లక్ష్య సాధనకు యువత శ్రమించాలి | - | Sakshi
Sakshi News home page

లక్ష్య సాధనకు యువత శ్రమించాలి

Published Thu, May 11 2023 6:18 AM | Last Updated on Thu, May 11 2023 6:18 AM

ఉత్సవాలను ప్రారంభిస్తున్న గవర్నర్‌ తమిళిసై  - Sakshi

ఉత్సవాలను ప్రారంభిస్తున్న గవర్నర్‌ తమిళిసై

ఉస్మానియా యూనివర్సిటీ: యువత చిన్న సమస్యలపై అతిగా బాధపడకుండా, సమస్యలను అవకాశాలుగా మలచుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, అనుకున్న లక్ష్యం కోసం నిరంతరం శ్రమించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ద ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో బుధవారం ఆమె జి–20 సమ్మిట్‌లో భాగంగా చేపట్టిన ‘వై–20’ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమానికి వీసీ ప్రొ.సురేష్‌ కుమార్‌ అధ్యక్షత వహించారు. అనంతరం వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లను అందచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement