Faria Abdullah
-
వైల్డ్ ఫైర్లా 'జాతిరత్నాలు' చిట్టి అందాల జాతర (ఫొటోలు)
-
మత్తువదలరా 2 : ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న.. రియా ఎక్కడ? (ఫొటోలు)
-
పింక్ డ్రెస్లో 'ఫరియా అబ్దుల్లా' గ్లామర్ షో (ఫోటోలు)
-
ఓటీటీలో 'మత్తువదలరా 2' స్ట్రీమింగ్
శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘మత్తువదలరా 2’ ఓటీటీ ప్రకటన వచ్చేసింది. 2019లో వచ్చిన మత్తువదలరా చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీని తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద మంచి ఫన్ చిత్రంగా గుర్తింపు పొందింది. కలెక్షన్ల పరంగా కూడా లాభాలను తెచ్చిపెట్టిన ఈ మూవీని రీతేష్ రానా దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్టైనర్గా విజయం సాధించిన ఈ చిత్రంలో శ్రీ సింహ, ఫరియా అబ్దుల్లా జంటతో పాటు సత్య, వెన్నెల కిషోర్ నటించారు.సెప్టెంబర్ 13న విడుదలైన ‘మత్తువదలరా 2’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే వచ్చింది. అయితే, తాజాగా ఓటీటీలో ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 11 అంటే శుక్రవారం అర్దరాత్రి నుంచి స్ట్రీమింగ్కు రానున్నట్లు పేర్కొంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.కథేంటంటే.. ‘మత్తు వదలరా’సినిమా ముగింపు నుంచి ఈ కథ ప్రారంభం అవుతుంది. డెలివరీ ఏంజెంట్స్ అయిన బాబు మోహన్(శ్రీ సింహా), యేసు(సత్య)ల ఉద్యోగం పోవడంతో.. వేరే పని కోసం వెతుకుతుంటారు. అదే టైమ్లో హీ టీమ్(హై ఎమర్జెన్సీ టీమ్)లో రిక్రూట్మెంట్ జరుగుతున్నట్లు పేపర్ యాడ్ ద్వారా తెలుసుకుంటారు. లంచం ఇచ్చి మరీ ఆ ఉద్యోగం సంపాదిస్తారు. కిడ్నాప్ కేసులను డీల్ చేయడం వీళ్ల పని.వీరిద్దరు జట్టుగా పని చేస్తుంటారు. జీతం డబ్బులు సరిపోవడం లేదని.. కిడ్నాప్ కేసుల్లో దొరికే డబ్బు నుంచి కొంత తస్కరించి, కిడ్నాపర్ని పట్టుకునే క్రమంలో పోయిందని వీళ్ల హెడ్ దీప(రోహిణి)కి చెబుతుంటారు. ఓసారి ధనవంతురాలు దామిని(ఝాన్సీ) తన కూతురు రియాని ఎవరో కిడ్నాప్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాబు, యేసులను సంప్రదిస్తుంది. ఈ కేసును తమ టీమ్కి తెలియకుండా డీల్ చేసి రూ. 2 కోట్లు కొట్టేయాలని బాబు, యేసు ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో వీరిద్దరు బారు ఓనర్ ఆకాశ్(అజయ్) హత్య కేసులో ఇరుక్కుంటారు. అసలు ఆకాశ్ని హత్య చేసిందెవరు? బాబు, యేసును ఆ కేసులో ఇరికించిందెవరు..? రియాని కిడ్నాప్ చేసిందెవరు..? స్టార్ హీరో యువ(వెన్నెల కిశోర్)కి ఈ హత్యకు ఉన్న సంబంధం ఏంటి..? హత్య కేసులో ఇరుక్కున్న బాబు, యేసులకు వాళ్ల సీనియర్ అధికారి నిధి(ఫరియా అబ్దుల్లా) ఎలాంటి సహాయం చేసింది..? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ. -
‘మత్తు వదలారా 2’ సక్సెస్ మీట్ ఫోటోలు
-
చిరంజీవి, మహేశ్బాబు అభినందించడం ఆనందంగా ఉంది: డైరెక్టర్ రితేష్ రానా
‘‘మత్తు వదలరా’ సినిమా హిట్ కావడంతో సీక్వెల్ చేద్దామని చెర్రీగారు అన్నారు. మేము అనుకున్నట్లే వర్కవుట్ అయ్యింది. ‘మత్తు వదలరా 2’ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’’ అని డైరెక్టర్ రితేష్ రానా అన్నారు. శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా 2’. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలైంది. (చదవండి: రాఘవా లారెన్స్తో పూజా హెగ్డే జోడీ!)ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రితేష్ రానా మాట్లాడుతూ– ‘‘నా దృష్టిలో మా సినిమాకి మంచి ప్రశంస అంటే టీమ్ అంతా హ్యాపీగా ఉండటమే. అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అలాగే చిరంజీవి, మహేశ్బాబుగార్లు అభినందించడం కూడా ఆనందాన్నిచ్చింది. మా సినిమా రాజమౌళిగారికి చాలా నచ్చింది. నేనిప్పటివరకూ అన్ని సినిమాలు చెర్రీగారితోనే చేశాను. నా తర్వాతి చిత్రం కూడా ఆయనతోనే చేస్తాను. ‘మత్తు వదలరా 3’ సినిమా ఉంటుంది’’ అన్నారు. -
‘మత్తు వదలరా 2’ మూవీ రివ్యూ
టైటిల్: మత్తు వదలరా- 2నటీనటులు: శ్రీ సింహ కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ తదితరులునిర్మాణ సంస్థలు: క్లాప్ ఎంటర్టైన్మెంట్ & మైత్రి మూవీ మేకర్స్నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలతరచన, దర్శకత్వం: రితేష్ రానాసంగీతం: కాల భైరవసినిమాటోగ్రఫీ: సురేష్ సారంగంవిడుదల తేది : సెప్టెంబర్ 13, 2024‘మత్తు వదలరా’ సినిమా తర్వాత హీరో శ్రీసింహాకు ఆ స్థాయి హిట్ ఒక్కటి కూడా లేదు. వరుస సినిమాలు చేస్తున్నా.. ఏవీ వర్కౌట్ కాలేదు. దీంతో తనకు హిట్ ఇచ్చిన సినిమాకు సీక్వెల్గా ‘మత్తు వదలరా 2’తొ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘మత్తు వదలరా 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ‘మత్తు వదలరా’సినిమా ముగింపు నుంచి ఈ కథ ప్రారంభం అవుతుంది. డెలివరీ ఏంజెంట్స్ అయిన బాబు మోహన్(శ్రీ సింహా), యేసు(సత్య)ల ఉద్యోగం పోవడంతో.. వేరే పని కోసం వెతుకుతుంటారు. అదే టైమ్లో హీ టీమ్(హై ఎమర్జెన్సీ టీమ్)లో రిక్రూట్మెంట్ జరుగుతున్నట్లు పేపర్ యాడ్ ద్వారా తెలుసుకుంటారు. లంచం ఇచ్చి మరీ ఆ ఉద్యోగం సంపాదిస్తారు. కిడ్నాప్ కేసులను డీల్ చేయడం వీళ్ల పని. వీరిద్దరు జట్టుగా పని చేస్తుంటారు. జీతం డబ్బులు సరిపోవడం లేదని.. కిడ్నాప్ కేసుల్లో దొరికే డబ్బు నుంచి కొంత తస్కరించి, కిడ్నాపర్ని పట్టుకునే క్రమంలో పోయిందని వీళ్ల హెడ్ దీప(రోహిణి)కి చెబుతుంటారు. ఓసారి ధనవంతురాలు దామిని(ఝాన్సీ) తన కూతురు రియాని ఎవరో కిడ్నాప్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాబు, యేసులను సంప్రదిస్తుంది. ఈ కేసును తమ టీమ్కి తెలియకుండా డీల్ చేసి రూ. 2 కోట్లు కొట్టేయాలని బాబు, యేసు ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో వీరిద్దరు బారు ఓనర్ ఆకాశ్(అజయ్) హత్య కేసులో ఇరుక్కుంటారు. అసలు ఆకాశ్ని హత్య చేసిందెవరు? బాబు, యేసును ఆ కేసులో ఇరికించిందెవరు..? రియాని కిడ్నాప్ చేసిందెవరు..? స్టార్ హీరో యువ(వెన్నెల కిశోర్)కి ఈ హత్యకు ఉన్న సంబంధం ఏంటి..? హత్య కేసులో ఇరుక్కున్న బాబు, యేసులకు వాళ్ల సీనియర్ అధికారి నిధి(ఫరియా అబ్దుల్లా) ఎలాంటి సహాయం చేసింది..? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ఒక హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే.. కచ్చితంగా ఆ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకుంటారు. మొదటి భాగం కంటే రెండో పార్ట్ ఇంకా బెటర్గా ఉంటుందనే ఆశతో థియేటర్స్కి వస్తారు. వారి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటే ఒకే.. ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతి. అందుకే సీక్వెల్ తీయడం ఓ రకంగా కత్తి మీద సాము లాంటిదే. డైరెక్టర్ రితేష్ రానా ఆ సాహసం చేశాడు. కానీ పార్ట్ 1ని మించేలా కథనాన్ని నడిపించలేకపోయాడు. కథలో బలమైన పాయింట్ లేకపోవడం.. కథనం మొత్తం ఒక పాయింట్ చుట్టే తిరగడం సినిమాకు పెద్ద మైనస్. స్క్రీన్ప్లే కూడా రొటీన్గా ఉంటుంది. అయితే ఈ లోపాలన్నింటిని సత్య కామెడీ కొంతవరకు కవర్ చేస్తే.. టెక్నికల్ టీమ్ మరికొంత కవర్ చేసింది. పార్ట్ 1 చూసిన వాళ్లకు ఈ సినిమాలోని ప్రధాన పాత్రలతో మొదటి నుంచే కనెక్ట్ అవుతారు. కానీ చూడని వాళ్లకు మాత్రం కొంతవరకు కన్ఫ్యూజ్ అవుతారు. హీ టీమ్లో బాబు, యేసులో జాయిన్ అయ్యే సీన్ నుంచి.. రియా కిడ్నాప్ డ్రామా వరకు ప్రతి సీన్ గత సినిమాలని గుర్తు చేస్తూనే ఉంటుంది. అయితే, ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. (చదవండి: రావు రమేశ్ హీరోగా చేసిన మూవీ.. ఓటీటీ రిలీజ్ ఫిక్స్)ఇక సెకండాఫ్లో కథ మొత్తం మిస్టరీ మర్డర్, హత్య చుట్టే తిరుగుతుంది. ఫరియా, సత్య, శ్రీసింహా కలిసి చేసే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. అయితే, కథకు ఏ మాత్రం సంబంధం లేని ‘ఓరి నా కొడక’ సీరియల్ డ్రామా అయితే నవ్వించకపోవడమే కాకుండా.. ఒకానొక దశలో చిరాకు తెప్పిస్తుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇమేజ్ని చక్కగా వాడుకున్నారు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు సాగే కథనం.. ఈ క్రమంలో వచ్చే చిన్న చిన్న ట్విస్టులు సినిమాపై కొంతవరకు పాజిటివ్ ఒపీనియన్ని తెప్పిస్తాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం సత్య కామెడీయే. శ్రీసింహా హీరో అయినప్పటికీ.. సత్యనే స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. తనదైన కామెడీ పంచులతో నవ్వులు పూయించాడు. బాబు మోహన్ పాత్రకు శ్రీసింహా న్యాయం చేశాడు. తెరపై శ్రీసింహా, సత్యల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో ఓ డిఫరెంట్ పాత్రను పోషించింది. హీ టీమ్లో పని చేసే 'నిధి' పాత్రలో ఒదిగిపోయింది. యాక్షన్ సీన్లో కూడా చక్కగా నటించింది. ఈ సినిమాలో ఓ పాట కూడా పాడి ఆకట్టుకుంది. హీ టీమ్ హెడ్గా రోహిణి, మైఖెల్గా సునీల్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. కాల భైరవ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ని చాలా రిచ్గా తెరపై చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
‘మత్తు వదలరా..’ అంటున్న నటి ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)
-
మత్తువదలరాని ఫ్రాంచైజీలా కొనసాగిస్తాం: శ్రీ సింహా
‘‘మత్తువదలరా (2019)’ సినిమా తర్వాత నా కెరీర్లో సరైన హిట్ చిత్రం లేదు. అయితే ఓ సినిమా సక్సెస్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. గతంలో నేను డిఫరెంట్ జానర్స్ సినిమాలు చేశాను. ఇప్పుడు క్యారెక్టర్ బేస్డ్ సినిమాలు ఎక్కువగా చేయాలనుకుంటున్నాను’’ అని శ్రీ సింహా అన్నారు. రీతేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహా, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘మత్తువదలరా 2’. చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శ్రీ సింహాæ మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో నేను, సత్య, ఫరియా హై ఎమర్జెన్సీ టీమ్ ఏంజెంట్స్గా కనిపిస్తాం. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో యాక్షన్ , ఫన్, థ్రిల్, సర్ప్రైజ్ అంశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభాస్, రాజమౌళిగార్లు మా సినిమా ట్రైలర్, టీజర్ను చూసి అభినందించారు. ‘మత్తువదలరా’ సినిమాని ఓ ఫ్రాంచైజీలాగా కొనసాగించే అవకాశం ఉంది’’ అన్నారు. -
Mathu Vadalara 2 Trailer: శ్రీసింహా, సత్య కామెడీ అదుర్స్
రితేష్ రానా దర్శకత్వంలో శ్రీ సింహా హీరోగా నటించిన తాజా చిత్రం'మత్తువదలారా2'. బ్లాక్ బస్టర్ మూవీ మత్తు వదలరాకి సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సత్య కీలక పాత్రలో నటించాడు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్. ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ట్రైలర్ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశాడు. మత్తు వదలరా చిత్రం మాదిరే ఈ సినిమా కూడా క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగనుంది. శ్రీసింహా, సత్య మరోసారి తమదైన కామెడీతో అదరగొట్టినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. -
యాక్షన్ చేయడం సవాల్గా అనిపించింది: ఫరియా అబ్దుల్లా
‘‘మత్తు వదలరా 2’ చిత్రంలో నాపాత్ర పేరు సన్నిధి. ఇందులో నేను, శ్రీ సింహా, సత్య స్పెషల్ ఏజెంట్స్గా కనిపిస్తాం. అయితే వారిపాత్రలపై సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. నాపాత్రలో యాక్షన్ ఉంటుంది. గన్స్ పట్టుకుని యాక్షన్ చేయడం సవాల్గా అనిపించినా చాలా ఎంజాయ్ చేశాను. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు’’ అని ఫరియా అబ్దుల్లా అన్నారు. శ్రీ సింహా కోడూరి హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మత్తు వదలారా 2’. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమాలోని నటీనటులు ఎదుర్కొనే ట్రాజెడీ నుంచి కామెడీ పుడుతుంది (నవ్వుతూ). రితేష్ రానాగారు చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. కాల భైరవగారి సంగీతం సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఈ సినిమాలో నేను ఓపాటకి లిరిక్స్ రాసి,పాడి, కొరియోగ్రఫీ చేయడం సంతోషంగా ఉంది. ఇక ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో అతిథిపాత్ర చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నాగ్ అశ్విన్కి థ్యాంక్స్. ప్రభాస్గారితో పెద్దపాత్ర ఉండే సినిమా చేయాలనుకుంటున్నాను.‘జాతి రత్నాలు’ చిత్రంలో నేను చేసిన చిట్టిపాత్ర నా ఇంటిపేరు అయి΄ోయింది. ఎక్కడికెళ్లినా ఇప్పటికీ చిట్టి అని పిలుస్తుంటారు. అయితే ‘జాతి రత్నాలు’ తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ అయితే నాకు రాలేదు. ‘మత్తు వదలరా 2’తో వస్తుందని నమ్ముతున్నాను. ‘బంగార్రాజు’లో నాగార్జున, నాగచైతన్యగార్లతో ప్రత్యేకపాట చేశాను. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ చేయమని కొందరు అడిగారు... కానీ, చేయలేదు. తమిళంలో నేను నటించిన ‘వల్లి మయిల్’ రిలీజ్కి రెడీ అవుతోంది. తెలుగులో తిరువీర్కి జోడీగా ఓ సినిమా చేస్తున్నాను. అలాగే మరో తమిళ సినిమా ప్రారంభం కాబోతోంది’’ అన్నారు. -
'మత్తు వదలరా 2' మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
ఫుడ్ లవర్స్ అడ్డా.. హైదరాబాద్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని హోటల్ తాజ్ డక్కన్ వేదికగా జరిగిన 3వ ఎడిషన్ హైబిజ్ టీవీ ఫుడ్ అవార్డ్స్ ప్రదాన కార్యక్రమంలో టాలీవుడ్ నటి ఫరియా అబ్దుల్లా సందడి చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై.. ఫుడ్ గ్రాఫ్లో నగరాన్ని అత్యున్నత స్థానానికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన వ్యక్తులతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు తదితర బ్రాండ్లకు 50 పురస్కారాలను ప్రదానం చేసింది.కంట్రీ ఓవెన్ ఫౌండర్ డాక్టర్ సుధాకర్ రావు, వివేరా హోటల్స్ చైర్మన్ సద్ది వెంకట్రెడ్డిలకు లెజెండ్ అవార్డులను అందజేసింది. ‘హైదరాబాద్ అంటేనే ఒక ఎమోషన్. నగరవాసులు ఫుడ్ను ప్రేమిస్తారు, ఆస్వాదిస్తారు’అని ఆమె అన్నారు. తనకు కట్టీ దాల్ చావల్ ఫేవరేట్ ఫుడ్ అని చెప్పారు. ఈ వేడుకల్లో భాగంగా మిస్ యూనివర్స్ తెలంగాణ నిహారిక సూద్, మిస్ గ్రాండ్ ఇండియా 2022 ప్రాచీ నాగ్పాల్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సుచిరిండియా సీఈవో లయన్ డాక్టర్ వై.కిరణ్, జెమిని ఎడిబుల్స్ సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర్రెడ్డి, విమల ఫీడ్స్ మధుసూదన్రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
కల్కి భామ ఫరియా అబ్దుల్లా స్టయిలిష్ లుక్స్
-
‘ఏం చేసావ్ నాగ్ ? అసలేంటి ఇదంతా!’ కల్కి నటి భావోద్వేగ పోస్ట్ వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి హిట్ టాక్తో దూసుకుపోతోంది. ప్రధానంగా నాగ్ అశ్విన్ కథ, డైరెక్షన్, విజువల్ ఎఫెక్ట్, వీఎఫ్ఎక్స్, ఇలా పలు రకాలుగా మేజిక్ చేశాడంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఈ సెన్సేషనల్ మూవీలో గెస్ట్ రోల్లో కనిపించిన ఫరియా అబ్దుల్లా సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ మేరకు ఇన్స్టాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. అలాగే షూటింగ్ సందర్భంగా తీసుకున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఇది వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah)ఏం చేసావ్ నాగ్ అశ్విన్? అసలేంటి ఇదంతా! ఇప్పుడే కల్కి 2898AD చూసాను. అయినా మళ్ళీ వెంటనే చూడాలని అనిపిస్తోంది అని పేర్కొంది. ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అందరి అంచనాలను మించిపోతోంది అద్భుతమైన ఫీలింగ్ ఇది అంటూ వైజయంతి మూవీస్ అండ్ టీంకు అభినందనలు తెలిపింది. ఫరియా షేర్ చేసిన ప్రభాస్తో సెల్ఫీ , తన పాత్రకు సంబందించిన లుక్ ఫ్యాన్స్ను విశేషంగా ఆకట్టుకుంది.వైజయంతి మూవీస్ బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రంలో స్టార్ నటీనటులు, డైరెక్టర్స్ గెస్ట్ అప్పీరియన్స్, డైలాగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్కి అడియన్స్ ఫిదా. ముఖ్యంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటన పెద్ద ఆకర్షణగా నిలుస్తోంది. ఇంకా దీపికా పదుకోనె, దిశా పఠాని, స్టార్ హీరో కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో అలరించారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
'కల్కి' గెస్ట్ రోల్స్లో మరో ఐదుగురు.. ఎవరూ ఊహించని పేర్లు
ప్రభాస్- నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. భారీ బడ్జెట్తో ఎనలేని తారాగాణంతో వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మించారు. ఇప్పటికే భైరవగా థియేటర్స్లో దుమ్మురేపుతున్నాడు ప్రభాస్. ఈ సినిమా కోసం భవిష్యత్ కాశీ, కాంప్లెక్స్, శంబల అనే మూడు ప్రపంచాల్ని దర్శకుడు నాగ్ అశ్విన్ అద్బుతంగా క్రియేట్ చేశాడు. ఆ మూడు ప్రపంచాల నేపథ్యంలోనే ఈ కథ సాగుతుంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీలో భారీ అగ్ర తారాగణం ఉంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, శోభన,దిశా పటాని, కీర్తి సురేష్ వాయిస్ ఇలా ఎన్నో ప్రత్యేకతలు కల్కిలో ఉన్నాయి.కల్కి చిత్రాన్ని ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు చూశారు. ఈ మూవీలో గెస్ట్ రోల్స్లో మరికొందరు పోషించారు. ఇప్పుడు వారందరి పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ మూవీలో ఉన్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే, కల్కిలో మృణాళ్ ఠాకూర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, కె.వి. అనుదీప్తో పాటు ఫరియా అబ్దుల్లా కూడా ఉన్నారు. వీరందరూ కూడా గెస్ట్ రోల్స్ కనిపించినా కథకు తగ్గట్లు ఉండటం విశేషం. -
బుల్ బుల్ చిట్టి.. ఆ విషయంలో నీ తర్వాతే ఎవరైనా! (ఫొటోలు)
-
ఆ.. ఒక్కటి అడక్కు మూవీ రివ్యూ
టైటిల్: ఆ.. ఒక్కటి అడక్కునటీనటులు: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, జెమీ లివర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, గౌతమి, మురళీ శర్మ, రవికృష్ణ, అజయ్ తదితరులునిర్మాత: రాజీవ్ చిలకరచన-దర్శకత్వం: మల్లి అంకంసంగీతం: గోపీ సుందర్సినిమాటోగ్రఫీ:సూర్యవిడుదల తేది: మే 3, 2024కథేంటంటే..గణ అలియాస్ గణేష్(అల్లరి నరేశ్) ప్రభుత్వ ఉద్యోగి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పని చేస్తుంటాడు. జీవితంలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆయన ఫ్యామిలీ సెటిల్ అయ్యేలోపు 30 ఏళ్ల వయసుకు వస్తాడు. తమ్ముడికి(రవి కృష్ణ) ముందే పెళ్లి అవ్వడం.. వయసు ఎక్కువ ఉండడం చేత గణకి పెళ్లి సంబంధాలు దొరకవు. చివరకు హ్యాపీ మాట్రీమోనీలో పేరు నమోదు చేసుకుంటాడు. దాని ద్వారా సిద్ధి(ఫరియా అబ్దుల్లా) పరిచయం అవుతుంది. ఆమెను చూసిన వెంటనే పెళ్లికి ఓకే చెప్పేస్తాడు. కానీ సిద్ధి మాత్రం నో చెబుతుంది. అలా అని అతనికి దూరంగా ఉండదు. గణ తన తల్లిని సంతోష పెట్టేందుకు సిద్ధి తన ప్రియురాలు అని పరిచయం చేస్తాడు. ఆ మరుసటి రోజే సిద్ధికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వస్తుంది. పెళ్లి పేరుతో కుర్రాళ్లను మోసం చేస్తుందనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సిద్ధి నిజంగానే మోసం చేసిందా? పెళ్లి సాకుతో హ్యాపీ మాట్రీమోనీ సంస్థ చేస్తున్న మోసాలేంటి? వాటిని గణ ఎలా బయటకు తీశాడు. చివరకు గణ పెళ్లి జరిగిందా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..హీరోకి ఓ మంచి ఉద్యోగం..కానీ పెళ్లి కాదు. వయసు పెరిగిపోవడంతో పిల్ల దొరకదు. హీరోయిన్తో ప్రేమ..ఆమెకో ఫ్లాష్బ్యాక్.. క్లైమాక్స్లో ఇద్దరికి పెళ్లి..ఇది వెంకటేశ్ హీరోగా నటించిన ‘మల్లేశ్వరి’మూవీ స్టోరి. కథగా చూస్తే ఇది చాలా సింపుల్ కానీ.. త్రివిక్రమ్ రాసిన పంచులు..కామెడీ సీన్లు ఫ్రెష్ ఫీలింగ్ని కలిగించాయి. ఆ ఒక్కటి అడక్కు మూవీ కథ కూడా దాదాపు ఇదే. కానీ మల్లేశ్వరిలో వర్కౌట్ అయిన కామెడీ ఇందులో కాలేదు. పైగా సినిమాకు కామెడీ టైటిల్ పెట్టి..కథంతా సీరియస్గా నడిపించారు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు అంతగా పేలలేదు. కానీ మ్యాట్రిమోసీ సంస్థలు చేసే మోసాలు.. పెళ్లి కానీ యువతీయువకుల మనోభావాలతో సదరు సంస్థలు ఎలా ఆడుకుంటున్నాయి? అనే అంశాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సీరియస్ ఇష్యూని కామెడీ వేలో చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు మల్లి అంకం. అయితే ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కథను అటు కామెడీగాను.. ఇటు సీరియస్గాను నడిపించలేకపోయాడు. ఎలా ఉందంటే..హీరోకి ఓ మంచి ఉద్యోగం..కానీ పెళ్లి కాదు. వయసు పెరిగిపోవడంతో పిల్ల దొరకదు. హీరోయిన్తో ప్రేమ..ఆమెకో ఫ్లాష్బ్యాక్.. క్లైమాక్స్లో ఇద్దరికి పెళ్లి..ఇది వెంకటేశ్ హీరోగా నటించిన ‘మల్లేశ్వరి’మూవీ స్టోరి. కథగా చూస్తే ఇది చాలా సింపుల్ కానీ.. త్రివిక్రమ్ రాసిన పంచులు..కామెడీ సీన్లు ఫ్రెష్ ఫీలింగ్ని కలిగించాయి. ఆ ఒక్కటి అడక్కు మూవీ కథ కూడా దాదాపు ఇదే. కానీ మల్లేశ్వరిలో వర్కౌట్ అయిన కామెడీ ఇందులో కాలేదు. పైగా సినిమాకు కామెడీ టైటిల్ పెట్టి..కథంతా సీరియస్గా నడిపించారు. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు అంతగా పేలలేదు. కానీ మ్యాట్రిమోసీ సంస్థలు చేసే మోసాలు.. పెళ్లి కానీ యువతీయువకుల మనోభావాలతో సదరు సంస్థలు ఎలా ఆడుకుంటున్నాయి? అనే అంశాలను ఈ చిత్రంలో చక్కగా చూపించారు. సీరియస్ ఇష్యూని కామెడీ వేలో చూపించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు మల్లి అంకం. అయితే ఆ ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కథను అటు కామెడీగాను.. ఇటు సీరియస్గాను నడిపించలేకఓ యాక్షన్ సీన్తో హీరోని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. మాస్ హీరో రేంజ్లో బిల్డప్ ఇప్పించి.. కాసేపటికే రౌడీలతో కామెడీ చేయించారు. ఆ కామెడీలో కొత్తదనం కనిపించదు. బావకు పెళ్లి చేయాలనే తపనతో మరదలు(తమ్ముడు భార్య) చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. సిద్దిగా పరియా అబ్దుల్లా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. బీచ్లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్గానే అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థం కథంతా ఎక్కువగా సీరియస్ మూడ్లోనే సాగుతుంది. సిద్ధి పాత్రకు సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవ్వడం.. మ్యాట్రిమోనీ సంస్థ చేసే మోసాలను బయటపడడం.. ఇవన్నీ కథపై ఆసక్తిని పెంచేలా చేస్తాయి. ఫేక్ పెళ్లి కూతురు అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. కానీ కొన్ని కామెడీ సీన్స్ మాత్రం నవ్వులు తెప్పించకపోగా.. చిరాకు కలిగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగి అయిన హీరో ఈజీగా మోసపోవడం.. పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం కన్విన్సింగ్గా అనిపించదు. కొన్ని చోట్ల కామెడీ పండించడానికి స్కోప్ ఉన్నా.. డైరెక్టర్ సరిగా వాడుకోలేకపోడు. క్లైమాక్స్లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. ఎవరెలా చేశారంటే..అల్లరి నరేశ్కు కామెడీ పాత్రల్లో నటించడం వెన్నతో పెట్టిన విద్య. ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. ఇందులో గణ పాత్రలో చక్కగా నటించాడు. కాకపోతే దర్శకుడు మల్లి నరేశ్ని సరిగా వాడుకోలేకపోయాడు. సిద్ధిగా ఫరియా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. బావకు పెళ్లి చేయాలని తపన పడే మరదలిగా జెమీ లివర్ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిశోర్, హర్షల కామెడీ బాగుంది. పృథ్వి, మురళీ శర్మ, గౌతమితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. గోపీసుందర్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సూర్య సినిమాటోగ్రఫీ పర్వాలేదు.అబ్బూరి రవి సంభాషణలు కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
బ్లాక్ డ్రెస్లో అప్సరసలా.. మెరిసిపోతున్న ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)
-
అల్లరి నరేశ్ 'ఆ ఒక్కటీ అడక్కు' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఫరియా కామెడీ టైమింగ్ చూసి షాక్ అయ్యా.. మ్యారేజీ వల్ల ఎన్ని మోసాలు జరుగుతున్నాయి అంటే.. ఫరియా రాప్ సాంగ్కి ఫిదా అయిన అల్లరి నరేష్
-
పెళ్లి చేసుకుంటా.. ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్
జాతిరత్నాలు చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. ఈ మూవీతో తెలుగు ఆడియన్స్కు మరింత దగ్గరైంది. ప్రస్తుతం అల్లరి నరేశ్కు జంటగా ఆ.. ఒక్కటీ అడక్కు అనే చిత్రంలో కనిపించనుంది. మల్లి అంకం దర్శకత్వంలో ఈ సినిమాను తెరెకెక్కించారు. రాజీవ్ చిలక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మే 3న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా చిత్రబృందం మూవీ ప్రమోషన్స్ షురూ చేసింది. తాజాగా హీరోయిన్ ఫరియా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మూవీ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా తాజా ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా పెళ్లి గురించే కావడంతో ఫరియా చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి.ఫరియా మాట్లాడుతూ..' పెళ్లి అనేది రెండు కుటుంబాల కలయిక. ప్రస్తుతం జరుగుతున్న పెళ్లిళ్ల విషయంలో చాలా మార్పులొచ్చాయి. లైఫ్ పార్ట్నర్ను ఎంచుకునే విషయంలో పరిస్థితులు మారిపోయాయి. ఈ సినిమాలో పెళ్లిని మ్యాట్రీమొనీ సైట్స్ ఎలా డీల్ చేస్తారో చాలా ఎంటర్టైనింగ్గా చూపించాం. ఇందులో నరేశ్ తన కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తారు. నా పెళ్లి విషయంలో స్వతహగా కొన్ని ఆలోచనలున్నాయి. ప్రస్తుతం నా దృష్టంతా కెరీర్పైనే . నాకు 30 ఏళ్లు దాటాకే పెళ్లి గురించి ఆలోచిస్తా. అయితే నాది కచ్చితంగా ప్రేమ వివాహమే. అంతే కాదు హీరోయిన్గా మాస్ మసాలా, కామెడీ, హారర్ థ్రిల్లర్స్ చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో యాక్షన్ సినిమాలు చేసే హీరోయిన్స్ తక్కువగా ఉన్నారు. నాకు ఆ ఖాళీని భర్తీ చేయాలని ఉంది.' అని అన్నారు. తన పెళ్లి గురించి ఫరియా మొత్తానికి ఓ క్లారిటీ ఇచ్చేసింది. -
కొంటె నవ్వుతో చంపేస్తున్న చిట్టి- కొత్త ఫోటోలు చూశారా?
-
'ఆ ఒక్కటీ అడక్కు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఏ క్వశ్చన్ మిమల్ని అడిగితే మీకు చీరెత్తుకొస్తుంది
-
ఈ అమ్మాయి నా మీద వేసిన జోక్ అర్థం అవ్వటానికి మూడు రోజులు పట్టింది
-
నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం మరి ఆయనతో పెళ్ళంటే..!
-
మేలో ఆ ఒక్కటీ అడక్కు
మండే వేసవిలో థియేటర్లలో నవ్వుల జల్లులు కురిపించేందుకు ‘అల్లరి’ నరేశ్ సిద్ధమయ్యారు. ఆయన హీరోగా మల్లి అంకం దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. రాజీవ్ చిలక నిర్మించారు. భరత్ లక్ష్మీపతి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాని వేసవి సెలవులను పురస్కరించుకుని మే 3న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన థియేట్రికల్ రిలీజ్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ పొందింది. ‘‘పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. చాలా కాలంగా నన్ను పూర్తిగా ఫన్ రోల్లో చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అది ఈ సినిమాతో కుదిరింది’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. -
'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా పెళ్లి.. వరుడు ఎవరంటే..?
తొలి సినిమా 'జాతిరత్నాలు'తో 'చిట్టి' పేరుతో యూత్ గుండెల్ని తాకింది ఫరియా అబ్దుల్లా. మొదట్లో ఆమెను చూసిన వారందరూ కూడా ఉత్తరాది అమ్మాయి అనుకున్నారు కానీ ఆమె అచ్చమైన హైదరాబాదీ. పుట్టింది, పెరిగింది, చదివింది... భాగ్యనగరంలోనే. జాతిరత్నాలు తర్వాత పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కనిపించిన ఈ బ్యూటీ త్వరలో పెళ్లికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడితో ఫిరియా పెళ్లి జరగనున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. అతను కూడా సినిమా ఇండస్ట్రీకి దగ్గరగా ఉండే వ్యక్తితో ఆమె వివాహం జరగనుందట. ఇప్పటికే ఆయన పలు షార్ట్ ఫిలిమ్స్లలో నటించాడని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది. నిజం ఎంటో తెలియాలంటే మన చిట్టి చెప్పే వరకు వేచి ఉండాల్సిందే. ప్రపంచమంతా స్వేచ్ఛగా తిరగాలనుకుంటున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా చెప్పిన ఫరియా.. తనకు కొంతమంది బాయ్ఫ్రెండ్స్ ఉన్నారని కూడా తెలిపింది. కానీ వాళ్లు కేవలం బాయ్ఫ్రెండ్స్ మాత్రమేనని. రిలేషన్, పెళ్లి లాంటి విషయాలపై పెద్దగా నమ్మకం లేదని ఆ సమయంలో చెప్పింది. తాజాగా ఆమె పెళ్లి వార్తలు బయటకు రావడంతో తను ప్రేమించిన వాడితో పెళ్లికి రెడీ అయినట్లు చెబుతున్నారు. పెళ్లి కాన్సెప్ట్తో అల్లరి నరేశ్తో కలిసి 'ఆ ఒక్కటీ అడక్కు' అనే చిత్రంలో నటించింది ఫరియా అబ్దుల్లా.. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) -
Aa Okkati Adakku Teaser Launch Event: 'ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ టీజర్ లాంచ్ (ఫోటోలు)
-
'అమ్మాయిని వదిలేసి ఆంటీ వెనక పడ్డావా?'.. ఆసక్తిగా టీజర్!
టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ఆ ఒక్కటీ అడక్కు. గతేడాది మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం లాంటి మాస్ సినిమాలు చేసిన మళ్లీ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రానికి మల్లి అంకం దర్శకత్వం వహిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో పెళ్లి కోసం ఆరాటపడే యువకుడు గణ పాత్రలో నరేశ్ కనిపించనున్నారు. అతడికి 25 రోజుల 10 గంటల 5 నిమిషాల్లోగా పెళ్లి జరగాలని.. లేకపోతే జన్మంతా బ్రహ్మాచారిగానే ఉండిపోతాడని జ్యోతిష్యుడు చెప్పడంతో టీజర్ మొదలైంది. దీంతో నీ పెళ్లెప్పుడు అంటూ అల్లరి నరేశ్ను అందరూ ఆట పట్టిస్తుంటారు. అతడికి పెళ్లి సంబంధం కుదిర్చేందుకు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నిస్తారు. పెళ్లి అనే కాన్సెప్ట్తో ప్రేక్షకులను కామెడీ అందించేందుకు నరేశ్ రెడీ అయిపోయారు. టీజర్ చూస్తే నరేశ్ మరోసారి తన మార్క్ కామెడీని చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. -
ఆ వీడియోతో ఎమోషనల్ అవుతుంటా: నవీన్ పోలిశెట్టి
మళ్లీ మళ్లీ చూడాలనిపించే చిత్రాల్లో జాతిరత్నాలు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అంతలా సినీ ప్రియులను అలరించింది ఈ టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం. ఫర్ఫెక్ట్ యూత్పుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులను కామెడీతో కట్టిపడేసిన తీరు అద్భుతం. కరోనా పాండమిక్ టైంలో వచ్చినప్పటికీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ మూడేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు. ఈ సినిమాను థియేటర్లలో చూసిన వీడియోను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. నవీన్ తన ట్వీట్లో రాస్తూ..' బ్లాక్బస్టర్ చిత్రం జాతిరత్నాలు రిలీజై నేటికి మూడేళ్లు. ఆ సమయంలో ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాడుతోంది. అయితే అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. ఆ రోజు థియేటర్లలో చూసిన ఈ త్రోబాక్ వీడియో చూస్తే ఆ ఆనందం మళ్లీ గుర్తుకు వస్తోంది. మీ ఆదరణను చూసి కొన్నిసార్లు నేను ఎమోషనల్ అవుతుంటా. ఇందులోని ప్రతి డైలాగ్ మన తెలుగు సినిమాలో ఉంది. ఈ సందర్భంగా మన తెలుగు సినిమా కుటుంబానికి నా ధన్యవాదాలు. నా రాబోయే చిత్రం ద్వారా థియేటర్లలో ఇలాంటి ఆనందం, వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నా. అందుకోసమే పని చేస్తున్నాం. ఈ విషయంలో నేను హామీ ఇస్తున్నా. ఇది నా వాగ్దానం. లవ్ యు గాయ్స్' అంటూ లవ్ సింబల్ జత చేశారు. కాగా.. ఈ చిత్రంలో నవీన్తో పాటు ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి పులికొండ, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు అనుదీప్ కేవీ దర్శకత్వం వహించడంతో పాటు నటించారు కూడా. Today marks 3 years to this joyful blockbuster film #JathiRatnalu. World was in the middle of a pandemic. But despite all challenges this throwback video is a small reminder of the euphoria that we saw in theatres that day. Sometimes I feel emotional to see how you guys have made… pic.twitter.com/Eph3DwnUwq — Naveen Polishetty (@NaveenPolishety) March 11, 2024 -
ఓహ్... మేడమ్...
నచ్చిన అమ్మాయి మనసు దోచేయడానికి ‘ఓహ్... మేడమ్...’ అంటూ పాట అందుకున్నారు ‘అల్లరి’ నరేశ్. ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రం కోసమే ఈ పాట. ‘అల్లరి’ నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం ఇది. మల్లి అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం నరేశ్–ఫరియాపై చిత్రీకరించిన తొలి పాట ‘ఓహ్.. మేడమ్’ను సంగీతదర్శకుడు ఎస్ఎస్ తమన్ విడుదల చేశారు. గోపీచందర్ స్వరపరచిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి పాడారు. హీరోయిన్ పట్ల హీరో వ్యక్తపరిచే భావోద్వేగాల నేపథ్యంలో ఈ పాట ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ నెల 22న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
గామా అవార్డ్స్ మెరిసిన తారలు (ఫొటోలు)
-
చిట్టి నెవ్వర్ బిఫోర్ లుక్.. చలిలోనూ హీటెక్కిస్తున్న సీరియల్ బ్యూటీ!
నవ్వుతూ అందాల విందు చేస్తున్న నేహాశర్మ షార్ట్ డ్రస్లో సెగలు రేపుతున్న అషూరెడ్డి 'జాతిరత్నాలు' చిట్టి స్టన్నింగ్ లుక్స్.. చూస్తే అంతే సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్ బికినీ పోజులు బీచ్ ఒడ్డున డిఫరెంట్ గెటప్లో ప్రియా వారియర్ థాయ్లాండ్లో చిల్ అవుతున్న దిశా పటానీ ఫెస్టివల్ కోసం క్రేజీగా రెడీ అయిపోయిన జాక్వెలిన్ చీరలో మరింత అందంగా ముద్దొచ్చేలా శ్రియ శరణ్ View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by malkit gill📹🎭 (@malkit_gill2697) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) -
ఫుల్గా చిల్ అవుతోన్న నిహారిక.. పొట్టి నిక్కర్లో ఫరియా అబ్దుల్లా!
► ఫుల్గా చిల్ అవుతోన్న నిహారిక ► పొట్టి నిక్కర్తో డ్యాన్స్ చేస్తోన్న ఫరియా అబ్దుల్లా ► రెడ్ డ్రెస్లో శ్రద్ధాదాస్ హోయలు ► షార్ట్ జీన్స్ డ్రెస్తో కవ్విస్తోన్న ఆషిక రంగనాథ్ ► స్టన్నింగ్ లుక్లో దివి అందాలు View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
మరింత అందంగా మహేశ్ కూతురు.. మేకప్ లేకుండా చిట్టి!
హీరోయిన్లని మించిపోయేలా క్యూట్ పోజుల్లో సితార క్యూట్ ఫొటోతో భార్య నయనతారకు బర్త్ డే విషెస్ డిమ్ లైటింగ్లో కాజల్ అగర్వాల్ విచిత్రమైన పోజులు బ్యాక్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న హీరోయిన్ శ్రియ ఆ అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన మలైకా అరోరా క్లాసికల్ డ్యాన్సుతో వావ్ అనిపించిన జాన్వీ కపూర్ వింత స్టిల్తో ఎంటర్టైన్ చేస్తున్న కృతి కర్బందా మేకప్ లేకుండా కనిపించిన 'జాతిరత్నాలు' ఫరియా View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
చీరతో అనసూయ పోజులు.. జాన్వీ కపూర్ అలాంటి లుక్
బీచ్ రిసార్ట్లో చిల్ అవుతున్న ఈషా రెబ్బా క్లాస్ డ్రస్లోనూ రచ్చ లేపుతున్న జెర్సీ బ్యూటీ కారుతో స్టైల్ పోజులిచ్చిన హీరోయిన్ సదా ఒకేసారి అన్ని ఫొటోల్ని పోస్ట్ చేసిన శ్రుతిహాసన్ రాణిలా ధగధగా మెరిసిపోతున్న ఫరియా అబ్దుల్లా చీరలో కేక పుట్టిస్తున్న యాంకర్ అనసూయ View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
యువరాణి గెటప్లో చిట్టి.. బ్యాక్ పోజులో అనసూయ!
సెల్ఫీ పోజులతో 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి బ్లాక్ డ్రస్లో శ్రుతిహాసన్ బుసలకొట్టే స్టిల్స్ పింక్ చీరలో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింపుల్ ఔట్ఫిట్లో కాజల్ అగర్వాల్ అందాలు రాణి గెటప్లో రాజసం చూపిస్తున్న ఫరియా సన్నజాజి తీగలా శ్రియ అందాల విందు పై యాంగిల్ పోజుల్లో కృతిసనన్ చెల్లెలు రూట్ మార్చిన అనసూయ.. చీరలో సోయగాలు View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Jose Charles (@picstory_josecharles) -
బ్లాక్ ఔట్ఫిట్లో ఆ ఇద్దరు.. రెడ్తో రెచ్చగొట్టేలా రెబా
బ్లాక్ డ్రస్లో నభా నాటీ పోజులు మరింత హాట్గా 'సామజవరగమన' బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ బ్యూటీఫుల్ ట్రాన్స్పర్మేషన్ పిల్లిని హగ్ చేసుకుని మరీ సామ్ నిద్ర అవాక్కయ్యే పోజుల్లో 'సీతారామం' మృణాల్ కండలు చూపిస్తున్న హీరోయిన్ డింపుల్ మాళవిక శర్మ సైడ్ యాంగిల్ పోజులు గౌనులో హీరోయిన్ జెనీలియా విచిత్రమైన లుక్ లో హెబ్బా పటేల్ చీరలో చిట్టి ఫేమ్ ఫరియా టెంప్టింగ్ లుక్ View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Dimple Hayathi (@dimplehayathi) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Sakshi Malik (@sakshimalikk) View this post on Instagram A post shared by Sakshi Malik (@sakshimalikk) -
చిట్టి ఓటీటీ ఎంట్రీ.. అలాంటి థ్రిల్లర్ వెబ్ సిరీస్లో
Faria Abdullah OTT Series: 'జాతిరత్నాలు' సినిమా పేరు చెప్పగానే చాలామంది నవీన్-రాహుల్-దర్శి చేసిన కామెడీ గుర్తొస్తుంది. కొందరికి మాత్రం అందులో హీరోయిన్ చిట్టి గుర్తొస్తుంది. ఆ మూవీతో హీరోయిన్గా బోలెడంత ఫేమ్ సొంతం చేసుకుంది. కానీ ఎందుకో ఆ క్రేజ్ ని కొనసాగించలేకపోయింది. అవకాశాలు కూడా సరిగా రాలేదనే చెప్పాలి. దీంతో ఇప్పుడు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఓ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లో లీడ్ రోల్ చేస్తోంది. తెలుగులో నో లక్ హైదరాబాద్లో పుట్టి పెరిగిన చిట్టి అసలు పేరు ఫరియా అబ్దుల్లా. 'జాతిరత్నాలు' తో ఫస్ట్ ఫస్టే హీరోయిన్ గా చాలా గుర్తింపు తెచ్చుకుంది. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' సినిమా గెస్ట్ రోల్ చేసింది. 'బంగార్రాజు'లో ఐటమ్ సాంగ్తో అదరగొట్టింది. 'లైక్ షేర్ సబ్స్క్రైబ్' మూవీలో హీరోయిన్ గా చేసింది గానీ అది హిట్ అవ్వలేదు. ఈ ఏడాది 'రావణాసుర'లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసింది. దీని రిజల్ట్ కూడా సేమ్. (ఇదీ చదవండి: నా భర్త నన్ను మోసం చేశాడు: సన్నీ లియోన్) ఓటీటీ ఎంట్రీ ఇక సినిమాల పరంగా ఫరియా కొత్తగా ఏం చేయట్లేదు. అలా అని ఖాళీగా లేదు. ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైపోయింది. మనదేశంలో తొలిసారి క్లి-ఫై(క్లైమేట్ ఛేంజ్) కాన్సెప్ట్ తో తీస్తున్న 'ద జెంగబూరు కర్స్' వెబ్ సిరీస్లో లీడ్ రోల్ చేస్తోంది. ఆగస్టు 9 నుంచి సోనీ లివ్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సిరీస్ కథేంటి? ప్రియ(ఫరియా అబ్దుల్లా) ఎన్ఆర్ఐ. కనిపించకుండా పోయిన తన తండ్రిని వెతుకుతూ ఒడిశాలోని జెంగబూరు అనే చిన్న ఊరికి వస్తుంది. అలా వచ్చిన ప్రియాకు అక్కడే జరుగుతున్న మైనింగ్ వ్యాపారాల గురించి ఏం తెలిసింది? మైనింగ్ బిజనెస్ వల్ల ఆదివాసులకు జరుగుతున్న అన్యాయం ఏంటి? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. (ఇదీ చదవండి: 'బేబి' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!) -
బ్లూ డ్రెస్లో యషిక ఆనంద్ లుక్స్.. ఎల్లో శారీలో ఉప్పెన బ్యూటీ పోజులు!
►వర్షంలో డ్యాన్స్ చేస్తున్న ఫరియా అబ్దుల్లా! ►చూపులతోనే కట్టి పడేస్తోన్న మాళవిక మోహనన్! ►బ్లూ డ్రెస్లో యషిక ఆనంద్ పోజులు! ►ఎల్లో శారీలో ఉప్పెన బ్యూటీ స్టన్నింగ్ లుక్స్! ►వైట్ డ్రెస్లో బుట్టబొమ్మ పూజా హెగ్డే హాట్ లుక్స్! View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) -
అనసూయ అందాలు.. ఫరియా చిందులు
► థాయ్లాండ్ ట్రిప్లో ఎంజాయ్ చేస్తుంది అనసూయ. అక్కడ సముద్రం ఒడ్డున దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ►తమ్ముడి వివాహ వేడుకలో ఫ్యామిలీతో కలిసి ఉన్న దిగిన ఫోటోని ఇన్స్టాలో షేర్ చేశాడు రాహుల్ సిప్లిగంజ్ ►రామ్తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ►పింక్ జాకెట్లో దీపికా పిల్లి పరువాల విందు View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Shilpa Reddy (@shilpareddy.official) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
Ravanasura Review: ‘రావణాసుర’ మూవీ రివ్యూ
టైటిల్: రావణాసుర నటీనటులు: రవితేజ, సుశాంత్, జయరామ్, శ్రీరామ్, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్, మేఘ ఆకాశ్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, రావు రమేశ్, సంపత్ రాజ్ తదితరులు నిర్మాణ సంస్థ:అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ నిర్మాతలు : అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా దర్శకత్వం: సుధీర్ వర్మ సంగీతం: హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తిక్ కన్నన్ ఎడిటర్ : శ్రీకాంత్ విడుదల తేది: ఏప్రిల్ 7, 2023 మాస్ మహారాజా రవితేజ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ‘ధమాకా’తో సాలీడ్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా రవితేజను ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేర్చింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటికే చిరంజీవితో కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’తో ఓ భారీ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘రావణాసుర’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంతో ‘రావణాసుర’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఏప్రిల్ ) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రవీంద్ర అలియాస్ రవి(రవితేజ) ఓ జూనియర్ లాయర్. క్రిమినల్ లాయర్ కనకమహాలక్ష్మీ(ఫరియా అబ్దుల్లా)దగ్గర పనిచేస్తుంటాడు. ఓ పెద్ద ఫార్మా కంపెనీ సీఈఓ హారిక(మేఘ ఆకాశ్) తన తండ్రి విజయ్ తల్వార్(సంపత్రాజ్) ఓ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడని, ఆ కేసుని టేకాప్ చేయమని కనకమహాలక్ష్మీ దగ్గరకు వస్తుంది. రవీంద్ర బలవంతం చేయడంతో కనకమహాలక్ష్మీ ఆ కేసును టేకాప్ చేస్తుంది. అయితే ఆ మర్డన్ తాను చేయలేదని విజయ్ తల్వార్ చెబుతాడు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే.. నగరంలో అదే తరహా హత్యలు జరుగుతుంటాయి. చనిపోయినవారంతా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కావడంతో.. ఏసీపీ హన్మంతరావు(జయరామ్) ఈ కేసును సీరియస్గా తీసుకొని విచారిస్తాడు. ఈ క్రమంలో సాకేత్(సుశాంత్) గురించి తెలుస్తుంది. అలాగే ఈ హత్యలకు క్రిమినల్ లాయర్ రవీంద్రకు సంబంధం ఉందని గుర్తిస్తారు. అసలు సాకేత్ ఎవరు? వరుస హత్యల వెనుక ఉన్నదెవరు? ఈ హత్యలకు క్రిమినల్ లాయర్ రవీంద్రకు ఉన్న సంబంధం ఏంటి? హోంమంత్రి ముదిరెడ్డి(రావు రమేశ్)ని హత్య చేయాలని కుట్ర చేసిందెవరు? ఏ ప్రయోజనాల కోసం ఈ హత్యలు జరిగాయి? తనపై వచ్చిన ఆరోపణల నుంచి రవీంద్ర ఎలా తప్పించుకున్నాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. 'వాడు క్రిమినల్ లాయర్ కాదు... లా చదివిన క్రిమినల్’ ఓ సందర్భంలో హీరో గురించి పోలీసు అధికారి చెప్పే డైలాగ్ ఇది. ఈ ఒక్క డైలాగ్ చాలు ‘రావణాసుర’ కథ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వరుస హత్యలు.. దాని వెనక హీరో ఉన్నాడని గుర్తించడం..‘లా’లోని లాజిక్కులను వాడుకొని ఆ హీరో ఎస్కేప్ అయ్యేలా ప్లాన్ చేయడం.. ఇదే రావణాసుర కథ. అయితే ఆ హత్యలు ఎందుకు చేస్తున్నారు? అనేదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ క్యూరియాసిటీని ఫస్టాఫ్ మొత్తం కొనసాగించాడు డైరెక్టర్. కానీ సెకండాఫ్లో రీజన్ ఏంటో తెలిశాక..ఇప్పటికే ఈ తరహా కథలను చాలా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్లో థ్రిల్లింగ్స్ ఎలిమెంట్స్, ట్విస్టులు ఉన్నప్పటికీ కథనం ఆసక్తిగా సాగదు. హైపర్ ఆదితో రవితేజ వేసే పంచ్లు, లవ్ట్రాక్ అన్ని రొటీన్గా అనిపిస్తాయి. సుశాంత్ పాత్ర ఎంట్రీ తర్వాత క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. అయితే రవితేజ అద్భుతమైన నటన కారణంగా ఫస్టాఫ్ బాగుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెంకడాఫ్లో ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత సినిమాపై ఆసక్తి తగ్గిపోతుంది. స్క్రీన్ప్లే కూడా రొటీన్గా ఉంటుంది. సినిమాటిక్ లిబర్టీ చాలానే తీసుకున్నారు. ఊహకందేలా కథనం సాగడం.. ట్వీస్టులు కూడా అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ‘రావణాసుర’కి పెద్ద మైనస్. అయితే థ్రిల్లర్ సినిమాలు అంతగా చూడలి వారికి మాత్రం ఆ ట్విస్టులు అలరిస్తాయి. ఎవరెలా చేశారంటే.. మాస్ మహారాజా ఎనర్జీ గురించి అందరికి తెలిసిందే. కామెడీ అయినా.. యాక్షన్ అయినా ఇరగదీస్తాడు. ఇందులో కొత్తగా తనలోని విలనిజాన్ని చూపించాడు. రెండు విభిన్నమైన కోణాలు ఉన్న రవీంద్ర పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. సినిమా మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. యాక్షన్స్ సీన్స్ అదరగొట్టేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్ సీన్ అయితే అదుర్స్. ఫస్టాఫ్లో తనదైన కామెడీతో నవ్వించాడు. సినిమాకు ప్రధాన బలం ఆయన నటన అనే చెప్పొచ్చు. ఇక ఇందులో ఫరియా, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్, మేఘ ఆకాశ్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించినా.. ఏ ఒక్కరికి సరైన ప్రాధాన్యత లేదు. ఉన్నంతలో ఫరియా, మేఘ ఆకాశ్ పాత్రలు మెప్పిస్తాయి. ఇక అను ఇమ్మాన్యుయేల్ పాత్ర నిడివి అయితే మరీ తక్కువ. ఏసీపీ హన్మంతరావుగా జయరాజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హైపర్ ఆది తనదైన పంచ్ డైలాగ్స్తో కామెడీ పండించాడు. హోంమంత్రిగా రావు రమేశ్ కేవలం రెండు, మూడు సీన్లకే పరిమితమయ్యారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. హర్షవర్దన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం బాగుంది. భీమ్స్ మ్యూజిక్ అందించిన 'డిక్కా డిష్యూం' పాట బాగుంది. రీమేక్ సాంగ్తో సహా మిగతా పాటలేవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ పని తీరు బాగుంది. నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా న్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
Ravanasura Movie: ‘రావణాసుర’ట్విటర్ రివ్యూ
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రావణాసుర’.సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్పై అభిషేక్ నామా నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్ హీరోయిన్స్గా నటించారు. యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాలతో నేడు(ఏప్రిల్ 7) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘రావణాసుర’ కథేంటి? ఎలా ఉంది? రవితేజ ఖాతాలో మరో హిట్ పడిందా? తదితర విషయాలను ట్విటర్లో చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. Final review :-#Ravanasura is a full mass masala thriller movie. It's a treat for #RaviTeja fans and general audience who want to see @RaviTeja_offl in a never before role...💥💥 Positives:- Story, Interval ,BGM 🔥 Rating 4/5 👍👍 — MSD 🚁 (@Cskhearts) April 7, 2023 ‘రావణాసుర’ఫుల్ మసాల థ్రిల్లర్ మూవీ. రవితేజ ఫ్యాన్స్తో పాటు జనరల్ ఆడియన్స్కి కూడా అలరిస్తుంది. రవితేజను గతంలో ఎప్పుడూ చూడనటువంటి పాత్రలో చూస్తాం. స్టోరీ, ఇంటర్వెల్ సీన్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటూ ఓ నెటిజన్ 4 స్టార్స్ ఇచ్చారు. Second half lo manchi twist lu 🔥 Climax BGM💥💥💥💥 As usual story ending avtundi Lawyer criminal aite ela untundo mana mass maharaj chupichadu Over all ga movie hit 🔥🔥🔥#Ravanasura #RaviTeja pic.twitter.com/If8CGZL9Cs — #MaheshBabu𓃵 (@pandugadu_01) April 6, 2023 సెకండాఫ్లో మంచి ట్విస్టులు ఉంటాయి. క్లైమాక్స్, బీజీఎం బాగుంది. లాయర్ క్రిమినల్ అయితే ఎలా ఉంటుందో మన మాస్ మహారాజా చూపించాడు. ఓవరాల్గా సినిమా హిట్ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. Whistles Won't Stop Still On the Trance .... @RaviTeja_offl carrer best performance Before Ravanasura After Ravanasura ❤️🔥Climax RAMP 💫Don't Believe Any Rumours Any Reviews. Just Waste Of Tym .. Mark My words. 3.75/5 🫰🫰🫰🫰 #Ravanasura pic.twitter.com/XqPofrr1Uk — 🔥MASS🔥CARD HERE... (@ERESHAM1) April 7, 2023 Ravansura movie Final review First half decent Interval block mind blowing Second half kcpd 🔥 Heroines role not impress But ravanna acting 🔥 Overall blockbuster movie ⭐ ⭐ ⭐/1/2 USA premiers rating#Ravanasura#RavanasuraOnApril7#RavanasuraReview#blockbusterRavanasura pic.twitter.com/jnKYIRTh2d — Raghavendra_official (@vallepuraghav) April 6, 2023 ఫస్ట్ హాఫ్ డీసెంట్. ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లోయింగ్. సెకండ్ హాఫ్ సూపర్. హీరోయిన్స్ రోల్స్ ఇంప్రెసివ్ గా లేవు. కానీ రవన్న(రవితేజ) యాక్టింగ్ అదిరిపోయింది. ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్ అంటూ మూడున్నర స్టార్ ఇచ్చాడు ఓ నెటిజన్. #Ravanasura Ravi anna please ilanti mali cheyiodhu nippu, khiladi feels. Khiladi better anna. Neek failure ravali ani evaru anukoru nuvu matram disasters thisthavu😭 #Raviteja #RavanasuraReview pic.twitter.com/y1GskN6UoZ — Kranthi Kumar (@Kranthi87605525) April 7, 2023 రవితేజ అన్న ప్లీజ్ ఇలాంటి సినిమాలు చేయకు. నిప్పు, ఖిలాడీ చూసిన ఫీలింగ్ కలుగుతోంది. దీని కంటే ఖిలాడీ బెటర్. నీకు ఫెయిల్యూర్ రావాలని ఎవరూ అనుకోరు. కానీ నువ్వు మాత్రం డిజాస్టర్స్ తీస్తున్నావు అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. #Ravanasura Below Average 1st Half! First half follows a regular template with boring screenplay until the pre-interval point in which the storyline starts to get interesting. Need a big 2nd half! — Venky Reviews (@venkyreviews) April 7, 2023 If you just want to kill time, it’s a onetime watch. Another good plotline wasted. Could have been a good to very good film, if it had few cuts in first 40 mins and taken care of few scenes in second half. #Ravansura #RavanasuraReview — Hello Mawa (@HelloMawa123) April 7, 2023 Decent first half 🔥🔥...Followed by mind blowing Interval Block 💥💥...Second half total fire in #Ravanasura character 🔥🔥🔥 Another blockbuster for Mass Maharaja @RaviTeja_offl 👏👏 — Mahesh (@Urkrishh) April 7, 2023 -
రావణాసుర విజయంపై నమ్మకం ఉంది
‘‘రావణాసుర’ చిత్రం నన్నెంతో అలరించింది. కచ్చితంగా ప్రేక్షకులందర్నీ కూడా అలరిస్తుందని నా ప్రగాఢ నమ్మకం. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు రవితేజ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రావణాసుర’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ మాట్లాడుతూ– ‘‘రావణాసుర’ టైటిల్, ఆ టైటిల్ డిజైన్ క్రెడిట్ నిర్మాత అభిషేక్కు దక్కుతుంది. అతను మల్టీటాలెంటెడ్ పర్సన్. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాతలుగా మాకు మంచి పేరు రావాలని, భవిష్యత్లో మేమిద్దరం కలిసి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా హిట్తో సుధీర్ వర్మ నెక్ట్స్ లెవల్కి వెళ్లాలి. ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యాక్బోన్స్ అయిన శేత, నమ్రత, వింధ్యా రెడ్డిగార్లకు థ్యాంక్స్. నా ఉత్సాహం, నా ప్రోత్సాహం నా అభిమానులే’’ అని అన్నారు. ‘‘రవితేజగారి నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నాను. రిజల్ట్తో సంబంధం లేకుండా ప్రతి సినిమాకు కష్టపడాలని చెప్పారు. సుధీర్వర్మ అద్భుతమైన దర్శకుడు. ఆయన నన్ను కొత్తగా చూపించారనే అనుకుంటున్నాను’’ అన్నారు సుశాంత్. ‘‘రావణాసుర’ బ్లాక్బస్టర్ హిట్ అవుతుంది’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘రవితేజగారి ‘ఆంజనేయులు’ సినిమాకు దర్శకత్వ విభాగంలో వర్క్ చేశాను. దర్శకుడిగా ఆయనతో ఓ సినిమా చేయాలనుకున్నాను. ‘రావణాసుర’ వంటి మంచి స్టోరీకి డైరెక్టర్గా నన్ను సెలక్ట్ చేసుకున్న రవితేజగారికి ధన్యవాదాలు. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ హండ్రెండ్ పర్సెంట్ థ్రిల్ అవుతారు’’ అన్నారు సుధీర్వర్మ. మేఘా ఆకాష్, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ. మ్యూజిక్ డైరెక్టర్స్ హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో, రైటర్ శ్రీకాంత్ విస్సా తదితరులు పాల్గొన్నారు. -
హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో సాక్షి స్పెషల్ చిట్ చాట్
-
ఫరియా అబ్దుల్లా అందమైన ఫోటోలు
-
నాకు ఆ భయం లేదు: ఫరియా అబ్దుల్లా
‘‘నటిగా నా జర్నీపై నాకో స్పష్టత ఉంది. అందుకే సినిమాల ఎంపిక విషయంలో నాకు తొందర పాటు లేదు. చాన్స్లు వస్తాయా? రావా అనే భయం కూడా లేదు’’ అన్నారు ఫరియా అబ్దుల్లా. రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపోందిన చిత్రం ‘రావణాసుర’. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పోన్నాడ హీరోయిన్లుగా నటించారు. రవితేజ, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో లాయర్ కనకమహాలక్ష్మి పాత్ర చేశాను. అయితే ‘జాతి రత్నాలు’లో చేసిన కామెడీ లాయర్లాంటి పాత్ర కాదు. కనకమహాలక్ష్మి సీరియస్గా ఉంటుంది. రవితేజగారు నాకు సీనియర్ లాయర్. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ్లో ఒక్కో సినిమా చేస్తున్నాను’’ అన్నారు. -
మాస్ హీరో రవితేజ ‘రావణాసుర’ టీజర్ స్టిల్స్ (ఫోటోలు)
-
జాతిరత్నాలు ముద్దుగుమ్మ ఇంత బొద్దుగా మారిందేంటి (ఫొటోలు)
-
Hyderabad : ‘టీచ్ ఫర్ చేంజ్’ ఈవెంట్లో సెలబ్రిటీల తళుకులు (ఫొటోలు)
-
ఆరెంజ్ డ్రెస్లో కల్యాణి, బ్లాక్ అండ్ వైట్లో మలైకా పోజులు
► ఏంజెల్లా మెరుస్తున్న ఏంజెలినా జోలి ► బ్లాక్ డ్రెస్లో పోజులిస్తున్న మలైకా అరోరా ► వెరైటీ డ్రెస్లో ప్రియా ప్రకాశ్ వారియర్ ► ఆరెంజ్ డ్రెస్లో అదరగొట్టిన కల్యాణిప్రియదర్శన్ View this post on Instagram A post shared by Avinash Gowariker (@avigowariker) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by page for sale 😻 (@angelina__jolie_09) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Inaya Sultana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Anush 🦭 (@anushkaranjan) -
గోవా బీచ్లో నేహా.. సంగీత్కి రకుల్ రెడీ..‘చిట్టి’ బ్లాక్&వైట్ స్టిల్స్
► సిస్టర్ పిక్ అంటూ అక్క కాజల్ అగర్వాల్తో కలిసి దిగిన ఫోటోని నిషా అగర్వాల్ తన అభిమానులతో పంచుకుంది ► రెడ్ కలర్ డ్రెస్లో అందంగా ముస్తాబై సంగీత్కి వెళ్తున్న రకుల్ ప్రీత్సింగ్ ► బ్లాక్ డ్రెస్లో బ్లాక్ &వైట్ పిక్ షేర్ చేసిన ఫరియా అబ్దుల్లా ► మెగాస్టార్ ఇంట క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అయింది. ఈ వేడుకలో మెగాహీరోలంతా పాల్గొన్నారు. ఆ ఫోటోని వరుణ్తోజ్ తన ఇన్స్టాలో షేర్ చేశాడు ► గోవాలో సేద తీరుతున్న నేహాశర్మ View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) -
ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఏంటంటే..?
-
అయి బాబోయ్ బ్రహ్మజీ ది మామూలు వెటకారం కాదు..
-
చిరంజీవి చెప్పిన ఆ డైలాగ్ మా సినిమాకు హైప్ తీసుకొచ్చింది
‘‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ కథ హిలేరియస్గా ఉంటుంది. ట్రావెల్ బ్లాగర్స్ అయిన హీరో, హీరోయిన్ ట్రావెల్ వీడియోల చిత్రీకరణ సమయంలో ఎలాంటి ప్రమాదం ఎదుర్కొన్నారు? అనేది ఆసక్తిగా ఉంటుంది. మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు’’ అని మేర్లపాక గాంధీ అన్నారు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మేర్లపాక గాంధీ మాట్లాడుతూ– ‘‘ఒక యూట్యూబర్ కథ చేస్తే బావుంటుందనే ఆలోచన నుంచే ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ ఐడియా వచ్చింది. ట్రావెల్ బ్లాగర్ కష్టాలు, ప్రమాదాలు, సవాళ్లను ఈ సినిమాలో చూపించాం. ఈ కథలో ప్రతి పదిహేను నిమిషాలకు ఒక చేంజ్ ఓవర్, మలుపు ఉంటుంది. సిట్యువేషనల్ కామెడీ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా ఆయా పాత్రలకు పర్ఫెక్ట్గా సరిపోయారు. ‘వాల్తేరు వీరయ్య’ టీజర్లో చిరంజీవిగారు చెప్పిన ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ డైలాగ్ మా సినిమాకి బాగా హైప్ తీసుకొచ్చింది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు మేర్లపాక మురళిగారి కథతో ఓ సినిమా చేయాలనుంది. ‘జవాన్’ నిర్మాత కృష్ణగారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్ మెంట్లో నా తర్వాతి చిత్రాలు ఉంటాయి’’ అని చెప్పారు. -
‘జాతిరత్నాలు’ సమయంలో డైరెక్టర్ నిన్ను కొట్టారా? క్లారిటీ ఇచ్చిన ఫరియా
‘జాతిరత్నాలు’ మూవీతో హీరోయిన్గా పరిచమైన హైదరబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో చిట్టిగా కుర్రకారు మనసులను కొల్లగొట్టింది. తొలి సినిమాతోనే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత కాస్తా గ్యాప్ తీసుకున్న ఫరియా ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అందులో ‘లైక్ షేర్ సబ్స్క్రైబ్’ ఒకటి. ఈ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో భాగంగా రీసెంట్గా హీరో సంతోష్ శోభన్తో కలిసి ఓ టాక్లో షోలో పాల్గొంది. చదవండి: ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషమాలను పంచుకుంది. అలాగే జాతిరత్నాలు సినిమా సమయంలో డైరెక్టర్ హీరోయిన్ కొట్టారంటూ వచ్చిన వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. కాగా సినిమాలో ఆఫర్ ఎలా వచ్చిందని అడగ్గా హీరో నాగార్జున గారి వల్ల వచ్చిందంటూ ఆసక్తికర విషయం చెప్పింది. తన కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్కి నాగార్జున గెస్ట్గా వచ్చారని, అప్పుడు ఆయన తనని చూసి మీరు యాక్టరా? అని అడిగాని చెప్పింది. అప్పుడే ఆయన నెంబర్ తీసుకుని ఫాలోఅప్ చేశానని, ఈ క్రమంలో ఆడిషన్స్ ఇవ్వగా జాతిరత్నాలు సినిమాలో అవకాశం వచ్చిందని తెలిపింది. చదవండి: ఓటీటీకి వచ్చేసిన ది ఘోస్ట్ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. అనంతరం ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ అనుదీప్ కేవీ నిన్ను కొట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి అందులో నిజమేంత అడగ్గా ఫరియా దీనిపై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘అది సరదాగా జరిగింది. సెట్లో అనుదీప్ గారు చాలా సరదగా ఉంటారు. ఆయన జోక్స్ వేసినప్పుడు నవ్వుతూ పక్కనున్న వాళ్లని కొడతారు. అది ఆయన అలవాటు. అలా ఒకసారి నన్ను చేతితో అలా అన్నారు. అంతే’ అంటూ వివరణ ఇచ్చింది. అలాగే తనకు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందంటూ మనసులోని మాటలను బయటపెట్టింది. -
సంతోష్లో నన్ను నేను చూసుకున్నా
‘‘నేను, సంతోష్ శోభన్.. ఇంద్రగంటి మోహనకృష్ణగారి స్కూల్ నుండే వచ్చాం. ‘గోల్కొండ హైస్కూల్’లో సంతోష్ నటన చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను.. పరిణితితో నటించాడు. సంతోష్లో నన్ను నేను చూసుకున్నానని అప్పుడే ఇంద్రగంటితో చెప్పాను’’ అని హీరో నాని అన్నారు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదలకానుంది. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘సంతోష్ వరుసగా సినిమాలు చేస్తుండటం హ్యాపీ.. తనకు వరుస విజయాలు రావాలి. వెంకట్ బోయనపల్లిగారితో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది’’ అన్నారు. ‘‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ ఘన విజయం సాధించాలి’’ అన్నారు దర్శకుడు మారుతి. ‘‘నానీగారిని తొలిసారి కలిసినప్పుడు ‘నీలో నన్ను చూసుకున్నాను’ అన్నారు.. ఇప్పటి వరకూ నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అది’’ అన్నారు సంతోష్ శోభన్. ‘‘మేర్లపాక ఈ సినిమాని బాగా తీశాడు’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. ‘‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ చాలా వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు మేర్లపాక గాంధీ. ‘‘నేను ఒత్తిడిలో ఉన్నప్పుడు మేర్లపాక గాంధీ సినిమాలే చూస్తాను’’ అన్నారు డైరెక్టర్ నందినీ రెడ్డి. ఈ వేడుకలో నటులు బ్రహ్మాజీ, సుదర్శన్, సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు పాల్గొన్నారు. -
ఇనయ, ఫైమాకు బలుపెక్కువ.. గీతూ ఇడియట్
Bigg Boss Telugu 6, Episode 57: చిట్టి ఫరియా అబ్దుల్లా డ్యాన్స్తో నేడు బిగ్బాస్ ఎపిసోడ్ పండగలా ప్రారంభమైంది. వాసి వాడి తస్సాదియ్యా అంటూ హీరోయిన్తో స్టెప్పులేశాడు మన్మథుడు నాగార్జున. లైక్ షేర్ సబ్స్క్రైబ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫరియాతో పాటు సంతోష్ శోభన్ కూడా స్టేజీపైకి వచ్చి సందడి చేశాడు. నిన్న ఒకరు ఎలిమినేట్ అయ్యారు. మరి నేడు ఇంకెవరైనా ఎలిమినేట్ అయ్యారా? అసలేం జరిగిందనేది నేటి ఎపిసోడ్ హైలైట్స్లో చూద్దాం.. ఆర్జే సూర్యను శనివారమే డైరెక్ట్ ఎలిమినేట్ చేశాడు నాగ్. ఈరోజు అతడిని స్టేజీపైకి పిలిచాడు. హౌస్లో ఐదు ఫ్లవర్స్ ఎవరు?, ఐదు ఫైర్ బ్రాండ్స్ ఎవరు? అనేది చెప్పమన్నాడు. రేవంత్ ఫ్లవర్ అని.. ఓటమిని స్పోర్టివ్గా తీసుకోవాలని సూచించాడు. గీతూ కూడా ఫ్లవర్ అని.. నీ గేమ్ నువ్వు ఆడితే నీకు తిరుగే లేదన్నాడు. శ్రీహాన్కు గేమ్ మీద క్లారిటీ ఉందని, బాలాదిత్య మంచితనం అతడి గేమ్ను ఆపేస్తోందంటూ వారిద్దరినీ ఫ్లవర్ కేటగిరీలో చేర్చాడు. ఫైర్ కేటగిరీలో ఫైమా, ఇనయ, రాజ్, కీర్తిలను చేర్చాడు సూర్య. మొదట్లో ఇనయతో ఎక్కువ గొడవలయ్యేవని, పదేపదే తిట్టుకునేవాళ్లమని గుర్తు చేసుకున్నాడు. వెళ్లిపోతున్నా కాబట్టి నా గేమ్ కూడా నువ్వే ఆడి టాప్ 5లో ఉండాలని ఇనయకు చెప్పాడు. ఇక ఇనయ అందుకుంటూ నీకోసం మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నానంటూ కొరియన్ లవ్ సింబల్ చూపించింది. వీళ్ల సైన్ లాంగ్వేజ్ అర్థం కాక నాగార్జున నెత్తి పీక్కున్నాడు. కొంచెం కూడా నెగెటివిటీ లేని పర్సన్ రాజ్ అని కితాబిచ్చాడు సూర్య. నువ్వెలా ఆడుతున్నావో అలాగే ఆడంటూ కీర్తికి సలహా ఇచ్చాడు. తర్వాత అందరికీ వీడ్కోలు చెప్పాడు. సూర్య వెళ్లిపోగానే లైక్ షేర్ సబ్స్క్రైబ్ హీరోహీరోయిన్లు సంతోశ్ శోభన్, ఫరియా అబ్దుల్లా స్టేజీపైకి వచ్చి సందడి చేశారు. హౌస్మేట్స్తో ఒక ఫన్ గేమ్ ఆడించారు. ఎప్పటిలాగే గెస్ట్గా వచ్చిన హీరోయిన్ కోసం పాట పాడాడు సింగర్ రేవంత్. ఆ పాటతో ఫిదా అయిన ఫరియా, సంతోశ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత మరో టాస్క్ ఇచ్చారు. అందులో భాగంగా కొన్ని నేమ్ప్లేట్లను ఇంటిసభ్యులకు అంకితమివ్వాలన్నాడు నాగ్. గీతూకు రచ్చ ట్యాగ్ ఇచ్చింది మెరీనా. శ్రీహాన్ అపరిచితుడు అని కీర్తి ట్యాగ్ ఇచ్చింది. ఇనయ మహానటి అని శ్రీహాన్.. శ్రీహాన్ కన్నింగ్ అని ఇనయ చెప్పుకొచ్చారు. కీర్తి శ్వేతనాగు అంది శ్రీసత్య. బాలాదిత్య వకీల్ సాబ్ అన్నాడు రేవంత్. ఆదిరెడ్డి దొంగ అని చెప్పింది గీతూ. ఇనయకు బలుపు అని వాసంతి, రాజ్ టైంపాస్ అని ఫైమా అంది. గీతూ.. ఆడంతే అదో టైపు అన్నాడు ఆది రెడ్డి. ఫైమాకు బలుపెక్కువ అన్నాడు రాజ్. గీతూ ఇడియట్ అన్నాడు బాలాదిత్య. ఇకపోతే నామినేసన్లో ఉన్న అందరూ సేఫ్ అయిపోగా చివరగా ఆది, మెరీనా మాత్రమే మిగిలారు. ఎక్కడ ఆది ఎలిమినేట్ అవుతాడోనని గుక్కపెట్టి ఏడ్చింది గీతూ. నన్ను అర్థం చేసుకునేవాళ్లే ఉండరంటూ శోకం అందుకోగా ఆమెను ఆపడం ఎవరితరం కాలేదు. మరోవైపు మెరీనా వెళ్లిపోతే తనకు మంచిమంచి బట్టలు పంపు అని భార్యను ఆదేశించాడు రోహిత్. అయితే నాగ్ మాత్రం... నో ఎలిమినేషన్, ఇద్దరూ సేఫ్ అని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ సర్ప్రైజ్తో హౌస్మేట్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. చదవండి: వరల్డ్ బిగ్గెస్ట్ ఫెమినిస్ట్.. ఫ్రీ హగ్స్ అమ్మ కోసం రూ.80 లక్షలు ఖర్చు పెట్టిన శ్రీసత్య -
" లైక్, షేర్ & సబ్స్క్రైబ్ " మూవీ టీంతో చిట్ చాట్
-
ఆ లోపు పాన్ వరల్డ్ హీరోయిన్ కావాలి: ఫరియా అబ్దుల్లా
‘‘జాతిరత్నాలు’ లో నేను చేసిన చిట్టి పాత్రని అందరూ అభిమానించారు. ఈ విషయంలో ఆనందంతో పాటు బాధ్యత కూడా పెరిగింది. ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ సినిమాలో చిట్టి కాదు.. నేను చేసిన వసుధ పాత్ర మాత్రమే కనిపిస్తుంది’’ అని ఫరియా అబ్దుల్లా అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ– ‘‘నాకు ప్రయాణం అంటే చాలా ఇష్టం. ఈ చిత్ర కథ ప్రయాణం నేపథ్యంలో ఉంటుంది. నేను ట్రావెల్ వ్లాగర్గా కనిపిస్తాను. నా నిజ జీవితంలో మొదటి విదేశీ ప్రయాణం ఈ సినిమా వల్లే జరిగింది. థాయిలాండ్లో ఒక పాట షూటింగ్ చేయడం మరచిపోలేని జ్ఞాపకం. ఈ సినిమా షూటింగ్ కోసం 20రోజులు అడవిలోనే ఉన్నాం. మొబైల్ సిగ్నల్ కూడా లేదు. ఈ మూవీలో యాక్షన్, చేజింగ్ సీన్లు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ మూవీ ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ లాంటి మంచి అనుభవం ఇచ్చింది (నవ్వుతూ). ‘జాతిరత్నాలు’ సినిమాలాగానే ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. నేను హీరోయిన్గా నటించిన ‘జాతిరత్నాలు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ చిత్రాల ట్రైలర్స్ని ప్రభాస్గారు విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నా. సంతోష్ శోభన్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. మేర్లపాక గాంధీగారితో పని చేయడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మరో ఐదేళ్లలో పాన్ వరల్డ్ స్థాయిలో నాకు గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. నాకు దర్శకత్వంపై ఆసక్తి ఉంది.. అందుకు మరో పదేళ్లు పడుతుంది. ప్రస్తుతం రవితేజగారితో ‘రావణాసుర’, ఓ తమిళ్ మూవీ, ఓ హిందీ వెబ్ సిరీస్లో నటిస్తున్నా’’ అన్నారు. -
‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’చూస్తున్నంతసేపు నవ్వుతూనే ఉంటారు
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’. బ్రహ్మాజీ, సుదర్శన్ కీలక పాత్రలు చేశారు. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘‘కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు’’ అన్నారు మేర్లపాక గాంధీ. ‘‘జాతిరత్నాలు’ తర్వాత అందరూ నన్ను చిట్టీ అని పిలుస్తున్నారు. ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ చూశాక నేను చేసిన వసుధ పాత్రే గుర్తుంటుంది’’ అన్నారు ఫరియా అబ్దుల్లా. ‘‘ఈ నెల 29న మా సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించనున్నాం’’ అన్నారు వెంకట్ బోయినపల్లి. నటులు బ్రహ్మాజీ, సుదర్శన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం పాల్గొన్నారు. -
'లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్'మూవీ ప్రమోషన్ లో ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)
-
'లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్' మూవీ ట్రైలర్ను రిలీజ్ చేసిన ప్రభాస్
సంతోష్ శోభన్, జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా హీరో,హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ (LikeShareSubscribe).మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మించారు. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ప్రారంభించిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ను వదిలారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డిజిటల్ వేదికగా ఈ సినిమా ట్రైలర్ను లాంచ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం కామెడీగా, ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా సాగింది. ఈనెల 29న ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించనున్నారు. -
‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’.. రిలీజ్ డేట్ వచ్చేసింది
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ చిత్రాన్ని నవంబరు 4న విడుదల చేయనున్నట్లు హైదరాబాద్లో జరిగిన ప్రెస్మీట్లో చిత్రబృందం ప్రకటించింది. సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ట్రైలర్ను ఈ నెల 25న ప్రభాస్గారు విడుదల చేయనున్నారు. ఇందుకు ఆయన అభిమానిగా చాలా ఎగై్జటింగ్గా ఎదురు చూస్తున్నా’’అన్నారు. ‘‘ఈ సినిమా ఓ ఫన్ రైడ్ ఫిల్మ్. మంచి థ్రిల్ ట్రిప్లా ఉంటుంది. ఈ నెల 29న మా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నాం’’ అన్నారు మేర్లపాక గాంధీ. ‘‘మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. -
ఆసక్తి పెంచుతున్న సంతోష్ శోభన్ కొత్త మూవీ టైటిల్, ఫస్ట్లుక్
విభిన్న కథలను ఎంచుకుంటూ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తు వస్తున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. గోల్కొండ హై స్కూల్ చిత్రంలో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంతోష్ తను నేను చిత్రంలో హీరోగా మారాడు. ‘ఏక్ మినీ కథ’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకు సంతోష్ శోభన్ తాజాగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం అప్డేట్ వదిలారుమ మేకర్స్. ఈ సినిమాకు ‘లైక్ షేర్ అండ్ సబ్స్రైబ్’ అనే టైటిల్ను ఖరారు చేస్తూ ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం. కొత్తగా ఉన్న ఈ టైటిల్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ఫస్ట్లుక్, టైటిల్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్? కాగా ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతీ రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా నటిస్తోంది. ఇక టైటిల్తో పాటు విడుదల చేసిన ఈ ఫస్ట్లుక్ పోస్టర్లో సంతోష్ శోభన్, ఫరియా, సుదర్శన్ ముగ్గురు పైకి చూస్తూ కనిపించారు. ఇక సంతోష్కు బ్లాక్బస్టర్ హిట్ అందించిన ‘ఏక్ మినీ కథ’ చిత్రాన్ని కథ అందించిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అడ్వేంచరస్ ట్రావెల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నాడు. నిహారిక ఎంటర్టైనమెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. An Adventurous Travel Tale filled with Joy, Thrill & Entertainment 💯😃🤞 Presenting the First Look of 𝗟𝗜𝗞𝗘👍 𝐒𝐇𝐀𝐑𝐄 🔁 & 𝑺𝑼𝑩𝑺𝑪𝑹𝑰𝑩𝑬🔔#LSS ❤️🔥@santoshshobhan @fariaabdullah2 @MerlapakaG @vboyanapalli @Plakkaraju @Ram_Miriyala #AamukthaCreations @saregamasouth pic.twitter.com/DxX0yHaDvT — Niharika Entertainment (@NiharikaEnt) September 5, 2022 -
Faria Abdullah Latest Photos: తస్సాదియ్యా, ఫరియా అందం అదిరిందయ్యా!
-
Faria Abdullah: మన చిట్టి.. మామూలు టాలెంట్ కాదు!
మనసు ఉంటే మార్గం ఉండడమే కాదు... ఆ మార్గం దగ్గరికి తీసుకెళ్లడానికి మాంచి బైక్ కూడా ఉంటుంది! ఈ బైక్పై ఆ మార్గంలో దూసుకువెళితే ఎన్నో కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఎన్నో విద్యలు, విజయాలు పలకరించి స్వాగతిస్తాయి.... ‘జాతిరత్నాలు’ సినిమాతో మనకు సుపరిచితం అయింది ఫరియా అబ్దుల్లా... అదేనండీ చిట్టి! విశేషం ఏమిటంటే మన చిట్టి ఎన్నో విద్యలలో గట్టి ప్రతిభ ప్రదర్శిస్తోంది. స్కూల్రోజుల్లోనే డ్యాన్స్, పెయింటింగ్ నేర్చుకుంది. హైదరాబాద్, బంజారాహిల్స్లో పెరిగిన ఫరియాకు, పదవ తరగతి తరువాత ‘హోమ్ స్కూలింగ్’ పుణ్యమా అని బోలెడు స్వేచ్ఛ లభించింది. ఎందరో గురువుల దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకునే అవకాశం వచ్చింది. పెయింటింగ్ క్లాసుల కోసం కాచిగూడ, లిటరేచర్ క్లాసుల కోసం లింగంపల్లి వెళ్లేది. ఆ సమయంలోనే నాటకరంగంపై ఆసక్తి కలిగింది. ‘నిషుంబిత’ ‘సమహార’... మొదలైన థియేటర్ గ్రూప్స్తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. నటించడం మాత్రమే కాదు నాటకం రచించడం, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించడం చేసింది. ఇంట్లో హిందీ, ఉర్దూ మాట్లాడతారు. తాను తెలుగు మాట్లాడుతుంది. ఇంగ్లీష్తో కలిపితే ఇప్పటి వరకు తనకు నాలుగు భాషలు వచ్చు. ‘కవిత్వం ఒక తీరనిదాహం’ అంటాడు మహాకవి. నేర్చుకోవాలనే ‘తపన’ కూడా తీరని దాహం లాంటిదే. ఆ దాహం ఎన్నో విద్యలను మనకు పరిచయం చేస్తుంది... పదిమంది గొప్పగా మాట్లాడుకునేలా చేస్తుంది అని చెప్పడానికి ఫరియా అబ్దుల్లాలాంటి వారు ఉదాహరణగా నిలుస్తారు. ఇతరులకు స్ఫూర్తి ఇస్తారు. (క్లిక్: ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధమైన పూరీ జగన్నాథ్ కూతురు!) -
విజయ్ ఆంటోని జంటగా ఫరియా, తొలి షూటింగ్ షెడ్యూల్ పూర్తి
సాక్షి, చెన్నై: తన సినీ ప్రస్థానంలో ముఖ్యమైన చిత్రం ‘వళ్లి మయిల్’ అని దర్శకుడు సుశీంద్రన్ అన్నారు. ఈయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. విజయ్ ఆంటోని, భారతీరాజా, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా జాతిరత్నాలు చిత్రం ఫేమ్ ఫరియా అబ్దుల్లా నాయికగా కోలీవుడ్కు పరిచయం అవుతుంది. తొలి చిత్రంలోనే టైటిల్ రోల్లో నటించే అవకాశాన్ని ఈ భామ దక్కించుకుంది. నల్లుసామి పిక్చర్స్ పతాకంపై తాయ్ సరవణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ను పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. చదవండి: లండన్లో ఘనంగా హీరోయిన్ సీమంతం, ఫొటోలు వైరల్ కాగా మంగళవారం చెన్నైలో నిర్వహించిన చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు సుశీంద్రన్ మాట్లాడారు. ఇది పీరియాడికల్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ కథను నాలుగేళ్లుగా రాస్తున్నానని చెప్పారు. విజయ్ ఆంటోని వంటి ప్రముఖ నటులతో పని చేయడం సంతోషంగా ఉందన్నారు. నటి ఫరియా అబ్దుల్లా టైటిల్ పాత్రలో చాలా చక్కగా నటిస్తున్నారని, ఆమెకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. సంగీత దర్శకుడు డి.ఇమాన్ మంచి బాణీలు అందిస్తున్నారన్నారు. దీన్ని తమిళంతో పాటు అనేక భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. -
కడపలో ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా సందడి
Actress Faria Abdullah Visits YSR Kadapa: కడప నగరంలో జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సందడి చేసింది. గురువారం ఇక్కడి అల్మాస్పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘వావ్ హీరో’ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హజరై షో రూంను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. చదవండి: అల్లు అర్జున్పై కేసు, తప్పుదోవ పట్టించారంటూ పోలీసులకు ఫిర్యాదు డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మేయర్ సురేశ్ బాబు, ఎండీ నవీన్లో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసింది. అయితే షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన ఫరియా ఈ సందర్భంగా కడపలోని అమీన్ పీర్ దర్గాను దర్శించుకుంది. దర్గా సంపద్రాయం ప్రకారం ఫరియాకు దర్గా ముజావార్లు ఘనంగా స్వాగతం పిలికారు. దర్గా మాజర్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఫరియా అనంతరం దర్గా విశిష్టతను అడిగి తెలుసుకుంది. -
సేవ్ అవర్ సాగర్స్
-
విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం ప్రారంభం
నటుడు విజయ్ ఆంటోనితో జత కట్టడానికి జాతి రత్నాలు చిత్రం నాయకి ఫరియా అబ్దుల్లా సిద్ధమయ్యారు. సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వెల్లి మయిల్ అనే పేరు నిర్ణయించారు. సత్యరాజ్, దర్శకుడు భారతీరాజా తెలుగు నటుడు సునీల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని నల్లుసామి పిక్చర్స్ పతాకంపై తాయ్ శరవణన్ నిర్మిస్తున్నా రు. షూటింగ్ సోమవారం ఉదయం దిండిగల్ సమీపంలోని సూత్తంపూండి గ్రామంలోని శివాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇది 1980 కాలంలో సాగే చిత్రంగా ఇది ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు చెప్పారు. దీనికి డి.ఇమాన్ సంగీతాన్ని, విజయ్ కె.చక్రవర్తి చాయాగ్రహణం అందిస్తున్నారు. -
ఫరియా అబ్దుల్లా బ్యూటీఫుల్ ఫోటోలు
-
కోలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న 'జాతిరత్నాలు' బ్యూటీ
జాతిరత్నాలు సినిమాతో కుర్రకారు మనసు దోచుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. చిట్టి పాత్రలో ఫరియా నటనకు మంచి మార్కులే పడ్డాయి. జాతిరత్నాలు తర్వాత కూడా పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ అవేవి పట్టాలెక్కలేదు. రీసెంట్గా బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్లో చిందేసిన ఫరియా ప్రస్తుతం రవితేజతో రావణాసుర అనే చిత్రంలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామకు కోలీవుడ్ నుంచి పిలుపొచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. బిచ్చగాడు సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ ఆంటోనీ సరసన ఫరియా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సుసీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫరియా పల్లెటూరి అమ్మాయిగా ఛాలెంజింగ్ రోల్లో కనిపించనుందట. -
ఫరియ అబ్దుల్లా ఇస్మార్ట్ ఫొటోస్
-
బంగార్రాజు ఈవెంట్లో జాతిరత్నాలు బ్యూటీ
-
రాజమండ్రిలో సినీ తారల సందడి
-
‘బంగార్రాజు’ మూవీ స్పెషల్ సాంగ్ వచ్చేసింది
అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ బంగార్రాజు. సోగ్గాడు మళ్లీ వచ్చాడు అనేది క్యాప్షన్. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్గా రూపొందుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్లుక్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నాగ చైతన్య, నాగార్జునలకు సంబంధించిన ఓ స్పెషల్ సాంగ్ ప్రొమోను ఆదివారం విడుదల చేశారు. చదవండి: షాకిస్తున్న అనసూయ లేటెస్ట్ లుక్, ఈ రేంజ్లో గ్లామర్ ఇచ్చిందా! ‘వాసివాడి తస్సాదియ్యా’ అంటూ సాగే ఫుల్ లిరికల్ సాంగ్ను ఆదివారం విడుదల చేశారు మేకర్స్. ఇటీవల ఈ సాంగ్ ప్రొమోను విడుదల చేస్తూ ఫుల్ సాంగ్ డిసెంబర్ 19న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్పెషల్ సాంగ్లో జాతిరత్నాలు బ్యూటీ ఫరియా అబద్దుల్లా కనువిందు చేయగా.. ఆమెతో కలిసి నాగ్, చై స్టెప్పులు వేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ మూవీ సీనియర్ నటి రమ్యకృష్ణ, కృతిశెట్టిలు నటిస్తున్నారు. అలాగే చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
టాలీవుడ్లో కొత్త భామల సందడి.. అందాలతో కట్టిపడేసిన భామలు వీరే
ప్రతి ఏటా టాలీవుడ్కి కొత్త హీరోయిన్స్ పరిచమవుతుంటారు. వారిలో కొంతమంది తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంటారు. మరికొందరు ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి వెళ్లిపోతుంటారు. ఈ ఏడాది కూడా టాలీవుడ్కి చాలా మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చి.. తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. అలా 2021లో తెలుగు తెరను పలకరించిన కొత్త అందాలు ఏంటి? ఎక్కువ మందిని ఆకర్షించిన కొత్త భామలెవరు? ఓ లుక్కేద్దాం. ఉప్పెనలా వచ్చి.. సముద్రమంత ప్రేమను పంచి.. తెలుగు వెండితెరపై ‘ఉప్పెన’లా దూసుకొచ్చిన హీరోయిన్ కృతిశెట్టి. ఉప్పెన చిత్రంలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ.. పక్కింటి అమ్మాయిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులనే కాకుండా దర్శక నిర్మాతలను కూడా క్యూ కట్టేలా చేసింది. ఒకే ఒక సినిమాతో కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్, నాగచైతన్య బంగార్రాజు, సుదీర్ బాబు సినిమా, అలాగే నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాల్లో నటిస్తుంది. టాలీవుడ్ బ్యూటిరత్నం.. ‘చిట్టి’ నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘జాతిరత్నాలు’తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతోపాటు తెలుగు ప్రేక్షకుల మది దోచుకుంది. ‘చిట్టి’ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఈ సినిమాతో నవీన్ పొలిశెట్టికి ఎంత క్రేజ్ వచ్చిందో.. ఫరియాకు అంతే వచ్చింది.‘జాతిరత్నాలు’తర్వాత ఈ పొడగరి బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇటీవల విడుదలైన అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’లో కనిపించి సందడి చేసింది. ప్రస్తుతం నాగార్జున సరసన ‘బంగార్రాజు’లో ఓ ప్రత్యేక గీతంలో చిందులు వేయనుంది. అలాగే విష్ణు హీరోగా తెరకెక్కనున్న ‘డి అండ్ డి’లో సందడి చేయనుందని సమాచారం. ‘రొమాంటిక్’చూపులతో.. డాష్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరితో నటించిన రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది ఉత్తరాది ముద్దుగుమ్మ కేతిక శర్మ. తొలి సినిమాతోనే తనదైన అందాలతో కుర్రకారు చూపులను తనవైపు తిప్పుకుంది. ఈ మూవీ షూటింగ్లో ఉండగానే.. నాగశౌర్య‘లక్ష్య’మూవీలో చాన్స్ దక్కించుకుంది. తొలి మూవీలో ఏమాత్రం మొహమాటం పడకుండా అందాలతో కనువిందు చేసిన కేతికా.. ‘లక్ష్య’లో తనదైన నటనతో ఆకట్టుకుంది. శ్రీలీల.. అందాల మాయ రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘పెళ్లి సందD’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కన్న భామ శ్రీలీల. ఈ సినిమాలో శ్రీలీల తన అందంతో అందరిని కట్టిపడేసింది. పెళ్లి సందడి సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కడుతున్నాయి.. రవితేజ సరసన ఓ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ‘చెక్’తో చెక్ పెట్టి.. కన్ను గీటుతో ఎంతో మంది కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన భామ ప్రియా ప్రకాశ్ వారియర్. . నితిన్ హీరోగా తెరకెక్కిన ‘చెక్’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఇష్క్’తో మరోసారి ఆకట్టుకుంది. తేజ సజ్జా హీరోగా రూపొందించిన చిత్రమిది.. తాజాగా ఆమె కిట్ లో మరో మూడు మీడియం బడ్జెట్ చిత్రాలు జమ అయ్యాయని తెలుస్తోంది. ఆ సినిమాల వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు. మీనాక్షి చౌదరి.. అక్కినేని సుశాంత్ హీరోగా తెరకెక్కిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో హీరోయిన్గా మారింది మీనాక్షి చౌదరి. ఈ సినిమాలో అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. తొలి సినిమా విడుదలకు ముందే రవితేజ సరసన ‘ఖిలాడి’లో అవకాశం దక్కించుకుంది. అలాగే హిట్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న హిట్ 2లో ఛాన్స్ కొట్టేసింది. వీరితో పాటు మరికొంతమంది నటీమణులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ వివరాలు.. నవమి - నాంది అమృత - రెడ్ శివానీ రాజశేఖర్ - అద్భుతం లవ్లీసింగ్ - గాలి సంపత్ దియా మీర్జా - వైల్డ్ డాగ్ తాన్యా రవిచంద్రన్ - రాజా విక్రమార్క గీత్ సైని - పుష్పక విమానం కశిష్ ఖాన్ - అనుభవించు రాజా వైశాలి రాజ్ - కనబడుట లేదు మిశా నారంగ్ - తెల్లవారితే గురువారం కృష్ణ ప్రియ - అర్ధ శతాబ్దం ఆర్జవీ రాజ్ - వివాహ భోజనంబు దృశ్య రఘునాథ్ - షాదీ ముబారక్