top trending
-
ఓటీటీలో సంక్రాంతి సినిమా హవా.. ఒక్క రోజులోనే టాప్లో ట్రెండింగ్!
కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. సంక్రాంతికి థియేటర్ల వద్ద పోటీ నెలకొనడంతో జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. టాలీవుడ్లోనూ ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద హిట్గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 9 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ముందు నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న కెప్టెన్ మిల్లర్కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. స్ట్రీమింగ్కు వచ్చిన రెండో రోజే టాప్లో ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ హీరో వెంకటేశ్ నటించిన సైంధవ్ మూవీని వెనక్కి నెట్టిన కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ ప్లేస్కు దూసుకెళ్లింది. మొదటిస్థానంలో కెప్టెన్ మిల్లర్ ట్రెండ్ అవుతుండగా.. రెండోస్థానంలో సైంధవ్, మూడో ప్లేస్లో సల్మాన్ ఖాన్ టైగర్-3 కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించారు. భారీ పీరియాడికల్ కథగా తెరకెక్కించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమందించారు. -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. అనంతను ముంచెత్తిన వాన ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొర్లిపొంగుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో అనంతపురం నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. భారీ వర్షాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. ఆ ప్యాకేజీకి ఓకే అంటే మునుగోడు నుంచి తప్పుకుంటాం తెలంగాణ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. బీజేపీకి బంపరాఫర్ ప్రకటించారు. మునుగోడు బరి నుంచి తప్పుకునేందుకు ప్యాకేజీ సిద్ధమా? అంటూ ప్రశ్నించారాయన. రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికి రూ. 18,000 కోట్లు కాంట్రాక్టు ఇచ్చారు కదా అంటూ తీవ్ర విమర్శలే గుప్పించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. డెమొక్రటిక్ పార్టీకి తుల్సీ గబ్బార్డ్ గుడ్బై 20 ఏళ్ల బంధానికి ముగింపు పలికారు తుల్సీ గబ్బార్డ్. అమెరికా మాజీ అధ్యక్ష అభ్యర్థి, ఆ దేశ చట్ట సభ్యురాలు అయిన గబ్బార్డ్ సంచలనానికి తెర లేపారు. డెమొక్రటిక్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన ఆమె.. ఈ క్రమంలో పార్టీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. డెమొక్రటిక్ పార్టీ దేశంలోని ప్రతీ అంశాన్ని జాతివివక్ష కోణంలోనే నడిపిస్తోందన్న ఆమె.. వీడియో సందేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారామె. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. యూరప్లోనూ యూపీఐ చెల్లింపులు యూరప్కు వెళ్లే వారు అక్కడ కూడా యూపీఐతో చెల్లింపులు చేసే రోజు అతి త్వరలో సాకారం కానుంది. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) యూరప్కు చెందిన చెల్లింపుల సేవల సంస్థ ‘వరల్డ్లైన్’తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. యూరప్ వ్యాప్తంగా భారత చెల్లింపులను ఆమోదించడం ఈ ఒప్పందంలో భాగమని ఎన్ఐపీఎల్ ప్రకటించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. పవన్ డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్ డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాగర్జనను డైవర్ట్ చేయడానికే పవన్ ఉత్తరాంధ్ర యాత్ర. అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేలకు రాజీనామా చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. బీజేపీలో చేరలేదనే గంగూలీకి అవకాశం ఇవ్వలేదు! భారత క్రికెట్ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ స్థానంలో రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. గంగూలీని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు విఫలమైనందునే మాజీ కెప్టెన్ను అవమానపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. ఉక్రెయిన్ కోసం కాదు.. అందుకైతే పుతిన్ను కలుస్తా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలిసే ఉద్దేశం తనకు లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్ దురాక్రమణ అంశంపై అసలు చర్చించే ప్రసక్తే లేదని తేల్చేశారు. అయితే ఆ వ్యవహారంపై మాత్రం పుతిన్తో అవకాశం ఉంటే చర్చిస్తానని తెలిపారు. ఇంతకీ ఆ వ్యవహారం ఏంటంటే.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. మాలీవుడ్ ఎంట్రీ.. పాన్ ఇండియా లెవల్ తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే తెలుగులో క్రేజీ హీరోయిన్గా మారిపోయిన కృతీ శెట్టి మాలీవుడ్కి హాయ్ చెబుతున్నారు. టోవినో థామస్ హీరోగా మలయాళంలో ‘అజయంటే రందం మోషణం’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలోనే కృతీ శెట్టి ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాతో జితిన్ లాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. టీ20 వరల్డ్కప్.. టీమిండియాకు బలం టి20 ప్రపంచకప్ 2022 ప్రారంభానికి ముందు టీమిండియా గుడ్న్యూస్. టీమిండియా ఫ్రంట్లైన్ పేసర్ మహ్మద్ షమీ ఫిట్నెస్ టెస్టులో పాసైనట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో షమీకి ఫిట్నెస్ టెస్టు నిర్వహించారు. ఫిట్నెస్ నిరూపించుకోవడంతో షమీ ఆస్ట్రేలియాకు బయలుదేరనున్నాడు. టి20 ప్రపంచకప్కు మరో రెండు వారాలు సమయం ఉండడంతో షమీ తుదిజట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. మానవహక్కుల దూత అశ్విని, తొలి దళిత యువతిగా.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్ (యుఎన్హెచ్ఆర్సి) తన ప్రత్యేక దూతగా తొలిసారిగా ఒక భారతీయురాలిని నియమించింది. ఆ మేరకు చరిత్ర సృష్టించిన ఆ యువతి పేరు అశ్విని కె.పి. బెంగళూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న 36 ఏళ్ల అశ్విని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కు ప్రత్యేక దూతగా ఉంటూ... దాని కార్యకలాపాలను నమోదు చేయడమే కాకుండా జాతి వివక్ష, జాత్యహంకారం, విదేశీయుల పట్ల ద్వేషం గురించి వివిధ దేశాల్లో పెచ్చరిల్లుతున్న ధోరణులను స్వతంత్రస్థాయిలో నివేదిస్తుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. కరీంనగర్ టీఆర్ఎస్లో కోల్డ్ వార్.. మంత్రి టార్గెట్గా ఆడియో లీక్ కలకలం! కరీంనగర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గ రాజకీయాలు బయటకు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 ప్రకటన.. పట్టాభిషేకం మాత్రం ఆలస్యం ఎందుకంటే.. క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో.. ఆమె తనయుడు ఛార్లెస్-3 అధికారికంగా యునైటెడ్ కింగ్డమ్కు రాజు అయ్యారు. శనివారం.. ప్రవేశ మండలిAccession Council అధికారికంగా ఆయన పేరును ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. సోనియాకు షాకిచ్చిన కాంగ్రెస్ ఎంపీలు.. హాట్ టాపిక్గా మారిన లేఖ! దేశంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ఇటీవల కాలంలో సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మెడచుట్టూ కొడవలి.. కాలికి తాళం.. బయటపడ్డ ‘రక్తపిశాచి’ అస్థికలు! ఈ భూమ్మీద కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ప్రత్యేకించి.. ‘అంతుచిక్కని’ మిస్టరీలుగా భావించే వాటిని చేధించేందుకు నిరంతరం పరిశోధకులు కృషి చేస్తూనే ఉన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఆ బ్యారెజ్ల నిర్మాణంలో ఎవరి భాగస్వామ్యం ఎంత..? ఆ రెండు ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాకు మణిహారాల్లా నిలుస్తున్నాయి. ఈ మధ్యనే వాటిని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాటిని జాతికి అంకితం చేసి జలయజ్ఞం ప్రాజెక్టులను.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. లంకదే ఆసియాకప్.. ముందే నిర్ణయించారా! 15వ ఎడిషన్ ఆసియా కప్ టోర్నీ ముగింపుకు మరొక్క రోజు మాత్రమే మిగిలింది. వరల్డ్ కప్ అంత కాకపోయినా.. ఆసియా ఖండంలో చాంపియన్గా నిలిచే అవకాశం ఆసియా కప్ ద్వారా .. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఎలిజబెత్-2 మరణానికి ముందు రాజకుటుంబంలో ఏం జరిగింది? హ్యారీ భార్య మేఘన్ను రావొద్దన్నారా? బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోవడానికి ముందు రాజకుటుంబ నివాసం బల్మోరల్ కాస్టిల్లో జరిగిన విషయాలపై బ్రిటీష్ మీడియా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. అయ్యో! టిమ్ కుక్..ఇక ఆ కథ ముగిసినట్టే! రిఫర్బిష్డ్ ఐఫోన్లు (వినియోగించిన లేదా సెకండ్హ్యాండ్ ఫోన్లు) భారత మార్కెట్లో డంప్ చేయాలన్న వ్యూహాలకు ఆపిల్ చెక్ చెప్పింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. టీమిండియా ఎంపికకు ముహూర్తం ఖరారు.. హర్షల్ ఫిట్, బుమ్రా ఔట్..! వచ్చే నెల (అక్టోబర్) 16 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టు ఎంపికకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. అతనికి స్క్రిప్ట్పై కంటే ఇతరుల శృంగార జీవితాలపైనే ఎక్కువ ఆసక్తి ‘బ్రహ్మాస్త్ర’ మూవీ టీమ్పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ చిత్రం కోసం దర్శకుడు అయాన్ ముఖర్జీ రూ.600 కోట్లు కాల్చి బూడిద చేశారని విమర్శించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. కరువు ప్రాంతాల్లో చెరువులపైనే ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం వైఎస్ జగన్ ఏపీలో ఈఏపీ (ఎక్స్టర్నెల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్)పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. అసోం సీఎంకు చేదు అనుభవం.. ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వంత శర్మ నగరానికి వచ్చారు. ఈ క్రమంలో ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. డయానా ఉసురు ఊరికనే పోతుందా.. ఆమె మహారాణి అయినా ఏం లాభం? డచ్చెస్ ఆఫ్ కార్న్వాల్ క్యామిల్లా ఇకపై బ్రిటన్కు మహారాణిగా వ్యవహరించబోతోంది. అంటే.. ఏడు దశాబ్డాల తర్వాత బ్రిటన్కు ఓ కొత్త రాణి రాబోతోందన్నమాట. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వరా.. బీజేపీ నేతలకు మంత్రి తలసాని కౌంటర్ తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎంజే మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. గణేష్ శోభాయాత్ర సందర్బంగా నగరానికి విచ్చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రాజీవ్ గాంధీ నాకు సోదరుడిలాంటివాడు.. ఆజాద్ ఆస్తకికర వ్యాఖ్యలు! కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తన రాజీనామా తర్వాత ఆజాద్.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. నూపుర్ శర్మకు సుప్రీంలో మళ్లీ ఊరట.. ఈసారి అరెస్ట్ పిటిషన్ తిరస్కరణ బీజేపీ సస్పెండెడ్ నేత, న్యాయవాది నూపుర్ శర్మకు మళ్లీ ఊరట లభించింది. ఆమె అరెస్ట్ కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. బ్రిటన్ రాణి వాడిపడేసిన టీబ్యాగ్ ఎంతకు అమ్ముడుపోయిందంటే.... బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 బల్మరల్ కోటలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర కథనాలు ఆమె మరణాంతరం వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. కింగ్ కోహ్లి అద్భుతమైన సెంచరీ.. పాక్ ఆటగాళ్ల ప్రశంసల జల్లు! ఆసియాకప్-2022లో భాగంగా ఆఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. మంచు విష్ణు 'జిన్నా' టీజర్ వచ్చేసింది మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఉద్యోగం వదిలి 2 లక్షల పెట్టుబడితో కంపెనీ.. కట్ చేస్తే 75 కోట్ల టర్నోవర్ వ్యాపారం చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే పట్టుదల, కృషితో తాము అనుకున్న గమ్యానికి చేరుకుంటారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ఇక మీదట వాళ్ల ఆరోపణలను ఉపేక్షించొద్దు: సీఎం జగన్ ప్రభుత్వం చేసే మంచిని కూడా చెడుగా చిత్రీకరిస్తూ అసత్య ప్రచారం చేస్తున్న యెల్లో మీడియాకు, ప్రతి పక్షాలకు ఇక నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సిందేనని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. AP: కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే.. ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. కేబినెట్ భేటీలో మొత్తం 57 ఆంశాలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. రైల్వే భూములు లీజు 35 ఏళ్లకు పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్సిగ్నల్ కేంద్ర కేబినెట్ ఇవాళ(బుధవారం) కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ల్యాండ్ పాలసీ సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. తిరుమల కొండపై నటి అర్చనా గౌతమ్ రచ్చ... అసలు నిజాలు ఇవే తిరుమల కొండపై నటి అర్చనా గౌతమ్ చేసిన రచ్చపై అసలు నిజాలు ఏమిటనేది వీడియో సాక్షిగా బహిర్గతమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘చేతనైతే మళ్లీ అఖండ భారతావనిని సృష్టించు’ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్లో పర్యటిస్తున్న వేళ.. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను విమర్శించే క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. కాంగ్రెస్ది 'భారత్ జోడో' యాత్ర కాదు 'పరివార్ జోడో' యాత్ర కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భారత్ జోడో యాత్రకు సంబంధించి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. Cyberabad: జంక్షన్లు, యూ టర్న్లు.. ఎక్కడ కావాలో మీరే చెప్చొచ్చు! హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలంటే అధ్యయనం తప్పనిసరి. స్థానికుల అవసరాలను, వాహనదారుల ఇబ్బందులను పరిష్కరించగలిగితే.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడిపై అత్యాచార యత్నం కేసు నమోదు ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడు, నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు సారధి సందీప్ లామిచ్చెన్పై అత్యాచార యత్నం కేసు నమోదైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. మెగా ఈవెంట్పై ఉత్కంఠ: టిమ్ కుక్ సర్ప్రైజ్ చేస్తారా? టెక్దిగ్గజం ఆపిల్ బిగ్గెస్ట్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో షురూ కానుంది. మోస్ట్ ఎవైటెడ్ ఐఫోన్ 14, ఆపిల్ వాచ్ సిరీస్ 8, ఇంకా ఎయిర్ పాడ్స్ ప్రొ-2, ఆపిల్ వాచ్ ఎస్ఈ-2 లాంటి కీలక ఉత్పత్తుల లాంచింగ్ అంచనాలు భారీగానే ఉన్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. 'ఒకే ఒక జీవితం' చూసి ఎమోషనల్ అయిన నాగార్జున, అఖిల్! శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి , -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. 'వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్ట్ను పూర్తి చేసినందుకు గర్వపడుతున్నా' ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా పర్యటనలో సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీని, నెల్లూరు బ్యారేజ్ని ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. నితిన్ గడ్కరీ తీవ్ర అసహనం బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించిన తర్వాత.. ఆ ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేస్తున్న ప్రతీ వ్యాఖ్యలను కొన్ని జాతీయ మీడియా చానెళ్లు రంధ్రాన్వేషణ చేస్తోన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. బెంగళూరు వరద బీభత్సం.. కారణాలు చెప్పిన సీఎం బొమ్మై ఏకధాటి కురుస్తున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న నాలాలతో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా చెప్పుకునే బెంగళూరు నీట మునిగింది. మూడు రోజులు గడుస్తున్నా సగానికి పైగా నగరం వరద నీటిలో చిక్కుకుపోగా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రీతి పటేల్.. హోం మంత్రి పదవికి రాజీనామా, కారణం లిజ్ ట్రస్? బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికైన వేళ.. అక్కడి రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. బ్రిటన్ హోం మంత్రి(సెక్రటరీ) పదవికి ప్రీతి పటేల్(50) తన పదవికి రాజీనామా చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన వైద్యులు.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్ అమెరికా నార్త్ కరోలినాలో అనూహ్య ఘటన జరిగింది. డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన ఓ వ్యక్తి ఆశ్చర్యకర రీతిలో కాళ్లు కదిపాడు. దీంతో వైద్యులు మారోమారు పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచుశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. గుడ్ న్యూస్.. భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్ టీకాకు డీసీజీఐ అనుమతి భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన నాసల్ కోవిడ్ వ్యాక్సిన్కు డీసీజీఐ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముక్కు ద్వారా ఇచ్చే ఈ వ్యాక్సిన్ను.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఒక్కసారిగా మారిన వాతావరణం..హైదరాబాద్లో భారీ వర్షం హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం విపరీతమైన ఎండ ఉండగా.. అంతలోనే పూర్తి బిన్నంగా వాతావరణం చల్లబడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అందంతో కట్టిపడేసింది.. ఎత్తిన గ్లాస్ దించకుండా తాగింది ఆట ఏదైనా సరే.. కొందరు అభిమానులు తమ చర్యతో, అందంతో అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటారు. తాజాగా యూఎస్ ఓపెన్లో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. 'బ్రహ్మాస్త్ర' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది, ఎలా ఉందంటే? బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో బ్రహ్మాస్త్రం పేరిట సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. 40 ఏళ్ల కిత్రం ఆ స్కూటర్ క్రేజ్ వేరబ్బా.. మళ్లీ స్టైలిష్ లుక్తో వచ్చేస్తోంది! ఒకప్పుడు ఆటో మొబైల్ రంగాన్ని ఏలిన లాంబ్రెట్టా స్కూటర్ కంపెనీ మరోసారి భారత్లో తన మార్క్ని చూపెట్టేందుకు సిద్ధమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్.. రిషి సునాక్కు నిరాశ ఉత్కంఠ వీడింది. బ్రిటన్ ప్రధాన మంత్రి రేసులో లిజ్ ట్రస్(47) విజయం సాధించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తూ.. ట్రస్ గెలిచినట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా భారీగా ఉద్యోగాల కల్పన: సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. బీజేపీవి ఓపెన్ పాలిటిక్స్.. నమ్మక ద్రోహాన్ని సహించం.. ఆయనకు శిక్ష పడాల్సిందే.. అమిత్ షా రాజకీయాల్లో దేన్నైనా భరించొచ్చుగానీ.. ద్రోహాన్ని సహించలేమని అన్నారు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. సోమవారం ముంబైలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. అర్షదీప్ సింగ్ వ్యవహారం.. తీవ్రంగా స్పందించిన కేంద్రం. వికీపీడీయాకు సమన్లు అర్షదీప్ సింగ్ వ్యవహారంలో అనుచితమైన చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు. అతనిపై దాడి చేస్తామని, చంపేస్తామని కొందరు బైకులపై తిరుగుతూ గోల చేయడం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ప్రధాని మోదీ తర్వాతి టార్గెట్ రైతుల భూములే: సీఎం కేసీఆర్ ఫైర్ మోటర్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని అంటున్నారు. దేశంలో అన్నీ అమ్మేస్తున్నారు.. ఇక రైతుల భూములే మిగిలాయి. ప్రధాని మోదీ, కార్పొరేట్ కంపెనీలు రైతుల భూముల కోసం చూస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. రష్యా ఎంబసీ వద్ద టెన్షన్.. ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి! తాలిబన్ పాలిత ఆప్ఘనిస్తాన్లో కొద్దిరోజులుగా వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం కాబూల్లో భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఉక్రెయిన్-రష్యా సైనికుల కౌగిలింత ‘అత్యంత ప్రమాదకరం’.. కలలో కూడా సరికాదు! సద్దుదేశంతో ఓ ఆర్టిస్ట్ గీసిన చిత్రం.. తీవ్ర దుమారం రేపింది. ప్రధానంగా బాధిత దేశం నుంచి అభ్యంతరాలు.. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆ ఆర్ట్ వర్క్ను ఎట్టకేలకు తొలగించాల్సి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ప్రధానీ మోదీ, అంబానీ సమక్షంలో మిస్త్రీ పాత ప్రసంగం వైరల్ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆదివారం కన్నుమూసిన టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రసంగం ఒకటి ఇపుడు వైరల్ అవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. పంత్, చహల్లను పక్కకు పెట్టడమే ఉత్తమం..! ఆసియా కప్ 2022 సూపర్-4 దశలో భాగంగా నిన్న (సెప్టెంబర్ 4) పాకిస్తాన్తో జరిగిన హైఓల్టేజీ సమరంలో టీమిండియా 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్? ఆమె ఎవరంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో పాన్ ఇండియా స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అదే రేంజ్లో ఎన్టీఆర్ 30 సినిమాను ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1.ఆరోగ్యశ్రీకి అదనపు బలం.. కొత్తగా మరో 754 ప్రొసీజర్లు.. ప్రజారోగ్యానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు, సిబ్బందిని సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలోకి మరిన్ని ప్రొసీజర్లను చేర్చడం ద్వారా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. 5జీ హుజూర్.. భారత్ ఖాతాలో మరో రికార్డు.. ఇక మెరుపు వేగమే! మనిషి జీవితంలోకి వేగం ప్రవేశించి చాలా కాలమే అయింది. మానవుడి జీవన గమనాన్ని సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో మేలి మలుపులు తిప్పింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. గడ్కరీ ఇమేజ్ను బీజేపీ ఓర్వలేకపోయిందా?.. ప్రత్యర్థి ఫడ్నవిస్కు ఛాన్స్ అందుకేనా? బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని.. అనూహ్యంగా పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించింది బీజేపీ. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. బతుకులు మార్చే పథకాలు పప్పుబెల్లాలా? అందరికీ వైద్యం... విద్య విషయంలో అసమానతలను రూపుమాపడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. అదరం.. బెదరం.. యుద్ధ విమానాలతో తైవాన్ తెగువ.. చైనా కౌంటర్పై టెన్షన్! తైవాన్లో అగ్రరాజ్యపు కీలక నేతల పర్యటన.. ‘తైవాన్ ఏకాకి కాదంటూ..’ వరుస మద్దతు ప్రకటనల నేపథ్యంలో చైనా ఉడికిపోతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. నితీశ్ సర్కార్కు పీకే బంపరాఫర్: జన్ సురాజ్ను ఆపేస్తా.. మద్దతు ఇస్తా!! కానీ.. జన్ సురాజ్ అభియాన్ ద్వారా బీహార్లో ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులేస్తారని భావిస్తున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ప్రకటన చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఆలోచించి మాట్లాడండి.. మర్రి శశిధర్ రెడ్డికి అద్దంకి దయాకర్ సూచన తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయ ముసలం కొనసాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ సీనియర్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8.నాసిరకం ప్రెజర్ కుక్కర్ల అమ్మకాలు, ఫ్లిప్కార్ట్పై సీసీపీఏ ఆగ్రహం! ఫ్లిప్కార్ట్పై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) రూ.లక్ష జరిమానా విధించింది. వినియోగ హక్కులను ఉల్లంఘనలకు పాల్పడుతూ,తన ప్లాట్ఫారమ్లో నాసిరకం ప్రెజర్ కుక్కర్లను.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. రెచ్చిపోయిన బౌలర్లు.. బోణీ కొట్టిన విండీస్ స్వదేశంలో న్యూజిలాండ్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన విండీస్ జట్టు.. వన్డే సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆస్కార్ బరిలో నాని సినిమా.. మూడు క్యాటగిరిల్లో పోటీ నాని, సాయిపల్లవి, కృతీ శెట్టి కాంబినేషన్లో రూపొందిన ‘శ్యామ్ సింగరాయ్’ ఆస్కార్ పోటీకి వెళ్లింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ పీరియాడికల్ ఫిక్షనల్ డ్రామా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. సీఎం పదవికి నితీష్ రాజీనామా.. తేజస్వీ యాదవ్కు బంపర్ ఆఫర్! బీహార్ పాలిటిక్స్లో సంచలనం చోటుచేసుకుంది. నితీశ్ కుమార్ బీహార్ సీఎం పదవికి మంగళవారం రాజీనామా చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. మహారాష్ట్ర కేబినెట్: ఆడబిడ్డను బలిగొన్నోడికి మంత్రి పదవా? బీజేపీ ఉపాధ్యక్షురాలి ఆగ్రహం చాలరోజుల సస్పెన్స్ తర్వాత ఏక్నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవిస్ల మంత్రివర్గం మహారాష్ట్రలో కొలువు దీరింది. తే ఈ కేబినెట్ ప్రమాణ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఆగస్టు 15 లోపు కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి? 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ, ప్రభుత్వంలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయని కర్ణాటక బీజేపీలో చర్చలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. షాకింగ్ ఘటన:ప్రియుడి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకుంది ప్రేమంటే గుడ్డిదేకాదు.. ఎడ్డిదని నిరూపించిన ఘటనలు చాలానే చూసి ఉంటాం. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమ కథ.. కాస్త కొత్తదే. ప్రేమలో ఉన్నవాళ్లు స్థిమితంగా ఉండరని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఆదివాసీలకు సీఎం జగన్ శుభాకాంక్షలు కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న అడవి బిడ్డలకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ పలు ఆఫర్లను ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఏపీకి అన్యాయం చేసే దిశగా టీడీపీ ఎంపీల చర్యలు: మార్గాని భరత్ పోలవరంలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో స్పష్టం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. వారానికి 4 రోజులే పని, త్వరలోనే అమల్లోకి కొత్త లేబర్ చట్టాలు! కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 4 కార్మిక చట్టాలు జులై1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇంత వరకు అమలు జరగలేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. చిన్నారికి మాటిచ్చిన ఫెదరర్.. ఐదేళ్ల తర్వాత భావోద్వేగ క్షణాలు 2017వ సంవత్సరం.. స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో బిజీగా ఉన్నాడు. ప్రెస్ కాన్ఫరెన్స్కు వచ్చిన ఆ గుంపులోనే అమెరికాకు చెందిన ఆరేళ్ల.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. కారు ప్రమాదం, కోమాలోకి వెళ్లిన నటి ప్రముఖ హాలీవుడ్ నటి, దర్శకురాలు అన్నే హెచే కోమాలోకి వెళ్లారు. ఇటీవల లాస్ ఏంజిల్స్లోని ఓ అపార్ట్మెంట్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ఆ తల్లి కష్టం చూసి చలించి.. సీఎం జగన్ సత్వర సాయం కాకినాడ జిల్లాలోని తునిలో తన పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. సీసీసీ ఆలోచన ఆయనదే.. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే : సీఎం కేసీఆర్ మానవ సమాజం ఉన్నంతకాలం.. పోలీసింగ్ వ్యవస్థ నిరంతరం కొనసాగుతుందని, ఆ వ్యవస్థ ఎంత బలంగా, శ్రేష్టంగా ఉంటే.. సమాజానికి అంత రక్షణ, భద్రత ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఉద్దవ్కు ఊరట.. షిండే వర్గానికి గుర్తింపు ఇవ్వొద్దు.. ఈసీకి సుప్రీం ఆదేశం సుప్రీం కోర్టు ‘శివ సేన’ పంచాయితీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే వర్గానికి అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. సోనియా గాంధీకి లేఖ, ఆ వ్యక్తి ఆధ్వర్యంలో పనిచేయలేను కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపారు. కాంగ్రెస్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. మోదీకి భయపడటం లేదు.. ఏం చేస్తారో చేయని: రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ భవనంలో యంగ్ ఇండియా ఆఫీస్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీల్ వేసిన మరుసటి రోజు కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ అంటే భయపడేది లేదన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఏడేళ్లలో తొలిసారి 20నిమిషాలు లేటుగా ఆఫీసుకు.. ఉద్యోగం నుంచి తొలగింపు! ఆఫీస్కు సరైన సమయానికి చేరుకోవాలని ప్రతి ఒక్క ఉద్యోగి భావిస్తాడు. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు: బండి సంజయ్ తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.18,500..సింగిల్ ఛార్జ్తో 200 కిలోమీటర్ల ప్రయాణం! ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.18,500..సింగిల్ ఛార్జ్తో 200 కిలోమీటర్ల ప్రయాణం చేయోచ్చు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అక్షరాల నిజం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఆసియా కప్లో భారత్, పాక్లు మూడుసార్లు ఎదురెదురు పడే అవకాశం..! ఇటీవలి కాలంలో భారత్, పాక్ల మధ్య క్రికెట్ మ్యాచ్లు జరగడం చాలా అరుదుగా చూశాం. వరల్డ్కప్ లాంటి మెగా ఈవెంట్లలో మినహా ఈ రెండు జట్లు ఎదురెదురుపడింది లేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. జూనియర్ ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు, హీరోయిన్ ఏమందంటే? మంచి పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ కిడ్స్లో జాన్వీ కపూర్ ఒకరు. ప్రస్తుతం బాలీవుడ్లో పలు ప్రాజెక్టులను లైన్లో పెడుతున్న ఈ ముద్దుగుమ్మ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. వైఎస్సార్సీపీ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ.. కుప్పం నుంచే షురూ పార్టీ కోసం, ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలతో నేరుగా భేటీ కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. మునుగోడు ఉప ఎన్నిక; కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు రాజగోపాల్ రెడ్డి మంళగవారం రాత్రి ప్రకటించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. అప్పుడు ఈ పథకాలు ఎందుకు లేవు? అసలు కారణం చెప్పిన సీఎం జగన్ చిరు వ్యాపారులు చేసేది గొప్ప సేవ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. చిరు వ్యాపారుల కష్టాలు తన పాదయాత్రలో చూశానన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘‘బీజేపీ హఠావో , కర్ణాటక బచావో’’ పిలుపు.. కాంగ్రెస్ వర్గపోరుపై రాహుల్ సీరియస్ కర్ణాటక ఎన్నికలకు మరో ఏడాదే మిగిలి ఉంది. ఈలోపే కాంగ్రెస్లో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. కాంగ్రెస్కు షాక్.. బీజేపీలోకి ఇద్దరు కీలక నేతలు! దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ వేడి మొదలైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఇంగ్లీష్ మాట్లాడలేక అడ్డంగా దొరికిపోయి.. అమెరికాలో భారత్ పరువు తీశారు ఇంగ్లీష్ భాష సామర్థ్యపు పరీక్ష ఐఈఎల్టీఎస్లో అర్హత సాధించిన ఆరుగురు భారతీయ విద్యార్థులు.. అమెరికాలో అక్రమ చొరబాటుకు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. భగ్గుమంటున్న చైనా!...తైవాన్ పై కక్ష సాధింపు చర్యలు అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన పెద్ద ప్రకంపనమే సృష్టంచింది. ఎట్టకేలకు ఆమె మంగళవారం రాత్రి తైవాన్లో అడుగుపెట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. 'మా వాటా మేం అమ్మేస్తున్నాం'..జొమాటోకు మరో షాక్! ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్..దేశీయ ఫుడ్ ఆగ్రిగ్రేటర్ జొమాటోకు భారీ షాకిచ్చింది. ఆ సంస్థలో ఉన్న 7.8శాతం స్టేక్ను అమ్మేందుకు ఉబర్ సిద్ధమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. కొనసాగుతున్న భారత వెయిట్ లిఫ్టర్ల హవా.. ఇవాళ మరో పతకం బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతుంది. ఆరో రోజు ఈ క్రీడలో భారత్ మరో పతకం సాధించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. నటితో అమర్దీప్ నిశ్చితార్థం, వీడియో వైరల్ తెలుగు బుల్లితెర నటుడు అమర్దీప్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి తేజస్వినిని పెళ్లాడబోతున్నాడు. తాజాగా అమర్దీప్, తేజస్వినిల నిశ్చితార్థం జరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. భూ వివాదాల పరిష్కారానికి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. Al Qaeda: లాడెన్కు అత్యంత ఆప్తుడు.. అల్ఖైదా కొత్త ‘ఎమిర్’ మహా డేంజర్!! నిషేధిత ఉగ్రసంస్థ అల్ఖైదా చీఫ్ అయ్మన్ అల్ - జవహిరి(71)ని.. ఎట్టకేలకు మట్టుపెట్టగలిగింది అమెరికా. అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ ఇంటిలోనే డ్రోన్ స్ట్రయిక్ ద్వారా అతన్ని నేల కూల్చింది పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. తెరపైకి ‘పౌరసత్వ’ చట్టం.. బూస్టర్ డోస్ పంపిణీ పూర్తవగానే అమలులోకి! దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు మరోమారు తెరపైకి తీసుకొచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. తెలంగాణ పాలిట కేసీఆర్ శాపంగా మారారు: కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. మంకీపాక్స్ కొత్తదేం కాదు.. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు: పార్లమెంట్లో ఆరోగ్యమంత్రి దేశంలో మంకీపాక్స్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా కేరళలో మరో కేసు వెలుగు చూడడంతో.. మొత్తం ఏడుకి చేరుకుంది పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం’ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. చైనా వార్నింగ్తో అలర్ట్.. తైవాన్ చుట్టూ అమెరికా యుద్ధ నౌకల మోహరింపు అమెరికా, చైనాల మధ్య ‘తైవాన్’ రగడ తారస్థాయికి చేరుకుంది. అగ్రరాజ్యం సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ నాలుగు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా తైవాన్లో పర్యటిస్తారన్న వార్తలతో ఈ వివాదం మరింత ముదిరింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. బ్లెస్సింగ్స్ అడిగిన కస్టమర్కు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే రిప్లై మహీంద్ర గ్రూప్ చైర్పర్సన్ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తమ కస్టమర్ ట్విట్కు స్పందించి మరోసారి నెటిజనుల మనసు దోచుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. కామన్వెల్త్ క్రీడల్లో సంచలనం.. 12 స్వర్ణాలు సాధించిన ఆసీస్ స్విమ్మర్ కామన్వెల్త్ క్రీడల్లో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా స్విమ్మర్ ఎమ్మా మెక్కియోన్ మహిళల 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో బంగారు పతకం గెలవడం ద్వారా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఎగ్జిబిటర్ల సమస్యపై డైరెక్టర్ తేజ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఫిలిం ఛాంబర్లో ఎగ్జిబిటర్లతో నిర్వహించిన సమావేశంలో వీపీఎఫ్ ఛార్జీలు, పర్సంటేజీలపై ఎగ్జిబిటర్లతో నిర్మాతలు చర్చించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. గృహనిర్మాణ పనులు వేగవంతంగా ముందుకు సాగాలి: సీఎం జగన్ గృహ నిర్మాణం వేగవంతంగా ముందుకు సాగాలని సీఎం జగన్ అన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధానత్య ఇవ్వాలన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. పాత్రా చావల్ స్కామ్: వీడిన సస్పెన్స్.. ఈడీ కస్టడీకి సంజయ్ రౌత్.. ముంబై PMLA కోర్టు ఆదేశం శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ను ఈడీ కస్టడీకి అనుమతించింది ముంబై స్పెషల్ కోర్టు. ఆగష్టు 4వ తేదీవరకు ఆయన్ని కస్టడీకి అనుమతిస్తూ సోమవారం సాయంత్రం ఆదేశాలు ఇచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. నందమూరి ఇంట విషాదం, ఉమా మహేశ్వరి ఆత్మహత్య నందమూరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివంగత నటుడు నందమూరి తారక రామారావు కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి (52) ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం మధ్యప్రదేశ్లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జబల్పూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. శివయ్య మీద పాట: సింగర్ ఫర్మానీపై ముస్లిం పెద్దల నారజ్.. హిందూ సంఘాల రియాక్షన్ ఇది! యూట్యూబ్ సెన్సేషన్, ఇండియన్ ఐడల్ ఫేమ్ ఫర్మానీ నాజ్పై ముస్లిం మతపెద్దలు మండిపడుతున్నారు. ఆమె పాడిన హర్ హర్ శంభూ పాట వైరల్ కావడం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. రాకెట్ లాంచ్ని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికి ‘ఇస్రో’ బంపర్ ఆఫర్ అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా గగనతలంలోకి రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపిస్తారు శాస్త్రవేత్తలు. నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్తాయి రాకెట్లు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. నలుగురు లోక్సభ ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేసిన స్పీకర్ విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు లోక్సభ, రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయగా వారిలో నలుగురు లోక్సభ ఎంపీలపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. వేలకోట్ల నష్టం..జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ కీలక నిర్ణయం! ప్రముఖ ఫుడ్ ఆగ్రిగ్రేటర్ జొమాటోలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జులైలో జొమాటో లాకిన్ పిరియడ్ పూర్తి కావడంతో షేర్లు అల్ల కల్లోలం సృష్టించాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అంతర్గత విభేదాలు.. వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ సంచలన నిర్ణయం! వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఆల్రౌండర్ డియాండ్రా డాటిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. డాటిన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఉద్యమాల పురిటిగడ్డకు వారసులొస్తున్నారు.. ఎమ్మెల్యే రేసులో నేతల పిల్లలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాది ప్రత్యేక స్థానం. ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిన జిల్లా.. మొదటి నుంచీ రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగి ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. వైఎస్సార్ కాపు నేస్తం మూడో విడత సహాయం విడుదల కార్యక్రమం .. వైఎస్సార్ కాపు నేస్తం మూడో విడుత నిధుల పంపిణీలో భాగంగా గొల్లప్రోలులో జరిగే కార్యక్రమంలో.. సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్లో బటన్ నొక్కి నిధులు జమ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఘోర ప్రమాదం.. క్రేన్ వైర్ తెగిపడి ఐదుగురి దుర్మరణం పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ వైర్ తెగిపడి ఐదుగురు వర్కర్లు దుర్మరణం పాలయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. రాజగోపాల్రెడ్డిపై అన్నివైపుల నుంచి ఒత్తిడి.. క్యాడర్లో ఉత్కంఠ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు: అధిర్ రంజన్కు ఎన్సీడబ్ల్యూ నోటీసులు కేంద్రం వైఖరి పట్ల నిరసనల్లో భాగంగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశిస్తూ ‘రాష్ట్రపత్ని’ అని పేర్కొనడం ద్వారా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. సుప్రీంకోర్టుకు పళనిస్వామి.. తీర్పుపై ఫుల్ ఉత్కంఠ అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం వ్యవహారంలో తమ వాదన వినాలని కోరుతూ ఎడపాడి కె.పళనిస్వామి తరఫున కేవియేట్ పిటిషన్ గురువారం సుప్రీంకోర్టులో దాఖలైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. కర్ణాటకలో ముసుగు దుండగులు కత్తులతో దాడి.. 144 సెక్షన్ విధింపు కర్ణాటకలో గుంపు హత్య కలకలం రేగింది. గురువారం సాయంత్రం మంగళూరు సురత్కల్లోలో నల్ల మాస్కుల్లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. అష్రాఫ్ హత్య: అంత ఘోరంగా చంపాడు.. వాడి ఉరి దేశమంతా చూడాలి ఉత్తర ఈజిప్ట్లోని మాన్సోరా యూనివర్సిటీలో చదువుతున్న మోహమద్ అడెల్.. తనతో పాటు చదువుకునే నయెరా అష్రాఫ్ను కిరాతకంగా హత్య చేశాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఆరేళ్ల తర్వాత జట్టులోకి.. కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్; ఇంగ్లండ్పై ప్రతీకారం ఇంగ్లండ్తో జరిగిన తొలి టి20లో ఓటమికి దక్షిణాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంది. కార్డిఫ్ వేదికగా గురువారం రాత్రి జరిగిన రెండో టి20లో ప్రొటిస్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. రవితేజకు ఊహించని షాక్.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సీన్స్ లీక్! మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఎట్టకేలకు నేడు(జులై 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. పాకిస్తాన్లో హిందూ మహిళ హిస్టరీ క్రియేట్.. ఎందరికో ఆదర్శం ఓ హిందూ మహిళ.. పాకిస్తాన్లో సంచలనం క్రియేట్ చేశారు. పోలీసు శాఖలో కీలక బాధ్యతలు అందుకుని.. ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. CM YS Jagan: పరిహారం అందించాకే.. పోలవరం ముంపు ప్రాంతం కాంటూరు లెవల్ 45.72లో ఉన్న వారికి నష్టపరిహారం అందించిన తర్వాతే ప్రాజెక్టులో పూర్తిగా నీళ్లు నింపుతామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. రాజగోపాల్రెడ్డిపై కఠిన చర్యలకు అధిష్టానం సిద్ధం.. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై ఆ పార్టీ అధిష్టానం కఠిన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. సస్పెండ్ ఎంపీల రాత్రి జాగారం.. 50 గంటల్లో పొద్దున్నే ఇలా.. నిత్యావసరాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, జీఎస్టీ వంటి అంశాలు పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4.బాప్రే.. అర్పిత మరో ఇంట్లోనూ నోట్ల కట్టలు.. మంత్రితో సంబంధం ఉన్న మరో మహిళ ఎవరు? పశ్చిమ బెంగాల్లో టీచర్ల నియామకాల కుంభకోణం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రాష్ట్రపతి ముర్ము తొలి జ్యుడీషియల్ నియామకం జమ్మూకశ్మీర్ అండ్ లద్ధాఖ్ హైకోర్టు కొత్త అదనపు న్యాయమూర్తిగా రాజేశ్ సెఖ్రీ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే.. ఆయన చుట్టూ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఆయన ఏ కార్యక్రమం చేసినా ఫుల్ హడావుడి, సెలబ్రిటీలే దగ్గరుండి ఏర్పాట్లు చూస్తారు. అలా అనీ ఆయనేం పవర్ సెంటర్ కాదు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. భార్య ఒలేనాతో జెలెన్స్కీ పోజులు.. నెటిజన్ల విమర్శలు ప్రఖ్యాత వోగ్ మేగజీన్ పత్రికకు భార్య ఒలేనాతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. రియల్మీ కొత్త టాబ్లెట్.. తక్కువ ధర, 5జీ కనెక్టివిటీ,ఇంకా బోలెడు ఫీచర్లు! రియల్మీ సంస్థ ఒకేసారి పలు నూతన ఉత్పత్తులను దేశీ మార్కెట్లో విడుదల చేసింది. ప్యాడ్ ఎక్స్ పేరుతో ట్యాబ్లెట్ను ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9.కరేబియన్ గడ్డపై టీమిండియా కొత్త చరిత్ర కరేబియన్ గడ్డపై టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. విండీస్ను వారి సొంత గడ్డపై ఓడించి నయా అధ్యాయాన్ని లిఖించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. రణ్బీర్ జోక్ చేశాడు.. ఆ మాటల్లో నిజం లేదు హీరోయిన్ ఆలియా భట్కి కవల పిల్లలు పుట్టబోతున్నారనే వార్తలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం హీరో, ఆలియా భర్త రణ్బీర్ మాటలే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. సీఎం జగన్ కోనసీమ జిల్లా పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు బయల్దేరారు. ఈరోజు(మంగళవారం) జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించి బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. AP: అవినీతిపై బ్రహ్మాస్త్రం 'కాల్ 14400' ప్రభుత్వ సేవల్లో అవినీతికి ఏమాత్రం తావు లేకుండా కఠిన చర్యలు చేపట్టి పారదర్శకంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. అర్ధరాత్రి నుంచి దంచికొడుతున్న వాన.. మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్ హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వీడడం లేదు. అనూహ్యంగా.. గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో.. నగరం అతలాకుతలంగా మారింది. లోతట్టు ప్రాంతాలు, చాలా చోట్ల కాలనీలు నీట మునిగాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ఆపరేషన్ ఆకర్ష్ అక్కడ విఫలం.. బీజేపీ ఎమ్మెల్యేలే జంప్ కొడతారా? వరుసగా ఒక్కో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాలతో అనిశ్చితి, ప్రభుత్వాలు కుప్పకూలే పరిస్థితి నెలకొనడం.. వాటిని తమకు అనుకూలంగా బీజేపీ మార్చుకుంటూ పోవడం చూస్తున్నాం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఆ బార్ మెనూలో బీఫ్.. స్మృతి ఇరానీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మీడియా నుంచి, సోషల్ మీడియా నుంచి ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలే కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. సౌదీలో ప్రపంచ ఎనిమిదో వింత! మీకు స్కై స్క్రాపర్ అంటే తెలుసుగా.. అదేనండీ ఆకాశహర్మ్యం.. వందలాది అడుగుల ఎత్తైన భారీ భవనం. మరి సైడ్వే స్కైస్క్రాపర్ గురించి ఎప్పుడైనా విన్నారా? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ‘లిక్కర్ వద్దు.. గంజాయి ముద్దు’.. ఎమ్మెల్యే ఉచిత సలహా! ఒక్కోసారి రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతాయి. తాజాగా ఛత్తీస్గఢ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే క్రిష్ణమూర్తి బంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. 5జీ వేలం.. పోటీపడుతున్న బడా కంపెనీలు 5జీ టెలికం సర్వీసులకు సంబంధించి స్పెక్ట్రం వేలం నేటి నుంచి (మంగళవారం) ప్రారంభం కానుంది. మొత్తం రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను కేంద్రం ఆఫర్ చేస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. World Athletics Championships: ‘టాప్’ లేపిన అమెరికా తొలిసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన అమెరికా చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. గ్లామర్తో యాక్షన్ చేసేందుకు వస్తున్న ముద్దుగుమ్మలు.. బాలీవుడ్లో యాక్షన్ రోల్స్ చేయడానికి ట్రైనింగ్ తీసుకున్న హీరోయిన్లలో దీపికా పదుకోన్ ఒకరు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. AP: సొంతింటి కల.. నెరవేరుతోందిలా పేదల సొంతింటి కల సాకారానికి సీఎం వైఎస్ జగన్ సర్కార్ పెద్దపీట వేస్తోంది. దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో చర్యలు చేపడుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. సీఎం కేసీఆర్ కొత్త కాన్వాయ్కు ‘ఏపీ బుల్లెట్ ప్రూఫ్’ వాహనాలు తెలంగాణ సీఎం కేసీఆర్కు భద్రతా చర్యల్లో భాగంగా నూతన వాహన శ్రేణిని ఏర్పాటు చేసేందుకు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఒకే వ్యక్తిలో కరోనా, మంకీపాక్స్ నిర్ధారణ.. అధికారుల హైఅలర్ట్! ఓవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న క్రమంలోనే మరో మహమ్మారి ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. నీరజ్ చోప్రా మరో సంచలనం.. రెండో భారత అథ్లెట్గా రికార్డు ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరో మారు సంచలనం సృష్టించాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. అవ్వ అడిగిందని.. ఒక్క రోజులోనే రోడ్డు ఓ అవ్వ కోరిందని ఒక్క రోజులోనే రోడ్డును నిర్మించి ఆమె కోరిక తీర్చారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురం మండలం.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. అధ్యక్షుడి భవనంలో వెయ్యికిపైగా కళాకృతులు మిస్సింగ్! ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ప్రజాగ్రహంతో దేశం మొత్తం ఆందోళనలతో అట్టుడుకింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. దంపతులుగా జీవిస్తుంటే... జోక్యమొద్దు: ఢిల్లీ హైకోర్టు పరస్పర అంగీకారంతో ఒక్కటిగా జీవిస్తున్న అమ్మాయి, అబ్బాయి మధ్యలోకి మూడో వ్యక్తి జోక్యం తగదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. పేకమేడలు... ఆర్థిక సంక్షోభం అంచున దేశాలు ఆర్థిక సంక్షోభం తాలూకు విశ్వరూపాన్ని శ్రీలంకలో కళ్లారా చూస్తున్నాం. కనీసం మరో డజనుకు పైగా దేశాలు ఈ తరహా ఆర్థిక సంక్షోభం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. టెన్త్ క్లాస్ కుర్రాడికి బంపరాఫర్, భారీ ప్యాకేజ్తో పిలిచి ఐటీ జాబ్ ఇస్తామంటే! అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్. పైసా ఖర్చులేకుండా భారత్ నుంచి అమెరికా వచ్చేందుకు ఫ్రీగా ఫ్లైట్ టికెట్. కళ్లు చెదిరే ప్యాకేజీ ఇస్తామంటూ పిలిచి సాఫ్ట్వేర్ జాబ్ ఆఫర్ చేస్తే ఎవరైనా వద్దనుకుంటారా? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆ సంస్థకు భారీ మొత్తంలో డబ్బులిచ్చా.. సమంత షాకింగ్ కామెంట్స్ సినీ సెలబ్రిటీలలో సమంత రూటే సపరేటు. కోలీవుడ్ నుంచి టాలీవుడ్కి వెళ్లి రెండు భాషల్లోనూ కథానాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న నటి సమంత. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఈవెనింగ్ టాప్ 10 తెలుగు ట్రెండింగ్ న్యూస్
1.. టీడీపీ జెండాలతో చంద్రబాబు వరద రాజకీయాలు చేస్తున్నాడు: మంత్రి అంబటి వర్షాల నేపథ్యంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్పై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.. ఉక్రెయిన్ టూ భారత్: వైద్య విద్యార్థులకు షాకిచ్చిన కేంద్రం ఉక్రెయిన్లో రష్యా దాడుల కారణంగా అక్కడ చదువుకుంటున్న వేలాది మంది విదేశాలు స్వదేశాలకు తిరుగుపయనమైన విషయం తెలిసిందే. కాగా, భారత్కు చెందిన మెడిసిస్ విద్యార్థులు సైతం స్వదేశానికి చేరుకున్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం..కొత్తగా 13 మండలాలు ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు కింద పేర్కొన్న నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంచీలో(జార్ఖండ్) శనివారం జరిగిన ఒక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మీడియాలో డిబేట్ల పేరిట జరుగుతున్న ‘అతి’ విచారణలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే.. న్యాయవ్యవస్థ పాత్ర, న్యాయమూర్తుల ముందున్న సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Thank You Box Office Collection: తొలి రోజు దారుణమైన కలెక్షన్స్ భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన థాంక్యూ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. దీంతో తొలి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఈ చిత్రం కేవలం రూ. 1.65 కోట్ల మాత్రమే వసూలు చేసింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6.. టీమిండియా డ్రెస్సింగ్ రూంలో క్రికెట్ దిగ్గజం.. ఏం చేశాడో చూడండి..! విండీస్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, మ్యాచ్ అనంతరం గెలుపు సంబురాల్లో ఉన్న టీమిండియా సభ్యులను పలకరించేందుకు ఓ అనుకోని అతిధి భారత డ్రెస్సింగ్ రూమ్లో ప్రత్యక్షమయ్యాడు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ తగ్గింపు ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022 నేటి (జూలై 23న) అర్థరాత్రి ప్రారంభం కానుంది. ఈసేల్లో ఐఫోన్ 12 రూ. 52,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. 41 కోట్లు తగ్గనున్న భారత్ జనాభా.. నివేదికలో షాకింగ్ విషయాలు భవిష్యత్లో భారత జనాభా భారీగా తగ్గుతుందని ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దాదాపు 141కోట్లుగా ఉన్న మన దేశ జనాభా.. 2100 నాటికి 100 కోట్లకు పడిపోతుందని తెలిపింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. వర్షాకాలం.. ఇవి తప్పక గుర్తుంచుకోండి.. వేడి నీటితో స్నానం చేస్తే! సాధారణంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, ఫ్లూతోపాటు ఇతర ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అందులో ముఖ్యంగా.. ఇంటిని శుభ్రపరచడం నుంచి వర్షంలో తడిసిన తరువాత స్నానం చేయడం వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఐదో అంతస్థు నుంచి కిందపడిన చిన్నారి.. దేవుడిలా వచ్చి.. ఎత్తైన భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడుతున్న చిన్నారిని ఓ వ్యక్తి దేవుడిలా వచ్చి పట్టుకొని ప్రాణాలు రక్షించాడు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1.టార్గెట్ 175.. చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేస్తే సాధ్యమే: సీఎం జగన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధి, అంకితభావం, నాణ్యతతో నిర్వహిస్తే 175కి 175 స్థానాల్లో విజయం సాధ్యమేనని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. తెలంగాణకు నాలుగు రోజులపాటు అతిభారీ వర్షాల హెచ్చరిక.. ఏపీలోనూ వానలు తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఏపీ గ్రోత్ స్టోరీ దేశానికే స్ఫూర్తి.. నేరుగా చూడటానికి రాష్ట్రానికి వచ్చా వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాలు అనుసరించాలని తాను సూచిస్తానని నీతి ఆయోగ్ సభ్యుడు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సంచలన నిర్ణయం! ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ప్రకటించారు. తన సొంత నియోజకవర్గం శికారిపుర నుంచి తన కుమారుడు బీవై విజయేంద్ర పోటీ చేస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. మంకీపాక్స్ కేసులు సంఖ్య మూడుకి! తాజా కేసు ఎక్కడంటే.. దేశంలో మూడో మంకీపాక్స్ కేసు వెలుగు చూసింది. అదీ కేరళలోనే కావడం గమనార్హం. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శుక్రవారం ధృవీకరించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. TS: సంస్థాగతంగా ‘హస్త’వ్యస్తం! తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వరుస సభలు, చేరికలతో జోష్ కనిపిస్తున్నా.. సంస్థాగతంగా అనేక సమస్యలు వేధిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. మంత్రిగారి సన్నిహితురాలి ఇంట్లో నోట్ల కట్టలు! అర్పిత ఎవరంటే.. పశ్చిమ బెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED శుక్రవారం నిర్వహించిన దాడులు చర్చనీయాంశమయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. రూపాయి : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు వర్ధమాన కరెన్సీలు, అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలంగా నిలబడిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. శుభ్మన్ గిల్ అరుదైన ఫీట్.. సచిన్ రికార్డు బద్దలు..! వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేతో రీ ఎంట్రీ ఇచ్చిన భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ గిల్ తన అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. హీరో శింబుపై మహిళా డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం వెబ్సిరీస్ల హవా నడుస్తోంది. ఓటీటీ సంస్థలే వీటిని స్ట్రీమింగ్ చేయడానికి అధిక ఆసక్తిని కనబరుస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. ఏపీ వైపు దేశం చూపు ఏపీ రాష్ట్రంలోని ఆర్బీకేల్లో రైతులకు అందుతున్న సేవలపై వివిధ రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆర్బీకేల్లో అమలవుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ద్రౌపది ముర్ముకు క్రాస్ ఓటింగ్ బలం.. విపక్షాలే దగ్గరుండి గెలిపించాయ్! రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కీలకంగా మారడం ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ చెల్లదు. అంటే.. క్రాస్ ఓటింగ్కు లైన్ క్లియర్ అన్నమాట. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3.Draupadi Murmu: గిరిజన ఘన మన... అధినాయకి గిరిజన ముద్దుబిడ్డ ద్రౌపదీ ముర్ము కొత్త చరిత్ర లిఖించారు. సంతాల్ ఆదివాసీ తెగకు చెందిన ఆమె భారత 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. CM YS Jagan: ప్రగతికి అద్దం పట్టాలి నవరత్నాలతో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.1.65 లక్షల కోట్లను డీబీటీ (నేరుగా నగదు బదిలీ) ద్వారా జమ చేసిందని, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5.Sri Lanka: శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలపై కొత్త అధ్యక్షుడి ఉక్కుపాదం! ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు మమత షాక్.. ఓటింగ్కు దూరం ఉపరాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో విపక్షాలకు షాక్ ఇచ్చారు పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. గాంధీల పేరుతో కావాల్సినంత డబ్బు సంపాదించాం: కాంగ్రెస్ ఎమ్మెల్యే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు.గత ఏడాది అసెంబ్లీ వేదికగానే అత్యాచారంపై మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఈ టెక్నాలజీతో..కొత్తగా 1.4 కోట్లకు పైగా ఐటీ ఉద్యోగాలు! క్లౌడ్ సర్వీసుల వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో 2026 నాటికి దీని ద్వారా 1.4 కోట్ల పైచిలుకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ పేర్కొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. విరాట్ కోహ్లికి రెస్ట్ అవసరమా..? అసలే ఫామ్ కోల్పోయి..! ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి విండీస్ సిరీస్కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. అనసూయ ‘దర్జా’ మూవీ రివ్యూ అనసూయ భరద్వాజ్.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు యాంకరింగ్తో పాటు ఇటు సినిమాల్లోనూ రాణిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్.. ముర్ము కోసం ఆ ఊరిలో పండుగ రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కోసం సర్వం సిద్ధమైంది. భారత దేశానికి పదిహేనవ రాష్ట్రపతి ఎవరు అవుతారనే సస్పెన్స్ మరికొన్ని గంట్లలో వీడిపోతుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2.హైకోర్టు సంచలన తీర్పు.. తమిళనాట పాలి‘ట్రిక్స్’లో ట్విస్ట్ అన్నాడీఎంకేలో నంబర్–1 అనే స్థాయికి పళనిస్వామి చేరుకుంటున్నారు. ఆధిపత్యపోరులో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ వస్తున్న ఆయనకు తాజాగా మరో విజయం దక్కింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. UK: బ్రిటన్ ప్రధాని పీఠం కోసం...రిషి X ట్రస్ భారత మూలాలున్న బ్రిటన్ మాజీ మంత్రి రిషి సునాక్ (42) చరిత్ర సృష్టించేందుకు మరింత చేరువయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. దెబ్బ తిన్న భారీ టెలిస్కోప్ జేమ్స్ వెబ్.. ఆందోళనలో నాసా అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత సంచలనంగా.. అదే సమయంలో కీలకంగానూ మారింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం: అది సామాజిక ఆర్థిక నేరం ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)లో జరిగిన రూ.371 కోట్ల కుంభకోణం సామాజిక–ఆర్థిక నేరమని హైకోర్టు తెలిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఆయనే నా భర్త.. ఇదే సాక్ష్యం: కాంగ్రెస్ నేత నవ్యశ్రీ కర్నాటకలోని బెళగావి కాంగ్రెస్ నాయకురాలు, సామాజిక కార్యకర్త నవ్య శ్రీ రావు ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7.దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్ టీమ్పై రిలయన్స్ కన్ను! పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్.. క్రికెట్ ప్రపంచంలో కూడా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఈడీ ముందుకు సోనియా నేషనల్ హెరాల్డ్–ఏజేఎల్ వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. జింబాబ్వేతో వన్డే సిరీస్.. భారత కెప్టెన్గా కేఎల్ రాహుల్..! ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా నేరుగా కరీబీయన్ టూర్కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటలో భాగంగా మూడు వన్డేలు, 5 టీ20ల సిరీస్లో విండీస్తో భారత్ తలపడనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆ సస్పెన్స్ తెలియాలంటే పరంపర-2 చూడాల్సిందే.. .గతేడాది నెటిజన్లను విపరీతంగా ఆకర్షించిన వెబ్సిరీస్లలో ఇది ఒకటి. డిస్నీ+హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్సిరీస్ మొదటి సీజన్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1.లక్షల కుటుంబాలకు న్యాయం జరగాలంటే.. మనం మళ్లీ రావాలి ‘లక్షలాది కుటుంబాలు మనపై ఆధారపడ్డాయి... ఆ కుటుంబాలకు న్యాయం జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తిరిగి అధికారంలోకి రావాలి..’అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గ నిర్దేశం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. సౌర తుపాను!.. జీపీఎస్, రేడియో సిగ్నళ్లకు అంతరాయం సౌర తుపాను మంగళవారం భూమిని తాకనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యక్తం చేసిన ఏకాభిప్రాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. తగ్గుతున్న గోదా‘వడి’ వర్షాలు తెరిపి ఇవ్వడం, ఉపనదుల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుండటంతో గోదా‘వడి’ కూడా క్రమేణ తగ్గుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. మీ విమర్శ తర్వాతే బెదిరింపులు ఎక్కువయ్యాయి.. మళ్లీ సుప్రీంకు నూపుర్ బీజేపీ బహిష్కృత నేత, ప్రవక్త కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపుర్ శర్మ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. షిండే అంకుల్.. సీఎం కావడం ఎలా? నన్ను గౌహతి తీసుకెళ్తావా? షిండే అంకుల్.. ముఖ్యమంత్రి కావడం ఎలా? అంటూ అమాయకంగా అడిగిన ఓ చిన్నారి ప్రశ్న ఇంటర్నెట్లో నవ్వులు పూయిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. కేసీఆర్ను ఇకపై పరుష పదజాలంతో విమర్శించను: అర్వింద్ గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై విరుచుకుపడుతున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఫైటర్ జెట్లో ‘బోరిస్’ సెల్ఫీ వీడియో.. నెటిజన్ల పైర్! బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పైలట్ యూనిఫామ్ ధరించి టైఫూన్ ఫైటర్ జెట్లో చక్కర్లు కొట్టారు. ఫైటర్ జెట్లో గగన విహారం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన వెస్టిండీస్ ఓపెనర్..! వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ లెండిల్ సిమన్స్ అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికాడు. సిమన్స్ తన నిర్ణయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా సోమవారం ప్రకటించాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. దళపతి విజయ్కి విలన్గా సమంత?.. ఏ చిత్రమంటే.. నటుడు విజయ్తో సమంత ఢీకొన పోతున్నారా? అవుననే చర్చ కోలీవుడ్లో జరుగుతుంది. కోలీవుడ్లో విజయ్కు ఉన్న స్టార్డం అంతా ఇంతా కాదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా ఉప రాష్ట్రపతి ప్రతిపక్షాల అభ్యర్థిని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆదివారం ప్రకటించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కర్నాటకకు చెందిన మాజీ మహిళా గవర్నర్ మార్గరెట్ ఆల్వాను పోటీలో నిలిపినట్టు పవార్ మీడియా వేదికగా తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. యానాంలో వరద ఉధృతి కేంద్రపాలిత ప్రాంతం యానాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గౌతమీ నది ఉధృతితో యానాంలో పది కాలనీలు నీట మునిగాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. కేంద్రం విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలి: విజయసాయిరెడ్డి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. పీవీ సింధుకు అభినందనలు తెలిపిన సీఎం జగన్ సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ విజేతగా నిలిచిన పీవీ సింధును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర అనటం ఈ శతాబ్దపు జోక్: బండి సంజయ్ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి మహా ఉగ్రరూపం దాల్చింది. దీంతో తెలంగాణలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. అజాదీకా అమృత్ మహోత్సవ్: వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన సీఎం జగన్ స్వాతంత్ర దినోత్సవ 75 ఏళ్ల వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన అజాదీకా అమృత్ మహోత్సవ్ వీడియో కాన్ఫరెన్స్లో సీఎం జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. అమెరికాలో 'గొటబయ' కుమారుడి ఇంటి ముందు ఆందోళన శ్రీలంకలో ఆందోళనలు ఉద్ధృతంగా మారటం వల్ల దేశాన్ని విడిచి పారిపోయారు మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స. ముందుగా మాల్దీవులకు వెళ్లగా.. అక్కడ సైతం లంక పౌరులు గొటబయకు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. 100 డాలర్ల దిగువకు చముర ధర..పెట్రో ధరలు ఎందుకు తగ్గడం లేదు! భారత్లో క్రూడాయిల్ ధర బ్యారల్ 100డాలర్లకు దిగువకు చేరాయి. ఏప్రిల్ తర్వాత తొలిసారి బ్యారల్ ధర తగ్గడంతో వాహన దారులు ఫ్యూయల్ ధరలు తగ్గుతాయని ఊహించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9.కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజాం.. తొలి ఆసియా ఆటగాడిగా..! శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం అంతర్జాతీయ క్రికెట్లో పది వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. 'ఓ మై గాడ్ మీకు అలా అర్థమైందా'.. పిల్లలపై ఉపాసన క్లారిటీ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. అబద్ధాలు చెప్పడంలో దుష్టచతుష్టయాన్ని మించిన వారు లేరు: సీఎం జగన్ రాష్ట్రంలో ఇంటింటికి మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వం ఉంది. నలుగురు ధనికుల కోసం, దత్తపుత్రుడి కోసం నడిచే ప్రభుత్వం కాదన్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. కలవరపెడుతున్న కొత్త కేసులు.. పాజిటివిటీ రేటు పెరుగుతోంది కొత్త వేరియెంట్ ముప్పు రాకున్నా.. భారత్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 20వేలకు పైనే కొత్త కేసులు నమోదు అయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ఒకే ఒక్క ఎమ్మెల్యే..ఎంఎన్ఎస్కు జాక్పాట్.. షిండే కేబినెట్లో చోటు! మహారాష్ట్రలో శివ సేన చీలిక తర్వాత.. రెబల్ వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై దృష్టిసారించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. TS: ఎన్నికలపై కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. గోదారమ్మా ఇక శాంతించు.. రికార్డులు బద్దలుకొట్టిన వరద ప్రవాహం భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. 36 ఏళ్ల తర్వాత మొదటిసారి రికార్డు స్థాయిలో 70 అడుగులు దాటి వరద నీరు ప్రవహిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. చైనాకు చెక్ పెట్టేలా... భారత్కి అమెరికా అండ చైనా వంటి దురాక్రమణ దారులకు అడ్డుకట్టవేసేలా రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసుకునేలా భారత్కి అమెరికా మద్దతు ఇచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఫౌండేషన్కు లక్షన్నర కోట్ల విరాళం..ప్రకటించిన బిల్ గేట్స్! ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు, ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించేందుకు నా వంతు సాయం చేస్తున్నాను. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అపూర్వ కలయిక.. దిగ్గజ క్రికెటర్తో మరో దిగ్గజం ఇంగ్లండ్, టీమిండియాల మధ్య జరిగిన రెండో వన్డేకు భారత్ నుంచి దిగ్గజ క్రికెటర్లు హాజరయ్యారు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కూడా హాజరయ్యాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. వారియర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే? రామ్ పోతినేని, కృతీశెట్టి జంటగా నటించిన మూవీ వారియర్. ఆది పినిశెట్టి విలన్గా, అక్షర గౌడ ముఖ్యపాత్రలు పోషించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. వరద తగ్గాక పోలవరం పనులు వేగవంతం చేయాలి: సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు.. ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. 15 మంది మృతి! అమర్నాథ్ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు జమ్ముకశ్మీర్లోని కాజిగుండ్ ప్రాంతంలో గురువారం రోడ్డు ప్రమాదానికి గురైంది. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. నేనూ బీజేపీ ఎమ్మెల్యేనే.. కానీ ఇది కరెక్ట్ కాదు!.. సంచలన వ్యాఖ్యలపై పొలిటికల్ హీట్ బీజేపీకి ఊహించని పరిణామం ఒకటి ఎదురైంది. మధ్యప్రదేశ్లో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు.. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. కరోనాతో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొవిడ్-19తో ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో ఈ ఉదయం ఆయన అడ్మిట్ అయ్యారు. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఏ పదాన్ని నిషేధించలేదు: లోక్సభ స్పీకర్ స్పష్టత రాజకీయ విమర్శల నేపథ్యంలో అన్పార్లమెంటరీ పదాల జాబితా స్పష్టత ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఈ మేరకు ఎలాంటి పదాలపై నిషేధం విధించడం లేదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. Rishi Sunak: ‘నా ఆస్తి కాదు.. రికార్డ్స్ చూడండి’ బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతి వ్యక్తి రిషి సునాక్. ఈ క్రమంలో ఆయనపై పలు విమర్శలు వస్తున్నాయి. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. యోగి సర్కార్పై కోర్టు ధిక్కరణ దావా! వివరణ కోరిన సుప్రీం ఉత్తర ప్రదేశ్ యోగి సర్కార్పై కోర్టు ధిక్కరణ దావాకి సిద్ధమయ్యారు సమాజ్వాదీ పార్టీ నేత ఆజాం ఖాన్. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. గంగూలీకి అరుదైన గౌరవం.. బ్రిటిష్ పార్లమెంట్లో సత్కారం బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. 2002 నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా విజయం సాధించి (జులై 13) 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా .. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. స్టేజీపైనే యాంకర్ శ్యామలపై సీరియస్ అయిన ఆర్జీవీ సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్గోపాల్ వర్మ.సినిమాలు చూస్తారా? లేదా? అనేది జనాల ఇష్టం అంటూనే జయాపజయాలను లెక్క చేయకుండా వరుసపెట్టి చిత్రాలు తెరకెక్కిస్తున్నాడు వర్మ. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. వేలకోట్ల బిజినెస్: అమెరికాను ఏలేస్తున్న ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీలు! మనదేశానికి చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలు అమెరికా ఆర్ధిక వ్యవస్థను శాసిస్తున్నాయి. లక్షల మందికి ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తున్నాయి. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ద్రౌపది ముర్ముకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు.. సామాజిక న్యాయాన్ని గెలిపిద్దాం: సీఎం జగన్ సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ‘వారసత్వ కట్టడాలకు ఆంధ్రప్రదేశ్ నిలయం. ఆంధ్రప్రదేశ్కు ఘనమైన చరిత్ర ఉంది. ఎందరో మహనీయులు తెలుగు గడ్డపై జన్మించారు’ అని ఏపీ పర్యటనకు వచ్చిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ప్రధాని మోదీ తరఫున సీఎం వైఎస్ జగన్కు ధన్యవాదాలు: కిషన్ రెడ్డి ‘‘ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సీఎం వైఎస్ జగన్కు ధన్యవాదాలు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైఎస్సార్సీపీ మద్దతు పలకడం సంతోషం’’ అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష.. ఆ నాలుగు జిల్లాలకు రూ. 8 కోట్ల తక్షణ సాయం ఏపీలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘ఒత్తిడి కాదు.. కరెక్ట్ నిర్ణయం’ ద్రౌపది ముర్ముకే శివసేన మద్దతు రాష్ట్రపతి ఎన్నికల్లో ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన మద్దతుపై ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది. బీజేపీ-ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు శివసేన మద్దతు ప్రకటించేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. సీఎంకు చల్లటి చాయ్: అధికారికి నోటీసులు.. కఠిన చర్యలు! ముఖ్యమంత్రి, రాజకీయ ప్రముఖులకు చల్లని చాయ్ అందించిన వ్యవహారంలో.. ఓ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఒకే కోవిడ్ కేసు.. లాక్డౌన్లోకి 3లక్షల మంది.. బయటకు వచ్చారో అంతే..! రోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మొదటి నుంచే కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. కోవిడ్ ప్రభావిత నగరాలపై లాక్డౌన్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. హాట్ రేసు: ‘నువ్వా.. నేనా..సై’ అంటున్న దిగ్గజాలు దేశవ్యాప్తంగా వేగవంతమైన 5జీ సేవలు అందించే ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. త్వరలోనే 5జీ స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధమవుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. రోహిత్ ఆడనపుడు వీళ్లెవ్వరు మాట్లాడలేదు..కోహ్లి విషయంలో మాత్రం రోహిత్ శర్మ పరుగులు చేయనప్పుడు వీళ్లంతా ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావడం లేదు. మిగతా చాలా మంది ఆటగాళ్లు విఫలమైనప్పుడు కూడా స్పందించలేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. సమంత గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ‘యశోద’ డైరెక్టర్స్ సమంత తొలి పాన్ ఇండియా మూవీ యశోద షూటింగ్ పూర్తయిందని, ఒక్క పాట మాత్రమే మిగిలుందని తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. గృహ నిర్మాణాల వనరులపై దృష్టి సారించండి: సీఎం జగన్ గృహ నిర్మాణాలకు వనరుల విషయంలో దృష్టిసారించాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సంబంధిత అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏపీ: సత్యకుమార్ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం సీరియస్ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని తాము వైఎస్సార్సీపీని కోరలేదంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్టానం ఖండించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. బుల్లెట్ అర ఇంచే ఉంటుంది.. గుండెల్లో దిగితే తెలుస్తుంది: కేసీఆర్కు ఈటల చురకలు సీఎం కేసీఆర్కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. New Parliament Building: రోమాలు నిక్కబొడిచేలా.. నాలుగు సింహాల చిహ్నం దేశంలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ భవన నిర్మాణాన్ని చేపట్టింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. 'క్యూట్'గా ఉంటే విమాన టికెట్పై అదనపు ఛార్జ్.. ఇందులో నిజమెంత? విమాన టికెట్లోనే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఫీ, యూజర్ డెవలప్మెంట్ ఫీ అంటూ వివిధ రకాల ఛార్జీలు వసూలు చేస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ సవాల్.. స్వీకరించిన బండి సంజయ్, ఉత్తమ్ తెలంగాణలో ఒక్కసారిగా ముందస్తు ఎన్నికల హీట్ పెరిగింది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. బ్రిటన్ పీఎం రేసులో భారత సంతతి రిషి.. పాత వీడియోతో విమర్శలు భారత సంతతికి చెందిన బ్రిటిష్ పొలిటీషియన్ రిషి సునాక్.. బ్రిటన్ ప్రధాని రేసులో ముందంజలో ఉన్నారు. పీపుల్స్ ఛాయిస్గా ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. మ్యాచ్ మధ్యలో కరోనాగా నిర్ధారణ.. బెంబేలెత్తిపోతున్న ఆటగాళ్లు శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్పై కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. Liger Movie: మాస్ స్టెప్పులతో విజయ్ దేవరకొండ డ్యాన్స్.. టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం లైగర్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఇండియన్ బిజినెస్ ఉమెన్గా 2022 బార్బీ: తొలిసారి సరికొత్తగా కాలానుగుణంగా, ప్రమాణాలకు అనుగుణంగా మారుతూ వస్తున్న బార్బీ బొమ్మలు తాజాగా మరో కొత్త రూపును సంతరించుకున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. తెలంగాణలో మూడు రోజులు బడులు బంద్ గత రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాల పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. 2024 తర్వాత బాబు ఏమైపోతాడోనని భయమేస్తోంది: విజయసాయిరెడ్డి జూలై 8,9 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్లీనరీని సక్సెస్ చేసిన అందరికీ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. 53మంది శివసేన ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు.. థాక్రేకు ఊరట! మహారాష్ట్రలో శివసేనపై తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ షిండే.. బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. బీజేపీ కోర్ కమిటీ మీటింగ్.. నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. కేంద్రం సైతం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. కాంగ్రెస్లో కలవరం.. బీజేపీతో టచ్లో కీలక నేతలు! దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. పార్టీలో యాక్టివ్గానే ఉన్నాను.. వారికే టికెట్లు ఇవ్వాలి: ఎంపీ కోమటిరెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికలు, రాహుల్ సభ ఎక్కడ పెట్టాలన్న అంశంపై చర్చించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. బెంగాల్లోనే కాదు.. దేశం మొత్తం పూజిస్తుంది: ప్రధాని మోదీ దేశంలో కాళీమాత వివాదం తీవ్ర దుమారం రేపిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలందరికీ ఎల్లవేళలా కాళీ ఆశీర్వాదాలు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. రూ 20వేల లోపు లభించే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే! టెక్నాలజీ పెరిగే కొద్ది స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ఆ డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు తయారీ సంస్థలు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. 40 ఏళ్లు అయినా గుండెలో నుంచి పోవట్లేదు: మణిరత్నం తమిళ సినిమా దర్శకుడు మణిరత్నం ఏ తరహా కథా చిత్రాన్ని తెరకెక్కించినా అందులో తన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. డ్రెస్సింగ్ రూమ్లో ప్రత్యక్షమైన ధోని.. ప్లేయర్లకు సలహాలు! ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా టీ20 సిరీస్లో అదరగొడుతోంది. మూడు మ్యాచ్ల టీ20 సీరిస్లో భాగంగా మొదటి రెండు మ్యాచ్ల్లో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. మీ కష్టాల పునాదులపైనే మన ప్రభుత్వం.. నిండు మనసుతో సెల్యూట్ భవిష్యత్తుపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్సార్సీపీ శాశ్వత అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. బాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదే: సీఎం జగన్ చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని, సంక్షేమ పథకాలను కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. యోగి రాయబారం: ‘రాజకీయ పరిణితి లేనోడు’.. అఖిలేష్కి ఒకేసారి డబుల్ షాక్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తర ప్రదేశ్ రాజకీయం మరింత మలుపులు తిరుగుతోంది. సీఎం యోగి రాయబారంతో ప్రతిపక్ష కూటమిలో మనస్పర్థలు బయటకు వస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. లంకలో ఆందోళన.. నిరసనల్లో మాజీ క్రికెటర్ జయసూర్య శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ హింసాత్మక ఘటనలు చోటుచేసకుంటున్నాయి. తాజాగా లంకేయులు అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఇంటిని ముట్టడించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. మత గురువును చంపాలనుకుని.. అబేపై కాల్పులు! జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే గురువారం దారుణ హత్యకు గురవటం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. సీఎం జగన్ భగభగమండే సూర్యుడిలాంటోడు: కొడాలి నాని చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5నాయుడు.. నలుగురు దొంగల ముఠాగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. చిక్కుల్లో ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు రద్దు అంశం ఎలన్ మస్క్ను మరింత చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్విట్టర్ కొనుగోలుకు తొలుత అంగీకరించి తర్వాత దానిని వద్దనుకోవడంతో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. '37 ఏళ్ల వయస్సులో అదరగొడుతున్నాడు’ టీ20 ప్రపంచకప్కు ఫాప్ డు ప్లెసిస్ను దక్షిణాఫ్రికా జట్టులోకి తీసుకోవాలని ఆ దేశ మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. జక్కన్న భారీ స్కెచ్.. ఆడియెన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా మహేశ్ మూవీ బాహుబలి సిరీస్తో ఇండియన్ ఫిల్మ్ స్థాయిని పెంచేశాడు దర్శకధీరుడు రాజమౌళి. తర్వాత గ్రాఫిక్స్ లేకుండా తీసిన ఆర్ ఆర్ ఆర్ అంతకు మించి వర్క్ అవుట్ అయింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. మంచి పని చేసినా.. విమర్శలు ఎదుర్కొంటున్న రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, బ్రిటన్కు తదుపరి ప్రధాని రేసులో ప్రముఖంగా మాజీ ఆర్ధిక మంత్రి రిషి సునాక్ పేరు వినిపిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ప్లీనరీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. వైఎస్సార్సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా: విజయమ్మ తాను రాయని, చేయని సంతకంతో.. రాజీనామా లేఖ విడుదల చేశారని, ఆ లేఖ చూసినప్పుడు చాలా బాధ వేసిందని వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. విజయమ్మ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు: సజ్జల టీడీపీ, ఎల్లోమీడియాపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.వైఎస్ విజయమ్మ ప్రసంగాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి విమర్శించడానికి ఏమీలేక విజయమ్మ అంశాన్ని తెరపైకి తెస్తున్నారన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మృత్యువుతో పోరాడి ఓడిన షింజో అబే జపాన్ మాజీ ప్రధాని షింజో అబే(67) కన్నుమూశారు. మృత్యువుతో పోరాడి ఆయన ఓడిపోయారని జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. హైకోర్టులో రాఘురామకృష్ణరాజుకు చుక్కెదురు ఎంపీ రాఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. గచ్చిబౌలి పీఎస్లో దాఖలైన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మహారాష్ట్రలో ఊహించని ట్విస్ట్.. రెబల్స్కు ఉద్ధవ్ థాక్రే సవాల్ మహారాష్ట్రలో ఊహించని ట్విస్టుల మధ్య శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. సీఎం పీఠాన్ని అధిరోహించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. షింజో అబే: ఆత్మీయుడికి నివాళిగా భారత్ సంతాప దినం.. ప్రధాని భావోద్వేగం జపాన్ మాజీ ప్రధాని షింజో అబేతో ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా.. శనివారం ఒక్కరోజు సంతాపం దినం పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. భారీ ఊరట: వంట నూనె ధర తగ్గింపు, వెంటనే అమల్లోకి వంటనూనెల ధరలను అదుపు చేసేందుకు అవసరమైన చర్యలు తీసు కుంటున్న కేంద్రం తాజాగా సామాన్యులకు శుభవార్త అందించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. హీరో విక్రమ్కు గుండెపోటు స్టార్ హీరో చియాన్ విక్రమ్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఇదేం నాకు ప్రత్యేకమైన రోజు కాదు.. నా కష్టానికి ప్రతిఫలం సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా .. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ప్రకృతి వ్యవసాయమే మేలు.. రైతులకు అండగా ఉంటాం: సీఎం జగన్ ప్రకృతి వ్యవసాయమే ఈరోజుల్లో శ్రేయస్కరమని.. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అన్ని విధాల రైతులకు ప్రోత్సాహం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ.. బీజేపీకి పెద్ద పీట? మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనంతరం.. శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘ఏపీలో ప్రభుత్వ పాఠశాల ఎక్కడ మూతపడిందో చూపించాలి’ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలపై ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురించిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. అధికార పార్టీలో ధిక్కార స్వరం.. ‘కారు’కు ఏమైంది? సైలెంట్ అవ్వడం తాత్కాలికమేనా? అధికార పార్టీ టీఆర్ఎస్లో అసమ్మతి స్వరం పెరుగుతోంది. ఇప్పటికే చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. మంత్రుల తిరుగుబాటు.. రాజీనామాకు ప్రధాని బోరిస్ ఓకే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామాకు సిద్ధపడ్డారు. మంత్రులు వరుసగా రాజీనామాలు చేయడం వల్ల ఆయన పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించించారు మంత్రులు రాజీనామాలు చేయడం వల్ల ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. చంపేస్తామంటూ బెదిరింపులు.. కోర్టును ఆశ్రయించిన జుబేర్ మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టిన ఆరోపణలపై ఫ్యాక్ట్చెక్ వెబ్సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు మహ్మద్ జుబేర్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ‘కాళి’ లీనా ట్వీట్లు మరింత దుమారం కాళి డాక్యుమెంటరీ అభ్యంతరకర పోస్టర్తో వివాదం రాజేసిన లీనా మణిమేకలై.. మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. కోహ్లిపై వేటు..? విండీస్తో టీ20 సిరీస్కు కూడా డౌటే..! గత రెండు దశాబ్దాలుగా టీమిండియాలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై వేటు పడనుందా..? అంటే అవుననే ప్రచారమే జరుగుతుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అప్పుడే ఓటీటీకి సమ్మతమే మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరో చాందిని చౌదరిలు జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం సమ్మతమే. డైరెక్టర్ గోపీనాథ్రెడ్డి తెరక్కించిన ఈ చిత్రం ఇటీవల జూన్ 24న వచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. టాటా ప్రాజెక్ట్స్ కేసు: పవర్గ్రిడ్కు సీబీఐ భారీ షాక్ టాటా పవర్ ప్రాజెక్టుల అవినీతి కేసులో పవర్ గ్రిడ్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సహా ఆరుగురు సీనియనర్లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం అరెస్టు చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. పిల్లల చదువు కోసం ఎక్కడా వెనక్కి తగ్గేదిలే: సీఎం జగన్ కార్పొరేట్ స్కూళ్ల పిల్లలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం చదువుల్లో రాణించేందుకు వారికి అవసరమైన అన్ని వనరులను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏపీ: ప్రభుత్వ పాఠశాలలో ఐఏఎస్ అధికారి పిల్లలు ఐఏఎస్ అధికారి, ప్రస్తుత శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డి తన ఇద్దరు పిల్లలను విజయవాడలోని పడమట జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. నూపుర్ శర్మపై ‘సుప్రీం’ తీవ్ర వ్యాఖ్యలు దురదృష్టకరం.. సీజే ఎన్వీరమణకు లేఖ అధికారం ఉందన్న పొగరుతో ఇష్టానుసారం మాట్లాడారంటూ.. బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ఏడున్నరేళ్లుగా చక్రం తిప్పిన షిండే.. పట్టుకోసం బీజేపీ తహతహ గత ఏడున్నర సంవత్సరాలుగా థానే జిల్లా ఇంచార్జి మంత్రిగా కొనసాగిన ఏక్నాథ్ శిండే ఇటీవల ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రాజ్యసభకు మిథున్ చక్రవర్తి.. బెంగాల్ కోసం బీజేపీ స్ట్రాటజీ! ప్రముఖ నటుడు, పార్టీ స్టార్ క్యాంపెయినర్ మిథున్ చక్రవర్తి(72)ని రాజ్యసభకు పంపే యోచనలో బీజేపీ ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. బీజేపీని వదిలి కాంగ్రెస్ను టార్గెట్ చేసిన ఆప్! ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసి బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. 'గోట గో హోమ్' అంటూ పార్లమెంట్లో నినాదాలు... తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక.. దాన్ని నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. భారత్పై ఇంగ్లండ్ సూపర్ విక్టరీ.. సిరీస్ సమం ఎడ్డ్బాస్టన్ వేదికగా భారత్తో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను ఇంగ్లండ్ 2-2తో సమం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. చిరంజీవి పేరు మారింది చూశారా ! కారణం ఇదేనా ? ప్రస్తుతం చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేతితలో గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య (ప్రచారంలో ఉన్న టైటిల్).. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. చైనా దిగ్గజం వివోకు ఈడీ షాక్, పెద్ద ఎత్తున సోదాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దేశంలోని చైనా కంపెనీలకు భారీ షాకిస్తోంది. ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో, దాని అనుభంధ కంపెనీలపై.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి: ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని.. ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అల్లూరి ఒక మహా అగ్ని కణం: సీఎం జగన్ ఒక మనిషిని.. ఇంకొక మనిషి.. ఒక జాతిని మరొక జాతి.. ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. మోదీ పర్యటనలో నల్లబెలూన్ల కలకలం.. కాంగ్రెస్ నేతలు అరెస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. శివసేన, ఎన్సీపీకి కాంగ్రెస్ షాక్! సీఎం ఏక్నాథ్ షిండే దెబ్బతో మహారాష్ట్రలో అధికారాన్ని కోల్పోయిన మహా వికాస్ అఘాడీ(శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, పీడబ్యూపీఐ)కి మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. విశాఖ ఐటీ హిల్స్లో ఇన్ఫోసిస్! ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ విశాఖలో ఏర్పాటుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. నగరంలో ఇన్ఫోసిస్ సంస్థకు కావలసిన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఉద్ధవ్ థాక్రేకే ఎందుకిలా.. ఎమ్మెల్యే ఇంత పనిచేస్తాడని ఊహించలేదు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో భలే ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నేడు(సోమవారం) ఏక్నాథ్ షిండే ప్రభుత్వం.. విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. లక్షల్లో తేనెటీగలను చంపేస్తున్నారు.. ఎందుకంటే? ఆస్ట్రేలియా అధికారులు గత రెండు వారాల్లో కొన్ని లక్షల తేనెటీగలను చంపేశారు. వాటిని పెంచే కాలనీలను మూసివేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ప్రతీపనిపై నిఘానే! కోట్ల మంది డాటా లీక్.. జిన్పింగ్ గూడుపుఠాణి హ్యాకర్ల చేతిలో కోట్ల మందికి చెందిన కీలక సమాచారం.. దీనంతటికి కారణం చైనా అధికార యంత్రాంగ నిర్లక్ష్యం. అంతర్జాతీయ సమాజం నుంచి వెల్లువెత్తుతున్న.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. రంగంలోకి దిగిన హిట్మ్యాన్..! ఇంగ్లండ్తో ప్రస్తుతం జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్కు ముందు కరోనా బారిన పడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా కోలుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. పైరసీ భూతం 'తమిళ్ రాకర్స్'పై వెబ్ సిరీస్.. సినిమా వేధించే ప్రధాన సమస్యల్లో పైరసీ ఒకటి. పైరసీ మహమ్మారీ కారణంగా అనేక సూపర్ హిట్ మూవీస్ కలెక్షన్లలో వెనుకపడ్డాయి.,, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. AP: ప్రధాని సభకు సర్వసన్నద్ధం ఈ నెల నాలుగో తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఖరారైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ముందుగా రండి.. రైలెక్కండి! హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం జరగనున్న బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. Andhra Pradesh: థ్యాంక్యూ సీఎం సార్..! రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో ఉన్న ఎనర్జీ అసిస్టెంట్లలో అర్హత సాధించిన దాదాపు 7 వేల మందిని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. Andhra Pradesh: వ్యాపారవేత్తలుగా ‘పొదుపు’ మహిళలు మహిళల పొదుపు సంఘాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తోంది.పది నుంచి పన్నెండు మంది చొప్పున ఉండే ప్రతి పొదుపు సంఘంలో కనీసం ఇద్దరిని వ్యాపారవేత్తలుగా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. భాగ్యలక్ష్మి అమ్మవారికి సీఎం యోగి ప్రత్యేక పూజలు తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో కాషాయ పార్టీకి చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘పతాక’ స్థాయి ప్రచారం దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర అనే తేడా ఏదీ లేకుండా.. అన్ని ప్రాంతాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ నిర్ణయించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు.. బోగి పూర్తిగా దగ్ధం దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. శనివారం అర్దరాత్రి సికింద్రాబాద్ నుండి ఢిల్లీ బయలుదేరిన దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైలు లగేజీ బోగీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. Maharashtra political crisis: ముంబైకి రెబల్ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎన్నిక, సభలో ప్రభుత్వ బలనిరూపణకు రంగం సిద్ధమయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఆదివారం, సోమవారాల్లో రెండు రోజులపాటు జరుగనున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. మీరు మారరా.. పంత్కు దినేశ్ కార్తీక్ సపోర్ట్.. ఈసీబీకి కౌంటర్ భారత జట్టుపై కొందరు ఇంగ్లీష్ క్రికెటర్లు ప్రతీసారి ఏదో ఒక వివాదాస్పద కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ప్లేయర్లను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. పదే పదే కాళ్లు కడిగే సన్నీ.. ప్రతి సారి అవే గ్లోవ్స్ వాడే విరాట్! క్రియేటివిటీ క్లిక్ అవడమనేది అదృష్టంతో కూడుకున్నదని భావిస్తుంటారు మన దగ్గర ఆ రంగంలో ఉన్నవాళ్లు. అందుకే సినీ ఫీల్డ్లో మూఢనమ్మకాల ప్రదర్శన ఎక్కువగా కనిపిస్తుంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. AP: వైద్య సేవల్లో సువర్ణాధ్యాయం టీడీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన 104, 108 అంబులెన్స్ సేవలను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆధునీకరించి సువర్ణాధ్యాయం సృష్టించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. మోదీ పర్యటన: ఎక్కడికక్కడ అప్రమత్తం .. భద్రత కట్టుదిట్టం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలు రాష్ట్రాల సీఎంలు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కీలక నేతలు హైదరాబాద్లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఏపీలో ప్రధాని పర్యటన 2–3 గంటలే ఈ నెల నాలుగో తేదీన ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన కేవలం 2–3 గంటలు ఉంటుందని బీజేపీ రాష్ట్ర వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. వాట్సాప్ యూనివర్సిటీకి వెల్కమ్: కేటీఆర్ హైదరాబాద్లో ప్రధాని మోదీ బహిరంగ సభ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ ఆంక్షల నడుమ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ప్రవక్త వివాదం: పాక్కు శాంసంగ్ కంపెనీ క్షమాపణలు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ చేష్టలతో పాకిస్థాన్పై అట్టుడికి పోయింది. నిరసలు హింసాత్మకంగా మారడంతో దెబ్బకు శాంసంగ్ కంపెనీ దిగొచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. గూగుల్ కీలక నిర్ణయం.. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు సమాచారం గోపత్య విషయంలో కీలక ప్రకటన చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఏక్నాథ్ షిండే ఇక శివసేన నేత కాదు.. అధికారిక ప్రకటన మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు.. మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఝలక్ ఇచ్చారు. షిండేను శివసేన పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారాయన. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. పంత్ పరాక్రమం.. మెరుగైన స్థితిలో టీమిండియా ఇంగ్లండ్తో ఐదో టెస్టులో భారత్కు మంచి పునాది పడింది. రిషభ్ పంత్ అద్భుత సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అతనొక అద్భుతం.. అందుకే దాచాలని లేదు: శ్రుతి హాసన్ గతంలో నాకు రిలేషన్షిప్స్ ఉండేవి. కానీ వాటి గురించి నేను బహిరంగంగా మాట్లాడలేదు.ఎందుకంటే నాతో రిలేషన్లో ఉన్న వ్యక్తి అలా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. పెట్రో లాభాలపై పన్ను పిడుగు! కేంద్ర ఖజానాకు లక్షకోట్లు! పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వ అనూహ్య నిర్ణయాలు ప్రకటించింది. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు సంస్థలకు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలతో భారీ లాభాలు వచ్చి పడుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. AP: పరిశ్రమలకు రాచబాట సులభతర వాణిజ్య రాష్ట్రాల ర్యాంకింగ్స్ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్–ఈవోడీబీ)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి సత్తా చాటింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఆయన ఉద్దేశం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం రుణం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించాలన్న ప్రధాన ఉద్దేశంతోనే రఘురామకృష్ణరాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారని హైకోర్టు తేల్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘మహా’ సీఎం షిండే .. డిప్యూటీగా ఫడ్నవీస్ మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఒక్కరోజులోనే వేగంగా మారిపోయాయి. అనూహ్యమైన మలుపులు చోటుచేసుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. టీఆర్ఎస్లోకి ‘గ్రేటర్’ బీజేపీ కార్పొరేటర్లు గ్రేటర్ హైదరాబాద్కు (జీహెచ్ ఎంసీ)కి చెందిన నలుగురు బీజేపీ కార్పొరేటర్లు, గురువారం మంత్రి కేటీ రామారావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. పాక్లో ఇంటర్నెట్ బంద్ హెచ్చరికలు! కారణం ఏంటంటే.. తీవ్ర విద్యుత్ సంక్షోభం నడుమ.. పాకిస్థాన్లో ఇంటర్నెట్ బంద్ హెచ్చరికలు జారీ అయ్యాయి. టెలికామ్ ఆపరేటర్లు మూకుమ్మడిగా మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తామని గురువారం అల్టిమేటం జారీ చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. నీకు ఎలాంటి అధికారం లేదు: తొలిసారి పళనిస్వామి బహిరంగ ప్రకటన తమిళనాడు అన్నాడీఎంకేలో వర్గపోరు ఆసక్తికర పరిణామానికి దారి తీసింది. పన్నీర్ సెల్వంపై బహిరంగంగా తొలిసారి వ్యతిరేక కామెంట్లు చేశారు మాజీ సీఎం పళనిస్వామి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. మూడీస్ నివేదిక: సామాన్యులకు భారీ షాక్! పెరుగుతున్న రుణ వ్యయాలు, సుదీర్ఘమైన రష్యా–ఉక్రెయిన్ వివాదం, ఆర్థిక వృద్ధి మందగించడం వంటి కారణాలతో ప్రపంచంలో రుణ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారాయని మూడీస్ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. టైలర్ కన్హయ్య హత్య కేసు.. సర్కార్ సంచలన నిర్ణయం రాజస్థాన్ ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతంలో దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. నీరజ్ చోప్రా అరుదైన ఫీట్.. తన రికార్డు తానే బద్దలు కొట్టాడు భారత స్టార్ జావెలిన్ త్రోయర్.. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్లో అరుదైన రికార్డు సాధించాడు. ఈ లీగ్లో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును చోప్రా బద్దలు కొట్టాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్ల సీజన్ నడుస్తోంది. సినీ, రాజకీయ,క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. AP: రైతులు పైసా చెల్లించక్కర్లేదు రైతులకు పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై ప్రజల్లో అనేక అపోహలు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం.. 5 మంది సజీవ దహనం సత్యసాయి: జిల్లాలోని తాడిమర్రి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల కోసం ఆటోలో వెళుతుండగా హైటెన్షన్ కరెంట్ తీగలు పడి ఐదుగురు మహిళా కూలీలు సజీవ దహనమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. సీఎం జగన్ దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియాకు ఆదేశం శ్రీ సత్యసాయి జిల్లా ఘోర ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయాల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. థాక్రే రాజీనామాపై సంతోషంగా లేం.. కారణం వాళ్లే: రెబల్స్ మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపు తిరిగి వేళ.. శివసేన రెబల్స్ గువాహతి నుంచి ముంబైకి కాకుండా నేరుగా గోవాకు వెళ్లడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. పండుగలా వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీలు వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి ప్లీనరీలు బుధవారం అనకాపల్లి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. 110 దేశాల్లో వెల్లువలా కరోనా కేసులు కరోనా వైరస్.. వైద్య నిపుణులు అనుకున్నదాని కంటే మొండి ఘటంగా మారుతోంది. మహమ్మారిగా కరోనా కథ ముగిసిపోవడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. మోదీ పర్యటన.. ఫేస్బుక్లో పోస్ట్ కలకలం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హైదరాబాద్కు రానున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. "అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు" జూలై1న ప్రారంభం కానున్న నిర్ణయాత్మక ఐదో టెస్టులో ఇంగ్లండ్తో టీమిండియా తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విలేకురులతో మాట్లాడిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. అంకుల్ అంటూ భోరున విలపించిన మీనా.. రజనీకాంత్ కంటతడి నటి మీనా భర్త విద్యాసాగర్ (48) భౌతిక కాయానికి బుధవారం బీసెంట్నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం..కీలక నిర్ణయం వాయిదా! వస్తు విలువ నిర్ణయానికి సంబంధించిన పక్రియలో (వ్యాలూ చైన్) అసమర్థతలను తొలగించడం, ద్రవ్యోల్బణం కట్టడి ప్రధాన లక్ష్యంగానే రేట్ల హేతుబద్దీకరణ.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. YSR Aarogyasri: ఆరోగ్యమస్తు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలులో జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించడంలో భాగంగా పథకాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 2. మహా మలుపు: అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశం.. థాక్రే సర్కార్కు డెడ్లైన్, ముంబైకి షిండే వర్గం హారాష్ట్ర రాజకీయం ఈ ఉదయం కీలక మలుపు తిరిగింది. శివ సేన నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోవడం.. మహా వికాస్ అగాడి.. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 3. దేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఘట్టం ఒకేసారి లక్షమందికి ఏ ప్రభుత్వం ఇంతవరకు ప్రొబేషన్ ఒకేసారి ఇచ్చి ఉండదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీ ప్రకారం ఏర్పాటైన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 4. దేశంలోనే తయారైన తొలి ఎంఆర్ఎన్ఏ కరోనా వ్యాక్సిన్! దీని ప్రత్యేకత ఏంటంటే.. అర్ధరాత్రి పరిణామాల నడుమ.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) తొలి స్వదేశీ ఎంఆర్ఎన్ఏ కొవిడ్-19 వ్యాక్సిన్ వినియోగానికి అత్యవసర అనుమతులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 5. ఉదయ్పూర్ హత్య: రాజస్థాన్లో నెలపాటు 144 సెక్షన్ మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఓ టైలర్ దారుణ హత్యకు గురయ్యాడు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 6. GST Council: సామాన్యులకు కేంద్రం భారీ షాక్.. మాంసం, చేపలు, పెరుగు, పనీర్, తేనె వంటి ఆహార పదార్థాల విషయంలో ముందే ప్యాక్ లేదా లేబుల్ చేసిన ఆహార పదార్థాలపై ఇక వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధిస్తారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 7. T-Hub 2.0: మనం దేశానికే రోల్ మోడల్ స్టార్టప్ల వాతావరణాన్ని, యువతలో అత్యుత్తమ ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ‘టీ–హబ్’ను ఏర్పాటు చేశామని.. ఇది దేశానికే రోల్ మోడల్ అని పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 8. బాధాకరమే అయినా.. రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణమిదే.. ఇకపై! ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒక శకం ముగిసింది. వన్డే క్రికెట్లో ఆ జట్టు 44 ఏళ్ల కల నెరవేర్చిన నాయకుడు ఇయాన్ మోర్గాన్ ఆటకు గుడ్బై చెప్పాడు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 9. షాయరీ వినిపించనున్న మెగాస్టార్ చిరంజీవి.. మెగాస్టార్ చిరంజీవి షాయరీ వినిపించనున్నారు. షాయరీ అంటే.. మాటా కాదు.. అలా అని పాటా కాదు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 10. అత్యంత పిన్న వయస్కురాలైన సర్పంచ్.. ఎవరీ లక్షికా దాగర్? చదువుకున్న వ్యక్తి గ్రామ పగ్గాలు చేపడితే అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెబుతోంది 21 ఏళ్ల రేడియో జాకీ. శ్రోతల్ని ఆకట్టుకోవడానికి ఇలాంటివెన్నో జాకీలు చెబుతారులే.. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. జనం.. వైఎస్సార్సీపీ పక్షం ఎన్నిక ఏదైనా పోటీ ఏకపక్షమే.. ఘన విజయం వైఎస్సార్సీపీదే.. ఎన్నిక ఎన్నికకూ పెరుగుతున్న ప్రజాదరణతో వైఎస్సార్సీపీ తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘విషం’ రామోజీరావు రాతల్లోనే! అన్నీ చంద్రబాబునాయుడి హయాంలో ఉన్న డిస్టిలరీలే. అత్యధికం ఆయన స్వయంగా అనుమతిచ్చినవే. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఒక్కటంటే ఒక్కటీ రాలేదు! పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. యశ్వంత్ నామినేషన్ దాఖలుకు కేటీఆర్ విపక్షాల తరపున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయనున్న మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి పాల్గొనాలని నిర్ణయించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. శ్రీకాకుళంలో అమ్మ ఒడి జగనన్న అమ్మ ఒడి పథకాన్ని వరుసగా మూడో ఏడాది (2021–22 విద్యా సంవత్సరానికి) అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఆత్మల్ని చంపేసుకున్నారు.. ఉత్త దేహాలే తిరిగొస్తాయ్! మహా రాజకీయ సంక్షోభం.. సాగదీతతో ఇంకా కొనసాగుతూనే ఉంది. గువాహతి హోటల్లోనే మకాం వేసిన ఏక్నాథ్ షిండే వర్గం.. మరికొందరు శివసేన అసంతృప్తులను సమీకరించే పనిలో ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. జీ7 సదస్సు వేళ.. నామరూపాల్లేకుండా నగరాలు, పుతిన్ను హేళన చేస్తూ.. జీ7 సదస్సు జరుగుతున్న వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలనుసారం.. కేవలం గంటల వ్యవధిలోనే క్షిపణులతో ఉక్రెయిన్ నగరాలపై పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. మీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి.. రెబల్స్కు ఆధిత్య థాక్రే వార్నింగ్ మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటన్న విషయం తెలిసిందే. శివసేనకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు ఉద్ధవ్ థాక్రే సర్కార్పై తిరుగుబాటు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం..! టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. హార్ట్ సింబల్స్తో సమంత ట్వీట్.. సౌత్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది సమంత. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. చిప్ ఆధారిత ఈ- పాస్ పోర్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసా! ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయ తీసుకుంది. ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ ఆధ్వర్యంలో ఈ -పాస్పోర్ట్ను.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. అమ్మ ఒడికి రూ.6,594.60 కోట్లు నవరత్నాల్లో భాగంగా జగనన్న అమ్మఒడి పథకం కింద ఈ ఏడాది 43,96,402 మంది తల్లులకు లబ్ధి చేకూర్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. AP: పాఠశాల విద్యాశాఖకు మున్సిపల్ స్కూళ్లు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను పాఠశాల విద్యా శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. కుళ్లిన ఆకుల్ని ఏరేయాల్సిందే.. కలిసి నడిస్తే బీజేపీ మమ్మల్నే తుడిచేయాలనుకుంటోంది! మహా రాజకీయ సంక్షోభంలో ఇవాళ(శనివారం) సాయంత్రం కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మద్ధతు ఇవ్వాలంటూ అధికార పక్షానికి సిన్హా.. విపక్షాలకు ద్రౌపది ఫోన్లు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా (84) శుక్రవారం ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లకు ఫోన్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. భారత వాయుసేనలో ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ షురూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పథకం కింద భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. అబార్షన్ హక్కుల రద్దు.. అమెరికాకు ఇది చీకటి దినం.. ప్రపంచ నేతల స్పందన అబార్షన్కు రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని అమెరికా సుప్రీం కోర్టు రద్దు చేసింది. సుమారు యాభై ఏళ్ల కిందటి ఉత్తర్వును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7.అస్సాంలో వరద కన్నీళ్లు.. ఇప్పటిదాకా 118 మంది మృతి అస్సాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో సంభవించిన మరో పది మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 118కి చేరుకుందని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. 'ఆ ఆల్రౌండర్కు భారత జట్టులో చోటు దక్కడం చాలా కష్టం' ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్లో భారత ప్లేయింగ్ ఎలెవన్లో ఆల్రౌండర్ జడేజా చోటు సంపాదించడం చాలా కష్టమని అని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అనసూయ కొత్త చిత్రం 'అరి'.. టైటిల్ లోగో ఆవిష్కరణ.. యాంకర్, నటి అనసూయ ప్రధాన పాత్రలో సాయికుమార్, ‘శుభలేఖ’ సుధాకర్, వైవా హర్ష ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘అరి’. ‘పేపర్ బాయ్’ చిత్ర దర్శకుడు జయశంకర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రమిది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. క్రాష్ టెస్ట్తో వాహనాలకు రేటింగ్ ఏ కారు ప్రయాణానికి భరోసా ఇస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే కార్ల యజమానులు 10 శాతం మంది కూడా ఉండరు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. ‘అమ్మ ఒడి’పైనా విషం పిల్లలంటే భవిష్యత్... అన్న రీతిలో విద్యా రంగంలో ఊహించని మార్పులను విజయవంతంగా అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. శివసేన అనర్హత అస్త్రం.. దూకుడు పెంచిన షిండే మహారాష్ట్ర రాజకీయాల్లో వరుసగా కీలక మలుపులే చోటు చేసుకుంటున్నాయి. రెబల్స్పై అంతిమంగా అనర్హత అస్త్రం ప్రయోగించింది శివసేన. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఈఎంసీ ప్రారంభోత్సవ సభలో పారిశ్రామికవేత్తలకు సీఎం వైఎస్ జగన్ భరోసా ‘మీకు మాటిస్తున్నా.. మీ వెంటే ఉంటా.. ఒక్క ఫోన్ కాల్ చేయండి.. సమస్య ఎంతటిదైనా పరిష్కరిస్తాం’ అని పారిశ్రామికవేత్తలకు సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. 1998 DSC: ఎమ్టీఎస్పై నియామకాలు 1998 డీఎస్సీలో పోస్టుల ఎంపికకు అర్హత సాధించినప్పటికీ, నియామక అవకాశం దక్కని అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. అవునా.. వాళ్లు హెటల్లో ఉన్నారా?: అస్సాం సీఎం శివ సేన రెబల్ ఎమ్మెల్యేలను ఏకతాటిపై తెచ్చిన ఆ పార్టీ తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే.. వాళ్లను నిలువరించేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నివేదికలు సీఎం చేతికి. తెలంగాణ రాష్ట్ర మంత్రులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, వారిపై ఉన్న అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత నడవడిక, ప్రజల్లో వారిపై ఉన్న అభిప్రాయం, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. 38 ఏళ్ల వయసులో క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న భారత ఆటగాడు..! టీమిండియా వెటరన్ ఆటగాడు మురళీ విజయ్ దాదాపు రెండేళ్ల తర్వాత క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో రూబీ ట్రిచీ వారియర్స్ తరపున ఆడేందుకు విజయ్ సిద్దమయ్యాడు పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఇండస్ట్రీలో అవకాశాలు లేవు అంటున్నారు: మంత్రి తలసాని ‘తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా ఈరోజు విశ్వవ్యాప్తం అయింది. ఇండస్ట్రీలో చాలామంది అవకాశాలు లేవు అంటున్నారు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. రూ. 4.30 లక్షల కోట్లకు దేశీ మీడియా దేశీ మీడియా, వినోద పరిశ్రమ 2026 నాటికి 8.8 శాతం మేర వార్షికంగా వృద్ధి చెందనుంది. రూ. 4.30 లక్షల కోట్లకు చేరనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. వైట్హౌస్లో భారతీయ ఆరతి జో బైడెన్ తన సైన్స్ సలహాదారుగా భారత సంతతికి చెందిన ఆరతి ప్రభాకర్ను నామినేట్ చేయడంతో ఆరతి ప్రభాకర్ ఎవరు?’ అనే ఆసక్తితో కూడిన ప్రశ్న ముందుకు వచ్చింది.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. ఆత్మకూరు ఉపఎన్నిక: బారులు తీరిన ఓటర్లు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ ప్రారంభమైన దగ్గర్నుంచీ ఓటర్లు బారులు తీరారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏపీ @ గ్రీన్ ‘పవర్’ ప్రకృతి ప్రసాదించిన వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఇటు కాలుష్య రహితమైన విద్యుదుత్పత్తి.. అటు అన్నదాతలకు ఆర్థిక లాభం.. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. సీఎం ఉద్దవ్ థాక్రేపై పోలీసులకు ఫిర్యాదు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నడుమ.. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. కొవిడ్-19 ప్రోటోకాల్స్ ఉల్లంఘించినందుకుగానూ బీజేపీ నేత ఆయనపై పోలీసులకు కంప్లయింట్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. పోలియో వైరస్ కొత్త టైప్ గుర్తింపు. ఏ రూపంలో అయినా ముప్పే! దాదాపు కనుమరుగు అయ్యిందనుకుంటున్న పోలియో వైరస్.. కొత్త వేరియెంట్ రూపంలో మళ్లీ తెర మీదకు వచ్చింది. పోలియో వైరస్లో వీడీపీవీ2.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ప్లీజ్..కొంచెం సమయం ఇవ్వండి: ఈడీని కోరిన సోనియా నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట గురువారం నాడు హాజరు కావాల్సి ఉన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విచారణ కొన్ని వారాలు వాయిదా వేయాలని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు ప్రతిష్ఠాత్మకం? రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులుగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. తూర్పు ఉక్రెయిన్లో భీకర పోరు తూర్పు ఉక్రెయిన్లో భీకర పోరు కొనసాగుతోంది. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను పూర్తిగా ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా సేనలు భారీ స్థాయిలో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. విజయానికి 9 పరుగులు.. కనివినీ ఎరుగని హైడ్రామా ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు.. చేతిలో ఆరు వికెట్లు.. ఈ దశలో ఎవరైనా సరే ఈజీగా విజయం సాధిస్తుందని అనుకుంటారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. నయన తార ప్రశంస అమితానందాన్ని ఇచ్చింది తన ఛాయాగ్రహణం పనితనానికి నయనతార సంతృప్తి చెంది ప్రశంసించడం అమితానందం కలిగించిందని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఎలన్ మస్క్ కొంపముంచిన చైనా.. లక్షల కోట్లు హాంఫట్! ఎస్. ఎలక్ట్రిక్ కార్ల దిగజం టెస్లాకు చెందిన టెక్సాస్, బెర్లిన్ కార్ల ఫ్యాక్టరీలతో బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూస్తున్నట్లు ఆ సంస్థ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. Andhra Pradesh : మిషన్ ‘క్లీన్’ రాష్ట్రంలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమివ్వాలని అధికార యంత్రాంగాన్ని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఇళ్లపై కుళ్లు రాతలు! 30.76 లక్షల మంది సొంతింటి కలను నిజం చేయటం కోసం భారీ లే ఔట్లు వేస్తుండటంతో ఏకంగా ఊళ్లే పుట్టుకొస్తున్న చరిత్ర దేశంలో ఇప్పటిదాకా ఎక్కడా లేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. మైసూర్ ప్యాలెస్లో ప్రధాని మోదీ యోగాసనాలు ప్రపంచానికి భారత్ అందించిన అద్భుత కానుక.. యోగా. ఇవాళ(జూన్ 21) అంతర్జాతీయ యోగ దినోత్సవం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మంత్రి సబిత హామీతో ఆగిన ఆందోళన బాసర ట్రిపుల్ఐటీలో విద్యార్థుల ఆందోళనపై ప్రతిష్టంభన వీడింది. విద్యాశాఖ ఉన్నతాధికారులతోపాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా వచ్చి చర్చించడం.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో.. ఏ1గా మధుసూదన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసం కేసులో 45 మందిని అరెస్టు చేసిన పోలీసులు యల్లారెడ్డికి చెందిన స్పోర్ట్స్ పర్సన్ మలవెల్లి మధుసూదన్ను ఏ1 గా చూపించారు పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం: యోగా ఒక విస్మయ శక్తి ‘యోగా ఒక జీవన విధానం. మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని చాలామంది అనుకుంటారు. యోగాను జీవన విధానం గా చేసుకుంటే మనసుకు శాంతి, సంతృప్తి, సోదర భావన, విశ్వ మానవ దృష్టి అలవడతాయి’.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఈటలకు ప్రచార కమిటీ సారథ్య బాధ్యతలు? బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యు డు, సీనియర్ ఎమ్మె ల్యే ఈటల రాజేందర్కు కీలక పదవి కట్టబెట్టే అవకాశాలున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ప్రపంచంలోనే అత్యంత భారీ చేప గుర్తింపు! ప్రపంచంలోనే అతిపె..ద్ద మంచి నీటి చేపను గుర్తించారు పరిశోధకులు. ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన పెద్ద చేపలతో పోల్చుకుని.. దీనిని నిర్ధారించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9'ట్విటర్కు బదులుగా ఆటపై దృష్టి పెట్టు.. అప్పుడే జట్టులోకి' ఐర్లాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టులోకి తనని ఎంపిక చేయకపోవడంపై రాహుల్ తెవాటియా పెదవి విరిచిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. బుల్లితెర నటి ఆత్మహత్య.. 'ఐ లవ్ యూ సాన్' అంటూ సూసైడ్ నోట్ సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీ రేఖ పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీ అప్పు తక్కువే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకు సంబంధించి ఎక్కడా దాపరికం లేదు. అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం కూడా ముందుకు అడుగులు వేయలేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. జగన్ ప్రభుత్వం నిర్ణయం.. ఎన్నాళ్లకెన్నాళ్లకో వేచిన ఉదయం ఎంఏ, బీఈడీ చదివి, ఇంగ్లిష్ అనర్గ ళంగా మాట్లాడే సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావుకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. జగన్ ప్రభుత్వం నిర్ణయంతో అతను ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. సైన్యంలో చేరమని మిమ్మల్ని ఎవరు అడిగారు: మాజీ ఆర్మీ చీఫ్ ఫైర్ అగ్నిపథ్పై ఆందోళనలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ స్కీమ్పై తగ్గేదేలే అంటూ త్రివిధ దళాధిపతులు క్లారిటీ ఇచ్చిన విషయాన్ని తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. నాడు వంతపాట.. నేడు సంతర్పణట? ఒక ప్రభుత్వం చేసిన పని సరైనదయినపుడు... అదే పని మరో ప్రభుత్వం చేస్తే తప్పెలా అవుతుంది? ఒక పార్టీ అధికారంలో ఉన్నపుడు తన కార్యాలయాలకు స్థలాలు కేటాయిస్తూ జీవో ఇచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘బ్లాక్ గ్రూప్’ అగ్గి పెట్టింది! సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం ఘటనలో కొత్త అంశాలు బయటికి వస్తున్నాయి. అభ్యర్థులను ఆందోళనకు ఉసిగొల్పినది ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. World Refugee Day: బతుకు జీవుడా ఉక్రెయిన్పై రష్యా దండయాత్రతో శరణార్థి సంక్షోభం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రష్యా సైన్యం నుంచి ఏ క్షణం ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న .. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఎనిమిది నెలల్లో ఆరుగురు కెప్టెన్లు.. టీమిండియా హెడ్ కోచ్ ఏం అన్నాడంటే? టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్లో కరణ్ జోహార్.. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య బాలీవుడ్లో కలకలం రేపింది. ఈ మర్డర్ను గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పనే అని పోలీసుల దర్యాప్తులో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఇల్లు అమ్మి.. మరో ఇల్లు కొంటే.. ట్యాక్స్ మినహాయింపు ఇలా గత వారం మూలధన లాభాల గురించి తెలుసుకున్నాం. ఈ వారం మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. Agnipath Scheme: అగ్నిపథ్పై కీలక ప్రకటన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థుల ఆందోళనల్లో భాగంగా ఆదివారం ట్రిపుల్ ఐటీ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. చెత్తను ఏరిన ప్రధాని మోదీ.. నెటిజన్ల ప్రశంసలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. అయ్యన్న పాత్రుడు కబ్జాలపై చూస్తూ ఊరుకోవాలా?: మంత్రి కారుమూరి అయ్యన్నపాత్రుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై వైఎస్ షర్మిల కీలక ప్రకటన పాలేరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘మొత్తం ప్రతిపక్షాన్ని క్లీన్స్వీప్ చేయాలని ఇమ్రాన్ చూస్తున్నారు’ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై పాక్ విద్యుత్ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఒకే జట్టులో కోహ్లి-బాబర్, బుమ్రా-అఫ్రిది..? ప్రస్తుత తరంలో మేటి క్రికెటర్లుగా పరిగణించబడే విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్, రోహిత్ శర్మలు ఒకే జట్టులో ఆడితే చూడాలని ఉందా..? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. హైదరాబాద్లో ఇళ్లు అమ్ముడు పోవట్లేదే! అసలు కారణం ఇదే! స్థిరాస్తి రంగం మందగించింది. రెండేళ్లుగా ఊపు మీద ఉన్న రియల్టీ.. ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. ముఖ్యంగా ఐటీ, రీజినల్ రింగ్ రోడ్డు పేర భారీగా సాగిన భూముల అమ్మకాలు ఒక్కసారిగా పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. విరాట పర్వం విడుదలకు ముందు నుంచి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. తుది సమరానికి వరుణుడి ఆటంకం..! బెంగళూరు వేదికగా అఖరి టీ20లో తాడో పేడో తేల్చుకోవడానికి దక్షిణాప్రికా, భారత జట్లు సిద్దమయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. అగ్నిపథ్ ఆందోళనలు.. కేంద్రం దిద్దుబాటు చర్య, రక్షణ శాఖ కూడా 10 శాతం రిజర్వేషన్ అగ్నిపథ్ ఆందోళనలు చల్లార్చేందుకు కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని ఉద్యోగాల్లో 10 శాతం అగ్నివీర్ రిజర్వేషన్ను ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. అగ్నిపథ్ అరెస్టులకు కేసుల క్లియరెన్స్ ఉండదు.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే! కేంద్రం తీసుకొచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ నిరసనల్లో పాల్గొనేవాళ్లకు హెచ్చరికలు జారీ చేసింది సైన్యం. ఆర్మీ ఉద్యోగార్థులు నిరసనల్లో పాల్గొంటే.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. అగ్నిపథ్ ఆందోళనలపై ఆస్పత్రి నుంచే సోనియా లేఖ.. నిరసన ప్రదర్శనలుగా మొదలై హింసాత్మక మలుపు తీసుకున్నాయి అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలు. ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించడమే కాదు.. యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది కూడా. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. రాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాలకు భారీ ఝలక్! రేసు నుంచి మరొకరు అవుట్] రాష్ట్రపతి ఎన్నికల కోసం అభ్యర్థి ఎంపిక కసరత్తులో ఉన్న విపక్షాలకు భారీ ఝలక్ తగిలింది. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా(84) రేసు నుంచి తప్పుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. అనుభవం ఉంటే సరిపోదు.. నలుగురికి ఉపయోగపడాలి: మంత్రి బొత్స దేశరాజకీయాల్లో చంద్రబాబులాంటి పనికిమాలిన నేత లేరని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కేవలం తప్పుడు విమర్శలకే పరిమితమయ్యారంటూ .. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6.పెగాసెస్కు మించి: మరో స్పైవేర్ ‘హెర్మిట్’ కలకలం ప్రపంచవ్యాప్తంగా పెగాసెస్ రేపిన వివాదం చల్లారకముందే మరో స్పైవేర్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఎన్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు విధాన పరిషత్ ఎన్నికలకు ముందు ఎన్సీపీ నాయకులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్సీపీ నేతలు అనిల్ దేశ్ముఖ్, నవాబ్ మాలిక్లకు విధాన పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఇంగ్లండ్ పర్యటనకు మయాంక్ అగర్వాల్.. వైస్ కెప్టెన్గా పంత్..! ఇంగ్లండ్తో ఏకైక టెస్టుకు టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఎన్ని జన్మలెత్తినా ఎంఎస్ రాజు గారి అబ్బాయిలాగే పుట్టాలి మా నాన్న(నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు) ఎలాంటి ఫాదర్ అని ఎప్పుడు ఆలోచించలేదు. నాకు ఏది కావాలంటే అది ఇచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. టీసీఎస్కి న్యాయస్థానంలో చుక్కెదురు ! ఉద్యోగికి పట్ల టీసీఎస్ న్యాయస్థానం ప్రవర్తించిన తీరు పట్ల చెన్నై సిటీ కార్మిక న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. రష్యాకు ఊహించని ఎదురుదెబ్బ.. షాక్లో పుతిన్! ఉక్రెయిన్లో రష్యా దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. రెండు దేశాల సైన్యం ఎదురు దాడుల కారణంగా భయానక యుద్ధ వాతావరణం నెలకొంది. కాగా, ఉక్రెయిన్కు వివిధ దేశాల నుంచి మద్దతు లభించడంతో రష్యాకు షాక్లు తగులుతున్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘ఈనాడు’ కట్టుకథలు: నీళ్లిచ్చిన వారిమీదే... రామోజీ రాళ్లు! అధికారంలో తన వాడుంటే... ఏమీ చేయకపోయినా ప్రశ్నలుండవు. అన్నీ ప్రశంసలే. అదే వేరొకరుంటే మాత్రం... ప్రశంసించాల్సిన చోట కూడా ప్రశ్నలే ఉంటాయి. ఇదీ... రామోజీరావు విధానం. ఇదే ‘ఈనాడు’కు ప్రధానం కూడా. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. అగ్నిపథ్ నిరసనలు.. విశాఖ రైల్వేస్టేషన్ మూసివేత అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో విశాఖలోని పలు రైల్వేస్టేషన్ల వద్ద భారీగా భద్రత పెంచారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ లోకల్ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. విశాఖ రైల్వేస్టేషన్లో భద్రతా ఏర్పాట్లను సీపీ శ్రీకాంత్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ రైల్వే స్టేషన్లపై దాడులు పాల్పడవచ్చుననే సమాచారం ఉంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. Agnipath Scheme: వారి కళ్లు ఆ భవనంపై పడి ఉంటే.. నెల రోజులు రైళ్లు బంద్! ఆందోళనకారుల చూపు ఆ భవనంపై పడి ఉంటే సికింద్రాబాద్ స్టేషన్ రైల్వే నిర్వహణ వ్యవస్థ ఓ నెలరోజులు పూర్తిగా కుప్పకూలి ఉండేది. దాన్ని పునరు ద్ధరించే వరకు రైళ్ల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగేది. కొద్ది రోజులపాటు కొన్ని రైళ్లను పూర్తిగా నిలిపేయాల్సి వచ్చేది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. సికింద్రాబాద్ విధ్వంసం: 2021లోనే వాట్సాప్ గ్రూప్.. ఇప్పుడు ఇలా ప్లాన్! అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా శుక్రవారం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. కాగా, దీని వెనుక పెద్ద ప్లాన్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆందోళనకారులను విచారణలో భాగంగా వారి సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కీలక విషయాలు బయటకు వచ్చాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. అగ్నిపథ్ ఎఫెక్ట్: బీహార్ బంద్.. చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన అగ్నిపథ్ పథకంపై నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా.. విద్యార్థి సంఘాలు శనివారం(జూన్ 18) బీహార్ బంద్కు పిలుపునిచ్చాయి. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) నేతృత్వంలోని సంస్థలు ఈ పథకాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరాయి. ఇక, విద్యార్థుల సంఘాల పిలుపు మేరకు బంద్కు ప్రతిపక్ష ఆర్జేపీ తన మద్దతు ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Project K: ఆ వార్తల్లో నిజం లేదు: ‘ప్రాజెక్ట్ కె’ టీం క్లారిటీ ‘డార్లింగ్’ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. నాగ్ అశ్విన్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ వాయిదా పడిందంటూ వార్తలు వస్తున్నాయి. దీపికా ఆస్వస్థకు గురవడంతో ప్రభాస్ మూవీ షూటింగ్ను వాయిదా వేయాలని దర్శక-నిర్మాతలను కోరాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Dinesh Karthik: 37 ఏళ్ల వయసులో..'డీకే'తో అట్లుంటది మరి స్వీట్ సిక్స్టీన్ ఇయర్స్ కెరీర్... 2006లో భారత్ తరఫున ఆడిన తొలి టి20 నుంచి 2022లో ఆడిన ప్రస్తుత మ్యాచ్ వరకు తన బ్యాటింగ్లో పదును తగ్గలేదని దినేశ్ కార్తీక్ నిరూపించాడు. ఐపీఎల్ ఫామ్ను అంతర్జాతీయ మ్యాచ్ల్లో కార్తీక్ కొనసాగించగలడా అనే సందేహాలకు మెరుపు బ్యాటింగ్తో అతను సమాధానమిచ్చాడు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. పెట్రోల్ వాహనాలతో సమానంగా ఈవీల రేట్లు ఏడాది వ్యవధిలోగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ధరలు పెట్రోల్ వాహనాల రేట్లతో సమాన స్థాయికి తగ్గేలా ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. పెట్రోల్, డీజిల్ స్థానంలో పంటల వ్యర్ధాల నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ను వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. భర్తను వదిలి ప్రియుడితో మూడేళ్లుగా సహజీవనం.. ఆ క్రమంలోనే.. ప్రియుడి వేధింపులతో సహజీవనం చేస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం పీలేరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన వెంకటముని కుమార్తె పొన్ను నిరోషా (28)కు పదేళ్ల క్రితం దేవరకొండ పంచాయతీ మైలవాండ్లపల్లెకు మంజునాథ్తో వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. సికింద్రాబాద్లో అగ్గిరాజేశారు.. వందల కోట్ల ఆస్తి నష్టం! ఆర్మీలో స్వల్పకాలిక సర్వీసుల పేరుతో వచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టేందుకు ఎన్ఎస్యూఐ కార్యకర్తల ఆందోళన హింసాత్మకం మారింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. సికింద్రాబాద్లో హై టెన్షన్.. చావడానికైనా రెడీ అగ్నిపథ్ స్కీమ్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా, సికింద్రాబాద్లో వేల సంఖ్యలో ఆందోళనకారులు నిరసనలు తెలుపుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. CM Jagan Review Meeting: నిరుద్యోగులకు శుభవార్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జాబ్ క్యాలెండర్పై సమీక్ష చేపట్టారు. ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్మెంట్, ఇంకా భర్తీచేయాల్సిన పోస్టులపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమగ్రంగా సమీక్షించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. అగ్నిపథ్పై నిరసనలు: కిషన్రెడ్డి కామెంట్స్ ఇవే.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘అగ్నిపథ్’పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ‘అగ్నిపథ్’ ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పందించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఆందోళనతో రణరంగంగా మారిన బిహార్ అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. యూపీ, బీహార్లోని పలు స్టేషన్లలో నిరసనకారులు రైళ్లకు నిప్పంటించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. నూపుర్ శర్మ కోసం పోలీసుల గాలింపు!.. ప్రవక్తపై కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపర్ శర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత ఐదు రోజులుగా ఆమె జాడ తెలియరావడం లేదని ముంబై పోలీసులు చెప్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. జేసీ బ్రదర్స్పై ఈడీ కేసు.. ఫోర్జరీ వ్యవహారంపై వివరాలు అందజేత టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. తమను సంప్రదించిన ఈడీ అధికారులకు.. ఏపీ రవాణా శాఖ అధికారులు వివరాలు అందజేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. అప్రమత్తమైన రైల్వేశాఖ.. 71 రైళ్లు రద్దు అగ్నిపథ్ ఆందోళనలు హైదరాబాద్కు పాకిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. సికింద్రాబాద్ పరిధిలోని 71 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. 'థాంక్యూ రహానే.. కోహ్లిని రనౌట్ చేయకుంటే గెలిచేవాళ్లం కాదు' 2020 ఏడాది చివర్లో బోర్డర్-గావస్కర్ సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ‘కిరోసిన్’ మూవీ రివ్యూ ఇటీవల కాలంలో టాలీవుడ్లో చిన్న సినిమా ధైర్యంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. వాటిలో చాలా వరకు సక్సెస్ సాధించాయి కూడా. తాజాగా మరో చిన్న చిత్రం ‘కిరోసిన్’.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. అమెరికా రక్షణ శాఖలో కీలక పదవిలో రాధా అయ్యంగార్ ఇండియన్ అమెరికన్, భద్రతా నిపుణురాలు రాధా అయ్యంగార్ ప్లంబ్కు అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. రక్షణ శాఖ డిప్యూటీ అండర్ సెక్రటరీగా బైడెన్ సర్కారు ఆమెను నామినేట్ చేసింది. ఆమె ప్రస్తుతం రక్షణ శాఖలో అండర్ సెక్రటరీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషల చట్ట సవరణ–2022కు సంబంధించి మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. President Election 2022: వేడెక్కుతున్న రాష్ట్రపతి ఎన్నిక.. ఏకగ్రీవమా, ఎన్నికా? రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ క్రమంగా వేడెక్కుతోంది. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న విపక్షాల ప్రయత్నాలు కొలిక్కి రాకుండానే బీజేపీ ‘ఏకగ్రీవ’ రాగం ఎత్తుకుని పరిస్థితిని ఆసక్తికరంగా మార్చింది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో దాదాపుగా 49 శాతం ఓట్లున్న బీజేపీకి ఒకటీ అరా పార్టీల మద్దతుతో తన అభ్యర్థిని గెలిపించుకోవడం సునాయసమని భావిస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. AP: మరో ముందడుగు.. విద్యలో గేమ్ ఛేంజర్! ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేగం అనూహ్యం. ఇంత వేగంగా స్పందించిన తీరు మా అందరికీ చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. మే 25న ఆయనతో నేను తొలిసారి దావోస్లో సమావేశమయినప్పుడు ఆయన ఈ ఆలోచన చెప్పారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. సోమేశ్ను తెలంగాణలోనే ఉంచాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను తెలంగాణలోనే ఉంచాలని ప్రభుత్వం హైకోర్టు కు విజ్ఞప్తి చేసింది. దీనికి ఏపీ కూడా అభ్యంతరం లేదని తెలిపిందని వెల్లడించింది. 2014 రాష్ట్ర విభజన సమ యంలో ఐఏఎస్, ఐపీఎస్ల కేటాయింపులపై కేంద్రం ప్రత్యూష్ సిన్హా కమిటీని నియమించింది. ఈ కమిటీ కేటాయింపులపై అభ్యంతరం తెలుపుతూ కొందరు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించి ఉపశమనం పొందారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. Virata Parvam Movie Review: ‘విరాటపర్వం’ మూవీ రివ్యూ టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. రానా, సాయిపల్లవి జంటగా నటించడం, తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. IND Vs SA 4th T20: సిరీస్ సమం చేసేందుకు... మారింది... ఒక్క విజయంతో సిరీస్ సీన్ మారింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత జట్టులో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. రాజ్కోట్ మ్యాచ్ గెలిస్తే సిరీస్ 2–2తో సమం అవుతుంది. అప్పుడే లక్ష్యం దిశగా భారత జట్టు అడుగు వేస్తుంది. ఈ సిరీస్లో... సీనియర్లు లేని టీమిండియా తొలుత డీలా పడినా గత మ్యాచ్లో అటు బ్యాట్తో... ఇటు బౌలింగ్తో గర్జించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. పెట్రోల్పై ఈ రాయితీ కూడా ఎత్తేశారహో..! పెట్రోల్ కొనుగోళ్లకు డిజిటల్గా చేసే చెల్లింపులపై పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఇంతకాలం ఇస్తున్న 0.75 శాతం రాయితీని ఎత్తివేసింది. గత నెల నుంచే ఈ ప్రయోజనాన్ని నిలిపివేసినట్టు, ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు దీన్ని ఉపసంహరించుకోవడమే దీనికి కారణమని పీఎన్బీ తెలిపింది. ఇందుకు సంబంధించి బ్యాంకు వెబ్సైట్లో ఓ నోటిఫికేషన్ ఉంచింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. TTE Son Railway Guard Father Selife Pic: తండ్రీకొడుకుల అరుదైన ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్ కెమెరాలో బంధించే కొన్ని ఫొటోలు చాలా ప్రత్యేకమైనవి. వాటిని ఎప్పుడు చూసుకున్న జీవితంలోని మధుర క్షణాలను గుర్తు చేస్తాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ ఫొటో మాత్రం మరింత ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఇది తండ్రీకొడుకులు తమ విధి నిర్వహణలో భాగంగా ఒకరికొకరు ఎదురైనపుడు తీసుకున్న ఫొటో. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత అగ్నిపథ్ ఆందోళన హైదరాబాద్కు పాకింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ఎన్ఎస్యూఐ విద్యార్థులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్లోకి చొచ్చుకెళ్లిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలు.. ఫ్లాట్ఫారమ్ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. వైఎస్ జగన్ సర్కార్ మరో కీలక ముందడుగు ప్రపంచంతో పోటీపడే విధంగా, ఉజ్వల భవిష్యత్తు ఉన్న పిల్లలను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగువేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఉద్రిక్తంగా చలో రాజ్భవన్.. పోలీసుల సీరియస్ రాహుల్ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. అగ్గిరాజేస్తున్న అగ్నిపథ్.. పోలీసులు వర్సెస్ నిరసనకారులతో ఉద్రిక్తత త్రివిధ దళాల సంస్కరణల్లో భాగంగా.. స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకం ‘అగ్నిపథ్’ తెరపైకి తెచ్చింది కేంద్రం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. యూపీలో బుల్డోజర్ల చర్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఉత్తరప్రదేశ్లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. చంపి.. బొందపెట్టారు: అమెజాన్ అడవుల్లో వీడిన మిస్టరీ.. ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ డామ్ ఫిలిప్స్, ఆయన కూడా వెళ్లిన ఓ ఆదివాసి ఉద్యమకారుడు.. అమెజాన్ అడవుల్లో దారుణంగా హత్యకు గురయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. వంట నూనెల ధరలు తగ్గనున్నాయ్.. వంటనూనెల ధరలు తగ్గనున్నాయ్! అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడంతో వంట నూనెల ప్రైస్ తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. టీమిండియా ఇంగ్లండ్కు.. కేఎల్ రాహుల్ జర్మనీకి..! దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్కు ముందు టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం బారిన పడిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఆ నిర్మాత నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తానన్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ‘కలర్ ఫొటో’ ఫేం చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సమ్మతమే’. జూన్ 24న ఈ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో భాగంగా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. మా లక్ష్యం అదే, ఐపీఎల్ డిజిటల్ రైట్స్పై నీతా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు! 2023 -2027 ఐదేళ్ల కాలానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) డిజిటల్ రైట్స్ను రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన ‘వయాకామ్–18’ సొంతం చేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఎలన్ మస్క్ ఉక్కిరి బిక్కిరి, టెస్లా కొనుగోలుదారులకు భారీ షాక్! జాతీయ,అంతర్జాతీయ సమస్యలు టెస్లా అధినేత ఎలన్ మస్క్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గ్లోబల్ సప్లయి చైన్తో పాటు ఇతర కారణాల వల్ల కార్ల ఉత్పత్తితో పాటు అమ్మకాలు తగ్గిపోతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్న్యూస్.. రెండు, మూడు రోజుల్లో.. రాయలసీమలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు నెమ్మదిగా రాష్ట్రమంతా విస్తరిస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలకు, తర్వాత నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్రలో విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. Ukraine-Russia War: ‘తూర్పు’పై రష్యా పట్టు తూర్పు ఉక్రెయిన్పై రష్యా క్రమంగా పట్టు సాధిస్తోంది. అక్కడ 80 శాతం ఇప్పటికే రష్యా చేతిలోకి వెళ్లిపోయింది. అక్కడి డొనెట్స్క్ ప్రాంతంలో కీలక నగరమైన సెవెరోడొనెట్స్క్ను కూడా రష్యా సేనలు దాదాపుగా ఆక్రమించుకున్నాయి. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. వామ్మో.. భారతీయుల ఆయుష్షు ఐదేళ్లు ఫట్! వాయు కాలుష్యం దేశ ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పుగా మారింది. కాలుష్యం కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలు పాటించకపోతే సగటు భారతీయుడి ఆయుర్దాయం ఏకంగా ఐదేళ్లు తగ్గుతుందని తాజా సర్వే ఒకటి హెచ్చరించింది. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. న్యూఢిల్లీ: విపక్షాలతో దీదీ భేటీ.. ఆసక్తి రేపుతున్న రాష్ట్రపతి ఎన్నికలు! రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిపై కార్యాచరణకు పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ బుధవారం న్యూఢిల్లీలో విపక్షాలతో భేటీ కానున్నారు. ఇందులో పాల్గొనాలని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటు 22 పార్టీలకు ఆమె లేఖ రాయడం తెలిసిందే. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. మమత భేటీకి టీఆర్ఎస్ దూరం! వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో నిర్వహిస్తున్న సమావేశానికి దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. విశాఖలో విజయగర్జన వైజాగ్ తీరం ఎట్టకేలకు టీమిండియాను విజయతీరానికి చేర్చింది. ఓపెనింగ్ హిట్టయినా... మిడిలార్డర్ నిరాశపరిచింది. అయితే బౌలింగ్ కూడా సూపర్ హిట్ కావడంతో భారత్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. Godse Director: అదే విషయాన్ని ‘గాడ్సే’తో సీరియస్గా చెప్పే ప్రయత్నం చేశాం ‘కొన్ని సినిమాలు చూసి ప్రజలు చెడిపోతున్నారని కొందరు అభిప్రాయపడుతుంటారు. కానీ అదే సినిమాల్లో మంచి చెప్పినప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ‘గాడ్సే’ ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రం’’ అన్నారు దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. బీజేపీకి మిత్తితో సహా చెల్లిస్తాం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయం బీజేపీకి పట్టుకుందని, అందుకే మూసేసిన కేసులో సోనియా, రాహుల్లకు ఈడీ నోటీసులి చ్చిందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మండిపడ్డారు. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. నరకమే ‘నారాయణ’ హాస్టల్లో ఆహారం సరిగా లేదని బయట నుంచి పార్శిళ్లు తెచ్చుకున్న ఇంటర్ విద్యార్థులను నారాయణ జూనియర్ కాలేజీ సిబ్బంది చితకబాదారు. కాళ్లతో తన్ని కర్రలతో కొడుతూ విచక్షణా రహితంగా ప్రవర్తించడంతో ఇద్దరు విద్యార్థులు స్పృహ కోల్పోయారు. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. మీరూ మీ ఇల్లూ వానలకు రెడీయేనా? దూరాన మేఘాలు గర్జిస్తున్నాయి. ఆకాశం నీళ్ల ధారలు కుమ్మరించనుంది. మరి వానలకు మీ ఇల్లు సిద్ధమేనా? కొట్టాల్సిన కొమ్మలు నాటాల్సిన మొక్కలు చెక్ చేయాల్సిన పైకప్పులు వాననీళ్లు పారాల్సిన తూములు విద్యుత్ తీగల నుంచి భద్రత దోమల నివారణకు తెరలు పిల్లలకై తీసుకోవాల్సిన జాగ్రత్తలు... రెడీ అవుదాం. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. మీ ఆశీస్సులు ఉన్నంతవరకు ఎవరినైనా ఎదుర్కొంటా: సీఎం జగన్ అనంతపురం జిల్లాను ఎడారి జిల్లా అనేవారని.. దేవుడి దయ వల్ల అలాంటి పరిస్థితులు మారిపోతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. బండి సంజయ్కు హయత్ నగర్ పోలీసులు నోటీసులు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కు హయత్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. రాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాలకు శరద్ పవార్ షాక్ రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాలకు కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ షాక్ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం: ఇంతకీ నూపుర్ శర్మ ఇప్పుడు ఎక్కడ? ఓ టీవీ షో డిబేట్లో ముహమ్మద్ ప్రవక్తపై కామెంట్లు చేసి తీవ్ర దుమారం రేపారు నూపుర్ శర్మ. దేశంలోనే కాదు.. ఇస్లాం దేశాల నుంచి ఆమె వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రక్షణ శాఖ సంచలన నిర్ణయం.. సైన్యంలో చేరే వారు తప్పక తెలుసుకోండి భారత రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ ప్రక్రియలో మార్పుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మొదటి ప్రపంచ యుద్ధం తరహా దాడులు.. రష్యా బలగాలు అతలాకుతలం రష్యా, తూర్పు ఉక్రెయిన్ని బాంబులతో దద్దరిల్లేలా చేసింది. వరుసగా ఒక్కొక్క నగరాన్ని కైవసం చేసుకుంటూ దాదాపు 70 శాతం నియంత్రణలో తెచ్చుకోవడమే కాకుండా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. సినిమా చూసి చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేసిన సీఎం భావోద్వేగాలు మనిషికి సహజం. అందులో తెర మీద చూసినప్పుడు మరింత భావోద్వేగానికి లోనవుతుంటారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. భారత ఫుట్బాల్ జట్టు కొత్త చరిత్ర.. వరుసగా రెండోసారి ఆసియా కప్ 2023కి భారత ఫుట్బాల్ జట్టు క్వాలిఫై అయింది. మంగళవారం పిలిప్పీన్స్తో జరిగిన మ్యాచ్లో పాలస్తీనా జట్టు 4-0 తేడాతో విజయం సాధించడంతో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె.. దీపికా పదుకొణె ఆస్పత్రిలో చేరింది. హార్ట్బీట్ పెరగడంతో హైదరాబాద్లోని కామినేని ఆస్పత్రిలో చేరింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఎయిరిండియాకు షాక్, భారీ జరిమానా టాటా గ్రూపు యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్ ఇచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1.. Russia-Ukraine war:శరణమో, మరణమో తూర్పు ఉక్రెయిన్లోని సెవెరోడొనెట్స్క్ నగరంలో మారియూపోల్ దృశ్యమే పునరావృతం అవుతోంది. నగరంపై రష్యా సేనలు పట్టు బిగించాయి. 800 మందికిపైగా పౌరులు ఓ కెమికల్ ప్లాంట్లో తలదాచుకుంటున్నారు. వారికి, నగరంలోని వారికి లొంగిపోవడం లేదా మరణించడం ఏదో ఒక్క అవకాశమే మిగిలి ఉందని సమాచారం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2.. ‘ఈనాడు’కు ఇదెక్కడి పైత్యం? ‘పేదలందరికీ ఇళ్ల కల్పనలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోంది’..ఈ వ్యాఖ్యలు.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలు, రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హరదీప్సింగ్ పూరి ఎప్పుడో కాదు.. తాజాగా ఆదివారం చేసినవి. పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వమే ఇలా కితాబిస్తుంటే.. చంద్రబాబుకు అడ్డగోలుగా కొమ్ముకాసే ఈనాడు, ఈటీవీ మాత్రం పథకం నత్తనడకన నడుస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3.. Telangana: ఆకాశంలో అద్భుతం ఖానాపూర్: ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. సోమవారం ఉదయం కొన్ని గంటలపాటు సూర్యుడి చుట్టు ఇంద్రధనుస్సు తరహాలో వలయాన్ని ఏర్పడింది. జిల్లా ప్రజలు పలువురు వీక్షించారు. కొందరు కళ్లద్దాల్లో, మరికొందరు సెల్ఫోన్లలో సూర్యుడి ఫొటో, వీడియోల్లో చిత్రీకరించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4.. Sri Sathya Sai District: సీకేపల్లికి సీఎం జగన్ తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్యసాయి జిల్లా పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయంకు బయలుదేరారు. అన్నదాతలకు అందించే వైఎస్సార్ పంటల బీమా కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5.. రాష్ట్రపతి ఎన్నికలు: తెరపైకి శరద్ పవార్ రాష్ట్రపతి ఎన్నికకు గడువు దగ్గరపడుతున్న వేళ ప్రతిపక్ష పార్టీల నేతలు అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయ సాధనకు విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం తెరపైకి వస్తున్న నేతల పేర్లలో ప్రతిపక్షాల తరఫున కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6.. Lady Oriented Movies: లేడీ ఓరియంటెడ్ మూవీస్, ఒక్కరితో కాదు ఇద్దరు, ముగ్గురితో! లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ చిత్రాల్లో ఒకే ఒక్క హీరోయిన్ ఉంటారు. కానీ ఇప్పుడు ‘లేడీస్ ఓరియంటెడ్’ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. ఒకే సినిమాలో ఇద్దరు ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. ఈ లేడీస్ ఓరియంటెడ్ సినిమాలపై ఓ లుక్కేద్దాం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7.. BCCI: మాజీ క్రికెటర్లకు, అంపైర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. మాజీ క్రికెటర్లు, అంపైర్లకు బీసీసీఐ గుడ్న్యూస్ అందించింది. మాజీ క్రికెటర్లు, అంపైర్ల నెలవారీ పెన్షన్లను పెంచుతున్నట్లు బీసీసీఐ సోమవారం ప్రకటన చేసింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 900 మంది సిబ్బందికి ప్రయోజనం చేకూరునుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. మాజీ క్రికెటర్లు (పురుషులు అండ్ మహిళలు) అంపైర్ల నెలవారీ పెన్షన్ను పెంచుతున్నట్లు ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8..హైదరాబాద్లో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణం! న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో రూ.4.8 లక్షల ఇళ్ల యూనిట్లు నిర్మాణం పూర్తి కాకుండా నిలిపోయాయి. వీటి విలువ రూ.4.48 లక్షల కోట్లుగా ఉంటుందని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. ఇందులో హైదరాబాద్ మార్కెట్కు సంబంధించి నిర్మాణం కాకుండా నిలిచిపోయిన యూనిట్లు 11,450 యూనిట్లు కూడా ఉన్నాయి. వీటి విలువ రూ.11,310 కోట్లుగా ఉందని అనరాక్ నివేదిక వెల్లడించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9.. వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే: బంగారంలాంటి బ్లడ్ డోనర్ అనుబంధాల గురించి చెప్పే సందర్భంలో ‘నీటి కంటే రక్తం చిక్కనిది’ అంటారు. రక్తం చిక్కనిది మాత్రమే కాదు... ఎన్నో జీవితాలను చక్క బెట్టేది. జీవితానికి రక్షణగా నిలిచేది. ‘అన్నదానం మాత్రమే కాదు రక్తదానం కూడా మహాదానం’ అనే ఎరుకను ప్రజల్లో తీసుకురావడానికి తన వంతుగా ప్రయత్నిస్తోంది ఆశా సూర్యనారాయణ్... పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10.. కన్నీరు తెప్పించే డెత్నోట్: అంతేసి ఫీజులు కట్టి.. నరకంలో పడేశారు ఇవాళ మా అమ్మ పుట్టినరోజు.. అమ్మతో మాట్లాడాలి.. ఒక్కసారి మొబైల్ ఇవ్వండి.. అని ప్రాధేయపడిన బాలుడికి హాస్టల్ వార్డెన్ నుంచి ఈసడింపులే ఎదురయ్యాయి. పుట్టినరోజు నాడు అమ్మకు శుభాకాంక్షలు కూడా చెప్పలేక పోయానని తల్లడిల్లిన ఆ పసి హృదయం ఆత్మహత్యకు తెగించింది. కర్ణాటకలో మంగళూరుకు సమీపంలోని ఉళ్లాలలో శారదా విద్యానికేతన్ పాఠశాల హాస్టల్లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
Trending News: అదిరిపోయే ఆ 10 వార్తలు ఒకే చోట!
1. Russia-Ukraine war: ప్రైవేట్ సైనికులు కావలెను.. రోజుకు వెయ్యి నుంచి 2వేల డాలర్ల జీతం, బోనస్ ప్రత్యేకం’ ‘‘ఉక్రెయిన్ శిథిలాల్లో, కల్లోలిత ప్రాంతాల్లో చిక్కుకున్న పౌరులను రక్షించేందుకు ప్రైవేట్ సైనికులు కావలెను. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల డాలర్ల జీతం. బోనస్ ప్రత్యేకం’’ – సైలెంట్ ప్రొఫెషనల్స్ అనే ప్రైవేట్ సైనిక సంస్థ ప్రకటన ఇది. కొన్నేళ్లుగా ఇలాంటి ప్రకటనలు వెబ్సైట్లలో అనేకం ప్రత్యక్షమవుతున్నాయి. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. భారత్పై సైబర్ దాడులు.. ఏకంగా 70 వెబ్సైట్లు హ్యాక్ మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతల వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాఖ్యలు భారత్కు భారీ చేటును తీసుకొచ్చాయి. తాజాగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వెబ్సైట్లను సైబర్ దాడులు మొదలయ్యాయి. మలేషియాకు చెందిన హ్యాక్టివిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో డ్రాగన్ పోర్స్ మలేషియా, 1877 సంస్థ కురుదేశ్ కోరడర్స్ పేరుతో సైబర్ దాడులకు పాల్పడటం వెలుగు చూసింది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఏది నిజం?: బాబు కోసమే ఆ ‘మత్తు’!! గోదావరిలో ఇసుక మేటలు వేస్తే!!... తొలగించకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆందోళన. పోనీ ఇసుకను తొలగిస్తుంటే!!... బంగారంలాంటి ఇసుకను కావాల్సిన వారికి కట్టబెట్టేసి తరలించేస్తున్నారంటూ ఆవేశం. మద్యం విక్రయాలు పెరిగితే!!... ఊరూరా మద్యం ఏరులై పారుతోందని, పేదల ఆరోగ్యాన్ని బలిపెడుతున్నారని ఆక్రందన. పోనీ... మద్యం విక్రయాలు తగ్గితే!!... ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని, రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని గగ్గోలు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4.తెలంగాణలో మోగిన బడిగంట.. ఉత్సాహంగా విద్యార్థుల బడిబాట వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి.కొత్త ఆశలు, క్రొంగొత్త ఆలోచనలతో నూతన విద్యా సంవత్సరంలోకి విద్యార్థులు అడుగుపెట్టారు. అందంగా ముస్తాబైన పాఠశాలలు పిల్లలకు స్వాగతం పలికాయి. తొలిరోజు ఉత్సాహంగా విద్యార్థులు బడిబాట పట్టారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. Free Crop Insurance: పంటకు పూచీ మాది.. రైతులకు అండగా ఏపీ సర్కార్ ఆరుగాలం కష్టించి వ్యవసాయం చేసే రైతులకు అనునిత్యం ఆందోళనే. విత్తనం వేశాక మొలక రాకపోతే.. పూత, కాయ దశలో తెగుళ్లు ఆశిస్తే.. తీరా పంట చేతికందే దశలో ఏ వర్షానికో తడిసిపోతే.. ఇలా దినదిన గండంగా గడపాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. Russia-Ukraine war: మరో 4 నెలలు? రష్యా తెర తీసిన అకారణ యుద్ధానికి ముగింపు కనుచూపు మేరలో కన్పించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తమ అందమైన దేశంలో జరిపిన ప్రతి హత్యాకాండకూ, దాడికీ పుతిన్ పశ్చాత్తాపపడేలా చేసి తీరతామన్నారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. Pakka Commercial: గోపీచంద్ అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా ఇది ‘‘నేను హీరోగా చేసిన ‘రణం’, ‘లౌక్యం’ చిత్రాల్లో మంచి కామెడీ ఉంది.. వీటికి ఓ మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయితే అదే ‘పక్కా కమర్షియల్’ చిత్రం. ప్రేక్షకులు పక్కాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు హీరో గోపీచంద్. మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. Dwaine Pretorius: ప్రతీసారి కలిసిరాదు.. ఈ చిన్న లాజిక్ ఎలా మరిచిపోయారు ప్రతీసారి మనకు కలిసిరాదు అని అంటుంటారు. అదే విషయం ప్రస్తుతం మనం చెప్పుకునే సందర్భానికి సరిగ్గా అతుకుతుంది. విషయంలోకి వెళితే.. కటక్ వేదికగా టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య రెండో టి20 మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఇక సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికి వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఐటీ 30 శాతం శ్లాబులో ఉన్న వారు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మేలు మీ అత్యవసర నిధిలో కొంత భాగాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పన్ను పరంగా ప్రయోజనానికి తోడు మెరుగైన రాబడులకు మార్గం అవుతుంది. అత్యవసర నిధి ఎప్పుడూ మూడు భాగాలుగా వర్గీకరించుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మొదటి భాగాన్ని నగదు రూపంలోనే ఉంచుకోవాలి. రెండో భాగాన్ని బ్యాంకు ఖాతా లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఈవ్ టీజింగ్ను ప్రతిఘటించిన మహిళ.. బ్లేడుతో దాడి.. 118 కుట్లు ఈవ్ టీజింగ్ను ప్రతిఘటించిన మహిళపై ముగ్గురు బ్లేడుతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. ముఖమంతా రక్తమోడుతున్న ఆమెకు ఆస్పత్రిలో 118 కుట్లువేసి చికిత్స చేశారు. భోపాల్లో జూన్ 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాత్రిపూట భర్తతో కలిసి బైక్ మీద ఇంటికొస్తున్న మహిళపట్ల ఇద్దరుబాలురు, ఒక వ్యక్తి ఈవ్టీజింగ్కు పాల్పడ్డారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. టీడీపీపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీపై మాజీ నటి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో బ్యాక్గ్రౌండ్ లేకపోతే దారుణంగా చూస్తారని చెప్పిన ఆమె.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. తెలంగాణ: స్కూళ్ల రీ-ఓపెన్పై మరోసారి ప్రకటన తెలంగాణలో వేసవి సెలవుల పొడగింపుపై తల్లిదండ్రుల్లో కాస్త అయోమయం, కరోనా కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన నెలకొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. నిలకడగానే ఆరోగ్యం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(75) ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ధృవీకరించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. తెలంగాణకు రూ.24 వేల కోట్ల పెట్టుబడులు.. ఈ రంగంలో ఇక తిరుగులేదు తెలంగాణకు మరో భారీ పరిశ్రమ రానుంది. స్మార్ట్టీవీలు, మొబైల్ఫోన్లకు అత్యంత ఆధునికమైన డిస్ప్లేలను తయారు చేసే సంస్థ ఇండియాలోనే అతి పెద్ద పరిశ్రమను హైదరాబాద్లో నెలకొల్పేందుకు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. యూట్యూబ్లో ‘ఎలన్ మస్క్ స్కామ్’, వందల కోట్లలో నష్టం! మీరు బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారా? అందుకోసం యూట్యూబ్లో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న ఎలన్ మస్క్ క్రిప్టో కరెన్సీ వీడియో ప్రిడిక్షన్ను నమ్ముతున్నారా? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. రొనాల్డోపై అత్యాచారం కేసు.. కోర్టు కీలక తీర్పు ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు ఉన్న క్రేజ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలోనే అత్యధిక మంది అభిమానులున్న ఆటగాడిగా రొనాల్డో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఈ పాపులర్ సీరియల్ నటి గురించి ఈ విషయాలు తెలుసా? ఈ అమ్మాయి పేరు ప్రతిభా రాంటా. జీటీవీ పాపులర్ సీరియల్ ‘ఖుర్బాన్ హువా’ చూసిన వాళ్లందరికీ ఆమె సుపరిచితురాలు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. రెండో టీ20కి వరుణుడి ఆటంకం.. 50% వర్షం పడే ఛాన్స్..! దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఓటమి చెందిన టీమిండియా బదులు తీర్చుకోవడానికి సిద్దమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. పబ్జీ గేమ్కు అలవాటుపడి మైనర్ ఆత్మహత్య మచిలీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. మొబైల్లో పబ్జీ గేమ్కు అలవాటుపడి మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఒంటివేలు బాహుబలి.. ఏకంగా 129.49 కిలోల బరువెత్తి! మీకు వెయిట్ లిఫ్టింగ్ తెలుసుగా.. అదేనండి, బరువులెత్తే పోటీ.. మరి మీకు ఫింగర్ లిఫ్టింగ్ గురించి తెలుసా? ఒంటి వేలితో భారీ బరువులు ఎత్తడం గురించి ఎప్పుడైనా విన్నారా? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: అదిరిపోయే ఆ 10 వార్తలు ఒకే చోట!
1. AP: కనికట్టొద్దు..‘కళ్లు’ పెట్టి చూడు.. విషం చిమ్ముతున్న ‘ఈనాడు’ ‘మనం వేసిందే ఫొటో.. రాసిందే వార్త.. నిజానిజాలు దేవుడికెరుక.. రాష్ట్రంలో సగం మందినైనా నమ్మించగలిగితే మన బాబుకు మేలు చేసినట్లే..’ అనే సిద్ధాంతంతో ‘ఈనాడు’ దినపత్రిక వాస్తవాలకు మసి పూస్తోంది. పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. Russia-Ukraine war: ఉక్రెయిన్పైకి ప్రాణాంతక ఆయుధాలు కీవ్: భారీ సామూహిక మరణాలే లక్ష్యంగా ఉక్రెయిన్లో రష్యా సేనలు మరిన్ని ప్రాణాంతక ఆయుధాలను ప్రయోగించవచ్చని ఇంగ్లండ్ రక్షణ శాఖ హెచ్చరించింది. 1960ల నాటి యాంటీ–షిప్ మిస్పైళ్లతో పాటు అణు వార్హెడ్లతో కూడిన కేహెచ్–22 మిస్సైళ్లతో ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చవచ్చని పేర్కొంది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. Jagananna Thodu: చిరు వ్యాపారులకు గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. రాష్ట్రంలో మరో 3.97 లక్షల మంది చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా ఒకొక్కరికి రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాలను ఇవ్వాలని సంకల్పించింది. ఈ నెల 2న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించిన మేరకు లబ్ధిదారులను గుర్తించాలంటూ గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు సెర్ప్, మెప్మాలతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా ఆదేశాలు జారీచేసింది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. TS TET 2022: తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన టెట్ పరీక్ష.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రారంభమైంది. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 336 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 83,465 మంది పరీక్షకు హాజరు కానున్నారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. వీటికి ‘డబ్బు’ చేసింది.. ప్రపంచంలో టాప్ ధనిక జంతువులు ఇవేనండి! డాలర్లైనా, రష్యన్ రూబుళ్లైనా... డబ్బుంటేనే ఖానా పీనా! అన్నాడో సినీ కవి. మనవాళ్లు ఈ విషయం ఎప్పుడో కనిపెట్టి ధనం మూలం ఇదం జగత్ అన్నారు. మానవ చరిత్రలో కుబేరులుగా ఖ్యాతికెక్కినవాళ్లు అనేకమంది ఉన్నారు. అయితే మనుషులు కాకుండా ప్రపంచంలో ధనిక జీవులుగా కొన్ని జంతువులు పేరుగాంచాయి. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. Dengue Fever: హైదరాబాద్ను వణికిస్తున్న డెంగీ కేసులు.. షార్ట్స్ వేసుకుంటే కాటేస్తాయి దోమకాటుతో వచ్చే డెంగీ వ్యాధి నగరంలో ప్రబలుతోంది. సాధారణంగా వానాకాలంలో ఎక్కువగా కనపడే డెంగీ.. ఇప్పుడు సీజన్స్కు అతీతంగా సిటీలో విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నగరంలో 167 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడం గమనార్హం. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. Upasana: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య, ఎమోషనలైన ఉపాసన హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల మృతిపై మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల ఎమోషనల్ అయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్కు చెందిన ఎంతోమంది హీరోయిన్లకు డిజైనర్గా వ్యవహరించిన ప్రత్యూష శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. SL vs AUS: 3 ఓవర్లలో 59 పరుగులు.. శ్రీలంక సంచలన విజయం..! ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో చివరి టి20...177 పరుగుల లక్ష్య ఛేదనలో 17 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 118/6... చివరి 3 ఓవర్లలో 59 పరుగులు కావాలి. కానీ కెప్టెన్ దసున్ షనక (25 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో అసాధ్యం అనిపించినదాన్ని ఒక్కసారిగా సుసాధ్యం చేసేశాడు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. టెక్నాలజీ వేసిన బాట.. ట్రావెలర్స్కి వరాల మూట.. వంట అనగానే ఉల్లిపాయ ముక్కల దగ్గర నుంచి.. అల్లం, కొత్తమీర తురుము వరకూ ప్రతీది అవసరమే. ఇంట్లో అయితే తీరిగ్గా చాకు తీసుకుని కట్ చేయడమో, మిక్సీ పట్టుకోవడమో చేస్తుంటాం. కానీ క్యాంపింగ్లో అవన్నీ సాధ్యం కాదుlకదా! అందుకే ఈ మినీ చాపర్. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. స్నేహం ముసుగులో మైనర్పై అత్యాచారం, లైవ్ స్ట్రీమింగ్ మధ్యప్రదేశ్లో అమానుషం దారుణం చోటుచేసుకుంది. గ్వాలియర్ నగరంలో స్నేహం ముసుగులో ఇద్దరు యువకులు ఓ పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతేగాక లైంగిక దాడికి సంబంధించిన దృశ్యాలను తమ మిత్రునికి లైవ్లో స్ట్రీమ్ చేసి రాక్షస ఆనందం పొందారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. బీజేపీ ఎమ్మెల్యేపై వేటు పడింది.. ఎందుకో తెలుసా..? నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత బలానిచ్చాయి. 16 స్థానాల్లో బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కార్పొరేటర్లకు మంత్రి ‘కేటీఆర్’ సీరియస్ వార్నింగ్ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనను మంత్రి పువ్వాడ అజయ్తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3.బీజేపీకి బూస్ట్.. కాంగ్రెస్కు ఊహించని షాక్ నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించాలనేది సీఎం జగన్ ఆలోచన హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి, తిరుపతి స్విమ్స్, విజయవాడ చినకాకాని ఆసుపత్రిలో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. కేసీఆర్.. టైమ్పాస్ రాజీయాలు చేసింది చాలు: బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేసీఆర్.. కేంద్రంపై పోరుకు సిద్దమవుతుండగా.. సీఎం కేసీఆర్పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..! పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో 77 పరుగులు సాధించిన బాబర్.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ప్రేక్షకుల్లేక స్టార్ హీరో మూవీ రద్దు! బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన చారిత్రాత్మక చిత్రం ‘పృథ్వీరాజ్’ పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. హైదరాబాద్లో ఏరియాల వారీగా ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే? జూన్2తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లయింది. కొత్త జిల్లాల ఏర్పాటు, పట్టణాభివృద్ధి సంస్థలు, మిషన్ భగీరథ, కాకతీయ వంటి వాటితో జిల్లా కేంద్రాలలో అభివృద్ధి మొదలైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. కరోనా ఫోర్త్ వేవ్పై వార్తలు.. ఐసీఎంఆర్ ఏడీజీ సమీరన్ ఏమన్నారంటే? కోవిడ్-19 ఫోర్త్ వేవ్ ముప్పు రానుందన్న వార్తలు అవాస్తవమని ఐసీఎంఆర్ ఏడీజీ (అడ్మినిస్ట్రేటివ్ సెటప్ డైరెక్టర్) సమీరన్ పాండా శుక్రవారం అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. భారత్, సౌతాఫ్రికా మ్యాచ్.. స్టేడియంలో కొట్టుకు చచ్చిన అభిమానులు.. వీడియో వైరల్ టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య గురువారం(జూన్ 9న) ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో తొలి టి20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఫటాఫట్ పది వార్తలు మీకోసం..
1. ప్రొఫెషనలిజం ద్వారా ఆదాయాలు పెంచండి: సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెవెన్యూ ఎర్నింగ్ శాఖలపై శుక్రవారం సమీక్ష చేపట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కరోనా కథ అయిపోలేదు.. మాస్క్ మస్ట్! వచ్చే డిసెంబర్ వరకు ఇలాగే.. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని.. అయితే ఆందోళన అవసరం లేదని అంటున్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. బీజేపీ వ్యతిరేక నినాదాలు.. మసీదుల వద్ద ఉద్రిక్తత బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ, నవీన్ జిందాల్కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలతో ఢిల్లీ జామా మసీద్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ఒకరికి పబ్లు తప్పా ఏం తెల్వదు.. ఇంకొకరు విచిత్రమైన మనిషి: కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ఎంపీ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. అమ్నేషియా పబ్ కేసు: మెడికల్ రిపోర్టు ఔట్.. మరీ ఇంత దారుణామా..? జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మైనర్పై సామూహిక లైంగిక దాడి ఘటనలో బాధితురాలి మెడికల్ రిపోర్టును.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. కస్టడీలో ఉన్న ఢిల్లీ మంత్రి ముఖం పై నెత్తుటి గాయాలు...ఫోటోలు వైరల్ ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఈడీ కస్డడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న సత్యేందర్ జైన్ ముఖంపై నెత్తుటి గాయాలతో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. రంజీలో సెంచరీ బాదిన క్రీడా మంత్రి.. సెమీఫైనల్కు బెంగాల్ రంజీట్రోపీ 2022లో భాగంగా బెంగాల్, జార్ఖండ్ల మధ్య జరిగిన క్వారర్ ఫైనల్ మ్యాచ్ శుక్రవారం డ్రాగా ముగిసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ‘అంటే..సుందరానికీ’ మూవీ రివ్యూ ‘శ్యామ్ సింగరాయ్’తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. టాటా మోటార్స్కు సెబీ హెచ్చరిక! టాటా మోటార్స్ లిమిటెడ్ను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా హెచ్చరించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. డాలర్తో పని లేదు.. ఇక రూపీతోనే చూసుకుందామా.. ఇరు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో లేదా వస్తు మార్పిడి రూపంలో నిర్వహించే అవకాశాలను.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం 16వ రాష్ట్రపతి ఎన్నికల కోసం షెడ్యూల్ను విడుదల చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఆర్బీకేల్లో డ్రోన్లను తీసుకు వస్తున్నాము: సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. కరోనా ఫోర్త్ వేవ్!: మూడు నెలల తర్వాత భారత్లో హయ్యెస్ట్ కేసులు దేశంలో కరోనా విజృంభణ ఒక్కసారిగా పెరిగింది. కరోనా వైరస్ నాలుగో వేవ్ను దాదాపుగా ధృవీకరిస్తున్నారు వైద్య నిపుణులు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. కాంగ్రెస్ నేతల రక్తంలోనే అనినీతి ఉంది: సీఎం సంచలన కామెంట్స్ పంజాబ్లో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక వినూత్న సీఎం భగవంత్ మాన్ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రాజ్యసభ ఎన్నికలు: ఎన్సీపీ నేతలకు షాక్ రాజ్యసభ ఎన్నికల విషయంలో మహా వికాస్ అగాడీ (ఎంవీఏ) కూటమికి షాక్ తగిలింది. ఎన్సీపీ నేతలు అనిల్ దేశ్ముఖ్, మంత్రి నవాబ్ మాలిక్లకు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. అమ్నీషియా పబ్ కేసులోబాధితురాలిని మొదట ట్రాప్ చేసింది ఎవరంటే.. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ సామూహిక అత్యాచార ఘటనలో.. పోను పోను సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. రాజీనామా చేయాల్సిందే.. వక్ఫ్బోర్డ్ ఛైర్మన్కు టీఆర్ఎస్ ఆదేశం తక్షణం వక్ఫ్బోర్డ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని మసీవుల్లాను టీఆర్ఎస్ పార్టీ ఆదేశించింది. జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసు ఘటనలో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. ఉమ్రాన్ మాలిక్, ఆర్ష్దీప్ సింగ్కు నో ఛాన్స్..! ఐపీఎల్-2022 ముగిసిన తర్వాత తొలి సారిగా టీమిండియా అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడనుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తలపడనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఇద్దరం ఒక్కటయ్యాం.. పెళ్లి ఫొటో షేర్ చేసిన విఘ్నేశ్ అవును, ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఎంతోకాలంగా ప్రేమలో మునిగిన తేలుతున్న లవ్ బర్డ్స్ విఘ్నేశ్ శివన్-నయనతార అగ్నిసాక్షిగా మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఓలా సంచలన నిర్ణయం.. త్వరలో ఆ దేశంలోకి ఎంట్రీ! ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరో సంచలనానికి సై అంటోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. YSR Yantra Seva Scheme Launch: ప్రతి అడుగులోనూ రైతన్నకు అండ: సీఎం జగన్ వైఎస్సార్ యంత్రసేవా పథకం రాష్ట్ర స్ధాయి మెగా పంపిణీలో భాగంగా 3800 ఆర్బీకే స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 320 కంబైన్ హార్వెస్టర్ల పంపిణీ జరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏబీఎన్, టీవీ5లకు నేను చెప్పే నిజాలు చూపించే ధైర్యముందా: దివ్యవాణి నటి దివ్యవాణి ఇటీవలే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దివ్యవాణి టీడీపీలో జరుగుతున్న విషయాలపై మరోసారి స్పందించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. నూపుర్ శర్మ అంతుచూస్తాం.. బెదిరింపులతో అప్రమత్తమైన పోలీసులు ముహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మపై.. విమర్శలు ఏమాత్రం తగ్గడం లేదు. సరికదా బెదిరింపులు వస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. అమ్నీషియా పబ్ కేసు: సీఎస్, డీజీపీకి మహిళా కమిషన్ నోటీసులు జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో రాజకీయ నేతల కొడుకులు ఉండటంతో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రఘనందన్ రావు.. ఇన్నోవా వీడియో ఎందుకు చూపించలేదు: రేణుకా చౌదరి జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. రియల్ హీరో: ప్రాణత్యాగంతో 144 మందిని కాపాడాడు! తన ప్రాణం పోతుందని తెలిస్తే.. ఎవరైనా భయపడతారు. తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, తన ప్రాణం పోయినా.. ఇతరులను కాపాడాలని చూసేవాళ్లను ఏం అనాలి?. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఉమ్రాన్ మాలిక్పై సౌతాఫ్రికా కెప్టెన్ ప్రశంసలు! అతడు స్పెషల్.. కానీ.. ‘‘సౌతాఫ్రికాలో మేము ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటూనే పెరిగాము అని చెప్పొచ్చు. అయినాగానీ, ఏ బ్యాటర్ కూడా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతిని ఎదుర్కోవడానికి ఇష్టపడడు కదా! పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్.. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్స్టార్గా కీర్తి గడించింది నయనతార. ఆమె ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. రీడిజైన్డ్ యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ వచ్చేసింది: ప్రత్యేకతలేంటి? యాపిల్ రీడిజైన్ చేసిన సరికొత్త మ్యాక్బుక్ ఎయిర్ను తీసుకొచ్చింది. ఎం1 చిప్ను అప్గ్రేడ్ చేసి ఎం 2 చిప్తో కొత్త మ్యాక్బుక్ ఎయిర్ను తాజాగా ఆవిష్కరించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. భారీ హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోతుంది.. కానీ ఈ ప్రొటిన్ వల్ల చాలా తక్కువగా లేదా ఓ మోస్తరుగా వచ్చిన హార్ట్ అటాక్లోనూ... శరీరం తనను తాను రిపేరు చేసుకునే ప్రక్రియ సాగుతుంది. ఇదెలా జరుగుతుందో తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. ఫొటోలు, వీడియోలు విడుదల.. ఎమ్మెల్యే రఘునందర్రావుపై కేసు నమోదు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఫోటోలు, వీడియోలు బహిర్గతం చేయడంపై ఎమ్మెల్యే రఘునందన్రావుపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. చినరాజప్ప ప్రధాన అనుచరుడు పల్లంరాజు అరెస్టు అమలాపురంలో విధ్వంసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రభుత్వ ఆస్తులు, మంత్రి, ఎమ్మెల్యే నివాసాలపై దాడులకు కీలక పాత్రధారిగా వ్యవహరించిన అమలాపురానికి చెందిన మాజీ రౌడీషీటర్, టీడీపీ నేత గంధం పల్లంరాజు, మరో ఇద్దరు రౌడీషీటర్లు గంప అనిల్, యాళ్ల నాగులతోపాటు 18 మందిని సోమవారం అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ప్రవక్తపై వ్యాఖ్యలతో దుమారం.. భగ్గుమంటున్న ముస్లిం దేశాలు న్యూఢిల్లీ/దుబాయ్: ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఆ వ్యాఖ్యలు చేసింది అధికార బీజేపీకి చెందిన నేతలు కావడంతో పలు ముస్లిం దేశాలు వాటిని కేంద్ర ప్రభుత్వ వైఖరిగా పరిగణిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. కేశినేని నాని కార్యాలయం ముందు ఆయన బాబాయ్ నాగయ్య ఆందోళన టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం వద్ద ఆయన బాబాయ్ నాగయ్య ఆందోళన చేపట్టారు. కేశినేని నాని తన ఆస్తి కాజేయాలని చూస్తున్నాడని నాగయ్య ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే కేశినేని నాని కార్యాలయం పక్కనే నాగయ్య ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాడు. ఆ భవన నిర్మాణం అక్రమమంటూ ఎంపీ నాని కార్పొరేషన్తో నోటీసులు ఇప్పించాడని నాగయ్య తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. Monkeypox Virus: 27 దేశాలకు పాకిన మంకీపాక్స్.. మొత్తం 780 కేసులు మంకీపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మే 13 నుంచి జూన్ 2వ తేదీ దాకా 27 దేశాల్లో 780 మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. మే 13వ తేదీ నాటికి ప్రపంచంలో 257 మంకీపాక్స్ కేసులు బయటపడగా ఆ తర్వాతి నుంచి ఈ నెల 2 దాకా 780 కేసులు నిర్ధారణ అయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. హైదరాబాద్లో బోనాల జాతర.. తేదీలు ఖరారు.. ఈ నెల 30వ తేదీ నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7.ఆరోజు చావును దగ్గర నుంచి చూశా: స్టార్ హీరోయిన్ 'భూల్ భులయ్యా' సినిమాకు సీక్వెల్గా వచ్చిన మూవీ 'భూల్ భులయ్యా 2'. ఇందులో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కియరా అద్వానీ, టబు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా హిట్ కావడంతో ఫుల్ జోష్లో ఉంది కియరా. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో దెయ్యాల గురించి కియరాను అడగ్గా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. SL vs AUS: శ్రీలంకతో ఆస్ట్రేలియా తొలి టి20.. మ్యాక్స్వెల్ మాయ చేస్తాడా..? ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు కొలంబోలో నేడు జరిగే తొలి టి20 మ్యాచ్లో శ్రీలంక జట్టుతో తలపడుతుంది. వార్నర్, మ్యాక్స్వెల్, మిచెల్ మార్ష్, స్టార్క్, స్మిత్, లబుషేన్, హాజల్వుడ్లతో ఆస్ట్రేలియా పటిష్టంగా కనిపిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఎన్ఆర్ఐలను ఊరిస్తున్న రియల్టీ ఎన్ఆర్ఐలు భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఇటీవలి కాలంలో క్షీణించడం, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరిగిపోయిన ద్రవ్యోల్బణం తదితర అంశాలు ఎన్ఆర్ఐలను భారత మార్కెట్లో పెట్టుబడులకు ప్రోత్సహిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ప్రతిభ..: జయం మనదే! అమెరికాలో స్పెల్లింగ్ బీ పోటీలకు పెద్ద చరిత్ర, ఘనత ఉన్నాయి. ఆ చరిత్రను భారత సంతతికి చెందిన పిల్లలు తమ ఘనతతో తిరగరాస్తున్నారు. గెలుపు జెండా ఎగరేస్తున్నారు... తాజాగా పద్నాలుగు సంవత్సరాల హరిణి లోగాన్ ‘2022 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీ విజేతగా నిలిచింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. సమగ్ర భూ సర్వే ప్రధాన లక్ష్యం అదే.. సీఎం జగన్ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం (సమగ్ర సర్వే)పై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధం.. ప్రచారంలోకి తమిళిసై పేరు! రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధమైంది. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్విటర్లో కేటీఆర్ ప్రశ్నల వర్షం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్ధేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. పవన్ పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసం: మంత్రి రోజా పవన్ పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసం అని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. నదిలో బయటపడ్డ రహస్యం...పెద్ద చరిత్రే ఉందంటున్న పురావస్తు శాఖ ఓ నది పై నిర్మించిన రిజర్వాయర్ కారణంగా పురాతనమైన నగరం కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఆ రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గడంతో బయటపడింది. ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఆమ్నీషియా పబ్ కేసు: రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు.. సంచలనం సృష్టించిన ఆమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసు రిమాండ్ రిపోర్టులోనూ అంతే సంచలన విషయాలు నమోదు అయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. సింగర్ సిద్ధూ హత్య రోజే ఒక వ్యక్తి... బయటపడ్డ సీసీ ఫుటేజ్ వీడియో పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇది ముమ్మాటికి పక్కా ప్లాన్ ప్రకారం చేసిన ప్రతికార హాత్య అని దర్యాప్తులో తేలింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. తక్కువగా అంచనా వేశారు.. కానీ.. అతడే ‘గెలిపించాడు’! 34వ పుట్టినరోజు జరుపుకుంటున్న టీమిండియా బ్యాటర్ అజింక్య రహానేకు మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్ల నుంచి ఈ మహారాష్ట్ర ఆటగాడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. మర్డర్ మిస్టరీ 'కిరోసిన్'.. ట్రైలర్ రిలీజ్ చేసిన మంత్రి తలసాని ధృవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పృధ్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'కిరోసిన్'. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. బైడెన్ అలా చేస్తాడా? చైనాకు దాసోహం అంటాడా? ప్రపంచంలో ఏ మూల సమస్య వచ్చినా రాకున్నా నేనున్నానంటూ తలదూర్చే అమెరికాకు ద్రవ్యోల్బణం మింగుడుపడటం లేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. AP: మెగా మేళాకు రంగం సిద్ధం రాష్ట్రంలో రైతన్నలకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను అందించే మెగా మేళాకు రంగం సిద్ధమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. బీజేపీకి షాక్.. అమిత్ షాకు క్రీడా శాఖ ఇవ్వాల్సింది.. షాకింగ్ కామెంట్స్ పార్టీ విధానాలపై అప్పుడప్పుడు విమర్శలు చేసే సుబ్రమణ్య స్వామి తాజాగా ఐపీఎల్, అమిత్ షా కుమారుడు జై షాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘పవన్ ఆశయం ఏంటో అభిమానులకైనా చెప్పాలి’ వచ్చే ఎన్నికలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు ఇంకా క్లారిటీ లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. జో బైడెన్ ఇంటి వద్ద విమాన కలకలం.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాసం వద్ద ఓ విమానం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై వైట్ హౌస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. టీడీపీకి ఓ విధానం లేదా? కుటుంబ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ దూరమని, వాటిని ప్రోత్సహించదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మోదీ జీ.. సీఎం సతీమణి అవినీతి మీకు కనిపించదా..? ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్న బీజేపీకి సొంత పార్టీ నేతల అవినీతి కనిపించడం లేదా అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. బాలికపై అఘాయిత్యం కేసులో అనుమానాలు బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యే కుమారుడిని మాత్రం పోలీసులు వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. తండ్రి పేరు తొలగించుకుంటే మంచిది.. కనీసం 50 శాతమైనా! అర్జున్ టెండూల్కర్.. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు. తండ్రి పేరును తనలో జోడించుకొని అతని కంటే గొప్ప క్రికెటర్గా రాణిస్తాడని అంతా భావించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అక్కడ కూడా 'అంటే.. సుందరానికి'.. ట్రైలర్ రిలీజ్.. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ‘అంటే.. సుందరానికి’ (Ante Sundaraniki Movie) చిత్రం ఈ నెల 10వ తేదీన.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ప్రపంచంలోనే తొలిసారిగా ‘రైట్ టూ రిపేర్’ యాక్ట్ వినియోగదారుల హక్కులకు కాపాడేందుకు నడుం బిగించింది న్యూయార్క్ చట్టసభ. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో ఎంతో కాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపే దిశగా తొలిసారిగా అడుగు వేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. అమ్నీషియా పబ్ కేసు: వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకుతో పాటు ఇద్దరు అరెస్ట్ జూబ్లీహిల్స్లోని అమ్నీషియా పబ్ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. ఐదుగురు వ్యక్తులు ఓ మైనర్పై లైంగిక దాడికి పాల్పడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ! మ్నీషియా పబ్ అత్యాచార ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్కు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. 'నాగబాబు అలా చెప్పడం.. చిరంజీవిని అవమానించడమే' విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 54వ డివిజన్లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘అమరావతి.. చంద్రబాబు బినామీ రాజధాని’ అమరావతిలో చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఇదెక్కడి ‘షాట్’.. డబుల్ మీనింగ్ యాడ్స్పై దుమారం వైరల్.. వివాదం: ప్రతీ అంశం ‘సెన్సిటివ్’ అయిపోయిన ఈరోజుల్లో.. జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. లేకుంటే వివాదంగా మారి.. విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. నీ క్రీడాస్ఫూర్తికి సలామ్ నాదల్: సచిన్, రవిశాస్త్రి ప్రశంసలు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్పై ప్రశంసలు కురిపించారు. అతడి క్రీడాస్ఫూర్తిని కొనియాడారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. విక్రమ్ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే.. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘విక్రమ్’తో వెండితెరపై సందడి చేశాడు లోకనాయకుడు కమల్ హాసన్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. వారెవ్వా శివాయ్-ఈ రోడ్డు ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. లిప్తకాలం పాటు చేసే పొరపాటు నిండు ప్రాణాలకే చేటు తెస్తుంది. తాజాగా కర్నాటకలోని కలబుర్గిలో జరిగిన రోడ్డు ప్రమాదమే ఇందుకు ఉదాహారణ. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. పసిఫిక్ మహాసముద్రాన్ని ఒంటరిగా చుట్టి వచ్చిన వృద్ధుడు భూమి పై గల మహాసముద్రాలన్నిటిలోకి పసిఫిక్ మహాసముద్రం పెద్దది. అలాంటి పసిఫిక్ మహాసముద్రాన్ని 83 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా చుట్టోచ్చేశాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దన్నారని జాబ్కు రిజైన్, వెనక్కి తగ్గిన యాపిల్! యాపిల్ సీఈవో టిమ్ కుక్ రిటర్న్ టూ ఆఫీస్ పాలసీ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. అనకాపల్లి గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం జగన్ ఆరా విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. బస్సులో మంటలు.. 8 మంది హైదరాబాద్ వాసుల మృతి కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఏపీ: రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 4 స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నాలుగు రాజ్యసభ స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. హోంమంత్రి అమిత్షాతో సీఎం జగన్ భేటీ.. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఉత్తరాఖండ్ ఉప ఎన్నికలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘన విజయం చంపావత్ ఉప ఎన్నికల్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఘన విజయం సాధించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మరో నిర్భయ ఇది: మనిషి కాదు వీడు.. వింటే వెన్నులో వణుకుపుట్టడం ఖాయం వావీవరుసలు లేని మానవ మృగం.. ఒంటరి మహిళపై అఘాయిత్యానికి తెగపడింది. అంతటితో ఆగలేదు.. పైశాచికత్వం ప్రదర్శించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. 'ఆ ఆటగాడు ఇకపై ఫోర్-డి ప్లేయర్'.. టీమిండియా మాజీ క్రికెటర్ ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ‘ఫోర్డీ ప్లేయర్’గా అభివర్ణించాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. Vikram Review: ‘విక్రమ్’ మూవీ రివ్యూ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వెండితెరపై సందడి చేసి సుమారు నాలుగేళ్లయింది. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. చికుబుకు చికుబుకు రైలే.. మేలో ఆదాయం వేయి కోట్లకు పైనే.. కరోనా సంక్షోభ సమయం నుంచి పడుతూ లేస్తూ వస్తున్న రైల్వేశాఖ నెమ్మదిగా ట్రాక్ ఎక్కుతోంది. తాజాగా హాలిడే సీజన్ను ఫుల్గా క్యాష్ చేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. రాధాప్రియా గుప్తా సక్సెస్కు కారణం అదే! ముంబైకి చెందిన రాధాప్రియ గుప్తా కెనడాలోని నింబస్ స్కూల్ ఆఫ్ రికార్డింగ్ అండ్ మీడియాలో చదువుకుంటున్న కాలంలో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. AP: ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై గైడ్లైన్స్ జారీ.. ఇకపై.. ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఏఫీఎఫ్డీసీకి (ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్) సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతల నిర్వహణ అప్పగించింది. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. అమిత్ షాతో భేటీకానున్న సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన.. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. Timeline Of Russia-Ukraine War: 100 రోజుల వార్.. మరుభూమిగా ఉక్రెయిన్.. దశలవారీగా ఏమేం జరిగిందంటే? ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగి నేటికి 100 రోజులు. ఏడాదికి పైగా సన్నాహాలు జరిపి ఫిబ్రవరి 24న హఠాత్తుగా దాడికి దిగాయి పుతిన్ సేనలు. ‘ఉక్రెయిన్ నిస్సైనికీకరణ’ కోసం ‘ప్రత్యేక సైనిక చర్య’ ప్రకటనతో ప్రపంచ దేశాలకు పుతిన్ షాకిచ్చారు. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. జ్ఞానవాపి వివాదం: ప్రతీ మసీదులో శివలింగం వెతకడం ఎందుకు? యూపీ వారణాసి జ్ఞానవాసి మసీదు కాంప్లెక్స్లో శివలింగం వెలుగు చూసిందన్న వ్యవహారం.. ప్రస్తుతం కోర్టులో ఉంది. అప్పటి నుంచి వరుసపెట్టి మసీద్-మందిర్ కామెంట్లు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. తీవ్ర విమర్శలు.. ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎట్టకేలకు తన నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా హత్య నేపథ్యంలో పంజాబ్లో వీఐపీలందరికీ భద్రతను పునరుద్ధరించనున్నట్లు గురువారం ప్రకటించారు. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. Photo Feature: ‘కారు’చౌక. ఖర్చు తక్కువ.. రూ.30తో 300 కిలోమీటర్లు! ఈ ఎలక్ట్రికల్ కారు చూస్తే చిన్నగా, పనితీరు మిన్నగా ఉంది. అందులో ప్రయాణం ‘కారు’చౌక. ఖర్చు తక్కువ, మైలేజీ ఎక్కువ. ఈ కారును ఖమ్మం నగరానికి చెందిన ఇంజనీర్ రాకేశ్ తయారుచేశాడు. ఒక్కసారి చార్జ్ చేస్తే 5 నుంచి 10 యూనిట్ల వరకు విద్యుత్ అవసరమవుతుందని, పది యూనిట్లు వినియోగమైనా రూ.30 వరకు ఖర్చు అవుతుందని రాకేశ్ వెల్లడించారు. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. Major Movie Review In Telugu: మేజర్ మూవీ రివ్యూ క్షణం, గుడాచారి,ఎవరు వంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు అడివి శేష్. హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రతీ మూవీ సూపర్ హిట్టే. తాజాగా ఈ యంగ్ హీరో నటించిన చిత్రం ‘మేజర్’. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. Chris Lynn: ఆ బ్యాటర్ పని అయిపోందన్నారు.. సెంచరీతో నోరు మూయించాడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు క్రిస్ లిన్ టి20 బ్లాస్ట్లో సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్లో క్రిస్ లిన్ నార్తంప్టన్షైర్ తరపున క్రిస్ లిన్ ఈ సీజన్లో అరంగేట్రం చేశాడు. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. Restaurants Service Charge: రెస్టారెంట్లపై కేంద్రం ఆగ్రహం,సర్వీస్ చార్జీ వసూలు చేయుడు బంజేయండి! రెస్టారెంట్లు సర్వీసు చార్జీ వసూలు చేయడం సరికాదని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. కస్టమర్ల నుంచి సర్వీసు చార్జీ వసూలు చేయకుండా చట్టపరమైన కార్యాచరణను తీసుకొస్తామని ప్రకటించారు. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. Tamilnadu Crime: మొదటి భార్యకు ముద్దులు.. ఇది చూసిన రెండో భార్య.. ఓ భర్త తన మొదట భార్యకు ముద్దు పెట్టడాన్ని జీర్ణించుకోలేని రెండో భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తిరుపత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. తిరుపత్తూరు జిల్లాలోని జోలార్పేట సమీపంలో ఉన్న మండలవాడి గ్రామానికి చెందిన రాజ కుమారుడు ప్రభాకరన్(28) ఆర్మీలో సిపాయి. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1.తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. అటు రాజ్భవన్-ఇటు పబ్లిక్ గార్డెన్లో.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం అట్టహాసంగా సాగుతున్నాయి. అయితే ఆవిర్భావ వేడుకల సాక్షిగా తెలంగాణ గవర్నర్, ప్రభుత్వం మధ్య గ్యాప్ మరోసారి బయటపడింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఢిల్లీ పర్యటనకు సీఎం జగన్.. ప్రధాని సహా ప్రముఖులతో భేటీ! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. Andhra Pradesh: అవినీతిపై పిడుగు అవినీతికి ఏమాత్రం తావులేని స్వచ్ఛమైన పాలన అందించడమే మనందరి కర్తవ్యం కావాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. కేంద్రం 'పైసా'చికం.. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ ‘ఆర్థిక ఆంక్షలు సృష్టించి తెలంగాణను దెబ్బతీయడం ద్వారా పైశాచికానందం పొందాలని కేంద్రం చూస్తోంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఉక్రెయిన్ చేతికి అమెరికా రాకెట్లు! ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పదేపదే చేస్తున్న విజ్ఞప్తి పట్ల అగ్రరాజ్యం అమెరికా ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఎంత పనిచేశావ్ పుతిన్.. భారత్కు గట్టి షాక్ ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రపంచమంతటినీ అతలాకుతలం చేస్తోంది. తిండి గింజల కొరత, నిత్యావసరాలు, చమురు ధరల పెరుగుదల... ఇలా అన్ని దేశాలకూ ఏదో రకంగా సెగ తగులుతోంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. మహిళలను లోకేష్ హింసిస్తున్నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ఐటీ టీమ్ ద్వారా సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టించి హింసిస్తున్నాడని.. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. వైభవంగా టీమిండియా క్రికెటర్ పెళ్లి.. ఫోటోలు వైరల్ టీమిండియా క్రికెటర్ దీపక్ చహర్ ఒక ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు.. గర్ల్ఫ్రెండ్ జయా భరద్వాజ్ను కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మనువాడాడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. సంచలన తీర్పు: బోరున ఏడ్చేసిన హీరోయిన్ ఆసక్తికరమైన వ్యవహారంలో తీర్పు వెలువడింది. హాలీవుడ్ మాజీ జంట జానీ డెప్-అంబర్ హర్డ్ పరువు నష్టం దావా వ్యవహారంలో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. వాట్సాప్లో అదిరే ఫీచర్..సెండ్ చేసిన మెసేజ్లను ఎడిట్ చేసుకోవచ్చు! వాట్సాప్ రాకతో సందేశాలు, ఫొటోలు, వీడియోలు పంపుకోవడం, స్వీకరించడం సులువైంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో నేటి(బుధవారం, జూన్ 1వతేదీ) నుంచి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. కాగా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. సీఎం జగన్కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కృతజ్ఞతలు దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2022 వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని చూపిన చొరవపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం మంగళవారం కృతజ్ఞతలు తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3.జొకోవిచ్కు షాకిచ్చిన నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్ను ఓడించాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టిన కేకే ప్రేమ గీతాల కంటే విరహ గీతాల్లోనే ఓ భావోద్వేగం ఉంటుంది. కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే.. అలాంటి విషాద విరహ గీతాలతోనే ఎక్కువగా సినీ సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నారు ఆయన.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5.తెలంగాణలో నేడు కాంగ్రెస్ చింతన్ శిబిర్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీపీసీసీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు మేధోమథనం జరగనుంది. ‘నవ సంకల్ప శిబిర్’ పేరిట మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని బాల వికాస్ ప్రాంగణంలో బుధ, గురువారాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ఉక్రెయిన్ యుద్ధం.. అమెరికా కీలక సాయం రష్యాతో యుద్ధం విషయంలో ఉక్రెయిన్కు కీలక సాయం అందించేందుకు ఎట్టకేలకు అగ్రరాజ్యం ముందుకొచ్చింది. సుదీర్ఘ నిర్ణీత లక్ష్యాలను నాశనం చేసే అత్యాధునిక రాకెట్ వ్యవస్థను ఉక్రెయిన్కు అందించేందుకు అధ్యక్షుడు జో బైడెన్ అంగీకరించారు. కానీ.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బలపరుద్దాం రాష్ట్రంలో మూడేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమ ఫలాలు వెల్లివిరుస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని సమైక్యంగా బలపరుద్దామని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి కోరారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. గ్రూప్–1 దరఖాస్తుల గడువు పొడిగింపు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే తాజాగా గ్రూప్–1 ఉద్యోగ దరఖాస్తు గడువు పొడిగించింది. మంగళవారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 3,48,095 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. అయ్యో.. గుండెను గాబరా పెట్టకండి రాష్ట్రంలో 2020లో అత్యధిక మరణాలు రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన సమస్యల వల్లే చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత స్థానంలో కరోనా వైరస్ సంబంధిత మరణాలు ఉన్నట్టు వెల్లడైంది. రిజిస్ట్రార్ జనరల్, సైన్సెస్ కమిషనర్ ఇటీవల ‘రిపోర్ట్ ఆన్ మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్స్ 2020’ నివేదికను వెల్లడించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. బీజేపీ ‘పటీదార్ పవర్’.. వర్కవుట్ అయ్యేనా? హార్దిక్ పటేల్. ఒకప్పుడు బీజేపీని వ్యతిరేకించిన పటీదార్ నాయకుడు. పటీదార్లను ఓబీసీలుగా గుర్తించాలంటూ కమళదళంపై గళమెత్తిన నేత. ఇప్పుడు ఆ పార్టీ విధానాలకే జై కొడుతున్నారు. కాంగ్రెస్ను వీడిన ఆయన, ఇప్పుడు బీజేపీ గూటికి చేరుతున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ‘చంద్రబాబుకి బీసీల ఓట్లు కావాలి.. కానీ వాళ్లు ఎదిగితే ఓర్వలేరు’ చంద్రబాబు బీసీల ద్రోహి అని బీసీ నేత, వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. సీఎం జగన్ బీసీలను అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఈ దేశంలో ఎవ్వరూ సీఎం జగన్లా బీసీలకు మేలు చేయలేదని.. 47 ఏళ్లలో బీసీలను ఇంతలా ప్రోత్సహించే సీఎంను చూడలేదని ఆయన అన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివి: మంత్రి పెద్దిరెడ్డి అనంతపురంలో సామాజిక న్యాయభేరి సభ విజయవంతమైందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సామాజిక న్యాయభేరి సభకు మహానాడుకి మించి ప్రజలు వచ్చారన్నారు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి గత ఎన్నికలకు మించి సీట్లు వస్తాయన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. రైతుల ఖాతాలోకి నగదు జమ చేసిన ప్రధాని మోదీ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథకంలో భాగంగా.. 11వ విడత నిధుల్ని నేడు విడుదల చేశారు. మంగళవారం గరిబ్ కళ్యాణ్ సమ్మేళనం కోసం ప్రధాని మోదీ షిమ్లాకు వెళ్లారు. ఈ వేదికగానే ఆయన రైతుల ఖాతాలో నగదు జమ చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. టాటాలకే కాదు బిర్లాలకు ఉంది ఓ కారు.. ఇప్పుడది దూసుకొస్తోంది ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై రారాజుగా వెలిగిన అంబాసిడర్ కారు మార్కెట్లోకి వస్తోంది. అది కూడా కొత్త రూపులో కొత్త టెక్నాలజీతో అనే వార్తలు బయటకు రావడం ఆలస్యం అందరి దృష్టి అంబాసిడర్ మీదే పడింది. సామాన్యులు మొదలు ఇండస్ట్రియలిస్టుల వరకు అంబాసిడర్తో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. జో బైడెన్ వార్నింగ్ బేఖాతరు.. చైనా కవ్వింపు చర్యలు తైవాన్ విషయంలో అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కొద్దిరోజుల క్రితం చైనాను హెచ్చరించిన విషయం తెలిసిందే. తైవాన్లో చైనా ఆక్రమణకు పాల్పడితే డ్రాగన్ కంట్రీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. మంకీపాక్స్ ఎవరికైనా సోకవచ్చు! మంకీపాక్స్ ముప్పుపై మరోసారి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వైరస్ వ్యాప్తి నెమ్మదిగానే ఉన్నా.. తక్కువ కేసులు నమోదు అవుతున్నా జాగ్రత్తలు మాత్రం పాటించాలని కోరింది. అదే టైంలో కరోనా తరహాలో మంకీపాక్స్ మహమ్మారిగా మారిపోయే అవకాశం తక్కువని స్పష్టత ఇచ్చింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.విశాఖలో రణ్బీర్, జక్కన్న సందడి బాలీవుడ్ కపుల్స్ రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా తొలిసారి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. సెప్టెంబర్ 9న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా రణ్బీర్ మంగళవారం వైజాగ్లో సందడి చేశాడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8.మాట తప్పావ్ ఎలాన్మస్క్.. కానీ నువ్వు కార్యసాధకుడివే.. టెస్లా కార్ల కంపెనీ సీఈవో, అంతరిక్షంలోకి కారెట్లు పంపే స్పేస్ ఎక్స్ సంస్థ ఫౌండర్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న ఎలాన్మస్క్కి నెటిజన్లు నిలదీస్తున్నారు. పదేళ్ల కిందట చెప్పిన మాటలు నీటి మీద మూటలు అయ్యాయంటున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.నేను మగాడినైనా బాగుండేది.. ఈ కడుపునొప్పి వల్ల: టెన్నిస్ ప్లేయర్ భావోద్వేగం ‘‘ఇది అమ్మాయిలకు సంబంధించిన విషయం. మొదటి రోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. భరించలేని కడుపు నొప్పి. అయినా నేను గేమ్ ఆడాలనే ప్రయత్నిస్తాను. కానీ ఈరోజు అలా జరుగలేదు’’ అంటూ చైనా యువ టెన్నిస్ క్రీడాకారిణి జెంగ్ కిన్వెన్ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తాను పురుషుడినైనా బాగుండేదని ఉద్వేగానికి గురైంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఉస్మానియా ఆస్పత్రి: వెయ్యి ఇస్తేనే శవం తీసుకెళ్తాం! ఉస్మానియా ఆస్పత్రిలోని దారుణమైన పరిస్థితులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రి మార్చురీలో దారుణం చోటు చేసుకుంది. శవం విషయంలో మార్చురీ సిబ్బంది లంచం డిమాండ్ చేయడంతో పాటు బాధిత కుటుంబ సభ్యులపై జులుం కూడా ప్రదర్శించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. Andhra Pradesh: ఆన్లైన్లో అన్నదాత అన్నదాతలు తాము పండించిన పంటను కళ్లాల నుంచే నేరుగా తమకు నచ్చిన ధరకు విక్రయించుకునే అవకాశాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈ–ఫార్మార్కెటింగ్’కు అనూహ్య స్పందన లభిస్తోంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. స్వదేశం చేరుకున్న సీఎం వైఎస్ జగన్ దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని సీఎం జగన్, మంత్రుల బృందం మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. సివిల్స్లో తెలుగు తేజాల సత్తా.. వారి నేపథ్యం, మనోగతాలివీ సివిల్స్ తుది ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 40 మంది ఉన్నత ర్యాంకుల్లో నిలిచారు. విజేతలుగా నిలిచిన అభ్యర్థుల నేపథ్యం, వారి మనోగతాలివీ.. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. బంగారం కోసం మైన్లో కొట్లాట.. 100 మంది దుర్మరణం మధ్య ఆఫ్రికా దేశం చాద్లో ఘోరం జరిగింది. బంగారు గనుల్లో అక్రమంగా తవ్వకాలు జరిపే ముఠాల మధ్య ఘర్షణల్లో వంద మందికి పైగా మృతి చెందారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. జగనన్న ప్రభుత్వం @3 ఏళ్లు: ఊరూవాడా ‘మూడేళ్ల’ పండుగ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరిగాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. కాలేజీల్లో చేరిన నెలకు 520 వైద్య సీట్ల రద్దు.. ఆయా కాలేజీల్లో ఇటీవల చేరిన ఎంబీబీఎస్, పీజీ మెడికల్ విద్యార్థుల అడ్మిషన్లకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తీసుకున్న సంచలన నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. హవాలా కేసులో మంత్రి అరెస్ట్.. కేజ్రీవాల్ ఊహించినట్లే జరిగింది! మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్(57) అరెస్ట్ కావడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సమీర్ వాంఖేడే: ఒకప్పుడు ఈయన ‘సింహస్వప్నం’.. ఇప్పుడేమో ఇలా.. ఒకప్పుడు.. ఆయనంటే నిజాయితీకి మారుపేరు. రంగంలోకి దిగితే ఎంతటి వాళ్లనైనా వదిలేవాడు కాదు అని ఆయన పని చేసే సంస్థలే ఆకాశానికి ఎత్తేవి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. రియల్ హీరోలకు బీసీసీఐ భారీ నజరానా.. ఐపీఎల్-2022లో భాగమైన పిచ్ క్యూరేటర్లు,గ్రౌండ్స్మెన్లకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటిచింది. ఈ ఏడాది టోర్నీ జరిగిన ఆరు వేదికలలో పనిచేసిన క్యూరేటర్లు, గ్రౌండ్స్మెన్లకు.. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. అలా ప్రచారం చేయడం సరి కాదు: అలీ ‘‘ఎఫ్ 3’ చిత్రం తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. నా దుస్తులు అమ్మి అయినా ప్రజలకు చౌకగా గోధుమపిండి అందిస్తా! వచ్చే 24 గంటల్లో 10 కిలోల గోధుమ పిండి బస్తా ధరను తగ్గించకుంటే తన బట్టలను అమ్మేస్తానని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్పై ఇంక్ దాడి.. వాళ్లే పనే అని అనుమానం! రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్పై కర్ణాటకలో దాడి జరిగింది. బెంగళూరులో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. రసాభాసా నెలకొంది. ఆయన ముఖంపై కొందరు సిరా చల్లి దాడి చేశారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. 3 Years Of YS Jagan Government: మూడేళ్లు.. ఎన్నో మేళ్లు అన్ని స్థాయిల్లో ప్రక్షాళన, విప్లవాత్మక మార్పులతో పాలన ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి గడిచిన మూడేళ్లలో సరికొత్త సంక్షేమ, అభివృద్ధి పాలనను అందించి ప్రజల మన్ననలు అందుకున్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. Minister Mallareddy: నన్ను చంపేందుకు రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు ‘రెడ్ల సింహ గర్జన’ సభకు హాజరైన మంత్రి మల్లారెడ్డిపై ఆదివారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడిపై మంత్రి మాల్లారెడ్డి సోమవారం స్పందించారు. మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాపై జరిగిన దాడి వెనుక తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హస్తం ఉంది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. లోకేష్ను చంద్రబాబు నమ్మడం లేదు: విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మాట తప్పనిది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. Krithi Shetty Crying: లైవ్లోనే కన్నీళ్లు పెట్టుకున్న కృతి శెట్టి.. 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మంగళూరు బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. IPL 2022 Winner: క్రెడిట్ మొత్తం ఆయనకేనన్న హార్దిక్.. అంతా అబద్ధం! కాదు నిజమే! ‘‘మొదటి సీజన్లోనే మనం సిక్సర్ కొట్టాము. చాంపియన్లుగా నిలిచాం. ఇది మనకు గర్వకారణం. మన బ్యాటింగ్, బౌలింగ్ విభాగం మరీ అంత గొప్పగా ఏమీ లేదని చాలా మంది అన్నారు. అయినా మనం ట్రోఫీ గెలిచాం. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. మాయదారి ట్విటర్..కరిగిపోతున్న మస్క్ సంపద! బిలయనీర్లు ఈలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్' సంపద కరిగి పోతున్నట్లు తెలుస్తోంది. గడిచిన 5 నెలల కాలంలో ఆ ముగ్గురు ధనవంతులు 115బిలియన్ డాలర్లను నష్టపోయారు. వీరితో పాటు వరల్డ్ రిచెస్ట్ పర్సన్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్న జపాన్ లగ్జరీ గూడ్స్ కంపెనీ ఎల్వీఎంహెచ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ సైతం 44.7 బిలియన్ డాలర్లను కోల్పోయారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. Riyan Parag: 'ఆ ఆటగాడు దండగ.. ఏ లెక్కన ఆడించారో కాస్త చెప్పండి' ఐపీఎల్ 2022 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఆటతీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సీజన్లో రాజస్తాన్ తరపున వ్యర్థమైన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది రియాన్ పరాగేనని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. Hyderabad: బోర్డ్ తిప్పేసిన ఐటీ సంస్థ.. రోడ్డున పడ్డ 800 మంది ఉద్యోగులు నిరుద్యోగుల ఆశలను అవకాశంగా మార్చుకుని వారి వద్ద అందినంత దోచుకుని బోర్డు తిప్పేసింది ఓ సాఫ్ట్వేర్ కంపెనీ. ఈ దెబ్బతో 800 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్లోని మాదాపూర్లో జరిగింది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. AP: సామాజిక న్యాయం 'దశ దిశలా'.. రాష్ట్రంలో సామాజిక న్యాయం గురించి చెప్పడంకాదు.. చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది. ► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. Andhra Pradesh: మూడేళ్లలో సమూల మార్పు మూడేళ్ల కిందట... సరిగ్గా ఇదే రోజు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొత్త చరిత్రను లిఖించే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. పుతిన్ బతికేది మరో మూడేళ్లే!.. తొలిసారి స్పందించిన రష్యా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై పాశ్చాత్య దేశాలు, రష్యా నిఘా మీడియాలు చేస్తున్న హడావిడి ఏమాత్రం తగ్గట్లేదు. ► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. గుజరాత్ గుబాళింపు.. అరంగేట్రంలోనే విజేతగా నిలిచి 15 ఏళ్ల లీగ్ చరిత్రలో మరో కొత్త జట్టు ఖాతాలో ట్రోఫీ చేరింది. గత ఫైనల్ మ్యాచ్లకు భిన్నంగా పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో రాజస్తాన్ రాయల్స్ చేతులెత్తేసింది. ► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. కంగారుపెడుతున్న ‘కాంగో ఫీవర్’.. వైరస్కు నో వ్యాక్సిన్ కొత్త వైరస్లు మానవాళికి సవాల్లు విసురుతున్నాయి. ఇప్పటికే కరోనా, దాని కొత్త వేరియంట్లతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందుతున్న ప్రజలను మంకీ ఫాక్స్ ► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. వివాదాలు-క్రిమినల్ కేసులు: నిర్లక్ష్యమే సిద్దూ ప్రాణం తీసిందా? పంజాబ్ ర్యాప్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసే వాలా ఆదివారం ఉదయం ఘోర హత్యకు గురయ్యాడు. ► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. కోవిడ్ వ్యథా చిత్రం.. బతుకు భారమై.. చదువుకు దూరమై..! కోవిడ్ కొట్టిన దెబ్బకు వేలు, లక్షల మంది యువత పైచదువులను, భవిష్యత్తు ఆశలను వదిలేసుకుని ఉద్యోగం, ఉపాధి వేటలో పడుతోంది. ► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఆదాయపు పన్నును ఎలా లెక్కించాలో తెలుసా! అవును, ప్రస్తుతం ఆదాయపు పన్ను లెక్కించే సాధనం అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రత్యక్ష ఆదాయపు పన్ను బోర్డ్ పోర్టల్లో ఇది ఉంటుంది. ► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. శెభాష్.. సీజన్ ఆరంభానికి ముందు సవాళ్లు..ఇప్పుడు కెప్టెన్గా అరుదైన రికార్డు! అరంగేట్రంలోనే అదిరిపోయే ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022 విజేతగా నిలిచింది. ► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. పబ్బు..గబ్బు! బంజారాహిల్స్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్పై నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడితో వీటి కేంద్రంగా సాగుతున్న రేవ్ పార్టీలు బహిర్గతమయ్యాయి. ► పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. Andhra Pradesh: ఊరు మారింది ఈ మూడేళ్లలో రూ.1.41 లక్షల కోట్లు పేదలకు నేరుగా అందించినా అందులో దుర్వినియోగమైంది నిల్. వలంటీర్లే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరించి, అర్హత ఉంటే వారే పైసా ఖర్చుకాకుండా దరఖాస్తు పూర్తిచేస్తున్నారు పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. డేంజర్ బెల్స్.. ప్రపంచానికి వార్నింగ్ ఇచ్చిన పుతిన్! ఉక్రెయిన్లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ పుతిన్ మరో హెచ్చరికను జారీ చేశారు. ఉక్రెయిన్ ఆక్రమణను మరింత వేగవంతం చేసేందుకు అత్యంత శక్తివంతమైన క్షిపణిని రష్యా ప్రయోగించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. Samajika Nyaya Bheri: సమసమాజం సాకారం సమసమాజ స్థాపనే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో సామాజిక న్యాయాన్ని అమలు చేస్తోందని సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలో మంత్రులు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ఐపీఎల్ ఫైనల్.. గుజరాత్ టైటాన్స్తో రాజస్తాన్ రాయల్స్ పోరు టోర్నీలో అడుగు పెట్టిన తొలిసారే ఫైనల్ చేరిన జట్టు ఒకవైపు... తొలి టోర్నీలో విజేత గా నిలిచిన 14 ఏళ్లకు తుది పోరుకు అర్హత సాధించిన జట్టు మరోవైపు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఎమ్మెల్యే టికెట్ కోసం ఇంతగా దిగజారాలా..? సీటు కోసం నోటి దురుసు..! రాజకీయ గుర్తింపు కోసం నీచాతినీచంగా మాట్లాడాలా? బాస్ మెప్పు కోసం నోటికి పని చెప్పాలా..? అంటూ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. పొలిటికల్ హీట్: చిన్నమ్మతో ‘రాములమ్మ’ భేటీ దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళతో తెలంగాణ బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి భేటీ అయ్యారు. ఈ రహస్య భేటీ వివరాలు.. శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. టార్గెట్ అసెంబ్లీ.. శాసనసభకు పోటీ చేయడానికే మొగ్గుచూపుతున్న కాంగ్రెస్ కీలక నేతలు తెలంగాణ రాష్ట్రంలోని కీలక కాంగ్రెస్ నేతలంతా ఈసారి శాసనసభకు ఎన్నికయ్యేందుకే ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. లెజండరీ డైరెక్టర్ సింగీతం ఇంట విషాదం లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి లక్ష్మీ కల్యాణి కన్నుమూశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9.బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ: మాయమైతే.. పైసలు వాపస్ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని వ్యాపారంగా మార్చుకునేందుకు యూకేకు చెందిన ‘యాన్సియంట్ మిస్టరీస్’అనే సంస్థ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఐపీఎల్ విజేత, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విన్నర్లకు ప్రైజ్మనీ ఎంతంటే! హార్దిక్ పాండ్యా బృందం.. సంజూ శాంసన్ సేన.. టైటిల్ పోరులో తలపడనున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ టెన్ మార్నింగ్ న్యూస్
1. ఏపీతో పాటు టీడీపీకి శని చంద్రబాబే రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి పట్టిన శని చంద్రబాబు నాయుడే అని గతంలోనే ఎన్టీఆర్ చెప్పిన మాటలను గుర్తుచేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 2. తప్పుడు నిర్ణయమే!.. మారణహోమంపై టెక్సాస్ పోలీసులు టెక్సాస్ యువాల్డే రాబ్ ఎలిమెంటరీ స్కూల్ మారణహోమంపై టెక్సాస్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. జరిగిన ఆలస్యం వల్లే పసికందుల ప్రాణాలు పోయాయని, తాము తీసుకున్న నిర్ణయాన్ని తప్పుడు నిర్ణయంగా పేర్కొంటూ క్షమాపణలు తెలియజేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 3. శతదినోత్సవ రాముడికి శతజయంతి కానుక.. ఒక నటుడు కష్టపడితే హీరో కావచ్చు. ఒక హీరో సిన్సియర్గా శ్రమిస్తే జనాదరణ పొందవచ్చు, బాక్సాఫీస్ హిట్లు సాధించవచ్చు. బాక్సాఫీస్ హిట్లు వచ్చిన తారలు చాలామందే ఉండవచ్చు. కానీ, ఎదిగే తన ప్రయాణంలో తాను నమ్ముకొని వచ్చిన పరిశ్రమను కూడా శిఖరాయమాన స్థాయికి తీసుకెళ్లిన మహానటులు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 4. మంకీపాక్స్ సామాజిక వ్యాప్తి చెందొచ్చు! ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో సుమారు 200 మంకీపాక్స్ కేసులు బయటపడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) తెలిపింది. అయితే మంకీపాక్స్ సామాజిక వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదని ప్రకటించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 5. అనంతలో విషాదం.. సిలిండర్ పేలి కుటుంబం దర్మరణం జిల్లాలోని శెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ పేలుడు ధాటికి ఇళ్లు కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 6.సామాజిక న్యాయభేరి: మూడో రోజు యాత్ర ప్రారంభం వైఎస్సార్సీపీ సామాజిక న్యాయభేరిలో భాగంగా మూడోరోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. నేడు తాడేపల్లిగూడెం నుంచి నర్సారావుపేటకు బస్సు యాత్ర జరుగనుంది. బస్సు యాత్ర సందర్భంగా స్థానిక పోలీస్ ఐ ల్యాండ్ వద్ద వైఎస్సార్ , ఇతర నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి మంత్రులు నివాళులు అర్పించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 7. హైదరాబాద్లో సొంతబండే సో బెటర్ సాధారణంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక, రవాణా సదుపాయాలు విస్తరిస్తాయి. కానీ గ్రేటర్లో అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది.కొత్తగా మెట్రో రైలు సదుపాయం మినహా అదనంగా ప్రజారవాణా ఏ మాత్రం మెరుగుపడకపోవడం గమనార్హం. అదే సమయంలో వ్యక్తిగత వాహనాలు భారీగా రోడ్డెక్కాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 8. మనసా..వాచా..ఇచ్చిన మాటే.. ఇన్నేళ్ల అజెండా మూడేళ్లు. ఒకరకంగా తక్కువే. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది చాలా ఎక్కువ. మీడియా– రాజకీయాలు – వ్యవస్థలన్నీ కలిసిపోయి ఒక వర్గానికే కొమ్ముకాస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారికి వ్యతిరేకంగా జెండా ఎగురవేసి నెగ్గటమే ఒక చరిత్ర. ఆ తరవాత కూడా కుట్రలను తిప్పికొడుతూ దిగ్విజయంగా ముందుకెళ్లటం మరో చరిత్ర. అలా ఈ మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త చరిత్రను రాసుకుంటూ ముందుకెళుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 9. కేసీఆర్ను ఆకాశానికెత్తిన మంత్రి మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని, కేసీఆర్ను బీట్ చేసే మొగోడు ఏ రాష్ట్రంలో లేడని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కార్మిక మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం హనుమకొండలోని తారా గార్డెన్స్లో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. 10. రాజస్తాన్ రైట్ రైట్... ఐపీఎల్ మొదటి సీజన్–2008లో విజేతగా నిలిచిన తర్వాత పడుతూ, లేస్తూ ప్రస్థానం సాగించి... మధ్యలో రెండేళ్లు నిషేధానికి కూడా గురైన రాజస్తాన్ రాయల్స్ 14 ఏళ్ల తర్వాత మళ్లీ తుది పోరుకు అర్హత సాధించింది. గత మూడు సీజన్లుగా చివరి రెండు స్థానాల్లోనే నిలుస్తూ వచ్చిన ఈ టీమ్ ఈసారి స్ఫూర్తిదాయక ప్రదర్శనతో లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి. -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. CM YS Jagan Davos Tour: రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. జనసేన, టీడీపీ, బీజేపీ కుమ్మక్కు.. కుట్ర బట్టబయలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సాగిన విధ్వంసకాండ కుట్ర వెనుక సూత్రధారులు, దాడుల్లో పాత్రధారులను అరెస్టు చేస్తున్నారు. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. AP: హోరెత్తిన సామాజిక భేరి సామాజిక సంక్షేమ కెరటాలతో ఉత్తరాంధ్ర ఉప్పొంగింది. రాజ్యాధికారంలో భాగస్వాములైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలను తిలకించి నాగావళి మురిసిపోయింది. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. భారత రచయిత్రి గీతాంజలి శ్రీ సంచలనం.. భారత రచయిత్రి గీతాంజలి శ్రీ అంతర్జాతీయ సాహిత్య వేదికపై సంచలనం సృష్టించారు. ఆమె రాసిన నవలకు బుకర్ ప్రైజ్ దక్కింది. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. మేకవన్నె పులి బాబూ! టీడీపీ వాళ్లు మహానాడు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వివిధ సందర్భాల్లో తమ పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేస్తున్నాం. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఆసుపత్రి బిల్లు రూ.9.5 కోట్లు కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ వివాహిత ఏడేళ్లుగా కోమాలో ఉండి, ప్రాణాలు విడిచింది. వైద్యానికి రూ.9.5 కోట్లు ఖర్చు అయినట్లు ఆమె భర్త తెలిపారు. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఆకాంక్షలు నెరవేర్చడంలో ఇద్దరూ విఫలం కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిన మోదీ.. హైదరాబాద్ను టెక్నాలజీ హబ్గా మార్చుతామనడం హాస్యాస్పదమని.. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఐపీఎల్ క్వాలిఫయర్–2: రాజస్తాన్ వర్సెస్ ఆర్సీబీ ఐపీఎల్–2022 విజేతను తేల్చే తుది పోరుకు ముందు మరో సమరం...ఆదివారం జరిగే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో తలపడేదెవరో తేల్చే క్రమంలో 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. పాన్ ఇండియా సినిమాలపై రకుల్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా అని మాట్లాడుకుంటున్నాం. అయితే ఇంతకుముందు దక్షిణాది సినిమాలు హిందీలో అనువాదమై.. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. థర్డ్ పార్టీ మోటార్ బీమా ప్రీమియం పైపైకి వాహనాల థర్డ్ పార్టీ మోటార్ బీమా ప్రీమియం పెరగనుంది. జూన్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. CM YS Jagan Davos Tour: ‘యూనికార్న్’ విశాఖ నూతన ఆవిష్కరణలు, స్టార్టప్స్ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘కోన’లో కుట్ర కోణం! కోనసీమలో విధ్వంసం వెనుక కుట్ర కోణం బట్టబయలవుతోంది. అమలాపురంలో ర్యాలీని అసాంఘిక శక్తులు హైజాక్ చేసి అల్లర్లకు పాల్పడటం వెనుక కొన్ని రాజకీయ శక్తుల ముందస్తు కుట్ర.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. లండన్లో తొలి దళిత మేయర్గా భారత సంతతి మొహిందర్ కె.మిధా భారత సంతతికి చెందిన నాయకురాలు, యూకేలో ప్రతిపక్ష లేబర్ పార్టీ కౌన్సిలర్ మొహిందర్ కె.మిధా పశ్చిమ లండన్లోని ఈలింగ్ కౌన్సిల్ మేయర్గా ఎన్నికయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. పాకిస్తాన్లో ఇమ్రాన్ మద్దతుదారుల అరాచకం.. వీడియోలు వైరల్ దాయాది దేశం పాకిస్తాన్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ మద్దతుదారులు బుధవారం రెచ్చిపోయారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. తెలంగాణకు మోదీ..అపూర్వ స్వాగతం పలికేలా భారీ ఏర్పాట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రానికి రానున్నారు. నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. సెక్స్ వర్కర్లు మనుషులే.. పోలీసులకు, మీడియాకు సుప్రీంకోర్టు ఆదేశాలు సెక్స్ వర్కర్లూ అందరిలాంటి మనుషులే. వారికి తగిన గౌరవమివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిపై వేధింపులకు పాల్పడరాదు’’ అని పోలీసులకు సుప్రీంకోర్టు సూచించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. దావోస్లో జోష్గా.. తెలంగాణకు భారీ పెట్టుబడులు.. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ భారీ పెట్టుబడులు సాధిస్తోంది.పలు ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఐపీఎల్లో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు.. తొలి ఆటగాడిగా..! ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. నాలుగు ఐపీఎల్ సీజన్లలో .. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. లైఫ్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు: నాగచైతన్య ‘అన్నీ వదులుకుని ఇక్కడిదాకా వచ్చాను.. ఇక లైఫ్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు’, ‘నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. హింద్ జింక్కు సర్కారు గుడ్బై మెటల్ రంగ దిగ్గజం హిందుస్తాన్ జింక్ లిమిటెడ్(హెచ్జెడ్ఎల్)లో ప్రభుత్వానికి గల 29.5 శాతం వాటా విక్రయానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. అంబేడ్కర్ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర'! కోనసీమ భగ్గుమంది. జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. పోలీసులు రాకపోతే నా కుటుంబం సజీవ దహనమయ్యేది ‘మా ఇంటి పైఅంతస్తులో నేను, నా కుటుంబ సభ్యులు ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఆందోళనకారులు నిప్పు పెట్టారు. బయటకు వచ్చేసరికి ఇల్లంతా మంటల్లో ఉంది’ పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. CM YS Jagan Davos Tour: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు కర్బన ఉద్గారాలు లేని విద్యుదుత్పత్తి (గ్రీన్ ఎనర్జీ) లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. గ్రీన్ ఎనర్జీతో గ్రీన్ సిగ్నల్ పర్యావరణ పరిరక్షణ, ఉజ్వల భవిష్యత్తు కోసం కర్బన ఉద్గారాల రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తూ ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా నిలుస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. టెక్సాస్ కాల్పుల ఘటన.. ‘గన్ లాబీకి ఎదురు నిలబడబోతున్నాం’.. బైడెన్ భావోద్వేగం టెక్సాస్లోని ఎలిమెంటరీ స్కూల్లో 19 మంది చిన్నారులను దుండగుడు కాల్చిచంపిన ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. కంపెనీ పేరుతో మందులు రాయొద్దు :పెద్ద అక్షరాలతో అర్థమయ్యేలా రాయాలి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజులు రోగులకు అందుబాటులో ఉండా లని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పేర్కొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఎమర్జింగ్ టెక్నాలజీ..రెండు అంచుల కత్తి: దావోస్ సదస్సులో మంత్రి కేటీఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, బ్లాక్చైన్, డేటా సైన్సెస్ వంటి ఆధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిజ్ఞానం రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటివి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. IPL 2022 GT Vs RR: అరంగేట్రంలోనే అదుర్స్.. అహ్మదాబాద్కు చలో చలో! ఐపీఎల్లో తొలిసారి బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతోనే సరిపెట్టుకోలేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. బలవంతంగా నాతో ఆ క్యారెక్టర్ చేయించారు: డైరెక్టర్ దర్శకుడిగా, నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. హైదరాబాద్లో ఇళ్ల ధరలకు రెక్కలు! కారణం ఇదే..? హైదరాబాద్ మార్కెట్లో ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో (జనవరి–మార్చి) ఇళ్ల ధరలు 9 శాతం పెరిగాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. దావోస్లో ఏపీ ధగధగ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా రెండో రోజైన సోమవారం పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. నా సోదరుడితో గొప్ప సమావేశం జరిగింది: సీఎం జగన్తో కేటీఆర్ విదేశీ గడ్డపై అరుదైన కలయిక జరిగింది. దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. మంచి కోసం పుట్టుకొచ్చిన ఓ శక్తి.. క్వాడ్: ప్రధాని మోదీ క్వాడ్ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. CM YS Jagan Davos Tour: ఇంధన రంగంలో 60 వేల కోట్ల పెట్టుబడి సుస్థిర అభివృద్ధిలో భాగంగా కర్బన ఉద్గారాలు లేని ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. పుతిన్తో తప్ప మరే అధికారితో సమావేశం అవ్వం: జెలెన్స్కీ దావోస్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడుతూ...ఈ యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాతో చర్చలు జరపడం చాల కష్టతరంగా మారింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. అమిత్ షా రహస్య సర్వే.. 30 మంది ఎమ్మెల్యేలకు షాక్! బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్షా త్వరలో విధానసభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రహస్య సర్వే నిర్వహించారని ప్రచారం జోరుగా సాగుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. యువ గాయని అపహరణ.. ఆపై దారుణ హత్య! సింగర్ దివ్య ఇండోరా అలియాస్ సంగీత.. దారుణ హత్యకు గురైంది. రోహ్తక్ సమీపంలోని ఓ ఫ్లైఓవర్ వద్ద పాతిపెట్టిన ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఫ్రెంచ్ ఓపెన్లో పెను సంచలనం.. తొలి రౌండ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్కు పరాభవం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో రెండో రోజు పెను సంచలనం నమోదైంది. డిఫెండింగ్ చాంపియన్ బార్బరా క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. మరో వివాదంలో ఆర్జీవీ.. మోసం చేసాడంటూ చీటింగ్ కేసు నమోదు! ట్విటర్లో తనదైన శైలిలో ట్విట్లు, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరో సారి వార్తల్లోకెక్కాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ముప్పై గంటలకు ఒక కొత్త బిలియనీర్ కరోనా విపత్తు సమయంలో (రెండేళ్ల కాలంలో) కొత్తగా 573 మంది బిలీయనీర్లు పుట్టుకొచ్చినట్టు ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. CM YS Jagan Davos Tour: తయారీ హబ్గా ఏపీ పర్యావరణ హిత తయారీ రంగంలో అవకాశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దృష్టి సారించింది. కొత్తగా అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్ హబ్గా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. Corona Virus: దేశంలో ఒమిక్రాన్ సబ్వేరియెంట్ కేసుల కలకలం భారత్లో ఒమిక్రాన్ సబ్వేరియెంట్ కేసుల కలకలం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా కరోనా వైరస్ వ్యాప్తిని చెందిస్తున్న వేరియెంట్లుగా బీఏ.4, బీఏ.5లను పరిశోధకులు గుర్తించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. భారత్ సహా 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్, ఎందుకంటే.. భారత్ సహా పదహారు దేశాలపై ట్యావెల్ బ్యాన్ విధించింది సౌదీ అరేబియా. మంకీపాక్స్ నేపథ్యంలోనే అని తొలుత కథనాలు వెలువడగా.. కారణం అది కాదని ఖండించింది సౌదీ అధికార యంత్రాంగం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ఆలయ వాదన.. కుతుబ్ మినార్ తవ్వకాలపై మంత్రి కిషన్రెడ్డి క్లారిటీ ప్రపంచవారసత్వ కట్టడంగా గుర్తింపు దక్కించుకున్న కుతుబ్ మినార్ వార్తల్లోకి ఎక్కింది. అదొక ఆలయం అనే వాదన.. ఈ చారిత్రక కట్టడం చుట్టూ తిరుగుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. టీమిండియాలోకి డీకే.. రీ ఎంట్రీపై ఆసక్తికర ట్వీట్ మూడేళ్ల విరామం తర్వాత టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన దినేశ్ కార్తీక్.. తన పునరాగమనంపై ఆసక్తికర ట్వీట్ చేశాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. కేంద్రంపై పోరాడండి..తోడుంటాం ఏది ఏమైనా తాము రైతుల వెంట ఉంటామని.. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పోరాటం కొనసాగించాలని రైతులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. హోమ్లోన్.. భారంగా మారుతోంది! వడ్డీ రేటు తక్కువకు లభిస్తుందేమో..? అని వేచి చూడడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంటున్న వేళ రేట్లను తక్కువ స్థాయిలో ఉంచడం అసాధ్యం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఉక్రెయిన్ శిథిలాల్లో ఆయుధ కంపెనీల... కాసుల పంట ఉక్రెయిన్లో రష్యా యుద్ధం వల్ల ఆయుధ కంపెనీల పంట పండుతోంది. అమెరికాతో సహా అనేక దేశాలు ఉక్రెయిన్కు సరఫరా చేస్తున్న ఆయుధాలు ఈ కంపెనీల్లో తయారవుతున్నవే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. మరోసారి మహేశ్ బాబు ఫ్యామిలీ టూర్.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. పది పరీక్షలు ప్రారంభం.. వచ్చే నెలాఖరుకు ఫలితాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి మొదలయ్యే పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవినింగ్ న్యూస్
1. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్తో సమావేశమైన సీఎం జగన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకి హాజరైన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్తో సమావేశమయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. బిందెలు, డబ్బాలతో ఎగబడ్డ జనం.. వీడియో వైరల్ మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. మీరంతా దేశం గర్వపడేలా చేశారు: ప్రధాని మోదీ థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ జట్టును ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కలిసి అభినందించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. చంద్రబాబు పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మరు: జోగి రమేష్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఆసక్తి రేపుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్- కేసీఆర్ భేటీ.. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. YSR Pension Kanuka: విప్లవాత్మక నిర్ణయం.. వారి కళ్లలో ఆనందం అవ్వాతాతల పింఛన్ అర్హత వయస్సు గతంలో 65 ఏళ్లు వుండేది.. దాన్ని అరవై ఏళ్లకు కుదించారు.. అంతే కాదు రాజకీయాలతో ప్రమేయం లేకుండా అర్హత వుంటే చాలు... పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. వాళ్లిద్దరినీ పొలిమేరలు దాటించాలి: రేవంత్రెడ్డి కొడంగల్ అభివృద్ధిపై కేటీఆర్ చర్చకు రావాలంటూ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం ఆయన కొడంగల్ నియోజకవర్గం తుంకిమెట్ల లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. బ్రూస్ లీ ఆరాధించిన భారత్ ఫహిల్వాన్ ఎవరో తెలుసా? మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం.. దివంగత హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రూస్ లీ.. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు.చరిత్ర పుటల్లోకి వెళ్లి మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ గురించి.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ‘శేఖర్’ మూవీ ప్రదర్శన నిలిపివేత.. రాజశేఖర్ ఎమోషనల్ ట్వీట్ యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం శేఖర్. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రదర్శన ఆగిపోయింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. మరో ఐదేళ్ల పాటు, ఇన్ఫోసిస్ సీఈవోగా సలీల్ పరేఖ్! మరో 5ఏళ్ల పాటు ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవోగా సీఈఓ సలీల్ పరేఖ్ కొనసాగనున్నారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ సీఈవోగా ఉన్న ఆయన పదవి కాలాన్ని కొనసాగిస్తున్నట్లు ఇన్ఫోసిస్.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవినింగ్ న్యూస్
1. ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్, అఖిలేష్ యాదవ్ భేటీ బీజేపీపై వార్ ప్రకటించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తిన వేదికగా కీలక నేతల్ని కలుస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏడు రోజుల్లోగా తేల్చండి.. ఎంపీ నవనీత్ రాణా దంపతులకు నోటీసులు జారీ మహారాష్ట్రలో శివసేన, మాజీ నటి, ఎంపీ నవనీత్ రాణా దంపతుల మధ్య పొలిటికల్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. సీఎం జగన్కు పేరు, ప్రఖ్యాతలు వస్తుంటే బాబు తట్టుకోలేకపోతున్నారు: మంత్రి గుడివాడ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. Beef Row: లంచ్లోకి బీఫ్.. ప్రధానోపాధ్యాయురాలి అరెస్ట్ తిండి విషయంలో ఎవరి అలవాట్లు వాళ్లవి. పని చేసే చోట నలుగురూ కలిసి భోజనం చేయడం సహజం. అలా లంచ్ చేస్తున్న టైంలో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. సాకారం దిశగా గగనయానం.. ప్రయోగానికి ఇస్రో సిద్ధం ఇస్రో గండరగండులు ఇకపై అంతరిక్షంలో విహరించనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మానవ సహిత ప్రయోగాలే లక్ష్యంగా .. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఏ ఏ అంశాలను పరిశీలించింది? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ బూటకమని జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ తేల్చిచెప్పింది. అసలు సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఏ ఏ అంశాలను.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. లండన్లో సీఎం జగన్ ల్యాండింగ్పై మంత్రి బుగ్గన క్లారిటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం టీడీపికి, ఎల్లోమీడియాకు ఒక అలవాటుగా మారిందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. గత సీజన్లో అదరగొట్టారు.. కోట్లు కొల్లగొట్టారు.. కానీ ఈసారి తుస్సుమన్నారు! ఐపీఎల్ లాంటి టీ20 టోర్నమెంట్లో ఎప్పుడు ఎవరు అదరగొడుతారు? ఎప్పుడు ఎవరు డీలా పడతారు? ఏ జట్టు పైచేయి సాధిస్తుందన్న విషయాలను అంచనా వేయడం కాస్త కష్టమే! పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అలా ఎందుకు జరిగిందో తెలియదు: మహేశ్ బాబు సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్తో జాగ్రత్త ! ఆన్లైన్ పేమెంట్ ప్లాట్ఫామ్ రేజర్పేకు గట్టి షాక్ తగిలింది. సైబర్ నేరగాళ్లు రేజర్ పే కమ్యూనికేషన్స్ని హ్యాక్ చేసి భారీ మోసాలకు పాల్పడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవినింగ్ న్యూస్
1. జ్ఞానవాపి మసీదు పిటిషన్: వీడిన సస్పెన్స్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జ్ఞాన్వాపి మసీదు వీడియోగ్రాఫి సర్వే అభ్యంతర పిటిషన్పై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ వాడివేడీగా సాగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కాంగ్రెస్ చింతన్ శిబిర్పై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు సంస్థాగత మార్పులే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల చింతన్ శిబిర్ నిర్వహించిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాజధాని జైపూర్ వేదికగా మూడు రోజుల పాటు ఈ భేటి జరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. రాబోయే 25 ఏళ్లు బీజేపీవే.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాలను అందుకుంది. యూపీతో సహా నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని మరోసారి కైవసం చేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. అవే చివరి పలకరింపులు.. ఇంటర్ పరీక్షలు ముగించుకొని బైక్పై వెళ్తూ.. ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగియడంతో ఆ విద్యార్థిని తన స్నేహితురాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ.. ఆనందంగా గడిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. చంద్రబాబు ఎప్పటికీ సీఎం కాలేరు: మంత్రి అంబటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. నివేదిక బట్టబయలు.. వెలుగులోకి సంచలన విషయాలు.. దిశ కేసులో ఊహించిన ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. అదిరిందయ్యా.. ఇందూరు పంచ్ ఇస్తాంబుల్లో గురువారం జరిగిన సీనియర్ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ (52 కేజీల విభాగం)లో ఇందూరు బిడ్డ నిఖత్ జరీన్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. Shekar Movie Review: ‘శేఖర్’ మూవీ రివ్యూ యాంగ్రీస్టార్ రాజశేఖర్.. రెండు దశాబ్దాల క్రితం స్టార్ హీరోల్లో ఒక్కడు. అప్పట్లో ఆయన సినిమాలు రికార్డులు సృష్టించాయి. తాజాగా విడుదులైన శేఖర్ మూవీ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. షాకిచ్చిన వేదాంతు, వందల మంది ఉద్యోగుల తొలగింపు! ఎడ్టెక్ కంపెనీ వేదాంతు 424 మంది ఉద్యోగులను తొలగించింది. రెండు వారాల క్రితం 200 మందికి ఉద్వాసన పలకడంతోపాటు కొత్తగా 1,000 మందిని చేర్చుకోనున్నట్టు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. సముద్రం పాలైన ‘హైదరాబాద్’ కరెన్సీ.. నాసిక్లో నోట్ల ముద్రణ దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు అప్పటి బ్రిటీష్ ఇండియాలో హైదరాబాద్ స్టేట్ ప్రిన్సిలీ స్టేట్గా ఉండేది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవినింగ్ న్యూస్
1. ట్విటర్లోకి ట్రంప్ గప్చుప్గా పునరాగమనం.. మళ్లీ నిషేధం!! సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విటర్లోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వచ్చారు. నిషేధం తర్వాత చాలాకాలానికి ఆయన మళ్లీ ట్విటర్లో పోస్టులు చేయగలిగారు. కానీ పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. టీఆర్ఎస్కు షాక్.. సీనియర్ నేత రాజీనామా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. పెరరివాళన్.. ఇప్పటికే ఆలస్యమైంది.. పెళ్లి చేసుకో సుదీర్ఘ కారాగారవాసం తర్వాత జీవితఖైదీ ఏజీ పెరరివాళన్ జైలు నుంచి విడుదలయ్యారు. సర్వోన్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలతో ఆయనకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మాజీ పీసీసీ చీఫ్ నవజ్యోత్సింగ్ సిద్దూకు ఏడాది జైలు శిక్ష పంజాబ్ కాంగ్రెస్ మాజీ పీసీసీ చీఫ్, మాజీ క్రికెటర్ నవజ్యోత్సింగ్ సిద్దూకు భారీ షాక్ తగిలింది. సిద్దూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘బెండపూడి’ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో ముచ్చటించిన సీఎం జగన్ కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని బెండపూడి జిల్లాపరిషత్ హైస్కూలు విద్యార్థులు.. విదేశీ శైలి ఆంగ్లంతో అనర్గళంగా మాట్లాడి అందరినీ అబ్బురపరిచిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. బీసీసీఐ కీలక నిర్ణయం.. ఫైనల్ మ్యాచ్ వేళలో మార్పు! కారణం ఇదే! ఐపీఎల్-2022 ముంగిపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు ప్లే ఆఫ్ బెర్తులు ఖరారు కాగా.. మూడు, నాలుగు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నెలకొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. Dil Raju On F3 Movie: పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం గ్యారెంటీ ‘ఎఫ్3 అందరి కోసం తీసిన సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ కలిసొచ్చి చూడాల్సిన మూవీ. ధరలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత జీవో ప్రకారం పాత ధరలకే టికెట్లు రేట్లని తగ్గించాం.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. దేశీ సూచీల నేల చూపులు.. ఒక్క రోజులో లక్ష కోట్ల నష్టం.. అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్తో స్టాక్ మార్కెట్ సూచీలు నేల చూపులు చేశాయి. ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అర్జున్ కూతురు టాలీవుడ్ ఎంట్రీ.. హీరో అతడే యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులోనూ అర్జున్కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం.. వీడియో వైరల్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి భారీ షాకులు తగులుతున్నాయి. తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి చేదు అనుభవం ఎదురైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. మీరొస్తానంటే.. నేనొద్దంటా! నాటో కూటమిలో స్వీడన్, ఫిన్లాండ్ చేరికను టర్కీ మరోమారు తీవ్రంగా వ్యతిరేకించింది. అవి కుర్దిష్ మిలిటెంట్లకు సాయం చేస్తున్నాయని ఆరోపించింది. టర్కీ అభ్యంతరాలు నాటో కూటమిలో కలకలం సృష్టిస్తున్నాయి. టర్కీ వ్యాఖ్యల్లో ఇటీవలి కాలంలో మార్పు వచ్చిందని ఫిన్లాండ్ ప్రధాని నినిస్టో అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. భారత టెకీలకు ఊరట..! గ్రీన్కార్డుల ప్రాసెసింగ్ విషయంలో బైడెన్ కీలక నిర్ణయం..! అమెరికాలో శాశ్వత నివాస హోదా కోసం కలలుగంటున్న వేలాది మంది భారత టెకీలు ఇక అందుకోసం ఏళ్ల తరబడి వేచి చూడనక్కర్లేదు. పెండింగ్ కేసులతో సహా గ్రీన్కార్డు దరఖాస్తులన్నింటినీ ఆరు నెలల్లోపు ప్రాసెస్ చేయాలని అధ్యక్షుడు జో బైడెన్కు ప్రెసిడెన్షియల్ అడ్వైజరీ కమిషన్ ఏకగ్రీవంగా సిఫారసు చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. Viral: బారాత్లో తప్పతాగి పెళ్లికొడుకు డ్యాన్సులు.. మరొకరిని పెళ్లాడిన వధువు రాజస్థాన్లోని ఒక వరుడు అర్ధరాత్రి వరకు బారాత్లో పార్టీ చేసుకుంటూ తప్పతాగి తూలుతూ డ్యాన్సులు చేయడంతో ఆ వధువు గట్టి షాకిచ్చింది. అతన్ని కాదని వేరే వ్యక్తితో తాళి కట్టించుకుంది. రాజస్థాన్లోని చురు జిల్లా చెలానా గ్రామంలో ఈ ఘటన జరిగింది. వరుడు సునీల్ తన బంధుమిత్ర గణంతో వధువు ఊరుకి వచ్చాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. బెడిసికొట్టిన ‘పచ్చ’ ప్రచారం సోమవారం (16వ తేదీ) ఉదయం గుంటూరు కలెక్టరేట్ దగ్గర ఓ ఒంటరి మహిళ హఠాత్తుగా రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు బూతులు లంఘించుకుంది. ఆమె ఎవరని ఆరా తీస్తే.. తెలుగుదేశం కార్యకర్త అని చివరికి తేలింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. Telangana Beer Prices: ‘బీర్’ప్రియులకు చేదు వార్త.. భారీగా ధరలు పెంపు? ‘బీర్’ప్రియులకు చేదు వార్త. బీర్ ధరలను పెంచాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపా దనలు కూడా సిద్ధమైనట్టు సమా చారం. బీర్ ధరలను పెంచాలని కొంతకాలంగా డిస్టలరీల యాజమాన్యాలు కోరుతున్న నేపథ్యంలో బీర్ ధరల పెంపుపై ఎ క్సైజ్ ఉన్నతాధికారులు ఇటీవల కసరత్తు జరిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఇషా సింగ్ పసిడి గురి.. షూటింగ్ వరల్డ్ కప్లో మూడో స్వర్ణం సాధించిన హైదరాబాదీ జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ తన ఖాతాలో మరో స్వర్ణ పతకం వేసుకుంది. జర్మనీలో మంగళవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో ఇషా సింగ్, మనూ భాకర్, రిథమ్ సాంగ్వాన్లతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఇషా, మనూ, రిథమ్ జట్టు 16–2తో జర్మనీ జట్టుపై గెలిచింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7.Shekar Movie Pre Release: రాజశేఖర్గారి వల్ల ఫేమస్ అయ్యా! – డైరెక్టర్ సుకుమార్ ‘‘నా ఫ్రెండ్ కృష్ణ అని ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నాడు. తను మా ఊర్లో అందర్నీ ఇమిటేట్ చేస్తుంటే నేను అసూయపడేవాణ్ణి. మొదటిసారి మా ఊర్లో రాజశేఖర్గారిని ఇమిటేట్ చేశాను.. దాంతో ఫేమస్ అయ్యాను. స్కూల్లో నన్ను రాజశేఖర్గారిలా చేయమంటే చేసేవాణ్ణి’’ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. వాట్సాప్లో 2 నిమిషాల్లో ఆ బ్యాంకు నుంచి గృహ రుణం గృహ రుణాల్లో అతిపెద్ద సంస్థ అయిన హెచ్డీఎఫ్సీ.. వాట్సాప్ ద్వారా గృహ రుణలను ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. కొనుగోలుదారులకు రెండు నిమిషాల్లోపే గృహ రుణానికి సంబంధించి సూత్రప్రాయ ఆమోదం ఇస్తున్నట్టు తెలిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఐ యామ్ ఏబుల్.. వైకల్యాన్నే కాదు, మా నైపుణ్యాలనూ చూడండి..! మానసిక, శారీరక వైకల్యాలున్న పిల్లలను ఎవరో ఒకరు ప్రత్యేకంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకరి మీద ఆధారపడే ఈ పిల్లలు.. ‘వైకల్యాన్నే కాదు... మా నైపుణ్యాలనూ చూడండి మేమూ కొన్ని సాధించగలం’ అని చేసి చూపుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10.‘నా చావుతోనైనా..కలిసి జీవించండి’ ‘నా చావుతోనైనా..కలిసి జీవించండి’ అని వేర్వేరుగా జీవిస్తున్న తల్లిదండ్రులకు ఓ కుమారుడు లేఖ రాసి పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నామక్కల్లో ఈ ఘటన విషాదాన్ని నింపింది. నామక్కల్ జిల్లా కొళ్లకురిచ్చి గ్రామం పరిధిలోని సింగలాపురానికి చెందిన రవి, మేఘల దంపతులకు తరుణ్(17)తో పాటుగా ఓ కుమార్తె(20) ఉన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవినింగ్ న్యూస్
1. అప్పుల ఊబి నుంచి గట్టెక్కేందుకు.. ఎయిర్లైన్స్ను అమ్మేయాలని నిర్ణయం శ్రీలంక ప్రభుత్వం నేషనల్ ఎయిర్లైన్స్ను అమ్మేయాలని అనుకుంటోంది. ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో నష్టాలను భరించేందుకు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. మూతపడ్డ 22 గదుల ఫోటోలు విడుదల భారత పురావస్తు శాఖ తాజ్మహల్లో మూతపడ్డ 22 గదులకు సంబంధించి కొన్ని ఫోటోలను విడుదల చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం, ఆయన తనయుడు ఎంపీ కార్తీ చిదంబరం నివాసాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మంగళవారం దాడులు చేపట్టింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ఫోన్ దొంగ వెంటపడి రైలు కింద నుజ్జయిన పెద్దాయన ప్రయాణాలలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని తెలియజేసే ఘటన ఇది. ఫోన్ మాట్లాడుకుంటానని బతిమాలిన ఓ వ్యక్తి.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్లను ఖరారు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. పాపం! లక్ష్మీదేవి..10 నిముషాలు పరీక్షకు ఆలస్యమవడంతో ఇంటర్మీడియెట్ పరీక్షల్లో నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ అని చెప్పిన అధికారులు దాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఇంకెంత కాలం విలియమ్సన్ను భరిస్తారు.. తుది జట్టు నుంచి తప్పించండి సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ విమర్శలు గుప్పించాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. కలెక్టరేట్ కార్యాలయంలో విచారణకు హాజరైన కరాటే కల్యాణి అక్రమంగా చిన్నారిని దత్తత తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కరాటే కల్యాణి కలెక్టర్ కార్యాయలంలో విచారణకు హాజరయ్యింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్లో ఎన్నారైకి కీలక పదవి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను నిర్ణయించే కీలక ద్రవ్య పరపతి విధాన కమిటీలో (ఎంపీసీ) ఎక్స్టర్నర్ సభ్యురాలుగా ప్రముఖ విద్యావేత్త.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10.బుజ్జాయిల పాల కోసం ఈ డివైజ్.. ధర ఎంతంటే! నెలల పసికందు దగ్గర నుంచి ఐదారేళ్ల పిల్లల దాకా.. వాళ్లకు ఎప్పుడు ఆకలేస్తుందో? ఎందుకు ఏడుస్తారో? అనేది ఊహించడం కష్టం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. తుపాకుల రాజ్యం.. జనాభా కంటే వాటి సంఖ్యే ఎక్కువ అమెరికాలో బఫెలో నగరంలో ఆదివారం ఓ శ్వేతజాతి దురహంకారి కాల్పుల్లో 10 మంది నల్ల జాతీయులు దుర్మరణం పాలయ్యారు. సోమవారం కూడా వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు బలయ్యారు. ఈ ఏడాది అక్కడ ఇప్పటికే ఇలాంటి మూకుమ్మడి కాల్పుల ఘటనలు ఏకంగా 198 జరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. కేరళలో టమాటా @ 100 టమాటా ఎరుపెక్కుతోంది. సరఫరా తగ్గడంతో పలు రాష్ట్రాల్లో టమాటా ధరలు కొండెక్కుతున్నాయి. కేరళలో రూ.100 మార్కును చేరింది. ఒడిశాలో రూ.90, కర్నాటకలో రూ.70, ఏపీ, తెలంగాణల్లోనూ రూ.60కి పైగా పెరిగినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నివేదిక చెప్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. రాష్ట్రంలో భారీ విద్యుత్ ప్రాజెక్టు రాష్ట్రంలో మరో భారీ పవర్ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది. ఒకే యూనిట్ నుంచి సోలార్, విండ్, హైడల్ పవర్ (పంప్డ్ స్టోరేజీ) విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు (ఐఆర్ఈపీ.. ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు) కర్నూలు జిల్లాలో ఏర్పాటవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. డిగ్రీలో కోర్సు ఏదైనా.. పీజీలో నచ్చిన కోర్సు ఉన్నత విద్యలో సంస్కరణలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది. డిగ్రీలో ఏ కోర్సు చేసినా పీజీలో ఇష్టమైన సామాజిక కోర్సు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఇతర రాష్ట్ర విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచాలని తీర్మానించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మీటర్లు పెడితే నష్టమేంటో చెప్పాలి వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లు పెట్టడం వలన వచ్చే నష్టమేమిటో చెప్పకుండా రైతులను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు తగదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి హితవు పలికారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. వేదికపై మహేష్బాబు డ్యాన్స్ అభిమానులు తనపై చూపిన ప్రేమ, అభిమానాలను జీవితంలో మరిచిపోలేనని సినీ హీరో మహేష్బాబు ఉద్వేగంతో చెప్పారు. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఇలాంటి అభిమానులు తనకు దొరికారన్నారు. ఒక్కడు సినిమా షూటింగ్ సమయంలో కర్నూలు వచ్చానని.. మళ్లీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వచ్చినట్టు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. థామస్ కప్ విన్నింగ్ జట్టు సభ్యుడికి గాయం.. థాయ్ ఓపెన్ నుంచి నిష్క్రమణ ప్రతిష్టాత్మక థామస్ కప్ టైటిల్ భారత్కు దక్కడంలో కీలకపాత్ర పోషించిన డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి నేటి నుంచి మొదలయ్యే థాయ్లాండ్ ఓపెన్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి వైదొలిగింది. చిరాగ్ శెట్టి గాయపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఆర్బీఐ చర్యలతో ధరల స్పీడ్ తగ్గుతుంది బెంచ్మార్క్ వడ్డీ రేట్లను పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయం దీనితోపాటు మంచి రుతుపవన పరిస్థితి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సహాయపడతాయని పరిశ్రమల సంఘం– సీఐఐ కొత్త ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ప్రతికూలతలను తట్టుకునే ‘కుద్రత్–3’ ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రకాశ్ సింగ్ రఘువంశీ రూపుకల్పన చేసిన కుద్రత్–3 రకం కంది ప్రతికూల వాతవరణ పరిస్థితులను ధీటుగా తట్టుకొని అధిక దిగుబడులనిస్తూ అనేక రాష్ట్రాల రైతులను ఆకర్షిస్తోందని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పప్పుధాన్యాల విభాగం పూర్వ ప్రధాన శాస్త్రవేత్త డా. యు.పి. సింగ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Karnataka: వివాహేతర సంబంధం.. ప్రైవేటు ఫోటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని.. బెంగళూరు హేరోహళ్లి వార్డు బీజేపీ నాయకుడు అనంతరాజు (46) ఈ నెల 12న ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే డెత్నోట్ సోమవారం దొరకడంతో హనీ ట్రాప్ అని బయటపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవినింగ్ న్యూస్
1. జ్ఞానవాపి మసీద్ ప్రాంగణంలో బయటపడ్డ శివలింగం! ఉత్తరప్రదేశ్ వారణాసి ‘జ్ఞానవాపి మసీద్ కాంప్లెక్స్’ ప్రాంగణంలో శివలింగం బయటపడిందన్న విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఆకాశం నుంచి పడుతున్న మిస్టరీ బాల్స్.. తల పట్టుకున్న అధికారులు ఆకాశం నుంచి అంతుచిక్కని రీతిలో లోహపు గోళాలు భూమిపై పడుతున్నాయి. తీరా వాటి దగ్గరికి వెళ్లి చూశాక అవి ఈకల రూపంలో తీగలు బయటకు రావడం.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. స్వతంత్ర భారతంలో అది అతి పెద్ద విధ్వంసం దేశ రాజధాని ఢిల్లీలో బుల్డోజర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాల పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) అధికారులు ఉన్నఫలంగా ఇళ్లను కూల్చివేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. చంద్రబాబును దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదు: సీఎం జగన్ చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేస్తే దుష్టచతుష్టయం ఎందుకు ప్రశ్నించలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. డిజిటల్ రేప్ కింద వృద్ధుడి అరెస్ట్ తన కూతురికి చదువు చెప్పిస్తాడేమో అనే ఉద్దేశంతో అతని దగ్గరికి పంపిస్తే.. ఆ వృద్ధుడు మాత్రం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. బ్యాంక్ ఆఫ్ బరోడా చోరీ కేసు.. పోలీసులకు ఊహించని ట్విస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ క్యాషియర్ ప్రవీణ్ సోమవారం అనూహ్యంగా కోర్టులో లొంగిపోయాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాద ఘటనపై ప్రత్యక్ష సాక్షి ఏమన్నాడంటే..? ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (46) శనివారం (మే 14) రాత్రి క్వీన్స్లాండ్లోని టౌన్స్విల్లేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. అఙ్ఞాతంలో కరాటే కల్యాణి.. ఫోన్ స్విచ్ ఆఫ్ కరాటే కల్యాణి ఆచూకిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న(ఆదివారం)నుంచి కనపించకుండా పోయిన కరాటే కల్యాణి ఇంకా అఙ్ఞాతం వీడలేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఆన్లైన్ గేమింగ్ ప్రియులకు కేంద్రం భారీ షాక్! రిలాక్సేషన్ కోసం ఆడే ఆన్లైన్ గేమ్స్ ఇకపై మరింత ఖరీదు కానున్నాయి. ఆన్లైన్ గేమ్స్పై ప్రస్తుతం కేంద్రం విధిస్తున్న జీఎస్టీ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. కార్పోరేట్ ట్యాక్స్.. జోబైడెన్ వర్సెస్ జెఫ్ బేజోస్ అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం వివిధ దేశాధినేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ద్రవ్యోల్బణం అదుపు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. Russia-Ukraine war: ఉక్రెయిన్లో యూఎస్ నేతలు అమెరికా సెనేట్లో రిపబ్లికన్ నేత మిచ్ మెకొనెల్తో పాటు పలువురు రిపబ్లికన్ సెనేటర్లు ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఆకస్మిక పర్యటన జరిపారు. అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ గెలిచేవరకు మద్దతు కొనసాగిస్తామన్నారు.| పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. సీసీటీవీ కెమెరాలు తీసేయకుంటే జైల్లో నిరాహార దీక్ష: సాయిబాబా జైలులో తాను కాలకృత్యాలు తీర్చుకొనేచోట, స్నానం చేసే చోట అధికారులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని, వాటిని వెంటనే తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా డిమాండ్ చేశారు. లేదంటే జైలులో నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. వైఎస్సార్ రైతు భరోసాకు సర్వం సిద్ధం ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్క చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి గత మూడేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా సీజన్ ప్రారంభం కాకముందే రైతన్న చేతిలో పెట్టుబడి సాయం పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. PM Phone Call-Bandi Sanjay: బండి సంజయ్కు మోదీ ఫోన్.. ‘హౌ ఆర్యూ బండి..శభాష్’ ప్రజాసంగ్రామ యాత్ర–2, ముగింపు సభ విజయవంతం కావడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం సంజయ్తో ఫోన్లో మాట్లాడిన మోదీ పాదయాత్రలో దృష్టికి వచ్చిన సమస్యలు, రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన తీరు, తదితర అంశాలపై ఆరా తీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Palle Vs JC: పల్లె ఉక్కిరిబిక్కిరి.. తెరవెనుక అధిష్టానం..? టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి సొంత పార్టీలోనే అసమ్మతి సెగ గట్టిగా తగులుతోంది. ఆయన తీరుపై ఒకవైపు పుట్టపర్తి నియోజకవర్గంలోని కొందరు పార్టీ నాయకులు తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా... మరోవైపు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి వ్యవహారం నెత్తుటి పుండుపై కారం చల్లిన చందంగా తయారైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. Ashwin Babu: ఆసక్తిగా అశ్విన్ బాబు 'హిడింబ' ఫస్ట్ గ్లింప్స్.. విభిన్నమైన సినిమాలతో అలరిస్తున్నాడు అశ్విన్ బాబు. జీనియస్, రాజుగారి గది 2, రాజుగారి గది 3 చిత్రాలలో నటించి మెప్పించాడు. ఇప్పుడు వాటన్నింటికి డిఫరెంట్గా అశ్విన్ బాబు నటించిన తాజా చిత్రం 'హిడింబ'. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. లక్నోకు షాకిచ్చిన రాజస్తాన్.. ప్లే ఆఫ్స్ దిశగా అడుగు లక్నో సూపర్ జెయింట్స్తో ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 24 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్కు చేరువైంది. మొదట రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అదానీ చేతికి హోల్సిమ్ ఇండియా ఆసియా కుబేరుడు, దేశీ దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా సిమెంట్ రంగంలో భారీ డీల్కు తెరతీసింది. స్విస్ దిగ్గజం హోల్సిమ్ లిమిటెడ్కు దేశీ అనుబంధ సంస్థలైన అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్లను కొనుగోలు చేయనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. హార్ట్ క్రాఫ్ట్.. 'కళ'పోసిన చేతులు రెండు చేతులు జట్టు కడితే బలం. ఆ చేతులకు భావుకత జత కూడితే అది అందమైన కళారూపం. ప్రకృతి అందాలను సందర్శించినప్పుడు బ్రహ్మ సృష్టి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటామో, కళలను కనులారా కాంచినపుడు మానవ సృష్టి గురించి అంతే ఘనంగా చాటుతాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Karnataka: యాక్సిడెంట్లో ప్రియుడు మృతి.. నువ్వే లేకుంటే నేనెందుకని.. వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవడానికి ఇరు కుటుంబాల పెద్దలను కూడా ఒప్పించారు. కానీ విధిలీల మరోలా ఉంది. పెళ్లికి సిద్ధమయ్యేలోగా ప్రియుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ప్రియుడు లేని లోకం తనకు వద్దని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవినింగ్ న్యూస్
1. నార్త్ కొరియాను భయపెడుతున్న కరోనా.. చేతులెత్తేసిన కిమ్..? కొద్దిరోజుల కిత్రం ఒమిక్రాన్ మొదటి కేసు నమోదు కాగా తాజాగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరగడం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్జోంగ్ ఉన్ను ఆందోళనకు గురిచేస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. చింతన్ శిబిర్.. కాంగ్రెస్ సంచలన నిర్ణయాలు ఇవే.. రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న చింతన్ శిబిర్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3.మంత్రి కొడుకు అరాచకం.. మహిళపై అత్యాచారం చేసి ఫొటోలు, వీడియోలు తీసి.. మంత్రి కొడుకు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మీ ఆటలు ఎన్నో రోజులు సాగవు.. బీజేపీకి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ హైదరాబాద్ నగరంలో శనివారం కేంద్ర హోం మంత్రి పర్యటన తర్వాత తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడిక్కెంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. జులై నుంచి విశాఖ-కోలంబో మధ్య విమాన సర్వీసులు: మంత్రి గుడివాడ దావోస్ సదస్సు ద్వారా ఏపీకి పెట్టుబడులు వస్తాయని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. చరిత్ర సృష్టించిన భారత షట్లర్లు.. తొలిసారి థామస్ కప్ కైవసం పురుషుల బ్యాడ్మింటన్లో భారత షట్లర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. అజయ్, అక్షయ్ నా సినిమాలను ప్రమోట్ చేయరు: కంగనా రనౌత్ బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా నటించిన చిత్రం 'ధాకడ్'. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ మే 20న థియేటర్లలో సందడి చేయనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. బెటర్డాట్ కామ్ సీఈవో, పీకల్లోతు అప్పుల్లో ఉన్నా! నన్ను క్షమించండి! జూమ్ మీటింగ్ జరిగే సమయంలో కేవలం 3 నిమిషాల్లో 900 మంది ఉద్యోగుల్ని తొలగించిన బెటర్.కామ్ సీఈవో విశాల్ గార్గ్ మరోసారి చర్చాంశనీయమయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. పుతిన్ పదవి నుంచి తప్పుకోక తప్పదు!...రష్యా కూలిపోవడం ఖాయం ఉక్రెయిన్ పై రష్యా పై గత రెండు నెలలకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ మేజర్ జనరల్ బుడనోవ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. మిత్రమా ఇంత త్వరగా వెళ్లిపోయావా: హర్భజన్ ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవినింగ్ న్యూస్
1. నాటో ఎఫెక్ట్: రష్యాకు మొదటి దెబ్బ.. ఫరక్ పడదన్న ఫిన్లాండ్ నాటోలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్న ఫిన్లాండ్కు రష్యా మొదటి దెబ్బ రుచి చూపించింది. ఫిన్లాండ్కు రష్యా సరఫరా చేసే విద్యుత్తును శనివారం నుంచి నిలిపివేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. త్రిపుర సీఎం బిప్లవ్దేవ్ రాజీనామా.. అమిత్ షాతో భేటీ తర్వాత.. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అనుహ్య పరిణామం నెలకొంది. బీజేపీ ముఖ్యమంత్రి బిప్లవ్దేవ్ శనివారం పదవికి రాజీనామా చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. రాహుల్ గాంధీకి పబ్బులు, జల్సాలు మాత్రమే తెలుసు: కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ, రాహులల్ గాంధీపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. శనివారం నల్లగొండ జిల్లాలో జరిగిన హాలియా సభలో కేటీఆర్ .. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. గుడ్ బై.. గుడ్ లక్.. కాంగ్రెస్కు షాకిచ్చిన పీసీసీ మాజీ చీఫ్ ఎలాగైనా మరోసారి పార్టీకి పూర్వవైభవం తేవాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్తాన్లోని జైపూర్లో చింతన్ శిబర్ నిర్వహించి హస్తం పార్టీలో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఢిల్లీ అగ్ని ప్రమాదం.. ఆ మూడు గంటలు ఏం జరిగిందంటే.. శ రాజధానిలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 27 మంది దుర్మరణం పాలయ్యారని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. దశాబ్దాల సమస్యకు ఏపీ కేబినెట్ పరిష్కారం నరసాపురం తీర గ్రామాల్లో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న భూముల సమస్యకు పరిష్కారం దొరికింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టడంతో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. అమిత్షాకు 9 ప్రశ్నలు.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి లేఖ.. కేంద్ర హోంమంత్రి అమిత్షాకు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి లేఖ రాశారు. అమిత్షాకు 9 ప్రశ్నలను ఆయన సంధించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. సర్కారువారి పాట కోసం మహేశ్బాబు ఎంత తీసుకున్నాడో తెలుసా? సూపర్ స్టార్ మహేశ్బాబు సినిమా వస్తోందంటేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటిది మాస్ మసాలా మూవీతో వచ్చాడంటే ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కడతారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. తూచ్.. రిటైర్ కావట్లేదు..! ట్వీట్ను డిలీట్ చేసిన అంబటి రాయుడు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు.. రిటైర్మెంట్ (ఐపీఎల్) విషయంలో మనసు మార్చుకున్నట్లున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10.హైదరాబాద్లో ఈ ఇళ్లకే గిరాకీ! గ్రేటర్లో రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉండే మధ్యతరగతి గృహాలకు డిమాండ్ కొనసాగుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవినింగ్ న్యూస్
1.కొరియాలో కరోనా కలకలం.. ఫస్ట్ టైమ్ మాస్కులో కిమ్ జోంగ్ ఉన్ ఉత్తరకొరియాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా నార్త్ కొరియాలో కరోనా కేసు నమోదు అయినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. చంపడానికే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారా?.. నిరసనలకు కశ్మీరీ ముస్లింల మద్దతు కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ కాల్చివేత ఘటన జమ్ము కశ్మీర్ను అట్టుడికిపోయేలా చేస్తోంది. ఈ ఘటనకు నిరసనగా పలు చోట్ల కశ్మీరీ పండిట్లు పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఎక్కడికీ పారిపోలేదు.. రాజీనామా చేశా తాను ఎక్కడికి పారిపోలేదని, వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశానని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ అధ్యక్షురాలు, నటి దివ్య స్పందన(రమ్య) తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మంచి జరిగితే రాబందులకు నచ్చదు: సీఎం జగన్ చంద్రబాబు పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ పాలనకు.. మన ప్రభుత్వ పాలనకు తేడా గమనించాలని కోరారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. నారాయణకు నోటీసులు.. అడిషనల్ ఏజీ వాదనలతో ఏకీభవించిన కోర్టు మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం తరపున అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. బాలికకు మద్యం తాగించి లైంగిక దాడి బాలికపై ఒకరు లైంగిక దాడికి పాల్పడగా.. మరొకరు యత్నించారు. ఈ ఘటన పూడూరు మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. వైరల్గా మారిన ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ చర్య ఇంగ్లండ్ టెస్టు కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ కౌంటీ క్రికెట్లో సూపర్ ఫామ్ కనబరుస్తున్న సంగతి తెలిసిందే. వోర్సెస్టర్షైర్తో మ్యాచ్లో డుర్హమ్ తరపున 88 బంతుల్లోనే 161 పరుగుల ఇన్నింగ్స్తో మెరిశాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. బాలీవుడ్పై మరోసారి ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. సంచనాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రూటే సెపరేటు. నిత్యం సెలబ్రిటీలను, ఇండస్ట్రీపై సెటైరికల్గా కామెంట్స్ చేస్తూ కవ్విస్తూ ఉంటాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. రేట్ల పెంపు ఎకానమీలకు ప్రతికూలమే! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన కేంద్ర బ్యాంకులు పాలసీ రేట్లను కఠినతరం చేయడం వల్ల వచ్చే 6–8 నెలల్లో డిమాండ్పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. బతకడం కష్టమని పెదవి విరిచారు.. ఎన్ని కష్టాలు కవ్వించినా సరే...మనిషి గుండెలో ఆత్మవిశ్వాసం అనే జెండా రెపరెపలాడుతూనే ఉండాలి. పెదాలపై చిరునవ్వు ధగధగమని మెరుస్తూనే ఉండాలి.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవినింగ్ న్యూస్
1. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం ఏపీ కేబినెట్ భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో అసని తుఫాన్తో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. సర్కారు వారి పాట.. ప్రేక్షకుల రివ్యూ సుమారు రెండున్నరేళ్ల తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రత్యేకించి ఫ్యాన్స్ హడావుడి అంతా ఇంతా కాదు. మరి ప్రేక్షకులకు సర్కారు వారి పాట నచ్చిందా? సినిమాపై వాళ్ల అభిప్రాయం ఏంటి?.. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. ఎంగేజ్మెంట్ కథనాలపై స్పందించిన సోనాక్షి బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఎంగేజ్మెంట్ చేసుకుందంటూ ఇటీవల వార్తలు వినిపించాయి. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో తన ఫొటోలు షేర్ చేస్తూ తన వేలికి ఉన్న డైమండ్ రింగ్ హైలెట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫొటోలకు ‘ఇది నాకు బిగ్ డే.. అంటూ చేసిన క్యాప్షన్పైనా స్పందించింది. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. నాటో కోసం ఫిన్ల్యాండ్ దరఖాస్తు ఉక్రెయిన్లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యూరప్ కంట్రీ ఫిన్ల్యాండ్ నాటో దళంలో చేరేందుకు సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. దేశం విడిచి పోరాదు శ్రీ లంక మాజీ ప్రధాని మహింద రాజపక్సకు భారీ షాక్ తగిలింది. ఆందోళనకారులకు భయపడి.. ఆయన తన కుటుంబం, అనుచరగణంతో భద్రంగా తలదాచుకున్న విషయం తెలిసిందే. కాస్త అవకాశం దొరికినా దేశం విడిచిపోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొలంబో కోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ముంబై వర్సస్ సీఎస్కే.. నిలవాలంటే గెలవాలి! ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఇవాళ (మే 12) ముంబై ఇండియన్స్తో జరిగే కీలక పోరులో తప్పక గెలవాల్సి ఉంది. ముంబైలోని వాంఖడే వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకాబోయే ఈ మ్యాచ్లో ముంబై గెలిచినా, ఓడినా ఒరిగేదేమీ లేకపోగా, సీఎస్కే ఓడితే మాత్రం ప్యాకప్ చెప్పాల్సి ఉంటుంది. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. ఓలాకు భారీ షాక్ ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ ఓలాకు భారీ షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితం ఆ సంస్థకు సీటీవో దినేష్ రాధా కృష్ణ గుడ్ బై చెప్పగా..తాజాగా వ్యక్తిగత కారణాల వల్ల ఓలాకు రాజీనామా చేస్తున్నట్లు సీఎంఓ వరుణ్ దుబ్ ప్రకటించారు. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. 57 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల పెద్దల సభకు ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో.. 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు గురువారం షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఖాళీకానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. తాజ్ మహల్ గదుల పిటిషన్ తిరస్కరణ తాజ్ మహల్లో మూతపడి ఉన్న గదులను తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్) తిరస్కరించింది. 22 గదుల్ని తెరవాల్సిన విషయంలో పిటిషనర్ జోక్యం అనవసరమని గురువారం లక్నో బెంచ్ వ్యాఖ్యానించింది. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10.నవ వధువు సృజన మృతి కేసులో ట్విస్ట్ విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో బుధవారం రాత్రి కళ్యాణ మండపంలో నవ వధువు సృజన ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిదేహానికి కేజీహెచ్లో గురువారం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
1. తండ్రిని గద్దె దింపిన ప్రజలే తనయుడికి పట్టం ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ జూనియర్ (64) ఘన విజయం సాధించినట్లు అనధికార ఓట్ల లెక్కింపు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. పుతిన్ ‘పరేడ్’ బోట్ ధ్వంసం రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత ఇష్టమైన రాప్టర్ శ్రేణికి చెందిన ‘పరేడ్’ బోట్ను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. కోటి వాహనాల ఐటీ సిటీ బెంగళూరులో సొంత వాహనాలపై ఏటేటా మక్కువ పెరుగుతోంది. ఇబ్బడిముబ్బడిగా నమోదవుతున్న వాహన రిజిస్ట్రేషన్లే దానికి నిదర్శనం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. Andhra Pradesh: సాగునీటి సవ్వడులు సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సకాలంలో పూర్తి చేసి రైతులకు ఫలాలను అందించాలని జలవనరుల శాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. నెల్లూరు కాల్పుల ఘటన.. బిహార్లో పిస్టల్ కొన్న సురేష్రెడ్డి! శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తాటిపర్తిలో పెళ్లికి నిరాకరించిందన్న అక్కసుతో కావ్యారెడ్డిని పిస్టల్తో కాల్చి, ఆపై సురేష్రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. Telangana: బిల్లులు చూస్తే.. ఫ్యూజులు అవుట్! పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల మోత, నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇప్పటికే అల్లాడిపోతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు.. ప్రస్తుత మే నెలలో విద్యుత్ బిల్లులు భారీ షాక్ ఇచ్చాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. సర్కారు హై అలర్ట్ తుపాను తీవ్రత నేపథ్యంలో ముందే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.జిల్లాల అధికార యంత్రాంగాల్ని అప్రమత్తం చేయడంతోపాటు విపత్తుల నిర్వహణ సంస్థ ద్వారా ముందుగానే సహాయక చర్యలకు సిద్ధమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ప్లేఆఫ్ అవకాశాలు ఖేల్ఖతం.. ఇంతకుమించి ఏం చేస్తారులే! ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్స్గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2022 సీజన్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ‘ద పీకాక్’ మ్యాగజైన్పై మహేశ్, ఫొటో షేర్ చేసిన సూపర్ స్టార్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కాబోతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. క్యాబ్ అగ్రిగేటర్లపై కేంద్రం సీరియస్ ఓలా, ఉబెర్ తదితర ట్యాక్సీ సర్వీసుల సంస్థలపై (క్యాబ్ అగ్రిగేటర్స్) ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై సీరియస్గా దృష్టి సారించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
1. ఆ పేర్లు మార్చేయాల్సిందే: బీజేపీ.. ఢిల్లీలో బీజేపీ కొత్త డిమాండ్తో ఉద్యమాన్ని తెర మీదకు తెచ్చింది. హిందుత్వ అనుబంధ సంస్థలతో పోరాటానికి దిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. నారాయణ అరెస్ట్లో కక్ష సాధింపు ఏముంది?: మంత్రి పెద్దిరెడ్డి టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన నారాయణను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘లీక్ చేసేది వీళ్లే.. గందరగోళం చేసేది వీళ్లే’ ఏపీలో టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ ఉన్నాడని ప్రాథమిక ఆధారాలు ఉన్న తర్వాతే.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మరోసారి తెరపైకి నటి లైంగిక దాడి కేసు, దిలీప్ భార్యను విచారించిన పోలీసులు ప్రముఖ హీరోయిన్ లైంగిక దాడి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన స్టార్ నటుడు దిలీప్ కుమార్ భార్య కావ్య మాధవన్ను.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రాత మారితే తలరాత మారుతుంది.. సులువైన ఈ టిప్స్ పాటిస్తే చాలు! అందమైన చేతిరాతతో ఏ పబ్లిక్ పరీక్ష అయినా మంచి మెరుగైన మార్కులు సాధించడానికి ఉపమోగపడుతుందని చేతి రాత నిపుణులు అంటున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మహేశ్-రాజమౌళి సినిమా సెట్స్పైకి వచ్చేది అప్పుడే మహేశ్బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ మే 12న రిలీజ్కు రెడీ అయ్యింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఐపీఎల్కు సంబంధించి కీలక అప్డేట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రాబోయే సీజన్లలో ఐపీఎల్ పరిధి పెంచేలా బీసీసీఐ యోచిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త! ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త. ప్రముఖ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. వాటర్ బాటిల్ అనుకుని శానిటైజర్ని తాగిన అథ్లెట్లు నిజానికి దేశాల మధ్య స్నేహ భావాన్ని పెంపొందింప చేసేందుకు దోహదపడేవి క్రీడలు. అంతేకాదు ఐక్యతను చాటి చెప్పేందుకే ప్రపంచ దేశాలన్నీ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. మాజీ మంత్రి నారాయణపై మరో కేసు మాజీ మంత్రి నారాయణపై మరో కేసు నమోదైంది. అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో అవినీతి అంశానికి సంబంధించి ఏపీ సీఐడీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
1. లంకలో రాజకీయ సంక్షోభం.. ప్రధాని రాజపక్స రాజీనామా శ్రీలంక ప్రధాన మంత్రి మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నెలకొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘షాహీన్ బాగ్’ కూల్చివేతలపై స్టే పిటిషన్ను తిరస్కరించిన సుప్రీం కోర్టు షాహీన్ బాగ్ కూల్చివేతలపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన అత్యవసర పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కూల్చివేత అంశంపై తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఇండిగో ఘటనపై స్పందించిన సీఈవో దివ్యాంగ చిన్నారి విమానం ఎక్కేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది నిరాకరించడంతో ఆ సంస్థ సీఈవో రోనోజోయ్ దత్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. రాష్ట్రంలో గుంతలులేని రోడ్లు కనిపించాలి: సీఎం జగన్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ చీటర్ వంశీకృష్ణ ఎట్టకేలకు అరెస్ట్ సైబర్ చీటర్ వంశీకృష్ణను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణలో వంశీకృష్ణపై పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా.. సోమవారం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. పాకిస్తాన్తో వన్డే సిరీస్ రద్దు చేసుకున్న శ్రీలంక.. కారణం ఇదే! పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దయింది. ఆతిథ్య శ్రీలంక విజ్ఞప్తి మేరకు తాము ఇందుకు అంగీకరించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెల్లడించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. విజయ్ బర్త్డే సెలబ్రేట్ చేసిన సమంత విజయ్ దేవరకొండ బర్త్డే సందర్భంగా సమంత అతడికి సర్ప్రైజ్ ఇచ్చింది. సోమవారం(మే 9) విజయ్ పుట్టిన రోజు కావడంతో ఆదివారం అర్థరాత్రి అతడితో కేక్ కట్ చేయించింది సమంత. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. హైదరాబాద్కి ఓకే చెప్పిన గ్రిడ్ డైనమిక్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తున్న గ్రిడ్ డైనమిక్స్ సంస్థ ఇండియాలో తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అందుకే దత్తపుత్రుడితో కలిసి బాబు కుయుక్తులు గత ప్రభుత్వాల హయాంలో అగ్రవర్ణాలకు మాత్రమే పదవులు దక్కేవని.. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోంది అన్నారు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10) 35 ఏళ్ల క్రితం టైమ్ ట్రావెల్లోకి ప్రవేశించి.. 1989లో బయటపడింది టైమ్ ట్రావెల్ అంటేనే ఒక రకమైన ఆసక్తి. తిరిగిరాని గతానికి తిరిగి వెళ్లడం, తెలియని భవిష్యత్ను ముందుగానే చూడటం.. టైమ్ ట్రావెల్ అద్భుతం. అయితే కొన్ని సరైన ఆధారాలు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending Top 10 News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
1..కరోనా కట్టడి.. జింగ్పిన్ తీవ్ర హెచ్చరికలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా.. ఒక్క చైనా మాత్రమే కరోనా కట్టడికి జీరో కొవిడ్ పాలసీని అనుసరిస్తోంది. అయితే.. ఆ అనుసరించే విధానం మరీ ఆరాచకంగా ఉండకపోవడమే సొంత పౌరుల నుంచే వ్యతిరేకతకు కారణం అవుతోంది. లాక్డౌన్తో నరకం అనుభవిస్తున్న వాళ్లు విజ్ఞప్తులు చేస్తున్నా.. కనికరించే ప్రసక్తే లేదంటున్నాడు చైనా అధ్యక్షుడు జింగ్పిన్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2..వీడియో: భర్తతో వాగ్వాదం.. చిర్రెత్తుకొచ్చి వెంటపడి మరీ చితకబాదిన లాయర్ ఓ కేసులో మహిళ తీరుతో చిర్రెత్తుకొచ్చిన ఓ న్యాయవాది ఆమెను వెంటపడి మరీ దాడి చేశాడు. భరణం కోసం ఓ మహిళ.. భర్త మీద కేసు వేయగా.. ఆ భర్త తరపు వాదిస్తున్న న్యాయవాది ఆమెను పరిగెత్తించి మరీ కోర్టు ప్రాంగణంలోనే చితకబాదాడు. మధ్యప్రదేశ్ షాదోల్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3..మమ్మీ చేతిలో రిమోట్, డమ్మీ చేతిలో పాలన: రాహుల్కు కేటీఆర్ కౌంటర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ అజ్ఞాని అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాహుల్ ఏ హోదాలో తెలంగాణకు వచ్చాడో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఔట్డేటెడ్ పార్టీ అని, సొంత ప్రధాని తెచ్చిన ఆర్డినెన్స్ను గౌరవించలేని వ్యక్తి రాహుల్ అంటూ దుయ్యబట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4.. వైఎస్సార్సీపీకి పొత్తు అవసరమే లేదు: విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీకి ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి. ఓటమి భయంతో.. ఎవరికైతే ప్రజల మద్దతు లేదనుకుంటున్నారో.. వాళ్లే పొత్తుల కోసం చూస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారాయన. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5.. మీడియాకు ఎక్కితే ఉపేక్షించం.. సొంత పార్టీ నేతలకు రాహుల్ వార్నింగ్ తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కాంగ్రెస్కు ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్ వద్ద ధనం, అధికార బలం, పోలీసులు ఉన్నారు కానీ, జన బలం లేదని విమర్శించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6.. అభిమానుల కోసం మహేశ్బాబు లేఖ, నెట్టింట వైరల్ సూపర్ స్టార్ మహేశ్బాబు ప్రధాన పాత్రలో నటించిన మాస్ ఎంటర్టైనర్ సర్కారువారి పాట. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. ఈ క్రమంలో మహేశ్బాబు ఫ్యాన్స్ కోసం ఓ లేఖ వదిలాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7.. PBKS Vs RR: టాస్ ఓడిపోయాం.. పర్లేదు.. డే మ్యాచ్ కాబట్టి: సంజూ శాంసన్ ఐపీఎల్- 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. కరుణ్ నాయర్ స్థానంలో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక శనివారం(మే 7) నాటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8..హెచ్డీఎఫ్సీ షాక్.. హోంలోన్లు ఇకపై భారం దేశంలో హౌసింగ్ ఫైనాన్స్లో అతి పెద్ద బ్యాంకుగా ఉన్న హెచ్డీఎఫ్సీ హోంలోన్స్పై వడ్డీ రేట్లు పెంచింది. ఇటీవల రెపోరేటును రిజర్వ్బ్యాంకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కాగా తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్)ను 30 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9.. Summer Tips: అల్పాహారంగా ఆవిరి కుడుములు, ఇడ్లీ తీసుకుంటే! చిన్నారులకు సెలవుల పండుగ వచ్చేసింది... టీచర్లకు కూడా కాస్త విరామం దొరికింది. కాకపోతే ఇంట్లో పెద్దవాళ్లే ఈ సిసింద్రీలతో వేగేదెలాగా... అని తలలు పట్టుకుని కూచుంటున్నారు. ఇంతకీ వేసవి అంటే మండే ఎండలూ, వడగాడ్పులేనా? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. నిత్య పెళ్లికొడుకు లీలలు.. మూడు పెళ్లిళ్లు చేసుకుని.. మరో పెళ్లికి మ్యాట్రిమోని ద్వారా ప్రకటనలు ఇస్తూ మహిళలను పరిచయం చేసుకుని ఒకరికి తెలియకుండా మరొక్కరిని ఏకంగా మూడు పెళ్లిల్లు చేసుకుని మరో మహిళను మోసం చేసిన అప్పలరాజు అలియాస్ విజయ్ బాగోతం తాజాగా బయటపడింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending Top 10 News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
1. రష్యా సైనికుల పైశాచికం.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు సైనిక చర్య పేరుతో రష్యా జరుపుతున్న పైశాచిక దాడిలో వేలాది మంది సైనికులు, పౌరులు, బలవుతున్నారు. వీరిలో అమాయక మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కీవ్ నగరంలో రష్యా బలగాలు కాల్చి చంపిన మహిళల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2..వీడియో: కులం పేరిట వేధించారు.. నవనీత్కౌర్ ఆరోపణలకు పోలీసుల కౌంటర్ ఎంపీ నవనీత్కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానాలు హనుమాన్ చాలీసా వివాదంతో మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేసి ముంబైలోని ఖర్ పోలీస్టేషన్కు సైతం తరలించారు. అయితే పోలీసుల తీరుపై ఆమె సంచలన ఆరోపణలకు దిగారు. 3..కాంగ్రెస్లో చేరకపోవడానికి కారణం ఇదే: ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరికపై గంపెడు ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్కు నిరాశే ఎదురైంది. పార్టీలో చేరి బాధ్యతలు తీసుకోవాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా అందించిన ఆఫర్ను పీకే తిరస్కరించారు. ఈ మేరకు పీకే ట్విటర్లో స్పందించారు. 4.. ప్రశాంత్ కిషోర్ సేవలపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందించడం లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన మాతో కలిసి పనిచేశారని, తరువాత ప్రశాంత్ కిశోర్ మాతో పనిచేయడం లేదన్నారు.. భవిష్యత్లో కూడా పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చన్నారు. 5.. రేవంత్ రెడ్డి సవాల్ను స్పందించిన మంత్రి పువ్వాడ.. దేనికైనా రెడీ! టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన సవాలుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. మమతా కాలేజీపై చేస్తున్న ఆరోపణలపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని తెలిపారు. తాను ఏ విచారణకు అయినా సిద్ధమేనని వెల్లడించారు. సీబీఐతోనైనా విచారణ చేయించుకోవచ్చని సూచించారు. 6.. Richa Gangopadhyay : 'మిర్చి' హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? లీడర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రీచా గంగోపాధ్యాయ.‘మిరపకాయ్’, 2013లో భాయ్ సినిమాలో చివరిసారిగా నటించింది. తర్వాత స్నేహితుడు జో లాంగేల్లాను ప్రేమ పెళ్లి చేసుకొని గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రీచా ఫ్యామిలీ పిక్ ఒకటి నెట్టింట దర్శనమిచ్చింది. 7.. IPL Auction: నమ్మకద్రోహం చేశారు.. మోసపోయాను.. కానీ: హర్షల్ పటేల్ హర్షల్ పటేల్.. ఐపీఎల్-2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తరఫున అరంగేట్రం చేశాడు. హర్షల్ తాజాగా బ్రేక్ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2018 వేలం సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకున్నాడు. 8.. ఎలక్ట్రిక్ వాహనాల భవితవ్యంపై గడ్కరీ కీలక ప్రకటన శంలో ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతుండడం, బ్యాటరీలు పేలిపోతుండడం.. పలువురు మృతి చెందుతుండడం, గాయపడుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. భవిష్యత్తు అంతా ఈవీదే అనే నమ్మకంతో అడుగుపెట్టిన కంపెనీలకు ఈ పరిణామాలు మింగుడు పడనివ్వడం లేదు. 9.. Health Tips: తల దురదతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే ఒక్కోసారి మనం బాస్తో, సహోద్యోగులతో, స్నేహితులతోనో మాట్లాడే సమయంలో లేదా ఏమయినా ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు తల దురద పెడుతుంటుంది. ఆ సమయంలో కలిగే ఇబ్బంది ఇంతా అంతా కాదు. తల దురదకు కేవలం పేలు లేదా చుండ్రు వంటివి మాత్రమే కాదు, అలర్జీ కూడా కారణం కావచ్చు. 10.. కన్నతండ్రి అఘాయిత్యం.. అపరకాళిగా మారిన తల్లి కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాపం చేసింది కట్టుకున్న వాడైనా సహించేది లేదని జరిగిన దారుణాన్ని లోకానికి తెలిపి, పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా మాతృత్వపు ఔన్నత్యాన్ని చాటుకుంది ఆ కన్నతల్లి. -
అందరి కళ్లు బాహుబలి 2నే వెతికాయి
సాక్షి, హైదరాబాద్ : బాహుబలి -2 : ది కన్క్లూజన్ మరో రికార్డు సొంతం చేసుకుంది. 2017కు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్లో అత్యంత ఎక్కువసార్లు శోధించిన అంశంగా ముందు వరుసలో నిలిచింది. 2017 సంవత్సరంలో అత్యంత ఎక్కువగా నెటిజన్లు శోధించిన టాప్ ట్రెండింగ్ అంశాల జాబితాను గూగుల్ ప్రకటించింది. అందులో ఇప్పటికే పలు రికార్డులను బద్ధలు కొట్టి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బాహుబలి 2 తొలి స్ధానం దక్కించుకుంది. అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్), లైవ్ క్రికెట్ స్కోర్ అనేది మూడో సెర్చింగ్ వర్డ్గా నిలిచింది. మొత్తం మీద శోధించిన టాప్ అంశాలు, టాప్ ట్రెండింగ్ వార్తలు, టాప్ ట్రెండింగ్ ఎంటర్ ట్రైనర్స్, టాప్ ట్రెండింగ్ మూవీస్, టాప్ ట్రెండింగ్ సాంగ్స్, స్పోర్టింగ్ ఈవెంట్స్, టాప్ ట్రెండింగ్ నియర్ మి, టాప్ ట్రెండింగ్ హౌ టు, టాప్ ట్రెండింగ్ వాట్ ఈజ్ వంటి పేరిట మొత్తం తొమ్మిది అంశాలతో జాబితాను సిద్ధం చేసి గూగుల్ విడుదల చేసింది. మొత్తంగా చూసినప్పుడు బాలీవుడ్ అంశాలు, క్రీడలకు సంబంధించినవి ఉన్నట్లు కూడా వెల్లడించింది. -
బ్రహ్మోత్సవం గురించి ఏమంటున్నారు?
ఫ్యాన్స్లో బ్రహ్మోత్సవం మానియా తెల్లవారుజాము నుంచే మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు కేంద్రాల నుంచి మహేష్ అభిమానులు బ్రహ్మోత్సవం సంబరాలకు సంబంధించిన ఫొటోలు, పోస్టర్లను ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. ట్విట్టర్లో బ్రహ్మోత్సవం ఫెస్టివల్ అనే హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్లో ఉంది. అమెరికాలోని 87 సెంటర్లలో భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 8 గంటల సమయానికి కోటి రూపాయల వసూళ్లు దాటినట్లు ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. మొత్తమ్మీద సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోందని అభిమానులు చెబుతున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని మరికొందరు చెబుతున్నారు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న టాక్ ముందునుంచే రావడంతో.. అదే అంచనాతో ఆడియన్స్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి కూడా మంచి టాక్ వినిపిస్తున్నట్లు మరో అభిమాని చెప్పారు. ఉదయం 8 గంటలకే కొన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శన మొదలుకావడంతో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్ అంతా సందడిగా కనిపించింది. సుదర్శన్, సంధ్య థియేటర్ల వద్ద అభిమానుల హడావుడి ఎక్కువగా కనిపించింది. Wishing @urstrulyMahesh, @PVPCinema and the entire team of #Brahmotsavam a grand success. — koratala siva (@sivakoratala) 19 May 2016 #Brahmotsavam $157K from 87locs at 10:30am EST — Anil Sunkara (@AnilSunkara1) 19 May 2016 ATB to Srikanth anna & Pvp sir for #Brahmotsavam tomorrow..looking forward to watching @urstrulyMahesh garu spin his magic onscreen :) — Sundeep Kishan (@sundeepkishan) 19 May 2016 Super & Positive Response From All Over States !#BrahmotsavamFestivalDays #Brahmotsavam — Ganesh Khaleja (@GaneshKhaleja) 20 May 2016 Hearing alot of postive reports from US MY verdict is that a movie which u can watch along with ur family happily #brahmotsavamfestivaldays — Pallak Lalwani (@pallaklalwani) 20 May 2016 Go watch as pure Family Film with no own creations.. sure u will love the film a lot