TJR Sudhakar Babu
-
YSRCP ద్వారా ఎదిగిన వ్యక్తి విజయసాయిరెడ్డి: టీజేఆర్
-
‘రఘురామకు సాయిరెడ్డి తన ఇంటిని అద్దెకు ఎందుకిచ్చారు?
సాక్షి, తాడేపల్లి: విజయసాయిరెడ్డి ఆరోపణలు సరికాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేవీరావుకు, వైవీ సుబ్బారెడ్డి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. ఇద్దరి మధ్య సంబంధాలుంటే కేవీరావు కేసు ఎందుకు వేశారు?. ఎవరో ఇచ్చిన స్క్రిప్టును సాయిరెడ్డి చదివారు. వైఎస్సార్సీపీ ద్వారా ఎదిగిన వ్యక్తి సాయిరెడ్డి. నాయకుడు కష్టకాలంలో ఉంటే ఇలా పార్టీని వీడి వెళ్తారా?’’ అంటూ సుధాకర్ బాబు నిలదీశారు.‘‘రాజ్యసభను వదిలేసి రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకున్నారు?. రఘు రామ కృష్ణంరాజుకు సాయిరెడ్డి తన ఇంటిని ఎందుకు అద్దెకు ఇచ్చారు?. అవతలి వ్యక్తులతో సాయిరెడ్డి ఎందుకు కలిశారు?. సాయిరెడ్డి పదేపదే కోటరీ అని మాట్లాడారు. ఆయనే స్వయంగా ఎంతోమందిని మా నాయకుడికి పరిచయం చేశారు. మరి ఆయన్ని మించిన కోటరీ ఇంకేం ఉంది?. సీఐడీ విచారణ అనేది ఒక బూటకం. విచారణ పేరుతో వచ్చి సాయిరెడ్డి డ్రామా చేశారు’’ అని సుధాకర్బాబు మండిపడ్డారు.‘‘మా నేతలు, పార్టీపై అనవసర ఆరోపణలు చేశారు. సాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయటం ద్వారా ఎవరికి లాభం చేకూర్చినట్టు?. కేసులకు, వైఎస్సార్సీపీ నేతలకు లింకు పెట్టవద్దు’’ అంటూ సాయిరెడ్డికి సుధాకర్బాబు హితవు పలికారు. -
బాబుకి జగన్ అంటే ఎంత భయమో అర్థమైంది..
-
‘మల్లెల బాబ్జీ నుంచి తారకరత్న దాకా చర్చిద్దామా.. బాబు?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం అంటేనే హత్యా రాజకీయాలు అని మరోసారి నిరూపించుకున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. అసలు వివేకా హత్య జరిగింది కూడా చంద్రబాబు హయాంలోనే కదా. ఆ సమయంలో కేసును నీరుగార్చేలా చేసిందీ చంద్రబాబే. వివేక కేసులో దోషులందరికీ కఠినంగా శిక్షించాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేశారు.మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘కేబినెట్ సమావేశాలు కామెడీ సమావేశాలుగా మారిపోయాయి. కేబినెట్ సమావేశాలు అనగానే అన్ని వర్గాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తారు. తమకు మేలు చేకూరే అంశాలపై ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమోనని అనుకుంటారు. కానీ, చంద్రబాబు కేబినెట్కి వైఎస్ జగన్ అంటే భయం పట్టుకుంది. పదే పదే జగన్ చుట్టూ చర్చిస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న కేసు గురించి కూడా చర్చించే స్థాయికి దిగజారారు.చంద్రబాబు ప్రభుత్వం అంటేనే హత్యా రాజకీయాలు అని మరోసారి నిరూపించుకున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన హత్యల గురించి కూడా సమీక్షలు నిర్వహించాలి. అసలు వివేకా హత్య జరిగింది కూడా చంద్రబాబు హయాంలోనే. ఆ సమయంలో కేసును నీరుగార్చేలా చేసిందీ చంద్రబాబే. సాక్షులు అనారోగ్యంతో చనిపోతే జగన్ కుటుంబానికి ఏం సంబంధం?. వైఎస్ జగన్ని అవమానపరిచే కుట్ర కాదా ఇది?. ఆయన చెల్లెళ్లను కూడా తన రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకున్నారు. వైఎస్ జగన్ కుటుంబాన్ని చీల్చటానికి చంద్రబాబు చేసిన కుట్ర ఇది.వివేకానంద రెడ్డిని నేనే చంపానని దస్తగిరి పదేపదే చెప్పాడు. మరి అతనికి బెయిల్ ఇచ్చి బయట తిప్పుతున్నదెవరో చంద్రబాబు సమీక్ష చేయాలి. మల్లెల బాబ్జీ హత్య నుండి వినుకొండ రషీద్ హత్య వరకు అన్నింటిపై చర్చిద్దాం. వీటిపై ఏ వేదిక మీద చర్చించటానికైనా మేము సిద్ధమే. బాలకృష్ణ కుటుంబంలో జరిగిన కాల్పుల గురించి కూడా చర్చిద్దాం. ఆయన వాచ్మెన్ ఎలా చనిపోయాడో కూడా చర్చిద్దామా?. హరికృష్ణ రోడ్డు ప్రమాదం, నారా రామ్మూర్తి నాయుడు పిచ్చివాడు కావటం, తారకరత్న హఠాన్మరణం గురించి కూడా చర్చించాలి. వీటన్నిటిపై చంద్రబాబు సమీక్ష చేయాలి. వివేకా కేసులో దోషులందరికీ కఠినంగా శిక్షించాల్సిందే. వివేకా అధికారికంగా పెళ్లి చేసుకున్న షమీమ్ ఫోన్ ఎక్కడ ఉంది?. అందులోని వాట్సప్ చాటింగ్ని ఎందుకు డిలిట్ చేశారో కూడా తేల్చాలి. ఈసీ గంగిరెడ్డి, డ్రైవర్ నారాయణ, అభిషేక్రెడ్డి అనారోగ్యంతో చనిపోతే దాన్ని కూడా రాజకీయం చేస్తారా?. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా చేయవచ్చు అనుకుంటున్నారా?. హత్యా రాజకీయాలు మాపై రుద్దాలనుకుంటే కుదరదు. ఆ పాపాలే మీకు శాపాలై ఉరితాళ్లుగా మారతాయి’ అంటూ హెచ్చరించారు. -
మీ తమ్ముడు ఎందుకు పిచ్చి వాడయ్యాడు.. బాబుకి సుధాకర్ బాబు సూటి ప్రశ్న
-
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, రాజమహేంద్రవరం/నరసరావుపేట: రాష్ట్రంలో కూటమి పార్టీ లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని వైఎస్సార్సీపీ మండిపడింది. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి నేతలు పోలీసుల సాయంతో కౌన్సిలర్లను ఎత్తుకుపోతూ, దాడులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. టీడీపీకి ఏమాత్రం బలం లేని తుని, పాలకొండ, పిడుగురాళ్లలో వైస్ చైర్పర్సన్ ఉప ఎన్నికల్లో దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సోమవారం విలేకరుల సమావేశాల్లో మాట్లాడుతూ టీడీపీ వైఖరిని దుయ్యబట్టారు. కక్కిన కూటి కోసం ఆశపడే దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు: టీజేఆర్ సుధాకర్బాబు దాడులు, దౌర్జన్యాలతో వైఎస్సార్సీపీ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసి చంద్రబాబు టీడీపీ వైపు తిప్పుకొంటున్నారు. స్థానిక సంస్థల్లో సంఖ్యా బలం లేకపోయినా కక్కిన కూటి కోసం ఆశపడే దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు ఉన్నారు. పిడుగురాళ్లలో అక్రమ మార్గంలో టీడీపీ గెలుపొందింది. పాలకొండలో 20 మంది సభ్యులుండగా ఒకరు రాజీనామా చేశారు. 13 వైఎస్సార్సీపీ, 6 టీడీపీకి ఉన్నాయన్నారు. అక్కడ వైఎస్సార్సీపీ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు.కానీ వైఎస్సార్సీపీ వ్యూహాత్మకంగా కోరం లేకుండా చేసింది. తునిలో మున్సిపాలిటీ 30 స్థానాలనూ వైఎస్సార్సీపీ గెల్చుకుంది. అయినా వైస్ చైర్మన్ పదవి కోసం టీడీపీ చేయని అక్రమాలు లేవు. 9 మంది కౌన్సిలర్లపై దాడులు చేసి, ప్రలోభాలకు గురిచేసి టీడీపీ వైపు తిప్పుకున్నారు. పిడుగురాళ్లలోనూ మొత్తం 33 కౌన్సిల్ స్ధానాలనూ వైఎస్సార్సీపీనే గెల్చుకున్నా, అక్కడి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పోలీసులను అడ్డం పెట్టుకుని కిడ్నాప్లు, బెదిరింపులకు పాల్పడి కౌన్సిలర్లను టీడీపీ వైపు తిప్పుకున్నారు. టీడీపీది దుర్మార్గం: కన్నబాబు తునిలో పోలీసుల సాయంతో కౌన్సిలర్లను ఎత్తుకుపోవడం, మున్సిపల్ చైర్మన్ ఇంటి వద్ద సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం అధికార కూటమి పార్టీ ల దుర్మార్గ విధానాలకు నిదర్శనం. కలెక్టరే స్వయంగా తుని ఉప ఎన్నికను దగ్గరుండి పర్యవేక్షించాలి. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి. కౌన్సిలర్లను అధికారులే ఇంటి నుంచి కౌన్సిల్ హాలుకు తీసుకువెళ్లి, అక్కడి నుంచి తిరిగి ఇంటికి సురక్షితంగా తీసుకురావాలి. ఒక్క మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం కూటమి నేతలు ఇంతగా తెగబడతారా? రాష్ట్రంలో రాజ్యాంగం పనిచేస్తోందా అన్న అనుమానం వస్తోంది. అందుకే వైఎస్సార్సీపీ శ్రేణులంతా మంగళవారం తుని వెళతాం. ఇది ప్రజాస్వామ్యమా?: చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మున్సిపల్ ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి దౌర్జన్యాలు, కిడ్నాప్లు, అనైతికత చూస్తే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అన్న అనుమానం కలుగుతోంది. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఇచి్చన హామీలను ఎగ్గొట్టారు. అభివృద్ధిపై దృష్టే లేదు. ఆయన ధ్యాసంతా ప్రజలు మనోభావాలకు విరుద్ధంగా వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన సభ్యులను కొనుగోలు చేయడం, దౌర్జన్యాలతో లొంగదీసుకోవడం పైనే ఉంది. ఇది కూటమి ప్రభుత్వం అరాచకం: కాసు మహేష్రెడ్డి మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోంది. అతి చిన్న ఎన్నికైన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లోనే చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారు. పిడుగురాళ్లలో మొత్తం 33 స్థానాలనూ వైఎస్సార్సీపీ క్లీ¯Œన్ స్వీప్ చేసింది. కానీ నేడు చంద్రబాబు పోలీసులను అడ్డం పెట్టుకుని దాడులు, దౌర్జన్యాలు, కిడ్నాప్లతో వైస్ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. ప్రలోభాలకు గురిచేసినా, తప్పుడు కేసులు పెట్టినా, ఆఖరికి కష్టపడి కట్టుకున్న ఇంటిని, బంధువు ఇంటిని కూల్చివేసినా టీడీపీకి మద్దతిచ్చేది లేదని తేల్చి చెప్పిన 29వ వార్డు కౌన్సిలర్ సైదావలికి సెల్యూట్ చేస్తున్నాను. సైదావలి లాంటి కార్యకర్తలే జగన్కు శ్రీరామరక్ష. -
మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారు
-
టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి.. ఇదే రిపీట్ అవుతుంది: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: కూటమి నేతలు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా ఖూనీ చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఎన్నికల్లో బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై కేసులు పెట్టి బెదిరించారని మండిపడ్డారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? అని ప్రశ్నించారు.మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు రెచ్చిపోయారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నారు. పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అరాచకం చేశారు. మా పార్టీ కౌన్సిలర్లపై కేసులు పెట్టించి బెదిరించారు. కిడ్నాప్ చేసి తమవైపు లాక్కున్నారు. మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులన్నీ వైఎస్సార్సీపీ నేతలే గెలిచారు. ఇప్పుడు ప్రత్యేకంగా వైఎస్ చైర్మన్గా టీడీపీ వారు ఉండటం వల్ల వారికి వచ్చే లాభమేంటి?.అధికారం ఉందనే అహంకారంతో పదవులను కైవసం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూటమి నేతలు నేర్పుతున్న పాఠాలు భవిష్యత్తులో అన్ని పార్టీలు అవలంభిస్తాయి. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?. నెల్లూరులో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ పోలీసులను అడ్డు పెట్టుకుని డిప్యూటీ మేయర్ను గెలిచారు. అసలు ఒక్క కౌన్సిలర్ని కూడా గెలవలేని టీడీపీ.. ఇప్పుడు వైస్ చైర్మన్లను గెలవాలని చూస్తోంది. దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా టీడీపీ మారింది. దొడ్డిదారిలో పదవులు పొందటం ద్వారా టీడీపీ ఏం సాధిస్తుంది?. ఇలా పదవులు పొందటం రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి వారికి ప్రజలే తగిన సమయంలో సరైన గుణపాఠం చెబుతారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
చంద్రబాబుపై టీజేఆర్ సుధాకర్ బాబు ఫైర్
-
‘చంద్రబాబుకు జగన్ భయం పట్టుకుంది’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడకు వెళ్లినా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) నామస్మరణే చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. దావోస్కు వెళ్లినా, ఢిల్లీ వెళ్లినా చివరికి వారి పార్టీ మీటింగ్ పెట్టుకున్నా జగన్ పేరు తలవకుండా చంద్రబాబు ఉండలేకపోతున్నారన్నారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబుకు జగన్ భయం పట్టుకుందనే విషయం అర్థమవుతుందని టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. ‘ జగన్ పేరు ఎత్తకుండా చంద్రబాబుకు ఒక్క పూట కూడా గడవటం లేదు.మేనిఫెస్టోని మనీ ఫెస్టోగా మార్చారు. సూపర్ సిక్స్కి మాది హామీ అని జనసేన, బీజేపీ చెప్పాయి. ఇప్పుడు అసలు సంక్షేమ పథకాలు వద్దంటున్నారు. పైగా సంక్షేమం పేరు ఎత్తితే విసుగు పుడుతోందని అంటున్నారు. జనాన్ని చంద్రబాబు నిలువునా మోసం చేస్తున్నారు.చంద్రబాబు ఏనాడూ మాట మీద నిలబడలేదు.సంక్షేమ పథకాలు విసుగు పుట్టిస్తే మరి ఇస్తామని ఎందుకు ప్రకటించారు? , జగన్ పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తే సైకో అన్నారు. మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు ఢిల్లో ధర్నాలు చేశారు. మళ్ళీ అదే మోదీతో జతకట్టారు. కాంగ్రెస్ పార్టీతో జతగట్టి, తర్వాత విడిపోయారు కమ్యూనిస్టులతోనూ పొత్తు పెట్టుకొని వదిలేశారు. ఇలా తన అవకాశవాదాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.అసెంబ్లీలో ప్రశ్నిస్తారేమోనని కనీసం మైకు కూడా ఇవ్వటం లేదు. జగన్పై రోజూ విషం కక్కే రఘురామకృష్ణంరాజుని డిప్యూటీ స్పీకర్ గా నియమిస్తే ఆ అసెంబ్లీ ఎలా జరుగుతుంది?, లక్షా 45 వేల కోట్ల అప్పులు చేసి ఆ డబ్బును ఏం చేశారు?, సూపర్ సిక్స్ హామీలు ఇవ్వకపోవడం దగాకోరుతనం’ ధ్వజమెత్తారు టీజేఆర్ సుధాకర్బాబు. -
వైఎస్ జగన్ హయాంలో లబ్ధిదారులకు పారదర్శకంగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం
-
పేదల ఇళ్ల స్థలాలు లాక్కుంటున్నారు: టీజేఆర్ సుధాకర్బాబు
సాక్షి,తాడేపల్లి: ఇళ్ల పట్టాల రూపంలో చంద్రబాబు పేదలపై పిడుగులు వేశారని,బాబు హయాంలో గతంలో ఏనాడూ పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్బాబు విమర్శించారు. శనివారం(జనవరి18) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీసులో సుధాకర్బాబు మీడియాతో మాట్లాడారు.‘వైఎస్ జగన్ తన హయాంలో 30.6లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు.71 వేల ఎకరాల భూమిని పేదలకు పంచారు.25,374 ఎకరాలను పేద ప్రజల కోసం వైఎస్ జగన్ కొనుగోలు చేశారు. టిడ్కో ఇళ్లను కట్టించి ఇచ్చారు.అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మూడు లక్షల మందికి భూమిని పంచి పెట్టారు.ఆయన కుమారుడు మళ్ళీ 33 లక్షలమందికి పట్టాలిచ్చారు.చంద్రబాబు కూడా అలాగే భూమిని కొనుగోలు చేసి ఇస్తే అందరూ సంతోషించేవారు.కానీ వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను తొలగించి అదే భూమిని టీడీపీ కార్యకర్తలకు పంచాలనుకోవటం దారుణం. వైఎస్ జగన్ రాజకీయాలు చూడకుండా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థలాలను లాక్కునే హక్కు చంద్రబాబుకు ఎవరు ఇచ్చారు? ఒక్కొక్కరికి మూడు నుంచి పది లక్షల విలువైన భూమిని వైఎస్ జగన్ అందించారు.పేదలకు సంపద సృష్టించి,ఆత్మగౌరవం నిలపెట్టేలా వైఎస్ జగన్ వ్యవహరించారు.80 శాతం మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీలకు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు వారి నుంచి భూములను లాక్కుని రోడ్డున పడేస్తారా? 17 వేల ఊర్లను వైఎస్ జగన్ నిర్మించారు.ఇలా చేయాలనుకుంటే చంద్రబాబు కూడా భూమిని కొని పేదలకు అందించాలి. వైఎస్ జగన్ నిర్మించిన కాలనీలు,గ్రామ సచివాలయాలు,బాగుపడిన స్కూళ్లలోకి చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లడం లేదు? అక్కడకు వెళ్తే వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుందని భయమా? సచివాలయ వ్యవస్థను చంద్రబాబు ఎందుకు గౌరవించటం లేదు? సచివాలయాల నిర్మాణాలు తప్పయితే అదే విషయాన్ని ప్రకటించాలి.రాజధానిలో చంద్రబాబు పెద్ద ఎత్తున భూ స్కామ్ చేశారు. దీనిపై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. 9 లక్షల ఎకరాలను జగన్ 22A నుంచి తప్పించి రైతులకు హక్కులు కల్పించారు.25 లక్షలమంది రైతులకు మేలు చేశారు. రాజధానిలో 50 వేల మంది పేదలకు వైఎస్ జగన్ ఇళ్ల స్థలాలిచ్చారు.చంద్రబాబు వారందరికీ అన్యాయం చేస్తూ స్థలాలను లాగేసుకున్నారు. రాజధానిలో ఎస్సీ,ఎస్టీలు ఉండకూడదా? పేదల స్థలాలను లాగేసుకుంటే న్యాయపోరాటం చేస్తాం’అని సుధాకర్బాబు హెచ్చరించారు. ఇదీ చదవండి: బాబు పవన్.. తిరుమలలో ఏం జరుగుతోంది: భూమన -
తానిచ్చిన హామీలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారు
-
పెన్షన్దారులపై చంద్రబాబు కక్ష: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: పెన్షన్దారులపై చంద్రబాబు కక్ష పెట్టుకున్నారని.. అందుకే పెన్షన్లను పెంచినట్టే పెంచి పూర్తిగా కోత పెట్టారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు నిలదీశారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పెన్షన్ల పంపిణీని పూర్తిగా రాజకీయంగా మార్చివేశారని.. వీటన్నిటినీ జన్మభూమి కమిటీల ద్వారా పంపిణీ చేయాలనుకోవటం దారుణం అంటూ దుయ్యబట్టారు.వైఎస్ జగన్ ప్రభుత్వంలో అర్హతే ప్రమాణంగా పెన్షన్లు అందించారు. 66,34,740 మందికి పెన్షన్లు అందించారు. కానీ చంద్రబాబు ఇప్పటికే 3,53,227 మందికి పెన్షన్లను తొలగించారు. ఇంకా తొలగించటానికి కమిటీలను ఏర్పాటు చేశారు. వాలంటీర్ల ద్వారా ఇచ్చే పెన్షన్లను ఎన్నికల సమయంలో కుట్రతో ఆపించారు. చివరికి వందలాదిమంది పెన్షన్లనను తీసుకోవటానికి వెళ్ళి చనిపోవటానికి చంద్రబాబు కారణమయ్యారు. ఇప్పుడు కొత్తగా కమిటీలు వేసి వెరిఫికేషన్ చేయటం ఏంటి?’’ అని సుధాకర్బాబు ప్రశ్నించారు.ఇదీ చదవండి: బాబూ.. ఇదేనా నీ సంతకం విలువ?: శ్యామల‘‘మానసిక వికలాంగులు, దివ్యాంగులను చంద్రబాబు మానసికంగా అవమాన పరుస్తున్నారు. 112 బృందాలు పెన్షన్లను తొలగించటానికి జల్లెడ పడుతున్నారు. రాజకీయ కోణంలో ఒక్క పెన్షన్ తొలగించినా న్యాయ పోరాటం చేస్తాం. అర్హత కల్గిన ఏ ఒక్క పెన్షన్ దారునికి ఇబ్బంది కలిగినా సదరు అధికారిపై కూడా కోర్టుకు వెళ్తాం. చంద్రబాబు 2014-19లో కూడా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. 108 అంబులెన్సులకు డీజిల్ కూడా కొట్టించలేదు. వైఎస్ జగన్ వచ్చాక అన్నిటినీ సరిచేశారు. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీకి పూర్తిగా అన్యాయం చేస్తున్నారు’’ అని సుధాకర్బాబు ధ్వజమెత్తారు. -
దళితులు అంటే చంద్రబాబుకు మొదట్నుంచి చులకన: TJR సుధాకర్ బాబు
-
‘కూటమి సర్కార్ లిమిట్స్ దాటిపోయింది.. మనం ఏపీలోనే ఉన్నామా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. అక్రమ కేసులు పెట్టి పోలీసు స్టేషన్లో చిత్ర హింసలు పెడుతోంది. అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా? లేదా? అని ప్రశ్నించారు.అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ.. దళిత యువకుడిపై అక్రమ కేసు బనాయించి హింసించారు. వర్షాలతో రాజమండ్రి రోడ్లు మునిగిపోతే ప్రశ్నించకూడదా?. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రోద్బలంతోనే హింసించారు. ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. బాజీలాల్ అనే సీఐ దళిత యువకుడిని దారుణంగా కొట్టారు. దుస్తులు ఊడతీయించి మహిళా కానిస్టేబుల్ ఎదుట కూర్చోపెట్టారు. పరువు పోయిందని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.అక్రమ కేసులపై బాధితుడు పులి సాగర్ మాట్లాడుతూ.. వర్షానికి కాలనీలో నీళ్లు నిలిచిపోతే సోషల్ మీడియాలో పోస్టు పెట్టాను. అనంతరం, పోలీసులు స్టేషన్కు పిలిచి పచ్చి బూతులు తిట్టారు. చంపేస్తామని బెదిరించి పోలీసు స్టేషన్లో బట్టలూడదీశారు. పీక కోసి రైలుపట్టాలపై పడేస్తానని ప్రకాష్నగర్ సీఐ బెదిరించారు. గోదావరిలో పడేస్తామని సీఐ దూషించారు. కానిస్టేబుల్తో దుస్తులు ఊడతీయించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు దుస్తుల్లేకుండా లాకప్లో కూర్చోపెట్టారు. మహిళా పోలీసుల ఎదుట నా పరువు తీశారు. విద్యావంతుడినైనా నన్ను ఇంత చిత్రహింసలకు గురి చేయటం ఎందుకు?. నాకు ఈ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్చ లేదా? అని ప్రశ్నించారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. దళితులు అంటే చంద్రబాబుకు మొదటి నుంచి చులకన భావమే. చంద్రబాబు దళిత వ్యతిరేకి. సమస్యలపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే తప్పేంటి?. సాగర్ను బండబూతులు తిట్టి, బట్టలు విప్పిన సీఐపై చర్యలు తీసుకోవాలి. పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది?. కూటమి పాలనలో కులం పేరుతో దూషణలు, దళిత వ్యతిరేక భావనలు ఉన్నాయి. కూటమి సర్కార్ పూర్తిగా లిమిట్స్ దాటిపోయింది. బాధితుడు సాగర్కు జరిగిన అన్యాయంపై పోరాడుతామని చెప్పారు. రైలు కింద అతని తలకాయ పెడతానని బెదిరించారు. తాడు కట్టి గోదావరిలో వేస్తామనటం ఏంటి?. సీఐ బాజీలాల్ని వెంటనే సస్పెండ్ చేయాలి. దళితులంతా ఏకతాటిపైకి వచ్చి ఈ విషయంపై స్పందించాలి. పెద్ద ఎత్తు ఉద్యమం చేస్తాం. దళిత అధికారులపై కూడా కక్ష కట్టి వేధిస్తున్నారు. టీడీపీ నేతల కళ్లల్లో ఆనందం చూడటం కోసమే పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఎదురుగా కనిపిస్తున్న తప్పులను ప్రశ్నిస్తే కూడా కేసులు పెడతారా?. దళితుల గొంతు మీద కాలు పెట్టి తొక్కుతున్నారు. దళిత అధికారులు, దళిత మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో దళితులకు బతికే అవకాశం లేకుండా చేస్తున్నారు. పులి సాగర్ విషయంలో న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం అని హామీ ఇచ్చారు. -
నీ పాపం పండుద్ది.. ఊరికే పోదు
-
సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఆగని వేధింపులు
-
‘నియంత పాలనకు..చంద్రబాబు సర్కారుకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయ్’
సాక్షి,తాడేపల్లి : సాక్షి,తాడేపల్లి : నియంతలు,నీరోల పాలనకు చంద్రబాబు పాలనకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో టీజేఆర్ సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కును మన రాజ్యాంగం కల్పించిందిపాలకులు రాచరికపు పోకడలు పోవటానికి వీల్లేదుకానీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారా?ప్రజల ప్రాథమిక హక్కులన్నిటినీ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారుఅలాంటి చంద్రబాబుకు రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపకునే హక్కు లేదురెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే చంద్రబాబుకు పాలనకు అనర్హుడుచెప్పినట్టు కేసులు పెట్టించకపోతే మంత్రి పదవిలో నుండి దిగిపోవాలని మంత్రి అనితని పవన్ కళ్యాణ్ అన్నారుఇదేనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే తీరు?నియంతలు, నీరోల పాలనకు చంద్రబాబు సర్కారుకు దగ్గరి పోలికలు ఉన్నాయిదళిత నేత నందిగం సురేష్ ను అన్యాయంగా జైలుపాల్జేశారుదళిత నాయకత్వాన్ని చంపేసే కుట్ర చంద్రబాబు చేస్తున్నారువైఎస్ జగన్ దళితులకు అందించిన సంక్షేమాన్ని నిలిపేసిన చంద్రబాబుకు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదుచిన్నారులపై అత్యాచారాలు చేసి చంపేస్తుంటే చంద్రబాబు దోషులను ఎందుకు అరెస్టు చేయనీయటం లేదు?జగన్పై నిత్యం విషం చిమ్మటానికే చంద్రబాబు పని చేస్తున్నారుచంద్రబాబు గెలుపులో ఏదో తేడా ఉందని అందరికీ అర్థం అవుతోందిఈవిఎంలలో తేడా వలనే గెలిచారని ప్రజలు అంటున్నారుభారీ సీట్లతో గెలిచిన కూటమి ప్రభుత్వానికి సోషల్ మీడియా కార్యకర్తలను చూస్తే భయమెందుకు?ఇలాంటి నాయకులను రీకాల్ చేసే పరిస్థితులు రావాలిఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, ఇతర అనేక కార్యక్రమాలను ఆపేసిన చంద్రబాబుకు రాజ్యాంగాన్ని అమలు చేసే హక్కు లేదుఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబుకు రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు లేదుఅభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయిఇక్కడ ఈవీఎంలతో ఎందుకు జరుపుతున్నారు?రాజ్యాంగ పరిరక్షణకు అందరం నడుము బిగించాల్సిన సమయం వచ్చింది కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోము’ అని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు. -
కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తుంది
-
ప్రశ్నిస్తే నేరమా?.. తప్పుడు కేసులపై న్యాయ పోరాటం: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కూటమి ప్రభుత్వం వేధిస్తోందని.. పోలీసులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుధారాణి అనే మహిళను నాలుగు రోజుల క్రితం పోలీసులు తీసుకొచ్చారని.. ఇప్పటికీ కోర్టులో హాజరు పరచలేదని ధ్వజమెత్తారు.దీనిపై మేము హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాం. పిటిషన్ వేసినందుకు ఆమెపై మరో నాలుగు తప్పుడు కేసులు పెడతామని ఆమెని బెదిరిస్తున్నారు. రాయచోటికి చెందిన హన్మంతరెడ్డిని కూడా అలాగే తీసుకెళ్లారు. మేము పిటిషన్ వేశాక అతన్ని మదనపల్లెలో ఉంచామని పోలీసులు చెబుతున్నారు. వర్రా రవీంద్ర రెడ్డి విషయంలో ఏకంగా ఎస్పీనే బదిలీ చేశారు. ఎస్పీల స్థానంలో నాన్ కేడర్ ఎస్పీలను వేస్తామని ఐపీఎస్లను కూడా బెదిరిస్తున్నారు. ‘కేసులు నమోదు చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్లను బాధితులకు ఇవ్వటం లేదు ఇలా చేయటం ద్వారా ఏం చెప్పదలచుకున్నారు?’’ అంటూ మనోహర్రెడ్డి ప్రశ్నించారు.మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మాట్లాడుతూ, ప్రశ్నిస్తే కేసులు పెట్టటం సరికాదని.. కాలం ఒకేలాగ ఎప్పుడూ ఉండదన్నారు. ప్రభుత్వం చేస్తోన్న తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టటం ఏంటి?. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కల్పిస్తున్నారు. మా కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తుంటే చూస్తూ ఊరుకోం. వారికి అన్నివిధాలా అండగా నిలబడుతున్నాం. పోలీసులు చేయ్యి చేసుకుంటే ఆ వివరాలు ఇవ్వాలని మా కార్యకర్తలను కోరుతున్నాం. సదరు పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తున్నాం. టీడీపీ అధికార ట్విట్టర్లోనే మాపై దారుణంగా పోస్టులు పెడితే డీజీపీ ఏం చేస్తున్నారు?ఇదీ చదివండి: వేధించకుంటే వేటే!..వైఎస్ జగన్ని దారుణంగా దూషిస్తుంటే డీజీపికి కనపడటం లేదా?. మరోసారి ఆ వివరాలన్నీ మేము డీజీపికి ఇవ్వబోతున్నాం. దీనిపై ఆయన కచ్చితంగా కేసులు పెట్టించాలి. లేకపోతే సదరు పోలీసులపై కూడా ప్రైవేట్ కేసులు వేస్తాం’’ అని టీజేఆర్ హెచ్చరించారు. -
ప్రజల దృష్టిని మళ్లించేందుకే బాబు కుట్రలు
నెల్లూరు(బారకాసు)/ఒంగోలు సిటీ/ప్రొద్దుటూరు: ‘దుష్ప్రచారం, డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబుకు రెండు కళ్లు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయినా సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారు. అందువల్లే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం బురదచల్లుతూ తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే విజయమ్మ కారుకు ప్రమాదం.. అంటూ కొత్త నాటకానికి తెరతీశారు.రెండేళ్ల క్రితం విజయమ్మ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైతే, టీడీపీ సోషల్ మీడియాలో ఇప్పుడు దు్రష్పచారం చేయడం సిగ్గుచేటు’ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్బాబు, రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. వివిధ ప్రాంతాల్లో వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, కుట్రలను ఎండగట్టారు. మేం మాట్లాడితే తట్టుకోలేరు: కాకాణి రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉంటే వాటిలో 50లక్షల మందికి మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వకుండా మొండిచేయి చూపుతున్నారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చెప్పారు. ‘మా పార్టీ అధినేత వైఎస్ జగన్, ఆయన కుటుంబ వ్యవహారాలపై కొందరు పిచి్చపిచ్చి విమర్శలు చేస్తున్నారు. మేం కూడా అదేవిధంగా మాట్లాడితే తట్టుకోలేరు. ఎనీ్టఆర్ ఎవరి వల్ల చనిపోయారు? ఆయన స్థాపించిన పారీ్టని ఎలా చేజిక్కించుకున్నారనే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?’ అని ప్రశ్నించారు. ‘ఇసుక, మద్యం మాఫియాలో మీ ఎమ్మెల్యేలు ఏయే ఘోరాలు చేస్తున్నారో తెలుసుకుని వారిని తొక్కిపెట్టి నార తీయండి. హామీలు అమలుచేయని చంద్రబాబు, లోకేశ్ను తొక్కి పెట్టి నార తీయాలి.’ అని పవన్కళ్యాణ్కు కాకాణి సూచించారు. హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తారనే: టీజేఆర్ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ప్రజలకు ఆశలు కల్పించిన చంద్రబాబు ఎప్పటిలాగే మళ్లీ వమ్ము చేశారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని, హామీల అమలుపై ప్రజలు ఇక ప్రశ్నిస్తారని పేర్కొన్నారు. అందువల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్ జగన్ కుటుంబ వ్యవహారాలను తెరపైకి తెచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.‘దేశంలో అనేక రాజకీయ కుటుంబాల్లో విభేదాలు ఉన్నాయి. చంద్రబాబుకు గతంలో హరికృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరితో విబేధాలు లేవా? తమ్ముడు రామ్మూర్తినాయుడుతోపాటు అనేక మంది కుటుంబ సభ్యులతో గొడవలు లేవా? హెరిటేజ్లో చంద్రబాబు తన తమ్ముడు, చెల్లెళ్లకు వాటాలు పంచారా?’ అని ఆయన నిలదీశారు. ‘కూటమి అధికారంలోకి వచి్చన నాలుగు నెలల్లోనే 77మంది మహిళలు మాయమైపోయారని వారి రక్షణ సంగతి చూడండి..’ అని పవన్కళ్యాణ్కు హితవుపలికారు. తన కుటుంబంలో జరిగిన ఘటనలను కూడా పవన్ గుర్తుచేసుకోవాలని సూచించారు. అవన్నీ కుట్రలేనా బాబూ?: రాచమల్లు వైఎస్ విజయమ్మ కారు ప్రమాదంపై తప్పుడు ప్రచారాలు, కథనాలను ఆపాలని టీడీపీ శ్రేణులను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి హెచ్చరించారు. ‘హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం, జూనియర్ ఎనీ్టఆర్ కారు రోడ్డు ప్రమాదానికి గురికావడం, చంద్రబాబు ఇంట్లో మహిళ ఆత్మహత్య, బాలకృష్ణ ఇంట్లో హత్యాయత్నం, సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి.. ఇవన్నీ కుట్రలేనా’ అని రాచమల్లు సూటిగా ప్రశ్నించారు. వాటన్నింటికి తాము లింక్ పెట్టి రాస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చంద్రబాబును హెచ్చరించారు. -
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రతీకార దాడులు చేస్తున్నారు
-
‘బాబూ.. మొన్నటి వరకు నందమూరి ఫ్యామిలీతో సఖ్యత ఉందా?’
సాక్షి, ప్రకాశం: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన ఘోరంగా విఫలమైందన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పోలీసుల ద్వారా ప్రతిపక్షంపై కక్షసాధింపునకు పాల్పడుతోందని ఆరోపించారు.టీజేఆర్ సుధాకర్ బాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ అపర మేధావి అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంలో నిజంగా చంద్రబాబు మేధావే. అందుకే హామీలను అమలు చేయడం లేదు. కూటమి ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క హామీని నెరవేర్చింది. అది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం. దీపం పథకంలో ఉచిత సిలిండర్ ఇస్తామని కూటమి నేతలు హామీ ఇవ్వలేదా? మరి ఇప్పుడు ఎందుకు డబ్బులు కట్టించుకుంటున్నారు.హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు సహా కూటమి నేతలు మహిళలను మోసం చేస్తున్నారు. గతంలోనూ డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఇలాగే మహిళలను మోసం చేశారు. రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. కూటమి పాలనలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చంద్రబాబుకు మొన్నటి వరకు నందమూరి ఫ్యామిలీతో, పురంధేశ్వరితో సఖ్యత ఉందా?. చంద్రబాబు తీరు చూస్తుంటే గురివింద సామెత గుర్తుకు వస్తుంది’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. -
BIG Queation: షర్మిలమ్మ బైబిల్ మీద ప్రమాణం చేసి కన్నీళ్లు కాదు కరెక్ట్ ఆన్సర్ కావాలి
-
షర్మిలకు మానవత్వం ఉందా..?: టీజేఆర్ సుధాకర్బాబు
సాక్షి,తాడేపల్లి: షర్మిలకు మానవత్వం ఉందా అని, వైఎస్సార్ శత్రువులతో షర్మిల చేతులు కలుపుతారా అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్బాబు ప్రశ్నించారు.శనివారం(అక్టోబర్ 26) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో సుధాకర్బాబు మీడియాతో మాట్లాడారు.‘రేవంత్రెడ్డి,చంద్రబాబు చేతిలో షర్మిల పావుగా మారారు.షర్మిల పాదయాత్రను వైఎస్సార్, వైఎస్జగన్ అభిమానులు కలిసి సక్సెస్ చేశారు. షర్మిల కోసం వైవీసుబ్బారెడ్డి ఎన్నోత్యాగాలు చేశారు’అని సుధాకర్బాబు పేర్కొన్నారు.ఇదీ చదవండి: చంద్రబాబు స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారు: పెద్దిరెడ్డి -
చేతకాని ప్రభుత్వం ఎలా ఉంటుందో చంద్రబాబు చేసి చూపించాడు
-
శాంతిభద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది
-
రెడ్ బుక్కే ముఖ్యమా.. మహిళ భద్రత ఎక్కడ?: టీజేఆర్ సుధాకర్ బాబు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగంతో కూటమి నేతలు భయపెడుతున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. రాష్ట్రంలో అరాచకాలను చంద్రబాబు ఎందుకు అదుపు చేయడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో దిశా యాప్తో మహిళలపై దౌర్జన్యాలను అరికట్టామని గుర్తు చేశారు.మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగంతో కూటమి నేతలు భయపెడుతున్నారు. ఎక్కువ కేసులు నమోదు చేయాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గంగలో కలిపారు. శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో అరాచకాలను చంద్రబాబు ఎందుకు అదుపు చేయడం లేదు. మహిళలపై జరుగుతున్న దాడులను ఎందుకు పట్టించుకోవడం లేదు.వైఎస్సార్సీపీ హయాంలో దిశా యాప్ తీసుకొచ్చాం. దిశా యాప్తో మహిళలపై దౌర్జన్యాలను అరికట్టాం. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. రోజుకొక ఘటన జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదు. దిశ యాప్ ఉన్నట్టయితే యువతి బతికి ఉండేది. అత్తకోడళ్లపై లైంగిక దాడులు జరిగేవి కావు. ఇప్పడు కూటమి ప్రభుత్వంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. మహిళలపై ఎన్ని దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. చంద్రబాబు ఒక్క సమీక్ష కూడా ఎందుకు చేయటం లేదు?.రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ కేసులు పెడుతున్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయింది. అందుకే బద్వేలు ఘటన లాంటివి జరుగుతూనే ఉన్నాయి. దళితులను అణచివేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అందుకే విశ్వరూప్ లాంటి బలమైన లీటర్లను టార్గెట్ చేశారు. హోంమంత్రి సెల్ఫీలతో కాలం గడుపుతున్నారే తప్ప పని చేయటం లేదు. పక్క పార్టీ వారిని తిట్టటమే తప్ప హోంమంత్రి ఏం చేస్తున్నారు?. ఒక్క ఘటనపై కూడా కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదు?. కేవలం నేమ్ ప్లేట్ హోంమంత్రిగానే మిగిలిపోయారు. వరుస ఘటనలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారిపోయింది. లోకేష్ ప్రసంగాలు నేర ప్రవృత్తి గల వారికి ఉత్ప్రేరకంగా మారింది. మచ్చమర్రి ఘటనలో చిన్నారి మృతదేహాన్ని కనీసం గుర్తించలేకపోయారు. పిఠాపురంలో టీడీపీ నేతే మత్తుమందు ఇచ్చి ఒక యువతిపై అత్యాచారం చేశాడు. నాలుగు నెలల్లోనే 74 ఘటనలు జరిగితే ఇక ఈ ఐదేళ్లలో పరిస్థితి ఏంటి?. మహిళలు, చిన్నారులకు రక్షణ ఉంటుందా?. పాలకుడే నేరాలు చేయమని ప్రోత్సాహిస్తుంటే ఇక ప్రజలు బతికేది ఎలా?.నందిగం సురేష్, పినిపే విశ్వరూప్ కుమారుడిని జైలులో పెట్టారు. ఆ పోలీసులతో రాజకీయాలను తారుమారు చేయాలని చూస్తున్నారు. టీడీపీ నేతలు ఆడినట్టు ఆడితే పోలీసులకు మచ్చ వస్తుంది. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించమని కోరుతున్నాం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థకు ఐదుసార్లు జాతీయ అవార్డులు వచ్చాయి. లోకేష్ పిల్ల రాక్షసుడుగా మారారు. ఆయన వలనే రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయి. సూపర్ సిక్స్ అమలు చేసేంత వరకు వైఎస్సార్సీపీ ఊరుకోదు. ఎన్ని కేసులు పెట్టినా, జైల్లోకి నెట్టినా మేము ప్రశ్నించకుండా ఆగము. ఎక్కువ కేసులు ఉన్నవాడే బెస్టు లీడర్ అని లోకేష్ అంటున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఖనిజ సంపద దోపిడీకి బాబు స్కెచ్
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని ఖనిజ సంపద దోపిడీకి మాస్టర్ స్కెచ్ వేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు ఇసుక దోపిడీని వ్యవస్థీకృతం చేసి ప్రత్యక్ష దోపిడీకి దిగారని ధ్వజమెత్తారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎవరికీ అనుమానం రాకుండా కూటమి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ప్రజలంతా దసరా సందడిలో ఉంటే.. తెలుగు తమ్ముళ్లు మాత్రం ఇసుక, మద్యం టెండర్ల పండుగలో ఉన్నారని చెప్పారు. ఎవరూ పాల్గొనే అవకాశం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఇసుక రీచ్ల టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తూ.. దోపిడీకి తెరలేపిందన్నారు.ఆ బిడ్ల వెనుక మర్మమేమిటి? టన్ను ఇసుక తవ్వడానికి రూ.90 నుంచి రూ.120గా బేస్ ధరగా టెండర్లలో నిర్ణయించి, చాలా జిల్లాల్లో టన్ను ఇసుక ధర రూ.50 నుంచి రూ.60కి తవ్వుతామని బిడ్లు దాఖలు చేయడం వెనుక మర్మమేంటని టీజేఆర్ నిలదీశారు. ఇసుక టెండర్లలో అక్రమాలకు ఈ ధరలే నిదర్శనమన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 17 రీచ్లకు 48 గంటల్లో టీడీపీ నేతల నుంచి బిడ్లు స్వీకరించి ఖరారు చేసేశారని, కర్నూలులో అసలు నోటిఫికేషన్ ఇవ్వకుండానే ఒకే టెండర్ వస్తే బిడ్ను ఆమోదించారన్నారు.వైఎస్సార్, పల్నాడు, ఉభయ గోదావరి, అనంతపురం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనకాపల్లి, చిత్తూరు, విశాఖ, పార్వతీపురం మన్యం జిల్లాల్లో బీజేపీ, జనేసేన నేతలతో కలసి టీడీపీ నాయకులు బ్లాక్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిల్వ ఉంచిన 80 లక్షల టన్నుల ఇసుకను అమ్ముకున్నారని మండిపడ్డారు. ఇసుకను ఉచితంగా ఇవ్వాలని, ఇసుక టెండర్లను రద్దు చేయాలని, లేకుంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. -
‘ఇసుక దోపిడీ.. చంద్రబాబు మాస్టర్ స్కెచ్’
తాడేపల్లి, సాక్షి: ఊహలకు అందని మాస్టర్ స్కెచ్తో ఇసుకను దోపిడీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరించి దోపిడీకి ప్లాన్ వేశారని అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇసుక పంపిణీలో లోపాలు జరిగినట్టు ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు గుర్తించాలని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘2014-19 మధ్యలో కూడా ఇదే కూటమి ప్రభుత్వం ఇసుక విధానం కోసం 19 జీవోలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, నాయకులకు ఎలా దోచిపెట్టవచ్చో చూపిస్తున్నారు. రాజకీయాల్లో ఎన్నికల హామీలకు విలువ లేదని చంద్రబాబు మళ్లీ నిరూపించారు. తాను మారినట్టు, ప్రజల కోసమే పని చేస్తుననట్టు నటిస్తున్నారు. అధికారంలోకి రాగానే తన నిజ స్వభావాన్ని చూపిస్తున్నారు. ఈరోజు 18 టన్నుల లారీ విలువ రూ.33 వేలకుపైగా ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలు బతికేదెలా?. మా హయాంలో రూ. 3,750 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. అందరూ దసరా పండుగ హడావుడిలో ఉంటే టీడీపీ నేతలు మాత్రం టెండర్ల పండుగలో ఉన్నారు. రెండు రోజుల్లోనే టెండర్లు పిలవటం ఏంటి?. ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎల్లోమీడియాలో వార్తలు ఎందుకు రావటం లేదు?.మద్యం టెండర్లలో టీడీపీ నేతలందరూ పాల్గొనలేకపోయారని వారి కోసమే రెండు రోజులు గడువు పెంచారు. మద్యాన్ని దూరం చేయాలని జగన్ కోరుకుంటే.. చంద్రబాబు మాత్రం ఏరులై పారించాలని చూస్తున్నారు. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా ఇసుకకు టెండర్ పెట్టేశారు. ప్రభుత్వ ఆదాయానికి పూర్తిగా గండికొట్టేలా వ్యవహరిస్తున్నారు.వర్షాకాలంలో ఉపయోగపడుతుందని 80 లక్షల టన్నుల ఇసుకను రెడీ చేసి పెడితే.. టీడీపీ నేతలు 40 లక్షల టన్నుల ఇసుకను అక్రమంగా అమ్మేసుకున్నారు.ఇప్పుడు భారీస్థాయిలో రేట్లు పెంచటానికి కారణం ఏంటో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సామాన్యలకు టెండర్లు వేసే అవకాశం లేకుండా చేశారు. కలెక్టరేట్ల దగ్గర టీడీపీ గూండాలు, రౌడీలు బెదిరించి తరిమేశారు. ఇదేనా కూటమి ప్రభుత్వపు పాలనా విధానం?. ఇసుకను కచ్చితంగా ఫ్రీగా ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వ హామీని అమలు చేయాల్సిందే’’ అని అన్నారు.చదవండి: టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు.. మంత్రికి నిరసన సెగ -
చంద్రబాబు మాస్టర్ స్కెచ్.. కూటమి నేతల జేబుల్లోకి 3000 కోట్లు ప్రభుత్వ సొమ్ము
-
ఉచిత ఇసుక హామీని చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసింది
-
ఉచిత ఇసుక ఏదీ బాబూ?: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: ఉచిత ఇసుక అంటూ ప్రజలకు చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉచిత ఇసుక హామీని చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసిందని.. ఇసుకను సామాన్యులకు అందకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు.‘‘కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించింది. ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు అల్లాడుతున్నారు. పని దొరుకుతుందనీ ఆశపడ్డ కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. ఎన్నికల హామీలను చంద్రబాబు సర్కార్ తుంగలో తొక్కింది. 120 రోజులైనా చంద్రబాబు ఒక్క హామీని నెరవేర్చలేదు. పేద ప్రజల ఉసురు, గోస చంద్రబాబుకు తగులుతుంది.’’ అంటూ సుధాకర్బాబు నిప్పులు చెరిగారు.ఇదీ చదవండి: ఎవరికోసం ఈ అవతారం?‘‘నచ్చిన ప్రదేశం నుంచి కావాల్సిన ఇసుక తెచ్చుకోవచ్చని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పారు. ప్రపంచంలో మాట తప్పే నాయకుడు చంద్రబాబు తప్ప మరొక్కరు వుండరు. చంద్రబాబు, జనసేన, బీజేపీ భారీ స్కామ్ చేసింది. ట్రాక్టర్ ఇసుక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 3 వేలు ఉంటే ఇప్పుడు 10వేలు. 10 వేలు ఉండే లారీ ఇసుక ఇప్పుడు 20 వేలుపైనే అమ్ముతున్నారు. 2019 నుంచి 2023 వరకు ఇసుక పాలసీ విడుదల చేసి పారదర్శకంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఇసుకను అందుబాటులో లేకుండా చేసి.. ప్రధాన ఆదాయ వనరులుగా మార్చారు. ఇసుక పై మాట్లాడుతుంటే కేసులు పెడుతున్నారు...వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలపై దాడులు, గుళ్ల కూల్చివేతలు, ఆస్తుల ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది. చంద్రబాబు లక్ష పింఛన్లు తొలగించారు.. ఆ లబ్ధిదారుల ఉసురు చంద్రబాబుకి తగులుతుంది. దేవుడితో చంద్రబాబు పెట్టుకున్నాడు.. వెంకటేశ్వర స్వామితో పెట్టుకొన్న ఎవరు బాగుపడలేదు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చకొడుతున్న వాళ్లకు స్వామి సమాధానం చెపుతారు. 2016 నుంచి 2019 వరకు 19 జీవోలు ఇసుకపై చంద్రబాబు ఇచ్చాడు. చంద్రబాబు ఇంటికి అనుకునే ఇసుక అక్రమ రవాణా జరిగింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇసుక టెండర్ పద్దతిలో జరిగింది. 765 కోట్లు సంవత్సర ఆదాయం ఇసుక వల్ల వొచ్చేది.. 5 ఏళ్లలో 3వేల కోట్లు పైనే వొచ్చింది. మరి ఇప్పుడు ఈ ఆదాయం ఎటు పోయింది.?..80 లక్షల టన్నుల నిల్వ ఉంచింది గత ప్రభుత్వం.. ఆ టన్నుల దగ్గర చంద్రబాబు, లోకేష్ ఫోటోలు దిగారు.. ఆ ఇసుక ఏమైంది?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల లొనే 40 లక్షల టన్నుల ఇసుక మాయం అయింది. మాయం అయిన ఇసుక పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. భవన నిర్మాణ కార్మికులు, కార్మికుల కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయి. 2019-24 కాలంలో ఆదాయం ఖజానాకి చేరింది.. ఇప్పుడు కూటమి నేతల జేబుల్లోకి వెళ్లింది.’’ అని సుధాకర్బాబు దుయ్యబట్టారు. ఫ్రీ ఇసుక అంటూ ప్రజలకి @ncbn కుచ్చుటోపీ వైయస్ఆర్సీపీ ప్రభుత్వం స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకని నాలుగు నెలల్లోనే అడ్డదారిలో దోచేసిన తెలుగు తమ్ముళ్లురాష్ట్రంలో ఇసుక దొరక్క రోడ్డున పడ్డ 45 లక్షల మంది కార్మికులు గతంలో కంటే మూడింతలు ధర పెంచేసి ఈ 100… pic.twitter.com/yBVIyzVOvS— YSR Congress Party (@YSRCParty) October 6, 2024 -
బాధ్యత లేని బాబు సర్కార్పై పోరాటానికి సిద్ధం: టీజేఆర్ సుధాకర్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువ అవుతామన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. బాధత్యలేని ప్రభుత్వ తీరుపై పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్తో అనుబంధ సంఘాల నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బూత్ లెవల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పటిష్టం చేయాలని వైఎస్ జగన్ చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువ అవుతాం. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాన్ని అర్థం చేసుకున్నాం. ప్రభుత్వంపై మేము పోరాటం చేస్తాం.బాధ్యతలేని ప్రభుత్వ తీరుపై పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. దేశంలో ఏ పార్టీకి లేనంతగా పార్టీ నిర్మాణం చేస్తాం. ప్రజలకు అండగా నిలబడతాం. అన్ని స్థాయిల్లోనూ కార్యవర్గాలను నియమిస్తాం. అందరికీ ఐడీ కార్డులు కూడా ఇస్తాం. ఎవరెవరు ఎలా పని చేస్తున్నదీ సమీక్షలు చేస్తాం. చెదిరిపోయిన వాలంటీర్లను సమీకరిస్తాం. ప్రజల గొంతుకగా రానున్న రోజుల్లో పని చేస్తాం. 2029లో మళ్ళీ వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుంటాం. కమిటీ నిర్మాణాల అనంతరం సభ్యత్వ నమోదు ప్రారంభిస్తాం. ఈనెల 16, 17న వర్క్షాప్ నిర్వహిస్తాం. జిల్లా అధ్యక్షులతో కలిసి అన్ని విభాగాల నేతలు ఈ వర్క్షాపునకు హాజరవుతారు’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: టీటీడీ నిబంధనలు తుంగలో తొక్కేసిన పవన్.. -
ఏపీలో రౌడీరాజ్యం నడుస్తోంది
-
‘ఏపీలో రౌడీ రాజ్యం.. పరాకాష్టకు కూటమి అరాచకాలు’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని.. ప్రజల ఇళ్లపై కూటమి నేతలు.. దౌర్జన్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల్లో టీడీపీ భ్రష్టు పట్టిందని.. వసూళ్లపై గ్రామాల్లో ఆ పార్టీ నేతలు పోటీపడుతున్నారని ధ్వజమెత్తారు.‘‘అమాయకులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిస్తున్నారు. చంద్రబాబు, పవన్ బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరింది. భక్తుల మనోభావాలతో చంద్రబాబు, పవన్ ఆడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు. ప్రజా సమస్యలను డైవర్ట్ చేసేందుకే విష ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలు దాడులు చేసి ఆ తర్వాత రాజీ కుదుర్చుతున్నారు’’ అని సుధాకర్బాబు దుయ్యబట్టారు.ఇదీ చదవండి: దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడిచంద్రబాబు డీఎన్ఏ లోనే దళిత వ్యతిరేక భావం ఉంది. దళితులను అణగతొక్కటం, హింసించటం చంద్రబాబు హయాంలో జరుగుతూనే ఉంటుంది. మంచిగా పనిచేసే అధికారులను సైతం వేధిస్తున్నారు. ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై దాడి అత్యంత హేయం. జనసేన ఎమ్మెల్యే నానాజీ దళిత ప్రొఫెసర్ పై దాడి చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపటం లేదు?’’ అంటూ టీజేఆర్ ప్రశ్నించారు.ఎమ్మార్వో వనజాక్షి మీద దాడి చేసిన ఎమ్మెల్యేతో చంద్రబాబు రాజీ చేయించారు. చంద్రబాబు పాలన వచ్చిందంటే రౌడీలు, గూండాలు రంగప్రవేశం చేస్తున్నారు. కాంగ్రెస్లో ఉన్నప్పటినుంచే నానాజీ వ్యవహారశైలి దుందుడుకు స్వభావం. జనసేనలోకి వెళ్లాక పవన్ స్వభావాన్ని కూడా అలవర్చుకుని రెచ్చిపోయాడు. జనసేన ఎమ్మెల్యే నానాజీ దాడులకు దిగుతుంటే పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాడు..వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేసిన ప్రతి ఒక్కరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఎమ్మెల్యేనానాజీ.. ప్రొఫెసర్పై దాడి చేయటం ప్రపంచమంతా చూసింది. నానాజీపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉమామహేశ్వరరావుకు మేము అండగా నిలుస్తాం. ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదు..ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారాన్ని కూడా రాజీ చేశారు. వనజాక్షిపై దాడి చేసిన ఎమ్మెల్యేతో రాజీ చేశారు. ఇప్పుడు ఉమామహేశ్వరరావుతో కూడా నానాజీతో రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ దీక్షలు చేసినా ఆయన కడుపులో కుట్రలు ఉన్నాయి. దీక్షలు చేయటం కాదు.. నానాజీ లాంటి వారిపై చర్యలు తీసుకో పవన్.. దళితుల పిల్లలను సూర్యప్రకాశరెడ్డి నేలపై కూర్చోపెట్టి కొట్టారు...శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ స్క్రాబ్ వ్యాపారిని డబ్బుల కోసం బెదిరించారు. జనసేన, టీడీపీ నేతల భావజాలం అంతా దళిత వ్యతిరేకమే. ఉమామహేశ్వరరావుపై దాడి చేసిన నానాజీపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి. వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించింది హత్యలు, దాడులు, కూల్చటాలే. ప్రతిరోజూ జగన్ మీద విమర్శలు చేయటం తప్ప ఇంకేం సాధించారు?. ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పటానికి రెడీగా ఉన్నారు’’ అని టీజేఆర్ సుధాకర్బాబు చెప్పారు. -
తిరుపతి లడ్డూపై చంద్రబాబు వ్యాఖ్యలకు సుధాకర్ బాబు కౌంటర్
-
సీఎం చంద్రబాబు పచ్చి మోసగాడు: TJR సుధాకర్ బాబు
-
ఒకే రోజు పవన్ కళ్యాణ్, లోకేష్ హైదరాబాద్ ఎందుకు వెళ్లారు
-
చంద్రబాబు వల్లే సహాయక చర్యలు ఆలస్యం: టీజేఆర్ సుధాకర్ బాబు
సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రజలు వరదల్లో అల్లాడి పోతుంటే సీఎం చంద్రబాబు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. వరద్లలో ప్రజల మరణాలకు చంద్రబాబే కారణం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.కాగా, టీజేఆర్ సుధాకర్ బాబు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు కొంచెం కూడా బాధ్యత లేదు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, చంద్రబాబు ఒకరిని ఒకరు మెచ్చుకుంటూ కాలం గడిపారు. ఆగస్టు 28వ తేదీనే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించినా చంద్రబాబు పట్టించుకోలేదు. వెలగలేరు వద్ద గేట్లు ఎత్తాలని అధికారులు చెప్పినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు?. ఆ సమయంలో వైఎస్సార్సీపీ ఎంపీలను కొనుగోలు చేయటం, ముంబై నటి వ్యవహారాల మీదనే చంద్రబాబు దృష్టి పెట్టారు.సరైన సమయంలో ఎలాంటి నిర్ణయంలో తీసుకోకపోవడం వల్లే ప్రజల అవస్థలకు కారణమయ్యారు. వరదల్లో మరణాలకు చంద్రబాబే కారణం. బుడమేరు ఆధునికీకరణ పనులను చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు?. టీడీపీ నేతలకు చెందిన భూములు పోతాయనే కారణంగానే భూసేకరణ కూడా చేయలేదు. ఏబీఎన్ రాధాకృష్ణకు చెందిన పవర్ ప్రాజెక్టుకి నష్టం జరుగుతుందనే వరద నీటిని జనం మీదకు వదిలారు. రోజూ చంద్రబాబు అధికారులను వెంటేసుకుని తిరగటం వలనే సహాయ చర్యలు జరగటం లేదు. రాజకీయ క్రీడలను టీడీపీ నేతలు ఆపాలి. అధికార అహంకారంతో మంత్రులు వ్యవహరించవద్దు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.వరదల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు మళ్ళీ వైఎస్సార్సీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. అందులో భాగమే నందిగం సురేష్ను అరెస్టు చేశారు. ఇలాంటివి ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొంటాం. డైవర్షన్ రాజకీయాలు ఆపి బుడమేరు ముంపు ఎలా తప్పించాలో ఆలోచించండి. వరద రాకముందే చంద్రబాబు సురక్షిత ప్రాంతానికి వెళ్లి తలదాచుకున్నారు. మరి జనాన్ని ఎందుకు సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు?. వరదకంటే ముందే పవన్ కళ్యాణ్, లోకేష్ హైదరాబాద్ వెళ్లిపోయారు. వారికి బాధ్యత అనేదే లేదా?. అపార అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. ఇన్ని రోజులుగా వరద సహాయ చర్యలు ఎందుకు చేపట్టలేదు? అని ప్రశ్నించారు. -
వైఎస్ జగన్ కు నా కృతజ్ఞతలు
-
చంద్రబాబు యూటర్న్ వ్యాఖ్యలపై పవన్ మౌనమా?
తాడేపల్లి,సాక్షి: తన సుదీర్ఘమైన అనుభవంతో సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇప్పుడు హామీలపై నాలుక మడతేస్తున్నారని.. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కూడా మౌనంగా ఉండిపోయారని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడుతున్నారు . సోమవారం ఉదయం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యథావిథిగా యూటర్న్ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన ‘సూపర్సిక్స్’పై చంద్రబాబు యథావిథిగా యూటర్న్ తీసుకున్నారని, అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే, భయం వేస్తోందంటూ డ్రామాలు ఆడుతున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ఆ మాట అన్నా.. కూటమి పథకాల గురించి, నాడు గొప్పగా చెప్పిన జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్.. కనీసం నోరు మెదపలేదని ఆయన ఆక్షేపించారు.టీడీపీ కూటమి ప్రకటించిన పథకాలు అమలు సాధ్యం కాదని, ఎన్నికల ముందు తాము పేర్కొన్నా.. తనకు సంపద సృష్టించడం తెలుసంటూ.. చంద్రబాబు గొప్పలు చెప్పి, ఇప్పుడు కాడి ఎత్తేశారని దుయ్యబట్టారు. సంపద సృష్టించడం అంటే, అప్పులు చేయడమేనా అని నిలదీశారు.ప్రచార ఆర్భాటంచంద్రబాబు ప్రతి విషయంలో ప్రచార ఆర్భాటం తప్ప, వాస్తవ అమలు ఏదీ లేదని మాజీ ఎమ్మెల్యే సుధాకర్బాబు అన్నారు. ఇసుక ఉచితంగా ఇస్తున్నామంటూ, ప్రచారం చేశారని, కానీ.. గతంలో తమ ప్రభుత్వ హయాంలో కంటే, ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్నారని తెలిపారు.తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది అమలు చేయడం లేదని, రైతులు ఖరీఫ్ సాగు ప్రారంభించినా, వారికి ఇప్పటి వరకు పెట్టుబడి సాయం చేయలేదని, పిల్లలకు ఫీజులు చెల్లించలేదని, చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సాయం ఇంకా ఇవ్వలేదని.. .. ఇలా అన్ని వర్గాలను టీడీపీ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు.మాట తప్పడం ఆయన నైజంచంద్రబాబు తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇచ్చిన మాటకు కట్టుబడలేదని మాజీ ఎమ్మెల్యే సుధాకర్బాబు తేల్చి చెప్పారు. మాట తప్పడం చంద్రబాబు నైజం అని ఆయన గుర్తు చేశారు. అందుకు ఈ 50 రోజుల పాలన, మరో ఉదాహరణ అని పేర్కొన్నారు.కేంద్రం నుంచి సున్నాఇప్పుడు టీడీపీ, ఎన్డీఏ కూటమిలో ఉన్నా, ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే సుధాకర్బాబు ప్రస్తావించారు. రాజధాని పనుల కోసం రూ.15 వేల కోట్లు, రుణంగా సమకూరుస్తామని చెబితే, ఆ ని«ధులు సాధించినట్లు గొప్పగా ప్రచారం చేసుకున్నారని గుర్తు చేశారు. మరే విషయంలోనూ కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకున్నా, స్పందించడం లేదని ఆక్షేపించారు.రెడ్బుక్ రాజ్యాంగంరాష్ట్రంలో గత 50 రోజులుగా రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందన్న సుధాకర్బాబు, ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే, విపక్షంపై దాడులు మొదలయ్యాయని తెలిపారు. ఆరోజు నుంచి ఇప్పటి వరకు హత్యలు, హత్యా యత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసం.. యథేచ్ఛగా సాగుతోందని మాజీ ఎమ్మెల్యే చెప్పారు.దానర్థం మార్చారుమరోవైపు శ్వేతపత్రాల పేరుతో పచ్చి అబద్ధాలు చెప్పడం, అన్నింటికీ గత ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తూ నిందించడం, జగన్గారిని వ్యక్తిగత హననం చేయడమే సీఎం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని అన్నారు. నిజానికి శ్వేతపత్రం అంటే.. అన్ని వాస్తవ పరిస్థితులు వివరిస్తూ, వాటికి సంబంధించి, భవిష్యత్తులో తామేం చేస్తామన్నది చెప్పడం అని గుర్తు చేసిన సుధాకర్బాబు.. ఇప్పుడు సీఎం చంద్రబాబు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాడని ఆక్షేపించారు.ఇకనైనా వైఖరి మార్చుకొండిచంద్రగిరిలో తమ పార్టీ నాయకుడు చెవిరెడ్డి మోహిత్రెడ్డిని భయ భ్రాంతులకు గురిచేసి, ఇబ్బంది పెట్టారని మాజీ ఎమ్మెల్యే చెప్పారు. అసలు ఆయన ఏ నేరం చేశారని, ఎయిర్పోర్టులో అదుపులోని తీసుకుని, నానా హంగామా చేసి, ఆ తరవాత నోటీసు ఇచ్చి వదిలారని నిలదీ«శారు.ప్రభుత్వ పెద్దలు ఇకనైనా వైఖరి మార్చుకోవాలని, కక్ష సాధింపు చర్యలు విడనాడాలని.. దాడులు, హత్యలు, ఆస్తుల విధ్వంసాన్ని ఆపాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని టీజేఆర్ సుధాకర్బాబు హితవు చెప్పారు. తమను ఎంత వేధించినా, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతామని, ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన తేల్చి చెప్పారు.రాష్ట్ చరిత్రలో వైఎస్సార్, జగన్ పేరు వింటే సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. చంద్రబాబు పేరు వింటే ప్రజలకు వెన్నుపోటు, విధ్ంసం, మోసాలు గుర్తొస్తాయి. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు మాట్లాడే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోతే వైసీపి ప్రశ్నిస్తూనే ఉంటుంది’’ అని సుధాకర్బాబు అన్నారు. -
మళ్లీ చంద్రబాబు మోసం.. ఉచిత ఇసుక ఒట్టిదే!
గుంటూరు, సాక్షి: ఏపీలో ఉచిత ఇసుక పంపిణీ అంతా ఉత్తిదేనని తేలిపోయిందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు అన్నారు. ఆయన మంగళవారం ఏపీ సర్కార్ చేస్తున్న మోసంపై మాట్లాడారు. ‘‘ చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేశారు. స్టాక్ యార్డుల దగ్గర ప్రభుత్వమే రేట్లు వివరిస్తూ ఫ్లెక్సీలు పెట్టింది. దీన్ని ఉచిత ఇసుక అంటారా?. రీచ్ల దగ్గర వసూలు చేసే డబ్బంతా ఎవరి దగ్గర ఉంచుతోంది?. గతంలో రూ.750 కోట్లు ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు ఆ డబ్బంతా టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది?. 2014-19 మధ్య చేసిన అక్రమాలే మళ్ళీ ఇసుక పేరుతో చేస్తున్నారు. .. కూటమి ప్రభుత్వం ఇప్పుడు విక్రయించిన రేట్లకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా విక్రయించింది. దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఉచితం అని చేస్తున్నదేమిటి?. చంద్రబాబు ఎన్నికల హామీలు, అధికారంలోకి వచ్చాక చేసే పనులకూ ఎప్పుడూ పొంతన ఉండదు. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కటం అనేది చంద్రబాబుకు సహజ నైజం. .. ప్రజలను నిలువునా ముంచటంలో చంద్రబాబుకు తిరుగులేదు. వర్షాకాలంలో ఇసుక తెచ్చుకోలేమని వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో ముందుగానే నిల్వ చేసింది. ఆ నిల్వలన్నీ ఇప్పుడు ఏమయ్యాయి?. 80 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డుల్లో ఉంది. ఇప్పుడు 35 లక్షల టన్నుల ఇసుకే ఉన్నట్టు రికార్డుల్లో చూపించారు. అంటే మిగతా ఇసుక ఎవరి జేబుల్లోకి డబ్బుగా మారింది?. దీనిపై చట్ట ప్రకారం విచారణ జరపాలి...2014 -16 మధ్య ఇసుక మీద ఏకంగా నాలుగు జీవోలు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. ఇసుక విధానం పేరుతో ప్రకృతి వనరుల దోపిడీ చేస్తున్నారని హైకోర్టు కూడా హెచ్చరించింది. గ్రీన్ ట్రిబ్యునల్ సైతం తప్పు పట్టింది. ఇది నిజమో కాదో చంద్రబాబు చెప్పాలి. జనానికి అవసరమైన ఇసుకని ఉచితం చేయాలి. ఎక్కడా డబ్బు వసూలు చేయవద్దని కోరుతున్నాం’ అని డిమాండ్ చేశారు. -
గురు శిష్యుల అనుబంధం.. బాబు, రేవంత్ భేటీపై సుధాకర్ బాబు కామెంట్స్
-
చంద్రబాబుపై సుధాకర్ బాబు ఫైర్
-
ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎందుకు ప్రశ్నించట్లేదు ?
-
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సుధాకర్ బాబు సంచలన వ్యాఖ్యలు
-
ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదు బాబూ?: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: ఏపీకి రావాల్సిన ప్రతి హక్కును చంద్రబాబు సాధించాలని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎందుకు ప్రశ్నించటం లేదంటూ నిలదీశారు.‘‘వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా అడిగారు. నితీశ్ కుమార్ బీహార్కు ప్రత్యేక హోదా కావాలని అడిగారు. మరి సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదు?. తల్లికి వందనం ఎప్పుడు నుంచి అమలు చేస్తారో చెప్పాలి. రైతు భరోసా వెంటనే అమలు చేయాలి. పద్దెనిమిదేళ్లు పైబడిన మహిళలకు ఇస్తామన్న రూ.1500 లు ఎప్పట్నుంచి ఇస్తారు?’’ అంటూ టీజేఆర్ ప్రశ్నించారు. -
లోకేష్ ట్వీట్ కు సుధాకర్ బాబు కౌంటర్
-
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్యాలెస్ కాదా..? టీజేఆర్ సుధాకర్బాబు
సాక్షి,తాడేపల్లి: వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు బదలాయించారన్నది అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు అన్నారు. రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపునకు ఆద్యుడు చంద్రబాబేనన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సుధాకర్బాబు మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ హైదరాబాద్ కార్యాలయం‘ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు 1997లో భూ బదలాయింపు జరిగింది. శిక్షణా తరగతులు,పేదలకు చదువులు చెప్పిస్తామని స్థలం తీసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఇప్పుడు ఎలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్థలం ఖరీదు ప్రస్తుతం వెయ్యికోట్లకు పైమాటే. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ప్యాలెస్ కాదా. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి 2016 జూలై 21వ తేదీన టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన మాట వాస్తవమా కాదా. 575 జీవో ప్రకారం మంగళగిరిలో 33 ఏళ్లకు మాత్రమే లీజుకు ఉండాల్సిన భూములు 99 ఏళ్లకు ఎలా తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు ప్యాలెస్లు అయితే మరి టీడీపీ కార్యాలయాలను ఏమని పిలుస్తారు. 3ఎకరాల65సెంట్ల ప్రభుత్వ భూమిలో మంగళగిరిలో నిర్మించిన టీడీపీ ఆఫీస్ను తాటాకుల పందిరి అంటారా. చంద్రబాబు జీవోల ప్రకారమే వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు భూములు కేటాయించారు. జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వం పై దాడి జరుగుతోంది. 2019 నుంచి 24 మధ్య సభను సజావుగా జరగకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా మాటల దాడి చేస్తున్నారు. జగన్పై లోకేష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారం ఉందని వైఎస్ జగన్మోహన్రెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని హితవు పలుకుతున్నాం’అని టీజేఆర్ అన్నారు. -
షర్మిలకు సుధాకర్ బాబు సవాల్
-
చరిత్రలో నిలిచిపోయే సభ
-
అది నోరా డ్రైనేజీ ఆ..లోకేష్ పై రెచ్చిపోయిన ఎమ్మెల్యే సుధాకర్
-
పార్టీ లేదు బొక్క లేదు అని..నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు
-
దండుపాళ్యం ముఠా నాయకుడు లోకేష్: ఎమ్మెల్యే టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ భాషని బట్టి అతని స్థాయిని గుర్తించవచ్చని.. తండ్రిని అరెస్టు చేయగానే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్ అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏ నియోజకవర్గం వెళ్తే ఆ ఎమ్మెల్యేని, కుటుంబ సభ్యులను దూషించటం కరెక్టు కాదన్నారు. సుధాకర్ బాబు ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. లోకేష్ మనిషా..? పశువా?: లోకేష్ భాషను బట్టి అతని స్థాయిని అంచనా వేయొచ్చు. పాదయాత్ర మధ్యలో ఆపి ఢిల్లీ పారిపోయి, దాక్కొని మళ్ళీ వచ్చి పాదయాత్ర చేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు అని ఎన్నిసార్లు ప్రశ్నించినా లోకేష్ నుంచి సమాధానం లేదు. లోకేష్ పాదయాత్ర చేసినా, మోకాళ్ళ యాత్ర చేసినా, పొర్లుదండాల యాత్ర చేసినా, పాక్కునే, దాక్కునే యాత్ర చేసిన మాకు అభ్యంతరం లేదు. కానీ, లోకేష్ ఏ నియోజకవర్గం వెళ్లినా అక్కడి శాసనసభ్యుడిని టార్గెట్ చేసి, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, దారుణమైన మాటలతో కుటుంబాల్ని దూషిస్తూ మాట్లాడుతున్నారు. అలాగే ప్రజలచే ఎన్నుకోబడి, మహానాయకుడిగా ఎదిగిన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని అసభ్యపదజాలంతో మాట్లాడుతున్నారు.. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. మీ నాన్న, మీ తాతలు సీఎంలగా పనిచేశారు.. ఇద్దరు సీఎంలుగా పనిచేసిన కుటుంబం నుంచి వచ్చి.. రోడ్ల మీదకు వచ్చి మాట్లాడేటప్పుడు కనీస జ్ఞానం ఉండాలిగా లోకేష్. లోకేష్ మనిషా..? పశువా.? కొవ్వు కరిగించికుని సన్నబడి అచ్చోసిన ఆంబోతులా రోడ్ల మీద పడి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. బుద్ధిలేని లోకేష్ నోటికి పనిపెడుతున్నాడు ఏదైనా అంశం మీద చర్చించాలనుకున్నా, ప్రభుత్వ లోపాలను చెప్పాలన్నా లేదా ఆయా నియోజకవర్గాల్లో ప్రజల సమస్యల మీద గళమెత్తి మాట్లాడాలనుకుంటే.. మేం రెడీగా ఉన్నామని పదే పదే చెప్తున్నాం...కానీ బుద్ధికి పనిపెట్టాల్సిన లోకేష్ నోటికి పనిపెడుతున్నాడు.. అది నోరా? మున్సిపాలిటీ చెత్తబుట్టా? లోకేష్ నోటిని ఎన్ని ఫినాయిల్ బాటిళ్ళతో కడిగినా శుద్ధి కాదని పదే పదే నిరూపిస్తున్నాడు.రోడ్ల మీదకు వచ్చి ఆంబోతులా అరిచేవాడిని, గాడిదలా వాగేవాడిని, కుక్కులా మొరిగేవాడిని.. పనికిమాలినవాడని, దేనికీ పనికిరాని పప్పు అని సమాజం గుర్తిస్తుంది. ప్రజాక్షేత్రంలో ఒక్క ప్రత్యక్ష ఎన్నికలో కూడా లోకేష్ గెలవలేదు, ప్రజలచే ఎన్నుకోబడలేదు, మంగళగిరిలో ప్రజలు తిరస్కరించారు.. అటువంటి నువ్వు రాష్ట్రానికి చేసేది ఏంటి లోకేష్?. ఒక మాట అనే ముందు అవతల వ్యక్తి స్థాయిని గుర్తించి నీ బుద్ధికి పదునుపెట్టు. మసిపూసుకుపోయిన నీ మనస్సుతో స్థాయి మరచి మాట్లాడితే తగిన బుద్ధిచెబుతాం. నువ్వు దొంగవి, నీది దొంగ పార్టీ, దండుపాళ్యం ముఠా మీది, జన్మభూమి కమిటీల పేరుతో దారి దోపిడీ దొంగల ముఠాల్లా గ్రామాల మీద పడి దోచుకుంది మీరు కాబట్టి.. అటువంటి మీ నుంచి, మీ దోపిడీల నుంచి రాష్ట్రాన్ని కాపాడి ప్రజా నాయకుడిగా ముఖ్యమంత్రిగారు పరిపాలిస్తున్న విధానాన్ని చూసి ఓర్చుకోలేక నోటికి పనిపెడతారా.? దేనిమీద చర్చిద్దాం బోకేష్ అసలు మీ టీడీపీ హయాంలో ఏం చేశారని, మీ దగ్గర ఏముంది చెప్పకోవడానికి.. లోకేష్ అన్నట్లే వ్యవసాయ రంగం మీదే చర్చిద్దాం ఒక గంట కాదు.. రోజంతా మాట్లాడదాం.. 2014-19 టీడీపీ హయాంలో వ్యవసాయానికి మీ నాన్న ఏం వెలగపెట్టాడో, ఏం మేలు చేశారో.. గౌరవ ముఖ్యంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో వ్యవసాయానికి మేం ఎన్ని మేళ్ళు చేశామో చర్చిద్దాం. రూ.5వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెడతామని రైతుల నోట్లో మట్టికొట్టిన దొంగ మీ నాన్న చంద్రబాబు కాదా? మీ పార్టీ కాదా? పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులను రోడ్లమీదకు తెచ్చిన రైతు ద్రోహుల చరిత్ర మీది కాదా? వ్యవసాయం దండగ అన్నది మీ నాన్న కాదా? రైతుల భూములను అక్రమంగా లాక్కొంది మీరు కాదా? నాసిరకం విత్తనాలను గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల మిర్చి రైతులకు పంపిణీ చేసి వేల ఎకరాల పంటను నాశనం చేసిన దుర్మార్గులు మీరు కాదా? పోలవరం నిర్మాణం డబ్బులను, మీ బినామీ కాంట్రాక్టర్లుకు దోచిపెట్టి, దోచుకున్న దండుపాళ్యం ముఠా మీరు కాదా? ఏ ఒక్కరోజైనా వ్యవసాయ రంగాన్ని పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? మీ నాన్న చంద్రబాబు రూ.86వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చేయకుండా రైతులను మోసం చేసిన దొంగలు మీరు బోకేష్. మా హయాంలో రైతు భరోసా సకాలంలో ఇస్తున్నాం. మేలు రకాల విత్తనాలు సకాలంలో పంపిణీ చేశాం. ఆర్బీకే సెంటర్లు పెట్టాం. విత్తన శుద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఖరీఫ్ సీజన్ల ఏం పంటకు ఎంత ధర ఇవ్వబోతున్నామో ముందుగానే ప్రకటించిన ప్రభుత్వం మాది. పండించిన ప్రతి గింజనూ కొంటున్నాం.. రైతులు గుండె మీద చెయ్యివేసుకుని తిరుగుతున్నారు. జగన్ గారు హాయంలో రాష్ట్రంలోని నదులు, ప్రాజెక్టులు నీళ్ళతో నిండి కళకళలాడుతున్నాయి. మద్దతు ధరలు ఇచ్చిన ప్రభుత్వం మాది. వ్యవసాయ రంగానికి మీ హయాంలో తూట్లు పొడిస్తే.. వ్యవసాయ రంగాన్ని ఆదుకున్న మహానుభావుడు జగన్ గారు. ప్రజలందరూ జగన్ గారి సుపరిపాలన చూసి హర్షిస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారు వేస్ట్ ఫెలో...నువ్వెంత, నీ బతుకెంత? ముఖ్యమంత్రిగారిని విమర్శించే ముందు నీ వెనుకున్న నలుపంతా చూసుకో. గురివింద గింజ సామెతలా నీకింద నలుపు పెట్టుకుని సీఎంగారిని దుర్భాషలాడతావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఏమిటి? విదేశాల్లో మద్యం సేవిస్తూ, అమ్మాయిలతో తిరిగిన నువ్వా మాట్లాడేది.. ఎవరో డబ్బులు కడితే చదువుకున్నావు.. కార్పొరేటర్ గా, సర్పంచ్ గా, వార్డు నెంబర్ గా గెలవలేని నువ్వు... 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలతో దమ్మూధైర్యంగా పాలిస్తున్న నాయకుడి ముందు ఏంటి మాట్లాడేది. కండకావరంతో బలిసి కొట్టుకుంటున్న నిన్ను ఇంట్లో భరించలేక మీనాన్న రోడ్లమీదకు వదిలేడు.. అసలు మీకార్యకర్తలే నిన్ను తిడుతున్నారు.. నువ్వు పెద్ద వేస్ట్ ఫెలోవని, నీవల్ల పార్టీకి ఏ ఉపయోగం లేదని, నీవల్ల ఒక్క ఓటు రాకపోగా, పార్టీని నాశనం చేస్తున్నావని తిడుతున్నది నిజం కాదా... 2024లో ప్యాకప్ అని మాట్లాడుతున్నాడు.. లోకేష్ కు దమ్ముంటే.. నిజంగా ఎన్టీఆర్ మనవడు, చంద్రబాబు కొడుకువే అయితే ఛాలెంజ్ మీద నిలబడు. సిగ్గుశరం లేక బ్యాక్ డోర్ నుంచి వచ్చి ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలవలేని దద్దమ్మలా మాట్లాడకు. రేపు ఎలెక్షన్ లో దమ్ముంటే గెలువు చూద్దాం.. 2024 ఎన్నికల్లో ఎవరు ప్యాకప్.. ఎవరు రాష్ట్రంలో ఉంటారో.. ఛాలెంజ్ చెయ్, ప్రమాణం చెయ్.. మా పార్టీ అధికారంలోకి రాకపోతే నాలాంటివాళ్లం రాజీనామా చేసి వెళ్ళిపోతాం.. నీ పార్టీ అధికారంలోకి రాకపోతే మీ పార్టీ షట్టర్ మూస్తావా? ఎలాగో ప్రజలకు మీ పార్టీ దుకాణం మూసేశారు. వెన్నుపోటు వీరుడు-స్కిల్ దొంగ చంద్రబాబు లోకేష్, ప్యాకేజీ స్టార్ టికెట్లు అమ్ముకోవడానికే రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారు, కులాల మధ్య కుంపటి రాజేస్తున్నారు, కేవలం కులాల్ని, ప్రాంతాల్ని, వ్యక్తుల్ని, రెచ్చగొట్టి మనోభావాలు దెబ్బతీసి, ఏదోరకంగా అధికారంలోకి రావాలనే ఆరాటం మీది. అధికార ఆరాటం మీదైతే.. ప్రజా పోరాటం మాది.. ప్రజల కోసం ఏదైనా చేయాలనుకునే నాయకుడు, ప్రజల కోసం ఎంతవరకు అయినా పోరాడే నాయకుడు, ప్రజల కోసం మంచి చేసి వారి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడిని ఎదుర్కోలేక చెత్త మాటలు మాట్లాడతారా? ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ప్రజలచే ఎన్నుకోబడిన మా ప్రజా నాయకుల్ని పట్టుకుని ఒక్కసారి కూడా ఎన్నికల్లో గెలవలేని రోడ్ సైడ్ వాడివి నువ్వు ఏంటి మాట్లాడేది. గౌరవ మంత్రులను పట్టుకుని వ్యంగ్యంగా మాట్లాడతావా? నీ బతుకు ఏంటి లోకేష్? వెన్నుపోటు వీరుడు మీ నాన్న కాదా? అసలు టీడీపీకి, నీకు సంబంధం ఏంటి లోకేష్? టీడీపీకి వారసులు నందమూరి కుటుంబం కాదా..? టీడీపీలో నీకు ఏం హక్కు ఉంది? నువ్వు నారావారి పార్టీ అని పెడితే సమాజం ఒప్పుకుంటుంది. వెన్నుపోటు వీరుడు, స్కిల్ దొంగ మీ నాన్న చంద్రబాబు. మీ నాన్న దొంగ కాబట్టే కోర్టు జైల్లో పెట్టింది, రిమాండ్ కు ఇచ్చారు. 53 రోజులు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు బెయిల్ పై ఉన్న నిందితుడు మీ నాన్న. మీ నాన్నను జైల్లో పెట్టాల్సిన పైశాచిక ఆనందం మాకు లేదు. మేము నిజాయితీగా, ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం క్షణం తీరిక లేకుండా గౌరవ ముఖ్యమంత్రిగారి అడుగుజాడల్లో ప్రజాక్షేత్రంలో 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలందరూ గడపగడపకు, సురక్ష, ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలతో పూర్తిగా ప్రజల మధ్య ఉన్నాము.. మీరు ఏసీ రూమ్ ల్లో, జైల్లో, హైదరాబాద్ లో ఉన్నారు, నువ్వు అయితే ఢిల్లీలో దాక్కున్నావు. సీఎంని తిట్టి నాయకుడివి అవ్వాలనుకుంటున్నావా? అచ్చోసిన ఆంబోతు అచ్చెన్న పార్టీ లేదు బొక్క లేదంటే ఈ రోజు వరకు చర్య తీసుకోలేని అసమర్థ పార్టీ మీది.. మీదో పార్టీ నువ్వో నాయకుడివి.. నువ్వు మా గురించి మాట్లాడతావా. లంగా ఉమా.. పోలవరం నిర్మాణంలో దోచుకున్న దొంగ, మీది దండుపాళ్యం ముఠా. ఇసుక దొంగ చింతమనేని ప్రభాకర్ మీ పార్టీవాడే, మహిళా ఆఫీసర్లను కొట్టాడు. రింగ్ రోడ్డు స్కాం మీదే, స్కిల్ స్కాం మీదే, ఫైబర్ నెట్ స్కాం మీదే. స్కామ్ వీరులు మీరు అయితే .. దొంగలే వచ్చి దొంగ.. దొంగ.. అని అరిచి ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయాలనుకుంటున్నారు, మీ ఆటలు చెల్లవు. ఆధారాలతో సహా దొరికి, జైలుపాలై దాన్ని కడుక్కోవడానికి రోడ్డుమీద పడి సీఎంగారి మీద దుర్బాషలాడితే నువ్వు నాయకుడివి ఎలా అవుతావు లోకేష్? నీకు ఈ రాజకీయం ఎవరు చెప్పారు? మీ నాన్న ఏం నేర్పలేదా? సీఎంగారిని పట్టుకుని ఆ విధంగా మాట్లాడితే జనం ఛీ అని ఉమ్మేస్తారనే సిగ్గు కూడా లేదా? సీఎంగారిని తిట్టి నాయకుడివి అవ్వాలనుకుంటున్నావా? ఊపుకుంటూ ఒళ్లు కరిగించుకోవడానికి తిరుగుతున్నావా? నువ్వు.. నీ వేషం.. నీదీ ఓ బతుకు... లోకాన్ని చదవలేని, కనీస జ్ఞానం లేని వ్యక్తి లోకేష్ నీ భాష మార్చుకో. సీఎంగారిని పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడడానికి నీ వయసు ఎంత? నువ్వెంత? నీ జీవితం ఎంత? చివరి వార్నింగ్ ఇదే లోకేష్.. చెప్పుతెగేలా కొట్టిస్తాం... జగన్ గారి పాలనలో అభివృద్ది, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. జగన్ గారి పాలనలో ఇండియన్ పీనల్ కోడ్ సక్రమంగా అమలవుతోంది. గుడ్ గవర్నెన్స్ జరుగుతోంది.. ఇది ప్రజా ప్రభుత్వం. మేము ఎక్కడా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయలేదు, ఒక్క రూపాయి అవినీతి లేకుండా డీబీటీ ద్వారా పథకాలు ఇస్తున్నాం. మీలా రాజధాని పేరుతో భూములు కొల్లగొట్టలేదు, మీలా లేని ఆడాంబరాలు చూపించలేదు, మీలా గ్రాఫిక్ మాయాజాలం చూపించలేదు. పది కారణాలు చెప్పగలవా పవన్ కల్యాణ్? సీఎం జగన్ని ఎందుకు ఓడించాలో.. పది కారణాలు చెప్పు పవన్ కల్యాణ్.. మేము ఎందుకు ఓడిపోవాలి.. ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టిస్తున్నందుకా? రైతు భరోసా ఇస్తున్నందుకా? అమ్మ ఒడి, చేయూత, ఆసరా.. ఇస్తున్నందుకా? ప్రజల్ని ఆదుకుంటున్నందుకా? గిట్టుబాటు ధరలు, బిడ్డలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నందుకా? నువ్వు చేసే న్యాయం సినిమా ఇండస్ట్రీలో చెయ్.. మీ కుటుంబం అంతా సినీ ఇండస్ట్రీలో ఉన్నారుగా.. అక్కడ ఉన్న కార్మికుల్ని ఆదుకోండి, అన్ని కులాల వారిని రానివ్వండి.. అని సుధాకర్ బాబు హితవు పలికారు. చదవండి: ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఎంత? -
అంబేద్కర్ ని చంద్రబాబు అవమానించాడు
-
సమగ్ర భూ సర్వే పై ఏపీ అసెంబ్లీలో చర్చ
-
పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే సుధాకర్ స్ట్రాంగ్ కౌంటర్
-
కులాల మధ్య గొడవలు సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నించారు: సుధాకర్ బాబు
-
పిచ్చి పిచ్చిగా వాగితే నాలుక చీరేస్తాం..
-
పవన్ కళ్యాణ్ పిచ్చి పిచ్చిగా వాగితే నాలుక చీరేస్తాం..
-
అశ్లీల సామ్రాజ్యానికి బాబే చక్రవర్తి
సాక్షి, అమరావతి/ చీమకుర్తి: తెలుగుదేశం పార్టీ శాడిస్టు సైకాలజీ ప్రదర్శిస్తోందని, ఆల్ పార్టీ మీటింగ్ అంటూ.. చేసిన ఒక వికృత మీటింగ్లో మరింతగా వారి శాడిజం బయట పడిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆశ్లీల సామ్రాజ్యానికి బాబే చక్రవర్తి అన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. చంద్రబాబు హయాంలో మహిళాధికారులు పడ్డ ఇబ్బందులే ఇందుకు సాక్ష్యం అని స్పష్టం చేశారు. పెడన, ఒంగోలులో మంగళవారం వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ‘మహిళలకు సంబంధించి ఏపీలో ఎటువంటి సమస్యా లేదు. ఉన్న సమస్యంతా చంద్రబాబు, లోకేశ్తోనే. వారు పెట్టుకున్న మీడియా, సోషల్ మీడియాతోనే. ఎక్కడో ఓ వీడియోను వారే సృష్టించి.. ఆ వెంటనే న్యూడిటీ అంటూ వారే గగ్గోలు పెట్టి.. ఆ తర్వాత వారే డిబేట్స్ నిర్వహించి, వారే ప్రెస్మీట్లు పెట్టించి.. అనంతరం వారే ఏకంగా రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు. సిగ్గులేకపోతే సరి. టీడీపీ చర్యల వల్లే మహిళలు బాధితులుగా మారుతున్నారు’ అని మండిపడ్డారు. వారు ఇంకా ఏమన్నారంటే.. బాధితురాలు ఎవరు? ► ఏ బాధిత మహిళా వచ్చి తాను ఈ వ్యవహారంలో బాధితురాలిగా ఉన్నానని టీడీపీకి చెప్పిందో వారే వెల్లడించాలి. ఆ వీడియో లోకేష్ ప్రొడక్షన్ నుంచి మీడియాకు వెళ్లింది. దాని నిర్మాత చంద్రబాబు. డైరెక్షన్ అయ్యన్నపాత్రుడు. అదొక థర్డ్ పార్టీ రికార్డింగ్. అది ఒరిజినల్ వీడియో అయితే బాధిత మహిళ చెప్పాలి కదా! బాధిత మహిళకు రక్షణ లేదంటే ఆ రక్షణ మేం ఇస్తాం. ► అటువంటి వీడియోను సమాజం మీదకు వదలటం సిగ్గు, బుద్ధి, బాధ్యత ఉన్న ఏ పొలిటికల్ పార్టీ.. ఏ సోషల్ మీడియా చేస్తుంది? సిగ్గున్న ఏ మీడియా అయినా ఇటువంటి వీడియోలను సమాజం మీదకు వదులుతుందా? ఆ వీడియోను చూసి చంద్రబాబు ఎందుకు పండుగ చేసుకుంటున్నారు? ► ఎంపీ తప్పు చేసి ఉంటే శిక్ష ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత కూడా అదే చెప్పారు. ఎంపీది తప్పు అని తేలితే కచ్చితంగా శిక్షించాలని ఇప్పటికే సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించటం జరిగింది. పోలీసు శాఖ దర్యాప్తు చేస్తోంది. బాబుకు సిగ్గు ఉంటే నూతిలో దూకేవాడు ► నిజంగా చంద్రబాబుకు సిగ్గుంటే తన హయాంలో జరిగిన కాల్ మనీ వ్యవహారానికి, వందల మంది మీద కాల్ మనీ అత్యాచారాలకు బాధ్యత వహించి ఏ నూతిలోనో దూకేవాడు. అటువంటిది ఆయనకు ఏదీ లేదు. అందుకే ఈ సిగ్గుమాలిన మూకనంతా రంగంలోకి దింపి.. మహిళా పక్షపాత ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు మాట్లాడిస్తున్నారు. ► బీసీ సామాజిక వర్గానికి చెందిన పార్లమెంట్ సభ్యుడిపై టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు దారుణం. నారా లోకేష్ రాసలీలల గురించి ఎందుకు ప్రస్తావించరు? లోకేష్ స్విమ్మింగ్ పూల్లో మందు తాగుతూ ఒకరితో, సంకలో మరొకరితో కలిసి ఉన్న ఫొటోలపై టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు కేసీఆర్ ముందు మోకాళ్లపై కూర్చోవడం నిజం కాదా? ► మా సంక్షేమ పథకాల్లో ఒక అమ్మ ఒడి, ఒక ఆసరా, ఒక చేయూత వంటి పథకాలు మహిళలకు ఇస్తున్న ప్రభుత్వం మీద సంక్షేమం, అభివృద్ధిలో పోటీపడలేకే ఈ సిగ్గులేని వ్యవహారం చేస్తున్నారు. ఇందులో రాజకీయ కుట్ర ఉంటే కూడా చర్యలు తప్పవు. -
పేదింటి తల్లిదండ్రులు, పిల్లల అభిలాషకు విలువనిచ్చిన గొప్ప వ్యక్తి సీఎం జగన్
-
కుటుంబంతో వెళ్తే ఎందుకింత కుళ్లు?
సాక్షి, అమరావతి/కడప కార్పొరేషన్: టీడీపీ అధికారంలో ఉండగా ఐదేళ్ల పాటు విదేశీ పర్యటనలు, గ్రాఫిక్స్తో కాలం గడిపిన చంద్రబాబు ఏం ఒరగబెట్టారని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. దోచుకున్న ప్రజాదనాన్ని దాచుకోవడానికే చంద్రబాబు 38 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారని పేర్కొంది. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు కడపలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. దోపిడీదారులతో కలసి బాబు పర్యటన రాష్ట్రంలో పెట్టుబడులకున్న అపార అవకాశాలను వివరించి పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే లక్ష్యంతోనే సీఎం వైఎస్ జగన్ దావోస్ వెళ్లారని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. కుటుంబంతో కలిసి వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. అల్జీమర్స్ రోగి చంద్రబాబు, కడుపుబ్బరం బాధితుడు యనమల సీఎం పర్యటనపై కుళ్లుతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. దోపిడీదారులైన సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులను దావోస్ తీసుకెళ్లిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు బుల్లెట్ రైలు పక్కన ఫొటో దిగి రాష్ట్రానికి వచ్చేస్తోందంటూ మభ్యపుచ్చారని విమర్శించారు. దావోస్లో రాష్ట్ర ప్రభుత్వం ఆరు ఒప్పందాలు చేసుకోవడం, పెట్టుబడులపై చర్చిస్తుండటాన్ని చూసి ఓర్వలేక ఇలా మాట్లాడుతున్నారన్నారు. సొంత కుటుంబ సభ్యుడైనా.. సంక్షేమాభివృద్ధి పథకాలతో సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్ను సామాజిక న్యాయ నిర్మాతగా ప్రజలు ప్రశంసిస్తున్నారని చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమేనని విశ్వసించే సీఎం జగన్ సొంత కుటుంబ సభ్యుడిపై ఆరోపణలు వస్తే వెంటనే కేసు నమోదు చేయించి అరెస్టుతోపాటు జిల్లా నుంచి బహిష్కరణకు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్పై ఆరోపణలు రాగానే 302 సెక్షన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసుల నమోదుకు ఆదేశించారన్నారు. దళితులను దూషించి మొసలి కన్నీళ్లు చంద్రబాబు మాదిరిగా జగన్ దొంగ పర్యటనలు చేయట్లేదని ఎమ్మెల్యే సుధాకర్బాబు పేర్కొన్నారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని అసమర్థుడు పట్టాభిరాం అని దుయ్యబట్టారు. విదేశీ పర్యటనల ద్వారా చంద్రబాబు ఎన్ని పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చారని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. -
రేపల్లె ఘటన బాధితురాల్ని పరామర్శించిన మంత్రి సురేష్, బాలినేని
సాక్షి, ఒంగోలు: రేపల్లెలో మహిళపై అత్యాచారం దురదృష్టకర ఘటన అని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్లో బుధవారం వారు బాధితురాలిని పరామర్శించారు. టీడీపీ నేతలు తమాషాలు చేస్తే చర్యకు ప్రతి చర్య ఉంటుందని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రతిపక్షాలు ఇలాంటి ఘటనల్లోనూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడటం తగదన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. బాధితురాల్ని పరామర్శించిన వారిలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బుర్రా మధుసూధన్ యాదవ్, టీజేఆర్ సుధాకర్ బాబు ఉన్నారు. చదవండి: (ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు: మంత్రి కాకాణి) -
ఇంత చీప్ ట్రిక్స్ ఎందుకు బాబూ?
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ తీరును వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్బాబు, జోగి రమేష్ తీవ్రంగా తప్పుబట్టారు. ఒక అబద్ధాన్ని అదే పనిగా చెబుతూ... దాన్ని నిజం చేయడానికి ఆ పార్టీ ఎంతకైనా దిగజారుతోందని మండిపడ్డారు. గురువారం వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలిలా ఉన్నాయి. ► జంగారెడ్డి గూడెమేమీ పల్లెటూరు కాదు. 55 వేలకు పైగా జనాభా ఉన్న మున్సిపాలిటీ. డీఎస్పీ స్థాయి అధికారితో పాటు పోలీసులు, సచివాలయం.. అందులో మహిళా పోలీసులు.. ఇలా పెద్ద వ్యవస్థే ఉంది. అలాంటి చోట ఎవరికీ తెలియకుండా సారా కాయటం సాధ్యమా? ► ఈ ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయని ఆరోపిస్తున్నది మీరే. సారా పెరిగిపోయిందంటున్నదీ మీరే! మద్యం అమ్మకాలు అంతలా పెరిగినప్పుడు సారా కూడా పెరిగిందని చెప్పటం పరస్పర విరుద్ధం కాదా? ఎందుకీ దివాలాకోరుతనం? ► మద్యం వినియోగం తగ్గించడానికి మేం ఆరంభం నుంచీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది నిజం కాదా? షాక్ కొట్టేలా రేట్లు పెట్టాం. ప్రైవేటుకిస్తే బెల్టు షాపుల నియంత్రణ కష్టమని భావించి మద్యం దుకాణాలను ప్రభుత్వమే తీసుకుంది. షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్ రూమ్లనూ రద్దు చేశాం. మద్యం రేట్లు పెంచారు కనక అక్రమ మద్యం, నాటుసారా పెరుగుతోందని విమర్శలకు దిగిందీ మీరే. ఇçప్పుడు రేట్లు తగ్గించినా కూడా నాటు సారాను ప్రోత్సహిస్తున్నామని ఆరోపిస్తున్నదీ మీరే! బుద్ధుండాలి బాబూ? ► స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను (ఎస్ఈబీ) ఏర్పాటు చేసింది అక్రమ మద్యాన్ని, నాటు సారాను అడ్డుకోవటానికే కదా? ఉక్కుపాదం మోపుతూ ఎస్ఈబీ 13 వేలకు పైగా కేసులు పెట్టింది. ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం కాదా? ఏం.. సారా గతంలో లేదా? ఎప్పట్నుంచో ఉందన్నది అందరికీ తెలుసు. కట్టడి చేయటానికి మేం చిత్తశుద్ధితో శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సహజ మరణాలను సారా మరణాలుగా చిత్రీకరించడానికి మీరు ఇంత కుట్రలకు దిగటమే దారుణం. ► ఈ మరణాలేమైనా ఒక్కరోజులో జరిగాయా? 3–4 వారాల వ్యవధిలో జరుగుతూ వస్తున్నాయి. శవాలు ఎప్పుడో పూడ్చేశారు. అయినా కానీ నిజానిజాలు తేల్చాలన్న చిత్తశుద్ధితో ప్రభుత్వం కొన్ని శవాలను వెలికి తీయించి పరీక్షలకు పంపించింది. సంఘటన జరిగిన వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి అక్కడకు వెళ్లారు. మీరేమో 26 మంది చనిపోయారంటారు. మీ అచ్చెన్నాయుడేమో 15 మంది అంటూ ఓ జాబితా విడుదల చేశాడు. రేపు మరో నాయకుడొచ్చి మరో సంఖ్య చెబుతాడు. అంటే మీకు నిజాలతో పని లేదన్నట్టేగా? ప్రభుత్వంపై, సీఎంపై నోటికొచ్చిన విమర్శలు చేయటమే మీ ఉద్దేశమని తెలియటం లేదా? ఛీ.. ఇంత దిగజారిపోతారా బాబూ..!! -
అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు
-
చంద్రబాబు డైరక్షన్... వీళ్ళ ఓవర్ యాక్షన్
-
అమరావతి పరిరక్షణ పేరుతో టీడీపీ డ్రామాలు
-
‘అమరావతి పరిరక్షణ పేరుతో టీడీపీ డ్రామాలు’
సాక్షి, ప్రకాశం జిల్లా: అమరావతి పరిరక్షణ పేరుతో టీడీపీ డ్రామాలాడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుధాకర్బాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాదయాత్రను వైఎస్సార్సీపీ నేతలు ఆపలేదన్నారు. టీడీపీ వాళ్లు దుష్ఫ్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ సంక్షేమ పాలనను చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. పాదయాత్రకు ప్రజామద్దతు లేదని.. కేవలం టీడీపీ కార్యకర్తలు మాత్రమే రోడ్లపై నడుస్తున్నారన్నారు. పాదయాత్ర పేరుతో అశాంతి రేపాలని చూస్తే తిప్పి కొడతామని సుధాకర్బాబు హెచ్చరించారు. -
‘రైతుల పాదయాత్ర పేరుతో టీడీపీ రాజకీయ యాత్ర’
-
రైతుల పాదయాత్ర పేరుతో రాజకీయ యాత్ర
సాక్షి, అమరావతి: రాజధానిపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. శాసన రాజధానిగా అమరావతి ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టంచేశారు. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి కోసమే మూడు రాజధానులపై సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. రైతుల పాదయాత్ర పేరుతో టీడీపీ రాజకీయ యాత్ర చేస్తోందని.. యాత్ర పూర్తిగా పసుపుమయమై సాగుతోందని దుయ్యబట్టారు. బినామీల మేలు కోసమే చంద్రబాబు తాపత్రయం అని.. ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబుకు ఇంకా బుద్ధిరాలేదని ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం సుధాకర్బాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు చంద్రబాబు నిరంతరం అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం తప్పా? అని ప్రశ్నించారు. స్థానికంగా మద్దతు లేకపోవడంవల్లే పాదయాత్రకు ఇతర ప్రాంత నేతలను తరలిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అలజడికి చంద్రబాబు కుట్ర ఇది పాదయాత్ర కాదని.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై దాడి అని సుధాకర్బాబు అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా అలజడి సృష్టించేందుకే బాబు కుట్ర చేస్తున్నారని.. ఆయన విషకౌగిలిలో, అమాయకులైన రైతులు చిక్కుకుపోయి విలవిల్లాడుతున్నారన్నారు. అసలు ఈ పాదయాత్ర ద్వారా ఏం జరుగుతుందనే విషయాన్ని సంతనూతలపాడు నియోజకవర్గంలో చూశామని తెలిపారు. చదవండి: కుప్పంలో కొత్త నాటకం.. టీడీపీ సానుభూతి డ్రామా పేద ప్రజల బాగు కోసం జగన్ ఆరాటం నిజానికి.. చంద్రబాబు తన బినామీల భూముల కోసం ఆరాటపడుతుంటే, సీఎం జగన్ పేద ప్రజల బాగు కోసం తపన పడుతున్నారని చెప్పారు. బాబు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే పోరాటం చేస్తుంటే, ముఖ్యమంత్రి జగన్ అన్ని ప్రాంతాలకు సమానమైన న్యాయం జరిపించేందుకు పోరు సల్పుతున్నారన్నారు. అమరావతి ప్రాంతంలోని గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లను ప్రజలు వైఎస్సార్సీపీకి కట్టబెట్టారని.. అయినా చంద్రబాబుకు ఇంకా సిగ్గు రాకపోవడం దురదృష్టకరమని ఆయనన్నారు. చదవండి: టీడీపీ తప్పుడు ప్రచారం.. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ -
‘రైతుల పాదయాత్ర కాదు.. టీడీపీ రాజకీయ యాత్ర’
సాక్షి, ప్రకాశం జిల్లా: అమరావతి రైతుల పాదయాత్రపై ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు.. ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్, ఎస్పీ మలికా గార్గ్లకు ఫిర్యాదు చేశారు. అమరావతి రైతుల పాదయాత్రను టీడీపీ రాజకీయ యాత్రగా మార్చివేసిందని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికలు ఉన్న ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల మీదగా టీడీపీ పాదయాత్ర మార్చాలని ఆయన ఎస్పీని కోరారు. చదవండి: 'పల్లె..' ఇవేం నీతిమాలిన పనులు?.. ఆడియో వైరల్ రైతుల పాదయాత్రలా కాకుండా టీడీపీ రాజకీయ యాత్రగా మార్చి హంగామా చేస్తున్నారని ధ్వజమెత్తారు. 157 మందితో పాదయాత్రకు హైకోర్టు అనుమతిస్తే 2 వేల మందితో పాదయాత్ర చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. రైతుల యాత్రకు మేము వ్యతిరేకం కాదని, యాత్ర రాజకీయ రంగు పులుముకుందని, దానికి మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. -
ఏపీలో ముందే వచ్చిన దీపావళి: టీజేఆర్ సుధాకర్ బాబు
-
లోకేశ్ అసమర్థుడయ్యాడనే.. బాబులో తీవ్ర అసహనం
సాక్షి, అమరావతి: తనయుడు లోకేశ్ చేతగాని, ఎందుకూ పనికిరాని అసమర్థుడయ్యాడన్న అక్కసుతోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబులో అసహనం పతాకస్థాయికి చేరుకుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఈ అసహనాన్ని ఆయన రాష్ట్ర ప్రజలపై ద్వేషంగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. అందుకే అసభ్యంగా మాట్లాడేవారిని రాష్ట్రం మీదకు వదిలి.. సీఎం జగన్మోహన్రెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతిలో నక్కా ఆనందబాబు, విశాఖలో అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మాట్లాడే విధానం ఉగ్రవాదుల దండు మాట్లాడినట్లు ఉందన్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడే మాటలేనా అవి అని సుధాకర్ ప్రశ్నించారు. టీడీపీ నేతలతో చంద్రబాబు ఇలా మాట్లాడిస్తే ఇక ఎంతమాత్రం తాము చూస్తూ ఊరుకోబోమని సుధాకర్ హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాబు క్షమాపణ చెప్పాలి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ సహేతుకమైన, అర్థవంతమైన విమర్శలు చేస్తే అర్థముంటుందని.. కానీ, అందుకు భిన్నంగా, ప్రతిరోజు ఒక సమూహంతో రాష్ట్రం నలుమూలలా ప్రెస్మీట్లు పెట్టించి ఉద్దేశ్యపూర్వకంగా నోటికి అడ్డూఅదుపు లేకుండా ముఖ్యమంత్రిని తిట్టిస్తున్నారని సుధాకర్బాబు మండిపడ్డారు. ఈ రోజు సీఎం జగన్ను ఉద్దేశించి టీడీపీ నేత పట్టాభి మాట్లాడిన మాటలను ప్రజలు జీర్ణించుకోలేకపోయారన్నారు. తక్షణమే బాబు క్షమాపణ చెప్పాలని.. సీఎం జగన్ను అరే అని.. బోషడికే అన్న వారి మీద సుమోటోగా డీజీపీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, సీఎం జగన్పై ప్రెస్మీట్లు పెట్టి ఏకవచనంతో తిట్టేవారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ దుర్మార్గాలను వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు సహనంతో భరిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీగా టీడీపీ విమర్శలు చేస్తే సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. కానీ, సీఎం జగన్ను ఉద్దేశించి నీచంగా మాట్లాడితే సహించబోమని స్పష్టంచేశారు. రెండున్నర ఏళ్లుగా ఇలా చేస్తున్నా వైఎస్సార్సీపీ శ్రేణులు సహనంతో ఉన్నాయని సుధాకర్ చెప్పారు. నిజానికి.. చంద్రబాబు ఒక స్క్రిప్ట్ రాసుకుని హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారని.. పార్టీ ఆఫీసుకు రాకుండా ఇంట్లోనే ఉండి పట్టాభితో అసభ్య పదజాలంతో సీఎంను ఉద్దేశించి మాట్లాడించారన్నారు. రాష్ట్రంలో అల్లకల్లోలానికి బాబు కుట్ర రాష్ట్రాన్ని ఏదో ఒక విధంగా అల్లకల్లోలం చేయాలని బాబు కుట్ర పన్నారని సుధాకర్ ఆరోపించారు. చంద్రబాబు కూడా చాలా ఏళ్లు సీఎంగా ఉన్నారని.. పార్టీ అధికార ప్రతినిధులతో ఎలా మాట్లాడించాలో ఆయనకు తెలీదా అని ప్రశ్నించారు. పట్టాభి వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించకుండా.. ఆయనతో క్షమాపణ చెప్పించకుండా పార్టీ ఆఫీసుకొచ్చి ఉద్రిక్త వాతావరణం సృష్టించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ అధినేత చౌకబారు రాజకీయానికి తెరలేపారని మండిపడ్డారు. బాబు, లోకేశ్ డైరెక్షన్లోనే టీడీపీ నేతలు సీఎం జగన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారని.. వాటికి ఫుల్స్టాప్ పెట్టాలని తాము కోరుతున్నామన్నారు. పట్టాభి అసహ్యకర మాటలను చంద్రబాబు ఖండించకుండా బలగాల కోసం కేంద్ర హోంమంత్రికి ఫోన్ చేయటం ఏమిటన్నారు. సీఎం జగన్ ఏనాడు హింసకు ప్రోత్సహించలేదని సుధాకర్బాబు తెలిపారు. జగన్ లాంటి నేతను ప్రజలు కోరుకుంటున్నారు చంద్రబాబులో అసహనం ఎక్కువయ్యే పట్టాభి వంటి వారితో పదేపదే సీఎం వైఎస్ జగన్ను, మంత్రులను కుక్కలు, పందులు అంటూ తిట్టిస్తున్నారన్నారు. అయినా.. ముఖ్యమంత్రి స్థాయిని బాబు ఇంచు కూడా తగ్గించలేరని తెలిపారు. 30 లక్షల ఇళ్ల స్థలాలిచ్చి వాటిల్లో ఇళ్లు నిర్మిస్తున్న సీఎం జగన్ లాంటి నాయకుడిని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. కరోనా మహమ్మారితో ప్రపంచమంతా తలకిందులవుతుంటే, ఈ రాష్ట్రంలోని నిరుపేదలకు, ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నం పెట్టే నాయకుడిని ప్రజలు జగన్లో చూసుకుంటున్నారని తెలిపారు. -
‘కొడుకు చేతకానివాడు.. ఫ్రస్టేషన్లో చంద్రబాబు’
సాక్షి, అమరావతి: టీడీపీ నేతలు నోటికి హద్దూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు చంద్రబాబు, లోకేష్కు ప్రజలే సమాధానం చెప్తున్నారు. ఓటమిని చంద్రబాబు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. (చదవండి: అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలి: ఎంపీ అవినాష్రెడ్డి) ‘‘చంద్రబాబుతో పోలిస్తే జంతువులు కూడా సిగ్గుపడతాయి. కొడుకు చేతకానివాడని చంద్రబాబు ఫ్రస్టేషన్లో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్కు చంద్రబాబు అసలు పోటీనే కాదు. టీడీపీ నేతలు ఉగ్రవాదులు మాట్లాడే భాష వాడుతున్నారు. సీఎం జగన్ పాలనలో దళారులు లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కరోనా సంక్షోభంలోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదు. ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లోకేష్ నాయకత్వాన్ని టీడీపీ నేతలే అంగీకరించడం లేదని’’ సుధాకర్బాబు ఎద్దేవా చేశారు. చదవండి: ఆదినారాయణరెడ్డిని తరిమికొట్టాలి: నారాయణస్వామి -
వెలిగొండపై మాట్లాడే అర్హతే టీడీపీ నేతలకు లేదు
ఒంగోలు: వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హతే టీడీపీ నేతలకు లేదని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, మార్కాపురం ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్బాబు, కుందురు నాగార్జునరెడ్డి చెప్పారు. వైఎ స్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాలో అభివృద్ధి జరగలేదని, వెలిగొండ ప్రాజెక్టును ప్రభుత్వం ప ట్టించుకోవడం లేదంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాయడంపై మండిపడ్డారు. ఒంగోలులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం వారు మాట్లాడారు. చంద్రబాబు స్క్రిప్టుపై సంతకాలు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు చేతగానివారని మరోమారు నిరూపించుకున్నారని విమర్శించారు. లేఖలు రాయడం కాదని, చేతనైతే చంద్రబాబు ఐదేళ్ల పాలన, తమ ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనపై ఒంగోలు చర్చిసెంటర్లో మీడియా సాక్షిగా బహిరంగచర్చకు రావాలని సవాల్ చేశారు. బాబు ఐదేళ్ల పాలనలో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ను 3.300 కిలోమీటర్లు మాత్రమే తవ్వారని, తమ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే 3.500 కిలో మీటర్లు తవ్వి మొదటి టన్నెల్ను పూర్తిచేశామని చెప్పారు. బాబు పాలనలో వెలిగొండకు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే రూ.700 కోట్లు కేటాయించిందని తెలిపారు. వెలిగొండ కోసం అంటూ దీక్షలు చేయడం కాదని, చేతనైతే ఎందుకు నిర్లక్ష్యం చేశారో చెప్పాలంటూ బాబును నిలదీయాలన్నారు. రామాయపట్నం పోర్టు, మైనింగ్ యూనివర్సిటీ, ఆసియా పేపర్మిల్లు, దొ నకొండ సెజ్లో విమాన విడిభాగాల పరిశ్రమలు ఎ క్కడ నిర్మించారో చూపించాలన్నారు. శనగలన్నీ కో ల్డు స్టోరేజీల్లో ఉండిపోతే క్వింటాలుకు రూ.4,750 చొప్పున తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. పొగాకు రైతుకు కిలోకి కనీసం రూ.110 ఇప్పించామని వారు పేర్కొన్నారు. -
పేరులో అన్నం.. నోట్లో అశుద్ధం!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన దుర్భాషలను ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు.. జోగి రమేష్, టీజేఆర్ సుధాకర్ బాబు, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఆరిమండ వరప్రసాద్రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో గురువారం వారు మాట్లాడుతూ.. టీడీపీకి చెందిన ఈ వెధవకు సీఎం జగన్ గురించి మాట్లాడే స్థాయి లేదన్నారు. అయ్యన్నపాత్రుడు పేరులో అన్నం ఉంది గానీ.. నోట్లో ఉన్నదంతా అశుద్ధమేనని విరుచుకుపడ్డారు. ఈ రోజు నుంచి అయ్యన్నను అశుద్ధంపాత్రుడుగా పిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారం పోయిందని రగిలిపోతున్న ఈ గాడిద గురించి ఉత్తరాంధ్ర ప్రజలు చాలా నీచంగా చెబుతారన్నారు. పొద్దున లేస్తే అయ్యన్నపాత్రుడు, ఆయన కొడుకు చేసేదే గంజాయి వ్యాపారమని, ఇది గత రెండున్నరేళ్లుగా బంద్ అయ్యేసరికి అయ్యన్న గాడిదలాగా మారి అరుస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చింతకాయల రూ.కోట్లు దోచుకున్నాడని విమర్శించారు. ఆయన, చంద్రబాబు అవినీతిని ప్రభుత్వం బయటపెడుతున్నందుకే దూషణలకు దిగుతున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు లోకేశ్ డైరెక్షన్ మేరకే చింతకాయల విమర్శలకు దిగారన్నారు. ఆయనకు సిగ్గు, శరం ఉంటే, నిజంగా మనిషి అయితే మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్యకు చంద్రబాబు కారణమో, కాదో చెప్పాలన్నారు. కోడెలను చంద్రబాబు పొట్టనపెట్టుకున్నారని తెలుగు ప్రజలు కోడై కూస్తున్నారని తెలిపారు. అయ్యన్న తిట్టాల్సింది.. చంద్రబాబును, లోకేశ్నేనని చెప్పారు. నర్సీపట్నం ప్రజలు అయ్యన్న వ్యాఖ్యలతో సిగ్గుపడుతున్నారన్నారు. హైకోర్టు.. తన తీర్పుతో చంద్రబాబు, లోకేశ్లను చాచి లెంపకాయ కొట్టిందని.. దాన్ని మళ్లించడానికే ఇలా దూషణలకు దిగాడన్నారు. -
రఘురామ కృష్ణరాజుపై ఎమ్మెల్యే టిజేఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం
-
ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టింది చంద్రబాబేనని, ఆయనే ప్రత్యేక హోదా ద్రోహి అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో ఉన్న వైఎస్సార్సీపీని తప్పుపట్టే స్థాయి టీడీపీకి లేదన్నారు. తాడేపల్లిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా గురించి అచ్చెన్నాయుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. నాడు బీజేపీతో జత కట్టి, హోదాకు బదులు ప్యాకేజీ బాగుందన్న చంద్రబాబు మాటలను ఆంబోతు అచ్చెన్నాయుడు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోరుతూ లోక్సభ నుంచి వైఎస్సార్సీపీ ఎంపీలు వాకౌట్ చేసిన విషయాన్ని అచ్చెన్నాయుడు మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు మర్చిపోరన్నారు. ప్రత్యేక హోదా కోసం నాడు వైఎస్సార్సీపీ ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామా చేయడం వాస్తవం కాదా అని నిలదీశారు. ఇసుక తవ్వకాల్లో రూ.10 వేల కోట్ల దోపిడీ జరిగినట్టు టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వ్యాఖ్యల ద్వారా టీడీపీకి చెందిన బ్రోకర్లను, దళారులను, జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ, దొంగల ముఠాలను ఇసుక రీచ్లలో పెట్టి ఐదేళ్లలో రూ.50 వేల కోట్లను స్వాహా చేసినట్టు ఒప్పుకున్నట్టేనని అర్థమవుతోందన్నారు. ఇసుక ఎక్కడైనా ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ అడిగినా, వసూలు చేసినా వెంటనే ఫిర్యాదు చేయడం కోసం టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని చెప్పారు. -
‘క్షుద్ర రాజకీయాలకు ఆయన బలి పశువు’
సాక్షి,తాడేపల్లి: టీడీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీఐ రామకృష్ణ చీఫ్ గెస్ట్గా మాట్లాడినట్లుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీపీఐ రామకృష్ణ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఎన్నో ఉద్యమాలు వైఎస్సార్సీపీ చేపడితే ఏ ఒక్క రోజు కూడా రామకృష్ణ కలిసి రాలేదన్నారు. అమరావతి భూముల పోరాటాలపై, దళితులపై దాడుల వంటి విషయాల్లో ఏ ఒక్క రోజూ అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదన్నారు. ఈ రోజు దళితులు, మహిళలపై దాడి అంటూ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. భూస్వాములకు రామకృష్ణ మద్దతుగా నిలుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఏ ఒక్క రోజు కూడా ఆయన మాట్లాడలేదని ధ్వజమెత్తారు. ‘‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియానా లేక చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియానా’’ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసే జుగుప్సాకర రాజకీయాలకు ఆయన సాక్షిగా నిలుస్తున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయనకు సీపీఐ వత్తాసు పలికిందని, బాబు హయాంలో దళితులపై దాడులు జరిగితే నోరెందుకు ఎత్తలేదని ఆయన ప్రశ్నించారు. (చదవండి: బాబు ప్రయోజనాల కోసమే రౌండ్టేబుల్ సమావేశం) కేవలం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే ఆ రౌండ్ టేబుల్ పెట్టినట్లు ఉందని ఆయన నిప్పులు చెరిగారు. చివరికి అమ్మ ఒడిని కూడా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు చేసే క్షుద్ర రాజకీయాలకు బలిపశువు అవుతున్నారు. వైఎస్ జగన్పై మతం ముద్ర వేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు నిజంగా ప్రజలలో సమస్య ఉంటే ఇలా పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమం చేయించాల్సిన అవసరం ఏముంది...? ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. రాజ్యసభ ఇస్తానని రోడ్డు పైన నిలబెట్టిన విషయం వర్ల రామయ్య మర్చిపోయారా..? దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని చంద్రబాబు అంటే... ఆ దళితులను గుండెల్లో పెట్టుకున్నారు వైఎస్ జగన్. చంద్రబాబు ట్రాప్లో పడొద్దని సుధాకర్ బాబు హితవు పలికారు. -
బాబు ప్రయోజనాల కోసమే రౌండ్టేబుల్ సమావేశం
సాక్షి, అమరావతి: విజయవాడలో జైభీమ్ పేరుతో ఏర్పాటు చేసిన రౌండ్టేబుల్ సమావేశం ఎవరి ఆత్మగౌరవం నిలబెట్టిందో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న దళిత నేతలు చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ప్రశ్నించారు. దళిత మేధావుల పేరుతో హర్షకుమార్, శ్రావణ్ నిర్వహించిన సమావేశంలో దళిత నేతలందరూ చంద్రబాబు స్క్రిప్ట్నే చదివారని మండిపడ్డారు. బాబు తన చిలుకపలుకులనే వారితో పలికించారని విమర్శించారు. సుధాకర్బాబు ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ► రౌండ్టేబుల్ సమావేశం దళిత ద్రోహి చంద్రబాబు భజన కోసం ఏర్పాటు చేసినట్లు ఉంది. ► దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు అన్నప్పుడు, ఆదినారాయణరెడ్డి, చింతమనేని ప్రభాకర్, ఇతర టీడీపీ నేతలు దళితులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు.. దళిత నాయకులు రౌండ్టేబుల్ సమావేశాలు పెట్టి చంద్రబాబును ఛీ కొట్టాల్సింది. అప్పుడెందుకు వారు ఆ పని చేయలేకపోయారో చెప్పాలి. ► బాబు హయాంలో దళితుల మీద, దళిత మహిళలపై దాడులు, అఘాయిత్యాలు చేసినప్పుడు ఈ రౌండ్టేబుల్ సమావేశాలు ఎందుకు పెట్టలేదు? ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలకు సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎవరేం మేలు చేశారో ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధం. ► చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. బాబు భజన బృందం దళితవాడల్లో కాలుపెడితే దళితులే బుద్ధి చెబుతారు. ► చంద్రబాబు దళితులను వైఎస్సార్సీపీకి దూరం చేయాలని కుట్ర చేస్తున్నారు. ► సీఎం వైఎస్ జగన్ విజయవాడ నడిబొడ్డున బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తున్నారు. దళిత సంక్షేమానికి ఆయన పెద్దపీట వేశారు. ► హర్షకుమార్ స్వలాభం కోసం చంద్రబాబు కాళ్ల మీద పడి దళితుల ఆత్మగౌరవాన్ని సర్వనాశనం చేశారు. ► దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. -
జగన్ను దళితులకు దూరం చేయాలని కుట్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని దళితులపై వైఎస్సార్సీపీ నేతలు దాడులు చేస్తున్నట్లు ప్రతిపక్ష నేత చంద్రబాబు కట్టుకథలు అల్లుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. సీఎం జగన్ను దళిత సమాజానికి దూరం చేసేందుకు ఆయన కుట్ర చేస్తున్నట్లు తెలిపారు. పచ్చ మీడియాను అడ్డుపెట్టుకుని ఆయన నీచరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దళితులను ఘోరంగా అవమానించిన చంద్రబాబును ఏ దళితుడూ నమ్మడని.. సీఎం జగన్పై బాబు అండ్ కో అడుగడుగునా కుట్రపూరిత రాజకీయం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా దళితులను దగా చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే దళిత సమాజం మీద కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు కొన్ని కార్పొరేట్ శక్తులు యత్నిస్తున్నాయని తెలిపారు. దళితులపై దాడుల గురించి బాబు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ► చంద్రబాబు దుష్ట సమూహంతో ఈ రాష్ట్రానికి చేటు. అంబేడ్కర్ను ఎంత ప్రేమిస్తామో.. సీఎం జగన్నూ దళితులంతా అలాగే ప్రేమిస్తారు. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నరోజే చంద్రబాబు దళితులకు శాశ్వత శత్రువుగా మారారు. దళితులపైన చంద్రబాబుది వ్యవస్థాపరమైన దాడి. దళితులపై ఎవరు దాడులకు పాల్పడినా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. టీడీపీలో ఉన్న దళిత నేతలకు ధైర్యం ఉంటే చంద్రబాబును నిలదీయాలి. ► 54 వేల మంది బడుగు, బలహీన వర్గాలకు రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నారు? ► దళితులపై దాడులు చేసిన వారిపై మా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. చంద్రబాబు హయాంలో జరిగిన కారంచేడు సంఘటనను దళిత జాతి ఇంకా మరిచిపోలేదు. -
పంచ భూతాలను చంద్రబాబు దోచుకున్నారు..
-
‘సీఎం వైఎస్ జగన్పై ఎల్లో మీడియా కుట్ర’
సాక్షి, తాడేపల్లి: దళితులపై వైఎస్సార్సీపీ నేతలు దాడులు చేస్తున్నట్లు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కట్టు కథలు చెబుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎల్లో మీడియా ద్వారా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘తన పాలనలో దళితుల భూములు లాక్కున్న చంద్రబాబుకు ఇప్పుడు వారిపై ప్రేమ పుట్టుకొచ్చింది. సీఎం జగన్కు దళితులను దూరం చేసేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, సాంబశివరావు, వెంకటకృష్ణ వీరు చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి వెంకట కిషోర్, నిమ్మగడ్డ రమేష్కు చంద్రబాబు మద్దతు పలుకుతున్నారు. వీరంతా ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి గద్దె దింపారు. తమ రాజకీయ స్వార్థం కోసం ఇప్పుడు దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నారు. అధికారం కోల్పోయిన చంద్రబాబును ఈ శక్తులు మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాయని’ ఆయన నిప్పులు చెరిగారు. తమ దోపిడీకి చంద్రబాబు ద్వారా రాచమార్గం వేసుకోవాలని చూస్తున్నారని, పంచ భూతాలను టీడీపీ నేతలు దోచుకున్నారని విమర్శించారు. (చదవండి: చంద్రబాబు మమ్మల్ని రెచ్చగొట్టారు: పంచకర్ల) ‘‘గరికపర్రులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఊరు నుంచి దళిత కుటుంబాలను టీడీపీ నేతలు బహిష్కరించారు. జెర్రిపోతులపాలెంలో దళిత మహిళను జుట్టు పట్టుకుని కొట్టారు. దళితులు శుభ్రంగా ఉండరని ఆదినారాయణ రెడ్డి హేళన చేశారని’’ సుధాకర్ బాబు గుర్తు చేశారు. దళితులు గురించి చంద్రబాబు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని, టీడీపీలో కొనసాగే దళిత నేతలు సిగ్గు వదిలేసుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. టీడీపీలో ఉన్న దళిత నేతలకు ధైర్యం ఉంటే చంద్రబాబును నిలదీయాలని కోరారు. 54 వేల మంది బడుగు బలహీన వర్గాలకు రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఎందుకు చంద్రబాబు అడ్డుకున్నారని ప్రశ్నించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డున సీఎం జగన్ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. దళితులపై దాడులు చేసిన వారిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చంద్రబాబు హయాంలో జరిగిన కారంచేడు సంఘటనను దళిత జాతి ఇంకా మరిచిపోలేదని ఎమ్మెల్యే సుధాకర్ బాబు పేర్కొన్నారు. -
దళితులపై చంద్రబాబుది కపట ప్రేమ
-
‘అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా రాజకీయానికే’
సాక్షి, తాడేపల్లి : దళితులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కపట ప్రేమ చూపిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు విమర్శించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా చంద్రబాబు రాజకీయానికి వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దళితులకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుపడ్డారని మండిపడ్డారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్న నాయకుడు సీఎం జగన్ అని సుధాకర్ ప్రశంసించారు. (‘టీడీపీకి మిగిలింది ఆ ఒక్కటే’) -
సీఎం జగన్పై ఎమ్మెల్యేల ప్రశంసలు
సాక్షి, తాడేపల్లి: ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్’ (ఆప్కాస్)ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, టీజేఆర్ సుధాకర్ బాబు పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు. పాదయాత్రలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలు, కష్టాలు తెలుసుకున్న వైఎస్ జగన్ వారి కష్టాలు తీర్చడానికి ఆప్కాస్ ఏర్పాటు చేశారని అన్నారు. చంద్రబాబు పాలనలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు లంచాలు ఇచ్చి ఇబ్బందులు పడేవారని జోగి రమేష్ గుర్తు చేశారు. ఉద్యోగంలో చేరినా జీతాలు సమయానికి రాక తీవ్ర తీవ్ర కష్టాలు పడ్డారని తెలిపారు. టీడీపీ హయాంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు వందల కోట్ల రూపాయలు తీనేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం అవకాశం కల్పించే విధంగా సీఎం నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు. అందులోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారని వెల్లడించారు. బీసీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, యనమల రామకృష్ణుడు అనడం విడ్డూరంగా ఉందని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. రూ.151 కోట్ల అవినీతికి పాల్పడ్డ అచ్చెన్నాయుడిని అరెస్టే చేస్తే తప్పా? అని ఆయన ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు దోచుకున్న సొమ్ములో చంద్రబాబు, లోకేష్కు వాటా ఉందని అన్నారు. మచిలీపట్నంలో బలహీన వర్గాల నేతగా ఎదుగుతున్న మోకా భాస్కర్ రావును హత్య చేయించారని ఎమ్మెల్యే ఆరోపించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో మోకా భాస్కర్ రావు హత్యకు కుట్ర జరిగిందని పేర్కొన్నారు. వెంటనే కొల్లు రవీంద్రను అరెస్టు చేయాలని జోగి రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. (చదవండి: మరో హామీని నెరవేర్చిన సీఎం జగన్) దేవినేనివి పనికిమాలిన మాటలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, దాని ద్వారానే వారికి జీతాలు పంపిణీ చేయడం అద్భుతమైన చర్య అని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో డబ్బులు ఇస్తేనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగం వచ్చేదని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ పనితీరు చూసి ఇతర రాష్ట్రాలు ఆశ్చర్య పోతున్నాయని అన్నారు. దేవినేని ఉమా పనికిమాలిన వాడని ఎమ్మెల్యే సుధాకర్బాబు విమర్శించారు. అందుకే అన్నీ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దల గురించి తెలుగుదేశం నాయకులు పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నారని, ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని సుధాకర్బాబు హెచ్చరించారు. (చదవండి: కళాఖ్యాతి.. గడప దాటి) -
‘టీడీపీకి మిగిలింది ఆ ఒక్కటే’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయిన ఆరునెలలు ముందుగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘నేతన్న నేస్తం’ అందించిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు రూ.24 వేలు ఇచ్చినందుకు ఆయన సీఎం వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేశారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం చేనేతలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ధర్మవరంలో ఇచ్చిన మాటను సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తన పాలనతో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని తెలిపారు. సీఎం నేతృత్వంలో కొత్త పథకాలు పరంపర కొనసాగుతుందని సుధాకర్ బాబు పేర్కొన్నారు. (శాసనసభ నిర్ణయమే అంతిమం: స్పీకర్) ‘‘రాజ్యసభ ఎన్నికలతో టీడీపీ పతనం అయ్యింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ బలం 6 కి పెరిగింది. టీడీపీకి ఒక్కటే మిగిలింది. దళితుడైన వర్ల రామయ్యను చంద్రబాబు బలి పశువు చేశారు. ఓడిపోయే సీటు వర్లకు ఇచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు దళితులకు రాజ్యసభ సీట్లు ఇవ్వలేదు. ఆయన సామాజిక వర్గం వారికే చంద్రబాబు రాజ్యసభ స్థానాలు కట్టబెట్టారు. ఆదిరెడ్డి భవాని ఓటు తప్పుగా వేసిందో, ఉద్దేశపూర్వకంగా వేసిందో తరువాత తెలుస్తుంది. దళితులైన మోత్కుపల్లి, పుష్పరాజ్, వర్లకు రాజ్యసభ సీటు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని’ సుధాకర్బాబు దుయ్యబట్టారు. గెలిసే సీటు ఆయన సామాజిక వర్గం వారికి, ఓడిపోయే సీటు దళితులకు ఇచ్చారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. లోకేష్ ను ఎందుకు రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి నిలపలేదని ప్రశ్నించారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి రాజకీయం చేస్తున్నారని సుధాకర్బాబు నిప్పులు చెరిగారు. ('కొడుకు విప్లవ యోధుడిలా కనిపించి ఉంటాడు') -
బాబు.. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్షనేత చంద్రబాబు మెప్పు కోసం వర్ల రామయ్య చాలా కష్టపడుతున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి సంక్షేమ పాలన అందిస్తున్నారని గుర్తు చేశారు. కరోనా వైరస్ కష్టకాలంలో కూడా టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. (టీడీపీ.. ఓ లిటిగెంట్ పార్టీ) చంద్రబాబు డైరెక్షన్లోనే వర్ల రామయ్య లేఖలు రాశారని సుధాకర్బాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. దళిత జాతిని అవమానించిన చంద్రబాబును వర్ల రామయ్య ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. చంద్రబాబు వ్యాఖ్యలను దళిత జాతి ఎప్పటికీ మరిచిపోదన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే అడ్డుకుంటారా అని తీవ్రంగా ప్రశ్నించారు. సీఎం జగన్ కేబినెట్లో దళితులకు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే సుధాకర్బాబు గుర్తు చేశారు. -
అదంతా చంద్రబాబు ఆడించిన నాటకమే!
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆడించిన నాటకంలో భాగంగానే విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ మద్యం తాగి వీరంగం చేశారని ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు తన రాజకీయ కుట్రలకు దళితులను బలి పశువులను చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ, ఎమ్మెల్యేలు ఆదివారం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ముగ్గురు ప్రజాప్రతినిధులు ఏమన్నారంటే.. ఆ ఎపిసోడ్ వెనుక చంద్రబాబే: నందిగం ► 2019 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి పోటీ చేసేందుకు డాక్టర్ సుధాకర్ ప్రయత్నించారు. ► అందుకోసం అప్పట్లో డాక్టర్ ఉద్యోగానికి రాజీనామా కూడా చేశారు. టీడీపీ సీటు రాకపోవడంతో రాజీనామా లేఖను వెనక్కి తీసుకున్నారు. డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ వెనకున్న పెద్ద ఆర్టిస్ట్ చంద్రబాబే. దళితుల్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు దుర్మార్గపు రాజకీయం చేస్తున్నారు. ► చంద్రబాబు దళిత ద్రోహి. కుల రాజకీయాలు చేయటంలో దిట్ట. మోసం చేయటం ఆయన పేటెంట్ హక్కు. దళితులకు విలువ లేకుండా చేయాలన్నదే బాబు ఆలోచన. పథకం ప్రకారమే: ఎమ్మెల్యే మేరుగ ► పథకం ప్రకారం డాక్టర్ సుధాకర్ను చంద్రబాబు వాడుకుంటూ బలి పశువును చేస్తున్నారు. ► ఈ నాటకంలో చంద్రబాబు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, టీవీ 5, ఆంధ్రజ్యోతి పాత్ర ఉంది. వారందరిపైనా డీజీపీ విచారణ జరిపించాలి. ► కరోనా కాలంలోనూ ప్రభుత్వం వైరస్ నియంత్రణ సహా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే.. ఎక్కడా ఏమీ అనడానికి అవకాశం లేక డాక్టర్ సుధాకర్ను తీసుకొచ్చి చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు ఈ నాటకానికి తెర తీశారు. చంద్రబాబు స్క్రిప్ట్: ఎమ్మెల్యే టీజేఆర్ ► డా. సుధాకర్ ఆడిన నాటకానికి స్క్రిప్ట్ రచించింది చంద్రబాబే. ఆ స్క్రిప్ట్ అమలు చేయడం కోసం మతిస్థిమితం లేని డాక్టర్ సుధాకర్ను వాడుకున్నారు. ► ఇదంతా చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనతో రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఇలాంటి పద్ధతులను దళిత సమాజం వ్యతిరేకిస్తుంది. ► 16వ తేదీన సంఘటన జరిగితే ఒకరోజు ముందే చంద్రబాబు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇదంతా చంద్రబాబు కార్యాలయంలో తయారైంది. -
మీ మానసిక స్థితి ఏమైంది?
సాక్షి, అమరావతి: ‘గుర్తు పట్టలేని స్థితిలో, గుండు చేయించుకుని ఉన్న డాక్టర్ సుధాకర్ తాగుబోతుగా పట్టుబడి.. పోలీసుల్ని, సీఎంని, మంత్రుల్ని పచ్చి బూతులు తిట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అలాంటి వ్యక్తిని ప్రశ్నించరా? అతన్ని చంద్రబాబు, లోకేష్, నారాయణ ఏ మొహం పెట్టుకొని సమర్థిస్తున్నారు?’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, టీజేఆర్ సుధాకర్ బాబులు మండిపడ్డారు. వీరు కూడా సుధాకర్ తరహా మానసిక స్థితిలో ఉన్నారని భావించాల్సి వస్తుందన్నారు. విశాఖలో సుధాకర్ ప్రవర్తనను వెనకేసుకొస్తూ సమర్థించడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ శనివారం వారు ప్రకటన విడుదల చేశారు. ► సిగరెట్ విసిరేయడం, పోలీసులపై దాడికి ప్రయత్నించడం, రోడ్డుపై న్యూసెన్స్ చేయడం వంటివి చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు వీరోచిత కార్యక్రమాలుగా కనిపిస్తున్నాయా? ► ఈ దుర్మార్గాన్ని కులం పేరుతో సమర్థించడానికి వీరందరికీ నోళ్లు ఎలా వచ్చాయి? అమరావతిలో 55 వేల దళిత కుటుంబాలకు భూములు ఇస్తామని ప్రభుత్వం ముందుకు వస్తే అడ్డుపడిన నీచ చరిత్ర చంద్రబాబుది. ► ఇలాంటి వ్యక్తి 150వ రోజు నిరసన అంటూ.. లేని భావోద్వేగాలను ఉన్నట్టు చూపిస్తున్నారు. దళితులపై ఐదేళ్ల పాటు దాడులు జరుగుతున్నప్పుడు ఈ భావోద్వేగాలు ఏమయ్యాయి? ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా? అని అన్న ఆయనకు ఇప్పుడు దళితులు గుర్తుకొచ్చారా? ► డాక్టర్ సుధాకర్ చేసింది ముమ్మాటికీ తప్పు. దీనికీ, కులానికీ ఎలాంటి సంబంధమూ లేదు. -
‘వారికి వారే అభినందించుకునే దుస్థితి ఏర్పడింది’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ జనరల్ బాడీ తీర్మానాలు దిగజారుడు తీర్మానాలు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు పత్రికా ప్రకటన విడుదల చేశారు. జనరల్ బాడీ మీటింగ్లో టీడీపీ నేతలు దీక్షలు చేసినందుకు వారికి వారే అభినందనలు తెలుపుకోవడం హాస్యాస్పదంగా ఉందని ప్రకటనలో పేర్కొన్నారు.వారు చేసే దొంగ దీక్షలకు వారికి వారే అభినందించుకునే దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. (‘బాబు కరోనా రాజకీయాలు పక్కనపెట్టాలి’) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాము రాసిన లేఖల వల్లే ప్రజలకు మేలు జరిగిందంటూ అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని, చంద్రబాబు నాయుడు భజన కోసమే టీడీపీ జనరల్ మీటింగ్ను ఆన్లైన్లో పెట్టారని విమర్శించారు. అధికారం పోయినా భజన చేయించుకోవాలనే యావ టీడీపీ నేతలకు, బాబు ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. రిటైర్ఢ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి పెన్షన్ చెల్లిస్తామని చెబితే తన లేఖ వల్లే ఇది జరిగిందని పచ్చి అబద్దాలు చెపుతున్నారని ధ్వజమెత్తారు. పొగాకు కొనుగోళ్లు ప్రారంభించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయమని, గుజరాత్ నుంచి మత్స్యకారుల్ని ప్రభుత్వం తీసుకువస్తే దానితో చంద్రబాబుకు ఏమిటి సంబంధం? అని పేర్కొన్నారు. అధికారులు, వాలంటీర్లు, ఉద్యోగులు బయటకు వస్తే వారివల్ల కూడా కరోనా వ్యాపించిందని, ప్రజలకు సాయం చేసిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల వల్లే కరోనా వైరస్ వ్యాపించిందని తప్పు పడుతున్నారని ధ్వజమెత్తారు. (బాబు భయపెడుతుంటే.. జగన్ భరోసా కల్పిస్తున్నారు) హైదరాబాద్లో హెరిటేజ్ ఉద్యోగులకు కరోనా వ్యాపించడానికి కారణం ఎవరంటే చంద్రబాబు ఇంతవరకూ సమాధానం చెప్పలేదని ఎమ్మెల్యేలు ఆరోపించారు. కాగా కరోనాపై పోరాటానికి మద్దతు పలుకుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుద్దాం.. అన్న ఒక వాక్యం కూడా టీడీపీ జనరల్ బాడీ తీర్మానంలో లేదన్నారు. రాష్ట్ర ఆదాయంలో లోటు మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దమన్న ఆలోచన కూడా చంద్రబాబు చేయలేదని, కంటికి కనిపించని వైరస్తో జరుగుతున్న యుద్ధంలో రాజకీయాలు పక్కన పెడదామన్న ఆలోచన కూడా చంద్రబాబుకు లేదు మండిపడ్డారు. అన్ని వర్గాల కోసం డిమాండ్ చేస్తున్నట్లు డ్రామా ఆడితే, దానివల్ల రాష్ట్ర ప్రజలకు ఏం ప్రయోజనమని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. -
నిరుపేదలకు సీఎం జగన్ అండగా ఉన్నారు
-
అన్యాయమైన రాతలు రాస్తూ..
-
టీవీ5, ఏబీఎన్ సంఘవిద్రోహ శక్తులు : సుధాకర్బాబు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు తెలిపారు. రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇంటింటి సర్వే చేస్తున్నట్టు గుర్తుచేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు తొత్తుగా వ్యవహరించారని విమర్శించారు. చంద్రబాబు కావాలనే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు నీచ రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ5, ఏబీఎన్ రాధాకృష్ణ సంఘవిద్రోహ శక్తులని సుధాకర్బాబు వ్యాఖ్యానించారు. అన్యాయమైన రాతలు రాస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని సుధాకర్బాబు విమర్శించారు. చంద్రబాబు మొదటి నుంచి దళిత ద్రోహి అని తెలిపారు. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ను ఎన్నికల కమిషనర్గా నియమిస్తే విమర్శలు చేయడం దారుణమని అన్నారు. దళితులు ఎన్నికల కమిషనర్గా ఉండకూడదా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతానికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేసుకుందని.. దానిని టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని చెప్పారు. ప్రజాప్రతినిధులను అవమానించేలా నిమ్మగడ్డ రమేష్ వ్యవహరించారని అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన నిమ్మగడ్డ రమేష్పై కోర్టుకు వెళ్తామని చెప్పారు. చదవండి : ఏపీలో కొత్తగా 12 కరోనా కేసులు చంద్రబాబు ఆలోచనలు కరోనా కంటే ప్రమాదకరం -
'కే వైరస్ బాధితులే బాబుకు సహకరిస్తున్నారు'
సాక్షి, అమరావతి: కే వైరస్ సోకిన వ్యక్తులు చంద్రబాబుకు సహకరిస్తున్నారని వైఎస్సార్సీపీ సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోవడం ప్రజాస్వామ్యానికి విపత్తు అన్నారు. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబు నైజమన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్బాబు మీడియాతో మాట్లాడుతూ.. 'స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం ఒక విపత్తుగా భావిస్తున్నాం. ఇది కే వైరస్. ఈ వైరస్ సోకి 40 ఏళ్లు దాటింది. ఈ వైరస్ను ఎన్టీఆర్పై రుద్దాలని చూశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబు నైజం. కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేశారు. కే వైరస్ సోకినటువంటి వ్యక్తులు న్యాయ వ్యవస్థలో, పాలన వ్యవస్థల్లో ఉన్నారు. అనేక చోట్ల ఇలాంటి వ్యక్తులు కూర్చొని చంద్రబాబు కుట్రలో భాగస్వాములు అవుతున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కుట్రపూరితమైన, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తున్నారు. చంద్రబాబు కుట్రలను గమనించిన ఆయన సొంత సామాజిక వర్గ ప్రజలు మా నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి మద్దతు పలికారు. మరికొందరు నేతలు వైఎస్ జగన్కు బహిరంగంగా మద్దతు పలకడం శుభపరిణామం. కే వైరస్ పట్టిన వారిని, వ్యవస్థల్లో పని చేసే వారిని చంద్రబాబు వాడుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే కోర్టుకు వెళ్తారు. శాసన సభ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు శాసన మండలిని వాడుకున్నారు. చదవండి: సామాజిక వర్గాలను అడ్డు పెట్టుకొని పెత్తనం ఏంటి? ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడం. మీకు వచ్చిన నష్టం ఏంటి? కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులను అడ్డుకొని ప్రజలను తీరని ద్రోహం చేశారు. వైఎస్ జగన్ సారధ్యంలో నీతి, నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ధీటైన నాయకులుగా ఎదుగుతున్నాం. మీరు మాత్రం అడ్డదారిలో వస్తున్నారు. మీడియాను అడ్డం పెట్టుకొని అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారు. ఎన్నికల్లో వైస్సార్సీపీ ఏకగ్రీవం కావడం చూసి చంద్రబాబు తట్టుకోలేక పోతున్నారు. అందరిని మేనేజ్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. కే వైరస్ సోకిన అధికారుల సమూహాన్ని వాడుకొని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఇదేనా మీ నైజం' అంటూ ఎమ్మెల్యే సుధాకర్బాబు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చదవండి: హింసా రాజకీయాలకు శ్రీరామ్ కుట్రలు -
వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబు నైజం
-
‘ఆ పేరు మొత్తం పవన్ చెడగొట్టుకున్నారు’
సాక్షి, తాడేపల్లి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పవన్ ఏ సృహతో రాజకీయాల్లోకి వచ్చారో అర్ధం కావడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు అన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి పవన్ వ్యాఖ్యలు అర్థరహితమని కొట్టిపడేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతుంటే పవన్కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పేదే పవన్ కల్యాణ్ చేస్తున్నారని విమర్శించారు. చిరంజీవి వల్ల తెచ్చుకున్న పేరు మొత్తం పవన్ చెడగొట్టుకున్నారని పేర్కొన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయ్యంలో సుధాకర్బాబు గురువారం మాట్లాడారు. అప్పుడేం చేశారు.. ‘ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి జరిగితే పవన్ ఎందుకు మాట్లాడలేదు. మహిళా ఎమ్మెల్యేపై దాడి జరిగితే ఎందుకు స్పందించలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరిగితే ఎందుకు నోరు మెదపలేదు. టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. వైఎస్సార్సీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు, పవన్ కల్యాణ్ అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. బొండా ఉమా అక్రమాలన్నీ మాతో వస్తే చూపిస్తాం. బొండా ఉమా, బుద్ధా వెంకన్న పలనాడు ప్రాంతానికి వెళ్లి అక్కడి ప్రజలను రెచ్చగొట్టారు. పలనాడులో టీడీపీ నేతలు లేరా? ఆ ఇద్దరినే అక్కడికెందుకు పంపారు. కులాల పేరుతో చిచ్చుపెట్టాలన్నదే చంద్రబాబు కుట్ర. ప్రభుత్వ అధికారులపై దాడి చేసిన చరిత్ర బోండా ఉమది. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన శాస్తి చేస్తాం’అని సుధాకర్బాబు హెచ్చరించారు. ఎన్ని పదవులిచ్చారు.. అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది దళితులకు పదవులిచ్చావు చంద్రబాబూ? సీఎం వైఎస్ జగన్ ఐదుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చారు. ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. రెల్లి, మాల, మాదిగ కార్పొరేషన్ల పదవులు ఇచ్చారు. వీటి గురించి టీడీపీ దళిత నేతలు నోరు విప్పరు. అమ్మ ఒడి, ఇళ్ల పట్టాలు అధికంగా పొందేవారు దళితులే. ఎల్లో మీడియా అవాస్తవాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఓడిపోతామని తెలిసే వర్ల రామయ్యకు చంద్రబాబు రాజ్యసభ సీటు ఇచ్చారని సుధాకర్బాబు ఎద్దేవా చేశారు. -
‘బాబు యాత్రకు ప్రజలు మొహం చాటేస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి: భయంకరమైన అబద్దాలు ప్రచారం చేయడంలో టీడీపీ నేతలు దిట్ట అని వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద వైఎస్సార్సీపీ నేతలు దాడులు చేశారని.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఎవరైతే శాంతి భద్రతల గురించి మాట్లాడకూడదో వారే ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దళిత ఎంపీ సురేష్పై టీడీపీ మహిళలు కారంతో దాడి చేశారని అన్నారు. ప్రభుత్వ విప్ పిన్నెలి రామకృష్ణరెడ్డి, ఎమ్మెల్యే రోజా, శ్రీదేవి, మంత్రి అనిల్కుమార్ యాదవ్పై దాడులు జరిగాయని ఆయన తెలిపారు. చంద్రబాబు, లోకేష్ చేసిన అరాచకాలు ఎవరు మర్చిపోరని ఆయన అన్నారు. ప్రభుత్వ సంస్థలకు నాలుగు కోట్లకు ఎకరా, చంద్రబాబుకు లంచం ఇచ్చిన కంపెనీలకు కోటి యాభై లక్షలకు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు మూడు గ్రామాలకు పరిమితమై తన సమాధి తానే తవ్వుకున్నాడని సుధాకర్బాబు ఎద్దేవా చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజధానిలో స్థలం ఇస్తే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. (రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు చైతన్య యాత్ర..) మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బహిరంగంగా విశాఖ పరిపాలన రాజధానికి మద్దతు తెలిపారని టీజేఆర్ సుధాకర్బాబు గుర్తు చేశారు. ఎందుకు గంటపై చంద్రబాబు చర్యలు తీసుకోలేదని సుధాకర్బాబు ప్రశ్నించారు. పరిపాలన రాజధాని వైజాగ్లో వద్దన్న చంద్రబాబును అక్కడి ప్రజలు అడ్డుకున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు అడ్డుకోవాల్సిన అవసరం వైఎస్సార్సీపీకి లేదని ఆయన అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి చంద్రబాబు, ఎల్లో మీడియాకు కనిపించదని ఆయన ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో చంద్రబాబును అక్కడి ప్రజలు అడుగుపెట్టనివ్వరని అన్నారు. చంద్రబాబుకు రాష్ట్రంలో మిగిలింది రెండు పేపర్లు, మూడు ఛానెళ్లు, 21 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, మూడు గ్రామాలే మాత్రమే అని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు ప్రజలు మొహం చాటేస్తున్నారని తెలిపారు. గవర్నర్ దగ్గరకు టీడీపీ నేతలు ఏ మొహం పెట్టుకొని వెళ్లారని ఆయన ధ్వజమెత్తారు. వైస్సార్సీపీ ప్రజా ప్రతినిధుల మీద టీడీపీ నేతలు దాడులు చేయలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబును అడ్డుకుంది పోలీసులు కాదు, ఉత్తరాంధ్ర ప్రజలని సుధాకర్బాబు అన్నారు. (దేవినేని ఉమా బంధువు అవినీతి.. ఏసీబీ సోదాలు) -
అన్ని ప్రాంతాల అభివృద్ధికి చంద్రబాబు వ్యతిరేకం
-
దేవినేని ఉమాకు సుధాకర్బాబు సవాల్..
సాక్షి, తాడేపల్లి: దేవినేని ఉమా ఓ మానసిక రోగి అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. శనివారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా వైరస్లా ఆయన నడవడిక మారిందని ధ్వజమెత్తారు. చవకబారు నాయకులతో పోటీ పడాలంటే సిగ్గుగా ఉందన్నారు. టీడీపీ నేతలు ఇలానే మాట్లాడితే 23 నుంచి 3 సీట్లకు వెళతారని విమర్శించారు. అబద్ధాల ఛాంపియన్గా మారినందుకే చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారని ఆయన విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో ఎన్ని డెడ్లైన్లు పెట్టారో అందరికి తెలుసునని, టీడీపీ హయాంలో ఒక్క ప్రాజెక్టును కూడా ప్రారంభించలేదని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది దివంగత మహానేత వైఎస్సారేనని ఆయన చెప్పారు.(రాజధాని భూముల అవినీతిపై సిట్ ఏర్పాటు) సజ్జల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు.. ఫ్లోరైడ్ బాధితులకు తాగు,సాగు నీరందించాలన్నది ఆనాటి వైఎస్సార్ లక్ష్యమని సుధాకర్ బాబు పేర్కొన్నారు. వెలిగొండను గత టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. వెలిగొండ టన్నెల్ కూడా సీఎం జగన్ పూర్తి చేస్తున్నారని తెలిపారు. ‘గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టును 2018 డిసెంబర్కు పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత 2019 అన్నారు.. కమీషన్ల కోసమే గత పాలకులు కక్కుర్తి పడ్డారని’ సుధాకర్బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చేసిన తప్పులన్నీ బయటకొస్తున్నాయనే టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడే అర్హత దేవినేని ఉమాకు లేదని.. దమ్ముంటే చర్చకు రావాలని సుధాకర్ బాబు సవాల్ విసిరారు. (ఆయనకు భయం పట్టుకుంది అందుకే..!) -
చంద్రబాబు మానసిక రోగి
-
బాబుది కుక్క తోక వంకర సామెత జీవితం..
సాక్షి, అమరావతి : చంద్రబాబు రాజకీయ వ్యభిచారిలా మాట్లాడుతున్నాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. అమరావతిలో టీడీపీ నేతల బాగోతాలు బయట పడుతుంటే చంద్రబాబుకు దిక్కుతోచని పరిస్థితి నెలకొందని విమర్శించారు. తాడేపల్లిలో శుక్రవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ..చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన కోసం, తన కుటుంబం కోసం, ఎల్లో మీడియా కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసమే సుజనాచౌదరి సీఎం రమేశ్ను బీజేపీలోకి చంద్రబాబు పంపారని ఆరోపించారు. అన్ని ప్రాంతాల సమానంగా అభివృద్ధి చెందడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణను చేస్తున్నారని తెలిపారు. (‘కియా మోటార్స్ తరలింపు వార్తలు అవాస్తవం’) పక్కా ప్లాన్ ప్రకారం చంద్రబాబు,లోకేష్.. సీఎం జగన్పై విషం కక్కుతున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల బినామీల పేరుతో బాబు అమరావతిలో భూములు కొన్నారని, ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి బైట పడలాని ప్రయత్నిస్తున్నాడని దుయ్యబట్టారు. కియా మోటర్స్ వెళ్లిపోతుందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు కియా ఎక్కడికి పోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల మీద జరుగుతున్న ఐటీ దాడులు నుంచి దృష్టి మళ్లించేందుకు కియా వెళ్లిపోతుందని తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. చంద్రబాబు నోటి వెంట ఒక్క మాట నిజం రాదని, బాబుది సిగ్గు లేని జన్మ అని మండిపడ్డారు. ప్రచార పిచ్చితోనే చంద్రబాబు చచ్చిపోతారని, కుక్కతోక వంకర సామేత జీవితమని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. (ఆ దమ్ము చంద్రబాబుకు ఉందా..?) -
కేసుల నుంచి బయట పడేందుకు చంద్రబాబు తంటాలు
-
బాబుకు చిల్లర రాజకీయాలు అలవాటే: నాని
సాక్షి, అమరావతి: ప్యాకేజీలకు అలవాటు పడి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విశాఖను మోసం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు చిల్లర రాజకీయాలు అలవాటేనని.. విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు ఆ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. సభలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ‘రైతు భరోసా’ కేంద్రాలపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు పక్షపాతి అని పునరుద్ఘాటించారు. సభలో టీడీపీ సభ్యులు మాత్రం కీలక అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో బుద్ధిలేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సభ వాయిదా పడితే చంద్రబాబు జోలె పట్టుకుని అడుక్కోవాలని చూస్తున్నారని.. ఎన్నికల్లో ఓడినా సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు అని నాని గుర్తుచేశారు. వెలగపూడి రామకృష్ణ బుద్ధి, ఙ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.(టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం) చర్యలు తీసుకోవాల్సిందే: సుధాకర్ బాబు శాసన సభ స్పీకర్ పట్ల టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా వైఎస్ జగన్ను చూసే ప్రజలు తమకు ఓట్లు వేశారని.. ముఖ్యమంత్రిని అవమానిస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. స్పీకర్, సీఎంకు అవమానం జరిగితే చట్టసభలకు విలువ ఉండదని.. టీడీపీ సభ్యుల తీరుపై చర్యలు తీసుకోవాల్సిందేనని విఙ్ఞప్తి చేశారు.(ప్రజాస్యామ్యాన్ని టీడీపీ అపహాస్యం చేస్తోంది: సీఎం జగన్) ఇక చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. టీడీపీ సభా సంప్రదాయాలు మరచిపోయిందని విమర్శించారు. సభలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. అదే విధంగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చిన్నవెంకట అప్పలనాయుడు సైతం టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండాలంటే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
సభను అడ్డుకోవడానికి టీడీపీ కుట్ర..
సాక్షి, అమరావతి: చట్టసభలో టీడీపీ వైఖరిని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు అన్నారు. మంగళవారం శాసనసభ సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీ కమిషన్ బిల్లును సమర్థించాల్సిన ప్రతిపక్షం.. అడ్డుకోవడం దారుణమన్నారు. సభ సజావుగా జరగకుండా టీడీపీ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లుపై చర్చకు రాకుండా టీడీపీ యత్నిస్తుందని దుయ్యబట్టారు. గతంలో మహిళ, దిశ, బీసీ కమిషన్ బిల్లులపై కూడా టీడీపీ రాద్ధాంతం చేశాయని నిప్పులు చెరిగారు. దళితుల పట్ల టీడీపీ పట్ల వివక్షత చూపుతుందన్నారు. ‘దళితులకు రాజకీయాలు ఎందుకని చింతమని ప్రభాకర్ అనలేదా.. బాబు కేబినెట్లోని ఓ మంత్రి మాకు చదువు కోవటం రాదనలేదా’ అంటూ టీడీపీ నేతల తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ కేబినెట్లో ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చారని సుధాకర్ బాబు పేర్కొన్నారు. చంద్రబాబు ఎందుకు తొందరపడ్డారు.. హైదరాబాద్ నుంచి సడన్గా అమరావతికి రావాల్సిన అవసరం ఏమిటని ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. కేంద్రం రాజధాని కట్టిస్తామని చెప్పినా చంద్రబాబు ఎందుకు తొందరపడ్డారని మండిపడ్డారు. కేంద్రం శివరామకృష్ణ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు సొంతంగా కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారని జగన్మోహన్రావు ప్రశ్నించారు. ఎస్సీ,ఎస్టీలంతా జగన్ వెంటే.. ఎస్సీ,ఎస్టీ కమిషన్ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు. మాకు జగన్ లాంటి సీఎం కావాలని దేశంలో దళితులంతా కోరుకుంటున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలంతా వైఎస్ జగన్ వెంటే ఉన్నారన్నాని ఆదిమూలం పేర్కొన్నారు. చదవండి: ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి? సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం సంక్షేమ పథకాలు వదిలేద్దామా! -
‘స్క్రిప్ట్ చదివేందుకే ఆయన బయటకు వచ్చారు’
సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. ప్రతిపక్ష నేతగా స్థాయి మరిచి చంద్రబాబు దళిత ఐఏఎస్ అధికారిపై నోరు పారేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను రాజకీయ నేతగా బర్తరఫ్ చేయాలని గవర్నర్ను కోరుతామని ఎమ్మెల్యే చెప్పారు. మాజీ ఐఏఎస్ అధికారి జీఎన్ రావును పనికిమాలిన వాడు అంటూ చంద్రబాబు మాట్లాడారని సుధాకర్బాబు గుర్తు చేశారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. (చదవండి : విజయకుమార్గాడు మాకు చెబుతాడా!) ‘దళిత వర్గానికి చెందిన ఐఏఎస్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ చేసిన తప్పేంటి. మున్సిపల్శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి విజయకుమార్కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. బాబు రాజకీయ కుట్రలో రాజధాని రైతులు చిక్కుకోవద్దు. మూడు రాజధానులు అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శివరామకృష్ణన్, జీఎన్ రావు, బోస్టన్ గ్రూప్ ప్రతినిధులు అధికార వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్నకు విశ్వసనీయత లేదు కానీ నారాయణ కమిటీకి విశ్వసనీయత ఉందా. రైతులందరికీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారు. గరుడ పురాణం శివాజీ, పవన్ కల్యాణ్ బాబు పెయిడ్ ఆర్టిస్ట్లు. ఏడు నెలలుగా జాడలేని గరుడ పురాణం శివాజీ బాబు స్క్రిప్ట్ చదివేందుకు బయటకు వచ్చారు’అని సుధాకర్ బాబు విమర్శించారు. సంబంధిత వార్తలు : చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేస్తాం చంద్రబాబు క్షమాపణ చెప్పాకే.. బయటకు కదలాలి చంద్రబాబు దళిత ద్రోహి -
‘స్క్రిప్ట్ చదివేందుకే ఆయన బయటకు వచ్చాడు’
-
‘స్క్రిప్ట్ చదివి ఆయన హైదరాబాద్ వెళ్లిపోతాడు’
సాక్షి, తాడేపల్లి : పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి అర్ధం కాదని, ఆయన వైఖరి నచ్చకే ప్రజలు రెండు చోట్లా ఓడించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు గుర్తు చేశారు. జనసేన పార్టీ కార్యాలయానికి భూమి ఇచ్చిన లింగమనేని భూములకు రేట్లు పడిపోతాయనే పవన్ ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అవినీతి పరుడు, దొంగ అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శిస్తుంటే ఏపీ బీజేపీ నాయకులు మాత్రం చంద్రబాబుకు అనుకూలంగా ధర్నాలు చేస్తున్నారని చురకలంటించారు. చంద్రబాబు రాజకీయాలకు పెయిడ్ ఆర్టిస్ట్ పవన్ కల్యాణ్ తోడయ్యాడరని విమర్శించారు. బాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి పవన్ హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోతాడని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాయలంలో బుధవారం సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రం రూ.26 వేల కోట్ల రెవిన్యూ లోటులో ఉన్న మాట వాస్తవం కాదా. కొత్తగా రెండున్నర లక్షల కోట్లు అప్పు చంద్రబాబు తేలేదా.. లక్షల కోట్ల అప్పు తెచ్చి రాజధాని నిర్మాణానికి ఐదు వేల కోట్లు ఖర్చు చేయడం వాస్తవం కాదా. చంద్రబాబు మాయ మాటలు నమ్మి రైతులు మోసపోలేదా... పదేళ్ల ఉమ్మడి రాజధాని నుంచి పారిపోయి అమరావతికి రాలేదా’అని ప్రశ్నించారు. ‘సంక్షేమం అభివృద్ధిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమపాళ్లలో అందిస్తున్నారు. అమరావతిలో ఎందుకు చంద్రబాబు సొంత ఇల్లు నిర్మించుకోలేదు. అమరావతికి వైఎస్ జగన్ వ్యతిరేకం కాకపోయినా ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిది. జనవరి 9వ తేదీ నుంచి అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా ప్రతి తల్లికి రూ.15 వేలు అందిస్తాం. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలనుకుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ అడ్డుకున్నారు’అని పేర్కొన్నారు. -
వైఎస్ జగన్ సీఎం అయ్యాక విప్లవాత్మక మార్పులు
-
రాజధాని పేరుతో బాబు భూ కుంభకోణం చేశారు
-
అమరావతిని భ్రమరావతి చేశారు : సుధాకర్బాబు
సాక్షి, అమరావతి : ప్రచారం ఆర్భాటాలు తప్ప రాజధాని నిర్మాణానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిందేమీ లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ఎద్దేవా చేశారు. మతిలేని చర్యలతో చంద్రబాబు అమరావతిని భ్రమరావతి చేశారని వ్యాఖ్యానించారు. వందల ఎకరాలను బాబు తన బినామీలకు కట్టబెట్టారని ఆరోపించారు. అసైన్డ్ భూముల ధరలు ఎందుకు తగ్గించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలను చంద్రబాబు నిలువునా ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులు, ఆలయ భూములు, శ్మశానాలను ఆక్రమించారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. రాజధానిపై చర్చ సందర్భంగా సుధాకర్బాబు అసెంబ్లీలో మంగళవారం మాట్లాడారు. -
ఏపీ సువర్ణాధ్యాయం సృష్టించబోతుంది..
సాక్షి, అమరావతి: చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దేశమని మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. దీనికోసమే సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. గురువారం పుష్పశ్రీవాణి శాసనసభలో మాట్లాడుతూ.. నూటికి నూరు శాతం ఇంగ్లిష్ విద్య అందించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ సువర్ణాధ్యాయం సృష్టించబోతుందన్నారు. పిల్లల బంగారు భవిష్యత్ కోసమే ప్రభుత్వం ఇంగ్లిష్ విద్యను తీసుకొచ్చిందని వివరించారు. సీఎం జగన్ ప్రైవేటు స్కూళ్లలో తెలుగు సబ్జెక్ట్ను తప్పనిసరి చేశారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఏనాడైనా తెలుగు సబ్జెక్ట్ను తప్పనిసరి చేయాలనే ఆలోచన వచ్చిందా అని పుష్పశ్రీవాణి సూటిగా ప్రశ్నించారు. దళితులను అవమానించారు.. ఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు సభలో మాట్లాడుతూ సీఎం జగన్ సిద్ధాంతాలపై నిలబడి పాలన చేస్తున్నారన్నారు. పిల్లలకు ప్రాథమిక దశ నుంచే ఇంగ్లిష్ విద్య అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం ఇంగ్లిష్ విద్య వద్దని గగ్గోలు పెట్టి ఇప్పుడు యూటర్న్ తీసుకుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంకా వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, టీడీపీ నేతలు దళితులను ఎన్నో రకాలుగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడిగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని హేళన చేశారని ఆయన మండిపడ్డారు. -
చంద్రబాబు దళితులను అవమానించారు..
-
'అలాంటి వారిని గ్రామాల్లోకి రానివ్వం'
సాక్షి, తాడేపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్న ఇంగ్లీష్ మీడియం విధానంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నట్లు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితే టీడీపీకి నష్టమేంటో తనకు అర్థం కావడం లేదని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చెప్తే తప్పు లేదు కాని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకుండా టీడీపీ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలను ఉన్నత విద్యకు దూరం చేసి మళ్లీ అంటరానితనంలోకి నెట్టాలని టీడీపీ నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వారిని గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటామని సుధాకర్బాబు హెచ్చరించారు. -
పవన్ తన భార్యతో ఏ భాషలో మాట్లాడతారు?
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఇంగ్లిష్ మీడియంపై తప్పుడు రాతలు రాస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై ఇంగ్లిష్ మీడియంపై అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మనవడిని తెలుగు మీడియంలో చదివిస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ‘విదేశీయురాలైన తన భార్యతో పవన్ కళ్యాణ్ ఏ భాష మాట్లాడుతున్నారు? మీ పిల్లలు ఏ భాషలో చదువుతున్నారు? మీ పిల్లలే ఉన్నత చదువులు చదువుకోవాలా మా పిల్లలు చదువుకోకూడదా’ అని తీవ్రంగా దుయ్యబట్టారు. ఏబీఎన్ రాధాకృష్ణ.. చంద్రబాబు చెంచా అని మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాజశేఖర్ రెడ్డి కన్నా ఎక్కువగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. సీఎం జగన్ రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్నా తప్పుడు వార్తలు రాస్తున్నారు. రైతు భరోసా, అమ్మ ఒడి వంటి పథకాలు రాధాకృష్ణ కంటికి కనిపించడం లేదా? చంద్రబాబు రుణమాఫీ అంటూ రైతులను మోసం చేస్తే.. ఒక్కవార్త ఆంధ్రజ్యోతి పేపర్లో రాయలేదు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి 50 శాతం రిజర్వేషన్లు ఇస్తే ఆంధ్రజ్యోతిలో ఎందుకు రాయలేదు? లక్షా 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే.. పేపర్ లీకైందని తప్పుడు వార్తలు రాసి రాధాకృష్ణ ప్రజలతో చీవాట్లు తిన్నారు. సీఎం జగన్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే దానికి మతం రంగు పులుముతున్నారు. నారాయణ, శ్రీ చైతన్య స్కూల్స్ను కాపాడుకోవడం కోసం రాధాకృష్ణ అసత్య వార్తలు రాస్తున్నారు. పేద విద్యార్థులకు నారాయణ, చైతన్య పాఠశాలల్లో చదువుకొనే స్తోమత లేదు. ఆ విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం వారికి ఇష్టం లేదు. ఏబీఎన్, ఈటీవీ, టీవీ 5 పేర్లు ఇంగ్లిష్లో ఎందుకు పెట్టుకున్నారు? చంద్రబాబు నాటకాలు ప్రజలకు తెలిసిపోయాయి, ఆయన మాటలను ప్రజలు నమ్మరు. బడుగు బలహీన వర్గాల వారికి ఇంగ్లీష్ మీడియం దూరం చేసిన టీడీపీని, చంద్రబాబును వెలివేయాల’ని సుధాకర్ బాబు హితవు పలికారు. -
ఆ యాత్ర చరిత్రలో నిలిచిపోతుంది : టీజేఆర్
సాక్షి, తాడేపల్లి : దేశచరిత్రలో ఏ నాయకుడు చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు గుర్తుచేశారు. ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నేటితో రెండేళ్లు పూర్తైన సందర్భంగా.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సుధాకర్బాబు మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఒక చరిత్ర అని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హమీలను సీఎం వైఎస్ జగన్ ఐదు నెల్లలోనే అమలు చేసి చూపించారని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చడం కోసమే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేపట్టారని.. ఆయన చేసిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. పవన్ కార్పొరేటర్కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అంతకు ముందు మీడియాతో మాట్లాడిన సుధాకర్బాబు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలోనే ఇసుకను విచ్చలవిడిగా దోచేశారని ఆరోపించారు. అప్పుడు స్పందించని పవన్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం దారుణమన్నారు. ప్రజలు తిరస్కరించినా పవన్ సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిరంజీవి లేకపోతే పవన్ సినిమాల్లో వచ్చేవారా అని ప్రశ్నించారు. పవన్ కార్పొరేటర్కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అని విమర్శించారు. ఇసుక దోపిడీని ఆరికట్టేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన విధానం తీసుకొచ్చారని తెలిపారు. పవన్ వెనుక ఉన్నవారంతా టీడీపీ తొత్తులే అని ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పినవారికే పవన్ సీట్లు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్లు దొంగ నాటకాలు ఆపాలని అన్నారు. పవన్ చేష్టలు అపహాస్యంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. పవన్ లాంగ్మార్చ్లో టీడీపీ కార్యకర్తలు తప్ప ఎవరు లేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు విష కౌగిలి నుంచి పవన్ బయటకు రావాలని సూచించారు. -
ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ప్రజలతోనే
సాక్షి, ప్రకాశం (చీమకుర్తి) : ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసింది మొదలు నేటి వరకు మొత్తం 150 రోజులలో 130 రోజుల పాటు నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు జనం మనిషిగా ముద్ర వేయించుకున్నారు. ఎమ్మెల్యే టీజేఆర్ పుట్టినరోజు సందర్భంగా నేడు బుధవారం కూడా తన నియోజకవర్గంలోని పేర్నమిట్ట నుంచి చీమకుర్తి శివారు ప్రాంతమైన మర్రిచెట్లపాలెం వరకు కర్నూల్రోడ్డు పొడవునా దాదాపు 30 కి.మీ పొడవునా రోడ్డుకి ఇరువైపులా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టి సేవాకార్యక్రమాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. రైతుల కోసం అలుపెరగని సేవలు.. రామతీర్థం రిజర్వాయర్, గుండ్లకమ్మ ప్రాజెక్ట్లను సాగర్ జలాలతో నింపేందుకు ఇరిగేషన్ మంత్రి, ఇరిగేషన్ సీఈ, ఎస్ఈలను కలిశారు. కలెక్టర్ను కలిసి రైతులకు నీటి కోసం ఎందాకైనా పోతానంటూ అధికారులను పరుగులు పెట్టించారు. శనగ పంట గిట్టుబాటు ధరల కోసం రూ.1500 రాయితీలు, గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పరీవాహక ప్రాంతంలో 3 చెక్డ్యామ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నూతనంగా ఏర్పాటైన సచివాలయాల భవనాలకు రూ.10 కోట్ల నిధులను ఎమ్మెల్యే విడుదల చేయించారు. అదే విధంగా పలు గ్రామాలలో మురుగు కాలువల నిర్మాణానికి మరో రూ.15 కోట్లు కేటాయింపజేశారు. నాలుగు మండలాలలో దాదాపు 1200 మంది వలంటీర్లను నియమించటంలో ఎమ్మెల్యే నిరుద్యోగులకు తగిన ప్రాధాన్యం కల్పించి ఇప్పించారు. రంగాల వారీగా సమీక్షలు గ్రానైట్ క్వారీల యజమానులు, గ్రానైట్ ఫ్యాక్టరీలు, కంకరమిల్లుల యజమానులతో వేరువేరుగా సమీక్షలు నిర్వహించారు. శాఖల వారీగా రవాణా,ఇరిగేషన్, ఉపాధి, మండల పరిషత్, రెవెన్యూ, మార్కెట్శాఖ అధికారులతో వేరువేరుగా సమీక్షలు నిర్వహించి ఆయా శాఖల నుంచి ప్రజలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని అధికారులను ఆదేశించారు. నేడు వైఎస్, బూచేపల్లి విగ్రహాలకు శంకుస్థాపన ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు పుట్టినరోజు సందర్భంగా నేడు బుధవారం చీమకుర్తిలోని తూర్పుబైపాస్ కూడలిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంతో పాటు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలు ఏర్పాటు, పైలాన్, ఆర్చి నిర్మాణాలకు ఎమ్మెల్యే టీజేఆర్తో పాటు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయనున్నారు. జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైద్యారోగ్యశాఖా మంత్రి ఆళ్ల నాని ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. -
‘జూ.ఎన్టీఆర్ను చంద్రబాబు వదల్లేదు’
సాక్షి, తాడేపల్లి : సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చర్చకు సిద్దమా అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు సవాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబంపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాయించింది చంద్రబాబు కాదా అని సూటిగా ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ కార్యాలయం, బాలకృష్ణ ఆఫీస్ నుంచి వైఎస్సార్సీపీపై తప్పుడు పోస్టింగ్లు చేయిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్.. సీఎం వైఎస్ జగన్ కుటుంబంపై చేస్తున్న దుష్ప్రచారానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడిన తీరును ఆ పార్టీ నేతలే అసహ్యించుకుంటున్నారని చెప్పారు. మహిళలు వినలేని మాటలను చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్ట్ను సీఎంకు, వైఎస్సార్సీపీకి ముడి పెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు మీద ఎవరైనా తప్పుడు పోస్టింగ్లు పెడితే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందని సూచించారు. చంద్రబాబు మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడని.. ఆయనను వెంటనే వైద్యులకు చూపించాలని అన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల విష వృక్షమని.. సోషల్ మీడియాలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ను కూడా వదల్లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ నాలుగు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించడాన్ని చంద్రబాబు జీర్ణించుకుకోలేకపోతున్నారని విమర్శించారు. జూనియర్ ఆర్టిస్ట్లతో సీఎం వైఎస్ జగన్పై విమర్శలు చేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే చంద్రబాబు దుష్ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ తీసుకోస్తున్న విప్లవాత్మక మార్పులు చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. (చదవండి: క్షుద్ర పూజలు చేయించింది నువ్వు కాదా?) -
ఏబీఎన్ రాధాకృష్ణ బహిరంగ చర్చకు సిద్ధమా?
సాక్షి, తాడేపల్లి : చంద్రబాబు నాయుడు దౌర్భాగ్య పాలన నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలు నవ శకానికి నాంది పలికారని వైస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్తోనే సాధ్యమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష 27 వేలు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చినందుకు గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని, ఇచ్చిన హామీ ప్రకారం సీఎం నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతి పనికి లంచాలు వసూళ్లు చేసేవారని, జన్మభూమి కమిటీలకు ఏబీన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కొమ్ముకాసేవారని దుయ్యబట్టారు. రాధాకృష్ణ, చంద్రబాబుది వంకర బుద్ది అని, సచివాలయ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందని తప్పుడు రాతలు రాస్తున్నాదని విమర్శించారు. బురద జల్లడమే ఆంధ్రజ్యోతి రాధకృష్ణ పని ఉద్యోగాలు రాని వారిలో అనుమానాలు సృష్టించాలని రాధాకృష్ణ ఈ ప్రయత్నం చేస్తున్నారని, పేపర్ లీక్ అయితే అదేరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వార్త ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు తప్ప మిగతా వాళ్లు అందరి మీద బురద జల్లడమే ఆంధ్రజ్యోతి రాధకృష్ణ పని అని, ఆయనకు ఉన్న కుల పిచ్చి మరెవరికి లేదని ధ్వజమెత్తారు. చివరకి ఎన్టీఆర్ను సైతం వాడు.. వీడు అని రాధాకృష్ణ సంభోదించారని విమర్శించారు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి నిరుద్యోగులను మోసం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అభ్యర్థులు కష్టపడి ఉద్యోగాలు సంపాదిస్తే.. కాపీ కొట్టి ఉద్యోగాలు సంపాదించారని తప్పుడు రాతలు రాస్తారా అంటూ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఇస్తున్న ఉద్యోగాలు.. టీడీపీ వాళ్లకు కూడా వస్తూన్నాయనే దానిపై రాధాకృష్ణతో తాము బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. అవి తోక పత్రికలకు కనిపించడం లేదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 19 చారిత్రాక బిల్లులను సీఎం తెచ్చారన్న ఆయన, అది పచ్చకళ్ల రాధాకృష్ణకు కనిపించడం లేదా అని ఎద్దేవా చేశారు. తప్పుడు రాతలు రాస్తున్న ఆంధ్రజ్యోతి పేపర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఏబీఎన్ ఛానెల్, పేపర్పై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కుటుంబం అంటే రాధాకృష్ణకు, చంద్రబాబుకు భయమని, పోలవరం రివర్స్ టెండర్లను అపహాస్యం చేస్తూ తప్పుడు రాతలు రాశారని గుర్తు చేశారు. రివర్స్ టెండర్ లో రూ.58 కోట్లు మిగిలిన సంగతి రాధాకృష్ణకు, చంద్రబాబు తోక పత్రికలకు కనిపించడం లేదా అని ఘాటు వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పాలనలో రాధాకృష్ణ, చంద్రబాబు ఆటలు సాగవని, బడుగు బలహీన వర్గాలకు అంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానెల్ వ్యతిరేకి అని ఎమ్మెల్యే సుధాకర్ బాబు దుయ్యబట్టారు. -
మహనీయులు కోరిన సమసమాజం జగన్తోనే సాధ్యం
సాక్షి, అమరావతి: పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించడం గొప్ప నిర్ణయమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు అన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో అందరికీ సమన్యాయం జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చుతున్నారని ప్రశంసించారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించారని, మంత్రిమండలిలో 60శాతం మంత్రి పదవులు బడుగులకు ఇచ్చారని అన్నారు. ఇకనుంచి వైఎస్ జగన్కు ముందు. ఆ తర్వాత అని చెప్పుకోవాలని, మహనీయులు కోరిన సమసమాజం వైఎస్ జగన్తోనే సాధ్యమవుతుందని టీజేఆర్ సుధాకర్బాబు అన్నారు. రాజకీయాల్లో వైఎస్ జగన్ కొత్త విప్లవాన్ని సృష్టించారని పేర్కొన్నారు. ఆయన చేపట్టిన 14 నెలల సుదీర్ఘ పాదయాత్ర.. ప్రపంచంలోనే ఎవరూ చేయలేదని పేర్కొన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గరగా వైఎస్ జగన్ చూశారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పాలనను చూసి ప్రతిపక్షం భయపడుతోందన్నారు. అధికారంలోకి రాగానే ఎన్నో పథకాలు వైఎస్ జగన్ ప్రవేశపెట్టారని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షం తట్టుకోలేకపోతున్నదని అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని నిరుద్యోగులను చంద్రబాబు నట్టేట ముంచారని, గత ప్రభుత్వ హయాంలో ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మహాశక్తిగా అభివర్ణించిన సుధాకర్బాబు తన ప్రసంగం ముగింపులో శ్రీశ్రీ ‘పదండి ముందుకు.. పదండి తోసుకు’ కవిత పంక్తులను చదివి వినిపించారు. లోకేశ్కు తప్ప ఎవరికీ ఉద్యోగం రాలేదు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో వందలాది మంది రైతులు ఆత్యహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక యువత సైతం ఆత్మహత్యలు చేసుకోవడం చూశామని గుర్తు చేశారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించడం గొప్ప విషయమని, ఈ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం వైఎస్ జగన్కు నిరుద్యోగుల తరఫున జక్కంపూడి రాజా కృతజ్ఞతలు తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబు అని ఆయన విమర్శించారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారని, కానీ, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేశ్కు తప్ప ఇతరులెవరికీ ఉద్యోగం రాలేదన్నారు. వైఎస్ జగన్కు అభినందనలు రాష్ట్రంలోనే దేశంలోనే మొదటిసారి ఇలాంటి చట్టాన్ని తీసుకువస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి అభినందలు తెలుపుతున్నానని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత పేద రైతుల నుంచి కంపెనీలు భూములు తీసుకొని.. ఎంతోకొంత పరిహారాలు ఇచ్చి.. పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయని, కానీ ఆ పరిశ్రమల్లో ఆ రైతు ఇంట్లోని ఒక్కరికీ కూడా ఉద్యోగాలు రావడం లేదన్నారు. ఈ పరిస్థితిని గమనించి.. ఇందులో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే సీఎం వైఎస్ జగన్ ఈ బిల్లును తీసుకొచ్చారని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో ఏర్పాటైన కియా మోటార్స్ కంపెనీలోనూ కిందిస్థాయి చిన్న చిన్న ఉద్యోగాలు మాత్రమే స్థానికులకు ఇచ్చారని, ఒకవేళ తగిన నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉంటే.. స్థానికులకు ఆ కంపెనీలో మంచి ఉద్యోగాలు వచ్చేవని పేర్కొన్నారు. -
40 రోజుల పాలనపై.. 400 అబద్ధాలా?
సాక్షి, విజయవాడ : ప్రజలు తిరస్కరించినా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్కు ఇంకా సిగ్గురాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. పదవుల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారగలరని.. నాలుగు పదాలు కూడా సరిగ్గా పలకలేని లోకేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ గుంటూరు, మంగళగిరి, డెంగ్యూ పదాలను లోకేష్ సరిగ్గా పలకాలని కోరుతున్నానని ఎద్దేవా చేశారు. మంగళవారమిక్కడ ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... సీఎం వైఎస్ జగన్ నీతి, నిజాయితీ, నిఖార్సైన నాయకుడు కాబట్టి గత ప్రభుత్వాల అవినీతిని బయటపెట్టే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సుధాకర్ బాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ పేపర్ మిల్లులు పెడ్తామని అవినీతికి పాల్పడ్డారు.. వాటిని ఈ అసెంబ్లీ సమావేశాలలో భయటపెడతామన్నారు. ‘ఇప్పుడు విద్యుత్, విత్తనాల కొరతలకి కారణం చంద్రబాబు ప్రభుత్వమే. కానీ ఏ తప్పు చెయ్యని వ్యక్తిలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆయన మాటలు నిజమే అయితే విత్తనాల కొరతపై ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతుంటే... వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు రూ. 1500 గిట్టుబాటు ధరను ఇచ్చింది. ఇప్పటికే నవరత్నాల హామీల అమలుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుంది’ అని చంద్రబాబు తీరును విమర్శించారు. నువ్వెంత.. నీ పార్టీ ఎంత? ‘సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్సార్ జయంతి వేడుకలకు ప్రజలలోకి వెళ్తుంటే ప్రజలు వైఎస్సార్ సీపీ నాయకులకు పూలవర్షంతో ఘనస్వాగతం పలికారు. వైఎస్ జగన్ 40 రోజుల పాలనపై.. చంద్రబాబు 400 అబద్ధాలు సృష్టించారు. కరెంటు కోతలకు కారణం తెలుగుదేశం తొత్తులు గ్రామాల్లో ఫీజులు పీకడమేమోనని అనుమానం ఉంది. రాష్ట్రంలో విత్తన కొరతను, కరెంటు కోతలకు చంద్రబాబే కారణం. ఐదు సంతకాలు పెట్టిన మ్యానిఫెస్టోను సంతకు తోసేసిన చంద్రబాబుకు... మ్యానిఫెస్టోను తన ఛాంబర్లో ఎదురుగుండా పెట్టుకున్న వైఎస్ జగన్కు అసలు పొంతనే లేదు. గత ప్రభుత్వంలో రూ. 5 వేల కోట్లుతో ధరల స్థిరీకరణ పెడతామని చంద్రబాబు చెప్పలేదా. నవరత్నాల అమలుకై చిత్తశుద్ధితో సీఎం జగన్ పనిచేస్తున్నారు. బడిపిల్లలు పనిపిల్లలు కాకుండా ఉండేందుకు అమ్మఒడి పథకం తెచ్చారు. పారిశుద్ధ్య కార్మికులకు, ఆశావర్కర్లకు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచారు. అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలపై చంద్రబాబే దాడులు చేయించి ఎల్లో మీడియాలో ఊదరకొడుతున్నారు. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొన్న దొంగవు నీవు. నువ్వెంత నీ పార్టీ ఎంత. టీడీపి వాళ్లకు, ఆ పార్టీకి ఓటువేసిన వారికి సైతం అభివృద్ధి ఫలాలు అందిస్తామనే లక్ష్యంతో సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు’ అని సుధాకర్ బాబు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 23 పాములు తప్పించుకున్నాయి.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న లోకేష్ దయచేసి తెలుగు నేర్చుకోవాలంటూ సుధాకర్ బాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘పాములు పుట్టలనుంచి బయటకొచ్చాయి అంటున్నారు. ఆ మాట నిజం. గత 5 సంవత్సరాలలో అనేక పాములు బయటకొచ్చాయి. ప్రజలను హింసించాయి. వాటిని ప్రజలు చావగొట్టారు. కానీ ఓ 23 పాములు మాత్రం తప్పించుకున్నాయి. అయితే అవి కూడా లోకల్ బాడి ఎన్నికలలో చనిపోతాయి. చంద్రబాబు ప్రభుత్వం 2 లక్షల 50 కోట్ల రూపాయల అప్పులు చేసింది. విద్యుత్ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టింది. నీచమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. ఇప్పుడు ఆ నీచ రాజకీయాలకు వారసుడిగా లోకేష్ వచ్చారు. అలాంటి వ్యక్తి సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని లోకేష్ తీరును ఎండగట్టారు. -
నేలను తవ్వి కొండను చేశారు
సాక్షి, చీమకుర్తి(ప్రకాశం) : ‘రోడ్లన్ని ధ్వంసమయ్యాయి. కార్మికుల ప్రాణాలకు రక్షణ లేదు. కార్మికులకు వైద్యం అందించేందుకు కనీసం ఆస్పత్రిని ఏర్పాటు చేయలేకపోయారు. తిరిగేందుకు వీధిౖలైట్లు లేవు, తాగేందుకు మంచినీళ్లు కూడా లేవు. మైనింగ్ రూల్స్ను అతిక్రమించి నేలను తవ్వి కొండలను తయారు చేశారు. రామతీర్థం, చీమకుర్తి పరిధిలో ఎటు చూసినా గ్రానైట్ వ్యర్థాలతో కూడిన డంపింగ్ యార్డులే’ అంటూ స్థానిక ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రామతీర్థంలో గ్రానైట్ ఫ్యాక్టరీలు, కంకర మిల్లుల యజమానులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధాకర్బాబు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుందని, గ్రానైట్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంతో ప్రతి విషయం ప్రభుత్వానికి రికార్డుల ప్రకారం తెలియాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గత ఐదేళ్ల పాటు అధికారం వెలగబెట్టిన ప్రభుత్వాన్ని మీరే పోషించారు. మంత్రులుగా కూడా చెలాయించారు. కానీ స్థానిక కార్మికులకు కనీసం ఆస్పత్రి పెట్టాలనే స్ప్రహా కూడా రాలేదు. మంచినీటి సదుపాయాన్ని కల్పించలేదు. కాలుష్య నియంత్రణకు పచ్చని చెట్లు నాటలేదు. వీధిలైట్లు వేయించలేదు. ఇండస్ట్రీలో జరుగుతున్న మరణాలపై బాధ్యతలేదు. మళ్లీ సమాజంలో పెద్ద నాయకులుగా చెలామణి అయ్యారని గత ప్రభుత్వంలో పెత్తనం చేసిన స్థానిక గ్రానైట్ నేతలను ఎమ్మెల్యే సుధాకర్బాబు ఏకిపడేశారు. మృతుల ఆధారాలే ఉండవు గ్రానైట్ ఇండస్ట్రీలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు ప్రభుత్వం సాయం చేద్దామని చూస్తే కనీసం మరణించిన వారి ఊరు పేరు వివరాలు ఉండవు. రేషన్కార్డు ఉండదు. తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఎవరు మరణించారో తెలియదు. ఏ రాష్ట్రం వారో తెలియదు. ఇలాంటప్పుడు ఎలా సహాయం చేయాలంటూ ప్రశ్నించారు. కార్మికుల పట్ల ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది అన్యాయం, అక్రమమంటూ ఫ్యాక్టరీలు, క్వారీల యజమానులు వైఖరిపై ఎమ్మెల్యే సుధాకర్బాబు తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. గ్రానైట్ ఇండస్ట్రీలో ఖనిజ సంపదను కొంతమంది చెప్పుచేతుల్లో పెట్టుకొని పరిశ్రమ మొత్తాన్ని శాసిస్తున్నారు తప్ప కార్మికులకు, స్థానిక ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై దృష్టి సారించటం లేదనే ఆవేదనను వ్యక్తం చేశారు. ఎవరైనా మాట్లాడగలిగే వారుంటే ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు వారిని బలవంతంగా నోరుమూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయల్టీ ధనం ఏమైంది? స్థానిక ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించేందకు క్వారీలు, ఫ్యాక్టరీల నుంచి వసూలు చేసిన రాయల్టీ ధనం ఆనాటి కలెక్టర్ వద్దకు వెళ్లిన తర్వాత ఏమైనట్లు అంటూ ప్రశ్నించారు. రాయల్టీ ధనం నెలకు రూ.3.30 కోట్లు వసూలు చేశారు. ఏడాదికి అది దాదాపు రూ.36 కోట్లుకు పైగా ఉంది. ఆ ధనం మొత్తం స్థానిక ఇండస్ట్రీ అభివృద్ధికే చెందాల్సి ఉంటే ఏమైందో ఇప్పటికీ అంతుబట్టటం లేదని ఎమ్మెల్యే ఘాటైన స్వరంతో మండిపడ్డారు. ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు, అధికారులు మైనింగ్ రూల్స్ను అతిక్రమించి పనిచేశారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తేలేదు. తప్పనిసరిగా శిక్షించబడతారని ఎమ్మెల్యే టీజేఆర్ హెచ్చరించారు. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా గ్రానైట్ యజమానులు, ఫ్యాక్టరీల యజమానులతో గతంలో ఎప్పుడూ సమావేశాలు నిర్వహించలేదని, ఇప్పుడు తాను ఎందుకు నిర్వహిస్తున్నానంటే సీఎం జగన్మోహన్రెడ్డి తెచ్చిన మార్పు ఇదే...అంటూ ప్రభుత్వ విధానాన్ని తెలియజెప్పారు. ఇప్పటికైనా యజమానులు తమ వద్ద పనిచేసే కార్మికుల వివరాలను రికార్డుల ద్వారా పూర్తిగా సమాచారం నమోదు చేయడమే కాకుండా ప్రభుత్వానికి అందజేయాలని తెలిపారు. యజమానులకు ఏమైనా అనుమానాలు ఉంటే నేరుగా తనతోనే మాట్లాడవచ్చని, తనకు పీఏలు ఎవరూ లేరని, ఏ సమయంలోనైనా, ఎవరితోనైనా నేరుగా మాట్లాడతానని, తన వద్ద పనులు చేసి పెడతామని చెప్పి ప్రలోభాలకు గురిచేసేవారి మాటలు నమ్మవద్దని, నేరుగా తనకే ఫోన్ చేయాలంటూ తన ఫోన్ నంబర్ 9866075828 అంటూ ఫ్యాక్టరీల యజమానులు, కంకరమిల్లుల యజమానులకు తెలియజేశారు. తొలుత గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానులు తమ సమస్యలైన ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ను ఏర్పాటు చేయాలని, డంపింగ్ యార్డును కల్పించాలని, ఫ్యాక్టరీలకు నీటి వసతి కల్పించాలని, రాకపోకలకు వీలుగా రోడ్లు నిర్మాణం చేపట్టాలనే డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఎమ్మెల్యే సుధాకర్బాబుకు అందించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమణయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి, ఫ్యాక్టరీల యజమానులు మల్లినేని వెంకటేశ్వర్లు, మస్తాన్రెడ్డి, మేడగం రామకృష్ణారెడ్డి, ప్రసాదరెడ్డి ఫ్యాక్టరీల యజమానులు పాల్గొన్నారు. -
ఐటీ గ్రిడ్స్ అశోక్, లోకేష్ మధ్య ఉన్న సంబంధం ఏంటి?
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన కుమారుడు నారాలోకేష్, మంత్రి దేవినేని ఉమాలపై ఫైర్ అయ్యారు. దేవినేని ఉమాకు సిగ్గుందా? ఆల్మట్టి డ్యామ్ నిర్మాణం ఎందుకు ఆపలేకపోయారు? నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబుకి సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నాం. మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది పోయి... తాబేదార్లతో తాళాలు మోగించారు. టీడీపీ నేతలు కల్లు తాగిన కోతుల్లా దిగజారి మాట్లాడుతున్నారు. విజయసాయిరెడ్డి గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. డేటా చోరీ చేసి, టీడీపీ సేవామిత్ర యాప్లకు ఇచ్చింది వాస్తవమా కాదా?. ఆధార్ సమాచారం అంతా ఐటీ గ్రిడ్స్ పేరుతో దొంగిలించిన మాట నిజమా కాదా?. సెలెక్టెడ్ ఆర్టిస్ట్లతో టీడీపీ ఆఫీసులో ఇష్టానురీతిగా మాట్లాడిస్తున్నారు. ఐటీ గ్రిడ్స్ అశోక్, లోకేష్ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అని ప్రశ్నిస్తే ఎదురుదాడులా?. అశోక్ని ఎక్కడ దాచారు?.. సిట్ ఏమైంది?.. సిట్ రిపోర్ట్ ఏదీ?.. డేటా స్కాంలో దొంగలెవరు?. చంద్రబాబు.. ఈ విషయంలో నువ్వూ, లోకేశ్ ఎందుకు నోరువిప్పడం లేదు. లోకేష్ని ప్రశ్నిస్తే యామిని ఎందుకు స్పందిస్తోంది. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోండి. 5 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏంటో ఒక్క ముక్కలో చెప్పగలరా?. టీడీపీకి దిమ్మదిరిగే సమాధానం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. అడ్డగోలుగా దోచుకుని, ఇప్పుడు నీతులా. మీ చేతకానితనాన్ని ఇప్పుడు ఈవీఎంలపై నెడుతున్నారా?. చంద్రబాబుకి మతిమరుపు వచ్చింది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఎలా గెలిచారు?. చంద్రబాబు ఓటమి ఫ్రస్టేషన్లో ఉన్నార’’ని అన్నారు. -
వైఎస్సార్ సీపీని గెలిపించండి
సాక్షి, చీమకుర్తి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంతనూతలపాడు అసెంబ్లీ అభ్యర్థిగా టీజేఆర్ సుధాకర్బాబు, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నందిగం సురేష్లను గెలిపించాలని ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి ఏలూరివారిపాలెం, కూనంనేనివారిపాలెం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అసెంబ్లీ అభ్యర్థి టీజేఆర్ సుధాకర్బాబుతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలతోనే సాధ్యమన్నారు. జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు తమ విలువైన ఓటును వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సంతనూతలపాడు అభ్యర్థి టీజేఆర్ సుధాకర్బాబు మాట్లాడుతూ ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అధికార పార్టీ అప్పులపాలు చేసిందని, సుబాబులు, జామాయిల్ రైతులను నట్టేట ముంచారని తెలిపారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదన్నారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని బూచేపల్లి కుటుంబం సహకారంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని సుధాకర్బాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తొలుత కూనంనేనివారిపాలెం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 250 మంది కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి బూచేపల్లి శివప్రసాదరెడ్డి, టీజేఆర్ సుధాకర్బాబు పార్టీలోకి ఆహ్వానించారు. ఏలూరివారిపాలెం, కూనంనేనివారిపాలెం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయా గ్రామాలకు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడింది. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి, మండల కన్వీనర్ దాసరి లక్ష్మినారాయణ, జెడ్పీటీసీ మాజీ సభ్యులు గోగినేని వెంకటేశ్వర్లు, చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, గంగిరెడ్డి ఓబుల్రెడ్డి, గోపిరెడ్డి ఓబుల్రెడ్డి, మేడగం రామకృష్ణారెడ్డి, మల్లినేని వెంకటేశ్వర్లు, పేరం శ్రీను, మొగిలిశెట్టి వెంకటేశ్వర్లు, పులి వెంకటరెడ్డి, ఏలూరి సుబ్బారావు, బక్కా కోటేశు, మన్నం హరి, తిమోతి, కొల్లూరి శింగయ్య, బొడ్డపాటి హరిబాబు, నల్లూరి నారాయణ, వేమా బాలకోటేశ్వరరావు, మాదాల శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. చీమకుర్తిలో టీడీపీ ప్రచారం.. సూర్యనగర్లో మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ కౌత్రపు రాఘవరావు, కందిమళ్ళ గంగాధర్, స్థానిక కౌన్సిలర్ గంగుల పార్వతి, ముఖర్జీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి బీఎన్.విజయ్కుమార్ను గెలిపించాలని ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. జగన్ పర్యటనను జయప్రదం చేయండి.. జగన్మోహన్రెడ్డి సంతనూతలపాడు పర్యటనను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, వైఎస్సార్సీపీ సంతనూతలపాడు అభ్యర్థి టీజేఆర్ సుధాకర్బాబు పిలుపునిచ్చారు. బుధవారం సంతనూతలపాడులో పార్టీ కార్యాలయంలో నాలుగు మండలాల కార్యకర్తలు, నాయకులతో జగన్ పర్యటన గురించి సమీక్షించారు. ఈ నెల 29న ఉదయం 9–10 గంటల మధ్య జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో సంతనూతలపాడుకు చేరుకుంటారని తెలిపారు. జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలోని సంతనూతలపాడుతో పాటు చీమకుర్తి, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా గ్రామాలలో బూత్కమిటీ కన్వీనర్లు చైతన్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏ మండలానికి ఆ మండల కన్వీనర్ బాధ్యతగా తీసుకొని జగన్ పర్యటనను జయప్రదం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మద్దిపాడు ఎంపీపీ నారా విజయలక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి, నాలుగు మండలాల కన్వీనర్లు దుంపా చెంచిరెడ్డి, దాసరి లక్ష్మినారాయణ, మండవ అప్పారావు, దివి పున్నారావుతో పాటు సీనియర్ నాయకులు బొల్లినే కృష్ణయ్య, దుంపా యలమందారెడ్డి, కుమారస్వామి, బీ.శివకుమారి, కుమారస్వామి, పూర్ణచంద్రరావు, తన్నీరు మోహన్రావు, తలారి కోటయ్య, క్రిష్టిపాటి శేఖరరెడ్డి, గంగిరెడ్డి ఓబుల్రెడ్డి, గోపిరెడ్డి ఓబుల్రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలోకి భారీగా చేరికలు.. మద్దిపాడు: మండలంలో టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి వలసలు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయి. మండలంలోని బూరేపల్లి పునరావాస కాలనీకి చెందిన దాసరి రాజు, కావూరి ఏసోబు నాయకత్వంలో కాలనీకి చెందిన 25 కుంటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ చంద్రబాబు మోసపు మాటలు విని అవినీతి పాలనతో విసిగి పోయామని జగన్మోహనరెడ్డి నవరత్నాల పథకాలు తమకు బాగా నచ్చాయని తెలిపారు. పార్టీలో చేరిన 25 కుటుంబాలకు చెందిన 100 మందికి సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టీజేఆర్ సుధాకర్బాబు పార్టీ కార్యాలయంలో కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. కార్యక్రమంలో కొమ్మూరి సుధాకర్ మాదిగ, మండల కన్వీనర్ మండవ అప్పారావు, మాజీ ఎంపీపీ కుమారస్వామి, వెంకటాద్రి, కురిచేటి శ్రీను, హనుమంతరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘శివాజీని గొరిజవోలు గ్రామస్తులు బహిష్కరించారు’
సాక్షి, విజయవాడ : మరో 40 రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓట్ల తొలగింపు వ్యవహారంపై విచారణ చేయాల్సిన ప్రభుత్వం యూటర్న్ తీసుకుని డ్రామాలాడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ ధ్వజమెత్తారు. సినిమా అవకాశాలు లేని నటుడు శివాజీతో చంద్రబాబు నాయుడు వాజమ్మ ప్రకటనలు చేయిస్తున్నాడని మండిపడ్డారు. గతంలో గరుడపురాణం పేరుతో కథలు చెప్పిన శివాజీ డేటా చోరీ వ్యవహారంపై కూడా పిచ్చి కూతలు కూస్తున్నాడని విమర్శించారు. వైఎస్ జగన్ కోసం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారన్న శివాజీ వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి థర్డ్ గ్రేడ్ వ్యక్తులని చంద్రబాబు కీ ఇచ్చి ఆడిస్తున్నారని ఎద్దేవా చేశారు. (సవాల్ స్వీకరిస్తే.. డేటా చోరీ నిరూపిస్తా..!) నేరం చేయనప్పుడు ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ ఎందుకు పరారీలో ఉన్నాడని సుధాకర్ బాబు ప్రశ్నించారు. ఎందుకు హైకోర్టులో పిటిషన్ వేశాడని నిలదీశారు. పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీ పనీ పాట లేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. అందుకే గుంటూరు జిల్లాలోని గొరిజవోలులో శివాజీని బహిష్కరించారని చెప్పారు. ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు శివాజీని తెరపైకి తెచ్చారని విమర్శించారు. ప్రజల వ్యక్తిగత డేటాను బజార్లో పెట్టిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని, టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 40 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. (స్కాం ‘సునామీ’.. లోకేశ్ బినామీ!?) -
‘చింతమనేని నాలుక చీరేస్తాం’!..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. చింతమనేని ప్రభాకర్ అనే పిచ్చికుక్కను విప్గా పెట్టుకున్నారని వైఎస్సార్ సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై తీవ్ర వ్యాఖ్యాలు చేసిన చింతమనేని నాలుక చీరేస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు దళితుల మనోభావాలు దారుణంగా దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతమనేని వ్యాఖ్యలపై మాలలు, మాదిగలు అందరూ ఆలోచించాలని సూచించారు. చంద్రబాబు మొదలుకుని టీడీపీ నేతలు కులం పేరుతో దూషిస్తున్నారని, దళిత సమాజం అర్థం చేసుకోవాలని కోరారు. పధకం ప్రకారం జరుగుతున్న కుట్రగా పేర్కొన్నారు. చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, చింతమనేని ఇలాంటి వ్యాఖ్యలు చేసి దళితులని అవమానించారని, వారిని దళితులు చీపుర్లతో కొట్టే రోజు త్వరలోనే ఉందన్నారు. దళితులు అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. -
‘చంద్రబాబు ఇక పాలన 60 రోజులే’
సాక్షి, విజయవాడ : 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే సీఎం చంద్రబాబునాయుడు, 40 ఏళ్ల యువకుడి ముందు కుప్పిగంతులు వేస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు ప్రకటిస్తే చంద్రబాబు దగాకోరు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలు చేయడమే తమ లక్ష్యమని సుధాకర్ బాబు అన్నారు. చంద్రబాబు హోదా తాకట్టు పెట్టినరోజు కూడా వైఎస్ జగన్ హోదా కోసం పోరాడారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ..'డ్వాక్రా మహిళలకు పసుపుకుంకుమ పేరుతో డాంబికాలు ఎందుకు? మహిళలపై ప్రేమ ఉంటే ముందే ఎందుకు ప్రకటించలేదు. దివంగత సీఎం వైఎస్సార్ ప్రారంభించిన పథకాన్ని చంద్రబాబు చిందరవందరగా చేశారు. సాక్షి పత్రిక నిజాలు రాస్తే మీ గుండాలతో తగలబెట్టావ్. అన్ని వర్గాలని మోసగించావ్. మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క పథకం అయినా ప్రవేశపెట్టావా? నవరత్నాలు నుంచి అన్ని కాపీ కొట్టావ్. ప్రజలని మోసగించడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశాడు. బాహుబలిని రాజమౌళి తీస్తే చంద్రబాబు చంద్రబలి తీశారు. 50 వేల ఎకరాల్లో పిచ్చి మొక్కలు మొళిపించిన ఘనత బాబుది. ఓవర్ డ్రాఫ్ట్ కెల్లి అప్పులు చేశారు. ప్రజల నడ్డి విరిచారు. చంద్రబాబు నీ ఆటలు సాగవు, ఇక 60 రోజులే నీ పాలన. నిరుద్యోగ భృతి ఉన్న పళంగా పెంచడం మరో నయవంచన' అని మండిపడ్డారు. -
ఇక నీ పాలన 60 రోజులే.. : సుధాకర్ బాబు
-
పవన్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు: టీజేఆర్
-
పవన్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు: టీజేఆర్
విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిథి టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సుధాకర్ బాబు విలేకరులతో మాట్లాడుతూ..పవన్ కల్యాణ్ మా నాయకుడు జగన్పై చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పవన్ జాగ్రత్త..నీ నోటిని పొదుపుగా వాడు..నీ వేషాలు మా దగ్గర కాదని హెచ్చరించారు. జగన్ ఎప్పుడూ పోరాడే వ్యక్తి అని కొనియాడారు. జగన్ పారిపోయే రకం కాదని, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ.. ‘ అభాగ్యులకు అండగా ఉండే జగన్పై విమర్శలా?. పవన్ నీ సిద్ధాంతం ఏంటి. నీ వేషాలు ఏంటి. ప్యాకేజీ తీసుకుని ఇప్పుడు రోడ్లపైకి వచ్చి ప్రజల చెవిలో పూలు పెడతావా. మీ అన్న చిరంజీవిని అడుగు జగన్ గురించి ఏం చెబుతాడో తెలుస్తుంది. మీలాగా ప్రజల్ని మధ్యలో వదిలి పారిపోయే కుటుంబం వైఎస్సార్ది కాదు. జగన్ను వ్యక్తిగతంగా దూషిస్తూ మళ్లీ మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని దూషిస్తున్నారని అంటావా. నీవు మూడు పెళ్లిళ్లు చేసుకుంది నిజం కాదా. ఒకరితో కాపురం చేస్తూ మరొకరితో పిల్లల్ని కన్నది వాస్తవమా కాదా’ అని సూటిగా ప్రశ్నించారు. ‘ ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు లైఫ్ ఉండదు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. చవకబారు మాటలు ఆపు. చేగువెరా లక్షణాలు జగన్కే ఉన్నాయి నీకు కాదు. పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి పేర్లు చెప్తావ్..కానీ చేతలు మాత్రం శూన్యం. బడుగు బలహీన వర్గాలకు వైఎస్ జగన్ అండగా ఉన్నారు. ఆయన్ని విమర్శిస్తే మేము చూస్తూ ఊరుకోం. మా దళితుల తరపున పోరాడుతున్న జగన్పై నువ్వా మాట్లాడేది. వనజాక్షి, సదావర్తి, రాజధాని భూములు తదితర విషయాల్లో అక్రమాలు జరగుతుంటే ముసుగు తన్ని పడుకున్నావ్ నువ్వు. నీ సినిమాలు ఫ్లాప్ అయి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఏం చేశావు. పవన్ పిచ్చి మాటలు ఆపు.. బాక్సైట్ గురించి తెలియకపోతే పక్కనున్న మనోహర్ని అడుగు చెబుతార’ ని తీవ్రంగా సుధాకర్ బాబు విమర్శించారు. పవన్కు పిచ్చి ముదిరింది: నందిగం సురేష్ జనసేన అధినేత పవన్ కల్యాణ్కు పిచ్చి బాగా ముదిరిపోయిందని, బాలకృష్ణలా మీరు కూడా సర్టిఫికేట్ తెచ్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు, పవన్ ఇద్దరూ ఒకటేనని, కావాలని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ మీరు బాలకృష్ణ-2 లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో నడవడమే పవన్కు తెలుసునని అన్నారు. చంద్రబాబు నుంచి భారీ ప్యాకేజీ వచ్చింది కాబట్టే వైఎస్సార్సీపీపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. దశ, దిశ లేని పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేనే అని ధ్వజమెత్తారు. పవన్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. -
‘పవన్.. నీకెన్ని డబ్బుమూటలు అందాయ్’
విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కులం గురించి జనసేన అధినేత, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ప్రస్తావించడాన్ని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు తప్పుబట్టారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సుధాకర్ బాబు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ పవన్పై తీవ్రంగా మండిపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యవహార శైలి ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడతాడో పవన్కే తెలియదని, కనీసం ఆయన చేసే పనులేంటో ఇంట్లో వాళ్లకు కూడా సరిగా తెలియదని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానన్నాడు..తీరా నాలుగేళ్ల తర్వాత ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నాడని ఎద్దేవా చేశారు. గుడ్డలు చించుకుంటూ ఆవేశంతో ఉపన్యాసాలు ఇస్తూ..చిట్టచివరికి పోటీ చేయకుండా పవన్ టీడీపీకి మద్దతిచ్చారని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ ఎంత ప్యాకేజీకి అమ్ముడుపోయారని ప్రశ్నించారు. టీడీపీకి అనుకూలంగా సందర్భానుసారం మీరు రాష్ట్రంలో ఎక్కడెక్కడ పర్యటనలు చేశారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. ఆ పర్యటనల ద్వారా మీకు ఎన్ని డబ్బుల మూటలు అందాయని సూటిగా అడిగారు. అధికారంలో ఉన్న టీడీపీని ప్రశ్నించాల్సింది పోయి, నిరంతరం ప్రజలలో తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. జనసేనను గుంపగుత్తగా టీడీపీకి లీజుకిచ్చారని మీ చర్యల ద్వారా తెలుస్తున్నదని అన్నారు. పవన్కు చంద్రబాబు నుంచి ముడుపులు ముట్టడానికి లింగమనేని మధ్యవర్తిత్వం వహించారని ఆరోపించారు. మీ పొత్తుతో అధికారంలోకి వచ్చిన టీడీపీ వల్ల రాష్ట్రానికి ఒక్క మేలు అయినా జరిగిందా అని ప్రశ్నించారు. క్యారెక్టర్ లేని వ్యక్తి పవన్ అని జనం చెప్పుకుంటున్నారని అన్నారు. పవన్, టీడీపీ ఆడమన్నట్లు ఆడటం, పాడమన్నట్లు పాడటం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు పొత్తులు పెట్టుకుని అవసరం తీరాక వదిలేయం అలవాటని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఒక సామాజిక వర్గానికి చెందిన యువతను రెచ్చగొట్టి వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎల్లో మీడియా, టీడీపీ నాయకులు ఉచ్చరిస్తోన్న కోడికత్తి డ్రామా పదాలను పట్టుకుని పవన్ కల్యాణ్ కూడా కోడికత్తి డ్రామా అని విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబు, పవన్లిద్దరూ తాము విడిపోయినట్లు డ్రామాలు ఆడుతూ జనాల్ని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇడుపులపాయలో అసైన్డ్ భూములు ఉన్నాయని పవన్ ఆరోపించడం సరికాదని అన్నారు. అసైన్డ్ భూములు ఉన్నాయని తెలుసుకుని గతంలోనే దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ అని, మాట కోసం సోనియా గాంధీతోనే పోరాటం చేశారని తెలిపారు. -
పవన్ కల్యాణ్ ఎంత ప్యాకేజీకి అమ్ముడుపోయారు
-
‘అప్పుడెందుకు పవన్ మాట్లాడలేదు’
విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్పై టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదుతో గుంటూరు పోలీసు స్టేషన్లో విచారిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం కేసు గురించి డీజీపీ, చంద్రబాబు, కేశినేని నాని, సోమిరెడ్డి, పరిటాల సునీత పలువిధాలుగా మాట్లాడారని, వీరిపై ఏ కేసులు పెట్టారని సూటిగా ప్రశ్నించారు. తాము పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఒక్క కేసు పెట్టలేదే అని పోలీసులనుద్దేశించి అడిగారు. పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీ గరుడ పురాణం గురించి చెబితే ఒక్క కేసు కూడా లేదే అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్పై ఆరోపణలు చేయించడానికి, కేసులు వేయించడానికి టీడీపీలో బీసీలు, దళిత నాయకులే దొరికారా అని ప్రశ్న లేవనెత్తారు. చంద్రబాబు ఇచ్చిన హమీలపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులకు మా పార్టీ నేతలు, కార్యకర్తలు వెనక్కు తగ్గరని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబూ నీది అసమర్థ దద్దమ్మ ప్రభుత్వమని తీవ్రంగా విమర్శించారు. రాజన్న రాజ్యం ఒక్క జగనన్నకే సాధ్యమన్నారు. రాష్ట్రంలో దగాకోరు ప్రభుత్వం నడుస్తోందని దుయ్యబట్టారు. వైఎస్సార్ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని తెలిపారు. రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. పవన్ కల్యాణ్, చిరంజీవి అంటే తమకు గౌరవం ఉందని, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలని చంద్రబాబు వందల కోట్ల రూపాయలు పెట్టి కొంటే మీరు ఎందుకు మాట్లాడటం లేదని సూటిగా ప్రశ్నించారు. -
ఓటమి భయంతోనే కుట్రపూరిత దాడి: టీజేఆర్
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే కుట్రపూరితంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్ బాబు విలేకరులతో మాట్లాడుతూ..ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్లు ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్పై దాడి కేసును ఏపీ పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారన్న నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. జగన్పై దాడి ఘటనలో ముఖ్యమంత్రి, డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడిన తీరు బాధాకరమన్నారు. మాటల దాడి చేస్తూనే..రాజకీయ దాడి చేస్తున్నారని మండిపడ్డారు. మహానేత వైఎస్సార్ ప్రారంభించిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు సక్రమంగా అందించడమే వైఎస్ జగన్ లక్ష్యమని తెలిపారు. రాజ్యాంగ ఉల్లంఘన అన్ని స్థాయిల్లో జరుగుతోందని, జగన్ను ఉద్దేశించి టీడీపీ నేతలు మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. వైఎస్ జగన్ శాంతి కాముకులు అని చెప్పారు. పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీని అరెస్ట్ చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సిగ్గులేని చేతకాని చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏం చెబుతారని సూటిగా ప్రశ్నించారు. కుట్రలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు. కుట్ర ఆధారిత రాజకీయాలనే బాబు నమ్ముకున్నారని అన్నారు. జగన్పై దాడిని కేంద్రస్థాయి సంస్థతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గరుడ ప్లానంతా చంద్రబాబుదే: గోపిరెడ్డి గుంటూరు: ఓటమి భయంతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బరితెగించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ప్రతిపక్ష నేతపైనే హత్యాయత్నానికి ఉసిగొల్పారని అన్నారు. ఆపరేషన్ గరుడ ప్లానంతా చంద్రబాబుదేనని ఇప్పుడు స్పష్టం అవుతోందని వెల్లడించారు. శివాజీని అరెస్టు చేస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రలు క్షీణించాయని, ఒక ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే హత్యలే ఇందుకు నిదర్శనమన్నారు. డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఒక టీడీపీ నేతలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. -
‘ప్రభుత్వానికున్న చిత్తశుద్ది ఇదేనా?’
సాక్షి, విజయవాడ: ఆపద వేళలో ఆపద్భాంధవునిగా సేవలు అందిస్తున్న 108 అంబులెన్స్లు టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కుంటుపడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఆ పార్టీ ప్రధాన కార్యలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆనాడు పేదల కోసం దివంగత నేత వైఎస్సార్ 108 సేవలను ప్రారంభించారని కానీ టీడీపీ ప్రభుత్వం ఆ సేవలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. నిర్లక్ష్యంతో అపర సంజీవనిని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే ఆరోగ్యశాఖను పర్యవేక్షిస్తున్నప్పటికే లంచగొండి విధానలతో 108ని దెబ్బతీశారన్నారు. దీంతో పేదలపైనా, వారి మంచి చెడులపైనా చంద్రబాబుకు ఎలాంటి చిత్తశుద్ది ఉందో అందరికీ అర్థమైందన్నారు. ఇదే విషయాన్ని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో 108 దుస్థితిపై ఎత్తి చూపారని వివరించారు. అయినప్పటికీ ప్రభుత్వంలో కదలిక లేకపోవడం సిగ్గుచేటన్నారు. తమ నేత పాదయాత్రను మంత్రి దేవినేని ఉమా అవహేళన చేసేలా మాట్లాడటం శ్రేయస్కరం కాదన్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని లేకపోతే ప్రజలు సహించరని తెలిపారు. టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారని ప్రశ్నించారు. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదని అడిగారు. ఆ వార్తలను ఖండిస్తే మంత్రి పదవి పోతదని భయపడుతున్నాడని ఎద్దేవ చేశారు. ఆ వార్తలను కూడా వైఎస్ జగన్ రాయించాడని టీడీపీ నాయకులు చెప్పిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. (మరోసారి గొప్ప మనస్సు చాటుకున్న వైఎస్ జగన్) -
నిర్లక్ష్యంతో 108 సర్వీసును నాశనం చేస్తున్నారు
-
నాలుగేళ్లు కేంద్రానికి ఊడిగం చేసింది ఎవరు?
విజయవాడ: రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. నాలుగేళ్లు కేంద్రానికి ఊడిగం చేసింది ఎవరని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత సూపర్ ప్యాకేజీ ఇచ్చారంటూ మోదీకి ధన్యవాద తీర్మానాలు చేసింది ఏపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ-బాబు జోడి అధికారంలోకి వచ్చి, రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని ఈ సందర్భంగా నిలదీశారు. లస్కర్ పని చేస్తూ ప్రాజెక్టులు జాతికి అంకితం అంటే నమ్మేదెవరన్నారు. ఆదివారం ప్రెస్మీట్లో మాట్లాడిన సుధాకర్ బాబు.. బాబు తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రాజెక్టులను నిర్మించాలని తానే కలలు కన్నట్టు.. తానే శంకుస్థాపనలు చేసి పూర్తి చేసినట్లు, వాటిని ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో జాతికి అంకితం ఇస్తున్నట్లు చంద్రబాబు నాయుడు హడావుడి చేస్తారనే విషయాన్ని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎప్పుడో ఊహించి చెప్పారని సుధాకర్ బాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టి 80-90 శాతం పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి, నీళ్లు వదిలి దానికి జలహారతి కార్యక్రమం అంటూ పేరు పెట్టి రాష్ట్ర ప్రజలను చంద్రబాబు దగా చేస్తున్నారన్నారు. ఎవరికైనా ఊడిగం చేయాల్సి వస్తే.. ఎవరికైనా దాసోహం చేయాల్సి వస్తే.. ఎవరితోనైనా లాలూచీ పడాల్సి వస్తే.. ఎవరి కాళ్ళు అయినా పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే... ఆ అవసరం ఈ రోజు ఒక్క చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. -
బాబు వ్యాఖ్యలకు నవ్వాలో, ఏడవాలో: టీజేఆర్
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పెద్ద నోట్ల రద్దుపై చేసిన వ్యాఖ్యలకు నవ్వాలో లేక ఏడవాలో అర్ధం కావడం లేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ఎద్దేవా చేశారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నోట్ల రద్దు సలహా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తానే ఇచ్చానని చంద్రబాబు చెప్పిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు.. పూటకో మాట, రోజుకో అబద్ధం ఆడటం బాబు నైజమని ధ్వజమెత్తారు. నోట్ల రద్దు సలహా కమిటీ చైర్మన్గా ఉన్న చంద్రబాబుకు అప్పుడు నోట్ల రద్దు తప్పు అని తెలియలేదా అని సూటిగా అడిగారు. ‘పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి అంటున్నావు. మీరు చేసిన పాపం కాదా, బీజేపీతో అంటకాగి ఇప్పుడు గగ్గోలు పెడితే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జలగల్లా ప్రజల రక్తం తాగుతున్నాయి. రెండు ప్రభుత్వాలు దోపిడీ దొంగల్లా దోచుకుంటున్నాయి. పెట్రోలు, డీజిల్లో వస్తున్న డబ్బు అంతా ఏమైపోతుంది. ధరలు పెరిగితే తగ్గిస్తానన్నావ్ కదా చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు నోరుమెదపవు’ అని సూటిగా అడిగారు. చంద్రబాబు నోటిని ఫినాయిల్తో కడిగినా సరిపోదని తీవ్రంగా దుయ్యబట్టారు. లోకేష్ టాక్స్ల రూపంలో దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ధరలు పెంచడంలో నెంబర్ వన్ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఉపన్యాసాలు ఆపి ధరలు నియంత్రించాలని హితవు పలికారు. అనవసర, అసత్య ఆరోపణలు చేస్తోన్న వర్ల రామయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. పెంచిన ధరలు తగ్గించకపోతే ప్రజా ఉద్యమాలతో మెడలతో వంచుతామని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. -
‘చంద్రబాబు-రాహుల్ మధ్య రేవంత్ మధ్యవర్తిత్వం’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోటవురట్ల సభలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. బుధవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు పొత్తులపై సుధాకర్ బాబు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. కాంగ్రెస్తో పొత్తు నిజం కాదా? ‘చంద్రబాబు ఆరో పెళ్లికి సిద్ధమయ్యారని తమ నాయకుడు అన్నది నిజం కాదా? చంద్రబాబు ఇతర పార్టీలతో పెళ్లిళ్ల సంగతి నిజం కాదా? విడాకులు తీసుకుంది నిజం కాదా? చంద్రబాబే స్వయంగా కాంగ్రెస్తో పొత్తుపై టీడీపీ నేతలతో చర్చించారు. కాంగ్రెస్తో కలిసి వెళ్లాలని బాబు అన్నట్లు పత్రికల్లో వచ్చింది. రాహుల్ గాంధీ మీటింగ్కు బ్రాహ్మణి వెళ్లింది నిజం కాదా? ఆమె ఎందుకు వెళ్లారు? కాంగ్రెస్తో పొత్తులో భాగంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. రాహుల్- చంద్రబాబు మధ్య రేవంత్ మధ్యవర్తిత్వం నిర్వర్తిస్తున్నారు. టీడీపీ- కాంగ్రెస్ కొత్త రూపంలో ప్రజల్లోకి రాబోతోంది. ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చంద్రబాబు పచ్చి రాజకీయ అవకాశవాది రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎవరితోనైనా పొత్తుపెట్టుకుంటారు. గత ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్నారు. పార్టీకి, తనకు సిద్దాంతం అంటూ ఉండదు. గెలవడానికి ఏదైనా చేస్తారు. దివంగత ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అలాంటి నాయకుడికి మద్దతిస్తున్న టీడీపీ నేతలు నైతిక విలువలు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు కుట్ర, దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలి. వైఎస్సార్ సీపీ ఒంటరిగానే 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఒంటరిగానే పోటి చేస్తుంది. వైఎస్ జగన్ పాదయాత్రను చూసి చంద్రబాబుకు నిద్రపట్టట్లేదు. వైఎస్ జగన్ నిఖార్సైన రాజకీయ నాయకుడు. తమ పార్టీ అధికారంలోకి రాగానే తన పని పడతారని బాబుకు భయం పట్టుకుంది. వైఎస్ జగన్ సీఎం అవ్వగానే చంద్రబాబు దోపిడీని కక్కిస్తాం’ అంటూ సుధాకర్ బాబు పేర్కొన్నారు. -
‘పవన్ కళ్యాణ్.. రామకృష్ణతో జాగ్రత్త’
సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్ వ్యవహారంలో సీపీఐ నేతలు రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావుకి ముడుపులు అందాయని, పవన్ కళ్యాణ్.. రామకృష్ణతో జాగ్రత్తగా ఉండాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు హెచ్చరించారు. సోమవారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చంద్రబాబు, లోకేష్, మంత్రులు భూములు దోచుకునే పనిలో ఉన్నారని.. రాజధాని రైతుల భూములు దోచుకున్న పచ్చదండు సామాన్యుల భూములపై కన్నువేసిందని ఆరోపించారు. లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించిన ఇంటిని సీఎం అధికారిక నివాసంగా మార్చుకున్నారని, ఇంక రమేష్కి అడ్డు అదుపు ఉంటుందా అని ప్రశ్నించారు. లింగమనేని రమేష్.. పవన్ కళ్యాణ్కి కూడా భూములిచ్చారని, లింగమనేని ఎస్టేట్స్ భూదోపిడిపై సీబీఐ విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. లింగమనేని గ్రూప్లో చంద్రబాబు, లోకేష్ల వాటా ఎంత అని ప్రశ్నించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని.. అవాకులు, చెవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలని మంత్రి ఆదినారాయణరెడ్డికి సవాలు విసిరారు. -
చంద్రబాబు, లోకేష్, మంత్రులు భూములు దోచుకున్నారు
-
‘మహానాడు కాదు..మహాదగానాడు’
సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళిత వ్యతిరేకి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. దళితుల పట్ల చంద్రబాబు చాలాసార్లు అక్కసు వెళ్లగక్కారని విమర్శించారు. మహానాడులో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ ఎందుకు తీర్మాణాలు చేయలేదని ప్రశ్నించారు. అది మహానాడు కాదు మహా దగానాడు అని ఎద్దేవా చేశారు. దళితుడన్న కారణంతోనే మోత్కుపల్లి నర్సింహులుని టీడీపీ నుంచి బహిష్కరించారని ఆరోపించారు. దళితుల పట్ల మంత్రి ఆదినారాయణ రెడ్డి అవహేళనగా మాట్లాడినా, వర్ల రామయ్య పబ్లిగ్గా విద్యార్థిని తిట్టినా చంద్రబాబు వివరణ కూడా అడగలేదని మండిపడ్డారు. రాజధాని పేరుతో భూములు స్వాహా చేశారని సుధాకర్ బాబు ఆరోపించారు. -
బుద్ధిలేని బుద్ధా.. నోరు అదుపులో పెట్టుకో..!
సాక్షి, విజయవాడ : ఎమ్మెల్యే ఆర్కే రోజాపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్బాబు తీవ్రంగా ఖండించారు. బుద్ధిలేని బుద్ధా వెంకన్న నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపితే.. కోడిగుడ్లతో కొట్టిస్తామంటారా? అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు దుష్ట పరిపాలనలో మహిళలు, చిన్నారులు నలిగిపోతున్నారని అన్నారు. ప్రజల పక్షాన తాము నిలబడితే.. ఓర్వలేక టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. విదేశీ మహిళలతో లోకేశ్ అసభ్య ఫొటోలు ఉన్నాయని, ఇంట్లో పనివాళ్లతో అసభ్యంగా ప్రవర్తించినట్టు అభియోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. దేనిపైనైనా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని టీజేఆర్ సుధాకర్బాబు అన్నారు. -
టీడీపీ నేతలకు ప్యాంట్లు, లుంగీలు తడుస్తున్నాయి..
సాక్షి, విజయవాడ : ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు తీవ్రస్థాయిలు విరుచుకుపడ్డారు. దేవినేని ఉమ హుందాతనాన్ని మరిచి వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా దేవినేని వ్యాఖ్యలను టీజేఆర్ సుధాకర్ బాబు ఖండించారు. ఆయన బుధవారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయుడు దొంగల పార్టీని నడుపుతున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా వచ్చిన జన సమూహంతో కనకదుర్గ వారధి వణికినప్పటి నుంచి టీడీపీ నేతలకు ప్యాంట్లు, లుంగీలు తడుస్తున్నాయి. పట్టిసీమలో దోచుకున్నారని నివేదిక ఇచ్చింది కాగ్... వైఎస్సార్ సీపీ కాదన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. మీ అన్నయ్య దేవినేని చనిపోయిన రోజు సాయంత్రం మీ వదినగారు చనిపోయారు. ఆమె మృతిపై ఇప్పటికీ చాలా అనుమానాలు, ఆరోపణలు ఉన్నాయి. రాబోయే ఎన్నికలలో టీడీపీ మొదటిగా ఓడిపోయేది మైలవరం నియోజకవర్గమే. కనీస రాజకీయ మర్యాదలు పాటించని కుంకలు మీరు. దమ్ము, ధైర్యం ఈ రెండు పదాలు తెలుగుదేశం నాయకులు వాడకూడదు. బీజేపీతో మేము పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి నోరు జారితే దేవినేని ఇంటిని ముట్టడిస్తాం. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని తెలంగాణలో ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన దద్దమ్మలు మీరు. మా నాయకుడు... మీ నాయకుడి చరిత్రపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ సవాల్ విసిరారు. -
‘అచ్చి’ నువ్వు 9 నెలలు ఓపిక పట్టు..
సాక్షి, విజయవాడ: మంత్రి ఆదినారాయణరెడ్డి సవాల్కు తాము రెడీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్ బాబు ప్రతి సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ చరిత్రపై ఎక్కడైనా, ఎప్పుడైనా తాము బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. దొడ్డిదారిన మంత్రి అయిన ఆదినారాయణరెడ్డికి నిజంగా కడప రెడ్డి అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఆదినారాయణరెడ్డికి దమ్ముంటే చంద్రబాబు చరిత్ర, వైఎస్ఆర్ చరిత్రపై చర్చించేందుకు సిద్దమా అని చాలెంజ్ చేశారు. శనివారం ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ మంత్రులు విచక్షణారహితంగా మాట్లాడుతున్నారని, చంద్రబాబు విష కౌగిలిలో చిక్కుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డి పంది బురదలో దొర్లినట్లు దొర్లుతూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తావా అని నిలదీశారు. విమర్శలు చేసేముందు మంత్రి ఆదినారాయణరెడ్డి తన రాజకీయ చరిత్ర ఏంటో చూసుకోవాలని సూచించారు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని, అవాకులు, చెవాకులు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అచ్చి నువ్వు 9 నెలలు ఓపిక పట్టు.. మంత్రి అచ్చెన్నాయుడుపై కూడా సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘అచ్చి నువ్వు 9 నెలలు ఓపికపట్టు, మీ అన్న చనిపోతే నీకు పదవి వచ్చింది. ఆ తర్వాత నీ బాగోతం అంతా శ్రీకాకుళం జిల్లా ప్రజలు బట్టబయలు చేస్తారు.’ అని అన్నారు. -
చంద్రబాబు చరిత్ర అంతా వెన్నుపోట్లే