Raashi Khanna
-
పూర్వీకుల ఆత్మల్ని కలుసుకున్నారా..? 'అగత్యా' హారర్ ట్రైలర్
ఫాంటసీ హారర్ చిత్రం ‘అగత్యా’(Aghathiyaa) నుంచి అదిరిపోయే ట్రైలర్ విడుదలైంది. జీవా(jeeva), అర్జున్ సర్జా(arjun sarja) హీరోలుగా, రాశీ ఖన్నా హీరోయిన్గా నటించిన పాన్ ఇండియా మూవీని ప్రముఖ గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహించారు. డా.ఇషారి కె.గణేశ్, అనీశ్ అర్జున్దేవ్ నిర్మాతలు. ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఫిబ్రవరి 28న విడుదల కానుంది.‘అగత్యా’ నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ను చాలా ఆసక్తిగా కట్ చేశారు. సుమారు 120 సంవత్సరాల కిందట బతికిన ఆత్మలని మీరు ఇప్పుడు కలుసుకోబోతున్నారంటూ మొదలైన ట్రైలర్ చివరి వరకు ఎంగేజ్ చేస్తుంది. వందల ఏళ్ల కిందటి కథతో ప్రస్తుత జనరేషన్లోని ఓ యువ జంటకు మధ్య సంబంధం ఏమిటనేది దర్శకుడు చూపించనున్నాడు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో రూపొందిన ఈ చిత్రం మన సంస్కృతి, అనుబంధాలను దర్శకుడు బలంగా చెప్పారు. అద్భుతమైన సీజీ వర్క్తో భారీ బడ్జెట్తో నిర్మించారు. సినిమాపై మంచి అంచనాలు పెట్టుకునేలా ట్రైలర్ ఉంది. -
అందమైన ప్రేమకథ
‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’(Telusu Kada). స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీ రోల్ చేస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.కాగా శుక్రవారం (ఫిబ్రవరి 7) సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా ‘తెలుసు కదా’ నుంచి న్యూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఓ ఫొటోలో శ్రీనిధీ శెట్టితో, మరో ఫొటోలో రాశీ ఖన్నాతో కలిసి ఉన్నారు సిద్ధు. ఇద్దరు అమ్మాయిలతో హీరో అందమైన ప్రేమకథను ప్రజెంట్ చేస్తున్నాయి పోస్టర్స్.వినోదాల జాక్... సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వినోదాత్మక చిత్రం ‘జాక్–కొంచెం క్రాక్’. ఇందులో వైష్ణవీ చైతన్య హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. -
'జీవా, అర్జున్' థ్రిల్లర్ సినిమా.. అదిరిపోయే సాంగ్ రిలీజ్
కోలీవుడ్ నటుడు జీవా, అర్జున్ సర్జా నటిస్తున్న తాజా చిత్రం అగత్యా నుంచి రెండో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో ఈ చిత్రం రానుంది. జీవా నటించిన గత చిత్రం బ్లాక్ కూడా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు అగత్యా అనే సినిమాతో తమిళం, తెలుగు, హిందీ ప్రేక్షకులను ఆయన పలకరించనున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి 'నేలమ్మ తల్లి' అంటూ సాగే పాట విడుదలైంది. అయితే, ఈ సాంగ్లో యాక్షన్ కింగ్ అర్జున్ను హైలెట్ చేస్తూ ఉంది.వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇందులో నటి రాశీఖన్నా నాయకిగా నటించగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది అద్భుతమైన సీజీ వర్క్తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ కథా చిత్రం అని నిర్మాత ఐసరి గణేష్ ఇప్పటికే పేర్కొన్నారు. ఇందులో మన సంస్కృతి, మానవ అనుబంధాలు ఉంటాయని చెప్పారు. (ఇదీ చదవండి: విశాల్ ఆరోగ్యంపై తప్పుడు వ్యాఖ్యలు.. యూట్యూబర్స్పై కేసు నమోదు)మార్వెల్ చిత్రాల తరహాలో ఒక కొత్త ప్రపంచాన్ని సష్టించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించాలన్నదే తమ భావన అన్నారు. ఆ విధంగా వెర్సెస్ డెవిల్స్ అనే ఇతివత్తంతో రూపొందించిన చిత్రం ఇదన్నారు. అవేంజర్స్ తరహాలో ప్రేక్షకులను వేరే ప్రపంచానికి తీసుకెళ్లే ఊహాత్మక కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. అనీష్ అర్జున్ దేవ్కు చెందిన వామ్ ఇండియా సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. -
చుడీదార్లో అనసూయ ఇలా.. చీరలో శ్రీలీల అలా
చీరలో అందాల బొమ్మలా ముద్దుగుమ్మ శ్రీలీలచుడీదార్లో కొంటెచూపులతో కిక్కిస్తున్న అనసూయగౌనులో యాంకర్ శ్రీముఖి క్యూట్ పోజులుహాట్నెస్ పెంచేస్తున్న బబ్లీ బ్యూటీ రాశీఖన్నాబీచ్ ఒడ్డున చిల్ అవుతున్న మెరుపుతీగ మౌనీరాయ్పొట్టి నిక్కర్లో కేక పుట్టించేలా పూనమ్ బజ్వా View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Niti Taylor (@nititaylor) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
కాశీలో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న రాశీఖన్నా (ఫొటోలు)
-
కాశీలో రాశీఖన్నా.. శోభిత మంగళ స్నానం
కాశీలో పుట్టినరోజుని జరుపుకొన్న రాశీఖన్నాపెళ్లికి ముందు జరిగే మంగళ స్నానంలో శోభితభర్తతో ఎంజాయ్ చేస్తున్న హాట్ బ్యూటీ సన్నీ లియోన్టైట్ ఫిట్ డ్రస్సులో శ్రద్ధా దాస్ అందాల ఆరబోతకర్రసాము చేస్తూ ఫుల్ బిజీగా 'సలార్' శ్రియ రెడ్డిపెళ్లిలో తెగ హడావుడి చేస్తున్న యంగ్ బ్యూటీ సాన్వి మేఘనచీరలో క్యూట్ అండ్ స్వీట్గా బిగ్బాస్ పునర్నవిచుడీదార్లో నవ్వుతో చంపేస్తున్న మీనాక్షి చౌదరి View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Kusha Kapila (@kushakapila) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Kani Kusruti (@kantari_kanmani) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Shilpa Manjunath (@shilpamanjunathofficial) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Shruti P Marathe (@shrumarathe) View this post on Instagram A post shared by Simran Natekar (@simran.natekar) -
నెక్స్బ్రాండ్స్ ఇండియా 2030 లీడర్షిప్ ఈవెంట్లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
మహారాష్ట్రలో తెలుసు కదా
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ మహారాష్ట్రలో ప్రారంభమైంది. 24 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి పాల్గొనగా ఓ పాట, ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్టు చిత్రీకరిస్తారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్. -
Raashi Khanna: లవ్ బ్రేకప్...
-
గులాబీ రంగు చీరలో అందాల ‘రాశీ’ ఖన్నా (ఫొటోలు)
-
దీపావళి ఔట్ ఫిట్: రాశీఖన్నా రీగల్ లుక్ (ఫొటోలు)
-
గోద్రా అల్లర్లపై సినిమా.. టీజర్ ఎలా ఉందంటే?
నిజజీవిత సంఘటనలు, వివాదాలపై హిందీలో ఎప్పటికప్పుడు సినిమాలు వస్తూనే ఉంటాయి. 'ద కశ్మీర్ ఫైల్స్', 'ద కేరళ స్టోరీ' చిత్రాలు అలాంటివే అని చెప్పొచ్చు. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు, మళ్లీ ఓటీటీలోకి ఈ మూవీస్ వచ్చిన టైంలో రచ్చ రచ్చ జరిగింది. ఇప్పుడు మరో కాంట్రవర్సీ కాన్సెప్ట్తో తీసిన చిత్రం ఒకటి విడుదలకు సిద్ధమైంది. తాజాగా టీజర్ రిలీజ్ చేయడంతో వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్కి మరో కారు గిఫ్ట్)2002లో గుజరాత్లోని గోద్రాలో అల్లర్లు జరిగాయి. సబర్మతి ఎక్స్ప్రెస్ని దుండగులు దహనం చేశారు. ఈ వివాదం చాలా ఏళ్ల పాటు కోర్టులో నడిచింది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్పై సినిమా అంటే సాహసమనే చెప్పాలి. టీజర్ మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. '12th ఫెయిల్' విక్రాంత్ మస్సే, రాశీఖన్నా ఇందులో లీడ్ రోల్స్ చేశారు.టీజర్ బట్టి చూస్తే 'ద సబర్మతి రిపోర్ట్' మూవీ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. హృదయాన్ని కదిలించే ప్రమాద దృశ్యాలు, మతపరమైన ఉద్రిక్తతలు, మరోవైపు ఆ ఘటన చుట్టూ చోటుచేసుకున్న రాజకీయాల నేపథ్యంలో అసలు నిజం ఏంటనే కాన్సెప్ట్తో సినిమా తీసినట్లు అనిపిస్తుంది. నవంబరు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. కంటెంట్ చూస్తుంటే కాంట్రవర్సీ అయ్యేలానే ఉంది మరి!(ఇదీ చదవండి: పవన్ సినిమా రీమేక్ కాదు.. అప్పుడో మాట ఇప్పుడో మాట!) -
అంబానీ పెళ్లికి రాశీ ఖన్నా ఇలా ముస్తాబైంది! (ఫోటోలు)
-
డిఫరెంట్ లుక్స్లో రాశి ఖన్నా.. అందిరిందన్నా.. (ఫోటోలు)
-
ఆ ఇమేజ్ నుంచి రాశీ ఖన్నా బయటపడుతుందా.. ?
అందాలతో కనువిందు చేయడంలో అతి కొద్దిమంది హీరోయిన్లలో నటి రాశీఖన్నా ఒకరని చెప్పవచ్చు. తొలుత మెడ్రాస్ కఫే అనే హిందీ చిత్రంతో నట జీవితాన్ని ప్రారంభించిన బ్యూటీ ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్ అంటూ తన పరిధిని విస్తరించుకుంటూ వచ్చింది. ముఖ్యంగా కోలీవుడ్లో ఇమైకా నొడిగళ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి మెప్పించింది. ఆ తరువాత అడంగా మరు, దుల్కర్ దర్బార్, తిరుచిట్రంఫలం, సర్దార్ మొదలగు చిత్రాల్లో నటించి తనకుంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవల సుందర్.సీ దర్శకత్వంలో తమన్నతో పోటీ పడి (అందాలారబోతలో) నటించిన అరణ్మణై 4 (బాకూ) చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రం హిందీలోనూ అనువాదమై విడుదల కావడం విశేషం. అయితే సాధారణంగా గ్లామర్ పాత్రల్లో నటిస్తే క్రేజ్ వస్తుందని అంటుంటారు. అయితే రాశీఖన్నా ఆలోచనలు ఇప్పుడు అందుకు భిన్నంగా ఉన్నట్లు సమాచారం. గ్లామరస్గా నటించి బోర్ కొట్టిందో ఏమోగానీ, అందాలారబోతను మాత్రమే నమ్ముకుంటే సినిమాలో ఉన్నత స్థాయికి చేరుకోవడం కష్టమని, అభిమానుల మనసుల్లో పది కాలాల పాటు నిలిచిపోవడానికి, అవకాశాలు పెరగడానికి వైవిద్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటించడం ముఖ్యం అని ఈ అమ్ముడు ఇటీవల ఒక భేటీలో పేర్కొంది.సినిమాలతో పాటు వెబ్ సిరీస్లోనూ నటిస్తున్న రాశీఖన్నాకు నటనకు అవకాశం ఉన్న పాత్రలు ఇప్పటికిప్పుడు రావడం అంటే ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్లామరస్ హీరోయిన్గా ముద్ర వేసుకున్న ఈమె ఆ ఇమేజ్ నుంచి బయట పడడానికి గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుందంటున్నాయి సినీ వర్గాలు. ఎందుకంటే రాశీఖన్నా ఇటీవల చీర ధరించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. అందులో ఆమె కట్టింది చీరే అయినా, మోడరన్ దుస్తులకు మించిన సొగసులు తొంగి చూస్తున్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. -
అందుకే మా కెమిస్ట్రీ కుదిరింది!: తమన్నా
‘‘ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు వారి నటన విషయంలో పోలికలు రావొచ్చు. కొందరు పోటీలు పెట్టి మాట్లాడుతుంటారు. నేను ఈ పోటీని ఆహ్లాదకరంగానే తీసుకుంటాను’’ అంటున్నారు హీరోయిన్ తమన్నా. ఈ బ్యూటీ ఇలా అనడానికి కారణం ఉంది. తమన్నా, రాశీ ఖన్నా, సుందర్. సి లీడ్ రోల్స్లో నటించిన తమిళ చిత్రం ‘అరణ్మణై 4’ (తెలుగులో ‘బాకు’) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రాశీ ఖన్నాతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం గురించి తమన్నా ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడారు. ‘‘ఇండస్ట్రీలో పోటీ ఉండొచ్చు. అయితే మనం మనలా పెర్ఫార్మ్ చేయగలిగితే చాలు. ‘అరణ్మణై 4’ సినిమా కోసం నేను, రాశీ ఓ పాట చేశాం. ఇద్దరం ఒకే ఫ్రేమ్లోకి వచ్చాం. అప్పుడు మేం మా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ పైనే ఫోకస్ పెట్టాం. సాంగ్ బాగా రావడానికి రాశీ ఖన్నా తన వంతు కృషి చేసింది. మేం ఇద్దరం ఒకరికొకరం సపోర్ట్ చేసుకోవడం వల్లే మా కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఓ కో స్టార్గా రాశీ బాగా సపోర్ట్ చేసిందని నాకనిపించింది. ఇలా పోటీ ఆహ్లాదకరంగా ఉంటే మంచిదే’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. -
ప్రేక్షకులకు ఎలా దగ్గర కావాలో నాకు తెలుసు: రాశీ ఖన్నా
బహుభాషా కథానాయికల్లో నటి రాశీఖన్నా ఒకరు. అలాగే అందాలను విచ్చలవిడిగా తెరపై గుమ్మరించడానికి ఏమాత్రం వెనుకాడని నటి కూడా. అయితే పలు చిత్రాల్లో కథానాయకిగా నటించినా, ఇప్పటికీ స్టార్ అంతస్తు కోసం పోరాడుతూనే ఉంది. బహుశ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించడంతో ఏ భాషలోనూ సరిగా దృష్టి సారించకపోవడం కారణం కావచ్చు. రాశీఖన్నా తమిళంలో నటించిన తొలి చిత్రం ఇమైకా నొడిగళ్. నటి నయనతార ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తరువాత జయంరవికి జంటగా నటించిన అడంగ మరు, ధనుష్ హీరోగా నటించిన తిరుచిట్రంఫలం, కార్తీకి జంటగా సర్ధార్ చిత్రాల్లో నటించింది. కాగా తాజాగా ఈమె కథానాయకిగా నటించిన తమిళ చిత్రం అరణ్మణై 4. సుందర్.సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మరో కథానాయకిగా తమన్న నటించింది. ఈ చిత్రంలో అందాలను ఆరబోయడంతో రాశీఖన్నా తమన్నతో పోటీ పడిందనే చెప్పాలి. ఏదేమైనా అరణ్మణై 4 చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఇప్పుడీ చిత్రం బాలీవుడ్లోనూ విడుదలైంది. ఈ సందర్భంగా నటి రాశీఖన్నా ఒక భేటీలో పేర్కొంటూ ఇప్పుడు తాను తమిళం, తెలుగు భాషలను అర్థం చేసుకుని మాట్లాడగలనని చెప్పింది. తాను ఇంతకు ముందు నటించిన రెండు తమిళ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయని చెప్పింది. తాజాగా అరణ్మణై 4 (తెలుగులో బాకు చిత్రంలో నటించడాన్ని గర్వంగా భావిస్తున్నానని పేర్కొంది. తాను హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తున్నానని, భాష అర్ధం అయితే ప్రేక్షకులకు దగ్గరవ్వవచ్చని తనకు తెలుసు అని పేర్కొంది. కాగా తనకిప్పుడు తెలుగు, తమిళం భాషలను అర్థం చేసుకోగలుగుతున్నానని చెప్పింది. కాబట్టి ఇకపై తనకు భాషా సమస్య లేదని చెప్పింది. తాను నటించిన కొన్ని చిత్రాలు హిట్ కాకపోయినా ఈ పయనం బాగుందనే అభిప్రాయాన్ని నటి రాశీఖన్నా వ్యక్తం చేసింది. -
అదరగొడుతున్న హారర్ మూవీ.. ఏకంగా వంద కోట్లు..
హారర్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఏకంగా వంద కోట్లు రాబట్టింది. ఆ సినిమా మరేదో కాదు అరణ్మనై 4. సుందర్, తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మే 3న తమిళనాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో బాక్ పేరిట విడుదలైంది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టింది. ఈ ఏడాది సెంచరీ కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది.సెంచరీ..ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అరణ్మనై వంద కోట్లు వసూలు చేసిందంటూ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. అరణ్మనై ఫ్రాంచైజీలో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. అవన్నీ విజయం సాధించగా ఈసారి నాలుగో పార్ట్ తీశారు. గత చిత్రాలన్నింటికంటే అరణ్మనై 4 అద్భుత విజయం సాధించింది. నాలుగో పార్ట్లో మెయిన్ లీడ్..ఇక గత మూడు చిత్రాల్లో సహాయక పాత్రల్లో కనిపించిన ఈ సినిమా డైరెక్టర్ సుందర్ నాలుగో పార్ట్లో మాత్రం ప్రధాన పాత్రలో నటించడం విశేషం. కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్కుమార్కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో యోగిబాబు, కోవై సరళ, రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్ సహాయక పాత్రల్లో నటించారు. హిప్హాప్ ఆది సంగీతం అందించాడు. A celebration in theaters 🥳 A phenomenon at the box office 🔥 The 1st Tamil movie of 2024 to gross 100 crores worldwide 😍❤🔥And it's all from the love you've given us ✨ #Aranmanai4BlockbusterHitA #SundarC unstoppable blockbuster entertainer🥳A @hiphoptamizha… pic.twitter.com/VvrcKGT63g— KhushbuSundar (Modi ka Parivaar) (@khushsundar) May 22, 2024 చదవండి: పవిత్ర-చందు మరణం.. నటుడు నరేశ్ కీలక వ్యాఖ్యలు -
హిట్ సినిమాపై రాశిఖన్నా ప్రశంసలు..!
ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించిన మలయాళ చిత్రం మంజుమల్ బాయ్స్. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అందరూ కొత్త వారే నటించడం మరో విశేషం. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా వసూలు సాధించి అందరినీ ఆశ్చర్యపరచింది. మరో విషయం ఏమిటంటే కేరళలో కంటే తమిళంలోనే అత్యధిక వసూళ్లను సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది.ఇప్పటి వరకూ తమిళంలో విడుదలైన మలయాళ చిత్రాలన్నిటికంటే ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా మంజుమల్ బాయ్స్ నిలిచింది. అయితే ఇంతటి సంచలన విజయాన్ని సాధించినా ఈ చిత్రానికి అభినందనలతో పాటు ఘాటుగా విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఈ సినిమాపై నటి రాశీఖన్నా ప్రశంసలు కురిపించారు. మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం ఒక రత్నమని.. ప్రేక్షకులకు మంచి అనుభవాన్ని కలిగించే చిత్రమని కొనియాడారు. అభినందించడానికి అర్హత కలిగిన చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ అంటూ తన ఇన్స్ట్రాగామ్లో పేర్కొన్నారు. మంజుమల్ బాయ్స్ చిత్రంపై రాశీఖన్నా ప్రశంసలు కురిపించడంపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈమె నటి తమన్నాతో కలిసి నటించిన అరణ్మణై 4 చిత్రం ఇటీవలే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ఈనెల 5వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. -
Raashii Khanna: స్టైలిష్ లుక్లో అందాల రాశీ ఖన్నా.. పిక్స్ వైరల్ (ఫోటోలు)
-
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
‘‘బాక్’ మూవీ ట్రైలర్ చూస్తే సుందర్గారు ఎంత ప్రతిభ ఉన్న డైరెక్టరో తెలుస్తుంది. షూటింగ్లో చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. సరికొత్త అనుభూతిని ఇచ్చే చిత్రం ఇది’’ అని హీరోయిన్ తమన్నా అన్నారు. సుందర్ .సి కీలక పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘అరణ్మనై 4’. తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అవ్ని సినిమాక్స్పై ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీని ‘బాక్’ పేరుతో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ తెలుగులో మే 3న రిలీజ్ చేస్తోంది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఖుష్బూ సుందర్ మాట్లాడుతూ– ‘‘దక్షిణాదిలో నా సినిమా జర్నీ సురేష్ ప్రోడక్షన్ నుంచే మొదలైంది. ‘బాక్’ని తెలుగులో విడుదల చేస్తున్న సురేష్గారికి, జాన్వీకి థ్యాంక్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం థియేటర్స్లో అదరగొడుతుంది’’ అన్నారు. ‘‘బాక్’లో హారర్, గ్లామర్, థ్రిల్, కామెడీ.. ఇలా అన్నీ ఉన్నాయి’’ అన్నారు రాశీ ఖన్నా. ‘‘ఈ మూవీని థియేటర్స్లో చూడండి.. ఎంజాయ్ చేస్తారు ’’అన్నారు జాన్వీ నారంగ్. ‘‘చాలా కాలం తర్వాత ‘బాక్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం హ్యాపీ’’ అన్నారు కోవై సరళ. -
'బాక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వారం ఆలస్యంగా...
సుందర్ .సి కీలక పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘అరణ్మనై 4’. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీని ‘బాక్’ పేరుతో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉండటం వలన విడుదలను వాయిదా వేశామని మేకర్స్ ప్రకటించారు. వారం ఆలస్యంగా మే 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘వెన్నెల’ కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, ఢిల్లీ గణేశ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: హిప్హాప్ తమిళ, కెమెరా: కృష్ణమూర్తి. -
రాబిన్ హుడ్తో జోడీ?
హీరో నితిన్–హీరోయిన్ రాశీ ఖన్నా మరోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. నితిన్–రాశీ ఖన్నా ‘శ్రీనివాస కళ్యాణం’ (2018) మూవీలో జోడీగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ‘రాబిన్ హుడ్’ సినిమాలో నటించనున్నారని టాక్. ‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్–డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న ద్వితీయ చిత్రం ‘రాబిన్ హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. అయితే ఈ మూవీలో కథానాయిక ఎవరు? అనే విషయంపై స్పష్టత లేదు. తొలుత రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తారనే వార్తలొచ్చాయి. ఆ తర్వాత శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. తాజాగా రాశీ ఖన్నాని తీసుకున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి నితిన్కి జోడీగా రాశీ ఖన్నా ఫిక్స్ అయ్యారా? లేకుంటే మరో హీరోయిన్ తెరపైకి వస్తారా? అనే విషయంపై చిత్ర యూనిట్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
అషూ అందాల రచ్చ.. మాళవికని ఇలా చూస్తే అంతే!
బ్లాక్ టైట్ డ్రస్సులో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ అషూరెడ్డి మత్తెక్కించేలా చూస్తున్న బ్యూటీ మంచు లక్ష్మీ రొమాంటిక్ గా చూస్తూ కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్ బికినీ వేర్ లో సెల్ఫీ పోజులిస్తూ మెంటలెక్కిస్తున్న మాళవిక పింక్ డ్రస్సులో మరింత క్యూట్ గా ప్రియాంక జవాల్కర్ ఫారిన్ లో చిల్ అవుతున్న టిల్లు బ్యూటీ నేహాశెట్టి వయ్యారాలు ఒలకబోస్తున్న ముద్దుగుమ్మ రాశీఖన్నా View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by moonchild (@deeptisati) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Nargis Fakhri (@nargisfakhri) View this post on Instagram A post shared by SanyaM (@sanyamalhotra_) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) -
తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్ బ్లాస్ట్.. పాటలో డోస్ పెంచిన బ్యూటీస్
దర్శకుడు సుందర్ సి ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం అరణ్మణై–4. ఇంతకుముందు ఈయన తెరకెక్కించిన అరణ్మణై 1, 2, 3 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో అరణ్మణై–4 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటి కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్కుమార్కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా, యోగిబాబు, కోవై సరళ, వి.టీవీ గణేష్ ముఖ్యపాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేశారు మేకర్స్..అందులో తమన్నా, రాశీఖన్నా అందాల ప్రదర్శనతో పోటీ పడ్డారు అని చెప్పవచ్చు. హిప్ హాప్ ఆది అందించిన మ్యూజిక్కు వారిద్దరూ గ్లామర్తో మ్యాజిక్ చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన మూడు సీక్వెల్స్ భారీ హిట్ను అందుకున్నాయి. ఇప్పుడు నాలుగో పార్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో తమన్నా, రాశీఖన్నాలే హైలైట్. అందాలు ఆరబోయడంలో ఒకరితో ఒకరు పోటీపడినట్లు కనిపిస్తోంది. తెలుగులో 'బాక్' అనే పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అరణ్మణై 4 నిజానికి ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సింది. పలు కారణాల రీత్యా వాయిదా పడింది. ఫైనల్గా ఏప్రిల్ 26న ఈ చిత్రం కోలీవుడ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల కానుంది. -
నవ్వు... భయం
తమన్నా, సుందర్ సి, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బాక్’. సుందర్ సి. దర్శకత్వం వహించారు. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తమిళ్, తెలుగులో ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగు రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీగా విడుదలను ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో శివానీ పాత్రలో తమన్నా, శివ శంకర్గా సుందర్ సి. నటించారు. వారి పాత్రలను పరిచయం చేస్తూ లుక్స్ రిలీజ్ చేశారు. ‘‘హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘బాక్’’ అన్నారు మేకర్స్. -
ఆ ఒక్క విషయం గురించి అడగొద్దంటూ వెళ్లిపోయిన రాశీ ఖన్నా
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చుట్టేసిన నటి రాశీ ఖన్నా, అయినప్పటికీ ఇంకా స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసం పోరాడుతూనే ఉన్నారు. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అన్నట్లుగా ఆకర్షణీయమైన రూపం, కుర్రకారును ఆకట్టుకోవడానికి గ్లామరస్గా నటించడానికి వెనుకాడని తత్వం రాశీఖన్నాది. కారణం ఏమిటో కానీ అవకాశాలు ఆశించినంతగా రావడం లేదు. మొన్నామధ్య తమిళంలో ధనుష్ కథానాయకుడిగా నటించిన తిరుచిట్రఫలం (తిరు) చిత్రంలో అలా మెరిసి ఇలా కనిపించకుండా పోయిన ఈమె చాలా గ్యాప్ తరువాత అరణ్మణై 4 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో మరో కథానాయకిగా నటించిన తమన్నతో పోటీ పడి మరీ అందాలను ఆరబోశారు. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలనుందని చెప్పారు. బాహుబలి లాంటి చిత్రంలో నటి సత్తా చాటు కోవాలనే కోరిక ఉందన్నారు. అలాంటి మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. అరణ్మణై 4 చిత్రంలోనూ మంచి పాత్రను పోషించినట్లు చెప్పారు. ఈ పాత్ర తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకాన్ని రాశీఖన్నా వ్యక్తం చేశారు. అంతా బాగానే ఉందిగానీ 33 ఏళ్ల ఈ భామ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా , ఆ ఒక్కటీ అడగొద్దు అంటూ నైస్గా ఎస్కేప్ అయ్యారు. -
మళ్లీ వచ్చేస్తున్న హారర్ మూవీ.. ట్రైలర్ చూశారా?
దర్శకుడు సుందర్ సి ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం అరణ్మణై–4. ఇంతకుముందు ఈయన తెరకెక్కించిన అరణ్మణై 1, 2, 3 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో అరణ్మణై–4 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటి కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్కుమార్కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా, యోగిబాబు, కోవై సరళ, వి.టీవీ గణేష్ ముఖ్యపాత్రలు పోషించారు. అప్పట్లో ఆ ఆలోచనే లేదు హిప్ హాప్ ఆది సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏప్రిల్ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని శనివారం చైన్నెలోని నిర్వహించారు. హీరో సుందర్ సి మాట్లాడుతూ.. అరణ్మణై చిత్రం తొలిభాగం తన కెరీర్లో చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. దానికి సీక్వెల్స్ రూపొందించాలన్న ఆలోచన తనకు అప్పట్లో లేదన్నారు. మంచి ఐడియాలు రావడం వల్లే సీక్వెల్స్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. వేరే చిత్రానికి సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నప్పుడు తన కోరైటర్ ఒక విషయాన్ని చెప్పారన్నారు. రాజులే భయపడ్డారు అది కొత్తగా ఉండడంతో ఈ అరణ్మణై –4 చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమైనట్లు చెప్పారు. 'ఇండియాలోని పలు భాగాలను పాలించడానికి అప్పట్లో పలువురు రాజులు దండెత్తి వచ్చారు. అయితే వారెవరూ ఈస్ట్ భాగంలోని బ్రహ్మపుత్ర నదిని దాటి వెళ్లడానికి సాహసించలేదు. అందుకు పలు కారణాలు ఉండగా.. అందులో ఒకటి దెయ్యం! ఆ ప్రాంతంలో బాగ్ అనే మానవశక్తిని మించిన శక్తి కలిగిన దెయ్యం ఉందనేది కథలు, కథలుగా చెప్పుకునేవారు. ఆ అంశాన్ని కథగా మలుచుకుని రూపొందించిన చిత్రమే అరుణ్మణై–4' అని చెప్పారు. ఇప్పటి వరకు గ్లామర్, యాక్షన్ పాత్రల్లో చూసిన తమన్నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. చదవండి: సాధారణ వ్యక్తి ప్రేమలో 'పూజా హెగ్డే'.. ఫోటోలు వైరల్ -
కియారా భర్తను రాశీ పెళ్లి చేసుకోవాల్సింది!
రాశీ ఖన్నా.. తన కెరీర్ మొదలైందే హిందీ సినిమాతో! మద్రాస్ కేఫ్ (2013) మూవీతో హీరోయిన్గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మనం మూవీలో అతిథి పాత్రలో కనిపించింది. ఊహలు గుసగుసలాడె సినిమాతో హీరోయిన్గా అలరించింది. ఇక్కడ వరుసగా అవకాశాలు రావడంతో టాలీవుడ్లోనే సెటిలైపోయింది. మధ్యలో మధ్యలో తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఈ మధ్య తెలుగులో సరైన హిట్లు లేకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి. సిద్దార్థ్- రాశీ జోడీ బాగుంది దీంతో 11 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్లో అడుగుపెట్టింది. యోధ సినిమాలో నటించింది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ చిత్రానికి సాగర్ ఆంబ్రే–పుష్కర్ ఓజా దర్శకత్వం వహించారు. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ రాశీ- సిద్దార్థ్ జంటకు మాత్రం నూటికి నూరు మార్కులు పడ్డాయి. వీరి ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ముచ్చటపడిన అభిమానులు సిద్దార్థ్.. కియారాకు బదులుగా రాశీని పెళ్లి చేసుకుంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు. అది వారి అభిప్రాయం అంతే! దీనిపై తాజా ఇంటర్వ్యూలో రాశీ ఖన్నా స్పందిస్తూ.. 'అది కేవలం వారి అభిప్రాయం మాత్రమే! అభిమానులు సినిమా చూసి మాగురించి ఏవేవో ఊహించుకుంటారు. నిజంగా మేము ఎలా ఉంటామనేది వారికి తెలీదు. కానీ మేము కలిసుంటే బాగుండని కలలు కంటారు. స్క్రీన్పై జంటగా చూడటానికి బాగున్నంత మాత్రాన నిజ జీవితంలో కూడా అలానే ఉంటారని గ్యారెంటీ ఏముంది? నిజానికి ఇంకా వరస్ట్గా కూడా ఉండొచ్చు కదా!' అని చెప్పుకొచ్చింది. పిల్లాడిలా ప్రవర్తించకూడదు ఎలాంటి వ్యక్తి భర్తగా రావాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు.. 'ఎవరైతే చిన్నపిల్లాడిలా, పరిపక్వత లేకుండా ప్రవర్తిస్తారో అలాంటివాళ్లు అస్సలు నచ్చరు. అబ్బాయిలు పిల్లవేషాలు వేస్తే చూడటానికి దరిద్రంగా ఉంటుంది. బాధ్యతగా వ్యవహరిస్తూ, మెచ్యూర్గా నడుచుకునే వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంటున్నా' అని రాశీ తెలిపింది. చదవండి: ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్.. 22 ఏళ్లయినా తగ్గేదేలే! -
బాలీవుడ్ లో దూసుకుపోతున్న రాశీ ఖన్నా
-
Raashi Khanna: పింక్ డ్రెస్లో రాశీఖన్నా సొగసులు (ఫోటోలు)
-
సినిమా అవకాశాల కోసం మరో రూట్ ప్లాన్ చేసిన రాశీఖన్నా
రాశీఖన్నా.. ఒకప్పుడు టాలీవుడ్లో బీజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు. చిత్ర సీమలో అడుగుపెట్టి పదేళ్లు పూర్తి అయినా కూడా సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లోని ప్రేక్షకులను మెప్పిస్తుంది. థాంక్యూ, పక్కా కమర్షియల్ చిత్రాల తర్వాత ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. కానీ హిందీ వర్షన్లో వచ్చిన ఫర్జీ అనే వెబ్ సిరీస్లో మాత్రం కనిపించింది. ప్రస్తుతం అవకాశాల వేటలో ఈ బ్యూటీ ఉంది. కోలీవుడ్లో కూడా పలు చిత్రాలతో రాణించిన ఈ బ్యూటీ.. ఎక్కువగా గ్లామర్ను ప్రదర్శించడం పైనే దృష్టి పెట్టినా ఎందుకనో రాశీఖన్నాకు అక్కడ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో అవకాశాలు కనుమరుగు అయ్యాయనే చెప్పాలి. కోలీవుడ్లో కూడా ఈ బ్యూటీ నటించిన చివరి చిత్రం తిరుచిట్రం బలం (తిరు). ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆ క్రెడిట్ను నటుడు ధనుష్తో పాటు ప్రధాన నాయకిగా నటించిన నిత్యామీనన్ కొట్టేశారు. అందులో రాశీఖన్నా కొన్ని సన్నివేశాల్లోనే కనిపించారు. ఇకపోతే తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ ప్రస్తుతం అక్కడ, ఇక్కడ అవకాశాలు నిల్. హిందీలో యోధ అనే చిత్రం మాత్రమే ఈ అమ్మడి చేతిలో ఉంది. దీంతో మళ్లీ అందాలారబోతతో అవకాశాల వేట మొదలుపెట్టారు. రాశీఖన్నా తాజాగా ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించుకుని ఆ ఫొటోను మీడియాకు విడుదల చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. వీటి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
నడుము అందాలతో ట్రెండింగ్ బ్యూటీస్.. వేరే లెవల్ అంతే!
మేకప్ వీడియో పోస్ట్ చేసి కొత్త విషయం చెప్పిన సుమ చీరకట్టులో పూర్తి సంప్రదాయ బద్ధంగా శ్రుతిహాసన్ ఫ్రెండ్ ఇంట్లో పార్టీలో చిల్ అవుతున్న నమ్రత శిరోద్కర్ పట్టుచీరలో చందమామలా మెరిసిపోతున్న 'జైలర్' బ్యూటీ ఫొటోషూట్తో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన హీరోయిన్ రాశీఖన్నా చాలా పద్దతిగా కనిపించి మనసు దోచేస్తున్న అనంతిక క్లాసికల్ డ్యాన్సర్ లుక్లో 'కేజీఎఫ్' ఫేమ్ జోషీ ఆర్చీ పూలతో అందాల్ని దాచేసిన హాట్ బ్యూటీ షామా సికందర్ View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Archana Jois (@jois_archie) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) -
కొత్త పెళ్లి కూతురిలా సన్నీ లియోన్.. మంచు లక్ష్మీ అలాంటి లుక్!
కలర్ఫుల్ డ్రస్లో మంచు అక్క గ్లామర్ ట్రీట్ ఫ్యామిలీతో కలిసి జపాన్లో సాయిపల్లవి ఎంజాయ్ అందంగా మెరిసిపోతున్న హీరోయిన్ తాన్య హోప్ ఫస్ట్ నైట్ పెళ్లి కూతురిలా రెడీ అయిన సన్నీ లియోన్ బికినీతో కళ్లు చెదిరిపోయే ట్రీట్ ఇచ్చిన తెలుగమ్మాయి ఎక్సర్సైజ్ వీడియో పోస్ట్ చేసిన హీరోయిన్ త్రిదా చౌదరి పెళ్లి హడావుడిలో ఫుల్ బిజీబిజీగా హీరోయిన్ రాశీఖన్నా వజ్రంలా ధగధగా మెరిసిపోతున్న మలయాళ బ్యూటీ రెబా View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) View this post on Instagram A post shared by Tridha Choudhury🪬 (@tridhac) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) -
ముక్కుపుడకతో అనసూయ అలా.. కృతిసనన్ని ఇలా చూస్తే మాత్రం!
క్రిస్మస్ సెలబ్రేషన్స్లో యష్ భార్య క్యూట్నెస్ ముక్కపుడకతో వయ్యారాలు పోతున్న అనసూయ మచ్చల పులిలా కేక పుట్టిస్తున్న హీరోయిన్ రాశీఖన్నా మెరుపుల డ్రస్లో దుమ్మురేపుతున్న జిగేల్ రాణి పూజాహెగ్డే అందాల విందు చేస్తున్న 'ఆదిపురుష్' బ్యూటీ కృతిసనన్ విచిత్రమైన హెయిర్ స్టైల్తో ఆశ్చర్యపరిచిన ఆలియా భట్ బ్లాక్ శారీలో మెల్ట్ చేసేస్తున్న హీరోయిన్ జాన్వీ కపూర్ రొమాంటిక్ గ్లామర్ వీడియోతో హీట్ పెంచేసిన ఆషికా రంగనాథ్ View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Aisha (@aishasharma25) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) -
రాశీఖన్నా ధరించిన ఈ డ్రెస్ అన్ని లక్షలా? అంత ఏముందో!
అందం, అభినయాలతో ఆకట్టుకున్న కథానాయిక రాశీ ఖన్నా. ఫిట్నెస్ మీద ఎంత స్పృహతో ఉంటుందో దాన్ని ఎలివేట్ చేసే ఫ్యాషన్ విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉంటుంది. ఆ స్టయిలిష్ స్టార్ అభిరుచికి అద్దం పడుతున్న బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. ప్రతిభను నమ్ముకోవాలి ఎలాంటి సినీ నేపథ్యం, ఎవరి అండా లేకుండానే ఈ ఫీల్డ్లోకి ఎంటరయ్యా. నటిగా మంచి పేరు సంపాదించుకున్నా! మనకున్న నేపథ్యం.. ఫీల్డ్లోకి ఎంటర్ అవడానికి ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందేమో కానీ చాన్స్లు అందించేది మాత్రం మనలోని ప్రతిభే! అందుకే ప్రతిభను నమ్ముకోవాలి! – రాశీ ఖన్నా జ్యూలరీ బ్రాండ్: మాయా సాంఘ్వీ జ్యూయెల్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. మాయా సాంఘ్వీ జ్యూయెల్స్.. అతి ప్రాచీన, ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్లో ‘మాయా సాంఘ్వీ జ్యూయెల్స్’ ఒకటి. 1994లో ప్రారంభమైన ఈ దేశీ బ్రాండ్ నేడు అంత్జాతీయ స్థాయికి ఎదిగింది. సంస్కృతీసంప్రదాయ డిజైన్స్తోపాటు ఆధునిక డిజైన్స్ కూడా ఇక్కడ లభిస్తాయి. ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాల్లోని ఔట్లెట్స్తో పాటు ఆన్లైన్లోనూ లభ్యం. శాంతి బనారస్.. సంప్రదాయ బనారస్కు పాశ్చాత్య మెరుగులు అద్దడంలో ‘శాంతి బనారస్’ శైలే వేరు. అంతేకాదు అల్లికలు, కుందన్ వర్క్స్తో అందమైన డిజైన్స్ రూపొందించడంలోనూ ఈ బ్రాండ్ ఫేమస్. ఈ డిజైన్స్కు విదేశాల్లోనూ డిమాండ్ ఎక్కువే. అయినా సరసమైన ధరల్లోనే లభిస్తాయి. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్లోనూ కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ చీర డిజైనర్: శాంతి బనారస్ ధర: రూ. 1,40,000 ∙దీపిక కొండి -
ఆత్మసంతృప్తి కోసం ఆ పని చేస్తున్నా: రాశీఖన్నా
తమిళసినిమా: నటి రాశీఖన్నా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ చక్కర్లు కొడుతున్న నటి ఈ బ్యూటీ. చాలా బోల్డ్ ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ సినీ వర్గాల్లో అటెన్షన్కు గురిచేస్తున్న రాశీఖన్నా తెలుగులో కొన్ని హిట్ చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యింది. అయితే ప్రస్తుతం అక్కడ అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్లో ఎక్కువ దృష్టి సారిస్తోంది. కాగా తమిళంలో అరణ్మణై 4 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా బ్యూటీ గురువారం తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. పలువురు సినీ ప్రముఖులు అందించిన శుభాకాంక్షల్లో మునిగిపోయింది. కాగా ఈ సందర్భంగా ఆమె తన తోటలో కొన్ని మొక్కలను నాటింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసింది. అందులో పేర్కొంటూ ‘నా కల్లను రంజింపజేసే విధంగా, నా ఆత్మను సంతృప్తి పరిచే విధంగా ఈ చిన్న బాధ్యతను తీసుకున్నాను. పలు కారణాలతో మొక్కలు పెంచుతున్నాను. ముఖ్యంగా చెట్టు నాకు సంతోషాన్ని పంచుతుంది. నా పుట్టినరోజు సందర్భంగా సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు’ అని పేర్కొంది. నాటిన మొక్కల ఫొటోలు ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
లుక్ మార్చిన సీత.. కొత్తగా కనిపించిన రాశీఖన్నా!
నల్ల గౌనులో మెరిసిపోతున్న హీరోయిన్ అనిక ట్రెడిషనల్ వేర్లోనూ అందాలు చూపిస్తున్న రాశీఖన్నా 'దంగల్' బ్యూటీ ఫాతిమా డిఫరెంట్ పోజులు కట్టుబొట్టుతో అదరగొట్టేసిన హాట్ బ్యూటీ మలైకా అరోరా స్విమ్మింగ్ సూట్లో కళ్లు చెదరగొట్టేస్తున్న పూనమ్ బజ్వా లుక్ మార్చి మెస్మరైజ్ చేస్తున్న సీతారామం బ్యూటీ షాడో వెలుగులో కరీనా కపూర్ అందాల విందు View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Fatima Sana Shaikh (@fatimasanashaikh) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor) -
లూజ్ షర్ట్లో యాంకర్ రష్మీ.. లుక్ మార్చిన దివి!
లూజ్ వైట్ షర్టుతో రష్మీ పోజులు ఎల్లో డ్రస్లో ఎద అందాలతో నేహా శర్మ సోఫాపై పడుకుని స్టిల్స్ ఇస్తున్న రాశీఖన్నా 'పెదకాపు' బ్యూటీ ప్రగతి పిచ్చెక్కించే పిక్స్ టైట్ ఔట్ఫిట్లో క్యూట్గా లక్ష్మీ రాయ్ విచిత్రమైన డ్రస్లో హీరోయిన్ ప్రియా వారియర్ కలర్ ఫుల్ కోటులో ప్రియమణి వావ్ అనేలా హాట్లుక్తో హీట్ పెంచేస్తున్న బిగ్బాస్ దివి సిల్క్ డ్రస్సులో సెగల రేపుతున్న రీతూ చౌదరి View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pragati Srivastava (@awwwrat) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
ప్రేమకు గ్రీన్ సిగ్నల్!
ఉత్తరాది అమ్మాయి రాశీ ఖన్నా హీరోయిన్గా దక్షిణాదిలో ఎక్కువ సినిమాల్లో నటించి స్టార్ లిస్ట్లో ఉన్నారు. రచ్చ గెలిచిన రాశీ ఖన్నా ఇప్పుడు ఇంట అంటే ఉత్తరాదిలో నటిగా నిరూపించుకోవాలని అనుకుంటున్నట్లున్నారు. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘యోధ’ చిత్రంలో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. దిశా పటానీ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానుంది. తాజాగా రాశీ మరో కొత్త సినిమాకు పచ్చ జెండా ఊపారని బాలీవుడ్ సమాచారం. నూతన దర్శకుడు బోధయన్ రాయ్ హీరో విక్రాంత్ మెస్సీతో ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ కథను ఇటీవల రాశీకి వినిపించారట. ఈ ప్రేమకథతో ప్రేమలో పడ్డారట ఈ బ్యూటీ. దాంతో ఈ సినిమాలో విక్రాంత్ మెస్సీకి ప్రేయసిగా నటించేందుకు రాశీ ఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బీటౌన్ సమాచారం. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటోందట చిత్ర యూనిట్. -
శ్రీలీల హాట్ లుక్.. ధగధగా మెరుస్తున్న రాశీఖన్నా
ఊరమాస్ సాంగ్ కోసం శ్రీలీల హాట్గా జిగేల్మని మెరిసిపోతున్న రాశీఖన్నా న్యూయార్క్ వీధుల్లో సమంత సింగరం క్యూట్ పోజుల్లో హీరోయిన్ రీతూవర్మ టూపీస్ బికినీలో ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ చీరకట్టులో డిఫరెంట్గా కనిపిస్తున్న అనుపమ చిరిగిన ప్యాంటులో కాకరేపుతున్న తాన్య ఫుల్ హ్యాపీ మూడ్లో పాయల్ రాజ్పుత్ View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Tanya S Ravichandran (@itstanya_official) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) -
అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా
ఏంటి.. హీరోయిన్ రాశీఖన్నా లవ్లో పడిందా? అవును ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పింది. 'ఊహలు గుసగుసలాడే' మూవీతో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. సినిమా సినిమాకు తనని మార్చుకుంది. ప్రారంభంలో బొద్దుగా ఉండేది కానీ తర్వాత స్లిమ్గా తయారై సెగలు పుట్టిస్తోంది. చాలామంది ఈమె సింగిల్ గానే ఉందనుకుంటున్నారు. కానీ తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. బ్రేకప్తో బరువు పెరిగా 'అప్పట్లో నేను ఓ వ్యక్తితో డేటింగ్లో ఉన్నాను. అతడితో బ్రేకప్ అవ్వడం వల్ల డిప్రెషన్కి గురయ్యాను. దీనికి తోడు నాకు థైరాయిడ్ సమస్య ఉండటంతో విపరీతంగా బరువు పెరిగిపోయాను. చాలా ప్రయత్నించా, ఎన్నో వర్కౌట్స్ చేశా కానీ బరువు తగ్గలేదు. జిమ్ కోచ్ని మార్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇలా బరువు పెరగడంతో నేను చేస్తున్న సినిమాలపై ఎఫెక్ట్ పడింది' (ఇదీ చదవండి: దేవుడి సినిమాకు 'A' సర్టిఫికెట్.. మరో కాంట్రవర్సీ?) డేటింగ్తో స్లిమ్గా 'మీరే చెప్పండి హీరోయిన్ బరువు పెరిగితే అవకాశాలు ఎలా వస్తాయి? అయితే ఫైనల్గా నన్ను అర్థం చేసుకునే ఓ వ్యక్తి దొరికాడు. అతడితో డేటింగ్ మొదలుపెట్టిన తర్వాత అదేంటో గానీ బరువు తగ్గాను. స్లిమ్ అయ్యాను. చెప్పాలంటే నేను అనుకున్నట్లు మారాను.' అని హీరోయిన్ రాశీఖన్నా చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ ఓ వ్యక్తి అని చెప్పింది కానీ అతడు ఎవరో? ఏంటి? అనే విషయాలు మాత్రం బయటపెట్టలేదు. త్వరలో చెబుతుందేమో? ఆ మూవీస్తో బిజీ రాశీఖన్నా నటించిన తెలుగు సినిమాలు 'పక్కా కమర్షియల్', 'థాంక్యూ' గతేడాది విడుదలయ్యాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర అవి ఫెయిలయ్యాయి. ప్రస్తుతానికి తెలుగులో కొత్త చిత్రాలేం చేయడం లేదు. తమిళంలో రెండులో, హిందీలో 'యోధ' చిత్రం చేస్తోంది. ఈ ఏడాది 'ఫర్జీ' వెబ్ సిరీస్తో ఓటీటీ ప్రేక్షకుల్ని కూడా అలరించింది. ఇది పక్కనబెడితే అప్పుడప్పుడు పెళ్లి గురించి కామెంట్స్ చేస్తూ ఉంటుంది. త్వరలో పెళ్లి ఏమైనా ప్లాన్ చేస్తుందోమో చూడాలి. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?) -
అనుపమ అలాంటి లుక్.. అదితి షాకింగ్ గెటప్!
ప్రమోషన్స్లో ఆలియా భట్ బిజీ హెబ్బా న్యూ లక్.. మొత్తం కప్పేసుకుని డార్క్ లైట్లో అదితి మెస్మరైజింగ్ లుక్ మెరుపు తీగలా సన్నని లుక్ లో అనుపమ దుబాయిలో రకుల్ ఫుల్ ఎంజాయ్ చీరలో బుట్టబొమ్మలా హీరోయిన్ మీనాక్షి లైట్ కలర్ డ్రస్ లో రాశీఖన్నా రేర్ లుక్ హీరోయిన్ హన్సిక షాపింగ్ కష్టాలు నిక్కర్ లో ఈషా రెబ్బా పోజులు View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Siddartha Tytler (@siddartha_tytler) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Ramya Pandian (@actress_ramyapandian) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) -
బీచ్లో 'దబంగ్' భామ.. టైట్ డ్రస్లో శిల్ప!
జాన్వీ కపూర్ టెంప్టింగ్ పోజులు బీచ్ లో 'దబంగ్' బ్యూటీ హీరోయిన్ శిల్పా సెక్సీ స్టిల్స్ వైట్ అండ్ వైట్లో సారా అలీఖాన్ బెడ్పై పడుకుని కేజీఎఫ్ బ్యూటీ పోజులు రెండు జడలతో శ్రుతిహాసన్ ముద్దొచ్చేలా హీరోయిన్ సీరత్ కపూర్ ఎండలో సేదతీరుతున్న లవ్ లీ బ్యూటీ పెళ్లి కూతురిలా రాశీఖన్నా న్యూయార్క్ వీధుల్లో వర్షిణి వాకింగ్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Shilpa Manjunath (@shilpamanjunathofficial) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) -
రకుల్ అలా.. హెబ్బా ఇలా.. సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న తారలు!
లంగా ఓణిలో బ్లాక్ అండ్ వైట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది శివాత్మిక వేసవి సాయంత్రం అంటూ గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది రాశీఖన్నా అమెరికాలో విహార యాత్రని ఎంజాయ్ చేస్తున్న హేబ్బా పటేల్. అక్కడ అందాలను తన కెమెరాలో బంధించి అభిమానులతో పంచుకుంది View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
రెడ్ డ్రెస్లో ప్రగ్యా మెరుపులు ..ఐఫాలో రాశీఖన్నా తళుకులు
► దుబాయ్ వేదికగా జరిగిన ఐఫా వేడుకల్లో లక్ష్మీ మంచు, రాశీ ఖన్నా మోడ్రన్ డ్రెస్ వేసుకుని ఫోటోలకు పోజులు ఇచ్చారు. ► గౌనులో టీనేట్ పిల్లలా మారిపోయింది ‘చిన్నారి పెళ్లి కూతురు’ ఫేం అవికా గోర్ ► రెడ్ డ్రెస్లో ప్రగ్యా జైస్వాల్ వయ్యారాలు View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Mirnalini Ravi (@mirnaliniravi) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
అరియానా హాట్ పోజులు.. రాశీ ఖన్నా నాభి అందాలు
► హాట్ పోజులతో కుర్రకారు మతులు పొగొడుతోంది అరియానా ► ప్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది అషురెడ్డి ► నడుముసొగసులు చూపిస్తూ కవ్విస్తోంది రాశీ ఖన్నా View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Dimple Hayathi (@dimplehayathi) View this post on Instagram A post shared by Kashika Kapoor (@kashikakapoor09) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) -
బాక్సాఫీస్ను ఆవహించేందుకు వస్తున్న ఆత్మకథలు ఇవే!
ప్రతి సినిమా కథకీ ఒక సోల్ ఉంటుంది. ఆ ఆత్మ ఎంత బలంగా ఉంటే సినిమా అంతగా ప్రేక్షకులకు దగ్గరవుతుంది. ఒకవేళ సినిమా కథే ‘ఆత్మ’ చుట్టూ తిరిగితే.. ఆ ఆత్మ భయపెడుతుంది... థ్రిల్కి గురి చేస్తుంది. ఆత్మ చుట్టూ అల్లిన కథ బలంగా ఉంటే.. బాక్సాఫీస్ ఖజానాని వసూళ్లు ఆవహించినట్టే. ఇక ప్రస్తుతం ఆత్మ, ప్రేతాత్మల నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న ‘ఆత్మ’కథా చిత్రాల గురించి తెలుసుకుందాం.. రాశీ ఖన్నాకి హారర్ జానర్ అంటే ఇష్టం. అందుకే హారర్ జానర్లో సాగే ‘అరణ్మణై 3’కి చాన్స్ వచ్చినప్పుడు హ్యాపీగా ఓకే చెప్పేశారు. ఇప్పుడు నాలుగో భాగంలోనూ నటిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుందర్.సి కీలక పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన ‘అరణ్మణై’, ‘అరణ్మణై 2’, ‘అరణ్మణై 3’ ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు నాలుగో భాగం నిర్మాణంలో ఉంది. ఈ చిత్రంలో ఆర్య హీరో. గత మూడు భాగాల్లో నటించిన చిత్రదర్శకుడు సుందర్ ఇందులోనూ కీలక పాత్రలో కనిపిస్తారు. రాశీ ఖన్నా ఒక కథానాయిక కాగా మరో నాయికగా తమన్నా నటిస్తున్నారు. మూడో భాగంలో ఆండ్రియా ఆత్మగా కనిపించారు. నాలుగో భాగంలో తమన్నానే ఆత్మ అని సమాచారం. మరి.. తమన్నా, రాశీల్లో ఆత్మ ఎవరనేది ఈ ఏడాది చివర్లో తెలిసిపోతుంది. డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. క్యూట్ బ్యూటీ సమంత ప్రేతాత్మగా భయపెట్టనున్నారని సమాచారం. అది కూడా హిందీ ప్రేక్షకులను. ఆయుష్మాన్ ఖురానా, సమంత జంటగా అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హారర్–కామెడీ జానర్లో సాగే ఈ చిత్రంలో సమంత రెండు పాత్రల్లో కనిపిస్తారని, అందులో ఒకటి ప్రేతాత్మ పాత్ర అని టాక్. ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్’ టైటిల్తో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ఆరంభమవుతుందని బాలీవుడ్ ఖబర్. ‘ఎవరికీ అంతు చిక్కని రహస్య ప్రపంచం భైరవ కోనలోకి ప్రవేశించండి’ అంటూ సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న ‘ఊరు పేరు భైరవకోన’ ఫస్ట్ లుక్ విడుదలైన విషయం తెలిసిందే. హారర్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ మిస్టరీ మూవీలో ఆత్మల నేపథ్యం కూడా ఉంటుందని సమాచారం. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఓ యువకుడు డిటెక్టివ్ కావాలనుకుంటాడు. ప్రేమలో పడిన అతడు తన ప్రేయసితో ఆనందంగా ఉంటాడు. అతని హ్యాపీ లైఫ్ ఒక టర్న్ తీసుకుంటుంది. రాత్రి సమయంలో రాకపోకలు నిషేధం అయిన మారేడు కోన ప్రాంతానికి అతను వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఊరికి ఆ యువకుడు ఎందుకు వెళ్లాడు? ఆ తర్వాత ఏం జరిగిందనే అంశంతో రూపొందుతున్న చిత్రం ‘అన్వేషి’. విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా వీజే ఖన్నా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రకథ ఆత్మలు ఉన్నాయా? అనే కోణంలో సాగుతుంది. ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని ‘ఆత్మ’కథలు కూడా ఉన్నాయి. హారర్ జానర్కి ట్రెండ్తో పని లేదు. ఎప్పుడు తీసినా.. సరిగ్గా తీస్తే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. మరి.. రానున్న ‘ఆత్మ’కథల్లో ఎన్ని కథలు ప్రేక్షకులకు నచ్చుతాయో చూడాలి. చదవండి: ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం -
ఆ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రాశీఖన్నా
కోలీవుడ్ నుంచి మళ్లీ కబురు అందుకున్నారు రాశీ ఖన్నా. ఇప్పటికే తమిళంలో అరడజను చిత్రాలకు పైగా చేసిన ఈ బ్యూటీ తాజాగా హీరో జీవా సరసన నటించనున్నారని టాక్. దర్శకుడు పా. విజయ్ తెరకెక్కించనున్న సినిమాలో జీవా హీరోగా, ప్రధాన పాత్రలో అర్జున్ నటించనున్నారు. ఈ పీరియాడికల్ డ్రామా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రంలోనే రాశీ ఖన్నా హీరోయిన్గా నటించనున్నారని తెలిసింది. ‘‘జీవా, అర్జున్గార్ల కాంబినేషన్లో గతంలో నేను ఓ సినిమా ప్లాన్ చేశాను. కానీ కుదర్లేదు. ఇప్పుడు నా కొత్త సినిమాకు ఈ ఇద్దరూ ఓకే కావడం హ్యాపీగా ఉంది. మా సినిమా కోసం హైదరాబాద్లోని ఓ స్టూడియోలో సెట్ వేస్తున్నాం. సెట్ పూర్తి కాగానే షూటింగ్ ప్రారంభిస్తాం. ఆ తర్వాత ఊటీ, కొడైకెనాల్లో చిత్రీకరణ ప్లాన్ చేశాం’’ అని పేర్కొన్నారు పా. విజయ్. అయితే రాశీ ఖన్నా విషయంపై విజయ్ క్లారిటీ ఇవ్వలేదు. త్వరలో అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నారట. -
బాహుబలి ఛాన్స్ వచ్చింది, కానీ రాజమౌళి..: రాశీఖన్నా
చూడగానే బబ్లీగా కనిపించే రాశీఖన్నా ఎక్కువగా జాలీగా ఉండే పాత్రల్లోనే మెరిసింది. తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్న ఆమె యోధతో బాలీవుడ్లోనూ పాగా వేసేందుకు రెడీ అయింది. నిజానికి మద్రాస్ కేఫ్ అనే హిందీ సినిమాతోనే ఆమె వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ టాలీవుడ్లో సెటిలైపోయింది. మధ్యమధ్యలో మలయాళ, తమిళ చిత్రాలు కూడా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'నేను నటించిన మద్రాస్ కెఫె సినిమా అయిపోయాక రాజమౌళి సర్ బాహుబలి సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. తమన్నా నటించిన అవంతిక పాత్ర కోసం ఆడిషన్ జరిగింది. నాకు పిలుపొచ్చింది, వెళ్లాను. కానీ రాజమౌళి సర్ నన్ను చూసి చాలా క్యూట్గా ఉందీ అమ్మాయి, ఏదైనా లవ్ స్టోరీకి బాగా సెట్టవుతుంది అన్నాడు. నా స్నేహితుడొకరు మంచి ప్రేమకథపై వర్క్ చేస్తున్నాడు. ఓసారి ఆ కథ విను, నీకు తప్పకుండా నచ్చుతుంది అన్నారు. అలా ఊహలు గుసగుసలాడేతో నేను తెలుగులో లాంచ్ అయ్యాను. కానీ రాజమౌళి సినిమాలో చిన్న పాత్రైనా చేయాలనుంది' అని చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా. -
ఇకపై అలాంటి పాత్రలనే ఎంచుకుంటా: రాశి ఖన్నా
తెలుగు, తమిళ చిత్రాల్లో రాణిస్తున్న నటి రాశి ఖన్నా. ముఖ్యంగా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న ఈ హైదరాబాద్ బ్యూటీ తమిళ చిత్ర పరిశ్రమలోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇమైక్కా నొడిగళ్ చిత్రంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత అడంగామరు, అయోగ్యా, సంఘ తమిళన్, సర్ధార్, తిరుచిట్రం ఫలం వంటి చిత్రాల్లో నటించి తమిళ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు. చదవండి: ప్రముఖ సింగర్ సోనూ నిగమ్పై దాడి, ఎమ్మెల్యే కొడుకే చేసినట్లు ఆరోపణలు! అయితే ఈ అమ్మడు ఇప్పటి వరకూ అందాలారబోతకే పరిమితం అయ్యారని చెప్పవచ్చు. హీరోను ప్రేమించడం, డ్యూయెట్లకే పరిమితం అయ్యారు. బాలీవుడ్లో యోధ అనే చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఇప్పటివరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క అంటున్నారు. దీని గురించి రాశీఖన్నా ఒక భేటీలో పేర్కొంటూ నటికి అందం ముఖ్యమే.. అయితే అందంతోనే సినిమాలో నిలదొక్కుకోవడం కష్టమన్నారు. చదవండి: టాలీవుడ్లో మరో విషాదం.. ‘శంకరాభరణం’ మూవీ ఎడిటర్ మృతి సుదీర్ఘకాలం ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోవడానికి, ఎక్కువ అవకాశాలు పొందడానికి వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటించడం ముఖ్యమని ఇప్పుడే గ్రహించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు తనను జాలీగా ఉండే పాత్రలోనే చూడ్డానికి అభిమానులు ఇష్టపడ్డారని, తనకు అలాంటి పాత్రలే వచ్చాయని చెప్పారు. అయితే ప్రతిభను చాటుకోవాలంటే వైవిద్యభరిత కథా పాత్రలు అవసరం అన్నారు. ఇకపై అలాంటి కథా పాత్రలనే ఎంచుకుని నటించాలని నిర్ణయించుకున్నట్లు రాశీఖన్నా చెప్పారు. -
థాయిలాండ్లో రీతూ చౌదరి.. గ్లామరస్గా రాశీఖన్నా
► గ్రీన్ డ్రెస్లో రాశీఖన్నా గ్లామరస్ స్టిల్స్ ► థాయిలాండ్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రీతూ చౌదరి ► శారీలో అషూరెడ్డి క్యూట్ లుక్స్ ► పింక్ సూట్లో స్టన్నింగ్ ఫోజులిచ్చిన ఈషా రెబ్బా ► లిఫ్ట్లో సెల్ఫీలు తీసుకున్న ఓరి దేవుడా హీరోయిన్ View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by M.Bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by KHUSHI (@kushitha_kallapuu) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Chhatriwali ☔ (@rakulpreet) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) -
డార్క్ మోడ్లో రాశిఖన్నా అందాలు.. పెళ్లి వేడుకలో రకుల్ సందడి
డార్క్ మోడ్లో రాశి ఖన్నా స్టన్నింగ్ లుక్స్ గ్లామర్ డోస్ పెంచిన అనన్య పాండే థాయిలాండ్లో విహరిస్తోంది కీర్తి సురేశ్ వివాహ వేడుకలో రకుల్ సందడి View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Adi Reddy (@adireddyofficial) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
టాలీవుడ్ హీరోపై మనసు పడిన రాశీఖన్నా
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ 2 టాక్ షోకు రోజురోజుకూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తన మ్యానరిజం,చమత్కారంతో టీఆర్పీ రేటింగ్స్ను పరుగులు పెట్టిస్తున్నారు బాలయ్య. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షో సెకండ్ సీజన్ కూడా సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఇప్పటికే 5 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కాగా, తాజాగా లేటెస్ట్ ప్రోమోను వదిలారు. అలనాటి హీరోయిన్స్ జయసుధ, జయప్రదలతో పాటు యంగ్ బ్యూటీ రాశీఖన్నాలు షోలో సందడి చేయనున్నారు. ఈ క్రమంలో నారీనారీ నడుమ మురారి అంటూ ముగ్గురు హీరోయిన్స్తో బాలయ్య అల్లరి ఏ విధంగా ఉంటుందో ప్రోమోలో చూపించారు. ఇక హీరోయిన్ రాఖీఖన్నా మనసులో చోటు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో గురించి కూడా బయటపెట్టేశారు. నువ్వు నటించిన హీరోల్లో నీ క్రష్ ఎవరు అని బాలయ్య అడగ్గా ఏమాత్రం తడుముకోకుండా విజయ్ దేవరకొండ అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
పెళ్లైనా తగ్గని శ్రియ జోరు..గోల్డెన్ డ్రెస్లో సోనాల్ మెరుపులు
► గ్లామరస్ లుక్లో కట్టిపడేస్తున్న రాశీ ఖన్నా ► దిల్రాజు కూతురు హన్షిత రెడ్డి ఫోటోలు చూశారా? ► వెడ్డింగ్ సీజన్ను ఎంజాయ్ చేస్తోన్న నిషా అగర్వాల్ ► గోల్డోన్ డ్రెస్లో మెరిసిపోతున్న సోనాల్ చౌహాన్ ► పెళ్లైనా తగ్గని శ్రియ జోరు.. అందంలో సూపరూ ► దేవకన్యలా తళుక్కుమన్న మిస్ ఇండియా మానస వారవాణి View this post on Instagram A post shared by Hanshithareddy (@hanshithareddy) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Hanshithareddy (@hanshithareddy) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Abhishek Sharma Official (@abhisheksharmastudio) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
విజయనగరంలో సినీ తారల సందడి.. పోటోలు వైరల్
సాక్షి, విజయనగరం: విద్యలనగరమైన విజయనగరంలో సినీ తారలు శుక్రవారం సందడి చేశారు. అభిమానులను చూసి పులకరించిపోయారు. ముగ్గురు నటీమణులు పట్టణానికి వస్తున్నారని తెలుసుకున్న యువతీయువకులు అంబటిసత్రం జంక్షన్, రైల్వేస్టేషన్ రోడ్డుకు చేరుకున్నారు. అభిమాన హీరోయిన్లను చూసేందుకు పోటీపడ్డారు. అంబటిసత్రం కూడలి వద్ద సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 28వ షోరూంను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్తో కలిసి రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. షాపింగ్మాల్ దినదినాభివృద్ధి చెందాలని, విజయనగరవాసుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యత కలిగిన వ్రస్తాలను, నగలను అందించాలని ఆకాంక్షించారు. అనంతరం సర్దార్ ఫేమ్ రాశి ఖన్నా, ఆర్ఎక్స్ 100, జిన్నా ఫేమ్ పాయల్ రాజ్పుత్లు షోరూమ్ను సందర్శించారు. అన్నిరకాల వ్రస్తాలు, బంగారు ఆభరణాలను చూసి మురిసిపోయారు. ప్రతి ఒక్కరూ షాపింగ్ మాల్ను సందర్శించి, నచ్చినవి కొనుగోలు చేయాలని కోరారు. తమ సినీ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. అలాగే, రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న సీఎమ్ఆర్ షాపింగ్ మాల్ పునఃప్రారంభంలో పాల్గొన్న ఊర్వశివో.. రాక్షసివో సినీ ఫేమ్ అనూ ఇమాన్యూయేల్ అభిమానులతో కేరింతలు కొట్టించారు. సినీ డైలాగ్లతో అలరించారు. -
అప్పుడే సర్దార్ సీక్వెల్ ప్రకటించిన మేకర్స్, స్పెషల్ వీడియో రిలీజ్
కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్దార్’. రాశీ ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో చంద్రబోస్ అలియాస్ ‘సర్దార్’, ఆయన తనయుడు ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాశ్ పాత్రల్లో మెప్పించారు కార్తీ. ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. పోలీసాఫీసర్గా రాజీనామా చేసి, ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్గా చేరాలన్న ఆఫర్కు విజయ్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడం, విజయ్ కొత్త మిషన్ కంబోడియాలో ఆరంభం కానున్నట్లుగా టీజర్లో చూపించడం జరిగింది. హీరో కార్తీ, దర్శకుడు పీఎస్ మిత్రన్, నిర్మాత లక్ష్మణ్ కాంబినేషన్లోనే ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. #Sardar 💥 Once a spy, always a spy! Mission starts soon!!#Sardar2 💥💥@Karthi_Offl @Prince_Pictures @RedGiantMovies_ @Psmithran @gvprakash @lakku76 @RaashiiKhanna @rajishavijayan @ChunkyThePanday @george_dop @AntonyLRuben @dhilipaction @kirubakaran_AKR @DuraiKv pic.twitter.com/rVu5IxGRZp — Prince Pictures (@Prince_Pictures) October 25, 2022 -
Sardar Review: ‘సర్దార్’ మూవీ రివ్యూ
టైటిల్: సర్దార్ నటీనటులు: కార్తీ, రాశీఖన్నా, చుంకీ పాండే, రజిషా విజయన్, లైలా, మునిష్కాంత్, అశ్విన్, బాలాజీ శక్తివేల్ తదితరులు నిర్మాణ సంస్థలు: ప్రిన్స్ పిక్చర్స్, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాతలు: ఎస్ లక్ష్మణ్ కుమార్ దర్శకత్వం: పీఎస్ మిత్రన్ సంగీతం: జీవీ ప్రకాశ్ సినిమాటోగ్రఫీ: జార్జ్ సి.విలియమ్స్ ఎడిటర్: రూబెన్ విడుదల తేది: అక్టోబర్ 21, 2022 ‘సర్దార్’ కథేంటంటే.. విజయ్ ప్రకాష్ (కార్తీ) ఒక పోలీసు ఇన్స్పెక్టర్. సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండటమంటే అతనికి పిచ్చి. పని మీద కంటే మీడియా మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఓ రోజు ఆంధ్రా యూనివర్సీటీ నుంచి చాలా ముఖ్యమైన ఫైల్ మిస్ అవుతుంది. అందులో భారత సైనిక రహస్యాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ ఫైల్ ఎక్కడ ఉందో కనిపెట్టడానికి సీబీఐ, ‘రా’ అధికారులు రంగంలోకి దిగుతారు. ఈ విషయం విజయ్ ప్రకాశ్కి తెలుస్తుంది. అతనికి ఫేమ్ రావాలి అనే ఫోబియా కారణంగా సీబీఐ, రా అధికారుల కంటే ముందే ఆ ఫైల్ని కనిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో విజయ్కి తన తండ్రి సర్దార్ (కార్తి) గురించి, ఆయన చేపట్టిన మిషన్ గురించి తెలుస్తుంది. అసలు సర్దార్ ఎవరు? ఆయన చేపట్టిన మిషన్ ఏంటి? సర్దార్పై దేశద్రోహి అనే ముద్ర ఎలా పడింది? చివరకు తండ్రి చేపట్టిన మిషన్లో విజయ్ ప్రకాశ్ ఎలా భాగమయ్యాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న మోసాలను ప్రజలకు అర్థమయ్యేలా చూపించడంలో దర్శకుడు పీఎస్ మిత్రన్ దిట్ట. తొలి చిత్రం ‘అభిమన్యుడు’లో బ్యాంక్ మోసాలు, డిజిటల్ మోసాల్లో దాగి ఉన్న నిజాన్ని బయటకు తెచ్చాడు. కమర్షియల్ అంశాలను జోడీస్తూనే ‘హీరో’లో కూడా ప్రజలకు ఉపయోగపడే సందేశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ‘సర్దార్’లో కూడా ఓ భారీ మోసాన్ని జనాలకు చూపించాడు. నీటి నిర్వాహణను ప్రైవేటీకరణం చేయడం వల్ల జరిగే నష్టాలు ఏంటి? సమస్త జీవకోటికి ప్రాణధారమైన నీటిని కొంతమంది స్వార్థపరులు తమ గుప్పెట్లో పెట్టుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే అంశాన్ని ఓ గూఢచారి కథతో ముడిపెట్టి చూపించాడు. పైప్లైన్ పేరుతో భారతదేశ నీటిని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్న ఓ బడా వ్యాపారవేత్త ప్రయత్నాన్ని.. దేశద్రోహి ముద్రవేసుకొని, అజ్ఞాతంలో ఉన్న ఓ వ్యక్తి ఎలా అడ్డుకున్నాడు అనేదే సర్దార్ కథ. సర్దార్ పాత్రని పరిచయం చేస్తు కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత విజయ్ కుమార్ని రంగంలోకి దించాడు దర్శకుడు. ఫస్టాఫ్ అంతా విజయ్ కుమార్ చుట్టూ తిరుగుతుంది. మీడియాలో పడేందుకు అతను చూపించే ఆసక్తి, హీరోయిన్తో ప్రేమాయణం ఇలా సాదాసీదాగా సాగుతుంది. సామాజిక కార్యకర్త సమీరా (లైలా) మరణంతో కథ మలుపు తిరుగుతుంది. ఇక అసలు కథ సెకండాఫ్లో మొదలవుతుంది. సర్దార్ ప్లాష్బ్యాక్, అతను చేపట్టిన మిషన్ సంబంధించిన సన్నివేశాలతో సెకండాఫ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఇలాంటి కథలు మనకు కొత్తేమి కాదు. ఒక గూఢచారి దేశం కోసం తన జీవితాన్ని ఎలా త్యాగం చేస్తాడు? అనేది గతంలో చాలా సినిమాల్లో చూపించారు. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు కూడా గత సినిమాల మాదిరే ఉంటుంది. కానీ కార్తి పాత్రలని తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఎవరెలా చేశారంటే... ఈ సినిమాలో కార్తి తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. పోలీసు అధికారి విజయ్ కుమార్గా, 60 ఏళ్ల వయసుపైబడిన గూఢచారి సర్దార్గా రెండూ పాత్రలను అద్భుతంగా పోషించాడు. అతని బహుళ గెటప్లను మెచ్చుకోవాలి. లాయర్ షాలినిగా రాశీఖన్నా ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు నిడివి తక్కువనే చెప్పాలి. సామాజిక కార్యకర్త సమీరాగా లైలా తనదైన నటనతో ఆకట్టుకుంది. విలన్గా చుంకీ పాండే మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. జీవీ ప్రకాశ్ సంగీతం బాగుంది. తమిళ ఫ్లేవర్ కారణంగా తెలుగు పాటలు రిజిస్టర్ కాలేదు కానీ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ, రూబెన్ ఎడిటింగ్ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
మనాలీలో.. యాక్షన్
‘యోధ’ కోసం మనాలీ వెళ్లారు హీరోయిన్ రాశీఖన్నా. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా ద్వయం తెరకెక్కిస్తున్న సినిమా ‘యోధ’. ఈ యాక్షన్ ఫిల్మ్లో దిశా పటానీ, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే కొంత ప్యాచ్వర్క్ కోసం మనాలీ వెళ్లింది ‘యోధ’ చిత్రబృందం. షూట్లో పాల్గొంటున్న విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్ స్టా ద్వారా తెలిపారు రాశీ ఖన్నా. ఇందులో రాశీ ఖన్నా కొన్ని యాక్షన్ సీన్ కూడా చేశారన్నది బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం కాకుండా తమిళంలో కార్తీ ‘సర్దార్’, తెలుగులో శర్వానంద్తో ఓ సినిమా చేస్తున్నారు రాశీ ఖన్నా. -
Thank You Movie: ‘థ్యాంక్యూ’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు.. ఎక్కడ?
‘మనం’లాంటి క్లాసిక్ హిట్ తర్వాత నాగచైతన్య, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్ వచ్చిన చిత్రం ‘థ్యాంక్యూ’. రాశీఖన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అవికా గోర్, మాళవికా నాయర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య జులై 22 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ని రాబట్టలేకపోయింది. దీంతో థియేటర్స్లో విడుదలై మూడు వారాలు గడకముందే కంటే ముందే ఈ చిత్రంలో ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆగస్ట్ 11 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు సంస్థ విడుదల తేదిని అధికారికంగా తెలియజేస్తూ కొత్త ట్రైలర్ని విడుదల చేసింది. they are here to drown you into a pleasant sea of wholesomeness with a very distinct storyline 🌼#ThankYouOnPrime, Aug 11 pic.twitter.com/S4WOcwpEAc — prime video IN (@PrimeVideoIN) August 9, 2022 ‘థ్యాంక్యూ’ కథేంటంటే.. మనం ఓ స్థాయికి చేరాక.. మనకు సహాయం చేసిన వారిని మరచిపోవద్దు అనే మంచి సందేశంతో ‘థాంక్యూ’మూవీ తెరకెక్కింది. అభి అలియాస్ అభిరామ్(నాగచైతన్య) ఉద్యోగం కోసం అమెరికా వెళ్తాడు. అక్కడ రావ్ కన్సల్టెన్సీ చీఫ్ రావు (ప్రకాశ్రాజ్) అభికి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు ఇప్పిస్తాడు. కానీ అభికి మాత్రం ఉద్యోగం చేయాలని ఉండడు. ఓ యాప్ని తయారు చేయాలనుకుంటాడు. రావు గారి ద్వారా పరిచమైన ప్రియ(రాశీఖన్నా) చేసిన ఆర్థిక సహాయంతో ఓ యాప్ని తయారు చేసి సక్సెస్ సాధిస్తాడు. దాని ద్వారా అభికి మంచి గుర్తింపు రావడంతో పాటు.. పెద్ద వ్యాపారవేత్తగా మారిపోతాడు. ఆ తర్వాత అభిలో మార్పు మొదలవుతుంది. తన ఎదుగుదలకు సహాయం చేసిన వారిని పట్టించుకోకుండా.. కేవలం డబ్బు, ప్రతిష్టలకే ప్రాధాన్యత ఇస్తాడు. దీంతో అందరూ అతనికి దూరం అవుతారు. చివరకు ప్రేమించిన ప్రియ కూడా అతన్ని వదిలి వెళ్లిపోతుంది. అప్పుడు అభి రియలైజ్ అవుతాడు. (చదవండి: ‘బిగ్బాస్’ వచ్చేస్తున్నాడు.. ప్రోమో అదిరింది) తాను ఈ స్థాయిలో ఉండడానికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా కారణమైన వారందరిని కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాడు. స్కూల్, కాలేజీ డేస్ని గుర్తు చేసుకుంటాడు. ఇప్పటి వరకు తన జీవితంలోకి వచ్చిన పారు(మాళవికా నాయర్), చిన్నూ(అవికా గోర్), శర్వా(సుశాంత్ రెడ్డి) కలిసి థ్యాంక్స్ చెప్పేందుకై ఇండియాకు వస్తాడు. మరి అభి సక్సెస్కు పారు, చిన్నూ, శర్వాల ఎలా కారణమయ్యారు? వీరితో అతనికి ఉన్న అనుబంధం ఏంటి? వీరిని కలిశాక అతనిలో వచ్చిన మార్పు ఏంటి? చివరకు ప్రియ, అభిలు కలిశారా? లేదా? అనేదే మిగతా కథ. -
‘థాంక్యూ’ ఫస్ట్ డే కలెక్షన్స్.. చైతూ కెరీర్లోనే తొలిసారి ఇలా..
నాగచైతన్య, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ’. ‘మనం’లాంటి క్లాసిక్ హిట్ తర్వాత నాగచైతన్య, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రమిది. అవికా గోర్, మాళవికా నాయర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. (చదవండి: ‘థాంక్యూ’ మూవీ రివ్యూ) భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. దీంతో తొలి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఈ చిత్రం కేవలం రూ. 1.65 కోట్ల మాత్రమే వసూలు చేసింది. మొత్తంగా రూ. 2.16 కోట్లు షేర్ కలెక్షన్స్ని రాబట్టింది. ఈ చిత్రం దాదాపు రూ.24 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. హిట్ అని పించుకోవాలంటే దాదాపు రూ. 25 కోట్ల వసూళ్లని రాబట్టాలి. కానీ తొలి రోజు కేవలం రూ.2.23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇటీవల కాలంలో నాగచైతన్య నటించిన ఏ చిత్రానికి కూడా తొలి రోజు ఇంత తక్కువ కలెక్షన్స్ రాలేదు. తండ్రి నాగార్జునతో కలిసి నటించిన బంగార్రాజు చిత్రం తొలి రోజు రూ.9.06 కోట్లు వసూలు చేస్తే.. సోలో హీరోగా నటించిన లవ్స్టోరీ రూ. 7.13 కోట్లు, మజిలీ 5.6 కోట్లు వసూలు చేసింది. ‘థ్యాంక్యూ’ తొలి రోజు కలెక్షన్స్.. ► నైజాం - రూ. 72 లక్షలు ► సీడెడ్ - రూ. 20 లక్షలు ► ఈస్ట్ - రూ. 14 లక్షలు ► వెస్ట్ - రూ. 8 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ. 22 లక్షలు ► గుంటూరు- రూ. 10 లక్షలు ► కృష్ణా - రూ. 12 లక్షలు ► నెల్లూరు - రూ. 7 లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ.6 లక్షలు ►ఓవర్సీస్- రూ. రూ.45 లక్షలు ►మొత్తం- 2.16 కోట్లు షేర్, రూ.3.70 కోట్లు గ్రాస్ -
Thank You Review: ‘థాంక్యూ’ మూవీ రివ్యూ
టైటిల్ : ‘థాంక్యూ’ నటీనటులు :నాగచైతన్య, రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్, ప్రకాశ్రాజ్ సాయి సుశాంత్ రెడ్డి నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్ దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్ సంగీతం :తమన్ సినిమాటోగ్రఫీ: పీసీ శ్రీరామ్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: జులై 22, 2022 పుష్కరకాలం కింద దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన జోష్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. వాసు వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. అప్పటి నుంచి నాగచైతన్యతో సినిమాలు చేయలేదు దిల్ రాజు. రెండో సారి నాగచైతన్యతో సినిమా తీస్తే అది తప్పకుండా బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉండాలని చాలా కాలంగా వెయిట్ చేసి..‘థాంక్యూ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత నాగచైతన్య నటిస్తున్న చిత్రం కావడం, అక్కినేని హీరోలకు మనం లాంటి క్లాసిక్ మూవీని అందించిన విక్రమ్ కే.కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ‘థాంక్యూ’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్గా చేయడంపై ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. అభి అలియాస్ అభిరామ్(నాగచైతన్య) ఉద్యోగం కోసం అమెరికా వెళ్తాడు. అక్కడ రావ్ కన్సల్టెన్సీ చీఫ్ రావు (ప్రకాశ్రాజ్) అభికి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు ఇప్పిస్తాడు. కానీ అభికి మాత్రం ఉద్యోగం చేయాలని ఉండడు. ఓ యాప్ని తయారు చేయాలనుకుంటాడు. రావు గారి ద్వారా పరిచమైన ప్రియ(రాశీఖన్నా) చేసిన ఆర్థిక సహాయంతో ఓ యాప్ని తయారు చేసి సక్సెస్ సాధిస్తాడు. దాని ద్వారా అభికి మంచి గుర్తింపు రావడంతో పాటు.. పెద్ద వ్యాపారవేత్తగా మారిపోతాడు. ఆ తర్వాత అభిలో మార్పు మొదలవుతుంది. తన ఎదుగుదలకు సహాయం చేసిన వారిని పట్టించుకోకుండా.. కేవలం డబ్బు, ప్రతిష్టలకే ప్రాధాన్యత ఇస్తాడు. దీంతో అందరూ అతనికి దూరం అవుతారు. చివరకు ప్రేమించిన ప్రియ కూడా అతన్ని వదిలి వెళ్లిపోతుంది. అప్పుడు అభి రియలైజ్ అవుతాడు. తన మనస్సాక్షితో తాను మాట్లాడుకోవడం మొదలుపెడతాడు. కెరీర్ గ్రోత్ అంటూ తన ఎదుగుదలకు సహాయం చేసిన వారిని వదిలేశానని.. అందుకే అందరూ తనకు దూరమయ్యారని తెలుసుకుంటాడు. తన తప్పును తెలుసుకొని.. ఈ స్థాయిలో ఉండడానికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా కారణమైన వారందరిని కలిసి థ్యాంక్స్ చెప్పాలనుకుంటాడు. స్కూల్, కాలేజీ డేస్ని గుర్తు చేసుకుంటాడు. ఇప్పటి వరకు తన జీవితంలోకి వచ్చిన పారు(మాళవికా నాయర్), చిన్నూ(అవికా గోర్), శర్వా(సుశాంత్ రెడ్డి) కలిసి థ్యాంక్స్ చెప్పేందుకై ఇండియాకు వస్తాడు. మరి అభి సక్సెస్కు పారు, చిన్నూ, శర్వాల ఎలా కారణమయ్యారు? వీరితో అతనికి ఉన్న అనుబంధం ఏంటి? వీరిని కలిశాక అతనిలో వచ్చిన మార్పు ఏంటి? చివరకు ప్రియ, అభిలు కలిశారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే... జీవితంలో ఇతరుల సపోర్ట్ లేకుండా ఎవ్వరూ సొంతంగా ఎదుగరు. పేరెంట్స్..బంధువులు.. స్నేహితులు.. ఇలా ఎవరో ఒకరు మన ఎదుగుదలకు ప్రత్యేక్షంగానో, పరోక్షంగానో సహాయం చేస్తుంటారు. మనం ఓ స్థాయికి చేరాక..అలాంటి వారిని మరచిపోవద్దు’అనే మంచి సందేశంతో ‘థాంక్యూ’మూవీని తెరకెక్కించాడు దర్శకుడు విక్రమ్ కె.కుమార్. డైరక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటీకీ..తెరపై మాత్రం అది అంతగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. గత సినిమాలకు భిన్నంగా కొత్తగా ట్రై చేశాడు. కానీ ఎక్కడో తేడా కొట్టింది. హీరో తన ఎదుగుదలకు సహకరించిన వారికి ఎమోషనల్గా ఎలా థ్యాంక్స్ చెప్పాడన్న పాయింట్ చుట్టే కథ తిరుగుతుంది. సినిమా మొదలైన కొద్ది సేపటికే.. కథ ఎలా సాగుతుందో, క్లైమాక్స్ ఎలా ఉంటుందో సగటు ప్రేక్షకుడు ఊహించుకోవచ్చు. ఎలాంటి ట్విస్ట్లు,టర్నింగ్ పాయింట్స్ లేకుండా సింపుల్గా అలా.. సాగిపోతుంది. మంచి ఎమోషన్స్, సెంటిమెంట్తో ఫస్టాఫ్ సాగుతుంది. స్కూల్ డేస్లో పారుతో ప్రేమాయణం, నారాయణపురంలో జరిగే పడవ పోటీల సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇష్టంగా ప్రేమించిన పారు ఎందుకు దూరమైందనేది కూడా ఇంట్రెస్టింగ్ చూపించారు. ఇంటర్వెల్ సీన్ సింపుల్గా ఉంటుంది. ఇక సెకండాఫ్లో అభి కాలేజ్ డేస్ని చూపించారు. అక్కడ కూడా కథ ఊహకు అందేలా సింపుల్గా సాగుతుంది. మహేశ్బాబు ఫ్లెక్సీ సీన్ ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. అభిరామ్ పాత్రలో నాగ చైతన్య ఒదిగిపోయాడు. ఆయన పాత్రకి చాలా వేరియషన్స్ ఉంటాయి. అన్నింటిని చక్కగా డీల్ చేశాడు. తెరపై చాలా కొత్తగా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్లోనూ ఒదిగిపోయాడు. కథనంత తన భూజాన వేసుకొని నడిపించాడు. ఇక ప్రియగా రాశీఖన్నా పర్వాలేదనిపించింది. అయితే ఇందులో ఆమె పాత్రకు నిడివి తక్కువ. ఇక అభి స్కూల్డేస్ లవర్ పార్వతి పాత్రలో మాళవికా నాయర్ మంచి నటనను కనబరిచింది.చైతూ- మాళవికా నాయర్లా కెమిస్ట్రీ తెరపై వర్కౌట్ అయింది. చిన్నూగా అవికా ఘోర్ తన పాత్ర పరిధిమేర నటించింది. ప్రకాశ్రాజ్ సాయి సుశాంత్ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతీ ఫ్రేమ్ అందంగా కనిపిస్తుంది. తమన్ సంగీతం జస్ట్ ఓకే. టైటిల్ సాంగ్, కాలేజ్ వీడ్కోలు పార్టీ సందర్భంగా వచ్చే పాటలు కొంతమేర ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటర్ నవీన్ నూలి తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా, ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
‘థ్యాంక్యూ’ మూవీ ట్విటర్ రివ్యూ
‘మనం’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్ చేయడంతో ‘థ్యాంక్యూ’పై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాల మధ్య నేడు(జులై 22) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘థ్యాంక్యూ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #ThankYouTheMovie block buster .it's a feel good and emotional .@chay_akkineni excellent performance — Kumar (@Kumar47007099) July 22, 2022 ‘థ్యాంక్యూ’ బ్యూటిఫుల్ ఫీల్గుడ్ మూవీ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. నాగచైతన్య యాక్టింగ్ పరంగా అదరగొట్టేశారని అంటున్నారు. మరికొంతమంది రోటీన్గా ఉందని, ఆశించిన స్థాయిలో అలరించలేకపోయిందని చెబుతున్నారు. #ThankYou..! There is ‘Gratitude’ but no magic this time from #VikramKKumar..! There is something missing and the actual soul of film is not felt..! #NagaChaitanya looks wise 👍🏼 but couldn’t deliver completely..! Even the csrip runtime felt like it was lagged..! 2.5/5..! — FDFS Review (@ReviewFdfs) July 22, 2022 ‘థ్యాంక్యూ’లో కృతజ్ఞత ఉంది కాని మ్యాజిక్ చేయలేకపోయింది. విక్రమ్ కె కుమార్ కొత్తగా ట్రై చేసిన ఎక్కడో తేడా కొట్టింది. సోల్ మిస్ అయింది. లుక్స్ పరంగా నాగచైతన్య కొత్తగా కనిపించాడు. కానీ పూర్తిస్థాయి నటనను కనబర్చలేకపోయాడు. రన్టైమ్ కూడా ల్యాగ్ అయినట్లు అనిపించింది’అంటూ ఓ నెటిజన్ 2.5 రేటింగ్ ఇచ్చాడు. First Half - good 👌. Narayanapuram Scenes and Bgm 💥💥. Waiting for 2nd half ...@chay_akkineni looks and acting 👌👌👌👌.#Thankyouthemovie!! — Akkineni_Agent (@akkineniagent) July 22, 2022 story vikram kumar dhe na??? too bad asal....Hype lekunda poina ekale...Chai disappointed this time... #ThankYouTheMovie — karthik (@karthik170920) July 22, 2022 #ThankYouTheMovie#ThankYouMovie A simple story weighed down by ordinary visuals and dragged narration. But it has some moments which served its purpose. Rating: 2.75/5 pic.twitter.com/UELTOiTkzN — Review Rowdies (@review_rowdies) July 22, 2022 1st half Ok (Some good and and some bad scenes) 2nd half good with good climax As usual @MusicThaman rocked with songs and BGM 👏 Overall Good movie and easy one time watch ❤️ #ThankYou @chay_akkineni and @SVC_official for bringing the movie to us 🤝 #ThankYouTheMovie — Albitthar Appanna (@ulfha_reddy) July 22, 2022 Nee story @BvsRavi okati ayina hit ayyindha bro? Ayina sare Vikram k Kumar kosam povali movie 😘 PC sir DOP is ❤️ #ThankYouTheMovie — Shashidharreddy🔔 (@Shashi262602) July 22, 2022 Very good second half with ok climax overall excellent one 👌 Everyone will love the journey of abhiram for sure😍👌👌👌 3.5/5⭐️ Only negative DOP (IMO)#ThankYouMovie @chay_akkineni https://t.co/cUatqIM9ef — koushik (@koushik0909) July 21, 2022 -
ఆమె నా హృదయం ముక్కలు చేసింది: నాగ చైతన్య
నాగచైతన్య, రాశీఖన్నా జంటగా నటించిన సినిమా 'థ్యాంక్యూ'. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్రాజు నిర్మిస్తున్నారు. ఈనెల 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమాపై మరింత హైప్ నెలకొంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్లో బిజీబిజీగా గడుపుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాశీఖన్నా, నాగచైతన్య సందడి చేశారు. ఈ సందర్భంగా తన ఫస్ట్ లవ్ గురించి నాగ చైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. 'నా ఫస్ట్లవ్ తొమ్మిదో తరగతిలో జరిగింది. ముగ్గురం కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేసేవాళ్లం. అయితే ఆ అమ్మాయి తమ హృదయాలను ముక్కలు చేసింది' అంటూ గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ముగ్గురం మంచి స్నేహితులుగా మారిపోయామంటూ తెలిపాడు. ప్రస్తుతం చై చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. -
ఆ పాత్ర చేయడానికి భయపడ్డా!
‘‘ఛాలెంజింగ్ రోల్స్ చేసినప్పుడే ఏ ఆర్టిస్ట్కైనా సంతృప్తి లభిస్తుంది. అందుకే ‘రుద్ర’ వెబ్ సిరీస్లో నాది కాస్త నెగటివ్ షేడ్ క్యారెక్టర్ అయినప్పటికీ చేశాను’’ అన్నారు రాశీ ఖన్నా. అయితే ఈ క్యారెక్టర్ ఒప్పుకునే ముందు ఈ బ్యూటీ భయపడ్డారట. ఈ విషయం గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ – ‘‘సినిమాల్లో నన్ను పాజిటివ్ రోల్స్లో చూసిన ఫ్యాన్స్ నెగటివ్ షేడ్స్లో చూసి ఫీలవుతారేమోనని కాస్త భయపడ్డాను. నా మీద ఎంతో అభిమానం చూపిస్తున్న ఫ్యాన్స్కి నేను ఆన్సరబుల్. సౌత్లో నాకు పాజిటివ్ ఇమేజ్ ఉంది కాబట్టి ఇక్కడివారు ఎలా రియాక్ట్ అవుతారో అని కొంచెం డౌట్ ఉండేది. కానీ ఆర్టిస్ట్గా చాలెంజింగ్ రోల్స్ చేయాలి కాబట్టి నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికొచ్చి ‘రుద్ర’ చేశాను. నా క్యారెక్టర్ చాలామందికి నచ్చింది. కొంతమందికి నచ్చలేదు. నచ్చక పోవడానికి కారణం నా మీద వారికున్న పాజిటివ్ ఇమేజ్. ఏది ఏమైనా నాకు ఫ్యాన్స్ సపోర్ట్ ఎప్పుడూ కావాలి. ఎందుకంటే ఒక యాక్టర్గా నేను డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు వాళ్లు చూస్తేనే నేను మళ్లీ మళ్లీ అలాంటివి చేయగలుగుతాను. లేకపోతే ఒకే తరహా రోల్స్కి పరిమితం కావాల్సి వస్తుంది’’ అన్నారు. -
చిన్న చిన్న విషయాలకు కూడా ‘థ్యాంక్యూ’ చెబుతున్నారు: డైరెక్టర్
‘‘మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో మందికి థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది. ఎలాంటి అహం లేకుండా మనం థ్యాంక్స్ చెబితే ఎదుటివారు పడే ఆనందం మన మనసుకు సంతృప్తినిస్తుంది. ‘థ్యాంక్యూ’ సినిమా చాలామంది కథ. అందరికీ కనెక్ట్ అవుతుంది’’ అని డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ అన్నారు. అక్కినేని నాగచైతన్య హీరోగా, రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు విక్రమ్ కె. కుమార్ విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ‘మనం’ తర్వాత నేను, చైతు మరో సినిమా చేద్దామని నాలుగేళ్లుగా అనుకుంటున్నాం. ఆ సమయంలో బీవీఎస్ రవిగారు రాసిన ‘థ్యాంక్యూ’ కథ వచ్చింది. ఆ కథ వినగానే కనెక్ట్ అయ్యాను. ఇప్పటివరకూ నేను దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటికీ నేనే కథలు రాశాను. తొలిసారి ఓ రచయిత కథకి దర్శకత్వం వహించాను. ఈ చిత్రం సోల్, హార్ట్ రవిదే.. కానీ ట్రీట్మెంట్ నాది. ► ‘థ్యాంక్యూ’ అనేది పవర్ఫుల్ పదం. దాని విలువ చాలామందికి తెలియడం లేదు. చిన్న చిన్న విషయాలకు కూడా థ్యాంక్స్ చెబుతున్నారు. థ్యాంక్స్ విలువని మా సినిమాలో చెప్పాం. జీవితంలో ప్రతి ఒక్కరూ తల్లితండ్రులకు థ్యాంక్స్ చెప్పాలి. నేను మా నాన్నకి థ్యాంక్స్ చెప్పకుండానే ఆయన వెళ్లిపోయారు. ► ఈ చిత్రంలో అభిరామ్ పాత్రలో నాగచైతన్య మూడు వేరియేషన్స్లో కనిపిస్తాడు. ఒక్కో వేరియేషన్కి ఒక్కో హీరోయిన్ ఉంటుంది. అభిరామ్ జీవితంలో రాశీ ఖన్నాది ముఖ్యమైన పాత్ర. మాళవికా నాయర్ కూడా వందశాతం ఎఫర్ట్ పెట్టి నటించింది. అవికా గోర్ కూడా అద్భుతమైన నటి. ► ‘ఆర్య’ సినిమా నుంచి ‘దిల్’ రాజుగారితో పరిచయం ఉంది. ఇద్దరం కలిసి సినిమా చేయాలనుకున్నాం.. అది ‘థ్యాంక్యూ’తో కుదిరింది. మా కాంబినేషన్లో వస్తున్న పర్ఫెక్ట్ మూవీ ఇది. ఇక మా చిత్రానికి తమన్ అందమైన సంగీతం ఇచ్చారు.. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. కెమెరామేన్ పీసీ శ్రీరామ్గారితో ‘థ్యాంక్యూ’ నా మూడో సినిమా. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అయిన ఆయనతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. భారతదేశంలోని ఎడిటర్స్లో బెస్ట్ ఎడిటర్ నవీన్ నూలిగారు. అద్భుతంగా ఎడిటింగ్ చేశారు. ► నాగచైతన్యతో నా దర్శకత్వంలో రూపొందుతున్న ‘దూత’ వెబ్ సిరీస్ హారర్ నేపథ్యంలో ఉంటుంది. నాగచైతన్య పోర్షన్ షూటింగ్ పూర్తయింది. పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ► ‘24’ సినిమాకు సీక్వెల్ ఆలోచన ఉంది. వ్యక్తిగతంగా నాకు రొమాంటిక్ జోనర్ సినిమాలంటే ఇష్టం. హిందీలో ఓ సినిమా చేయబోతున్నాను. ఆ తర్వాత తెలుగులో మైత్రీ మూవీస్ బ్యానర్లో ఓ చిత్రం ఉంటుంది.. -
గులాబీ రంగు డ్రెస్లో కుర్రళ్ల గుండెల్లో దడ పుట్టిస్తున్న రాశీ ఖన్నా..
-
నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమా ట్రైలర్ రిలీజ్ (ఫొటోలు)
-
ఏదైనా సూటిగా చెప్తా.. డబుల్ మీనింగ్ ఉండదు : నాగచైతన్య
తాను ఏ విషయాన్ని అయినా సూటిగా చెప్తానని, డబుల్ మీనింగ్లో మాట్లాడడం రాదని నాగచైతన్య అన్నారు. చైతూ, రాశీఖన్నా జంటగా తెరకెక్కిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా నాయర్, అవికా గోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జులై 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా నాగచైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. (చదవండి: గాడ్ ఫాదర్ లుక్లో అదరగొట్టేసిన చిరంజీవి) ర్యాపిడ్ క్వశ్చన్స్ అంటూ ఐదు డబుల్ మీనింగ్ పదాలు చెప్పాలని చైతూని కోరాడు యాంకర్. దీనికి చైతూ తనదైన శైలీలో సమాధానం ఇచ్చాడు. తనకు డబుల్ మీనింగ్ పదాలు తెలియవని, ఏ విషయాన్ని అయినా సూటిగా చెప్తానని అన్నారు. అంతేకాదు డబుల్ మీనింగ్ పదాలు ఏంటో నువ్వే చెప్పు అని తిరిగి యాంకర్ని ప్రశ్నించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. -
అలాంటివారిని దూరం పెడతాను: రాశీ ఖన్నా
రాశీ ఖన్నా ఫుల్ జోష్లో ఉన్నారు. ‘పక్కా కమర్షియల్’లో ఆమె చేసిన క్యారెక్టర్కి ప్రశంసలు దక్కడం ఓ కారణం అయితే.. చేతి నిండా సినిమాలు ఉండటం మరో కారణం. ‘బిజీగా ఉండటమే కదా కావాల్సింది’ అంటున్నారు ఈ బ్యూటీ. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పక్కా కమర్షియల్’ ఈ నెల 1 విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్– యూవీ క్రియేషన్స్పై బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమాలో తన పాత్రకు లభిస్తున్న ప్రశంసలు, ఇతర విశేషాల గురించి రాశీ ఖన్నా ఈ విధంగా చెప్పారు. ‘పక్కా కమర్షియల్’లో నమస్కారం చేసేటప్పుడు సెలబ్రిటీలు ఇంతకన్నా బెండ్ కాకూడదని అంటారు.. ఓ సెలబ్రిటీగా రియల్ లైఫ్లో మీరు.. ? రాశీ ఖన్నా: అసలు నన్ను నేను సెలబ్రిటీలా ఎప్పుడూ అనుకోలేదు. సెలబ్రిటీ, కామన్ పీపుల్ అనే తేడా నాకు ఉండదు. పైగా ఎప్పట్నుంచో నా ఆలోచనలు స్పిరిచ్యువల్గా ఉంటాయి కాబట్టి ‘స్టేటస్’కి ప్రాధాన్యం ఇవ్వను. మనం కెరీర్లో ఎంతైనా సాధించవచ్చు. కానీ అది నెత్తికెక్కించుకుంటే కష్టం. ఒక స్థాయికి చేరుకున్నాక స్టేటస్ మెయింటైన్ చేయాలని అనేవాళ్లు మన చుట్టూ ఉండటం కామన్ కదా.. ? అలాంటివి చెప్పడానికి చాలామంది ఉంటారు. అయితే నాకంటూ ఒక మైండ్ ఉంది. అది చెప్పిన ప్రకారమే ఫాలో అవుతాను. ఒకవేళ నా మైండ్కి ఎక్కించాలని ఎవరైనా ట్రై చేస్తే వాళ్లను దూరం పెడతాను. ‘పక్కా కమర్షియల్’లో టీవీ ఆర్టిస్ట్గా కామెడీ పండించారు.. సీరియల్స్ చూస్తారా? చిన్నప్పుడు చూసేదాన్ని. యాక్చువల్గా కథ చెప్పినప్పుడు అల్లు అరవింద్గారు, మారుతిగారితో ఈ క్యారెక్టర్ని నేను చేయగలనా? అనిపిస్తోంది అన్నాను. ఎందుకంటే నాది ఫుల్ ప్లెడ్జ్డ్ కామెడీ క్యారెక్టర్. కామెడీ చేయడం కష్టం. కానీ ఒక ఆర్టిస్ట్గా చేయాలని ఫిక్సయ్యాను. సినిమా చూసి, అల్లు అరవింద్గారు ‘యాక్టింగ్ చాలా బాగుంది’ అన్నారు. ఆడియన్స్కి కూడా నా నటన నచ్చినందుకు హ్యాపీగా ఉంది. -
‘పక్కా కమర్షియల్’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే..
మ్యాచో హీరో గోపీచంద్, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. విలక్షణ సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ అంచాల మధ్య ఈ శుక్రవారం(జులై 1) విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. టైటిల్ కు తగ్గట్టుగానే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. గోపిచంద్ యాక్షన్, రాశీఖన్నా గ్లామర్, మారుతి స్టైల్ కామెడీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. (చదవండి: ‘పక్కా కమర్షియల్’మూవీ రివ్యూ) ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. తొలి రోజు మొత్తంగా ఈ చిత్రం రూ.6.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. గోపీచంద్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమా పక్కా కమర్షియల్ కావడం గమనార్హం. ఈ వారం పెద్ద సినిమాలేవి లేకపోడంతో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #PakkaCommercial Mints 𝟔.𝟑 𝐂𝐑 𝐆𝐑𝐎𝐒𝐒 Worldwide on 𝐃𝐀𝐘 𝟏, Best opening day at Box-Office for 𝐌𝐀𝐂𝐇𝐎 𝐒𝐓𝐀𝐑 @YoursGopichand 🔥💥 Don't Miss the ACTION - FUN Entertainer on big screens!🤩 🎟️: https://t.co/BcOUgurfwK @DirectorMaruthi @RaashiiKhanna_ #BunnyVas pic.twitter.com/hFG2iRWf5F — GA2 Pictures (@GA2Official) July 2, 2022 -
‘పక్కా కమర్షియల్’మూవీ (ఫొటోలు)
-
‘పక్కా కమర్షియల్’మూవీ రివ్యూ
టైటిల్ :పక్కా కమర్షియల్ నటీనటులు : గోపిచంద్, రాశీ ఖన్నా, రావు రమేష్, సత్యరాజ్, తదితరులు నిర్మాణ సంస్థలు : జీఏ2పిక్చర్స్, యూవీక్రియేషన్స్ నిర్మాత: బన్నీ వాసు రచన,దర్శకత్వం: మారుతి సంగీతం : జేక్స్ బిజాయ్ సినిమాటోగ్రఫీ: కరమ్ చావ్లా ఎడిటర్: ఎన్ పి ఉద్భవ్ విడుదల తేది: జులై 1, 2022 వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కించిన సినిమా 'పక్కా కమర్షియల్'. మ్యాచో హీరో గోపీచంద్, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై సినీ ప్రియులకు ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. పక్కా కమర్షియల్ ఫార్మాట్లో ఈ శుక్రవారం(జులై 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం ఎలా ఉంది ? కమర్షియల్ హిట్ కొట్టేసిందా లేదా రివ్యూలో చూద్దాం. కథేంటంటే... సూర్య నారాయణ (సత్య రాజ్) ఓ సిన్సియర్ న్యాయమూర్తి. వ్యాపారవేత్త వివేక్ (రావు రమేశ్) చేతిలో మోససోయిన యువతికి న్యాయం చేయలేకపోయానని బాధపడుతూ న్యాయవాద వృత్తికి రాజీనామా చేసి కిరాణ దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తాడు. అతని కొడుకు లక్కీ(గోపిచంద్) కూడా లాయర్ అవుతాడు. కానీ తండ్రిలా నిజాయతీగా కాకుండా మార్కెట్లో అవలీలగా న్యాయాన్ని అమ్మెస్తుంటాడు. తప్పు ఒప్పు చూడకుండా పక్కా కమర్షియల్గా వ్యవహరిస్తూ డబ్బులు సంపాదిస్తాడు. ఓ కేసు విషయంలో వివేక్ తరఫున వాదించి.. అతనికి దగ్గరవుతాడు. అయితే వివేక్ వల్ల బాధింపబడిన యువకుడి కోసం, అతని భార్య కోసం మళ్లీ నల్లకోర్టు వేసి కోర్టుమెట్లు ఎక్కుతాడు సూర్య నారాయణ. వివేక్ తరఫున కొడుకు లక్కి రంగంలోకి దిగుతాడు. ఈ న్యాయ పోరాటంలో ఎవరు గెలిచారు? సొంత తండ్రిని కాదని వివేక్ తరఫున లక్కీ ఎందుకు వాదిస్తాడు ? లక్కీ మరీ అంత కమర్షియల్గా ఎందుకు మారాడు ? చివరకు సూర్యనారాయణ కోరుకున్నట్లుగా వివేక్కి శిక్ష పడిందా లేదా? తండ్రికొడుకుల న్యాయపోరాటంలో సీరియల్ హీరోయిన్ ‘లాయర్ ఝాన్సీ’ ఎలాంటి పాత్ర పోషించింది? అనేదే మిగతా కథ. ఎలా ఉదంటే.. మారుతి సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్గా ఉంటాయి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు బలమైక కథను ముందుకు తీసుకెళ్తాడు. పక్కా కమర్షియల్లో కథను పక్కకు పెట్టి కామెడీతో లాక్కోచ్చాడు. హీరోయిజం మీదనే ఎక్కువ దృష్టిపెట్డాడు. టైటిల్కి దగ్గట్టుగా పక్కా కమర్షియల్ అంశాలు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఓ ఎమోషనల్ సీన్తో సినిమా మొదలవుతుంది. లాయర్ లక్కీగా గోపిచంద్ ఎంట్రీతోనే టైటిల్ దగ్గట్టుగా పక్కా కమర్షియల్గా సినిమా సాగుతుంది. సీరియల్ నటి ‘లాయర్ ఝాన్సీ’ ఎంట్రీతో కామెడీ డబుల్ అవుతుంది. ఆమె క్యారెక్టరైజేషన్స్ విషయంలో మారుతి మరోసారి తన మార్క్ చూపించాడు. సీరియల్లో తన క్యారెక్టర్ని చంపారంటూ ‘లాయర్ ఝాన్సీ’ కోర్టు ఆశ్రయించే సీన్ నవ్వులు పూయిస్తుంది. రొటీన్ కామెడీ సీన్స్తో ఫస్టాఫ్ అంతా సోసోగా సాగుతుంది. ఇక సెకండాఫ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. వివేక్కి దగ్గరైన లక్కీ చివరకు అతన్ని ఎలా జైలు పాలు చేశాడనేది వినోదాత్మకంగా చూపించాడు. సెకండాఫ్లో చాలా ఫ్రెష్ కామెడీతో నవ్వించాడు మారుతి. సినిమాల్లో వచ్చే ఫైట్ సీన్స్పై వేసిన సెటైర్, రావు రమేశ్, అజయ్ ఘోష్ల మధ్య వచ్చే సీన్స్ నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ ప్రేక్షకుడి ఊహకి అందేట్లుగా ఉంటుంది. కథని, లాజిక్స్ని పక్కకు పెట్టి చూస్తే.. ‘పక్కా కమర్షియల్’ పక్కా నవ్విస్తుంది. ఎవరెలా చేశారంటే.. డబ్బు కోసం అన్యాయాన్ని కూడా న్యాయంగా మార్చే పక్కా కమర్షియల్ లాయర్ లక్కీ పాత్రలో గోపిచంద్ ఒదిగిపోయాడు. తెరపై చాలా స్టైలీష్గా కనిపించాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత తనదైన కామెడీతో నవ్వించాడు.ఫైట్ సీన్స్లో కూడా అద్భుతంగా నటించాడు. ఒక సీరియల్ హీరోయిన్ ‘లాయర్ ఝాన్సీ’గా రాశీఖన్నా ఇరగదీసింది. స్క్రీన్పై చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. సీరియల్ భాషలో ఆమె చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. ఇక హీరో తండ్రి సూర్యనారాయణ పాత్రలో సత్యరాజ్ జీవించేశాడు. ఇలాంటి పాత్రలు చేయడం ఆయనకు కొత్తేమి కాదు. మారుతి గత సినిమాల మాదిరే ఇందులో కూడా రావు రమేశ్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. విలన్ వివేక్గా తనదైన నటనతో మెప్పించాడు. సప్తగిరి, వైవా హర్ష, ప్రవీణ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. జేక్స్ బిజాయ్ సంగీతం బాగుంది. 'పక్కా కమర్షియల్' టైటిల్ సాంగ్తో పాటు 'అందాల రాశి..'పాట కూడా ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం కూడా ఫ్రెష్గా ఉంది. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా చాలా ఉన్నతంగా ఉన్నాయి. -
వెనక్కి తగ్గిన నాగ చైతన్య.. 'థ్యాంక్యూ' రిలీజ్లో మార్పు
Naga Chaitanya Raashi Khanna Thank You Movie Postponed: అక్కినేని నాగ చైతన్య తన అభిమానులకు బ్యాడ్ న్యూస్ తెలిపాడు. చై హీరోగా నటించిన తాజా చిత్రం 'థ్యాంక్యూ'. ఈ మూవీ రిలీజ్లో చిన్న మార్పు జరిగింది. ఈ చిత్రాన్ని జులై 8న విడుదల చేయనున్నట్లు ఇంతకుముందు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రిలీజ్ డేట్లో చిన్న మార్పు చేశారు. ఈ సినిమాను జులై 22న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ప్రకటించారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. అలాగే అవికా గోర్ మరో కీలక పాత్ర పోషించింది. ''మా టీజర్ సినిమాపై ఆసక్తి పెంచగా, 'మారో..', 'ఎంటో ఏంటేంటో..' పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. చైతన్య కెరీర్లో స్పెషల్ మూవీగా నిలుస్తుంది.'' అని చిత్రబృందం పేర్కొంది. చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? #ThankYouTheMovie is now hitting the screens on July 22nd! It will be worth the wait...We promise! #ThankYou for understanding ♥️ @chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi @SaiSushanthR #MalavikaNair @avika_n_joy @SVC_official @adityamusic pic.twitter.com/xAyBsIbMxJ — Sri Venkateswara Creations (@SVC_official) June 24, 2022 #ThankYouTheMovie in Theatres on July 22nd😍https://t.co/ABhrv9Ndap#ThankYouOnJuly22nd@chay_akkineni @RaashiiKhanna_@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi @SaiSushanthR #MalavikaNair @avika_n_joy @SVC_official @adityamusic pic.twitter.com/RlPP5acpJU — Sri Venkateswara Creations (@SVC_official) June 24, 2022 -
‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ లాంచ్
-
ఈ సినిమాలో నేను హీరోయిన్ కాదు, కమెడియన్: రాశీ ఖన్నా
‘‘నేను హీరోగా చేసిన ‘రణం’, ‘లౌక్యం’ చిత్రాల్లో మంచి కామెడీ ఉంది.. వీటికి ఓ మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయితే అదే ‘పక్కా కమర్షియల్’ చిత్రం. ప్రేక్షకులు పక్కాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు హీరో గోపీచంద్. మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2– యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఆదివారం హీరో గోపీచంద్ బర్త్ డే (జూన్ 12). ఈ సందర్భంగా ‘పక్కా కమర్షియల్’ ట్రైలర్, ఆడియో లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ – ‘‘నా పుట్టినరోజున మిమ్మల్ని (ఫ్యాన్స్ని ఉద్దేశించి) కలిసినందుకు సంతోషంగా ఉంది. మారుతి వంటి మంచి మనిషిని నాకు పరిచయం చేసిన యూవీ క్రియేషన్స్ వంశీకి చాలా థ్యాంక్స్. ‘పక్కా కమర్షియల్’ కథ బాగా వచ్చింది. ట్రైలర్లో చూసింది కొంచెమే. సినిమాలో ఫుల్ మీల్స్ ఉంది. మారుతి అలాంటి సీన్స్ను రాశారు’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘గోపీచంద్గారు కథ ఒప్పుకున్న తర్వాత ఆయన్ను బాగా చూపించాలనే విషయంపై ఏకాగ్రత పెట్టాను. అందుకు తగ్గట్లుగానే గోపీచంద్గారు ఎఫర్ట్స్ పెట్టారు. ఆయన అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా ఇది. ఇంత మంచి సినిమా తీయడానికి నాకు అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్గారు, వంశీ, వాసులకు ధన్యవాదాలు’’ అన్నారు. రాశీ ఖన్నా మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ టైమ్ నేను ఓ కామెడీ రోల్ చేశాను. ఈ సినిమాలో నేను హీరోయిన్ కాదు. కమెడియన్ అయ్యాను (నవ్వుతూ)’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘గోపీచంద్గారు, నా కెరీర్లో ఈ చిత్రం స్పెషల్గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. సినిమాను ‘పక్కా కమర్షియల్’గానే తీసినా థియేటర్లో ప్రేక్షకులకు చూపించేందుకు నాన్ కమర్షియల్గా టికెట్ ధరలను అందుబాటులో ఉంచుతున్నాం’’ అన్నారు. ‘‘ఎమోషన్, యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని అంశాలను మేళవించి ఈ సినిమాను మారుతిగారు తెరకెక్కించారు’’ అన్నారు సహనిర్మాత ఎస్కేఎన్. నటులు ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి, సప్తగిరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య పాల్గొన్నారు. చదవండి: హీరోయిన్ సురభి ధరించిన లెహంగా ధరెంతో తెలుసా? విక్రమ్లో సూర్య ‘రోలెక్స్ సర్’ అంత బాగా ఎలా పేలాడు? -
పక్కా కమర్షియల్ ట్రైలర్: నేను హీరోను కాదు, విలన్..
'ప్రతిరోజు పండగే' లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. గోపీచంద్ హీరోగా రాశీ ఖన్నా కథానాయికగా నటించింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్పై బన్నీ వాసు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆదివారం నాడు సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్ అంతా పక్కా కమర్షియల్ కోణంలో ఉంది. రాశీ ఖన్నా డైలాగ్స్ కూడా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సత్యరాజ్, రావు రమేష్ పాత్రలు విభిన్నంగా డిజైన్ చేసారు మారుతి. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 1న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చదవండి: చిరు ఇంట్లో విక్రమ్ టీంకు గ్రాండ్ పార్టీ, సల్మాన్ ఖాన్ సందడి ఏమో, చనిపోతామేమో.. అని వీడియో, కొద్ది గంటలకే మృతి -
ఎరుపెక్కిన రాశీఖన్నా అందాలు
-
అందాల రాశీ.. మేకప్ వేసి.. సాంగ్ విన్నారా?
గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. రాశీ ఖన్నా కథానాయిక. సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించారు. జూలై 1న సినిమా రిలీజ్ చేస్తున్న తరుణంలో ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టించి చిత్రయూనిట్. అందులో భాగంగా అందాల రాశీ.. అనే లిరికల్ సాంగ్ను రిలీజ్ చేసింది. 'అందాల రాశీ మేకప్ వేసి.. నాకోసం ఒచ్చావే.. స్వర్గంలో కేసే నామీదేసి భూమ్మీద మూసావే..' అంటూ మొదలైంది. జేక్స్ బెజోయ్ అందించిన ఈ మెలోడీ మ్యూజిక్కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా సాయిచరణ్ భాస్కరుణి, రమ్య బెహరా అద్భుతంగా పాడారు. చదవండి 👇 కోటి రూపాయలు ఇస్తామన్నా పాడనని చెప్పేసిన కేకే ఆమె కోసం కొట్టేవాడు.. అందుకే ఆత్మహత్యాయత్నం: టీవీ నటి -
‘పక్కా కమర్షియల్’ నుంచి ‘అందాల రాశీ..’వచ్చేస్తుంది
గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూలై 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ని మొదలు పెట్టింది చిత్రబృందం. ఇందులో భాగంగా జూన్ 1న ఈ చిత్రం నుంచి ‘అందాల రాశీ..’ అనే పాటను విడుదల చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో గోపీచంద్ క్యారెక్టర్ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. గోపీచంద్ చాలా స్టైలిష్గా కనిపిస్తారు’అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటించగా, సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. -
పక్కా కమర్షియల్ అంటున్న గోపీచంద్
గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూలై 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ‘‘ఇప్పటికే విడుదలైన టీజర్కు, దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాసిన టైటిల్ సాంగ్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో గోపీచంద్ క్యారెక్టర్ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. గోపీచంద్ చాలా స్టైలిష్గా కనిపిస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: కరమ్ చావ్ల, సహనిర్మాత: ఎస్కేఎన్, లైన్ ప్రొడ్యూసర్: బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమిడి. -
కీలక అప్డేట్ షేర్ చేసిన నాగ చైతన్య
Naga Chaitanya 'Thank You' Movie Release Date: ఇటీవలె బంగార్రాజుతో హిట్టు కొట్టిన నాగ చైతన్య ఇప్పుడు థ్యాంక్యూ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగ చైతన్య, రాశిఖాన్నా హీరో,హీరోయన్లుగా నటించారు. మాళవికా నాయర్, అవికా గోర్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ను విడుదల చేశారు. జూలై8న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారిక పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో చైతూ లుక్ క్లాస్ అండ్ డిఫరెంట్గా ఉంది. కాగా ఈ సినిమా తర్వాత చై పరుశురామ్తో సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. The date is set! Get ready to experience the magic of #ThankYouTheMovie on July 8th, 2022 in theaters @Vikram_K_Kumar@RaashiiKhanna_@MusicThaman @pcsreeram @BvsRavi #MalavikaNair @avika_n_joy @SaiSushanthR @SVC_official @adityamusic#ThankYouOnJuly8th pic.twitter.com/BWjD0BXdqU — chaitanya akkineni (@chay_akkineni) May 14, 2022 -
తల్లికి ఖరీదైన కారు గిఫ్టిచ్చిన రాశీ ఖన్నా, ధర ఎంతో తెలుసా?
అమ్మ లేకపోతే గమనం లేదు.. అమ్మ లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు.. అసలు అమ్మ లేకపోతే ఈ సృష్టే లేదు అంటుంటారు. అలాంటి అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఆమె చూపించే ప్రేమకు దాసోహమవడం తప్ప! ఈరోజు మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా తన తల్లికి లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చింది. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ ఆదివారం నాడు అమ్మ దగ్గరికి వెళ్లిన ఆమె బీఎమ్డబ్ల్యూ కారును గిఫ్ట్గా ఇచ్చింది. దీని ధర దాదాపు రూ.1.40 కోట్లని తెలుస్తోంది. ఎప్పటికైనా ఓ లగ్జరీ కారు సొంతం చేసుకోవాలన్న తల్లి కలను రాశీ ఎట్టకేలకు నెరవేర్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి. కాగా రాశీ ఖన్నా యోధ సినిమాతో త్వరలో బాలీవుడ్లో అడుగుపెట్టనుంది. సిద్దార్థ్ మల్హోత్రా, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన యోధ ఈ ఏడాది నవంబర్ 11న రిలీజ్ కానుంది. ఫర్జి అనే ప్రాజెక్ట్తో త్వరలోనే ఓటీటీలోనూ ఎంట్రీ ఇవ్వనుందీ బ్యూటీ. చదవండి: హీరోయిన్తో టాలీవుడ్ హీరో పెళ్లికి ముహూర్తం ఫిక్స్! నా కూతురితో కారులో ఉన్నాను.. అత్యాచారం చేస్తానని బెదిరించాడు -
హీరోయిన్ మాట్లాడుతుంటే చై ఏం చేస్తున్నాడో చూడండి..
యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. గతేడాది లవ్స్టోరీతో హిట్కొట్టిన నాగ చైతన్య ఈ ఏడాది బంగర్రాజుతో సంక్రాంతి విన్నర్గా నిలిచాడు. ప్రస్తుతం ఈయన నటించిన థ్యాంక్యూ చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. విక్రమ్ కే కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నాగ చైతన్య సరసన రాశీఖన్నా నటించింది. తాజాగా ఈ చిత్రం బీటీఎస్(బి హైండ్స్ ది సీన్స్) నుంచి ఓ ఫోటోను మేకర్స్ విడుదల చేశారు. చదవండి: లీకైన నిహారిక న్యూలుక్ ఫోటోలు.. నెట్టింట వైరల్ ఇందులో చై ఫోన్ చూస్తుండగా, రాశీఖన్నా దర్శకనిర్మాతలతో మాట్లాడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈ చిత్రంలో నాగ చైతన్య హాకీ ప్లేయర్గా కనిపించనున్నారు.వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అవికాగోర్, మాళవికా నాయర్లు కీలకపాత్రలో కనిపించనున్నారు. చదవండి: సహనం నశిస్తుంది, మౌనం అంగీకరంగా తీసుకోకు.. సమంత వార్నింగ్ Yuva Samrat @chay_akkineni & @RaashiiKhanna_ from the sets of #ThankYouTheMovie #Nagachaitanya #RaashiKhanna pic.twitter.com/aHZ8Z2A7y0 — BA Raju's Team (@baraju_SuperHit) April 25, 2022 -
హీరో కార్తీతో రాశీ ఖన్నా స్టెప్పులు
‘సర్దార్’తో స్టెప్పులేస్తున్నారు హీరోయిన్ రాశీ ఖన్నా. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సర్దార్’. ఈ చిత్రంలో హీరోయిన్గా రాశీ ఖన్నా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్లో జరుగుతోంది. కార్తీ, రాశీ ఖన్నాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్తో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించే ప్లాన్లో ఉంది యూనిట్. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా కార్తీ రెండు పాత్రలు చేస్తున్నారు. ఆఫీసర్ అయిన కొడుకు పాత్రకు జోడీగా రాశీ ఖన్నా కనిపిస్తారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. ఇక రాశీ ఖన్నా తెలుగులో నటించిన ‘పక్కా కమర్షియల్’, ‘థ్యాంక్యూ’ చిత్రాలు రిలీజ్కు రెడీగా ఉన్నాయి. -
అది కాస్త కష్టంగా అనిపించినా నాకు ఇష్టమే: రాశిఖన్నా
నిద్రపోవడానికి కూడా సమయం లేనంత బిజీగా ఉంటున్నారు రాశీ ఖన్నా. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ‘యోధ’ సినిమా షూటింగ్ షెడ్యూల్లో రాశీ పాల్గొంటున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. దర్శక ద్వయం సాగర్, పుష్కర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాశీతో పాటు దిశా పటానీ హీరోయిన్గా నటిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది నవంబరులో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వడానికి ముందు తమిళ చిత్రం ‘సర్దార్’ షూట్లో పాల్గొన్నారు రాశీ. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తీ హీరో. ఈ సినిమా నైట్ షూట్ను ముగించుకుని ‘యోధ’ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు రాశీ ఖన్నా. ‘‘సర్దార్’ నైట్ షూట్స్ను కంప్లీట్ చేసిన వెంటనే ఢిల్లీలో జరుగుతోన్న ‘యోధ’ డే షూట్స్లో జాయిన్ అయ్యాను. సరిగ్గా నిద్రపోయేంత సమయం కూడా ఉండటం లేదు. ఆర్టిస్ట్ లైఫ్ కాస్త కష్టంగా అనిపించినా నాకు ఇష్టమే’’ అని పేర్కొన్నారు రాశీ ఖన్నా. ఇక తెలుగులో రాశీ ఖన్నా హీరోయిన్గా చేసిన గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’ చిత్రాలు రిలీజ్కు రెడీగా ఉన్నాయి. -
గ్యాస్ టాంకర్ అనేవారు: బాడీ షేమింగ్పై స్పందించిన రాశీ ఖన్నా
మద్రాస్ కేఫ్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ రాశీ ఖన్నా. తర్వాత ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అది హిట్ కావడంతో వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ ఇక్కడే సెటిలైపోయింది. సుమారు 9 ఏళ్ల తర్వాత రుద్ర వెబ్ సిరీస్తో హిందీ ప్రేక్షకులను పలకరించిందీ ముద్దుగుమ్మ. అయితే కెరీర్ తొలినాళ్లలో బొద్దుగుమ్మగా ఉండే రాశీని దక్షిణాది చిత్రపరిశ్రమవాళ్లు వెక్కిరించేవారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఎంటర్టైన్మెంట్ పోర్టల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది హీరోయిన్. 'సౌత్లో హీరోయిన్గా అడుగులు వేస్తున్న సమయంలో నన్ను గ్యాస్ టాంకర్ అంటూ రకరకాల పదాలతో వెక్కిరించేవారు. నేను కొద్దిగా లావుగా ఉండేదాన్ని కాబట్టి నేనేమీ అనకపోయేదాన్ని. కథానాయికగా నేను సన్నగా ఉండాలని తెలుసుకున్నాక బరువు తగ్గాను. అంతేతప్ప ఎవరో అన్నారని నేను సన్నబడలేదు. సోషల్ మీడియాలో కూడా నామీద వ్యతిరేక కామెంట్లు చేసినా నేను పెద్దగా పట్టించుకోకపోయేదాన్ని కాదు. నాకు పీసీఓడీ సమస్య ఉందన్న విషయం తెలియకుండా ఏదేదో అనేవాళ్లు. మొదట్లో బాధగా అనిపించేది కానీ ఇప్పుడు లైట్ తీసుకుంటున్నానని' చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) చదవండి: ఆ హీరోయిన్లతో వన్స్మోర్ అంటున్న దర్శకులు! -
ఆ రంగువల్ల నా ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది : రాశీ ఖన్నా
హోలీ.. రంగోలీ అంటూ జాలీ జాలీగా రంగులతో ఆడుకునే సమయం ఆసన్నమైంది. రంగుల పండగ వేళ జీవితం కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ పండగ చేసుకుంటుంటారు. మరి.. పండగ వేళ అందాల తారలు రాశీ ఖన్నా, నేహా శెట్టి ఏమంటున్నారో చదువుదాం. ఫస్ట్ టైమ్ మీరెప్పుడు హోలీ జరుపుకున్నారో గుర్తుందా? రాశీ ఖన్నా: చిన్నప్పుడు హోలీ పండగ సమయంలో నేను రూర్కీలోని మా అత్తయ్య ఇంటికి వెళ్లేదాన్ని. ఎందుకంటే మా కజిన్స్ చాలామంది అక్కడున్నారు. చాలా సందడిగా ఉండేది. హోలీ అంటే రంగులతో ఆడుకోవడం మాత్రమే కాదు.. స్వీట్లు తినడం, ఇంకా అత్తయ్య చేసే స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ లాగించడం.. ఇవన్నీ జీవితాంతం నాకు గుర్తుండిపోయే మంచి జ్ఞాపకాలు. ఎక్కువమంది కలిసి జరుపుకున్నందున ఓ పెద్ద ఫ్యామిలీ పండగలా అనిపించేది. నేహా శెట్టి: చిన్నప్పుడు నాకు హోలీ అంటే భయంగా ఉండేది. ఎందుకంటే రంగు పొడి నా కళ్లల్లో పడిపోతుందని భయపడుతుండేదాన్ని. దాంతో నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఆటపట్టించేవాళ్లు. ముఖ్యంగా నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు బాగా ఏడిపించారు. దాంతో మొత్తం రంగులన్నింటినీ నా ఒంటి మీద చల్లుకున్నాను. చాలా సరదాగా అనిపించింది. హోలీ అంటే రంగుల పండగ.. మీకు నచ్చే రంగు? రాశీ ఖన్నా: పసుపు రంగుని చాలా ఇష్టపడతాను. ఆ రంగు నాకు సూర్యుణ్ణి గుర్తుకు తెస్తుంది. చాలా ప్రకాశవంతమైన రంగు. ఆనందానికి ప్రతీకలా అనిపిస్తుంది. అలాగే ఓ దృఢమైన నమ్మకాన్ని కలిగించే రంగులా భావిస్తాను. నేహా శెట్టి: నాకు నీలం రంగు ఇష్టం. అయితే ఆ రంగు ఎందుకు ఇష్టమో నేనెప్పుడూ ఆలోచించలేదు. నా ఆలోచనలు ఆకాశాన్ని దాటి, సముద్రం అంత లోతుగా ఉంటాయి కాబట్టే ఆ కలర్ అంటే ఇష్టమేమో! ఆకాశం, సముద్రం నుంచే నీలం రంగు వచ్చిందని నా ఫీలింగ్. మీ లైఫ్లో ఇప్పటివరకూ ఉన్న కలర్ఫుల్ మూమెంట్స్ షేర్ చేసుకుంటారా? రాశీ ఖన్నా: నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకూ కలర్ఫుల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. సెలవుల్లో ఎలానూ సందడి సందడిగా ఉంటుంది. అవి కాకుండా పుట్టినరోజులు, పండగలు, కుటుంబంలో జరిగే వేడుకలు, ప్లాన్ చేసుకుని కుటుంబ సభ్యులందరూ ఒకచోట కలవడం.. ఇవన్నీ నాకు కలర్ఫుల్ మూమెంట్సే. నేహా శెట్టి: ఒక్కో భావోద్వేగానికి ఒక్కో షేడ్ ఉంటుంది. మనందరి జీవితం కూడా ఒక ఎమోషనల్ రైడ్ ద్వారానే సాగుతుంది. అందుకే జీవితమే ఒక కలర్ఫుల్ జర్నీ అంటాను మనసు బాగా లేనప్పుడు మిమ్మల్ని మీరు ఉత్తేజపరుచుకోవడానికి ఎలాంటి రంగు దుస్తులు ధరిస్తారు? రాశీ ఖన్నా: ఎరుపు రంగు. రెడ్ కలర్ డ్రెస్ ధరించినప్పుడల్లా నాకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది. అది మాత్రమే కాదు.. ఆ కలర్ వల్ల నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయినట్లుగా అనిపిస్తుంది. సో.. నా డల్ మూడ్ అప్పుడు రెడ్ కలర్ డ్రెస్ మంచి ఆప్షన్లా భావిస్తాను. నేహా శెట్టి: నీలం రంగు ఇష్టం. రంగు లతో ఆడటం ఇష్టమేనా? రాశీ ఖన్నా: ఇష్టమే కానీ నేచురల్ కలర్స్తో ఆడతాను. కొన్ని బ్యాడ్ కలర్స్ ముఖం మీద, శరీరం మీద బాగా మరకలు పడేలా చేస్తాయి. అవి ఓ పట్టాన వదలవు. హోలీ ఆడినంతసేపూ బాగానే ఉంటుంది కానీ అవి వదిలించుకునేటప్పుడు మాత్రం కష్టంగా ఉంటుంది. అందుకే నేచురల్ కలర్స్ వాడతాను. నేహా శెట్టి: హోలీ కలర్స్కి పెద్ద ఫ్యాన్ని కాదు. కానీ ఈ పండగ తెచ్చే ఎనర్జీ అంటే ఇష్టం. హోలీ సందర్భంగా ఏదైనా సందేశం... ? రాశీ ఖన్నా: బ్యాడ్ కలర్స్ వాడకండి. వాటివల్ల చర్మం పాడవుతుంది. హోలీ ఆడేముందు ఒంటికి నూనె రాసుకోండి. ముఖానికి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి. అప్పుడు రంగులను తేలికగా వదిలించు కోవచ్చు. నేహా శెట్టి: సింథటిక్ కలర్స్కి దూరంగా ఉండండి. ఆర్గానిక్ కలర్స్ వాడండి. సేఫ్గా ఉండండి. హోలీని ఎంజాయ్ చేయండి. -
నేను చాలా రొమాంటిక్ పర్సన్.. డిన్నర్ డేట్స్ ఇష్టం: హీరోయిన్
ఇప్పుడంతా యూట్యూబ్ ట్రెండ్ నడుస్తుంది. కామన్ పీపుల్ దగ్గర్నుంచి సెలబ్రిటీల వరకు ఇప్పుడు చాలామంది యూట్యూబ్లోకి వచ్చేస్తున్నారు. ఇప్పటికే మంచు లక్ష్మీ, కీర్తి సురేష్ వంటి స్టార్స్ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ రాశీ ఖన్నా సైతం యూట్యూబ్ వరల్డ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాశీ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో సైతం యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా తాను యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరిన్ని విషయాలు పంచుకుంటానని వివరించింది. ఈ సందర్భంగా రాశీ మాట్లాడుతూ.. తాను చాలా రొమాంటిక్ పర్సన్ అని, తనకు డిన్నర్ డేటింగ్స్, లవ్ లెటర్స్ అంటే చాలా ఇష్టమని పేర్కొంది. ఇక తన జీవితంలో వారానికి 20ఫ్లయిట్ జర్నీలు చేస్తానని, త్వరలోనే షూటింగ్లో బిహైండ్ ది సీన్స్ని కూడా చూపిస్తానంది. స్కిన్ కేర్, జిమ్ సహా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకుంటానని అందుకోసం తన ఛానెల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దని వివరించింది. -
జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. ఫిబ్రవరి 2 సిరివెన్నెల చివరి పాట
‘పక్కా కమర్షియల్’ సినిమా కోసం జననం... మరణం గురించి దివంగత ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన పాట ఫిబ్రవరి 2న విడుదల కానుంది. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2పై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ఇది. ‘‘సిరివెన్నెలగారు రాసిన చివరి పాట ఇది. ఈ స్ఫూర్తిదాయకమైన పాట భావోద్వేగంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘‘మరణం గురించి ముందే తెలిసినట్లు సిరివెన్నెలగారు కొన్ని పదాలను ఈ పాటలో సమకూర్చారు’’ అన్నారు మారుతి. గోపీచంద్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి ఇతర ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: కరమ్ చావ్లా, సహనిర్మాత: ఎస్కేఎన్, లైన్ ప్రొడ్యూసర్: బాబు. -
మాస్కో వీధుల్లో రాశి ఖన్నాతో నాగచైతన్య చక్కర్లు.. అక్కడేం చేస్తున్నారంటే..?
రష్యాలో థ్యాంక్యూ చెబుతున్నారు నాగచైతన్య. ‘మనం’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ రష్యాలో జరుగుతోంది. రష్యా రాజధాని మాస్కోలో ప్రస్తుతం వీధుల్లో మంచు కురుస్తోంది. ఆ వాతావరణంలో ఈ చిత్రానికి చెందిన పలు ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నాగచైతన్య, రాశీ ఖన్నా, ప్రకాశ్రాజ్తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై మైనస్ 18 డిగ్రీల చలిలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలిసింది. ఈ చిత్రంలో నాగచైతన్య మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తారు. ‘థ్యాంక్యూ’ చిత్రానికి ‘దిల్’ రాజు నిర్మాత. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
రాశి ఖన్నా అంతఃపురం మూవీ స్టిల్స్
-
‘రాశి’ని వెంటాడుతున్న భయం.. ఎందుకో తెలియాలంటే..?
Raashi Khanna’s Antahpuram Gearing Up For Release: అదొక అందమైన అంతఃపురం. అందులో ఓ అందాల రాశి. అయితే ఆ అందాల రాశిని ఓ భయంవెంటాడుతుంటుంది. ఎందుకా భయం? ఆ భయానికి కారణం ఎవరు? అనేది తెలియాలంటే ‘అంతఃపురం’ చూడాల్సిందే. ఈ నెల 31న ఈ చిత్రం రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా ఓ హీరోయిన్గా ఆర్య సరసన నటించిన తమిళ చిత్రం ‘అరణ్మణై 3’. సుందర్ .సి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఇందులో ఆండ్రియా మరో కథానాయిక. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అంతఃపురం’ పేరుతో గంగ ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తోంది. సుందర్ మాట్లాడుతూ – ‘‘అరణ్మణై’ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి రెండు చిత్రాలు తెలుగులో ‘చంద్రకళ’, ‘కళావతి’గా విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. మూడో చిత్రం ‘అంతఃపురం’ కూడా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. ఇందులోని హారర్, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి’’ అన్నారు. చదవండి: నటి అమలాపాల్కు అరుదైన గౌరవం.. రామ్-చరణ్ బాండ్.. ఇద్దరూ ఇద్దరే! -
రాశీఖన్నా కెరీర్లోనే తొలిసారిగా అలాంటి పాత్రలో..
Raashi Khanna First Ever Horror Comedy Film Aranmanai All Set To Release:సుందర్ సి, ఆర్య, రాశీ ఖన్నా, ఆండ్రియా హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం ‘అరణ్మణై 3’. సుందర్ సి. దర్శకత్వం వహించారు. ఉదయనిధి స్టాలిన్, ఎ.సి.ఎస్. అరుణ్ కుమార్, ఖుష్బూ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ‘అంతఃపురం’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. గంగ ఎంటర్టైన్మెంట్స్పై ఈ నెల 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా సుందర్ సి. మాట్లాడుతూ– ‘‘రాశీ ఖన్నా నటించిన తొలి హారర్ కామెడీ సినిమా ‘అంతఃపురం’. తెలుగులో ‘చంద్రకళ’గా వచ్చిన ‘అరణ్మణై’, ‘కళావతి’గా విడుదలైన ‘అరణ్మణై 2’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ‘అరణ్మణై 3’కి తమిళంలో మంచి స్పందన రావడంతో ‘అంతఃపురం’ పై తెలుగులోనూ అంచనాలున్నాయి. ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. సాక్షీ అగర్వాల్, వివేక్, యోగిబాబు, మనోబాల నటించిన ఈ చిత్రానికి కెమెరా:యు.కె. సెంథిల్ కుమార్, సంగీతం: సత్యసి. -
Pakka Commercial: ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజమ్..ఎప్పుడో వదిలేశా!
‘ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజమ్, మీరు ఇప్పుడు చేస్తున్నారు.. నేను ఎప్పుడో చూసి, చేసి వదిలేశాను’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్తో ‘పక్కా కమర్షియల్’ టీజర్ విడుదలైంది. గోపీచంద్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్–యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. మా సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సహనిర్మాత: ఎస్కేఎన్, లైన్ ప్రొడ్యూసర్: బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్యగమిడి, సంగీతం: జేక్స్ బిజాయ్, కెమెరా: కమర్ చావ్ల. -
కూతురితో సురేఖ చిందులు..కష్టపడుతున్న రష్మిక
►కూతురితో కలిసి సురేఖవాణి చిందులు ►జిమ్లో తెగ కష్టపడుతున్న రష్మిక ► గుర్రపు స్వారీ ఎక్సీపిరియన్స్ అద్భతమన్న నవ్యస్వామి ► వీకెండ్కు రెడీ అవుతున్న శిల్పాశెట్టి View this post on Instagram A post shared by BANDARU SUPRITHA NAIDU✨ (@_supritha_9) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Sushanth (@isushanthreddy) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by DPV (@dishaparmar) -
ఆనందంలో సునీత.. ప్రతి స్త్రీలో అది కామన్ అంటున్న మంచు లక్ష్మీ
హ్యాపీ టైమ్స్ అంటూ అందమైన ఫోటోలను అభిమానులతో పంచుకుంది సింగర్ సునీత బైక్పై స్టైల్గా నడుపుతు దర్శనం ఇచ్చాడు అభిజిత్ కండలు పెంచేందుకు తెగ కష్టపడుతున్నాడు సీరియల్ నటుడు, బిగ్బాస్ ఫేమ్ రవికృష్ణ ఈ ప్రపంచంలోని ప్రతి స్త్రీ కొద్దిగా మెరుపును ధరిస్తుంది. అది కొంతమంది చీరల్లో ఉంటే.. మరికొంతమంది కళ్లలో ఉంటుందని చెబుతోంది మంచులక్ష్మీ హాట్ లుక్లో అదరగొడుతోంది రాశిఖన్నా View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Rᴀᴠɪ ᴋʀɪsʜɴᴀ (@ravikrishna_official) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) -
కూతురికి థ్యాంక్స్ చెప్పిన శిల్పాశెట్టి.. వీకెండ్ తలుపు తీసిన లావణ్య
►► కూతురికి థ్యాంక్స్ చెప్పిన శిల్పాశెట్టి ►► వీకెండ్లో అక్కడ ఎవరంటున్న లావణ్య త్రిపాఠి ►► పికాసో పెయింటింగ్లా పాయల్ రాజ్పుత్ ►► సముద్రంలో హన్సిక మోత్వానీ ►► రెడ్ డ్రెస్లో అదరగొడుతున్న ‘అల వైకుంఠపురంలో’ బ్యూటీ View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Vaishnavi chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
పప్పీతో 'లైగర్' భామ.. కొత్త అర్థం చెప్పిన శిల్పాశెట్టి
► ఎలిగెన్స్కి కొత్త అర్థం చెప్పిన శిల్పాశెట్టి ► చందమామ బేబీ డాల్ లుక్స్ ► పప్పీతో అనన్య పాండే ► పదాలు అవసరం లేదంటున్న నిషా అగర్వాల్ -
హల్చల్ : క్యూట్గా నజ్రియా...స్టన్నింగ్ లుక్లో కాజల్
► క్యూట్గా నజ్రియా... స్టన్నింగ్ లుక్లో కాజల్ ► పింక్ శారీలో నాజ్రియా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ► కాజల్ స్టన్నింగ్ లుక్స్ ► పర్పుల్ శారీలో యాంకర్ అనసూయ ► వెకేషన్ మూడ్లో అల్లు స్నేహా రెడ్డి ► కత్రినా చేతిలో బ్రేక్ఫాస్ట్ కూడా అందంగా.. ►ప్రేమ పంపిస్తున్న రాశీ ఖన్నా View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) -
బంగారంలా మెరిసిపోతున్న సమంత.. మైమరిచిపోయిన నితిన్
సూర్యోదయమా లేదా సూర్యాస్తమయా అంటూ ఓ హాట్ ఫోటోని అభిమానులతో షేర్ చేసుకుంది హీరోయిన్ రాశీఖన్నా మార్నింగ్ పాప్ అంటూ ఉదయాన్నే లాలీపాప్ తింటూ ఫోటోకి పోజులు ఇచ్చింది రాజ్పుత్ పాయల్ బంగారంలా మెరిసిపోతున్న సమంత సముద్రం అందాలను ఆస్వాదిస్తున్నాడు నితిన్. అంతంలేని నీలిరంగు అందాల మధ్య నన్ను నేనే మర్చిపోయానంటూ ఓ ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు. View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by N I T H I I N (@actor_nithiin) View this post on Instagram A post shared by Panja Vaishnav Tej (@panja_vaishnav_tej) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) View this post on Instagram A post shared by N I T H I I N (@actor_nithiin) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) -
వైరల్ అవుతన్న నాగచైతన్య, రాశిఖన్నా సెల్ఫీ ఫోటో
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘థాంక్యూ’. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటలీలో ఈ సినిమా షూటింగ్ ప్యాక్ అప్ అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా చిత్ర బృందం కలిసి దిగిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. షూటింగ్ లొకేషన్లో నాగ చైతన్య కలిసి దిగిన ఓ సెల్ఫీని రాశిఖన్నా అభిమానులతో పంచుకుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాల షూటింగులు నిలిపివేస్తే.. ‘థ్యాంక్యూ’ చిత్రబృందం మాత్రం చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్లింది. కోవిడ్ కారణంగా షూటింగ్ క్యాన్సిల్ అయిందని ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ తాజాగా షేర్ చేసిన ఫోటోతో ఆ వార్తలన్నీ పుకార్లేనని తేలిపోయాయి. థ్యాంక్యూ' ఇటలీ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. #onset #thankyouthemovie @chay_akkineni pic.twitter.com/xQD0Nb9SWg — Raashii Khanna (@RaashiiKhanna_) May 7, 2021 -
రాశి ముద్దులు.. రేణు నవ్వులు.. జాన్వీ ఎదురుచూపులు
బ్లూ సారీలో నవ్వులు చిందిస్తున్న రేణూదేశాయ్ మే ఒకటో తేది కోసం ఎదురు చూస్తున్నానంటున్న జాన్వీ కపూర్ ప్రేమ అంటే ఇదే అంటూ ఓ చిన్నారికి ముద్దులు పెడుతున్న వీడియోని షేర్ చేసింది రాశీఖన్నా తనకు కోవిడ్ పాజిటివ్గా తేలిందని, తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందవద్దని, తాను బాగానే ఉన్నానని ఇన్స్ట్రాగ్రామ్లో ఓ పోస్ట్ను పెట్టాడు అల్లు అర్జున్ View this post on Instagram A post shared by renu (@renuudesai) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Regina Cassandra (@reginaacassandraa) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) -
మరోసారి నాగచైతన్యతో స్క్రీన్ పంచుకోనున్న రాశిఖన్నా
‘వెంకీమామ’ సినిమాలో జంటగా కనిపించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నాగచైతన్య, రాశీ ఖన్నా. అంతకుముందు అక్కినేని ఫ్యామిలీ నటించిన ‘మనం’ చిత్రంలో రాశీఖన్నా ఓ గెస్ట్ రోల్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు చైతూతో ఆమె మరోసారి సిల్వర్ స్క్రీన్ని షేర్ చేసుకోనున్నారని సమాచారం. నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘థ్యాంక్యూ’. ఈ సినిమాలో మహేశ్బాబు అభిమానిగా కనిపిస్తారు నాగచైతన్య. కథ ప్రకారం ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. ఒక నాయికగా రాశీ ఖన్నాను ఎంపిక చేశారని సమాచారం. కథలో నాగచైతన్య యంగ్ ఏజ్లో ఉన్న సన్నివేశాల్లో అతనికి జోడీగా రాశీ కనిపిస్తారట. ఇంకా ఇద్దరు కథానాయికల జాబితాలో మాళవికా నాయర్, నభా నటేశ్ పేర్లు వినిపిస్తున్నాయి. -
సోషల్ హల్చల్: రాశి ఖన్నా అందాల విందు..
ఇది ఉత్తమమైన రోజు అంటూ నిటీలో చేప పిల్లలా ఈదుతున్న ఫోటోని షేర్ చేసిన ఆలియా భట్ అంతర్జాతీయ సంతోష దినం సందర్భంగా మంచు లక్ష్మీ తన కూతరు నిర్వాణతో కలిసి ఓ ఫోటోని పంచుకుంది. అందులో ఆమె కూతురిని హత్తుకొని నవ్వుతూ ఉంది. మంచి చేయడం అదేని మంచి చెప్పడం కంటే బెటర్ అంటూ తన ఫోటోని ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేసిన లక్ష్మీరాయ్ సముద్రపు ఒడ్డు నికితాశర్మ సోయగాల ఉప్పెన మోస్ట్ బ్యాచిలర్ సెట్లో పూజా హెగ్డే కొంటే వేషాలు.. హీరో అఖిల్, డైరెక్టర్ పనికి ఆటంకం కలిగిస్తూ వారిని ఇరిటేట్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోని తన అభిమానులతో పంచుకుంది ఈ బుట్ట బొమ్మ. కొన్నిసార్లు జీవితాన్ని బ్లాక్అండ్వైట్లో చూడటమే సులభం అంటున్న వరలక్ష్మీశరత్కుమార్ డ్యాన్స్తో కుర్రకారులను రెచ్చగొడుతోన్న విష్ణుప్రియ గోల్డ్ కలర్లో డ్రెస్లో హొయలు ఒలికిస్తున్న రాశి ఖన్నా View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
‘కొంచెం కష్టమే. అయినా నేర్చుకుంటాను’
‘‘తెలుగు, తమిళం, మలయాళం, హిందీ... ఇలా పలు భాషల్లో సినిమాలు చేయడం వల్ల ఒక యాక్టర్గా నన్ను నేను నిరూపించుకునేందుకు మరింత ఆస్కారం దొరుకుతుంది. ఇప్పుడు ఆ అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అంటున్నారు రాశీ ఖన్నా. 2014లో ‘ఊహలు గుసగుసలాడె’ చిత్రంతో కథా నాయికగా తెలుగు తెరకు పరిచయమయ్యారీ బ్యూటీ. 2017లో ‘విలన్’ సినిమా ద్వారా మలయాళంలోకి అడుగుపెట్టారు. తాజాగా ‘భ్రమమ్’ అనే మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంగా రాశీ ఖన్నా మాట్లాడుతూ– ‘‘మిగతా భాషల సినిమాలతో పోల్చినప్పుడు మలయాళ సినిమాలు కొంచెం భిన్నంగా ఉంటాయని నా ఫీలింగ్. తెలుగు సినిమాల కోసం తెలుగు నేర్చుకున్నాను. ఆ తర్వాత తమిళ సినిమాలు చేయడం మొదలుపెట్టడంతో ఆ భాష నేర్చుకున్నాను. ఇప్పుడు మలయాళం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు టంగ్ ట్విస్టర్లా అనిపిస్తోంది. మలయాళ పదాలు పలకడం కొంచెం కష్టమే. అయినా నేర్చుకుంటాను’’ అని అన్నారు. ప్రస్తుతం హిందీలో షాహిద్ కపూర్ హీరోగా చేస్తున్న ఓ వెబ్ సిరీస్లో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. సినిమాలతోనూ బిజీగా ఉన్నారు. చదవండి: ఇప్పటిదాకా ప్రేమలో పడలేదు: రాశీఖన్నా టాలీవుడ్కు జాన్వీ కపూర్.. డైరెక్టర్ ఎవరంటే! -
మాల్ ప్రారంభోత్సవం.. తారల సందడి
-
మహేష్బాబు అంటే ఇష్టం : రాశీఖన్నా
ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన హీరోయిన్ రాశీ ఖన్నా సోమవారం 30వ ఏటలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఇండస్ర్టీ ప్రముఖులు, అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి సహా పలువురు ఈ బ్యూటీకి బర్త్డే విషేక్ తెలుపుతున్నారు. హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రాశీ మొదట సింగర్ అవుదామని పలు ప్రయత్నాలు చేసిందట. అయితే సినిమాల్లోకి వచ్చాక మాత్రం ఆమె కల నిజమైంది. జోరు, విలన్, బాలకృష్ణుడు, జవాన్, ప్రతిరోజూ పండగే వంటి సినిమాల్లో పాడి తన డ్రీమ్ని పూర్తిచేసుకుంది. 1990 నవంబర్ 30న ఢిల్లీలో జన్మించిన రాశీ..విద్యాభ్యాసం అంతా అక్కడే జరిగింది. బీఏ ఇంగ్లీష్ పూర్తిచేసి ఐఏఎస్ కావాలని కలలు కందట. ఆ తర్వాత పలు యాడ్ సినిమాలకు కాపీ రైటర్గానూ పనిచేస్తున్న సమయంలోనే ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు వచ్చాయి. (రాశీ ఖన్నా నోట.. ‘ఉండిపోరాదే’ పాట..) జాన్ అబ్రహం సినిమా మద్రాస్ కేఫ్ చిత్రంతో తెరంగేట్రం చేసిన రాశీకి పలు అవకాశాలు వచ్చాయి. తెలుగులో శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగుతెరకు పరిచయమై పలు సినిమాల్లో నటించి మెప్పించింది. పరాజయాలతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. తెలుగులో సుప్రీమ్, జోరు, జిల్, హైపర్, జై లవకుశ, వెంకీ మామ, ప్రతి రోజు పండగే వంటి సినిమాలతో హిట్ సాధించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ హరి దర్శకత్వంలో తమిళ హీరో సూర్య అప్కమింగ్ సినిమా అరువా చిత్రంతో పాటు, అర్జున్ ముఖ్య పాత్రలో జీవా హీరోగా పీఏ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి సైన్ చేసింది. అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలోతెరకెక్కుతున్న చిత్రం తుగ్లక్ స్టార్ సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. బాలీవుడ్లో షారుక్ఖాన్, ప్రియాంకచోప్రాతో సహా టాలీవుడ్లో మహేష్బాబు అంటే ఇష్టమని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. (ఇప్పటిదాకా ప్రేమలో పడలేదు: రాశీఖన్నా ) Happy birthday dear @RaashiKhanna ✨ Hope your year is as beautiful as you are❣️ #HBDRaashiKhanna — Venkatesh Daggubati (@VenkyMama) November 30, 2020 -
అతనితో డేటింగ్కి రెడీగా ఉన్నా: రాశీఖన్నా
ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన హీరోయిన్ రాశీ ఖన్నా తన నటనతో అభిమానుల మనసు దోచుకున్నారు. సుప్రీమ్, జోరు, జిల్, హైపర్, జై లవకుశ, వెంకీ మామ, ప్రతి రోజు పండగే వంటి సినిమాలతో హిట్ సాధించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చకుంటూ వరుస సినిమాలు చేస్తున్నారు. గతేడాది వెంకీ మామ, ప్రతి రోజూ పండగే సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు నటి రాశీ ఖన్నా. ఆ తర్వాత ఈ ఏడాది నటించిన వరల్డ్ ఫేమస్ లవర్లో బాక్సాఫీస్ వద్ద బొల్తా పడటంలో రేస్లో కొంచెం వెనకపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏ ప్రాజెక్టుపై సైన్ చేయలేదు. చదవండి: దీపాల కాంతి మీ జీవితంలో వెలుగులు నింపాలి ప్రస్తుతం రాశీ తమిళంలో ఓ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలోతెరకెక్కుతున్న చిత్రం తుగ్లక్ స్టార్ సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేశారు. తాజాగా రాశీ ఖన్నా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు వార్తల్లో నిలిచాయి. తను ఇప్పటికీ సింగిల్ అంటూ అభిమానులకు ఆఫర్ ప్రకటించారు. ఓ మీడియా ఇంటారక్షన్లో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ప్రేమలో పడలేదని అన్నారు. ప్రస్తుతం కూడా తన మనసులో ఎవరూ లేరని, సింగిల్గా ఉన్నట్లు తెలిపారు. అదే విధంగా ఒకవేళ ఎవరితోనైనా ప్రేమలో పడితే డేటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. తన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. చదవండి: విజయ్ సినిమా: ఫీమేల్ లీడ్ రోల్లో రాశీ -
దీపాల కాంతి మీ జీవితంలో వెలుగులు నింపాలి
హిందూ సాంప్రదాయాల్లో అత్యంత కలర్ ఫుల్, అందరికి నచ్చే పండుగ దీపావళి. చెడుపై మంచి, చీకటిపై వెలుగు గెలిచిన విజయానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది కోవిడ్ కారణంగా ప్రతి పండగ కళ తప్పింది. కరోనా ఇంకా పూర్తిగా అంతరించకపోవడంతో దీని ప్రభావం దీపావళి వేడుకపై కూడా పడింది. అయితే ఇక నేడు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సెలబ్రిటీలు తమ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటూ కుటుంబంతో వేడుక నిర్వహించుకోవాలని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సూచిస్తున్నారు. చదవండి: దీపావళి.. కొత్త సినిమాల సందడి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ బాధలన్నింటి నుంచి వెలుగు అందిస్తుందని ఆశిస్తున్నాను. మీ ఇంట్లో ప్రేమలు విరజిల్లాలని కోరుకుంటున్నాను. ఆర్థిక, భావోద్వేగ కారణల వల్ల ప్రతి ఒక్కరు ఈ పండగను జరుపుకోలేరు. కాబట్టి మీరు ప్రార్థనలో వారిని తలుచుకోండి. - శ్రుతి హాసన్ Happy Diwali to everyone !! May this Diwali guide us into the light from this rather strange year !! Wishing you and your family all the love and light - a lot of people won’t be able to celebrate in the same way due to financial or emotional reasons so keep them in your prayers — shruti haasan (@shrutihaasan) November 14, 2020 Wishing you all a very happy Diwali! While we spread the light of love, hope and joy, let's remember to keep ourselves and the environment safe from pollution. Shine bright, always ✨🙏 pic.twitter.com/n1u0738A3j — Mahesh Babu (@urstrulyMahesh) November 14, 2020 దీపాల కాంతి మీ జీవితాన్ని ఆనందం, శ్రేయస్సుతో ప్రకాశింపజేయాలని కోరుకుంటున్నాను.. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు - రాశీఖన్నా May the light of the diyas illuminate your life with joy and prosperity.. Wish you all a very #HappyDiwali 🪔☺️ pic.twitter.com/wSgAgWy9N3 — Raashi (@RaashiKhanna) November 14, 2020 ఇతరుల దీపావళిని సంతోషంగా జరుపండి. ఇదే దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు మంచి పద్దతి- సోనూసూద్ Make someone’s Diwali Happy, that’s the best way to wish Happy Diwali 🪔 — sonu sood (@SonuSood) November 14, 2020 మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ శుభ దినాన అందరూ సంతోషంగా గడపండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. ప్రేమ ఆనందాన్ని ఒకరికొకరు పంచుతూ జీవితాన్ని ప్రకాశింపజేయడంతో పండుగను నిజమైన అర్థంలో జరుపుకుందాం. లక్ష్మీ మంచు Rejoice on this blessed occasion and spread sparkles of peace and goodwill. Let’s celebrate the festival in the true sense by spreading joy, being safe and by illuminating each others life with love and happiness! ✨💥😍#LakshmiManchu #LakshmiUnfiltered #HappyDiwali pic.twitter.com/aIsLVHsh7M — Lakshmi Manchu (@LakshmiManchu) November 14, 2020 మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి వెలుగు మీ జీవతంలోని చీకటిని తొలగించి విజయాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను- నాగార్జున Wishing you and your family a very #happyDiwali! May the light of this Diwali drive away the darkness in our lives and continue to do so!!🙏#BiggBossTelugu4 🥼 #sabyasachi #styledbysonybhupathiraju pic.twitter.com/KjOqofG6BR — Nagarjuna Akkineni (@iamnagarjuna) November 14, 2020 దీపావళి శుభాకాంక్షలు, టపాసులు కాల్చకండి. స్వీట్స్ ఎంతైనా తినండి. కుటుంబంతో దీపావళి జరుపకోండి. ఎంజాయ్, ఈ బాధలన్నింటి నుంచి దేవుడు రక్షిస్తాడు. - రష్మిక మందన Happy Diwali / Deepavali you guys! ✨🤍 No crackers..🙅🏻♀️ have lots of sweets today..☺️🤤 stay with family.. 🤗 celebrate.. 🤗 enjoy!! 🪔✨ Stay safe. Stay happy. God bless us all with a safer and a better tomorrow.. ✨ — Rashmika Mandanna (@iamRashmika) November 14, 2020 మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు,- వెంకటేష్ Extending my heartfelt greetings to you and your family! A very Happy Diwali to you and your loved ones.✨💥 Stay safe 🙏🏼 — Venkatesh Daggubati (@VenkyMama) November 14, 2020 వీరితోపాటు అనపమ పరమేశ్వరన్, చైతన్య అక్కినేని, కీర్తీ సురేష్, వరుణ్ తేజ్, విజయ్ సేతుపతి, రామ్ పోతినేని, రకుల్ప్రీత్ సింగ్, కూడా ప్రజలకు, అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. Happy Diwali 🪔 pic.twitter.com/YbtZPt9GMW — Anupama Parameswaran (@anupamahere) November 14, 2020 Wishing everyone a safe and happy Diwali ! #LoveStory @Sai_Pallavi92 @sekharkammula @SVCLLP #AmigosCreations @AsianSuniel @pawanch19 @adityamusic #NC19 pic.twitter.com/8pyaArr4ME — chaitanya akkineni (@chay_akkineni) November 14, 2020 -
విజయ్ సినిమా: ఫీమేల్ లీడ్ రోల్లో రాశీ
చెన్నై : గతేడాది వెంకీ మామ, ప్రతి రోజూ పండగే సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు నటి రాశీ ఖన్నా. ఆ తర్వాత ఏ ఏడాది(2020) నటించిన వరల్డ్ ఫేమస్ లవర్లో బాక్సాఫీస్ వద్ద బొల్తా పడటంలో రేస్లో కొంచెం వెనకప్పడారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏ ప్రాజెక్టుపై సైన్ చేయలేదు. ప్రస్తుతం రాశీ ఖన్నా తమిళంలో ఓ సినిమాకు ఓకే చెప్పారు. అందేంటంటే.. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘తుగ్లక్ స్టార్’. ఢిల్లీ ప్రసాద్ దీనాదయలన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఈ సినిమాలో అదితి రావ్ హైదరిని హీరోయిన్గా తీసుకున్నారు. తొలి షూటింగ్ అయ్యాక కరోనా లాక్డౌన్ రావడంతో సినిమాకు బ్రేక్ పడింది. దాంతో ఆమెకు డేట్స్ కుదరకపోవడంతో ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఇక తాజాగా అదితి స్థానంలో రాశీ ఖన్నా నటించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. చదవండి:విజయ్ సేతుపతి కూమర్తెకు అత్యాచార బెదిరింపు ఈ మేరకు ట్విటర్లో చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్యూ 7 స్రీన్ స్టూడియో. తుగక్లక్ సర్కార్లో భాగం అయినందుకు సంతోషంగా ఉంది.’ అని ట్వీట్ చేశారు. ఈ సినిమాలో రాశీ మార్వారీ అమ్మాయిగా నటించనున్నారు. ఇటీవల రాశీఖన్నాతో తొలి షూట్ చేయించారు. రాజకీయ నేపథ్యంలో సాగనుంది. డిసెంబర్ నాటికి పూర్తి చిత్రీకరణ జరిపేందుకు ఆలోచిస్తున్నారు. ఇక రాశీతోపాటు నటుడు పార్థిrబాన్, మంజిమా మోహన్, కరుణ కరన్, బాగవతి పెరుమాల్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా ‘తుగ్లక్ సర్కార్’ వీరిద్దరి కలయికలో రూపొందుతున్న రెండో సినిమా. ఇంతకుముందు విజయ్తో కలిసి రాశీ ‘సంగ తమిజాన్’ అనే సినిమా చేశారు. చదవండి: రాశీ ఖన్నా నోట.. ‘ఉండిపోరాదే’ పాట.. Happy to announce that #RaashiKhanna is playing as female lead in @VijaySethuOffl 's #TughlaqDurbar 😊😊 Team #TughlaqDurbar welcomes you aboard @RaashiKhanna 💐💐@DDeenadayaln @Lalit_SevenScr @proyuvraaj pic.twitter.com/AR0aAcHZ0B — Seven Screen Studio (@7screenstudio) October 20, 2020 -
రాశీ ఖన్నా నోట.. ‘ఉండిపోరాదే’ పాట..
కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్తో సినిమా షూటింగ్లకు బ్రేక్ పడ్డ విషయం తెలిసిందే. ఇటీవల లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ కొంత మంది సెలబ్రిటీలు మాత్రం ఇప్పట్లో షూటింగ్లను వెళ్లడం లేదు. పరిస్థితులు చక్కగా అయ్యే వరకు ఇంట్లోనే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంటి పట్టునే తమకు నచ్చిన వ్యాపకాలతో సరదాగా గడుపుతున్నారు. వంటలు, జిమ్, యోగా, ఫిట్నెస్, రీడింగ్ ఇలా ఒక్కొక్కరూ ఒక్కో దానిపై దృష్టి పెడుతున్నారు. ఇదే పనిలో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ఉన్నారు. అయితే రాశి ఖన్నా హీరోయిన్గానే కాకుండా సింగర్గా కూడా సుపరిచితురాలే. (నాతో నేను టైమ్ స్పెండ్ చేస్తున్నా...) తను నటించిన కొన్ని సినిమాల్లోని పాటలను రాశీ స్వయంగా ఆలపించారు. గత ఏడాది ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలోనూ పాట పాడి అభిమానులను అలరించారు. ఈ లాక్డౌన్ సమయంలో మ్యూజిక్పై మరింత ఫోకస్ పెట్టిన రాశి, గిటార్ కూడా నేర్చుకున్నారు. తాజాగా గిటార్ వాయిస్తూ ఉండిపోరాదే (శాడ్ వెర్షన్) అంటూ హూషారు సినిమా పాటను పాడి అభిమానులను అలరించారు రాశీ ఖన్నా. కాగా టాలీవుడ్ నటుడు శ్రీనివాస్ అవసరాల దర్శకుడిగా మారి రూపొందించిన 'ఊహలు గుసగుసలాడే' చిత్రం ద్వారా రాశి ఖన్నా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత సుప్రీమ్, తొలి ప్రేమ. ప్రతి రోజు పండగే, వెంకీ మామ, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరును సంపాదించారు. View this post on Instagram Singing is my happy place ☺️ This is amongst one of my favourite Telugu songs!!.. The lyrics, the tune and @sidsriram ‘s magical voice always bring a smile to my face! So I decided to sing and play and share this with you guys.. 😇 A post shared by Raashi (@raashikhannaoffl) on Aug 16, 2020 at 4:50am PDT -
నాతో నేను టైమ్ స్పెండ్ చేస్తున్నా...
కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్తో సెలబ్రెటీలు ఇంటి పట్టునే ఉంటున్నారు. దీంతో తమకు ఇష్టమైన వ్యాపకాల్లో మునిగి తేలుతున్నారు. హీరోయిన్ రాశీకన్నా కూడా అదే పనిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...‘ఉదయాన్నే మా అమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నాను. బ్రేక్ ఫాస్ట్ తయారు చేయడానికి సహాయం చేస్తున్నాను. ప్రస్తుతం వంట నేర్చుకుందాం అనుకుంటున్నాను. రోజులో సగం దాంతోనే గడిచిపోతోంది. ఇంట్లోనే వర్కవుట్స్ చేస్తున్నాను. కొన్ని సార్లు యోగా లేదంటే ఎక్సర్సైజ్ చేస్తా. అదే నన్ను రోజంతా యాక్టివ్గా ఉంచుతుంది. ప్రస్తుతం ’పవర్ ఆఫ్ ఇంటెన్షన్’ అనే బుక్ చదువుతున్నాను. సాయంత్రాలు ఓ గంటా గంటన్నర ధ్యానం చేస్తున్నాను. సరదాగా ఫ్యామిలీతో సమయం గడుపుతున్నా. మళ్లీ రాత్రి అమ్మతో కలసి ఏదో ఒకటి కుక్ చేస్తున్నా. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే వీలు దొరికింది. బిజీగా ఉన్నప్పుడు చేయాలనుకున్నవన్నీ ఇప్పుడు చేస్తున్నా. చదువుతున్నాను, సినిమాలు చూస్తున్నా, నా రూమ్ శుభ్రం చేసుకుంటున్నా. ఈ లాక్ డౌన్తో నాతో నేను టైమ్ స్పెండ్ చేసే వీలు దొరికింది. గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను’ అని తెలిపారు. (మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ) ఇంటి పనులతో సమయం గడిచిపోతోంది హీరోయిన్ ఐశ్వర్యా అర్జున్ మాట్లాడుతూ...‘మాములు రోజుల్లో నేను ఇంట్లో ఉంటే టీవీ షోలు, సినిమాలు, ఆన్లైన్ షాపింగ్లకు టైమ్ కేటాయిస్తాను. కానీ ఇప్పుడు కరోనా కారణంగా నా జీవనశైలి కాస్త భిన్నంగా గడుస్తోంది. ప్రస్తుతం మా ఇంట్లో పనివారు ఎవరూ లేరు. అందుకుని ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం (హెల్దీ ఫుడ్) వంటివి చేస్తున్నాను. పిజ్జా తయారు చేశాను. ఇది హెల్దీ పిజ్జా. ప్రస్తుత పరిస్థితుల్లో స్నేహితులను కలవకూడదు. అందుకే హౌస్ పార్టీ యాప్ ద్వారా కనెక్టై ఉన్నాను. (కరోనా: ఊపిరితిత్తులు ఎంతగా నాశనమయ్యాయో..) సమయం ఉంటే వాళ్లతో చాటింగ్, ఆన్లైన్ గేమ్స్ అడుతున్నాను. లేకపోతే ఇంట్లో పనులతోనే రోజు గడిచిపోతోంది. నా దగ్గర ఓ డాగీ (కుక్క) ఉంది. దాని బాగోగులు చూసుకుంటున్నా. బయటకు తీసుకుని వెళ్లకూడదు కాబట్టి టెర్రస్ మీదకు తీసుకుని వెళ్లి టైమ్ స్పెండ్ చేస్తున్నాను. ఇంకా రోజుకి రెండు పుస్తకాలు చదివేలా నా టైమ్ను కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ చాలెంజింగ్ సమయంలో అందరం కలిసికట్టుగా ఉండాలి. ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉందాం.’ అని పిలుపునిచ్చారు. (కిచెన్ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్) -
‘వరల్డ్ ఫేమస్ లవర్’ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్
-
వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
రాశీకన్నా
-
‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా స్టిల్స్
-
‘వరల్డ్ ఫేమస్ లవర్’ వచ్చేశాడు
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’... ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ‘ప్రేమంటే ఒక కాంప్రమైజ్ కాదు.. ప్రేమంటే ఒక శాక్రిఫైజ్.. ప్రేమలో దైవత్వం ఉంటుంది.. అవేవీ నీకు అర్థం కాదు’ అన్న హీరోయిన్ డైలాగ్తో ప్రారంభమైన ఈ టీజర్లో విజయ్ దేవరకొండ డిఫరెంట్ షేడ్స్తో కనిపించాడు. మిడిల్ క్లాస్ భర్తగా, లవర్గా, బైక్ రైడర్గా, పైలట్గా, భగ్న ప్రేమికుడిగా విజయ్ను విభిన్నమైన వెరియేషన్స్లో చూపిస్తూ టీజర్ సాగింది. ఇందులో రాశీకన్నా, క్యాథరిన్, ఇజాబెల్లా లీటే, ఐశ్వర్యా రాజేశ్లతో లవ్, రొమాన్స్తోపాటు ఇంటెన్స్ ఎమోషన్స్ చూపించారు. ఇక, విజయ్ ఏ సినిమా తీసినా ‘అర్జున్రెడ్డి’తో పోలిక రావడం సహజమే. ఈ సినిమా టీజర్లో భగ్న ప్రేమికుడిగా విజయ్ ఇంటెన్స్ ఎమోషన్స్, యామిని అంటూ చివర్లో చెప్పిన డైలాగులు ‘అర్జున్రెడ్డి’ని తలపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు ఈ సినిమా ‘అర్జున్ రెడ్డి-2’నా అని కామెంట్ చేయడం కనిపిస్తోంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్లు సాధించి టాలీవుడ్లో సెన్సెషన్ అండ్ క్రేజీ స్టార్గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. అయితే డియర్ కామ్రెడ్తో అభిమానులను ఈ రౌడీ కాస్త నిరుత్సాహపరిచాడు. ఈ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. కేయస్ రామారావు సమర్పణలో కేఎ వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. -
‘ప్రతిరోజూ పండుగే’ న్యూ ఇయర్ పార్టీ
-
‘ప్రతిరోజూ పండుగే’ సక్సెస్ మీట్
-
ప్రతిరోజూ పండుగే : మూవీ రివ్యూ
టైటిల్: ప్రతిరోజూ పండుగే జానర్: ఫ్యామిలీ ఎంటర్టైనర్ నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేశ్, విజయ్కుమార్, నరేశ్, ప్రభ తదితరులు సంగీతం: థమన్ ఎస్ సినిమాటోగ్రఫీ: జయకుమార్ నిర్మాత: బన్నీ వాస్ దర్శకత్వం: మారుతి బ్యానర్లు: యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా ‘ప్రతిరోజూ పండుగే’. వినూత్న కాన్సెప్ట్లతో కమర్షియల్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు మారుతీ ఒక ఫీల్గుడ్ టైటిల్తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అడపాదడపా హిట్లతో నెట్టుకొస్తున్న సాయి ‘చిత్రలహరి’ సినిమాతో సూపర్హిట్ అందుకున్నారు. అటు మారుతీ కూడా భలేభలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాల తర్వాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇంతకూ ‘ప్రతిరోజూ పండుగే’ అంటూ తాత-మనవళ్లు ప్రేక్షకులకు ఏం చెప్పారు? సంక్రాంతికి ముందే తెర నిండుగా పండుగ తీసుకొచ్చారా? కథ: రాజమండ్రికి చెందిన పసుపులేటి రఘురామయ్య వయస్సు మీదపడిన పెద్దాయన. ఆయన పిల్లలు దూరంగా సెటిలయ్యారు. ఈ దశలో ఆయనకు లంగ్ క్యాన్సర్ తీవ్రమవుతుంది. ఇంకా కొన్ని వారాలే బతుకుతారని డాక్టర్ చెప్తారు. కానీ ఎక్కడో దూరంగా సెటిలైన పిల్లలు తండ్రికి వచ్చిన కష్టం కన్నా.. ఎన్ని రోజులు ఆయనతో ఉండి.. ఎంత తర్వగా ఆయన చావు తతంగం పూర్తి చేసి.. చేతులు దులుపుకొని వెళ్లిపోవాలా? అని చూస్తారు. కానీ, ఆయన మానవడు మాత్రం తాత చివరి రోజులు సంతోషంగా చూడాలనుకుంటాడు. ఆయన నెరవేరని కోరికలు తీర్చాలనుకుంటాడు. కానీ, అతని తల్లిదండ్రులు, బాబాయి-పిన్నిలు, అత్త-మామల ధోరణి అందుకు భిన్నంగా ఉంటుంది. చివరి రోజుల్లో తండ్రిని సుఖంగా చూసుకోవడం కంటే తమ జాబ్లు, జీవితాలు ఇవే ముఖ్యమనుకుంటారు. పెద్దాయన మనస్సు నొప్పించేలా ప్రవర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలో తాత కోసం తపించే సాయి ఏం చేస్తాడు? తమ పిల్లల కోసం సర్వస్వాన్ని త్యాగం చేసే వాళ్లు కూడా యాంత్రిక జీవితంలో పడి.. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను చూసుకోవడంలో నిర్లిప్తంగా ఉంటారు. ఏదోలే పోతేపోయారు అనుకుంటారు. అలాంటి వారిని ఈ మనవడు ఎలా మారుస్తాడు? అన్నది మిగతా కథ. విశ్లేషణ: ‘ప్రతిరోజూ పండుగే’ అనే ఫీల్ గుడ్ టైటిల్తో బీటలు వారుతున్న కుటుంబ సంబధాల నేపథ్యంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాప్ కథ ఒకింత ఫ్లాటుగా ప్రారంభమవుతుంది. తాతకు లంగ్క్యాన్సర్ అని తెలియడం, మనవడు సాయి పరిగెత్తుకురావడం, తాత కోరికలు తీర్చడం, తాత కోసం ఏంజిల్ అరుణను పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడటం, సత్యరాజ్ పిల్లలంతా ఇంటికి చేరడం ఇలా కథ.. ఒకింత సాగదీసినట్టు అనిపిస్తుంది. కానీ, ఫస్టాఫ్లో వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి. పలుచోట్ల గిలిగింతలు పెడుతాయి. కామెడీ సీన్లతో సాగుతూ ఇంటర్వెల్ వరకు వచ్చేసరికి కథ ప్రధాన మలుపు తిరుగుతుంది. సెకండాప్లోనూ కథ పెద్దగా కనిపించదు. తండ్రి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కోసం ఆరాటపడుతూ.. బతికుండే తండ్రి చావు కోసం పిల్లలు చేసే ఆరాట ఆర్భాటాలు... సమాజంలోని అసంబద్ధతను చూపిస్తూనే కడుపుబ్బా నవ్విస్తాయి. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు భావోద్వేగంగా సాగుతూ ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాయి. క్లైమాక్స్ ఒకింత లెంగ్తీగా అనిపించినా సినిమాకు ఇదే ప్రధాన బలమని చెప్పవచ్చు. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారిని వారిని కడిగిపారేసేలా క్లైమాక్స్ సీన్లు సాగుతాయి. ఇక, తాతమనవళ్లుగా సత్యరాజ్-సాయి సెంటిమెంట్ను పండించారు. సినిమాలో ప్రధానపాత్ర సత్యరాజ్దే. చావుకు చేరువగా ఉన్న తన పట్ల కుటుంబసభ్యుల అనుచిత ప్రవర్తన, ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా అనుకునే వారి తీరుతో ఆయన పడే మానసిక క్షోభ.. సత్యరాజ్ అద్భుతంగా పండిచారు. మనవడిగా, పెద్దలకు బుద్ధిచెప్పే కొడుకుగా సాయి కూడా తన నటనతో మెప్పించాడు. ఒక ఫైట్ సీన్లో తొలిసారి తెరమీద సాయి సిక్స్ప్యాక్ బాడీని ఎక్స్పోజ్ చేశాడు. సాయి తండ్రిగా రావు రమేశ్ పాత్ర సెటిల్డ్ యాక్టింగ్తో ఆద్యంతం నవ్వులు కురిపిస్తుంది. అందంగా కనిపించడమే కాదు.. టిక్టాక్ పిచ్చిలో మునిగిపోయిన ఏంజిల్ అరుణగా రాశీ ఖన్నా తన పరిధి మేరకు పాత్రను పండించారు. పాటలు, కొన్ని కామెడీ సీన్లు మినహాగా హీరోయిన్ పాత్రకు అంతగా స్కోప్ లేదు. మిగతా నటులూ తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు. థమన్ పాటలు బావున్నాయి. క్యాచీ వర్డ్స్తో సాగే ‘ఓ బావా’ పాటను తెరకెక్కించిన విధానమూ బాగుంది. నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్గా నిలిచింది. సినిమా స్థాయి తగ్గట్టుగా నిర్మాణ విలువలు రిచ్గా ఉన్నాయి. ఎడిటింగ్లో సినిమాకు మరింత పదును పెట్టాల్సింది. కథ ఒకింత రొటీన్గా అనిపించడం, కామెడీ సీన్లు, క్లైమాక్స్ బాగున్నా.. స్క్రీన్ప్లే అంతగా నవ్యత లేకపోవడం, సాగదీసినట్టు అనిపించడం, ఇలాంటి కథతో ఇప్పటికే శతమానం భవతి లాంటి సినిమాలు రావడం.. ఈ సినిమాను ప్రేక్షకులు మేరకు ఆదరిస్తాన్నది చూడాలి బలాలు తాత-మనవళ్ల సెంటిమెంట్ కామెడీ సీన్లు క్లైమాక్స్ సీన్లు బలహీనతలు రొటీన్ కథ, కథనాలు సాగదీసినట్టు అనిపించడం - శ్రీకాంత్ కాంటేకర్ -
‘వెంకీమామ’ థ్యాంక్స్ మీట్
-
అల్లు అరవింద్ డాన్స్ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం సందడిగా జరిగింది. హైదరాబాద్లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్లో జరిగిన ఈ వేడుకలో నటీనటులు, సాంకేతిక నిపుణులు సందడి చేశారు. నటీనటులతో పాటు నిర్మాత అల్లు అరవింద్ డాన్స్ చేసి అందరినీ అలరించారు. సాయిధరమ్ తేజ్ స్వయంగా ఆయనను వేదిక మీదకు తీసుకెళ్లి డాన్స్ చేయాలని కోరారు. సీనియర్ నటుడు సత్యరాజ్తో కలిసి హుషారుగా వేదికపై స్టెప్పులేశారు. మరో నిర్మాత బన్నీ వాసు కూడా హీరో సాయిధరమ్ తేజ్తో కలిసి నృత్యం చేశారు. ‘తకిట తథిమి’ పాటకు హీరో, హీరోయిన్లతో పాటు మిగతా నటులు కూడా డాన్స్ చేయడంతో సందడి వాతావరణం నెలకొంది. మారుతి దర్శకత్వం తెరకెక్కిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమా ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్కుమార్, నరేశ్, రావురమేశ్, ప్రభ ముఖ్యపాత్రల్లో నటించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు అభిమానులను అలరిస్తున్నాయి. Team #PratiRojuPandaage justifying the tagline"పది మంది ఉండగా,ప్రతిరోజూ పండగే the expectations &buzz of the movie reached sky high with this electrifying moments frm pre-release🕺💃 All set for the celebrations on Dec 20th in the theatres near you 🤩#PratirojuPandaageOnDec20th pic.twitter.com/bHIMRQlgDF — Eluru Sreenu (@elurucnu) December 16, 2019 -
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వెంకీమామ
రియల్ లైఫ్ మామ- మేనల్లుడు అయిన హీరోలు వెంకటేశ్- నాగచైతన్య రీల్ లైఫ్లోనూ అదే పాత్రలు పోషించిన చిత్రం ‘వెంకీమామ’కు అభిమానులు నీరాజనాలు పడుతున్నారు. వెంకటేశ్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 13న విడుదలైన ఈ సినిమా వసూళ్లలో దూసుకుపోతుంది. కేవలం మూడురోజుల్లోనే 45 కోట్ల రూపాయలు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఈ క్రేజీ మల్లీస్టారర్ పాజిటివ్ టాక్తో దూసుకుపోతూ దగ్గుబాటి, అక్కినేని అభిమానులను ఖుషీ చేస్తోంది. కాగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీఖన్నా, పాయల్ రాజ్పుత్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి. సురేష్బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా జాతకాల నేపథ్యంలో సాగుతుంది. మేనల్లుడి కోసం జీవితాన్ని త్యాగం చేసే మామగా వెంకటేశ్, మావయ్య కోసం అన్నింటినీ వదులుకున్న అల్లుడిగా నాగచైతన్య వారి వారి పాత్రల్లో జీవించారు. అనుకోని పరిస్థితుల్లో ఒకరి ఒకరు దూరమైన ఈ మామాఅల్లుళ్లు ఎలా ఒక్కటయ్యారనే ఆసక్తికర కథా, కథనాలతో రూపొందిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది.(వెంకీమామ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Venky Mama gives oxygen to TFI box office, which was dry in last 2 months! #VenkyMama #VictoryVenkatesh, @chay_akkineni, @dirbobby, @SureshProdns @peoplemediafcy @SBDaggubati @vivekkuchibotla @RanaDaggubati pic.twitter.com/FXIl8SeAJD — Madhura Sreedhar Reddy (@madhurasreedhar) December 16, 2019 -
‘వెంకీమామ’ సక్సెస్ మీట్
-
వెంకీ మామ : మూవీ రివ్యూ
-
వెంకీ మామ : మూవీ రివ్యూ
టైటిల్: వెంకీ మామ జానర్: ఫ్యామిలీ ఎంటర్టైనర్ నటీనటులు : వెంకటేశ్, నాగచైతన్య, రాశి ఖన్నా, పాయల్ రాజ్పుత్, నాజర్, రావు రమేశ్, ప్రకాశ్రాజ్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, గీత, కిషోర్ సంగీతం : థమన్ సినిమాటోగ్రఫి: ప్రసాద్ మురేళ్ల దర్శకత్వం: బాబీ (కేఎస్ రవీంద్ర) నిర్మాతలు: సురేశ్బాబు, టీజీ విశ్వప్రసాద్ కొన్ని కాంబినేషన్ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నటులు తెరమీద ఆడిపాడి.. అలరిస్తే చూడాలని కోరుకుంటారు. అలాంటి అరుదైన కాంబినేషన్ విక్టరీ వెంకటేశ్, యువసామ్రాట్ నాగచైతన్య. ఈ ఇద్దరూ రియల్లైఫ్లో మామ-అల్లులు. రీల్లైఫ్లోనూ అవే పాత్రలు వేస్తూ.. తెరమీదకు వస్తున్నారంటే సహజంగానే ఈ మల్టీస్టారర్ సినిమాపై మంచి క్రేజ్ ఉంటుంది. ‘గురు’, ఎఫ్-2 సినిమాలతో మంచి జోష్లో వెంకీ, ‘మజిలీ’ సూపర్హిట్ అందుకున్న చైతూ.. కలిసి నటించిన సినిమా ‘వెంకీ మామ’.. మరీ ఈ మామ అల్లుళ్లు తెరమీద చేసిన హంగామా ఏంటి? తమ అనుబంధంతో ప్రేక్షకులను ఏమేరకు కట్టిపడేశారు? తెలుసుకుందాం పదండి. కథ: రామనారాయణ (నాజర్) ప్రముఖ జ్యోతిష్యుడు. కానీ ఆయన కూతురు జాతకాలు పట్టించుకోకుండా ప్రేమవివాహం చేసుకుంటుంది. ఫలితంగా అన్నట్టు దంపతులిద్దరు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతారు. జాతకం దృష్ట్యా వారి ఏడాది కొడుకును చేరదీయడానికి రామనారాయణ నిరాకరిస్తాడు. జాతకాల కన్నా ప్రేమ గొప్పదని భావించే మేనమామ వెంకటరత్నం(వెంకటేశ్) ఆ చిన్నారిని ప్రేమగా చేరదీసి.. తాను పెళ్లికూడా చేసుకోకుండా పెంచి పెద్ద చేస్తాడు. మరోవైపు మామ కోసం లండన్లో మంచి ఉద్యోగాన్ని, ఆఖరికీ ప్రేమను కూడా తిరస్కరించడానికి కార్తీక్ (నాగచైతన్య) సిద్ధపడతాడు. ఈ క్రమంలో మామకు పెళ్లి చేయడానికి కార్తీక్.. కార్తీక్ ప్రేమించిన అమ్మాయిని మళ్లీ కలుపడానికి వెంకటరత్నం ప్రయత్నిస్తారు. కానీ, కార్తీక్ జాతక ప్రభావం వెంకటరత్నాన్ని వెంటాడుతుంది. ఈ క్రమంలో మామకు దూరంగా వెళ్లిపోయిన కార్తీక్ ఆర్మీలో మేజర్గా చేరుతాడు. తనకు దూరంగా ఉన్న కార్తీక్ను వెతుక్కుంటూ వెళ్లిన వెంకటరత్నం.. అక్కడ ఎలాంటి విషయాలు తెలుసుకున్నాడు. అసలు కార్తీక్కు ఎదురైన కష్టమేంటి? అతన్ని కాపాడేందుకు మామ చేసిన సాహసమేంటి? ఇది మిగతా కథ. నటీనటులు: సీనియర్ నటుడు వెంకటేశ్ తెరమీద కనిపిస్తేనే నవ్వులు విరబూస్తాయి. తన మ్యానరిజమ్స్, డైలాగ్స్తో ప్రేక్షకులను కట్టిపడేయంలో దిట్ట ఆయన. మిలటరీ నాయుడు అలియాస్ వెంకటరత్నం పాత్రలో మరోసారి వెంకీ అదరగొట్టాడు. ఫస్టాఫ్ అంతా వెంకీ తన సహాజమైన కామెడీతో ఆకట్టుకున్నాడు. సెకండాఫ్లో గంభీరమైన పాత్రను అంతే అలవోకగా పోషించాడు. అల్లుడు కార్తీక్ పాత్రలో నాగచైతన్య తనదైనశైలిలో చక్కని అభినయం కనబర్చాడు. ‘మజిలీ’లో గంభీరమైన పాత్ర పోషించిన చైతూ.. ఈ సినిమాలో చలాకీ యువకుడిగా, మామకు తగ్గ అల్లుడిగా, ఆర్మీ మేజర్గా మెచ్యూర్డ్ ఫర్ఫార్మెన్స్ కనబర్చాడు. వెన్నెల, హారిక పాత్రల్లో పాయల్ రాజపుత్, రాశి కన్నా తమ పరిధి మేరకు నటించారు. సహజంగానే కామెడీ, పాటలు మినహా హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. నాజర్, గీత, ప్రకాశ్ రాజ్, రావూ రమేశ్, కిషోర్, హైపర్ ఆది తమ పాత్రలతో మెప్పించారు. విశ్లేషణ: మామ-అల్లుళ్ల స్వచ్ఛమైన అనుబంధం.. జాతకాలరీత్యా వారి జీవితంలో ఎదురైన అనూహ్య కష్టాలు ఇది సినిమా కథ. కథ సింపుల్గా, రోటిన్గా అనిపించినా దర్శకుడు బాబీ స్క్రీన్ప్లేను ఆసక్తికరంగా తెరపై చూపించాడు. ఫస్టాప్ అంతా కామెడీతో ఎంటర్టైనర్గా మలిచాడు. ముఖ్యంగా వెంకీ మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీతో తెరపై కామెడీ పండించాడు. వెంకీని రాశీ పొరపాటుగా భావించడం, అటు చైతూను కూడా పాయల్ అలాగే అనుకోవడం, హైపర్ ఆది, చమ్మక్ చంద్రలతో కలిసి వెంకీ, చైతూ పండించిన కామెడీ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. ఎమ్మెల్యే రావూ రమేశ్ను వెంకీ-చైతూ దీటుగా ఎదుర్కోవడం, చైతూ లవ్, బ్రేకప్ వంటి సీన్లతోపాటు కామెడీతో, పాటలతో ఫస్టాప్ వినోదాత్మకంగా సాగుతుంది. కానీ, సెకండాఫ్కు వచ్చేసరికి సినిమా గంభీరంగా మారిపోతోంది. జాతకాల ప్రభావం రీత్యా మామ-అల్లుళ్లు దూరం కావడం. చైతూ ఆర్మీలో చేరడం.. ఆ తదుపరి పరిణామాలు ఇవన్నీ సినిమాను గంభీరంగా నడిపిస్తాయి. ఈ సీన్లు బోర్ కొట్టకపోయినా.. సెకండాఫ్లో కొంత లాజిక్ తప్పిన విషయాన్ని ప్రేక్షకుడు గుర్తిస్తాడు. సెకండాఫ్ కొంత రోటీన్గా అనిపిస్తుంది. ప్రేక్షకుడి ఊహకు అందే సినిమాటిక్ క్లైమాక్స్ ఇవన్ని రోటిన్ ఫీలింగ్ కలిగించవచ్చు. ఈ కాలంలోనూ జాతకాలూ, వాటి ప్రభావాలను ఇంతగా నమ్మేవాళ్లు ఉంటారా? అంటే సినిమాలో వాటిని నమ్మించేరీతిలో కథను బలంగా చూపించడం కనిపిస్తుంది. ఇక, జాతకాలు, నమ్మకాల కన్నా మనిషి ప్రేమే గొప్పదన్న సందేశం చివర్లో దర్శకుడు ఇస్తాడు. ఏపీ నుంచి కథను అమాంతం కశ్మీర్కు తీసుకెళ్లి.. సర్జికల్ స్ట్రైక్స్ లాంటి సీన్లతో కొంత లాజిక్ తప్పినట్టు అనిపించినా.. దర్శకుడు బాబీ తాను అనుకున్న కథను చక్కగా తెరపై చూపించాడు. ప్రసాద్ మురేళ్ల సినిమాటోగ్రఫి బావుంది. కశ్మీర్ అందాలు, అక్కడ తెరకెక్కించిన సీన్లు బావున్నాయి. మిలటరీ నాయుడు పాటతో అదరగొట్టిన థమన్... నేపథ్య సంగీతంతో సినిమాకు ప్లస్ అయ్యాడు. డైలాగులు అక్కడక్కడా పేలాయి. సినిమాస్థాయికి తగ్గట్టు నిర్మాణ విలువలు ఉన్నాయి. మొత్తానికి తొలిసారి తెర పంచుకున్న వెంకీ-చైతూ.. ప్రేక్షకులతో సెక్సీ మామ-అల్లుళ్లు అనిపించుకుంటారు. బలాలు వెంకటేశ్, నాగచైతన్య నటన ఫస్టాప్, కామెడీ సినిమా నిర్మాణ విలువలు బలహీనతలు సెకండాఫ్ ఒకింత రోటిన్గా అనిపించడం సినిమాటిక్ క్లైమాక్స్ - శ్రీకాంత్ కాంటేకర్ -
‘వెంకీమామ’ మ్యూజికల్ నైట్
-
‘వెంకీమామ’ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
ఖమ్మం వెళ్ళుతున్న ‘వెంకీమామ’ టీమ్
-
‘ప్రతిరోజూ పండగే’ మూవీ స్టిల్స్
-
ఏసియన్ ఆఫీస్లో రౌడీ సందడి
-
సెట్లో అడుగుపెట్టిన సుప్రీం హీరో
వరుస ఫెయిల్యూర్స్ నుంచి ‘చిత్రలహరి’ ఇచ్చిన ఉపశమనంతో ముందుకు వెళ్తున్న సాయి ధరమ్తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాన్ని ఓకే చేశాడు. ‘శైలజా రెడ్డి అల్లుడు’ లాంటి ఫ్లాప్ సినిమాతో వెనకబడిన మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఇటీవలె పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. తాజాగా చిత్రయూనిట్ షూటింగ్ను కూడా మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘సుప్రీమ్’ తరువాత రాశీఖన్నా, సాయి ధరమ్తేజ్ మళ్లీ జోడిగా ఈ చిత్రంలో నటించనున్నారు. ఈ మూవీ ఫస్ట్ డే షూటింగ్కు సంబంధించిన వీడియోను సాయి ధరమ్తేజ్ పోస్ట్ చేస్తూ... మళ్లీ సెట్కు తిరిగి రావడం ఆనందంగా ఉంది. ప్రతిరోజూ పండగే ఫస్ట్ డే షూటింగ్’అంటూ ట్వీట్ చేశాడు. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. So good to be back on set...first day of shoot #PratiRojuPandaage @DirectorMaruthi @GeethaArts @UV_Creations pic.twitter.com/ajt2y0Cpgu — Sai Dharam Tej (@IamSaiDharamTej) June 28, 2019 -
సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం
-
మొదలైన ‘ప్రతిరోజు పండగే’
వరుస ప్లాఫ్లతో సతమతమైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్కు.. చిత్రలహరి సినిమా సక్సెస్ను రుచి చూపించింది. గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమా పర్వాలేదనిపించడంతో ఈ హీరో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సారి మరో హిట్తో పలకరించాలని కాస్త గ్యాప్ తీసుకుని మరో ప్రాజెక్ట్తో సిద్దమయ్యాడు. ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాతో కాస్త వెనుకబడ్డ మారుతి.. మరో వైవిధ్యమైన కథతో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘ప్రతిరోజు పండగే’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు, షూటింగ్ సోమవారం జరిగింది. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
‘వెంకీమామ’ ఫస్ట్ లుక్
‘ఎఫ్2’ తో మంచి హిట్ను కొట్టిన విక్టరీ వెంకటేష్.. మళ్లీ తనదైన శైలీలో వెంకీమామ చిత్రాన్ని పట్టాలెక్కించారు. నాగచైతన్య, వెంకటేష్లు కలిసి నటించడంతో ఈ చిత్రంపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఉగాది సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్లుక్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. రియల్ లైఫ్లో మామా అల్లుళ్లు అయిన వెంకటేష్, నాగ చైతన్యలు రీల్ లైఫ్లో కూడా అవే పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్లుక్ను చూస్తే.. మామా అల్లుళ్లు ఇద్దరూ మంచి స్నేహితుల్లా ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మజిలీ చిత్రానికి మంచి స్పందన రావడంతో నాగ చైతన్య ఫుల్ ఖుషీగా ఉన్నాడని సమాచారం. ఇక ఈ మూవీ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకంతో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్పుత్, నాగచైతన్యకు జోడిగా రాశీఖన్నా నటిస్తుండగా.. సురేశ్ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కేఎస్ రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు!! #VenkyMamaFirstLook #VenkyMama | #VenkateshDaggubati | @chay_akkineni | @starlingpayal | @RaashiKhanna | @DirBobby | @SureshProdns | @peoplemediafcy pic.twitter.com/Yq1mHygVDg — Suresh Productions (@SureshProdns) April 6, 2019 -
ఆసక్తిరేపుతోన్న ‘వెంకీమామ’ టైటిల్ లోగో
‘ఎఫ్2’తో ఫుల్ ఫామ్లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్.. తాజాగా ‘వెంకీమామ’ షూటింగ్తో బిజీ అయ్యారు. నాగ చైతన్య, వెంకటేష్ కలిసి నటిస్తుండటంతో.. ఈ మూవీపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. చాలా కాలంపాటు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ.. ప్రస్తుతం జెట్స్పీడ్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఉగాది సందర్భంగా ఈ మూవీ టైటిల్ లోగోను కాసేపటిక్రితమే విడుదల చేసింది చిత్రయూనిట్. రాశీ చక్రంలో.. వెంకీమామ టైటిల్ను ఆసక్తికరంగా డిజైన్చేశారు. పోస్టర్లో ఓ వైపు పల్లెటూరి వాతావరణం.. మరోవైపు యుద్దవాతావరణం కనిపిస్తోంది. ఇందులో వెంకటేశ్, నాగచైతన్య నిజజీవితంలో మాదిరిగానే మామాఅల్లుళ్లుగా నటించనున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన పాయల్ రాజ్పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేఎస్ రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. Here's the #VenkyMamaLogo Please tag us & start sharing your Fan theories in 3......2.......1.....#VenkyMama | #VenkateshDaggubati | @ChayAkkineni | @starlingpayal | @RaashiKhanna | @DirBobby | @SureshProdns | @peoplemediafcy pic.twitter.com/1zDBYgaoJW — Suresh Productions (@SureshProdns) 5 April 2019 -
‘వెంకీమామా’ కోసం రెడీ అవుతున్న రాశీఖన్నా
‘ఎఫ్2’ సినిమాతో మళ్లీ విక్టరీ వెంకటేష్ ఫామ్ లోకి వచ్చారు. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. రీసెంట్గా ఈ మూవీ 50రోజుల్ని పూర్తి చేసుకుని ఇంకా కొన్ని థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. అయితే ఈ మూవీ ఇచ్చిన సక్సెస్తో వెంకటేష్ చకాచకా ప్రాజెక్ట్స్ను పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్లో రాబోతోన్న వెంకీమామా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే అల్లుడు నాగ చైతన్యతో కలసి వెంకటేశ్ ఆటాపాటా మొదలెట్టేశారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్పుత్, నాగ చైతన్యకు జోడిగా రాశీ ఖన్నా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ షూటింగ్లో రాశీ ఖన్నా జాయిన్ అయ్యారని తెలుస్తోంది. షూటింగ్కు సంబంధించి మేకప్ వేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘న్యూ బిగినింగ్.. వెంకీమామా షూటింగ్లో మొదటి రోజు’ అని ట్వీట్ చేశారు. సురేశ్బాబు, టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కేయస్ రవీందర్ (బాబీ) తెరకెక్కిస్తున్నారు. New beginnings ☺️ Day 1.#VenkyMama 🌼 pic.twitter.com/N1iaWUX7QR — Raashi Khanna (@RaashiKhanna) March 2, 2019 -
ఆయనకు ఇద్దరు!
తమిళసినిమా: విజయాలు ఇష్టపడుతున్న నటుడు విజయ్సేతుపతి అనడంలో అతిశయోక్తి ఉండదేమో. ఇమేజ్ అనే చట్రంలో ఇరుక్కోకుండా నటనకు ఆస్కారం ఉందనుకుంటే ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అంటున్న ఈయన హీరో ఇమేజ్కు మాత్రం ఎలాంటి డ్యామేజ్ కలగకపోవడం విశేషం. మణిరత్నం తెరకెక్కించిన సెక్క సివంద వానం చిత్రంలో చాలా ఇన్నోసెంట్ యువకుడిగా నటించి చివరలో తనే హీరో అనిపించుకోవడంలో విజయం సాధించాడు. ఇటీవల రజనీకాంత్నే ఢీకొనే పాత్రను పేట చిత్రంలో నటించి తన సత్తా చాటుకున్నాడు. అయినా విజయ్సేతుపతి చేతిలో కథానాయకుడిగా పలు చిత్రాలు ఉన్నాయి. మరికొన్ని ఆయన కనుసైగ కోసం ఎదురుచూస్తున్నాయి. మక్కల్ సెల్వన్ అని అభిమానులిచ్చిన బిరుదుకు న్యాయం చేసేలా తన సినీ పయనాన్ని సాగిస్తున్న విజయ్సేతుపతి నటించిన సూపర్డీలక్స్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇందులో అందాలభామ సమంత నాయకి. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వం వహించిన ఇందులో విజయ్సేతుపతి హిజ్రాగా కొన్ని సన్నివేశాల్లో కనిపించనుండడం విశేషం. ఇక ఇటీవలే సింధుబాద్ అనే చిత్రం ప్రారంభమైంది. ఇందులో అంజలి నాయకి. ఎస్.అరుణ్కుమార్ దర్శకుడు. ఇక తను గురువుగా భావించే సీనూరామస్వామి దర్శకత్వంలో మామనిదన్ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇందులో ఆయనతో నటి గాయత్రి రొమాన్స్ చేస్తోంది. ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ విజయాప్రొడక్షన్లో నటించే అవకాశం విజయ్సేతుపతిని వరించింది. ఈ ఎంజీఆర్, రజనీకాంత్, కమలహాసన్, విజయ్, విశాల్ వంటి స్టార్స్ నటించిన బ్యానర్ ఇది. మరో విషయం ఏమిటంటే ఇప్పటి వరకూ సింగిల్ హీరోయిన్తోనే సరిపెట్టుకున్న విజయ్సేతుపతి ఈ చిత్రంలో ఇద్దరు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందులో ఒకరు నటి రాశీఖన్నా, మరొకరు నివేదాపేతురాజ్ అని సమాచారం. ఇకపోతే హాస్యనటుడు సూరి మరోసారి విజయ్సేతుపతితో కలిసి హాస్యాన్ని పండించబోతున్నాడు. ఈ చిత్రాన్ని విజయ్చందర్ తెరకెక్కించనున్నారు. ఈయన ఇంతకు ముందు శింబు హీరోగా వాలు, విక్రమ్ హీరోగా స్కెచ్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారన్నది గమనార్హం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
అప్పుడు సింగపూర్... ఇప్పుడు రోమ్
కాస్త టైమ్ దొరికితే చాలు హాలిడేని జాయింట్గా ఎంజాయ్ చేస్తారు రాశీ ఖన్నా, వాణీ కపూర్. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎప్పటినుంచో మంచి స్నేహితులని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఏడాది జూన్లో సింగపూర్లో మస్త్ మజా చేసిన వాణీ, రాశీ ఇప్పుడు రోమ్ నగరానికి వెళ్లారు. అక్కడ సరదాగా టైమ్ స్పెండ్ చేస్తూ, నచ్చిన ఫుడ్ను ఫుల్గా లాగిస్తున్నారు. అందమైన లొకేషన్స్లో హ్యాపీగా సెల్ఫీలు దిగుతున్నారు. ఇక్కడున్నది ఆ సెల్ఫీనే. మరి సినిమాల సంగతేంటీ అంటే... తెలుగు ‘టెంపర్’ తమిళ రీమేక్ ‘అయోగ్య’, తెలుగులో విజయదేవరకొండ సరసన ఓ సినిమా చేస్తున్నారు రాశీ ఖన్నా. ఇక వాణి బ్యాంకులో ఉన్న సినిమాల లిస్ట్ విషయానికి వస్తే.. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా రూపొందనున్న సినిమాతో పాటు, రణ్బీర్ కపూర్ సరసన ‘షంషేర్’లో నటిస్తున్నారు. -
కోలీవుడ్లో బిజీ బిజీ!
ఊహలు గుసగుస లాడే సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన అందాల భామ రాశీఖన్నా. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ హీరోయిన్గా స్టార్ ఇమేజ్ అందుకునేందుకు చాలా సమయం పట్టింది. ఎన్టీఆర్, రవితేజ్ లాంటి స్టార్ హీరోతో నటించిన ఈ భామ ఇప్పుడిప్పుడే ఇతర భాషల్లో బిజీగా అవుతున్నారు. విలన్ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాశీ, ప్రస్తుతం కోలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న సైతాన్ కా బచ్చా సినిమాలో నటిస్తున్న రాశీ.. నయనతార, అధర్వ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఇమైక్కా నోడిగల్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. జయం రవి హీరోగా తెరకెక్కుతున్న అడంగామరులోనూ హీరోయిన్గా అలరించనున్నారు. ఈ సినిమాలు సెట్స్ మీద ఉండగానే విశాల్ హీరోగా తెరకెక్కుతున్న టెంపర్ అయోగ్య లోనూ హీరోయిన్గా నటించే అవకాశం దక్కించుకున్నారు రాశీ. కోలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ తెలుగులో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించటం లేదు. -
విజయవాడలో ‘శ్రీనివాసకళ్యాణం’ చిత్ర బృందం
-
‘శ్రీనివాస కళ్యాణం’ సెన్సార్ రిపోర్ట్
లై, ఛల్మోహన్ రంగా సినిమాల ఫలితాలతో నితిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ ఆశించినంత మేర విజయం సాధించలేకపోయాడు. ఈ కుర్ర హీరో తన సినీ కెరీర్లో మరిచిపోలేని హిట్ ఇచ్చిన దిల్ రాజుతో కలిసి మళ్లీ ఇన్నేళ్లకు ఇంకో సినిమాను చేస్తున్నాడు. ‘దిల్’ సినిమా ఇటు నితిన్, దిల్ రాజు కెరీర్స్ను నిలబెట్టింది. మళ్లీ వీరిద్దరు కలిసి ‘శ్రీనివాస కళ్యాణం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్కు విపరీతమైన స్పందన వస్తోంది. భారీ తారాగణంతో వస్తోన్న ఈ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్, రాజేంద్ర ప్రసాద్, జయసుధల నటన ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. హీరో హీరోయిన్ల కూల్ లుక్స్కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను శనివారం పూర్తి చేసుకుంది. సెన్సార్ కత్తెరకు పని చెప్పకుండా.. క్లీన్ యూ సర్టిఫికేట్ను పొందినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. 2 hours and 20 minutes. Zero cuts. All set for a grand release on August 9th. #SrinivasaKalyanam@actor_nithiin @RaashiKhanna @Nanditasweta @mickeyjmeyer Directed by #vegesnasatish. #SrinivasaKalyanamFromAug9th pic.twitter.com/ActZnbuga6 — Sri Venkateswara Creations (@SVC_official) August 4, 2018 -
శ్రీనివాస కళ్యాణం ట్రైలర్ విడుదల చేసిన మహేశ్ బాబు
-
‘శ్రీనివాస కళ్యాణం’ ట్రైలర్ విడుదల
-
కనువిందు చేస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ ట్రైలర్
‘అ ఆ’ సినిమాతో భారీ హిట్ కొట్టాడు నితిన్. తరువాత ‘లై’, ‘ఛల్ మోహన్రంగా’ సినిమాలు చేసినా.. ఆ స్థాయిలో విజయవంతం కాలేదు. అయితే నితిన్ కేరిర్కు ఊపునిచ్చిన సినిమా ‘దిల్’. ఈ సినిమాను నిర్మించిన రాజు ‘దిల్’ రాజుగా ఇండస్ట్రీలో ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. మళ్లీ ఇన్నేళ్ల తరవాత నితిన్ హీరోగా, దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. ఈ మూవీలో మిక్కి జే మేయర్ అందించిన పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. భారీ తారాగణంతో వస్తోన్న ఈ మూవీపై అందరి దృష్టి నెలకొంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ను సూపర్స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. పెళ్లంటే.. పెద్ద పండుగ అని జయసుధ చెప్పే డైలాగ్లు ఆకట్టుకోగా.. పెళ్లి వేడుకను అద్భుతంగా చూపెట్టారు . నితిన్, రాశిఖన్నా కూల్ లుక్స్లో బాగున్నారు. ఇక సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్న ప్రకాష్ రాజ్, జయసుధ, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్ల నటన హైలెట్గా నిలవనుంది. ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 9న విడుదల కానుంది. -
పెళ్లి గొప్పతనం చెప్పే చిన్నిప్రయత్నం...
మరో ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా టాలీవుడ్లో తెరకెక్కుతోంది. నితిన్-రాశీఖన్నా జంటగా తెరకెక్కుతున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, సాంగ్స్తో ఆకట్టుకున్న ఈ చిత్ర థీమ్ టీజర్ను కాసేపటి క్రితం రిలీజ్ చేశారు. టీజర్ విషయానికొస్తే... మనం పుట్టినప్పుడు మనవాళ్లందరూ ఆనంద పడతారు అది మనకు తెలీదు. మనం దూరం అయినప్పుడు మనవాళ్లందరూ బాధపడతారు అదీ మనకు తెలీదు. మనకు తెలిసి మనం సంతోషంగా ఉండి, మనవాళ్లందరూ సంతోషంగా ఉండేది ఒక్క పెళ్లిలో మాత్రమే. అలాంటి పెళ్లి గొప్పతనం చెప్పే ఓ చిన్ని ప్రయత్నమే మా ఈ శ్రీనివాస కళ్యాణం అంటూ సహజనటి జయసుధ వాయిస్ ఓవర్తో టీజర్ను రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న శ్రీనివాస కళ్యాణం ఆడియో జూలై 22న విడుదల చేయనున్నారు. -
శ్రీనివాస కళ్యాణం టీజర్ విడుదల
-
అమలాపురంలో ‘శ్రీనివాస కళ్యాణం’
మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు డైరెక్టర్ సతీష్ వేగేశ్న. శతమానంభవతి లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను తీసి అందర్నీ మెప్పించాడు . దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ దిల్ రాజు , సతీష్ వేగేశ్న కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. నితిన్, రాశీ ఖన్నా జోడిగా నటిస్తోన్న ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను కూడా ఫ్యామిలీ ఓరియెంటెడ్గానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అమలాపురంలో జరుగుతోంది. ఈ సినిమాలోని పెళ్లికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ విరామ సమయంలో దిగిన కొన్ని ఫోటోలను సీనియర్ నరేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Been shooting in #Amalapuram for #SrinivasaKalyanam. Lucky to be part of this amazing film and one more note-worthy character for me. Expecting yet another super hit film in our basket pic.twitter.com/SMLJyV1GBn — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 9, 2018