big boss
-
బ్లాక్ కలర్ శారీలో కుర్రకారు మతిపోగోడుతున్న రతికా రోజ్
-
'దివి' నుంచి దిగివచ్చిన తెలుగు అందం.. కళ్లు చెదిరిపోయే అందాలతో బిగ్బాస్ దివి తాజా ఫోటోలు
-
వయ్యారి భామ అషురెడ్డి.. అందాలతో రచ్చ (ఫోటోలు )
-
శారీలో బిగ్బాస్ బ్యూటీ అందాలు.. ఇలా ఎప్పుడైనా చూశారా?
-
Bigg Boss: టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే...
-
ఫస్ట్ నామినేషనే చేపల మార్కెట్ చేశారుగా..
-
బిగ్బాస్ 8 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
-
ప్లీజ్ మమ్మల్ని కాపాడండంటూ వ్యక్తి సెల్పీ వీడియో..
-
ఇండోనేషియాలో బిగ్ బాస్ బ్యూటీ జిల్ జిల్ జిగా.. (ఫొటోలు)
-
బిగ్బాస్ 8లోకి హీరోయిన్ రష్మిక బెస్ట్ ఫ్రెండ్.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)
-
Sanam Shetty: గ్లామర్ స్టిల్స్తో అలజడి రేపుతున్న బిగ్ బాస్ బ్యూటీ
-
Bigg Boss Ashwini Sree: హీరోయిన్గా బిగ్ బాస్’ ఫేమ్ అశ్విని శ్రీ (ఫొటోలు)
-
Inaya Sultana: బిగ్బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా జోరు చూసారా.. నెటిజన్లకి ఐ ఫీస్ట్ ఇస్తున్న (ఫోటోలు )
-
Bigg Boss Siri Birthday Photos: బిగ్బాస్ సిరి బర్త్ డే ఎంత గ్రాండ్ గా చేసుకుందో చూడండి (ఫోటోలు)
-
బిగ్ బాస్ షో నిర్వహించే వారిదే తప్పు: న్యాయవాది అరుణ్
-
Bhanu Shree: బిగ్బాస్ బ్యూటీ స్టన్నింగ్ షో..మతిపోయేలా అందాల జోరు! (ఫోటోలు)
-
Bigg Boss 7 Contestants Pics: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ విన్నెర్స్ ఫోటోలు
-
అన్నపూర్ణ స్టూడియో దగ్గర అర్థరాత్రి ఉద్రిక్తత
-
అమర్ దీప్ కారుపై దాడి, పోలీసుల లాఠీఛార్జ్
-
Siri Hanumanth: పెళ్లి కూతురైన బ్యూటీ సిరి..చూపుతునే చంపేస్తుందిగా! (ఫోటోలు)
-
Ariyana Glory: బొద్దుగుమ్మలా ఆరియానా...ఈ సొగసరి సోకులు చూస్తే మతిపోవడం ఖాయం! (ఫోటోలు)
-
Ashu Reddy: బ్లాక్ టాప్ లో వావ్ అనిపిస్తున్న అషు రెడ్డి (ఫోటోలు)
-
Nandini Rai: బిగ్ బ్యాస్ బ్యూటీ నందిని రాయ్..తెల్లచీరలో మెరిసిపోతున్న (ఫోటోలు)
-
Divi Vadthya: గ్లామర్ లుక్స్ తో అందాల డోస్ పెంచిన బిగ్ బాస్ బ్యూటీ దివి..
-
బిగ్ బాస్ షో.. టీవీ ప్రసారాలకు సెన్సార్ లేకపోతే ఎలా?: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: టీవీల్లో అసభ్య, అభ్యతరకర రీతిలో రియాల్టీ షోలు, ఇతర కార్యక్రమాల ప్రసారానికి ముందు సెన్సార్ చేయకపోతే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని, కేంద్రానికి తగిన సచనలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. టీవీ కార్యక్రమాల పర్యవేక్షణకు ఓ యంత్రాంగం లేకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. యువతను పెడదోవ పట్టిస్తున్న బిగ్బాస్ షో నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుత సామాజిక కార్యకర్త, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన పిల్పై జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, స్టార్ వ టీవీ ప్రైవేట్ లిమిటెడ్, ఎండేమోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బిగ్బాస్ షో వ్యాఖ్యాత అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ చేసింది. స్టార్ మా టీవీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి, బిగ్బాస్ షోను అభివృద్ధి చేసిన ఎండేమోల్ ఇండియా లిమిటెడ్ తరఫున సీనియర్ న్యాయవాది చిత్తరవు రఘు, పిటిషనర్ తరఫున గుండాల శివప్రసాద్రెడ్డి వాదనలు వినిపించారు. చదవండి: ఇదేమి యాత్ర నాయనా..! -
బిగ్ బాస్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన వైష్ణవి
-
అందాలు ఆరబోస్తున్న హైదరాబాదీ బ్యూటీ దివి వైద్యా (ఫొటోలు)
-
ట్రెండింగ్లో అషూరెడ్డి (ఫొటోలు)
-
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ కీర్తి భట్ తో " చిట్ చాట్ "
-
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ శ్రీ సత్యతో " చిట్ చాట్ "
-
RGV పేరు ఎత్తగానే ఇనయ రియాక్షన్ చూడండి
-
‘లెహరాయి’ టీంతో ‘బిగ్బాస్’ సరయు చిట్ చాట్
-
చలాకీ చంటీపై చేయిచేసుకున్న ఆర్జే సూర్య!.. షాక్ అయిన సుధీర్ బాబు
బిగ్బాస్ హౌస్లో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీం సందడి చేసింది. సుధీర్ బాబు, కృతిశెట్టిలు గ్రాండ్గా బిగ్బాస్లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్మేట్స్తో సరదాగా గడిపారు. ఇక ఇంటిసభ్యులు కొన్ని డైలాగులను స్పూఫ్ చేసినట్లు ప్రోమోలో చూపించారు. ఇందులో రేవంత్ ఎవడు కొడిడే మైండ్ బ్లాంక్ అయితుందో వాడే పండుగాడు అంటూ డైలాగ్ చెప్పగా, తమిళేంటి, తెలుగేంటి డార్లింగ్.. గొడవైంది కొట్టేసుకుందాం రా అంటూ గీతూ తనదైన స్టైల్లో డైలాగ్ చెప్పి ఆకట్టుకుంది. ఇక ఆర్జే సూర్య, చలాకీ చంటీల మధ్య జరిగిన డిస్కషన్లో సూర్య అతనిపై సరదాగా చేయిచేసుకుంటాడు. మరోవైపు సత్యను ఫ్లర్ట్ చేయడానికి రాజ్ తెగ ట్రై చేశాడు. శారీలో బాగున్నావ్.. లెట్స్ గో ఫర్ ద డేట్ అని అందరి ముందే అడిగేశాడు. దీంతో సత్య ఈ డైలాగ్ ఎంతమందికి చెప్పావ్ అంటూ అతడి పరువు తీసేసింది. మరి ఇవాల్టి ఎపిసోడ్లో ఫన్ డోస్ ఎంత ఉందన్నది చూడాల్సి ఉంది. -
చిన్నప్పటినుంచి నాన్న అనే పిలుపుకు నోచుకోలేదు : రేవంత్
బిగ్బాస్ సీజన్-6 రెండోవారం ఇంటి సభ్యులకు ఇచ్చిన సిసింద్రీ టాస్క్ పూర్తైంది. బేబీ బాగోగులు చూస్తూ సమయానుసారం బిగ్బాస్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇంటిసభ్యులు చేసిన యాక్టివిటీ వినోదాన్ని పంచిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు(గురువారం)టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ మాత్రం చాలా ఎమోషనల్గా ఉండబోతుందని ప్రోమోను బట్టి అర్థమవుతుంది. ఇందులో బేబీస్తో రెండు రోజుల పాటు గడిపిన సమయం కారణంగా వాటితో ఏర్పరుచుకున్న బంధాన్ని బిగ్బాస్ గమినించాడని తెలుపుతూ ఇంటి సభ్యులు తమ జీవితంలో ఒక బేబీని ఉండటం, అది వారి జీవితాన్ని ఎలా మార్చింది అన్నది ఈ ప్రక్రియ ద్వారా పంచుకోవాలని ఆదేశించాడు. ఇందులో భాగంగా ఒక్కో ఇంటిసభ్యుడు తమ సాడ్ స్టోరీని వివరించి కంటతడి పెట్టించారు. 2015లో ప్రెగ్నెంట్ అని తెలిసిందనీ, కానీ థైరాయిడ్ ఎక్కువగా ఉండటంతో బేబీని కోల్పోయానంటూ సుదీప(పింకీ)ఎమోషనల్ అయ్యింది. తన చెల్లి కూతురిలో తన బిడ్డను చూసుకున్నానని, కానీ తనను తిరిగి ఇచ్చేస్తుంటే ప్రాణం పోయినంత పని అయిపోయిందని చెప్పింది. ఇక రేవంత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన భార్య 7వ నెల ప్రెగ్నెంట్ అని చెప్పాడు. చిన్నప్పటి నుంచి నాన్న అనే పిలుపుకు నోచుకోలేదు దీంతో ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకోవాలా అని ఆత్రంగా ఉందని తెలిపాడు. ఇక బిగ్బాస్ ఇంటికి వచ్చేముందే తన కూతుర్ని పోగోట్టుకున్నానని చెబుతూ కీర్తి భట్ ఎమోషనల్ అయ్యింది. చివరి నిమిషంలో కూడా తన కూతురితో ఉండలేకపోయినందుకు బాధగా ఉందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్బాస్ క్యూట్ కపుల్ మెరీనా అండ్ రోహిత్లు తమ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ని వివరిస్తూ.. మూడోనెల దాటాక బేబీ హార్ట్బీట్ లేదని చెప్పారు. వేరే ఆప్షన్ లేదు..బేబీని తీసేయాల్సి వచ్చింది అని చెబుతూ ఏడ్చేశారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే చలాకీ చంటీ లైఫ్లో కూడా ఎవరకి తెలియని విషాదం ఉంది. తనకళ్ల ముందే ఫైర్ యాక్సిడెంట్ అయిందని, తాను చూస్తుండగానే అమ్మ కాలిపోయిందని చెప్పడం అందరినీ కంటతడి పెట్టించింది. మొత్తంగా ఈవాల్టి ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా ఉండనుంది. -
ఒకసారి మంచాన పడ్డా.. అప్పటి నుంచి అది ప్రారంభించా : విశ్వ
Bigg Boss 5 Vishwa Home Tour Video Goes Viral: బిగ్బాస్ రియాలిటీ షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా పేరు తెచ్చుకున్న వారిలో నటుడు విశ్వ ఒకరు. బిగ్బాస్ కంటే ముందు కొన్ని సీరియల్స్, సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్బాస్ షోతో ఎంతోమందికి చేరువయ్యాడు. టాస్కుల్లో మిగతా కంటెస్టెంట్ల కంటే స్ట్రాంగ్ అనేలా పేరు తెచ్చుకున్న విశ్వ బిగ్బాస్ అనుకోని విధంగా ఎలిమినేట్ అయి షాకిచ్చాడు. కానీ బిగ్బాస్ అనంతరం సొంతంగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. వివిధ రకాల వీడియోలతో ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. తాజాగా తన సొంతింటిని నెటిజన్లకు పరిచయం చేశాడు. అంతేకాకుండా తన ఇంటికి ఎలా రావాలో స్వయంగా కారు నడుపుకుంటూ అడ్రస్ చూపించాడు. ఇక ఇది తన సొంతిల్లు అని, 2017లో దీన్ని నిర్మించుకున్నట్లు తెలిపాడు. ఇంట్లో వాళ్లందరిని పరిచయం చేస్తూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలను వివరించాడు. మరి విశ్వ హోంటూర్పై మీరు కూడా ఓ లుక్కేయండి. -
Bigg Boss5 Telugu: బిగ్బాస్-5 విజేతగా సన్నీ?.. నెట్టింట లీకైన ఓటింగ్!
