ఈఎస్‌ఐ ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐ ఉద్యోగుల నిరసన

Published Wed, Feb 5 2025 2:03 AM | Last Updated on Wed, Feb 5 2025 2:04 AM

ఈఎస్‌ఐ ఉద్యోగుల నిరసన

ఈఎస్‌ఐ ఉద్యోగుల నిరసన

భువనగిరి : ఈఎస్‌ఐను బంద్‌ చేసి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మంగళవారం భువనగిరి పట్టణంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి వద్ద ఉద్యోగులు భోజన విరామం సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక కార్పొరేషన్‌ ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కె ఆశ్విని,సీహెచ్‌ మధులిక,స్టాప్‌నర్స్‌ చంద్రకళ, ప్రేమలత, ఫార్మసిస్ట్‌ అరవీణ, రమేష్‌రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement