డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షుడిగా తిరుపతి
Published Mon, Sep 12 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
హన్మకొండ చౌర స్తా : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యాక్షుడిగా జిల్లాలోని రేగొండ మండలంలోని బా గిర్థిపేట గ్రామానికి చెందిన దొగ్గెల తిరుపతి ఎన్నికయ్యారు. 10, 11వ తేదీల్లో నల్గొండ జిల్లా కోదాడలో జరిగిన డీవైఎఫ్ఐ రాష్ట్ర ప్రథమ సభలలో జరిగిన రాష్ట్ర నూతన కార్యవర్గంలో తిరుపతి ఉపాధ్యక్షుడిగా ఎన్నిౖMðనట్లు బాధ్యులు తెలిపా రు. తిరుపతి దశాబ్దకాలానికి పైగా ఎస్ఎఫ్ఐలో జిల్లా, రాష్ట్ర కమిటీల్లో వివిధ పదవులలో కొనసాగారు. విద్యార్థి సమస్యల పై రాజీలేని పోరాటాలు చేసిన తిరుపతి, డీవైఎఫ్ఐలో రెండేళ్ళుగా నిరుద్యోగ సమస్యల పై పోరాటాలు చేస్తున్నారు. తిరుపతి ఎన్నికై జిల్లా డీవైఎఫ్ఐ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఈ పాఠాలు అవసరం
- హైకమాండ్ పెద్దలతో రేవంత్ భేటీ.. ఏ క్షణమైనా టీపీసీసీ చీఫ్ను ప్రకటించే ఛాన్స్
- ఒక వెడ్డింగ్ కార్డు ధర అన్ని లక్షలా!.. అంబానీ అంటే ఆ మాత్రం ఉంటది
- సొరకాయా.. మజాకా! బోలెడన్ని ప్రయోజనాలు
- ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం
- వివాహితులకు ‘నోజాబ్’ అంటూ ఫాక్స్కాన్పై ప్రచారం.. ఎందుకంటే?
- అర్ధరాత్రి దాటాక, ఎక్కువ లైట్లో పనిచేస్తున్నారా? అయితే ఆ రిస్క్ ఎక్కువే!
- పోలీసుల సమక్షంలోనే పిన్నెల్లిపై దాడికి యత్నం!
- ధని‘కుల’ దేశం.. 85 శాతం బిలియనీర్లు వాళ్లే!!
- సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. ఆఫ్ఘన్ల గుండె బద్దలైంది..!
Advertisement