Bigg Boss Telugu 5 Grand Finale: Winner Prediction: బిగ్బాస్ సీజన్-5 ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం నాడు జరగనున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్తో ఈ సీజన్కు తెరపడనుంది. దీంతో టైటిల్ విన్నర్ ఎవరన్న దానిపై సర్వంత ఉత్కంఠ నెలకొంది. టాప్-5 కంటెస్టెంట్లలో టైటిల్ కోసం గట్టి పోటీ ఉన్నా ప్రధాన పోటీ మాత్రం సన్నీ- షణ్ముక్ల మధ్యే ఉండనున్నట్లు తెలుస్తుంది. యూట్యూబ్ స్టార్గా ఎంట్రీ ఇచ్చిన షణ్నూ ఓటింగ్లో మాత్రం సన్నీ కంటే వెనుక ఉన్నట్లు అన్ అఫీషియల్ పోల్స్ ద్వారా తెలుస్తుంది. ఇప్పటివరకు ఓటింగ్ పర్సంటేజీలను చూస్తే సన్నీనే టాప్లో ఉన్నాడని తెలుస్తోంది. 34% ఓట్లతో సన్నీ విజేతగా నిలిచాడని సోషల్మీడియాలో టాక్ వినిపిస్తుంది. టైటిల్ రేసులో ఉన్న షణ్నూ 31%ఓట్లతో రెండో స్థానంలో, 20% ఓట్లతో శ్రీరామ్ మూడవ స్థానంలో, 8% ఓట్లతో మానస్ నాలుగో స్థానంలో నిలవగా , అత్యల్పంగా సిరికి7%ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు లీకు వీరులు చెప్పినట్లుగానే ఎపిసోడ్ సహా ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. దీంతో ఇప్పుడు మరోసారి లీకువీరులు అందించిన ఈ సమాచారం నిజమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే ఫినాలే ప్రసారం అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే. -
షాకింగ్: బిగ్బాస్ నుంచి సిరి ఎలిమినేట్.. ఏడ్చేసిన షణ్నూ
Bigg Boss 5 Telugu,Siri Gets Evicted From Telugu Bigg Boss House: బిగ్బాస్ తెలుగు రియాలిటీ షో మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఆదివారం నాడు ఫినాలే జరగనున్న సంగతి తెలిసిందే. టైటిల్ రేసులో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లలో షణ్నూ, సన్నీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అఫీషియల్ పోలింగ్ ప్రకారం సన్నీ ముందంజలో ఉండగా, షణ్నూ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానం కోసం సిరి, మానస్ల మధ్య పోటీ ఉందని తెలుస్తుంది. అయితే మరో రెండు రోజుల్లో ఫినాలే ఉండగా బిగ్బాస్ షాకింగ్ డెసీషన్ తీసుకున్నట్లు సమాచారం. ఫినాలే స్టేజ్పై కాకుండా ముందుగానే బిగ్బాస్ సిరిని ఎలిమినేట్ చేశాడు. దీంతో హౌస్ను, షణ్నూని వదిలి వెళ్లలేక సిరి బాగా ఎమోషనల్ అయ్యింది. సిరి ఇంటిని వదిలి వెళ్లడంతో షణ్నూ ఒంటరిగా కూర్చొని ఏడ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్మా విడుదల చేసింది. అయితే ఇది ఫేక్ ఎలిమినేషన్ అని తెలుస్తుంది. ఓ గంట పాటు సిరిని సీక్రెట్ రూంలో పెట్టి తర్వాత హౌస్లోకి పంపించాడట. సీజన్ పూర్తికానున్న నేపథ్యంలో నిన్నటి ఎపిసోడ్లో ఫన్నీ టాస్కులు ఇచ్చిన బిగ్బాస్ నేడు మరోసారి చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. House nundi eliminate aina #Siri #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun #BiggBosTelugu pic.twitter.com/Ww0q2wpjWB — starmaa (@StarMaa) December 17, 2021 -
కాంగ్రెస్లో చేరిన బిగ్బాస్ కంటెస్టెంట్..
ముంబై: బిగ్బాస్ ఫేమ్, ప్రముఖ నటి కామ్యపంజాబీ బుధవారం కాంగ్రెస్పార్టీ కండువ కప్పుకున్నారు. సల్మాన్ఖాన్ వ్యాఖ్యతగా చేసిన బిగ్బాస్ 7వ సీజన్లో కామ్య పంజాబీ ప్రజాదరణ పొందారు. కాగా, తాజాగా ఆమె.. ముంబైలోని మహరాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో చేరారు. ఆమె ముంబై కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ భాయ్జగ్తప్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఆమె ఇటీవల తన సూపర్హిట్ షో, శక్తి-అస్థిత్వ కే ఎహసాస్కీ షూటింగ్ను పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా కామ్యపంజాబీ మాట్లాడుతూ.. తాను 20 ఏళ్లకు పైగా సినిపరిశ్రమలో పని చేశానని తెలిపారు. ప్రస్తుతం ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాలలోకి వచ్చానన్నారు. మహిళల సాధికారికత కోసం పాటుపడతానని తెలిపారు. అదే విధంగా గృహహింస, మహిళలపై దాడులను నివారించడానికి తనవంతుగా కృషిచేస్తానని పేర్కొన్నారు తాను అధికారం కోసం కాకుండా.. ప్రజలకు మంచి చేయాలనే పార్టీలో చేరానని తెలిపారు. తాను.. రాజకీయాలలో చేరినప్పటికి.. సినిమాల్లోకూడా నటిస్తానన్నారు. తాను ప్రజలకు.. చేయగలిగింది మాత్రమే చెప్తానని.. అదే విధంగా ఏదైతే చెప్తానో అది తప్పకుండా చేస్తానని బిగ్బాస్ నటి కామ్యపంజాబీ తెలిపారు. చదవండి: పంజాబ్లో మారనున్న రాజకీయ సమీకరణాలు Maharashtra: Actress Kamya Punjabi joins Congress in presence of Mumbai Congress president Bhai Jagtap pic.twitter.com/8B2t3s47Qh — ANI (@ANI) October 27, 2021 -
రవిలోని ఆ యాంగిల్ బిగ్బాస్ బయటపెడతాడు
-
బిగ్బాస్ హౌస్లో నా క్రష్ ఎవరంటే...?
-
ప్రియాంక నాకు మంచి ఫ్రెండే కానీ...
-
హీరో అఫ్ బిగ్బాస్ ఎవరంటే?
-
సింగర్ రాహుల్ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్
Rahul Vaidya Gets Death Threats : ప్రముఖ సింగర్, బిగ్బాస్14 రన్నరప్ రాహుల్ వైద్య వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలె నవరాత్రి స్పెషల్ సందర్బంగా రాహుల్ ‘గర్బే కి రాత్’అనే పాటను కంపోజ్ చేశాడు. రాహుల్, భూమి త్రివేది కలిసి పాడిన ఈ పాట విడుదలైన కాసేపటికే తీవ్ర వివాదాస్పదం అయ్యింది. తమ మనోభావాలను కించపరిచే విధంగా పాటను కంపోజ్ చేశారంటూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ పాటలో గుజరాతీ జానపద పాట 'రమ్వా ఆవో మది' అనే పదాన్ని అభ్యంతరకరంగా ఉపయోగించారంటూ గుజరాతీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ ఆచారాలను కించపరిచారనే కారణంతో రాహుల్, భూమి త్రివేదిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఇప్పటికీ బెదిరింపులు ఆగడం లేదని, రాహుల్ను కొడతం, చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ రాహుల్ టీం పేర్కొంది. మనోబావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని, ఆ పదాలు తీసేయడానికి తమ బృందం పని చేస్తుదని తెలిపారు. అప్పటివరకు అందరూ శాంతంగా ఉండాలని, దాన్ని సరిదిద్దడానికి కొంచెం సమయం ఇవ్వాల్సిందిగా కోరారు. చదవండి: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న హీరో సాయితేజ్? పెళ్లికాకుండా బిడ్డను కనకుండా ఉండాల్సింది: నటి -
బిగ్బాస్ కంటెస్టెంట్: ప్రేమించి పెళ్లాడిన భర్త ఆత్మహత్య, రెండో పెళ్లి
Bigg Boss Tamil 5 contestant Pavani Reddy: తమిళ బిగ్బాస్ సీజన్5 మొదలైంది. కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ బిగ్బాస్ షోను గ్రాండ్గా లాంచ్ చేశాడు. అక్టోబర్ 3న ప్రారంభమైన తమిళ బిగ్బాస్ ఐదో సీజన్లో మొత్తంగా 18 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. అయితే వారిలో మన తెలుగమ్మాయి పావని రెడ్డి సైతం ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో మోడలింగ్ చేసిన పావని రెడ్డి తర్వాత రెట్టా వాల్ కురువి సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగు పెట్టింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. చదవండి: భార్యను మూడోసారి పెళ్లి చేసుకున్న హిందీ నటుడు తెలుగులో అగ్నిపూలు, నా పేరు మీనాక్షి వంటి హిట్ సీరియల్స్లో నటించిన ఆమె ఆ తర్వాత ఆమె ది ఎండ్, డబుల్ ట్రబుల్, లజ్జ, డ్రీమ్ వంటి సినిమాల్లోనూ తళుక్కున మెరిసింది. అయితే ఆశించినంత గుర్తింపు రాకపోవడంతో తిరిగి తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది.అక్కడ ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. చిన్న తంబి, రసంతి సీరియల్స్ ద్వారా తమిళ ప్రేక్షకులకు ఆమె మరింత దగ్గరైంది. ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2013లో నటుడు ప్రదీప్ కుమార్ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. అయితే అతను 2017లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరోకరితో చనువుగా ఉన్న ఫోటోను ప్రొఫైల్ ఫోటోగా పెట్టడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అప్పట్లో ఈ వ్యవహారం తెలుగునాట హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి గుడ్బై చెప్పి చెన్నైలోనే సెటిల్ అయిపోయింది. భర్త చనిపోయిన సుమారు మూడేళ్లకు 2020లో ఆనంద్ జాయ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. మొత్తానికి తమిళ బిగ్బాస్ హౌస్లో పావని రెడ్డి ప్రేక్షకులను ఏ మేర మెప్పిస్తుందో చూడాలి. చదవండి: Bigg Boss Tamil 5: బిగ్బాస్లో పాల్గొన్న 18 మంది కంటెస్టెంట్లు వీళ్లే.. -
బిగ్బాస్లోకి సుశాంత్ ప్రేయసి?.. వామ్మో! వారానికి అన్ని లక్షలా..
Rhea Chakraborty Offered For Bigg Boss 15: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది నటి రియా చక్రవర్తి. సుశాంత్ మరణానికి రియానే కారణం అంటూ ఆయన అభిమానులు ఇప్పటికీ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తుంటారు. బాలీవుడ్ డ్రగ్ వ్యవహరంలో రియా చక్రవర్తిని కోర్టు ప్రధాన నిందితురాలిగా తేల్చడంతో సుమారు నెల రోజుల జైలు జీవితాన్ని గడిపింది. అనంతరం బెయిల్పై విడుదలైన రియా ప్రస్తుతం సినీ అవకాశాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. చదవండి: అరెరె.. కత్రినా కైఫ్కు జిరాక్స్ కాపీలా ఉందే.. ఇదిలా ఉండగా సల్మాన్ ఖాన్ హోస్ట్గా త్వరలోనే హిందీ బిగ్బాస్ సీజన్15 ప్రారంభం కానుంది. ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు రియాను సంప్రదించారట. ఇందుకోసం ఆమెకు వారానికి రూ.35లక్షల రూపాయలు అంటే కేవలం ఒక్క రోజుకే రూ. 5లక్షల రూపాయలను ఆఫర్ చేశారట షో నిర్వాహకులు. సుశాంత్ మరణంతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన రియా బిగ్బాస్ హౌస్లోకి వస్తే టీఆర్పీ రేటింగులో ఓ రేంజ్లో ఉంటాయని, ఇందుకోసమే ఆమెకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు బీటౌన్ టాక్. అయితే ఇప్పటికే సుశాంత్ మృతితో అప్రతిష్ట మూటగట్టుకున్న రియా బిగ్బాస్లోకి వెళ్లే ధైర్యం చేస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. చదవండి: ఆస్పత్రి పాలైన నటి.. త్వరగా కోలుకోవాలంటూ మాజీ భర్త పోస్ట్ -
మల్లెపువ్వు మురళితో బిగ్బాస్ భానుశ్రీ ‘మౌనం’
‘మల్లెపువ్వు’ ఫేమ్ మురళి, ‘బిగ్ బాస్‘ ఫేమ్ భానుశ్రీ జంటగా లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మౌనం’. ఈ చిత్రానికి ‘వాయిస్ ఆఫ్ సైలెన్స్’ అనేది ట్యాగ్ లైన్. అల్లూరి సూర్యప్రసాద్–సంధ్యా రవి నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ను ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ ఆవిష్కరించి, ‘‘మణిరత్నం ‘మౌనరాగం’ తరహాలో నా మిత్రుడు మురళి నటించిన ‘మౌనం’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘మౌనం కూడా కొన్ని సందర్భాల్లో ఎంత శక్తివంతంగా ఉంటుందో చాలా సెన్సిబిల్గా చూపించే పారా సైకలాజికల్ థ్రిల్లర్ మా ‘మౌనం‘. అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్. శ్రీలేఖ. -
'నా మాజీ భార్య ఎవరినైనా ఇష్టపడ్డా నేను సంతోషిస్తా'
హిందీ బిగ్బాస్ ఓటీటీ టాప్5 కంటెస్టెంట్లు రాకేత్ బాపత్, షమితా శెట్టి ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతున్నారు. హౌస్లో ఇద్దరి మధ్యా నడిచిన ప్రేమాయణం షో మొత్తానికే హైలైట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇటీవలె ఈ సీజన్ గ్రాండ్గా ముగిసింది. అయితే షో అయిపోయిన తర్వాత కూడా వీరు ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. ఇటీవలె ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్కు సైతం వెళ్లారు. ఈ సందర్భంగా యూ అండ్ ఐ అంటూ ఇన్స్టాలో ఫోటోలు షేర్ చేసుకున్నారు. చదవండి : ఖరీదైన కారును వదిలి ఆటోలో ప్రయాణించిన హీరోయిన్ ఇదిలా ఉండగా బిగ్బాస్ షో అనంతరం తన మాజీ భార్య రిధితో మాట్లాడానని, షమితాతో నా రిలేషన్ని ఆమె స్వాగతించిందని తెలిపాడు. 'నా బిగ్బాస్ జర్నీ పట్ల రిధికి కూడా నచ్చింది. అంతేకాకుండా నేనే షమితాతో ఉండటం చూసి ఆమె సంతోషించింది. అంతేకాకుండా ఒకవేళ రిధి ఎవరినైనా ఇష్టపడ్డా నేను సంతోషిస్తా. ఎవరి నిర్ణయాలు వాళ్లవి. మేం ఇద్దరం ఎంతో మెచ్యూర్గా ఆలోచిస్తాం. భార్యభర్తలుగా విడిపోయినా ఇప్పటికీ మేం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నాం' అని పేర్కొన్నారు. కాగా ఏడేళ్ల వివాహ బంధం అనంతరం రాకేశ్ రిధి దంపతులు విడాకులు తీసుకున్నారు. చదవండి :సారికతో కపిల్దేవ్ బ్రేకప్ లవ్స్టోరీ -
బిగ్బాస్ షో.. మీరు అనుకుంటున్నట్లు కాదు: ఉమాదేవి
Bigg Boss Telugu 5 Uma Devi Chit Chat With Fans: కార్తిక దీపం సీరియల్కి తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సీరియల్లో అర్థపావు భాగ్యంగా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నటి ఉమాదేవి బిగ్బాస్ సీజన్-5లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నామినేషన్ ప్రక్రియలో బూతులు మాట్లాడటం, చిన్న విషయానికే గొడవకు దిగడం ఆమెకు పెద్ద మైనస్గా మారాయి. దీంతో రెండో వారంలోనే ఆమె ఇంటి దారి పట్టింది.చదవండి: బిగ్బాస్: రెండు వారాలకు ఉమాదేవి ఎంత తీసుకుందంటే... ఇదిలా ఉండగా, తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్లోకి వచ్చిన ఉమాదేవి..బిగ్బాస్ జర్నీ గురించి నెటిజన్లతో షేర్ చేసుకుంది. తాను ముక్కుసూటిగా మాట్లాడతానని, అయితే హౌస్మేట్స్ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. రెండో వారంలోనే హౌస్ నుంచి బయటకు రావడం బాధగా ఉందని, అక్కడే ఉంటే ఇంకా ఎక్కువగా ఎంటర్టైన్ చేసేదాన్ని అని అభిప్రాయపడింది. ఇక బిగ్బాస్ షో అందరూ అనుకుంటున్నట్లు కాదని అసలు స్క్రిప్టు అనేది ఉండదని, చాలా జెన్యూన్ గేమ్ షో అని పేర్కొంది. అవకాశం ఉంటే మరోసారి బిగ్బాస్ హౌస్లోకి వెళ్లి ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తానని వెల్లడించింది. త్వరలోనే అర్థపావు భాగ్యంగా సీరియల్లో కనిపిస్తానని చెప్పింది. 'మా డాక్టర్ బాబు జైలు నుంచి వచ్చాడో లేదో తెలియదు. కానీ మా డాక్టర్ బాబు బాగుండాలి. మా దీప బాగుండాలి' అంటూ ఫన్నీగా తెలిపింది. Tamannaah: 'అనారోగ్యం.. అందుకే ప్రతిరోజు ఆ జ్యూస్ తాగుతా' -
బిగ్బాస్: రెండు వారాలకు ఉమాదేవి ఎంత తీసుకుందంటే..
Bigg Boss Telugu 5 Uma Devi Remuneration: నాగార్జున వ్యాఖ్యాతగా ప్రసారం అవుతున్న బిగ్బాస్ సీజన్-5 రసవత్తరంగా సాగుతుంది. రెండు వారాల్లోనే కంటెస్టెంట్లు తమ ఉగ్రరూపాన్ని చూపించేస్తున్నారు. నామినేషన్స్ వచ్చేసరికి కంటెస్టెంట్ల అసలు రంగు బయటపడుతుంది. అప్పటి వరకు అణుచుకున్న కోపాన్ని ఒక్కసారిగా బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలో తమను నామినేట్ చేసిన వ్యక్తులను నోటికి వచ్చినట్లు చెడుగుడు ఆడేసుకుంటున్నారు. చదవండి: బిగ్బాస్ షో.. మీరు అనుకుంటున్నట్లు కాదు: ఉమాదేవి ఈ జాబితాలో మొదటగా చెప్పుకోవాల్సిన పేరు కార్తిక దీపం ఫేమ్ ఉమాదేవి. గత వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో నోటికొచ్చిన బూతులన్నీ మాట్లాడేసింది. ఆ బూతులకు బిగ్బాస్ బీప్ వేసినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్కు ఇబ్బందిగా అనిపించింది. దీంతో ఆ వర్గం ఓట్లు బాగా తగ్గిపోయాయి. ఈ తప్పులన్నింటినీ సరిదిద్దుకునేలోపు ఆమె రెండోవారంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. లోబోతో కామెడీ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నా నామినేషన్ ప్రక్రియలో బూతులు మాట్లాడకపోయి ఉంటే మరొకొన్ని రోజులు ఆమె బిగ్బాస్లో కంటిన్యూ అయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో గయ్యాళి అనే పేరు నుంచి తానెంటో నిరూపించుకుందాం అనుకున్న ఉమాదేవి చివరికి ఆ పేరుతోనే హౌస్ నుంచి బయటకు వెళ్లడం స్వయం కృపరాదం అనొచ్చు. ఇక బిగ్బాస్ కంటెస్టెంట్లకు వారం చొప్పున పారితోషికాన్ని చెల్లిస్తారు. ఆ లెక్కన రెండు వారాలకు గాను ఆమెకు సుమారు రూ. లక్షా అరవై వేల పారితోషికం అందినట్లు సమాచారం. -
అనారోగ్య సమస్యలతో బిగ్బాస్-4 విజేత అభిజిత్
Bigg Boss Fame Abhijeet About His Movies: 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ బిగ్బాస్ షోతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. కండబలంతో కాకుండా బుద్ది బలంతో గేమ్ ఆడడం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. మిస్టర్ కూల్తో పాటు మిస్టర్ పర్ఫెక్ట్గా ఎంతోమంది అమ్మాయిల మనసు దోచుకున్న అభిజిత్ బిగ్బాస్ సీజన్-4 విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. షో అనంతరం మిగతా కంటెస్టెంట్లు పలు బర్త్డే, ప్రైవేట్ పార్టీల్లో పాల్గొంటే అభిజిత్ మాత్రం ఎక్కువగా కనపడలేదు. అంతేకాకుండా సోహైల్, అఖిల్, అరియానా సహా పలువురు కంటెస్టెంట్లు వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారితే, సీజన్ విన్నర్గా నిలిచిన అభిజిత్ మాత్రం సెలైంట్ అయిపోయాడు. ఆ మధ్య మూడు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు చెప్పిన అభిజిత్ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా ట్విట్టర్లో 'ఆస్క్ మి ఎనీథింగ్' అనే సెషన్ను నిర్వహించిన అభిజిత్కు ఫ్యాన్స్ నుంచి కుప్పలు తెప్పలుగా క్వశ్చన్స్ వచ్చి పడ్డాయి. సినిమా అప్డేట్ గురించి చెప్పాల్సిందిగా పలువురు అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై స్పందించిన అభిజిత్.. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేదని, అందుకే సినిమాలు చేయట్లేదని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు తనకు ఆరోగ్యమే ఎక్కువ ముఖ్యం అని తెలిపాడు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడో మాత్రం అభిజిత్ క్లారిటీ ఇవ్వలేదు. Guys, thanks so much for coming. It’s really difficult to see all your tweets but I can tell you that I have tried very much to reply to everyone. I only have one thing to say right now, my body is my only priority. Health is wealth 🙏🏽 — Abijeet (@Abijeet) September 12, 2021 -
బిగ్బాస్ :‘ శిల్పా నిన్ను చాలా మిస్ అవుతోంది’
దేశవ్యాప్తంగా బిగ్బాస్కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అమెరికన్ టీవీ సిరీస్ బిగ్ బ్రదర్ నుంచి ప్రేరణ పొందిన ఈ రియాలిటీ షో ప్రారంభించిన అన్ని భాషల్లోనూ ఎంతో ప్రాచుర్యం పొందింది. కాగా హిందీలో ప్రస్తుతం బిగ్బాస్ 15వ సీజన్ నడుస్తోంది. ప్రతి సీజన్లోనూ కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను హౌస్లోకి తీసుకురావడం పరిపాటిగా మారింది. కాగా, తాజాగా జరిగిన ఎపిసోడ్లో కంటెస్టెంట్, శిల్పా సోదరి షమితా శెట్టి తల్లి షోలోకి ప్రవేశించింది. ఎంతో ధైర్యంగా మాట్లాడి, కూతురిని ప్రోత్సహించింది. ఆ సమయంలో షమితా శిల్పా ఎలా ఉందని అడగగా.. ‘ఆమె బావుంది. నిన్ను ఎంతో మిస్ అవుతోంది. ఎంత బిజీగా ఉన్న నీ గురించి ఎప్పటికప్పుడూ అడిగి తెలుసుకుంటోంది. మన ఇంట్లోని మహిళమైన శిల్పా, నువ్వు, నేను ఎంతో ధైర్యవంతులం. కాబట్టి ఏమి ఆలోచించకుండా సంతోషంగా ఉండు. నీ ఆట నువ్వు ఆడు’ అంటూ సునంద కూతురిని ఉత్సాహపరిచింది. అంతేకాకుండా, సునంద హౌస్మేట్స్ అందరూ బాగా గేమ్ ఆడుతున్నారని పొగిడింది. మొదట షమితా స్నేహితుడు రాకేష్తో మాట్లాడిన ఆమె వారిద్దరూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నారని తెలిపింది. ప్రతి విషయంలోనూ కూతురికి సపోర్టుగా ఉంటున్నందుకు నేహకి ధన్యవాదాలు తెలిపింది. View this post on Instagram A post shared by Shamita Shetty FC (@shamitafc) -
Sidharth Shukla: 'సిద్ధార్థ్తో పాటు నువ్వు కూడా త్వరగా చచ్చిపో'..
Jasleen Matharu Hospitalised After Sidharth Shuklas Death: బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. 40 ఏళ్ల సిద్ధార్థ్ తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే శుక్లా మరణించినట్లు ముంబైలోని కూపర్ ఆసుపత్రి ధృవీకరించిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మరణాన్ని సహ నటులు, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.ముఖ్యంగా ఆయన ప్రేయసి షెహనాజ్ గిల్ విలపించిన తీరు వర్ణనాతీతం. అంత్యక్రియలకు హాజరైన షెహనాజ్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. మరోవైపు సిద్ధార్థ్ మరణ వార్త విని ఓ అభిమాని ఇటీవలె ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. చదవండి: 'సిద్ధార్థ్ శుక్లా ప్రతినెలా బలవంతంగా డబ్బులు పంపేవాడు' తాజాగా 'ముజ్సే షాదీ కరోగి' రియాలీటీలో సిద్ధార్థ్ శుక్లా కలిసి పని చేసిన, బిగ్బాస్ 12 పార్టిసిపెంట్ జస్లీన్ మాతరు ఆసుపత్రి పాలైంది. తీవ్రమైన జ్వరంతో ఆమె ఆసుపత్రిలో చేరినట్లు స్వయంగా ఆమె ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో షేర్చేసింది. సిద్ధార్థ్ శుక్లాకు సంతాపంగా చేసిన పోస్ట్కి ఓ నెటిజన్ నుంచి ఊహించని విధమైన కామెంట్స్ రావడంతో భయబ్రాంతులకు లోనై ఈ పరిస్థితుల్లో ఉన్నానంటూ వీడియోలో పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "సిద్ధార్థ్ చనిపోయిన వార్త విన్న వెంటనే షాక్లోనే అతని ఇంటికి వెళ్లాను. అక్కడి పరిస్థితులు నన్ను ఎంతో కలవరపరిచాయి. షెహనాజ్, రీతూ ఆంటీ (సిద్ధార్థ్ తల్లి)ని కలిసి ఇంటికి తిరిగి వచ్చాను. అనంతరం ఇంటికి వచ్చాక సోషల్ మీడియాలో వచ్చిన మేసేజ్లు చూసుకుంటుండగా.. అందులో ఓ వ్యక్తి నుంచి ఓ భయంకరమైన మెసేజ్ వచ్చింది. సిద్ధార్థ్ మరణ వార్త తెలిసి అతనికి సంతాపంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాను. దానికి ఓ నెటిజన్.. 'నువ్వు కూడా త్వరగా చచ్చిపో' అని మెసేజ్ చేశాడు. ఇది చూసి భయంతో వణికిపోయి, 103 డిగ్రీల జ్వరంతో ఆసుపత్రిలో చేరాను అని పేర్కొంది. చదవండి : కసరత్తు ఎక్కువైనా ప్రమాదమేనా..! సిద్ధార్థ్ మరణం తనని ఎంతో ఎఫెక్ట్ చేసిందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని, త్వరలోనే తాను కోలుకుంటానని తెలిపింది. కాగా సిద్ధార్థ్కు సంతాపంగా పలువురు ప్రముఖులు సోషల్మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. నటి జస్లీన్ సైతం సిద్ధార్థ్కు సంతాపంగా ఓ పోస్ట్ను షేర్ చేయగా, దానికి ఓ నెటిజన్ 'నువ్వు కూడా త్వరగా చచ్చిపో' అని కామెంట్ చేశాడు. దీంతో 'ఒకరి చావు గురించి కూడా జోక్స్ ఎలా వేస్తారు? ఇలా అనడానికి సిగ్గు లేదా?.. అందరూ చనిపోయిన తర్వాత ఒక్కరే ఉంటారా? ఇంత అసహ్యంగా ఎలా మాట్లాడుతారు' అంటూ జస్లిన్ ఘాటుగా బదులిచ్చింది. View this post on Instagram A post shared by Jasleen Matharu ਜਸਲੀਨ ਮਠਾੜੂ (@jasleenmatharu) -
ఇక బోర్ డమ్ కి గుడ్ బై ... వచ్చేస్తోంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ...
Bigg Boss 5 Latest Promo: సెప్టెంబర్ 5...తెలుగు టెలివిజన్ ఎంటర్ టైన్మెంట్ చరిత్రలో ఓ మరపురాని రోజు కాబోతోంది. తెలుగులో నెంబర్ వన్ ఛానల్ "స్టార్ మా"... బిగ్ బాస్ 5వ సీజన్ ని ప్రారంభిస్తున్న ఆ రోజు ప్రత్యేకంగా నిలవబోతోంది. అదే - "బిగ్ బాస్" 5వ సీజన్ ప్రారంభం.ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. సెప్టెంబర్ 5 న సాయంత్రం 6 గంటలకి ఓ పండగలా, ఓ ఉత్సవంలా ప్రారంభం అవుతోంది. ఇక అక్కడినుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకి ; శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకి ప్రసారం అవుతుంది. తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు చూడనంత స్థాయిని "బిగ్ బాస్" పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో లక్షల కుటుంబాల్ని టీవీ ముందు కట్టి పడేసిన ఆ సెన్సషనల్ షో ఎన్నో లైవ్ ఎమోషన్స్ ని చూపించింది. షో లో నిలవడానికి గెలవడానికి ఎవరు ఎలాంటి ఆలోచనలు చేస్తారో కళ్ళకు కట్టింది. రకరకాల మనస్తత్వాలు వున్న హౌస్ మేట్స్ ని ఎవర్ గ్రీన్ మన్మధుడు, వెండితెర కింగ్ నాగార్జున ఎలా డీల్ చేసారో మనం చూసాం. ఇప్పుడు హౌస్ లోకి ఎవరు వస్తారో, ఎవరు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో.. చూడాలి. మరి ఈ సీజన్ 5 లో సుమారు వంద రోజుల ఈ ప్రయాణానికి సెప్టెంబర్ 5 న తెర లేవబోతోంది. ఇక అక్కడినుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకి ; శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకి షో ప్రసారం అవుతుంది. చెప్పండి బోర్ డమ్ కి గుడ్ బై ... వచ్చేస్తోంది బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ... " అని చెప్పిన టాగ్ లైన్ ని నిజం చేయబోతోంది. -
బిగ్బాస్ గ్రాండ్ ప్రీమియర్..సెప్టెంబర్ 5న ప్రారంభం
వినోద ప్రియులు మరీ ముఖ్యంగా రియాల్టీ షో ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న, స్టార్ మా యొక్క ప్రతిష్టాత్మక రియాల్టీ షో బిగ్బాస్ మరో మారు తెలుగు ప్రేక్షకులకు ఆనందాశ్చర్యాలను కలిగించడానికి సిద్ధమైంది. బిగ్ బాస్ ఐదవ సీజన్ గ్రాండ్ ప్రీమియర్ 'స్టార్ మా' ఛానెల్లో సెప్టెంబర్ 05, సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. గత సీజన్ గ్రాండ్ ఫైనల్.. భారతదేశంలో మరే రియాల్టీ షో కూడా సాధించలేనట్టి రీతిలో అత్యధిక వీక్షణ రేటింగ్ను సాధించి రికార్డులను సృష్టించింది. ఆ రికార్డులను తిరగరాసే రీతిలో ఈ సారి బిగ్బాస్ షో ఉండనుంది. బిగ్బాస్ తెలుగుకు సంబంధించి ఓ సీజన్ ముగింపు రాత్రే తరువాత సీజన్కు సంబంధించిన చర్చ కూడా ఆరంభమవుతుంటుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రచారాన్ని రూపొందించారు. ఈ షో తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందోనంటూ ఎదురుచూసున్న అభిమానుల జీవితాల్లో పూర్తి వినోదాన్ని తీసుకువస్తామంటూ ఈ ప్రచారం జరిగింది. ''స్టార్ మా ఇప్పుడు అత్యున్నత శిఖరాలను చేరుకుంది. మా వీక్షకులు మా పట్ల చూపుతున్న ప్రేమ, ఆదరాభిమానాలే దీనికి కారణం. అగ్రశ్రేణి ఛానెల్స్ సరసన మేము నిలిచాం. తద్వారా దేశంలో ప్రాంతీయ ఛానెల్ శక్తిని ప్రదర్శించాం. బిగ్బాస్ తెలుగు మరో సీజన్ను తీసుకురావడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. నేడు మా దగ్గర ఉన్న ఉత్సాహపూరితమైన షోలలో బిగ్ బాస్ ఒకటి. వీక్షకులకు 100 రోజులకు పైగా వినోదాన్ని ఇది అందిస్తుంది. తెలుగు వీక్షకుల నడుమ ఇది అపూర్వ ఆదరణను సొంతం చేసుకుంది..’’ అని స్టార్ మా అధికార ప్రతినిధి అన్నారు. అక్కినేని నాగార్జున ఈ సీజన్కు హోస్ట్గా వ్యవహరిస్తుండటంతో పాటుగా డ్రామా, రొమాన్స్, యాక్షన్, వినోదంను నూతన టాస్క్లు, ఆసక్తికరమైన పోటీదారులతో మొత్తం కుటుంబానికి సమగ్రమైన వినోదం అందించనున్నారు. బిగ్బాస్ ఐదవ సీజన్కు హోస్ట్ చేయడం గురించి నాగార్జున మాట్లాడుతూ ‘‘గత కొద్ది నెలలు ప్రతి ఒక్కరికీ సవాల్గా నిలిచాయి. ఈ షోతో మా అభిమానుల జీవితాలలో ఆనందం, ఉల్లాసం తిరిగి తీసుకురావాలనేది మా ప్రయత్నం. ఓ నటునిగా, పోటీదారుల వాస్తవ భావాలను వెలుపలికి తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. తద్వారా వారిని మరింతగా ప్రేక్షకులు అర్థం చేసుకోగలరు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించే ఈ షోలో భాగం కావడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు. అంతర్జాతీయంగా అత్యంత విజయవంతమైన నాన్ ఫిక్షన్ ఫార్మాట్లలో బిగ్ బాస్ ఒకటి. భారతదేశంలో ఏడు భాషలలో 37 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఎండెమోల్షైన్ గ్రూప్ సొంతం.బిగ్బాస్ తెలుగు–సీజన్ 5, స్టార్మాలో సెప్టెంబర్05, సాయంత్రం 6 గంటలకు తొలిసారి ప్రసారం అవుతుంది. అనంతరం 15 వారాల పాటు రాత్రి 10 గంటలకు సోమవారం–శుక్రవారం వరకూ మరియు రాత్రి 9 గంటలకు శని–ఆదివారాలలో ప్రసారమవుతుంది. -
బిగ్బాస్ విన్నర్ మరణం: షాక్లో బాలీవుడ్
సాక్షి,ముంబై: యువనటుడు, బిగ్బాస్-13 విన్నర్ సిద్ధార్థ శుక్లా (40) హఠాన్మరణంపై బాలీవుడ్, టీవీ పరిశ్రమ పెద్దలు ఒక్కసారిగా దిగ్ర్భాంతికి లోనయ్యారు. తీవ్రమైన గుండెపోటుతో సిద్దార్థ కన్నుమూశాడన్న వార్తతో నిద్రలేచిన బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. సిద్ధార్థ్ గుండెపోటు కారణంగా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్టు ముంబైలోని కూపర్ హాస్పిటల్ ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. సిద్ధార్థ్ మరణంపై పలువురు నటీ నటులు, ఇతర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు. దీంతో ట్విటర్ ఆర్ఐపీ సిద్ధార్థ్ శుక్లా హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో నిలిచింది. నమ్మకలేకపోతున్నామంటూ ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్, నటి మోడల్ మల్లికా షెరావత్ ట్వీట్ చేశారు. ప్రముఖ టీవీ, సినీ నటి రేణుకా సహానే, మున్మున్ దత్తా తదితరులు సిద్ధార్థ్ ఆకస్మిక మరణంపై సంతాపం వ్యక్తంచేశారు. చదవండి : Sidharth Shukla: బిగ్బాస్ విజేత సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం కాగా1980, డిసెంబర్ 12న ముంబైలో జన్మించిన సిద్ధార్థ్ శుక్లా మోడల్గా కెరీర్ను ప్రారంభించాడు. బాబుల్ కా ఆంగన్ చూటే నా అనే టెలివిజన్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యాడు. జానే పెహచానే సే, యే అజ్నబీ, లవ్ యు జిందగీ లాంటి సీరియల్స్లో నటించాడు. ముఖ్యంగా పాపులర్ టీవీ సీరియల్ ‘బాలికా వధు’ ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు. 2014లో కరణ్ జోహార్ నిర్మించిన హంప్టీ శర్మకి దుల్హానియాతో బాలీవుడ్కీ ఎంట్రీ ఇచ్చాడు. చదవండి : నేను అమ్మకూచిని: బిగ్బాస్ విన్నర్ With a broken heart and sadness in in my soul I miss you more every day. Rest in peace#SiddharthShukla absolutely heartbroken I don't know what to say totally blank I miss you your jabra fan ❤️❤️ pic.twitter.com/NFy9gsJjth — Dhruvvvv🌟 (@dhruvda7) September 2, 2021 Too young to go💔 #SiddharthShukla RIP 🙏🙏 pic.twitter.com/78AW1l8Gsd — Mallika Sherawat (@mallikasherawat) September 2, 2021 Shocked and numb. No Words 🙏🙏🙏 #SiddharthShukla — Munmun Dutta (@moonstar4u) September 2, 2021 I cannot process that Siddharth Shukla has passed away. Life is just too unpredictable. RIP Siddharth. My condolences to his family and friends and to all his devastated fans 🙏🏽🙏🏽🙏🏽😢 — Renuka Shahane (@renukash) September 2, 2021 Hello bollywood !!! Is it really a heart attack ??? Remember SSR.#SiddharthShukla 😓😨💔 pic.twitter.com/6TSfBe9hlS — Diptiman Yadav (@Dipti_6450) September 2, 2021 I cannot process this news that I just came across. Is this true? Please no. No… #SiddharthShukla — ARMAAN MALIK (@ArmaanMalik22) September 2, 2021 -
అవినాష్ పెళ్లిపై స్పందించిన బిగ్బాస్ బ్యూటీ..
Ariyana Glory On Avinash Engagement: ముక్కు అవినాష్ జబర్దస్త్ కార్యక్రమంతో మంచి గుర్తింపే కాకుండా బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. బుల్లితెరపై తనదైన కామెడీతో సందడి చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ నటుడు త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న అవినాష్ ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బిగ్బాస్ బ్యూటీ అరియాన గ్లోరీ స్పందించింది. బిగ్ బాస్ హౌస్లో అవినాష్, అరియానతో చనువుగా ఉండటం, ఈ షో అయ్యాక కూడా తరచూ వీరు కలిసి ఈవెంట్స్ చేయడం, గోవా ట్రిప్లు, వీడియోలు చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని పుకార్లు వచ్చాయి. అయితే అవినాష్ తన పెళ్లి వార్తతో ఆ పుకార్లకు బ్రేక్ వేశాడు. ఇక దీనిపై అరియాన.. అవినాష్ పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందంటూ తెలిపింది. ఆమె మాట్లాడుతూ.. ‘మా మధ్య ఏదో ఉందని చాలా పుకార్లు ఉన్నాయి కానీ అలాంటిదేమీ లేదు. తను నాకు మంచి స్నేహితుడు మాత్రమే. అవినాష్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’..అని క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న అరియాన బాగా డబ్బు సంపాదించి, సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానని తెలిపింది. చదవండి: Tollywood Drug Case: అమ్మతోడు ఈడీ కార్యాలయానికి అందుకే వచ్చా: బండ్ల గణేశ్ -
ప్రభాస్తో డేటింగ్కు వెళ్లాలనుంది : బిగ్బాస్ బ్యూటీ
సొట్ట బుగ్గలతో బిగ్బాస్ ప్రేమికులను ఆకర్షించిన కంటెస్టెంటు దివి వైద్య. ముక్కుసూటిగా మాట్లాడే నైజం, అందంతో బిగ్బాస్ సీజన్-4లోతనకంటు ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది ఈ భామ. అంతకుముందు పలు సినిమాల్లో రాని గుర్తింపు బిగ్బాస్తో కైవసం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ యూత్లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న దివి ప్రస్తుతం హీరోయిన్గానూ అవకాశాలు కొల్లగొడుతుంది. తాజాగా ఓ మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తనకు హీరో ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని, ఒక రకంగా చెప్పాలంటే ఆయనంటే క్రష్ అని చెప్పుకొచ్చింది. మిర్చి సినిమాతో ప్రభాస్కు ఫ్యాన్ అయిపోయానని, అప్పటి నుంచి ఆయనకు ఐ లవ్ యూ అంటూ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేస్తుండేదాన్ని అని పేర్కొంది. అంతేకాకుండా ఒకవేళ అవకాశం వస్తే ప్రభాస్తో డేటింగ్కు వెళ్తానని,మిర్చి లాంటి అబ్బాయితో కప్పు కాఫీ తాగినా చాలని ఫ్యాన్ మూమెంట్స్ను షేర్ చేసుకుంది. -
బిగ్బాస్-5లో షణ్ముఖ్ లేనట్లేనా?..పోస్ట్ వైరల్
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్-5 తెలుగు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బిగ్బాస్ ఐదో సీజన్ లోగోని కూడా విడుదల చేశారు నిర్వాహకులు. సెప్టెంబర్5 నుంచి ఈ షో ప్రసారం కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రతి సీజన్ మాదిరిగానే ఈసారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లిస్ట్లో యాంకర్ వర్షిణి, యాంకర్ రవి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, జబర్దస్త్ ప్రియాంక, ఆనీ మాస్టర్, కార్తీక దీపం ఫేమ్ ఉమా దేవి, బుల్లితెర నటుడు సన్నీ, మోడల్ జస్వంత్, పూనం భాజ్వా, యాంకర్ శివ, లోబో, యాంకర్ ప్రత్యూష ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అందరి కంటే యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్కు అత్యధిక రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ‘ది సాఫ్ట్ వేర్ డెవలపర్’ వెబ్ సిరీస్తో యూత్లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్కు బిగ్బాస్ టీం కోటి రూపాయల రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా షణ్ముఖ్కి అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి బిగ్బాస్ టీం సిద్ధంగా లేనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో అడిగినంత ఇవ్వకపోతే హౌస్లోకి రానంటూ షన్నూ బెట్టు చేసినట్లు సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన షణ్ముఖ్.. నెగిటివ్ కామెంట్లు నాకు కొత్త కాదు. రాసే వాళ్లను రాయనివ్వండి. నేను చెప్పేవరకు వేటినీ నమ్మకండి అంటూ షణ్ముఖ్ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. దీంతో అతను బిగ్బాస్కు వెళ్లడం లేదనే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. -
బిగ్బాస్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
బుల్లితెరపై ఎంతగానో అలరిస్తూ ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేస్తున్న రియాలిటీ షో బిగ్బాస్. ఈ షో ఐదో సీజన్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు స్టార్మా అధికారికంగా ప్రకటిస్తూ బిగ్బాస్-5లోగోని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నంచి అసలు కథ మొదలైంది. అప్పటి నుంచి వార్తలు, లీకులు ఒక్కసారిగా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇక లీకుల రూపంలో కంటెస్టెంట్ల పేర్లు రోజుకొకటి తెర మీదకు వస్తోంది. తాజాగా నటి ఇషాచావ్లా బిగ్ బాస్ ఎంట్రీకి పై స్పందించింది. కంటెస్టెంట్లకి ఇండస్ట్రీలో ఫేమ్ ఎలా ఉన్నా బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఓ వరంగా మారుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ షో ద్వారా తారలకి మళ్లీ జనాలలో బాగా గుర్తింపు దక్కుతోంది. అందుకే కొందరు బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నెట్టింట హల్ చల్ చేస్తున్న జాబితాలో ఇప్పటికే సురేఖా వాణి, యాంకర్ రవి, వర్షిణి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రేమకావాలి హీరోయిన్ ఇషా చావ్లా బిగ్ బాస్ షో ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసింది. ఇన్స్టాలో ఈ అమ్మడు ఫాలోవర్లు బిగ్ బాస్ ఎంట్రీ గురించి ప్రశ్నలు కురిపించారు. అందుకు స్పందిస్తూ... తాను బిగ్ బాస్ షోకి వెళ్లడం లేదని తేల్చి చెప్పింది. ఈ సమాధానంతో లిస్ట్లోంచి ఓ కంటెస్టెంట్ పేరు తగ్గినట్టైంది. ఇక లీకు వీరులు ఇషా స్థానంలో తరువాత ఎవరి పేరుని తెరపైకి తెస్తారో చూడాలి. -
బిగ్బాస్ బ్యూటీకి మరో 'బిగ్' ఆఫర్
బిగ్బాస్ బ్యూటీ దివికి యూత్లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ ఫోటోలతో కుర్రకారు మతులు పోగొడుతుంది ఈ భామ. బిగ్బాస్ సీజన్-4కు ముందు అంతకుముందు పలు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తిపు రాలేదు. కానీ బిగ్బాస్ 4వ సీజన్లో హౌజ్లో అడుగు పెట్టి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఉన్నది కొద్ది రోజులే అయినా అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయం, ముక్కుసూటి తనంతో ఎంతోమందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇటీవలె క్యాబ్ స్టోరీస్తో హీరోయిన్గా అలరించిన ఈ భామకు తాజాగా మరో భారీ ఆఫర్ వచ్చిందట. సోగ్గాడే చిన్ని నాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఓ వెబ్సిరీస్లో హీరోయిన్గా దివిని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుకు కళ్యాణ్ కృష్ణ కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించనున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించనున్నారట. -
బిగ్బాస్ సీజన్-5 : అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా?
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్బాస్. త్వరలోనే ఈ షో ఐదో సీజన్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే స్టార్మా అధికారికంగా ప్రకటిస్తూ బిగ్బాస్-5లోగోని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హౌస్లోకి వెళ్లే కంటెస్టెంట్ల లిస్ట్ ఒకటి లేటెస్ట్గా బయటకి వచ్చింది. ఇందులో యాంకర్ వర్షిణి, యాంకర్ రవి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, జబర్దస్త్ ప్రియాంక, ఆనీ మాస్టర్, కార్తీక దీపం ఫేమ్ ఉమా దేవి, బుల్లితెర నటుడు సన్నీ, మోడల్ జస్వంత్, పూనం భాజ్వా, యాంకర్ శివ, లోబో, యాంకర్ ప్రత్యూష ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో యూట్యూబ్ స్టార్ షణ్ముక్కి ఇస్తున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ వెబ్సిరీస్తో యూత్లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యూట్యూబ్లో అతడు సృష్టించే రికార్డ్స్ మామూలుగా ఉండవు. పెద్ద హీరోల సినిమాలకు, వీడియోలకు రానన్ని వ్యూస్, లైకులు మనోడి వీడియోలకు వస్తాయి. షణ్ముఖ్ ఒక్క వీడియో పోస్ట్ చేశాడంటే.. అది ట్రెండింగ్లో ఉండాల్సిందే. గత మూడు సీజన్ల నుంచి బిగ్బాస్ నిర్వాహకులు షన్నూని సంప్రదించినా ఆఫర్ను రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. కానీ ఈ సీజన్కి మాత్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చాడట. దీంతో షణ్ముఖ్ క్రేజ్ను దృష్టిలో ఉంచుకొని షో నిర్వాహకులు కూడా అతడికి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం బిగ్బాస్ సీజన్-5లో మరే కంటెస్టెంట్కి లేని విధంగా షణ్ముఖ్కి కోటి వరకు పారితోషికాన్ని ఇవ్వడానికి మేకర్స్ అంగీకరించారట. ఇప్పటివరకు ఇంత భారీ రెమ్యునరేషన్ అందుకున్న వాళ్లలో యాంకర్ శ్రీముఖి కూడా ఒకరు. ప్రస్తుతం షణ్ముఖ్ పాపులారిటీ నేపథ్యంలో అతడు అడిగినంత ఇచ్చేందుకు మేకర్స్ ఒప్పుకున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇక సెప్టెంబర్ 5న బిగ్బాస్ ఐదో సీజన్ ప్రారంభించాలని షో నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈసారి కూడా నాగార్జుననే హోస్ట్గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. -
పోస్ట్ వైరల్: పుట్టిన రోజు బతకాలని లేదన్న నటి
తమిళనాట బిగ్ బాస్తో పాటు కాంట్రవర్సీలతోనే ఫేమస్ అయ్యింది నటి యషిక ఆనంద్. కొద్ది రోజులు కిత్రం ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదం గురైన సంగతి తెలిసిందే. దీంతో యాషిక కొద్ది రోజులుగా బెడ్డుకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. తాజాగా ఈ నటి ఆగస్ట్ 4న తన పుట్టి రోజు సందర్భంగా భావోద్వేగానికి లోనవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది వైరల్గా మారింది. యాషికకు జరిగిన ప్రమాదంలో తాను తీవ్రంగా గాయపడినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో తన స్నేహితురాలిని పోగొట్టుకుంది. ఇక అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ అమ్మడు ఇటీవలే కోలుకుంది. అయితే పూర్తిగా ఆరోగ్యవంతురాలు కావడానికి కొంత కాలం పడుతుందని వైద్యులు తెలిపారట. కాగా బుధవారం యాషిక తన స్నేహితురాలి మరణం తట్టుకోలేక సోషల్ మీడియాలో తన బాధని పోస్ట్ రూపంలో పంచుకుంది. అందులో.. తనకు బతకాలని లేదంటూ ఎమోషనల్ అయ్యింది. తను చేసిన తప్పుకు ఆమె స్నేహితురాలు ఎప్పటికి తనని క్షమించదని, వారి కుటుంబానికి కన్నీళ్లు మిగిల్చినందుకు అనుక్షణం తాను కుమిలిపోతున్నట్లు తెలిపింది. ఐసీయూలో ఉన్నప్పటికీ ప్రతిక్షణం తనకు నా స్నేహితురాలే గుర్తుకొచ్చింది. ఆమె జ్ఞాపకాలు జీవితాంతం వెంటాడుతాయని ఈ అమ్మడు చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఏదేమైనా కూడా బర్త్ డే రోజే బతకాలని లేదనడం మాత్రం ఆమె ఫాలోవర్లను కాస్త బాధపెట్టిందనే చెప్పాలి. యాక్సిడెంట్ జరిగితే అయితే మీరేం చేస్తారు.. ధైర్యంగా ఉండాలంటూ నెటిజన్లు యాషికకు ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. -
రోడ్డు ప్రమాదం.. వాంగ్మూలం ఇచ్చిన బిగ్బాస్ నటి
చెన్నై: నటి యాషిక ఆనంద్ నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. శనివారం అర్ధరాత్రి నటి యాషిక ఆనంద్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆమెతో పాటు కారులో ఉన్న ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కాగా తీవ్ర గాయాలపాలైన నటి యాషిక ఆనంద్ స్థానిక అడయార్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె నడుము, కుడికాలికి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు సమాచారం. పోలీసులు సోమవారం కారు ప్రమాదం గురించి యాషికను కలిసి వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె స్నేహితురాలు భవాని సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో ప్రమాదంలో కిందపడి ప్రాణాలు కోల్పోయినట్లు వాంగ్మూలంలో యాషిక తెలిపారు. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పడంతో ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. కారు నడుపుతున్న సమయంలో యాషిక మద్యం సేవించలేదని విచారణలో తేలింది. -
సినీ నటిని పెళ్లాడబోతున్న 'బిగ్బాస్' ఫేం స్నేహన్
చెన్నై: సినీ గీత రచయిత, నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ యువజన విభాగం కార్యదర్శి స్నేహన్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. 700 పైగా చిత్రాలకు 2,500కు పైగా పాటలను రాసిన రచయిత స్నేహన్. ప్రస్తుతం ఈయన మక్కల్ నీది మయ్యం పార్టీ యువజన విభాగ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నటి కన్నిక రవిని స్నేహన్ వివాహం చేసుకోబోతున్నారు. పెద్దల సమ్మతితో ఈ నెల 29న నటుడు కమలహాసన్ సమక్షంలో చెన్నైలో వివాహం చేసుకుంటు న్నారు. స్నేహన్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తుత పరిస్థితుల్లో నిరాడంబరంగా జరుపుకోవాలని భావించినట్లు తెలిపారు. -
బిగ్బాస్: ఈసారి టీవీలో కాదు.. హోస్ట్ను మార్చేశారు..
ముంబై : ప్రముఖ రియాలిటీ షోలలో బిగ్బాస్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, హిందీ సహా ఇతర భాషల్లోనూ బిగ్బాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఇక హిందీలో ఇప్పటికే 14 సీజన్లను విజయవంతగా పూర్తి చేసుకున్న బిగ్బాస్ షో త్వరలోనే 15వ సీజన్లోకి అడుగుపెడుతుంది. అయితే ఈ సీజన్ను మాత్రం మేకర్స్ మరింత కొత్తగా ప్లాన్ చేశారు. బిగ్బాస్ పేరు నుంచి కంటెస్టెంట్స్ ఎంపీక వరకు ఎన్నో మార్పులు తెచ్చిన మేకర్స్ బిగ్బాస్ హోస్ట్ని కూడా మార్చేశారు. గత 11 సీజన్లకు హోస్ట్గా షోను ఎంతగానో రక్తికట్టించిన సల్మాన్ ఖాన్ స్థానాన్ని ఇప్పుడు ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ భర్తీ చేయనున్నారు. దీంతో బిగ్బాస్ సీజన్ 15కి హోస్ట్గా కరణ్ వ్యవహరించనున్నారు. అయితే ఇది సీజన్ మొత్తానికి కాదు. కేవలం తొలి ఆరు వారాలకు గాను కరణ్ హోస్ట్గా చేయనున్నారు. అంతేకాకుండా ఈ ఎపిసోడ్స్ నేరుగా టీవీలో కాకుండా ప్రముఖ ఓటీటీ సంస్థ వూట్(voot)లో 24×7 ప్రసారం కానుంది. ఆగస్టు 8నుంచి ఈ షో ప్రీమియర్ స్ట్రీమింగ్ కానుంది. మరో విశేషం ఎంటంటే ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎంపిక నుంచి ప్రతివారం వారికి ఇచ్చే టాస్క్ల వరకు ప్రతిది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుందని సమాచారం. ఇక బిగ్బాస్ ఓటీటీలో ప్రసారం కానున్న తొలి ఆరు వారాల ఎపిసోడ్కు గాను హోస్ట్గా సిధార్థ్ శుక్లా, ఫరా ఖాన్, రోహిత్ శెట్టి వంటి పేర్లు వినిపించాయి. కానీ తాజాగా మేకర్స్ కరణ్ జోహార్ను సీజన్15 హోస్ట్గా ప్రకటిస్తూ ఊహాగానాలకు చెక్ పెట్టారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్ స్పందిస్తూ..'బిగ్బాస్ షోకి నేను, మా అమ్మ పెద్ద ఫ్యాన్స్. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చూస్తాం. అంతేకాకుండా నేను ఎప్పటికైనా బిగ్బాస్ షోను హోస్ట్ చేయాలని మా అమ్మ కోరిక. అది ఇప్పుడు నెరవేరుతుంది. గతంలో ఎన్నో షోలకు హోస్ట్గా చేయడాన్ని ఎంజాయ్ చేశాను. కానీ ఇప్పుడు బిగ్బాస్ షోకు వ్యాఖ్యాతగా చేయడం మరింత ఎగ్జయిటింగ్గా అనిపిస్తుంది' అంటూ పేర్కొన్నారు. ఇక ఓటీటీలో ప్రసారం అయ్యే తొలి ఆరు వారాల ఎపిసోడ్లకు మాత్రమే కరణ్ హోస్టుగా ఉంటాడనీ, అనంతరం 'కలర్స్' టీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్లకు మాత్రం మళ్లీ యథావిధిగా సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తాడని సమాచారం. -
వెంటిలేటర్పై బిగ్బాస్ బ్యూటీ అరియానా.. ఫోటో వైరల్
Ariyana on Ventilator : బిగ్బాస్ షో అనంతరం అరియానా గ్లోరీ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందన్న సంగతి తెలిసిందే. హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా అరియానా పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. రీసెంట్గా ఆర్టీజీవో చేసిన ఇంటర్వ్యూతో అరియానా పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్పై ఫోకస్ చేసిన అరియానా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఫోటో అభిమానులను షాక్కి గురిచేసింది. వెంటిలేటర్పై అరియానాను చూసి ఆమె ఫ్యాన్స్కి గుండె ఆగినంత పని అయ్యింది. అయితే ఇది రియల్ లైఫ్లో జరిగింది కాదు. సినిమా షూటింగ్లో భాగంగా అరియానా అలా వెంటిలేటర్పై కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా అరియానా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. మెగాస్టార్ అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా చేస్తున్న సినిమాలో అరియానా ఓ రోల్లో కనిపించనున్నట్లు తెలిసిందే. షూట్లో భాగంగా వెంటిలేటర్పై కనిపించి అరియానా షాకిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. -
ఆ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్బాస్ బ్యూటీ
చెన్నై: నటుడు కరుణాస్ మళ్లీ కథానాయకుడిగా నటించడానికి సిద్ధమయ్యారు. ఈయన నటిస్తున్న చిత్రానికి 'ఆధార్' అనే పేరు ఖరారు చేశారు. ఇందులో బిగ్బాస్ ఫేమ్ రిత్విక కథానాయకిగా నటిస్తోంది. పీఎస్ రామ్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వెన్నిల క్రియేషన్స్ పతాకంపై అళగమ్మై మగన్ శశికుమార్ ఆర్యూఎం చేస్తున్నారు. ఇటీవల చెన్నైలో షూటింగ్ కార్యక్రమం ప్రారంభమైన ఈ చిత్రానికి మనోజ్ నారాయణన్ ఛాయాగ్రహణం, శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందిస్తున్నారు. -
మోనాల్ని అఖిల్ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా?
బిగ్బాస్ సీజన్-4లో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న జంట మోనాల్-అఖిల్. తొలుత అభిజిత్తో సన్నిహితంగా ఉన్న మోనాల్ ఆ తర్వాత అఖిల్కు దగ్గరవడం, ఈమె వల్లే వారిద్దరు గొడవ పడటం.. సీజన్ మొత్తానికే హైలెట్గా నిలిచాయి. దీంతో ఎపిసోడ్లో ఎక్కువభాగం వీరి గురించే ప్రసారం చేసేవారు. అలా ముగ్గురికి బాగానే పాపులారిటీ దక్కింది. సాధారణంగా ఈ క్లోజ్నెస్ అంతా కేవలం సీజన్ వరకే పరిమితమయ్యేది. ఆ తర్వాత ఎవరి బిజీలో వాళ్లు ఉండటం, షో నుంచి బయటికొచ్చాక ఆ సాన్నిహిత్యం ఉండేది కాదు. కానీ మోనాల్- అఖిల్ మాత్రం హౌస్ నుంచి బయటకు వచ్చకా కూడా తరుచూ అఖిల్ని కలవడం, ఇద్దరూ కలిసి పార్టీలకు హాజరవడం, ఫోటోలకు ఫోజులివ్వడం చేసేవాళ్లు దీంతో నిజంగానే వాళ్లమధ్య ఏదో ఉందని బయట టాక్ నడుస్తుండేది. ఎప్పటికప్పుడు ప్రేమ, పెళ్లి పదాలు వాడుతూ అభిమానులను కన్ఫ్యూజన్లో పడేసేవారు ఈ క్యూట్ కపుల్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వీరు లేటెస్ట్గా వీడియో కాల్ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించి స్ర్కీన్ షాట్లను అఖిల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ 'గుజ్జు' అంటూ మోనాల్ని ముద్దుగా సంబోధించాడు. దీనికి మోనాల్ కూడా 'అఖిలూ'.. అంటూ ప్రేమగా పిలిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించి స్ర్కీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. త్వరలోనే వీరు ఆఫ్ స్ర్కీన్ జోడీగా కనిపించినా ఆశ్చర్యం లేదు అంటూ కొందరు అఖినాల్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక అఖిల్, మోనాల్ కలిసి ‘గుజరాతి అమ్మాయి..తెలుగు అబ్బాయి’అనే వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి : Bigg Boss 5 Telugu: నాగ్ ఔట్.. హోస్ట్గా యంగ్ హీరో! హైదరాబాదీని అయిపోయా.. మోనాల్ ఆసక్తికర పోస్ట్ -
రేవ్ పార్టీలో పట్టుబడిన బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్
సాక్షి, ముంబై: నాసిక్లోని ఇగాత్పురిలోని విల్లాల్లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడులు జరిపారు. వీరిలో బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్తో పాటు దక్షిణాది పరిశ్రమకు చెందిన నలుగురు యువతులు కూడా ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అందించిన వివరాల మేరకు...నాసిక్లోని స్కై తాజ్, స్కై లగూన్ అనే రెండు ఖరీధైన విల్ల్లాల్లో రేవ్ పార్టీ నిర్వహించారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రైడ్లో 22మందిని అరెస్ట్ చేశారు. అప్పటికే యువతీ యువకులంతా మద్యం మత్తులో, ఒళ్లు మరిచిన అసభ్యకరమైన స్థితిలో ఉన్నారు. వారిలో 10మంది పురుషులు కాగా, 12 మంది ఆడవాళ్లు ఉన్నారు. వారి నుంచి పోలీసులు భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. వారి పక్కనే పెద్దమొత్తంలో విదేశీ మద్యం సీసాలు, హుక్కాలు పడి ఉన్నాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రేవ్ పార్టీలో పాల్గొన్నవారందరినీ అరెస్టు చేశారు. అయితే ఓ మహిళ బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ అని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా నలుగురు యువతులు దక్షిణాది పరిశ్రమతో సంబంధం ఉన్నవారిగా గుర్తించారు. వీరిలో మోడల్స్, నటులు సహా కొరియోగ్రాఫర్లుగా అని సమాచారం. నిందితులను వైద్య పరీక్షలకు పంపిన పోలీసులు వీరందరిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ పార్టీ నిర్వహించడానికి సహాయపడిన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రేవ్ పార్టీకి వచ్చిన వాళ్లలో చాలామంది ఖరీదైన కార్లలో ఇక్కడికి చేరుకున్నట్లు తెలిపారు. చదవండి : హీరో కార్తి కోసం ఆ పాత్ర చేయడానికి సిద్ధమైన సిమ్రాన్ 7 డేస్ 6 నైట్స్... షూటింగ్ మొదలైంది -
ప్రియురాలిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక..
ముంబై : ప్రముఖ రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ' పదకొండవ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో జరిగే ఈ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే కంటెస్టెంట్లు సన్నద్ధం అయ్యారు. ప్రముఖ సింగర్, బిగ్బాస్ ఫేం రాహుల్ వైద్య, వరుణ్ సూద్, దివ్యంకా త్రిపాఠి అర్జున్ బిజ్లాని, నిక్కి తంబోలి, అభినవ్ శుక్లా సహా పలువురు ఈ షోలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి ముంబై ఏయిర్పోర్టుకు చేరుకున్న రాహుల్ ప్రియురాలు దిషా పర్మార్ని వదిలి వెళ్లేటప్పుడు ఎమోషల్ అయ్యారు. ప్రియురాలికి ముద్లులు, హగ్గులు ఇచ్చి విడ్కోలు పలికారు. ఈ ఫోటోలను క్లిక్ మనిపించిన ఫోటోగ్రాఫర్లు వీరిది ఎంతో క్యూట్ జోడీ అంటూ కొనియాడారు. ఇక ఈ పోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హిందీ బిగ్బాస్-14లో రుబీనా దిలైక్తో తలపడి రాహుల్ రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదే షోలో ప్రియురాలు దిశా పర్మార్ని కూడా పరిచయం చేసిన రాహుల్ మరొకొద్ది నెలల్లోనే తమ వివాహం ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టినా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఖత్రోన్ కే ఖిలాడీ షోలో పాల్గొనేందుకు సన్నద్ధం అయ్యారు. అయితే ఏయిర్పోర్టులో ప్రేయసిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక రాహుల్ మదనపడుతూ కనిపించాడు. View this post on Instagram A post shared by Rahul Vaidya world (@mad_fan_of_rahul_vaidya_) ఛదవండి : 'బిగ్బాస్' వల్ల నాకు ఒరింగిందేమీ లేదు : నటి నా కుమారులు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు: నటి -
రీ ఎంట్రీ ఇస్తున్న వరుణ్ సందేశ్.. బోల్డ్ పోస్టర్ రిలీజ్
హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో వరుణ్ సందేశ్. అయితే ఆ తర్వాత వరుణ్ సందేశ్ చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన వరుణ్ సందేశ్ బిగ్బాస్ షోతో ద్వారా మరోసారి తెలుగు ఆడియోన్స్కు దగ్గరయ్యాడు. సీజన్-3లో మిస్టర్ కూల్ అనే ట్యాగ్ లైన్ను సంపాదించుకున్నాడు. ఓ దశలో బిగ్ బాస్ విన్నర్ వరుణ్ సందేశే అనుకున్నారంతా. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో టాప్4 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బిగ్బాస్ సీజన్-3 ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న వరుణ్ తాజాగా ఓ సినిమా అనౌన్స్ చేసి మరోసారి రీ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఎంఎస్ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ బాలాజీ పిక్చర్స్ పతాకం నిర్మిస్తుంది. వరుణ్ సందేశ్ సరసన ఫర్నాజ్ శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఇందువదన అనే ఇంట్రెస్టింగ్ టైటిల్తో వస్తోన్న వరుణ్ సందేశ్ సోమవారం ఈ మూవీ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత సినిమా చేస్తుండటం, పోస్టర్ బోల్డ్గా ఉండటంతో ఈ మూవీ కథ ఏ విధంగా ఉంటుందోనన్న ఆసక్తి మొదలైంది. పోస్టర్ వేరె లెవల్లో ఉందంటూ వరుణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: పెళ్లి కాలేదని చెప్పి..వేరే అమ్మాయిలతో నటుడి ఎఫైర్స్ యాంకర్ రవి కారులో.. సీక్రెట్స్ బయటపెట్టేసిన లాస్య View this post on Instagram A post shared by Varun Sandesh (@itsvarunsandesh) -
'బిగ్బాస్ తర్వాత అందుకే మాకు ఛాన్సులు రాలేదు'
బిగ్బాస్ షోలో పాల్గొన్న తర్వాత కంటెస్టెంట్లకు అప్పటి వరకు రాని గుర్తింపు వస్తుంది. కొందరికి ఏకంగా ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ కూడా వస్తుంది. అయితే చాలామందికి ఈ క్రేజ్ ఎక్కువకాలం నిలవట్లేదు. షో నుంచి బయటకు రాగానే చేతిలో పెద్దగా ప్రాజెక్టులేమీ లేక ఇబ్బందులు పడిన వాళ్లు కూడా ఎందరో ఉన్నారు. బిగ్బాస్ తర్వాత వచ్చే క్రేజ్ వాళ్ల కెరీర్కు మాత్రం ఉపయోగపడటం లేదు. తాజాగా ఇదే విషయంపై సీజన్-3 ఫైనలిస్ట్ అలీ రెజా స్పందించారు. 'మేం షో నుంచి బయటకు వచ్చాక దాదాపు అందరికి మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే మాకు హైప్ ఉన్న ఆ నాలుగు నెలల్లోనే కరోనా వచ్చింది. లాక్డౌన్ మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టేసింది. దీంతో బయటకు వెళ్లి ఏదైనా చేసుకునే అవకాశం దొరకలేదు. ఆ తర్వాత వెంటనే సీజన్ 4 కూడా వచ్చేసింది' అంటూ చెప్పుకొచ్చాడు అలీ రెజా. బిగ్బాస్ షోలో అర్జున్ రెడ్డిలా గుర్తింపు పొందిన అలా రెజా ఫైనలిస్ట్గా మిగిలాడు. ఆ తర్వాత కొన్ని సీరియల్స్లోనూ కనిపించాడు. రీసెంట్గా నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ చిత్రంలోనూ నటించాడు. నిజానికి బిగ్బాస్ సీజన్-3తో పోలిస్తే ఆ తర్వాత పాల్గొన్న కంటెస్టెంట్లు వర్క్ పరంగా బాగా బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అఖిల్, సోహైల్ తాము చేస్తున్న సినిమాలను ప్రకటించి దూకుడు పెంచారు. ఇక యాంకరింగ్కు బ్రేక్ ఇచ్చిన లాస్య సైతం బిగ్బాస్ తర్వాత బిజీ అయ్యింది. చదవండి : 'షో వల్ల కెరీర్ నాశనమైంది.. అదే నేను చేసిన తప్పు' ‘బిగ్బాస్’ ఆఫర్ రిజెక్ట్ చేశా, డబ్బు కోసం కాదు కానీ.., : ఇంద్రజ -
అందుకే మోనాల్ని హీరోయిన్గా తీసుకోలేదు : అఖిల్
బిగ్బాస్ ఫేం అఖిల్-మోనాల్ జోడీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ వేర్వేరు ఆఫర్లతో బిజీ బిజీగా మారారు. అయినప్పటికీ వీరిద్దరు బిగ్బాస్లో ఉన్న బాండ్నే కొనసాగిస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. పార్టీలు, ఫంక్షన్లలోనూ ఇద్దరూ జంటగానే వెళ్తూ ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటున్నారు. కాగా 'ఫస్ట్టైం' అనే మూవీతో అఖిల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్కు జంటగా అనిక విక్రమన్ హీరోయిన్గా నటిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే అఖిల్కు జోడీగా మోనాల్ను తీసుకోకపోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కొత్త హీరోయిన్ను తీసుకునే బదులు మోనాల్ను ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో అఖిల్ క్లారిటీ ఇచ్చేశారు. మూవీకి ఎవరిని హీరోయిన్గా తీసుకోవాలనే ఛాయిస్ డైరెక్టర్దేనని,ఆయనే కొత్త హీరోయిన్ను ఎంపిక చేశారని బదులిచ్చారు. అంతేకాకుండా తామిద్దరం కలిసి తెలుగబ్బాయి-గుజరాతీ అమ్మాయి అనే వెబ్సిరీస్ చేయనున్నట్లు తెలిపాడు. ఇక సినిమా విషయానికి వస్తే.. బిగ్బాస్ నుంచి వచ్చాక దాదాపు 27 స్టోరీలు విన్నానని, 'ఫస్ట్ టైం' స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఓకే చేశానని చెప్పుకొచ్చాడు. సెప్టెంబర్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని చెప్పాడు. చదవండి: మోనాల్తో వీడియో కాల్, అఖిల్ కామెంట్ వైరల్ నాగబాబు వాట్సాప్ డీపీ చూస్తే షాక్ అవ్వాల్సిందే! -
'బిగ్బాస్' వల్ల నాకు ఒరింగిందేమీ లేదు : నటి
ముంబై : దేశ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన రియాల్టీ షో బిగ్బాస్. ఈ షో ద్వారా కొందరికి ఓవర్ నైట్ స్టార్ డం వస్తే..మరికొందరికి మాత్రం అప్పటిదాకా ఉన్న ఫేం పోయి అపఖ్యాతి మూటగట్టుకుంటారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితి చాలా మంది కంటెస్టెంట్లకు ఎదురైంది. తాజాగా హిందీ బిగ్బాస్ సీజన్-14లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పాల్గొన్న ప్రముఖ నటి కవిత కౌశిక్ ఈ షోపై షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ వల్లే తన కెరీర్ నాశనమైందని చాలా సార్లు పేర్కొన్న కవిత.. తాజాగా బిగ్ బాస్ షో గురించి ఓ అభిమాని ప్రశ్నించగా..అది ఫేక్ రియాల్టీ షో అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 'బిగ్ బాస్ షోలో మీరు పాల్గొనకుండా ఉండాల్సింది. అది మీ కెరీర్ను నాశనం చేసింది. ఇది నా ఒక్కడి అభిప్రాయమే కావొచ్చు. కానీ ఓ ఫ్యాన్గా మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా' అని అభిమాని ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన కవిత..'ఇట్స్ ఓకే అయినా ఒకసారి ఇమేజ్ పాడైందంటే మనం ఇంకా ఫ్రీగా ఉండొచ్చు. ఈ ఫేక్ రియాల్టీ షో తర్వాత నాకు పెద్దగా ఒరిగిందేమీ లేదు' అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం బిగ్బాస్పై కవిత చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్గా మారాయి. సీరియల్ నటిగా పాపులర్ అయిన కవిత..హౌస్లోకి వైల్డ్ కార్ఢ్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.చీటికిమాటికి హౌస్మేట్స్తో గొడవ పడ్తూ వార్తల్లో నిలిచేది. ఈ సీజన్ విజేత రుబినాతో రుబినాతో జరిగిన ఓ పెద్ద గొడవ తర్వాత ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బిగ్బాస్లో పాల్గొని చాలా తప్పు చేశానని పలుమార్లు చెప్పుకొచ్చింది. తాజాగా ఖత్రోన్ కే ఖిలాడీ అనే మరో రియాల్టీ షోలో పాల్గొనే అవకాశం వచ్చినా ఆ ఆఫర్ను తిరస్కరించింది. ఇప్పటినుంచి ఇంకే రియాల్టీ షోలో పాల్గొనడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసింది. చదవండి : నటితో బిగ్బాస్ విన్నర్ లిప్లాక్.. వీడియో వైరల్ బిగ్బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్యాయత్నం: ఫొటోలు వైరల్! -
అత్యాచారం చేయబోయారు: బిగ్బాస్ కంటెస్టెంట్
బోల్డ్, కాంట్రవర్సీ క్వీన్గా పేరొందిన నటి రాఖీ సావంత్ హిందీ బిగ్బాస్ సీజన్ 14లో "ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్" అన్న బిరుదును సొంతం చేసుకుంది. తనదైన కామెడీ టైమింగ్తో నవ్వించే రాఖీ.. నిన్నటి ఎపిసోడ్లో గతాన్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యింది. తన తల్లికి గుండెపోటు వచ్చినప్పుడు చికిత్స చేయించడానికి డబ్బులు లేకపోవడంతో స్నేహితులను సహాయం కోరానని, దీన్ని అవకాశంగా తీసుకొన్న ఓ వ్యక్తి కారులో తనపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడని చెబుతూ బోరున విలపించింది. అంతేకాకుండా తన భర్త రితేష్కు ఇది వరకే పెళ్లయి, ఒక బిడ్డ కూడా ఉన్నాడని షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు విడాకులు ఇస్తానంటూ భర్త పలుమార్లు బెదిరించాడని పేర్కొంది. రాఖీ నవ్వుల వెనక ఇంతటి బాధ ఉందని తెలిసి అక్కడే ఉన్న కంటెస్టెంట్, సింగర్ రాహుల్ కూడా ఎమోషనల్ అయ్యాడు. (బిగ్బాస్: రాఖీ సావంత్ విపరీత చేష్టలు) #RakhiSawant ne kaha ki unki maa ki tabiyat kharab hone ka kaaran hai Rakhi aur unke pati ke beech mein tanaav.#BB14 #BiggBoss #BiggBoss14 @BeingSalmanKhan pic.twitter.com/dmFo8tgfY7 — ColorsTV (@ColorsTV) February 3, 2021 కాగా రాఖీ 2018 నవంబర్లో టీవీ నటుడు దీపక్ కలాల్ను పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. అయితే అనూహ్యంగా డిసెంబర్31నే దీపక్ మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని, కాబట్టి అతడిని పెళ్లి చేసుకోనని రాఖీ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత 2019లో యూకేకు చెందిన రితేష్ అనే బిజినెస్మెన్ పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరికి సంబంధించిన పెళ్లి ఫొటోలు ఇప్పటి వరకు బయటకు రాకపోవడం గమనార్హం. (అతడితో ప్రేమలో ఉన్నాను: నటి) #RakhiSawant ne kaha ki unke pati ki unse pehle ho chuki hai shaadi, jisko sunkar @rahulvaidya23 reh gaye hai shocked.#BB14 #BiggBoss #BiggBoss14 @BeingSalmanKhan pic.twitter.com/ExmCM6g7MN — ColorsTV (@ColorsTV) February 3, 2021 -
మెగాస్టార్ ఇంట్లో బిగ్బాస్ తురుమ్ఖాన్ సందడి
తనదైన ప్రదర్శనతో బిగ్బాస్ షోలో సయ్యద్ సోహేల్ సందడి చేశాడు. విజేత కన్నా అత్యధిక పాపులారిటీ సొంత చేసుకున్న ఈ తురుమ్ఖాన్ ఇప్పుడు తనను ప్రోత్సహించిన వారిని కలిసి కృతజ్ఞతలు చెబుతున్నాడు. మొన్న బిగ్బాస్ వ్యాఖ్యాత కింగ్ నాగార్జునను కలిశాడు. ఇప్పుడు తాజాగా శుక్రవారం మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు. చిరు నివాసానికి వెళ్లి సోహేల్ పుష్పగుచ్ఛం అందించాడు. చిరు కుటుంబంలో ఓ సభ్యుడిగా కలిసిపోయి సందడి చేశాడు. బిగ్బాస్ షో ఆఖరి రోజు మొత్తం సోహేల్ చుట్టే కథ నడిచింది. సోహేల్కు చిరంజీవి తన భార్య సురేఖతో బిర్యానీ వండించి తీసుకొచ్చాడు. దీంతోపాటు సోహేల్ అనాథాశ్రమానికి చేస్తానన్న సహాయం వద్దు.. తాను చేస్తానని ప్రకటించాడు. సోహెల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు అతిథిగా వస్తానని బిగ్బాస్ ఫైనల్లో చిరు ప్రకటించాడు. ఈ అనుకోని వరాలకు సోహేల్ ఉబ్బితబ్బిబై ఏడ్చేశాడు. అలాంటి సోహేల్ ఇప్పుడు తనను ప్రోత్సహించిన చిరును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవితో పాటు తనకోసం బిర్యానీ వండి పంపిన చిరు భార్య సురేఖ, చిరంజీవి తల్లి అంజనాదేవిని కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఓ కుటుంబసభ్యుడి మాదిరి చిరు ఇంట్లో సోహెల్ గడిపాడు. సోహెల్ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకుంటుంది. జార్జిరెడ్డి ఫేమ్ నిర్మాతలు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు చిరంజీవి హాజరయ్యే అవకాశం ఉంది. -
గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. యంగ్ హీరోతో..
బిగ్బాస్ షోలో ముక్కుసూటిదనంతో దూసుకెళ్తూ.. టాస్క్ల రారాణిగా గుర్తింపు పొందిన అరియానా గ్లోరీ లక్కీ చాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. బోల్డ్గా ఉంటూ అభిమానులను సొంతం చేసుకున్న ఈ యాంకర్ ఇప్పుడు హీరోయిన్గా మారనుందని తెలుస్తోంది. యాంకర్గా రామ్ గోపాల్ వర్మ్ను ఇంటర్వ్యూ చేయడంతో అందరి దృష్టి ఆకర్షించిన ఈ భామ ఇప్పుడు వెండితెరపై మెరవనున్నట్టు సమాచారం. బిగ్బాస్ షోలో అరియానా టాప్ 4లో ఉండడంతో ఆమెకు ఫాలోవర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇప్పుడుఈ అమ్మడుకి తెలుగులో ఓ అవకాశం వచ్చిందని ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టు ద్వారా తెలుస్తోంది. యువ నటుడు రాజ్ తరుణ్తో కలిసి ఓ సినిమా చేస్తుందని ఫొటోను బట్టి భావించవచ్చు. సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఫేమ్ దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి ఈ సినిమా తెరకెక్కించనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన వివరాలు తెలపకుండా ‘‘బిగ్బాస్ తర్వాత నా జీవితంలో ఓ మంచి రోజు. అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గవిరెడ్డి గారికి థ్యాంక్స్. రాజ్ తరుణ్ నువ్వు అమేజింగ్’’ అని ఫొటో పెట్టి పోస్టు చేసింది. రాజ్తరుణ్, దర్శకుడు శ్రీనివాస్తో కలిసి దిగిన ఫొటోను పంచుకుంది. దీంతోపాటు అన్నపూర్ణ బ్యానర్ని హ్యాష్ ట్యాగ్ చేసింది. అన్నపూర్ణ బ్యానర్లో రాజ్తరుణ్ హీరోగా వస్తున్న సినిమాలో అరియానా నటిస్తున్నట్లు అర్దమవుతుంది. పూజా కార్యక్రమం కూడా పూర్తయినట్టు ఫొటోను చూస్తుంటే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చదవండి: వైరల్: ఈ బిగ్బాస్ హీరోను గుర్తుపట్టారా? View this post on Instagram A post shared by Anchor Ariyana (@ariyanaglory) -
10 లక్షలు డొనేషన్ ఇచ్చిన సోహైల్
చౌటుప్పల్/పంజాగుట్ట(హైదరాబాద్): సంపాదనలో కొంత భాగం సేవకు ఖర్చు చేస్తే వచ్చే ఆనందమే వేరని బిగ్బాస్ ఫేం సయ్యద్ సోహైల్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలతోపాటు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఓ కుటుంబానికి రూ.10 లక్షలు అందించారు. అనంతరం సోహైల్ మాట్లాడుతూ బిగ్బాస్ ద్వారా తనకు వచ్చిన రూ.25 లక్షల్లో రూ.10 లక్షలు అనాథాశ్రమాలకు ఖర్చు చేస్తానని ప్రకటించానని చెప్పారు. ఇకపై తాను నటించే ప్రతి చిత్రంలోను వచ్చే పారితోషికంలో 10 నుంచి 15 శాతం సేవకు వినియోగిస్తానని ప్రకటించారు. రూ.10లక్షలను చెక్కుల రూపంలో మదర్స్ నెస్ట్ వృద్ధాశ్రమం(నేరేడ్మెట్), తబిత స్వచ్ఛంద సంస్థ(రామగుండం), పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్స్ సోషల్ ఆర్గనైజేషన్(ఆర్టీసీ క్రాస్రోడ్), జామియా మహదుల్ అష్రాఫ్(విజయవాడ) సేవాశ్రమాలతో పాటు మహ్మద్ మొయినుద్దీన్ కుటుంబానికి పంచారు. కాగా, చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథాశ్రమానికి రూ.2లక్షల చెక్కు అందించారు. ఆశ్రమంలో కాసేపు గడిపి, అక్కడి వారికి భోజనం వడ్డించారు. (అఖిల్ సార్థక్కు అభిమాని ఖరీదైన గిఫ్ట్ ) -
చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిజంగా చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. అది కూడా ఆయన కోసం కాదు.. ఓ అమ్మాయి కోసం. ఇంతకీ విషయం ఏంటంటే.. హిందీ బిగ్బాస్ సీజన్ 14కు సల్మాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్ జాస్మిన్ అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే ఆమె గురించి కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారు. ఆదివారం ఎపిసోడ్లో భాగంగా కంటెస్టెంట్లు అభినవ్ శుక్లా, జాస్మిన్లలో ఎవరో ఒకరు బయటకు వెళ్లాల్సి ఉంది. దీంతో సల్మాన్ భావోద్వేగానికి లోనయ్యారు. చిన్నపిల్లాడిలా కంటతడి పెట్టుకున్నారు. ( సల్మాన్ ఖాన్ క్రేజ్ మామూలుగా లేదు ) ఆదివారం ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోలో ఆయన కంటతడి పెట్టుకునే దృశ్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ దీనిపై స్పందిస్తున్నారు. ‘‘ఓ సూపర్ స్టార్ కెమెరా ముందు కంటతడి పెట్టడం ఇదే ప్రథమం’’.. ‘‘ బిగ్బాస్ చరిత్రలో మొదటిసారి ఓ కంటెస్టెంట్ కోసం సల్మాన్ ఖాన్ ఏడ్చారు’’.. ‘‘ సల్మాన్ ఖాన్ తన కోసం కాకుండా ఇతరుల కోసం ఏడ్వటం నేను మొదటి సారి చూస్తున్నా’’ అని కామెంట్లు చేస్తున్నారు. First Time I Have Seen @BeingSalmanKhan bhai crying not for himself but he is absolutely crying for other 😿 The most CARING & BEING HUMAN Indian actor Mr. #SalmanKhan 🔥 pic.twitter.com/7sDOKG0tLO — ŠHÏŚHĪR🇳🇵🇳🇵 (@CcrKaphle) January 10, 2021 -
పవన్ కల్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన దివి?
సొట్ట బుగ్గల సుందరి, బిగ్బాస్ కంటెస్టెంట్ దివి వైద్యకు ఓ క్రేజి ఆఫర్ వరించింది. పవర్స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటితో కలిసి నటిస్తోన్న మల్టీ స్టారర్ మూవీలో దివి ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనమ్ కోషియం’ రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్పై సూర్యదేవర నాగవంశి ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ క్రేజీ మల్టీ స్టారర్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అటు పవన్, ఇటు రానా అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. క్రేజీ కిల్లర్ కాంబో అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇంత హైప్ ఉన్న ఈ సినిమాలో దివికి మంచి రోల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. (రానా మరో జర్నీ బిగిన్స్ : కిల్లర్ కాంబో ) మరోవైపు మెగాస్టార్ చిరంజీవి బిగ్బిస్ ఫినాలే రోజునే తన సినిమాలో నటించేందుకు దివికి అవకాశం ఇచ్చారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న తన సినిమాలో దివికి పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇవ్వనున్నట్టు చిరు ప్రకటించారు. తమిళ్లో అజిత్ హీరోగా సూపర్హిట్గా నిలిచిన ‘వేలాయుధం’ సినిమాకు రీమేక్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత సీజన్ కంటెస్టెంట్లతో పోలిస్తే బిగ్బాస్ సీజన్-4లో పాల్గొన్న కంటెస్టెంట్లకు మంచి ఆఫర్లు వరిస్తున్నాయి. ఇప్పటికే సోహైల్, అభిజీత్, మోనాల్ చేతినిండా ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతున్నారు. (బాయ్ఫ్రెండ్, పల్లెటూరుకు రమ్మన్నాడు: దివి)