Anasuya
-
అందానికే అసూయ పుట్టేలా అనసూయ.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
-
పెళ్లి తర్వాత కీర్తి సురేశ్ వేకేషన్.. చీరలో అనసూయ అదిరిపోయే లుక్
పెళ్లి తర్వాత వేకేషన్ ఎంజాయ్ చేస్తోన్న కీర్తి సురేశ్..చీరలో అనసూయ అదిరిపోయే లుక్..2024 జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న యాంకర్ రష్మీ గౌతమ్..బ్లూ డ్రెస్లో సన్నీ లియోన్ స్టన్నింగ్ లుక్స్..హీరోయిన్ ప్రణీత సుభాష్ లేటేస్ట్ పిక్స్..2025 న్యూ ఇయర్ విషెస్ చెబుతోన్న మాళవిక మోహనన్.. View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
ఫ్యామిలీ ట్రిప్లో అనసూయ చిల్.. న్యూ ఇయర్ విషెస్ చెప్పిన బిగ్బాస్ బ్యూటీ
తమిళనాడు ఫ్యామిలీ ట్రిప్లో అనసూయ చిల్..గోవా ట్రైబల్ ఫెస్టివల్లో శ్రద్ధాదాస్ డ్యాన్స్..న్యూ ఇయర్ విషెస్ చెబుతోన్న బిగ్బాస్ బ్యూటీ అశ్విని..2024 జ్ఞాపకాలు షేర్ చేసిన నమ్రతా శిరోద్కర్..మలేషియాలో శివం భజే హీరోయిన్ దిగాంగన సూర్యవన్షి...న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న ఆలియా భట్.. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Susank Bharadwaj (@susank.bharadwaj) -
#AnasuyaBharadwaj : వావ్.. వాట్ ఏ లుక్.. అనసూయ (ఫోటోలు)
-
పుష్ప2 ఈవెంట్లో సందడి చేసిన శ్రీలీల, అనసూయ (ఫొటోలు)
-
బ్లూ శారీలో క మూవీ హీరోయిన్.. ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న ఆదిపురుష్ భామ!
మెహందీ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ రహస్య గోరఖ్..సిటాడెల్ లుక్లో సమంత స్పెషల్ లుక్స్..బ్లూ శారీలో మెరిసిపోతున్న క మూవీ హీరోయిన్ నయన్ సారిక..అక్టోబర్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ప్రియాంక చోప్రా..ఫ్యామిలీతో చిల్ అవుతోన్న అనుపమ పరమేశ్వరన్..పర్వతాల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న ఆదిపురుష్ భామ కృతి సనన్..కలర్ఫుల్ శారీలో అనసూయ హోయలు.. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Nayan🇮🇳 (@nayansarika_05) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rahasya Kiran (@rahasya_kiran) -
భక్తి మోడ్లో యాంకర్ అనసూయ.. రాకీభాయ్ తల్లి క్లాస్ లుక్
థాయ్ లాండ్లో ఏనుగులతో డింపుల్ హయాతిభద్రాచలం రాముడిని దర్శించుకున్న అనసూయఇటలీలో హనీమూన్లో ఉన్న హీరోయిన్ మేఘా ఆకాశ్చీరలో సంప్రదాయ బద్ధంగా 'కేజీఎఫ్' రాకీభాయ్ తల్లిఅందంతో మెరిసిపోతున్న దిశా పటానీ అక్క ఖుష్బూడివోషనల్ లుక్లో 'కమిటీ కుర్రోళ్లు' బ్యూటీ విషికసెల్ఫీ వీడియోతో కాక రేపుతున్న 'అర్జున్ రెడ్డి' షాలినీ View this post on Instagram A post shared by Dimplee Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Chitra Shukla Upadhyay (@chitrashuklaofficial) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu) View this post on Instagram A post shared by Archana (@archanashastryofficial) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) View this post on Instagram A post shared by Kirthi♊️ (@vishika_14) View this post on Instagram A post shared by Aditi Balan (@officialaditibalan) View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Archana Jois (@jois_archie) -
భద్రాచలంలో యాంకర్ అనసూయ.. రాములోరిని దర్శించుకుని (ఫొటోలు)
-
ట్రెండీ లుక్ లో భర్తతో అనసూయ అలా...వైరల్ అవుతున్న ఫోటోలు.!
-
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ చిత్రం.. పది రోజులుగా టాప్లోనే!
అనసూయ, జగపతి బాబు, వశిష్ట, శ్రీనాథ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం సింబా. డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్టాక్ను సొంతం చేసుకుంది. సందేశాత్మక చిత్రం కావడంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రకృతిని కాపాడుకోవాలన్న కథాంశంతో ఈ సినిమాను మురళీ మనోహర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.ప్రస్తుతం సింబా మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ కూడా ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ ట్రెండింగ్లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లో ఏకంగా టాప్-6 ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఆహాలోనూ గత పది రోజులుగా టాప్లో ట్రెండింగ్ అవుతూనే ఉంది. చెట్లను పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉంది? ఎందుకు ఉంది? అనేది సింబాలో చక్కగా చూపించారు. మేసేజ్ ఓరియంటెడ్ మూవీ కావడంతో ఓటీటీ ప్రియుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. -
నాని కొత్త పోస్టర్.. సమంత వైరల్ ఫోటో.. గ్లామర్తో ఇచ్చిపడేసిన ప్రగ్యా జైస్వాల్
త్రీడీలో మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్సరిపోదా శనివారం చిత్రం నుంచి నాని వదిలిన కొత్త పోస్టర్బ్లూ కలర్ డ్రెస్లో గ్లామర్తో ఇచ్చిపడేసిన ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Nani (@nameisnani) View this post on Instagram View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Dimple Hyati (@dimplehayathi) View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) View this post on Instagram A post shared by Shweta Tripathi Sharma (@battatawada) View this post on Instagram A post shared by Sithara Entertainments (@sitharaentertainments) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) -
టాలీవుడ్లో తొలిసారి అలాంటి కాన్సెప్ట్... బాక్సాఫీస్ షేక్ చేస్తారా!
సాయికుమార్, అనసూయ భరద్వాజ్, శుభలేఖ సుధాకర్, ఆమని, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం అరి. ఈ మూవీని పూర్తి డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందిస్తున్నారు. పేపర్ బాయ్ ఫేం జయశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి ఆదరణ లభించింది.అయితే ఇటీవల టాలీవుడ్ మైథలాజికల్ చిత్రాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల రిలీజైన కల్కి 2898 ఏడీ సైతం అదే కాన్సెప్ట్తో వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. కార్తికేయ-2, కాంతార, హనుమాన్, ఓ మై గాడ్, కల్కి సినిమాలు ఇదే తరహా కాన్సెప్ట్తో తెరెకెక్కించారు. ఇలాంటి కాన్సెప్ట్తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అత్యధి కలెక్షన్లు రాబట్టాయి. అరి కూడా ఈ బ్లాక్ బస్టర్ చిత్రాల సరసన నిలుస్తుందేమో వేచి చూడాల్సిందే.అరిషడ్వర్గాస్ కాన్సెప్ట్..అరి మూవీలో అరిషడ్వర్గాలు అనే కాన్సెప్ట్ను ప్రేక్షకులను పరిచయం చేయనున్నారు. మనిషి అంతర్గత శత్రువులుగా భావించే అరిషడ్వర్గాలైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలని శ్రీకృష్ణుడు ఎలా నియంత్రించాడు? వాటితో ఆయనకున్న సంబంధం ఎలాంటిదనే విషయాల్ని వర్తమాన అంశాలతో ముడిపెడుతూ సినిమాని తెరకెక్కించారు. ఇలాంటి కాన్సెప్ట్తో రూపొందిస్తున్న తొలి చిత్రంగా అరి నిలవనుంది.అయితే బాలీవుడ్లో అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో ఈ మూవీ రీమేక్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి ఇప్పటికే దర్శకుడితో మాట్లాడినట్లు సమాచారం. -
అలాంటివాటిని పట్టించుకోరు కానీ.. మాపై పడి ఏడుస్తారు: అనసూయ కౌంటర్
టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్గా కెరీర్ మొదలు పెట్టి తెలుగులో స్టార్ నటిగా ఎదిగింది. ప్రస్తుతం ఆమె పుష్ప-2 ది రూల్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల ఫ్యామిలీతో వేకేషన్ ట్రిప్కు వెళ్లిన ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకుంది. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లోనే ఉంటోంది.అయితే తాజాగా ఓ టీవీ షో మెరిశారు అనసూయ. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఓ నెటిజన్ ఏంటి నాన్సెన్స్ అనసూయ? ఏదైనా అంటే విక్టిమ్(బాధితురాలిగా) కార్డ్ ప్లే చేస్తారు? అంటూ కామెంట్ చేశాడు. అయితే దీనికి అనసూయ రియాక్ట్ అయింది. అసలు మీ అనారోగ్యానికి కారణమేంటో తెలుసుకోవచ్చా? అలాగే మీ ఎమోజీ, మీ మైండ్ విషయంలో అంటూ అతనికి ఇచ్చిపడేసింది. కాగా.. టీవీ షో అనసూయతో పాటు కొరియోగ్రాఫర్ షర్ట్ విప్పుతూ కనిపించారు. దీనిపై నెటిజన్ కామెంట్ చేయడంతో తనదైన శైలిలో స్పందించింది.ఆ వీడియోపై మరో నెటిజన్ రాస్తూ..'నీకు నిజంగా అర్థం కావట్లేదా అండి. ఎలా ఉండే షో ఎలా అవుతుందో.. అందులో మీ పాత్ర మంచిగా ఉండాలి. కానీ బ్యాడ్ వైపు వెళ్తుంది. ఒక నటిగా మీరంటే ఇష్టమే..ఇలాంటి ప్రోగ్రామ్స్లో అలాంటివి చేయకుంటే మీకే మంచిది' అని కామెంట్ చేశాడు. దీనిపై కూడా అనసూయ స్పందించింది. అనసూయ రిప్లై ఇస్తూ..'సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా పరిస్థితులు, మారుతున్న కాలం, ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా విశ్లేషించాల్సి ఉంటుంది. అయినా మీ ప్రతాపం అంతా చిన్నతెరపై కాదు.. పెద్ దతెరపై ఎన్నో అభ్యంతరకరమైనవి వస్తున్నా మీరు వాటిని బ్లాక్బస్టర్ చేస్తారు.. అంతే కాదు షో మొత్తం చూడకుండానే జడ్డిమెంట్ ఇస్తారు. ఇది కేవలం ప్రోమో. స్టోరీ ముందు, వెనుక చాలా ఉంటుంది. అక్కడ అంత ఇబ్బందికరంగా ఏముందో అది వారి లిమిట్స్కే పరిమితం. కొందరికి ప్యాంట్, షర్ట్ కూడా చాలా ఇబ్బందే. నేను చెప్పింది మీకు అర్థం అయిందనుకుంటా' అంటూ గట్టిగానే కౌంటరిచ్చింది. Neeku nijangaa ardam kaatledaa andiElaa unde show elaa aithunnaai andulo mee paatra good lo undaali gaani bad ki velthundi andiWe really love you as a actor but ilaanti programs lo alaantivi cheyyakunte me better andi— Santosh (@Santosh54493715) June 23, 2024As someone belonging to the entertainment industry we explore certain things with the changing times and tastes of the audiences.. aina mee pratapam anta chinna tera ke parimitama andi.. pedda tera meeda yenno abhyantaramainavi ostunna meeru blockbusters chestaru.. also show anta…— Anasuya Bharadwaj (@anusuyakhasba) June 23, 2024 -
Anasuya Sengupta: 'కేన్స్'లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి (ఫోటోలు)
-
కాన్స్లో అనసూయకు ఉత్తమ నటి అవార్డు
భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా కాన్స్ చిత్రోత్సవాల్లో చరిత్ర సృష్టించారు. 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోని ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో ‘ది షేమ్లెస్’ (2024) చిత్రంలోని నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ విభాగంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా అనసూయ సేన్ గుప్తా చరిత్రలో నిలిచిపోయారు. ఈ విభాగంలో దాదాపు పదిహేను మంది నటీమణులతో పోటీ పడి ఆమె అవార్డు దక్కించుకోవడం విశేషం.బల్గేరియన్ దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ‘ది షేమ్లెస్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలోనే ‘ది స్టోరీ ఆఫ్ సోలమన్’ చిత్రంలోని నటనకుగాను బ్రూనో నాహోన్ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఉత్తమ చిత్రంగా ‘బ్లాక్ డాగ్’ ఎంపికైంది. ఉత్తమ దర్శకులుగా రాబర్టో మినర్విని (ది డ్యామ్డ్), రంగనో న్యాని (ఆన్ బికమింగ్ ఎ గినీ ఫౌల్) అవార్డు అందుకున్నారు.కొత్త జీవితం... ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అట్టడుగు వర్గాలవారు, వలసదారులు సమానత్వం కోసం పోరాటం చేసే పరిస్థితుల్లో ఉన్నందువల్ల పోరాటం చేస్తున్నారు. నిజానికి సమానత్వం కోసం పోరాడాలంటే వలసదారులు, అట్టడుగు వర్గాలవారే కానక్కర్లేదు. మనం మంచి మనుషులు అయితే చాలు’’ అంటూ అవార్డు స్వీకరించిన అనంతరం పేర్కొన్నారు అనసూయ సేన్ గుప్తా. అలాగే ‘‘నాకు కొత్త జీవితాన్నిచ్చిన కాన్స్కు ప్రస్తుతానికి గుడ్ బై... కృతజ్ఞతలు’’ అని తన ఇన్స్టా స్టోరీలోనూ ఆమె షేర్ చేశారు. ‘ది షేమ్లెస్’ కథేంటంటే... ఢిల్లీలోని ఒక వ్యభిచార గృహంలో పోలీసును హత్య చేస్తుంది వేశ్య రేణుక. ఆ తర్వాత మరో రాష్ట్రంలోని సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం ΄÷ందుతుంది. అక్కడ పదిహేడేళ్ల వయసులో ఉన్న దేవిక అనే అమ్మాయితో రేణుక ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత రేణుక, దేవికల జీవితాలు ఎలా మారాయి? ఇద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? అన్నదే ‘ది షేమ్లెస్’ కథాంశం. ఈ చిత్రంలో రేణుక పాత్రలో అనసూయ సేన్, దేవికగా ఒమరా శెట్టి నటించారు. జర్నలిస్ట్ అవ్వాలనుకుని నటిగా... అనసూయ సేన్ గుప్తా స్వస్థలం కోల్కతా. జాదవ్పూర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ పూర్తి చేశారామె. జర్నలిజంను వృత్తిగా ఎంచుకోవాలనుకున్నారు. కానీ ఆమె యాక్టర్ అయ్యేలా పరిస్థితులు మారాయి. 2009లో విడుదలైన బెంగాలీ మ్యూజికల్ ఫిల్మ్ ‘మ్యాడ్లీ బెంగాలీ’ అనసూయ సేన్ గుప్తాకు నటిగా తొలి చిత్రం. అంజన్ దత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదల తర్వాత 2013లో అనసూయ ముంబైకి చేరుకున్నారు.ఆమె సోదరుడు అభిషేక్ సేన్ గుప్తా బాలీవుడ్లో దర్శకత్వ విభాగంలో ఉన్నారు. ఎంతో ప్రయత్నించినప్పటికీ నటిగా సరైన అవకాశాలు రాకపోవడంతో ‘సాట్ ఉచక్కీ, రే, మసాబా మసాబా’ వెబ్ వంటి సిరీస్లకు ్ర΄÷డక్షన్ డిజైన్, సెట్ డిజైనింగ్ విభాగాల్లో పని చేశారామె. ఆ తర్వాత కరోనా టైమ్లో 2020 జూన్లో ‘ది షేమ్లెస్’ సినిమాకు ఆడిషన్స్ ఇచ్చారు అనసూయ. అది నచ్చి, దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ఆమెను లీడ్ రోల్కి ఎంచుకున్నారు. సంతోష్ శివన్కు ప్రతిష్టాత్మక పియర్ అవార్డు...రెట్రో ఫోకస్, మోడ్రన్ లెన్స్ను కనుగొన్న ఫ్రెంచ్ శాస్త్రవేత్త పియర్ ఏంజెనీకి నివాళిగా 2013 నుంచి ఆయన పేరిట ఓ అవార్డును నెలకొల్పి సినిమాటోగ్రాఫర్లకు అందిస్తున్నారు కాన్స్ చిత్రోత్సవాల నిర్వాహకులు. ఈ ఏడాది ఈ అవార్డును భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ అందుకున్నారు. ఈ చిత్రోత్సవాల్లో పాల్గొన్న ప్రముఖ నటి ప్రీతీ జింతా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఏషియన్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్నే కావడం విశేషం. ఈ సందర్భంగా కాన్స్కు ధన్యవాదాలు తెలిపారు సంతోష్. దర్శక–నిర్మాతగా..మలయాళ ‘నిధియుడె కథ’ (1986) ఛాయాగ్రాహకుడిగా సంతోష్ శివన్కి తొలి చిత్రం. ఆ తర్వాత పలు మలయాళ చిత్రాలకు కెమెరామేన్గా చేసిన ఆయన ‘దళపతి, రోజా, తుపాకీ’ వంటి తమిళ చిత్రాలకు, హిందీ ‘దిల్ సే’, తెలుగు ‘స్పైడర్’ తదితర చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేశారు. దర్శకుడిగా సంతోష్ తెరకెక్కించిన చిత్రాల్లో హిందీలో ‘ముంబైకర్, తహాన్, మలయాళంలో ‘ఉరుమి’ వంటివి ఉన్నాయి. 35ఏళ్లకు పై బడిన కెరీర్లో ఛాయాగ్రాహకుడిగా, దర్శక– నిర్మాతగా సంతోష్ శివన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. -
Anasuya Birthday Photos: ఫ్యామిలీతో అనసూయ బర్త్డే సెలబ్రేషన్స్.. రంగమ్మత్త డ్రెస్పై ట్రోల్స్ (ఫోటోలు)
-
శారీలో రంగమ్మత్త క్యూట్ లుక్స్.. క్రేజీ అవుట్ఫిట్లో సమంత పోజులు!
లైట్ బ్లూ శారీలో ప్రియమణి పోజులు.. కలర్ఫుల్ డ్రెస్లో మంచు లక్ష్మి స్మైలీ లుక్స్.. అలాంటి అవుట్ఫిట్లో సమంత క్రేజీ లుక్స్.. శారీలో రంగమ్మత్త అలాంటి పోజులు.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
బ్లాక్ డ్రెస్లో ఆషిక రంగనాథ్.. కళ్లతో మాయ చేస్తోన్న ఆర్జీవీ బ్యూటీ!
►బ్లాక్ డ్రెస్లో ఆషిక రంగనాథ్ హోయలు ►వేకేషన్లో చిల్ అవుతోన్న అనసూయ ►స్టన్నింగ్ లుక్లో శోభిత ధూళిపాళ్ల హాట్ ట్రీట్ ►కళ్లతోనే మాయ చేస్తోన్న ఆర్జీవీ బ్యూటీ ►షూటింగ్ సెట్లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ లుక్స్ View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Aghosh D Prasad (@aghoshvyshnavam_avm) -
అనన్య నాగళ్ల కొత్త మూవీ.. సాంగ్ రిలీజ్ చేసిన మంగళవారం బ్యూటీ!
టాలీవుడ్లో 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో మెరిసింది. తాజాగా అనన్య నాగళ్ల హీరోయిన్గా నటిస్తోన్న చిత్రం 'తంత్ర'. ఇందులో ధనుశ్ రఘుముద్రి హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా.. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు, రవిచైతన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ధీరే ధీరే అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్పుత్, అనసూయ చేతుల మీదుగా విడుదల చేశారు. డైరెక్టర్ శ్రీనివాస్ గోపిశెట్టి మాట్లాడుతూ.. 'గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అతి త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. ఈ సాంగ్ రిలీజ్ చేసిన పాయల్ రాజ్పుత్, అనసూయ ప్రత్యేక కృతజ్ఞతలు' అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. ఫస్ట్-లుక్, టీజర్కి వస్తున్న ఆదరణ మాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో సలోని, టెంపర్ వంశి, మీసాల లక్ష్మణ్, కుషాలిని, మనోజ్ ముత్యం, శరత్ బరిగెల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్ ఆర్ ధృవన్ సంగీతమందిస్తున్నారు. Happy to launch "Dheere-Dheere" song from @TantraTheMovie making visuals 😊 Very breezy and authentic! Best wishes to the entire team @AnanyaNagalla @srini_gopisetti @rrdhruvan @anuragkulkarni_ @veerapanenisc #DheereDheere #TantraFilm #AnasuyaBharathwajWishes #AnanyaNagalla… pic.twitter.com/BLpkZmdBSQ — Anasuya Bharadwaj (@anusuyakhasba) January 12, 2024 -
Anasuya Bharadwaj: మేకప్ లేకుండా అనసూయను చూశారా..? (ఫోటోలు)
-
తిరుపతిలో షాపింగ్ మాల్ ప్రారంభించిన అనసూయ (ఫొటోలు)
-
Anasuya Bharadwaj : సాగరతీరంలో చీరకట్టుతో అనసూయ సోయగాలు (ఫొటోలు)
-
Anasuya: అదిరే ఔట్ఫిట్లో అనసూయ అందాలు..లేటెస్ట్ ఫోటోస్ చూశారా?
-
తెలంగాణ ఎన్నికలపై కేటీఆర్ ట్వీట్.. మద్దతుగా నిలిచిన అనసూయ!
తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ సాధించడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో మేం ఆశించిన ఫలితాలు రాలేదని అన్నారు. రెండుసార్లు అధికారాన్ని ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే కేటీఆర్ ట్వీట్కు యాంకర్, నటి అనసూయ రిప్లై ఇచ్చింది. బీఆర్ఎస్కు మద్దతుగా పోస్ట్ చేసింది. అనసూయ తన ట్వీట్లో రాస్తూ..' మీరు నిజమైన నాయకుడు సార్. మాలో ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.. మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉండొచ్చు.. బలమైన ప్రతిపక్షంగా ఉండి కూడా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తూ.. మీరు చేసిన అభివృద్ధితో మరోసారి హైదరాబాద్పై ప్రేమలో పడేలా చేసినందుకు ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. You have been a true leader Sir.. inspiring many..may be it was needed that you see the state of our State from the other side.. hoping you would do the needful even with being the strong opposition .. Thank you for making me fall in love with Hyderabad all over again with all… — Anasuya Bharadwaj (@anusuyakhasba) December 3, 2023 -
Anasuya Bharadwaj: అనసూయ దీపావళి సంబరాలు (ఫోటోలు)
-
అందుకే ఆ హీరోను దూరం పెట్టేశా.. అనసూయ క్రేజీ కామెంట్స్!
యాంకర్గా కెరీర్ మొదలెట్టిన అనసూయ.. ఇప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రంగస్థలం, పుష్ప సినిమాలతో అనసూయ రేంజ్ మారిపోయింది. ఇటీవలే ప్రేమ విమానం చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనసూయ తన కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను అనుకోకుండానే ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపింది. సినిమాల్లోకి రాకముందు చాలా ఉద్యోగాలు కూడా చేసినట్లు వెల్లడించింది. ఎంబీఏ చదివిన అనసూయ హెచ్ఆర్గా పనిచేశానని పేర్కొంది. అయితే ఇండస్ట్రీలో హీరోలపై చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. అదేంటో తెలుసుకుందాం. అనసూయ మాట్లాడుతూ.. ' నేను యాక్సిడెంటల్గానే ఇండస్ట్రీలోకి వచ్చా. క్షణం సినిమాలో నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా. కానీ సోగ్గాడే మూవీ ముందే రిలీజైంది. కేవలం రెండు వారాల గ్యాప్లోనే రెండు ఛాన్సులు వచ్చాయి. అన్నపూర్ణ స్టూడియోలో ఓ ఛానెల్ షోలో పనిచేసేదాన్ని. ఆ సమయంలో అక్కడే సడన్గా షూట్లోనే నన్ను అడిగారు. నాగార్జున సార్ సినిమా అనగానే ఒప్పేసుకున్నా. నాకు హలో బ్రదర్ అంటే చాలా ఇష్టం.' అంటూ చెప్పుకొచ్చింది. క్షణం సినిమాలో ఛాన్స్ రావడం పట్ల మాట్లాడుతూ..'నేను దేవిశ్రీ ప్రసాద్తో 2013లో పనిచేశా. ఆ టైంలో అడివి శేష్ కలిశాడు. అప్పుడు నేను అనుకునేదాన్ని. ఈ హీరోలంతా లైన్ వేయడానికే అప్రోచ్ అవుతారని అనిపించింది. అందుకే అప్పుడు అడివి శేష్ను బాగా అవాయిడ్ చేశా. ఓ మూడు నెలల తర్వాత ఒక కాఫీ షాప్లో అనుకోకుండా మేం కలిశాం. అక్కడ కూర్చోబెట్టి మీరు దొరకట్లేదని నేరేషన్ ఇచ్చారు. అప్పుడే నాకు అర్థమైంది. వాళ్ల సినిమాకు నా అవసరం ఉందనే విషయం. జబర్దస్త్లో నేను సీరియస్గా కనిపించడం అడివి శేష్ చూశారట. అందుకే ఆ పాత్రకు నేనే సెట్ అవుతారని అనుకున్నారు.' అని అన్నారు. కాగా.. అనసూయ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ పుష్ప-2లో నటిస్తోంది. రవికాంత్లో దర్శకత్వంలో తెరకెక్కించిన క్షణం మూవీలో అడివి శేష్, అదా శర్మ జంటగా నటించగా.. అనసూయ కీలక పాత్రలో కనిపించింది. హీరో లు అందరు లైన్ వెయ్యడానికి అప్రోచ్ అవుతారు అనుకోని నేను తెగ avoid చేసేదాన్ని : — #AnasuyaBharadwaj Video Credit @rajeshmanne1 pic.twitter.com/ManFtpwRii — Milagro Movies (@MilagroMovies) November 5, 2023 -
ధర్మవరంలో అనసూయ, మెహ్రీన్ సందడి (ఫొటోలు)
-
నంద్యాలలో జీవీ మాల్ ప్రారంభించిన యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
ములుగు (ఎస్టి) నియోజకవర్గం గెలిచిన అభ్యర్థులు వీరే...
ములుగు (ఎస్టి) నియోజకవర్గం ములుగు గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన దళవాయి అనసూయ ఉరఫ్ సీతక్క రెండోసారి గెలిచారు. 2009లో ఆమె టిడిపి పక్షాన ఒకసారి గెలవగా, 2018లో కాంగ్రెస్ ఐలో చేరి విజయం సాదించారు. అనసూయ తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ది, అప్పటి మంత్రి ఎ.చందూలాల్ పై 22671 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు. సీతక్కకు 88971 ఓట్లు రాగా, చందూలాల్కు 66300 ఓట్లు వచ్చాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్దిగా పోటీచేసిన బి.లక్ష్మీనారాయణకు సుమారు 3500 ఓట్లు వచ్చాయి. 2014లో ములుగు నుంచి టిఆర్ఎస్ పక్షాన చందూలాల్ గెలిచారు. ఆయన మూడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో ఆయన టిడిపి నేతగా ఉండేవారు. 2014లో ఇక్కడ తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్యను 16399 మెజార్టీతో ఓడిరచారు. అప్పట్లో సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టిడిపి నేత దళవాయి అనసూయ(సీతక్క) మూడోస్థానానికి పరిమితం అయ్యారు. అయితే ఆమె 2018లో కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచారు. కాగా కాంగ్రెస్ ఐ మాజీ ఎమ్మెల్యే పొడెం వీరయ్య భద్రాచలానికి మారి మూడోసారి విజయం సాదించడం విశేషం. ములుగులో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఎనిమిదిసార్లు, టిడిపి నాలుగుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి పిడిఎఫ్ రెండుసార్లు గెలిచాయి. ఒక ఇండిపెండెంటు కూడా నెగ్గారు. ఇక్కడ మూడుసార్లు గెలిచిన జగన్నాయక్ మంత్రి పదవి కూడా నిర్వహించారు. అజ్మీరా చందూలాల్ ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిచి కొంత కాలం ఎన్.టిఆర్ క్యాబినెట్లో ఉన్నారు. తదుపరి 2014 ఎన్నికలలో గెలిచిన తర్వాత కెసిఆర్ క్యాబినెట్లో ఉన్నారు. రెండుసార్లు టిడిపి తరుపున లోక్సభకు కూడా ఎన్నికయ్యారు. 2009లో ఆయన టిఆర్ఎస్ పక్షాన మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. తిరిగి 2014లో ములుగులో మూడోసారి గెలుపొందారు. 2009లో గెలిచిన సీతక్క కొంత కాలం నక్సల్స్ కార్యకలాపాలలో కూడా చురుకుగా పాల్గొని ఆ తర్వాత ఆ పంధాను వీడి టిడిపిలో చేరారు. 2018లో మరోసారి కాంగ్రెస్ ఐ నుంచి గెలిచారు. ములుగు (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కాలిఫోర్నియాలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
టాటూ కనిపించేలా, ముక్కెర హైలైట్ అయ్యేలా అనసూయ పోజులు (ఫొటోలు)
-
మరో వివాదంలో చిక్కుకున్న అనసూయ
-
అందాల అనసూయ ... ఫిదా అవుతున్న కుర్రకారు (ఫొటోలు)
-
వీకెండ్ లో ఫుల్గా చిల్ అవుతోన్న యాంకర్ అనసూయ (ఫొటోలు)
-
మాది దిగువ వీధి కాదు..ఇందిరా నగర్
‘కీజ తెరు’ అనంటే తమిళంలో ‘దిగువ వీధి’ అని అర్థం. ప్రతి ఊరిలో దిగువ వీధి ఉంటుంది. దిగువ వీధిలో ఎవరుంటారో ఊరి వారికి తెలుసు. దళితులు. వారు నివసించే ప్రాంతాన్ని ఆ విధంగా గుర్తిస్తారు. ‘ఇలా పేరులో వివక్షను తొలగించండి’ అని తమ వాడ పేరును మార్చడానికి సంవత్సరం పాటు పోరాడింది అనసూయ అనే అమ్మాయి. దిగువ వీధికి బదులుగా వారి వీధి మొన్నటి జూలై 1న ‘ఇందిరా నగర్’ అయ్యింది. వివక్ష గుర్తులను చెరిపే పోరాటం కొనసాగిస్తానని అంటోంది అనసూయ. తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ పదవి స్వీకరించాక 2022 అక్టోబర్లో గ్రేటర్ చెన్నై అంతటా కులాలను సూచించే వీధుల పేర్లను, భవంతుల పేర్లను తొలగించవలసిందిగా ఆదేశించాడు. దేశంలో అన్నిచోట్ల ఉన్నట్టే తమిళనాడులో కూడా ఊళ్లలోని కొన్ని వీధులను కులాల పేర్లతో పిలవడం వాడుకలో ఉంది. సామాజిక స్పృహ పెరిగాక ఈ ధోరణి తగ్గినా చైతన్యం ఎంతో అవసరం ఉంది. ముఖ్యంగా దళితుల విషయంలో. వీరికి ఆలయాల ప్రవేశంలోగాని, ఊరి కట్టుబాట్లలో ప్రాధాన్యం ఇవ్వడంలోగాని వివక్ష పాటిస్తున్నారనే ఎన్నో వార్తలు తమిళనాడు నుంచి వింటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అనసూయ శరవణ ముత్తు అనే 28 ఏళ్ల సివిల్ ఇంజినీర్ తన ఊరిలోని తన వాడకు మర్యాదకరమైన పేరు సాధించడంలో విజయం పొందింది. ఆది ద్రావిడార్ తెరు తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో ఆనందవాడి అనే చిన్న పల్లె ఉంది. ఆ పల్లెలో 1994లో దళితులకు పట్టాలిచ్చారు. 2000 సంవత్సరానికి 100 కుటుంబాలు అక్కడ ఇళ్లు కట్టుకుని తమ పేటకు ‘ఇందిరా నగర్’ అని పేరు పెట్టుకున్నారు. అయితే వారు పెట్టుకునే పేరు వారు పెట్టుకోగా ఊరు వారిని తాను ‘ఎలా గుర్తించాలనుకుంటున్నదో’ అలా గుర్తించి ఆ పేటను ‘ఆది ద్రావిడార్ తెరు’, ‘పార తెరు’, ‘ఆది ద్రావిడార్ తెరు’, ‘కీజ తెరు’, ‘దళిత కాలనీ’... ఇలా పిలవడం మొదలెట్టింది. ఇవన్నీ కూడా దళితులు నివసించే ప్రాంతాన్ని సూచించేవే. ‘నా చిన్నప్పుడు స్కూల్లో మా పేట పేరు చెప్పిన వెంటనే నేనెవరో పోల్చుకునేవారు. అప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను’ అని ఇదే ప్రాంతం, సామాజిక వర్గం నుంచి చదువుకుని సివిల్ ఇంజనీర్ అయిన అనసూయ శరవణముత్తు అంది. ‘నేను కాలేజీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెళ్లిపోయాను. 2022లో తిరిగి వస్తే ఇంకా కులాన్ని సూచించే పేరుతోటే నా పేటను పిలుస్తున్నారు. ఇది ఎంతమాత్రం కుదరదు అని నిశ్చయించుకున్నాను’ అంది అనసూయ. అందరితో పోరాడి... ఇందిరా నగర్ అనే పేరును రెవిన్యూ వారు ఏ మాత్రం పట్టించుకోకుండా ‘దిగువ వీధి’ అనే పేరుతోనే వీరి పేటను రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. అలాగే రేషన్ కార్డుల్లో, ఆధార్ కార్డుల్లో, ఓటర్ కార్డుల్లో, చివరకు పాస్పోర్టుల్లో కూడా ఇందిరా నగర్ అని తప్ప రకరకాల వివక్ష పేర్లతో ఇక్కడ నివసిస్తున్న దళితుల గుర్తింపు కార్డులు నమోదై ఉన్నాయి. దాంతో అనసూయ 2022 ఆగస్టు నుంచి పోరాటం మొదలెట్టింది. ‘మొదట కలెక్టర్ చుట్టూ తిరిగాను. తిప్పించుకుని తిప్పించుకుని అక్టోబర్ నాటికి అఫీషియల్గా రికార్డుల్లో మార్చారు. కాని అసలు సమస్య పంచాయతీతో వచ్చింది. ఆనందవాడి పంచాయతీ మా పేటను దిగువ వీధి అని పిలవకూడదనే తీర్మానం చేయడానికి ఏమాత్రం ముందుకు రాలేదు. నేను పోరాడితే ఫిబ్రవరిలో తీర్మానం చేశారు. ఆ తర్వాత పంచాయితీ పెద్దలొచ్చి మా పేట ముందు బోర్డు పెట్టే కార్యక్రమంలో పాల్గొనమని ఎన్నిసార్లు తిరిగినా రాలేదు. దాని కోసం మళ్లీ పోరాడాల్సి వచ్చింది. చివరకు మొన్న జూలై 1న పంచాయతీ పెద్దలంతా వచ్చి బోర్డును నిలబెట్టి వెళ్లారు’ అని తెలిపింది అనసూయ. వివక్షాపూరితం వెనుకబడ్డ, దళిత వర్గాలను సులువుగా గుర్తించేందుకు ఎప్పటి నుంచో వారు నివసించే ప్రాంతాలకు వివక్షాపూరితమైన పేర్లు పెట్టే ఆనవాయితీ ఉందని ఈ ఉదంతం విన్నాక అనసూయను అభినందిస్తూ విల్లుపురం ఎంపీ రవికుమార్ అన్నారు. ‘నువ్వు ఎక్కడుంటావు అనే ప్రశ్నతో ఎదుటివారి కులం ఏమిటో ప్రాంతాన్ని బట్టి అర్థమవుతుంది. దీంతో వివక్ష మొదలవుతుంది. ఇలాంటి వివక్షాపూరితమైన పేర్లను రాష్ట్రమంతా తొలగించాలి’ అని రవికుమార్ అన్నారు. అనసూయలాంటి అమ్మాయిలు పూనుకుంటే అదెంత సేపు? -
నాకు ఫ్యామిలీ ఉంది...వద్దు ప్లీజ్
-
Anasuya Bharadwaj : బీచ్లో వైట్ కలర్ బికినీలో రచ్చ లేపుతున్న అనసూయ (ఫొటోలు)
-
విజయ్ తో గొడవ లేదంటూనే మరో బాంబ్ పేల్చినా అనసూయ
-
మంచి సినిమాకి ఆదరణ ఉంటుంది
‘‘డైరెక్టర్ శివ ప్రసాద్గారు తొలి సినిమా ‘విమానం’తో మంచి హిట్ అందుకున్నందుకు అభినందనలు. మంచి సినిమాకు ప్రేక్షకాదరణ ఉంటుందనే విషయాన్ని ‘విమానం’ మరోసారి నిరూపించింది’’ అని నటుడు, దర్శకుడు సముద్ర ఖని అన్నారు. శివప్రసాద్ యానాల దర్శకత్వంలో సముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘విమానం’. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ– ‘‘విమానం’ లాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే కొత్త దర్శకులకు ఇంకా మంచి ఉత్సాహం వస్తుంది’’ అన్నారు. ‘‘విమానం’ చిత్రం చూశాక ‘మా నాన్న గుర్తుకొచ్చాడు’ అంటూ మా నాన్న, అమ్మ చెప్పడంతో చాలా ఆనందం వేసింది’’ అన్నారు శివప్రసాద్ యానాల. నటుడు ధనరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, రైటర్ హను, సినిమాటోగ్రాఫర్ వివేక్, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధ్రువన్ మాట్లాడారు. -
రాజమండ్రిలో అల్లు శిరీష్, అనసూయ, నేహా శెట్టి సందడి (ఫొటోలు)
-
కామెడీ పేటిక
పాయల్ రాజ్పుత్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మాయా పేటిక’. సునీల్, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, శ్రీనివాస రెడ్డి, హిమజ, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు రమేష్ రాపార్తి దర్శకుడు. శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్ను రిలీజ్ చేసిన నటి అనసూయ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్ చూశాను.. చాలా బాగుంది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘ఈ తరహా సినిమాలు చేయాలంటే చాలా పరిశోధన చేయాలి’’ అన్నారు పాయల్ రాజ్పుత్. ‘‘సెల్ఫోన్ ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్ రాశాను. మంచి కామెడీతో ఫుల్ఫ్యాక్డ్గా ఉన్న సినిమా ఇది’’ అన్నారు దర్శకుడు రమేష్. ‘‘ఈ చిత్రంలో నక్కిలిసు గొలుసు నారాయణ అనే వాచ్మెన్ పాత్ర చేశాను. కొత్తదనానికే కొత్తగా ఉంటుందీ చిత్రం’’ అన్నారు సునీల్. ‘‘మా బ్యానర్ నుంచి కరోనా సమయంలో వచ్చిన ‘థ్యాంక్యూ.. బ్రదర్’ సినిమాను వీక్షకులు ఆదరించారు. ఆ ధైర్యం, నమ్మకంతోనే ఇప్పుడు ‘మాయా పేటిక’ చిత్రంతో వస్తున్నాం’’ అన్నారు నిర్మాత శరత్. శ్రీనివాస్రెడ్డి, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్ తదితరులు పాల్గొన్నారు. -
వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..!
Anasuya As Prostitute In Kanyasulkam Web Series: బుల్లితెర బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అటు యాంకరింగ్తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది. 'రంగస్థలం'లో 'రంగమ్మత్త'గా నటించి ప్రశంసలు దక్కించుకుంది. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా చేసి మరింత పేరు తెచ్చుకుంది. ఇప్పుడు చిరంజీవి 'గాడ్ ఫాదర్' చిత్రంలో మరో ప్రత్యేకమైన రోల్లో ఆకట్టుకునేందుకు రెడీగా ఉంది. తాజాగా మరో క్రేజీ పాత్రలో అనసూయ నటించనున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. గురజాడ అప్పారావు రచించిన క్లాసిక్ నాటకం కన్యాశుల్కం ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కథతో స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఒక వెబ్సిరీస్ను రూపొందించనున్నాడట. ఈ వెబ్ సిరీస్కు ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తూ కథ-కథనం స్క్రిప్ట్ బాధ్యతలన్నీ క్రిష్ చూసుకోనున్నాడని తెలుస్తోంది. ఈ సిరీస్లో మధురవాణి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించనున్నట్లు సమాచారం. ఈ రోల్లో నటించేందుకు అనసూయ సైతం ఓకే చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్రకు ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్లో అనసూయ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. చదవండి: బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ అందుకు నాకు అర్హత లేదు: మహేశ్ బాబు -
ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు
Netizens Comments On Anasuya Latest Photos: బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అటు యాంకరింగ్తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మరింత పేరు తెచ్చుకుంది అనసూయ. రవితేజ ఖిలాడీ మూవీలో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీఫుల్ యాంకర్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దర్జా, వాంటెడ్ పండుగాడ్, గాడ్ ఫాదర్ తదితర చిత్రాల్లో నటిస్తూ ఫుల్ జోష్లో ఉంది. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పెడుతూ ఎంటర్టైన్ చేస్తుంది అనసూయ. అయితే అప్పుడుప్పుడు వాటితో పలు విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. ఆ విమర్శలకు తిరిగి దిమ్మతిరిగే కౌంటర్లు కూడా ఇస్తుంటుంది ఈ బ్యూటిఫుల్ యాంకర్. తాజాగా మరోసారి తను పెట్టిన ఫొటోలపై విమర్శలు గుప్పించారు నెటిజన్స్. 'ముసలి దానిలా కనిపిస్తున్నావ్', 'ముఖంలో గ్లో తగ్గింది', 'మేకప్ సరిగ్గా వేసుకోలేదా ?', 'అసలైన వయసు బయటపడింది', 'మేకప్, డ్రెస్సింగ్ బాలేదు', 'ముడతలు కనిపిస్తున్నాయ్', 'కొంచెం ఏజ్డ్గా ఉన్నారు' అంటూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. వీటితోపాటు పలువురు అభిమానులు 'చాలా అందంగా ఉన్నారు', 'లుకింగ్ నైస్', 'వావ్', 'బ్యూటిఫుల్' అంటూ పొగుడుతున్నారు. మరీ ఈ కామెంట్స్పై అనసూయ ఏమైనా స్పందిస్తుందో చూడాలి. చదవండి: తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి చికిత్స కోసం అమెరికా వెళ్లిన నటుడు.. ఎయిర్పోర్టులో ఎమోషనల్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
అందుకే నాకు వయసు గుర్తుకు రాదు: కె. రాఘవేంద్ర రావు
K Raghavendra Rao About Age In Wanted Pandu God Press Meet: ‘‘డైరెక్టర్ శ్రీధర్ సీపాన, సంగీత దర్శకుడు పీ.ఆర్, కెమెరామేన్ మహీరెడ్డి వంటి వాళ్లతో పనిచేయడం వల్ల నాకు వయసు గుర్తుకు రాదు’’అని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రల్లో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాంటెడ్ పండు గాడ్’. ‘పట్టుకుంటే కోటి’ అన్నది ట్యాగ్లైన్. కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి ఈ సినిమాను నిర్మించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘తనికెళ్ల భరణిగారు ఈ సినిమాను డైరెక్ట్ చేద్దామనుకున్నారు. ‘పెళ్లి సందడి’కి మంచి డైలాగ్స్ అందించిన శ్రీధర్ సీపాన డైరెక్ట్ చేస్తే బావుంటుందనిపించింది. జూన్ లేదా జూలైలో ఈ సినిమా రిలీజ్ చేస్తాం’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమాకు నేను ఓ అసిస్టెంట్ డైరెక్టర్లా వర్క్ చేశాను’’ అన్నారు శ్రీధర్ సీపాన. చదవండి: పాట పాడుతూ మరణించిన ప్రముఖ సింగర్.. వీడియో వైరల్ -
'తండ్రి చనిపోయిన బాధలోనూ అనసూయ షూటింగ్కు వచ్చింది'
కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పీఎస్ఎస్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను శనివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత కేఎల్ నారాయణ ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘ఈ ఫస్ట్ లుక్ దర్జాగా ఉంది. సినిమా కూడా దర్జాగా ఆడి, అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సునీల్గారు, అనసూయగారు, ఇతర నటీనటులు ఎంతగానో సహకరిస్తున్నారు. ముఖ్యంగా అనసూయగారు తన తండ్రి చనిపోయిన బాధలోనూ షూటింగ్కి వచ్చి, మాకు సహకరించారు. హైదరాబాద్, భీమవరం, మచిలీపట్నంలో షూటింగ్ చేశాం. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
పుష్పరాజ్ కోసం వాళ్లని సెట్ చేసిన సుకుమార్
Villains In Allu Arjun Pushpa Movie:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం ఊరమాస్ లుక్లో పుష్పరాజ్గా అవతారం ఎత్తాడు. బన్నీ కెరీర్లోనే పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతినాయకులుగా క్రేజీ స్టార్స్ను సెట్ చేశాడు సుకుమార్. హీరో పాత్రను పాన్ ఇండియా లెవల్లో ఎలివేట్ చేయాలంటే విలన్లు అంతకుమించిన స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే పుష్పరాజ్కు ప్రతినాయకులుగా క్రేజీ స్టార్స్ను సెట్ చేశాడు సుకుమార్. విలన్ పాత్రల్లో హీరో, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఉండటం విశేషం. ఈ లిస్ట్లో మొదటగా చెప్పుకోవాల్సింది ఫాహద్ ఫాజిల్. అప్పటివరకు మలయాళ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఫాహద్ కరోనా సమయంలో వరుస హిట్లతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పటివరకు హీరోగానే చేస్తూ వచ్చిన ఈ మలయాళ స్టార్ హీరో పుష్ప సినిమా కోసం తొలిసారిగా పవర్ఫుల్ ప్రతినాయకుడిగా మారారు. ఇక 'భైరవగీత' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ధనుంజయ్ ఆ తర్వాత శాండల్వుడ్లో బిజీ అయ్యాడు. ఇప్పుడు ఈ హీరో కూడా పుష్పరాజ్తో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇక ఒకప్పటి టాలీవుడ్ కమెడియన్ సునీల్ కూడా విలన్గా మారోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ సినిమాలో మంగళం శ్రీనుగా సర్ప్రైజ్ చేస్తానంటూ ఊరిస్తున్నాడు. అలాగే యాంకర్ అనసూయ,అజయ్ ఘోష్, శత్రు వంటి విలన్లు కూడా పుష్పరాజ్ను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. -
Pushpa Pre Release Images: పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
పుష్ప ట్రైలర్ టీజ్ అవుట్, మామూలుగా లేదుగా..
Pushpa Movie Trailer Tease Out: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చదవండి: రూ. 3 కోట్ల మోసం, శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన యంగ్ హీరో ఇతడే సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్లుక్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో పుష్ప ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్రం బృందం తాజాగా దీనికి సంబంధించిన టీజ్ను వదిలారు. 26 సెకన్ల నిడివి గల ఈ టీజ్లో అల్లు అర్జున్ ఊరమాస్ లుక్, యాక్షన్ సీన్స్ కనిపించగా మిగతా తారగణం అనసూయ, రష్మికతో పలు పాత్రలను చూపించారు. కాగా పూర్తి ట్రైలర్ డిసెంబర్ 6న విడుదల కానుండగా.. 17న మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. Get ready to witness the MASSive #PushpaTrailer on Dec 6th 💥💥 ▶️ https://t.co/Wn0pVmlFTe#PushpaTheRise #ThaggedheLe 🤙#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @anusuyakhasba @ThisIsDSP @adityamusic @MythriOfficial — Pushpa (@PushpaMovie) December 3, 2021 -
హల్చల్ : సెల్ఫీ మూడ్లో సమీరా..యోగా ఫోజులతో మలైకా
♦ మైఖేల్ జాన్సన్ మళ్లీ పుట్టాడంటున్న యాంకర్ రవి ♦ సెట్లో చాలా గ్యాప్ తర్వాత అంటున్న కాజోల్ ♦ షాట్ బ్రేక్లో శ్రీముఖి ఓవర్ యాక్షన్ ♦ భర్తతో ఫర్ ఎవర్ అంటున్న సోనమ్కపూర్ ♦ భర్తకు చాలా పెద్ద ఫ్యాన్ అంటున్న నాజ్రియా ♦ లవ్ కొటేషన్స్ చెప్తున్న టిక్టాక్ బ్యూటీ బన్నీవాక్స్ ♦ పాటలో పరవశించిపోయిన సునీత ♦ యోగా ఫోజులతో మలైకా అరోరా ♦ సోమవారం మరింత షైన్ అవ్వాలంటున్న సదా ♦ సెల్ఫీ మూడ్లో సమీరా రెడ్డి View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Manish Malhotra (@manishmalhotra05) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Bunny Vox (@bunnyvox) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Sameera Reddy (@reddysameera) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
హ్యాట్రిక్కి రెడీ
‘క్షణం, రంగస్థలం’ వంటి హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు చేసిన అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కథనం’. ది గాయత్రి ఫిల్మ్స్, ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్పై బి.నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 9న రిలీజ్ కానుంది. ‘‘అనసూయగారి కెరీర్లో బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నరేంద్ర రెడ్డి. ‘‘ఇది నా తొలి చిత్రం. ‘క్షణం, రంగస్థలం’ హిట్స్ తర్వాత ‘కథనం’తో అనసూయగారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. ఆమె నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. నరేంద్రరెడ్డిగారు ఏ సినిమా పంపిణీ చేసినా అది హిట్. నిర్మాతగా కూడా ఆయన సక్సెస్ అవుతారనే నమ్మకం ఉంది’’ అన్నారు రాజేష్ నాదెండ్ల. ఈ చిత్రానికి సంగీతం: రోషన్ సాలూరి, కెమెరా: సతీష్ ముత్యాల, లైన్ ప్రొడ్యూసర్: ఎమ్.విజయ చౌదరి. -
ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’
అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కథనం’. ఈ సినిమాను ది గాయత్రి ఫిల్మ్స్ , ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై బి.నరేంద్రరెడ్డి, శర్మచుక్కా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రోషన్ సాలూరి సంగీతం సమకూరుస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్రాజ్, వెన్నెలకిషోర్, పెళ్లి పృధ్వీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చెసుకున్న ఈ మూవీ ఆగస్టులో విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాల గురించి నిర్మాత నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ... ‘అనసూయగారు ఫుల్ లెంగ్త్ రోల్ చేసిన చిత్రమిది. ఆవిడ కెరీర్లో ఇదొక బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం ఉంది. సెన్సార్ పూర్తయింది. యు/ఎ సర్టిఫికేట్ లభించింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలు లభించాయి. ఆగస్ట్ 9న సినిమా విడుదల చేస్తున్నాం’ అన్నారు. దర్శకుడు రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ... ‘ఇది నా మొదటి చిత్రం.. క్షణం, రంగస్థలం తర్వాత అనసూయ చేస్తున్న ఈ కథనం సినిమాతో హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. తప్పకుండ ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. నరేంద్రరెడ్డిగారు పంపిణీదారునిగా ఏ సినిమా చేసిన హిట్. నిర్మాతగా కూడా సక్సెస్ అవుతారన్నారన్న నమ్మకం ఉంది’ అన్నారు. -
‘అనసూయ’ను కూల్చరా?
హిమాయత్నగర్: రహదారుల విస్తరణలో భాగంగా హిమాయత్నగర్లోని టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న అనసూయ కాంప్లెక్స్ను దాదాపు 15 ఏళ్ల క్రితమే కూల్చాల్సి ఉంది. అయితే అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప కూల్చాలని ఆలోచించడం లేదు. వంద అడుగుల మేర రోడ్డు విస్తరణకు అప్పట్లో ఎన్నో భవనాలను కూల్చివేసిన అధికారులు ఈ భవనం ముందుభాగాన్ని అంటే....దాదాపు 180 చదరపు గజాల మేర కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. కొద్దిమేర కూల్చివేతలు జరిపాక ఎందుకనోగానీ ఆపివేశారు. ప్రస్తుతం భవనంలో కూల్చిన ఫ్లోర్ల నుంచి పెచ్చులూడిపడుతున్నాయి. ఈ రహదారిలో ఇక్కడే రోడ్డు విస్తరణ జరగకపోవడంతో బాటిల్నెక్గా మారి తరచూ ట్రాఫిక్ ఇబ్బందులెదురవుతున్నాయి. ఏ క్షణాన్నయినా కూలడానికి సిద్ధంగా ఉన్న ఈభవనం కూలితే పెనుప్రమాదానికి అవకాశం ఉంది. ఈ విషయాల్ని వివరిస్తూ భవనంలోని ఫ్లాట్ల యజమానులు కూల్చివేయాల్సిందిగా ఎన్ని పర్యాయాలు జీహెచ్ఎంసీ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేరు. రహదారి విస్తరణకోసం ఎప్పుడో కూల్చివేయాల్సిన ఈభవనాన్ని ఇంకా ఎందుకు కూల్చడం లేదన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. భయం.. భయం.. తిరుమల తిరుపతి దేవస్థానం కాంప్లెక్స్కు ఎదురుగా అనసూయ కాంప్లెక్స్ ఉంది. ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువ కావడంతో లిబర్టీ వద్ద రెడ్ సిగ్నల్ పడ్డా ఇక్కడి వరకు వాహనాలు బారులు తీరి నిలిచిపోతున్నాయి. కాంప్లెక్స్లోని కొంత భాగాన్ని కూల్చివేయాల్సి ఉన్నప్పటికీ, ఆ పనిచేయకపోవడంతో బాటిల్నెక్గా మారిన ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారి సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు భవనం పెచ్చులూడి రాలుతున్నాయి. లిబర్టీ వద్ద రెడ్ సిగ్నల్ పడితే స్ట్రీట్నెంబర్1 వరకు ట్రాఫిక్ బారులు తీరుతూ కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ బిల్డింగ్ వద్ద ట్రాఫిక్లో చిక్కుకున్న ప్రయాణికులపై పెచ్చులు ఊడి పడుతున్నాయని బిల్డింగ్ యజమానులు వాపోతున్నారు. పెచ్చులు ఊడి పెద్ద ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కూల్చమని కోరుతూనే ఉన్నాం లిబర్టీ వద్ద రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అనసూయ కాంప్లెక్స్ ఈ రోడ్డుపై బాటిల్నెక్గా మారడంతో వేలాది వాహనాలు ఇక్కడి ట్రాఫిక్లో చిక్కుకుంటున్నాయి. కూల్చాల్సివున్న ఈ భవనాన్ని కూల్చితే ట్రాఫిక్ సమస్యకు ఆటంకం ఉండదని ఇప్పటికీ కోరుతూనే ఉన్నాం. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం ముందుకొచ్చి సమస్యను పరిష్కరిస్తే ప్రయోజనం ఉంటుంది. – విద్యాసాగర్, ట్రాఫిక్ ఏసీపీ, సెంట్రల్జోన్ పరిశీలించిన అనంతరం కూల్చివేత ఈ భవనానికి సంబంధించిన సమస్యపై ఒక్కసారి ఫైల్ మొత్తాన్ని పరిశీలించి త్వరతగతిన కూల్చిందుకు ఏర్పాట్లు చేస్తాం. ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే ఏ ఒక్కదాన్ని మేం ప్రోత్సహించేది లేదు. ఒకవేళ ఈ భవనానికి సంబంధించిన ఏవైనా ఆటంకాలు ఉన్నప్పటికీ వాటన్నింటిని సరి చేసి మరీ బిల్డింగ్ను కూల్చివేస్తాం.– కరుణాకర్, టౌన్ప్లానింగ్ ఏసీపీ, జీహెచ్ఎంసీ -
హీరోగా యాంకర్ ప్రదీప్
బుల్లితెర మీద సత్తా చాటిన చాలా మంది యాంకర్లు వెండితెర మీద కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే అనసూయ, రష్మీ, రవి లాంటి వారు ఈ లిస్ట్లో చేరగా తాజా మరో స్టార్ యాంకర్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అధికారిక ప్రకటన రాకపోయిన ప్రదీప్ మాచిరాజు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుందన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాకు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా డైరెక్టర్గా పరిచయం అవుతున్నాడు. 1947 నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ సంగీతమందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈసినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. -
లక్కీ హ్యాండ్
అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కథనం’. అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్రాజ్, ‘వెన్నెల’ కిషోర్, ‘పెళ్లి’ పృథ్వీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్, ది గాయత్రి ఫిల్మ్స్ పతాకాలపై బట్టేపాటి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ని హీరో రామ్చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల విడుదల చేశారు. రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ– ‘‘క్షణం, రంగస్థలం’ తర్వాత అనసూయగారు ‘కథనం’ సినిమాతో హ్యాట్రిక్ సాధించబోతున్నారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. నరేంద్రరెడ్డిగారు పంపిణీదారునిగా ఏ సినిమా చేసినా హిట్. ఆయనది లక్కీ హ్యాండ్’’ అన్నారు. ‘‘అనసూయగారి కెరీర్లో ఇదొక బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నరేంద్ర రెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: సతీష్ ముత్యాల, లైన్ ప్రొడ్యుసర్: ఎమ్. విజయ చౌదరి. -
ఆ సినిమాలో రొమాంటిక్ పాత్ర కాదట!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తనకు మొదటి బ్లాక్ బస్టర్హిట్ను ఇచ్చిన ‘పెళ్లిచూపులు’ డైరెక్టర్ను హీరోగా పరిచయం చేయబోతోన్న సంగతి తెలిసిందే. నాలుగు పాత్రల చుట్టూ తిరిగే ఈ కథలో ఓ పాత్రలో తరుణ్ భాస్కర్ను మరో పాత్రకు అనసూయను తీసుకున్నారు. ఈ చిత్రంలో అనసూయ రొమాంటిక్ పాత్రలో నటించనున్నట్లు రూమర్స్ వినిపించాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ.. తన పాత్ర గురించి అనసూయ చెప్పుకొచ్చారు. ఈ విషయంపై అనసూయను మీడియా ప్రశ్నించగా.. ఆ చిత్రంలో తనది రొమాంటిక్ పాత్ర కాదని, ఓ ముఖ్య మైన పాత్రను పోషిస్తున్నాని, ఆ క్యారెక్టర్ తనకు మంచి గుర్తింపును తీసుకువస్తుందన్నారు. ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లిన తరువాత మిగతా వివరాలను ప్రకటిస్తానని తెలిపారు. అనసూయ ప్రస్తుతం ‘కథనం’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ విడుదలకు సిద్దంగాఉంది. -
అనసూయ ‘కథనం’ టాకీ పూర్తి
ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్, ది గాయత్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కథనం. బి.నరేంద్రరెడ్డి, శర్మచుక్కా ఈ చిత్రానికి నిర్మాతలు. రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు సాంగ్స్ మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుని సమ్మర్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ... కథనం సినిమా పేరు. కథనం అంటే కథని నడిపే విధానం మా ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను క్షణంలో కనిపించిన పాత్రలో ఉన్నట్లు ఉందని అందరూ అనుకుంటున్నారు. కాని కాదు నాది ఈ చిత్రంలో ఏడీ క్యారెక్టర్ ఒక అసోసియేట్ డైరెక్టర్ పాత్ర. నాకు సహకరించిన మా యూనిట్ అందరికీ కృతజ్ఞతలు అన్నారు. -
‘యాత్ర’లో అనసూయ?
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో ప్రముఖ యాంకర్ అనసూయ నటించనుందట. ఇటీవల రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఆకట్టుకున్న అనసూయ సినిమాల్లోనూ బిజీ అవుతున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్ను నిర్మిస్తున్నారు. పాఠశాల, ఆనందో బ్రహ్మా చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ ఈ చిత్రానికి దర్శకుడు. ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’అనే ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ సినిమాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రముఖంగా చూపించనున్నారు. -
రంగమ్మత్త.. ఇలా రంగస్థలంలోకి..!
-
రంగస్థలంలో పల్లెటూరి మహిళగా...
-
రంగమ్మత్త.. ఇలా రంగస్థలంలోకి..!
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా నటులుగా రామ్చరణ్, సమంతలకు ఎంత పేరు తీసుకువచ్చిందో.. సహాయ పాత్రలో నటించిన అనసూయ కూడా అదే స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. బుల్లితెర మీద ట్రెండీగా కనిపించే అనసూయ రంగస్థలంలో పల్లెటూరి మహిళగా కనిపించటంతో అభిమానులు ఫిదా అయ్యారు. అయితే తనదైన నటనతో రంగమ్మత్త పాత్రకు ప్రాణం పోసింది అనసూయ. అందుకే రంగస్థలం సినిమా చూసిన ప్రముఖులు రామ్ చరణ్, సమంతలతో పాటు అనసూయ పాత్రను కూడా ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. తాజాగా అనసూయను ఈ సినిమా కోసం ఆడిషన్ చేసిన సందర్భంలోని వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రంగస్థలం ఇప్పటికే 180 కోట్లకు పైగా గ్రాస్ సాధించి 200 కోట్ల దిశగా దూసుకుపోతోంది. -
చచ్చిపోతున్నా.. సమంత ట్వీట్
అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా.. పొడవాటి జుట్టుకు రిబ్బను కట్టుకుని.. రంగస్థలం సినిమాలో సమంతా చేసిన యాక్టింగ్ ప్రేక్షకులకు మంత్రముగ్థుల్ని చేసేసింది. రామలక్ష్మి పాత్రతో సమంతా ప్రతి ఒక్కరి హృదయాలను ఆకట్టుకుంది. ఇక రంగమ్మ.. మంగమ్మ.. పాటలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఫిదా చేసింది అక్కినేని ముద్దుల కోడలు. ఈ ముద్దుల కోడల్ని మించి మరో బుల్లి రామలక్ష్మి నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఓ చిన్నారి చక్కగా లంగా ఓణీ వేసుకుని, పెద్ద జుట్టుతో, ముద్దు ముద్దు హావభావాలతో ‘రంగమ్మ మంగమ్మ’ పాటకు స్టెపులు వేసింది. అచ్చం సమంతలాగే వయ్యారంగా చేతులు తిప్పుతూ ఈ చిట్టి రామలక్ష్మి వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ చిట్టి రామలక్ష్మి డ్యాన్స్కు కేవలం నెటిజన్లే కాదు.. సమంత, ‘రంగమ్మత్త’ అనసూయ కూడా ఫిదా అయిపోయారు. ఈ వీడియోను శ్రీధర్ శ్రీ అనే అభిమాని ఒకరు సమంతకు ట్వీట్ చేస్తూ..రామలక్ష్మి పాత్ర ఒక్క మాకే కాదు కొన్ని వందలమంది హృదయాల్లో నిలిచిపోతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ’ అని పేర్కొన్నారు. ఈ చిట్టి రామలక్ష్మికి ఫిదా అయిన సమంత సైతం చచ్చిపోతున్నా అని హార్ట్ సింబల్స్తో రిప్లై ఇచ్చారు. సమంత ట్వీట్పై అనసూయ స్పందిస్తూ..‘నేను కూడా. ఇంత క్యూట్గా ఉండడం చాలా నేరం’ అంటూ ట్వీట్ చేశారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ‘రంగస్థలం’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో ఉన్న ఈ ‘రంగమ్మ మంగమ్మ’ సాంగ్ ఫుల్గా ఫేమస్ అయింది. ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి ఎక్కడ చూసినా ఇదే సాంగ్. #Ramalakshmi character oka make kadhu konni vandala @chidns or @everyones people's heart lo Nelchipotundi ane oka example video plz see videos sam...@Samanthaprabhu2 pic.twitter.com/D9Flcb4VqD — Sridhar sree (@Sreedahar) April 18, 2018 Dying ❤️❤️❤️ https://t.co/3pGh71u8P5 — Samantha Akkineni (@Samanthaprabhu2) April 18, 2018 Me tooooo!!!!!! This much cuteness is an offense!! ❤️❤️❤️❤️❤️ https://t.co/nZ6KGP4RvQ — Anasuya Bharadwaj (@anusuyakhasba) April 19, 2018 -
అప్పుడు రామ్చరణ్ హీరో అని తెలియదు
‘‘2009లో ‘ఆర్య 2’లో నటించమని సుకుమార్గారు అడిగినప్పుడు చేయలేకపోయా. ఆయన ‘రంగస్థలం’ కథ చెప్పినప్పుడు రంగమ్మత్త పాత్రలో ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనే భయం ఉన్నా ధైర్యం చేసి చేశా. ఈ రేంజ్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందని ఊహించలేదు’’ అన్నారు నటి అనసూయ. రామ్చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం (మోహన్) నిర్మించిన ‘రంగస్థలం’ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో రంగమ్మత్త పాత్రలో ప్రేక్షకులను అలరించిన అనసూయ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ –‘‘నా విజయ రహస్యం అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు. నన్ను నేను ఎప్పుడూ ఎక్కువ అనుకోను. తక్కువ చేసి చూసుకొంటాను. అందుకే నాకు లభించిన ప్రతి అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ప్రేక్షకుల్ని మెప్పించగలిగాను. నేను ఒకే ఇమేజ్లో కూరుకుపోవాలనుకోవడం లేదు. ప్రకాశ్ రాజ్గారిలా అన్ని పాత్రలూ చేయాలనీ, కరెక్ట్గా చెప్పాలంటే ‘లేడీ ప్రకాశ్ రాజ్’లా అవ్వడం నా ధ్యేయం. ‘రంగస్థలం’ కథ విన్నప్పుడు రామ్చరణ్ హీరో అనే విషయం నాకు తెలియదు. తెలిసాక ‘చరణ్తో అత్త అని పిలిపించుకోవాలా.. కనీసం రంగమ్మ అని అయినా పిలిపించండి’ అని సుకుమార్గారిని రిక్వెస్ట్ చేశా. ‘రంగస్థలం’ సినిమా చూశాక ‘నటిగా ఎదిగావ్ అనసూయ’ అని మా ఆయన చెప్పడం ఎప్పటికీ మరువలేను. నాకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్ అది’’ అన్నారు. -
రంగస్థలం థాంక్స్ మీట్ హైలెట్స్
-
అనసూయను ఆట పట్టించిన సుమ!
సాక్షి, సినిమా: డైరెక్టర్ సుకుమార్ను తాను మామూలుగా నస పెట్టలేదని స్టార్ యాంకర్, నటి అనసూయ తెలిపారు. మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ను విశాఖపట్నంలో నిర్వహించింది మూవీ యూనిట్. ఈ వేడుకలో పాల్గొని అనసూయ మాట్లాడారు. ముందుగా అందరికీ శ్రీవిళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. 'నా ధైర్యం సుకుమార్. మూవీ యూనిట్ రంగస్థలం కోసం ఎంతో కష్ట పడింది. సుకుమార్ను నేను మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. రామ్చరణ్ నా ఫెవరెట్ యాక్టర్. అయితే ఆయనతో అత్త అని పిలిపించుకోనని గొడవ (మారాం) చేశాను. చిట్టిబాబు (చరణ్)కు మాత్రమే నేను రంగమ్మత్తను (మూవీ పాత్ర). ప్రస్తుత జనరేషన్ వాళ్లు 1980లో ఉన్నవాళ్ల పద్ధతులు, అలవాట్లు తెలుసుకోవాలంటే రంగస్థలం చూడాల్సిందే. మార్చి 30న మూవీ విడుదల కానున్న రంగస్థలాన్ని ఆదరించాలని' అనసూయ కోరారు. చివరగా యాంకర్ సుమ, అనసూయను ఆటపట్టించారు. మీరు రామ్చరణ్కు అక్కగా కాదు.. చెల్లెలిగా అయితే అభిమానులు నమ్ముతారని ఆ పాత్ర ఇస్తారా అని సుకుమార్ను మీరు అడిగారట నిజమేనా అని అనసూయను సుమ అడిగారు. అయ్యో.. సుకుమార్ సార్ ఏంటిది అంటూ అనసూయ అన్నారు. మీరు (అనసూయ) అనుకోలేదా, అయితే తాను అలా అనుకున్నానంటూ సుమ అనే సరికి అక్కడ నవ్వులే నవ్వులు. -
క్లారిటీ ఇచ్చిన అనసూయ
బుల్లితెరపై యాంకర్గా స్టార్ ఇమేజ్ అందుకున్న అనసూయ, వెండితెర మీద కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే క్షణం, సొగ్గాడే చిన్ని నాయనా లాంటి సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ త్వరలో రామ్ చరణ్, సుకుమార్ ల కాంబినేష్లో రూపొందుతున్న రంగస్థలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో అనసూయ, చరణ్ అత్త పాత్రలో కనిపించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ టాక్ పై స్పందించిన అనసూయ, ఆ వార్తలు నిజం కాదని తెలిపింది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన అనసూయ.. రంగస్థలం సినిమాలో తన పాత్రపై క్లారిటీ ఇచ్చింది. అయితే అత్త పాత్రలో చేయటం లేదని చెప్పినా.. సినిమాలో తన పాత్ర ఏంటి అన్న విషయం మాత్రం వెల్లడించలేదు. రంగస్థలంతో పాటు శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘సచ్చింది రా గొర్రె’ సినిమాలోనూ కీలకపాత్రలో నటిస్తోంది. -
మేనత్త పాత్రలో అనసూయ..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి కేవలం ఒక్క ఫస్ట్ లుక్ పోస్టర్ను మాత్రమే రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పీరియాడిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమా లోకేషన్ స్టిల్స్ ను రిలీజ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు చిత్రయూనిట్. భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటించనుంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో అనసూయ రామ్ చరణ్ కు మేనత్తగా నటిస్తోందట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, ఆది పినిశెట్టి, రావు రమేష్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
తెలంగాణ యాస వచ్చేసింది – అనసూయ
శ్రీనివాసరెడ్డి, అనసూయ, టిల్లు వేణు ముఖ్యతారలుగా శ్రీధర్రెడ్డి యార్వా దర్శకత్వంలో దీపక్ ముఖుత్, ఎన్.ఎం. షాషా నిర్మిస్తున్న సినిమా ‘సచ్చిందిరా... గొర్రె’. ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుగుతోంది. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ–‘‘ఇష్టపడి, కష్టపడి చేసిన చిత్రమిది. నేను నల్గొండ అమ్మాయినే. కాకపోతే.. హైదరాబాద్లో పెరగడం వల్ల ఇక్కడి మాటతీరు వచ్చింది. అయితే.. ఈ సినిమా సెట్స్లోకి వెళ్లగానే తెలంగాణ యాస వచ్చేసింది’’ అన్నారు. ‘‘విభిన్న పాత్రలతో వినోదాత్మకంగా సాగే చిత్రమిది’’ అన్నారు శ్రీనివాస రెడ్డి. ‘‘నాలుగేళ్ల క్రితం శ్రీనివాసరెడ్డికి కథ చెప్పా. విభిన్నమైన కథ. తెరపై చూస్తుంటే అందమైన అనుభవంలా ఉంటుంది’’ అన్నారు శ్రీధర్రెడ్డి. ‘‘కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలను నిర్మించాలని వచ్చాం. ఈ సినిమా 50 శాతం పూర్తయింది. డిసెంబర్కి మొత్తం పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. నటులు తాగుబోతు రమేష్, టిల్లు వేణు, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
సచ్చింది..’లో కామెడీ చేస్తా
బుల్లితెర యాంకర్గా పాపులర్ అయిన అనసూయ వెండితెరపైనా రాణిస్తున్నారు. తాజాగా ఆమె ‘సచ్చింది రా గొర్రె’ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి, టిల్లు వేణు, ‘జబర్దస్త్’ రాకేష్, శివారెడ్డి, ‘చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రల్లో శ్రీధర్రెడ్డి యార్వ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. దీపక్ ముకుత్, యన్.యమ్.పాషాలు అపర్ణ కిటేతో కలిసి సోహామ్ రాక్స్టార్ ఎంటర్ టైన్మెంట్– ఎంటర్టైన్మెంట్ స్టూడియో బ్యానర్లపై రూపొందుతోన్న చిత్రం ఇది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. శ్రీధర్రెడ్డి యార్వ మాట్లాడుతూ– ‘‘ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రతి సన్నివేశం నవ్వులు పండిస్తుంది. దర్శకుడిగా ఇదే నా తొలి సినిమా అయినప్పటికీ డిఫరెంట్ జోనర్లో డార్క్ కామెడీతో తెరకెక్కిస్తున్నా. అనసూయ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘హీరో–హీరోయిన్ అని కాకుండా కేవలం కథే హీరోగా నడిచే చిత్రమిది. ఇందులోని తెలంగాణ సాంస్కృతిక గీతం ఒగ్గు కథ నన్ను ఆకట్టుకుంది. సినిమాటిక్గా ఉంటూనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందులో నేను ఫస్ట్ టైమ్ కామెడీ రోల్ ట్రై చేస్తున్నా. ఈసారి అందర్నీ నవ్విస్తా’’ అన్నారు అనసూయ. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్కుమార్. -
'అర్జున్ రెడ్డి'కి అనసూయ క్లాస్
అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న విమర్శలు వివాదాలు మాత్రమే కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు నేతలు, సంఘాల వారు సినిమా బ్యాన్ చేయాలంటూ నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా స్టార్ యాంకర్ అనసూయ కూడా అర్జున్ రెడ్డి సినిమాపై స్పందించారు. ఇన్ని లక్షల మంది సినిమాను ప్రశంసించటం గొప్ప విషయమే అన్న అనసూయ, పబ్లిక్ ఫంక్షన్స్ లో హీరో చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. మీ ఆడవాళ్లని ఎవరైన తిడితే.. వాళ్ల తల్లులను తిట్టమని చెపుతావా..? ఇది పద్ధతేనా..? అంటూ ప్రశ్నించారు. ఫస్ట్ లుక్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రయూనిట్ పబ్లిక్ ఫంక్షన్స్ లో ఎలా మాట్లాడుతుంది..? తనకు రాద్ధంతం చేసే ఉద్దేశం లేకపోయినా.. స్పందిచకుండా ఉండలేకపోయాను అంటూ తన సోషల్ మీడియా పేజ్ లో అర్జున్ రెడ్డి టీం కు చురకలంటించారు. Everything is fine! But since when abusing your mother became a go-go?? Sure.. experiment.. explore..but how can you take your bearing(cont) — Anasuya Bharadwaj (@anusuyakhasba) 30 August 2017 ..for granted dude!Its a blessing..to be celebrated..to be followed..by thousands and lakhs of people..but isnt it a greater responsibility? — Anasuya Bharadwaj (@anusuyakhasba) 30 August 2017 I thought i wont make an issue out of it.. i tried to make them realise..but i am not able to keep mum anymore..its below par! Unacceptable! — Anasuya Bharadwaj (@anusuyakhasba) 30 August 2017 Abusing out of emotion is just ok..to certain extent.. but never comes a moment that you canNot control yourself!You loose control(cont) — Anasuya Bharadwaj (@anusuyakhasba) 30 August 2017 ..only when you take 'it' for granted., and that 'it' becomes someone's mother,sister,wife?!! SHAME!!! LOSERS!!!! — Anasuya Bharadwaj (@anusuyakhasba) 30 August 2017 If you say you abuse when someone says/does something inappropriate to the women in your life..(cont) — Anasuya Bharadwaj (@anusuyakhasba) 30 August 2017 ..then what are YOU doing dude?!!Abusing their women?!!Whats the big difference then?!! Grow-Up!! Bit dont forget the whys and wheres.. — Anasuya Bharadwaj (@anusuyakhasba) 30 August 2017 I wish the talented team utilised their skills in a much appropriate way..being moral..being ethical..i was blowed away with the(cont) — Anasuya Bharadwaj (@anusuyakhasba) 30 August 2017 ..first look like everybody with the first look.. was eagerly waiting to watch..but how the team is addressing public gatherings.. -
నెటిజన్పై విరుచుకుపడ్డ టాప్ యాంకర్
హైదరాబాద్: సినీ పరిశ్రమలో ఉన్నవారికి ఆన్లైన్లో విమర్శలు, దూషణలు కొత్తకాదు. ముఖ్యంగా నటీమణులకు నిత్యం ఎక్కడోచోట ఏదోరకమైన విమర్శలు ఎదురవుతూనే ఉంటాయి. కొందరు తేలికగా తీసుకుంటే.. మరికొందరు స్పందిస్తూ ఉంటారు. తాజాగా టాప్ యాంకర్, సినీ నటి అనసూయ భరద్వాజ్కు కూడా ఇదేరకమైన అనుభవం ఎదురైంది. టీవీ షోల్లో ఆమె ధరిస్తున్న దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ నెటిజన్ ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్టుపై కామెంట్ చేశాడు. దానికి అంతే ఘాటుగా అనసూయ బదులు ఇచ్చింది. 'అనుసూయ నీకు ఏమైనా సెన్స్ ఉందా? ఈ ఎక్స్పోజింగ్ ఏంటి? కుటుంబంతో కలిసి మేం టీవీ కార్యక్రమాలు చూడలేకపోతున్నాం' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అనసూయ ఘాటుగా స్పందించింది. 'అప్పుడు నువ్వు చూడకుండా ఉండు. కుటుంబ విలువలపై నీకు అంతగా పట్టింపు ఉన్నప్పుడు నువ్వు ఇతరుల విషయాల్లో తలదూర్చకూడదు. ఇతరులు ఏం దుస్తులు వేసుకోవాలో నిర్దేశించకూడదు. ఒక మహిళ, అమ్మ, భార్య అయిన పబ్లిక్ ఫిగర్తో మాట్లాడే స్వేచ్ఛను నువ్వు తీసుకోకూడదు' అని పేర్కొంది. 'నేనేం చేయాలి? ఏ దుస్తులు వేసుకోవాలి అన్నది నా పని. నా అభీష్టం. ఇంద్రియాజ్ఞానం అనేది వ్యక్తి అదుపులో ఉంటుంది. ఏం చూడాలనుకుంటే అదే చూస్తారు. కానీ చూపించేది కాదు. అయినా, బాలికలపై లైంగిక వేధింపులు ఎందుకు జరుగుతున్నాయి? 65 ఏళ్ల వృద్ధ మహిళలపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? వారిలో ఏం 'ఎక్స్పోజింగ్' మీకు కనిపిస్తుంది? మేం వినోదాన్ని అందించేవాళ్లం. మా పరిమితులు, మేం చేస్తున్న పనేమిటో మాకు తెలుసు. ఇతరులకు హుకుంలు జారీచేసే ముందు నీ పనేంటో నువ్వు చూసుకో' అని అనసూయ పేర్కొంది. -
ప్రముఖ యాంకర్ కారుకు ప్రమాదం
పెనుకొండ(అనంతపురం జిల్లా): బుల్లితెర ప్రముఖ యాంకర్, నటి అనసూయ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని మరో కారు ఢీకొట్టింది. ఓ కార్యక్రమంలో పాల్గొని బెంగళూరు నుంచి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అనసూయకు చిన్నపాటి గాయాలైనట్లు సమాచారం. అనంతరం ఆమె మరో కారులో అనంతపురం చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
హాట్ యాంకర్కు క్రేజీ ఆఫర్..?
జబర్థాస్త్ లాంటి షోలతో బుల్లితెర మీద హాట్ యాంకర్ ఇమేజ్ సొంతం చేసుకున్న అనసూయ చాలా రోజులుగా వెండితెర మీద సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అయితేనే చేస్తానంటూ పవన్ కళ్యాణ్ సరసన స్పెషల్ సాంగ్ వదులుకున్న ఈ బ్యూటీ, తరువాత తన రేంజ్ ఏంటో తెలుసుకొని స్పెషల్ సాంగ్స్కు సై అంటోంది. అదే సమయంలో క్షణం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి సినిమాలు అనసూయకు వెండితెర మీద కూడా మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాయి. లీడ్ రోల్స్ కాకపోయినా.. స్పెషల్ క్యారెక్టర్స్కు అనసూయ బెస్ట్ ఛాయిస్ అని ఫీల్ అవుతున్నారు టాలీవుడ్ మేకర్స్. అదే బాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అనసూయ. సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన అనసూయ, పూర్తి విలేజ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న రామ్ చరణ్ సుకుమార్ సినిమాలోనూ అదే తరహా పాత్రలో కనిపించనుందట. ప్రస్తుతానికి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. చరణ్ సినిమాలో అనసూయ నటిస్తుందన్న టాక్ టాలీవుడ్ సర్కిల్స్లో గట్టిగానే వినిపిస్తోంది. -
వాళ్లపై అసూయ లేదు : అనసూయ
హైదరాబాద్ : సాధారణంగా ఒకే వృత్తిలో కొనసాగుతున్నప్పుడు మరోకరి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతుంటారు. ముఖ్యంగా యాంకరింగ్లాంటి క్లిష్టమైన బాధ్యతల్లో కాంపిటీషన్ ఇంకా ఎక్కువ. ఎక్కడ ఒకరి అవకాశాన్ని మరొకరు ఎత్తుకుపోతారేమో అనే సందిగ్ధం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అయితే తన సహచరుల ఎదుగుదలను చూసి తనకు అసూయ ఉండదని చెబుతోంది ప్రముఖ యాంకర్ అనసూయ. బుల్లితెరపై తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని చాటుకున్న రెష్మీ, అనసూయ, ప్రదీప్, శ్రీముఖి, రవిలు ఒకే చోట కలిశారు. దీనికి సంబంధించి ఫోటోలను తన ఫేస్ బుక్ పేజీలో అనసూయ పోస్ట్ చేసింది. ఒకరికొకరు స్పూర్తిగా నిలుస్తూ సామర్థ్యానికి తగ్గట్టు ప్రతిభ కనబరిచేలా సహాయం చేసుకుంటామంటోంది అనసూయ. అంతేకాకుండా తన పనితీరుతో పాటూ, తన టాలెంటెడ్ సహచర యాంకర్ల పనితీరును చూసి గర్వపడుతున్నానంటూ ఫేస్ బుక్లో పోస్ట్ చేసింది. -
వియ్ ఆర్ ద క్రియేటర్స్
నేను ఫెమినిస్టు (స్త్రీవాది). అమ్మాయిలు, అబ్బాయిలు సమానమని కొందరు అంటుంటారు. నేను ఒప్పుకోను. ఎందుకంటే అబ్బాయిల కంటే అమ్మాయిలే గొప్ప. అమ్మాయిలు లేకపోతే ఈ జగమే లేదు.‘వియ్ ఆర్ ద క్రియేటర్స్’. అయినప్పటికి ఇంకా భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి నాకు ఇద్దరు మగపిల్లలు. నా కెరీర్తో ఇప్పుడు బిజీగా ఉన్నాను. కానీ, తప్పనిసరిగా ఒక అమ్మాయిని కంటాను. ఒక అమ్మాయికి అమ్మ కాకపోతే నా జీవితం సంపూర్ణం కాదు. -
సూయ.. పాట అనసూయ కోసమే అనుకున్నా
‘విన్నర్’ సినిమా కోసం పాట పాడమని సంగీత దర్శకుడు తమన్ అడిగిప్పుడు తమాషా చేస్తున్నాడనుకున్నా. అయితే తను సీరియస్గానే అని చెప్పడంతో చెన్నై వెళ్లి పాట పాడా’’ అని యాంకర్ సుమ చెప్పారు. సాయిధరమ్, రకుల్ ప్రీత్సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మించిన చిత్రం ‘విన్నర్’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ 24న సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ‘సూయ సూయ’ పాట పాడిన సుమ, ఆ పాటలో నర్తించిన యాంకర్ అనసూయ తమ అనుభూతులు పంచుకున్నారు. సుమ మాట్లాడుతూ– ‘‘తమన్ ఇచ్చిన లిరిక్స్లో ‘సూయ సూయ’ పల్లవి చదవగానే ఇది అనసూయ కోసం రాసిన పాట కదా? అని అడగడంతో అవునన్నాడు. తర్వాత అనసూయకు ఫోన్ చేసి నేను పాట పాడా, అది నువ్వు డ్యాన్స్ చేసే పాట అనగానే థ్రిల్ అయ్యింది. బాగా పాడానని ఎస్పీబీగారు ప్రశంసించడం మరచిపోలేను’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు నన్ను ‘క్షణం’ చిత్రం అనసూయగానే గుర్తు పెట్టుకో వాలని, ఆ తర్వాత ఏ సినిమా చేయలేదు. ‘విన్నర్’లో పాట చేయమనడంతో భయపడి వద్దన్నా. కానీ, ఆ పాటలో కొన్ని లిరిక్స్ వినగానే చేయాలనిపించి చేశా’’ అన్నారు అనసూయ. -
హీరోయిన్గా మరో టీవీ యాంకర్
బుల్లితెర మీద యాంకర్లుగా స్టార్ ఇమేజ్ అందుకున్న చాలా మంది, హీరోయిన్లుగా మారేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే రష్మీ, అనసూయ లాంటి వారు ఈ రేసులో ముందుండగా ఇప్పుడు మరో భామ ఈ లిస్ట్లో చేరేందుకు రెడీ అవుతోంది. పలు రియాల్టీ షోలకు వ్యాఖ్యతగా వ్యవహరించిన యాంకర్ లాస్య హీరోయిన్గా పరిచయం అవుతోంది. గుంటూరు టాకీస్ సినిమాను నిర్మించిన ఆర్ కె స్టూడియోస్ బ్యానర్లో కృష్ణ కిశోర్.టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా 'రాజా మీరు కేక'. రేవంత్, నోయోల్, మిర్చీ హేమంత్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాతో లాస్య హీరోయిన్గా పరిచయం అవుతోంది. ఈ సినిమా కోసం కొద్ది రోజులుగా బుల్లితెరకు కూడా దూరమైన ఈ బ్యూటీ.., సినిమా విజయం మీద చాలా నమ్మకంగా ఉంది. మరి లాస్య కూడా రష్మీ, అనసూయల బాటలో వెండితెర మీద కూడా సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి. -
ఐటమ్ అన్నందుకు లైవ్లో క్లాస్ పీకింది
-
పవన్ను కాదని.. సాయి ధరమ్తో..!
బుల్లితెర మీద సెన్సేషన్ సృష్టించిన అందాల భామ అనసూయ ఇప్పుడు వెండితెర మీద సత్తాచాటేందుకు ప్లాన్ చేసుకుంటుంది. ఇప్పటికే చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన ఈ బ్యూటి లీడ్ రోల్స్ కోసం ఎదురుచూస్తోంది. సొగ్గాడే చిన్ని నాయన సినిమాలో నాగార్జున మరదలిగా, క్షణం సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించిన ఈ బ్యూటి ఇప్పుడు మరో కొత్త అవతారం కనిపించేందుకు రెడీ అవుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమాలో అనసూయకు స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చింది. అయితే అప్పట్లో స్పెషల్ సాంగ్ చేయడానికి ఇంట్రస్ట్ చూపించని ఈ భామ.., ఇప్పుడు ఓ యంగ్ హీరోతో ఆడి పాడేందుకు రెడీ అవుతుంది. మెగా వారసుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న విన్నర్ సినిమాలో స్పెషల్ సాంగ్కు అనసూయ ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అనసూయ స్పెషల్ సాంగ్పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. -
రాంసాన్పల్లిలో ఉద్రిక్తత
మెదక్ జిల్లా ఆందోల్ మండలం రాంసాన్పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గ్రామానికి చెందిన అనసూయ(28) మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా చనిపోయింది. ఇందుకు ఆమె భర్త సుకుమారే కారణమని ఆరోపిస్తూ బంధువులు అతడిపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారించబోయారు. అయితే, తీవ్ర ఆగ్రహంతో ఉన్న బంధువులు ఎస్సై, హోంగార్డులపై కూడా దాడి చేశారు. ఈ పరిణామంతో గ్రామంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. -
బాలీవుడ్లోనూ 'క్షణం'
అడవి శేష్ హీరోగా గత శుక్రవారం విడుదలై మంచి విజయం సాధించిన సినిమా క్షణం. పీవీపీ సంస్థ నిర్మించిన ఈ సినిమా ద్వారా రవికాంత్ పేరుపు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అదాశర్మ, అనసూయ భరద్వాజ్లు ఇతర లీడ్ రోల్స్లో నటించిన ఈ సినిమాను కేవలం కోటి రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా మంచి వసూళ్లను రాబడుతున్న క్షణం నిర్మాణ వ్యయానికి నాలుగు రెట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఎంతో మంది దర్శక నిర్మాతలు ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. పీవీపీ సంస్థ మాత్రం తామే స్వయంగా బాలీవుడ్లో రీమేక్ చేయాలని భావిస్తుంది. మరోసారి రవికాంత్ దర్శకత్వంలో, అడవి శేష్ హీరోగా క్షణం సినిమాను బాలీవుడ్ రూపొందించే ఆలోచనలో ఉంది పీవీపీ సంస్థ.