రిజిస్ట్రేషన్ల సందడి | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్ల సందడి

Published Sat, Feb 1 2025 12:35 AM | Last Updated on Sat, Feb 1 2025 12:35 AM

రిజిస్ట్రేషన్ల సందడి

రిజిస్ట్రేషన్ల సందడి

శ్రీకాళహస్తి రూరల్‌ (రేణిగుంట): రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సందడి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్‌పై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 10–20 శాతం రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించడంతో 31వ తేదీ శుక్రవారం క్రయవిక్రయదారులు బారులు తీరారు. రాత్రి 8 గంటలవుతున్నా కార్యాలయంలో ఏ మాత్రం ఖాళీ లేకుండా నిండిపోయారు. రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు కొందరు లాబీయింగ్‌ చేస్తుండగా మరికొందరు డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా అధిక మొత్తంలో కమీషన్లు ఇచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుకునే విధంగా చేయడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement