affairs
-
ఇటీవలే భర్తతో విడాకులు.. దారుణంగా మోసపోయానన్న బుల్లితెర నటి!
బాలీవుడ్ నటి, బుల్లితెర భామ దల్జీత్ కౌర్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే తన భర్త నిఖిల్ పటేల్తో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన కుమారునితో పాటు ఇండియాకు తిరిగొచ్చింది. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయినట్లు దల్జీత్ కౌర్ వెల్లడించింది.అయితే తాజాగా తన మాజీ భర్త నిఖిల్ పటేల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం ముంబయిలోని అగ్రిపాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. నిఖిల్ తనను మోసం చేశాడని.. అతని తల్లిదండ్రులతో కలిసి వేధింపులకు గురి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వెల్లడించింది. తన ఫిర్యాదుపై సత్వరమే స్పందించిన ముంబయి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. నేను పోలీసు స్టేషన్లోకి ప్రవేశించడానికి చాలా భయపడ్డానని.. కానీ మహిళలకు మనదేశంలో సురక్షితమైన వాతావరణం ఉన్నందుకు పోలీసులకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. ఈ రోజు నా భావోద్వేగాలను చెప్పకుండా ఉండలేకపోయానని దల్జీత్ కౌర్ రాసుకొచ్చింది.దల్జీత్ కౌర్తో విడిపోయిన తర్వాత నిఖిల్ పటేల్ ఇటీవల తన గర్ల్ఫ్రెండ్ సఫీనా నాజర్తో కలిసి ముంబయిలో కనిపించారు. వీరికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరలయ్యాయి. అంతేకాకుండా ఇటీవల అతని పుట్టినరోజున సఫీనా నాజర్ శుభాకాంక్షలు తెలిపింది. కాగా.. సఫీనా నాజర్తో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని దల్జీత్ కౌర్ ఆరోపించింది. కాగా. గతేడాది మార్చిలో నిఖిల్ పటేల్ను దల్జీత్ కౌర్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కెన్యాలోని నిఖిల్ ఇంటికి మారారు. అయితే పెళ్లయిన 10 నెలల్లోనే నటి నిఖిల్ నుంచి విడిపోయి ఇండియాకు తిరిగి వచ్చింది. వీరిద్దరు విడిపోవడానికి సఫీనా నాజర్తో వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. View this post on Instagram A post shared by DALLJIET KAUR ੴ (@kaurdalljiet) -
'రాజ్ తరుణ్ ఫోన్ నుంచే కాల్ చేసింది'.. ఆమెపై లావణ్య షాకింగ్ కామెంట్స్!
ప్రస్తుతం టాలీవుడ్లో రాజ్ తరుణ్-లావణ్య టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఇరువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసులో లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లతో రాజ్ తరుణ్కు రిలేషన్ ఉందని ఆరోపించిన లావణ్య.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్బాస్ బ్యూటీ అరియానా గ్లోరీతో రిలేషన్ ఉన్న మాట నిజమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అరియానా గ్లోరీతో రాజ్తరుణ్కు ఎఫైర్ ఉందని మీకెలా తెలుసు? అన్న ప్రశ్నకు ఆమె స్పందించింది.లావణ్య మాట్లాడుతూ..' ఎందుకు నీ చట్టు తిప్పుకుంటున్నావ్ ఓ సారి నేను అరియానా గ్లోరీని అడిగా. ఒక అబ్బాయితో అమ్మాయి ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. హీరోతో మామూలుగా మాట్లాడి ఉంటే నేను పట్టించుకునే దాన్ని కాదు. తనే రాజ్ తరుణ్ను బాయ్ఫ్రెండ్గా భావించింది. వాళ్లు దిగిన ఫోటోలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అంతే కాకుండా రాజ్ తరుణ్.. అరియానా గ్లోరీ ఇంటికి వస్తున్నాడని నాకు కొందరు చెప్పారు. ఆ తర్వాత నేను గోవాలో ఉండగా.. రాజ్ తరుణ్ ఫోన్ నుంచి కాల్ చేసి నాతో మాట్లాడింది. నువ్వు ఎంత సంపాదిస్తావ్ అని అడిగింది. నాకు రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు వస్తోందంటూ నాతో ఇన్సల్ట్గా మాట్లాడింది. ఆ తర్వాత అరియానా నాకు సారీ చెప్పింది. ఆ ఆడియో కూడా నా వద్ద ఉంది. ఇప్పుడైతే ఆమెతో నాకు ఎలాంటి విభేదాల్లేవ్' అని లావణ్య చెప్పుకొచ్చింది. కాగా.. రాజ్ తరుణ్ ప్రస్తుతం తిరగబడరా స్వామి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. -
12 మందితో ఎఫైర్స్.. ఆ ఒక్క తప్పుతో కెరీర్ క్లోజ్.. ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే?
1991లో సుభాష్ ఘాయ్ 'సౌదాగర్' సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్, జాకీ ష్రాఫ్, సన్నీ డియోల్, గోవిందతో లాంటి సూపర్ స్టార్లతో కలిసి పనిచేసింది. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ఎంత త్వరగా అయితే ఫేమ్ తెచ్చుకుందో.. అంతే వేగంగా కెరీర్ నాశనం చేసుకుంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ తెలుసుకోవాలనుందా? అయితే ఓ లుక్కేయండి.కెరీర్ నాశనం.. 1990వ దశకంలో సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న బ్యూటీ మనీషా కొయిరాలా.'గుప్త్', 'దిల్ సే', 'కచ్చే ధాగే' 'మన్'లాంటి కమర్షియల్ హిట్స్ సాధించింది. తక్కువ కాలంలోనే భారీ హిట్ సినిమాలు రావడంతో ఒక్కసారిగా బాలీవుడ్లో ఆమె పేరు మార్మోగిపోయింది. అయితే ఆ తర్వాత తన చేజేతులా కెరీర్ నాశనం చేసుకుంది. మద్యానికి బానిసై తన అవకాశాలను దెబ్బతీసుకుంది. మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలు కావడంతో కెరీర్ ముగింపు దశకు చేరుకుంది. కొద్ది కాలంలోనే ఆమె 50 చిత్రాలు ఫ్లాఫ్గా నిలిచాయి. అంతే కాకుండా 2012లో మనీషాకు క్యాన్సర్ రావడం ఆమెను కోలుకోలేని దెబ్బతీసింది. దాదాపు పదేళ్ల పాటు ఆ మహమ్మారితో పోరాడింది.పలువురితో ఎఫైర్స్మనీషా తన నటనా జీవితంలో రిలేషన్ పరంగా కూడా ఎక్కువగా వార్తల్లో నిలిచింది. మొదట ఆమె 'సౌదాగర్'లో హీరో వివేక్తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత నానా పటేకర్, డీజే హుస్సేన్ లాంటి వారితో ఎఫైర్తో వార్తల్లో నిలిచింది. అంతే కాకుంజా సెసిల్ ఆంథోనీ, ప్రశాంత్ చౌదరి, ఆస్ట్రేలియా రాయబారి క్రిస్పిన్ కాన్రాయ్, అజీజ్ ప్రేమ్జీ కుమారుడు తారిక్ ప్రేమ్జీ, రాజీవ్ ముల్చందానీ, సందీప్ చౌతా, క్రిస్టోఫర్ డెరిస్ ఇలా దాదాపు 12 మంది వ్యక్తులతో సంబంధాలు కొనసాగించినట్లు రూమర్స్ వచ్చాయి. కానీ చివరికీ మనీషా కొయిరాలా కూడా నేపాల్కు చెందిన సామ్రాట్ దహల్ను 2010లో వివాహం చేసుకుంది. వీరికి పెళ్లయిన రెండేళ్లకే విడిపోయారు. సినీ జీవితంతో పాటు నిజ జీవితంలో ఇబ్బందులు పడిన మనీషా ఇటీవల ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చింది.సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవలే నెట్ఫ్లిక్స్లో రిలీజైన హీరామండి: ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్ విశేష అదరణ దక్కించుకుంది. -
వాళ్లే కావాలని ఎఫైర్స్ అంటగట్టేవారు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
బాలీవుడ్ భామ సోనాలి బింద్రే తెలుగువారికి సైతం సుపరిచితమే. మహేశ్ బాబు సరసన మురారి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. ఆ తర్వాత మెగాస్టార్ మూవీ ఇంద్ర, నాగార్జునతో మన్మధుడు చిత్రాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అయిత 2002లోనే నిర్మాత,వ్యాపార వేత్త అయినా గోల్డీబెల్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేసింది. చివరిసారిగా 2022లో లవ్ యూ హమేశా చిత్రంలో కనిపించింది. 90ల్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా అప్పటి నిర్మాతలపై సంచలన కామెంట్స్ చేశారు.సోనాలి బింద్రే మాట్లాడుతూ.. '1994లో నేను ఇండస్ట్రీలోకి వచ్చా. ఇప్పటికంటే అప్పటి పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉండేవి. అప్పట్లో సహనటులతో నాపై ఎన్నో రూమర్స్ సృష్టించారు. కానీ వాటిల్లో ఒక్కటంటే ఒక్కటి నిజం లేదు. ఇప్పటికీ ఈ చెత్త ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. 1990ల్లో సినిమా నిర్మాతలే కావాలనే హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ క్రియేట్ చేసేవారు. వాటిని మీడియాకు చెప్పేవాళ్లు. సినిమా ప్రమోషన్స్ కోసం ఈ విధంగా చేసేవారని తెలిసి ఆశ్చర్యపోయా' అని తెలిపారు.అయితే సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో సన్నగా ఉన్నందుకు అవహేళన చేసేవారని సోనాలి బింద్రే తెలిపారు. ఆ రోజుల్లో హీరోయిన్లు కాస్తా బొద్దుగా ఉండేవారని పేర్కొన్నారు. నేను సన్నాగా విషయాన్ని కొందరు నిర్మాతలు మొహం మీదే చెప్పేవారని వెల్లడించింది. నేను అలాంటివాటిని పట్టించుకునే దాన్ని కాదని వివరించింది. అంతేకాదు.. ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని.. నటనలోనూ ఎలాంటి శిక్షణ తీసుకోలేదని.. అసలు స్టార్ హీరోయిన్గా అవుతానని ఊహించలేదని సోనాలి ఆ రోజులను మరోసారి గుర్తుకు తెచ్చుకుంది. -
పెళ్ళి... ఇద్దరి మధ్య వ్యవహారం కాదు
ధర్మం, కామం, అర్థం సమంగా ఉంటే... మోక్షం అనేది కొత్తగా ప్రయత్నించి తెచ్చుకోనక్కరలేదు. అదే వస్తుంది. అంటే ధర్మబద్ధమైన అర్థం, ధర్మబద్ధమైన కామం ఉండాలి. నేను డబ్బు సంపాదిస్తే ధార్మికంగా సంపాదించానా ? ఖర్చుపెడితే.. ధర్మంకోసం ఖర్చు పెట్టానా? నాకు మనసులో ఒక కోరిక పుడితే ఇది ధర్మచట్రంలో ఇముడుతుందా? దీనిని నేను నెరవేర్చుకోవచ్చా? ... ఈ పరిశీలన అలవాటయితే అర్థం. కామం ధర్మానికి ముడిపడిపోయినట్టే. సామాన్యులకు కూడా ప్రయోజనం చేకూరాలని మన రుషులు ప్రవేశపెట్టిన మార్గం ఇది.. అదే గృహస్థాశ్రమం. గృహస్థు అంటే కేవలం ఒక గృహంలో ఉన్నవాడని కాదు. గృహస్థాశ్రమ స్వీకారం చేశాడు... అంటే ధర్మాన్ని స్వీకరించాడు.. అని. తరువాత నిత్యకర్మ చేయకుండా ఎలా ఉంటాడు? అది సాధ్యం కాదు. ఏదో కర్మ చేయవలసిందే. దీనివల్ల చివరకు ప్రత్యేకంగా ప్రయత్నించకపోయినా మోక్షమే కలుగుతుంది. జ్ఞానాన్ని ఇచ్చిన భగవంతుడు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. రామాయణంలో భరతుడు ఒక మాటంటాడు. నాలుగు ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమం శ్రేష్ఠమైనది–అని. అంతకన్నా గొప్పది మరొకటి లేదు. కోటలో యుద్ధం చేయడం గృహస్థాశ్రమం. కోట బయట చేసేవి ఇతర ఆశ్రమాలు. అవి జన్మతః వైరాగ్యం కలిగిన మహాపురుషులకే సాధ్యం. ఎన్నో జన్మల అనుష్ఠాన బలం వారిది. వారు కారణజన్ములు. చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు, చంద్రశేఖర భారతీ మహాస్వామివారు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, అరుణాచల భగవాన్ రమణులు... ఇటువంటివారు ఎక్కడో కోట్లలో ఒకరుంటారు. కానీ అందరికి అందుబాటులో ఉండేది, అర్థకామములను ధర్మం తో ముడివేసుకోవడానికి యోగ్యమైనది – గృహస్థాశ్రమం. దీని ప్రవేశం... కేవలం ఒక పురుషుడికో, ఒక స్త్రీకో సంబంధించినది కాదు. అంటే పెళ్ళి ఎప్పుడూ పూర్తిగా వ్యక్తిగత విషయం కానే కాదు. ఇక్కడ సక్రమంగా ప్రవర్తించకపోతే... దాని చెడు ప్రభావం సమాజం మీద పడుతుంది. కచ్చితంగా మూడవ వ్యక్తిమీద అది ప్రభావం చూపి తీరుతుంది. అదే దంపతులిద్దరూ అన్యోన్యంగా బతకగలిగితే... మూడవ వ్యక్తికి ఆదర్శంగా నిలుస్తారేమో గానీ, సమాజాన్ని అది చెడుగా ప్రభావితం చేసే అవకాశమేలేదు. వాళ్ళిద్దరూ పుట్టుకనుంచి కలిసి ఉన్నవారు కాదు, కలిసి చదువుకోలేదు, కలిసి బతకలేదు. అకస్మాత్తుగా ఇద్దరు కలుసుకుని జీవిత ప్రయాణానికి, ఒక ఆశ్రమ నియమానికి కట్టుబడటానికి సిద్ధమవుతున్నారు. మనం ఒక ఉద్యోగంలో చేరితేనే... సవాలక్ష నియమాలకు అంగీకరించినప్పడే దానిలో కొనసాగగలం. అటువంటిది ఒక జీవితకాలం పూర్తిగా కలిసి ఇద్దరూ ప్రయాణించాలి. పుట్టిన సంతానానికి మార్గదర్శకంగా నిలవాలి... అంటే దానికి ఎంతో పరిణతి ఉండాలి. జీవితం అంటే పూలపడవ కాదు కదా... వెలుతురు, చీకటి, కష్టాలు, సుఖాలు... అన్నింటినీ చక్కగా సమన్వయంతో, అవగాహనతో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వంశాభివృద్ధి చేసుకుంటూ సంసారనావను నడపాల్సి ఉంటుంది. అటువంటి సంసారంలో మంచి జరిగినా, చెడు జరిగినా అది సమాజాన్ని సానుకూలంగా కానీ, ప్రతికూలంగా కానీ ప్రభావితం చేస్తుంటుంది. అందుకే పెళ్ళి ఎప్పుడూ ఇద్దరి మధ్య వ్యవహారం కాదు. -
దారుణం: భార్యను సముద్రంలో ముంచి చంపి.. ఆపై..!
పనాజీ: గోవాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను సముద్రంలో ముంచి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. వివాహేతర సంబంధంపై భార్య ప్రశ్నించినందుకు నిందితుడు హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోవాలోని కాబో డి రామా బీచ్లో ఈ ఘటన జరిగింది. గౌరవ్ కటియార్(29) సౌత్ గోవాలోని ఓ లగ్జరీ హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. దీక్షా గంగ్వార్(27) అనే యువతిని గతేడాదే వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ లక్నోకు చెందినవారు. గోవాలోనే నివసిస్తున్నారు. అయితే.. కటియార్ వివాహేతర సంబంధంపై గంగ్వార్ ఇటీవల ప్రశ్నించింది. దీంతో భార్యను హత్య చేయాలనే కుట్ర పన్నిన కటియార్.. ఆమెను బీచ్కు షికారుకు తీసుకువెళ్లాడు. ఎవరూ లేని రాళ్ల ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆమెను నీళ్లలో ముంచి చంపేశాడు. ఆ తర్వాత యథావిధిగా కార్యాలయానికి తీరిగివచ్చాడు. తన భార్య చనిపోయిందో? లేదో నిర్దారించుకోవడానికి మళ్లీ ఓ సారి వెళ్లి చూశాడు. ఆ తర్వాత తన భార్య నీళ్లలో మునిగి చనిపోయిందని పోలీసులకు తెలిపాడు. ఆందోళన పడుతున్నట్లు హంగామా సృష్టించాడు. అయితే.. ఓ యాత్రికుడు తీసిన వీడియో ఆధారంగా కటియార్ కుట్ర బయటపడింది. కటియార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: డబ్బుల కోసం బామ్మను చంపేశాడు -
అమెరికాలో వివాహేతర సంబంధం.. అందుకే పదవి ఊడింది..
న్యూయార్క్: చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ అమెరికా రాయబారిగా పనిచేస్తున్న కాలంలో వివాహేతర సంబంధాన్ని కొనసాగించారని చైనా దర్యాప్తులో తేలినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ కారణంగానే చైనా ఆయన్ను పదవి నుంచి తొలగించినట్లు స్పష్టం చేసింది. క్విన్ గ్యాంగ్ వివాహేతర సంబంధంతో అమెరికాలో ఓ బిడ్డకు తండ్రి అయ్యాడని వాల్ స్ట్రీట్ పేర్కొంది. అమెరికాలో వివాహేతర సంబంధంతో ఓ బిడ్డకు క్విన్ గ్యాంగ్ తండ్రి అయ్యాడని ఆయన సన్నిహితులు వెల్లడించారు. అయితే.. ఈ వ్యవహారంలో క్విన్ గ్యాంగ్ దేశ భద్రతను పణంగా పెట్టారా..?లేదా..? అనే అంశంపై చైనా దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఆర్థిక, రాజకీయ, భౌగోళిక పరమైన పోటీ నడుస్తున్న క్రమంలో ఈ అంశం చైనాకు పెను సవాలుగా మారింది. క్విన్ గ్యాంగ్ను నియమించిన ఏడు నెలలకే చైనా అయన్ని పదవి నుంచి తొలగించింది. ఇంత తక్కువ సమయంలో పదవి నుంచి తొలగించడానికి గల కారణాలను కూడా చైనా ప్రభుత్వం వెల్లడించలేదు. ఇలాంటి అస్థిరమైన నిర్ణయాలతో జిన్పింగ్ ప్రభుత్వం కూడుకుని ఉందని వాల్స్ట్రీట్ పేర్కొంది. చైనా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు విదేశాల్లో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలోను దర్యాప్తులు జరుగుతున్నట్లు వెల్లడించింది. ఇదీ చదవండి: భారత్పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే! -
స్నేహితుడి కాపురం కూల్చిన ఎలన్ మస్క్!
న్యూయార్క్: ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ వ్యక్తిగత కారణాలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మస్క్ కారణంగా మాజీ స్నేహితుడు, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సర్గీ బ్రిన్ వైవాహిక జీవితం కుదేలు అయ్యింది. తన భార్య నికోల్ షన్హన్ నుంచి బ్రిన్ గప్చుప్గా విడాకులు తీసేసుకున్నాడు. మస్క్తో అఫైర్ నడిపిందనే కారణంతోనే ఈ ఏడాది మే నెలలో సర్గీ.. షన్హన్కు విడాకులు మంజూరు అయినట్లు తాజాగా పేజ్6 ఓ కథనం ప్రచురించింది. ‘‘అంతా గప్చుప్గా జరిగిపోయింది. మే 26వ తేదీనే విడాకులు మంజూరు అయ్యాయి. లీగల్గా ఆ జంట విడిపోయింది. నాలుగేళ్ల కూతురి సంరక్షణపైనా స్పష్టమైన ఒప్పందం జరిగింది. షన్హన్ విడాకుల పట్ల సుముఖంగా లేకపోవడమే కాదు.. తన భర్త నుంచి సపోర్ట్ కూడా కోరింది. కానీ, ఏ విషయంలోనూ నికోల్ షన్హన్ నుంచి తనకు మద్దతు అవసరం లేదని సర్గీ పిటిషన్లో పేర్కొన్నారు’’ అని కోర్టు విడాకుల ఉత్తర్వుల సారాంశాన్ని పేజ్6 కథనం ప్రచురించింది. 2015లో సర్గీ బ్రిన్ తన మొదటి భార్య అన్నె వోజ్సిస్కి నుంచి విడాకులు తీసుకున్నారు. అదే ఏడాదిలో షెహనన్తో సర్గీకి పరిచయం అయ్యింది. మూడేళ్ల డేటింగ్ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే 2021 నుంచి ఆ ఇద్దరూ విడివిడిగా ఉంటూ వస్తున్నారు. ఆ మరుసటి ఏడాదిలో బ్రిన్ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు. సరిదిద్దలేని మనస్పర్థలు తమ మధ్య చోటుచేసుకున్నాయంటూ విడాకుల కారణంగా పేర్కొన్నారు బ్రిన్. అయితే.. షెహనన్కు మరో వ్యాపారవేత్త, సర్గీ బ్రిన్ స్నేహితుడైన ఎలన్ మస్క్తో శారీరక సంబంధం ఉందని.. ఆ విషయం తెలిసిన వెంటనే బ్రిన్ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడని అప్పట్లో న్యూయార్క్ పోస్ట్ సంచలన కథనం ప్రచురించింది. కానీ, ఈ ఆరోపణలపై ఎలన్ మస్క్, షెహనన్ ఖండిస్తూ వస్తున్నారు. అయితే బ్రిన్ మాత్రం ఈ పరిణామంపై మీడియా ముందు మాట్లాడటానికి ఏనాడూ ఇష్టపడలేదు. అప్పటి నుంచే.. ఎలన్ మస్క్ను ఆర్థిక కష్టాల నుంచి 2008లో బయటపడేసింది సర్గీనే. అలాంటిది.. బ్రిన్, ఎలన్ మస్క్ గురించి చెడుగా ప్రచారం చేయడం ప్రారంభించాడు. అప్పట్లో ఎలన్ మస్క్ కంపెనీల్లోని వాటాలన్నీ బ్రిన్ అమ్మేసుకోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అంతేకాదు తన సలహాదారులకు, అనుచరులకు ఎలన్ మస్క్ కంపెనీల్లో ఉన్న వాళ్ల వాళ్ల వాటాలను అమ్మేసుకోవాలని పిలుపు ఇవ్వడంతో.. తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. స్నేహితుడి భార్యతోనే మస్క్ ఎఫైర్ నడిపాడని, గత డిసెంబర్లో ఈ వ్యవహారానికి సంబంధించి మస్క్, నికోల్కు క్షమాపణలు కూడా తెలియజేశాడని వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. This is total bs. Sergey and I are friends and were at a party together last night! I’ve only seen Nicole twice in three years, both times with many other people around. Nothing romantic. — Elon Musk (@elonmusk) July 25, 2022 అయితే అటు ఎలన్ మస్క్, ఇటు నికోల్.. ఇద్దరూ తమ మధ్య ఎలాంటి అఫైర్ లేదంటూ చెబుతూనే వస్తున్నారు. నికోల్ అయితే ఓ అడుగు ముందుకేసి ఓ ఇంటర్వ్యూలో బోల్డ్ కామెంట్ల ద్వారా తమ మధ్య ఎలాంటి అఫైర్ లేదంటూ వివరణ ఇచ్చుకుంది. -
మరో ‘సీమా- సచిన్’.. ఆన్లైన్ గేమ్తో ప్రేమజంటకు రెక్కలు..
సీమా-హైదర్ల పబ్జీ ప్రేమ గురించి అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఇదేకోవలో ఫ్రీ ఫైర్ గేమ్ లవ్ స్టోరీ వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన 21 ఏళ్ల యువతి ఫ్రీ ఫైర్ గేమ్ అడుతూ బీహార్కు చెందిన ఒక యువకునితో పరిచయం ఏర్పరుచుకుంది. మాటలు, ముచ్చట్ల అనంతరం వీరి పరిచయం ప్రేమగా మారింది. అంతే.. వీరిద్దరూ ఇళ్ల నుంచి మాయమయ్యారు. దీనిపై అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేటి యువతీయువకులకు తమ ప్రేమికులను ఎంచుకునేందుకు సరికొత్త మార్గం తెరుచుకుంది. సోషల్ మీడియా ప్లాట్ఫారాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు ఏర్పరుచుకుని, వాటిని ప్రేమలుగా మార్చుకుంటున్నారు. వీటికితోడు కొత్తగా ఆన్లైన్ గేమ్లు కూడా యువతీయువకుల ప్రేమలకు వేదికలవుతున్నాయి. పాకిస్తాన్ నుంచి వచ్చిన సీమా హైదర్, భారత్కు చెందిన సచిన్ల లవ్ స్టోరీ ప్రస్తుతం వార్తల్లో నానుతోంది. ఇదే నేపధ్యంలో ఇప్పుడు గోరఖ్పూర్లోనూ ఇటువంటి ప్రేమకథ వెలుగుచూసింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు గోరఖ్పూర్లోని పీపీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 21 ఏళ్ల యువతి ఉన్నట్టుండి ఇంటి నుంచి మాయమయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం రెండు రోజుల పాటు గాలించారు. ఈ నేపధ్యంలో తమ కుమార్తె ప్రియునితో వెళ్లిపోయిందని తెలుసుకున్నారు. ఈ విషయాన్ని వారు పీపీగంజ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అజ్ఞాత యువకునిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అలాగే ఆ యువతి కోసం వెదుకులాట మొదలుపెట్టారు. పాకిస్తాన్కు చెందిన సీమా హైదర్, నోయిడాకు చెందిన సచిన్ల ప్రేమకథ పబ్జీ గేమ్ ద్వారా ప్రారంభమయ్యింది. దీంతో సీమా తన నలుగురు పిల్లలతో పాటు నేపాల్ గుండా భారత్లోకి అక్రమంగా ప్రవేశించి, చివరకు నోయిడాలోని తన ప్రేమికుని వద్దకు చేరింది. ఇదేవిధంగా గోరఖ్పూర్కు చెందిన ఒక యువతి బీహార్కు చెందిన ఒక యువకునితో ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా ప్రేమలో పడింది. దీంతో పట్నాలో ఉంటున్న తన ప్రేమికుడు సుజీత్ దగ్గరకు చేరుకుంది. ఫ్రీ ఫైర్గేమ్ ప్రేమికులిద్దరూ జూలై 31న ఇంటి నుంచి పరారయ్యారు. ఈ సందర్భంగా యువతి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమార్తె చదువుకుంటున్నానని చెబుతూ, తమకు తెలియకుండా మొబైల్లో గేమ్ ఆడుతుంటుందని తెలిపారు. తాము కుమార్తెపై అంతగా దృష్టి పెట్టలేకపోయామని అన్నారు. ప్రియుడు ఆటోవాలా.. ఈ ఉదంతం గురించి పీపీగంజ్ పోలీసు అధికారి ఆశీష్ సింగ్ మాట్లాడుతూ మాయమైన యువతి కుటుంబ సభ్యుల నుంచి తమకు ఫిర్యాదు అందిందని, దాని ఆధారంగా కేసు నమోదు చేశామన్నారు. ఆ ప్రేమికుల గురించి వెదుకులాట ప్రారంభించామన్నారు. వీరి లొకేషన్ బీహార్లోని పట్నాను చూపిస్తున్నదన్నారు. ఆ యువకుడు పట్నాలో ఆటో నడుపుతుంటాడన్నారు. ప్రేమికులిద్దరినీ గోరఖ్పూర్ తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ కేసు ఇతర రాష్ట్రం పరిధిలో ఉన్నందున్న అనుమతులు అవసరమవుతాయన్నారు. ఆ యువతి మైనర్ అని, ఆమెకు 21 ఏళ్ల అని, ఆ ప్రేమికులతో మాట్లాడిన తరువాత మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు. ఇది కూడా చదవండి: నా చిలక తప్పిపోయింది.. వెతికిస్తే.. రివార్డు అంటూ పోస్టర్లు -
ఒకవైపు భార్య.. మరోవైపు ప్రియురాలు.. బెడిసి కొట్టిన యువకుని ప్లాన్!
ఆ యువకుడు ఒక వైపు భార్యను, మరోవైపు ప్రియురాలిని ఇద్దరినీ మెయింటెయిన్ చేయలనుకున్నాడు. అయితే ఈ విషయం భార్యకు తెలియడంతో నానా హంగామా జరిగింది. తరువాత విషయం పోలీసుల వరకూ చేరింది. బీహార్లోని ముజప్ఫర్పూర్లో ఒక వివాహితుడు ఫేస్బుక్ మాధ్యమలో ఒక పెళ్లయిన యువతితో అఫైర్ పెట్టుకున్నాడు. తరువాత ఇంటినుంచి పారిపోయి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే భర్తకు మరొక యువతితో సంబంధం ఉందని భార్యకు తెలిసింది. ఆమె ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. వెంటనే పోలీసులు ఆ యువకుడిని, అతని ప్రియురాలిని పట్టుకున్నారు. వారిద్దరినీ పోలీసులు విచారిస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం ముజప్ఫర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేదార్నాథ్ రోడ్డులో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక యువకునికి 2016లో వివాహం అయ్యింది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అతనికి ఫేస్ బుక్ మాధ్యమంలో మరో వివాహితతో ప్రేమ వ్యవహారం ఏర్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యువకుడు తన భార్యకు తెలియకుండా ఫేస్బుక్లో పరిచయం అయిన ఆ మహిళను కూడా పెళ్లి చేసుకుని ఒకరికి తెలియకుండా మరొకరిని మెయింటైన్ చేయాలనుకున్నాడు. అయితే ఈ విషయం అతని భార్యకు తెలిసింది. దానిని ఆమె వ్యతిరేకించింది. దీంతో ఆ యువకుడు ఇంటి నుంచి వెళ్లి పోయాడు. ఒక ఆలయంలో ఆ మహిళను పెళ్లాడాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలో అతని భార్య పోలీసుకు ఈ సమాచారం అందించింది. దీంతో పోలీసులు ఆ యువకుడిని, ఆ మహిళను పట్టుకున్నారు. ఈ సందర్బంగా ఆ యువకుని భార్య మాట్లాడుతూ తన భర్త 4 రోజుల క్రితం ఏదోపని ఉందని బయటకు వెళ్లాడని, దీంతో తాను భర్తపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. పోలీసుల జోక్యంతో సమస్య పరిష్కారం అయ్యిందన్నారు. ఇది కూడా చదవండి: ‘బయటకు వెళ్లి సిగరెట్ కాల్చుకో’ అన్నాడని.. -
నవజాత శిశువుకు పురుగుల మందు ఇచ్చిన తండ్రి.. కారణమేంటంటే..?
భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన నెల శిశువుకు పురుగుల మందు ఇచ్చాడు. ఈ అమానవీయ ఘటన ఒరిస్సాలోని బాలాసోర్లో జరిగింది. చందన్, తన్మయికి గత ఏడాది వివాహం జరిగింది. ఈ నెల 9న వారికి ఓ శిశువు పుట్టింది. ఆస్పత్రి నుంచి తన్మయి డిఛార్జ్ కాగానే నీలగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని సింగిరి గ్రామంలోని తల్లిగారింటికి వెళ్లింది. ఈ క్రమంలో పాపను చూడడానికి అత్తగారింటికి చందన్ వెళ్లాడు. భార్య వాష్రూమ్కు వెళ్లినప్పుడు, తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును పసిపాపకు ఎక్కించాడు. పాప ఏడుపుతో బయటికి వచ్చిన తన్మయి షాక్కు గురైంది. భర్తను దూరంగా నెట్టి పాపను తీసుకుంది. తన తల్లిదండ్రులకు విషయం తెలుపగా.. వారు పాపను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయనప్పుటికీ గ్రామస్తుల సమాచారంతో కేసును సుమోటోగా తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాప పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. చదవండి:రోడ్డుపై లవర్స్ రొమాంటిక్ వీడియో..కేసుపై పోలీసుల తంట..! -
ఫోన్ నంబర్ తీసుకుని విసిగిస్తున్నారా? వినియోగదారుల శాఖ కీలక సూచన
న్యూఢిల్లీ: కస్టమర్ల నుంచి మొబైల్ నంబర్ తదితర కాంటాక్ట్ వివరాల కోసం రిటైలర్లు ఒత్తిడి చేయొద్దని కేంద్ర వినియోగదారుల శాఖ సూచన జారీ చేసింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సూచన జారీ అయింది. తమ కాంటాక్ట్ నంబర్ను ఇచ్చేందుకు నిరాకరించడంతో రిటైలర్లు సేవలు అందించేందుకు నిరాకరించినట్టు పలువురు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ‘‘కాంటాక్ట్ వివరాలు ఇవ్వకుండా బిల్లును జారీ చేయలేమని రిటైలర్లు చెబుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద ఇది పారదర్శకం కాదు. అనుచిత విధానం కూడా. వివరాలు తెలుసుకోవడం వెనుక ఎలాంటి హేతుబద్ధత లేదు’’అని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఇక్కడ గోప్యత విషయమై ఆందోళన నెలకొందన్నారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నంబర్వన్ హోటల్ ‘రాంబాగ్ ప్యాలెస్’.. ఎక్కడుందో తెలుసా? -
పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో పేరు లేకపోవడంపై కొండా సురేఖ అలక
-
ఇకపై సహజీవనం నేరమే.. ఆరు నెలల జైలు శిక్ష
జకార్తా: సహజీవనం, వివాహేతర సంబంధాలు వంటి వాటిని ఇకపై నేరంగా పేర్కొంటూ శిక్షలు ఖరారు చేస్తూ ఇండోనేసియా ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. ఆ మేరకు నవంబర్లో తుదిరూపునిచ్చిన వివాదాస్పద నేర శిక్షాస్మృతి సవరణ బిల్లును మంగళవారం ఆ దేశ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సవరించిన నేర శిక్షాస్మృతి ప్రకారం వివాహేతర సంబంధం నెరిపితే నేరంగా భావించి ఏడాది జైలు శిక్ష విధిస్తారు. సహజీవనం చేస్తే ఆరునెలల శిక్ష వేస్తారు. వేరొకరితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, సంతానం వీరిలో ఎవరైనా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తేనే ఆ వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు. పర్యాటకంలో భాగంగా ఇండోనేసియాకు వచ్చే విదేశీయులకూ ఇదే చట్టం వర్తిస్తుంది. అబార్షన్, దైవ దూషణలను ఇకపై నేరంగా పరిగణిస్తారు. దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కేంద్ర ప్రభుత్వ సంస్థలను విమర్శించడాన్ని నిషేధించారు. తనపై విమర్శలను నేరుగా దేశాధ్యక్షుడే ఫిర్యాదుచేస్తే నిందితులపై మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కమ్యూనిజాన్ని వ్యాప్తిచేస్తే నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు. కాగా, భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాసేలా కొన్ని నిబంధలను తెచ్చారని మానవహక్కుల కార్యకర్తలు ఆరోపణలు గుప్పించారు. ఇదీ చదవండి: ఆహార సంక్షోభం దిశగా బ్రిటన్ -
బ్రేకప్ చెప్పిన టీచర్.. మనస్తాపంతో 17 ఏళ్ల విద్యార్థి..
చెన్నై: తమిళనాడులో షాకింగ్ ఘటన జరిగింది. 17 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అతడికి పాఠాలు చెప్పే టీచర్ను అరెస్టు చేశారు పోలీసులు. బాలుడితో ఆమె శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఈ టీచర్ చెన్నైకి 20కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబత్తూర్లో ప్రభుత్వ ఎయిడ్ పాఠశాలలో పనిచేస్తోంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థికి మూడేళ్లుగా పాఠాలు బోధిస్తోంది. అయితే ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది. కానీ, ఆమెకు ఇటీవల మరొకరితో నిశ్చితార్థం కావడంతో బాలుడికి బ్రేకప్ చెప్పింది. అతడు మాత్రం రిలేషన్ కొనసాగిద్దామన్నాడు. టీచర్ అందుకు నిరాకరించడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 12 తరగతి పరీక్షల అనంతరం ఈ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తమ కుమారుడి మరణానికి మరేదైనా కారణం ఉంటుందని తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో అతని ఫోన్ చెక్ చేయగా.. టీచర్తో చనువుగా ఉన్న ఫోటోలు కన్పించాయి. వెంటనే వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది. చదవండి: మహిళల నరబలి ఘటన మరువక ముందే క్షుద్రపూజల కలకలం -
ఏందీ రచ్చ! ఆమెతో ఎఫైర్.. ఎలాన్ మస్క్ స్పందన ఇదే!
ఎలాన్ మస్క్, ఎలాన్ మస్క్, ఎలాన్ మస్క్ ప్రస్తుతం నెట్టింట మారుమోగుతోంది ఈ పేరు. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా అన్నీ విషయాల్లోనూ తళుక్కున మెరుస్తున్నాడు ఈ టెస్లా అధినేత. మొన్న జానీ డెప్ వ్యవహారంలో, నిన్న ట్విటర్, ప్రస్తుతం ప్రాణ స్నేహితుడి భార్యతో ఎఫైర్ ఇలా విషయాలు వేరైనా కామన్గా వినిపించే పేరు మాత్రం ఎలాన్ మస్క్. అసలు కథేంటి గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భార్యతో ఎలాన్ మస్క్కు ఎఫైర్ ఉందని సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై టెస్లా బాస్ స్పందిస్తూ తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని వాటిని ఖండించారు. ఈ విషయంపై ట్వీట్ కూడా చేశారు. అందులో.. " ఇది పూర్తిగా అబద్దం. సెర్జీ, నేను స్నేహితులం. గత రాత్రే మేమిద్దరం పార్టీలో కలిశాం. నేను అతని భార్య నికోల్ను మూడు సంవత్సరాలలో కేవలం రెండుసార్లు మాత్రమే చూశాను, అది కూడా గుంపుగా ఉన్నప్పుడు. ఈ వ్యవహారంలో మరో రకంగా అనుకోవడానికి ఏమి లేద’’ని ట్వీట్ చేశారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సర్జీ బ్రిన్.. తన దగ్గరి స్నేహితుడు . ఎలాన్ మస్క్ , సెర్జీ బ్రిన్ గతంలో మంచి స్నేహితులు. ఎంతలా అంటే ఎలాన్ మస్క్ను ఆర్థిక కష్టాల నుంచి 2008లో బయటపడేసేంత సాన్నిహిత్యం ఉంది. అలాంటిది సర్జీ, మస్క్కు వ్యతిరేకంగా ఎలన్ మస్క్ కంపెనీల్లోని వాటాలన్నీ అమ్మేసుకున్నాడని, వీటితో పాటు తన సలహాదారులకు కూడా మస్క్ కంపెనీల్లో ఉన్న వాళ్ల వాళ్ల వాటాలను అమ్మేసుకోవాలని పిలుపు ఇచ్చాడని తెలిపింది. దీనికి ప్రధాన కారణంగా.. సర్జీ బ్రిన్ భార్య నికోల్ షన్హన్తో ఎలన్ మస్క్ వివాహేతర సంబంధం నడిపాడని, ఈ వ్యవహారం వల్లే సర్జీ-నికోల్ మధ్య విబేధాలు ముదిరాయని, అలాగే సర్జీ-మస్క్ మధ్య స్నేహం చెడిందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. స్నేహితుడి భార్యతోనే మస్క్ ఎఫైర్ నడిపాడని, గత డిసెంబర్లో ఈ వ్యవహారానికి సంబంధించి మస్క్, నికోల్కు క్షమాపణలు కూడా తెలియజేశాడన్నది ఆ కథనం సారాంశం. -
ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్
Major Actor Adivi Sesh Reveals His Love In Latest Interview: ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. యంగ్ హీరో అడవి శేష్ లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటూ కితాబిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు అడవి శేష్. ఈ క్రమంలోనే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి, ఎఫైర్స్ వంటి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు శేష్. 'పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో అనట్లేదా' అని యాంకర్ అడిగిన ప్రశ్నకు 'పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో ఒకే ఒత్తిడి ఉండేది. ఇప్పుడు అమ్మాయి అయితే చాలు అనే స్టేజ్కు వచ్చేసింది. పెళ్లి విషయం వచ్చిన ప్రతిసారి ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ వంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారని చెబుతుంటాను.' అని చెప్పాడు శేష్. తర్వాత 'మరి ఆయనకు లవ్ ఎఫైర్స్ ఉన్నాయి అలా ఉన్నాయా' అని అడిగిన ప్రశ్నకు 'ఆయనలా నాకు మాత్రం ఎవరితో ఎఫైర్స్ లేవు. అమెరికాలో ఉన్నప్పుడు ప్రేమలో కాస్త దెబ్బతిన్నా. నా పుట్టినరోజు నాడే ఆమెకు పెళ్లి అయింది.' అంటూ తదితర ఆసక్తికర విషయాలను అడవి శేష్ పంచుకున్నాడు. చదవండి: డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్లు సైలెంట్గా తమిళ హీరోను పెళ్లాడిన తెలుగు హీరోయిన్.. ఇంకా ఆ ఇంటర్వ్యూలో 'మా తెలుగు వాడు హిందీకి వెళ్లి సాధించాడని అంతా అంటుంటే చాలా గర్వంగా ఉంది. ఓవర్నైట్ సక్సెస్ రావడానికి పదేళ్లు పట్టింది. చిరంజీవి, మహేశ్బాబుకు అభిమానులు ఎలా ఉంటారో నేను మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్కు అభిమానిని. అక్కడ చెడుల ఉంది అంటే.. ఆ పరిసరాల్లో నేను కనిపించను. నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. నాకు ఏదైనా నచ్చిందంటే దానిని ఎక్కువగా చేసేందుకు ఇష్టపడతాను. తగిలించుకుంటే వదిలించుకోవడం కష్టం' అంటూ పేర్కొన్నాడు అడవి శేష్. చదవండి: బిజినెస్మేన్ కిడ్నాపర్గా మారితే.. ఆ వీధుల్లో ఫ్యామిలీతో మహేశ్ బాబు సెల్ఫీ.. 'రోజులో ఒకసారి' అంటూ పోస్ట్ -
మరో మహిళతో ఉండగా భార్యకు రెండ్ హ్యండెడ్గా దొరికిన కాంగ్రెస్ నేత
గాంధీనగర్: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. గౌరవప్రదమైన వివాహ బంధానికి మచ్చ తీసుకువస్తున్నాయి. జీవితాంతం తోడుగా జీవించాల్సిన భార్యభర్తల జీవితాలను బజారుకీడుస్తున్నాయి. కుటుంబాలను సైతం నడి వీధికి లాగుతున్నారు. దీంట్లో వీఐపీలు సైతం ఉంటున్నారు. తాజాగా ఈ వివాదంలో మాజీ కేంద్ర మంత్రి చిక్కుకున్నారు. మరో మహిళతో ఉండగా గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత తన భార్యకు రెడ్హ్యండెడ్గా దొరికిపోయాడు. రెండుసార్లు గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన భరత్సింగ్ సోలంకీ.. ఆనంద్లోని హోటల్ గదిలో మరో మహిళతో సన్నిహితంగా ఉండగా భార్యకు అడ్డంగా బుక్కయ్యాడు. గది లోపలికి వెళ్లిన సోలంకి భార్య రేష్మా పటేల్ ఆగ్రహంతో ఊగిపోయింది. యువతి జుట్టు పట్టుకొని దాడి చేసింది. రూమ్ అంతా పరిగెత్తిస్తూ తీవ్రంగా కొట్టింది. హోటల్ గదిలోకి భార్య సడెన్ ఎంట్రీ ఇవ్వడంతో సోలంకి షాకయ్యాడు. భార్యను అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆమెకు ఎంతకు వినిపించుకోలేదు. దీనికితోడు ‘నువ్వు నా భర్తతో కలిసి కూర్చున్నావు... నిన్ను వదిలిపెట్టను’ అంటూ ఆ తతంగాన్నంతా వీడియో తీసింది. అయితే సదరు యువతి ముఖం దాచుకునే ప్రయత్నం చేసింది. చదవండి: బ్యాంక్ మేనేజర్ను కాల్చి చంపిన ఉగ్రవాది.. వీడియో ఇదే #GandhiDynasty Carrying forward the legacy of Chacha Nehru ?🤔🙈#GujaratCongress leader #BharatSolankee caught red handed (with the girl half of his age).#Watch :-pic.twitter.com/adLjFGTVXU — JaiHind 🇮🇳 (@anju_queen) June 1, 2022 ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భరత్ సింగ్ సోలంకీకి ఆ యువతికి వివాహేతర సంబంధం ఉందని ఆయన భార్య ఆరోపిస్తోంది. ఆమె వల్ల తన జీవితం నాశనం అయ్యిందని వాపోతోంది. అంతేగాక సోలంకీ, అతని భార్య రేష్మా పటేల్ల మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. తనను చిత్రహింసలు పెట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టారని రేష్మా పటేల్ ఆరోపించింది. తనతో దురుసుగా ప్రవర్తించాడని, తన రాజకీయ పదవిని అడ్డుపెట్టుకొని విడాకులు తీసుకునేలా బలవంతం చేశారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. -
హీరోయిన్తో ఎఫైర్ అంటగట్టి, బయటకు పంపించారు : నటుడు
సాధారణంగా సీరియల్స్లో కష్టపడి ఫేమ్ తెచ్చుకున్నాక సినిమాల్లో నటిస్తుంటారు. కానీ నటుడు సమీర్ విషయంలో మాత్రం సీరియల్స్ నుండి ఉన్నపలంగా తొలగించడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నటుడిగా పలు గుర్తిండిపోయే పాత్రలు చేశాడు. కెరీర్ ప్రారంభంలో ఓ ప్రముఖ ఛానెల్లో వరుస సీరియల్స్లో నటించిన సమీర్ ఆ తర్వాత అదే ఛానెల్ నుంచి బయటకు పంపిచేయడం అప్పట్లో హాట్టాపిక్గా మారింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇష్యూపై స్పందించాడు. నా మొగుడు నాకు సొంతం సీరియల్ హీరోయిన్తో ఎఫైర్ పెట్టుకున్నానని, సెట్లోనే రాసలీలలు అంటూ కొందరు నాపై ప్రచారం చేశారు. దీంతో సదరు యాజమాన్యం అసలు ఏం జరిగిందో కూడా కనుక్కోకుండా నన్ను అర్థాంతరంగా సీరియల్ నుంచి తప్పించారు. నాకు రావాల్సిన చెక్కులు కూడా ఆపేశారు. దీంతో అద్దెలు కట్టుకోలేక, ఈఐఎంలు కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ తర్వాత కొన్నాళ్లకు అసలు విషయం తెలిసి ఆయనే ఫోన్ చేసి సారీ చెప్పారు. కానీ అప్పటికే నా మనసు విరిగిపోయింది. అప్పటికే నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు సమీర్. -
వివాహేతర సంబంధాన్ని దుష్ప్రవర్తనగా పరిగణించలేం!: కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు
Court Cancels Cop’s Sacking: సమాజ దృక్కోణం నుంచి వివాహేతర సంబంధాన్ని "అనైతిక చర్య"గా చూడగలిగినప్పటికీ, దానిని "దుష్ప్రవర్తన"గా పరిగణించలేమని గుజరాత్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కానిస్టేబుల్ తన కుటుంబంతో కలిసి నివసించే పోలీస్ హెడ్క్వార్టర్లోనే వితంతువుతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నందుకు తనను సర్వీస్ నుంచి తొలగించడంతో అతను సవాలు చేస్తూ ఒక పిటిషన్ను దాఖలు చేశాడు. "అయితే పిటిషనర్ క్రమశిక్షణలో భాగంగా వివాహేతర సంబంధం దుష్ప్రవర్తనే. సమాజం దృష్టిలో కూడా వివాహేతర సంబంధం అనైతిక చర్యే అయినప్పటికీ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుంటే దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురావడం ఈ కోర్టుకు కష్టమవుతుంది. ఎందుకంటే ఇది అతని వ్యక్తిగత వ్యవహారమని బలవంతపు ఒత్తిళ్లు లేదా దోపిడీ ఫలితంగా కాదు అని" కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు ప్రవర్తనా నియమాలు 1971 ప్రకారం దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురాలేం అని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు అతన్ని ఒక నెలలోపు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అతను విధుల నుంచి తొలగించబడినప్పటి నుంచి అతని వేతనంలో 25 శాతం చెల్లించాలని జస్టిస్ సంగీతా విషెన్ సంచలన తీర్పు వెలువరించారు. మరోవైపు పిటిషనర్ కానిస్టేబుల్ తన అభ్యర్థనలో సంబంధం ఏకాభిప్రాయమని, ప్రతిదీ తమ స్వంత ఇష్టపూర్వకంగా జరిగిందని వాదించాడు. అంతేకాదు పోలీసు డిపార్ట్మెంట్ సరైన విచారణ ప్రక్రియను అనుసరించలేదని, తనను తొలగిస్తూ వచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సదరు మహిళతో కానిస్టేబుల్ అక్రమ సంబంధానికి సంబంధించిన సీసీఫుటేజ్ని 2012లో నగర పోలీసు ఉన్నతాధికారులకు అందించి మరీ వితంతువు కుటుంబం అతని పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనికి షోకాజ్ నోటీసులు పంపారు. ఆ జంట కూడా సంబంధాన్ని అంగీకరించడంతో పోలీసులు విచారణ చేయడం ఇరు పార్టీలను ఇబ్బంది పెట్టడమే అవుతుందని భావించి పూర్తి విచారణ జరపలేదు. ఆ తర్వాత జాయింట్ పోలీస్ కమీషనర్ అతను డిపార్ట్మెంట్లో కొనసాగితే ప్రజలకు పోలీస్శాఖ పై విశ్వాసం సన్నగిల్లుతుందంటూ 2013లో అతన్ని విధుల నుంచి తొలగించారు. అయితే కోర్టు మాత్రం విచారణ జరపకపోవడంతోనే అతన్ని విధుల నుంచి తొలగించి రద్దు చేసి పక్కన పెట్టిందని ఉత్తర్వులో పేర్కొంది. అంతేకాదు పోలీసు సర్వీస్ నిబంధనల చట్టం ప్రకారం ఒక పోలీసును తొలగించడానికి ఇది కారణం కాదని, పైగా అది అతని వ్యక్తిగత వ్యవహారమని కోర్టు స్పషం చేసింది. (చదవండి: రవిదాస్ దేవాలయంలో ప్రార్థనలు చేసిన మోదీ) -
కాపురం చేయనంటూ తెగేసి చెప్పిన భార్య.. రాయితో పదే పదే బాది..
సాక్షి, మంథని(కరీంనగర్): మండలంలోని ఉప్పట్ల గ్రామంలో కాసిపేట రేణుకను చంపిన కేసులో ఆమె భర్త కాసిపేట బానయ్యను అరెస్టుచేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ సతీశ్ తెలిపారు. ఆదివారం పోలీస్స్టేషన్లో సమావేశం నిర్వహించి నిందితుడి అరెస్టు వివరాలు వెల్లడించారు. బానయ్యకు ఇద్దరు భార్యలని, గ్రామానికి చెందిన రేణుకను 16ఏళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడని సీఐ తెలిపారు. వీరిమధ్య చాలా ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయని, దీంతో రేణుక జూలైలో ఇంటి నుంచి వెళ్లిపోగా స్థానిక పోలీస్స్టేషన్ మిస్సింగ్ కేసు నమోదైందన్నారు. ఈక్రమంలో రేణుకను వెతికి తీసుకురాగా భర్తతో ఉంటానని వెళ్లిపోయిందన్నారు. కొంతకాలం తర్వాత భార్యపై మళ్లీ అనుమానం పెంచుకోవడంతో ఇళ్లు వదిలి హైదరాబాద్కు వెళ్లిపోయింది. అక్కడ ఓ హోటల్లో పనిచేస్తున్న విషయం తెలుసుకుని తన భర్త బానయ్య వారం క్రితం వెళ్లి తీసుకుచ్చాడు. శనివారం గ్రామంలోని పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. రేణుక తన భర్తతో కాపురం చేయనంటూ వెళ్లిపోతుండగా భార్యను వెంబడించి తలపై పెద్దరాయితో నాలుగుసార్లు కొట్టడంతో రేణుక అక్కడికక్కడే మృతిచెందినట్లు సీఐ తెలిపారు. హత్యకు ఉపయోగించిన రాయితో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. ఎస్సై చంద్రశేఖర్ వెంట ఉన్నారు. -
నాకు లొంగకపోతే.. నీకు పెళ్లికాకుండా చూస్తా!
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): నీ తల్లి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నది.. నువ్వు లొంగకపోతే ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు తెలియజేసి నీకు పెళ్లి కాకుండా చేస్తానంటూ ఓ యువతిని బ్లాక్మెయిల్ చేస్తూ అత్యాచార యత్నానికి పాల్పడిన నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లా వైరా మండలం గండగలపాడు గ్రామానికి చెందిన పూర్ణకంటి నవీన్(29) గ్రాఫిక్ డిజైనర్గా పని చేస్తూ రహ్మత్నగర్లో అద్దెకుంటున్నాడు. గత రెండు సంవత్సరాల నుంచి స్థానికంగా నివసిస్తున్న విద్యార్థినిని వెంబడిస్తూ, వేధిస్తూ తనతో రాకపోతే అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నాడు. పలుమార్లు ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆదివారం ఉదయం నవీన్ ఆ యువతి ఇంటికి వచ్చి తలుపు తట్టగా ఆమె తీయలేదు. వెంటనే బాధితురాలు 100కు డయల్ చేసింది. పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకొని నవీన్ను అదుపులోకి తీసుకున్నారు. తాను కాలేజీకి వెళ్లే సమయంలో వెంబడిస్తూ బైక్పై బలవంతంగా కూర్చోబెట్టుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. తన తల్లికి అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తానని వేధిస్తున్నట్లు కూడా ఆరోపించింది. పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ నవీన్రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నాగ చైతన్య రియాక్ట్ అవుతాడనుకున్నా : సమంత స్టైలిస్ట్
Samantha's stylist Preetham Jukalker Comments On Affair Rumours With Sam: టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ నాగచైతన్య-సమంత విడాకుల వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మేము విడిపోతున్నామంటూ అక్టోబర్ 2 ఈ స్టార్ జంట అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వారిద్దరూ విడిపోవడానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో సోషల్ మీడియాలో వీరి విడాకుల విషయం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో చై-సామ్ విడిపోవడానికి కారణాలు ఏముంటాయనే దానిపై విశ్లేషిస్తూ పలువురు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. చదవండి: ChaySam Divorce: చై-సామ్ విడిపోవడానికి గల కారణాన్ని ఆమె స్టైలిష్ట్ ఇలా బయట పెట్టాడా? ఈ క్రమంలో చై-సామ్ విడిపోవడానికి సమంత స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ వల్ల వీరిమధ్య మనస్పర్థలు వచ్చాయని, సమంత, ప్రీతమ్ చాలా సన్నిహితంగా ఉండటమే విడాకులకు దారి తీసిందంటూ కొందరూ కామెంట్ చేశారు. దీంతో ప్రీతమ్ను నెటిజన్లు దాడి చేయడం ప్రారంభించారు. అంతేగాక ఏకంగా కొందరూ సమంతకు ప్రీతమ్తో ఎఫైర్, అబార్షన్ చేసుకుందంటూ ఊహాగాన ఆరోపణలు కూడా చేశారు. దీంతో ఈ కామెంట్స్ కాస్తా వార్తల్లో నిలిచాయి. ఇప్పటికే తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ సమంత స్పందించిన వాటిని ఖండిచింది. తాజాగా దీనిపై ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ కూడా స్పందించాడు. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై, సమంతపై వస్తున్న రూమార్లపై పెదవి విప్పాడు. చదవండి: ChaySam: అఫైర్స్, అబార్షన్ వార్తలపై స్పందించిన సమంత ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘నేను సమంతను అక్క అని పిలుస్తాను. చాలా మందికి అది తెలుసు. అలాంటిది మా మధ్య ఎఫైర్ ఎందుకు ఉంటుంది. ఐ లవ్యూ అని సోషల్ మీడియాలో ఎందుకు కామెంట్ చేశావని చాలా మంది అడుగుతున్నారు. కుటుంబ సభ్యులకు, సోదరిగా భావించే వారికి ఐ లవ్యూ చెప్పడం తప్పెలా అవుతుంది. ఎంతో మంది నన్ను ఆసభ్య పదజాలంతో తిడుతూ మెసేజ్లు చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా కెరీర్ను నాశనం చేస్తామని హెచ్చరిస్తున్నారు. బతికుండగానే మా అమ్మ చనిపోయిందని కొన్ని వెబ్సైట్లు రాస్తున్నాయి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: సమంత లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్: భావోద్వేగంతో ఇలా.. అంతేగాక ‘నాగచైతన్య నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. సమంతకు, నాకు మధ్య ఉన్న అనుబంధం గురించి ఆయనకు స్పష్టంగా తెలుసు. నాకు, సమంతకు ఎఫైర్ ఉందని వస్తున్న కామెంట్ల గురించి నాగచైతన్య స్పందించకపోవడం చాలా బాధ కలిగిస్తోంది. ఆయన ఒక్క స్టేట్మెంట్ ఇస్తే పరిస్థితిలో చాలా మార్పు వస్తుంది. ఫ్యాన్స్ పేరుతో కామెంట్లు చేస్తున్న వారిని అదుపులో పెట్టేందుకు నాగచైతన్య కచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుతం సమంత విషాదంలో ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆమెకు కచ్చితంగా మద్దతుగా ఉంటా. ఇలాంటి ట్రోలింగ్కు నేను భయపడను’ అంటూ ప్రీతమ్ చెప్పుకొచ్చాడు. -
పరువు హత్య: చెల్లిని తుపాకీతో కాల్చి చంపేశాడు!
మీరట్: ఎన్ని చట్టాలు వచ్చినా...ఎన్ని హక్కులు ఉన్నా...వాటికీ విలువ లేకుండా పోతుంది. చదువకున్నవాళ్లు సైతం పరువు, ప్రతిష్ట అంటూ.....నిండు ప్రాణాలను బలిచేయడంతో పాటు...వాళ్ల జీవితాలను నాశనం చేసేసుకుంటున్నారు. అలాంటి ఘటనే మీరట్లోని సర్ధనా ప్రాంతంలో చోటు చేసుకుంది. చెల్లెలు ఎవరితోనో సంబంధం పెట్టుకుందన్న కక్షతో ఆమెను హత్యచేశాడో అన్న.. వివరాల్లోకెళ్తే..మృతిరాలి తల్లి షహనో తన భర్త నుంచి విడాకులు తీసుకుని తల్లిదండ్రులతో కలిసి ఉండేది. ఆమెకు ఆరీప్, సమీరన్ ఇద్దరూ పిల్లలు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవడంతో పిల్లలు ఆమె తండ్రి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో సమీరన్ స్థానిక వ్యక్తితో చనువుగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఆ వ్యక్తికి దూరంగా ఉండమని సూచించారు. కానీ ఆమె అంతగా పట్టించుకోకుండా అలానే కొనసాగించింది. దీంతో ఆమె సోదరుడు ఆగ్రహంతో ఆమె నిదురుస్తున్న సమయంలో దేశీయ తుపాకీతో కాల్చి చంపేశారు. ఆ తర్వాత స్థానిక పోలీస్టేషన్కీ వెళ్లి లొంగిపోయాడు. మృతురాలిని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించి, అతని పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
పెళ్లైన తర్వాత.. ప్రియుడితో ఫోన్కాల్స్.. చాటింగ్..
సాక్షి, జీడిమెట్ల: వివాహితను ఆమె మాజీ ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ కె.బాలరాజు చెప్పిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్కు చెందిన పూజ (21)కు అదే ప్రాంతంలోని రాజేంద్రన్ వర్మతో ఈ ఏడాది ఏప్రిల్లో వివాహమైంది. ఈ దంపతులు కొన్నిరోజుల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. జీడిమెట్ల డివిజన్ వినాయకనగర్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పూజ నగరానికి వచ్చిన తర్వాత.. గతంలో తాను ప్రేమించిన రాకేష్ అనే యువకుడితో ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతుండేది. ఆమె హైదరాబాద్లో ఉంటున్న విషయం తెలుసుకున్న రాకేష్ మరో యువకుడితో కలిసి ధన్బాద్ నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు జీడిమెట్లలోని పూజ ఉంటున్న ఇంటికి చేరుకున్నారు. రాకేష్ ఆమెతో కొద్దిసేపు మాట్లాడాడు. తనతో ధన్బాద్ రావాలని పట్టుబట్డాడు. పూజ అందుకు నిరాకరించింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణను గమనిస్తున్న అదే ఇంటిలో ఉన్న రింకు ఆపేందుకు ప్రయత్నించగా.. అడ్డువస్తే నీ కుమారుడిని చంపేస్తానని రాకేష్ బెదిరించాడు. అనంతరం రాకేష్తో ఝార్ఖండ్ నుంచి వచ్చిన యువకుడు పూజ కాళ్లను అదిమి పట్టుకున్నాడు. రాకేష్ దిండుతో ఆమె ముఖంపై పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత నిందితులిద్దరూ అక్కణ్నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పూజ భర్త రాజేంద్రన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందం గాలిస్తోంది. -
బాస్తో వివాహేతర సంబంధం..భర్త అడ్డుగా ఉన్నాడని..
సాక్షి, దొడ్డబళ్లాపురం (కర్ణాటక): బాస్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఒక వివాహిత అడ్డుగా ఉన్న భర్తను సుపారీ ఇచ్చి హత్యకు స్కెచ్ వేసిన సంఘటన నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కేసుకు సంబంధించి పోలీసులు మహిళతో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేసారు. నెలమంగల తాలూకా అరిశినకుంట నివాసి గిరీష్ అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. గిరీష్ భార్య చైత్ర, ఈమె పనిచేసే లారీ షోరూం బాస్ కల్లేశ్ జైన్, ఇతడి అనుచరులు కారు డ్రైవర్ ప్రభు, గోపాలయ్య, శికుమార్, నాగరాజులను పోలీసులు అరెస్టు చేసారు. రూ.10 లక్షలు సుపారి ఇచ్చినట్లు జైన్ ఒప్పుకున్నాడు. -
అప్పట్లో వివాదంగా నగ్మా-గంగూలీ ప్రేమ వ్యవహారం, ఏమైందంటే!
ఇక్కడ సినిమా, క్రికెట్కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలను ఎంతగా ప్రేమించేవారున్నారో.. అంతకంటే ఎక్కువగా క్రికెట్ను ఆరాధించే వారు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. సినీ నటులు రీల్ హీరోలు అయితే, మన క్రికెటర్స్ను రియల్ హీరోలుగా చూస్తారు. అయితే క్రికెటర్లు కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్తో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. మహమ్మద్ అజారుద్దీన్ నుంచి నేటీ తరం యువ క్రికెటర్స్ వరకు పలువురు హీరోయిన్స్తో డేటింగ్ చేసినవారే. అయితే అందులో కొందరు పెళ్లిపీటలు ఎక్కగా మరికొందరూ బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. ఇందులో మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా ఉన్నాడు. నేడు గంగూలీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చర్చనీయాంశం అయ్యాయి. అందులో నటి నగ్మాతో ఆయన నడిపిన ప్రేమ వ్యవహారం కూడా ఉంది. దాదా అంటూ క్రికెట్ అభిమానులు ముద్దుగా పిలుచుకునే సౌరవ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ నగ్మాతో పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారనే విషయం తెలిసిందే. గంగూలీ, నగ్మాల డేటింగ్ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. ఎందుకంటే దాదా అప్పటికే 1997లో డోనాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 90లలో నగ్మా క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. సౌత్ స్టార్ హీరోయిన్ అయిన నగ్మా బాలీవుడ్లోను నటించింది. హిందీలో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి అక్కడ కూడా అగ్రనటిగా ఎదిగింది. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడతో పాటు భోజ్పూరి, బెంగాలీ, పంజాబీ, మరాఠ వంటి భాషల్లో కూడా నగ్మా నటించి తన సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే దాదా ఆమెతో ప్రేమలో పడ్డాడు. అప్పట్లో ఇద్దరూ సీక్రెట్గా డేటింగ్ చేస్తూ విందులు, పార్టీలకు జంటగా హాజరయ్యేవారు. అప్పటి వరకు చిన్నపాటి రూమర్గా ఉన్న వారి లవ్ మ్యాటర్ 1999 వరల్డ్ కప్ సమయంలో ఒక్కసారిగా గుప్పుమంది. లండన్లో జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్ సందర్భంగా వీరిద్దరూ అక్కడికి జంటగా వెళ్లారు. లండన్లో చెట్టాపట్టాలేసుకుంటూ తిరిగి వీరి ఫొటోలు బయటకు రావడంతో ఈ రూమర్లకు మరింత ఆధ్యం పోసినట్లు అయ్యింది. అప్పటి నుంచి వీరి రిలేషన్ హాట్టాపిక్ మారింది. ఇక గంగూలీ కెప్టెన్ అయ్యాక కూడా వారి ప్రేమ వ్యవహారం సాగింది. ఈ క్రమంలో నగ్మా, గంగూలీలు జంటగా శ్రీకాళహస్తి వెళ్లి పూజ చేయించుకుంటూ మీడియాకు చిక్కారు. ఇది అప్పట్లో మరింత వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో వారిద్దరూ సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారని, గంగూలీ, నగ్మాను రెండో వివాహం చేసుకున్నాడంటూ పుకార్లు హల్చల్ చేశాయి. దీంతో దాదా, నగ్మాలు స్పందిస్తూ వారి మధ్య ఏం లేదని, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. అయితే అప్పటికే వారిద్దరూ వ్యక్తిగత కారణాలు వల్ల విడిపోయి ఒకరితో ఒకరూ సంబంధం లేకుండా ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల నగ్మా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదాతో తన రిలేషన్, ప్రేమ, బ్రేకప్పై నోరు విప్పిన సంగతి తెలిసిందే. తను, గంగూలీ ప్రేమించుకున్న మాట నిజమేనని, కొన్ని వ్యక్తిగత కారణాలు వల్ల తాము విడిపోయినట్లు ఆమె అంగీకరించింది. ‘అప్పుడు నా సినీ కెరీర్ పీక్స్లో ఉంది. క్రికెటర్గా గంగూలీ కెరీర్ కూడా. ఆ సమయంలో ఈగో మా బంధానికి అడ్డుగా నిలిచింది. అనుబంధంలో అహానికి చోటు ఉంటే ఆ బంధాన్ని ఎక్కువ కాలం నిలుపలేం కదా’ అంటూ మనస్పర్థల వల్ల వారిద్దరూ విడిపోయినట్లు నగ్మా స్పష్టం చేసింది. కానీ నగ్మా ప్రవర్తన నచ్చకే గంగూలీ ఆమెతో రీలేషన్కు పుల్స్టాప్ పెట్టాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. -
సారాతో రిలేషన్.. గిల్ క్లారిటీ!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ డేటింగ్ చేస్తున్నాడంటూ నడుస్తున్న ప్రచారం గురించి తెలిసిందే. సోషల్ మీడియాలో వీళ్ల కనెక్షన్ గురించి మీమ్స్ కుప్పలుగా కనిపిస్తుంటాయి. అయితే రిలేషన్షిప్పై ఇంతకాలం ఇద్దరిలో ఏ ఒక్కరు స్పందించిన సందర్భం లేదు. అయితే తాజాగా ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చాడు శుభ్మన్ గిల్. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయ్యాడు గిల్. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘ఆర్ యూ సింగిల్’ అని అడిగాడు. దానికి గిల్ ‘అవును.. ఇప్పట్లో అలాంటి ఆలోచనే లేద’ని చెబుతూ.. పుకార్లకు చెక్ పెట్టాడు. దీంతో వాళ్ల రిలేషన్ ప్రచారం ఉత్తదేనని స్పష్టమైంది. చదవండి: గిల్పై సారా ఫన్నీ కామెంట్ కాగా, గిల్-సారా ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. గిల్ బాగా ఆడినప్పుడల్లా సారా మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో ఏదో నడుస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. దీనికితోడు ఈ జనవరిలో ఇద్దరూ ఒక పోస్టును సేమ్ క్యాప్షన్తో పెట్టారు. ‘ఐ స్పై’ అని కన్ను ఎమోజీని ఉంచారు. ఇది చూసి వాళ్లు డేటింగ్లో ఉన్నారంటూ ఊహించుకుని కొన్ని మీడియా హౌజ్లు కథనాలు రాశాయి. తాజా స్టేట్మెంట్తో ఆ పుకార్లకు చెక్ పడింది. మరోవైపు శుభ్మన్ గిల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు సన్నద్ధమవుతున్నాడు. -
వరల్డ్ గ్రేటెస్ట్ లవర్: ‘ఆయనకు 130 మంది లవర్స్’
‘కాసనోవా ఎవరు?’ అనే ప్రశ్నకు ‘వరల్డ్ గ్రేటెస్ట్ లవర్’ ‘ఆయనకు 130 మంది లవర్స్’ ‘ఆయన చూపుల మాయజాలంలో ఎంత అందగత్తె అయినా చిక్కుకుపోవాల్సిందే’....ఇలా ఎన్నో వినిపిస్తాయి. కాసనోవా ఆత్మకథ ఇప్పటికీ హాట్కేకే!. కాసనోవాపై ఆసక్తితో ఆయన గురించి చరిత్రకారులు ఎప్పటికప్పడూ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజా పరిశోధన చెప్పేదేమిటంటే...కాసనోవా మంచి వైద్యుడు అని. ఆయన వైద్యుడు కాలేకపోయినా(ఫెయిల్డ్ డాక్టర్) వైద్యశాస్త్రం పట్ల ఆసక్తిని మాత్రం వదులుకోలేదు. ఎన్నో వైద్య పుస్తకాలు చదివేవాడు. వైద్యానికి సంబంధించి ఆయన ఆలోచనలు, పరిశీలనలు, అంచనాలు చాలా విలువైనవి అంటున్నారు పరిశోధకులు. మొటిమల నివారణ నుంచి గర్భస్రావరం వరకు ఆయన స్త్రీలకు ఎన్నో సలహాలు ఇచ్చేవాడట. ఆయన చరిత్రపై ‘శృంగారపర్వం’ మాత్రమే డామినెట్ చేయడంతో ఆయనలోని నిపుణుడైన వైద్యుడి గురించి ఎవరూ పట్టించుకోలేదు. వెనిస్లో జన్మించిన గియాకోమో జిరోలామో కాసనోవా... సైనికుడు, జూదరి, వ్యాపారి, సాహసికుడు, రచయిత.. ఇలా ఎన్నో కావాలనుకున్నాడు.. పదిమందిలో పేరు తెచ్చుకోవడానికి కాదు, పలువురు స్త్రీల మనసు దోచుకోవడానికి! ఒకానొక సమయంలో కాసనోవా డిప్రెషన్లోకి వెళ్లాడు. దాని నుంచి బయటపడడానికి రోజుకు 10 గంటలు తన జ్ఞాపకాలను రాసేవాడు. ‘ఐసోలేషన్’ అనే మాట ఇప్పుడు చాలా గట్టిగా వింటున్నాంగానీ ఆరోజుల్లోనే కాసనోవా ఐసోలేషన్లోకి వెళ్లాడు. కరోనా కాదు సుమీ! తన ఆత్మకథ ‘స్టోరీ ఆఫ్ మై లైఫ్’ పూర్తిచేయడానికి. ఈ పుస్తకం పై ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ 18వ శతాబ్దంలో యూరోపియన్ల సాంఘిక జీవితాన్ని సాధికారికం గా చెప్పిన పుస్తకం అనడంలో ఎవరూ విభేదించరు. చదవండి: పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి ఇల్లు – ఆఫీస్ వేగం తగ్గినా రన్నింగే -
మేనకోడలిని దారుణంగా చంపేశాడు!
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఎన్నిచట్టాలు తీసుకొచ్చిన మహిళలపై అత్యాచారాలు, ఆకృత్యాలు మాత్రం ఆగటంలేదు. తాజాగా, యూపీలో ఒక వ్యక్తి తన మేనకోడలిని చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల ప్రకారం, యూపీలోని బులంద్షహర్ జిల్లాకు చెందిన వినీత్ అనే వ్యక్తి తన మేనకోడలితో వివాహేతర సంబంధాన్నికలిగి ఉన్నాడు. కాగా, ఆ మహిళకు ఇది వరకే పెళ్ళిఅయి ఇద్దరు పిల్లలున్నారు. ఈ క్రమంలో వాళ్ళిద్దరు కలసి నోయిడాలోని తమ బంధువుల ఇంటికి చేరుకున్నారు. అయితే ఆ మహిళకు అత్తవారింటి నుంచి ఒత్తిడి రావడంతో ఆమె తిగిరి వాళ్ళింటికి చేరుకుంది. వినీత్ను అతని సోదరి ఇంటికి పంపించేశారు. కాగా, వినీత్ తన మేనకోడలిపై కోపం పెంచుకొన్నాను. తనను కావాలనే మోసం చేసిందని ఆమె ఇంటికి చేరుకొన్నాడు. ఈ క్రమంలో పదునైన కత్తితో ఆమెపై దాడిచేశాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆమెను బంధువులు దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కోరికను తీర్చాలన్న కామాంధుడికి యావజ్జీవం! -
ట్రంప్తో ఉన్న క్షణాలు అత్యంత చెత్త సమయం: పోర్న్స్టార్
వాషింగ్టన్: గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తనకు అఫైర్ ఉందని ప్రకటించి సంచలనం సృష్టించిన అడల్ట్ స్టార్ స్టోమీ డేనియల్స్ మరో సారి వార్తల్లో నిలిచారు. ట్రంప్తో గడిపిన ఆ 90 సెకన్లు తన జీవితంలో అత్యంత చెత్త సమయం అన్నారు. అలాంటి వ్యక్తిని కలిసినందుకు తన మీద తనకే అసహ్యం వేసిందన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘2006లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో నాకు అఫైర్ ఉండేది. అయితే నేను అతడితో శృంగారాన్ని కోరుకోలేదు. కానీ మా ఇద్దరి మధ్య ఓ సారి ఆ సంఘటన చోటు చేసుకుంది. ఎప్పుడేప్పుడు ఆ గదిలో నుంచి బయటకు వద్దామా అని ఎదురు చూశాను. ఆ 90 సెకన్ల కాలం నా జీవితంలో అత్యంత చెత్త సమయం. అతడిని కలిసిన తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది’’ అన్నారు. పోడోకాస్ట్ సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ మాజీ న్యాయవాది మైఖేల్ కోహెన్తో మాట్లాడుతూ డేనియల్స్ ఈ వ్యాఖ్య చేశారు. అయితే ట్రంప్ వీటిని కొట్టి పారేశారు. చదవండి: అప్పుల ఊబిలో డొనాల్డ్ ట్రంప్..? ఒక్కో డ్రెస్ ధర లక్షల్లో: నువ్వు కూడా మాట్లాడుతున్నావా? -
ఘోరం: కన్నతల్లిపై అత్యాచారం, హత్య
బెంగళూరు: పొత్తిళ్లలో వేసి పెంచిన కొడుకుతో పడక సుఖాన్ని కోరుకుందో దుర్మార్గపు తల్లి. తండ్రి చనిపోయాక కన్నతల్లితోనే కామవాంఛలు తీర్చుకోవాలనుకున్నాడా కొడుకు. కొడుకుతోనే కాకుండా మరికొందరితోనూ సంబంధాలు పెట్టుకుని సమాజం సిగ్గుపడేలా చేసిందా మాతృమూర్తి. చివరకు తనను చెరిపిన కొడుకు చేతిలోనే ఆమె హత్యకు గురైంది. సమాజం ఛీ కొట్టే ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. (చదవండి: కాసేపట్లో పెళ్లి.. అంతలోనే మరో యువతి ఎంట్రీ) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హవేరీ జిల్లాలోని వనహల్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల శివప్ప తండ్రి ఏడాది క్రితం మరణించాడు. అప్పటి నుంచి కన్న తల్లితోనే అక్రమ సంబంధానికి తెర దీశాడు. ఆమె కూడా దీనికి అడ్డు చెప్పాల్సింది పోయి అతనితో సుఖాన్ని కోరుకుంది. శివప్పతో పాటు మరికొంతమందితోనూ సంబంధాలు పెట్టుకుంది. ఇది శివప్ప సహించలేకపోయాడు. ఇకపై ఎవరినీ కలవడానికి వీల్లేదని, తనతో మాత్రమే ఉండిపోవాలని తల్లిని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె అతడి మాటను లెక్క చేయలేదు. దీంతో ఉక్రోషంతో ఉడికిపోయిన శివప్ప తల్లిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై అత్యాచారం, హత్య కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడు నేరం అంగీకరించినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. (చదవండి: దారుణం: యువకుడిని చంపి భక్షించి..) -
ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరికి ఎఫైర్!
సాక్షి, న్యూఢిల్లీ : ఆఫీస్ పని మీద మరో నగరానికి వెళ్లి బస్టాండ్ నుంచి అప్పుడే క్యాబ్లో ఇంటికి చేరుకుంది స్టిఫాని బర్టన్. ఇంట్లోని వరండాలోకి వచ్చి అలసటతో పక్కనున్న సోఫాపై భుజానున్న బ్యాగ్ను పడేసి హమ్మయ్య! అంటూ ఆ పక్కనే కూర్చుండి పోయింది. ఆఫీస్ పని మీద వెళ్లిన నగరంలో బస చేసిన హోటల్ గదిలో రాత్రిపూట బాయ్ ఫ్రెండ్తో గడిపిన మధుర స్మృతులు అప్పుడప్పుడే ఆమె మనోఫలకం మీది నుంచి మాయమవుతున్నాయి. ‘హౌ ఆర్ యూ స్టిఫానీ!’ అంటూ ఎదురుగా వచ్చి పలకరించిన భర్తను చూసి దిక్కున సోఫా నుంచి లేచిన స్టిఫానీ రెండు చేతులు చాచి, భర్తను కౌగలించుకొని ‘ఐ లవ్ యూ డార్లింగ్, ఐయామ్ ఫైన్’ అంటూ సమాధానం ఇచ్చింది. అప్పటికే గత రాత్రి స్మతులను పూర్తిగా మరచిపోయి రోజు వారి ఇంటి పనిలో పడిపోయింది స్టిఫానీ. 40 ఏళ్ల స్టిఫాని ఇంగ్లండ్లోని మాన్చెస్టర్లో తన న్యాయవాది భర్త మైకేల్, 14 ఏళ్ల కూతురుతో కలిసి ఉంటోంది. 18 నెలల క్రితం బాయ్ ఫ్రెండ్తో సెక్స్ బంధం ఏర్పడకముందు స్టిఫానీకి జీవితంలో ఏదో వెలితీగా ఉండేది. ఆఫీసు, ఇంటి పనితో సతమతమవుతూ వచ్చేది. ఎప్పుడు విశ్రాంతి కావాలనిపించేది. అది కుదరకపోవడంతో జీవితంపట్లనే విసుగనిపించేది. 18 నెలల నుంచి జీవితం కొత్తగా కనిపిస్తోంది. ఓ మధురానుభూతి ఇప్పుడు ఆమెను నడిపిస్తోంది. ఆఫీసు పనైనా, ఇంటి పనైనా ఆమెకు ఇప్పుడు ఏ మాత్రం విసుగనిపించడం లేదు. ఈ విషయాలను ఆమె నిర్భయంగా ‘సెక్స్ అండ్ రిలేషన్షిప్’ పేరిట ‘ఫిమేల్’ మాగజైన్ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడించారు. స్టిఫానీలాగా భర్తకు తెలియకుండా పరపురుషుడితో సెక్స్ సంబంధాలు పెట్టుకున్నవారు ఇంగ్లండ్లో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరున్నారు. ఈ మహిళలు తమను కూడా మోసం చేస్తున్నారనే విషయం వారితో సెక్స్ జీవితాన్ని పంచుకుంటున్న పరపురుషుల్లో 47 శాతం మందికి తెలియదట. ఇక వివాహేతర సెక్స్ జీవితాన్ని ఇతరులలో పంచుకుంటున్న మహిళల భర్తల్లో దాదాపు 50 శాతం మందికి తమ భార్యల పట్ల కించిత్తు అనుమానాలు కూడా లేవట. అన్ని వయస్కుల మహిళల సెక్స్ అనుభవాలపై ‘ఫిమేల్’ పత్రిక ఇటీవల అధ్యయనం నిర్వహించగా దాదాపు వెయ్యి మంది మహిళలు తమ సెక్స్ జీవితాల గురించి క్షుణ్నంగా వివరించారు. పరపురుషుడితో పడకసుఖం ఎంతో థ్రిల్లింగా ఉన్నా.. భర్తను వదిలి పెట్టాలన్న ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని స్టిఫానీ తెలిపారు. అది తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుందని అన్నారు. కుటుంబం కారణంగా తనకు సామాజిక జీవితం కూడా వచ్చిందని, వీటన్నింటిని వదులుకోవడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని ఆమె తెలిపారు. ఇప్పటికీ తాను భర్తతోని వారానికి ఒక్కసారైనా సెక్స్లో పాల్గొంటానని, బయట తనకు దొరుకుతున్న సుఖాన్ని దృష్టిలో పెట్టుకొని భర్తకు ఎక్కువ సుఖం ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని స్టిఫాని వివరించారు. తన బాయ్ ఫ్రెండ్కు కూడా పెళ్లయిందని, ఆమె పట్ల తానేమీ అసూయపడడం లేదని చెప్పారు. వివాహ బంధంలేని ఏ ఎఫైర్లోనైనా థ్రిల్లింగ్ ఉంటుందని ప్రముఖ సైకోథెరపిస్ట్ లూసీ బెరస్ఫోర్డ్ చెప్పారు. ఇంటి జీవితంలో మహిళలు తాము కొంత దోపిడీకి గురవుతున్నామని భావిస్తారని, ఇలాంటి ఎఫైర్ దొరికినప్పుడు తాము కోల్పోయింది దొరికినట్లు భావిస్తారని ఆయన చెప్పారు. పెళ్లి బంధంతో తాము నిర్లక్షానికి గురవుతున్నామని కూడా భార్యలు భావిస్తారని, అందుకనే పరపురుషులతో వారు ఎక్కువ ఆనందంగా ఉంటారని కూడా ఆయన చెప్పారు. మహిళల్లో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి ఇంకా చాలా కారణాలు ఉంటాయని, భర్త పట్ల కోపం, ప్రతీకారం, ప్రస్తుత జీవితం పట్ల అసంతృప్తి, అసహనంతో పరపురుషులను ఆశ్రయిస్తారని బెరస్ఫోర్డ్ వివరించారు. ఆఫీసు పనిమీద ఇతర ప్రాంతాలకు తాను వెళ్లాల్సి వస్తోందని, అలాంటి సందర్భాల్లో మగవారితో కలిసి పనిచేసినప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడ్డాయని, ఆ పరిచయాలు సెక్స్ సంబంధాలకు దారితీశాయని లండన్కు చెందిన 38 ఏళ్ల రాచెల్ మోర్గాన్ తెలిపారు. ఈ సంబంధాల కారణంగా తాను భర్త నుంచి విడిపోవాల్సి వచ్చిందని, అందుకు బాధేమీ లేదని ఆమె అన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ రహస్య సెక్స్ కార్యకలాపాల గురించి వివరించారు. ఎక్కువ మంది తమకు భర్తలను వదిలేసే ఉద్దేశం లేదని చెప్పగా, దాదాపు అందరూ మహిళలు పరపురుషులతోనే సెక్స్ అనుభూతి బాగుందని చెప్పారు. -
సహాయ నటి దారుణ హత్య
సాక్షి ప్రతినిధి, చెన్నై: సినీ సహాయ నటి అయిన భార్య వివాహేతర సంబంధాన్ని అతను తట్టుకోలేకపోయాడు. సినీ దర్శకుడైన భర్త ఆమెను దారుణంగా హత్యచేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా కోసి పలుచోట్ల పడేశాడు. పోలీ సులు 2 వారాల పాటు శ్రమించి నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. చెన్నై శివారు పెరుంగుడిలోని చెత్తకుప్పల్లో గుర్తుతెలియని యువతికి చెందిన రెండు కాళ్లు, ఒక చేయిని గత నెల 21న పోలీసులు గుర్తించారు. మృతురాలి ఆచూకీ కోసం అనేక చోట్ల వెతికారు. చెన్నై ఈక్కాడుతాంగల్లో నివసించే కన్యాకుమారీ జిల్లా నాగర్కోవిల్కు చెందిన సంధ్య (38) అనే యువతి కొన్నిరోజులుగా కనపడటం లేదని గుర్తించారు. అదృశ్యమైన యువతి భర్త సినీ దర్శకుడైన బాలకృష్ణన్ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుని కేసును ఛేధించారు. భార్య, భర్తలిద్దరూ సినీపరిశ్రమకు చెందిన వారే. సంధ్య కొందరితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు భర్త అనుమానించాడు. రాత్రివేళల్లో సెల్ఫోన్లో మాట్లాడటం, బయటకు వెళ్లడం వంటి చర్యలకు సంధ్య పాల్పడుతుండటంతో దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. భర్త అనేకసార్లు మందలించినా ఆమె వినిపించుకో లేదు. దీంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దశలో ప్రియునితోనే ఉంటానని సంధ్య తేల్చిచెప్పగా గత నెల 19న దంపతులు ఘర్షణపడ్డారు. అప్పటికే తగి న ఏర్పాట్లతో ఉన్న బాలకృష్ణన్ కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. -
భారత క్రికెట్ ప్రమాదంలో పడింది!
కోల్కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దాదాపు రెండేళ్లుగా పరిపాలకుల కమిటీ (సీఓఏ) నియంత్రణలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. బోర్డు వ్యవహారాలను పర్యవేక్షించడం కాకుండా తామే ఒక వ్యవస్థగా మారి సీఓఏ అన్ని అధికారాలు చెలాయిస్తోంది. అయితే సుప్రీం కోర్టు నియమించిన కమిటీ కావడంతో ఇప్పటి వరకు ఎవరూ బహిరంగంగా ఈ కమిటీని విమర్శించే సాహసం చేయడం లేదు. ఇప్పుడు మొదటిసారి ఒక క్రికెట్ స్టార్ దీనిపై నోరెత్తాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్ష హోదాలో సీఓఏ పనితీరును ప్రశ్నించాడు. తన ప్రశ్నలతో అతను నేరుగా ఒక లేఖ రాశాడు. ఇందులో ప్రధానాంశాలు గంగూలీ మాటల్లోనే... ‘భారత క్రికెట్ పరిపాలన ఎక్కడికి దారి తీస్తుందో అనే భయం కారణంగా ఆవేదనతో ఈ లేఖ రాస్తున్నాను. ఎన్నో ఏళ్లు క్రికెట్ ఆడటంతో మా జీవితాలు గెలుపోటములతో ముడిపడిపోయాయి. భారత క్రికెట్ పరువు మర్యాదలు కూడా మాకు ఎంతో ముఖ్యం. అందుకే తాజా పరిస్థితి గురించి ఆలోచించాల్సి వస్తోంది. రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ప్రపంచం దృష్టిలో భారత క్రికెట్ పరిపాలన స్థాయి పడిపోతోంది. అదే విధంగా లక్షలాది అభిమానుల నమ్మకం కూడా సడలిపోతోందని ఆందోళనతో చెప్పాల్సి వస్తోంది. వాస్తవాలేమిటో నాకు తెలీదు గానీ ఇటీవల వచ్చిన వేధింపుల ఆరోపణలు, ముఖ్యంగా వాటిని ఎదుర్కొన్న తీరు మొత్తం బీసీసీఐ పరువు తీసేశాయి. సీఓఏ నలుగురు సభ్యుల నుంచి ఇద్దరికి వచ్చింది. ఇప్పుడు వారిద్దరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉన్నట్లున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీజన్ మధ్యలో క్రికెట్ నిబంధనలు మారిపోతున్నాయి. కమిటీలు తీసుకున్న నిర్ణయాలను అగౌరవపరుస్తూ పక్కన పెట్టేస్తున్నారు. కోచ్ను ఎంపిక చేసే విషయంలో నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది (దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది). బోర్డు వ్యవహారాల్లో భాగంగా ఉన్న నా మిత్రుడొకడు తాము ఎవరిని సంప్రదించాలని నన్ను అడిగితే సమాధానం ఇవ్వలేకపోయాను. అంతర్జాతీయ మ్యాచ్కు ఒక క్రికెట్ సంఘం నుంచి ఎవరినైనా పిలవాలని భావిస్తే ఎవరికి ఆహ్వానం పంపాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎన్నో సంవత్సరాలుగా గొప్ప క్రికెటర్లు, అద్భుతమైన పరిపాలకులు చేసిన శ్రమ వల్ల వేలాదిమంది అభిమానులు మైదానాలకు వచ్చారు. దాని వల్లే భారత క్రికెట్ ఈ స్థాయికి ఎదిగింది. అయితే ప్రస్తుత పరిస్థితిని చూస్తే అది ప్రమాదంలో పడిందని చెప్పగలను. జనం దీనిని వింటున్నారని భావిస్తున్నా!’. -
ప్రేమలో పడ్డారా?
‘కమాండో 3’ సినిమా సెట్లో డాక్టర్ అవతారం ఎత్తారు హీరో విద్యుత్ జమాల్. అదేంటీ... కమాండో సిరీస్లో యాక్షన్ హీరోగా చేస్తున్న జమాల్ సడన్గా డాక్టర్ పాత్ర చేయడం ఏంటీ? అని కన్ఫ్యూజ్ కావొద్దు. ఆయన డాక్టర్గా మారింది ‘హార్ట్ ఎటాక్’ మూవీ హీరోయిన్ అదా శర్మ కోసం. ఇటీవల ‘కమాండో 3’ సినిమా సెట్లో అదా శర్మ గాయపడ్డ విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు షూటింగ్లో పాల్గొంటున్నారనుకోండి. కానీ ఆమెకు గాయం అయితే తనకు గాయం అయినట్లుగా విద్యుత్ విలవిలలాడిపోయారట. ఓ డాక్టర్లా జాగ్రత్తలు చెప్పారట. అంతేనా? సెట్లో కెమెరా కోసమే కాదు.. కెమెరా వెనక కూడా చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారని బాలీవుడ్ టాక్. కో–స్టార్స్ అంటే ఆ మాత్రం క్లోజ్నెస్ ఉండటంలో తప్పు లేదు. కానీ అంతకుమించి వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని, అది ప్రేమేనని అంటున్నారు బాలీవుడ్ ఔత్సాహికరాయుళ్లు. మరి.. విద్యుత్, అదా మధ్యలో నిజంగా ప్రేమ చిగురించిందా? అనే విషయంలో స్పష్టత రావాలంటే మరికొంత సమయం వేచి ఉండక తప్పదు. -
నాకు అఫైర్లు ఉన్నాయి.. కానీ, ఆమెతో కాదు
సాక్షి, సినిమా : తన జీవితంలో కొన్ని అఫైర్లు ఉన్న మాట వాస్తవమేనని.. కానీ, తారా చౌదరితో తనకు ఎలాంటి సంబంధం లేదని సీనియర్ నటుడు రాజశేఖర్ స్పష్టం చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘తారాచౌదరీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఆమె ఇంట్లో నా ఫొటో ఉండటం వల్లనే వివాదం మొదలైందని తెలిసింది. నాతో ఫోటో తీసుకోవడానికి వచ్చిన సమయంలోనే తొలిసారి తారాచౌదరీని కలిశాను. ఆ తర్వాత ఆమె అద్దెకుంటున్న పక్క పోర్షన్ జీవితతోపాటు వెళ్లినప్పుడు మరోసారి కలిశాను. అంతేతప్ప ఆమె చెప్పినట్లు నాకు-ఆమెకు దగ్గరి సంబంధాలు లేవు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ధైర్యంగా నేను చెబుతాను’’ అని రాజశేఖర్ తేల్చారు. తాను కేవలం జీవితకి మాత్రమే భయపడతానే తప్ప ఇంకెవ్వరికీ భయపడనని ఆయన చెప్పారు. అయితే తనకు కొన్ని అఫైర్లు ఉన్న మాట వాస్తవమేనన్న ఆయన.. తారా చౌదరీ విషయంలో మాత్రం రాముడినని తనను తాను అభివర్ణించుకున్నారు. ‘పెళ్లికి ముందు అఫైర్లు ఉన్నాయి. జీవితతో పెళ్లి తర్వాత కొందరితో సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే అవి యాక్సిండెట్గా జరిగినవే’’ అని రాజశేఖర్ చెప్పారు. ఐడ్రీమ్స్ తెలుగు మూవీస్ ఛానెల్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోలో పై వ్యాఖ్యలు చూడొచ్చు. -
వివాహిత ఆత్మహత్య
గుత్తి ఆర్ఎస్లో మహాలక్ష్మి అలియాస్ శ్వేత (24) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందింది. పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతున్నాడు. భర్తే హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. గుత్తి: వివాహిత ఆత్మహత్య గుత్తి ఆర్ఎస్లో ఉద్రిక్తతకు దారి తీసింది. తన వివాహేతర సంబంధాలకు అడ్డు లేకుండా చూసుకునేందుకు భర్తే అదనపు కట్నం పేరిట వేధింపులకు గురిచేసి, చివరకు హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. సీఐ ప్రభాకర్గౌడ్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. విడపనకల్లు మండలం వేల్పుమడుగుకు చెందిన దాసరి తిరుపతమ్మ కుమార్తె మహాలక్ష్మికి గుత్తి ఆర్ఎస్కు చెందిన ఓబన్న కుమారుడు సత్యనారాయణతో 2012లో వివాహమైంది. కట్నకానుకల కింద రూ.2లక్షల నగదు, ఆరు తులాల బంగారు ఆభరణాలు అందజేశారు. సత్యనారాయణ గుత్తి రైల్వే డీజిల్షెడ్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. వీరికి కుమార్తెలు దాక్షాయణి(5), దీక్షత(3), కుమారుడు ఇతేష్ బాబు(2) ఉన్నారు. మూడేళ్ల నుంచి వేధింపులు సత్యనారాయణకు ఆర్ఎస్లోని రైల్వే ఉన్నతాధికారి భార్యతోపాటు, తాడిపత్రి, గుత్తికి చెందిన మరో ఇద్దరు యువతులతో వివాహేతర సంబంధం ఉంది. భార్యకు విషయం తెలిసిన తర్వాత.. భర్తను మార్చుకోవాలని ప్రయత్నించింది. అయితే అతను మారకపోగా.. భార్యను వేధించడం మొదలుపెట్టాడు. అదనపు కట్నం కూడా తీసుకురావాలని చిత్రహింసలు పెట్టాడు. భర్తతోపాటు అత్త నాగలక్ష్మమ్మ, ఆడపడచు నాగవేణిలు కూడా తోడయ్యారు. మూడేళ్లుగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. వారం క్రితం పీకలదాకా మద్యం తాగొచ్చి భార్యను చితకబాదాడు. ఆమె తల్లి, తమ్ముడు వచ్చి భార్యాభర్తలకు సర్దిచెప్పి వెళ్లారు. అర్ధరాత్రి తర్వాత మృతి.. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో సత్యనారాయణ ఫుల్గా తాగొచ్చి భార్యతో గొడవపెట్టుకున్నాడు. అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్త, ఆడపడుచు కూడా వేధించారు. దీంతో మనస్తాపం చెందిన మహాలక్ష్మి పురుగుమందు తాగి, అనంతరం ఉరివేసుకుంది. తన భార్య ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని సత్యనారాయణ పోలీసులకు ఫోన్ద్వారా సమాచారం అందించాడు. గుత్తి ప్రభుత్వాసుపత్రిలో భార్యను చేర్పించి రాత్రికి రాత్రే పరారయ్యాడు. సంఘటనా స్థలాన్ని సీఐ ప్రభాకర్ గౌడ్ పరిశీలించారు. భర్తేహత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలు తల్లి దాసరి తిరుపతమ్మ, అక్క సుధా, తమ్ముడు అనిల్తో పాటు బంధువులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువుల ఆందోళన భర్త వచ్చే వరకు మహాలక్ష్మి మృతదేహానికి పోస్టుమార్టం చేయకూడదని బంధువులు ఆస్పత్రిలో బుధవారం ఆందోళనకు దిగారు. సీఐ ప్రభాకర్గౌడ్, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఐను చుట్టుముట్టి హంతకుడిని రప్పించాలని డిమాండ్ చేశారు. నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేస్తామని సీఐ చెప్పినా వినలేదు. అనంతపురం నుంచి ఎస్సీ, ఎస్టీ విభాగం డీఎస్పీ మహబూబ్బాషా గుత్తికి వచ్చి వివాహిత మృతిపై బంధువులను విచారణ చేశారు. కట్నకానుకల కింద ఇచ్చిన రూ.2లక్షల నగదు, ఆరు తులాల బంగారు ఆభరణాలను వెనక్కు ఇప్పించాలని బంధువులు డిమాండ్ చేశారు. నగలు, నగదు రికవరీ చేసి పిల్లల పేరిట బ్యాంకులో డిపాజిట్ చేయిస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. మహాలక్ష్మి భర్త సత్యనారాయణ, ఆడ పడుచు నాగవేణి, అత్త నాగలక్షమ్మపై 304ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని చెప్పారు. దీంతో బంధువులు శాంతించారు. డాక్టర్లు వెంటనే పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
'ఒకేసారి ముగ్గురు హీరోయిన్లతో ఎఫైర్..'
సాక్షి, ముంబై: బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన సంజయ్ దత్ జీవితం చాలావరకు వివాదాలమయం. అలనాటి సినీ అగ్ర దంపతులైన సునీల్ దత్-నర్గీస్ల తనయుడైన సంజయ్ ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే.. మరోవైపు వివాదాల్లో కూరుకుపోయాడు. డ్రగ్స్, ఎఫైర్లు, అక్రమ ఆయుధాల కేసు.. ఇవన్నీ మున్నాభాయ్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. జైలు శిక్ష నుంచి కొన్నాళ్ల కిందట విముక్తి పొందిన సంజయ్ త్వరలో మళ్లీ సినిమాలతో ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు. తాజాగా ఆయన 'ఇండియా టుడే మైండ్ రాక్స్-2017' కార్యక్రమంలో మాట్లాడుతూ తన ఎఫైర్ల గురించి నిర్మోహమాటంగా వెల్లడించాడు. యవ్వనప్రాయంలో ప్లేబాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సంజయ్ దత్ పలువురు నటీమణులతో ఎఫైర్లు పెట్టుకున్నట్టు కథనాలు వచ్చాయి. తన ఎఫైర్ల గురించి ప్రస్తావిస్తూ.. ఒకే సమయంలో ఇద్దరు హీరోయిన్లతో మీరు సంబంధం పెట్టుకున్నారా? అని ప్రశ్నిస్తే.. ఇద్దరు కాదు ముగ్గురు హీరోయిన్లతో ఒకే సమయంలో ప్రేమలో మునిగిపోయినట్టు సంజూ భాయ్ చెప్పుకొచ్చాడు. మరీ ముగ్గురికి తెలియకుండా ఎలా మేనేజ్ చేశారంటే.. 'ఇందుకు తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకరి గురించి మరొకరికి తెలియకుండా వ్యవహరించాలి' అని చమత్కరించాడు. ప్లేబాయ్ ఇమేజ్ గురించి ప్రస్తావిస్తూ.. 'ప్రజలతో ప్రేమించబడటం బాగుంటుంది. ముఖ్యంగా లేడీస్..' అని అన్నాడు. -
కల్చర్ తక్కువ అఫైర్స్ ఎక్కువ!
అక్షర తూణీరం ‘‘ఏవండీ చూశారా? బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుని అవధానిగా గుర్తించారు. ఇక ఇతరుల మాట చెప్పాలా? ఎవరండీ ఆ కమిటీలో ఉండేవారు?’’ అంటూ ఒకాయన యాగీ చేశాడు. ‘‘నాకు తెలుసండీ , ఇందులో హీనపక్షం నలుగురన్నా చినబాబు తాలూకు, నలుగురన్నా హెరిటేజి తాలూకు ఉండి ఉంటారండీ... మీకేమైనా తెలుసా?’’ అని ఒకాయన నిలదీశాడు. ఉగాది పండగవేళ పలకరిద్దామని కవి మిత్రులకు ఫోన్ చేస్తే, మాకుగాదులు లేవు, మాకుషస్సులు లేవంటూ నినదించాయి. మహా సంతర్పణలోనే ఒక విస్తరి దొరక్కపోతే, ఇక విడిగా ఏం దొరుకుతుందని వాపోయారు. ముఖ్యంగా రెండు, మూడు పద్యకవులు... దోషం వ్యాకరణ దోషం- ఇద్దరు ముగ్గురు పద్యకవులు ఛందస్సుకి ఆంధ్రరాష్ట్రంలో శాలువా మాత్రం చోటు దొరక్కపోవడం శోచనీయమన్నారు. గళాలు విప్పి నిప్పులు కురిపించాం. అన్యాయం నించి కరువు దాకా అన్నిటి మీదా స్పం దించాం, ‘‘ఏదీ మాకో నూలుపోగు’’ అంటూ ఓ గుప్పెడు అభ్యుదయ కవులు ఉద్రేకంగా మాట్లాడారు. ఎప్పుడైనా ఇది మామూలే. కొన్ని సత్కారాలు కొన్ని భంగపాట్లకి చోటిస్తాయి. అసంతృప్తులు మంత్రి వర్గ విస్తరణప్పుడే కాదు, ఉగాది తరుణంలోనూ పుట్టుకొస్తారు. ఈ అసంతృప్తులు ఉన్నవీ లేనివీ ప్రచారం చేసి కొంచెం ఊరట చెందుతారు. ‘‘ఏవండీ చూశారా? బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావుని అవధానిగా గుర్తించారు. ఇక ఇతరుల మాట చెప్పాలా? ఎవరండీ ఆ కమిటీలో ఉండేవారు?’’ అంటూ ఒకాయన చాలా యాగీ చేశాడు. ‘‘నాకు తెలుసండీ , ఇందులో హీనపక్షం నలుగురన్నా చినబాబు తాలూకు, నలుగురన్నా హెరిటేజి తాలూకు ఉండి ఉంటారండీ... మీకేమైనా తెలుసా?’’ అని ఒకాయన నిలదీశాడు. ‘‘... పురుషులు, స్త్రీలు, ఇతరులు అనడం అలవాటు. వాటీజ్ దిస్, ఇతరములు ఏవిటండీ? సాహిత్యం, సంగీతం, శిల్పం, తోటకూర, గోంగూర ఏదో చెప్పాలిగా. ఇతరములు అంటే ఏమిటవి? తెలుగు జాతికి తెలియాలి కదా! ’’అంటూ విరుచుకుపడ్డాడు. ‘‘మేస్టారూ! ఇవేనా కళలు? చెక్క భజన గొప్పదే. చేనేత కళ గొప్పది కాదా? బుర్రకథ గొప్పదే. కానీ తాపేశ్వరం కాజా తయారీ మరింత విశేషం కాదా చెప్పండి! నెల్లూరు కోమల విలాస్లో మజ్జిగ పులుసు అద్భుతం కదా! ఏది దానికి గుర్తింపు-’’ క్లాసు పీకాడొకాయన. ‘‘మీరు ఎన్ని చెప్పండి (నిజానికి నేనసలేం చెప్పలేదు), ఈ ముఖ్యమంత్రి వచ్చాడంటే కల్చర్ తక్కువగానూ, అఫైర్స్ ఎక్కువగానూ ఉంటాయండీ’’ అని ముక్తాయించాడింకో పెద్దాయన. అసలెందుకొచ్చిన గొడవ. ఇప్పుడెలాగూ మనం ప్రభుత్వ ప్రైవేటు ఆధ్వర్యంలో ఎన్నో మంచి పనులు చేసుకుంటున్నాం. అదే క్రమంలో ఉగాది సన్మానాలను సైతం ఘనంగా చేసుకోవచ్చు. కళాకారులకు కవులకు వ్యాపార సంస్థలతో పరిచయాలుంటాయి. కార్పొరేట్స్, రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్ కంపెనీలు, సినిమా సంస్థలు మొదలైనవి. ఆయా సంస్థలు ఒకరి పేరు సూచించి, లక్ష రూపాయలు విరాళం ఇస్తుంది. ఇలా ఒక వంద పేర్లు, వంద లక్షలు సేకరిస్తాం. ఓ పది పేర్లు నిజంగానే ఎవరి ఆసరా లేని నిజం కళాకారుల్ని ఎంపిక చేస్తాం. దీనిలో వంద మీద వంద లక్షలు వసూలవుతుంది. అర లక్ష చొప్పున పురస్కారం ఉంటుంది. వాళ్ల మీద ఓ అయిదు ఖర్చవుతుంది. సభకి, శాలువలకి, దండలకి ఇంకో నాలుగైదులకారాలవుతుంది. కాగా పోగా, తరుగులు పోగా పాతిక ముప్పయ్ లక్షలైనా కల్చరల్ ఎఫైర్స్కి జమ పడుతుంది. పైగా ఎక్కువమందిని సంతృప్తి పరిచిన సంతృప్తి కూడా సీయమ్కి మిగు ల్తుంది. నేను ఈ విధంగా పరిపరి విధాల ఆలోచనలు చేస్తుంటే ఒకాయన లైన్లోకి వచ్చి అసలు పురస్కారాలు జరగాల్సింది కాడి మోస్తున్న లిక్కర్ షాపు యజమానులకండీ. రేయింబవళ్లు నిద్రాహారాలు లేకుండా కస్టమర్లను చైతన్యపరుస్తూ... ఆయన గొంతు గద్గదమై పూడుకుపోయింది. శ్రీరమణ, (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
నేను లేకుంటే మీకు దిక్కేలేదు
కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డ వెంకయ్యనాయుడు సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘ఆంధ్రప్రదేశ్ను అన్యాయంగా, ఏకపక్షంగా విభజించారు. ఒక రాష్ర్ట ప్రజల గొంతుకోశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న నేతలు అప్పుడెందుకు మాట్లాడలేదు. వెంకయ్యనాయుడును అడ్డుకుంటామని అంటున్నారు. నేను లేకుంటే మీకు దిక్కే లేదు. నేను ఇక్కడి ఎంపీని కాదు. ఈ రాష్ట్రం నుంచి ఎన్నిక కాలేదు. భవిష్యత్లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేయను. కానీ తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే మాట్లాడుతున్నా. నేను రాష్ట్రానికి వస్తే ఓ ప్రాజెక్టు వస్తుంది. నేను రాకపోతే ఏమిరాదో వారికే తెలుసు’’ అని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ అంకురార్పణ చేశారు. శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన గావించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వెంకయ్యనాయుడు ప్రసంగిస్తుండగా కొందరు యువకులు ప్రత్యేక హోదా కోరుతూ నినాదాలు చేశారు. ‘దయచేసి నినాదాలివ్వొద్దు’ అంటూ అసహనం వ్యక్తం చేసిన ఆయన ఆ సందర్భంలోనే పరోక్షంగా కాంగ్రెస్ నేతలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం తాము పదవిలోకి వచ్చి 15 నెలలు మాత్రమే అయ్యిందని, ఈ కాలంలోనే ఎంతో అభివృద్ధి చేశామనీ, అయినప్పటికీ ఇంకా ఏదో చేయలేదంటూ కాంగ్రెస్ తీవ్ర రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. త్వరలోనే రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోను తీసుకొస్తామని చెప్పారు.అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కసరత్తు జరుగుతోందని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా విషయం చర్చలో ఉందని, తుది నిర్ణయం కోసం అనేక రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయని తెలిపారు. ఏ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇందుకు పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పారు. మోదీ మెడలు వంచుతారా.. అదేం భాష.. అన్నిదేశాల అధిపతులు, ప్రపంచమంతా మోదీని కీర్తిస్తుంటే.. మోదీ మెడలు వంచుతామంటూ ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాయని వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని విశ్వగురు చేయాలన్న లక్ష్యంతో మోదీ ప్రపంచ దేశాలు తిరుగుతుంటే ‘టూరిస్ట్ మోదీ’ అని ఆక్షేపిస్తున్నారని విమర్శించారు. ప్రధానంటే నూతిలో కప్పలా ఒకేచోట కూర్చుని అరుస్తుండాలా? అని ఎద్దేవా చేశారు. రాజకీయాలంటే వారసత్వం కాదనీ, జవసత్వాలు కావాలని కాంగ్రెస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఎడ్యుకేషన్ హబ్గా ఏపీ: చంద్రబాబు యువత భవిష్యత్ను తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ స్టేట్, ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. త్వరలో విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో మరుగుదొడ్లు నిర్మిస్తామని, వాటి నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా గ్రూపు మహిళలకు అప్పగిస్తామని చెప్పారు. వచ్చే పంద్రాగస్టుకల్లా ప్రతి స్కూల్లో టాయిలెట్లు: స్మృతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్య కోసం కేంద్ర ప్రభుత్వం రూ.మూడు వేల కోట్లను మంజూరు చేసిందని, తాడేపల్లిగూడెంలోని నిట్కు రూ.300 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఉన్నత సాంకేతిక విద్య చదువుకున్న విద్యార్థులు రైతులకు ఉపయోగపడే పరిశోధనలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. వచ్చే పంద్రాగస్టు నాటికి దేశంలోని ప్రతి స్కూల్లోనూ మగపిల్లలు, ఆడపిల్లలకు విడివిడిగా టాయిలెట్లు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఈ విషయమై చొరవ తీసుకుని 100 శాతం విజయం సాధించాలని కోరారు. -
భర్త నుంచి రక్షణ కల్పించండి
కలెక్టర్కు కలిసిన రాసాల పావని హన్మకొండ అర్బన్ : అదనపు కట్నం, వివాహేతర సంబంధాల పేరుతో వేధిస్తూ చంపుతానని భయపెడుతున్న భర్త విలేకరి రాసారాల వెంకట్ నుంచి తనకు, పిల్లలకు రక్షణ కల్పించాలని రాసాల పావని శుక్రవారం సాయంత్రం కలెక్టర్ను కలిసి విజ్ఞప్తి చేసింది. భర్త తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడని, పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీ పెట్టి నచ్చజెప్పినా వినడం లేదని తెలిపింది. డీఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలని, లేదంటే తన రెండో పెళ్లికి సహకరించాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడని వివరించింది. పిల్లల చదువులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని, భర్త నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంది. కేసులు నమోదు బాధితురాలి సమస్యలపై కలెక్టర్ వాకాటి కరుణ పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. విలేకరి వెంకట్పై అదనపు కట్నంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిల్లల చదువులకు ఇబ్బంది రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. తదుపరి చర్యల కోసం వరంగల్ తహశీల్దార్కు ఆదేశాలు జారీచేశారు. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. -
ఎన్నాళ్లీ ఉన్మాదం
- పరాకాష్టకు చేరిన విప్ అరాచకత్వం - అద్దె జనంతో అడ్డగోలు వ్యవహారాలు - అధికార పార్టీకీ తలనొప్పిగా మారిన చింతమనేని చిల్లర చేష్టలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : స్వచ్ఛమైన జనం, పచ్చనైన పల్లెపట్టులతో ప్రశాంతంగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాకు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఉన్మాదం మాయని మచ్చను తెస్తోంది. అనుచరులను పోగేసుకుని దాడులు, ధర్నాలు చేస్తూ ప్రజలను, ప్రభుత్వ అధికారులను, చివరకు పోలీసులను కూడా భయపెడుతూ చింతమనేని నెరపుతున్న దుష్ట రాజకీయం ఇప్పుడు పరాకాష్టకు చేరింది. అద్దె జనంతో అడ్డగోలు వ్యవహారాలు ఎన్నాళ్లంటూ అధికారులు ప్రభుత్వాన్ని బహిరంగంగా నిలదీసే పరిస్థితి ఎదురైంది. వనజాక్షిపై దాడితోనే రాష్ట్రమంతా వెలుగులోకి వాస్తవానికి చింతమనేని చిల్లర చేష్టలు, దందాలు, పంచాయతీలు జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇక్కడి ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు, పాత్రికేయులకు ఆయన వివాదాస్పద వ్యవహారశైలి కొత్తేం కాదు. ఏడాదికి ముందు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్ని అరాచకాలు చేసినా.. ప్రతిపక్ష శాసనసభ్యుడిని కాబట్టే తనను పాలకులు వేధిస్తున్నారంటూ నానాయాగీ చేసేవారు. అధికారంలోకి వచ్చిన దరిమిలా, విప్ పదవిలో ఉంటూ చింతమనేని చేస్తున్న వ్యవహారాలు అధికారులకు భరించలేని తలనొప్పిగా పరిణమించాయి. అటవీశాఖ అధికారిపై దాడి చేసినా, మార్క్ఫెడ్ డీఎంపై దౌర్జన్యానికి పాల్పడినా, ఐసీడీఎస్ అధికారులను బెదిరింపులకు గురిచేసినా, ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్పై దాడి చేసినంత పనిచేసి నిందితులను బయటకు తీసుకువెళ్లిపోయినా, చీటికీ మాటికీ ప్రభుత్వ ఉద్యోగులను బండబూతులు తిట్టినా మన జిల్లాలో అధికారులెవరూ బహిరంగంగా ఆయనపై ఫిర్యాదు చేసే సాహసం చేయలేకపోయారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో అతని హావభావ విన్యాసాలన్నీ మౌనంగానే భరించారే గానీ రోడ్డుకెక్కి ఆందోళన చేయలేకపోయారు. కానీ పొరుగున కృష్ణాజిల్లాకు చెందిన ముసునూరు తహసిల్దార్ వనజాక్షి మాత్రం వెనక్కి తగ్గలేదు. బుధవారం జరిగిన దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతమనేని అరాచకపర్వాన్ని రాష్ట్రమంతటికీ తెలిసేలా చేశారు. ఆమెకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఉద్యోగ సంఘాల నేతలూ ముందుకురావడంతో మన జిల్లాలోని ఉద్యోగ నేతలూ ధైర్యంగా గళం విప్పారు. చింతమనేనిపై నిప్పులు చెరిగారు. ఆయన నేరచరిత్ర చిట్టా విప్పారు. అరెస్టు చేయకుంటే పాలన స్తంభింపజేస్తామని ప్రకటించారు. కిరాయిమూకలతో ఎంతమందిపై దాడులు చేయిస్తారని ప్రశ్నించారు. ఈ దశలో చింతమనేనిని ప్రభుత్వం అరెస్టు చేస్తుందా.. లేదా ఆయన తన వర్గానికి చెందిన మహిళలతో పెట్టించిన ఎదురుకేసుల నేపథ్యంలో రాజీ చేస్తుందా.. అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతలకూ తలనొప్పి? కేవలం సామాజికవర్గ నేపథ్యంలో చింతమనేనికి మద్దతిచ్చే నేతలు తప్పించి అధికార తెలుగుదేశం పార్టీలోనూ ఆయన వ్యవహారశైలిపై తీవ్ర అసమ్మతి నెలకొంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన దరిమిలా ఇసుక, మట్టి తవ్వకాలు, ఉద్యోగుల బదిలీల్లో తనదైన ముద్ర వేసి ఆర్థికంగా బలపడుతున్న చింతమనేని జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో తలదూర్చుతున్నారనే అసంతృప్తి ఆయా నేతలకు ఉంది. తాజా పరిమాణాలన్నీ నిశితంగా గమనిస్తున్న చింతమనేని వ్యతిరేకులు ఇదే అదనుగా పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. మరోపక్క మంత్రి పదవి కోసం ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్న ప్రభాకర్ ఆశకు ఈ ఘటనతో గండిపడినట్టేనని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
యాండ్రాలజీ కౌన్సెలింగ్
ఈ వయసులో ప్రోస్టేట్ సమస్యలు సాధారణం! నాకు 65 ఏళ్లు. ఇటీవల మూత్రపరీక్షలు చేయించుకుంటే ప్రోస్టేట్ గ్రంథిలో గడ్డలు వచ్చినట్లు చెప్పారు. మూత్రం సరిగ్గా రాకపోవడంతో ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా ఆపరేషన్ చేసి తొలగించాలని చెబుతున్నారు. దీన్ని తొలగించాక వీర్యం రాదు అని అంటున్నారు. అంగస్తంభన ఏమైనా దెబ్బతింటుందేమోనని నాకు ఆందోళనగా ఉంది. ఈ విషయంలో నాకు సరైన సలహా ఇవ్వగలరు. - జె.పి.ఆర్.కె., రాయచోటి అరవై ఏళ్లు పైబడ్డవారిలో ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు రావడం సాధారణం. వీటిని మందులతో లేదా ఎండోస్కోపీ (టీయూఆర్పీ) ప్రక్రియతో నయం చేస్తాం. ఎక్కువభాగం వీర్యం ఈ ప్రోస్టేట్ గ్రంథి వల్లనే తయారవుతుంది. కాబట్టి దీన్ని తొలగించినప్పుడు వీర్యం తక్కువగా వస్తుంది. అయితే సెక్స్ చేయడానికి గాని, సెక్స్లో సంతృప్తి పొందడానికి గాని ఈ ఆపరేషన్ ఏవిధంగానూ అడ్డంకి కాదు. దీని వల్ల ఎలాంటి సెక్స్ లోపమూ రాదు. అందువల్ల ఈ ఆపరేషన్ అవసరమని డాక్టర్లు చెబితే నిర్భయంగా టీయూఆర్పీ సర్జరీ చేయించుకోవచ్చు. నాకు 48 ఏళ్లు. ఈవుధ్యనే షుగర్ బయటపడింది. సెక్స్ చేశాక పురుషాంగం చివర నొప్పి, వుంటగా ఉంటోంది. అంగం మీద చర్మం కూడా బాగా పొడిపొడిగా, కొంచెం దురదగా ఉంటోంది. ఒకరోజు తర్వాత అంతా తగ్గిపోతోంది. అయితే పురుషాంగం మీది చర్మం వెనక్కు వెళ్లడం లేదు. నా సమస్యకు తగిన పరిష్కారం సూచించండి. - జీ.వి.ఆర్.ఎల్.ఎమ్., కందుకూరు షుగర్ ఉన్నవాళ్లలో పురుషాంగం చివరన ఉండే చర్మం వుూత్రంతో తడిసి అది ఇన్ఫెక్షన్కు దారితీయువచ్చు. ఒక్కోసారి పేషంట్స్లో షుగర్ వ్యాధి ఈ కారణం వల్లనే బయటపడుతుంది. ఈ కండిషన్ను బెలనోప్టరుుటిస్ అని అంటారు. ఇలా కావడం ఇదే మొదటిసారి కాబట్టి డాక్టర్ను కలిసి యూంటీబయూటిక్ పూర్తి కోర్సు తీసుకొండి. అలాగే డాక్టర్ సూచనల మేరకు లోకల్ కీమ్స్ కూడా అప్లరుు చేస్తే ఈ సవుస్య పూర్తిగా నయువువుతుంది. ఒకవేళ ఇదే కండిషన్ ఏడాదిలో రెండు, వుూడుసార్లు కనిపిస్తూ ఇలాగే ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంటే సున్తీ చేరుుంచుకోవడం శ్రేయస్కరం. ఒకసారి డయూబెటిస్ ఉందని తెలిసిన తర్వాత బ్లడ్ షుగర్ను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం. నాకు 25 ఏళ్లు. చాలా మంది అమ్మాయిలతో సెక్స్ సంబంధాలు ఉన్నాయి. ఈమధ్య మూత్రధార సరిగ్గా రావడం లేదు. జ్వరం వస్తోంది. బరువు తగ్గిపోతోంది. నాకు హెచ్ఐవీ వచ్చిందేమో అని భయంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - వి.బి.ఆర్., గుంటూరు మీరు మొట్టమొదట మీ వివాహేతర సంబంధాలను పూర్తిగా నిలిపివేయండి. ఆ తర్వాత హెచ్ఐవీ, హెచ్బీఎస్ఏజీ, హెపటైటిస్-సి, వీడీఆర్ఎల్ వంటి పరీక్షలన్నీ చేయించుకోండి. మూత్ర ధార సరిగ్గా రావడం లేదు కాబట్టి మూత్రం కల్చర్ పరీక్ష, ఆర్జీయూ అనే ఎక్స్-రే చేయించుకోవాలి. మీకు మూత్రనాళంలో ఏదైనా అడ్డంకి ఉందేమో చూడాలి. ఇలా ఉంటే దాన్ని స్ట్రిక్చర్ అంటారు. ఈ పరీక్షలన్నీ చేయించుకుని, ఆ ఫలితాల ఆధారంగా సరైన చికిత్స పొందండి. మీరు వెంటనే యూరాలజిస్ట్ను కలవండి. -
రోకలితో కొట్టి.. భర్తను హతమార్చింది
మధురై: తమిళనాడులోని మధురైలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. మధురై జిల్లా వాడిపట్టి గ్రామంలో భార్యభర్తల మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న విభేదాలు, వివాదాలు భర్త హత్యకు దారి తీశాయి. సెల్వి(35), చెల్లాపాండి (38) ఇద్దరూ భార్యభర్తలు. వీరికి 15, 14 ఏళ్ల వయసున్న కుమార్తె, కుమారుడు ఉన్నాడు. చెల్లాపాండికి వివాహేతర సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పాటూ, చేతబడి చేస్తాడనే అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. తరువాత చెల్లాపాండి నిద్రపోయాడు. ఇదే అదనుగా భావించిన సెల్వి రోకలిబండతో భర్త తలపై బలంగా కొట్టడంతో అతను ప్రాణాలు వదిలాడు. అనంతరం సెల్వి పోలీసులకు లొంగిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
అంతరించిపోతున్న మానవ సంబంధాలు..
అనుబంధానికి రక్తపు మరకలు.. రక్త సంబంధీకుల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి. క్షణికావేశంలో అనార్థాలు చోటు చేసుకుంటున్న ఘటనలు జిల్లాలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం.. తండ్రిని కొడుకు చంపడం.. తల్లిని కొడుకు చంపడం.. వంటి ఘాతుకాలు అనుబంధానికి విఘాతం కలిగిస్తున్నాయి. పేగు బంధాన్ని మరిచి ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. జీవితాంతం తోడునీడగా ఉండాల్సిన భార్యాభర్తలు చిన్నచిన్న కారణాలతోనే బంధాలను తెంచుకుంటున్నారు. వరకట్న వేధింపులు, వివాహేతర సంబంధాలు, కుటుంబ తగాదాలే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. రక్త సంబంధంలో ప్రాణాలు అర్పించైనా తన వారిని కాపాడుకోవాలనే వారే కరువయ్యారు. కేవలం డబ్బుల కోసం మనుషుల ప్రాణాలు తృణప్రాయంగా తీస్తున్న సంఘటనలు కోకొళ్లం. జిల్లాలో జరిగిన హత్యలు మచ్చుకుకొన్ని.. మద్యానికి డబ్బు ఇవ్వలేదని తండ్రి హత్య : ఆదిలాబాద్ మండలం బంగారిగూడకు చెందిన రామకృష్ణ తన తండ్రి సత్యనారాయణ (70) మద్యానికి డబ్బులు ఇవ్వలేదని క్షణికావేశంలో జూన్ 12న కర్రతో దాడి చేసి హత్య చేశాడు. స్నేహితున్ని కడతేర్చాడు : కూలీ పంపిణీ విషయమైన ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. జూన్ 16న మంచిర్యాల తిలక్నగర్కు చెందిన మబ్బు రాజశేఖర్ను తనతో పనిచేసే మందిగ సిర్సులు గొడ్డలితో నరికి హత్య చేశాడు. రాజకీయ హత్య : బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ సర్పంచ్ మంద రవిని రాజకీయ కక్షలతో జూన్ 21న కొంత మంది ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఇది జిల్లాలోనే పెనుకలకలం రేపింది. భార్య అందంగా లేదని హత్య : కోటపల్లి మండలంలోని రొయ్యలపల్లి గ్రామానికి చెందిన సల్పాల సంతోష్ తన భార్య అందంగా లేదంటూ చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ క్రమంలో జూన్ 26న భార్య లలిత (23)తో గొడవ పెట్టుకొని ఆమెను చున్నితో ఉరివే సిహత్య చేశాడు. అనుమానం పెనుభూతమై.. : వేమనపల్లికి చెందిన శాంత ఉరఫ్ ఫాతిమా (40) కూలీపని చేస్తూ కుటుంబాన్ని పోషించింది. పనికి వెళ్లిన తన భార్య ఇతరులతో చనువుగా ఉంటుందని ఆమెపై భర్త యూసుఫ్ అనుమానం పెంచుకొని జూన్ 27న రోకలి బండతో దాడిచేసి హత్యకు పాల్పడ్డాడు. చిచ్చురేపిన గుడుంబా : జూలై 2న జన్నారం మండలం బొమ్మన గ్రామానికి చెందిన ఆరే భీమయ్య (38) బంధువులతో కలిసి గుడుంబా తాగుతుండగా జరిగిన గొడవ హత్యకు దారితీసింది. సదరు బంధువులు తిరుపతి, భానుచందర్, నరేందర్ భీమయ్యను రాయితో బాది హత్యకు పాల్పడ్డారు. వివాహేతర సంబంధం : సిర్పూర్-టి డోరపల్లి గ్రామానికి చెందిన దహెగావ్కర్ లహానుబాయి (46) భర్త రామ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. జూలై 12న భర్తను వేరే మహిళతో వెళ్తుండగా చూసిన లహానుబాయి వారిని వెంబడించి పట్టుకొని భర్తను నిలదీసింది. దీంతో గొడవ పెరిగి ఆగ్రహంతో రామ భార్య లహనుబాయిని చీర కొంగుతో ఉరివేసి హత్య చేశాడు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో నిత్యం చోటు చేసుకుంటున్నారు. భార్య చేతిలో.. : జూలై 12న భర్త వేధింపులు భరించలేక మంచిర్యాలలోని ఎన్టీఆర్నగర్లోని మౌటం సారయ్య (50)ను అతడి భార్య అంజమ్మ రోకలి బండతో కొట్టి చంపింది. పందుల వ్యాపారి హత్య : జూలై 19న జైపూర్ మండలం పెగడపెల్లి గ్రామానికి చెందిన దుగ్యాల రాములు (28) అనే పందుల వ్యాపారిని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపారు. గొంతుకోసి : నిర్మల్ పట్టణానికి ఉపాధి కోసం వలస వచ్చిన మహారాష్ట్ర వాసి సీహెచ్ సురేష్ (40)ని అతడి భార్య చంద్రకళ జూలై 20న పట్టణంలోని బైల్బజార్లో హత్య చేసింది. భర్త వేధింపులు భరించలేక మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి గొంతుకోసి హత్యకు పాల్పడ్డారు. దారుణహత్య : లక్ష్మణచాంద మండలంలోని రాచాపూర్ గ్రామ శివారులో జూలై 23న కుంటాల మండలం గొల్లమాడ గ్రామానికి చెందిన బట్టి నాగయ్య(55)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. చిత్రహింసలకు గురిచేసి.. : ఆగస్టు 23న నెన్నెల మండలంలోని కోనంపేటకు చెందిన కొడిపే ఎంకమ్మ (38)ను భర్త మల్లయ్య కాల్చి పొడిచి హత్య చేశాడు. రోజూలాగే మద్యం తాగివచ్చి భార్యతో చిత్రహింసలు చేసి హత్య చేశాడు. రైతు హత్య.. : ఆగస్టు 23న కడెం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన చౌడారపు కిష్టయ్య (55) అనే రైతును అదే గ్రామానికి చెందిన ఇందూర్ నరేష్ పాత కక్షల నేపథ్యంలో గొడ్డలితో దాడిచేసి హత్యకు పాల్పడ్డాడు. ఫొటోగ్రాఫర్ దారుణ హత్య.. : ఆగస్టు 25న బెల్లంపల్లి పట్టణంలో తాండూర్కు చెందిన ఫొటోగ్రాఫర్ కొడిపే నర్సిములు (25)ను తన స్నేహితుడు సతీష్ ఇంటికి పిలిపించి ముగ్గురి సహాయంతో వాహన క్లచ్వైర్తో నర్సిములుకు ఉరివేసి దారుణ హత్య చేశారు. ఇద్దరి దారుణ హత్య.. : ఆగస్టు 30న నిర్మల్ పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న కల్లు బట్టి కార్మికులు మేకల నర్సిములు (65), ఎర్గట్ల బాపురావు (51)ను గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడిచేసి హత్యకు పాల్పడ్డారు. ఇంటికి పిలిచి.. విషం కలిపి.. : ఆగస్టు 30న బెజ్జూర్ మండలం అగర్గూడ గ్రామానికి చెందిన కాటెల దామాజీ (54)ని అదే గ్రామానికి చెందిన దన్నూరి గంగ పాత కక్షలతో ఇంటికి పిలిపించి విషం కలిపిన మద్యాన్ని తాగించి మరీ హత్యకు పాల్పడింది. ఇనుప రాడ్తో దాడి చేసి.. : సెప్టెంబర్ 11న మంచిర్యాల పట్టణంలోని రాజీవ్నగర్కు చెందిన పంజ సులోచన (30)తో సహజీవనం చేస్తున్న మందమర్రి మండలం బొక్కలగుట్ట తిమ్మాపూర్కు చెందిన వెంకటేశ్ ఆమె మెడపై ఇనుప రాడ్తో కొట్టి దారుణంగా చంపాడు. వీఆర్ఏ హతం.. : సెప్టెంబర్ 11న బెజ్జూర్ మండలంలోని దింద గ్రామానికి చెందిన వీఆర్ఏ వగాడి నారాయణ (48)ను అదే గ్రామానికి చెందిన వెంకటి గొడ్డలితో నరికి చంపాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని హత్యకు పాల్పడ్డాడు. కారంపొడి చల్లి.. కత్తులతో నరికి... : సెప్టెంబర్ 12న జన్నారం మండలం పొన్కల్ గాంధీనగర్కు చెందిన కోట రవి (31) బైక్పై వస్తున్నప్పుడు మార్గమధ్యలో కాపుకాసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కళ్లలో కారంచల్లి కత్తులతో నరికి చంపారు. -
అసెంబ్లీ వ్యవహారాలపై త్వరలో టీవీ చానల్ ప్రారంభం
సాక్షి, ముంబై: అసెంబ్లీలో కొనసాగుతున్న వ్యవహారాలన్నింటినీ ప్రజలకు తెలియపరిచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తొందర్లోనే ‘అమ్చీ విధానసభా’ అనే టీ వీ చానల్ను ప్రారంభించనుంది. ఇందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. అందిన వివరాల మేరకు ఈ విషయంపై తుది నివేదిక రూపొందించినట్టు తెలిసింది. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు ఎలా పనులు చేస్తారనే విషయంతోపాటు అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాల్లో వారు సమస్యలపై చర్చలు ఎలా జరుపుతున్నారనే విషయం తెలుసుకోవాలని ప్రజల్లో కుతూహలం ఉంటుంది. వీటితోపాటు అనేక సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ చానల్ను ప్రారంభిస్తున్నారని చెప్పవచ్చు. ఈ విషయంపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్లతోపాటు శాసన సభ, శాసన మండలిల స్పీకర్లు, పదాధికారులు లోకసభ టీవీ చానల్ అధికారులతో భేటీ అయినట్టు సమాచారం.