భక్తజన సంద్రం @ కేస్లాపూర్
నాగోబా జాతరకు భక్తులు పోటెత్తారు. ప్రభుత్వం శుక్రవారం జిల్లాలో అధికారిక సెలవు ప్రకటించడంతో భారీగా తరలివచ్చారు. కేస్లాపూర్ భక్తజన సంద్రంగా మారింది. ఆనవాయితీ ప్రకారం నిర్వహించిన దర్బార్కు మంత్రి సీతక్కతో పాటు ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పాయల్ శంకర్, జిల్లా ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముందుగా వారంతా నాగోబాను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
– మరిన్ని వివరాలు 8,9లోu
భక్తుల పూజలందుకుంటున్న నాగోబా
Comments
Please login to add a commentAdd a comment