namratha shirodkar
-
అందాల ఆషికా రంగనాథ్.. చీరలో దేవకన్యలా ప్రియాంక!
చీరలో కనికట్టు చేసేలా ప్రియాంక జవాల్కర్మత్తెక్కించే చూపులతో రెచ్చగొట్టేస్తున్న ఆషికా రంగనాథ్పొట్టి స్కర్ట్లో రీతూ చౌదరి.. చూస్తే అంతేవైట్ అండ్ వైట్ డ్రస్సులో రకుల్ ప్రీత్ హొయలుకొడుకు బర్త్ డే సెలబ్రేషన్ ఫొటోలు షేర్ చేసిన నమ్రతజిమ్లో తెగ కష్టపడుతున్న క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీతెల్లని చీరలో దేవకన్యలా మెరిసిపోతున్న మౌనీ రాయ్ View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Meenakshi Dixit (@meenakshidixit) View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
కాలినడకన తిరుమలకి మహేశ్ బాబు ఫ్యామిలీ (ఫొటోలు)
-
కొడుకు గౌతమ్ తొలి స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. మహేశ్ బాబు భార్య ఎమోషనల్ (ఫొటోలు)
-
మంచులో చిల్ అవుతున్న మహేశ్బాబు ఫ్యామిలీ (ఫోటోలు)
-
కిడ్స్ తో కలిసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నమ్రత (ఫొటోలు)
-
మహేశ్ రూట్లోనే భార్య నమ్రత.. జాన్వీ కపూర్ కేక అంతే!
తిరుపతిలో భక్తి మోడ్లో హీరోయిన్ శ్రీలీల మత్తెక్కించే పోజుల్లో మైమరపిస్తున్న నభా నటేశ్ చీరలో బిగ్బాస్ బ్యూటీ సోనియా సోయగాలు బర్త్ డే స్పెషల్.. క్రేజీ ఫొటోలు పోస్ట్ చేసిన అనుపమ అందాలన్నీ చూపిస్తూ కాక రేపుతున్న జాన్వీ కపూర్ ఎలా మేకప్ అవుతానో చూపించిన అషూరెడ్డి జిమ్లో చెమటలు చిందిస్తున్న మహేశ్ భార్య నమ్రత View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Soniya Bansal (@soniyaofficial123) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Madhuri Vissamsetti - Makeup artist in Melbourne (@madhurimakeupandhair_artist) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) -
Sitara Insta Income: టీనేజీలోనే గట్టిగా సంపాదిస్తున్న సితార.. నెలకు ఎన్ని లక్షలంటే?
సూపర్స్టార్ మహేశ్ బాబు పేరు చెప్పగానే అందరికీ సినిమాలు గుర్తొస్తాయి. కానీ కొందరికి మాత్రం అతడిలో అసలైన బిజినెస్మ్యాన్ గుర్తొస్తాడు. ఎందుకంటే మూవీ అంటే మహా అయితే సంవత్సరానికి ఒకటి చేస్తాడు. కానీ అదే టైంలో యాడ్స్, బ్రాండ్స్ ప్రమోషన్స్ ద్వారా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నాడు. టాలీవుడ్లో మిగతా హీరోలతో పోలిస్తే యాడ్స్లో మహేశే ఎక్కువగా కనిపిస్తుంటాడు. ఇప్పుడు ఇతడి రూట్లోనే కూతురు సితార కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. సూపర్స్టార్ కృష్ణ వారసుడిగా మహేశ్ సినిమాల్లోకి వచ్చాడు. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేసి ఆ తర్వాత హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ మహేశ్ కూతురు సితార మాత్రం పుట్టినప్పటి నుంచే మంచి ఫేమ్ సంపాదిస్తూ వచ్చింది. చిన్నప్పటి నుంచి ఈమె ఫొటోలు వైరల్ అవుతూనే ఉండేవి. ఇప్పుడు టీనేజీలోకి వచ్చిన తర్వాత సితార మరింత యాక్టివ్గా కనిపిస్తోంది. (ఇదీ చదవండి: సైలెంట్గా ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్బాస్' శోభాశెట్టి) గతంలో ఫ్యామిలీతో కలిసి ఓ యాడ్లో కనిపించిన సితార.. 'సర్కారు వారి పాట' సినిమాలోని ఓ పాటలో డ్యాన్సులతో ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా ద్వారా ట్రెండింగ్లో ఉంటోంది. ఇన్ స్టాలో ఈమెకు 1.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అలానే యూట్యూబ్ ఛానెల్లోనూ 10 వేల మంది వరకు సబ్స్కైబర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే బ్రాండ్స్, ప్రమోషన్స్ లాంటివి చేస్తూ మంచిగా సంపాదిస్తోంది. గతేడాది ఓ జ్యూవెల్లరీ యాడ్లో సితార యాక్ట్ చేసినందుకు రూ.కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా సితార సంపాదన విషయమై కొన్ని నంబర్స్ వినిపిస్తున్నాయి. నెలకు ఏకంగా రూ.30 లక్షల వరకు వెనకేసుకుంటోందని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) -
మహేశ్ బాబు ఎమోషనల్ స్పీచ్.. నమ్రత ఆసక్తికర పోస్ట్!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మరో చిత్రం 'గుంటూరు కారం'. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా..వ్యూస్ పరంగా యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిమానుల భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా గుంటూరు కారం మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించారు. ఈవెంట్ సక్సెస్ కావడంపై మహేశ్ భార్య నమ్రత ఆసక్తికర పోస్ట్ చేశారు. నమ్రత తన ఇన్స్టాలో రాస్తూ.. ' మహేశ్ సూపర్ ఫ్యాన్స్ గురించి మాట్లాడే చివరి వ్యక్తి బహుశా నేనే అనుకుంటా. మన రెండు రాష్ట్రాల ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆయనపై అపారమైన ప్రేమను కురిపిస్తారు. అన్నివేళలా ఆయనకు మద్దతుగా ఉన్నారు. మీరు సపోర్ట్ చేస్తూ మరింత కష్టపడి పనిపడేలా చేశారు. మా సొంత ఊరు గుంటూరులో మీరు చూపించిన ప్రేమను చూసి ఓ విషయం గర్వంగా చెప్పాలని ఉంది. మహేశ్.. అభిమానులకు మీరొక ఎమోషన్. ఈ ప్రేమను కుటుంబసభ్యులుగా మనం ఆదరిస్తాం. ఈ ప్రేమ ఇలాగే మనం జీవించి ఉన్నంత కాలం ఉండాలని కోరుకుంటున్నా. మీకు ఎల్లప్పుడూ మా ప్రేమను ప్రతిఫలంగా అందిస్తాం. మీరు దానిని స్వీకరిస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నా. ఆయనను ఎంతగానో ప్రేమిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మీ అభిమానానికి నా హృదయం సంతోషంతో నిండుగా ఉంది' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. గుంటూరులో మంగళవారం జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ మహేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మీరే నాకు అమ్మా, నాన్న అంటూ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. ఇప్పటి నుంచి నాకు మీరే అన్నీ అంటూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాలో షేర్ చేసిన నమ్రత ఈ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
స్టన్నింగ్ లుక్లో అత్తారింటికి దారేది భామ.. పింక్ డ్రెస్లో నమ్రత!
►డిసెంబర్ పిక్స్ షేర్ చేసిన మాళవిక ►పింక్ డ్రెస్లో నమ్రత శిరోద్కర్ లుక్స్ ►స్టన్నింగ్ లుక్లో అత్తారింటికి దారేది భామ ప్రణీత ►పారిస్లో చిల్ అవుతోన్న హెబ్బా పటేల్ ►క్రిస్మస్ మూడ్లోనే బుట్టబొమ్మ ►క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న దేవర భామ జాన్వీ కపూర్ View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
ముగ్గులేసిన సితార, ఉపాసన ఇంట దీపావళి పార్టీ.. నమ్రత కూడా..
వెలుతురు పోయాక చీకటి వస్తుంది.. చీకటి పోయాక వెలుతురు వస్తుంది. ఇది ప్రతిరోజూ జరిగేదే! కానీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించేందుకు వచ్చేదే దీపావళి పండగ. ఈరోజు పూజలు, పునస్కారాలతో పాటు స్వీట్లు, సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు రోడ్లపై పటాకులు పేలుస్తూ నానా రచ్చ చేస్తుంటారు. అమ్మాయిలు ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేసి వాటిని చూసుకుని మురిసిపోతుంటారు. తర్వాత అందంగా ముస్తాబై దీపావళి వేడుకలు షురూ చేస్తారు. సెలబ్రిటీలైతే మరింత ఘనంగా పండగ జరుపుకుంటారు. మరి ఈ పండగ రోజు(నవంబర్ 12న) తారలు సోషల్ మీడియాలో ఏమేం ఫోటోలు షేర్ చేశారో చూద్దాం.. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Vindhya Vishaka (@vindhya_vishaka) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Krésha (@kreshabajaj) View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) చదవండి: కన్నుమూసిన సీనియర్ హీరో.. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే.. -
తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్బాబు.. త్వరలో శుభకార్యం!
సూపర్స్టార్ మహేశ్బాబు ప్రస్తుతం 'గుంటూరు కారం' బిజీలో ఉన్నారు. ఈ సినిమాని ఎలాగైనా సరే సంక్రాంతికి తీసుకురావాలనేది ప్లాన్. మరోవైపు గత కొన్నాళ్లలో వరసగా అన్న, తల్లిదండ్రుల్ని కోల్పోయిన మహేశ్.. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఇలాంటి టైంలో మహేశ్ ఇంట్లో ఓ శుభకార్యం జరగబోతుందని తెలుస్తోంది. ఇది మహేశ్ తల్లి చివరి కోరిక అని అంటున్నారు. మహేశ్బాబు పక్కా ఫ్యామిలీమ్యాన్. అయితే షూటింగ్స్ లేదంటే కుటుంబంతో ఉంటాడు. ఏడాదికి రెండు మూడుసార్లయినా విదేశాలకు టూర్స్ వేస్తాడు. ఇక మహేశ్ కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె 12 ఏళ్లు. కానీ స్టార్ హీరోయిన్ రేంజులో ఫాలోయింగ్ సంపాదించింది. అప్పుడే యాడ్స్ కూడా చేసేస్తోంది. ఇప్పుడు ఈమెకే లంగా ఓణీ ఫంక్షన్ జరగనుందట. (ఇదీ చదవండి: గ్రాండ్గా ఆ హీరోహీరోయిన్ నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి కూడా) మహేశ్ తల్లి ఇందిరా దేవి.. తను బతికున్నప్పుడే సితార ఓణీల ఫంక్షన్ చూడాలని అనుకుందట. కానీ ఎందుకే కుదర్లేదు. ఆమె చనిపోవడంతో ఆ తర్వాత అస్సలు కుదరలేదు. ఇన్నాళ్లకు ఆ శుభకార్యాన్ని మహేశ్ చేయాలని ప్లాన్ చేశాడట. ఈ వేడుకకు మొత్తం ఘట్టమనేని కుటుంబ సభ్యులందరూ హాజరవుతారని తెలుస్తోంది. ఈ నెలలోనే ఆ వేడుక ఉండనుందట. మహేశ్ సినిమాల విషయానికొస్తే.. 'గుంటూరు కారం' షూటింగ్ డిసెంబరులో పూర్తయిపోతుంది. ఆ వెంటనే రాజమౌళితో చేయబోయే ప్రాజెక్టులోకి వెళ్లిపోతాడు. కొన్నినెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత అంటే వచ్చే ఏడాది జూన్ నుంచి మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) -
కొత్త వెడ్డింగ్ స్టోర్ని ప్రారంభించిన మహేశ్బాబు
సూపర్స్టార్ మహేశ్బాబు, నమ్రతా కలిసి హైదరాబాద్లో గౌరీ సిగ్నేచర్స్ అటెలియర్ అనే వెడ్డింగ్ స్టోర్ని ప్రారంభించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లో ప్రారంభమైన ఈ స్టోర్లో నిశ్చితార్థం చేసుకున్న జంటలతో పాటు పిల్లల నుంచి పెద్దల వరకు చెప్పాలంటే కుటుంబానికి వస్త్రాలతో పాటు సరితూగే ఆభరణాలను కూడా అందిస్తుంది. లాంచ్ ఈవెంట్లో భాగంగా మాట్లాడిన మహేశ్-నమ్రత.. గౌరీ సిగ్నేచర్స్ సీఈఓ ఉదయ్ సాయి కౌతవరపు బ్రాండ్ తమ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ తయారీ నుండి రిటైల్ వరకు ప్రత్యేకమైన బెస్పోక్ వెడ్డింగ్ సిగ్నేచర్ ఎంసెంబ్ల్స్ బ్రాండ్గా అభివృద్ధి చేశారని మెచ్చుకున్నారు. వధూవరులు వారి కుటుంబం మొత్తం పెళ్లి కోసం కస్టమ్ డిజైనర్ డ్రెస్ల కోసం మాత్రమే కాకుండా, ఎంచుకున్న వస్త్రాలకు సరిపోయే ఆభరణాలకు వెతుకుతున్న డిమాండ్ కారణంగా ఈ గౌరీ సిగ్నేచర్స్ పుట్టిందని చెప్పారు. -
వినాయక నిమజ్జనంలో సితార, గౌతమ్.. వీడియో వైరల్!!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో గణేశ్ నిమజ్జన వేడుకలు నిర్వహించారు. టాలీవుడ్ ప్రిన్స్ కూతురు సితార, కుమారుడు గౌతమ్ గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్లోని ఇంటిలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోను నమ్రతా శిరోద్కర్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (ఇది చదవండి: తొలిసారి హీరోయిన్గా ట్రాన్స్జెండర్.. హీరోగా ఎవరంటే?) తమ ఇంట్లో పూజలు చేసిన వినాయకుడిని ఆవరణలోని ఓ డ్రమ్ము నీటిలో నిమజ్జనం చేశారు. ఈ వీడియోలో నమ్రతా, మహేశ్ బాబు ఎక్కడా కూడా కనిపించలేదు. ఇంట్లోని పనివారితో కలిసి ఈ వేడుకల్లో సితార, గౌతమ్ పాల్గొన్నారు. నమ్రతా ఇన్స్టాలో రాస్తూ 'గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ కలుద్దాం' అంటూ పోస్ట్ చేసింది. అయితే మహేశ్ బాబు కూతురు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటూ అభిమానులతో టచ్లోనే ఉంటోంది. కాగా.. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గుంటూరు కారం మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్.. రాజమౌళితో కలిసి ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నారు. (ఇది చదవండి: అండమాన్ దీవుల నేపథ్యంలో సరికొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
నమ్రతా బాటలోనే మహేశ్ బాబు హీరోయిన్.. ఏంటా నిర్ణయం!
చాలామంది హీరోయిన్స్ పలు కారణాలతో కెరీర్కు గుడ్బై చెప్పేస్తుంటారు. కొందరు అవకాశాలు తగ్గిపోయి.. మరికొందరేమో ఫేమ్ రాక మధ్యలోనే ఈ ఫీల్డ్ను వదిలేసిన వారు కూడా ఉన్నారు. కానీ సూపర్ హిట్ సినిమాల్లో నటించినప్పటికీ కొందరు అర్ధాంతరందా కెరీర్ను ముగిస్తుంటారు. అలాంటి వారిలో టాలీవుడ్లో మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఒకరు. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాకు బైబై చెప్పేసింది. ఇక అలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకున్న హీరోయిన్ మరొకరు ఉన్నారు. ఆమెనే బాలీవుడ్ హీరోయిన్ అమృత రావు. (ఇది చదవండి: జవాన్ డైరెక్టర్పై నయన్ అసంతృప్తి.. కారణం అదేనా..!!) 2002లో అబ్ కే బరాస్తో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ హీరోయిన్ అమృత రావు. 2003లో అమృతారావు షాహిద్ కపూర్ సరసన ఇష్క్ విష్క్లో నటించింది. ఆ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. షాహిద్ కపూర్తో మూడు చిత్రాల్లో నటించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఆ తర్వాత షారుఖ్ ఖాన్తో మై హూనా, సన్నీ డియోల్తో సింగ్ సాహెబ్ ది గ్రేట్, అజయ్ దేవగన్తో ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ నటించారు. అంతే కాకుండా ప్యారే మోహన్, మస్తీ, జాలీ ఎల్ఎల్బి చిత్రాల్లో నటించారు. టాలీవుడ్లోనూ అరంగేట్రం చేసిన భామ మహేశ్ బాబు సరసన అతిథి చిత్రంలో హీరోయిన్గా అలరించింది. అయితే కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే అనూహ్యంగా సినిమాల నుంచి తప్పుకున్నారు. కారణం ఆమెకు పెళ్లి కావడమే. (ఇది చదవండి: సైమా వేడుక.. మంచు లక్ష్మికే కోపం తెప్పించాడు..!!) మే 15న 2016లో రేడియో జాకీ అన్మోల్ అనే వ్యక్తిని పెళ్లాడిన అమృత రావు సినిమాలను పూర్తిగా వదిలేశారు. ఈ జంటకు ఓ కుమారుడు కూడా జన్మించారు. పెళ్లి తర్వాత నటనకు స్వస్తి పలికిన అమృతారావు.. ప్రస్తుతం కుటుంబ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ముంబయిలో పుట్టి పెరిగిన అమృతరావు మోడలింగ్లో అడుగుపెట్టింది. కాగా.. ఆమె చెల్లెలు ప్రీతికా రావు కూడా నటిగా రాణిస్తోంది. -
మహేశ్ ఇంట్లో కొత్త అతిథి, ఫోటో షేర్ చేసిన నమ్రత
సూపర్స్టార్ మహేశ్బాబు ఇంట్లోకి కొత్త అతిథి వచ్చేశారు. వస్తూనే మహేశ్ కుటుంబంలో సంతోషాన్ని నింపారు. సితారతో ఆడుకునేందుకు తాను రెడీ అంటున్నారు. ఇంతకీ ఎవరా అతిథి అనుకుంటున్నారా? స్నూపీ.. మహేశ్ భార్య నమ్రత కొత్తగా ఓ కుక్కపిల్లను తీసుకొచ్చింది. దానికి స్నూపీ అని పేరు పెట్టుకుంది. ఇటీవలే వీరి ఇంట్లోని ప్లూటో అనే కుక్క చనిపోయిన సంగతి తెలిసిందే! ఆ బాధ నుంచి బయటపడేందుకు మరో కొత్త కుక్కపిల్లను తెచ్చుకున్నారన్నమాట! ఈ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నిన్ను ప్లూటోనే మా దగ్గరకు పంపించింది. ఓవైపు ఒక కుక్కపిల్లను కోల్పోయామన్న బాధ.. మరోవైపు మరో కుక్కపిల్లను ప్రేమించబోతున్నామన్న సంతోషం.. నిన్ను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నాం స్నూపీ.. నిన్ను మరింత ప్రేమిస్తాం అంటూ కొత్తగా తీసుకొచ్చిన కుక్కపిల్ల ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆ పప్పీ ఎంత అమాయకంగా చూస్తోందో అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మహేశ్బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్- మహేశ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: ఓ ఇంటివాడు కాబోతున్న యంగ్ హీరో.. పెళ్లికూతురు ఎవరో తెలుసా? -
లండన్లో ప్రిన్స్ ఫ్యామిలీ.. ఫోటోలు షేర్ చేసిన నమ్రత!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్బాబు-నమ్రత శిరోద్కర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే ప్రిన్స్ కాస్తా టైం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వ్యాకేషన్ ప్లాన్ చేస్తుంటారు. అంతేకాదు ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటారు. ప్రస్తుతం షూటింగ్కు కాస్త విరామం లభించడంతో మహేశ్బాబు కుటుంబంతో సహా లండన్లో వాలిపోయారు. ఇటీవలే వేకేషన్కు వెళ్తూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. (ఇది చదవండి: హైదరాబాద్కు తిరిగొచ్చిన మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్) తాజాగా నమ్రత లండన్లో ఉన్న ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. లండన్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో డిన్నర్ చేస్తున్న ఫోటోలు పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మహేశ్ అన్నను జాగ్రత్తగా చూసుకో మేడమ్ అంటూ కొందరు నెటిజన్స్ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. గతంలో కూడా పలుసార్లు మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి లండన్కు వేకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా..మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గుంటూరు కారంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి పూజా హేగ్డే హీరోయిన్గా తప్పుకోవడంతో... పెళ్లి సందడి భామ శ్రీలీల ఆ ఛాన్స్ కొట్టేసింది. ఆ తరువాత ఎస్ఎస్ రాజమౌళితో కలిసి మరో చిత్రం చేయనున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్ హీరోకు పెద్ద ఫ్యాన్.. ధోని భార్య సాక్షి కామెంట్స్ వైరల్!) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మహేష్ కోసం కష్టపడి హైదరాబాద్ వస్తే.. మహేష్ అసలు మాట్లాడలేదు..
-
బేబీ షవర్ పార్టీలో నమ్రత.. ఆమె డ్రెస్సుపైనే అందరి కళ్లు!
టాలీవుడ్లో నమ్రతా శిరోద్కర్- మహేశ్ బాబు జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెండితెరపై హీరో, హీరోయిన్లుగా కలిసి నటించిన వీరు నిజజీవితంలోనూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మహేశ్ బాబు సతీమణిగా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించారు. ఈ జంటకు సితార, గౌతమ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహేశ్ బాబు గారాలపట్టి సితార సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సితార భరతనాట్యం నేర్చుకుంటున్నట్లు ఇప్పటికే చాలాసార్లు నమ్రత వెల్లడించింది. (ఇది చదవండి: ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీస్థాయిలో ఖర్చు?) అయితే చాలా రోజుల తర్వాత మహేశ్ బాబు ఫ్యామిలీ ఓ పార్టీకి హాజరైంది. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్ బేబీ షవర్ పార్టీకి మహేష్ బాబు కుటుంబంతో సహా హాజరయ్యారు. ఈ వేడుకలో పాల్గొన్న ఫోటోలను నమ్రత శిరోద్కర్ తన ఇన్స్టాలో పంచుకున్నారు. ఈ పార్టీలో నమ్రత శిరోద్కర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. రూ.4 లక్షల కుర్తా? అయితే ఈ పార్టీలో నమ్రత ధరించిన ప్రత్యేకమైన కుర్తా ధరపై నెట్టింట చర్చ మొదలైంది. గ్రాఫిక్ డిజైన్తో కూడిన కుర్తా దాదాపుగా రూ.4 లక్షలు ఉంటుందని సమాచారం. ఈ ప్రత్యేకమైన జార్జియో అర్మానీ కుర్తాలో నమ్రతా శిరోద్కర్ లుక్ అదిరిపోయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరవవుతున్నాయి. కాగా.. ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూజా హేగ్డే హీరోయిన్గా నటిస్తోంది. (ఇది చదవండి: చిన్న సూట్కేసుతో ముంబై వచ్చా.. చేతిలో డబ్బుల్లేక: నటి) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
ఆ నవ్వు, అందం.. ఎంతైనా మహేశ్బాబు రేంజే వేరు!
మహేశ్ ఈ పేరు వింటే వెబ్రేషన్స్.. ఆయన ఒక్క స్మైల్ ఇచ్చాడంటే అమ్మాయిల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి. ఇప్పటికీ అందాన్ని చెక్కుచెదరనివ్వకుండా కాపాడుకుంటున్న ఈ సూపర్స్టార్ ఎంతోమంది హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. 47 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపించడం ఒక్క మహేశ్ బాబుకే చెల్లుతుంది. తాజాగా అతడు ఫ్యామిలీతో కలిసి ఓ పార్టీలో పాల్గొన్నాడు. భార్య నమ్రత, కూతురు సితారతో పాటు ఫ్రెండ్స్తో కలిసి దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. 'వాట్ ఎ ఫన్ నైట్' అంటూ క్యాప్షన్ జోడించాడు. ఇందులో మహేశ్ స్మైల్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'ఏ యాంగిల్లో చూసినా అందంగా ఉండేది నువ్వే బ్రో..', 'ఏమున్నాడ్రా మా అన్నయ్య..', 'అందానికి ఆధార్ కార్డులా ఉన్నాడు మా బాబులకే బాబు మహేశ్బాబు' అని కామెంట్లు చేస్తున్నారు. అటు నమ్రత కూడా పార్టీకి సంబంధించిన మరిన్ని ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. 'మా ఫ్రెండ్స్ అందరినీ కలిశాం.. పార్టీ ఎంత బాగా జరిగిందో.. నా కూతురితో కలిసి ఇలా పార్టీకి వెళ్లడం బహుశా ఇదే తొలిసారి. తన తండ్రిలాగే తను కూడా ఎంత అల్లరి చేసిందో' అని రాసుకొచ్చింది. ఈ పార్టీకి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇక మహేశ్బాబు విషయానికి వస్తే గతేడాది సర్కారువారి పాట సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. గుంటూరు కారంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్.. మహేశ్బాబుతో చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: ఇండియాలో టాప్ 50 వెబ్ సిరీస్లు ఇవే, టాప్ 5లో ఏమున్నాయంటే? -
గొప్ప మనసు చాటుకున్న నమ్రతా
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో మహేశ్ బాబు-నమ్రతా శిరోద్కర్ల ఒకటి. వెండితెరపై హీరో, హీరోయిన్లుగా కలిసి నటించిన వీరు నిజజీవితంలోనూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే మహేశ్ బాబు సమాజసేవలోనూ ముందున్నారు. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిన్నారులకు గుండె ఆపరేషన్ల కోసం అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నమ్రతా శిరోద్కర్ తన ఉదారతను చాటుకున్నారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఓ పేద విద్యార్థినికి అండగా నిలిచారు. ఏవియేషన్ చదువుకునేందుకు ల్యాప్ టాప్ అందించారు. బాగా చదువుకుని మీ కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకురావాలని నమ్రతా విద్యార్థికి సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీంతో నెటిజన్ల నుంచి మహేశ్, నమ్రతలకు ధన్యవాదాలు చెబుతున్నారు. ఈ సందర్బంగా నమ్రతా సాయంపై ఏవియేషన్ విద్యార్థి, ఆమె తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. నా చదువుకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న మహేశ్ బాబు ఫ్యామిలీకి నేను రుణపడి ఉంటానని తెలిపింది. On this #InternationalWomensDay2023, #NamrataMaheshGhattamaneni & @urstrulyMahesh sponsored laptop and educational support for a bright Aviation student through @MBfoundationorg. ❤️ #IWD2023 #WomensDay #MaheshBabu pic.twitter.com/hMqulMbiWw — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) March 8, 2023 -
మహేశ్ మేకప్ మ్యాన్ ఇంట విషాదం.. స్వయంగా వెళ్లి పరామర్శించిన నమ్రత!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు-నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. ‘వంశీ’, ‘అంజీ’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఆమె పెళ్లి ఆనంతరం నటకు గుడ్బై చెప్పేసింది. హౌజ్ వైఫ్గా పిల్లల బాధ్యత, ఇంటి పనులతో పాటు భర్త మహేశ్ సినిమా, బిజినెస్ వ్యవహరాలను చూసుకుంటుంది. ఇక ఈ క్యూట్ కపుల్ సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏపీలోని ఓ ఆస్పత్రితో కలిసి పేద చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. చదవండి: అందుకే సినిమాలు చేయడం మానేశా: నటి హేమ ఇప్పటికే వెయ్యి మంది చిన్నారులకు ఈ జంట గుండె ఆపరేషన్ చేయించి అండగా నిలిచారు. అంతేకాదు తరచూ ఫౌండేషన్స్కు విరాళాలు ఇస్తుంటారు. సినిమాల విషయంలోనే కాదు సామాజిక సేవలోనూ భర్త వెన్నంటే ఉంటున్న నమ్రత తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇంటి పెద్దను కొల్పోయిన ఓ కుటుంబానికి నమత్ర అండగా నిలిచారు. మహేశ్ పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ తండ్రి శనివారం ఉదయం కన్నుమూశాడు. దీంతో నమ్రత స్వయంగా వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: క్యాన్సర్ బారిన ఆటో రామ్ ప్రసాద్? క్లారిటీ ఇచ్చిన నటుడు పట్టాభి అనే మేకప్ ఆర్టిస్ట్ మహేశ్ వద్ద ఎంతోకాలంగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు మహేశ్ బాబు ఫ్యామిలీతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం పట్టాభి తండ్రి అకాల మరణం చెందాడు. ఈ వార్త తెలుసుకున్న మహేశ్ భార్య నమ్రత స్వయంగా వెళ్లి అతడి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళులు అర్పించారు. అయితే మహేశ్ ప్రస్తుతం స్పెయిన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. pic.twitter.com/WlTBEYQJrV — P.SrinivasaRaju (@srinusrkr) February 11, 2023 మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి. పర్సనల్ మేకప్ మెన్ పట్టాభి సార్ గారి. వాళ్ళ నాన్నగారు స్వర్గస్తులైనారు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని. కోరుకుంటున్నాను🙏 ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తూ🙏 pic.twitter.com/lAOKJBf8WJ — P.SrinivasaRaju (@srinusrkr) February 11, 2023 -
త్వరగా వచ్చేయ్.. నిన్ను చాలా మిస్సవుతున్నా: సితార
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ మహేశ్బాబు-నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. ఇక వీరి పిల్లలు గౌతమ్, సితార గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే మహేశ్ బాబు కుమార్తె సితార గురించి మనందరికీ తెలుసు. తన పోస్టులతో అభిమానులను ఎప్పుడు అలరిస్తూ ఉంటుంది. ఇటీవల అన్న గౌతమ్ కల్చరల్ ట్రిప్ కోసమని విదేశాలకు వెళ్లాడు. దీంతో అన్నయ్యను చాలా మిస్సవుతున్నానంటూ గౌతమ్తో సరదాగా ఆడుకుంటున్న ఫోటోలను పోస్ట్ చేసింది సితార. 'మిస్ యూ అన్నయ్య.. త్వరగా తిరిగిరా' అంటూ పోస్ట్ చేసింది. ఇది ఆమె అభిమానులు కొందరు కంగారు పడ్డారు. మీ అన్నయ్య ఎక్కడికెళ్లారంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో అన్న- చెల్లి అనుబంధం చాలా గొప్పదని పోస్టులు పెడుతున్నారు. ఇటీవలే మహేశ్ బాబు సతీమణి నమ్రత కూడా ఎమోషనల్ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
నమ్రతకు మహేశ్ బాబు స్పెషల్ బర్త్డే విషెస్
టాలీవుడ్ మోస్ట్ లవింగ్ కపుల్లో సూపర్స్టార్ మహేశ్బాబు, నమత్ర శిరోద్కర్ జోడి ఒకటి. ఆదివారం(జనవరి 22) నమ్రత పుట్టిన రోజు. ఈ సందర్భంగా సతీమణికి ప్రత్యేకంగా బర్త్డే విషెస్ తెలిపారు మహేశ్. ‘హ్యాపీ బర్త్డే నమ్రత. కుటుంబాన్ని సక్రమంగా చూసుకుంటున్నందుకు, నీకు నీలానే ఉంటూ నా ఎదుగుదలకు సాయం చేస్తున్నందుకు, నా వెన్నంటి ఉంటున్నందుకు థాంక్స్’ అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు కాగా, వంశీ సినిమా షూటింగ్ సమయంలో మహేశ్, నమ్రత పప్రేమలో పడ్డారు. 2005 ఫిబ్రవరి 10తేదిన ఇద్దరు ఒకటయ్యారు. వీరిద్దరి ప్రేమకు కానుకగా మొదట కొడుకు గౌతమ్ ఆతర్వాత కూతురు సితార జన్మించారు. మహేశ్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికి..సమ్మర్ హాలీడేస్, పండుగ రోజుల్లో మాత్రం భార్య, పిల్లలతో జాలీ ట్రిప్స్ వేస్తారు. Happy birthday NSG! Thank you for putting things in perspective... for lifting me up and for being you always! ❤️❤️❤️ pic.twitter.com/KBBD3x5bXV — Mahesh Babu (@urstrulyMahesh) January 22, 2023 -
సితార అన్ప్లాన్డ్ బేబీ: నమ్రత షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్లో మహేశ్బాబు-నమ్రత జంట ఒకటి. మిస్ ఇండియా కీరిటాన్ని గెలుచుకున్న నమత్ర ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వంశీ మూవీ సమయంలో ప్రేమలో పడ్డ మహేశ్-నమ్రత ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక వివాహం అనంతరం సినిమాలకు గుడ్బై చెప్పిన నమ్రత తాజాగా ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో తొలిసారి తన వ్యక్తిగత విషయాలపై నోరు విప్పింది. ఈ ఇంటర్య్వూకి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. ఈ సందర్భంగా పెళ్లి అనంతరం సినిమాలకు బ్రేక్ ఇవ్వడంపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ తమ పెళ్లికి ముందే మహేశ్ ఓ కండిషన్ పెట్టాడంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. అనంతరం మహేశ్తో పెళ్లి జరగడమే తనకు హ్యాపీ మూమెంట్ అని చెప్పిన నమ్రత.. సితార అన్ప్లాన్డ్ బేబీ అని చెప్పి షాకిచ్చింది. ఒకవేళ సితార పుట్టి ఉండకపోతే తమ జీవితాలు అసంపూర్ణంగానే ఉండేవేమోనని నమ్రత పేర్కొంది. అలాగే గౌతమ్ పుట్టిన సమయంలో కఠిన పరిస్థితులు చూశామని, 8 నెలల్లోనే గౌతమ్ పుట్టడంతో బతుకుతాడో లేదో అని వైద్యులు చెప్పారంటూ నమ్రత ఎమోషనల్ అయ్యింది. చదవండి: సావిత్రి గురించి జెమిని గణేశన్ ఇచ్చిన ప్రకటన చూసి చాలా బాధపడ్డాను సీనియర్ నటి ఝాన్సీ అందుకే అప్పుడు సమంతను.. ఇప్పుడు దీపికాను ట్రోల్ చేస్తున్నారు: నటి రమ్య -
టెక్ దిగ్గజంతో మహేష్బాబు దంపతులు భేటీ, ఫోటో వైరల్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ను కలిశారు. లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ విజయంతో ఫుల్ ఖుషీగా ఉన్న మహేష్ ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూరప్ టూర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నమహేష్ తాజాగా బిల్గేట్స్తో భేటీ అయిన ఫోటోను ట్వీట్ చేశాడు. భార్య నమ్రత,తాను కలిసి బిల్గేట్స్తో ఉన్న ఫోటోను పంచుకున్నాడు. దీంతో ఈ పిక్ ఇపుడు వైరల్గా మారింది. ప్రస్తుతం న్యూయార్క్లో ఉన్న మహేష్ ప్రపంచ కుబేరుడుతో కలవడం విశేషగా నిలిచింది. బిల్గేట్స్ ను కలిసిన ఫోటోని ఫ్యాన్స్తో పంచుకున్న మహేష్, బిల్గేట్స్ని కలవడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు. ప్రపంచంలో గ్రేటెస్ట్ విజనరీ ఉన్న, అత్యంత గౌరవమైన, ప్రోత్సాహకరమై వ్యక్తి అంటూ ట్వీట్ చేశాడు. దీంతో మహేష్ దంపతులు బిల్గేట్స్ భేటీ వెనుక వ్యాపార ప్రయోజనాలున్నాయా అనే చర్చకు దారి తీసింది. Had the pleasure of meeting Mr. @BillGates! One of the greatest visionaries this world has seen... and yet the most humble! Truly an inspiration!! pic.twitter.com/3FN2y7bIoc — Mahesh Babu (@urstrulyMahesh) June 29, 2022 -
ఆ వీధుల్లో ఫ్యామిలీతో మహేశ్ బాబు సెల్ఫీ.. 'రోజులో ఒకసారి' అంటూ పోస్ట్
Mahesh Babu Making Memories With His Family In Italy: సమయం దొరికితే ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతానని అనేక సందర్భాల్లో తెలిపాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. సినిమా పూర్తయితే అయితే చాలు భార్యాపిల్లలతో కలిసి విదేశాలకు చెక్కేస్తాడు. ఇటీవల మహేశ్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా తాను నిర్మాతగా వ్యవహరించిన 'మేజర్' మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్తో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ను ఆస్వాదిస్తున్న మహేశ్ బాబు ఇటీవల ఫ్యామిలీతో కలిసి టూర్కు వెళ్లిన విషయం తెలిసిందే. అలాగే ఇంతకుముందు ఇటలీలో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నాడు మహేశ్ బాబు. తాజాగా ఇటలీలోని మిలాన్ వీధుల్లో దిగిన సెల్ఫీ ఫొటోలను షేర్ చేశాడు. ఈ ఫొటోల్లో కుమార్తె సితారతో కలిసి మహేశ్ బాబు ఫన్నీగా ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ను చూడొచ్చు. ఈ ఫొటోలకు 'ఇప్పుడు.. ఇక్కడ.. జ్ఞాపకాలు రూపుదిద్దుకుంటున్నాయి. రోజులో ఒకసారి. నా కుటుంబం' అని క్యాప్షన్ ఇచ్చాడు మహేశ్ బాబు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
సినిమాల్లోకి నమ్రత రీఎంట్రీ? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
సూపర్ స్టార్ మహేశ్బాబు భార్య నమ్రత శిరొద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వంశీ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె అదే సమయంలో మహేశ్తో ప్రేమలో పడిపోయింది. అంజీ మూవీ తర్వాత మహేశ్ను వివాహం చేసుకున్న అనంతరం సినిమాలకు గుడ్బై చెప్పింది. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు, బిజినెస్ వ్యవహరాలతో బిజీగా ఉంది. ఇక మహేశ్ సినిమా షూటింగ్స్తో బిజీగా ఉంటే.. భర్తకు సంబంధించిన వ్యాపారాలు, జీఎమ్బీ ప్రొడక్షన్స్ వ్యవహరాలతో పాటు పిల్లల బాధ్యతలను నమ్రత చూసుకుంటుంది. చదవండి: గ్రాండ్గా నయన్-విఘ్నేశ్ల పెళ్లి.. హాజరైన రజనీ, షారుక్ అయితే ఆమె సినిమాల్లో నటించకపోయిన అప్పుడప్పుడు భర్త మహేశ్తో కలిసి ప్రకటనలో నటించడం, మ్యాగజైన్స్ కోసం ఫొటోషూట్స్ ఇవ్వడం చేస్తూనే ఉంటుంది. దీంతో ఆమె మళ్లీ తను నటించే అవకాశం ఉందని అందరూ అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలో తన రీఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చింది నమ్రత. ఇటీవల తన స్నేహితులు ప్రారంభించి స్టైలింగ్ స్టోర్ ప్రారంభోత్సవానికి నమ్రత ముఖ్య అతిథిగా హజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తిక విషయాలు పంచుకుంది. మహేశ్కు షాపింగ్ అంటే అసలు నచ్చదని, ఆయన కోసం కూడా తానే షాపింగ్ చేస్తానని చెప్పింది. చదవండి: నయన్పై విఘ్నేశ్ ఎమోషనల్ పోస్ట్ ఆ తర్వాత సినిమాల్లోకి తన రీఎంట్రీపై స్పందిస్తూ.. ‘తిరిగి నేను సినిమాల్లో నటించాలని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ వారందరిని ఎప్పుడు హర్ట్ చేస్తూనే ఉన్నాను. ప్రస్తుతం నేను నా కుటుంబ బాధ్యతలను చూసుకోవడం బిజీగా ఉన్నాను. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అందుకే సినిమాలపై దృష్టి పెట్టడం లేదు. నిజానికి మళ్లీ నటించాలనే ఆసక్తి కూడా నాకు లేదు. అందుకే నటించాలనే ఆలోచనే చేయడం లేదు. భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన ఉండకపోవచ్చు’ అంటూ నమ్రత క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇక నమ్రతను తెరపై చూసే అవకాశం లేదా? అని ఆమె ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. -
దుబాయ్లో మహేశ్బాబు న్యూఇయర్ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
సూపర్ స్టార్ మహేశ్బాబు ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతో సహా విదేశాలకు వెళ్తుంటారు. ఇటీవలె మోకాలి సర్జరీ కోసం దుబాయ్ వెళ్లిన మహేశ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. అక్కడే ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న ఆయన తాజాగా న్యూ ఇయర్ వేడకలు జరుపుకుంటున్నారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి సైతం ఫ్యామిలీతో కలిసి ఈ సెలబ్రేషన్స్లో జాయిన్ అయ్యారు. దీంతో దుబాయ్లోని బుర్జ్ ఖలీపా దగ్గర వీరంతా సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
మహేశ్ బాబు న్యూఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడో తెలుసా?
Mahesh Babu Going To Dubai For New Year Celebrations: కొత్త సంవత్సరానికి దుబాయ్లో ఆహ్వానం పలకనున్నారు మహేశ్బాబు. ప్రస్తుతం మహేశ్ స్పెయిన్లో ఉన్నారు. అట్నుంచి దుబాయ్ వెళతారు. మహేశ్ అక్కడికి చేరుకునే సమయానికి ఆయన భార్యా పిల్లలు నమ్రత, గౌతమ్, సితార కూడా దుబాయ్ వెళతారు. ప్రతి ఏడాదీ ఫ్యామిలీతో వెకేషన్కి వెళుతుంటారు మహేశ్. ఈ సంవత్సరాంతంలో ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం స్పెయిన్లో ఉన్నారాయన. మోకాలికి స్వల్ప సర్జరీ జరిగింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని దుబాయ్ వెళతారు. కాగా, మోకాలికి జరిగిన సర్జరీ చాలా చాలా చిన్నదని నమ్రత వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. అయితే మహేశ్ కాలిగాయం ఇప్పటిది కాదు. 2017లో ‘స్పైడర్’ చిత్రీకరణ అప్పుడు ఆ షూటింగ్లో గాయపడ్డారట. ఆ గాయమే ఇటీవల ‘సర్కారువారి పాట’ సాంగ్ షూట్లో తిరగబెట్టిందట. పెద్దగా విశ్రాంతి అవసరం లేని చిన్న సర్జరీ కాబట్టి చేయించేసుకున్నారని సమాచారం. ఇక గౌతమ్, సితార పరీక్షలు మరో వారంలో పూర్తవుతాయట. ఆ తర్వాత పిల్లలతో సహా నమ్రత దుబాయ్ వెళతారు. వెకేషన్ ఎంజాయ్ చేసి, వచ్చే జనవరి మొదటి వారంలో హైదరాబాద్ చేరుకుంటారని తెలిసింది. ఆ తర్వాత మహేశ్ ‘సర్కారువారి పాట’ షూట్లో పాల్గొంటారు. -
నా సూపర్ ఉమెన్తో ఇలా, చాలా ఆనందంగా ఉంది: మహేశ్
టాలీవుడ్ కపుల్ మహేశ్ బాబు-నమ్రత శిరోద్కర్లకు సంబంధించిన ఒక మ్యాగజైన్ ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఇవి హలో అనే మ్యాగజైన్కు ఇచ్చిన ఫొటోషూట్కు సంబంధించిన ఫొటోలు అని తెలిసిందే. ఈ విషయాన్ని మహేశ్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. ‘ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుగా చాలా ఆనందంగా ఉంది. నా సూపర్ ఉమెన్తో కలిసి హలో మ్యాగజైన్కు ఇచ్చిన ఫొటోలు ఇవి. తనతో కలిసి ఈ ప్రాజెక్ట్లో పాల్గొన్నందుగా చాలా సంతోషంగా ఉంది’ హలో మ్యాగజైన్ కోసం వారు పలు ఫొటోలకు ఫొజులు ఇచ్చారు. ఇందులో ఫార్మల్ షూట్ ఈ జంట ఇచ్చిన ఫొటోలు నెటిజన్లను, సూపర్ స్టార్ ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేగాక హలో మ్యాగజైన్ కవర్ పేజీకి ఫొటోషూట్ ఇచ్చిన తొలి సెలబ్రెటీ కపుల్గా మహేశ్-నమ్రతల దంపతులు నిలిచారు. An absolute pleasure speaking to @HELLOmagIndia.. with my superwoman!! @NayareAli1 #AmberTikari @jatinkampani #PattabhiRamarao #SalmanAli #AnishaJain pic.twitter.com/yWjN35a7SN — Mahesh Babu (@urstrulyMahesh) October 4, 2021 Age ante entamma ani adigithe… Alanti pedda pedda prasnalu na lanti chinna pillalni adakkudadu annaranta!!!!🤧🤭⭐️🤍🔥 #justmaheshbabuthings #samb #dhfm @urstrulyMahesh @urstrulyMGFC pic.twitter.com/RQ0793ZVqt — Sruthiranjani (@SruthiSings) October 4, 2021 -
స్పెయిన్లో మహేశ్ సందడి, పిల్లలతో నమ్రత స్విజ్జర్లాండ్ టూర్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం స్పెయిన్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్లో భాగంగా మహేశ్ కుటుంబంతో కలిసి స్పెయిన్ పయనమైన సంగతి తెలిసిందే. అక్కడ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించనున్నారు. అయితే మహేశ్ షూటింగ్తో బిజీ ఉండగా నమ్రత పిల్లలతో కలిసి సమీపంలోని టూరిస్ట్ ప్లేస్లను చూట్టేస్తోంది. ఈ క్రమంలో కూతురు సితార, కుమారుడు గౌతమ్లతో కలిసి ఆమె స్విజ్జర్లాండ్లో పర్యాటిస్తున్నారు. ఈ క్రమంలో ఓ నదిలో పడవలో ప్రయాణం చేస్తూ సరదాగా గడుపుతున్న ఫొటోను నమ్రత తన షేర్ చేసింది. ‘సరస్సు నుంచి వస్తున్న తాజా గాలి, చాలా కాలం తర్వాత ఊపిరి తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ప్రపంచలో నాకు ఇష్టమైన ప్రదేశం. మళ్లీ పుట్టినట్టుగా ఉంది. బ్లెస్డ్ మూమెంట్స్’ అంటూ అభిమానులతో పంచుకుంది. కాగా ఇటీవల భర్త మహేశ్తో హాలో మ్యాగజైన్కు ఇచ్చిన వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ ఫొటోలను మహేశ్ షేర్ చేస్తూ ‘ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. నా సూపర్ ఉమెన్తో హాలో మ్యాగజైన్ ఇచ్చిన కొన్ని ఫొటోస్టిల్స్ ఇవి’ అంటూ రాసుకొచ్చాడు. కాగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట మూవీని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేశ్ సరసన కీర్తి సూరేశ్నటిస్తున్న సంగతి తెలిసిందే. -
స్టైలిష్ లుక్లో మహేశ్-నమ్రతల జంట, వైరల్ అవుతున్న మ్యాగజైన్ ఫొటో
టాలీవుడ్ కపుల్ మహేశ్ బాబు-నమ్రత శిరోద్కర్లు జంటగా మరోసారి కెమెరా ముందుకు వచ్చారు. 20 ఏళ్ల క్రితం ‘వంశీ’ సినిమాలో అలరించిన ఈ జంట ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయిదేళ్ల పాటు ప్రేమించుకున్న మహేశ్-నమ్రతలు 2005లో పెళ్లి చేసుకుని వైవాహికి బంధంలోకి అడుగుపెట్టారు. అప్పటికే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నమ్రత పెళ్లి అనంతరం సినిమాలకు గుడ్బై చెప్పింది. అప్పటి నుంచి ఇంటి వ్యవహరాలతో పాటు మహేశ్కు సంబంధించిన సినిమా వ్యవహరాలను చూసుకుంటోంది. ప్రస్తుతం ఈ జంటకు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని, కూతురు సితార ఘట్టమనేని ఉన్నారు. చదవండి: Republic Review:‘రిపబ్లిక్’మూవీ రివ్యూ ఎంతోకాలంగా తెర వెనక ఉంటూ సినిమాల పరంగా మహేశ్ సక్సెస్లో భాగమవుతున్న నమత్ర మరోసారి భర్తతో కలిసి ఇన్నాళ్లకు కెమెరా ముందుకు వచ్చింది. అయితే ఇది ఏ సినిమా కోసమో కాదు. ఓ ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫొటోలకు ఫొజులు ఇచ్చారు ఈ లవ్వింగ్ కపుల్. నమ్రత వైట్ కలర్ షర్ట్, బ్లాక్ ప్యాంట్తో ఫార్మల్ లుక్తో ఉండగా మహేశ్ బ్రెజర్ షూట్తో హాలో అనే మ్యాగజైన్ కవర్ పేజీ కోసం వీరిద్దరూ జంటగా ఫొజులు ఇచ్చారు. చదవండి: ‘మా’ ఎన్నికలు: పోటీ నుంచి తప్పుకున్న బండ్ల గణేశ్ ఈ ఫొటోలో మహేశ్-నమత్రలు నెటిజన్లకు కనులవిందు కలిగించారు. ఇన్నాళ్లకు మరోసారి కెమెరా ముందు వీరిని జంటగా చూసి ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. ఇటీవల నమత్ర మహేశ్, పిల్లలతో కలిసి ఓ యాడ్ షూట్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. మహేశ్, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో కలిసి ఆమె నటించారు. కాగా ప్రస్తుతం మహేశ్ సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కీర్తి సూరేశ్ హీరోయిన్గా నటిస్తోంది. చదవండి: నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే: శేఖర్ కమ్ముల -
చక్రసిధ్ కేంద్రాన్ని ప్రారంభించిన మహేశ్ దంపతులు
సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులు పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ పేదవారికి అండగా నిలుస్తున్నారు. ట్రస్ట్లు, ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని రెయిన్బో హాస్పిటల్తో కలిసి ఎంతోమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ దంపతులు తమ సేవ కార్యక్రమాల్లో మరో ముందడుగు వేశారు. హైదరాబాద్లోని శంకర్పల్లి సమీపంలో మోకిల వద్ద చక్రసిధ్ అనే హెల్త్కేర్ సెంటర్ను ప్రారంభించారు. శాంత బయోటెక్నిక్స్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, యాంకర్ సుమ రాజీవ్ కనకాల దంపతులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. సిద్ధ వైద్యం ఒక అద్భుత చికిత్స ప్రామాణికమైనది. ప్రాచీనమైన, సాంప్రదాయమైన దీనిని ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది కేవలం వ్యాధిని నయం చేసే పద్ధతి మాత్రమే కాదు, మన మొత్తం జీవనశైలిని మార్చడంలో ఇది మనకు సహాయపడుతుంది అన్నారు. డాక్టర్ సత్య సింధుజ చక్రసిద్ధ్ నాది వైద్యంలో నిపుణురాలు. దీని ద్వారా ఏదైనా వ్యాధిని నయం చేయవచ్చు. డా. సింధూజ సూచనల ప్రకారం పద్ధతులను పాటిస్తే, మనం అద్భుతాలను చూడవచ్చు. మన జీవనశైలిని కూడా సరిగ్గా సెట్ చేసుకోవచ్చని మహేష్ బాబు అన్నారు. డాక్టర్ సింధుజ మాట్లాడుతూ.. చక్రసిద్ధం నొప్పిలేని జీవితాన్ని గడపాలని కోరుకునే వారికి అనువైన ప్రదేశం అని డాక్టర్ భువనగిరి సత్య సింధుజ అన్నారు ఇది తమ బాధలను అంతం చేసి నొప్పి లేని జీవితాన్ని గడపడాలని అనుకునేవారికి ఈ సిద్ద వైద్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. యోగి సైన్స్ మద్దతుతో, సిద్ధ హీలింగ్, 4000 సంవత్సరాల పురాతనమైనది, మానవ ఉనికి, భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక అంశాలలో స్థిరమైన సమతుల్యతను వెలిగిస్తుంది అని ఆమె పేర్కొన్నారు. ఈ చక్రసిధ్ వైద్యం ద్వారా మానవ శరీరంలో 72,000 శక్తి మార్గాలు ఉన్నాయి. ప్రెజర్ పాయింట్ల ద్వారా శక్తి ప్రవాహాన్ని పరీక్షించడం దీర్ఘకాలిక నొప్పి, వ్యాధులను ఈ చక్రసిధ్ వైద్యం ద్వారా నయం చేయడం జరుగుతుంది. -
హల్చల్ : రకుల్ చీటింగ్..పూజా కిస్సింగ్..హ్యాపీ అంటున్న సదా
♦ చీటింగ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ♦ తల్లితో బర్త్డే సెలబ్రేషన్స్లో మునిగిన సుప్రీత ♦ ముద్దులొలుకుతున్న పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డే ♦ మహేశ్కు బర్త్డే విషెస్ తెలిపిన నమ్రత ♦ పుస్తకాల ఇంపార్టెన్స్ చెబుతున్న సోనాలీ బింద్రె ♦ వీకెండ్ కోసం ఎదురుచూస్తున్న మనీష్ మల్హొత్ర ♦ బ్లాక్ సల్వార్లో కృష్ణ ముఖర్జి క్యూట్ లుక్స్ ♦ ఎవరో గెస్ చేయమంటున్న దీపిక పిల్లి ♦ వర్కవుట్కు రెడీ అయిన కత్రినా కైఫ్ ♦ బీ హ్యాపీ అంటున్న సదా ♦ మీరు కూడా ఇంతేనా అని ప్రశ్నిస్తున్న అభిజీత్ View this post on Instagram A post shared by ANSHUKA | Yoga & Wellness (@anshukayoga) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) View this post on Instagram A post shared by BANDARU SUPRITHA NAIDU✨ (@_supritha_9) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) \ \ View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) -
Mahesh Babu: గర్వపడే పని చేసిన గౌతమ్.. మురిసిపోతున్న నమ్రత
తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు గౌతమ్ ఘట్టమనేని. సినిమా కోసం మహేశ్బాబు ఏ రకంగా కష్టపడతాడో అందరికి తెలిసిందే. దర్శకుడు ఆశించిన ఔట్పుట్ని అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తాడు. అవే లక్షణాలు ఆయన తనయుడు గౌతమ్కి వచ్చాయి. ఏ పని అయినా మొదలుపెడితే దాంట్లో ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. తాజాగా ఆయన సాధించిన ఓ ఘనతే దీనికి నిదర్శనం. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీలో టాప్ 8 ఈతగాళ్ల లిస్ట్లో స్థానం సంపాదించాడు గౌతమ్. 15 ఏళ్ల వయసులోనే ఆయన ఈ ఘనత సాధించాడు. తన కొడుకు సాధించిన విజయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది మహేశ్ సతీమణి నమ్రత. గౌతమ్ నీళ్లలో 5 కిలో మీటర్ల దూరాన్ని 3 గంటల్లో ఈదగలడని చెప్పుకొచ్చింది. గౌతమ్ బటర్ఫ్లై, బ్యాక్స్ట్రోక్, బ్రెస్ట్స్ట్రోక్ , ఫ్రీస్టైల్ అనే నాలుగు పద్ధతుల్లో ఈత కొడతాడని, అతనికి ఫ్రీస్టైల్ అంటే బాగా ఇష్టమని చెప్పింది. ఇక తమ అభిమాన హీరో కొడుకు స్విమ్మింగ్లో రికార్డు క్రియేట్ చేయడంతో.. మహేశ్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు అని కొనియాడుతున్నారు. కాగా, గౌతమ్ ఘట్టమనేని మహేశ్ హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’లో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: మహేశ్ రియలైజ్ అవుతున్నాడు.. రేర్ పిక్ షేర్ చేసిన నమ్రత -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇతరులకు సాయం చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. ఆర్థికంగా వెనుకబడిన వారికి వైద్యం అందించేందుకు ఇటీవల ఆయన ఆంధ్రప్రదేశ్లోని ఓ హాస్పిటల్తో జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుండె సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరిన ఓ చిన్నారి అంకిత్ భార్గవ్కు మహేష్ ఆపరేషన్ చేయించాడు. ఆ చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చును మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్లు ఇచ్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో అతడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ మహేశ్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఆస్పత్రిలో తల్లిదండ్రులతో ఉన్న చిన్నారి అంకిత్ భార్గవ్ ఫొటోను నమ్రతా మంగళవారం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘హార్ట్ వామింగ్ స్టోరి. వీఎస్డీ, పీడీఏతో బాధపుడుతున్న చిన్నారి అంకిత్ భార్గవ్ ఆపరేషన్ అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఆయ్యాడన్న విషయం ఆనందాన్ని ఇస్తుంది. అతడు పూర్తి ఆరోగ్యవంతుడిగా జీవించాలని ఆశిస్తున్న. చిన్నారి ఆపరేషన్ చేసిన ఆంధ్రప్రదేశ్ హస్పీటల్ హెల్త్కేర్ వైద్యులకు ధన్యవాదాలు’ అంటూ నమ్రతా ఇన్స్టాలో రాసుకొచ్చారు. ఆపరేషన్ అనంతరం చిన్నారి భార్గవ్ డిశ్చార్జ్ అవుతుండగా తల్లి చేతులో ఉన్న అతడు నవ్వుతూ కనిపించాడు. ఆ చిన్నారికి ఆపరేషన్ చేయించిన మహేష్ బాబుకు, నమ్రతలకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు హార్ట్ ఎమోజీలతో ధన్యవాదాలు తెలుపుతున్నారు. కాగా ప్రస్తుతం మహేశ్ బాబు పరశురాం డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటివల దుబాయ్ మూవీ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ యూనిట్ ఇటీవల తిరిగి ఇండియాకు వచ్చింది. ఇందులో మహేశ్ సరసన మహనటి కీర్తి సూరేశ్ నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి: అల్లు అర్జున్ కలిసిన ‘కేజీఎఫ్’ డైరెక్టర్ మహేష్బాబుకు జైకొట్టిన నాగచైతన్య -
సోషల్ హల్చల్: సమంత సవాల్, కవ్విస్తున్న భజ్జీ హీరోయిన్
► ‘అమ్మ నవ్వితే ముద్దుగా ఉంటుంది’ తల్లి నమ్రతా శిరోద్కర్ వీడియో షేర్ చేసిన సితార పాప. ► దుస్తులు ధరించడం సులభం అంటూ సవాలు విసిరిన సామ్ ► తమిళ పాటకు స్టేపులేసిన నటి ప్రగతి. డ్యాన్స్ వీడియో వైరల్. ► కన్నూ గీటుతూ కవ్విస్తున్న భజ్జీ హీరోయిన్ (ఫ్రెండ్షిప్) లోస్లియా ♦ మధుబాలగా నటించడం హ్యాపీగా ఉందంటున్న ఊర్వశి రౌతేలా ♦ లేజీగా అనిపిస్తోందంటో క్రేజీగా ఫొటో దిగిన కృతి సనన్ ♦ సూపర్ వుమెన్ కూడా అప్పుడప్పుడు చిల్ అవ్వాల్సిందే అంటున్న కృతి కర్బందా ♦ మల్లెపూవులా మెరిసిపోతున్న హన్సిక ♦ ఎండలో మరింత అందంగా కనిపిస్తోన్న నజ్రియా ♦ కురులు విరబోసుకుంటూ సెల్ఫీ దిగిన పూనమ్ భజ్వా View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Kaviliya (@kaviliya2021) View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) -
మహేష్కు పవన్ దంపతుల క్రిస్మస్ కానుక..
క్రిస్మస్ వేడుకల్లో భాగంగా స్నేహితులు, ఆత్మీయులకు బహుమతులు ఇస్తుంటారు. తాజాగా పవర్స్టార్ పవన్ కళ్యాణ్, భార్య అన్నా లెజ్నేవా దంపతులు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి క్రిస్మస్ కానుక అందించారు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ భార్య నమ్రత ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా పవన్, అన్నా దంపతులకు ధన్యవాదాలు తెలిపింది. ఇంతకుముందు కూడా పుట్టినరోజు సహా పలు సందర్భాల్లో మహేష్- పవన్లు ఒకరికొకరు విసెస్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పవన్ దంపతులు పంపిన గిఫ్ట్తో ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ తెగ సంబర పడిపోతున్నారు. (వైరలవుతున్న పవన్ భార్య ఫోటోలు) వకీల్సాబ్ షూటింగ్తో బిజీగా గడుపుతున్న పవన్..రానా దగ్గుబాటితో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమాలో నటించనున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి షెడ్యూల్ త్వరలోనే ఖరారు కానుంది. ఇక మహేష్ ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో కీర్తిసురేష్ తొలిసారిగా మహేష్కు జోడీగా నటించనున్నారు. అనంతరం భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములతో కలిసి మహేష్ ఓ సినిమా ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. -
ఈ ముగ్గురికీ విషెస్ చెప్పిన మహేశ్బాబు
మహిళ విజయం వెనుక పురుషుడు ఉండకపోవచ్చేమో కానీ, ప్రతి మగాడి విజయం వెనక స్త్రీ ఉంటుందంటారు. అంతేకాదు.. జయాపజయాలకు అతీతంగా అన్నివేళలా అతని వెన్నంటే నిలుస్తుంది. అతనికి తోడూనీడగా, చేదోడువాదోడుగా ఉంటూ అంతా తానై చూసుకుంటుంది. ఇది కేవలం సామాన్యుల విషయంలోనే జరుగుతుందనుకుంటే పొరపాటే. సెలబ్రిటీలు ఇందుకు మినహాయింపు కాదంటున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన జీవితాన్ని ప్రభావితం చేసిన ముగ్గురు వ్యక్తులకు నేడు శుభాకాంక్షలు తెలియజేశాడు. (‘ఆకాశంలో సగం’ కాదు ఆమే ఆకాశం) తనకు జన్మనిచ్చిన ఇందిరా, అర్ధాంగి నమ్రతా శిరోద్కర్, చిరునవ్వులు చిందించే కూతురు సితార ఫొటోలను పంచుకున్నాడు. ‘ఈ ముగ్గురు నా ఉనికిని ప్రభావితం చేశారు. వీళ్లతో పాటు మహిళామణులందరూ మరింత శక్తిమంతంగా ఎదుగుతూ మరింత ముందుకు సాగాలి’ అని ట్వీట్ చేశాడు. నమ్రత సైతం తన తల్లి ఫొటోను ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాగా మహేశ్ సినిమాల విషయానికొస్తే.. ‘గీతాగోవిందం’ ఫేమ్ పరశురామ్తో ఓ సినిమా చేయనున్నాడు. మరోవైపు చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో రానున్న ‘ఆచార్య’ సినిమాలో ఓ కీలక పాత్రను పోషించేందుకు ఓకే చెప్పారు. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా దక్షిణాదిలో 90 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి నటుడిగా నిలిచాడీ హీరో. These 3 women define my being❤❤ more power to them and all the women out there... go on and make a difference 🤗🤗🤗 Happy #WomensDay #InternationalWomensDay pic.twitter.com/LrGyiUdN8a — Mahesh Babu (@urstrulyMahesh) March 8, 2020 -
నమ్రతా హార్ట్ టచింగ్ మెసేజ్... వైరల్
టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు సతీమణి, నటి, నిర్మాత నమ్రతా శిరోద్కర్ తన ఇన్స్టాలో చేసిన ఓ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఆ ఫోటో సోషల్మీడియాల్ వైరల్ అవుతోంది. ఫోటోతో పాటు తన మనసులోని అంతరంగిక భావాలను జోడించి ఓ సందేశాన్ని సైతం పోస్ట్ చేశారు. నమ్రత పోస్ట్ చేసిన ఆ ఉద్వేగభరిత పోస్ట్ అందరి హృదయాలను హత్తుకుంటోంది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే కృష్ణ, మహేశ్, గౌతమ్లు ఒకే విధంగా, ఒకేరకమైన క్యాస్టూమ్స్ అందంగా అంతకుమించి హుందాగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో చూపరుల మది దోచేస్తోంది. ఈ ఫోటోతో పాటు ‘వీరే నా సూపర్ హీరోలు. వీరే నా బలం. ఈ ముగ్గురితో నా జీవితం సంపూర్ణమైంది. నా మీద ఈ ముగ్గురు చూపిస్తున్న ప్రేమ, గౌరవాలకు నేను కృతజ్ఞురాలిని. ఇప్పటికీ ఈ ముగ్గురు నాకెన్నో కొత్త విషయాలు నేర్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది’అంటూ నమ్రతా హార్ట్ టచింగ్ మెసేజ్ పోస్ట్ చేశారు. ఇక మహేశ్ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజు, మహేశ్బాబులు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు (ఆదివారం) హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరగనుంది. ఇక ‘మహర్షి’ వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత మహేశ్ చేస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్కు వెళ్లాయి. ఇక దాదాపు దశాబ్దం తర్వాత విజయశాంతి సినిమాల్లోకి ‘సరిలేరు నీకెవ్వరు’తో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత, కౌముది, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. View this post on Instagram My 3 super heroes ❤️❤️❤️life has come a full circle ⭕️ #gratitude for what these men do for me !! Greatful for these men who bring me each time a different learning 🤗🤗blessed to have them as my pillars of strength🙏🙏 A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Jan 4, 2020 at 11:02am PST -
డిజాస్టర్ డైరెక్టర్తో నమ్రత ప్రాజెక్ట్!
బాక్సాఫీస్ దిమ్మతిరిగిపోయే ఫ్లాప్ సినిమాలు తీసిన దర్శకుడు మెహర్ రమేష్. కన్నడలో సక్సెస్లు సాధించినా తెలుగులో మాత్రం మెహర్ రమేష్ తెరకెక్కించిన సినిమాలన్ని బోల్తాపడ్డాయి. దీంతో చాలా కాలంగా ఈ దర్శకుడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అప్పుడప్పుడు కొన్ని ప్రకటనలకు దర్శకత్వం వహించినా పూర్తి స్థాయి సినిమా తెరకెక్కించి చాలా కాలమే అవుతుంది. 2013లో రిలీజ్ అయిన షాడో సినిమా తరువాత సినిమాలకు దూరమైన మెహర్ రమేష్ సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఆ రిలేషన్స్ కారణంగానే ఓ క్రేజీ ప్రాజెక్ట్, ఈ దర్శకుడిగా చేతికి వచ్చినట్టుగా తెలుస్తోంది. నిర్మాణరంగం మీద దృష్టి పెట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు, సినిమాలతో పాటు వెబ్ సిరీస్లను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ పనులన్ని మహేష్ భార్య, నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే అడివి శేష్ హీరోగా మేజర్ సినిమాను రూపొందిస్తున్న నమ్రత, త్వరలో ఓ వెబ్ సిరీస్ను నిర్మించనున్నారు. ఈ సిరీస్కు మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ముందుగా ఈ వెబ్ సిరీస్ను రాహుల్ సంక్రిత్యాన్ (టాక్సీవాలా ఫేం) దర్శకత్వంలో రూపొందించాలని భావించినా.. రాహుల్ తప్పుకోవటంతో మెహర్ రమేష్ను దర్శకుడిగా తీసుకున్నారు. మరి వెండితెర మీద సక్సెస్ కాలేకపోయిన ఈ దర్శకుడు, డిజిటల్లో అయినా విజయం సాధిస్తాడామో చూడాలి. -
‘గుడ్ లక్ మై లవ్ మహేశ్’
హైదరాబాద్: ‘మహర్షి’ సినిమా చిత్రీకరణ సమయంలో సూపర్స్టార్ మహేశ్ బాబు ఎంతగా కష్టపడ్డారో కళ్లారా చూశానని ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. 'ప్రేక్షకులకు ఓ అద్భుతమైన చిత్రాన్ని కానుకగా ఇవ్వడానికి నువ్వు పడిన కష్టాన్ని నేను చూశా, ఇప్పుడు ప్రపంచం ఆ కష్టాన్ని చూడబోతోంది. గుడ్ లక్ టు మై లవ్ మహేశ్. ‘రిషి’ పాత్ర నాకెంతగా నచ్చిందో ప్రేక్షకులకి కూడా అంతేలా నచ్చుతుందని ఆశిస్తున్నా’అని పేర్కొన్నారు. నమత్ర మహేశ్ను ఆలింగనం చేసుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. మహేశ్ నమ్రత వెనక దాక్కుని ఆలింగనం చేసుకున్నట్లుగా ఉన్న ఈ ఫోటో సామాజికమాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మహర్షి’ తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్తో దూసుకుపోతోంది. -
మంచి మనసును చాటుకున్న మహేష్-నమ్రత
‘వంశీ’ సినిమాలో కలసి నటించిన సూపర్స్టార్ మహేష్బాబు, నమ్రతా శిరోద్కర్.. ప్రేమించిపెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నేటితో వీరి దాంపత్య జీవితానికి పద్నాలుగేళ్లు నిండాయి. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు వీరిద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పెళ్లిరోజున అన్నదానం చేస్తూ ఈ జంట.. మంచి మనసును చాటుకుంది. హైదరాబాద్లోని ఓ దివ్యాంగుల పాఠశాలలో అన్నదానం చేశారు. 650 మంది ఉన్న ఈ స్కూల్లో నేడు మహేష్-నమ్రతలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు, నమ్రతలది ఎంతో మంచి మనసంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. -
బ్యూటీఫుల్ కపుల్ : శ్రుతీహాసన్
టాలీవుడ్లో సూపర్స్టార్గా దూసుకుపోతూ.. కాసింత విరామం దొరికినా ఫ్యామిలీతో గడుపుతూ.. ఫ్యామిలీ మ్యాన్గానూ మంచి మార్కులు సంపాదించారు మహేష్ బాబు. ఫ్యామిలీతో సరదాగా మహేష్ గడుపుతూ ఉంటే.. ఆయన ఫ్యాన్స్కు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు నమత్రా శిరోద్కర్. వీరిద్దరి ప్రేమ వివాహానికి నేటితో పద్నాలుగేళ్లు గడిచాయి. ఈ సందర్భంగా మహేష్బాబు ఓ ఫోటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను శ్రుతీహాసన్ షేర్ చేస్తూ.. ఫోటో బాగుంది, అందమైన జంట అంటూ ట్వీట్ చేశారు. మహేష్-శ్రుతీహాసన్కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు బ్లాక్బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. మహేష్ ప్రస్తుతం మహర్షి షూటింగ్లో బిజీగా ఉన్నాడు. Such a beautiful photograph and such a beautiful couple ! — shruti haasan (@shrutihaasan) February 10, 2019 -
పిల్లలతో సరదాగా మహేష్!
మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలిసిందే. షూటింగ్లకు గ్యాప్ వస్తే.. ఫ్యామిలీని తీసుకుని విదేశాలకు వెళ్తుంటారు. ఫ్యామిలీతో గడపడం మహేష్కు సరదా అనే విషయం తెలిసిందే. ఇక సితారా, గౌతమ్లు సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరు చేసే అల్లరిని మహేష్ సతీమణి నమ్రతా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా మహేష్, గౌతమ్, సితారాలు కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. లంచ్ టైమ్ ఇంట్లోనో గడిపాము అంటూ.. తెలిపారు. లంచ్టైమ్లో తనకిష్టమైన ఫుడ్ చేయలేదోమో.. సితారా అలిగితే.. మహేష్ వచ్చి ఓదార్చుతున్నట్లు..గౌతమ్ వచ్చి వీరి మీది పడి నవ్వుతున్నాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ ప్రస్తుతం ‘మహర్షి’ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. -
మహేష్ లుక్పై చర్చ..!
ఫస్ట్ టైమ్ బియర్డ్ లుక్లో సూపర్స్టార్ మహేష్ బాబు కనిపించనున్నాడని మహర్షిపై అమాంతం అంచనాలు పెంచేశారు. ఇంతవరకు అలాంటి గెటప్ ట్రై చేయని మహేష్ ఎలా ఉంటాడా అని.. ప్రిన్స్ కోసం కెమెరా కళ్లు వెంటబడ్డాయి. అయితే ఈ చిత్రంలో పూర్తి స్థాయిలో గడ్డంతో మహేష్ కనిపించడని.. తెలిసిపోయింది. అయితే మహేష్ ఈమాత్రం గడ్డంతో కూడా ఇంతవరకు ఏ సినిమాలో కనిపించలేదు కదా.. అని అభిమానులు సంబరపడిపోయారు. కానీ అది కూడా సినిమాలో పూర్తి స్థాయిలో ఉండదని కొంతభాగమే అలా లైట్గా గడ్డంతో కనిపిస్తాడని అభిమానులు నిరాశచెందారు. అయితే ఆ మధ్య స్టైలీష్ లుక్లో ఉన్న మహేష్ పిక్స్ను విడుదల చేసింది చిత్రయూనిట్. అందులో పెద్ద వ్యాపారవేత్తలా చాలా హుందాగా కనిపించాడు. అయితే ఈరోజు రివీల్ అయిన మహేష్ లుక్ ద్వారా అభిమానుల్లో మళ్లీ చర్చ మొదలైంది. నేడు మహేష్ సతీమణి నమ్రత పుట్టినరోజు. నమ్రతా, మహేష్ కలిసి ఉన్న పిక్ను పోస్ట్ చేస్తూ.. బర్త్ డే విషెస్ తెలిపాడు. అయితే ఈ పిక్లో మహేష్ మరింత అందంగా, కొత్తగా కనిపించే సరికి ఇది మహర్షిలోని మరో లుక్ అయి ఉంటుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇంతకీ.. మహర్షిలో మహేష్ ఎలా కనబడతాడు అనేది సినిమా విడుదలైతే గానీ చెప్పలేం. సో.. సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. కొద్దిసేపటి క్రితమే దిల్రాజు ఈ మూవీని ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
దుబాయ్లో బెస్ట్ ఫ్రెండ్తో...
‘గడుపుతున్న క్షణాలను ఆనందంగా జీవిస్తేనే అవి గడిచాక అద్భుతమైన జ్ఞాపకాలుగా మిగులుతాయి’ అంటున్నారు మహేశ్బాబు. ప్రస్తుతం మహేశ్ తన కుటుంబంతో కలసి దుబాయ్లో హాలిడే చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది చివర్లో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడం కోసం ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్తో పాటు దుబాయ్ వెళ్లారు. కుటుంబంతో కలసి గడుపుతున్న ఆనంద క్షణాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు నమ్రత. ‘‘నా బెస్ట్ బడ్డీతో (బెస్ట్ ఫ్రెండ్) మంచి టైమ్ స్పెండ్ చేస్తున్నాను’’ క్యాప్షన్ చేస్తూ తనయుడు గౌతమ్తో దిగిన ఫొటోను పంచుకున్నారు మహేశ్. కుమారుడిని బెస్ట్ బడ్డీ అని సంబోధించడం చూస్తుంటే వీళ్లిద్దరూ తండ్రీ కొడుకల్లా కంటే ఫ్రెండ్స్ లా ఉంటారని ఊహించవచ్చు. -
మహేష్ ఫ్యామిలీతో సానియా..!
సూపర్స్టార్ మహేష్ బాబు ప్రపంచ దేశాల పర్యటనను ముగించుకుని తిరిగి ఇండియాకు రానున్నారు. ఇన్నిరోజులు విదేశాల్లో ఎంజాయ్ చేసిన ఈ ఫ్యామిలీ వారి చివరి రోజును మరింత సరదాగా గడిపినట్టు తెలుస్తోంది. చివరి రోజున దుబాయ్లో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా వీరితో జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ పిక్ను నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా దుబాయ్కు వెళ్లిన ప్రిన్స్ ఫ్యామిలీ.. అక్కడ సరదాగా గడిపారు. మధ్యలో ఇక్కడ ట్యాక్స్లు కట్టలేదంటూ నాన హంగామా జరుగుతోన్న.. మహేష్ అక్కడ మాత్రం హ్యాపీగానే ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఆ విషయం సద్దుమణిగిందనుకోండి అది వేరే విషయం. అయితే తమ ఇన్ని రోజుల హాలిడే ట్రిప్కు శుభం కార్డం పడింది. ఇక ఇండియాకు తిరుగు ప్రయాణం అవుతున్నట్లు తెలుస్తోంది. చివరి రోజున వీరితో సానియా మీర్జా తోడవ్వడంతో ఈ పిక్కు మరింత అందం వచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే మహర్షి షూటింగ్లో మహేష్ జాయిన్ కానున్నాడు. View this post on Instagram Fun evenings!! #happynewyear #dubai #lastdaysofholidays A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Jan 3, 2019 at 11:54am PST -
రెండై తిరిగే ఒకే ఓ రూపం..
‘బ్రదర్స్’ సినిమా కోసం చంద్రబోస్ రాసిన ‘రెండై తిరిగే..’ పాటను గుర్తుచేసుకుంటున్నారు మహేశ్ బాబు అభిమానులు! కొడుకు గౌతంతో కలిసి ప్రిన్స్ పారిస్ వీధుల్లో పర్యటిస్తోన్న ఫొటోలు.. ‘రెండై పలికే ఒకే ఓ రాగం.. రెండై వెలిగే దీపం మేమంటా..’ తరహాలో ఉన్నాయని, ఆ ఇద్దరూ తండ్రీకొడుకుల కంటే అన్నదమ్ముల్లా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ‘భరత్ అనే నేను’ సక్సెస్ తర్వాత మహేశ్ ఫ్యామిలీతో కలిసి పారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే. తమ పర్యటనకు సంబంధించిన వివరాలను నమత్రా ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. కొద్ది గంటల కిందటే..‘Two of a kind’ అంటూ ఆమె పోస్ట్ చేసిన మహేశ్-గౌతమ్ల ఫొటోకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అతికొద్దిరోజుల్లోనే తిరిగి హైదరాబాద్ రానున్న మహేశ్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న మల్టీస్టారర్ షూటింగ్లో పాల్గొననున్నాడు. -
మహేశ్ కోసం పాడే అవకాశం రాలేదు: నమ్రత
హైదరాబాద్: తాను పిల్లల కోసం పాటలు పాడుతుంటానని, కానీ, తన భర్త ప్రముఖ నటుడు మహేశ్ బాబు కోసం పాట పాడే అవకాశం మాత్రం ఇంకా రాలేదని నటి, మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ అన్నారు. మహేశ్ను పరిణయమాడిన తర్వాత వ్యక్తిగత కుటుంబ జీవితానికే పరిమితమైన ఆమె త్వరలో విడుదల కానున్న శ్రీమంతుడు చిత్రానికి సంబంధించి కొన్ని అనుభూతులు పంచుకున్నారు. శ్రీమంతుడు చిత్రం ద్వారా మహేశ్ దంపతులు కో-ప్రొడ్యూసర్గా మారిన విషయం తెలిసిందే. దీనిపై ప్రశ్నించగా బాలీవుడ్లో చాలామంది హీరోలకు స్వంత ప్రొడక్షన్ సంస్థలు ఉన్నాయని, అలాగే, తమ బడ్జెట్ తగినట్లుగా కో-ప్రొడ్యూసర్గా మారడం వల్ల అసలైన ప్రొడ్యూసర్స్కు కొంత భారం తగ్గినట్లవుతుందని చెప్పారు. అమలలాగా రెండో ఇన్నింగ్స్ మొదలు పెడతారా అని ప్రశ్నించగా, అమల పిల్లలు పెద్దవారయ్యారని, తన పిల్లలు ఇంకా చిన్న పిల్లలే అయినందున ఇంకా అలాంటి ఆలోచన చేయలేదని అన్నారు. అయినా, మహేశ్తో ఇలాంటి జీవితం చాలా బాగుందని, లోటనే విషయమే గుర్తురావడం లేదని ఆనందం వ్యక్తం చేశారు. పిల్లల గురించి మాట్లాడుతూ 'మా కుమారుడు గౌతమ్ కోసం మహేశ్ చిత్రంలోని పాటలు పాడి వినిపిస్తానని, అలాగే కూతురు సితార కోసం ప్రాజెన్ చిత్రంలోని 'లెట్ ఇట్ గో' అనే పాట పాడి వినిపిస్తానని తెలిపారు. ఇక వ్యక్తిగతంగా తనకు ప్రస్తుతం శ్రీమంతుడు చిత్రంలోని రామా రామా అనే పాట ఇష్టమని తెలిపారు. మీ వారి కోసం పాటపాడలేదా అని ప్రశ్నించగా ఒక్కసారిగా నవ్వులు పూయిస్తూ.. మహేశ్కోసం పాడే అవకాశం ఇంకా రాలేదంటూ మురిసిపోయారు.