Lakshmi Rai
-
నభా నటేశ్ ఓవర్ డోస్ గ్లామర్.. బుట్టబొమ్మ స్టన్నింగ్ పిక్స్
నభా నటేశ్ ఓవర్ డోస్ గ్లామరస్ పిక్స్..మరింత బోల్డ్నెస్తో బుట్టబొమ్మ పూజా హెగ్డే..గుర్రంపై మృణాల్ ఠాకూర్ సవారీ..అదిరిపోయే లుక్తో లక్ష్మీ రాయ్ పోజులు..సముద్రంలో చిల్ అవుతోన్న శిల్పా శెట్టి.. View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
పవర్ఫుల్ ఝాన్సీ
లక్ష్మీ రాయ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్’. గురుప్రసాద్ దర్శకత్వం వహించారు. తమిళ, కన్నడ భాషల్లో ఆల్రెడీ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకాదరణ దక్కిందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా తెలుగు హక్కులను ప్రతాని రామకృష్ణ గౌడ్ సొంతం చేసుకున్నారు. ‘‘ప్రేమ, యాక్షన్ అంశాలతో రూపొందిన సినిమా ఇది.మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో లక్ష్మీ రాయ్ అద్భుతంగా నటించారు. డ్రగ్స్ సప్లై చేస్తూ కాలేజీ అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఓ ముఠా ఆటను అడ్డుకునే పవర్ఫుల్ ఝాన్సీ పాత్రలో లక్ష్మీ రాయ్ నటించారు. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు కంపోజ్ చేసిన 8 ఫైట్స్ లక్మీ రాయ్ కెరీర్లో మైలు రాయిగా నిలిచిపోతాయి. త్వరలోనే ట్రైలర్ను రిలీజ్ చేసి, సినిమాను నవంబరులో రిలీజ్ చేస్తాం’’ అని ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. -
రాయ్ లక్ష్మీ బర్త్డే సెలబ్రేషన్స్.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)
-
జనతా బార్ సందేశం
రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జనతా బార్’. రోచిశ్రీ మూవీస్ పతాకంపై అశ్వథ్ నారాయణ సమర్పణలో రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం మేలో రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. రాయ్ లక్ష్మి మాట్లాడుతూ– ‘‘బార్ గర్ల్గా ప్రారంభమయ్యే నా పాత్ర సమాజంలోని మహిళలు గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎలా ఎదిగింది? అన్నదే ఈ చిత్రం కథాంశం. ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంది’’ అని అన్నారు. ‘‘కుస్తీ పోటీల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమాతో సమాజంలో స్త్రీల ప్రాధాన్యతను మరోసారి చాటి చెప్పే ప్రయత్నం చేశాం’’ అన్నారు రమణ మొగిలి -
బంజారాహిల్స్లో బార్ & కిచెన్ని ప్రారంభించిన హీరోయిన్ లక్ష్మీ రాయ్
-
గ్లామర్ స్టిల్స్తో అలజడి రేపుతున్న లక్ష్మీ రాయ్ (ఫోటోలు)
-
లైంగిక దాడులపై రాయ్ లక్ష్మీ పోరాటం!
స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న లైంగిక దాడులపై పోరాడిన ఓ మహిళ కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘జనతా బార్’. రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో రమణ మొగిలి దర్శకత్వంలో అశ్వర్థ నారాయణ సమర్పణలో రోచిశ్రీ మూవీస్ నిర్మిస్తున్న చిత్రం ఇది. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయిన సందర్భంగా రమణ మొగిలి మాట్లాడుతూ – ‘‘రాయ్ లక్ష్మీ పాత్ర హైలైట్గా వుంటుంది. అలాగే హిందీ నటుడు శక్తి కపూర్ పాత్ర మరో హైలైట్’’ అన్నారు. ఈ చిత్రానికి కథ–మాటలు–స్క్రీన్ప్లే: రాజేంద్ర భరద్వాజ్, సంగీతం: వినోద్ యజమాన్య, సహనిర్మాత: అజయ్ గౌతమ్. -
స్నానం చేయిస్తున్న అదా, జలపాతానికి చేరువలో సన్నీ
► ఫొటోషూట్ తర్వాత మేకప్ ఎలా తీసేయాలో వీడియో షేర్ చేసిన శ్రీముఖి ► పిల్లి బొమ్మకు స్నానం చేయిస్తున్న అదా శర్మ ► జలపాతం దగ్గర సన్నీలియోన్ స్టిల్స్ ► స్విమ్మింగ్ పూల్లో సేద తీరుతున్న రాయ్ లక్ష్మీ ► యోగా నేర్పిస్తానంటోన్న మలైకా అరోరా ► కోవిడ్తో ఎలా పోరాడాలో చెప్తోన్న కంగనా రనౌత్ View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Anchor Shilpa Chakravarthy (@tvshilpa) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Anchor Shilpa Chakravarthy (@tvshilpa) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Ali Reza (@i.ali.reza) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Malvika Nair (@malvikanairofficial) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Dakkshi (@dakkshi_guttikonda) -
కిస్ మీ అంటోన్న అషూ, ఫస్ట్ టైం అన్న లక్కీ రాయ్
♦ ఈద్ శుభాకాంక్షలు తెలియజేసిన నైనా గంగూలీ ♦ కిస్ మీ.. క్లోజ్ యువర్ ఐస్.. మిస్ మీ.. అంటూన్న అషూ రెడ్డి ♦ పాముతో ఆడుకుంటోన్న ఊర్వశి రౌతేలా ♦ వర్కవుట్స్, డ్యాన్స్ కలిపి కుమ్మేస్తున్న సాక్షి అగర్వాల్ ♦ అందంగా ముస్తాబైన మంచు లక్ష్మి ♦ ఈ వర్కవుట్ చేయడం ఇదే తొలిసారి అంటోన్న లక్ష్మీ రాయ్ ♦ నువ్వు నీలా ఉంటేనే అందం అని చెప్తోన్న లావణ్య త్రిపాఠి ♦ కన్నుగీటి కవ్విస్తోన్న వీజే అనూషా దండేకర్ View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Abijeet_Duddala (@abijeet_duddala) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Erk❤️rek (@ektarkapoor) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Anusha Dandekar (@vjanusha) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
కళ్లతో అగ్గి, స్కర్ట్తో సెగలు రాజేస్తున్న భామలు
♦ అమ్మకు ఆప్యాయంగా ముద్దిస్తున్న అనుపమా పరమేశ్వరన్ ♦ స్కర్ట్లో సెగలు రేపుతున్న యాంకర్ రష్మీ ♦ ఇంకోసారి నన్ను కాఫీ అడక్కండి అని చెప్తోన్న అషూ రెడ్డి ♦ అమ్మ గురించి కొటేషన్ షేర్ చేసిన పాయల్ రాజ్పుత్ ♦ నీళ్లలో ఉండి కళ్లతో అగ్గి రాజేస్తోన్న నైనా గంగూలీ ♦ ఇది ఏ సినిమా షూటింగ్ సమయంలో దిగిన ఫొటోనే చెప్పండంటోన్న రాయ్ లక్ష్మీ ♦ అమ్మ ఫొటో షేర్ చేసిన కీర్తి సురేశ్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Simrat Kaur Randhawa (@simratkaur_16) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Mumait Khan (@mumait) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
సోషల్ హల్చల్: పిల్లందం కేక.. కేక..
► ఎర్రటి డ్రెస్సులో రచ్చరంబోలా చేస్తున్న జాన్వీ కపూర్ ► టాప్లెస్ ఫొటోతో హీటెక్కిస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ► మ్యాచింగ్ మ్యాచింగ్ అంటున్న తమిళ హీరోయిన్ అతుల్య రవి ► ఎర్రటి చీరలో ఆసమ్ లుక్లో దీప్తి సునయన ► చూపు తిప్పుకోనివ్వని ఊర్వశి రౌతేలా ► వైట్ డ్రెస్లో టాప్ లేపుతున్న మలైకా అరోరా ► జస్ట్ చిల్లింగ్ అంటోన్న రాశీ ఖన్నా ► నవ్వులతోనే బాణం వేస్తోన్న మేఘాఆకాశ్ ► సెల్ఫీతో మత్తెక్కిస్తున్న సోనాక్షి సిన్హా ► రేపటి కోసం నడుస్తున్నానంటున్న బాలీవుడ్ భామ మౌనీ రాయ్ ► హాట్ ఫొటోను షేర్ చేసిన లక్ష్మీ రాయ్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
సోషల్ హల్చల్: సింగారాలు ఒలకబోస్తున్న బ్యూటీలు
► పిల్లందం కేక అనిపిస్తోన్న హెబ్బా పటేల్ ► పసుపు రంగు కుర్తీలో దేత్తడి హారిక సెల్ఫీ ► లెహంగాలో సింగారాలు ఒలకబోస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్ ► ఇతరుల కోసం కాకుండా నీకు నచ్చినట్లు ఉండని చెప్తోన్న నిషా అగర్వాల్ ► నవ్వుతో గాలం వేస్తున్న నభా నటేశ్ ► లంగా ఓణీలో భలేగుంది బాల అనిపిస్తోన్న అషూ రెడ్డి ► బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోయిన మలైకా అరోరా ► కురులు విరబోసుకుని అందాలు పరుస్తున్న లక్ష్మీ రాయ్ ► ఓవైపు క్యూట్, మరోవైపు హాట్ ఫొటోలను షేర్ చేసిన బాలీవుడ్ నటి అదితి బుద్ధకోటి View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Aditi B (@aditi_budhathoki) View this post on Instagram A post shared by Aditi B (@aditi_budhathoki) -
ముద్దులు పంచుతున్న రాశీ, అబ్బా అనిపిస్తున్న హెబ్బా
♦ సముద్ర తీరాన సాగరకన్యగా మైమరపిస్తోన్న 'సాహో' హీరోయిన్ శ్రద్దా కపూర్ ♦ తన అందాన్ని ముసుగుతో దాచలేకపోతున్న ప్రియా వారియర్ ♦ జీన్స్లో అబ్బా.. అనిపిస్తున్న హెబ్బా పటేల్ ♦ చూపులతో చంపేస్తున్న కాజల్ అగర్వాల్ ♦ తెల్ల చీరలో హొయలు పోతున్న జాన్వీ కపూర్ ♦ పిల్లలకు ముద్దులు పంచుతున్న రాశీ ఖన్నా ♦ కళ్లతోనే సైగలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ♦ ఒక్క ఫొటోతో సెగలు రేపుతున్న లక్ష్మీరాయ్ View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by RASHI KHANNA (@raashi_official) View this post on Instagram A post shared by RASHI KHANNA (@raashi_official) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
బిగ్బాస్ ఐదో సీజన్: టాప్ కంటెస్టెంట్లు వీళ్లేనా!
గొడవలకు అడ్డా, కొట్లాటలకు కేరాఫ్, పోటీల హోరు, మాటల జోరు, ఎండ్లెస్ ఎమోషన్స్.. ఇవన్నీ పుష్కలంగా లభించేది ఒక్క బిగ్బాస్ షోలోనే. ఇవి మాత్రమేనా.. స్టార్ల అందచందాలు, వారి హంగామా, ఆటపాటలు, సీక్రెట్లు, రిలేషన్లు, అబ్బో.. ఇలా చాలానే ఉంటాయి. ఓ పక్క వివాదాల్లో నానుతూనే మరో పక్క వినోదం పంచే బిగ్బాస్ షోను బుల్లితెర ప్రేక్షకులు అమితంగా ఆరాధిస్తారు. ఈ బిగ్బాస్ షో తెలుగు, తమిళ భాషల్లో నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ఐదో సీజన్ కోసం కంటెస్టెంట్ల వేట ప్రారంభించారు నిర్వాహకులు. ఈ క్రమంలో కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న తమిళ బిగ్బాస్ ఐదో సీజన్ కోసం నిర్వాహకులు ఎవరెవరిని సంప్రదించారన్న లిస్టు ఒకటి బయటకు వచ్చింది. దీని ప్రకారం.. కూకూ విత్ కోమలి షో కంటెస్టెంట్లు దర్శ్ గుప్తా, పవిత్ర లక్ష్మి, శివానీ, అశ్విన్తో సంప్రదింపులు జరిపారట. ఇక నాల్గో సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇవ్వాల్సిన నటుడు అజీమ్ వ్యక్తిగత కారణాల వల్ల హౌస్లో అడుగు పెట్టలేదు. దీంతో ఈసారి అతడికి ఛాన్సిద్దాం అనుకుంటున్నారు. ఈసారి గ్లామర్ డోసు పెంచడం కోసం లక్ష్మీ రాయ్, పూనమ్ భజ్వా, కిరణ్ను హౌస్లోకి దించాలని చూస్తున్నారట. 'పాండియన్ స్టోరీస్' ఫేమ్ హేమను కూడా షోలో పాల్గొనమని కోరుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సీనియర్ నటి రాధ, హీరో సిద్ధార్థ్ను కూడా ఐదో సీజన్కు పట్టుకురావాలని చూస్తున్నారట. కానీ వాళ్లు తప్పకుండా ఈ ఆఫర్ను తిరస్కరిస్తారని భావిస్తున్నారు అభిమానులు. టాలీవుడ్ సంచలనం శ్రీరెడ్డికి కూడా బిగ్బాస్ షోలో పాల్గొనమని ఆహ్వానం పంపారట. మరి ఈ ఆఫర్కు శ్రీరెడ్డి ఒప్పుకుంటుందా? తిరస్కరిస్తుందా? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. చదవండి: ఏకధాటిగా 21 గంటలు పని చేశా.. అయినా ఫ్రెష్గా ఉన్నా: మోనాల్ అండాలు దాచి ఉంచా, పిల్లల్ని కనాలని ఉంది: బిగ్బాస్ భామ -
దుబాయ్లో ఒక్కదాన్నే: కరోనా కష్టాలు చెప్పిన హీరోయిన్
కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు ప్రముఖులను తీవ్ర ఇబ్బందులు పెట్టింది. కరోనా బారిన పడి తాను నరకయాతన పడ్డాడని రత్తాలు రత్తాలు అంటూ చిరంజీవితో ఆడిపాడిన లక్ష్మి రాయ్ బాధపడింది. 2020 తన జీవితంలో విషాదం నింపిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సంవత్సరమే తన తండ్రిని కోల్పోయానని కన్నీరు పెట్టుకుంది. ఈ బాధాకర విషయాలను ఓ ఆంగ్ల మీడియాతో పంచుకుంది. అయితే కొత్త సంవత్సరం ప్రారంభంలోనే తాను కరోనా బారినపడ్డట్లు చెప్పుకుంది. 2020 నవంబర్లో నోటి క్యాన్సర్తో తన తండ్రి రామ్ రాయ్ను కోల్పోయానని బాధపడింది. నాన్నను కోల్పోవడంతో తాను సర్వం కోల్పోయానని తెలిపింది. మానసికంగా కుంగిపోయిన సమయంలో కొత్త సంవత్సర సంబరాలకు దుబాయ్కు వెళ్లగా అక్కడ కరోనా బారిన పడ్డట్లు లక్ష్మీ రాయ్ పేర్కొంది. అప్పుడు ఎదుర్కొన్న కష్టాలు తాను ఎప్పుడూ పడలేదని వివరించింది. దుబాయ్లో న్యూ ఇయర్ సంబరాల కోసం వెళ్లిన సమయంలో గొంతునొప్పి రావడం.. ఆ తర్వాత వాసన గ్రహించకపోవడం గుర్తించి పరీక్షించుకోగా కరోనా నిర్ధారణ అయ్యిందని తెలిపింది. దుబాయ్లో తనకు ఎవరూ తెలిసిన వారు లేరని, ఒక గదిలో ఒక్కదాన్నే ఐసోలేషన్లో ఉన్నట్టు వివరించింది. అనంతరం 12 రోజుల తర్వాత కరోనా నుంచి కోలుకున్నానని.. అయితే కరోనాతో తాను మానసికంగా మరింత కుంగిపోయినట్లు ఆంగ్ల మీడియాతో లక్ష్మి రాయ్ పంచుకుంది. ఈ విధంగా 2020 సంవత్సరం తాను తీవ్ర ఇబ్బందులు పడ్డానంటూ లక్ష్మి రాయ్ బాధపడింది. కరోనా నుంచి కోలుకున్న అనంతరం ముంబై వచ్చేసింది. ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తున్నట్లు తెలిపింది. తెలుగు, తమిళ్ సినిమాలతో పలు వెబ్ సిరీస్లు చేస్తున్నట్లు చెప్పింది. గతంలో చిరంజీవి సరసన ఖైదీ నంబర్ 150లో ఐటమ్సాంగ్ చేసిన విషయం తెలిసిందే. -
ఈ ఏడాది ప్లాన్ ఇదే
కొత్త సంవత్సరం ప్రారంభమైపోయింది. ఈ ఏడాది ఏమేం చేయాలా అని ఆల్రెడీ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు చాలామంది. మరి మీ ప్లాన్స్ ఏంటి అని హీరోయిన్లు ఐశ్వర్యా రాజేష్, లక్ష్మీ రాయ్ని అడిగితే ఇలా చెప్పారు. ఆరోగ్యం మీద మరింత దృష్టి పెడతాను 2020 మనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమైనదో చెప్పింది. రోగనిరోధక శక్తిని కాపాడుకోవాలని గుర్తు చేసింది. ఫిట్నెస్ అనేది మనందరి జీవితాల్లో ఎంతో ముఖ్యమైనది. ఫిట్నెస్ మనకు ఒకలాంటి ధైర్యాన్ని తీసుకువస్తుంది. మరింత పని చేసే శక్తి, ఉత్సాహం వస్తుంది. ఫిట్నెస్ వల్ల తెలియకుండానే ఒకలాంటి పాజిటివ్ లైఫ్స్టయిల్ అలవడుతుంది. ఇక నుంచి మరింత ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకునేలా జాగ్రత్తపడతాను. మన పూర్వీకులు తీసుకునే రాగులు, మిల్లెట్స్ అన్నీ నా డైట్లో భాగం చేస్తాను. అలానే ఈ ఏడాది కూడా కంటెంట్ ఉన్న సినిమాల్లోనే భాగమవ్వడానికి ప్రయత్నిస్తాను. – ఐశ్వర్య 2020 నేర్పిన పాఠం మర్చిపోవద్దు గత ఏడాది మనలో చాలామందికి అనుకున్నట్టు జరగలేదు. కానీ మనందరికీ చాలా పాఠాలు నేర్పింది. మనందరం మర్చిపోయిన విషయాల్ని గుర్తుచేసింది. ఇలాంటి కష్టమైన సందర్భాలే చాలా విషయాలను త్వరగా గ్రహించేలా చేస్తాయి. 2020 నాకు చాలా ఓపిక నేర్పింది. మనలోని ప్రతి ఒక్కరికీ, అలానే మన సమాజానికి మానవత్వం మరింత ముఖ్యం అని చెప్పింది. 2020 నేర్పించిన పాఠాలను మనం ఎప్పటికీ మరచిపోకూడదు. ఈ పాఠాలతో ఈ మహమ్మారి దాటాలి. మళ్లీ మునుపటి పరిస్థితి త్వరగా వచ్చేలా చేసుకుందాం. – లక్ష్మీరాయ్ -
అతిథులు వీళ్లేనా బాస్?
బిగ్బాస్ సీజన్ 4 ప్రయాణం చివరి దశకు వచ్చేసింది. రేపే గ్రాండ్ ఫినాలే. విజేత ఎవరో ప్రకటించే రోజు. ప్రతీ సీజన్ ఫైనల్ ఎపిసోడ్కి హోస్ట్తో పాటు ఎవరో ఒక సెలబ్రిటీ గెస్ట్గా వస్తుంటారు. సీజన్ 3 ఫైనల్కి నాగార్జునతో కలసి చిరంజీవి సందడి చేశారు. ఈసారి నాగార్జునతో పాటు ఫైనల్లో సందడి చేయడానికి ‘లవ్స్టోరీ’ జంట రాబోతున్నారని తెలిసింది. నాగచైతన్య, సాయి పల్లవి ఈ సీజన్ ముఖ్య అతిథులుగా ఫైనల్ ఎపిసోడ్లో పాల్గొంటారట. ‘లవ్స్టోరీ’ సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరే కాకుండా పలువురు హీరోయిన్లు కూడా కనిపిస్తారట. లక్ష్మీ రాయ్, మెహరీన్లతో పాటు ఇంకొంతమంది హీరోయిన్ల స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఉంటుందని తెలిసింది. ∙ -
భయపెట్టే సిండ్రెల్లా
లక్ష్మీ రాయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సిండ్రెల్లా’. ఈ సినిమాలో ఆమె మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. మంగళవారం లక్ష్మీ రాయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఓ లుక్ ను విడుదల చేశారు. ఇందులో ఆమె చేస్తున్న మూడు పాత్రల్లో తులసి పాత్ర ఒకటి. ఆ పాత్రకు సంబంధించిన లుక్ నే విడుదల చేశారు. వినూ వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫ్యాంటసీ, హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ‘‘సిండ్రెల్లా, తులసి, రాక్ స్టార్ గా ఈ సినిమాలో మూడు పాత్రల్లో కనిపిస్తాను. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ స్క్రిప్ట్ ఉంటుంది’’ అన్నారు లక్ష్మీ రాయ్. -
వేసవిలో ఆనందౖభైరవి
అంజలి, లక్ష్మీరాయ్, అదిత్ అరుణ్ ప్రధాన పాత్రధారులుగా కర్రి బాలాజీ దర్శకత్వంలో ఎమ్వీవీ సత్యనారాయణ సమర్పణలో బి. తిరుపతిరెడ్డి, రమేష్రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆనందభైరవి’. ఈ సినిమా చిత్రీకరణ యాభై శాతం పూర్తయింది. ఈ సందర్భంగా కర్రి బాలాజీ మాట్లాడుతూ–‘‘అంజలి, లక్ష్మీరాయ్, అదిత్ల కెమిస్ట్రీ చూస్తుంటే నా కళ్లముందు సక్సెస్ కనిపిస్తోంది. సమాజంలో ఉన్న ఎన్నో నిజజీవిత పాత్రలు మా సినిమాలో కనపడతాయి’’అన్నారు. ‘‘ఆనంది పాత్రను పోషిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు అంజలి. ‘‘నేను నటిస్తున్న భైరవి పాత్ర చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ముంబైలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను’’ అన్నారు లక్ష్మీరాయ్. ‘‘రొమాంటిక్ అబ్బాయి పాత్రలో నటించా’’ అన్నారు అరుణ్. ‘‘నెక్ట్స్ షెడ్యూల్స్ హైదరాబాద్, చెన్నైలో జరగనున్నాయి. వేసవిలో సినిమాను విడుదల చేద్దాం అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. సాయికుమార్, రాశి, మురళీ శర్మ, ఎమ్వీవీ సత్యనారాయణ, బ్రహ్మాజీ, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ. -
చిన్నారి..యువతి..మధ్యలో పులి
శ్రీ రామ్, లక్ష్మీ రాయ్ జంటగా బి. వినోద్ జైన్ సమర్పణలో ఎం. నరేష్ జైన్ నిర్మించిన చిత్రం ‘గర్జన’. ప్రముఖ దర్శకుడు బాలా వద్ద దర్శకత్వ శాఖలో చేసిన జె. పార్తిబన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. ఇంట్లోకి పులి రావడం, పులి నుంచి లక్ష్మీ రాయ్, చిన్నారి తప్పించుకోవడానికి ప్రయత్నించడం, పులిని వేటాడడానికి శ్రీరామ్ గన్ను పట్టుకుని ఉండటం వంటి విజువల్స్ సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి. ‘‘ఆహారం కోసమో, రక్షణ కోసమో మాత్రమే జంతువులు దాడి చేస్తాయి. కానీ మనిషి దాడి చేయాలనుకుంటే కారణం అవసరం లేదు అనే అంశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఓ చిన్నారి, ఓ యువతి, పులి మధ్య సాగే ఈ సినిమా కథనం ఆసక్తికరంగా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్తో సృష్టించిన పెద్ద పులి ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
కెమిస్ట్రీ కుదిరింది
అంజలి, లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రల్లో ఆదిత్ అరుణ్ ప్రత్యేక పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆనంద భైరవి’. కర్రీ బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. హరివేన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఇటికేల రమేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కర్రి బాలాజీ మాట్లాడుతూ– ‘‘ఆనందిని పాత్రలో అంజలి ఒదిగిపోయారు. ఆ పాత్ర కోసం చాలా స్లిమ్ అయ్యారు. ఒక మధ్యతరగతి అమ్మాయి పాత్రలో తన హావభావాల్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఆశ్చర్యపోయా. ఆ పాత్ర కోసం స్కూటీ రైడ్ చేస్తున్న సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు స్కూటీ మీదనుంచి పడటంతో ఆమెకు గాయాలయ్యాయి. అయినా షూటింగ్లో పాల్గొన్నారు. సెకండ్ షెడ్యూల్లో లక్ష్మీరాయ్పై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తాం’’ అన్నారు. ‘‘అందమైన విశాఖపట్నంలో అంజలి, ఆదిత్ అరుణ్లపై కర్రి బాలాజీ చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. పృథ్వీ, బ్రహ్మాజీ, గుండు సుదర్శన్, జయవాణిలపై చిత్రీకరించిన కామెడీ సన్నివేశాలు బాగా వచ్చాయి. తర్వాతి షెడ్యూల్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం’’ అని ఇటికేల రమేష్ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్ దత్తి, కెమెరా: పీజీ విందా, సంగీతం: మణిశర్మ. -
వేసవిలో నాగకన్య...
వరలక్ష్మీ శరత్కుమార్, కేథరీన్, లక్ష్మీరాయ్ ముఖ్య తారలుగా, జై హీరోగా నటించిన చిత్రం ‘నాగకన్య’. ఎల్. సురేష్ దర్శకత్వంలో జంబో సినిమాస్ బ్యానర్పై ఎ.శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాని వేసవి కానుకగా మే 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎ. శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులోని ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ లుక్స్కి మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.వీరి పాత్రలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రతి పాత్రకి మంచి పేరొచ్చేలా ఉంటుంది. మా చిత్రం ట్రైలర్కు మంచి స్పందన రావడంతో సినిమాపై క్రేజ్ బాగా పెరిగింది. జై క్యారెక్టర్ ఓ హైలైట్గా నిలుస్తుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉంటాయి. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. విభిన్నమైన ప్రమోషన్స్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. వేసవిలో పిల్లలతో పాటు పెద్దలు ఎంజాయ్ చేసేలా ‘నాగకన్య’ చిత్రం ఉంటుంది’’ అన్నారు. -
ప్రతి సీన్ పసందుగా..
వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్, జై ముఖ్యపాత్రల్లో ఎల్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నాగకన్య’. జంబో సినిమాస్ బ్యానర్పై ఎ. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాని ఈ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏ. శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కాన్సెప్ట్తో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. వరలక్ష్మి, కేథరీన్, లక్ష్మీరాయ్ పాత్రలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రతి క్యారెక్టర్కు మంచిపేరొచ్చేలా ఉంటుంది. వీరి ముగ్గురి లుక్స్కి మంచి స్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో జై క్యారెక్టర్ మరో హైలైట్గా నిలుస్తుంది. స్టోరీ, స్క్రీన్ప్లే ఉత్కంఠ రేకెత్తించే విధంగా ఉంటాయి. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్, ఆడియోకి మంచి స్పందన వచ్చింది. పిల్లలతో పాటు పెద్దలు మా సినిమా చూసి ఆనందిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
అన్ని సమస్యలూ ఎదుర్కొన్నా
‘‘ఒక కొత్త నిర్మాత ఎదుర్కొన్న అన్ని సమస్యలను నేనూ ఎదుర్కొన్నాను. వీటన్నింటినీ ఒక లెర్నింగ్ ప్రాసెస్గా భావించాను. అందరికీ వినోదం కావాలి. కానీ చాలామందికి సినిమాలంటే చిన్నచూపు’’ అన్నారు నిర్మాత ఎం. శ్రీధర్ రెడ్డి. రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ హీరోహీరోయిన్లుగా లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో కిశోర్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’. గురునాథ రెడ్డి సమర్పణలో ఎం.శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎం. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మాది అనంతపురం. ఇంజినీరింగ్ పూర్తి చేశాను. కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజినీర్గా వర్క్ చేశాను. సినిమాలపై ఆసక్తితో నిర్మాణరంగంలోకి వచ్చాను. చిన్నతనం నుంచే నిర్మాణరంగంపై ఆసక్తి ఉంది. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు గారు నాకు ప్రేరణ. సినిమాల డిస్ట్రిబ్యూషన్ కూడా చేశా. లాభ నష్టాలను చూశాను. ఈ అనుభవంతో ఒక సినిమాను నిర్మించాలనుకుని ఈ సినిమా చేశాను. ముందు మూడున్నర కోట్ల బడ్జెట్ అనుకున్నాం. కానీ దాదాపు ఆరుకోట్లు అయ్యింది. అయితే అవుట్పుట్ బాగా వచ్చింది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘రాయ్ లక్ష్మీకి మంచి క్రేజ్ ఉంది. అందరికీ నచ్చేలా ఉంటుంది ఈ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా మంచి ఎమోషన్ కూడా ఉంది. టీమ్ అందరూ బాగా సహకరించారు. హీరో హీరోయిన్లు బాగా నటించారు. మధునందన్, ప్రవీణ్ల పాత్రలు నవ్విస్తాయి. మరో నాలుగు ప్రాజెక్ట్స్ కోసం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు శ్రీధర్ రెడ్డి. -
రత్తాలు... నీ నవ్వులే రత్నాలు!
తెలుగు సినిమాలకు కాస్త దూరమైనా ‘ఐటమ్ సాంగ్స్’తో పలకరిస్తూనే ఉంది లక్ష్మీరాయ్...రాయ్లక్ష్మీ! తాజాగా ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’ గా పలకరించబోతున్న రాయ్లక్ష్మీ అంతరంగ తరంగాలు ఇవి... అలా అయ్యింది ఆలస్యం జూలీ–2 సినిమాకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల సౌత్ఫిలిమ్స్ ఎక్కుగా చేయలేదు. ఇదొక కారణమైతే ‘మూస స్క్రిప్ట్’లు మరోకారణం. ‘ఏదో నటించాలి కాబట్టి నటించాలి’ అనుకునే మనస్తత్వం కాదు నాది. కొత్తగా చేయాలని ఎప్పటికప్పుడు తపిస్తుంటాను. హీరో కంటే... ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల హవా నడుస్తోంది. హీరోయిన్లందరూ ఇలాంటి సినిమాలే చేయాలనుకుంటున్నారు. ఇది మంచిదేగానీ దానికి ముందస్తుగా సన్నద్ధం కావాలి. ఎక్కువగా కష్టపడాలి. సినిమాను తన భుజస్కంధాలపై వేసుకుని నడిపించాలి. ‘జూలీ–2’కు ఇలాగే చేశాను. ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమాలో నాది ‘హీరో’ రోల్ కంటే ఎక్కువ! షాక్! జూలి–2 కోసం చాలా హోంవర్క్ చేశాను. షూట్ కోసం ప్రతి రెండు నెలలకు బరువు తగ్గడమో, పెరగడమో చేశాను. ఒకసారి 11 కిలోల బరువు తగ్గాను. వెంటనే ఏకంగా 17 కిలోల బరువు పెరిగాను. ఆ తరువాత ఫొటోషూటు కోసం 8కిలోల బరువు తగ్గాను. నేను భోజనప్రియురాలిని. నా బాడీకి బరువు తగ్గడం, పెరగడం అనేది ఒక షాక్లాంటిది. షూటింగ్లో కాలికి గాయమైంది. ఈ సమయంలోనే కాస్త డిప్రెషన్కు గురయ్యాను. చిన్న చిన్న విషయాలకు కోపం వచ్చేది. పేరెంట్స్, ఫ్రెండ్స్ సహకారం వల్ల మళ్లీ మూమూలు స్థితికి రాగలిగాను. రిగ్రెట్స్ ఇతర కమిట్మెంట్స్ వల్ల కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. ‘నా వల్ల మీ సినిమా ఆలస్యం కావడం నాకు ఇష్టం లేదు. వేరే హీరోయిన్ను చూసుకోండి’ అని చెప్పేదాన్ని. నేను వదులుకున్న సినిమాలు హిట్ అయినప్పుడు మాత్రం ‘ఈ సినిమా నేను చేసి ఉంటే బాగుండేది కదా’ అనిపించేది. నా పేరు క్రిష్! చిన్నప్పుడు ఇంట్లో నా ముద్దుల పేరు క్రిష్. మా నాన్న నన్ను అబ్బాయిలాగే పెంచాడు. జుట్టు పెరగనిచ్చేవాడు కాదు. ఆటలు బాగా ఆడేదాన్ని. పదిహేను సంవత్సరాల వయసులో నా హైట్ చూసి... ‘వయసు కంటే ఎక్కువ హైట్ ఉంది. భవిష్యత్లో ఈ హైట్కి తగ్గ అబ్బాయిని చూడటం కష్టం’ అని ఆలోచించారు మా పేరెంట్స్! -
పచ్చి మామిడి.. పిచ్చి కామెంట్!
లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’. రామ్ కార్తీక్, పూజిత పొన్నాడ హీరో, హీరోయిన్లుగా నటించారు. గురునాథ రెడ్డి సమర్పణలో ఎం. శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఆర్.కె. రెడ్డి నిర్మించారు. ఈ సినిమాను మార్చి 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు మాట్లాడుతూ – ‘‘కామెడీ, హారర్, గ్లామర్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉన్న కమర్షియల్ చిత్రమిది. లక్ష్మీరాయ్ నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ట్రైలర్కు మంచి రెస్పాన్ లభిస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరిగౌర, కథ, కథనం, మాటలు: తటవర్తి కిరణ్. ఏదిపడితే అది ఊహించుకోవద్దు ఒకవైపు ‘వేర్ ఈజ్ ది...’ ప్రమోషనల్ కార్యక్రమాలతో లక్ష్మీరాయ్ బిజీగా ఉంటే మరోవైపు ఆమె గర్భవతి అనే ప్రచారం జరుగుతోంది. ఇలా హీరోయిన్ల విషయంలో గాసిప్లు సృష్టిస్తుంటారు. చాలాసార్లు వాటిని విననట్లు వదిలేసినా, కొన్నిసార్లు ఘాటుగా స్పందించి వాటిని కొట్టిపారేస్తుంటారు. లక్ష్మీరాయ్ కూడా ఈ వార్త నిజం కాదన్నారు. ‘‘నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్టు స్టోరీలు రాసుకుంటారా? అంత నమ్మకంగా ఎలా న్యూస్ అల్లేస్తారు? అదేదో నన్నే అడిగి ఉంటే ఇంకా మంచి స్టోరీ ఇచ్చుండేదాన్ని కదా? ఏది పడితే అది ఊహించుకోవద్దు’’ అని ట్వీటర్లో రియాక్ట్ అయ్యారామె. ఇంతకీ ఈ గాసిప్ పుట్టడానికి కారణం ఏంటంటే... లక్ష్మీరాయ్ పచ్చి మామిడికాయ తింటూ కనిపించారట. -
‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ లోగో లాంచ్
ఏబీటీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో తెరకెక్కుతున్న చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా నటిస్తున్నాడు. పూజిత పొన్నాడ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్ర లోగోను దర్శక నిర్మాతలు ఈ రోజు (గురువారం) విడుదల చేసారు. అమలాపురంలో 20 రోజుల షూటింగ్ తరువాత ప్రస్తుతం హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్ లో శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. తరువాత మరో షెడ్యూల్ 10రోజులు అమలాపురంలో షూట్ చేయనున్నారు. సినిమాను దీపావళి రోజున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నటి లక్ష్మీరాయ్ మాట్లాడుతూ... ‘ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి. మాస్ సాంగ్ను కంపోజ్ చేస్తున్నారు శేఖర్ మాస్టర్. ఈ పాట హైలెట్గా నిలుస్తుంది. అన్నీ పాటలను బాగా కంపోజ్ చేసాడు మ్యూజిక్ డైరెక్టర్ హరి. 70 శాతం షూటింగ్ పూర్తయింది. అందరూ కష్టపడి పనిచేస్తున్నారు.. నిర్మాతల సహకారం చాలా బాగుంది. నాకు మంచిపేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుందని ఆసిస్తూన్నా అన్నారు. -
ఆ అడల్ట్ సినిమాకు నో కట్స్..!
ఇటీవల సెన్సార్ బోర్డ్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవరికీ అర్థం కావటం లేదు. ఒక్కో సినిమా విషయంలో చాలా కఠినంగా వ్యవహిరంచే సెన్సార్ సభ్యులు కొన్ని సినిమాల విషయంలో మాత్రం చూసి చూడనట్టుగా వెళ్లిపోతున్నారు. పహ్లజ్ నిహ్లాని సెన్సార్ బోర్డ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తరువాత ఇక వివాదాలకు తెరపడినట్టే భావించారు. అయితే కొత్త చైర్మన్ ప్రసూన్ జోషి వస్తూ వస్తూనే ఎక్స్ జోన్ సినిమాపై నిషేదం విదించి అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో ప్రసూన్ కూడా అడల్ట్ సినిమాలను ఇబ్బంది పెడతారని భావించారు. కానీ అనూహ్యంగా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన జూలీ 2 సినిమాకు ఎలాంటి కట్స్ సూచించకుండా ఏ సర్టిఫికేట్ ఇచ్చి మరో షాక్ ఇచ్చారు ప్రసూన్. ట్రైలర్ లో అందాల ఆరబోతతో ఆదరగొట్టిన జూలీ, సినిమాలో కట్ చెప్పే స్థాయిలో విజువల్స్ లేవంటే ప్రేక్షకులు నమ్మలేకపోతున్నారు. -
అరబ్ గుర్రం అంటున్నారు!
నన్ను అందరూ అరబ్ గుర్రంలా ఉన్నావంటున్నారు అని అంటోది నటి రాయ్లక్ష్మి. ఐటమ్ సాంగ్ నుంచి అందాలారబోస్తూ ఎలాంటి పాత్రకైనా రెడీ అనే నటి ఈ అమ్మడు. ఇటీవల తెలుగులో మెగాస్టార్తో సింగిల్సాంగ్లో చిందులేసి యువతకు యమ కిక్ ఇచ్చిన రాయ్లక్ష్మి తమిళం, తెలుగు, హిందీ చిత్రాలతో తానెప్పుడూ బిజీ అంటోంది.ఈ బ్యూటీతో చిన్న భేటీ.. ప్ర: కోలీవుడ్లో బొత్తిగా నల్లపూసైపోయినట్లున్నారు? జ: అనూహ్యంగా బాలీవుడ్లో బిజీ అవడం వల్ల కోలీవుడ్లో కాస్త గ్యాప్ వచ్చిన మాట నిజమే.ఈ గ్యాప్ తరువాత తాజాగా యార్ అనే చిత్రంలో నటిస్తున్నాను.ఇది హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సైకిలాజికల్ కథా చిత్రం. నేనిందులో చాలా స్టైలిష్గా కనిపిస్తాను.ప్రేక్షకులకు ఫ్రెష్గానూ, మంచి కిక్ ఇచ్చేలా నా పాత్ర ఉంటుంది. ప్ర: తెలుగులో చిరంజీవితో ఐటమ్ సాంగ్లో రెచ్చిపోయి అందాలారబోశారట? జ: ఆ పాటలో నటించిన ఎక్స్పీరియన్స్ మరువలేనిది.నేను జూలీ–2 హిందీ చిత్ర షూటింగ్తో చాలా బిజీగా ఉన్న సమయంలో అనూహ్యంగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. చిరంజీవితో ఒక పాటకు ఆట రెడీయాఅని అడిగారు. నేనేమీ ఆలోచించలేదు. ఓకే.ఎప్పుడు అని అడిగాను. రేపే రావాలి అని అన్నారు. కాస్త దడ పుట్టింది. 10 ఏళ్ల తరువాత చిరంజీవితో నటించే అవకాశం. అదీ ఆయన 150 చిత్రంలో. డాన్స్ కు చిరంజీవి చాలా ఫేమస్. ఆయనతో నటించాలన్నది ప్రతి నటికి ఒక కలనే చెప్పాలి. ఆశించకుండానే నాకు అవకాశం వచ్చింది. విషయాన్ని జూలి–2 చిత్ర దర్శక నిర్మాతలకు చెప్పి చిరంజీవితో సింగిల్సాంగ్లో నటించాను. ఆ పాటకు థియేటర్స్లో ఎంత రెస్పాన్సో. ఒకే ఒక్క పాటకు అంత మంచి గుర్తింపు రావడం ఆశ్చర్యమే. ప్ర: హిందీ చిత్రం జూలి–2లోనూ అందాల మోతేనటగా? జ: నిజం చెప్పాలంటే జూలి–2 నా తొలి హిందీ చిత్రం.ఆ తరువాతే ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన అకిరా చిత్రం అంగీకరించాన్ రేంజ్లో కనిపిస్తాను. స్మిమ్మింగ్ డ్రస్ బాగా నప్పాలని చాలా కష్టపడి బరువు కూడా తగ్గాను. ఇప్పుడు నన్నందరూ అరబ్ గర్రంలా ఉన్నావంటున్నారు. నాకు ఎలాంటి డ్రస్ అయినా సూపర్గా ఉంటుంది. ఈ చిత్రం విడుదల అనంతరం బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ నేనే టాక్ ఆఫ్ ది సిటీ అవుతాను. చాలా ధైర్యం చేసి నటించిన ఇందులోని నా పాత్ర చాలా గుర్తింపు పొందుతుంది. ప్ర: ఇంతకు ముందు మీ గురించి తరచూ వదంతులు ప్రచారం అయ్యేవి. చదవడానికీ చాలా జాలిగా ఉండేది. ఇప్పుడు తగ్గినట్లుందే? జ: నాకు మాత్రం చాలా అసహనంగా ఉండేది. నేనూ, నా పనిలా ఉండే నాపై వదంతులు సృష్టించేవారు ఎవరు?ఎందుకు అలా రాస్తున్నారో అర్థం అయ్యేది కాదు. మొదట్లో నేనూ ఈజీగా తీసుకున్నాను. తరువాత అది విపరీతంగా మారడంతో చిరాకనిపించేది. ఇప్పుడు అలా కాదు. నాకు మెచ్యూరిటీ వచ్చింది. నా గురించి ఎవరూ గేలి చేయలేరు. ఇకపై నా గురించి గాసిప్స్ రావు. ప్ర: సరే. అందాలరాశిలా ఉన్నారు. మిమ్మల్నెవరూ లవ్ చేయలేదా? మీరెవరినీ లవ్ చేయలేదా? జ: నిజం చెప్పాలంటే నాకు ప్రేమించడానికి సమయమే లేదు.ఇక లవ్ అన్నది ఎప్పుడు? ఎలా? ఎవరిపై పుడుతుందన్నది అనేది ఒక రకమైన హైపోతెడికలానా మ్యాటర్. అది నాకు సెట్ అవుతుందా?అన్నది కూడా తెలియదు. జరగాల్సినవి అవే జరుగుతాయి. కాయ తానుగా పండాలి. కార్బొనైటట్తో పండించకూడదు. -
నందమూరి హీరోతో రత్తాలు..?
మాస్ కమర్షియల్ సినిమా అంటే ఐటమ్ సాంగ్ కంపల్సరీ అయిపోయింది. అందుకే స్టార్ హీరోయిన్లు కూడా ఇప్పుడు స్పెషల్ సాంగ్స్కు సై అంటున్నారు. స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో ఓ మాస్ మాసాలా ఐటమ్ నంబర్ ఉంటే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. గతంలో ఐటమ్ సాంగ్స్ తో ఊపేసిన అందాల భామలతో ఆడిపాడేందుకు రెడీ అవుతున్నారు. సర్థార్ గబ్బర్సింగ్ సినిమాలో పవన్తో.. ఖైదీ నంబర్ 150లో చిరంజీవితో కలిసి చిందేసిన అందాల భామ లక్ష్మీరాయ్తో ఆడిపాడేందుకు రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. వరుసగా రెండు సూపర్ హిట్ ఐటమ్ నెంబర్స్లో నటించిన లక్ష్మీరాయ్తో స్పెషల్ సాంగ్ చేయిస్తే తమ సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. అందుకే బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై లవకుశ సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ను ప్లాన్ చేస్తున్నారు. -
రేడియో జాకీగా రాయ్లక్ష్మి
సంచలన నటి రాయ్లక్ష్మి రేడియో జాకీగా మారనున్నారు. మలయాళంలో అనూహ్య విజయం సాధించిన 100 డిగ్రి సెల్సియస్ చిత్రం కోలీవుడ్లో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. దీనిని తమిళంలో మిత్రన్ కే.జవహర్ దర్శకత్వం వహించనున్నారు. ఉద్యోగం చేసే ఐదుగురు యువతులు ఒకే అపార్ట్మెంట్లో నివశిస్తుంటారు. వారి ఫ్లాట్లో ఒకరు హత్యకు గురవుతారు.అది తెలిసిన ఒక వ్యక్తి ఈ ఐదుగురు అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తుంటారు.చివరికి ఏమైందన్న సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రమే 100 డిగ్రి సెల్సియస్. కాగా మలయాళంలో శ్వేతామీనన్, అనన్య, భామా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్ర తమిళ రీమేక్లో ఒక నాయకిగా నటి రాయ్లక్ష్మి నటించనున్నారన్న సంగతి తెలిసిందే. మరో పాత్రకు నటి శ్రియ నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. నటి శ్వేతామీనన్ పాత్రను రాయ్లక్ష్మి పోషించనున్నారు. అయితే శ్వేతామీనన్ మలయాళంలో టీవీ రిపోర్టర్గా నటించిన పాత్రను తమిళంలో రేడియో జాకీగా మార్చుతున్నారట. దీంతో నటి రాయ్లక్ష్మి రేడియో జాకీగా మారనున్నారన్న మాట. ఈ చిత్రం త్వరలోనే సెట్పైకి వెళ్లనుందని తెలిసింది. -
యార్ అంటున్న రాయ్లక్ష్మి
ఇంతకు ముందు తరచూ వార్తల్లో కనిపించిన నటి రాయ్లక్ష్మి పేరు ఈ మధ్య ఎక్కడా వినిపించడం లేదు. దీంతో అమ్మడికి అవకాశాలు తగ్గాయా అన్న సందేహం కోలీవుడ్ వర్గాల్లో నెలకొంది. అయితే అలాంటిదేమీ లేదని, తాను బాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉండడం వల్ల కోలీవుడ్పై దృష్టి సారించలేకపోయానంటున్న రాయ్లక్ష్మి ఇటీవల టాలీవుడ్లో ఖైదీనంబర్ 150 చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో ఐటమ్ సాంగ్లో చిందులేశారన్నది గమనార్హం. చాలా గ్యాప్ తరువాత మరోసారి కోలీవుడ్లో మెరవడానికి సిద్ధమయ్యారు.యార్ అనే చిత్రంలో నటిస్తున్నారు.దీని గురించి రాయ్లక్ష్మి చెబుతూ తాను హిందీ చిత్రం జూలీ–2 కోసం చాలా రోజులు కేటాయించానన్నారు. దీంతో తమిళ చిత్రాలపై దృష్టి సారించలేకపోయానని చెప్పారు. జూలీ–2 హిందీ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యిందని, ఇక కోలీవుడ్ చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. నెలన్నర క్రితమే యార్ అనే తమిళ చిత్రానికి కమిట్ అయ్యానని తెలిపారు. ఇది థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పారు. స్క్రిప్ట్ ఆసక్తిగా ఉండడంతో ఆ చిత్రాన్ని అంగీకరించినట్లు చెప్పుకొచ్చారు. రవి కొటారకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత జూలీ–2 హిందీ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. ఇంతకు ముందు ఏడాదికి ఐదు చిత్రాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పుడు మూడు చిత్రాలు చేస్తే చాలని భావిస్తున్నట్లు అన్నారు. కారణం వైవి««దl్యభరిత కథా చిత్రాలను ఎంచుకోవాలనుకుంటున్నానని చెప్పారు. ఈ అమ్మడు ఇప్పటికే మలయాళం చిత్రం 100 డిగ్రీ సెల్సియస్ తమిళ రీమేక్లో నటించనున్నట్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. -
అర్.. ర్..ర్.. ర్రే!
ఆర్ ఎప్పుడూ రైటే.ఆర్ ఎప్పుడూ రాంగ్ కాదు.ఆర్ ఎప్పుడూ రాణే.ఆర్తో మొదలైతే ఆరా తీయడం అంటూ ఏమీ ఉండదు.హీరోయిన్గా తీసుకోవడం హిట్ సాధించడం... అంతే.ఇప్పుడు తెలుగులో ‘ఆర్’ (తెలుగులో ర) అక్షరంతో మొదలయ్యే నలుగురు నాయికల కెరీర్ చూస్తుంటే.. ‘ఆర్’ ఫర్ రాకింగ్ అని మీరే అంటారు. రకుల్ ప్రీత్సింగ్, రాశీ ఖన్నా, రెజీనా, రాయ్ లక్ష్మీ... ఈ నలుగురికీ 2016 మెమరబుల్.చదివితే అర్రే అని మీరే అంటారు. గ్లామర్లో హైపర్..కామెడీలో క్వీన్! కథానాయికలు కామెడీ చేస్తే భలే ఉంటుంది కదూ! ‘ఊరుకోండి.. మీరు చెప్పేది కామెడీగా ఉంది. ఓ నాలుగు పాటలు, ఐదు సీన్లలో హీరో పక్కన.. అయితే నవ్వుతూ లేదంటే బుంగమూతి పెట్టుకుని కనిపించడం తప్ప హీరోయిన్లు ప్రేక్షకుల్ని నవ్విస్తారా’ అనేగా మీ సందేహం. కావాలంటే ‘సుప్రీమ్’ సినిమా చూడండి. బెల్లం శ్రీదేవిగా రాశీఖన్నా భలే నవ్వించారు. ఈ ముద్దుగుమ్మ గతేడాది మూడు సినిమాలు చేశారు. అవన్నీ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గుర్తింపే తీసుకొచ్చాయి. వాటిలో నటిగా తన ప్రత్యేకతను చూపించే అవకాశం రాశీఖన్నాకు దక్కలేదు. ‘సుప్రీమ్’లో ఆ ఛాన్స్ రావడంతో చెలరేగారు. ఎస్ఐగా సీరియస్ డైలాగులు చెప్పి, నవ్వించారు. కామెడీగా ఫైట్స్ చేసి ప్రేక్షకులకు కితకితలు పెట్టారు. ‘సుప్రీమ్’ తర్వాత వచ్చిన ‘హైపర్’లో అయితే రాశీఖన్నా గ్లామర్డోస్ పెంచారనే చెప్పుకోవాలి. సినిమాలోనే కాదు.. ‘హైపర్’ ఆడియోకి వేసుకొచ్చిన డ్రస్ కూడా హాట్ టాపిక్ అయింది. ఒకప్పుడు బొద్దుగా ఉందని విమర్శించినోళ్లే, ఈ ఏడాది వచ్చిన సినిమాలు చూసి రాశీఖన్నా ముద్దు ముద్దుగా నవ్వించిందనీ, నటించిందనీ అంటున్నారు. మొత్తం మీద 2015తో పోల్చితే 2016 ఈ బ్యూటీకి కలిసొచ్చిందనే చెప్పాలి. కొత్త ఏడాదిలో గోపీచంద్ ‘ఆక్సిజన్’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. అలాగే వచ్చే ఏడాది తమిళ పరిశ్రమకు కూడా పరిచయం కానున్నారు. ఆల్రెడీ రెండు తమిళ సినిమాలకు సైన్ చేసేశారు. వెయిటింగ్ టు రాక్! సై్టల్.. స్మైల్.. గ్లామర్గా కనిపించే గట్స్... రెజీనాలో అన్నీ ఉన్నాయి. ఈ హీరోయిన్ యాక్టింగ్కి ప్రేక్షకులు మంచి సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ, ఆమె ఖాతాలో సాలిడ్ హిట్ పడలేదు. ఈ ఏడాది రెజీనా రెండు సినిమాల్లో నటించారు. అవేవీ చెప్పుకోదగ్గ విజయాలు ఇవ్వలేదు. కానీ, కృష్ణవంశీ ‘నక్షత్రం’తో రాకింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తానంటున్నారు రెజీనా. ‘చందమామ’తో కాజల్ అగర్వాల్, ‘మొగుడు’తో తాప్సీ, ‘పైసా’తో కేథరిన్... ఈతరం హీరోయిన్లకు గ్లామర్ పరంగా కృష్ణవంశీ బ్రేక్ ఇచ్చారు. ‘నక్షత్రం’లో రెజీనా ఇప్పటివరకూ కనిపించనంత అందంగా ఉంటుందన్నట్లు ఆమె బర్త్డేకి ఓ సాంపిల్ టీజర్ రిలీజ్ చేశారు. అందులో ఈ చెన్నై బ్యూటీని రాక్స్టార్గా అభివర్ణించారు కృష్ణవంశీ. మరి, సినిమా రిలీజయ్యాక రెజీనా ఏమాత్రం రాక్ చేస్తారో చూడాలి. తెలుగు సంగతి పక్కన పెడితే... రాకింగ్ హీరోయిన్ల జాబితాలో రెజీనాని ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, 2016 ఆమెకు హిందీ సినిమాకి అవకాశం తెచ్చిపెట్టిన సంవత్సరం. అమితాబ్ బచ్చన్, అనిల్కపూర్, అర్జున్ రాంపాల్, అర్షద్ వార్సి వంటి స్టార్స్ నటించనున్న హిందీ ‘ఆంఖే–2’లో ఛాన్స్ రావడంతో రెజీనా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇది కాకుండా తమిళంలో ఓ ఐదు సినిమాల్లో నటిస్తున్నారు. కుర్రాళ్లకు పరేషానురా.. ప్రేమలో పడితే పరేషాను ఉంటుందో? లేదో? తెలియదు గానీ... ‘ధృవ’లో రకుల్ప్రీత్ సింగ్ను చూస్తే కుర్రాళ్లకు పరేషాను తప్పదు. అందమే అసూయ పడేలా ‘పరేషాను రా..’ పాటలో రకుల్ గ్లామర్తో రాక్ చేశారు. అందమేనా... సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’, తర్వాత ‘సరైనోడు’, ఇప్పుడు థియేటర్లలో ఉన్న ‘ధృవ’ ఈ ఏడాది హీరోయిన్గా నటించిన మూడు సినిమాల్లోనూ అభినయంతో రకుల్ రఫ్ఫాడించేశారు. గతేడాది ఈమె చేసిన సినిమాలు ఆశించిన విజయాలు ఇవ్వలేదు. అప్పుడు రకుల్పై గ్లామర్ డాల్ ముద్ర వేశారు. అందం వల్లే ఆమెకు ఛాన్సులు వస్తున్నాయని విమర్శించారు. ఇప్పుడీ గాళ్ గ్లామర్తో పాటు యాక్టింగ్లోనూ ఇరగదీస్తుందని అంటున్నారు. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో అందం, అమాయకత్వం గల అమ్మాయిగా నటించడమే కాదు... ఆ పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పారు. ‘సరైనోడు’లో అయితే.. మేకప్ లేకుండా ఎమోషనల్ సీన్స్లో నటించిన తీరు నటిగా రకుల్కి రెస్పెక్ట్ తెచ్చిపెట్టింది. ఇక, ‘ధృవ’తో ముచ్చటగా మూడో హిట్ అందుకుని రాకింగ్ స్టార్ అయ్యారు. ముచ్చటగా మూడు విజయాలతో జోష్ మీద ఉన్న రకుల్కి వచ్చే ఏడాది కూడా బాగుంటుందనే చెప్పాలి. ఎందుకంటే, డైరీ ఫుల్. మహేశ్బాబు – ఏఆర్. మురుగదాస్ సినిమా, సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’, బోయపాటి శ్రీను – బెల్లంకొండ సాయి సినిమా.. కొత్త ఏడాది కూడా మినిమమ్ మూడు సినిమాలతో రకుల్ ప్రేక్షకుల ముందు రావడం గ్యారెంటీ. వీటితో పాటు తమిళ సినిమాలకు కూడా సైన్ చేశారు. రాకింగ్ ఐటమ్ ఒక్క పాట... ఒక్కటంటే ఒక్క పాట.. అది కూడా ఐటమ్ పాట. తెలుగులో రాయ్లక్ష్మీకి మళ్లీ లైఫ్ ఇచ్చింది. ఐటమ్ గాళ్ కేటగిరీలో ఈ ఏడాది రాక్స్టార్ ఎవరంటే... రాయ్లక్ష్మీ పేరే లిస్టులో ముందుంది. ‘సర్దార్ గబ్బర్సింగ్’లో పవన్కల్యాణ్తో కలసి రాయ్లక్ష్మీ స్టెప్పులేశారు. సినిమా రిజల్ట్ పక్కన పెడితే ‘తప్పు తప్పే... శుద్ధతప్పే’ అనే పాట సూపర్ హిట్. అందులో ఆమె స్టెప్పులు, ఆమె గ్లామర్ కూడా హిట్టే. హీరోయిన్గా పదేళ్ల కెరీర్లో ఈమెకు చెప్పుకోదగ్గ విజయాలు లేవు. కానీ, ఐటమ్ గాళ్గా రాకింగ్ స్టెప్పులతో ఆడియన్స్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది పవన్కల్యాణ్తో ఐటమ్ సాంగ్ చేసిన రాయ్లక్ష్మీ, రానున్న సంక్రాంతికి రిలీజవుతోన్న ‘ఖైదీ నంబర్ 150’ కోసం చిరంజీవితో కలసి స్టెప్పులేశారు. మరి, అందులో ఐటమ్ సాంగ్ ఎలా ఉంటుందో!! ఈ పాటలను పక్కన పెడితే.. సౌత్లో పదేళ్లకు పైగా పలు సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడీ భామ ‘జూలీ–2’తో హిందీలో హీరోయిన్గా అడుగు పెడుతున్నారు. కొత్త ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది. 2016లో అతిథిగా కనిపించిన ‘అఖీరా’తో తొలిసారి హిందీ తెరపై కనిపించారు. అది చేస్తున్నప్పుడే ‘జూలీ–2’లో కథానాయికగా అవకాశం కొట్టేశారు. ఆ రకంగా రాయ్లక్ష్మీకి ఈ ఏడాది మెమరబుల్ అవుతుంది. ‘ఆర్’ అంటే హిట్టే! ఓ పాతికేళ్లు వెనక్కి వెళితే... అప్పట్లో తిరుగులేని తారలు అనిపించుకున్న రాధికా, రాధ, రేవతి తదితరుల పేర్లు ‘ఆర్’తో మొదలైనవే. విశేషం ఏంటంటే.. తమిళ దర్శకుడు భారతీరాజా తాను పరిచయం చేసే కథానాయికలకు ‘ఆర్’ అక్షరం వచ్చేట్లు పేరు పెడతారు. రాధ అసలు పేరు ఉదయచంద్రిక. ‘అలైగళ్ ఓయ్వదిల్లై’ సినిమా ద్వారా ఆమెను పరిచయం చేస్తూ, ‘రాధ’గా మార్చారు. విలక్షణ నటి రేవతి తొలి పరిచయం కూడా భారతీరాజా సినిమాతోనే జరిగింది. ‘మన్వాసనై’ అనే సినిమాకి రేవతిని నాయికగా ఎన్నుకున్న తర్వాత ‘ఆశా కుట్టి నాయర్’ అనే ఆమె పేరుని రేవతిగా మార్చారు. ‘ఆర్’ అక్షరంతో మొదలయ్యే మరో నటి రాధిక. ఆమె రియల్ నేమ్తోనే స్క్రీన్కి పరిచయమయ్యారు. అయితే పరిచయం చేసింది మాత్రం భారతీరాజానే. ‘కిళక్కే పోగుమ్ రైల్’ ద్వారా ఆయన రాధికను పరిచయం చేశారు. ఆ తర్వాత ఆమె తిరుగు లేని తార అయ్యారు. అలాగే రతీ ఆగ్నిహోత్రిని పరిచయం చేసింది కూడా భారతీరాజానే. ‘పుదియ వార్పుగళ్’ చిత్రం ద్వారా కథానాయికగా తమిళ్ తెరకు పరిచయమైన ఈ హిందీ అమ్మాయి ఆ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయ్యారు. నిత్యానంద స్వామితో లింకప్ వార్తల్లో నిలిచిన రంజిత అసలు పేరు శ్రీ వల్లి. భారతీరాజా దర్శకత్వం వహించిన ‘నాడోడి తెండ్రల్’ ద్వారా ఆమె తమిళ తెరకు పరిచయమయ్యారు. రాధ, రాధిక, రేవతిల రేంజ్ స్టార్డమ్ తెచ్చుకోకపోయినా రంజిత బాగానే పేరు తెచ్చుకున్నారు. దక్షిణాదిన తిరుగు లేని నాయిక అనిపించుకున్న రోజాకి నామకరణం చేసింది కూడా భారతీరాజానే. ఆమె అసలు పేరు శ్రీలత. ‘ప్రేమ తపస్సు’ ప్రారంభోత్సవానికి విచ్చేసిన భారతీరాజా తొలి దృశ్యానికి క్లాప్ ఇచ్చి, రోజాకి పేరు పెట్టారు. నాటి, నేటి తారల్లో ‘ఆర్’తో పేరు మొదలైనవాళ్లు రాక్ చేస్తున్నారు కాబట్టి, ఈ అక్షరం కలిసొస్తుందని నమ్మేవాళ్లు, నమ్మనివాళ్లు ఉంటారు. ఎవరి నమ్మకం వారిది. ఇదండి సంగతి...రకుల్, రాశీ, రెజీనా,రాయ్ లక్ష్మీల కెరీర్ చూస్తుంటే... ‘ఆర్’ ఫర్ రాకింగ్ అనొచ్చు కదూ! -సత్య పులగం -
అంతకు మించి..!
బికినీలందు అసలు సిసలైన బికినీ వేరయా అంటున్నారు రాయ్ లక్ష్మి. తెరపై బికినీలో కనిపించాలంటే అందాల తారలకు బోలెడన్ని గట్స్ కావాలనేది తరచూ సినీ జనాలు చెప్పే మాట! అటువంటి గట్స్ రాయ్ లక్ష్మిలో ఉన్నాయనే చెప్పుకోవాలి. సినిమాలు, స్పెషల్ సాంగులు, క్యాలెండర్లకు పోజులు.. పలుమార్లు రాయ్ లక్ష్మి బికినీ తరహా దుస్తుల్లో కనిపించారు. అవన్నీ ఓ ఎత్తు.. ఇప్పుడు హిందీలో హీరోయిన్గా పరిచయం అవుతోన్న ‘జూలీ-2’లో బికినీ మరో ఎత్తు అట! ఎందుకంటే.. అవన్నీ పక్కా బికినీ సన్నివేశాలు కావట! ‘బికినీ సన్నివేశాల్లో నటించడం మీకు కష్టంగా అనిపించిందా?’ అని రాయ్ లక్ష్మిని అడిగితే.. ‘‘నేనిప్పటి వరకూ పక్కా బికినీ సీన్లు చేయలేదు. ‘జూలీ-2’లో మాత్రం చేయవలసి వచ్చింది. దాన్నో సవాలుగా స్వీకరించి చేశా. ఎంతైనా హీరోయిన్లకు బికినీ సీన్లు చేయడం ఛాలెంజింగే’’ అన్నారామె. అంటే.. ఈ హాట్ బ్యూటీ ‘జూలీ-2’తో ప్రేక్షకులను కనువిందు చేయడం పక్కా అన్న మాట. హిందీ సంగతులు పక్కన పెడితే... చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’లో రాయ్ లక్ష్మి స్పెషల్ సాంగ్ చేశారు. మెగాస్టార్తో చిందేయడం గురించి మాట్లాడుతూ - ‘‘ఎప్పుడో ఒకప్పుడు చిరంజీవి వంటి లెజెండ్ పక్కన డ్యాన్స్ చేస్తానని ఊహల్లో కూడా అనుకోలేదు. నా కల నిజమైంది’’ అన్నారు. -
ఆ ఇద్దరూ అవుట్..ఈ ఇద్దరూ ఇన్..!
ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరూ చెప్పలేరు. ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ అంతే. కథ, నటీనటులు, టెక్నీషియన్లు.. అనూహ్యంగా మారుతుంటారు. చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, విశాల్ కొత్త సినిమాలోనూ ఇటువంటి మార్పులే చోటు చేసుకున్నాయి. ‘ఖైదీ నంబర్ 150’ నుంచి కేథరిన్, విశాల్ సినిమా నుంచి రకుల్ ప్రీత్సింగ్ బయటకు వచ్చేయగా.. వాళ్ల ప్లేస్సుల్లోకి రాయ్ లక్ష్మి, అనూ ఇమ్మాన్యుయేల్ ఎంటరయ్యారు. అప్పుడు తమ్ముడితో.. ఇప్పుడు అన్నయ్యతో..! పవన్ కల్యాణ్తో ‘సర్దార్ గబ్బర్సింగ్’లో ‘తప్పు తప్పే.. శుద్ధ తప్పే’ పాటలో డ్యాన్స్ చేసిన రాయ్ లక్ష్మి, ఇప్పుడు అన్నయ్య చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఖైదీ నంబర్ 150’లో ప్రత్యేక గీతంలో డ్యాన్స్ చేస్తున్నారు. మొదట ఈ పాటలో నటించే అవకాశం ఇటీవల ‘సరైనోడు’లో ఓ హీరోయిన్గా నటించిన కేథరిన్కు దక్కింది. చిరంజీవి, కేథరిన్లపై ఓ రోజు షూటింగ్ కూడా చేశారట. కానీ, హఠాత్తుగా సీన్లోకి రాయ్ లక్ష్మి వచ్చేశారు. ఈ మార్పుకి కారణం చిత్ర బృందానికే ఎరుక. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ స్టూడియోలో చిత్రకథానాయకుడు చిరంజీవి, రాయ్లక్ష్మి పాల్గొనగా ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. దీనికి రాఘవా లారెన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. రకుల్ బిజీ.. అనూ రెడీ..! మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించనున్న సినిమాలో రకుల్ప్రీత్ సింగ్ను హీరోయిన్గా ఎంపిక చేశారు. మూడేళ్ల విరామం తర్వాత కోలీవుడ్లో రీ-ఎంట్రీ ఇవ్వడానికి రకుల్ కూడా రెడీ అన్నారు. అయితే.. విశాల్ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే సమయానికి, రకుల్ తెలుగులో బాగా బిజీ అయ్యారు. ప్రస్తుతం రామ్చరణ్ ‘ధృవ’, మహేశ్బాబు-ఏఆర్ మురుగదాస్ సినిమాల్లో నటిస్తున్నారామె. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానున్న సాయిధరమ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల్లోనూ రకులే హీరోయిన్. తెలుగులో వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న రకుల్కు, విశాల్ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరడం లేదట. చేసేదేం లేక చిత్రబృందం మలయాళీ బ్యూటీ అనూ ఇమ్మాన్యుయేల్ను సంప్రదించారట. ఇటీవల చెన్నై వెళ్లిన అనూ.. కథ, అందులో తన క్యారెక్టర్ గురించి దర్శకుడితో డిస్కస్ చేశారట. కథ, ఆమె పాత్ర బాగా నచ్చడంతో విశాల్ సరసన నటించడానికి వెంటనే అంగీకరించారని సమాచారం. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం ఒక్కటే బ్యాలెన్స్. ఇంతకీ.. ఈ అనూ ఇమ్మాన్యుయేల్ ఎవరనుకున్నారు? ఇటీవల విడుదలైన నాని ‘మజ్ను’లో మెయిన్ హీరోయిన్గా నటించారు. గోపీచంద్ ‘ఆక్సిజన్’లోనూ తనే హీరోయిన్. -
వీళ్లు చాలా డేర్ గురూ!
ఇక్కడున్న ఫొటోలను చూస్తే త్రిష, లక్ష్మీ రాయ్ చాలా డేరింగ్ అనిపిస్తోంది కదూ! వేగంగా దూసుకెళుతున్న కారులో బుద్ధిగా కూర్చోకుండా, డోర్ పట్టుకుని వెళాడుతున్నారు త్రిష. ‘మోహిని’ షూటింగ్ కోసం ఇటీవల ఆమె లండన్ వెళ్లారు. ఓ సన్నివేశంలో భాగంగా ఇలా వాహనాన్ని పట్టుకుని వేలాడాల్సి వచ్చింది. ఈ సీన్ని త్రిష చాలా ధైర్యంగా చేశారు. ఇక లక్ష్మీరాయ్ విషయానికొస్తే.. రోడ్డు పక్కన ఆగి ఉన్న జీపులో నిలబడి చిరునవ్వులు చిందిస్తున్నారామె. జీపు పరిగెడుతున్న సమయంలోనూ ఈవిడగారిది ఇదే వరస. ‘ఇలా నిలబడటం మావల్ల కాదు.. భయంగా ఉంది’ అని స్నేహితులు గగ్గోలు పెట్టడంతో జీపుని పక్కన ఆపించారు లక్ష్మీరాయ్. స్నేహితులతో కలసి సాహస యాత్ర వెళ్లారామె. ఈ ట్రిప్లో బోల్డన్ని సాహసాలు చేయాలని నిర్ణయించుకున్నారట. సినిమా షూటింగ్లో భాగంగా అయినా, హాలిడే ట్రిప్ అయినా అందాల భామలు ఇలా ధైర్యసాహసాలు ప్రదర్శిస్తుంటే ‘వీళ్లు చాలా డేర్ గురూ’ అనాలనిపిస్తోంది కదూ! -
గుండె జారి గల్లంతయ్యిందే!
వెన్నెలింత వేడిగా.. ఎండ ఇంత చల్లగా... అనే పాట గురించి తెలిసే ఉంటుంది. ప్రేమలో ఫుల్గా మునిగిపోయి, వెంకీ, నయనతార ‘తులసి’లో పాడుకున్న పాట ఇది. ఇప్పుడు రాయ్ లక్ష్మి.. అదేనండి.. లక్ష్మీరాయ్ హాట్ హాట్ ఫొటోగ్రాఫులు చూసిన కుర్రకారు ఎండ ఏదో వెన్నెలేదో తెలియక తికమకపడిపోతున్నారు. ఆ రేంజ్లో ఉన్నాయి అమ్మడి ఫొటోలు. హిందీ చిత్రం ‘జూలీ-2’లో ఇంతకుముందు ఏ చిత్రంలోనూ కనిపించనంత హాట్గా కనిపించనున్నారు రాయ్ లక్ష్మి. ఆ ఫొటోలు చూసి, ఇంత హాట్గా కనిపిస్తే, మా గుండె జారి గల్లంతయిపోతుందని ఆమె ఫ్యాన్స్ తీపి బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం బాలీవుడ్లో తనకు మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు రాయ్ లక్ష్మి. ఆ సంగతలా ఉంచితే.. ఒకవైపు కథానాయికగా నటిస్తూ, అడపా దడపా ఆమె ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. రవితేజ ‘బలుపు’, పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్సింగ్’ చిత్రాల్లో ప్రత్యేకపాటలో కనువిందు చేశారు రాయ్లక్ష్మి. తాజాగా లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న ‘మొట్ట శివ కెట్ట శివ’ చిత్రంలో ఐటెమ్ సాంగ్లో మెరవబోతున్నట్లు సమాచారం. ఈ పాట చిత్రానికే హైలెట్గా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయనున్నారు. -
రెండు ఆత్మల పగ
ఈ మధ్యకాలంలో ఎక్కువగా తమిళ చిత్రాలకే పరిమితమవుతున్న రాయ్ లక్ష్మి ఇప్పుడు పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్సింగ్’లో ఓ గెస్ట్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘శివ గంగ’ దసరాకి విడుదల కానుంది. రెండు ఆత్మలు పగ తీర్చుకునే కథాంశంతో హారర్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం దసరాకి విడుదల కానుంది. కుమార్బాబు సమర్పణలో వీసీ ఉదయన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కె.శివనాథ్, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శ్రీరామ్, రాయ్ లక్ష్మి, సుమన్ ముఖ్యతారలు. కుమార్బాబు మాట్లాడుతూ- ‘‘భారీ బడ్జెట్తో, హై టెక్నికల్ వ్యాల్యూస్తో ఈ చిత్రాన్ని నిర్మించాం. రాయ్ లక్ష్మి గ్లామర్, పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటాయి. 37 నిమిషాల గ్రాఫిక్స్ ఈ చిత్రానికి హైలైట్. త్వరలో పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. -
సర్దార్ గబ్బర్సింగ్తో కెవ్వు కేక!
-
సర్దార్ గబ్బర్సింగ్తో కెవ్వు కేక!
‘గబ్బర్ సింగ్’లో పాటల సందడిని అంత సులువుగా మర్చిపోలేం. మలైకా అరోరాతో పవన్ కల్యాణ్ ‘కెవ్వు కేక...’ అంటూ వేసిన మాస్ స్టెప్పులు చూసి, ‘మా బాస్ కేక’ అని ఆయన అభిమానులు అన్నారు. అదే చిత్రంలో రౌడీ గ్యాంగ్ ఆడే అంత్యాక్షరి కూడా సూపర్. ఇప్పుడు పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్సింగ్’లో కూడా పాటల జోరు భలేగానే ఉంటుందని సమాచారం. ‘గబ్బర్సింగ్’లో ఉన్నట్లే ఈ చిత్రంలో కూడా కెవ్వు కేక అనిపించే ఒక ఐటమ్ సాంగ్ ఉంది. ఆ పాటకు పవన్ కల్యాణ్తో కలిసి నటి రాయ్ లక్ష్మి కాలు కదపనున్నారు. పాటలో మాత్రమే కాకుండా కీలక సన్నివేశాల్లో కూడా కనిపిస్తారామె. ‘బలుపు’ చిత్రంలో రవితేజతో కలిసి ఓ ప్రత్యేక పాటకు డ్యాన్స్ చేశారు రాయ్ లక్ష్మి. ఆ తర్వాత ఆమె చేయనున్న ఐటమ్ సాంగ్ ఇదే. పవన్ కల్యాణ్తో డ్యాన్స్ చేయనున్నందుకు ఆనందంగా ఉందనీ, చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాననీ రాయ్ లక్ష్మి పేర్కొన్నారు. బాబీ దర్శకత్వంలో నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి శరత్ మరార్ నిర్మాత. -
ఆ రాత్రి... కాళరాత్రి!
అదో ఐదు నక్షత్రాల గది. పదో అంతస్తులో రాయ్ లక్ష్మి ఉన్నారు. ఆమె ‘శౌకారపేట్టై’ (తెలుగులో ‘బేగంపేట’) అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. చిత్రనిర్మాత ఆమెకు ఆ ఫైవ్ స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. ఆ రోజు షూటింగ్కి పేకప్ చెప్పగానే హ్యాపీగా గదిలోకెళ్లిపోయారు. హాయిగా నిద్రపోయి మర్నాడు షూటింగ్కి వెళదామని నిర్ణయించుకుని, నిద్రకు ఉపక్రమించారు. కట్ చేస్తే.. ఆ రాత్రి రాయ్ లక్ష్మీకి కాళరాత్రి అయ్యింది. ఎందుకంటే, నిద్రపోతుండగా హఠాత్తుగా మెలకువ వచ్చిందట. అలాగే, ఆ గది బయట ఓ ఫ్లాష్ కనిపించిందట. దాంతో పాటు ఓ వింత శబ్దం వినిపించిందామెకు. దాంతో హోటల్ సిబ్బందిని పిలిచి బయట ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా అని ఆరా తీశారు. అదేమీ లేదన్నారు వాళ్లు. సరేలే అని సరిపెట్టుకున్న ఈ బ్యూటీకి కొంత వ్యవధిలో మరోసారి ఆ లైటింగ్ కనిపించిందట. ఏదో తేడాగా ఉందని హోటల్ సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి, గది బయట కాపలాగా ఉండమని కోరారట. కాసేపు దేవుడి శ్లోకాలు చదువుకుని, ఆ తర్వాత నిద్రపోయారట. ‘‘నాకు ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే ఒళ్లంతా చెమటలు పడతాయి’’ అని రాయ్ లక్ష్మి చెప్పారు. ఆ మధ్య చేసిన ‘అరణ్మణై’ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆమెకు ఇలాంటి వింత అనుభవాలు ఎదురయ్యాయట. ఇంతకీ ఎందుకిలా జరుగుతోందంటే.. ‘అరణ్మణై’ దెయ్యాల నేపథ్యంలో సాగుతుంది. ఇప్పుడు ‘శౌకారపేట్టై’ కూడా అంతే. వరుసగా ఇలాంటి చిత్రాల్లో నటిస్తున్నారు కాబట్టి, ఆమె ఏవేవో ఊహించుకుంటున్నారా? లేక నిజంగానే ఏదో కనిపిస్తోందా? ఏమో..? -
ఎన్ని వివాదాలు వస్తే అంత మంచిది!
‘‘వర్కింగ్ స్టయిల్ పరంగా నార్త్కి, సౌత్కి చాలా తేడా ఉంది. దక్షిణాదిన ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒక నియమం ప్రకారం పని చేస్తూ ఉంటారు. కానీ, ఉత్తరాదిన అలా కాదు... తమకు నచ్చినట్లు పని చేస్తారు’’ అని లక్ష్మీరాయ్ అంటున్నారు. తమిళ చిత్రం ‘మౌన గురు’ హిందీ రీమేక్ ‘అకీరా’ ద్వారా ఆమె బాలీవుడ్కి పరిచయమవుతున్నారు. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సొనాక్షీ సిన్హా కథానాయిక. ఇందులో లక్ష్మీ రాయ్ అతిథి పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్ వర్కింగ్ స్టయిల్ కొత్తగా ఉందని, కానీ ఎంజాయబుల్గా ఉందని లక్ష్మీ రాయ్ చెబుతూ - ‘‘సౌత్లో వివాదాలంటే కంగారుపడతారు. ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భయపడతారు. కానీ, నార్త్లో అలా కాదు. వివాదాలను కోరుకుంటారు. ఎన్ని వివాదాలొస్తే అంత మంచిదని, బోల్డంత పాపులార్టీ వస్తుందని భావిస్తారు. కానీ, నేను మాత్రం పాపులార్టీ కోసం వివాదాలు కోరుకోవడంలేదు’’ అన్నారు. ‘అకీరా’లో చేస్తున్నది అతిథి పాత్రే అయినా మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉందని ఆమె తెలిపారు. బాలీవుడ్ నుంచి లక్ష్మీరాయ్కి మరికొన్ని అవకాశాలు వస్తున్నాయట. ప్రస్తుతం అవి చర్చల దశలో ఉన్నాయని, అధికారికంగా సైన్ చేసిన తర్వాత ఆ చిత్రాల వివరాలు తెలియజేస్తానని లక్ష్మీ రాయ్ చెప్పారు. -
శ్రీలంకలో మొనగాడు!
హీరో అర్జున్, దర్శకుడు కోడి రామకృష్ణలది సూపర్ హిట్ కాంబినేషన్. అర్జున్కు కుటుంబ కథా చిత్రాల కథానాయకునిగా గుర్తింపు తీసుకొచ్చింది కోడిరామకృష్ణే. ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘మా పల్లెలో గోపాలుడు’, ‘మన్నెంలో మొనగాడు’, ‘మావూరి మారాజు’, ‘పుట్టింటికి రా చెల్లి’ వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు అర్జున్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో శైలజ ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఆర్.రామచంద్రరాజు నిర్మిస్తున్న చిత్రం ‘రాణీ రాణమ్మ’. లక్ష్మీ రాయ్ కథానాయిక. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ‘‘కుటుంబ బాంధవ్యాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హీరో ఓ పాపను ఆమె స్వస్థలమైన శ్రీలంకకు ఎలా చేర్చాడు? అసలు వారిద్దరూ శ్రీలంకలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారనే ది ఈ చిత్ర ఇతివృత్తం. పతాక సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. మలయాళంలో మోహన్లాల్ హీరోగా ‘కాల్చ’ అనే చిత్రానికి ఇది రీమేక్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మూలకథ: బ్లెస్సీ, ఛాయాగ్రహణం: కోడి లక్ష్మణ్, సంగీతం ఎస్.ఎ రాజ్కుమార్. -
‘బేగంపేట’లోభయపెడుతుందట!
‘కాంచన’లో దెయ్యానికి భయపడిన లక్ష్మీరాయ్, ‘బేగంపేట’ చిత్రంలో 50 దెయ్యాలతో తలపడుతుంది. ఆమె ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘బేగంపేట’. ఇందులో శ్రీరామ్ కథానాయకుడు. సుమన్ ప్రతినాయకుడు. వడివుడయాన్ దర్శకత్వంలో సాలోమ్ స్టూడియో సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హైదరాబాద్లో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఇప్పటివరకూ వచ్చిన థ్రిల్లర్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. హైదరాబాద్లో ఇటీవలే భారీ షెడ్యూలు జరుపుకున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీనివాసరెడ్డి, సంగీతం: జాన్ పీటర్. -
ట్వీట్
అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే, ఆ పదంలోనే ‘సాధ్యం’ అనేది కూడా ఉంది. - లక్ష్మీ రాయ్, హీరోయిన్ -
భయపెట్టనున్న రాయ్ లక్ష్మి
కోలీవుడ్లో ప్రస్తుతం హర్రర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా కథానాయకిలు దెయ్యాలుగా భయ పెడుతున్నారు. అరణ్మణై చిత్రంలో నటి ఆండ్రియ, డార్లింగ్ చిత్రంలో నందిత, కాంచన సీక్వెల్లో తాప్సీ ప్రజలను భయపెట్టి విజయాలు పొందారు. తాజాగా రాయ్ లక్ష్మి ప్రేక్షకులను భయ పెట్టేందుకు సిద్ధమయ్యారు. షావుకారు పేట చిత్రంలో దెయ్యంగా బీభత్సం సృష్టించనున్నారు. సాట్టై, మైనా, మోసకుట్టి వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన షాలోం స్టూడియోస్ అధినేత జాన్ మ్యాక్స్ నిర్మిస్తున్న చిత్రం షావుకారు పేట్టై. శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రాయ్ లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను వడి వుడయాన్ నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రాయ్ లక్ష్మి పాత్ర గత చిత్రాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని దర్శకుడు చెబుతున్నారు. దెయ్యం పట్టి ఆమె ఆడటమేగాక ఇతరులను ఆడించే పాత్రను ఆమె పోషిస్తున్నారని తెలిపారు. ప్రస్తు తం తాంబరంలో షూటింగ్ జరుగుతోందని, జాన్పీటర్ సంగీ తం, శ్రీనివాసరెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
కల నెరవేరింది
ప్రతి ఒక్కరూ కలలు కనాలి. వాటిని సాకారం చేసుకోవడానికి కృషి చేయాలి ఇది మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం పలికిన హితవు. అచ్చం అలానే నటి రాయ్లక్ష్మి చాలా కలలు కన్నారు. వాటిలో కొన్ని బాలీవుడ్తో పాటు, టాలీవుడ్లోనూ నటించాలని, హిందీ చిత్రంలో నటించనున్నానని, హాలీవుడ్ అవకాశం వచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు. హాలీవుడ్లోకి ఎప్పుడు ప్రవేశిస్తుందోగాని ఈ భామ బాలీవుడ్ కల నెరవేరబోతోంది. అది చిన్న వేషం అయినా మంచి పాత్ర అని కూడా రాయ్లక్ష్మి చెబుతున్నారు. ఇంతకీ ఈ బ్యూటీకి బాలీవుడ్ అవకాశం కల్పించిందెవరో తెలుసా, నటి ఆసిన్ను బాలీవుడ్కు పంపించిన కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాసనే. తమిళంలో కత్తి వంటి సంచలన విజయం సాధించిన చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన తాజాగా అకిరి పేరుతో హిందీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది తమిళంలో అనూహ్య విజయాన్ని సాధించిన మౌనగురు చిత్రానికి రీమేక్. ఇందులో సోనాక్షి సిన్హా హీరోయిన్. ఆమె తండ్రి సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రాయ్లక్ష్మికి నటించే అవకాశం రావడం విశేషం. దీని గురించి రాయ్లక్ష్మి చెబుతూ కాస్ట్యూమ్స్ డిజైనర్ ఒకరు తన పేరును దర్శకుడు మురుగదాస్కు సూచించడంతో తనకీ అవకాశం వచ్చిందని తెలిపారు. పాత్ర కూడా బాగుండడంతో కాదనకుండా ఒప్పేసుకున్నట్లు చెప్పారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించడం సంతోషం అని రాయ్లక్ష్మి అన్నారు. -
శ్రీకాంత్, లక్ష్మీరాయ్ల సౌకార్పేటై
నటుడు శ్రీకాంత్, లక్ష్మీరాయ్ సరికొత్త కాంబినేషన్లో సౌకార్పేటై అనే చిత్రం తెరకెక్కనుంది. షాలోం స్టూడియోస్ సంస్థ అధినేత జాన్మ్యాక్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం సౌకార్పేట్టై. ఎసి వడివుడైయాన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రంలో శరవణన్, వివేక్, అప్పుకుట్టి, కోటా శ్రీనివాసరావు, సంపత్, కోవై సరళ, సుమన్, సూపర్స్టార్ శ్రీనివాస్, నాన్కడవుల్ రాజేంద్రన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విసి వడివుడైయాన్ మాట్లాడుతూ చెన్నైలోని సౌకార్పేటై అత్యంత జనసాంద్రతగల ప్రాంతమే కాకుండా వ్యాపార సముదాయాలకు నిలయం అన్నారు. ఆ ప్రాంతంలో జరిగే పలు ఆసక్తికరమైన సంఘటనల సమాహారమే చిత్రం అన్నారు. ఇందులో ప్రేమ, యాక్షన్, థ్రిల్లర్, హార్రర్ అంటూ పలు అంశాలు చోటు చేసుకుంటాయని దర్శకుడు చెప్పారు. సౌకారపేటై అంటే అధిక ప్రజలు, వ్యాపార సముదాయాల ప్రాంతం అనే చాలామందికి తెలుసన్నారు. అయితే ఆ ప్రాంతంలో ఒక వీధిలో దెయ్యం కథ ఒకటుందని చాలామందికి తెలియదన్నారు. ఆ ఇతివృత్తంతోనే సౌకార్పేటై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇందులో శ్రీకాంత్ దెయ్యమా? లక్ష్మీరాయ్ దెయ్యమా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని అన్నారు. -
హన్సిక 'చంద్రకళ' స్టిల్స్
-
ఇంతకీ అయినట్టా? కానట్టా?
రెండు రోజులుగా తమిళ సినీ మీడియాలో, ఆన్లైన్ వేదికల్లో ఎక్కడ చూసినా త్రిష నామస్మరణే. వ్యాపారవేత్త, తమిళ చిత్రాల నిర్మాత అయిన వరుణ్ మణియన్తో త్రిషకు పెళ్ళి కుదిరిందన్న వార్తే దీనికి కారణం. నిజానికి, నటుడు రానా, త్రిషల మధ్య ప్రేమ వ్యవహారం చాలాకాలం వార్తల్లో నిలిచినా, ఆ అనుబంధం తెగిపోయిందనీ, వరుణ్తో ఉన్న చిరకాల స్నేహం బలపడిందనీ కోడంబాకమ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. కొన్నాళ్ళుగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరూ కలిసున్న ఫోటోలు కూడా నెట్లో షికార్లు చేస్తున్నాయి. అయితే, తమ మధ్య బంధాన్ని కథానాయిక త్రిష అధికారికంగా అంగీకరించనూ లేదు. అలాగని తోసిపుచ్చనూ లేదు. ఈ నేపథ్యంలో త్రిష నిశ్చితార్థం కబురు నిజమేనని అందరూ భావించారు. చివరకు ఏమనుకున్నారో ఏమో త్రిష ట్విట్టర్ను వేదికగా చేసుకొని నిశ్చితార్థం కబుర్లన్నీ అబద్ధమంటూ వివరణ నిచ్చారు. ‘‘నాకు నిశ్చితార్థం జరగలేదు. నిశ్చితార్థం జరిగినప్పుడు నేనే ముందుగా ఆ వార్త చెబుతాను’’ అని ఈ చెన్నై సుందరి ట్వీట్ చేశారు. అయితే, త్రిష ట్వీట్పై విమర్శలు కూడా వస్తున్నాయి. నటి రాయ్ లక్ష్మి అయితే త్రిష తన వ్యక్తిగత జీవిత వాస్తవాలను తోసిపుచ్చే బదులు నిజం ఒప్పుకోవాలంటూ ట్వీట్ చేశారు. ‘‘ఎవరైనా సరే తమ వ్యక్తిగత జీవితం గురించి నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. నిజాన్ని ఒప్పుకోకుండా అబద్ధాలు చెప్పడం ఎందుకు?’’ అని ఆమె అన్నారు. రాయ్ లక్ష్మి మాటలు చూస్తుంటే, త్రిషకు నిజంగా నిశ్చితార్థం అయినట్లే ఉంది. మరి, త్రిష అధికారికంగా ఆ కబురు ఎప్పుడు చెబుతారో? -
డిసెంబర్లో ముని 3
ప్రయోగాలు చేసే దర్శకులలో నృత్య దర్శకుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ఒకరు. ముని, ముని-2గా కాంచన చిత్రాలను తెరకెక్కించి హారర్ చిత్రాల ట్రెండ్కు సరికొత్త ఊపు తీసుకొచ్చిన లారెన్స్ తాజాగా ముని-3గా గంగ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాప్సీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా రాఘవేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఒరు టిక్కెటిల్ రెండు సినిమా ఒండ్రు కిళవన్ ఒండ్రు కరుప్పుదురై అనే వైవిధ్య భరిత చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందించనున్న ఈ చిత్రం గురించి బుధవారం విలేకరుల సమావేశంలో రాఘవ లారెన్స్ వెల్లడిస్తూ ఈ చిత్రాన్ని రెండు కథలుగా తెరకెక్కించనున్నట్లు తెలిపారు. చిత్రం తొలి భాగంలో తనకు జోడిగా ఆండ్రియూ నటించనుండగా రెండో భాగంలో నటి రాయ్లక్ష్మి నటించనున్నారని వివరించారు. తమిళ వెర్షన్కు గీత రచయిత వివేక్ సంభాషణలందిస్తున్నారని తెలిపారు. -
విభేదాల్లేవు
ప్రియా ఆనంద్, రాయ్లక్ష్మీల మధ్య విభేదాలు వున్నట్లు పలువురు భావిస్తున్నారని అయితే అటువంటిదేమీ లేదని దర్శకుడు యువరాజ్ బోస్ తెలిపారు. అధర్వ, ప్రియా ఆనంద్, రాయ్లక్ష్మి నటిస్తున్న చిత్రం ‘ఇరుంబు గుదిరై’. దీనిపై దర్శకుడు యువరాజ్ బోస్ మాట్లాడుతూ అధర్వ వద్ద ఈ చిత్ర కథ వినిపించినపుడు ఎగిరి గంతేశారని అన్నారు. సాధారణ బైక్ అరుులే శిక్షణ అవసరం లేదని, రేస్ బైక్ అయిన దీనికి 8 గేర్లుతో ఎంతో ప్రత్యేకత కలిగివుంటుందని చెప్పానన్నారు. అందుకు ఈ బైక్ రైడింగ్కు తప్పకుండా శిక్షణ తీసుకోవాలని తెలిపానన్నారు. దీంతో ఆయన శిక్షణ తీసుకున్నారని, ఈ బైక్ నడపడం ఎంతో థ్రిల్లింగ్ కలిగించినట్లు చెప్పారన్నారు. దీనికి సంబంధించిన సన్నివేశాలు ఆస్ట్రేలియాలో చిత్రీకరించామని వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఒక నిమిషంలో చేసే పొరపాటు హీరో జీవితంలో ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో ఈ చిత్రం తెలియజేస్తుందన్నారు. అధర్వ బైక్ నడిపే అన్ని సన్నివేశాల్లో ఖచ్చితంగా హెల్మెట్ ధరించారని, ఇది యువతను దారి తప్పించే చిత్రంగా ఉండబోదన్నారు. రేస్ సన్నివేశాలు పూర్తిగా దానికి సంబంధించిన ట్రాక్లో జరిగినట్లు చిత్రీకరించామన్నారు. అగోరం సోదరులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, జివి ప్రకాష్ సంగీతం సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రియా ఆనంద్, రాయ్లక్ష్మి ఇద్దరూ నటిస్తున్నారని, వీరి మధ్య విభేదాలున్నట్లు వార్తలున్నాయని అయితే అటువంటిదేమీ లేదన్నారు. వీరిరువురూ స్నేహంగా మెలగడమే గాకుండా పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. భారత మొదటి మహిళా బైక్ రేసర్ అలిషా అబ్దుల్లా ఇందులో నటిస్తున్నట్లు తెలిపారు. -
నేమ్లోనే ఫేమ్ ఉందట
నమ్మకం మనిషిలో చాలా మార్పులకు కారణం అవుతుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. ఫేమ్ వస్తుందంటే నేమ్ను మార్చడానికీ వెనుకాడరు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే చాలా మంది అసలు పేర్ల కంటే కొసరు (మధ్యలో వచ్చిన) పేర్లతో పాపులర్ అయ్యారన్నది నిజం. ఇక్కడ సెంటిమెంట్కు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. ఇది పేర్లు మార్చేస్తుంది. నటి నయనతార అసలు పేరు డయానా. ఈ విషయం చాలా మంది కి తెలియదు. నటి లక్ష్మీరాయ్ ఇటీవల తన పేరును రాయ్ లక్ష్మీగా మార్చుకున్నారు. ఇక ఆస్ట్రాలజీ కూడా బాగా పని చేస్తుంది. పేరులో ఒక అక్షరం చేర్చితే దశ తిరుగుతుందని ఒక అక్షరం, తీసేస్తే భవిష్యత్ బాగుంటుందని సూచించే జ్యోతష్కుల భావాలకనుగుణంగా పేరు మార్చుకునేవారు చాలా మంది ఉన్నారు. దీనికి నమ్మకమే మూలకారణం. తాజాగా నటి జననీ అయ్యర్ తన పేరులోని చివరి సగ భాగాన్ని తొలగించుకుని జనని అయ్యారు. ఈ బహుభాషా నటి, హీరోయిన్గా పలు చిత్రాలు చేసినా రావలసిన నేమ్, ఫేమ్ రాలేదనే చెప్పాలి. బాలా వంటి విశిష్ట దర్శకుడి చిత్రం (అవన్ ఇవన్)లో నటించిన జననికి ఆ తరువాత అంతగా పేరు గానీ, అవకాశాలు గానీ రాలేదు. పేరు మార్చుకుంటే టైమ్ బాగుంటుందని ఎవరయినా సలహా ఇచ్చారేమో తెలియదు కానీ జననీ అయ్యర్ ఇప్పుడు జననిగా అయ్యారు. దీనిపై ఆమె స్పష్టత ఇస్తూ పేరు మార్చుకోవడానికి ప్రత్యేకమయిన అంశం ఏది లేదన్నారు. తాను నటించిన తెగిడి చిత్రానికి ముందు అన్ని చిత్రాలకు జననీ అయ్యర్ అనే టైటిల్ కార్డులో రాసేవారన్నారు. తెగిడి చిత్రంలో జనని అని వేశారని చెప్పారు. ఈ విషయాన్ని చిత్ర ప్రివ్యూ ప్రదర్శనప్పుడు గమనించానన్నారు. చిత్రం విజయం సాధించడంతో తన పేరు వర్కౌట్ అయ్యిందనిపించిందన్నారు. దీంతో ఇకపై జననిగానే కొనసాగాలని భావించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నారు. తమిళం నూతన చిత్రం ఏమీ కమిట్ కాలేదని నేమ్ మార్చుకున్న ముద్దుగుమ్మ జనని పేర్కొన్నారు. -
మమ్ముట్టి నుంచి నేర్చుకుంటున్నా
సంచలనాలకు మారుపేరు లక్ష్మీరాయ్ అనవచ్చు. ఇటీవల తన పేరును రాయ్లక్ష్మిగా మార్చుకుని వార్తల్లో కెక్కిన ఈ బ్యూటీ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం వంటి దక్షిణాది భాషలన్నింటి లోను నటిస్తూ బిజీగా వున్నారు. తమిళంలో అరణ్మణై, ఇరుంబు కోట్టై చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు మలయాళంలో మోహన్లాల్ సరసన పి.మాధవన్ నాయిరుం చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా మమ్ముట్టితో జత కడుతున్నారు. రాజా ది రాజా పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పొల్లాచ్చిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. గ్లామరస్ పాత్రల నుంచి కుటుంబ కథా పాత్రల వరకు ఎన్నో చిత్రాలలో నటించిన రాయ్లక్ష్మి రాజా ది రాజాలో ఇంతవరకు పోషించనటువంటి పాత్రలో కనిపించనున్నారట. ఈ చిత్రం కోసం లండన్ నుంచి నేరుగా పొల్లాచ్చి వచ్చిన ఈ ముద్దుగుమ్మ, మమ్ముట్టితో నటించడం సరికొత్త అనుభవం అంటున్నారు. ఆయన నుంచి చాలా నేర్చుకుంటున్నానని పేర్కొన్నారు. -
పేరు తిరగబడింది
‘కాంచనమాల కేబుల్ టీవీ, అధినాయకుడు, కాంచన’ తదితర చిత్రాల్లో నటించిన అందాల తార లక్ష్మీ రాయ్ గుర్తుంది కదూ! తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తున్నా ఆమెకు ఎందుకనో గుర్తింపు రావడం లేదు. ఈ విషయంలో ఆమెకు బోలెడంత అసంతృప్తి కూడా ఉంది. అదృష్టం తిరగబడాలంటే ఒకటే మార్గం అనుకుందో ఏమో తన పేరును ముందు వెనుకకు మార్చుకున్నారు. లక్ష్మీ రాయ్ కాస్తా... ‘రాయ్ లక్ష్మీ’ అయ్యిందన్న మాట. ఇలా పేరు మార్చుకోమని ఆమె నాన్నగారు ఏడాది కాలంగా చెబుతున్నా పట్టింపుకోలేదట. చివరకు ‘నాన్న మాట బంగారు బాట’ అనుకుని పేరు మార్పుకు పచ్చజెండా ఊపేశారు. ఇక నుంచి ఆమెను ‘రాయ్ లక్ష్మీ’ అని పిలవాలి. అయితే పేరు తిరగబడినంత ఈజీగా అదృష్టమూ తిరగబడుతుందో లేదో వేచి చూడాల్సిందే! -
హన్సిక షూటింగ్లో దెయ్యం?
దెయ్యాలున్నాయా లేవా అన్న ప్రశ్నను కాసేపు పక్కన పెడితే హన్సిక షూటింగ్లో విచిత్రమైన సంఘటన జరిగింది. దెయ్యూలపై చాలామంది దర్శకులు చిత్రాలు తెరకెక్కించే స్తూ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి నేపథ్యంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం అరణ్మనై. సుందర్ సి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, ఆండ్రియ, లక్ష్మీరాయ్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హాస్యనటుడు సంతానం కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్లో నిజ దెయ్యం వినికిడి చేసిందే అంశం నెట్లో కలకలం సృష్టిస్తోంది. ఈ విషయంపై దర్శకుడు సుందర్ సి స్పందిస్తూ తన చిత్రాల్లో కథ పెద్దగా ఉండదు. కామెడీ మాత్రం ఫుల్గా ఉంటుందని తెలిపారు. సాధారణంగా మహిళలు, పిల్లలు టీవీల్లో దెయ్యం చిత్రాలనే ఆసక్తిగా చూస్తున్నారన్నారు. అందుకే దెయ్యాల నేపథ్యంలో రూపొందిన చంద్రముఖి, కాంచన వంటి చిత్రాలు పెద్ద విజయం సాధించాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తరహాలో రూపొందిస్తున్న హార్రర్ చిత్రమే అరణ్మనై అని తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ను హైదరాబాద్లో వేసిన ఒక బూత్బంగ్లా సెట్లో అధికభాగం నిర్వహించామని చెప్పారు. ఒక సన్నివేశాన్ని చిన్న పిల్లాడు ఎదురుగా ఎవరు లేకుండానే తనలో తానే మాట్లాడుకుంటాడన్నారు. ఆ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఎవరో పెద్దగా నిట్టూర్చిన శబ్దం వచ్చిందన్నారు. ఈ విషయాన్ని ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఎడిటర్ గ్రహించారని తెలిపారు. అయితే అది నిజ దెయ్యం చర్యనా లేక ఏదైనా శబ్దమా? అన్నది తెలియలేదన్నారు. దీనికి ఆధారం మాత్రం తన వద్ద ఉందని దర్శకుడు సుందర్ సి పేర్కొన్నారు. -
అప్పుడు నో... ఇప్పుడు ఓకే
ఆడ వారి మాటలకు అర్థాలే అనడానికి నిదర్శనం నటి లక్ష్మీరాయ్. హీరోయిన్ల కోపానికి కారణాలే వేరులే అనిపిస్తుంది. చిత్రంలో ఉన్నానా? లేదా? అంటూ దర్శక నిర్మాతలపై ఆగ్రహంతో చిత్రం నుంచి వైదొలగిన ఈ అమ్మడు తాజాగా మళ్లీ అదే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అసలు విషయంలో కెళితే అధర్వ, ప్రియా ఆనంద్ జంటగా నటిస్తున్న చిత్రం ఇరుంబు కుదిరై. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా నటి లక్ష్మీరాయ్ను ఎంపిక చేశారు. అయితే చిత్ర షూటింగ్ 60 శాతం పూర్తి అయినా ఈ బ్యూటీని షూటింగ్కు పిలవలేదు. దీంతో చిరైత్తడంతో ఈమె ఇరుంబుకుదిరై చిత్రంలో తానున్నానా, లేదా అంటూ ఆవేశంతో దర్శక నిర్మాతపై చిర్రుబుర్రులాడి చిత్రం నుంచి వైదొలగినట్లు వార్తలకెక్కేశారు. ఇరుంబు కుదిరై చిత్రంలో తానున్నానో లేదో తెలియదు. దీంతో ఇతర చిత్రాలకు కాల్షీట్స్ కేటాయించాలో లేదో తెలియదు. అందుకే చిత్రం నుంచి తప్పుకున్నానని ప్రకటించేశారు. ఇది ఇంతకు ముందు కథ. ఇప్పుడు మళ్లీ ఆ చిత్రంలో నటించడానికి లక్ష్మీరాయ్ సిద్ధం అవడం విశేషం. ఇటీవల ఆమెతో మాట్లాడిన దర్శక నిర్మాతలు లక్ష్మీరాయ్ తమ చిత్రంలో నటిస్తున్నారని ప్రకటించారు. ఇరుంబుకుదిరై చిత్రంలో లక్ష్మీరాయ్ ఇక నటించే అవకాశం లేదని భావించిన వారికి ఇది షాక్కు గురి చేసే అంశమే. అంతేకాదు. ఇరుంబుకుదిరై చిత్రంలో తాను నటించనున్నట్లు, ఇంతకు ముందెప్పుడూ పోషించనటువంటి పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నట్లు లక్ష్మీరాయ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారం గురించి చిత్ర దర్శకుడు యువరాజ్ను అడగ్గా నిజమే లక్ష్మీరాయ్ తమ చిత్రంలో పరుగుల రాణిగా నటించనున్నారని వెల్లడించారు. అప్పుడు వైదొలగడానికి, మళ్లీ ఇప్పుడు నటించమనడానికి కారణం ఏమిటన్న ప్రశ్న కు మాత్రం ఆయన సమాధానాన్ని దాటవేశారు. -
లక్ష్మీరాయ్కి లక్కీచాన్స్?
నటి లక్ష్మీరాయ్కు లక్కీచాన్స్ వచ్చినట్లు సమాచారం. ఈ భామను తమిళ తెరపై చూసి చాలాకాలం అయ్యింది. కాంచన చిత్రం తరువాత లక్ష్మీరాయ్ను కోలీవుడ్ మరచిపోయిందనే చెప్పాలి. కన్నడం, మలయాళం చిత్రాలపై దృష్టి సారించిన ఈ బ్యూటీ కాంచన చిత్రం సీక్వెల్లో అవకాశం వస్తుందని ఆశించి భంగపడింది. తాజాగా ఈ అమ్మడికో మంచి అవకాశం కోలీవుడ్లో రానుందని సమాచారం. హిందీలో ఇటీవల మంచి హిట్ సాధించిన చిత్రాల్లో ఇష్కియా ఒకటి. విద్యాబాలన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో రీమేక్కు సిద్ధం అవుతోంది. విద్యాబాలన్ పాత్ర తమిళంలో నటి లక్ష్మీరాయ్ను వరించినట్లు కోడంబాక్కం టాక్. ఈ విషయం గురించి లక్ష్మీరాయ్ వద్ద ప్రస్తావించగా ఇష్కియా చిత్రం తమిళ రీమేక్లో నటించే విషయమై దర్శకుడు తనను సంప్రదించిన మాట నిజమేనని తెలిపింది. అయితే ఈ చిత్ర ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉంది. అందువలన దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సమయం వచ్చినప్పుడు చెబుతానని అంది. అయితే హిందీ చిత్రం ఇష్కియాను తాను చూశానని చెప్పింది. ఇందులో మూడు పాత్రలు ప్రధానంగా ఉంటాయని పేర్కొంది. విద్యాబాలన్ తన పాత్రను సమర్థవంతంగా పోషించిందని చెప్పింది. ఆ పాత్ర తనకు చాలా బాగా నచ్చిందని తెలిపింది. అలాంటి పాత్రను తానిప్పటి వరకు పోషించలేదని, నిజంగా తనకిది మంచి అవకాశమేనని చెప్పింది. ఈ చిత్రం తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కనుందని లక్ష్మీరాయ్ వెల్లడించింది. -
వీరప్పన్ వస్తున్నాడు
మూడు రాష్ట్రాల పోలీసుల్ని గడగడలాడించి మూడు చెరువుల నీళ్లు తాగించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. అతని జీవిత కథాంశంతో రూపొందిన చిత్రం తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రం తెలుగులో ‘వీరప్పన్’ పేరుతో అనువాదమవుతోంది. ఎ.ఎమ్.ఆర్.రమేష్ దర్శకుడు. ఎమ్.వెంకట్రావ్, ఎ.ఎమ్.ఆర్.రమేష్, కె.రామకృష్ణ ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. అర్జున్, లక్ష్మీరాయ్, కిషోర్, రవి కాలె ఇందులో ముఖ్యతారలు. ఈ నెల 20న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘వీరప్పన్ ఎక్కడ నివసించాడు? ఏఏ ప్రాంతాల్లో తిరిగాడు? అతని జీవన శైలి ఏంటి? వంటి అంశాలను ఇందులో దర్శకుడు క్లియర్గా చూపించారు. వీరప్పన్ తిరిగిన రియల్ లొకేషన్స్లోనే చిత్రీకరణ చేశారు. వీరప్పన్ పాత్రలో కిషోర్ అద్భుతంగా నటించారు. పోలీస్ అధికారిగా యాక్షన్ కింగ్ అర్జున్ అదరగొట్టారు. సందీప్ చౌతా సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలైట్. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్గా ఉంటాయి’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ మిల్టన్. -
లక్కీ లక్ష్మీరాయ్