Advertorial
-
యువ కస్టమర్లే లక్ష్యంగా బీవోబీ అడుగులు
బ్యాంక్ ఆఫ్ బరోడా మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ హెడ్ వీజీ సెంథిల్కుమార్, డిజిటల్ , యువ కస్టమర్లపై నిరంతర దృష్టి ద్వారా రిటైల్వ్యాపారంలో వాటాను పెంచుకోవాలనే బ్రాండ్ ఉద్దేశాన్ని నొక్కి చెప్పారు. ఆయన పంచుకున్న మరిన్ని విశేషాలు సంక్షిప్తంగా.. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రస్తుతం భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. 15 కోట్లకు పైగా కస్టమర్ బేస్ ఉంది. తమ బ్రాండ్ సరియైన దిశలో నడపించండం ఎపుడూ సవాలే! అయినప్పటికీ, ఒక బ్రాండ్గా అనేక అధ్యయనాలు చేసాం. కస్టమర్ల అనుభవం పరంగా అన్ని బ్రాంచ్లలో ఒక సర్వే నిర్వహించాం. దీంతో బ్యాంకుపై కస్టమర్ల దృష్టిపై అవగాహన వచ్చింది. మార్కెటింగ్ పరంగా, యూత్ని టార్గెట్ చేయడమే లక్ష్యం. బాబ్ వరల్డ్ , ఇతర డిజిటల్ ఆఫర్లు బ్రాండ్ ఇమేజ్ను బలోపేతం చేయబోతున్నాయి. సమీప భవిష్యత్తులో, బ్రాండ్ రీకాల్, బ్రాండ్ కార్యకలాపాల ప్రభావం, ఇతర అంశాలపై నిర్దిష్ట సర్వేలు/అధ్యయనాలను కూడా నిర్వహిస్తాము.దీనిపై నిర్దిష్టమైన ఇన్పుట్లను పొందడానికి ప్రముఖ పరిశోధనా సంస్థలతో భాగస్వామి కావాలని ప్లాన్ చేస్తున్నాం. మా వ్యాపారంలో రుణాల విషయానికి వస్తే. దేశీయ పుస్తకంలో 42 శాతం కార్పొరేట్, రిటైల్ 22 శాతం, వ్యవసాయం 15.6 శాతం , MSME 13 శాతం. బాధ్యతల వైపు కూడా మనకు ఇలాంటి శాతాలు ఉన్నాయి. అయితే రిటైల్ వ్యాపారాన్ని ప్రస్తుత స్థితి నుండి పెంచాలనుకుంటున్నాము.అందుకే రిటైల్ విభాగంలో డిజిటల్ రుణాలపై దృష్టి పెడుతున్నాము. ప్రముఖ క్రీడాకారులు పీసీ సింధు, కె శ్రీకాంత్తోపాటు తాజాగా స్టార్ విమెన్ క్రికెటర్ షఫాలీ వర్మ బ్రాండ్ ఎంబాసిర్గా చేరిపోయారు. విమెన్ ప్రీమియర్ లీగ్లో ఒక బ్రాండ్ అసోసియేషన్గా మాత్రమే కాకుండా భారతదేశంలో మహిళల క్రికెట్కు అవసరమైన మద్దతును అందించాలనుకుంటున్నాం. యువ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని #LoansWithoutDrama ప్రచారాన్ని చేపట్టాం. మిగిలిన డిజిటల్ ప్లాట్ఫారమ్లన్నింటితో పోల్చినప్పుడు బీఓబీకున్న ఉన్న ప్రధాన బలం ఏమిటంటే, ప్లాట్ఫారమ్తోపాటు, తమ బ్రాంచెస్ కూడా సర్వీసింగ్ యూనిట్లుగా పనిచేస్తాయి. కస్టమర్లకు సేవ చేయడానికి 80 వేలకు పైగా సిబ్బంది ఉన్నారు. ప్లాట్ఫారమ్ను నిర్మించవచ్చు కానీ మీరు సర్వీసింగ్ కోసం ఎంటర్ప్రైజ్ రిసోర్స్ను నిర్మించలేరు. కస్టమర్ సేవ విషయానికి వస్తే, సమస్యలను పరిష్కరించడానికి ప్లాట్ఫారమ్పై మాత్రమే కాకుండా ఆధారపడకుండా శాఖలు కూడా ఎల్లపుడూ ఖాతాదారులకు అందుబాటులో ఉంటాయి. -అడ్వర్టోరియల్ -
కీళ్లు, మోకాళ్ల నొప్పులకు ఉపశమనం కావాలంటే, Nveda Joint Support తెలుసుకోండి!
హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2తో సహజసిద్ద పద్దతిలోనే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలనుకుంటున్నారా? అయితే మీరు “Nveda Joint Support” గురించి తప్పకుండా తెలుసుకుని విముక్తి పొందండి! హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది ఒక రకమైన కొలాజెన్, ఇది కీళ్లు మరియు మోకాళ్ల ఆరోగ్యం కోసమే ప్రత్యేకంగా రూపొందించబడింది, ఎందుకంటే ఇది కీళ్ల మృదులాస్థి యొక్క ప్రధాన నిర్మాణ భాగం కాబట్టి. ఇది కోడి మృదులాస్థి నుండి తీసుకోబడింది. కీళ్లు మరియు మోకాళ్ల ఆరోగ్యానికి హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 ద్వారా పొందే కొన్ని ప్రయోజనాలను ఇక్కడ చూద్దాము : కీళ్ల చలనాన్ని మెరుగుపరుస్తుంది: హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది కీళ్ల చలనాన్ని మరియు వంగే గుణాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, కీళ్ల నొప్పులు మరియు అన్ని రకాల కీళ్ళవాపు వ్యాధులు(ఆర్థరైటిస్), కీళ్ల కదలికలో కష్టం (రుమాటిక్ ) మరియు ముసలితనపు కీళ్ళ వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్)తో బాధపడుతున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కీళ్లు & మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది : హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది మంటను తగ్గించే లక్షణాలను కలిగి ఉన్నట్లు గుర్తించబడింది, దీని వలన ముసలితనపు కీళ్ళ వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్) మరియు కీళ్ల కదలికలో కష్టంగా (రుమటాయిడ్ ఆర్థరైటిస్) ఉన్నటువంటి వారిలో కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. మృదులాస్థి ఆరోగ్యానికి దోహదపడుతుంది: కొలాజెన్ టైప్-2 అనేది మృదులాస్థిలో ప్రధాన భాగం, అది కీళ్లలో ఉన్న ఎముకల మధ్య ఒక మెత్తని పదార్థంలాగా పనిచేస్తుంది. హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది మృదులాస్థి ఆరోగ్యానికి సహాయపడుతుంది ఇంకా దాని అరుగుదలను నెమ్మదిపరుస్తుంది. క్రీడల్లో గాయపడిన వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కీళ్లు & మోకాళ్ల కణజాలను బాగుచేయడంలో దోహదపడుతుంది : కొలాజెన్ టైప్-2 అనేది కీళ్లు & మోకాళ్ల కణజాలను బాగుపరచడంలో ఎంతో ముఖ్యమైనది. హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 కలిగిన పదార్థాలను తీసుకోవడం వల్ల కొత్తగా కీళ్ల కణజాల పెరుగుదలకు దోహదపడుతుంది మరియు కీళ్ల & మోకాళ్ల పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సురక్షితమైనది మరియు సహజసిద్ధమైనది : హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది చాలా మంది ఒంటికి తగినటువంటి సురక్షితమైన, సహజసిద్ధమైన పదార్థం. ఇది చాలా తేలికగా జీర్ణమవుతుంది ఇంకా దీనిని శరీరం బాగా గ్రహించుకుంటుంది, అందువలన కీళ్ల నొప్పులు మరియు బిగుసుకుపోయిన కీళ్లు ఉన్న వారికి ఇదొక ప్రభావవంతమైన ఎంపిక అని చెప్పవచ్చు. Nveda (https://nveda.in/ ) అనేది బాగా పరిశోధించబడిన పదార్థాలతో కూడిన Nveda Joint Support అనే ఒక ఉత్పత్తిని తయారు చేసింది, ఇవన్నీ కూడా మోకాళ్లు, కీళ్లను బలపరచడంలో సహాయపడతాయి. Nveda Joint Support లో హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2తో పాటు గ్లూకోసమైన్, ఎంఎస్ఎం, కాల్షియం సిట్రేట్ & కాల్షియం ఆస్కార్బేట్ లు కూడా ఉన్నాయి. ఈ సహజసిద్ద పదార్ధాలన్నీ మంటను తగ్గించడానికి, కీళ్ల రాపిడిని తగ్గించడానికి మరియు కీళ్లు & మృదులాస్థిని బలపరచడంలో సహాయపడతాయి. ఈ ఉత్పత్తి గురించి మరిన్ని వివరాల కోసం, మీరు ఈ వెబ్సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు (https://nveda.in/products/joint-support-60) గ్లూకోసమైన్ అనేది సహజసిద్దంగా మన శరీరంలో ఉండే పదార్థం, ఇది మృదులాస్థి తయారీలో ఇంకా దానిని బాగుచేయడంలో దోహదపడుతుంది. ఇది సాధారణంగా మోకాళ్లు & కీళ్ల ఆరోగ్యానికి ఉపయోగించబడుతుంది. కీళ్ల ఆరోగ్యానికి గ్లూకోసమైన్ కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఇక్కడ చూడండి: 👉కీళ్లు & మోకాళ్ల నొప్పులు తగ్గించి అవి బిగుసుకుపోవడాన్ని కూడా తగ్గిస్తుంది: గ్లూకోసమైన్ అనేది ముసలితనపు కీళ్ళ వ్యాధి(ఆస్టియో ఆర్థరైటిస్), కీళ్ళ కదలికలో కష్టము (రుమాటిక్ ఆర్థరైటిస్), ఇతర రకాల కీళ్లు & మోకాళ్ల నొప్పి ఉన్నవారిలో కీళ్లు&మోకాళ్ల నొప్పిని తగ్గించి, అవి బిగుసుకుపోవడాన్ని కూడా తగ్గించడంలో సహాయ పడుతుంది. 👉కీళ్ల పనితీరునుమెరుగుపరుస్తుంది: గ్లూకోసమైన్ అనేది కీళ్ల & మోకాళ్ల నొప్పి ఉన్నవారు సులభంగా కదలడానికి ఇంకా తక్కువ కష్టంతో రోజువారీ పనులను చేసుకోవడానికి కీళ్ల పనితీరును, వాటి చలనాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 👉మృదులాస్థి ఆరోగ్యానికి దోహదపడుతుంది: గ్లూకోసమైన్ అనేది కీళ్లలో ఎముకల మధ్య మెత్తని పదార్థంలాగా పనిచేస్తుంది, ఇది మృదులాస్థి యొక్క కీలక భాగం. గ్లూకోసమైన్ కలిగిన పదార్థాలను తీసుకోవడం వల్ల మృదులాస్థి ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇంకా దాని అరుగుదలను నెమ్మదిపరుస్తుంది. 👉కణజాలాన్ని బాగుచేయడంలో తోడ్పడుతుంది: గ్లూకోసమైన్ అనేది కొత్త కీళ్ల కణజాల పెరుగుదలకు తోడ్పడడంలో సహాయపడుతుంది ఇంకా కీళ్లు & మోకాళ్ల యొక్క పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో మంటను తగ్గించే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) లక్షణాలు ఉన్నాయి: గ్లూకోసమైన్ అనేది మంటను తగ్గించే లక్షణాలున్నాయి, కాబట్టి ఇది ముసలితనపు కీళ్ల వ్యాధికి, కీళ్ల కదలికలో కష్టంగా ఉన్నవారిలో కీళ్లలో మంటను తగ్గిస్తుంది. అదే విధంగా మిథైల్ సల్ఫోనిల్ మీథేన్ (ఎంఎస్ఎం) అనేది కొన్ని ఆహారాలలో ఉండే సహజసిద్దమైన పదార్థం, ఇది అన్ని రకాల కీళ్ల, మోకాళ్ల నొప్పులనుంచి ఉపశమనం కలిగేలా మంచి ప్రయోజనాల్ని కలిగి ఉన్నట్లు గుర్తించబడింది. ఎంఎస్ఎం అనేది కీళ్ల వాపును తగ్గించడంలో సహాయపడే మంటను తగ్గించగలిగే లక్షణాలను కలిగివుంది, ఇది ముసలితనపు కీళ్ళ వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్) మరియు కీళ్ల కదలికలో కష్టంగా (రుమటాయిడ్ ఆర్థరైటిస్) ఉన్నవారిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంపెనీ డాక్టర్ ప్రకారం, చాలా మంది వ్యక్తులు దీనిని తీసుకోవడం (కోర్సు) ప్రారంభించిన 3-4 వారాలలోనే ఉపశమనం పొందారంట. దీని వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు, కానీ కోడిమాంసం, చేపలంటే పడనివారు దీనిని తినకూడదని సూచించారు, ఎందుకంటే ఈ ఉత్పత్తిలో వాటి నుండి సేకరించిన కొన్ని పదార్థాలు ఉన్నాయి కాబట్టి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో ఈ ఉత్పత్తికి 3,000 కంటే ఎక్కువ పాసిటివ్ రేటింగులున్నాయి, అంతేకాకుండా ఇది ఆరోగ్యం కోసం వాడే పదార్థాల విభాగంలో ఎక్కువగా అమ్ముడుపోయే ఉత్పత్తుల్లో ఒకటిగా ఉంది. ఈ ఉత్పత్తి గురించి మరిన్ని వివరాల కోసం దయచేసి లింక్ని క్లిక్ చేసి తెలుసుకోండి. -అడ్వర్టోరియల్ -
జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ.. బోలెడు బహుమతులు
వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో మీ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీ గమ్యస్థానం ఇదే కావచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణం, కాలుష్య రహిత ప్రాంతం, పచ్చదనంతో పాటు మెరుగైన కనెక్టివిటీతో నగర వాసులకు కోరిక తగ్గట్టు రూపొందిన ప్రాజెక్ట్ ‘జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ’(G Square Epitome Integrated City). రియల్ ఎస్టేట్ రంగంపై లోతైన అవగాహనతో పాటు అపార అనుభవమున్న జీ స్కైర్ హౌసింగ్ గ్రూప్ తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని చేపట్టింది. మకర సంక్రాంతి దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా జరుపుకునే ముఖ్యమైన పండుగ. సౌతిండియాలో అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్ జీ స్కైర్ హౌసింగ్ గ్రూప్ (G Square Epitome Housing) పండుగ సందర్భంగా, ‘జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ’ కస్టమర్లకు అద్భుతమైన బహుమతులను అందిస్తున్నట్లు ప్రకటించింది. పండగ అంటే అందరం కలిసి చేసుకోవాలనే భావనతో మీ ముందుకు కళ్లు చెదిరే ఆఫర్లను తీసుకువచ్చింది. హైదరాబాద్-విజయవాడ హైవేలోని జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ సైట్లో ఈ వేడుకులు జనవరి 11 నుంచి 22, 2023 వరకు ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తోంది. వీటితో పాటు సైట్ని సందర్శించే వారికోసం అల్పాహారం, మధ్యాహ్న భోజనం కోసం ప్రత్యేక ఆహారం, డ్రింక్స్ కూడా ఏర్పాటు చేసింది. బోలెడు బహుమతులు మీకోసమే ఆఫర్ కాలంలో ఈ భారీ ఇంటిగ్రేటెడ్ సిటీని సందర్శిస్తే, 5 కార్లు, 20 బైక్లను గెలుచుకునే అదృష్టవంతుల్లో మీరు ఒకరు కావచ్చు. రోజూ సైట్ని సందర్శించిన 100 మంది కస్టమర్లు గోల్డ్ కాయిన్స్ అందుకోనున్నారు. అంతే కాదండోయ్ ప్లాట్ను బుక్ చేసుకన్న కస్టమర్లు(ఇద్దరు) హాంకాంగ్, మలేషియా, సింగపూర్ లేదా దుబాయ్కి వెళ్లే లక్కీ ఛాన్స్ కూడా ఉంది. కస్టమర్ వారి ప్రాధాన్యత ప్రకారం విదేశీ పర్యటనకు బదులుగా 40 గ్రాముల బంగారు నాణేన్ని కూడా ఎంచుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. ఇంకా బోలెడు ఉన్నాయి... సైట్ను సందర్శించేవారికి చీరలు, టీషర్టులు వంటి ప్రత్యేక బహుమతులు కూడా ఉన్నాయి. పతంగుల పండుగ, మెహందీ, కుమ్మరి, బొమ్మల కొలువు మొదలైన అనేక ఆసక్తికరమైన సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రాజెక్ట్ను సందర్శించాలని జీ స్కైర్ హౌసింగ్ గ్రూప్ కోరుతోంది. ఎక్కడ ఉందంటే హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ప్రసిద్ధ రామోజీ ఫిల్మ్ సిటీకి ఆనుకుని ఉంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి అతి సమీపంలో జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ 1242 ఎకరాల ప్రధాన భూభాగంలో విస్తరించి ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని మొదటి ఇంటిగ్రేటెడ్ సిటీ మాత్రమే కాదు హెచ్ఎండీఏ, రెరాచే ఆమోదించబడిన ఏకైక అతిపెద్ద ప్రాజెక్ట్. ఫేజ్ 1లో భాగంగా, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఫీచర్లతో కూడిన 368 ఎకరాల ప్రీమియం విల్లా ప్లాట్ కమ్యూనిటీని కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఆకర్షణగా వివిధ రకాలైన లైఫ్ స్టైల్స్, ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్తో హైదరాబాద్లోని అతిపెద్ద క్లబ్హౌస్ (5.65 ఎకరాలు)తో 140+ ప్రపంచ స్థాయి సౌకర్యాల దీని సొంతం. జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ 24/7 CCTV నిఘాతో అత్యంత సురక్షితమైన జోన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకతలు చూస్తే వావ్ అనాల్సిందే.. 30 ఎకరాల ఐటీ పార్క్, 100 ఎకరాల గోల్ఫ్ కోర్స్, 40 ఎకరాల లగ్జరీ రిసార్ట్, 279 ఎకరాల నేచురల్ లేక్, వెల్నెస్ సెంటర్, స్పోర్ట్స్ అకాడెమీ, మాల్, సూపర్ మార్కెట్, స్కూల్, కాలేజ్ తో పాటు, మరిన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కొండలు, ప్రాంతం సమీపంలో జీస్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ ఉండటంతో పాటుగా హైదరాబాద్లో అతి పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లలో ఒకటిగా నిలుస్తుంది. శ్రీ ఈశ్వర్ ఎన్, సీఈఓ (జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్), ‘మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. తెలంగాణ సంస్కృతితో ముడిపడి ఉన్న ఈ అద్భుతమైన పండుగను ప్రతి ఒక్కరితో కలిసి మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీలో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్ రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్-విజయవాడ హైవేపై ఉంది. ప్రతి ఒక్కరూ మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీని సందర్శించి, ఈ పండుగ వేడుకల్లో భాగం కావాల’ని కోరుకుంటున్నట్లు తెలిపారు. జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ గురించి జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ బృందం రియల్ ఎస్టేట్ రంగంపై లోతైన అవగాహనతో పాటు అపార అనుభవం కూడా కలిగి ఉంది. భారీ ప్రాజెక్ట్లను కస్టమర్ల సంతృప్తితో విజయవంతంగా పూర్తి చేసిన ఘనత ఈ సంస్థ సొంతం. 6000 కంటే ఎక్కువ కస్టమర్ల కస్టమర్ బేస్తో 60కి పైగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లు ఉండగా, వాటి సంఖ్య జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ నిరంతరం పెంచుకుంటోంది. ఇంతటి చరిత్ర కలిగిన జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా ప్రీమియం ప్రాజెక్ట్లను అందిస్తోంది. జీ స్క్వేర్ ఎపిటోమ్ హౌసింగ్ తన కస్టమర్లకు 100 శాతం స్పష్టమైన డాక్యుమెంటేషన్, ఉచిత నిర్వహణను అందించడం ద్వారా అవాంతరాలు లేని అనుభవాన్ని అందించింది. (అడ్వర్టోరియల్) -
ఎన్హెచ్ 65కు మహర్దశ, ధర ఎంతైనా తగ్గేదేలే.. మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి!
నా కష్టార్జితం కూడపెట్టి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓ ప్రోపర్టీ కొనాలనుకుంటున్నాను. కానీ ఎక్కడ కొనాలో అర్థం కావడం లేదు. అభివృద్ధి చెందిన ప్రాంతంలో కొందామంటే, అందుబాటులో రేట్లు లేవు. ఓ 2-3 ఏళ్లలో మనం పెట్టిన సొమ్ము కు తగిన రాబడి అందించే విధంగా ప్రాపర్టీ కొనాలనే కోరిక. ఇదే రకమైన భావనలో మీరు ఉంటే.. దక్షిణ భారత దేశంలో అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్ జీ స్కైర్ హౌసింగ్ గ్రూప్. వేగంగా అభివృద్ధి చెందతున్న హైదరాబాద్ విజయవాడ హైవే (ఎన్హెచ్ 65 )లో సౌత్ ఇండియాలోనే తొలిసారి 368 ఎకరాల్లో వరల్డ్ క్లాస్ ప్రీమియం విల్లా ప్లాట్లతో 1242 ఎకరాల్లో ఇంటీగ్రెటెడ్ సిటీని నిర్మిస్తుంది. హెచ్ఎండీఏ, రెరా అనుమతులతో 267 నుంచి 533 స్కైర్ యార్డ్స్లో నిర్మిస్తున్న జీ స్కైర్ ఎపిటాన్లో వివిధ రకాలైన లైఫ్ స్టైల్స్, ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్తో 5.65 ఎకరాల్లో హైదరాబాద్ లార్జెస్ట్ క్లబ్ హౌస్, వరల్డ్ క్లాస్ ప్రీమియం, అవుటర్ రింగ్ రోడ్డు వెలుపల అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలున్నాయి. నగర పరిసర ప్రాంతాల్లో తమ కలల సౌధాన్ని లేదంటే విల్లాలను సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం అంటోంది జీ స్కైర్ హౌసింగ్ గ్రూప్. మరోవైపు హైలీ సెక్యూర్ జోన్లో 24 గంటలూ సీసీటీవీ సర్వేలైన్స్తో పాటు 100 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్ 40 ఎకరాల్లో లగ్జరీ రిసార్ట్, వెల్నెస్ సెంటర్, స్పోర్ట్స్ అకాడమీ, స్కూల్స్, కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. అత్యున్నత జీవన ప్రమాణాలను అందించేలా ప్రతి ఒక్కరి కలల గమ్యంగా మార్చేలా కొండ ప్రాంతాలు, వ్యవసాయ క్షేత్రాలు, 279 ఎకరాల విశాలమైన సహజ సరస్సు మధ్య జీ స్క్వేర్ ఎపిటామ్ ఇంటిగ్రేటెడ్ సిటీ హైదరాబాద్లోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లలో ఒకటిగా నిలుస్తుంది. ఆహ్లాదకరమైన ప్రకృతి, కాలుష్య రహిత వాతావరణం, తూర్పు హైదరాబాద్కు అదనపు ఆకర్షణతో అందుబాటు ధరలు, మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల వల్ల ఎన్నో కంపెనీలు తమ విస్తరణ కోసం ఈ కారిడార్ వైపు చూస్తున్నాయి. ఐటీ, హెల్త్ కేర్, ఆటోమొబైల్, 5ఐటీ పార్క్లు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఎంఎస్ఎంఈలు, లాజిస్టిక్ హబ్ల నిర్మించేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. 247 కిలోమీటర్ల దూరాన్ని కలుపుతున్న హైదరాబాద్ - విజయవాడ హైవే కారిడార్లో పెట్టుబడులకు అనువైన సమయమంటూ ఈ ప్రాంతంలో స్థలాలు కొన్న వారు భవిష్యత్లో మంచి రాబడులు పొందగలరని చెబుతున్నారు. అందుకు ఊతం ఇచ్చేలా పశ్చిమ హైదరాబాద్పై ఒత్తిడి తగ్గించడంతో పాటుగా తూర్పు హైదరాబాద్ అభివృద్దే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెవలప్మెంట్ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. దండుమల్కాపూర్ (ఎన్హెచ్ 65 సమీపంలోని గ్రామం) వద్ద ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ ఇప్పుడు అభివృద్ధి చేస్తుండటం, కేంద్ర ప్రభుత్వం విజయవాడ హైవేను త్వరలోనే ఆరు లైన్ రోడ్గా విస్తరించనున్నామని త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తామని వెల్లడించడంతో ఆరు లైన్ల రోడ్డు దగ్గర ప్రాపర్టీ అంటే ఆస్తి విలువ కూడా గణనీయంగా కూడా పెరుగుతున్నట్లేనని రియాల్టీ పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా జీస్వైర్ హౌసింగ్ సీఈవో ఎన్.ఈశ్వర్ మాట్లాడుతూ..ఇప్పటికే మేం జీ స్కైర్ ఈడెన్ గార్డెన్ పేరుతో బీఎన్ రెడ్డీ నగర్లో చేపట్టిన ప్రాజెక్ట్కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో జీస్కైర్ ఎపిటామ్ పేరుతో హైదరాబాద్ -విజయవాడలను కలిపే జాతీయ రహదారి మార్గంలో 1242 ఎకరాల్లో కస్టమర్ల లైఫ్స్టైల్కు అనుగుణంగా ప్రాజెక్ట్ నిర్మాణాలను చేపడుతున్నాం. పెట్టుబడులకు అనువైన సమయమంటూ ఈ ప్రాంతంలో స్థలాలు కొన్న వారు భవిష్యత్లో మంచి రాబడులు పొందగలరని ధీమాగా చెబుతున్నారు. అందుకే ఇప్పుడే పెట్టుబడులు పెట్టండి.. మీ బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోండి. (అడ్వర్టోరియల్) -
స్పోర్ట్స్ థీమ్డ్ ప్రాజెక్ట్తో వస్తున్న జీ స్క్వేర్
దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్ జీ స్క్వేర్ హౌసింగ్ సంస్థ ఇప్పడు తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. రియాల్టీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాంపాదించిన జీ స్క్వేర్ హౌసింగ్ హైదరాబాద్లోనూ ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను చేపట్టింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బీఎన్ రెడ్డి నగర్లో మొట్టమొదటి స్పోర్ట్ థీమ్డ్ లగ్జరీ ప్లాట్ కమ్యూనిటీని ‘జీ స్క్వేర్ ఈడెన్ గార్డెన్’ (G Square Eden Garden) పేరుతో గ్రాండ్గా లాంచ్ చేసింది. విలాసవంతమైన సౌకర్యాలు, కస్టమర్లు కొరుకునే వసతులు వంటివి ప్రత్యేకతలుగా ఉన్న ఈ ప్రాజెక్ట్ మొత్తం 65 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కమ్యూనిటీలలో నివసించేందుకు ఇష్టపడే వారికి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పచ్చు. ఇంతవరకు జీ స్క్వేర్ చేపట్టిన ప్రాజెక్ట్లన్నీ కూడా పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, మెట్రోలు, మాల్స్ వంటి వాటికి సులభమైన యాక్సెస్ని అందించే గేటెడ్ కమ్యూనిటీలే. అంతేకాకుండా తక్షణమే నిర్మాణాలు చేపట్టడానికి అనువుగా కూడా ఉంటాయి. కస్టమర్ల సౌకర్యాల విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ప్రాజెక్ట్ల రూపకల్పన వీరి స్పెషాలిటీ. ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఇందులో 484 ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీ(GHMC), TS (RERA) ద్వారా పూర్తి స్థాయి అమోదం పొందింది. ఇక్కడి నుంచి 5 నిమిషాల ప్రయాణం చేస్తే చాలు ఎల్బీ నగర్ సర్కిల్ చేరుకుంటాం ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ హైవేకి పక్కనే ఉండడం ప్లాటెడ్ కమ్యూనిటీలోని సభ్యులందరూ ప్రపంచ శ్రేణి వసతులతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తుంది. హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ పార్కులలో ఒకటిగా ఉన్న ఆదిబట్లకు సమీపంలో ఉన్న బీఎన్ రెడ్డి నగర్ సౌకర్యాలు అదరహా.. బ్లాక్-టాప్ రోడ్లు, ప్రీమియం స్ట్రీట్ లైట్లు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అద్బతమైన నీటి సరఫరా వ్యవస్థ, అత్యుత్తమ డ్రైనేజీ అవుట్లెట్ సిస్టమ్తో పాటు 5 సంవత్సరాల ఫ్రీ మెయిన్టెనెన్స్ జీ స్క్వేర్ ఈడెన్ గార్డెన్ లగ్జరీతో పాటు ప్రశాంతమైన లివింగ్ స్టైల్ కోరుకునే వారి కోసం 100+ ప్రపంచ స్థాయి సౌకర్యాలు తన కస్టమర్లకు అందిస్తోంది. అందులో 40+ ప్రత్యేకమైన స్పోర్ట్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సరసమైన ధరతో కూడిన ఈ విల్లా ప్లాట్లు ప్రాజెక్ట్ సొంతం. జీ స్క్వేర్ హౌసింగ్ సీఈఓ ఈశ్వర్ ఎన్ మాట్లాడుతూ ..‘‘ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించడం చాలా సంతోషంగా ఉంది. నగరంలో జీ స్క్వేర్ ఈడెన్ గార్డెన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాము. ఇందులో కస్టమర్లు కోరుకునే సౌకర్యాలు, లగ్జరీ వసతులు, రవాణా సదుపాయం, క్రీడా సౌకర్యాలు వంటి ఈ ప్రాజెక్ట్కు ఆకర్షణగా నిలుస్తాయి. ప్లాట్లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి, నగరంలో తమ కలల ఇంటిని నిర్మించాలనుకుంటున్న వ్యక్తులకు ఇది గొప్ప అవకాశమన్నారు’’ (అడ్వర్టోరియల్) -
మీరే దిక్కు.. ప్లీజ్.. కాపాడరూ...!
‘‘ఇప్పుడే మనలోకంలోకి అడుగుపెట్టిన చిన్నారి లేత గుండెలో సమస్యలు ఉన్నాయంటే ఆ ఆవేదనకు అంతుండదు. వంశాంకురంలో తలెత్తిన ఆ గుండె జబ్బు తీరని శోకాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు నేను అదే బాధను అనుభవిస్తున్నా. మా కలల పంటగా పుట్టిన నా పసి బిడ్డ లేత గుండెకు 6 నెలల వయస్సులో అనారోగ్యానికి గురైందని తెలిసి నా గుండెపగిలిపోయింది. సింగిల్ పేరెంట్గా నా బిడ్డను కాపాడుకునేందుకు అప్పోసప్పో చేసి ట్రీట్మెంట్ ఇప్పించా. కానీ ఇప్పుడు పరిస్థితి నా చేయి దాటిపోయింది. 16 ఏళ్ల వయస్సున్న నా కుతురు బాధపడని రోజు లేదు.. ఆమె బాగుండాలని ప్రార్థించిన నామొర ఆ భగవంతుడు వినలేదు. నా పాప జీవితం మీ చేతుల్లో ఉంది రక్షించరూ...’’అంటూ వేడుకుంటోంది ఓ మాతృమూర్తి. అందరిలాగే కలల పంటగా పుట్టిన తెరిమెల్ల భవానీ మన లోకంలోకి పసిబిడ్డ అడుగుపెట్టిన 6 నెలల వయస్సులో గుండెలో స్టెనోసిస్ అనే సమస్య తలెత్తింది. శరీరంలోని మెదడు, మూత్రపిండాలు సహా కీలక అవయవాలకు రక్త సరఫరాను ప్రభావితం చేసే బృహద్ధమనిలో గొట్టం ఉంటుంది. ఆ గొట్టం ద్వారా గుండె నుంచి రక్తం శరీరంలోని వివిధ అవయవాల్లోకి వెళ్లాలి. తిరిగి వెనక్కి రాకూడదు. ఎప్పుడైతే రక్తం సరఫరా అయ్యే ఆ గొట్టం సన్నబడుతుందో గుండె పనితీరు మందగిస్తుంది. భవానీ ఇదే బాధను అనుభవిస్తోంది. 6 నెలలున్న వయస్సు నుంచి 16 ఏళ్ల వయస్సు వచ్చే వరకు గుండెలో సమస్యతో పోరాడుతోంది. 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి భవానీ జబ్బును నయం చేసేందుకు అహోరాత్రులు శ్రమించి చికిత్స చేయించింది తల్లి. ఉన్న ఇల్లు వాకిలి అన్నీ అమ్ముకొని వైద్యానికి ఖర్చు పెట్టింది. కానీ ఇపుడు పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తూ చేయి దాటిపోతోంది. చేతిలో చిల్లిగవ్వలేదు. కుమార్తె ఆరోగ్యం కుదుట పడాలంటే గుండెకు ఆపరేషన్ చేయాలి..అందుకు అక్షరాలరూ.5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తేల్చారు. ఇక వేరే మార్గం లేక తన బిడ్డను కాపాడమని దాతలను అర్థిస్తోంది. 10వ తరగతి పూర్తి చేయబోతుండగా అధ్వాన్నంగా మారిపోతున్న కూతురి భవాని పరిస్థితి చూసి తల్లిమనసు తల్లడిల్లి పోతోంది. ఎలాగైనా తన బిడ్డ చదువు పూర్తి చేసి జీవితంలో విజయం సాధించాలని ఆశిస్తోంది. అందుకే తమ కుమార్తును రక్షించుకునేందుకు శతవిధాలా పోరాడుతోంది. దయచేసి తమ కుమార్తె వైద్య కోసం చేయాలని దాతలను వేడుకుంటోంది. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఏపీ ఫైబర్ నెట్ అదిరిపోయే ప్లాన్స్: 245+ ఛానల్స్, అన్లిమిటెడ్ డేటా, ఓటీటీ కూడా..
గ్రామీణ ప్రాంత ప్రజల సౌలభ్యం కొరకు దేశంలోనే మరెవ్వరు అందించలేనటువంటి ట్రిపుల్ ప్లే సర్వీస్లను తక్కువ ధరలకే మీ ముందుకు తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL). వినియోగదారులకు సరికొత్త హంగులతో డిఫెరెంట్ ప్యాకేజీలతో ఇంటర్నెట్, టెలిఫోన్, ఓటీటీ సేవలను అతి తక్కువ ధరలలో కస్టమర్లకు అందిస్తోంది. వాటి పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం! హోమ్ లైఫ్ ప్యాకేజీ: రూ.295/- ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్తో పాటు 15 ఎంబీపీఎస్(Mbps) ఇంటర్నెట్ స్పీడ్, 200 GB FUP లిమిట్, 2 ఎంబీపీఎస్(Mbps) Post FUB అన్ లిమిటెడ్ నెట్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. ప్రస్తుత ట్రిపుల్ ప్లే సేవలతో పాటు ఓటీటీ ఇంటిగ్రేటెడ్ ప్యాకేజీలు IP టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ ఓటీటీ సౌకర్యంతో: హోమ్ గోల్డ్ ప్యాకేజీ: రూ.499.. 200 + ఛానెల్స్, 20 ఎంబీపీఎస్ స్పీడ్, 150 GB FUP లిమిట్, 2 ఎంబీపీఎస్ Post FUP, ఓటీటీ(OTT) సేవలు.. Aha, Voot Select, Epic On, 1 OTT, Eros Now, Meemoతో పాటు టెలిఫోన్ సౌకర్యం హోమ్ గోల్డ్ ప్లస్ ప్యాకేజీ: రూ.699 240+ ఛానల్స్, 30 ఎంబీపీఎస్ స్పీడ్, 300 GB FUP లిమిట్, 2 ఎంబీపీఎస్ Post FUP, ఓటీటీ సేవలు.. Aha, Eros Now, ShemarooMe, Discovery PLus, Hungama Play, Hungama Music, Epic On, 1 OTT, Eros Now, Meemo తో పాటు టెలిఫోన్ సౌకర్యం. హోమ్ గోల్డ్ ప్లస్ ప్యాకేజీ: రూ.999 245+ ఛానల్స్, 50 ఎంబీపీఎస్ స్పీడ్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్, FUB లిమిట్ లేదు. ఓటీటీ సేవలు.. Aha, Zee5, Voot, Sun nxt Premium, Alt Balaji, Eros Now, Discovery PLus, Hungama Play, Hungama Music, Discovery PLus, Meemo, MX player Gold, Aao NXT,Gaana Plus Epic On, 1 OTT, Eros Now తో పాటు టెలిఫోన్ సౌకర్యం ఓటీటీ , ఇంటెర్నట్, టెలిఫోన్ సౌకర్యంతో ప్లాన్లు ఇవే.. ఓటీటీ మినీ ప్యాకేజీ: రూ.299 (10 ఎంబీపీఎస్ స్పీడ్, 150 GB FUP, 2 ఎంబీపీఎస్ Post FUB, ఓటీటీ సేవలు.. Epic On, 1 OTT, Meemo/Aha, టెలిఫోన్ సౌకర్యం) ఓటీటీ మినీ ప్యాకేజీ: రూ.399 30 ఎంబీపీఎస్ స్పీడ్, 300 GB FUP, 2 ఎంబీపీఎస్ Post FUB, ఓటీటీ సర్వీసులు.. Ah, Voot, epic on, 1 ott, eros now, Meemoతో పాటు టెలిఫోన్ సౌకర్యం) ఓటీటీ మినీ ప్యాకేజీ: రూ.799 50 ఎంబీపీఎస్ స్పీడ్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్..FUP లిమిట్ లేదు, ఓటీటీ సేవలు Aha, Zee5, Voot, Sun nxt Premium, Alt Balaji, Eros Now, Discovery PLus, Hungama Play, Hungama Music, Discovery PLus, Meemo, MX player Gold, Aao NXT,Gaana Plus Epic On, 1 OTT, Eros Now.. టెలిఫోన్ సౌకర్యం) ఈ వివిధ ప్యాకేజీలను ఏపీఎస్ఎఫ్ఎల్ వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీల సమాచారం కొరకు వెంటనే మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ని సంప్రదించండి లేదా APSFL కాల్ సెంటర్ -18005995555 కు సంప్రదించాల్సి ఉంటుంది. (అడ్వటోరియల్) -
కేన్సర్ అంటే ఏంటో కూడా తెలియదు..కానీ నా మనోజ్
కిల కిల నవ్వులతో ఇల్లంతా సందడి చేసే చిన్నారి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే ఆ కుటుంబమంతా తల్లడిల్లిపోతుంది. అలాంటిది స్కూలుకు వెళ్లి స్నేహితులతో చదువు, ఆటపాటలతో ఉల్లాసంగా ఉండాల్సిన కుమారుడు కేన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడితే ఆ తల్లిదండ్రులు నిలువునా వణికిపోతారు. గౌతమి, ఆమె భర్త పరిస్థితి ఇలాంటిదే. గౌతమి కుమారుడు మనోజ్కు ఇపుడు అయిదేళ్లు. ముందు తరచుగా జ్వరం వచ్చేది. ఆ తరువాత ఏం తిన్నా వాంతులు చేసుకుంటూ ఉండేవాడు. సాధారణ చికిత్సం చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మనోజ్పేరెంట్స్ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించారు. మనోజ్కి హాడ్జికిన్స్ లింఫోమా ఉన్నట్లు ఈ ఏడాది జూన్లో వైద్యులు నిర్ధారించారు. దీని చికిత్సయ్యే ఖర్చు కూడా ఖరీదైనదే తేల్చారు. మనోజ్ చికిత్సకు రూ. 5 లక్షలు (6114.87 డాలర్లు) కావాలని అంచనా వేశారు. దీనికి తోడు మనోజ్ మెడ, కడుపు ప్రాంతంలో గడ్డలు కూడా మొదలు కావడంతో కన్న వారి ఆందోళన మరింత తీవ్రమైంది. 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి ఆరు నెలలకు పైగా కేన్సర్తో పోరాడుతున్న మనోజ్ను దక్కించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. అందుకే తమ బిడ్డ ప్రాణాలను రక్షించాలని కాపాడుకునేందుకు దాతలను ఆశ్రయించారు. రోజువారీ కూలీగా పనిచేసే గౌతమి భర్త సంపాదన కుటుంబ పోషణకు అక్కడిక్కడే సరిపోతుంది. ఇంక ఖరీదైన వైద్యం వారి తలకు మించిన భారం. అయినా శాయశక్తులా బిడ్డ చికిత్సకు ఖర్చుపెట్టారు. మనోజ్కి మరికొన్ని రౌండ్లు క్యాన్సర్ థెరపీ చేస్తే, నయమవుతుందని డాక్టర్లు చెప్పడంతో పెద్దమనసుతో దాతలిచ్చే విరాళాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ‘‘మాది గ్రామీణ నేపథ్యం. అసలు కేన్సర్ అంటే ఏమిటో మాకు తెలియదు. కానీ ఆ మాయదారి రోగం నా బిడ్డను వేధిస్తోంది. మనోజ్ లేత చేతికి ఇంజక్షన్ గుచ్చు తున్నపుడు మొదటిసారి వాడి కళ్లల్లో నీళ్లు చూసి నా ప్రాణం విలవిల్లాడిపోయింది. వాడి బాధ చూస్తోంటే కడుపు తరుక్కు పోతోంది. అందుకే నా మనోజ్కు దీర్ఘాయుష్షునిచ్చేందుకు నా శక్తికి మించి చేయాలనుకుంటున్నాను. ఇంత చిన్నవయసులో మనోజ్ పడుతున్న కష్టాన్ని చూడలేకపోతున్నా. దయచేసిన నా బిడ్డకు ప్రాణ భిక్ష పెట్టండి అంటూ కన్నీళ్లతో ప్రార్థిస్తోంది గౌతమి. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
ట్విన్స్ పుట్టారన్న ఆనందం మాయదారి రోగంతో మాయం, 17 ఏళ్లొచ్చినా!
17 ఏళ్లు అయినా ఇంకా పసిపిల్లల్లా పాకుతూనే ఉన్న కన్నబిడ్డల్ని చూసి తల్లిడిల్లిపోతున్న తల్లితండ్రుల ఆవేదన ఇది.. ‘మేమిద్దరం మాకిద్దరం’ అన్నట్టుగా ఇద్దరు కవల పిల్లలతోపాటు నలుగురు కుటుంబ సభ్యులూ హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు. కానీ మాయదారి వ్యాధి వారి జీవితాల్లో కల్లోలం నింపింది. దీంతో తమ కన్నబిడ్డల్ని ఎలాగైనా కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. దామోదరన్, అతని భార్యకు ఇద్దరు మగపిల్లలు కవలలుగా జన్మించారు. వారికి అల్లారుముద్దుగా రామర్ , లక్ష్మణన్ అని పేరు పెట్టుకున్నారు. పుట్టిన కొన్ని నెలల వరకు కుటుంబం అంతా ఆనంద క్షణాలను ఆస్వాదించారు. కానీ.. నెలలు పెరిగే కొద్దీ తమ బిడ్డల్లో ఎదుగుదల లోపం ఉన్నట్టు గుర్తించారు. సరైన చికిత్స అందించేందుకు ఎన్నో ఆస్పత్రులు చుట్టూ తిరిగారు. చివరికి వైద్యులు చెప్పిన సంగతి విని దామోదరన్ దంపతులు నిలువునా కుంగిపోయారు. భవిష్యత్తు భయంకరంగా తోచి వణికిపోయారు. ‘స్పాస్టిక్ డిప్లెజియా’ అనే అరుదైన వ్యాధి కారణంగానే వారికిలా జరుగుతోందని వైద్యులు నిర్ధారించారు. స్పాస్టిక్ డిప్లెజియా సెరిబ్రల్ పాల్సీ చిన్నపిల్లల్లో మెదడుకు వచ్చే అరుదైన పక్షవాతం. బాల్యంలో లేదా చిన్నతనంలో ఈ వ్యాధి కనిపిస్తుంది. ఇది కండరాల నియంత్రణ , సమన్వయాన్ని శాశ్వతంగా ప్రభావితం చేస్తుంది. మెదడు ఎదుగుదల సరిగా లేకపోవడం వల్లనే చూపు కూడా మందగించింది. వారి స్వంతంగా ఏమీ చేసుకోలేకపోతున్నారు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. కవలలకు చికిత్సకు రూ. 6,00,000 ($7359.03) ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో దామెదరన్ దంపతులు ఆందోళనలో పడిపోయారు. 65 ఏళ్ల రోజుకూలీగా పనిచేస్తున్న దామోదరన్ కూడా కొన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఉన్నదంతా తెగనమ్మి బిడ్డలకు వైద్యం చేయించారు. చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టే తిరుగుతుండటంతో ఉన్న ఆ కాస్త రాబడి కూడా లేదు. మరోవైపు అప్పులు, వైద్య బిల్లులు కొండలా పేరుకు పోయాయి. ఈ నేపథ్యంలో దాతలు పెద్దమనసుతో తమను ఆదుకోవాలని కోరుతున్నారు దామోదరన్ దంపతులు. రోజులు గడిచే కొద్దీ, నిమిష నిమిషానికీ తమ బిడ్డల పరిస్థితి దారుణంగా మారుతోందని కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కవల పిల్లలైన రామర్, లక్ష్మణన్ కోలుకోవాలంటే మీ ఆదరణే దిక్కు. దయచేసి పిల్లలను రక్షించడంలో మాకు సహాయం చేయమనివారు ప్రార్థిస్తున్నారు. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
కవల పిల్లలని ఎంతో సంబరపడ్డా, కానీ.. నా పిల్లలను ఆదుకోండి.. ప్లీజ్!
ఐదేళ్లుగా పిల్లల కోసం ఎంతగానో పరితపించిన దంపతులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఆస్పత్రులు చుట్టూ తిరిగి మందులు వాడగా.. ఆమె గర్భవతి అయ్యింది. ట్విన్స్ అని తెలిసి ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆరు నెలలకే ఆమె బిడ్డలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే.. మాతృత్వపు మాధుర్యాన్ని తలచుకుంటూ.. తొమ్మిది నెలల భారాన్ని ఆనందంగా అనుభవించి.. బిడ్డకు జన్మనివ్వాలని అనుకున్నాను. కానీ నేను అమ్మ తనం కోసం ఐదేళ్లు ఎదురు చూశా. దేవుడు కరుణించడంతో గర్భం దాల్చాను. అయితే గర్భవతిగా ఉన్న నాకు ఓ రోజు ఉదయం నాకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా.. వైద్య పరీక్షలు చేసి ఉమ్మనీరు తగ్గిందని, వెంటనే డెలివరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పిన విషయాన్ని అన్బుకరసి గుర్తు చేసుకున్నారు. మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి 26 వారాల గర్భిణీ స్త్రీగా ఉన్న నాకు డాక్టర్లు ప్రీ మెచ్యూర్ డెలివరీ చేశారు. ప్రీ మెచ్యూర్ డెలివరీ కారణంగా పుట్టిన కవలలకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో అప్పటి నుంచి వాళ్లిద్దరూ ఎన్ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.పిల్లలు ట్వీట్మెంట్కు సహకరిస్తున్నారని, సురక్షితంగా బయటపడాలంటే మరికొన్ని నెలలు ఎన్ఐసీయూలోనే చికిత్స పొందాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ఖరీదైన వైద్యం కోసం రూ.20 లక్షలు ఖర్చువుతుంది. చాలీ చాలని జీతాలతో బతుకు భారాన్ని మోస్తున్న మేం.. మా పిల్లల్ని రక్షించుకునేందుకు ఇల్లు వాకిలి అమ్ముకున్నాం. బ్యాంకు లోన్ తీసుకొని రూ.8 లక్షల వరకు ఖర్చు చేశాం. ఇప్పటి వరకు చేయాల్సిన వన్నీ చేశాం. మా పిల్లల ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. చికిత్స కోసం తగినంత ఆర్ధిక సాయం చేయండి. మా పిల్లల ప్రాణాల్ని కాపాడండి. (అడ్వర్టోరియల్) మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
అయ్యో! రామూ.. నీ జీవితం ఎందుకిలా మారిపోయింది?
నిర్జీవంగా పడి ఉన్న భర్త రామస్వామి మంచం పక్కనే వేయి కళ్లతో ఎదురు చూస్తోంది రాధమ్మ. ప్రతీక్షణం అతని పలకరింపు కోసం పడిగాపులు కాస్తోంది. కానీ అది జరగాలంటే అతనికి ఖరీదైన వైద్యం చాలా అవసరం. అందుకే దాతలు అదుకుని తన భర్త రామస్వామికి మంచి జీవితాన్ని ప్రసాదించమని కోరుతోందామె. దాతలు మంచి మనసుతో విరాళాలిచ్చి ఆరోగ్యవంతంగా తన భర్త రామూని తిరిగి ఇవ్వాలని కన్నీళ్లతో వేడుకుంటోంది. భార్యభర్తలుగా తమ కుటుంబం కోసం ఎన్నో కలలు కంటుంది ఏ జంట అయినా.. రాత్రి పగలు కష్టపడి తమను నమ్ముకున్న వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆశిస్తారు. అలాంటి దంపతులే రాధమ్మ రామస్వామి. కానీ అనుకోని ప్రమాదం ఈ దంపతుల జీవితంలో నిప్పులు పోసింది. పనినుంచి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడనుకున్న భర్త ప్రమాదానికి గురై అచేతనంగా పడి ఉండడాన్ని చూసి కుమిలిపోతోంది రాధమ్మ. అసలేం జరిగిందంటే.. ఎలక్ట్రీషియన్గా పనిచేసే రామస్వామి ఒకరోజు పనినుంచి ఇంటికి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. తీవ్ర గాయాలతో అతను అప్పటికే కోమాలోకి వెళ్లిపోయాడు. పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు రామస్వామి పరిస్థితి విషమంగా ఉందని, అత్యవసరంగా పోస్ట్ ట్రామాటిక్ కేర్ బ్రెయిన్ సర్జరీ అవసరమవుతుందని చెప్పారు. అతడిని కాపాడేందుకు అదొక్కటే మార్గం అని కూడా వైద్యులు రాధమ్మకు తేల్చి చెప్పారు. ఈ చికిత్సకు దాదాపు 10 లక్షలు ($ 12853.88) అవుతుందన్నారు. దీంతో ఆమె దుఃఖంతో కుప్పకూలిపోయింది. నిరుపేద కుటుంబానికి ఆ ఖర్చును భరించడం చాలా కష్టం. అయినా అందిన చోటల్లా అప్పు తెచ్చి చికిత్స అందించారు. కానీ రామస్వామి పూర్తిగా కోలుకోవాలంటే ఆపరేషన్లు, కీలకమైన మందులు అవసరం. అందుకే నిస్సహాయస్థితిలో ఉన్న తనను ఆర్థికంగా ఆదుకోవాలని రాధమ్మ ఆకాంక్షిస్తోంది. తన భర్త రామస్వామికి కొత్త జీవితాన్ని ప్రసాదించేలా సాయం చేయమని కోరుతోంది. దాతల దాతృత్వమే తనకు రక్ష అని కన్నీటితో ప్రార్థిస్తోంది రాధమ్మ. మీ విరాళాలతో ఆమె కుటుంబాన్ని ఆదుకొని, రామస్వామికి మెరుగైన జీవితాన్ని ప్రసాదించండి! (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
అయ్యో..వైష్ణవీ..ఎంత కష్టం! కడుపు తరుక్కుపోతోంది!
తొలికాన్పులో పుట్టిన మగబిడ్డ సాత్విక్ అల్లారుముద్దుగా ఎదుగుతున్నాడు. ఈ క్రమంలో తమ కుమారుడికి బుజ్జి చెల్లాయిని ఇద్దామని కలలుకన్నారు. తమ కలల ప్రతిరూపంగా ఆడబిడ్డ వైష్ణవి ఇంటికి దేవతలా దిగిరావడంతో తమ అదృష్టానికి పొంగిపోయారు. కానీ వైష్ణవి ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగాల్సి వస్దుందని అస్సలు అనుకోలేదు. ప్రస్తుతం బిడ్డను వేధిస్తున్న మాయదారి రోగాన్ని తలచుకుని తల్లడిల్లిపోతున్నారు కన్నవాళ్లు. బిడ్డకు సోకిన ఇన్ఫెక్షన్ను తన అజ్ఞానంతో నిర్లక్క్ష్యం చేశా.. లేదంటే తన పాప ఇంత దీనస్థితిలో ఉండేది కాదంటూ కంటికి ధారగా విలపిస్తున్న ఓ తల్లి ఆవేదన ఇది..! వివరాల్లోకి పరిశీలిస్తే.. ఏడాది వయసులోనే వైష్ణవి తీరని బాధతో విలవిల్లాడిపోతోంది. చిన్నగా మొదలైన ఇన్ఫెక్షన్ అటు బిడ్డకు, వారి తల్లి దండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మూడు నెలల క్రితం, వైష్ణవి కుడికాలుపై చిన్న ఇన్ఫెక్షన్లా వచ్చింది. దాన్ని చూసిన తల్లి ఇవేవో మామూలు దద్దుర్లేలే....అవే పోతాయని అనుకుంది. ఎందుకంటే వైష్ణవి తల్లి, తండ్రి తారక్ది గ్రామీణ నేపథ్యం. ఆసుపత్రులు, వైద్యం, జబ్బులు, చికిత్సలపై వారికి పెద్దగా అవగాహన లేదు. ఫలితంగా చిన్నగా మొదలైన ఇన్ఫెక్షన్ బాగా ముదిరిపోయింది. చివరికి నొప్పితో బాధ పడుతున్న వైష్ణవిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాపను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. దీంతో తల్లిడిల్లిన తారక్ దంపతులు అప్పుచేసి మరి ఆపరేషన్ చేయించినా దురదృష్టం వారిని వెంటాడింది. మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిన వెంటనే సర్జరీ జరిగిన ప్రదేశంలో మళ్లీ మరింతగా ఇన్ఫెక్షన్ సోకింది. మళ్లీ ఆసుపత్రికి పరిగెత్తారు. పాప పూర్తిగా కోలుకోవాలంటే ఖరీదైన మందులు, చికిత్సఅవసరమని,ఇందుకు దాదాపు రూ. 7 లక్షలు (8762.92 డాలర్లు) అవుతాయని వైద్యులు తేల్చారు. ఇప్పటికే ఆసుపత్రుల చుట్టూ తిరిగేందుకు వైద్య ఖర్చుల నిమిత్తం, ఉన్న వ్యవసాయ భూమిని అమ్మేశారు. అప్పులు చేసి మరీ వైద్యం చేయించారు. ఇక అమ్ముకునేందుకు వారి దగ్గర ఏమీ మిగల్లేదు. అందుకే తన పాపను కాపాడుకునేందుకు దాతలు స్పందించి విరాళాలివ్వాలని ప్రార్థిస్తున్నారు. ‘‘నిండా ఏడాది కూడా నిండకుండానే ఇంత చిన్న వయసులో పాప అనుభవిస్తున్న కష్టం చూస్తే నా గుండె తరుక్కుపోతోంది. మాటలు రాని వైష్ణవి.. బాధను తట్టుకోలేక ‘మమ్మా...’ అని మూలుగుతోంటే నా ప్రాణాలు పోతున్నంత పని అవుతోంది. తల్లిగా, ఆ బాధను భరించలేక పోతున్నా. మా దగ్గర తాకట్టు పెట్టడానికి ఇక ఏమీ లేదు, మీ ఔదార్యం మాత్రమే మాకు రక్ష. దయచేసి నా చిన్నారి పాప ఆరోగ్యాన్ని కాపాడండి’’ అంటూ నీరు నిండిన కళ్లతో వేడుకుంటోంది తల్లి. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
దేవుడా! మాకే ఎందుకు ఇలా జరుగుతోంది!!
పుట్టబోయే బిడ్డకోసం వేయికళ్లతో ఎదురు చూస్తుంది ఏ జంట అయినా. ముద్దులొలికే పసిపాప బోసి నవ్వుల కోసం కలలు కంటుంది. అయితే శ్రీలక్ష్మి, షణ్ముగం దంపతులు మాత్రం తీరని వ్యధలో కూరుకుపోయారు. ఊహించని కారణాలతో నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డ ప్రమాదంలో పడిపోవడం వారికి కలచివేస్తోంది. చుట్టూ వైర్లతో, అతిసుకుమారమైన బిడ్డ ఒంటిపై సూదులతో ఆసుపత్రిలో బెడ్పై దయనీయ పరిస్థితిలో ఉన్న పసిబిడ్డను చూసి తల్లడిల్లి పోతున్నారు. ఏం జరిగిందంటే.. భార్య శ్రీలక్ష్మి గర్భం దాల్చడంతో షణ్ముగం చాలా హ్యాపీ ఫీలయ్యాడు. అయితే ఉన్నట్టుండి శ్రీలక్ష్మి కాలు వాచిపోయింది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. దీంతో ఆందోళన చెందిన షణ్ముగం వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాడు. శ్రీలక్ష్మిని పరీక్షించిన వైద్యులు వెంటనే డెలివరీ చేయకపోతే తల్లి పరిస్థితి విషమంగా మారే అవకాశం ఉందని సూచించారు. అలా నెలలు నిండకుండానే 25 వారాలకు బాబు పుట్టాడు. అదీ చాలా బలహీనంగా. నవజాత శిశువు త్వరగా కోలుకునేందుకు ఎన్ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అత్యవసర మందులు, ఇతర సప్లిమెంట్లను ఇస్తున్నారు. అయినా ఇంకొన్ని రోజులు పాటు మెరుగైన వైద్యం అందిస్తే తప్ప బాబుకు ప్రాణాపాయం తప్పదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ చికిత్సను కొనసాగించడానికి అయ్యే ఖర్చు రూ. 8 లక్షలు ($ 10014.90). దీంతో శ్రీలక్ష్మి షణ్ముగం జంట ఆందోళనలో పడిపోయింది. ఎందుకంటే షణ్ముగం డెలివరీబాయ్ గా పనిచేస్తున్నాడు. మరోవైపు పోలియోతో దివ్యాంగురాలైన శ్రీలక్ష్మి ఒక ప్రైవేట్ సంస్థలో క్లర్క్గా పనిచేస్తోంది. వీరికొచ్చే ఆదాయం అంతంత మాత్రం. ఉన్నదంతా ఇప్పటికే ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం వెచ్చించారు. ఇపుడు 8 లక్షలన్నమాటే వారికి పెద్ద ఆటంబాంబులా వినిపిస్తోంది. బంధువులు, స్నేహితులు కొంత సాయం చేసినప్పటికీ, ఫలితం లేదు. తమను ఆదుకునే వారే లేరా అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దేవుడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలని ఆవేదన చెందుతున్నారు. దయగల దాతలు ముందుకొచ్చి తమ బిడ్డను రక్షించాలని కోరుతున్నారు. తగిన సహాయం అందుతుందనే ఆశతో వారు రోజంతా ప్రార్థనలు చేస్తున్నారు. దయచేసి విరాళం అందించండి!! తమ నవజాత శిశువును కాపాడండి అని వేడుకుంటున్నారు. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
'అయ్యో భగవంతుడా.. మేం ఏ పాపం చేశాం'!
పుట్టిన బిడ్డ పురిట్లోనే కన్నుమూస్తే ఆ తల్లి గర్భశోకం తీర్చలేనిది. అందులోనూ తొలిచూలు బిడ్డను కోల్పోయి, పుట్టెడు దుఃఖంలో ఉండగా ఆశలదీపంగా పుట్టిన మరో బిడ్డ కూడా ప్రాణాపాయంలో పడిపోతే..ఆ దంపతుల బాధ వర్ణనాతీతం. తన బిడ్డను కాపాడుకునేందుకు ఒక తల్లి పడుతున్న ఆవేదన ఇది!! తొలిసారి పుట్టిన కొడుకు చనిపోతే ఆ బాధను పంటి బిగువున భరించా. అయితే ఆదేవుడి దయ వల్ల మేఘనాథ్ రూపంలో మరో బిడ్డ పుట్టడంతో కొడుకును కోల్పోయామన్న బాధను మర్చిపోయాం. పొత్తిళ్లల్లోని మేఘనాథ్ స్పర్శతో అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యా అలాకొన్ని రోజులు గడిచాయో లేదో.. నా ఆనందాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో...మేఘనాథ్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. శరీరం, కళ్ళు పాలిపోయాయి. దీంతో ఈ బిడ్డనైనా కాపాడమని వేడుకుంటూ ఆస్పత్రికి పరుగెత్తా.. డాక్టర్లు పరీక్షలు చేశారు. అలా పరీక్షలు చికిత్సతో రోజులు గడుస్తున్నాయి. అయినా బాబు ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. పైగా పరిస్థితి చేయి దాటి పోతోందన్న ఆందళన కలిగింది. కడుపు ఉబ్బరంగా ఉండడంతో అనుమానం వచ్చి నేను నా భర్త వెంటనే మరో ఆస్పత్రికి తరలించాం. మరోసారి వైద్యులు టెస్ట్లు, స్క్రీనింగ్లు చేశారు. అనంతరం డాక్టర్లు పిడుగులాంటి వార్త చెప్పారు. పుట్టుకతోనే వచ్చే బిలియరీ అట్రేసియా అనే వ్యాధి బారిన పడ్డాడని చెప్పడంతో నా గుండె పగిలింది. నా బిడ్డ ప్రాణాలతో ఉండాలంటే కాలేయమార్పిడి చేయాల్సిందేనని వైద్యులు తేల్చి చెప్పారు. దీనికయ్యేమొత్తం ఖర్చు రూ. 18 లక్షలు ($ 22506.34). అయ్యో భగవంతుడా...పసిగుడ్డుకు ఎంత కష్టం వచ్చింది. దీనికి మందేలేదా అని ఇద్దరమూ కంటికి మిన్నగా రోదించాం. అయితే కాలేయ మార్పిడి ఈ సమస్యకు పరిష్కారమని, డోనర్లు దొరికితే నా కొడుకు ప్రాణాలు కాపాడతామని డాక్టర్లు చెప్పారు. నా ప్రాణం పోయినా సరే నా బిడ్డను బ్రతికించుకోవాలని నిశ్చయించుకున్నా. నా లివర్ను దానం చేయడానికి నేను సిద్ధం. కానీ నిరుపేదలమైన మాకు ఈ మొత్తం ఖర్చు భరించే శక్తి లేదు. అందుకే మీ సాయం కోసం అభ్యర్థిస్తున్నా. తొలిసారి నెలలు నిండకుండానే పుట్టిన మగబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా. మరోసారి ఈ కడుపు శోకాన్ని భర్తించే శక్తి నాకు లేదు. మేఘానంద్కు ఆరోగ్యం బాగాలేదని చెప్పిన నాటి నుంచి వాడి ప్రాణాల్ని కాపాడుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నా. వైద్యం కోసం ఇల్లు వాకిలి అన్నీ అమ్మేశా. పెట్రోల్ బంకులో పనిచేసే నా భర్త చాలీ చాలని జీతంతో ఇంటిని వెళ్లదీస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మేఘనాధ్కు ట్రీట్మెంట్ చేయించలేక ప్రతీ రోజూ నరకం అనుభవిస్తున్నాం. అందుకే మేఘనాథ్ ఆరోగ్యంగా ఉండేందుకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దయచేసి సాయం చేయండి. నా మేఘనాధ్కు ప్రాణ భిక్ష పెట్టమని కన్నీళ్లతో వేడుకుంటున్నా. (అడ్వర్టోరియల్) 👉 మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
లేక లేక ట్విన్స్ పుట్టారు..కానీ ఆ సంతోషం నిలవాలంటే!
ఆస్తికి పేదలైనా, అమ్మా, నాన్న అనిపించుకోవాలని ప్రతీ జంట కోరుకుంటుంది. అలా లేక లేక...ఏడేళ్ల ఎదురు చూపుల తరువాత గర్భం దాలిస్తే... అందులోనూ కడుపులో ఉన్నది ట్విన్స్ అని తెలిస్తే.. ఇంకా ఆనందం. కానీ ఫాతిమా, జునైద్ కథ వేరే..అదేంటో ఒకసారి చూద్దాం..! ఫాతిమా, జునైద్ ఇద్దరూ అన్యోన్య దంపతులు. పెళ్లి అయ్యి 7 సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో ఆందోళన చెందారు. ఇక లాభం లేదు అని నిరాశపడుతున్న సమయంలో వారి ప్రయత్నాలు ఫలించి ఫాతిమా గర్భం దాల్చింది. దీంతో తమ ఆశలు నెరవేరబోతున్నందుకు, అందులోనూ కవలలకు జన్మనివ్వబోతున్నామని తెలిసి ఫాతిమా జునైద్ జంట ఆనందానికి అవధుల్లేవు. కానీ సరిగ్గా మూడు నెలలైనా తిరగకుండానే ఆ సంతోషం కాస్తా ఆందోళనగా మారిపోయింది. పిల్లల ఎదుగుదల సరిగ్గా లేదు. అబార్షన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అంతేకాదు గర్భాన్ని కొనసాగిస్తే తల్లికి కూడా ప్రమాదమని హెచ్చరించారు. అయినా ఫాతిమా, జునైద్ పెద్దసాహసమే చేశారు. ఎలాగైనా బిడ్డల్ని కనాలనే నిర్ణయించుకున్నారు. మొత్తానికి అలా ఎనిమిదినెలలు గడిచాయి. ఒకరోజు విపరీతమైన కడుపునొప్పితో ఫాతిమా ఇబ్బంది పడింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా ఆందోళనగా భర్త. ‘‘ఏమైంది’’ అని అడిగింది విచారంగా ఫాతిమా..కవలబిడ్డల్ని తలుచుకుంటూ..‘‘థ్యాంక్ గాడ్..నీకు గండం గడిచింది ఆ దేవుడు దయ వల్ల అతికష్టంమీద నువ్వు ప్రాణాపాయం నుంచి బయటపడ్డావు. మనకి ఇద్దరు కొడుకులు ఫాతిమా’’ అని చెప్పాడు ఉబికివస్తున్న కనీళ్లను అదుముకుంటూ. ‘‘కానీ ఇద్దరు వెంటిలేటర్పై NICUలో ఉన్నారు.డాక్లర్లు ఇంకా ఏ విషయమూ చెప్పడం లేదు’’ అన్నాడు నీరు నిండిన కళ్లను తుడుచుకుంటూ. అలా దాదాపు నెల రోజులు గడిచిపోయింది. అయినా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. నెలలు నిండకుండా పుట్టడం వల్ల వచ్చిన సమస్యలతో పిల్లలు పూర్తిగా కోలుకోవాలంటే సుమారు 10 లక్షలు ($ 12506.89) ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్నదంతా ఖర్చుపెట్టారు. జునైద్ నెల సంపాదన కేవలం 5 వేల రూపాయలుమాత్రమే. అయినా దాదాపు రెండు లక్షల వరకు ఖర్చుపెట్టారు. ఒకవైపు సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. మరోవైపు వైద్య ఖర్చులు భరించే శక్తి లేదు. అందుకే తన కుమారులను కాపాడుకునేందుకు దాతలు స్పందించాలని కన్నీళ్లతో వేడుకుంటున్నారు ఫాతిమా జునైద్ దంపతులు. ఇన్ని రోజులైనా బిడ్డలు ఇంకా కోలుకోలేదు.వారిని మనసారా గుండెలకు హత్తుకుని తడిమి చూసుకోలేదంటూ ఫాతిమా తల్లడిల్లిపోతోంది. నా కవల పిల్లల్ని కాపాడుకునేందుకు మీ మద్దతు చాలా అవసరం! దయచేసి నా కుటుంబాన్ని, నా మాతృత్వాన్ని, నా పిల్లలను రక్షించండి! వారి జీవితాలు మీచేతుల్లోనే.. దయచేసి మీకు వీలైనంత సాయం చేయండి అని ఫాతిమా ప్రార్థిస్తోంది. (అడ్వర్టోరియల్) మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా కూతురే పెద్ద దిక్కనుకున్నా... ఇంతలోనే..!
కష్టాలు,కన్నీళ్లతో జీవితాన్ని అతి జాగ్రత్తగా నెట్టుకొస్తున్న కుటుంబానికి వరుసగా దెబ్బ మీద దెబ్బ కోలుకోలేని మరో దెబ్బ పడితే! కష్టసమయంలో ఫ్యామిలీగా అండగా ఉన్నవారే ఉన్నట్టుండి ప్రమాదంలో పడితే! ఆ ఇంట్లోని వాళ్లు అనుభవించే బాధ ఊహించడానికే కష్టం. లలిత మనీషా కష్టం అలాంటిదే! జీవన్మరణ పోరాట చేస్తున్న కన్న కూతురిని కాపాడుకునేందుకు అష్టకష్టాలుపడుతూ..దాతలు స్పందించాలని వేడుకుంటున్న కన్నతల్లి గాథ ఇది!! 2008లో లలితషా భర్త బ్రెయిన్ హేమరేజ్తో చనిపోయారు. ఆర్థిక సంక్షోభానికి తోడు, చిన్నపిల్లలతో కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో పెద్ద కుమార్తె ఏళ్ల మనీషా(22) ఎంతో కష్టపడి పీజీ పూర్తి చేసి ఉద్యోగాన్ని సంపాదించుకుంది. కుటుంబం బాధ్యతలను తన భుజాలపై వేసుకుంది. చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుని, అనేక కష్టాలుపడిన తనకు అంతకంటే చిన్నవయసులోనే పెద్దకుమార్తె చేతికి అందిరావడంతో పొంగిపోయింది. కానీ ఆ ఆనందం ఆమెకు ఎంతోకాలం నిలవలేదు ఈ ఏడాదిలో కొద్దిగా తలనొప్పి అనిపించింది మనీషాకు. పెద్దగా పట్టించుకోలేదు యథావిధిగాగా డ్యూటీకి వెళ్లిపోయింది. తర్వాత అదికాస్తా మరింత తీవ్రమై గత ఏప్రిల్లో స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మెదడులో రక్తస్రావమై, గడ్డ కట్టినట్లు పరీక్షల్లో తేలింది. వైద్యులు ఎంఆర్ఐ, రక్తపరీక్షలు, సీటీ స్కాన్లు నిర్వహించి మనీషాకు మెదడుకు సంబంధించిన వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. తక్షణమే అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ క్రమంలో పక్షవాతానికి గురైన మనీషా మాట్లాడలేని, చూడలేని దీనస్థితికి చేరుకుంది. మెదడులో రక్తం గడ్డ కట్టడంతోపాటు, నీరు కూడా చేరడంతో తలంతా ఉబ్బిపోయింది. చివరికి, మనీషా బతకాలంటే న్యూరో సర్జరీ అవసరమని వైద్యులు తేల్చేశారు. దీనికయ్యే ఖర్చు రూ. 7,41,200 ($ 9291.25)గా అంచనా వేశారు. అయితే మనీషా వైద్యం కోసం నగలు అమ్మేశారు లలిత షా. దొరికిన చోటల్లా శక్తికిమించి అప్పు చేసి ఇప్పటికే రూ. 10లక్షలు దాకా ఖర్చు చేశారు. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన లలిత కుటుంబానికి ఇక వైద్య ఖర్చులు భరించే శక్తి లేదు. అందుకే దాతలే కరుణించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. "ప్రతి సెకనుకి నా బిడ్డ పరిస్థితి క్షీణిస్తోంది. సరిగ్గా చూడలేక నోరారా మాటకు నోచుకోకుండా పడివున్న నా కుమార్తెను చూస్తోంటే గుండె తరుక్కుపోతోంది. దయచేసిన నా పరిస్థితిని అర్థం చేసుకుని విరళాలివ్వండి! నా కుమార్తెను కాపాడండి’’ అంటూ కన్నీళ్లతో వేడుకుంటోంది. దయచేసి సాయం చేయండి,మనీషాకు ప్రాణభిక్ష పెట్టండి! అని ప్రార్థిస్తోంది. (అడ్వర్టోరియల్) మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
అలెక్సా వాయిస్ అసిస్టెంట్: రోజుకు లక్షలాదిమంది భారతీయ యూజర్లు
భారతదేశంలోఅలెక్సాఎన్నోకుటుంబాల్లోభాగమైపోయింది. ఈ సందర్భంగాభారతదేశంలోఅలెక్సాప్రయాణం, స్టార్ హోంని ఇక్కడివారు ఉపయోగించే తీరు, కీలకమైలురాళ్ల వినియోగదారులఫీడ్బ్యాక్పై అలెక్సా, అమెజాన్ఇండియా కంట్రీమేనేజర్ దిలీప్ మాటల్లోని కీలక అంశాలు: 1) భారతదేశంలో అలెక్సాప్రయాణంమొదలై అప్పుడే 4 ఏళ్లుపూర్తయ్యాయి. ఈ ప్రయాణం ఎలా సాగింది? ఇవాళ్టి రోజున భారతదేశంలోని ఎన్నో కుటుంబాల్లోని రోజువారీ పనుల్లో అలెక్సా భాగమైంది. వందలమంది వినియోగ దారులు ఎకో పరికరాలను కొనుగోలు చేశారు. అంతేకాదు ప్రతివారం లక్షలసార్లు అలెక్సా వాయిస్అ సిస్టెంట్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. వినియోగదారులు రోజంతా వివిధ కారణాలకు అలెక్సాను ఉపయోగిస్తారు. సంగీతం వినడం, చేయాల్సిన పనుల జాబితాలను సిద్ధం చేసుకోవడం, వాటిని త్వరితగతిన పూర్తిచేయడం, అలార సెట్ చేయడం, పిల్లల కథలు చెప్పడం, స్మార్ట్ లైట్లు ఉపయోగించడం, ఉపకరణాలను నియంత్రించడం, ఆడియోబుక్లను ప్లే చేయడం, వాతావరణం, క్రికెట్ స్కోర్ అడగడం, రోజువారీ న్యూస్.. ఒక్కటేమిటీ సమస్తం ఇప్పుడు అలెక్సా ద్వారానే తెలుసుకుంటున్నారు. ఏ ఇతర దేశంతో పోల్చినా, ప్రపంచంలో అత్యంత ఎక్కువమంది వినియోగదారులున్న దేశం భారతదేశమే. వినియోగదారులు “అలెక్సా, ఐలవ్యూ అని చెప్పడం ద్వారా లేదా “అలెక్సా, ఎలా ఉన్నావ్ఙు అని రోజులో చాలాసార్లు అడగడంద్వారా తమ ప్రేమను వ్యక్తం చేయడం కూడా ఈ సందర్భంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది. కొంతమంది కొత్త టెక్నాలజీ రాగానే దాన్ని స్వాగతిస్తారు అలెక్సాను కూడా అందరూ ఇలా స్వాగతించినప్పుడు మేం కూడా ఇది ప్రారంభ దశ కాబట్టి అనుకున్నాం. కానీ ఆ తర్వాతే అద్భుతం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అలెక్సాను ప్రతీఒక్కరూ గొప్పగా స్పీకరించారు. ఈ పరిణామాన్నిచూసి మేం కూడా చాలా ఆశ్చర్యపోయాం. మాకు పెద్దనగరాలనుంచే కాకుండా చిన్నగ్రామాల నుంచి కూడా వినియోగదారులు ఉన్నారు. అలెక్సా వాయిస్ అసిస్టెంట్,అమెజాన్ఎ కోస్మార్ట్స్పీకర్లతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వినియోగదారులు ప్రతీరోజూ ఇంటరాక్ట్ అవుతున్నారు. ఈ 2 రాష్ట్రాల్లో అమెజాన్ఎకో కస్టమర్ల సంఖ్య గత రెండేళ్లలో 48% పెరిగింది. ఈ జాబితాలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతిస్థానాల్లోవిశాఖపట్నం, గుంటూరు, మెదక్, చిత్తూరు నెల్లూరు నగరాలున్నాయి. మరోవైపు ఎప్పటికప్పుడు లేటస్ట్ గాడ్జెట్లను కోరుకునే యువకులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నారు. ఇంకోవైపు అలెక్సాను ఉపయోగించే పెద్దవాళ్లు కూడాపెరుగుతున్నారు. వీటితో పాటు గ్రామీణప్రాంతాల్లో ఉండే పాఠశాల ఉపాధ్యాయులు తరగతిగదుల్లో ఎకో స్మార్ట్స్పీకర్లను ఉపయోగించి బోధన చేస్తున్నారు. దీన్నిబట్టే మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశంలో రోజురోజుకి అలెక్సా వినియోగం పెరుగుతోందని. 2) వినియోగదారులకు అలెక్సా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్న విషయాన్ని అందరికి తెలిసేందుకు ఏ కార్యక్రమాలుచేపట్టారు.? భారతదేశంలోని వినియోగదారులకు అలెక్సా వాయిస్ అసిస్టెంట్ని మరింత చేరువ చేసేందుకు మేము అన్ని వేళలా మా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము. గత 4 ఏళ్లలో స్థానిక విషయ పరిజ్ఞానం, క్రికెట్, భారతీయచరిత్ర, పండుగలు, బాలీవుడ్ లాంటి సగటు భారతీయులు ఇష్టపడే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అలెక్సా ద్వారా అందిస్తూనే ఉన్నాము. ఉదాహరణకు, మీరు అలెక్సాను చార్మినార్, బాలీవుడ్ డైలాగులు, దీపావళి గురించి ప్రశ్నలు లేదా రామాయణం, మహాభారతం వంటి పురాణాల గురించి, నిర్దిష్ట నగరం/ వ్యక్తిత్వం గురించి సమాచారాన్ని ఎన్నింటినో అడగవచ్చు. తెలుసుకోవచ్చు. ఇక సంగీతం, పాటలు విషయానికివస్తే అలెక్సా ఇచ్చేంత ఎంటర్టైన్మెంట్ మరెవ్వరూ ఇవ్వరంటే అతిశయోక్తికాదు. అలెక్సాను ఎక్కువమంది సంగీతం లేదా పాటలు వినడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. హిందీ, మరాఠీ, గుజరాతీ, కన్నడ, బెంగాలీ, తమిళం, తెలుగు మొదలైన అనేక భారతీయ భాషల్లోని పాటలపేర్లను అలెక్సా అర్థం చేసుకోగలదు. హైదరాబాదీలు అలెక్సాను ఉపయోగించి అమెజాన్ ప్రైమ్ మ్మ్యూజిక్లో తెలుగు సినిమా పాటలను వినడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రెండింగ్లో ఉన్నటాప్ 10 పాటల్లో ఐదు తెలుగుసినిమా పాటలే. సర్కారువారి పాట సినిమాలోని’ కళావతి’, పుష్పసినిమాలోని ’ఊ అంటావా ఊహూ అంటావా’ అలాగే ’శ్రీవల్లి’ పాట, డీజేటిల్లు సినిమాలోని’ టిల్లు అన్న డీజే పెడితే’ పాటలు టాప్ పొజిషన్లో ఉన్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ నుంచి ’నాటునాటు’ పాట కూడా ఎక్కువమంది వినియోగదారులు కోరుకునే పాటల లిస్ట్లో ఉంది. ఇదివరకు పాట ప్లే చేయాలంటే చాలా వస్తువుల్నిఆపరేట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు హ్యాండ్ ఫ్రీ. జస్ట్ ఒక్కమాటతో నచ్చిన పాట హ్యాపీగా వినవచ్చు. ఇక క్రికెట్ సీజన్లలో ఆటగాళ్లు, మ్యాచ్ల గురించిన లేటెస్ట్ అప్డేట్స్ని స్కోర్ని ఎప్పటికప్పుడు అందించేందుకు అలెక్సా సిద్ధంగా ఉంటుంది. ఐపీఎల్ సీజన్లో, మీరు “అలెక్సా, సన్రైజర్స్ హైదరాబాద్ తర్వాతి మ్యాచ్ఎప్పుడు? అని అడగవచ్చు. తద్వారా మీరు మరో మ్యాచ్ మిస్ అయ్యే అవకాశమే ఉండదు. ఇక వంటల కోసం సంజీవ్ కపూర్, లొకేషన్స సమాచారం కోసం మ్యాప్ మైఇండియా, ఇంటరాక్టివ్ పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం మ్యాక్మిలన్ ఉండనే ఉన్నాయి. భారత దేశానికి చెందిన కథలు కంటెంట్ కోసం ఆడిబుల్సు వంటి అనేక స్థానిక కంటెంట్ ప్రొవైడర్లతో కూడా అలెక్సా కలిసి పని చేస్తుంది. ఉదాహరణకు, మీరు “అలెక్సా, బిర్యానీకోసం రెసిపీని ఇవ్వండి’ అని అడగవచ్చు. వినియోగ దారులు అలెక్సాను భజనలు, కీర్తనల్ని అందించమని అడగవచ్చు. అమరగాయకురాలు ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి పాడిన‘ విష్ణు సహస్రనామాన్ని’ హైదరాబాద్నుంచి ఎక్కువమంది కోరుకుంటున్నారు. వినియోగదారులు ఫైర్ టీవీ ఎకోషో పరికరాలలో అలెక్సాని అడగడం ద్వారావారికి ఇష్టమైన టీవీ కార్యక్రమాలు సినిమాలను చూస్తున్నారు. ఫైర్ టీవీలో, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, యాపిల్ టీవీ, యూట్యూబ్, జీ 5, వూట్ వంటి కంటెంట్ను అలెక్సాలోవాయిస్ కమాండ్ ద్వారాఈజీగాచూసేయవచ్చు. “అలెక్సా, తెలుగు సినిమాలు ప్లే చెయ్ అని అడిగితే వాటి అన్నింటిని అలెక్సా అందిస్తుంది. ఇక ప్రైమ్ వీడియోలో 2022లో అత్యధికంగా ఎక్కువమంది చూసిన సినిమా పుష్ప: దిరైజ్, రాధేశ్యామ్, సర్కారువారిపాట, ఆచార్య, కేజీఎప్ చాప్టన్ 2. ఇంట్లోనే ఎక్కువగా ఉండే వ్యక్తులు గతరెండేళ్లలో వినోదం, ఫిట్నెస్, గేమింగ్కు సంబంధించిన కంటెంట్ను పొందడానికి ప్రతిరోజూ లక్షలసార్లు అలెక్సాతో ఇంటరాక్ట్ అయ్యారు. 3) భారతదేశంలోస్మార్ట్హోం అడాప్షన్ గురించి మీ అభిప్రాయం? రోజురోజుకి పెరుగుతోన్న సాంకేతికత మానవజీవనశైలిపై ఎంతో ప్రభావం చూపించింది. ఒకప్పుడు గంటలో చేసేపని ఇప్పుడు నిమిషాల్లోకి మారి పోయింది. దీంతో చాలామందిమారుతున్నటెక్నాలజీకి తగ్గట్లుగా వారు కూడా మారుతున్నారు. తమ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మార్చు కుంటున్నారు. ఇలాంటి సమయంలో అందరికి ఎంతగానే ఉపయోగ పడుతోంది స్మార్ట్ హోమ్ కాన్సెప్ట్. భారతదేశంలో స్మార్ట్హోం అడాప్షన్, న్యూస్ ట్రెండ్లను అర్థం చేసుకోవడానికి ఇటీవల ఒక అధ్యయనాన్ని నిర్వహించాం. టెక్ ఆర్క్తో కలిసి ఈ అధ్యయనాన్ని చేశాము. దాదాపు 92శాతం మంది వినియోగదారులు స్మార్ట్ హోంని సెటప్ చేయడానికి వాయిస్ కమాండ్ తమకు అనుకూలంగా మారిందని చెప్పారు. అలెక్సాతో స్మార్ట్ గృహో పకరణాలను నియంత్రించడం ఒక అద్భుత అనుభవం అని అందరూ ఒప్పుకున్నారు. కొత్త టెక్నాలజీని ప్రయత్నించాలనే కోరిక కారణాన్ని90శాతం కంటే ఎక్కువమంది వినియోగ దారులు వెలిబుచ్చారు. అందువల్లే గత రెండేళ్లలో చాలామంది తమ తొలి స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేశారని టెక్ఆర్క్ అధ్యయనం పేర్కొంది. అలెక్సాతో పనిచేసే గృహోపకరణాలఎంపికను 72శాతం పెంచడానికి భారతదేశంలోని బహుళ స్మార్ట్ఫోన్ బ్రాండ్లతో కొన్ని సంవత్సరాలు పనిచేశాము. ఇవాళ్టి రోజున బల్బులు, ప్లగ్లు, లాక్లు, కెమెరాలు, సీలింగ్ ఫ్యాన్లు, టీవీలు, ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు మొదలైన విభిన్న వర్గాలను కవర్చేసే అలెక్సాకు అనుకూలమైన వేలాది స్మార్ట్ఫోన్ పరికరాలు రూ. 500 నుంచి రూ. 1,50,000 వరకు ఉన్నాయి. మీరు ఎకోబండిల్తో పాటు రూ.50 కంటే తక్కువధరకే స్మార్ట్ బల్బును కూడా పొందవచ్చు. ఎక్కువ ఉత్పత్తులు, ధర తక్కువగా కూడా ఉండడంతో వినియోగ దారులు తమ స్మార్ట్ఫోన్ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అన్నింటికి మించి అలెక్సాతో హ్యాండ్స్ ఫ్రీ కంట్రోల్ ఆప్షన్ కూడ మ్యాజిక్లా పనిచేస్తూ అందరికి సౌకర్యంగా మారిపోయింది. 4) మీరు సాధించిన కీలకమైలురాళ్లుఏమిటి? భారతదేశంలో అలెక్సా ప్రయాణంచాలా ఆసక్తికరంగాఉంది. గతకొన్నేళ్లుగా మేము రోజువారీ పనులను సులభతరం చేయడమే కాకుండా, ఇక్కడి వినియోగదారులు ఇష్టపడే ఫీచర్లు నైపుణ్యాలను తీసుకురావడానికి చాలా కష్టపడ్డాము. గత నాలుగేళ్లలో, అలెక్సా అనేక మైలురాళ్లను సాధించింది. మొదట్లో అలెక్సా హిందీలో అందుబాటులో ఉండటంవల్ల సానుకూల స్పందన వచ్చింది. ఇవాళ్టిరోజున, భారత దేశం నుంచి వినియోగదారులు హిందీ హింగ్లీష్లలో అలెక్సాకు రోజుకు వందల, వేల అభ్యర్థనలు చేస్తారు. చుట్కులే, షాయారీలు, కహానియా, కబీర్ కేదోహే, పంచతంత్ర కథలు, బాలీవుడ్ డైలాగ్లు వంటి విభిన్న హిందీకంటెంట్కో సంఅలెక్సాను అడగడం ఆనందిస్తున్నారు. అలెక్సాలో బిల్ చెల్లింపులు మరో కీలకమైన అంశం. అలెక్సాఇన్బిల్ట్గా ఉన్న ఏదైనా ఎకోడివైజ్ ద్వారా కమాండ్ ఇస్తే చాలు అప్పటికప్పుడు హ్యాండ్స్ ఫ్రీగా చెల్లింపులు చేయవచ్చు. ఇందులో విద్యుత్, వాటర్, పోస్ట్పెయిడ్మొబైల్, వంట గ్యాస్, బ్రాడ్ బ్యాండ్, డీటీహెచ్ మరిన్నిబిల్లులు ఉంటాయి. కొత్త బిల్లుబకాయి ఉన్నప్పుడు అలెక్సా మీకు గుర్తు చేస్తుంది కాబట్టి ఇది ఎక్కువగా ఉపయోగించే ఫీచర్లలో ఒకటి. అమెజాన్ షాపింగ్ యాప్లో అలెక్సాను చేర్చడం ఇండియాలో మరో మైలురాయి. గతేడాది, అలెక్సా షాపింగ్ యాప్లో 2వేల కొత్త వ్యక్తులతో ఇంటరాక్ట్ అయింది, కస్టమర్లు ఉత్పత్తులను కనుగొనడంలో, ఉత్పత్తి సంబంధిత ప్రశ్నలకు సమాధానమివ్వడంలో, షాపింగ్ చేసేటప్పుడు వారికిష్టమైన సంగీతాన్నివినడంలో, తాజా వార్తలను పొందడంలో మరిన్నింటికి సహాయం చేయడానికి ప్రతిరోజూ 8.6 లక్షల ప్రశ్నలకు,సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ ప్రశ్నల సంఖ్య రోజుకు 13.8 లక్షలకు పెరిగింది. అలెక్సాలో లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ వాయిస్ మా అత్యంత ఉత్తేజకరమైన లాంచ్లలో ఒకటి. ఈ ఫీచర్ ద్వార ఆయన జీవితంలోని విశేషాలు సినిమాలు, జోకులు, ఇన్స్పిరేషనల్ కోట్స్, కవితలు, టంగ్ ట్విస్టర్లు, సంగీతం లాంటి వాటిని ఆయనస్వరంతో అందిస్తుంది. వినియోగదారులు అమిత్ జీతో సంభాషించడాన్నిఇష్టపడతారు. కేవలం ‘‘కిత్నీ ఆద్మీ థే’’ తో ప్రారంభమయ్యే సరదా సంభాషణల నుండి షోలేకథలు, ఆయన బాల్యం సినిమాలలో ఆయన ప్రయాణం గురించి, అభిమానులు తెలుసుకో గలుగు తున్నారు. అంతేకాకుండా మహీంద్రా ఎక్స్యువీ700 అలెక్సా ఇంటిగ్రేషన్తో తయారైన దేశీయ తొలివాహనం. కేవలం అలెక్సాను అడగడం ద్వారా ఎక్స్యువీ700 వినియోగదారులు కిటికీలు క్యాబిన్ ఉష్ణోగ్రతతో సహా వాహన ఫంక్షన్లను నియంత్రించవచ్చు. పాటలు ప్లే చేయవచ్చు, ఆడియో బుక్లు వినవచ్చు, అలాగే నేవిగేషన్ను కూడా పొందవచ్చు. వీటితోపాటు ట్రాఫిక్ను చెక్ చేసుకోవచ్చు, స్మార్ట్ హోంను కూడా నిర్వహించుకోవచ్చు. పార్కింగ్ కూడా ఎక్కడ ఉందో తెలుసు కోవచ్చు. అలెక్సా ఉంటే చాలు మనకళ్లు రోడ్డపై ఉంటాయి, చేతులు స్టీరింగ్పై ఉంటాయి. హ్యాపీగా ఎలాంటి ఇబ్బందులు, టెన్షన్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేసుకోవచ్చు. (అడ్వర్టోరియల్) గమనిక : sakshi.com నందు వచ్చే ప్రకటనలు అనేక దేశాలు, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుంచి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్తతో ఉత్పత్తులు లేదా సేవల గురించి విచారించి కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు/సేవల నాణ్యత, లోపాల విషయంలో సాక్షి యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈవిషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు. -
నా బంగారాన్ని బతికించండి!
కేన్సర్ను, దాని చికిత్సను తట్టుకోవడం పెద్దవాళ్లకే చాలా కష్టం. అలాంటిది నాలుగేళ్ల వయసులోనే ప్రాణాంతక కేన్సర్బారిన పడితే ఊహించడమే కష్టం. థెరపీలు, ఇంజక్షన్లతో చిన్నారుల బాధను చూడలేక తల్లిదండ్రులు నరకం అనుభవిస్తారు. దీనికి తోడు వైద్య ఖర్చులు కలలో కూడా ఊహించనంతభారంగా మారితే...అటు డబ్బు సమకూర్చుకోలేక, ఇటు రోజు రోజుకూ మృత్యువుకు చేరువవుతున్న బిడ్డను చూడలేక వారి బాధ వర్ణించలేం. బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలనే తపన వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. సరిగ్గా మనస్వి తల్లిదండ్రులు కూడా ఇదే మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. నాలుగేళ్ల పాప మనస్వికి న్యూరోబ్లాస్టోమా కేన్సర్ సోకింది. ప్రాణాంతకమైన న్యూరోబ్లాస్టోమాతో ఇబ్బంది పడుతున్న కుమార్తెను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు మనస్వి తల్లిదండ్రులు. సెలూన్లో పనిచేసే పాప తండ్రి సంపాదన రోజుకు కేవలం 400 మాత్రమే. దీంతో వైద్యానికి అవసరమైన మొత్తాన్ని సమకూర్చు కోవడం కష్టంగా మారింది. అయినా చేయాల్సిందంతా చేశారు. ఇప్పటికే పాప వైద్య కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టేశారు. స్తోమతకు మించి ఆస్తులు అమ్మి, అప్పులు చేసి,ప్రతీ చివరి పైసా చికిత్సకు ఖర్చు చేశారు. మరోవైపు మనస్వికి సోకిన కేన్సర్ ముదురుతోంది. తక్షణమే మెరుగైన వైద్యం అందించకపోతే పాప ప్రాణాలకే ముప్పు అందుకే దయచేసి విరాళాలందించమని వేడుకుంటున్నారు. మనస్వికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. ఇందుకోసం అయ్యే ఖర్చు రూ. 20 లక్షలు ($ 25769.54)గా అంచనా వేశారు. ‘‘మా తొలిచూలు బిడ్డ మనస్వి . పాపే మా ప్రపంచం.పాపే మాకు ప్రాణం. ముద్దుల మూటగట్టే ఆమె చిరునవ్వులు చూసి మురిసిపోయాం. కానీ విధి ఇంత క్రూరంగా ఉంటుందని ఊహించలేదు. గుండెలు బద్దలయ్యే వార్త తెలిసింది. నాలుగేళ్ల పసిప్రాయంలోనే మనస్వికి ప్రాణాంతకమైన న్యూరోబ్లాస్టోమా సోకింది. చికిత్సకు తట్టుకోలేక చిరునవ్వుకు దూరమై, పాప కష్టాన్ని చూడలేకపోతున్నాం. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి’’ అని మనస్వి తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు మీ మద్దతే మాకు రక్ష. దయచేసి విరాళం అందించండి! ఈ కష్టం నుంచి మా కుటుంబాన్ని గట్టెక్కించండి!! అని ప్రార్థిస్తున్నారు.(అడ్వెర్టోరియల్) మీవంతు సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా బిడ్డను కాపాడండి: దాతలూ ఆదుకోండి ప్లీజ్!
రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని అతలాకుతలం చేస్తుంది. అందులోనూ కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా ఏమైనా జరిగితే వారి జీవితం అంధకారంలోకి కూరుకు పోతుంది. తన ప్రాణానికి ప్రాణం, కుటుంబానికి పెద్దదిక్కైన 28 ఏళ్ల కొడుకు రాహుల్ పనినుంచి తిరిగి వస్తాడని ఎదురుచూస్తూన్న తల్లికి అతనికి ప్రమాదం జరిగిందని తెలిస్తే గుండె పగిలి పోదూ! సరిగ్గా నిర్మల జీవితంలోనూ ఇదే జరిగింది. కొడుకు వస్తాడనే సంబురంతో రాత్రి భోజనానికి సిద్ధమవుతుండగా కుమారుడి స్నేహితుడి ఫోన్కాల్ పిడుగులా మారింది. రాహుల్ బైక్ను లారీ ఢీకొట్టిందనీ, తీవ్రంగా గాయపడిన రాహుల్ని ఆసుపత్రికి తరలించారని అతని స్నేహితుడు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఈ వార్త వినేసరికి కుప్పకూలిపోయింది నిర్మల. వెంటనే ఆసుపత్రికి పరిగెత్తింది. అక్కడ రాహుల్ జాడ కనిపించలేదు. దీంతో బిడ్డ ఏమై పోయాడో అన్న భయంతో గుండె వేగం మరింత పెరిగింది. అయితే దెబ్బలు బాగా తగలడంతో మరో ఆసుపత్రికి తరలించినట్లు నర్సు చెప్పడంతో కాస్త ఊరట పడింది. దెబ్బలు తగిలినా పరవాలేదు. బిడ్డ ప్రాణాలతో ఉంటే చాలు ఎలాగైనా కాపాడుకుంటా అంటూ ఆ తల్లి మనసు ఆరాట పడింది. ఆందోళనతో ఆ ఆసుపత్రి కెళ్లేసరికి అత్యవసర శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు తీసుకెళ్లారని తెలిసింది. దీంతో సాయం చేసిన వారందరికీ కన్నీళ్లతోనే ధన్యవాదాలు తెలుపుకొని, నా బిడ్డను ఎలాగైనా కాపాడు తండ్రీ అంటూ వేయి దేవుళ్లకు మొక్కుకుంది. మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రాహుల్ని కళ్లారా చూసేందుకు ఆరాటపడుతూ థియేటర్ బయట కూర్చొని ఎదురు చూస్తోంది. రాహుల్ చిన్నతనంలోనే తండ్రి కంటి చూపుకోల్పోయాడు. అప్పటినుంచి అన్నీ తానే అయ్యా కుటుంబ పోషణ బాధ్యత తీసుకున్నాడు. పగలూ రాత్రి కష్టపడి కూలిపని చేస్తూ, తల్లి దండ్రులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కొడుకు జ్ఞాపకాల్లో మునిగిపోయింది నిర్మల. ఇంతలో థియేటర్ నుంచి బైటికి వచ్చి వైద్యులు చెప్పిన మాట విని నిర్మలమ్మ కాళ్ల కింద భూమి కంపించిపోయింది. ‘‘రాహుల్కి అన్నిపరీక్షలు చేశాం అతని మెదడులో తీవ్రమైన ఇంటర్నల్ బ్లీడింగ్ను గుర్తించాం. మెదడులోని రక్తస్రావాన్ని ఆపి, అతడి ప్రాణాల్ని రక్షించేందుకు అత్యవసరంగా అతనికి పుర్రెలో ఒక భాగానికి శస్త్రచికిత్స చేశాం. కానీ శరీరంలో ఎడమ భాగం పక్షవాతానికి గురైంది. అయినా ఈ గండంనుంచి రాహుల్ గట్టెక్కాలంటే మరిన్ని ఆపరేషన్లు చేయాలి. సుమారు 10-15 రోజుల ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుంది. ఈ చికిత్సకు మొత్తం ఖర్చు రూ. 7 లక్షలు ($ 8878.46) అవుతుంది’’ ఇదీ డాక్టర్లు చెప్పిన మాట. చెట్టంత ఎదిగిన కొడుకు అచేతనంగా పడిపోవడంతో, బిడ్డను బతికించుకోవడానికి అవసరమైన డబ్బు లేక ఆ నిరుపేద కుటుంబం అల్లాడిపోతోంది. మరోవైపు ప్రమాదానికి ముందు, తరువాత సంగతులు కొడుకు మర్చిపోతాడేమోననే భయం నిర్మలను ఆవరించాయి. అయినా తన కొడుకును దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. దయగల దాతలు స్పందించి దయచేసి నా బిడ్డను రక్షించండి! అని నిర్మల దీనంగా వేడుకుంటోంది. సరిగ్గా కదలలేక, తిండిలేక, నిద్రలేక అల్లాడిపోతున్న కొడుకును ఈ స్థితిలో చూడలేపోతున్నాను. మా దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టేశాం అంటూ రాహుల్ ఆపరేషన్ ఖర్చులకు అవసరమైన సొమ్మును సమకూర్చాల్సిందిగా దాతలను కోరుతున్నారు ఆ నిర్మలమ్మ దంపతులు. రాహుల్ ప్రాణం కాపాడేందుకు మీ వంతు సాయం అందించండి! దానం చేయండి!! (అడ్వర్టోరియల్) మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా కొడుకు ప్రాణాలు దక్కాలంటే..
పిల్లాడికి పాలు పట్టడం కష్టంగా మారుతోంది సంగీతకు. ఎందుకుంటే ఆమె పొత్తిళ్లలో ఉన్న నాలుగు నెలల రిహాన్కు పుట్టుకతోనే గ్రహనమొర్రి ఉంది. దీంతో చనుబాలు తాగడం కష్టమయ్యేది. ఆకలితో గుక్కపట్టి ఏడ్చేవాడు. కానీ ఇటీవల మరో సమస్య వచ్చి పడింది. ఉన్నట్టుండి రిహాన్ ఆరోగ్యం మరింతగా చెడిపోవడం మొదలైంది. పొట్ట ఉబ్బిపోయింది. కళ్లు ఆకుపచ్చ రంగులోకి మారాయి. వెంటనే ఆలస్యం చేయకుండా రిహాన్ను ఆస్పత్రికి తీసుకుళ్లారు సంగీతా, సుబ్రదీప్లు. రిహాన్కు అన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు చివరకు ప్రొగ్రసివ్ ఫ్యామిలియల్ ఇంట్రాహెపాటిక్ కొలెస్టాసిట్ (లివర్ వ్యాధి) ఉన్నట్టుగా తేల్చారు. అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో ఆ పసివాడి లివర్ పూర్తిగా చెడిపోయిందని చెప్పారు. అర్జంటుగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకుంటే పసివాడి ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. దీని కోసం అదనపు పరీక్షలు చేయగా సంగీత లివర్ మ్యాచ్ అయ్యింది. అయితే ఆపరేషన్కు రూ.20 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. రిహాన్ తల్లిదండ్రులైన సంగీత, సబ్రదీప్ ఇద్దరు వికలాంగులే. సుబ్రదీప్కు వినికిడి సమస్య ఉండగా సంగీతకు రెండు కాళ్లు సమానంగా లేవు. దీంతో అను నిత్యం వాళ్లు అనేక ఇబ్బందుల మధ్య జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. వారి జీవితాల్లో ఉన్న ఏకైక ఆశా కిరణం, వారి ముద్దుల బిడ్డ రిహాన్. కానీ ఇప్పుడు రిహాన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. మీవంతు సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రోజులు గడిచే కొద్ది రిహాన్ మృత్యువుకు చేరువ అవుతున్నాడని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు దాతగా లివర్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఆపరేషన్కి అవసరమైన సొమ్ము సమకూర్చుకోవడం ఆ దంపతులకు అసాధ్యంగా మారింది. దీంతో తమ కొడుక్కి జరిగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ఖర్చులకు అవసరమైన సొమ్మును సమకూర్చాల్సిందిగా దాతలను కోరుతున్నారు. ఆ పిల్లాడి ప్రాణం కాపాడేందుకు మీ వంతు సాయం అందించండి.(అడ్వెర్టోరియల్) మీవంతు సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
వామ్మో ! ఇది కొన్న వారికి 14 సంవత్సరాలు పండగే (అడ్వెటోరియల్)
కేవలం సగం కంటే తక్కువ ధరకే నాణ్యతతో కూడిన కొత్త టీవీలు, ఫ్రిడ్జ్ లు, వాటర్ ప్యూరిఫైర్లు లాప్టాప్ , మొబైల్స్ ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలని డిస్కౌంట్ ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నారా ? వాటిని కొనడానికి క్రెడిట్ కార్డులు, పే స్లిప్పులు అడిగే సంప్రదాయ వెబ్ సైట్ల నిర్వాకంతో అలసిపోయారా ? అదే సమయానికి మీ స్నేహితులని క్రెడిట్ కార్డ్ అడిగితే ఇవ్వలేదని భాదపడ్డారా , ఇంక చాలు , ఇక పై మీరు భాదపడవలసిన అవసరం లేదు ఇప్పుడు మీకో గుడ్ న్యూస్ ! వావ్ అనిపించే ఆఫర్లతో స్టార్ట్ అప్ కంపెనీ ‘Incovize" మీ ముందుకు వచ్చింది. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఏర్పాటైన ఇంకోవైజ్, తమ ప్రొడక్టులను నాణ్యతలో రాజీ పడకుండా తయారు చేస్తోంది. ఇక ఆఫర్ల గురించి విన్నవారు incovize membership card ని కొనకుండా incovize.com వెబ్ సైట్ నుంచి బయటకు రావడం అసాధ్యమని అంటున్నారు. అయితే వెబ్ సైట్లో incovize membership ని మొదటిగా కొన్న వెయ్యి మందికి మాత్రమే కంపెనీ ఇచ్చే సూపర్ ఆఫర్లను పొందే అవకాశం లభిస్తుంది. ఆ ఆపర్లేమిటో మీరే చూడండి.. 1. ప్రీమియం మెంబర్ షిప్: రూ. 1,999/- 14 సంవత్సరాల వాలిడిటీ ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్న వారికి 2,699 రూపాయల విలువైన 1.8 లీటర్ల ఇంకోవైజ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పూర్తి ఉచితంగా ఇవ్వబడుతుంది. ఆ ప్రొడక్ట్ పై 5 సంవత్సరాలు వారంటీ ఉండగా, దానికి మరో 5 సంవత్సరాలు కలిపి మొత్తం 10 సంవత్సరాల వారంటీ ఉంటుంది. ఈ మెంబర్షిప్ తీసుకున్న వారు భవిష్యత్ లో ఇంకోవైజ్ ప్రొడక్ట్లను ఏవి కొన్నా సరే , ప్రతి వస్తువు పై ఫ్లాట్ 60% అదనపు తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు 10% క్యాష్ బ్యాక్, 5 ఏళ్ల అదనపు వారంటీ, 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ లభిస్తుంది. మొదటి 1000 మందికి మాత్రమే ఈ మెంబర్ షిప్ కార్డు అందుబాటులో ఉంటుంది. ఈ మెంబర్ షిప్ ప్రత్యేకత ఏంటంటే, భవిష్యత్ లో ఈ మెంబెర్షిప్ పై ఏ వస్తువు కొన్న EMI కోసం క్రెడిట్ కార్డు, పాన్ కార్డు, పే స్లిప్పు లాంటివి ఎటువంటివి కూడా అవసరం లేదు, అలాగే మీ మొదటి EMI ని ఐదువ నెల నుండి ప్రారంభించవచ్చు...పాన్ కార్డ్ ని సబ్ మిట్ చేయాలిసిన అవసరం లేకపోవడంతో, మీ పాన్ కార్డ్ లో సిబిల్ స్కోర్ తగ్గిపొద్దేమో అనే భాదే అవసరం లేదు, ఇది చాలా గొప్ప ఆఫర్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .. 2. ఇదే విధంగా ప్రో మెంబర్ షిప్ రూ. 1,850/-ఏడు సంవత్సరంల వాలిడిటి. 3. ప్రైమ్ మెంబర్ షిప్ రూ. 1,699/- మూడు సంవత్సరాల వాలిడిటి తో ఆఫర్లు వున్నాయి. ఇలా మెంబెర్ షిప్ కొన్న వారికి కాంప్లీమెంటరీ గా ఉచిత బహుమతి కింద ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ , ఎలక్ట్రిక్ కెటిల్ ఇంకా ఎలక్ట్రిక్ ట్రిమ్మర్ ఏదైనా ఒక దాన్ని మెంబెర్షిప్ ప్లాన్ బట్టి ఒక ప్రొడక్ట్ ను ఉచితం గా పొందవచ్చు.భవిష్యత్ ఆఫర్లును కూడా ఉపయోగించుకోవచ్చు , ఉదాహరణకు మెంబర్ షిప్ ద్వారా ఇంకోవైజ్ వెబ్సైట్లో (incovize electronics)ఒక టీవీ లేదా ఏసీ ని కొంటె దాని విలువ రూ. 28,799/- ఉంటే అందులో మీకు అదనంగా 60% డిస్కౌంట్ పొందవచ్చు. అంటే ఒక ఏసీ ని మీరు కేవలం రూ.11,500/- మాత్రమే అన్న మాట , ఇలా 14 సంవత్సరాలు లో మీరు ఏ వస్తువు కొన్న 60% శాతం అదనపు డిస్కౌంట్, అదనపు వారంటి, ఈ యం ఇ సౌకర్యం ఇలా ఖచ్చితమైన ఆఫర్ ను పొందవచ్చు ,ఆఫర్ అదిరింది కదా ! వీటితో పాటు ఇయర్ ఫోన్స్ నుంచి టీవీల వరకు.. మిక్సీల నుంచి వాటర్ ప్యూరిఫైయర్ల వరకు 100కు పైగా ప్రొడక్టులును ఈ మెంబర్ షిప్ పై ఆఫర్లను ఉపయోగించుకోవచ్చు, ప్రొడక్ట్స్ ఆన్స్ని ఈ ఏడాది అక్టోబర్ నుంచి అందుబాటులోకి రానున్నాయి. వెంటనే ఈ ఆఫర్లను దక్కించుకోండి ఇంకోవైజ్ గురించి.. ఇంకోవైజ్ కంపెనీ 2021లో బెంగళూరు నగరంలో స్టార్ట్అప్ గా ప్రారంభమైంది. 2024 నాటికి మూడు బిలియన్ డాలర్లు విలువైన కంపెనీగానూ, 2036 నాటికి ప్రపంచంలోని ఎలక్ట్రాన్సిక్స్ మార్కెట్లో 5 శాతం షేర్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సరికొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్టులను ముందుకు తీసుకురావడం, నాణ్యతతో కూడిన సేవలను అందించడం, కస్టమర్లకు అందుబాటులోనే త్వరితగతిన సపోర్ట్ అందించి నమ్మకమైన సంస్థగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. 100కు పైగా ప్రొడక్టులను అందుబాటు ధరల్లో, భారతీయులకు అవసరమైన విధంగా తయారు చేసేందుకు ఇంకోవైజ్ నడుం కట్టింది. బడ్జెట్ ధరల్లోనే లగ్జరీ వస్తువులను మూడు రకాల incovize మెంబర్షిప్ కార్డుల ద్వారా అందిచేందుకు సిద్ధమైంది. కొన్న ప్రతి ప్రొడక్టును ఉచితంగా ఇంటి వద్దకు కంపెనీయే చేరుస్తుంది. ఇప్పటికే మెంబర్షిప్ సంఖ్య లక్ష్యం వైపు దాటిపోతున్న నేపథ్యంలో ఆఫర్లను మిస్సవ్వకుండా ఉండటం కోసం ఇప్పుడే కార్డును కొనుగోలు చేయండి. లైఫ్ టైం డబ్బును ఆదా చేసుకోండి (అడ్వెటోరియల్) -
గాలిలో దీపాలు.. నా కవల పిల్లల ప్రాణాలు..
పెళ్లైన చాన్నాళ్లకు తల్లిని కాబోతున్నానే వార్త తెలియగానే గాలిలో తేలినట్టుగా అనిపించింది. శుభవార్త తెలిసన మరుక్షణం నుంచి క్రమం తప్పకుండా ఆస్పత్రికి వెళ్లూ పరీక్షలు చేయించుకునే దాన్ని. కడుపులో ఉన్నప్పటి నుంచే ఆ పిల్లలను అపురూపంగా చూసుకోవాలని నా భర్త కలలు కనేవాడు. ఒక్కరోజు పని మానేసేట్టుగా మా ఆర్థిక పరిస్థితి లేకపోయినా.. నా కోసం, రాబోయే పసివాళ్ల కోసం పనులు మానుకుని ఇంటి దగ్గర ఉన్న రోజులు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు నా బిడ్డ ఈ లోకంలోకి వస్తాడా అని కలలు కంటూ ఎదురు చూస్తున్న సమయంలో ఉన్నట్టుండి పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. క్షణాల్లోనే నిభాయించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కంగారు పడిన నా భర్త వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. నా చుట్టూతా డాక్టర్లు, నర్సులు వచ్చి చేరారు. క్రమంగా కళ్లు మూతలు పడుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియడం లేదు. కళ్లు తెరిచి చూసే సరికి ఆస్పత్రి బెడ్పై ఉన్నాను. కవలలు పుట్టారని చెప్పారు. కానీ... నెలలు నిండకుండానే కవలలు జన్మించడంతో ఇద్దరి ఆరోగ్యం క్రిటికల్గా ఉందని డాక్టర్లు తెలిపారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన చిన్నారులను ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు. శ్వాస తీసుకోవడం మొదలు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. వారి ఆరోగ్యం సాధారణ స్థితికి రావాలంటే నెలల తరబడి ఆస్పత్రిలో చికిత్స అందివ్వాలని చెప్పారు. దీని కోసం రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం మాది. పిల్లల ఆస్పత్రి ఖర్చులకు సరిపడా డబ్బులు సమకూర్చుకోవడం మా వల్ల కాని పని. మరోవైపు వైద్య చికిత్స అందకపోతే కవలల ప్రాణాలకే ప్రమాదం. ఆలస్యం జరిగే కొద్ది వాళ్లు మృత్యు ఒడికి దగ్గరవుతున్నారనే ఆలోచనలతో నా తల్లిమనసు తల్లడిల్లుతోంది. దయచేసి నా పిల్లల ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం అందివ్వండి. నా బిడ్డలకు మరుజన్మ ప్రసాదించండి. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
అమెజాన్లో ఈ సమ్మర్ను కూల్ చేసే వరల్డ్ బ్లాక్బస్టర్ చిత్రాలను చూసేయండిలా!
ఈ ఏడాది బ్లాక్బస్టర్ చిత్రాలై పాన్ ఇండియా చిత్రాలను చూసేందుకు మూవీ లవర్స్ కోసం అమెజాన్ ప్రైం వీడియోస్ ఎర్లీ యాక్సెస్ ద్వారా ‘మూవీ రెంటల్స్’ పేరుతో కొత్త యాక్సెస్ను లాంచ్ చేసింది. ఈ ఎర్లీ రెంటల్ యాక్సస్ ద్వారా డిజిటల్ సబ్స్క్రిప్షన్ కంటే ముందే బ్లాక్బస్టర్ చిత్రాలను ఇంట్లోనే చూడోచ్చు. ఈ యాక్సెస్ను మే 16 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు అమెజాన్ ప్రైం వీడియోస్ వారు. దేశవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్స్కు ఈ సమ్మర్లో ఇంట్లోనే మరింత వినోదం అందించేందుకే అమెజాన్ ఈ కొత్త పోర్టల్ను లాంచ్ చేసింది. ఈ ఎర్లీ యాక్సెస్ ద్వారా పాన్ ఇండియా చిత్రాలతో పాటు వరల్డ్ వైడ్గా బ్లాక్బస్టర్ హిట్ సాధించిన సినిమాలు, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చిత్రాలు, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన రిచ్ క్యాట్లాగ్ సినిమాలను హాయిగా ఇంట్లోనే చూసేయొచ్చు. ఇప్పటికే సబ్స్రైబ్ చేసుకున్న వారితో పాటు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అమెజాన్ ప్రైం యాప్లోనే ఈ ‘మూవీ రెంటల్స్ ’ యాక్సెస్ను అందుబాటులోకి తెచ్చారు. ఈ మూవీ రెంటల్స్లో ఇటీవల విడుదలై బ్లాక్బస్టర్ హిట్ సాధించిన పాన్ ఇండియా చిత్రం కేజీయఫ్ 2 సినిమాను ముందుగానే స్ట్రీమింగ్ చేస్తోంది అమెజాన్. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో కేజీయఫ్ 2ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఎర్లీ యాక్సెస్ ‘మూవీ రెంటల్స్’లో సినిమాలు చూడాలంటే అదనంగా రూ. 199 చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వారితో పాటు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్నవారు కూడా రూ. 199 చెల్లించాల్సిందే. ప్రైమ్వీడియోస్.కామ్ స్టోర్ ట్యాబ్ ద్వారా మీ ఆన్డ్రాయిడ్ స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, ఎస్టీబీఎస్, ఫైర్ టీవీ స్టిక్ ద్వారా యాక్సెస్ను పొందండి. అయితే ఒకసారి ఈ విండోలో సినిమా చూస్తే తిరిగి 48 గంటల తర్వాతే ఈ మూవీ మళ్లీ ప్లేబ్యాక్ అవుతుంది. అంటే ఈ సినిమాను 48 గంట్లో ఒకసారి మాత్రమే చూడోచ్చు. అలా ఈ రెంటల్ యాక్సెస్ సబ్స్క్రైబ్ చేసుకున్న తేదీ నుంచి 30 రోజుల పాటు దీని వాలిడిటి ఉంటుంది. ఈ గడువులోపే కస్టమర్స్ ప్రపంచవ్యాప్తంగా రిలీజైన బ్లాక్బస్టర్ చిత్రాలను వీక్షించే అవకాశం ఉంది. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ ఎర్లీ రెంటల్ యాక్సెస్ పొంది ఇంట్లోనే బ్లాక్బస్టర్ సినిమాలు చూస్తూ ఈ సమ్మర్ను కూల్గా ఎంజాయ్ చేయండి. (అడ్వర్టోరియల్) -
చేతులు జోడించి వేడుకుంటున్నా...
మాకు పెళ్లైన ఎనిమిదేళ్లకు నేనే తల్లినయ్యారు. పుట్టబోయే బిడ్డను ఎలా చూసుకోవాలి, ఆ బిడ్డ బంగారు భవిష్యత్తు కోసం ఎలా కష్టపడాలి అనుకుంటూ నేను, నాభర్త రోజుల తరబడి గడిపాం. చివరకు నేను తల్లినయ్యాను. బిడ్డను పొదివి పట్టుకున్నప్పుడు నేను పొందిన ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఆ బిడ్డ కోసమే మా భవిష్యత్తు అనుకున్నాం. కానీ మా కలలు కల్లలయ్యాయి. పుట్టిన కొద్ది రోజులకే పాపకు కాన్జెనిటల్ హార్ట్ డిసీజ్ ఉందని తేలింది. దీంతో పాప ఆరోగ్యం బాగయ్యేందుకు అనేక ఆస్పత్రుల చుట్టూ తిరిగాం. ఇంట్లో ఉండటం కంటే ఆస్పత్రుల్లోనే ఎక్కువగా గడిపాం. తల్లి పొత్తిళ్లలో ఆడుకోవాల్సిన బిడ్డ ఆస్పత్రి బెడ్పైనే ఎక్కువగా ఉంది. చివరకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే పాపకి ఆరోగ్యం నయం అవుతుందని చెప్పారు. దాని కోసం రూ. 3.80 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. నా భర్త రవీంద్ర రోజువారి కూలీగా పని చేస్తున్నాడు. తాను రోజంతా కష్టపడితే మాకు మూడు పూటల తిండికే సరిపోతుంది. పాప ఆరోగ్యం కోసం మందులు కొనడం సైతం ఎంతో కష్టంగా ఉంటోంది. గడిచిన ఐదు నెలలుగా ఆస్పత్రుల చుట్టూ తిరగడాకే మా దగ్గర డబ్బులు సరిపోలేదు. అప్పులు చేశాం. ఇక మాకు డబ్బులు ఇవ్వడానికి తెలిసిన వాళ్లెవరు మిగల్లేదు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి నా వేలు పట్టుకుని పాప ఏడుస్తుంటే గుండె తరుక్కుపోతుంది. పసిపాపకి ఎంత నొప్పిగా ఉందో.. నా వైపు చూస్తూ ఏడుస్తుంటే .. ఏమీ చేయలని మా నిస్సహాయ స్థితి తలచుకుంటే మాకే నరకంగా ఉంది. దయచేసి నా బిడ్డకు ఓ జీవితం ఇచ్చేందుకు మీ వంతు సహకారం అందివ్వండి. ఆపరేషన్కు అవసరమైన ఆర్థిక సాయం చేయండి. మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
అయ్యో దుర్గా.. పదిహేనేళ్లకే నీకు ఇన్ని కష్టాలా?
నా భర్త వికలాంగుడు, నాకు ఇద్దరు పిల్లలు. నేను పని చేస్తేనే మేం నలుగురం బతికేది. ఆస్తులు లేకపోయినా, మంచి ఉద్యోగాలు లేకపోయినా ఉన్నదాంట్లో మేము బాగానే ఉండేవాళ్లం. కానీ మూడేళ్ల వయసు నుంచే నా కూతురు దుర్గా భవానికి తరచు జ్వరం వస్తుండేది. ఆస్పత్రికి తీసుకెళ్తే కొద్ది రోజుల్లో తగ్గిపోయేది. కానీ పెరిగి పెద్దవుతున్నా మిగిలిన పిల్లలా పనులు చేయలేపోయేది. చిన్నచిన్న పనులకే త్వరగా అలసిపోయేది. పెరుగుతున్న కొద్ది తరచుగా జ్వరం రావడం, అలిసిపోతుండటంతో బిడ్డ ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేది. దుర్గ భవాని తరుచు అనారోగ్యం బారిన ఎందుకు పడుతుందో తెలియక పోయేది. ఎందరు డాక్టర్ల దగ్గరికి తిప్పినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. మరోపక్క ఇంట్లో పాప ఏడుపు ఆగడం లేదు. చివరకు తనకు పదిహేనేళ్లు వచ్చాక.. ఓ ఆస్పత్రిలో డాక్టరు అనేక రకాల పరీక్షలు చేసి.. చివరకు దుర్గకి కాంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉందని చెప్పారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. ఇంకా ఆలస్యం చేస్తే పాప ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించాడు. డాక్టర్లు చెప్పినట్టుగా దుర్గ భవానికి గుండె ఆపరేషన్ చేయించాలంటే రూ.4,50,000 లక్షలు అవసరం. ఏ ఆధారం లేని నేను అంత డబ్బును కలలో కూడా ఊహించలేదు. కానీ ఆలస్యం అవుతున్న కొద్ది నా బిడ్డ చావుకు దగ్గరవుతోంది. ఓవైపు వికలాంగుడైన భర్త, ఇద్దరు పిల్లలు, ఇంటి పని చూసుకుంటున్నాను. కుటుంబం గడవడం కోసం ఇంట్లో పని చేసేది నేను ఒక్కదాన్నే. ఎప్పుడైనా రూపాయో అర్థనో మిగిలితే అవి కూడా దుర్గ ఆస్పత్రి ఖర్చులకే సరిపోయేవి కావు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి నా నిస్సహాయస్థితి వల్ల నా కూతురు చావుకు దగ్గరవుతోంది. ఆమె ఆపరేషన్కు అవసరమైన నాలుగున్నర లక్షల రూపాయలు సర్థుబాటు చేసే పరిస్థితి నాకు లేదు. దయచేసి నా బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు మీ సహాయం కావాలి. ఆపరేషన్ జరిగేందుకు సాయం చేయండి. దుర్గకు మరో జన్మ ఇవ్వండి. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
కౌబెక్.. ఏషియాలోనే మొదటి ఎడ్యుకేషన్ మెటావర్స్ క్రిప్టో ప్రాజెక్ట్
ఈమధ్య కాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు ఎక్కువ మంది నోట నానుతున్న మాట క్రిప్టో కరెన్సీ లేదా క్రిప్టో కాయిన్స్. ఎందుకు ఈ క్రిప్టోకరెన్సీ గురించి ఇంత మధ్య చర్చిస్తున్నారనేందుకు సింపుల్ ఉదాహారణగా శిబా ఐఎన్యూ కాయిన్ గురించి చెప్పుకోవాలి. ఈ కాయిన్ విలువ 2021 జనవరి 1న 100 డాలర్లు ఉంటే అదే ఏడాది అక్టోబరు నాటికి దాని విలువ 47 మిలియన్లకు చేరుకుంది. రియల్ ఎస్టేట్, బంగారం ఆఖరికి జాక్పాట్లో కూడా ఈ స్థాయి రిటర్నులు రావడం కష్టం. అందుకే అందరి దృష్టి క్రిప్టో కరెన్సీ మీద పడింది. క్రిప్టో కాయిన్లలో లాభాలు అధికంగా ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలు ఈ కాయిన్లను కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎకనామిక్స్కి మరో ప్రత్యామ్నయంగా టోకెనామిక్స్ అనేట్టుగా పరిస్థితి మారింది. ఉదాహారణకు ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ కర్ట్ ఏంజెల్, క్రికెటర్ క్రిస్గేల్ తదితరులు ఇప్పటికే ఇందులో పెట్టుబడులు పెట్టారు. క్రిప్టో కాయిన్ల వ్యవహారం అంతా సెలబ్రిటీలకేనా సామాన్యుల పరిస్థితి ఏంటీ అనే ప్రశ్నకు సమాధానంగా వచ్చింది కౌబెక్ ప్రాజెక్ట్. బ్లాక్ చెయిన్ టెక్నాలజీపై అమితమైన ఆసక్తి కలిగిన వ్యక్తులు ఎంతో లోతైన పరిశోధనలు చేసిన తర్వాత ఈ ప్రాజెక్టును ముందుకు తెచ్చారు. ఏషియాలోనే మొదటి మెటావర్స్ క్రిప్టో ప్రాజెక్టుగా ముందుకు వచ్చిన కౌబెక్ ప్రాజెక్టు ఇప్పుడు ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. క్రిప్టో కరెన్సీ, టోకెనామిక్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, మెటావర్స్, క్రిప్టో టోకెన్ల ట్రేడింగ్ అంశాల్లో లోతైన అవగాహన కల్పించే ఎడ్యుటెక్గా కౌబెక్ సేవలు అందిస్తోంది. ఇదే పరంపరలో కౌబెక్ ప్రాజెక్ట్ నుంచి కౌబెక్ టోకెన్లు మార్కెట్లోకి వచ్చాయి. విలువ తరగడమన్నదే లేకపోవడంతో అనతి కాలంలోనే సగానికి పైగా కాయిన్లు ఇప్పటికే అయిపోయాయి. కౌబెక్ ప్రాజెక్టు ప్రారంభమైన రెండు నెలల్లోనే కౌబెక్కు తొమ్మిది వేల మందికి పైగా హోల్డర్లు, 12 వేల మందికి పైగా సోషల్ మీడియా మెంబర్లను సాధించి ఇండియాలో టాప్ 10 క్రిప్టో సర్వీసెస్ జాబితాలో చోటు సాధించింది. అంతేకాదు ప్రఖ్యాతి చెందిన క్రిప్టో ఎక్సేంజీలైన కాయిన్ ఎక్సేంజీ వరల్డ్, కాయిన్స్ బిట్, కాయిన్గైకో, ఎల్ బ్యాంక్ తదితర చోట్లలో సుస్థిర స్థానం సాధించింది. కౌబెక్ ప్రాజెక్టులో డెవలపింగ్, మార్కెటింగ్ టీమ్స్ ప్రత్యేకంగా పని చేస్తున్నాయి. కౌబెక్ కాయిన్ వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు డిజిటల్ గురుకుల్ ఎడ్యుటెక్ కంపెనీతో ఒప్పందం జరిగింది. దీంతో డిజిటల్ గురుకుల్ 44,850 విద్యార్థులు ఆన్లైన్లో లావాదేవీలు జరిపేందుకు ఆస్కారం ఏర్పడింది. అంతేకాదు ఏషియాలో మరో 37 ఎడ్యుటెక్ సంస్థలతో కూడా సంప్రదింపులు సాగుతున్నాయి. 2022 మే 1 నుంచి కౌబెక్ స్టోర్ కూడా ప్రారంభమైంది. డాలర్ కౌబెక్ టోకెన్ చెల్లింపుల ద్వారా ఇక్కడ సేవలు/సర్వీసులు పొందే వీలుంది. (అడ్వెటోరియల్) -
ఇప్పటికే ఓ బిడ్డను పోగొట్టుకున్నా.. మళ్లీ ఆ బాధ తట్టుకోలేను..
కన్మణి నర్సుగా పని చేస్తోంది. తన చేతుల మీదుగా ఎన్నో కాన్పులు చేసింది. ఎంతో మంది చిన్నారులను ఈ లోకంలోకి తీసుకు వచ్చింది. కానీ విధి వక్రించి 2019 ఆమెకు పుట్టిన బిడ్డ నిమిషాల్లోనే చనిపోయాడు. ఆ బాధతో కన్మణి నర్సు ఉద్యోగం మానేసి నిరంతరం బాధతోనే ఉండిపోయేది. ఐవీఎఫ్ పద్దతులు పాటిస్తూ మరోసారి గర్భవతి అయ్యింది కన్మణి. 2022 ఫిబ్రవరిలో ఆరు నెలలు నిండగానే ఎప్పుడెప్పుడు బిడ్డ ఈ లోకంలోకి వస్తాడా అని ఎదురు చూడసాగింది. ఇంతలో ఉన్నట్టుండి పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. లోపల బిడ్డకు ఏం జరుగుతుందో అనే కంగారులో వెంటనే ఆస్పత్రికి వెళ్లారా దంపతులు. వెంటనే కాన్పు చేయకపోతే తల్లిబిడ్డలను ప్రమాదమని చెప్పారు డాక్టర్లు. నెలలు నిండకుండానే పుట్టడంతో బాబు ఆరోగ్యం విషమంగా మారింది. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు నెలలుగా ఎన్ఐసీయూలోనే ఉన్నాడు. ఒక్కసారిగా కూడా తనివితీరా తమ చేతులతో బిడ్డను తాకింది లేదు, పట్టుకున్నది లేదు. సరైన వైద్యం అందివ్వకపోతే బాబు ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి ఎన్ఐసీయూలో ఉంచి బాబుకు వైద్య చికిత్స అందించేందుకు రూ.20 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. కన్మణీ ప్రస్తుతం ఉద్యోగం చేయడం లేదు. ఆమె భర్త ప్రవీణ్ ప్రైవేటు ఉద్యోగి. చాలీచాలని జీతంతో బతుకుతున్న ఈ దంపతులకు రూ. 20 లక్షల డబ్బును సమకూర్చడం కష్టమైన పని. తొలికాన్పులో బిడ్డను కోల్పోయి జీవచ్ఛవంలా బతుకుతున్న కన్మణి, ఆమె బిడ్డను కాపాడేందుకు మీ వంతు సాయం అందివ్వండి. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా బిడ్డ బతకడానికి ఒక అవకాశం ఇవ్వండి !
అమ్మా.. నొప్పిగా ఉందమ్మా.. ఇంజెక్షన్లు వేయోద్దని చెప్పమ్మా.. అంటూ నా కొడుకు బాధతో అడుగుతుంటే నా గుండెలు తరుక్కు పోతున్నాయి. వాడి బాధ చూడలేక పోతున్నాను. ఎందుకమ్మా ఇన్ని ఇంజెక్షన్లు ఇస్తున్నారు? ఎప్పుడు ఇంటికి వెళ్దామని ప్రశ్నిస్తుంటే.. దగ్గర సమాధానం లేదు. మూడేళ్లుగా నేను, నా భర్త ఇద్దరం, సయాన్ చుట్టే మా ప్రపంచం నిర్మించుకున్నాం. వాడు పుట్టినప్పటి నుంచి వాడు చేసే ప్రతీ అల్లరి పని మాకు ఎంతో ముచ్చటగొలిపేది. ఒక రోజు వాడికి స్నానం చేపిస్తుంటే కిడ్నీల దగ్గర ఏదో తేడాగా అనిపించింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు సయాన్కి అరుదైన కిడ్నీ సంబంధిత క్యాన్సర్ వ్యాధి (విల్మ్స్ ట్యూమర్) ఉందని తేల్చారు. డాక్టర్లు చెప్పిన మాట వినగానే మేమిద్దరం కుప్పకూలిపోయాం. చిన్నారి సయాన్కి అంత భయంకరమైన వ్యాధి ఎందుకు వచ్చిందా అని తల్లడిల్లిపోయాం. మమ్మల్ని ఓదార్చిన డాక్టర్లు సయాన్ వ్యాధి నయం చేసే అవకాశం ఉందన్నారు. కొన్ని సర్జరీలు చేసి మందులు వాడితే తిరిగి ఆరోగ్యవంతుడు అవుతారని భరోసా ఇచ్చారు. అయితే వాటి కోసం రూ. 7 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి నా భర్త కాయకష్టం చేసుకుని బతికే మనిషి. ఒక్కసారి అంత డబ్బు ఎలా సర్దుబాటు చేసే అవకాశం మాకు లేదు. మరోవైపు కళ్లముందే కొడుకు రోజురోజుకి మృత్యువుకి దగ్గరవుతున్నాడు. వాడికేమైనా జరగరానిది జరిగితే జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. ఈ క్షణంలో చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా బిడ్డ బతికేందుకు మీ వంతు సాయం అందించండి. వాడికి కొత్త జీవితాన్ని ప్రసాదించండి. (అడ్వెర్టోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
నా జీవితంలో పొందలేనివి నా బిడ్డకి అందివ్వాలనుకున్నా.. కానీ ఇప్పుడు?
నా జీవితంలో నేను సాధించలేనివి, పొందలేకపోయినవాటిని నా కూతురి అందివ్వాలనుకున్నాను. తాను బాగా చదువుకుని పెద్ద స్థాయికి చేరుకుంటుందని కలలు కన్నాను. అయితే మధ్యలోనే నా ఆశలు, నా కూతురి భవిష్యత్తు ప్రమాదంలో పడిపోయాయి. అమ్మా... నాకు తలనొప్పిగా ఉందంటూ రోజుల తరబడి చెబుతుండటంతో పదకొండేళ్ల కార్తీకను విజయవాడలోని ఆస్పత్రికి తీసుకెళ్లాం. తలనొప్పే కదా మాత్రలతో తగ్గిపోతుందని భావించాం. కానీ కార్తీకను పరీక్షించాకా ఆ వయస్సు పిల్లల్లో వచ్చే అరుదైన మెడుల్లాబ్లాస్టోమా అనే బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి వచ్చినట్లు డాక్టర్లు చెప్పారు. తల నొప్పితో విలవిలాడుతున్న పాప బాధను చూడలేక ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టి వైద్యం చేయించాం. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో హైదరాబాద్కి వచ్చాం. ఇక్కడ పాప సమస్య పూర్తిగా నయం కావాలంటే సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు. దాని కోసం ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుందన్నారు. ఇప్పటికే ఉన్నదంతా అమ్మేశాం, అప్పులు కూడా చేశాం. కరోనా వల్ల ఉన్న ఆటోరిక్షా కూడా పోయి ప్రస్తుతం లారీ మెకానిక్గా నా భర్త పని చేస్తూ కష్టంగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆటపాటలతో ఉల్లాసంగా ఉండాల్సిన నా బిడ్డ ఆస్పత్రి మంచంపై నొప్పికి విలవిలాడుతూ నిస్సత్తువగా మారిపోయింది. మరోవైపు చిన్న కూతురు నిహారిక విజయవాడలో బంధువుల ఇళ్లలో వదిలేసి వచ్చాం. ఫోన్ చేసినప్పుడల్లా.. అమ్మా, నాన్నా అక్కను ఎప్పుడు తీసుకు వస్తారని నిహారిక అడుగుతోంది. సహాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి మా ఆర్థిక పరిస్థితి బిడ్డకు శాపంగా మారినందుకు బాధపడని రోజంటూ లేదు. మా పాపకు పునర్జన్మను ఇచ్చి ఆమె బంగారు భవిష్యత్తును అందించేందుకు మీ సాయాన్ని వేడుకుంటున్నాను. మా బిడ్డను బాధను తొలగించేందుకు ఆపరేషన్కి అవసరమైన రూ.6 లక్షలు సాయం చేయాలని కోరుతున్నాను సహాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
‘పై’ ఎలక్ట్రానిక్స్ లక్కీడ్రాలో బహుమతుల బొనాంజా
గత ఏడాది డిసెంబర్ 5న ప్రముఖ రిటైల్ దిగ్గజం పై ఇంటర్నేషన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(Pai International Electronics Ltd) నిర్వహించిన మెగా ఫెస్టివల్ సేల్ లక్కీ డ్రాలో హైదరాబాద్కు చెందిన బాబీ అనే వ్యక్తి మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఏ కారును గెలుచుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను పై సంస్థ యూట్యూబ్లో ప్రసారం చేసింది. 2021 గాను దసరా, దీపావళి నేపథ్యంలో రూ. 2 వేలు కంటే ఎక్కువ విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేసే వారికి డిజిటల్ కూపన్లను పై ఇంటర్నేషనల్ అందించింది. ఈ సేల్లో బాబీ రూ. 8000 విలువైన సేల్ ఫోన్ను కొనుగోలు చేసి కారును గెల్చుకున్నాడు. కస్టమర్ల కోసం ప్రతియేడాది నాలుగు సార్లు, ప్రతి పండుగ సీజన్లో లక్కీ విజేతలకు నగదు బహుమతులను అందిస్తోంది. గత 20 సంవత్సరాలలో,..320 కార్లు, 320 బైక్లు, రూ. 22.5 కోట్ల విలువైన ఉచిత షాపింగ్, రూ. 7.3 కోట్ల గోల్డ్ రివార్డ్, రూ. 2.65 కోట్ల విలువైన నగదు బహుమతులు, అలాగే 64.56 కోట్ల విలువైన పై లాయల్టీ పాయింట్లను అందించింది. Pai International Electronics Ltd రిటైల్ సంస్థ మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫర్నీచర్ కోసం ప్రముఖ ప్లాట్ఫారమ్గా నిలుస్తోంది. కస్టమర్ల కోసం అనేక రకాల సేల్స్ను అందుబాటులోకి తెస్తోంది. అంతేకాకుండా కస్టమర్లకు అదనంగా లక్కీడ్రాలు, బహుమతులను ఉచితంగా అందిస్తోంది. పండుగ సీజన్ నేపథ్యంలో కస్టమర్లు విలువైన బహుమతులను ప్రకటించింది. వాటితో పాటుగా కస్టమర్లు 15 కోట్ల వరకు పైగా లాయల్టీ పాయింట్లను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. హ్యుందాయ్ ఆరా వంటి కార్లు, అలాగే ఎల్ఈడీ స్మార్ట్ టీవీలను గెలుచుకునే అవకాశం కూడా ఉంది. కస్టమర్లకు అదనంగా గిఫ్ట్కార్డులను, రివార్డులను కూడా ప్రకటిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో పై ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ విస్తరించి ఉంది. ఇది సుమారు 87 లార్జ్ స్కేల్ మల్టీ బ్రాండ్ అవుట్లెట్లతో పాటుగా దాదాపు 121 మొబైల్ ఫోన్ అవుట్లెట్లతో, 15 ఫర్నిచర్ షాపులను కలిగి ఉంది. కోవిడ్-19 నేపథ్యంలో ఆన్లైన్ పోర్టల్ ద్వారా కస్టమర్లకు షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది. పై ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవలను కూడా చేస్తోంది పై ఇంటర్నేషనల్. పర్యావరణ పరిరక్షణ నుంచి నిరుపేద వృద్ధులకు, విద్యార్థులకు తన వంతు సహాకారాన్ని అందిస్తోంది. (అడ్వటోరియల్) -
అమ్మా..! నేను మళ్లీ ఆడుకోగలనా? వాడికి ఆ భయంకర నిజం ఎలా చెప్పను?
‘అమ్మా.. నేనింకా ఎన్నాళ్లు ఈ హాస్పిటల్లో ఉండాలి. ఇంటికెప్పుడు వెళ్దాం ? నా ఫ్రెండ్స్తో ఎప్పుడు ఆడుకోవాలి’ అంటూ నా కొడుకు అడుగుతుంటే జవాబు చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. పక్కకు తిరిగి వాడికి కనిపించకుండా కన్నీళ్లు రాల్చడం తప్ప మరో దారి కనిపించడం లేదు. సరైన సహాయం అందకుంటే నా కొడుకు మళ్లీ ఇంటికి వెళ్లడం అనేది జరగదు. ఎందుకంటే వాడి ఒంట్లో ప్రాణాలు తోడేసే భయంకరమైన వ్యాధి ఉంది. ఎనిమిది నెలల క్రితం జ్వరంగా ఉందనడంతో దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాం. మందులు వాడిన ఆరోగ్యం బాగు కాలేదు సరికదా.. రోజురోజుకి వాడి పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ పరీక్షించిన డాక్టర్లు సివియర్ ఎప్లాస్టిక్ అనీమియా అనే బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్టుగా చెప్పారు. బిడ్డను కాపాడుకునేందుకు మా ఎమ్మెల్యే దగ్గరికి పోయాం, ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టాం, తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేశాం. అంతా కలిపి ఇప్పటి వరకు రూ. 10 లక్షల వరకు ఖర్చు చేశాం. బిడ్డ ఆరోగ్యం బాగు కావాలంటే ఇంకా కొన్ని థెరపీలు చేయాలని దానికి రూ.15 లక్షల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. నా భర్త కూలి పని చేస్తే నెలకు వచ్చే సంపాదన రూ.7000. ఆ డబ్బులు మా తిండికే సరిపోతాయి. ఇప్పుడు బిడ్డ ఆస్పత్రి ఖర్చుల కోసం పదిహేను లక్షల రూపాయలు తెచ్చే దారి మాకు కనిపించడం లేదు. సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి మరోవైపు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో ఉన్న నా కొడుకు, ఇంటికెప్పుడు వెళ్దామంటూ అడిగినప్పుడల్లా.. బదులు చెప్పలేక నేను, నా భర్త రోదిస్తూనే ఉన్నాం. మా నిస్సహాయ స్థితి వల్ల నా బిడ్డ రోజురోజుకు చావుకు దగ్గరవుతున్నాడు. ఇప్పుడు వాడిని కాపాడేందుకు మానవతామూర్తులు సాయం కావాలి. నా కొడుకు భవిష్యత్తు అందించేందుకు మీ వంతు సాయం చేయండి. చావుకు దగ్గరవుతున్న నా బిడ్డ ప్రాణాలకు కాపాడేందుకు అండగా నిలవండి. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
సొంత కాళ్లపై నిలబడేందుకు పోరాడుతున్నాడు.. సాయం అందించండి..
నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడంతో ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా అనే కంగారు నాలో మొదలైంది. రోజులు గడుస్తున్నా బిడ్డ ఆరోగ్యంగా ఉండటం చిట్టిచేతులతో ఆడుకోవడం చూసి ముచ్చటపడేదాన్ని. అయితే నెలల వయసొచ్చినా తోటి వారితో పోల్చితే కదలడం, గొంతు నుంచి శబ్ధాలు రావడంలో తేడా కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. నేను భయపడినట్టే జరిగింది. అరుదగా వచ్చే జన్యు సంబంధమైన వ్యాధి కారణంగా నా బిడ్డ షాహిద్కి బ్రెయిన్, కండాలల్లో సమస్యలు తలెత్తుతున్నట్టు డాక్టర్లు చెప్పారు. ఉన్న ఆస్తులు అమ్ముకుని, అందిన కాడికి అప్పులు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగాము. బ్రెయిన్కి అనేక ఆపరేషన్లు జరిగాయి. చివరకు షాహిద్ మాట్లాడుతుండటంతో మా కష్టాలు తొలగినట్టే భావించాం. కానీ ఇక్కడే మరో సమస్య ఎదురైంది. మాటలయితే వచ్చాయి కానీ కాళ్లు కదపలేని స్థితిలోనే ఉండిపోయాడు షాహిద్. ఇప్పుడు వాడికి పదమూడేళ్లు. ఇన్నేళ్లుగా లేచి నడవడటానికి అందరిలా ఉండటానికి వాడు చేయని ప్రయత్నం లేదు. బాధపడని క్షణం లేదు. అలా చేసే ప్రయత్నంలో దెబ్బలు తగలడం నొప్పితో విలవిలాడటం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. బిడ్డ కష్టాలు చూడలేక మళ్లీ ఆస్పత్రుల బాట పట్టాం. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి రకరకాల పరీక్షలు చేశారు డాక్టర్లు. వరుసగా కొన్ని సర్జరీలు చేయడం ద్వారా షాహిద్ను నడిపించే వీలుందని చెప్పారు. అయితే ఈ ఆపరేషన్లకు రూ.3.20 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు. పదమూడేళ్లుగా ఆస్పత్రుల చుట్టూ తిరిగే చేతిలో చిల్లిగవ్వ లేని స్థితిలో ఉన్నాం. నా భర్త గఫూర్ రోజువారి పనులకు వెళ్లి తెస్తేనే ఇంట్లో పొయ్యి వెలిగించేది. నా కొడుక్కి వాడి కాళ్ల మీద వాడు నిలబడి, అందరిలా బతికేందుకు మీ సహకారం కావాలి. షాహిద్ సర్జరీకి అవసరమైన సొమ్ము సమకూర్చేందుకు మీ వంతు సాయం చేయండి. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
పెళ్లైన పదేళ్లకు పుట్టిన బిడ్డ.. పాలు తాగలేదు.. ఊపిరి తీసుకోలేదు
పెళ్లై పదేళ్లు గడిచినా మాకు పిల్లలు కలగలేదు. మా నిరీక్షణ ఫలించి మేము తల్లిదండ్రులయ్యాం. అయితే ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. పాలు తాగేందుకు పాప ఇబ్బంది పడుతుండటంతో డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లాం. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు, అన్నవాహికలో వ్రణం ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో పాప తీసుకునే ఫీడ్ ఊపిరితిత్తుల్లోకి వెళ్తున్నట్టుగా చెప్పారు. లేకలేక పుట్టిన బిడ్డను కాపాడుకునేందుకు ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి ఆపరేషన్ చేయించాం. ఇక బిడ్డ ఆరోగ్యానికి ఢోకా లేదనే నమ్మకంతో సంతోషంగా ఇంటికి చేరుకున్నాం. అవే మా జీవితంలో ఆనందంగా ఉన్న గడియలు. ఇలా ఇంటికి వచ్చామో లేదో సమస్య మళ్లీ మొదలైంది. ఊపిరి తీసుకోవడం పాపకు కష్టంగా మారింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లాం. అక్కడి నుంచి ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూఎంతో మంది డాక్టర్లను కలిశాం. చివరకు పాప ఆరోగ్యం కుదుటపడాలంటే మరో ఆపరేషన్ చేయక తప్పదని డాక్టర్లు తేల్చి చెప్పారు. పాప ఆపరేషన్కి 20 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారను. మొదటి ఆపరేషన్ చేయించేందుకే ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టేశాం. తెలిసివారందరి దగ్గరా అప్పులు చేశాం. ఆర్నెళ్లుగా ఆస్పత్రుల చుట్టూనే తిరుగుతూ ఉండటంతో ఆయన ఉద్యోగం కూడా చేయడం లేదు. ఇప్పుడు మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి పాలు తాగడానికి, ఊపిరి తీసుకోవడానికి నా పసి పాపాయి ప్రతీ క్షణం ఇబ్బంది పడుతోంది. ఆమె ఒళ్లంతా సూదులు గుచ్చే ఉన్నాయి. ట్రీట్మెంట్ ఆగిపోయినా.. త్వరగా ఆపరేషన్ జరగకపోయినా పాప మాకు దక్కదు. అందుకే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టోను సంప్రదించాం. పదేళ్ల తర్వాత పుట్టిన నా బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయగలరు. ఆమె ఆపరేషన్ అయ్యే ఖర్చుకు మీవంతు సహయం చేయగలరు. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
బతకడానికి పాప పోరాడుతోంది.. మీరు సాయం చేస్తారా ?
ఎందరో దేవుళ్లను మొక్కగా ఎన్నో పూజలు చేయగా.. చాన్నాళ్లకు పండండి పాపకి జన్మనిచ్చాను. ముద్దుగా మేఘ పిలుచుకున్నాను. కానీ వారం రోజులకే నా సంతోషం ఆవిరైంది. పాప పొట్ట ఉబ్బిపోయి శరీరం రంగులో మార్పు రావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు పాప శరీరంలో గాల్బ్లాడర్ పూర్తిగా వృద్ధి చెందలేదని చెప్పారు. మాకున్న కొద్ది ఆస్తులు, బంధువుల సాయంతో వెంటనే పాపని తమిళనాడు నుంచి ఢిల్లికి షిఫ్ట్ చేశాం. ఆపరేషన్ పూర్తయ్యింది. కానీ మాకు కొత్త కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. పాప బతకాలంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ తప్పనిసరి అని డాక్టర్లు తేల్చి చెప్పారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కు రూ. 22 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. నా భర్త ఓ ప్రైవేటు కంపెని ఉద్యోగి. నెలకు రూ. 7,000లకు మించి జీతం రాదు. ఇప్పటికే ఆస్తులు, బంగారం అమ్మేశాం. బంధువులు చేతనైనంత సాయం చేశారు. సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి ఆపరేషన్ని ఆలస్యం అవుతున్న కొద్ది నా ముద్దుల చిన్నారి మేఘ ప్రాణాలకు ప్రమాదమని తెలుసు. కానీ నా కూతురు ప్రాణాలు దక్కించుకునేందుకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. అందుకే నా పాప ప్రాణాలు కాపాడేందుకు మీ సాయం కోరుతున్నాను. మేఘ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కి మీ వంతు సాయం చేయండి. పాపకి కొత్త జీవితాన్ని అందించండి.(అడ్వెటోరియల్) సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
అయ్యో కార్తీక్ ! చేయని తప్పుకి 34 ఏళ్లుగా శిక్ష
చేయని తప్పుకి 34 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు కార్తీక్. అవమానకరమైన ఆ శిక్షను తప్పించుకోవడానికి చిన్నప్పుడే బడి మానేశాడు, పెద్దయ్యాక పనికి వెళ్లడం కష్టంగా మారింది. చివరకు అతని జీవితమే ప్రమాదంలో పడింది. జన్యుపరమైన ఇబ్బందులతో పుట్టాడు కార్తీక్, చిన్నప్పటి నుంచే అతని ముఖంపై ట్యూమర్లు రావడం ప్రారంభమైంది. కూలి పని చేసుకునే తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. సర్జరీల కోసం తమ శక్తికి మించి ఖర్చు చేశారు. అయినా ట్యూమర్లు రావడం ఆగలేదు. చివరకు డబ్బుల్లేక ఆ ట్యూమర్లను అలానే వదిలేయాల్సిన దుస్థితి ఎదురైంది కార్తీక్కి అతని కుటుంబానికి ముఖంపై పెరిగిన ట్యూమర్లతో స్కూలుకి వెళ్లిన కార్తీక్ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. తోటి విద్యార్థుల నుంచి అవమానాలు ఎదుర్కొలేక బడి మానేశాడు. ఆ తర్వాత అతనికి పని ఇవ్వడానికి ఎవరూ ఆసక్తి చూపేవారు కాదు. చివరకు ఆ ట్యూమర్లు పెరిగి పెద్దవిగా మారి అతని చూపుకు ప్రమాదం తెచ్చాయి. ఎడమ కంటి నుంచి ధారాగా నీరు కారుతోంది. స్థానిక డాక్టర్లు అతన్ని పట్టించుకోవడం మానేశారు. నరకప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నాడు కార్తీక్ సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి ముప్పై నాలుగేళ్లుగా చూస్తున్న దుర్భర జీవితం నుంచి కార్తీక్కి విముక్తి కలగాలంటే పలు సర్జరీలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆపరేషన్లకు రూ. 40 లక్షల వరకు ఖర్చు వస్తుంది. అంత డబ్బు సర్థుబాటు చేసే స్థితిలో కార్తీక్ కుటుంబం లేదు. నిత్యం అవమానాలు, చీత్కరింపులు, అనారోగ్య సమస్యలతో క్షణక్షణం నరకం చూస్తున్న కార్తీక్కి ఇప్పుడీ ఆపరేషన్ ఒక్కటే దిక్కు. దీంతోనే అతను భవిష్యత్తులో అందరిలా సాధారణ జీవితం గడపగలడు. కార్తీక్కి చక్కని భవిష్యత్తు అందించేందుకు మీ వంతు సాయం చేయగలరు. (అడ్వెటోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
పెళ్లైన 20 ఏళ్లకు కాన్పు.. ప్రమాదంలో పసిబిడ్డ ప్రాణాలు
పెళ్లైన ఇరవై ఏళ్ల తర్వాత తల్లి కాబోతున్నాననే వార్త విని మేమిద్దరం ఎంతగానో సంతోషించాం. ఎప్పుడెప్పుడు మా ఇంట బోసినవ్వులు వినిపిస్తాయా అని ఎదురు చూస్తుండగానే కాన్పు జరిగింది. పుట్టిన బిడ్డ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. దగ్గు, జలుబు చేయడం ఒళ్లంతా నీలి రంగులోకి మారిపోతుండటంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. నా చిన్నారికి అనేక పరీక్షలు చేశారు. చివరకు మా గుండెలు బద్దలయ్యే వార్త చెప్పారు డాక్టర్లు. కెనోటిక్ హార్ట్ డిఫెక్ట్, ఇంటర్వెంట్రిక్యూలమ్ సెప్టమ్ అనే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పారు. బాబుకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుంటే ప్రాణాలకు ప్రమాదమంటూ వివరించారు. ఈ ఆపరేషన్ కోసం రూ. 10 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు డాక్టర్లు. సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి నా భర్త ట్రాక్టర్ డ్రైవరుగా పని చేస్తాడు. అతను తెచ్చే సంపాదనే మాకు ఆధారం. కరోనాతో గత రెండేళ్లుగా ఆయనకు పెద్దగా పని లేదు. పైగా పిల్లల కోసం ఐవీఎఫ్కి చాలా ఖర్చు అయ్యింది. ఉన్న నగలన్నీ అమ్మేశాను. అధిక వడ్డీలకు అప్పు తెచ్చాం. ఇప్పుడు మా బిడ్డ ఆపరేషన్కు డబ్బులు సర్థుబాటు చేయలేని స్థితిలో ఉన్నాం. పెళ్లైన 20 ఏళ్లకు మా కలలు నెరవేరి మా ఇంట సంతాన భాగ్యం కలిగింది. కానీ ఆ సంతోషం లేకుండానే గుండె జబ్బు నా బాబు ప్రాణాలకు ప్రమాదకరంగా మారింది. నా కొడుకు గుండె ఆపరేషన్కి మీ వంతు సాయం అందించండి. వాడి ప్రాణాలకు కాపాడండి. (అడ్వెటోరియల్) సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
కేరళా స్పెషల్.. కేరవాన్ టూరిజం..
పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేందుకు.. ఫ్యామిలీతో కలిసి ప్రకృతిలో విహరించేందుకు చాలా మంది గాడ్స్ ఓన్ కంట్రీ కేరళాకి వెళ్తుంటారు. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా కేరవాన్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది కేరళా టూరిజం శాఖ. కేరవాన్ టూరిజం రోజురోజుకి చాలా పాపులర్ అవుతోంది. సాధారణంగా టూర్కి వెళ్లే పర్యటకులకు వివిధ ప్రదేశాల్లో చూడదగ్గ ప్రదేశాలు ఎంత బాగున్నా.. మౌలిక సదుపాయల కొరత అనే సమస్య వేధిస్తూనే ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు.. టూరిస్టులు మరింత అహ్లాదంగా తమ పర్యటన ఎంజాయ్ చేసేందుకు వీలుగా కేరవాన్ కాన్సెప్టును విస్తృతం చేస్తోంది కేరళా టూరిజం శాఖ. కేరవాన్ టూరిజంలో భాగంగా కస్టమైజ్ వాహనాలు అందుబాటులో ఉంచుతోంది. ఇందులో బాత్రూం, బెడ్రూం, కిచెన్, గీజర్, మినీ ఫ్రిడ్జ్ , సోఫా, రిక్లెయినర్, ఫోల్డబుల్ టేబుల్, వైఫైతో కూడిన ఎంటర్టైన్మెంట్ సిస్టమ్.. ఇలా ఇంట్లో ఉండే సౌకర్యాలన్నీ ఉంటాయి. టూరిస్టులు తమ అభిరుచికి తగ్గట్టుగా వాహనాలను ఎంపిక చేసుకోవచ్చు. ప్రభుత్వ నియమ నిబంధనలు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ కేరవాన్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు ఆ రాష్ట్ర టూరిజం డైరెక్టర్ వీఆర్ కృష్ణ తేజ తెలిపారు. కనీసం యాభై ఎకరాల స్థలం, ఐదు కేరవాన్లు సర్థుబాటు చేయగలిగిన వారికి ఇందులో భాగస్వామ్యం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే అనేక ప్రముఖ సంస్థలు ఈ టూరిజం ప్లాన్స్ ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపారు. కేరవాన్ టూరిజానికి ఫ్యామిలీలతో పాటు హనీమూన్ జంటల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంది. కేరవాన్ టూరిజంలో ఉండే సదుపాయాలు, సేఫ్టీ కారణంగా హానీమూన్ జంటలు ఈ ప్యాకేజీ ఎంచుకుంటున్నాయని తెలిపారు. దీంతో ఫ్యామిలీలతో పాటు కపుల్స్ కోసం హైబ్రిడ్ టూరిజం ప్లాన్స్ కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. కేరళా పల్లెలు, బ్యా్క్ వాటర్ ల్యాండ్ స్కేప్స్, సుగంధ ద్రవ్యాల తోటల్లో విహరించేందుకు ఇదో చక్కని అవకాశం అంటోంది కేరళా టూరిజం శాఖ.(అడ్వెటోరియల్) -
ఇది సాఫ్ట్ కాదు.. తుఫాన్.. రౌడీ తుఫాన్
యాక్షన్ సీక్వెన్స్లో తన ఫ్యాన్స్కి విజువల్ ఫీస్ట్ అందించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. లేటెస్ట్ థమ్సప్ యాడ్లో విజయ్ దేవరకొండ దుమ్మురేపాడు. కేవలం 45 సెకన్ల పాటే ఉన్న యాడ్లో విజయ్ మిషన్ ఇంపాజిబుల్ రేంజ్ యాక్షన్తో అదరగొట్టాడు. థమ్సప్ యాడ్ ప్రారంభంలో... సార్, సాఫ్ట్ డ్రింక్ కావాలా అంటూ బాయ్ వచ్చి అడుగుతాడు.. అతనికేసి తిరిగిన విజయ్.. వెండితెర చూడమంటూ సైగ చేస్తాడు. బిగ్ స్క్రీన్పై 30 సెకన్ల పాటు ఉన్న పోరాట దృశ్యాలు రెప్ప వాల్చనివ్వవు. సెకన్ బై సెకన్ హై వోల్టేజ్ యాక్షన్స్ సీన్లలో రెచ్చిపోయాడీ రౌడీ హీరో. ఆ యాక్షన్ అడ్వెంచర్ షాక్ నుంచి తేరుకోకముందే మళ్లీ ప్రత్యక్షమైన విజయ్. ఇది స్టాఫ్ డ్రింక్ కాదు తమ్ముడూ... తుఫాన్ అని చెప్పడంలో యాడ్ ముగుస్తుంది. హెవీ యాక్షన్ మూవీ లైగర్ రిలీజ్కి ముందే యాక్షన్తో తుఫాన్ సృష్టించాడు విజయ్ దేవరకొండ. (అడ్వెటోరియల్) -
పసిపాప ప్రాణాలు దక్కాలంటే.. రూ.13 లక్షలు కావాలి
పిల్లలు కావాలంటూ ఆరేళ్లుగా నేను చేస్తున్న ప్రార్థనలు ఫలించాయి. 2021లో నేను గర్భం దాల్చినట్టు డాక్టర్లు చెప్పారు. అప్పటి నుంచి మా ఇంట్లో బోసి నవ్వులు ఎప్పుడు వినిపిస్తాయా అంటూ నేను నా భార్త ఎదురు చూడని రోజంటూ లేదు. నాకు ఆరో నెల ఉందనగా అకస్మాత్తుగా పొత్తి కడుపులో నొప్పులు మొదలయ్యాయి. వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. నా భర్త అమిత్ పని చేస్తున్న చోటు నుంచి వెంటనే ఆస్పత్రికి వచ్చాడు. (సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి) కళ్లు తెరిచి చూసేరికి నాకు ప్రసవం జరిగిందని, ఆడబిడ్డ పుట్టిందని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. నా బిడ్డ కోసం ఆ గది అంతటా చూస్తుండగా నా భర్త గదిలోకి వచ్చాడు. నెలలు నిండ కుండానే ప్రసవం కావడం వల్ల పాప ఆరోగ్యం పరిస్థితి బాగా లేదన్నాడు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి పాపకి చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ఒక్కసారి నా బిడ్డను ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటానంటూ నా భర్తను కోరాను. ప్రీ మెచ్యూర్ బేబీ అవడం వల్ల శిశువు పరిస్థితి చాలా డెలికేట్గా ఉందని, మనం ముట్టుకున్నా సరే ఆమె తట్టుకోలేదంటూ డాక్టర్లు చెప్పారు. పాప ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఐసీయూలో ఉంచి రెండు నెలలకు పైగా చికిత్స అందివ్వాలన్నారు డాక్టర్లు. పాప చికిత్సకి రూ. 13.22 లక్షల ఖర్చు వస్తుందని చెప్పారు. కారు వర్క్షాప్లో పని చేసే అమిత్ నెల సంపాదన మొత్తం రూ.10 వేలు దాటదు. అలాంటిది రూ.13 లక్షల రూపాయలు తేవడం మాకు అసాధ్యమైన పని. మా ఆర్థిక పరిస్థితి కారణంగా నా పసిపాప ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. నా బిడ్డ ఆరోగ్యం బాగుపడాలంటే ఖరీదైన వైద్యం చేయించక తప్పదు. పసిపాప ప్రాణాలు కాపాడేందుకు మీరు సహాయం కావాలి. (అడ్వెటోరియల్) సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
తుఫానుగా మారిన విజయ్ దేవరకొండ
రౌడీ ఇమేజ్తో ఇప్పటికే లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ త్వరలో తుఫాన్గా మారి దేశం మొత్తం చుట్టేయబోతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు అతని ఫ్యాన్స్. ఈ రౌడీ హీరో ట్విట్టర్లో తన పేరును తుఫాన్ (TOOFAN) గా మార్చుకోవడంతో అతని అభిమానులు హంగామా ఆకాశాన్ని తాకుతోంది. ఒక్కసారిగా విజయ్ దేవరకొండ పేరు ట్విట్టర్లో తుఫానుగా మారిపోవడంతో ఫ్యాన్స్ అవాక్కయ్యారు. ఆ తర్వాత తమ అభిమాన హీరో నుంచి మరో క్రేజీ అప్డేట్ రాబోతుందని.. అందుకే తుఫాన్గా పేరు మార్చుకున్నాడంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ‘తుఫాన్ ఆనే వాలా హై’ అంటూ రీ ట్వీట్లు, షేరింగులు, పోస్టింగులతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. మరికొందరు ఇది ‘సాఫ్ట్ డ్రింక్ కాదు.. ఇది తుఫాన్’ (Soft Drink Kaadu, Idi Toofan) అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఏంటీ తుఫాన్? విజయ్ దేవరకొండ తన పేరులో తుఫాన్ ఎందుకు చేర్చారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. లయన్, టైగర్ల క్రాస్బ్రీడ్ లైగర్గా దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతున్న విజయ్ దేవరకొండ తుఫానుతో మరో సంచలనానికి రెడీ అయ్యాడు. (అడ్వటోరియల్) -
అయ్యో కరీమా! నీకెన్ని కష్టాలమ్మా..
గత ఇరవై ఏళ్లలో నా కూతురు బాధను చూడని రోజు లేదు. పుట్టినప్పటి నుంచి ఏదో ఒక విచిత్రమైన సమస్యతో బాధపడుతోంది నా కూతురు కరీమా తబ్రేజ్ సుయివాలా. 2001లో జన్మించింది. ఆమెకు రెండేళ్లు వయస్సున్నప్పుడు భయంకరమైన చర్మవ్యాధి లక్షణాలు కన్పించాయి. ఆ వెంటనే వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయింది. వినికిడి అండ్ స్పీచ్ థెరపీలు నాలుగేళ్లపాటు సాగాయి. ఆ సమయంలో ఆర్థిక పరిస్ధితి బాగలేకపోవడంతో ఏం చేయలేకపోయాం. దాంతో ఆమె వినికిడి సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయింది. అప్పటికే సమస్యలతో ఉన్న కరీమాకు 2012లో మరోసారి కరీమాకు సైనస్ సమస్య వచ్చి పడింది. వైద్యులు దాని కోసం సినోనాసల్ పాలిపోసిస్ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. అప్పటికీ నయం కాకపోవడంతో రెండు సంవత్సరాల తర్వాత ఫంగల్ సైనసిటిస్ కోసం ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ రెండు సార్లు చేయించుకుంది కరీమా. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. కరీమా ఆరోగ్యం బాగు పడేందుకు ఇప్పటికే ఇంట్లోని బంగారు ఆభరణాలను పూర్తిగా అమ్మేశౠం. ఇప్పుడు కొత్తగా కరీమాకు హైపర్ IgE సిండ్రోమ్ (HIES) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. నా కూతురు చాలా అరుదైన ఇమ్యునో డిఫిషియెన్సీ వ్యాధి బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా కరీమా ఊపిరితిత్తులు పూర్గిగా దెబ్బ తిన్నాయి. ఇప్పటికే ఒక దాంట్లో 3వ వంతు ఊపిరితిత్తిని తొలగించారు. ఇప్పుడు భయంకర వ్యాధి మరో ఊపిరితిత్తికి సంక్రమిస్తోంది. ఈ వ్యాధి నుంచి బయటపడలాంటే రెండు సంవత్సరాల పాటు మా అమ్మాయికి ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ (IVIG) చేయాలని వైద్యులు సిఫార్సు చేశారు. దీంతో పాటుగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ను కూడా చేయించాలని సూచించారు. కరీమా చికిత్స నిమిత్తం ఒక్కో ఇంజెక్షన్కు రూ. 25,000 ఖర్చవుతుంది. ఇలాంటివి ప్రతి నెలా 8 అవసరం. ఈ చికిత్స కోసం సుమారు 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు వెల్లడించారు. ఎలాగైనా నా కూతురిని ఈ వ్యాధి నుంచి కాపాడేందుకు మేము శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాం. రాబోయే రోజులు కరీమాకు అత్యంత కీలకమైనవి డాక్లర్లు వెల్లడించారు. కరీమా కోసం ఇల్లు, ఆభరణాలు అన్ని అమ్మేసి, వీలైన దగ్గర అప్పులను కూడా చేశాం. మేము ఇప్పటి వరకు మా కుమార్తె చికిత్స కోసం రూ. 10 లక్షలకు పైగా ఖర్చు చేశాం. నా భర్త, తబ్రేజ్ ఒక సేల్స్మెన్గా పనిచేస్తాడు. అతని జీతం మొత్తం పూర్తిగా ఇంటి ఖర్చులకే అవుతోంది. మాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారిద్దరూ కరీమా కంటే చిన్నవారు. ఎలాగైనా మా కూతురిని కాపాడేందుకు మీ వంతు సహయం చేయగలరు. (అడ్వటోరియల్) -
కళ్లెదుటే ఓ కొడుకు చనిపోయాడు.. ఇప్పుడు ప్రమాదంలో మరో బిడ్డ ప్రాణాలు
మాది వ్యవసాయ కుటుంబం. ఉన్న కొద్ది పాటి భూమినే నమ్ముకుని బతుకుతున్నాం. పెళ్లైన చాలా ఏళ్లకు ఓ బిడ్డ కలిగాడు. వాడు ఎదిగి బడికి పోతున్నప్పుడు చూస్తుంటే ముచ్చటేసేది. బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తాడనే నమ్మకం కలిగేది. ఎప్పటిలాగే స్కూల్కి వెళ్లిన నా కొడుకు మళ్లీ ఇంటికి రాలేదు. బడి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నా పదమూడేళ్ల బిడ్డ చనిపోయాడు. సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి ఎదిగొస్తున్న కొడుకు కళ్ల ముందే చనిపోతే పడే బాధ మాటల్లో వర్ణించలేం. ఎటు చూసినా, ఏం చేసినా నా కొడుకే కళ్ల ముందు కదలాడేవాడు. వాడి జ్ఞాపకాలు మరిచిపోవడం కష్టమైంది మా ఇద్దరికి. అలా నిరాశలోనే గడిచిపోతున్న మా జీవితంలో.. మరోసారి నేను తల్లి కాబోతున్నాను అనే వార్త వినగానే వెలుగు నిండింది. నెలలు ఎప్పుడు నిండుతాయా? మరోసారి మా ఇంట్లో బోసి నవ్వులు ఎప్పుడు వినిపిస్తాయా ? అని గంపెడాశతో ఎదురు చూస్తుండగా, ఉన్నట్టుండి పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లాం. మాకు మరోసారి మగ బిడ్డ పుట్టాడని డాక్టర్లు చెప్పినప్పుడు కొండంత సంతోషం కలిగింది. కానీ అది ఎక్కువ సేపు నిలవలేదు. నెలలు నిండకుండానే పుట్టడంతో బిడ్డ ఆరోగ్యం బాగాలేదని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఎన్ఐసీయూ వార్డుకి తరలించారు. సాధారణంగా అప్పుడే పుట్టిన బిడ్డలు 2.5 కేజీల నుంచి 4.5 కేజీలు ఉంటే నా బిడ్డ కేవలం 1.1 కేజీనే ఉన్నాడు. ఊపిరి తీసుకోవడానికే కష్టపడుతున్నాడు. వాణ్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఎన్ఐసీయూలో ఉన్న నా కొడుకును చూడటానికి వెళ్లినప్పుడు నా కళ్ల వెంబడి నీళ్లు ధారగా కారుతూనే ఉన్నాయి. కొడుకు ఒంటి నిండా సూదులు గుచ్చి ఉన్నాయి. పైపులు అమర్చి ఉన్నాయి. వాడి కంటి కొనల నుంచి నీరు కారుతోంది. ఎంత యాతన అనుభవిస్తున్నాడో బిడ్డ అనిపించింది. నా బిడ్డ ఆరోగ్యం మెరుగవ్వాలంటే ఎన్ఐసీయూలో ఉంచి వైద్యం చేయాలని డాక్టర్లు చెప్పారు. మొత్తంగా రూ. 8 లక్షల ఖర్చు వస్తుందన్నారు. ఏ ఆస్తులు లేని మాకు డాక్టర్లు చెప్పిన రూ.8 లక్షలు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కావడం లేదు. అప్పటికే బిడ్డ ఆస్పత్రికి ఖర్చులకు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశాం. పదమూడేళ్ల కొడుకు కళ్ల ముందే చనిపోతే వచ్చే కష్టం ఏంటో నాకు తెలుసు.. ఇప్పుడు రెండో బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. నా కొడుకు కాపాడే దిక్కెవరని ఏడుస్తుంటే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. ఓ బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్నాను. నా చిన్నారి తండ్రి ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయండి. ఆపదలో మీరు చేసే సాయం నా బిడ్డ ప్రాణాలను కాపాడుతుంది. వాడికి భవిష్యత్తును అందిస్తుంది. (అడ్వెటోరియల్) సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
‘బిడ్డ బాధ చూస్తే గుండె తరుక్కుపోతుంది.. కాపాడండి’
పొద్దున అనగా తినకుండా ఆయన బయటకు వెళ్లాడు. ఎర్రటి ఎండలో వాడిపోయిన ముఖంతో ఇంట్లో అడుగు పెట్టాడయన. నీళ్లేమైనా తాగుతావా అంటూ ఎదురెళ్లా ? నా ప్రశ్నకు బదులివ్వకుండా .. ఇంట్లో విలువైన వస్తువులేమి ఉన్నాయంటూ అడిగాడు. నా మెడలో తాళి బొట్టు తప్ప ఏం లేవని బదులిచ్చా. అది కాకుండా ఏమీ లేవా అంటూ మరోసారి అడిగాడు. లేవంటూనే చెప్పాను... చివరకు కనీసం నీళ్లయినా తాగకుండా మెడలో తాళి బొట్టు తీసుకుని బటయకు వెళ్లాడాయన.. ఈ ఒక్క రోజే కాదు ఆ విషయం తెలిసన మరుక్షణం నుంచి మా ఇంట్లో నుంచి సంతోషం బటయకు వెళ్లింది. బాధ, ఏడుపు, నిరాశలే ఇక్కడ గూడు కట్టుకున్నాయి. హేమంత్ మా కలల పంట. వాడు పుట్టినప్పటి నుంచి మా ఇళ్లు చీకు చింతా లేకుండా గడిచిపోతుంది. కరోనా కావడంతో స్కూల్ కి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండేవాడు. వాడి అల్లరి పనులతో ఇల్లంతా సందడిగా ఉండేది. కానీ రెండు నెలల క్రితం బిడ్డకి జ్వరం వచ్చింది. ఒళ్లంతా కాలిపోతుంది. ఒంట్లో ఎముకలన్నీ మెలి పెడుతున్న బాధతో విలవిలాడిపోతున్నాడు కొడుకు. వెంటనే ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాం. సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి మా ఊరిలో హేమంత్ని పరిశీలించిన డాక్టర్లు జ్వరానికి మాత్రలు ఇచ్చారు. కానీ బాబుకు వచ్చిన సమస్య ఏంటో తమకు అర్థం కావట్లేదన్నారు. చెన్నై వెళ్లి పెద్దాసుపత్రిలో చూపించాలన్నారు. మరునాడే చెన్నై బస్సెక్కాం. ఉదయం నుంచి పరీక్ష వెనుక పరీక్షలు చేస్తున్నారు ఆస్పత్రిలో. సూదులతో గుచ్చి రక్తం శాంపిల్స్ తీసుకుంటున్నారు. బిడ్డ బాధ చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఏ దారుణమైన నిజం వినాల్సి వస్తుందో అని క్షణక్షణం ఆందోళనలతో నిండిపోయింది మనసు. కాళ్లు వణుకుతుండగానే డాక్టరు గదిలోకి వెళ్లాం. హేమంత్ రిపోర్టులు చేతిలో పట్టుకున్న డాక్టరు మా వైపు తిరిగాడు.. ‘మీ బాబుకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. వైద్య పరిభాషలో మెడుల్లోబ్లాస్టోమా అంటారు. అతనికి ఈ క్షణం నుంచే రేడియేషన్ చికిత్స అందివ్వాలి, రక్తమార్పిడి చేయాలి వీటికి తగ్గట్టు సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి లేదంటే ప్రాణాలకే ప్రమాదం’ అని చెప్పారు. ఆయన ఒక్కో మాటకు మా ఇద్దరి గుండెలు ముక్కలయ్యాయి. దేవుడా నా కొడుక్కి ఎందుకింత కష్టం ఇచ్చావ్ అనుకుంటూ ఇంటికి వచ్చాం. హేమంత్ తిరిగి ఆరోగ్యవంతుడు అవ్వాలంటే డాక్టరు చెప్పినట్టుగా చికిత్స అందివ్వాలి. దానికి రూ.10 లక్షల ఖర్చు వస్తుంది. ఇప్పటికే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ అమ్మి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాం. ఆఖరికి మెడలో మంగళ సూత్రం కూడా అమ్మేశాను. నా భర్త ఆటో డ్రైవరుగా పని చేస్తాడు. ఆయన సంపద మూడు పూటలా తిండికే సరిపోతుంది. పది లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చేది ? బ్రెయిన్ ట్యూమర్ పెడుతున్న ఇబ్బందులో బిడ్డ పడే యాతన చూస్తూంటే కన్నీళ్లు ఆగడం లేదు. పది లక్షల రూపాయలు సమకూర్చలేని మా అసమర్థత వల్ల చిన్నారి హేమంత్ ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. ఈ తరుణంలో మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. మా హేమంత్ ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సహకారం అందివ్వండి. మీరు చేసే సాయం ఓ నిండు ప్రాణాలను కాపాడుతుంది. (అడ్వెటోరియల్) -
ఇంటికి పెద్ద దిక్కు అంటివి.. అయ్యో ! నీకే ఎందుకిలా జరిగింది బిడ్డా..
ఇంటి చుట్టూ పొగమంచు వీడనే లేదు. చలికి ఒళ్లంతా గజగజ వణుకుతోంది. అంతటి చలిలోనే అమ్మా వెళ్లొస్తా.. అంటూ వర్క్షాప్కి బయల్దేరుతున్న నా కొడుకు సన్బర్ఖాన్ని చూస్తేందే మనసంతా బాధతో నిండిపోయింది. ఇంత చలిలో బయటకు వద్దు.. ఇంట్లోనే ఉండిపో అని చెప్పాలని నోటి దాకా వచ్చిన మాటలను బయటకు రానీయలేదు. ఎందుకంటే వాడు పనికి వెళ్లక తప్పని పరిస్థితి మా కుటుంబానిది. ఫర్జానా పుట్టినప్పుడు మా ఇంట్లో ఆనందానికి అవధుల్లేవ్. కొంత కాలానికే సన్బర్ఖాన్, ఆ తర్వాత రెహాన్ పుట్టారు. అంతా సజావుగా సాగిపోతున్న సమయంలో వాళ్ల నాన్న మాకు దూరమయ్యాడు. ఆయన చనిపోయినప్పటి నుంచి కుటుంబ బాధ్యతంతా నా మీదే పడింది. కుట్టు పని చేస్తే వచ్చే రూ.2000లే మా కుటుంబానికి ఆధారం. అక్కా పెళ్లికి తమ్ముడి చదువుకి అండగా ఉండేందుకు పదేళ్ల వయసులోనే బడి మానేసి వర్క్షాప్కి వెళ్తున్నాడు సన్బర్ఖాన్. చలిలో వణుకుతూ బయటకు పోయిన బిడ్డ ఎలా ఉన్నాడో అనే ఆలోచన తొలిచేస్తుండగా... తెలియని నంబర్ నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేశాను. వర్క్షాప్కి వెళ్లిన సన్బర్ఖాన్కి యాక్సిడెంట్ అయ్యిందని, అతన్ని ఆస్పత్రి చేర్చారని డాక్టర్లు చెప్పారు. ఏం జరిగిందో ఏమో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆస్పత్రికి వెళ్లాను. అప్పటికే సన్బర్ఖాన్ని ఎమర్జెన్సీ వార్డుకి తరలించారు. ప్రమాదం కారణంగా ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిందని.. సన్బర్ఖాన్ కిడ్నీలు, జీర్ణవ్యవస్థకి బలమైన గాయాలు అయినట్టు డాక్టర్లు చెప్పారు. అయితే సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడం వల్ల ప్రాణాలకు ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్పారు. వారం రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిస్చార్జ్ అయ్యాం. ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు.. నొప్పి భరించలేక మంచంలోనే పడి ఏడుస్తున్న సన్బర్ కనిపించాడు. ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడ రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు ఇంటర్నల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు చెప్పారు. మరో 25 రోజులు పాటు ఆస్పత్రిలోనే ఉంచి ఖరీదైన వైద్యం చేయాలన్నారు. అందు కోసం రూ. 12 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు. వైద్య చికిత్స అందకపోతే ప్రాణాలు దక్కవన్నారు. బిడ్డలను చదివించే ఆర్థిక స్థోమత లేక పన్నెండేళ్ల పిల్లాడు పనికి పోతున్నా ఆపలేని దుస్థితి నాది. మూడు పూటల ఇంటిల్లిపాది తిండి తినడమే కష్టం మాకు. ఐనప్పటికీ సన్బర్ ఆపరేషన్ కోసం అమ్మాయి పెళ్లి కోసం దాచిన కొన్ని నగలు కూడా అమ్మేశాను. ఇప్పుడు ఊపిరి తప్ప మా కుటుంబం దగ్గర ఇంకేం లేదు. మరీ సన్బర్ఖాన్ కాపాడుకునేది ఎలా? ఇన్ఫెక్షన్తో ప్రతీ రోజు నా కొడుకు పడుతున్న బాధ చూస్తూ తల్లిగా తట్టుకోలేకపోతున్నా. నా నిస్సహాయత వల్ల నా పిల్లలకు వచ్చిన పరిస్థితి తలచుకుంటే కన్నీరు ఆగడం లేదు. వెక్కివెక్కి ఏడుస్తున్న నాకు, మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజ్ చేసే కెట్టో సంస్థ గురించి తెలిసింది. వెంటనే వారిని సంప్రదించాను. నా కొడుకు సన్బర్ ఖాన్ ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయండి. నా కొడుక్కి కొత్త జీవితాన్ని అందించండి. (అడ్వెటోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్తో తెలంగాణలో సాధికారత సాధించిన 5 లక్షల మంది బాలికలు
కవితతో(పేరు మార్చడం జరిగింది) కలిపి ఆ కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెలు. అక్కాచెల్లెళ్లలో కవితనే పెద్ద. కవిత 12వ తరగతి చదవుతున్నప్పుడే ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు. కవిత తండ్రి ఇటీవల మరణించడంతో.. తల్లి ఆమెకు పెళ్లి చేయాలనే నిర్ణయానికి వచ్చింది. కవిత చదువుపై డబ్బులు ఖర్చు చేయకుండా.. ఆ డబ్బుతో పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాలని భావించారు. అయితే కవితకు మాత్రం అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తన చదువును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడిని ఎదుర్కొంటున్న కవిత.. ఈ విషయాన్ని తన ఉపాధ్యాయులకు తెలియజేశారు. దీంతో వారు తక్షణమే కవిత కోరికకు మద్దుతుగా నిలిచారు. కవిత తల్లితో మాట్లాడారు. చివరకు కవిత చదువును కొనసాగించడానికి ఆమె తల్లిని విజయవంతంగా ఒప్పించగలిగారు. ఈ ఘటన కవితలో సంతోషాన్ని నింపింది. తన స్కూల్లో రూమ్ టు రీడ్ కార్యక్రమం లో భాగంగా తనకు లభించిన ‘జీవణ నైపుణ్య పాఠాల’ వల్ల కుటుంబ ఒత్తిడిని తట్టుకుని నిలబడే ధైర్యం వచ్చిందని కవిత చెప్పారు. అక్కడ తాను జెండర్ సమస్యల పై అవగాహన పొందానని, ఉపాధ్యాయులపై నమ్మకం పెంచుకున్నానని తెలిపారు. తన అభిప్రాయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేయడానికి, చర్చలు జరపడానికి విశ్వాసం ఇచ్చారని పేర్కొన్నారు. కవిత లాగే.. కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది అమ్మాయిలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు.. పిల్లలను స్కూల్ మాన్పించే పరిస్థితులకు దారితీశాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల్లో చాలా వరకు ముఖ్యంగా బాలికను పాఠశాలలకు దూరం చేయాలనే మార్గాన్ని ఎంచుకున్నారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అధ్యయనం ప్రకారం.. దేశంలో దాదాపు 321 మిలియన్ల మంది పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారు. ఇది భారీ లెర్నింగ్ గ్యాప్కు దారితీయడంతో పాటుగా వివిధ రక్షణ సంబంధిత సమస్యలకు కారణమైంది. కొన్ని కుటుంబాలు బాలికలను పాఠశాలలకు పంపడం అదనపు భారంగా భావించడం వల్ల వారు అధిక దుర్భలత్వాన్ని ఎదుర్కొంటున్నారు. తెలంగాణ విషయానికి వస్తే.. దేశంలో ప్రముఖ బాలల హక్కుల సంస్థ- CRY తాజా అధ్యయనం ప్రకారం.. సర్వే చేసిన 52 గ్రామాల్లో బాల్య వివాహాలు రెట్టింపు అయ్యాయి. కోవిడ్ సమయంలో తెలంగాణలో బాల్య వివాహాలు పెరిగినట్టుగా ఆ నివేదిక పేర్కొంది. ఈ సంఘటనలను పరిశీలించిన రూమ్ టు రీడ్ (Room to Read).. తెలంగాణలో యుక్త వయస్సులో ఉన్న బాలికల విద్య, వారి రక్షణను కొనసాగింపుకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రభుత్వంతో బహుళ స్థాయి సహకార విధానాన్ని అమలు చేయడానికి ముందుకు సాగింది. ఈ లక్ష్యాన్ని సాధించే వ్యుహాంలో.. బాలికల విద్యకు మద్దతుగా సమాజాన్ని సమీకరించడం, జీవన నైపుణ్యాల విద్యను ప్రోత్సహించడం, బాలికలు వారి మాధ్యమిక విద్యను పూర్తి చేయడానికి వారికి అందుతున్న సహాయ సాకారాలను బలోపేతం చేయడం వంటివి ఉన్నాయి. బాలికలు బడి మానేయకుండా నిరోధించే అంశంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు తెలంగాణ మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సహకారంతో 33 జిల్లాల్లోని 14,000 గ్రామాల్లో 3 లక్షల పోస్టర్లు పంపిణీ చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహించడం, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్థానిక కళారూపాల ద్వారా స్కూల్ డ్రాప్ అవుట్ రేటు గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మారుమూల గ్రామాలకు చేరుకోవడానికి రేడియో, టీవీ, డిజిటల్ మీడియాతో సహా ఇతర ప్రత్యామ్నాయ మధ్యమాలను కూడా ఉపయోగించడమైనది. రాష్ట్ర విద్యాశాఖ మద్దతుతో ఈ సమస్యను మరింత విస్తృతంగా అందరికి వివరించేలా సహకార విధానం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 7245 మంది జిల్లా అధికారులు వర్చువల్ గా జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలలో పాల్గొన్నారు. బాలికల విద్యపై మహమ్మారి ప్రభావం, డిజిటల్ విభజనకు(డిజిటల్ కంప్యూటర్లు, ఇంటర్నెట్కు అందుబాటులో ఉన్న వారికి, లేని వారికి మధ్య అగాధం) సంబంధించిన సవాళ్లపై రాష్ట్ర స్థాయి వర్చువల్ కార్యక్రమానికి రాష్ట్ర కమీషన్ ఫర్ ప్రోటెక్షన్ ఆఫ్ చైల్డ్ చైర్పర్సన్ జే శ్రీనివాస్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుత సమయంలో బాలికలకు రిమోట్విధానంలో మద్దతునిచ్చే విధంగా ముఖ్యమైన జీవన నైపుణ్యాల విద్య ప్రణాళిక చేయబడింది. ఈ ప్రోగ్రామ్లలో వ్యక్తిగత అభివృద్ధి, ఆర్థిక ప్రణాళిక, ఆరోగ్యం, పరిశుభ్రత నిర్వహణ, భావోద్వేగ శ్రేయస్సు చుట్టూ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం వంటివి ఉన్నాయి. అయితే ప్రస్తుత డిజిటల్ విభజన ఈ లక్షాలను సాధించడంలో పెద్ద అవరోధంగా నిలిచింది. అయితే రేడియో.. విస్తృతమైన పరిధిని అందించడం ద్వారా ఈ సవాలును అధిగమించడానికి ఉపయోగపడింది. 32 జీవన నైపుణ్యాల ఎపిసోడ్లు రూపొందించి..వాటిని రేడియో, దూరదర్శన్, ఇతర ప్రైవేట్ ఛానెలల్స్ ద్వారా ప్రసారం చేయడం జరిగింది . గద్వాల్ జిల్లా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) లో 8వ తరగతి చదువుతున్న శ్రుతి మాట్లాడుతూ.. ‘నేను ప్రతిరోజూ ఈ రేడియో ప్రోగ్రామ్ కోసం ఎదురు చూస్తుండేదానిని . ఎందుకంటే.. పాఠశాలలు మూసివేయబడి, లాక్డౌన్తో నేను ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండి, ఇంటి పనుల్లో కుటుంబానికి సహాయం చేసిన తర్వాత.. నన్ను నేను మరింతగా అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగ పడ్డాయి. ప్రోగ్రామ్లోని కథనాలు చాలావరకు సందర్భానుసారంగా ఉండి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి దోహదపడ్డాయి ’ అని తెలిపారు. బాలికలు తమ విద్యను పూర్తి చేసేలా ప్రోత్సహించడం, డ్రాపౌట్స్ ను తగ్గించడం, బాల్య వివాహాలకు సంబంధించిన సామాజిక ఒత్తిడిని నిరోధించడం అనేది లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ అందించడం వెనక ఉన్న లక్ష్యం. కవిత, శ్రుతి మాదిరిగానే తెలంగాణలో చాలా మంది అమ్మాయిలు జీవన నైపుణ్యాల పాఠాల వల్ల ప్రయోజనం పొందారు. కరోనా మహమ్మారి సమయంలో.. కౌమరదశలో ఉన్న బాలికలు మద్దతు కోసం టీచర్లను, సోషల్ మొబిలైజర్లను సంప్రదించిన సంఖ్యను బట్టి చూస్తే రూమ్ టు రీడ్ మద్దతు కలిగించే వ్యవస్థల యొక్క సమర్థవంతమైన నెట్వర్క్ను విజయవంతంగా సృష్టించగలిగినట్లు కనిపిస్తోంది. 72 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బంది.. పాఠశాల నుండి డ్రాప్ అవుట్స్ ని నిరోధించేందుకు బాలికలకు అవసరమైన ప్రాక్టికల్ సపోర్ట్ను అందించడానికి సమర్థతతో కూడిన శిక్షణ పొందారు. బాలికలకు సురక్షితమైన ప్రదేశాన్ని ఇవ్వడానికి, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించడానికి దాదాపు 54 మోడల్ లైఫ్ స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రూమ్ టు రీడ్ 'లైఫ్ స్కిల్స్ ఇన్ ఎ బాక్స్' అనే ‘‘సెల్ప్ లెర్నింగ్’’ కిట్ను కూడా రూపొందించింది. ఇది బాలికల విద్యను కొనసాగించడంలో సహాయపడింది. ఇలాంటి విధానాల ద్వారా రూమ్ టు రీడ్ .. 14,000 గ్రామాలకు చేరుకొని రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది బాలికలకు మద్దతునిచ్చింది. తెలంగాణ పాఠశాల విద్యా శాఖ నిరంతర సహకారంతో ఈ విస్తృతమైన ప్రాజెక్ట్ ని అమలు చేయడానికి సాధ్యమైంది. బాలికలు సెకండరీ విద్యను పూర్తి చేయడానికి, భవిష్యత్తులో కీలకమైన జీవిత నిర్ణయాలను చర్చించే నైపుణ్యాలను కలిగి ఉండటానికి మద్దతు ఇవ్వాలనే దానిపై దృష్టిని సారించడానికి RtR ప్రయత్నిస్తోంది. మా కార్యక్రమాల గురించి మరింతగా తెలుసుకోవడానికి సందర్శించండి (www.roomtoread.org). (అడ్వటోరియల్) -
సత్యశరణ్.. చిన్ని వయస్సులోనే నీకెన్ని కష్టాలు కన్నా..!
మూడు నెలల నుంచి నా ప్రపంచమంతా నా పిల్లాడి చూట్టే తిరుగుతుంది. వాడు ఈ లోకంలోకి వచ్చాక మా జీవితమే మారిపోయింది. వాడి బోసి నవ్వులు చూస్తూ మురిసిపోవడం మాకు రోజువారీ పనిగా మారింది. కానీ గత కొన్ని రోజులుగా వాడు పాలు తాగడం లేదు, నిద్ర పోవడం లేదు, శ్వాస భారంగా తీసుకుంటున్నాడు. బోసి నవ్వులు వాడి పసి మోము నుంచి ఎందుకు దూరమవుతున్నాయి? నా భర్త కూలిగా పని చేస్తుంటే నేను ఇంటి పనులకే పరిమితమయ్యాను. మాకు లేకలేక కలిగిన కొడుక్కి సత్యశరణ్గా పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం. మాకు పెద్దగా సిరి సంపదలు లేకపోయినా సత్య రాకతో సంతోషానికి లోటు లేకుండా గడుపుతున్నాం. ఉన్నట్టుండి సత్య బరువు తగ్గడం మొదలైంది. ఆ వయస్సు పిల్లలతో పోల్చితే బలహీనంగా కనిపిస్తున్నాడు. పాలు కూడా తాగడం తగ్గించాడు. నిద్ర పోవడం లేదు. ఏ కాసేపో పడుకున్నా.. అంతలోనే ఉలిక్కపడుతున్నాడు. శ్వాస తీసుకోవడానికి కష్టపడుతున్నాడు. బిడ్డకు ఏదో కష్టం వచ్చిందనిపించి ఆలస్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. ఆస్పత్రిలో రకరకాల టెస్టులు చేసిన డాక్టర్లు నా బిడ్డకు గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని తేల్చారు. లార్జ్ పీడీఏ విత్ ఫీచర్స్ ఆఫ్ కంజెస్టివ్ ఫెయిల్యూర్ అనే సమస్య ఉందన్నారు. ఆపరేషన్ చేసి ఈ సమస్యను తొలగించవ్చని చెప్పారు. అందుకు రూ. 5 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. మాకు పెద్ద ఆస్తిపాస్తులు లేవు. నా భర్త కూలి. లోన్లు, అప్పులు కూడా తెచ్చే పరిస్థితి లేదు. ఉన్నదాంట్లోనే విలువైన వస్తులు అమ్మగా వచ్చిన డబ్బులు ఆస్పత్రి ఖర్చులకే సరిపోయాయి. బిడ్డ ఆపరేషన్ చేయాలంటే రూ. 5 లక్షలు కావాలి. ఆలస్యమయ్యే ప్రతీ రోజు నా కొడుకు ప్రమాదానికి మరింత చేరువ అవుతున్నట్టే. అది తలచుకుంటే గుండె తరుక్కు పోతుంది. గుండె సమస్యతో సత్య పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే కంట నీరు ఆగడం లేదు. ఇదే సమయంలో మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. మా చిన్నారి సత్య శరణ్ ఆపరేషన్కి అవసరమైన సాయం చేయండి. వాడి ప్రాణాలను కాపాడండి. (అడ్వటోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
బేరియాట్రిక్ శస్త్రచికిత్స: బరువు తగ్గడంతో పాటు కో-మొర్బిడిటిస్ వ్యాధులకు చెక్
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేక్షణ (ఎన్ఎఫ్హెచ్ఎస్) 5 ఇటీవల ప్రకటించిన ఫలితాల ప్రకారం.. తెలంగాణా రాష్ట్రంలో దాదాపు మూడోవంతు పురుషులు, మహిళలు స్థూలకాయంతో బాధపడుతున్నట్టు తేలింది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో 30.1 శాతం మహిళలు అధిక బరువు లేదా స్థూలకాయం కలిగివుండగా వీరి బాడ్ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) 251 కంటే ఎక్కువ ఉంది. స్థూలకాయం అంటే? అధిక బరువు ఉండటాన్ని సాధారణంగా స్థూలకాయం అంటారు. ఈ అసాధారణ లేదా అధిక కొవ్వు శరీరంలో జమ కావడం వల్ల క్రమంగా ఆరోగ్యం పాడవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం.. ఆసియాలోని వ్యక్తుల స్థూలకాయం 25 కేజీ/ఎంస్కై్వర్గా ఉన్నట్టు తేలింది. స్థూలకాయం అనేది జఠిలమైన ఆరోగ్య సమస్య. ఇది వచ్చేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో వ్యక్తిగత అలవాట్లు, శరీర స్వభావం, వంశపారంపర్యం, చిరుతిండి, నిల్వ ఉంచిన ఆహారం తదితర అంశాలు కీలకం. కారణాలు ఇవే ఇటీవల ఆహారం పట్ల మోజు పెరగడంతో తినే అలవాట్లు మారిపోయాయి. లాక్డౌన్ మూలంగా వ్యాయామం లోపించడం కూడా స్థూలకాయం పెరగడంలో పాత్ర పోషించింది. స్థూలకాయం అనేది అపాయకరమైన అంశం, దీని మూలంగా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఫలితంగా జీవితం దుర్భరంగా మారుతుంది. అంతేకాదు స్థూలకాయంతో బాధపడే వారికి అధిక రక్తపోటు, టైప్ 2 మధుమేహం, హృద్రోగ వ్యాధులు, హార్ట్ స్ట్రోక్, ఆస్టియోఆర్హరిటిస్, నిద్రలో శ్వాస స్థంభించడం వంటి సమస్యలు వస్తాయి. ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చేందుకు ఆస్కారం ఉంది. స్థూలకాయాన్ని నివారించడం ఎలా స్థూలకాయంతో బాధపడేవారు ఆహారం, వ్యాయామం విషయంలో జాగ్రత్తు తీసుకున్నా.. దీర్ఘకాలం పాటు వాటిని కొనసాగించడంలో విఫలమం అవుతున్నారు. ఫలితంగా స్థూలకాయంపై చేసే పోరులో కొద్ది పాటి విజయం సాధించి .. తిరిగి బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గాలని కోరిక ఉన్నా వాస్తవంలో సాధ్యం కావడం లేదు. ఈ సమస్యకు బేరియాట్రిక్ శస్త్ర చికిత్స ద్వారా చక్కని పరిష్కారం లభిస్తుంది. ఇదెంతో ప్రభావవంతమైన చికిత్స, దీనితో చెప్పుకోదగ్గ, నిలదొక్కుకునే బరువు తగ్గుతుంది. స్థూలకాయంతో సంభవించే వ్యాధులను మెరుగుపరుస్తుంది లేదా నయం చేస్తుంది. బేరియాట్రిక్తో వచ్చే ఫలితాలు శస్త్రచికిత్స అనంతరం, అత్యధిక వ్యాధిగ్రస్థులు త్వరగా బరువు తగ్గుతారని చికిత్స అధ్యయనాలలో వెల్లడయ్యింది. ఇంకా ఈ పద్ధతి తర్వాత 18 నుంచి 24 నెలలు ఇలాగే ఉంటారు. శస్త్రచికిత్స అనంతరం వ్యాధిగ్రస్థులు 30 నుంచి 35 శాతం పూర్తి బరువు తగ్గవచ్చు. ఇటీవల చేపట్టిన ఓ అధ్యయనంలో టైప్ 2 మధుమేహంగల 90 శాతం వ్యాధిగ్రస్థులు బేరియాట్రిక్ శస్త్రచికిత్స అనంతరం కొద్ది వారాలలోపునే అద్వితీయమైన ఫలితాలను సాధించినట్టు తేలింది. మరోవైపు 14 నుంచి 56 శాతం మాత్రమే మందుల సహాయంతో మధుమేహాన్ని నియంత్రించుకోగలిగారు. అధిక రక్తపోటుగల 70 నుంచి 80 శాతం వ్యాధిగ్రస్థులు దాన్న నియంత్రించుకునేందుకు మందులు వాడుతుంటారు. శస్త్రచికిత్స విధానంతో అధిక రక్తపోటు అపాయాన్ని 46% తగ్గించుకోవచ్చు. శస్త్ర చికిత్స తర్వాత రెండు నుంచి మూడు నెలలలోపున 80 శాతం వ్యాధిగ్రస్థులు సాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంపొందించుకున్నారు. బేరియాట్రిక్ శస్త్ర చికిత్సకు బీమా భద్రత ఉంటుందా? ఐఆర్డిఏఐవారి (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవెలొప్మెంట్ అథారిటి ఆఫ్ ఇండియా) ఇటీవల మార్గదర్శకాలను అనుసరించి బేరియాట్రిక్ లేదా బరువు తగ్గే శస్త్ర చికిత్సలను ఆరోగ్య బీమాలోకి చేర్చారు. దీనితో వ్యాధులతో బాధపడుతున్న అనారోగ్య స్థూలకాయ వ్యక్తులు ఉపశమనం పొందవచ్చు. బేరియాట్రిక్ సర్జరీ బీమా పరిధిలోకి రావడంతో భారతదేశంలో లక్షలాది వ్యాధిగ్రస్థులకు ఉపయోగపడనుంది. అయితే ఈ సర్జరీ చేయించుకోవాలంటే 18 ఏళ్లు లేదా ఆపైన వయసు కలిగి ఉండి బీఎమ్ఐ 40కి సమానంగా ఉండాలి. లేదా అంతకంటే తీవ్రమైన అనారోగ్యాలు కలిగించే వ్యాధులకు అనుగుణంగా 35కి సమానంగా ఉండి బరువు తగ్గే పద్ధతుల పై ఆక్రమణ జరిగి వాటి వైఫల్యం కలిగితే బేరియేట్రిక్ శస్త్రచికిత్స బీమా క్లెయిం చేసుకోవచ్చు. డాక్టర్ సలహా ప్రకారం బేరియేట్రిక్ శస్త్రచికిత్స జరిగివుండాలి మరియు వైద్య ప్రోటోకోల్స్కు అనుగుణంగా ఉండాలి.(Advertorial) ఈ వ్యాసానికి సంబంధించి ఏవైనా విచారణలు ఉంటే, సంప్రదించండి రచయిత డా. నందకిషోర్ దుక్కిపాటి, మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ బేరియాట్రిక్ సర్జియన్ లిలైఫ్ హాస్పిటల్స్, హైదరాబాద్, +91 9963061234 పైన. https://timesofindia.indiatimes.com/city/hyderabad/1-in-3-people-in-t-obese-survey/articleshow/79710887.cms https://www.who.int/health-topics/obesity#tab=tab_1 https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC5571887/ https://www.cdc.gov/obesity/adult/causes.html https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4888907/ https://uihc.org/health-topics/how-effective-bariatric-surgery https://www.cdc.gov/healthyweight/effects/index.html https://www.cdc.gov/healthyweight/effects/index.html https://uihc.org/health-topics/how-effective-bariatric-surgery Disclaimer: This is a public awareness initiative sponsored by J&J (P) Ltd and TOI/BCCL. The views and opinions expressed by the Surgeons in this article are based on their independent professional judgement. The information provided in this program is for general awareness only and is not intended to be relied upon as medical advice. Please consult your respective Doctor for any medical advice. J&J (P) Ltd. and TOI/BCCL disclaims any liability for the accuracy or consequences flowing from the expert views expressed in Article. -
‘నాకు ఇద్దరు కొడుకులు.. అందులో ప్రమాదంలో ఒకరి ప్రాణం’
అమ్మా.. ఇంటికి తీసుకెళ్లమ్మా.. నాకు ఇక్కడ ఉండబుద్ది కావడం లేదు. ఇంట్లో అన్నయ్యతో అడుకోవాలని ఉందమ్మా అంటూ ఒక్కతీరుగా బతిమాలుతున్నాడు రమేశ్. కానీ అతనికి ఎలా చెప్పను? ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లే పరిస్థితిలో లేనని ! అప్పుడు ఐదేళ్లు నిండిన నా కొడుకు రమేశ్ మళ్లీ ఇంటి ముఖం చూడగలడా? పిల్లలే ప్రపంచం నా భర్త ఆది నెలంత కష్టపడి పని చేస్తే వచ్చే డబ్బులు నాకు. నా ఇద్దరు పిల్లలకు ఉండటానికి ఇళ్లు , తినడానికి తిండికి సరిపోతుంది. ఆస్థిపాస్తులు లేవన్న దిగులు మాకు పెద్దగా లేదు. ఎందుకంటే ఆటపాటలతో ఇంటికి అందం తెచ్చే ఇద్దరు పిల్లలు మాకు ఉన్నారు. వాళ్ల అల్లరితో మా ఇంట్లో ఎప్పుడు పండగే అన్నట్టుగా ఉండేది. ఆస్పత్రికి వెళితే నా చిన్న కొడుకు రమేశ్ కొంత కాలంగా నీరసంగా ఉంటున్నాడు. పదేపదే జ్వరం వచ్చి పోతుంది. దగ్గరల్లో డాక్టరుకు చూపిస్తే నయమవడం లేదు. అందుకే విశాఖపట్నం తీసుకుపోయాను. అక్కడ రమేశ్కు మరికొన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు గుండె పగిలే వార్తను చెప్పారు. బోన్మ్యారో తప్పనిసరి రమేశ్ హెల్త్ రిపోర్టులు పరిశీలించిన డాక్టర్లు.. ‘ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా’ అనే క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టుగా చెప్పారు. ఈ వ్యాధి నయం కావాలంటే మజ్జా మార్పిడి (హాప్లో- ఐడెంటికల్ అల్లోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ / బోన్మ్యారో, స్టెమ్సెల్ ట్రాన్స్ప్లాంటేషన్) ఆపరేషన్ చేయాలని చెప్పారు. ట్రీట్మెంట్కి రూ. 20 లక్షలు రమేశ్ ప్రాణాలు దక్కాలంటే తాము సూచించిన ట్రీట్మెంట్ చేయక తప్పదని డాక్టర్లు చెప్పారు. ఈ ట్రీట్మెంట్కి 30 రోజుల సమయం పడుతుందని, అందుకు రూ. 20 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. ఎలాగైనా నా బిడ్డ ప్రాణాలు దక్కించుకోవాలని పొదుపు చేసిన డబ్బులు, లోనుగా తీసుకున్న నగదుతో పాటు తెలసిన అందరి దగ్గర చేబదులు తీసుకున్నాం. అంతా ట్రీట్మెంట్కే ఖర్చయి పోయింది. కాపాడండి ఇప్పుడు రమేశ్ ప్రాణాలు దక్కాలన్నా .. ఐదేళ్ల వయస్సు ఉన్న వాడు రేపటి భవిష్యత్తును చూడాలన్నా ఖరీదైన ట్రీట్మెంట్ చేయించకతప్పదు. కానీ ఇప్పుడు అంత ఖర్చుతో ట్రీట్మెంట్ చేయించే స్థోమత మాకు లేదు. అలా అని నా బిడ్డను చూస్తూ.. చూస్తూ.. చావు ఒడికి చేర్చలేను. అప్పుడే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజ్ చేసే కెట్టో గురించి తెలిసి, వారిని కలిశాను. నా బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయండి. రమేశ్కి రేపటి రోజులను అందించండి. కొడిగట్టుకుపోతున్న వాడి ప్రాణాలను కాపాడండి. (అడ్వటోరియల్) సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
‘దేవుడా.. ఏంటీ నాకీ శిక్ష ? నా కాళ్లపై నేను నిలబడలేనా?’
నా పేరు నగేశ్. కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో మా ఊరు ఉంది. పేరుకు శివమొగ్గ అని జిల్లా పేరు చెప్పాను. కానీ నాకంటూ సొంత ఇళ్లు , సొంత కుటుంబం, సొంత ఊరంటూ లేదు. నాకు ఐదేళ్ల వయస్సుప్పుడే నా తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి ఫుట్పాత్లే నా ఇళ్లుగా మారాయి. ఒక్క పూట తిండి దొరక్క కన్నీళ్లతో కడుపు నింపుకున్న రోజులు ఉన్నాయి. తల్లిదండ్రులు లేక దారి తెన్ను లేకుండా గడిచిపోతున్న నా జీవితానికి సుమనహళ్లి ట్రస్టు రూపంలో ఓ భరోసా దొరికింది. ఉండటానికి ఇళ్లు, తినడానికి తిండి లేని నన్ను ఓ అనాథ ఆశ్రమంలో చేర్చింది. అక్కడే నా అంటూ లేని నా వాలాంటి వాళ్లతో ఓ కుటుంబం ఏర్పడింది. పెద్దయ్యాక ఏదైనా పని చేసి కడుపు నిండా ఇష్టమైన తిండి తినాలని, మంచి బట్టలు కట్టుకోవాలని, గౌరవంగా జీవించాలని అనుకునే వాడిని టీనేజీలో ఉన్నప్పుడే నా కాలి చర్మం మీద చిన్న కురుపులు వచ్చాయి. మూడు పూటల తిండి దొరకడమే అదృష్టమనుకునే ఆ సమయంలో కాలిపై వచ్చిన చిన్న కురుపులను పట్టించుకోలేదు. చూస్తుండగానే అది అలా పెరిగి పెద్దదయ్యింది. 2018 వచ్చే సరికి నడవడం కష్టం అనిపించే స్థాయికి నా కాళ్లు వాచిపోయాయి. ట్రస్టు సభ్యుల సహాకారం మరికొందరు మనసున్న మనుషుల సాయంతో ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ నన్ను పరిశీలించిన డాక్టర్లు నాకు వచ్చిన ఆరోగ్య సమస్యని లింఫెడెమా ఎలిఫెన్షియాసిస్గా తేల్చారు. ఈ సమస్య కారణంగా అడుగు తీసి అడుగు వేయడం భారంగా ఉండేది. చూడటానికి నా కాళ్లు ఎంతో వికారంగా కనిపించేవి. ఒక వయస్సు వచ్చాక పని చేసుకుని గౌరవంగా బతుకుదామని ఎవరి దగ్గరికి వెళ్లినా నా కాళ్లను చూసి పని ఇచ్చే వారు కాదు. ఇదే సమయంలో నా పాదాల నుంచి పై వరకు కాళ్లంతా బాగా వాచి పోయాయి. మంచానికే పరిమితమయ్యే దుస్థితిలోకి జారిపోయాను. నా సమస్యను గమనించిన డాక్టర్లు ఓ పరిష్కారం చెప్పారు. కాళ్లు సాధారణ స్థితికి రావాలంటే మూడు సార్లు ఆపరేషన్ చేయడంతో పాటు మెడిసిన్స్ వాడాలన్నారు. దీని కోసం రూ. 30,00,000 (ముప్పై లక్షలు) ఖర్చు వస్తుందన్నారు. భోజనం చేయడమే గగనం అనిపించే నాకు అంత డబ్బు సమకూర్చుకోవడం కలలో కూడా సాధ్యమయ్యే పని కాదు. కానీ తల్లిదండ్రులు లేని స్థితి నుంచి ఈ రోజు వరకు బతికి ఉన్నానంటే.. దానికి కారణం ఈ సమాజం నాపై చూపించిన ప్రేమ, కరుణ. ట్రస్టు , అనాథ శరణాలయం రూపాల్లో ఆ దైవం నాకు ఏదో రకంగా సాయం అందిస్తూనే ఉన్నాడు. అందుకే మరోసారి నా ఆపరేషన్కి అవసరం అయ్యే డబ్బులను సాయంగా అందివ్వమని కెట్టో ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆపరేషన్ చేసుకుని బాగైన తర్వాత ఏదైనా పని చేసుకుని గౌరవంగా బతకాలని ఆశపడుతున్నాను. (అడ్వర్టోరియల్) సాయం చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి -
‘మాటలు రాకపోయినా.. వాడి బాధ ఏంటో నాకు తెలుసు’
పొద్దున అనగా బటయకు వెళ్లిన మనిషి ఎప్పుడు ఇంటికి వస్తాడా అని ఆలోచిస్తూ దిగాలుగా కూర్చున్నాను. పాలేమైనా పట్టాలేమో అని ఊయల్లో ఉన్న పిల్లాడి వైపు చూస్తూ కడుపుపై నిమిరాను. అలా నా చేతి వేలు శరీరాన్ని తాకిందో లేదో ఆరు నెలల వయసున్న నా కొడుకు తన చిట్టి చేతులతో నా వేలుని గట్టిగా పట్టుకున్నాడు. వాడికి మాటలు రావు, కానీ నా వేలిని వాడలా గట్టిగా పట్టుకోవడానికి గల కారణం నాకు తెలుసు. ‘అమ్మా... నొప్పి భరించ లేక పోతున్నా.. ఏదైనా చేయమ్మా’ అంటున్నాడు నా బిడ్డ. మాయదారి జబ్బు వల్ల ఆ పసిప్రాణం నొప్పితో విలవిలాడుతోంది. నేను బినీషా, నా భర్త పేరు లిబిష్. మారి కేరళలోని కోజికోడ్. మాకిద్దరు పిల్లలు. కూలి పని చేస్తూ నెలకు రూ.5000 సంపాదిస్తూ నా భర్త కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. డబ్బులు లేకపోయినా పిల్లలే మా ఆస్తిగా భావించాం. మూడో బిడ్డగా విహాన్ మా కుటుంబంలో ఓ భాగమయ్యాడు. అయితే వాడికి రెండు నెలలు వయసప్పుడు ఆగకుండా గుక్కపట్టి ఏడుస్తున్నాడు. కడుబు దగ్గర వాపు కూడా కనిపిచింది. అంతే వెంటనే వాడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం. వివిధ పరీక్షలు చేసిన డాక్టర్లు విహాన్కి డీకాంపన్సేటెడ్ క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్నట్టుగా నిర్థారించారు. బైలరీ ఆర్టేసియా అనే అరుదైన ఈ వ్యాధి కారణంగా పేగుల్లోకి చేరాల్సిన బైల్ కాలేయంలోనే ఉండిపోతుంది. దీని వల్ల కాలేయం వాచి.. చివరకు మరణం సంభవించవచ్చని వివరించారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం మంచిదని, దానికి రూ. 19 లక్షల ఖర్చు వస్తుందని చెప్పారు. అంత డబ్బు మా దగ్గర లేదు కాబట్టి మరో మార్గం చూడమని డాక్టర్లకు కోరాం. మా పరిస్థితి అర్థం చేసుకున్న డాక్టర్లు విహాన్కి కసాయ్ ప్రొసీడర్లో వైద్యం అందించారు. కాలేయంలో పేరుకు పోయిన బైల్ని వైద్య పరంగా బయటకు పోయేలా వైద్యం అందివ్వడం మొదలు పెట్టారు డాక్టర్లు. విహాన్ ఆరోగ్యం కొద్దిగా మెరుగవుతున్నట్టే అనిపించింది. వైద్యం కోసం ఇంట్లో నగలను, ఉన్న కొద్దీ ఆస్తులను ఆమ్మేసి రూ. 5 లక్షల వరకు ఖర్చు చేశాం. ఇక పరిస్థితి చక్కబడుతుందనే నమ్మకం కలగడం మొదలైంది. కానీ మాకు నిరాశే ఎదురైంది. మళ్లీ సమస్య మొదటి కొచ్చింది. మరోసారి విహాన్ను పరీక్షించిన వైద్యలు లివర్ ట్రాన్ప్లాంటేషన్ ఒక్కటే మార్గమని తేల్చి చెప్పారు. నా లివర్ విహాన్కు మ్యాచ్ అవుతుంది డాక్టర్లు నిర్థారించారు. అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కి రూ.19 లక్షలు కావాలి. లివర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఆపరేషన్కి అయ్యే ఖర్చు భరించే స్థోమత మాకు లేదు. అప్పుడే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. రోజులు గడిచే కొద్ది విహాన్ మృత్యువుకి చేరువ అవుతున్నాడు. విహాన్కి ఆపరేషన్ జరిగేందుకు మీ వంతు సాయం అందించండి. వాడికి నొప్పితో విలవిలాడుతున్న ఆ ప్రాణాలకు ఓ భవిష్యత్తును ఇవ్వండి.(అడ్వటోరియల్) సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఈ దీపికను ఆదుకోరూ..
నా మనవరాలి పేరు దీపిక. పేరుకు తగ్గట్టే చిన్నప్పటి నుంచి తన చుట్టూ ఉన్న చీకటిని దగ్గరికి రానిచ్చేది కాదు. నెలల పాపగా ఉన్నప్పుడే అనారోగ్యంతో తల్లిని కోల్పోయింది. అప్పటి నుంచి నేను అమ్మమ్మగా కాకుండా ఓ తల్లిలా దీపికను పెంచుతూ వస్తున్నాను. ఎప్పుడైనా మా అమ్మ ఎలా ఉండేదని తను అడిగితే దుఃఖం కట్టలు తెంచుకునేది. నా బాధ చూడలేక అమ్మలేకపోతే నువ్వున్నాకు కదా అమ్మమ్మ అంటూ నన్ను ఓదార్చేది. దురదృష్టం మరోసారి దీపికను వెక్కిరించింది. నిండా పదేళ్లు కూడా నిండకముందే క్యాన్సర్ వ్యాధితో దీపిక తండ్రి కూడా కాలం చేశాడు. అప్పటి నుంచి తల్లిదండ్రి అన్నీ నేను అయి ఆమెను సాకుతున్నాను. వయసు మీద పడుతున్నా దీపిక భవిష్యత్తు కోసమే కాయకష్టం చేసి పెంచుకుంటున్నాను. కానీ ఇంతలోనే మరో కష్టం వచ్చి మా మీద పడింది. ఉన్నట్టుండి దీపికకు ఒంట్లో బాగుండటం తేదని ఆస్పత్రికి తీసుకెళ్లాను. అక్కడ రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు సివియర్ నిమోనియా హైపోటానిక్ క్వాడ్రిపెరాసిస్ పెరాసిస్ వచ్చిదంటూ చెప్పారు. నెమ్మదిగా కండరాలు చచ్చుబడిపోయి పక్షవాతం వస్తుందని డాక్టర్లు వివరించారు. ఆ సమస్య రాకుండా ఉండేందుకు వ్యాధి తగ్గేందుకు మందుకు రాసిచ్చారు. మందులు వాడినా రోగం తగ్గలేదు.. మరింతగా పెరిగింది. దీపిక నడవలేని, ఏమీ తినలేని స్థితికి చేరుకుంది. ఆఖరికి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. మంచానికే పరిమితమైంది. వెంటనే ఆస్పత్రికి తీసుకొచ్చాను. కొన్ని రోజులుగా ఇక్కడే చికిత్స అందిస్తున్నాను. కానీ ఈ రోగం నయం కావాలంటే నెలల తరబడి వైద్యం చేయాలని డాక్టర్లు చెప్పారు. వైద్య చికిత్సకు రూ.6,00,000 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. నా భర్త ఎప్పుడో చనిపోయాడు. ఒక్కగానొక్క కూతురు కూడా చాన్నాళ్ల క్రితమే చనిపోయింది. కూలి పని చేసుకుంటూ నా మనవరాలిని చదివిస్తూ ఆమె భవిష్యత్తే లోకంగా బతుకున్నాను. కానీ ఇంతలో నా మనవరాలికే పెద్ద కష్టం వచ్చింది. ఆమె వైద్యానికి అయ్యే ఆరు లక్షల రూపాయాలను నేను ఎక్కడి నుంచి తేగలను. అప్పుడే ఆస్పత్రిలో మెడికల్ ఎమర్జెన్సీలో ఆదుకునే కెట్టో గురించి తెలిసింది. నా మనవరాలు దీపిక ప్రాణాలు కాపాడేందుకు మీ వంతు సాయం చేయండి. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
లేకలేక పుట్టిన బిడ్డకి ఎంత కష్టం వచ్చింది
రమ్య, ప్రశాంత్లది చూడచక్కని జంట. పెళ్లై చాన్నాళ్లయినా పెద్దగా గొడవలు లేవు. భార్య మనసెరిగి ప్రవర్తించే భర్త. అతని సంపాదనకు తగ్గట్టుగా ఇంటిని గుట్టుగా నడిపించే ఆమె. అయితే వారికి తీరని లోటు సంతానలేమి. గతంలో రమ్యకి రెండు సార్లు గర్భస్రావం కూడా జరగడంతో ఇక పిల్లలు పుట్టరనే నిరాశ వారిని ఆవహించింది. ఆ సమయంలో వాళ్లిద్దరికి ఓ శుభవార్త తెలిసింది. మూడోసారి నెల తప్పింది మొదలు రమ్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు ప్రశాంత్. అడినవి, అడగనివి అన్ని ఆమె చెంతకే తీసుకొస్తున్నాడు. పుట్టబోయే బిడ్డను తలచుకుని ప్రతీ క్షణం కలలు కంటున్నారు ఆ జంట. రమ్యకి ఆరో నెల ఉండగానే పొత్తి కడుపులో నొప్పులు మొదలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పుడే మగ కవలలకి జన్మనిచ్చింది రమ్య. నెలలు నిండకుండానే పుట్టడంతో ఇద్దరి పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ముఖ్యంగా రెండో కవల పిల్లాడు కిలో కంటే తక్కువ బరువుతో పుట్టాడు. అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు ఆ బిడ్డను వెంటాడుతూనే ఉన్నాయి. ఊపిరి పీల్చుకోవడానికి, ప్రాణాలు నిలుపుకోవడానికి ప్రతీక్షణం అవస్థలు పడుతూనే ఉన్నాడు. రమ్య రెండో మగ బిడ్డకి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వైరల్ నిమోనియా సోకినట్టుగా గుర్తించారు. అంతేకాదు అప్పర్ లోబ్ కోలాప్స్ అయినట్టు కూడా వైద్య పరీక్షల్లో తేలింది. బాబు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉందని, ఆస్పత్రిలో అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందివ్వాలన్నారు. వైద్య చికిత్సకు రూ.25 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు డాక్టర్లు. ప్రశాంత్ నెలంతా కష్టపడి పని చేస్తే వచ్చే ఆదాయం రూ.10,000లు మించదు. అలాంటిది బిడ్డల వైద్య చికిత్స నిమిత్తం రూ. 25,00,000 నగదు తేవడం వారికి సాధ్యం కాని పని. ఈ సమయంలో మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టోని సంప్రదించారు. ప్రశాంతి,రమ్యల బాబు ప్రాణాలు నిలిపేందుకు మీ వంతు సాయం చేయండి. సాయం చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఐఏఎస్ కావడమే ఆమె లక్ష్యం.. కానీ ఇంతలోనే..
మా అమ్మాయి అనుప్రియకి పుస్తకాలే ప్రపంచం. చిన్నప్పటి నుంచి తను అంతే స్కూలు, కాలేజీ, హోంవర్క్, బుక్స్ ఇదే తన ప్రపంచం. ‘మీకేంటి అనుప్రియ ఉంది. పెద్దయ్యాక గొప్ప ఆఫీసరు అవుతుంది’ అంటూ చుట్టు పక్కల వారు అంటుంటూ ఆనందంతో కడుపు నిండిపోయేది. తిండితిప్పలు పక్కన పెట్టి పుస్తకాలతో కుస్తీ ఏందమ్మా అని ఎప్పుడైనా అడిగితే ‘నేను ఐఏఎస్ కావాలమ్మా.. ఈ దేశానికి సేవ చేయాలమ్మా’ అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతుండేది. చుట్టు పక్కల ఇళ్లలోనే కాదు బంధువుల్లోనే అనుప్రియ అందరికీ ఆదర్శం. అమ్మాయి బాగా చదువుకోవాలని, ఆమె చదువుకు ఏలాంటి ఆటంకం రాకుండా చూసుకోవాలని నేను, నా భర్త చర్చించుకోని రోజులేదు. ఎప్పటిలాగే పనిలో ఉండగా అనుప్రియ గదిలోంచి పెద్ద శబ్ధం వినిపించింది. లోపలికి వెళ్లి చూస్తే అచేతనంగా నేలపై పడిపోయి ఉంది. వెంటనే దగ్గరల్లోని డాక్టరు దగ్గరికి తీసుకెళ్లాం.. ఆయన కొద్ది సేపే పరీక్షించి పెద్దాసుపత్రికి అర్జంటుగా తీసుకెళ్లమంటూ సూచించాడు. అందినకాడికి అప్పులు చేసి వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ నర్సులు, డాక్టర్లు అనుప్రియ చుట్టూ చేరి శాంపిల్స్ తీసుకున్నారు, టెస్టులు చేశారు. చాలా సేపటి తర్వాత మమ్మల్ని డాక్టరు పిలిచారంటూ కబురు వచ్చింది. డాక్టరు గదిలోకి వెళ్లిన తర్వాత ఆయన చెప్పిన మాటలు వింటుంటూ కాళ్ల కింద భూమి కదిలిపోయింది. గుండె ఆగినంత పనైంది. ‘మీ అమ్మాయికి ఇలా జరిగిందని చెప్పడానికే బాధగా ఉంది. అక్యూట్ థ్రోంబోసిస్, బై ఫ్రంటల్ హేమరేజ్ ’ అంటూ డాక్టర్లు చెప్పారు.ఆ మాటలు ఆర్థం కాకపోయినా ఏదో పెద్ద ప్రమాదమే జరిగిందని అర్థమయ్యింది. అంతలోనే మరోసారి డాక్టర్లు మాట్లాడుతూ..తలకు గట్టిగా దెబ్బ తగలడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగిందని, సర్జరీ చేయాలంటూ మొత్తం విషయం అర్థం అయ్యేలా చెప్పారు. సర్జరీ, మెడిసిన్స్, టెస్టులు, బెడ్ ఛార్జెస్ ఇలా అన్నింటికీ కలిపి రూ.15,58,200 ఖర్చు వస్తుందన్నారు. ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అనుప్రియ అంత త్వరగా కోలుకుంటుదన్నారు. నా భర్త నెలంత కష్టపడితేనే పది వేలు వస్తాయి. అవి మా కుటుంబ అవసరాలకే సరిపోతాయి. పైగా పాప ఆస్పత్రి ఖర్చుల కోసం అప్పటికే చాలా అప్పులు చేశాం. ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కలగన్న నా బిడ్డ ఉలుకుపలుకు లేకుండా ఆస్పత్రి మంచంపై ఉండటం చూసి కన్నీరు ఇంకేలా ఏడుస్తూనే ఉన్నాం. అప్పుడే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెటో గురించి తెలిసింది. మా అనుప్రియ ప్రాణాలను కాపాడటానికి మీవంతు సాయం అందించండి. తన కల నెరవేర్చుకునే అవకాశం కల్పించండి. సహాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
భూలక్ష్మీ, దుర్గ.. అయ్యో! వీళ్లకు ఎంత కష్టం వచ్చి పడింది
నా పేరు దుర్గ. చిన్న వయస్సులోనే పెళ్లి అయ్యింది. నా మొగుడు పచ్చి తాగుబోతు. ఏ పని చేయకుండా ఇంట్లో ఉండటమే కాదు, నేను పని చేస్తే వచ్చిన కొద్ది డబ్బులు కూడా తాగుడుకే తగలేసేవాడు. ఇంట్లో రోజు గొడవలే. పెళ్లి జరిగినప్పటి నుంచి ఇళ్లో నరకంలా మారింది. కానీ ఇన్ని కష్టాల్లో నాకు ఏ కొంత సంతోషమైనా ఉందంటే అది నా కూతురు భూలక్ష్మిని చూస్తే కలిగేది. తనకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఎంత కష్టమైనా సరే భరించాలి అనిపించేంది. భూలక్ష్మీ చదువు కోసం పక్కన పెట్టిన డబ్బులు కూడా తాగడానికి వాడుకోవడంతో నా భర్తను గట్టిగా నిలదీశాను. మళ్లీ గొడవైంది. ‘నువ్వు వద్దు, నీ కూతురు వద్దూ’ అంటూ నా భర్త నన్ను వదిలేసి వెళ్లాడు. అప్పటి నుంచి పాపే లోకంగా బతుకుతున్నాను. తను కూడా అంతే ఈ అమ్మ కష్టాలను అర్థం చేసుకుని మెలిగేది. తనని చూస్తే నాకు కొండంత ధైర్యం వచ్చేది. కొండంత కష్టాల మధ్య ఓదార్పు లభించేది. ఓ రోజు పని ముగించుకుని ఇంటికి వచ్చే సరికి ఇంట్లో స్పృహ లేకుండా భూలక్ష్మీ పడిపోయి ఉంది. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇరుగుపొరుగు సాయంతో వెంటనే దగ్గర్లోని క్లినిక్కి తీసుకుపోయాను. వాళ్లు పెద్దాసుపత్రికి తీసుకెళ్లమన్నారు. భూలక్ష్మీ చదువు కోసం దాచుకున్న డబ్బంతా ఖర్చు చేశాను.. చివరకు అప్లాస్టిక్ ఎనిమీయా అనే ప్రాణాంతక క్యాన్సర్గా తేల్చారు. ఈ భయంకరమైన క్యాన్సర్ వల్ల భూలక్ష్మీకి ఎప్పటికప్పుడు రక్తం మార్పిడి చేయాల్సి వస్తోంది. ఏడాదిగా ఖర్చు గురించి ఆలోచించకుండా రక్తమార్పిడి చేయిస్తున్నాను, అయితే ఈ ఖర్చుల కోసం ఉన్న ఇంటిని, కొద్దొగొప్పొ ఉన్న పొలం అమ్మేశాను. అవి అమ్మగా వచ్చిన రూ.16 లక్షలు ఆస్పత్రి ఖర్చులకే సరిపోయాయి. ఇప్పటికీ నా కూతురు ఆరోగ్యం మెరుగుపడలేదు అప్లాస్టిక్ ఏనిమీయా క్యాన్సర్ చికిత్సకు బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ ఖర్చు రూ. 30 లక్షలు అవుతుందన్నారు. బాధ్యత లేని భర్తతో ఎన్నో కష్టాలు పడ్డాను. ఒకప్పుడు ఆసరాగా ఉన్న ఇళ్లు, పొలం కూడా ఇప్పుడు నా దగ్గర లేవు. భూలక్ష్మీ ఆస్పత్రిలో ఉంటే నేను బయట వరండాలో ఉంటున్నాను. నా కూతురిని ఎలాగైనా బతికించుకోవాలని, ఆపరేషన్ చేయించాలని తెలిసినవారందరినీ ప్రాథేయపడ్డాను. చివరకు మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. నా భూలక్ష్మీ ప్రాణాలు కాపాడేందుకు మీ సాయం కోరుతున్నాను. నా చిట్టి తల్లిని బతికించండి. సాయం చేయాలనుకునే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి -
సిరి డ్రెస్ డివైన్.. మీ కోసం.. మీ రాజమహేంద్రవరంలో!
మగువలు మెచ్చే అతి పెద్ద షాపింగ్ మాల్ సిరి డ్రెస్ డివైన్ (ఎక్స్క్లూజివ్ ఉమెన్స్వేర్)ను రాజమండ్రికి వచ్చేసింది. ఎక్స్క్లూజివ్ ఉమెన్స్వేర్లో భాగంగా సల్వార్స్, కుర్తిస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్టర్న్స్, లెగ్గింగ్స్, హాఫ్ సారీస్ ఇంకా మరెన్నో కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. యువతకు నచ్చే ఆకర్షణీయమైన వస్త్రాలను సిరి డ్రెస్ డివైన్ అందించనుంది. వస్త్ర ప్రపంచంలో కనివిని ఎరుగని రీతిలో అత్యధిక డిజైన్లతో, అద్భుతమైన ఫ్యాషన్లతో కొత్తదనం కోరుకునే షాపింగ్ ప్రియులకు సరికొత్త అనుభూతిని సిరి డ్రెస్ డివైన్ అందించనుంది. దసరా పండుగను పురస్కరించుకొని రూ. 4999 విలువైన వస్త్రాల కొనుగోలుపై కస్టమర్లకు రూ. 2999 విలువగల బ్రాండెడ్ వాచ్ను ఉచితంగా ఇవ్వనుంది. ఈ షాపింగ్ మాల్ను అక్టోబర్ 7న రాజమండ్రిలో తోటరాములు నగర్, జె.ఎన్ రోడ్ వద్ద ఘనంగా ప్రారంభించారు. (అడ్వటోరియల్) -
నాకు చావాలని లేదు, పోరాడాలని ఉంది.. కానీ
నా పేరు యశ్వంత్. మాది విజయవాడ. పదేళ్ల పిల్లలాగే స్నేహితులతో ఆడుకోవడమంటే ఇష్టం. అయితే గత మేలో జ్వరం వచ్చింది,. అప్పటి నుంచి స్నేహితులతో ఆడుకోవడానికి నాకు వీలుపడటం లేదు. ఇక ముందు కూడా నేను ఆడుకోలేను కావొచ్చు. ఈ ఏడాది వేసవిలో వరుసగా పదిహేను రోజుల పాటు జ్వరం వచ్చింది. ఆ తర్వాత వాంతులు కూడా మొదలయ్యాయి. ఏదీ తిన్నా క్షణాల్లో బయటకి వచ్చేది. దీంత అమ్మానాన్నా భయపడ్డారు. నన్ను పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు రకరకాల పరీక్షలు చేశారు. సిరంజీలతో రక్తం తీసుకున్నారు. ల్యాబ్లకు పంపించారు. చివరకు నాకు మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ ఉందంటూ అమ్మానాన్నలకు డాక్టర్లు చెప్పారు. అదేం రోగమో నాతో పాటు అమ్మాన్నాలకు ముందుగా అర్థం కాలేదు. చివరకు అదో రకరమైన బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. ఎలాగైనా నన్ను బతికించుకోవాలని మా అమ్మానాన్న ఆరాటపడ్డారు. రకరకాల పరీక్షలు చేయించారు. మెడిసిన్స్ ఇప్పించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. నా శరీరం ఇంకా బలహీనమైపోయింది. ఒంట్లో శక్తి లేకుండా పోయింది. నడవలేని స్థితికి చేరుకున్నాను. చివరకు మందులతో లాభం లేదని డాక్టర్లు తేల్చారు. నా ఆరోగ్యం మెరుగుపడాలంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే మార్గమంటూ డాక్టర్లు తేల్చి చెప్పారు. అప్పటికే ఏడ్చి ఏడ్చి కళ్లలో నీళ్లు ఇంకిపోయి, బతుకుపై ఆశ వదిలేసుకున్న నాకు, అమ్మానాన్నలకు ఆ మాట వరంలా అనిపించింది. కానీ ట్రాన్స్ప్లాంటేషన్కి దాదాపు రూ.20 లక్షల ఖర్చు అవుతుంది. సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి మానాన్న రోజువారి కూలీ. నెలంతా కష్టపడితే రూ.6000లకు మించి రాదు. ఇప్పటికే నా ఆస్పత్రి ఖర్చుల కోసమని వాళ్లిద్దరు ఉన్నదంతా అమ్మేశారు. అయినకాడికి అప్పులు తెచ్చారు. నన్ను బతికించుకునేందుకు వాళ్లు చేయాల్సిందంతా చేశారు. సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి ఇప్పుడీ ట్రాన్స్ప్లాంటేషన్కి అవసరమైన డబ్బులను నా తల్లిదండ్రులు సర్థుబాటు చేసే పరిస్థితి లేదు. అప్పుడే మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో గురించి తెలిసింది. మీరు సాయం చేస్తే ఆపరేషన్కి అవసరమైన డబ్బు సర్థుబాటు అవుతుంది. నా ప్రాణాలు నిలబడతాయి. సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి మాయదారి క్యాన్సర్తో రోజురోజుకి నా ఆరోణ్యం క్షీణిస్తోంది. ఒంట్లో శక్తి లేకుండా తగ్గిపోతుంది. కానీ నాకు బతకాలని ఉంది. స్నేహితులతో ఆడుకోవాలని ఉంది. బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం తెచ్చుకుని, మా అమ్మానాన్నలని మంచిగా చూసుకోవాలని ఉంది. అది జరగాలంటే మీ సహకారం అవసరం. నా ఆపరేషన్కి మీవంతు సాయం చేయండి. నా ప్రాణాలు కాపాడండి. (అడ్వర్టోరియల్) సాయం చేయాలనుకే వాళ్లు ఇక్కడ క్లిక్ చేయండి -
పసిబిడ్డ ప్రాణాలకి శాపంగా మారిన పేదరికం
రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం నూరి, ఫరూఖ్ అహ్మదిలది. పెళ్లై చాన్నాళ్లవుతున్నా పిల్లలు లేరనే బాధ వాళ్లని వెంటాడుతూనే ఉంది. దీనికి తోడు కరోనా రూపంలో వచ్చిన లాక్డౌన్ వాళ్లని మరింతగా కుంగదీసింది. ఈ కష్టాల సమయంలో అల్లా దయ చూపినట్టుగా నెల తప్పింది నూరి. పుట్టబోయే బిడ్డ కోసం, అతని బోసి నవ్వుల కోసం ఎదురు చూశారు ఆ దంపతులు. ఆ రోజు రానే వచ్చింది. పురిటి నొప్పులు మొదలవడంతో నూరిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు ఫరూఖ్ అహ్మద్. పంటి బిగువన బాధను భరిస్తూ బిడ్డకు జన్మనిచ్చింది నూరి. ఆస్పత్రిలో నూరి కళ్లు తెరిచి చూసే సరికి నా పక్కన ఉండాల్సిన పసి పిల్లాడు కనిపించలేదు. కానీ, బెడ్ పక్కనే ఆందోళనతో ఉన్న నర్సులు కనిపించారు. ఏమైందని వాళ్లని నిలదీస్తే... ‘ మీ బిడ్డ చాలా బలహీనంగా ఉన్నాడు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. అందుకే ఎన్ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నాం. మీ బిడ్డను, మిమ్మల్నీ ఇప్పుడే డిస్ఛార్జ్ చేయలేం’ అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టరు జరిగిందంతా నూరికి వివరించింది చెప్పింది. సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి ఒకటి, రెండు, మూడు... రోజులు గడుస్తున్నా బిడ్డ ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి రావడం లేదు. ఆస్పత్రి ఖర్చుల కోసం అందినకాడికల్లా అప్పులు చేశారు నూరి,ఫరూఖ్లు. బిడ్డ నార్మల్గా కావాలంటే రోజుల తరబడి ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందివ్వాలని డాక్టర్లు చెప్పారు. దాని కోసం రూ. 18 లక్షల ఖర్చు వస్తుందన్నారు. సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి ఫరూఖ్ పొద్దంతా కష్టపడితేనే రూ. 250 సంపాదించడం కష్టం. అలాంటిది రూ. 18 లక్షలు ఎక్కడి నుంచి తేగలరు ఆ దంపతులు. అలాగని ఊపిరి తీసుకునేందుకు ఆపసోపాలు పడుతున్న పసిబిడ్డను చూస్తూ ఊరుకోలేరు. తమ పేదరికమే పసిబిడ్డ పాలిట శాపమైందంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ సమయంలో మెడికల్ ఎమర్జెన్సీలో ఫండ్ రైజింగ్ చేసే కెట్టో సంస్థ ముందుకు వచ్చింది. నూరి, ఫరూఖ్ల బిడ్డను ఆదుకునేందుకు సాయం చేయండి. సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
అయ్యో చిట్టి తల్లులు.. మీకు ఎంత కష్టమొచ్చింది?
నా పేరు లావణ్య, ఉన్న ఊర్లో ఆస్తులేమీ లేకపోవడంతో మా కుటుంబం హైదరాబాద్కి మారిపోయాం. నా భర్త భూపాల్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉన్నంతలో హాయిగా సాగిపోతున్న మా జీవితంలో మరో ఆనందం చోటు చేసుకుంది. గర్భిణీగా ఉన్న నన్ను పరీక్షించిన డాక్టర్లు కడుపులో కవలలు ఉన్నారని చెప్పారు. ఆ వార్త విన్నప్పటి నుంచి మేము ఇద్దరం రాబోయే పిల్లల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాం. ప్రసవించే తేదీ దగ్గర పడుతున్న కొద్దీ నాలో ఆయాసం, అలసట ఎక్కువయ్యాయి. ఒకరోజు ఉన్నట్టుండి ఒకరోజు ఆయాసం, కడుపులో నొప్పి పెరిగిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే నెలలు నిండకుండానే కవలలైన ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చాను. మా కంటి పాపలను కళ్లారా చూడాలనిపించింది. నా బిడ్డలిద్దరు ఎక్కడా అని డాక్టర్లను అడిగితే పిల్లలు ఇద్దరికీ ఆరోగ్యం బాగా లేదని వాళ్లని ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. నెలలు నిండకుండా పుట్టినందు వల్ల వారి ఆరోగ్యం బాగాలేదని చెప్పారు.. వారిని సర్ఫాక్టంట్ మెకానికల్ వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. వాళ్లిద్దరి ఆరోగ్యం మెరుగవ్వాలంటే కనీరం రెండు నెలల పాటు ఎన్ఐసీయూలో చికిత్స అందివ్వాలని చెప్పారు. సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి కడుపులో నలుసు పడ్డట్టప్పటి నుంచి ప్రసవం వరకు ఆస్పత్రి ఖర్చుల కోసం ఇప్పటికే నా భర్త భూపాల్ రెండు లక్షల వరకు అప్పు చేశాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లల ప్రాణాలు దక్కాలంటే రెండు నెలలు చికిత్స అవసరం. దాని కోసం ఏకంగా రూ. 13,50,000 ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి ఓ వైపు తన మనవరాళ్లు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్న అత్తమామలు మరోవైపు పిల్లల వైద్య చికిత్సకు అవసరమైన డబ్బుల కోసం అలసట అన్నదే లేకుండా తిరుగుతున్న భర్త. ఎక్కడ ప్రయత్నించినా మాకు డబ్బులు సర్థుబాటు కాలేదు. ఇంతలో అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఫండ్ రైజింగ్ చేసే కెటో గురించి తెలిసి వారిని సంప్రదించాం. మా పాప వైద్య చికిత్స ఖర్చుల నిమిత్తం సాయం చేయండి. వారి ప్రాణాలను కాపాడండి. సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
కవలలు పుట్టారన్న ఆనందం.. కానీ అంతలోనే..
నా పేరు సఫీరా.. నా భర్త సేల్స్మ్యాన్గా పని చేసేవాడు. మాకు ఓ ముద్దుల కూతురు కూడా ఉంది. కానీ కరోనా సంక్షోభం కారణంగా నా భర్త ఉద్యోగం పోయింది. ఈ బాధలో ఉన్న మాకు నేను రెండో సారి గర్భవతిని అయ్యానంటూ ఓ తీపి కబురు అందింది. ఆ వార్త వినగానే కష్టాల వెంటనే సంతోషాలు ఉంటాయనే మాటను నమ్మాకు. కానీ అంతలోనే ఊహించనది జరిగింది ? అబార్షన్ తప్పదు ? ప్రెగ్నెంట్ కావడంతో ప్రతీ నెల చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లవాడు నా భర్త. కొంతకాలం తర్వాత నన్ను పరీక్షించిన డాక్టరు నాకో చేదు నిజం చెప్పారు. కడుపులో కవలలు ఉన్నారని, అయితే వారి పరిస్థితి బాగాలేదని అబార్షన్ చేయించుకోకుంటే తల్లి, బిడ్డలకు ప్రమాదమంటూ సూచించారు. పొత్తిళ్లలోనే పసికందులను చిదిమేయాలా లేక అల్లాపై దయ ఉంచి ముందుకు వెళ్లాలా అని మదనపడిపోయాను. చివరకు కష్టాల వెంటే సంతోషాలు ఉంటాయని నమ్ముతూ.. ఆ అల్లాపై భారంపై భారం వేసి అబార్షన్కి ఒప్పుకోలేదు. సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి గండం గడిచింది డాక్టర్లు భయపడినట్టు కాన్పు సందర్భంగా నాకేమీ కాలేదు. కవలలుగా మగ పిల్లలు జన్మించారు. వారిద్దరి బోసి నవ్వులు మాలో మరోసారి సంతోషం నింపాయి. తన తమ్ముళ్లతో ఆడుకునేందుకు వాళ్ల అక్క కూడా ఆస్పత్రికి వచ్చింది. అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకునే తరుణంలో మరోసారి కష్టాలు వెంటాడాయి, సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ డాక్టర్లు సూచించిన దాని కంటే చాలా ముందుగా కవలలు ఇద్దరు నెలలు నిండకుండానే పుట్టారు. దీంతో సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు శ్వాస తీసుకునేందుకు ఇద్దరు పసి పాపాయిలు ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది వారికి ఉన్న సమస్యని రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అని చెప్పారు. ప్రస్తుతం వాళ్లని ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి బిడ్డల ఆరోగ్యం మెరుగవ్వాలంటే కనీసం రెండు నెలలు ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందివ్వాలని డాక్టర్లు చెప్పారు. అందుకు రూ.10 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పారు. సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి చిన్నారుల కోసం ఆ చిన్నారులు ఈ లోకాన్ని చూడాలంటే వైద్య చికిత్సలు చేయించాలి. ఇప్పటికే ఉద్యోగం పోగొట్టుకున్న నా భర్త అంత డబ్బు సర్థుబాటు చేయలేడు. అందుకే మెడికల్ ఎమర్జెన్సీ ఫండ్ రైజింగ్ సంస్థ కెట్టోని సంప్రదించాం. ఊపిరి తీసుకునేందుకు పోరాడుతున్న ఆ చిన్నారులకు సాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. -
‘నా బిడ్డకు ఇప్పుడెలా ఉందో’.. ఆ తల్లి గోడు వినేదెవరు?
గణేశన్, లోగేశ్వరిలది అన్యోన్య జీవితం. భర్త కూలి పని చేసి తెచ్చిన దాంట్లోనే గుట్టుగా సంసారాన్ని నెట్టకొచ్చేది లోగేశ్వరి. ఇద్దరి మధ్య ఎటువంటి కలతలు, కలహాలు లేవు. కానీ వారికి ఉన్న ఏకైక లోటు సంతానం. గతంలో ఓ సారి లోగేశ్వరి ఓ బిడ్డకు జన్మనిచ్చినా.. ఆ పాపకు పుట్టిన రోజే నూరేళ్లు నిండిపోయాయి. భరించలేని నొప్పి రెండోసారి గర్భవతి అయ్యింది లోగేశ్వరి. భార్యని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు గణేశన్. ఈసారైనా తమ ఇంట ముద్దులొలికే చిన్నారి కాలు మోపుతుందనే నమ్మకంతో ఉన్నారు ఆ దంపతులు. ఇంతలో లోగేశ్వరికి 25 వారాలు నిండాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా పొత్తికడుపులో నొప్పులు మొదలయ్యాయి. భర్తను కంగారు పెట్టొద్దని ఆ నొప్పిని పంటి బిగువున భరించింది. కానీ నొప్పి అంతకంతకు పెరగడంతో భర్తను పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. ఏదో ఒకటి చేయమని. బిడ్డ ఎలా ఉందో నొప్పి భరించలేక కళ్లు మూసుకునే ఉంది లోగేశ్వరి. తనకు అంతా తెలుస్తూనే ఉంది. కష్టపడి భర్త ఆస్పత్రికి తీసుకెళ్లడం, చుట్టూ నర్సులు, డాక్టర్లు గుమిగూడి పరీక్షించడం అంతా లీలగా తెలుస్తూనే ఉంది. కానీ ఆమె మనసంతా తన నొప్పిపై కాకుండా లోపల బిడ్డ ఎలా ఉన్నాడో అనే ఆలోచనలతోనే నిండిపోయింది. గుండె ముక్కలైంది లోగేశ్వరి కళ్లు తెరిచి చూసే సరికి ఆమెను నర్సు నవ్వుతూ పలకరించింది. ‘నువ్వు పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చావ్’ అని చెప్పింది. అప్పటి వరకు ఉన్న నొప్పులు, బాధలన్నీ ఆ క్షణంలో లోగేశ్వరి నుంచి మటుమాయం అయ్యాయి. ‘నా బిడ్డ ఎక్కడ చూడాలి అంటూ ఆతృతగా నర్సుని అడిగింది’ లోగేశ్వరి. అయితే ఆమె చెప్పిన మాట వినగానే ఆ తల్లి గుండె మళ్లీ ముక్కలైంది. ఎన్ఐసీయూలో నెలలు నిండకుండానే బిడ్డ పుట్టినందు వల్ల శిశువు ఆరోగ్యం బాగా లేదని. ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని నర్సు చెప్పింది. ఇదే మాట మొదటి సారి డెలివరీ అయినప్పుడు కూడా లోగేశ్వరికి ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. చివరకు ఆ బిడ్డ దక్కకుండా పోయింది. చేయూత కావాలి లోగేశ్వరి, గణేశన్ల చిన్నారి కూతురు అనారోగ్య సమస్యలతో ఎన్ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం కుదుటపడాలంటే చాలా రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందివ్వాలి. ఆస్పత్రి ఖర్చులకే రూ.10 లక్షలు మించి ఖర్చు అవుతుందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అంత ఖర్చు భరించే స్థోమత ఆ పేద తల్లిదండ్రులకు లేదు. అలాగని రెండోసారి పుట్టిన బిడ్డను చూస్తూ చూస్తూ వదులుకోలేరు. అప్పుడే ఫండ్ రైజింగ్ సంస్థ కెట్టోని సంప్రదించారు. లోగేశ్వరి, గణేశన్ల బిడ్డను బతికించాలంటే మన వంతు సాయం అవసరం. సాయం చేయాలనుకునే వారు ఇక్కడ క్లిక్ చేయండి. -
చిన్నారి శ్రీయాన్కి ఎంత కష్టమో !
మా ఆయన పేరు రాజు. వ్యవసాయం చేసే వాడు. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా ఉన్నంతలో బాగానే బతికే చింత లేని చిన్న కుటుంబం మాది. మా సంతోషాన్ని రెట్టింపు చేయడానికా అన్నట్టుగా వచ్చాడు శ్రీయాన్. ముద్దులొలికే శ్రీయాన్ మా ముద్దుల కొడుకు శ్రీయాన్. వాడి బోసినవ్వులతో మా ఇంట ఆనందాలు వెల్లివిరిసేవి. శ్రీయాన్ ఆలనాపాలన చూడటంతోనే నాకు రోజు గడిచిపోయేది. అయితే ఉన్నట్టుండి శ్రీయాన్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం గమనించాను. శ్వాస తీసుకోవడానికి చాలా కష్టపడే వాడు. నెలల పసిబిడ్డకు ఎందుకిలా జరుగుతుందా అనుకునే లోపే ఒక్కసారిగా బిడ్డ నీరసించిపోవడం మొదలైంది. నా గుండెలో దడ మొదలైంది. నేను నా భర్త రాజు బిడ్డను తీసుకుని ఆస్పత్రికి వెళ్లాం. గుండె పగిలింది ఆ యేడు వ్యవసాయంలో వచ్చిన సొమ్ములతో హైదరాబాద్ చేరుకున్నాం. పెద్ద డాక్టర్లను కలిశాం. మా బిడ్డకు అంతా మంచి జరుగుతుందనే అనుకున్నాం. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు చివరకు ఏడాది కూడా నిండని నా బిడ్డకు లార్జ్ మస్కులర్ వెంట్రిక్యూలర్ సెప్టికల్ డిఫెక్ట్ అని చెప్పారు. అర్థం కాలేదు సార్ అడిగితే నీ బిడ్డ గుండెకు రంధ్రం ఉందంటూ చెప్పారు. ఓపెన్ హర్ట్ ఆపరేషన్ చేయాలన్నారు. ఆ ఆపరేషన్కి రూ,.6,00,000 ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ ఆపరేషన్ చేయకుంటే బతుకు గండమే అన్నారు. మొదటి పుట్టిన రోజు జరుపుకోవడం కూడా కష్టమే అన్నారు. సాయం చేయండి ఉన్న కొద్ది పొలంలో వ్యవసాయం చేసుకుంటే గడిచే ఇళ్లు మాది. శ్రీయానే ఇప్పుడు మా ప్రపంచం కానీ. వాడి ఆరోగ్యం బాగాలేదు. వాడు లేకపోతే మాకు బతుకు లేదు. కానీ వాడి ఆపరేషన్కి అవసరమైన డబ్బులు మా దగ్గర లేదు. అప్పుడే మెడికల్ ఫండ్ రైజింగ్ సంస్థ కెట్టోను సంప్రదించాం. మా బిడ్డ ఆపరేషన్కు అవసరమైన డబ్బు సమకూరాలని ఆ దేవుళ్లని మొక్కుకుంటున్నాను. మీరు సహాయం చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి -
పుట్టిన మూడు రోజులకే, ఒళ్లంతా గాయాలు..
కడుపులో బిడ్డం అడ్డం తిరగడంతో బాధ భరించలేకపోతోంది పుష్ప. ఆమెను వెంటనే ఆస్పతత్రికి తీసుకెళ్తున్నాడు ఆమె భర్త శరవణన్. ఆ దంపతులకు ఇంతకు ముందే ఓ బిడ్డ ఉన్నా పుట్టుకతోనే ఒకే కిడ్నీకి కలిగి ఉంది. దీంతో రోగనిరోధకశక్తి తక్కువగా ఉండి దినదిన గండంగా ఆ బిడ్డ బతుకుతుంది. ఇప్పుడో రెండో బిడ్డ భూమి మీదకు రాకుండానే తల్లి కడుపులో ఆపసోపాలు పడుతోంది. మరోవైపు పుట్టబోయే బిడ్డకు ఏమీ కావొద్దని దేవుళ్లను మొక్కుకుంటున్నాడు శరవణన్. ఇంతలో ఆస్పత్రి వచ్చేసింది. పుష్సను పరిశీలించిన డాక్టర్లకు పరిస్థితి అర్థమైంది. ఏ మాత్రం ఆలస్యం చేసినా తల్లిబిడ్డల ప్రాణాలకు ప్రమాదమని గ్రహించారు. వెంటనే సీ సెక్షన్ చేసి పుష్పకు పురుడు పోశారు. పుష్ప, శరవణన్ దంపతులకు మలి కాన్పులో ఆడపిల్ల కలిగింది. అయితే వారికి ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఆ పసిపాప శరీరం పెలుసుగా మారుతూ నీలి రంగులోకి మారడం మొదలైంది, కంగారు పడిన తల్లిదండడ్రులు డాక్టర్లను పిలిచారు. డొనేట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి నెలలు నిండకుండానే పుట్టినందు వల్ల పుష్ప కూతురికి అరుదైన పెరినాటల్ ఆస్ఫైక్సియా అనే వ్యాధి వచ్చినట్టు డాక్టర్లు తేల్చారు. దీంతో పాప శరీరం వెనువెంటనే పెలుసుగా మారిపోతుంది. ఒళ్లంతా గాయాలు అయినట్టుగా నొప్పి పెడుతోంది. ఆ బాధ భరించలేక చిన్నారి గుక్క పట్టి ఏడవని క్షణం లేదు. ఆ బిడ్డను కష్టాన్ని చూసి పుష్ప, శరవణన్లకు కన్నీరే మిగిలింది. డొనేట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి పాపాను నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పాప ఆరోగ్యం బాగయ్యే వరకు చికిత్స అందివ్వాలంటే ఎనిమిది లక్షల రూపాయల వరకు ఖర్చు వస్తుందని డాక్టర్లు చెప్పారు. కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న శరవణన్ ఆ డబ్బు సర్థుబాటు చేయలేనని తెలుసు. మరోవైపు కన్న కూతురి బాధను చూసి ఉండలేకపోతున్నారు శవరణన్, పుష్పలు. దీంతో పాప ఆరోగ్య ఖర్చుల కొరకు ఫండ్ రైజింగ్ సంస్థ కెట్టోను సంప్రదించారు. పుష్ప, శరవణన్ల చిన్నారి పాప తిరిగి సాధారణ స్థితికి చేరుకోవాలంటే మీ వంతు సాయాన్ని కెట్టో ద్వారా అందివ్వగలరు. డొనేట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి డొనేట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి -
మీ గుండెకు ‘మంచి’ చేసే వంట నూనె
రోజు మీరు ఉపయోగించే వంటనూనె మీ ఆరోగ్యానికి మంచిదేనా? మీ గుండెకు ఎలాంటి మేలు చేస్తుందో తెలుసా ? ఆరోగ్యాన్ని కాపాడుతూ గుండెకు మేలు చేయడంలో రైస్బ్రాన్ వంట నూనెలు ముందున్నాయని పలు పరిశోధనల్లో తేలింది. శరీరంలో కొలెస్ట్రాల్ సమతుల్యత సాధించడంలో రైస్బ్రాన్ ఆయిల్ ఎంతగానో ఉపయోగపడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)తో పాటు అమెరికా హర్ట్ అసోసియేషన్లు ఇప్పటికే సూచించాయి. కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది చుడటానికి చక్కని రంగులో కనిపించే రైస్బ్రాన్ ఆయిల్ వంటకు ఎంతో బాగుంటుంది. ఇందులో నాచురల్ యాంటీఆక్సిడెంట్ అయిన ఒరిజనోల్ పుష్కలంగా లభిస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. దేశీయంగా తయారయ్యే రైస్బ్రాన్ ఆయిల్తో ఎన్నో ఉపయోగాలు ఉన్నప్పటికీ వాడకం మాత్రం తక్కువగానే ఉంది. బియ్యపు పొట్టు నుంచి రైస్బ్రాన్ ఆయిల్ అంటే బియ్యంలోని పోషక పదార్థాల నుంచి నూనెను సేకరిస్తారనే అపోహ ఉంది. కానీ వాస్తవంలో అది నిజం కాదు. బియ్యం గింజ చుట్టూ ఉండే పొట్టు నుంచి ఆయిల్ని సేకరిస్తారు. ఈ బ్రౌన్ కలర్ పొట్టు వల్లనే బ్రౌన్ రైస్కు అనేక పోషక గుణాలు కలిగాయి. సాధారణ పాలిష్డ్ రైసుతో పోల్చితే బ్రౌన్ రైస్ ఎంతో మేలనే విషయం మనందరికీ తెలిసిందే. బియ్యపు పొట్టుకి ఉన్న ఔషధ గుణాలన్ని కలిసిన ఫ్రీడమ్ రైస్బ్రాన్ ఆయిల్ని మార్కెట్లో అందుబాటులో ఉంది. మ్యాజిక్ చేసే ఒరిజనోల్ గోధుమ రంగులో ఉండే బియ్యపు పొట్టు, ఒరిజనోల్ అనే సూక్ష్మమైన ఔషధ గుణాన్ని కలిగి ఉంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి ఒరిజనోల్ అవసరమని ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) సూచించింది. ఫ్రీడమ్ రిఫైన్డ్ రైస్బ్రాన్ ఆయిల్లో 10,000 ప్లస్ పీపీఎం ఆఫ్ ఓరిజనోల్ ఉంటుంది. ఇది సహాజమైన యాంటాక్సిడెంట్గా పని చేస్తూ శరీరంలోని కొలెస్ట్రాల్ని నియంత్రణలో ఉంచుతుంది. విటమిన్ల సమాహారం రైస్బ్రాన్ ఆయిల్లో మోనో ఆన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (ముఫా), ఒమెగా-6 పాలి అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (పుఫా)లు ఉన్నాయి. వీటి వల్ల శరీరంలో ఫ్యాట్ ప్రొఫైల్, టోకోఫెరోల్స్, టోకోట్రైనోల్స్ వంటి యాంటియాక్సిడెంట్లన్లు బ్యాలెన్స్ చేస్తోంది. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని రక్షించడంలో తోడ్పడుతాయి. అంతేకాదు రైస్బ్రాన్ ఆయిల్లో విటమిన్ ఏ, డీలు కూడా ఉన్నాయి. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి అవసరమైన అన్ని సుగుణాలతో ఫ్రీడమ్ రైస్బ్రాన్ ఆయిల్ మార్కెట్లో అందుబాటులో ఉంది, డీప్ ఫ్రైకి అనుకూలం భారతీయ వంటలకు అనువుగా దాదాపు 232 సెల్సియస్ డిగ్రీల దగ్గర కూడా రైస్బ్రాన్ అయిల్ వంటకు అనుగుణంగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత దగ్గర డీప్ ఫ్రై సాధ్యమవుతుంది. దీనివల్ల అప్పుడప్పుడు వేపుళ్లు తింటూ జిహ్యా చాపల్యాన్ని సంతృప్తి పరుస్తూనే ఆరోగ్యాన్ని కాపడుకునేందుకు రైస్బ్రాన్ ఆయిల్ అనువుగా ఉంటుంది. అంతేకాదు వండినప్పుడు ఆహార పదార్థాలు రైస్బ్రాన్ ఆయిల్ను తక్కువగా శోచించుకుంటాయి. రైస్బ్రాన్ ఆయిల్కి ఉన్న మరో మంచి లక్షణం ఇది. కాస్మోటిక్స్ తయారీలో రైస్బ్రాన్ ఆయిల్కి ఇన్ని సుగుణాలు ఉండటం వల్లే సౌందర్య ఉత్పత్తుల తయారీలో రైస్బ్రాన్ ఆయిల్ని విరివిగా ఉపయోగిస్తుంటారు. మనం నిత్య జీవితంలో ఉపయోగించే సన్స్క్రీన్ లోషన్, డే క్రీముల్లో రైస్బ్రాన్ నుంచి తీసిన పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం రైస్బ్రాన్ ఆయిల్తో ఎన్నో ఉపయోగాలు ఉండటంతో ఎంతో మంది భారతీయులు ఇతర కుకింగ్ ఆయిల్స్కి బదులుగా రైస్బ్రాన్ ఆయిల్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఆరోగ్యమే మహా భాగ్యం అని చెప్పినట్టు రైస్బ్రాన్ ఆయిల్ ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకుంటే ఆస్పత్రుల చుట్టూ తిరిగే శ్రమ తగ్గుతుంది, వైద్య ఖర్చులు తప్పుతాయి. అన్నింటికీ మించి రోగాల బారిన పడకుండా ఉంటాం.(అడ్వర్టోరియల్) -
కొత్త టెక్నాలజీతో వాటర్ ప్రూఫింగ్ చేయండిలా..
సొంతింటి కలలకు వాటర్ లీకేజీ సమస్యలు. వాటర్ లీకేజీ, సీపేజీలతో పాడవుతున్న ఫాల్స్ సీలింగ్. లీకేజీ సమస్యల కారణంగా దెబ్బతింటున్న గోడల నాణ్యత. వాటర్ ప్రూఫింగ్తో లీకేజీ సమస్యలకు చెక్. మార్కెట్లో అందుబాటులో వాటర్ ప్రూఫ్ సొల్యూషన్స్. హైదరాబాద్ : సొంత ఇళ్లు అనేది మధ్య తరగతి ప్రజల కలల సౌధం. నెలనెల పొదుపు చేసో లేదా హోం లోన్లు తీసుకునో చెమటోడ్చి ఇంటిని నిర్మించుకుంటారు. అంతేకాదు లక్షలు వెచ్చించి ఇంటిలోపల ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటారు. ఇంటికి వచ్చిన గెస్టుల అభినందనలు అందుకునేలా నేటికి ట్రెండ్కి తగ్గట్టు ఫాల్స్ సీలింగ్ కూడా చేయిస్తున్నారు. అయితే వాతావరణ మార్పులు, చిన్న చిన్న లోపాల కారణంగా వర్షకాలం వచ్చిందంటే చాలు చినుకు పడితే కొత్త సమస్యలు తలెత్తుతుంటాయి. సాధారణంగా రూఫ్ వాలుగా కాకుండా చదునుగా ఉండే విధంగానే ఎక్కువ మంది ఇళ్లను నిర్మిస్తారు. రూఫ్ చదునుగా ఉండటం వల్ల అక్కడక్కడ నీరు నిలిచిపోయి సీపేజ్లు వస్తుంటాయి. పైగా ఎండ, చలి, వానల కారణంగా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల లీకేజీలు ఏర్పడుతుంటాయి. వానాకాలంలో వర్షకాలం వస్తే లీకేజీలు ఉన్న ఇళ్లలో పై కప్పు నుంచి నీరు కురవడం, చెమ్మ రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. లక్షలు వెచ్చించి కట్టుకున్న ఇంటికి , వాటర్ లీకేజీలు ఇబ్బంది పెడతాయి. ఇక ఇంటి పైకప్పుతో పాటు గోడలు కూడా చెమ్మ వస్తూ ఉంటుంది. ఈ చెమ్మ రావడం వల్ల ఇంటి గోడల ధృడత్వం దెబ్బతినడంతో పాటు ఎంతో ముచ్చటపడి ఇంటిలోపలి వైపు చేసుకున్న ఇంటీరియర్ కూడా పాడైతోంది. ఫాల్స్ సీలింగ్కి మరకలు కూడా వస్తుంటాయి. ఈ సమస్యలకు చెక్పెట్టడం ఇప్పుడు ఎంతో ఈజీ. వాటర్ ప్రూఫింగ్ ఇంటి పైకప్పు నుంచి లీకేజీ, చెమ్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందస్తుగా వాటర్ ప్రూఫింగ్ చేయించడం ఉత్తమం. గతంలో వాటర్ ప్రూఫింగ్ చేయాంటే అయితే మోర్టారు సున్నం వేయడం లేదంటే డాంబర్ షీట్లు పరిచేయడం అనే పద్దతులే అందుబాటులో ఉండేవి. అయితే వీటి మన్నిక తక్కువ కావడంతో సమస్య మళ్లీ తిరగబెడుతుంది. ఈ సమస్యకు తెర దించుతూ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అధునాతన వాటర్ ప్రూఫింగ్ పద్దతులు అందుబాటులోకి వచ్చాయి, గోడలకు పెయింట్ వేసినంత సుళువుగా వాటర్ ప్రూఫింగ్ చేసుకోవచ్చు. తద్వారా వాటర్ లీకేజీ సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. రూఫ్ వాటర్ ప్రూఫింగ్ సిమెంట్కు కొన్ని రసాయనాల మిశ్రమాలను కలిపి, కొత్త రకం వాటర్ ప్రూఫింగ్ పద్దతులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇంటి పైకప్పుకు వేయడం ద్వారా లీకేజీ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అయితే రసాయనాల నాణ్యతపై ఆధారపడి ఈ ప్రూఫింగ్ మన్నిక ఉంటుంది. ముఖ్యంగా ఆక్రిలిక్ రసాయనం కలిపిన వాటర్ ప్రూఫ్ సిమెంట్ తో ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. ఇక ఏషియన్ పెయింట్ అయితే ఆక్రిలిక్ రసాయనంతో పాటు ‘ఫైబర్’ కంటెంట్తో కూడిన సిమెంట్ని రూపొందించింది. వీటిని డాంప్ ప్రూఫ్, డాంప్ ప్రూఫ్ ఆల్ట్రా పేరుతో వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్స్గా అందిస్తోంది. పైగా వీటితో వాటర్ ప్రూఫింగ్ చేసుకోవడం చాలా సులువు. ఇదీ పద్దతి ముందుగా టెర్రస్ లేదా ఇంటి పైకప్పు వెలుపలి భాగాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత పగుళ్లు, గ్యాప్లు వచ్చిన చోటంతా ఆక్రిల్ మ్యాక్స్ క్రాక్ సీల్తో పూడ్చేయాలి. అప్పటికే ఏదైనా పుట్టీ, లేదా పెయింట్ వేసి ఉంటే దాన్ని కూడా తొలగించాలి. ఆ తర్వాత మొదటి కోటింగ్గా డాంప్ప్రూఫ్ / డాంప్ప్రూఫ్ ఆల్ట్రా లాంటి వాటర్ ప్రూఫింగ్ సొల్యుషన్ని ఒక లేయర్గా వేయాలి. ఆ కోటింగ్ని 4 నుంచి 6 గంటల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత డాంప్ప్రూఫ్ అంచుల చుట్టూ రూఫ్ టేప్ని వేయాలి. మరోసారి రెండో కోటింగ్గా డాంప్ప్రూఫ్ / డాంప్ప్రూఫ్ ఆల్ట్రా వాటర్ ప్రూఫింగ్ సొల్యుషన్ వేయాలి. మరోసారి 4 నుంచి 6 గంటల పాటు ఆరనివ్వాలి. ఇలా చేయడం ద్వారా పదేళ్ల పాటు వాటర్ లీకేజీ సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. ఏసియన్ పెయింట్స్ అయితే ఏకంగా వారంటీనే అందిస్తోంది. (Advertorial) మరిన్ని వివరాల కోసం : Asian Paints Water Proofing Solutions -
ఉత్కంఠ రేపుతున్న ‘లోకీ’ గాడ్ ఆఫ్ మిస్చీఫ్
హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో డిస్నీ+ హాట్స్టార్ విఐపి(Disney+ Hotstar VIP)లో విడుదల అవుతున్న ‘‘గాడ్ ఆఫ్ మిస్చీఫ్’’ సిరీస్లో ‘లోకి’ కంటే ముందుగా అతడి ప్రయాణం గురించి తెలుసుకుందాం. థోర్ సోదరుడు, గాడ్ ఆఫ్ మిస్చీఫ్, ‘ప్రతి-నాయకుడు’- లోకి ఇలా చాలా ఏళ్ల నుంచి వేర్వేరు పేర్లతో పిలిచినా, ఇప్పటివరకు ‘సిరీస్ ఫ్రమ్ మార్వెల్’లో అతని రోలర్ కోస్టర్ ప్రయాణం గురించి చాలామందికి తెలియదు. అతను ఇప్పుడు తన సొంత సిరీస్ లోకి ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఇదంతా అస్గార్డ్ను తదుపరి రాజుగా థోర్ ఎంచుకున్నప్పటి నుంచి కథ మొదలవుతుంది. దీనిపై ఇప్పటికే కోపంగా ఉన్న లోకి, తాను ఫ్రాస్ట్ జెయింట్స్ లాఫీ మరియు అస్గార్డ్ రాజులకు అక్రమ సంతానాన్ని అని తెలుసుకోవడంతో మరింత రగిలిపోతూ ఉంటాడు. ఉత్కంఠ రేపే.. క్రాస్-టైమ్లైన్, రియాలిటీ-బెండింగ్, యాక్షన్-ప్యాక్డ్ అడ్వెంచర్ కోసం గాడ్ ఆఫ్ మిస్చీఫ్ను తప్పక వీక్షించండి. లోకీ ఇప్పుడు డిస్నీ+ హాట్స్టార్లో ప్రసారమవుతోంది. డిస్నీ+ హాట్స్టార్ ప్రీమియం(Disney+ Hotstar Premium)లో ఇంగ్లీషులో లోకి చూడండి. హిందీ, తెలుగు మరియు తమిళ ప్రేక్షకులు, దీన్ని మీ కోసం ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకు వచ్చిన - డిస్నీ+ హాట్స్టార్ విఐపి(Disney+ Hotstar VIP)లో చూడండి. అతని ప్రయాణంలో ఇప్పటివరకు ఒక మైలురాయి సంఘటనగా ఉన్న వాటిలో థానోస్ కోసం S.H.I.E.L.D నుంచి టెస్రాక్ట్ను దొంగిలించి తరువాత, అతను న్యూయార్క్ నగరంలో ఒక వార్మ్హోల్ తెరిచి, చిటౌరిని భూమిపైకి దండయాత్రకు పంపిస్తాడు. ఆ పరిస్థితుల నుంచి ఎవెంజర్స్ కాపాడినప్పటికీ, లోకిని అస్గార్డ్ నేరుగా జైలుకు పంపిస్తాడు. ఇప్పటివరకు ఇతను ఆరు సినిమాలలో కనిపించగా, ఇప్పుడు లోకి తన సోదరుని జట్టులో థోర్: ది డార్క్ వరల్డ్లో కనిపిస్తున్నాడు. డార్క్ ఎల్వ్స్ను ఓడించేందుకు వారు జట్టుకట్టారని భావించవచ్చు. తన ప్రత్యామ్నాయ పేరును నిజం చేసేలా, గాడ్ ఆఫ్ మిస్చీఫ్ తాను మరణించినట్లు అందరినీ నమ్మించాడు. ఓడిన్లా నటించి, అస్గార్డ్ను రాజుగా పట్టాభిషేకం చేయవచ్చని భావించాడు. థార్: రాగ్నరోక్ వీక్షిస్తే, లోకి తాను ఎవరో తనంతట తానే బయటపెట్టుకోవలసి వచ్చింది. దీనితో అతను తన సోదరి హేలాను ఓడించేందుకు థోర్తో జత కడతాడు. ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్లో థానోస్ చేతిలో లోకి చంపబడినప్పటికీ ఎవెంజర్స్: ఎండ్గేమ్లో థానోస్తో పోరాడటానికి అవెంజర్స్ తిరిగి కాలంలో వెనక్కు వెళ్లినప్పుడు, అతను టెస్రాక్ట్ను తిరిగి పొందడంతో పాటు, వారి కస్టడీ నుంచి తప్పించుకుంటాడు. మొండి పట్టుదల మరియు ఊహించసాధ్యం కాని తన ట్రేడ్ మార్క్ లక్షణాలతో, త్వరలో మీకు నచ్చిన భాషలో విడుదల అవుతున్న లోకి కోసం గాడ్ ఆఫ్ మిస్చీఫ్ ఏం చేశాడో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి. మీకు ఇష్టమైన మార్వెల్స్ సూపర్ హీరోస్కు చెందిన అన్ని టైటిల్స్ను మరియు యాంటీ-హీరో లోకిని హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో లోకి సిరీస్ విడుదల కాకమునుపే డిస్నీ+హాట్స్టార్ విఐపి(Disney+ Hotstar VIP)లో మాత్రమే వీక్షించండి. (Advertorial) -
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.. నీలం రంగులోకి చిన్నారి శరీరం
అభిమన్యు బోసినవ్వులతో వెలిగిపోతున్న ఆ ఇంట ఒక్కసారిగా విషాదం అలుముకుంది. చిన్నారి రాకతో ఆ ఇంట ఆనందం వెల్లివెరిసింది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఓ రోజు అతని శరీరం క్రమంగా నీలం రంగులోకి మారిపోతుండటంతో ఆ తల్లిదండ్రులు షాకయ్యారు. వెంటనే వైద్యులను సంప్రదించగా వారు చెప్పిన నిజం తెలిసి గుండె పగిలేలా రోదిస్తున్నారు. తీవ్రమైన టెట్రాలజీ ఆఫ్ ఫాలోట్, పల్మనరీ స్టెనోసిస్ అనే వ్యాధితో చిన్నారి బాధపడుతున్నాడని వైద్యులు నిర్థారించారు. చిన్నారి పుట్టినప్పటి నుంచే గుండె సంబంధింత సమస్యలతో బాధపడుతున్నాడని, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు తెలిపారు. అయితే ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ) చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. సంవత్సరం క్రితమే అభిమన్యు మా జీవితాల్లోకి వచ్చాడు. అతని రాకతోనే ఎన్నో వెలుగులు తెచ్చాడు. ఆ బోసినవ్వులతో ఎంతో చక్కగా సాగిపోతున్న మా జీవితాల్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. తల్లిదండ్రులు కాబోతున్నాం అని ఎంత సంతోషించామో ఇప్పటికీ గుర్తు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు కొనసాగలేదు. నా బిడ్డ కొన్ని రోజుల నుంచి జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. సాధారణంగా అందరు పిల్లల్లో ఉండేదే అనుకున్నాం. కానీ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటం, క్రమంగా శరీరం నీలం రంగులోకి మారుతుండటంతో చాలా భయపడుతూనే హాస్పిటల్కి వెళ్లాం. అప్పుడు రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు నా చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్నాడని చెప్పారు. వెంటనే బాబుకు చికిత్స చేయాలని లేదంటే ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు చెప్పారు. ఈ ట్రీట్మెంట్ మొత్తానికి దాదాపు 10లక్షల రూపాయలు అవుతుందని డాక్టర్లు చెప్పారు. నా భర్త కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తారు. కానీ ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా పనులు లేక కుటుంబ పోషణే జటిలమైపోయింది. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. అభిమన్యుకు మా పేదరికం కారణంగా ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలదు’. దయచేసి మా బిడ్డను కాపాడండి. నా అభిమన్యుకు ప్రాణ భిక్ష పెట్టండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా ఆర్థికంగా చితికిపోయిన ఎంతో మందికి సహాయం అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్తో కొలాబరేట్ అయ్యి డబ్బులు లేని వారెందరికో సోషల్ మీడియా ద్వారా ఫండింగ్ చేసి చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) -
పెళ్లయిన ఐదేళ్లకి మిథున్ పుట్టాడు..కానీ అంతలోనే..
పిల్లల కోసం ఎంతోకాలం ఆ దంపతులు ఎదురుచూశారు. ఆ బోసినవ్వులు తమ ఇంట్లో ఎప్పుడు వింటామా అని ఆశగా ఆ దేవుడిని వేడుకున్నారు. ఫలితంగా పెళ్లయిన ఐదేళ్లకు వారి కోరిక నెరవేరింది. అయితే ఆ అదృష్టం ఎంతోకాలం నిలవలేదు. ఓరోజు వైద్యులను సంప్రదించగా..రక్తపరీక్షల అనంతరం గుండె పగిలే నిజాన్ని వినాల్సి వచ్చింది. చిన్నారి మిథున్కి క్యాన్సర్ సోకిందని, వెంటనే వైద్యం అందించకపోతే చనిపోతాడని వైద్యులు నిర్థారించారు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ) చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. నేను శివానంద్ను పెళ్లి చేసుకున్నాక అందరి ఆడపిల్లలానే పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆ బోసినవ్వులు మా ఇంట్లో ఎప్పుడు వస్తాయా అని ఆశగా ఎదురుచూశాను . కానీ దురదృష్టవశాత్తూ నేను అనుకున్నట్లు జరగలేదు. పిల్లల కోసం ఎన్నో దేవుళ్లకి ముడుపు కట్టాను, డాక్టర్లను సైతం సంప్రదించాను. ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ఇక ఏ దేవుడు కరుణించాడో కానీ నా నిరీక్షణకు తెరపడింది. ఎంతకాలం నుంచో ఎదురుచూస్తున్న నా కల నెరవేరింది. నేను తల్లిని కాబోతున్నాను అని తెలిసి ఎంతో మురిసిపోయాను. ఇక పుట్టబోయే బిడ్డ కోసం డబ్బు కూడా ఆదా చేయడం ప్రారంభించాను. పెళ్లయిన 5ఏళ్లకు తల్లి మాధుర్యం ఎలా ఉంటుందో అనుభవించాను. ఇక జీవితంలో అన్నీ వెలుగులే అనుకున్న సమయంలో ఊహించని ఉపద్రవం వచ్చింది. నా చిన్నారి మిథున్ పుట్టి ఓ ఏడాది గడిచాక అర్థమయ్యింది మా అనందాలకు అడ్డుపడిందని. బాబుకు శరీరం కింది భాగంలో వాపు ఉందని గమనించాను. అదే తగ్గిపోతుందులే అని కొన్ని రోజులు వేచిచూశాను. అయితే అది తగ్గకపోగా మరింత ఎక్కువైంది. నొప్పితో నా బిడ్డ అల్లాడిపోతుంటే ఎంతకైనా మంచిదని డాక్టర్ని సంప్రదించాం. అయితే నా బిడ్డకు క్యాన్సర్ సోకిందన్న నిజం తెలిసి గుండె పగిలిపోయింది. వెంటనే బాబుకు చికిత్స చేయాలని లేదంటే ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు చెప్పారు. ఈ ట్రీట్మెంట్ మొత్తానికి దాదాపు 7-8లక్షల రూపాయలు అవుతుందని డాక్టర్లు చెప్పారు. లాక్డాన్ కారణంగా నా భర్త శివానంద్ ఉద్యోగం పోయింది. ప్రస్తుతం నేనే ఇళ్లలో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. మేం దాచుకున్న డబ్బులన్నీ మిధున్ ట్రీట్మెంట్ కోసం వాడేశాము. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. రియాన్స్కు మా పేదరికం కారణంగా ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలదు’. దయచేసి మా బిడ్డను కాపాడండి. నా మిథున్కు ప్రాణ భిక్ష పెట్టండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా ఆర్థికంగా చితికిపోయిన ఎంతో మందికి సహాయం అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్తో కొలాబరేట్ అయ్యి డబ్బులు లేని వారెందరికో సోషల్ మీడియా ద్వారా ఫండింగ్ చేసి చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) -
ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేస్తోన్న యువ బృందం
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఆక్సిజన్కు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రాణవాయువు కోసం పలువురు సోషల్ మీడియా వేదికగా విన్నవిస్తున్నారు. ఇలాంటి కష్టతర పరిస్థితుల్లో 250 మంది సభ్యులున్న ఓ యువ బృందం మిషన్-ఆక్సిజన్ పేరుతో నిధుల సేకరణ చేస్తోంది. అలా సేకరించిన డబ్బులతో దేశ వ్యాపంగా ఉన్న ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేస్తోంది. ఆస్పత్రుల్లో సరిపడా పడకల్లేక.. ఆక్సీజన్ సిలిండర్లు లేక కరోనా బాధితులు పడుతున్న వెతలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి వారికి అండగా నిలబడుతున్న 'మిషన్-ఆక్సిజన్' గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. మేం ఈ మిషన్ను ప్రారంభించేనాటికి 100 ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేయాలనుకున్నాం. సోషల్ మీడియా ద్వారా వెంటనే దానికి నిధులు సేకరించాం. అయితే మేం ఊహించిన దాని కంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మేం ఇది ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆక్సిజన్ సిలిండర్లు కావాలని కొన్నివేల వినతులు వచ్చాయి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ ఇలా సామాజికి మాధ్యమాలను ఉపగయోగించుకొని ఫండింగ్ చేపట్టాం. దాదాపు 3900 సిలిండర్లను తక్షణ సాయం కింద చైనా నుంచి తెప్పిచ్చాం. ఇప్పటికే వివిధ ఆసుపత్రులకు వీటిని పంపిస్తున్నాం. మేం ప్రారంభించిన ఈ మిషన్ 100 శాతం లాభాపేక్షలేని, ఓ స్వచ్ఛంద సంస్థ మాత్రమే. ఇప్పటికే సచిన్ టెండూల్కర్ సహా పలువురు ప్రముఖులు తమ వంతుగా ముందుకు వచ్చి సహాయం చేశారు. ఏప్రిల్ 29న ప్రారంభించిన ఈ మిషన్ ద్వారా ఇప్పటికే 15కోట్ల నిధులను సేకరించి వాటి ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను వివిధ ఆసుపత్రులకు అందించగలిగాం. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు మా సేవలు అందిస్తున్నాం. ఇందుకోసం డీజీ, బిఎస్ఎఫ్, మేజర్ జనరల్ (హెచ్క్యూ), ఇండియన్ ఆర్మీ, ఛైర్మన్ ఇఎస్ఐసి, డైరెక్టర్లు /మెడికల్ సూపరింటెండెంట్లు సహా వివిధ ప్రభుత్వ అధికారులతో మేం నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. నిజంగా అవసరం ఉన్న చోట ప్రభుత్వ అధికారులతోనూ అందుకు తగ్గ వాస్తవాలు తెలుసుకొని పూర్తి పారదర్శకతతో దీన్ని నిర్వహిస్తున్నాం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో చాలామంది ఆక్సిజన్ సిలిండర్లు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. వారందరికీ మా మిషన్ ద్వారా మీరు సహాయం చేయగలరా? మీరు అందించే చిన్న సహాయం అయినా ఎంతో మంది ప్రాణాలను నిలబెబుతుంది. గూగుల్ పే లేదా ఏదైనా డిజిటల్ చెల్లింపుల ద్వారా మీరు మాకు ఫండ్స్ పంపొచ్చు. పూర్తి వివరాలు మీ ముందు ఉంచుతున్నాం. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ సహా మా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు మీరు నేరుగా అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇది పూర్తి పారదర్శకతతో, నిస్వార్థంగా చేస్తోన్న ఓ ఉద్యోమం. ఇందులో మీరు కూడా భాగస్వాములు అవుతారా? ప్రాణ వాయువు కోసం అల్లాడిపోతున్న ప్రాణాలను మీ వంతు సహాయం చేసి రక్షించగలరా? మీరు ఇవ్వాలనుకునే ఫండింగ్ను డైరెక్ట్ క్యూఆర్ స్కాన్ ద్వారా మాకు పంపొచ్చు. -
శ్వేతను బతికించండి
సాక్షి, హైదరాబాద్: అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతి ప్రాణాలు కాపాడుకునేందుకు దాతల సహాయం కోసం ఎదురు చూస్తోంది. తన కుమార్తె ఆరోగ్యం మెరుగుపడేందుకు సాయం చేయాలని ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎ. శ్వేత అనే యువతి తీవ్ర రక్త స్రావంతో బాధ పడుతూ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన కూతురి వైద్యానికి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చువవుతాయని, తమ వద్ద అంత డబ్బులేదని శ్వేత తండ్రి రమేశ్ తెలిపారు. దాతలు సహాయం చేస్తే తన కుమార్తె ఆరోగ్యం బాగవుతుందని ఆయన వేడుకుంటున్నారు. ఇంపాక్ట్గురు స్వచ్ఛంద సంస్ధ సహాయంతో దాతల నుంచి సాయం అర్ధిస్తున్నారు. కాలేయానికి రక్తం సరఫరా చేసే నాళాల్లో పెద్ద సమస్య ఏర్పడిందని, వెంటనే శస్త్ర చికిత్స చేయాలని శ్వేతకు వైద్యం అందిస్తున్న డాక్టర్ శివచరణ్ తెలిపారు. ఆపరేషన్కు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతామయని.. తమ వైద్యులంతా కలిసి కొంత మొత్తం సేకరించామని వెల్లడించారు. ఆస్పత్రి వర్గాలు కూడా సహరిస్తున్నాయని చెప్పారు. శ్వేత సంపూర్ణ ఆరోగ్య కోసం సహాయం చేయలనుకునే వారు ఇక్కడ క్లిక్ చేయండి -
అప్పుల చెల్లింపునకు ఇన్స్టంట్ పర్సనల్ లోన్ సాయం
కాలక్రమంలో మీ జీవితంలో బాధ్యతలు హఠాత్తుగా పెరిగిపోతాయి. అద్దె, యుటిలిటిలు, ఇన్సురెన్స్, కారు చెల్లింపుల ఖర్చులతో పాటు స్కూల్ ఫీజులు, మెడికల్ బిల్లులు, ఉద్యోగుల జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. వీటికి తోడు రకరకాల క్రెడిట్ కార్డులపై ఉన్న అప్పులు, దీర్ఘకాలిక రుణాలు, ఇవన్నీ మీ నెల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఈ ఖర్చులు పెరిగిపోతాయి. అవి మీ నెలవారీ బడ్జెటుకు లోబడి ఉన్నా వాటిని ట్రాక్ చేయడం కష్టంగా మారుతుంది. ఒక్క పేమెంట్ మిస్ అయిన అది మీ క్రెడిట్ స్కోర్ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాంటి సమయాల్లో ఇన్స్టంట్ పర్సనల్ లోన్ సాయపడుతుంది. ఇన్స్టంట్ పర్సనల్ లోన్ అంటే ఏంటి? చాలా ఆర్థిక సంస్థలు ముందస్తు ఆమోదిత లోన్స్ అందిస్తుంటాయి. వీటికి డాక్యుమెంటేషన్ చాలా తక్కువుంటుంది, అప్రూవల్ కూడా 24 గంటల్లో వస్తుంది. ఆ రుణ మొత్తాలు గణనీయంగా ఉంటాయి, వాటి చెల్లింపు కూడా ఒక నిర్ణీత గడువులోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాంటి లోన్ ను ఎంచుకోవడం ద్వారా స్వల్పకాలంలో మీ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు. అన్ని బకాయిలు సకాలంలో చెల్లించవచ్చు, ప్రతీ నెలా ఒక సింగిల్ ఈఎంఐ చెల్లింపుపై దృష్టి సారిస్తే సరిపోతుంది. పర్సనల్ లోన్ ఎటువంటి సమయాలలో తీసుకోవాలి? పర్సనల్ లోన్ పై వడ్డీ రేటు క్రెడిట్ కార్డులతో పోల్చితే చాలా తక్కువుంటుంది. కాబట్టి పర్సనల్ లోన్ తీసుకొని మీ క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించవచ్చు. తద్వారా వడ్డీ రూపంలో పెద్ద మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. అంతే కాదు మీరు చెల్లిస్తున్న ఎక్కువ వడ్డీరేటు కలిగిన రుణాలను కూడా ఈ విధానంలో తిరిగి చెల్లించవచ్చు. అప్పులన్నీ తీర్చడానికి పర్సనల్ లోన్ బెస్ట్ అనేక ఈఎంఐలు చూసుకోవడం, వాటి వడ్డీ రేట్లు, పేమెంట్ చేయాల్సిన తేదీలు గుర్తుంచుకోవడం, పొరపాట్లు జరగకుండా చూసుకోవడం చాలా కష్టసాధ్యమైన పని. లెక్కల్లో చిన్న తప్పు పేమెంట్ డీఫాల్ట్కు దారి తీయడమే కాదు పెనాల్టీలు, చక్రవడ్డీల చెల్లింపుతో పాటు కొన్ని సందర్భాల్లో మీ క్రెడిట్ స్కోర్ను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. అలాంటి సందర్భాల్లో ఒక ఇన్స్టంట్ పర్సనల్ లోన్ తీసుకొని మీ అప్పులన్నీ ఒకేసారి చెల్లించవచ్చు. తీసుకున్న పర్సనల్ లోన్ కు సంబంధించిన ఒక ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుంది. భవిష్యత్ అప్పులను దూరం పెట్టేందుకు పర్సనల్ లోన్ తీసుకోండి వివాహలు, సెలవులు లేదా దేశంలో లేదా విదేశాల్లో చదువుతున్న మీ పిల్లల చదువుల ఖర్చులు, వీటి చెల్లింపులు సకాలంలో జరపకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది కాబట్టి పెనాల్టీ బారిన పడవచ్చు. కొన్నిసార్లు లీగల్ నోటీసూ అందుకోవాల్సి రావచ్చు. అటువంటి సమయాలలో ఇన్స్టంట్ పర్సనల్ లోన్ ద్వారా మీ చెల్లింపులన్నీ సకాలంలో పూర్తి చేసుకోవచ్చు. ఆ లోన్ మొత్తాన్ని చిన్న మొత్తాల్లో మీరు భరించగలిగే స్థాయిలో ఈఎంఐల ద్వారా చెల్లించవచ్చు. బకాయిల చెల్లింపు కోసం పర్సనల్ లోన్ అప్లై చేసే ఆలోచన ఉంటే పర్సనల్ లోన్ ఆప్షన్స్ మార్కెట్లో అనేకం ఉన్నాయి. దీని కోసం బజాజ్ ఫిన్సర్వ్ ఇన్స్టంట్ పర్సనల్ లోన్'ను పరిగణనలోకి తీసుకోండి. దీనికి అతి తక్కువ డాక్యుమెంటేషన్ అవసరం. ఆమోదం కూడా 5 నిమిషాల్లోనే లభిస్తుంది. మీ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ చెక్ చేసుకోండి, రూ.25 లక్షల వరకు రుణం పొందవచ్చు. దాన్ని 60 నెలల వరకు ఉండే వ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు. మీరు కావాలనుకుంటే ఫ్లెక్సి ఫెసిలిటీని కూడా ఎంచుకోవచ్చు. దీనిలో మీరు మీ రుణ పరిమితి నుంచి ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు మీ అవసరాన్ని బట్టి డబ్బు తీసుకోవచ్చు, మీరు వాడుకున్న మొత్తానికి వడ్డీ కడితే సరిపోతుంది. దీని ద్వారా మీరు ఎక్కువ ఆదా చేసుకోవడమే కాదు అనుకోని ఖర్చుల నుంచి సులభంగా గట్టెక్కవచ్చు. మీ వ్యవధి కాలానికి సంబంధించి తొలినాళ్లలో కేవలం వడ్డీని మాత్రమే ఈఎంఐగా చెల్లించుకునే వెసులుబాటూ ఉంది. దీని ద్వారా మీ ఈఎంఐ మొత్తాన్ని 45% వరకు తగ్గించుకోవచ్చు. దీన్ని ఎంచుకోవడం ద్వారా మీరు నగదును సక్రమంగా నిర్వహించుకోవచ్చు, మీ దగ్గర తగిన డబ్బు ఉన్నప్పుడు మీ లోన్(Loan) తిరిగి చెల్లించవచ్చు. మీ దగ్గర ఎక్కువ మొత్తం ఉన్నప్పుడు పాక్షిక ప్రీ-పేమేంట్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రయోజనాలు, ఇంకా ఇతర విలువ ఆధారిత ఫీచర్స్ పొందేందుకు ఇప్పుడే అప్లై చేయండి, మీ అప్పులను సౌకర్యవంతంగా తిరిగి చెల్లించండి. (Advertorial) -
ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు..
పిల్లలు లేక ఆ దంపతులు ఎంతో నరకం అనుభవించారు. వారు తిరగని డాక్టర్లు లేరు, మొక్కని దేవుడు లేడు. చివరకు ఒక దశలో అన్ని ఆశలు వదులుకున్న సమయంలో 10 ఏళ్ల తర్వాత సవిత-శ్రీనివాస్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. కొడుకు పుట్టడంతో వాళ్ల ఆనందం రెట్టింపయ్యియింది. బాబును చూడగానే పదేళ్లుగా పడుతున్న బాధ, వేదన మర్చిపోయారు. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. బాబుకు 7 ఏళ్ల వయసున్నప్పుడే హేమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ వ్యాధి సోకిందని, వెంటనే అతనికి స్టెమ్ సెల్ మార్పిడితో పాటు కీమోథెరపీ ట్రీట్మెంట్ అందించాలని వైద్యులు తెలిపారు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ )చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. భరత్ మొదట్లో ఎప్పుడు నవ్వుతూ చాలా హుషారుగా ఉండేవాడు. కొన్నాళ్లకు వాడి ముఖంలో చిరునవ్వు అన్నదే లేదు. విపరీతమైన నొప్పితో బాధపడేవాడు. అలాంటి స్థితిలో బాబును చూడటానికి కూడా మాకు ధైర్యం చాలడం లేదు. బాబుకు వెంటనే చికిత్స అందించాలని, ఇందుకు 30 లక్షలు చెల్లించాలని డాక్టర్లు చెప్పారు. అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించిన తీసుకురాలేము. మాకు కన్నీళ్లు ఆగడం లేదు. కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే మేము అంత డబ్బును సమకూర్చలేం. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. మా పేదరికం కారణంగా బాబుకు ఏదైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలవు. దయచేసి మా భరత్ను కాపాడండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) -
పసిబిడ్డను కాపాడుకోవాలి.. సహాయం చేయగలరా? (స్పాన్సర్డ్)
ప్రసవం తర్వాత బిడ్డను అపురూపంగా హత్తుకొని లాలించాలని ఏ తల్లి మాత్రం అనుకోదు? కానీ ఆ దంపతులకు నిరాశే ఎదురైంది. పుట్టినప్పటి నుంచి బిడ్డను ఒక్కసారి కూడా ఎత్తుకోలేని దుస్థితి ఏర్పడింది. చిన్నారిని తమ చేతుల్లోకి తీసుకొని మురిసిపోయే అదృష్టం లేకుండా పోయింది. చాలా తక్కువ బరువుతో కనీసం ఊపిరి కూడా సరిగా తీసుకోలేని స్థితిలో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహాయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్) చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. నేను, నా భర్త అబ్దుల్ ఎన్నో ఆశలతో నా చిన్నారిని ఈ ప్రపంచంలోకి స్వాగతించాం. చిన్నారి రాక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశాం. కానీ మా ఆశలన్నీ అడియాశలయ్యాయి. డెలీవరీ తర్వాత ఒక్కసారి కూడా నా బిడ్డను ఎత్తుకోలేదు. బిడ్డ పుట్టిన కొద్ది సేపటికే తనను ఎన్ఐసీయూ (NICU)కు తరలించారు. ఆ సమయానికి కనీసం నేను స్పృహలో కూడా లేను. ప్రసవం తర్వాత చిన్నారిని ఒక్కసారి కూడా ఎత్తుకొని మురిసిపోలేని దౌర్భాగ్యం వచ్చింది. 700 గ్రాముల బరువున్న నా బిడ్డ శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. కృత్రిమ శ్వాస అందిస్తూ చిన్నారి శరీరం మొత్తం సూదులు, పైపులతో నిండి ఉన్న దృశ్యం చూసి ఎంతటి నరకం అనుభవిస్తున్నామో మాటల్లో చెప్పలేను. పాపం నా బిడ్డకు ఆ నొప్పి భరించలేక పడుతున్న వేదనను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. మరో ఆరు వారాల పాటు చిన్నారిని ఐసీయూలోనే ఉంచాలని డాక్టర్లు, ఇందుకోసం దాదాపు 4.5 లక్షలు అవుతుందని చెప్పారు. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. మా పేదరికం కారణంగా బాబుకు ఏదైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలవు. దయచేసి మా చిన్నారిని కాపాడండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) -
మూడేళ్ల చిన్నారికి క్యాన్సర్.. సహాయం చేయగలరా? (స్పాన్సర్డ్)
ఇనియా బోసినవ్వులతో వెలిగిపోతున్న ఆ ఇంట ఒక్కసారిగా విషాదం అలుముకుంది. 3ఏళ్ల చిన్నారి హాస్పిటల్కే పరిమితం కావాల్సి వచ్చింది. విపరీతమైన కీళ్ల నొప్పులతో బాధపడుతున్న ఆ చిన్నారిని చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఓరోజు వైద్యులను సంప్రదించగా..రక్తపరీక్షల అనంతరం ఇనియా ఆరోగ్యం చాలా సంక్షిష్టంగా ఉందని, ఆమె అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియాతో బాధపడుతుందని వైద్యులు నిర్థారించారు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ )చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. 'ఇనియా మొదట్లో చాలా హుషారుగా ఉండేది. కొన్నాళ్లకు తను చాలా నీరసంగా, బలహీనంగా మారిపోయింది. ఏమీ తినేది కాదు. ఒకవేళ బలవంతంగా పెట్టినా వెంటనే వాంతి చేసుకునేది. ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. మొదట్లో అందరి పిల్లల్లాన్నే మారాం చేస్తుందని భావించాం. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ తన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించగా రక్త క్యాన్సర్కు సంబంధించిన వ్యాధితో చిన్నారి బాధపడుతుందని చెప్పారు. ఇనియా వెంటనే చికిత్స చేయాలని,అందుకు 14 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించిన తీసుకురాలేము. మాకు కన్నీళ్లు ఆగడం లేదు. ఇనియా పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది. తీవ్ర జ్వరం, భరించలేని నొప్పితో ఇనియా బాధపడుటం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇప్పటికే తనకి జుట్టు బాగా రాలుతోంది. వెంటనే చికిత్స చేయాలని డాక్టర్లు చెప్పారు. నా భర్త కుమార్ ఓ చిన్న దుకాణంలో పనిచేసేవాడు. ఇనియా ఆరోగ్యం దృష్ట్యా ఉద్యోగాన్ని వదిలేసి ఆమెను చూసుకోవడానికి ఇంట్లోనే ఉండాల్సి వచ్చేది. ఇప్పటికే చిన్నారి హాస్పిటల్ ఖర్చుల కోసం మేం దాచుకున్న డబ్బు మొత్తం అయిపోయింది. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. మా పేదరికం కారణంగా ఇనియాకు ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా చిన్నారిని కాపాడగలవు. దయచేసి మా ఇనియాని కాపాడండి'. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) -
హోమ్ లోన్ అప్లై చేసే ముందు ఈ ఐదు విషయాలు గుర్తుంచుకోండి (స్పాన్సర్డ్)
ఇల్లు కొనుగోలు అన్నది ఒక పెద్ద నిర్ణయం. దీనికోసం మనలో చాలా మంది ఆర్థిక సాయం కోసం గృహ రుణాల(హోమ్ లోన్)పై ఆధారపడుతుంటాం. హౌసింగ్ లోన్ అన్నది ఒక తెలివైన ఎంపిక. ఇది మీ కలల గృహాన్ని సొంతం చేసుకునేందుకు, మీరు డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా చూసే ఒక అవకాశం. ప్రస్తుతం రెపోరేట్లను 4 శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్ననిర్ణయం కారణంగా హోమ్ లోన్ వడ్డీరేట్లు ఇప్పుడు ఆల్ టైమ్ “లో”గా ఉన్నాయి. ఏది ఏమైనా, హౌసింగ్ లోన్ అన్నది ఒక కీలకమైన అడుగు. అది దీర్ఘకాలిక ఆర్థిక కమిట్మెంట్ కాబట్టి హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే రానున్న ఏళ్లలో వారి ఆదాయంలో పెద్ద మొత్తం దానికే పోతుంది. హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు రుణ గ్రహీత పరిశీలించాల్సిన కొన్ని అంశాలు ఇవి: 1. వడ్డీ చెల్లింపులు హోమ్ లోన్ తక్కువ వడ్డీరేట్లు పొందేందుకు ఆర్థిక సంస్థలను కంపేర్ చేయడం ముఖ్యం. అంతేకాదు రెండు రకాల వడ్డీరేట్లలో ఏది ఎంపిక చేసుకోవాలనేది కూడా అంతే ముఖ్యం: ● ఫ్లోటింగ్ ● ఫిక్స్డ్ ఫ్లోటింగ్ రేట్లు అనేవి ఆర్బీఐ బేస్ రేట్లలో మార్పులు చేసినప్పుడు, మొత్తంగా మార్కెట్ పరిస్థితులకు లోబడి కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఫిక్స్డ్ రేట్స్ అనేవి ఎప్పుడు మారవు అన్నమాట. భవిష్యత్ లో వడ్డీరేట్లు తగ్గుతాయనే అంచనాలు ఉన్నప్పుడు ఫ్లోటింగ్ రేట్లు ఎంచుకోవడం మంచిదని ఆర్థికనిపుణులు సిఫార్సు చేస్తారు. సాధారణంగా ఫిక్స్డ్ రేట్లతో పోల్చితే ఫ్లోటింగ్ రేట్లు 1శాతం నుంచి 2 శాతం వరకు తక్కువుంటాయి. దీర్ఘకాలంలో సొమ్ము ఆదాచేస్తాయి. వడ్డీ రేట్లు పెరుగుతాయనే సంకేతాలు ఆర్థికవ్యవస్థలో కనిపించినప్పుడు ఫిక్స్డ్ రేటు ఎంచుకోవడం మేలు. ఫిక్స్డ్ వడ్డీ రేటులో రుణ గ్రహీతలు తమకు అనుగుణంగా ఉండేలా బడ్జెట్ రూపొందించుకోవచ్చు. ఈఎంఐ మొత్తాలు చెల్లించేందుకు దరఖాస్తులు సౌకర్యవంతంగా ఉంటారా అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఫ్లోటింగ్, ఫిక్స్డ్ రేట్ల మధ్య ఎంపిక చేసుకోవాలి. 2. వ్యవధి హౌసింగ్ లోన్ రీపేమెంట్ వ్యవధి 30 ఏళ్ల వరకు ఉంటుంది, అంటే 360 వాయిదాలు. ఈఎంఐ భారం తక్కువుంటుంది కాబట్టి దీర్ఘకాలిక వ్యవధి ఎంచుకోవడం మేలు. అయితే వడ్డీ చెల్లింపును తగ్గించుకునేందుకు స్వల్పవ్యవధి అనువైనది. ఎందుకంటే ఇందులో వడ్డీ చెల్లింపును స్వల్పకాలానికే లెక్కిస్తారు. ఉదాహరణకు, 15 సంవత్సరాల వ్యవధికి రూ.80 లక్షల హౌసింగ్ లోన్ ను 8.25 శాతం వార్షిక రేటు లెక్కన తీసుకుంటే ఈఎంఐ రూ.77,611 ఉంటుంది. అలాగే, చెల్లించే మొత్తం వడ్డీ రూ.59,70,000గా ఉంటుంది. ఒకవేళ ఈ రుణవ్యవధిని 20 ఏళ్లకు పెంచినట్టు అయితే, ఇన్స్టాల్మెంట్ మొత్తం రూ.68,165కు తగ్గుతుంది. కాని చెల్లించే వడ్డీ మొత్తం రూ.83.59,760 అవుతుంది. దరఖాస్తు చేసుకునేందుకు దరఖాస్తుదారులు హోమ్ లోన్ కాలిక్యూలేటర్ ఉపయోగించాలి. ఇన్స్టాల్మెంట్ మొత్తం తమ ఆదాయంలో 30 శాతం కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. తమ వయస్సు, ఆదాయ అవకాశాలు, తాము పూర్తి చేయాల్సిన ఇతర బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని వ్యవధిని ఎంచుకోవాల్సి ఉంటుంది. 3. డౌన్ పేమెంట్ రుణమిచ్చే సంస్థలు ఆస్తివిలువలో కొంతమొత్తాన్ని మాత్రమే రుణంగా ఇస్తాయి, మిగిలిన మొత్తాన్ని దరఖాస్తుదారు స్వయంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆస్తిధర, దరఖాస్తుదారు అర్హతను బట్టి ఇది75 శాతం నుంచి 90శాతం మధ్యన ఉంటుంది. రుణ గ్రహీతలు కనీస మొత్తాన్ని డౌన్ పేమెంట్ గా చెల్లించవచ్చు లేదా ఎక్కువ మొత్తాన్ని చెల్లించవచ్చు. రుణంగా ఎంత మొత్తం తీసుకోవాలి, బిల్డర్ లేదా అమ్మకందారుకు తన దగ్గరనున్న సొమ్ములోఎంత చెల్లించాలనే విషయాన్ని కొనుగోలుదారులు తెలివిగా ఆలోచించాల్సి ఉంటుంది. గణనీయస్థాయిలోడౌన్ పేమెంట్ చెల్లించేందుకు ముందుకు వస్తే హోమ్ లోన్(Home Loan) అర్హత అవకాశాలు మెరగువుతాయి. కాబట్టి, కుదిరిన పక్షంలో ఎక్కువ మొత్తం డౌన్ పేమెంట్ గా చెల్లించడం మంచిది. ఇలా చేయడం వలన రీపేమెంట్ భారం కూడా తగ్గుతుంది. అర్హత విషయానికి వస్తే తమకు ముందుస్తు ఆమోదిత ఆఫర్ తో కూడిన హోమ్ లోన్ అందుబాటులోఉందా అన్నది పరిశీలించుకోవాలి. ఇలా చేయడం వలన అప్లికేషన్ ప్రాసెసింగ్ వేగంగా జరుగుతుంది. ఇలాంటి ఆఫర్లు అనేక ఫైనాన్సింగ్ ఆప్షన్స్ పై ఉంటాయి, ఉదాహరణకు ఆస్తిపై లోన్. ముందస్తు ఆమోదిత ఆఫర్ గురించి తెలుసుకునేందుకు దరఖాస్తుదారులు తమపేరు, ఫోన్ నెంబర్ అందించాల్సిఉంటుంది. 4. అనుబంధఛార్జీలు హోమ్ లోన్ పై కేవలం వడ్డీ మాత్రమే ఉండదు. దానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులు, లేట్ పేమెంట్ పెనాల్టీలు, ఫోర్ క్లోజర్ ఛార్జీలు కూడా ఉంటాయి. ప్రారంభంలోనే దీనిని రుణదాతతో చర్చించడం మంచిది. ఫిక్స్డ్ రేట్ హోమ్ లోన్ పైన మాత్రమే ఫోర్ క్లోజర్ లేదా ప్రీపేమెంట్ ఛార్జీలు వర్తిస్తాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి, ఫిక్స్డ్, ఫ్లోటింగ్ రేటువిషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రీపేమెంట్ ఆప్షన్ ఉండేలా చూసుకోవడం మంచిది. తద్వారా వ్యవధి తగ్గించుకోవచ్చు దాని వలన పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. 5. క్రెడిట్ స్కోర్ హోమ్ లోన్ అప్లై చేయడానికి ముందు దరఖాస్తుదారు తన క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలి. ఆరోగ్యకరమైన స్కోర్ అంటే 750 కంటే ఎక్కువుంటే తక్కువ వడ్డీ రేట్లకు రుణాన్ని పొందవచ్చు. హోమ్ లోన్ తీసుకోవ డానికి ముందు అన్ని బకాయిలు క్లియర్ చేసుకొని ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోర్ పెంపొందించుకోవడం మంచిది. అవసరమైన డాక్యుమెంట్లు చెక్ చేసుకోవాలి, అలాగే లోన్ ఒప్పంద పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి. హోమ్ లోన్ తీసుకోవడమన్నది చాలాపెద్ద నిర్ణయం, అది రానున్న సంవత్సరాల్లో వారి ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి దానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడం, రుణం తీసుకుంటున్న వ్యక్తి ఆర్థికప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం చాలాముఖ్యం. పైన పేర్కొన్న విషయాలన్నీ మీరు అర్థంచేసుకున్నారు కాబట్టి, హోమ్ లోన్ సంబంధించి అవగాహనతో కూడిన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ముఖ్యం. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అందిస్తున్నహోమ్ లోన్ ఎంచుకోవడమన్నది పరిగణనలోకి తీసుకోవాల్సిన ఒక సౌకర్యవంతమైన ఆప్షన్. మీ కలల ఇంటిని కొనుగోలు చేసేందుకు లేదా నిర్మించుకునేందుకు మీరు రుణం తీసుకోవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో పాటు సౌకర్యవంతంగా 30 ఏళ్లవ్యవధిలోపు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. (అడ్వర్టోరియల్) -
అది ఎంతటి నరకమో మాటల్లో చెప్పలేను (స్పాన్సర్డ్)
అందరు అమ్మాయిల్లానే ప్రియాంక కూడా పిల్లలపై ఎన్నో ఆశలు పెంచుకుంది. తాను మొదటిసారి గర్భవతి అని తెలియగానే ఎంతో సంతోషించింది. తనకు పుట్టబోయే చిన్నారితో తన జీవితం మరింత అందంగా మారబోతుందని ఊహించుకుంది. కానీ విధి మరొకటి తలచింది. నెలలు నిండకుండానే ఆ శిశువు ప్రపంచాన్ని చూడాల్సి వచ్చింది. కేవలం 674 గ్రాముల బరువుతో పుట్టిన ఆ చిన్నారి ఇంక్యుబేటర్కే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం శిశువు ఊపిరితిత్తులు, కాలేయం సహా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్) చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. మొదటిసారి తల్లిదండ్రులు అయితే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. కానీ మా బిడ్డను చేతుల్లోకి తీసుకొని మురిసిపోలేని పరిస్థితి లేదు. డెలీవరీ తర్వాత నా బిడ్డను చూసే సమయానికి పాపను ఇంక్యుబేటర్లో ఉంచారు. ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంది. చర్మం పసుపు రంగులోకి మారి కళ్లు ఎప్పుడూ ఎర్రగానే ఉంటున్నాయి. కృత్రిమ శ్వాస అందిస్తూ చిన్నారి శరీరం మొత్తం సూదులు, పైపులతో నిండి ఉన్న దృశ్యం చూసి ఎంతటి నరకం అనుభవిస్తున్నామో మాటల్లో చెప్పలేను. నెలలు నిండకుండానే పుట్టిన శిశువు కావడంతో చిన్నారిని నియోనాటర్ ఐసీయూ(NICU)లో దాదాపు రెండు నెలల పాటు ఉంచాలని డాక్టర్లు చెప్పారు. ఇందుకోసం పది లక్షల రూపాయలు అవుతుందని చెప్పారు. నా బంగారు ఆభరణాలన్నింటిని తాకట్టు పెట్టాము. ఆ డబ్బు అంతా స్కానింగ్లు, చెకప్ల కోసం వాడేశాము. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. ప్రియాంకకు మా పేదరికం కారణంగా ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా పాపను కాపాడగలదు’. దయచేసి మా చిన్నారి ప్రియాంకను కాపాడండి తనకు ప్రాణ భిక్ష పెట్టండి. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించి వీర్కు అండగా నిలవడమే. (అడ్వర్టోరియల్) -
ట్రెండింగ్: 'కాల్కస్' ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్కు అద్భుత స్పందన
‘అందరికీ విద్య- అందుబాటు ధరలో’ అనే లక్ష్యంతో పాఠశాల స్థాయి అకడమిక్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్ధుల నుండి సివిల్ ఎంట్రన్స్ వంటి కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్ధుల వరకు అందరికీ ఉపయోగపడేలా కేవలం 99 రూపాయలకే ఒక విభాగంలో ఉన్న అన్ని రకాల పరీక్షలను అపరిమితంగా సాధన చేసుకొనే అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో CALCUS EDUCATIONAL INSTITUTE ఆధ్వర్యంలో ‘IIT-IIM ALUMNI’ సహకారంతో విడుదలైన ‘కాల్కస్ ఇండియా ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్’నకు విద్యార్ధుల నుండి అద్భుత స్పందన వస్తోందని కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకురాలు వాణీ కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా ఏపీ పోలీస్, తెలంగాణ పోలీస్, ఏపీపీఎస్సీ, ఆర్ఆర్బీ, యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, జెఈఈ, నీట్, టీచింగ్, సీబీఎస్ఈ, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు స్కిల్స్ అండ్ ఆప్టిట్యూడ్ వంటి పరీక్షలకు ఎక్కువ మంది అభ్యర్ధులు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు కాల్కస్ ఎడ్యుకేషనల్ వాణీ కుమారి వెల్లడించారు. యాప్ డౌన్లోడ్ చేసుకుని టెస్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 1325 విభాగాలతో 42 వేలకు పైగా ప్రాక్టీస్ టెస్ట్లు కాల్కస్ ఇండియా యాప్లో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, కేవీపీవై, ఎన్సీఓ, ఎంటీఎస్సీ, హెచ్బీబీవీఎస్, సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్, జవహార్ నవోదయ ఎంట్రెన్స్, ఎస్ఓఎఫ్ ఇంగ్లీష్ ఒలంపియాడ్, సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్, నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ వంటి పరీక్షలే కాకుండారైల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్ అండ్ పోలీస్, ఎస్ఎస్సీ, టీచింగ్, ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్మెంట్, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, ఫైనాన్స్, లా-కామర్స్-ఆర్ట్స్, సివిల్స్ లాంటి మొదలైన పరీక్షలకు సంబదించిన ఎంట్రన్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు వీలుగా ఉండేలాగా 42600కు పైగా మాక్ టెస్ట్లు, చాప్టర్వైస్ టెస్ట్లు, గత పరీక్షల పశ్నపత్రాలు, లేటెస్ట్ నమూనా ప్రశ్నపత్రాలను 25 బండిల్స్ (కాటగిరీలు) రూపంలో పొందుపరిచారు. ఇందులో ప్రశ్నలను ప్రాక్టీస్ చెయేటమే కాకుండా విద్యార్థి నైపుణ్యతను కూడా తెలుసుకోవచ్చు. ఉచిత ప్రాక్టీస్ టెస్ట్స్ యాప్ విడుదల సందర్భంగా, కొత్తగా రిజిస్టర్ చేసుకునే అభ్యర్ధుల కోసం పరిమిత సంఖ్యలో ఉచిత టెస్టులను ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. అనంతరం అపరిమిత టెస్టులు కావాలనుకున్నవారు వార్షిక ప్లాన్ కొరకు అప్ గ్రేడ్ చేసుకోవచ్చును. ఏడాదికి రూ.99 ఒక బండిల్లో పొందుపరిచిన అన్ని రకాల పరీక్షలను రూ. 99 సబ్స్క్రిప్షన్తో ఏడాదిపాటు అపరిమితంగాప్రాక్టీసు చేసుకొనే అవకాశం ఇస్తున్న భారతదేశపు మొట్టమొదటి సంస్థ కాల్కస్ ఇండియా అని, యాప్ విడుదల సందర్భంగా ప్రకటించిన ఈ ఆఫర్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్నవారికి మాత్రమే వర్తిస్తుందని, త్వరలో ఈ ఆఫర్ గడువు ముగుస్తుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వెర్షన్లో మాత్రమే లభ్యమయ్యే Calcusindia App ను గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు Calcusindia వెబ్సైట్ను సందర్శించవచ్చును. (అడ్వర్టోరియల్) -
మా అర్హన్ను కాపాడండి (స్పాన్సర్డ్)
చిన్నారి బోసినవ్వులతో వెలుగుతున్న ఆ ఇంట ఇప్పుడు అంతులేని విషాదం నెలకొంది. నెలల వయసున్న చిన్నారి అర్హన్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు అత్యంత సంక్లిష్ట దశలో ఉంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. భారతదేశంలో ఎంతో మందికి మూడు పూటల తిండి దొరకడమే కష్టం. అలాంటి వారిపై వ్యాధులు కూడా దండయాత్ర చేస్తే వారికి రక్షణకవచంలా నిలిచేదెవరు? వారిని రక్షించుకోవలసిన అవసరం లేదా? కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్) చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఇలా వైద్యం భారమైన ఎంతో మందికి బాసటగా నిలుస్తోంది.ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. నా బిడ్డను రక్షించుకోగలనా? సమయానికి డబ్బు అందకపోతే నా అర్హన్ను ఎత్తుకోవడం ఇదే చివరిసారి కానుందా? హాస్పిటల్ కారిడార్లో ఇవే ప్రశ్నలు నన్ను వేధించాయి. మా కొడుకు అర్హన్ పరిస్థితి గురించి డాక్టర్లు చెప్పగానే కుప్పకూలిపోయాం. అర్హన్కు అత్యవసరంగా గుండె ఆపరేషన్ చేయాలని, ఇందుకు దాదాపు 5.5- 6 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించిన తీసుకురాలేము. మాకు కన్నీళ్లు ఆగడం లేదు. కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే మేము అంత డబ్బును సమకూర్చలేం. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. మా పేదరికం కారణంగా బాబుకు ఏదైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలవు. దయచేసి మా అర్హన్ను కాపాడండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) సహాయం చేయాలనుకునేవారు 81685914నెంబర్ను సంప్రదించగలరు. లేదా ఇక్కడ క్లిక్ చేయండి -
రూ.99కే ‘కాల్కస్ ఇండియా’ ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్
ఆన్లైన్ తరగతులు మాత్రమే జరుగుతున్న ప్రస్తుత రోజుల్లో విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటే కొంత కష్టమైన పని అని చెప్పాలి. ఆన్లైన్ క్లాసులు విన్న తర్వాత వాటికి సంబంధించిన ప్రశ్నలను ప్రాక్టీస్ చెయాలంటే విడిగా అనేకరకాల సీడీ మెటీరియల్స్ను కొనుక్కోవాలి. అలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ‘కాల్కస్ ఇండియా ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్’ను విడుదల చేసింది. ఇందులో పాఠశాల స్థాయి నుంచి సివిల్స్ ఎంట్రెన్స్ స్థాయి వరకు పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్ట్లు, చాప్టర్వైస్ టెస్ట్లు, గత పరీక్షల పశ్న పత్రాలు, లేటెస్ట్ నమూనా ప్రశ్నపత్రాలను పొందుపరిచారు. ఇందులో ప్రశ్నలను ప్రాక్టీస్ చెయేటమే కాకుండా విద్యార్థి నైపుణ్యతను కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యాప్లో మొత్తం 1324 విభాగాల్లో 42 వేల ప్రాక్టీస్ టెస్ట్లతో కూడిన 25 బండిళ్లను అందుబాటులో ఉంచామని ‘కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్’ వ్యవస్థాపకురాలు వాణీకుమారి తెలిపారు. 1324 విభాగాలతో 42 వేల ప్రాక్టీస్ టెస్ట్లు కాల్కస్ ఇండియా యాప్లో అన్ని రకాల పోటీ పరీక్షలను పొందుపరిచారు. ఇందులో సీబీఎస్సీ, ఐసీఎస్సీ, కేవీపీవై,ఎన్సీఓ,ఎంటీఎస్సీ, హెచ్బీబీవీఎస్, సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్, జవహార్ నవోదయ ఎంట్రెన్స్, ఎస్ఓఎఫ్ ఇంగ్లీష్ ఒలంపియాడ్, సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్, నేషనల్ సైన్స్ ఒలంపియాడ్ వంటి పరీక్షలే కాకుండా ఇంజనీరింగ్, మెడికల్, ఎంసెట్, రైల్వే, పోలీసు, డిఫెన్స్, మేనేజ్మెంట్, బ్యాంకింగ్, టీచింగ్, ప్రభుత్వ, యూపీఎస్సీ, ఆర్ఆర్బీ, టెట్, స్కిల్స్, ఎపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, సివిల్స్ ఎంట్రెన్స్ వంటి మరిన్ని1324 రకాల పోటీ పరీక్షలు ఈ యాప్లో పొందుపరిచినట్లు సంస్థ వ్యవస్థాసకురాలు వాణి కుమారి తెలిపారు. తెలుగు మీడియం విద్యార్థుల కోసం.. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల కోసం తెలుగులో కూడా ప్రశ్నపత్రాలను సంబంధిత పరీక్షల నోటిఫికేషన్ల ఆధారంగా పొందుపరిచారు. ఏడాదికి రూ.99 ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ఆపై వేర్వేరు తరగతులు చదవుతున్నా కేవలం రూ.99తో సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని రకాల పశ్న పత్రాలను కొనుక్కోవాలి. కానీ, ఈ యాప్లో ఒక బండిల్లో పొందుపరిచిన అన్ని రకాల పరీక్షలను రూ. 99 సబ్స్క్రిప్షన్తో ఏడాదిపాటు అపరిమితంగా ప్రాక్టీసు చేసుకోవచ్చు. యాప్ విడుదల సందర్భంగా పరిమిత టెస్ట్లను ఉచితంగా అందుబాటులో ఉంచారు. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఉచిత ప్రాకీస్టు చేసి ఇంకా కావాలనుకుంటే రూ. 99తో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అందరికీ విద్య- అందుబాటు ధరలో! ‘‘అందరికీ విద్య- అందుబాటు ధరలో’’ అనే లక్ష్యంతో రూ.99కే ఒక విభాగంలో ఉన్న అన్ని రకాల పరీక్షలను అపరిమితంగా సాధన చేసుకొనే అవకాశం ఇస్తున్న భారతదేశపు మొట్టమొదటి సంస్థ కాల్కస్ ఇండియా అని, అతి తక్కువ ధరలో అందించే ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాణీకుమారి తెలిపారు. దీన్ని గూగుల్ ప్లేస్టోర్లో ‘calcusindia’అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు www.calcusindia.comను సందర్శించండి లేదా 9133607607కి ఫోన్ చేయవచ్చు. -
మరో ఆరు వారాల పాటు ఐసీయూలోనే చిన్నారి
పిల్లలు లేక ఆ దంపతులు ఎంతో నరకం అనుభవించారు. వారు తిరగని డాక్టర్లు లేరు, మొక్కని దేవుడు లేడు. చివరకు ఒక దశలో అన్ని ఆశలు వదులుకున్న సమయంలో 11 ఏళ్ల తర్వాత జయలక్ష్మీ-ప్రకాష్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఎన్నేళ్ల నుంచో ఎదురుచూస్తున్న అనుభూతి కొన్ని క్షణాల్లోనే ఆవిరైంది. వారు తమ బిడ్డను చేతుల్లోకి తీసుకొని మురిసిపోలేని పరిస్థితి ఎదురైంది. నెలలు నిండకుండానే పుట్టిన శిశువు కావడంతో పుట్టగానే ఇంక్యుబేటర్కే పరిమితం అయ్యాడు. దీనికి తోడు శ్వాససంబంధిత సమస్యలతో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. నేను ఏడవనెలలో ఉండగానే ఆరోగ్యం క్షీణించింది. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులు అత్యవసరంగా డెలివరీ చేయాల్సి వచ్చింది. అప్పటికీ బిడ్డ బరువు కేవలం 600 గ్రాములు మాత్రమే. ప్రీమెచ్యూరిటీతో పాటు శ్వాసకోశ సంబంధిత వ్యాధి కూడా ఉన్నట్లు అప్పుడే నిర్ధారణ అయింది. డెలీవరీ తర్వాత నా బిడ్డను చూసే సమయానికి బాబు చిన్న పెట్టెలో ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ కనిపించాడు. అతని శరీరం మొత్తం సూదులు, పైపులతో నిండి ఉన్న దృశ్యం చూసి ఎంతటి నరకం అనుభవిస్తున్నామో మాటల్లో చెప్పలేను. మరో ఆరు వారాల పాటు చిన్నారిని ఐసీయూనే ఉంచాలని డాక్టర్లు చెప్పారు. ఇందుకోసం దాదాపు 78 లక్షల 40 వేలు అవుతుందని చెప్పారు. అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించిన తీసుకురాలేము. మాకు కన్నీళ్లు ఆగడం లేదు. ప్రకాష్ ఓ ఆఫీసులో అటెండర్గా పనిచేసేవాడు. సంతానోత్పత్తి చికిత్స కోసం చాలా మేం దాచుకున్న డబ్బుల్లో చాలావరకు ఖర్చయ్యాయి. ఇప్పటికే ప్రకాష్ అప్పుల్లో కూరుకుపోయాడు. దీనికి తోడు కొన్ని కారణాల వల్ల ఆయన ఉద్యోగం కూడా పోయింది. 11ఏళ్లు చూసిన ఎదురుచూపులకి మా బిడ్డ ఈ లోకాలనికి వచ్చి మా జీవితాల్లో వెలుగులు తీసుకువచ్చింది. కానీ ఇప్పుడు మా బిడ్డ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. మా పేదరికం కారణంగా బాబుకు ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలవు. దయచేసి మా బిడ్డను కాపాడండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) -
నా కొడుకు ప్రాణాలు కాపాడండి
డబ్బు ఉన్నవారా, లేనివారా అన్న తేడా వచ్చే జబ్బులకు తెలియదు. వాటికి కేవలం ప్రాణం తీయడం, ఆర్ధికంగా కుంగదీయడం మాత్రమే తెలుసు. భారతదేశంలో ఎంతో మందికి మూడు పూటల తిండి దొరకడమే కష్టం. అలాంటి వారిపై వ్యాధులు కూడా దండయాత్ర చేస్తే వారికి రక్షణకవచంలా నిలిచేదెవరు? వారు సమాజంలో భాగం కారా? వారిని రక్షించుకోవలసిన అవసరం లేదా? 'కెటో' (ఇండియాస్ క్రౌడ్ ఫండింగ్ సైట్) ఇలా వైద్యం భారమైన ఎంతో మందికి బాసటగా నిలుస్తోంది. పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి యదార్థ గాథను తెలుసుకుందాం. సందీప్- మాధవీలత దంపతుల ముద్దుల చిన్నారి రియాన్స్. ఎన్నో రోజులు ఎదురుచూడగా పుట్టిన మొదటి సంతానం కావడంతో ఆ ఇంట్లో నవ్వులు పూసాయి. పట్టరాని సంతోషంతో అందరూ పులకరించిపోయారు. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. పుట్టకతోనే తనకు తనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని డాక్టర్ చెప్పగానే తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. సర్జరీకి 10 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. కానీ అంత డబ్బును మేం ఎంత ప్రయత్నించినా వారు తీసుకురాలేరు. సందీప్ ఓ జ్యువెలరీ దుకాణంలో పనిచేసేవాడు. కానీ కోవిడ్ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. కుటుంబ పోషణ కోసం ఇప్పుడు కూలీగా చేస్తున్నాడు. ‘మేం దాచుకున్న డబ్బులన్నీ రియాన్స్ ట్రీట్మెంట్ కోసం వాడేశాము. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. రియాన్స్కు మా పేదరికం కారణంగా ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలదు’. దయచేసి రియాన్స్ను కాపాడండి. తనకు ప్రాణ భిక్ష పెట్టండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించి వీర్కు అండగా నిలవడమే. (అడ్వర్టోరియల్) సహాయం చేయాలనుకునేవారు 81686400ను సంప్రదించగలరు. లేదా ఇక్కడ క్లిక్ చేయండి