Akhil Akkineni
-
ఒకేసారి 3 సినిమాలను లైనప్ చేసిన అఖిల్
-
ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సంస్థ!
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఏజెంట్'. 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా మెప్పించింది. అయితే అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ మూవీ విడుదలై దాదాపు రెండేళ్లైన ఓటీటీకి రాలేదు. ఎట్టకేలకు ఈ నెల 14 నుంచి ఓటీటీకి రానుందని సోనిలివ్ ప్రకటించింది. అయితే అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందుగానే ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోజు సాయంత్రం నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇంకేందుకు ఆలస్యం ఏజెంట్ మూవీని ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.Secrets, shootouts, and a mission that rewrites the rules.#Agent is now streaming on SonyLIV.#AgentOnSonyLIV #Agent @mammootty @akkineniakhil @_vaidyasakshi#SurenderReddy #DinoMorea @varusarath5@UrvashiRautela #Varalakshmi pic.twitter.com/iAONMsxtZn— Sony LIV (@SonyLIV) March 13, 2025 -
ఎట్టకేలకు మోక్షం.. ఓటీటీకి అఖిల్ ఏజెంట్ మూవీ
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ చిత్రం 'ఏజెంట్'. 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా మెప్పించింది. అయితే అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ మూవీ విడుదలై దాదాపు రెండేళ్లు కావొస్తోంది. కానీ ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. గతంలో సోనీలివ్లో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాలతో ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూనే ఉంది. గతంలో పలుసార్లు డేట్స్ అనౌన్స్ చేసినప్పటికీ స్ట్రీమింగ్కు రాకపోవడంతో అఖిల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా అఖిల్ అభిమానులకు ఎట్టకేలకు ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది.(ఇది చదవండి: ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది?)తాజాగా ఏజెంట్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేశారు. మార్చి 14వ తేదీ నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోనీ లివ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
దుబాయ్లో జూనియర్ ఎన్టీఆర్- ప్రణీత, నమ్రత, ఉపాసన సందడి (ఫోటోలు)
-
దుబాయ్లో టాలీవుడ్ సెలబ్రిటీలు.. అఖిల్ 'నాటు నాటు' స్టెప్పులు
టాలీవుడ్కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఫారిన్లో చిల్ అవుతున్నారు. దుబాయ్లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు, హీరోల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మహేశ్బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. జీవితంతం సంతోషంగా..'కీర్తి- నితేశ్ జంటగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. వీరు జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని క్యాప్షన్ జోడించింది. ఈ ఫోటోల్లో ఉపాసన, ఎన్టీఆర్ (Jr NTR)- లక్ష్మీ ప్రణతి తదితరులు ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర అనిరుధ్ రవిచంద్రన్తో కలిసి మహేశ్ కూతురు సితార, సుకుమార్ కూతురు సుకృతి సెల్ఫీ కూడా దిగారు.నాటు నాటు పాటకు స్టెప్పేసిన అఖిల్ఈ పెళ్లిలో అఖిల్ సహా మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నాటునాటు పాటకు స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సినిమాలో చరణ్, తారక్ డ్యాన్స్ చేసినట్లుగానే ఇక్కడ కూడా అఖిల్ వేరొకరితో కలిసి స్టెప్పులేశాడు. ఈ సెలబ్రిటీల హంగామా చూసిన ఫ్యాన్స్ మిగతా హీరోలు కూడా ఈ పార్టీలో ఉంటే బాగుండని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) Akhil Akkineni Dance For "NattuNattu" Song 🔥Happy to witness His Dance 🥹@AkhilAkkineni8 Anna Akhil6 lo Dance kummeyandi #AkhilAkkineni #RRR pic.twitter.com/xxg7OKuz3r— Vinay Vk18 (@Vinay_Akhil999) February 23, 2025చదవండి: హీరోయిన్ కుమార్తెలకు బంగారు గాజులు తొడిగిన స్టార్ హీరో -
కాబోయే భార్యతో అఖిల్ అక్కినేని.. పెళ్లి పనులు మొదలైనట్టేనా?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గతేడాది నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అయిపోయాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అక్కినేని నాగార్జున పంచుకున్నారు. అయితే అఖిల్ ఎంగేజ్మెంట్ తర్వాత నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత దూళిపాలను చైతూ పెళ్లాడారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇక అక్కినేని అభిమానులంతా అఖిల్ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ ఏడాదిలోనే అఖిల్ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెలలోనే అఖిల్- జైనాబ్ ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి 24న గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది తాజా వీడియో. అఖిల్ అక్కినేని తనకు కాబోయే భార్య జైనాబ్ రవ్జీతో కలిసి ఎయిర్పోర్ట్లో కనిపించారు. దీంతో పెళ్లి పనులు మొదలైనట్లేనని కొందరు అభిమానులు భావిస్తున్నారు. ఇద్దరు కలిసి జంటగా వెళ్తున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ అక్కినేని వారి చిన్న కోడలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అయితే వీరి పెళ్లికి సంబందించిన అధికారిక ప్రకటనైతే ఇంకా రావాల్సి ఉంది.ఇక సినిమాల విషయాకొనిస్తే.. అఖిల్ అక్కినేని 1994లో సిసింద్రీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2 015 అఖిల్ మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం సెలబ్రిటీ క్రికెట్ లీగ్తో బిజీగా ఉన్నారు అఖిల్. ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనాబ్.. ఆమెకు స్కిన్ కేర్కి సంబంధించిన కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, దుబాయి, లండన్లో జైనాబ్ పెరిగింది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్-జైనాబ్ త్వరలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. Dhisti Teeyandra..😍😍Chinnodu ,Chinna Vadhina Merisipothunaru Iddharu ..😍#akhilakkineni & #zainabravdjee 👩❤️👨 pic.twitter.com/c9ovnyfnyc— 𝗖𝗵𝗮𝘆-𝗦𝗮𝗶 ⛓️ (@SaiNavabathula) February 18, 2025 Anna style vere level #Akhil6 #akhilakkineni pic.twitter.com/cfy3ZBOMUQ— SAITEJA VARMA (@Missile_Saiteja) February 18, 2025 -
బెంగళూరుకు తెలుగు వారియర్స్ కెప్టెన్.. తొలి మ్యాచ్కు రెడీ
సినీ, క్రీడా అభిమానులను అలరించే సెలబ్రిటీ క్రికెట్ లీగ్కు అంతా సిద్ధమైంది. బెంగళూరు చిన్నస్వామి స్డేడియం వేదికగా ఈ ఏడాది సీసీఎల్(CCL) ప్రారంభం కానుంది. దాదాపు 7 జట్లు ఈ సారి కప్ కోసం పోటీపడుతున్నాయి. తెలుగు వారియర్స్(Telugu Warriors) తన తొలి మ్యాచ్లో కన్నడ బుల్డోజర్స్ను ఢీకొట్టనుంది. ఇటీవలే హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని మాట్లాడారు. ఇప్పటికే నాలుగుసార్లు కప్ గెలిచామమని.. ఈ సారి కూడా ఛాంపియన్స్ అవుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.సీసీఎల్ తొలి మ్యాచ్ కోసం అక్కినేని అఖిల్ ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో అఖిల్ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లీగ్ తొలి మ్యాచ్లో చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్ తలపడనుండగా.. ఆ తర్వాత జరిగే రెండో మ్యాచ్లో తెలుగు వారియర్స్ తన కప్ వేటను ప్రారంభించనుంది. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో కర్ణాటక బుల్డోజర్స్తో తలపడుతోంది.INDIA'S BIGGEST SPORTAINMENT EVENT CCL STARTS *TOMORROW*... The 11th season of #CelebrityCricketLeague [#CCL] starts on 8 Feb 2025... Witness the thrill as #India's leading stars clash on the cricket field.Watch LIVE on #SonyTen3 and #Hotstar.#CCL2025Live | #CCL2025 | #CCL11 pic.twitter.com/7NKrABg4Vc— taran adarsh (@taran_adarsh) February 7, 2025#AkhilAkkineni off to Bengaluru for the Telugu Warriors' first match in #CCL @AkhilAkkineni8 ❤️❤️❤️❤️❤️#Akhil6 pic.twitter.com/0FlVsPj29p— 𝐀𝐤𝐡𝐢𝐥𝐅𝐫𝐞𝐚𝐤𝐬_𝐅𝐂 (@AkhilFreaks_FC) February 7, 2025 -
తెలుగు వారియర్స్ టీమ్ జెర్సీ ఈవెంట్లో అక్కినేని అఖిల్ (ఫొటోలు)
-
ఐపీఎల్కు ముందే క్రికెట్ సమరం.. సిద్ధమంటోన్న అఖిల్ అక్కినేని
క్రికెట్ సంబరానికి అంతా సిద్ధమైంది. ఇన్ని రోజుల తెరపై అభిమానులను అలరించిన సినీ తారలు గ్రౌండ్లో అడుగుపెట్టనున్నారు. ఇప్పుడు నటనతో కాదు.. బ్యాట్, బాల్తో ఫ్యాన్స్ను ఆకట్టుకోనున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) సమరానికి సమయం ఆసన్నమైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఫిబ్రవరి 8 నుంచి ఈ క్రికెట్ సమరం మొదలు కానుంది. ఈనేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్లో టాలీవుడ్ సినీ తారలకు చెందిన తెలుగు వారియర్స్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈవెంట్లో జట్టు కెప్టెన్ అఖిల్ (Akhil Akkineni)తో పాటు తమన్, ఆది, అశ్విన్, రఘు, సామ్రాట్ పాల్గొన్నారు. జట్టు యజమాని సచిన్ జోషి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్ మాట్లాడుతూ.. మేము నాలుగుసార్లు కప్ గెలిచామని వెల్లడించారు. ఈసారి మేమే ఛాంపియన్స్గా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.కాగా.. ఈ సీసీఎల్ లీగ్లో మొత్తం 7 సినీ సెలబ్రిటీ జట్లు తలపడనున్నాయి. చెన్నై రైనోస్, ముంబై హీరోస్, తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్, పంజాబ్ ది షేర్, బోజ్పురి దబాంగ్స్ పోటీ పడుతున్నాయి. ఈ నెల 8న బెంగళూరు వేదికగా ఈ టోర్నీ మొదలు కానుంది. ప్రస్తుతం జరుగుతున్న 11 వ సీజన్ జనవరి 31న హైదరాబాద్లోనే ప్రారంభం కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో షెడ్యూల్లో మార్పులు చేశారు.కాగా.. ఈ ఏడాది సీసీఎల్ టోర్నమెంట్ ఫిబ్రవరి 8న బెంగళూరులో ప్రారంభమై మార్చి 2 వరకు కొనసాగుతుంది. తొలి రోజు మ్యాచ్లో చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్, సాయంత్రం కర్ణాటక బుల్డోజర్స్ టీమ్.. తెలుగు వారియర్స్ను ఢీకొంటుంది. హైదరాబాద్లో ఈనెల 14,15 తేదీల్లో మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సీజన్లో కూడా అఖిల్ అక్కినేని తెలుగు వారియర్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాచ్లన్నీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతాయి. సెమీ-ఫైనల్, ఫైనల్ మార్చి 1, 2 తేదీల్లో జరగనున్నాయి. #TFNExclusive: Actor @AkhilAkkineni8 and Music sensation @MusicThaman snapped at CCL Telugu Warrior event in Hyderabad!!🏏📸#AkhilAkkineni #Thaman #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/WDxjeEsr1S— Telugu FilmNagar (@telugufilmnagar) February 2, 2025 The excitement is building! ⏳ Just 6 days to go for A23 Rummy CCL 2025! 🏏🔥 Brace yourselves for an electrifying season where cinema meets cricket!🎟 Grab your tickets now: https://t.co/xvVGHVHEcj📺 Catch the action LIVE on Sony Sports Ten 3 & Disney+ Hotstar#A23Rummy… pic.twitter.com/lBRRZaiwyH— CCL (@ccl) February 2, 2025 -
అక్కినేని వారి మరో పెళ్లి సందడి.. శోభిత- నాగచైతన్యకే ఆ బాధ్యతలు..! (ఫోటోలు)
-
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్ మ్యారేజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో మరో శుభకార్యం జరగనుంది. గతేడాది చైతూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఆయన వివాహమాడారు. అంతకుముందే అఖిల్ అక్కినేని సైతం ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. తాజాగా అఖిల్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఈ ఏడాది మార్చిలో అఖిల్ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం అఖిల్, జైనాబ్ ఈ ఏడాది మార్చి 24న వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అంటే మార్చి చివరి వారంలో అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి మొదలు కానుంది.అఖిల్ పెళ్లి వేడుక కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కొంతకాలంగా డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఓ ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి తేదీకి సంబంధించి అక్కినేని ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చైతూ బాటలోనే అఖిల్..అయితే అఖిల్ పెళ్లి వేడుక కూడా హైదరాబాద్లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. చైతూ- శోభిత పెళ్లి మాదిరే అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వీరి వివాహా వేడుక జరగనున్నట్లు టాక్. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందే నాగచైతన్య పెళ్లి వేడుక జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు స్థాపించినందున ఈ స్టూడియో నాగార్జున కుటుంబానికి సెంటిమెంట్గా కనెక్ట్ అయింది. అయితే మరోవైపు ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్కు కూడా వెళ్లే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అదే జరిగితే టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్లో రిసెప్షన్ను నిర్వహించనున్నారు. అయితే పెళ్లి తేదీ, వేదికపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.ఇక సినిమాల విషయాకొనిస్తే.. అఖిల్ అక్కినేని 1994లో సిసింద్రీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత2 015 అఖిల్ మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు. -
కొత్త సంవత్సరానికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పిన తారలు (ఫోటోలు)
-
తొలి సినిమానే వంద కోట్ల బడ్జెట్.. ‘మెగా’, ‘అక్కినేని’ హీరోలతో సాహసం!
దర్శకుడిగా తొలి అవకాశం కోసం చాలామంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. కానీ కొందరిని మాత్రం మొదటే బంపర్ ఆఫర్ వరిస్తుంది. ఏ రేంజ్ ఆఫర్ అంటే ఆ యువ దర్శకుల తొలి సినిమాలకే భారీ బడ్జెట్ కేటాయింపులు జరిగిపోతున్నాయి. అఖిల్ హీరోగా ఓ భారీ బడ్జెట్ మైథలాజికల్ మూవీ చేయనున్నట్లుగా ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిల్మ్స్ (కేజీఎఫ్, సలార్, కాంతార’ వంటి సినిమాలను నిర్మించిన సంస్థ) ఈ సినిమాను వంద కోట్ల భారీ బడ్జెట్తో తీయనున్నాయనే టాక్ ఫిల్మ్నగర్ సర్కిల్స్లో వినిపిస్తోంది.ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు అనిల్ తెరకెక్కించనున్నారు. అలాగే సాయి దుర్గా తేజ్ హీరోగా ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రూపపొందుతోంది. ఈ సినిమాతో కేపీ రోహిత్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా వంద కోట్ల రూపాయలపైనే అని వినికిడి. నిఖిల్ హీరోగా ‘స్వయంభూ’ అనే భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే కిశోర్ అనే యువ దర్శకుడికి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, రవి అనే ఓ కొత్త దర్శకుడితో దుల్కర్ సల్మాన్ తెలుగులో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం.. -
కొత్త జంట చైతూ-శోభితకు ఏఎన్నార్ ఆశీర్వాదం! (ఫొటోలు)
-
అక్కినేని చిన్న కోడలు అఖిల్ కంటే వయసులో ఎన్నేళ్లు పెద్దో తెలుసా..?
-
అఖిల్-జైనాబ్ నిశ్చితార్థం.. ఈ ఏడాది మాకెంతో ప్రత్యేకం: నాగార్జున
అక్కినేని వారి ఇంట త్వరలోనే శుభకార్యం జరగనుంది. వచ్చేనెల 4వ తేదీన నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహా వేడుక జరగనుంది. ఈ పెళ్లి పనులతో ఇరు కుటుంబాలు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అంతలోనే మరో సర్ప్రైజ్ ఇచ్చేశారు అక్కినేని ఫ్యామిలీ. నాగార్జున తనయుడు, హీరో అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. ముంబయికి చెందిన జైనాబ్ రవ్జీతో నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే మరోవారంలో నాగచైతన్య పెళ్లి జరగనుంది. దీంతో అఖిల్ పెళ్లి ఎప్పుడని అప్పుడే ఆరా తీయడం మొదలెట్టారు నెటిజన్స్. అయితే అఖిల్- జైనాబ్ల పెళ్లి 2025లోనే జరగనుందని నాగార్జున ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ ఏడాది తమకు ఎంతో స్పెషల్ అని కింగ్ తెలిపారు. ఓకే ఏడాదిలో అక్కినేని శతజయంతి ఉత్సవాలు, నాగచైతన్య- శోభితల పెళ్లి, అఖిల్ ఎంగేజ్మెంట్ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే కాకుండా అఖిల్, జైనాబ్ రవ్జీల రిలేషన్పై నాగ్ మాట్లాడారు.నాగార్జున మాట్లాడుతూ..'అఖిల్ ఎంగేజ్మెంట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నా. జైనాబ్ అందమైన అమ్మాయి మాత్రమే అఖిల్కు సరైన జోడి. వారిద్దరు తమ జీవితాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నందుకు ఆనందంగా ఉంది. వారిద్దరి వివాహం 2025లోనే జరుగుతుంది" అని తెలిపారు. అఖిల్- జైనాబ్ల నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా పంచుకున్నారు నాగార్జున. కాగా.. నాగ చైతన్య, నటి శోభిత ధూళిపళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరగనున్న సంగతి తెలిసిందే. -
హీరో అఖిల్తో ప్రేమ-నిశ్చితార్థం.. ఎవరీ జైనాబ్?
హీరో నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య-శోభితల పెళ్లి మరో వారం రోజుల్లో అంటే డిసెంబరు 4న జరగనుంది. ఇంతలోనే తన చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్థం జరిగిపోయిందని ప్రకటించారు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయి తమ ఇంటికి కోడలు కాబోతుందని ప్రకటించారు. అంతా బాగానే ఉంది కానీ అసలు ఎవరీ అమ్మాయి? సినిమా నటి లేదా మోడల్ అనేది ప్రశ్నగా మారింది.(ఇదీ చదవండి: హమ్మయ్యా.. 'పుష్ప 2' షూటింగ్ ఇన్నాళ్లకు పూర్తి)అఖిల్ చేసుకోబోయే అమ్మాయి పేరు జైనాబ్ రవ్జీ అని.. ఈమె ఓ ఆర్టిస్ అని మాత్రమే బయటపెట్టారు. అంతకు మించి ఒక్క డీటైల్ కూడా చెప్పలేదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈమెది హైదరాబాద్. కానీ లండన్, దుబాయిలో చదువంతా పూర్తి చేసిందట. హైదరాబాద్లోనే గతంలో రిఫ్లెక్షన్ పేరుతో ఆర్ట్ గ్యాలరీలో పెయింట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. అందులో ఈమె వేసిన మోడ్రన్, అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ని కూడా ప్రదర్శించారట.జైనాబ్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తోందట. ఇన్ స్టాలో ఈమెకు ఖాతా ఉంది గానీ అది ప్రైవేట్లో ఉంది. అఖిల్ ఈమెని చాలా ఏళ్లుగా ప్రేమించాడని చెప్పారు కానీ వీళ్లిద్దరూ ఎక్కడ ఎప్పుడు పరిచయమైంది ప్రస్తుతానికి సస్పెన్స్. బహుశా ఏదైనా పెయింటింగ్ ఎగ్జిబిషన్లో వీళ్లిద్దరూ పరిచయమై, అది ప్రేమగా మారిందేమో? అలానే జైనాబ్.. అఖిల్ కంటే వయసులో పెద్దది అనే మాట కూడా వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతనేది తెలియాలి.(ఇదీ చదవండి: బిగ్బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే!) View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
అక్కినేని ఇంట మరో పెళ్లి సందడి..అఖిల్ ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అక్కినేని అఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నాడు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ క్రమంలో అఖిల్.. తన నిశ్చితార్థం ఫొటోలని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి అందరూ అవాక్కవుతున్నారు.(ఇదీ చదవండి: శివంగి మళ్లీ గెలుపు.. బిగ్బాస్ 8 తొలి ఫైనలిస్ట్ ఎవరంటే?)ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనాబ్ అని తెలుస్తోంది. ఈమెకు స్కిన్ కేర్కి సంబంధించిన కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, దుబాయి, లండన్లో ఈమె పెరిగింది. కొన్నాళ్ల క్రితంగా ప్రేమలో ఉన్న అఖిల్-జైనాబ్.. పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది పెళ్లి ఉంటుందని అక్కినేని ఫ్యామిలీ ప్రకటించింది. ప్రస్తుతం అఖిల్ కాబోయే భార్య ఎవరా అని సోషల్ మీడియాలో అందరూ తెగ వెతికేస్తున్నారు. ఇకపోతే అఖిల్-జైనబ్ని ఆశీర్వదించాలని నాగార్జున అక్కినేని కోరారు. ఇదలా ఉండగా నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య-శోభిత.. డిసెంబరు 4న హైదరాబాద్లో వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి పెళ్లికళ వచ్చేసింది.(ఇదీ చదవండి: అమ్మాయిలకే 'సెకండ్ హ్యాండ్' లాంటి ట్యాగ్ ఎందుకు?: సమంత) -
ఒకే ఫ్రేమ్లో చిరు, నాగ్, మహేశ్.. ఇది కదా కావాల్సింది!
ఒకరిద్దరు స్టార్ హీరోలు ఒక చోట కనిపిస్తేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటిది టాలీవుడ్ అగ్ర హీరోలందరూ ఒక్కచోట కనిపిస్తే ఇంకేమైనా ఉందా? సరిగ్గా అలాంటి అద్భుతమే జరిగింది.. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సూపర్స్టార్ మహేశ్బాబు, గ్లోబల్ స్టార్ రామ్చరణ్, అఖిల్.. ఇలా అందరూ కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్టార్స్ అంతా ఒకేచోటఓ వ్యాపారవేత్త పుట్టినరోజు వేడుకకు వీళ్లంతా హాజరైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే హీరోలందరూ కలిసి భోజనం చేశారు. ఉపాసన, నమ్రత సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ అద్భుత కలయికకు మాల్దీవులు వేడుకగా నిలిచింది.సినిమా..సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. నాగార్జున కుబేర, కూలీ సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహేశ్బాబు.. రాజమౌళి డైరెక్షన్లో సినిమా కోసం రెడీ అవుతున్నాడు.చదవండి: ఫైట్ యాక్షన్ సీక్వెన్స్.. సునీల్ శెట్టికి గాయాలు! -
లక్కీ భాస్కర్ డైరెక్టర్ పై మండి పడుతున్న నితిన్, అఖిల్
-
మెగాస్టార్కు ఏఎన్నార్ జాతీయ అవార్డ్.. హాజరైన టాలీవుడ్ సినీ ప్రముఖులు (ఫొటోలు)
-
తిరుపతి నేపథ్యంలో...
వాట్ నెక్ట్స్? అఖిల్ అక్కినేని చేయనున్న కొత్త చిత్రం గురించిన చర్చ ఇది. వార్తల్లో ఉన్న ప్రకారం అఖిల్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న సినిమా అని, ఈ చిత్రాన్ని అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నారని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇక మరో చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుందని భోగట్టా. కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రాన్ని తెరకెక్కించిన మురళీ కిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం.మురళి చెప్పిన కథ నాగార్జునకు నచ్చడంతో హోమ్ బేనర్లో నిర్మించాలని నిర్ణయించుకున్నారట. తిరుపతి నేపథ్యంలో పీరియాడిక్ మూవీగా రూపొందనుందని టాక్. ఈ చిత్రానికి ‘లెనిన్’ టైటిల్ అనుకుంటున్నారని భోగట్టా. అలాగే యూవీ క్రియేషన్స్లో నటించనున్న చిత్రానికి ‘ధీర’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఇది కూడా పీరియాడికల్ బ్యాక్డ్రాప్ మూవీ అట. ఇక అఖిల్ అయితే ఈ మధ్య మేకోవర్ అయ్యారు. ఈ మేకోవర్ ఏ సినిమా కోసం అనేది తెలియాల్సి ఉంది. -
మమ్మల్ని బలిపశువులను చేసింది: అక్కినేని అఖిల్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికే చాలామంది తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో అఖిల్ అక్కినేని కూడా అమల చేసిన ట్వీట్నే షేర్ చేశాడు. అయితే, ఈ క్రమంలో తాజాగా ఆయన మరోసారి కొండ సురేఖపై ఘాటుగానే స్పందించారు.కొండా సురేఖ ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది. కుటుంబ సభ్యుడిగా, సినీ ఇండస్ట్రీ సభ్యుడిగా నేను మౌనంగా ఉండలేను. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని శిక్షించాలి. ఆమె చేసిన నిరాధారమైన, హాస్యాస్పదమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాలని భావించిన ఆమె తన నైతికత, సామాజిక సంక్షేమాన్ని మరచిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె వ్యాఖ్యల వల్ల మా కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు కూడా బాధపడ్డారు. ఆమె స్వార్థపూరితంగా నడుచుకుంటుంది. రాజకీయ యుద్ధంలో ఆమె తన కంటే చాలా ఉన్నతమైన విలువలు, సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై సిగ్గు లేకుండా ఇలాంటి దాడి చేసి బలిపశువులను చేసింది. మన సమాజంలో ఆమెలాంటి వాళ్లకు చోటు, గౌరవం లేదు. ఎవరూ సహించలేని ఆమె తీరు ఎప్పటికీ క్షమించబడదు.' అని అఖిల్ అక్కినేని ఘాటుగా స్పందించారు.The baseless and ridiculous statements made by Konda Surekha are vulgar and disgusting. Being a public servant who is expected to protect the people she has decided to forget her morals and social welfare. The way she has acted is shameful and unforgivable. There are respected…— Akhil Akkineni (@AkhilAkkineni8) October 4, 2024 -
హిట్ సినిమా కొట్టిన తర్వాతే అఖిల్ మీ ముందుకొస్తాడు: నాగార్జున
తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని నేడు (సెప్టెంబర్ 20) ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ నిర్వహించిన ఓ వేడుకలో నాగార్జున మాట్లాడారు. తన తండ్రి నటించిన చిత్రాలను ఆయన మరోసారి గుర్తుచేసుకున్నారు.ఎంతో ఘనంగా జరిగిన ఆ ఈవెంట్లో అఖిల్ పాల్గొనలేదు. దీంతో కాస్త నిరుత్సాహపడిన ఫ్యాన్స్ నాగార్జునను ప్రశ్నించారు. అఖిల్ ఎక్కడ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో నాగార్జున రియాక్ట్ అయ్యారు. బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టే వరకూ అభిమానుల ముందుకు రానని అఖిల్ చెప్పినట్టుగా నాగార్జున తెలిపారు. దీంతో అభిమానులు భారీగా కేకలు, విజిల్స్ వేశారు.అభిమానులు చూపుతున్న ప్రేమను చూసి నాగర్జున ఆనందపడ్డారు. వారి గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ' మీరు చూపించే అభిమానం, ఆశీస్సుల వల్లే మేము ఈ స్థానంలో ఉన్నాం. నేడు నాన్నగారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్న వారందరికీ నా ధన్యవాదాలు. ఈ సందర్భంగా కొందరు రక్తదానం చేశారు. ఇలా మీ ప్రేమను పొందడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సమయంలో నాన్నగారు ఉండుంటే చాలా బాగుండేది. నాన్నగారి శత జయంతి సందర్భంగా కొన్ని హిట్ సినిమాలు విడుదల చేస్తున్నాం. ఉచితంగా చూసి మీరందరూ ఆనందించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లతోపాటు పీవీఆర్లో కూడా ఈ చిత్రాలను ఉచితంగా చూడండి.' అని అభిమానులను నాగార్జున కోరారు.#ANR lives on ♥️ #NagarjunaAkkineni about #akhilakkineni at #ANR100 birthday celebration in Hyderabad pic.twitter.com/5ksfKaxBYC— ARTISTRYBUZZ (@ArtistryBuzz) September 20, 2024 -
అఖిల్ ఏజెంట్.. ఎట్టకేలకు వచ్చేస్తోంది!
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ చిత్రం ఏజెంట్. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా మెప్పించింది.అయితే ఈ మూవీ విడుదలై ఏడాది పూర్తయిన ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. గతంలో సోనీలివ్లో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ఈ నెలలో మరోసారి ఏజెంట్ సినిమా ఓటీటీకి వస్తోందంటూ టాక్ వినిపించింది. ఈసారి కూడా అభిమానులకు నిరాశే ఎదురైంది.తాజాగా చివరికీ బుల్లితెరపై సందడి చేసేందుకు ఏజెంట్ సిద్ధమైంది. ఈనెల 28న రాత్రి 8 గంటలకు గోల్డ్మైన్స్ టీవీ ఛానెల్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని గోల్డ్మైన్స్ టెలీఫిల్మ్స్ ట్విటర్ ద్వారా పంచుకుంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు డైరెక్ట్గా టీవీల్లో చూసే అవకాశం దక్కింది. అయితే ఇది కేవలం హిందీ వర్షన్లో మాత్రమే టీవీల్లో సందడి చేయనుంది. #Agent (Hindi) @AkhilAkkineni8 | 28th July Sun 8 PM | Tv Par Pehli Baar Only On #Goldmines Tv Channel @mammukka #DinoMorea #SakshiVaidya @GTelefilms pic.twitter.com/UyBDijRU9f— Goldmines Telefilms (@GTelefilms) July 15, 2024 -
మూడు పాన్ ఇండియా మూవీస్ ని రెడీ చేస్తున్న అక్కినేని వారసుడు ...!
-
ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది?
అక్కినేని హీరో అఖిల్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ఏజెంట్. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ సినిమా విడుదలైన ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. పెద్ద పెద్ద సినిమాలే రిలీజైన 50 రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. గతంలో పలుసార్లు డేట్స్ అనౌన్స్ చేసినప్పటికీ స్ట్రీమింగ్కు రాకపోవడంతో అఖిల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాగా.. ఏజెంట్ ఓటీటీ రైట్స్ సోని లివ్ కొనుగోలు చేసింది. ఈ నెలలో ఓటీటీ రావచ్చని ఫ్యాన్స్ భావించారు. కానీ స్ట్రీమింగ్ తేదీపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల ఏజెంట్ సినిమాను సెప్టెంబరు 29న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు పోస్టర్ విడుదల చేసింది. దీంతో అఖిల్ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కానీ ఆ తర్వాత సోనిలివ్ తమ సోషల్ మీడియాలో ఖాతా నుంచి ఏజెంట్ ప్రీమియర్ పోస్టర్ లను తొలగించింది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో స్ట్రీమింగ్ అవుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. మరోవైపు అఖిల్ ధీర అనే చిత్రంలో నటిస్తున్నారు. -
ఏడాది తర్వాత ఓటీటీకి ఏజెంట్.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
టాలీవుడ్ యంగ్ అఖిల్ అక్కినేని, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫుల్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ చిత్రం ఏజెంట్. ఈ చిత్రం గతేడాది థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. సురేందర్ 2 సినిమా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.కాగా.. ఈ మూవీ ఏప్రిల్ 28, 2023 థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏజెంట్ ఓటీటీకి రాలేదు. దీంతో అభిమానులు ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో చాలాసార్లు స్ట్రీమింగ్కు వస్తుందని భావించినా అలా జరగలేదు. అయితే తాజాగా జూలైలో ఓటీటీకి స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సోనీ లివ్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్గా నటించగా.. వరలక్ష్మి శరత్కుమార్, మురళీ శర్మ, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. -
ఓటీటీలోకి 'ఏజెంట్' సినిమా.. ట్వీట్ చేసిన నిర్మాత
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. లీడ్ రోల్లో నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్కు జోడీగా యంగ్ బ్యూటిఫుల్ నటి సాక్షి వైద్య నటించారు. ఒక సినిమా థియటర్లోకి వచ్చాక కనీసం 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ రిలీజ్కు నోచుకోలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు ఇదొక శుభవార్త అనే చెప్పవచ్చు. ఎప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్బంగా ఎజెంట్ నిర్మాత అనిల్ సుంకర శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో అఖిల్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. ముందు ఏజెంట్ సినిమాను ఓటీటీలో విడుదల చేయండి అంటూ కామెంట్లు చేశారు. దీంతో అనిల్ సుంకర రిప్లై ఇచ్చారు. ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ దక్కించుకున్నట్లు అనిల్ తెలిపారు. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను. అతి త్వరలోనే ఏజెంట్ సినిమా సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుందని అనిల్ ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతుంది. గత ఏడాది ఏప్రిల్ 28న రిలీజైన ఈ మూవీ సుమారు రూ. 85 కోట్లతో తెరకెక్కినట్లు సమాచారం. కానీ ఇందులో పది శాతం కలెక్షన్స్ కూడా సినిమా రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాత అనిల్ సుంకరకు భారీగా నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎజెంట్లో మలయాళ టాప్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. దీంతో మలయాళంలో కూడా సినిమాను విడుదల చేశారు. కానీ అక్కడ కూడా డిజాస్టర్గా మిగిలిపోయింది. ఏజెంట్ మూవీతో సాక్షి వైద్య హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అనిల్ సుంకర చేసిన ట్వీట్తో ఏజెంట్ ఓటీటీ విషయంపై మళ్లీ వార్తలు వైరల్ అవుతున్నాయి. I already informed couple of times. We sold the digital to B4U and they to Sony. Hopefully they will do it asap. https://t.co/5k0aFYKZbB — Anil Sunkara (@AnilSunkara1) April 8, 2024 -
సలార్లో అఖిల్ అక్కినేని.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ సతీమణి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'సలార్' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి తాజాగా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి.. ప్రభాస్, పృథ్వీరాజ్ల యాక్షన్ సీన్స్కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సలార్ పార్ట్-2 ఉంటుందని ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. దానికి 'సలార్ శౌర్యాంగపర్వం' అనే టైటిల్ కూడా రివిల్ అయిపోయింది. సలార్ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. అఖిల్ లుక్తో పాటు అతని బాడీ కూడా బాలీవుడ్ హీరోలకు ఏం తక్కువ కాదు అన్నట్టుగా ఉంటుంది. అఖిల్ భారీ యాక్షన్ సీన్స్లలో దుమ్ములేపగలడు. దీంతో సలార్ పార్ట్ 2లో అఖిల్ ఎంట్రీ దాదాపు ఖాయం అని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై ప్రశాంత్ నీల్ సతీమణి లిఖితా రెడ్డి తాజాగా స్పందించారు. అవన్నీ పూర్తిగా వదంతులు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లు అడిగడంతో క్లారిటీ ఇచ్చారు. సలార్లో దేవా తండ్రి పాత్ర ఎవరు పోషిస్తున్నారు..? తన తండ్రిని రాజమన్నార్ చంపాడనే విషయం దేవాకు తెలుసా..? అని చాలామంది అడిగిన ప్రశ్నకు ఆమె రివీల్ చేయలేదు.. సమాధానాల కోసం తాను కూడా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. 'సలార్' గ్లింప్స్లో చూపించిన జురాసిక్ పార్క్ డైలాగ్ గురించి ఆమె చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. శౌర్యాంగపర్వం విడుదలయ్యాకు ఆ డైలాగ్ కరెక్టా? కాదా? అనేది తెలుస్తుందని తెలిపారు. అంతేకాకుండా పండిట్ రోల్ కూడా సలార్లో కొంత మాత్రమే రివీల్ చేసినట్లు ఆమె చెప్పారు. -
గాయపడ్డ టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్.. ఇంతకీ ఏమైంది?
అక్కినేని యంగ్ హీరో అఖిల్ గాయపడ్డాడు. తాజాగా 'సలార్' సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇందులో అఖిల్ కనిపించాడు. కాకపోతే ఎడమ చేతికి కట్టు ఉండటంతో పెద్ద దెబ్బ తగిలిందని అర్థమైంది. అసలు ఇంతకీ అఖిల్ చేతికి ఏమైంది? 'సలార్' సక్సెస్ పార్టీలో ఈ కుర్ర హీరో కనిపించడానికి కారణమేంటనేది చూద్దాం. గతేడాది డిసెంబరు 22న థియేటర్లలోకి వచ్చిన 'సలార్' సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ క్రమంలోనే మొన్నీమధ్య బెంగళూరులో గ్రాండ్ సక్సెస్ పార్టీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. అదే టైంలో అయ్యగారు అఖిల్ కూడా కనిపించాడు. కాకపోతే చేతికి కట్టుతో కనిపించడంతో గాయం విషయం బయటపడింది. (ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) అయితే అఖిల్.. గతేడాది 'ఏజెంట్' మూవీతో వచ్చాడు. ఘోరమైన డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే యువీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా అని అప్పట్లో అన్నారు. ఇది నిజమో కాదో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే యువీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత సంస్థనే. అలా అఖిల్కి ఆహ్వానం అంది ఉండొచ్చు. అలా 'సలార్' సక్సెస్ సెలబ్రేషన్స్లో కనిపించి ఉండొచ్చు. ఇక గాయం విషయానికొస్తే.. బయటకు చెప్పకుండా అఖిల్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడేమో. ఈ క్రమంలోనే గాయమై ఉండొచ్చని అంటున్నారు. మరి ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. చేతికి కట్టు చూస్తే పెద్ద గాయంలానే కనిపిస్తుంది. మరి ఎప్పుడైందో ఏమో? (ఇదీ చదవండి: రూ.100 కోట్ల వసూళ్లు దాటేసిన 'హనుమాన్'.. ఆ విషయమైతే చాలా స్పెషల్) -
అయ్యగారు ఈసారైనా ఓటీటీలోకి వస్తారా..?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. లీడ్ రోల్లో నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్కు జోడీగా యంగ్ బ్యూటిఫుల్ నటి సాక్షి వైద్య నటించారు. ఒక సినిమా థియటర్లోకి వచ్చాక కనీసం 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ రిలీజ్కు నోచుకోలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు ఇదొక గుడ్న్యూస్ అనే చెప్పవచ్చు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్కు ఉన్న చిక్కులు అన్నీ తొలగిపోయాయని తెలుస్తోంది. దీంతో జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా 'ఏజెంట్' చిత్రాన్ని 'సోని లివ్' ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా వల్ల సుమారు రూ. 30 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీంతో ఏజెంట్ చిత్రాన్ని ఓటీటీ సంస్థలు కూడా తీసుకునేందుకు పెద్దగా ముందుకు రాలేదు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ పలు మార్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల మళ్లీ బ్రేక్ పడుతూ వచ్చింది. ఈసారైనా జనవరి 26న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా..? అంటూ సోషల్మీడియాలో సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సినిమాలోని అనవసరమైన సన్నివేశాలను తొలగించి.. మంచి సన్నివేశాలను జోడించి కొత్త వెర్షన్ను విడుదల చేయాలనే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారట. -
నెలలోపే ఓటీటీ వస్తుంటే.. ఈ సినిమాలకేమైంది?
ప్రస్తుత సినిమా ప్రపంచంలో ఓటీటీలదే హవా. తమ అభిమాన స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడొస్తాయా అని చూస్తున్నారు అభిమానులు. సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే.. ఏ ఓటీటీలో వస్తుంది? ఏ రోజు స్ట్రీమింగ్ అవుతుందని తెలుసుకోవాలని తహతహలాడుతుంటారు. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు, బ్లాక్ బస్టర్స్ సైతం నెల తర్వాతే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రిలీజై నెలల గడుస్తున్నా కొన్ని సినిమాలు ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఇంతకీ ఆ సినిమాలేవీ? ఎందుకు రాలేదు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం. అఖిల్ ఏజెంట్… అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఏప్రిల్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో కనిపించారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ను సోనీ లివ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అసలు కథేంటంటే? రామకృష్ణ అలియాస్ రిక్కీకి రా(RAW) ఏజెంట్ కావాలనేది కల. దానికోసం మూడుసార్లు పరీక్ష రాసి పాస్ అయినా రిజెక్ట్ అవుతాడు. మహాదేవ్(మమ్ముట్టి) రా చీఫ్. భారతదేశాన్ని టార్గెట్ చేసిన ది గాడ్ (డినో మోరియా)ని అంతం చేయాలనేది ఈయన లక్ష్యం. అందుకోసం ఓ మిషన్ ప్లాన్ చేస్తాడు. అనుకోకుండా ఈ మిషన్లో భాగమవుతాడు. ఇంతకు మహాదేవ్.. రిక్కీకి ఏం చేయమన్నాడు? రిక్కీ రా ఏజెంట్ కల నేరవేరిందా? మహాదేవ్ మిషన్ పూర్తయిందా? లేదా? అన్నదే 'ఏజెంట్' స్టోరీ. నయనతార కనెక్ట్… లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కనెక్ట్. థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం రిలీజ్ కాలేదు. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలైంది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ మూవీని నిర్మించాడు. కనెక్ట్ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సినిమా మాత్రం ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్ కాలేదు. ఆదా శర్మ.. ది కేరళ స్టోరీ ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం రిలీజ్ నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఓటీటీకి రావడం లేదు. సెన్సిటివ్ కంటెంట్ కావడంతోనే ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. -
అఖిల్పై రూ. 100 కోట్లు.. కొత్త డైరెక్టర్తో ప్రయోగం!
సినిమా ఫలితం ఎలా ఉన్నా.. టాలీవుడ్ మార్కెట్లో అఖిల్ అక్కినేనికి ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఒక్క హిట్ పడితే చాలు..అఖిల్ స్టార్ హీరో అయిపోవడం ఖాయం. కానీ దురదృష్టవశాత్తు..అఖిల్ ఖాతాలో ఇప్పటి వరకు ఓ భారీ హిట్ లేదు. భారీ అంచనాలు పెట్టుకున్న ‘ఏజెంట్’ డిజాస్టర్గా నిలిచింది. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రానికి రూ. 10 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు. అంతేకాదు.. ఓటీటీ స్ట్రీమింగ్ సైతం వివాదంలో చిక్కుకొని..ఇప్పటికీ రిలీజ్ కాలేదు. దీంతో అఖిల్ కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే ఏజెంట్ ఫలితాన్ని మర్చిపోయి..కొత్త సినిమాపై దృష్టిపెడుతున్నాడట. రూ. 100 కోట్లతో కొత్త సినిమా ఏజెంట్ రిలీజై ఆరు నెలలు దాటినా..అఖిల్ కొత్త సినిమాను ప్రకటించలేదు. అయితే యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అఖిల్ తదుపరి సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఫ్లాప్ హీరో, కొత్త డైరెక్టర్ అయినప్పటికీ..దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్తో ప్రయోగం చేయబోతోంది యూవీ క్రియేషన్స్. ప్రస్తుతం అఖిల్కు టాలీవుడ్ మార్కెట్లో ఉన్న విలువ కంటే ఇది చాలా ఎక్కువ. కంటెంట్పై ఉన్న నమ్మకంతోనే రూ. 100కోట్లు పెట్టడానికి కూడా నిర్మాతలు భయపడడం లేదట. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. 2025లో రిలీజ్? అఖిల్ కొత్త సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారట. నాగార్జున సైతం ఈ చిత్రాన్ని దగ్గరుండి చూసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నా సామిరంగ, బిగ్బాస్ 7 షోతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఆయన ఫ్రీ అయిపోతారు. అప్పుడు మరోసారి కథ విని..ఫైనల్ వెర్షన్ని లాక్ చేస్తారట. ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది. 2025లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
మరింత అందంకోసం సర్జరీ చేయించుకున్న అఖిల్ !
-
అక్కినేని అఖిల్ గురించి వైరల్ అవుతున్న న్యూస్!
అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' చిత్రం తర్వాత ఆయన మళ్లీ కొత్త సినిమాను ప్రకటించలేదు. భారీ యాక్షన్, స్పై థ్రిల్లర్గా 'ఏజెంట్' తెరకెక్కింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్తో కనిపించడం కోసం ఆయన కొన్నినెలలపాటు శ్రమించారు. కానీ ఏజెంట్ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఎజెంట్ సినిమాలో అఖిల్ హాలీవుడ్ హీరోలకు ధీటుగా కనిపిస్తాడు. అతని ప్రధాన బలం హైట్, అందుకు తగ్గట్టు ఆయన మెయిన్టైన్ చేస్తున్న సిక్స్ ప్యాక్.. ఏజెంట్ స్క్రిప్టు పక్కాగా ఉండుంటే భారీ హిట్ అయిండేది. ఇదే విషయాన్ని ఆ చిత్ర నిర్మాత బహిరంగంగానే చెప్పాడు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) తాజాగా అక్కినేని అఖిల్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఓ కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంటున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే హాలీవుడ్ హీరోలా ఉన్న అఖిల్ మరింత అందంగా కనిపించడానికి తన ముఖానికి స్వల్ప సర్జరీ చేయించుకుంటున్నారని సమాచారం. తన ముక్కుకు సంబంధించి కొన్ని మెరుగులు దిద్దుతున్నారట. దీనికోసం ఆయన విదేశాలకు వెళ్తున్నారని టాక్. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అఖిల్ ఏజెంట్ తర్వాత పక్కా ప్లాన్తో ఒక ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ సినిమాకు అనిల్ కూమార్ అనే కొత్త దర్శకుడు డైరెక్షన్ చేయనున్నారని తెలుస్తోంది. అనిల్ గతంలో సాహో, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. ఈ సినిమాకు ధీర అనే టైటిల్ కూడా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుందని వార్తల వస్తున్నాయి. ఆమె ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ దేవర చిత్రంలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
రాజమౌళి పరివేక్షణలో అఖిల్ సినిమా..
-
ఓటీటీలోకి 'ఏజెంట్'.. ఐదు నెలల తర్వాత ఆ రోజే రిలీజ్
ఏ సినిమా అయినా మహా అయితే నెల.. లేదంటే నెలన్నరలోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ అక్కినేని హీరో అఖిల్ నటించిన 'ఏజెంట్' మాత్రం పత్తా లేకుండా పోయింది. అప్పుడెప్పుడో ఏప్రిల్ చివర్లో థియేటర్లలోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్నా.. దాన్ని అలా వదిలేశారు. దీంతో అందరూ ఆ మూవీ గురించి మర్చిపోయారు. ఇన్నాళ్లకు ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఏమైంది? దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్తో తీసిన యాక్షన్ మూవీ 'ఏజెంట్'. అయితే రిలీజ్కి ముందు అంచనాలు బాగానే ఉండటంతో.. హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఘోరంగా బోల్తా కొట్టింది. పదుల కోట్ల నష్టాన్ని నిర్మాతకు మిగిల్చింది. దీంతో డిజిటల్ హక్కులు కొనుగోలు చేసిన సోనీ లివ్.. ఓటీటీ రిలీజ్ విషయంలో వెనకడుగు వేసింది. (ఇదీ చదవండి: సమ్మోహనుడా పాట షూటింగ్లో దర్శకుడితో గొడవ, ఏడ్చేసిన హీరోయిన్!) ఐదు నెలల తర్వాత అయితే మే 19నే తొలుత ఓటీటీ రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఆ సమయానికి విడుదల చేయలేదు. అప్పుడు ఇప్పుడు అనుకుంటూ వచ్చారు కానీ పూర్తిగా పక్కనబెట్టేశారు. దీంతో అందరూ 'ఏజెంట్' గురించి మర్చిపోయారు. ఇలాంటి టైంలో సెప్టెంబరు 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపు ఐదు నెలల తర్వాత ఓ సినిమా ఓటీటీలోకి రానుంది. ఇది నిజంగా విశేషమే. కథేంటి? రామకృష్ణ అలియాస్ రిక్కీకి రా(RAW) ఏజెంట్ కావాలనేది కల. దానికోసం మూడుసార్లు పరీక్ష రాసి పాస్ అయినా రిజెక్ట్ అవుతాడు. మహాదేవ్(మమ్ముట్టి) రా చీఫ్. భారతదేశాన్ని టార్గెట్ చేసిన ది గాడ్ (డినో మోరియా)ని అంతం చేయాలనేది ఈయన లక్ష్యం. అందుకోసం ఓ మిషన్ ప్లాన్ చేస్తాడు. అనుకోకుండా ఈ మిషన్లో భాగమవుతాడు. ఇంతకు మహాదేవ్.. రిక్కీకి ఏం చేయమన్నాడు? రిక్కీ రా ఏజెంట్ కల నేరవేరిందా? మహాదేవ్ మిషన్ పూర్తయిందా? లేదా? అన్నదే 'ఏజెంట్' స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలో సూపర్హిట్ లవ్ స్టోరీ.. ఫ్రీగా చూసేయండి!) The wait is over! Brace yourself for the wild adrenaline rush! The Agent starring Mammotty and Akhil Akkineni will be streaming on Sony LIV from 29th Sept.#SonyLIV #AgentOnSonyLIV #Agent @AkhilAkkineni8 @mammukka @DirSurender @sakshivaidya99 @AnilSunkara1 pic.twitter.com/zYL0ljh8M1 — Sony LIV (@SonyLIV) September 22, 2023 -
నువ్వు నా కొడుకు కాబట్టి...అఖిల్ పై నాగార్జున ఫన్నీ కామెంట్స్
-
చాలా స్ట్రెస్ గా ఉంది నాన్న..!
-
అమ్మ మీద చిరాకు పడతావ్ ఏంట్రా..? అక్కినేని నాగార్జున
-
నిన్ను చూస్తే జెలస్ ఉందిరా : అక్కినేని నాగార్జున
-
మిస్టర్ మజ్ను గురించి అక్కినేని నాగార్జున సూపర్ ఫన్ ఇంటర్వ్యూ అఖిల్ తో
-
నిన్న అఖిల్...ఈ రోజు నిఖిల్...మీరు మారిపోయారయ్యా
-
ఫ్లాప్స్ తట్టుకోలేక యూ టర్న్ తీసుకున్న అక్కినేని బ్రదర్స్
-
ఓటీటీలో అఖిల్ 'ఏజెంట్' మూవీ వాయిదా.. స్ట్రీమింగ్ అప్పుడే
అక్కినేని అఖిల్ తాజాగా నటించిన చిత్రం ఏజెంట్. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటించింది. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్గా మిగిలింది. మేకోవర్ కోసం చాలా కష్టపడిన అఖిల్కు ఏజెంట్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్పై మరో కన్ఫ్యూజన్ వచ్చి పడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు(మే19)నుంచే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు కూడా సోనీలివ్ ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. చదవండి: షూటింగ్లో ప్రమాదం.. సల్మాన్ఖాన్కు గాయాలు అయితే మళ్లీ ఏమైందో ఏమో కానీ ఏజెంట్ స్ట్రీమింగ్ను వాయిదా వేసింది. థియేటర్ రిలీజ్కు, ఓటీటీ విడుదలకు కనీసం 20 రోజుల గ్యాప్ కూడా లేకపోవడంతో మరో వారం పాటు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. మే26న ఏజెంట్ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. Were is #Agent OTT RELEASE MAY 19 @SonyLIV @SonyLIVHelps pic.twitter.com/gLANHasQ1S — OTTGURU (@OTTGURU1) May 19, 2023 -
ఏజెంట్పై ఫలితంపై అఖిల్ రియాక్షన్..
అక్కినేని అఖిల్, సాక్షి వైద్యం జంటగా నటించిన చిత్రం ఏజెంట్. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. తాజాగా ఈ చిత్రం రిజల్ట్పై అఖిల్ స్పందించారు. తన ఫ్యాన్స్, ఏజెంట్ మూవీ నటీనటులను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు. అఖిల్ తన ట్వీట్లో రాస్తూ.. 'ఏజెంట్ సినిమాకి ప్రాణం పోయడం కోసం తమ జీవితాలను అంకితం చేసిన నటీనటులు, సిబ్బందికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు. మేము మా స్థాయిలో ఉత్తమంగా ప్రయత్నించాం. కానీ దురదృష్టవశాత్తూ ఈ చిత్రం తెరపై మేము కోరుకున్న విధంగా మెప్పించలేదు. మేము మీ కోసం మంచి చిత్రాన్ని అందించలేకపోయాము. నాకు పెద్ద సపోర్ట్గా నిలిచిన నిర్మాత అనిల్కు ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమాపై నమ్మకం ఉంచిన డిస్ట్రిబ్యూటర్లందరికీ.. మాకు ఎంతో సపోర్ట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు. నేను పని చేయడానికి కారణం మీరిచ్చే ప్రేమ, శక్తి . నన్ను నమ్మిన వారి కోసం బలంగా తిరిగి వస్తా.' అంటూ నోట్ విడుదల చేశారు. pic.twitter.com/MxG9cT5c19 — Akhil Akkineni (@AkhilAkkineni8) May 15, 2023 -
మరో తెలుగు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ కపూర్!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్ సరసన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో జాన్వీకపూర్ టాలీవుడ్కి పరిచయం కానుంది. ఈ మూవీ సెట్స్పై ఉండగానే ఈ అందాల తార ఇప్పుడు తెలుగులో మరో అవకాశాన్ని దక్కించుకుంది. అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీలో జాన్వీని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. యూవీ క్రియేషన్స్ అఖిల్తో ఓ భారీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ధీర అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ దాదాపుగా ఫిక్స్ అయ్యిందట. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తుంది. ఇక రామ్చరణ్తో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమాలోనూ హీరోయిన్గా జాన్వీని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ లెక్కన NTR30 రిలీజ్ అనంతరం ఈ భామకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తుంది. -
ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లో అఖిల్ కొత్త సినిమా.. టైటిల్ ఇదే!
కేరీర్లో సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్న అఖిల్ అక్కినేనికి ప్రతిసారి నిరాశే మిలుగుతుంది. భారీ అంచాలు పెట్టుకున్న ‘ఏజెంట్’ ఇటీవల విడుదలై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలనుకున్నాడు అఖిల్. కానీ ఆయన ప్రయత్నం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అఖిల్ కెరీర్లోనే భారీ డిజాస్టర్ మూవీగా ఏజెంట్ నిలిచింది. (చదవండి: ‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి) అయితే సినిమా ఫలితాన్ని పట్టించుకోకుండా.. తన తర్వాత చిత్రంపై ఫోకస్ పెట్టాడు ఈ అక్కినేని హీరో. ‘సాహో’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన అనిల్ కుమార్ ఇటీవల అఖిల్కు ఓ కథ వినిపించారట. అది తనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట. ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్లోని ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని టాక్. (చదవండి: చైతూ నా దగ్గర ఆ ప్రామిస్ తీసుకున్నాడు: వెంకట్ ప్రభు ) అంతేకాదు ఈ చిత్రానికి ‘ధీర’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్నగర్లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. మరి ఈ చిత్రంతోనైనా అఖిల్ సాలిడ్ హిట్ కొడతాడో లేదో చూడాలి. -
అక్కినేని కుటుంబాన్ని వెంటాడుతున్న ఫ్లాపులు.. స్పందించిన చై!
అక్కినేని ఫ్యామిలీకి బ్యాడ్ టైం నడుస్తోంది. ఇటీవలి కాలంలో వారు నటించిన సినిమాలేవీ విజయం సాధించలేదు. నాగార్జున మొదలు నాగ చైతన్య, అఖిల్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. సక్సెస్ పదం విని చాలాకాలమే అయింది. గతేడాది నాగార్జున, చైతన్య కలిసి నటించిన బంగార్రాజు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నాగార్జున నటించిన 'ది ఘోస్ట్', చైతన్య 'థాంక్యూ', అఖిల్ 'ఏజెంట్'.. సినిమాలన్నీ చతికిలపడ్డాయి. ఈ క్రమంలో అక్కినేని ఫ్యాన్స్ అంతా ఓ సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచేందుకు సిద్ధమయ్యాడు నాగచైతన్య. మే 12న కస్టడీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ సమావేశంలో చైతూకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 'అక్కినేని అభిమానులు ఏడాదికాలంగా స్ట్రాంగ్ కమ్బ్యాంక్ కోసం ఎదురుచూస్తున్నారు. అన్నీ నిరాశాజనకమైన ఫలితాలే వస్తున్నాయి. అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నారు?' అని ఓ పాత్రికేయుడు చైను ప్రశ్నించాడు. దీనికి యువసామ్రాట్ స్పందిస్తూ.. 'అభిమానులకు మేము ఎప్పుడూ సక్సెస్నే ఇవ్వాలనుకుంటాం. వారు మాపై ఎంతో ప్రేమాభిమానాలను చూపిస్తారు. ఎల్లప్పుడూ మద్దతుగా నిలబడతారు. వారికి మేము బహుమతిగా మంచి సినిమాను మాత్రమే ఇవ్వగలం. మా కుటుంబం నుంచి వచ్చిన గత కొన్ని సినిమాలు వర్కవుట్ అవలేదు. అనుకున్న ఫలితాలు రాలేదు. ఈ కెరీర్లో ఎత్తుపల్లాలు సహజమే! అందరూ దాన్ని అంగీకరించక తప్పదు. త్వరలోనే ఈ బ్యాడ్టైం ముగిసిపోతుంది. మళ్లీ మేము హిట్ ట్రాక్ ఎక్కుతాం. కస్టడీతోనే అది ప్రారంభమవుతుంది. నాకు ఆ నమ్మకముంది' అని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. చదవండి: టార్చర్, రోజూ నన్ను కొట్టి హింసించేవాడు: నటి సర్జరీ వికటించడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయా: ప్రియాంక చోప్రా -
మా నాన్న స్టోరీ వినలేదు.. నాన్న కథ విన్నారు
-
ఇప్పటికే డైరెక్టర్ ని వెనకేసుకొస్తున్న ఏజెంట్ ప్రొడ్యూసర్
-
'ఏజెంట్ ఫ్లాప్'..డిప్రెషన్లోకి అఖిల్? ఒంటరిగా దుబాయ్కి..
అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాకొట్టింది. స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించనంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్తో డిజాస్టర్ అనిపించుకుంది. అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. ఏజెంట్ సినిమా కోసం అఖిల్ సుమారు రెండేళ్లు కష్టపడ్డాడు. జిమ్లో గంటల కొద్దీ శ్రమించి లుక్ మొత్తం మార్చుకున్నాడు. ఈ సినిమాతో సాలిడ్ హిట్ వస్తుందనుకుంటే ఊహించని విధంగా దెబ్బ పడింది. చదవండి: అభిమానిని తోసేసిన షారూక్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్స్ దీనికి తోడు సోషల్ మీడియాలోనూ విమర్శలు, ట్రోలింగ్తో అఖిల్ కాస్త డిప్రెషన్కు వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో దాన్నుంచి బయటపడేందుకు సింగిల్గా దుబాయ్కు వెకేషన్కు వెళ్లిపోయాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. చదవండి: VD12: రౌడీ హీరోతో శ్రీలీల.. ఘనంగా సినిమా ప్రారంభం -
క్షమించండి తప్పంతా మాదే
-
Agent OTT Release: మూడు వారాల్లో ఓటీటీలోకి ఏజెంట్, మరీ ఇంత త్వరగానా?
ఏజెంట్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు అఖిల్ అక్కినేని. కానీ చివరకు ఆ సినిమా ఫ్లాప్ టాక్ మూటగట్టుకోవడంతో తన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ సినిమా పరాజయానికి బాధ్యత వహిస్తూ నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియా వేదికగా సినీప్రియులకు క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే! తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఓటీటీలో ఏజెంట్ స్ట్రీమింగ్ డేట్ గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతుండటంతో ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్ స్పందించింది. ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. మే 19 నుంచి సోనీలివ్లో ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఏజెంట్ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుందా? అని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. కాగా ఏజెంట్ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో డినో మోరియా విలన్గా నటించాడు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్ చేసింది. హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు. #AGENT Streaming On from May 19 Sony LIV Platform Telugu | Kannada | Malayalam | Tamil #AgentOnSonyLIV pic.twitter.com/gzCm5hktuS — Filmy Corner (@filmycorner9) May 3, 2023 చదవండి: బ్రో, నా కిడ్నీ తీసుకుంటావా? షారుక్ తనయుడిపై ట్రోలింగ్ -
ఏజెంట్ సినిమా ఎఫెక్ట్ తో రూట్ మార్చిన అక్కినేని ఫ్యామిలీ
-
పూజా హెగ్డేతో డేట్కు వెళ్లాలనుంది : అఖిల్ అక్కినేని
అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది. భారీ బడ్జెట్తో గ్రాండ్గా రిలీజైన ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఫలితంగా రిలీజైన తొలిరోజే నెగిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఫలితంగా అఖిల్ కెరీర్లో ఇంకో డిజాస్టర్గా ఏజెంట్ మిగిలిపోయింది. చదవండి: (ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్ను ఆపేసిన పోలీసులు.. వీడియో వైరల్) ఇక సినిమా ఫెయిల్యూర్పై స్వయంగా నిర్మాత అనిల్ సుంకర కూడా బౌండ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్లాం, తప్పు జరిగింది అంటూ ఓపెన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రీసెంట్గా సుమ షోకి గెస్టుగా వెళ్లిన అఖిల్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఏ హీరోయిన్గా డేట్కి వెళ్తారు అని అడగ్గా.. ఏమాత్రం ఆలోచన లేకుండా పూజా హెగ్డే అంటూ ఠక్కున సమాధానం చెప్పాడు. ఇక హీరో రామ్చరణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, హార్ట్బీట్ అంటూ పేర్కొన్నాడు. ఇక నాగార్జునకు తెలియకుండా గోడదూకి వెళ్లానని, ఇప్పటికీ ఆయనకు ఈ విషయం తెలియదంటూ సీక్రెట్ బయటపెట్టేశాడు అఖిల్. చదవండి: బ్రేకప్ అయినా ఇంకా నేనే కావాలని కోరుకుంటున్నాడు: నటి -
ఏజెంట్ కోసం అఖిల్ కష్టాలు.. తెలిస్తే షాక్ అవుతారు ...
-
ప్రతి ఒక్కరినీ క్షమాపణలు కోరుతున్నాం: ఏజెంట్ నిర్మాత
అక్కినేని అఖిల్, సాక్షి వైద్య జంటగా నటించిన చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సారైనా అఖిల్ హిట్ కొడతాడని భావించినా అభిమానులకు నిరాశ తప్పలేదు. అయితే తాజాగా ఈ మూవీ ఫలితంపై టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. ఏజెంట్ మూవీ ఫ్లాప్కు పూర్తి బాధ్యత తమదేనని వెల్లడించారు. (ఇది చదవండి: కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో) అనిల్ సుంకర ట్వీట్లో రాస్తూ.. 'ఏజెంట్ మూవీపై వస్తున్న విమర్శలకు మాదే పూర్తి బాధ్యత. ఇది ఒక పెద్ద టాస్క్ అని తెలుసు. కానీ దాన్ని జయించగలమని అనుకున్నాం. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడంలో పొరపాట్లు చేశాం. కొవిడ్ వల్ల మరిన్ని ఇబ్బందులు పడ్డాం. అయితే దీనికి ఎలాంటి సాకులు నేను చెప్పదలచుకోలేదు. చాలా పెద్ద మిస్టేక్ చేశాం. ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాం. మరోసారి ఇలాంటివీ పునరావృతం కాకుండా చూసుకుంటాం. మా చిత్రబృందంపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరినీ క్షమాపణలు కోరుతున్నాం. రాబోయే ప్రాజెక్టుల్లో ఇలాంటి నష్టం జరగకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం.' అని పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మించగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి-2 బ్యానర్స్పై తెరకెక్కించారు. (ఇది చదవండి: ‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..?) We have to take the entire blame for #Agent. Though we know its an uphill task, we thought of conquering but failed to do so as we did a blunder starting the project without a bound script & innumerable issues including covid followed. We don't want to give any excuses but learn… — Anil Sunkara (@AnilSunkara1) May 1, 2023 -
కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అఖిల్, హీరోయిన్గా జాన్వీ!
యంగ్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్ థియేటర్లలో సందడి చేస్తోంది. కాగా ఆయన నటించనున్న తర్వాతి చిత్రం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు అనిల్ ఇటీవల అఖిల్కు ఓ కథ చెప్పారు. ఈ స్టోరీ నచ్చడంతో అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ మూవీ నిర్మించనుందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెల్లడి కానుందనే టాక్ ఫిలిం నగర్లో వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ను చిత్రయూనిట్ సంప్రదించారని భోగట్టా. కాగా అఖిల్ ఇటీవల నటించిన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే! భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఏజెంట్తో హిట్ కొట్టాన్న అఖిల్ గురి తప్పడంతో ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెంచాడు. చదవండి: కానిస్టేబుల్ పరీక్షలో బలగం ప్రశ్న -
విజయ్ దేవరకొండ, అఖిల్ కెరీర్ని దెబ్బ తీసిన ‘బామ్మర్ది’!
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. దీంతో బడా హీరోలతో పాటు యంగ్ స్టార్స్ కూడా పాన్ ఇండియాపై ఫోకస్ పెట్టారు. వాటిలో చాలా వరకు విజయవంతం అయ్యాయి. కానీ ఓ రెండు చిత్రాలు మాత్రం భారీ అంచనాలతో విడుదలై.. అట్టర్ ఫ్లాప్ చిత్రాలుగా మారాయి. అవే విజయ్ దేవరకొండ ‘లైగర్’, అఖిల్ ‘ఏజెంట్’. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’పై బాలీవుడ్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రచార చిత్రాలు.. ప్రమోషన్ కార్యక్రమాలు చూసి మరో తెలుగు సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టినా.. తర్వాత రోజు నుంచి చతికిల పడింది. భారీ బడ్జెట్తో తెరరెక్కిన లైగర్.. బయ్యర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. (చదవండి: సోషల్ మీడియాలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రష్మిక) ఇక ఈ నెల 28న విడైదలైన ‘ఏజెంట్’పై కూడా అలాంటి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమాతో అఖిల్ పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ విడుదలైన తొలి రోజు ఈ మూవీ డిజాస్టర్ టాక్ని సొంతం చేసుకుంది. లైగర్ కోసం విజయ్ దేవరకొండ.. ఏజెంట్ కోసం అఖిల్ చాలా కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ కూడా చేశారు. అయితే తమ కష్టానికి తగ్గ కథను ఎంచుకోవడంలో ఇద్దరు విఫలమయ్యారు. అందుకే రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. (చదవండి: మండుటెండలో తిరుగుతున్నా, ఎవరూ ఇల్లు అద్దెకివ్వడం లేదు: నటి) అయితే ఈ రెండు చిత్రాల డిజాస్టర్ వెనుక ‘బామ్మర్ది’ ఉన్నాడనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఎవరీ బామ్మర్ది అంటే.. ఈ రెండు చిత్రాల్లో ‘సాలా’ అనే పదం బాగా హైలెట్ అయింది. సాలా అంటే హిందీలో బామ్మర్ది అని అర్థం. దీన్ని తెలుగులో బూతు పదంగానూ వాడుతున్నారు. ఇలాంటి పదాలను బాగా ఇష్టపడే పూరి జగన్నాథ్.. లైగర్కి ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనే ట్యాగ్ లైన్ తగిలించారు. ఇక ఏజెంట్లో సురేందర్ రెడ్డి హీరో క్యారెక్టర్ని ‘వైల్డ్ సాలా’ అంటూ పరిచయం చేయించాడు. ఈ రెండింటిలోనూ ‘సాలా’ కామన్గా ఉంది. రెండూ డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో టాలీవుడ్కి ‘సాలా’ పదం అచ్చిరావడంలో లేదని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది సిల్లీ సెంటిమెంట్. కంటెంట్లో బలం లేకపోవడంతో రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. అయితే టాలీవుడ్లో సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. నిజంగా సాలా పదం అచ్చిరాదేమో అని భావించేవాళ్లు కూడా ఉంటారు. మరి భవిష్యత్తులో ‘సాలా’తో సాలిడ్ హిట్ కొడతారో లేదా సెంటిమెంట్తో ఆ పదమే వాడడానికి భయపడతారో చూడాలి. -
‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..?
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటెట్ మూవీ ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఏప్రిల్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సారి ‘అయ్యగారి’కి పక్కా హిట్ వస్తుందని అక్కినేని అభిమానులు ఆశపడ్డారు. కానీ వారి కోరిక నెరవేరలేదు. తొలిరోజు ఈ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు తక్కువ వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం ఫస్ట్డే ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ. 7 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించింది. అందులో తెలుగు రాష్ట్రాలలోనే రూ.4 కోట్లు వసూలు చేయడం గమనార్హం. (చదవండి: కొడుకుపై ట్రోలింగ్.. తొలిసారి రియాక్ట్ అయిన అమల అక్కినేని) ఇక ప్రాంతాల వారిగా చూస్తే నైజాంలో 1.33 కోట్లు, సీడెడ్ - రూ. 64 లక్షలు, ఉత్తరాంధ్ర - రూ. 54 లక్షలు, ఈస్ట్ - రూ. 29 లక్షలు, వెస్ట్ - రూ. 30 లక్షలు, గుంటూరు - రూ. 52 లక్షలు, కృష్ణా - రూ. 22 లక్షలు, నెల్లూరు - రూ. 16 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.అఖిల్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్(సుమార్ రూ.80 కోట్లు)తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వైడ్గా రు. 37 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే రు. 38 కోట్ల షేర్ వస్తేనే అఖిల్ బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కుతాడు. (చదవండి: బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన పీఎస్ 2.. ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే..) కానీ తొలి రోజే ఇంత తక్కువ వసూళ్లను రాబట్టిందంటే.. బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమేనని ట్రేడ్ పండితులు అంటున్నారు. అయితే అఫీషియల్గా ఫస్ట్ డే వసూళ్ల వివరాలు రాకపోయినా, ఈ రిపోర్ట్స్ చూస్తే మాత్రం నిజంగానే అఖిల్ కెరీర్లో ఏజెంట్ అతిపెద్ద డిజాస్టర్గా కాబోతున్నట్లు తెలుస్తుంది. కాగా, ఈ మూవీలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, డినో మోరియా ప్రధాన పాత్రలు పోషించారు. సాక్షి వైద్య హీరోయిన్ కాగా, హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు. -
కొడుకుపై ట్రోలింగ్.. తొలిసారి రియాక్ట్ అయిన అమల అక్కినేని
అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా నిన్న(శుక్రవారం)గ్రాండ్గా రిలీజైన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్థ్రిల్లర్గా విడుదలైన ఈ సినిమా తొలిరోజే నెగిటివ్ టాక్ను తెచ్చుకుంది. అఖిల్ వంద శాతం ఈ సినిమా కోసం కష్టపడినా కథ, స్క్రీన్ ప్లే బాలేకపోవడంతో ఏజెంట్ సినిమాను, అఖిల్ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. చదవండి: అదిరిపోయిన విజయ్ ఆంటోని 'బిచ్చగాడు-2' ట్రైలర్ రిలీజ్కు ముందు భారీ హైప్ క్రియేట్ చేసినా సినిమా ఏమాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఏజెంట్ మూవీపై వస్తున్న ట్రోలింగ్పై అఖిల్ తల్లి అమల అక్కినేని తొలిసారిగా స్పందించారు.ట్రోలింగ్ అనేది ఇన్సెక్యూరిటీస్ వల్ల వస్తుంటుంది. కానీ అవి విజయానికి దోహదపడుతుంటాయి. నిన్న ఏజెంట్ సినిమా చూసి నిజంగానే చాలా ఎంజాయ్ చేశాను. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి..కానీ మీరు ఓపెన్ మైండ్తో చూస్తే కశ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నేను వెళ్లిన హాల్ మొత్తం నిండిపోయింది. అందులో ఎక్కువగా ఆడవాళ్లు, అమ్మలు, అమ్మమ్మలు ఉన్నారు. యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు వాళ్లంతా అరుపులు, కేకలతో బాగా ఎంజాయ్ చేశారు. ఒకటి మాత్రం చెప్పగలను.. అఖిల్ నెక్ట్స్ చేయబోయే సినిమా మరింత బెటర్గా ఉంటుంది అంటూ అమల తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. చదవండి: ప్రియురాలితో నటుడి సహజీవనం, రెండోసారి గర్భం దాల్చిన మోడల్ View this post on Instagram A post shared by Amala Akkineni (@akkineniamala) -
ఆ ఓటీటీలో ఏజెంట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గత చిత్రాల్లో రొమాంటిక్గా కనిపించిన అఖిల్ ఏజెంట్ సినిమాలో అందుకు భిన్నంగా వైల్డ్గా కనిపించేందుకు ప్రయత్నించాడు. స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ కంటే ఎక్కువగా నెగెటివ్ టాకే వస్తోంది. దీంతో హీరో అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని అభిమానులు బాధపడుతున్నారు. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అంతంతమాత్రమే స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ రిలీజ్ గురించి నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్ ఇదివరకే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే కదా! తాజాగా ఏజెంట్ మూవీ నెల లోపే ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే మే నెలాఖరులోపు సోనీలివ్లో ఏజెంట్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. వీలైతే మే మూడో వారంలోపే ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఇక ఏజెంట్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో మమ్ముట్టి కీలక పాత్ర పోషించాడు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా అనిల్ సుంకర నిర్మించారు. చదవండి: స్టార్ హీరోతో హీరోయిన్ లవ్.. నటుడి విరహవేదన.. ఇన్నాళ్లకు స్పందించిన నటి -
ఏజెంట్ మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
‘ఏజెంట్’మూవీ ట్విటర్ రివ్యూ
మాస్ ఇమేజ్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు అఖిల్ అక్కినేని. తొలి సినిమా కోసం మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ని ఎంచుకొని భారీ బడ్జెట్తో ‘అఖిల్’ని తీశాడు.అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో తన పంథాని మార్చి లవర్ బాయ్గా మారాడు. అయినా కూడా పెద్ద సెక్సెస్ని అందుకోలేకపోయాడు. చివరి మూవీ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` ఓ మోస్తరు విజయం సాధించింది. అయినా కూడా లవర్ బాయ్గా ఉండేందుకు అఖిల్ ఇష్టపడటం లేదు. మాస్ హీరోగా నిరూపించుకోవడానికి ఈ సారి ‘ఏజెంట్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పై థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రానికి `కిక్` ఫేమ్ సురేందర్రెడ్డి దర్శకుడు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంతో కొత్త అమ్మాయి సాక్షి వైద్య హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ 28) ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ఏజెంట్’కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలు ట్విటర్లో చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. Jus Now I have completed my Show .it was kutha ramp for masses . justification has been done for tha tag #wildsale ..🥵🥵🥵🙏🙏🙏 will be first 100cr share from Tier 2 Those whoever wants to take screen shot they can ...#Agent — Pawanfied (@OnlyPSPK_) April 28, 2023 ట్విటర్లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమాలో యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయని అంటున్నారు. యాక్షన్ పరంగా అఖిల్ ఆకట్టుకున్నాడని చెబుతున్నారు. కానీ కథ బలంగా లేదని కామెంట్ చేస్తున్నారు. ఫస్టాఫ్ కొంత ఫర్వాలేదు కానీ సెకండాఫ్ కొంపముంచిందని నెటిజన్స్ అంటున్నారు. అఖిల్ వన్ మ్యాన్ షో అని కామెంట్ చేస్తున్నారు. #Agent what a mess..Surender Reddy completely lost it..feel sorry for Akhil..not even one department was decent..bgm was horrible and the graphics are awful..the film looks incomplete..I am not sure if DI is complete…it had a dark shade throughout.. Disaster. — akhil_maheshfan2 (@Maheshfan_1) April 28, 2023 Akhil One man Show 💥💥💥 Action Sequences Mathram 👌👌👌 Love story 😢😢😢 Songs 😢😢😢 BGM 🥵 Interval And Climax KCPD 💥💥💥 Negetive Reviews patinchukovadhu Movie Bagundhi 👍👍 Rating:3/5 #Agent #AkhilAkkineni pic.twitter.com/UUwvOYhVez — Srinivas (@srinivasrtfan2) April 28, 2023 Interval bang that's a wild ride @DirSurender mark 1st half and that looks good Especially Action scenes and dailogues 🔥🔥#Agent — RAVANNAsura (@Karthik70504619) April 28, 2023 #Agent An engaging Spy Action Film! Akhil is extra ordinary in this movie and can see his hard work and dedication in action sequences and comedy scenes, cinematography and BGM are main highlights of the movie. Surendra reddy delivers a hit again after SyeRaa. pic.twitter.com/DwhK91ZbYO — Johnnie Walker (@roopezh) April 28, 2023 #Agent: 👉#Agent is such a terrible film. In recent times, Telugu Film Industry has not produced such a bad film 👉It’s a third-rate film because of the medicore direction and predictable plot 👉#AkhilAkkinen’s transformative efforts are futile#AgentReview #Mammootty — PaniPuri (@THEPANIPURI) April 28, 2023 #Agentreview from USA premiere : Excellent Response💥💥💥 Great action episodes Akhil's terrific screen presence 💥💥 Awesome screenplay Never Before Songs Kummesayi, WildSaale Song Mind-blowing🥵 Full of suspense n twists. ⭐⭐⭐⭐/5#AkhilAkkineni #Agent #BlockbusterAgent 🔥💥 — RAVANNAsura (@Karthik70504619) April 28, 2023 Interval bang that's a wild ride @DirSurender mark 1st half and that looks good Especially Action scenes and dailogues 🔥🔥#Agent — RAVANNAsura (@Karthik70504619) April 28, 2023 -
ఆ ఆఫర్ స్కామ్ అనుకున్నాను
‘‘తెలుగులో నా తొలి సినిమా ‘ఏజెంట్’. మంచి సినిమాతో పరిచయం కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు సాక్షీ వైద్య. అఖిల్ హీరోగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూ΄పొందిన చిత్రం ‘ఏజెంట్’. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో సాక్షీ వైద్య మాట్లాడుతూ – ‘‘వృత్తి రీత్యా నేను ఫిజియోథెరపిస్ట్ని. కోవిడ్ సమయంలో ఖాళీగా ఉండటం ఇష్టం లేక సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ చేశాను. అవి వైరల్ అయ్యాయి. ఆ తర్వాత నా స్నేహితుల సలహా మేరకు కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను. కొన్ని అవకాశాలు వచ్చినా నచ్చలేదు. కాగా ‘ఏజెంట్’ ప్రొడక్షన్ టీమ్ నుంచి ఒకరు ఫోన్ చేసి హీరోయిన్ చాన్స్ గురించి చెప్పారు. ఈ ఆఫర్ను నేను మొదట్లో స్కామ్ అనుకున్నాను. కానీ ముంబైలో ఉన్న ఓ కాస్టింగ్ డైరెక్టర్ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పెద్ద బేనర్ అని, పెద్ద దర్శకుడు, పెద్ద స్టార్ అని చెప్పగానే హైదరాబాద్ వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. ‘ఏజెంట్’ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో పైలెట్ పాత్రలో కనిపిస్తాను. ‘ఏజెంట్’ నాకు మంచి అనుభూతిని ఇచ్చింది. ప్రస్తుతం వరుణ్ తేజ్తో ‘గాంఢీవదారి అర్జున’ చేస్తున్నాను’’ అన్నారు. -
డైరెక్షన్ ఆలోచన ఉంది
‘‘ఏజెంట్’ ఒక యాక్షన్ ఫిల్మ్. ముగ్గురు ఏజెంట్స్ మధ్య జరిగే కథ ఇది. కథ భిన్నంగా ఉంటుంది. భావోద్వేగాలు కూడా బలంగా ఉంటాయి. అఖిల్ కెరీర్లో ‘ఏజెంట్’కి ముందు, ‘ఏజెంట్’కి తర్వాత అనేలా ఉంటుంది. విజువల్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి. ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇచ్చే చిత్రం ఇది’’ అని నిర్మాత అనిల్ సుంకర అన్నారు. అఖిల్ అక్కినేని, సాక్షీ వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు యంగ్ హీరోలు డూప్ లేకుండా చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఒక నిర్మాతగా సేఫ్టీ చూసుకోమని యాక్షన్ కొరియోగ్రాఫర్కి చెప్తాను. ఈ మధ్య విజయవాడలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో అఖిల్ దాదాపు 170 అడుగుల ఎత్తు నుంచి దూకాడు. రోప్స్ కట్టినప్పటికీ రిస్క్ ఎందుకని నేను వద్దన్నాను. అయితే అఖిల్ చేస్తానన్నాడు. క్రెడిట్ అంతా తనకే దక్కుతుంది. ‘ఏజెంట్’లో ప్రేక్షకులు ఇలాంటి సాహసాలు చాలా చూస్తారు. ఇది భారీ స్పాన్ ఉన్న సినిమా. ఇందులో గంటన్నర కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంటాయి. అందుకే చాలా సమయం పట్టింది. ‘ఏజెంట్’ని ముందు తెలుగులో రిలీజ్ చేసి, రెండో వారం నుంచి ఇతర భాషల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం. హిందీలో ఇప్పటికే డబ్బింగ్ పూర్తయింది. నాకు దర్శకత్వం చేసే ఆలోచన ఉంది. నా డైరెక్షన్లో స్పై జోనర్లో సినిమా ఉంటుంది. మా 14 రీల్స్ బ్యానర్లో ఈ ఏడాది బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి. ప్రస్తుతం చిరంజీవిగారితో నిర్మిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయి. ఆగస్ట్ 11న ఈ సినిమా విడుదలకి డేట్ ఫిక్స్ చేశాం’’ అన్నారు. -
వరంగల్లో ‘ఏజెంట్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక
-
షూటింగ్లో నటితో అసభ్యంగా ప్రవర్తించిన అఖిల్? అసలు విషయమిదే!
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా గురించి పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తాజాగా అఖిల్ ఏజెంట్ మూవీలో ఓ ప్రత్యేక సాంగ్లో ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు తాను సెన్సార్ బోర్డ్ మెంబర్గా చెప్పుకునే వివాదస్పద సినీ క్రిటిక్ ఉమైర్ సంధుపై బాలీవుడ్ నటి ఆగ్రహం వ్యక్తం చేసింది. అతను చేసిన ఫేక్ ట్వీట్పై ఊర్వశి ఫైర్ అయింది. ఇలాంటి ఫేక్ పోస్ట్ చేసినందుకు అతనిపై పరువునష్టం దావా వేసినట్లు తెలిపింది బాలీవుడ్ బ్యూటీ. ఈ మేరకు తన ఇన్స్టాలో ఓ పోస్ట్ చేసింది. అసలు ట్వీట్లో ఏముంది? అఖిల్ అక్కినేని.. ఊర్వశి రౌతేలాతో ఏజెంట్ మూవీ షూట్లో అసభ్యంగా ప్రవర్తించాడని ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ను చూసిన బాలీవుడ్ భామ ఇది ఫేక్ అంటూ కొట్టిపారేసింది. అంతటితో వదలకుండా అతనిపై విమర్శల దాడి చేసింది. నువ్వు జర్నలిస్టే కాదంటూ చురకలంటించింది. ఇలాంటి ఫేక్ వార్తలు తమ కుటుంబానికి చాలా అసౌకర్యంగా కలిగించాయని ఊర్వశి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయంలో ఊర్వశి రౌతేలా అభిమానులు మద్దతుగా నిలిచారు. #AkhilAkkineni “ Harassed ” Bollywood Actress #UrvashiRautela during Item Song Shoot of #Agent in Europe. As per her, He is very immature kind of actor & feeling uncomfortable working with him. pic.twitter.com/4MR48Vtgxc — Umair Sandhu (@UmairSandu) April 18, 2023 View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
అఖిల్ బాబు కామెడీ అయ్య బాబోయ్..
-
అఖిల్ 'ఏజెంట్' ప్రీ రిలీజ్ ఈవెంట్కు వచ్చేది ఎవరో తెలుసా?
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏకే ఇంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుంది. తొలిసారి భారీ యాక్షన్ మూవీతో రంగంలోకి దిగిన అఖిల్ ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. బ్యాక్ టూ బ్యాక్ ఈవెంట్స్తో బాక్సాఫీస్ వద్ద బాగానే బజ్ క్రియేట్ చేశారు. ఈనెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో వరంగల్లో ఈరోజు(ఆదివారం)ప్రీ రిలీజ్ ఈవెంట్కు అంతా సిద్దమయ్యింది. అయితే ఈ వేడకకు టాలీవుడ్ బిగ్ స్టార్స్ పేర్లు మొదట వినిపించినా ఇప్పటివరకు కార్లిటీ రాలేదు. ఫైనల్గా కింగ్ నాగార్జున గెస్టుగా రానున్నట్లు మేకర్స్ తెలిపారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేశారు. The Massive Pre-Release Event of #AGENT will be graced by the one & only KING @IamNagarjuna 🔥 TOMORROW from 6PM onwards at Rangaleela Maidanam, Warangal 💥💥#AgentOnApril28th @AkhilAkkineni8 @mammukka @sakshivaidya99 @DirSurender @AnilSunkara1 @AKentsOfficial @shreyasgroup pic.twitter.com/Zted60TqH9 — AK Entertainments (@AKentsOfficial) April 22, 2023 -
ఆ విషయం తెలిశాక అమ్మ ఎమోషనల్ అయ్యింది : అఖిల్
‘‘30 ఏళ్లకు పైగా మా నాన్నగారు (నాగార్జున) ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో ఆయనకు మంచి గ్రిప్ ఉంది. నాకేమైనా సందేహాలు ఉంటే ఆయన్ని అడిగి తెలుసుకుంటాను. అయితే ఫలానా స్క్రిప్ట్ ఓకే చేయలా? వద్దా అని అడగను. అలా చేస్తే నా కెరీర్ తాలూకు ఒత్తిడిని నాన్నపై పెట్టినట్లు ఉంటుంది. ఆయన ప్రమేయం ఎక్కువగా ఉంటే ఓ వ్యక్తిగా నేను ఎదగలేకపోవచ్చు. అందుకే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఈ కారణంగానే ‘ఏజెంట్’ స్క్రిప్ట్ను నాన్నతో షేర్ చేయలేదు’’ అన్నారు అఖిల్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటింన చిత్రం ‘ఏజెంట్’. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మింన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అఖిల్ చెప్పిన విశేషాలు. ఆ ఒక్క సెంటిమెంట్ ఫాలో అవుతున్నా! ♦ నాకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. నా గత చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ టైమ్లో సూరిగారు (సురేందర్ రెడ్డి) ‘ఏజెంట్’ కథ చెప్పారు. నాకూ నచ్చింది. దాంతో వెంటనే అనౌన్స్ చేశాం. అయితే స్క్రిప్ట్ పూర్తి కావడానికి, నా లుక్ మార్చుకోవడం, లాక్డౌన్ వంటి వాటి వల్ల ఈ సినిమా ఆలస్యమైంది. ♦ ‘ఏజెంట్’లో నేను రామకృష్ణ (రిక్కీ) అనే పాత్ర చేశాను. రిక్కీ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ‘ఏజెంట్’ ఒక మంచి స్పై డ్రామా. సురేందర్ రెడ్డిగారు ప్రతిదీ ఫైన్ ట్యూన్ చేస్తారు. నేను ఆయన్ను బ్లైండ్గా ఫాలో అయ్యాను. ఇక సెకండాఫ్లో వచ్చే టార్చర్ సీన్ కోసం చాలా కష్టపడ్డాను. ♦సాధారణంగా నేను సెంటిమెంట్స్ను నమ్మను. అయితే ఏప్రిల్ 28న ‘అడవి రాముడు’, ‘పోకిరి’, ‘బాహుబలి’ వంటి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు విడుదలయ్యాయి. ఇలాంటి హిట్ సినివలు విడుదలైన ఏప్రిల్ 28న ‘ఏజెంట్’ సినిమా విడుదల అవుతోంది. ఈ సెంటి మెంట్ను మాత్రం ఫాలో అవుతున్నాను. ♦నాన్నగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నా కల. అది నాన్నగారి వందో సినిమా అయితే నాకు ఇంకా సంతోషం. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. కానీ నాకు తెలిసి అలాంటి స్క్రిప్ట్ ఏదీ ఫైనలైజ్ కాలేదు. ‘ఏజెంట్’ సినిమా ట్రైలర్ చూసి, నేను చాలా కష్టపడ్డానని తెలిసి మా అమ్మగారు (అక్కినేని అమల) ఎమోషన్ అయ్యారు. -
మూవీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడానికి నానా కష్టాలు పడుతున్న అఖిల్, తేజ్
-
Agent Movie: సముద్ర తీరాన ఏజెంట్ మూవీ స్పెషల్ ఇంటర్వ్యూ (ఫొటోలు)
-
Agent కటౌట్ ఒకే...
-
Akhil Akkineni : పెళ్లిపై స్పందించిన అఖిల్
-
తన రిలేషన్ షిప్ స్టేటస్ బయటపెట్టేసిన అఖిల్ అక్కినేని
అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్.సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్ కెరీర్లో తొలిసారి పాన్ ఇండియా చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా కాకినాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల్ మాట్లాడుతూ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కొంతకాలంగా అఖిల్ పెళ్లిపై పలు వార్తలు వస్తున్నాయి. తాజాగా పెళ్లెప్పుడు అని అభిమాని అడిగిన ప్రశ్నకు అఖిల్ సమాధానిమిస్తూ..“అప్పుడే పెళ్లి చేసుకోమంటారా?” అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. ప్రస్తుతం సింగిల్గానే ఉన్నానంటూ తన రిలేషన్షిప్పై క్లారిటీ ఇచ్చాడు. -
అఖిల్ ఏజెంట్ కి దెబ్బేస్తున్నారు..100 కోట్ల సినిమా పరిస్థితి ఏంటి ?
-
నాగచైతన్య-శోభిత డేటింగ్ చేస్తున్నారా? అఖిల్ ఏమన్నాడంటే..
సమంతతో విడిపోయిన తర్వాత అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్పై ఇంతవరకు అటు చై, శోభిత దూళిపాళ స్పందించకపోయినా వారి ప్రేమ వ్యవహారం మాత్రం ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతూనే ఉంది. రీసెంట్గా లండన్లోని ఓ రెస్టారెంట్లో వీరిద్దరు కలిసున్న ఓ ఫోటో లీక్ అయ్యి ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో చై-శోభితల రిలేషన్షిప్ నిజమేనంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ వ్యవహారంపై అఖిల్ అక్కినేని స్పందించారు. ఏజెంట్ మూవీ ప్రెస్మీట్లో భాగంగా పాల్గొన్న అఖిల్కు.. ''మీ అన్నయ్య నాగచైతన్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. ఎవరో అమ్మాయితో ఫొటోలో కనిపించి(శోభిత దూళిపాళను ఉద్దేశిస్తూ) నెట్టింట హాట్టాపిక్గా మారాడు. మరి మీ పరిస్థితి ఏంటి''?అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దానికి అఖిల్ బదులిస్తూ..'నా పరిస్థితి ఏజెంట్ మూవీ. రెండేళ్లుగా జుట్టు, బాడీని మెయిన్టైన్ చేయడమే సరిపోయింది. నా దృష్టి మొత్తం సినిమాలపైనే' అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం అఖిల్ చేసిన ఆ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. -
రిపోర్టర్స్ ముక్కు సూటి ప్రశ్నలకు అఖిల్ స్మార్ట్ ఆన్సర్స్
-
హీరోయిన్ సాక్షి మాటలకూ అఖిల్,సురేందర్ రెడ్డి ఎలా నవ్వుతున్నారో చూడండి..
-
హీరోయిన్ సాక్షిని చాలా సార్లు తిట్టాను ఇంకా కొట్టడం ఏంటి..!
-
మెంటల్ గా, ఫిసికల్ గా నా లైఫ్ ని మొత్తం మార్చేసింది...
-
హాలీవుడ్ రేంజ్ స్పై సినిమాలపై హీరోల ఇంట్రెస్ట్
-
గర్ల్ఫ్రెండ్ గోవిందా.. బ్రేకప్ అయ్యిందంటున్న అఖిల్ అక్కినేని
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్గా నటించగా, మమ్ముట్టి కీలక పాత్ర చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి 2 పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘రామకృష్ణ గోవింద.. గోవింద హరి గోవింద...’ అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్. ‘ రామ పోయి కృష్ణ వచ్చె, బాధే పోయి హ్యాపీ వచ్చిందా, నైటే పోయి లైటే వచ్చె, ప్రేమే పోతూ పోతూ ఏదో ఏదో నేర్పించిందా.. గోవిందా గోవిందా గర్ల్ఫ్రెండ్ గోవిందా.. అయ్యిందా అయ్యిందా బ్రేకప్ అయ్యిందా, పోయిందా పోయిందా ప్రేమే దూరం పోయిందా, వచ్చిందా వచ్చిందా ఫ్రీడమ్ వచ్చిందా..’ అంటూ ఈ పాట సాగుతుంది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని రామ్ మిర్యాల పాడగా, శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. -
సమంత ట్వీట్ కి అఖిల్ రిప్లై అదుర్స్
-
ఈసారి అఖిల్ అక్కినేనితో ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్
‘ఏజెంట్’ తో ప్రత్యేక స్టెప్పులు వేయనున్నారట హీరోయిన్ ఊర్వశీ రౌతేలా. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ స్పై ఫిల్మ్ ‘ఏజెంట్’. ఇందులో సాక్షీ వైద్య హీరోయిన్. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. అయితే ఈ మూవీలోని ఓ ప్రత్యేక పాటలో ఊర్వశీ రౌతేలా డ్యాన్స్ చేయనున్నారని సమాచారం. అఖిల్, ఊర్వశీల మాస్ స్టెప్స్తో ఈ పాట అదిరిపోయే రేంజ్లో ఉంటుందట. ‘ఏజెంట్’ చిత్రం ఈ నెల 28న విడుదలకానుంది. కాగా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’లో ‘బాస్ పార్టీ..’ అనే స్పెషల్ సాంగ్లో తన డ్యాన్స్తో అలరించారు ఊర్వశి. అలాగే రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేశారని తెలిసింది. కాగా ఊర్వశీ రౌతేలా ప్రధాన పాత్రలో నటించిన ‘బ్లాక్ రోజ్’ సినిమా తెలుగులో విడుదల కావాల్సి ఉంది. -
ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన అఖిల్
-
పైకి అలా కనిపిస్తాడు కానీ.. నాగచైతన్య సైలెంట్ కిల్లర్ : అఖిల్
-
పైకి అలా కనిపిస్తాడు కానీ.. నాగచైతన్య సైలెంట్ కిల్లర్ : అఖిల్
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ఏజెంట్. డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వార్కి రెడీ అవుతోంది. అఖిల్ కెరీర్లో తొలిసారి పాన్ ఇండియా చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడు పెంచారు మేకర్స్. తాజాగా యాంకర్ సుమతో ముచ్చటించిన అఖిల్ సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాన్న షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాక మొత్తం సమయాన్ని ఫ్యామిలీకే కేటాయిస్తారు. సినిమాల గురించి డిస్కషన్స్ చేయరు. మా అన్న నాగచైతన్య కూడా అంతే. సేమ్ నాన్న లాగే. పైకి నేను నాటీ(చిలిపి)గా కనిపిస్తా కానీ నాకంటే ఎక్కువ నాటీ చై. సైలెంట్ కిల్లర్. అన్నీ సైలెంట్గా చేసేస్తాడు అంటూ నాగచైతన్య సీక్రెట్ను రివీల్ చేసేశాడు. ప్రస్తుతం చైపై అఖిల్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. -
సమంతకు హార్ట్ ఎమోజీతో రిప్లై ఇచ్చిన అఖిల్.. పోస్ట్ వైరల్
అక్కినేని కుటుంబంతో సమంతకు ఇప్పటికీ సాన్నిహిత్యం ఉందని చాలాసార్లు రుజువైన సంగతి తెలిసిందే. రానా, మిహికా, అఖిల్ సహా పలువురు అక్కినేని ఫ్యామిలీలో సమంత ఇప్పటికీ టచ్లో ఉంటుంది. ఇక తాజాగా నిన్న(ఏప్రిల్8)న అఖిల్ బర్త్డే సందర్భంగా బెస్ట్ విషెస్ను అందించింది సమంత. గతేడాది కూడా అఖిల్ పుట్టినరోజున సామ్ స్పెషల్ పోస్ట్ చేస్తూ విషెస్ చెప్పినా ఎందుకో అఖిల్ మాత్రం స్పందించలేదు. దీంతో ఈసారైనా అఖిల్ సమంతకు రిప్లై ఇస్తాడా అని చాలామంది నెటిజన్లు ఎదురుచూశారు. గతేడాది లాగే ఇప్పుడు కూడా సామ్ పోస్టును పట్టించుకోడు అంటూ కొందరు కామెంట్స్ చేశారు. కానీ వాళ్లందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు అఖిల్. సమంతకు థ్యాంక్స్ చెబుతూ ఇన్స్టాలో షేర్ చేసుకున్నాడు. 'థ్యాంక్యూ సో మచ్ సామ్.. నీ అంచనాలను అందుకుంటానని అనుకుంటున్నా' అంటూ హార్ట్ ఎమోజీని జతచేశాడు. దీంతో అఖిల్ షేర్చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. -
Akhil Akkineni: ఘనంగా అక్కినేని అఖిల్ పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
అక్కినేని హీరోకు బర్త్డే విషెస్ చెప్పిన సమంత.. రిప్లై వస్తుందా?
అక్కినేని యంగ్ హీరో అఖిల్ పుట్టినరోజు సందర్భంగా పలువురు స్టార్స్ నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అక్కినేని మాజీ కోడలు సమంత కూడా అఖిల్కు బెస్ట్ విషెస్ను అందించడం విశేషం. నాగచైతన్యతో విడిపోయినా అక్కినేని కుటుంబంతో మాత్రం సమంతకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉందన్నది పలుమార్లు రుజువైంది. అక్కినేని హీరోలు అఖిల్, సుశాంత్ల సినిమాలకు ఇప్పటికీ సామ్ తన బెస్ట్ విషెస్ను అందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటుంది. అటు దగ్గుబాటి ఫ్యామిలీలోనూ రానా, మిహికా, వెంకటేశ్ కూతురు అశ్రితలతో ఆమెకు మంచి అనుబంధం ఉందన్నది సోషల్ మీడియా పోస్టులను బట్టి అర్థమవుతుంది. ఇక తాజాగా శనివారం అఖిల్ 29న ఏడాదిలోకి అడుగుపెడుతున్నాడు. ( ఫైల్ ఫోటో ) ఈ క్రమంలో అతనికి బెస్ట్ విషెస్ను అందించింది సమంత. 'హ్యాపీ బర్త్డే అఖిల్ అక్కినేని. ఎయ్.. ఏజెంట్ 28న రాబోతుంది. చూస్తుంటే ఫైర్లా ఉంది.. లాట్స్ ఆఫ్ లవ్' అంటూ హార్ట్ ఎమోజీని జతచేసింది. గతేడాది కూడా బర్త్డే సందర్భంగా సామ్ విషెస్ చెప్పినా అఖిల్ స్పందించలేదు. మరి ఈసారైనా సమంత షేర్ చేసిన పోస్ట్కు రిప్లై ఇస్తాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
రూమర్స్కి చెక్ పెట్టిన అఖిల్ అక్కినేని.. కొత్త పోస్ట్తో క్లారిటీ
అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. సురేంద్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడింది. ఇటీవలె ఈ సినిమాను ఈనెల 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి హడావిడి లేదు. అయితే రిలీజ్ డేట్ విషయంలో డైరెక్టర్కి, నిర్మాతకి మధ్య విబేధాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ఏజెంట్ మళ్లీ వాయిదా పడనున్నట్లు టాక్ వినిపించింది. కానీ అవన్నీ అవాస్తవాలే అని మేకర్స్ తేల్చేశారు. రేపు(శనివారం)అఖిల్ బర్త్డే సందర్భంగా ఓ కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇందులో ముందుగా అనౌన్స్ చేసినట్లుగా ఏప్రిల్ 28నే సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. The Advance celebrations begin 💥 Team #AGENT wishes the WILD ONE, @AkhilAkkineni8 a blockbuster birthday 😎 More surprises awaiting ahead🤘#HBDAkhilAkkineni ❤️#AGENTonApril28th 🔥@mammukka @DirSurender @sakshivaidya99 @AnilSunkara1 @hiphoptamizha @Laharimusic pic.twitter.com/SZSDtTTUGq — AK Entertainments (@AKentsOfficial) April 7, 2023 -
'దసరా' మూవీ డైరెక్టర్తో అఖిల్ నెక్ట్స్ మూవీ ఫిక్స్!
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దసరా' మాస్ మేనియా కనిపిస్తుంది. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతుంది. నాని, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిందీ చిత్రం. రిలీజైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 87 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి వంద కోట్ల క్లబ్కి అతి దగ్గర్లో ఉంది. ఇక ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్ ఓదెల తొలి ప్రయత్నంలోనూ సూపర్ సక్సెస్ అయ్యాడు. రంగస్థలంలో సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఆయన దసరా సినిమాతోనే దర్శకుడిగా తన మాస్ మార్క్ చూపించాడు. దీంతో శ్రీకాంత్ ఓదలె నెక్ట్స్ సినిమా ఎవరితో తీయనున్నారనే క్యూరియాసిటీ నెలకొంది. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అక్కినేని అఖిల్కు ఇప్పటికే ఆయన కథ చెప్పారని, సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. -
అఖిల్ అక్కినేని 'ఏజెంట్' నుంచి రొమాంటిక్ మెలోడి రిలీజ్
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఏజెంట్. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటిస్తుంది.యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్ కంప్లీట్ డిఫరెంట్ మేకోవర్ లుక్లో కనిపించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ మూవీ టీజర్, పోస్టర్స్ సినిమాపై బాగా హైప్ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఏందే ఏందే అంటూ ఓ రొమాంటిక్ మెలోడి సాంగ్ను విడుదల చేశారు. మలాయళ స్టార్ మమ్ముట్టి ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. -
పెళ్లిపై స్పందించిన అఖిల్ అక్కినేని
ఏజెంట్తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అఖిల్ అక్కినేని. ప్రస్తుతం ఈ యంగ్ గ్రౌండ్లో దుమ్ము దులుపుతున్నాడు. సీసీఎల్లో ఫోర్లు, సిక్సర్లతో మోత మోగిస్తున్నాడు. సీసీఎల్ కోసం ప్రాక్టీస్లో ఉన్న అఖిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'వీళ్లందరూ నాకు ప్లేయర్స్గా కాకుండా ఫ్రెండ్స్గా ఉంటారు. స్కూల్లో ఓ పక్క క్లాసులు జరుగుతుంటే వెళ్లి క్రికెట్ ఆడేవాళ్లం.. ఇలా చాలాసార్లు దొరికాం. క్రికెట్ ఆడే క్రమంలో ఎన్నో కిటికీల అద్దాలు పగలగొట్టాను. క్రీడలు ఆడటం అంటే నాకు చాలా ఇష్టం. నాకు సోషల్ మీడియా ఎక్కువ తెలియదు. సోషల్ మీడియా అంటే కొంత బిడియం, భయం.. అందుకే దాన్ని ఎక్కువ వాడను, ఎక్కువ పోస్టులు పెట్టను. కేవలం నా సినిమాల గురించి మాత్రమే అప్డేట్ ఇస్తాను. దానివల్ల నా అభిమానులు నన్ను మిస్ అవుతూ ఉంటారు. నా పెళ్లి గురించి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నేను సింగిల్గానే ఉన్నాను. మింగిల్ అయ్యే ఆలోచన లేదు. నాకు లవ్ అంటే స్పోర్స్ట్ అంతే అని చెప్పుకొచ్చాడు అఖిల్. అఖిల్ సినిమాల విషయానికి వస్తే.. అతడు హీరోగా నటించిన ఏజెంట్ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 28న విడుదల కానుంది. సాక్షి వైద్య కథానాయికగా అలరించిన ఈ సినిమాను అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి 2 సినిమాస్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర, దీపారెడ్డి సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హిప్హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. -
అఖిల్ పరిచయం చేస్తున్న కొత్త అందం సాక్షి వైద్య ఫోటోలు
-
అఖిల్ అక్కినేని 'ఏజెంట్' మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది..
అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖిల్కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ అప్డేట్ను అందించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటgంsyత ఈ చిత్రం నుంచి త్వరలోనే మ్యూజికల్ ట్రీట్ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. కాగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్28న విడుదల కానుంది. -
గమ్యం చేరని ప్రేమ.. బ్రేకప్ చెప్పుకున్న హీరోహీరోయిన్స్..
'నే తొలిసారిగా కలగన్నదీ నిన్నే కదా..', 'ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని..', 'నువ్వూనేను జంట.. టాక్ ఆఫ్ ద టౌను అంట..', 'అహ నా పెళ్లి అంట, ఓహొ నా పెళ్లి అంట.. నీకునాకు పెళ్లంట టాంటాంటాం..', 'ఏకాకై వెళుతున్నా.. పిలవద్దే పోమ్మాపో..' ఈ ఐదు పాటలతో ఏం చెప్పబోతున్నామో మీకీపాటికే అర్థమైపోయుంటుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా కొందరు తొలిచూపులోనే లవ్లో పడతారు. మరికొందరు అవతలి వారి చూపుల్లో, మాటల్లో మ్యాజిక్ వెతుక్కుని మరీ ప్రేమలో పడిపోతుంటారు. ఆ కొంటెచూపులు, ప్రేమవలపులు బానే ఉంటాయేమో కానీ అటుపక్కవారిని ఒప్పించాలిగా. ప్రేమ అనే పరీక్షలో కొందరు ఈజీగా మరికొందరు ఆలస్యంగా పాస్ అవుతుంటారు. కానీ కొద్దిమంది మాత్రమే ఫెయిల్ అవుతుంటారు. ఆ తర్వాత వారు నిద్రలోనూ ఒకరిగురించి ఒకరు కలవరించడం మొదలవుతుంది. పెళ్లి అంటూ నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. ఇంతలోనే కొందరికి అది ప్రేమ కాదని అర్థమై బ్రేకప్ చెప్పుకుంటారు. మరికొందరు ఎంగేజ్మెంట్ దాకా వెళ్లి మరీ దాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు. సినీపరిశ్రమలో లవ్ బ్రేకప్, ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్న తారలెవరో ఓసారి చూసేద్దాం.. రష్మిక మందన్నా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా ఎదిగింది. కిరిక్ పార్టీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అదే సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. వీరిద్దరూ ఉంగరాలు కూడా మార్చుకున్నారు. కానీ ఏడడుగులు వేసేలోపే ఎవరిదారి వారు చూసుకున్నారు. మెహరీన్ హీరోయిన్ మెహరీన్ యువ రాజకీయ నాయకుడు భవ్య భిష్ణోయ్తో ప్రేమలో పడింది. వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాక ఫోటోషూట్లు కూడా చేసుకున్నారు. గ్రాండ్గా ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ అంతలోనే అభిప్రాయబేధాలు రావడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. అఖిల్ అక్కినేని అఖిల్ శ్రియ భూపాల్ను ప్రేమించాడు. ఆమె కూడా అతడి ప్రేమకు పచ్చజెండా ఊపింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డాక తాము అడ్డు చెప్పేదేముందనుకున్న పెద్దలు పెళ్లి చేస్తామన్నారు. ఎంతో వైభవంగా నిశ్చితార్థం కూడా జరిపారు. కానీ వీరి పెళ్లి కూడా మధ్యలోనే ఆగిపోయింది. త్రిష హీరోయిన్ త్రిష వ్యాపారవేత్త వరుణ్ మానియన్తో ప్రేమలో పడింది. ఇద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. కానీ పెళ్లికి ముందే ఇద్దరూ విడిపోయారు. నయనతార మొదట శింబుతో తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపిందంటూ ప్రచారం జరిగింది. కానీ తర్వాత విఘ్నేశ్ శివన్ను ప్రేమించి పెళ్లాడింది. ఇలియానా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో బ్రేకప్ చెప్పింది. మరోవైపు సమంత, నాగచైతన్యలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ విడిపోయారు. మంచు మనోజ్- ప్రణతి వివాహబంధం కూడా ఎంతోకాలం కొనసాగలేదు. అల్లు శిరీష్, అడివి శేష్, సందీప్ కిషన్, విశ్వక్సేన్.. ఇలా చెప్పుకుంటూ పోతే లవ్ బ్రేకప్ అయినవాళ్లు చాలామందే ఉన్నారు! చదవండి: నాన్న చివరి కోరిక నెరవేర్చే క్రమంలో అమ్మ చనిపోయింది: ఘంటసాల తనయుడు -
పాన్ ఇండియా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (ఫొటోలు)
-
ఏజెంట్కు మళ్ళీ షూటింగ్ కష్టాలు.. అఖిల్ మాస్ హీరోగా ప్రమోట్ అవుతాడా..?
-
చైతో విడిపోయినా అక్కినేని ఫ్యామిలీతో ఇంకా టచ్లో ఉన్న సమంత
సమంత-నాగచైతన్య ఒకప్పుడు టాలీవుడ్లో మోస్ట్ క్యూటెస్ట్ కపుల్గా వీరికి పేరుంది. 'ఏ మాయ చేశావే' సినిమాతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న వీరు 2017లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్లో అయినా వీరి కెమిస్ట్రీ చూస్తే ముచ్చటేసేది. కానీ ఏమైందో ఏమో కానీ వీరి వివాహ బంధం బీటలు వారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే చై-సామ్లు 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనికి గల కారణాలు ఏంటన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇదిలా ఉంటే నాగ చైతన్యతో విడిపోయినా అక్కినేని కుటుంబంతో మాత్రం సమంతకు ఇప్పటికీ మంచి అనుబంధం ఉందన్నది పలుమార్లు రుజువైంది. తాజాగా అక్కినేని అఖిల్, షేర్ చేసిన ఓ పోస్ట్కు సైతం సమంత స్పందించింది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఏజెంట్. స్పై యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.దీనికి సంబంధించి ఓ పవర్ఫుల్ వీడియోను కూడా వదిలారు. తాజాగా ఈ వీడియోను పోస్ట్ చేస్తూ అఖిల్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోగా దీనికి సమంత లైక్ కొట్టడంతో పాటు 'బీస్ట్ మోడ్' అంటూ కామెంట్ చేసింది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కూడా గతేడాది అఖిల్ బర్త్డేకు సామ్ విష్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్గా సమంత శాకుంతలం పోస్ట్ను హీరో సుశాంత్ తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే చైతో డివోర్స్ అయినా అక్కినేని కుటుంబంతో సమంతకు మంచి రిలేషనే ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
అఖిల్ పాన్ ఇండియా మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
అక్కినేని హీరో అఖిల్ నటిస్తోన్న తాజా మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈచిత్రంలో అఖిల్ ఏజెంట్గా కనిపించనున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 28న థియేటర్లలో సందడి చేయనుందని అక్కినేని అఖిల్ ట్వీట్ చేశారు. సరికొత్త స్పై థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. ఈ సినిమా టీజర్లోని యాక్షన్ సీక్వెన్స్లు హాలీవుడ్ రేంజ్లో ఉండనున్నాయి. వాస్తవంగా ఈ మూవీని 2022లోనే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు. ఆ తర్వాత సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని భావించినా వీలు కాలేదు. అయితే కరోనా పాండమిక్ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజా ప్రకటనతో ఏప్రిల్ 28న ఈ చిత్రం విడుదల కానుంది. Brace yourselves...https://t.co/89oFCE8TFL The WILD ONE is coming to theatres on April 28th!#Agent #AgentonApril28th @mammukka @DirSurender @sakshivaidya99 @hiphoptamizha @AnilSunkara1 @VamsiVakkantham @AKentsOfficial @S2C_Offl — Akhil Akkineni (@AkhilAkkineni8) February 4, 2023 -
బాలకృష్ణ ‘అక్కినేని తొక్కినేని’ వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్ ఫైర్
‘అక్కినేని తొక్కినేని’ అంటూ అక్కినేని నాగేశ్వరరావును కించపరుస్తూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నాగేశ్వరరావు మనవళ్లు, హీరో నాగచైతన్య, అఖిల్ స్పందించారు. వారిని అగౌరపరచడం మనల్ని మనం కించపరుచుకోవడమేన్నారు. ‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం’అని నాగచైతన్య, అఖిల్ ట్వీట్ చేశారు. (చదవండి: రాజమౌళిని చంపేందుకు కుట్ర.. ఆర్జీవీ ట్వీట్ వైరల్) కాగా, వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్లో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ టైమ్లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో చెబుతూ.. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం’ అని బాలకృష్ణ అన్నారు. ఇప్పుడు ఈ వాఖ్యలే వివాదాస్పదమవుతున్నాయి. దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. pic.twitter.com/NAuvMrQZtu — chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023 pic.twitter.com/0coiyzlkiD — Akhil Akkineni (@AkhilAkkineni8) January 24, 2023 -
ఏజెంట్ షూటింగ్లో గాయపడ్డ దర్శకుడు.. వీల్చైర్లో సెట్స్కి..
ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి షూటింగ్లో గాయపడ్డాడు. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్ మూవీ షూటింగ్లో డైరెక్టర్కు గాయాలయ్యాయి. యాక్షన్ సీన్ చిత్రీకరించే సమయంలో ఎడమకాలికి గాయం కావడంతో ఆస్పత్రికి వెళ్లిన ఆయన చికిత్స చేయించుకున్న వెంటనే తిరిగి సెట్లో అడుగుపెట్టాడు. గాయంతో బాధపడుతూనే ఏజెంట్లోని కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు. వీల్చైర్లో కాలికి కట్టుతో ఉన్న ఆయన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: వాల్తేరు వీరయ్య ట్రైలర్ చూశారా? ఫ్యాన్స్కు పూనకాలే -
అక్కినేని ఫ్యామిలీలో అడివి శేష్.. వైరల్గా మారిన ఫోటో
క్రిస్మస్ పండగను సెలబ్రిటీలు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఒకచోట చేరి క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, ఆ ఫోటోలని అఖిల్ అక్కినేని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక అక్కినేని ఫ్యామిలీలో కూడా క్రిస్మస్ వేడకలను ఘనంగా నిర్వహించారు. అఖిల్, సుమంత్లతో పాటు మరికొంత మంది కజిన్స్ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. కానీ నాగచైతన్య మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు. ఇక తమ సెలబ్రేషన్స్ ఫోటోలను అఖిల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన కాసేపట్లోనే ఆ పిక్ నెట్టింట వైరల్గా మారింది. హీరో అడివి శేష్ అక్కడ కనిపించడం హాట్టిపిక్గా నిలిచింది. అక్కినేని ఫ్యామిలీలో శేష్ ఎందుకు ఉన్నాడంటూ పలు రూమర్స్ తెరమీదకి వస్తున్నాయి. ఇక పార్టీలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు 'థ్యాంక్స్ అఖిల్ బ్రో' అంటూ శేష్ కామెంట్ చేయడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
2022 Round Up: పత్తా లేని హీరోలు, ఉసూరుమన్న అభిమానులు
సినిమా చూపిస్త మామా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోలు కొందరైతే గ్యాప్ తీసుకోలేదు భయ్యా, అదే వచ్చింది అంటూ బాక్సాఫీస్కు దూరంగా ఉన్న హీరోలు మరికొందరు. ఏడాదికొక్క సినిమా అంటూ లెక్కలేసుకోకుండా వరుస సినిమాలతో కొందరు జోరు చూపిస్తుంటే ఈ సంవత్సరం నో మూవీ అంటూ ఉసూరుమనిపించారు మరికొందరు కథానాయకులు. ఇంతకీ ఏయే హీరోలు ఈ ఏడాది థియేటర్లలో కనిపించి అభిమానులతో విజిల్స్ కొట్టించారు? ఎవరు అసలు కనిపించకుండా పోయి ఫ్యాన్స్ను డిసప్పాయింట్ చేశారో ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం.. బ్రేక్ ఇచ్చిన బాలయ్య గతేడాది అఖండతో రికార్డులు బద్ధలు కొట్టాడు బాలయ్య. ఏకంగా వంద కోట్ల క్లబ్లో చేరిపోయి సెన్సేషన్ అయ్యాడు. కానీ ఈ ఏడాది అతడు బాక్సాఫీస్ను పలకరించనేలేదు. అతడు నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఏమాటకామాటే కానీ.. బాలయ్య సిల్వర్ స్క్రీన్పై కనిపించకపోయినా ఆహా అన్స్టాపబుల్ రెండో సీజన్ ద్వారా అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. భారీ ప్లానింగ్లో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో అదరగొట్టిన అల్లు అర్జున్ ఈ ఇయర్ మాత్రం గప్చుప్గా ఉన్నాడు. నిజానికి పుష్ప సీక్వెల్ను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ పుష్ప ఫస్ట్ పార్ట్ ఊహించనంత విజయం అందుకోవడంతో సెకండ్ పార్ట్ కథపై భారీ కసరత్తులు చేశారు. దీంతో ఎప్పుడో ప్రారంభం కావాల్సిన పుష్ప: ద రూల్ షూటింగ్ ఈ మధ్యే మొదలైంది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కానుంది. స్లో అయిన సాయిధరమ్ తేజ్ మొదట్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఈ ఏడాది బొణీ కొట్టలేదు. గతేడాది తేజ్కు యాక్సిడెంట్ కావడంతో ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకున్నాడు. అలా అతడి సినిమాల రిలీజ్ ఆలస్యం కానున్నాయి. ప్రస్తుతం అతడు కార్తీక్ దండు డైరెక్షన్లో ఓ మూవీ, జయంత్ పనుగంటి దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నాడు. కనిపించని అఖిల్ పోయిన సంవత్సరం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్తో ప్రేక్షకులను పలకరించాడు అక్కినేని అఖిల్. ప్రస్తుతం అతడు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఇది ఈ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాదికి వాయిదా పడింది. చదవండి: ఓటీటీ ప్రేక్షకులను అలరించే చిత్రాలివే! -
సమంత 'మయోసైటిస్' వ్యాధిపై అఖిల్ అక్కినేని కామెంట్స్ వైరల్
స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యానికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. కొద్ది రోజులుగా ఆమో సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తుండటంతో పలు వార్తలు తెరమీదకి వచ్చాయి. సామ్ కాస్మొటిక్ సర్జరీ చేయించుకుందని, అందుకే బయటికి రావడం లేదంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనికి తోడు సమంత రీసెంట్గా కనిపించిన ఓ యాడ్ షూట్లోనూ ఆమె ముఖంలో స్పష్టమైన మార్పులు కనిపించాయి. దీంతో సర్జరీ కోసమే సామ్ అమెరికా వెళ్లిందనే ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. సోషల్ మీడియాలో ఆమె అనారోగ్యంపూ రకరకాల రూమర్స్ పుట్టుకొచ్చాయి. వీటిపై ఇంతవరకు స్పందించని సామ్ తొలిసారిగా ఓపెన్ అయ్యింది. తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.ఓవైపు చికిత్స తీసుకుంటూనే, మరోవైపు యశోద సినిమాకు సంబంధించిన డబ్బింగ్ చెబుతున్న ఓ ఫోటోను సమంత సోషల్ మీడియాలో చేసింది. దీంతో అటు ఇండస్ట్రీ ప్రముఖులు సహా నెటిజన్లు సామ్ త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక సామ్ పోస్టు చూసి అఖిల్ అక్కినేని సైతం స్పందించారు. అందరి ప్రేమాభిమానాలే నీకు మరింత బలాన్ని ఇస్తాయి డియర్ సామ్ అంటూ అఖిల్ చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు మరి నాగ చైతన్య ఇంకా ఎందుకు స్పందించలేదు అంటూ అభిప్రాయపడుతున్నారు. చదవండి: అరుదైన వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. ఎమోషనల్ పోస్ట్ -
సిక్స్ప్యాక్ బాడీతో కనిపించిన అఖిల్ అక్కినేని.. ఫోటో వైరల్
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై మాంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీలో ఏజెంట్గా కనిపించనున్న అఖిల్ ఇందుకోసం తెగ వర్కవుట్లు చేస్తున్నాడు. తాజగా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించిన అఖిల్ దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
సంక్రాంతి బరిలో ఎజెంట్.. ఆ బడా చిత్రాలకు పోటీగా
అక్కినేని హీరో అఖిల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈచిత్రంలో అఖిల్ ఏజెంట్గా కనిపించనున్నాడు . సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. సరికొత్త స్పై థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు ఇటీవల విడుదలైన టీజర్ చూస్తే తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్లు హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చదవండి: షూటింగ్ సమయంలో డైరెక్టర్ నన్ను బాగా తిట్టారు: నటి ప్రేమ ఈ నేపథ్యంలో ఎజెంట్ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చింది. దీంతో ఈ చిత్రం పాన్ ఇండియా, అగ్ర హీరో సినిమాలతో పోటీ పడనుంది. సంక్రాంతి బరిలో ప్రభాస్-ఆదిపురుష్, మెగాస్టార్ చిరంజీవి- వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహం బాలయ్య వంటి బడా హీరోల సినిమాల మధ్యలో అక్కినేని కుర్ర హీరో ఆడేలా ఉంది. నిజానికి ఈ సినిమా 2021 డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కరోనా పాండమిక్ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత 2022 ఆగస్ట్ 12న థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక ఇప్పుడు సంక్రాంతికి బరిలో దిగుతోంది. Get caught upon all the ACTION 😎#Agent Arriving in theatres WorldWide this SANKRANTHI 2023 🔥 #HappyDiwali ఏజెంట్・एजेंट・ஏஜென்ட்・ഏജന്റ്・ಏಜೆಂಟ್@AkhilAkkineni8 @mammukka @DirSurender @sakshivaidya99 @hiphoptamizha @AnilSunkara1 @S2C_Offl @LahariMusic @GTelefilms pic.twitter.com/AsKXt0BqrW — AK Entertainments (@AKentsOfficial) October 24, 2022 -
సంక్రాంతి రేసులో పందెంకోళ్లు, సై అంటున్న అఖిల్
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్. స్టైలిష్ స్పై థ్రిల్లర్గా రూపొందిన ఈ మూవీలో మమ్ముట్టి ఓ ముఖ్యపాత్రలో నటించారు. తాజాగా ఏజెంట్ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. ఈమేరకు స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మించారు. కాగా సంక్రాంతి రేసులో చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీరసింహారెడ్డి', ప్రభాస్ 'ఆదిపురుష్', విజయ్ 'వారసుడు' సినిమాలున్నాయి. తాజాగా ఈ లిస్టులో అఖిల్ 'ఏజెంట్' కూడా వచ్చి చేరింది. చదవండి: హ్యాపీగా టాయ్లెట్స్ కడిగేవాడిని: నటుడు నేను ఎలా ఉన్నా అందగత్తెనే: ప్రగతి -
‘మెగా’ డైరెక్టర్తో ‘అక్కినేని’మల్టీస్టారర్.. స్క్రిప్ట్ రెడీ!
తండ్రీకొడుకు నాగార్జున, అఖిల్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ ఫిల్మ్ రూపుదిద్దుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారట మోహన్ రాజా. ప్రస్తుతం ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నారట. కాగా ఈ మధ్య వరుసగా యాక్షన్ సినిమాలతో బిజీగా గడిపారు నాగార్జున. ఓ చిన్న బ్రేక్ తర్వాత ఈ సినిమాను ఆరంభించాలనే ఆలోచనలో ఉన్నారట నాగార్జున. (చదవండి: గాడ్ ఫాదర్ ఆ రేంజ్ బ్లాక్బస్టర్) ఈలోపు అఖిల్ కూడా తన తాజా చిత్రం ‘ఏజెంట్’ను దాదాపు పూర్తి చేసేస్తారట. ఆ తర్వాత తండ్రితో కలిసి చేయనున్న సినిమా సెట్స్లో అడుగుపెడతారని టాక్. ఇదిలా ఉంటే.. ఇది నాగార్జున కెరీర్లో వందో చిత్రం అనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
‘ఘోస్ట్’కు అతిథులుగా నాగచైతన్య, అఖిల్!
‘ది ఘోస్ట్’ ఫంక్షన్కు అతిథులు ఖరారయ్యారు. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది ఘోస్ట్’. సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. నారాయణ్దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ నిర్మించిన చిత్రం ఇది. ఆదివారం కర్నూలులో జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథులుగా నాగచైతన్య, అఖిల్ హాజరు కానున్నారు. అక్టోబరు 5న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్ (పాటలు భరత్–సౌరభ్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల. -
ఆ టాలీవుడ్ హీరోను బాలీవుడ్లో లాంఛ్ చేయనున్న కరణ్ జోహార్
బాలీవుడ్లో ఎంతోమంది స్టార్ కిడ్స్ను వెండితెరకు పరిచయం చేసిన దర్శక నిర్మాత ఎవరని అడిగితే ఠక్కున గుర్తుచ్చే పేరు కరణ్ జోహార్. ఇప్పటికే కరణ్ ఎంతోమంది స్టార్ వారసులను హీరో, హీరోయిన్లుగా పరిచయం చేశాడు. బీటౌన్ స్టార్స్ కూడా తమ వారసులను కరణ్ చేతిలో పెట్టాలని ఆశ పడుతుంటారు. ఇదిలా ఉండగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తెలుగు సినిమాపై కరణ్ ఈమధ్య ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే లైగర్ సినిమా ద్వారా విజయ్ దేవరకొండను బాలీవుడ్కు పరిచయం చేసిన కరణ్ ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోను కూడా బీటౌన్కు ఇంట్రడ్యూస్ చేయనున్నారు. ఆయన మరెవరో కాదు. కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని . ఇప్పటికే దీనికి సంబంధించి నాగ్ కరణ్తో చర్చలు జరుపుతున్నాడని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. త్వరలోనే కరణ్ అఖిల్ని హిందీలో లాంచ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. -
'ఒకే ఒక జీవితం' చూసి ఎమోషనల్ అయిన నాగార్జున, అఖిల్!
శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాశ్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి హైదరాబాద్లోని ఏఎంబీ సినిమాస్లో సెలబ్రిటీ ప్రీమియర్ షో వేసింది చిత్రబృందం. ఈ షోకి అక్కినేని నాగార్జున, అఖిల్, దర్శకులు దేవ కట్టా, హను రాఘవపూడి, చందూ మొండేటి, మేర్లపాక గాంధీ, వశిష్ఠ్, వెంకీ కుడుముల, వెంకీ అట్లూరి తదితరులు హాజరయ్యారు. సినిమా చూసి నాగార్జున, అఖిల్ ఎమోషనల్కు గురయ్యారు. ముఖ్యంగా తల్లికొడుకుల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ నాగ్ని కంటతడి పెట్టించాయట. ఇంత గొప్ప కథను తెరకెక్కించిన దర్శకుడి కార్తీక్ని, అద్భుతంగా నటించిన శర్వానంద్ని అక్కినేని హీరోలు అభినందించారు. ఓకే ఒక జీవితం అద్భుతమైన సినిమా అని, ఇప్పటి వరకు వచ్చిన టైమ్ ట్రావెల్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉందని దర్శకులు హనురాఘవ పూడి, చందూ మొండేటి అన్నారు. గతంలోకి వెళ్లి మనల్ని మనం సరిచేసుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుందన్న పాయింట్ని కార్తీక్ తెరపై చక్కగా చూపించారని ప్రశంసించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించగా... సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్, కృష్ణచైతన్య సాహిత్యం అందించారు. తెలుగులో తరుణ్ భాస్కర్ డైలాగులు రాశారు. (చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే) -
అఖిల్ 'ఏజెంట్' టీజర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
'ఏజెంట్' బ్యూటీ లుక్ విడుదల.. వైరల్
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఐదో చిత్రం 'ఏజెంట్'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి విలన్గా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుపుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి విడుదలైన పోస్టర్స్కు, అఖిల్ లుక్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తోన్న సాక్షి వైద్య లుక్ను విడుదల చేశారు మేకర్స్. జూన్ 19న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో సాక్షి వైద్య జీన్స్ ప్యాంట్, బ్రౌన్ కలర్ టాప్తో ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం సాక్షి లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏజెంట్ సినిమా వరల్డ్వైడ్గా ఆగస్టు 12న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ మూవీ హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సిరీస్ 'బోర్న్' ఆధారంగా తెరకెక్కనుంది. వక్కంతం వంశీ కథ అందిస్తుండగా, హిప్ హాప్ తమిళ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. చదవండి: చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ Team #AGENT⚡️ Introducing & Wishes the beauty with Immense Talent @sakshivaidya99 a very Happy Birthday💖 Welcome to TFI 🤗 @AkhilAkkineni8 @mammukka @DirSurender @hiphoptamizha @AnilSunkara1 @VamsiVakkantham @S2C_Offl #AgentLoading pic.twitter.com/Wao5A7M8Qi — AK Entertainments (@AKentsOfficial) June 19, 2022 -
కులుమనాలీలో అఖిల్ ఏజెంట్ షూటింగ్
అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కానుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కులు మనాలీలో జరుగుతోంది. ‘‘స్టైలిష్ స్పై థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం కులు మనాలీలో విజయ్ మాస్టర్ నేతృత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, సంగీతం: హిప్ హాప్ తమిళ, కెమెరా: రసూల్ ఎల్లోర్. Grappling to STRIKE HARD 👊🏾#AGENT Shoot progressing at a brisk pace in Manali with fierce action sequences💥💥#AgentLoading@AkhilAkkineni8 @mammukka @DirSurender @hiphoptamizha @AnilSunkara1 @AKentsOfficial @S2C_offl#AGENTonAugust12 pic.twitter.com/f1daRar0O0 — SurenderReddy (@DirSurender) May 25, 2022 చదవండి: విషాదం.. టీవీ నటి, టిక్ టాక్ స్టార్ మృతి కిచ్చా సుదీప్, జాక్వెలిన్ల 'రారా రక్కమ్మా..' సాంగ్ విన్నారా? -
అఖిల్ 'ఏజెంట్' మూవీ ఆగిపోయిందా? ట్వీట్తో క్లారిటీ
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఏజెంట్'. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ వంటి హిట్టు మూవీ తర్వాత అఖిల్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: చై-సామ్ విడాకుల తర్వాత.. ఫస్ట్ గ్రూప్ ఫోటో ఇదే! నిర్మాత అనిల్ సుంకరతో ఏర్పడిన అభిప్రాయ బేధాల వల్ల డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని, దీంతో సినిమా ఆగిపోయిందంటూ కూడా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.తాజాగా ఈ వార్తలపై నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. 'ఏజెంట్ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలోనే మనాలీలో ప్రారంభమవుతుంది. త్వరలోనే టీజర్ అప్డేట్ ఇస్తాం. దయచేసి అఫీషియల్ ట్వీట్స్ మాత్రమే ఫాలో అవ్వండి. రూమర్స్ గురించి పట్టించుకోవద్దు' అంటూ స్పష్టతనిచ్చారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్కి చెక్ పెట్టినట్లయ్యింది. చదవండి: 'షూటింగ్ ఆపేశారు.. నన్ను వాష్రూంలో పెట్టి బంధించారు' #AGENT schedule starting in Manali. An update abt teaser will be given shortly. Please only follow verified twitter handles for updates. Ignore all the rumours please. 🙏🙏🙏 — Anil Sunkara (@AnilSunkara1) May 16, 2022 -
చై-సామ్ విడాకుల తర్వాత.. ఫస్ట్ గ్రూప్ ఫోటో ఇదే!
అక్కినేని ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యకంగా చెప్పక్కర్లేదు. ఏఎన్ఆర్ తర్వాత నాగార్జున, నాగచైతన్య,అఖిల్, సుశాంత్, సుమంత్ హీరోలుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. అయితే తాజాగా అక్కినేని ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేములో కనిపించి కనువిందు చేశారు. రీసెంట్గా నాగార్జున ఇంట్లో జరిగిన గెట్ టుగెదర్ పార్టీలో అక్కినేని వారసులంతా ఒకేచోట కనిపించారు.ఈ ఫోటోలను సుశాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లో ఆ ఫోటో వైరల్గా మారింది. అయితే ఇందులో అఖిల్ మాత్రం మిస్సయ్యాడు. మాల్దీవులకు వెళ్లిన అఖిల్ ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఓల్డ్ పిక్ ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు సమంతను మిస్సవుతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత అక్కినేని ఫ్యామిలీ వేడుకల్లో సమంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచేది. కానీ విడాకుల నేపథ్యంలో సమంత దూరమవడం అక్కినేని ఫ్యాన్స్ను నిరాశ పరుస్తుంది. ❤️ pic.twitter.com/QnIMBoaLkh — Sushanth A (@iamSushanthA) May 16, 2022 -
అక్కినేని అఖిల్పై సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్
టాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్గా పేరు తెచ్చుకున్న సమంత-నాగ చైతన్య విడిపోయి సుమారు 6నెలలు కావోస్తుంది. ఇప్పటికీ ఈ జంట విడాకుల విషయం ఇండస్ట్రీలో హాట్టాపిక్గానే ఉంది. మరోవైపు వీరిద్దరూ మళ్లీ కలిస్తే బావుంటుందని ఇప్పటికీ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మరోవైపు నాగ చైతన్యతో విడిపోయినా మిగతా కుటుంబసభ్యులతో మాత్రం ఇప్పటికీ సన్నిహితంగానే ఉంటుందీ సామ్. తాజాగా అఖిల్ అక్కినేని గురించి సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. నిన్న (ఏప్రిల్ 8)న అఖిల్ బర్త్డే సందర్భంగా సామ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. 'హ్యాపీ బర్త్డే అఖిల్. ఈ ఏడాది అంతా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. నువ్వు కోరుకున్నవన్నీ దక్కేలని దేవుడ్ని కోరుకుంటున్నా' అంటూ ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే సమంత పోస్ట్పై అఖిల్ స్పందించలేదు. -
బ్యాడ్ న్యూస్.. అక్కినేని ఫ్యాన్స్కు సారీ చెప్పిన నిర్మాత
యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న యాక్షన్ మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక శుక్రవారం(ఏప్రిల్8)న అఖిల్ బర్త్డే . ఈ సందర్భంగా ఈ మూవీ టీజర్ను విడుదల చేయవచ్చని అంతా భావించారు. కానీ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూ మేకర్స్ ఓ పోస్టర్తో సరిపెట్టేశారు. 'ఈరోజు టీజర్ విడుదల చేయలేకపోతున్నాం. అక్కినేని అభిమానులందరికీ సారీ. మేము మీకు బెస్ట్నే అందించాలని అనుకుంటున్నాం. మీ నిరీక్షణకు తగినట్లుగా నాణ్యమైన టీజర్ను త్వరలోనే విడుదల చేస్తాం' అంటూ నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. దీంతో బర్త్డే టీజర్ లేనట్లేనంటూ ఫ్యాన్స్ హర్టవుతున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. For all Akkineni fans a big SORRY for not giving the teaser today. We want to give the best and it will be worth your wait. We promise to give a highest quality theatrical teaser in May. — Anil Sunkara (@AnilSunkara1) April 7, 2022 WWM 🔥 #AGENT ⚡️ Many more updates exploding soon💥#HBDAkhilAkkineni @AkhilAkkineni8 #AgentOnAugust12 pic.twitter.com/xZeS44aFM2 — AK Entertainments (@AKentsOfficial) April 8, 2022 -
సమంత 'యశోద'గా వచ్చేది అప్పుడే.. నాగ చైతన్య, అఖిల్తో పోటీ !
Samantha Yashoda Movie Release Date Announced: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు విడాకుల తర్వాత మరింత క్రేజ్ పెరిగిందనండంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా పెళ్లి, విడాకుల వంటి సంఘటనల తర్వాత హీరోయిన్లకు అంతగా ఆఫర్స్ రావు. కానీ సమంత విషయంలో అది తప్పని రుజువైంది. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా అదే క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతోంది సామ్. వరుస సినిమా అవకాశాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనకు పైగా చిత్రాలు ఉన్నాయి. వీటిలో ఓ ఇంటర్నేషనల్ మూవీ కూడా ఉండటం విశేషం. ఇటీవల తన చిత్రాల్లో ఒకటైన 'కాతువాకుల రెండు కాదల్' మూవీ విడుదల తేదిని ప్రకిటంచింది సామ్. ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపిన విషయం తెలిసిందే. చదవండి: ఆ హీరోను నామినేట్ చేసిన సమంత.. ఎందుకో తెలుసా ? తాజాగా తన పాన్ ఇండియా మూవీ యశోద సినిమా రిలీజ్ డేట్ను మంగళవారం (ఏప్రిల్ 5) ప్రకటించింది సమంత. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈ చిత్రాన్ని హరి-హరీశ్ దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఒక రోజు ముందు అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతోనే అక్కినేని నాగచైతన్య బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగుతోపాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ డబ్ చేయనున్నారట. అంటే నాగచైతన్య 'లాల్ సింగ్ చద్దా'తో ఆగస్టు 11న సమంత 'యశోద'తో ఆగస్టు 12న బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. అలాగే అక్కినేని అఖిల్ 'ఏజెంట్' చిత్రం కూడా ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్ చిత్రాలతో సమంత మూవీ పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ స్టార్ డైరెక్టర్తో నాగ చైతన్య మూవీ ! -
అల్లు అర్జున్ జాతకం అలా, అఖిల్ జాతకం ఇలా!.. జ్యోతిష్యుడి జోస్యం వైరల్
ప్లవనామ సంవత్సరం నుంచి శుభకృత్ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సందర్భంగా అందరూ వారి జాతకాలు ఎలా ఉన్నాయో అని ఓసారి పంచాంగాన్ని తిరగేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది తమ అభిమాన తారల జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని తహతహలాడుతున్నారు. దీంతో యూట్యూబ్లో పలువురు పండితులు ఈ ఏడాది రాజకీయ నాయకులతో పాటు సినీ తారల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలో వేణు స్వామి అనే పండితుడు టాలీవుడ్ సెలబ్రిటీలపై చెప్పిన జోస్యం ప్రస్తుతం వైరల్గా మారింది. వేణుస్వామి మాట్లాడుతూ.. 'నాగచైతన్య, సమంత విడిపోతారని పెళ్లికి ముందే చెప్పాను. అప్పుడు నన్ను నానాబూతులు తిట్టారు. కానీ చివరకు అదే నిజం కావడంతో చాలామంది రియలైజ్ అయ్యారు. పబ్లిక్ డొమైన్లో ఉన్నవాళ్ల గురించి నేను మాట్లాడి తీరతాను. ఉదాహరణకు ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలకు సంబంధించి సంచలనాలు నమోదు కాబోతున్నాయి. వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తి సినిమాలు ఆగిపోయే చాన్స్ ఉంది. టాలీవుడ్లో మంచి జాతకమున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది అల్లు అర్జున్ ఒక్కరే. రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆయన జాతకంలో ఎటువంటి మార్పులుండవు. ఆయన తీసే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవల్లో రూ.200 కోట్ల పైనే బిజినెస్ చేస్తుంది. ఆయనొక బంగారు బాతు. జూనియర్ ఎన్టీఆర్, రానా, మహేశ్బాబుల జాతకం కూడా బాగానే ఉంది. అక్కినేని అఖిల్ జాతకంలో నాగదోషం ఉంది. ఎవరి ఇన్ఫ్లూయెన్స్ లేకుండా సినిమాలు చేస్తే కచ్చితంగా హిట్ కొడతాడు. సమంత జాతకం బాగుంది. చైతో విడాకుల తర్వాత ఆమెపై పెరిగిన నెగెటివిటీ ఈ సంవత్సరం తగ్గబోతోంది. 2024 వరకు టాలీవుడ్లో రష్మిక, సమంత, పూజా హెగ్డేలకు తిరుగులేదు. ఏలినాటి శని ఉన్న పెద్ద దర్శకులకు ఊహించిన విజయాలు రాకపోవచ్చు' అని జోస్యం పలికాడు. చదవండి: ప్రేమకు ఎండ్ కార్డ్, లైగర్ బ్యూటీ బ్రేకప్! -
పాన్ ఇండియా మార్కెట్పై అఖిల్ గురి!
యూత్ కింగ్ అఖిల్ అక్కినేని హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఏజెంట్. స్పై క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ ఒక గూఢచారిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఏజెంట్ షూటింగ్ హైదరాబాద్ మెట్రోలో జరుగుతోంది. ఓ సాంగ్ కు సంబంధించిన కొన్ని సీన్స్ ని ఇందులో చిత్రీకరిస్తున్నారని టాక్. మెట్రోలో అఖిల్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో ఏజెంట్ సినిమాలో అఖిల్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. దీని కోసం భారీ వర్కవుట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీని రెడీ చేశాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో అఖిల్ ట్రాన్స్ఫర్మేషన్కి అందరూ షాక్ అయ్యారు. ఈ లుక్ ఫ్యాన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఏజెంట్ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ లేదా టీజర్ వస్తుందని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ బర్త్ డే ట్రీట్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఏజెంట్ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీతో అఖిల్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టాలనుకుంటున్నాడట. ఇకపై వరుసగా పాన్ ఇండియా చిత్రాలను ఎంచుకోవాలని అఖిల్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఏజెంట్ విడుదల తర్వాత.. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూసి.. తదుపరి సినిమాను ఎంచుకోవాలని భావిస్తున్నాడట. మరి అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఏజెంట్లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండగా.. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఏజెంట్ చిత్రాన్ని 2022 ఆగస్ట్ 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారట. -
హైదరాబాద్ మెట్రోలో అఖిల్ అక్కినేని.. ఫోటో వైరల్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటిస్తున్న సినిమా ఏజెంట్. ఇప్పటివరకు లవర్ బాయ్గా కనిపించిన అఖిల్ ఈ సినిమా కోసం యాక్షన్ హీరోగా మారుతున్నాడు. ఇందుకోసం షూటింగ్కి ముందు నుంచే తెగ కష్టపడుతున్న అఖిల్ ఈ చిత్రంలో సరికొత్త మేకోవర్లో కనిపించనున్నాడు. కండలు తిరిగిన బాడీతో బీస్ట్ లుక్తో సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తర్వాత అఖిల్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఆగస్టు 12 ఈ సినిమాను విడుదల చేస్తున్నామంటూ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్గా హైదరాబాద్ మెట్రోలో అఖిల్ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్లో భాగంగా అఖిల్కి సీన్స్ వివరిస్తున్నట్లుగా ఫోటోలో ఉంది. -
అఖిల్ అక్కినేనితో శ్రీదేవి కూతురు జాన్వీ జోడీ!
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాతో హిట్టు కొట్టిన అఖిల్ అక్కినేని ప్రస్తుతం ఏజెంట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఖిల్ లుక్పై ఇప్పటికే ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్న అఖిల్ ఇందులో 6ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. ఇక ఆగస్టు 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం అనంతరం అఖిల్ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్జోహార్తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్కి జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ను తీసుకోవాలని చూస్తున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. శ్రీదేవీ కూతురిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఇప్పటివరకు ఏ టాలీవుడ్ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదు. త్వరలోనే తెలుగులో ఆమె ఎంట్రీ ఉండనున్నట్లు వార్తలు చక్కర్లు చేస్తున్న సంగతి తెలిసిందే. -
అఖిల్ ‘ఎజెంట్’ మూవీ నుంచి మమ్ముట్టి లుక్ అవుట్
అక్కినేని వారసుడు అఖిల్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఎజెంట్’. సురేందర్రెడ్డి దర్శకత్వంలో స్పై థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు చాకోలెట్ బాయ్గా కనిపించిన అఖిల్ ఈ మూవీ కోసం జిమ్లో కసరత్తుల చేసి సిక్స్ బ్యాక్ బాడీతో మేకోవర్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు మేకర్స్ దీనిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా ఏజెంట్ చిత్రం నుంచి మమ్ముట్టి ఫస్ట్లుఖ్ పోస్టర్ విడుదల చేసింది చిత్రం బృందం. ఈ పోస్టర్ను షేర్ చేస్తూ.. ‘క్రమశిక్షణ, అంకితభావంతో తనదైన మార్గాన్ని సుగమం చేసుకున్న మెగాస్టార్ మమ్ముట్టి ఏజెంట్ చిత్రంలో భాగమయ్యారు’ అంటూ ఆయన పోస్టర్ను విడుదల చేశారు. తన ప్రత్యర్థిపై దాడి చేయడానికి తుపాకీని పట్టుకున్న మమ్ముట్టి భారీ యాక్షన్ సీన్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ‘ది డెవిల్ క్రూరమైన రక్షకుడు’ అని మేకర్స్ పోస్ట్ రిలీజ్ చేస్తూ క్యాప్షన్ ఇవ్వడం పట్ల మమ్ముట్టి పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 బ్యానర్పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాక్షి కథానాయికగా నటిస్తోంది. హిప్ హప్ తమిజా సంగీతం అందిస్తున్నాడు. A Stalwart of Indian Cinema who paved his own path with Discipline & Dedication 🔥 Megastar @mammukka🤘Joins the shoot of #AGENT ⚡️ Can’t wait to witness the magic on sets ❤️@AkhilAkkineni8 @DirSurender @AnilSunkara1 @VamsiVakkantham@hiphoptamizha @AKentsOfficial @S2C_Offl pic.twitter.com/pmVv474Vnz — AK Entertainments (@AKentsOfficial) March 7, 2022 -
అర్బన్ పార్కులతో ఆహ్లాదం, ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్/బోడుప్పల్: నగరవాసులకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచేవిధంగా అర్బన్ పార్కు లను అభివృద్ధి చేయాల్సిన అవసరముందని ప్రముఖ సినీహీరో అక్కినేని నాగార్జున అన్నారు. దివంగతనటుడు, తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు పేరిట ఆయన హైదరాబాద్ శివార్లలోని చెంగిచర్ల అటవీ ప్రాంతంలో అర్బన్ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. గురువారం సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని, గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్తో కలసి నాగార్జున ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు. చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలోని 1,080 ఎకరాల భూమిని దత్తత తీసుకుంటు న్నట్టు ఆయన ప్రకటించారు. నాగార్జున వెంట భార్య అక్కినేని అమల, కుమారులు నాగచైతన్య, అఖిల్, సోదరుడు అక్కినేని వెంకట్, సోదరి నాగ సుశీలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అటవీపార్కు అభివృద్ధికి సీఎం కేసీఆర్ సంక ల్పించిన హరితనిధికి రూ.2 కోట్ల చెక్ను నాగార్జున అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందజేశారు. బిగ్బాస్ ఫైనల్లో ఇచ్చిన మాట ప్రకారం.. గత బిగ్బాస్ సీజన్ ఫైనల్ సందర్భంగా అడవి దత్తతపై ప్రకటించినట్లుగానే అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉం దని నాగార్జున అన్నారు. అడవిని దత్తత తీసుకునేం దుకు నాగార్జున ముందుకు రావడాన్ని ఎంపీ సం తోష్ ప్రశంసించారు. అర్బన్ పార్కు అభివృద్ధితో పాటు, అటవీ ప్రాంతంలో దశలవారీగా లక్ష మొక్క లను నాటే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించి నట్లు చెప్పారు. నాగార్జున, సంతోష్ వివిధ రకాల మొక్కలను నాటారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేకకార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు. చదవండి: (సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ) -
సిద్ శ్రీరామ్ పాడిన అమ్మా వినమ్మా.. సాంగ్ విన్నారా?
Akhil Akkineni releases Amma song From Sharwanand Movie: ‘అమ్మా.. వినమ్మా’ అంటూ ‘ఒకే ఒక జీవితం’ చిత్రం నుంచి ఓ ఎమోషనల్ సాంగ్ విడుదలైంది. శర్వానంద్, రీతూ వర్మ జంటగా, అమల కీలక పాత్ర పోషించిన చిత్రం ఇది. అమల, శర్వానంద్ తల్లీకొడుకుల పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రం కోసం దివంగత ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన అమ్మ పాటను అఖిల్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘‘అనునిత్యం వెంటాడే తీపి జ్ఞాపకాలతో ఈ పాట అమ్మకి అంకితం’’ అని పేర్కొన్నారు శర్వానంద్. ‘‘అమ్మా.. వినమ్మా’ అంటూ ఈ పాట ఆరంభమవుతుంది. జేక్స్ బిజోయ్ స్వరపరచిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్లో ఫ్యామిలీ డ్రామాగా ఎస్ఆర్ ప్రకాశ్బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రానికి శ్రీ కార్తీక్ దర్శకుడు. ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్లో విడుదల కానుంది. -
షాకింగ్ : గుర్తు పట్టలేనంతగా మారిపోయిన అఖిల్..
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’. ఇటీవలె ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో సూపర్హిట్ కొట్టిన అఖిల్ మరో హిట్ ఖాతాలో వేసేందుకు తెగ కష్టపడుతున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ సరికొత్త మేకోవర్లో కనిపించనున్నాడు. షూటింగ్ ప్రారంభించే ముందే తన లుక్స్ కోసం నెలల తరబడి కష్టపడుతున్నాడు. తాజాగా షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్లో మారిన అఖిల్ న్యూ లుక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. జిమ్లో కండలు తిరిగిన బాడీతో బీస్ట్ లుక్లో అఖిల్ కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
మెగా, అక్కినేని హీరోల కాంబో భారీ మల్టీస్టారర్?
మెగాహీరోల్లో ఒక్కోక్కరిది ఒక్కో శైలి. ఎవరి పంథాలో వాళ్లు దూసుకుపోతున్నారు. వారందరికంటే భిన్నంగా ఆలోచిస్తున్నాడు సుప్రీమ్ హీరో సాయి తేజ్. కమర్షియల్ మూవీస్ చేస్తూనే చాలా కాలంగా మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నాడు. కాని కుదరడంలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నం ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. నిజానికి సాయిధరమ్ తేజ్, నందమూరి కల్యాణ్ రామ్ తో ఓ మల్టీస్టారర్ చేయాల్సి ఉంది. కాని ఈ ప్రాజెక్ట్ పెండింగ్ లోకి వెళ్లిపోయింది. 1982 సూపర్ హిట్ బిల్లా రంగా సీక్వెల్లో మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ కలసి నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఎందుకో కుదరడం లేదు. గత ఏడాది వరుణ్ తేజ్ తో కలసి సాయి ధరమ్ తేజ్ ఒక మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నాడని టాక్ వినిపించింది. ఈ మెగా మల్టీస్టారర్ ను గీతా ఆర్ట్స్ నిర్మించనున్నట్లు ప్రచారం సాగింది. కాని ఇంతలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో ఈ మెగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కకు వెళ్లింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ దగ్గరికి ఒక మల్టీస్టారర్ స్టోరీ వెళ్లిందట. ఈ సినిమాను అక్కినేని అఖిల్ లేదా అక్కినేని నాగ చైతన్య తో కలసి నటించాలనుకుంటున్నాడట తేజ్. మరి ఈసారైనా ఈ మెగా హీరో మెగా మల్టీస్టారర్ డ్రీమ్ నెరవేరుతుందా లేక రూమర్ గా మిగిలిపోతుందా అన్నది కొద్ది రోజులు ఆగితే తెల్సిపోతుంది. -
ఓటీటీకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అఖిల్కు ఈ చిత్రం ఏకంగా బ్లాక్ బాస్టర్ హిట్ను అందించింది. అల్లు అరవింద్ సమర్సణలో ‘ గీతాఆర్ట్స్-2 ‘ బ్యానర్ పై బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల వర్షం గురిపించింది. చదవండి: బిగ్బాస్ 5: శ్రీరామ్ చంద్రకు సజ్జనార్ మద్దతు, ఏమన్నారంటే.. ఇదిలా ఉంటే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ ఓటీటీకి వస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రీలిజ్ తేదీని మేకర్స్ ప్రకటించించారు.కాగా ఈ చిత్రం విడుదలైన 35 రోజుల్లోపే ఓటీటీలో విడుదల కాబోతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రాన్ని ఈ నెల 19న ఆహా లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రూ. 20.91 కోట్ల బిజినెస్తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే సరికి రూ.మ23.75 కోట్ల షేర్స్ను సాధించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్నిఅందించాడు. -
అఖిల్ ‘ఏజెంట్’లో మలయాళ స్టార్ హీరో!
ఉప్పెనలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించాడు. పుష్పలో ఫాహద్ ఫాజిల్ విలర్ రోల్ చేస్తున్నాడు. అలాగే సలార్ లో మరో మలయాళ నటుడు పృథ్విరాజ్ కీరోల్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.ఇప్పుడు బ్యాచ్ లర్ కొత్త చిత్రం ఏజెంట్ లోనూ మాలీవుడ్ సూపర్ స్టార్ అడుగు పెట్టబోతున్నారట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్తో దసరా హీరోగా మారాడు అఖిల్.ఇప్పుడు నెక్ట్స్ మూవీని బ్యాచ్లర్ను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.సురేందర్ రెడ్డి దర్శకత్వం తెరకెక్కిస్తున్న ఏజెంట్ లోమాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ముఖ్య పాత్రలో కనిపించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. తెలుగులో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మమ్ముట్టి చిత్రాలు చేశాడు. రీసెంట్గా వైఎస్సార్ బయోపిక్ యాత్ర లో మహానేతగా మెప్పించారు.ప్రస్తుతం మాలీవుడ్ లో చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు మమ్ముట్టి. ఈ దశలో మాలీవుడ్ మెగాస్టార్ టాలీవుడ్ వరకు వచ్చి అఖిల్ మూవీలో కీరోల్ చేస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది. -
బ్యాచ్ లర్ కు మాలీవుడ్ మెగాస్టార్ సపోర్ట్ ?
-
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సక్సెస్ మీట్
-
ఇద్దరూ ఒకేసారి హిట్ కొట్టడం.. ఎంతో సంతోషాన్నిచ్చింది: అల్లు అర్జున్
‘‘అక్కినేని, అల్లు ఫ్యామిలీల జర్నీ 65ఏళ్లుగా సాగుతోంది. నాగార్జునగారితో నేను సినిమాలు నిర్మించా. మరో రెండు తరాలకు కూడా ఈ జర్నీ సాగాలని ఆశిస్తున్నాను’’ అన్నారు అల్లు అరవింద్. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్ మాట్లాడుతూ – ‘‘అఖిల్కి సక్సెస్ వచ్చినందుకు హ్యాపీ. తను డ్యాన్స్, ఫైట్స్ బాగా చేస్తాడు. కానీ వాటిని పక్కనపెట్టి ఓ మంచి సినిమా చేయాలని ఈ చిత్రం చేశాడు. ఆ చాయిస్ను గౌరవిస్తాను. రీసెంట్గా నాగచైతన్య ‘లవ్స్టోరీ’తో, ఇప్పుడు ఈ సినిమాతో అఖిల్ హిట్ కొట్టారు. ఇద్దరు బ్రదర్స్ ఒకే సీజన్లో ఇంత పెద్ద హిట్స్ సాధించడం అనేది అనుకున్నా కూడా కుదరదు. అది ఎంతో సంతోషాన్నిచ్చింది. మా నాన్నగారు తన లైఫ్లో ఎప్పుడూ స్ట్రెస్ ఫీల్ కాలేదు. కానీ ఈ సినిమా జర్నీలో ఫీలయ్యారు. ఆయన అనుకుంటే ‘ఆహా’లో రిలీజ్ చేయవచ్చు. కానీ ఫైనాన్షియల్ స్ట్రెస్ తీసుకుని కూడా జనాలు థియేటర్స్కు రావాలని థియేటర్స్లో విడుదల చేశారు. నాన్నగారు ఎవరితో సినిమా చేస్తే వారి కెరీర్లో అది బెస్ట్ ఫిల్మ్. హిట్ కొట్టిన యూనిట్కి కంగ్రాట్స్’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ – ‘‘పెళ్లి చేసుకోవాలనుకునేవారు చూడాల్సిన సినిమా ఇది. భాస్కర్ అంత మంచి కథ రాశారు. పెళ్లిపై మంచి అవగాహన కలిగించిన సినిమా ఇది’’ అన్నారు. అఖిల్ సినిమా గురించి మాట్లాడుతూ – ‘‘అల్లు అర్జున్గారు ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలోకి మారిపోతారు. అల్లు అరవింద్గారితో పని చేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. సందేశం ఇద్దామని కాకుండా ఈ కథ ద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం ఇద్దామని అనుకున్నాం. అవి వర్కౌట్ అయ్యాయనే భావిస్తున్నాను. హిట్ రూపంలో ప్రేక్షకులు ఓ గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ను ఎనర్జీగా తీసుకుని కెరీర్లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. అక్కినేని ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెట్టేవరకూ నిద్రపోనని చెప్పాను. నాకు ఇంకా నిద్ర రాలేదు. సక్సెస్ వచ్చినందుకు అంత సంతోషంగా ఉంది’’ అన్నారు. వాసూవర్మ మాట్లాడుతూ – ‘‘ఆర్టిస్టుల నటన డైలాగ్స్ చెప్పడంలో ఉండదు. తోటి నటీనటుల డైలాగ్స్కు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్లో తెలుస్తుంది. అఖిల్ నటన, హావభావాలు బాగున్నాయి’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా చూస్తే భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. అలాగే వారి మధ్య ఏదైనా సెలెన్స్ ఉంటే అది బ్రేక్ అవుతుందని చెప్పగలను’’ అన్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ మాట్లాడుతూ – ‘‘తన సినిమా సక్సెస్ మీట్ జరగడాన్ని మించిన సంతోషం ఏదీ దర్శకుడికి ఉండదు. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘పూజ గ్లామరస్ స్టార్ అన్నారు. ఈ సినిమాతో పెర్ఫార్మింగ్ స్టార్ అంటున్నారు’’ అన్నారు పూజా హెగ్డే. వంశీ పైడిపల్లి, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘అయ్యగారి ఫ్యాన్’ని కలవడానికి ఎదురుచూస్తున్నా: అఖిల్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ మూవీపై రామ్ చరణ్ రివ్యూ
‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజ హెగ్డే హీరోహీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఎంతోకాలంగా ఓ మంచి హిట్ కోసం చూస్తున్న అఖిల్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడిందని ఫ్యాన్స్ అంతా చర్చికుంటున్నారు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చూసిన టాలీవుడ్ ప్రముఖులు దర్శకుడు, హీరోహీరోయన్తో పాటు చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అఖిల్కు కెరీర్లోనే ఇది బెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అని చెబుతున్నారు. అలాగే ఈ మూవీ చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం తన రివ్యూను ఇచ్చాడు. చదవండి: లైవ్చాట్లో బుట్టబొమ్మకు షాకింగ్ ప్రశ్న, నెటిజన్కు పూజ హెగ్డే చురక చిత్రం బృందం, అఖిల్, పూజలపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించాడు. ‘మై బ్రదర్ అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ మూవీ విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. అఖిల్ నటన చాలా నచ్చింది. ఎప్పుటిలాగే పూజాహెగ్డే అదరగొట్టింది. ఈ సందర్భంగా డైరెక్టర్ భాస్కర్, మేకర్స్కు నా అభినందనలు’ అంటూ చెర్రి ట్వీట్ చేశాడు. కాగా ‘ఆచార్య’లో రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె నిలాంబరిగా అలరించబోతుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చూసిన చిరంజీవి తనకు ఫోన్ చేశారని, ఈ సినిమాలో తన ఫర్ఫామెన్స్ని మెచ్చుకున్నారంటూ సోషల్ మీడియాలో పూజ పేర్కొంది. So happy for my brother @AkhilAkkineni8 on the success of #MostEligibleBachelor 🤗 Loved your performance in this film. @hegdepooja you nailed it again👏👍 Many congratulations to @GA2Official & Bhaskar We thoroughly enjoyed it 👍 pic.twitter.com/rEMXJR7Z51 — Ram Charan (@AlwaysRamCharan) October 19, 2021 -
‘అయ్యగారి ఫ్యాన్’ని కలవడానికి ఎదురుచూస్తున్నా: అఖిల్
అఖిల్ అక్కినేని కొత్త మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ ఇటీవలే విడుదలై మంచి టాక్తో దూసుకుపోతోంది. వరుసగా మూడు ఫ్లాపుల తర్వాత ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో చేసిన ఈ సినిమాతో ఎట్టకేలకు హిట్టు కొట్టాడు అక్కినేని వారసుడు. అయితే సినిమా రిలీజ్ రోజు సోషల్ మీడియాలో అఖిల్ పేరు కంటే ఎక్కువగా వినిపించిన అఖిల్ వీరాభిమాని ‘అయ్యగారి ఫ్యాన్’ గురించి తెలిసిందే. తాజాగా తన ఫ్యాన్పై స్పందించాడు ఈ కుర్ర హీరో. తన కొత్త చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ మంచి రెస్పాన్స్ అందుకుంటున్న తరుణంలో ఇన్స్టాగ్రామ్లో లైవ్లోకి వచ్చాడు అఖిల్. అందులో ఓ అభిమాని ‘అయ్యగారి అభిమాని’ గురించి అడిగాడు. దీనిపై స్పందించిన ఈ కుర్ర హీరో.. ‘అతని గురించి నాకు తెలుసు. నిజానికి నాకంటే అతనే ఎక్కువ ఫేమస్ అయ్యిండొచ్చు. బ్రదర్ నిన్ను కలవడానికి ఎదురుచూస్తున్నా’ అని అన్నాడు. చదవండి: అఖిల్ సినిమా..! సోషల్ మీడియాను షేక్ చేసిన ఫ్యాన్..! -
విశాఖలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ టీం సందడి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం చిత్రపరిశ్రమకు ఎప్పుడు అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు పేర్కొన్నారు. 25 శాతం సినిమాలను ఏపీలో చిత్రీకరించేందుకు నిర్మాతలు ముందుకు రావాలని కోరారు. బీచ్రోడ్డులో ఆదివారం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ థ్యాంక్స్ మీట్ను ఘనంగా నిర్వహించారు. నెల వ్యవధిలో అన్నదమ్ముల సినిమాలు రిలీజై హిట్ అవ్వడం గొప్ప విషయమన్నారు. ఇక హీరో అక్కినేని అఖిల్ మాట్లాడుతూ.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఘన విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. తన కెరీర్ ఓ మైలు రాయిగా నిలిచిపోయిందన్నారు. ఇంతటి ఘనవిజయం అందజేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. వంద శాతం థియేటర్ల సీట్లు అమ్మకాలకు అనుమతిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. వైజాగ్కు మళ్లీ వస్తామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్, నటీనటులు పాల్గొన్నారు. -
అఖిల్ సినిమా..! సోషల్ మీడియాను షేక్ చేసిన ఫ్యాన్..!
ఎప్పుడెప్పుడాని ఎదురుచూసిన అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టేశాడు. ప్రేక్షకులముందుకొచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దసరా విన్నర్గా నిలిచింది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంట్రెస్టిగ్ లవ్స్టోరీతో మోస్ట్ ఎలిజిబుల్ హిట్ టాక్ను సినిమా సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ రోజు సోషల్ మీడియాలో అఖిల్ పేరు కంటే అఖిల్ వీరాభిమాని అయ్యగారి ఫ్యాన్ పేరే ఎక్కువగా వినిపించింది. ఫ్యాన్కు ఫ్యాన్బేస్ మామూలుగా లేదు...! కొంతమంది ప్రేక్షకులు అఖిల్ సినిమా కోసం ఎదురచూడగా.... మరి కొంత మంది ఫ్యాన్స్ మాత్రం అఖిల్ హర్డ్ కోర్ ఫ్యాన్ ఎప్పుడూ వస్తాడనే కళ్లు కాయేలా కాసేలా ఎదురుచూశారు. సోషల్మీడియాలో అఖిల్ ఫ్యాన్కు ఫ్యాన్బేస్ను చూసి యూజర్లు నివ్వెర పోయారు. అయ్యగారి ఫ్యాన్..‘ఓ థియేటర్ వద్ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కటౌంట్కు కొబ్బరి కాయ కొట్టి ఊగిపోయాడు. సినిమా చూశాక.. వాడే గొప్ప...పులీ..పులీ...కింగ్ కొడుకు.. అంటూ కేకలు వేశాడు. అయ్యగారి ఫ్యాన్ ఉత్సాహంతో ఇతర అభిమానులు కూడా ఫిదా అయ్యారు. సోషల్మీడియాలో #ayyagareno1 అంటూ హ్యాష్టాగ్ ట్రెండ్ అయ్యింది. View this post on Instagram A post shared by 👉 KIRRAK_MEMES_1 (🎯2k)❤️ (@kirrak_memes_1) View this post on Instagram A post shared by Unprofessional Trollers (@unprofessional_trollers) View this post on Instagram A post shared by b.techbabu😎 (@b.techbabu) View this post on Instagram A post shared by Telugu Meme Page (@lite_ba) View this post on Instagram A post shared by MATHU VADALARA😷 (stay home) (@mathu.vadalara) View this post on Instagram A post shared by Telugu Swaggers (@telugu_swaggers) చదవండి:బొమ్మరిల్లును గుర్తు చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్! -
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా రివ్యూ
టైటిల్: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ నటీనటులు: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, గెటప్ శ్రీను, మురళీ శర్మ, తదితరులు నిర్మాణ సంస్థ : జీఏ2 పిక్చర్స్ నిర్మాతలు: బన్నీ వాసు, వాసు వర్మ దర్శకత్వం : ‘బొమ్మరిల్లు’ భాస్కర్ సంగీతం : గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ : ప్రదీశ్ ఎమ్. వర్మ విడుదల తేది : అక్టోబర్ 15, 2021 మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అఖిల్ అక్కినేని సరైన హిట్ కోసం ఎంతోకాలంగా నిరీక్షిస్తున్నాడు. అలాంటిది అతడు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మీరు నాకు ఒక హిట్ ఇవ్వడం కాదు.. నేనే మీకు ఓ హిట్ ఇద్దామనుకుంటున్నాను అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్కు ఎంతో ధైర్యంగా మాటిచ్చాడు. మరి అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ద్వారా ఆ మాటను నిలబెట్టుకున్నాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాకు ఓటీటీ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ థియేటర్లోనే రిలీజ్ చేసింది చిత్రయూనిట్. మరి దానికి ప్రతిఫలంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ దసరా విన్నర్గా నిలవనుందా? లేదా? అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే! కథ: హర్ష(అఖిల్) అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు. ఓ మంచి ఇల్లు కొంటాడు. ఖరీదైన వస్తువులన్నీ ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాడు. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకుంటాడు. తనకు ఓ జోడీని వెతుక్కునేందుకు హైదరాబాద్ వస్తాడు. ఎంతోమంది పెళ్లి కూతుళ్లను చూస్తాడు. అందులో ఒకరైన విభ(పూజా హెగ్డే) హీరోకు పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుంది. కానీ ఆమె ఫ్యామిలీ మెంబర్స్ హర్షను రిజెక్ట్ చేస్తారు. ఇంతలో విభకు పెళ్లి మీద ఇంట్రస్ట్ లేదన్న విషయం హర్షకు తెలుస్తుంది. అసలు విభకు పెళ్లంటే ఎందుకు విరక్తి? ఆమెను తనతో పెళ్లికి హీరో ఎలా ఒప్పించాడు? ఈ క్రమంలో ఎదురయ్యే పరిస్థితులేంటి? వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే! విశ్లేషణ: బొమ్మరిల్లు భాస్కర్ ఎప్పుడూ చిన్న లైన్తోనే సినిమా తీయాలనుకుంటాడు. కథ కంటే కథనం మీద ఎక్కువ దృష్టి పెట్టి మ్యాజిక్ సృష్టిస్తాడు. కానీ ఈసారి మళ్లీ పాత ఫార్మెట్ను ఫాలో కావడం కొంత ఆశ్చర్యపరిచే అంశమే. ఇక చూపించిందే చూపించి జనాలకు విసుగు పుట్టించాడు డైరెక్టర్. సుమారు పదిసీన్లు పెళ్లి చూపులే ఉంటాయి. అమ్మాయిని చూడటం, ప్రశ్న వేయడం, రిజెక్ట్ కావడం.. అంతా ఇదే తంతు.. ఇది చూసినప్పుడు షాదీ ముబారక్ సినిమా గుర్తుకు రాక మానదు. పెళ్లి చూపుల సీన్లు మొదట్లో ఎంటర్టైనింగ్ అనిపించినా రానురాను.. ఇవి ఇంకా అయిపోలేదా? అని ప్రేక్షకుడు తల పట్టుకుంటాడు. ప్రేమ, రొమాన్స్కి తేడా ఏమిటి? అని చర్చించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సింది పోయి మరింత కన్ఫ్యూజ్ చేసినట్లు కనిపించింది. ఫస్టాఫ్లోని కొన్ని సన్నివేశాలు బొమ్మరిల్లు సినిమాను గుర్తు చేస్తాయి. మొత్తానికి ఫస్ట్ భాగం అదరహో అనిపించినా సెకండాఫ్ మాత్రం బెదుర్స్ అనిపించక మానదు. సెకండాఫ్లో సినిమా ఫ్లో మిస్ అవుతుంది. ఆరెంజ్ సినిమాలో చేసిన తప్పిదాలే ఇక్కడ కూడా సుస్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాకుండా ప్రతిదాన్ని సాగదీసి ప్రేక్షకులకు తెగ బోర్ కొట్టించారు. క్లైమాక్స్ కూడా ఊహకందనంత ఎత్తులో ఏమీ లేదు. క్లైమాక్స్ చూశాక ఓస్ ఇంతేనా అని పెదవి విరుస్తారు. ఇంటర్వెల్ సీన్, కోర్టు సన్నివేశాలు మాత్రం ఈ సినిమాకే హైలైట్గా నిలుస్తాయి. రెండు, మూడు పాటలు బాగున్నాయి. అయితే సినిమాను మరీ భూతద్దంలో పెట్టి చూస్తే ఆరెంజ్, గీతా గోవిందం, మిస్టర్ మజ్ను, బొమ్మరిల్లు, షాదీ ముబారక్లను మిక్స్ చేస్తే వచ్చిన మిశ్రమ ఫలితంలా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే? నటన పరంగా అఖిల్ క్లాప్స్ కొట్టించాడు. తనకు సరిగ్గా సూట్ అయ్యే పాత్ర సెలక్ట్ చేసుకుని నటనతో అదుర్స్ అనిపించాడు. పూజా హెగ్డే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించింది. ముందు నుంచి అనుకున్నట్లు ఆమె పాత్ర డిఫరెంట్గా ఉండి అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. రియల్ కపుల్ చిన్మయి శ్రీపాద, రాహుల్ రవీంద్రన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. మురళీ శర్మ, జేపీలకు అలవాటైపోయిన పాత్రలే పడ్డాయి. టెక్నికల్గా సినిమా బాగుందనిపించింది. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఆయువుపట్టుగా నిలిచాయి. కొంతమేరకు సంభాషణలు ఆకట్టుకున్నా కొద్ది చోట్ల మాత్రం అవి పెద్ద స్పీచ్లా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీకి వంక పెట్టడానికి లేదు. చివరగా.. భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే సినిమా చూసి ఆస్వాదించవచ్చు. అయ్యగారు మొత్తానికి హిట్ కొట్టారనే అంటున్నారు అభిమానులు! -
రొమాంటిక్ సీన్లో నటించాలంటే సిగ్గు: అఖిల్
Akhil Akkineni Interview With Sakshi TV: ‘‘ప్రస్తుతం మీకున్న మూడు విష్లు ఏంటి?’’ అనే ప్రశ్నకు.. మూడో విష్గా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అఖిల్. మరి మొదటి రెండు విష్లు? ‘సాక్షి’ టీవీతో ఆ విషయాలు, ఎన్నో విశేషాలు అఖిల్ పంచుకున్నారు.ఈ సందర్భంగా అఖిల్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’లో హర్ష (అఖిల్ పాత్ర పేరు) సోల్ సెర్చింగ్లో ఉంటాడు. తనని తను కనుక్కునే ప్రయత్నం. సినిమాలో హర్ష తనకు 50 పర్సెంట్ కెరీర్, 50 పర్సెంట్ మ్యారీడ్ లైఫ్ అంటాడు. నాకు పర్సనల్గా ప్రస్తుతానికి హండ్రెడ్ పర్సెంటూ కెరీరే. ఇక సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలపై మాట్లాడుతూ.. రొమాంటిక్ సన్నివేశాల్లో తాను చాలా ఇబ్బంది పడతానని. షూటింగ్ సమయంలో చుట్టూ వంద మంది ఉంటారు అలాంటి వాతావరణంలో రొమాంటిక్ సీన్స్ చేయడానికి కొంచెం సిగ్గనిపిస్తుందంటూ చెప్పుకొచ్చాడు. పెళ్లికి మీ నిర్వచనం ఏంటంటే.. ఇద్దరూ కంఫర్ట్గా ఉండాలి. నువ్వు నీలా ఉండగలగాలి, వాళ్లను వాళ్లలా ఉండనివ్వాలి. లవ్లో పడ్డారట కదా.. అఖిల్ (ఆశ్చర్యపోతూ..) ఈ చిత్రంలో ‘ఏ జిందగీ’ పాట పాడిన అమ్మాయి వాయిస్తో లవ్లో పడ్డానని అన్నానంతే. ఆ పాట వినగానే ‘ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్ వాయిస్’ అని భాస్కర్తో అన్నాను. రోజూ ఉదయం ఒక్కసారైనా ఆ పాట వింటున్నాను. దేవుణ్ణి మూడు కోరికలు కోరుకునే అవకాశం వస్తే మీరు ఏం అడుగుతారు? ‘కరోనా పాండమిక్ వెళ్లిపోవాలి. రెండోది థియేటర్స్ అన్నీ తెరుచుకుని ప్రేక్షకులతో కళకళలాడాలి. మూడోది ‘మోస్ట్ ఎలిజిబుల్...’ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలి’’ అన్నారు అఖిల్. -
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్విటర్ రివ్యూ
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. అల్లు అరవింద్ సమర్పణలో వాసూ వర్మతో కలిసి బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్లుక్, టీజర్, ట్రైలర్లకు కూడా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అఖిల్ నటించిన మొదటి 3 చిత్రాలు అంతగా గుర్తింపు రాకపోవడంతో చాలా గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రమిది. ఈ మూవీతో ఎలాగైనా ఓ బ్లాక్బస్టర్ హిట్ను తన ఖాతాలను వేసుకోవాలని అఖిల్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. చదవండి: పెళ్లి సందD ట్విటర్ రివ్యూ దసరా సందర్భంగా ప్రేక్షకులకు మంచి ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ వినోదం పంచేందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు వారిని ఆకట్టుకుంటుందో మరి కొద్ది సేపట్లో తెలుస్తుంది. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. చదవండి: దసరా సినిమా జోష్.. బోలెడన్ని అప్డేట్స్ ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉందని, చాలా బాగుదంటూ నెటిజన్లు తమ రివ్యూ ఇస్తున్నారు. ఇక బొమ్మ బ్లాక్ బస్టర్. అఖిల్ ఖాతాలో బ్లాక్బస్టర్ హిట్ ఖాయం అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక పూజ, గోపి సుందర్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ అని కూడా చెప్పోచ్చు అంటున్నారు. చివరగా నెటిజన్ల ట్విటర్ రివ్యూ చూస్తుంటే ఎవరు ఏమన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకొనుందని తెలుస్తోంది. Yavadu yam ana lyt Booma Blockbuster 👍🥁#MostEligibleBachelor — MEBOnOct15th (@AKBadri6848) October 14, 2021 Ultra Lite second half. Music, Pooja papa plus. Bommarillu, Orange laga try chesi inko Mr. Majnu ichadu bhasker sir. #MostEligibleBachelor Ayyagaru ease 👍 Waiting for Agent. — SADDY (@king_sadashiva) October 14, 2021 అల్ట్రాలైట్ సెకండ్ హాఫ్, మ్యూజిక్, పూజ పాప ప్లస్, బొమ్మరిల్లు ఆరెంజ్లా ప్రయత్నించి మరో మిస్టర్ మజ్ను ఇచ్చాడు భాస్కర్ సర్ Block buster reports 👌🏻 #MostEligibleBachelor — Manni Reddy 🦁 (@_urstrulymanni) October 14, 2021 Positive reports from my friends every where 👏👏👏👏👏#MostEligibleBachelor — In a cricket mode (@naveentilak) October 15, 2021 Blockbuster talk 💥💥#MostEligibleBachelor — chaymb (@Chaymbfan23) October 15, 2021 Superb 1st half 👌 Looks like 2nd half is going to be serious but let’s see #MostEligibleBachelor https://t.co/2mIAxELHQG — Murali Krishna (@muraliii) October 15, 2021 #MostEligibleBachelor Finally Block Buster From bommarillu bhaskar — Sush🖤 (@daanish89938798) October 14, 2021 2nd half >>> 1st half….Ayyagaru 1st hit kottesinatte. Songs on screen 👌👌 #MostEligibleBachelor — ♓️arsha (@harshakaruturi) October 15, 2021 -
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ ప్రీ రిలీజ్ వేడుక
-
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ వ్రాప్ అప్ పార్టీ
Most Eligible Bachelor Wrap Up Party: అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 15న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. తాజాగా ఈ సినిమా వ్రాప్ అప్ పార్టీ జరిగింది. వినోదాత్మకంగా జరిగిన ఈ పార్టీకి హీరో అఖిల్ అక్కినేనితో పాటు చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమెడియన్లు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కడుపుబ్బా నవ్వించారు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రేమ, కెరీర్, పెళ్లి అన్ని అంశాలు ముడిపెడుతూ ఎమోషనల్ జర్నీగా తెరకెక్కించారు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా చెప్తోంది చిత్ర యూనిట్. తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్తో లవ్లీగా వుండేలా డిజైన్ చేస్తారు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు మేకర్స్. -
భాస్కర్ సినిమా చూసి ప్రతి భర్త తన భార్య చేతిని పట్టుకుని వెళతాడు..
‘గీతా ఆర్ట్స్, జీఏ2 బ్యానర్స్లో చాలా హిట్ సినిమాలు వచ్చాయంటే.. మేం ప్రేక్షకులకు హిట్ మూవీస్ ఇవ్వలేదు.. వారే మాకు ఇచ్చారు. సినిమాని ఎంత ప్రేమిస్తారో ఆల్ ఇండియాకి తెలుగు ప్రేక్షకులు ఓ పాఠం నేర్పించారు’ అని అల్లు అరవింద్ అన్నారు. అఖిల్, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’. అల్లు అరవింద్ సమర్పణలో వాసూ వర్మతో కలిసి బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘సినిమాలను విడుదల చేయడానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని ఇబ్బందులున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు దయచేసి ఆ ఇబ్బందుల్ని అర్థం చేసుకుని, వెసులుబాటు కల్పించాలని చిత్ర పరిశ్రమ మాటగా కోరుతున్నాను. మేము ఇండస్ట్రీని సక్సెస్ఫుల్గా రన్ చేసేందుకు మీరు సహాయపడాలని కోరుకుంటున్నాను. ఇక సినిమా విషయానికొస్తే.. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ రెండు మూడు కథలు చెబితే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ నచ్చి, సెట్స్పైకి వెళ్లిపోవచ్చని చెప్పా. కరోనా వల్ల ఈ సినిమాని రెండున్నరేళ్లుగా తీస్తూ వచ్చాం. ఔట్పుట్ సంతృప్తి కలిగించింది. అఖిల్ ఇప్పటివరకూ చేసిన సినిమాలతో పోలిస్తే మా చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచాడు’ అన్నారు. అఖిల్ అక్కినేని మాట్లాడుతూ – ‘ఈ సినిమాలో బంధాల మీద ఒక వైవిధ్యమైన యాంగిల్ని చూపించారు భాస్కర్. ఈ సినిమా నుంచి బంధాలు, బంధుత్వాలు, ప్రేమ.. ఇలా చాలా విషయాలు నేర్చుకున్నాను. అల్లు అరవింద్గారు నాకు గాడ్ ఫాదర్లాంటి వారు. ఈ నెల 15న మీరు నాకు ఒక హిట్ ఇవ్వడం కాదు.. నేను కూడా మీకు (అల్లు అరవింద్) ఓ హిట్ ఇద్దామనుకుంటున్నాను’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ– ‘ఈ చిత్రం చూసి, థియేటర్ నుంచి బయటికెళ్లేటప్పుడు ప్రతి భర్త తన భార్య చేతిని పట్టుకుని వెళతాడు.. ఆ మ్యాజిక్ ఈ సినిమాకి వర్కవుట్ అయింది. అఖిల్కి మా బ్యానర్ నుంచి వంద శాతం హిట్ ఇవ్వాలి. ఇస్తున్నాం ఇచ్చేశామని అనుకుంటున్నాం. మేం నిజాయతీగా సినిమా తీశాం. భాస్కర్ బాగా తీశాడు. అల్లు అరవింద్గారికి ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది. మా సినిమా కోసం ఓటీటీ నుంచి చాలా అవకాశాలొచ్చాయి.. నష్టం లేకుండా లాభంతో బయటపడొచ్చు. ఓ వైపు వడ్డీలు పెరుగుతున్నా కూడా ఇది థియేటర్ ఫిల్మ్ అని, అక్కడే రిలీజ్ చేయాలని అరవింద్గారు ఆపారు’ అన్నారు. వాసూ వర్మ మాట్లాడుతూ– ‘నటన పరంగా అఖిల్ క్లాప్స్ కొట్టించాడు. పూజా హెగ్డే తొలిసారి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించారనిపిస్తోంది’’ అన్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘కొత్త కథలను ప్రోత్సహించే మంచి హృదయం అరవింద్గారిది. అఖిల్ పాత్ర కొత్తగా ఉంటుంది. నాకు కనిపించిన కొత్త దారిలో ప్రయాణిస్తూ కథ రాయడంలో ఇబ్బందులు పడ్డాను. ఆ కష్టాల్లో వాసూ వర్మ కూడా నాతో ప్రయాణించారు. అరవింద్గారు, బన్నీ వాసు సపోర్ట్ లేకపోతే ఈ కథ రాయడం సాధ్యం అయ్యేది కాదు’ అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య గమడి, కెమెరామేన్ ప్రదీశ్ ఎమ్. వర్మ పాల్గొన్నారు. చదవండి: అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సాంగ్ ప్రోమో విడుదల