kriti sanon
-
మ్యాడ్డాక్ ప్రొడక్షన్ 20 ఇయర్స్ సక్సెస్ పార్టీలో మెరిసిన తారలు (ఫొటోలు)
-
ఐఫా అవార్డు అందుకున్న ఆనందంలో టాలీవుడ్ బ్యూటీ (ఫోటోలు)
-
పెళ్లి పీటలు ఎక్కబోతున్న ప్రభాస్ హీరోయిన్
-
రిలేషన్షిప్లో ఆదిపురుష్ భామ.. మరోసారి భాయ్ఫ్రెండ్తో కలిసి!
ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ కృతిసనన్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకే పరిమితమైంది. గతేడాది ఎక్కువగా బాలీవుడ్లో పలు చిత్రాలతోనే మెప్పించింది. అయితే ఇటీవల ఎక్కువగా విదేశాల్లో చిల్ అవుతూ కనిపించింది. అంతేకాకుండా ఓ వ్యాపారవేత్తలో ఈ ముద్దుగుమ్మ డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. గతంలో చాలాసార్లు అతనితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. గతంలో అతని బర్త్ డే సందర్భంగా కృతిసనన్ ఫోటోలను పోస్ట్ చేయడంతో మరోసారి వార్తల్లొ నిలిచింది.డిన్నర్కు వెళ్తూ..తాజాగా మరోసారి తన భాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న యూకేకు చెందిన వ్యాపారవేత్త కబీర్ దహియాతో కలిసి జంటగా కనిపించింది. ముంబయిలోని ఓ రెస్టారెంట్లో డిన్నర్కు వెళ్తూ జంటగా కనిపించారు. వీరిద్దరితో పాటు కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా వెంటే ఉన్నారు. అయితే కృతి మాత్రం ఫ్యాన్స్కు కనిపించకుండా ముఖానికి మాస్క్ ధరించి కనిపించింది. దీంతో వీరిద్దరిపై మరోసారి నెట్టింట చర్చ మొదలైంది. ఎక్కడ చూసినా జంటగానే కనిపిస్తుండడంతో డేటింగ్ ఖాయమనే అంటున్నారు నెటిజన్స్. అంతేకాకుండా గతేడాది వీరిద్దరు కలిసి గ్రీస్కు పర్యటనకు వెళ్లారు. అక్కడే వీరిద్దరూ కలిసి పార్టీ చేసుకుంటున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ఆ తర్వాత క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలను కలిసి జరుపుకున్నారు. తాజాగా మరోసారి జంటగా కనిపించడంతో ఈ జంట రిలేషన్లో ఉన్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీరిద్దరు తమ రిలేషన్ గురించి ఇప్పటివరకు ఎక్కడా కూడా నోరు విప్పలేదు.ఇక కృతి సనన్ సినిమాల విషయానికొస్తే చివరిసారిగా నెట్ఫ్లిక్స్ చిత్రం దో పట్టిలో కనిపించింది. అంతేకాకుండా గతేడాది క్రూ సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. కాగా.. కబీర్ దహియా వరల్డ్వైడ్ ఏవియేషన్ అండ్ టూరిజం లిమిటెడ్ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. యూకే-ఆధారిత ట్రావెల్ ఏజెన్సీ అయిన సౌతాల్ ట్రావెల్ యజమాని కుల్జిందర్ బహియా కుమారుడే కబీర్ దహియా. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) -
అమ్మాయిలూ ప్రాణాలర్పించగలరు
ప్రేమ కోసంప్రాణాలర్పించే ధైర్యం అమ్మాయిలకూ ఉంటుందని చెబుతున్నారు హీరోయిన్ కృతీ సనన్(kriti sanon). ‘రాంఝాణా (2013), అత్రంగి రే (2021)’ చిత్రాల తర్వాత హీరో ధనుష్(dhanush), దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేషన్లో రూపొందుతున్న రొమాంటిక్ లవ్స్టోరీ ‘తేరే ఇష్క్ మే’(tere ishq mein). 2023లోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినప్పటికీ కొన్ని కారాణాల వల్ల ఇంకా చిత్రీకరణ ఆరంభించలేదు. ఈ ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నారు.కాగా ఈ మూవీలో ధనుష్ సరసన హీరోయిన్గా ముక్తి అనే పాత్రలో కృతీ సనన్ నటించనున్నట్లు మంగళవారం వెల్లడించి, ఈ పాత్ర తాలుకూ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘శంకర్... (ధనుష్ పాత్రను ఉద్దేశించి కావొచ్చు) ప్రేమ కోసం అబ్బాయిలే ప్రాణాలర్పిస్తారా? కొంతమంది అమ్మాయిలకు కూడా ఆ ధైర్యం ఉంది’ అని అర్థం వచ్చేలా కృతీ సనన్ హిందీలో డైలాగ్స్ చెబుతూ, ఒంటిపై పెట్రోల్ పోసుకుని, ఆత్మహత్యాయత్నానికి రెడీ అవుతున్న విజువల్స్ కనిపిస్తాయి. నవంబరు 28న హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
జిమ్లో ఆదిపురుష్ భామ.. పెళ్లి కూతురిలా అత్తారింటికి దారేది హీరోయిన్!
జిమ్లో ఆదిపురుష్ భామ కృతి సనన్ కసరత్తులు..లైగర్ భామ అనన్య పాండే గ్లామరస్ పిక్స్..మన్మధుడు హీరోయిన్ అన్షు లేటేస్ట్ లుక్స్..ఖుష్బు దంపతులతో పార్టీలో మెరిసిన మీనా..పెళ్లి కూతురిలా ముస్తాబైన అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత.. View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Kriti Sanon 🦋 (@kritisanon) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
జియో వరల్డ్లో మనీష్ మల్హోత్రా: బాలీవుడ్ తారలు, నీతా వెరీ స్పెషల్
-
సీక్రెట్ సాంటాతో టాప్ హీరోయిన్ బెస్ట్ క్రిస్మస్.. (ఫోటోలు)
-
శాంటా లుక్లో ఉప్పెన బ్యూటీ.. నా సామిరంగ హీరోయిన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్
శాంటాక్లాజ్ లుక్లో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి..క్రిస్మస్ సెలబ్రేషన్స్ నా సామిరంగ హీరోయిన్..ఆదిపురుష్ భామ క్రిస్మస్ లుక్..మరింత హాట్ హాట్గా పూనమ్ బజ్వా..బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) -
Year Ender 2024 భయపెట్టి, నవ్వించి ఏడ్పించిన సిల్వర్ క్వీన్స్
ఓటీటీ, థియేటర్ రిలీజెస్... ఈ రెండింటిలోనూ నటీమణులకు సంబంధించి అద్భుతమైన నటనకు చెప్పుకోదగ్గ సంవత్సరంగా 2024 నిలుస్తుంది. వారి నట ప్రతిభకు మాత్రమే కాకుండా భారతీయ సినిమా, ఓటీటీ ప్లాట్ఫామ్లలోని వైవిధ్యానికి, అద్భుత కథాకథనాలను హైలైట్ చేసిన సంవత్సరంగా కూడా 2024 గురించి చెప్పవచ్చు...టాప్ టెన్లో ఒకటి... దో పట్టీగ్లామర్ పాత్రలు మాత్రమే కాదు నటనకు సవాలు విసిరే పాత్రలలో కూడా మెప్పించగలనని నిరూపించింది కృతీసనన్. సంక్లిష్టమైన సంబంధాలు, గృహహింసను ప్రతిబింబించే గ్రిప్పింగ్ డ్రామా ‘దో పట్టీ’లో సౌమ్య, శైలిగా ద్విపాత్రాభినయం చేసింది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను దృఢసంకల్పంతో ఎదుర్కొనే మహిళగా తన నటనతో ప్రేక్షకుల మన్ననలు ΄పొందింది. పాత్రలలో భావోద్వేగాన్ని పండించడం లో కృతీసనన్ తనదైన నటనను ప్రదర్శించింది. నెట్ఫ్లిక్స్లో విడుదలైన ‘దో పట్టీ’ ప్రపంచవ్యాప్తంగా నాన్–ఇంగ్లీష్ సినిమాల టాప్–టెన్ జాబితాలో ఒకటిగా నిలిచింది.నవ్వుతూనే భయపడేలా... భయపడుతూనే నవ్వేలా!చాలా తక్కువ స్క్రీన్ టైమ్తో, ఆకట్టుకునే ట్విస్ట్లతో ‘స్త్రీ–2’లో మెప్పించింది శ్రద్ధాకపూర్. హాస్యం, హారర్ను మేళవించిన ఆమె నటన అదుర్స్ అనిపించింది. ఫ్రెష్ లుక్తో, చక్కని టైమింగ్తో ఆకట్టుకుంది. ‘సీక్వెల్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కత్తిమీద సాములాంటిది. ఎంటర్టైనింగ్ డైలాగులు ఉన్న‘స్త్రీ–2’లో అద్భుతమైన నటీనటులు ఉన్నారు’ అంటుంది శ్రద్ధా కపూర్.అయితే ఆ అద్భుతమైన నటీనటులలో అందరి కంటే శ్రద్ధాకపూర్ ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. ‘స్త్రీ–2’ విజయంతో ఇప్పుడు ‘స్త్రీ–3’కు ఉత్సాహంగా రెడీ అవుతోంది.16 కిలోల బరువు పెరిగింది!ప్రముఖ పంజాబీ గాయకుడు అమర్సింగ్ చమ్కీల జీవితం ఆధారం గా తెరకెక్కిన ‘అమర్ సింగ్ చమ్కీల’ అనే బయోగ్రఫీ డ్రామాలో పరిణీతి చోప్రా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో ప్రశంసలు అందుకుంది. ప్రతి సన్నివేశంలో పాత్ర పట్ల అంకితభావం కనిపిస్తుంది. ఈ సినిమా కోసం పరిణీతి చోప్రా ఏకంగా 16 కిలోల బరువు పెరిగింది!‘చమ్కీల’ సినిమాలో అమర్ జోత్ కౌర్ పాత్రలో చోప్రాకు నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఇంతియాజ్ అలీ షూటింగ్కు ముందు... ‘కానీ మీరు ఆమెలా కనిపించడం లేదు’ అన్నాడు. అంతే.. బరువు పెరగడంపై దృష్టి పెట్టింది పరిణీతి చోప్రా. వర్కవుట్స్ చేస్తూ ఫిట్గా ఉన్న అమ్మాయి కాస్తా పాత్ర కోసం ఎడా పెడా తినేసి బరువు పెరిగింది.పరిణీతి చోప్రా ఉత్తమ నటన గురించి చెప్పుకునే చిత్రాలలో ‘చమ్కీల’ అగ్రస్థానంలో నిలుస్తుంది.వెరీ స్ట్రాంగ్ ఉమెన్సంప్రదాయ మహారాష్ట్ర మహిళగా ‘సర్ఫీర’లో రాధిక మదన్ అద్భుత నటన ప్రదర్శించింది. ప్రేమను పంచే భార్యగా, బలమైన వ్యక్తిత్వం, తిరగబడే శక్తి ఉన్న మహిళగా ఆమె పాత్ర ఆకట్టుకుంది.విభిన్నమైన పాత్రలు పొషించడం రాధికకు కొత్త కాకపొయినా ‘సర్ఫీర’లో పాత్ర స్ఫూర్తిని ప్రతిబింబించేలా ప్రాంమాణికమైన నటనతో ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ఎంతోమంది అభిమానులను సంపాదించింది. ‘మరాఠీ భాష, యాసపై రాధికకు ఉన్న పట్టు ఈ సినిమాలో హైలైట్.‘కంటెంట్ డ్రైవెన్ స్క్రిప్ట్లు ఎంచుకోవడంలో ముందు ఉంటుంది’ అని తన గురించి వినిపించే మాటను మరోసారి నిజం అని నిరూపించింది రాధికా మదన్.మాటలు కాదు... మాస్టర్ క్లాస్ఈ హసీన్ దిల్రూబా (2021)కి సీక్వెల్గా వచ్చిన ‘ఫిర్ ఆయి హసీన్ దిల్రూబా’లో తాప్సీ పన్ను మరోసారి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంది. రొమాన్స్, సస్పెన్స్, డ్రామాలను బ్యాలెన్స్ చేయడం లో తన నటనతో మాస్టర్ క్లాస్ అనిపించుకుంది. కుట్రల ఉచ్చులో చిక్కుకుపొయే ‘రాణి కాశ్యప్’ పాత్రను పొషించి చిరస్మరణీయమైన నటనను ప్రదర్శించింది. ఎంతో సంక్లిష్టమైన పాత్రను కూడా అవలీలగా పొషించింది.‘లవ్ అంటే పిచ్చి కాదు’ అంటున్న తాప్సీ ప్రేమ చుట్టూ ఉండే నమ్మకం నుంచి త్యాగం వరకు ఎన్నో అంశాలను ప్రతిఫలించే పాత్రలో నటించి మెప్పించింది.‘రాణి పాత్రను పొషించినందుకు గర్వంగా ఉంది. నా క్యారెక్టర్ ద్వారా ఓపెన్ మైండ్తో ఉన్నప్పుడే ప్రతికూల పరిస్థితులతో పొరాడగలమని చెప్పాను’ అంటున్న తాప్సీ పన్ను సీక్వెల్లో లోతైన భావోద్వేగాలను ప్రదర్శించి మొదటి భాగంతో పొల్చితే ఎక్కువ మార్కులు తెచ్చుకుంది.భయపడింది... భయపెట్టింది!‘భూల్ భులైయా 3’ ఫ్రాంచైజీతో మంజులికగా మెరిసింది విద్యాబాలన్. మంత్రముగ్ధులను చేసే నటనతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘అమీ జే తోమర్’ పాటకు మాధురీ దీక్షిత్ కలిసి చేసిన డ్యాన్స్ ‘వావ్’ అనిపించింది. ‘భూల్ భులైయా 2’లో నటించడానికి ‘సారీ’ చెప్పింది విద్యాబాలన్. ‘భూల్ భులైయా నాకు బాగా నచ్చిన సినిమా. నేను బాగా నటించగలనా అనే సందేహం, రిస్క్ తీసుకోకూడదు అనుకోవడం వల్లే నో చెప్పాల్సి వచ్చింది’ అంటుంది విద్య.అయితే ‘భూల్ భులైయా 3’ కోసం మరోసారి తన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం నో చెప్పలేకపొయింది. స్క్రిప్ట్ బాగా నచ్చడమే కారణం. ‘ఈ సినిమాలో నేను నటించాల్సిందే’ అని డిసైడైపొయిన విద్యాబాలన్ తన నటనతో ‘భూల్ భులైయా 3’ని మరో స్థాయికి తీసుకువెళ్లింది. -
ప్రియుడితో కలిసి పెళ్లికి హాజరైన ఆదిపురుష్ భామ..!
ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ కృతిసనన్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ ఏడాది బాలీవుడ్లో పలు చిత్రాలతో మెప్పించింది. అయితే గత కొంతకాలంగా కృతి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కబీర్ బహియా అనే వ్యాపారవేత్తతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల అతని బర్త్ డే సందర్భంగా కృతి చేసిన పోస్ట్ చూస్తే వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు అర్థమవుతోంది. దీంతో కృతి సనన్ కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందా? అని తెగ చర్చించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో కృతిసనన్ తాజాగా ఓ పెళ్లి వేడుకలో మెరిసింది. ఆ పెళ్లి మరోవరిదో కాదు.. తన ప్రియుడు కబీర్ బహియా బంధువులదే కావడం విశేషం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో వీరిద్దరి రిలేషన్పై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో కృతి సనన్ పెళ్లి చేసుకోబోతోందా? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.కాగా.. గతంలో కృతి సనన్, కబీర్ బహియా కలిసి విదేశాల్లో వేకేషన్కు వెళ్లారు. ఆ సమయంలో వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అయితే తమ రిలేషన్ గురించి వీరిద్దరు ఎక్కడా బయటికి చెప్పలేదు. కబీర్ బహియా పుట్టినరోజు సందర్భంగా కృతి సనన్ అతనితో ఉన్న రొమాంటిక్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోతో తమ రిలేషన్పై క్లారిటీ ఇచ్చేసింది.కబీర్ బహియా లండన్కు చెందిన వ్యాపారవేత్త. అతని తండ్రి కుల్జిందర్ బహియా యూకే-ఆధారిత ట్రావెల్ ఏజెన్సీ అయిన సౌతాల్ ట్రావెల్ వ్యవస్థాపకుడు. అతను స్టార్ ఇండియన్ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి సన్నిహితుడు కూడా. మరోవైపు కృతి సనన్ ఈ ఏడాది తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా, క్రూ, దో పట్టి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. -
బ్లాక్ ఔట్ఫిట్తో బాత్రూమ్లో ఫోజులు ఇచ్చిన 'కృతి సనన్' (ఫోటోలు)
-
ప్రేక్షకులూ భాగస్వాములే!
‘‘ఆర్టిస్టుగా ప్రతిభ ఉంటే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అప్పుడు ఇండస్ట్రీలో ఎవరూ ఎవర్నీ ఆపలేరు’’ అని అంటున్నారు. కృతీ సనన్. గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో ఆమెపాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సమావేశంలో బంధు ప్రీతి గురించి కృతీ సనన్ మాట్లాడిన వ్యాఖ్యలు బాలీవుడ్ చిత్రపరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో నాకు మంచి ఆహ్వానమే లభించింది. అయితే ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కొంత సమయం పట్టడం సహజమే.మేగజీన్స్లో మన ఫొటోలు కనిపించేందుకు కూడా సమయం పటొచ్చు. ఇదంతా స్ట్రగుల్లో భాగమే. అయితే రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత, ప్రతిభతో, బాగా కష్టపడితే ఏదీ ఆపలేదు’’ అని అన్నారు. ఇంకా ఇండస్ట్రీలో బంధుప్రీతి గురించి కృతీ చెబుతూ– ‘‘బంధుప్రీతి అపవాదు మొత్తం బాధ్యతను ఇండస్ట్రీయే మోయాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఈ విషయంలో ప్రేక్షకుల భాగస్వామ్యం కూడా ఉంది. స్టార్ కిడ్స్ అంటూ మీడియా వాళ్లు వారిపై ప్రత్యేక ఫోకస్ పెడతారు. దీంతో ఆడియన్స్ స్టార్ కిడ్స్ను ఫాలో అవుతుంటారు. స్టార్ కిడ్స్పై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి, స్టార్ కిడ్స్తోనే సినిమాలు తీయాలని నిర్మాతలు అనుకుంటారు. అయితే ఆడియన్స్కు కనెక్ట్ కాని వారు ఎవరూ ఇండస్ట్రీలో ఉండలేరు. అది నిజం. ప్రతిభ ఉన్నవాళ్లే ఉంటారు’’ అన్నారు. -
బాయ్ ఫ్రెండ్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పిన హాట్ బ్యూటీ
-
డేటింగ్లో ఆదిపురుష్ భామ.. బాయ్ఫ్రెండ్కు స్పెషల్ విషెస్
ఆదిపురుష్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్. ఈ ఏడాది క్రూ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఇటీవల దో పట్టి మూవీలోనూ కనిపించింది. అయితే ఇటీవల విదేశాల్లో వేకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తన బర్త్ డే వేడుకలు సైతం విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంది. ఆ పార్టీలో ఆమె బాయ్ ఫ్రెండ్ కబీర్ బహియా కూడా ఫోటోల్లో కనిపించారు. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి.తాజాగా ఇవాళ కబీర్ బహియా బర్త్ డే సందర్భంగా అతనికి విషెస్ తెలిపింది. ఇద్దరు కలిసి దిగిన ఫోటోను ఇన్స్టా స్టోరీస్లో పంచుకుంది. హ్యాపియస్ట్ బర్త్ డే అంటూ లవ్ సింబల్ను జోడించింది. ఈ పోస్ట్ చూస్తే వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు అర్థమవుతోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఈ జంట డేటింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. కబీర్ బహియా యూకేలో ప్రముఖ వ్యాపారవేత్త అని సమాచారం.అంతేకాకుండా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్, ఆమె ప్రియుడు స్టెబిన్ బెన్ సైతం కబీర్ దహియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. ఇటీవలే దీపావళి సందర్భంగా కబీర్, కృతి కుటుంబ సభ్యులతో దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా.. కృతి చివరిసారిగా నటించిన దో పట్టి ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో కాజోల్, షాహీర్ షేక్ కూడా కీలక పాత్రల్లో నటించారు. -
బొమ్మరిల్లు హీరోయిన్ స్టన్నింగ్ లుక్స్.. చిల్ అవుతోన్న రాశీ ఖన్నా!
బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా దేశ్ముఖ్ స్టన్నింగ్ లుక్స్..బిస్కెట్స్ తింటూ చిల్ అవుతోన్న రాశీ ఖన్నా...భర్తతో కలిసి టూర్ ఎంజాయ్ చేస్తోన్న సోనాక్షి సిన్హా.. దో పట్టి సక్సెస్ సెలబ్రేషన్స్లో ఆదిపురుష్ భామ..బ్లాక్ బ్యూటీలా పుష్ప భామ రష్మిక మందన్నా View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Genelia Deshmukh - जेनेलिया रितेश देशमुख (@genelia.deshmukh) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
‘దో పట్టి’ మూవీ సక్సెస్ పార్టీలో తారల సందడి (ఫొటోలు)
-
బ్లూ శారీలో క మూవీ హీరోయిన్.. ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న ఆదిపురుష్ భామ!
మెహందీ ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ రహస్య గోరఖ్..సిటాడెల్ లుక్లో సమంత స్పెషల్ లుక్స్..బ్లూ శారీలో మెరిసిపోతున్న క మూవీ హీరోయిన్ నయన్ సారిక..అక్టోబర్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ప్రియాంక చోప్రా..ఫ్యామిలీతో చిల్ అవుతోన్న అనుపమ పరమేశ్వరన్..పర్వతాల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న ఆదిపురుష్ భామ కృతి సనన్..కలర్ఫుల్ శారీలో అనసూయ హోయలు.. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Nayan🇮🇳 (@nayansarika_05) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rahasya Kiran (@rahasya_kiran) -
లెజెండరీ సింగర్ పాటను ఖూనీ చేశారు: పాకిస్తాన్ నటుడు
పాత పాటల్ని రీమిక్స్ చేయడం చాలాకాలంగా చూస్తూనే ఉన్నాం. అయితే కొన్ని హిట్ సాంగ్స్ను టచ్ చేయకపోవడమే బెటర్ అంటున్నాడు పాకిస్తాన్ నటుడు అద్నానీ సిద్దిఖి. ఇటీవలే 'దో పత్తి' సినిమాలో నుంచి కృతి సనన్ 'అఖియాన్ డి కోల్..' పాటను రిలీజ్ చేశారు. నిజానికి ఈ సాంగ్ ఒరిజినల్ వర్షన్ పాకిస్తాన్ ఫేమస్ సింగర్ రేష్మ పాడింది. ఆ క్లాసిక్ సాంగ్ను బాలీవుడ్ మూవీ కోసం మార్చేసి వాడుకున్నారు.ఆమె పాటను ఖూనీ..ఇది పాక్ నటుడు అద్నానీకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా మండిపడ్డాడు. పాటను కాపీ కొడితే అది ఇంకా బాగుండాలే తప్ప చెడగొట్టకూడదు. లెజెండ్ రేష్మగారిపై కాస్తైనా గౌరవం చూపించండి. తన పాటల్ని ఖూనీ చేయకండి ఎక్స్ (ట్విటర్)లో మండిపడ్డాడు. ఈ ట్వీట్కు కృతి సనన్ డ్యాన్స్ స్టిల్ను జత చేశాడు.బాలీవుడ్ సాంగే బెటర్కొందరు ఆయన అభిప్రాయాన్ని గౌరవించగా మరికొందరేమో తప్పుపడుతున్నారు. 'అలాంటప్పుడు మీ పాటల్ని మీ దగ్గరే ఉంచుకోండి. ఇండియన్ లేబుల్స్కు అమ్మకండి. అప్పుడే మీ పాటలు భారతీయ సినిమాల్లో కనిపించవు', 'ఒరిజినల్ కన్నా బాలీవుడ్ సాంగే బెటర్గా ఉంది' అంటూ నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.సినిమా..దో పత్తి సినిమా విషయానికి వస్తే.. కాజోల్, కృతి సనన్, షాహీర్ షైఖ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ అక్టోబర్ 25న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన అఖియాన్ డి కోల్ పాటను శిల్పారావు ఆలపించింది. తనిష్క్ బగ్చి సంగీతం అందించగా కౌసర్ మునీర్ లిరిక్స్ సమకూర్చాడు. Imitation can be flattering, but not when it means tearing apart a classic by a legend. Please show some respect for Reshma jee and the legacy she left behind. Her music deserves to be treated with the dignity it commands, not reduced to just another sordid ripoff. pic.twitter.com/aNBLHIjGvB— Adnan Siddiqui (@adnanactor) October 20, 2024 చదవండి: -
కృతి సనన్, కాజోల్ 'దో పత్తి' ట్రైలర్ చూశారా..?
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘దో పత్తి’. కృతి డ్రీమ్ ప్రాజెక్ట్గా తెరకెక్కిన ఈ చిత్రం డైరెక్ట్గా ఓటీటీలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. కృతి సనన్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటింది. అయితే, ఇప్పటి వరకు నటిగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న ఆమె తొలిసారి ఈ చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. బ్లూ బటర్ఫ్లై ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించింది.అక్టోబర్ 25 నుంచి ‘దో పత్తి’ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. మిస్టరీ థ్రిల్లర్ కథతో రానున్న ఈ చిత్రంలో కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 2015లో దిల్వాలే సినిమాలో కృతి సనన్, కాజోల్ ఇద్దరూ కలిసి తొలిసారి నటించారు. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ 'దో పత్తి' సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు. -
#IIFAUtsavam2024 : ఐఫా అవార్డుల వేడుక మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
ఓటీటీలో కృతి సనన్, కాజోల్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘దో పత్తి’.. డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. కృతి సనన్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటింది. అయితే, ఇప్పటి వరకు నటిగా మాత్రమే గుర్తింపు తెచ్చుకున్న ఆమె తొలిసారి ఈ చిత్రం ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. బ్లూ బటర్ఫ్లై ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు.'దో పత్తి' సినిమా నేరుగా నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. అక్టోబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. మిస్టరీ థ్రిల్లర్ కథతో రానున్న ఈ చిత్రంలో కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 2015లో దిల్వాలే సినిమాలో కృతి సనన్, కాజోల్ ఇద్దరూ కలిసి తొలిసారి నటించారు. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ 'దో పత్తి' సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు. -
బ్లాక్ డ్రెస్లో బాలీవుడ్ భామ అదిరిపోయే లుక్స్ (ఫొటోలు)
-
ధనుష్కు జంటగా బాలీవుడ్ బ్యూటీ
ఎన్ని సమస్యలొచ్చినా.. తానుమాత్రం తగ్గేదేలే అంటున్నారు నటుడు ధనుష్. ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకున్నా, వసూళ్లను మాత్రం కొల్లగొడుతోంది. ఇది ఆయన 50వ చిత్రం కావడం మరో విశేషం. ఇలా నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, దర్శకుడిగా సత్తా చాటుకుంటున్న ధనుష్కు కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నటించిన ఈయన మరోసారి బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా హిందీలో ఆయన నటించిన షమితాబ్, రాంజానా వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా మరో హిందీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్తో ధనుష్కు మంచి బౌండింగ్ ఉంది.ఇంతకు ముందు వీరి కాంబోలో రూపొందిన రాంజానా చిత్రం మంచి విజయం సాధించింది. తాజాగా మరోసారి వీరు కలిసి పని చేయడానికి సిద్ధం అవుతున్నారనే టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి తేరే ఇష్క్ మెయిన్ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలిసింది. కాగా ఇందులో ధనుష్కు జంటగా బాలీవుడ్ క్రేజీ నటి కృతీసనన్ నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈమె ఇప్పటికే తెలుగులో మహేశ్బాబు సరసన నేనొక్కడినే, ప్రభాస్కు జంటగా ఆదిపురుష్ చిత్రాల్లో నటించారు. తాజాగా ధనుష్తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
ధనుష్కి జోడీగా..?
‘రాంఝాణా, అత్రంగి రే’ చిత్రాల తర్వాత హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్. ఎల్. రాయ్ కాంబినేషన్లో రూపొందనున్న తాజా చిత్రం ‘తేరే ఇష్క్ మే’. ఈ సినిమా చిత్రీకరణను అక్టోబరులో ప్రారంభించడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో నటీనటుల ఎంపికపై ఆనంద్ దృష్టి పెట్టారట.హీరోయిన్ పాత్ర కోసం కృతీ సనన్ను సంప్రదించారని టాక్. త్వరలోనే ఆమె పేరుని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని బాలీవుడ్ భోగట్టా. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం ఇప్పటికే కియారా అద్వానీ, త్రిప్తి దిమ్రీ వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా కృతీ సనన్ పేరు వినిపిస్తోంది. మరి... కృతీ సనన్ ఖరారు అవుతారా? లేక సీన్లోకి వేరే హీరోయిన్ వస్తారా? అనేది చూడాలి. -
గ్రీస్లో అక్కాచెల్లెళ్ల హల్చల్.. ఈ పోటోలు చూశారా? (ఫొటోలు)
-
గ్రీస్లో చిల్ అవుతోన్న ఆదిపురుష్ భామ.. (ఫొటోలు)
-
సిగరెట్ తాగిన హీరోయిన్? అబ్బే, మా అమ్మాయికి అలవాటు లేదు!
హీరోయిన్ కృతి సనన్ ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. సోదరి నుపూర్ సనన్తో పాటు ప్రియుడిగా భావిస్తున్న కబీర్ బహియా కూడా ఆమె వెంటే ఉన్నాడు. జూలై 27న తన 34వ పుట్టినరోజును గ్రీస్లో వీరిద్దరి సమక్షంలో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంది. ఇకపోతే ఈ వెకేషన్లోనే.. సముద్ర తీరంలో కృతి సనన్ సిగరెట్ తాగిందంటూ ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది.కృతి చేతిలో సిగరెట్అందులో ఆరెంజ్ డ్రెస్లో చేతిలో సిగరెట్ పట్టుకుని ఉన్నది కృతి సనన్ అని పలువురూ భావిస్తున్నారు. ఈ క్రమంలో కృతికి ధూమపానం నచ్చదంటూ ఆమె తల్లి గీతా సనన్ గతంలో చేసిన ట్వీట్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. బరేలీ కి బర్ఫీ సినిమాలో కృతి సిగరెట్ తాగుతుంది. ఆ మూవీలోని ఫోటోను ఆమె అభిమాని ఎక్స్లో షేర్ చేస్తూ ఇది సినిమా కోసమేనని, అనవసరంగా కృతి గురించి తప్పుడు ప్రచారం చేయొద్దని కోరారు.నాకసలు నచ్చదుదీనిపై గీత స్పందిస్తూ.. అవును, తను ధూమపానానికి వ్యతిరేకి. తన చుట్టూ ఉండేవాళ్లను సైతం తాగొద్దని హెచ్చరిస్తుంది అని రిప్లై ఇచ్చింది. కృతి కూడా ఓ ఇంటర్వ్యూలో.. నేను ఎప్పటికీ సిగరెట్ తాగను. ఇదే మాటపై నిలబడతాను. కేవలం సినిమాలో నటించేటప్పుడు మాత్రమే సిగరెట్ పట్టుకుంటాను. సిగరెట్ తాగకుండా నటిస్తే పొగరాయుళ్లు ఇట్టే గుర్తుపడతారు. అందుకనే మూవీలో నా పాత్ర డిమాండ్ చేస్తే సిగరెట్ తాగేందుకు వెనుకాడను అని చెప్పుకొచ్చింది. Kriti Sanon Vacation in Greece #KritiSanon #Munjya @GeetaSanon pic.twitter.com/jWLum8P6iS— Pikachu (@PPinYourPP) July 29, 2024చదవండి: రూ.3.5 కోట్ల అప్పు.. రోడ్డునపడ్డా! ఈ బతుకు వద్దనుకున్నా: నటి -
గ్రీస్లో ఆదిపురుష్ భామ.. అతనితో డేటింగ్ నిజమేనా!
ఆదిపురుష్ భామ, బాలీవుడ్ నటి కృతి సనన్ తెలుగువారికి సుపరిచితమే. ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో సీతగా మెప్పించింది. అయితే ఈ మూవీ ఆశించినంత స్థాయిలో అభిమానులను అలరించలేకపోయింది. ఓం రౌత్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఇటీవల క్రూ మూవీతో ఫ్యాన్స్ను అలరించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం గ్రీస్లో విహరిస్తోంది. తన బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న కబీర్ బహియాతో చిల్ అవుతోన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.గతంలో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ పలుసార్లు రూమర్స్ వినిపించాయి. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లోనూ ఈ జంట పార్టీలో సందడి చేశారు. అప్పటి నుంచే వీరిద్దరిపై డేటింగ్లో ఉన్నారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే కబీర్తో రిలేషన్పై ఇప్పటివరకు కృతి సనన్ స్పందించలేదు. అయితే తాజాగా వీరిద్దరు జంటగా గ్రీస్లో కనిపించడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా కృతి సనన్ ఇటీవల తన పుట్టినరోజును కబీర్తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.పదేళ్ల ఏజ్ గ్యాప్..అయితే ఈ జంట మధ్య వయసు అంతరం ఎక్కువగానే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కృతి సనన్ వయస్సు 34 ఏళ్లు కాగా.. కబీర్ బహియాకు వయస్సు 24 ఏళ్లు మాత్రమేనని తెలుస్తోంది. అంటే వీరిద్దరి మధ్య దాదాపు 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఇది చూస్తుంటే తనకంటే పదేళ్లు చిన్నవాడైన కబీర్తో ఆదిపురుష్ భామ ప్రేమాయణం నడిపిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే కృతి సనన్ దో పట్టి మూవీలో కనిపించనుంది. ఇందులో కాజోల్, షహీర్ షేక్ కూడా నటించారు. -
బాలీవుడ్ మెరుపుతీగ కృతిసనన్ బర్త్ డే.. ఈమె చెల్లి కూడా హీరోయినే (ఫొటోలు)
-
Kriti Sanon: మహారాణిలా వెలిగిపోతున్న ఆదిపురుష్ హీరోయిన్ (ఫోటోలు)
-
బంగారంలా మెరిసిపోతున్న రాశీ.. ధోని ఫ్యామిలీతో నయనతార
అనంత్ పెళ్లికి అందంగా ముస్తాబైన కాజల్మహారాణిలా వెలిగిపోతున్న కృతి సనన్క్యూట్గా ఉన్నా కదూ అంటోన్న నయని పావనిక్రికెటర్ ధోని ఫ్యామిలీతో నయనతారబంగారంలా మెరిసిపోతున్న రాశీ ఖన్నా View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) -
మరో లగ్జరీ ఫ్లాట్ కొనేసిన 'ఆదిపురుష్' సీతమ్మ.. రేటు ఎంతంటే?
'ఆదిపురుష్' సినిమాతో సీతమ్మగా మనందరికీ తెలిసిన హీరోయిన్ కృతి సనన్ మరో ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఓవైపు నటిగా హిట్స్ కొడుతున్న ఈమె.. మరోవైపు బిజినెస్లోనూ పెట్టుబడులు పెడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలోని అలీబాగ్ ప్రాంతంలో ఖరీదైన ఫ్లాట్ సొంతం చేసుకుంది. ఇంతకీ దీని రేట్ ఎంత? ఈ ఫ్లాట్ స్పెషాలిటీ ఏంటి?(ఇదీ చదవండి: రామ్ చరణ్ కొత్త కారు.. దేశంలోనే రెండోది.. ధర ఎంతంటే?)బాలీవుడ్లో ఈ మధ్య కాలంలో హీరోయిన్గా కృతి సనన్ బాగానే కలిసి వస్తోంది. 2023లో ఈమె చేసిన మూడు సినిమాలు సరిగా ఆడనప్పటికీ.. ఈ ఏడాది మాత్రం 'తేరే బాతోన్ మే ఐసా ఉల్జా జియా', 'క్రూ' చిత్రాలతో హిట్ కొట్టింది. గతేడాది రూ.35 కోట్లతో బంగళా, రెండు ఫ్లాట్స్ కొనుగోలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు రూ.2 కోట్ల విలువైన స్థలాన్ని సొంతం చేసుకుంది.ముంబైలోని అలీబాగ్ ప్రాంతంలో 2000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ ఫ్లాట్ ఉంది. ది హౌస్ ఆఫ్ అభినందన్ లోదా అనే ప్రాజెక్టులోని ఫ్లాట్ ఇది. మొన్నీమధ్య అమితాబ్ బచ్చన్ కూడా ఇందులోనే ఫ్లాట్ కొన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి కృతి సనన్ చేరింది. ఏదేమైనా చేతిలో డబ్బులున్నప్పుడే ఆస్తులు కూడబెట్టుకోవాలనే విషయాన్ని కృతి పక్కాగా ఫాలో అవుతున్నట్లుంది!(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలేవో తెలుసా?) -
కలర్ఫుల్ డ్రెస్లో ఆదిపురుష్ భామ కృతి సనన్.. ఫోటోలు
-
ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ హీరోయిన్స్ టబు, కరీనా కపూర్ ఖాన్, కృతి సనన్ నటించిన చిత్రం 'క్రూ'. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రాజేశ్ ఏ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది.అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. ఈ నెల 24 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు స్టార్ హీరోయిన్స్ ఎయిర్ హోస్టెస్ పాత్రల్లో కనిపించారు.అసలు కథేంటంటే?పని ఎక్కువ, జీతాలు తక్కువ, మరోవైపు ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనన్న భయం. ఈ ముగ్గురూ ఉన్న ఫ్లయిట్లో ఓరోజు సడన్గా ఓ పెద్దాయన కుప్పకూలిపోతాడు. తన చొక్కా కింద బంగారు కడ్డీలు కనిపిస్తాయి. అవి కొట్టేసి జీవితంలో సెటిలైపోవాలనేది వారి ఆశ. తరువాత ఏమైందన్నదే కథ. ముగ్గురు హీరోయిన్ల మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
సిద్ధార్థ్ మల్హోత్రా, కృతీ సనన్ జంటగా రొమాంటిక్ కామెడీ మూవీ!
సిద్ధార్థ్ మల్హోత్రా, కృతీ సనన్ హీరో హీరోయిన్లుగా హిందీలో ఓ కొత్త సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘దస్వి’ ఫేమ్ తుషార్ జలోట దర్శకత్వం వహిస్తారట. దినేష్ విజన్ నిర్మించనున్నారని టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని, ఈ ఏడాదిలో చిత్రీకరణను ప్రారంభించాలని అనుకుంటున్నారని భోగట్టా. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన చేస్తున్నారట దినేష్ విజన్. మరి... ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో సిద్ధార్థ్, కృతీ సనన్ జోడీగా నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
నా భర్త అలా ఉంటే చాలు.. ఇంకేం అక్కర్లేదు: కృతి సనన్
ఒంటరిగా ఉన్న హీరోయిన్లు చాలామంది గత కొన్నాళ్లలో పెళ్లి చేసేసుకుంటున్నారు. ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసి, వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. మరికొందరు అందుకు తగ్గ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు. అలా ఇప్పుడు కృతి సనన్ కూడా పెళ్లికి రెడీ అయిపోయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే కాబోయే భర్త ఎలా ఉండాలో హింట్స్ కూడా ఇచ్చేస్తోంది. ఈ మధ్య ఈమె లండన్కి చెందిన కబీర్ బహియాతో అనే వ్యాపారవేత్తతో కలిసి కనిపించడంతో ఈమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ముఖానికి సర్జరీ చేసుకుని షాకిచ్చిన యువ నటి.. ఫొటో వైరల్)'ఏ విషయంలోనైనా మనం ఆశ పెట్టుకుంటే ఒత్తిడితో ఇబ్బంది పడతాం. అందుకే నేను ఎలాంటి ఆశ పెట్టుకోను. ఏం జరిగినా సరే తీసుకోవడానికి రెడీగా ఉంటాను. ఇకపోతే నాకు కాబోయే భర్త నాతో నిజాయతీగా ఉండాలి. నన్ను నవ్వించాలి. నన్ను, నా పనిని గౌరవించాలి. నాతో ఎక్కువ టైమ్ గడపాలి. అన్నింటికి ముఖ్యమైంది నన్ను బాగా చూసుకోవాలి. అలా అని నాతో సరితూగాలనే కోరిక అయితే లేదు' అని కృతి సనన్.. కాబోయే వాడి గురించి చెప్పుకొచ్చింది.కృతి చెప్పిన దానిబట్టి చూస్తుంటే త్వరలో పెళ్లి చేసుకునేలా కనిపిస్తుంది. మరి లండన్ వ్యాపారవేత్తతో ఏడడుగులు వేస్తుందా? లేదంటే ఈమె మనసులో మరెవరైనా ఉన్నారా అనేది క్లారిటీ రావాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. 'ది క్రూ' మూవీతో ఈ మధ్య హిట్ కొట్టింది. ప్రస్తుతం హీరోయిన్ కమ్ నిర్మాతగా 'దో పత్తీ' మూవీ చేస్తోంది. (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?) -
డెనిమ్ జీన్స్ అవుట్ ఫిట్ తో కృతి సనన్ స్టైలిష్ లుక్స్ (ఫొటోలు)
-
నాభి అందాలతో రాశీ.. చాన్నాళ్ల తర్వాత అలా కనిపించిన తృప్తి!
భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న కృతి సనన్ మత్తెక్కించేలా చూస్తూ కాక రేపుతున్న 'యానిమల్' బ్యూటీ తృప్తి బాయ్ ఫ్రెండ్ తో 'రానా నాయుడు' బ్యూటీ క్యూట్ పోజులు షాకింగ్ లుక్స్ తో ఆశ్చర్యపరుస్తున్న మెగాడాటర్ నిహారిక చూస్తేనే మతిపోయేల్లాంటి స్టిల్స్ తో ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్ View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by FAIMA (@faima_patas) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Jasnya Jayadeesh (@jasnya_k_jayadeesh) View this post on Instagram A post shared by prateik patil babbar (@_prat) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) -
బాలీవుడ్ పై కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు..!
-
ప్రభాస్ ఆదిపురుష్పై ట్రోల్స్.. డైరెక్టర్ను భయపెట్టారు: నటుడు కామెంట్స్!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరెకెక్కించిన ఈ చిత్రం గతేడాది రిలీజైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపర్చింది. రామాయణాన్ని ఇప్పటి సినీ ప్రియులకు అనుగుణంగా తెరకెక్కించడంలో ఓం రౌత్ సక్సెస్ కాలేకపోయారు. దీంతో ఆదిపురుష్పై పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా వచ్చాయి. తాజాగా ఈ మూవీపై వచ్చిన విమర్శలపై ఆదిపురుష్ నటుడు బిజయ్ ఆనంద్ స్పందించారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కళను విమర్శించడం సరికాదని హితవు పలికారు. సినిమా నచ్చకపోతే చూడటం మానేయాలి కానీ..నటీనటులను, చిత్రబృందాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. బిజయ్ ఆనంద్ మాట్లాడుతూ..'మీకు సినిమా నచ్చకపోతే చూడటం మానేయండి. అంతే నటీనటులను విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఒక సినిమా తీయాలంటే అందులో ఎంత కష్టం ఉంటుందో అందరికీ తెలుసు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమాలు తీయడం అంటే మాటలు కాదు. మీకు నచ్చితేనే సినిమా చూడండి. కొంతమంది కళాకారులను భయపెట్టాలని చూస్తున్నారు. కానీ ఓం రౌత్ అలాంటి భయపడలేదు. ట్రోల్స్ పట్టించుకోకుండా ధైర్యంగా ఉన్నాడు. అందుకే అతను నాకు ఇష్టం' అని అన్నారు. తాజాగా బిజయ్ ఆనంద్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. కాగా.. బిజయ్ ఆనంద్ ఆదిపురుష్ చిత్రంలో బ్రహ్మ పాత్రలో కనిపించారు. తాజాగా విడుదలైన బడే మియాన్ చోటే మియాన్ సినిమా ప్రమోషన్స్లో ఈ కామెంట్స్ చేశారు. -
హీరోలకు అంత సీన్ లేదు: హీరోయిన్ కృతిసనన్
ఏ సినిమా ఇండస్ట్రీ తీసుకున్నా సరే హీరోలదే హవా. స్టార్ హీరోలు ఉన్నారంటే ప్రేక్షకుడు, థియేటర్ కి వస్తాడనేది చాలామంది బలంగా నమ్మే మాట. ఇప్పుడు ఈ విషయమై 'ఆదిపురుష్' ఫేమ్ కృతిసనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. హీరోలకు అంత సీన్ లేదు అనేలా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఏంటి విషయం? కృతిసనన్ ఏమంది? (ఇదీ చదవండి: నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్) 'పెద్ద హీరో ఉన్నంత మాత్రాన సినిమా చూడటానికి ప్రేక్షకులు పరుగెత్తుకుని వచ్చేయరు. కథ బాగుంటే.. అందులో యాక్టర్స్ ఆడా? మగా? అనేది చూడరు. బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పటికీ చాలామంది నిర్మాతలు.. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ అంటే చిన్నచూపు చూస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హీరోలు లేనప్పటికీ 'క్రూ' మూవీ బాగా ఆడుతోంది. ఇది చూసైనా సరే ఇండస్ట్రీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.' పైన కృతిసనన్ చెప్పింది నిజమే. ఎందుకంటే ఒకప్పుడు ప్రేక్షకులు.. హీరోల కోసం సినిమాలకు వచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం కంటెంట్ బాగుందా? ఎంటర్ టైన్ మెంట్ ఉందా? లాంటివి చాలా ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా తన 'క్రూ' మూవీ హిట్టయ్యేసరికి కృతి ఈ వ్యాఖ్యలు చేసింది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తే హీరోలకు అంత సీన్ లేదని అన్నట్లేగా! ఇకపోతే కృతిసనన్.. మహేశ్ 'వన్ నేనొక్కడినే', ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే) -
ఇక్కడ టిల్లు స్క్వేర్.. అక్కడ క్రూ.. రెండింట్లో ఒకటి కామన్!
కంటెంట్ బాగుంటే చాలు.. బడ్జెట్, తారాగణం.. ప్రమోషన్స్.. ఇవేవీ పట్టించుకోరు జనాలు. ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనిపించిందా.. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా లెక్క చేయకుండా పోలోమని థియేటర్లకు వెళ్లిపోతుంటారు. అలా ఈ మధ్య ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచాయి. తెలుగులో డీజే టిల్లుకు సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ సైతం సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. రేపటితో వంద కోట్ల క్లబ్బులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఓన్లీ మ్యాజిక్ టిల్లు స్క్వేర్లో కథ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు.. ఓన్లీ మ్యాజిక్ అంతే! పంచులు, కామెడీ డైలాగులు పటాసుల్లా పేలుతాయి. అలాంటి మ్యాజిక్తోనే బాలీవుడ్లో ఓ సినిమా వచ్చింది.. అదే క్రూ. ఇందులో పెద్దగా ఎమోషన్స్ ఉండవు, సీరియస్ సినిమా కానే కాదు.. కామెడీ ఎంటర్టైనర్. ముగ్గురు ఫ్లయిట్ అటెండెట్లు.. కరీనా, టబు, కృతి పని చేసే ఎయిర్లైన్స్ త్వరలో దివాలా తీస్తుందని ఓ రూమర్. కథేంటంటే? పని ఎక్కువ, జీతాలు తక్కువ, మరోవైపు ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనన్న భయం. ఈ ముగ్గురూ ఉన్న ఫ్లయిట్లో ఓరోజు సడన్గా ఓ పెద్దాయన కుప్పకూలిపోతాడు. తన చొక్కా కింద బంగారు కడ్డీలు కనిపిస్తాయి. అవి కొట్టేసి జీవితంలో సెటిలైపోవాలనేది వారి ఆశ. తరువాత ఏమైందన్నదే కథ. ముగ్గురు హీరోయిన్ల మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది. కలెక్షన్స్ ఎంతంటే? మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు హిందీ బాక్సాఫీస్ వద్ద పోటీ లేకపోవడంతో దూసుకుపోతోంది. రాజేశ్ ఏ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.87 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చూస్తుంటే త్వరలోనే రూ.100 కోట్లు దాటేసేలా కనిపిస్తోంది. అక్షయ్ కుమార్- టైగర్ ష్రాఫ్ల బడే మియా చోటే మియా, అజయ్ దేవ్గణ్ మైదాన్ ఈ నెల 10న రిలీజ్ కానుంది. అప్పటివరకు క్రూ మూవీ కలెక్షన్స్కు ఎలాంటి ఢోకా లేనట్లే! CREW is flying high with a strong start at the box office with a solid week 1 collection! 🛫#CrewInCinemasNow Book your tickets now: https://t.co/jAZNn6fYMR#Tabu #KareenaKapoorKhan @kritisanon @diljitdosanjh and a special appearance by @KapilSharmaK9 pic.twitter.com/IZJnvt9QIC — BalajiMotionPictures (@balajimotionpic) April 5, 2024 చదవండి: మలయాళంలో రూ.200 కోట్లు వసూలు చేసిన మంజుమ్మల్ బాయ్స్ ఎలా ఉంది? -
Kriti Sanon Latest Photos: ఆ హీరోతో సినిమా.. పగటి కలగానే మిగిలిపోయింది
-
అలాంటి వ్యక్తితో డేటింగ్ చేయడం ఇష్టం : కృతి సనన్
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ వరుస హిట్లతో దూసుకెళ్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ‘తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా'(Teri Baaton Mein Aisa Uljha Jiya) మూవీతో ఓ సూపర్ హిట్ని తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఆమె నటించిన క్రూ(Crew)’ చిత్రం కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇలా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ పొడుగుకాళ్ల సుందరీ.. తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. డేటింగ్ కోసం ఓ మగాడు కావాలని, అది భారతీయుడు అయితే మరీ మంచిదని అంటోది ఈ పొడుగు కాళ్ల సుందరి. ‘శ్వేత జాతీయులు హాట్గా ఉండొచ్చు. కానీ నేను ఇప్పటి వరకు ఏ విదేశీయుడికి అంతగా ఎట్రాక్ట్ కాలేదు. నాకు భారతీయ మగాళ్లు అంటేనే ఇష్టం. దేశీ అయిన వ్యక్తితో నేను డేటింగ్కు ఇష్టపడతాను. హిందీ అర్థం చేసుకునే మగాడు అయితే ఒకే. నేను ప్రతిసారి ఇంగ్లీష్లో మాట్లాడలేను. ఇంగ్లీష్ పాటలకు డ్యాన్స్ కూడా చేయలేను. నాతో కలిసి పంజాబీ, హిందీ పాటలకు డ్యాన్స్ చేసే భారతీయ మగాడు కావాలి. అలాంటి వ్యక్తితో డేటింగ్ చేయడానికి నేను ఇష్టపడతాను’ అని కృతి సనన్ చెప్పుకొచ్చింది. కాగా, కృతి సనన్ ఇప్పటికే ఓ వ్యక్తితో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. వయసులో తనకంటే 10 ఏళ్లు చిన్నవాడు, క్రికెటర్ ధోనీకి అత్యంత సన్నిహితుడైన కబీర్ బహియాతో ప్రేమాయణం సాగిస్తుందని బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. -
రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రం.. సడన్గా ఓటీటీలోకి!
బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'తేరీ బాతోన్ మే ఐజా ఉల్జా జియా'. జాన్వీ కపూర్ అతిథి పాత్రలో మెరిసింది. అమిత్ జోషి, ఆరాధన సాహ్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదలైంది. మొదట్లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆ తర్వాత మంచి వసూళ్లనే రాబట్టింది. దాదాపు రూ.130 కోట్లు రాబట్టి సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. సడన్గా అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేసింది. కాకపోతే రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది. ఈ మధ్య చాలా సినిమాలను అమెజాన్ ప్రైమ్ తన ప్లాట్ఫామ్లో ముందుగా అద్దె పద్దతిలోనే తీసుకువస్తోంది. కొన్నాళ్ల తర్వాతే ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతానికైతే ఈ మూవీ చూడాలంటే రెంట్ చెల్లించాల్సిందే! #TeriBaatonMeinAisaUljhaJiya is now available for RENT. Amazon Prime. pic.twitter.com/BMpiUajA55 — Christopher Kanagaraj (@Chrissuccess) March 22, 2024 చదవండి: స్టార్ హీరోహీరోయిన్లు డిప్రెషన్లో.. నాకు అలాంటి లైఫ్ వద్దు! -
నాకు సిగ్గబ్బా.. 25 ఏళ్లవరకు ఎవరినీ ప్రేమించలేదు: హీరో
యాక్షన్ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు టైగర్ ష్రాఫ్. ఇతడు ప్రస్తుతం బడే మియా చోటే మియా (పెద్దోడు.. చిన్నోడు) అనే మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. టైగర్ ష్రాఫ్తో పాటు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ సినిమా రంజాన్కు రిలీజ్ కానుంది. ఇకపోతే టైగర్ చేతిలో బాఘీ 4 కూడా ఉంది. 25 ఏళ్ల వయసులో లవ్.. ఈ మూవీ థియేటర్లో రిలీజైన తర్వాత అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ గ్రాండ్ ఈవెంట్లో ప్రకటించారు. ఈ వేదికపై టైగర్పై జోకులు పేల్చాడు హీరో వరుణ్ ధావన్. ముందుగా యాక్షన్ హీరో మాట్లాడుతూ.. నేను పెద్దగా ఎవరితో మాట్లాడను, కలిసిపోనని నీకు తెలుసుగా వరుణ్. అందరితో కలివిడిగా ఉండలేను. అందుకే 25 ఏళ్ల వరకు నాకంటూ ఒక గర్ల్ఫ్రెండ్ కూడా లేదు అని చెప్పాడు. ఫస్ట్ లవ్.. ఆమె కాదా? అయితే వరుణ్ మాత్రం.. నిజంగానా? 25 ఏళ్లవరకు నీకు ప్రియురాలే లేదా? అని ఆశ్చర్యపోయాడు. అవును, నాకు పాతికేళ్లు నిండాక.. తొలి సినిమా ఆడిషన్కు వెళ్లినప్పుడు మొట్టమొదటిసారి ప్రేమలో పడ్డాను అని చెప్పుకొచ్చాడు. అంటే నీ ఫస్ట్ మూవీ హీరోయిన్ కృతి సనన్నే కదా నువ్వు మొదటిసారి ప్రేమించింది? అని అడిగాడు. ఆమె పేరు చెప్పగానే షాకైన టైగర్.. కాదు.. ఇంకో పేరు చెప్పు అన్నాడు. దీంతో వరుణ్.. సరే, నేను సరదాగా అన్నాను. ఆమె మంచి స్నేహితురాలు మాత్రమే! ఎవరూ దీన్ని సీరియస్గా తీసుకోకండి అని చెప్పాడు. దిశాతో డేటింగ్- బ్రేకప్ కాగా టైగర్ ష్రాఫ్- దిశా పటానీ ఇద్దరూ రిలేషన్లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ మధ్య విడిపోయారని రూమర్స్ రాగా ఇటీవల మాత్రం ఓ ఈవెంట్లో ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకున్నారు. ఆమె పక్కన కూర్చోవడానికి మాత్రం అతడు నిరాకరించాడు. ప్రేమికులుగా విడిపోయినా స్నేహితులుగా వీరు కలిసే ఉన్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. Tiger talks about Disha and that she is his first gf and how he met her Varun: Kriti Sanon 😒🤣#KritiSanon pic.twitter.com/JSVtwZ3Dg1 — kariti_arab (@aaryan_koki) March 19, 2024 చదవండి: అది జరగాలని కోరుకుంటున్నా.. రజనీకాంత్పై ధనుష్ కామెంట్ -
రామ్ చరణ్ సరసన మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్
-
విమానంలో చోరీ
టబు, కరీనా కపూర్, కృతీసనన్ ప్రధాన పాత్రల్లో, దిల్జీత్ సింగ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ది క్రూ’. కార్పొరేట్ ఏవియేషన్ బిజినెస్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో టబు, కరీనా, కృతీ ఎయిర్హోస్టెస్గా నటించారు. ఓ విమానం హైజాకింగ్, దొంగతనం నేపథ్యంలో ‘ది క్రూ’ సినిమా కథనం ఉంటుందని బీ టౌన్ టాక్ . ఇక బాలీవుడ్లో ‘లూట్కేస్’ సినిమా తీసిన రాజేష్ కృష్ణన్ ఈ సినిమాకు దర్శకుడు. ‘వీరే ది వెడ్డింగ్ (2018)’, ‘థ్యాంక్యూ ఫర్ కమింగ్(2023)’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ నిర్మించిన రేఖా కపూర్, ఏక్తా కపూర్ ‘ది క్రూ’ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమాలోని ప్రధాన తారాగణం అయిన టబు, కరీనా, కృతీసనన్ల కొత్త పోస్టర్స్ను రిలీజ్ చేశారు మేకర్స్. తొలుత ఈ సినిమాను మార్చి 22న రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత మార్చి 29కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
షాహిద్ కపూర్ & కృతి సనన్ తమ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు
-
కృతిసనన్ కిక్ ఇచ్చేలా.. మాళవిక మాత్రం సూపర్ హాట్ షో!
ఆ వీడియో షేర్ చేసిన యాంకర్ అనసూయ నాటీ పోజుల్లో రచ్చలేపుతున్న హీరోయిన్ కృతిసనన్ గ్లామర్ ట్రీట్ ఇచ్చి టాప్ లేపుతున్న సన్యా మల్హోత్రా స్మైల్ తో చంపేస్తున్న 'హనుమాన్' బ్యూటీ అమృతా అయ్యర్ అందాల చూపించి మరీ టెంప్ట్ చేస్తున్న అషూరెడ్డి టైట్ ఫిట్ డ్రస్లో కేతిక శర్మ పిచ్చెక్కిపోయే పోజులు మాళవిక సూపర్ హాట్ షో.. చూస్తే కంట్రోల్ కష్టమే అలాంటి అందాలు చూపిస్తూ కాక రేపుతున్న హనీరోజ్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by SanyaM (@sanyamalhotra_) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
చర్మ సౌందర్యం కోసం 'ఆదిపురుష్' హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా?
'వన్ నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్. ఆ తర్వాత నాగ చైతన్య దోచెయ్ మూవీలో హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాలు సరిగా ఆడకపోవడంతో బాలీవుడ్కి వెళ్లిపోయిన కృతి అక్కడ వరుస హిట్స్తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇటీవలె ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో సీతగా అలరించింది. సినిమా అంతగా ఆడకపోయినా సీతగా కృతికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే కృతి సినిమాల్లోలాగే బయట కూడా చాలా అందంగా మెరిసిపోతుంటుంది. తన స్కిన్కేర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే ఈ బ్యూటీ తాజాగా ఈమె తన చర్మ సౌందర్యం కోసం ఏం చేస్తుందో రివీల్ చేసేసింది. అంతేకాకుండా తాను స్కిన్కేర్లో ఎటువంటి ప్రొడక్ట్స్ వాడుతుందో కూడా బయటపెట్టేసింది. ఇందులో కొన్ని చాలా తక్కువ ధరకే ఉండటం విశేషం. సాధారణంగా హీరోయిన్లు చాలా బ్రాండెడ్ వస్తువులను, ఖరీధైన మేకప్, స్కిన్కేర్ను ఫాలో అవుతుంటారని అనుకుంటాం. కానీ కృతి రివీల్ చేసిన రొటీన్ చాలా సాధాసీదాగా ఉండటం నెటిజన్లను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మొత్తం 7 స్టెప్స్ను ఎంచుకున్న కృతి తొలుత డబుల్ క్లెన్సింగ్తో మొదలుపెట్టి లిప్బామ్తో ముగించింది. View this post on Instagram A post shared by Kriti (@kritisanon) -
నైట్ పార్టీలో కృతిసనన్ వేసుకున్న డ్రెస్ అన్ని లక్షలా?
బాలీవుడ్ భామ కృతిసనన్.. బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. మహేశ్ బాబు సరసన నేనొక్కడినే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్లో వరుస సక్సెస్లతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఈ ఏడాది తెలుగులో ఆదిపురుష్ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించకపోయినా కృతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే, తొలుత మోడల్గా కెరీర్ ఆరంభించిన కృతిసనన్ ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో మంచి ఫ్యాషన్ సెన్స్ను కనబరుస్తూ ట్రెండీ లుక్స్తో మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా ఓ నైట్ పార్టీలో కృతి వేసుకున్న డ్రెస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. చూడటానికి చాలా సింపుల్గా ఉన్న ఈ మినీ డ్రెస్ ధర అక్షరాలా రూ. 1.7 లక్షలు. అలాయా బ్రాండ్కు చెందిన ఈ డ్రెస్కు క్యూట్ బెల్ట్ మరింత ఆకర్షణీయంగా ఉంది.ఇక ఎప్పటిలాగా సింపుల్ అండ్ న్యూడ్ మేకప్ లుక్లో తళుక్కున మెరిసింది మన మిమీ. -
ముక్కుపుడకతో అనసూయ అలా.. కృతిసనన్ని ఇలా చూస్తే మాత్రం!
క్రిస్మస్ సెలబ్రేషన్స్లో యష్ భార్య క్యూట్నెస్ ముక్కపుడకతో వయ్యారాలు పోతున్న అనసూయ మచ్చల పులిలా కేక పుట్టిస్తున్న హీరోయిన్ రాశీఖన్నా మెరుపుల డ్రస్లో దుమ్మురేపుతున్న జిగేల్ రాణి పూజాహెగ్డే అందాల విందు చేస్తున్న 'ఆదిపురుష్' బ్యూటీ కృతిసనన్ విచిత్రమైన హెయిర్ స్టైల్తో ఆశ్చర్యపరిచిన ఆలియా భట్ బ్లాక్ శారీలో మెల్ట్ చేసేస్తున్న హీరోయిన్ జాన్వీ కపూర్ రొమాంటిక్ గ్లామర్ వీడియోతో హీట్ పెంచేసిన ఆషికా రంగనాథ్ View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Aisha (@aishasharma25) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) -
క్యూట్లుక్తో కట్టిపడేసే కృతి సనన్ ధరించిన గులాబీ రంగు చీర ఎంతంటే..
కృతి సనన్.. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదురయ్యాయి. అయినా ఎక్కడా కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే సినిమా చాన్స్ల కోసం ట్రై చేశాను, సాధించాను. అందుకే ముందు మనల్ని మనం నమ్మాలి అని చెబుతోంది. ఆమె గ్లామర్కే కాదు అభినయానికీ అంతే ప్రాధాన్యం ఇస్తుంది. అందుకు కనిపించే ఉదాహరణ.. ‘మిమీ’ మూవీ. ఆ తపన, అభిరుచి ఆమె ఫ్యాషన్ స్టయిల్లోనూ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఈ బ్రాండ్సే.. మసాబా గుప్తా... మసాబా.. ప్రముఖ నటి నీనా గుప్తా, క్రికెట్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్ల కూతురు అని తెలుసు కదా! కానీ పేరెంట్స్ పేరుప్రఖ్యాతులను తన కెరీర్కి పునాదిగా మలచుకోలేదు. కేవలం తన క్రియేటివిటీనే పెట్టుబడిగా పెట్టి కీర్తినార్జిస్తోంది. ఇప్పుడున్న టాప్ మోస్ట్ డిజైనర్స్లలో మసాబా గుప్తానే ఫస్ట్. 2009లో ‘హౌస్ ఆఫ్ మసాబా’ పేరుతో బ్రాండ్ను ప్రారంభించింది. సృజన, నాణ్యతే బ్రాండ్ వాల్యూగా సాగిపోతోంది. అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తోంది. ఎందరో సెలబ్రిటీలు ఆమె డిజైన్స్కు వీరాభిమానులు. ధర కాస్త ఎక్కువే. ఆన్లైన్లోనూ కొనుగోలు చేసే వీలుంది. ఇక్కడ కృతి సనన్ ధరించి మసాబా గుప్తా కాస్ట్యూమ్ ధర రూ. 18,000/- కళ్యాణ్ జ్యూయెలర్స్... బంగారు, ముత్యాలు, వజ్రాల వ్యాపారంలో వందేళ్లకు పైగా చరిత్ర గల సంస్థ కళ్యాణ్ జ్యూయెలర్స్. దేశంలోనే కాదు గల్ఫ్, యూరోప్, అమెరికా దేశాల్లోనూ శాఖలను తెరిచింది. స్వచ్ఛత, నాణ్యత, నాజూకైన డిజైన్లే దీని బ్రాండ్ వాల్యూ. ధర ఆభరణాల డిజైన్, నాణ్యత పై ఆధారపడి ఉంటుంది. కళ్యాణ్ జ్యూయెలర్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. దీపిక కొండి (చదవండి: విష్ణు విరానికాల గారాల పట్టి ధరించిన డ్రస్ ధర వింటే షాకవ్వుతారు!) -
గుడ్డిగా నమ్మేశా.. లవర్ మోసం చేశాడు: యంగ్ హీరోయిన్
రవితేజ కొత్త సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' విడుదలకు సిద్ధమైపోయింది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇకపోతే ఈ మూవీతో 'ఆదిపురుష్' ఫేమ్ కృతిసనన్ చెల్లి నుపుర్ సనన్ హీరోయిన్గా పరిచయమవుతోంది. తాజాగా ప్రచారంలో భాగంగా తన ప్రేమ-బ్రేకప్ గురించి నుపుర్ బయటపెట్టింది. ఏడ్చిన సందర్భం గురించి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: Bigg Boss Elimination: ఆమె కోసం ఈమె బలి? వారంలోనే ఆ బ్యూటీ ఎలిమినేట్!) ఎవరీ నుపుర్? కృతి సనన్ చెల్లి నుపుర్.. తొలుత 2005లో యూట్యూబర్గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత సింగర్గానూ గుర్తింపు తెచ్చుకుంది. అక్షయ్ కుమర్తో రెండు ఆల్బమ్ సాంగ్స్లో యాక్ట్ చేసింది. అవి మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకోవడంతో నుపుర్ బాగా ఫేమస్ అయిపోయింది. అలా ఇప్పుడు రవితేజ సినిమాతో హీరోయిన్గా అదృష్టం పరీక్షించుకోబోతోంది. ఏం జరిగింది? అయితే 'టైగర్ నాగేశ్వరరావు' ప్రచారంలో భాగంగా తను అప్పట్లో ప్రేమలో మోసపోయిన విషయాన్ని నుపుర్ సనన్ బయటపెట్టింది. 'కాలేజీలో ఉన్నప్పుడు ఓ అబ్బాయిని గాఢంగా లవ్ చేశాను. కానీ తను మోసం చేస్తున్నాడని అర్థమయ్యేటప్పటికీ.. నేను అతడిని ఎంత గుడ్డిగా నమ్మేశానో అర్థమైంది. దీంతో ఏడుపు ఒక్కటే తక్కువైంది. ఇంట్లో వాళ్లకు ఎక్కడ తెలిసిపోతుందో అని బాత్రూంలో కూర్చుని మరీ గట్టిగా ఏడ్చాను. ఈ బాధ నుంచి బయటపడటానికి నెలలు పట్టింది' అని నుపుర్ గతం గురించి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో షూటింగ్లో ప్రమాదం.. ఆయన మృతి!) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) -
మెల్టింగ్ పోజుల్లో మాళవిక.. వయ్యారంగా హాట్ బ్యూటీ
బ్లాక్ డ్రస్లో మెరిసిపోతున్న కాజల్ అగర్వాల్ ఒంపుసొంపులు చూపిస్తూ రెచ్చగొడుతున్న సాక్షి మాలిక్ జిమ్లో హాట్ బ్యూటీ అన్వేషి జైన్ సెల్ఫీ పోజులు దేశీ ఔట్ఫిట్లో బిగ్బాస్ బ్యూటీ సిరి హన్మంతు వింత పోజుల్లో 'ఆదిపురుష్' కృతి సనన్ ఎల్లో డ్రస్లో 'టైగర్ నాగేశ్వరరావు' బ్యూటీ నుపుర్ నవ్వుతో చంపేస్తున్న 'గుంటూరు కారం' మీనాక్షి View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Sakshi Malik (@sakshimalikk) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Gayatri Bhardwaj (@gayatribhardwaj__) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) -
దేవరలో మరో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్
-
క్రేజీ గెటప్లో 'ఆదిపురుష్' బ్యూటీ.. అలాంటి పోజులో శ్రియ
చాన్నాళ్ల తర్వాత ఇన్ స్టాలో కనిపించిన నివేతా గ్లామర్ సెగలు రేపుతున్న రంగం బ్యూటీ పియా బాజ్పాయి బ్లాక్ డ్రస్లో 'ఆదిపురుష్' కృతి సనన్ డిఫరెంట్ లుక్ వయ్యారమైన పోజుల్లో రాజశేఖర్ చిన్న కూతురు ఓరకంట చూస్తూ కవ్విస్తున్న హీరోయిన్ శ్రియ సోఫాపై కూర్చుని కిక్కిచ్చే పోజుల్లో శ్రియ బ్యాక్ చూపిస్తూ కవ్విస్తున్న 'అర్జున్ రెడ్డి' భామ చీరలో క్లాస్ లుక్ తో ఆకట్టుకున్న రాశీఖన్నా View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Pia Bajpiee (@piabajpai) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) -
అంత జరిగినా కూడా నేను వెనుకడుగు వేయలేదు: కృతిసనన్
సినిమా రంగంలో రాణించడానికి ప్రతిభ ఉంటే చాలదు. కృషి, శ్రమ, అన్నింటికీ మించి అదృష్టం చాలా ముఖ్యం. అయినా ఒక్కోమెట్టు ఎక్కాలంటే ఎన్నో అవమానాలను, చేదు అనుభవాలు ఎదుర్కోకతప్పదు. ముఖ్యంగా హీరోయిన్లు ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటుంటారు. బాలీవుడ్ నటి కృతిసనన్ ఇలాంటి అవమానాలను ఎదుర్కొందట. దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపే ఈ బాలీవుడ్ బ్యూటీ ఇంతకుముందే తెలుగులో మహేష్బాబు సరసన నేనొక్కడినే చిత్రంలో నటించింది. (ఇదీ చదవండి: Jawan Review: 'జవాన్' మూవీ రివ్యూ) ఇటీవల ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ఆదిపురుష్ చిత్రంలో సీతగా నటించింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో కృతిసనన్కు పెద్దగా గుర్తింపు రాకపోయినా ఈమె హిందీలో నటించిన 'మిమి' చిత్రానికిగాను జాతీయ ఉత్తమ నటి అవార్డును తెచ్చిపెట్టింది. అలాంటి నటి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన తొలి రోజులను గుర్తు చేసుకుంది. మొదట్లో మోడల్గా చేస్తూనే నటిగా అవకాశాల కోసం ప్రయత్నించానని చెప్పింది. ఇందుకు చాలా అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పింది. 'చిన్న ఉదాహరణ చెప్పాలంటే ఒక డాన్స్ సన్నివేశంలో నేను పొరపాటు చేయడం వల్ల నృత్య దర్శకుడు చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఒక ఫామ్హౌస్లో షూట్. ఆ ప్రాంతమంతా గడ్డితో పాటు తేమగా ఉంది. అందువల్ల నా హీల్స్ ఆ గడ్డిలో చిక్కుకుపోయాయి. డ్యాన్స్లో సరైన మూమెంట్ రాలేదు. దీంతో డ్యాన్స్ మాస్టర్ ఫైర్ కావడమే కాకుండా చెత్తగా మాట్లాడాడు. ఆ సమయంలో సుమారు 50 మంది మోడల్స్ అక్కడ ఉన్నారు. అలాగని తాను వెనుకడుగు వేయలేదు.' అని నటిగా తన పయనాన్ని పట్టుదలతో కొనసాగించానని పేర్కొంది. ఆ తరువాత ఆ డానన్స్ మాస్టర్తో కలిసి పనిచేసినట్లు చెప్పింది. -
ఆ కొరియోగ్రాఫర్ చేసిన పనికి గట్టిగా ఏడ్చాను: కృతి సనన్
కృతి సనన్..ఇప్పుడొక స్టార్ హీరోయిన్. అయితే ఆ స్టార్డమ్ వెనుక చాలా కష్టం ఉంది. ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుంది. మోడల్గా కెరీర్ని ఆరంభించి.. టాలీవుడ్ సినిమాతో హీరోయిన్గా మారిపోయింది. ఆమె తొలి సినిమా ‘వన్:నేనొక్కడినే’. మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది కానీ.. కెరీర్ పరంగా మాత్రం కృతికి చాలా ఉపయోగపడింది. ఆ మూవీ తర్వాత బాలీవుడ్లో వరుస అవకాశాలు రావడం..ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్గా మారింది. తాజాగా ఈ భామకు ‘మీమీ’ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనకు గాను జాతీయ అవార్డు లభించింది. అయితే తన కెరీర్ ప్రారంభంలో మాత్రం ఎన్నో ఇబ్బందులకు గురయ్యిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఇబ్బందికర సంఘటన గురించి చెప్పింది. ‘నేను మోడలింగ్ కోసం ముంబైకి వచ్చిన కొత్తలో జరిగిందది. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల కోసం ట్రై చేస్తున్నాను. నా అదృష్టం కొద్ద ఒకేసారి రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. వాటిలో ఒకటి టాలీవుడ్ మూవీ వన్: నేనొక్కడినే, రెండోది ‘హీరోపంతీ’. ఈ రెండు సినిమాల షూటింగ్కి కొద్ది రోజుల ముందు నేను ఒక ర్యాంప్ షోలో పాల్గొనడానికి వెళ్లాను. పచ్చికలా ఉన్నర లాన్లో క్యాట్వాక్ చేస్తున్నాడు. నేను ధరించిన హీల్స్ గడ్డిలో కూరుకొని పోయాయి. దీంతో నేను కాస్త గందరగోళానికి గురైయ్యాను. మధ్యలోనే ఆగిపోయాడు. దీంతో ఆ షోకి కొరియోగ్రఫీ చేసిన ఆవిడ నాపై గట్టిగా అరిచింది. దాదాపు 50 మంది మోడళ్ల ముందు నన్ను దారుణంగా తిట్టి అవమానించింది. ఆ సమయంలో నాకు కన్నీళ్లు ఆగలేదు. పక్కకెళ్లి చాలాసేపు ఏడ్చాను. ఇప్పటివరకు మళ్లీ ఆమెతో కలిసి పని చేయలేదు’అని కృతి సనన్ చెప్పుకొచ్చింది.ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ ‘ఆదిపురుష్’సినిమాలో సీతగా నటించిన మెప్పించిన కృతి.. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్తో కలిసి గణపత్:పార్ట్వన్ 1 చిత్రంలో నటిస్తోంది. అలాగే ఓ ప్రొడక్షన్ హౌస్ని స్థాపించి, కొన్ని చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. (చదవండి: ఫ్యాన్స్కు కోటి విరాళం.. అవసరం ఉన్న వాళ్లు ఇలా దరఖాస్తు చేసుకోండి: విజయ్) -
టైగర్ ప్రియురాలు ఈమెనే..
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్ (నటి కృతీ సనన్ చెల్లెలు), గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లు. ‘ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2’ వంటి వరుస విజయాలు అందుకున్న అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సారా పాత్రలో నటిస్తున్నారు నూపుర్. ‘టైగర్ లవ్ సారా’ అంటూ సోమవారం నూపుర్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘రవితేజ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. అక్టోబర్ 20న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. అనుపమ్ ఖేర్, రేణూ దేశాయ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: ఆర్. మది, సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్, సహనిర్మాత: మయాంక్ సింఘానియా. Nothing makes me feel more proud than to launch my sister’s first PAN INDIA film Poster!🥹🧿❤️ #TigerNageswaraRao Meet our TIGER'S LOVE ❤️ Introducing @NupurSanon as the lovely Sara from the GRAND WORLD of #TigerNageswaraRao 🥷 WORLDWIDE HUNT begins from October 20th 🐯🔥… pic.twitter.com/hlyGMVv9ly — Kriti Sanon (@kritisanon) August 28, 2023 -
కాజోల్ కొత్త 'మిస్టరీ' మొదలైంది
బాలీవుడ్ హీరోయిన్స్ కాజోల్, కృతీసనన్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘దో పత్తీ’. మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాకి శశాంకా చతుర్వేది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. కృతీసనన్ , కాజోల్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు శశాంక. ఈ సినిమాను రచయిత కనికా థిల్లాన్ , కృతీసనన్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమా డైరెక్ట్గా స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు 2015లో షారుక్ ఖాన్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘దిల్వాలే’ చిత్రంలో కాజోల్, కృతీసనన్ కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు ‘దో పత్తీ’ కోసం ఈ ఇద్దరూ సెట్స్లో జాయిన్ అవుతున్నారు. -
అదేంటో తెలియదు కృతి నేను మొదటి రోజు నుంచే క్లోజ్ అయిపోయాం
-
బర్త్ డే నాడు కొత్త బిజినెస్లోకి హీరోయిన్, నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదు!
బాలీవుడ్ భామ, ఆదిపురుష్ హీరోయిన్ బర్త్డే గాళ్ కృతి సనన్ సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. తన సొంత స్కిన్కేర్ బ్రాండ్ను గురువారం లాంచ్ చేసింది. ప్రముఖ బ్రాండ్ mCaffeine మాతృ సంస్థ PEP టెక్నాలజీస్ భాగస్వామ్యంతో తన బ్యూటీ బ్రాండ్ హైఫెన్తో బ్యూటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే న సొంత ప్రొడక్షన్ హౌస్, బ్లూ బటర్ఫ్లై ఫిల్మ్స్ను ప్రారంభించిన కృతి సనన్ ఇక బిజినెస్ ఉమన్గా రాణించాలనుకుంటోంది. ఈ వెంచర్ ద్వారా బ్యూటీ వ్యాపార ప్రపంచంలో ఇతర సెలబ్రిటీల సరసన చేసింది. (హానర్ లవర్స్కు గుడ్ న్యూస్: 200 ఎంపీ కెమెరా స్మార్ట్ఫోన్తో రీఎంట్రీ!) జూలై 27 తన బర్త్ డే సందర్భంగా కృతి సనన్ పీఈపీ టెక్నాలజీస్తో భాగస్వామ్యంతో హైఫెన్ అనే ప్రీమియమ్ స్కిన్కేర్ లైన్ను పరిచయం చేసింది. హైఫెన్ బ్రాండ్ ద్వారా వినియోగదారులకు అధిక-నాణ్యత చర్మ సంరక్షణ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యం అని పేర్కొంది. దీనికి సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్యూటీ బ్రాండ్ లాంచ్ వీడియోలో కృతి అద్భుతంగా కనిపించింది. చర్మ సంరక్షణపై తనకున్న అభిరుచిని పాషన్గా మార్చుకోవడానికి ఎలా సిద్ధంగా ఉన్నానో తెలిపింది. హైఫన్లో PEP టెక్నాలజీస్ 30 కోట్లతో మెజారిటీ వాటాదారుగా ఉంటుంది. కృతి సనన్ చీఫ్ కస్టమర్ ఆఫీసర్గా ఉండనుంది. (ప్రపంచంలో టాప్ రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీ ఏదో తెలుసా? ) హైఫన్ మూడు ముఖ్యమైన రోజువారీ ఉత్పత్తులైన బారియర్ కేర్ క్రీమ్, గోల్డెన్ అవర్ గ్లో సీరమ్ , ఆల్ ఐ నీడ్ సన్స్క్రీన్ SPF 50 PA++++ని విడుదల చేసింది. అయితే ఈ బ్రాండ్ కొంతమంది బ్యూటీ లవర్స్ను ఆకట్టుకోగా, మరికొంతమంది నెటిజన్లు రియాక్షన్ భిన్నంగా ఉంది. దీపికా పడుకోన్ బ్రాండ్ను కాపీ చేసిందనికొందరు వ్యాఖ్యానించగా, టాక్స్ ఎగ్గొట్టడానికి ఇదో కొత్త ఎత్తుగడని మరికొందరు కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Kriti (@kritisanon) కృతి సనన్ వర్క్ ఫ్రంట్ ఇక కరియర్ పరంగా నిర్మాతగా కృతి సనన్ తన తొలి చిత్రం "తీన్ పట్టి" తో ప్రేక్షకుల ముందుకు రానుంది. టైగర్ ష్రాఫ్తో కలిసి మోస్ట్ ఎవైటెడ్ మూవీ "గణపత్"లో కూడా కనిపించనుంది. దీంతోపాటు షాహిద్ కపూర్ సరసన మరోప్రాజెక్ట్కు పనిచేస్తోంది. -
ఆ సీక్రెట్ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్ కోసమేనా అంటున్న ఫ్యాన్స్!
బాలీవుడ్ భామ కృతి సనన్ బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. దిల్లీకి చెందిన ముద్దుగుమ్మ ఆదిపురుష్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన ఆదిపురుష్ జూన్ 16 రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఈ భామకు నిరాశే ఎదురైంది. అంతకుముందే మహేశ్ బాబు సరసన నేనొక్కడినే చిత్రంలో నటించింది. అంతే కాకుండా ఈ ఏడాది అల వైకుంఠపురములో రీమేక్గా వచ్చిన షెహజాదా చిత్రంలో కార్తీక్ ఆర్యన్ సరసన కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఘనపత్ పార్ట్-1లో నటించనుంది. (ఇది చదవండి: 'మేడ్ ఇన్ హెవెన్ 2' ఓటీటీ డేట్ వచ్చేసింది, ఎప్పటినుంచంటే?) తాజాగా కృతి సనన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈనెల 27న తన బర్త్ డే సందర్బంగా ఓ సీక్రెట్ను రివీల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అదేంటో అభిమానులు గెస్ చేయండి అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఆ వీడియోలో హెచ్ లెటర్తో మొదలవుతుందని క్లూ ఇచ్చేసింది భామ. అయితే ఇది చూసిన అభిమానులు బ్యూటీకి సంబంధించి యాడ్ గురించేనా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఎవరా లక్కీ గాయ్.. అంటూ పోస్టులు పెడుతున్నారు. కొందరు ఫ్యాన్స్ ఏకంగా ఎవరినైనా పెళ్లి చేసుకుంటున్నావా?.. లేకపోతే ప్రభాస్ అన్నను పెళ్లి చేసుకోవచ్చు కదా అని సలహాలు ఇస్తున్నారు. కొందరు నెటిజన్స్ అయితే కొత్త మూవీ గురించి అప్డేట్ ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా కృతి సనన్ తన పుట్టిన రోజు అభిమానులకు ఓ సీక్రెట్ రివీల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే కృతి సనన్ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. (ఇది చదవండి: నిహారికతో విడాకులు.. తొలిసారి పోస్ట్ చేసిన చైతన్య!) I’m gonna be sharing my birthday with someone special! 🥹 I've kept this secret from you guys for too long! It's been a year and I can't wait for you all to see what I've been working on. Any Guesses??#StayTuned pic.twitter.com/MbPzA15hve — Kriti Sanon (@kritisanon) July 26, 2023 -
అతడికి లీగల్ నోటీసులు పంపిన పూజాహెగ్డే!
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకి వరసపెట్టి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. మహేశ్ 'గుంటూరు కారం' నుంచి తప్పుకొందో, తప్పించారో తెలియదు గానీ ఆ సినిమా నుంచి బయటకొచ్చేసింది. తెలుగులో కొత్తగా ఇంకేం మూవీస్ ఒప్పుకోలేదు. ఇప్పుడు ఓ క్రిటిక్కి లీగల్ నోటీసులు పంపితే.. ఆ విషయాన్ని అతడు కామెడీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. (ఇదీ చదవండి: ఉపాసన డైమండ్ గిఫ్ట్పై తమన్నా క్లారిటీ!) తెలుగులో అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్బాబు లాంటి స్టార్ హీరోలతో హిట్స్ కొట్టిన పూజాహెగ్డేకు గత కొన్నాళ్ల నుంచి అస్సలు కలిసి రావట్లేదు. కారణం ఏదైనా గానీ ఆమె సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. దీంతో దర్శకనిర్మాతలు ఆమెవైపు చూడటం మానేశారు. గతంలో ఈమెపై రివ్యూయర్ అని తనకు తాను చెప్పుకునే ఉమైర్ సంధు దారుణమైన విమర్శలు చేశాడు. ఇప్పుడు దానికి ప్రతిగా అతడికి లీగల్ నోటీసులు పంపించింది. అతడు దాన్ని ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు. గత కొన్నేళ్లుగా ఓవర్సీస్ రివ్యూయర్ అని చెప్పుకొనే ఉమైర్ సంధు.. తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా ప్రతి సినిమా బాగుంది బాగోలేదు అని ట్విట్టర్ లో చెప్పేవాడు. అక్కడివరకు ఆగితే బాగుండు. కానీ.. 'ప్రభాస్-కృతిసనన్ ప్రపోజ్ చేశాడు. పూజాహెగ్డే ఐరన్ లెగ్' లాంటి విపరీతమైన ట్వీట్స్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తాజాగా కృతిసనన్, పూజాహెగ్డే.. లీగల్ నోటీసులు పంపించారు. అయితే అతడు లండన్లో ఉంటున్నాడు. దీంతో ఏం యాక్షన్ తీసుకోవడానికి కుదరదు. అందుకే సదరు హీరోయిన్ల నోటీసులపై కూడా అతడు ట్వీట్స్ పెట్టి కామెడీ చేస్తున్నాడు. #PoojaHegde sent me Legal Notice 😄😄😄 !! Behjo Behjo Notices Flop Actresses. pic.twitter.com/lGneUBF1zw — Umair Sandhu (@UmairSandu) July 25, 2023 LOL 😂 : #KritiSanon Just sent me defamation emails after i tweeted of her “ Broke up ” news with #Prabhas 🤪 pic.twitter.com/ycEFmriMiG — Umair Sandhu (@UmairSandu) July 25, 2023 (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) -
Meena Kumari biopic: విషాద నటి బయోపిక్ నిజమే
హిందీ చిత్రసీమలో విషాద పాత్రల్లో మెప్పించిన అలనాటి నటి ఎవరు అంటే? ‘మీనా కుమారి’ పేరు చెబుతారు. తన అందం, అభినయంతో నాటి తరం ప్రేక్షకులను అలరించారు మీనా కుమారి. ప్రస్తుతం ఆమె బయోపిక్ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా, ఈ బయోపిక్ గురించి మనీషా మల్హోత్రా మాట్లాడుతూ– ‘‘ఏ చిత్రానికైనా కథే కీలకం. బయోపిక్లకి మరీను. మీనా కుమారి మీద వచ్చిన పుస్తకాల ఆధారంగా కథ తయారు చేస్తున్నా’’ అన్నారు. ఇటీవల రిలీజైన∙‘ఆది పురుష్’లో సీత పాత్ర చేసిన కృతీ సనన్ ‘మీనా కుమారి’ బయోపిక్లో టైటిల్ రోల్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. మీనా కుమారి బయోపిక్ తీయడానికి ఆమె కుటుంబ సభ్యులు సుముఖంగా లేరని భోగట్టా. -
ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే!
బాలీవుడ్ హీరోయిన్లు రెమ్యూనరేషన్ విషయంలో హీరోలకు ఏ మాత్రం తీసిపోరు. జవాన్ చిత్రంలో నటిస్తోన్న దీపికా పదుకొణె భారీగానే పారితోషికం అందుకోనుంది. సినిమాలతో పాటు మరోవైపు యాడ్స్లో నటిస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. గ్లామర్ ఫీల్డ్ వారికి సాధారణంగానే ఆదరణ ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటి వ్యక్తులు నటనతో పాటు బిజినెస్పై దృష్టి సారిస్తున్నారు. సినిమాలతో పాటు వ్యాపారం రంగంలో రాణిస్తూ ఆదాయాన్ని మరింత పెంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ అగ్ర తారలు చేస్తున్న వ్యాపారాలపై ఓ లుక్కేద్దాం. బాలీవుడ్ టాప్ హీరోయిన్లు బిజినెస్లో కూడా జోరు కొనసాగిస్తున్నారు. కొంతమంది నటీమణులు సైడ్ బిజినెస్ చేస్తూ పారిశ్రామికవేత్తలు కూడా రాణిస్తున్నారు. ఈ నటీమణులు తమ సైడ్ బిజినెస్ ద్వారా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఆదిపురుష్ భామ కృతి సనన్: ఇటీవలే డార్లింగ్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్లో నటించింది. పలు భాషల్లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రాలను అందించిన నటి కృతి సనన్ ఇటీవలే తన సోదరి నూపూర్తో కలిసి సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది. కాగా.. కృతి సనన్ నిర్మాణ సంస్థ పేరు బ్లూ బటర్ఫ్లై ఫిల్మ్స్. తాను ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి సినిమాలు చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. ఇదే ప్రొడక్షన్ హౌస్లో దో పట్టి సినిమా నిర్మిస్తుండగా.. ఈ సినిమాలో నటి కాజోల్ కూడా నటిస్తోంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. సీనియర్ నటి సుస్మితా సేన్ సుస్మితా సేన్: మరో బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితా సేన్ మంచి నటి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె జ్యువెలరీ బ్రాండ్ను కలిగి ఉన్నారు. అంతే కాకుండా తంత్ర ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్కు యజమాని కూడా ఉన్నారు. సుస్మితకు అనేక హోటళ్లు, రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. 2022 ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం సుస్మితా సేన్ బిజినెస్ టర్నోవర్ విలువ రూ.74 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. విరాట్ భార్య అనుష్క శర్మ అనుష్క శర్మ: బాలీవుడ్లో ఎన్నో హిట్ చిత్రాలను అందించిన నటీమణులలో అనుష్క శర్మ ఒకరు. అనుష్క తన సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించింది. ఆమె ప్రొడక్షన్ హౌస్ అమెజాన్, నెట్ఫ్లిక్స్తో పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంది. అనుష్కకు నుష్ అనే డ్రెస్ బ్రాండ్ వ్యాపారం కూడా ఉంది. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న అనుష్క.. సినిమాల్లో కంటే బిజినెస్లోనే బాగా రాణిస్తోంది. దీపికా పదుకొణె బాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్లో కూడా ఎన్నో సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. తాజాగా ఆమె షారూక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో కనిపించనుంది. 'ఆల్ అబౌట్ యు' అనే దుస్తుల బ్రాండ్ను నడుపుతోంది. అంతే కాకుండా 'లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్' వ్యవస్థాపకురాలు కూడా. ఓ కథనం ప్రకారం దీపికా పదుకొణె బిజినెస్ నికర విలువ రూ.498 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురు బాలీవుడ్ హీరోయిన్స్తో పాటు.. బాలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్, కోలీవుడ్ సహా ఇతర సినీ రంగాలకు చెందిన పలువురు నటీమణులు సైతం.. సొంతంగా సైడ్ బిజినెస్లు చేస్తూ రెండు చేతులతో భారీగా సంపాదిస్తున్నారు. -
ఆదిపురుష్ మూవీ లీక్.. దెబ్బకు 2 మిలియన్లకు పైగా వ్యూస్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. అభిమానుల భారీ అంచనాల మధ్య జూన్ 16న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సినీ ప్రియులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు సినీ ప్రముఖులు ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు చేశారు. (ఇది చదవండి: కిరాక్ పార్టీ హీరోయిన్.. ఆ ఫిట్నెస్ ఏంట్రా బాబు!) అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరలవుతోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఆన్లైన్లో లీకైన విషయం తెరపైకి వచ్చింది. ఇంతకుముందే ఈ చిత్రం ఆన్లైన్ పైరసీ జరిగింది. తాజాగా మరోసారి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఆదిపురుష్ చిత్రం లీకైనట్లు తెలుస్తోంది. అయితే యూట్యూబ్లో హెచ్డీ క్వాలిటీలో చూడటానికి అందుబాటులోకి రావడంతో.. కొద్దిసేపటికే 2.3 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత చిత్రబృందం ఫిర్యాదు చేయడంతో యూట్యూబ్ నుంచి తొలగించారు. యూట్యూబ్లో లీక్ కావడం పట్ల చిత్ర బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. (ఇది చదవండి: RRR Sequel: రామ్చరణ్, తారక్లతోనే RRR2, కానీ దర్శకుడు మాత్రం జక్కన్న కాదట!) -
చీరకట్టులో మెరిసిపోతున్న డింపుల్.. వర్షంలో ఆదిపురుష్ భామ!
►వర్షంలో ఎంజాయ్ చేస్తోన్న ఆదిపురుష్ భామ కృతి సనన్! ►బ్లాక్ డ్రెస్లో శాకుంతలం నటి అనన్య నాగళ్ల! ►వైట్ శారీలో మెరిసిపోతున్న డింపుల్ హయాతి! ►బ్లాక్ అవుట్ ఫిట్లో అతుల్య రవి పోజులు! ►ఫుల్గా చిల్ అవుతోన్న ప్రగ్యా జైస్వాల్! ►కలర్ఫుల్ డ్రెస్లో తేజస్వీ ప్రకాశ్ లుక్స్! View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Dimple Hayathi (@dimplehayathi) -
కృతి సనన్ న్యూ అవతార్: థ్రిల్లింగ్ గేమ్తో ఎంట్రీ ఇచ్చేసింది!
'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ సరసన సీతగా కనిపించిన నటి కృతి సనన్ బిజినెస్ విమెన్గా కొత్త అవతారమెత్తింది. త్వరలోనే ప్రొడ్యూసర్గా మారనుందంటూ సోషల్ మీడియాలో వార్తలను నిజం చేస్తూ తన ప్రాజెక్ట్ వివరాలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పేరును బ్లూ బటర్ఫ్లై ఫిల్మ్స్ గా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ సందడి మొదలైంది. (డోర్లు, టైర్లు లేని కారు, షాకవుతున్న నెటిజన్లు: వీడియో చూడండి!) నిర్మాతగా అడుగుపెట్టిన కృతి సనన్ నిర్మాణ సంస్థ బ్లూ బటర్ఫ్లై ఫిల్మ్స్ను సోషల్ మీడియాలో ఆవిష్కరించింది. అలాగే నిర్మాతగా తన తొలి ప్రాజెక్ట్ ‘దో పట్టి’ అని ప్రకటించింది. ఇందుకోసం ముగ్గరు స్ట్రాంగ్, స్ఫూర్తిదాయకమైన, అపారమైన ప్రతిభావంతులైన మహిళలతో జత కట్టినట్టు వెల్లడించింది కృతి. ప్రొడక్షన్ హౌస్ లోగో రీల్తోపాటు, బాలీవుడ్ నటి కాజోల్, స్క్రీన్ ప్లే రైటర్ కనికా ధిల్లాన్, రిచిక కపూర్తో ఉన్న పిక్ను షేర్ చేసింది. ‘దో పట్టి’ మిస్టరీ థ్రిల్లర్గా రాబోతోందట. అంతేకాదు కృతి ఎనిమిదేళ్ల విరామం తర్వాత దిల్వాలేలో, రోహిత్ శెట్టి, కాజోల్తో తిరిగి కలుస్తున్నట్టు కూడా పేర్కొంది. కృతి నిర్మాణ రంగంలోకి ప్రవేశించడమే కాకుండా రచయిత్రి కనికా ధిల్లాన్కి తొలి వెంచర్గా నెటిఫ్లిక్స్ను ఎంచుకున్నట్టు తెలిపింది. (అంబానీ ‘రంగులు మార్చే’ లగ్జరీ కారు: వీడియో వైరల్) 9 సంవత్సరాల డ్రీమ్ సాకారంలో బేబీ స్టెప్స్ వేసాను, నేర్చుకున్నాను, యాక్టర్గా ఎదిగాను! ఫిల్మ్ మేకింగ్లోని ప్రతి బిట్ను, ప్రతీ అంశాన్ని లైక్ చేశా.. ఇపుడు నా కిష్టమైన, నచ్చిన ఆశాజనకంగా ఉండే మరిన్ని కథలను చెప్పడానికి,మరింత తెలుసుకోవడానికి సమయం ఆసన్నమైంది.ఈ మ్యాజికల్ జర్నీని ప్రారంభించేందుకు రడీగా ఉన్నానంటూ తన సోదరి నూపర్ సనన్కి ట్యాగ్ చేస్తూ నిండు హృదయంతో, బిగ్ డ్రీంకి స్వాగతం అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఫ్యాన్స్తో పాటు, పలువురు సినీ ప్రముఖులు అభినందనలు కురిపించారు. వరుణ్ ధావన్, హ్యూమా ఖురేషి, శోభితా ధూళిపాళ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కృతికి కంగ్రాట్స్ చెప్పారు. కాగా కృతి సనన్ టైగర్ ష్రాఫ్తో కలిసి సబ్బీర్ ఖాన్ హీరోపంతి (2014)లో బాలీవుడ్లోకి ప్రవేశించింది.బరేలీ కి బర్ఫీ, మిమీ వంటి మూవీల్లోని నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్కమింగ్మూవీస్ విషయానికి వస్తే టబు , కరీనా కపూర్లతో కలిసి ‘ది క్రూ’, టైగర్ ష్రాఫ్తో కలిసి ‘గణపతి పార్ట్-1 లో నటిస్తోంది. View this post on Instagram Shared post on Time -
మందు కొట్టి తీశారా?.. ఆదిపురుష్ మేకర్స్పై నటుడు ఆగ్రహం!
ప్రభాస్, కృతి సనన్ జంటగా ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు ఇంకా ఆగడం లేదు. దర్శకుడు ఔం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏ మూహుర్తనా మొదలెట్టాడో ఆది నుంచి విమర్శల పాలవుతోంది. టీజర్ మొదలు సినిమా రిలీజ్ తర్వాత కూడా పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తాయి. రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో కొన్ని పాత్రలు, డైలాగ్స్, కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పలువురు మాజీ నటులు మేకర్స్పై మండిపడ్డారు. ఆ తర్వాత ఆదిపురుష్ టీం తమ తప్పులను అంగీకరించిన సినిమాలో మార్పులు కూడా చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆయనతో డేటింగ్.. నా జీవితమే నాశనమైంది: టాప్ హీరోయిన్) అయితే తాజాగా మరో నటుడు ఆదిపురుష్ మేకర్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ విందు ధారా సింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముఖ్యంగా హనుమంతుని పాత్రను వక్రీకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. విందు ధారా సింగ్ చాలాసార్లు హనుమంతుడి పాత్రను తెరపై పోషించాడు. అంతే కాకుండా అతని తండ్రి, దివంగత నటుడు ధారా సింగ్, రామానంద్ సాగర్ టీవీ షో రామాయణంలో హనుమంతుడి పాత్రను కూడా పోషించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విందు ధారా సింగ్.. ఆదిపురుష్ నిర్మాతల తీరును ఎండగట్టారు. హనుమంతుడిగా నటించిన దేవదత్తా నాగేపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. హనుమంతుడు పవర్ఫుల్గా, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ఆ పాత్రలో నటించిన దేవదత్తా నాగే హిందీలో కూడా సరిగ్గా మాట్లాడలేడు. అతడికి ఇచ్చిన డైలాగ్లతో ఆ పాత్రను మరోవిధంగా చూపారు. ఈ విషయంలో నిర్మాతలు ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. హనుమంతుడి పాత్రలో తన తండ్రి ధారా సింగ్ చరిత్ర సృష్టించాడని.. ఆయన నటనకు మీరు దరిదాపుల్లోకి కూడా రాలేరని అన్నారు. విందు ధారా సింగ్ మాట్లాడుతూ.. 'వీళ్లు చేసిన పని చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది. మందు తాగి వచ్చారో కానీ.. వాళ్లు ఏం ఆలోచిస్తున్నారో కూడా వాళ్లకు తెలియదు. ఇంత భారీ బడ్జెట్తో అద్భుతమైన సినిమా తీసే గోల్డెన్ ఛాన్స్ నాశనం చేశారు. వారు తమాషా చేస్తూ కథతో ఆడుకున్నారు. అందుకే ఆదిపురుష్ తీవ్రంగా నిరాశపరిచింది.' అన్నారాయన. ఆదిపురుష్ వివాదం ఆదిపురుష్ చుట్టూ ఉన్న వివాదాలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. సినిమా నిర్మాతలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గత నెలలో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముంబై పోలీసులకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సెన్సార్ బోర్డు, చిత్ర నిర్మాతలపై తీవ్ర స్థాయిలో మడిపడింది. సెన్సార్ బోర్డ్ ఏం చేస్తోంది? మీరు భవిష్యత్ తరాలకు ఏం నేర్పాలనుకుంటున్నారు?" అని కోర్టు ప్రశ్నించింది. డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా.. ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. -
ఆదిపురుష్పై విమర్శలు.. స్పందించిన కృతి సనన్ తల్లి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. జూన్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలిరోజే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కావడంతో సినీ విమర్శలకు ఆగ్రహానికి గురైంది. ఈ చిత్రంలోని కొన్ని పాత్రలు, డైలాగ్స్పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. (ఇది చదవండి: ‘ఆది పురుష్’ హనుమంతుని కండల రహస్యం ఇదేనట!) అంతేకాకుండా సీత భారత్లో జన్మించినట్లు చూపించడంపై నేపాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఇండియన్ సినిమాలపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆదిపురుష్ టీం వారిని క్షమాపణలు కోరింది. అయితే ఈ చిత్రంలో సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఈ చిత్రంలోని పాత్రలపై వస్తున్న విమర్శలపై తాజాగా కృతి సనన్ తల్లి గీతా సనన్ స్పందించింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్లో ఓ మేసేజ్ పోస్ట్ చేసింది. ఇన్స్టాలో గీతా సనన్ రాస్తూ.. 'ప్రజలు ఒక నిర్దిష్ట విషయాన్ని మంచి మనస్తత్వం, ఆలోచనతో చూడాలి. మనం సరైన దృక్పథంతో చూసినప్పుడే మనకు ప్రపంచం అందంగా కనిపిస్తుంది. మనకు భగవంతుడు రాముడు ప్రేమను పంచమని ప్రజలకు బోధించాడు. శబరి రామునికి అందించిన ప్రేమను చూడాలి కానీ.. ఆ వ్యక్తి తప్పులను చూడకూడదు. ఎదుటి వారి భావోద్వేగాలను మనం అర్థం చేసుకోవాలి. జై శ్రీరామ్' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 28 సినిమాలు!) View this post on Instagram A post shared by Geeta Sanon (@geeta_sanon) -
ఆదిపురుష్ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్’ సీత
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ టీజర్ నుంచి సినిమా రిలీజైన కూడా వివాదాలు వదలడం లేదు. మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ చిత్రంలోని హనుమంతుని డైలాగ్స్, పాత్రల వేషధారణను తప్పుబడుతున్నారు. అసలు రామాయణాన్ని వక్రీకరించారంటూ రోజు రోజుకు ఆదిపురుష్పై చిత్రబృందంపై మండిపడుతున్నారు. ఇప్పటికే శక్తిమాన్ నటుడు ముకేశ్ ఖన్నా దర్శకుడు ఔం రౌత్కు రామాయణం గురించి కొంచెం కూడా అవగాహన లేదని విమర్శించారు. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు!) తాజాగా రామాయణం సీరియల్లో సీత పాత్ర పోషించి నటి దీపికా చిక్లియా ఆదిపురుష్ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పురాణ, ఇతిహాసాలైన రామాయణంపై సినిమాలు తీయడం ఆపేయాలని దీపికా విజ్ఞప్తి చేశారు. ఆదిపురుష్పై మాట్లాడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారమె. పాఠశాలల్లో విద్యార్థులకు పురాణాన్ని తప్పనిసరిగా బోధించాలని సూచించారు. రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం సీరియల్లో దీపిక సీత పాత్ర పోషించింది. దీపికా మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా గురించి నేను కామెంట్స్ చేయదలచుకోలేదు. నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ నేను భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. రామాయణం మన వారసత్వం. దీనిపై ఇక నుంచి సినిమాలు చేయకూడదనేది నా ఉద్దేశం. రామాయణంపై సినిమా చేసిన ప్రతిసారీ ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. రామాయణం మనకు చాలా పవిత్రమైనది. ఈ విషయంలో ఎవరినీ నొప్పించకూడదనుకుంటున్నా. మన విశ్వాసాన్ని మనం గౌరవించుకుందాం. రామాయణం అనేది వినోదానికి సంబంధించినది కాదు.' అని అన్నారామె. కాగా.. ఇప్పటికే దీపికా సహనటుడు అరుణ్ గోవిల్ కూడా ఆదిపురుష్ హాలీవుడ్ కార్టూన్ సినిమా అంటూ ఎద్దేవా చేశారు. కాగా.. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: చరణ్ కంటే ఉపాసన ఆస్తుల విలువే ఎక్కువా? ఎన్ని కోట్లో తెలిస్తే..) View this post on Instagram A post shared by Dipika (@dipikachikhliatopiwala) -
ఆదిపురుష్ కలెక్షన్స్...మూడురోజులు సర్ప్రైజ్... నాలుగో రోజు షాక్
-
Adipurush Mistakes: ఆదిపురుష్ మూవీ.. ఓం రౌత్ చేసిన అతిపెద్ద బ్లండర్స్ ఇవే!
ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన చిత్రం 'ఆదిపురుష్'. జూన్ 16న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శల దాడిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే సినిమాలోని పలు అంశాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. డైలాగ్స్, పాత్రల వేషధారణపై పెద్దఎత్తున ట్రోల్స్ వచ్చాయి. సినిమా టీజర్ రిలీజైనప్పటి నుంచి సినిమా విడుదలైన తర్వాత కూడా ఆదిపురుష్పై విమర్శల దాడి ఆగడం లేదు. అసలు మీరు రామాయణమే కాదంటూ నెటిజన్స్తో పాటు కొందరు నటీనటులు సైతం విమర్శిస్తున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు ) ఇవన్నీ పక్కనబెడితే దర్శకుడు ఓం రౌత్ చేసిన పొరపాట్లు ఏంటి? అసలు ఎక్కడ ఈ సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు ఓం రౌత్ విఫలమయ్యారు. రామాయణంలో పాత్రలకు ఆధునిక సాంకేతికతను జోడించడం సినిమాను దెబ్బతీసిందా? లేక పాత్రలను తీర్చిదిద్దడంలో.. వాస్తవాన్ని చూపించడంలో విఫలమయ్యారా? అనేది ఓ సారి పరిశీలిద్దాం. ఆదిపురుష్పై ఇంతలా విమర్శలు రావడానికి ప్రధాన కారణాలేంటో ఓసారి తెలుసుకుందాం. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ జూన్ 16న సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత తీవ్రస్థాయిలో విమర్శలకు గురైంది. విమర్శలకు దారితీసిన ప్రధాన తప్పిదాలివే! 1. రావణుడికి ఉన్న పది తలలపై ప్రేక్షకులు తీవ్రంగా ఎగతాళి చేశారు. అంతే కాకుండా రావణుడి కేశాలంకరణ భారత క్రికెటర్ విరాట్ కోహ్లీతో పోలి ఉందని కామెంట్స్ చేశారు. 2. సినిమాలోని హనుమంతునిపై రాసిన డైలాగులు ప్రేక్షకులను, విమర్శకులను తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే డైలాగ్స్ను మారుస్తామని నిర్మాతలు ప్రకటించారు. 3.పుష్పక విమానంలో రావణుడు సీతను అపహరిస్తాడు. కానీ.. ఆదిపురుష్లో మాత్రం నల్లటి గబ్బిలం లాంటి పక్షిపై రావణుడు కనిపించాడు. ఇది కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది. 4. సీత పాత్రలో కృతి సనన్ పలు రకాల రంగుల దుస్తులు ధరించింది. కానీ ఇతిహాసమైన రామాయణంలో రాముడు, సీత అజ్ఞాతవాసానికి వెళ్లారు. ఆ సమయంలో కేవలం కాషాయ రంగు దుస్తులు మాత్రమే ధరించారు. 5. డైలాగ్స్ పక్కన పెడితే చిత్రనిర్మాతలు రాఘవ అని కూడా పిలువబడే రాముడిని కోపంగా, మరింత దూకుడుగా ఉండే వ్యక్తిగా ఆదిపురుష్లో చూపించారు. ఇది కూడా సినిమాకు ఓ పెద్ద మైనస్ అనే చెప్పాలి. 6. పురాణాల ప్రకారం రావణుడి లంక బంగారు వర్ణంతో నిండి ఉంది. అయితే ఓం రౌత్ లంకను ఈ చిత్రంలో నలుపు, తెలుపులో చిత్రీకరించినందుకు నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. 7. ఇంద్రజిత్ పాత్రలో మేఘనాథ్కు చాలా టాటూలు వేయించుకున్నట్లు చూపించారు. దీంతో నెట్టిజన్స్ మీమ్స్ చేస్తూ ట్రోల్ చేశారు. (ఇది చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!) ఇలాంటి పొరపాట్లతో ఆదిపురుష్ టీం ఇప్పటికే అపఖ్యాతిని మూటగట్టుకుంది. వాస్తవానికి భిన్నంగా పాత్రలను చూపించిన ఓం రౌత్ తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఏదేమైనా పురాణ ఇతిహాసాలను తెరపై చూపించాలంటే వాస్తవాలను మరో కోణంలో చూపిస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని తెలుస్తోంది. రామాయణం ఆధారంగా రాబోయే సినిమాల్లో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడతారని ఆశిద్దాం. -
‘ఆదిపురుష్’కు దెబ్బ మీద దెబ్బ.. రచయిత వివాదాస్పద వ్యాఖ్యలు!
‘ఆదిపురుష్’ సినిమా మొదలెట్టినప్పుడు ఆ చిత్రానికి ఎంత హైప్ వచ్చిందో ప్రస్తుతం అంతే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకంగా ‘ఆదిపురుష్’ చిత్రాన్ని కొన్ని ప్రాంతాల్లో బ్యాన్ చేయాలని ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. రామాయణాన్ని వక్రీకరించారని.. కేవలం వీఎఫ్ఎక్స్తో హాలీవుడ్ చిత్రాల్ని తలపించిందని, రావణాసురుడి వేషధారణ సరిగా లేదని విమర్శలొచ్చాయి. ఇన్ని వివాదాల నడుమ ఆదిపురుష్ సినిమా డైలాగ్ రైటర్, లిరిసిస్ట్ మనోజ్ ముంతాషిర్ శుక్లా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనొక భక్తుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా తెరకెక్కించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్’ ఇటీవల విడుదలై మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓవైపు భారీగా కలెక్షన్లను రాబడుతున్నా అంతే స్థాయిలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిపురుష్ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా మాట్లాడుతూ.. ‘హనుమంతుడు దేవుడు కాదు. ఆయనొక భక్తుడు. ఆయన భక్తిలో ఉన్న శక్తి కారణంగా మనమే ఆయనను భగవంతుడిని చేశామని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఉన్న వివాదాల నడుమ ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఆదిపురుష్ చిత్రానికి మరింత మైనస్గా మారే అవకాశం లేకపోలేదు. దీని ప్రభావం సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. జనాన్ని రెచ్చగొట్లే వ్యాఖ్యలు చేయకు అంటూ హెచ్చరిస్తున్నారు. “बजरंग बली भगवान नहीं हैं भक्त हैं हमने उनको भगवान बनाया बाद में” -@manojmuntashir तुम मूर्ख हो मनोज, मौन हो जाओ अभी भी समय है। pic.twitter.com/PSqLXpJ04q — BALA (@erbmjha) June 19, 2023 చదవండి: Salaar Movie: 'సలార్' కొత్త పోస్టర్ లో ఉన్నవి అవేనా? -
ఆదిపురుష్ విషయంలో ప్రభాస్ మౌనం.. ఎక్కడున్నాడు?...ఏం చేస్తున్నాడు
-
Adipurush: సినిమాను బ్యాన్ చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ
ప్రభాస్ రాముడిగా భారీ బడ్జెట్తో నిర్మించిన ‘ఆదిపురుష్’కు భారీగా విమర్శలు వస్తున్న తరుణంలో మూవీ మేకర్స్కు మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటికే సోమవారం నాడు మూవీకి భారీగా కలెక్షన్స్ తగ్గాయి. ఇన నుంచి కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలియదు. ఈ తరుణంలో సినిమాను ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేయాలంటూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వారు ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. అంతే కాకుండా ఓటీటీలో కూడా సినిమా ప్రదర్శన జరగకుండా చూడాలని కోరారు. ఈ సినిమాలో శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, రావణుడి పాత్రలను మలిచిన తీరు బాగాలేదని లేఖలో పేర్కొన్నారు. (ఇదీ చదవండి: Adipurush: సోమవారం దారుణంగా పడిపోయిన కలెక్షన్స్.. కారణం ఇదే) భారతీయ ఇతిహాసమైన రామాయణం ఇమేజ్ను చెడగొట్టేలా ఆదిపురుష్ ఉంది. ఇందులోని డైలాగ్లు హిందూ మనోబావాలు దెబ్బతినేలా ఉన్నాయి. సినిమా కూడా చిన్నపిల్లలు ఆడుకునే వీడియో గేమ్లా చిత్రీకరించారని ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ వారు లేఖలో తెలిపారు. కాబట్టి సినిమా డైరెక్టర్ ఓం రౌత్తో పాటు రచయిత మనోజ్ ముంతాషిర్పై కేసు నమోదు చేసి భారతీయలు ప్రతిష్టను కాపాడాలంటూ వారు కోరారు. ఇలాంటి సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ భాగస్వామ్యం కావడం సిగ్గుచేటని వారు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: లిటిల్ మెగా ప్రిన్సెస్ గురించి చిరు ఏమన్నారంటే?) All India Cine Workers Association write to Prime Minister Narendra Modi, requesting him to "stop screening the movie and immediately order a ban of #Adipurush screening in the theatres and OTT platforms in the future. "We need FIR against Director Om Raut, dialogue writer… pic.twitter.com/jYq3yfv05c — ANI (@ANI) June 20, 2023 -
ప్రభాస్ ఆదిపురుష్ ఈ వీకెండ్ వరకు కష్టమే
-
ఆ ప్రయత్నంలో విజయం సాధించాం
‘‘ఆదిపురుష్’ చిత్రాన్ని ఆదివారం వరకు ప్రపంచవ్యాప్తంగా కోటి మంది ప్రేక్షకులు చూశారు. అందుకే ఈ ప్రెస్మీట్ని రామకోటి ఉత్సవం అని పిలిచాం. రామ నామాన్ని ప్రతి గడపకు చేర్చాలన్నదే యూనిట్ ఆలోచన. ఆ ప్రయత్నంలో విజయం సాధించడం సంతోషంగా ఉంది’’ అని సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల అన్నారు. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతీసనన్ సీత పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో ‘రామ జయం, రఘురామ జయం’ పేరుతో నిర్వహించిన సక్సెస్ మీట్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆదిపురుష్’ చిత్రాన్ని నైజాంలో దాదాపు 500 స్క్రీ¯Œ ్సకి పైగా రిలీజ్ చేశాం. తొలి రోజు నైజాంలో 13.65 కోట్లు, రెండో రోజు దాదాపు 8 కోట్లు వసూళ్లు వచ్చాయి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, మాటల రచయిత భీమ్ శ్రీనివాస్ మాట్లాడారు. -
ఇంపాజిబుల్ లవ్స్టోరీ
షాహిద్కపూర్, కృతీసనన్ జంటగా హిందీలో ఓ రొమాంటిక్ ఫిల్మ్ రూపొందుతోంది. ఈ చిత్రానికి అమిత్ జోషి, ఆరాధన షా కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. జియో స్టూడియోస్, దినేష్ విజన్, జ్యోతిదేశ్ పాండే, లక్ష్మణ్ ఉటేకర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోందని బాలీవుడ్ సమాచారం. కాగా ఈ సినిమాను తొలుత అక్టోబరులో విడుదల చేయాలనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమాను డిసెంబరు 7న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ సోమవారం ప్రకటించింది. ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు కానీ, ‘యాన్ ఇంపాజిబుల్ లవ్స్టోరీ’ అనేది ట్యాగ్లైన్. -
ఆది పురుష్ కోసం కృతి సనాన్ స్పెషల్ శాలువా దీని ప్రత్యేకతలు తెలిస్తే ఔరా అంటారు..!
-
Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ మూవీ స్టిల్స్
-
Adipurush Review: ‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ
టైటిల్ : ఆదిపురుష్ నటీనటులు: ప్రభాస్, కృతీసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీసింగ్, దేవదత్త నాగే, తదితరులు నిర్మాణ సంస్థ: టీ సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫిల్స్ నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రశాంత్ సుతార్ దర్శకత్వం: ఓం రౌత్ సంగీతం: అజయ్- అతుల్ నేపథ్య సంగీతం: సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళణి ఎడిటర్: అపూర్వ మోతివాలే, ఆశీష్ మాత్రేలు విడుదల తేది: జూన్ 16, 2023 యావత్ సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన చిత్రం ‘ఆదిపురుష్’. ప్రభాస్.. శ్రీరాముడిగా తొలిసారి ఒక పౌరాణిక పాత్రలో నటించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనివార్య కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం(జూన్ 16) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం జరిగింది. ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో.. అప్పటి నుంచి ఆదిపురుష్పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఇక తిరుపతిలో నిర్వహించిన ప్రిరిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆదిపురుష్’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం కథేంటంటే.. వాల్మీకి రచించిన ఇతిహాసం రామాయణం ఆధారంగా ‘ఆదిపురుష్’ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు ఓం రౌత్. రాములవారి వనవాసం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. తండ్రి కోసం రాఘవ్(ప్రభాస్) తన సతీమణి జానకి (కృతి సనన్) తో కలిసి వనవాసం కి వెళ్తారు. వీరితో పాటు శేషు( సన్నీసింగ్)కూడా అడవి బాట పడతారు. ఓ రోజు లంక అధిపతి రావణ్ సోదరి శూర్పణఖ రాఘవ్ని చూసి మనసుపడుతుంది. తాను వివాహితుడని చెప్పడంతో జానకిపై దాడి చేస్తుంది శూర్పణఖ. ఈ క్రమంలో శేషు సూర్పణఖ ముక్కు కోస్తాడు. తన చెల్లి మాటలు విని రావణ్ భిక్షువు రూపంలో వచ్చి జానకిని అపహరించుకొని లంకలోని అశోకవనంలో బంధిస్తాడు. తన జానకిని తిరిగి తీసుకురావడానికి రాఘవ్ పడిన కష్టాలు ఏంటి? అతనికి భజరంగ్(దేవదత్త నాగే), వానర సైన్యం ఎలాంటి సహాయం అందించింది? చివరకు లంకేశ్ని ఎలా హతమార్చారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. రాముడి గురించి, రామాయణం గురించి దాదాపు అందరికి తెలిసిందే. రామాయణం నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో బోలెడు సినిమాలు వచ్చాయి. మరి ఆదిపురుష్ ప్రత్యేక ఏంటి? అంటే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి విజువల్ వండర్లా కథను తీర్చిదిద్దడం. ఈ క్రమంలో రామాయణంలోని ప్రామాణికతను పక్కనపెట్టి కమర్షియల్ కోసం క్రియేటివ్ ఫ్రీడమ్ని తీసుకున్నాడు దర్శకుడు ఓం రౌత్. కథ,కథనం కంటే టెక్నికల్ అంశాలపైనే ఎక్కువ దృష్టిపెట్టాడు. లంకను ఆవిష్కరించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. చాలా సన్నివేశాలు త్రీడీ ఎఫెక్ట్స్తో అద్భుతంగా తీర్చిదిద్దారు. అమరత్వం కోసం రావణుడు దీక్ష చేయడం.. బ్రహ్మ ప్రత్యేక్షమై వరాలు ఇవ్వడంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్తో రాఘవ్(ప్రభాస్) ఎంట్రీ ఉంటుంది. ఎప్పుడైతే జానకిని రావణుడు అపహరించి లంకతో తీసుకెళ్తాడో.. అప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. జానకీ అపహరణ, జటాయువుతో రావణ్ ఫైట్, వాలీ, సుగ్రీవుల పోరాట ఘట్టాలతో ఫస్టాఫ్ విజువల్ వండర్లా సాగుతుంది. అయితే ఈ కథంతా చాలావరకు తెలిసిందే కావడంతో..పెద్దగా ఆసక్తికలిగించదు. ఇక సెకండాఫ్లో రామసేతు నిర్మాణం, భజరంగ్ సంజీవని పర్వతాన్ని ఎత్తడం, ఇంద్రజిత్తో పోరాటం, రావణ్, రాఘవ్ల మధ్య ఫైట్ సీన్స్ విజువల్స్ పరంగా ఆకట్టుకుంటాయి, కానీ కృత్రిమత్వం ఎక్కువగా ఉండడంతో ఎమోషనల్గా కనెక్ట్ కాలేరు. భావోద్వేగాలు పండకపోవడం, కథనం ఆసక్తికరంగా సాగకపోవడం ఈ సినిమాకు మైనస్. అలాగే సుదీర్ఘంగా సాగే పోరాట సన్నివేశాలు కూడా అంతకగా ఆకట్టుకోలేవు. రామాయణం గురించి తెలియనివారికి, చిన్నపిల్లలకు ఈ చిత్రం నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. రాఘవ్ పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. అతని ఆహార్యం ఆ పాత్రకు బాగా సెట్ అయింది. అయితే ఇంతవరకు రాముడిని మనం నీలిమేఘ శ్యాముడుగానే చూశాం. కానీ ఈ సినిమాలో ఓ కొత్త రాముడిని చూస్తాం. ఇలా చూడడం కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇక జానకిగా కృతిసనన్ తెరపై అందంగా కనిపించింది. కానీ ఆమె పాత్రకు నిడివి చాలా తక్కువనే చెప్పాలి. రావణ్గా సైఫ్ అలీఖాన్ అద్భుతంగా నటించాడు. కానీ ఆయన పాత్రని తీర్చిదిద్దన విధానం మాత్రం సహజత్వానికి దూరంగా ఉంది. భజరంగ్గా దేవదత్త నాగె చక్కగా నటించాడు. కొన్ని సన్నివేశాల్లో తన పాత్ర హైలైట్ అయింది. శేషుగా సన్నీ సింగ్ పర్వాలేదనిపించాడు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం అజయ్-అతుల్ సంగీతమే. జై శ్రీరామ్ పాటతో పాటు మిగిలిన పాటలు కూడా వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీతో పాటు విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ విభాగాల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
ఆదిపురుష్ జోరు ....తొలిరోజే 100 కోట్లు
-
Adipurush Review: ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ
మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'ఆదిపురుష్' థియేటర్లలోకి వచ్చేసింది. డార్లింగ్ ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా 9000కి పైగా స్క్రీన్స్ లో రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' హడావుడి కనిపిస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ఆదిపురుష్’ మూవీ ఎలా ఉంది? రాముడిగా ప్రభాస్ ఏ మేరకు మెప్పించాడు? తదితర విషయాలు ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ట్విటర్లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందల లభిస్తోంది. రాముడిగా ప్రభాస్ యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. అదే సమయంలో మిగతా క్యారెక్టర్స్కి కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండటంతో తెరపై ప్రభాస్ తక్కువ టైం కనిపించారనే ఫీలింగ్ కలుగుతోంది. అయితే రామాయణాన్ని నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో దర్శకుడు ఓం రౌత్ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదంటున్నారు. #Adipurush Overall a retelling of the Ramayanam that had a promising 1st half but falls flat in the 2nd half and ends up being tiresome towards the end! The first half focused on the drama which worked, but the 2nd half didn’t have much other than a prolonged climax fight with… — Venky Reviews (@venkyreviews) June 15, 2023 ఫస్టాఫ్ అద్భుతంగా ఉందని, సెకండాఫ్ బోరింగ్గా సాగుతుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అసలు కథ మొత్తం ప్రథమార్థంలోనే చెప్పడంతో ద్వితియార్థంలో చెప్పడానికి ఏం లేకపోవడంత సాగదీశాడని కామెంట్స్ వినిపిస్తోన్నాయి. #Adipurush movie Review Such a wonderful cinematography Mainly Bgm , visuals , Graphics 🔥 Fights scences Goosebumps 🔥 #Prabhas , #krithisanon , #SaifAliKhan awesome roles 🔥 🌟 🌟 🌟 🌟/5 #BlockbusterAdipurush #AdipurushTickets #AdipurushWithFamily #AdipurushReview #Adipursh pic.twitter.com/0OsJBaYGzJ — tejashwini_uppalpati (@teju_uppalpati) June 15, 2023 ఆదిపురుష్ మూవీ గుడ్ మూవీ. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం, విజువల్స్, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఫైట్ సీన్స్ చూస్తే గూస్బంప్స్ వస్తాయి. ప్రభాస్, కృతీసనన్, సైఫ్అలీఖాన్ అద్భుతంగా నటించారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. First Half 👏👏👏👏Ramayan conceived in totally different way… 😊😊 Except the lanka scenes the entire first half is pretty good… Too many goosebumps scenes … 🤩🤩🤩 Vaali Sugriva confrontation is 🙏🙏🙏 Interval is total 🔥 🔥…#Adipurush #Prabhas — Cric_movies3🏏🎥 (@Nikcricmovies3) June 16, 2023 #Adipurush is a disaster movie from start to finish. The VFX are terrible, the songs are cringe worthy, the fight sequences are laughable, and the making is amateurish. It is a waste of time and money, I would not recommend this movie to anyone. pic.twitter.com/XcZHmMtdu9 — Visiron 🚬 (@BoyVisiron) June 16, 2023 Some frames in climax is too good to watch. An epic story told in tremendous way. Main leads performance is too good. And BGM is top notch. Vfx partially OK. Hanuman scenes 😍😍 worth watching repeats. 3.5/5 purely my personal opinion#Adipurush https://t.co/5BrS5pWtpV pic.twitter.com/sMkfZqG2iU — Only Balayya 🌠 (@only_balayya) June 15, 2023 Promise Review : Pride of Indian Cinema Prabhad Anna Acting 👌👌👌. Bgm Ayite next Level. 🔥🔥 Visuals very good buy some 3d shots next Level. Hanuman Ayite movie Mottam ramp Adinchadu 🙏🔥🔥🔥 My Rating : 4.5/5#Adipurush #Prabhas pic.twitter.com/wsMGJCyor9 — AA.cult 😎 (@RajuRayi336009) June 16, 2023 Just saw #Adipurush ! It is a terrible movie. This should be released in Pogo channel 😭 Very bad VFX, #Prabhas can't even act 😭 Ultimate FLOP #AdipurushReview #AdipurushWithFamily #AdipurushTickets — Humble Wrestling (@HumbleWrestlng) June 16, 2023 #BlockbusterAdipurush #Prabhas #Adipurush #JaiShriRam Jai Shri Ram 🙏 Blockbuster Adipurush 🔥💥💥💥 https://t.co/R3O8KilCQr — The_OG_Rebel™ (@The_OG_Rebels) June 16, 2023 #AdipurushReview Vfx Are Too Bad….Due to this Emotional Connection is Lacking 🙏🏻 Should Have Avoided Religious Film With Cartoon Vfx Our History Will Look Funny For Others Due to these Kind of Films!!#Prabhas #KritiSanon #OmRaut #JaiShreeRam #AdipurushBookings #Adipursh pic.twitter.com/3zwenvEWw9 — 👑 (@Riyan_Tweets) June 15, 2023 #Adipurush is Awesome with 3D effects. movie has enough goosebumps moments bgm, action, Screenplay, Music, dialogue are very good 💯 Rating :-4/5 🌟🌟🌟🌟#AdipurushReview #AdipurushWithFamily #Prabhas #KritiSanon pic.twitter.com/VyOocJpigo — HRITHIK❤️🔥 (@MoonChaeWon_) June 16, 2023 -
Adipurush: ఓ రేంజులో 'ఆదిపురుష్' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత?
డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్'. చాలారోజుల నుంచి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సినిమా ఇది. టీజర్ వల్ల విపరీతంగా ట్రోల్స్ వచ్చినప్పటికీ, రిలీజ్ కి ముందు మాత్రం హైప్ బాగానే ఏర్పడింది. ఈ ఊపులోనే కోట్లు కొల్లగొట్టేందుకు రెడీ అయిపోయింది. ఇప్పటివరకు రామాయణం ఆధారంగా చాలా సినిమాలొచ్చాయి. వాటితో పోలిస్తే 'ఆదిపురుష్' చాలా డిఫరెంట్. ఎందుకంటే ఒకటి రెండు కాదు ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టి మరీ తీశారు. తొలుత రూ.400 కోట్లే అనుకున్నారు. కానీ టీజర్ దెబ్బకు అందరూ తిట్టిన తిట్టకుండా తెగ తిట్టారు. దీంతో గ్రాఫిక్స్ కోసం మరో రూ.100 కోట్లు ఖర్చు చేశారు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' కోసం ప్రభాస్ ఫస్ట్ టైమ్ అలా!) సినిమా బడ్జెటే అన్ని వందల కోట్లు అంటే రెమ్యునరేషన్స్ కూడా గట్టిగానే ఇచ్చి ఉంటారని మీకు డౌట్ రావొచ్చు. అవును మీరు ఊహించింది నిజమే. రాముడిగా నటించినందుకు డార్లింగ్ ప్రభాస్ కి ఏకంగా రూ.150 కోట్ల వరకు ఇచ్చారని టాక్. దీంతో ఆలోవర్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా మన డార్లింగ్ రికార్డ్ సృష్టించాడు! మిగతా నటీనటుల్లో రావణుడిగా చేసిన సైఫ్ అలీఖాన్ కి రూ.12 కోట్ల వరకు అందినట్లు తెలుస్తోంది. టీజర్ లో రావణ్ గెటప్ ని చూపించారు. విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెండు ట్రైలర్స్ లోనూ అతడిని దాచేశారు. రేపు సినిమాలోనైనా చూపిస్తారో లేదో? వీళ్లిద్దరి తర్వాత సీతగా యాక్ట్ చేసిన కృతిసనన్ కి రూ.3 కోట్లకు పైనే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లక్ష్మణుడిగా నటించిన సన్నీ సింగ్ కు అయితే రూ.1.5 కోట్లు ఇచ్చారని సమాచారం. ఇదే సినిమాలో నటించిన సోనాల్ చౌహాన్ కి రూ.50 లక్షలు ఇచ్చారట. బహుశా ఈమె సూర్ఫనఖ పాత్ర చేసి ఉండొచ్చని అనిపిస్తోంది. హనుమాన్ గా చేసిన దేవదత్త నాగే, డైరెక్టర్ ఓం రౌత్ కు ఎంత ఇచ్చారనేది బయటకు రాలేదు. ఓవరాల్ గా చూసుకుంటే.. కేవలం పారితోషికాలకే రూ.170-200 కోట్లకు పైగా వరకు ఖర్చు చేశారంటే పెద్ద విశేషమే. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్'తో ప్రభాస్ కచ్చితంగా హిట్ కొట్టాలి.. లేదంటే?) -
'ఆదిపురుష్' సినిమా గురించి ఇవి మీకు తెలుసా?
'జై శ్రీరామ్.. జై శ్రీరామ్.. జై శ్రీరామ్'.. దీన్ని పాటలా పాడితే చాలు మీలో చాలామందికి టక్కున గుర్తొచ్చే మూవీ 'ఆదిపురుష్'. డార్లింగ్ ప్రభాస్ రాముడిగా నటించిన ఈ సినిమా రిలీజ్కు రెడీ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న థియేటర్లని దేవాలయాలుగా మార్చేందుకు సిద్ధమైపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు జనరల్ ఆడియెన్స్ ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. 'ఆదిపురుష్' పేరు చెప్పగానే ప్రభాస్, కృతిసనన్, డైరెక్టర్ ఓం రౌత్ అని అంటారు. అంతకు తప్పితే పెద్దగా డీటైల్స్ ఎవరికీ తెలియవు. ఇందులో సౌత్ యాక్టర్స్ ఎవరూ లేకపోవడం కూడా దీనికి కారణం అయ్యిండొచ్చు. కాబట్టి ఈ టైంలో 'ఆదిపురుష్' గురించి పెద్దగా తెలియని 10 ఆసక్తికర విషయాలే ఈ స్పెషల్ స్టోరీ. (ఇదీ చదవండి: ఆదిపురుష్.. టికెట్ రేట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!) 1.'ఆదిపురుష్' సినిమాని 1992లో వచ్చిన 'రామాయణ: ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ' చిత్రాన్ని స్పూర్తిగా తీసుకుని డైరెక్టర్ ఓం రౌత్ తీశారట. అది యానిమేషన్.. ఇప్పుడేమో రియల్ యాక్టర్స్ తో తీశారు. 2.'ఆదిపురుష్'కి మొదట్లో అనుకున్న బడ్జెట్ రూ.400 కోట్లు. కానీ గతేడాది టీజర్ రిలీజ్ తర్వాత గ్రాఫిక్స్ విషయమై ఘోరంగా విమర్శలు వచ్చాయి. ఫలితంగా మరో రూ.100 కోట్లు ఖర్చు చేశారు. దీంతో ఓవరాల్ బడ్జెట్ రూ.500 కోట్లకు చేరుకుంది. 3. హీరోయిన్ గా ఫస్ట్ కృతిసనన్ ని అనుకోలేదు. జానకి పాత్ర కోసం అనుష్క శెట్టి, అనుష్క శర్మ, కియారా అడ్వాణీ, కీర్తి సురేష్ ఇలా చాలామంది పేర్లు పరిశీలించారట. 4.'ఆదిపురుష్' కోసం దర్శకుడు ఓం రౌత్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించడం విశేషం. 5.2021లో షూటింగ్ స్టార్ట్ అయిన కొద్దిరోజులకు.. ముంబయిలో వేసిన సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. కాకపోతే ఎవరికీ ఏం కాలేదు. అలాంటి సెట్స్ మళ్లీ వేసి షూట్ పూర్తి చేశారు. 6. జూన్ 6న తిరుపతిలో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. దీనికోసం మూవీ టీమ్ దాదాపు రూ.2 కోట్లకు పైనే ఖర్చు చేశారట. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' టికెట్స్ రేట్ల పెంపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!) 7.థియేటర్లలో కంటే ముందు అంటే జూన్ 13న ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో 'ఆదిపురుష్' స్క్రీనింగ్ ఉందని ప్రకటించారు. కారణాలేంటో తెలియదు గానీ ఆ స్క్రీనింగ్ ని రద్దు చేసుకున్నారు. 8.'ఆదిపురుష్' కోసం ప్రభాస్ రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. దీంతో దేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా రికార్డు సృష్టించాడు. 9.'ఆదిపురుష్'ని త్రీడీతోపాటు ఐమ్యాక్స్ ఫార్మాట్ లోనూ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్ లో ఐమ్యాక్స్ వెర్షన్ ని క్యాన్సిల్ చేశారు. హాలీవుడ్ మూవీ 'ద ఫ్లాష్' దీనికి కారణమని తెలుస్తోంది. 10. తెలుగు, హిందీలో 'ఆదిపురుష్' షూటింగ్ ఒకేసారి జరిగింది. తెలుగులో ప్రభాస్ డబ్బింగ్ చెప్పాడు, హిందీలో కుదరలేదు. దీంతో అతడికి శరద్ కేల్కర్ గొంతు అరువిచ్చాడు. అంతకు ముందు బాహుబలి హిందీ వెర్షన్ కి ఇతడే చెప్పడం విశేషం. - ఐవీవీ సుబ్బరాజు (ఇదీ చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!) -
ఆదిపురుష్ ప్రమోషన్స్: స్పెషల్ శాలువాతో కృతి సనన్, దీని విశేషాలు తెలిస్తే
మోస్ట్ ఎవైటెడ్ , అప్ కమింగ్ మూవీ ఆదిపురుష్ ప్రమోషన్స్లో హీరోయిన్ కృతి సనన్ మరోసారి తన లేటెస్ట్ లుక్స్తో అందర్నీ కట్టిపడేస్తోంది. బ్యూటిఫుల్ లుక్స్తో ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా ఈ ప్రచార కార్యక్రమంలో కృతి సనన్ అయోధ్య కథలతో రూపొందించిన శాలువను ధరించడం విశేషంగా నిలిచింది. కృతి సనన్ స్టైలిస్ట్, సుకృతి గ్రోవర్ ఇన్స్టా హ్యాండిల్లో దీనికి సంబంధించిన అద్బుత ఫోటోలను షేర్ చేసింది. ఆదిపురుష్ ప్రమోషనల్ ఈవెంట్స్లోని కృతి లేటెస్ట్ లుక్స్తో ఉన్న పిక్స్ను పోస్ట్ చేసింది. ముఖ్యంగా వెడల్పాటి గోల్డెన్ అంచు, లేత గోధుమరంగు అనార్కలిలో బ్యూటిఫుల్గా ఉంది. ప్రత్యేకంగా సుకృతి అండ్ ఆకృతి బ్రాండ్ ప్రత్యేకంగా రూపొందించిన అయోధ్య కథల శాలువా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రెండేళ్లు శ్రమించి రామ కథలతో శాలువా పురాణ గాథ రామాయణం ప్రేరణగా రూపొందించిన ఈ శాలువా తయారీకి రెండు సంవత్సరాలు పట్టిందట. అంతేకాదు దీన్ని ఇంత అందంగా తీర్చి దిద్దడానికి ఎన్ని వేల గంటలు పట్టిందో తెలిస్తే మరింత ఆశ్చర్యపోతారు. 6000 కంటే ఎక్కువ గంటలే దీనికోసం కృషి చేశారు. రామాయణంలోని పంచవటి, స్వయంవరం, అశోక వనం, రామ్ దర్బార్లోని నాలుగు సన్నివేశాలు ఇందులో కూర్చారు. పాషా, చోకర్స్, కడా లాంటి స్టేట్మెంట్ ఆభరణాలతో పాటు అందమైన హెయిర్ యాక్సెసరీతో అద్భుతమైన అనార్కలిలో దేవకన్యలా మెరిసిపోతోంది. (అపుడు పాల ప్యాకెట్ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!) కాగా ప్రభాస్, కృతి సనన్ జోడిగా రాబోతున్న చిత్రం ఆదిపురుష్. జూన్ 16, 2023న థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్లో టీం బిజీగా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్ 'రాఘవ' కేరెక్టర్లోనే, 'జానకి' పాత్రలో కృతి నటించిన సంగతి తెలిసిందే. -
మూడో ప్రయత్నమే ‘ఆదిపురుష్’.. ఓంరౌత్ అతిపెద్ద సాహసం
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారత్ సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటించిన ఈ చిత్రం మరికొన్ని గంటల్లో (జూన్ 16) ప్రేక్షకులముందుకు రానుంది. ప్రస్తుతం నెట్టింట ఆదిపురుష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. ఈ సినిమాను తెరకెక్కించిన ఓంరౌత్ గురించి తెలుగు ప్రేక్షకులు చాలా మంది ఆరా తీస్తున్నారు. దర్శకుడు ఓం రౌత్ గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. ఇతిహాసాలను, పురాణ గాథలను సినిమాగా మలచడం దర్శకుడికి కత్తిమీద సాములాంటిదే. కథలో మార్పులు చేస్తే చరిత్రకారులు విమర్శిస్తారు.. అలా అని ఆసక్తికరంగా చూపించపోతే ప్రేక్షకులు మెచ్చరు. అందుకే ఇలాంటి సబ్జెక్టులను టచ్ చేసేందుకు దర్శకులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఎంతో అనుభవం ఉన్న దర్శకులు మాత్రమే ఇలాంటి చిత్రాలను తెరకెక్కిసారు. కానీ ఆదిపురుష్ను తెరకెక్కించిన డైరెక్టర్కి ఎక్కువ అనుభవం ఉందనుకుంటే పొరపాటే. కేవలం రెండు సినిమాల అనుభవంతోనే రూ. 500 కోట్ల బడ్జెట్తో ‘ఆదిపురుష్’ని తెరకెక్కించాడు. ముంబైలో పుట్టి పెరిగిన ఓంరౌత్.. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిగ్రీ పట్టా పొందిన తర్వాత సీనీ రంగంలోకి అడుగుపెట్టాడు. తన తాత జేఎస్ బాండేకర్ డాక్యుమెంటరీ ఫిల్మ్మేకర్, ఎడిటర్ కావడంతో ఓంరౌత్కు చిత్ర పరిశ్రమపై ఇష్టం పెరిగింది. ఇందుకోసం ఉన్నత విద్య పూర్తయిన తర్వాత న్యూయార్క్లోని ప్రముఖ యూనివర్సీటీలో సినిమాలకు సంబంధించిన కోర్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. రైటర్గా, డెరెక్టర్గా ఎమ్టీవీ నెట్వర్క్లో కొన్నాళ్ల పాటు పని చేశాడు. ‘సిటీ ఆఫ్ గోల్డ్’, హాంటెడ్-3డీ’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. మరాఠీ చిత్రం లోకమాన్య: ఏక్ యుగ్ పురుష్ (2015)తో దర్శకుడిగా మారాడు. తొలి సినిమానే దర్శకుడిగా ఓంరౌత్కు ఫిల్మ్ఫేర్ అవార్డుని తెచ్చిపెట్టింది. ఓంరౌత్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘తాన్హాజీ’(2020). పిరియాడికల్ యాక్షన్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ ఓంరౌత్కు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. ఇక మూడో చిత్రమే పాన్ ఇండియాస్టార్ ప్రభాస్తో ప్లాన్ చేశాడు. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఓంరౌత్కు ఎలాంటి అవార్డులను తెచ్చిపెడుతుందో చూడాలి. (చదవండి: ఆ ప్లేస్లో ప్రభాస్ను తప్ప ఎవరినీ ఊహించుకోలేను: కృతి సనన్) -
ఆ ప్లేస్లో ప్రభాస్ను తప్ప ఎవరినీ ఊహించుకోలేను: కృతి సనన్
బాలీవుడ్ భామ కృతి సనన్ గురించి పరిచయం అక్కర్లేదు. మహేశ్ బాబు హీరోగా నటించిన నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన దోచేయ్ చిత్రంలో కనిపించింది. గతడేది వరుణ్ ధావన్తో కలిసి భేడియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ సరసన నటించిన ఆదిపురుష్ ఈనెల 16న విడుదల కాబోతోంది. (ఇది చదవండి: తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆదిపురుష్ హీరోయిన్) బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ భామ ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. గతంలో ప్రభాస్తో డేటింగ్లో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మొదటిసారి ప్రభాస్తో కలిసి పనిచేయడం ఎలా ఉందని కృతి సనన్ను ప్రశ్నించగా వాటికి సమాధానమిచ్చింది ముద్దుగుమ్మ. కృతి మాట్లాడుతూ.. 'ప్రభాస్ చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎదుటివారిని గౌరవిస్తారు. మొదట్లో అతను సిగ్గుపడేవాడు. నేను తొలిసారి నటించిన తెలుగు సినిమా గురించి మాట్లాడటం ప్రారంభించా. మనకు రాని భాషలో నటించడం చాలా కష్టమని నాకు తెలియదు అని చెప్పా. ఆ తర్వాతే ప్రభాస్ నాతో మాట్లాడారు. నేను మామూలుగానే మాట్లాడేదాన్ని. కానీ ప్రభాస్ చాలా ఒపెన్గా ఉండేవారు. ఆయన చాలా సైలెంట్గా తన పని చేసుకోపోయేవారు. ప్రభాస్ కళ్లతోనే తన భావాలను వ్యక్తం చేస్తాడు. ఆదిపురుష్లో రాఘవగా ప్రభాస్ను తప్ప మరొకరిని ఊహించుకోలేను.' అని అన్నారు. గత కొంతకాలంగా కృతి, ప్రభాస్ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ వినిపించాయి. - ఐవీవీ సుబ్బరాజు (ఇది చదవండి : షూటింగ్లో ప్రమాదం.. బిగ్ బాస్ నటికి తీవ్రగాయాలు!) -
'ఆదిపురుష్' టికెట్స్ రేట్ల పెంపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన మైథలాజికల్ చిత్రం.. 'ఆదిపురుష్'. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ భారీ అంచనాలు పెంచగా.. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ( ఇది చదవండి: 'ఆదిపురుష్' సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ కాస్త ఎక్కువే) తాజాగా ఈ చిత్ర బృందానికి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అది పురుష్ సినిమా టిక్కెట్స్ రేటు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి మూడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్కు 50 రూపాయల పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. ఈ చిత్రం రోజుకు ఆరు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ రిలీజ్ అవుతోంది. (ఇది చదవండి: షో నుంచి తప్పుకున్న నటి.. నిర్మాతలపై సంచలన ఆరోపణలు!) -
అంతంత మాత్రమే ఆదిపురుష్ క్రేజ్ 185 అమ్ముడు ...
-
ప్రభాస్ ఫ్యాన్స్కు షాక్.. ఆ థియేటర్లలో ఆదిపురుష్ రిలీజ్ లేనట్లేనా?
రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తిరుపతిలో భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదిపురుష్ చిత్రానికి ఊహించని షాక్ తగిలింది. ఆదిపురుష్ సినిమాను 3డీలో థియేటర్లలో రిలీజ్ చేయడం లేదంటూ ఓ వార్త నెట్టింట్లో తెగ వైరలవుతోంది. దీంతో త్రీడీలో ప్రభాస్ మూవీ చూడాలనుకున్న ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అదే రోజు హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం 'ది ఫ్లాష్' విడుదలవుతున్నందున, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ఐమ్యాక్స్ స్క్రీన్స్ బ్లాక్ చేసిందని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ పిల్లై ఆదిపురుష్ త్రీడీలో రిలీజ్ కావడం లేదంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్స్ టీ-సిరీస్ యాజమాన్యానిది చెత్త ప్లానింగ్ అంటూ మండిపడుతున్నారు. అటు అభిమానులు మాత్రం ఆదిపురుష్ త్రీడీలో రిలీజ్ చేయాలంటూ దర్శకుడు ఓం రౌత్, టి-సిరీస్ నిర్మాత భూషణ్ కుమార్కి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ వార్తల్లో నిజంలేదు తాజాగా ఈ వార్తలపై చిత్రయూనిట్ స్పందించింది. ఆదిపురుష్ 2డీతో పాటు 3డీలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. సినిమాపై వచ్చే ఎటువంటి పుకార్లను నమ్మవద్దని కోరింది. కాగా ఆదిపురుష్ జూన్ 16న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. There is a 3D release https://t.co/VcqZpffCXl — Karthik Gowda (@Karthik1423) June 12, 2023 -
ఆదిపురుష్: ఆ జిల్లాలోని ప్రతి రామాలయానికి 101 టిక్కెట్లు
‘ఆదిపురుష్’ సినిమా కోసం పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతీసనన్ సీతగా నటించారు. భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 16న విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రిలీజ్ చేస్తోంది. ‘రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటుకి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ‘ఆదిపురుష్’ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయిస్తున్నాం’ అంటూ యూనిట్ ఇటీవల ప్రకటించింది. ఈ మంచి కార్యాన్ని తమవంతుగా ప్రోత్సహిస్తూ శ్రేయాస్ మీడియా వారు మరో నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి 100+1(1 టిక్కెట్ హనుమాన్కి) టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ తెలిపారు. టిక్కెట్లు కావాల్సిన వారు తమను సంప్రదించాలని పేర్కొన్నారు. జై శ్రీరామ్ 🙏Spreading the Divine Aura of Lord Rama unconditionally🤩The Motto to take the Epic & Divine Tale #Adipurush to everyone & every corner continues to be celebrated 🙏@shreyasgroup announces 100+1⃣ tickets to Every Ramalayam in Every Village of Khammam Dt for… pic.twitter.com/2FB5BWVbh6— Shreyas Media (@shreyasgroup) June 11, 2023 చదవండి: నేను తండ్రినయ్యా.. ఇప్పటిదాకా పరిగెత్తింది చాలు: ప్రభుదేవా -
తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆదిపురుష్ హీరోయిన్
బాలీవుడ్ భామ కృతి సనన్ గురించి పరిచయం అక్కర్లేదు. మహేశ్ బాబు హీరోగా నటించిన నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన దోచేయ్ చిత్రంలో కనిపించింది. గతడేది వరుణ్ ధావన్తో కలిసి భేడియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ సరసన నటించిన ఆదిపురుష్ ఈనెల 16న విడుదల కాబోతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. (ఇది చదవండి: కొత్తింట్లోకి అడుగు పెట్టిన హిమజ, ఫోటో వైరల్ ) ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కృతి సనన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన కెరీర్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది ముద్దుగుమ్మ. మోడలింగ్పై ఆసక్తితో దిల్లీ నుంచి ముంబయి చేరుకున్నట్లు కృతి సనన్ తెలిపింది. అయితే మొదట్లో అవకాశాల కోసం చాలా అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపింది. సినిమాలు వెళ్లిపోదామనుకున్నా అయితే ఓ ర్యాంప్షోలో కొరియోగ్రాఫర్ తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించి అందరి ముందు అవమానించాడని తెలిపింది. ఆ బాధతో మోడలింగ్ వదిలేద్దామనుకున్నట్లు వివరించింది కృతి. ఇంటికొచ్చేస్తానంటూ ఏడుస్తూ అమ్మకి ఫోన్ చేశానని పేర్కొంది. ప్రతిచోటా సవాళ్లు ఉంటాయని.. వాటిని ఎదుర్కొని ముందుకు సాగితేనే విజయం సాధిస్తామని ఆ సమయంలో అమ్మ తనకు చెప్పిందని వెల్లడించింది. తన వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని చెబుతోంది ఆదిపురుష్ భామ. ( ఇది చదవండి: ఓవల్లో వాలిపోయిన ప్రేమజంట.. ఫోటోలు వైరల్!) -
ప్రభాస్ పక్కన అనుష్క స్థానం ఆక్రమించిన కృతి ప్రూఫ్ ఇదే
-
కృతి సీతలా ఫీలవలేదు, వాళ్లంతా ఈ సినిమానే మర్చిపోతారు: నటి
మొదటి నుంచి వివాదాలతోనే సావాసం చేస్తున్న ఆదిపురుష్ సినిమా మరోసారి విమర్శల్లో చిక్కుకుంది. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ ఓం రౌత్ అక్కడి నుంచి వెళ్లిపోతున్న హీరోయిన్ కృతీ సనన్ను హత్తుకుని బుగ్గపై ముద్దుపెట్టి సాగనంపాడు. ఆలయ ప్రాంగణంలో అనుచితంగా ప్రవర్తించిన వీరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వారు సినిమాతో కనెక్ట్ కాలేరు తాజాగా ఈ వివాదంపై సీనియర్ నటి దీపిక చిఖిల స్పందించింది. 'ఈ జనరేషన్లో ఉన్న నటీనటులతో ఇదే పెద్ద సమస్య. వాళ్లకు ఎలాంటి పాత్రను పోషించాము, అందులో ఎంత లీనమైపోవాలన్నది తెలియదు. కనీసం ఆ పాత్ర ఎమోషన్స్ను కూడా పట్టుకోలేరు. అలాంటివారికి రామాయణం అంటే కేవలం ఒక సినిమా మాత్రమే! ఆధ్యాత్మికంగా ఆ సినిమాతో వారు కనెక్ట్ కాలేరు. కృతీ సనన్ కూడా ఈ జనరేషన్ హీరోయినే కదా! సీత పాత్రలో తరించిపోయా హగ్ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం మంచి సాంప్రదాయం అని ఈ తరం వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఆదిపురుష్ సినిమా చేసినప్పటికీ ఆమె తనకు తాను సీతగా భావించలేదు. నేను కూడా గతంలో సీత పాత్ర చేశాను. కానీ అందులో జీవించి తరించిపోయాను. ఇప్పటి తరం వాళ్లు కేవలం వాటిని ఒక పాత్రలాగే చూస్తున్నారు. సినిమా అయిపోయాక దాని గురించి ఏమాత్రం పట్టించుకోరు, తన రోల్ అయిపోయిందని ఫీలవుతారు. మా కాలికి నమస్కరించేవాళ్లు కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. సెట్లో కనీసం మా పేరు పెట్టి కూడా పిలిచేవారు కాదు. అలాంటి దేవుళ్ల పాత్రలు చేస్తున్నప్పుడు ఎంతోమంది వచ్చి మా కాలికి నమస్కరించేవారు. మమ్మల్ని నటులుగా కాకుండా నిజమైన దేవుళ్లలాగే భావించేవారు. హగ్గులకు, ముద్దులకు ఆస్కారమే ఉండేది కాదు. ఆదిపురుష్ రిలీజవగానే ఇందులో పని చేసినవాళ్లంతా ఈ సినిమాను మర్చిపోయి మరో ప్రాజెక్ట్లో బిజీ అవుతారు. కానీ మా కాలంలో ఇది పూర్తి విరుద్ధంగా ఉండేది. అలాంటి పనులు చేయలేదు పైనున్న భగవంతులే ఈ లోకంలోకి వచ్చారన్నంతగా మమ్మల్ని భక్తిపారవశ్యంతో చూసేవారు. అందుకే ప్రజల మనసులు నొప్పించే పనులను మేమెప్పుడూ చేసేవాళ్లమే కాదు' అని చెప్పుకొచ్చింది దీపిక. కాగా ఆమె రామానంద్ సాగర్ డైరెక్ట్ చేసిన రామాయణ్ సీరియల్లో సీతగా నటించింది. ఇందులో అరుణ్ గోవిల్ రాముడిగా నటించాడు. చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే! -
'ఆదిపురుష్' సినిమాపై వివాదం.. స్పందించిన చిత్రబృందం!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్పై సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈనెల ఆరో తేదీన తిరుపతిలో భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆదిపురుష్ ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదంటూ ప్రచారం జరుగుతోంది. (ఇది చదవండి: ప్రముఖ నటుడి కుమార్తెపై ట్రోలింగ్.. గట్టిగానే ఇచ్చి పడేసింది!) దీంతో నెట్టింట వైరలవుతున్న ఈ వివాదంపై ఆదిపురుష్ చిత్రయూనిట్ స్పందించింది. ఆదిపురుష్ చిత్రంపై దుష్ప్రచారం జరుగుతోందని ప్రకటించింది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తమని మేకర్స్ ప్రకటించారు. ఇలాంటి ప్రచారాలు సినిమాను తప్పుదోవ పట్టించేలా చేస్తున్నాయని వెల్లడించారు. ఏ కుల, మత, వర్ణ వివక్షతకు తావులేకుండా సమానత్వం కోసం ఆదిపురుష్ బృందం శ్రమించిందని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని అడ్డుకుని ఆదిపురుష్కు సహకరించాలని చిత్రబృందం విజ్ఞప్తి చేసింది. ఈ సినిమా ప్రతీ భారతీయుడిదని చిత్రబృందం ప్రకటించింది. (ఇది చదవండి: వేకేషన్ నుంచి తిరిగొచ్చిన ఐకాన్ స్టార్.. ఫోటోలు వైరల్!) -
తిరుమలలో హీరోయిన్కు ముద్దు పెట్టిన ఆదిపురుష్ డైరెక్టర్
ప్రభాస్ సినిమా కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉండగా ఇందులో ఆదిపురుష్ మొదట రిలీజ్ కానుంది. జూన్ 16న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్తో బిజీ అయిన చిత్రయూనిట్ మంగళవారం(జూన్ 6) గ్రాండ్గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఇందుకోసం భారీగా ఖర్చు పెట్టింది. ఇకపోతే ఇప్పటికే ప్రభాస్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నాడు. తాజాగా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ మరికొందరు టీమ్ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ అధికారులు వీరికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత కృతి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఓం రౌత్ ఆమెకు ముద్దు పెట్టి వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. తిరుమల కొండపై ఇలా చేయడం ఏంటని దర్శకుడి తీరుపై కొందరు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఆదిపురుష్ ఈవెంట్లో మెరిసిన కృతీ సనన్.. ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి పెళ్లికి సరికొత్త నిర్వచనం చెప్పిన హీరో.. అమ్మాయిలంటే చులకనా? -
ఆదిపురుష్ ఈవెంట్లో చీర కట్టులో మెరిసిన కృతీ సనన్
-
తిరుపతిలో అట్టహాసంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆదిపురుష్ మా అదృష్టం : ప్రభాస్
‘ఏడు నెలల క్రితం ‘ఆదిపురుష్’ ట్రైలర్ను నా ఫ్యాన్స్ కోసం త్రీడీలో చూపించమని, వారి రెస్పాన్స్ చూడమని ఓం రౌత్తో చెప్పాను. ఫ్యాన్స్ చూపిన ధైర్యం, ప్రోత్సాహమే మమ్మల్ని ముందుకు నడిపించింది. నిజానికి ‘ఆదిపురుష్’ను సినిమా అనకూడదు. ఇది రామాయణం. ఈ సినిమా చేయడం మా అదృష్టం’’ అని ప్రభాస్ అన్నారు. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్, జానకిగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతునిగా దేవ దత్తా, లంకేశ్వరుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. భూషణ్కుమార్, క్రిషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ వంశీ, ప్రమోద్లు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. (చదవండి: ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీస్థాయిలో ఖర్చు?) ఈ సందర్భంగా మంగళవారం తిరుపతిలో జరిగిన ‘ఆదిపురుష్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఇంకా ప్రభాస్ మాట్లాడుతూ – ‘‘ఓ సందర్భంలో ‘రామాయణం’ చేస్తున్నావా? అని చిరంజీవిగారు అడిగారు. అవును.. సార్ అన్నాను.. ‘అది నిజంగా అదృష్టం. అందరికీ దొరకదు. నీకు దొరికింది’ అన్నారు. ‘ఆదిపురుష్’ వేడుకకు వచ్చిన చినజీయర్స్వామిగారికి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిగారికి, తిరుపతి పోలీసులకు థ్యాంక్స్. స్టేజ్ మీద తక్కువగా మాట్లాడి, ఎక్కువగా సినిమాలు చేస్తాను. ఏడాది రెండు మూడు సినిమాలు చేస్తాను’’ అన్నారు. పెళ్లి గురించి అభిమానులు అడగ్గా. ‘‘పెళ్లా.. ఎప్పుడైనా..తిరుపతిలోనే చేసుకుంటాలే...’’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు ప్రభాస్. త్రిదండి చినజీయర్ స్వామీజీ మాట్లాడుతూ– ‘‘రామాయణంలో ఉండే అరణ్యకాండ, యుద్ధకాండలో ఉన్న ప్రధానమైన కథను చరిత్రగా లోకానికి అందించాలనే ఆశతో ఈ సినిమా చేస్తున్నామని చెప్పారు. ఇంతకంటే ఈ లోకానికి మహోపకారం ఉండదు. రాముడి పాత్రలో సమాజానికి మళ్లీ ఓ కొత్త ఆధ్యాత్మిక చైతన్య తరంగాన్ని అందిస్తున్న ప్రభాస్గారికి, సీతగా చేసిన కృతీ సనన్, దర్శకుడు ఓం రౌత్ అండ్ టీమ్కు, ముఖ్యంగా ‘జై శ్రీరామ్’ మంత్రాన్ని పాడిన అజయ్, అతుల్కు బ్లెస్సింగ్స్. జై శ్రీరామ్’’ అన్నారు. మరో ముఖ్య అతిథి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ – ‘‘రామాయణంలో కొన్ని ప్రధాన ఘట్టాలను తీసుకుని ‘ఆదిపురుష్’ సినిమా నిర్మించడం జరిగింది. మన భారతదేశ చిత్రపరిశ్రమకు ఇంకా గొప్ప పేరు తీసుకువచ్చే విధంగా ఈ సినిమాని చిత్రీకరించారు. హాలీవుడ్లో ‘టైటానిక్’, ‘అవతార్’ వంటి భారీ గ్రాఫిక్స్ సినిమాలు వచ్చాయి. ఆ స్థాయిలో గతంలో ప్రభాస్ నటించిన ‘బాహుమలి’ మన తెలుగు పరిశ్రమకే కాకుండా భారత చిత్రపరిశ్రమకే ఎంతో కీర్తి తెచ్చింది. ఆ తర్వాత ‘ఆదిపురుష్’ కూడా భారీ గ్రాఫిక్స్తో అదే స్థాయిలో రూపొందింది. మన భారతదేశ చరిత్రకు రామాయణం, మహాభారతం.. ఈ రెండూ గొప్ప ఇతిహాసాలు. అటువంటి రామాయణంలోని కొన్ని ఘట్టాలను తీసుకుని ఆధునిక టెక్నాలజీతో ఈ ‘ఆదిపురుష్’ని చేయడం అనేది గొప్ప కార్యక్రమం. ముఖ్యంగా యువతీ యువకులకు ఆదర్శంగా ఉండేలా, వారికి కళ్లకు కట్టేలా ఇలాంటి గొప్ప సినిమా నిర్మించినందుకు నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రత్యేక అభినందనలు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఓం రౌత్ మాట్లాడుతూ– ‘‘తన తండ్రి కోసం భూషణ్కుమార్ ఇలాంటి భారీ చిత్రాన్ని నిర్మించారు. తనకు మాత్రమే కాదు.. నాక్కూడా ఇది చాలా ముఖ్యమైన సినిమా. ఇక డార్లింగ్ (ప్రభాస్) లేకపోతే ఈ సినిమా చేయడం నాకు సాధ్యం అయ్యేది కాదు. ‘ఆదిపురుష్’ చేశామంటే అది మన డార్లింగ్ వల్లే. ‘ఆదిపురుష్’ నా సినిమానో, మీ సినిమానో, డార్లింగ్ సినిమానో కాదు.. ఇది భారతీయ సినిమా. రామాయణం కథ ఎక్కడ జరుగుతుంటే అక్కడికి హనుమంతులు వస్తారని మా అమ్మగారు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ థియేటర్లో అయినా ‘ఆదిపురుష్’ షో ప్రదర్శితమవుతుంటే అక్కడ ఓ సీటును ఖాళీగా ఉంచాలని నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్స్ను కోరుతున్నాను. ఎందుకంటే హనుమాన్ వచ్చి చూస్తారు (భావోద్వేగంతో..). ఆశీర్వదిస్తారు’’ అన్నారు. భూషణ్కుమార్ మాట్లాడుతూ – ‘‘రాముడి సినిమా చేయాలనే మా నాన్న గుల్షన్కుమార్గారి కల ఓం రౌత్గారితో నెరవేరింది. రామాయణాన్ని నిర్మించినందుకు మా నాన్న గర్వపడతారు. ఈ సినిమాని ఓం చూపించిన విధానం అద్భుతం. ఇవాళ ఎమోషనల్ అవుతున్నాను. ఎందుకంటే ఇది సినిమా కాదు.. ఒక ఎమోషన్. మా నాన్నగారే నాకు రాముడు’’ అన్నారు. -
పెళ్లి తిరుపతిలోనే చేసుకుంటా.. ఆదిపురుష్ ఈవెంట్లో ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా జూన్ 16వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను సోమవారం తిరుపతిలో గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో ప్రభాస్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ మాట్లాడుతూ.. ఏడు నెలల క్రితం మొదటిసారి 3డీ ట్రైలర్ ఫ్యాన్స్ చూడాలని డైరెక్టర్కు గట్టిగా చెప్పా. ట్రైలర్ చూసి అభిమానులు ఇచ్చిన ప్రొత్సాహమే మమ్మల్ని ఇంత దాక నడిపించింది. నన్ను ఒకసారి చిరంజీవి గారు కలిసినప్పుడు రామాయణం చేస్తున్నావా అని అడిగారు. నేను అవునంటే దానికి ఆయన రామాయణం చేయాలంటే అదృష్టం ఉండాలన్నారు. నిజంగానే ఆదిపురుష్ సినిమా కాదు నా అదృష్టం. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తాను. తక్కువ మాట్లాడుతా ఎక్కువ సినిమాలు చేస్తాను అన్నారు. అభిమానులు పెళ్లి ఎప్పుడని అడగగా దానికి సమాధానంగా 'ఇక్కడే తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటాను ఎప్పుడైనా' అని అన్నారు. ఇక ఈ చిత్రంలో సీతాదేవి పాత్రలో కృతి సనన్ నటించిన విషయం తెలిసిందే. -
'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫైనల్ ట్రైలర్ వచ్చేసింది
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్కు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ రాగా.. ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సీతగా కృతి సనన్ నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు. (ఇది చదవండి: ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీస్థాయిలో ఖర్చు?) కాగా.. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీస్థాయిలో హైప్ క్రియేట్ అయింది. తాజాగా తిరుపతిలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫైనల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 16న థియేటర్లలో విడుదల కానుంది. (ఇది చదవండి: బేబీ షవర్ పార్టీలో నమ్రత.. ఆమె డ్రెస్సుపైనే అందరి కళ్లు!) -
‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన నటిస్తున్న మైథలాజికల్ డ్రామా చిత్రం ‘ఆదిపురుష్’ . రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషించాడు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ వేడుకను ఘనంగా ఏర్పాటు చేశారు. ఆదిపురుష్ ప్రీరిలీజ్ వేడుక ఫుల్ వీడియోని ఇక్కడ వీక్షించండి. -
ప్రభాస్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. భారీస్థాయిలో ఖర్చు?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్కు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ రాగా.. ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సీతగా కృతి సనన్ నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు. (ఇది చదవండి: ప్రభాస్ ఆదిపురుష్.. ఆ సాంగ్ వచ్చేసింది) ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీస్థాయిలో హైప్ క్రియేట్ అయింది. తాజాగా తిరుపతిలో భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. జూన్ 6న జరుగుతున్న ఈవెంట్కు మేకర్స్ భారీగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 16న థియేటర్లలో విడుదల కానుంది. తిరుపతిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈవెంట్ కావడంతో చిత్రబృందం కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారు. కేవలం క్రాకర్స్ కోసమే ఆదిపురుష్ నిర్మాతలు రూ.50 లక్షలు ఖర్చు చేశారని సమాచారం. ఈ వేడుకలో ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ పాల్గొననుండడంతో అభిమానులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. దీంతో పెద్దఎత్తున నిర్వహిస్తున్న ఈవెంట్ కోసం చిత్రబృందం దాదాపు రూ.2.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్వీయూ) స్టేడియంలో ఈ వేడుక జరుగుతోంది. అయితే ఈవెంట్ ఖర్చు విషయంపై మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. (ఇది చదవండి: ‘ఆదిపురుష్’ థియేటర్లో అక్కడ ఎవరూ కూర్చోకండి) -
అనుకున్నది సాధించిన ఓం రౌత్ ప్రభాస్ ఫుల్ హ్యాపీ..!
-
కళ్ళు చెదిరే రీతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
ఒక్క పాటతో మారిపోయిన కృతి సనన్ కెరీర్
-
భారీ ధరకు ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్.. ఎన్ని కోట్లంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సీతగా కృతి సనన్ నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 16న విడుదల కానుంది. (ఇది చదవండి: ప్రభాస్ ఆదిపురుష్.. ఆ సాంగ్ వచ్చేసింది) అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ. 150కి పైగా కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. థియేట్రికల్ హక్కులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి విక్రయించినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఈ చిత్రం నాన్-థియేట్రికల్ వసూళ్ల పరంగా కొత్త బెంచ్మార్క్ను సృష్టిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. (ఇది చదవండి: పెళ్లైన ఐదేళ్లకు ప్రెగ్నెన్సీ.. నటి షాకింగ్ నిర్ణయం!) -
ఆదిపురుష్.. నెవర్ బిఫోర్ ఫీట్
ఆదిపురుష్ టీమ్ మరోసారి చరిత్ర సృష్టించబోతోంది. ఇప్పటికే సెట్ అయిన బెంచ్ మార్క్ ను మరోమెట్టు పైకి తీసుకువెళ్లేలా.. మూవీ టీమ్ రెండో పాటను విడుదల చేయబోతోంది. ఈ తరహాలో ఇప్పటి వరకూ ఇండియాలో ఏ సినిమా పాటా విడుదల కాలేదు. "రామ్ సియా రామ్" అంటూ సాగే ఈ గీతాన్ని ఈ నెల 29న హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. (చదవండి: 2018 మూవీ రివ్యూ) ఈ గీతాన్ని సంగీత ద్వయం సచేత్ - పరంపర స్వరపరచడంతో పాటు వారే పాడారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఒక సెన్సేషనల్ గా ఉండబోతోన్న ఈ పాట ఎల్లలు దాటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మూవీ ఛానెల్స్, మ్యూజిక్ ఛానెల్స్ తో పాటు జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 70కి పైగా రేడియో స్టేషన్స్, నేషనల్ మీడియా, అవుట్ డోర్ బిల్ బోర్డ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్, టికెటింగ్ పార్టనర్స్, సినిమా థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ తో పాటు అన్ని ప్రధాన సోషల్ మీడియా వేదికలపై మే 29 మధ్యాహ్నం 12గంటలకు ఈ పాటను ఒకే సమయంలో ఒకేసారి వినిపించబోతున్నారు. సినిమాలకు సంబంధించి దేశ చరిత్రలోనే ఇదో సంచలనం కాబోతోంది. ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది -
ప్రభాస్ ఆదిపురుష్.. ఆ సాంగ్ వచ్చేసింది
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్కు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనుండగా.. సీతగా కృతి సనన్ నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా జై శ్రీరామ్ అనే సాంగ్ను రిలీజ్ చేశారు. (ఇది చదవండి: కాల్పుల్లో అభిమాని మృతి.. సూర్య భావోద్వేగ లేఖ) 'ఎవరు ఎదురు రాగలరు మీ దారికి.. ఎవరుకుంది ఆ అధికారం.. పర్వతా పాదాలు వణికి కదులుతాయి మీ హుంకారానికి' అంటూ పాట ప్రారంభంలో ప్రభాస్ చెప్పే డైలాగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్ అంటూ సాగే ఈ పాటకు అజయ్ - అతుల్ ద్వయం స్వరాలు సమకూర్చగా.. ఈ గీతాన్ని రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. రావణుడితో యుద్ధానికి సన్నద్ధయ్యే సందర్భంలో ఈ సాంగ్ ఉన్నట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఆదిపురుష్ టీమ్ కి మరో స్వీట్ న్యూస్ అందనుందా..
-
ప్రభాస్ తో ప్రభాస్ కే పోటీ రచ్చ లేపుతున్న 1000 కోట్ల వార్..
-
ఆదిపురుష్ ట్రైలర్ సంచలనం 1000 కోట్లు పక్కా..!
-
ప్రభాస్ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్ కృతిసనన్.. కామెంట్స్ వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటుంది. టీజర్తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మేకర్స్ ట్రైలర్తో మాత్రం ప్రశంసలు అందుకుంటున్నారు. టీజర్కు వంద రెట్లు ట్రైలర్ మెరుగ్గా ఉందని, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీత పాత్రలో నటించారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు.ఇండియాతో పాటు యూఎస్ఏ, యుకే, కెనడా సహా 70 దేశాల్లో అత్యధిక స్క్రీన్స్లో ట్రైలర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో హీరోయిన్ కృతిసనన్ ప్రభాస్పై ప్రశంసలు కురిపించింది. రాముడిలాగే ప్రభాస్ చాలా మంచివాడని, అతను చాలా సింపుల్ అంటూ ఆకాశానికెత్తేసింది. ఆదిపురుష్ షూటింగ్ సమయంలోనే ప్రభాస్-కృతిసనన్ ప్రేమలో పడ్డారని, త్వరలోనే తమ రిలేషన్షిప్ స్టేటస్ అనౌన్స్ చేస్తారంటూ గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కృతిసనన్ ప్రభాస్పై చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. -
ఒక్కోక్కడికి ఇచ్చి పడేసారు వామ్మో మామూలుగా రెచ్చిపోలేదుగా
-
థియేటర్ లో ఆదిపురుష్ ట్రైలర్ చూసి రచ్చ రచ్చ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్
-
ఈ అమ్మాయిలు కుర్చీలు ఎక్కి ఏం చేశారో చుస్తే షాక్..!
-
రావణుడి గర్వాన్ని విరిచేయాలి
‘‘ఇది నా రాముడి కథ.. ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు..’ అంటూ హనుమంతుడు పాత్రధారి దేవ దత్తా చెప్పే డైలాగ్తో ‘ఆదిపురుష్’ ట్రైలర్ విడుదలైంది. రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్ నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓమ్ రౌత్ దర్శకత్వంలో గుల్షన్ కుమార్ అండ్ టి. సిరీస్ సమర్పణలో భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రాజేష్ నాయర్, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ జూన్ 16న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ని రిలీజ్ చేశారు. ‘‘నా ప్రాణమే జానకిలో ఉంది.. కానీ నా ప్రాణాలకన్నా మర్యాదే అధిక ప్రియమైనది’, ‘మనం జన్మతో కాదు చేసే కర్మతో చిన్నాపెద్ద అవుతాం’, ‘నాకోసం పోరాడొద్దు.. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్తూ పిల్లల్ని పెంచాలి.. ఆ రోజు కోసం పోరాడండి.. పోరాడతారా? అయితే దూకండి ముందుకు.. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి’ అంటూ ప్రభాస్, ‘రాఘవ నన్ను ΄పొందడానికి శివధనస్సును విరిచారు.. ఇప్పుడు రావణుడి గర్వాన్ని విరిచేయాలి’ అని కృతీ సనన్ చెప్పే సంభాషణలు ట్రైలర్లో ఉన్నాయి. -
ఆదిపురుష్.. టీజర్కి, ట్రైలర్కి తేడా ఏంటి?
ఆదిపురుష్...ఈ సినిమా టీజర్ ఏకంగా ఏడు నెలల క్రితం రిలీజ్ అయ్యింది. ఈ పాటికి ఆదిపురుష్ రిలీజ్ అయ్యి, థియేటర్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీకి కూడా వచ్చి ఉండాలి. కానీ ఆ ట్రైలర్ క్వాలిటీ, దాని పై నడిచిన రచ్చతో సినిమా టీమ్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రభాస్ చెప్పినా కూడా ఫ్యాన్స్ నుంచి నెగెటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమా విడుదలను వాయిదా వేశారు. తాజాగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. కానీ ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మరి అప్పటి టీజర్ కి,ఇప్పటి ట్రైలర్ కి తేడా ఏంటి?...ఈ ఏడునెలల గ్యాప్ లో ఏం మ్యాజిక్ జరిగింది? (చదవండి: ఆదిపురుష్' ట్రైలర్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న డైలాగ్స్) నిజానికి ఈ సినిమా మోషన్ కాప్చర్ టెక్నాలజీలో తెరకెక్కింది అనేది అప్పుడు బాగా వినిపించిన టాక్. కనిపించిన విజువల్స్ కూడా అదే మాట చెప్పాయి. అయితే సినిమా వాయిదా పడిన తరువాత ఓం రౌత్ మళ్ళీ చాలా రీ వర్క్ చేశాడు. చాలా చోట్ల ప్రభాస్ క్లోజ్ లు షూట్ చేసి ఇన్సర్ట్ చేశారు. ఎక్కడయితే కార్టూన్ అని కామెంట్స్ వచ్చాయో ఆ చోట్ల వీఎఫ్ఎక్స్ రీ వర్క్ చేయించారు. ఆర్ఆర్ కూడా చాలా కేర్ తీసుకున్నారు. అయితే పనిలో పనిగా వీఎఫ్ఎక్స్ రిపెయిర్ టైం లోనే ఆర్ఆర్ కూడా మళ్ళీ చేయించారని టాక్. దీనంతటి కోసం మరో 100 కోట్లు ఖర్చు చేశారు అని తెలుస్తుంది. (చదవండి: మహిళా అభిమాని దురుసుతనం.. స్టార్ సింగర్కు గాయం! ) అలాగే ట్రైలర్ లో టీజర్ లో కనిపించినట్టుగా లెంగ్తీ షాట్స్ లేకుండా కట్ చేశారు. ఏదయితేనేం మొత్తానికి ఆది పురుష్ సినిమాకి టీజర్ తెచ్చిన డార్క్ స్పాట్ ని ట్రైలర్ తో క్లియర్ చేశారు. సరయిన స్టార్ వేల్యూ ఉన్నసినిమా రాక వెలవెల బోతున్న బాక్స్ ఆఫీస్ కి ఆదిపురుష్ గ్రాండ్ ఓపెనింగ్స్ తెచ్చుకోబోతుంది. ఈ ట్రైలర్ చూశాక సినిమాని ప్రీ పోన్ చెయ్యమని డిమాండ్స్ వినిపించడం విశేషం. -
గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ఆదిపురుష్
-
ఓటీటీకి వచ్చేస్తున్న 'తోడేలు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం 'భేడియా'. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమర్ కౌశిక్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు నేపథ్యంలో రూపొందించిన చిత్రమే 'భేడియా' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘తోడేలు’ పేరిట ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా చేశారు. అయితే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. (ఇది చదవండి: ‘తోడేలు’ను విడుదల చేస్తున్న ‘గీతా ఫిల్మ్’) అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈనెల 26 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడిగా భాస్కర్ పాత్రలో వరుణ్ కనిపించాడు. డాక్టర్ అనిక పాత్రను కృతి నటించింది. (ఇది చదవండి: మనిషి తోడేలుగా మారితే ఏమవుతుంది.. ఆసక్తిగా భేడియా ట్రైలర్) కథేంటంటే.. ఢిల్లీకి చెందిన భాస్కర్(వరుణ్ ధావన్) ఓ కాంట్రాక్టర్. అరుణాచల్ ప్రదేశ్లోని ఓ అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే కాంట్రాక్ట్ దక్కించుకుంటాడు. అక్కడ ప్రజలను ఒప్పించి రోడ్డు నిర్మించేందుకే స్నేహితులతో (దీపక్ దోబ్రియా, పాలిన్ కబక్) కలిసి అరుణాచల్కు వెళ్తాడు. అయితే అక్కడ భాస్కర్ అనూహ్యంగా తోడేలు కాటుకు గురవుతాడు. చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్ అనైక(కృతీసనన్)దగ్గరకు వెళ్తాడు. ఆమె ఏ మందు ఇచ్చిందో తెలియదు కానీ భాస్కర్ ప్రతిరోజు రాత్రి తోడేలుగా మారిపోతాడు. అసలు భాస్కర్ని తోడేలు ఎందుకు కరిచింది? ప్రతి రోజు రాత్రి కొంతమందిని మాత్రమే చంపడానికి కారణమేంటి? తన బాడీలో ఉన్న తోడేలుని బయటకు పంపించడానికి భాస్కర్ చేసిన ప్రయత్నం ఏంటి? వెటర్నరీ డాక్టర్ అనైక నుంచి భాస్కర్కు ఎలాంటి సహకారం అందింది? అనైకతో భాస్కర్ ప్రేమ సఫలమైందా లేదా? రోడ్డు నిర్మించాలనుకున్న బాస్కర్ ప్రయత్నం ఫలించిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. థియేటర్లలో సినిమా చూడని వారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. -
ట్రైలర్ రెడీ
రామాయణం ఆధారంగా రూ΄÷ందిన తాజా చిత్రం ‘ఆది పురుష్’. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. భూషణ్ కుమార్, క్రిషణ్కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతారియా, రాజేష్ నాయర్, వంశీ, ప్రమోద్లు నిర్మించిన ఈ చిత్రం జూన్ 16న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 9న విడుదల కానుంది. 70 దేశాల్లో ‘ఆది పురుష్’ ట్రైలర్ను లాంచ్ చేసేలా చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: అజయ్–అతుల్, కెమెరా: కార్తీక్ పల్నాని. -
మోస్ట్ అవైటెడ్ ప్రభాస్ 'ఆదిపురుష్' ట్రైలర్ వచ్చేస్తోంది
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, కృతిసనన్ సీతలా కనిపించనుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడుతూ రాగా, ఇటీవలె జూన్16న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మూవీ టీం..ఇందులో భాగంగా ట్రైలర్ అప్డేట్ అందించారు. ఈ సినిమా ట్రైలర్ను మే9న గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ట్రైలర్ని ఇండియాతో పాటు యూఎస్ఏ, యుకే, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ సహా 70 దేశాల్లో అత్యధిక స్క్రీన్స్లో లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్లోబల్ ఈవెంట్గా ట్రైలర్ లాంచ్ను గ్రాండ్గా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. Jai Shri Ram जय श्री राम జై శ్రీరాం ஜெய் ஸ்ரீ ராம் ಜೈಶ್ರೀರಾಂ ജയ് ശ്രീറാം Trailer releasing on 9th May 2023#Adipurush #Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage @AjayAtulOnline @manojmuntashir pic.twitter.com/WxkpGGrg6P — Om Raut (@omraut) May 6, 2023 -
ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..105 థియేటర్స్లో ‘ఆదిపురుష్’ ట్రైలర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్లో భారీగా అంచనాలు పెంచేశాయి. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి జానకి పాత్రలో ఉన్న కృతి సనన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ డేట్ను ప్రకటించింది చిత్రబృందం. (ఇది చదవండి: ఆదిపురుష్ క్రేజీ అప్డేట్.. ప్రభాస్ మోషన్ పోస్టర్ రిలీజ్!) 105 థియేటర్లలో ట్రైలర్ ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈనెల 9న రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో 3డీ ట్రైలర్ను ప్రదర్శించనున్నట్లు ట్వీట్ చేశారు. ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఏపీ, తెలంగాణలో 105 థియేటర్లలో ట్రైలర్ను ప్రదర్శించేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేశారు. మరోసారి వాయిదా! అయితే ఈసారి కూడా ఆదిపురుష్ మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని రూమర్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదిపురుష్ విడుదల తేదీలో ఎటువంటి మార్పు లేదని మేకర్స్ తెలిపారు. త్వరలో ప్రమోషన్లు ప్రారంభమవుతాయని చిత్రబృందం వెల్లడించారు. మే 9 సాయంత్రం 5.30 గంటలకు ట్రైలర్ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్.. జానకి పోస్టర్ రిలీజ్.. పాపిట సింధూరంతో..) కాగా.. గతంలో టీజర్పై వివాదం తలెత్తడంతో కొన్ని రోజులు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్లో మరిన్ని మార్పులు చేసేందుకు చిత్రబృందం మూవీ విడుదలను వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఈసారి కూడా వాయిదా పడుతుందన్న వార్తల నేపథ్యంలో ఆదిపురుష్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల కానుంది. #AdipurushTrailer Coming On 9th May!! It will be screened in 105 theaters in AP/TG. #Prabhas #Adipurush pic.twitter.com/6ARid6Vpio — Prabhas (@PrabhasRaju) May 4, 2023 -
అట్టు అనుష్క ఇటు కృతి సనన్... నారీ నారీ నడుమ ప్రభాస్
-
అమరం.. అఖిలం.. సీతారాముల ప్రియనామం
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్లో రూపొందిన పౌరాణిక చిత్రం ‘ఆది పురుష్’. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. శనివారం ‘సీతా నవమి’ సందర్భంగా ఈ చిత్రంలోని ‘రామ్ సియా రామ్’ ఆడియో టీజర్ను విడుదల చేశారు. ఈ గీతాన్ని సచేత్ పరంపర స్వరపరిచారు. కాగా ఈ పాటలోని కృతీ సనన్ లుక్ని విడుదల చేశారు. ‘‘అమరం, అఖిలం, ఈ నామం.. సీతారాముల ప్రియ నామం’ అంటూ చిత్రదర్శకుడు ఓం రౌత్ ఈ పాటను ఉద్దేశించి ట్వీట్ చేశారు. భూషణ్కుమార్, క్రిషణ్కుమార్, ప్రసాద్ సుతార్, ఓం రౌత్, రాజేష్ నాయర్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 16న విడుదల కానుంది. -
ఆదిపురుష్.. జానకి పోస్టర్ రిలీజ్.. పాపిట సింధూరంతో..
శ్రీరాముడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించిన చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా జానకి పోస్టర్ రిలీజ్ చేశారు. శనివారం (ఏప్రిల్ 29) సీతా నవమిని పురస్కరించుకుని పోస్టర్తో పాటు చిన్నపాటి టీజర్ సైతం విడుదల చేశారు. గతంలో సీత చేతికి గాజులు, పాపిట సింధూరం లేకుండా ఏదో తూతూమంత్రంగా పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ఈసారి మాత్రం జానకి పాపిట సింధూరం, చేతికి గాజులతో నిండుగా కనిపిస్తోంది. ఓ కంట కన్నీరు కారుస్తూ రాముడి కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంది. కాగా భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేశ్ నాయర్, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 16న విడుదల కానుంది. ఇకపోతే న్యూయార్క్లోని ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్లో ఆదిపురుష్ వరల్డ్ ప్రీమియర్ను ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే! జూన్ 7 నుంచి 18 వరకు జరిగే ట్రిబెకా ఫెస్టివల్లో భాగంగా జూన్ 13న ఆదిపురుష్ సినిమా వరల్డ్ ప్రీమియర్(త్రీడీ) ప్రదర్శించనున్నారు. सीता राम चरित अति पावन The righteous saga of Siya Ram Jai Siya Ram जय सिया राम జై సీతారాం ஜெய் சீதா ராம் ಜೈ ಸೀತಾ ರಾಮ್ ജയ് സീതാ റാം#Adipurush #SitaNavmi #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #Pramod #Vamsi #KrishanKumar @vfxwaala @rajeshnair06 pic.twitter.com/e3iUXKsuxh — UV Creations (@UV_Creations) April 29, 2023 చదవండి: హీరోయిన్కు కలిసిరాని ప్రేమ.. ఒకరు వన్సైడ్ లవ్.. మరొకరు.. -
ఓటీటీకి వచ్చేసిన 'అల వైకుంఠపురములో'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హేగ్డే హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'అల వైకుంఠపురములో'. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. టాలీవుడ్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమాను హిందీ రీమేక్గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించారు. బాలీవుడ్లో 'షెహజాదా' పేరుతో రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అభిమానులను అంతగా ఆకట్టులేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఏప్రిల్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. -
వివాదాల పురుష్... ఇప్పుడు మరో మరక
-
ఆదిపురుష్ను వదలని వివాదాలు.. కాపీ కొట్టారంటూ!
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటిస్తోన్న మైథలాజికల్ ఫిల్మ్ 'ఆది పురుష్'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాను వివాదాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఆది నుంచే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్గా మారింది ఆదిపురుష్. మొదట టీజర్పై విమర్శలు రాగా.. శ్రీరామనవమి రోజు రిలీజైన పోస్టర్పై పెద్దఎత్తున విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరొకరు ఆదిపురుష్ పోస్టర్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభాస్ లుక్ను ఆదిపురుష్ మేకర్స్ తన ఆర్ట్ నుంచి కాపీ కొట్టారని ఆరోపించాడు ఆర్టిస్ట్ ప్రతీక్ సంఘర్. 'ఆదిపురుష్' చిత్రబృందం రిలీజ్ చేసిన ప్రభాస్ లుక్ కోసం తన ఆర్ట్ వర్క్ను కాపీ చేశారని ఆరోపిస్తున్నారు. తాజాగా తాను రూపొందించిన రాముని రూపాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఫేస్బుక్లో తాను రూపొందించిన స్క్రీన్షాట్స్ షేర్ చేశారు. 'ఆదిపురుష్' మూవీ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన అనుమతి లేకుండా ఇలా చేస్తారా అని ప్రశ్నించారు ప్రతీక్ సంఘర్. ఆది నుంచి వివాదాలే కాగా.. గతేడాది టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రంపై వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, పాత్రల చిత్రీకరణపై నెటిజన్లు మేకర్స్ను తప్పుబట్టారు. ఇటీవల రిలీజైన పోస్టర్లో సైతం రామునికి పవిత్రమైన హిందూ సంప్రదాయం ప్రకారం 'జానీవు'(జంజం) లేకుండా చూపించినందుకు మేకర్స్పై ఫిర్యాదు కూడా నమోదైంది.కాగా.. 'ఆదిపురుష్' జూన్ 16, 2023న థియేటర్లలో విడుదల కానుంది. -
ఆకాశ వీధుల్లో గగన విహారులుగా మారిన స్టార్స్
నేల మీద సాగే కథలను మనం వెండితెరపై చాలానే చూశాం.. చూస్తున్నాం. నింగి నేపథ్యంలో సాగే కథలు అరుదుగా వస్తుంటాయి. అయితే ఇప్పుడు బాలీవుడ్లో కొన్ని సినిమాల కథలు ఆకాశంలో తిరుగుతున్నాయి. ప్రేక్షకులను అలరించేందుకు ఆకాశ వీధుల్లో గగన విహారులుగా మారిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. ♦ బాలీవుడ్ కిలాడీ అక్షయ్కుమార్ నటించిన ‘ఎయిర్లిఫ్ట్’, ‘బేబీ’ వంటి సినిమాల్లో విమానంలో సాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ ఏడాది సెట్స్పైకి వెళ్లనున్న ‘స్కై ఫోర్స్’లో అక్షయ్ కుమార్ పైలట్గా నటించనున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా దినేష్ విజన్ నిర్మాతగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాతో సందీప్ కెల్వానీ, అభిషేక్ కపూర్లు దర్శకులుగా పరిచయం కానున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. అలాగే ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా సూర్య హీరోగా నటించిన చిత్రం ‘శూరరై పో ట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) హిందీ రీమేక్లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కొన్ని ఎయిర్ఫోర్స్ సీన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఒరిజినల్ తమిళ వెర్షన్కు దర్శకత్వం వహించిన సుధా కొంగరనే హిందీ వెర్షన్కూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సహ నిర్మాతగా ఉన్న సూర్య, ఇందులో ఓ గెస్ట్ రోల్ చేయడం విశేషం. ♦ ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ వంటి హిట్ ఫిల్మ్స్ తర్వాత బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో రూపొం దుతున్న సినిమా ‘ఫైటర్’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తుండగా, డింపుల్ క΄ాడియా, అనిల్ కపూర్ కీ రోల్స్ చేస్తున్నారు. దాదాపు యాభై శాతానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో హృతిక్ రోషన్ జెట్ పైలట్గా నటిస్తున్నారని సమాచారం. జ్యోతీ దేశ్΄ాండే, అజిత్ అంధరే, మమతా ఆనంద్, రామన్, అంకు ΄ాండే, సిద్ధార్థ్ ఆనంద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024 జనవరి 25న విడుదల కానుంది. ♦ పూర్తిగా ఎయిర్ఫోర్స్ బ్యాక్డ్రాప్లో రూపొం దుతున్న సినిమా ‘ది క్రూ’. ఎయిర్లైన్ సెక్టార్లో ఉద్యోగాలు చేసే ముగ్గురు మహిళల జీవితాల ఆధారంగా రాజేష్ కృష్ణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టబు, కరీనా కపూర్, కృతీ సనన్ లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. కాగా ఏక్తా కపూర్, రేఖా కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ‘‘ఎయిర్లైన్ ఇండస్ట్రీలో పని చేసే ముగ్గురు మహిళలు ఊహించని ఘటనలు జరిగినప్పుడు ఎలా రియాక్టయ్యారు? అనే అంశాలను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ♦ ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా ముంబైకి వెళ్తున్నారు హీరో వరుణ్ తేజ్. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాతో హీరోయిన్ మానుషీ చిల్లర్ తెలుగుకి వస్తున్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పైలట్గా కనిపించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో సోనీ పిక్చర్స్ ఇంటర్ నేషనల్ప్రొడక్షన్స్ సహకారంతో నందకుమార్ అబ్బినేని, సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు. ఇవే కాదు... మరికొన్ని బాలీవుడ్ చిత్రాలు ఎయిర్ఫోర్స్ బ్యాక్డ్రాప్లో రూపొం దుతున్నాయి. -
ఆదిపురుష్ ని వదలని వివాదాలు అయినా కూడా వచ్చేస్తున్నారు
-
'ఆదిపురుష్' నుంచి లేటెస్ట్ అప్డేట్.. మరో పోస్టర్ విడుదల
ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఆదిపురుష్. రామయాణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా, కృతిసనన్ సీతగా దర్శనమివ్వనుంది. 400కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2023 జూన్ 16న విడుదల కానుంది. ఇటీవల రామ నవమి సందర్భంగా ‘ఆదిపురుష్’ సినిమా కొత్త పోస్టర్ని విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ పోస్టర్ను విడుదల చేశారు. ‘రామ భక్తుడు, రాముడి ఆత్మ.. జై పవన్పుత్ర హనుమాన్!’ అని క్యాప్షన్ ఇస్తూ, రామభక్తిలో మునిగిపోయిన హనుమంతుని పోస్టర్ను షేర్ చేశారు. ఇక ఈ చిత్రంలో హనుమంతుడిగా దేవదత్ నాగే నటించారు. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటినుంచి ఇప్పటికే పలు వివాదాలు చుట్టుముట్టాయి.మొన్నటికి మొన్న రామనవమి సందర్భంగా విడుదల చేసిన లుక్లో కూడా రాముడు, సీత, లక్ష్మణుడి వేషధారణపై పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి తాజాగా విడుదలైన పోస్టర్తో ఇంకేమైనా వివాదాలు తలెత్తుతాయా అన్నది చూడాల్సి ఉంది. View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas) -
ప్రభాస్ 'ఆదిపురుష్'.. ఆది నుంచి వివాదాలే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. ఆదిపురుష్ పేరేమో గానీ ఆది నుంచి వివాదాలే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై వివాదాలు ఇప్పుడే వీడేలా కనిపించడం లేదు. మొదట టీజర్ రిలీజ్ కాగా.. ఫ్యాన్స్ ఆగ్రాహానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే శ్రీరామనవమి సందర్భంగా సీతా సమేత శ్రీరాముడిగా ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సాధారణంగా ప్రతి ఇంట్లో కనిపించే శ్రీరాముడి ఫోటోకు ప్రతిరూపంగా ఈ తాజా పోస్టర్ని డిజైన్ చేశారు మేకర్స్. తాజాగా ఈ పోస్టర్పై సైతం అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జానీ లేకుండా శ్రీరాముడిని వేషధారణలో చూపించినందుకు సినిమా నిర్మాతలపై ఫిర్యాదు చేశారు. చిక్కుల్లో ఆదిపురుష్ మార్చి 30న రామ నవమి సందర్భంగా రిలీజైన 'ఆదిపురుష్' పోస్టర్ తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ మేకర్స్పై పోలీసులకు ఓ వర్గం ఫిర్యాదు చేసింది. ముంబయికి చెందిన సంజయ్ దీనానాథ్ తివారీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామాయణ సహజ స్ఫూర్తికి, స్వభావానికి భిన్నంగా శ్రీరాముడిని వేషధారణలో పోస్టర్లో చూపించడం తమ మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదులో సంజయ్ పేర్కొన్నారు. సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన 'జానేవు' అనే పవిత్రమైన దారాన్ని రాముడు, లక్ష్మణ్ ధరించకపోవడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఆది నుంచి వివాదాలు 'ఆదిపురుష్'ను మొదటి నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. గతంలో రిలీజైన టీజర్పై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కాగా.. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్ 16న రిలీజ్ చేస్తామని ఓం రౌత్ ప్రకటించారు. -
సీత మెడలో తాళి, కాలికి మెట్టలు కూడా లేవు, ఏం చేస్తున్నార్రా మీరంతా!
ఊపిరి సినిమాలో కార్తీ.. నాగార్జున బర్త్డేకు అందరినీ పిలిచి కేక్ కట్ చేసి సర్ప్రైజ్ చేస్తాడు. నాగ్ కూడా వావ్.. సర్ప్రైజ్ అని ఆశ్చర్యపోతుంటాడు. కానీ పక్కకు వెళ్లాక మాత్రం ప్రతి సంవత్సరం చేసేది ఇదే కదా! ఇందులో సర్ప్రైజ్ ఏముందని డీలా పడిపోతాడు. ఆదిపురుష్ టీమ్ కూడా అచ్చంగా ఇలాగే సర్ప్రైజ్ ఇచ్చింది. ఈరోజు (మార్చి 30) శ్రీరామనవమి కావడంతో ఏదైనా ఊహించని సర్ప్రైజ్ ఉంటుందని అంచనా వేశారు ప్రభాస్ అభిమానులు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఎప్పటిలాగే ఓ పోస్టర్తో సరిపెట్టింది చిత్రయూనిట్. ప్రతి ఇళ్లలో ఉండే శ్రీరాముడి ఫోటో ఎలా ఉంటుందో దాదాపు అలాగే ఉందీ పోస్టర్. ఇది చూసిన అభిమానులు సర్ప్రైజ్కు బదులు షాకవుతున్నారు. 'దేవుడి పోస్టర్ను దింపారు కదరా సామీ' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 'నాకైతే ముఖాలను మార్ఫ్ చేశారనిపిస్తోంది, ఇక సినిమా ఎలా ఉంటుందో?', 'బడ్జెట్ బొక్క.. ఏమీ మారలేదు, పోస్టర్ డిజైన్ కూడా రాకపోతే పెద్ద పెద్ద సినిమాలు తీయడం ఎందుకో..', 'సీతమ్మ కాళ్లకు మెట్టలు లేవు, మెడలో మంగళసూత్రం లేదు, పాపిట్లో సింధూరం లేదు..', 'అసలు కృతి సీతలా కాదు కదా ఆమె చెలికత్తెలా కూడా లేదు', 'లక్ష్మణ, హనుమంతులకు గడ్డమా? మీకన్నా ఫ్యాన్ ఎడిట్స్ బాగున్నాయ్ కదరా..', 'ఇదంతా వర్కవుట్ అవ్వదు కానీ ఓటీటీలో రిలీజ్ చేయండి' అని ట్రోల్ చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 16న విడుదల కానుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. Mantron se badhke tera naam Jai Shri Ram मंत्रों से बढ़के तेरा नाम जय श्री राम మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్#JaiShriRam #RamNavmi#Adipurush #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #Pramod #Vamsi pic.twitter.com/YjmncsvqwG — UV Creations (@UV_Creations) March 30, 2023 Nikante Fans editing better baga unnay kadha ra.. chala mistakes unnay intha time thisukoni em chesav asalu.. Better to release in OTT — PsPk Cult Harsha 🌟 (@Harshavamshi143) March 30, 2023 Lord Sri Rama with a moustache. Lord Lakshmana with a beard. Which scriptures is this description taken from? — Ovo (@VanKhomain) March 30, 2023 Ramudu look lo Namam edho teda ga undi! Zoom chesthe pixellation. Entra 500cr tho meeru chesthundi. — #SSMB28--- MaSS Avatar ! 🔥🔥🔥 (@sreekirx) March 30, 2023 -
స్టైల్ ఐకాన్ అవార్డ్స్ లో మెరిసిన తారలు
-
ప్రభాస్ కి నాకు మధ్య ఉంది ఇదే
-
అందుకే హీరోయిన్స్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు: కృతిసనన్
'వన్ నేనొక్కడినే' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ కృతిసనన్. తొలి సినిమా తెలుగులో చేసినా ఆ తర్వాత ఎక్కువగా బాలీవుడ్లో సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది ఈ భామ. ప్రభాస్తో డేటింగ్ రూమర్స్తో బాగా పాపులర్ అయిన కృతిసనన్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్స్ పెళ్లిళ్లపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. కృతి మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో హీరోయిన్స్కు త్వరగా పెళ్లిళ్లు కావనే అభిప్రాయం చాన్నాళ్లుగా ఉంది. వాస్తవానికి చాలామంది.. హీరోయిన్స్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే నటించడం అనేది వాళ్ల వృత్తిలో భాగమేనని ఇప్పటికీ అంగీకరించడం లేదు. నా కెరీర్ ఆరంభంలో నాఫ్రెండ్స్ నుంచి కూడా ఇలాంటి కామెంట్స్ విన్నాను. హీరోయిన్స్ను ఎవరూ పెళ్లి చేసుకోవాలనుకోరు అని చెప్పి నన్ను భయపెట్టాలని చూశారు. కానీ నేను వాటిని అంత సీరియస్గా తీసుకోకుండా హీరోయిన్గా సక్సెస్ కావడంపైనే దృష్టిపెట్టాను. ఇప్పుడు నేను కోరుకున్న కెరీర్లో రాణిస్తున్నాను' అంటూ పేర్కొంది. -
ప్రభాస్కు ఫోన్ చేస్తే ఆ మాట అన్నాడు: హీరోయిన్
అందరు హీరోలు పెళ్లి చేసుకుంటున్నారు, కానీ డార్లింగ్ మాత్రం పెళ్లి ఊసెత్తడమే మర్చిపోయాడు అని అభిమానులంతా అనుకుంటున్న సమయంలో ఓ వార్త వారిలో ఎక్కడలేని ఉత్తేజాన్ని తెచ్చింది. త్వరలో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ సోషల్ మీడియాలో గిర్రుమని తిరిగిన వార్త చూసి ఫ్యాన్స్లో చిన్న ఆశ మొదలైంది. ఆదిపురుష్ హీరోయిన్ కృతీ సనన్తో మన హీరో లవ్లో పడ్డాడని, ఆమెతో నిశ్చితార్థం కూడా జరగబోతుందంటూ ప్రచారం జరిగింది. కానీ అదంతా వుట్టి పుకారేనని, అందులో ఏమాత్రం నిజం లేదని కృతి ఆ మధ్య క్లారిటీ ఇచ్చేసింది. అయినప్పటికీ పదే పదే తన పెళ్లి గురించే అడుగుతున్నారట! దీంతో మరోసారి ఈ పుకార్లకు చెక్ పెట్టింది కృతీ సనన్. 'అసలిదంతా వరుణ్ ధావన్ వల్లే జరిగింది. వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో అతడికి బోర్ కొట్టింది. ఏదైనా పుకారు సృష్టిద్దామనుకున్నాడు. నా జీవితంలో ఓ స్పెషల్ పర్సన్ ఉన్నాడని చెప్తానన్నాడు, సరేనన్నాను. అలా ఓ ఇంటర్వ్యూలో నా మనసులో ఒకరున్నారని చెప్పాడు. అక్కడివరకు ఓకే కానీ ఇందులో ప్రభాస్ను కూడా లాగుతాడనుకోలేదు. అతడు చేసిన పెంట గురించి చెప్పేందుకు ప్రభాస్కు ఫోన్ చేశాను. ఆయనమో వరుణ్ ఎందుకలా అన్నాడు? అని నన్నే తిరిగి ప్రశ్నించాడు. నాకు కూడా తెలియదని చెప్పాను. అతడు నా ఫ్రెండే కానీ పిచ్చోడు, ఏదేదో మాట్లాడేశాడన్నాను. వరుణ్ చేసిన పని వల్ల నాకు శుభాకాంక్షలు చెప్తూ బోలెడన్ని మెసేజ్లు వచ్చాయి. అందుకే నేను స్పందించక తప్పలేదు' అని చెప్పుకొచ్చింది కృతి. -
అదిరేటి లుక్స్లో అదుర్స్ అనిపించిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
గ్రాండ్గా రిలీజైన షెహజాదా.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా అల వైకుంఠపురములో. 2020 జనవరి 12న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. త్రివిక్రమ్ డైరెక్షన్, తమన్ సంగీతం, పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఈ బాక్సాఫీస్ హిట్ మీద కన్నుపడ్డ బాలీవుడ్ షెహజాదా పేరుతో రీమేక్ చేసింది. కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 17) రిలీజైంది. అయితే విచిత్రంగా మొదటి రోజే వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించారు నిర్మాతలు. బుక్మై షోలో ఒక టికెట్ కొంటే మరొక టికెట్ ఉచితమని వెల్లడించారు. ఇలా ఆఫర్ ప్రకటించేందుకు కారణం లేకపోలేదు. షారుక్ ఖాన్ పఠాన్ సినిమాకు దేశవ్యాప్తంగా టికెట్ రేట్లు తగ్గించారు. రూ.110 కే టికెట్ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో పఠాన్ పోటీని తట్టుకోవడానికి వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మరీ సినిమా రిలీజైన మొదటి రోజే ఇలాంటి ఆఫర్ పెట్టడం బాగోలేదంటున్నారు నెటిజన్లు. మరోపక్క సినిమాకు మిశ్రమ స్పందన వస్తుండగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మరీ దారుణంగా ఉన్నాయంటున్నారు ట్రేడ్ పండితులు. మరి షెషజాదా ఈ అడ్డంకులను దాటి ఏమేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి! SHEHZADA - BUY ONE GET ONE FREE OFFER on BOOK MY SHOW#Shehzada team teams up with Book My Show for a special Buy One Get One Free offer for the opening day. Features #KartikAaryan and #KritiSanon pic.twitter.com/rCN98aFLTh — Himesh (@HimeshMankad) February 16, 2023 చదవండి: సింపుల్గా ఉపాసన సీమంతం, ఫోటోలు వైరల్ -
ఆదిపురుష్ హీరోయిన్తో ప్రభాస్ పెళ్లి? వాస్తవమిదే!
టాలీవుడ్ యంగ్ హీరోలను పెళ్లెప్పుడు? అని అడిగితే ప్రభాస్ తర్వాతే మా పెళ్లి అని తప్పించుకు తిరుగుతుంటారు. అలాంటిది ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్కు ఫుల్స్టాప్ పెడుతున్నాడని, ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్తో మాల్దీవుల్లో నిశ్చితార్థానికి రెడీ అయ్యాడంటూ గత రెండు, మూడు రోజులుగా పుకార్లు జోరందుకున్నాయి. ఎట్టకేలకు ఈ రూమర్స్పై ప్రభాస్ టీమ్ స్పందించింది. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు మాత్రమేనని స్పష్టం చేసింది. వారిద్దరికీ ఎంగేజ్మెంట్ అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కుండ బద్ధలు కొట్టింది. కాగా ప్రభాస్, కృతిలకు ముడిపెడుతూ డేటింగ్ రూమర్స్ రావడం ఇదేం కొత్త కాదు. గతంలో భేడియా ప్రమోషన్స్లో వరుణ్ ధావన్.. హీరోయిన్ దీపికా పదుకొనేతో షూటింగ్లో ఉన్న ఓ హీరో మనసులో కృతి సనన్ పేరు ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. అప్పుడు దీపికాతో షూటింగ్లో ఉంది ప్రభాసే కావడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కథనాలు అల్లేశారు. దీనిపై స్వయంగా కృతి స్పందిస్తూ.. అవన్నీ వుట్టి పుకార్లేనని క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లి గురించి తనే స్వయంగా చెప్తానని తెలిపింది. చదవండి: డైరెక్టర్తో గొడవలు.. లియో నుంచి తప్పుకున్న త్రిష -
వచ్చే వారం ప్రభాస్-కృతి సనన్ నిశ్చితార్థం? ట్వీట్ వైరల్
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ‘డార్లింగ్’ ప్రభాస్. ఆయన పెళ్లి వార్తలు ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్టాపికే. ప్రభాస్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడాని ఫ్యాన్స్తో పాటు సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్-అనుష్కలు పెళ్లి చేసుకోవాలనేది తెలుగు అభిమానుల కోరిక. కానీ ప్రభాస్-కృతి సనన్లు డేటింగ్లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా వీటిని ఇప్పటికే ప్రభాస్-కృతిలు కొట్టిపారేసినప్పటికీ వీరి డేటింగ్ రూమర్స్కు మాత్రం చెక్ పడటం లేదు. చదవండి: కన్నీళ్లు రావడం లేదు.. అంతకంటే చలించే సంఘటన ఇంకేముంటుంది: సునీత ఇక ఈ పుకార్లకు మరింత బలం చేకూరేలా తాజాగా వీరిద్దరి నిశ్చితార్థమంటూ ఓ ట్వీట్ దర్శనం ఇచ్చింది. బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రలోనూ హాట్టాపిక్గా మారింది. ‘బ్రేకింగ్ న్యూస్: కృతి సనన్, ప్రభాస్ వచ్చే వారం మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. ఇది వారిద్దరికీ చాలా సంతోషకరమైనది’ అంటూ అతడు తన ట్వీట్ రాసుకొచ్చాడు. దీంతో క్షణాల్లో అతడి ట్వీట్ వైరల్గా మారింది. కాగా దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ఆపండి’ అని కొందరు ‘ఏంటి! ఇది నిజమేనా?’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఉమైర్ సంధు బాలీవుడ్ సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలపై సంచలన ట్వీట్లు చేస్తూ తరచూ వివాదంలో చిక్కుకుంటుంటాడు. అంతేకాదు అతడిపై పలుమార్లు పోలీస్ కేసు కూడా నమోదైంది. ఎప్పటిలాగే ఉమైర్ సంధు వ్యాఖ్యలను పలువురు కొట్టి పారేస్తున్నారు. ఇందులో నిజం లేదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో కృతి సనన్ రిలేషన్పై బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ క్లారిటీ ఇచ్చాడు. కృతి సనన్తో కలిసి రీసెంట్గా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో వరుణ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చదవండి: అప్పుడే ఓటీటీకి వారసుడు మూవీ! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. కృతి ప్రస్తుతం దీపికా పదుకొనె హీరోయిన్గా చేస్తున్న ఓ భారీ మూవీ హీరోతో ప్రేమలో ఉందంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. కాగా దీపికా ప్రస్తుతం ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కెలో నటిస్తోంది. దీంతో వరుణ్ కామెంట్స్ ప్రభాస్-కృతి డేటింగ్ రూమర్స్కు ఆజ్యం పోసినట్లయ్యింది. అలాగే రీసెంట్గా ప్రసారమైన ప్రభాస్-బాలయ్య అన్స్టాపబుల్ షోలో ప్రభాస్ పెళ్లిపై చరణ్ హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ప్రభాస్ నుంచి గుడ్ న్యూస్ వస్తుందంటూ ఆసక్తికర విషయం చెప్పాడు. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ప్రభాస్-కృతి జంటగా నటించని ఆదిపురుష్ మూవీ ఈ ఏడాది సమ్మర్లో రిలీజ్ కానుంది. BREAKING NEWS: #KritiSanon & #Prabhas will get engaged next week in Maldives 🇲🇻!! So Happy for them. — Umair Sandhu (@UmairSandu) February 5, 2023 -
ఆ సిరీస్ చూడలేకపోయా.. కానీ ఇప్పుడు గర్వంగా ఉంది: కృతి సనన్
బాలీవుడ్ నటి కృతి సనన్ ఇటీవల బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిపోయింది భామ. ఆ తర్వాత ప్రభాస్ సరసన మైథలాజికల్ ఫిల్మ్ ఆదిపురుష్లో నటిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్-ఇండియా పౌరాణిక ఇతిహాసం ఆదిపురుష్లో సీత పాత్రలో కనిపించనుంది. అయితే తాజాగా ఒక ప్రముఖ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆదిపురుష్ చిత్రబృందంతో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని.. ప్రేక్షకులు తనను వారితో సమానంగా గుర్తిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. ఇక ఈ సినిమాలో సీత పాత్ర తనకెంతో నచ్చిందని కృతి సనన్ పేర్కొంది. తన చిన్నతనంలో రామానంద్ సాగర్ సూపర్ హిట్గా నిలిచిన దూరదర్శన్ సిరీస్ 'రామాయణ్'ని చూడలేకపోయానని తెలిపింది. అయితే ఈ చిత్రం యువతరానికి నచ్చుతుందని ఆశిస్తున్నట్లు వివరించారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఒక విజువల్ వండర్గా అలరిస్తుందని ఆమె పేర్కొంది. కృతి సనన్ మాట్లాడుతూ..' ఆదిపురుష్ లాంటి సినిమా చేయడం చాలా ముఖ్యం. ఇలాంటి సినిమాలతో పిల్లలకు విజ్ఞానం పెరుగుతుంది. విజువల్ మెమరీ అన్నిటికంటే బలంగా ఉంటుందని నేను భావిస్తున్నా. ఇలాంటి ఇతిహాసాన్ని పిల్లలకు తెలియజేయడానికి ఉత్తమ మార్గం. వారి మనస్సులో రామాయణాన్ని ముద్రించటం చాలా ముఖ్యం.' అని అన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా.. ఊహించని రీతిలో అభిమానులు నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో రానున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఈ చిత్రాన్ని జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. -
‘గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది’ అంటున్నస్టార్ హీరోయిన్స్
ఏడేళ్ల తర్వాత తెలుగుకి వచ్చారు కృతీ సనన్.. దిశా పటానీ. మూడేళ్ల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నారు కియారా అద్వానీ.. మూడేళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించనున్నారు అనుష్క. ఇరవైరెండేళ్ల తర్వాత హిందీ సినిమా చేశారు జ్యోతిక.. ఎందుకీ గ్యాప్ అంటే.. వేరే భాషల్లో సినిమాలు చేయడంవల్ల, వేరే కారణాల వల్ల అన్నమాట.అంతేకానీ కావాలని ‘గ్యాప్ ఇవ్వలా... వచ్చింది’. ఇక తెలుగు, హిందీలో గ్యాప్ తర్వాత ఈ స్టార్స్ చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం... ‘జియా జలే...’ అంటూ వరుణ్ తేజ్తో కలిసి ‘లోఫర్’లో చాలా హాట్ హాట్గా స్టెప్పులేసిన దిశా పఠానీ గుర్తుందా? తెలుగులో తనకు ఇదే తొలి చిత్రం. ఆ మాటకొస్తే.. హీరోయిన్గానే మొదటి సినిమా. 2015లో ఈ సినిమా వచి్చంది. ఆ తర్వాత ఈ నార్త్ బ్యూటీ హిందీ పరిశ్రమకు వెళ్లి మళ్లీ తెలుగువైపు చూడలేదు. ఈ ఏడేళ్లల్లో అక్కడ సినిమాలు చేస్తూ వచి్చన దిశా చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రం ‘΄ాజెక్ట్ కె’. ప్రభాస్ హీరోగా నాగ్ అశి్వన్ దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ ΄ాన్ ఇండియా సినిమా ద్వారా దిశా గ్రాండ్గా రీ–ఎంట్రీ ఇస్తున్నారు. దిశాలానే కృతీ సనన్ కూడా పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్తో తెలుగు తెరపై గ్రాండ్ రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే దిశాలానే ప్రభాస్ సరసన కనిపించనున్నారు. ఆ బ్యూటీలానే కృతీ కూడా ఏడేళ్లకు తెలుగుకి వస్తున్నారు. మహేశ్బాబు సరసన ‘1 నేనొక్కడినే’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కృతి ఆ తర్వాత నాగచైతన్య సరసన ‘దోచేయ్’ (2015) చేశారు. మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇక ‘ఆదిపురు‹Ù’ విషయానికొస్తే.. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రాముడి పాత్రలో ప్రభాస్ నటించగా సీతగా కృతీ సనన్ చేశారు. ఈ ఏడాది జూన్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక హిందీ చిత్రం ‘ఫగ్లీ’ (2014) ద్వారా హీరోయిన్గా పరిచయ మైన కియారా అద్వానీ ఆ తర్వాత నాలుగేళ్లకు తెలుగు తెరపై మెరిశారు. మహేశ్బాబు సరసన ‘భరత్ అనే నేను’ (2018) చిత్రంతో పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత రామ్చరణ్ సరసన ‘వినయ విధేమ రామ’ (2019)లో నటించారు. హిందీ చిత్రాలు చేస్తూ వస్తున్న కియారా కొంత గ్యాప్ తర్వాత తెలుగు తెరపై మళ్లీ రామ్చరణ్ సరసనే కనిపించనున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో కియారా కథానాయికగా నటిస్తున్నారు. దిశా, కృతీలానే ఈ బ్యూటీ కూడా గ్రాండ్గా పాన్ ఇండియా మూవీతో మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారు. ఈ ముగ్గురూ పాన్ ఇండియా సినిమాల ద్వారా మళ్లీ తెలుగులో కనిపించనుండటం వారికే కాదు.. వారి ఫ్యాన్స్కి కూడా ఆనందంగా ఉంటుంది. నిశ్శబ్దంగా... అనుష్క రెండేళ్ల క్రితం నిశ్శబ్దంగా తెరపై కనిపించారు. 2020లో విడుదలైన ‘నిశ్శబ్దం’ చిత్రంలో బదిరురాలు (మూగ, చెవిటి) పాత్ర చేశారు అనుష్క. అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజైంది. అంతకుముందు 2019లో చిరంజీవి నటించిన ‘సైరా’లో వెండితెరపై కనిపించారు అనుష్క. సో.. సిల్వర్ స్క్రీన్పై ఈ బ్యూటీ కనిపించి మూడేళ్లవుతోంది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు అనుష్క. ఇందులో నవీన్ పొలిశెట్టి హీరో. మహేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. పెద్ద అప్డేట్స్ ఏవీ ఇవ్వకుండా ఈ చిత్రం షూటింగ్ని నిశ్శబ్దంగా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇరవైరెండేళ్లకు హిందీలో... హిందీ చిత్రం ‘డోలీ సజా కే రఖ్నా’ (1998)తో తన కెరీర్ను ప్రారంభించారు జ్యోతిక. ఆ తర్వాత ‘వాలీ’ సినిమాతో తమిళ్కి పరిచయమై, వరుసగా తమిళ్, తెలుగు.. ఇలా దక్షిణాది భాషల్లో హీరోయిన్గా బిజీ అయ్యారు. హీరో స్యూరని పెళ్లి చేసుకుని, ఇద్దరు బిడ్డలకు తల్లయ్యాక కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారామె. 2009 నుంచి 2014 వరకూ సినిమాలు చేయలేదు. 2015లో ‘36 వయదినిలే’తో రీ–ఎంట్రీ ఇచ్చి, లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇక జ్యోతిక చివరిగా హిందీ తెరపై కనిపించిన సినిమా ‘లిటిల్ జాన్’ (2001). ఇన్నేళ్ల తర్వాత ఆమె ఆ మధ్య హిందీ సినిమా ‘శ్రీ’ అంగీకరించారు. రాజ్కుమార్ రావ్ హీరోగా తుషార్ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ‘‘శ్రీ’లో నా ΄ాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. భారమైన హృదయంతో ఈ యూనిట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు జ్యోతిక.