ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. | - | Sakshi
Sakshi News home page

ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం..

Published Mon, Aug 26 2024 12:48 PM | Last Updated on Mon, Aug 26 2024 12:48 PM

-

జిల్లాలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు తక్కువగానే ఉన్నాయి. ప్రజలకు సీజనల్‌ వ్యాధుల మీద అవగాహన కల్పిస్తున్నాం. ఆస్పత్రికి జ్వరంతో వచ్చిన ప్రతి ఒక్కరికీ డెంగ్యూ, మలేరియా పరీక్షలు తప్పనిసరిగా చేస్తున్నాం. సచివాలయ ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీలతో ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పలు శాఖల అధికారుల సమన్వయంతో డెంగ్యూ, మలేరియా, సీజనల్‌ వ్యాధుల మీద ప్రజలకు అవగాహన కార్యక్రమాలు,సదస్సులు నిర్వహిస్తున్నాం.

– డాక్టర్‌ బాలాజీ, డీఎంహెచ్‌వో, అనకాపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement