shock
-
రష్యాకు ట్రంప్ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు ఊహించని షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్–రష్యా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, శాంతి ఒప్పందం కుదిరేదాకా రష్యాపై భారీ స్థాయిలో ఆంక్షలు, టారిఫ్లు విధించాలని తీవ్రంగా యోచిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రష్యా, ఉక్రెయిన్ వెంటనే శాంతి చర్చలకు శ్రీకారం చుట్టాలని స్పష్టంచేశారు. ఆలస్యం కాకముందే ఆ పని ప్రారంభిస్తే బాగుంటుందని హితవు పలికారు. నిన్నటిదాకా రష్యా పట్ల సానుకూలంగా మాట్లాడిన ట్రంప్ హఠాత్తుగా స్వరం మార్చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, రష్యాకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం కొత్తేమీ కాదు. ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రష్యాను ఉద్దేశించి కఠిన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని నిలిపివేయకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని, రష్యా ఉత్పత్తులపై అధికంగా టారిఫ్లు వసూలు చేస్తామని తేల్చిచెప్పారు. ఆయన తన వైఖరికి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచడానికి ఆంక్షలు, టారిఫ్లను మరోసారి తెరపైకి తెచి్చనట్లు సమాచారం. ఉక్రెయిన్కు సైనిక సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. యూరప్ దేశాలు వ్యతిరేకిస్తున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు ఉక్రెయిన్ను, మరోవైపు రష్యాను ఏకకాలంలో దారికి తీసుకురావాలన్నదే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. రష్యాపై కొత్తగా ఎలాంటి ఆంక్షలు విధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పుతిన్ ప్రభుత్వం వాటికి తలొగ్గుతుందా? అనేది చూడాలి. -
అమెరికాలో ఉద్యోగులకు మస్క్ బిగ్ షాక్..!
వాషింగ్టన్:అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) చీఫ్ ఇలాన్ మస్క్ పెద్ద షాక్ ఇచ్చారు. ఈ మేరకు మస్క్ శనివారం(ఫిబ్రవరి22) ఎక్స్(ట్విటర్)లో ఒక షాకింగ్ పోస్టు చేశారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఫెడరల్ ఉద్యోగులందరికీ ఒక మెయిల్ వస్తుందని, గత వారం వారంతా ఏం పనిచేశారో రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఎవరైతే ఈ మెయిల్కు స్పందించరో వారు రాజీనామా చేసినట్లుగా భావించాల్సి వస్తుందని బాంబు పేల్చారు. Consistent with President @realDonaldTrump’s instructions, all federal employees will shortly receive an email requesting to understand what they got done last week.Failure to respond will be taken as a resignation.— Elon Musk (@elonmusk) February 22, 2025 మస్క్ తన ట్వీట్లో చెప్పినట్లుగానే ఉద్యోగులకు శనివారం రాత్రి మెయిల్స్ అందాయి. ఈ మెయిల్లో ఐదు బుల్లెట్ పాయింట్లలో ప్రశ్నలు అడిగారు. గత వారం మీరు మీ పనిలో ఏం సాధించారనేది ఆ ప్రశ్నల సారాంశం.ఈ మెయిల్కు సమాధానమిచ్చేందుకు ఉద్యోగులకు సోమవారం రాత్రి దాకా సమయమిచ్చారు. అయితే మెయిల్కు సమాధానమివ్వని వారిపై ఏం చర్య తీసుకుంటారన్నది ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. మస్క్ నేతృత్వంలోని ఉద్యోగుల సంఖ్య తగ్గించడంలో డీవోజీఈ మరింత దూకుడుగా వెళ్లాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించిన గంటల్లోనే ఉద్యోగులకు మెయిళ్ల రూపంలో షాక్ తగలడం గమనార్హం. అయితే మస్క్ మెయిళ్లపై ఫెడరల్ ఉద్యోగుల యూనియన్ తీవ్రంగా స్పందించింది. చట్టవ్యతిరేకంగా ఉద్యోగులను తొలగిస్తే కోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేశారు. తాము ఎంతో కష్టపడి ముఖ్యమైన విభాగాల్లో ప్రజలకు సేవ చేస్తుంటే ట్రంప్ మరోసారి తమను అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు. -
కోర్టులో పులివెందుల పోలీసులకు చుక్కెదురు
-
కరీంనగర్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్
సాక్షి,కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా భావించే కరీంనగర్లో ఆ పార్టీకి తాజాగా బిగ్ షాక్ తగలింది. ఆ పార్టీకి చెందిన కరీంనగర్ నగర మేయర్ సునీల్రావుతో పాటు 10 మంది కార్పొరేటర్లు కమలం తీర్థం పుచ్చుకోనున్నారు. శనివారం(జనవరి25) కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో వీరంతా బీజేపీలో చేరనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఎన్నికలోనూ కరీంనగర్ ప్రజలు అండగా నిలబడ్డారు. ఉప ఎన్నికల్లోనూ పార్టీకి ఘన విజయాలు అందించారు.2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కరీంనగర్ ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే గెలిపించారు. అయితే తర్వాత ఏడాది 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ పడింది. ఇక్కడి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా బండి సంజయ్ ఘన విజయం సాధించి కేంద్ర మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో కరీంనగర్లో పార్టీకి కీలక నేతగా ఉన్న సునీల్రావు బీజేపీలోకి వెళుతుండడం పార్టీ వర్గాలను కలవరపరుస్తోంది. -
విద్యుత్ షాక్కు నలుగురు యువకులు బలి
ఉండ్రాజవరం: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో విద్యుత్ షాక్కు గురై నలుగురు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణపై స్థానికంగా రెండు సామాజికవర్గాల మధ్య 18 నెలలుగా వివాదం నెలకొంది. కలెక్టర్, ఆర్డీవో వంటి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇటీవల వివాదాన్ని పరిష్కరించారు. ఈ నేపథ్యంలో సోమవారం గౌడ సామాజికవర్గం వారు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు, అన్నసమారాధనకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం తెల్లవారుజామున కొందరు యువకులు 25 అడుగుల భారీ ఫ్లెక్సీ కడుతుండగా వారికి 11కేవీ విద్యుత్ వైరు తగిలింది. తీవ్ర విద్యుదాఘాతానికి గురై బొల్లా వీర్రాజు (25), కాసగాని కృష్ణ (23), పామర్తి నాగేంద్ర (25), మారిశెట్టి మణికంఠ (29) అక్కడికక్కడే మృతిచెందారు. కోమటి అనంతరావు అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతిచెందినవారిలో కాసగాని కృష్ణకు పెళ్లి కాగా, మిగిలిన ముగ్గురు అవివాహితులు. తీవ్రంగా గాయపడిన కోమటి అనంతరావును తొలుత పశి్చమ గోదావరి జిల్లా తణుకు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ యువకులు అందరూ కొబ్బరి ఒలుపు కారి్మకులుగా, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనతో తాడిపర్రు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. త్వరలో కొత్త మార్పులు
ఎస్బీఐ కార్డ్ తమ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నియమాలలో రెండు పెద్ద మార్పులను చేసింది. నేటి కాలంలో క్రెడిట్ కార్డ్ వినియోగం ఎక్కువైంది. చాలా మంది ఇప్పుడు విద్యుత్, నీరు, గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులను కూడా క్రెడిట్ కార్డు ద్వారానే చెల్లిస్తున్నారు. అయితే మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ని ఉపయోగిస్తున్నయితే ఇది త్వరలో కొంచెం ఖరీదైనది కావచ్చు.యుటిలిటీ బిల్లు చెల్లింపుపై ఛార్జీఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా యుటిలిటీ బిల్లు చెల్లించడం కొంతమంది కస్టమర్లకు ఖరీదైనదిగా మారనుంది. డిసెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 50 వేల కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లును చెల్లిస్తే దానిపై 1 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని ఎస్బీఐ కార్డ్ తెలిపింది. యుటిలిటీ బిల్లు రూ. 50,000 కంటే తక్కువగా ఉంటే దానిపై ఎటువంటి అదనపు ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు.ఫైనాన్స్ ఛార్జీలోనూ మార్పుశౌర్య/డిఫెన్స్ క్రెడిట్ కార్డ్ మినహా అన్ని అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ల ఫైనాన్స్ ఛార్జీలో కూడా ఎస్బీఐ కార్డ్ కొన్ని మార్పులు చేసింది. ఆయా కార్డులపై 3.75 శాతం ఫైనాన్స్ ఛార్జీ విధించనుంది. ఈ మార్పు నవంబర్ 1 నుండి అమలులోకి రానుంది. ఇక్కడ అన్సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్లు అంటే ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేదా పూచీకత్తు ఇవ్వాల్సిన అవసరం లేనివి. -
నోయిడా వాసికి రూ.4 కోట్ల కరెంటు బిల్లు
నోయిడా: ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో రైల్వే ఉద్యోగి బసంత్శర్మకు జూన్ నెల కరెంటు బిల్లు షాక్ ఇచ్చింది. ఓ రోజు ఉదయం ఆఫీసుకు బయలుదేరుతుండగా అద్దెకు ఇచ్చిన తన ఇంటికి సంబంధించి కరెంటు బిల్లు మెసేజ్ వచ్చింది.ఏకంగా రూ.4 కోట్ల కరెంటు బిల్లు జులై 24కల్లా కట్టాలని ఆ మెసేజ్లో ఉంది. అది చూసి తొలుత ఆశ్చర్యపోయి తర్వాత కంగారుపడ్డాడు. టెనెంట్కు ఫోన్ చేసి కనుక్కుంటే సాధారణంగా వాడినట్లే జూన్లోనూ విద్యుత్ వాడామని సమాధానమిచ్చాడు.దీంతో బసంత్శర్మ విద్యుత్ అధికారులకు ఫోన్ చేశాడు. వారు చెక్చేసి చూడగా ఎర్రర్ కారణంగా కంప్యూటర్ జనరేటెడ్ బిల్లులో పొరపాటు వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. బిల్లును సరిచేసి పంపడంతో బసంత్ శర్మ ఊపిరి పీల్చుకున్నాడు. -
బాంబే హైకోర్టు షాక్.. జైలుకు చంద్రబాబు?
-
కునాల్ఘోష్కు తృణమూల్ షాక్
కోల్కతా: పార్టీ ప్రధాన కార్యదర్శి కునాల్ఘోష్కు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) షాక్ ఇచ్చింది. ఆ పదవి నుంచి ఘోష్ను తప్పిస్తూ పార్టీ హైకమాండ్ బుధవారం(మే1) ఆదేశాలు జారీ చేసింది.ఇంతకుముందే ఘోష్ను అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించిన పార్టీ హైకమాండ్ తాజాగా ఆయనను ప్రధాన కార్యదర్శి పదవిని కూడా తొలగించింది. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన తపస్రాయ్పై ఘోష్ బుధవారం బహిరంగంగానే ప్రశంసలు కురిపించారు. తపస్రాయ్ పార్టీ మారడం సరైందేనని, తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్సే సరైన దిశలో వెళ్లడం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తృణమూల్ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఘోష్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. -
Red Sea: ‘హౌతీ’ రెబల్స్కు అమెరికా షాక్
వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నహౌతీ గ్రూపు మిలిటెంట్లకు అమెరికా, బ్రిటన్ సంయుక్త దళాలు షాక్ ఇచ్చాయి. హౌతీలకు చెందిన డజన్ల కొద్దీ డ్రోన్లను శనివారం రాత్రి కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘హౌతీలకు చెందిన 28 దాకా అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్(యూఏవీ)ను ఎర్ర సముద్రంలో తాజాగా కూల్చివేశాం. హౌతీల దాడిలో అమెరికా సంయుక్త దళాల నౌకలతో పాటు వాణిజ్య నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదు’ అని అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్ కామ్) వెల్లడించింది. శనివారం ఉదయం అమెరికా డెస్ట్రాయర్ నౌకలు, వాణిజ్య కార్గో నౌకల మీద 37 డడ్రౌన్లతో పెద్ద ఎత్తున హౌతీలు దాడికి దిగాయి. దీనికి ప్రతిగా రంగంలోకి దిగిన అమెరికా సంయుక్త దళాలు హౌతీల డ్రోన్లను కూల్చివేశాయి. కాగా, ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ వద్ద అమెరికా, ఇజజ్రాయెల్లకు చెందిన వాణిజ్య నౌకలపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేస్తున్నారు. ఈ దాడులు గత ఏడాది నవంబర్ నుంచి మొదలయ్యాయి. వీటిని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్త దళాలు తిప్పికొడుతున్నాయి. ఇదీ చదవండి.. కెనడాలో ట్రూడో వ్యతిరేక పవనాలు -
చంద్రబాబుకి రెస్ట్.. కుప్పం బరిలో భువనేశ్వరి?
సాక్షి, చిత్తూరు: కుప్పం నుంచి పారిపోయే యోచనలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నేళ్లలో సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయారాయన. కనీసం మంచినీళ్లు కూడా అందించలేకపోయారు. అయితే వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. తన మన పార్టీ భేదాలు లేకుండా అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. చంద్రబాబు భార్య భువనేశ్వరీ ఓ కీలక ప్రకటన చేశారు. చంద్రబాబుకు విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేద్దామనుకుంటున్నానని బహిరంగ సభలో ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కుప్పం రూపురేఖల్ని మార్చేశారు, భారీగా అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుంది. తాజాగా.. ఆయన సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. కుప్పం నుంచి పోటీకి ఆసక్తికనబరుస్తూ నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో 35 ఏళ్ల నుంచి చంద్రబాబు పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయనకు రెస్ట్ ఇచ్చి.. తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారామె. బహిరంగ సభలో భువనేశ్వరీ ఏమన్నారంటే.. "కుప్పంకు వచ్చాను.. ఇక్కడ నాకొక కోరిక ఉంది నా మనసులో ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది (సభకు వచ్చిన వారిని ఉద్దేశిస్తూ..) నేనేమి మిమ్మల్ని కొట్టను.. తిట్టను 35ఏళ్లుగా చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు నాకొక కోరిక ఉంది ఆయన్ను రెస్ట్ తీసుకోమని చెబుతున్నా నేనే ఇక్కడి నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నా" చంద్రబాబు అస్త్ర సన్యాసం.!? భువనేశ్వరీ చేసిన ప్రకటన రాజకీయంగా అత్యంత కీలకమైన ప్రకటనగా చూడాలి. చాలా కాలంగా చంద్రబాబు నియోజకవర్గాన్ని మార్చాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే.. సరిగా ఎన్నికలకు రెండు నెలల ముందు భార్య భువనేశ్వరీతో ప్రకటన చేయించాడని భావిస్తున్నారు. పైగా భువనేశ్వరీ మాటల్లో స్పష్టంగా ఏం చెప్పారంటే.. చంద్రబాబుకు విశ్రాంతి కావాలని చెబుతున్నారు. చంద్రబాబు 52 రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు ఎన్నో రోగాలున్నాయని కోర్టుకు నివేదిక రూపంలో ఇచ్చారు. అసలే అనారోగ్యం.. ఆపై వయస్సు మీద పడడం.. చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. వృద్ధాప్యం పెరగడంతో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొడుకు లోకేష్ను ఎంత ఎంకరేజ్ చేసినా.. ఫలితం లేకపోవడంతో రాజకీయాల నుంచే తప్పుకోవడం మేలని టిడిపిలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు తప్పుకోవడానికి కారణమేంటీ? కుప్పం నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీ స్థానాలున్నాయి. నాలుగు చోట్ల YSRCP గెలిచింది కుప్పం నగర పంచాయతీలో వైఎస్సార్సిపి ఘనవిజయం సాధించింది కుప్పం మండలంలోని 29 పంచాయతీల్లో 25 చోట్ల YSRCP గెలిచింది కుప్పంలో వరుస ఇబ్బందులు తలెత్తుతున్న దృష్ట్యా తప్పుకోవడం మేలని భావిస్తున్నారు కుప్పం పట్టణాన్ని చంద్రబాబు హయాంలో మున్సిపాలిటీ చేయలేదు. 2019 తర్వాత సీఎం జగన్ వచ్చిన తర్వాత మున్సిపాలిటీ అయింది కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయాలన్న డిమాండ్ను కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. గత ఏడాది సీఎం జగన్ వచ్చిన తర్వాత రెవెన్యూ డివిజన్గా ప్రకటించారు కుప్పంలో తాగునీటి సమస్యకు చంద్రబాబు పరిష్కారం చూపించలేదు. ఈ పనులను సీఎం జగన్ పూర్తి చేయించి ఈ నెలలో పరిష్కారం కల్పిస్తున్నారు కుప్పంలో దొంగ ఓట్ల తొలగింపు అత్యంత కీలకమైన విషయం. ఏకంగా 30వేల దొంగ ఓట్లు ఉన్నట్టు వైఎస్సార్సిపి ఫిర్యాదు చేసింది. వీటిని ఎన్నికల సంఘం తొలగించడంతో టిడిపికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అత్యంత ప్రతికూలతలున్న ప్రస్తుత సమయంలో తాను పోటీ చేసి ఓడిపోవడం సరికాదన్న ఆలోచనలో బాబు ఉన్నారు భరత్, కుప్పం YSRCP ఇన్ఛార్జ్ "అన్ని స్థానిక సంస్థల్లో YSRCP విజయం సాధించింది. తాజా సర్వేల్లో ఓడిపోతానని చంద్రబాబుకు అర్థమయింది. ఎలాగూ ఓడిపోతానని తేలిపోవడంతో చంద్రబాబు పలాయనవాదం ఎంచుకున్నట్టుంది. అందుకే భువనేశ్వరీతో ఎన్నికల ముందు ఈ ప్రకటన చేయించాడు. చంద్రబాబు హయాంలో కుప్పంలో పార్టీ వివక్ష వీపరీతంగా సాగింది. టిడిపికి చెందిన వాళ్లకు మాత్రమే పనులు జరిగాయి. 2019 తర్వాత ప్రజలు స్పష్టమైన మార్పు చూస్తున్నారు. అర్హులైన వారు ఏ పార్టీ అయినా సంక్షేమం అందింది. జగన్ రూపంలో గొప్ప నాయకత్వాన్ని చూశారు. ఓటమి కళ్ల ముందు కనబడడంతో చంద్రబాబు ముందే కుప్పం నుంచి పారిపోతున్నారు." చంద్రబాబు కింకర్తవ్యం.!? చంద్రబాబు గత కొన్నాళ్లుగా పెనమలూరు నియోజకవర్గంపై కన్నేశారు. కుప్పంలో ఎలాగూ గెలవలేను కాబట్టి .. తన సామాజిక వర్గం అంటే కమ్మ ఓటర్లు అత్యధికంగా ఉన్న పెనమలూరు అయితే తనకు సేఫ్ అన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. తొలుత విశాఖ అనుకున్నా.. అక్కడ గెలిచే అవకాశం లేదని పార్టీ సర్వేల్లో తేలింది. దీంతో కుప్పంను వదిలిపెట్టి పెనమలూరులో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టున్నారు చంద్రబాబు. 2019లో పెనమలూరులో వైఎస్సార్సిపి ఘనవిజయం సాధించింది. ఇక్కడ గెలిచిన పార్థసారథిని తెర వెనక ఏం చేశారో కానీ తనవైపునకు తిప్పుకున్నారు చంద్రబాబు. భువనేశ్వరీ ప్రకటనను ఎలా చూడాలి? భువనేశ్వరీ ప్రకటన సరదా కామెంట్ కాదు భువనేశ్వరీ ఏ సభలో ఎలా మాట్లాడాలి అన్నది పక్కగా స్క్రిప్టింగ్ చేస్తారు ముందే ఏం చేయాలి.? ఎలా ప్రకటనలు చేయాలి అన్నదానిపై శిక్షణ ఇస్తారు కార్పోరేట్లో ఉండడం వేరు, ప్రజల్లోకి రావడం వేరు కాబట్టి భువనేశ్వరీ విషయంలో పార్టీ అంత జాగ్రత్త తీసుకుంటారు శిక్షణ కోసమే నిజం గెలవాలి యాత్రను వెంట వెంటనే కాకుండా.. బ్రేకులిస్తూ తీసుకెళ్తున్నారు అంటే భువనేశ్వరీ మాట్లాడే ప్రతీ మాటకు చంద్రబాబు డైరెక్షన్ ఉంటుంది చంద్రబాబు ఒక విషయాన్ని ప్రజల్లోకి చొప్పించడానికి చేసిన ప్రయత్నం ఇది కుప్పంలో పోటీ చేసి చంద్రబాబు ఓడిపోతే.. అసలుకే మోసం వస్తుందన్న భయం కుప్పం సేఫ్ సీటు కాదు కాబట్టి ముందే భార్యతో చెప్పించడం రెండు నియోజకవర్గాలు అనుకున్నా.. రెండింటా ఓడిపోతే ఎలా అన్న భయాలు తెలంగాణలోనూ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అందరూ ఓడిపోయారు (ఈటల రెండు చోట్లు, రేవంత్, కేసిఆర్ ఒక్కో చోట) చంద్రబాబు కుప్పంలో పోటీ చేయలేనప్పుడు పార్టీని ఏం నడిపిస్తాడు? భువనేశ్వరీ ద్వారా చంద్రబాబే ఒక ఫీలర్ వదిలారు ముందుగా భువనేశ్వరీతో చెప్పించి, ఆ తర్వాత ఓ పార్టీ ప్రకటన చేయించే ఆలోచన చంద్రబాబుది ఇప్పటికీ పొత్తులపైనే నమ్మకం తప్ప.. ఇది చేస్తానని, ఇది చేశానని బలంగా చెప్పుకోలేని చంద్రబాబుకు రిటైర్మెంట్ టైం వచ్చింది భువనేశ్వరీ ప్రకటన చూస్తుంటే ఇది చంద్రబాబు అస్త్ర సన్యాసమే -
సీఎం జగన్ జనాదరణ చూసి చంద్రబాబు గ్యాంగ్ లో కంగారు
-
ఐర్లాండ్ రాజధానిలో చెలరేగిన హింస: ప్రధాని దిగ్భ్రాంతి,కొత్త చట్టాలు
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ సిటీ సెంటర్లో గత రాత్రి (గురువారం, నవంబరు 23) కత్తి పోట్ల ఘటన తీవ్ర అల్లర్లు , భారీ విధ్వంసానికి దారి తీసింది. పాఠశాల వద్ద ఓ వ్యక్తి పొడవాటి కత్తితో విద్యార్థులపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు, మహిళ (స్కూల్ కేర్ అసిస్టెంట్) తీవ్రంగా గాయపడ్డారు. ఈఘటన అనంతరం సెంట్రల్ డబ్లిన్ అంతటా హింసాత్మక నిరసన చెలరేగింది. ఈ ఘటన తరువాత దేశంలో మరింత అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని ఐర్లాండ్ పోలీసు చీఫ్ హెచ్చరించారు. శుక్రవారం నాటికి రాజధాని ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉందని పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 34 మందిని అరెస్టు చేశారు. తీవ్ర ఆగ్రహావేశాలతో పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన నిరసన కారులు బీభత్సం సృష్టించారు. 11 పోలీసు వాహనాలను ధ్వంసం చేయగా, 13 దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పోలీసులతో జరిగిన ఘర్షణలో మరిన్నిదుకాణాలను దుండగులు లూటీ చేశారు. మూడు గంటలకు పైగా జరిగిన అల్లర్లలో మూడు బస్సులు, ఒక రైలు(ట్రామ్ను) తగుల బెట్టారు. అనేక మంది పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇలాంటి హింస గతంలో ఎన్నడూ చూడలేదని ఐరిష్ పోలీసు కమీషనర్ డ్రూ హారిస్ వ్యాఖ్యానించారు. మరోవైపు డబ్లిన్ తగులబడిపోతున్నట్టుగా అనిపించిందంటూ స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ప్రధాని దిగ్భ్రాంతి, కొత్త చట్టాలు కత్తిపోట్ల ఘటనపై ఐర్లాండ్ ప్రధాని లియో వరాద్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాదాపు 500 మంది అల్లర్లలో పాల్గొన్నారని , వీరంతా జాతికే అవమానం తెచ్చారని మండిపడ్డారు. వీరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు త్వరలోనే కొత్తచట్టాలను తీసుకురానున్నట్టు తెలిపారు. We are all shocked by the incident which has taken place in Parnell Square. A number of people have been injured, some of them children. Our thoughts and our prayers go out to them and their families. — Leo Varadkar (@LeoVaradkar) November 23, 2023 50 ఏళ్ల ఐరిష్ పౌరుడిని నిందితుడిగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నాడు. నిరాయుధులను చేసి, పోలీసులు వచ్చే వరకు అతన్ని నేలపై పిన్ చేశారు. అతను ఆసుపత్రిలో మరియు కాపలాగా చికిత్స పొందుతున్నాడు. ఈ దాడికి కారణం ఏంటి అనేదానిపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. JUST IN: Another hotel on fire in Dublin, Ireland… Citizens set fire to the Holiday Inn that is used to house immigrants following the violent stabbing of three children..pic.twitter.com/51Y7Gj4dXC — Chuck Callesto (@ChuckCallesto) November 24, 2023 -
సరదాగా డీఎన్ఏ టెస్టు... షాకిచ్చిన రిపోర్టు!
ఒక యూరోపియన్ మహిళ తన సోదరీమణులతో కలిసి సరదాగా ఇంట్లోనే డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలనుకుంది. అయితే వాటి ఫలితాలు తన జీవితంలో ఎంతటి దారుణమైన పరిణామాలకు దారితీస్తాయో ఆమె గ్రహించలేకపోయింది. తన తల్లిదండ్రులు ఇన్నాళ్లూ ఇంత పెద్ద రహస్యాన్ని దాచిపెట్టారని ఆమె ఊహించలేకపోయింది. ఈ మహిళ తన గుర్తింపును వెల్లడించకుండా సోషల్ మీడియా సైట్ రెడ్డిట్లో ఒక వివరణాత్మక పోస్ట్ పెట్టింది. దానిలో ఆమె.. ‘నేను, నా సిస్టర్స్ సరదాగా డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలనుకున్నాం. ఒక కిట్ సాయంతో డిఎన్ఏ టెస్టు చేయించుకున్నాం. ఆ పరీక్ష ఫలితాలు రాగానే గుండె బద్ధలయ్యే నిజం వెలుగు చూసింది. డీఎన్ఏ పరీక్ష ఫలితాలలో తన అన్నలు, అక్కాచెల్లెళ్లకు పూర్తి బంధుత్వం ఉందని, తానుమాత్రం ఒంటరినని తేలిందని ఆ మహిళ చెప్పింది. కాగా ఆమె సోదరి తమ తల్లిదండ్రులతో ఈ విషయమై మాట్లాడాలని నిర్ణయించుకుంది. అయితే తల్లిదండ్రులు ఆ డిఎన్ఏ ఫలితాలు నిజం కాదని అన్నారు. అయితే ఆమె తండ్రి ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయాలని కోరాడు. తల్లి ఈ విషయంలో తనకేమీ పట్టనట్టు వ్యవహరించింది. అయితే ఎట్టకేలకు తండ్రి నిజాన్ని చెప్పాడు. అయితే ఆమె ఎప్పటికీ తన కుమార్తెనేనని అన్నాడు. ఇంతకాలం తన తల్లిదండ్రులు ఈ విషయాన్ని దాచిపెట్టడంపై ఆ మహిళ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తనను తల్లిదండ్రులు పెంచిన విధానంలో ఏదో తేడా కనిపించడంతో తనకు వేరే తండ్రి ఉన్నడని అనుకునేదానినని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆమె తల్లితో నాటి పరిస్థితిని చర్చించాలనుకుంటోంది. అయితే తల్లి తనకు ఏమీ తెలియదని అంటోంది. కాగా ఆ మహిళ తన జీవసంబంధమైన తండ్రిని గుర్తించగలిగింది. అయితే ఇప్పుడు తాను ఏమి చేయాలంటూ ఆమె రెడ్డిట్ యూజర్స్ను కోరింది. ఇది కూడా చదవండి: పాక్పై ప్రాణాంతక అమీబా దాడి.. 11 మంది మృతి! -
చంద్రబాబుకు పురందేశ్వరి షాక్
-
కోర్టులో ప్రియుడికి షాకిచ్చిన ప్రియురాలు
నాకు అతని మీద ఎలాంటి రొమాంటిక్ ఫీలింగ్స్ లేవు. కేవలం ఓ అన్నలాంటోడు. నేను వెళ్లిపోతే చచ్చిపోతాడేమోనని అతనితో ఇంతకాలం కలిసి ఉన్నా.. అంటూ కోర్టులో ఆ యువతి ఇచ్చిన స్టేట్మెంట్ షాక్తో ఆ ప్రియుడికి దిమ్మతిరిగిపోయింది. ఆ షాక్లోనే జడ్జి ఛాంబర్లోకి వెళ్లి కత్తితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సోమవారం కేరళ హైకోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. త్రిస్సూర్ జిల్లాకు చెందిన విష్ణు(31).. నెల రోజులుగా 23 ఏళ్ల యువతితో ఒకే గదిలో ఉంటూ సహజీవనం చేస్తున్నాడు. తమ ప్రేమకు పేరెంట్స్ ఒప్పుకపోవడంతో తాను ఇంటి నుంచి వచ్చేశానని ఆమె అతనితో చెప్పిందట. అయితే తన కూతురు కనిపించకుండా పోయిందంటూ ఆమె తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. తన కూతురిని అక్రమంగా విష్ణు బంధించాడని పిటిషన్లో ఆరోపించాడాయన. దీంతో.. సోమవారం ఆ జంటను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే అప్పటిదాకా విష్ణు లేనిదే తాను ఉండలేనంటూ పోలీసులతో, మీడియా ముందు చెప్పుకొచ్చిన ఆ యువతి.. జడ్జి ముందు మాట మార్చింది. తనకు తన పేరెంట్స్ ముఖ్యమని, తాను తన కుటుంబంతోనే వెళ్లిపోతానని.. కేవలం విష్ణు మీద ఒక అన్నలా ఆప్యాయత ఉందేతప్ప మరేయితర ఫీలింగ్ లేదని, అతను బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది. దీంతో డివిజన్ బెంచ్ యువతిని ఇష్టప్రకారంగా వెళ్లిపోవచ్చని సూచిస్తూ.. విష్ణుని మందలించింది. అయితే ఆ ఊహించని పరిణామంతో బోరున విలపిస్తూ బయటకు వెళ్లిపోయిన విష్ణు.. ఓ కత్తితో జస్టిస్ అను శివరామన్ ఛాంబర్కు వెళ్లాడు. తన మణికట్టు కోసుకుని ఏడ్వసాగాడు. న్యాయమూర్తి అప్రమత్తం చేయడంతో పోలీసులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఎపిసోడ్లో ఇంకో కొసమెరుపు ఏంటంటే.. విష్ణుకు అప్పటికే వివాహం అయ్యింది. అయితే.. సదరు యువతితో రిలేషన్షిప్లో ఉన్నాడని తెలిశాక భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. -
ప్రాణం తీసిన పిండిమర.. ఒకరిని కాపాడబోయి.. వరుసగా నలుగురు!
రాజస్థాన్లోని బాడ్మేర్లో విద్యుదాఘాతానికి నలుగురు బలయ్యారు. పిండిమరకు విద్యుత్ ప్రవహించిన నేపధ్యంలో వీరు ఒకరిని కాపాడబోయు మరొకరు మృతి చెందారు. మృతులలో ఇద్దరు చిన్నారులతోపాటు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించి, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఉదంతం బాడ్మేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరంగ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన అర్జున్సింగ్ ఇంటిలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంటిలో అర్జున్సింగ్ లేడు. అతని భార్య పిండిమరలో గొధుమలను ఆడిస్తుండగా, ఆమె విద్యుదాఘాతానికి గురయ్యింది. బాధతో తల్లి విలవిలలాడుతుండగా, వారి ఇద్దరి పిల్లలను ఆమెను పట్టుకుని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే వారు కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. బాధితుల అరుపులు విన్న అర్జున్ సింగ్ బంధువు హఠెసింగ్ అక్కడికు వచ్చి, వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్ని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటన గురించి జిల్లా కలెక్టర్ అంజుమ్ తాహిర్ సమా మాట్లాడుతూ పిండిమరకు విద్యుత్ ప్రవాహం జరిగి, దానిని ముట్టుకున్న నలుగురు మృతి చెందారని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఇది కూడా చదవండి: నగరాలకు చెట్లు ఎందుకు అవసరం?.. 12 పాయింట్లలో పూర్తి వివరాలు! -
జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్ష రద్దు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి యాజమాన్యానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. గత సంవత్సరం నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పరీక్షను రద్దు చేసింది. నిర్వహణలో పలు అవకతవకల కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తేల్చిం చెప్పింది. అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది కీ విడుదల చేయాలని సంస్థను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన పిటిషన్ను అనుమతిస్తూ తుది తీర్పు వెలువరించింది. అలాగే స్టే ఎత్తివేయాలంటూ దాఖలైన మధ్యంతర అప్లికేషన్లను కొట్టివేసింది. సింగరేణి వ్యాప్తంగా 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్–2 పోస్టులను భర్తీ చేసేందుకు 2022, సెపె్టంబర్ 4న నిర్వహించిన పరీక్షకు 79,898 మంది హాజరయ్యారు. ఆ తర్వాత సింగరేణి ‘కీ’ని విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో పరీక్ష సందర్భంగా మాస్ కాపీయింగ్, ఇతర అవకతవకలు జరిగాయంటూ రామగుండంకు చెందిన అభిలాష్ సహా పలువురు హైకోర్టులో పిటిషన్ దా ఖలు చేశారు. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యా యస్థానం, తీర్పు వెలువరించే వరకు ఫలితాలను వెల్లడించవద్దని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్పై మరోసారి జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించలేదని భావించిన న్యాయమూర్తి.. రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. -
మానవ శరీరంలో సంభవించే సడెన్ షాక్లు ఏంటో తెలుసా!
మానవ శరీరంలో సంభవించే సడెన్ షాక్లు గురించి చాలామందికి తెలియదు. ఉన్నటుండి సడెన్గా చనిపోయాడనే అనుకుంటాం. అసలు ఇవి ఎలా సంభవిస్తాయి?. ఎందువల్ల అనే దాని గురించి ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి మాటల్లో తెలుసుకుందాం. మానవ శరీరంలో సంభవించే అనేక రకాల షాక్లు ఉన్నాయి. వాటిలో అత్యంత సాధారణ రకాల షాక్లు కూడా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. 1. హైపోవోలెమిక్ షాక్: తీవ్రమైన రక్తస్రావం లేదా నిర్జలీకరణం వంటి రక్తం లేదా శరీర ద్రవాల గణనీయమైన నష్టం జరిగినప్పుడు ఇది సంభవిస్తుంది. 2. కార్డియోజెనిక్ షాక్: తరచుగా గుండెపోటు లేదా గుండె వైఫల్యం కారణంగా శరీర అవసరాలను తీర్చడానికి గుండె తగినంత రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు ఇది జరుగుతుంది. 3. అనాఫిలాక్టిక్ షాక్: ఇది తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య, ఇది ఆహారం, మందులు లేదా పురుగుల కుట్టడం వంటి అలెర్జీ కారకాలకు ప్రతిస్పందనగా సంభవించవచ్చు, దీని వలన రక్తపోటులో అకస్మాత్తుగా తగ్గుదల, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. 4. సెప్టిక్ షాక్: ఇన్ఫెక్షన్ శరీరం అంతటా వ్యాపించి, దైహిక తాపజనక ప్రతిస్పందన తక్కువ రక్తపోటుకు దారితీసినప్పుడు ఇది సంభవిస్తుంది. 5. న్యూరోజెనిక్ షాక్: వెన్నుపాము దెబ్బతిన్నప్పుడు లేదా స్వయంప్రతిపత్త నాడీ వ్యవస్థకు అంతరాయం ఏర్పడినప్పుడు ఈ రకమైన షాక్ ఏర్పడుతుంది, దీనివల్ల రక్తపోటులో అకస్మాత్తుగా తగ్గుదల ఏర్పడుతుంది. అన్ని రకాల షాక్లు వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, తక్షణ వైద్య సహాయం అవసరమని గమనించడం ముఖ్యం. మీరు/మీకు తెలిసిన ఎవరైనా ఇలాంటి షాక్ లక్షణాలను ఎదుర్కొంటుంటే, దయచేసి వెంటనే వారికి తక్షణ వైద్య సాయం అందేలా చూడండి. --ఆయర్వేద వైద్యులు నవీన్ నడిమింటి (చదవండి: ఇవాళే 'నేషనల్ హ్యాండ్ సర్జరీ డే'!వర్క్ప్లేస్లో చేతులకు వచ్చే సమస్యలు!) -
‘ఆఖరి సచ్’ కథ విన్నప్పుడు నేను షాక్ అయ్యాను
తమన్నా నటించిన తాజా వెబ్సిరీస్ ‘ఆఖరి సచ్’. 2018లో ఢిల్లీలో బూరారిప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన పదకొండుమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలతో ‘ఆఖరి సచ్’ రూపొందింది. తమన్నా, అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, రాహుల్ బగ్గా లీడ్ రోల్స్లో రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు. ఈ నెల 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘ఇందులో అన్య అనే ఇన్వేస్టిగేటివ్ పొలీసాఫీసర్ పాత్రలో నటించాను. ‘ఆఖరి సచ్’ కథ విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఈ సిరీస్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నా కెరీర్లో తొలిసారిగా ఓ పొలీసాఫీసర్ పాత్రలో నటించాను. అలాగే నా కంఫర్ట్జోన్ దాటి చాలా ఎమోషన్స్తో కూడు కున్న అన్య పాత్రలో నటించాను’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. -
కరెంటుషాక్తో ఒకరు.. భయంతో మరొకరు..
కల్వకుర్తి టౌన్: సరదాగా ఈతకు వెళ్లిన ఇద్దరు యువకుల్లో ఒకరు నీటిగుంతలో కరెంటుషాక్కు గురై మరణించగా, మరొకరు భయంతో ఉరేసుకొని చనిపోయాడు. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకుంది. కల్వకుర్తికి చెందిన అనిల్(18), రాజేశ్ వాటర్ప్లాంట్లలో ఆటోడ్రైవర్లు. తమ పనులు ముగిసిన తర్వాత కల్వకుర్తి తిమ్మనోనిపల్లి వద్ద ఉన్న నరసింహారెడ్డి వ్యవసాయ పొలంలోని నీటిగుంతలో ఈత కొట్టడానికి వెళ్లారు. పక్క పొలంలో ఉన్న కుర్మిద్దకు చెందిన శివ (22)ను సైతం ఈత కొట్టడానికి పిలిచారు. ముగ్గురు కలిసి నీటిగుంతలోకి దిగారు. అయితే అది లోతుగా ఉండటంతో నీటిని బయటకు తోడేందుకు విద్యుత్ మోటారు ఏర్పాటు చేశారు. నీళ్లు తోడేస్తుండగా మధ్యలో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో వారు గుంతలోకి దిగి ఈత కొడుతున్నారు. కొద్దిసేపటికి కరెంటు సరఫరా కావడంతో అనిల్ విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతిచెందాడు. దీంతో భయాందోళనకు గురైన శివ సమీపంలోని మరో వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
సంచలన వీడియో: శివాని తెలివితేటలకు పోలీసులు షాక్
-
పవన్ కళ్యాణ్ కు దిమ్మదిరిగే షాకిచ్చిన కేంద్రం
-
200 ఏళ్లనాటి ఫార్మ్హౌస్లో రహస్య భూగృహం.. లోపల ఏముందో చూసేసరికి..
ఒక్కోసారి కొన్ని దశాబ్ధాల పురాతన గృహాలలో అనుకోని విధంగా ఏవైనా లభిస్తే మన ఆశ్చర్యానికి అవధులు ఉండవు. యూకేలోని ఒక టిక్టాకర్ తన తల్లిదండ్రులకు సంబంధించిన 200 ఏళ్ల క్రితం నాటి పురాతన ఫార్మ్హౌస్లోని ఫ్లోర్బోర్డ్ కింద కనిపించిన ఆనవాళ్లు చూసి తెగ ఆశ్చర్యపోయింది. ఇటువంటిది ఒకటి ఉందని ఆమెకు బాల్యంలో ఎప్పుడూ తెలియలేదు. ఇంటి రెనోవేషన్ సందర్భంగా ఆ ఇంటిలో ఒక భూగృహం ఉందని ఆమెకు తెలిసింది. దశాబ్ధాల తరబడి రహస్యంగా.. జెనిఫర్ మల్లాఘన్ ఇటీవల తమ చారిత్రాత్మక పురాతన ఇంటికి సంబంధించిన ఒక వీడియోను టిక్టాక్లో షేర్ చేసింది. ఈ ఇంటిలో తన తల్లిదండ్రులు 6 దశాబ్ధాల పాటు ఉన్నారని, అయితే తనకు ఈ ఇంటిలో భూగృహం ఉందన్న సంగతి ఇన్నాళ్లలో తెలియలేదన్నారు. జెనీఫర్ ఈ వీడియో కాప్షన్లో ‘ఈ భూగృహం ఏళ్ల తరబడి రహస్యంగానే ఉంది’ అని పేర్కొన్నారు. 44 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తవ్వకాల మధ్య నిలుచుని, చేతులతో ఒక పరికరం పట్టుకుని, కంపార్ట్మెంట్ను తెరిచే ప్రయత్నం చేస్తుంటాడు. లోపల చీకటిగా ఉంటూ, ఆ గది భయం గొలిపేదిగా కనిపిస్తుంది. గది తెరుచుకున్నా.. మల్లాఘన్ మాట్లాడుతూ భయపెడుతున్న ఆ గదిలో ఎటువంటి సామాను లేదని తెలిపింది. విలువైన ఖజానా అంతకన్నా లేదని పేర్కొంది. ఈ వీడియో చూసిన ఒక యూజర్ ఈ గదిని రెనోవేషన్ చేస్తారా? అని అడగగా, దానికి జవాబుగా ఆమె ఆ గది రెనోవేషన్ చేయబోమని, దానిలో ఏముందో చూడాలని అనుకున్నామని తెలిపింది. గతంలోనూ బయల్పడిన భూగృహాలు ఈ విధంగా భూగృహం బయటపడటం ఇదేమీ తొలిసారి కాదు. గత నెలలోనే ఒక రెడిట్ యూజర్ తమ కొత్త ఇంటిలో హిడెన్ రూమ్లో కొన్ని ప్రైవేట్ వస్తువులు లభ్యమయ్యాయని తెలిపారు. 1970-1980ల మధ్యకాలం నాటి ఈ గదిలో కొన్ని పురాతన వస్తువులతో పాటు ఒక బీరుబాటిల్ కూడా దొరికిందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలోని ఆ ముగ్గురు పాస్పోర్టు లేకుండా ఎక్కడికైనా వెళ్లొచ్చు.. వారెవరో తెలిస్తే.. -
ఫేర్వెల్ పార్టీలో హడలెత్తించిన బాలిక.. శవపేటికలో నుంచి లేచి..
చాలామంది చిన్నారులు స్కూల్ ఫేర్వెల్ పార్టీకి అందమైన వస్త్రధారణతో వస్తుంటారు. అయితే 16 ఏళ్ల అబీ రికెట్స్ తమ స్కూల్ ఫేర్వెల్ కార్యక్రమానికి విచిత్ర రీతిలో సిద్ధమై వచ్చింది. తన క్లాస్మేట్స్ను సర్ప్రైజ్ చేసేందుకు ఒక షో-స్టాపింగ్ స్టంట్కు ప్లాన్ చేసింది. ఇందుకోసం ఆమె ఒక శవపేటికతో పాటు అంత్యక్రియలు నిర్వహించే సిబ్బందిని ఏర్పాటు చేసుకుంది. స్కూల్ ఫేర్వెల్ పార్టీ రోజున ఆమె నలుపురంగు దుస్తులు ధరించింది. తరువాత ఆరడుగుల శవపేటికలో పడుకుంది. చేతులను క్రాస్చేసి పెట్టుకుంది. అప్పుడు ఆమెతో పాటు వచ్చిన అంత్యక్రియల నిర్వహణ సిబ్బంది ఆ శవ పేటికను రెడ్ కార్పెట్పై ఉంచారు. ఇంతలో ఆమె ఎంతో నాటకీయంగా తన కళ్లను తెరిచింది. అక్కడున్నవారంతా ఆమెను చూసి కేకలు పెట్టారు. చుట్టుపక్కలవారు కేకలు పెడుతూ.. ఈ ఘటన గురించి అబీ వివరిస్తూ..‘అప్పుడు నన్ను చూసి చుట్టుపక్కల ఉన్నవారంతా ఆందోళనగా కేకలు పెట్టారని, అసలు విషయం గ్రహించి చప్పట్లు కొట్టారన్నారు. మా ఉపాధ్యాయులు ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని, ఇది చరిత్రలో నిలిచిపోతుందని’ అన్నారని ఆమె తెలిపింది. అబీ అంత్యక్రియల ‘షో’లో ఆమె తండ్రి, సోదరుడు కూడా ఆమెకు సహకరించారు. వారు అంత్యక్రియల నిర్వాహకుల పాత్ర పోషించారు. ఈ విధంగా అందరినీ భయపెట్టేందుకు అబీ రెండు గంటల పాటు అలంకరణ చేసుకుంది. కుమార్తె షో అద్భుతమంటూ.. తాము శవవాహనం అద్దెకు తీసుకునేందుకు ప్రయత్నించామని, అయితే ఇలాంటి షో కోసం ఎవరూ వాహనం ఇవ్వబోమని చెప్పారని అబీ తెలిపింది. దీంతో తమ ఇంటిలోని వారే తన షో కోసం అన్ని ఏర్పాట్ల చేశారని చెప్పింది. ఈ సందర్భంగా అబీ తండ్రి మాట్లాడుతూ తమ కుమార్తె చేసిన షో విషయంలో తాము ఎంతో గర్విస్తున్నామన్నారు. ఇది కలకాలం నిలిచిపోతుందన్నారు. ఇది కూడా చదవండి: గొంతులో ఇరుక్కున్న లెగ్ పీస్.. వైద్యుని వింత సలహాకు కంగుతిన్న మహిళ..! -
ట్వీట్లకు పరిమితులు
శాన్ ఫ్రాన్సిస్కో: సామాజిక మాధ్యమం ట్విట్టర్ వినియోగదారులకు ఆ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ గట్టి షాక్ ఇచ్చారు. ప్రతీరోజూ ట్వీట్లను చూడడానికి పరిమితి విధించారు. వెరిఫైడ్, అన్వెరిఫైడ్ అకౌంట్లకు వేర్వేరు పరిమితులు విధించారు. అన్వెరిఫైడ్ అకౌంట్ యూజర్లు రోజుకి 600 పోస్టులు మాత్రమే చూడగలరని, వెరిఫైడ్ ఖాతాదారులు రోజుకి 6 వేల పోస్టులు చూడగలరని శనివారం ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు. త్వరలో ఈ ట్వీట్ల సంఖ్యను అన్వెరిఫైడ్ అకౌంట్లకు 800కి వెరిఫైడ్ అకౌంట్లకి 8 వేలకు పెంచుతామని చెప్పారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వినియోగదారులకి శనివారం ట్విట్టర్ యాక్సెస్లోకి రాలేదు. కొందరు ట్వీట్లు చేస్తుంటే కెనాట్ రిట్రైవ్ ట్వీట్స్, లిమిట్ ఎక్సీడెడ్ అన్న మెసేజ్లు వచ్చాయి. దీంతో ట్విట్టర్ డౌన్ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. ట్విట్టర్ డేటాను చాట్జీపీటీ వంటి కృత్రిమ మేధతో పని చేసే వ్యవస్థలకి శిక్షణ ఇవ్వడానికి దుర్వినియోగం చేస్తున్నారని, అందుకే ఈ పరిమితులు వచ్చాయని చెప్పారు. -
కోర్టు మెట్లెక్కిన ట్విటర్ ఉద్యోగులు..
-
మహేష్ ఫాన్స్ కు మరో షాక్ ఇచ్చిన త్రివిక్రమ్
-
మీ ఫోన్ లోనే బీపీ చెక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి
-
కరెంట్ షాక్తో 40 మంది మృతి?
భువనేశ్వర్/న్యూఢిల్లీ: ఒడిశాలో ఘోర రైలు ప్రమాద ఘటనలో ఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకున్న దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని తెలుస్తోంది. దుర్ఘటన తాలూకు కొత్త విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత వివరాలను గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ) మంగళవారం వెల్లడించింది. ‘ప్రమాదం జరిగినపుడు చెల్లాచెదురుగా పడిన బోగీలు పై నుంచి వెళ్తున్న ఓవర్హెడ్ లోటెన్షన్(ఎల్టీ) విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో విద్యుత్ తీగలు తెగి కొన్ని బోగీలపై పడ్డాయి. అప్పటికే ధ్వంసమైన బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులు ఈ విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయి ఉంటారు. అందుకే దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు’ అని ఎఫ్ఐఆర్లో నమోదుచేసినట్లు సబ్ ఇన్స్పెక్టర్ పి.కుమార్ నాయర్ చెప్పారు. మార్చురీలో వందకుపైగా మృతదేహాలు రైలు ప్రమాదంలో 278 మంది మరణించగా 177 మంది ప్రయాణికుల మృతదేహాలను వారి బంధువులు గుర్తుపట్టారు. దాంతో ఈ మృతదేహాల అప్పగింత ప్రక్రియ పూర్తయింది. తలలు తెగి, ప్రమాదంలో నుజ్జునుజ్జయి అసలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైన మృతదేహాలను.. తమ వారి ఆచూకీ కోసం మార్చురీకి వచ్చిన వారూ గుర్తించలేకపోతున్నారు. ఘటన జరిగిన తర్వాత మృతదేహాలు రెండు మూడు చోట్లకు సరిగా ప్యాక్చేయకుండానే తరలించిన కారణంగా కొంతమేర కుళ్లి దుర్వాసన వస్తున్నాయి. సీబీఐ దర్యాప్తు షురూ ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ దుర్ఘటన వెనుక కుట్ర కోణం ఉందంటూ అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు మంగళవారం బాలాసోర్ జిల్లాకు చేరుకున్నారు. బాలాసోర్ రైల్వే పోలీసులు రైల్వే చట్టంలోని ఈ నెల 3న వివిధ సెక్షన్ల కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సీబీఐ అధికారులు స్వీకరించారు. స్థానిక పోలీసులు నమోదు చేసి కేసును దర్యాప్తు ప్రక్రియలో భాగంగా మళ్లీ రిజిస్టర్ చేసి, దాన్ని సొంత ఎఫ్ఐఆర్గా నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు మొదలుపెట్టారు. ఎల్రక్టానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థలో మార్పులు చేయడం వల్లే రైలు ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వేశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. సమగ్ర దర్యాప్తు కోసం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ కార్యకలాపాలపై తమకు కొంత పరిజ్ఞానం ఉందని సీబీఐ అధికారి ఒకరు చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా రైలు సెక్యూరిటీ సిబ్బంది, ఫోరెన్సిక్ నిపుణుల సాయం కూడా తీసుకుంటామని తెలిపారు. జాయింట్ డైరెక్టర్ (స్పెషల్ క్రైమ్) విప్లవ్కుమార్ చౌదరి నేతృత్వంలో ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం మంగళవారం మధ్యాహ్నం బహనాగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఘటనా స్థలానికి చేరుకుంది. ఘటనాస్థలి, సిగ్నల్ గదిని క్షుణ్నంగా పరిశీలించింది. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, సిబ్బందిని ప్రశ్నించనుంది. -
రిటైల్ సంస్థలకు షాక్ ఇక ఫోన్ నెంబర్ అవసరం లేదు..!
-
యూట్యూబ్ క్రియేటర్స్ కి బిగ్ షాక్.. ఆ ఫ్యూచర్ తొలగింపు..!
-
తీవ్రంగా చలించిపోయా: బైడెన్
వాషింగ్టన్: ఒడిశాలోని బాలాసోర్లో రైలు ప్రమాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్లో సుమారు 300 మందిని బలి తీసుకున్న రైలు ప్రమాద విషాద వార్త విని తీవ్రంగా చలించిపోయానని బైడెన్ పేర్కొన్నారు. ‘భారత్లో చోటుచేసుకున్న అత్యంత తీవ్రమైన రైలు ప్రమాద విషాద వార్త విని నేను, నా భార్య జిల్ బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి చెందాము. ఈ ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి, క్షతగాత్రుల గురించి ప్రార్థిస్తున్నాం. భారత్, అమెరికాను ఇరు దేశాల కుటుంబ, సాంస్కృతిక మూలాల్లో ఉన్న విలువలే ఏకం చేస్తున్నాయి. బాధితుల కోసం యావత్తు అమెరికా సంతాపం వ్యక్తం చేస్తోంది’అని బైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. బాలాసోర్ ఘటనపై ఇప్పటికే యూకే ప్రధాని రిషి సునాక్, రష్యా అధ్యక్షుడు పుతిన్, జపాన్ ప్రధాని కిషిదా తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
రెజ్లర్లకు షాక్!
-
2018మూవీ కి బిగ్ షాక్..
-
కూలర్లో నీళ్లు పోస్తుండగా..
హైదరాబాద్: ఇంట్లో కూలర్లో నీళ్లు పోస్తుండగా ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం రాత్రి గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండ రిసాలబజార్లో హర్షియాబేగం(29) తన భర్త మహ్మద్తో కలిసి ఉంటున్నది. ఆదివారం రాత్రి కూలర్ను ఆఫ్ చేయకుండా నీళ్లు పోసింది. అదే సమయంలో ఆమె కూలర్ తగిలి విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను కాపాడబోయిన మహ్మద్కు కూడా విద్యుత్ షాక్ తగిలి గాయపడ్డారు. కాగా కూలర్ ఐరన్ది కావడంతో అందులోకి విద్యుత్ ప్రవహించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
-
టీడీపీ మహానాడులో లోకేష్కు షాకిచ్చిన కార్యకర్త
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి టీడీపీ మహానాడులో నారా లోకేష్కు కార్యకర్త షాకిచ్చాడు. పార్టీలో తనకు అన్యాయం జరుగుతుందని లోకేష్ను నిలదీశాడు. తన 400 గజాల భూమిని కేఎల్ నారాయణ ఆక్రమించాడని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ లోకేష్ను కార్యకర్త వెంకటేశ్వరరావు అడ్డుకున్నాడు. కార్యకర్తను పట్టించుకోకుండా లోకేష్ వెళ్లిపోయారు. దీంతో మహానాడు ప్రాంగణంలోనే వెంకటేశ్వరరావు నిరసనకు దిగాడు. చదవండి: పచ్చి రాజకీయ రాక్షసుడిగా మారిపోయిన రామోజీ -
అశ్వద్వామా తో త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ షాక్
-
మెటాకు భారీ షాక్
-
ట్రంప్ కు మరో దెబ్బ
-
కేరళలో వైద్యురాలి మృతి కలకలం..చికిత్స చేస్తుండగా పేషెంట్..
యువ వైద్యురాలి మృతి యావత్తు కేరళ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన పెద్ద రాజకీయ దుమారానికి తెరలేపింది. దీంతో వైద్యుల, ఆరోగ్య కార్యకర్తలకు కేరళ రాష్ట్రంలో ఎలాంటి భద్రత లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనతో కేరళ ప్రతిష్ట దిగజారిపోయిందంటూ ప్రతిపక్షాలు పినరయి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశాయి. అసలేం జరిగిందంటే.. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బుధవారం కేరళలో 24 ఏళ్ల వందనా దాస్ అనే యువ వైద్యురాలు పెషెంట్ దాడిలో మృతి చెందింది. నిజానికి ఆ రోగిని పోలీసులు తీసుకువచ్చారు. అతను సస్పెన్షకు గురైన ఓ ఉపాధ్యాయుడు. పేరు సందీప్. తన కుటుంబ సభ్యులతో గొడవ పడి రక్షించమంటూ అతను పోలీసుల అత్యవసర హెల్ప్లైన్కి ఫోన్ చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన సందీప్ను సమీపంలోని ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆ సమయంలో వందనాదాస్ అతడి గాయానికి డ్రస్సింగ్ చేస్తోంది ఇంతలో ఆకస్మికంగా రెచ్చిపోయి..చికిత్స చేస్తున్న డాక్టర్తో సహా సమీపంలో ఉన్న పోలీసులు, సిబ్బందిపై కత్తెరతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఆ పేషెంట్ దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు యువ డాక్టర్ వందనా దాస్ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం గురించి తెలసుకున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వైద్యురాలి మృతికి సంతాపం తెలిపారు. దీన్ని దిగ్బ్రాంతికరమైన బాధకర ఘటన అని అన్నారు. బాధ్యులపై ప్రభుత్వం సత్వరమే కఠిన చర్యలు తీసుకుంటుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఐతే ఈ ఘటనకు వ్యతిరేకంగా మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), కేరళ గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్స్ అసోసీయేషన్(కేజీఎంఓఏ) వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపారు. మరోవైపు మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేరళ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ స్వయంగా ఈ కేసును దర్యాప్తు చేయడం ప్రారంభించింది. ఏడురోజుల్లోగా ఈ ఘటనపై కొల్లాం జిల్లా పోలీస్ చీఫ్ను నివేదిక ఇవ్వాలని కోరింది. ఇదిలా ఉండగా, కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ బాధితురాలు హౌస్ సర్జన్ అని, అంతగా అనుభవం లేదని చేసిన ప్రకటన కాస్త మరింత వివాదాస్పదమై విమర్శలకు ఆజ్యం పోసింది. ఆమె ప్రకటనపై కేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సుధాకరన్ ఫైర్ అయ్యారు. వైద్యురాలి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ..ఇలాంటికి జరగడం దురదృష్టకరమని సుధాకరన్ అన్నారు. యువ వైద్యురాలు హత్య యావత్తు కేరళ రాష్ట్రాన్నే కలిచివేసిందని కేరళ సీనియర్ నేత సతీశన్ అన్నారు. పోలీసులు నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని సతీశన్ ఆరోపణలు చేశారు.ఈ ఘటనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పినరయి ప్రభుత్వాన్ని తప్పుపడుతూ విమర్శలు చేయడం ప్రారంభించాయి. కాగా, విద్యాశాఖ మంత్రి శివన్కుట్టి సదరు వైద్యురాలి మృతికి సంతాపం తెలపడమే గాక ప్రభుత్వం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఐతే కేంద్ర విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్, ఈ విషాద సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే గాక మెడికల్ టూరిజానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేరళలో ఇలాంట ఘటన చోటు చేసుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఈ ఘటన కేరళ ప్రతిష్టను దెబ్బతీసిందని, కేరళలోని వైద్యులు, ఆరోగ్య కార్యకర్తల భద్రతలో లోపాలను తేటతెల్లం చేసిందని విమర్శించారు. (చదవండి: నడిరోడ్డుపై కారుని ఆపి దౌర్జన్యం: వీడియో వైరల్) -
టీమ్ ఇండియాకి భారీ ఎదురుదెబ్బ
-
సంగారెడ్డి: అత్తామామల హత్యకు అల్లుడి షాకింగ్ స్కెచ్
సాక్షి, సంగారెడ్డి: చిన్న చిన్న విషయాలే.. ఒక్కోసారి తీవ్ర నిర్ణయాలు తీసుకునేలా ఉసిగొల్పుతాయి. అలా ఓ అల్లుడు ఏకంగా తనకు పిల్లనిచ్చిన అత్తామామల్ని చంపేయాలని ప్లాన్ వేశాడు. అది మామూలు స్కెచ్తో కాదు.. షాకింగ్ స్కెచ్తో!. చివరకు ఆ కుట్ర బయటపడడం, అందుకు కారణం ఏంటో తెలిసి పోలీసులతో పాటు స్థానికులు షాక్ తినడం ఒకదాని వెంట మరొకటి జరిగాయి. అత్తమామల హత్యకు షాకింగ్ స్కెచ్ వేసిన ఓ అల్లుడు కటకటాల పాలయ్యాడు. రమేష్ అనే వ్యక్తి తన భార్య తల్లిదండ్రుల్ని చంపడానికి ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా.. ఈ నెల 12వ తేదీన ఇంటి తలుపులకు కరెంట్ షాక్ పెట్టాడు. అయితే రమేష్ అనుకున్నట్లు జరగలేదు. అత్తామామలకు బదులుగా.. తల్లీకూతుళ్లు ఆ తలుపును తాకడంతో షాక్కి గురయ్యారు. కరెంట్ షాక్తో విలవిలలాడుతూ.. వాళ్లు వేసిన కేకలకు స్థానికులు అప్రమత్తం అయ్యారు. వెంటనే కరెంట్ ఆఫ్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా.. విచారణలో తాజాగా అల్లుడు రమేష్ కుట్రదారుడని తేలింది. ఇంతకీ ఎందుకు చంపాలని ప్రయత్నించాడో తెలుసా?.. గతంలో ఓసారి ఇంటికి వెళ్లినప్పుడు ఆ అత్తామామలు, అల్లుడు రమేష్ను మందలించలేదనట. పలకరించలేదన్న ఆ కోపంతో అప్పటి నుంచి రగిలిపోతున్న రమేష్.. ఎలాగైనా వాళ్లను చంపేయాలని అనుకున్నాడట. చివరకు కరెంట్షాక్తో యత్నిస్తే తన మీదకు రాదని అలా చేశానని రమేష్ వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం ఆ అల్లుడిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. ఇదీ చదవండి: మంచిర్యాలలో దారుణం.. ఊరంతా చూస్తుండగానే.. -
టీమిండియా క్రికెటర్లకు షాక్ ఇచ్చిన మస్క్ మామ
-
గూగుల్ కి షాకిస్తున్నసెల్ ఫోన్ కంపెనీస్..
-
రాహుల్ గాంధీకి షాక్ !
-
రాహుల్ గాంధీ పిటిషన్ ను కొట్టేసిన సూరత్ సెషన్స్ కోర్టు
-
దిల్ రాజుకు భారీ షాక్ ఇచ్చిన సమంత..
-
అది ఆఫర్ లెటర్ కాదు.. ఫ్రెషర్లకు షాకిచ్చిన క్యాప్జెమినీ!
ఆన్బోర్డింగ్ విషయంలో కాస్త ఓపిక పట్టాలని ఫ్రాన్స్కు చెందిన ఐటీ కంపెనీ క్యాప్జెమినీ ఫ్రెషర్లను కోరింది. 2022లో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపిక చేసినవారిని 2023లో ఎప్పుడైనా ఆన్బోర్డ్ చేయనున్నట్లు తెలియజేసింది. ఖాళీల లభ్యత ఆధారంగా ఆన్బోర్డింగ్ ఉంటుందని అభ్యర్థులకు సమాచారం అందించింది. (ఫ్లిప్కార్ట్ సమ్మర్ సేల్: ఐఫోన్13పై రూ.10 వేలు డిస్కౌంట్!) క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు ఆన్బోర్డింగ్పై స్పష్టత కోసం కంపెనీని సంప్రదించగా ఈ మేరకు బదులిచ్చింది. ఎంపికైన అభ్యర్థులకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ) మాత్రమే ఇచ్చామని, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత కంపెనీకి లేదని పేర్కొంది. దీన్ని ఆఫర్ లెటర్గా పరిగణించకూడదని యూనివర్సిటీ రిలేషన్స్ అండ్ టాలెంట్ హైరింగ్ టీమ్ తెలిపింది. (తెలుగు రాష్ట్రాల్లో అటవీ సందర్శకులకు గుడ్ న్యూస్.. ఇక దూసుకెళ్లడమే!) భారతదేశంలోని చాలా ఐటీ కంపెనీలు గత సంవత్సరం రిక్రూట్ చేసిన ఫ్రెషర్లను ఇంకా ఆన్బోర్డ్ చేయలేదు. మాంద్యం సంకేతాలు ఉన్న ఉత్తర అమెరికా, యూరప్లో వ్యాపార అనిశ్చితి దీనికి కారణం. దీంతో సిబ్బంది వ్యయాల విషయంలో ఆయా కంపెనీలు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. యాక్సెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు, అంచనాలు గణనీయమైన మందగమనాన్ని సూచిస్తున్నాయి. -
చంద్రబాబుకు షాకిచ్చిన పుల్లారావు
-
చంద్రబాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ లీడర్లు
-
ఆరేళ్లుగా కాపురం.. ఇద్దరు పిల్లలు.. భార్య తన చెల్లి అని తెలిసి భర్త షాక్..!
ఆరేళ్లుగా కాపురం చేస్తూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత భార్య తనకు సొంత చెల్లి అని తెలిసి కంగుతిన్నాడు ఓ భర్త. ఇందుకు సంబంధించిన కథనాన్ని రెడ్డిట్లో పోస్టు చేయగా అది వైరల్గా మారింది. ప్రస్తుతం ఈ పోస్టును ఈ డిలీట్ చేశారు. సదరు వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. పుట్టినప్పుడే తల్లిదండ్రులు అతడ్ని వేరేవాళ్లకు దత్తత ఇచ్చారు. దీంతో అసలైన పేరెంట్స్ ఎవరో తనకు తెలియదు. 6 ఏళ్ల క్రితం ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు సంతోషంగా జీవిస్తున్నారు. ఇటీవలే ఇతని భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది. పండంటి కుమారుడు పుట్టాడు. ఆ వెంటనే ఆమె ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో ఆమెకు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాలని వైద్యులు భర్తకు సూచించారు. వెంటనే కిడ్నీ దాతల కోసం ఆమె కుటుంబసభ్యులతో పాటు తన కుటుంబసభ్యులు ఎవరనే విషయం కునుగొనేందుకు భర్త ప్రయత్నించాడు. భార్య తరఫు కుటుంబసభ్యుల్లో ఎవరి కిడ్నీ ఆమెతో మ్యాచ్ కాలేదు. ఈ క్రమంలోనే చివరకు తన కిడ్నీ మ్యాచ్ అవుతుందేమో చూడమని టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చాడు. పరీక్షల అనంతరం వైద్యులకు షాకింగ్ విషయం తెలిసింది. భార్య, భర్తల కిడ్నీ మ్యాచ్ అయింది. వైద్యులు ఈ విషయాన్ని అతనికి ఫోన్ చేసి చెప్పగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత మరిన్ని టెస్టులు నిర్వహించగా.. అనూహ్యంగా అతని కిడ్నీ భార్య కిడ్నీతో అసాధారణ రీతిలో మ్యాచ్ అయింది. అప్పుడే వీళ్లిద్దరు అన్నాచెల్లి అని వైద్యులు నిర్ధరించారు. ఈ విషయం తెలిశాక భర్త షాక్ అయ్యాడు. ఇన్నాళ్లుగా కాపురం చేస్తూ.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది సొంత సోదరితోనా అనుకుని వాపోయాడు. రెడ్డిట్లో ఈ వ్యక్తి షేర్ చేసిన స్టోరీపై నెటిజన్లు స్పందించారు. 'మీరు ఇంతకుముందు ఎలా సంతోషంగా ఉన్నారో.. మున్ముందు కూడా అలాగే ఉండండి. మీ సిస్టర్-వైఫ్కు కిడ్నీ దానం చేయండి. మీ పిల్లలకు గొప్ప తల్లిదండ్రులుగా ఉండండి' అని సూచించారు. చదవండి: విజృంభిస్తున్న H5N1.. సోకితే 100 మందిలో 50 మంది ఖతం.. మరో మహమ్మారిగా మారుతుందా? -
భారత్ లో ట్విట్టర్ ఆఫీసులు బంద్
-
నేలమీద పడేసి చేతులు విరగ్గొట్టి
టెన్నెసీ: అమెరికాలో పోలీసుల క్రూరత్వం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. టెన్నెసీ రాష్ట్రంలోని మెంఫిస్ నగర పోలీసులు 29 ఏళ్ల నల్లజాతీయుడ్ని దారుణంగా హింసించడంతో ఆ దెబ్బలకు తాళలేక అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల మొదట్లో జరిగిన దారుణానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ఎగిసిపడుతున్నాయి. 2020 మేలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడ్ని శ్వేతజాతీయుడైన పోలీసు అధికారి గొంతుపై బూటు కాలుతో తొక్కి చంపిన ఘటనని తలపించేలా ఈ దౌర్జన్య కాండ కూడా సాగింది. కాకపోతే తాజా ఘటనకు పాల్పడ్డ పోలీసులు కూడా నల్లజాతీయులే! ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఫెడెక్స్లో పనిచేసే 29 ఏళ్ల టైర్ నికోల్స్ను ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై మెంఫిస్ పోలీసులు జనవరి 7న ఆపారు. వాహనంలోంచి లాగి నేలమీద పడేసి దారుణంగా కొట్టారు. తాను ఏ తప్పు చేయలేదంటూ వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఆరుగురు పోలీసులు అతనిపై పెప్పర్ స్ప్రే చల్లి, ఎలక్ట్రిక్ పరికరాలతో షాకిచ్చి కిండపడేశారు. ముఖంపై ఇష్టారాజ్యంగా కొట్టారు. వికృతానందంతో నవ్వుతూ భుజం విరిగేలా కొట్టారు. ‘మామ్ , మామ్’ అంటూ నికోల్స్ దీనంగా రోదిస్తున్నా రెండు నిమిషాల పాటు ఆపకుండా చితక్కొట్టారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 10న మరణించాడు. పోలీసులు కొడుతున్న వీడియో చూసి ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ దౌర్జన్యాలు ఇంకా ఎన్నాళ్లంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. పోలీసులపై హత్యానేరం కింద అభియోగాలు నమోదు చేశారు. నికోల్స్కు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. నికోల్స్ తన భుజంపై తల్లి వెల్స్ పేరును టాటూగా వేసుకున్నాడు. తన కొడుకు దారుణ హింసకు గురై మరణించాడంటూ విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. బైడెన్ దిగ్భ్రాంతి టైర్ నికోల్స్పై పోలీసుల హింసాకాండపై బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దారుణమైన ఆ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే మనసు కలచివేసిందని ఒక ప్రకటనలో తెలిపారు. నల్లజాతీయులకు దేశంలో ఎదురవుతున్న ఎదురుదెబ్బలకి ఇది మరొక ఉదాహరణన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానన్నారు. నికోల్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. -
టాటా గ్రూప్ కి షాకిచ్చిన ఎయిర్ ఇండియా ఫైలట్స్
-
జేసీ బ్రదర్స్ కు ఈడీ షాక్
-
జీవితా రాజశేఖర్ కు సైబర్ నేరగాళ్ల టోకరా
-
గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు షాక్
-
OTT యూజర్లకు జియో బిగ్ షాక్..
-
ఆ మూడు బ్యాంకులకు RBI షాక్..
-
SBI ఖాతాదారులకు మరో బిగ్ షాక్..
-
పొలిటికల్ కారిడార్ : దత్తపుత్రుడి అగచాట్లు ..
-
అమరావతి పాదయాత్రపై సవరణ పిటిషన్లు కొట్టివేత
-
జనసేన నేతలపై తిరగబడుతున్న జనం
-
గన్ షాట్ : నీ ప్యాకేజీ మాకొద్దు ..
-
కరెంటు తీగలపై కారు తాళాలు తీస్తూ వ్యక్తి దుర్మరణం
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): విద్యుత్ తీగపై పడిన కారు తాళాన్ని తీస్తున్న వ్యక్తికి తీగలు తగలడంతో షాక్ కొట్టి ప్రాణాలు వదిలాడు. ఈ దుర్ఘటన హాసన్ పట్టణంలో బుధవారం ఉదయం జరిగింది. వివరాలు... ఉదయగిరికి చెందిన మల్లప్ప ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తున్నాడు. ఆయన ఇంటి రెండో అంతస్తులో ఉంటాడు. ఏమైందో కానీ ఆయన కారు తాళాలు ఇంటి ముందు వెళ్లే కరెంట్ తీగపై పడ్డాయి. ఇంట్లో చెత్తను ఊడ్చే ఇనుప కడ్డీతో తాళాలను తీసేందుకు యత్నించాడు. ఆ ఇనుప రాడ్ కరెంటు తీగలను తాకగానే పెద్ద మెరుపుతో కూడిన మంటలు వచ్చి షాక్ కొట్టింది. మల్లప్ప అక్కడికక్కడే మరణించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘటనపై బడావణె పోలీసులు కేసు నమోదు చేశారు. ఇనుప కడ్డికీ కరెంట్ తగిలితే ప్రమాదమని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాడా? అని ప్రజలు ఆశ్చర్యపోయారు. చదవండి: (బెంగళూరులో పెరిగిన సహజీవనం కల్చర్.. బాధితులంతా వారే) -
ఎలాన్ మస్క్కు షాకిచ్చిన ట్విట్టర్ ఉద్యోగులు
-
పొలిటికల్ కారిడార్ : యనమలపై కోపాన్ని తీర్చుకుంటున్న నారా లోకేష్
-
ఏబీఎన్, టీవీ5 లకు గట్టి షాక్
-
జనసేనకు హైకోర్టు షాక్...
-
నవయుగ సంస్థకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ
-
చంద్రబాబుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఝలక్
-
కాకినాడలో కేఏ పాల్కు చేదు అనుభవం
-
మినీ మహానాడులో చంద్రబాబుకు బిగ్ షాక్
-
నిర్మలా సీతారామన్కు కర్ణాటక మొండిచేయి?
సాక్షి, బెంగళూరు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కర్ణాటక నుంచి ఈసారి షాక్ తగలనుందని సమాచారం. ఆమెకు రాజ్యసభ టికెట్ ఇవ్వకుండా స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నేతలు పట్టుబట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆమె యూపీ నుంచి బరిలో దిగే అవకాశం ఉంది. స్థానికేతరులు అవకాశమిస్తున్నా.. రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. జూన్ 10న జరిగే రాజ్యసభ ఎన్నికలకు నేటి (24వ తేదీ) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రం తరఫున కేసీ రామ్మూర్తి, నిర్మలా సీతారామన్ల పదవీ కాలం ముగియనుంది. ఈ ఇద్దరికీ మళ్లీ టికెట్ ఇచ్చే విషయం సస్పెన్స్గా మారింది. -
చిదంబరానికి సీబీఐ షాక్
-
చనిపోయాడని అంత్యక్రియలు చేస్తే.. తిరిగొచ్చాడు
Tamil Nadu man returns home alive: కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమేనా? లేక కల అనిపిస్తుంది. కళ్లతో చూస్తున్నప్పటకీ ఇది నిజమేనా అని సందేహంగా ఉండిపోతాం. పరిస్థితులు కూడా అలానే ఎదురవుతాయి. అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే....55 ఏళ్ల మూర్తి అనే వ్యక్తి చనిపోయాడని భావించి ఆదివారం సాయంత్రం అతని బంధువులు ఆ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అతను అనుహ్యంగా సజీవంగా నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. దీంతో ఒక్కసారిగా బంధువులంతా షాక్ అయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్ సమీపంలో బనగలద్పూర్లో చోటుచేసుకుంది. మూర్తి దినసరి కూలీ. చెరకు కోయడానికి కొన్ని రోజుల క్రితం తిరుపూర్ వెళ్లాడు. అయితే అతని కుమారుడు కార్తిక్కి.. మూర్తి ఓ బస్టాప్లో చనిపోయినట్లు బంధువుల నుంచి ఫోన్ వచ్చింది. దీంతో అతను సంఘటన స్థలానికి చేరుకుని చనిపోయిన వ్యక్తి తన తండ్రేనని గుర్తించాడు కూడా. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. అంతేగాదు ఆ మృతదేహానికి ఆదివారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు కూడా. ఇదిలా ఉండగా 24 గంటల తర్వాత కార్తిక్ వాళ్ల నాన్న మూర్తి అనుహ్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో ఒక్కసారిగా కుటుంబీకులు షాక్ తిన్నారు.ఈ క్రమంతో కార్తీ మాట్లాడుతూ..‘‘మా నాన్న మరణ వార్త విని చాలా షాక్ అయ్యాను. ఇప్పుడు అతను ఇంటికి రావడంతో తాను మరింత షాక్కి గురయ్యాను. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను’’ అన్నాడు. కార్తీ ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించాడు. ఇప్పుడు పోలీసులు చనిపోయిన వ్యక్తి ఎవరా? అని విచారణ చేయడం ప్రారంభించారు. (చదవండి: హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్ రైటర్ అరెస్ట్.. ట్విస్ట్ ఏంటంటే..) -
ఐమ్యాక్స్ థియేటర్ వద్ద అపశృతి.. అభిమానికి తీవ్ర గాయాలు
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా థియేటర్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఏ థియేరట్ వద్ద చూసినా డార్లింగ్ అభిమానుల హంగామా కనిపిస్తుంది. సాహో తర్వాత మూడేళ్లకు ప్రభాస్ సినిమా రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో థియేటర్స్ ద్ద భారీ కటౌట్లు పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలోని కారంపూడి ఐమ్యాక్స్ థియేటర్ వద్ద అపశృతి నెలకొంది. ఈ ప్రమాదంలో ప్రభాస్ ఫ్యాన్స్కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. థియేటర్ వద్ద 37ఏళ్ల చల్లా కోటేశ్వర రావు అనే వ్యక్తి ఫ్లెక్సీ కడుతుండగా అది విరిగి పక్కనే ఉన్న కరెంట్ తీగలపై పడింది. ఈ ప్రమాదంలో కోటేశ్వర రావు అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. -
ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేస్తూ ..
వేల్పూర్: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం సాహెబ్పేట్ గ్రామానికి చెందిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్ బట్టు బాలయ్య (59) శనివారం జానకంపేట్ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్పై విద్యుదాఘాతానికి గురై మర ణించాడు. ఓ ట్రాన్స్ఫార్మర్ నుంచి వ్యవసాయ పంపులకు విద్యుత్ అందట్లేదని రైతులు చెప్పడంతో ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా ఆపేసిన బాలయ్య దానిపైకి ఎక్కాడు. కానీ ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా చేసే ఇన్సులేటర్ ఒకటి విరగడంతో యథావిధిగా విద్యుత్ సరఫరా అయ్యింది. దీన్ని బాలయ్య గమనించకపోవడంతో పైకెక్కగానే షాక్కు గురై ట్రాన్స్ఫార్మర్పైనే మరణించాడు. -
క్రెడిట్ కార్డు కస్టమర్లకు చార్జీల మోత..
-
కుప్పం నియోజకవర్గంలో.. ‘బాబు’కు ఝలక్!
ఇన్నేళ్లలో పక్కా ఇళ్లు ఎందుకు ఇవ్వలేదు సారూ అంటూ వీర్నమలకు చెందిన అమ్మాయమ్మ.. మీ పాలనలో ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారా అంటూ ఓ యువకుడి నిలదీత.. మంత్రి పెద్దిరెడ్డి ఉన్నంత వరకు కుప్పంలో గెలిచే పరిస్థితే లేదంటూ భూపతి అనే టీడీపీ కార్యకర్త స్పష్టీకరణ.. ఇవీ కుప్పం పర్యటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎదురైన తిరస్కారాలు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వస్తే పక్కా ఇళ్లు కట్టిస్తానని, పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తానని, అధికారంలోకి వచ్చాక అందరి సంగతీ తేలుస్తానని చెప్పి తప్పించుకోవాల్సిన దుస్థితి నలభై ఏళ్ల రాజకీయ అనుభవజ్ఞుడిగా ఘనత వహించిన చంద్రబాబుకు ఏర్పడింది. (చదవండి: ‘ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం.. రామోజీరావు దిగజారిపోయారు’ ) సాక్షి,పలమనేరు(చిత్తూరు): కంచుకోటలా భావించిన కుప్పం నియోజకవర్గంలో వరుస ఓటములతో ఘోర పరాభవం ఎదురవడంతో చంద్రబాబు డైలమాలో పడ్డారు. ఈ పర్యాయం కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేయరనే ప్రచారం ముమ్మరం కావడంతో తాను బరిలోనే ఉన్నానని చెప్పేందుకే మూడు రోజుల పర్యటన పెట్టుకున్నట్లు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. గడ్డు పరిస్థితిని అధిగమించి తిరిగి పట్టు సాధించడం కోసం కుప్పంలో ఆయన గురువారం నుంచి పర్యటన ప్రారంభించారు. కుప్పం మండలంలోని దేవరాజపురం, రామకుప్పం మండలంలోని ఆరిమానుపెంట, వీర్నమల, వీర్నమల తాండా, గట్టూరు తాండా, రామాపురం తాండా, ననియాల తదితర గ్రామాల్లో ప్రసంగించారు. కేవలం కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకే తన ప్రసంగాల్లో ప్రాధాన్యమిచ్చారు. ప్రతి చోటా రెచ్చగొట్టేలా మాట్లాడడం గమనార్హం. నక్కిన నాయకులు! కుప్పం పురపాలక ఎన్నికల్లో పార్టీ ఓటమికి ముఖ్యనేతలే కారణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రసంగాల్లో పదే పదే ఈ విషయమే ప్రస్తావించారు. కీలక నాయకులు వైఎస్సార్సీపీ అమ్ముడుపోయారని, అలాంటి వారిని ఏరిపారేసేందుకే వచ్చానని చెప్పుకొచ్చారు. బాబు ప్రసంగాలు విన్న మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కుప్పం ఇన్చార్జి మునిరత్నం, పీఏ మనోహర్ సైతం మీటింగ్ ప్రాంతాల్లో కనపడకుండా దూరంగా తచ్చాడుతూ కనిపించారు. బోరు కొట్టిన ప్రసంగాలు చంద్రబాబు తన రొటీన్ ప్రసంగాలతో ప్రజలకు విసుగు తెప్పించారు. చెప్పిందే చెబుతూ ఉండడంతో సభలకు హాజరైన వారు బోరు ఫీలయ్యారు. ఈ విషయం గ్రహించిన బాబు అక్కడకు వచ్చిన వారికి మైక్ ఇచ్చి మాట్లాడించారు. ఇది కూడా ఆయనకు తిరగబడింది. మైక్ అందుకున్న వారు ప్రశ్నలు, విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేయడంతో బాబు అసహనం వ్యక్తం చేశారు. -
హైదరాబాద్ నిజాంపేటలో దారుణం
-
భార్యాభర్తల ప్రాణం తీసిన కరెంట్
సాక్షి, బయ్యారం(వరంగల్): కరెంటు భార్యాభర్తల ప్రాణం బలితీసుకుంది. ఈ విషాద ఘటన శుక్రవారం రాత్రి మండలంలోని కొత్తపేట పంచాయతీ సింగారం–2 కాలనీలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన అనపర్తి ఉపేందర్(33), తిరుపతమ్మ(30) భార్యాభర్తలు. భార్య తిరుపతమ్మ స్నానం చేసిన తరువాత టవల్ను ఇంట్లో ఉన్న వైరు తీగ(దండం)కు ఆరేసేందేకు వెళ్లింది. దండానికి విద్యుత్ ప్రసారం కావడంతో ఆమె షాక్కు గురైంది. గమనించిన భర్త ఉపేందర్ ఆమెను రక్షించేందుకు పట్టుకోవడంతో అతనూ విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే ఇద్దరిని చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతులకు పదేళ్లలోపు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ప్రయాణికులకు బస్సు డ్రైవర్ షాక్.. ఏం చేశాడంటే..!
సాక్షి, నల్లగొండ: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్, క్లీనర్ ఘరానా మోసానికి పాల్పడ్డారు. నార్కట్పల్లి వద్ద భోజనం కోసం బస్సును ఆపిన డ్రైవర్.. ప్రయాణికులను మధ్య మార్గంలో వదిలేసి లగేజీతో ఉడాయించారు. ట్రావెల్స్ బస్సులోనే 64 మంది ప్రయాణికుల లగేజీ ఉంది. నార్కట్పల్లి ఫంక్షన్ హాల్లో ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు కాశారు. బాధితుల వద్దకు నకిరేకిల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెళ్లి సమాచారాన్ని తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బస్సు ఆచూకీని త్వరగా గుర్తించాలని పోలీసులను ఎమ్మెల్యే కోరారు. చదవండి: బావతో ‘పెళ్లి ఖాయం’.. ఉరికి వేలాడుతూ కనిపించిన మహిళా కానిస్టేబుల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అస్సాంకు చెందిన కూలీలు, కేరళలోని ఎర్నకులంలో జీవనం కోసం వలస వెళ్లారు. కాగా స్వంత గ్రామానికి వెళ్లేందుకు కూలీలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును బ్రోకర్ ద్వారా బుక్ చేసుకుని అస్సాంకు బయలు దేరగా, కూలీలను మార్గం మధ్యలో నార్కెట్పల్లి భోజన హోటల్ వద్ద కూలీలను దింపి, బస్ టైర్ రిపేర్ చేయించుకుని వస్తానని చెప్పిన డ్రైవర్.. ఉడాయించాడు. 4 గంటలు గడిచిన బస్సు రాకపోయేసరికి బిత్తరపోయిన కూలీలు.. మోసపోయామని గ్రహించి స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించారు. వీరిలో ఏడుగురు మహిళలతో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. -
Puneeth Rajkumar: ‘అప్పు’ అస్తమయం.. గుండె పగిలేలా రోదనలు
-
‘అప్పు’ అస్తమయం.. గుండె పగిలేలా రోదనలు
బెంగళూరు: కన్నడ హీరో పునీత్ రాజ్కుమార్ ఇకలేరన్న వార్తతో యావత్ సినిమా ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. పునీత్ రాజ్కుమార్ హఠాన్మరణంతో నటీనటులతో పాటు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తాము ఎంతగానో ఆరాధించే నటుడు కానిలోకాలకు వెళ్లిపోయాడని తెలియడంతో అభిమానులు హతాశులయ్యారు. బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు.. పునీత్ రాజ్కుమార్ మరణాన్ని తలచుకుని గుండె పగిలేలా కన్నీరుమున్నీరయ్యారు. తాముగా ప్రేమగా పిలుచుకునే ‘అప్పు’మరణాన్ని జీర్ణించుకోలేక వేలాది మంది అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ రాజ్కుమార్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని వీరాభిమానులు కంటితడి పెట్టారు. అభిమానుల ఆక్రందనలతో ఆస్పత్రి ప్రాంగణం మార్మోగిపోయింది. మరోవైపు వేలాదిగా తరలివచ్చిన అభిమానులను సముదాయించడం పోలీసులకు సవాల్గా మారింది. (పునీత్ రాజ్కుమార్ మృతి, షాక్లో భారత సినీ పరిశ్రమ) -
గిఫ్ట్ బాక్స్ చూసి షాక్ అయిన వధువు.. ఇంతకీ అందులో ఏమందంటే..!
ఇటీవల పెళ్లిలో జరుగుతున్న ఘటనలు తరచూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. కొన్ని వీడియోలు వధువుకు సంబంధించినవి ఉండగా, మరొకొన్ని వరుడువి, ఇంకొన్ని సందర్భాల్లో వధూవరులు ఇద్దరివీ ఉంటున్నాయి. ఆ మంటపంలో ఎవరో ఒకరు ఆ వేడుకల్ని వీడియో తీసి అందరికీ షేర్ చేస్తున్నారు. అందులో కొన్ని నెట్టింట దర్శనమిస్తూ వైరల్గా మారి హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ రోజుల్లో వధూవరులను బంధువులు, స్నేహితులు ఆటపట్టించడం షరా మామూలే. తాజాగా ఈ వీడియోలో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. అందులో.. వధువు, వరుడు వేదికపై కూర్చొని ఉన్నారు. వివాహానికి విచ్చేసిన అతిథిలు.. కొత్త జంటకు విషెస్ చెబుతూ బహుమతులను ఇస్తున్నారు. అయితే ఒక్కటి మాత్రం అందరి ముందే ఓపెన్ చెయ్యాలని వధువుని కోరారు. దీంతో అందులో ఏదో ప్రత్యేకమైన వస్తువు ఉంటుందని అందరూ ఆసక్తిగా చూడసాగారు. తీరా వధువు ఆ గిఫ్ట్ బాక్సును ఓపెన్ చేసి చూడగా.. చపాతీ కర్రను ఉండడంతో ఓ వైపు షాక్కు గురి కాగా మరో వైపు నవ్వింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by ᴘᴜɴᴊᴀʙi couples (insta.gram)❤️ (@punjabi_couples_64) చదవండి: వరుడిని చూసి పట్టరాని సంతోషంతో గాల్లో ముద్దులు పంపిన వధువు -
తోడుగా ఒకరు.. కుటుంబం కోసం మరొకరు.. వారి ప్రయాణం ఒకచోటే ఆగింది
సాక్షి,కంచిలి(శ్రీకాకుళం): ఒకరు భర్తకు తోడుగా పరిశ్రమ నడిపిస్తున్నారు. మరొకరు కట్టుకున్న వాడితో కష్టాన్ని పంచుకుంటున్నారు. కానీ వీరిద్దరి ప్రయాణం ఒక్క చోటే ఆగిపోయింది. పరిశ్రమ ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పించి తామూ ఎదగాలనుకున్న మహిళ ఆశ అడియాస కాగా.. నెలకింత సంపాదించి భర్తతో పాటు కుటుంబ భారాన్ని మోస్తున్న భార్య పిల్లలను ఒంటరి చేసి వెళ్లిపోయింది. మండలంలోని పద్మతుల గ్రామంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో కప్ప హేమలత(24), పిరియా రజని(35)లు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని మిక్చర్ తయారు చేసే పరిశ్రమ ఉంది. ఈ మధ్యన పనులు పెద్దగా లేకపోవడంతో కార్మికులు ఎవరూ రావడం లేదు. దీంతో నిర్వాహకుడు కప్ప వెంకటరావు భార్య హేమలత(24), అక్కడ పనిచేసే కార్మికురాలు మకరాంపురం గ్రామానికి చెందిన పిరియా రజని(35)లు బుధవారం ఆ ప్రాంగణాన్ని శుభ్రం చేయడానికి దిగారు. నీటితో కడుగుతుండగా మిక్చర్ తయారీలో పిండి మిక్సీ చేసే యంత్రం నుంచి కరెంటు పాస్ కావడంతో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురయ్యారు. (చదవండి: నాన్న.. నాకు చదువొద్దు చనిపోతున్నా..) కార్మికురాలు పిరియా రజని అక్కడికక్కడే మృతి చెందగా, యజమాని భార్య కప్ప హేమలత కొద్దిసేపటి వరకు మృత్యువుతో పోరాడి తర్వాత మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికి హేమలత కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించి ఆమెను బతికించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వేర్వేరు గ్రామాల నుంచి వచ్చి.. ఈ పరిశ్రమ యాజమాని కప్ప వెంకటరావు స్వగ్రామం కేసరపడ. భార్య హేమలత కన్నవారి గ్రామం పద్మతుల. ఆరు నెలల కిందటే ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేశారు. కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్న సమయంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంతో భర్త వెంకటరావుతోపాటు మిగతా కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వీరికి ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. ఇక్కడ పని చేస్తున్న రజని భర్త నారాయణ సమీపంలో ఉన్న ఒక పీచు పరిశ్రమలో పనిచేస్తున్నారు. భార్య కూడా ఇక్కడ పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారు. వీరికి వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో సాయి ఆరో తరగతి చదువుతుండగా, సాత్విక్ మూడో తరగతి చదువుతున్నాడు. వీరి స్వగ్రామం సోంపేట మండలం బెంకిలి. బతుకు తెరువుకోసం కొన్నాళ్ల నుంచి మకరాంపురంలో నివాసముంటూ ఇక్కడ పనిచేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అంగన్వాడీ కార్యకర్త.. వామ్మో అవినీతి సొమ్ము అంత వెనకేసిందా? -
తాపీగా షాపులోకి వెళ్లాడు.. వాటిని చూడగానే భయంతో లగెత్తాడు..
సోషల్మీడియా వాడకం పెరిగిన తర్వాత ఇంటర్నెట్లో రకరకాల వీడియోలు దర్శనమిస్తున్నాయి. వాటిలో కొన్ని వైరల్గా మారి హల్చల్ చేస్తుంటాయ్ కూడా. ఆ జాబితాలో కొన్ని మనల్ని నవ్విస్తే , కొన్ని కోపం తెప్పిస్తాయ్, మరికొన్ని భయపెడతుంటాయ్. సరిగ్గా ఇదే తరహాలోనే ఉన్న ఈ వీడియోను చూస్తే మనకి భయం వేయక మానదు. షాపులోకి వెళ్లిన ఓ యువకుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు పరగు తీసాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియోలో.. షాపులోకి ఓ కుర్రాడు మొబైల్ చూసుకుంటూ ప్రవేశిస్తాడు. రోజూలానే షాపులో అలా కూర్చుందామనుకున్నాడో లేదో ఒక్కసారిగా షాప్ పైభాగంలో కనిపించిన దృశ్యం చూసి అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. ఎందుకంటే.. ఓ పెద్ద పాము ఎలుకను పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ దాని వెంటపడుతోంది. ఆ ఎలుక ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆ రెండు తన వైపే వస్తున్నట్లు గమనించిన ఆ యువకుడి భయమే అతన్ని రన్నింగ్ చేయించింది. ఆ కుర్రాడు దూరంగా వెళ్లిపోయాక... పాము ఎలుకను చాలాసేపు వెంటాడింది. ఓసారి షాపులోంచి బయటకు వెళ్లిన పాము... మళ్లీ ఎలుకను వెంబడిస్తూ షాపులోకి దూరింది. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో ఈ వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన నెటిజన్లు.. అదృష్టవశాత్తు ఆ కుర్రాడు పాము కాటు నుంచి తప్పించుకున్నాడంటూ కొందరు.. లక్కీ బాయ్ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. जाको राखे साईंया मार सके ना कोय ! मध्यप्रदेश के रायसेन जिले का यह वीडियो जिसमे चूहे और साँप की दौड़ में बालक बाल बाल बचा। pic.twitter.com/HGoaXXOgg0— हितानंद Hitanand (@HitanandSharma) September 10, 2021 చదవండి: వైరల్: వివాహం అయ్యాక.. వధువు కాళ్ల మీద పడ్డ వరుడు వైరల్: ‘లారీకి దెయ్యం పట్టిందా? రెండుగా విడిపోయినా ఏంటా పరుగు’ -
ప్రాణం తీసిన పిండిమిల్లు
సాక్షి, (ఖమ్మం)బూర్గంపాడు: లక్ష్మీపురం గ్రామానికి చెందిన మారం చౌడమ్మ(65) గురువారం తన ఇంట్లోని పిండిమిల్లును నడుపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ చీర మరలో చిక్కుకుంది. ఈ క్రమంలో ఆమె చీరతో పాటుగా పిండిమరలోకి జారిపడడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. చౌడమ్మ, రామిరెడ్డి దంపతులు గత కొన్నేళ్లుగా లక్ష్మీపురంలో పిండిమిల్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జీవనాధారమైన పిండిమిల్లే చౌడమ్మ ప్రాణం తీయడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. ఎస్ఐ జితేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రిల్లింగ్ పనిచేస్తుండగా విద్యుదాఘాతం అన్నపురెడ్డిపల్లి: రాజాపురం గ్రామానికి చెందిన చింతల రాజు(32)గురువారం ఎర్రగుంటలోని ఓ పాత భవనం పిల్లర్లను తొలగించే పనికి వెళ్లాడు. డ్రిల్లింగ్ మిషన్తో ఇనుప చువ్వలను తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. తోటి కార్మికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా..అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు మృతదేహం వద్ద తల్లి సోమమ్మ కన్నీరుమున్నీరుగా విపలించింది. ఎస్సై తిరుపతి కేస -
విద్యుత్ షాక్.. గంటసేపు స్తంభంపైనే..
సాక్షి, నార్నూర్(ఆదిలాబాద్): నార్నూర్ మండలం మల్లంగి తండాలో విద్యుత్ షాక్తో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్పృహతప్పి గంటపాటు స్తంభంపైనే వేలాడుతూ ఉన్నాడు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారంమల్లంగి గ్రామపంచాయతీ పరిధిలో మూడు అనుబంధ గ్రామాలు ఉన్నాయి. వర్షాకాలం కావడంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వీధి దీపాలు ఏర్పాటు చేసే పనిని సర్పంచ్ మాలేపూర్ గ్రామానికి చెందిన ప్రైవేటు హెల్పర్ మాటే పరమేశ్వర్కు అప్పగించాడు. హెల్పర్ గ్రామానికే చెందిన హాండేభగ్ మాధవరావుతో కలిసి ఐదు రోజులుగా వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నాడు. బుధవారం సర్పంచ్ భర్త మల్లంగి తండాకు వెళ్లగా అక్కడ నాలుగు లైట్లు వెలగడం లేదని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సమస్యను పరమేశ్వ ర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో విద్యుత్ శాఖ ఏఈ కానీ, స్థానిక సిబ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మాలేపూర్ గ్రామ సమీపంలో ఉన్న డీటీఆర్(టాన్స్ఫార్మర్) వద్ద ఏజీ ఫీజులు తీసివేసి నాలుగు స్తంభాలకు విద్యుత్ బల్బులు మార్చే పనులను పరమేశ్వర్, మాధవరావు చేపట్టారు. మూడు స్తంభాలకు వీధిదీపాలు బిగించారు. నాలుగో స్తంభం ఎక్కి లైటు మార్చే క్రమంలో ఆ స్తంభం పైనుంచే ఉన్న 11 కేవీ విద్యుత్ తగలడంతో షాక్కు గురయ్యాడు. మెడ, చెయ్యి, కాళ్లు కాలిపోవడంతో స్పృహ తప్పి స్తంభంపైనే పడిపోయాడు. వెంటనే పరమేశ్వర్ విద్యుత్ అధికారులకు ఫోన్చేసి 11 కేవీ సరఫరా నిలిపివేయించాడు. అనంతరం గ్రామస్తుల సహకారంతో గంటపాటు శ్రమించి మాధవరావును కిందకు దించి ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలుపడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
ఇస్రో ప్రయోగం విఫలం: మాజీ ఛైర్మన్ దిగ్భ్రాంతి
సాక్షి, బెంగళూరు: ఇస్రో ప్రయోగం విఫలం కావడంపై సీనియర్ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ జీ మాధవన్ నాయర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీఎస్ఎల్వీ-ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం విఫలంకావడంపై స్పందించిన ఆయన ఇది మనందరికీ షాక్. కానీ షాక్ నుండి త్వరగా కోలుకుని, మళ్లీ ట్రాక్లో వస్తామని వ్యాఖ్యానించారు. దీనిపై నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో, వైఫల్యానికి మూల కారణాన్ని గుర్తించి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఇస్రో సిబ్బందికి అంతటి సామర్థ్యముందని నాయర్ పేర్కొన్నారు. ఈ రకమైన ఎదురుదెబ్బలు అసాధారణమైనవేమీ కాదని, ధైర్యాన్ని కోల్పోవద్దంటూ ఇస్రోకు సూచించారు. క్రయోజెనిక్ టెక్నాలజీపై ప్రావీణ్యతను సాధించిన ఇస్రో దృఢత్వంపై తనకు విశ్వాసముందన్నారు. ఇది చాలా క్లిష్టమైన మిషన్ అని పేర్కొన్న ఆయన సాధారణంగా, అన్ని ఇతర రాకెట్ ప్రొపల్షన్లతో పోలిస్తే క్రయోజెనిక్ స్టేజ్ చాలా కష్టమైందని వెల్లడించారు. క్రయోజెనిక్ దశలో వైఫల్యం దాదాపు 20 శాతం పరిధిలో ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో యూరోపియన్ దేశాలు, రష్యాతో పోలిస్తే దాని ట్రాక్ రికార్డ్ బావుందని ఈ నేపథ్యంలో ఇస్రో తిరిగి పుంజుకుంటుందనే విశ్వాసాన్ని ప్రకటించారు. కాగాజీఎస్ఎల్వీ మిషన్ విఫలమైందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీహరికోట స్పేస్పోర్ట్ నుండి రాకెట్ ప్రయోగం తొలి, రెండో దశలో సాధారణంగానే ఉన్నప్పటికీ మూడో దశలో రాకెట్ గతి తప్పిందని తెలిపిందే. క్రయోజెనిక్ అప్పర్ స్టేజీ వద్ద సాంకేతిక సమస్య తలెత్తిన ఫలితంగా ఉద్దేశించిన మిషన్ పూర్తి కాలేదని స్పేస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది. 2003 నుండి ఆరేళ్ల పాటు ఇస్రో ఛైర్మన్గా ఉన్న మాధవన్ 25 మిషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. -
రొయ్యల చెరువు వద్ద విద్యుత్ షాక్తో ఆరుగురు మృతి
-
లంకెవాని దిబ్బలో ఆరుగురు సజీవ దహనం
రేపల్లె (గుంటూరు)/సాక్షి, అమరావతి: పగలంతా కాయకష్టం చేసి ఆదమరిచి నిద్రిస్తున్న ఆరుగురు యువకులు నిశిరాత్రి వేళ అగ్నికి ఆహుతయ్యారు. ప్రమాదం నుంచి మరో నలుగురు తప్పించుకుని క్షేమంగా బయటపడ్డారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బ గ్రామంలోని రొయ్యల చెరువుల వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని రాయగఢ్ జిల్లా గునుపూర్ మండలానికి చెందిన 25 మంది యువకులు లంకెవానిదిబ్బలోని మండలి బెయిలీ అనే వ్యక్తికి చెందిన రొయ్యల చెరువుల్లో పని చేసేందుకు 15 రోజుల క్రితం వచ్చారు. చెరువుల వద్ద ఉన్న షెడ్లలోనే వారంతా మకాం ఉంటున్నారు. ఎప్పటిమాదిరిగానే గురువారం చెరువుల్లోని రొయ్యలకు మేత వేశారు. రాత్రి వారంతా భోజనాలు చేసి షెడ్లలోని రెండు గదుల్లో నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి వేళ షెడ్లోని ఒక గదిలో అకస్మాత్తుగా పొగలు కమ్ముకుని పేలుడు సంభవించగా, అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఆ గదిలో 10 మంది నిద్రిస్తుండగా.. మంటల్లో చిక్కుకుపోయిన నబీన్ సబార్ (23), పండబూ సబార్ (18), మనోజ్ సబార్ æ(18), కరుణకార్ సబార్ (18), రామ్మూర్తి సబార్ (19), మహేంద్ర సబార్ (20) అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అదే గదిలో నిద్రిస్తున్న సునామో కజ్జీ, రాహుల్ సబార్, సంతోషి సబార్, అశోక్సబార్ బయటకు పరుగులు తీసి ప్రాణాలతో బయటపడ్డారు. పక్క గదిలో నిద్రిస్తున్న మరో 15 కూడా భయంతో పరుగులు తీశారు. ఘటన వెనుక అనుమానాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని కొందరు చెబుతుండగా.. ప్రమాదం జరిగిన గదిలో బ్లీచింగ్ బస్తాలు ఉన్నాయని, కూలీలు నిద్రపోయే సమయంలో మస్కిటో కాయిల్స్ వెలిగించారని.. వాటివల్ల ఆ గదిలోని బ్లీచింగ్ బస్తాలకు నిప్పంటుకుని ప్రమాదం సంభవించి ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. బ్లీచింగ్ బస్తాలు అంటుకుంటే పేలుడు ఎలా సంభవిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా బ్లీచింగ్ నిల్వ చేసిన గదుల్లో కూలీలు ఎలా నిద్రించగలరని, బ్లీచింగ్ వాసన ధాటికి తట్టుకోవడం కష్టమని పేర్కొంటున్నారు. ఈ ఘటనపై శాస్త్రీయ పద్ధతుల్లో అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్గున్నీ చెప్పారు. చెరువుల యజమాని బెయిలీని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామన్నారు. గవర్నర్ సంతాపం ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. ఆరుగురు యువకుల మరణంపై సంతాపం ప్రకటించిన గవర్నర్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
విషాదం: మేమెలా బతికేది నాయనా..?
నగరి(చిత్తూరు జిల్లా): మునిసిపల్ పరిధి, సత్రవాడ దళితవాడకు చెందిన ఇద్దరు యువకులు విద్యుత్ షాక్తో మృతిచెందారు. దీంతో స్థానికంగా విషాదం అలుముకుంది. సీఐ మద్దయ్య ఆచారి కథనం మేరకు.. దళితవాడు చెందిన సుధాకర్ (25), దళపతి (25) రోజు వారి కూలీలు. బుధవారం రాత్రి అడవికొత్తూరు దళితవాడలో జరిగిన వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో భారీ వర్షం వచ్చింది. తలదాచుకోవడానికి అక్కడే ఉన్న షెడ్డు వద్దకు వెళ్లారు. అప్పటికే వర్షానికి షెడ్డు పక్కనే ఉన్న స్టే వైరులో విద్యుత్ సరఫరా అవుతోంది. ఆ తీగ తగలడంతో షాక్కు గురయ్యారు. కొంతసేపటి తర్వాత వారు అక్కడే పడిపోయారు. గుర్తించిన స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సుధాకర్కు భార్య, నలుగురు కుమారులు, దళపతికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దరు యువకులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో విషాదం అలుముకుంది. ఎలా బతికేది..? రోజూ కూలికెళ్లినా మహరాజుల్లాగా చూసుకున్నారు. కుటుంబానికి ఏ లోటూ రాకుండా ఆదుకుంటున్నారు. కరోనా కష్టకాలంలోనూ ఏ ఇబ్బందీ లేకుండా తోడుగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. ఇక మాకు దిక్కెవరు దేవుడా.. అంటూ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విగత జీవులుగా పడి ఉన్న తండ్రులను చూసి పిల్లల మనసు చలించి పోయింది. ఇక మేమెలా బతికేది నాయనా..? అంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. -
ఆర్టీసీ బస్సుకు విద్యుదాఘాతం.. మహిళ మృతి
కల్వకుర్తి టౌన్: ఆర్టీసీ బస్సు విద్యుదాఘాతానికి గురవడంతో ఓ మహిళ మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్ సహా 24 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓ మేస్త్రీ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కల్వకుర్తి బస్టాండ్లో ప్రయాణికులను ఎక్కించుకుని అచ్చంపేటకు బయల్దేరింది. పట్టణంలోని హనుమాన్నగర్ కాలనీలో మురుగుకాల్వ నిర్మాణం చేపడుతుండటంతో బస్సును డ్రైవర్ వెంకటయ్య ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద డైవర్షన్ తీసుకున్నాడు. అయితే అక్కడ కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగను గమనించక ముం దుకు వెళ్లాడు. దీంతో బస్సు టాప్పై ఉండే క్యారియర్కు తీగ తగిలి ఎర్తింగ్ రావడంతో ప్రయాణికులంతా హాహాకారాలు చేశారు. అక్కడే పనిచేస్తున్న తాపీమేస్త్రీ శ్రీశైలం పరిస్థితిని గమనించి వెంటనే తాను పని చేసే స్థలం వద్ద ఉన్న పెద్ద కర్రను తీసుకొచ్చి విద్యుత్ తీగను పక్కకు నెట్టాడు. ప్రమాద తీవ్రతను పసిగట్టిన డ్రైవర్.. ఎవరూ బస్సు దిగవద్దని, కిందకు దిగితే ఎర్తింగ్ వల్ల కరెంట్ షాక్కు గురయ్యే ప్రమాదం ఉందని ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. అప్పటికే ప్రాణభయంతో డోరు వద్ద ఉన్న వంగూరు మండలం రంగాపూర్కు చెందిన నర్సమ్మ (50) తన ఇంటికి అవసరమైన ఇనుప వెంటిలేటర్లను తీసుకుని, బస్సులోని ఐరన్ రాడ్డు సహాయంతో కిందకు దిగిన వెంటనే విద్యుదాఘాతానికి గురై ఆమె మృతి చెందింది. మరో ప్రయాణికుడు వృద్ధుడైన రెడ్యా భయంతో కిటికిలోంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బస్సు దగ్ధమయ్యేది.. బస్సుకు విద్యుత్ తీగలు తగల డం గమనించాను. వెంటనే పెద్దకర్రను తీసుకుని పక్కకు జరిపి బస్సును ముందుకు వెళ్లనివ్వమని డ్రైవర్కు చెప్పాను. అప్పటికే బస్సుకు ఎర్తింగ్ ఉండటం, 11కేవీ విద్యుత్ లైన్ కావటంతో పూర్తిగా దగ్ధమై ఉండేది. ఈ ప్రమాదం గురించి తలుచుకుంటేనే భయమేస్తుంది. – శ్రీశైలం, ప్రమాదం నుంచి కాపాడిన వ్యక్తి -
అమ్మో చిరుత.. విద్యుదాఘాతంతో..
ముద్దనూరు: విద్యుదాఘాతంతో చిరుత మృత్యువాత పడిన ఘటన ముద్దనూరు ఫారెస్టు రేంజి పరిధిలోని శెట్టివారిపల్లె అటవీ ప్రాంత సమీపంలో చోటుచేసుకుంది. మృతి చెందిన చిరుత వయసు సుమారు రెండు సంవత్సరాలు ఉంటుందని డివిజనల్ ఫారెస్టు అధికారి నాగార్జునరెడ్డి ఆదివారం ఇక్కడి విలేకర్లకు తెలిపారు. డీఎఫ్ఓ తో పాటు స్థానిక రేంజి ఆఫీసర్ రమణారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కాగా శెట్టివారిపల్లె సమీపంలో చిరుత కూన మృతిచెందడంతో... దీని తల్లి కూడా ఉంటుందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. చదవండి: ప్రేమించి పెళ్లి, ఆపై ప్రియుడితో కలిసి.. టీడీపీ బరితెగింపు: మాకే ఎదురు నిలబడతారా.. -
కరెంటు స్తంభంపై మంటలు..తప్పిన ప్రమాదం
సాక్షి, కరీంనగర్ : కరెంటు స్తంభంపై మంటలు చెలరేగి స్తంభం వద్ద నిలిచిన వర్షం నీళ్లలో సైతం కరెంటు ప్రవహించింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. సైదాపూర్ మండలం ఘనపూర్లో రైతు వెంకట్ రెడ్డికి చెందిన పత్తి చేనులో కరెంటు స్తంభం పై మంటలు చెలరేగాయి. 11 కె.వి లైన్ కావడంతో పవర్ షాక్ కొట్టి స్తంభం పై నుంచి భూమిపై వరకు మంటలు వచ్చాయి.దీంతో స్తంభం వద్ద నిలిచిన వర్షం నీళ్లలో సైతం కరెంటు ప్రవహించింది. ఆ వేడి దాటికి వర్షపు నీళ్లు సలసల మసిలాయి. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే ట్రాన్స్కో అధికారులకు సమాచారం ఇవ్వడంతో పవర్ సప్లై నిలిపివేశారు. ఇన్సోలేటర్ ఫెయిల్ కావడంతో స్తంభంపై మంటలు వచ్చి కింద వాటర్ మరిగినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు కరెంట్ పోల్స్ తో జాగ్రత్తగా ఉండాలని కోరారు. -
అమానుష ఘటనపై రతన్ టాటా ఆవేదన
సాక్షి, ముంబై: ఆకలితో ఉన్న ఏనుగుకు పైనాపిల్ బాంబు ఆహారంగా ఇచ్చిన అమానుష ఘటనపై ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా స్పందించారు. కేరళ రాష్ట్రంలో గర్భిణీ ఏనుగును దారుణంగా చంపడాన్ని ఖండిస్తూ ఆయన సోషల్ మీడియాలో కదిలించే పోస్ట్ పెట్టారు. మూర్ఖత్వంతో మూగజీవి ప్రాణం తీసిన వైనంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. (ఏనుగు నోట్లో పైనాపిల్ బాంబ్) "ఈ ఘటన గురించి తెలిసి ఆశ్చర్యపోయాను..చాలా బాధ పడ్డాను. అమాయక జంతువులపై ఇలాంటి నేరపూరిత చర్య, ఇతర మానవులపై జరుగుతున్న క్రూరహత్యల కంటే ఏ మాత్రం తక్కువ కాదు. ప్రాణాలు కోల్పోయిన ఏనుగుకు తప్పనిసరిగా న్యాయం జరగాలి'' అని రతన్ టాటా పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై పర్యావరణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. పూర్తి నివేదిక కోరామనీ, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవడేకర్ ప్రకటించారు. కాగా గత నెల కేరళలో చోటు చేసుకున్న ఉదంతంపై మల్లప్పురం అటవీశాఖ అధికారి మోహన్ కృష్ణన్ ట్విటర్లో పోస్ట్ చేయడంతో ఈ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిన ఈ వైనం పై యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. ఏనుగు బాధాకరమైన మరణం మానవాళి మొత్తాన్ని సిగ్గుపడేలా చేసింది. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో దీనిపై తమ వేదనను, భాధను పంచుకుంటున్నారు. అంతేకాదు కొల్లం జిల్లాలో ఇలాంటి సంఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. నోటిలో తీవ్ర గాయాలతో మరో ఆడ ఏనుగు మరణించినట్టు తెలుస్తోంది. pic.twitter.com/sFwcDyxcgA — Ratan N. Tata (@RNTata2000) June 3, 2020 Appalled to hear about what happened in Kerala. Let's treat our animals with love and bring an end to these cowardly acts. pic.twitter.com/3oIVZASpag — Virat Kohli (@imVkohli) June 3, 2020 Pregnant elephant dies after eating cracker-stuffed pineapple! @sifydotcom cartoon pic.twitter.com/0CAtISh7AH — Satish Acharya (@satishacharya) June 3, 2020 -
ఇంకా షాక్లోనే ఉన్నా
వారంరోజుల క్రితం ‘ఇండియన్ 2’ సెట్లో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. భారీ క్రేన్ షూటింగ్ చేస్తున్న యూనిట్పై పడటంతో ముగ్గురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఇది జరిగి వారం అయింది. ‘‘ఈ సంఘటన జరిగినప్పటి నుంచి నేను షాక్లోనే ఉన్నాను. నా అసిస్టెంట్ డైరెక్టర్, టీమ్లో ఇద్దరు చనిపోవడం నన్ను నిద్రలేని రాత్రులకు గురి చేస్తోంది. నేను ప్రమాదాన్ని తృటిలో తప్పించుకున్నప్పటికీ, ఆ క్రేన్ ఏదో నా మీద పడుంటే బావుండు అనిపిస్తోంది. చనిపోయినవారి కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను’’ అని బుధవారం ట్వీట్ చేశారు శంకర్. -
కడప జిల్లా టీడీపీకి భారి షాక్
-
అనంతపురంలో బలిజ వర్గానికి షాక్ ఇచ్చిన టీడీపీ
-
సీబీఐ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
మాజీ ఆర్థిక సలహదారు సంచలన వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు పెద్ద ఆర్థికపరమైన సంస్కరణ అని గొప్పగా చెప్పుకుంటున్న నరేంద్రమోదీ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు ప్రతిపక్షాలు, మాజీ ఆర్థికమంత్రులతో సహా పలువురు ఆర్థిక నిపుణులు నోట్ల రద్దు పెద్ద తప్పిదమని విమర్శలు గుప్పిస్తోంటే.. మరోవైపు నోట్ల రద్దు అమానుషం అదొక మానిటరీ షాక్ అంటూ ఆర్థిక వేత్త అరవింద్ సుబ్రమణియన్ మరో బాంబు పేల్చారు. నోట్ల రద్దుకు ముందు 8శాతంగా ఉన్న జీడీపీ దాదాపు ఏడు త్రైమాసికాల్లో 6.8శాతానికి కి పడిపోందని విమర్శించారు. డీమానిటైజేషన్పై పెద్ద నోట్ల రద్దుపై మౌనాన్ని వీడిన మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ "భారీ, క్రూరమైన, ద్రవ్యపరమైన షాక్" అని పేర్కొన్నారు. చలామణీలో ఉన్న 80 శాతం కరెన్సీ రద్దు జీడీపీ వృద్ధిని ప్రభావితం చేసిందన్నారు. డిసెంబర్ 5న విడుదలవనున్నఆఫ్ కౌన్సిల్: ది ఛాలెంజెస్ ఆఫ్ ది మోడీ-జైట్లీ ఎకానమీ అనే పుస్తకంలో అరవింద్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు అసంఘటిత రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. దీంతో ఆర్థికవృద్ది మరింత మందగించిందని టు పజిల్స్ ఆఫ్ డీమానిటైజేషన్- పొలిటికల్ అండ్ ఎకానమిక్ అనే చాప్టర్లో రాసుకొచ్చారు. అధిక వడ్డీరేటు, జీఎస్టీ చట్టం అమలు, చమురు ధరలు లాంటి అంశాలు ఆర్థికవృద్ది రేటును ప్రభావితం చేసినప్పటికీ నోట్లరద్దుతో వృద్ది మందగించిందనడంలో ఎలాంటి సందేహం లేదని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు పేర్కొన్నారు. -
మాజీ మంత్రి బస్వారాజ్ సారయ్యకు షాక్
-
క్లౌడ్ డేటా భారత్లోనే..!
న్యూఢిల్లీ: క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీలకు భారత ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ఆయా సంస్థలు భారతీయుల సమాచారాన్ని భారత్లోనే భద్రపరచాలని ఆదేశించనుంది. జాతీయ క్లౌడ్ కంప్యూటింగ్ విధానం రూపకల్పనకు ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం నియమించిన కమిటీ ఇదే తరహా సిఫార్సులతో ముసాయిదా నివేదికను రూపొందించింది. దేశ భద్రత దృష్ట్యా భారతీయుల సమాచారాన్ని విదేశాల్లో కాకుండా భారత్లోని డేటా సెంటర్లలోనే స్టోర్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. వీటిలో ఈ–కామర్స్ సైట్లతో పాటు డిజిటల్ పేమెంట్ విభాగాలనూ చేర్చాలంది. కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడితే అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలకు దెబ్బేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ్థ ఫేస్బుక్ నుంచి ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’ సంస్థ కోట్లాది మంది వినియోగదారుల సమాచారాన్ని తస్కరించిన నేపథ్యంలో భారతీయుల డేటా స్థానికంగానే ఉండటం మంచిదనే వాదన పెరిగింది. సత్వర విచారణకు దోహదం.. డేటా సెంటర్లను భారత్లోనే ఏర్పాటు చేస్తే నేరాలకు సంబంధించి విచారణ సంస్థలు కేసుల సమాచారాన్ని సులభంగా పొందవచ్చని కమిటీ చెబుతోంది. దీంతో కేసుల విచారణ వేగవంతమవుతుందని అభిప్రాయపడింది. డేటా సెంటర్ల ఏర్పాటుకు దేశంలో అనువుగా ఉన్న 20 ప్రాంతాలను ఎంపిక చేయాలని కోరింది. క్లౌడ్ సేవల్ని ఒకే ఛత్రం కిందకు తెచ్చేందుకు ‘నేషనల్ క్లౌడ్ స్ట్రాటజీ’ని రూపొందించాలని సూచించింది. కేంబ్రిడ్జ్ అనలిటికా భారతీయుల సమాచారాన్ని ఫేస్బుక్ నుంచి దొంగలించిన నేపథ్యంలో కమిటీ ఈ మేరకు పలు సిఫార్సులు చేసింది. కాగా, ఈ ముసాయిదా నివేదికను ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ 15లోపు కేంద్ర ఐటీ శాఖకు సమర్పిస్తామని గోపాలకృష్ణన్ మీడియాకు తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే తీసుకురానున్న సమాచార భద్రత చట్టంలో ఈ ప్రతిపాదనలకు చోటుదక్కే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ప్రతిపాదనలతో నష్టాలేంటి? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సులను అమలు చేస్తే క్లౌడ్ కంప్యూటింగ్ సేవల్లో అగ్రగామిగా ఉన్న అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం సంస్థలు భారత్లో తమ డేటా సెంటర్లను ప్రారంభించక తప్పదు. దీంతో క్లౌడ్ సేవల ధరలు పెరిగే అవకాశముందని, అంతిమంగా ఇది చిన్న, మధ్య తరహా కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్పారు. భారత్లో విద్యుత్ చార్జీలు ఎక్కువగా ఉండటం, డేటా సెంటర్ల కోసం చాలా అనుమతులు తీసుకోవాల్సి రావడం క్లౌడ్ కంపెనీలకు ఇబ్బందికరంగా మారవచ్చు. విదేశీ క్లౌడ్ కంపెనీలు సైతం కమిటీ నివేదికపై పెదవి విరుస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సాధారణంగా కంపెనీలు తమ సమాచారాన్ని నిల్వ చేయడంతో పాటు కొత్త సాఫ్ట్వేర్స్ను కొనుగోలు చేయాలంటే భారీగా ఖర్చవుతుంది. దీన్ని పెద్దపెద్ద కంపెనీలు తప్ప చిన్న సంస్థలు భరించలేవు. ఈ నేపథ్యంలోనే క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు పుట్టుకొచ్చాయి. దీనికింద అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు చిన్నచిన్న సంస్థలకు సాఫ్ట్వేర్స్, సర్వర్లు, డేటాబేస్, నెట్వర్కింగ్, స్టోరేజ్ సౌకర్యాలను తక్కువ ఫీజుకే అందిస్తాయి. దీనివల్ల ఆయా సంస్థలకు డబ్బులు గణనీయంగా ఆదా అవుతాయి. అంతేకాకుండా క్లౌడ్లో సమాచారం అత్యంత సురక్షితంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలావరకూ చిన్న, మధ్య స్థాయి కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు పొందేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రంగంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం సంస్థలు ముందంజలో ఉన్నాయి. దీంతో చాలావరకూ భారత కంపెనీల సమాచారం విదేశాల్లోని డేటా సెంటర్లలోనే స్టోర్ అవుతోంది. ► భారత్లో డేటా సెంటర్లు (22 ప్రాంతాల్లో) 141 ► వీటిలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలోనే ఉన్నవి 80% ► 2022 కల్లా భారత క్లౌడ్ మార్కెట్ విలువ రూ.47,964 కోట్లు -
ట్రాయ్ చైర్మన్కు హ్యాకర్ల షాక్
బెంగళూరు: దమ్ముంటే తన ఆధార్ను దుర్వినియోగం చేయాలని ట్విట్టర్లో సవాలు విసిరిన టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) చైర్మన్ ఆర్.ఎస్.శర్మకు ఎథికల్ హ్యాకర్లు మరోసారి షాకిచ్చారు. శర్మకు ఏయే బ్యాంకుల్లో ఎన్ని అకౌంట్లు ఉన్నాయో బయటపెట్టిన హ్యాకర్లు.. రూ.1 చొప్పున ఆయన బ్యాంకు ఖాతాలోకి డిపాజిట్ చేశారు. ఈ చెల్లింపులను స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా శర్మ గత మూడేళ్లుగా ఓ హిందుత్వ వెబ్సైట్కు ఎస్బీఐ డెబిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తున్న వివరాలను బయటపెట్టారు. లీలాధర్ ఆర్గానిక్స్ సంస్థ పేరుతో 2018, జూలై 2న సేంద్రీయ ఉత్పత్తుల్ని అమ్మిన విషయాన్ని సైతం శర్మ ఆధార్ కార్డు సాయంతో హ్యాకర్లు వెలుగులోకి తెచ్చారు. దీంతో హ్యాకర్లు ఇంటర్నెట్లో పోస్ట్చేసిన వివరాలు వైరల్గా మారిపోయాయి. ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ సాయంతో భీమ్, పేటీమ్ యాప్ల ద్వారా వీరు శర్మ బ్యాంక్ అకౌంట్లోకి నగదును పంపారు. శ్రీకృష్ణ రిపోర్టుతో మొదలైన రగడ ఇటీవల శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన నివేదికలో పౌరుల వ్యక్తిగత వివరాల పరిరక్షణకు ఆధార్ చట్టాన్ని సవరించాలని సూచించింది. దీంతో తెరపైకొచ్చిన శర్మ ఆధార్ వివరాలు అత్యంత సురక్షితమని స్పష్టం చేశారు. దమ్ముం టే తన ఆధార్ నంబర్ 7621 7768 2740ను దుర్వినియోగం చేసి చూపాలని సవాలు విసిరారు. దీంతో ఎథికల్ హ్యాకర్లు ఇలియట్ అల్డర్సన్, పుష్పేంద్ర సింగ్, అనివర్ అరవింద్, కరణ్ సైనీలు రంగంలోకి దిగారు. సింగ్కు సంబంధించిన ఈ–మెయిల్స్, అడ్రస్, ఫోన్ నంబర్లు, పాన్, పుట్టినరోజు, ఓటర్ ఐడీ, డీమ్యాట్ ఖాతా, ఎయిర్ఇండియా కేటాయించిన ఫ్రీక్వెంట్ ఫ్లయర్ ఐడీ సహా 14 వివరాలను బయటపెట్టారు. కానీ ఇవన్నీ గూగుల్లో లభ్యమవుతాయని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆదివారం చెప్పింది. దీంతో అప్పటికప్పుడు ఆ సంస్థ డేటాబేస్ను హ్యాక్ చేసిన పుష్పేంద్ర సింగ్.. శర్మ ఆధార్కు అనుసంధానమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ బ్రాంచ్ పేరు, కోడ్ తదితర వివరాలను బయటపెట్టి షాకిచ్చాడు. మరోవైపు శర్మకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ, కొటక్ మహింద్రా, ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఖా తాలున్నట్లు హ్యాకర్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు హ్యాకర్లు శర్మ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలోకి రూ.1 డిపాజిట్ చేశారు. -
మన ఊరి సంతోష్.. ఇంతపెద్ద నేరం చేశాడా?
ధర్మారం (పెద్దపల్లి) : నకిలీ వేలిముద్రల తయారీ పెద్దపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది. జిల్లాలోని ధర్మారం మండల కేంద్రానికి చెందిన పాత సంతోష్ కుమార్ (38) చిన్న వయస్సులోనే వ్యాపారం చేస్తూ లాభాలు ఆర్జించేందుకు వక్రమార్గం ఎంచుకున్నాడు. తాను చేస్తున్న పని దేశద్రోహానికి పాల్పడుతున్నట్లు గుర్తించలేని ఆయన.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అక్రమ సంపాదన కోసం ఆధార్కార్డులో వేలిముద్రను సైతం మార్చి సిమ్కార్డులను విక్రయించడం సంచలనం రేకెత్తించింది. అతి సామాన్యుడిగా కనిపించే సంతోష్.. ఇంతపెద్ద నేరం చేశాడా అని స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ధర్మారం గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ ఏడవ తరగతి వరకు ధర్మారంలోనే చదువుకున్నాడు. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు కరీంనగర్లో చదివాడు. అనంతరం ఇంజనీరింగ్ చదవాలని ప్రవేశపరీక్ష రాశాడు. ఇతర రాష్ట్రాల్లో సీటు రావడంతో మధ్యలోనే చదువు మానేసి వ్యాపారంలో దిగాడు. అప్పటికే తండ్రి గౌరయ్య చేస్తున్న అడ్తి వ్యాపారానికి సహకరించే సంతోష్ ధర్మారం శివారులో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని ఈముపక్షుల పెంపకం చేశాడు. ఇందులో దివాలా తీశాడు. చివరికి తన షెటర్లోనే ధనలక్ష్మి కమ్యూనికేషన్ పేరుతో వొడాఫోన్ ప్రీపెయిడ్ కనెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఎక్కువ కనెక్షన్స్ విక్రయిస్తే కమీషన్ ఎక్కువగా ఇస్తామని కంపెనీ టార్గెట్ పెట్టింది. దీంతో సంతోష్ ధర్మారం, వెల్గటూర్ కళాశాలలు, పాఠశాలల్లో సిమ్కార్డులు విక్రయించాడు. ఈ క్రమంలో బంధువులు, మిత్రుల ఆధార్ కార్డులను తీసుకునేవాడు. చివరికి ఆధార్కార్డులు లభించకపోవడంతో నకిలీ వేలిముద్రలకు పాల్పడినట్లు సమాచారం. చిన్నప్పటి నుంచే ప్రతి విషయంలో వివాదాస్పదంగా వ్యవహరించేవాడని మిత్రులు అంటుంటారు. కాగా.. సిమ్కార్డుల టార్గెట్ చేరేందుకు ఇతరుల వేలిముద్రలను తయారీ చేయటం పట్ల స్థానికులు నివ్వెరపోతున్నారు. -
చంద్రబాబుకు షాకిచ్చిన ఒంగోలు మహిళ
సాక్షి, ఒంగోలు : ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడుకు ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రభుత్వం తరుపున వచ్చిన రిలీఫ్ ఫండ్ను వెనక్కి ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాల పర్యటనలో భాగం సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలోని బడేటివారిపాలెంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానికురాలు వరమ్మ అనే మహిళ ఆ కార్యక్రమానికి హాజరైంది. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి తనకు వచ్చిన చెక్కు బౌన్స్ అయిందంటూ చంద్రబాబుకు వెనక్కి ఇచ్చేసింది. దీంతో సీఎంకు అందరి మందు షాక్ కొట్టినంత పనైంది. -
ప్రభుత్వానికి ఊహించని షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయం తెస్తామని చెప్పారని, అది ఎలా సాధ్యపడుతుంది, దానికేమైనా కార్యాచరణ ప్రణాళిక ఉందా, అలాంటిదేమీ లేకుండా రైతుల ఆదాయాన్ని ఎలా పెంచుతారో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. ఒకవైపు పండించిన పంటలను నిల్వ ఉంచుకునేందుకు గోడౌన్లు లేకపోతే ఇక రైతుకు ఎక్కడ నుంచి రెట్టింపు ఆదాయమొస్తుందో అర్థం కావడట్లేదన్నారు. గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. పంట రుణం తీసుకునేందుకు బీమా కట్టించుకుంటున్నారు, కానీ పంట దెబ్బతింటే మాత్రం రావట్లేదని, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రామారావు మాట్లాడుతూ.. తెల్లసెనగలు కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదన్నారు. దీనికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి సమాధానమిస్తూ.. దీనిపై వ్యవసాయ వర్శిటీ వీసీ ఆధ్వర్యంలో కమిటీని వేశామన్నారు. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లకు ఇచ్చే రూ.1.50 లక్షలు సరిపోవట్లేదని, ప్రభుత్వమే ఇళ్లను కట్టించి ఇవ్వాలని పలువురు సభ్యులు కోరారు. -
కరెంటు తీగలు తగిలి ఇద్దరి మృతి
అనంతపురం జిల్లా : విద్యుత్ తీగలు తగిలి మంగళవారం ఇద్దరు వ్యక్తులు మరణించారు. పుట్లూరు మండలం అరకటివేములలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి వద్ద గాలివాన తో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తుండగా అప్పటికే తెగిపడ్డ విద్యుత్ తీగలు తగిలి ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు అప్రమత్తమై రక్షించేలోపే ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరి శరీరాలు కరెంటు ప్రసరణ ధాటికి పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనతో మృతుల కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పిడుగు పాటుకు నల్లమాడ మండలంలో ఇద్దరు, చిలమత్తూరు మండలంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అకాలవర్షాలకు తాడిపత్రి, పుట్టపర్తి, శింగనమల నియోజకవర్గాల్లో పండ్లతోటలు దెబ్బతిన్నాయి. అక్కడక్కడా విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. -
సత్సంబంధాలు ఏర్పరచుకోవాలంటే సందేహిస్తున్నారా?
కొందరు ఇతరులతో స్నేహంగా ఉండాలంటే సంకోచిస్తారు. లేనిపోనివి ఊహించుకుంటూ భయపడతారు. సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నంతసేపు ఇబ్బంది కలుగక పోవచ్చు. కష్టాల్లో ఉన్నప్పుడే సహాయం అవసరమవుతుంది. అప్పటిదాకా ఇతరులతో పట్టీపట్టనట్లు ఉండి, అకస్మాత్తుగా సహాయం అడిగితే ఎవరూ చేయరు. మీరు ఎదుటివారితో స్నేహంగా ఉండటానికి సంకోచిస్తున్నారా? పరిచయాలు పెంచుకోవటానికి సందేహిస్తున్నారా? 1. ఎవరితోనైనా రిలేషన్ ఏర్పరచుకుంటే వారి వల్ల బాధపడవలసి వస్తుంది. ఎ. కాదు బి. అవును 2. మీ దృష్టిలో స్నేహం, ప్రేమ, అనుబంధాలు యాంత్రికమైనవి. ఎ. కాదు బి. అవును 3. సొంత విషయాలను ఇతరులతో పంచుకోవటానికి మీరు వ్యతిరేకం. ఎ. కాదు బి. అవును 4. ఇతరులకు చాలా దగ్గరవ్వటం మీలో భయాన్ని పెంచుతుంది. ఎ. కాదు బి. అవును 5. అంత సులువుగా ఎవరినీ నమ్మరు. ఎ. కాదు బి. అవును 6. ఎవరితోనైనా క్లోజ్గా ఉంటే వారు నమ్మించి మోసం చేస్తారు. ఎ. కాదు బి. అవును 7. ఎదుటివారు మీకు దగ్గరవుతున్నా వారిని దూరంగా ఉంచుతారు. ఎ. కాదు బి. అవును 8. అందరికీ దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎ. కాదు బి. అవును 9. బాగా పరిచయస్తులతో కూడ చాలా తక్కువగా మాట్లాడతారు. ఎ. కాదు బి. అవును 10. గతంలో ఇతరులను నమ్మి నష్టపోయారు. ఎ. కాదు బి. అవును ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే ఎదుటివారితో స్నేహంగా, ప్రేమగా ఉండటానికి సంకోచిస్తారు. అనవసరమైన భయాలను వదలండి. ప్రపంచంలో అందరూ ఇతరులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలుసుకోండి. స్నేహం విలువను గ్రహించటానికి ప్రయత్నించండి. ‘ఎ’ లు ‘బి’ ల కన్నా ఎక్కువగా వస్తే మీ చుట్టుపక్కలవారితో మంచి రిలేషన్ కొనసాగించగలరు. -
ప్రాణం తీసిన వాటర్హీటర్
ధర్మపురి: వాటర్ హీటర్ ఓ వివాహిత ప్రాణం తీసింది. పెళ్లయిన తర్వాత కూడా చదువుకొనసాగిస్తున్న ఆమె బీఈడీ పరీక్షలు రాసేందుకు సన్నద్ధమైంది. శనివారం పరీక్షకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. స్నానానికి వేడినీళ్ల కోసం వాటర్హీట్ పెట్టుకోగా నీటికి విద్యుత్ సరఫరా కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపాల్పూర్లో జరిగింది. ఎస్సై మధుకర్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గోపాల్పూర్ గ్రామానికి చెందిన నగేశ్– జల(26) దంపతులకు నాలుగేళ్లలోపు ఇద్దరు కూతుళ్లు శ్రీనిధి, అశ్విని ఉన్నారు. ఉపాధ్యాయురాలు కావాల న్న ఆశయంలో కరీంనగర్లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఈడీ చదువుతోంది. జల భర్త నగేశ్ ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం దుబయ్ వెళ్లాడు. ఈ క్రమంలో బీఈడీ పరీక్షల శనివారం నుంచి ప్రారంభమయ్యా యి. పరీక్షలకు సిద్ధమైన జల పరీక్ష రాసేందుకు వెళ్లేందుకు స్నానానికి వేడినీళ్ల కోసం ఇత్తడి పాత్రలో వాటర్హీటర్ పెట్టుకుంది. ఈ క్రమంలో వాటర్హీటర్కు ఉన్న తీగ బయటకు వచ్చి పాత్రకు తగిలింది. పాత్రను తాకుతూ కొద్ది దూరంలో ఉన్న నీటికి కూడా విద్యుత్ సరఫరా అయింది. అటుగా వచ్చిన జల నీటిలో అడుగుపెట్టడంతో షాక్కుగురై అక్కడికక్కడే మృతిచెందింది. ఏం జరిగిందో తెలియక జల ఇద్దరు కూతుళ్లు అమ్మా అంటూ ఏడుస్తున్న తీరు అందరినీ కలచివేసింది. సమాచారం అందుకున్న ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దుబాయ్ వెళ్లిన భర్త నగేశ్కు జల మరణ వార్త అందించారు. వెంటనే అతడు స్వగ్రామానికి బయల్దేరాడు. -
పల్లెలకు కరెంటు షాక్
పల్లెల్లో అంధకారం అలుముకోనుందా? చీకటి పడితే బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందేనా? రోజువారీ నీటి సరఫరా కూడా నిలిచిపోనుందా? అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. గ్రామ పంచాయతీల్లో ఏళ్లుగా విద్యుత్ బకాయిలను చెల్లించకపోవడంతో వీధిలైట్లు, నీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన కనెక్షన్లను తొలగించేందుకు డిస్కంలు సన్నద్ధమవుతున్నాయి. జిల్లాలో రూ.210 కోట్ల బకాయిలు పేరుకపోవడంపై కన్నెర్ర చేస్తున్నాయి. కచ్చితంగా చెల్లించాల్సిందేనని నోటీసులు అందజేస్తుండడంతో పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా/యాచారం: జిల్లాలో 415 గ్రామ పంచాయతీలు ఉండగా.. వీటి పరిధిలో వీధిలైట్లు, నీటి కోసం వినియోగించే బోరుబావులు, నీటి పథకాలకు విద్యుత్ వాడకం తప్పనిసరి. ఈ కేటగిరీల్లో కలిపి జిల్లా వ్యాప్తంగా సుమారు 5,200 విద్యుత్ కనెన్షన్లు ఉన్నట్లు అంచనా. ఇందులో సుమారు రెండు వేల కనెక్షన్లు జీహెచ్ఎంసీ, నగర పంచాయతీలు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. అక్కడ విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లులను క్రమం తప్పకుండా ఆయా పాలక సంస్థలు చెల్లిస్తున్నాయి. మిగిలిన 3,200 కనెక్షన్లు గ్రామాల్లోనివి. ఇక్కడ నిత్యం విద్యుత్ వినియోగం జరుగుతున్నా బిల్లులు చెల్లించలేని దుస్థితిలో పంచాయతీలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వమే కరెంటు బిల్లులు చెల్లించేది. కొన్నేళ్ల కిందట ఆ విధానానికి స్వస్తి పలకడంతో భారమంతా పంచాయతీలపైనే పడింది. ఇంటి పన్ను, ఇతర పన్నుల రూపంలో వసూలయ్యే డబ్బుల్లోంచే బిల్లులు చెల్లించుకోవాలని స్పష్టం చేయడంతో అప్పటి నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. చాలా పంచాయతీల్లో పన్నులు అరకొరగానే వసూలవుతున్నాయి. దీంతో విద్యుత్ బకాయిలు చెల్లించడం భారంగా పరిణమించింది. బోరుకు బిగించిన విద్యుత్ మీటర్ ఈ ఏడాది రూ.కోటి వసూలు పల్లెల్లో వీధిలైట్లు, తాగునీటి బోరుబావుల మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని విద్యుత్ అధికారుల నుంచి సంకేతాలు వెలువడుతుండడంతో సర్పంచ్లు, పంచాయతీ సెక్రటరీలు ఆందోళన చెందుతున్నారు. గ్రామాలకు వస్తున్న నిధులు అభివృద్ధి పనులకే చాలడం లేదు. ఇలాంటి సమయంలో కరెంటు బిల్లుల మాటెత్తితే సర్పంచ్లు బెంబేలెత్తుతున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు ఎనిమిదేళ్ల నుంచి రూ.210 కోట్ల బకాయిలు పేరుకపోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే సరూర్నగర్, రాజేంద్రనగర్, సైబర్ సిటీ డిస్కం సర్కిళ్ల పరిధిలో సుమారు రూ.31 కోట్ల విద్యుత్ బిల్లులు వచ్చాయి. ఇందులో సైబర్ సిటీ పరిధిలో రూ.1.03 కోట్లు మాత్రమే చెల్లించారు. బకాయిలు చెల్లించాలని విద్యుత్ సిబ్బంది ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో నోటీసులు జారీ చేస్తున్నారు. ఒక్క డివిజన్లోనే రూ.19 కోట్ల బకాయి ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లో బకాయిలు రూ.19 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది కరెంట్ సరఫరా నిలిపేస్తామని డిస్కం అధికారులు హెచ్చరించడంతో గ్రామ కార్యదర్శులు రూ.60 లక్షల బకాయిలు చెల్లించారు. ఇదే చివరిసారి. ఆ తర్వాత ఒక్క పైసా కూడా చెల్లించలేదు. ప్రస్తుతం బకాయిలు చెల్లిస్తారా.. విద్యుత్ సరఫరా నిలిపేయాలా అని అధికారుల నుంచి గ్రామ కార్యదర్శులకు హెచ్చరికలు వస్తున్నాయి. విద్యుత్ వినియోగిస్తున్నందుకు కచ్చితంగా ప్రతినెలా బిల్లులు చెల్లించాల్సిందేనని, బకాయిలు చెల్లించకపోతే కరెంట్ సరఫరా నిలిపేస్తామని ఇబ్రహీంపట్నం ఏడీ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. అభివృద్ధికే నిధుల్లేవు.. ప్రజల అవసరాల కోసం వినియోగించే వీధిలైట్లు, బోరుమోటార్లకు విద్యుత్ బిల్లులు చెల్లించలేం. మా గ్రామానికి రూ.లక్షల్లో బిల్లు బకాయి ఉంది. ప్రభుత్వం నుంచి మంజూరయ్యే నిధులు గ్రామంలో అభివృద్ధి పనులు చేయడానికే సరిపోవడం లేదు. ఇక విద్యుత్ అధికారులకు బకాయిలు ఎలా చెల్లించేది. ప్రభుత్వమే బకాయిలు చెల్లించాలి. విద్యుత్ బకాయిల భారం లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం. – వర్థ్యవత్ రాజునాయక్, నందివనపర్తి సర్పంచ్, యాచారం మండలం -
ఉత్తర కొరియాకు ఊహించని షాక్
వాషింగ్టన్ : ఉత్తర కొరియాకు ఊహించని దెబ్బ తగిలింది. కొంత కాలంగా మౌనంగా ఉంటూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఉత్తర కొరియాపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన నిపుణుల సంఘం భేటీలో ట్రంప్ ప్రసంగిస్తూ.. ‘ఈ రోజు నేను కీలక ప్రకటన చేస్తున్నా. ఉత్తర కొరియాపై ఎవరూ ఊహించని రీతిలో అమెరికా పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తోంది’ అని ప్రకటించారు. ఖజానా శాఖ ఈ మేరకు చర్యలు ప్రారంభించిందని ఆయన వెల్లడించారు. నౌకాయానానికి సంబంధించిన వాటితో పాటు మొత్తం 50 కంపెనీలపై ఆంక్షలు అమలు కానున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ కూతురు, వ్యక్తిగత సలహాదారు ఇవాంక ట్రంప్ కొరియా ప్రతినిధులతో భేటీ అయిన తర్వాత ఈ ప్రకటన వెలువడటం విశేషం. క్షిపణి పరీక్షలతో కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్పై ఒత్తిడి పెంచేందుకే అమెరికా ఈ ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. తాజా ఆంక్షలు ఉత్తర కొరియా మిలిటరీ, అణు పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపనుంది. -
స్టార్ హీరో మేకోవర్.. ఇండస్ట్రీ షాక్
సాక్షి, సినిమా : కోలీవుడ్లో గత రెండు రోజులుగా సీతకత్తి చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ గురించే హాట్ డిస్కషన్ జరుగుతోంది. వృద్ధుడి గెటప్లో ఉన్న ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి లుక్కును చూసి యావత్ ఇండస్ట్రీనే షాక్ తింది. అసలు అందులో ఉంది విజయ్ ఏనా? అన్న అనుమానాలు చాలా మందికి కలిగాయి. భారతీయుడులో కమల్(ముసలి పాత్ర), ఒకే ఒక్కడులో రఘువరన్ గెటప్ తరహాలో ఉన్న వేషం చాలా ఆకట్టుకుంది. ఇక వరుస చిత్రాలు.. హిట్లతో స్టార్ హీరో స్థాయికి ఎదిగిన విజయ్ సేతుపతి 25వ చిత్రంగా సీతకత్తి తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి బాలాజీ తరణీతరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో ఇది రెండో చిత్రం కావటం విశేషం. ఈ చిత్రంలో అయ్యా అనే థియేటర్ ఆర్టిస్ట్ పాత్రలో విజయ్ కనిపించబోతున్నాడు. అర్చనా, గాయత్రి, పార్వతి నాయర్, రమ్య నంబీసన్లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కష్టానికి హ్యాట్సాఫ్.. డైరెక్టర్ బాలాజీ తన వయసుకు మించిన పాత్రకు అంగీకరించటమే కాదు.. అందుకోసం విజయ్ బాగానే కష్టపడుతున్నాడు. వృద్ధుడి గెటప్ కోసం సుమారు నాలుగు గంటలపాటు కదలకుండా కూర్చోవాల్సి ఉంటుంది. అలెక్స్ నోబెల్, కెవిన్ మనే అనే మేకప్ మెన్ల ఆధ్వర్యంలో విజయ్ ఈ లుక్కు కోసం చాలా శ్రమించాడని దర్శకుడు బాలాజీ చెబుతున్నాడు. ఈ ఏడాది చివర్లోనే సీతకత్తి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే విజయ్ కీలకపాత్రలో నటిస్తున్న ఒరు నల్ల నాళ్ పార్తు సొల్రేన్ వచ్చే నెలలో విడుదల కాబోతోంది. ఇందులో గౌతమ్ కార్తీక్, మెగా డాటర్ నిహారిక జంటగా నటిస్తున్నారు. మరోవైపు డాన్ పాత్రలో నటిస్తున్న ‘జుంగా’ సమ్మర్లోనే విడుదల కానుంది. -
శరణు
ఎండ మాడ్చేస్తోంది. టీవీలో కార్యక్రమాల్ని చూసి ఆనందిస్తూ భోజనం చెయ్యటమంటే నాకెంతో ఇష్టం. సన్ టీవీలో ఏదో పాత సినిమా వస్తోంది.ఆ సమయంలో వాకిట్లోకి ఎవరో అపరిచితుడు వచ్చి నిలబడి అటూ ఇటూ చూస్తున్నట్టున్నాడు. కాళ్లకు చెప్పులు కూడా లేవు. తైల సంస్కారం లేని జుత్తు ఎండిపోయిన పొదలా కనిపిస్తోంది. ముఖం పెయింట్ కొట్టినట్టుగా తళతళమని మెరుస్తోంది. నల్లటి పెయింట్! మీసాలూ, గడ్డమూ లేవు. కళ్లల్లో ఎరుపు జీర! చూడ్డానికి పల్లెటూరి మనిషిలా ఉన్నాడు.మెట్లెక్కి వాకిలి దగ్గరకు వచ్చేశాడు. నాకు కంగారు పుట్టింది. ఒక ముద్ద మాత్రమే నా గొంతులోకి దిగింది. అరిటాకును పరిచి, దాని చివరన వేయించిన చేపల ముక్కల్ని పెట్టి, మధ్యలో అన్నం వడ్డించి, దానిమీద సాంబారును పోసి వెళ్లింది నా భార్య సరోజ. ఆమె ఇప్పుడు స్నానాలగదిలో స్నానం చేస్తోంది. మా రెండవవాడు పడగ్గదిలో మొబైల్లో ఏదో గేమ్ ఆడుకుంటున్నాడు.‘‘ఎవరయ్యా నువ్వు? నీకేం కావాలి?’’ అన్నం నమలటాన్ని ఆపి కూర్చునే గదమాయిస్తున్నట్టుగా అడిగాను.కొత్త వ్యక్తి కంగారుపడ్డట్టుగా అనిపించలేదు. వాకిట నిలబడే చూపుల్ని వంటగది వరకూ సారిస్తూ... మనుషులెవరూ కనిపించకపోయేసరికి ఓ క్షణం నిరుత్సాహపడి మళ్లీ సర్దుకున్నాడు. అతని ముఖంలో అమాయకత్వం కనిపిస్తోంది. నోట్లో నుండి మాటలు బయటికొచ్చాయి. ‘‘సరోజ ఇల్లే కదా ఇదీ?’’ ఎంతగా దాచాలని ప్రయత్నించినా అతని మాటలు అతను తాగి ఉన్నాడన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. నాకు కోపం నషాళానికెక్కింది. కొత్తగా ఒక ఇంటికి వచ్చేవాడు పూటుగా తాగి రావటమే కాక ఏమిటో వాడు తాళికట్టిన పెళ్లాంలా సరోజను పేరుపెట్టి పిలుస్తున్నాడేనని అసహనం పొంగుకొచ్చింది. ఒకవేళ సరోజకు బంధువేమోనన్న అనుమానంతో ఆలోచించాను. అతణ్ని ఎక్కడో చూసినట్టుగాను, చూడనట్టుగాను నాలో రెండు రకాల ఆలోచనలు కమ్ముకోసాగాయి.‘‘ఏ సరోజ?’’‘‘పెరుంగుళం సరోజ. నువ్వు దాని మొగుడివే కదా?’’‘‘ఔను.’’‘‘నేను తెలియటంలే నీకు? నా పేరు సేతు. నాదీ పెరుంగుళమే. మీరిద్దరూ పెరుంగుళానికి వచ్చిన ఎన్నో సందర్భాల్లో నేను ఆమె ఇంటికి వచ్చున్నాను.’’‘‘ఔను, ఇతనో గొప్ప మనిషి, ఇతని గురించి అందరికీ తెలిసుండాలనుకొని పొంగిపోతున్నాడు. శుద్ధ మొద్దులా వచ్చి నిలబడి పరాయి వ్యక్తి పెళ్లాం అని కూడా ఆలోచించకుండా, సరోజను ‘అదీ ఇదీ’ అంటూ ఏక వచనంలో పిలుస్తున్నాడు. అయినా, ఇతనికేంటీ ఎక్కువ వయస్సా ఉంటుంది? సరోజ కన్నా ఒకట్రెండేళ్లు ఎక్కువగా ఉండొచ్చు. కచ్చితంగా నా కన్నా వయసు తక్కువగానే ఉండొచ్చు. నన్నే మర్యాద లేకుండా ‘నువ్వు’ అంటూ పిలుస్తున్నాడే. ఏ ధైర్యంతో అలా పిలుస్తున్నాడు?’‘‘మీరెవరో తెలియదే!’’ ఒళ్లు మండిపోతుంటే అన్నాను.నాలో ఒక ఆలోచన స్ఫురించింది. వచ్చినప్పటినుండీ సరోజ గురించే అడుగుతున్నాడు. ఆమె ఇంట్లో ఉందని చెబితే గంటల తరబడి సుత్తికొట్టేలా ఉన్నాడనిపించింది.‘‘సరోజ ఇప్పుడు ఇంట్లో లేదు. బయటికెళ్లింది.’’‘‘బయటికి... అంటే?’’‘‘బజారుకు...’’‘‘ఇప్పుడే వెళ్లిందా? ఎప్పుడో వెళ్లిందా?’’ ‘‘ఇప్పుడే వెళ్లింది. రావటానికి ఎలాగూ రెండు గంటలు పట్టొచ్చు. ఏ విషయంగా ఆమెను కలవాలనుకున్నారు? నాతో చెప్పి వెళ్లండి. ఆమె రాగానే చెబుతాను.’’ ‘‘దళవాయిపురంలో ఒక ఇంటికి సున్నం కొట్టేందుకు వచ్చాను. ఇంటి యజమాని ఈరోజు వద్దనేశాడు. వచ్చే దార్లో ఉన్న వైన్షాప్లో నా దగ్గరున్న డబ్బంతా ఇచ్చేసి తాగేశాను. కడుపులో ఇప్పుడు అగ్గిలా మండుతోంది. ఒక వంద రూపాయలు ఉంటే ఇవ్వండి. నా కడుపులో ఇంతేసుకుని, బస్సుకూ టిక్కెట్ కొనుక్కుని ఊరెళ్లిపోతాను. అందుకే సరోజను చూసి వెళదామని వచ్చాను.’’‘‘చేతిలో డబ్బు లేదు కదా, మరెందుకు తాగారు?’’‘‘అంతా సరోజ ఉందన్న ధైర్యంతోటే.’’‘‘మీరు ఇంతకుమునుపు ఈ ఇంటికి వచ్చినట్టు లేరే? మరిప్పుడు ఈ ఇంటిని ఎలా కనుక్కున్నారు?’’‘‘మదురైకు మార్గం నోటితోనే చెప్పలా? మనుషుల్ని అడగ్గానే ‘కరెట్టుగా’ ఈ ఇంటికి చేరిపోయాను.’’‘ఇక్కడ నుండి దళవాయిపురం అర కిలోమీటరు దూరంలో ఉంటుంది. పెరుంగుళం పదిహేను కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. పెరుంగుళం నుండి బస్సు పట్టుకొని దళవాయిపురానికి రావాలి. అంత దూరం నుండి సున్నం కొట్టే పనికోసం వచ్చాడా ఇతను? లేదూ అబద్ధమాడుతున్నాడా?’ ఆలోచనలో పడ్డాడు.ఎండ తీవ్రతకు తనను పూర్తిగా రక్షించుకోలేక ముందుకు నీడలోకి వచ్చి నిలబడ్డాడు. కూర్చుని అలసట తీర్చుకునేందుకు చోటుకోసం అతని పాదాలు వెతుకుతున్నాయి. దీనంగా నా ముఖాన్ని చూడ్డమూ, తడబాటుగా పాదాలను ముందుకూ, వెనకకూ వేస్తూ అల్లాడిపోసాగాడు. అప్పుడు నేను ‘నిజమైన’ మనిషిగా మారవలసి వచ్చింది. సాటి మనిషి తన సాయం కోసం తపిస్తుండటాన్ని చూసి మనసు కరిగి అతనిమీద దయ చూపించాలనిపించింది. కొడుక్కు వినబడేటట్టుగా... ‘‘ఆయనకొక కుర్చీని పట్టుకొచ్చి వెయ్యరా!’’ అని గట్టిగా అరిచాను. నా ఆజ్ఞకోసం ఎదురుచూస్తున్నవాడిలా నా కొడుకు వెంటనే ఒక ప్లాస్టిక్ కుర్చీని తీసుకొచ్చి వాకిలి లోపలిగా గోడవారగా వేశాడు.ఆ కొత్త వ్యక్తి సునిశితమైన చూపులతో గదిలోని వస్తువులన్నింటినీ పరిశీలనగా చూస్తూ ఉండటాన్ని గమనించాను. గోడకు వేలాడుతున్న ఇంటి పెద్దల ఫొటోల మీద అతని చూపులు నిలిచాయి. అదే వేగంలో నన్నూ చూపులతో ఆశ్చర్యంగా చూడసాగాడు. ఫొటోల అంచులకు రంగురంగుల సరిగ కాగితాలు సరాలు సరాలుగా వేలాడుతున్నాయి. వేగంగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ గాలికి అవి సరసరమన్న సంగీతాన్ని వినిపిస్తున్నాయి. పెరుంగుళంలో కనిపించిన సరోజ పూరి గుడిసెకు, ఇక్కడ, ఇప్పుడు కనిపిస్తున్న – ఆమె పెళ్లి చేసుకుని కాపురానికొచ్చిన ఇక్కడి కాంక్రీట్ ఇంటికీ ఎంతో వ్యత్యాసం ఉందని భావించి అతను ఆశ్చర్యపడుతుండాలి.నేను నా భోజనాన్ని ముగించాను. వచ్చిన వ్యక్తితో మాట్లాడుతున్నప్పటికీ నా నోరు దాని పనిని అది పూర్తిచేసింది. కొడుకును అతనికి తోడుగా ముందు గదిలోని సోఫాలో కూర్చోమని చెప్పి, ఆకును మడిచి పెరట్లోకి వెళ్లాను.సరోజ స్నానం పూర్తిచేసినట్టుంది. స్నానాల గది తలుపు తీసుకొని ఠక్కున బయటికొచ్చింది. మండే ఎండలో వాకిట్లోకొచ్చి నిలబడ్డ వ్యక్తితో మాట్లాడిన మాటల ద్వారా చిరాకు పుట్టుకొచ్చిన నాకు, సరోజ తెల్లటి దేహాన్ని చూడగానే మనసుకెంతో హాయిగా అనిపించింది. తల వెంట్రుకలను తడి తువ్వాలుతో చుట్టుకుంది. చందనపు సోపు వాసన గుభాళించింది. అరిటాకును గంపలో పడేసి తొట్టెలో నుండి నీళ్లు ముంచుకొని చేతులు కడుక్కున్నాను.‘‘వాకిట్లో ఎవరితోనో మాట్లాడినట్టుగా శబ్దం వినిపించింది. ఎవరండీ ఆయన?’’‘‘మీ ఊరేనంట. పేరు అడిగితే ‘సేతు’ అని చెప్పాడు. నిన్ను చూడాలంట. ఎంతో ఆశతో వచ్చినట్టుగా తెలుస్తోంది.’’పరిహాసంతో కూడిన మాటల్ని సాగదీయకుండా సరోజతో అన్నాను. ఎప్పుడూ నా మాటలు ఇలాగే ఉంటాయి కనుక నా ఎగతాళికి నొచ్చుకోకుండా చిరునవ్వుతో ముందుగది వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించింది. నేను ఆమె చెయ్యి పట్టుకొని ఆపాను. ‘‘నువ్వు ‘బజారుకు వెళ్లినట్టుగా’ చెప్పాను. నువ్వు అతని ముందుకెళ్లి నిలబడి నన్ను దోషిని చెయ్యకు తల్లీ!’’సరోజ ఠక్కున ఆగిపోయింది. అయినా ‘అతనెవరో’ తెలుసుకోవాలన్న ఆతృత ఆమెలో కనిపించింది. హాల్లో నిలబడే తలుపు సందులో నుండి చూసింది. అంతే! తేలు కుట్టినట్టుగా అదిరిపడింది. ఆమె పొత్తికడుపులో ఏదో పెట్టి తిప్పినట్టుంది. ఒంట్లో నొప్పి పెడుతున్నట్టుగా వణకసాగింది.‘‘ఈ దొంగ వెధవ ఇక్కడికెందుకొచ్చాడు?’’ అని నాకు మాత్రమే వినిపించేలా మెల్లగా అంది.‘‘దొంగ వెధవా వాడు? మీ ఊరి వాడేనా?’’‘‘ఔనండీ! ఇతనిది పెద్ద వీధి! రౌడీతనం చెలాయిస్తూ తిరుగుతుండేవాడు. మా వీధి మనుషుల్ని పట్టుకొని అదిలించి బెదిరించి డబ్బులు గుంజుకొని వెళ్లేవాడు. ఇదేంటని నిలదీయటానికి ఎవరూ సాహసించేవారు కారు. వీర పరంపర అట. ఒకటే హంతకుల గుంపు. ఇక్కడున్న మన ఇల్లు వీడికి ఎలా తెలిసిందబ్బా? ఇప్పుడెందుకొచ్చాడో? దొంగ సచ్చినోడు!’’ సరోజ మాటలుసణుగుడుగా దొర్లాయి. ముఖమంతా ఎర్రబడింది.అతను నాతో అన్న వాగ్దానాన్ని అలాగే సరోజతో చెప్పాను.ఉన్నట్టుండి ముందు గదిలో నుండి ‘‘నాన్నా... నాన్నా... పరిగెత్తి రండి. కిందపడిపోయాడు’’ అని హెచ్చు స్థాయిలో మావాడి గొంతు వినిపించింది. గబగబా ముందు గదిలోకి పరుగెత్తాం.అతను కూర్చున్న కుర్చీలో నుండి జారిపోయి వాకిలి దగ్గర అస్తవ్యస్తంగా కిందపడున్నాడు. భుజం చుట్టూ కట్టుకున్న డైమన్ తువ్వాలు పైకొచ్చి తలను మరుగుపరిచింది. నడుముకున్న పట్టుపంచె పక్కకు తొలగిపోయింది. అతని నోటి నుండి కారిన తాంబూలం ఉమ్మి వాకిలి నేలమీద కారి ఉంది.‘‘అయ్యో, ఏమయ్యిందో తెలియటం లేదే? వెళ్లి లేపండి!’’ సరోజ ఆదుర్దాతో గట్టిగా అరిచింది.నేనూ, మావాడూ గబగబా సేతును పైకెత్తి మళ్లీ అదే కుర్చీలో కూర్చోబెట్టాం. అతని ముఖం వికారంగా మారి ఉంది. అతని చేతుల్లో, కాళ్లల్లో బలం లేదు. అవి బలహీనంగా వేలాడుతున్నాయి. వాటిని దగ్గరకు చేర్చాడు మావాడు.‘‘ఏమండీ, ఇదిగో ఇటు చూడండీ...’’ అని అతణ్ని రెండు మూడుసార్లు గట్టిగా పిల్చాను. మత్తు నుండి బయటపడలేదు అతను. సరోజ వేగంగా వంటగదిలోకి పరుగెత్తుకెళ్లి ఒక చెంబులో మంచినీళ్లు తీసుకొచ్చింది.‘‘ఇదిగో, దీన్ని కాస్త అతనికి తాగటానికివ్వండి. చస్తాడో, ఏమిటో!’’ అని అసహనంగా ఆ చెంబును నా చేతికిచ్చింది.నాకు బెరుకుగా అనిపించింది. ‘‘వీళ్లు మన ఇండ్లల్లో పచ్చి మంచినీళ్లు అయినా తాగుతారంటావా? అతనికి తెలిస్తే గొడవైపోదూ?’’ ‘‘అవసరానికి తప్పులేదండీ. ‘అతనేం తాగాడో’ అతనికెలా తెలుస్తుందీ? మనలో ఎవరైనా చెబితేనే సరి! భయపడకుండా అతని నోటిని తెరిచి తాగించండి.’’ ఆమె చెప్పింది సరిగ్గానే అనిపించింది. అతని దగ్గరికెళ్లి తలను వెనక్కు వాల్చి నోట్లోకి నీళ్లను ఒంపేందుకు ప్రయత్నించాను. కొంతసేపటికి నూతనోత్సాహాన్ని తెచ్చుకున్న సేతు, మెల్లగా కళ్లను తెరిచి మమ్మల్ని ఆశ్చర్యంగా చూడ్డం మొదలుపెట్టాడు. అసంకల్పితంగా చెంబును అతని దృష్టిలో పడకుండా జాగ్రత్తపడ్డాను.‘‘ఉన్నట్టుండి ఏమైందండీ మీకు? బాగానే మాట్లాడుతూ ఉన్నారుగా?’’‘‘ఆకలి దహించటంతో కళ్లు తిరిగి పడిపోయినట్టున్నాను. మందు కొట్టిన కడుపుకు ఏదో ఒకటి మింగాలి కదా! ఖాళీ కడుపుతో మందు కొడితే ఇలాగే ఉంటుంది’’ మత్తు దిగని కళ్లతో మాట్లాడినా సరిగ్గానే బదులిచ్చాడు సేతు. అతని దృష్టి సరోజ మీద నిలిచింది.‘‘నువ్వు బజారుకెళ్లినట్టుగా నీ మొగుడు చెప్పాడే?’’‘‘నేను బాత్రూమ్లో స్నానం చెయ్యటం ఆయనకు తెలియదు’’ అబద్ధం చెప్పింది సరోజ.మళ్లీ అతడు తానుగా తన కోరికను తెలిపేటట్టుగా మాట్లాడాడు.‘‘సరోజా... నిన్ను నమ్ముకునే వచ్చాను. ఒక వంద రూపాయలుంటే ఇవ్వు. ఆకలి మంటై దహించేస్తోంది. హోటల్లో తినేసి అట్నుంచి అటే ఊరికి వెళ్లిపోతాను.’’‘‘వంద రూపాయలకు నేనెక్కడికెళ్లనూ? ఇప్పుడంతా వ్యవసాయంలో ఏం లాభం వస్తోందనీ? ఇప్పటికి మీకు పెట్టడానికి మా ఇంట్లో అన్నం మాత్రమే ఉంది. అయినా మీరు మా ఇండ్లల్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరుగా.’’అకస్మాత్తుగా నా చూపులు టీవీకేసి తిరిగాయి. పాత సినిమా క్లైమాక్స్కొచ్చింది.ముఖంలో దైన్యం కనిపిస్తుంటే సరోజనే చూడసాగాడు సేతు. అతని చూపులు చాలా నీరసంగా కిందికి వాలిపోతున్నాయి. ఆకలి బాధకు అతని ముఖం పీల్చుకుపోసాగింది. కుర్చీలో కూర్చోనుండటం కూడా అతనికి కష్టమైన కార్యంగానే అనిపిస్తోంది. పాములాగా మెలి తిరుగుతూ కూర్చుని ఉన్నాడు.‘‘నేను ఆకలిని తట్టుకోలేకపోతున్నాను. ఇంకేం చెయ్యను? కడుపుకు ద్రోహం చెయ్యకూడదు కదా? కొద్దిగా అన్నం పట్టుకొచ్చి ఇవ్వు. ఆకలినైనా అణచుకొని వెళతాను.’’సినిమా ముగిసింది.తర్వాత రాబోయే కార్యక్రమాలను చూసే ఆసక్తి లేకపోవటంతో టీవీ స్విచ్ ఆఫ్ చేశాను. తమిళ మూలం: అభిమాని అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ -
నీడ
అకస్మాత్తుగా వెనక నుంచి నా భుజం మీద ఎవరో చేతులేశారు. క్షణంసేపు నిశ్చేష్టురాలయ్యాను. ఆ చేతులు నిఖిల్వి – నా కొడుకువి. ఎందుకో ఆ చేతుల స్పర్శతో నాకు మా ఆయన – నిఖిల్ తండ్రి – సుధీర్ జ్ఞాపకం వచ్చారు. ‘‘అమ్మా, ఈవేళ వెళ్దాం కదూ?’’ నిఖిల్ మొహం నా మొహం దగ్గరికి తెచ్చి అడిగాడు. ‘‘ఎక్కడికిరా? ఎక్కడికెళ్దాం?’’ నేను విసుగ్గా, పట్టించుకోనట్లు అడిగాను. ‘‘అలా ఎందుకంటావమ్మా? ప్రతి ఏడాదీ రిజల్ట్స్ వచ్చిన మర్నాడు మనం కథల పుస్తకాలు కొనడానికి బజారుకి వెళ్తాం కదా? నిన్ననే నా రిజల్ట్స్ వచ్చాయి కదా?’ ‘‘నిజమేరా నిఖిల్. కానీ నాకు ఇంట్లో పనులింకా పూర్తవలేదు కదా!’’ నేనన్నాను. వీడికి నేనెలా నచ్చచెప్పడం? ఈవేళ సోమవారం అనీ, అమెరికా నుంచి రావాల్సిన సుధీర్ ఉత్తరం, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది –ఈవేళ రావచ్చనీ! బయటకి వెళ్లాలంటే త్వరగా వెళ్లి పోస్టుమేన్ వచ్చేలోగా హడావుడిగా తిరిగి రావలసివుంటుంది. లేకపోతే ఆ ఉత్తం నేనే స్వయంగా అందుకోలేదని చిరుకోపంతో కినుక వహించదూ? ‘‘ఇలా ఎందుకు చేస్తున్నావు అమ్మా?’’ వాడు ఏడుపుమొహం పెట్టాడు. ‘‘వెళ్లమ్మా కోడలా, వాడి మనస్సును కష్టపెట్టవద్దు’’ మూలన కూర్చున్న అత్తగారు దూదివత్తులు చేస్తూ అన్నారు. ‘‘సరే రా, వెళ్దాం పద.’’ నేను నిఖిల్తో అన్నాను. ప్రతీ సంవత్సరం రిజల్ట్స్ వచ్చింతరువాత మరుసటిరోజు కథల పుస్తకాల కోసం వెళ్లడం మాకు ఆనవాయితీ. మరి ఈ సంవత్సరమే ఎందుకు మర్చిపోయానో? నాకే ఆశ్చర్యం వేసింది. గతకాలంలోని చిన్న చిన్న విషయాలు నాకు జ్ఞాపకం వచ్చాయి. రాజా–రాణీల కథల్లో నిమగ్నమైవుండే నిఖిల్ నా కళ్లముందు వచ్చాడు. కాస్త బజారుకి షాపింగ్కు వెళ్తేచాలు, ఎప్పుడూ పుస్తకాలు కొనమని బెట్టు చేస్తాడు. పుస్తకాలు – పుస్తకాలు – పుస్తకాలు. తండ్రీ, కొడుకులిద్దరూ ఒకటే, ఒకే మాలలో మణులు. సుధీర్ పుస్తకాలు కొనడానికి వెళ్లినప్పుడల్లా నిఖిల్ ఏడుస్తాడు – తనకూ కావాలని. ‘‘మీ నాన్న ముందు పుస్తక ప్రపంచం నుంచి బయటపడనియ్యి. తరువాత నీ సంగతి చూద్దాం.’’ఇలా నేను అప్పుడప్పుడు దెప్పిపొడిచేదానిని. ‘‘దివ్యా! తండ్రి మీద కోపం కొడుకుమీద ఎందుకు చూపిస్తావమ్మా?’’ సుధీర్ వ్యంగ్యంగా అన్నాడు. ఆ తరువాత సుధీర్ ఒక ఉపాయంతో నిఖిల్కి నచ్చజెప్పాడు. ‘‘ఇదిగో చూడు నిఖిల్ ప్రతీ సంవత్సరం రిజల్ట్స్ వచ్చిన మర్నాడే మనం పుస్తకాల షాపుకి వెళ్లి, నీకు కావలసినన్ని పుస్తకాలు కొందాం. ఇలా మధ్య మధ్య తీసుకోవడం వద్దు. ఈ పద్ధతి అనుసరిస్తే నీ తల్లి రుసరుసలు, కోపతాపాలూ నీమీదా, నామీదా పడవు. ఇద్దరం బతికిపోతాం.’’ నిఖిల్ తండ్రి మాటలు విని ‘‘సరే అలాగే చేద్దాం’’ అంటూ తలాడిస్తూ, కోతిలా గెంతులేస్తూ బయటికి వెళ్లిపోయాడు. నేను మాత్రం ఈ తండ్రీ కొడుకుల నాటకం కుతూహలంగా చూస్తూ వూరుకున్నాను. సుధీర్ ఎప్పుడు నా వెనకనించి వచ్చి నా మెడలో చెయ్యి వేశాడో నాకు తెలియలేదు. ‘‘దివ్యా, మనం ఈ పుస్తకాల వల్లనే దగ్గరికి వచ్చాం కదూ?’’ అతను తన చెంపని, నా చెంపకి చేర్చాడు. నా మనస్సు గతంలోకి పోయింది. బరోడా యూనివర్సిటీ రోజులు గుర్తుకొచ్చాయి. నేనూ, సుధీర్ ఫైనల్ ఇయర్ బిఎ చదువుతున్నాం. నాకూ, సుధీర్కీ పుస్తక పఠనం అంటే ప్రాణసమానం. అందువల్ల మా టైము చాలావరకూ లైబ్రరీలోనే గడిపేసేవాళ్లం. అక్కడే మా పరిచయం మొదలైంది. ఇద్దరి అభిరుచులూ, మనస్సులూ కలిశాయి. ఎలా ఎలా నేను సుధీర్కి దగ్గరవుతున్నానో, అలా అలా అతని ఆర్థిక పరిస్థితీ, అసామాన్య బుద్ధికుశలత, అంతులేని మహత్వాకాంక్ష అర్థమవసాగాయి. ఆ ప్రకారమే అతనికి నచ్చే విధంగా నేను ప్రవర్తించసాగాను. బిఎ పరీక్షలో సుధీర్కి వచ్చినన్ని మార్కులు, గత పది సంవత్సరాలలో ఎవ్వరికీ రాలేదట! కొత్త రికార్డు స్థాపించి గోల్డ్మెడల్ సంపాదించాడు. అతను ఎంఎ చదవడం మొదలెట్టాడు. నేను మాత్రం బిఎ తరువాత బి.ఎడ్. కోర్సు పూర్తి చేసి టీచరు ఉద్యోగం సంపాదించాను. అతను ఎంఎ కూడా మంచి మార్కులతో పూర్తి చేశాడు. ఆ తరువాత మా వివాహం అయింది. కానీ అతని చదివే అలవాటు ఏమాత్రం సడలలేదు. నిజానికి పెరిగింది. ఒక ప్రసిద్ధ కాలేజీలో లెక్చరర్గా చేరాడు. ఒక అద్భుతమైన అధ్యాపకుడిగా పేరు గడించాడు. నాకు అతణ్ని చూస్తే గర్వంగా ఉండేది. నా టీచరు ఉద్యోగం, సంసార బాధ్యతలు రెండూ నడుస్తున్నాయి. ఆఖరుకు ఎన్నో సంవత్సరాలుగా నిర్మించుకున్న సుధీర్ కలలు పండే రోజు ఆసన్నమైంది. అతనికి అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో పెద్ద చదువులకి ప్రవేశం దొరికి, అతను స్టడీ లీవ్ తీసుకుని, అమెరికా వెళ్లాడు. బహుశా ఈవేళ రానున్న సుధీర్ ఉత్తరంలో అతని థీసిస్ ఎప్పటికి పూర్తయ్యేదీ, అతనెప్పుడు అమెరికా నుంచి మన దేశం తిరిగి వచ్చేదీ, తెలుస్తుంది. వేడి వేడి చపాతీలు నా చేతికి తగిలి, ఊహాలోకం వదిలి మేల్కొన్నాను. ఈ మధ్య నాకేదో చెప్పలేని బాధ పట్టుకుంది. ఈ బాధ ఎటువంటిదీ? శారీరకమైనదా? మానసికమైనదా? బహుశా రెండు విధాలా అనుకొంటాను. సుధీర్ ఉన్నత లక్ష్యాల పరుగులో అతనికి ఎలాగున్నా నాకు మాత్రం బాగా అలసట వచ్చి, విసిగిపోయాను. అతను ఆశయాలు సాధించడానికి నేను అటు ఉద్యోగం, ఇటు సంసారబాధ్యతలూ ఒక్కదాన్నే భరించి నడుపుకొస్తున్నాను. అలాగే నిఖిల్ ఆరోగ్యం, చదువు, ఆటపాటలూ పర్యవేక్షించాలి – కళ్లలో వొత్తులేసుకొని మరీ. చాలాసేపు అలాగే కూర్చుండిపోయాను. గత కొద్ది రోజులుగా నాకీ వొంటరితనం విసుగెత్తింది. ముఖ్యంగా మగదిక్కు లోపించడం కుటుంబంలో పెద్ద భారంగా తోస్తోంది. అన్ని నిర్ణయాలూ, పనులూ సుధీర్ చేయాలనీ, నేను అతని నీడలా నిర్లిప్తంగా, నిమిత్తమాత్రంగా వుండిపోవాలని ఆకాంక్ష మొదలైంది. ఈవేళ అతని దగ్గర్నుంచి వచ్చే ఉత్తరంలో తెలుస్తుంది – అతనెప్పుడొచ్చేదీ, ఎప్పుడు నాకీ బాధ్యతా, బరువూ తొలిగేదీ! ఈమధ్య నాకేమయిందో నాకే తెలియదు. ఇంట్లోని ఎన్నో పనులు సుధీర్ వచ్చి చూసుకుంటాడులే అని చేయకుండా అలాగే వుంచేస్తున్నాను – మరీ తప్పనిసరి అయినవి తప్పిస్తే! ఇంటికి రంగు వెయ్యడం, వి.సి.ఆర్. కొనడం, వంటయింట్లో చెయ్యాల్సిన బాగులు, మార్పులు, ఇలా వొకటా, రెండా – కొన్ని వందల పనులు. ఇంట్లో వుండేది నేనూ, మా అత్తగారూ, నిఖిల్ పిల్లవాడు. ఈ ఆడపెత్తనంతో ఎన్నాళ్లు సంసారం నడుస్తుంది? సుధీర్ వీటన్నిటికీ అతీతంగా, దూరంగా వున్నాడు. అదృష్టం! ‘పోస్ట్’ అనే శబ్దంతో నేను తెలివిలోకి వచ్చాను. మామూలుగా వచ్చే నీలంరంగు ఉత్తరం చూసి నేను కరిగిపోయాను. కొత్త పెళ్లికూతురిలా సిగ్గుబడుతూ ఆ ఉత్తరాన్ని చింపాను. త్వరత్వరగా చదవాలనే ఆత్రుత కళ్లనిండా నిండింది. ఉత్తరం మీద ఉత్సుకతతో పరుగులెత్తుతున్న నా కళ్లు హఠాత్తుగా ఆగాయి. సుధీర్ ఇలా రాశాడు. ‘‘పి.హెచ్డీ కోసం నాకు ఏర్పాటైన గైడ్ అకస్మాత్తుగా లండన్కు ఏదో కాన్ఫరెన్స్కి వెళ్లవలసివచ్చింది. అందువల్ల నా థీసిస్ పని కాస్త పొడిగించాల్సివచ్చింది. అంటే మరో నాలుగు నెలలు ఆలస్యం అవుతుంది. నాకు తెలుసు రాణీ! నేను నీ వోపిక పరీక్షిస్తున్నాను. ఇన్నాళ్లూ నువ్వు భరించావు. మరో నాలుగు నెలలు నవ్వుతూ ఏమాత్రం బాధ కనిపించకుండా, నీ అమూల్య అంగీకారం తెలియజెయ్యి.’’నా కళ్లలో బొటబొటా నీళ్లు. సుధీర్ రాసిన నాలుగు నెలల ఆలస్యం నా పాలిట నాలుగు యుగాలు! ‘‘వెళ్దాం పద అమ్మా’’ నిఖిల్ మాటలు నన్ను మేల్కొలిపాయి. ‘‘అవును, వెళ్దాం. నన్ను తయారవనియ్యి.’’‘‘సరే నువ్వు సిద్ధంగా ఉండు. నేను బయటకెళ్లి రిక్షా తీసుకువస్తా’’ నిఖిల్ అలా అని బయటకు పరుగెత్తాడు.నేను యాంత్రికంగా అన్ని పనులూ చేస్తున్నాను. సుధీర్ ఆగమనం మరో నాలుగు నెలలు వాయిదా పడింది. అంటే ఈ ఇంటి భారాలన్నీ నేనొక్కర్తినే మరో నాలుగు నెలలు నిర్వహించాలి.నాకు వూరికే పెద్ద దెబ్బ తగిలినట్లనిపించింది. అత్తగారికి చెప్పి బయటపడ్డాను. ముందు చూస్తే నిఖిల్ రిక్షా తీసుకువస్తున్నాడు. వాడు రిక్షా కొద్దిదూరంలో ఆపి గబగబా నా దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు. నాకు ఎందుకో ఇరవై ఏడేళ్ల క్రిందట సుధీర్తో జరిగిన ఒక విషయం జ్ఞప్తికి వచ్చింది. మేమిద్దరం రిక్షాలో కూర్చున్నాం.నేను అనుకోకుండా వాడిని చూశా. ఆశ్చర్యమేసింది. వీడి మొహం మీద లేతదనం, పసితనం పోయింది. పెదవులపైన నలుపు వచ్చింది. నాకు కొత్తగా గుర్తుకొచ్చినట్లనిపించింది. వచ్చే సంవత్సరమే వీడు పదకొండవ క్లాసు పరీక్షకి కూర్చుంటాడు. నాలోని తల్లి హృదయం సంతోషంతో నిట్టూర్చింది. వాడు బట్టల విషయం అంతగా పట్టించుకోవడం లేదు. వాడు పొడుగు ప్యాంటూ, పొడుగు చేతుల షర్టూ వేసుకున్నాడు. చాలా పొడుగ్గా కూడా అయ్యాడు.యథాలాపంగా ప్రతీ సంవత్సరం ఈ పుస్తకాలు కొనే ప్రక్రియ గుర్తుకొచ్చింది. పోయిన ఏడాది నేనే వెళ్లి రిక్షా తెచ్చాను. వాడి చేతులు పట్టుకుని ముందు వాడిని రిక్షాలో కూర్చోబెట్టి, ఆ తరువాత వాడి చేతుల ఆధారంగా నేను రిక్షాలో కూర్చున్నాను. ఈ ఆలోచనల్లో మునిగివుండగా, రిక్షా పుస్తకాల షాపు ముందు ఆగింది. మేమిద్దరం రిక్షా దిగి, డబ్బులిచ్చి, షాపులోకి వెళ్లాం. ఏం పుస్తకాలు తీసుకోవాలా అని నేను పరికిస్తున్నాను. ఇంతలోనే నిఖిల్ షాపు యజమానికి నాలుగైదు చక్కటి పుస్తకాల పేర్లు చెప్పాడు – అవి కావాలని. నిఖిల్ ఫటాఫట్ పుస్తకాలు ఏరుతున్నాడు. ఇప్పుడు వాడికి ఇదివరకటిలాగ భూత, ప్రేత, పిశాచ కథలూ, రాజా–రాణీ కథలూ అక్కరలేదు. వాటిని ముట్టనయినా ముట్టలేదు. రెండు మూడు వైజ్ఞానిక కథలుండే పుస్తకాలు తీసి పక్కన పెట్టాడు. అవి రాసింది వాడి అభిమాన రచయిత అట!ఆ తరువాత వాడు మహిళల కోసం రాసిన పుస్తకాలున్న ర్యాక్ దగ్గరికి వెళ్లాడు. నేను వాణ్ని పరీక్షగా చూస్తూ వెంబడించాను. ఎన్నో పుస్తకాలు వెతికి, చివరికి ఒక పుస్తకం తీశాడు. అది తీసి నా చేతిలో వుంచి,‘‘అమ్మా! ఇది నీకోసం నా కానుక’’ అన్నాడు.నేను పుస్తకం పేరు చదివి, పేజీలు తిరగేశాను. నలభై సంవత్సరాలు దాటిన మహిళల మానసిక సమస్యలూ – వాటి సమాధానాలూ శాస్త్రీయ దృక్పథంతో సులభశైలిలో సామాన్య స్త్రీలకోసం రాసిన పుస్తకం అట. నేను ప్రశంసాపూర్వకంగా ఆ పుస్తకం రెండు చేతుల్తోటీ తీసుకొని గుండెలకి హత్తుకున్నాను. ఇంతలో వాడు మరో పుస్తకం తీసి నా చేతుల్లో వుంచి ‘‘ఇది నాన్నగారికోసం’’ అన్నాడు. తీసిన పుస్తకాల ధరలు వాడు పరీక్షగా చూస్తున్నాడు. ఆ తరువాత పుస్తకాలన్నీ కౌంటర్దగ్గర దొంతరగా పెట్టాడు. షాపువాడు బిల్లు తయారుచేయసాగాడు. బిల్లు డబ్బులు నిఖిలే ఇచ్చాడు. నేను వూరికే నిల్చున్నాను. మేమిద్దరం దుకాణం నుంచి బయటకొచ్చాం. ఎప్పుడూ వెళ్లే హోటల్కి వెళ్లాం. వాడికిష్టమైన ఐస్క్రీమ్ అడగాలని నేను అనుకున్నాను. నేను నోరు విప్పేలోగానే, నిఖిల్ ఆర్డర్ ఇచ్చాడు. ‘‘అమ్మా! నిన్ననే మిగిలిన స్కాలర్షిప్ డబ్బులు వచ్చాయి. అందుకనే ఈసారి పుస్తకాల డబ్బు నేనే ఇచ్చాను.’’ నాకు కళ్లనీళ్లు ఉప్పెనలా వచ్చాయి. చెప్పలేనంత ఆశ్చర్యంతో నిఖిల్కేసి చూశాను – ‘‘ఎంత త్వరగా ఎంత పెద్దవాడయ్యాడూ!?’’ అని.‘‘అరే! ఎంత పెద్దవాడవయ్యావురా నువ్వు. ఇన్ని రోజులూ నేను గమనించలేదెందుకనీ?’’ ఎందుకో ఈ మాటలు మనస్సులోనే వుండిపోయాయి. బయటపడలేదు. నేను తాపీగా బటాటా వడ తింటూ కూర్చున్నాను.బస్టాప్కు వచ్చాం. అక్కడ చాలా రద్దీగా వుంది. జనంతో కిటకిటలాడుతూన్న బస్సు వచ్చింది. నిఖిల్ నన్ను ముందు ఎక్కించాడు. తరువాత తనూ ఎక్కాడు. నా చుట్టూ చేతుల్తో కోటకట్టినట్లు నిలబడ్డాడు. నాకు ఏ విధంగానూ ఇబ్బంది కలక్కుండా వుండేలా జాగ్రత్తపడ్డాడు.అకస్మాత్తుగా నా మనస్సులో బరువు తగ్గినట్లనిపించింది. మా స్టాపు రాగానే దిగాము. నడుస్తూ, నడుస్తూ నిఖిల్ అడిగాడు –‘‘అమ్మా! నాన్న ఎప్పుడు తిరిగివస్తాడూ?’’‘‘ఆయన అమెరికాలో వుండవలసిన కాలం మరో నాలుగు నెలలు పెంచారట.’’‘‘ఐతే అమ్మా.. ఇలా చేద్దాం.. మనమే నాయనమ్మను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దాం. నాన్న వచ్చేవరకూ ఆగవద్దు. ఇవ్వాళే డాక్టరుగారి అపాయింట్మెంట్ తీసుకుంటాను. నేనే నాయనమ్మని డాక్టరు దగ్గరకు తీసుకెళ్తాను. నాన్నగారి స్కూటర్ సరిగ్గా స్టార్ట్ అవడం లేదు. నిన్ననే చూశా. దాన్ని గ్యారేజ్కి ఇస్తాను – బాగుచేయడానికి’’‘‘అరే, నీకు స్కూటర్ నడపటం రాదు కదరా?’’ నేను చటుక్కున అడిగాను.‘‘ఏంటమ్మా అలా అంటావు? నేనే నడిపి మెకానిక్ దగ్గరకు వెళ్లాలా? వాడికి చెప్పి ఇంటికి పిలవ్వొచ్చుకదా!? అలాగే ఇంటికి రంగు వేయడం విషయం చూద్దాం. నాన్న వచ్చే సరికి అంతా కొత్తగా, ఎంచక్కా కనిపించాలి.’’ నిఖిల్ నాలాగా నాన్చకుండా, తండ్రిలాగే త్వరత్వరగా నిర్ణయాలు తీసుకొంటున్నాడు. నా మనస్సు బెంగలన్నీ మాయమయి శాంతించింది. హమ్మయ్య! వీడు ఎదిగొచ్చాడు!రాత్రి నిర్మల హృదయంతో సుధీర్కి నీలం రంగు ఉత్తరం రాశా.‘‘సుధీర్! సావకాశంగా నీ థీసిస్ పూర్తి చేసి సంపూర్ణ యశస్సుతో స్వదేశానికి లాభంగా తిరిగిరా. నాలుగు నెలలేం పెద్ద సమస్యకాదు. కాలం ఇట్టే గడిచిపోతుంది..’’ -
వైఎస్ జగన్ హామీలతో ప్రభుత్వంలో కదలిక
-
ఉత్తరకొరియాకు షాక్ ఇచ్చిన చైనా
-
నచ్చినోడు కంట పడలేదు!
తమిళసినిమా: నచ్చినోడు నాకు ఇంకా కంటపడలేదు అంటూ నటి అంజలి షాక్ ఇచ్చింది. ఇది ఎవరికి షాక్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు చాలా మందికి తెలుసు. అంజలి నట కెరీర్ను ప్రారంభించి చాలా ఏళ్లే అయ్యింది. అదే విధంగా చాలా చిత్రాలు చేసింది. మంచి పేరును సంపాదించుకుంది. అయితే తెలుగులో వెంకటేశ్, బాలకృష్ణలాంటి ప్రముఖ హీరోలతో జత కట్టినా అక్కడ స్టార్ హీరోయిన్ ఇమేజ్ను తెచ్చుకోలేదు. ఇక కోలీవుడ్లో అది కూడా లేదు. ఇప్పటికీ స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని పొందలేక పోయింది. అయితే అవకాశాలను మాత్రం ఈ రెండు భాషల్లోనూ వరుసగా అందుకుంటూనే ఉంది. ఇప్పుడు అదనంగా మలయాళంలోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకునే ప్రయత్నంలో ఉంది. నటిగా ఇలా ఉంటే అంజిలి చాలాసార్లు వదంతుల్లో చిక్కుకుంది. ముఖ్యంగా నటుడు జైతో ప్రేమ, షికార్లు అంటూ ప్రచారం జోరుగానే జరుగుతోంది. ఆ మధ్య జై తన స్వహస్తాలతో దోసెలు వేసిపెడితే లొట్టలేసుకుని తిని ఆయనలో మంచి నలభీముడున్నాడంటూ కితాబిచ్చేసింది కూడా. అంతే కాదు జై పుట్టిన వేడుకల్లో ప్రత్యేకంగా పాల్గొని సందడి చేసింది. దీంతో ఈ జంట గురించి చాలా గాసిప్స్ హల్చల్ చేశాయి. ఇక నటుడు జై కూడా తాను నటి అంజలిని పెళ్లి చేసుకోవచ్చునని అన్నట్లు ప్రచారం జరిగింది. ఇంత జరుగుతున్నా తాజాగా నటి అంజలి తనకు నచ్చినోడు ఇంకా తారసపడలేదని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ఒక భేటీలో నటి అంజలి మాట్లాడూతూ తన సినీపయనం హ్యాపీగా సాగుతోందని పేర్కొంది. కాబట్టి ప్రేమ,పెళ్లి వంటి అంశాల గురించి ఆలోచించే తీరిక తనకు లేదని అంది. అయినా తన మనసుకు నచ్చినోడు ఇంకా తారస పడలేదని అంది. పోతే తనను పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నట్లు జై అన్నట్లు తనకు తెలియదని చెప్పింది.ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలానే జరుగుతుందనే వేదాంతాన్ని వల్లించింది. కాగా తాను రాజకీయరంగప్రవేశం చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. తాను ఢిల్లీలో పార్లమెంట్ను తిలకించిన విషయం నిజమేనని, దీంతో రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రచారం చేసేశారని, నిజానికి అలాంటి ఆలోచన లేదని అంజలి పేర్కొంది. అంజలికి, నటుడు జై కీ మధ్య ఏమైనా మనస్పర్థలు వచ్చాయా? అందుకర్థాయనకి షాక్ ఇవ్వడానికి తనకు నచ్చినోడు తారస పడలేదని పేర్కొందా? అన్న విషయాలు నటుడు జై నోరు విప్పితే గానీ తెలియదు. అంజలి, జై కలిసి నటించిన బెలూన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. -
పెట్రో షాక్లతో విలవిల...
న్యూఢిల్లీః పెట్రోల్ ధరలను రోజువారీ సవరణ పేరుతో కొద్దికొద్దిగా పెంచుతున్న చమురు సంస్థలు జులై నుంచి ఇప్పటివరకూ పెంచిన మొత్తం చూస్తే షాక్ తినాల్సిందే. జులై నుంచి పెట్రోల్ ధరలు లీటర్కు రూ 6 పెరగ్గా, డీజిల్ ధరలు లీటర్కు రూ 3.67 పైసల మేర భారమయ్యాయి. పెట్రోల్ ధరలు మూడేళ్ల గరిష్టస్థాయిలో పెరగ్గా, డీజిల్ ధరలు నాలుగు నెలల గరిష్టస్ధాయిలో పెరిగాయి. ప్రతినెలా 1, 16 తేదీల్లో ధరలను సవరిస్తున్న విధానానికి స్వస్తి పలికిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు జూన్ నుంచి రోజూ ధరలను మార్చే విధానాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పద్ధతిని అనుసరించడం ప్రారంభమైన తొలి పక్షం రోజుల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు ఇక అప్పటినుంచి పెరుగుతూనే ఉన్నాయి.గతంలో పెట్రో ధరలు ఒకేసారిగా పెంచడంతో కస్టమర్లకు దీనిపై అవగాహన ఉండేదని, ఇప్పుడు రోజుకు పైసా, పదిహేను పైసల చొప్పున పెంచుతుంటే పెద్దగా గుర్తించడం లేదని ఓ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. -
టీడీపీకి కమ్మ సామాజిక వర్గం షాక్
– కార్పొరేషన్ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయించకపోవడంపై అగ్రహం – ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆవేదన – మాజీ ఎమ్మెల్సీ భాస్కర రామారావు ఆధ్వర్యంలో సమావేశం – పెద్దపీట వేసిన వైఎస్సార్ సీపీకి ఓటేద్దామని నిర్ణయం సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీకి కమ్మ సామాజిక వర్గం షాకిచ్చింది. 10వేలకు పైగా ఓటర్లున్న తమ సామాజిక వర్గానికి టీడీపీ, బీజేపీ మొండిచేయి చూపాయని కమ్మ సామాజిక వర్గ నేతలు మండిపడుతున్నారు. ఒక్క డివిజన్ కూడా కేటాయించకుండా తమను పూర్తిగా విస్మరించారని కమ్మ సామాజిక వర్గమంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. వైఎస్సార్ సీపీ తమ సామాజిక వర్గానికి పెద్దపీట వేసిందని, ఆ పార్టీకే మద్దతు తెలపాలని దాదాపు నిర్ణయించుకున్నారు. కమ్మ సామాజికి వర్గానికి పోటీ చేసే అవకాశాన్ని టీడీపీ ఇవ్వలేదు. వారికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. వేలాది ఓట్లు ఉన్న తమపై ఎందుకంత చిన్న చూపని ఆ సామాజిక వర్గ నేతలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం కాకినాడలోని ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులోని ఈటూ రెస్టారెంట్లో కమ్మ సామాజిక వర్గ నాయకులంతా సమావేశమయ్యారు. తమకు టిక్కెట్ ఇవ్వకపోగా ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి ప్రవర్తన సరిగా లేదని, తమపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని సమావేశంలో ప్రస్తావించారు. ఎన్నికల్లో ప్రభావం చూపే ఓట్లు ఉన్న తమను చిన్న చూపు చూడటం సరికాదని, ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి తగ్గిన బుద్ధి చెప్పాలని సమావేశంలో నిర్ణయించారు. టీడీపీ, బీజేపీ అనుసరించిన తీరుకు నిరసనగా ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించారు. దీనిపై సమగ్రంగా చర్చించేందుకు బుధవారం మరోసారి నాగమల్లి తోట జంక్షన్ వద్ద సమావేశమవ్వాలని నిర్ణయించారు. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గుణ్ణం చంద్రమౌళి, బోళ కృష్ణమోహన్, గోళ్లమూడి అజయ్కుమార్, రావిపాటి రామరాయచౌదరి, గారపాటి రాయుడు పాల్గొన్నారు. -
విద్యార్థిని కబళించిన విద్యుత్
కనగానపల్లి: విద్యుత్ మోటర్ తీగ ఓ బాలుడి ప్రాణాన్ని బలితీసుకుంది. కొళాయి నీటిని మోటార్ ద్వారా పట్టే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తూంచర్లకు చెందిన బిల్లే పెద్దన్న, నారమ్మ దంపతుల రెండో కుమారుడు బిల్లే సంతోష్ (12) ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం పశువులపాక వద్ద తొట్టెకు నీరు పెట్టడానికి వెళ్లాడు. ఆ సమయంలో పంచాయతీ కొళాయి నుంచి నీరు తక్కువగా వస్తుండటంతో అక్కడే ఉన్న విద్యుత్ మోటర్ (జెట్ మోటర్) వేశాడు. మోటర్ ఆన్ చేయగానే పైపు ఊడిపోయింది. దానిని తిరిగి అమర్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మోటార్ విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురయ్యాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో విద్యుదాఘాతంతో విలవిలలాడి అక్కడే మృతి చెందాడు. కొద్దిసేపటి తర్వాత అటువైపు వచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. -
భుమాకు షాక్: వైఎస్ఆర్సీపీలోకి చాబోలు గ్రామస్థులు
-
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఝలక్
-
పాక్కు షాకిచ్చిన ట్రంప్
-
హైఓల్టేజీతో ఇళ్లకు షాక్
శింగనమల: నాగులగుడ్డం తండాలోని పలు ఇళ్లకు బుధవారం సాయంత్రం విద్యుత్ సరఫరా అయింది. హైఓల్టేజీ కారణంగా ఇళ్ల గోడలకు విద్యుత్ సరఫరా కావడంతో ఐదుగురు గాయపడ్డారు. వారిలో వెంకటేసు నాయక్, దేవమ్మ, అనిత, నీలాబాయి, సాలమ్మ బాయి ఉన్నారు. వెంటనే వారిని 108లో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. -
మంత్రి సుజయ కృష్ణకు షాక్
-
షాక్ అయ్యా..అవసరమైతే అవయవదానం చేస్తా..
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఖన్నా ఆరోగ్య పరిస్థితులపై మరో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ స్పందించారు. సామాజిక మీడియాలో వినోద్ ఖన్నాకు తీవ్ర అనారోగ్యంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వినోద్ ఖన్నాఆరోగ్యానికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోపై ఆయన ఆశ్యర్యాన్ని వ్యక్తం చేశారు. తన రాబోయే చిత్రం 'హిందీ మీడియం', ట్రైలర్ విడుదల సందర్భంగా గురువారం ఇర్ఫాన్ మీడియాతో మాట్లాడారు. హిందీ చిత్ర పరిశ్రమలో ధర్మేంద్ర , వినోద్ అత్యంత అందమైన నటులని, అలాంటిది వినోద్ సాబ్ ఫోటో చూసినపుడు చాలా షాక్గు గురయ్యానంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కావాలంటే ఆయనకోసం అవయవ దానం చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వినోద్ ఖన్నాజీ అనారోగ్యం పట్ల తాను బాగా కలత చెందానన్నారు. ఆయన తర్వగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాన్నారు. అటు త్వరగా కోలుకోవాలంటూ విషెస్ చెప్పిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపిన ఖన్నా కుటుంబం తమ ప్రైవసీని గౌరవించాలని వేడుకున్నారు. కాగా వినోద్ ఖన్నా అనారోగ్యంపై సోషల్ మీడియాలో పలు పుకార్లు చెలరేగాయి. అయితే తీవ్రమైన డీహైడ్రేషన్తో ఆసుపత్రిలో చేరారని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రి వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. చికిత్స కు వినోద్ ఖన్నా సానుకూలంగా స్పందిస్తున్నారని ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. -
అమెరికన్ సిటిజన్కు టాస్క్ఫోర్స్ షాక్
-
చంద్రబాబుకు షాక్ ఇస్తున్న మంత్రులు
-
శివ శివా ఏమిటీ ఘోరం
విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ ఆందోళన మహా శివరాత్రి ... ఆ కుటుంబానికి మహా శోకం మిగిల్చిందిఏ కష్టమూ రాకూడదంటూ ప్రార్థించిన ఆ ఇల్లాలి మదిలో మహా కల్లోలమే రేపింది వేకువ జామునే లేచి... నిష్టతో పుష్కర ఘాట్కు చేరుకొని గోదారమ్మలో స్నానం చేసిముక్కంటిని మనసారా దర్శనం చేసుకొని తృప్తిగా బయటకు వస్తున్న వారిపై కరెంటు రూపంలో మృత్యువు కాటేసింది... ఇంటి యజమానినే బలి తీసుకుంది... తీరని విషాదం నింపింది... రాజమహేంద్రవరం క్రైం : శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకొంది. రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కోరుకొండ మండలం శ్రీ రంగపట్నానికి చెందిన గొల్లకోటి రాంబాబు(32) మహాశివరాత్రి సందర్భంగా పుణ్య స్నానం ఆచరించేందుకు శుక్రవారం తెల్లవారు జామున భార్య వరలక్ష్మి, కుమారులు ధర్మ శివ, ఆది ఈశ్వర్, చిన్నాన్నలు గొల్లకోటి నరసింహ మూర్తి, చిన్నాన్న కుమార్తె బాపనమ్మ, పదిమంది కుటుంబ సభ్యులతో రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్కు వచ్చారు. ఘాట్లో ఉన్న వీరభద్ర స్వామి గుడిలో పూజలు చేసి తిరిగి వస్తున్నారు. కుమారుడిని ఎత్తుకుని వస్తున్న రాంబాబు ఘాట్లో ఒక విద్యుత్ పోల్ను ముట్టుకోవడంతో కుమారుడు సహా షాక్కు గురయ్యారు. గమనించిన అతడి చిన్నాన్న నరసింహమూర్తి అతడి కుమార్తె బాపనమ్మలు రక్షించేందుకు ప్రయత్నించారు. ప్లాస్టిక్ కుర్చీతో రాంబాబును తోసివేయడంతో ఒక్కసారిగా అందరూ కిందపడి పోయారు. ఈ సంఘటనలో షాక్కు గురై కొన ఊపిరితో ఉన్న రాంబాబును హాస్పటల్కు తరలించాలని భార్య వేడుకున్నా పుష్కర ఘాట్లో అంబులెన్స్ సకాలంలో లేకపోవడంతో బాధితుడిని తరలించడంలో జాప్యం జరిగింది. సకాలంలో వైద్యం అందక రాంబాబు మృతి చెందాడు. బాధితులకు న్యాయం చేయాలి అధికారుల నిర్లక్ష్యం వల్ల మృత్యువాతపడిన రాంబాబు కుటుంబానికి న్యాయం చెయ్యాలని కోరుతూ వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర యువత విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు గుత్తుల మురళీధర్, పిల్లి నిర్మల, మాసా రామ్ జోగ్, తదితరులు రాజమహేంద్రవరం అర్బన్ తహసీల్దార్ పోసయ్యతో చర్చలు జరిపారు. ఆపద్బంధు పథకం ద్వారా రూ.50 వేలు మంజూరు చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. బాధితులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలదని, రెండు ఎకరాల భూమి, రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు నష్టపరిహారం ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో వైఎస్సార్ సీపీ నాయకులు లాలా చెరువులోని జాతీయ రహదారిని దిగ్బంధించి సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. పోలీస్ స్టేషన్కు తరలింపు జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేసి బొమ్మూరు పోలీస్ స్టేష¯ŒSకు తరలించారు. 19 మందిపై కేసులు నమోదు చేసి సాయంత్రం పూచీకత్తు పై విడుదల చేశారు. మృతుడి భార్యనూ వదలలేదు... తన కళ్లముందే భర్త మృతి చెంది దుఃఖంలో ఉన్న మృతుడి భార్య గొల్లకోటి వరలక్షి్మని, ఆమె కుమారులను, పోలీసులు బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి బొమ్మూరు పోలీస్ స్టేషన్కు తరలించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఆందోళనలో కార్పొరేటర్లు గుత్తుల మురళీధర్, బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, నరవ గోపాల కృష్ణ, గుర్రం గౌతం, ఆరీఫ్, మార్తి లక్ష్మి, పోలు విజయలక్ష్మి, పోలు కిరణ్ మోహన్, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, వాకచర్ల కృష్ణ, మాసా రామజోగ్, చిక్కాల బాబులు, తగరపు సోము, వి.సత్య తదితరులు పాల్గొన్నారు. శ్రీరంగపట్నంలో విషాదఛాయలు కోరుకొండ (రాజానగరం) : శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన గొల్లకోటి రాంబాబు (31) రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెందడంతో తండ్రితో పాటు, మృతుడి భార్య, పిల్లలు, బంధువులు బోరున విలపించారు. మృతుడికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి ఉన్నారు. శ్రీరంగపట్నానికి చెందిన గొల్లకోటి అప్పారావు ఏకైక కుమారుడు రాంబాబు. ఇటీవల అతడి తల్లి ఆదిలక్ష్మి మృతి చెందింది. పెద్దలు సూచించిన ప్రకారం రాంబాబు తన తల్లికి శివరాత్రి రోజున గోదావరిలో స్నానం చేసి పిండ ప్రదానం చేయడానికి వెళ్లాడు. గోదావరి వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. తండ్రి, భార్య, పిల్లలు, బంధువులు బోరున విలపించారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, గ్రామపెద్దలు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. -
అదే నిర్లక్ష్యం
పాఠం నేర్వని యంత్రాంగం శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లలో అలసత్వం బలైన నిండు ప్రాణం మానవ తప్పిదాల వల్లే ఇలాంటి ఘటనలు సాక్షి, రాజమహేంద్రవరం ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా భక్తుల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మానవ తప్పిదాల వల్ల కలిగే ప్రాణనష్టం క్షమించరానిది. 2015 గోదావరి పుష్కరాలి తొలిరోజున రాజమహేంద్రవరం పుష్కరఘాట్లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతి చెందగా, 54 మంది గాయపడ్డారు. సంఘటన స్థలంలో సరైన ఏర్పాట్లు లేకే ప్రాణనష్టం పెరిగిందని అధికారులు నివేదిక ఇవ్వడం గమనార్హం. ఈ ఘటన నుంచి గుణపాఠాలు నేర్వని యంత్రాంగం శుక్రవారం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. శివరాత్రి సందర్భంగా శుక్రవారం అదే ఘాట్లో ఓ భక్తుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన ఈ రెండూ మానవ తప్పిదాల వల్లే సంభవించాయి. క్షుణ్ణంగా పరిశీలించరా? లక్షలాది మంది భక్తులు వచ్చే కార్యక్రమాలకు ఉన్నతాధికారులు వారం పదిరోజుల ముందే ఏర్పాట్లపై సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తారు. చివరి రోజు ఘాట్లను పరిశీలించిన ఉన్నతాధికారుల బృందం ఏఏ లోపాలను గమనించిందో చెప్పలేని పరిస్థితి. పైకి కనిపించే దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్లు బాగున్నాయంటే అంతా బాగున్నట్టు కాదు. ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉన్న ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. ఈ పని ఆయా శాఖల ఉన్నతాధికారులు చేస్తున్నారా? అంటే భుజాలు తడుముకునే పరిస్థితి. అంబులెన్స్ ఏదీ? వారం రోజుల ముందే నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ వి.విజయరామరాజు అధ్యక్షతన వైద్య ఆరోగ్యశాఖ, ఆర్టీసీ, విద్యుత్, రోడ్లు, భవనాల శాఖ తదితర శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఘాట్లలో ఆయా శాఖలు ఎలాంటి ఏర్పాట్లు చేయాలో దిశానిరే్ధశం చేశారు. అయినా పుష్కరఘాట్లో అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడం యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనం. కనీసం డాక్టర్ కూడా అందుబాటులో లేరంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదం జరిగిన గంట తర్వాత అంబులెన్స్ వచ్చింది.. తిరిగి వేగంగా వెళ్లడానికి సరైన మార్గం లేదు. మార్కండేయస్వామి దేవాలయం మీదుగా తీసుకు వెళితే అక్కడ రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. తిరిగి పుష్కరఘాట్ నుంచి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ మీదుగా ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళుతుండగా కంబాలచెరువు వద్ద రాంబాబు శ్వాస ఆగిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత గంటకు అంబులెన్స్ వచ్చింది. అదే అంబులెన్స్ తిరిగి వెళ్లడానికి దాదాపు 45 నిమిషాల సమయం పట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు రెండు గంటల సేపు రాంబాబు ప్రాణాలతో ఉన్నాడు. సకాలంలో వైద్యం అందక మృతి చెందాడు. అత్యవసర పరిస్థితుల్లో వాహనం వెళ్లడానికి సరైన ఏర్పాట్లు లేకుండా రోడ్లు భవనాల శాఖ పక్కా ప్రణాళిక లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడం గమనార్హం. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? శివరాత్రి సందర్భంగా పుష్కరఘాట్లో ఉన్న ఆలయాలను విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించారు. వేలాది మంది భక్తులు వచ్చే పుష్కర ఘాట్లో చేసిన ఏర్పాట్లలో చిన్న తప్పిదం ఉన్నా నష్టం భారీగా ఉంటుంది. అదే శివరాత్రి పర్వదినాన జరిగింది. కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గోలకోట రాంబాబు (30) విద్యుత్ షాక్తో మృతి చెందారు. భార్య పిల్లలు, కుటుంబసభ్యులతో రాంబాబు పుష్కరఘాట్లో స్నానం చేసి పక్కనే ఉన్న ఆలయంలో దేవుడిని దర్శించుకున్నారు. అక్కడ ట్యూబ్లైట్ కోసం ఏర్పాటు చేసిన ఇనుప స్తంభం పట్టుకోవడంతో రాంబాబు షాక్ కు గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోప్రాణాలు విడిచాడు. అంబులెన్స్, డాక్టర్ ఉన్నారు నాలుగు చోట్ల అంబులెన్స్ ఉంచాలని నిర్ణయించాం. పుష్కర ఘాట్లో వైద్య ఆరోగ్యశాఖ అంబులె¯న్స్ పెట్టాం. కోటిలింగాల ఘాట్లో సాయి ఆస్పత్రి, సరస్వతి ఘాట్ వద్ద జీఎస్ఎల్ ఆస్పత్రి, గౌతమి ఘాట్లో బొల్లినేని ఆస్ప త్రి అంబులెన్స్లు పెట్టాలని సూచించాం. రాత్రి 9 గంటల సమయంలో కమిషనర్ నిర్ధారిస్తూ ఫొటోలు కూడా తీశారు. పుష్కరఘాట్లో డాక్టర్ కూడా ఉన్నారు. ప్రమా దం జరిగిందని మాకు తెలిసిన తర్వాత 20 నిమిషాల్లో ఆస్పత్రికి తీసుకొచ్చాం. ఘాట్లో డాక్టర్ నారాయణ ప్రాథమిక చికిత్స చేశారు. ఘాట్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో కొంత ఆలస్యమైందని చెబుతున్నారు. – డాక్టర్ రమేష్ కిషోర్, సూపరింటెండెంట్, రాజమహేంద్రవరం జిల్లా ఆస్పత్రి -
విజయనగరంలో అధికార టీడీపీలి షాక్
-
రైలు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
-
రైలు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
హైదరాబాద్ : విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు వైఎస్ జగన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. Shocked at the tragic Hirakhand Express derailing. Heartfelt condolences to the bereaved families. Praying for speedy recovery of injured. — YS Jagan Mohan Reddy (@ysjagan) 22 January 2017 -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
సింగవరం (దెందులూరు) : విద్యుదాఘాతానికి గురైన ఓ పాల ట్యాంకర్ డ్రైవర్ శుక్రవారం మృతి చెందాడు. దెందులూరు ఏఎస్సై పి.కుమారస్వామి కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన పి.శంకరరావు (58) గతనెల నుంచి దెందులూరు మండలం సింగవరం తిరుమల డెయిరీలో పాలట్యాంకర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 5న ఫ్యాక్టరీ గేటు వద్ద పాలు దిగుమతి చేస్తుండగా.. ట్యాంకర్ పైకి ఎక్కేందుకు శంకరరావు యత్నించాడు. కాలు జారి కిందపడిపోతుండగా పట్టుకోసం ఎడమ చేతిని పైకెత్తాడు. పైనున్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే అతడిని ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం శంకరరావు మరణించాడు. -
కళా వెంకట్రావుకు షాక్ ఇచ్చిన మహిళలు
-
చంద్రబాబుకు షాక్ ఇచ్చిన సొంత సర్వే
-
అనంతలో టీడీపీకి షాక్
-
అమ్మకు అశ్రునివాళి
► అమ్మ మరణంతో మూగబోయిన పల్లెలు ► శోక సముద్రంలో ప్రజలు ► వెల్ల్లివిరిసిన అభిమానం ► షాపులను స్వచ్ఛందంగా మూసివేసి వ్యాపారుల నివాళి గుమ్మిడిపూండి: రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణవార్త విని అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. 75 రోజులుగా అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత త్వరగా కోలుకుని పాలనా పగ్గాలు చేపట్టాలని వివిధ మతాల వారు ప్రత్యేక పూ జలు, ప్రార్థనలు చేశారు. అరుుతే జయలలిత ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం రాత్రి కన్నుమూశారు. దీంతో రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా దిగ్భాంతికి గురయ్యారు. ఈ వార్తను టీవీలో చూసి అనేక మంది అమ్మ అభిమానులు గుండెపోటుతో మృతిచెందారు. సోమవారం సాయంత్రం నుంచే బస్సులు, వ్యాపారసంస్థలు, ఆటోలు, పెట్రోల్ బంకులు మూసివేయడంతో జనం ఇబ్బందులు పడ్డారు. అమ్మ మరణ వార్త తెలిసిన వెంటనే గుమ్మిడిపూండి, ఆరంబాక్కం, మాదరపాక్కం, పాదిరివేడు, కవరపేట, ఆరణి గ్రామాల్లో అమ్మ మృతికి సంతాపంగా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి అమ్మపై ప్రేమను చాటుకున్నారు. అన్ని షాపులు, హోటల్స్, బస్సులు నిలిపివేయడంతో రోడ్లన్నీ బోసిపొయారుు, జనం అమ్మ గురించి ప్రసారమవుతున్న వార్తలను చూస్త్తూ ఇళ్లకే పరిమితమయ్యారు. గుమ్మిడిపూండి జైహింద్ నగర్లోని డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో అమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. యూనియన్ కార్యదర్శి మణిబాలన్ అమ్మ ఫొటోకు మాలవేశారు. అలాగే స్థానిక నెహ్రూనగర్లోని తెలుగువారు జయలలిత ఫొటోకు నివాళులర్పించి ఆమె అత్మకు శాంతి కలగాలని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలుగువారి కోసం అమ్మ చేపట్టిన సంక్షేమ పథకాలు గుర్తుచేసుకున్నారు. అలాగే 38 వార్డు మాజీ కౌన్సిలర్ ఎస్.సంతానం బజారువీధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరం వద్ద అమ్మ ఫొటోకు మాలవేసి దీపాలు వెలిగించారు. నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థారుుగా నిలిచారని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ఎక్క డ చూసినాఅమ్మకు నివాళులర్పించి ఆమె ఆ త్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. ఆంధ్ర సరిహద్దు గ్రామం తడ వద్ద ప్రత్యేక పోలీసు బలగాలు తమిళనాడులోకి వచ్చే వాహనాలను విసృ్తతంగా తనిఖీ చేసి పంపుతున్నారు. కాగా అమ్మ మరణవార్తతో ప్రజలు విషాదంలో మునిగిపోయారు. -
జనచైతన్య యాత్రలో బుక్కైన చినబాబు
-
మహిళకు షాక్ ఇచ్చిన బ్యాంక్ సిబ్బంది
-
విశాల్కు నిర్మాతల మండలి షాక్ !
నటుడు విశాల్ తమిళ నిర్మాతల మండలి పెద్ద షాక్ ఇచ్చింది. నిర్మాతల మండలిలో ఆయన సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశాల్ నటుడిగా, నిర్మాతగా, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా కేరీర్ను విజయవంతంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈయన గత ఆగస్ట్ 17వ తేదీన ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ నిర్మాతల మండలి కార్యవర్గ చర్యలపై ఆరోపణలు చేసినట్లు కథనాలు వెలువడి పెద్ద చర్చకే దారి తీశారుు. అంతే కాదు తమిళ నిర్మాత మండలి కార్యవర్గంలోనూ కలవరాన్ని రేకెత్తించారుు. విశాల్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన నిర్మాతల మండలి ఆయనపై చర్యలకు సిద్ధమైంది. కాగా ఈ నెల 12వ తేదీన నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో విశాల్ చేసిన ఆరోపణలపై చర్చించిన నిర్మాతల మండలి ఆయనపై చర్యలు తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం నిర్మాతల మండలి ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో.. విశాల్ ఆరోపణలు సంఘం నియమ నిబంధనలను, సంఘటితను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని, ఈ ఆరోపణలపై వివరణ కోరుతూ విశాల్కు సెప్టెంబర్ 2న లేఖ పంపినట్టు తెలిపారు. అందుకు ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తినివ్వకపోవడంతో విశాల్ను మండలి సభ్యుత్వం నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు వెల్లడించారు. ఇది చిత్ర పరిశ్రమలో పెద్ద కలకలానికే దారి తీస్తోందన్నది గమనార్హం. కాగా నడిగర్ సంఘం కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహిస్తున్న విశాల్ త్వరలో జరగనున్న తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ కార్యదర్శి పదవికి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఇప్పటికే ప్రచారం హోరెత్తుతున్న నేపథ్యంలో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయడం చర్చనీయాంశంగా మారింది. -
బీజేపీకి షాకిచ్చిన శివసేన
-
పవన్కళ్యాణ్కు టీడీపీ ఝలక్ !
-
మృత్యుపాశం
విద్యుదాఘాతంతో తల్లి, కొడుకు మృతి మాచవరంలో విషాద సంఘటన మాచవరం (రాయవరం) : బుడి బుడి అడుగులతో ఇల్లంతా కలియ తిరుగుతూ... సందడి చేసే ఆ చిన్నారి ఇకలేడు. నాన్నా ఈ బువ్వతిను.. అంటూ చిన్నారి వెనుకతిరిగే తల్లీ లేదు. దసరా సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉన్న చిన్నారి... అమ్మ దుస్తులు ఉతుకుతుంటే తాను ఉడత సాయం చేస్తున్నాడు. ఈలోగా విద్యుత్ తీగ వారి ప్రాణాలు బలిగొంది. రాయవరం మండలం మాచవరంలో బుధవారం ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాచవరం గ్రామానికి చెందిన చింతా శ్రీహరిరెడ్డి, మహాలక్ష్మి(25)ల కుమారుడు హర్షమణికంఠభామిరెడ్డి(4) స్కూల్కు సెలవు కావడంతో ఇంటి వద్దే ఉన్నాడు. భర్త శ్రీహరిరెడ్డి పనిమీద బిక్కవోలు మండలం బలభద్రపురం వెళ్లగా, భార్య మహాలక్ష్మి ఇంటి వద్ద బట్టలు ఉతుకుతుంది. మోటార్ వేసి బట్టలు ఉతుకుతున్న సమయంలో విద్యుత్ ప్రవహించి తల్లి మహాలక్ష్మి, కుమారుడు భామిరెడ్డి అక్కడే మృతి చెందారు. వీరిద్దరు చనిపోయిన సమయంలో మోటార్ తిరుగుతూనే ఉంది. దీంతో ట్యాంక్ నిండి నీరు బయటకు పొతోంది. దీన్ని ఇంటి ఎదురుగా ఉన్న వారు గమనించారు. గేటు వద్దకు వెళ్లగా భామిరెడ్డి నిర్జీవంగా పడి ఉండడంతో స్థానికులను అప్రమత్తంచేశారు. ఆ సమయంలో ఇరుగుపొరుగు వారు వచ్చి గోడ ఎక్కి చూడగా విద్యుత్షాక్కు గురై ఇరువురు మరణించినట్లుగా భావించారు. వెంటనే గొలుగూరి సుబ్బారెడ్డి రాయవరం సబ్స్టేçÙన్కు ఫోన్ చేసి విద్యుత్ సరఫరా నిలుపుదల చేయించారు. ప్రమాదం ఎలా జరిగిందంటే.. విద్యుత్ పోల్ నుంచి ఇంటికి వచ్చే విద్యుత్ వైరుకు మధ్యలో సపోర్టు కోసం ఇనుప స్తంభం ఏర్పాటు చేశారు. బట్టలు వేసుకునేందుకు ఈ స్తంభం నుంచి జీఐ వైరు కట్టారు. ఆ వైరుకు విద్యుత్ ప్రవహించి ప్రమాదం జరిగి ఉంటుందని తొలుత భావించారు. విద్యు™Œ lశాఖ ఏడీఈ రాజబాబు ఆధ్వర్యంలో బిక్కవోలు, అనపర్తి ఏఈలు జి.శ్రీనివాసరావు, జి.అన్నవరం వచ్చి ప్రమాదంపై విచారణ చేశారు. మోటార్కు ప్రవహించే విద్యుత్ వైరు మధ్యలో తెగి ఉండడం.. బట్టలు ఉతుకుతున్న సమయంలో మోటార్ తిరగడం.. నీళ్లతో ఆ ప్రాంతమంతా తడిగా ఉండడంతో విద్యుత్ ప్రవహించి ప్రమాదం జరిగిందని నిర్దారణకు వచ్చారు. షాక్ కొట్టిన సమయంలో సపోర్టు కోసం మహాలక్ష్మి జీఐ వైరును పట్టుకోగా అది ఆమెపై పడడంతో ఉదరభాగంలో ఆమె శరీరం కాలిపోయినట్లు భావిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు.. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అప్పటి వరకు చలాకీగా తిరిగిన చిన్నారి విగతజీవిగా పడి ఉండడాన్ని స్థానికులు జీర్ణించుకోలేక పోయారు. ఇంటికి వచ్చే సరికి భార్య, కుమారుడు మృతి చెందడంతో శ్రీహరిరెడ్డి భోరున విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. రాయవరం ఎస్సై వెలుగుల సురేష్ సంఘటనా స్థలానికి వచ్చారు. ప్రమాదlఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
భువనగిరి అర్బన్ : విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం భువనగిరిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన పల్లెర్ల బాబు (30) భువనగిరిలో నారల రాములు మేస్త్రి వద్ద కూలీ పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రోజూలాగే కూలి పనికి భువనగిరికి వచ్చాడు. పట్టణంలోని అర్బన్ కాలనీలో ఓ ఇల్లు నిర్మాణంలో పాల్గొన్న ఆయన స్లాబ్ వేసేందుకు ఇనుప చువ్వలను కింద నుంచి పైకి అందజేస్తున్నారు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లకు ఇనుప చువ్వలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి పల్లెర్ల లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు పట్టణ ఎస్ఐ మంజునాథ్రెడ్డి తెలిపారు. మృతునికి భార్య ఉంది.