మహాలక్ష్మీదేవిగా అమ్మవారు | - | Sakshi
Sakshi News home page

మహాలక్ష్మీదేవిగా అమ్మవారు

Published Wed, Oct 9 2024 1:16 AM | Last Updated on Wed, Oct 9 2024 1:16 AM

మహాలక

కరీంనగర్‌కల్చరల్‌: కరీంనగర్‌ మహాశక్తి ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీమహాలక్ష్మిదేవి(కాత్యాయని)గా దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రత్యేకంగా నాణేలు, తామరపూలతో అలంకరించారు. విష్ణుసహస్రనామ పారాయణం వైభవంగా జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని కలెక్టర్‌ పమేలా సత్పతి, మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పేయ్‌, అడిషనల్‌ కలెక్టర్లు ప్రఫుల్‌దేశాయ్‌, లక్ష్మీకిరణ్‌

దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మహాలక్ష్మీదేవిగా అమ్మవారు1
1/1

మహాలక్ష్మీదేవిగా అమ్మవారు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement