funny video
-
మళ్ళీ మళ్ళీ ఎలా సీజ్ చేస్తారు
-
మోడలింగ్ ఎక్స్పీరియన్స్తో..డిజిటల్ స్టార్గా ఫోర్బ్స్లో చోటు!
స్టార్ యూట్యూబర్ కావాలంటే చేతిలో స్మార్ట్ఫోన్ ఉండగానే సరిపోదు. స్మార్ట్గా ఆలోచించాలి. మహేష్ కేశ్వాలా ‘డిజిటల్ స్టార్’ స్టేటస్ రాత్రికి రాత్రి రాలేదు. మోడలింగ్ ఎక్స్పీరియన్స్తో సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన మహేష్ ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘డిజిటల్ స్టార్’ అయ్యాడు. ‘ఫోర్బ్స్’ జాబితాలో చోటు సంపాదించాడు...గేష్గా ప్రసిద్ధుడైన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, కంటెంట్ క్రియేటర్ మహేష్ కేశ్వాలాకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో ఏడు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే తన బలం. ‘దైనందిన జీవితంలోని సంఘటనల నుంచి కంటెంట్ క్రియేట్ చేస్తాను. అలా అని తొందరపడకుండా ఏది ట్రెండింగ్లో ఉందో, ఏది ప్రేక్షకులకు నచ్చుతుందో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను. ఎంతో పరిశోధించాకగానీ ఒక వీడియో చేయడం జరగదు’ అంటున్నాడు ముంబైకి చెందిన తుగేష్.‘ది తుగేష్ షో’ బాగా పాపులర్ అయింది. ఈ షో కోసం తాను సాధారణంగా క్రియేట్ చేసే రీల్స్, కామెంటరీ వీడియోలతో పోలిస్తే పదిరెట్లు ఎక్కువగా కష్టపడ్డాడు. ‘మందులకే కాదు కంటెంట్కు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అయిదు సంవత్సరాల క్రితం సూపర్ హిట్ అయిన కంటెంట్ను ఇప్పుడు ఎవరూ పట్టించుకోక΄ోవచ్చు. అందుకే కంటెంట్ క్రియేటర్లు కాలంతోపాటు ప్రయాణించాలి’ అంటాడు తుగేష్.‘సక్సెస్ మంత్రా ఏమిటి?’ అనే ప్రశ్నకు మహేష్ చెప్పిన జవాబు...‘సక్సెస్కు షార్ట్ కట్లు ఉండవు. కఠోర శ్రమ, అంకితభావం ఉంటే ఎవరికైనా విజయం సాధ్యమే. నా ప్రపంచంలో క్రియేటివ్ బ్లాక్స్కు తావు లేదు’ హాస్యమే కాకుండా ఇండియన్ మీడియా, సోషల్ మీడియా ప్రముఖులపై తుగేష్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. ‘తుగేష్ లైవ్’ అనే వ్లాగింగ్ చానల్ ద్వారా తన ట్రావెల్ వ్లాగ్లు, వ్యక్తిగత అనుభవాలను షేర్ చేస్తుంటాడు. ‘ఒక ప్రాజెక్ట్కు మంచి పేరు వచ్చిన తరువాత ‘నెక్ట్స్ ప్రాజెక్ట్ దీనికంటే భిన్నంగా ఉండాలి అని ఆలోచిస్తాను’ అంటున్న మహేష్ ఇటీవల ‘ఫోర్బ్స్ ఇండియా టాప్ డిజిటల్ స్టార్స్’ జాబితాలో చోటు సంపాదించాడు.ఏ పని చేసినా యాంత్రి కంగా కాకుండా శ్రద్ధగా చేయాలి. కంటెంట్ విషయంలో ‘నాకు నచ్చితే చాలు’ అనుకోకుండా 360 డిగ్రీ కోణంలో విశ్లేషించాలి. ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలి. అని చెబుతున్నాడు తగేష్. (చదవండి: సింపుల్ అండ్ గ్రేస్ఫుల్..!) -
కుక్కకు, పిల్లికి తేడా లేకుండా వింత వాదన..
-
జిమ్లో వర్కౌట్ : క్రేజీ హీరోయిన్ ఫన్నీ వీడియో వైరల్
ఫ్యామిలీ స్టార్ హీరోయిన్, క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అందానికి మాత్రమే కాదు ఫిట్నెస్కు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు, జిమ్లో హెవీ వర్కౌట్స్ ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్ను ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇన్స్టాలో ఒక వీడియో షేర్ చేసింది. ట్రైనర్ చూసేటపుడు, కెమెరా సహా ట్రైనర్ మన ముందుకు వచ్చినపుడు అనే క్యాప్షన్తో వర్కౌట్ ఫన్నీ చీటింగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ట్రైనర్ కెమెరాను ఆమెవైపు చూపినప్పుడల్లా, వెంటనే వ్యాయామం చేయడం ప్రారంభించడం, ట్రైనర్ చూడని సమయంలో వర్కవుట్స్ ఆపేసి డాన్స్ మూమెంట్స్ చేస్తుంది. మళ్లీ అతడు చూడగానే కష్టపడి వర్కవుట్ చేస్తున్నట్లు నటించడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. దీంతో నెటిజన్లు కోచ్ ఉన్నపుడు మేము కూడా ఇంతే అంటూ కమెంట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) కాగా ‘సీతారామం’ చిత్రంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. త తన అద్భుతమైన నటన, అందంతో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తరువాతహీరో నానీతో కలిసి ‘హాయ్ నాన్న’ చిత్రంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే విజయ దేవర కొండ సరసన నటించి మెప్పించింది ఈ బ్యూటీ. -
Funny Moment: పాపం.. రోహిత్ శర్మ ప్యాంట్ జారిపోయింది..!
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. చెన్నై ఇన్నింగ్స్ 12వ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ పట్టుకునే క్రమంలో రోహిత్ శర్మ ప్యాంట్ జారిపోయింది. క్యాచ్ కోసం హిట్మ్యాన్ శాయశక్తులా ప్రయత్నించినా అది దొరకపోగా ప్యాంట్ జారిపోయింది. కిందపడిన బంతిని త్రో చేసిన అనంతరం రోహిత్ తన ప్యాంట్ను సర్దుకున్నాడు. ఈ ఫన్నీ ఇన్సిడెంట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. రోహిత్ కమిట్మెంట్కు అభిమానులు ఫిదా అవుతున్నారు. లేటు వయసులో హిట్మ్యాన్ క్యాచ్ కోసం శాయశక్తులా ప్రయత్నించాడని కితాబునిస్తున్నారు. ఈ మ్యాచ్లో రోహిత్ అజేయ సెంచరీతో (63 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) కదంతొక్కినప్పటికీ ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. Chaddhi khol performance 🔥 pic.twitter.com/xxgWKCWOpV — GoodMan🇮🇳 (@GoodMan_DHONI) April 14, 2024 తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్ దూబే (38 బంతుల్లో 66 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ధోని సుడిగాలి ఇన్నింగ్స్తో శివాలెత్తిపోయాడు. ఇన్నింగ్స్లో చివరి నాలుగు బంతులు మిగిలున్నప్పుడు బరిలోకి దిగిన ధోని.. హ్యాట్రిక్ సిక్సర్లు సహా 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో సీఎస్కే ఏకంగా 26 పరుగులు పిండుకుని భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్ శర్మ శతక్కొట్టినప్పటికీ లక్ష్యానికి 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధోని ఆఖరి ఓవర్లో చేసిన 20 పరుగులే ముంబై, సీఎస్కే స్కోర్లకు వ్యత్యాసం కావడం విశేషం. ఆఖరి ఓవర్లో 26 పరుగులు సమర్పించుకుని ముంబై ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిన హార్దిక్పై ముంబై అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. 4 వికెట్లు తీసిన పతిరణ సీఎస్కే గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. -
వామ్మో..ఒక్క కారులో 18 మంది
-
భారతదేశంలో క్రికెట్ అంటే చాలా క్రేజ్...మరి ఇంతనా..?
-
పిల్లలతో కలిసి ప్రధాని మోదీ అల్లరి
-
బాలయ్య అత్యుత్సాహం.. నవ్వులే నవ్వులు..
-
మల్లారెడ్డి..ఒక్కడు కాదు నలుగురు..
-
భారత్-కెనడా వివాదం.. మీమ్స్తో నవ్వులు పూయిస్తున్నారు
ఇండియా-భారత్ మధ్య దౌత్యపరంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించడం వివాదానికి తెరలేపింది. అయితే.. ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. వచ్చే జీ20 సమ్మిట్లో ఇండియా, కెనడా దౌత్య వేత్తలు ఈ విధంగా కొట్టుకుంటారంటూ ఓ వీడియోను జతచేశారు. ఉత్తరప్రదేశ్లో భాగ్పత్లోని చాట్ సెల్లర్లు కొట్టుకున్న వీడియోను ఇండియా, కెనడా దౌత్య వేత్తలతో ఫన్నీగా పోల్చారు. India and Canada diplomats in the next G20 summit pic.twitter.com/q9wclQuSbY — Sagar (@sagarcasm) September 21, 2023 తాజా పరిణామాలతో ఇరుదేశాలు ‘‘నువ్వా-నేనా’’ అన్నట్లు ఆంక్షలు విధించుకునే స్థాయికి చేరాయి. తమ దేశాల్లోని ఇరుపక్షాల దౌత్య వేత్తలను బహిష్కరించుకున్నాయి. కెనడా భారత దౌత్య అధికారులను బహిష్కరించిన కొద్ది గంటల్లోనే ఇండియా కూడా కెనడా దౌత్య అధికారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. కెనడా, యూఎస్, యూకేల్లో పెరుగుతున్న ఖలిస్థానీల మద్దుతుకు మన దేశ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మరో మీమ్ను కూడా నెటిజన్లు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. India - Canada situation explained pic.twitter.com/oqCgxNrjxW — Pakchikpak Raja Babu (@HaramiParindey) September 21, 2023 ఇరు దేశాలు అంతటితో ఆగకుండా తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇండియా ఒకడుగు ముందుకేసి కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. కెనడాకు పంజాబ్ నుంచి ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. వీసాలు రద్దు చేసిన నేపథ్యంలో పంజాబ్ నుంచి వెళ్లేవారి ఇలా ఉంటుందంటూ ఫన్నీగా ఓ వీడియో ట్రోల్ అయింది. Indian Cancels visa Services for Canada right now Whole Punjab now 👇 #canadaindia #IndiaCanada #Canadian pic.twitter.com/DdRCqRvtX2 — Harsh (@Harshjindal22_) September 21, 2023 "Canadian High Commissioner"😭🤣🤣🤣#JustinTrudeau #Khalistani #Canada #India #CanadianPappu #CanadaBanegaKhalistan #canadaindia #CanadaNews #CanadaIndiaRelations #CanadaNews #indianGovernment #KhalistanisAreNotSikhs #KhalistaniTerrorist pic.twitter.com/x7CEe7NSQA — Arun Gangwar (@AG_Journalist) September 19, 2023 కెనడాతో ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఆదేశానికి వెళ్లాలనుకునే భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదానికి సంబంధించిన విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కెనడాలో ఉన్న భారతీయులు, ఆ దేశానికి ప్రయాణించేవారు జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. #canadaindia #KhalistaniTerrorist India has suspended visa services for Canadian nationals. This is what happening : de pic.twitter.com/VtXC7bBenQ — M A 𝕏 A L U 🗡️ (@YourMasalu) September 21, 2023 ఇదీ చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..? -
సెల్ఫీ దిగేందుకు తాపత్రయం.. చంద్రబాబు తిప్పలు
-
బాబు కొత్త అవతారం..
-
రియల్ బాహుబలి ఈ వీడియో చూస్తే నిజం అనుకుంటారు...
-
ఇంజనీర్ కావాలంటే బైపీసీ చేయాలంట...నోరు జారిన చంద్రబాబు
-
కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ నవ్వులపాలు!
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఘోరంగా తడబడ్డారు. వరంగల్ కేంద్రంలో శుక్రవారం జరిగిన భేటీలో గ్యాస్ సిలిండర్ ధరలపై కేంద్రంపై విమర్శలు గుప్పించే క్రమంలో.. తప్పు తప్పుగా మాట్లాడారు. దీంతో సొంత నేతల మధ్య నవ్వులపాలయ్యారు. తొలుత.. కాంగ్రెస్ అధికారంలోకి ఏం ఏం చేస్తుందనేది చెబుతూ పోయారాయన. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వస్తే రూ. 5 వేలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆపై నేతలు అప్రమత్తం చేయడంతో.. రూ.500కేనంటూ మాట్లాడారు. ఇక బీజేపీ ప్రభుత్వం రూ. 12, 000 గ్యాస్ సిలిండర్ ఇస్తోందని అనడం.. వెనక నుంచి సరిదిద్దే యత్నం చేశారు. ఒకవైపు కార్యకర్తల గోల మధ్య ప్రసంగం కొనసాగిస్తున్న ఆయన.. అలా తడబడినట్లు అర్థమవుతోంది. కానిస్టేబుల్ అయిన బలరాం నాయక్.. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009 లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ స్థానం నుంచి ఎన్నికయ్యారాయన. మన్మోహన్సింగ్ కేబినెట్లో కేంద్రమంత్రి(సహాయ) గా పని చేశారు కూడా. ఇదీ చదవండి: వరద సాయం.. ఇట్లనేనా ఉండేది రిపోర్ట్? -
ప్చ్.. సెల్ఫీ కోసం ముసలాయన కష్టాలు
సాక్షి, శ్రీసత్యసాయి: చంద్రబాబు నాయుడికి.. ఉన్నమాటంటే ఉలుకెక్కువ. వయసు మీద పడే కొద్దీ.. అధికార దాహం పెరిగిపోతోంది ఆయనలో. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కదనే అసహనమూ ఆయనలో కొట్టొచ్చినట్లూ కనిపిస్తోంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. అయితే.. తాజాగా ఆయన చేసిన స్టంట్ నవ్వులు పూయిస్తోంది. పెనుగొండ పర్యటనలో కియా కార్ల పరిశ్రమ ఎదురుగా సెల్ఫీ దిగి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరాననుకున్నారాయన. దానికి యెల్లో మీడియా ఈనాడు తన కథనంలో ఇచ్చిన బిల్డప్ మామూలుగా లేదు. ఉద్యోగులతో పాపం బలవంతంగా తన బావ పాటకు(జై బాలయ్య..) డాన్స్ చేయించిన ఉదంతాన్ని సైతం చంద్రబాబు తన ప్రసంగంలో ఉదహరించాడు. అయితే.. సెల్ఫీ కోసం చంద్రబాబు నాయుడు అవస్థలు పడ్డాడు. అది తీయటం రాక మూడు సెల్ ఫోన్లు మార్చారు. చివరకు పక్కనే ఉన్న సిబ్బంది సహకరించారు. ఇంకేం.. ఆ ముసలాయన తాను అనుకున్న పని చేసేశాడు. ఇదే కాదు.. తన మీటింగ్లకు జనాలు వచ్చారని చూపించుకునేందుకు ఆయన చేసే ప్రయత్నమూ(డ్రోన్ కెమెరా) కనిపించిందక్కడ. గతంలో ఇలాంటి అత్యుత్సాహమే కదా అమాయక ప్రాణాల్ని బలిగొంది. అయినా చంద్రబాబుకు సిగ్గుమాత్రం రావడం లేదు! అనే కామెంట్లు వినిపిస్తున్నాయిప్పుడు. -
అవునా? ఈ వీడియోలో అంతా నిజమా?
-
‘మద్యం మత్తులో.. పాలు తాగాడంట!’
Drunken Drive Funny Viral: మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా కండ్లకోయలో శుక్రవారం రాత్రి పెద్ద జోక్ అయ్యింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు జరుగుతుండగా.. కారులో ఓ వ్యక్తి వచ్చాడు. అందరి మాదిరిగానే అతనికి బ్రీత్ అనలైజర్తో పరీక్షలు నిర్వహించగా.. 94 శాతం రీడింగ్ పాయింట్లు నమోదయ్యాయి. ఏం తీసుకున్నావని పోలీసులు ప్రశ్నించగా.. పాలు తాగానని చెప్పడంతో అక్కడే ఉన్న ఉన్నతాధికారి ఒక్కసారిగా ఘోల్లుమని నవ్వాడు. ఈ వీడియో ఇప్పుడు వాట్సాప్గ్రూపుల్లో వైరల్ అవుతోంది. సదరు వ్యక్తిని అల్వాల్ ప్రాంతానికి చెందిన కరుణాకర్ అనే ఐటీ ఉద్యోగిగా.. పోలీసులు అతని ద్వారానే చెప్పించారు. ఆ తర్వాత తమ స్టయిల్లో గట్టిగా నిలదీసేసరికి.. మద్యం సేవించినట్లు అంగీకరించాడు. ఆపై అతనిపై కేసు ఫైల్ చేశారు. -
వీడియో: ‘నేను పాలు తాగిన సార్ అంతే’.. హైదరాబాద్ పోలీసుల రియాక్షన్ చూసేయండి
-
మీమర్స్కి ఫుల్ స్టఫ్ ఇస్తున్న 'దసరా' విలన్
మార్కెట్లోకి కొత్త సరుకొచ్చింది! అవును మీరు కరెక్టేగానే విన్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ట్రెండ్ అవుతుంటారు. ముఖ్యంగా తెలుగు యాక్టర్స్ ఏదో ఓ పనిచేస్తారు. దానికి సంబంధించిన వీడియో బయటకొస్తుంది. మీమర్స్ అలెర్ట్ అయిపోతారు. ఫన్నీగానే తెగ ట్రోల్ చేస్తారు. అలా ఇప్పుడు వాళ్లంతా 'దసరా' విలన్ మీద పడ్డారు. అతడివి పాత వీడియోలన్నీ బయటకు తీసి తెగ ఆడేసుకుంటున్నారు. ఇంతకీ ఈ నటుడు ఏం చేశాడు? (ఇదీ చదవండి: రామ్చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?) ఎవరితడు.. బ్యాక్గ్రౌండ్? షైన్ టామ్ చాకో.. కేరళలోని త్రిసూర్లో పుట్టి పెరిగాడు. కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాడు. కమల్ అనే దర్శకుడి దగ్గర దాదాపు పదేళ్లపాటు అంటే 2002-12 మధ్య పనిచేశాడు. ఇదే డైరెక్టర్ తీసిన 'గడ్డమ్మ' మూవీతో నటుడిగా మారాడు. యాక్టర్ గా రెండు మూడేళ్లపాటు చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఓ వైపు విలన్ గా చేస్తూ, మరోవైపు లీడ్ రోల్ లో నటిస్తూ తనకంటా ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగులో కూడా లాక్డౌన్లో తెలుగు ప్రేక్షకులు ఓటీటీల్లో మలయాళ సినిమాలు చాలా చూశారు. అలా షైన్ టామ్ చాకో మనవాళ్లకు పరిచయమే. గతేడాది విడుదలైన విజయ్ 'బీస్ట్'తో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మార్చిలో వచ్చిన 'దసరా'తో తెలుగులోకి వచ్చాడు. ప్రస్తుతం ఇతడు విలన్ గా చేసిన 'రంగబలి' విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఎన్టీఆర్ 'దేవర'లోనూ కీలకపాత్రలో నటిస్తున్నట్లు ఇతడే బయటపెట్టాడు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' ఓటీటీ రిలీజ్.. అనుకున్న టైమ్ కంటే ముందే?) విచిత్రమైన ప్రవర్తన! నటుడిగా షైన్ టాక్ చాకోని వంకపెట్టడానికి ఏం లేదు. విలన్గా అదరగొట్టేస్తున్నాడు. సినిమాల్లో ఇతడి పాత్రలో సీరియస్ గా భయపెట్టేలా ఉండోచ్చేమో కానీ బయటమాత్రం ఇతడు ఫుల్ కామెడీ చేస్తున్నాడు. ఈ మధ్య 'రంగబలి' ప్రమోషన్స్ లో లేడీ యాంకర్ షర్ట్ బాగుందని చెప్పగనే.. అక్కడే విప్పి ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడు. ఈ వీడియో దెబ్బకు గతంలో షైన్ ఫన్నీగా ప్రవర్తించిన వీడియోలన్నీ బయటకొస్తున్నాయి. ఆ యాంకర్తో ఎక్కువగా తెలుగులో ఒక్క వీడియోతో షైన్ టామ్ చాకో వైరల్ అయ్యాడు గానీ మలయాళంలో షైన్- లేడీ యాంకర్ పార్వతి బాబుది హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరూ కలిసి వీడియో చేశారంటే ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గ్యారంటీ. ఇప్పుడు తెలుగులోనూ అలానే ఫన్ జనరేట్ చేస్తూ మీమర్స్కి ఫుల్ స్టప్ ఇస్తున్నాడు. ఇతడిని చూస్తున్న నెటిజన్స్.. 'ఎవర్రా బాబు నువ్వు, ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్' అని కామెంట్స్ చేస్తున్నారు. దిగువన అతడి వీడియోలు ఉన్నాయి. మీరు ఓసారి చూసేయండి. Vurey vid evad ra ila unadu 😂🤣🤣 Koru mawoo jagrathaa 🤣#Devara #NTR30 pic.twitter.com/XKRBTAqEk9 — Gsv VamsiTarak (@GsvVamsi) June 28, 2023 Tom bayya swag bolthe 😎 pic.twitter.com/ZRpEgYK6Me — Rishi (@Telugu_abbayii) June 28, 2023 Tweets are crazy on Actor #ShineTomChacko especially in Telugu audience on his off screen mannerisms..#Devarapic.twitter.com/wx76dF3Cc9 — Arjun 🪓 (@ArjunVcOnline) June 29, 2023 (ఇదీ చదవండి: సీఎం కొడుకు సినిమా హిట్ అయ్యిందా?) -
ట్రెండ్ సెట్టింగ్ ఐడియా..ట్రాఫిక్ రూల్స్పై పోలీసుల వినూత్న ప్రయోగం..
ఢిల్లీ: పోలీసులు ఎంత చెప్పినప్పటికీ వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ను బ్రేక్ చేస్తుంటారు. దీంతో చలాన్లను ముక్కుపిండి మరీ వసూలు చేస్తుంటారు పోలీసులు. వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించడానికి పోలీసులు ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ సారి ఢిల్లీ పోలీసుల వినూత్నంగా ఆలోచించారు. పబ్లిక్ ఆలోచనలకు సరిపోయే విధంగా ఓ రీల్ రూపంలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇంతకీ ఆ రీల్లో ఏముందంటే..? ఓ అందమైన అమ్మాయి పెళ్లికూతురుగా ముస్తాబైంది. ఖరీదైన దుస్తులు, నగలు ధరించింది. హెల్మెట్ లేకుండా స్కూటీని నడుపుతోంది. 'వారీ వారీ జాన్' పాటను ఎంజాయ్ చేస్తూ.. అందుకు తగ్గట్టుగా మూమెంట్స్ ఇస్తూ రైడింగ్ చేస్తున్నట్లుగా వీడియో ఉంది. కానీ చివర్లో అసలు ట్విస్టు ఎదురైంది. అలా స్కూటీ నడుపుతున్న ఆ అమ్మాయికి పోలీసులు రూ.6000 ఫైన్ విధించారు. హెల్మెట్ లేనందుకు రూ.1000, లైసెన్స్ లేనందుకు రూ.5000 చొప్పున వేశారు. జరిమానాకు సంబంధించిన 'పే స్లిప్'లు వీడియో చివర్లో చూపించారు. సదరు వీడియోను ఢిల్లీ పోలీసు తమ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే జరిమానా తప్పదు అని తెలిపే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. పోలీసుల వినూత్న ఆలోచనలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. పోలీసుల సెన్స్ ఆఫ్ హ్యూమర్కు జోహార్లు అంటూ కామెంట్లు పెట్టారు. ఇలాంటి ఐడియాలు ఎక్కడ నుంచి వస్తాయయ్యా? అంటూ ఫన్నీగా స్పందించారు. Going 'Vaari Vaari Jaaun' on the road for a REEL makes your safety a REAL WORRY! Please do not indulge in acts of BEWAKOOFIYAN! Drive safe.@dtptraffic pic.twitter.com/CLx5AP9UN8 — Delhi Police (@DelhiPolice) June 10, 2023 ఇదీ చదవండి:బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..! -
ఆహ...భలే జంప్ చేశారు.. Wow.. what a jump
-
ఫన్నీ వీడియో: నీ వంట.. నీ మంట.. నీ ఇష్టం..నేను నా బిడ్డ జంప్
-
ఫన్నీ వీడియో: చిటికేస్తే.. రివ్వున వచ్చి వాలిపోవాలా?
-
కర్ణాటక ఎన్నికల బెట్టింగ్పై ఫన్నీ స్కిట్
-
వైరల్ వీడియో బేబీ స్టెప్స్ నుంచి ఏకంగా డ్యాన్స్
-
రీల్స్ చూస్తూ స్నాక్స్ తింటూ.. ఈ కోతిచేష్టలు మామూలుగా లేవు
-
అల్లరే అల్లరి!.. కూతుళ్ల చేతికి చిక్కిన ‘ది రాక్’ డ్వేన్ జాన్సన్
-
వైరల్ వీడియో: అరే...ఎవర్రా..ఇది నేనేనా?
-
స్టాలిన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి
చెన్నై: తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. సోషల్ మీడియాలో.. మరీ ముఖ్యంగా అక్కడి ప్రజలు బాగా యాక్టివ్గా ఉండే ట్విటర్లోనే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఎడాపెడా సాగుతోంది. అందునా తమిళ చిత్రాల ఫన్నీ వీడియోలతో రూపొందుతున్న మీమ్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కట్టడికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోగా.. అణచివేతకు దిగుతోందంటూ ప్రభుత్వంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తమిళనాడు బడ్జెట్కు సంబంధించిన ఓ మీమ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. బడ్జెట్ 2023-24లోభాగంగా మహిళలకు(ప్రత్యేకించి గృహిణులకు) నెలవారీ సహాయ పథకం ఏడువేల కోట్ల రూపాయలను కేటాయించింది స్టాలిన్ ప్రభుత్వం. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నెలవారీగా ఒక్కో మహిళకు వెయ్యి రూపాయలు అందించనుంది ప్రభుత్వం. అయితే ఈ కేటాయింపులపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో.. 2.2 కోట్ల రేషన్ కార్డు హోల్డర్లకు సాయం అందిస్తామన్న హామీని డీఎంకే ప్రభుత్వం, ఆ హామీని నెరవేర్చకుండా తాజా పథకంతో చిల్లర విసురుతోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో.. సోషల్ మీడియాలో మీమ్స్ను వైరల్ చేస్తున్నారు. తాజాగా.. వాయిస్ ఆఫ్ సవుక్కు అనే ట్విటర్ పేజీ అడ్మిన్ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా పథకాన్ని వెటకారం చేస్తూ.. హాస్యద్వయం గౌండమణి, సెంథిల్లు ఉన్న ఓ వీడియోను ఎడిట్ చేశాడు ఆ పేజీ అడ్మిన్ ప్రదీప్. అందులో ఒకరిని స్టాలిన్గా మరొకరిని ఆర్థిక మంత్రిగా చూపించాడు. దీంతో.. ఈ వీడియోను నేరంగా పరిగణించిన పోలీసులు ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద అతన్ని అరెస్ట్ చేశారు. Sources : Pradheep one of the admins of @voiceofsavukku has been arrested in Cr No 52/2023 under sections 153, 505 (1) (b) and 509 IT Act for this video meme. pic.twitter.com/dT7LcsLorF — Savukku Shankar (@Veera284) March 22, 2023 తమిళనాడులో రాజకీయ వేడిని పుట్టించిన ఈ మీమ్-అరెస్ట్ పరిణామంపై అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా విమర్శించుకుంటున్నాయి. బీజేపీ, అన్నాడీఎంకేలు అరెస్ట్ను ఖండిస్తున్నాయి. పార్టీల నేతలేకాదు.. ఉద్యమకారులు, హక్కుల సాధన సమితిలు, నెటిజన్లు.. #ArrestMeToo_Stalin పేరుతో హ్యాష్ ట్యాగ్ను వైరల్ చేస్తున్నారు. అయితే.. ఈ ఒక్క ఘటనే కాదు. ఆమధ్య స్టాలిన్ తనయుడు ఉదయ్నిధి స్టాలిన్కు క్రీడామంత్రిత్వ శాఖను అప్పగించడంపైనా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. తాజాగా.. తమిళనాడు పోలీసులు, బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసేందుకు గుజరాత్ దాకా వెళ్లిన పరిణామంపైనా స్టాలిన్ను, ఆయన తండ్రి దివంగత కరుణానిధిని కలిపి మరీ ట్రోల్ చేశారు నెటిజన్లు. -
మిషన్ ఇంపాజిబుల్.. బుడ్డోడి ఫీట్ చూస్తే మతిపోవాల్సిందే!
-
Cute Video: బుడ్డిది మామూలుది కాదు.. ఆరునెలలకే స్టెప్పులు వేసేస్తోంది.
-
Viral Video: గొర్రెపై పాము సవారీ.. పరుపు అనుకొని సేదతీరుతుందేమో!
-
Viral Video: పిల్లి వేషాలు మాములుగా లేవుగా..!
-
ఏదో చేద్దామనుకుంటే.. ఏదో జరిగింది.. వైరల్ వీడియో
-
వైరల్ అవుదామని పెళ్లిలో అతి చేశారు.. వధువు రియాక్షన్ చూడాల్సిందే..
మన దేశంలో పెళ్లి కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అందరికీ తెలిసిందే. ఇటీవలి కాలంలో పెళ్లి ఫిక్స్ అవగానే వధవరులిద్దరూ ఫొటో షూట్స్, ఫొటోలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో ఫొటోలకు ఫోజులు ఇచ్చే సందర్బగా జరిగిన తప్పిదాల కారణంగా నవ్వు తెప్పించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వధువు, వరుడు ఇద్దరు ఎదురుగా ఉన్న ఫొటోగ్రాఫర్కు స్టిల్స్ ఇస్తుంటారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్ వినూత్నంగా ఫొటోలు తీసే క్రమంలో వారితో కొత్త స్టిల్స్కు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో వారిద్దరూ ఒక్కనొకరు హత్తుకునే క్రమంలో వరుడు బ్యాలెన్స్ కోల్పోయి వధువుపై పడిపోతాడు. ఫొటోలు దిగుతున్న క్రమంలో వధువు.. కిందపడిపోతుంది. అప్పటి వరకు నవ్వుతూ గింగిరాలు తిరిగిన జంట.. ఒక్కసారిగా కిందపడిపోయారు. దీంతో, కిందపడిన వధువు షాక్కు గురైంది. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్ సారీ.. సారీ.. అంటూ కామెంట్స్ చేయడం వినిపిస్తుంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
ఫన్నీ వీడియో: ఎగిరి తంతా.. పోరారేయ్ మచ్చా
-
Viral Video : ఇతరులపై ఆధారపడవద్దు అనేది ఇందుకే ..!
-
తార్ మార్ తక్కర్ మార్.. చివరికి భలే ట్విస్ట్
ప్రాణి ప్రపంచం వాటి మనుగడ పోరాటాన్ని మాత్రమే కాదు అప్పుడప్పుడు సరదాను కూడా మానవాళికి పంచుతుంటుంది. అలాంటి వీడియోనే ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ పులి.. నీల్గై (బ్లూబక్)ను చూసి వేటాడాలనుకుంది. దాడి చేసే క్రమంలో నెమ్మదిగా ముందుకు కదిలింది. సరిగ్గా.. ఆ నీలిజింక తలెత్తి చూసే సమయానికి కిందకు వంగుని దాగుడు మూతలు ఆడింది. చివరికి.. ఆ రెండింటి మధ్య జరిగిన తార్ మార్ తక్కర్ మార్ ఫలితం ఏంటో మీరూ చూసేయండి. Hide and seek! It began when she saw the #Nilgai at about 80m. Interestingly, the #tiger had all the grass to hide, but she continued to blend with the road without cover. #SatpuraNationalPark #Hunting #predator #SavetTiger #TigerTales @NatureIn_Focus @RGSustain1 @conserve_ind pic.twitter.com/qMbK1fOhXG — Rajesh Sanap (@RajeshVS87) November 6, 2022 మధ్యప్రదేశ్ సాత్పురా నేషనల్ పార్క్లో ఈ ఘటన జరిగిందని రాజేష్ సనాప్ అనే వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ వీడియోను పోస్ట్ చేశారు. విపరీతమైన లైకులు, వ్యూస్తో దూసుకుపోతోంది ఆ వీడియో. సరదా కామెంట్లు మాత్రమే కాదు.. ఈ వీడియోపై సీరియస్ కోణంలోనూ కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇదీ చూసేయండి: రైళ్లలో కొందరు ఛాయ్ ఎలా వేడి చేస్తారో తెలుసా? -
వీడియో: ఇదేందయ్యా ఇది.. జస్ట్ మిస్ భయ్యో అసలుకే ఎసరు వచ్చేదిగా..!
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు వ్యక్తులు విభిన్న మార్గాలను ఎంచుకుంటారు. ఈ క్రమంలో కొందరు సోషల్ మీడియాలో క్లిక్ అయి మంచి ఆఫర్ సైతం కిట్టేసిన వారున్నారు. ఇదే క్రమంలో అడ్రస్ లేకుండా గల్లంతైనా వారు కూడా లేకపోలేదు. కాగా, తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సదరు వ్యక్తి చేసిన పని.. నెటిజన్లను తెగ నవ్విస్తోంది. వైరల్ అయిన వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందే.. ఓ యువకుడి తన ఇంట్లో చపాతి(రోటీ చేసేందుకు) రెడీ అయ్యాడు. చపాతీ చేసి గ్యాస్ పొయ్యి మీద పెట్టి కాలుస్తున్నాడు. ఇంతలో ఏదో చేద్దామని ప్రయత్నిస్తే.. మొదటికే మోసమైంది. పెనం మీద ఉన్న చపాతీని ఎగరేసే క్రమంలో కర్రకు ఉన్న పెనం ఊడిపోయి అతడి మీదే పడిపోయింది. దీంతో గాయమైనట్టు తెలుస్తోంది. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెటిజన్లు ఈ వీడియో మరింత ఫన్నీగా ఉండేందుకు యోగా గురువు రామ్దేబ్ బాబా నవ్విన ఓ ఫన్నీ సీన్ను యాడ్ చేశాడు. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియోపై ఓ లుక్కేయండి. -
చిన్నారి సమాధానంతో ప్రధాని మోదీ నవ్వులు
వైరల్: ప్రధాని నరేంద్ర మోదీ పెదాలపై చిరునవ్వులు పూయించింది ఓ చిన్నారి. ఎంపీ అనిల్ ఫిరోజియా Anil Firojiya గుర్తున్నాడా? అదేనండీ బరువు తగ్గితేనే(కేజీకి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున) నియోజకవర్గ నిధులు మంజూరు చేస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కండిషన్ పెట్టడం.. దానిని ఛాలెంజ్గా తీసుకుని వర్కవుట్లు చేసి బరువు తగ్గిన వ్యక్తి. ఉజ్జయిని(మధ్యప్రదేశ్) ఎంపీ అనిల్ ఫిరోజియా.. తన కుటుంబాన్ని తీసుకుని పార్లమెంట్కు వచ్చారు. ఆ సమయంలో ప్రధానిని కలిసింది ఆ కుటుంబం. అనిల్ కూతురు ఐదేళ్ల అహానా.. ప్రధాని మోదీతో కాసేపు ముచ్చటించింది. నేనెవరో తెలుసా? అని మోదీ ఆ చిన్నారిని ప్రశ్నించారు. అవును.. మీరు మోదీ. రోజూ మీరు టీవీలో కనిపిస్తారు అని చెప్పింది. నేనేం చేస్తానో తెలుసా? అని మోదీ మళ్లీ ప్రశ్నించగా.. మీరు లోక్ సభలో పని చేస్తారు అని సమాధానం ఇవ్వడంతో మోదీ నవ్వుల్లో మునిగిపోయారు. చివర్లో మోదీ, అహానాకు ఓ చాక్లెట్ కానుకగా ఇచ్చి పంపించారు. ఈ సరదా విషయాన్ని ట్విటర్లో షేర్ చేసుకున్నారు ఎంపీ అనిల్. आज मेरी दोनों बालिकाएं छोटी बालिका अहाना और बड़ी बालिका प्रियांशी आदरणीय प्रधानमंत्री जी से प्रत्यक्ष मिल कर और उनका स्नेह पाकर बहुत आनंदित और अभीभूत है।@narendramodi @PMOIndia @BJP4India @BJP4MP pic.twitter.com/v5ULVP9KPU — Anil Firojiya (@bjpanilfirojiya) July 27, 2022 ఇక యోగా, ఎక్సర్సైజులతో 21 కేజీల బరువు తగ్గిన అనిల్ ఫిరోజియా.. కేజీకి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున 21 వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు అవుతాయని ఆశిస్తున్నారు. ఈ విషయం తెలిసిన ప్రధాని అనిల్ను అభినందిస్తూనే.. ఇంకాస్త బరువు తగ్గి ఫిట్గా ఉండడంటూ ప్రొత్సహించారు. ఇదిలా ఉంటే.. బరువు తగ్గాలంటూ ప్రధాని మోదీ ఈమధ్య ఇద్దరికి సూచించారు. रास्ते भी जिद्दी है मंजिलें भी जिद्दी है हौंसले भी जिद्दी है। pic.twitter.com/P0BMleuJus — Tejashwi Yadav (@yadavtejashwi) July 25, 2022 ఒకరు ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా, మరొకరు ఆర్జేడీ నేత, లాలూ కొడుకు తేజస్వి యాదవ్. 32 ఏళ్ల తేజస్వి.. ప్రధాని సూచన మేరకు రోజూ కష్టపడి వర్కవుట్లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాడు కూడా. ఇదీ చదవండి: సీఎం షిండేకు షాకిచ్చిన చిన్నారి! -
ఇదేం ‘ఫ్యాషన్ షో’.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోండి
ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసే మోడల్స్ను అనుకరిస్తూ ఓ వ్యక్తి వినూత్న వీడియోను షూట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. మోడల్స్ ధరించిన దుస్తులను చిత్రీకరించడానికి అతను ఉపయోగించిన పరికరాలు నెటిజన్లను కేకలు పెట్టిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోను డాక్టర్ అజయిత అనే ట్విట్టర్ యూజర్ తన ప్రొఫైల్ పోస్టు చేశారు. ఈ వీడియోకు ‘ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ షోలు’ అనే క్యాప్షన్ పెట్టారు. కాగా, ఈ వీడియోలో ‘మోడల్’ షహీల్ షెర్మాంట్ ఫ్లెయిర్.. ఫ్యాషన్ షోలో ఉపయోగించే ఫ్యాన్సీ దుస్తులకు బదులుగా ఇంట్లో వాడుకునే వస్తువులను ఎంచుకున్నాడు. ఆ వస్తువులను పట్టుకుని ర్యాంప్ వాక్ను అనుకరిస్తూ కనిపించాడు. ఆ వస్తువుల్లో వాకర్, స్కర్ట్, అల్యూమినియం నిచ్చెన, ఓ అమ్మాయి, రేకును ఉపయోగించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలవడంలో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఫ్యాషన్ షోనా లేక ఇంట్లో దోపిడీ చేస్తున్నాడా అంటూ స్పందించారు. మరో నెటిజన్.. ‘అది పారిస్ లేక మిలన్’ అంటూ కామెంట్స్ చేశాడు. That third one got me reeling 😂😂😂 https://t.co/FupJhEuRaK — Black Dynamite (@jamesrautta) June 29, 2022 ఇది కూడా చదవండి: విమానంలోంచి గుట్టలు గుట్టలుగా చేపలు... -
సెల్ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని సెల్ఫీ దిగిన కోతి..
-
సన్నీ లియోన్తో మంచు విష్ణు ఫన్నీ గేమ్, నెటిజనుల సందడి!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ హీరో మంచు విష్ణు శివబాలాజీ బాలీవుడ్ స్టార్ సన్నీ లీయోన్తో కలిసి ఒక గేమ్ ఆడారు. ఒకరి తరువాత ఫన్నీ గేమ్ ఆడుతూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సన్నీ ట్విటర్లో పోస్ట్ చేశారు. బాల్యంలో ఆడుకున్న ఆట గుర్తొచ్చిందంటూ కొందరు కమెంట్ చేయగా, మరింత ఫన్నీగా, మరికొందరు స్పందించారు. సన్నీ, మంచు విష్ణును భయపెట్టేందుకు ప్రయత్నించిన వీడియో ఇటీవల నెట్టింట హల్ చల్ చేసింది. కాగా విష్ణు తాజా చిత్రం గాలి నాగేశ్వరరావులో సన్నీ లియోన్ కీలక పాత్ర పోషిస్టున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపు కుంటోంది. ఈ క్రమంలో షూటింగ్ బ్రేక్లో సన్నీ, విష్ణు, బాలాజీ ఈ ఫన్నీ వీడియోతో సందడి చేశారు. Love this game!! pic.twitter.com/wyhr3wq5KV — Sunny Leone (@SunnyLeone) April 15, 2022 -
మతిమరుపు బైడెన్పై స్పూఫ్ వీడియో.. నెట్టింట వైరల్
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో దీనిపై స్పందిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తన వింతగా ఉంటోంది. వయస్సులో పెద్దవాడు కావడం వల్ల జరుగుతోందో.. ఏమో కానీ ఆయన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. మీడియాతో మాట్లాడే క్రమంలో రష్యా దేశం, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పేరు సైతం మర్చిపోవడం, తనతోపాటు పక్కనే ఉన్న ఆమెరికా ఉపాధ్యక్షురాలను ప్రథమ మహిళ అని సంబోధించి చాలా గందరగోళానికి గురయ్యారు. అప్పుడే నిద్ర నుంచి లేచి మీడియా ముందుకు వచ్చినట్లు కనిపించడం పట్ల పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు సంబంధించిన ఓ స్పూఫ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుతం సమయంలో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులపై అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్లు మీడియాతో మాట్లాడుతూ గందరగోళానికి గురైనట్లు చాలా వ్యంగ్యంగా ఓ ఫన్నీ స్కిట్ను సౌదీలోని ప్రభుత్వానికి అనుకూల టీవీ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది. ఈ వీడియోలో రెండు పాత్రలు.. జో బైడెన్, కమలా హారిస్లు వేదికపై నడుస్తూ వచ్చినట్లు వ్యంగ్యంగా చూపుతారు. వారిద్దరూ మీడియతో మాట్లాడుతూ కనిపిస్తారు. ముందుగా.. బైడెన్ పాత్ర మాట్లాడుతూ.. ఈ రోజు మనం స్పెయిన్ సంక్షోభం గురించి మాట్లాడబోతున్నామని వ్యాఖ్యానిస్తాడు. పక్కనే ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పాత్రదారి కాదు.. కాదు.. అన్నట్లు చెవిలో చెబుతుంది. అయినా కూడా వినని బైడెన్ పాత్రదారి.. ఆఫ్రికాలో సంక్షోభం అంటూ మొదలుపెడతాడు. అది కూడా తప్పు కావడంతో చివరకు రష్యా అని అంటాడు. అక్కడితో ఆగకుండా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరును మర్చిపోయి గుర్తు చేసుకోవడానికి సహాయం తీసుకుంటాడు. ‘పుతిన్, నా మాట వినండి. మీ కోసం నా దగ్గర చాలా ముఖ్యమైన సందేశం ఉంది. ఆ సందేశం ఏమిటంటే..’ అని నిల్చొన్న చోటే ఓ కునుకు తీస్తాడు. వెంటనే నిద్ర లేవగానే పుతిన్ గురించి పూర్తిగా మర్చిపోయి ‘చైనా ప్రెసిడెంట్' తో మాట్లాడుతున్నట్లు ప్రసంగం మొదలుపెట్టాడు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను పట్టుకొని.. తాను మాట్లాడున్న సమయంలో తనను సరిదిద్దినందుకు ధన్యవాదాలు, ఆమెరికా ప్రథమ మహిళా’ అని నవ్వుతూ మాట్లాడుతాడు. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు సంక్షోభం గురించి స్పందించాలన్న అమెరికా అభ్యర్థనను సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇక అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవి స్వీకరించిన తర్వాత సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఒక్కసారిగా కూడా మాట్లాడిన దాఖలు లేకపోవడం గమనార్హం. తాజాగా ప్రసారమైన ఈ ఫన్నీ స్కిట్తో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు ఎలా ఉన్నావో తెలుసుకోవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. VIDEO: A prominent Saudi television network has racked up millions of views with a comedy sketch that openly mocks US President Joe Biden, an unusual move that further signals souring ties pic.twitter.com/GRrNXx7Bjo — AFP News Agency (@AFP) April 14, 2022 -
సన్నీ లియోన్ను చూసి భయపడ్డ విష్ణు, ఏం జరిగిందంటే..
Sunny Leone Try To Scare Manchu Vishnu: సన్నీలియోన్, మంచు విష్ణుకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోలో సన్నీలియోన్, విష్ణును భయపెట్టేందుకు ప్రయత్నించింది. కానీ విష్ణు ఆమె ప్లాన్ను తిప్పికొట్టి సన్నీ ఏడిపించాడు. కాగా మంచు విష్ణు తాజాగా నటిస్తున్న చిత్రం గాలి నాగేశ్వరరావు. ఇందులో సన్నీ లీయోన్ రేణుకా పాత్ర పోషిస్తన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ను జరపుకుంటోంది. ఈ క్రమంలో షూటింగ్ బ్రేక్లో సన్నీ, విష్ణును ఆటపట్టించేందుకు గోడ చాటున్న దక్కుంది. ఆమె సిగ్నేచర్ మాస్క్ ధరించి అటూగా వస్తున్న విష్ణును భయపెట్టాలని చూసింది. కానీ విష్ణు మాత్రం మాస్క్తో ఉన్న సన్నీని చూసి ఏమాత్రం దడుచుకోకుండా సాధారణంగా ఆమెను చూస్తు నిలబడ్డాడు. దీంతో ఆమె మాస్క్ తీయగా విష్ణు ఒక్కసారిగా తనని చూసి భయంతో వణికిపోతూ అక్కడి నుంచి పరుగు తీశాడు. దీంతో వెంటనే ఆమె విష్ణు వెంట పెరుగెత్తిన ఈ వీడియోను సన్నీ లీయోన్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీనికి ‘మరోసారి నా ప్రయత్నం విఫలమైంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక సన్నీలియోన్ షేర్ చేసిన ఈ పోస్ట్కు బాడ్మింటన్ పీవీ సింధు కామెంట్ చేసింది. నవ్వు ఆపుకోలేకపోతున్నానంటూ నవ్వుతున్న ఎమోజీలతో తన స్పందనను తెలిపింది. అలాగే వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. గాలి నాగేశ్వరరావు మూవీకి ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందు గాలి నాగేశ్వరరావుగా విష్ణు కనిపించనున్నాడు. అతడి విష్ణు క్యారెక్టర్ డిజైన్ చేసిన స్కెచ్ను ఇటీవల ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే సన్నీ స్కెచ్ కూడా రిలీజ్ అయ్యింది. అందులో సన్నీ రేణుక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకి ఫేమస్ రైటర్ కోన వెంకట్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
రామ్ చరణ్-ఉపాసనల ఫన్నీ వీడియో .. నెట్టింట వైరల్
Ram Charan And Upasana Funny Video Goes Viral: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాధారణంగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటాడు. ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్' చిత్రం విడుదలకు రెడీగా ఉంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇటీవల రాజమండ్రిలో మొదలైన ఈ సినిమా చిత్రీకరణ షెడ్యూల్ పూర్తయింది. ఇక ఈ సినిమా షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చి ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లారు. రెండేళ్ల తర్వాత రామ్ చరణ్ తో వెకేషన్ కు వెళ్తున్నాను అంటూ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వెకేషన్ లోని సరదా సన్నివేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫిన్ లాండ్ లో ఉపాసనతో రామ్ చరణ్ ఫన్నీగా గడిపిన సన్నివేశాలు చూడ ముచ్చటగా ఉన్నాయి. ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ ను ఉపాసన ట్రాలీపై కూర్చొపెట్టి అటు ఇటూ తిప్పడం, అలాగే ఉపాసనను రామ్ చరణ్ తిప్పడం ఫన్నీగా ఉంది. అంతేకాకుండా ఈ జంట ఫిన్ లాండ్ లో చేసిన మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఉపాసన మంచు తినడం, ఒక కుక్క పక్కన మంచులో రామ్ చరణ్ పడుకోవడం సరదాగా ఉన్నాయి. ఇంకా ఈ వీడియోలో ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయో చూడండి. #RamCharan and #Upasana's adorable video from their recent fun filled vacation to Finland@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/BEU7Nu7iDY — BA Raju's Team (@baraju_SuperHit) March 14, 2022 -
ఒమిక్రాన్ వేరియంట్గా షారూక్.. నవ్వులు పూయిస్తున్న హర్ష్ గోయెంకా ట్వీట్
కరోనా కారణంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి వర్క్ ఫ్రం హోం విధానం ఉద్యోగుల జీవితంలో భాగంగా మారింది. చాలా కంపెనీలు క్రమంగా వర్క్ ఫ్రం హోం నుంచి రెగ్యులర్ ఆఫీస్ మోడ్కి షిఫ్ట్ అవుతుండగా ఐటీ కంపెనీల విషయంలోనే వర్క్ ఫ్రం ఎన్నాళ్లనేది తేలడం లేదు. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియతో ఆఫీసు పని విధానం, హైబ్రిడ్ మోడ్లు తెరపైకి వస్తుండగా మరో వైపు ఒమిక్రాన్, ఫ్లోరినా వంటి కొత్త వేరియంట్లు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఆఫీస్ వర్క్పై కంపెనీల హెచ్ఆర్ విభాగం తీసుకునే నిర్ణయాలు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. నవ్వులు పూయిస్తోంది వర్క్ ఫ్రం హోంపై తాజాగా నెలకొన్న పరిస్థితులను లవ్ క్లాసిక్ మొహబ్బతేతో పోల్చుతూ కొత్త మీమ్ వెలుగులోకి వచ్చింది. కేవలం రోజుల వ్యవధిలోనే వైరల్గా మారింది. ఇందులో మూడు ప్రేమ జంటలు (ఉద్యోగులు) డోలు వాయిస్తూ పాట పాడుతుండగా (వర్క్ ఫ్రం హోం).. అక్కడికి వచ్చిన అమితాబ్ (హెచ్ఆర్) ఆఫీస్కి రండి అన్నట్టుగా సీరియస్గా చూస్తాడు. హెచ్ఆర్ని చూసి ఉద్యోగులు నిశ్చేష్టులయి ఉండిపోగా.. అప్పుడే వచ్చిన షారూఖ్ (ఒమిక్రాన్ వేరియంట్) తిగిరి డోలు వాయిస్తాడు.. దీంతో ఉద్యోగులు తిరిగి డ్యాన్సు చేస్తూ పాట పాడుకుంటారు (వర్క్ ఫ్రం హోం). న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన ఈ మీమ్ నెట్టింట బాగా పాపులర్ అవగా తాజాగా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ హర్ష్ గోయెంకా సైతం ఈ మీమ్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. WFH….. pic.twitter.com/UfavDRUj3Y — Harsh Goenka (@hvgoenka) January 3, 2022 -
Funny Video: ‘దండం పెడతా సార్, నన్ను ఇంటికాడ దింపండి, సీరియల్ చూడాలి’
ఇటీవల ‘నా పెన్సిల్ దొంగతనం చేసిండు. వీడి మీద కేసు పెట్టండి సార్’ అంటూ పోలీస్ స్టేషన్లో ఓ బుడ్డోడు మాట్లాడిన మాటలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తన పెన్సిల్ను స్నేహితుడు దొంగతనం చేశాడని, అతనిపై కేసు పెట్టాలని, జైల్లో వేయాలని కర్నూలు జిల్లా పెదకడబూరుకి చెందిన హన్మంతు అనే ఆరేళ్ల బాలుడు హంగామా చేస్తాడు. పిల్లాడి అమాయక మాటలు అందరిని నవ్వులు పూయించాయి. తాజాగా అలాంటిదే మరో చిన్న పిల్లాడి వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో బడికి వెళ్లిన ఓ పిల్లవాడు.. ఇంటికి పంపించమని తన టీచర్తో జరిపిన సంభాషణ కడుపుబ్బా నవ్విస్తోంది. మధ్యాహ్నం భోజన సమయంలో సార్ అన్నం తింటుంటే.. ఇంటికి పంపించేయమని ఏడుపు మొదలు పెట్టాడు. , సీరియల్ చూసే టైమ్ అయిందని మీరు గబగబా తినేసి తనను ఇంటి దగ్గర దించేయాలని అల్లరి చేశాడు. మద్యాహ్నం సీరియళ్లు రావని రాత్రి కదా వచ్చేవి అని టీచర్ చెప్పడంతో.. ‘మా ఇంట్లో కూడా టీవీ ఉంది. ఇప్పుడు సీరియల్ వస్తుంది. మీకు దండం పెడతా సార్… సీరియస్ చూడాలి, నన్ను ఇంటికాడ దింపండి’ అని ఏడుస్తూ అడుగుతుండటం ఫన్నీగా ఉంది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ.. దీనిని చూసిన నెటిజన్లు బుడ్డోడి మాటలకు తెగ నవ్వుకుంటున్నారు. చదవండి: నన్ను ఎందుకు కొట్టావు? పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి చదవండి: వరుడు షాక్.. ఇది వధువు చేసిన పనే!? -
దొరికినోళ్లకు దొరికినట్టు నడి రోడ్డుపై వాక్సిన్
-
‘ఛీ నువ్వు ఏం బాగాలేవు.... ఎండు చేపలా ఉన్నావు’
ముంబై: మనకు మనం బాగానే ఉన్నట్లు కనిపిస్తాం. కానీ మన అమ్మలకు మనం ఎప్పుడూ చిన్నపిల్లలే అన్నట్లుగా మనల్ని ఎప్పడూ చూసిన సన్నగా ఉన్నారంటూ తిడుతుంటారు. మనకేమో మనం బాగానే ఉన్నాం అనిపిస్తుంది. కానీ ఇక్కడ బాలీవుడ్ నటుడు అనుపమ ఖేర్ని సన్నగా ఉన్నావు, నువ్వేం బాగోలేదు అంటూ వాళ్లమ్మ దులారీ ఖేర్ తిడుతుంటుంది. (చదవండి: వీటి స్నేహం బంధం చాలా గొప్పది) పైగా నువ్వు ఎండు చేపలా ఉన్నావు అంటూ పోల్చి మరీ తిడుతుంది. ఆఖరికి అనుపమ్ తాను తింటున్న పరాటాను చూపించనప్పడూ కూడా అతని తల్లి ఆగకుండా రకరకాల హావాభావాలు పెట్టి మరీ తిడుతూనే ఉంటుంది. ఈ మేరకు అనుపమ్ మాట్లాడుతూ.."ఒక నెల తర్వాత అమ్మ నన్ను చూడటంతో ఇలా తిడుతుందని చెబుతున్నారు. తిడితే తిట్టింది గారీ నాకు రెండు మంచి షర్ట్లు తీసుకు వచ్చింది. పైగా మా అమ్మకు నేను చేసిన పరాట కూడా ఆమెకు బాగా నచ్చింది. ఆమె ఉన్నప్పుడూ నిస్తేజంగా ఉండటం అస్సలు కుదరదు. ఆమె లాగానే అందరూ సందడిగా ఉండాల్సిందే. " అన్నారు. (చదవండి: బంపరాఫర్.. ఆ షాపులో ఒక డ్రెస్ ఖరీదు రూ.1 మాత్రమే..!) -
క్వారంటీనా జోషీ.. కోవిడ్ అవస్థీ
గుడ్ మార్నింగ్ క్లాస్! నౌ ఐయామ్ గోయింగ్ టు టేక్ యువర్ అటెండెన్స్ క్వారంటీనా జోషీ.. ప్రెజెంట్ మిస్ లాక్డౌన్ సింగ్ రాథోడ్... జెంట్ మిస్ కోవిడ్ అవస్థీ.. కోవిడ్..? బీ అటెన్షన్ ఇన్ ద క్లాస్.. అదర్ వైజ్ ఐ విల్ సెండ్ యు బ్యాక్ టు చైనా కరోనా పాల్ సింగ్.. ప్రెజెంట్ మిస్ సోషల్ డిస్టెన్స్ సింగ్.. ప్రెజెంట్ మిస్ ఉహాన్ భదురియా... ఉహాన్..? యూ అండ్ కోవిడ్ వెరీ నాటీ, గెటవుట్ ఆఫ్ మై క్లాస్ రైట్ నౌ! దాదాపు ఏడాది క్రితం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ‘క్లాస్ ఆఫ్ 2025’ వీడియో ఇది. ఎంతో క్రియేటివ్గా ఆలోచించి, వీడియోలో టీచర్ పాత్రను పోషిస్తూ లక్షలమందిని ఆకట్టుకున్నారు స్నేహిల్ దీక్షిత్ మెహ్రా. ఈ వీడియోతో బాగా పాపులర్ అయిన స్నేహిల్ హిందీ టీవీ చానల్లో క్రియేటివ్ హెడ్గా పనిచేస్తూనే, సమయం దొరికినప్పుడల్లా మంచి సందేశంతో కూడిన కామెడీ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. మధ్యప్రదేశ్లో పెరిగిన స్నేహిల్... ఇంజినీరింగ్ చదివింది. ఫైనల్ ఇయర్లో ఉండగానే.. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచి్చంది. కానీ ఆర్థిక మాంద్యంతో కొన్నినెలల్లోనే ఉద్యోగం పోయింది. చిన్నప్పటి నుంచి యాంకర్ కావాలని కలలు కనే స్నేహిల్.. న్యూస్ చానల్లో ఇంటర్న్గా చేరింది. కొన్నాళ్లు పనిచేసాక, ఇంటర్న్షిప్ మానేసి, సినిమా రిపోర్టర్గా చేస్తూనే టెలివిజన్ ప్రొడక్షన్ హౌస్లో ట్రైనీగా చేరింది. పని నేర్చుకుంటూనే, ప్రముఖ షోలలో చురుకుగా పనిచేసేది. దీంతో కొద్దికాలంలోనే స్నేహిల్ క్రియేటివ్ హెడ్గా మారింది. తరువాత వివిధ రకాల టీవీ చానల్స్లో ఫ్రీలాన్సింగ్ క్రియేటివ్ డైరెక్టర్గా చేసింది. ప్రముఖ ‘దిల్ సే దిల్ తక్’ వంటి అనేక పాపులర్ షోలకు క్రియేటివ్ హెడ్గా చేసింది. భేరి క్యూట్ ఆంటీ క్రియేటివ్ హెడ్గా దూసుకుపోతున్న స్నేహిల్కు..‘అపహరణ’ వెబ్సిరీస్ స్క్రిప్ట్ వచ్చింది. ఈ స్క్రిప్ట్ను ఏక్తాకపూర్కు వినిపించింది. ఏక్తాకు నచ్చడంతో ‘అపహరణ్’కు స్నేహిల్ క్రియేటివ్ హెడ్గా పనిచేసింది. అంతేగాక ఈ సిరీస్లో ‘పండిట్గారి భార్య’ అనే చిన్న క్యారెక్టర్ను చేసింది. ఈ వెబ్ సిరీస్ హిట్ అవడంతో.. స్నేహిల్కు కామెడీ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే బావుంటుందన్న ఆలోచన వచి్చంది. వెంటనే బీసీ ఆంటీ(భేరీ క్యూట్ ఆంటీ) పేరుమీద యూట్యూబ్ చానల్ను క్రియేట్ చేసి, ఇంకా ఇన్స్ట్రాగామ్లో చిన్నచిన్న కామెడీ వీడియోలను అప్లోడ్ చేయడం మొదలు పెట్టింది. సినిమాలు, వెబ్సిరీస్, టీవీ షోలలో వచ్చే ఆంటీ క్యారెక్టర్లపై రివ్యూల రూపంలో వీడియోలు చేసి అప్లోడ్ చేసేది. స్నేహిల్ కామెడీ, సమయస్ఫూర్తి, వీడియోలో ఇచ్చే మెసేజ్ నచ్చడంతో..అకౌంట్ను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగి, బీసీ ఆంటీగా బాగా పాపులర్ అయ్యింది. క్లాస్ ఆఫ్ 2025... లాక్డౌన్ సమయంలో ‘క్లాస్ ఆఫ్ 2025’ కామెడీ వీడియో బాగా వైరల్ అయ్యింది. దీంతో సోషల్ మీడియాలో స్నేహిల్కు మంచి గుర్తింపు వచ్చింది. దీనిలో ముఖ్యంగా కోవిడ్ పేరు మీద పిల్లలకు పేర్లు పెట్టడం అందర్ని బాగా ఆకట్టుకుంది. దీని తరువాత అమెరికా నుంచి ఇండియా తిరిగి వచ్చిన ఆంటీ తనని తాను పొగుడుకునే ‘బిట్టు బువా’ అనవసరమైన వార్తలు చదివే యాంకర్ ‘ప్రభా’ క్యారెక్టర్లతో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు కూడా క్రియేటివ్ హెడ్గా, సంజయ్ లీలా బన్సాలీ వంటి వారితో కలిసి పనిచేస్తూనే, మరోపక్క కామెడీ వీడియోల ద్వారా లక్షలమంది వ్యూవర్స్ను ఆకట్టుకుంటోంది స్నేహిల్. View this post on Instagram A post shared by Snehil Mehra (@bcaunty) -
వైరల్: పిల్ల ఏనుగు చిలిపి చేష్టలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!
చిన్న పిల్లలు ఎంత అల్లరి చేసినా ముద్దుగానే ఉంటుంది. అందుకే వాటిని వీడియోలో బంధించి జ్ఞాపకంగా ఉంచుకుంటాం. అలానే కొన్ని జంతువులు చేసే చిలిపి చేష్టలు కూడా మనకి భలే సరదానిస్తాయి. ఇటీవల ఈ తరహా జంతువుల వీడియోలు అందులో ప్రత్యేకంగా ఏనుగులవి నెటిజన్లకు విపరీతంగా నచ్చుతున్నాయి. తాజాగా ఓ పిల్ల ఏనుగు తను సంరక్షుడిని ఆట పట్టించే వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఓ పిల్ల ఏనుగు కేర్ టేకర్ పని చేసుకుంటూ బిజీగా ఉంటాడు. పాపం మన బేబీ ఏనుగుకి ఆడుకోవడానికి ఎవరూ లేకపోవడంతో బోరు కొడుతుంది. అది ఎంటి మన మావటి వాడు మనల్ని పట్టించుకోవడం లేదని అనుకుంది. వెంటనే అతని వద్దకు వెళ్లి తొండంతో పిలుస్తుంది. అయితే మనోడు అదంతా పట్టించుకోకుండా తన పని ఏదో తాను చేసుకుంటూ ఉంటాడు. దీంతో అది హర్ట్ అయ్యి పిలుస్తుంటే పట్టించుకోవా అంటూ అతని చేస్తున్న పనిని డిస్ట్రబ్ చేస్తుంది. చివరకు ఆ కేర్ టేకర్ వెనక్కి తిరిగి దాన్ని సముదాయించే వరకు అది పసి పిల్లాడిలో ఓ రేంజ్లో అల్లరి చేసింది. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. So human.....we too cling to people we love and yearn for their love and attention ❤️❤️. #love #positivity #nature #Elephant @hvgoenka pic.twitter.com/B1q91jp6Vl — Tarana Hussain (@hussain_tarana) October 14, 2021 చదవండి: Viral Video: డ్యాన్స్ ఇరగదీసిన వధువు.. అంతా ఫిదా, అయితే వరుడు మాత్రం..! -
'బెనారసీ చీర' లో బెనారస్ చూడగలరా.. చాహల్ ఫన్నీ వీడియో!
అహ్మదాబాద్: భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటాడు . తాజాగా తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి నటించిన ఓ ఫన్నీ వీడియో ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఇందులో చాహల్ కోసం అతని భార్య ఆలు పరోటా తీసుకు వస్తుంది. అయితే అది తినడానికి ముందు ఆలు పరోటాలో బంగాళాదుంపలు కనిపించట్లేదేమిటని అతడు చమత్కారంగా ప్రశ్నిస్తాడు. దానికి బదులుగా ఆమె 'కాశ్మీరీ పులావ్' లో కాశ్మీర్ ఉంటుందా, 'బెనారసీ చీర' లో బెనారస్ చూడగలరా అని తిరిగి ప్రశ్నిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై చాహల్ కింద పడిపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. శిఖర్ ధావన్ వరుసగా నవ్వుతున్న ఎమోజీలతో కామెంట్ చేశాడు. కాగా మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సెకెండ్ ఫేజ్ కోసం చాహల్ యూఏఈ వెళ్లనున్నాడు. View this post on Instagram A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) చదవండి: కోహ్లి విషయంలో మొయిన్ అలీ చరిత్ర; డకౌట్లలో రహానే చెత్త రికార్డు -
హర్ష్ గోయెంకా ఫన్నీ వీడియో, లక్కీ ఫెలో అంటున్న నెటిజన్లు
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫన్నీ వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. 2014 వింబుల్డన్ లేడీస్ డబుల్స్ మ్యాచ్ సందర్భంగా అనూహ్య ఘటన ఒకటి చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ను గోయెంకా ట్విటర్లో రీట్వీట్ చేశారు. ఈ మిలియన్ డాలర్ల వీడియో నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది. 2014లో జరిగిన వింబుల్డన్ మహిళల డబుల్స్ మొదటి రౌండ్ మ్యాచ్ మ్యాచ్లో టెన్నిస్ స్టార్లు సెరెనా, వీనస్ విలియమ్స్ ఒక్సానా కలష్నికోవా, ఓల్గా సావ్చుక్తో పోటీపడ్డారు. ఈ సందర్భంగా ప్రత్యర్థి సర్వీస్ను ఎదుర్కొనే క్రమంలో వీనస్ వాలీ షాట్ను సెరెనా బ్యాలెన్స్ చేస్తూ బేస్లైన్పై పరుగెత్తుతూ పక్కనే ఉన్న ప్రేక్షకులపై పడపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే ప్రేక్షకులలో ఒకరు ఆమెను పట్టుకున్నారు. ఈ ఘటన అక్కడున్నవారిలో నవ్వులు పూయించింది. అంతేకాదు ‘వావ్.. వాట్ ఏ లక్కీమాన్’అంటూ చమత్కరిస్తున్నారు. అతని టిక్కెట్ ధరకి చాలా విలువ వచ్చింది ఇలాంటి అదృష్టం లక్షల్లో ఒకరికే అంటూ అసూయపడుతున్నారు. కాగా సోషల్మీడియాలో యాక్టివ్గా ఉండే గోయెంకా తరచుగా అనేక విషయాలపై స్పందిస్తూ పలు వీడియోలు షేర్ చేస్తూ సందడి చేయడం తెలిసిందే. తాజాగా ఆయన మరో ట్వీట్ వైరల్ అవుతోంది. చదవండి : Zomato: యాడ్ల దుమారం, మండిపడుతున్న నెటిజనులు Fun clip from Wimbledon. That's why it's said that the front seat is always expensive 🤣😂😅😜. #tennis #wimbledon #fun #moment #cute #humour #smile @hvgoenka pic.twitter.com/k9062DNvBi — Tarana Hussain (@hussain_tarana) August 30, 2021 -
దోస్త్ మేరా దోస్త్ అనుకోని...అంతలోనే ఇలా
-
ఆలోపు జీవిత భాగస్వామిని ఎంచుకో.. లేదంటే ఒంటరిగా చావాలి!
టిక్ టాక్ వీడియోలంటే అందరికీ గుర్తుకు వచ్చేంది తమలోని కళలను బయటపెట్టడం. డ్యాన్స్లు, పాటలు, డైలాగ్లు ఇలా అన్ని రంగాల్లో టిక్టాక్ వీడియోలు చేసి తమ ప్రతిభతో పాపులర్ అయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే తాజాగా ఓ టిక్టాక్ వీడియో ఇందుకు భిన్నంగా ఉండటంతో సోషల్ మీడియోలో వైరల్గా మారింది. ఓ తాత, మనవరాలు మధ్య జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో అది. మేగాన్ అనే ఓ అమ్మాయికి తన తాత ఫోన్లో చాటింగ్ చేస్తూ.. ఆమెకు చాలా సరదా సూచనలు, జాగ్రత్తలు చేప్పారు. 91 ఏళ్ల ఈ తాత తన గారాల మనవరాలుతో.. ‘29 ఏళ్ల లోపు జీవిత భాగస్వామని ఎంచుకోని అమ్మాయి.. ఇక ఒంటరిగానే జీవితాన్ని ముగిస్తుందని ఓ న్యూస్ ఆర్టికల్ చదివాను. ఇంకో మూడు నెలలకు నీ బర్త్ డే వస్తుంది. ఈ విషయాన్ని నీకు తెలియజేయాలనుకుంటున్నా’ అని ఫోన్లో సరదాగా సందేశం పంపారు. మరో సందేశంలో.. ‘మేగాన్, నువ్వు బరువు తగ్గుతున్నావని ఆశిస్తున్నాను. ఎందుకంటే మన కుటుంబ సభ్యలు గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు’ అని అన్నారు. మరో ఫోన్ సందేశంలో.. ‘హాయ్ మేగాన్. నువ్వు అధికంగా తాగడంలేదని అనుకుంటున్నా. ఎందుకంటే మద్యం ధరలు ఆకాశానంటుతున్నట్లు న్యూస్ చదివి తెలుసుకున్నా’ అని చాలా ఫన్నిగా చెబుతాడు. దానికి మేగాన్ స్పందిస్తూ.. ‘నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తుంటా తాత’ అని రిప్లై ఇస్తారు. అయితే తన తాతతో జరిగిన సరదా సంభాషణకు సంబంధించి మొబైల్ చాటింగ్ స్క్రీన్ షాట్లతో మేగాన్ టిక్టాక్ వీడియో తయారు చేశారు. ఆ వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వారిద్దరి సంభాషణ చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘తాత, మనవరాలు అంటే ఇలా ఉండాలి’.. ‘91 ఏళ్ల ఓ తాత తన మనవరాలకు ప్రస్తుత కాలంతో వివాహానికి సంబంధించిన ఫన్నీ సూచనలు అద్భుతం’.. ‘అంత సరదాగా మాట్లాడే తాత ఉండటం ఆమె అదృష్టం’.. అని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. -
పాపం.. కుర్చీ విరిగిపోయి.. ఒక్కసారిగా కూలబడింది.. తర్వాత!
-
పాపం.. కుర్చీ విరిగిపోయి.. ఒక్కసారిగా కూలబడింది.. తర్వాత!
కాలిఫోర్నియా: మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆన్లైన్ సమావేశాలకు మరింత ప్రాధాన్యం పెరిగింది. విద్యార్థులు ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో పాఠాలు నేర్చుకుంటుండగా, వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు ఎప్పటికప్పుడు కొలీగ్స్తో వర్చువల్ మీటింగ్లు జరుపుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన చార్లెట్ కొజినెట్ అనే మహిళా ఉద్యోగి కూడా తమ సీఈవోతో ఇలాగే భేటీ అయ్యారు. అయితే, అప్పుడు జరిగిన అనుకోని సంఘటనతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. చార్లెట్ ఓ ఫర్నీచర్ కంపెనీలో సేల్స్ అసోసియేట్గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం తమ సీఈఓ నిర్వహించిన ఆన్లైన్ మీటింగ్లో పాల్గొన్నారు. సహోద్యోగులంతా సీరియస్గా చర్చిస్తున్న సమయంలో చార్లెట్ కూర్చున్న కుర్చీ ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో ఆమె ఢమాలున కిందపడింది. అయితే, వెంటనే తేరుకున్న ఆమె.. లైవ్ విషయం గుర్తుకొచ్చి.. ఇదంతా రికార్డు అయ్యిందా ఏంటి అంటూ సరదాగా సహోద్యోగులను అడుగుతూ గంభీర వాతావరణాన్ని తేలిక చేసేందుకు ప్రయత్నించారు. వారు సైతం చార్లెట్కు దెబ్బలేమీ తగలలేదని తెలిసి.. చిరునవ్వులు చిందిస్తూ జాగ్రత్తగా ఉండాలంటూ ఆమెకు సూచించారు. ఈ క్రమంలో లైవ్ రికార్డింగ్ ఆపేసి... మరో కుర్చీ తెచ్చుకుని భేటీని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాలో షేర్ చేసిన చార్లెట్.. ‘‘సీఈవోతో కాల్లో ఉన్న సమయంలో నా కుర్చీ ఇలా విరిగిపోయింది. చూసి ఎంజాయ్ చేయండి’’ అంటూ సరదా క్యాప్షన్ జతచేశారు. ఇందుకు స్పందనగా.. ‘‘వాళ్లు చెల్లించే జీతం సరిపోవడం లేదని ఈ విధంగా నిరసన తెలియజేశావా? ఏదేమైనా ఫన్నీ వీడియో షేర్ చేసినందుకు థాంక్స్’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ప్రియుడి 23 లక్షల బైక్ను తగలబెట్టేసిన ప్రియురాలు -
ఆ నటి పరువు తీసేసిన యాంకర్ సుమ.. షోలో ఏం చేసిందంటే!
సుమ కనకాల.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తికాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా యాంకరింగ్లో తనకు ఎవరూ సాటి లేరన్న విధంగా ముందుకు సాగుతున్నారు. ఏ కార్యక్రమం, ఆడియో ఫంక్షన్, ఈవెంట్ అయిన యాంకర్గా సుమ ఉండాల్సిందే. ఇక బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలోనూ సుమ చాలా యాక్టివ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.ఫన్నీ వీడియోలతో పాటు వంట వీడియోలు చేస్తూ తన అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో ముందుటుంది. తాజాగా ఓ సీరియల్ నటి చేసిన పనిని షేర్ చేస్తూ..ఇది ఏంటో చెప్పుకోండి చూద్దాం అంటూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ఇటీవలె సీరియల్ ఆర్టిస్టులు సుహాసిని, వైష్ణవి, తేజస్విని, మోనిష్ తాను హోస్ట్ చేసిన షోకు వచ్చారని, ఈ సందర్భంగా మెహిందీ టాస్క్ ఇచ్చినట్లు సుమ తెలిపింది. అయితే టాస్క్లో భాగంగా నటి తేజస్విని తన చేతిపై గడ్డి తింటున్న ఆవు అంటూ ఓ డిజైన్ వేసిందని, ఇది ఏ కోశాన కూడా అలా కనిపించడం లేదంటూ నటి పరువు తీసేసింది. రియల్ మెహిందీ కావడంతో ఇంకా పోవడం లేదని, ఇది ఎప్పుడు పోతుంది తేజూ అంటూ సుమ ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇక నటి తేజూ కూడా అక్కా.. అంటూ ఫన్నీ ఎమోజీని కామెంట్ రూపంలో తెలియజేసింది. ప్రస్తుతం సుమ షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు కూడా అది ఆవులా అస్సలు లేదని ఫన్నీగా బదులిస్తున్నారు. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) చదవండి : ఒక్క వీడియోతో ట్రోలర్స్ నోరు మూయించిన సుమ కనకాల భర్త డైలాగ్ చెప్పి ధైర్యం నూరిపోసిన సుమ.. వీడియో వైరల్ -
వేలు కొరికిన వీడియో వైరల్.. వేలంలో 5.5 కోట్లకు సేల్
పసి పిల్లలు ఏం చేసినా చూడటానికి ముచ్చటగా, ముద్దుగానే ఉంటాయి. కొన్మి సందర్భాల్లో వాళ్ల అల్లరి మనకు కడుపుబ్బా నవ్వను కూడా తెప్పిస్తాయి. అందుకే కొందరు తల్లిదండ్రులు వాళ్ల పిల్లల చిలిపి మాటలను, అల్లరి పనులను వీడియో తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇద్దరు పిల్లల ఫన్నీ వీడియో వేలంలో భారీ మొత్తంలో అమ్ముడై అందరినీ ఆశ్చర్యపరిచింది. వేలంలో 5.5 కోట్లు పలికింది 2007లో యూట్యూబ్లో ‘చార్లీ బిట్ మై ఫింగర్’ అనే వీడియోను అపలోడ్ చేశారు. ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఇప్పటికే సుమారు 880 మిలియన్ వ్యూస్ పైగా రాబట్టింది. ఇటీవల నిర్వహించిన వేలంలో ఈ వీడియో ఏకంగా రూ.5.5 కోట్లకు అమ్ముడుపోవడం ఓ సంచలనంగా మారింది. ఈ వీడియోకు నాన్ ఫంజిబుల్ టోకెన్ పద్దతి (ఎన్ఎఫ్టి)లో వేలంపాట నిర్వహించగా 11 దేశాలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నారు. ఎన్ఎఫ్టి ( నాన్ ఫంజిబల్ టోకన్స్ ) అంటే ప్రత్యేకమైన డిజిటల్ ఆస్తులని అర్థం. వీటిని బ్లాక్ చైన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓ వ్యక్తి కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు. వేలు కొరికాడు.. వైరల్గా మారింది ఈ వీడియోలో చార్లీ డేవిస్ కార్ అనే బుడ్డోడు.. తన అన్న హ్యారీ డేవిస్ కార్ సరదాగా వేలును కొరుకుతాడు. దాంతో మరోసారి నోట్లో వేలు పెట్టడంతో ఇంకా గట్టిగా కొరుకుతూ కాసేపు అలా నోట్లోనే ఉంచుతాడు. దీంతో కొరికిన బుడ్డోడు నవ్వులతో... కొరికించిన పెద్దోడు కన్నీళ్లతో మనకు కనిపిస్తారు. ఫన్నీ వీడియో అందరికీ తెగ నచ్చేసింది. కాగా ఇటీవల ఈ వీడియోను వేలంలో పెట్టగా, 5.5 కోట్లకు అమ్ముడు కావడంతో ప్రస్తుతం ఈ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారు. గతంలో ఇదే తరహాలో ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే మొట్టమొదటి ట్వీట్ను కూడా ఎన్ఎఫ్టి పద్ధతిలో 2.9 మిలియన్ డాలర్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. చదవండి: ‘అవును.. తప్పు చేశా.. నేరం అంగీకరిస్తున్నా’ -
నవ్వులు పూయిస్తున్న మహిళ వీడియో
-
గొర్రెకు మసాజ్ చేస్తున్న పిల్లి
-
పాముతో ఆడుకుంటున్న పిల్లి
-
‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’
-
Tamannaah: మీసంతో తమన్నా, వీడియో వైరల్
మిల్కీ బ్యూటీ తమన్నాకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. షూటింగ్ సెట్లో సరదాగా ఖాళీ సమయంలో తీసుకున్న ఓ ఫన్నీ వీడియోను ఇన్స్టాగ్రామ్లో శనివారం షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఈ వీడియోలో మూతికి మీసం పెట్టుకుని తమన్నా పాట పాడుతున్న వీడియో నెట్టింటా నవ్వులు పూయిస్తోంది. దీనికి ‘టాకింగ్ మాణిక్కం, వాకింగ్ మాణిక్కం, సింగింగ్ మాణిక్కం’ అంటూ సరదాగా షేర్ చేసింది ఆమె. ఇది చూసిన ఆమె ఫాలోవర్స్, అభిమానులు తమన్నాకు ఫిదా అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. ‘వావ్ తమన్నా ఎంత ముద్దుగా ఉందో’, ‘మీసంతో అచ్చం మిక్కిమౌజ్లా ఉంది’, అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం తమన్నా అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’తో పాటు ‘సత్యదేవ్’,‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలతో బిజీగా ఉంది. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) చదవండి: తమన్నా ఇల్లు చూశారా..?, దాని కోసం ఎన్ని కోట్లు వెచ్చించిందో! విషాదం: ‘వేదం’ నటుడు నాగయ్య మృతి -
హీరోయిన్ కీర్తి వల్ల బతుకు బస్టాండ్ అయ్యింది : నితిన్
నితిన్- కీర్తి సురేష్లు జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక ట్రైలర్లో టామ్ అండ్ జెర్రీల్లా కొట్టుకున్న వీరిద్దరూ రియల్లైఫ్లోనూ తెగ హంగామా చేసేస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో ఇది స్ఫష్టంగా కనిపిస్తుంది. రంగ్ దే షూటింగ్ మొదలైనప్పటి నుంచి వీళ్లిద్దరి అల్లరికి హద్దు లేకుండా పోయింది.షూటింగ్ గ్యాప్లో చిన్న కునుకు తీస్తే దాన్ని ఫొటో తీసి రచ్చ చేశారు దర్శకుడు వెంకీ అట్లూరి, హీరో నితిన్. దీంతో వీళ్ల మీద కక్ష కట్టిన కీర్తి ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసింది. అన్నట్లుగానే వెంకీని పరిగెత్తించి మరీ సరదాగా కొట్టింది. ఇక నితిన్ ఫొటోను ఎడిట్ చేసి ఆడుకుంది. ఇటీవలె అను కనిపించడం లేదంటూ హీరోయిన్ కీర్తి రెండు జడలు వేసుకున్న చిన్నప్పటి ఫొటోను షేర్ చేసి ఆమెను ఆటపట్టించారు నితిన్. తాజాగా కీర్తి సురేష్ వల్ల తమ బతుకు బస్టాండ్ అయ్యిందంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఓ ఈవెంట్ అనంతరం రకరకాల ఫుడ్ ఐటెమ్స్ తిందామని రెడీగా పెట్టుకున్న తమకు కీర్తి షాకిచ్చిందని, మేం తినే తిండి మొత్తం కీర్తి ఒక్కతే తింటుందంటూ బాధను నెటిజన్లతో పంచుకున్నాడు. అంతేకాకుండా నితిన్కి సపోర్ట్గా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా చేరి అహా నా పెళ్ళంట సినిమాలోని వివాహ భోజనంబు అనే పాట పాడుతూ కీర్తిని ఆట పట్టించారు. అయితే ఇవేమీ పట్టించుకోని కీర్తి...హ్యాపీగా తనకు ప్లేట్లోని ఐటెమ్స్ను తింటూ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా నితిన్- కీర్తి చేస్తున్న అల్లరి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. మొదటిసారి వీరిద్దరూ జోడిగా కలిసి నటించిన రంగ్దే చిత్రం మార్చి 26న రిలీజ్ అవుతోంది. All Our DINNER being eaten by One Person.. ANU.. 🙈🙈🙈 BusStande BusStande Ika Bathuke BusStande.. 😂🤣😂🤣@actor_nithiin @KeerthyOfficial @dirvenky_atluri @vamsi84 @SitharaEnts @ShreeLyricist @pcsreeram @haarikahassine pic.twitter.com/KeiPEPh8N1 — DEVI SRI PRASAD (@ThisIsDSP) March 24, 2021 చదవండి : కీర్తి సురేశ్ మిస్సింగ్: నితిన్ ఫిర్యాదుకు పోలీసుల రిప్లై! హీరో ఊరించాడు.. కంట్రోల్ చేసుకోలేకపోయిన నటి -
జొమాటో వివాదం : ఇదట సంగతి...ఫన్నీ వీడియో వైరల్
సాక్షి, బెంగళూరు: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం జొమాటో గత కొన్ని రోజులుగా మరోసారి వార్తల్లో నిలిచింది. జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్, యువతిపై దాడి వివాదం సృష్టించిన సంచలనం ఇంతా అంతా కాదు. జొమాటో బాయ్ తనపై దాడి చేశాడంటూ బెంగళూరు యువతి రక్తమోడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మొదలు రోజుకొక కొత్త వెర్షన్ వెలుగులోకి వస్తోంది. దీంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. బాలీవుడ్ హీరోయిన్ సహా కొంతమంది హితేషా చంద్రాణీకి మద్దతిస్తోంటే.. మరికొందరు డెలివరీ బాయ్కు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక దశలో చంద్రాణిపై భారీ ట్రోలింగే నడిచింది. అటు తనకే పాపం తెలియదని, తనకు హయ్యస్ట్ రేటింగ్ ఉందంటూ జొమాటో బాయ్ కామరాజ్ వాదిస్తున్నారు. కేసులు నమోదైనాయి. విచారణ జరుగుతోంది. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే ప్రస్తుతం సోషల్ మీడియాలో మీమ్స్, ఫన్నీ వీడియోస్ హల్చల్ చేస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. (యువతిపై జొమాటో బాయ్ పిడిగుద్దులు: వైరల్) -
వైరల్ గా మరీనా గొర్రె పిల్లల అల్లరి
-
శశిథరూర్ ఇంగ్లీష్పై ఫన్నీ వీడియో.. నెక్స్ట్ ఇమ్రాన్ ప్లీజ్!
పాకిస్తాన్ స్టాండప్ కమెడియన్ అక్బర్ చైదరి పోస్టు చేసిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్లాగా ఇంగ్లీష్ మాట్లాడే విధానంపై వీడియో రూపొందించాడు ఈ హాస్యనటుడు. ‘శశిథరూర్ మాదిరి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి’ అనే క్యాప్షన్తో ట్విటర్లో షేర్ చేసిన ఈ వీడియోలో మొత్తం మూడు విధానాలుగా విభజించి వివరించాడు. మొదటి స్టెప్లో ఆక్స్ఫర్డ్ డిక్షనరీని మిక్సీలో వేసి జ్యూస్ చేసి ఆ మిశ్రమాన్ని తాగినట్లు చూపించాడు. తరువాత స్టెప్లో ఓవైపు ల్యాప్టాప్లో శశి థరూర్ ఇంగ్లీష్ వీడియోలు చూస్తూ మరోవైపు ఆక్స్ఫర్డ్ డిక్షనరీని బ్లడ్లాగా శరీరంలోకి ఎక్కిస్తున్నట్లు తెలిపాడు. ఇక మూడో ప్రయత్నంలో డిక్షనరీని రోటిలో వేసి దంచి ఆ పేస్టును డ్రగ్ లాగా స్వీకరించినట్లు పేర్కొన్నాడు. అదే విధంగా ఈ మూడు స్టేజ్ల తర్వాత చివర్లో కమెడియన్ అక్బర్ అచ్చం శశి థరూర్లాగా మాట్లాడటం ప్రారంభిస్తాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్లర్లు కొడుతోంది. లక్షలాది మంది వీక్షించగా వేలల్లో లైకులు వస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చిరునవ్వులు చిందిస్తున్నారు. అంతేగాక దీనిపై ఎంపీ శశిథరూర్ కూడా స్పందించారు. కమెడియన్ పోస్టు చేసిన వీడియోను ఎంజాయ్ చేస్తూ ఫన్నీ కామెంట్ చేశారు. నెక్స్ట్ వీడియోను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ మీద చేయాలని కోరారు. అయితే లండన్లో పుట్టిన శశి థరూర్ ఢిల్లీలో గ్రాడ్యూయేట్ పూర్తి చేశారు. అంతర్జాతీయ సంబంధాలపై డాక్టరేట్ పొందారు. ఆంగ్ల భాషపై నిష్ణాతుడు అయిన థరూర్ సాధారణ ప్రజలు తమ జీవితంలో ఎన్నడూ వినని పెద్ద పెద్ద పదాలను తరుచుగా ఉపయోగిస్తుంటాడు. 🤣🙏 Next one on @ImranKhanPTI please!?> @AkbarChaudry https://t.co/nJnZ8XheDV — Shashi Tharoor (@ShashiTharoor) February 27, 2021 -
షూటింగ్లో నితిన్పైకెక్కి కింద పడ్డ ప్రియా ప్రకాశ్
కన్ను గీటు భామ, కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వరియర్, యంగ్ హీరో నితిన్ నటించిన ‘చెక్’ మూవీ ఇవాళ(ఫిబ్రవరి 26) థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ ‘చెక్’ మూవీ షూటింగ్లో సమయంలో జరిగిన ఓ ఫన్నీ వీడియోను ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది. మూవీ షూటింగ్లోని ఓ రోమాంటిక్ సన్నివేశం చిత్రీకరణలో నితిన్ నడుచుకుంటూ వస్తుంటాడు. ఆ తర్వాత వెనకాలే ప్రియా ప్రకాశ్ పరుగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా నితిన్ వీపుపైకి ఎగిరి ఎక్కుతుంది. దీంతో పట్టు తప్పి నెలపై వెల్లకిలా పడిపోయింది. ఆమె పడిపోగానే చూట్టు ఉన్న మూవీ యూనిట్ సభ్యులు ఆమె దగ్గరి వచ్చి పైకి లేపారు. అయితే తనకి ఏమి కాలేదు అన్నట్లు ప్రియా సైగ చేసి కొద్ది సమయం తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొంటుంది. దీనికి ‘జీవితంలో కింద పడిపోతున్న ప్రతిసారి నేను విశ్వాసంతో పైకి లేచేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పడానికి ఈ వీడియో ప్రాతినిథ్యం వహిస్తుంది’ అంటూ షేర్ చేసింది. కాగా వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు. ఇందులో నితిన్కు జోడిగా ప్రియా ప్రకాశ్, రకుల్ ప్రిత్ సింగ్లు కథానాయికలుగా నటించారు. View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) చదవండి: రకుల్ను డామినేట్ చేస్తున్న ప్రియా వారియర్ ట్రైలర్: దేశద్రోహితో చెస్ ఆడిస్తారా?! -
ఫ్యాన్స్కు షాక్ ఇచ్చిన విద్యుత్ జమ్వాల్
ఒక్కోసారి సెలబ్రిటీలు పెట్టే పోస్టులు నెటిజన్లకు గిలిగింతలు పెట్టిస్తాయి. సోషల్ మీడియాలో వారు పెట్టే పోస్టులతో ఫాలోవర్స్ను ఆట పట్టిస్తుంటారు కొందరు. బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ ఇటీవల తన సినిమా సెట్లోకి పాము వచ్చిందంటూ, తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి అంటూ ఓ వీడియోని పోస్ట్ చేశారు. కానీ ఆ వీడియో చివర్లో ఎవ్వరూ ఊహించని ఓ ట్విస్ట్ ఉంది. విద్యుత్ జమ్వాల్కు సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా రిస్క్లు చేయడం బాగా సరదా అని అందరికి తెలిసిన విషయమే. చాలా వరకు ఆయన సినిమాలకు స్వయంగా స్టంట్లు డిజైన్ చేస్తారు. తాజాగా ఆ నటుడుకి అనుకోని పరిస్థితి ఎదురైతే.. అప్పుడు ఏం చేస్తారు.. రీల్ హీరోలాగా ఫైట్ చేస్తారా లేదా వెనుదిరిగి వెళ్లిపోతారా. దీనికి సమాధానమే ఇది అన్నట్టు ఓ వీడియోను ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఆయన సినిమా సెట్లోకి ఓ పాము వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. అంటూ ఆసక్తికరంగా మొదలైన వీడియోలో ముగింపుని ఎవ్వరూ ఊహించలేరు. అసలు ఆ వీడియోలో ఏం జరిగిందో, ఆ ట్విస్ట్ ఏంటో చూసేయండి మరి. View this post on Instagram This is how it's done😶 #CountryBoy A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal) on Nov 3, 2020 at 9:22pm PST విద్యుత్ యాక్షన్కు ఫ్యాన్స్ రియాక్షన్ ఈ ఫన్నీ వీడియోతో ఫ్యాన్ను నవ్వుల్లో ముంచేశాడు విద్యుత్. వారు ఆ వీడియోను ఎంత ఎంజాయ్ చేశారో కామెంట్స్ చూస్తే తెలిసిపోతోంది. అందరిని పిచ్చివాళ్లని చేశావ్గా అని ఒక అభిమాని అంటే, పాముని బెల్ట్ చేశావేమో అనుకున్నా.. ఎందుకంటే నువ్వు ఏమైనా చేయగలవ్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. హాట్ స్టార్లో విడుదలైన ఖుదా హఫీజ్ చిత్రంలో చివరిగా కనిపించాడు విద్యుత్. ఆ సినిమా పర్వాలేదు అనిపించేలా ఉన్నా.. ఎప్పటి లాగే విద్యుత్ స్టంట్లకు మంచి మార్కులు పడ్డాయి. ఎమోషన్స్ బాగా పండించినందుకు దర్శకుడు ఫరూక్ కబీర్ కూడా అభినందనలు అందుకున్నాడు. అంతకు ముందు రిలీజైన యారా సినిమా కూడా ప్రేక్షకులను బాగానే అలరించింది. తిగ్మాన్షు దులియా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శృతి హాసన్, అమిత్ సధ్, విజయ్ వర్మ, కెన్ని బసుమత్రి, అంకుర్ వికార్ కీలక పాత్రలు పోషించారు. -
కాలితో తంతే..వెనక్కి వెళ్లాల్సిందే!
-
నన్ను సంపేయ్ సారు: ఈ బుడ్డోడు మామూలోడు కాడు
-
నన్ను సంపేయ్ సారు: ఈ బుడ్డోడు మామూలోడు కాడు
చాలా మంది డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే భయపడుతూ ఉంటారు. ఎక్కడ ఇంజక్షన్ చేస్తుంటారో అని. ఇక ఫిజిషియన్ దగ్గరకు వెళ్లి ఏదైనా నొప్పులకు చికిత్స తీసుకోవాలంటే చుక్కలు కనిపించాల్సిందే. డాక్టర్ ఆయింట్మెంట్ రాసి మర్థన చేస్తుంటే రకరకాల రంగులు కళ్లముందు కనిపిస్తాయి. ఇక పెద్ద వాళ్లయితే ఎంతో కొంత ఓపిక పడతారు. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న బుడ్డోడు మాత్రం నొప్పిని తట్టుకోలేక డాక్టర్ను బురిడి కొట్టించడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. డాక్టర్ ఆ పిల్లోడికి చికిత్స చేస్తున్నప్పుడు ఆ పిల్లాడు చేసిన అల్లరి అందరికి నవ్వు తెప్పిస్తోంది. ఒక బుడ్డోడు చేతికి ఫిజిథెరిపీ కోసం డాక్టర్ దగ్గరకు వచ్చాడు. డాక్టర్ ఆ పిల్లాడి చేయి పట్టుకొని ఆయింట్మెంట్ రాస్తూ గట్టిగా రుద్దుతున్నారు. ఆ నొప్పి భరించలేని పిల్లాడు నొప్పి పుడుతుంది సారు, మీ కాళ్లు మోక్కుతా, మీకు పుణ్యముంటుంది అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ బతిమిలాడుతుంటే పక్కనున్నవారు మాత్రం ఆ పిల్లాడి మాటలు విని పకపక నవ్వుకున్నారు. సంపేయ్ సారు నన్ను సంపేయ్ ఆ పక్కన ఉన్న కత్తెరతో నన్ను సంపేయ్ సారు అని డాక్టర్ను అడిగాడు ఆ బుడ్డోడు. మీరందరూ మంచోళ్లు నన్ను విడిచిపెట్టండి సారు అంటూ, నొప్పి ఒకచోట ఉంటే ఉన్న చోట కాకుండా వేరే చోట చెబుతూ డాక్టర్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ బుడ్డోడు మాములోడు కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటున్నారు. మీరు కూడా ఆ బుడ్డోడి బాధేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేయండి. అంతటితో ఆగకుండా వెళ్లిపోతాడోమో అని బాబుతో పాటు వచ్చిన వ్యక్తి చెయ్యి పట్టుకుంటే ఆగు నువ్వు ఆగు నేను ఎక్కడికి పోను అంటూ అడ్డుగా ఉన్న కాలు తీయమని డాక్టర్ను కోరాడు. డాక్టర్ గారు మీరు చాలా మంచి వాళ్లు అంటూ ఆ బాధలోనూ డాక్టర్ను పొగుడుతూ మస్క కొట్టించాలని చూశాడు. చదవండి: వైరల్ వీడియో.. స్మూత్గా తప్పించాడు -
‘సూర్యగ్రహణం అప్పుడు సరిగా ప్రార్థించకపోతే’
హీరో అల్లు శిరీష్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమాల గురించే కాకుండా.. ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను కూడా ఆయన ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇంట్లో జెంగా ఆడుతున్న ఓ చిన్న వీడియోను శిరీష్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అయితే ఆటలో భాగంగా శిరీష్ చెక్క ముక్కను బయటకు తీస్తున్న సమయంలో టవర్ కూలిపోయింది. దీంతో అతను ఓటమి చెందాడు. ఈ ఫన్నీ వీడియోను షేర్ చేసిన శిరీష్.. సూర్య గ్రహణం సమయంలో సరిగా ప్రార్థించకపోతే ఇలానే జరుగుతోంది అని పేర్కొన్నారు.(చదవండి : ఫ్యాక్ట్ : నయన్-విఘ్నేశ్లకు కరోనా సోకిందా?) ఇక, జెంగా ఆట విషయానికి వస్తే ఇందులో.. ముందుగా చెక్క ముక్కలను టవర్ మాదిరిగా పేర్చుతారు. ఈ ఆటను ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆడతారు. ఈ ఆటలో పాల్గొనవారు టవర్ కూలిపోకుండా.. వంతుల వారీగా మధ్యలో ఉన్న ఒక్కో చెక్కముక్కను బయటకు తీసి పైభాగంలో పెట్టాలి. అయితే ఎవరు చెక్క ముక్క బయటకు తీసేటప్పుడు టవర్ కూలిపోతుందో వాళ్లు ఓటమి చెందినట్టు. అంతకుముందు ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి అల్లు అరవింద్కు శిరీష్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నేడు తన తల్లి నిర్మల పుట్టిరోజు సందర్భంగా విషెస్ చెప్పారు. View this post on Instagram This is what happens if you don't pray properly during the surya grahan 😂😂😂 #jenga #weekendvibes A post shared by Allu Sirish (@allusirish) on Jun 21, 2020 at 7:14am PDT -
ఆహా! బుడ్డోడి తెలివి
-
ఎగ్జామ్కు ముందు 'బ్రిలియంట్' ఐడియా!
బీజింగ్: ఎగ్జామ్స్ వస్తున్నాయంటే చాలు.. ఏడాది ముందే కొనుక్కుని, పేజీ నలగనివ్వకుండా భద్రంగా దాచిపెట్టుకున్న పుస్తకాలను ఓ గ్రంథంలా ముందుకేసుకుంటారు. ఇన్నేసి గంటలు చదువుకోవాలి అంటూ టైం టేబుల్ కూడా రాసుకుంటారు. కానీ దాన్ని పాటించేది ఏ కొద్దిమందో. మరికొందరి విషయానికొస్తే.. ఎగ్జామ్ అనగానే దెబ్బకు దేవుడు గుర్తొస్తాడు. ఇక ఇంకో రకం.. పడుకునేముందు పుస్తకం తల కింద పెట్టుకుంటే అందులో ఉన్నదంతా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా నేరుగా బుర్రలోకెక్కుతుందని వారి అభిప్రాయం. ఇక్కడ చెప్పుకునే బుడ్డోడు కూడా ఈ చివరి కోవకు చెందిన వాడే. (ఛోటా భీమ్-ఇందుమతి పెళ్లి: నిజమేనా?) మరికాసేపట్లో పరీక్ష జరుగుతుందనగా ముఖ్యమైన ప్రశ్నలను చదవడం మాని ఓ బ్రిలియంట్ ఐడియా వేశాడు. పుస్తకం తీసి అందులోని సారాంశం అంతటినీ చేతితో బుర్రలో వేసుకుంటున్నాడు. ఇలా ఒక్కో పేజీ తెరుస్తూ.. దీక్షగా దాన్ని చేతులతో తలలోకి ఎక్కించుకున్నాడు. అవనీష్ శరన్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విటర్లో షేర్ చేయగా తెగ వైరలవుతోంది. "అవును, చిన్నప్పుడు నేనిలాగే చేశాను", "నా జీవితం ఇప్పటికీ ఇలాగే సాగుతోంది" అంటూ నెటిజన్లు ఆ సన్నివేశాన్ని తమ జీవితానికి ఆపాదించుకుంటున్నారు. చైనాలోని ఓ స్కూల్లో క్విజ్ పోటీలకు ముందు ఈ వీడియో చిత్రీకరించారు. (బీరు గుటగుటా తాగిన చేప: మంచిదేనా?) -
పక్కా.. ఈ బుడతలు మిమ్మల్ని ఫిదా చేస్తారు
చిన్న పిల్లలు, వారి ముద్దుముద్దు మాటలు.. చిలిపి చేష్టలని ఇష్టపడని వారు బహుశా ఉండరేమో. ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే.. వారి బోసి నవ్వులు చూస్తే.. మనసుకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా టెన్షన్.. లాక్డౌన్తో ఇంటికే పరిమితమయ్యి.. అందరిలో ఒకలాంటి నిర్లిప్తత. ఇలాంటి సమయంలో మనందరి పెదాల మీద నవ్వులు పూయించే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది.(‘ఎవరైనా తరుముతున్నారా ఏంటి..?’) సింగర్, పాటల రచయిత నికోలా మరియా రాబర్ట్స్ ఈ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశారు. దీనిలో ఇద్దరు చిన్న పిల్లలు ఆరెంజ్ జ్యూస్ను తాగుతుంటారు. అయితే ఇలా తాగుతున్నంత సేపు ఆ పిల్లలు నవ్వుతూనే ఉంటారు. వారు ఎందుకు నవ్వుతున్నారో కారణం తెలియదు కానీ.. ఎలాంటి కల్మషం లేని ఆ చిన్నారుల నవ్వు చూస్తూంటే తెలియకుండానే మన పెదాల మీద కూడా నవ్వు విచ్చుకుంటుంది. ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 1.8 మిలయన్ల మంది వీక్షించారు.. మీరు ఓ సారి చూసి హాయిగా నవ్వేయండి. (మన దగ్గర కూడా ఇలానే అవుతుందేమో..!)