geetha reddy
-
యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవో గీతారెడ్డి గురువారం రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను వెంటనే ఆమోదించిన అధికారులు, ఆలయ నూతన ఈవోగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావును నియమించారు. 2014 డిసెంబర్ 2న గీతారెడ్డి యాదాద్రి ఆలయ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు. తొమ్మిదేళ్ల పాటు ఆమె ఈవోగా బాధ్యతల్లో ఉన్నారు. గీతారెడ్డి 2020 ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. యాదాద్రి ఆలయ అభివృద్ధి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు అంటే 2021 ఫిబ్రవరి 28వ తేదీ వరకు గీతారెడ్డి సర్వీసును పొడిగించింది. అనంతరం ప్రధాన ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో ఆమె పదవీ కాలాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. మరో అధికారిని ఈవోగా నియమించే వరకు గీతారెడ్డినే ఆలయ ఈవోగా కొనసాగుతారని జీవో ఇచి్చంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ అధికారులంతా తమ రాజీనామాలు సమరి్పస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో గీతారెడ్డి రాజీనామా చేశారు. రామకృష్ణారావు బాధ్యతల స్వీకరణ.. యాదాద్రి ఆలయ నూతన ఈవోగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్టా అలంకార మూర్తులను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామకృష్ణారావుకు ప్రధాన కార్యాలయంలో గీతారెడ్డి బాధ్యతలను అప్పగించారు. -
గెలిచిన ఆరుగురిలో ముగ్గురు అమాత్యులే
జహీరాబాద్: గతంలో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురిలో ముగ్గురికి మాత్రం మంత్రివర్గలో చోటు లభించింది. కాంగ్రెస్ హయాంలోనే ఎం.బాగారెడ్డి, ఎండీ ఫరీదుద్దీన్, జె.గీతారెడ్డిలకు మంత్రి పదవులు దక్కాయి. అప్పుడు కాంగ్రెస్ తరఫున గెలిచిన పి.నర్సింహారెడ్డి, టీడీపీ తరఫున గెలిచిన సి.బాగన్న, బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన కె.మాణిక్రావులకు మంత్రి పదవులు దక్కలేదు. అప్పుడు వారి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. 1957 నుంచి 1985 వరకు జరిగిన ఏడు పర్యాయాలు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.బాగారెడ్డి గెలుపొందారు. పలువురి మంత్రి వర్గంలో బాగారెడ్డికి చోటు లభించింది. చక్కెర పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, పంచాయతీరాజ్ తదితర శాఖలను ఆయన నిర్వహించారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎండీ ఫరీదుద్దీన్ మొదటి సారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన తిరిగి గెలుపొందడంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో చోటు లభించింది. వక్ఫ్, మైనార్టీ సంక్షేమం, మత్యశాఖలను నిర్వహించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో జహీరాబాద్ అసెంబ్లీ ఎస్సీలకు రిజర్వు కావడంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి గీతారెడ్డికి గజ్వేల్ నుంచి జహీరాబాద్కు మార్చారు. ఆ ఎన్నికల్లో ఆమె గెలుపొందడంతో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. 2014 ఎన్నికల్లో తాను ఓటమి పాలవ్వగా బీఆర్ఎస్ అభ్యర్థి కె.మాణిక్రావు గెలుపొందారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ఆయనకు మాత్రం మంత్రివర్గంలో అవకాశంలభించలేదు. పదవులు దక్కలేదు.. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.నర్సింహారెడ్డి గెలుపొందారు. రాష్ట్రంలో అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆయనకు మంత్రి యోగం కలుగలేదు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన సి.బాగన్న ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారకరామారావు ఆయనకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని సీఎం పేషీ నుంచి ఆహ్వానం అందింది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి సైతం బాగన్న తన అనుచర గణంతో హాజరయ్యారు. చివరి వరకు వేచి చూసినా ఆయనకు పిలుపు రాలేదు. మంత్రి వర్గంలో చోటు లభించలేదు. దీంతో ఆయన అసంతృప్తితో వెనుదిరగడం అప్పట్లో చర్చనీయాంశమైంది. -
16 నుంచి యాదాద్రిలో ధనుర్మాస ఉత్సవాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో 16వ తేదీ నుంచి వచ్చే నెల 15 వరకు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల రోజులపాటు రోజూ ఉదయం 4.30 గంటల నుంచి 5.15 గంటల వరకు ఆలయ ముఖ మండపంపైన ఉత్తర భాగంలోని హాల్లో అమ్మవారిని వేంచేపు చేసి తిరుప్పావై కార్యక్రమం జరిపిస్తామని పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా జనవరి 14న రాత్రి 7 గంటలకు గోదా కల్యాణం, 15న ఉదయం 11.30 గంటలకు ఒడి బియ్యం సమర్పణ నిర్వహించనున్నట్లు వివరించారు. -
యాదగిరిగుట్టలో శిల్ప కళాశాల ప్రారంభం
యాదగిరిగుట్ట: వైటీడీఏ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలో జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అనుబంధంగా ఏర్పాటు చేసిన సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశా లను ఆదివారం ఆలయ ఈవో గీతారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిల్ప కళాశాలలో ముందుగా గీతారెడ్డి, ఆచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శిల్ప కళాకారులను ప్రోత్సహించేలా యాదగిరిగుట్టలో సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప కళాశాలను వైటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. పాత హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు 15 మంది విద్యార్థులకు సంప్రదాయ శిల్ప, ఆలయ వాస్తు కోర్సులో మొత్తం నాలుగు పాఠ్యాంశాలను బోధించనున్నట్లు తెలిపారు. ఈ కోర్సు మూడేళ్లు ఉంటుందన్నారు. కళాశాలలో విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ కవిత ప్రత్యేక ప్రోత్సాహంతో పాఠ్య పుస్తకాలు రూపొందించారని వెల్లడించారు. కళాశాల ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం సమయంలో వైటీడీఏ వైస్చైర్మన్ కిషన్రావు పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మోతీలాల్, శిక్షకులు హేమాద్రీ, మొగిలి, అధికారులు భాస్కర్ శర్మ, కృష్ణస్వామి పాల్గొన్నారు. -
సీఎం అయ్యాక ‘ఆరోగ్య’ హామీలు మర్చిపోయారు
సాక్షి, హైదరాబాద్: ఇంకో సంవత్సరం అయితే రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయని, ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరోగ్య రక్షణ హామీలు ఏమయ్యాయని సీఎం కేసీఆర్ను కాంగ్రెస్ ప్రశ్నించింది. జిల్లాకో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తా మని, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ పెడతా మని ఇచ్చిన హామీలను మర్చిపోయారా? అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జె.గీతారెడ్డి, టి.జగ్గారెడ్డి ప్రశ్నించారు. బుధవారం గాంధీభవన్లో వారు విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక, ఆరోగ్య శాఖలు రెండూ మంత్రి హరీశ్రావు దగ్గరే ఉన్నాయని, ప్రతి మండలానికి 100 పడకల ఆసుపత్రులు ఏమయ్యాయని గీతారెడ్డి ప్రశ్నించా రు. ఢిల్లీలో బస్తీ దవాఖానాలు బాగున్నా యని కేసీఆర్ అంటున్నారంటే తెలంగాణ లో బాగా లేవనేనా అని ఎద్దేవా చేశారు. అయినా, పన్ను నొప్పికి ఢిల్లీ, ఛాతీ నొప్పికి యశోదకు వెళ్లే కేసీఆర్కు బస్తీ దవాఖానాల గురించి ఏం తెలుస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యం గాలికొదిలి దేశ రాజకీయాలా? తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలిన సీఎం కేసీఆర్, దేశ రాజకీయాల్లో బిజీ అయ్యారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు.. హామీలుగానే మిగిలిపోయాయని, సీఎం అయ్యాక ఆయన ఆరోగ్య మేనిఫెస్టోను మర్చిపోయారని వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రుల్లోనే తెలంగాణ ప్రజలు ఆరోగ్య సేవలు పొందుతున్నారని చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యాక కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కనుమరుగైందని పేర్కొన్నారు. అందుకే సీఎం కేసీఆర్కు ప్రజలకిచ్చిన ఆరోగ్య హామీలను మరోమారు గుర్తు చేస్తున్నామని అన్నారు. -
యాదాద్రి ఈఓ మార్పు తప్పదా?
సాక్షి, యాదాద్రి: యాదాద్రి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణ అధికారి(ఈఓ) గీతారెడ్డి మార్పు తప్పదన్న చర్చ జోరుగా సాగుతోంది. కూతురు వివాహం కోసం సెలవుపై వెళ్లిన ఈఓ గీతారెడ్డి మంగళవారం తిరిగి విధుల్లో చేరనున్నారు. అయితే తాజాగా యాదాద్రిని చుట్టుముడుతున్న వివాదాలకు తెరదించడానికి ఈఓను తప్పించనున్నారని తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో యాదాద్రిలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. పరిస్థితులు త్వరలోనే సర్దుకుంటాయని మంత్రి ప్రకటించినప్పటికీ అంతర్గతంగా వాస్తవ పరిస్థితులపై సుదీర్ఘంగానే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈఓ గీతారెడ్డి స్థానంలో ఐఏఎస్ లేదా రిటైర్డు ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. వివాదాస్పదమైన నిర్ణయాలు.. సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. అయితే మార్చి 28న ప్రధానాలయ ఉద్ఘాటన జరిగిన తర్వాత దేవస్థానంలో అమలు చేసిన పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. భక్తులకు కనీస వసతులైన నీరు, నీడ కల్పించలేకపోవడం, కొండపైన పార్కింగ్ ఫీజు గంటకు రూ.500, ఆ తర్వాత ప్రతి గంటకు అదనంగా రూ.100 చొప్పున చెల్లించాలని నిర్ణయించడంతో దేవస్థానం వ్యాపారమయంగా మారిందని ఇంటాబయటా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అదనంగా గంటకు రూ.100 పార్కింగ్ ఫీజు వసూలును ఎత్తివేస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ ప్రకటించడంతో భక్తులకు కొంత ఊరట కలిగింది. మరోపక్క స్థానిక ఆటోలను కొండపైకి నిషేధించడంతో ఆటో డ్రైవర్ల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్లు తమ కుటుంబాలతో కలసి పలుమార్లు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈఓ తీరుపై ఆటో కార్మికులు గవర్నర్కు కూడా ఫిర్యాదు చేశారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు పలువురు నాయకులు గుట్టకు వచ్చినప్పుడు 300 ఆటో డ్రైవర్ల కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈఓకు సూచించారు. దీంతో పాటు మీడియా ప్రతినిధులను కొండపైకి అనుమతించకపోవడం, ప్రశ్నించిన వారిని అరెస్టు చేయించడంతో ఈఓ, మీడియా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భక్తులకు మౌలిక వసతులు కల్పించడంలో ఉదాసీనంగా వ్యవహరించడం, ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే యాదాద్రిలో జరిగిన నష్టం వంటి పలు అంశాలు దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీశాయని ఉన్నతస్థాయి వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈఓను మారుస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. -
యాదాద్రి ఇన్చార్జి ఈవోగా రామకృష్ణ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఇన్చార్జి ఈవోగా దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, ఇన్చార్జి ఆర్జేసీ రామకృష్ణ రానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6న ప్రస్తుత ఈవో గీతారెడ్డి తన కుమార్తె వివాహం దృష్ట్యా సెలవుపై వెళ్లారు. దీంతో రామకృష్ణను ఇన్చార్జిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన సోమవారం లేదా మంగళవారం బాధ్యతలు స్వీకరించను న్నట్లు సమాచారం. -
ప్రతీ భక్తుడికి జియో ట్యాగింగ్
యాదగిరిగుట్ట: యాదాద్రీశుడికి ఈనెల 28న ఉదయం 11.55 గంటలకు మహా కుంభసంప్రోక్షణ జరుగుతుందని, ఆ రోజు మధ్యాహ్నం 2గంటల తరువాతే భక్తులకు స్వయంభూ దర్శనాలు కల్పిస్తామని యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి చెప్పారు. ‘ఉదయం సమయంలో భక్తులు వచ్చి ఇబ్బందులు పడొద్దు.. పూజా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఎవరినీ ఆలయంలోకి అనుమతించడం కుదరదు. పూజలన్నీ పూర్తయ్యాక మధ్యాహ్నం 2గంటల తర్వాతే స్వయంభూ దర్శనాలు ప్రారంభమవుతాయి’అని ఆమె వెల్లడించారు. శుక్రవారం కొండపైన తన కార్యాలయంలో ఈఓ గీతారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ‘భక్తులు క్యూకాంప్లెక్స్లోకి వెళ్లే క్రమంలో ఆన్లైన్ టికెటింగ్ను ఏర్పాటు చేస్తున్నాం. ఉచిత దర్శనమైనా, వేరే ఏ దర్శనమైనా అక్కడ భక్తులు పేరు నమోదు చేసుకుంటారు. కొండపైకి ఎంత మంది వచ్చారు, క్యూలైన్లో ఎంత మంది ఉన్నారో పరిశీలించేందుకు జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ఒక్కసారి ట్యాగింగ్ చేసిన వ్యక్తి కొండ దిగారా లేదా ఎక్కడ ఉన్నారు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. 28న ఉచిత దర్శనాలే ఉంటాయి కాబట్టి 29వ తేదీ నుంచి ఆన్లైన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది’ అని చెప్పారు. కొండపైకి భక్తులు వచ్చేందుకు 75 బస్సులు సిద్ధంగా ఉన్నాయన్నారు. 27 వరకు బాలాలయంలో దర్శనాలు ఈ నెల 21న అంకురార్పణతో బాలాలయంలో ప్రారంభమయ్యే పంచకుండాత్మక కార్యక్రమాలు 28 వరకు జరుగుతాయి. 28న ఉదయం పూర్ణాహుతి పూర్తయిన అనంతరం మహా కుంభ సంప్రోక్షణ ఉంటుంది. పంచకుండాత్మక యాగానికి సంబంధించిన పనులన్నీ శనివారం పూర్తవుతాయి. ‘బాలాలయంలో 27వ తేదీ వరకు స్వామి వారి దర్శనాలు ఉంటాయి. 21 నుంచి వచ్చే భక్తులంతా స్వామి వారిని, యాగాన్ని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. 28న ఉదయం పూర్ణాహుతి, యాగ ఫలం సమర్పించిన అనంతరం బాలాలయంలో ఉన్న సువర్ణ మూర్తులను శోభయాత్రతో ప్రధానాలయానికి తీసుకెళ్తారు. ఆ సమయంలో భక్తులకు దర్శనం ఉండదు’అని ఆమె తెలిపారు. యాగశాల, మహా కుంభసంప్రోక్షణకు అవసరమైన వేద పారాయణీకులు, ఇతర ఆలయాల్లో ఉన్న అర్చక సిబ్బంది డిప్యూటేషన్పై యాదాద్రికి వస్తారన్నారు. సౌకర్యాలన్నీ 28న ప్రారంభం ‘మండల దీక్ష భవనం, కల్యాణ కట్ట, లక్ష్మీ పుష్కరిణిని 28న ప్రారంభిస్తాం. శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం సైతం భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వీలైనంత వరకు అదే రోజు ప్రారంభిస్తాం. కొండపైన క్యూకాంప్లెక్స్ సిద్ధంగా ఉంది. కొండ కింద బస్టాండ్, కొండపైన బస్బే రెడీ అవుతున్నాయి. 21 నుంచి 28 వరకు ఎంత మంది వస్తే అంత మంది భక్తులకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు అన్న ప్రసాదం అందిస్తాం’అని గీతారెడ్డి చెప్పారు. 28వ తేదీ నుంచి మూడు రోజులపాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తర్వాత ప్రతి శనివారం, ఆదివారం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరపాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు శ్రీస్వామి వారి కల్యాణ మండపం కింద ప్రత్యేక వేదిక నిర్మించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం చెంతనే గల శ్రీపర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి ప్రధానాలయం ఉద్ఘాటన ఏప్రిల్ 25న ఉంటుందన్నారు. అందరూ ఆహ్వానితులే.. ‘శ్రీస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటనకు శ్రీత్రిదండి చినజీయర్ స్వామి వచ్చే అంశాన్ని సీఎం కేసీఆర్ చూసుకుంటారు. మేము ఎవరికీ ప్రత్యేకంగా ఆహ్వానం ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ మాత్రం 28వ తేదీన ఉదయం జరిగే మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొంటారు. దేవుడికి ప్రత్యేకంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి అందరూ ఆహ్వానితులే. యాగం జరిగే సమయంలో ఎవరైనా, ఏ సమయంలోనైనా వచ్చి వెళ్లవచ్చు. వచ్చిన వారికి ఆలయ పరంగా మర్యాదలు చేస్తాం’ అని గీతారెడ్డి చెప్పారు. -
దడ పుట్టిస్తున్న ధరణి పోర్టల్
మేడ్చల్: ధరణి పోర్టల్ వల్ల లాభాల కంటే ఇబ్బందులే అధికమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ జె.గీతారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ సంఘటన్ అధ్యక్షురాలు మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ చేపట్టిన భూదాన్ పాదయాత్ర గురువారం మేడ్చల్కు చేరింది. అత్వెల్లి వద్ద పాదయాత్ర బృందాన్ని కలిసిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ ధరణి పోర్టల్ వల్ల ఎంతోమంది భూములు కోల్పోతున్నారన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం సత్వార్ గ్రామంలో 200 ఏళ్లుగా రైతుల అధీనంలో ఉన్న 800 ఎకరాల భూమి వక్ఫ్ భూమిగా మారిందన్నారు. కేవలం ధరణి వల్ల రైతుల భూమి వారికి కాకుండా చేశారని ఆరోపించారు. అభయహస్తాన్ని పూర్తిగా ప్రభుత్వం మరిచిపోయిందన్నారు. ఇప్పుడేదో హడావుడి చేస్తున్నా మహిళలకు ఎంతో నష్టం జరిగిందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఇందిరాగాంధీ హయాంలో ఉన్న ఇళ్లు తప్ప.. రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వం కట్టించిన ఇళ్లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. సికింద్రాబాద్, గజ్వేల్, సిద్దిపేటలో డబుల్ బెడ్రూం ఇళ్లు కడితే సరిపోదని.. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు నిర్మించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మేడ్చల్కు చేరిన యాత్ర భూదాన్ పోచంపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర మేడ్చల్ మీదుగా మెదక్ జిల్లాకు చేరింది. మండలంలోని పూడూర్, కిష్టాపూర్, మేడ్చల్, అత్వెల్లి మీదుగా యాత్ర సాగింది. పాదయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొని సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్లో మరో తుపాన్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్లో మరో తుపాన్ మొదలైంది. నేతల అసమ్మతి మరోమారు బయటపడింది. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్రెడ్డి వ్యవహారశైలిపై చర్చించేందుకు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సోమవారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి నివాసంలో కాంగ్రెస్ విధేయుల ఫోరం పేరుతో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, జగ్గారెడ్డి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డిలతోపాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి, గోపిశెట్టి నిరంజన్, కమలాకర్రావు, శ్యాంమోహన్ తదితరులు హాజరయ్యారు. దాదాపు 3 గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలు, రేవంత్రెడ్డి వ్యవహారశైలి, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి వారు చర్చించినట్టు తెలిసింది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్రెడ్డి పనితీరు పార్టీ ఐక్యతను దెబ్బతీసేలా ఉందని నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం. రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు, ప్రకటనలతో పార్టీలోని సీనియర్లతోపాటు ముఖ్యనేతలందరినీ అవమానపరిచే తరహాలో వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు ఈ సమావేశంలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రేవంత్ వన్మ్యాన్ షోను కట్టడి చేయాలని కోరుతూ ‘కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం’ పేరిట.. త్వరలోనే నేతలందరూ ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. రేవంత్ను కట్టడి చేయాలని అధిష్టానం పెద్దలను కోరాలని భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీ బలోపేతం కోసమే..: శ్రీధర్బాబు మర్రి శశిధర్రెడ్డి నివాసం నుంచి నేతలు బయటికి వచ్చిన సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి తన నివాసానికి వచ్చి వెళ్లాలని సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి ఆహ్వానించారని చెప్పారు. తమ భేటీలో ప్రత్యేకత ఏమీ లేదని, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చించామని చెప్పారు. అయితే తమ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం చర్చ జరిగిందని శ్రీధర్బాబు పేర్కొనడం గమనార్హం. కాగా పార్టీలో పరిణామాలు, సీనియర్ల విషయంలో జరుగుతున్న అవమానాలపై చర్చించామని మాజీ ఎంపీ వీహెచ్ తెలిపారు. అన్ని విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పార్టీకి పూర్వవైభవం రావాలి: మర్రి శశిధర్రెడ్డి కాంగ్రెస్లో సంస్థాగత మార్పులు జరగాలని పార్టీ వర్కింగ్ కమిటీ సోనియా గాంధీని కోరిందని.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏవిధంగా ప్రజల విశ్వాసం పొందుతుందనే దానిపై నిర్ణయాలు ఉండాలని సూచించిందని మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోనూ పార్టీకి పూర్వ వైభవం రావాలన్నారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్నవారు పార్టీకి అనుబంధంగా ఉన్నారా లేదా అనేది చూడాలని.. దీనిపై తాము చర్చించామని వెల్లడించారు. అన్నీ మీడియాకు చెప్పలేం: జగ్గారెడ్డి ఆదివారం ఢిల్లీలో సోనియా గాంధీ సమావేశం ఏర్పాటు చేసిన అంశంపై చర్చించామని.. బయట జరుగుతున్న ఊహాగానాలు సరికాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. పార్టీతో కొన్ని సంవత్సరాలుగా అనుబంధం కొనసాగుతున్న నేతలం కలిసి మాట్లాడుకున్నామని.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం ఉండాలని కోరుకున్నామని తెలిపారు. వీహెచ్ చెప్పిన అంశాలు చర్చకు వచ్చాయని, కానీ అవన్నీ మీడియాకు చెప్పలేనని పేర్కొన్నారు. కాంగ్రెస్కు రెట్టింపు బలం కోసం ఏ విధంగా పనిచేయాలనే దానిపై చర్చించామన్నారు. రేవంత్ ‘పాదయాత్ర’ ప్రకటనతో మళ్లీ దుమారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆదివారం కొల్లాపూర్లో జరిగిన సభలో.. తాను రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు, 33 జిల్లాల్లో తిరుగుతానని, పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుంటానని ప్రకటించడం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని పార్టీ ముఖ్య నాయకులతో చర్చించకుండా, అటు టీపీసీసీ కార్యవర్గంలోగానీ, రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోగానీ మాట్లాడకుండా, అధిష్టానానికి చెప్పి అనుమతి తీసుకోకుండా రేవంత్ ఈ ప్రకటన చేశారని.. ఇది ఇతర నేతలను అవమానించడమేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేతల భేటీకి కూడా ఈ ప్రకటనే కారణమని అంటున్నారు. భట్టి కూడా చేస్తున్నా.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఆయన కూడా పార్టీలో ఎలాంటి చర్చ లేకుండా పాదయాత్ర చేపట్టారని.. అయితే ఎమ్మెల్యే హోదాలో తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమై యాత్రలు చేయడంలో ఎలాంటి తప్పు లేదని కొందరు నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు భట్టి పాదయాత్ర చేస్తుంటే లేనిది రేవంత్ చేస్తే తప్పేంటని మరికొందరు వాదిస్తున్నారు. ‘పాదయాత్ర’లకు పోటీ వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఎప్పట్నుంచో ఉంది. అదే సమయంలో యాత్రకు నాయకత్వం వహించేందుకు పోటీ పడుతున్న నేతల జాబితా కూడా చాంతాడంత ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానంతో చర్చించి పాదయాత్ర చేసే నేతల పేర్లను ప్రకటించాకే రాష్ట్రవ్యాప్త యాత్ర చేపట్టాలనే అభిప్రాయం పార్టీవర్గాల్లో ఉంది. అందులో భాగంగానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగిన సీఎల్పీ సమావేశంలో పాదయాత్ర అంశంపై చర్చించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్చార్జుల అభిప్రాయం సేకరించాలని భావించినా.. సమయాభావం వల్ల సాధ్యం కాలేదని తెలిసింది. ఇలాంటి సమయంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ‘సర్వోదయ పాదయాత్ర’ప్రారంభం కావడం, తెలంగాణలో 26 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో ఏదో ఒక రోజు రాహుల్గాంధీ పాల్గొంటారన్న అంశం కీలకంగా మారింది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంతో రాహుల్ సమావేశమై.. పాదయాత్ర చేసేవారిని ఫైనల్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇవేమీ జరగకుండానే రేవంత్రెడ్డి కొల్లాపూర్ సభలో పాదయాత్ర ప్రకటన చేయడం కాంగ్రెస్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో తెలియడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మార్చి 28నే మహా కుంభ సంప్రోక్షణ
యాదగిరిగుట్ట: యాదాద్రిలో మార్చి 28న నిర్వహించాలనుకున్న మహా కుంభ సంప్రోక్షణ యథా విధిగా ఉంటుందని దేవస్థానం ఈఓ గీతారెడ్డి స్పష్టంచేశారు. ప్రధానాలయంలో స్వయంభు దర్శనం సందర్భంగా మహా కుంభ సంప్రోక్షణతోపాటు శ్రీసుదర్శన నారసింహ మహా యాగాన్ని నిర్వహించాలని తొలుత అనుకున్నామని.. అయితే, యాగశాలలో పనులు పెండింగ్లో ఉండడంతో యాగం వాయిదా వేశామని చెప్పారు. సోమవారం ఆమె తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మార్చి 28 వరకు శ్రీస్వామి వారి బాలాలయం ఉం టుందని, ఆ రోజున మహా కుంభ సంప్రోక్షణ జరిపిన తరువాత బాలాలయం ఉండదన్నారు. భక్తులకు ప్రధానాలయంలోనే శ్రీస్వామి వారి దర్శనం ఉంటుందని స్పష్టంచేశారు. ‘మార్చి 28 నుంచే భక్తులకు దర్శనం కల్పించాలా.. లేక వారం రోజుల తరువాత కల్పించాలా అనే అంశంపై కలెక్టర్, పోలీసులతో చర్చలు జరుగుతున్నాయి. ప్రధానాలయం గోపురాలపై అమర్చే కలశాలకు పూజలు జరిపించాం, త్వరలోనే వాటిని ఏర్పాటుచేస్తాం. ప్రస్తుతం గోపురాలకు పరంజా బిగించే పనులు జరుగుతున్నాయి. గోపురాలన్నింటిపై 126 బం గారు కలశాలు రానున్నాయి. మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణతోపాటు కలశాల సంప్రోక్షణ జరిపిస్తాం’అని ఆమె చెప్పారు. భక్తులకు క్యూలైన్ల ద్వారా స్వామి వారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొండపైన బస్బే, ఆర్చ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఆలయం ప్రారంభం నాటికి పూర్తి అవుతాయన్నారు. 4 నుంచి బ్రహ్మోత్సవాలు యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 4 నుంచి 14 వరకు బాలాలయంలోనే జరిపిస్తామని ఈఓ గీతారెడ్డి తెలిపారు. 10న ఎదుర్కోలు మహోత్సవం, 11న తిరు కల్యాణం, 12న దివ్య విమాన రథోత్సవం ఉంటాయన్నారు. బాలాలయం ఏర్పడిన నాటి నుంచి కొండపైన తిరు కల్యాణం, కొండ కింద వైభవోత్సవ కల్యాణం నిర్వహిస్తున్నామని, ఈసారి కొండ కింద వైభవోత్సవ కల్యాణం లేదన్నారు. బాలాలయంలో ఆంతరంగికంగానే నిర్వహిస్తామని చెప్పారు. -
విజయ ‘గీత’: కసితో చదివారు.. ఆమె పేరు చివర ఆరు డిగ్రీలు
అవార్డులు ఊరికే రావు. ఆ అవార్డు వెనుక... అవార్డు అందుకున్న చేతులు చక్కబెట్టిన బాధ్యతలుంటాయి. ఆ చేతులు తీర్చిదిద్దిన జీవితాలుంటాయి. ఆ చేతులు చేతల్లో చూపించిన విజయాలుంటాయి. ‘బెస్ట్ ఉమన్ ఎంటర్ప్రెన్యూర్ ఫర్ మెంటారింగ్ స్టార్ట్ అప్స్’ అవార్డు అందుకున్న డాక్టర్ గీత ప్రస్థానమూ అలాంటిదే. జీవితంలో ఊహించని అవరోధం ఎదురు కానంత వరకు ఎవరూ జీవితాన్ని తరచి చూసుకోరు. అక్కడి నుంచి మొదలయ్యేదే అసలైన జీవితం... అంటారు యష్మిసొల్యూషన్స్ సీఈవో డాక్టర్ బి. గీతారెడ్డి. యువ పరిశ్రమ యువత పట్టాలు పుచ్చుకుని ఉద్యోగం కోసం ఎదురు చూడడమే మనకు తెలిసిన పురోగతి. ఉద్యోగం కోసం ఎదురు చూడడం కాదు, ఉద్యోగం ఇచ్చేలా ఎదగడం యువత లక్ష్యం అయి ఉండాలి. అందుకోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాను. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్తో మా ‘సిఐఎమ్ఎస్ఎమ్ఈ’ ఒప్పందం కుదుర్చుకుంది. సైన్స్, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అందరికీ ఎంటర్ ప్రెన్యూర్షిప్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం ఇందులో ఉద్దేశం. పరిశ్రమల రంగం యువకులతో, మహిళలతో నిండిపోవాలనేది నా కల. – డాక్టర్ బి. గీతారెడ్డి, చైర్పర్సన్, సిఐఎమ్ఎస్ఎమ్ఈ (ఏపీ స్టేట్). క్లస్టర్ డైరెక్టర్ (ఏపీ, ఒడిషా), కోవె ఎగ్జిక్యూటివ్ మెంబర్ యష్మి సొల్యూషన్స్ స్థాపించి సర్వీస్ ఎంటర్ప్రెన్యూర్గా మారడానికి ముందు ఆమె తనకు ఎదురైన ఎన్నో సవాళ్లను మనోధైర్యంతో అధిగమించారు. ప్రభుత్వ భూముల కబ్జా వంటి అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించడంలో మొండిధైర్యంతో సాగిపోయారు. కసితో చదవడం మొదలు పెట్టారు. ఇప్పుడామె పేరు చివర ఆరు డిగ్రీలు కనిపిస్తాయి. అందరమ్మాయిల్లాగానే నేనూ వైజాగ్లో పుట్టి పెరిగిన గీత ఎంసీఎ పూర్తయిన తర్వాత పెళ్లయింది. ‘‘పెళ్లి తర్వాత కూడా చదవడమే పనిగా చదివాను. ‘ఒక సమస్య మీద గట్టిగా వాదిస్తావు. పెద్ద పోరాటమే చేస్తావు, నీకు లీగల్ నాలెడ్జ్ ఉంటే పది మందికి ఉపయోగపడతావని చెప్పాడు మా పెద్ద తమ్ముడు. ఆ మాటతో ఎల్ఎల్బీ చేశాను. ఎంబీఏ, ఆస్ట్రాలజీ, మెడికల్ ఆస్ట్రాలజీలో పీహెచ్డీ, ఉమెన్ ఇన్ ప్రొఫెషనల్ స్టడీస్లో పీహెచ్డీ చేశాను. ఇదే సమయంలో నాకంటూ ఒక మంచి యాక్టివిటీని అభివృద్ధి చేసుకున్నాను. అప్పుడప్పుడే డిజిటల్ మీడియా ఊపందుకుంటున్న రోజులవి. మా చిన్న తమ్ముడితో కలిసి డిజిటల్ మీడియా సెక్టార్లో సర్వీస్ మొదలు పెట్టాను. తర్వాత 2015లో సొంతంగా సర్వీస్ ఇండస్ట్రీ స్థాపించుకున్నాను. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లకు పని చేశాను. ఇప్పుడు నా సర్వీస్ బిజినెస్ చూసుకుంటూనే సమాజానికి నా వంతుగా సేవ చేస్తున్నాను. బాధితులు మహిళలే కుటుంబ సమస్యగా కనిపించే అనేక సమస్యలకు నేరుగా బాధితులయ్యేది మహిళలే. ఆ సమస్యను పరిష్కరించగలిగితే పూర్తి కుటుంబం సంతోషంగా సాగిపోతుందని నా గట్టి నమ్మకం. అందుకే మహిళల సమస్యల మీదనే దృష్టి పెట్టాను. లీగల్ కౌన్సెలింగ్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు మహిళల స్వయంసమృద్ధి కోసం స్టార్టప్ మెంటార్గా కూడా మారాను. ఆర్థిక స్వేచ్ఛ కొరవడడం పరోక్షంగా మానసిక అభద్రతకు కారణమవుతుంటుంది. అక్కడి నుంచి కుటుంబ సమస్యలు తలెత్తుతాయి, అవి న్యాయపరమైన చిక్కులకు దారి తీస్తాయి. కౌన్సెలింగ్ సమయంలో వందలాది మంది మహిళల మనసులను చదివాను. ఆ అనుభవంతో చెప్తున్న మాట ఇది. ‘జాతకాలు చూసి మరీ పెళ్లి చేశారు మా వాళ్లు. అయినా నా జీవితం ఇలా ఉంది’ అని చాలా మంది మహిళలు బాధపడేవాళ్లు. జ్యోతిషం నిజమే అయితే ఫలితాలు ఇలా ఎందుకుంటాయనే సందేహం నాకూ కలిగింది. అప్పుడు జ్యోతిషం చదివాను. ఏ సబ్జెక్టు మీదకు దృష్టి మళ్లితే ఆ కోర్సు చేయడమే ఇప్పటి వరకు నా ప్రస్థానంగా మారింది. ఇప్పుడు బెంగళూరు ఐఐఎమ్ నుంచి మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనేది కోరిక’’ అన్నారు డాక్టర్ గీతారెడ్డి. – వాకా మంజులారెడ్డి ‘వనిత’ల కోసం మన మహిళల ఉత్పత్తులకు ఒక బ్రాండింగ్ డిజైన్ చేస్తే విదేశాల్లో మంచి గుర్తింపు వస్తుంది. హస్తకళాకృతులను, ఇతర ఉత్పత్తులతో ఉపాధి పొందే మహిళలను ఒక త్రాటి మీదకు తీసుకురావడానికి ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్’ ద్వారా ప్రయత్నిస్తున్నాం. గాజులు, మగ్గం వర్క్, పోటరీ, జీడిపప్పు గ్రేడింగ్ అండ్ ప్యాకింగ్ వంటి ఉత్పత్తుల మార్కెట్ కోసం ‘వనిత’ పేరుతో వెబ్సైట్ రూపకల్పన జరుగుతోంది. గార్మెంట్ మేకింగ్లో ఉన్న మహిళలకు హిందూస్థాన్ షిప్యార్డ్ ఉద్యోగులకు అవసరమైన బాయిలర్ సూట్స్ ఆర్డర్ ఇప్పించడం, తిరుపతిలోని మహిళా యూనివర్సిటీలో శిక్షణ కార్యక్రమాల సమన్వయం జరుగుతోంది. -
జోష్ ఇంకా పెరగాలి
సాక్షి, హైదరాబాద్: ‘పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి నియామకం తర్వాత గత రెండు నెలల కాలంగా పార్టీ కేడర్లో ఉత్సాహంతో కూడిన కదలిక కనిపిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఆ పార్టీ నేతల అవినీతిపై క్షేత్రస్థాయిలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ గ్రాఫ్ నానాటికీ పడిపోతోంది. ఇంకోవైపు బీజేపీలో వర్గపోరు తీవ్రమైంది. పాదయాత్రల కోసం ఆ పార్టీ నేతలు పోటీలు పడుతున్నారు. ఈ విధంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్న పరిస్థితు ల్లో ఈ ఊపు, ఉత్సాహం మరింత పెరగాలి’అని టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం అభి ప్రాయపడింది. గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూ ర్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నాల లక్ష్మ య్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల నిర్వహణ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్లు దామోదర రాజనర్సింహ, ఏలేటి మహేశ్వర్రెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జెట్టి కుసుమకుమార్, పొన్నం ప్రభాకర్లతో పాటు ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్లు హాజరయ్యారు. 17లోపు హుజూరాబాద్ అభ్యర్థి ప్రకటన మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ సమావేశానికి హాజరైన కీలక నేతలందరూ హుజూరాబాద్ అభ్య ర్థిగా ఒక్క పేరునే సూచిస్తే ఆ పేరును అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి ఓకే చేయిస్తానని చెప్పారు. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతల నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని, పరిశీలించిన దరఖాస్తులను అధిష్టానానికి పంపి వచ్చేనెల 17లోపు అభ్యర్థిని ప్రకటించాలని తీర్మానించారు. మరో రెండుచోట్ల దండోరా సభలు దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు మం చి స్పందన వచ్చిందని, క్షేత్రస్థాయి కార్యక్రమాల వల్ల దళితులు, గిరిజనుల్లో అవగాహన పెంచగలిగామని కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 17లోగా మరో రెండుచోట్ల సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 8 లేదా 9వ తేదీల్లో గజ్వేల్ లేదా మెదక్ పార్లమెంటు స్థానం పరిధిలోనికి వచ్చే మరోచోట సభ నిర్వహించాలని తీర్మానించారు. 17న నిర్వహించే ముగింపుసభకు రాహుల్ రాకపోతే ఏఐసీసీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేను ఆహ్వానించాలని నిర్ణయించారు. దళితబంధుతో వ్యతిరేకత దళితబంధు వల్ల దళితుల్లోనూ, ఇతర సామాజికవర్గాల్లోనూ టీఆర్ఎస్పై వ్యతిరేకత వస్తోందని సీనియర్ నేతలు చెప్పారు. ఈ నేపథ్యం లో దళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్ని వర్గాలకు దాన్ని వర్తింప చేయాలంటూ ప్రభు త్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలే తమ పని అయిపోయినట్టేనని వ్యాఖ్యానిస్తున్నారని చెప్పినట్టు సమాచారం. పార్లమెంటు స్థానాల వారీ సమీక్షా సమావేశాలు డిసెంబర్ 31 కల్లా పూర్తి చేస్తానని మాణిక్యం ఠాగూర్ చెప్పారు. అప్పటికి మండల స్థాయి, బూత్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయించి సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. సీనియర్ల సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళతానని రేవంత్ అన్నారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డి గైర్హాజరయ్యారు. కాగా టీపీసీసీ అధ్యక్షులుగా ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్గా జెట్టి కుసుమకుమార్లు పార్టీకి చేసిన సేవలను అభినందిస్తూ సమావేశం తీర్మానించింది. ‘ఆ లోటు కనిపించింది’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో సీనియర్ నాయకులు కొందరు లేని లోటు కనిపించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. జీవన్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాజగోపాల్రెడ్డి, మర్రి శశిధర్రెడ్డి, కోదండరెడ్డి, వీహెచ్ లాంటి సీనియర్లు లేని లోటు స్పష్టంగా ఉందని మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ అన్నా రు. గతంలో వైఎస్సార్ సీఎం హోదాలో ఉన్న ప్పుడు కూడా కాకా, వీహెచ్లాంటి నేతలను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేశారని, సభలు సక్సెస్ చేయడం ఎంత ముఖ్యమో సీనియర్ నేతలను గాంధీభవన్కు రప్పించుకోవడం కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని పీసీసీ గ్రహించాలని జగ్గారెడ్డి అన్నారు. -
సేవలు చేయించుకుని రోడ్డుపై పడేస్తారా?
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టకాలంలో ఏడాది పాటు సేవలు చేయించుకుని ఇప్పుడు 1,640 మంది ఔట్సోర్సింగ్ స్టాఫ్నర్సులను నడిరోడ్డుపై పడేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి జె. గీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు దేవుళ్లతో సమానం అన్న కేసీఆర్కు నర్సులు దేవతల్లా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వెంటనే స్టాఫ్నర్సులను పునఃనియమించాలని, లేదంటే వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. తమను విధుల్లోకి తీసుకోవాలని స్టాఫ్నర్సులు శుక్రవారం గాంధీభవన్లో చేపట్టిన దీక్షను గీతారెడ్డి విరమింపజేశారు. ఈ సందర్భంగా గీతా రెడ్డి మాట్లాడారు. కేసీఆర్కు చిత్తశుద్ధి, మానవత్వం ఉంటే ఈ ఆడబిడ్డలకు న్యాయం చేయాలని కోరారు. స్టాఫ్నర్సులను ప్రభుత్వం 10 రోజుల్లోగా విధుల్లోకి తీసుకోకుంటే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని, అధికార పార్టీ నేతలను అడ్డుకుంటామని యూత్కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి హెచ్చరించారు. కాగా, దీక్ష విరమణ సందర్భంగా గీతారెడ్డితో మాట్లాడుతూ స్టాఫ్నర్సులు కంటతడి పెట్టుకున్నారు. -
మంత్రి ఎర్రబెల్లి పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి : గీతారెడ్డి
-
హోం మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం: గీతారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళకు రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ నేత గీతారెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా నగరంలో చోటుచేసుకున్న ప్రియాంకరెడ్డి హత్యపై స్పందించిన గీతా రెడ్డి శనివారం ప్రియాంక తల్లిదండ్రులను కలిసి పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రియాంక హత్య అందరిని కలచివేస్తుందన్నారు. ప్రియాంక ఘటన మరవక ముందే మరో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడం బాధాకరమన్నారు. 50 శాతం ఉన్న మహిళలకు ఎలాంటి భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 2017లో మహిళలపై 14 శాతం హత్యలు పెరిగాయన్నారు. అంతేగాక మహిళ అక్రమ రవాణా కూడా పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. తమ కూతురు కనిపించడం లేదని ప్రియాంక తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, వారితో కూడా సరిగా మాట్లాడలేదని గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రమాద సమయంలో ప్రియాంక తన చెల్లెలికి కాకుండా పోలీసులకు కాల్ చేయాలి’ అని హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి : ప్రియాంక చిన్న పొరపాటు వల్లే: మహమూద్ అలీ -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీఆర్ఎస్
జహీరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను, నేతలను మభ్యపెట్టి పార్టీలో చేర్చుకుంటోందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు వచ్చిన ఆయన.. మాజీ మంత్రి గీతారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీఆర్ఎస్పై మండిపడ్డారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీఆర్ఎస్లోకి వెళ్లే వారు ప్రజల కోసం కాకుండా తమ స్వలాభం కోసమే వెళ్తున్నారని విమర్శించారు. 16 సీట్లు ఇస్తే కేంద్రంలో అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, అదెలా సాధ్యమో చెప్పాలని నిలదీశారు. పేద ప్రజలకు ఒక్క కాంగ్రెస్తోనే మేలు జరుగుతుందని ఉద్ఘాటించారు. సరైన పాలనను అందించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కుల, మతాల మధ్య అంతరాలు పెంచి దశ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. జహీరాబాద్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందంటే దానికి గీతారెడ్డి చేసిన కృషి మాత్రమే అని అన్నారు. ఆమె హయాంలోనే మహీంద్ర ట్రాక్టర్ యూనిట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిమ్జ్ వచ్చాయని గుర్తు చేశారు. నిమ్జ్ పూర్తయితే 3 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వై.నరోత్తం, కండెం నర్సింహులు, జి.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల చూపు కాంగ్రెస్ వైపు: గీతారెడ్డి ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆరోపించారు. ఏప్రిల్ 1న జరగనున్న జహీరాబాద్ సభకు రాహుల్ గాంధీ వస్తారని వెల్లడించారు. ఈ సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కోరారు. -
పాఠ్యాంశంగా ఈశ్వరీబాయి చరిత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గడ్డపై జన్మించిన ధీరవనిత ఈశ్వరీబాయి జీవితచరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి, మరింతగా సమాజానికి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం ఇక్కడ భాషా సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఆమె వర్ధంతిసభను ఘనంగా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ 94 ఏళ్ల తర్వాత కూడా ఈశ్వరీబాయి గురించి మనం మాట్లాడుకొంటున్నామంటే ఆమె ఆ రోజుల్లో సమాజం కోసం ఎంతగా పనిచేసి ఉంటారో ఇట్టే అర్థం చేసు కోవచ్చని అన్నారు. పేద కుటుంబం, దళితవర్గంలో జన్మించిన మహిళ అయి కూడా సమాజం బాగుకు ధైర్యంగా ముందుకు సాగడం గొప్ప విషయమని కొనియాడారు. అధికార పార్టీకి చెందిన మంత్రిని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టిన ధీరవనిత అని అన్నారు. మంత్రి పదవి ఇస్తామన్నా తృణప్రాయంగా తిరస్కరించిందని తెలిపారు. అంబేద్కర్ భావజాలం పుణికిపుచ్చుకుందని, కుల, మత విశ్వాసాలు బలంగా ఉన్న ఆ రోజుల్లోనే మనుషులంతా ఒక్కటే అని చాటి చెప్పిందన్నారు. 1969 జరిగిన తెలంగాణ ఉద్యమంలోనూ ఈశ్వరీబాయి కీలకపాత్ర పోషించిందని తెలిపారు. 90 ఏళ్ల క్రితమే ఎదిగి, ఎన్నికల్లో కొట్లాడి, ఎన్నో సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని సాంఘిక సంస్కరణలకు కారణభూతురాలు అయిందని తెలిపారు. ఉమ్మడి పాలకులు తొక్కిపెట్టారు తెలంగాణగడ్డపై పుట్టిన ఎంతోమంది మహనీయులచరిత్రను ఉమ్మడి పాలకులు తొక్కిపెట్టారని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ సాధించి సీఎం పదవి చేపట్టిన తర్వాత అధికారికంగానే ఈశ్వరీబాయి జయంతి, వర్ధంతిని జరుపుకొం టున్నామన్నారు. ఇప్పుడు తపాలా శాఖ కూడా ఈశ్వరీబాయి పేరుతో ప్రత్యేక పోస్టల్ కవర్ తీసుకురావటం అభినందనీయమన్నారు. ఈశ్వరీబాయి చరిత్రను అందరూ చదువుకుని ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. ఆమె ఆదర్శప్రాయమైన జీవితం అందరికీ ఆదర్శవంతం కావాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టిన వీరనారి ఈశ్వరీబాయి అని కొనియాడారు. ఆమె తెలంగాణ పోరాటయోధురాలు, ధీర వనితన్నారు. వంద ఏళ్ల తర్వాత కూడా జనం హృదయాల్లో నిలిచిన వనిత అని చెప్పా రు. మాజీమంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ 28 ఏళ్ల క్రితం భౌతికంగా వదిలి వెళ్లినా ఇప్పటికీ అందరి హృదయాల్లో ఈశ్వరీ బాయి ఉండి పోయారన్నారు. బాగా చదువుకొని డాక్టర్ కావాలని, రాజకీయాల్లోకి మాత్రం రావద్దని చెప్పేవారన్నారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ స్వశక్తితో పైకి వచ్చిన ఓ గొప్ప మహిళ ఈశ్వరీబాయి అని అన్నారు. అనంతరం ఈశ్వరీబాయిపై రూపొందిన లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, డాక్టర్ నందన్, డాక్టర్ రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. -
ఓడిన కాంగ్రెస్ హేమాహేమీలు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హేమాహేమీలంతా ఓటమిపాలయ్యారు. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో కారు హవా ముందు కాంగ్రెస్ సీనియర్లు నిల వలేకపోయారు. కుందూరు జానారెడ్డితోపాటు ఆ పార్టీకి చెందిన సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, డి.కె.అరుణ, టి.జీవన్రెడ్డి, రేవంత్రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, కొండా సురేఖ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, సర్వే సత్యనారాయణ, చిన్నారెడ్డి, బలరాంనాయక్, సుదర్శన్రెడ్డిలకు ప్రత్యర్థుల చేతిలో భంగపాటు ఎదురైంది. జానారెడ్డిపై రెండోసారి పోటీ పడిన నోముల నర్సింహయ్య (టీఆర్ఎస్) విజయం సాధిం చగలిగారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై కూడా తన ప్రత్యర్థి భూపాల్రెడ్డి రెండోసారి పోటీలోనే గెలుపొందారు. దీంతో ఈసారి శాసనసభలో ఉత్తమ్ కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క, వనమా వెంకటేశ్వర రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి లాంటి మాజీ ఎమ్మెల్యేలతోనే ఆ పార్టీ సరిపెట్టు కోవాల్సి వచ్చింది. వీరితోపాటు కాంగ్రెస్ పక్షాన ఆరుగురు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి), కందాల ఉపేందర్రెడ్డి (పాలేరు), హర్షవర్దన్రెడ్డి (కొల్లాపూర్), హరి ప్రియానాయక్ (ఇల్లెందు), పైలట్ రోహిత్రెడ్డి (తాండూరు) తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు) కూడా తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలోకి ప్రవేశించనున్నారు. పదవులున్న వాళ్లంతా...! టీపీసీసీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మినహా కాంగ్రెస్లో కీలక పదవుల్లో నేతలంతా ఓటమి పాలయ్యారు. ఏఐసీసీ కార్యదర్శులుగా ఉన్న వంశీచంద్రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్కుమార్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న రేవంత్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, కో చైర్మన్లు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీనియర్ నేత డి.కె.అరుణ తదితరులు ఓటమి పాలైన జాబితాలో ఉన్నారు. కేంద్రమంత్రులుగా పనిచేసి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్లకు కూడా ఓటమి తప్పలేదు. -
కేసీఆర్ లాగు తొడగక ముందే..
సాక్షి, సంగారెడ్డి : కేసీఆర్ లాగు తొడగక ముందే గీతారెడ్డి తల్లి ఈశ్వరీ బాయి తెలంగాణ కోసం కంకణం కట్టుకుని పోరాటం చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గీతారెడ్డికి మద్దతుగా శనివారం జహీరాబాద్లో జరిగిన బైక్ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని అన్నారు. ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా మరోసారి ఎగరాలని.. గీతారెడ్డి గెలిస్తే రాష్ట్రంలో కీలక పదవిలో ఉంటారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు కాపల కుక్కల ఉంటూ.. దళితున్ని సీఎం చేస్తానన్న దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడని మండిపడ్డారు. త్యాగమంటే ఎంటో సోనియా గాంధీని చూసి నేర్చుకోవాలని హితవుపలికారు. అక్కడ మోదీ, ఇక్కడ కేడీలు ప్రజలను దోచుకుంటున్నారని రేవంత్ విమర్శించారు. మోదీ మెడలు వంచి జోనల్ వ్యవస్థను తీసుకువచ్చానని చెప్పున కేసీఆర్.. రిజర్వేషన్లు ఎందుకు తీసుకురాలేకపోయ్యారని ప్రశ్నించారు. -
‘కారు’ జోరు
ప్రత్యేక తెలంగాణ ప్రకటన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థులు పదింటికి ఎనిమిది స్థానాల్లో విజయబావుటా ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. గజ్వేల్ నుంచి బరిలో నిలిచి గెలిచిన కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన హరీశ్రావు కీలకమైన నీటి పారుదల శాఖ మంత్రి పదవి చేపట్టారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : పదమూడో శాసనసభ (2009–14)లో జిల్లాలో తిరుగులేని విజయం నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడటంతో తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. మలి విడత తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014 ఏప్రిల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. అయితే రాష్ట్ర ఆవిర్భావ దినంగా 2014 జూలై రెండో తేదీని ప్రకటించడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాతిపదికనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను నారాయణఖేడ్, జహీరాబాద్ మినహా మిగతా ఎనిమిది సెగ్మెంట్లలోనూ ఉద్యమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులే విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకున్న పద్మా దేవేందర్రెడ్డి (మెదక్), సోలిపేట రామలింగారెడ్డి (దుబ్బాక) అసెంబ్లీకి మరోమారు ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన చింతా ప్రభాకర్ (సంగారెడ్డి), చిలుముల మదన్రెడ్డి (నర్సాపూర్), బాబూమోహన్ (అందోలు) తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు పి.కిష్టారెడ్డి (æఖేడ్), జె.గీతారెడ్డి (జహీరాబాద్) అసెంబ్లీకి మరోమారు ఎన్నికయ్యారు. అసెంబ్లీకి మళ్లీ కేసీఆర్.. 1985 నుంచి 2004 వరకు సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహించిన కేసీఆర్ 2004 అక్టోబర్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కరీంనగర్, మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాల నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుమారు దశాబ్దకాలం తర్వాత శాసన సభ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు సాధించడంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ శాసనసభ్యుడు పి.కిష్టారెడ్డి 2015 ఆగస్టు 25న గుండె పోటుతో మరణించారు. దీంతో 2016 ఫిబ్రవరిలో నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. కిష్టారెడ్డి తనయుడు డాక్టర్ పి.సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మహరెడ్డి భూపాల్రెడ్డి మరోమారు పార్టీ తరపున పోటీ చేశారు. హోరాహోరిగా సాగిన ఉప ఎన్నికల పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్రెడ్డి సుమారు 50వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. మంత్రివర్గంలో హరీశ్.. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా సిద్దిపేట నుంచి వరుసగా ఐదో పర్యాయం విజయం సాధించిన తన్నీరు హరీష్రావుకు కేసీఆర్ మంత్రివర్గంలో ప్రధానమైన శాఖలు దక్కాయి. నీటి పారుదల, శాసనసభ వ్యవహారాలు, మార్కెటింగ్, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మెదక్ నుంచి విజయం సాధించిన పద్మా దేవేందర్ రెడ్డి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు పి.కిష్టారెడ్డి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్గా నియమితులయ్యారు. సైడ్ లైట్స్.. 2004లో రామాయంపేట నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మా దేవేందర్రెడ్డి, 2014లో మెదక్ నుంచి బరిలోకి దిగారు. మాజీ లోక్సభ సభ్యురాలు, సినీనటి విజయశాంతి మెదక్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున బరిలో దిగి ఓటమి పాలయ్యారు. మెదక్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మా దేవేందర్రెడ్డి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు. దుబ్బాక నుంచి సోలిపేట రామలింగారెడ్డి టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్గా పదవి స్వీకరించారు. సిద్దిపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా టి.హరీష్రావు వరుసగా ఐదో పర్యాయం బరిలో నిలిచి, కాంగ్రెస్ అభ్యర్థిపై 93వేల పైచిలుకు ఓట్ల మెజారిటీని సాధించి రికార్డు సృష్టించారు. నర్సాపూర్ నుంచి వరుసగా మూడో పర్యాయం విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి పరాజయం పాలయ్యారు. ∙2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన చింత ప్రభాకర్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2014 ఎన్నికల నాటికి టీఆర్ఎస్లో చేరిన చింత ప్రభాకర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జయప్రకాశ్రెడ్డిపై గెచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అందోలు నుంచి గతంలో టీడీపీ నుంచి రెండు సార్లు విజయం సాధించి, మంత్రిగా పనిచేసిన బాబూమోహన్ 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్లో చివరి నిమిషంలో చేరి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహపై విజయం సాధించారు. ఖేడ్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పి.కిష్టారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజా వ్యతిరేకతను తట్టుకుని మరీ విజయం సాధించారు. అయితే 2015 ఆగస్టులో గుండెపోటుతో కిష్టారెడ్డి మరణించారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గా భూపాల్రెడ్డి విజయం సాధించారు. గతంలో గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించిన గీతారెడ్డి నియోజకర్గాల పునర్విభజన అనంతరం 2009, 14 ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి వరస విజయాలు సాధించారు. -
మేనిఫెస్టో అంశాలపై ఏఐపీసీ కసరత్తు: గీతారెడ్డి
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అంశాలపై తాము కూడా కసరత్తు చేస్తున్నామని ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ (ఏఐపీసీ) దక్షిణ భారత కోఆర్డినేటర్, మాజీ మంత్రి జె.గీతారెడ్డి చెప్పారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కూడా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ప్రతిపాదించిన 5 అంశాలను అక్కడి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చారని వెల్లడించారు. సోమవారం గాంధీభవన్లో గీతారెడ్డి ప్రొఫెషనల్ కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, రోహిత్, కల్యాణ్ నార్ల తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ నేతృత్వంలోని ప్రొఫెషనల్ కాంగ్రెస్లో దేశవ్యాప్తంగా 5 వేల మంది సభ్యులుగా ఉన్నారని, తెలంగాణలో కూడా 450 మంది సభ్యత్వం తీసుకున్నారని ఆమె వివరించారు. ఏఐపీసీ నిర్వహిస్తోన్న మంతన్ సంవాద్ అనే కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్లో జరిగే ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం’అనే సెమినార్లో పాల్గొనేందుకు శశిథరూర్ వస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
ప్రజల ఆరోగ్యంతో రాజకీయం వద్దు : గీతారెడ్డి
సంగారెడ్డి టౌన్ : ప్రజల ఆరోగ్యంతో రాజకీయం చేయవద్దని సంగారెడ్డి పట్టణ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి అనేది ప్రజల ఆకాంక్ష అని, మెడికల్ కాలేజీ ఏర్పాటుకై దీక్ష చేస్తున్న జగ్గారెడ్డికి సంఘీభావం తెలుపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల నిరవధిక రిలే నిరహర దీక్ష రెండో రోజు కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ప్రకాశ్రావు, జిల్లా సెక్రెటరీ సయ్యద్ జలాలుద్దీన్, నాయకులు ఎం.ఏ.రహమాన్, నరేందర్రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజిరెడ్డిగోదావరి, సంగారెడ్డి పట్టణ మెడికల్ షాపు అసోసియేషన్, రేషన్ డీలర్స్ అసోసియేషన్, కిరాణ అండ్ గ్రెన్ జనరల్ మర్చంట్ అసోసియేషన్, అబ్ధుల్ ఖుయ్యూమ్ హాఫెజ్, సంగారెడ్డి నియోజకవర్గ యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిఫ్ ఫాస్టర్లు దీక్ష వేదిక వద్దకు వచ్చి జగ్గారెడ్డితో పాటు దీక్ష చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిఫ్ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశిస్సులు అందజేశారు. జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయకపోవడం అన్యాయమన్నారు. ఉమ్మడి జిల్లాకు కేంద్ర బిందువు అయిన సంగారెడ్డి కాకుండా కొత్త జిల్లా సిద్దిపేటలో కళాశాల ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ఇప్పటికే సిద్దిపేటలో ఓ ప్రైవేట్ కళాశాల ఉండగా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుమతి ఇచ్చారని, ములుగులో మరో ప్రైవేట్ మెడికల్ కాలేజి నడుస్తుందని, దానిలో ఇద్దరు మంత్రులు సైతం దానిలో కలిసి ఉన్నారన్నారు. ఉమ్మడి జిల్లాలో పుట్టిన ముఖ్యమంత్రి సంగారెడ్డి జిల్లా ప్రజలకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారన్నారు. జగ్గారెడ్డి పోరాటంలో కాంగ్రెస్ పార్టీ వెంట ఉందని ఏలాంటి కార్యక్రమాలు చేపట్టిన సంఘీభావం తెలుపుతూ ముందుకు వెళ్తామన్నారు. ఈ ధర్నాలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి తోపాజి అనంతకిషన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్కుమార్, శ్రీకాంత్, శంకర్రెడ్డి, రఘుగౌడ్, మహేశ్, షేక్ సాబేర్, సంజీవ్, సు«ధాకర్తో పాటు సంగారెడ్డి పట్టణం, వివిధ గ్రామాల నాయకులుపాల్గొన్నారు. -
ఆర్థిక క్రమశిక్షణ లేదు.. అడిగినా వివరణ ఇవ్వలేదు
సాక్షి, హైదరాబాద్: వివిధ సంస్థల నుంచి తీసుకున్న అప్పులను రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంగా చూపించిందని పీఏసీకి కాగ్ నివేదించింది. సర్కారు ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని, దీనిపై అధికారులకు లేఖ రాసినా వివరణ ఇవ్వలేదని పేర్కొంది. సోమవారం శాసనసభ కమిటీహాలులో పీఏసీ సమావేశమైంది. పీఏసీ చైర్పర్సన్ గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మణ్, సీఎల్పీ ఉపనేత జీవన్రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, రాములునాయక్ హాజరయ్యారు. పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పీఏసీకి కాగ్ అధికారులు వివరణ ఇస్తూ.. ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకుని, నిధులు మళ్లించి ప్రభుత్వం ఆదాయంగా చూపించిందన్నారు. హడ్కో ద్వారా తీసుకున్న అప్పును ఆర్థిక శాఖ ఆదాయంగా చూపించిందని వివరించారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ తీసుకున్న రుణాన్ని ఆదాయంగా చూపించారన్నారు. విద్య, వైద్య రంగాలకు నిధుల కేటాయింపులు, ఖర్చులు ఏటేటా తగ్గించార, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు కేటాయించినా ఖర్చు చేయలేదన్నారు. దీంతో సమావేశానికి ఆర్థిక శాఖ అధికారులను పిలిచి సమాచారం తీసుకోవాలని పీఏసీ నిర్ణయించింది. -
చదువుతోనే సాధికారత
సమాజంలో మహిళ పురుషుడితో పాటు సమానంగా ఎదగడానికి చదువు ఒక్కటే మార్గం. చదువుతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. మహిళలు భరించేతత్వం వీడి ప్రశ్నించేతత్వం పెంచుకున్నప్పుడే అన్ని రంగాల్లో రాణించగలరు’ అని యాదాద్రి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జి. గీతారెడ్డి తెలిపారు. మహిళా సాధికారత– సమాన అవకాశాలు అనే అంశంపై ‘సాక్షి’కి పలు విషయాలు వెల్లడించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. సాక్షి, యాదాద్రి : ఇంటర్ చదువుతుండగానే నాకు వివాహమైంది. కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహంతోనే ఉన్నత చదువులు చదివినా. 1990లో మొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరా. 1995లో గ్రూప్–2 అధికారిగా ఎంపికై డిప్యూటీ తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించారు. 2014 వరకు మహబూబ్నగర్లో మెప్మా పీడీగా పని చేశా. 2014లో యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓగా వచ్చాను. మహిళలు అన్నిరంగాల్లో రాణించలేరని నాతో చాలా మంది అన్నారు. ఆ మాటలను నేటి మహిళలు కొట్టిపడేస్తున్నారు. రిజర్వేషన్లు 50శాతానికి పెంచాలి సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు అన్నింటిల్లో సమాన అవకాశాలు కల్పించాలి. ప్రధానంగా 33శాతంగా ఉన్న రిజర్వేషన్లను 50శాతానికి పెంచాలి. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే మహిళలు చదువును మధ్యలో ఆపివేయకుండా ఉన్నత చదువులు చదివి తన కాళ్లపై తాను నిలబడగలిగే స్థితికి ఎదగాలి. ఉద్యోగాలు సంపాదించి ఆర్థిక స్వాలంబన సాధించాలి. ప్రస్తుతం ప్రభుత్వాలు మహిళలకు అనేక చట్టాలను ప్రవేశపెట్టింది. అయితే కుటుంబంలో, సమాజంలో మహిళలపై ఇంకా వివక్ష ఉంది. కొన్నిచోట్ల రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారు. మనస్సుల్లో మార్పు రావాలి. కుటుంబంలో మగపిల్ల వాడితో సమానంగా ఆడపిల్లను చూడాలి. అక్కడ నుంచే వివక్ష తొలగిపోతోంది. మార్పు ప్రారంభమవుతుంది. విద్య, వైద్యం వంటి విషయాలపై శ్రద్ధ పెట్టాలి. గృహహింసను ఎదుర్కోవాలి ఇంకా కొన్నిచోట్ల గృహహింస చోటు చేసుకుంటుంది. గృహ హింసను సహించి ఊరుకునే పరిస్థితి నుంచి ఎదుర్కోవడానికి ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి. చదువుకోవాలి. ఆర్థికంగా ఎదగాలి. మరింతగా ముందుకుసాగాలి. నలుగురున్న సమాజంలో ఉన్నామన్న భావన పెంపొందించుకోవాలి. పురుషుల్లో తోటి మనిషిని వేధించే మనస్తత్వం మారాలి. సతాయించాలనే విధానం తొలగిపోవాలి. గృహహింసను పట్టించుకోకుండా నాకేమిటి అనే బాధ్యతారాహిత్యాన్ని సమాజం వీడనాడాలి. చట్టాలు మరింత వేగంగా పనిచేయాలి. లింగనిర్ధారణ పరీక్షలు మానుకోవాలి సమాజంలో మహిళలు ఎక్కువగా చదువును మధ్యలోనే ఆపివేస్తున్నారు. చదువు ఆపివేయడానికి పలు కారణాలు ఉన్నాయి. ఆడపిల్లలకు చదువు ఎందుకులే అనే భావన నుంచి చదివించాలని అనే ఆలోచనలోకి తల్లిదండ్రులు వచ్చారు. ఇది శుభసూచకం. అయితే ప్రాథమిక స్థాయిలోనే విద్యను ఆపివేయకుండా ఉన్నత చదువులు చదవాలి. బ్రూణహత్యలను నివారణకు ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. లింగనిర్ధారణ చేసే డాక్టర్లను, స్కానింగ్ సెంటర్లను గుర్తించి కఠినంగా శిక్షించి, ఆవిషయాన్ని సమాజానికి తెలపాలి. లింగనిర్ధారణ పరీక్షలు ఆపితే ఆడపిల్లల నిష్పత్తి పెరుగుతోంది. -
కేటీఆర్ దేశాలు తిరిగి ఇదే నేర్చుకున్నావా?
సాక్షి, హైదారాబాద్ : అధికార టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ అవమానిస్తే తెరాస ఎంపీలు నోటికి బట్టకట్టుకొని కూర్చున్నారంటూ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మోదీ ప్రభుత్వానికి లొంగిపోయిందని, సీబీఐ కేసులకు భయపడి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని జీవన్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రానికి బడ్జెట్లో నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఎందుకు ప్రశ్నించలేదని, కేసీఆర్ ఉద్యమ స్పూర్తి ఎక్కడ అంటూ ప్రశ్నించారు. జైతెలంగాణ నుంచి జై ఆంధ్రగా కేసీఆర్ మారిందని విమర్శించారు. దేశాలు తిరిగి ఇదే నేర్చుకున్నావా? : గీతారెడ్డి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి మండిపడ్డారు. విదేశాల్లో ఉన్నత విద్య చదువుకున్న మంత్రి ఇలా మాట్లాడటం భావ్యమేనా అని ప్రశ్నించారు. ఒకప్పుడు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సోనియాగాంధీ దగ్గర మోకరిల్లారని.. అందులో మీ పిల్లలు కూడా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆరోజు రాహుల్ గాంధీ పప్పు అనిపించే అక్కడికెళ్లారా అంటూ విమర్శించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు గాని, ఇతర టీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు పప్పు కాదని, గుజరాత్ ఎన్నికల్లో మోదీని రాహుల్ గాంధీ గడగడలాడించారని పేర్కొన్నారు. -
ఇరిగేషన్పై పీఏసీలో చర్చ: గీతా రెడ్డి
హైదరాబాద్: పీఏసీ మీటింగ్ లో ఇరిగేషన్ ఫై రెండు పర్యాయాలు ఆడిట్ చేశామని పీఏసీ చైర్మన్ గీతారెడ్డి తెలిపారు. 1989 నుంచి 2000 వరకు 14 ఆక్షన్ రిపోర్ట్లఫై చర్చించామన్నారు. ఇందులో మొదటిది కాంట్రాక్టర్లకు లాభం చేకూరేలా ఉందని.. దానిపై పీఏసీ చర్చించిందని ఆమె తెలిపారు. ప్రాజెక్టుల ఆలస్యం, పునరాకృతి తదితర అంశాలఫై కూడా మీటింగ్లో చర్చించామని చెప్పారు. -
వారిపై అనర్హత వేటు వేయండి: టీ.కాంగ్రెస్
హైదరాబాద్ : పెంచిన విద్యుత్,ఆర్టీసీ చార్జీలను కెసిఆర్ సర్కార్ తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం దిగి రాకపోతే ఇతర పార్టీలను కలుపుకుని కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తుందన్నారు. ఆదాయం పెరుగుతోందన్న ప్రభుత్వ పెద్దలు ఆ రాబడితో విద్యుత్, ఆర్టీసీ లోటును భర్తీ చేయాలన్నారు. మిషన్ భగీరథ,పాలమూరు రంగారెడ్డి,కాళేశ్వరం ప్రాజెక్టు ల నిర్మాణ అంచనాలను ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచడం వల్ల ఖజానా పై బారం పడుతుందన్నారు. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ప్రభుత్వం ఇలా ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతుందని చిన్నారెడ్డి విమర్శించారు. అంతకు ముందు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చిట్టం రామ్మోహన్ రెడ్డి, పువ్వాడ అజయ్లపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, చిన్నారెడ్డి, సంపత్, పద్మావతి ఉత్తమ్, వంశీచంద్రెడ్డి తరతరులు స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విప్ సంపత్ మాట్లాడుతూ తెరాసలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే లు చిట్టం రామ్ మోహన్ రెడ్డి,పువ్వాడ అజయ్ లపై అనర్హత వేటు వేయలంటూ స్పీకర్ మధుసూధనా చారికి ఫిర్యాదు చేశామన్నారు. ఆధారాలతో సహా పిటిషన్ సమర్పించినట్లు చెప్పారు. రెండేళ్లుగా తెరాస ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యంతో పాటు నైతిక విలువలను,రాజ్యాంగ స్పూర్తిని ఖునీ చేస్తోందని సంపత్ మండిపడ్డారు. డిస్ క్వాలిఫికేషన్ల పిటిషన్లపై స్పీకర్ స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు ను ఆశ్రయించినట్లు చెప్పారు. జులై 1 న ఈ కేసు విచారణకు రానున్నదని తెలిపారు. డబ్బు సంచులకో, ప్రలోభాలకో,తెరాస బ్లాక్ మెయిలింగ్కో లొంగిపోయి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నారన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేయలంటూ తాము పిటిషన్ లు ఇచ్చినప్పటికీ స్పీకర్ స్పందించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ గీతారెడ్డి అన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యే లకు స్పీకర్ ఆఫీసు ఇప్పటివరకు నోటీసులే ఇవ్వలేదన్నారు. ఫిరాయింపు నిరోధక చట్టంను అమలు చేయాల్సిన స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఫిరాయింపుదారులపై నిర్ణయం తీసుకోకుండా రాజ్యాంగాన్ని బుట్టదాఖలు చేయడం ఎంతవరకు సమంజసమని గీతారెడ్డి ప్రశ్నించారు. -
'కమీషన్లు తీసుకుంటూ ఖజానాపై భారం వేస్తుంది'
హైదరాబాద్ : రాష్ట్రంలో పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గీతారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లో గీతారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఆర్టీసీ ఛార్జీలు పెంచమని ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ విస్మరించారని ఆరోపించారు. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపు ద్వారా పేదలు, మధ్య తరగతి ప్రజలుపై ఈ ప్రభుత్వం వందల కోట్ల భారం వేసిందని విమర్శించారు. తగ్గించకపోతే ఇతర పార్టీలతో కలసి కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తుందని ఆమె హెచ్చరించారు. మిషన్ భగీరథ, పాలమూరు - రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్ల నిర్మాణ వ్యయాలను అంచనాలను ఇష్టానుసారంగా ప్రభుత్వం పెంచేస్తుందని చెప్పారు. కమీషన్లు తీసుకుంటూ ఖజానాపై భారం వేస్తుందని టీఆర్ఎస్పై గీతారెడ్డి మండిపడ్డారు. -
పీఏసీ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: చైర్పర్సన్ గీతారెడ్డి అధ్యక్షతన తెలంగాణ పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలోని కమిటీ హాల్లో శనివారం జరుగుతున్న ఈ సమావేశంలో ముందుగా స్పీకర్ మధుసూదనాచారి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బాలరాజు, గంగుల కమలాకర్, రాములు నాయక్, జీవన్రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు. -
వీణవంక బాధితురాలికి పరామర్శ
కరీంనగర్: వీణవంక మండలం చల్లూరులో గ్యాంగ్రేప్కు గురైన బాధితురాలిని బుధవారం మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద పరామర్శిచారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ.. ఈ ఘటనపై మహిళా కమిషన్కు ఈ నెల 5న ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఓ దళిత యువతిపై ముగ్గురు యువకులు పైశాచికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన సృష్టించిన విషయం తెలిసిందే. -
ఇకనైనా వర్షాలు కురవాలి
♦ {పజలు సుఖంగా ఉండాలని గంగమ్మ తల్లిని వేడుకున్నా.. ♦ మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డి మోర్తాడ్ : గోదావరి పుష్కరాలు ముగిశాక అయినా వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గంగమ్మతల్లిని వేడుకున్నానని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జె.గీతారెడ్డి చెప్పారు. మండలంలోని తడపాకల్కు గురువారం పుష్కర స్నానానికి వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. పుష్కరాలతోనైనా వాతావరణ పరిస్థితులు మారాలని ఆకాంక్షించారు. పుష్కరాల ఏర్పాట్లు బాగున్నాయని, స్థానికుల సహకారంతో సజావుగా సాగుతున్నాయని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారన్నారు.ఆమె వెంట నాయకులు శ్రీనివాస్, సుమన్, సతీష్ ఉన్నారు. సోనియూ ఆశించినట్టుగానే అభివృద్ధి... సోనియా గాంధీ ఆశించినట్లుగానే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని కల్వకుర్తి ఎమ్మెల్యే, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచందర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన గుమ్మిర్యాల్లో పుష్కర స్నానం చేశాక మాట్లాడారు. -
సస్పెన్షన్ ఎత్తివేతపై ఏకభిప్రాయం లేదు
స్పీకర్ మధుసూదనాచారి స్పష్టీకరణ హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేతపై అన్ని పార్టీలు ఏకభిప్రాయానికి రాలేదని, అందుకే ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకోలేకపోయామని స్పీకర్ మధుసూదనాచారి స్పష్టం చేశారు. ఏకభిప్రాయం కోసం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ ఎల్పీనేత కె.లక్ష్మణ్, కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి తదితరులు ప్రశ్నోత్తరాల అనంతరం పట్టుబట్టారు. సమావేశాలకు ఇంకా రెండురోజులే సమయం ఉందని, టీడీపీ సభ్యులు లేకుండానే తొలి బడ్జెట్ సమావేశాలు జరుపుకోవడం సరికాదని విపక్షాలు మండిపడ్డాయి. కావాలనే సభ లో గొడవ చేయడంతోనే సస్పెండ్ చేయా ల్సి వచ్చిందని హరీశ్రావు పేర్కొన్నారు. -
సబ్ప్లాన్పై దుమారం
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై విపక్షాల ముప్పేట దాడి సబ్ప్లాన్ చట్టాన్ని ఇంకా అడాప్ట్ చేసుకోలేదన్న ఉప ముఖ్యమంత్రి కడియం వ్యాఖ్యలపై మండిపాటు విపక్షాల ఆందోళనలతో అట్టుడికిన శాసనసభ హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికల అమలులో సర్కారు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రం ఏర్పాటై 9 నెలలు గడిచినా ఇంతవరకు సబ్ప్లాన్ అమలుకు సంబంధించిన నిబంధనలను సైతం రూపొందించలేదని ఎండగట్టాయి. సబ్ప్లాన్ అమలు తీరును సమీక్షించేందుకు ఆర్నెల్ల కోసారి ముఖ్యమంత్రి నేతృత్వంలో జరగాల్సిన కౌన్సిల్ సమావేశాన్ని ఇప్పటివరకు నిర్వహించలేదని దుమ్మెత్తిపోశాయి. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలు ముప్పేటదాడికి దిగడంతో మంగళవారం శాసనసభలో పలుమార్లు గందరగోళం ఏర్పడింది. విపక్షాల ప్రశ్నలకు బదులిచ్చే క్రమంలో ‘సబ్ప్లాన్ చట్టాన్ని ఇంకా తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేసుకోలేదు’ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించడం అగ్నికి ఆజ్యం పోసింది. కాంగ్రెస్ సభ్యురాలు జె.గీతారెడ్డి సభా నిర్వహణ నియమావళిలోని 344వ నిబంధన కింద ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు అంశాన్ని లేవనెత్తారు. 2014-15 బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపులతో పోల్చితే వ్యయం చాలా తక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 15 శాతం మాత్రమే విడుదలయ్యాయన్నారు. విడుదల కాని నిధులు మురిగిపోకుండా వచ్చే బడ్జెట్ కేటాయింపుల్లో జమచేసే విధంగా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టానికి సవరణలు చేయాలని సూచించారు. మాల, మాదిగ మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారని సంపత్కుమార్ (కాంగ్రెస్) ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందిస్తూ గత బడ్జెట్లో కేటాయించిన నిధులు విడుదల కాకపోవడానికి గల కారణాలను వివరించారు. ఉప ప్రణాళికల చట్ట సవరణ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, గీతారెడ్డి చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఈ చట్టాన్ని ఇంకా తెలంగాణకు అడాప్ట్ చేసుకోలేదని, ఆ సమయంలో ఈ మేరకు సవరణలు చేస్తామన్నారు. మంత్రి సమాధానంపై బీజేపీఎల్పీనేత లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాన్ని అడాప్ట్ చేసుకోడానికి ఒక్కరోజు చాలని, ఇంతకాలం ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. సబ్ప్లాన్ చట్టాన్ని ఇంకా అడాప్ట్ చేసుకోకపోవడం శోచనీయమని గీతారెడ్డి వ్యాఖ్యానించారు. ఇది దళితులైన మాకు చెంపపట్టు అన్నారు. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నంలో చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. అడాప్ట్ చేసుకోడానికి 9 నెలలు ఎందుకు ఆగారని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పీకర్ అనుమతితో భట్టి విక్రమార్క మాట్లాడుతుండగా, హోంమంత్రి నాయిని అడ్డుపడ్డారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయన్నారు. -
అధికారికంగా ఈశ్వరీబాయి వర్ధంతి: కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఈశ్వరీబాయి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈశ్వరీబాయి కుమార్తె, కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి ఈ అంశంపై సోమవారం సచివాలయంలో సీఎం కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి 1969లో జరిగిన పోరాటంలో ఈశ్వరీబాయి చేసిన ప్రసంగాలు తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయని చెప్పారు. ఆమె వర్ధంతిని ఫిబ్రవరి 24న అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో పొందుపరుస్తామని వెల్లడించారు. కాగా, ఈశ్వరీబాయి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం ప్రకటించడంపై గీతారెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. -
అధికారికంగా ఈశ్వరీబాయి వర్ధంతి
హైదరాబాద్: స్వాతంత్ర్య సమరయోధురాలు ఈశ్వరీబాయి వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ విషయాన్ని ప్రకటించారు. ఈశ్వరీబాయి కుమార్తె మాజీ మంత్రి గీతారెడ్డి కేసీఆర్ను కలిశారు. తన తల్లి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని గీతారెడ్డి విజ్ఞప్తి చేయగా, కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఫిబ్రవరి 24న ఈశ్వరీబాయి వర్ధంతి నిర్వహిస్తారు. -
'సభలో టీఆర్ఎస్ సభ్యులకే మాట్లాడే అవకాశం'
హైదరాబాద్: అసెంబ్లీలో టీఆర్ఎస్ సభ్యులకే మాట్లాడే అవకాశం ఇస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టి. జీవన్రెడ్డి, జి.గీతారెడ్డి ఆరోపించారు. తమపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా స్పీకర్ ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం టీ కాంగ్రెస్ సభ్యులు సస్పెన్షన్కు గురైన అనంతరం అసెంబ్లీ వెలుపల టి. జీవన్రెడ్డి, జి.గీతారెడ్డి మాట్లాడుతూ... ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్కు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. ఇదే అంశంపై ఈ రోజు సాయంత్రం గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అవసరమైతే ఫిరాయింపులపై న్యాయస్థానంలో కూడా పోరాడతామని స్పష్టం చేశారు. అదే సమయంలో అక్కడే ఉన్న మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, డీకే అరుణ మాట్లాడుతూ... పార్టీ ఫిరాయింపులతో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న కేసీఆర్ తీరుపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చామని తెలిపారు. ఈ తీర్మానం నిబంధనలకు వ్యతిరేకమంటూ మంత్రి హరీష్రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని వారు హెచ్చరించారు. సీఎంగా కేసీఆర్ని అనర్హుడిగా ప్రకటించాలని గవర్నర్ను కలుస్తామని డీకే అరుణ, మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఫిరాయింపులపై చర్చకు ప్రతిపక్షం పట్టుపట్టింది. అందుకు అధికార పక్షం ససేమిరా అంది. దీంతో ప్రతిపక్షం సభ జరగకుండా అవాంతరాలు సృష్టించింది. దాంతో 13 మంది కాంగ్రెస్ సభ్యులను స్పీకర్ ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. -
కల్తీ పాలతో ఆరోగ్యానికి చేటు:గీతారెడ్డి
-
కల్తీ పాలపై దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ
హైదరాబాద్ : కల్తీ పాలపై బుధవారం తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. శాసనసభలో ప్రశ్నోత్తరాలలో విపక్ష సభ్యులు కల్తీపాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కల్తీపాల విక్రయాలను అరికట్టాలని ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. పశువుల నుంచి పాలు త్వరగా తీసేందుకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు వినియోగిస్తున్నారని, దీనివల్ల దుష్ప్రరిణామాలు ఉన్నాయని ఆయన సభ దృష్టికి తీసుకు వచ్చారు. మరోవైపు రైతులు...వెటర్నరీ సిబ్బంది లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వెటర్నరీ శాఖలో ఉన్న ఖాళీలను ప్రభుత్వం తక్షణమే భర్తి చేయాలన్నారు. గోపాల మిత్ర వేతం రూ.3,500 నుంచి 2,500లకు తగ్గించారని, దీనివల్ల గోపాల మిత్రల సేవలు సరిగా అందించలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ కల్తీపాల నియంత్రణకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య దృష్ట్యా వైద్యులు తనను పాలు తాగాలని సూచించినా...కల్తీ భయంతో పాలు కూడా తాగటం లేదన్నారు. సభ్యుల ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానం ఇస్తూ కల్తీపాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. -
టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్
హైదరాబాద్ : మాజీమంత్రి, కాంగ్రెస్ నేత ఎండీ ఫరీదుద్దీన్ టీఆర్ఎస్లో చేరారు. గురువారం హైదరాబాద్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఏడాది కాలంగా ఫరీదుద్దీన్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి గీతారెడ్డితో విభేదాలు తలెత్తాయి. దాంతో అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో సైతం ఫరీరుద్దీన్ పరోక్షంగా టీఆర్ఎస్కు మద్దతు పలికారని గీతారెడ్డి అప్పట్లో అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దాంతో ఫరీద్ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న అధిష్టానం నెల రోజుల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఫరీద్ టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆయన అనుచరులంతా టీఆర్ఎస్లో చేరారు. -
సీఎల్పీ ఉపనేతలుగా గీతా, జీవన్, కోమటిరెడ్డి
ఏడుగురు నేతలకుకార్యవర్గంలో చోటు కార్యదర్శి పోస్టుకే భట్టి పరిమితం జానా తీరుపై డీఎస్ అసంతృప్తి హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యవర్గ జాబితాను సీఎల్పీ నేత కె.జానారెడ్డి మంగళవారం ప్రకటించారు. ఇందులో ఏడుగురు నేతలకు చోటు కల్పించారు. సీనియర్ ఎమ్మెల్యేలు జె.గీతారెడ్డి, టి.జీవన్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉప నాయకులుగా నియమించారు. అలాగే కార్యదర్శులుగా మల్లు భట్టి విక్రమార్క, టి.రామ్మోహన్రెడ్డి, కోశాధికారిగా పువ్వాడ అజయ్కుమార్, పార్టీ విప్గా వి.సంపత్ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి కూడా జానారెడ్డి తెలిపారు. అయితే ఈ జాబితాపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో తనను కనీసం సంప్రదించకపోవడంపై మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిపి సీఎల్పీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం పార్టీలో ఆనవాయితీగా వస్తోందని, ఎన్నికల ముందు వరకు కొనసాగిన కార్యవర్గమే ఇందుకు నిదర్శనమని డీఎస్ సన్నిహితులు పేర్కొన్నారు. ఈసారి జానారెడ్డి ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టారని విమర్శించారు. ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సీఎల్పీ కార్యవర్గాన్ని డీఎస్ నియమించుకుంటారన్న ఉద్దేశంతోనే తాజా జాబితాలో వారికి చోటు కల్పించలేదని జానారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. డీఎస్ వర్గీయులు మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఖ్య మొత్తం 30కి మించే పరిస్థితి లేదని, అలాంటప్పుడు వేర్వేరు కార్యవర్గాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం సీఎల్పీ జాబితాపై పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, రెడ్యానాయక్, చిన్నారెడ్డిలకు ఇందులో చోటు కల్పించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. సామాజిక సమతుల్యం లేదని, ఎస్టీ నేతకు ఇందులో చోటు లేకపోవడం బాధాకరమని వాఖ్యానించారు. పీఏసీ రేసులో ఆ నలుగురు శాసనసభ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించనున్న నేపథ్యంలో కాంగ్రెస్లో నలుగురు ఎమ్మెల్యేలు ఆ పదవిని ఆశిస్తున్నారు. వీరిలో డీకే అరుణతోపాటు రెడ్యానాయక్, రాంరెడ్డి వెంకటరెడ్డి, కిష్టారెడ్డి ఉన్నారు. అయితే డీకే అరుణకు మినహా మిగిలిన ముగ్గురు నేతలకు చెరో ఏడాది చొప్పున పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని జానారెడ్డి యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆ నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. -
మా జిల్లా సీఎం మీరే
హరీష్నుద్దేశించి చమత్కరించిన గీతారెడ్డి సాక్షి, సంగారెడ్డి: ‘రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా.... మా మెదక్ జిల్లాకు మాత్రం మీరే ముఖ్యమంత్రి’ అంటూ మాజీ మంత్రి, జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి మంత్రి హరీష్రావునుద్దేశించి చమత్కరించారు. శనివారం సంగారెడ్డిలోని జెడ్పీ కార్యాలయంలో జిల్లా ప్రణాళికపై ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, కిష్టారెడ్డిలు ఘనంగా సన్మానించారు. అనంతరం గీతారెడ్డి మాట్లాడుతూ, గత జెడ్పీ సమావేశంతో పోలిస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యిందన్నారు. గతంలో తాము మంత్రులుగా వేదికపై ఉంటే... ఇప్పుడు మీరు వేదికపై ఉన్నారంటూ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి హరీష్ను ఉద్దేశించి అన్నారు. గత సమావేశంలో ఎమ్మెల్సీగా నా పక్కగా కూర్చున్న స్వామిగౌడ్కు మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నా, కానీ మంత్రులను శాసించే శాసనమండలి చైర్మన్ పదవి దక్కటం ఆనందంగా ఉందన్నారు. సీఎం చంద్రశేఖర్రావు తర్వాత మంత్రివర్గంలో ముఖ్యభూమిక పోషిస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేయాలి.. ఇప్పుడు హరీష్రావే జిల్లాకు ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి గీతారెడ్డి మాటలు విన్న మంత్రి హరీష్రావు, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. -
''ప్రజలకిచ్చిన ప్రతిహామీని టీఆర్ఎస్ నిలబెట్టుకోవాలి''
-
'సోనియాకు ధన్యవాదాలు చెబితే బాగుండేది'
హైదరాబాద్ : తెలంగాణ ఇచ్చిన యూపీఏ ప్రభుత్వానికి, సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలిపితే బాగుండేదని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత జానారెడ్డి అన్నారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై చర్చ సందర్భంగా ఆయన శుక్రవారం సభలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీది అగ్రస్థానమన్నారు. తెలంగాణ విజయం అందరిదని, నవ తెలంగాణ నిర్మాణ బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కాలపరిమితితో కూడిన ప్రణాళికలు అవసరమని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. సభలో సభ్యులు సహనంతో ప్రవర్తించాలని,ఆవేశంతో మాట్లాడకపోవటమే మంచిదని ఆయన సూచించారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారో వివరించలేదని జానా అన్నారు. కాగా తెలంగాణ సాధనలో టీఆర్ఎస్ అగ్రభాగంలో నిలిచిందని ఆయన ప్రశంసించారు. కాగా అంతకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు చట్టబద్ధత తెచ్చిన ఘటన కాంగ్రెస్ పార్టీదే అన్నారు. పంట రుణాలను త్వరగా మాఫీ చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు స్వాగతిస్తామన్నారు. కాగా తెలంగాణ ఇచ్చిన సోనియా పేరును గవర్నర్ ప్రసంగంలో స్మరించుకోకపోవటం బాధాకరమని గీతారెడ్డి వ్యాఖ్యానించారు. -
'ప్రతిపక్షాలతో సంప్రదించి ఒక నిర్ణయానికి వస్తాం'
హైదరాబాద్ : డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో ప్రతిపక్ష సభ్యులు తర్జన భర్జన పడుతున్నారు. స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వటం సంప్రదాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గీతారెడ్డి అన్నారు. అయితే అధికార టీఆర్ఎస్ డిప్యూటీ స్పీకర్ పదవికి అభ్యర్థిని ప్రకటించిందని ఆమె పేర్కొన్నారు. ఈ అంశంపై ఇతర ప్రతిపక్షాలతో సంప్రదించి ఒక నిర్ణయానికి వస్తామని గీతారెడ్డి తెలిపారు. డిప్యూటీ స్పీకర్ను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం, లేదంటే ప్రతిపక్షాలు నుంచి అభ్యర్థిని పోటీకి పెట్టడం, కాదంటే ఎన్నికకు దూరంగా ఉండటం ఈ మూడు ప్రత్యామ్నాయాలు తమ ముందు ఉన్నాయని ఆమె చెప్పారు. మరోవైపు తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టడానికి ఎం.పద్మా దేవేందర్రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంలేదు. డిప్యూటీ స్పీకర్గా ఉంటే రాజకీయంగా నష్టపోతానని, దానికన్నా ఎమ్మెల్యేగా ఉంటేనే మంచిదని పేర్కొంటున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టాలంటూ ఆమెకు శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్రావు ద్వారా కేసీఆర్ ఆదేశాలిచ్చారు. ఇందుకు పద్మ అంగీకరించలేదు. -
గీతా...అరుణ....జయ...విజయ...
ముఖ్యమంత్రి సీటుపై కన్నేసిన తెలంగాణ సీనియర్ నేతలకు ...కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, చినబాబు రాహుల్ గాంధీ అనుకోని రీతిలో ఝలక్ ఇచ్చారు. తెలంగాణకు దళితుడిని సీఎంను చేస్తామని కేసీఆర్ గతంలో ప్రకటిస్తే.... బీసీ ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబు ముందుకు వెళుతుంటే.... యువరాజు తాజాగా తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి మహిళ కావాలన్నది తన కోరిక అని బాంబు పేల్చారు. దీంతో సీఎం పోస్ట్పై ఆశలు పెట్టుకున్న టీ.కాంగ్రెస్ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. అవకాశం ఉంటే తనకు ముఖ్యమంత్రి పదవి కూడా రావచ్చేమోనని చెప్పిన వి.హనుమంతరావు రాహుల్ సభలో జరిగిన అవమానంతోనే దానిపై ఆశలు వదిలేసుకున్నారు. ఇక మరోవైపు రాహుల్ గాంధీ ప్రకటనతో అప్పుడే తెలంగాణలో చర్చలు జోరందుకున్నాయి. గీత... అరుణ... జయసుధ.... విజయశాంతి, సునీత లక్ష్మారెడ్డి ఇలా అనేక పేర్లు తెరమీదకు వచ్చేశాయి. తెలంగాణ మహిళా నేతలలో మాజీ మంత్రి గీతారెడ్డి బాగా సీనియర్. ఓ దశలో ఆమె ఉప ముఖ్యమంత్రి పదవికి కూడా పోటీ పడిన విషయం తెలిసిందే. రాహుల్ తాజా ప్రకటనతో ఆమెకు సీఎం పదవిపై ఆశలు పెరిగాయి. గద్వాల్ మహిళా నేత, మరో మాజీమంత్రి డీకే అరుణ కూడా తాను కూడా సీఎం రేసులో ఉన్నట్లు అప్పట్లో ఫీలర్లు వదిలారు. ఇక సినీరంగం నుంచి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జయసుధ, అలాగే ఇటీవలే కారును వదిలి చేయందుకున్న విజయశాంతి పేర్లు కూడా ఈ రేసులో వినిపిస్తున్నాయి. అలాగే మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా సీఎం అభ్యర్థి జాబితాలో ఉన్నా.. ఎంతవరకూ అవకాశం దక్కుతుందో చూడాలి. ఏమో గుర్రం ఎగురా వచ్చు ...అన్నట్లు తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవి ఎవరికి వరిస్తుందో చూడాలి మరి. -
‘గీత’ వూరేనా?
1.మాజీ మంత్రి జె. గీతారెడ్డి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఈ స్థానం నుంచి 11 వుంది పోటీలో ఉన్నారు. 2. అనవసరంగా మాజీ మంత్రి ఫరీదుద్ధిన్తో గిల్లికజ్జాలు పెట్టుకొని కష్టాలు కొనితెచ్చుకున్నారు. ఈ వర్గం వ్యతిరేకంగా పని చేసే అవకాశం ఉంది. ఆధిపత్యపోరు గీతారెడ్డి అదృష్ట గీతపై ప్రభావం చూపనుంది. 3. స్థానికేతరురాలైన గీతారెడ్డి గ్రామాలు తిరగలేదని గుర్రుగా ఉన్నారు. 4. కాంట్రాక్టర్లను తప్ప సాధారణ కార్యకర్తలను ఆమె దగ్గరకు రానివ్వలేదనే విమర్శలు ఉన్నాయి. 5. మరో వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ క్రిస్టియన్, మైనార్టీల ఓటతో పాటు వైఎస్సార్ సంక్షేవు పథకాలే అండగా ఉంటాయుని భావిస్తున్నారు. 21న జహీరాబాద్లో షర్మిల బహిరంగసభపై వైఎస్సార్సీపీ అభ్యర్థి భారీ అంచనాలు పెట్టుకున్నారు -
పల్లె ముఖం చూడని గీతమ్మ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఇపుడు ఎన్నికల ప్రచారంలో ఊరూవాడా తిరుగుతున్న గీతారెడ్డి..ఐదేళ్లుగా తాను గీసుకున్న గిరిని దాటికి బయటకు రాలేదు. దీంతో జహీరాబాద్ నియోజకవర్గంలోని 52 పల్లెలు తమ ఎమ్మెల్యే కోసం ఐదేళ్లుగా నిరీక్షిస్తున్నాయి. గీతారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైతే.. మంత్రి పదవికి ఖాయమని అప్పట్లో ప్రచారం సాగడంతో తమ పల్లెలు బాగుపడతాయని భావించిన గ్రామీణులంతా ఆమెకు ఓటేశారు. అనుకున్నట్టే ‘ఎర్రబుగ్గ’ కారెక్కి కూర్చున్న గీతారెడ్డి ఆతర్వాత పల్లెలను మరిచిపోయారు. 2009 ఎన్నికలకు జహీరాబాద్కు వలస వచ్చిన గీతారెడ్డి, ఇక్కడి నుంచి అసెంబ్లీకి అటునుంచి సచివాలయంలోని మంత్రి ఛాంబర్లో అడుగుపెట్టారు గానీ, తనను అసెంబ్లీకి పంపిన పల్లెలను ఒక్కసారంటే ఒక్కసారి కూడా కన్నెత్తి చూడలేదు. ఇంకొన్ని గ్రామాలకు ఒకే ఒకసారి ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆశలన్నీ ఆవిరి గీతారెడ్డికి భారీ, చెక్కర పరిశ్రమల శాఖ పదవి దక్కడంతో జహీరాబాద్ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి చూపిస్తారని ఈ ప్రాంత యువకులు ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ వారి ఆశలన్నీ అడియాశలు చేస్తూ, ఎలాంటి ఉపాధి చూపించకుండానే ఆమె పదవీ కాలం ముగిసిపోయింది. మరోవైపు శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధి నిధులు కూడా పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేకపోయారు. నియోజకవర్గంలో మొత్తం 142 పనులుకు గాను రూ 2.53 కోట్ల నిధులు మంజూరు కాగా, గీతారెడ్డి కేవలం 1.77 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన నిధులు వృథా అయ్యాయి. కనీసం అభివృద్ధి పనుల నిధులు కూడా ఖర్చు చేయలేని గీతమ్మను ఈ సార్వత్రిక ఎన్నికలు ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గం మారినా..మారని తీరు నియోజకవర్గంలో జహీరాబాద్, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం మండలాలు ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు గీతారెడ్డి 2009 కంటే ముందు అంటే 2004 ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అక్కడ కూడా పల్లెలను పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆమెపై వేటు వేయడానికి సిద్ధం కాగా, ముందే పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ వర్గాలు గీతారెడ్డిని 2009 ఎన్నికల్లో జహీరాబాద్ నియోజవర్గానికి పంపించాయి. ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కలిపి మొత్తం 112 గ్రామ పంచాయతీలుండగా.. గీతారెడ్డి ఇప్పటి వరకు 52 గ్రామ పంచాయతీల వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో అభివృద్ధికి నోచుకోని ఈ పల్లెలన్నీ ఆమెపై తీవ్రకోపంతో ఊగిపోతున్నాయి. అయితే గీతారెడ్డి వర్గీయులు మాత్రం గ్రామీణులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 2009లో తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో గీతారెడ్డి ఢిల్లీలోనే మకాం వేసి రాష్ట్ర సాధనకోసం శ్రమించారనీ, అందువల్లే ఆమె పల్లెల్లో పర్యటించడం సాధ్యం కాలేదని వివరిస్తున్నారు. గుర్రుమంటున్న పెల్లె జనం తమ ఓట్లతో ఐదేళ్లు అధికారంలో ఉన్న గీతారెడ్డి ఒక్కసారి కూడా తమ గ్రామాలకు రాకపోవడంపై పల్లె జనం గుర్రుగా ఉన్నారు. తమను పట్టించుకోని గీతారెడ్డికి ఓటెందుకు వేయాలో చెప్పమంటున్నారు. ఈ నేపథ్యంలో గీతారెడ్డి ఐదేళ్ల కాలంలో ఏఏ గ్రామాల్లో పర్యటించారన్న విషయాన్ని ‘సాక్షి’ తన పాఠకులకు వివరించే ప్రయత్నం చేసింది. ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచుల నుంచి సమాచారం సేకరించింది. వారు తెలిపిన వివరాల ప్రకారం... జహీరాబాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కలిసి మొత్తం 2,33,621 మంది ఓట్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,19,499 మంది కాగా, స్త్రీలు: 1,14,122 మంది ఉన్నారు. గీతారెడ్డి కాలుపెట్టిన గ్రామాల్లో దాదా 65 వేలకుపైగా ఓటర్లు ఉన్నారు. అయితే ఈ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయక ఓటర్లు కూడా బాగానే ఉన్నారు. రేపు జరుగబోయే ఎన్నికల్లో ఈ ఓటర్ల తీర్పే కీలకం కానుంది. నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఆనెగుంట, గుడ్పల్లి, ఔరంగ్నగర్, మామిడ్గి, బూర్దిపాడ్, గోపన్పల్లి, గోవంద్పూర్, జాడీమల్కాపూర్, హోతి(కె), మన్నాపూర్, శేఖాపూర్, పర్వతాపూర్, కాశీంపూర్, జీడిగడ్డతండా, ఒంటెలగడ్డ తండా, మధులైతండా, సజ్జారావుపేట తండా, మన్నాపూర్ తండా, రాయిపల్లి తండా, పడియాల్తండా, మందగుబ్బడితండా, శేఖాపూర్ తండా, మోడ్ తండా, మల్చల్మ తండా, విఠునాయక్తండాలకు గీతారెడ్డి ఒక్కసారి కూడా వెళ్లలేదు. న్యాల్కల్ మండలంలో 31 గ్రామ పంచాయతీలుండగా, తాటిపల్లి, రుక్మాపూర్, మొల్కన్పాడ్, హుమ్నాపూర్, ముర్తుజాపూర్, వడ్డి, టేకూర్ గ్రామాలతో మరో 8 గ్రామాల్లో మాజీమంత్రి కాలుకూడా పెట్టలేదు. ఝరాసంగం మండలంలో 28 గ్రామపంచాయతీల్లో: అనంత్సాగర్, జునెగామ్, ఇస్లాంపూర్, దేవరంపల్లి, జీర్లపల్లి, పోట్పల్లి, గినియార్పల్లి, చిల్కేపల్లి మేజర్ గ్రామాలతో పాటు 10 చిన్నాచితక గ్రామాలవైపు గీతారెడ్డి మొహం కూడా చూపలేదు. కోహీర్ మండలంలో 20 పంచాయతీలుండగా.. కొత్తూర్(కె), ఖానాపూర్, పోతిరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి, రాజనెల్లి, గోపినాయక్ తండా, సేడెగుట్టతండా, సిద్ధాపూర్ తండా, లాల్సింగ్ తండా తదిరత గ్రామాల్లో గీతారెడ్డి ఒక్కసారి కూడా పర్యటించలేదు. మరో 35 గ్రామాల్లో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు వెళ్లిన గీతారెడ్డి గ్రామంలో పూర్తిగా పర్యటించకుండానే వెనుదిరిగి వచ్చారు. -
తొలిదశ ‘ప్రాదేశిక’ ప్రచారానికి నేటితో తెర
సంగారెడ్డి డివిజన్, న్యూస్లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొదటి విడత ఎన్నికలు జరగనున్న 24 మండలాల్లో ప్రచారానికి శుక్రవారంతో తెరపడనుంది. దీంతో అన్ని రాజకీయపార్టీలు చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ ముఖ్యనేతలు చివరిరోజున ముమ్మర ప్రచారం చేయనున్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ ప్రభుగౌడ్, మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు కిష్టారెడ్డి, నందీశ్వర్గౌడ్, జయప్రకాశ్రెడ్డితోపాటు టీఆర్ఎస్ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు హరీష్రావు, ఇటీవలే ఆ పార్టీలో చేరిన బాబూమోహన్, టీడీపీ నేతలు శుక్రవారం గ్రామాల్లో ప్రచారం చేయనున్నారు. మొదటి విడతగా 24 జెడ్పీటీసీ, 353 స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా మండలాల్లో ముఖ్యనేతలు శుక్రవారం సాయంత్రం వరకు ఓటర్ల వద్దకు వెళ్లి మద్దతు కోరనున్నారు. ప్రాదేశిక ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిందే తడవుగా రాజకీయ పార్టీలు గ్రామాల్లో స్థానిక ప్రచారం ప్రారంభించాయి. గురువారం మాజీ మంత్రి గీతారెడ్డి న్యాల్కల్ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అలాగే ఆమె జహీరాబాద్ మండలంలో ప్రచారం చేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే హరీష్రావు సంగారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. మొదటి విడత ఎన్నికలు జరిగే సిద్దిపేట, గజ్వేల్లో మరోమారు పర్యటించనున్నారు. ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన బాబూమోహన్ రేగోడ్ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇదిలా ఉంటే జడ్పీ చైర్మన్ రేసులో ఉన్న జెడ్పీటీసీ అభ్యర్థుల మండలాల్లో ప్రధాన రాజకీయపార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం జిల్లాలో ఈ నెల 6న మొదటి విడతగా 24 మండలాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం ఆయా మండలాల్లో ఎన్నికల కేంద్రాలను సిద్ధం చేయటంతోపాటు గురువారం ఎన్నికల సిబ్బంది నియామకం పూర్తిచేశారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని అధికారులు చేరవేశారు. మరోవైపు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. -
'హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనపై హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి అన్నారు. రాష్ట్రపతి పాలన విషయంలో కేంద్రం ఆచితూచి నిర్ణయం తీసుకుందని ఆమె శుక్రవారమిక్కడ తెలిపారు. ఇకనుంచి నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెడతామని గీతారెడ్డి అన్నారు. అలాగే పార్టీ విజయానికి కృషి చేస్తామని గీతారెడ్డి తెలిపారు. కేంద్ర కేబినెట్ ఈరోజు ఉదయం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. -
'కుర్చీ' కోసం ఢిల్లీలో కుస్తీలు
రాజకీయాల్లో పదవే పరమావధి అంటారు రాజనీతి తత్వవేత్తలు. ఇప్పుడు ఈ సూత్రం తెలంగాణ నేతలు బాగా అమలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో సీఎం పదవిపై కన్నేశారు. సీఎం కుర్చీ నాదంటే నాదంటూ ఢిల్లీలో చైర్ గేం ఆడుతున్నారు. తెలంగాణ నేతల పవర్ గేం ఇప్పుడు ఢిల్లీలో కుస్తీలు పట్టిస్తుంది అంటున్నారు హస్తిన రాజకీయాలు బాగా తెలిసిన వాళ్లు. తెలంగాణ ప్రజలు సంబరాల్లో మునిగిపోతే మరోవైపు తెలంగాణ నేతలు సీఎం కుర్చీ గేమ్లో మునిగిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి సీఎం దళితుడే కావాలనే నినాదంతో దామోదర రాజనరసింహ ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టారు. మూడు నెలలగా ఈయన ఢిల్లీలోనే మకాం వేసి సీఎం సీటు కోసం అధిష్టానం పెద్దల గడపలన్నీ తొక్కుతున్నారు. ఈ నేపథ్యంలో దామోదర అందుబాటులో ఉండాలని అధిష్టానం నుంచి కూడా పిలుపు వచ్చిన నేపథ్యంలో సీఎం రేసులో ఆయన ముందున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దామోదర రాజనర్సింహ జిల్లాకే చెందిన మరో కాంగ్రెస్ నేత గీతారెడ్డి రెడ్డి నేనేం తక్కువ కాదంటూ సీఎం రేస్లో దూసుకెళ్తున్నారు. తనను రాజకీయాల్లో కి తీసుకొచ్చిన గాంధీ కుటుంబాన్నే నమ్ముకుని పావులు కదుపుతున్నారని మెదక్ జిల్లా వాసులు అనుకుంటున్నారు. ఇక..తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ కూడా అసలు మీరేంటీ..నేను సీఎం కావాలి అన్నట్లు ఢిల్లీలో వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయారని తెలంగాణ వాదులు అంటున్నారు. ఈ ముగ్గురు మెదక్ జిల్లా వాసులే కావడం గమనార్హం. వీరితోపాటు రేసులో లేనప్పటికీ సునీతా లక్ష్మారెడ్డి..హోం మంత్రి కోసం తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారట!. తాను సీఎంను అయితే...మీకు హోం మంత్రి ఇస్తానని గీతమ్మ..సునీతమ్మకు మాట ఇచ్చారట!. అయితే సీఎం, హోం రెండూ మెదక్ జిల్లాకి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకుంటుందా అంటూ తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు తెలంగాణ వాదులు. ఇక ఇప్పటి దాకా కిరణ్ వర్గంలో ఉన్నా జగ్గారెడ్డి తెలివిగా పావులు కదుపుతున్నారట!. తనకు మంత్రి పదవి ఎవరిస్తే వారితోనే అంటూ సిగ్నల్స్ పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇక నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే ముత్యం రెడ్డిలు కూడా ఇదే డిమాండ్తో ఉన్నట్లు సమాచారం. -
సిద్ధి వినాయక ఆలయానికి పోటెత్తిన భక్తజనం
న్యాల్కల్, న్యూస్లైన్: మండలంలోని రేజింతల్ గ్రామ శివారులో గల శ్రీసిద్ధి వినాయక ఆల యం భక్తజనసంద్రమైంది. నాలుగు రోజులుగా కొనసాగిన స్వామివారి ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజుతోపాటు ఆదివారం కావడంతో పరిసర జిల్లాలతోపాటు సరిహద్దులోని కర్నాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి దైవదర్శనం చేసుకున్నారు. ఉదయం స్వామివారికి అభిషేకం, గణపతి, శతచండీ హోమం, హోమసమాప్తి, పుర్ణాహుతి, మంగళ హారతి, మహా నైవేద్యం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. యజ్ఞశాల శివ, వినాయక నామస్మరణతో మార్మోగింది. 325 మంది దంపతులు యజ్ఞాల్లో పాల్గొన్నారు. హాజరైన మంత్రి గీతారెడ్డి... సిద్ధివినాయక ఉత్సవాల చివరి రోజైన ఆదివారం కంచికామ కోటి పీఠం ధర్మాధికారి శ్రీజయశంకర్ బాలగోపాల్తోపాటు రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. భర్త రామచంద్రారెడ్డితోపాటు అల్లుడు సుధీర్రెడ్డి హాజరయ్యా రు. మంత్రి గీతారెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు, ట్రస్టుసభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆల యంలో పూజలు నిర్వహించిన మంత్రి ఆ తరువాత యజ్ఞశాలను సందర్శిం చారు. ఈ ఉత్సవాల్లో డీసీసీబీ చైర్మన్ ఎం.జైపాల్రెడ్డి, నాయకులు భాస్కర్రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు జగనాథ్రెడ్డి, మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ సిద్ధిలింగయ్యస్వామి, సంగారెడ్డి ఆర్డీఓ ధర్మారెడ్డి, ట్రస్టు సభ్యులు రేజింతల్ సంగయ్య, రమేశ్ కుమార్పాండే, జ్ఞానేశ్వర్ సిందోల్, అల్లాడి నర్సింలు, ఉల్లిగడ్డబస్వరాజ్, నీల రాజేశ్వర్, చిద్రి లక్ష్మణ్, దిగంబర్, రేజింతల్ సర్పంచ్ రేణుక తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనుల దరిచేరని సంక్షేమ పథకాలు
జహీరాబాద్ టౌన్,న్యూస్లైన్: మధ్యదళారుల వల్ల ప్రభుత్వ పథకాలు గిరిజనుల దరి చేరడంలేదని భారీ పరిశ్రమల శాఖా మంత్రి గీతారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో శనివారం తెలంగాణ గిరిజన గర్జన సభ నిర్వహించారు. ఈ సభకు మంత్రి గీతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నాయన్నారు. తాను గిరిజన సంక్షేమం కోసం ఎంతో కృషి చేసినా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సానుభూతిపరులు గెలవకపోవడం విచారకరమన్నారు. భవిష్యత్లో గిరిజన సంక్షేమం కోసం మరింత కృషిచేస్తాన్నారు. రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగాలి రాజకీయాలను శాసించే స్థాయికి గిరిజ నులు ఎదగాలని మాజీ మంత్రి రవీంద్రనాయక్ పిలుపు నిచ్చారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వల్ల గిరిజనులు న్యాయం జరిగిందన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతుందన్నారు. వీరిద్దికి గిరిజనులు ఎంతగానో రుణపడి ఉంటారన్నారు. అనేక కారణాల వల్ల గిరిజనులు ప్రగతికి దూరంగా ఉన్నారన్నారు.తెలంగాణలో 15 వేల గిరిజన తండాలు ఉన్నాయని, తండాలన్నీ అభివృద్ధి చెందిననాడే తెలంగాణకు సార్థకత ఉంటుందన్నారు. పేదరికం వల్ల గిరిజనులు ఆడపిల్లలను విక్రయిస్తున్నారని ఇది చాలా దారుణమన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చెర్మైన్ జైపాల్రెడ్డి, తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నెహ్రూ నాయక్, టీ బెస్ జిల్లా అధ్యక్షుడు తులసీరాం రాథోడ్, గిరిజన నాయకులు కిషన్.పవార్, శంకర్ నాయక్, కరాటెరాజు, తెలంగాణ గిరి జన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రమేష్ రాథోడ్, కాంగ్రెస్ నాయకులు మంకాల్ సుభాష్,కండెం నర్సింలు పాల్గొన్నారు. తండాల్లో మౌలిక వసతులు కల్పించాలి సంగారెడ్డి మున్సిపాలిటీ: గిరిజన తండాల్లో మౌలిక వసతులు కల్పించాలని గిరిజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని రవీందర్ నాయక్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఐబీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1965లో గిరిజనులను ట్రైబల్స్గా గుర్తించి ఇందిరాగాంధీ వారి అభివృద్ధికి 11 రకాల బోర్డులను ఏర్పాటు చేసిందన్నారు. స్వయం ఉపాధి, శిక్షణ, మార్కెటింగ్ విధానంలో శిక్షణ ఇస్తూ రుణ సదుపాయం కల్పించేందుకు ఏర్పాటు చేసిన గిరిజన అభివృద్ధి సంస్థ, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్, కాఫీ కార్పొరేషన్, ట్రైకాన్, ట్రైఫెయిడ్ వంటి పలు కార్యక్రమాలను రూపొందించారని అయితే ఇవి అమలుకు నోచుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడున్నర శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నా ఒకటిన్నర శాతం మాత్రమే అమలవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 8 శాతం రిజర్వేషన్ కల్పిస్తే కేవలం రెండు శాతమే అమలవుతోందని, దీంతో గిరిజనుల ఉద్యోగాలను ఇతర వర్గాలు పొందాయన్నారు. పాలకుల అసమర్ధత వల్లనే నేటికి గిరిజన తండాల్లో శిశువిక్రయాలు జరుగుతున్నాయన్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రత్యేక నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించినందుకు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గోపిచంద్, కోఆర్డినేటర్ హరిసింగ్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్, ఇతర సంఘాల నాయకులు రాజేందర్ నాయక్ పాల్గొన్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
జహీరాబాద్, న్యూస్లైన్: రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి అన్నారు. శనివారం జహీరాబాద్ పట్టణంలోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతు హిత’ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గీతారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో రైతులకే పెద్దపీట వేశామన్నారు. అందువల్లే రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా సబ్సిడీలపై వ్యవసాయ పరికరాలను అందిస్తున్నామన్నారు. వీటిని వినియోగించుకుని రైతులు లబ్ధి పొందాలన్నారు. అంతేకాకుండా వ్యవసాయ శాస్త్రవేత్తల చేత రైతులకు సూచనలు, సలహాలు ఇప్పిస్తూ దిగుబడులు పెరిగేలా చూస్తున్నామన్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందని భావించే సర్కార్ తమదనీ, అందువల్లే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్సార్ తన తొలి సంతకర వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ అందించే ఫైలుపైనే చేశారని ఆమె గుర్తుచేశారు. ఆ పథకాన్ని ఇప్పటికీ అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా సకాలంలో రైతులకు పంపిణీ చేశామన్నారు. చెరకు రైతుకూ చేయూనిచ్చాం రైతు సంక్షేమాన్ని విస్మరించిన అప్పటి పాలకులు జహీరాబాద్లోని నిజాం షుగర్స్ లిమిటెడ్ చక్కెర కర్మాగారాన్ని కారుచౌకగా విక్రయించారని గీతారెడ్డి ఆరోపించారు. యాజమాన్యం చెరకు ధరను రూ.2,400లు మాత్రమే ఇచ్చేందుకు సిద్ధపడగా, తాము రూ.2,600 ఇచ్చే విధంగా ఒత్తిడి చేసి రైతులకు మేలు చేకూర్చామన్నారు. అంతేకాకుండా సాగుకు అవసరమయ్యే పెట్టుబడులు కూడా బ్యాంకుల ఇప్పిస్తూ రైతులను చేయూతనిచ్చామన్నారు. పండ్ల తోటల సాగుపట్ల రైతులు ఆసక్తి చూపాలి: కలెక్టర్ జహీరాబాద్ ప్రాంతంలోని భూములు పండ్ల తోటల సాగుకు అనుకూలంగా ఉన్నందున రైతులు ఈ దిశలో శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ స్మిత సబర్వాల్ సూచించారు. పండ్ల తోటలతో పాటు కూరగాయలు కూడా సాగు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందన్నారు. ప్రస్తుతం సుమారు 10 వేల ఎకరాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయనీ, దీన్ని మరో రెండు వేల ఎకరాలకు పెంచుకోవాలన్నారు. పండ్లతోటల సాగుకు ముందుకు వచ్చే రైతులకు తగిన విధంగా సహకారం అందిస్తామన్నారు. పూల తోటల సాగుకు కూడా ప్రభుత్వం తగిన చేయూతనిస్తోందన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ ఎం.జైపాల్రెడ్డి, వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ ఉమా మహేశ్వరమ్మ, ఏపీ ఎంఐపీ పీడీ రామలక్ష్మి, హార్టికల్చర్ అసిస్టెంట్ డెరైక్టర్ శేఖర్, పశు సంవర్థక శాఖ జేడీ లక్ష్మారెడ్డి, సెరి కల్చర్ ఏడీ ఈశ్వరయ్య, పరిశ్రమల శాఖ జీఎం సురేష్కుమార్, వ్యవసాయ శాఖ జేడీ ఉమా మహేశ్వరమ్మ, కమిషనరేట్ ఓఎస్డీ అశోక్, సంగారెడ్డి ఆర్డీఓ ధర్మారావు, డ్వామా పీడీ రవీందర్, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, ఆయా మండలాల రైతులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదమృతుల కుటుంబాలకు పరిహారం గత నెల 19వ తేదీన కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన నలుగురు విద్యార్థులు, ఆటో డ్రైవర్ కుటుంబాలకు మంత్రి గీతారెడ్డి పరిహారం అందించారు. శనివారం జహీరాబాద్లో జరిగిన కార్యక్రమంలో నలుగురు విద్యార్థుల కుటుంబీకులతో పాటు ఆటో డ్రైవర్ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల వంతున పరిహారం పంపిణీ చేశారు. గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ప్రభు వీధికి చెందిన విద్యార్థి జేమ్స్, మండలంలోని విఠునాయక్ తండాకు చెందిన విద్యార్థి విఠల్, జహీరాబాద్ పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ జహీరుద్దీన్, న్యాల్కల్ మండలం ముంగి గ్రామానికి చెందిన విద్యార్థి యాదగిరి, ఝరాసంగంకు చెందిన మేఘమాలు మృతి చెందిన విషయం పాఠ కులకు విదితమే. -
కొత్త ఏడాదిలో తెలంగాణ
సిద్దిపేట జోన్/ సిద్దిపేట మున్సిపాలిటీ, న్యూస్లైన్: కొన్ని దశాబ్ధాల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారం కాబోతోందనీ, కొత్త ఏడాదిలో కొత్త రాష్ట్రం తప్పకుండా ఏర్పడి తీరుతుందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి జే.గీతారెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీకి వచ్చే తెలంగాణ బిల్లుపై చర్చ మాత్రమే జరుగుతుందని ఆమె వెల్లడించారు. సిద్దిపేట అంబేద్కర్నగర్లో రూ.20 లక్షల ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులతో నిర్మించనున్న అంబేద్కర్ కమ్యూనిటీ భవనానికి శంఖుస్థాపన చేసిన ఆమె, అనంతరం చైతన్యపురి కాలనీలో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పట్టుదలతోనే తెలంగాణ బిల్లును రాష్ట్రానికి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు నేటికీ అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చమాత్రమే జరుగుతుందనీ, అనంతరం తిరిగి రాష్ర్టపతి వద్దకు వెళ్తుందన్నారు. అక్కడి నుంచి తిరిగి పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెట్టడం ద్వారా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు. బిల్లును శాసనసభలో త్వరగా చర్చించి రాష్ట్రపతికి పంపాలని తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. సోనియా అశీస్సులతో తెలంగాణ రావడం ఖయమన్నారు. తెలంగాణ తేచ్చేది, ఇచ్చేది కేవలం కాంగ్రెస్ పార్టీనేని, ఇతర పార్టీలకు అది సాధ్యం కాదన్నారు. దళిత వర్గాల దేవుడు అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అన్ని వర్గాల వారికీ స్ఫూర్తి ప్రదాత అయినప్పటికీ, దళిత వర్గాలకు మాత్రం ఆయన దేవుడని మంత్రి గీతారెడ్డి అన్నారు. తాను అనుభవించిన వివక్ష భావితరాలు అనుభవించకూడదన్న లక్ష్యంతోనే అంబేద్కర్, దళితుల అభివృద్ధికి రాజ్యాగం ద్వారా రిజర్వేషన్లు కల్పించారన్నారు. అయితే 33 సంవత్సరాలుగా దళితులకు కేటాయిస్తున్న నిధులు ఆ వర్గాలకు అందకుండా దారి తప్పాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ స్ఫూర్తితో దేశ ప్రధాని సబ్ప్లాన్ చట్ట ఆమలుకు చర్యలు తీసుకున్నారన్నారు. దళితుల నిధులు వారికే వినియోగించేలా డిప్యూటీ సీఎంతో పాటు రాష్ర్టంలోని దళిత , గిరిజన ప్రజా ప్రతినిధులు సీఎంపై వత్తిడి తీసుకువచ్చి సబ్ప్లాన్ చట్టం అమలయ్యేలా చూశామన్నారు. ఇది సమష్టి విజయమని ఆమె అభివర్ణించారు. బుద్ధ విగ్రహం...దళితుల స్ఫూర్తికి చిహ్నం అంతకుముందు బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించిన గీతారెడ్డి మాట్లాడుతూ, బుద్ధుని సిద్దాంతాలకు అనుగుణంగానే అంబేద్కర్ కఠోరంగా శ్రమించి దళితుల అభివృద్ధికి బాటలు వేశారన్నారు. సిద్దిపేటలో బుద్ధుని విగ్రహ ఏర్పాటు దళితుల స్ఫూర్తికి చిహ్నంలాంటిదన్నారు. సిద్దిపేటలోని దళితుల సాగు భూముల సమస్యను జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శులు గంప మహేందర్రావు, సుప్రభాతరావు, తెలంగాణ దళిత సంఘాల జేఏసీ కన్వీనర్ బత్తుల చంద్రం, నాయకులు భూంపల్లి మనోహర్, తాడూరి శ్రీనివాస్గౌడ్, సాకి అనంద్, సికిందర్, వహీద్ఖాన్, ప్రభాకర్వర్మ, బొమ్మల యాదగిరి, నర్సింలు, ఐలయ్య, మహేష్, నాగరాజు, బాబురావు, కనకయ్యతో పాటు ఆర్డీవో ముత్యంరెడ్డి, తహశీల్దార్ గిరి, ఇన్చార్జి కమిషనర్ లక్ష్మణ్, ఏఈ ఇంతియాజ్ పాల్గొన్నారు. కూలిన సభావేదిక మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్లు బుద్ధుని విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సభావేదికపైకి చేరుకోగా, స్థానిక నేతలంతా ఒక్క సారిగా వేదిక మీదకు వచ్చేశారు. దీంతో సభావేదికలోని ఓ వైపు భాగం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనతో వేదికపైనున్న మంత్రి గీతారెడ్డి కూర్చీతో పాటు తూలిపడ్డారు. అనంతరం మాట్లాడిన గీతారెడ్డి బుద్ధుని దయ, ప్రజల అభిమానంతోనే తనకు ఏమీ కాలేదన్నారు. అయితే వేదిక కూలిన విషయం వివిధ ఛానళ్లల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో అభిమానుల పరామర్శల తాకిడి ఎక్కువైందని ఆమె చమత్కరించారు. -
ధర తేలకుండానే క్రషింగ్!
సంగారెడ్డి డివిజన్, న్యూస్లైన్: చక్కెర పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి, కలెక్టర్ స్మితా సబర్వాల్ చెరకు మద్దతు ధరపై యాజమాన్యాలతో చర్చిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. రైతుల డిమాండ్లను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతున్న యాజమాన్యాలు మద్దతు ధర ప్రకటించకుండానే క్రషింగ్ ప్రారంభించాయి. మద్దతు ధర మాట ఎలా ఉన్నా తమ ఫ్యాక్టరీలకు రైతులు చెరకు తరలించక తప్పని పరిస్థితిని యాజమాన్యాలు సృష్టిస్తున్నాయి. ఓ వైపు రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నా ఇతర ప్రాంతాల నుంచి (ఆఫ్ జోన్) చెరకును తరలిస్తూ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. టన్నుకు కనీసం రూ.3 వేలు మద్దతు ధర చెల్లించాలని రైతు సంఘాల ప్రతినిధులు డిమాండు చేస్తున్నాయి. మంత్రి గీతారెడ్డి సమక్షంలో జరిగిన చర్చల్లోనూ ధర చెల్లింపుపై పురోగతి కనిపించలేదు. టన్నుకు రూ. 2,600కు మించి చెల్లించేది లేదంటూ యాజమాన్యాలు తెగేసి చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో 30 మంది రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు సోమవారం చెరకు పరిశ్రమల శాఖ కమిషనర్ను కలిసేందుకు సమాయత్తమవుతున్నారు. బహిరంగ మార్కెట్లో చక్కెర ధరను సాకుగా చూపుతూ ఫ్యాక్టరీల యాజమాన్యాలు మద్దతు ధరపై మొండికేస్తున్నాయి. చక్కెర అమ్మకాలపై వ్యాట్, ఎక్సైజ్ సుంకం తొలగిస్తే ఫ్యాక్టరీ యాజమాన్యాలు రైతులు డిమాండు చేస్తున్న మేర మద్దతు ధర ప్రకటించే అవకాశముందని రైతు సంఘాలు కమిషనర్కు విన్నవించాలని నిర్ణయించారు. ప్రస్తుతం చక్కెరపై ఐదు శాతం, చెరకుపై ఆరు శాతం ఎక్సైజ్ ట్యాక్స్ను ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో చక్కెరపై వ్యాట్ వసూలు లేనందున స్థానికంగా కూడా ఎత్తేయాలని రైతులు డిమాండు చేస్తున్నారు. ఆందోళన బాట జిల్లాలోని గణపతి, ట్రైడెంట్, నిజాం డక్కన్ చక్కెర కర్మాగారాలు టన్ను చెరకుకు రూ.2,600 చొప్పున చెల్లించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. మద్దతు ధరపై రైతుల అభ్యంతరాల నేపథ్యంలోనే యాజమాన్యాలు చెరకు క్రషింగ్ ప్రారంభించాయి. సంగారెడ్డిలోని గణపతి షుగర్స్, జహీరాబాద్లోని ట్రైడెంట్ ఫ్యాక్టరీలు చెరకు గానుగ ప్రారంభించాయి. గణపతి షుగర్స్ 7,600 హెక్టార్ల పరిధిలో రైతులతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఫ్యాక్టరీ క్రషింగ్ సామర్థ్యం మాత్రం రెట్టింపుగా ఉండటంతో ఆఫ్జోన్ అంటే ఒప్పందం లేని జహీరాబాద్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున చెరకు తరలిస్తోంది. ఇందుకోసం ఏజెంట్ల ద్వారా రైతులను మచ్చిక చేసుకుంటూ లోపాయికారిగా కొంత మొత్తం అదనంగా చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్లు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం, ఫ్యాక్టరీల యాజమాన్యాలు మొండిపట్టు వీడని పక్షంలో ఆందోళన తప్పదని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. -
సత్యసాయి 88వ జయంతి వేడుకలు
సత్యసాయి బాబా 88వ జయంతి సందర్భంగా శనివారం అశేష భక్త జనుల సాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం మార్మోగింది. ఉదయం 8.30 గంటలకు సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థుల వేదపఠనంతో జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. కేరళ సంప్రదాయరీతిలో మంగళ వాద్యాలతో సత్యసాయిని కీర్తిస్తూ విద్యార్థులు ఆత్మ స్వరూపుడైన సత్యసాయికి ఆత్మ నివేదనను అర్పించారు.ఆదర్శనీయుడు సత్యసాయిజ్యోతి ప్రజ్వలనతో సత్యసాయిబాబా 88వ జయంతి వేడుకలను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిహాజరైన మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులుబాబా సమాధి వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులర్పిస్తున్న విద్యార్థులుసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు నాగానందవార్షిక నివేదిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు రఘువీరారెడ్డి, గీతారెడ్డి, కేంద్ర మంత్రి కిల్లికృపారాణిబ్యాండ్ వాయిస్తున్న సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థినులువిలేకరులతో మాట్లాడుతున్న కోడి రామకృష్ణసత్యసాయి విద్యాసంస్థల విద్యార్థినులువేడుకలకు హాజరైన మంత్రి గీతారెడ్డి సాయి కుల్వంత్ హాలు వద్ద సత్యసాయికి ఆత్మ నివేదన అర్పిస్తున్న విద్యార్థులు -
కాంగ్రెస్ మాట తప్పే పార్టీ కాదు
న్యాల్కల్, న్యూస్లైన్: కాంగ్రెస్ మాట తప్పే పార్టీ కాదని ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధపడిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి గీతారెడ్డి అన్నారు. జహీరాబాద్ నియోజక వర్గంలోని 127 గ్రామాలకు మంజీర నీటిని అందించేందుకు ఉద్దేశించిన పథకాన్ని సోమవారం న్యాల్కల్ మండల పరిధిలోని మిర్జాపూర్(ఎన్)లో ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది తామేనని కాంగ్రెస్ పార్టీ ఎన్నోమార్లు చెప్పిందన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాతృ సమానురాలు సోనియాగాంధీయేనన్నారు. తెలంగాణ ఏర్పాటుకు 1969నుంచి పోరాటాలు సాగుతున్నాయని ఈ సందర్భంగా అనేక మంది యువకులు, విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీనోట్ సిద్ధమైనందున త్వరలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశ పెడతారన్నారు. రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తొలిగిపోవడమే కాకుండా, అభివృద్ధి కూడా జరుగుతుందన్నారు. తెలంగాణ కోసం తమ పార్టీయే కృషి చేసిందని, టీఆర్ఎస్ చేసిందడం సరికాదన్నారు. జాతీయ ఉత్పాదక మండలిలో భాగంగా దేశంలోని 11ప్రాంతాలకు పరిశ్రమల సమూహాలు మంజూరయ్యాయని అందులో న్యాల్కల్ మండలం ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. ఇందుకు కోసం అవసరమయ్యే 12వేల ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించామని, అవరమైతే ప్రైవేట్ భూములను రైతుల షరతులకు లోబడి తీసుకుంటామన్నారు.అందుకు రూ. 32లక్షల కోట్లు ఖర్చు కానున్నాయని, ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ఈప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలన్నీ ఈప్రాంతంలో ఉన్నాయన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామా ల ప్రజలకు మంచినీటి అందించేందుకే మంజీర నీటి పథకాన్ని మంజూరు చేశామన్నారు. మొదటి విడతగా 28గ్రామాలకు ఈ నీటి అందిస్తామని, ప్రస్తుతం కొన్ని గ్రామాలకు మాత్రమే నీటిని అం దిస్తున్నామని త్వరలో అన్ని గ్రామాలకు నీటి సరఫరా జరుగుతుందన్నారు. ఈ పథకం పూర్తి కావడానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరమైనందున కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. రెండో విడత నీరందించనున్న గ్రామాల్లో పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఎంపీ సురేశ్ షెట్కార్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మంచినీటి పథకం వల్ల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న మంచి నీటి సమస్య పరిష్కారం కానుందన్నారు. స్థానిక సర్పంచ్ శారద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీబీ చెర్మైన్ జైపాల్రెడ్డి,ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్ప్రకాశ్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు భాస్కర్రెడ్డి, అడివిరెడ్డి, శివాజీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ నాయకులను అవమానించడం సరికాదు సీమాంధ్ర నాయకులు జాతీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం, వారి ఫ్లెక్సీలను చించివేయడం సరి కాదని మంత్రి గీతారెడ్డి హితపు పలికారు. సోమవారం న్యాల్కల్ మండలం మిర్జాపూర్(ఎన్)గ్రామంలో మంచి నీటి పథకాన్ని ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేయడంలో తప్పు కాదని, కానీ ఉద్యమాల ముసుగులో జాతీయ నాయకులను అవమానించడం క్షమించరాని నేరమన్నారు. గాంధీ కుటుంబానికి చెందిన ఫ్లెక్సీలను చించి వేయడం, తగులబెట్టి అవమానించడం త గదన్నారు. ప్రధాని పదవిని త్యాగం చేసి ఇచ్చిన మాటకోసం కట్టుబడిన తల్లిలాంటి సోనియాగాంధీని అవమాన పర్చడం దారుణమన్నారు. -
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి: గీతారెడ్డి
జహీరాబాద్, న్యూస్లైన్: విద్యార్థినులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జే గీతారెడ్డి సూచించారు. శనివారం మండలంలోని రంజోల్ గ్రామ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 9వ జోనల్ స్థాయి గురుకుల పాఠశాలల క్రీడలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ప్రారంభ వేడుకల్లో కలెక్టర్ దినకర్బాబు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్కుమార్, డీసీసీబీ చైర్మన్ ఎం జైపాల్రెడ్డి, అదనపు జేసీ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమన్నారు. ఈ పోటీల్లో మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇలాం టి వేదికల్లో విద్యార్థులు వారి సత్తాను చాటుకోవాలన్నారు. వ్యక్తిగత ప్రతిభ చూపేందుకు కృషి చేయాలన్నారు. గురుకుల పాఠశాలల్లో ఉత్తమ బోధన అందుతోందన్నారు. అందుకే మంచి ఫలితాలను వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఉన్నత చదువులు చదువుకుని కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులకు సూచించారు. విదేశాల్లో ఉన్నత చదువులు కొనసాగించుకోవాలనుకునే గురుకుల పాఠశాలల విద్యార్థులను ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందన్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్కుమార్ మాట్లాడారు. గురుకులాల్లో నాణ్యమైన విద్య, క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆపరేషన్ మౌంట్ ఎవరెస్ట్ అనే కార్యక్రమం తీసుకున్నట్లు తెలిపారు. ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేందుకు వీలుగా ఒక బృందాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. కలెక్టర్ దినకర్బాబు మాట్లాడుతూ కష్టపడితేనే ఆశించిన ఫలితం పొందవచ్చని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యం చాటుకోవాలన్నారు. డీసీసీబీ చైర్మన్ ఎం జైపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సురేష్కుమార్, గురుకుల పాఠశాలల కన్వీనర్ సుదర్శన్, పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, గ్రామ సర్పంచ్ అనసూజమ్మ, విద్యార్థులు, ఉపాధ్యాయులు నాయకులు పాల్గొన్నారు. -
సైన్స్ పండుగకు సర్వం సిద్ధం
సంగారెడ్డి డివిజన్, న్యూస్లైన్: రాష్ట్ర స్థాయి ప్రేరణ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు మెదక్ జిల్లా వేదికైంది. శనివారం నుంచి మూడు రోజులపాటు ఈ ప్రదర్శనను కొండాపూర్ మండలం గిర్మాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించనున్నారు. ఈ ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఈ ఫెయిర్ను ప్రారంభించనున్నారు. ఈ వేడుకలకు మంత్రులు జె.గీతారెడ్డి, వి.సునీతారెడ్డి, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్రెడ్డి తదితరులు కూడా హాజరుకానున్నారు. ఇది రాష్ట్ర స్థాయి ప్రదర్శన అయినప్పటికీ సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల 11 జిల్లాలకు చెందిన విద్యార్థులు మాత్రమే పాల్గొంటున్నట్టు సమాచారం. ప్రారంభోత్సవానికి మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ హాజరుకావటం లేదని తెలిసింది. తెలంగాణలోని పది జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థులు మాత్రమే పాల్గొంటున్నారు. ఇందులో మొత్తం 620 మంది విద్యార్థులు పాలుపంచుకోనున్నారు. ఒక్కొక్కరు ఒక్కో ఎగ్జిబిట్ చొప్పున మొత్తం 620 నమూనాలను ప్రదర్శించనున్నారు. తరలివచ్చిన విద్యార్థులు.. ఆయా జిల్లాలకు చెందిన విద్యార్థులు శుక్రవారం రాత్రి వరకు గిర్మాపూర్లోని గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. ప్రదర్శనలో పాల్గొనేందుకు వీలుగా విద్యార్థులు తమపేరు, ప్రదర్శన పేర్లను నమోదు చేసుకున్నారు. పదిమంది ప్రొఫెసర్లు ఈ ప్రదర్శనకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. వచ్చే నెల 8న ఢిల్లీలోని ప్రగతిమైదానంలో జాతీయస్థాయి ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఇందుకుగాను రాష్ట్రం తరఫున 50 అత్యుత్తమమైన ఎగ్జిబిట్స్ను, విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. సైన్స్ఫెయిర్కు అంతా సిద్ధం.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. బాలురకు గురుకుల పాఠశాల హాస్టల్ భవనంలో, బాలికలకు సంగారెడ్డి మండలం కంది సమీపంలోని కేశవరెడ్డి స్కూల్ హాస్టల్లో వసతి ఏర్పాట్లు చేశారు. ఆర్జేడీ గోపాల్రెడ్డి, డీఈఓ రమేశ్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాకు గర్వకారణం: రమేశ్, డీఈఓ రాష్ట్ర స్థాయి సైన్స్ఫెయిర్ను జిల్లాలో నిర్వహించడం ఎంతో గర్వకారణమని డీఈఓ రమేశ్ అన్నారు. అవసరమైన అన్ని ఏర్పాట్ల కోసం 11 కమిటీలు వేసినట్టు చెప్పారు. ఈ వేడుకలో జిల్లాకు చెందిన 89 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని తెలిపారు. సైన్స్ఫెయిర్ను విజయవంతంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకువస్తామని చెప్పారు. -
రాజీనామా తప్పదా..!
సీబీఐ దాఖలు చేసిన ఛార్జీ షీట్లో తన ఉండడంతో డాక్టర్. జె. గీతారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. అధిష్టానంతో సంప్రదింపులు జరిపిన అనంతరం మంత్రి రాజీనామాపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్కు భూముల కేటాయింపు వ్యవహారంలో మంత్రి గీతారెడ్డి పేరును కూడా సీబీఐ తన చార్జిషీటులో పేర్కొనడంతో ఆమె తన పదవికి రాజీనామా చేస్తారా అన్నఅంశంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ప్రైవేటు లిమిటెడ్కు భూ కేటాయింపుల వ్యవహారంలో మంత్రి గీతారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లేపాక్షి సంస్థకు భూ కేటాయింపులకు సంబంధించి సీబీఐ ఆగస్టు 27న గీతారెడ్డిని సుమారు రెండు గంటల పాటు ప్రశ్నించింది. సుమారు 20 రోజుల తర్వాత మంగళవారం దాఖలు చేసిన చార్జిషీటులో మంత్రిని తొమ్మిదో నిందితురాలిగా సీబీఐ పేర్కొంది. ఇదే అంశంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు ఈ ఏడాది మే 19న తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గీతారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసే అంశం కూడా తెరమీదకు వస్తోంది. సీబీఐ చార్జిషీటులో గీతారెడ్డి పేరును కూడా చేర్చడంతో మంగళవారం మంత్రి తన నియోజకవర్గం జహీరాబాద్లో పర్యటనను ఆమె అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. రంజోల్లో వినాయక మండపాల వద్ద పూజల్లో పాల్గొనడంతో పాటు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో గీతారెడ్డి పర్యటన రద్దయినట్లు ప్రకటించారు. డిప్యూటీ వర్గానిదే పైచేయి? రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో జిల్లా రాజకీయాలపై పట్టు సాధించేందుకు డిప్యూటీ సీఎం , మంత్రి గీతారెడ్డి ప్రయత్నిస్తున్నారు. గతంలో డిప్యూటీ సీఎం పదవికి పోటీ పడినా ఆ పదవి దామోదరకు దక్కింది. ఆ తర్వాతి పరిణామాలతో కాంగ్రెస్ జిల్లా నేతలు డిప్యూటీ సీఎంకు సన్నిహితమవుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో గీతారెడ్డి పోటీ చేయరనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ప్రస్తుత ఆరోపణలు సాకుగా తీసుకుని అటు సొంత పార్టీతో పాటు, రాజకీయ ప్రత్యర్థులు కూడా పైచేయి సాధించేందుకు పావులు కదిపే సూచనలు కనిపిస్తున్నాయి. -
పరిశ్రమలకు ఇబ్బందులుండవ్: గీతారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో పరిశ్రమలకు ఎలాంటి సమస్యలు తలెత్తవని రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి గీతారెడ్డి భరోసా ఇచ్చారు. గతంలో చేసుకున్న ఒప్పందాలకు, ప్రకటించిన రాయితీలకు కూడా ఢోకా ఉండదని స్పష్టంచేశారు. విభజన ప్రక్రియ నేపథ్యంలో సీఐఐ, ఫ్యాప్సీ, ఫిక్కీ తదితర పారిశ్రామిక సంఘాలతో మంత్రి సోమవారమిక్కడి ఓ ప్రైవేట్ హోటల్లో సమావేశమయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. విభజన వల్ల పరిశ్రమలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలైన విద్యుత్, పరిశ్రమల ఆస్తుల భద్రత, ఉద్యోగుల భద్రత, ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు, ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణ తదితర అంశాలను పారిశ్రామిక సంఘాలు ప్రస్తావించాయని వెల్లడించారు. రాష్ట్ర ఏర్పాటుకు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టే అవకాశం ఉందని, విభజన తర్వాత కూడా రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని, అందువల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించినట్టు చెప్పారు. విభజనతో పరిశ్రమలు ఎదుర్కొనే సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు సీఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ అశోక్రెడ్డి తెలిపారు. తెలంగాణలో విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందన్నారు. సీమాంధ్రలో అదనపు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ అది అధిక ధరకు లభించనుందని సీఐఐ మాజీ చైర్మన్ (ఏపీ) హరిశ్చంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. భద్రత ఉంటుందా?: విభజన ప్రక్రియ నేపథ్యంలో తమ ఆస్తులతోపాటు ఉద్యోగుల భద్రత అంశంపై పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలంగాణ ప్రాంతంలోని పరిశ్రమలకు విద్యుత్ కొరత సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని కూడా అభిప్రాయపడ్డట్టు సమాచారం. -
తెలంగాణపై నిర్ణయం మంత్రులకు ముందే తెలుసు