Anil Kumar
-
Anil Kumar Kaile: ఒక్క బస్తాకైనా మద్దతు ధర ఇచ్చారా?
-
శాట్కామ్ స్పెక్ట్రంపై చర్చిస్తున్నాం: ట్రాయ్ చైర్మన్
శాటిలైట్ కమ్యూనికేషన్స్కి (శాట్కామ్) ఉపయోగించే స్పెక్ట్రంను వేలం వేయాలా లేక కేటాయించాలా అనే అంశంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో దీనిపై చర్చల ప్రక్రియ కొనసాగుతోందని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటీ తెలిపారు. టెల్కోలతో సమానంగా శాటిలైట్ సంస్థలతో కూడా వ్యవహరించాలన్న టెలికం సంస్థల డిమాండ్పై స్పందిస్తూ వివిధ వర్గాలు పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. అంతర్జాతీయంగా అమల్లో ఉన్నట్లుగా ఈ స్పెక్ట్రంను కేటాయించాలంటూ అమెరికన్ దిగ్గజం స్టార్లింక్ కోరుతుండగా, దేశీ టెల్కోలు మాత్రం వేలం వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతర్జాతీయంగా పాటిస్తున్న విధానాన్నే దేశీయంగానూ అమలు చేస్తామంటూ కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ట్రాయ్ నిర్దిష్ట రేటు సిఫార్సు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సింధియా నిర్ణయాన్ని స్టార్లింక్ చీఫ్ ఎలాన్ మస్క్ ప్రశంసించారు. -
రెడ్ బుక్ రాజ్యాంగం.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి
-
విగ్రహాలపై అక్కసు
సాక్షి నెట్వర్క్ : ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల విధ్వంసకర ప్రవర్తన కొనసాగుతోంది. కర్రలు, రాళ్లు, రాడ్లతో వీరంగం చేస్తున్నారు. విగ్రహాలను, శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. వీరు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల తీరుపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ప్రధాన రహదారి పక్కన ఆంజనేయస్వామి ఆలయం ఎదుట ఉన్న మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.రెండేళ్ల కిందట అన్ని అనుమతులు తీసుకుని ఏర్పాటుచేసిన ఈ విగ్రహాన్ని అప్పటి ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ ఆవిష్కరించారు. ఈ విగ్రహం తలభాగాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే అనిల్కుమార్ సూచన మేరకు స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు కనగాల హరిబాబు పార్టీ మండల పార్టీ నాయకులతో కలిసి సోమవారం పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, ఆంజనేయస్వామి దేవస్థానంలోని సీసీ కెమెరాలను పరిశీలించి దుండగుల ఆచూకీ తెలుసుకోవాలని కోరారు.మండలంలోని కపిలేశ్వరపురం, వీరంకిలాకు, పమిడిముక్కల, ఐనపూరు గ్రామాల్లోని వైఎస్సార్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని, దాడులను అరికట్టాలని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు యలమంచిలి గణేష్ పార్టీ నాయకులతో కలిసి స్టేషన్లో వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీలు కొడమంచిలి మహేష్, గంజాల సీతారామయ్య, ఎంపీటీసీ సభ్యుడు గుర్విందపల్లి వంశీ, కోఆప్షన్ సభ్యుడు దియానత్అలీ, మాజీ ఎంపీపీ శొంఠి వెంకటేశ్వరరావు, సర్పంచ్ కోట మణిరాజు, పీఏసీఎస్ అధ్యక్షుడు అక్కినేని సతీష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. శిలాఫలకాలపై గునపాలతో దాడికాకినాడ జిల్లా కరప మండలం కూరాడ గ్రామ సచివాలయంపై ఉన్న దివంగత నేత వైఎస్సార్, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చిత్రాలను సోమవారం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గునపాలతో పగులకొట్టి తొలగించారు. గత ఏడాది ఈ సచివాలయం నిర్మించి, ఇరువైపులా వైఎస్సార్, జగన్, కన్నబాబు ముఖ చిత్రాలను సిమెంట్తో చెక్కించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా జనసేన అభ్యర్థి పంతం నానాజీ గెలుపొందారు.ఈ నేపథ్యంలో కూరాడలో జనసేన నాయకులు, కార్యకర్తలు గ్రామ సచివాలయంపై ఉన్న వైఎస్సార్సీపీ నాయకుల చిత్రాలను, గ్రామంలో అభివృద్ధి పనుల శిలాఫలకాలను కూడా తొలగించారు. నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో అభివృద్ధి శిలాఫలకాలను సోమవారం టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. 20 రోజుల కిందట కురిసిన వర్షాలకు గతంలో టీడీపీ నేతలు అభివృద్ధి పనుల సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకం కింద పడిపోయింది. అయితే ఇది వైఎస్సార్సీపీ వర్గీయుల పని అని టీడీపీ నేతలు అనుమానించారు. ఈ నేపథ్యంలో వారు సోమవారం గ్రామ సచివాలయం వద్ద ఉన్న శిలాఫలకం, రహదారి పక్కనున్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు.వీటిపై పంచాయతీ కార్యదర్శి విశ్వనాథరెడ్డి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కందులూరు గ్రామంలో రైతుభరోసా కేంద్రం, సచివాలయాలపై ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలను సోమవారం టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబునాయుడు, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే స్వామి ఉన్న ఫ్లెక్సీలను రైతుభరోసా కేంద్రం, సచివాలయాలపై అంటించి కవ్వింపు చర్యలకు దిగారు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీని చింతలపట్టెడలో నూతనంగా నిర్మించిన సెంగుంధ మొదలియార్ కమ్యూనిటీ హాలు వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆర్కే రోజా పేరిట ఉన్న శిలాఫలకాన్ని టీడీపీ నాయకులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు.సోమవారం ఉదయం మండపం వద్ద శిలాఫలకం ధ్వంసం కావడాన్ని గమనించిన మున్సిపల్ చైర్మన్ పి.జి.నీలమేఘం, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బి.ఆర్.వి.అయ్యప్పన్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు సీఐ సురేష్కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సంస్కృతి ఇప్పటివరకు నగరిలో లేదని తెలిపారు. దీన్ని కట్టడి చేయాలని కోరారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం కురువల్లిలో సోమవారం టీడీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. గ్రామ సచివాలయం, అంగన్వాడీ భవనాల వద్ద శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ఈ విషయంపై ఎస్ఐ శ్రీనివాసులకు ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ జయరామ్రెడ్డి తెలిపారు. -
ఓటమిపై పామర్రు ఎమ్మెల్యే రియాక్షన్
-
షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జిల్లా గుర్రాలచింతలపల్లెకు వచ్చిన ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను స్థానికులు అడ్డుకున్నారు. అనిల్కుమార్ స్నేహితుడినంటూ కొండలరావు అనే వ్యక్తి తమను మోసం చేశాడని మండిపడ్డారు. మైనింగ్ వాహనాలు బాడుగకు తీసుకొని.. దాదాపు రూ.4 కోట్ల వరకు బకాయి పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డబ్బుల గురించి కొండలరావును ప్రశ్నిస్తే ‘ఇది షర్మిల కంపెనీ’ అంటూ బెదిరిస్తున్నాడని వాపోయారు. వెంటనే తమ బకాయి డబ్బులివ్వాలని నిలదీశారు. వివరాలు.. వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం చాబలి గ్రామంలో బెనిటా ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరిట 163 ఎకరాల్లో ఐరన్ ఓర్ లీజు లభించింది.వేణుగోపాల్ డైరెక్టర్గా ఉన్న ఆ కంపెనీ 203, ఆదిత్య ఎలెట్, బి.ఎస్.మక్తా, సోమాజిగూడ, హైదరాబాద్ అడ్రస్లో ఉంది. ఏపీఆర్ 2278 నంబర్తో మంజూరైన లీజు గడువు 2024 నవంబర్ 9వ తేదీ వరకు ఉంది. ఈ ఐరన్ ఓర్ గనుల్లో పదేళ్లుగా జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలను స్థానికంగా కొండలరావు అనే వ్యక్తి చూసేవాడు. అతను షర్మిల భర్త అనిల్కుమార్కు స్నేహితుడిగా చెప్పుకుంటూ.. స్థానికంగా పరిచయాలు పెంచుకున్నాడు. ఇక్కడి వారి నుంచి టిప్పర్లు, ట్యాంకర్లు, బుల్డోజర్లు తీసుకొని మొదట్లో నెలవారీ బాడుగలు సక్రమంగా చెల్లించేవాడు. ఆ తర్వాత బకాయిలు పెండింగ్ పెడుతూ వచ్చాడు. అవి కోట్లాది రూపాయలకు చేరుకోవడంతో స్థానికులు డబ్బుల గురించి కొండలరావును అడగడం మొదలుపెట్టారు. అతను పట్టించుకోకపోవడంతో రెండేళ్ల క్రితం మాచునూరు గ్రామస్తులు కంపెనీ ప్రాంగణంలో ధర్నా చేశారు. అప్పట్లో సగం డబ్బులు చెల్లించి.. మిగిలినవి తర్వాత ఇస్తానని చెప్పాడు. అనంతరం ఆ డబ్బుల గురించి నిలదీయగా.. ‘షర్మిల కంపెనీ ఇది. తమాషా చేస్తున్నారా.. డబ్బులిస్తాం. వెయిట్ చేయండి’ అంటూ బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఆరు నెలల నుంచి కొండలరావు కంపెనీ వైపు రావడమే మానేశాడు. ట్రాన్స్పోర్ట్, టిప్పర్లు, ట్యాంకర్లు, బుల్డోజర్లు.. ఇలా బాడుగకు ఇచ్చిన అందరివీ కలిపి దాదాపు రూ.4 కోట్లకు పైబడి ఎగ్గొట్టినట్లు బాధితులు వాపోయారు. మాకు న్యాయం చేయండి.. ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చి న షర్మిలను బాధితులు గౌరీశంకర్రెడ్డి, మహేశ్వరరెడ్డి నిలదీశారు. ఆమె స్పందిస్తూ.. తనకు ఆ కంపెనీతో సంబంధం లేదని స్పష్టం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. షర్మిల, అనిల్ పేర్లు చెప్పడం వల్లే ఇన్నాళ్లు ఆగాంబెనిటా మైన్స్లో టిప్పర్లు, బుల్డోజర్లు, ట్యాంకర్లు బాడుగకు పెట్టుకొని బకాయిలివ్వలేదు. 6 నెలలుగా కొండలరావు ఇక్కడికి రావడం లేదు. వైఎస్ కుటుంబానికి విధేయులమైన మేము షర్మిల, అనిల్ వల్లే ఇంతకాలం కొండలరావు ఏం చెప్పినా భరించాం. అదే విషయాన్ని షర్మిల దృష్టికి తీసుకెళ్లాం. నా ఒక్కడికే రూ.6.5 లక్షలు చెల్లించాల్సి ఉంది.మహేశ్వరరెడ్డితో కలిపి రూ.11 లక్షలు ఇవ్వాలి. మాచునూరు, ఆర్వేటిపల్లె చాబలి, రాజంపేట, ఇతర ట్రాన్సుపోర్టర్లు అందరికీ బకాయి పెట్టారు. దాదాపు రూ.4 కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉంది. షర్మిల, అనిల్ పేర్లు చెప్పి బెదిరించారు. లేదంటే మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకొని బకాయిలు రాబట్టుకునేవాళ్లం. – గౌరీశంకర్రెడ్డి, గుర్రాలచింతలపల్లె -
మెదక్ లోక్సభ స్థానంపై వీడని సస్పెన్స్..!
సాక్షి, సిద్దిపేట: బీజేపీ, బీఆర్ఎస్లు రెండు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. బుధవారం బీజేపీ మెదక్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు, బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ను ప్రకటించాయి. పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు అధికారికంగా గాలి పేరును ప్రకటించారు. ఎంపీ టికెట్ను పలువురు ఆశించినప్పటికీ అధిష్టానం అనిల్కుమార్ వైపే మొగ్గుచూపింది. లోక్సభ పరిధిలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండటమే కారణంగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. టికెట్ను ప్రకటించిన వెంటనే గాలి అనిల్కుమార్.. పార్టీ అధినేత కేసీఆర్ను కలిసి బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు టి.హరీశ్రావు, జగదీష్రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ తదితరులు కేసీఆర్ను కలిశారు. అయితే.. బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్రావు కు అవకాశం కల్పించింది. ముందుగా ఊహించినట్లుగానే పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి ప్రకటించిన 2 వ జాబితాలో ఆయన పేరును ఖరారు చేసింది. అధిష్టానం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు రఘునందన్ సాక్షి కి తెలిపారు. అలాగే మెదక్ ఎంపీ స్థానానికి గాను బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి.. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డికి దాదాపు ఖరారు అయ్యే అవకాశం ఉంది. తొలుత ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి పేరు వినిపించినా పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నీలం మధు టికెట్ ఆశిస్తున్నారు. కాగా, గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ను నిర్మల కలిసి తనకు టిక్కెట్ ఖరారు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఇవి చదవండి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బాజిరెడ్డి వైపు మొగ్గు! -
హైదరాబాద్ కూకట్ పల్లి లో సదరన్ ట్రావెల్స్ బ్రాంచ్ ప్రారంభం
-
అనిల్ లా ప్రతి ఎమ్మెల్యే ఉంటే... సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
అనిల్కుమార్కు ఘన స్వాగతం! వందలాది కార్లతో ప్రవేశం..
పల్నాడు: వైఎస్సార్సీపీ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి. అనిల్కుమార్ యాదవ్కు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బుధవారం నెల్లూరు నుంచి వందలాది కార్లతో ర్యాలీగా తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట నియోజకవర్గానికి సాయంత్రం నాలుగు గంటలకు వచ్చిన ఆయనకు కోటప్పకొండలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆహ్వానం పలికారు. త్రికోటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెట్లూరివారిపాలెం గ్రామం చేరుకున్న వారికి ఎంపీపీ మోరబోయిన శ్రీనివాసరావు నాయకత్వంలో పార్టీ శ్రేణులు గజమాలతో స్వాగతం పలికారు. వందలాది మంది మహిళలు, నాయకులు, కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. కారు దిగి కార్యకర్తలకు కరచాలనం చేశారు. గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దివంగత వైఎస్సార్, గ్రామ నాయకుడు దివంగత కటికినేని వెంకటరమణ సుబ్బారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడి నుంచి అడుగడుగునా ప్రజల నీరాజనాల మధ్య వందలాదిమంది నాయకులు, కార్యకర్తలు కార్లు, ద్విచక్రవాహనాల ర్యాలీతో తొమ్మిది కిలోమీటర్ల దూరంలోని నరసరావుపేట పట్టణానికి చేరుకున్నారు. చిలకలూరిపేట సమన్వయకర్త మల్లెల రాజేష్నాయుడు పాల్గొన్నారు. ఇవి చదవండి: జగనన్న హామీలన్నీ నెరవేర్చారు.. : ఎంపీ అవినాష్రెడ్డి -
షర్మిల పై నిప్పులు చెరిగిన బోరుగడ్డ అనిల్
-
అన్న చెల్లిని విడదీశారు..షర్మిల భర్తపై కొమ్మినేని కామెంట్స్
-
'విశ్వంభర' వీడియోకి సూపర్ రెస్పాన్స్.. దీన్ని డిజైన్ చేసిందెవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీకి 'విశ్వంభర' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సంక్రాంతి సందర్భంగా కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేయగా.. దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. టైటిల్ దగ్గర నుంచి విజువల్స్ వరకు అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు. అలానే వీడియోలోని గ్రాఫిక్స్, కాన్సెప్ట్ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతలా క్రేజ్ తెచ్చుకున్న ఈ వీడియోని ఎవరు డిజైన్ చేశారో తెలుసా? (ఇదీ చదవండి: గాయపడ్డ టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్.. ఇంతకీ ఏమైంది?) 'విశ్వంభర' టైటిల్ కాన్సెప్ట్ వీడియోరి డిజైన్ చేసింది అనిల్ కుమార్ ఉపాధ్యాయుల. అసోసియేట్ డైరెక్టర్గా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో పలు సినిమాలకు పనిచేశాడు. ప్రభాస్ 'సాహో'తో పాటు 'రాధేశ్యామ్'కి కూడా అనిల్ పనిచేశారు. రాధేశ్యామ్ సినిమాలోని నీ రాతలే పాటకు కాన్సెప్ట్ డిజైన్ చేసి పిక్చరైజ్ అనిల్ చేశాడు. అఖిల్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తీయబోతున్నారు. ఈ ప్రాజెక్టుతో అనిల్.. దర్శకుడు కాబోతున్నాడు. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన రాబోతోంది. 'విశ్వంభర' కాన్సెప్ట్ వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించిన అనిల్.. మరి దర్శకుడిగా ఎలా ప్రూవ్ చేసుకుంటాడో చూడాలి? (ఇదీ చదవండి: చిరంజీవి కొత్త సినిమా టైటిల్ 'విశ్వంభర'.. ఇంతకీ దీని అర్థమేంటి?) -
వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
బాపట్ల: ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వికాస అధ్యక్షుడు టి.అనిల్కుమార్, నాయకుడు పి.రాజ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈనెల 26న ఓ టీవీ నిర్వహించిన చర్చలో పాల్గొన్న తాడికొండకు చెందిన కొలికపూడి శ్రీనివాసరావు రాంగోపాల్ వర్మ తల నరికి తీసుకొస్తే కోటి రూపాయలు నజరానా ఇస్తానని వ్యాఖ్యలు చేయటం పౌర సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలను వారు చెప్పుకునే స్వేచ్ఛ ఉందని, బాధ్యతాయుతమైన పౌరునిగా ఉండాల్సిన వ్యక్తులు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పిలుపునివ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాంగోపాల్ వర్మ గతంలో తీసిన రాజకీయ చిత్రాలకు ఎటువంటి అభ్యంతరాలు చెప్పని నాయకులు ప్రస్తుతం రాజకీయ చిత్రాలను తీసేందుకు తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటే తప్పేముందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇవి చదవండి: Fact Check: విద్యపై ఎల్లోమీడియా విషపు కథలు -
ఇలాంటి వెధవ వేషాలు వేస్తే బొక్కలో వేస్తాం: అనిల్ కుమార్
-
భువనగిరి మున్సిపాలిటీలో కుంభం అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం
-
అంతర్రాష్ట్ర ‘సైబర్’ ముఠా గుట్టురట్టు
అనంతపురం క్రైం: అమాయక ప్రజల కష్టార్జితాన్ని కమీషన్ల పేరుతో కాజేసే అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేసిన అనంతపురం పోలీసులు ఐదుగురు సైబర్ నేరగాళ్లను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ముఠా 16 ఫేక్ అకౌంట్ల ద్వారా ఏపీలో రూ.35.59 కోట్ల లావాదేవీలు జరిపినట్లు తేల్చి.. రూ.14.72 లక్షలను ఫ్రీజ్ చేయించారు. ఈ 16 ఫేక్ అకౌంట్ల నుంచి మరో 172 ఫేక్ అకౌంట్లలోకి సొమ్మును మళ్లించారు. ఇలా దేశవ్యాప్తంగా జరిగిన లావాదేవీలను అంచనా వేస్తే రూ. 350 కోట్లకు పైగానే కొల్లగొట్టినట్లు పోలీసుల అంచనా. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ స్థానిక పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఇలా వెలుగులోకి.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తనకు జరిగిన సైబర్ మోసంపై జిల్లా పోలీసు కార్యాలయం స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గార్లదిన్నె పోలీసు స్టేషన్లో ఈ నెల 15న కేసు నమోదయ్యింది. దీంతో తీగలాగితే డొంక కదిలింది. ఐదుగురు అరెస్టు .. ఈ కేసును సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో నిందితులకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయి. ఉత్తర భారత దేశానికి చెందిన కింగ్ పిన్ను కీలక సూత్రధారిగా గుర్తించిన అనంత పోలీసులు.. కింగ్ పిన్ ముఠాలో పనిచేస్తున్న తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన మహ్మద్ సమ్మద్, వెంకటగిరికి చెందిన వెంకటాచలం, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సందీప్, ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన అజయ్రెడ్డి, అనంతపురానికి చెందిన సంధ్యారాణిని అరెస్టు చేశారు. కింగ్ పిన్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా ప్రస్తుతం అరెస్టయిన ముఠా సభ్యులకు కింగ్పిన్ నుంచి కమీషన్ రూపంలో రూ.20 లక్షలకు పైగా అందడం గమనార్హం. వివిధ రూపాల్లో మోసాలు.. యూట్యూబ్ యాడ్స్ సబ్ స్క్రైబ్, రేటింగ్లకు అధిక కమీషన్లు, ఆన్లైన్ గేమింగ్, ఓటీపీ, పార్ట్ టైం జాబ్స్ ఇలా రకరకాల పేర్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడ్డారు. వీరిపై దేశవ్యాప్తంగా నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) పోర్టల్లో 1,550 ఫిర్యాదులు నమోదయ్యాయి. రూ.350 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా దోపిడీ చేసిన సొమ్మును దుబాయ్లో డ్రా చేస్తున్నట్లు తేల్చారు. అప్రమత్తంగా ఉండాలి.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగ యువతను కొన్ని సైబర్ ముఠాలు లక్ష్యంగా చేసుకున్నాయి. అనవసరమైన లింకులు, వాట్సాప్ కాల్స్, మెసేజీలకు స్పందించొద్దు. ఏదైనా సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 సైబర్ పోర్టల్, స్థానిక పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. – కేకేఎన్ అన్బురాజన్, జిల్లా ఎస్పీ, అనంతపురం -
యాదాద్రి భువనగిరి లో కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రచారం
-
‘బడుగు బలహీన వర్గాలకు మేలు చేసిన ఏకైక వ్యక్తి సీఎం జగన్’
సాక్షి, తిరుపతి: తిరుపతి నగరంలో వైఎస్సార్సీపీ బస్సు యాత్రలో భాగంగా బహిరంగ సభలో జరిగింది. ఈ సభలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతర శ్రామికుడిగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందరూ అండగా నిలవాలన్నారు. తిరుపతి సభలో వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. పెత్తందారులకు, పేదవారికి జరిగే యుద్ధంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా ఉండాలని కోరుతున్నాను. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలగన్న సమాజాన్ని సీఎం జగన్ అందించారు. ఆయన ఆశయాలను నిరవేరుస్తూ అభినవ అంబేద్కర్లా ఉన్నారు. నిరంతర శ్రామికుడిలా ఉన్న సీఎం జగన్కి అండగా నిలవాలి. నేడు చరిత్రలో ఎవరూ తీసుకోని నిర్ణయాలను సీఎం వైఎస్ జగన్ తీసుకొన్నారు. వినూత్న పథకాలు.. విద్య వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియంను తీసుకువచ్చారు. సీఎం జగన్ నిర్ణయాలను పెత్తందారులు వక్రీకరిస్తున్నారు. టీడీపీ తోక పార్టీలు, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తూ దాడులు చేయిస్తున్నారు. 2024 ఎన్నికల యుద్ధంలో మరోసారి సీఎం జగన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల కోసం సీఎం జగన్ నేరుగా వేల కోట్లు రూపాయలు వారి అకౌంట్లలో జమ చేస్తున్నారు. 8,288 మంది దళిత బిడ్డలు తిరుపతిలో ప్రభుత్వం అందిస్తున్న ఫలాలు పొందుతున్నారు. దళితులకు 10 లక్షల గృహాలు మంజూరయ్యాయి. తిరుపతి రైల్వేస్టేషన్ను అంతర్జాతీయంగా అభివృద్ధి చేస్తున్నాము. ఇవన్నీ సీఎం జగన్ చొరవతో జరుగుతున్నాయి. దమ్మున నాయకుడు సీఎం జగన్.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. 2010లో తిరుపతికి వచ్చాను. భూమన కరుణాకర్ రెడ్డి మాకు శక్తిని ఇచ్చారు. అసెంబ్లీలో అచ్చమైన తెలుగులో మాట్లాడేది కరుణాకర్ రెడ్డి మాత్రమే. నేడు అభినయ్ రెడ్డి.. తండ్రిని మించిన తనయుడిగా మారిపోయాడు. 2024లో అభినయ్ రెడ్డి మంచి మెజారిటీతో గెలుస్తాడు. ఎన్టీఆర్ పార్టీ పెట్టాక వారి వెనుక బీసీలు నడిచారు. కానీ, దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి వచ్చాక బీసీలు అందరు కాంగ్రెస్ వైపునకు వచ్చారు. 2019లో సీఎం జగన్ బీసీ సమావేశం అనంతరం బీసీలందరూ ముఖ్యమంత్రి జగన్ వెంట నడిచారు. మేమంతా సీఎం జగన్ వెంటే.. పార్టీలో, పదవులలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు, నేడు నెరవేర్చారు సీఎం జగన్. ఐదు మంది డిప్యూటీ సీఎంలను చేసిన గణత సీఎం వైఎస్ జగన్దే. కార్పోరేషన్, మార్కెట్ కమిటీలలో 60 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారు. ఏ ముఖ్యమంత్రికి అయినా స్టేజ్ ఎక్కి నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా?. అలా, సీఎం జగన్ మాత్రమే చెబుతారు. ఆయన ఒక్కడికి మాత్రమే ఆ దమ్ము ఉంది. మా ధైర్యం సీఎం జగన్. 2024లో మరోసారి సింహంలా సింగిల్గా వస్తాడు.. 175/175 స్థానాల్లో విజయం సాధిస్తాడు. శ్రీకాకుళం, రాయలసీమ, కోస్తాలో సభలు మొదలైతే ఓ జాతరలా యాత్ర జరుగుతోంది. మరోవైపు టీడీపీ యాత్ర జనాలు లేక వెలవెలపోతోంది. మేమందరం సీఎం జగన్కు అండగా ఉంటాము. అభియనయ్ రెడ్డిని తిరుపతిలో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. తిరుపతి సాక్షిగా సీఎం జగన్ భారీ మెజారిటీతో గెలుస్తారు. 175 స్థానాల్లో గెలుపు మనదే.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. తిరుపతిలో 75 సంవత్సరంలో జరగని అభివృద్ధి నేడు చేసి చూపిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి, వారి తనయుడు అభినయ్ రెడ్డి. కాబోయే ఎమ్మెల్యే అభినయ్ రెడ్డికి అల్ ది బెస్ట్. యువతకు సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహం ఇస్తారు. నిజమైన బడుగు, బలహీన వర్గాలకి మేలుచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్ మాత్రమే. పేదవాడి తలరాత మారాలంటే 2024 ఎన్నికల్లో సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు తప్పు చేసి జైలుకు వెళ్లాడు. కానీ దానికి పచ్చపత్రికలు వంత పడుతున్నాయి. నేడు తిరుపతిలో వైఎస్సార్సీపీ సభకు భారీగా జనాలు వచ్చారు. 175 స్థానాల్లో ఎవరు పోటీ చేసినా సీఎం జగన్ పోటీలో ఉన్నట్టు భావించి అన్ని స్థానాల్లో గెలిపించాలని కోరుతున్నాను. అభివృద్ధి వైఎస్సార్సీపీతోనే సాధ్యం.. తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు అణగారిన వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకునేవారు. కాన్నీ, సీఎం జగన్ అన్ని రంగాల్లో వారికి ప్రాధాన్యత ఇచ్చారు. అట్టడుగున ఉన్న వారిని క్రియాశీలక రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్. తిరుపతి కార్పొరేషన్లో 23 సీట్లు 46శాతం బీసీలకు ఇచ్చిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళలకు మేయర్ అవకాశం ఇచ్చింది మా పార్టీనే. రాష్ట్రంలో పెత్తందార్లకు చంద్రబాబు అండగా నిలుస్తుంటే సామాన్య పేద వర్గాల ప్రజల పక్షాన సీఎం జగన్ అండగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో 80 వేల ఓట్లు వేసి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని గెలిపిస్తే, ఈరోజు 2 లక్షలు మందికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. తిరుపతి నగరంలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు అభివృద్ధి చేశాం. మరో 12 మాస్టర్ ప్లాన్ రోడ్లు రానున్న రెండేళ్లలో అభివృద్ధి చేస్తున్నాం. వినాయక సాగర్ అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్కు దక్కింది. రాజకీయాలంటే వ్యాపారం కాదు.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లలో అంచెలంచెలుగా ఎదిగారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశయాలను సీఎం జగన్ నెరవేస్తున్నారు. పైరవీలతో వచ్చిన వ్యక్తి కాదు.. ఫైటర్గా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి సీఎం జగన్. రాజకీయాలంటే వ్యాపారం కాదు, నిచ్చెన కాదు, ప్రజలకు సేవ చేయాలనే తపన. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధితో 38 వేల ఎకరాలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్ది. 40 ఏళ్లలో ఎక్కడా లేని అభివృద్ధి తిరుపతిలో చేసి చూపించాం. తిరుపతి అభివృద్ధి కోసం మా పోరాటం, ప్రజలకు మేలు చేయడంలో ఎక్కడా రాజీపడేది లేదు. అర్హత ఉంటే నా బిడ్డ అభినయ్ను గెలిపించండి, కాదు అంటే ఓడించండి. -
ధాన్యం కొనుగోలుకు 54 టెండర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మిల్లుల్లో మూలుగుతున్న ధాన్యాన్ని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంచి స్పందన లభించింది. తొలి విడతగా 25 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని విక్రయించాలని భావించిన పౌరసరఫరాల సంస్థ ఈ మేరకు గత నెలలో టెండర్లను ఆహ్వనించింది. 25 ఎల్ఎంటీల ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి , ప్రతి ఎల్ఎంటీ ఒక లాట్గా ఆన్లైన్లో బిడ్స్ ఆహ్వనించింది. గురువారంతో గడువు ముగియగా, సాయంత్రం 5 గంటలకు అధికారులు టెక్నికల్ బిడ్లు తెరిచారు. 25 లాట్ల కోసం మొత్తం 54 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో 8 లాట్లకు సంబంధించి కేవలం ఒక్కో బిడ్ మాత్రమే దాఖలైనట్లు విశ్వసనీయ సమాచారం. మిగతా 17 లాట్ల కోసం 46 సంస్థలు పోటీ పడ్డాయి. యాసంగిలో 66.85 ఎల్ఎంటీల ధాన్యం సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా గత యాసంగి (2022–23)లో 66.85 ఎల్ఎంటీల ధాన్యాన్ని సేకరించారు. ఈ మొత్తం ధాన్యాన్ని మిల్లుల్లో నిల్వ చేయగా, అందులో కొంత భాగం అకాల వర్షాల కారణంగా తడిచిపోయింది. తడిచిన ధాన్యంతో పాటు మిగతా ధాన్యాన్ని కూడా ముడి బియ్యంగా మిల్లింగ్ చేసేందుకు మిల్లర్లు నిరాకరించారు. బాయిల్డ్ రైస్గా మాత్రమే ఇస్తామని చెప్పినా, కేంద్రం నిబంధనలతో అది సాధ్యం కాలేదు. దీంతో మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని ఏక మొత్తంగా విక్రయించాలని ప్రభుత్వం భావించింది. పౌరసరఫరాల సంస్థ సీఎండీ అనిల్కుమార్ ఈ మేరకు నివేదిక రూపొందించగా, తొలి విడత 25 ఎల్ఎంటీలు విక్రయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గత నెలలో ప్రక్రియ ప్రారంభం అయింది. గురువారం గడువు ముగిసే సమయానికి 54 టెక్నికల్ బిడ్లను ధ్రువీకరించారు. ఈ సంస్థల పూర్వాపరాలు పరిశీలించి, అర్హత పొందిన వాటిని ఫైనాన్షియల్ బిడ్లకు ఎంపిక చేస్తారు. ఈనెల 16న ఫైనాన్షియల్ బిడ్లను తెరిచిన అనంతరం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు నేతృత్వంలోని కమిటీ అర్హులైన సంస్థలను ఎంపిక చేయనుంది. -
అధికారి ధిక్కారం..టెండర్ ‘అప్రూవ్’ ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థ అధికారుల్లో అలసత్వం, ధిక్కారం పెరిగిపోతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో కూడా కొందరు అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని రైస్మిల్లుల వద్ద లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో గ్లోబల్ టెండర్ల ద్వారా బహిరంగ మార్కెట్లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేసేందుకు ఈనెల 21న గ్లోబల్ ఈ– టెండర్ ప్రకటన విడుదల చేసింది. 22వ తేదీ నుంచి ఆన్లైన్లో బిడ్స్ ఆహ్వానించారు. సెపె్టంబర్ 5వ తేదీని బిడ్డింగ్కు ఆఖరి తేదీగా నిర్ణయించారు. అయితే టెండర్ ప్రకటన విడుదల చేసినప్పటికీ, వేలానికి సంబంధించిన నిబంధనలేవీ ఆన్లైన్లో పెట్టలేదు. ఈఎంఐ, డిపాజిట్లు, అర్హతలు, ఇతర వేలం నిబంధనలేవీ ఆన్లైన్లో పొందుపరచలేదు. దీంతో బుధవారం సాయంత్రంలోగా టెండర్ వివరాలను అప్లోడ్ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని సంస్థ ఎండీ అనిల్కుమార్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అయితే పౌరసరఫరాల సంస్థలో టెండర్లకు సంబంధించి ఆన్లైన్ డిజిటల్ కీ మార్కెటింగ్ సెక్షన్ జీఎం వద్ద ఒకటి, పీడీఎస్ డీజీఎం వద్ద మరొకటి ఉంటుంది. ఈ మేరకు కమిషనర్ ఇద్దరు అధికారులకు స్వయంగా ఫోన్ చేసి, గ్లోబల్ టెండర్లకు సంబంధించిన విధి విధానాలను అప్లోడ్, అప్రూవ్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మార్కెటింగ్ సెక్షన్ జీఎం తన వద్ద ఉన్న డిజిటల్ కీతో అప్లోడ్ చేశారు. కానీ పీడీఎస్ డీజీఎంగా ఉన్న అధికారి, అప్లోడ్ అయిన వివరాలను తన వద్ద ఉన్న కీతో అప్రూవ్ చేయాల్సి ఉండగా, లాగిన్ కావడానికి కూడా ఒప్పుకోలేదని సమాచారం. స్వయంగా సంస్థ ఎండీ ఫోన్ చేసి డిజిటల్ కీతో టెండర్ ప్రక్రియను అప్రూవ్ చేయాలని ఆదేశించినప్పటికీ, ఆ అధికారి ససేమిరా అన్నట్లు సమాచారం. డిజిటల్ కీ ఇవ్వడానికి కూడా నిరాకరించిన ఆ అధికారి బుధవారం రాత్రి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు తెలిసింది. దాంతో బుధవారం రూ. వేల కోట్ల విలువైన టెండర్లకు సంబంధించిన విధి విధానాలను అప్లోడ్ చేయలేకపోయారు. గురువారం ఈ విషయం తెలుసుకున్న పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు అధికారిపై చర్యలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన పౌరసరఫరాల సంస్థ అధికారులు.. పీడీఎస్ డీజీఎం పేరుపై ఉన్న డిజిటల్ కీ స్థానంలో మరో కీని రూపొందించి వివరాలను అప్లోడ్ చేశారు. బదిలీ చేశారనే కోపంతో..? పీడీఎస్ డీజీఎంగా ఉన్న ఆ అధికారిని ఇటీవలే హెడ్ ఆఫీస్ నుంచి వికారాబాద్కు బదిలీ చేశారు. అయితే అక్కడ జాయిన్ కాకుండా తిరిగి యథాస్థానంలో కొనసాగేందుకు పైరవీ చేసుకున్నా, ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆయన 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలానికి సంబంధించిన టెండర్ విధి విధానాలను అప్రూవ్ చేసే విషయంలో మొండిగా వ్యవహరించడం సంస్థలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఆ అధికారిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
పల్లెటూరి జంక్షన్.. విలేజ్ డ్రామా
ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన విలేజ్ డ్రామా ‘సూర్యాపేట జంక్షన్’. నాదెండ్ల రాజేష్ దర్శకత్వంలో అనిల్ కుమార్ కత్ర గోడ, ఎన్. శ్రీనివాసరావు నిర్మించారు. ఈ చిత్రంలోని ‘చెంగు చెంగుమంటూ జింక పిల్లలాగా..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను నిర్మాత సి. కల్యాణ్ రిలీజ్ చేశారు. రోషన్ సాలూరి స్వరకల్పనలో ఎస్. సాయిచరణ్, సోరస్ పాడిన ఈ పాటకు రెహమాన్ లిరిక్స్ అందించారు. ‘‘వ్యవస్థను సరిదిద్దే బాధ్యత యువతపై ఉంటుంది. కొత్త తరం ఓటర్లు చూడాల్సిన చిత్రమిది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు హరి గౌర మరో స్వరకర్త. -
కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ కళాసికం సుజన, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఫస్ట్ కోర్టు హాల్లో ఉదయం 9.45 గంటలకు జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, అడ్వొ కేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, న్యాయవాదులు తదిత రులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సుజన, లక్ష్మీనారాయణ, అనిల్ కుమార్లను అదనపు జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్ర పతి గత వారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరి నియామకంతో హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ఇంకా శాశ్వత, అదనపు న్యాయమూర్తులు కలిపి 12 ఖాళీలున్నాయి. బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కొత్త న్యాయమూర్తులు కేసుల విచారణలో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో... సోమవారం సాయంత్రం తెలంగాణ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త న్యాయమూర్తులు జస్టిస్ సుజన, జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ అనిల్ కుమార్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్సీఏఏ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు కల్యాణ్రావు చెంగల్వ, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
బాలింతల్లో రక్తహీనతకు చెక్
సాక్షి, అమరావతి: ప్రసూతి మరణాల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రసవానంతరం చోటు చేసుకుంటున్న మాతృ మరణాల్లో 60 శాతం రక్తహీనత కారణంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బాలింతల్లో రక్తహీనతకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మధ్యస్థ, తీవ్ర రక్తహీనతతో బాధపడే బాలింతలకు వచ్చే వారం నుంచి ఫెర్రిక్ కార్బాక్సి మాల్టోస్ (ఎఫ్సీఎం) ఇంజెక్షన్లను పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. బహిరంగ మార్కెట్లో సుమారు రూ.2 వేలకుపైగా ఉన్న ఈ ఇంజెక్షన్లను ప్రసవానంతరం బాలింతలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఆస్పత్రులకు ఇంజెక్షన్ల సరఫరా రాష్ట్రంలో ఏటా సుమారు 9 లక్షల ప్రసవాలు నమోదవుతున్నాయి. వీరిలో 28 శాతం మంది వరకు మహిళల్లో రక్తహీనత ఉంటోందని వైద్యశాఖ అంచనా. ఈ నేపథ్యంలో ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో బిడ్డకు జన్మనిచ్చి డిశ్చార్జి అనంతరం ఇంటికి వెళ్లే ముందు బాలింతలకు హిమోగ్లోబిన్ (హెచ్బీ) టెస్ట్ నిర్వహిస్తారు. మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి ఆస్పత్రిలోనే ఎఫ్సీఎం ఇంజెక్షన్ వేసి డిశ్చార్జి చేస్తారు. మూడు వారాల అనంతరం వీరికి మళ్లీ హెచ్బీ టెస్ట్ నిర్వహించి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగాయా.. లేదా.. అని పరీక్షిస్తారు. దీని ఫలితం ఆధారంగా అవసరమైతే రెండో డోసు కూడా ఇస్తారు. దుష్ప్రభావాలు ఉండవు.. క్లినికల్ ట్రయల్స్లో మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి వెయ్యి ఎంజీ గరిష్ట మోతాదులో ఎఫ్సీఎం ఇంజెక్షన్ వేయగా, మూడు వారాల్లో సుమారు 1.5 శాతం మేర హిమోగ్లోబిన్ పెరిగినట్టు వెల్లడైంది. ఈ ఇంజెక్షన్ ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని తేలింది. ప్రసవానంతరం బాలింతలకు ఇంజెక్షన్ వేయడంపై న్యూఢిల్లీ ఎయిమ్స్లోని నేషనల్ అనీమియా కంట్రోల్, రీసెర్చ్ విభాగం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ సహా పలు రాష్ట్రాల్లో బాలింతలకు ఎఫ్సీఎం ఇంజెక్షన్లు వేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పరిశీలన అనంతరం బాలింతలకు ఇంజెక్షన్లు వేయడం సురక్షితమేనని నిర్ధారణకు వచ్చాక మన రాష్ట్రంలోనూ పంపిణీకి చర్యలు చేపట్టారు. మార్గదర్శకాలు జారీ చేశాం రూ.8.46 కోట్ల విలువ చేసే ఎఫ్సీఎం ఇంజెక్షన్ వెయిల్స్ను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు సరఫరా చేశారు. అక్కడి నుంచి ఆస్పత్రులకు చేరుస్తున్నారు. సోమవారం నుంచి బాలింతలకు ఇంజెక్షన్ల పంపిణీ మొదలుపెడతాం. రక్తహీనత నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఉచితంగా మాత్రలు పంపిణీ చేసినా కొందరు వాడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి ఎఫ్సీఎం ఇంజెక్షన్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. బాలింతల్లో రక్తహీనతను నివారించడానికి ఇవి దోహదపడతాయి. – డాక్టర్ కేవీఎన్ఎస్ అనిల్కుమార్, అదనపు సంచాలకులు, వైద్య శాఖ -
మా కార్యకర్తకు ఫోన్ చేసి నువ్వెంట్ర పీకేది...అనిల్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్స్
-
ఒక్కరైనా వామపక్ష ఎమ్మెల్యే ఉంటేనే ప్రజల సమస్యలు తెలుస్తాయి
-
కరీంనగర్ బస్టాండుకు రూ.5 లక్షలు తీసుకురండి..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘మేం మావోయిస్టులం మాట్లాడుతున్నాం.. పార్టీ చందా కోసం రూ.5 లక్షలు కావాలి. కరీంనగర్ బస్టాండుకు తీసుకురావాలి’అంటూ బెదిరించిన నకిలీ మావోలు పోలీసులకు చిక్కారు. ఇటీవల రామగుండం మేయర్ బంగి అనిల్కుమార్, పంకెన సర్పంచి శ్రీనివాస్కి మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖల గుట్టును పోలీసులు ఛేదించారు. దీని వెనక మావోయిస్టులు లేరని, తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు నలుగురు యువకులు పన్నిన పన్నాగమని తేల్చారు. శుక్రవారం భూపాలపల్లి పోలీసులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. భూ పాలపల్లి జిల్లా పంకెన గ్రామానికి చెందిన ఎర్ని సోమయ్య, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎలుకలపెల్లికి చెందిన చిలుముల తిరుపతి, రామగుండం మండలం గోదావరిఖనికి చెందిన ఈర్ల రాంచందర్ ఎలాగైనా సులువుగా డబ్బు సంపాదించాలని అనుకున్నారు. ఈ క్రమంలో మావోయిస్టుల పేరుతో నాయకులను బెదిరించాలని నిర్ణయించారు. ఇందుకోసం గోదావరిఖనికి చెందిన జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు టేకుల సుదీర్ సాయం తీసుకున్నారు. యూట్యూబ్లో మావోయిస్టుల లెటర్హెడ్లను చూసి అలాంటివే నకిలీవి సృష్టించారు. పంకెన సర్పంచి శ్రీనివాస్, రామగుండం మేయర్ బంగి అనిల్కుమార్లకు పార్టీకి రూ.5 లక్షలు విరాళంగా ఇవ్వాలని బెదిరిస్తూ లేఖలు పంపారు. ఈనెల 15వ తేదీన ఈ లేఖలను హైదరాబాద్ నుంచి పోస్టు చేశారు. రెండు రోజుల అనంతరం వారిద్దరికి ఫోన్ చేసి కరీంనగర్ బస్టాండుకు వచ్చి డబ్బులు అప్పగించాలని బెదిరించారు. దీనిపై సర్పంచి శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు నిఘా పెట్టి ముందు సోమయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో మిగతావారిని అరెస్టు చేశారు. -
డిఫాల్టర్లకు పెనాల్టీ
సాక్షి, హైదరాబాద్: నిర్ణీత గడువులోగా ఎఫ్సీఐకి కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఇవ్వని రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా విదిల్చింది. 2021–22 వానా కాలం సీఎంఆర్ గడువు పలు వాయిదాల తరువాత ఏప్రిల్ 31తో ముగిసింది. అయినా రాష్ట్రంలోని 494 రైస్ మిల్లులు బియ్యం అప్పగించలేదు. వీటినుంచి 2.22 ఎల్ఎంటీ బియ్యం ఎఫ్సీఐకి చేరాల్సి ఉంది. ఈ బియ్యం రికవరీకి గడువు కోరినా ఎఫ్సీఐ అంగీకరించలేదు. దీంతో ఎఫ్సీఐ నుంచి సుమారు రూ. 700 కోట్లు రాలేదు. ఇప్పుడు మిల్లర్ల నుంచి బియ్యాన్ని రికవరీ చేసినా, నిబంధనల మేరకు ఎఫ్సీఐకి పంపకుండా రాష్ట్ర అవసరాలకే (స్టేట్ పూల్) వినియోగించుకోవాలి. దీంతో పౌర సరఫరాల శాఖ నష్ట నివారణకు చర్యలు చేపట్టింది. 494 రైస్ మిల్లులను డిఫాల్టర్లుగా ప్రకటించి, వారి నుంచి 25 శాతం పెనాల్టీతో 125 శాతం సీఎంఆర్ను రికవరీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి హోదాలో పౌరసరఫరాల సంస్థ కమిషనర్ వి.అనిల్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 25 శాతం నగదు.. 100 శాతం బియ్యం.. డిఫాల్టర్ల నుంచి 125 శాతం బియ్యాన్ని రికవరీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మిల్లర్ల గుండెల్లో పిడుగు పడినట్లయింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ విలువ రూ. 700 కోట్లు అనుకుంటే... రూ. 175 కోట్లు(25 శాతం) పెనాల్టీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం వెంటనే చెల్లించాలి. అప్పుడే మిల్లర్ నుంచి బియ్యం రికవరీ ప్రారంభమ వుతుంది. మిల్లర్లు ఇప్పటికే బియ్యాన్ని విక్రయించినట్లు ఆరోపణల నేపథ్యంలో రికవరీకి రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేసి స్టేట్పూల్కు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. వంద శాతం రికవరీయే కష్టమవుతుంది కాబట్టి, 25 శాతం బియ్యాన్ని నగదు రూపంలో వసూలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పౌరసరఫరాల శాఖ, సంస్థ డీఎంలు, డీఎస్ఓలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. పెనాల్టీ నుంచి 5వ వంతు మిల్లర్ల నుంచి వసూలు చేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. ఓ వైపు సీఎంఆర్.. మరోవైపు ధాన్యం అన్లోడింగ్.. ఇప్పుడు డిఫాల్ట్ మిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఓవైపు సీఎంఆర్ అప్పగించేందుకు మిల్లులు నడుపుతూ ప్రస్తుత యాసంగి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకొనే విషయంలో సర్కార్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలున్నాయి. ధాన్యానికి కొర్రీలు పెడుతూ ప్రతి 40 కిలోల బస్తాపై 3 నుంచి 5 కిలోల అదనపు ధాన్యాన్ని రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
అకాల వర్షంతో అల్లాడుతున్న రైతులకు అండగా ఏపీ సర్కార్
-
కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అఖిల్, హీరోయిన్గా జాన్వీ!
యంగ్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్ థియేటర్లలో సందడి చేస్తోంది. కాగా ఆయన నటించనున్న తర్వాతి చిత్రం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు అనిల్ ఇటీవల అఖిల్కు ఓ కథ చెప్పారు. ఈ స్టోరీ నచ్చడంతో అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ మూవీ నిర్మించనుందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెల్లడి కానుందనే టాక్ ఫిలిం నగర్లో వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ను చిత్రయూనిట్ సంప్రదించారని భోగట్టా. కాగా అఖిల్ ఇటీవల నటించిన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే! భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఏజెంట్తో హిట్ కొట్టాన్న అఖిల్ గురి తప్పడంతో ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెంచాడు. చదవండి: కానిస్టేబుల్ పరీక్షలో బలగం ప్రశ్న -
‘శ్రీనివాసులరెడ్డిని కారుతో ఢీకొట్టారన్నది అవాస్తవం’
సాక్షి, నెల్లూరు: నాపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గం. జిల్లాలో ఏది జరిగినా నాకు ఆపాదించడం హేయమైన చర్య అని మాజీ మంత్రి అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, అనిల్ కుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డి వ్యక్తిగత విషయంలోనే గొడవ జరిగింది. శ్రీనివాసులరెడ్డిని కారుతో ఢీకొట్టారన్నది అవాస్తవం. టీడీపీ నేతలు అబద్ధాలు చెప్తూ కాలం గడుపుతున్నారు అని ఆరోపించారు. -
చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కు అంత సీన్ లేదు : అనిల్ కుమార్
-
సమాచారం అడిగితే.. తెల్లకాగితాలు పంపారు
జడ్చర్ల: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద సమాచారం అడిగిన ఓ వ్యక్తికి అధికారులు వివరాలేమీ లేని తెల్లకాగితాలు పంపారు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక రంగారావుతోటలో నివాసం ఉంటున్న సామాజికవేత్త అనిల్కుమార్ 40 రోజుల క్రితం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని మిషన్ భగీరథ, సీసీ రోడ్లు తదితర సమస్యలపై పూర్తి వివరాలు అందించాలని ఆర్టీఐ కింద మున్సిపల్ అధికారులకు దరఖాస్తు చేశారు. ఈ క్రమంలో అనిల్కుమార్కు సంబంధిత అధికారులు పోస్టులో ఓ కవర్ పంపారు. దాన్ని విప్పి చూసిన అనిల్కుమార్ ‘తెల్ల’బోయారు. అందులో ఎలాంటి వివరాలు లేకుండా తెల్లకాగితాలు మాత్రమే ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయన వెంటనే స్థానిక విలేకరుల దృష్టికి తెచ్చారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ మహ్మద్ షేక్ను వివరణ కోరగా తాము పూర్తి సమాచారాన్ని కవర్లో పెట్టి పోస్టు చేశామని, ఇందుకు సంబంధించిన కాపీ ఒకటి తమ దగ్గర ఉందని పేర్కొన్నారు. అయితే మున్సిపల్ అధికారుల నిర్వాకాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని అనిల్కుమార్ చెప్పారు. -
మూడేళ్ల సుపరిపాలనకు సాక్ష్యాలెన్నో!
కరోనా కష్టకాలంలో అర్ధరాత్రి అపరాత్రి ఫోను మోగితే గుండె జల్లుమనేది! కరోనా పేషెంట్లకు బెడ్లు కావాలంటూ నా నియోజక వర్గం నుంచి బాధితులు ఫోన్లు చేస్తూ ఉండేవారు. బెడ్ల కోసం ప్రభుత్వాసుపత్రికి అర్ధ రాత్రి పరుగులు తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వరదలా కరోనా పేషెంట్లు వస్తూ ఉన్నా... ప్రభుత్వాసుపత్రులు నిండిపోతున్నా... అదనంగా బెడ్లు ఏర్పాటు చేస్తూ... ప్రాణాలు చేతబట్టుకొని వస్తున్న పేషెంట్లను కాపాడటానికి సిబ్బంది రాత్రీ, పగలూ తేడా లేకుండా కష్టపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతరాయంగా కరోనా పేషెంట్లకు సేవలు అందడం వెనక పాలకుడు జగన్మోహన్రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి, తపన ఉన్నాయి. పాలకుడు చిత్తశుద్ధితో, నిజాయితీగా కష్టపడితే, ప్రజ లను ప్రేమిస్తే... విపత్కర పరిస్థితులను అధిగమించే శక్తి, సామర్థ్యం వ్యవస్థలకు వస్తుందని నిరూపించిన సందర్భం అది! గత ప్రభుత్వపు నిర్లక్ష్యపు జబ్బుతో చేష్టలుడిగిన ప్రభుత్వ ఆసుపత్రులకు జగన్ ముఖ్యమంత్రి కాగానే కాయకల్ప చికిత్స మొదలు పెట్టారు. ఫలితంగానే పేద ప్రజల ప్రాణాలను కరోనా విలయం నుంచి కాపాడటంలో ప్రభుత్వ ఆసుపత్రులు సఫలీకృతం అయ్యాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే సరైన ప్రాధమ్యాలు గుర్తించడంలోనే సగం విజయం ఉంటుంది. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రులకు కాయకల్ప చికిత్స, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి ‘ఆరోగ్య శ్రీ’కి జవసత్వాలు కల్పించడం వంటివి సంక్షేమ పాలనకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా మూడేళ్లు పూర్తవుతోంది. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన ఫలాలు అందుకుంటున్న విషయం అనుభవంలోకి వచ్చింది. చేతిలో మంత్రదండం ఉన్నట్లుగానే ముఖ్యమంత్రి జగన్... సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథ కాలు అందిస్తున్నారు. అంతులేని చిత్తశుద్ధి, పరిమితులు లేని నిజాయితీ ఉంటే తప్ప ఇచ్చిన హామీలన్నింటినీ... కరోనా విపత్తు ఉరిమినా, తరిమినా అమలు చేయడం అసాధ్యం కాదని ప్రజలందరికీ స్పష్టంగా అవగత మయింది. పేదరికంలో అట్టడుగున ఉన్న ఆఖరి వ్యక్తి ఆకలి తీర్చే ఆత్మగౌరవ జెండానూ, అజెండానూ స్వయంగా నిర్దేశించుకొని, వాటి అమలుకు వేస్తున్న ప్రతి అడుగు లోనూ సాహసం ప్రస్ఫుటంగా ఈ మూడేళ్లుగా కనిపిస్తూనే ఉంది. పిల్లలను బడికి పంపే తల్లులకు ‘అమ్మ ఒడి’, కాడికట్టి మేడిపట్టి ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతకు అండగా ‘రైతు భరోసా’, పేద పిల్లల బంగారు భవిష్యత్కు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, ఇప్పటికే ఉన్నత చదువులకు వచ్చిన విద్యార్థులకు మెరుగైన ఉపాధి, నైపుణ్యా భివృద్ధికి చర్యలు, కుటుంబాన్ని పోషించుకుంటూ మరింత వేగంగా అభ్యున్నతి వైపు అక్కాచెల్లెమ్మలు అడుగులు వేయడానికి ‘వైఎస్సార్ ఆసరా’, మహిళా సాధికారతకు దారి చూపే పలు సంక్షేమ కార్యక్రమాలు... ఇవన్నీ ప్రజలను పేదరికం నుంచి బయట పడవేయడమే లక్ష్యంగా మూడేళ్ల పాలనలో అమలు చేయడం జరిగింది. ఇదే లక్ష్యంతో ‘నవరత్నాల’నూ అమలు చేశారు. కులం, మతం, పార్టీ, తన, మన... వంటి ఎలాంటి భేద భావం లేకుండా అర్హతే ప్రామా ణికంగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేయడం ‘సుపరిపాలన’కు సజీవ సాక్షాలుగా నిలిచేవే. కత్తిరింపు ల్లేకుండా అర్హులెవరైనా మిగిలిపోతే వెతికి మరీ వారికి పథకాలు అందించాలంటే... ‘పాలకుడికి ఎంత విశాల హృదయం ఉండాలో కదా!’ అని మనకు అనిపించకమానదు. పేదలు, బడుగు బలహీన వర్గాల ఈతి బాధల పట్ల ఎంతో సహానుభూతి, ఒళ్లంతా కరుణ నిండి ఉంటే తప్ప... పాలనలో సానుభూతి, సహాను భూతి... ఇలాంటి వాటికి స్థానం ఉండదు. పైసా అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, అత్యంత పారదర్శకతతో నగదు బదిలీ ద్వారా మూడేళ్లలో దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల సొమ్ము పేదల ఖాతాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి జమ చేశారు. ఊరికి కొత్త రూపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో మూడేళ్లలో పాతిక వేల శాశ్వత భవనాలు కొత్తగా వెలిశాయి. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు... ఇలా పలు భవనాలు ఆస్తులుగా గ్రామాల్లో మూడేళ్ల సుపరిపాలనకు నిదర్శనంగా నిలబడ్డాయి. కుగ్రా మంలో ఉన్న వారు సైతం సొంత ఊరు దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా సచివాలయాల ద్వారా సేవలు పొందుతున్నారు. వలంటీర్లు, సచివాలయాల ద్వారానే 4 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది. (క్లిక్: 'పల్లె' వించిన పట్టణీకరణ!) మహిళల భద్రతకు దిక్సూచిగా ‘దిశ’ నిలిచింది. ‘దిశ’ స్ఫూర్తితో దర్యాప్తు, న్యాయస్థానం విచారణలో వేగం పెరిగింది. తప్పు చేసిన వారికి కొద్ది రోజుల్లోనే శిక్షలు పడటం ఇటీవల కొన్ని కేసుల్లో చూశాం. ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగులోనూ అక్కాచెల్లెమ్మల అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన, సాధికారత తెచ్చి పెట్టాలనే లక్ష్యం ప్రస్ఫుటమవుతోంది. జనరల్ స్థానా ల్లోనూ మహిళలకు పదవులు ఇచ్చి అధికారాన్ని అప్పగించడం ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనం. జనరల్ స్థానాల్లో బీసీలకూ అవకాశం ఇచ్చి బలహీన వర్గాలను అధికారానికి దగ్గర చేర్చి సాధికారత అందించే ప్రయత్నం చరిత్రలో నిలిచి ఉండే అంశం. మూడేళ్ల సుపరిపాలనకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సాక్షులే! (క్లిక్: మూడేళ్లలో సమూల మార్పు.. కొత్త చరిత్ర!) - కైలే అనిల్కుమార్ వ్యాసకర్త శాసన సభ్యుడు, పామర్రు, కృష్ణా జిల్లా -
ఉచిత రేషన్ బియ్యానికి మంగళం
సాక్షి, హైదరాబాద్: కరోనా తొలివేవ్ నాటి నుంచి అమలవుతున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టింది. ఈ నెల నుంచి రేషన్ దుకాణాల్లో రూపాయికి కిలో బియ్యం పథకం తిరిగి అమలుకానుంది. ఈ మేరకు పౌర సరఫరాల కమిషనర్ అనిల్కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్లుగా ప్రతి లబ్ధిదారుకు 10 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందగా.. ఇక నుంచి రూపాయికి కిలో చొప్పున ఆరు కిలోల బియ్యం మాత్రమే అందనుంది. అంత్యోదయ (ఏఎఫ్ఎస్సీ) లబ్ధిదారులకు ఒక్కో కార్డుపై రూపాయికి కిలో చొప్పున 35కిలోల బియ్యం ఇస్తారు. అన్నపూర్ణ కార్డు దారులకు మాత్రం కార్డుకు 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందజేస్తారు. కాగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ జరగనుంది. కేంద్రం సెప్టెంబర్ వరకు పొడిగించినా.. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్లో ఉచిత రేషన్ పంపిణీ పథకాన్ని ప్రా రంభించింది. అప్పటి నుంచి దశలవారీగా పొడిగిస్తూ వచ్చింది. తాజాగా గత మార్చి నెలాఖరులోనే మరో ఆరు నెలలు పొడిగించింది. సెప్టెంబర్ వరకు ఉచిత బి య్యం అందాలి. అయితే ఏప్రిల్లో పది కిలో ల చొప్పున ఉచిత బియ్యం ఇచ్చిన రాష్ట్ర స ర్కారు.. మే నుంచి రూపాయికి కిలో బియ్యా న్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీడీపీ నేతల దాదాగిరి.. కుమార్ రాజా కండకావరం..
సాక్షి, కృష్ణా జిల్లా: మొవ్వ మండలం కొండవరంలో టీడీపీ నేతలు దాదాగిరికి దిగారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ కారుపై టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పిన వర్ల రామయ్య కుమారుడు కుమార్ రాజా.. దాడి చేయించడమే కాకుండా కారెక్కి తొడకొట్టారు. ఎమ్మెల్యే కారుతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు. చదవండి: Viral Video: ఎంతపనైపాయే.. దొంగతనానికి వచ్చి.. గోడ కన్నంలో.. -
తెలంగాణ ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా అనిల్కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా అనిల్కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా పనిచేస్తోన్న ప్రభాకర్రావు గడువు ముగియడంతో అనిల్కుమార్ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ట్రాఫిక్ అదనపు సీపీ నుంచి ఇంటెలిజెన్స్ ఏడీజీగా అనిల్కుమార్ పనిచేయనున్నారు. అనిల్ కుమార్ స్థానంలో చౌహాన్కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. అనిల్ కుమార్ 1996 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. -
కాలువగట్టుపై ఉన్న ఎవరి ఇంటినీ తొలగించం : మంత్రి అనిల్
-
పులిచింతల కాంట్రాక్టర్ టీడీపీ నేత కాదా: అనిల్కుమార్
-
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు మేకపాటి,అనిల్
-
నెల్లూరు జిల్లాలో మంత్రులు పెద్దిరెడ్డి,గౌతమ్ రెడ్డి,అనిల్ కుమార్ పర్యటన
-
సినీ కార్మికులను బతికించుకుంటాం: అనిల్
తెలుగు చలనచిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 18 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి కొమర వెంకటేష్పై విజయం సాధించారు అనిల్ కుమార్. ప్రధాన కార్యదర్శిగా పీఎస్ఎన్ దొర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ – ‘‘దాసరిగారి ఆశయాలతో కార్మిక వర్గాన్ని సంక్షేమబాటలో తీసుకుని వెళతాం. సినీ కార్మికుల ఐక్యత కోసమే మేం పోరాడి గెలిచాం. కరోనా వల్ల ఇబ్బందులపాలైన కార్మికులను ఆదుకోవడంపై మొదట దృష్టి పెడతాం. చిరంజీవిగారు, భరద్వాజగారు, సి. కల్యాణ్ వంటి సినీ ప్రముఖులు, ఛాంబర్, నిర్మాతల మండలిల సహకారంతో సినీ కార్మికులను బతికించుకుంటాం’’ అన్నారు. -
సత్యవాఖ్యోపదేశమ్ 22 Nov 2020
-
‘ఆ రోజు చంద్రబాబుకు కొత్తబట్టలు పంపిస్తాం’
సాక్షి, తాడేపల్లి: పోలవరంపై ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించారని తప్పుడు కథనం ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు తుడుచుకోవడానికి కూడా ఆ పేపర్ పనికి రాదని ఎద్దేవా చేశారు. దిక్కుమాలిన పేపర్లు అడ్డం పెట్టుకుని చంద్రబాబు పిచ్చి రాతలు రాయిస్తున్నారని అన్నారు. పక్క రాష్ట్రంలో దాక్కుని కారు కూతలు కూయొద్దని హెచ్చరించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పోలవరం ఎత్తు తగ్గించారని చంద్రబాబుకు ఎవరు చెప్పారు? పోలవరం నిర్మాణంలో ఎలాంటి మార్పులు ఉండవు. పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గించేది లేదు. పోలవరం నిర్మాణం షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. పోలవరం ప్రారంభం రోజున చంద్రబాబుకు కొత్త బట్టలు పంపిస్తాం.. చంద్రబాబు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు కూడా కొలుచుకోవచ్చు. 2017లో పోలవరంపై కేంద్ర కేబినెట్ నోట్ను చంద్రబాబు చదివి వినిపించాలి? 2017లో మీరు కేబినెట్లో ఏ ఒప్పందం చేసుకున్నారో చెప్పగలరా? పోలవరం గురించి చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు. పోలవరం నిర్వాసితుల గురించి చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచించారా? కమీషన్ల కోసం ఆలోచించారే తప్ప నిర్వాసితులతో ఎప్పుడైనా మాట్లాడారా? పోలవరాన్ని వైఎస్ఆర్ ప్రారంభించారు.. వైఎస్ జగన్ పూర్తి చేస్తారు’అని మంత్రి అనిల్కుమార్ పేర్కొన్నారు. -
కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి అనిల్ కుమార్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు మిథున్రెడ్డి, గోరంట్ల మాధవ్, లావు కృష్ణ దేవరాయలు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ను సోమవారం కలిశారు. పోలవరం బకాయిలు, పునరావాసం ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం వైఎస్ జగన్ ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారని తెలిపారు. 2021 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి అనిల్ కుమార్ వెల్లడించారు. పునరావాసం ప్యాకేజీని త్వరితగతిన సెటిల్ చేయాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని అనిల్ కుమార్ తెలిపారు. 4 వేల కోట్ల రూపాయల పోలవరం బకాయిలు త్వరితగతిన విడుదల చేస్తామని మంత్రి గజేంద్ర సింగ్ హామినిచ్చారని పేర్కొన్నారు. జల వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేదీని కేంద్రం నిర్ణయిస్తే మాట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అనిల్కుమార్ స్పష్టం చేశారు. (చదవండి: ఎందుకు.. ఏమిటి.. ఎలా?) -
సత్యవాఖ్యోపదేశమ్ 9 Aug 2020
-
ఏ ఒక్క భక్తుడికి కరోనా నిర్థారణ కాలేదు
-
సత్యవాఖ్యోపదేశమ్ 12 July 2020
-
టీడీపీ నేతల అక్రమ మద్యం రవాణా
సాక్షి, కృష్ణా: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రుణమాఫీ పేరుతో రైతుల్ని, మహిళల్ని మోసం చేశారని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాలంలో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. పార్టీతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఇళ్ల స్ధలం పేదవారి కల అన్నారు. ఆ కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిజం చేస్తోందని చెప్పారు. పెనమలూరు నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని తెలిపారు. ఇళ్ల స్థలం ఇవ్వటమే కాదు ప్రభుత్వం దశల వారిగా ఇళ్లను కట్టిస్తోందన్నారు. రైతుల కోసం అనేక పధకాలు అమలు చేస్తున్నామని, చెప్పిన దానికంటే ఎక్కువగానే చేస్తున్నామని పార్థసారథి అన్నారు. (‘లోకేశ్ ఆవేదన తాలూకు ఉద్రేకం’) ప్రభుత్వం చేసే సంక్షేమ పధకాల్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. అందుకే ఒక పధకం ప్రకారం ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఒకవైపు దశల వారి మద్యపాన నిషేదం చేస్తుంటే టీడీపీ నేతలు మద్యం అక్రమ రవాణా చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు రఫీ, సురేష్, ఆనంద్ బాబు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తెప్పించి జిల్లా వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడికి మద్యపాన నిషేదం చేయ్యటం ఇష్టం లేదన్నారు. టీడీపీ నేతలు తమ చేతిలో ఉన్న విజయపాల డైరీ వ్యానుల ద్వారా మద్యం అక్రమ రవాణ చేస్తున్నారని పార్థసారథి ఆరోపించారు. (‘ఆ వాహనాలు ఎక్కడున్నా.. సీజ్ చేయాలి’) అదేవిధంగా పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఏడాది కాలంలోనే ఇచ్చిన హమీలను తొంభై ఐదు శాతం పూర్తి చేశామని తెలిపారు. గత ఎన్నికల్లో టీడీపీ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పేదలకు ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే చంద్రబాబుతోపాటు టీడీపీ పార్టీ కూడా కనుమరుగు అవ్వటం ఖాయమన్నారు. ప్రభుత్వ పధకాలు చూసి ఓర్వలేక టీడీపీ పార్టీ ప్రభుత్వంపై బురద చల్లుతోందని కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. -
సత్యవాఖ్యోపదేశమ్ 26 Apr 2020
-
ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే అనిల్ కుమార్
సాక్షి, కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ స్వచ్ఛందంగా కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నెగెటివ్ వచ్చింది. ఆయన శుక్రవారం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి పరీక్షలు చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. గత 20 రోజులుగా ప్రజల్లో నిరంతరం తిరుగుతూ నియోజకవర్గ పరిధిలోని కూచిపూడిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లకు వెళ్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకున్నానని ఎమ్మెల్యే అనిల్కుమార్ తెలిపారు. ఇక శుక్రవారం కొత్తగా నమోదైన నాలుగు కేసులతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 38 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 572కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనా బారినపడి ఆంధ్రప్రదేశ్లో 14 మంది మరణించారు. 35 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 523 గా ఉంది. -
విద్యార్థులూ.. ‘లాక్డౌన్’లో ఇలా ప్రిపేర్ అవ్వండి!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కాలాన్ని విద్యార్థులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు నేషనల్ ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) మెటీరియల్ను ఆన్లైన్ ద్వారా వినియోగించుకొవాలని ఎన్ఐఓఎస్ రీజనల్ డైరెక్టర్ (హైదరాబాద్) అనిల్ కుమార్ తెలిపారు. ఇంటి నుంచే విద్యభ్యసిస్తూ పరీక్షల కోసం సిద్దమవ్వాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం https://sdmis.nios.ac.in/ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. (ట్రంప్ నిర్ణయంపై డబ్ల్యూహెచ్ఓ స్పందన.. ) భారత ప్రభుత్వం, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఆర్డీ) ద్వారా అందిస్తున్న ఆన్లైన్ విద్యావిధానం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుదని పేర్కొన్నారు. ఇందుకు ఎంహెచ్ఆర్డీ ప్రారంభించిన జాతీయ ఆన్లైన్ విద్యా వేదిక ‘స్వయం’ (https://swayam.gov.in/) విద్యా కార్యక్రమాల వీడియో పాఠాల కోసం 32 DTH టీవీ ఛానళ్ల సముదాయం ‘స్వయం ప్రభ’ (SWAYAM PRABHA) ను వినియోగించుకోవాలని చెప్పారు. ఇప్పటికే ఎన్ఐఓఎస్ అధ్యయన మెటిరీయల్తోపాటు వీడియో పాఠాలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని.. కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, సీబీఎస్సీ, ఎన్ఐఓఎస్ విద్యార్థులతోపాటు దేశంలోని అనేక మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని ఆకాక్షించారు. ఎన్ఐఓస్ ఆన్లైన్ మెటీరియల్ నీట్, జేఈఈతో పాటు ఇతర పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. (వైరలవుతున్న ఏపీ పోలీస్ అధికారిణి పాట! ) ఎన్ఐఓఎస్ సెకండరీ (10వ తరగతి) సీనియర్ సెకండరీ (12వ తరగతి)కి సంబంధించిన అన్ని ప్రధాన సబ్జెక్టుల ఆన్లైన్ మెటీరియల్ వీడియో పాఠాలు, ‘స్వయం’, స్వయం ప్రభ’లో ఎన్ఐఓఎస్ ఉచిత టీవీ ఛానల్: Channel No. 27 (PANINI) & Channel No. 28 (SHARDA) అలాగే యూట్యూబ్ ఛానల్లో పొందొచ్చు. ‘స్వయం’ పోర్టల్ (https://www.swayam.gov.in/NIOS) ద్వారా 18 సెకండరీ సబ్జెక్టులు, 19 సీనియర్ సెకండరీ సబ్జెక్టులు, 5 ఒకేషనల్ సబ్జెక్టులను అందిస్తుంది. స్వయం పోర్టల్లోని చర్చా వేదిక ద్వారా ఉపాద్యాయుల సహాయం పొందడానికి, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి https://www.swayam.gov.in/NIOS కోర్సుల్లో నమోదు (ఉచితం) చేసుకోవలసి ఉంటుంది. (ఆ అధికారులను తొలగించండి: గవర్నర్) NIOS ద్వారా నడుపుతున్న ఉచిత టీవీ ఛానళ్లు Channel No. 27 (PANINI) ద్వారా సెకండరీ స్థాయి కోర్సులు Channel No. 28 (SHARDA) ద్వారా సీనియర్ సెకండరీ స్థాయి కోర్సులకు సంబంధించిన ప్రోగ్రామ్లను వివిధ DTH సర్వీస్ ప్రొవైడర్లు Airtel TV: Ch. No. 437 & 438, Videocon: Ch. No. 475 & 476, Tata Sky : Ch. No. 756, Dish TV : Ch. No. 946 & 947, DEN Network: Ch. No. 512 & 513.. వాటితోపాటు జియో టీవీ (SWAYAM PRABHA Ch. No. 27 & 28) లలో NIOS స్వయం ప్రభ ఛానెళ్లను వీక్షించవచ్చు.ఈ చానెళ్లను వీక్షిస్తున్నప్పుడు నిపుణులతో ప్రత్యక్షంగా సంభాషించి మీ సందేహాలను నివృతి చేసుకోవచ్చు. -
‘విచక్షణాధికారం ఉందని.. ఇలాంటి నిర్ణయమా’
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కరోనా కంటే పెద్ద వైరస్గా తయారయ్యారని మంత్రి అనిల్కుమార్ వ్యాఖ్యానించారు. కరోనాను అడ్డుపెట్టుకుని స్థానిక ఎన్నికలను నిలుపుదల చేయించారని మండిపడ్డారు. కరోనా పేరుతో ఎన్నికలు వాయిదావేసే ముందు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఏ అధికారులనైనా సంప్రదించారా అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. ఆయన సామాజిక వర్గానికి చెందిన పార్టీ బాగుండాలని ఎన్నికలు వాయిదా నిర్ణయం తీసుకోవడం బాధాకరం అన్నారు. పార్టీ కార్యాలయంలో మంత్రి అనిల్కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. (చదవండి: ఎన్నికలు వాయిదాపై సుప్రీంలో పిటిషన్ దాఖలు) ‘చంద్రబాబుతో చర్చించి ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేశారు. కరోనా పేరుతో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు. టీడీపీ తరపున పోటీచేసేందుకు అభ్యర్థులే లేరు. అందుకే ఎస్ఈసీ రమేష్ కుమార్ను అడ్డం పెట్టుకున్నట్టుగా ఉంది. ఎన్నికల కమిషన్కు విచక్షణాధికారం ఉందని.. విచక్షణ కోల్పోయి నిర్ణయం తీసుకునే అధికారం ఎక్కడిది. 45 రోజులు ఎన్నికల కోడ్ ఉందని చెప్తూ చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల కమిషనర్ కుమార్తె గతంలో ఈడీబీలో పని చేశారు. దానికి ప్రతిఫలంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా చెప్పాలి. దీనికోసం రాష్ట్ర అభివృద్ధిని ఫణంగా పెడతారా. ఎన్నికలు ఆపేసిన తర్వాత అధికారులను బదిలీ చేసే అధికారం రమేష్కుమార్కు ఎక్కడిది. ఫ్రాన్స్ లో 5500 కరోనా కేసులు, 127 మంది చనిపోతే కూడా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. ఇక్కడ అంత దారుణమైన పరిస్థితి లేదు కదా. ఎన్నికలు ఆపేయాలనే చంద్రబాబు నీచమైన ఎత్తుగడ వేశారు. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం’అని మంత్రి పేర్కొన్నారు. (చదవండి: ‘అలా అయితే ముఖ్యమంత్రి ఎందుకు?’) -
చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని దోచేశారు
-
‘బాబు ఎవరి కాళ్లు పట్టుకున్నా శిక్ష ఖాయం’
సాక్షి, విజయవాడ: రాష్ట్రం విడిపోయాక మొట్ట మొదటి సీఎంగా చెట్టు కింద పాలన చేశానని చెప్పుకునే చంద్రబాబు బండారం బట్టబయలైందని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. కష్టపడుతున్నానని చెప్పి తన పాలనలో రాష్ట్రాన్ని దోచేశారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సహాయకుడు దగ్గరే రూ.2 వేల కోట్లు దొరికితే బాబు, లోకేష్, వారి అనుచరులు, బినామీల దగ్గర ఎన్ని వేల కోట్లు దొరుకుతాయన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయన్నారు. షెల్ కంపెనీల పేరుతో బాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇక బాబు జైల్లో ఉంటారనడానికి ఈ సంఘటనే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఆయన అవినీతిపై సీబీఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. (చంద్రబాబు అవినీతి బట్టబయలు) చంద్రబాబు పాపం పండింది ‘ఎన్నికలకు ముందు బాబు ఇబ్బడి ముబ్బడిగా కాంట్రాక్ట్లకు నిధులు విడుదల చేసి జేబులు నింపుకున్నారు. పోలవరం కాంట్రాక్ట్ల దగ్గర నుంచి బాబు ప్రవేశపెట్టిన పథకాలన్నిటిపైనా సీబీఐ విచారణ చేసి ప్రజాధనాన్ని కాపాడాలి. బాబు ముందు ఆలోచనలతోనే సీబీఐని ఏపీకి రాకుండా చేయాలని చూశారు. కానీ ఆయన పాపం పండింది. మళ్లీ చీకట్లో ఎవరి కాళ్లు పట్టుకున్నా శిక్ష పడటం ఖాయం. ఆయనపై విచారణ చేపడితే లక్షల కోట్ల అవినీతి సొమ్ము బయటపడుతుంది. బాబు పాలనలో సింగపూర్, దావోస్, అమెరికా పర్యటనలతో ఏపీకి పెట్టుబడులు వస్తాయని ఆశించాము. కానీ, ఆయన లావాదేవీలు సరిచేసుకోడానికి విదేశీ పర్యటనలు చేశారని తేలిపోయింద’ని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. (చదవండి:రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్కు చంద్రబాబు పయనం!) ఐటీ దాడుల్లో విస్మయకర విషయాలు ‘బాబు తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు’ లాగింది తీగమాత్రమే.. డొంక చాలా పెద్దది చంద్రబాబుని పట్టుకుంటే ఎన్ని వేల కోట్లో! -
సత్యవాఖ్యోపదేశమ్ 09 Feb 2020
-
త్రీ మంకీస్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్
-
‘టీడీపీ నేతలు దళితుల భూములను లాక్కున్నారు’
సాక్షి, అమరావతి: దళితుల భూములను మభ్యపెట్టి, భయపెట్టి మరీ టీడీపీ నేతలు లాక్కున్నారని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ దొంగల ముసుగులు తొలగుతున్నాయని తెలిపారు. టీడిపీకి చెందిన నేతలు నారాయణ, పత్తిపాటి పుల్లారావులపై సీఐడీ నమోదు చేసిన కేసులే అందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. తాజాగా దళిత మహిళ బుజ్జమ్మ ఫిర్యాదుతో మాజీ మంత్రుల భూ భాగోతం బయపడిందని ఆయన మండిపడ్డారు. బుజ్జమ్మ లాంటి బాధిత దళితులు రాజధాని ప్రాంతంలో చాలామంది ఉన్నారని అనిల్ కుమార్ తెలిపారు. చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్: పత్తిపాటి, నారాయణపై కేసులు సీఐడీ పూర్తి స్థాయిలో విచారణ చేసి.. ఇన్సైడర్ ట్రేడింగ్ కలుగులో ఉన్న టీడీపీ నేతల బండారాన్నీ బయటపెట్టాలి పేర్కొన్నారు. పేదల పేరుతో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. బినామీల పేర్లతో కొనుగోలు చేసిన భూములను కాపాడుకునేందు పరిపాలన వికేంద్రీకరణను టీడీపీ అడ్డుకుంటుందని అనిల్ కుమార్ మండిపడ్డారు. టీడీపీ నేతలు మండలి చైర్మన్పై ఒత్తిడి చేసి అప్రజాస్వామిక నిర్ణయం తీసుకొనేలా చేశారని అనిల్ కుమార్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. చదవండి: ఇన్సైడర్ ట్రేడింగ్పై సమగ్ర విచారణ -
సత్యవాఖ్యోపదేశమ్ 12th Jan 2020
-
తోట్లవల్లూరు కరకట్ట వద్ద టీడీపీ దౌర్జన్యం
-
ఎమ్మెల్యే అనిల్కుమార్పై టీడీపీ గూండాల దౌర్జన్యం
సాక్షి, విజయవాడ : విజయవాడలోని తోటవల్లూరు కరకట్ట వద్ద టీడీపీ గూండాలు మరోసారి దౌర్జన్యానికి దిగారు. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్పై టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. విజయవాడ వెళ్తున్న కైలే అనిల్కుమార్ కారును అడ్డుకొని టీడీపీ గూండాలు ఆయనపై దాడికి యత్నించారు. టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కైలే అనిల్ కుమార్ స్పందిస్తూ.. తనపై దాడి చేసేందుకు టీడీపీ గూండాలు ప్రయత్నించారు. మాపై దాడులుకు పాల్పడుతుంది రైతులు కాదు.. టీడీపీ గుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గూండాలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్ ప్రకారమే శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు. (ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం) -
సత్యవాఖ్యోపదేశమ్ 5th Jan 2019
-
సత్యవాఖ్యోపదేశమ్ 29th Dec 2019
-
సత్యవాఖ్యోపదేశమ్ 22nd Dec 2019
-
సత్యవాఖ్యోపదేశమ్ 15th Dec 2019
-
పోలవరం పర్యటనకు కేంద్ర మంత్రి : అనిల్కుమార్
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ చెప్పారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి మంగళవారం ఆయన కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ.. ‘రివర్స్ టెండరింగ్పై కేంద్ర మంత్రి సంతృప్తి చెందారు. పోలవరం ప్రాజెక్టులో కేంద్రానికి రూ.800 కోట్లు ఆదా చేశామని వివరించాను. పార్లమెంటు సమావేశాల తర్వాత పోలవరం సందర్శనకు వస్తానని షెకావత్ చెప్పారు. పోలవరానికి సంబంధించి రూ.1850 కోట్లు రెండు మూడు రోజుల్లో విడుదలౌతాయి. మిగిలిన నిధులకు సంబంధించి ఆడిటింగ్ కూడా పూర్తయింది . రూ. 55 వేల కోట్ల ప్రాజెక్టులో 11 వేల కోట్ల రూపాయలు పనులు మాత్రమే టీడీపీ పూర్తి చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే కుడి, ఎడమ కాలువల పనులు పూర్తయ్యాయి. పోలవరం పనులు 35 శాతం మాత్రమే ఇప్పటివరకు పూర్తయ్యాయి. 2021 కల్లా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’అని అనిల్కుమార్ అన్నారు. -
సత్యవాఖ్యోపదేశమ్ 10th Nov 2019
-
‘చంద్రబాబుకు మహిళలు తగిన గుణపాఠం చెప్పారు’
సాక్షి, కృష్ణా : పసుపు-కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. జిల్లాలోని పామర్రులో వైఎస్సార్ క్రాంతి పథకం కింద మెగా డ్వాక్రా రుణమేళాను సమాచారశాఖ మంత్రి పేర్ని నాని, స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్తో కలిసి పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 2304 గ్రూపుల్లోని 24,843 మంది డ్వాక్రా మహిళలకు రూ.105 కోట్ల 48 లక్షల చెక్కులను అందజేశారు. మహిళలకు తోడుంటాం.. గత ప్రభుత్వంలో రుణాలు రాక డ్వాక్రా మహిళలు ఎన్నో అవస్థలు పడ్డారని పేర్ని నాని విమర్శించారు. ఇప్పుడు వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అండగా ఉంటారని పేర్కొన్నారు. అలాగే ఉచితంగా ఇళ్ళ స్థలాలు పంపిణీ చేస్తున్నామని.. ఉగాది వరకు అర్హులందరికీ పట్టాలు అందజేస్తామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని. ఆయన అడుగుజాడల్లో తాము కూడా నడుస్తామని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. డ్వాక్రా మహిళలకు తాము ఎప్పుడూ తోడుంటామని పేర్కొన్నారు. జనవరిలో రాబోతున్న అమ్మఒడి పథకం ద్వారా పిల్లలను బడులకు పంపే తల్లులకు 15వేలు అందచేస్తున్నామని తెలిపారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. మహిళలను మోసం చేస్తే ఏ గతి పడతుందో 2019 ఎన్నికల్లో తెలిందని గుర్తు చేశారు. ఎన్నికల వేళ పసుపు కుంకుమ అని చెప్పి మహిళలకు డబ్బులు ఎర చూపిన అంతర్జాతీయ మోసగాడు,అంతర్జాతీయ వెన్నుపోటు దారుడు చంద్రబాబుకు మహిళలంతా తగిన గుణపాఠం చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సత్యవాఖ్యోపదేశమ్ 3rd Nov 2019
-
సత్యవాఖ్యోపదేశమ్ 20th Oct 2019
-
సత్యవాఖ్యోపదేశమ్ 13th Oct 2019
-
సత్యవాఖ్యోపదేశమ్ 6th Oct 2019
-
సత్యవాఖ్యోపదేశమ్ 15th Sep 2019
-
శోభాయాత్ర సాగే మార్గాలివే..!
సాక్షి, హైదరాబాద్: నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న బొజ్జ గణపయ్యను గంగ వద్దకు చేర్చేందుకు చకచకా ఏర్పాట్లు జరగుతున్నాయి. గణనాథుల నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. నగరం మొత్తంలో ఇప్పటివరకు 20 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తొమ్మిదో రోజు 7 నుంచి 8 వేల వరకు గణనాథులు నిమజ్జనమయ్యే అవకాశముంది. 11వ రోజు బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వరకు 18 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ శోభాయాత్ర 17 ప్రధాన రహదారుల్లో కొనసాగగా 10 వేల లారీలు ఈ యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. అలియాబాద్, నాగుల్చింత, చార్మినార్, మదీన, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్ బాగ్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా శోభాయాత్ర సాగుతుంది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు విదేశాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. ఇక నిమజ్జనం సందర్భంగా గురువారం ఉదయం 9 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ప్రైవేటు వాహనాలకు శోభాయత్రలో అనుమతి ఉండదు. ప్రతి ఒక్కరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించాలి’ అని సూచించారు. ‘వినాయక నిమజ్జన వేడుకల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 10 పార్కింగ్ స్థలాల్ని ఏర్పాటు చేశాం. ఖైరతాబాద్, ఆనంద్నగర్ కాలనీ, గోసేవ సదన్, కట్టమైసమ్మ టెంపుల్, నిజాం కాలేజ్, ఎంఎంటీఎస్ ఖైరతాబాద్ స్టేషన్, బుద్ధభవన్ వెనుక, లోయర్ ట్యాంక్బండ్, ఎన్టీఆర్ స్టేడియం, పబ్లిక్ గార్డెన్లో పార్కింగ్ సదుపాయాలు కల్పించాం. ఇక నిర్దేశించిన మార్గాల్లో ఉదయం 6 గంటల నుంచి ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదు. మొత్తం 13 గంటలపాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి. ఎమర్జెన్సీ వాహనాలు, 108లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. చిన్న విగ్రహాలు ట్యాంక్బండ్ వైపు వెళ్లకుండా చూస్తాం. శుక్రవారం ఉదయానికల్లా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తాం. ట్యాంక్బండ్ పరిసరాల్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్పై రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ట్యాంక్బండ్పై వన్వేకు అనుమతి ఇస్తాం. ప్రజలు సహకరించాలి’ అని అనిల్ కుమార్ అన్నారు. -
సత్యవాఖ్యోపదేశమ్ 8th Sep 2019
-
సత్యవాఖ్యోపదేశమ్ 1st Sep 2019
-
ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రమాదస్థాయిలో వరద
సాక్షి, విజయవాడ : ప్రమాద స్థాయికి మించి ప్రకాశం బ్యారేజ్కు వరదనీరు చేరుతుండటంతో సమీప పరివాహక ప్రాంతాలకు వరదముప్పు పొంచి ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీచేశారు. ఈ రాత్రికి వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అధికారుల హెచ్చరికలతో అప్రమత్తమైన పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ తోట్లవల్లూరు మండలంలో ఇప్పటికే నీటమునిగిన తోడేలు లంక గ్రామాన్ని నాటుపడవపై వెళ్లి పరిశీలించారు. గ్రామాన్ని ఖాళీ చేసి పునరావాసాలకు వెళ్లాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. మండలంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, రెస్క్యూ టీమ్లను, సరిపడా సిబ్బందిని మండలానికి పంపాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు. -
మార్కెట్లో మంత్రి అనిల్ ఆకస్మిక తనిఖీ
-
తెయూను మొదటి స్థానంలో నిలబెడదాం
సాక్షి, డిచ్పల్లి : యూనివర్సిటీ సిబ్బంది అందరూ తనకు సమానమేనని, సమష్టి కృషితో తెలంగాణ యూనివర్సిటీని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడదామని సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇన్చార్జి వీసీ వి.అనిల్కుమార్ అన్నారు. శుక్రవారం తెయూ ఇన్చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పరిపాలనా భవనంలో వివిధ విభాగాలను సందర్శించారు. బోధన, బోధనేతర సిబ్బందిని విభాగాల వారీగా పరిచయం చేసుకున్నారు. విద్యా సంస్థలంటే తనకెంతో ఇష్టమని, తాను చదువుకునే సమయంలోనే ఉద్యోగం సాధించడానికి వివిధ పోటీ పరీక్షలను రాశానని గుర్తు చేసుకున్నారు. ఆచార్యుల ఆలోచనా విధానం, మార్గనిర్దేశనం ఉన్నతంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీకి క్రమంగా వస్తూ ఉంటానని ప్రతి నెలలోనూ సిబ్బంది పనితీరుకు సంబం ధించి సమావేశం నిర్వహిస్తామన్నారు. అందరి సూచనలు, సలహాల ప్రకారం విద్యాపరమైన అభివృద్ధిని సాధించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెయూ మూడోస్థానంలో ఉందని, మొదటి స్థానానికి రావడానికి మనందరం సమష్టిగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అధ్యాపకులు, విద్యార్థుల మధ్య స్నేహ పూర్వకమైన వాతావరణం ఉండాలని సూచించారు. అధ్యాపకులు విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. ప్రతి విద్యార్థి పరీక్ష ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి గోల్డెన్, రెండో స్థానంలో నిలిచిన విద్యార్థికి సిల్వర్, మూడో స్థానం పొందిన విద్యార్థికి కాపర్ బ్యాడ్జెస్ వంటి గుర్తింపు కార్డులను నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. తద్వారా విద్యార్థులందరూ పోటీతత్వంతో మరింత బాగా చదివి మంచి ఫలితాలను సాధించడానికి చూస్తారని ఇన్చార్జి వీసీ తెలిపారు. ఆయన వెంట రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బలరాములు, సీవోఈ సంపత్కుమార్, ఏఈ వినోద్, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తదితరులున్నారు. -
ఫలించిన ప్రయోగాలు..
సాక్షి,సిటీబ్యూరో/గన్ఫౌండ్రి: రోడ్డు ప్రమాదంలో ప్రత్యక్షంగా మరణించేది ఒక్కరే అయినా పరోక్షం గా ఆ కుటుంబం మొత్తం క్షతగాత్రమవుతుంది. ఎందరివో కలలు కల్లలుగా మారిపోతాయి. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్కుమార్ ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఫలితంగా తొలి ఆరు నెలల గణాంకాలను పరిశీలిస్తే ప్రాణాంతకమైన రోడ్డు ప్రమాదాల్లో 12 శాతం, రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యలో 10 శాతం తగ్గుదల నమోదైనట్లు స్పష్టవుతోంది. శుక్రవారం డీసీపీ ఎల్ఎస్ చౌహాన్తో కలిసి గోషామహల్లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) నగర ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్కుమార్ వివరాలు వెల్లడించారు. మందుబాబుల్లో 18 శాతం జైలుకే నగరంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తున్న ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనం నడిపే వారిపై అదే స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వారాంతాలతో పాటు ఆకస్మికంగా అప్పుడప్పుడు డ్రంక్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి ఇది ప్రధాన కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే 15,133 కేసులు నమోదు కాగా వీరిలో 18 శాతం మందికి న్యాయస్థానాలు జైలు శిక్షలు విధించాయి. పట్టుబడిన మందుబాబులకు ముందుగా టీటీఐల్లో కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఇబ్బందులనూ దృష్టిలో పెట్టుకున్నారు నగర ట్రాఫిక్ పోలీసులు కేవలం ప్రమాదాలకు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు/వాహనచోదకులకు ఎదురవుతున్న ఇబ్బందుల్నీ దృష్టిలో పెట్టుకున్నారు. వీటిని నిరోధించడానికీ పెద్ద పీట వేస్తూ ఈ ఏడాది చర్యలు తీసుకున్నారు. ఆ తరహా ఉల్లంఘనల పైనా పలుమార్లు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించారు. దీంతో పాటు బడులకు వెళ్లే చిన్నారుల భద్రతకూ ప్రాధాన్యం ఇచ్చారు. క్షతగాత్రులు పెరిగారు రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ విభాగం అధికారులు తీసుకున్న చర్యలు ఫలితాలు ఇచ్చాయి. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే తొలి ఆరు నెలల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య స్వల్పంగా పెరిగినా... అందులో మృతుల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గింది. అనేక ప్రమాదాల్లో వాహనచోదకులు క్షతగాత్రులుగా మారి బయటపడటంతో గాయపడిన వారి సంఖ్యలో పెరుగుదల కనిపించింది. మరోపక్క పాదచారుల భద్రతకూ ట్రాఫిక్ పోలీసులు ప్రాధాన్యం ఇవ్వడంతో వారి మరణాలు తగ్గాయి. కీలక చర్యలివీ... ♦ సమగ్ర అధ్యయనం చేయడం ద్వారా నగరంలో మొత్తం 85 బ్లాక్స్పాట్స్ను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో పదేపదే ప్రమాదాలు జరుగుతుండటంతో వాటిని నిరోధించడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ♦ ఆయా విభాగాల సహకారం, సమన్వయంతో కీలక ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్స్, క్యారేజ్ వేలు, కాజ్ వేలు ఏర్పాటు చేయించారు. ♦ ఫ్రీ లెఫ్ట్ల వద్ద బొల్లార్డ్స్, కోన్లు ఏర్పాటు చేయడం ద్వారా రహదారులను విభజించారు. ♦ టర్నింగ్స్ ఉన్న చోట రిఫ్లెక్టివ్ సైనేజెస్ ఏర్పాటు చేసి రాత్రి వేళల్లోనూ వాహనచోదకులకు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకున్నారు. ♦ ప్రమాదకర ప్రాంతాలను గుర్తిస్తూ అక్కడ హజార్డ్ మార్కర్స్ ఏర్పాటు చేశారు. ♦ వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణం చేస్తున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ రంబ్లర్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయించారు. ♦ క్యారేజ్ వేల్లో వాహనాలు నడవడానికి ఇబ్బందికరం, ప్రమాదకరంగా మారిన పోల్స్ తదితరాలను తొలిగించారు. ప్రమాదకర ఉల్లంఘనలపైఉక్కుపాదం రహదారి భద్రత నిపుణులు నిబంధనల ఉల్లంఘనలను ప్రధానంగా మూడు రకాలుగా విభజిస్తారు. వాహనచోదకుడికి ముప్పుగా మారేవి, ఎదుటి వ్యక్తికి ముప్పుగా మారేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ముప్పుగా పరిణమించేవి. మొదటి తరహా వాటి కంటే రెండోవి, రెండో వాటి కంటే మూడో తరహాకు చెందిన వాటిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏ ఉల్లంఘన అయితే వాహనం నడిపే వారితో పాటు ఎదుటి వారికీ ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందో వాటిపై వరుసపెట్టి స్పెషల్ డ్రైవ్స్ చేపట్టారు. తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సమన్వయంతో పని చేశాం నగరంలో ప్రాణాంతరకంగా మారే ప్రమాదాలను తగ్గించడానికి అన్ని విభాగాలతో కలిసి పని చేశాం. దీనికి తోడు ట్రాఫిక్ విభాగంలోని అన్ని స్థాయిల అధికారులు క్షేత్రస్థాయి అధ్యయనాలు చేయడం ద్వారా సమస్యలు గుర్తించి ఆయా ప్రభుత్వ సంస్థల సాయంతో వాటిని పరిష్కరించడం ఫలితాలు ఇచ్చింది. బ్లాక్స్పాట్స్పై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ అవసరమైన చర్యలు తీసుకున్నాం. మైనర్ డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్, మద్యం తాగి వాహనాలు నడపటంపై ఉక్కుపాదం, రాంగ్ సైడ్, సెల్ఫోన్ డ్రైవింగ్, సీటు బెల్ట్ లేకుండా నడపటం, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్... ఇవన్నీ అత్యంత ప్రమాదకరం. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన చర్యలు చేపట్టాం. ఫలితంగా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో గతేడాదితో పోలిస్తే 15 ప్రాణాలు కాపాడగలిగాం. – అనిల్కుమార్, సిటీ ట్రాఫిక్ చీఫ్ -
సత్యవాఖ్యోపదేశమ్ 23rd June 2019
-
ఏపీ హైకోర్టులో చంద్రబాబుపై పిటిషన్
సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై శుక్రవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆయనపై రిపబ్లిక్ పార్టీ అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ పథకాల పేరుతో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు డబ్బు వాడుకున్నారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ పథకాల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు సొంత ఖర్చు కింద ఆ నిధులను జమ చేయాలంటూ అనిల్ కుమార్ కోరారు. ఈ పిటిషన్పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వైఎస్ జగన్పై అభిమానం.. పదేళ్ల తరువాత పాదరక్షలు
సాక్షి, నిర్మల్ : అభిమానానికి హద్దు ఉండదనేదానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి బెజ్జంకి అనిల్కుమార్ ఒక ఉదహరణగా నిలుస్తారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి అనిల్కుమార్ వీరాభిమాని. వైఎస్ కుటుంబంపై అభిమానంతో వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అనిల్ ఆకాంక్షించారు. అప్పటివరకు పాదరక్షలు ధరించనని ప్రతిన బూనారు. దాదాపు పదేళ్ల తరువాత తన కళ నెరవేరింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో అనిల్కుమార్ తన పదేళ్ల మొక్కును తీర్చుకున్నారు. సోమవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్న అనిల్కుమార్.. అమ్మవారి సన్నిధిలో దీక్ష విరమించారు. అనంతరం పదేళ్ల తరువాత తొలిసారిగా పాదరక్షలను ధరించారు. వైఎస్ జగన్ సీఎం కావాలని.. అనిల్కుమార్ 1991లో రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. ఎన్ఎస్యూఐ స్కూల్ ప్రెసిడెంట్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1992లో ఆదిలాబాద్ పట్టణ కోశాధికారి వ్యవహరించారు. ఆ తర్వాత పట్టణ అధ్యక్షుడిగా, జిల్లా కన్వీనర్గా 1996 వరకు పనిచేశారు. 2006లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో సంతకాల సేకరణ మహోద్యమంలో పాల్గొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగతులైనప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షించారు.. ఆమరణ దీక్షా చేపట్టారు.. ఆదిలాబాద్ నుంచి బాసర పుణ్యక్షేత్రం వరకు సుమారు 160 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. అప్పుడే 2009 సెప్టెంబర్ 4న జగన్ సీఎం అయ్యేవరకు పాదరక్షలు ధరించనని ప్రతీన బూనారు. ప్రస్తుతం తెలంగాణలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సుమారు పదేళ్ల తర్వాత ఆయన కల నెరవేరింది. ఆయన బిడ్డ ‘సాక్షి’. తాను ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఘడియ రావడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వైఎస్ఆర్, వైఎస్సార్ జగన్మోహన్రెడ్డి వీరాభిమాని అయిన బెజ్జంకి అనిల్కుమార్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకుంటూ వచ్చారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలుబడిన క్షణాన్ని ఆయన మరిచిపోలేకుండా ఉన్నారు. గతంలో వైఎస్సార్ జిల్లాకు వచ్చినప్పుడు ఆయన వెన్నంటే నిలిచారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆ తల్లి వెన్నంటే నిలిచారు. అనిల్కుమార్ వైఎస్సార్ కుటుంబానికి ఎంత వీరాభిమాని అంటే.. ఆయన తమ్ముడు బెజ్జంకి సంతోష్కుమార్కు ‘సాక్షి’ పత్రిక ఆవిర్భావం రోజు కూతురు పుట్టడంతో ఆమెకు ‘సాక్షి’ అనే పేరు పెట్టి తన అభిమానం చాటుకున్నారు. -
వైఎస్ జగన్ సీఎం కావాలని పదేళ్లుగా..
సాక్షి, ఆదిలాబాద్రూరల్ : వైఎస్ రాజశేఖరరెడ్డికి అతను వీరాభిమాని..ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షించాడు. అంతవరకు పాదరక్షలు ధరించనని ప్రతిన బూనాడు..ఆయనే ఆదిలాబాద్కు చెందిన బెజ్జంకి అనిల్కుమార్. నేడు ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకా రం చేస్తున్న వేళ ఆయన వ్రతం వీడుతున్నారు. వైఎస్ జగన్ సీఎం కావాలని.. అనిల్కుమార్ 1991లో రాజకీయాల్లో రంగప్రవేశం చేశాడు. ఎన్ఎస్యూఐ స్కూల్ ప్రెసిడెంట్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 1992లో ఆదిలాబాద్ పట్టణ కోశాధికారి వ్యవహరించారు. ఆ తర్వాత పట్టణ అధ్యక్షుడిగా, జిల్లా కన్వీనర్గా 1996 వరకు పనిచేశారు. 2006లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో సంతకాల సేకరణ మహోద్యమంలో పాల్గొన్నాడు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగతులైనప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని ఆకాంక్షించాడు.. ఆమరణ దీక్షా చేపట్టాడు.. ఆదిలాబాద్ నుంచి బాసర పుణ్యక్షేత్రం వరకు సుమారు 160 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. అప్పుడే 2009 సెప్టెంబర్ 4న జగన్ సీఎం అయ్యేవరకు పాదరక్షలు ధరించనని ప్రతీన బూనారు. ప్రస్తుతం తెలంగాణలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. సుమారు పదేళ్ల తర్వాత ఆయన కల నేడు నెరవేరుతుంది. గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఆయన తన దీక్షను విరమించనున్నారు. విజయవాడలో ఆ మహాకార్యం జరిగే వేదిక సమక్షంలోనే పాదరక్షలు ధరించి పదేళ్ల తన కఠోర దీక్ష ముగించనున్నారు. ఆయన బిడ్డ ‘సాక్షి’.. తాను ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఘడియ రావడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వైఎస్ఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి వీరాభిమాని అయిన బెజ్జంకి అనిల్కుమార్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలుబడిన క్షణాన్ని ఆయన మరిచిపోలేకుండా ఉన్నారు. గతంలో వైఎస్సార్ జిల్లాకు వచ్చినప్పుడు ఆయన వెన్నంటే నిలిచారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఆ తల్లి వెన్నంటే నిలిచాడు. అనిల్కుమార్ వైఎస్సార్ కుటుంబానికి ఎంత వీరాభిమాని అంటే.. ఆయన తమ్ముడు బెజ్జంకి సంతోష్కుమార్కు ‘సాక్షి’ పత్రిక ఆవిర్భావం రోజు కూతురు పుట్టడంతో ఆమెకు ‘సాక్షి’ అనే పేరు పెట్టి తన అభిమానం చాటుకున్నాడు. తన ఆకాంక్ష నెరవేరినందున పాదరక్షలు విజయవాడలో ధరించనున్నట్లు అనిల్కుమార్ ‘సాక్షి’తో తెలిపారు. -
సత్యవాఖ్యోపదేశమ్ 19th May 2019
-
సత్యవాఖ్యోపదేశమ్ 5th May 2019
-
నిర్మాత కోనేరు అనిల్ కుమార్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత కోనేరు అనిల్ కుమార్ కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ‘రాధా గోపాలం, అల్లరి బుల్లోడు’ చిత్రాలను కోనేరు అనిల్ కుమార్ నిర్మించారు. కాగా శ్రీకాంత్, స్నేహ జంటగా నటించిన రాధాగోపాలం చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు. అలాగే నితిన్, త్రిష, రతి జంటగా నటించిన అల్లరి బుల్లోడు చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. కోనేరు అనిల్ కుమార్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
రోజురోజుకు బరితెగిస్తున్న టీడీపీ నేతలు
-
పెదపారుపూడిలో బరితెగించిన టీడీపీ నేతలు
సాక్షి, కృష్ణా: టీడీపీ నేతలు రోజురోజుకు బరితెగిస్తున్నారు. పోలింగ్ రోజున వైఎస్సార్సీపీ అభ్యర్థులపై ఇష్టారీతిన దాడులకు దిగిన టీడీపీ నేతలు.. ఇంకా అదే పంథాను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా పెదపారుపూడిలో పామర్రు శాసనసభ వైఎస్సార్సీపీ అభ్యర్థి కైలే అనిల్కుమార్పై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్లిన అనిల్కుమార్ను టీడీపీ నాయకుడు చప్పిడి కిషోర్ దూషించారు. అంతటితో ఆగకుండా వైఎస్సార్ సీపీ నాయకులు చిగురుపాటి శ్రీధర్, జాషువాలపై కిషోర్ వర్గీయులు దాడికి దిగారు. అయితే కిషోర్కు మద్దతుగా పామర్రు టీడీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అయితే ఈ ఘటన గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చిన అనిల్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అనిల్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో దిగివచ్చిన పోలీసులు ఇరుపక్షాలు కేసులు స్వీకరించారు. -
సత్యవాక్యోపదేశమ్ 14th April 2019
-
సత్యవాఖ్యోపదేశమ్ 7th April 2019
-
సత్యవాఖ్యోపదేశమ్ 31st March 2019
-
పామర్రులో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి అనిల్కుమార్ ప్రచారం
-
పామర్రు వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా కైలా అనిల్ కుమారు నానినేషన్
-
కాంగ్రెస్ తరపు నుంచి ఆ ఇద్దరే..
అందరూ అనుకున్నట్లుగానే ఆ ఇద్దరినే కాంగ్రెస్ అధిష్టానం మెదక్, జహీరాబాద్ లోక్సభ స్థానాలకు అభ్యర్థులుగా ఖరారు చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం అర్థరాత్రి వరకు మంతనాలు జరిపి విడుదల చేసిన ఎనిమిది మందితో కూడిన మొదటి జాబితాలో ఉమ్మడి జిల్లాలోని మెదక్ లోక్సభ స్థానానికి గాలి అనిల్కుమార్, జహీరాబాద్ నుంచి మదన్మోహన్రావు స్థానం దక్కించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అభ్యర్థులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సీనియర్ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి, వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు నామినేషన్ వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. సాక్షి, సిద్దిపేట: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు గాలి అనిల్కుమార్కు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. మెదక్ లోక్సభ టికెట్ ఇస్తామని చెప్పినట్లుగానే ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ గ్రామానికి చెందిన గాలి అనిల్కుమార్ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆపార్టీలో చురుకైన నాయకుడిగా పనిచేశారు. 2014, 2018 సార్వత్రిక ఎన్నికల్లో పటాన్చెరు నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనకు అప్పటికప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేమని, లోక్సభ టికెట్ ఇస్తామని టీపీసీసీ చీప్ ఉత్తమ్కుమార్ ఇతర కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. మెదక్ లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ విజయశాంతి, గతంలో పోటీ చేసిన శ్రావణ్కుమార్రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి పోటీలో ఉంటారని భావించినా వారు సుముఖత చూపలేదు. చివరకు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి భార్య నిర్మలారెడ్డి, గాలి అనిల్కుమార్ మాత్రమే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గాలి అనిల్కుమార్కే టికెట్ ఇవ్వాలని విజయశాంతితోపాటు, ఇతర నాయకులు ఏఐసీసీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. దీనికి తోడు జగ్గారెడ్డి కూడా అనిల్కు టికెట్ ఇస్తే తాము పోటీ నుంచి తప్పుకుంటామని అంగీకరించినట్లు సమాచారం. ఎట్టకేలకు జహీరాబాద్లో.. జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మదన్మోహన్రావును ప్రకటించారు. కామారెడ్డికి చెందిన ఆయన ప్రవాస భారతీ యుడు. ఎమ్మెస్సీ చదివి, విదేశాల్లో 17 ఏళ్లు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశారు. 2008లో స్వదేశానికి తిరిగి వచ్చిన మదన్మోహన్రావు అప్పటి నుంచి టీడీపీలో కీలక నాయకుడిగా పనిచేశారు. రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు సమీప బంధువైన ఈయన పలుమార్లు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశించారు. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా 2009లో జహీరాబాద్ లోక్సభ నుంచి టీడీపీని టికెట్ ఇవ్వమని కోరారు. అప్పుడు సయ్యద్ యూసూఫ్ అలీకి పొత్తులో భాగంగా సీటు కేటాయించారు. అనంతరం 2014లో జరిగి ఎన్నికల్లో పోటీ చేసిన మదన్మోహన్రావు 1,57,497 ఓట్లు తెచ్చుకున్నారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్లో చేరిన ఈయన తిరిగి జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం ఈసారి ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చింది. నియోజకవర్గ పెద్దలతో సమావేశం టికెట్లు కేటాయించిన నేపథ్యంలో మెదక్ అభ్యర్థి గాలి అనిల్కుమార్, జహీరాబాద్ అభ్యర్థి మదన్మోహన్రావు శనివారం నుంచే తమ కార్యకలాపాలను మొదలు పెట్టారు. ఈ ఇద్దరు తమ నియోజకవర్గాల పరిధిలో ఉన్న శాసనసభా నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, ఇంతకు ముందు పోటీ చేసిన వారు, సీనియర్ నాయకులకు ఫోన్చేసి తమకు సహకరించాలని కోరినట్లు సమాచారం. అదేవిధంగా టికెట్ వచ్చిందని తెలియగానే ఇరువురి కార్యాలయాల వద్దకు కార్యకర్తలు రావడంతో అంతా బిజీబిజీగా మారారు. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలను కలుపుకొని సీనియర్ నాయకులు, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు నామినేషన్లు వేస్తామని, ఇందుకుగాను అందరిని సమీకరించే పనిలో నాయకులు నిమగ్నమయ్యారని తెలుస్తోంది. -
సత్యవాఖ్యోపదేశమ్ 17th March 2019
-
సత్యవాఖ్యోపదేశమ్ 10th Feb 2019
-
సత్యవాఖ్యోపదేశమ్ 2nd Feb 2019
-
సత్యవాఖ్యోపదేశమ్ 27th jan 2019
-
సత్యవాఖ్యోపదేశమ్ 6th Jan 2019
-
సత్యవాఖ్యోపదేశమ్ 30th Dec 2018
-
బీసీలకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది
-
ఫుల్ రైజింగ్!
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న హీరో కార్తికేయ వరుసగా సినిమాలు సైన్ చేస్తూ ఫుల్ రైజింగ్లో ఉన్నారు. ఇటీవల ‘హిప్పి’ అనే సినిమాకు సైన్ చేసిన ఈ యువ హీరో ఇప్పుడు అరుణ్ జంధ్యాల అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాలో హీరోగా నటించడానికి పచ్చజెండా ఊపారు. ఈ సినిమాలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో హీరో కార్తికేయ కనిపించనునట్లు చిత్రబృందం పేర్కొంది. టీవీ రంగంలో మంచి పేరు సాధించుకున్న జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలిమ్స్ సంస్థలు ఈ చిత్రంతో సినీ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టబోతున్నాయి. అనిల్ కుమార్, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. ఈ నెల 27న ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుంది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దగ్గర అరుణ్ జంధ్యాల దాదాపు పదేళ్లపాటు అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. దీన్నిబట్టి బోయపాటి మార్క్ యాక్షన్ ఈ సినిమాలో కూడా ఉంటుందని ఊహించవచ్చు. -
ఆపరేషన్ గరుడ..శివాజీపై డీజీపీకి ఫిర్యాదు
హైదరాబాద్: సినీ నటుడు శివాజీపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి బుర్రగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసుకు సంబంధించి శివాజీని అరెస్ట్ చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ఆపరేషన్ గరుడలో భాగంగానే కుట్రతో ఈ దాడి జరిగిందని, సినీ నటుడు శివాజీ ప్రమేయం స్పష్టంగా ఉన్నట్లు అర్ధమవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోనే శివాజీ ఉంటున్నాడు కాబట్టి తెలంగాణ పోలీసులే విచారించాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డీజీపీ సానుకూలంగా స్పందించారని, ప్రత్యేక బృందంతో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని బుర్రగడ్డ అనిల్ తెలిపారు. -
వైద్యులను నియమించే వరకు పోరాటం
నెల్లూరు(సెంట్రల్)/నెల్లూరు(వీఆర్సీసెంటర్): నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పూర్తిస్థాయిలో వైద్యులను నియమించే వరకు పోరాటం చేస్తానని నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్కుమార్ పేర్కొన్నారు. నగరంలోని వెంకటేశ్వరపురంలో 53, 54 డివిజన్ల ప్రజలకు కార్తీక్ హార్ట్ సెంటర్ సహకారంతో ఎమ్మెల్యే అనిల్కుమార్ తన సొంత నిధులతో ఉచితంగా ఏర్పాటు చేసిన ‘రాజన్న గుండె భరోసా’ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరైనా గుండెకు సంబంధించి పరీక్షలు చేయించుకోవాలంటే రూ.2500 ఖర్చు అవుతుందన్నారు. కానీ ‘రాజన్న గుండె భరోసా’ కార్యక్రమంలో మాత్రం పూర్తిగా ఉచితంగా చేయించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా 362 మందికి ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 1400 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించామని, 50 మందికి యాంజీయోగ్రామ్, 25 మందికి యాంజియోప్లాస్టీ, 5 మందికి బైపాస్ సర్జరీలు నిర్వహించామన్నారు. ప్రతి నెలా ఈ కార్యక్రమంలో భాగంగా 100 మందికి ఉచితంగా నెలనెలా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్యుల కొరత ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 197 మంది వైద్యులకు గాను 84 మంది వైద్యుల కొరత ఉందన్నారు. తక్షణమే వైద్యులను నియమించాలని 20 రోజుల క్రితం చెప్పినా మంత్రి నారాయణ ఇంతవరకు స్పందించలేదన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్యులను నియమించాలని చెప్పినా స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రధానంగా నారాయణ మెడికల్ కళాశాలను కాపాడుకునేందుకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్వీర్యం చేస్తున్నారనడంలో సందేహం లేదన్నారు. మెడికల్ కళాశాలలో వైద్యులను ఎందుకు నియమించరో అర్థం కావడం లేదన్నారు. 2014లో మెడికల్ కళాశాలకు అనుసంధానంగా రూ.48 కోట్లతో కేన్సర్ ఆస్పత్రి మంజూరైతే ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేన్సర్ ఆస్పత్రి వైజాగ్కు తరలిపోయిందని అంటున్నా స్పందన లేదన్నారు. జిల్లాలో దాదాపుగా 6 వేల మందికి పైగా కేన్సర్ రోగులు ఉన్నారని, వాళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యే టికెట్ల కోసం పాకులాడుతున్న టీడీపీ నేతలు ప్రజా సమస్యలపై ఎందుకు పోరాడరని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పూర్తిగా వైద్యులను నియమించే వరకు, అలాగే కేన్సర్ ఆస్పత్రిని నెల్లూరుకు తీసుకువచ్చే వరకు పోరాటం చేస్తానన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేవరకొండ అశోక్, నాయకులు జాకీర్, ఎస్కే ముజీర్, ఎస్కే జమీర్, ఎస్.వెంకటేశ్వర్లు, ఆర్ జెస్సీ, నాగసుబ్బారెడ్డి, నాగరాజు, ఖయ్యూం, ఎస్కే మస్తాన్, డక్కా ప్రకాష్, సుభాషిణి, అన్వర్, ప్రసాద్, నాగిరెడ్డి, ఖాజా, విజయ్, కరిముల్లా, ప్రశాంత్, హర్షద్, జమీర్, సుధాకర్, దార్ల వెంకటేశ్వర్లు, పోలంరెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
కేజ్రీవాల్పై కారంపొడి దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సచివాలయంలోనే ఓ వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం కారంపొడి చల్లాడు. అత్యంత భద్రత ఉండే సచివాలయంలోని సీఎం కార్యాలయం బయటే ఈ దాడి జరిగింది. నిందితుణ్ని ఢిల్లీకి చెందిన అనిల్ కుమార్ శర్మగా గుర్తించిన పోలీసులు, అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఖైనీ పొట్లాల్లో కారంపొడి నింపుకుని వచ్చిన అనిల్, మధ్యాహ్నం భోజనానికి సీఎం తన కార్యాలయం నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ దాడి చేశాడు. కేజ్రీవాల్ కంట్లో కారం చల్లేందుకు అనిల్ ప్రయత్నించాడనీ, ఆయన కళ్లద్దాలు కిందపడి దెబ్బతిన్నాయని అక్కడ ఉన్న అధికారులు చెప్పారు. -
ట్రాఫిక్ చీఫ్కూ ఈ–చలాన్
సాక్షి, హైదరాబాద్: నగర ట్రాఫిక్ చీఫ్గా వ్యవహరించే అదనపు పోలీసు కమిషనర్ అనిల్కుమార్ వాహనానికీ జరిమానా తప్పలేదు. ఆయన వాహనాన్ని డ్రైవర్ నో పార్కింగ్ ఏరియాలో ఉంచారు. ఈ రాంగ్ పార్కింగ్ వ్యవహారాన్ని ఓ నెటిజనుడు తన కెమెరాలో బంధించి ట్రాఫిక్ వింగ్కు ట్వీట్ చేశాడు. స్పందించిన అధికారులు తక్షణమే ఈ–చలాన్ జారీ చేయడంతోపాటు బాధ్యుడితో ఫైన్ కూడా కట్టించారు. అనిల్కుమార్ గత కొన్ని రోజులుగా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వివిధ ట్రాఫిక్ ఠాణాలతోపాటు ఏసీపీ కార్యాలయాలకూ వెళ్తున్నారు. గురువారం నార్త్జోన్ పరిధిలో ఉన్న మహంకాళి ట్రాఫిక్ పోలీసుస్టేషన్కు అనిల్కుమార్తో పాటు డీసీపీ ఎల్ఎస్ చౌహాన్ సైతం వచ్చారు. సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్ సమీపంలోని భవనం మొదటి అంతస్తులో ఉన్న ఈ ఠాణాకు ఒకరి తర్వాత ఒకరుగా వచ్చిన ఈ అధికారులు తమ వాహనాలు దిగి లోపలకు వెళ్లిపోయారు. వాహనాలను సక్రమంగా నిలపాల్సిన బాధ్యత ఆ వాహనాల డ్రైవర్లకే ఉంటుంది. అనిల్కుమార్కు డ్రైవర్గా వ్యవహరించిన సిబ్బంది దాన్ని రోడ్డు పక్కగా ఆపారు. అదే ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన నోపార్కింగ్ బోర్డు ఉంది. నెటిజనుడి ఫొటోతో వెలుగులోకి.. ఇలా రాంగ్ పార్కింగ్లో ఉన్న వాహనం, దానికి పోలీసుల అధికారులకు చెందినదని చెప్పే ఆనవాళ్లు ఉండటం గమనించిన ఓ నెటిజనుడు ఫొటో తీశాడు. దీన్ని మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నగర ట్రాఫిక్ పోలీసు అధికారిక ట్విట్టర్ ఖాతాకు ట్వీట్ చేశాడు. స్పందించిన అధికారులు అదనపు సీపీ వాహనంపై రూ.235 జరిమానా విధిస్తూ ఈ–చలాన్ జారీ చేశారు. ఇది తెలుసుకున్న అనిల్కుమార్ ఆరా తీయగా డ్రైవర్ చూపిన నిర్లక్ష్యం బయటపడింది. దీంతో తొలుత అతడితో రూ.235 జరిమానా కట్టించి ఈ–చలాన్ క్లోజ్ చేయించారు. ఆపై కొద్దిసేపటికి ట్రాఫిక్ చీఫ్ సదరు డ్రైవర్కు తన జేబు నుంచి ఆ మొత్తం ఇచ్చినట్లు తెలిసింది. -
సత్యవాఖ్యోపదేశమ్ 4th Nov 2018
-
సెయిల్కు రూ.554 కోట్ల లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని స్టీల్ కంపెనీ సెయిల్ సెప్టెంబర్ క్వార్టర్కు రూ.553.69 కోట్ల స్టాండలోన్ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.539 కోట్ల నష్టంతో పోలిస్తే మంచి పనితీరు చూపించింది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.13,666 కోట్లతో పోలిస్తే 23 శాతం పెరిగి రూ.16,832 కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యయాలు సైతం రూ.15,950 కోట్లకు పెరిగాయి. ఎబిట్డా 156 శాతం వృద్ధితో రూ.2,473 కోట్లుగా నమోదైంది. సామర్థ్యం మేరకు నిర్వహణ, రైల్వే అవసరాలైన చక్రాలు, యాక్సిల్స్ను సమకూర్చడం తమ ప్రాధాన్యతలని సెయిల్ చైర్మన్ అనిల్కుమార్ చౌదరి తెలిపారు. కొత్త ఉత్పత్తులతో కస్టమర్లను చేరుకోవడంపై దృష్టి సారిస్తామన్నారు. కంపెనీ నిర్వహణ పనితీరు, లాభాల్లో వేగవంతమైన రికవరీ, విస్తరణ, ఆధునికీకరణ అనుకూలతలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు చేసిన సమష్టి కృషి ఫలితమే ఇదని కంపెనీ పేర్కొంది. -
సత్యవాఖ్యోపదేశమ్ 7th Oct 2018
-
సత్యవాఖ్యోపదేశమ్ 30th Sep 2018
-
పల్లెటూరు నేపథ్యంలో...
తనిష్క్ రెడ్డి, మేగ్లాముక్త జంటగా శివగణేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సకల కళా వల్లభుడు’. అనిల్ కుమార్, కిషోర్, త్రినాథ్, శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ జరుపుకుంటోంది. ‘‘పల్లెటూరు నేపథ్యంలో సాగే యాక్షన్ కామెడీ చిత్రమిది. పూర్తి కమర్షియల్ హంగులతో ఉంటుంది. హీరో, విలన్ మధ్య యాక్షన్ సన్నివేశాలు సంక్రాంతి కోళ్ల పందెంలా కనువిందు చేస్తాయి. 30 ఇయర్స్ పృథ్వీ చేసిన ఓ మేనరిజమ్ ప్రేక్షకుల్లో ట్రెండ్ని క్రియేట్ చేస్తుంది’’ అన్నారు శివగణేశ్. ‘‘కొత్త కథ, కథనాలతో రూపొందిన చిత్రమిది. గీతామాధురి పాడిన ‘తిక్కరేగిన వంకరగాళ్లు’ పాటను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. అజయ్ పట్నాయక్ సంగీతం, సాయిచరణ్ కెమెరా, ధర్మేంద్ర ఎడిటింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు అనిల్ కుమార్. -
సత్యవాఖ్యోపదేశమ్ 16th Sep 2018
-
స్త్రీలోక సంచారం
♦ రోడ్డు మార్గం, వైద్య అధికారులు అందుబాటులో లేని కారణంగా కొండ ప్రాంతమైన కుగ్రామం నుంచి గ్రామస్తులు ఒక గర్భిణిని డోలీలో ఏడు కిలోమీటర్ల దూరంలోని కొండ వాలులోని పట్టణ ప్రదేశానికి మోసుకొస్తుండగా ఆమె ఆ డోలీలోనే ప్రసవించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సరిహద్దులో ఉన్న కొందమ పంచాయతీ గ్రామం ఎం.చింతల నివాసి అయిన గిరిజన మహిళ ముత్తమ్మకు పురిటి నొప్పులు రావడంతో స్థానికులు ఆమెను డోలీలో తీసుకెళ్లిన మాట నిజమేనని చెబుతూ, చుట్టుపక్కల ప్రాంతాలలో విషజ్వరాలు ప్రబలడంతో ప్రభుత్వ వైద్యులందరూ అక్కడకు వెళ్లిన కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని గిరిజన సమగ్రాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ జి.లక్ష్మీషా వివరణ ఇచ్చారు. ♦ ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లా సోహావాల్ పట్టణంలో నెలక్రితం రోడ్డు పక్కన గాయాలతో దిక్కూమొక్కూ లేకుండా పడి ఉన్న ఒక వృద్ధురాలైన మహిళను జిల్లా ఆసుపత్రిలో చేర్పించి, లక్నో నుంచి సర్జన్లను రప్పించి, పగిలిన ఆ వృద్ధురాలి దవడకు ఆపరేషన్ చేయించిన ఫైజాబాద్ జిల్లా మేజిస్టేట్ అనిల్ కుమార్ పాఠక్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఆ మహిⶠకోసం ఈ నెల రోజులలోనూ ఎవరూ రాకపోవడంతో చివరికి అన్నీ తనే అయి అంత్యక్రియలు నిర్వహించడం మానవత్వానికి మచ్చుతునకలా నిలిచింది. జాన్పూర్లోని రైతు కుటుంబంలో పుట్టి, తల్లిదండ్రుల పెంపకంలో మానవతా విలువల్ని ఒంటబట్టించుకుని, ఫిలాసఫీలో పీహెచ్డీ చేసి, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న 52 ఏళ్ల పాఠక్ గతంలోనూ ఎన్నో సందర్భాలలో ఇలాంటి సహాయాలు చేశారు. ♦ మానవతా దృక్పథంతో సమాజానికి సేవలు అందించినందుకు, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ హక్కుల కోసం పోరాడినందుకు ముప్పై ఐదేళ్ల హాలీవుడ్ నటి, గాయని యాన్ హాథవే.. ప్రతిష్టాత్మకమైన ‘హ్యూమన్ రైట్స్ క్యాంపెయిన్’ సంస్థ ఇచ్చే ‘నేషనల్ ఈక్వాలిటీ’ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఈ ఏడాది ఆరంభంలో ఐక్యరాజ్య సమితి ఉమెన్స్ గ్లోబల్ రాయబారిగా నియమితురాలై, కార్యస్థానాలలో స్త్రీ, పురుషుల సమానత్వం కోసం కృషి చేస్తున్న హాథవే.. ఈ నెల 15న నేషనల్ ఈక్వాలిటీ అవార్డును అందుకోనున్నారు. ♦ వివాహేతర సంబంధాలకు పేరుమోసిన బ్రిటిష్ విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి బోరిస్ జాన్సన్, భారతీయ సంతతికి చెందిన ఆయన భార్య మెరీనా వీలర్.. తమ పాతికేళ్ల దాంపత్య బంధాన్ని తెంచుకోబోతున్నారనీ, తాజాగా బయట పడిన బోరిస్ అఫైర్ ఒకటి మెరీనా వీలర్ను ఇందుకు ప్రేరేపించిందని ‘సన్’ పత్రిక వెల్లడించింది. బ్రిటన్ ప్రధాని థెరిసా మే మంత్రివర్గంలో కీలక స్థానంలో ఉండి, భవిష్యత్తులో ప్రధాని పదవికి పోటీ పడగల స్థాయిలో ఉన్న బోరిస్.. ‘ఐరోపా సమాఖ్య’ నుంచి బ్రిటన్ బయటికి వచ్చిన అంశంలో థెరిసాతో విభేదించి, మంత్రి పదవి పోగొట్టుకుని, ఇప్పుడు భార్యనూ కోల్పోయే పరిస్థితిలో ఉండగా.. ఆయన భార్య, మానవ హక్కుల న్యాయవాదీ అయిన మెరీనా వీలర్.. ‘ఇలాంటి విశ్వాస ఘాతుకుడితో కాపురం చేయలేను’ అంటూ, తన నలుగురు పిల్లలతో పాటు ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ♦ లైసెన్స్ లేకుండా కారు నడపడమే కాకుండా, మిగతా వాహనదారులతో గొడవ పడి, రోడ్డుపై ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన నేరానికి అరెస్ట్ అయిన కైరా మేయర్ అనే 24 ఏళ్ల రష్యన్ మోడల్.. తనను అదుపులోనికి తీసుకున్న ఇద్దరు పోలీసు అధికారులను.. తనపై కేసు పెట్టకుండా ఉంటే వాళ్లిద్దరికీ ఏకకాలంలో శయన సౌఖ్యాన్ని అందిస్తానని ప్రలోభ పెట్టడం.. అసలు నేరానికి అనుబంధ నేరమై, మొత్తంగా కోర్టు ఆమెకు 18 నెలల జైలు శిక్ష విధించింది! వాహన చోదకుల నియంత్రణ చట్టం కింద కొద్దిరోజుల క్రితమే కైరా అరెస్ట్ అయినప్పుడు, పోలీసులు ఆమె లైసెన్సును స్వాధీనం చేసుకోగా, అదింకా చేతికి రాకుండానే మళ్లీ ఆమె ట్రాఫిక్ నిబంధలనలు ఉల్లంఘించారు! ♦ బెల్జియంలోని ఒక టీవీ చానెల్లో వాతావరణ సూచనలు చెబుతుంటే సెసీల్ డంగా అనే నల్లజాతి ఉద్యోగిని, తను టీవీలో కనిపిస్తున్నప్పటి నుంచీ సోషల్ మీడియాలో తనపై వరదలా వచ్చి పడుతున్న జాత్యహంకార విమర్శలపై ఎంతో ఉద్వేగంగా స్పందిస్తూ ఫేస్బుక్లో పెట్టిన వీడియోకు.. వీడియోను అప్లోడ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఐదు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘‘బెల్జియంలో జాత్యహంకారం ఉందని నేను అనుకోను. ‘నీ దేశానికి నువ్వు వెళ్లిపో’ అనే మాట చిన్నది కాదు. నేను బెల్జియన్ని. నేనున్నది ఇప్పుడు నా దేశంలోనే’’ అని బొంగురుపోయిన గొంతుతో, కళ్ల నిండా నీళ్లతో సెసీల్ డంగా ఆ వీడియోలో చెప్పడం హృదయాన్ని ద్రవింపజేసేలా ఉంది. ♦ ప్రేమించిన అబ్బాయిల కోసం అమ్మాయిల్ని కిడ్నాప్ చేయించి తీసుకొస్తానని ఇటీవలి ఓ బహిరంగ సభలో భరోసా ఇచ్చి, దేశవ్యాప్తంగా మహిళల ఆగ్రహానికి గురైన మహారాష్ట్రలోని పశ్చిమ ఘట్కోపర్ నియోజకవర్గ బి.జె.పి. ఎమ్మెల్యే రామ్ కడమ్, తాజాగా బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే చనిపోయారని ట్వీట్ చేసి కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆ వెంటనే తన తప్పు తెలుసుకుని.. ‘ఇది రూమర్ అని తెలిసింది. ఆమె త్వరగా కోలుకోవాలని, దేవుడు ఆమెకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’ అని మరో ట్వీట్ ఇచ్చి.. బతుకు జీవుడా అని బయట పడగా, సోనాలీ భర్త గోల్డీ బెల్.. దీనిపై సుతిమెత్తగా స్పందిస్తూ, సోషల్ మీడియాను బాధ్యతతో ఉపయోగించుకోవాలని ట్వీట్ చేశారు. ♦ ఒకప్పటి బాలీవుడ్ నటి, అక్షయ్ కుమార్ భార్య, రైటర్–ప్రొడ్యూసర్ అయిన ట్వింకిల్ ఖన్నా.. ఇప్పటి వరకు తను నటించిన సినిమాలన్నిటినీ బ్యాన్ చెయ్యాలని.. తన పుస్తకం ‘పైజమాస్ ఆర్ ఫర్గివింగ్’ ఆవిష్కరణ సందర్భంగా మీడియా ప్రతినిధులతో అన్నారు. భర్త అక్షయ్, తల్లి డింపుల్ కపాడియాతో పాటు పలువురు బాలీవుడ్ హీరో హీరోయిన్లు, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు హాజరైన ఆ సభలో... 1995లో ‘బర్సాత్’తో సినిమాల్లోకి వచ్చి, తర్వాత ఏమంత సక్సెస్ కాని ఇతిహాస్, జుల్మి, మేలా వంటి చిత్రాల్లో నటించి, పెళ్లయ్యాక సినిమాలు మానేసిన ట్వింకిల్ను.. ‘మీ చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం ఏమిటి?’ అని మీడియా అడిగినప్పుడు.. ‘నిజానికి నేనొక్క హిట్టును కూడా ఇవ్వలేదు. నా సినిమాలన్నిటినీ ఎవ్వరూ చూడ్డానికి వీల్లేకుండా బ్యాన్ చేసేయాలి’ అని ట్వింకిల్ నవ్వుతూ అన్నారు. -
సత్యవాఖ్యోపదేశమ్ 19th August 2018
-
అపెక్స్ కౌన్సిల్ నిర్ణయమే ఫైనల్
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో ఎవ్వరికీ వ్యక్తిగత నిర్ణయం తీసుకునే అధికారంలేదని, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయమే ఫైనల్ అని హెచ్సీఏ ఇన్చార్జ్ అధ్యక్షుడు కె.అనిల్ కుమార్ అన్నారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలు కాదని సెక్రటరీ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల యువ క్రికెటర్లకు ఎంతో ఇబ్బంది అవుతోందని ఆయన పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోకుండా జోనల్ టోర్నమెంట్లు ప్రకటించడం తప్పు అని, ఇప్పటికే లీగ్ మ్యాచ్లు జరుగుతుండగా జోనల్ మ్యాచ్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధం కావడం సరికాదన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాండురంగ మూర్తి, కోశాధికారి మహేంద్రతో కలిసి మాట్లాడుతూ... ఇటీవల అపెక్స్ కమిటీలో నిర్ణయించిన సెలెక్షన్ కమిటీ పంపిన జట్టుతోపాటు, సెక్రటరీ మరో జట్టును కర్ణాటకకు పంపడంతో రెండు జట్లనూ ఆడనివ్వలేదని, దీంతో యువ క్రికెటర్లు ఎంతో నిరాశకు గురయ్యారని గుర్తుచేశారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకే సెక్రటరీ, అధ్యక్షులు అందరూ పనిచేయాలని సెక్రటరీ సొంతంగా ఏర్పాటు చేసిన జోనల్ కమిటీలు చెల్లవని ఈ విషయాన్ని క్రికెటర్ల తల్లిదండ్రులు గ్రహించాలని తెలిపారు. -
సత్యవాఖ్యోపదేశమ్ 22nd July 2018
-
సత్యవాఖ్యోపదేశమ్ 15th July 2018
-
సత్యవాఖ్యోపదేశమ్ 8th July 2018
-
సత్యవాఖ్యోపదేశమ్ 10 June 2018
-
సత్యవాఖ్యోపదేశమ్ 03 June 2018
-
బెస్ట్ పోలీస్ ఆఫ్ ద వీక్గా అనిల్ కుమార్
ఒంగోలు సబర్బన్: జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది పనితీరును పరిశీలించి వారిలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే బెస్ట్ పోలీస్ ఆఫ్ ద వీక్ అవార్డు కానిస్టేబుల్ డి.అనీల్ కుమార్కు దక్కింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు తన చాంబర్లో సోమవారం కానిస్టేబుల్ అనిల్ కుమార్కు అవార్డుతో పాటు ప్రశంస పత్రాన్ని అందించారు. చీమకుర్తి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ డి.అనిల్ కుమార్ 2013 బ్యాచ్కు చెందిన వ్యక్తి. ఇతను సంఘ వ్యతిరేక శక్తులపై దృష్టి సారించి వారి గురించి ముందస్తు సమాచార సేకరణలో నిమగ్నమయ్యాడు. ఆ సమాచారాన్ని పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావటంలో సఫలమయ్యాడు. నిందితులను పట్టుకోవటంలో పూర్తి స్థాయిలో పోలీస్ విభాగానికి సహకరించి, ప్రధాన పాత్ర పోషించాడు. దీంతో ఇతనికి నగదు బహుమతిని కూడా అందించారు. అనిల్ కుమార్ను ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణతో పనిచేసి బెస్ట్ పోలీసులుగా పేరుతెచ్చుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. -
చాయ్వాలా టు మిలీనియర్గా మారిన ఇండిపెండెంట్ అభ్యర్థి
-
సత్యవాఖ్యోపదేశమ్ 29th April 2018
-
సత్యవాఖ్యోపదేశమ్ 11th March 2018
-
సత్యవాఖ్యోపదేశమ్ 11th Feb 2018
-
ఇవి మాటల ప్రభుత్వాలే
సాక్షి, గద్వాల: కేంద్ర, రాష్ట్రాల్లోనూ ఉన్నవి మాటల ప్రభుత్వాలేనని యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అమరేంద్ర సింగ్ విమర్శించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యాన చేపట్టిన నిరుద్యోగ చైతన్య యాత్ర శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో అమరేంద్రసింగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటింటికీ ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్.. మూడున్నరేళ్లుగా ఖాళీలు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో మోదీ కేవలం మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ను లోఫర్ పార్టీ అని విమర్శిస్తున్నారని.. ఆయన ఓ పాగల్ కాబట్టి ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవులను వదులుకుంటే.. కేసీఆర్ దళితులకు ఇస్తానన్న ముఖ్యమంత్రి పదవిని కూడా గుంజుకున్నాడని విమర్శించారు. నోట్ల రద్దు వల్ల పేదోడికి ఒరిగిందేమీ లేదన్నారు. పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అమరేంద్రసింగ్ వివరించారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు కేసీఆర్ మొండిచేయి చూపిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ నిరంకుశ పాలనను అంతం చేసే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. కాంగ్రెస్ అ«ధికారంలోకి వస్తేనే మహిళా, యువత, విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అన్నారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్కుమార్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్కు దమ్ముంటే నడిగడ్డలో డీకే అరుణపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. -
వైఎస్ జగన్కు విపరీతమైన ప్రజాదరణ వస్తోంది
-
సత్యవాఖ్యోపదేశమ్ 14th January 2018
-
నకిలీ డాక్యుమెంట్ల సృష్టి
పటాన్చెరు టౌన్ : నకిలీ ఇళ్ల పత్రాలను సృష్టించిన 11 మందిలో ఏడుగురిని అరెస్ట్ చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్న సంఘటన అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. శుక్రవారం స్థానిక పటాన్చెరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ సీతారాం, అమీన్పూర్ సీఐ రాంరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అమీన్పూర్ గ్రామపంచాయతీ సెక్రెటరీ కోనేరు శ్రీనివాస్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డీఎస్సీ తెలిపిన వివరాల మేరకు అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న సమయంలో ఈ నకిలీ డాక్యుమెంట్లు వ్యవహారం బయటపడిందని, దీనికి సంబంధించిన ఇద్దరు బిల్డర్లు,రిటైర్డ్ పంచాయతీ రాజ్ కార్యదర్శి, మధ్యవర్తులు, బిల్ కలెక్టర్, ఇందులో ముఖ్య పాత్ర పోషించినట్లు శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ అధికారి ఫిర్యాదు మేరకు నిందితులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో బిల్డర్గా పనిచేసే దామోదర్, రిటైర్డ్ పంచాయితీ సెక్రెటరీ తిరుమలయ్య, మీడియేటర్లు ఏడుకొండలు, మహేష్, సురేందర్ రెడ్డి, బిల్డర్ లక్ష్మీనారాయణ, కారోబార్ కుంతి నర్సింలును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో నలుగురు టీఆర్ఎస్ అమీన్పూర్ ఎంపీటీసీ అనిల్ కుమార్, బిల్డర్ శ్రీనివాస్, మీడియేటర్ లింగారావు, అమీన్పూర్ పంచాయతీ మాజీ సెక్రెటరీ సోమనారాయణ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేశామన్నారు. అదుపులో ఉన్నవారిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు. వీరి వద్ద నుంచి నకిలీ ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలతో పాటు, నకిలీ స్టాంప్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నలుగురిని కూడా త్వరలోనే ఆదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. సుమారు 29 ఇళ్లు గ్రామపంచాయతీ అనుమతి లేకుండా నిర్మించినట్టు తెలిపారు. -
సత్యవాఖ్యోపదేశమ్ 7th January 2018
-
మళ్లీ విభిన్న కథాంశంతో సుమంత్
చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూసిన సుమంత్కు 'మళ్లీరావా' మంచి బూస్ట్నిచ్చింది. సత్యం, గోదావరి తరువాత మళ్లీ తన కెరీర్లో ఈ సినిమా ప్లస్ అయింది. అయితే మధ్యలో చాలా సినిమాలు చేసినా సమంత్కు విజయం దక్కలేదు. నరుడా డోనరుడా (హిందీ సినిమా ‘విక్కీ డోనర్’) తెలుగులో కొత్త కథే అయినా అది ప్రేక్షకులకు చేరుకోలేకపోయింది. చాలాకాలం తర్వాత మంచి కథాంశంతో, తనకు సరిపోయే ప్రేమకథా చిత్రంతోనే మళ్లీ సక్సెస్ అందుకున్నారు. ఈ ఉత్సాహంలో మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో సుమంత్ నిద్ర సమస్యతో బాధపడే పత్రిక ఫోటోగ్రాఫర్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. తనకు ఉన్న సమస్యతో ఎదురయ్యే సమస్యలేంటి? వాటిని ఎలా పరిష్కరించుకుంటాడనేదే సినిమా కథ అని సమాచారం. అనిల్కుమార్ ఈ సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అనిల్ ఈ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. ఇక మళ్లీరావా బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటికీ ఏ-సెంటర్లలో ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది. హిందీ టీవీ సీరియల్ నటి ఆకాంక్ష సింగ్ మళ్లీరావాతో హీరోయిన్గా పరిచయం అయింది. -
సత్యవాఖ్యోపదేశమ్ 10th december 2017
-
సత్యవాఖ్యోపదేశమ్ 3rd december 2017
-
సత్యవాఖ్యోపదేశమ్ 26th November 2017
-
సత్యవాఖ్యోపదేశమ్ 19th November 2017
-
సత్యవాఖ్యోపదేశమ్ 12th November 2017
-
సత్యవాఖ్యోపదేశమ్ 5th Nov 2017
-
సత్యవాఖ్యోపదేశమ్ 29th October 2017
-
సత్యవాఖ్యోపదేశమ్ 22nd October 2017
-
కార్పొరేట్ వేధింపులతోనే ఆత్మహత్యలు
కర్నూలు సిటీ: కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాల వేధింపుల వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్కుమార్ ఆరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సోమవారం జిల్లా విభాగం అధ్యక్షుడు అనిల్కుమార్ ఆధ్వర్యంలో కర్నూలులోని పలు కార్పొరేట్ కాలేజీలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ కాలేజీలు ర్యాంకుల కోసం విద్యార్థులకు తీవ్రమైన ఒత్తిళ్లు తెస్తున్నాయన్నారు. ఫలితంగా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థల్లో చదువుతున్న వారే ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ప్రేమ వ్యవహారాలే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమని మంత్రి గంటా వ్యాఖ్యానించడం దారుణమన్నారు. «బంద్లో ఆ విద్యార్థి సంఘం నాయకులు శాలీ, ఇమ్రాన్, చైతన్య, అమర్, మహేష్, సుధీర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ, శ్రీచైతన్యను సీజ్ చేయాలి కర్నూలు సిటీ: విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న నారాయణ, శ్రీచైతన్య జూనియర్ కాలేజీలను సీజ్ చేయాలని పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శులు కె.భాస్కర్, కె.ఆనంద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కర్నూలు కొత్త బస్టాండ్ ఎదుట ఆ విద్యాసంస్థల యాజమాన్యాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ఆత్మహత్యలపై వేసిన కమిటీ ఇంత వరకు యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు శ్రీదేవి, శశి, ప్రసన్నకుమార్, ఇమామ్, బడెసాహెబ్, ఆనంద్, దావీద్, తదితరులు పాల్గొన్నారు. సీబీఐతో విచారణ చేయించాలి కర్నూలు(న్యూసిటీ): నారాయణ విద్యాçసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సీబీఐతో విచారణ చేయించాలని ఏబీవీపీ , ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట కార్పొరేట్ యాజమాన్యాల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థి సంఘాల నాయకులు మహేంద్ర, ప్రతాప్ మాట్లాడుతూ... నారాయణ విద్యాసంస్థలో ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు కారణమైన మంత్రి నారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఏబీవీపీ కర్నూలు రూరల్ భాగ్ కన్వీనర్ కార్యదర్శి జయసింహ, నగర కార్యదర్శి హర్ష, రాజు, సుధాకర్, బాబ్జీ, హరి, ఏఐఎస్ఎఫ్ నగర నాయకులు ఈశ్వర్, మనోజ్, రమేష్, షేక్షావలి, సాయితేజ, అబ్దుల్లా, కుమార్, అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
సత్యవాఖ్యోపదేశమ్ 15th October 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 7th october 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 24th Sep 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 17th Sep 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 10th Sep 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 30th july 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 23rd july 2017
-
సత్యవ్యాఖ్యోపదేశం 2nd july 2017
-
అనిల్ ‘కంచు’ పట్టు
న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో రెండో రోజు భారత్కు రెండు కాంస్య పతకాలు లభించాయి. పురుషుల గ్రీకో రోమన్ 85 కేజీల విభాగంలో అనిల్ కుమార్... మహిళల ఫ్రీస్టయిల్ 75 కేజీల విభాగంలో జ్యోతి కాంస్య పతకాలు గెల్చుకున్నారు. కాంస్య పతక బౌట్లో అనిల్ 7–6తో మొహమ్మద్ అలీ షమ్సీద్దినోవ్ (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించాడు. ఒకదశలో 1–6 పాయింట్లతో వెనుకబడిన అనిల్ అద్భుత ప్రదర్శనతో ఆరు పాయింట్లు సంపాదించడం విశేషం. మరోవైపు జ్యోతి సెమీఫైనల్లో 0–10తో మసాకా ఫురుచి (జపాన్) చేతిలో ఓడిపోయి కాంస్యాన్ని దక్కించుకుంది. భారత్కే చెందిన దీపక్ (గ్రీకో రోమన్–71 కేజీలు)... రీతూ (మహిళల ఫ్రీస్టయిల్–63 కేజీలు) కాంస్య పతకాల పోరులో తమ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయి నిరాశపరిచారు.