కట్టను చదును చేసి.. దర్జాగా రహదారి వేసి.. | - | Sakshi
Sakshi News home page

కట్టను చదును చేసి.. దర్జాగా రహదారి వేసి..

Published Fri, Feb 7 2025 2:01 AM | Last Updated on Fri, Feb 7 2025 2:01 AM

కట్టను చదును చేసి..  దర్జాగా రహదారి వేసి..

కట్టను చదును చేసి.. దర్జాగా రహదారి వేసి..

క్కడ కనిపిస్తున్నది ఇతర గ్రామాలకు వెళ్లేందుకు ప్రభుత్వం వేసిన రహదారి అనుకుంటే పొరపాటే. ఇది కోటకొండ కల్యాణి చెరువు కట్ట. ఈ చెరువు రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల పరిధిలో ఉండటంతో పాటు కట్ట పక్కనే రిజర్వు ఫారెస్ట్‌ ట్రెంచ్‌ సైతం ఉంది. అయినప్పటికీ చెరువు కట్టను చదును చేసి రోడ్డు వేశారు. అక్రమంగా రూ.కోట్లు విలువైన మట్టి దందా కొనసాగించేందుకు వందల ఏళ్ల క్రితం నిర్మించిన చెరువు కట్టను ధ్వంసం చేశారు. ఒక వేళ మళ్లీ కట్ట నిర్మించినా అంత బలంగా ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడక పోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement