Niharika Konidela
-
మీరు లేకపోతే నా జర్నీ ఇలా ఉండేది కాదు.. మహాతల్లి ఎమోషనల్ పోస్ట్
ట్రెండ్ మారినా ఫ్రెండు మారడే.. ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్పే.. అని పాట పాడుకుంటోంది మహాతల్లి జాహ్నవి. యూట్యూబర్లో ఫన్నీ వీడియోలతో నవ్వించిన మహాతల్లి ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందింది. జాహ్నవి- సుశాంత్ రెడ్డి దంపతులకు పండంటి బిడ్డ పుట్టింది. అయితే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దిగిన ఫోటోలన్నింటినీ వరుస పెట్టి రిలీజ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తన ముగ్గురు ఫ్రెండ్స్ (నిహారిక, వితికా, భార్గవి)తో స్పెషల్గా దిగిన ఫోటోషూట్ పిక్స్ షేర్ చేస్తూ ఎమోషనలైంది.బాలి ట్రిప్తో బాండింగ్'ఫీమేల్ ఫ్రెండ్షిప్ ప్రాముఖ్యత ఎదిగే వయసులో పెద్దగా తెలీలేదు. ఇప్పటికీ మేము నలుగురం ఇంతలా ఎలా క్లోజ్ అయ్యామో అర్థం కాదు. ఎందుకంటే ఒక్కొక్కరం ఒక్కో రకం. మా అందరిదీ వేర్వేరు బ్యాక్గ్రౌండ్.. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చాం. మొదటిసారి కలుసుకున్నప్పుడు కూడా ఏదో కొంతకాలం కలిసుంటాంలే అనుకున్నాను. కానీ బాలి ట్రిప్తో మా బంధం బలపడింది. ఫ్రెండ్స్ అయ్యాక విహారయాత్రలకు వెళ్లడం మామూలే. లైఫ్లో చిన్న బ్రేక్ తీసుకోవాలని..కానీ మేమంతా లైఫ్లో ఒక బ్రేక్ తీసుకోవాలని చూస్తున్నాం. ఆ ఆలోచనతోనే ఈ ట్రిప్పుకు వెళ్లాం. నిజానికి ఎయిర్పోర్టుకు వెళ్లేవరకు కూడా ఈ విహారయాత్ర నుంచి ఎలా తప్పించుకోవాలనే చూశాను. కానీ ఇప్పుడు వెనక్కు తిరిగి చూసుకుంటే ఇంత అందమైన స్నేహాన్ని, ప్రేమను మిస్ అయ్యేదాన్ని అనిపిస్తోంది. నాకంటూ ముగ్గురు, నలుగురు స్నేహితులుంటే చాలు ఇంకెవరూ వద్దు అన్నంతలా మారిపోయాను. స్నేహానికి మారుపేరులా..ఎందుకంటే ఎవరితోనైనా స్నేహం చేసినప్పుడు.. అది వర్కవుట్ కాకపోతే.. గొడవలు వస్తే.. ఎలా అన్న భయం నన్నెప్పుడూ వెంటాడుతుంది. కానీ ఈ అమ్మాయిలు స్నేహానికి కొత్త నిర్వచనంలా మారిపోయారు. ప్రతి విషయాల్లో బలవంతంగా దూరకుండా నాకంటూ టైమ్ ఇస్తూనే నా బాగోగులు చూసుకునేవారు. అందుకేనేమో వారికి అంతగా క్లోజ్ అయ్యాను. ప్రెగ్నెన్సీలో మంచి రోజుల్ని, చెడ్డ రోజుల్ని రెండింటినీ చూశాను. ఈ ఫ్రెండ్స్ లేకపోయుంటే నా జర్నీ ఇలా ఉండేదే కాదు.ఐ లవ్యూ..మీరంతా కలిసి నన్నెక్కువ ముద్దు చేసేవారు. అది చూసి నేను కొంత భయపడేదాన్ని కానీ ఇప్పుడలా కాదు. మీరు నా చుట్టూ ఉంటే అదే నా సేఫ్ ప్లేస్. నన్ను బాగా చూసుకున్నందుకు, తినిపించినందుకు, ప్రేమించినందుకు థాంక్యూ. నా కూతురికి మీరందరూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఐ లవ్యూ అని జాహ్నవి రాసుకొచ్చింది. ఫ్రెండ్స్ నిహారిక కొణిదెల, వితికా షెరు, అంబటి భార్గవిని ట్యాగ్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఇలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఉండరు అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) చదవండి: RRR చూసి తెలుగు నేర్చుకున్న జపాన్ అభిమాని.. తారక్ ఎమోషనల్ -
ఏంజెల్లా శ్రీలీల.. ఎమోషనలైన మహాతల్లి
హీరో నానితో నటి దేత్తడి హారికనిహారిక, వితికా, అంబటి భార్గవి ఫ్రెండ్స్గా దొరకడం లక్కీ అంటూ మహాతల్లి ఎమోషనల్వార్నర్తో స్టెప్పులేసిన కేతికప్రేమలో పాటకు హీరో రోషన్తో డ్యాన్స్ చేసిన ప్రియాంక జైన్లవ్ టుడే హీరో ప్రదీప్తో ప్రేమలు హీరో మమిత బైజు కొత్త మూవీ View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Think Music India (@thinkmusicofficial) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
కూర్చునే నిహారిక డ్యాన్స్.. కొత్త కారుతో తెలుగు యాంకర్
కాస్ట్ లీ బెంజ్ కారు కొన్న తెలుగు యాంకర్ సోనియాబేబీ బంప్ ఫొటోలతో యూట్యూబర్ మహాతల్లిచీరల మెరుపు తీగకంటే సన్నగా జ్యోతిరాయ్చెన్నై మ్యాచ్ చూసేందుకు వచ్చిన యషికా-పార్వతిడార్క్ చాక్లెట్ లా మెరిసిపోతున్న అదితీ రావ్ హైదరీగాయం తాలుకు జ్ఞాపకాల్ని పంచుకున్న అన్షుబాలిలో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న నటి నవ్య స్వామి View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by SONIYA SINGH (@soniya_singh31) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) -
పుల్ల పుల్లగా.. తియ్యతియ్యగా.. మామిడి భలే రుచి అంటున్న నిహారిక (ఫోటోలు)
-
Jahnavi Dasetty: బేబీ బంప్తో మహాతల్లి.. కంపెనీ ఇచ్చిన నిహారిక కొణిదెల (ఫోటోలు)
-
ఫ్రెండ్స్తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిహారిక కొణిదెల (ఫోటోలు)
-
ఓటీటీలో 'మద్రాస్కారణ్' తెలుగు వర్షన్.. రొమాంటిక్ సాంగ్లో నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల తమిళ సినిమా తెలుగులో ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 10న 'మద్రాస్కారణ్' చిత్రం కోలీవుడ్లో విడుదలైంది. ఈ మూవీలో షేన్ నిగమ్, కలైయరాసన్ హీరోలుగా నటించారు. థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే తమిళ్ వర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఇప్పుడు తెలుగు వర్షన్ను మేకర్స్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై బి.జగదీష్ నిర్మించారు. తమిళ్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. విశాల్ మదగజరాజ మూవీ హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకు కాస్త క్రేజ్ తగ్గింది. శివరాత్రి పండుగ కానుకగా ఫిబ్రవరి 26న 'ఆహా'లో 'మద్రాస్కారణ్' సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం సుమారు రూ. 5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. అయితే, కోటి లోపే వసూళ్లను రాబట్టడంతో నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.ఏడేళ్ల తర్వాత రొమాంటిక్ పాత్రతో రీఎంట్రీసుమారు ఏడేళ్ల తర్వాత 'మద్రాస్కారణ్' సినిమాతో తమిళ్లో నిహారిక రీఎంట్రీ ఇచ్చింది. 2018లో విజయ్ సేతుపతి నటించిన ఒక సినిమాతో ఆమె కోలీవుడ్కు పరిచయం అయింది. అయితే, ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇప్పుడు మద్రాస్కారణ్ మూవీలో మీరా అనే యువతిగా గ్లామర్ రోల్లో నిహారిక కనిపించింది. ఒక రొమాంటిక్ సాంగ్లో కూడా ఆమె నటించింది. ఈ పాటలో అటు రొమాన్స్, ఇటు డ్యాన్సులో నిహారిక రెచ్చిపోయిందని చెప్పొచ్చు. తెలుగులో సినిమాల్లో నటించింది కానీ ఈ తరహా యాక్టింగ్ మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇందులోని సాంగ్ చూసి మెగా ఫ్యాన్స్ స్టన్ అయిపోయారు. ఎందుకంటే రొమాన్స్ .. ఆ రేంజులో ఉంది మరి! ఈ సినిమాతో హీరోయిన్గా హిట్టు కొట్టాలని నిహారిక ప్లాన్ చేసుకుంది. కానీ, ఫలితం మరోలా వచ్చింది. -
మైమరపించే అందాలతో రచ్చ చేస్తున్న నీహారిక కొణిదెల ఫొటోస్
-
ఓటీటీలో నిహారిక కొత్త సినిమా.. వచ్చేవారమే స్ట్రీమింగ్
ఒకప్పుడు హీరోయిన్గా సినిమాలు చేసిన నిహారిక (Niharika Konidela) తర్వాత సడన్గా యాక్టింగ్ను పక్కనపెట్టేసింది. మధ్యలో యాంకరింగ్ ట్రై చేసింది. అలాగే నిర్మాతగా మారి చిన్న చిత్రాలను ఎంకరేజ్ చేసింది. ఈ క్రమంలో పలు హిట్స్ అందుకుంది. చాలాకాలం తర్వాత ఆమె డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్లో యాక్ట్ చేసింది. అంతేకాకుండా తమిళంలోనూ ఓ సినిమా చేసింది. అదే మద్రాస్కారన్ (Madraskaaran Movie). షేన్ నిగమ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నిహారిక కథానాయిక. నెల రోజుల్లోనే ఓటీటీలోకి..వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై బి.జగదీష్ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. పొంగల్ రేసులో ఉన్న విశాల్ మదగజరాజ మూవీ హిట్ టాక్తో దూసుకుపోయింది. కానీ మద్రాస్కారన్ మాత్రం వసూళ్లు రాబట్టడంలో వెనకబడిపోయింది. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ (OTT)లోకి వచ్చేస్తోంది.వచ్చే వారంలో..ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ఫిబ్రవరి 7 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. దీంతో నిహారిక సినిమా చూడాలనుకునేవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయొచ్చు. అయితే ప్రస్తుతానికి ఇది తమిళ వర్షన్లో మాత్రమే అందుబాటులోకి రానుంది. Makkkale oru arumaiyana action block maatirku🤩#madraskaaran from Feb 7 only on #ahaTamil @SR_PRO_OFFL @SamCSmusic @vaali_mohandas@ShaneNigam1 @KalaiActor @IamNiharikaK @Aishwaryadutta6#Karunas @vaali_mohandas #actor_sharan @prasannadop @santhoshchoreo @DreamBig_film_s… pic.twitter.com/GovTbmKNoh— aha Tamil (@ahatamil) January 27, 2025 చదవండి: గేమ్ ఛేంజర్ డిజాస్టర్పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ.. -
సంధ్య థియేటర్ ఘటన.. తొలిసారి స్పందించిన మెగా డాటర్
సంధ్య థియేటర్ ఘటనపై మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) తొలిసారి స్పందించారు. తొక్కిసలాట ఘటనలో రేవతి మరణించడం తనను ఎంతో బాధించిందని అన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘మద్రాస్ కారన్’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా సంధ్య థియేటర్ ఘటనపై మాట్లాడారు. రేవతి విషయం తెలియగానే తన మనసు ముక్కలైందని చెప్పారు. ఇలాంటి ఘటనలు ఎవరూ ఊహించరని, బన్నీ కూడా షాక్కి గురైయ్యారని చెప్పారు. అందరి ప్రేమాభిమానంతో అల్లు అర్జున్(Allu Arjun) ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నారని తెలిపారు. (చదవండి: ఆ ట్రోల్స్ తట్టుకోలేక వారం రోజులు డ్రిపెషన్లోకి వెళ్లా: మీనాక్షి చౌదరి)ఇక తన ఫ్యామిలీ హీరోల గురించి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ నుంచి తాను చాలా నేర్చుకున్నానని చెప్పింది. లుక్ విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడని, ప్రతి సినిమాకు తన స్టైల్ని మార్చుకుంటాడని.. ఆ విషయంలో బన్నీ నుంచి స్ఫూర్తి పొందుతానని చెప్పింది. ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడాలనే విషయం రామ్ చరణ్ను చూసి నేర్చుకుంటానని అన్నారు. ఇక కథల ఎంపిక విషయంలో గందరగోళానికి గురైతే వరుణ్ తేజ్ సలహా తీసుకుంటానని చెప్పారు.సంథ్య థియేటర్ ఘటన నేపథ్యంఅల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2(Pushpa 2: The Rule) చిత్రం గతేడాది డిసెంబర్ 5న విడుదలైన సంగతి తెలిసింది. రిలీజ్కి ఒక్క రోజు ముందు హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో వేసిన స్పెషల్ ప్రీమియర్ షోకి బన్నీ వెళ్లారు. బన్నీ వస్తున్నాడని విషయం తెలిసి అతని అభిమానులు పెద్ద ఎత్తున ఆ థియేటర్ వద్దకు వెళ్లారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే యువతి మరణించగా..ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో బన్నీపై కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం బన్నీ బెయిల్పై బయటకు వచ్చారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కాగా.. ఇప్పుడు నిహారిక స్పందించింది.హీరోయిన్గా రీఎంట్రీబుల్లితెర యాంకర్గా కెరీర్ని ఆరంభించింది మెగా డాటర్ నిహారిక. ఆ తర్వాత కొన్నాళ్ల ‘ఒక మనసు’సినిమాతో హీరోయిన్గా మారింది. ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ లాంటి సినిమాల్లో నటించింది. అయితే హీరోయిన్గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. దీంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి.. పలు వెబ్ సిరీస్లు నిర్మించింది. ఆమె నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’ మంచి విజయం సాధించింది. కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటున్నా నిహారిక.. ‘మద్రాస్ కారన్’ చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. షాన్ నిగమ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్యదత్తా కీలకపాత్ర పోషించారు.ఈ చిత్రం పొంగల్ కానుకగా.. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.మద్రాస్లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. -
నిహారిక బర్త్డే సెలబ్రేషన్స్ .. దగ్గరుండి కేక్ కట్ చేయించిన అన్నావదిన (ఫోటోలు)
-
సిస్టర్కు విషెస్ తెలిపిన గ్లోబల్ స్టార్.. సోషల్ మీడియాలో పోస్ట్!
మెగా హీరో రామ్ చరణ్ తన చెల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ మెగా డాటర్ నిహారిక కొణిదెల బర్త్ డే కావడంతో ప్రత్యేకంగా విష్ చేశారు. హ్యాపీ బర్త్ డే నిహారిక.. వచ్చే ఏడాదిలో నువ్వు మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అంటూ చెర్రీ ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. తనతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు.కాగా.. మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో పని చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి ఇప్పటికే పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పట్టాలెక్కనుంది. మరోవైపు రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. కోలీవుడ్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో అభిమానుల్లో గేమ్ ఛేంజర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల యూఎస్ ప్రీమియర్స్కు సంబంధించి టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. Happy birthday to dearest Niharika. Wishing you more success in the coming year.!! pic.twitter.com/IxfMfmf1kr— Ram Charan (@AlwaysRamCharan) December 18, 2024 -
'మెగా' ట్యాగ్.. నిహారికకు ప్లస్తో పాటు మైనస్ కూడా!? (ఫోటోలు)
-
'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ రిసెప్షన్.. హాజరైన నిహారిక (ఫొటోలు)
-
సినిమా సాంగ్ కోసం గ్లామర్ డోస్ పెంచిన నిహారిక (ఫోటోలు)
-
రెచ్చిపోయిన నిహారిక.. రొమాన్స్తో పాటు డ్యాన్స్లోనూ
మెగా డాటర్ నిహారిక ఇదివరకే తెలుగులో హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు యాక్టింగ్ పక్కనబెట్టేసింది. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి ఒకటి రెండు వెబ్ సిరీసుల్లో నటించింది కానీ అవేమంత చెప్పుకోదగ్గ పాత్రలైతే కాదు. ప్రస్తుతం తమిళంలో 'మద్రాస్కారన్' మూవీలో హీరోయిన్గా చేస్తోంది. ఇందులో ఓ పాట షాకిచ్చే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు)ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసింది. కాకపోతే ఇవి అనుకున్నంత సక్సెస్ కాలేదు. దీంతో యాక్టింగ్ పక్కనబెట్టేసి, నిర్మాతగా మారింది. ఈ ఏడాది 'కమిటీ కుర్రోళ్లు' అనే అద్భుతమైన సినిమాని అందించింది. సరే ఇవన్నీ పక్కనబెడితే ఈమె హీరోయిన్గా చేసిన తమిళ మూవీ నుంచి ఓ పాట రిలీజైంది.తాజాగా పూర్తి వీడియో సాంగ్ విడుదల చేశారు.ఈ పాటలో అటు రొమాన్స్, ఇటు డ్యాన్సులో నిహారిక రెచ్చిపోయిందని చెప్పొచ్చు. తెలుగులో సినిమాల్లో నటించింది కానీ ఈ తరహా యాక్టింగ్ మాత్రం ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు వచ్చిన వీడియో సాంగ్ చూసి మెగా ఫ్యాన్స్ స్టన్ అయిపోతున్నారు. ఎందుకంటే రొమాన్స్ .. ఆ రేంజులో ఉంది మరి!(ఇదీ చదవండి: బిగ్బాస్ 8లో చివరి ఎలిమినేషన్.. ఆమెపై వేటు!) -
'చివాస్ లక్స్ కలెక్టివ్' ఈవెంట్లో తారల సందడి (ఫొటోలు)
-
గోవా ట్రిప్ ఎంజయ్ చేస్తున్న వితిక శేరు , నిహారిక కొణిదెల (ఫొటోలు)
-
నిహారిక టాలీవుడ్ బంగారం..: డైరెక్టర్
వర్ధన్ గుర్రాల, హమరేశ్, శాంతి తివారి, నిత్యశ్రీ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ట్రెండింగ్ లవ్. దొరకునా ఇటువంటి ప్రేమ అన్నది ట్యాగ్లైన్. హరీశ్ నాగరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. తన్వీ ప్రొడక్షన్స్, ఆర్డిజి ప్రొడక్షన్స్ పతాకాలపై సోనుగుప్తా, రూపేశ్ డి గోయల్ నిర్మిస్తున్నారు.‘ట్రెండింగ్ లవ్’ సినిమా ఫస్ట్ లుక్ను ప్రముఖ నటి, నిర్మాత కొణిదెల నిహారిక విడుదల చేసింది. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. ‘ట్రెండింగ్ లవ్ దర్శకుడు హరీశ్తో నేను గతంలో యూట్యూబ్ కోసం చేసిన షార్ట్ఫిలింలో పనిచేశాను. ఎంతో టాలెంట్ ఉన్న దర్శకుడు. మూవీలోని కొన్ని కట్స్ చూశాను. చాలా బాగున్నాయి. ఈ టీమ్ అందరికి చక్కని విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.దర్శకుడు హరీశ్ నాగరాజు మాట్లాడుతూ–‘‘ మా సినిమా ఫస్ట్లుక్ను మీరే రిలీజ్ చేయాలని ఒక్క మెసేజ్ పెట్టాను.. సరే అని మా టీమ్ని ఎంకరేజ్ చేయటానికి నిహారిక ముందుకొచ్చారు. నిహారిక వారి పింక్ ఎలిఫెంట్ సంస్థ టాలెంట్ ఉన్న ఎంతోమందికి కేరాఫ్ అడ్రస్గా మారింది. అందుకే ఆమెను నేను టాలీవుడ్ బంగారం అంటుంటాను. మా సినిమాలో నటించిన నటులందరికి ఎంతో మంచి పేరు వస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు.చదవండి: మహేష్ బాబుతో నటించాలన్నదే నా చిరకాల కోరిక.. -
‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా 50 డేస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
నిర్మాతలకు వచ్చే ఆ కిక్కే వేరు: ‘దిల్’ రాజు
‘‘కొత్త సినిమాలు బాగా ఆడినప్పుడు నిర్మాతలకు వచ్చే ఆ కిక్కే వేరు. ‘కమిటీ కుర్రోళ్ళు’ లాంటి చిత్రాలు సక్సెస్ చూసినప్పుడు ఇంకా చాలామంది నిర్మాతలు కొత్త తరహా సినిమాలు చేయడానికి ముందుకొస్తారు. అప్పుడే సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీ రాధా దామోదర స్టూడియోస్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ నటించిన ఈ చిత్రంతో యదు వంశీ దర్శకుడిగా పరిచయమయ్యారు.ఈ ఏడాది ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రం యాభై రోజులను పూర్తి చేసుకుంది. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన 50 డేస్ సెలబ్రేషన్స్కి ‘దిల్’ రాజు హాజరయ్యారు. నిహారిక మాట్లాడుతూ–‘‘ ఓ మంచి సినిమా తీస్తున్నామనుకున్నాం. కానీ, 50 రోజులు సక్సెస్ఫుల్గా రన్ అవుతుందనుకోలేదు. ‘దిల్’ రాజుగారు నాకు స్ఫూర్తి. ఆయనలా డిఫరెంట్, కమర్షియల్ సినిమాలు చేయాలని ఉంది’’ అని తెలిపారు. ‘‘నా తొలి సినిమా 50 రోజుల వేడుక జరుపుకోవడం హ్యాపీ’’ అని పేర్కొన్నారు యదు వంశీ. ‘‘సినిమాను సహజంగా తీసే యదువంశీకి ఇంకా మంచి పేరు రావాలి’’ అని నిర్మాత ఫణి అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు నాగబాబు మాట్లాడారు. -
కళ్యాణ్ బాబాయ్ తో సినిమా ఎప్పుడు తీస్తానంటే..
-
ఓటీటీకి టాలీవుడ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వైభవ్, చరణ్ పేరి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన టాలీవుడ్ వెబ్ సిరీస్ బెంచ్ లైఫ్. ఈ వెబ్ సిరీస్కు మానస శర్మ దర్శకత్వం వహించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై నిహారిక కొణిదెల నిర్మించారు. ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగులకు ఎదురయ్యే ఇబ్బందులను కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.ఐటీరంగంలో బెంచ్పై ఉండడం అనే మాటలు తరచుగా వింటుంటాం. ఆ సబ్జెక్ట్నే వెబ్ సిరీస్గా ఆవిష్కరించారు. ట్రైలర్లో డైలాగ్స్, సీన్స్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు దాదాపు ఏడు భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్లో ఈ సిరీస్ ప్రసారమవ్వనుంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, తనికెళ్ల భరణి, నయన్ సారిక, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్కు పీకే దండి సంగీతమందించారు. -
కమిటీ కుర్రోళ్లు చిత్రంపై రామ్ చరణ్ ప్రశంసలు!
టాలీవుడ్ మూవీ కమిటీ కుర్రోళ్లు చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిహారిక నిర్మాతగా తొలిసారి నిర్మించిన ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. మీ కృషి, అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కథకు జీవం పోసిన దర్శకుడు యదు వంశీకి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా.. ఇప్పటికే కమిటీ కుర్రోళ్లు చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం స్పందించారు.కాగా.. ఆగస్టు 9న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ అదరగొడుతోంది. ఈ సినిమాతోనే యదువంశీ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు. స్నేహితుల మధ్య బంధం, రూరల్ స్టోరీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో 11 మంది నటీనటులు అందరూ కొత్తవారే విశేషం. ఈ సినిమాను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధాదామోదర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఇప్పటికే దాదాపు రూ.7 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మరిన్ని కలెక్షన్స్ సాధించే అవకాశముంది. Congratulations on the massive success of *Committe Kurrollu* Niharika Thalli ! The is well-deserved !! Your hard work and dedication, along with your team are truly inspiring. Kudos to the entire cast and crew for their incredible effort, and a special shoutout to the director… pic.twitter.com/Up6bSQDqPU— Ram Charan (@AlwaysRamCharan) August 13, 2024 -
రికార్డ్ స్థాయిలో 'కమిటీ కుర్రోళ్ళు' కలెక్షన్స్
నిహారిక కొణిదెల సమర్పణలో ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 9న విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. డిఫరెంట్ కంటెంట్తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్ను ఆకట్టుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ. 6.04 కోట్లు వసూళ్లతో సందడి చేస్తోంది. రోజు రోజుకీ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో. కలెక్షన్స్ విషయంలో ఇకపై ఇదే జోరుని కొనసాగిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంచి పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని ట్రేడ్ వర్గాలంటున్నాయి. సినీ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు.‘కమిటీ కుర్రోళ్ళు’ కథేంటంటే..గోదావరి జిలాల్లోని పురుషోత్తంపల్లె అనే గ్రామంలో జరిగే కథ ఇది. ఆ గ్రామంలో 12 ఏళ్లకు ఒక్కసారి భరింకాళమ్మతల్లి జాతర జరుగుతుంది. అయితే ఈ సారి ఊరి సర్పంచ్ ఎన్నికలకు పది రోజుల ముందు ఈ జాతర జరగాల్సి ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో ఆ ఊరికి చెందిన యువకుడు శివ(సందీప్ సరోజ్).. ప్రస్తుత సర్పంచ్ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్)పై పోటీకి నిలడేందుకు ముందుకు వస్తాడు.గత జాతర సమయంలో ‘కమిటీ కుర్రోళ్లు’(11 మంది) కారణంగా ఊర్లో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని, ఈ సారి జాతర జరిగేంతవరకు ఎన్నికల ప్రచారం చేయ్యొద్దని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది?. 12 ఏళ్ల క్రితం ఊర్లో జరిగిన గొడవ ఏంటి? కమిటీ కుర్రోళ్లలో ఒకడైన ఆత్రం అలియాస్ నరసింహా ఎలా చనిపోయాడు? ఈ సారి జాతర ఎలా జరిగింది? విడిపోయిన కమిటీ కుర్రోళ్లు మళ్లి ఎలా కలిశారు? చివరకు ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అనేదే మిగతా కథ. -
'త్వరలోనే ఆ సినిమా చూస్తా'.. మహేశ్ బాబు పోస్ట్ వైరల్!
నిహారిక తొలిసారి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం కమిటీ కుర్రోళ్లు. ఈ నెల 10న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. అంతా కొత్త నటీనటులతో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. త్వరలోనే కమిటీ కుర్రోళ్లు సినిమా చూస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు.కాగా.. ఈ చిత్రానికి ప్రశంసలతో పాటు సినిమాకు మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సినీతారలు సైతం కమిటీ కుర్రోళ్లు చిత్రాన్ని కొనియాడారు. వరల్డ్ వైడ్గా రిలీజైన ఈ చిత్రం తొలి రోజున రూ.1.63 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. ఈ మూవీలో నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ అంతా కొత్తవారే కావడం విశేషం. ఈ చిత్రానికి యదువంశీ దర్శకత్వం వహించారు.Hearing great things about #CommitteeKurrollu!Congratulations @IamNiharikaK on your debut production and the entire team on its success! Look forward to watching it soon 👍👍 @yadhuvamsi92 @eduroluraju @anudeepdev— Mahesh Babu (@urstrulyMahesh) August 12, 2024 -
‘కమిటీ కుర్రోళ్లు’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే..
నిహారిక కొణిదెల నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 11 మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న(ఆగస్ట్ 10)విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. మంచి పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో చక్కగా తెరకెక్కించారని అందరూ ప్రశంసిచారు.ప్రశంసలతో పాటు సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. వరల్డ్ వైడ్ ఈ చిత్రం తొలి రోజున రూ.1.63 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ను సాధించింది. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని ..ఇక వీకెండ్స్ అయిన శనివారం, ఆదివారం రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి. -
‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ రివ్యూ
టైటిల్: కమిటీ కుర్రోళ్లునటీనటులు: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, సాయి కుమార్, గోపరాజు రమణ, బలగం జయరాం తదితరులునిర్మాణ సంస్థలు: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్నిర్మాత:నిహారిక కొణిదెలదర్శకత్వం: యదు వంశీసంగీతం: అనుదీప్ దేవ్సినిమాటోగ్రఫీ: రాజు ఎడురోలువిడుదల తేది: ఆగస్ట్ 9, 2024మెగా డాటర్ నిహారికగా నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. ట్రైలర్ రిలీజ్ వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమాపై బజ్ ఏర్పడింది. దానికి తోడు చిరంజీవితో సహా మెగా హీరోలంతా ప్రమోట్ చేయడంతో ‘కమిటీ కుర్రోళ్లు’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 09) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..గోదావరి జిలాల్లోని పురుషోత్తంపల్లె అనే గ్రామంలో జరిగే కథ ఇది. ఆ గ్రామంలో 12 ఏళ్లకు ఒక్కసారి భరింకాళమ్మతల్లి జాతర జరుగుతుంది. అయితే ఈ సారి ఊరి సర్పంచ్ ఎన్నికలకు పది రోజుల ముందు ఈ జాతర జరగాల్సి ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో ఆ ఊరికి చెందిన యువకుడు శివ(సందీప్ సరోజ్).. ప్రస్తుత సర్పంచ్ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్)పై పోటీకి నిలడేందుకు ముందుకు వస్తాడు. గత జాతర సమయంలో ‘కమిటీ కుర్రోళ్లు’(11 మంది) కారణంగా ఊర్లో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని, ఈ సారి జాతర జరిగేంతవరకు ఎన్నికల ప్రచారం చేయ్యొద్దని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది?. 12 ఏళ్ల క్రితం ఊర్లో జరిగిన గొడవ ఏంటి? కమిటీ కుర్రోళ్లలో ఒకడైన ఆత్రం అలియాస్ నరసింహా ఎలా చనిపోయాడు? ఈ సారి జాతర ఎలా జరిగింది? విడిపోయిన కమిటీ కుర్రోళ్లు మళ్లి ఎలా కలిశారు? చివరకు ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. బాల్యం.. ప్రతి ఒక్కరికి ఓ మధుర జ్ఞాపకం. మనం ఎంత ఎదిగినా.. ఎంత దూరంలో ఉన్నా మన మనసుకి హత్తుకుని ఉండే గురుతులన్నీ బాల్యంతోనే ముడిపడి ఉంటాయి. కమిటీ కుర్రోళ్లు సినిమా చూస్తున్నంత సేపు 90ల తరానికి చెందిన వారంతా తమ బాల్యంలోకి తొంగి చూస్తారు. ఆ రోజులు వస్తే బాగుండని ఆశ పడతారు. మనల్నీ బాల్యంలోకి తీసుకెళ్లడంతో డైరెక్టర్ యదు వంశీ సక్సెస్ అయ్యారు. కానీ కథనాన్ని ఆసక్తికరంగా నడపడంతో తడబడ్డాడు. సినిమా ప్రారంభం బాగుంటుంది. అప్పట్లో గ్రామల్లోని పిల్లల మధ్య స్నేహం ఎలా ఉండేది.. కులం, మతం అనే తేడా లేకుండా ఎలా కలిసిమెలిసి ఉండేవాళ్లు.. అప్పటి ఆటలు.. చిలిపి చేష్టలు అవన్నీ తెరపై చూస్తుంటే నైంటీస్ కిడ్స్ అంతా ఆయా పాత్రల్లో తమను తాము ఊహించుకుంటారు. ఇంటర్వెల్ వరకు కథనం చాలా వినోదాత్మకంగా సాగుతూ.. రియాల్టీకి దగ్గరగా ఉంటుంది. ఇక ఇంటర్వెల్ సీన్ హృదయాలను బరువెక్కిస్తుంది. అయితే ఆ ఎమోషన్ని అదే స్థాయిలో ద్వితియార్థంలో కొనసాగించలేకపోయాడు. ఫస్టాఫ్లో టచ్ చేసిన రిజర్వేన్ల అంశానికి సరైన ముగింపు ఇవ్వలేదు. దాన్ని పక్కన పెట్టేసి ఆత్రం చావు సీన్ని ఎమోషనల్గా మలిచి కన్నీళ్లను తెప్పించాడు. ఆ తర్వాత కథనం సాగదీతగా అనిపిస్తుంది. జాతర సీన్ని ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ఎన్నికల ఎపిసోడ్తో పాటు క్లైమాక్స్ సింపుల్గా ఉంటుంది. సెకండాఫ్ని ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించిన 11 మంది హీరోలతో పాటు చాలా ప్రధాన పాత్రల్లో నటించిన వారంతా కొత్తవాళ్లే. అయినా కూడా చాలా నేచురల్గా నటించారు. శివగా సందీప్ సరోజ్ , సూర్యగా యశ్వంత్ పెండ్యాలా, విలియంగా ఈశ్వర్ రచిరాజు,ఇలా ప్రతి ఒక్కరు తమతమ పాత్రల్లో జీవించేశారు. పెద్దోడిగా నటించిన ప్రసాద్ బెహరా.. ఎంత నవ్విస్తాడో..కొన్ని చోట్ల అంతే ఏడిపిస్తాడు. ఇక సీనియర్ నటులైన సాయి కుమార్, గోపరాజు రమణ రోటీన్ పాత్రల్లో మెరిశారు. సత్తయ్యగా నటించిన కంచెరాపాలెం కిశోర్..కొన్ని చోట్ల తనదైన నటనతో ఎమోషనల్కు గురి చేస్తాడు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. అనుదీప్ దేవ్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. పాటలు కథలో భాగంగా సాగుతూ.. వినసొంపుగా ఉంటాయి. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -రేటింగ్: 2.75/5-అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
క్రిటిసిజం పట్టించుకోను.. నిహారిక కొణిదెల (ఫొటోలు)
-
బడ్జెట్ విషయంలో నిహారిక లిమిట్స్ పెట్టలేదు : యదు వంశీ
‘‘కమిటీ కుర్రోళ్ళు’ కథ రాసుకుని ఐదారు ప్రొడక్షన్ హౌసెస్లో ప్రీప్రొడక్షన్ పనులు చేశాను. కానీ నేను అనుకున్నట్లుగా తీయలేనేమోనన్న భయంతో బయటికొచ్చేశాను. ఆ తర్వాత నిహారికగారికి కథ చెప్పాను. సెట్స్లో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారామె’’ అన్నారు దర్శకుడు యదు వంశీ. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ పతాకాలపై నిహారిక కొణిదెల సమర్పణలో నూతన నటీనటులు నటించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో యదు వంశీ మాట్లాడుతూ– ‘‘నా జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ‘కమిటీ కుర్రోళ్ళు’లో చూపించాం. ఓ గ్రామంలో మరుసటి రోజు పంచాయితీ ఎన్నికలనగా, అక్కడ ముందు రోజు పొలిటికల్గా ఏం జరిగింది? ఆ ఊర్లో జరిగిన జాతరకు, రాజకీయాలకు ఉన్న లింక్ ఏంటి? అన్న అంశాలనే కాస్త వ్యంగ్యంగా చూపించా. నిహారికగారు మా కంటెంట్ను నమ్మారు. బడ్జెట్ విషయంలో లిమిట్స్ పెట్టకుండా.. సినిమాకు ఏం కావాలో అది చేశారు. ఇందులో మదర్ సెంటిమెంట్ ఓ హైలైట్ పాయింట్. చెప్పాలంటే ఇది ప్రతి కుర్రాడి బయోపిక్’’ అని చెప్పుకొచ్చారు. ‘కమిటీ కుర్రోళ్ళు’ -
‘కమిటీ కుర్రోళ్ళు’ చూసి ఏడ్చాను : వరుణ్ తేజ్
‘‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూశాను. చాలా బాగుంది. నాకు పాత రోజులు గుర్తొచ్చాయి.. చాలా చోట్ల కన్నీళ్లు పెట్టుకున్నాను. ప్రేక్షకులకు కూడా అలాంటి అనుభూతి కలుగుతుందనిపిస్తోంది. ఇంతమంది ప్రతిభ ఉన్న నటీనటులను ఇండస్ట్రీకి అందిస్తున్న మా చెల్లి నిహారికను చూస్తుంటే గర్వంగా ఉంది’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. నూతన నటీనటులతో యదు వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 9న విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కు హీరోలు వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, అడివి శేష్, దర్శకుడు వెంకీ అట్లూరి అతిథులుగా హాజరయ్యారు. సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ– ‘‘కమిటీ కుర్రోళ్ళు’ టైటిల్ విన్నప్పుడే నాకు చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. ట్రైలర్ చాలా నచ్చింది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రం ట్రైలర్ చూడగానే ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపించింది’’ అన్నారు అడివి శేష్. -
Niharika Konidela: 'కమిటీ కుర్రోళ్ళు' టీమ్ లీడర్ నిహారిక (ఫోటోలు)
-
చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు: సిద్ధు జొన్నలగడ్డ
‘‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్ చూస్తే చిన్న సినిమా కాదని అర్థమైంది. విజువల్స్ బాగున్నాయి. అసలు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు. ఓ సినిమాకు తక్కువ ఖర్చు పెడతాం... మరో సినిమాకి ఎక్కువ ఖర్చు పెడతాం... అంతే’’ అని హీరో సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. నూతన నటీనటులతో యదు వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘కొత్తవారితో ‘కమిటీ కుర్రోళ్ళు’ వంటి మంచి చిత్రాన్ని తీయడం మామూలు విషయం కాదు. ఇలాంటి సినిమాని ప్రేక్షకులు పెద్ద హిట్ చేస్తారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం మూడేళ్లుగా పని చేస్తున్నాం. అందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారు’’ అన్నారు నిహారిక. ‘‘నిహారిక, ఫణిగార్లు లేకపోతే ఇంత మంచి సినిమా తీసేవాళ్లం కాదు’’ అన్నారు యదు వంశీ. ‘‘మంచి సినిమా తీశాం. అందరూ చూడండి’’ అన్నారు నిర్మాత ఫణి అడ΄ాక. ఈ వేడుకలో ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్ రమేశ్, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్, కెమెరామేన్ రాజు మాట్లాడారు. -
‘కమిటీ కుర్రోళ్ళు’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Committee Kurrollu Trailer: ఇలాంటి 'కమిటీ కుర్రోళ్ళు' ప్రతి గ్రామంలో ఉంటారు (ట్రైలర్)
నిహారిక కొణిదెల సమర్పణలో ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్లో వచ్చే ఫ్రెండ్షిప్ వీక్లో విడుదలకు సిద్ధమైంది. అయితే, తాజాగా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. యువతను ఆకట్టుకోవడంతో పాటు వారిని ఆలోచించేలా ట్రైలర్ ఉంది.ఈ చిత్రం ద్వారా పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో ఎక్కువగా కొత్త నటులు కనిపించినా వారు నటించిన తీరు చూస్తే ప్రేక్షకులు ఫిదా అవుతారు. ట్రైలర్లో ఎక్కువగా స్నేహం, భావోద్వేగాలు, ప్రేమ, పల్లెటూరిలోని రాజకీయాలు, యువత పడే సంఘర్షణలన్నింటినీ చక్కగా చూపించారు. ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతి గ్రామంలో ఇలాంటి ‘కమిటీ కుర్రోళ్ళు’ తప్పకుండా ఉంటారు అనేలా ట్రైలర్ ఉంది. -
‘కమిటీ కుర్రోళ్ళు’ వచ్చేస్తున్నారు
నిహారిక కొణిదెల సమర్పణలో ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వంలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్లో వచ్చే ఫ్రెండ్షిప్ వీక్లో విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని చిత్రయూనిట్ ప్రకటించింది.‘‘ఈ చిత్రం ద్వారా పదకొండు మంది హీరోలను, నలుగురు హీరో యిన్లను పరిచయం చేస్తున్నాం. స్నేహం, భావోద్వేగాలు, ప్రేమ, పల్లెటూరిలోని రాజకీయాలు, యువత పడే సంఘర్షణలన్నింటినీ ఈ చిత్రంలో చూపించాం’’ అన్నారు. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి తదితరులు ఈ చిత్రంలో నటించారు. -
రెండు సినిమాల మధ్య మొదలైన క్రికెట్ యుద్ధం
టాలీవుడ్ సినిమా ప్రమోషన్స్లో సరికొత్త ప్లాన్తో నిర్మాతలు ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో 'ఆయ్' సినిమాతో పాటు కమిటీ కుర్రోళ్ళు చిత్రాలు ఆగష్టులోనే విడుదల కానున్నాయి. అయితే తాజాగా ఈ రెండు చిత్రాల యూనిట్ సభ్యులు క్రికెట్లో పోటీ పడ్డారు.ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న 'ఆయ్' సినిమాకు బన్నీ వాస్ నిర్మాతగా ఉన్నారు. కమిటీ కుర్రోళ్ళు చిత్రానికి నిర్మాతగా నిహారిక కొణిదెల ఉన్నారు. అయితే, వీరిద్దరూ రెండు జట్లగా ఏర్పడి క్రికెట్ పోటీకి సిద్ధమంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రెండు టీమ్స్ మధ్య క్రికెట్ మ్యాచ్కు సంబంధించి బన్నీ వాస్, నిహారిక కొణిదెల మధ్య జరిగిన సరదా చాలెంజ్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బన్నీ వాస్ విసిరిన చాలెంజ్ను నిహారిక కొణిదెల స్వీకరించారు. కచ్చితంగా ఆయ్ టీమ్ మీద తమ కమిటీ కుర్రోళ్ళు టీమ్ విజయం సాధిస్తుందని ఆమె నమ్మకంగా ఉన్నారు.జూలై 19న సాయంత్రం ఆరు గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే ఈ రెండు సినిమాలు గోదావరి బ్యాక్ డ్రాప్తోనే తెరకెక్కాయి. క్రికెట్, మూవీ లవర్స్ను ఈ మ్యాచ్ ఆకట్టుకుంటుందనటంలో సందేహం లేదు.ఆయ్ సినిమా గురించిఫన్ ఎంటర్టైనర్గా ఆకట్టుకోనుంది ఆయ్ చిత్రం. నార్నే నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య తదితరులు ఇందులో ప్రధాన తారాగణంగా నటించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రొడ్యూసర్ బన్నీ వాస్, విద్యా కొప్పినీడి సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రామ్ మిర్యాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు.కమిటీ కుర్రోళ్ళు సినిమా గురించినిహారిక కొణిదెల సమర్పణలో రూపొందుతున్న కమిటీ కుర్రోళ్ళు చిత్రం సినీ ప్రేక్షకుల హృదయాలను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఈ సినిమా కూడా ఆగష్టులోనే రిలీజ్ కానుంది. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఐశ్వర్య రచిరాజు, మణికాంత పరుశు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్ట తదితరులు సినిమాలో నటించారు. యదు వంశీ దరక్శకత్వంలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక ఈ చిత్రాన్ని నిర్మించారు. -
మెగా కోడలు స్టైలిష్ లుక్.. 'పొలిమేర' హాట్నెస్ తగ్గేదే లే!
గ్లాస్ వెనక నిల్చుని క్యూట్ పోజుల్లో నిహారికమెగా కోడలు లావణ్య త్రిపాఠి స్టైలిష్ లుక్హాట్ బ్యూటీ అన్వేషి జైన్ అందాల విందు.. చూస్తే అంతేబిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ కలర్ ఫుల్ లెహంగాదాచుకోలేని అందాలతో 'పొలిమేర' హీరోయిన్ ట్రీట్పల్చటి చొక్కాతో పిచ్చెక్కిస్తున్న 'అర్జున్ రెడ్డి' షాలినీ పాండేబికినీలో రెచ్చగొట్టేలా హీరోయిన్ అమీ జాక్సన్.. పిక్స్ చూశారా? View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Pragati Srivastava (@awwwrat) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) View this post on Instagram A post shared by Mili (@snehal_kamat) View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by kamakshi|Actor|Traveler|Fitness|🌈 (@saikamakshibhaskarla) View this post on Instagram A post shared by Shilpa Manjunath (@shilpamanjunathofficial) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) -
'కమిటీ కుర్రోళ్లు' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
బాల్యాన్ని గుర్తు చేసేలా ‘కమిటీ కుర్రాళ్లు’ టీజర్
నటి, నిర్మాత నిహారిక కొణిదెల సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయికుమార్, సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, ప్రసాద్ బెహరా, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక లీడ్ రోల్స్లో నటించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. ఈ మూవీ టీజర్ని హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి, యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘యువత అయినా, పెద్దవాళ్లైనా ఏదో ఒక సందర్భంలో చిన్నతనమే బాగుందని అనుకుంటుంటారు. ఎలాంటి పొరపొచ్ఛాలు, అడ్డుగోడలు, బాధలు లేకుండా స్నేహితులతో కలిసి సరదాగా గడిపే బాల్యమే ఎంతో గొప్పది. ఈ పాయింట్ ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ప్రస్తుతం మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే మూవీ విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
అల్లు అర్జున్ను అన్ఫాలో చేసిన తేజ్పై నిహారిక కామెంట్
ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే మెగా హీరో సాయిధుర్గ తేజ్ తీసుకున్న నిర్ణయంతో సినిమా అభిమానులు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను సోషల్ మీడియాలో ఆయన అన్ఫాలో చేశారు. దీంతో మెగా vs అల్లు అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. అయితే సాయి దుర్గ తేజ్ తప్ప.. మిగతా మెగా హీరోలందరూ అల్లు అర్జున్ను ప్రస్తుతానికి ఫాలో అవుతున్నారు.తాజాగా ఈ వివాదం గురించి నిహారిక రియాక్ట్ అయింది. 'కమిటీ కుర్రోళ్లు' అనే సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమానికి హాజరైన నిహారికను ఇదే విషయం గురించి ఒక విలేకరి ప్రశ్నించగా ఆమె స్పందించింది. అల్లు అర్జున్, సాయిదుర్గ తేజ్ విషయం గురించి తనకు ఇంకా తెలియదని చెప్పింది. అయినా, ఎవరి కారణాలు వారికి ఉంటాయని ఆమె చెప్పింది.కొత్త నటులను పరిచయం చేస్తూ 'కమిటీ కుర్రోళ్లు' అనే చిత్రాన్ని నిహారిక సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ చిత్రం ద్వారా 11 మంది గొప్ప ఆర్టిస్టులను టాలీవుడ్కు పరిచయం చేయబోతున్నట్లు చిత్ర డైరెక్టర్ యధు వంశీ తెలిపాడు. ఈ సినిమా గురించి నిహారిక మాట్లాడుతూ.. తామంతా ఓ ఫ్యామిలీలా కష్టపడి సినిమాను తెరకెక్కించామని తెలిపింది. ఈ చిత్రంలోని ఎమోషన్స్కు అందరూ కనెక్ట్ అవుతారని ఆమె చెప్పింది. త్వరలో 'కమిటీ కుర్రోళ్లు' ట్రైలర్ విడుదల చేస్తామని నిహారిక పేర్కొంది. -
పదకొండు మంది హీరోలలో నిహారిక కొణిదెల కొత్త సినిమా!
నటి – నిర్మాత నిహారిక కొణిదెల సమర్పణలో యదు వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రానికి ‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్ ఖరారైంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ పతాకాలపై పద్మజ కొణిదెల, ఫణి, జయలక్ష్మి అడ΄ాక నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా టైటిల్ ΄ోస్టర్ను హీరో సాయి దుర్గా తేజ్ విడుదల చేసి, యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ– ‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్పై వస్తున్న తొలి చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. కొత్తవారితో సినిమా చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ద్వారా పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లని పరిచయం చేస్తున్నాం’’ అన్నారు యదు వంశీ. ‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించాలనుకుంటున్నాం’’ అన్నారు ఫణి, జయలక్ష్మి. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
Niharika Konidela : నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్ అర్థం ఏంటి? (ఫొటోలు)
-
నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్ అర్థం ఏంటి?
విడాకుల తర్వాత మెగాడాటర్ నిహారిక కొణిదెల కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయిపోయింది. హీరోయిన్గా రీఎంట్రీ ఇస్తూనే..యాంకర్గాను ఓ షో చేస్తుంది. అలాగే నిర్మాతగాను మారి సినిమాలు, వెబ్ సిరీస్లను నిర్మిస్తున్నారు. అలాగే ఖాలీ సమయం దొరికనప్పుడల్లా ప్రెండ్స్తో కలిసి టూర్కి వెళ్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నా..పట్టించుకోకుండా తనకు నచ్చిన పనిని చేసుకుంటూ పోతుంది. అయితే ఆమె పర్సనల్ లైఫ్పై మాత్రం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇటీవల ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో..ఆల్రెడీ ప్రేమలో పడిందని పుకార్లు వినిపించాయి. నిహారిక మాత్రం వాటిపై స్పదించకుండా..నెట్టింత హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులను అలరిస్తోంది. తాజాగా తన ఇన్స్టా స్టోరీలో పెట్టిన ఓ స్టోరీ మరోసారి ఆమె పెళ్లి విషయంపై చర్చకు దారి తీసింది. అందులో ఏముందంటే.. ఓ ఏనుగుల జంట రెండు ముఖాలను దగ్గరగా పెట్టుకొని ప్రేమగా చూసుకుంటూ ఉంటాయి. ఆ ఫోటోని నిహారిక ఇన్స్టాలో షేర్ చేస్తూ.. రెడ్ హార్ట్ సింబల్ పెట్టింది. అది చూసిన వారంత నిహారిక మరోసారి ప్రేమలో పడిందని.. అందుకే ఇలాంటి పోస్టులు పెడుతుందని చర్చించుకుంటుననారు. అయితే నిహారికలో మళ్లీ ప్రేమలో పడలేదని, ప్రస్తుతానికి ఆమె ఫోకస్ అంతా కెరీర్పైనే ఉందని మెగా ఫాన్స్ అంటున్నారు. తనకు ఏనుగులు అంటే ఇష్టమని.. అందుకే వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసి ఉంటారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. -
హృదయం ముక్కలయ్యాక మిగిలేది అదే!: నిహారిక మాజీ భర్త పోస్ట్
మెగా డాటర్ నిహారిక కొణిదెల- చైతన్య జొన్నలగడ్డ తమ వైవాహిక బంధాన్ని కాపాడుకోలేకపోయారు. పెళ్లయిన మూడేళ్లకే విడాకులు తీసుకున్నారు. విడాకుల గురించి చాలాకాలం మౌనంగా ఉన్న నిహారిక ఇటీవలే కాస్త ఓపెన్ అయింది. ఓ పాడ్కాస్ట్లో.. పెళ్లికి ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని.. అందరూ కన్నతల్లిదండ్రుల్లా ప్రేమగా మెదలరని చైతన్య గురించి చెప్పకనే చెప్పింది. మూడేళ్లకే విడాకులు పెళ్లి- విడాకుల వ్యవహారం ద్వారా ఎవరినీ నమ్మకూడదని తెలిసొచ్చిందని, ఇదొక గుణపాఠమని వ్యాఖ్యానించింది. దీనిపై చైతన్య జొన్నలగడ్డ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. పెళ్లి పెటాకులైతే ఆ బాధ ఇద్దరికీ ఉంటుంది.. దానినుంచి బయటపడటం కూడా రెండువైపులా ఒకేలా ఉంటుంది. ఒకరి వర్షనే మాట్లాడి దాన్ని హైలెట్ చేయడం గొప్ప కాదని విమర్శించాడు. తాజాగా అతడు ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టాడు. నిశ్శబ్దం ఎంత పదునైందో వివరిస్తూ ఓ లేఖ పంచుకున్నాడు. జీవితం ఎటు పోతోందో.. 'విశాల అంతరిక్షంలో నిశ్శబ్దం.. నీటి అడుగున ఉన్నప్పుడు అదే నిశ్శబ్దం.. చల్లని శీతకాలపు రాత్రుల్లో ఆవరించే నిశ్శబ్దం.. షో ముగియగానే చప్పట్లు కొట్టేముందు వచ్చే నిశ్శబ్దం.. మీ మనసును ముక్కలు చేసే విషయం విన్నప్పుడు వచ్చే నిశ్శబ్దం.. జీవితం ఎటు పోతోందో అర్థం కాని ఆలోచనల్లో అలుముకునే నిశ్శబ్దం.. ఈ సైలెన్స్ ప్రాణ శక్తి నుంచి ప్రకృతి శక్తిని దూరం చేస్తుందా..! భౌతిక రూపం నుంచి విముక్తి పొందండి.. అప్పుడు భగవంతుడితో మనల్ని కలిపే మాధ్యమే ఈ సైలెన్స్ అని మీరు తప్పక గుర్తిస్తారు' అని రాసుకొచ్చాడు. నిశ్శబ్దమే అన్నింటికంటే అతిపెద్ద ఆయుధమని పరోక్షంగా చెప్తున్నాడు. View this post on Instagram A post shared by Chaitanya Jv (@chaitanya_jv) చదవండి: ఇంత దారుణమైన ట్రోలింగ్ ఎప్పుడూ చూడలేదు.. నటి ఎమోషనల్ -
రెండో పెళ్లి చేసుకుంటా.. కాకపోతే.. : నిహారిక
విడిపోతామని తెలిసి ఎవరూ పెళ్లి చేసుకోరు.. అది కూడా ఎంతో గ్రాండ్గా.. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి అసలే సెలబ్రేషన్స్ చేయరు. మెగా డాటర్ నిహారిక కొణిదెల విషయంలోనూ అదే జరిగింది. బిజినెస్ స్ట్రాటజిస్ట్గా పని చేస్తున్న చైతన్య జొన్నలగడ్డతో నిహారిక ఏడడుగులు వేసింది. 2020 ఆగస్టు 13న ఎంగేజ్మెంట్ జరగ్గా అదే ఏడాది డిసెంబర్ 9న పెళ్లి చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లంటే ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందేగా! ఎంతో ఆర్భాటంగా వివాహం జరిపించారు. కానీ ముచ్చటగా మూడేళ్లు కలిసి ఉండకుండానే విడాకులు తీసుకున్నారు. నా పెళ్లి వర్కవుట్ కాలే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక రెండో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. 'నాకు పిల్లలంటే ఇష్టం. పిల్లలు కావాలంటే కచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే! ప్రేమ మీద నెగెటివ్ ఇంప్రెషన్ అయితే లేదు. ఒక రిలేషన్షిప్ వర్కవుట్ కాలేదంటే ఎన్నో కారణాలుంటాయి. అలా పలు కారణాలతో నా పెళ్లి కూడా వర్కవుట్ కాలేదు. అలా అని మళ్లీ ఒకరిపై ప్రేమ పుట్టదు అనుకుంటే మూర్ఖత్వమే అవుతుంది. త్వరలో అని చెప్పలేను కానీ పెళ్లయితే చేసుకుంటాను' అని చెప్పుకొచ్చింది. బిల్లు కట్టి బయటకు వస్తుంటే.. ఎక్కువ బాధపెట్టిన సంఘటన గురించి మాట్లాడుతూ.. 'రాడిసన్ బ్లూ పబ్ కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు. నేను పబ్బులకు, పార్టీలకు చాలా అరుదుగా వెళ్తుంటాను. ఆరోజు నేను అక్కడ మా స్కూల్ ఫ్రెండ్స్ను కలిశాను. ఆరు నెలల తర్వాత వారిని కలిసి కబుర్లు చెప్పుకున్నాం. అయితే ఆ సౌండ్ మాకు ఇబ్బందిగా ఉండటంతో ఇంటికి వెళ్లిపోదామనుకున్నాను. బిల్లు కట్టి బయటకు వచ్చే సమయానికి పోలీసులు వచ్చారు. మమ్మల్ని స్టేషన్కు తీసుకెళ్లారు. నాకేం అర్థం కాలేదు. మీడియాలో ఎందుకింత రచ్చ చేశారో అస్సలు అర్థం కాలేదు. కానీ చాలా బాధేసింది. తర్వాత అక్కడెవరో డ్రగ్స్ తీసుకున్నారని తెలిసింది. నేను తప్పుడు ప్రదేశంలో ఉన్నానని ఆలస్యంగా తెలసుకున్నాను' అని చెప్పుకొచ్చింది నిహారిక. చదవండి: ‘రజాకార్’ మూవీ ఎలా ఉందంటే..? -
ఈ మధ్య ఆ పిచ్చి ఎక్కువైంది: నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల యాంకర్గా, నటిగా అందరికీ సుపరిచితురాలే. గతంలో హీరోయిన్గా కనిపించిన ఈమె ఇటీవలే డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. వాట్ ద ఫిష్ అనే సినిమాలోనూ ముఖ్య పాత్రను పోషిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తిండిపిచ్చి ఎక్కువైంది 'నాకు ఈ మధ్య తిండిపిచ్చి ఎక్కువైంది. పప్పుచారు నా ఫేవరెట్. ఈ మధ్య డబ్బులు సేవ్ చేసుకుని మరీ ట్రావెలింగ్ చేస్తున్నాను. నా వరకు ఏదీ ముందుగా అనుకుని ప్లాన్ ప్రకారం వెళ్లను. ఏది చేయాలనిపిస్తే అది చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతున్నాను. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. అలా ఇప్పటివరకు నేను చేసిన పాత్రలన్నీ నాకు ఎంతో నచ్చాయి. అయితే నాకు కమర్షియల్ సినిమా ఛాన్సులు రాలేదు. ఇప్పటివరకు ఏ డైరెక్టర్ నాకు అలాంటి సినిమా ఆఫర్ చేయలేదు. అడిగితే చేసేదాన్ని. ఆడిషన్స్ ఇస్తా.. పెద్ద కుటుంబం నుంచి వచ్చాను.. నేనెందుకు ఆడిషన్స్ ఇస్తాను అని ఎన్నడూ అనుకోలేదు. ఆడిషన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటికీ ఎవరైనా డైరెక్టర్ మంచి సినిమాకు నన్ను ఆడిషన్స్కు పిలిస్తే వెళ్తాను కూడా! ఇప్పుడు నేను చేయబోతున్న వంటల షోలో పెద్దమ్మ సురేఖను, వదిన ఉపాసనన తీసుకొచ్చి వారితో వంట చేయించాలని చూస్తున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం' అంది నిహారిక. చదవండి: హృదయాన్ని మెలిపెట్టే సినిమా.. కానీ ఆస్కార్ దేన్ని వరించిందంటే? -
స్టన్నింగ్ లుక్లో అదిరిపోతున్న మెగా డాటర్ నిహారిక!
నిహారిక కొణిదెల.. యాంకర్గా, నటిగా, నిర్మాతగానే కాదు ట్రెండీ లుక్స్తో ఫ్యాషన్ ఐకాన్ గానూ ప్రేక్షకులకు సుపరిచితురాలే. అయితే ఆమెకు స్ట్రీట్ షాపింగే ఇష్టమట. సెలబ్రిటీలు అందరూ బ్రాండెడ్ దుస్తులే ధరిస్తారు అని అనుకుంటారు. కానీ నాకు మాత్రం స్ట్రీట్ షాపింగే ఇష్టం. నచ్చిన వాటిని వెదికి వెదికి వెలికి తీస్తాను అంటోంది. ఇక ఆమె ఫ్యాషన్ సెన్స్ను క్యారీ చేస్తున్న బ్రాండ్స్లో కొన్ని ఇక్కడ.. డ్రెస్ బ్రాండ్:తన్వా బై దీపిక హైదరాబాద్ ఎన్ఐఎఫ్టీలో డిజైనింగ్ కోర్సు పూర్తి చేసిన దీపిక ఆనంద్.. కొంతకాలం ప్రముఖ డిజైనర్ల దగ్గర పనిచేసి.. ఈ మధ్యనే హైదరాబాద్లోనే ‘తన్వా బై దీపిక’ పేరుతో సొంత ఫ్యాషన్ హౌస్ను ప్రారంభించింది. ఆధునిక డిజైన్స్ని క్రియేట్ చేస్తూ, అనతికాలంలోనే టాలీవుడ్ సెలబ్రిటీలకు హాట్ ఫేవరెట్గా మారింది. ధరలు.. సామాన్యుడికీ అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లోనూ లభ్యం. ఇక్కడ నిహారిక ధరించిన తన్వా బై దీపిక డిజైనర్ డ్రస్ ధర రూ. 21,000/- జ్యూలరీ బ్రాండ్: రియా జ్యూయెల్స్ వెరైటీ డిజైన్స్కు క్రేజీ కేరాఫ్ ఈ బ్రాండ్. అన్ని రకాల బంగారు, వెండి పూత నగలతోపాటు ఫ్యూజన్, నక్షీ, నవరతన్ వంటి ఇతర డిజైనర్ నగలూ ఇక్కడ లభిస్తాయి. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మాత్రమే కొనుగోలు చేసే వీలుంది. ఉంగరం ధర: రూ.750/-, కమ్మలు ధర: రూ.4,200/- (చదవండి: సారా టెండూల్కర్కి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లు ఇవే!) -
అలాంటివారు తోడుంటే జీవితంలో ఏదైనా చేయొచ్చు.
-
'సాగు' మూవీ ప్రెస్మీట్లో నిహారిక (ఫొటోలు)
-
జీవితంలో ఎదురుదెబ్బలు..: నిహారిక ఎమోషనల్
హృదయాలను హత్తుకునే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అందరి మనసులను మెలిపెట్టేందుకు సాగు అనే షార్ట్ ఫిలిం రాబోతోంది. రిలీజ్కు ముందే ఈ షార్ట్ ఫిలిం దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకుంది. మార్చి 4 నుంచి సాగు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. వినయ్ రత్నం దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలింలో వంశీ తుమ్మల, హారిక ప్రధాన పాత్రల్లో నటించారు. యశస్వి నిర్మించాడు. ఎదురుదెబ్బలు.. తాజాగా సాగు ప్రెస్మీట్లో నిహారిక కొణిదెల ఎమోషనల్ అయింది. సాగు నా మనసుకు బాగా దగ్గరైన చిత్రం. నేను కూడా మీలాగే ఒక స్క్రీనింగ్కు అతిథిగా పిలిస్తే వెళ్లాను. అందులో నాకు బాగా కనెక్ట్ అయిన విషయం ఒకటుంది. జీవితంలో మనకు చాలా ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. కానీ ఎన్ని దెబ్బలు తగిలినా ఏమాత్రం చింతించకుండా ధైర్యంతో ముందడుగు వేయడమే ముఖ్యం. నా కుటుంబం, స్నేహితుల వల్లే.. నేను అంతలా కనెక్ట్ అవ్వడానికి మరో కారణం కూడా ఉంది. మనదగ్గర రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటాయి. సాగులో చెప్పిన ఓ అంశంతోపాటు ఇంకా అనేక కారణాలతో వారు చనిపోతూ ఉంటారు. ఏమైనా పర్లేదు, మేము చూసుకుంటాం అనే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మనకుంటే జీవితంలో ఏదైనా చేసేయొచ్చు. నేను బాధలో ఉన్న ప్రతిసారి నా కుటుంబసభ్యులు, స్నేహితులు నాకు అండగా నిలబడి ముందుకు వెళ్లడానికి సాయం చేశారు అని చెప్పుకొచ్చింది. చదవండి: ఐఏఎస్ కోసం ప్రయత్నాలు.. ఎన్నోసార్లు ఫెయిలైన నటి.. చిట్టచివరకు! -
ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్స్టా పోస్ట్ వైరల్
మెగా డాటర్ నిహారిక గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్ల క్రితం నటిగా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. కొన్ని సినిమాలు చేసింది. ఓ మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నిర్మాతగా మారింది. అంతా బాగానే ఉందనుకునే టైంలో భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు గతేడాది ప్రకటించింది. ప్రస్తుతం సోలోగానే ఉంది. తాజాగా ప్రేమ గురించి ఈమె పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక. యూట్యూబ్ వెబ్ సిరీస్లతో పాపులారిటీ తెచ్చుకున్న ఈమె.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. చిరంజీవి 'సైరా'లో జస్ట్ కాసేపు కనిపించే అతిథి పాత్రలో మెరిసింది. నటిగా కాస్త బ్రేక్ ఇచ్చి, నిర్మాతగా పలు ఓటీటీ చిత్రాలు చేసింది. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) 2020లో చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఓ మూడేళ్లు బాగానే ఉన్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో గతేడాది వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఎక్కువగా ట్రావెల్ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న నిహారిక తాజాగా ప్రేమ గురించి ఇన్ స్టాలో ఓ స్టోరీ పెట్టింది. 'నీకు కావాల్సింది ప్రేమ-బీచ్ మాత్రమే' అని ఉన్న ఫొటోని స్టోరీలో ఉంచింది. అయితే నిహారిక ప్రేమ గురించి పోస్ట్ పెట్టడం చూస్తుంటే మెగా డాటర్ మళ్లీ ప్రేమలో పడిందా? ఏమైనా హింట్ లాంటిది ఇస్తోందా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కానీ ఆమె మాత్రం ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చే ప్రేమని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ) -
స్టార్ హీరో కూతురు గ్లామర్ ట్రీట్.. సీరియల్ బ్యూటీ ఏమో అలా!
డిఫరెంట్ గెటప్లో కనిపించిన హాట్ బ్యూటీ జ్యోతిరాయ్ తలకిందుల పోజులో టాలీవుడ్ యంగ్ నటి జ్ఞానేశ్వరి కాశీలో తిరుగుతున్న హీరోయిన్ అనన్య నాగళ్ల అందాల విందు చేస్తున్న హాట్ యాంకర్ మంజూష బార్బీ బొమ్మలా డ్యాన్స్ చేస్తున్న బిగ్ బాస్ సిరి హన్మంతు ఫొటోగ్రాఫర్ల కష్టాలెలా ఉంటాయో చూపించిన సుమ గ్లామర్ అంతా చూపించేస్తున్న రాజశేఖర్ కూతురు శివాత్మిక View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Rampalli Manjusha (@anchor_manjusha) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Aisha (@aishasharma25) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) -
మెగా డాటర్ రీ ఎంట్రీ.. షూటింగ్ ప్రారంభం!
మలయాళ హీరో షాన్ నిగమ్, కలైయరసన్, నిహారిక, ఐశ్వర్య దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న తాజా చిత్రం మెడ్రాస్ కారన్. చాలా ఏళ్ల తర్వాత మెగా డాటర్ నిహారిక ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ నిహారిక కొణిదెల కూడా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు పాన్రామ్ మాట్లాడుతూ దర్శకుడు వాలిమోహన్ దాస్ మంచి మిత్రుడు అని పేర్కొన్నారు. తాము ప్రతి చిత్ర షూటింగ్కు ముందు స్క్రీన్పై గురించి చర్చించుకుంటామని చెప్పారు. ఆయన మంచి ప్రతిభావంతుడని అన్నారు. ఈయన ఎదుగుదల తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. షాన్ నిగమ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. నటుడు కలైయరసన్ తనకు మంచి స్నేహితుడని అన్నారు. ఈ టీమ్ కలిసి చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. మెడ్రాస్ కారన్ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని దర్శకుడు పొన్రామ్ అన్నారు. మెడ్రాస్ కారన్ మంచి యాక్షన్, డ్రామా కథా చిత్రంగా ఉంటుందని చిత్ర దర్శకుడు వాలిమోహన్దాస్ పే ర్కొన్నారు. చిత్ర షూటింగ్ చైన్నె, మదురై, కొచ్చి ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు. -
వాలెంటైన్ డే మూడ్లో రష్మిక.. బ్లాక్ డ్రెస్లో నిహారిక లుక్స్ వైరల్!
వాలెంటైన్ డే ప్లాన్ చెప్పమంటోన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. బ్లూ కలర్ శారీలో శ్రీదేవి స్మైలీ లుక్స్.. బ్లాక్ డ్రెస్లో నిహారిక డిఫరెంట్ లుక్స్.. చిన్ననాటి పుస్తకాల జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటోన్న సామ్ బాలీవుడ్ భామ మౌనీ రాయ్ పోజులు View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) -
హీరోయిన్గా రీ ఎంట్రీ ఇస్తోన్న మెగా వారసురాలు.. ఆ సినిమాతోనే!
మెగా వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటి నిహారిక. యాంకర్గా కెరీర్ మొదలు పెట్టిన మెగా డాటర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతంలో వెబ్ సిరీస్తో అలరించిన నిహారిక.. తాజాగా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్ను తన ఇన్స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చైతన్య జొన్నలగడ్డతో తన వైవాహిక బంధానికి ముగింపు పలికిన తర్వాత తొలిసారి హీరోయిన్గా రీ ఎంట్రీ ఇస్తోంది. గతంలో నటనకు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన నిహారిక డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే అది అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేపోయింది. అంతే కాకుండా టాలీవుడ్లో నిర్మాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా నిహారిక మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. తాజాగా రిలీజైన పోస్టర్ చూస్తే మలయాళ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మలయాళ హీరో షేన్ నిగమ్కు జంటగా కనిపించనుంది. మద్రాస్కారన్ అనే టైటిల్తో ఈ చిత్రాన్ని ఎస్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలోనే రీ ఎంట్రీపై వార్తలు గతేడాదిలోనే ఆమె మళ్లీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందని వార్తలొచ్చాయి. ఈ విషయంపై ఇప్పుడు ఇండస్ట్రీలో భారీగానే ప్రచారం జరిగింది. వాస్తవానికి ఆమె మొదట సినీ పరిశ్రమలోకి హీరోయిన్గానే ఎంట్రీ ఇచ్చింది. కానీ అనుకున్నంత స్థాయిలో ఆమె సక్సెస్ కాలేకపోయింది. మళ్లీ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై నిహారిక మెరిసేందుకు సిద్ధమైంది. View this post on Instagram A post shared by Shane Nigam (@shanenigam786) -
అక్కడికి వెళ్లిపోయిన అనసూయ.. మెగా డాటర్ ఫుల్ హ్యాపీనెస్!
2024లో ఫుల్ చిల్ అవుతున్న యాంకర్ అనసూయ చాలా సంతోషంగా మెగా డాటర్ నిహారిక కొణిదెల ఫన్నీ వీడియో షేర్ చేసిన సురేఖావాణి కూతురు సుప్రీత సోకులతో అందాల విందు చేస్తున్న జాన్వీ కపూర్ రేసుగుర్రంలా సెగలు రేపుతున్న సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్ తెలుగమ్మాయి అంజలి క్యూట్ పోజులు.. చూస్తే అంతే సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న హాట్ బ్యూటీ అప్సరరాణి డిఫరెంట్ ఔట్ఫిట్లో కేక పుట్టిస్తున్న హీరోయిన్ రాశీఖన్నా View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothiraiofficial) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Apsara Rani (@apsararaniofficial_) View this post on Instagram A post shared by FILMY (@filmyga) View this post on Instagram A post shared by updates (@updatesofcelebritiees) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by SIFRA (@kritisanon) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
నిహారికకు ఆడపడుచు కట్నం? లావణ్య ఏమందంటే?
ప్రేమించుకున్న మాట వాస్తవమే.. ప్రేమలో ఉన్నారంటూ వార్తలు రావడమూ నిజమే.. కానీ ఎన్నడూ అవును, మేమిద్దరం లవ్లో ఉన్నాం అని బయటకు చెప్పలేదు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి. అయినా సరే వీరి ప్రేమను ఇట్టే పసిగట్టేశారు అభిమానులు. మొత్తానికి కొంతకాలం పాటు ప్రేమపక్షుల్లా విహరించిన ఈ జంట గతేడాది పెళ్లి బంధంతో ఒక్కటైంది. ఇకపోతే వరుణ్ 'ఆపరేషన్ వాలంటైన్' సినిమాతో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటు లావణ్య 'మిస్ పర్ఫెక్ట్' వెబ్ సిరీస్తో ఓటీటీ ఆడియన్స్ను అలరించనుంది. ఆడపడుచు కట్నంగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లావణ్యకు ఆడపడుచు కట్నం గురించి ఓ ప్రశ్న ఎదురైంది. మీరు నిహారికతో ఎంతో సరదాగా ఉంటారు. మరి మీ పెళ్లి సమయంలో ఆమెకు ఆడపడుచు కట్నం ఏమైనా ఇచ్చారా? అని యాంకర్ అడిగాడు. దీనికి లావణ్య త్రిపాఠి స్పందిస్తూ.. అలా ఏమీ ఇవ్వలేదని తెలిపింది. నిహారికకు కట్నంగా డబ్బులేమీ ఇవ్వలేదని, అయితే తను కుటుంబసభ్యురాలు కాబట్టి తనకోసం ఏదైనా చేస్తానంది. మంచి కథతో వస్తే నిహారిక బ్యానర్లో నటించడానికి సిద్ధమని తెలిపింది. ఫ్యామిలీ కాబట్టి ఒక్క రూపాయి తీసుకోకుండా ఫ్రీగా యాక్ట్ చేస్తానని చెప్పుకొచ్చింది లావణ్య. చదవండి: హనుమాన్కు పెరిగిన వసూళ్లు.. ఇప్పటిదాకా ఎంతొచ్చాయంటే? -
విడాకులపై తొలిసారి ఓపెన్ అయిన నిహారిక
-
విడాకులపై నిహారిక కామెంట్లు.. ఘాటుగా రియాక్ట్ అయిన మాజీ భర్త చైతన్య
నిహారిక కొణిదెల- చైతన్య జొన్నలగడ్డ అంగరంగా వైభవంగా పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన కొన్ని ఏళ్లకే విడాకులు తీసుకోవడంతో వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత నెట్టింట నిహారికను తప్పుబట్టినవారే ఎక్కువగా ఉన్నారు. ఆ సమయంలో అటువంటి వాటికి ఆమె ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో తన విడాకుల విషయం గురించి నిహారిక తొలిసారి మాట్లాడింది. ఒక యూట్యబర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన కామెంట్లు ఆమె చేసింది. ఆ వీడియోను సదరు యూట్యూబర్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఈ విషయంలో నిహారిక మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డ ఘాటుగానే స్పందించారు. నిహారిక ఇంటర్వ్యూపై చైతన్య రియాక్షన్ నిహారికపై ఇటీవల జరుగుతున్న అన్యాయమైన నెగటివిటీని దూరం చేయడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. వ్యక్తిగతంగా వ్యవహరించేటప్పుడు ఇలాంటి నెగటివిటీని ఎదుర్కోవడం అంత సులభం కాదని నాకు తెలుసు. అయితే వివాహానికి సంబంధించి బాధితురాలి పక్షాన్నే మాట్లాడటం, వారి వెర్షన్ మాత్రమే బయటి ప్రపంచానికి వినిపించడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా విడాకుల విషయం గురించి ఒకరి వైపు నుంచే మాట్లాడకూడదు. వారి గురించి జోక్యం చేసుకోకూడదు. బాధ నుంచి ఎలా కోలుకున్నామన్నదాని గురించి మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇటువంటి వన్సైడ్ వెర్షన్లను ఇతరులకు అటాచ్ చేయడం దాంతో మరింత రీచ్ పొందేందుకు ఇలాంటి ప్లాట్ఫారమ్ను ఉపయోగించడం మానేయాలి.ఇలా జరగడం ఇది రెండోసారి. వివాహ బంధం బద్దలయ్యాక దాని వల్ల కలిగే నొప్పి ఇద్దరికీ ఉంటుంది. ఇలాంటి సమయంలో కష్టం ఇద్దరికీ సమానంగానే ఉంటుంది. దాని నుంచి బయటపడడం అనేది కూడా రెండువైపులా ఒకేవిధంగా ఉంటుంది.' అని చైతన్య తీవ్రంగానే రియాక్ట్ అయ్యాడు. 'ఇద్దరి మధ్య జరిగిన విడాకుల తంతు ముగిసిన తర్వాత దాని గురించి అస్సలు చర్చించకూడదు. అలాంటిది ఇలాంటి వేదికలపై ఒకరివైపు నుంచే మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ పెళ్లిబంధం విఫలమైన తర్వాత కలిగే బాధ గురించి, దాని నుంచి బయటకురావడం గురించి మాట్లాడవచ్చు. ఆయా సంఘటనలతో సంబంధం ఉన్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించవచ్చు. జరిగిందేంటో పూర్తిగా తెలుసుకోకుండా ఇలా జడ్జ్ చేయడం ఎంత తప్పో.. ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలకు ఓ కోణంలోనే చెప్పడం అంతే తప్పు. ఇలా అయితేనే ఇంటర్వ్యూలు చేయండి. విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా ప్రజలకు అసత్యాలను ప్రచారం చేయడం అనేది అన్యాయం. నాణేనికి ఒకవైపు మాత్రమే చూపించి నిజం అంటే ఎలా.. అదే నిజం అంటూ ప్రజల్లోకి అసత్యాలను ప్రచారం చేస్తే ఎలా..? అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేసిన వీడియోకు కింద చైతన్య రాసుకొచ్చారు. నిహారిక ఏం చెప్పింది 'నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. విడాకులు తీసుకున్నప్పుడు నన్ను చాలామాటలన్నారు. ఎంతో బాధేసింది, చాలా ఏడ్చాను. దాన్ని భరించడం అంత ఈజీ కాదు. ఎవరైనా జీవితాంతం కలిసుండాలనే పెళ్లి చేసుకుంటారు. ఏడాదిలో విడిపోతామని తెలిసి ఎవరూ అంత ఖర్చుపెట్టి ఘనంగా జరుపుకోరు. రిలేషన్షిప్ కొనసాగాలనే అందరూ కోరుకుంటారు. నేను కూడా అదే కోరుకున్నాను. అయితే నేను అనుకున్న విధంగా మాత్రం పరిస్థితులు లేవు. ఈ సందర్భంలో మనుషులను అంత ఈజీగా నమ్మకూడదనే విషయాన్ని అర్థం చేసుకున్నా. ఈ క్రమంలో నేనొక జీవిత పాఠం నేర్చుకున్నా. అన్నీ అనుకున్నట్లు జరగవు కదా.. ఇదీ అంతే! నా గురించి ఏం రాసినా పట్టించుకునేదాన్నే కాదు.' అని చెప్పుకొచ్చింది View this post on Instagram A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha) -
విడాకులు.. ఆ విషయం తెలుసుకున్నా, ఎంతో ఏడ్చా..:నిహారిక
అంగరంగా వైభవంగా పెళ్లి.. రెండు, మూడేళ్లలో ఏ పాపనో, బాబునో తీసుస్తారనుకుంటే విడాకుల పత్రాలతో నిలబడ్డారు. అందరూ షాకయ్యారు. బలవంతంగా కలిసి ఉండమని చెప్పలేకపోయారు, అలాగే విడిపోమని మనస్ఫూర్తిగా అనలేకపోయారు. చేసేదేం లేక ఆ దంపతుల ఎడబాటును చూస్తూ ఉండిపోయారు. ఆ జంట మరెవరో కాదు నిహారిక కొణిదెల- చైతన్య జొన్నలగడ్డ. తాజాగా తన పెళ్లి-విడాకులపై తొలిసారి స్పందించింది నిహారిక. పెళ్లి తర్వాత ఎందుకు వదిలేస్తాం? తాజాగా ఓ పాడ్కాస్ట్లో నిహారిక మాట్లాడుతూ.. 'పెళ్లి తర్వాత నేను సినిమాలు చేయలేదు. పెళ్లి చేసుకున్నందువల్లే సినిమాలు మానేశానని చాలామంది అనుకున్నారు. మా వదిన లావణ్య త్రిపాఠిని కూడా అదే ప్రశ్న అడిగారు. అది మా వృత్తి. మేమెందుకు దాన్ని వదిలేస్తాం. నిర్మాతగా కొంచెం బిజీ అవడంతో నటనకు దూరమయ్యానంతే! అయితే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునేముందు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలి. అది తెలియకుండా మనకు సెట్ అవని వ్యక్తిపై ఆధారపడకూడదు. వాళ్లు మన ఇంట్లో అమ్మలా, నాన్నలా ఉండరు కదా! అంత ప్రేమగా అస్సలు చూసుకోలేరు. అందుకే ఎవరి మీదా ఆధారపడకుండా ఒంటరిగా ఎలా ఉండాలో ఈ మధ్యే నేర్చుకున్నాను. ఎంతో ఏడ్చాను నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. విడాకులు తీసుకున్నప్పుడు నన్ను చాలామాటలన్నారు. ఎంతో బాధేసింది, చాలా ఏడ్చాను. దాన్ని భరించడం అంత ఈజీ కాదు. ఎవరైనా జీవితాంతం కలిసుండాలనే పెళ్లి చేసుకుంటారు. ఏడాదిలో విడిపోతామని తెలిసి ఎవరూ అంత ఖర్చుపెట్టి ఘనంగా జరుపుకోరు. రిలేషన్షిప్ కొనసాగాలనే అందరూ కోరుకుంటారు. నేను కూడా అదే కోరుకున్నాను. కానీ అన్నీ అనుకున్నట్లు జరగవు కదా.. ఇదీ అంతే! నా గురించి ఏం రాసినా పట్టించుకునేదాన్నే కాదు. తట్టుకోలేకపోయా.. కానీ నా క్యారెక్టర్ను తప్పుపట్టారు. కుటుంబాన్ని దూషించారు. అప్పుడు తట్టుకోలేకపోయాను. అయితే నా కుటుంబం నన్ను ఎప్పుడూ బరువనుకోలేదు. ఈ రెండేళ్లలో కుటుంబం విలువ ఎంతో బాగా తెలిసొచ్చింది. ఈ పెళ్లి- విడాకుల ద్వారా ఎవరినీ నమ్మకూడదని తెలిసొచ్చింది. ఇదొక గుణపాఠంగా తీసుకున్నాను. ఎప్పటికీ ఇలా సింగిల్గా ఉండిపోను. నాకింకా 30 ఏళ్లే.. మంచి వ్యక్తి కనిపిస్తే చేసుకుంటాను' అని చెప్పుకొచ్చింది. నిహారిక చివరగా సూర్యకాంతం(2019) సినిమాలో నటించింది. చాలాకాలం తర్వాత ఆమె మళ్లీ కెమెరా ముందుకు రానుంది. ప్రస్తుతం తమిళంలో ఒకటి, తెలుగులో ఓ సినిమా చేస్తోంది. చదవండి: మెగాస్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు.. అందరికీ వరుస అవార్డులు.. -
Niharika Konidela: మెగా ఇంట సంక్రాంతి వేడుకల్లో నిహారిక జోరు మామూలుగా లేదు (ఫొటోలు)
-
ఆ జ్ఞాపకాల్లోనే మెగాడాటర్.. ముద్దులిచ్చేస్తున్న 'బిగ్బాస్ 7' బ్యూటీ!
'కుర్చీ మడతపెట్టి' స్టెప్పులతో అదరగొట్టిన విష్ణుప్రియ ఏనుగుతో చెరువులో మెగాడాటర్ నిహారిక జలకాలాట నీలం చీరలో క్యూట్ పోజుల్లో 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి కజికిస్థాన్ టూర్ జ్ఞాపకాల వీడియో షేర్ చేసిన అశ్విని వింటేజ్ లుక్లో ఆశ్చర్యపరిచిన మలయాళ హీరోయిన్ నిమిషా మరింత అందంగా మెరిసిపోతున్న 'లియో' బ్యూటీ జనని పట్టుచీరలో మహాలక్ష్మీలా మాయ చేస్తున్న నయని పావని గ్లామర్ ట్రీట్ ఇస్తూ కాక రేపుతున్న హీరోయిన్ దక్ష View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) View this post on Instagram A post shared by janany (@janany_kj) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Komalee (@komaleeprasad) View this post on Instagram A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) View this post on Instagram A post shared by Shriya Pilgaonkar (@shriya.pilgaonkar) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) -
Niharika Konidela: నీటిలో గజరాజుతో మెగా డాటర్ ఆటలు (ఫోటోలు)
-
ఫారెన్లో చిల్ అవుతున్న నిహారిక.. అలాంటి లుక్లో 'బిగ్బాస్' బ్యూటీ
థాయ్లాండ్లో చిల్ అవుతున్న మెగా డాటర్ నిహారిక కూతురు పుట్టినరోజు.. స్పెషల్ వీడియో పోస్ట్ చేసిన సుస్మిత కొణిదెల హాట్ లుక్లో షేక్ చేస్తున్న 'బిగ్బాస్' ఫేమ్ నయని పావని చీరలో మత్తెక్కిస్తున్న స్మాల్ స్క్రీన్ బ్యూటీ రీతూ చౌదరి పింక్ కలర్ డ్రస్లో పిచ్చెక్కిస్తున్న అరియానా సింపుల్ లుక్తో ఆకట్టుకుంటున్న నేహాశర్మ గోవాలో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ భూమిక హృతిక్తో గర్ల్ఫ్రెండ్ షబా ఆజాద్ ముద్దుముచ్చట View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) View this post on Instagram A post shared by Sushmita (@sushmitakonidela) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Saba Azad (@sabazad) View this post on Instagram A post shared by Pranati 🦋🦅 (@pranati_rai_prakash) View this post on Instagram A post shared by M.Bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by ✯ riya sen ✯ (@riyasendv) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Shruti Sodhi (@aslishrutisodhi) View this post on Instagram A post shared by Ananya ✨ (@ananyaraj.official) -
'బిగ్బాస్' బ్యూటీ హాట్ అవతార్.. అనసూయ ఫన్నీ వీడియో
ఉల్లిపొర లాంటి షర్ట్లో అందాలు చూపిస్తున్న శ్రద్ధా కపూర్ క్లాస్ విత్ మోడ్రన్ ఔట్ఫిట్లో క్రేజీగా కనిపిస్తున్న ఫరియా 2023కి వీడ్కోలు చెబుతూ నియా శర్మ ఇంట్రెస్టింగ్ పోస్ట్ బీచ్ మధ్యలో పడవలో చిల్ అవుతున్న ఆండ్రియా 2023 జ్ఞాపకాల్ని వీడియోగా షేర్ చేసిన మృణాల్ ఠాకుర్ హాట్ పోజుల్లో ఆర్జీవీ బ్యూటీ ఇనయా సుల్తానా.. చూస్తే అంతే డిఫరెంట్ గెటప్లో షాకిచ్చిన నటి తేజస్వి మదివాడ 2023పై ఫన్నీ వీడియో చేసి పోస్ట్ చేసిన అనసూయ క్లాసికల్ డ్యాన్సర్ లుక్లో మెగా డాటర్ నిహారిక View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
Niharika Konidela: సీక్రెట్ సాంటాగా మెగా డాటర్.. ఫ్రెండ్స్తో క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
సరికొత్తగా...
నిహారిక కొణిదెల లీడ్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘వాట్ ది ఫిష్’. ‘వెన్ ది క్రేజీ బికమ్స్ క్రేజియర్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంతో వరుణ్ కోరుకొండ దర్శకునిగా పరిచయమవుతున్నారు. 6 ఐఎక్స్ సినిమాస్పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఈ సినిమాలో అష్టలక్ష్మిపాత్రలో కనిపిస్తారు నిహారిక. ఆమెపాత్ర సరికొత్తగా, ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: శక్తికాంత్ కార్తీక్, సహ నిర్మాత: వరుణ్ కోరుకొండ. కాగా 2019లో వచ్చిన ‘సూర్యకాంతం’ చిత్రం తర్వాత మళ్లీ నిహారిక నటిస్తున్న సినిమా ‘వాట్ ది ఫిష్’ కావడం విశేషం. -
పింక్ శారీలో శ్రీలీల అందాలు.. నిహారికకు లావణ్య స్పెషల్ విషెస్
►పింక్ శారీలో శ్రీలీల అందాలు ►నగలతో మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి ►శారీలో అనసూయ హోయలు ►నిహారికకు వరుణ్తేజ్, లావణ్య స్పెషల్ విషెస్ ►ప్రియా భవానీ శంకర్ స్మైలీ లుక్స్ ►వీకెండ్ మూడ్లోనే నేహాశర్మ ►ఎల్లో డ్రెస్లో అరియానా గ్లోరీ అదిరిపోయే పోజులు View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
అల్ట్రా మోడ్రన్ లుక్లో మెగా డాటర్.. మనోజ్ సినిమాలో..
మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిగా, నిర్మాతగా ప్రేక్షకులకు సుపరిచితురాలే! అప్పట్లో ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఒరు నల్ల నాల్ పాట సొల్రెన్ అనే తమిళ చిత్రంలోనూ యాక్ట్ చేసింది. సైరాలోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది. ఈమెకు సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ కూడా ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు గుడ్బై చెప్పి ఫుల్టైమ్ నిర్మాతగా మారిపోయింది. 2020లో చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడిన నిహారిక ఈ ఏడాది ప్రారంభంలో అతడికి విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత తిరిగి తన కెరీర్పై ఫోకస్ పెట్టింది. డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్లో నటించింది. తాజాగా మరో సినిమాలోనూ యాక్ట్ చేసేందుకు రెడీ అయింది. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న వాట్ ద ఫిష్ మూవీలో నిహారిక భాగం కానుందట. ఈరోజు మెగా డాటర్ బర్త్డేను పురస్కరించుకుని ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇందులో నిహారిక అల్ట్రామోడన్ లుక్లో అదిరిపోయింది. అయితే ఈ సినిమాలో నిహారిక కీలక పాత్రలో నటిస్తుందా? లేదా హీరోయిన్గా చేయనుందా? అన్నది తెలియాల్సి ఉంది. వరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 6ఐఎక్స్ సినిమాస్పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. View this post on Instagram A post shared by Varun 🎬 (@afilmbyv) చదవండి: సోఫాజీ టాప్ 3కి వచ్చాడంటే వాళ్లే కారణం.. లేదంటే జీరోగా మిగిలేవాడు! -
Niharika Konidela Photos: నిహారిక కొణిదెల బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
-
Niharika Konidela: షిమ్మర్ డ్రెస్ లో వావ్ అనిపిస్తున్న నిహారిక కొణిదెల (ఫోటోలు)
-
ఫుల్గా చిల్ అవుతోన్న నిహారిక.. పొట్టి నిక్కర్లో ఫరియా అబ్దుల్లా!
► ఫుల్గా చిల్ అవుతోన్న నిహారిక ► పొట్టి నిక్కర్తో డ్యాన్స్ చేస్తోన్న ఫరియా అబ్దుల్లా ► రెడ్ డ్రెస్లో శ్రద్ధాదాస్ హోయలు ► షార్ట్ జీన్స్ డ్రెస్తో కవ్విస్తోన్న ఆషిక రంగనాథ్ ► స్టన్నింగ్ లుక్లో దివి అందాలు View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
వైరల్ అవుతున్న నిహారిక లవ్ లెటర్
-
నిహారిక లవ్ లెటర్.. సోషల్ మీడియాలో వైరల్!
నిహారిక కొణిదెల టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్గా కెరీర్ మొదలెట్టి.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిహారిక ఇటీవలే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిలో పెళ్లిలో సందడి చేసింది. అన్న పెళ్లి డ్యాన్స్ వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటలీ జరిగిన గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్కు మెగా ఫ్యామిలీ కూడా హాజరైంది. అయితే ప్రస్తుతం మరో పెద్ద బాధ్యతను నిహారిక తీసుకుంది. దాదాపు 15 మంది కొత్త నటీనటులతో ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభోత్సవానికి నూతన దంపతులు వరుణ్ - లావణ్య కూడా హాజరయ్యారు. అయితే తాజాగా నిహారిక తన ఇన్స్టాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది. తనకు అత్యంత ఇష్టమైనవారికి.. అంతే కాకుండా తన జీవితంలో ప్రేరణగా నిలిచిన వారందరికీ ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. ఆ ఓక్క వీడియోలోనే అందరూ వచ్చేలా పోస్ట్ చేసింది. వీడియోతో పాటు 'లవ్ లెటర్ టూ ఆల్ మై ఏంజెల్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అందులో లావణ్య త్రిపాఠి, శ్రీజ కొణిదెల, జ్యోతిరాజ్ సందీప్, నిహారిక మదర్ కూడా ఉన్నారు. నా జీవితంలోకి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. మీతో గడిపిన క్షణాలు నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను అంటూ ప్రస్తావించింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
Niharika Konidela New Movie Launch: నిహారిక మూవీ ప్రారంభం...సందడి చేసిన వరుణ్- లావణ్య (ఫొటోలు)
-
పెళ్లి తర్వాత తొలిసారి జంటగా సందడి చేసిన వరుణ్- లావణ్య!
ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట తొలిసారి ఓ కార్యక్రమంలో సందడి చేశారు. హైదరాబాద్లో జరిగిన మూవీ షూటింగ్ ప్రారంభోత్సవానికి ఇద్దరు కలిసి హాజరయ్యారు. యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల సమర్పణలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. తొలి సన్నివేశానికి నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా.. హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించగా నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్ని యూనిట్కి అందించారు. నిహారిక మాట్లాడుతూ.. 'మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో ఇప్పటివరకు వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలింస్ చేశాం. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ ప్రారంభించాం. కొత్తవాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను.' అని అన్నారు. అయితే వరుణ్- లావణ్య తమ పెళ్లి తర్వాత తొలిసారి బయట జంటగా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈనెల 1న ఇటలీలోని టుస్కానీలో సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా నిర్వహించారు. ఇండియాకు తిరగొచ్చాక హైదరాబాద్లోనూ గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. -
కొత్తవాళ్లతో సినిమా పెద్ద బాధ్యత
‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో ఇప్పటివరకు వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిలింస్ చేశాం. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ప్రారంభించాం. ఇంతమంది కొత్తవాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను’’ అన్నారు నిహారిక కొణిదెల. యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న చిత్రం శుక్రవారంప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్ని యూనిట్కి అందించారు. యదు వంశీ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ద్వారా 11 మందిని హీరోలుగా, నలుగురిని హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంతో నేను, నా సతీమణి జయలక్ష్మి నిర్మాతలుగా పరిచయమవుతున్నాం’’ అన్నారు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ అధినేత ఫణి. ఈ చిత్రానికి కెమెరా: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్ దేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: మన్యం రమేశ్. -
Niharika Konidela: వరుణ్ - లావణ్య రిసెప్షన్.. స్పెషల్ అట్రాక్షన్గా నిహారిక (ఫొటోలు)
-
VarunLav Wedding Pics: వరుణ్తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి ఫొటోలు
-
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి.. డ్యాన్స్తో అదరగొట్టిన నిహారిక!
మెగా ఫ్యాన్స్ ఎంతగానో వేచిచూసిన వేడుక ముగిసింది. అభిమాన హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరు దంపతులు కూడా పాల్గొన్నారు. (ఇది చదవండి: వరుణ్ తేజ్ పెళ్లి.. మెగా ఫోటో షేర్ చేసిన చిరు.. ఎవరెవరు ఉన్నారంటే) అయితే ఈ వేడుకల్లో వరుణ్ తేజ్ సోదరి నిహారిక స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. అన్న పెళ్లి వేడుకల్లో సందడి చేసింది. అన్న పెళ్లిలో తీన్ మార్ స్టెప్పులతో అదరగొట్టింది. తండ్రి నాగబాబుతో కలిసి తీన్ మార్ డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరవుతోంది. కాగా..అక్టోబర్ 30న మొదలైన పెళ్లి వేడుకలు నవంబర్ 1 వరకు కొనసాగాయి. కాగా.. ఇటలీ నుంచి వచ్చిన అనంతరం ఇండస్ట్రీ ప్రముఖల కోసం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈనెల 5న మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి రిసెప్షన్ వేడుక జరగనుంది. (ఇది చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే 28 సినిమాలు రిలీజ్) Congratulations to the beautiful couple @IAmVarunTej & @Itslavanya. Wishing a lifetime of happiness! 💖 #VarunLav pic.twitter.com/2OmR5SUIt9 — Vamsi Kaka (@vamsikaka) November 1, 2023 -
వరుణ్తో ప్రేమ.. నిహారికతో స్నేహం.. ముందే హింట్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి
పేరుకు తగ్గ రూపం లావణ్య త్రిపాఠి సొంతం. ఆమెలోని సౌందర్యం, శరీరకాంతి ఇట్టే చూపరులను ఆకర్షిస్తాయి. తెలుగు సినిమా ప్రేక్షకులకు 'అందాల రాక్షసి'తో దగ్గరైనా జనం మదిలో ఆ సినిమా టైటిల్గానే నిలచిపోయింది. ఇప్పటికీ ‘లావణ్య’ అనగానే ‘అందాల రాక్షసి’ అనే అంటుంటారు. ‘నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్నా..’ అంటూ ‘అందాల రాక్షసి’లో అమాయకంగా అడుగుతుంటే ఆ అమ్మాయిని చూసి అందరూ భలే ముచ్చటపడ్డారు. అలాగే ఆరడుగుల అందగాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. తెరపై వీరిద్దరూ జంటగా రొమాన్స్ పండించడం ఆపై ప్రమలో పడి దానిని సుమారు ఏడేళ్ల పాటు రహస్యంగా దాచి నిశ్చితార్థంతో అందరికీ షాకిచ్చారు. అలా ప్రపంచంలోనే ది బెస్ట్ డెస్టినేషన్ వెడ్డింగ్గా పేరు పొందిన ఇటలీలోని టస్కనీ వీరి పెళ్లికి వేదికైంది. మరి కొన్ని గంటల్లో ఈ జంట ఒకటి కానుంది. నేడు నవంబర్ 1న మధ్యాహ్నం 2:48 గంటలకు వరుణ్- లావణ్య భార్యభర్తలు కానున్న సందర్భంగా వారి ప్రేమ గురించి కొన్ని విషయాలు. లవ్ ప్రపోజ్ ముందుగా ఎవరు చేశారంటే 2017లో ‘మిస్టర్’ సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా సమయంలో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ సినిమా కూడా ఇటలీలోనే షూటింగ్ జరుపుకుంది. వీరి ప్రేమకు మొదటి అడుగు పడింది కూడా ఇటలీలోనే... విస్టర్ సినిమా తర్వాత ‘అంతరిక్షం’లో కలిసి నటించారు. మిస్టర్ సినిమాతో పరిచయం అయిన వారి స్నేహం అంతరిక్షంలో మనుసులు కలిశాయి. అలా వరుణ్ జీవితంలో ఇష్టమైన రోజుగా లావణ్య పుట్టినరోజు కూడా చేరిపోయింది. ఆ సందర్భంగా తన ఇష్టసఖికి ప్రేమ ప్రతిపాదన చేశానని ఓ ఇంటర్వ్యూలో వరుణ్ చెప్పాడు. తన లవ్ ప్రపోజల్ను మొదటగా వరుణ్ తేజ్నే లావణ్యతో చెప్పాడు. ఆ తర్వాత ఇరు కూటుంబాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. అయోధ్యలో జన్మించిన లావణ్య టాలీవుడ్కు ఎలా వచ్చింది? లావణ్య త్రిపాఠి 1990 డిసెంబర్ 15న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఆమె తండ్రి లాయర్. తల్లి టీచర్. డెహ్రాడూన్ లో లావణ్య విద్యాభ్యాసం సాగింది. ముంబయ్ లో రిషీ దయారామ్ నేషనల్ కాలేజ్ లో ఎకనామిక్స్ లో లావణ్య త్రిపాఠి డిగ్రీ పూర్తి చేశారు. ముంబయ్ లో చేరినప్పటి నుంచే లావణ్యకు ‘షో బిజ్’లో అడుగు పెట్టాలనే అభిలాష కలిగింది. అందుకు అనువుగానే అడుగులు వేసింది. భరతనాట్యంలో శిక్షణ పొందిన లావణ్య త్రిపాఠి అనువైన చోట నాట్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది. ముందుగా “సిఐడి, ప్యార్ కా బంధన్” వంటి టీవీ సీరియల్స్ లో లావణ్య నటించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ‘అందాల రాక్షసి’ చిత్రంతో లావణ్య తొలిసారి బిగ్ స్క్రీన్ కు పరిచయం అయింది. వరుణ్తో ప్రేమ.. నిహారికతో స్నేహం.. గడుసు పిల్లే మిస్టర్ సినిమా 2017లో విడుదలైంది.. ఆ సమయంలో లావణ్యతో వరుణ్ స్నేహం ప్రారంభం కావడం అది ప్రేమగా రూపుదిద్దుకోవడం జరిగిపోయింది. ప్రస్తుతం సినీ ప్రపంచంలో పలాన హీరో,హీరోయిన్లు ప్రేమలో ఉన్నారని ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. కానీ వరుణ్- లావణ్య సుమారు ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ ఎక్కాడా కెమెరాల కంటికి చిక్కింది లేదు.. అలా ఎంతో రహస్యంగా తమ ప్రేమను ఉంచారు ఈ బ్యూటీఫుల్ కపుల్స్. వరుణ్తో పరిచయం ఆపై నిహారికతో స్నేహం ఇలా లావణ్యకు కలిసొచ్చిందని చెప్పవచ్చు. అలా నిహారిక- లావణ్య ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు.. వారిద్దరూ ఒకే జిమ్కు వెళ్తుంటారు కూడా.. అలా వారు ఎన్నో పార్టీలే కాకుండా మెగా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా లావణ్య కనిపించేది.. ఉదయ్పూర్లో జరిగిన నిహారిక పెళ్లికి కూడా లావణ్య హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వరుణ్తో కూడా ఫోటోలు దిగింది. కానీ ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఆమె ఎంతో జాగ్రత్త పడేది అని అర్థమౌతుంది. పలు ఇంటర్వ్యూలలో టాలీవుడ్లో ఇష్టమైన హీరో ఎవరనే ప్రశ్న లావణ్యకు ఎదురైంది.. అందుకు తడుముకోకుండా వరుణ్ అంటే ఇష్టమని చెప్పింది.. ఒక సినిమా వేదికపై తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోమని సరదాగా అల్లు అరవింద్ అంటే అప్పుడు కూడా నవ్వుతూ సరే అని సమాధానం ఇస్తుంది. ఇలా పలు సందర్భాల్లో వరుణ్ ప్రేమపై పలు క్లూస్ ఇచ్చినా ఏ మాత్రం ఇతరులకు చిక్కకుండా జాగ్రత్తపడ్డారు. ఏదేమైనా ఈ సొట్టబుగ్గల సుందరి గడుసు పిల్లే. -
Niharika Konidela Latest Photos: దసరా నవరాత్రులు.. తొమ్మిది అవతారాల్లో ముస్తాబైన నిహారిక (ఫోటోలు)
-
లుక్ మార్చిన అనసూయ.. హాట్నెస్ పెంచిన కృతిశెట్టి
దసరా సెలబ్రేషన్స్.. చీరలో యాంకర్ అనసూయ కనువిందు సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్లో బిగ్బాస్ శివజ్యోతి చీరలో మెరిసిపోతున్న హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎల్లో చీరలో పిచ్చెక్కిస్తున్న 'ఉప్పెన' కృతిశెట్టి పింక్ శారీలో వావ్ అనిపిస్తున్న కృతిసనన్ పండగ సరదా.. చీరలో 'కాంతార' బ్యూటీ హోయలు అందాల విందు చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ క్యూట్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్న దియా మీర్జా View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
రూట్ మార్చిన నిహారిక.. కియారా వేరే లెవల్ లుక్
దసరా సెలబ్రేషన్స్లో నిహారిక నయా లుక్ సైడ్ పోజుల్లో సెగ రేపుతున్న దివ్యాంశ కౌశిక్ కాటన్ చీరలో క్యూట్గా యాంకర్ అనసూయ మాల్దీవుల్లోనే ఇంకా ఉండిపోయిన పూజాహెగ్డే బ్లాక్ అండ్ వైట్ చీరలో కవ్విస్తున్న జబర్దస్త్ వర్ష ర్యాంప్ వాక్తో అదరగొట్టిన కియారా అడ్వాణీ రెడ్ డ్రస్లో ధగధగా మెరిసిపోతున్న హన్సిక View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Divyansha Kaushik (@divyanshak) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) -
చీకట్లో మెగాడాటర్ నిహారిక.. చెరువులో ప్రియా వారియర్!
డ్యాన్స్ తో దుమ్మరేపిన 'బిగ్బాస్' హరితేజ చెరువులో తడి అందాలతో కాకరేపుతున్న ప్రియా వారియర్ చీకట్లో అలాంటి పోజులిచ్చిన మెగా డాటర్ నిహారిక బెండ్ అయి గ్లామర్ హద్దులు చెరిపేస్తున్న పూనమ్ బజ్వా పచ్చ కలర్ చీరలో డీజే టిల్లు బ్యూటీ క్యూట్ పోజులు సైకిల్పై పూజాహెగ్డే.. ఫొటోలు కేక అంటే కేక అసలు లుక్ మార్చి ట్రెండీగా తయారైన యాంకర్ అనసూయ హీరోయిన్ కాజల్ ఇంటికెళ్లిన బబ్లీ బ్యూటీ రాశీఖన్నా అందాల విందు చేసిన 'బిగ్బాస్' ఫేమ్ లహరి శారీ View this post on Instagram A post shared by Nithya Suresh (@nithya_hari) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) -
ఆ విషయంలో మా అత్తమ్మ కాళ్ళు మొక్కాలి
-
ఫిదా అవ్వాల్సిందే చూస్తుంటే
-
మాది పోలీస్ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ
-
మూవీ ఎంట్రీపై నిహారిక భర్త చైతన్య క్లారిటీ
-
నా మీద ఊరికే అరుస్తూ ఉంటుంది: చైతన్య
-
ఇలా ప్రపోజ్ చేస్తే ఎంతటివారైనా ఫిదా అవ్వాల్సిందే..!
-
నిహారిక తన భర్తకు క్షమాపణ చెప్పింది ఎందుకంటే..?
-
రెండో పెళ్లికి రెడీ అయిన నిహారిక మాజీ భర్త!
మెగా డాటర్ నిహారిక,జొన్నలగడ్డ చైతన్య దంపతులు తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. 2020 డిసెంబర్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట.. కనీసం రెండేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొన్నాళ్ల పాటు వేరు వేరుగా జీవించి.. ఈ మధ్యే అధికారికంగా విడాకులు తీసుకున్నారు. డైవర్స్ తర్వాత నిహారిక కెరీర్ పరంగా బిజీ అయింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ల్లో నటిస్తూ.. నిర్మాణం రంగంలో కూడా అడుగుపెట్టింది. అంతేకాదు విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇక చైతన్య కూడా విడాకులను మ్యాటర్ని మర్చిపోవడానికి కొన్నాళ్ల పాటు విహార యాత్రకు వెళ్లి వచ్చాడు. తిరిగి వచ్చాక తన కెరీర్పై దృష్టి పెట్టాడు. అయితే ఇద్దరూ కూడా మళ్లీ పెళ్లిపై ఆలోచనలు చేయలేదు. కొన్నాళ్ల పాటు ఇలాగే ఒంటరి జీవితాన్ని ఆస్వాదించి, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారట. అయితే చైతన్య కంటే ముందే నిహారిక పెళ్లి అవుతుందని అంతా భావించారు. కానీ నిహారిక మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకోనని ఇంట్లో తెగేసి చెప్పిందట. వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత నిహారిక పెళ్లి ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. త్వరలోనే చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఎవరా అమ్మాయి? ఇష్టపడి పెళ్లి చేసుకున్న నిహారిక దూరమవ్వడంతో ఆ బాధ నుంచి బయటపడేందుకు చైతన్య కొన్నాళ్ల పాటు విహారయాత్రలకు వెళ్లాడు. నిహారిక మాదిరే తాను కూడా ఇప్పట్లో పెళ్లి చేసుకోవద్దని భావించాడట. కానీ ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేయడంతో రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరతోనే చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తన ఫ్యామిలీ అత్యంత సన్నిహితంగా ఉన్న ఓ ఐపీఎస్ అధికారి కూతురితో చైతన్య రెండో పెళ్లి జరుగబోతుందట. ఇప్పటికే ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నారని, మంచి ముహుర్తం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో వాస్తమెంత అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: సత్యరాజ్ రెమ్యునరేషన్, ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. పెద్ద ఫ్యాక్టరీతో పాటు ఇవన్నీ కూడా..) -
గ్లామర్ డోస్ పెంచిన నిహారిక... తమన్నా ముద్దులే ముద్దులు
పెట్ డాగ్కి ముద్దులు పెట్టేస్తున్న తమన్నా కేవలం షర్ట్ వేసుకుని నిహారిక ఫొటోషూట్ రెడ్ డ్రస్ లో మిర్చిలా హాట్గా ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ అంతా చూపిస్తున్న 'లైగర్' బ్యూటీ అనన్య మెరిసే ఔట్ఫిట్లో జిగేల్మంటున్న పూజాహెగ్డే మెరుపుల చీరలో రకుల్ ప్రీత్ హోయలు వింటేజ్ లుక్ బ్లాక్ కలర్ డ్రస్లో మీరా జాస్మిన్ థైస్ లుక్తో యంగ్ బ్యూటీ పూజిత View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Pujita Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
కెన్యా వేకేషన్లో మెగా ఫ్యామిలీ.. క్వీన్లా మారిపోయిన నిత్యామీనన్!
►కెన్యా వేకేషన్లో చిల్ అవుతోన్న మెగా ఫ్యామిలీ! ►రెడ్ డ్రెస్లో ఐశ్వర్య రాజేశ్ లుక్స్! ►థాయ్లాండ్ వేకేషన్లో అవనీత్ కౌర్! ►రాణిలా మారిపోయిన నిత్యామీనన్! ►గ్రీన్ శారీలో నోరా ఫతేహీ హాట్ పోజులు! ► బ్లూ డ్రెస్లో ఏజెంట్ భామ సాక్షి వైద్య లుక్స్! View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Phani (@phanipoojitha__27) View this post on Instagram A post shared by Sakshi (@_vaidyasakshi) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) -
ట్రెండీ లుక్లో రష్మీ గౌతమ్.. శారీలో కవ్విస్తోన్న ఉప్పెన భామ!
► కెన్యా వెకేషన్లో నిహారిక కొణిదెల్ చిల్! ► శ్రీ కృష్ణ జన్మాష్టమి ట్రెండీ లుక్లో రష్మీ గౌతమ్! ► పింక్ శారీలో మెరిసిపోతున్న ఉప్పెన భామ! ► సముద్రంలో స్విమ్మింగ్ చేస్తోన్న సంయుక్త హెగ్డే ► శారీలో యాంకర్ శ్రీముఖి హోయలు View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Samyuktha Hegde (@samyuktha_hegde) -
మెగా ఫ్యామిలీ ఫారెన్ టూర్.. కారణం అదేనా?
మెగా బ్రదర్ నాగబాబు.. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం వీళ్లంతా ఆఫ్రికాలో ఉన్నారు. అయితే ఇది నార్మల్ టూర్ లా అనిపిస్తున్నప్పటికీ.. వరుణ్ తేజ్, నిహారిక కోసమే ఈ టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది. ఇంతకీ ఏంటి విషయం? నాగబాబు కొడుకు వరుణ్ తేజ్.. ఈ ఏడాది జూన్లో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్ఛం చేసుకున్నాడు. దీంతో వీళ్ల పెళ్లి గురించి అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి. ఆగస్టులో ఉండొచ్చని అన్నారు. కానీ అలా జరగలేదు. మొన్నీ మధ్య మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. నవంబరులో డెస్టినేషన్ మ్యారేజ్ ఉంటుందని, తేదీ అమ్మ డిసైడ్ చేస్తుందని అన్నాడు. (ఇదీ చదవండి: నా లైఫ్లో రష్మీదే మెయిన్ రోల్: సుడిగాలి సుధీర్) మరోవైపు 2020లో పెళ్లి చేసుకున్న నిహారిక.. చైతన్య నుంచి అధికారికంగా ఈ ఏడాది విడాకులు తీసుకుంది. ఈ క్రమంలోనే ఆమె లైఫ్ ఇప్పుడిప్పుడే మళ్లీ సర్దుకుంటోంది. మళ్ళీ నార్మల్ కావడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తోంది. నాగబాబు ఫ్యామిలీ ఫారెన్ వెళ్లడానికి ఇది ఓ కారణమని తెలుస్తోంది. అలానే వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. ఈ వేడుక ఇటలీలో జరగనున్నట్లు చాలారోజుల నుంచి వినిపిస్తుంది. ఇప్పుడు ఇలా నాగబాబు ఫ్యామిలీ విదేశాలకు వెళ్లడానికి పెళ్లి పనులు కూడా ఓ కారణమని అనిపిస్తుంది. ఇవన్నీ నిజమైతే త్వరలో వరుణ్తేజ్ పెళ్లి వివరాలు.. స్వయంగా నాగబాబు వెల్లడించే అవకాశముంది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' హౌసులోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే)' View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) -
మెగా ఇంట్లో పెళ్లి వాయిదా.. కారణం అదేనా?
మెగాహీరో వరుణ్ తేజ్ పెళ్లి ఆగస్టు చివర వారంలో అని కొన్నాళ్ల ముందు టాక్ వినిపించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఇప్పట్లో ఆ తంతు జరిగేలా కనిపించట్లేదు. ఎందుకంటే ఎంత డెస్టినేషన్ వెడ్డింగ్ అయినాసరే శుభలేఖలు పంచడం, బ్యాచిలర్ పార్టీలు ఇలా ఏదో ఒకటి జరగాలి. కానీ ఇప్పుడు అలాంటిదేం లేకపోయేసరికి పెళ్లి వాయిదా పడిందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అలానే తేదీ మార్పు వెనక ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీలో డిఫరెంట్ మూవీస్ చేస్తూ వరుణ్ తేజ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ముకుంద' దగ్గర నుంచి ఆగస్టు 25న థియేటర్లలోకి రాబోతున్న 'గాండీవధారి అర్జున' వరకు వేటికవే భిన్నమైన చిత్రాలని చెప్పొచ్చు. సినిమాల గురించి పక్కనబెడితే వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో గత ఏడేళ్లుగా రిలేషన్షిప్ మెంటైన్ చేస్తూ వచ్చాడు. ఈ జూన్లో వీళ్లిద్దరికీ పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. (ఇదీ చదవండి: మెగా బ్రదర్స్కు రీమేక్స్ నేర్పుతున్న పాఠాలు!) ఇక ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది. ఆగస్టు 24న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారని అన్నారు. అయితే ఇప్పుడది వాయిదా పడినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక ఈ మధ్యే విడాకులు తీసుకుంది. ఇది జరిగి ఎన్ని రోజులు కాలేదు. మళ్లీ వెంటనే ఇంట్లో శుభకార్యం అంటే బాగోదని ఆలోచించి, పెళ్లి తేదీలో మార్పు చేసినట్లు సమాచారం. నిహారిక ప్రస్తుతం విడాకుల డిప్రెషన్ నుంచి బయటపడే పనిలో ఉంది. ఫ్రెండ్స్తో వెకేషన్స్కి వెళ్తూ సమయాన్ని ఆస్వాదిస్తోంది. అలా ఇంట్లో పరిస్థితులు కాస్త కుదురుకున్న తర్వాత, మరోవైపు ముహుర్తాలు చూసి పెళ్లి చేయాలని నాగబాబు భావిస్తున్నారట. అంటే నవంబరు-డిసెంబరులో వరుణ్-లావణ్య పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లు ఆగితే ఏ విషయమనేది క్లారిటీ వచ్చేస్తుంది. అప్పటివరకు వెయిట్ అండ్ సీ. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్తో యంగ్ హీరో పెళ్లి... డేట్ కూడా ఫిక్స్!) -
నా జీవితంలో అది ఎప్పటికీ ప్రత్యేకమే: నిహారిక
మెగాడాటర్, నాగబాబు కూతురు నిహారిక కొణిదెల టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. మెగా కుటుంబం నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ టచ్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా నెటిజన్స్తో సరదాగా చిట్ చాట్ నిర్వహించారు. ఈ ఇంటరాక్షన్లో నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. అసలు ఆమెను ఎలాంటి ప్రశ్నలు అడిగారో ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: ‘భోళా శంకర్’కు తొలి రోజు ఊహించని కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే.. ) నిహారిక తన ఫ్యాన్స్తో నిర్వహించిన చిట్చాట్లో ఆమె ఇష్టమైన విషయాల గురించి మాట్లాడారు. మీకిష్టమైన ప్రదేశం, వెబ్ సిరీస్లు ఏవని అడగ్గా.. ఇండోనేషియాలోని బాలి తన బెస్ట్ వెకేషన్ ప్లేస్ అని వెల్లడించింది. ఇక వెబ్ సిరీస్లు విషయానికొస్తే దిస్ ఇజ్ అజ్, డెక్ట్సర్ అని తెలిపింది. మరో నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేయగా.. నిహారిక బదులిచ్చింది. వరుణ్తేజ్తో దిగిన ఏ ఫోటో మీకు ఇష్టమని ప్రశ్నించగా.. ఎంగేజ్మెంట్లో అన్నయ్యతో దిగిన ఫోటోనే నా జీవితంలో అత్యంత ప్రత్యేక సందర్భమని తెలిపింది. అంతే కాకుండా నాకు బోర్డ్ గేమ్స్ అంటే చాలా ఇష్టమని.. రొమాన్స్, మర్డర్ మిస్టరీ జోనర్ సినిమాలంటే తనకు ఆసక్తి అని వెల్లడించింది. కాగా.. ఇటీవలే తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. (ఇది చదవండి: 'జైలర్' థియేటర్లో అత్తగారి ముందే ఆ హీరోయిన్తో ధనుష్ రచ్చ) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
Niharika Konidela Glamour Looks: కొణిదెల వారమ్మాయి అస్సలు తగ్గట్లేదుగా.. నిహారిక రచ్చ చూశారా? (ఫోటోలు)
-
బాబు.. నువ్వే మా జీవితంలో వెలుగు నింపావ్..నిహారిక పోస్ట్ వైరల్
జొన్నలగడ్డ చైతన్యతో విడాకుల తర్వాత మెగాడాటర్ నిహారిక పేరు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతోంది. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, తమ ప్రేవసీని దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేసినా.. నిత్యం వీరి విడాకుల ఇష్యూపై ఏదో ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే అటు నిహారిక కానీ, ఇటు చైతన్య కానీ వీటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. విడాకుల తర్వాత ఎవరి ప్రపంచం వారిదే అన్నట్లుగా జీవిస్తున్నారు. ఇక నిహారిక అయితే స్నేహితులతో కలిసి టూర్స్కి వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు విడాకుల తర్వాత సోషల్ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ని అలరిస్తోంది. కెరీర్ పరంగా కూడా ఫుల్ బిజీ అయింది. ఆ మధ్య డెడ్ పిక్సల్ అనే వెబ్ సీరీస్తో అలరించింది. త్వరలోనే ఓ సినిమా కూడా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా విడాకుల తర్వాత నిహారిక మరింత హుషారుగా వ్యవహరిస్తుంది. పెళ్లి జ్ఞాపకాలను మర్చిపోవడానికై ఎక్కువ సమయం స్నేహితులతోనే గడుపుతోంది. తాజాగా నిహారిక తన స్నేహితుడి గురించి షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. మా జీవితాల్లో వెలుగు తీసుకొచ్చావ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు కాలభైరవ, నిహారికలు బెస్ట్ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతుంది. నేడు కాలభైరవ పుట్టిన రోజు . ఈ సందర్భంగా తన బెస్ట్ ఫ్రెండ్కి బర్త్డే విషేస్ తెలియజేస్తూ ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ‘హ్యాపీ బర్త్డే బాబు.. నువ్వే మా జీవితాల్లో వెలుగును తీసుకొచ్చావ్. థాంక్స్.. లెట్స్ హ్యావ్ ఫన్ డే ’అని రాసుకొస్తూ.. కాలభైరవతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. -
నిషా కళ్లతో రితిక.. కేతిక అందాల విందు!
హీరోయిన్ రితికా సింగ్ నిషా పోజులు బొడ్డు చూపిస్తూ రెచ్చగొడుతున్న భూమి బ్లాక్ ఔట్ ఫిట్లో రెచ్చిపోయేలా తాప్సీ రెడ్ కలర్ పొట్టి డ్రస్లో ప్రగ్యా పరువాల విందు కేతిక శర్మ ఎద అందాల ప్రదర్శన 'సాహో' బ్యూటీ శ్రద్ధా కపూర్ సోయగాలు నవ్వుతో మెరుపులు మాయ చేస్తున్న దివ్యభారతి మెగా డాటర్ నిహారిక క్యూట్ ర్యాండమ్ స్టిల్స్ పింక్ చీరలో ఆలియా భట్ హోయగాలు నీలగిరి కొండల్లో నందితా శ్వేతా పోజులు కేజీఎఫ్ నటి జోష్ ఆర్చీ సూపర్ డ్యాన్స్ చీరలో హీరోయిన్ హనీరోజ్ వయ్యారాలు నోరు తడారిపోయేలా నోరా ఫతేహా పోజులు View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Archana Jois (@jois_archie) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) -
అలా కోరుకుంటే లేనిపోని ఒత్తిడి.. అందుకే ఇలా..: నిహారిక పోస్ట్ వైరల్
యాంకరింగ్, యాక్టింగ్.. రెండింటిలోనూ మెగా డాటర్ నిహారిక కొణిదెలకు ప్రావీణ్యం ఉంది. వీటికి తోడుగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరిట తనకు నిర్మాణ సంస్థ కూడా ఉంది. ఈ బ్యానర్ ద్వారా కొన్ని సినిమాలు సైతం నిర్మించింది. మొదట్లో హీరోయిన్గా నటించిన నిహారిక తర్వాత చాలాకాలం వరకు అటువైపు వెళ్లలేదు. ఇటీవలే డెడ్ పిక్సెల్స్ అనే సిరీస్లో నటించి మరోసారి యాక్టింగ్కు సై అని సంకేతాలు ఇచ్చింది. ఇకపోతే కొన్ని నెలలుగా చైతన్య జొన్నలగడ్డతో దూరంగా ఉంటున్న ఆమె జూలై 4న విడాకులు తీసుకుంటున్న విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. దయచేసి తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని అభ్యర్థించింది. అయినా సరే జనాలు మాత్రం ఆమెను విమర్శిస్తూనే ఉన్నారు. విడాకులు తీసుకోవడానికి నువ్వే ప్రధాన కారణమంటూ ఆమెను నిందిస్తున్నారు. ఏ పోస్ట్ పెట్టినా తనను విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయినా ఇవేమీ పట్టించుకోని నిహారిక తాజాగా ఇన్స్టాగ్రామ్లో పలు ఫోటోలను షేర్ చేసింది. ఐస్క్రీమ్ తింటూ, నిద్రపోతూ, చేతికి మెహందీ చూపిస్తూ.. ఇలా పలు రకాల ఫోటోలు షేర్ చేసింది. చివర్లో ఓ సందేశాన్ని కూడా షేర్ చేసింది. 'జీవితంలో కొన్ని వలయాలు ఉంటాయి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. అలా జరగకూడదని, అక్కడే ఆగిపోవాలని మనం కోరుకుంటే దాని సహజగుణానికి అడ్డుపడుతున్నట్లే! దీనివల్ల లేనిపోని అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి జీవితం ఎటు తీసుకువెళ్తే అటు వెళ్లండి.. ఈ ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకున్నాక నువ్వే సర్ప్రైజ్ అవుతావు' రాసి ఉంది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) చదవండి: 18 ఏళ్ల వయసులో ఆ తప్పు చేయమన్నారు: హీరోయిన్ బతికుండగానే అంత్యక్రియలు.. డ్రైవింగ్లో నిద్రపోవడంతో మోడల్ మృతి -
ఇంట్లో వాళ్లను కాదని యంగ్ డైరెక్టర్తో డేర్ చేస్తున్న నిహారిక
టాలీవుడ్ హీరోయిన్, నిర్మాత నిహారిక కొణిదెల .. చైతన్య జొన్నలగడ్డతో తన వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ విషయం నుంచి ఇప్పుడిప్పుడే ఆమె బయటపడుతుంది. నటనకు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన నిహారిక డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్లో నటించింది. టాలీవుడ్లో నిర్మాతగా కూడా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా నిహారిక మళ్లీ సినిమాలపై ఫోకస్ చేస్తుంది. అందుకోసం పలు వెబ్ సీరిస్లతో పాటు సినిమాలను ప్లాన్ చేస్తుంది. చైతన్యతో దూరం అవుతున్న సమయంలోనే ఆమె డెడ్ పిక్సెల్స్ సిరీస్ను తీసినా అది అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. (ఇదీ చదవండి: సౌత్ ఇండియాలో రిచ్చెస్ట్ హీరో ఆయనే.. ఆస్తులు ఎన్ని వేల కోట్లంటే) దీంతో తాజాగ ఆమె మళ్లీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందని తెలిసింది. ఈ విషయంపై ఇప్పుడు ఇండస్ట్రీలో భారీగానే ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఆమె మొదట సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గానే ఎంట్రీ ఇచ్చింది. కానీ అనుకున్నంత స్థాయిలో ఆమె సక్సెస్ కాలేకపోయింది. మళ్లీ ఇప్పుడు తన టాలెంట్ను ప్రూవ్ చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తుందట నిహారిక. (ఇదీ చదవండి: నయనతార ఇంతే.. ఆమెను ఏం చేయలేం: విశాల్) అందులో భాగంగానే ఒక యంగ్ డైరెక్టర్తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తుందట నిహారిక. అందుకు సంబధించి కథను కూడా రెడీ చేసినట్లు సమాచారం. కానీ నిహారిక తీసుకున్న నిర్ణయానికి మెగా ఫ్యామిలీ ఒప్పుకోలేదట. హీరోయిన్గా ఆమె మళ్లీ సినిమాల్లోకి రావడం వారికి ఇష్టం లేదని ప్రచారం జరుగుతుంది. కానీ నిహారిక మాత్రం కుటుంబం సభ్యులకు ఇష్టం లేకున్నా తన కాళ్లపై తాను నిలబడాలని, అందుకోసం మళ్లీ సినిమాల్లో నటించాలని గట్టిగానే నిర్ణయం తీసుకుందట. త్వరలో తన సినిమాకు సంబంధించిన వివరాలన్నీ ఆమె ప్రకటించనున్నారని టాక్. అన్నీ అనుకూలిస్తే మళ్లీ సిల్వర్స్క్రీన్పై నిహారిక మెరవడం ఖాయం. -
నిహారికతో విడాకులు.. తొలిసారి పోస్ట్ చేసిన చైతన్య!
ప్రముఖ సినీ నటుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు ఇటీవలే తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్ను నిజం చేస్తూ విడిపోతున్నట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతో డైవర్స్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. విడాకుల కోసం హైదరాబాద్లోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేశారు. ఆ తర్వాత ఈ జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇది తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమని.. తమ నిర్ణయాన్ని గౌరవించాలని అభిమానులను కోరారు. (ఇది చదవండి: బిగ్బాస్ 7లో బుల్లితెర నటి శోభా శెట్టి! ఎంట్రీ ఇస్తే..) అయితే విడాకుల తర్వాత నిహారిక ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటోంది. ఏదో ఒక పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తోంది. తన ఫ్రెండ్స్తో ఉన్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేస్తూ ఉంటోంది. అయితే విడాకులు తీసుకున్న తర్వాత జొన్నలగడ్డ చైతన్య ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు. సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే చైతన్య ఎప్పుడో ఒకసారి అలా కనిపిస్తుంటారు. తాజాగా జొన్నలగడ్డ చైతన్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. విడాకుల తర్వాత తొలిసారి తన ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలతో పాటు 'ఆల్ త్రీస్ ఇన్ స్టైల్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అయితే ఆ ఫోటోలను చూస్తే ప్రకృతిని ఉద్దేశించి పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలో పక్కనే సముద్రం, చెట్లు ఉండగా.. అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చైతన్య కనిపించారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం 'బిగినింగ్ న్యూ లైఫ్ బ్రో' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక) View this post on Instagram A post shared by Chaitanya Jv (@chaitanya_jv) -
హైలైఫ్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన నిహారిక కొణిదెల
సాక్షి, మాదాపూర్: ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్త్రాభరణాలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో ఆదివారం హైలైఫ్ ఎగ్జిబిషన్ను నటి నిహారిక కొణిదెల నిర్వాహకుడు డొమినిక్తో కలిసి ప్రారంభించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలోని 350 మంది టాప్ డిజైనర్లు రూపొందించిన ఉత్పత్తులు ఉన్నాయన్నారు. స్టైల్, డెకార్, లెగ్జరీ, ఫ్యాషన్ జ్యూలరీ, యాక్ససరీస్ తదితర ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో యాక్టివిటిస్ట్ ఎస్.సబితారెడ్డి, నటీమణులు ఐశ్వర్య వెల్లింగుల, శాన్విమెఘన పాల్గొన్నారు. కాగా నిహారిక ఇటీవలే తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే! గత కొంతకాలంగా వస్తున్న విడాకుల రూమర్స్కు చెక్ పెడుతూ విడాకులు మంజూరైన విషయాన్ని జూలై ప్రారంభంలో సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇకపోతే నిహారిక వెండితెరకు పరిచయమయ్యే ముందు బుల్లితెరపై వ్యాఖ్యతగా చేసింది. తర్వాత ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే లఘు చిత్రంలో నటించించింది. ‘ఒక మనసు’ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత ‘సూర్యకాంతం’, ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాల్లో నటించింది. నాన్న కూచి, మ్యాడ్ హౌస్ వంటి వెబ్ సిరీస్లోనూ నటించిన ఆమె కొంతకాలం పాటు సినిమాలకు విరామం ఇచ్చింది. ఇటీవలే డెడ్ పిక్సెల్స్ సిరీస్తో రీఎంట్రీ ఇచ్చింది. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన నిహారిక నిర్మాతగానూ అవతారమెత్తింది. ఈ సంస్థ నుంచి వచ్చిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, ‘హాలో వరల్డ్’ సిరీస్లు ప్రేక్షకాదరణ పొందాయి. చదవండి: ఓపెన్ హైమర్.. ఆ సీన్ తొలగించండి -
Niharika Konidela Photos: హై లైఫ్ ఎగ్జిబిషన్లో నిహారిక సందడి (ఫొటోలు)
-
నిహారిక విడాకులపై చైతన్య తండ్రి సంచలన వ్యాఖ్యలు
-
నిహారికపై చైతన్య తండ్రి సంచలన వ్యాఖ్యలు!
టాలీవుడ్ నటి నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నామని సోషల్మీడియా ద్వారా ప్రకటించారు. ఇది జరిగి పదిరోజులు దాటినా ఇప్పటికీ పలు యూట్యూబ్ ఛానల్స్లలో వీరిద్దరి టాపిక్ నడుస్తూనే ఉంది. అంతే కాకుండా సోషల్మీడియాలో కూడా కామెంట్ల రూపంలో చర్చ జరుగుతూనే ఉంది. వీరిద్దరూ ఎందుకు విడిపోయారనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలయదు. వారి కుటుంబ సభ్యలు కూడా బహిరంగంగా ఎక్కడా మాట్లాడనూ లేదు. నిహారికతో పాటు చైతన్యపై కూడా పలువురు నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఇదే విషయంపై చైతన్య తండ్రి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ రావు తన సన్నిహితుల వద్ద ఇలా చెప్పారని ప్రచారం జరగుతుంది. (ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్..?) 'నేను ఉద్యోగరిత్యా గౌరవమైన హోదాలో ఉన్నాను.. ఇంట్లో పెద్ద వాళ్లతో నిహారిక ఒక్క రోజు కూడా గౌరవంగా మసులుకోలేదు.. అసలు భర్తతో కలిసి జీవించాలనే ఆలోచన తనకు లేదు.. తన భర్త పై ఎప్పుడూ ప్రేమ చూపించలేదు. ఎప్పుడు చూసిన క్లబ్బులు, పబ్బులు అంటూ తిరగడమే తప్ప కుటుంబం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇప్పుడు మెగా అభిమానులు నా కుమారుడి గురించి చెడుగా ప్రచారం చేయడాన్ని చూసి సహించలేకపోతున్నాను' అని జొన్నలగడ్డ ప్రభాకర్ రావు చెప్పారట. (ఇదీ చదవండి: యువతికి కేక్ తినిపించిన బాలకృష్ణ.. ఆమె ఎవరంటూ..) ఈ స్టేట్మెంట్లోని మాటలు ఆయన అన్నారో లేదో తెలియదు కానీ గత వారం నుంచి వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకొస్తాయని కొందరు నెటిజన్లు తెలుపుతున్నా మరికొందరు మాత్రం ఇందులో ఎంతో కొంత నిజం లేకపోలేదనే వారు కూడా ఉన్నారు. ఏదేమైనా వారి వ్యక్తిగత జీవితం గురించి నెగటివ్గా మాట్లాడటం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
నిహారిక,బిందు మాధవి ఎందరో అంటూ.. మంచు లక్ష్మీ వైరల్ కామెంట్స్
టాలీవుడ్లో మంచు లక్ష్మీ పేరు అంటే అందరికి తెలిసే ఉంటుంది.. ప్రముఖ నటులు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా తర్వాత తన సొంత టాలెంట్తో స్టార్ ఇమేజ్ను అందుకుంది. నటన పరంగా మంచి గుర్తింపు దక్కించుకున్న లక్ష్మీ పలు సహాయక కార్యక్రమాల్లో కూడా ముందు ఉంటుంది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీగానే ఉంటుంది. ఒకవైపు సినిమాల్లో కనిపిస్తూనే మరో వైపు పలు బుల్లితెర షోలలో కూడా మెప్పిస్తుంది. తాజాగా ఆమె టాలీవుడ్లో తెలుగు హీరోయిన్ల గురించి మాట్లాడింది. (ఇదీ చదవండి: టీజర్పై ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి ..సలార్ క్యాప్షన్కు అర్థం తెలుసా?) తెలుగు పరిశ్రమకు రాక ముందు పలు హాలీవుడ్ సినిమాలకు పని చేసినట్లు చెప్పింది. అక్కడే ఉండుంటే ఈ పదేళ్లలో ఎక్కడో ఉండేదాన్ని.. ఇక్కడికి ఎందుకొచ్చానో అని కూడా అనిపిస్తుందని ఆమె తెలిపింది. ఆ దేవుడు దయ తలచితే మళ్లీ హాలీవుడ్కి వెళ్లేందుకు రెడీగా ఉన్నాని తెలిపింది. ఇక్కడి తెలుగు ఆడియన్స్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లనే ఎక్కువగా ఇష్టపడుతారు. కానీ వారి సొంత రాష్ట్రాలకు చెందిన వారిని మాత్రం ఆదరించరని మంచు లక్ష్మీ పేర్కొంది. ఇక్కడివారిని ఒక్కశాతం ప్రేమించినా వాళ్లు ఎక్కడో ఉంటారని తెలిపింది. (ఇదీ చదవండి: పెళ్లి కూతురి లుక్లో సమంత.. వీడియో వైరల్) ఇక్కడే పుట్టిన నిహారిక ఎందుకు సినిమాలు చేయడం లేదు.. బిందు మాధవి ఎందుకు చేయడం లేదు.. మధుశాలినితో పాటు శివాత్మిక,శివాని ఎందుకు చేయడం లేదు.. .. అని ఆమె ప్రశ్నించింది. వీరందరూ దేనిలో తక్కవ అందంతో పాటు టాలెంట్ ఉన్న వారే కదా అంటూ ఫైర్ అయింది. ఇక్కడి ప్రేక్షకులతో పాటు సినిమా మేకర్స్కు కూడా ముంబయి,పంజాబీ,కేరళ, తమిళ, కన్నడ హీరోయిన్లే కావాలి.. కానీ తెలుగు వారు మాత్రం వద్దంటారని ఫైర్ అయింది. మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్ నిజమే కదా అంటూ నెటిజన్లు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. -
ఓ పక్క పెళ్లి.. మరో పక్క విడాకులు.. మెగా ఫ్యామిలీకి ఎందుకిలా?
ఓపక్క నిశ్చితార్థ తాంబూలాలు, మరోపక్క పదకొండేళ్ల తర్వాత రామ్చరణ్- ఉపాసన తల్లిదండ్రులు కావడంతో మెగా ఇంట సంతోషాలు వెల్లివిరిశాయి అనుకుంటే అంతలోనే నిహారిక విడాకుల వార్త పిడుగులా వచ్చి పడింది. ఈ వార్త విని మెగా అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రెండు జీవితాలను పెళ్లితో ముడివేసే శుభకార్యం జరగబోతుంటే కలిసి కలకాలం జీవిస్తారనుకున్న మరో ఇద్దరు చెరో దారి చూసుకున్నారు. దీంతో మెగా ఇంట కొంత సంతోషం, మరికొంత విచారం నెలకొంది. చిరంజీవి ఇంట బారసాల పదకొండేళ్ల నిరీక్షణ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్చరణ్- ఉపాసన తల్లిదండ్రులయ్యారు. తనకు ఎంతో ఇష్టమైన మంగళవారం పాపాయి జన్మించడంతో లక్ష్మీదేవే ఇంటికి వచ్చిందని మురిసిపోయాడు చిరంజీవి. చరణ్కు పుట్టిన తొలి బిడ్డ కావడంతో ఎంతో ఘనంగా బారసాల వేడుక నిర్వహించారు. క్లీంకార కొణిదెల అంటూ తన మనవరాలికి నామకరణం చేశాడు చిరు. నాగబాబు ఇంట పెళ్లి బాజాలు మరోపక్క చిరు సోదరుడు నాగబాబు ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. తమ ఏడేళ్ల ప్రేమబంధాన్ని నెక్స్ట్ లెవల్కు తీసుకెళ్లారు. ఇరు కుటుంబాల అంగీకారంతో ఇటీవలే వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ రెండు శుభాకార్యాలతో మెగా ఇంట సంబరాలు వెల్లివిరిశాయి. అదే సమయంలో అభిమానులను ఎప్పటినుంచో ఓ సందేహం వెంటాడుతోంది. చదవండి: టాలీవుడ్ డైరెక్టర్కు బ్రో షూ గిఫ్ట్, లక్షల్లోనే ఖరీదు అటు పెళ్లి పనులు.. ఇటు విడాకుల ప్రక్రియ నాగబాబు తనయురాలు నిహారిక కొణిదెల.. భర్త చైతన్య జొన్నలగడ్డతో దూరంగా ఉంటోంది. తన పెళ్లి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో డిలీట్ చేసింది. దీంతో వీళ్లిద్దరూ విడిపోయారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఇటీవల తన అన్నయ్య పెళ్లికి కూడా నిహారిక సింగిల్గానే అటెంట్ కావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది. చివరకు అదే నిజమని ధృవీకరిస్తూ తాము విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి షాకిచ్చారు నిహారిక, చైతన్య జొన్నలగడ్డ. ఓ పక్క వరుణ్ పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా, మరో పక్క నిహారిక విడాకులకు దరఖాస్తు చేసుకోవడం, అవి మంజూరు కావడంతో.. మెగా ఫ్యాన్స్ నిరాశచెందారు. చదవండి: గెటౌట్ ఆఫ్ మై స్టూడియో.. నవ్వులు పూయిస్తున్న రంగబలి -
నిహారిక కంటే ముందు విడాకులు తీసుకున్న సినిమా స్టార్స్ వీరే(ఫోటోలు)
-
చైతన్య, నేను పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం :నిహారిక
-
విడాకులు తీసుకున్న మెగా డాటర్.. ట్రెండింగ్లో నిహారిక (ఫోటోలు)
-
Niharika Konidela wedding Photos : వైరల్ అవుతున్న నీహారిక పెళ్లి ఫోటోలు
-
నిహారిక- చైతన్య విడాకులు.. అసలు కారణం అదేనా?
మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైంది. గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న నిహారిక తాజాగా కూకట్పల్లి కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. పరస్పర అంగీకారంతోనే విడాకులకు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. 2020లో జొన్నలగడ్డ చైతన్యతో రాజస్థాన్లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత రెండేళ్ల పాటు బాగానే ఉన్నారు. అయితే ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారు. (ఇది చదవండి: మెగా డాటర్ కొత్త ప్రాజెక్ట్.. సోషల్ మీడియాలో ప్రకటించిన నిహారిక) ఇటీవల జరిగిన వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్లోనూ చైతన్య కనిపించలేదు. జొన్నలగడ్డ చైతన్య కూడా తన ఫ్యామిలీతో కలిసి తిరుమలలో కనిపించారు. దీంతో వీరిద్దరు డైవర్స్ తీసుకుంటున్నట్లు చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. తాజాగా నిహారిక పిటిషన్తో విడాకులు తీసుకోబోతున్నట్లు కన్ఫార్మ్ చేసింది. అయితే ఈ జంట ఇంత త్వరగా విడిపోవడానికి కారణాలేంటనేది ఇప్పటికి వరకు తెలియరాలేదు. అయితే గతంలో జరిగిన కొన్ని సంఘటనలే విడాకులకు దారితీసి ఉంటాయని నెట్టింట చర్చ మొదలైంది. మరికొందరు పరస్పర విభేదాలే ఈ జంట విడిపోవడానికి కారణమని చెబుతున్నారు. పెళ్లి తరువాత నిహారిక నిత్యం వివాదాలు తలెత్తాయి. ఒకసారి పబ్ పార్టీలో నిహారిక పేరు వినిపించడంతో ఆ వార్త పెద్దఎత్తున వైరలైంది. ఆ తర్వాత అపార్ట్మెంట్ వాళ్లతో గొడవ సందర్భంగా నిహారికను మరో వివాదం చుట్టుముట్టింది. దీంతో ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తి విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!) -
మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!
మెగాడాటర్ నిహారిక అధికారికంగా చెప్పనప్పటికీ ప్రస్తుతం భర్తకు దూరంగానే ఉంటుంది. ఈ మధ్యే వరుణ్ తేజ్ నిశ్చితార్థం జరగ్గా.. ఈ వేడుకలో నిహారిక ఉంది తప్పితే, ఈమె భర్త చైతన్య ఎక్కడా కనిపించలేదు. దీంతో వీళిద్దరూ విడాకులు తీసుకున్నారని అందరూ అంచనాకు వచ్చేశారు. ఇప్పుడు చైతన్య తన ఇన్ స్టాలో సంచలన పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది? నిహారిక-చైతన్య వివాదం మెగాడాటర్ నిహారిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిందేం లేదు. 'ముద్దపప్పు ఆవకాయ' సిరీస్ తో చాలా ఏళ్ల క్రితమే నటిగా కెరీర్ ప్రారంభించింది. 'ఒక మనసు' సినిమాతో హీరోయిన్ అయింది. 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' తదితర చిత్రాల్లోనూ నటించింది. చిరంజీవి 'సైరా'లో అతిథి పాత్రలో మెరిసింది. 2020 డిసెంబరులో చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకుంది. ఓ రెండేళ్లపాటు ఈ జంట బాగానే ఉంది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ ఇన్ స్టా అకౌంట్స్లో ఇద్దరూ కలిసున్న ఫొటోలని డిలీట్ చేశారు. (ఇదీ చదవండి: తెలుగు యువ నటుడు మృతి.. విడుదలకి ముందే విషాదం) విడాకులు నిజమేనా? నిహారికతో పాటు ఆమె భర్త చైతన్య.. తమ ఇన్ స్టా ఖాతాల్లో కలిసున్న ఫొటోలని తీసేశారు. దీంతో విడాకుల న్యూస్ బయటకొచ్చింది. ఓవైపు నిహారిక నటిస్తూ బిజీ అయిపోగా.. చైతన్య బయటఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా లేడు. ఫిబ్రవరి 15న ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడే ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం మహారాష్ట్రలోని ఓ మెడిటేషన్ సెంటర్ లో ఉన్నట్లు ఫొటోలు చూస్తే అర్ధమవుతోంది. పోస్ట్ లో ఏముంది? 'ఈ స్థలం, నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను. గత 10 రోజులుగా నా జీవితంలోకి వచ్చిన విపాసన ప్రక్రియ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియెన్స్. మనం ఓ చోటుకి ఎలాంటి అంచనాల్లేకుండా వెళ్లి, అద్భుతమైన జ్ఞానంతో తిరిగొస్తుంటాం. ఇది అలాంటిదే' అని చైతన్య రాసుకొచ్చాడు. ముంబయిలోని గ్లోబల్ విపాసన పగోడా అనేది ఓ మెడిటేషన్ సెంటర్. ప్రస్తుతం చైతన్య అక్కడే ఉన్నాడు. ఇదే విషయాన్ని బయటపెట్టాడు. View this post on Instagram A post shared by Chaitanya Jv (@chaitanya_jv) (ఇదీ చదవండి: డిప్రెషన్ బారిన పడ్డా.. ఆ విషయం బయటపెట్టిన కాజల్!) -
మెగా ప్రిన్సెస్ పై నిహారిక షాకింగ్ కామెంట్స్
-
మెగా ప్రిన్సెస్ రాక.. నిహారిక రియాక్షన్ చూశారా?
రామ్చరణ్- ఉపాసనల దంపతులకు జూన్ 20న పండంటి పాప పుట్టింది. సాక్షాత్తూ లక్ష్మీదేవి తమ ఇంట అడుగుపెట్టిందని మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. గత సంవత్సరం చివర్లో శుభవార్త అందినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని నిహారిక కొణిదెల మొదటిసారి ఇలా స్పందించింది. (ఇదీ చదవండి: మా నాన్న అందుకే అలా అయ్యారు.. రాకేష్ మాస్టర్ కుమారుడు ఫైర్) 'ఈ సంతోషం కోసం మా కుటుంబం మొత్తం ఎంతగానో నిరీక్షించింది. పాప పుట్టిన శుభవార్తతో మా ఆనందానికి అవధులు లేవు. ఆ సమయంలో పాపను చూడడానికి ఎక్కువసేపు వేచి ఉండలేకపోయాను. మా అందరి ఆనందాన్ని పాప రెట్టింపు చేసింది. దీంతో మా అన్నయ్య కుటుంబం సంపూర్ణంగా అనిపిస్తుంది. నాకు గుర్తున్నంత వరకు చరణ్ అన్న మా కజిన్స్ గ్రూప్కి పేరెంట్. అతను ఎప్పుడూ మా అందరికి రక్షణగా ఉంటాడు, అందుకే నేను అతనిని 'బాపూజీ' అని పిలుస్తాను. ఉపాసన వదిన ఒక శక్తివంతమైన మహిళ కాబట్టి వారిద్దరి సంరక్షణలో పాప మంచి ఉన్నతస్ధాయికి చేరుకుంటుంది.' అని నిహారిక తెలిపింది. (ఇదీ చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన) -
ఫోటో షేర్ చేసిన లావణ్య త్రిపాఠి, నిహారిక వీడియో చూశారా?
► హాట్ ఫోటోలతో రచ్చ చేస్తున్న మీరా జాస్మిన్ ► అరియానా వయ్యారాలు ► వెళ్లకే సాంగ్ ఆల్బమ్తో రానున్న దేత్తడి హారిక ► డెడ్ పిక్సెల్స్ సెట్లో అల్లరి.. వీడియో షేర్ చేసిన నిహారిక ► తండ్రికి ఫాదర్స్ డే విషెస్ చెప్పిన లావణ్య త్రిపాఠి ► డ్యాన్స్ చేసిన అదితి శంకర్ View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Lavanya tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
మెగా డాటర్ నిహారిక గురించి ఈ విషయాలు తెలుసా?
-
వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్లో నిహారిక.. ఆ ఫోటో అర్థం అదేనా?
మెగా ఇంట్లో మరో పెళ్లిసందడి షురూ అయింది. నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, రామ్ చరణ్- ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు. వీరితో పాటు అల్లు అర్జున్, అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. అయితే ఈ వేడుకలో అందరి కళ్లు నిహారిక కొణిదెలపైనే ఉన్నాయి. (ఇది చదవండి: వెల్కమ్ టూ కొణిదెల ఫ్యామిలీ.. ఉపాసన ట్వీట్ వైరల్!) హైదరాబాద్లో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన అన్న ఎంగేజ్మెంట్కు సోదరి నిహారిక సింగిల్గానే హాజరైంది. దీంతో నెట్టింట మళ్లీ చర్చ మొదలైంది. ఇప్పటికే నిహారిక విడాకులు తీసుకోబోతోందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన నిశ్చితార్థ వేడుకలో జొన్నలగడ్డ చైతన్య కనిపించకపోవడంతో మరోసారి డైవర్స్ ఖాయమేనంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలే చైతన్య కూడా.. నిహారిక లేకుండానే తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. వరుణ్- లావణ్య నిశ్చితార్థ వేడుకల్లో దిగిన ఫోటోల్లో నిహారిక సింగిల్గానే కనిపించడంతో రూమర్స్ మరోసారి ఊపందుకున్నాయి. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్' కోసం అల్లు అర్జున్ భారీ స్కెచ్) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
మాల్దీవుల్లో రకుల్ రచ్చ..చీరలో అనసూయ హొయలు
మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్ సమ్మర్ వెకేషన్ను ఎంజాయ్ చేస్తోంది. ఆమె బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది తన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న దివి చీరలో అనసూయ అందాల ప్రదర్శన సంప్రదాయ దుస్తుల్లో ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసుకుంది జబర్దస్త్ ఫేం వర్ష . View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Jabardasth Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) -
చరణ్ అన్న క్యూట్ గ ఉంటాడు..
-
మా అమ్మ నాన్న తప్ప ఎవరు ఏమి అన్న దీనితో సమానం
-
వాళ్ళని అసలు లెక్క చేయను
-
రెడ్ డ్రెస్లో ప్రగ్యా మెరుపులు ..ఐఫాలో రాశీఖన్నా తళుకులు
► దుబాయ్ వేదికగా జరిగిన ఐఫా వేడుకల్లో లక్ష్మీ మంచు, రాశీ ఖన్నా మోడ్రన్ డ్రెస్ వేసుకుని ఫోటోలకు పోజులు ఇచ్చారు. ► గౌనులో టీనేట్ పిల్లలా మారిపోయింది ‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేం అవికా గోర్ ► రెడ్ డ్రెస్లో ప్రగ్యా జైస్వాల్ వయ్యారాలు View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Mirnalini Ravi (@mirnaliniravi) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!
మెగా డాటర్ నిహారిక కొణిదెల టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెర యాంకర్గా కెరీర్ ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత కొద్ది రోజులు యాక్టింగ్కు దూరంగా ఉన్న నిహారిక రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఓటీటీలో విడుదలైన డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. (ఇది చదవండి: భర్తతో విడాకులు? నిహారికను సూటిగా ప్రశ్నించిన జర్నలిస్ట్) అయితే గత కొంతకాలంగా ఆమె డైవర్స్ తీసుకుంటున్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తరచుగా వార్తల్లో నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యతో దూరంగా ఉంటోందని.. త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వీటిపై ఇంతవరకు ఎవరూ కూడా స్పందించలేదు. అయితే తాజాగా నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మీడియా వారిని పలకరించగా ఫోటోలకు ఫోజులిచ్చారు. భర్త జొన్నలగడ్డ వెంట నిహారిక లేకపోవడంతో మరోసారి డైవర్స్ రూమర్స్ ఊపందుకున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు నిహారిక లేకుండా చైతన్య తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం మరోసారి అనుమానాలకు తావిస్తోంది. (ఇది చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్ నిశ్చితార్థం? నిహారిక ఏమందంటే?) అంతే కాకుండా ఈ మధ్యకాలంలో నిహారి-చైతన్య జంటగా ఎక్కడా కనిపించకపోవడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అంతే కాకుండా ఇన్స్టాగ్రామ్లో వీరిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం.. పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడం మరో కారణం. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతోనే ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. -
నీహారిక కొణిదెలతో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్ : డెడ్ పిక్సెల్స్ నటీనటులు : నిహారికా కొణిదెల, అక్షయ్ లగుసాని, వైవా హర్ష, సాయి రోనక్, భావనా సాగి, రాజీవ్ కనకాల తదితరులు నిర్మాతలు : సమీర్ గోగటే, సాయిదీప్ రెడ్డి బొర్రా, రాహుల్ తమడా కథ : అక్షయ్ పూల్ల దర్శకత్వం: ఆదిత్య మండల సంగీతం : సిద్ధార్థ సదాశివుని సినిమాటోగ్రఫీ : ఫహాద్ అబ్దుల్ మజీద్ విడుదల తేది: మే 19, 2023(6 ఎపిసోడ్స్) ఓటీటీ ఫ్లాట్పామ్: డిస్నీ +హాట్స్టార్ నాలుగేళ్ల విరామం తర్వాత మెగా డాటర్ నిహారిక కొణిదెల నటించిన వెబ్ సిరీస్ ‘డెడ్ పిక్సెల్స్’. సాయి రోనక్, వైవా హర్ష, అక్షయ్ లగుసాని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. 6 ఎపిసోడ్స్గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ +హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ వెబ్ సిరిస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘డెడ్ పిక్సెల్స్’ కథేంటంటే.. గాయత్రి(నిహారిక కొణిదెల), భార్గవ్(అక్షయ్ లగుసాని), ఐశ్వర్య(భావన సాగి) ముగ్గురూ మంచి స్నేహితులు. ఒకే ఫ్లాట్లో ఉంటారు. వీరిలో గాయత్రి, భార్గవ్కి ఆన్లైన్ గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఖాలీ సమయంలో మాత్రమే కాదు ఆఫీస్ టైమ్లో కూడా ఆన్లైన్లో ‘బ్యాటిల్ ఆఫ్ థ్రోన్స్’ అనే వీడియో గేమ్ ఆడుతుంటారు. విరిద్దరికి ఆ గేమ్ ద్వారలే పైలట్ ఆనంద్(వైవా హర్ష) పరిచయం అవుతాడు. (చదవండి: బిచ్చగాడు మూవీ 2 రివ్యూ) ఈ ముగ్గురికి ఆ గేమ్ తప్ప మరో ప్రపంచం ఉండదు. ఆనంద్ అయితే భార్య, పిల్లల్ని పట్టించుకోకుండా గేమ్కే అడిక్ట్ అవుతాడు. ఈ ఆన్లైన్ గేమ్.. ఆ ముగ్గురిపై ఎలాంటి ప్రభావం చూపింది? గాయత్రికి ఆఫీసులో పరిచమైన రోషన్(సాయి రోణక్) కారణంగా ఆటలోనూ, నిజ జీవితంలోనూ భార్తవ్కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తండ్రి(రాజీవ్ కనకాల)తో భార్గవ్కు ఉన్న సమస్య ఏంటి? ‘బ్యాటిల్ ఆఫ్ థ్రోన్స్’ గేమ్కి అడిక్ట్ అయిన తన స్నేహితులను రియాల్టీలోకి తీసుకురావడానికి ఐశ్వర్య ఏం చేసింది? చివరకు ఏం అయింది? అనేది డిస్నీ +హాట్స్టార్లో డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఎలా ఉందంటే.. ఆన్లైన్ గేమ్కు బానిసలై చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. అలాంటి గేమ్స్కి అడిక్ట్ అయితే జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయనేది కామెడీ వేలో డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ ద్వారా చూపించారు. దర్శక, రచయితలు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ.. దానిని తెరపై చూపించడంలో కాస్త తడబడ్డారు. కథను మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. వీడియో గేమర్సే టార్గెట్గా ఈ వెబ్ సిరీస్ని తెరకెక్కించారు.ఇందులో ఐశ్వర్య తప్ప మిగిలిన మూడు క్యారెక్టర్స్ వాస్తవ ప్రపంచంలో ఉండవు. యువతే కాదు పెద్దలు కూడా ఇలాంటి ఆటలకు బానిసలైపోతున్నారని వైవా హర్ష ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. భార్య పిల్లన్ని పట్టించుకోకపోతే జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయనేది అతని పాత్ర ద్వారా తెలియజేశారు. రియాలిటీకి, ఆన్లైన్లో బతకడానికి మధ్య తేడా ఏంటో ఐశ్వర్య పాత్ర ద్వారా చూపించారు. గేమ్ ఆడేటప్పుడు నిహారిక, సాయి రోనక్, వైవా హర్ష, అక్షయ్ల మధ్య జరిగే సంభాషణలు నవ్వులు పూయిస్తాయి. సిరీస్ మొత్తం ఇలానే కామెడీగా తెరకెక్కించినా బాగుండేది. మధ్యలో పేరెంట్స్ని కోల్పోయిన ఓ కుర్రాడిని, ఆన్లైన్ బాయ్కాట్ లాంటి సన్నివేశాలను ఇరికించారు. అవి అంతగా ఆకట్టుకోలేవు. గేమ్ ద్వారా నిహారిక, భార్గవ్ పాత్రలు చేసే రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అక్షయ్, నిహారిక, సాయి రోణక్ మధ్య ట్రై యాంగిల్ లవ్ స్టోరీని మరింత ఆసక్తిగా చూపిస్తే బాగుండేది. ఇక ఆన్లైన్ గేమ్ల కంటే మైదానంలో ఆడే ఆటలు చాలా గొప్పవని రాజీవ్ కనకాల పాత్ర ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన పాత్ర నిడివిని పెంచి ఆన్లైన్లో ఆడే ఆటలకు, రియల్గా ఆడే ఆటలకు మధ్య తేడాలను చూపించే విధంగా కొన్ని సన్నివేశాలను యాడ్ చేస్తే.. మంచి సందేశం ఇచ్చినట్లు ఉండేది.వీడియో గేమ్స్ ఇష్టపడే వారికి ఈ వెబ్ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది. ఎవరెలా చేశారంటే.. గాయత్రి పాత్రలో నిహారిక ఒదిగిపోయింది. తనకు నచ్చినట్టుగా బతికే పాత్ర అది. అర్బన్ గర్ల్గా నిహారిక బాడీ లాంగ్వేజ్, నటన ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక గాయత్రి ఫ్లాట్మేట్స్ భార్గవ్, ఐశ్వర్యలుగా అక్షయ్ లగుసాని, భావన సాగి తమ పాత్రలకు న్యాయం చేశారు. నిహారిక, అక్షయ్ల పాత్రలు ఆన్ గేమ్కి అడిక్ట్ అయితే.. వారికి హితబోధ చేస్తూ రియాల్టీలో బతికే పాత్ర భావన సాగిది. చూడడానికి అందంగా ఉండి, కాస్త తెలివితక్కువ యువకుడు రోషన్గా సాయి రోణక్ తనదైన నటనతో ఆకట్టకున్నాడు. భార్య పిలల్ని వదిలేసి ఆన్లైన్ గేమ్కు బానిసైన పైలట్ ఆనంద్గా వైవా హర్ష మెప్పించాడు. ఇక సాంకేతిక పరంగా ఈ సిరిస్ పర్వాలేదనిపిస్తుంది. వరుస వెబ్ సిరీస్లు నిర్మిస్తూ విజయవంతంగా దూసుకెళ్తున్న తమడా మీడియా ప్రై.లి బ్యానర్ ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ వెబ్ సిరీస్ని నిర్మించింది. -
భర్తతో విడాకులు? నిహారికను సూటిగా ప్రశ్నించిన జర్నలిస్ట్
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక ఒక మనసు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత యాక్టింగ్కు గుడ్బై చెప్పిన ఆమె ఇప్పుడు మళ్లీ హీరోయిన్గా రీఎంట్రీ ఇస్తుంది. కొంతకాలంగా డివర్స్ రూమర్స్తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యతో దూరంగా ఉంటుందని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య కొంతకాలంగా విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయని,దీంతో విడిపోనున్నారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేయడం, పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేయడంతో విడాకుల విషయంలో వీరిద్దరూ పరోక్షంగా హింట్ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై నిహారికకు ప్రశ్న ఎదురైంది. ఆమె నటించిన 'డెడ్ పిక్సెల్స్' వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా ఓ జర్నలిస్ట్ నిహారికను.. మీరు మీ భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు అని ప్రశ్నించగా నిహారిక.. సున్నితంగా ఆ ప్రశ్నను దాసివేసింది. సమాధానం చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. దీంతో నిహారిక విడాకుల రూమర్స్ నిజమేనంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. -
లావణ్య త్రిపాఠితో వరుణ్ నిశ్చితార్థం? నిహారిక ఏమందంటే?
ఇది సమ్మర్ సీజనా? లేక పెళ్లిళ్ల సీజనా? అనేట్లుగా ఓ రేంజ్లో వివాహాలు జరుగుతున్నాయి. మళ్లీ ముహూర్తాలు దొరకవనుకుంటున్నారో ఏమో కానీ మండుటెండలోనూ పెళ్లిపనులు చేసుకుంటూ లగ్గాలు చేసేసుకుంటున్నారు. అటు సెలబ్రిటీల పెళ్లిళ్ల గురించి కూడా ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి. జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న శర్వానంద్ జూన్లో పెళ్లికి రెడీ అయ్యాడు. అటు మెగా హీరో వరుణ్ తేజ్ కూడా పెళ్లిపీటలెక్కబోతున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేయనున్నాడంటూ నెట్టింట ఓ వార్త వైరల్గా మారింది. తాజాగా డెడ్ పిక్సెట్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్తో బిజీగా ఉన్న నిహారికకు కూడా వీరిద్దరి పెళ్లి గురించి ఓ ప్రశ్న ఎదురైంది. లావణ్యతో వరుణ్ పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో నిజమెంత? అని ఓ విలేకరి ప్రశ్నించగా దీనిపై స్పందించేందుకు నిహారిక నిరాకరించింది. 'సారీ, ఇప్పుడు దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. కేవలం డెడ్ పిక్సెల్స్ గురించే చర్చించానుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా వరుణ్, లావణ్య.. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటినుంచో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల లావణ్య.. మోస్ట్ హ్యాండ్సమ్ ఎవరన్న ప్రశ్నకు వరుణ్ అని సమాధానమివ్వడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది. ఈ క్రమంలో జూన్లో వీరి నిశ్చితార్థం జరగనుందంటూ వార్తలు ఊపందుకున్నాయి. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. చదవండి: వెధవలకు అటెన్షన్ ఇస్తే రెచ్చిపోతారు: నిహారిక -
వెదవలకు అటెన్షన్ ఇస్తే ఇంకా రెచ్చిపోతారు : నిహారిక
సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ని పట్టించుకోనని, కామెంట్స్ని కూడా చూడనని చెబుతోంది మెగా డాటర్ నిహారిక. నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె నటిగా మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. నిహారిక ప్రధాన పాత్రలో నటించిన ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్ ఈ నెల 19 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. (చదవండి: ‘బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?) ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా ఓ యూట్యూబ్ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను ట్రోల్స్ చేసే వాళ్ల గురించి స్పందించింది. పని పాట లేనివాళ్లే ట్రోల్స్ చేస్తారని, అలాంటి వారి గురించి తాను పట్టించుకోబోనని చెప్పుకొచ్చింది. ‘మనం అవసరం లేనివాళ్లకి అటెన్షన్ ఇస్తాం. ప్రతి చోట ఇడియట్స్ ఉంటూనే ఉంటారు. వాళ్లను మనం పట్టించుకుంటే ‘నా వెదవతనం వల్ల ఇంత అటెన్షన్ ఇస్తున్నారు’ అనుకొని ఇంకా ఎక్కువ రెచ్చిపోతారు. (చదవండి: శర్వానంద్ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. వేదిక ఎక్కడంటే..) నా వరకు అయితే.. అలాంటి వాళ్లను అస్సలు పట్టించుకోను. నేను అంటే ఇష్టపడేవాళ్లు చాలా మంది ఉన్నారు. నాకు ఇష్టమైన వాళ్లు కూడా ఉన్నారు. నాకు ఖాళీ సమయం దొరికితే వాళ్లకు కేటాయిస్తా. ఎవడో కోన్ కిస్కా గొట్టం గాడి గురించి నేను ఎందుకు పట్టించుకుంటా? ఒకప్పుడు సోషల్ మీడియాలో నాపై వచ్చే కామెంట్స్ను చూసేదాన్ని. కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఎవడో ఏదో కామెంట్ చేస్తే నేను ఎందుకు చూడాలి. దాని వల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది. అందుకే సోషల్ మీడియా రూమర్స్ గురించి నేను పెద్దగా పట్టించుకోను’అని నిహారిక చెప్పుకొచ్చింది. -
మెగా డాటర్ కొత్త ప్రాజెక్ట్.. సోషల్ మీడియాలో ప్రకటించిన నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల.. పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్సిరీస్లపై దృష్టి పెట్టిన ఆమె పెళ్లి తర్వాత యాక్టింగ్కు గుడ్బై చెప్పేసి నిర్మాతగా మారింది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ను ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె తెరకెక్కించిన డెడ్ పిక్సెల్స్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈనెల 19న హాట్స్టార్లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. (ఇది చదవండి: విడాకులపై ఇన్డైరెక్ట్ హింట్ ఇస్తున్న నిహారిక?.. పోస్ట్ వైరల్) అయితే తాజాగా మరో ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసింది నిహారిక. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ను సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని నిహారిక తెలిపింది. (ఇది చదవండి: ఈ విశ్వం ఉన్నంతవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా: నిహారిక పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
ఈ విశ్వం ఉన్నంతవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా: నిహారిక పోస్ట్ వైరల్
మెగా డాటర్ నిహారిక కొణిదెల టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెరపై యాంకర్గా మెప్పించిన నిహారిక.. ఆ తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. అయితే ఇవాళ మదర్స్ డే సందర్భంగా ఓ వీడియోను షేర్ చేశారు. అమ్మకు మేకప్ వేస్తూ ఆమె గొప్పదనం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: అవునా.. ఆ వార్త నావరకు రాలేదు: నిహారిక) నిహారిక తన ఇన్స్టాలో రాస్తూ.. 'అమ్మ నా చిన్నప్పుడు నన్ను చాలా బాగా అలంకరించేది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా. అమ్మ నన్ను ఎంతగా ప్రేమించిందో నాకు తెలుసు. ఈ ప్రత్యేకమైన రోజు అమ్మ బయటికి వెళ్లేందుకు అమ్మను రెడీ చేస్తున్నా. ఇలా చేయడం నాకు ఎంతో ఇష్టం. ఈ ప్రపంచం ఉన్నంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అమ్మ.' అంటూ వీడియోను పోస్ట్ చేసింది. కాగా.. నిహారిక నటించిన వెబ్ సిరీస్ ఈనెల 19 నుంచి హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. (ఇది చదవండి: బెడ్పై ఒకరు, మైండ్లో మరొకరు.. నిహారిక డైలాగ్పై ట్రోలింగ్) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
అవునా.. ఆ వార్త నావరకు రాలేదు: నిహారిక
సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్పై మెగా డాటర్ నిహారిక స్పందించారు. ఈ మధ్య కాలంలో కొంతమంది సోషల్ మీడియాలో మరాద్య లేనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె నటిగా మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఆమె ప్రధాన పాత్ర నటించిన ‘డెడ్ పిక్సెల్స్’అనే వెబ్ సిరీస్ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్పై స్పందించారు. యాక్టింగ్పై ఆసక్తితోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టానని, వెండితెర, ఓటీటీ.. ఏదైనా వందశాతం కష్టపడి పని చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ గురించి మాట్లాడుతూ..‘వాటిని నేను పెద్దగా పట్టించుకోను. (చదవండి: ఉపాసనపై కామెంట్స్.. ఓ వ్యక్తిని చితకబాదిన చెర్రీ ఫ్యాన్స్!) మొదట్లో సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ని చూసేదాన్ని. బాధపడేదాన్ని. కానీ రాను రాను వాటిని పట్టించుకోవడం మానేశా. అంతేకాదు కొన్ని రూమర్స్ చూసి నవ్వుకుంటాను. సైరా సినిమా సమయంలో నాపై వచ్చిన మీమ్స్ చూసి పడి పడి నవ్వాను’ అని నిహారిక చెప్పుకొచ్చింది. ఇక త్వరలోనే రామ్ చరణ్ ఐపీఎల్లో ఒక టీమ్ కొనుగోలు చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజమేనా? అని యాంకర్ ప్రశ్నించగా.. ‘అవునా.. ఏ టీమ్ కొంటున్నారు? ఏమో మరి నాకు అయితే తెలియదు. ఇంటర్వ్యూ అయ్యాక అన్నయ్యను అడగాలి’అని వివరించింది. -
బెడ్పై ఒకరు, మైండ్లో మరొకరు.. నిహారిక డైలాగ్పై ట్రోలింగ్
చాలాకాలం గ్యాప్ తర్వాత మెగా డాటర్ నిహారిక కొణిదెల మళ్లీ యాక్టింగ్ వైపు దృష్టి మళ్లించింది. ప్రస్తుతం ఆమె డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మే 19 నుంచి హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజవగా అందులో నిహారిక చెప్పిన డైలాగ్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గేమర్గా కనిపించిన నిహారిక ఆన్లైన్లో ఒకరిని ఇష్టపడుతుంది. ఆఫ్లైన్లో మరొకరిని ఇష్టపడుతుంది. ఇద్దరిలో ఎవరిని భాగస్వామిగా సెలక్ట్ చేసుకోవాలో అర్థం కాదు. ఆ సమయంలో 'నాకు బెడ్పై రోషన్ కావాలి.. కానీ మైండ్లో భార్గవ్ ఉన్నాడు (రోషన్ ఇన్ బెడ్.. భార్గవ్ ఇన్ ద హెడ్)' అని డైలాగ్ చెప్తుంది. ఇది చాలామందికి నచ్చలేదు. ఇలాంటి డైలాగులు అవసరమా? సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావంటూ నిహారికను ఏకిపడేస్తున్నారు. మరి ఈ సిరీస్ ప్రమోషన్స్ సమయంలో ఈ విమర్శలకు నిహారిక ఎలా చెక్ పెడుతుందో చూడాలి! ఇకపోతే నిహారిక కొంతకాలంగా విడాకుల రూమర్స్తో వార్తల్లో నిలుస్తోంది. నిహారిక, ఆమె భర్త చైతన్య ఇద్దరూ ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. అంతేకాక పెళ్లి ఫోటోలను సైతం డిలీట్ చేశారు. దీంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. కానీ ఇంతవరకు దీనిపై అటు నిహారిక, ఇటు చైతన్య స్పందించనేలేదు. చదవండి: భార్యను దూరం పెట్టిన పూరీ జగన్నాథ్, ఎట్టకేలకు క్లారిటీ -
అల్లు అర్జున్ పుష్ప-2లో నిహారిక!.. అలాంటి పాత్రలో మెగాడాటర్
మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. భర్తతో కొంతకాలంగా దూరంగా ఉంటున్న నిహారిక ప్రస్తుతం వర్క్పైనే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్ను స్థాపించిన నిహారిక ఈమధ్యే నటిగానూ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు వరకు సినిమాలు చేసిన నిహారిక ఆ తర్వాత నటనకు గుడ్బై చెప్పింది. అయితే విడాకుల రూమర్స్ నేపథ్యంలో మరోసారి నటిగా తనకు తాను పరీక్షించుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2లో నిహారిక కీలక పాత్రలో కనిపించనుందట. చదవండి: యంగ్ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్ ఈ పాత్ర కోసం గతంలో సాయిపల్లవిని సంప్రదిస్తే ఆమె నో చెప్పిందట. ఇప్పుడు ఆ రోల్లో నిహారిక కనిపించనున్నట్లు సమాచారం. గిరిజన యువతిగా పుష్ప-2లో ఓ ముఖ్యమైన పాత్రలో మెగా డాటర్ మెస్మరైజ్ చేయనుందన్నమాట. -
ఓవైపు డైవర్స్ రూమర్స్? ఆ హీరోతో కలిసి నిహారిక ఇలా..
-
యంగ్ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్
గత కొంతకాలంగా మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆమె విడాకుల గురించి సోషల్ మీడియా అంతా వార్తలు చక్కర్లు కొడుతున్నా నిహారిక మాత్రం అవేం పట్టనట్లు తన పని తాను చేసుకుంటూ పోతుంది. పెళ్లి తర్వాత యాక్టింగ్కు గుడ్బై చెప్పి కేవలం నిర్మాతగా మారిపోయిన నిహారిక ఇప్పుడు మళ్లీ స్క్రీన్పై కనిపించేందుకు రెడీ అయిపోయింది. చదవండి: వెనక్కి తగ్గిన ప్రశాంత్ వర్మ.. హనుమాన్ వాయిదా ఓవైపు సొంతంగా ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ని స్థాపించి సినిమాలు, వెబ్సీరీస్లు నిర్మిస్తూనే, మరోవైపు సందర్భం వచ్చినప్పుడు తెరపై కనిపించేందుకు యాక్టివ్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ యంగ్ హీరోతో కలిసి డ్యాన్స్ స్టెప్పులేసింది. సంతోష్ శోభన్ హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వంలో అన్నీ మంచి శకునములే అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి మెరిసే మెరిసే సాంగ్కు నిహారికతో కలిసి సంతోష్ శోభన్ స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. చదవండి: ఒక్క మూవీకే రూ.32 కోట్ల నష్టం, సినిమాలు వదిలేద్దామనుకున్నా -
విడాకులపై ఇన్డైరెక్ట్ హింట్ ఇస్తున్న నిహారిక?..
-
విడాకులపై ఇన్డైరెక్ట్ హింట్ ఇస్తున్న నిహారిక?.. పోస్ట్ వైరల్
మెగాడాటర్ నిహారిక కొణిదెల.. పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్సిరీస్లపై దృష్టి పెట్టిన ఆమె పెళ్లి తర్వాత యాక్టింగ్కు గుడ్బై చెప్పేసి నిర్మాతగా మారింది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ను ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. అయితే కొన్నాళ్లుగా నిహారిక భర్త చైతన్యకు దూరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. చదవండి: నటి ఖుష్భూ కూతుర్ని చూశారా? గ్లామర్ షోతో రచ్చరచ్చ దీనికి తోడు భార్యభర్తలిద్దరూ ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం, ఇద్దరూ పెళ్లి ఫోటోలను డిలీట్ చేయటంతో విడాకుల రూమర్స్ తెరమీదకి వచ్చాయి. దీనిపై నిహారికతో పాటు మెగా ఫ్యామిలీ కూడా సైలెంట్గా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. అంతేకాకుండా పెళ్లి తర్వాత యాక్టింగ్కి ఫుల్స్టాప్ పెట్టిన నిహారిక ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నిహారిక షేర్ చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. జిమ్లో వర్కవుట్ వీడియోను షేర్ చేస్తూ.. మనసుకు తగిలిన అన్ని గాయాలకు కాలమే సమాధానం చెబుతుంది అంటూ కొటేషన్ను యాడ్ చేసింది. దీంతో భర్త జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు నిహారిక ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే వృత్తిపరంగా బిజీ అయ్యేందుకు చూస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత -
మెగా డాటర్ సింగిల్ స్టేటస్ మా విడాకులా..?
-
విడాకుల రూమర్స్.. హీరోయిన్గా నిహారిక రీఎంట్రీ?
మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకుల రూమర్స్ హాట్టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యతో దూరంగా ఉంటుందని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య కొంతకాలంగా విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయని,దీంతో విడిపోనున్నారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేయడం, పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేయడంతో విడాకుల విషయంలో వీరిద్దరూ పరోక్షంగా హింట్ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై అటు చైతన్య కానీ, మెగా ఫ్యామిలీ కానీ ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే కెరీర్పై మరింత ఫోకస్ పెట్టిన నిహారిక సొంతంగా ప్రొడక్షన్ హౌస్ను స్థాపించి నిర్మాతగా మారింది. ఈమధ్య కాలంలో వరుస ఫోటోషూట్స్తో అలరిస్తుంది. ఈ క్రమంలో నిహారిక మళ్లీ హీరోయిన్గా రీఎంట్రీ ఇస్తుందా అనే సందేహం కలుగుతుంది. ఒక మనసు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఆమె పెళ్లి తర్వాత నటనకు గుడ్బై చెప్పేసి నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా విడాకుల రూమర్స్ నేపథ్యంలో నిహారిక ఫోటోషూట్స్ నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
విడాకులు ఫిక్స్..?
-
విడాకుల రూమర్స్.. అదే సమస్య అంటూ ఓపెన్ అయిన నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. సినిమాల్లో కంటే ముందుగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన నిహారిక యాంకర్గా కెరీర్ను ప్రారంభించింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్సిరీస్లపై దృష్టి పెట్టిన ఆమె పెళ్లి తర్వాత యాక్టింగ్కు గుడ్బై చెప్పేసి నిర్మాతగా మారింది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ను ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. అయితే కొన్నాళ్లుగా నిహారిక భర్త చైతన్యకు దూరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు భార్యభర్తలిద్దదరూ ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం, మొదట చైతన్య పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్ చేయడంతో విడాకుల రూమర్స్ తెరమీదకి వచ్చాయి. ఇక రీసెంట్గా నిహారిక కూడా ఒక్క ఫోటో మినహా పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్ చేసేసింది. నెట్టింట వీరి విడాకుల రూమర్స్ హాట్టాపిక్గా మారినా ఇంతవరకు స్పందించని నిహారిక హాట్ ఫోటోషూట్స్తో మాత్రం రచ్చ చేస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటున్న ఆమె లేటెస్ట్ ఫోటోలతో ఫిదా చేస్తుంది. తాజాగా డెనిమ్ అవుట్ఫిట్లో గ్లామర్ ట్రీట్తో ఎక్స్పోజింగ్లో నో కాంప్రమైజ్ అంటూ ఫోటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడీ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
నిహారిక ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాకే!
-
నిహారిక కొణిదెల ఆస్తులు అన్ని కోట్లా? జర్మన్ లగ్జరీ కారు & ఇంకా..
మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి 'నిహారిక కొణిదెల' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లి తెరమీద, వెండి తెర మీద తనదైన రీతిలో ప్రేక్షలకులను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు పెళ్లి తరువాత వెబ్ సిరీస్ వంటివి చేస్తూ బాగానే సంపాదిస్తోంది. ఇంతకీ నిహారిక ఆస్తులు విలువ ఎంత? ఆమె ఎలాంటి కార్లను ఉపయోగిస్తుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. 1993 డిసెంబర్ 18 న జన్మించిన నిహారిక హైదరాబాద్ సెయింట్ మెరీన్ కాలేజీలో చదువుకుంది. చదువు పూర్తయిన తరువాత టీవీ యాంకర్గా కెరీర్ ప్రారంభించి ఢీ జూనియర్ వంటి వాటికి హోస్ట్గా వ్యవహరించి ఒక మనసు సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టింది. ఈమె తమిళ వెబ్ సిరీస్లలో కూడా నటించింది. నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ అనే ప్రొడక్షన్ కంపెనీ కూడా ప్రారంభించింది. కొన్ని నివేదికల ప్రకారం ఈమె మొత్తం ఆస్తుల విలువ 2020 నాటికి 4 మిలియన్ డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 కోట్ల కంటే ఎక్కువ. ఈమె ఒక్కో సినిమాకి సుమారు రూ. 25 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేది కూడా చెబుతున్నారు. నిహారిక హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో నివసించేది, ఆమెకు సొంతంగా జర్మన్ లగ్జరీ బ్రాండ్ ఆడి కారు కూడా ఉంది. అయితే ఈమె వివాహం 2020లో చైతన్య జొన్నల గడ్డతో రాజస్థాన్లో అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్లో పుట్టి పెరిగిన చైతన్య బిట్స్ పిలానీ మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో గ్రాడ్యుయేషన్ & పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు. ఇతడు 2018లో 'ది హరికేన్స్' అనే సొంత కంపెనీని ప్రారంభించాడు. చైతన్య జొన్నల గడ్డ ప్రస్తుతం మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూనే నెస్లే, ఐబిఎమ్, ఎయిర్టెల్ అంటి అనేక ఇతర ప్రసిద్ధ భారతీయ కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు కూడా సమాచారం. వీటి కుటుంబ ఆస్తుల విలువ కూడా కోట్లలో ఉంది. కాగా ఇటీవల నిహారిక పింక్ ఎలిఫేంట్ అనే ప్రొడక్షన్ కోసం కొత్త ఆఫీస్ కూడా ప్రారంభించింది, ఈ ఆఫీస్ ప్రారంభానికి చైతన్య రాకపోవడం గమనార్హం. మొత్తం మీద బుల్లితెర నుంచి కోట్లు సంపాదించేవరకు ఎదిగింది కొణిదెల నిహారిక. -
ఇన్ డైరెక్ట్ గా విడాకులు కన్ఫర్మ్ చేసిన నిహారిక