వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ కుటుంబాలు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ కుటుంబాలు

Published Thu, May 9 2024 8:40 AM

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ కుటుంబాలు

కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే శంకరరావు

అచ్చంపేట: మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన 10 కుటుంబాలు టీడీపీకి బైబై చెప్పి బుధవారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. కోగంటివారిపాలెం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తుమ్మా విజయప్రతాప్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ సీహెచ్‌ ఎస్సార్కే సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement