Eesha Rebba
-
తిరుమలలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా (ఫోటోలు)
-
అదిరేటి పోజులుతో ఈషా రెబ్బ కొత్త ఫోటోలు..
-
చీరకట్టులో అదిరేటి పోజులుతో ఈషా రెబ్బ (ఫోటోలు)
-
గారెలు, పులిహోరతో కడుపు నిండిపోయిందన్న హీరోయిన్ (ఫోటోలు)
-
క్రిస్మస్ సెలబ్రేషన్స్.. టాలీవుడ్ హీరోయిన్స్ గ్లామర్
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా క్రిస్మస్ (Christmas 2024) పండగని ప్రతిఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ హీరోయిన్లు కూడా రాత్రి నుంచే సెలబ్రేషన్స్ షురూ చేశారు. క్రిస్మస్ టోపీలు పెట్టుకుని, కేకులు కట్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. వీళ్లలో నమ్రత, నివేదా థామస్, కృతిశెట్టి (Krithi Shetty), కావ్య కల్యాణ్ రామ్, ప్రగ్యా జైస్వాల్, ఈషా రెబ్బా, మౌనీ రాయ్, రమ్య పాండియన్, ఆకాంక్ష సింగ్, మంచు విష్ణు (Manchu Vishnu) ఉన్నారు. ఆ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) View this post on Instagram A post shared by POOJA BEDI (@poojabediofficial) View this post on Instagram A post shared by SriRamya Paandiyan (@actress_ramyapandian) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Rithu Manthra (@rithumanthra_) View this post on Instagram A post shared by Samyuktha Shan (@samyuktha_shan) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Malavika C Menon (@malavikacmenon) View this post on Instagram A post shared by Nussrat Jahan (@nusratchirps) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) -
హైదరాబాద్ : ఫ్యాషన్ వీక్లో మెరిసిన..రెజీనా..ఈషారెబ్బా.. (ఫొటోలు)
-
Eesha Rebba: సొసైటీ... చట్టమూ మారాలి.. భయపెట్టేలా ఉండాలి
కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచారం.... వెలుగులోకి రానివి ఇంకా ఎన్నో... ఏం చేస్తే నేరాలు తగ్గుతాయి? ‘చట్టం మారాలి... అమ్మాయిలు నిర్భయంగా ఉండేలా సమాజం మారాలి’ అంటున్నారు ఈషా రెబ్బా. అంతేకాదు... నెగటివిటీని ఇంధనంలా చేసుకుని అమ్మాయిలు ముందుకు సాగాలని కూడా అంటున్నారు. ఇంకా ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలను ఈ విధంగా పంచుకున్నారు. → రిపోర్ట్ చేయనివి ఎన్నో! హత్యాచారాలు జరిగినప్పుడు ర్యాలీలు, ధర్నాలు, కొవ్వొత్తులతో నిరసన... ఇలా చాలా చేస్తుంటాం. ఈ అన్యాయాలకు మన కోపాన్ని ఆ విధంగా ప్రదర్శిస్తాం. కానీ ఒకటి జరిగిన కొన్ని రోజుల్లోనే ఇంకోటి. ఈ మధ్యే కోల్కతాలో జరిగింది ఒక ఘటన. ఆ తర్వాతా కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఏం చేస్తే ఇవి ఆగుతాయి? ఆగడానికి పరిష్కారమే లేదా? అనే భయం ఉంది. ఇలాంటి వార్తలు విన్నా, చూసినా చాలా ఆవేదన. రేప్ అనేది చాలా పెద్ద క్రైమ్. మన దగ్గర రేప్ కేస్ల సంఖ్య చాలా ఎక్కువ. ఇలాంటి దారుణాలు ఇంతకు ముందు కూడా జరిగాయి. సోషల్ మీడియా వల్ల మనకు తెలుస్తున్నాయి. ఇవన్నీ రిపోర్ట్ చేసిన కేస్లు... రిపోర్ట్ చేయనివి ఎన్నో! మన న్యాయ వ్యవస్థని మరింత కఠినంగా మార్చుకోవాలి. అలా ఉంటే అయినా ఇలాంటి ఘటనలు కాస్త తగ్గుతాయని నా అభి్రపాయం. → భయపెట్టాలి రేప్ జరగడానికి కారణాలు ఏమై ఉంటాయని మొన్న ఏదో సర్వే చేశారు. అందులో ఓ క్యాబ్ డ్రైవర్తో పాటు ఎక్కువ శాతం మంది చెప్పిన సమాధానం... అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకోవడం... ఇంకొంత మంది ఇంకేదో కారణం. వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉందో చూడండి. మన రాజకీయ నాయకులు కూడా కొందరు ఇంకా ఓల్డ్ స్కూల్ స్టయిల్లోనే ఆలోచిస్తున్నారు. వాళ్లు కూడా సమస్య బట్టల్లోనే ఉందంటారు. కొన్ని దేశాల్లో ఇన్వెస్టిగేషన్ చాలా త్వరగా అవుతుంది. వెంటనే ఉరి తీసే దేశాలు ఉన్నాయి. లా స్ట్రిక్ట్గా ఉండటం అంటే చంపేయమని కాదు. ఇన్వెస్టిగేషన్ త్వరగా, క్లియర్గా చేయడం. తప్పు చేశాడని రుజువు అయిన వెంటనే శిక్షించాలి. అమెరికాలో ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయాలంటేనే భయపడతారు. పాయింట్స్ తగ్గిపోతాయేమో అని. చిన్న చిన్న విషయాల్లో అంత కఠినంగా ఉన్నారంటే ఆలోచించండి. అనుకున్న వెంటనే చట్టం అయిపోదు. మన లా కూడా రేపిస్ట్ల మీద అంత కఠినంగా లేకపోవడం. ఇలాంటి తప్పు చేస్తే శిక్ష ఇంత భయంకరంగా ఉంటుందని తెలిసేలా చేయాలి. ఇలా చేస్తే ఆగిపోతాయని నేను అనను. అలా అయినా ఎంతో కొంత భయం కలుగుతుందేమో. ముందు భయపెట్టాలి. ఇంట్లోవాళ్లు హెల్మెట్ పెట్టుకో అంటున్నా పెట్టుకోరు చాలామంది. కానీ 2000 రూపాయలు జరిమానా విధిస్తారంటే ఆ భయంతో అయినా పెట్టుకుంటారు. → అమ్మాయిలకు బోలెడు ఆంక్షలు హీరోయిన్ అనే కాదు ఏ అమ్మాయి అయినా తన శరీరం... తన ఇష్టం. అబ్బాయిలు వాళ్లకు నచ్చినట్టు కూర్చుంటారు. నచ్చిన చోటుకి వెళ్తారు. నచ్చిన టైమ్లో వెళ్తారు. మాక్కూడా ఆ స్వాతంత్య్రం కావాలి. అమ్మాయిలకు బోలెడన్ని ఆంక్షలు.. ఇలా కూర్చోవాలి... అలా కూడదు. ఇలా మాట్లాడాలి... అలా కూడదు. చిన్నప్పటినుంచి ఇలా పరిమితులు పెట్టిన వాతావరణంలోనే దాదాపు అందరం పెరిగి ఉంటాం. అమ్మాయిలందరూ నిర్భయంగా ఉండే సమాజం ఏర్పాటు జరగాలి. భయం పెట్టాలి... → కంఫర్ట్ జోన్లో ఉండకూడదు నేను ఇంట్రావర్ట్ని. నాకు తెలిసిన అతి కొద్ది మంది దగ్గర మాత్రమే హైపర్ ఎనర్జీతో ఉండగలను. కానీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. యాక్టింగ్ అంటే రోజూ ఓ వంద మంది ఉంటారు సెట్లో. కానీ చేయాలి. మనల్ని మనం ఎప్పుడూ కంఫర్ట్ జోన్లో పెట్టుకుని ఉండకూడదు. మనకున్న భయాలను ఫేస్ చేస్తూ ముందుకెళ్లడమే. ఉదాహరణకు నాకు నీళ్లంటే చాలా భయం. దాంతో నీళ్లల్లో దిగేదాన్ని కాదు. కానీ ఎన్నాళ్లని అలా దాటేస్తాను? ధైర్యం తెచ్చుకున్నాను. స్విమ్మింగ్ నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ భయం పోగొట్టుకున్నాను. ప్రతి భయాన్ని అధిగమిస్తామో లేదో ఖచ్చితంగా చెప్పలేం. కానీ ప్రయత్నం మాత్రం చేయాలి. చిన్న చిన్న భయాల్ని అధిగమిస్తేనే జీవితంలో పెద్ద సవాళ్లని, సమస్యలను ఎదుర్కోవచ్చు. → లీవ్ ఇస్తే బెటరే ఆడవాళ్లకు గవర్నమెంట్ అధికారికంగా పీరియడ్ లీవ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే మనమే సెలవు పెడతాం. అయితే గవర్నమెంట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. కొంత మంది తట్టుకోలేనంత నొప్పితో బాధపడుతుంటారు. కొంతమంది నడవలేరు కూడా. ఒకవేళ సెలవు పెడితే జీతం కట్ అవుతుంది లేదా ఆల్రెడీ ఆ నెలకు సరిపడా లీవ్స్ తీసేసుకోవడం వల్ల మళ్లీ లీవ్ అంటే ఆలోచించాలి. అందుకే ఆ ఇబ్బందిని భరిస్తూనే పనులకు వెళ్తుంటారు. ఆ మూడు రోజులు సెలవు రోజులుగా పరిగణిస్తే బాగుంటుందని నా అభి్రపాయం. → నిన్ను నువ్వు నమ్మాలి మన జీవితంలో ప్రతి స్టేజ్లో ఎవరో ఒకరు మనల్ని ‘నువ్వు చేయలేవు అనో, నీ వల్ల కాదు’ అనో అంటారు. వాళ్లకు పూర్తిగా తెలియదు కదా మన గురించి. అందుకే నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకెళ్లడమే. ఎందుకంటే అనేవాళ్లు ఎప్పుడూ అక్కడే ఆగిపోతారు. నిన్ను నువ్వు నమ్మాలి... కష్టపడాలి. నెగటివిటీని మనల్ని కిందకు తోసేలా కాకుండా పైకి తీసుకెళ్లే ఇంధనంలా వాడుకోవాలి. వెరీ హ్యాపీ కెరీర్ పరంగా నేను చాలా హ్యాపీ. మంచి కథలన్నీ వస్తున్నాయి. కోవిడ్, ఓటీటీ తర్వాత కథల్లో వైవిధ్యం పెరిగింది. రియలిస్టిక్గా ఉండే కథలు. అన్ని జానర్స్ కథలు చెప్పడానికి ఓటీటీ మాధ్యమాలు ఉన్నాయి. అన్ని రకాల పాత్రలు చేయడానికి యాక్టర్స్కి ఇది మంచి టైమ్ అని చెపొ్పచ్చు. కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత నాకు వచ్చే కథల్లో తేడా తెలుస్తోంది. సినిమాల్ని, కథల్ని చూడటంలో ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది. సబ్ టైటిల్స్తో అన్ని భాషల్లో సినిమాలను చూస్తున్నారు కూడా. అన్ని సినిమాలు అన్ని భాషల్లో డబ్ చేస్తున్నారు. సో... సినిమా బాగుంటేనే థియేటర్స్కి వస్తున్నారు. అలా థియేటర్స్ రప్పించాలంటే కచ్చితంగా ఏదో ఓ కొత్త ఎక్స్పీరియన్స్ అందించాలి.– డి.జి. భవాని -
బాత్రూం పోజుల్లో షాలినీ పాండే.. నీడలో పాయల్ వయ్యారాలు!
బాడీ బెండు తీసేలా హీరోయిన్ పాయల్ రాజ్పుత్షూట్ గ్యాప్లో ఫన్నీగా ప్రవర్తిస్తున్న అనన్య నాగళ్లబాత్రూమ్ పోజుల్లో 'అర్జున్ రెడ్డి' బ్యూటీ షాలినీ పాండేవింటేజ్ హీరోయిన్లా రెడీ అయిపోయిన కృతిశెట్టిలంగా ఓణీలో వయ్యారంగా వితిక షేరు సోయగాలుమహారాష్ట్ర అడవుల్లో విహరిస్తున్న ఈషా రెబ్బాజీను ప్యాంటులో కారు పక్కన బిగ్ బాస్ వాసంతి View this post on Instagram A post shared by PayalS Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Aditiii🔥Ravi (@aditi.ravi) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
Eesha Rebba: అదిరిందబ్బా... ఈషా రెబ్బా ఫోటోలు
-
గ్లామర్ ఫోటోలు షేర్ చేసిన హరితేజ.. హైదరాబాద్ మెట్రోలో రవితేజ వాయిస్ వైరల్
సీటాడెల్ టీజర్ విడుదల కార్యక్రమంలో మెరిసిన సమంత ఏదైతే అదైతదంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేసిన బిగ్ బాస్ హరితేజహైదరాబాద్ మెట్రోలో రవితేజ వాయిస్.. సరికొత్తగా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ తంగలాన్ ఆడియో లాంచ్ ఆగష్టు 5న.. కొత్త పోస్టర్ షేర్ చేసిన విక్రమ్ View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by People Media Factory (@peoplemediafactory) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Chiyaan Vikram Fan Page (@chiyaanism.official) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Nadiya Moidu (@simply.nadiya) View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies) View this post on Instagram A post shared by 𝗔𝗰𝘁𝗼𝗿𝘃𝗶𝗷𝗮𝘆 (@actorvijayofficl) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) -
Eesha Rebba: క్యూట్ అండ్ స్వీట్ పోజుల్లో! (ఫొటోలు)
-
వెరైటీ డ్రస్సులో హీరోయిన్ ఈషా... సోయగాలతో మౌనీ రాయ్!
వీకెండ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ అపర్ణా దాస్చెట్ల మధ్య అందమైన సీతాకోకచిలుకలా ఈషా రెబ్బాకేరళలో అభిమానులతో రష్మిక.. ఫొటోస్ ఇన్ స్టాలో పోస్ట్బర్త్ డే విషెస్ చెప్పిన వాళ్లకు థ్యాంక్ చెప్పిన కృతి సనన్జీన్స్లో నడుము అందాలు చూపిస్తూ మౌనీ రాయ్కూర్చుని వయ్యారాలు ఒలకబోస్తున్న పాయల్ రాధాకృష్ణపసుపు పచ్చని ఔట్ఫిట్లో హెబ్బా పటేల్ గ్లామర్ ట్రీట్ View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Aparna Das💃🏻 (@aparna.das1) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Mirnalini Ravi (@mirnaliniravi) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
టాప్ లేపేసిన దిశా పటానీ.. కాజల్ అగర్వాల్ మళ్లీ అలా!
గ్రీన్ డ్రస్సులో హీట్ పెంచేస్తున్న దిశా పటానీక్యూట్ వీడియో పోస్ట్ చేసిన స్టార్ సింగర్ సునీతపూల ఔట్ ఫిట్లో మరింత అందంగా కాజల్ఫన్నీ ఫొటోలని పోస్ట్ చేసిన హీరోయిన్ మృణాల్పెళ్లికి ముందే హనీమూన్ ట్రిప్ వేసిన అదితీ-సిద్ధార్థ్బీచ్ ఒడ్డున మత్తెక్కించే లుక్లో రెబా మోనికా జాన్ View this post on Instagram A post shared by Suhana Khan (@suhanakhan2) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Ruchitha Sadineni (@ruchithasadineni) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) -
నేను హ్యాపీగా లేను.. హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి: ఈషా రెబ్బా
సినిమా ఇండస్ట్రీ అంటేనే కష్టాలు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలంటే అంతకు మించిన ఇబ్బందులు ఉంటాయి. ఈ క్రమంలోనే చాలామంది మోసపోతుంటారు కూడా. ఇప్పుడు అలాంటి ఓ అనుభవాన్నే తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా బయటపెట్టింది. ఎన్టీఆర్ 'అరవింద సమేత' విషయంలో తనని ఎలాంటి పరిస్థితి ఎదురైందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈషా చెప్పుకొచ్చింది.'త్రివిక్రమ్ వచ్చి కథ చెప్పారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అందులో మీరు ఒకరు అని అన్నారు. అయితే నేను మెయిన్ లీడ్గా మాత్రమే చేద్దామనుకుంటున్నానని, తొలుత నో చెప్పేశాను. కానీ త్రివిక్రమ్ కథ మొత్తం చెప్పి లీడ్స్లో ఓ క్యారెక్టర్ అని అన్నారు. సరే చూద్దాములే అని ఓకే చెప్పేశా. షూటింగ్కి వెళ్లే ఒక్క రోజు ముందు ఓకే చెప్పాను. మొదటిసారి నేను పెద్ద సినిమా చేశా. దాంతో అంతా కొత్తగా అనిపించింది. షూటింగ్ జరిగినన్నీ రోజులు హ్యాపీగానే ఉంది.'(ఇదీ చదవండి: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్.. జీవితంలోకి స్పెషల్ పర్సన్)'అలానే సినిమా విడుదలకు ముందు నన్ను సెకండ్ లీడ్గా అనౌన్స్ చేస్తానని అన్నారు. కానీ అలా చేయలేదు. ఒకవేళ చేసుంటే నాకు హెల్ప్ అయ్యేది. అయితే ఈ విషయం మా మేనేజర్ని కూడా అడిగా. కనుక్కోమన్నాను. షూట్ అయిపోయింది. రిలీజ్ అయిపోయింది. కానీ నేను హ్యాపీగా లేను. సినిమా విషయంలో కొంచెం బాధపడ్డాను. కొన్ని సీన్స్ ఎడిటింగ్లో తీసేశారు. ఎన్టీఆర్తో సాంగ్ అన్నారు. అది కూడా క్యాన్సిల్ అయింది. ఆ సినిమాకు నాకున్న హ్యాపీనెస్ ఒకటే తారక్, త్రివిక్రమ్తో కలిసి పనిచేయడం' అని ఈషా చెప్పుకొచ్చింది.అయితే ఈ ఇంటర్వ్యూలో ఎవరి గురించి నెగిటివ్గా చెప్పలేదు గానీ హీరోయిన్ ఛాన్స్ అని తనని మోసం చేసిన విషయాన్ని పరోక్షంగా బయటపెట్టింది. చాలా సినిమాల విషయంలో ఎలాంటివి జరుగుతున్నాయో బయటపెట్టింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన 'గుంటూరు కారం'లో కూడా ఇలానే మీనాక్షి చౌదరికి రెండే సీన్లలో చూపించారు. బహుశా ఈమెకి కూడా ఈషా లాంటి అనుభవమే ఎదురై ఉంటుంది.(ఇదీ చదవండి: అది ఫేక్ న్యూస్.. రూమర్స్పై మహేశ్-రాజమౌళి మూవీ నిర్మాత క్లారిటీ) -
Eesha Rebba Photos: హాట్ ఫోజులతో కిర్రెక్కిస్తోన్న ఈషా రెబ్బ (ఫొటోలు)
-
Eesha Rebba: ఈ అమ్మ కూచి.. ఇపుడు యూత్ కలల రాణి.. గుర్తుపట్టారా (ఫొటోలు)
-
అలాంటి లుక్లో షాకిచ్చిన మంచు లక్ష్మీ.. వరుడు హీరోయిన్ లేటేస్ట్ లుక్స్!
అలాంటి లుక్లో కనిపించి షాకిచ్చిన మంచు లక్ష్మీ వైట్ అండ్ బ్లూ డ్రెస్లో వరుడు హీరోయిన్ హోయలు! పింక్ డ్రెస్లో ఈషా రెబ్బా స్టన్నింగ్ లుక్స్.. యాంకర్ సుమ ట్రెండీ లుక్.. లైట్ బ్యూ శారీలో శ్రియా చరణ్ పోజులు View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shri bhanu ❤️🔥 (@iam_bhanusri) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
వరసగా మూడోసారి అలా డిసప్పాయింట్ చేసిన త్రివిక్రమ్!
తెలుగు సినిమాల్లో స్టార్ హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం. కానీ కొందరి దర్శకులకు కూడా కల్ట్ అభిమానులున్నారు. వీళ్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈయన సినిమా తీస్తే చాలు దాన్ని రిపీట్స్లో చూడొచ్చు. ఆయన పెన్ పవర్ అలాంటిది. కానీ తాజాగా 'గుంటూరు కారం' మూవీతో వచ్చిన గురూజీ.. చాలా డిసప్పాయింట్ చేశాడని మూవీ చూసిన చాలామంది అంటున్నారు. ఇదే టైంలో ఓ విషయంలోనూ త్రివిక్రమ్ పట్టుతప్పుతున్నట్లు అనిపిస్తోంది. (ఇదీ చదవండి: న్యూ ఇయర్కి థియేటర్లలో రిలీజ్.. ఇప్పుడు సైలెంట్గా ఓటీటీలోకి) డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా తీశాడంటే అందులో ఇండస్ట్రీకి చెందిన టాప్ యాక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ ఉంటారు. చెప్పాలంటే చిన్న చిన్న పాత్రలకు కూడా పేరున్న నటులని తీసుకుని వాళ్లని సరిగా ఉపయోగించుకుంటాడనే పేరుంది. అయితే గత మూడు సినిమాల నుంచి మాత్రం సెకండ్ హీరోయిన్లని సరిగా వాడుకోలేకపోతున్నాడా అనే సందేహం వస్తుంది. ఫస్ట్ 'గుంటూరు కారం'నే తీసుకుందాం. ఇందులో రాజీ అనే మరదలి పాత్ర కోసం హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. అయితే ఈమెతే ముచ్చటగా మూడంటే మూడు సీన్లు చేయించాడు గురూజీ. ఇంత బ్యూటీఫుల్ హీరోయిన్ మూవీలో ఉన్నప్పటికీ.. పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఆమె ఫ్యాన్స్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: Guntur Kaaram Review: ‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ) ఇక త్రివిక్రమ్ గత రెండు సినిమాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి రిపీటైంది. 'అరవింద సమేత'లో ఈషా రెబ్బాని తీసుకున్నారు. హీరోయిన్ అక్క క్యారెక్టర్ ఇచ్చారు. కానీ నో యూజ్. ఇక 'అల వైకుంఠపురములో' చిత్రంలోనూ నివేదా పేతురాజ్ని సెకండ్ హీరోయిన్గా చేసింది. కానీ ఏం లాభం ఒకటి రెండు డైలాగ్స్ తప్పితే ఉపయోగం లేకుండా పోయింది. త్రివిక్రమ్ మూవీలో చేశాం అనే ఆనందం తప్పితే ఈ ముగ్గురు బ్యూటీస్కి గుర్తింపు అయితే ఏం రాలేదు. అయితే ఇలాంటి చిన్న చిన్న పాత్రలకు పేరున్న హీరోయిన్లని కాకుండా కాస్త గుర్తింపు ఉన్న తెలుగు అమ్మాయిల్ని తీసుకుంటే సరిపోతుందిగా అని సగటు సిని ప్రేమికుడు అనుకుంటున్నాడు. (ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?) -
హాట్ ఫోజులు లో తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా (ఫొటోలు)
-
తమన్నా మాములుగా లేదు భయ్యా.. చీరలో ఈషా అలా కనిపించేసరికి!
టైట్ పింక్ డ్రస్లో తమన్నా పరువాల విందు డిమ్ లైటింగ్లో శ్రుతిహాసన్ విచిత్రమైన పోజులు పెళ్లయి ఏడాది.. భార్యతో కలిసి హీరో నాగశౌర్య సెలబ్రేషన్స్ చీరకట్టి మరీ టెంప్ట్ చేస్తున్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా వంగి మరీ గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ముద్దుగుమ్మ మెహ్రీన్ 'బలగం' బ్యూటీ కావ్య కల్యాణ్రామ్ కిర్రాక్ స్టిల్స్ సౌత్ కొరియా టూర్లో హీరోయిన్ నివేతా పేతురాజ్ శివలింగానికి అభిషేకం చేస్తున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్ క్యూట్ పోజుల్లో బాపుగారి బొమ్మ ప్రణీత సుభాష్ View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Anshula Kapoor (@anshulakapoor) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Huma Qureshi (@iamhumaq) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) -
మావయ్యగారి బయోపిక్లో నటించాలనుంది
‘‘మామా మశ్చీంద్ర’ చిత్రం మెంటల్గా, ఫిజికల్గా నాకు ఓ సవాల్. కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమా ఇది. ఫ్యామిలీతో కలసి హాయిగా చూడొచ్చు’’ అని హీరో సుధీర్ బాబు అన్నారు. హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా, ఈషా రెబ్బా, మృణాళినీ రవి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. సోనాలీ నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు చెప్పిన విశేషాలు. ► నా కెరీర్లో ఇప్పటివరకూ నా వద్దకు వచ్చిన కథల్లో నాకు నచ్చినవి చేశాను. కానీ, ఫలానా జానర్, ఫలానా కథ కావాలంటూ దర్శకులను అడగలేదు. ‘మనం, గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రాలతో మంచి రైటర్గా నిరూపించుకున్నారు హర్ష. ఆయనపై ఉన్న నమ్మకంతో కథ తీసుకురమ్మని చెప్పాను. హర్ష చెప్పిన ‘మామా మశ్చీంద్ర’ కథ చాలా నచ్చింది. హర్ష మంచి రచయిత, నటుడు. మంచి అనుభవం ఉన్న దర్శకుడిలా ఆయన ఈ సినిమా తెరకెక్కించారు. ► ఈ సినిమాలో నేను చేసిన మూడు పాత్రల్లో (దుర్గా, పరశురాం, డీజే) ఒక్కో పాత్ర ఒక్కో యాస (తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ) మాట్లాడుతుంది. పరశురాం పాత్ర కోసం బరువు పెరిగాను. దుర్గ పాత్రకు ప్రోస్థటిక్స్ వాడాం. ఈ పాత్ర కోసం నిజంగా బరువు పెరగాలనుకున్నాను. అయితే ఒక్కసారిగా అంత బరువు పెరగడం మంచిది కాదని మహేశ్ బాబుగారితో పాటు సన్నిహితులు చెప్పడంతో ప్రోస్థటిక్ మేకప్ని వాడాం. డీజే పాత్ర కోసం డైట్ పాటించాను. ► నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావుగార్లు ఈ సినిమాకి పూర్తి న్యాయం చేశారు. ‘మామా మశ్చీంద్ర’లో మా మావయ్య కృష్ణగారితో ఓ సీన్ చేయించాలనుకున్నాను. కానీ ఆయన దూరమయ్యారు. ఆయన లేకపోతే ఆ సన్నివేశానికి ప్రాధాన్యతే లేదు. అందుకే వేరే వారితో ఆ సీన్ తీయలేదు. నా ప్రతి సినిమా రిలీజ్ రోజు మావయ్య చూసి, ఫస్ట్ ఫోన్కాల్ చేసి మాట్లాడేవారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు. మావయ్యగారి బయోపిక్లో నటించే చాన్స్ వస్తే హ్యాపీగా చేస్తాను. ప్రస్తుతం నేను నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ డబ్బింగ్ జరుగుతోంది. నా కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘హరోం హర’ షూటింగ్ చేస్తున్నాం. పుల్లెల గోపీచంద్ బయోపిక్ కచ్చితంగా ఉంటుంది. -
‘మామా మశ్చీంద్ర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వైరల్ విశాలాక్షి కొత్తగా అనిపించింది
సుధీర్బాబు త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. హర్షవర్ధన్ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాళినీ రవి, ఈషా రెబ్బా హీరోయిన్లు. సోనాలీ నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా మాట్లాడుతూ– ‘‘సుధీర్బాబుగారు చేసిన మూడు పాత్రల్లో దుర్గ పాత్రకు జోడీగా వైరల్ విశాలాక్షి పాత్ర చేశాను. ఏదో ఒకటి చేసి వైరల్ కావాలనుకునే మనస్తత్వం విశాలాక్షిది. ఈ పాత్ర నాకు కొత్తగా అనిపించింది. ఈ సినిమా కథను హర్షవర్ధన్గారు చెప్పినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ సెట్స్లో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం తమిళంలో విక్రమ్ ప్రభుతో ఓ సినిమా కమిట్ అయ్యాను. అలాగే నాకు మంచి గుర్తింపు తెచ్చిన ‘దయ’ వెబ్ సిరీస్ రెండో భాగం‘దయ 2’ వచ్చే సంవత్సరం ఆరంభమవుతుంది’’ అన్నారు. -
'నీ ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోకు'.. ఆసక్తిగా ట్రైలర్!
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు, ఈషా రెబ్బా జంటగా నటిస్తోన్న చిత్రం మామ మశ్చీంద్ర. ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ సుధీర్ బాబు డిఫరెంట్ లుక్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: సుధీర్ బాబు వీడియో లీక్.. అలా మారిపోయాడేంటీ భయ్యా?) ట్రైలర్ చూస్తే.. 'ఈ సృష్టింలో నువ్వొక్కడివే నిజం.. నీ ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోకు' అనే డైలాగ్లో మొదలైంది. ట్రైలర్లో గమనిస్తే సుధీర్ డబుల్ రోల్తో పాటు విభిన్నమైన పాత్రలో కనిపించున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్లో సుధీర్ బాబు ఫ్యాన్స్ను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో మీర్నాలిని రవి, హర్షవర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. -
అందం గురించి తన అభిప్రాయం తెలియజేసిన ఈషా రెబ్బా
-
ఈషా రెబ్బా ఇన్స్పైరింగ్ జర్నీ..!
-
ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి..!
-
ఆ మాట అడిగినందుకు యాంకర్ పై సీరియస్ అయిన ఈషా రెబ్బ..!
-
టైట్ డ్రస్లో తమన్నా.. ఆ హాట్ బ్యూటీ ఏమో అలా!
స్కిన్ ఫిట్ డ్రస్లో తమన్నా సోయగాలు మాల్దీవులు వెకేషన్లో చిల్ అవుతున్న సోనాల్ సెగలు రేపుతున్న సీనియర్ బ్యూటీ చిత్రాంగద మెరుపుల డ్రస్తో మైమరపిస్తున్న నిధి అగర్వాల్ చీరకట్టులో 'చంద్రముఖి 2' బ్యూటీ అందాల విందు విచిత్రమైన గెటప్లో హీరోయిన్ శ్రుతిహాసన్ మోడ్రన్ ఔట్ఫిట్తో కేక పుట్టిస్తున్న 'బిగ్బాస్' దివి అందాలు చూపిస్తున్న హాట్ బ్యూటీ పాయల్ ఘోష్ డిమ్ లైట్లో నవ్వుతూ లైటింగ్ తెప్పించిన మీనాక్షి View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Subiksha krishnan 💙 (@subikshaoffl) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Payal Ghosh (@iampayalghosh) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Imthias Kadeer (@chathan__) -
అబ్బా అనిపిస్తున్న హెబ్బా.. సిల్క్ డ్రస్లో ఈషా
హీరోయిన్ సమంత క్యూట్ లుక్ బ్లాక్ డ్రస్లో హెబ్బా పోజులు కేక స్మైల్తో మాయ చేస్తున్న వర్ష బొల్లమ్మ సిల్క్ డ్రస్లో ఇషా రెబ్బా స్టిల్స్ గోవాల్ చిల్ అవుతున్న అమలాపాల్ లక్ష్మీ రాయ్ ఇంత హాట్గా తయారైందేంటి? సూట్లో కొత్తగా కనిపించిన మృణాల్ ఠాకుర్ సెల్ఫీ తీసుకుంటూ దక్ష సూపర్ పోజులు కలర్ కలర్ డ్రస్ లో 'ఓరి దేవుడా' బ్యూటీ ఆస్ట్రేలియాలో ఐశ్వర్యా రాజేశ్ షికారు View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Varsha Bollamma (@varshabollamma) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Mithila Palkar (@mipalkarofficial) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) -
బాలీవుడ్ నాకు పొరుగు ఇల్లు లాంటిది: జేడీ చక్రవర్తి
బాలీవుడ్నాకు పొరుగు ఇల్లు లాంటిది. అందుకే కొంతకాలం అటువైపు వెళ్లి వచ్చా. నా బలం మాత్రం ఎప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమనే’ అని సీనియర్ హీరో జేడీ చక్రవర్తి అన్నారు. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘దయా’.పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 4నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్క్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో జేడీ చక్రవర్తి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► కంటెంట్ ఈజ్ ది ప్రిన్స్, డైరెక్టర్ ఈజ్ కింగ్ అని నమ్మే నటుడిని నేను. దయా అనే కథను దర్శకుడు పవన్ సాధినేని చెప్పిన విధానం ఆకట్టుకుంది. అందుకే ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగీకరించాను. కథ మనకున్న స్థలం లాంటిదైతే..అందులో అందమైన ఇళ్లు కట్టడం డైరెక్షన్ లాంటిది. సినిమా అనే సౌధాన్ని అందంగా నిర్మించడం దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ► ఏ దర్శకుడైనా పది నిమిషాల్లో కథ చెప్పగలిగితే అతనికి ఆ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్నట్లు అని ఆర్జీవీ అనేవారు. పవన్ ఫోన్ లో 10 మినిట్స్ స్టోరీ చెప్పినప్పుడే అతనికి కథ మీద ఉన్న పట్టు తెలిసింది. దాంతో ఫుల్ నెరేషన్ వినకుండానే ఓకే చెప్పాను. ► దయా వెబ్ సిరీస్ కు దర్శకుడు పవన్ పెద్ద బలం. ఇందులో క్యారెక్టర్స్ ఒక స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. ప్రతి క్యారెక్టర్ యూనిక్ గా ఉంటుంది. నటీనటులకు గుర్తింపు తెచ్చే పాత్రలు ఇందులో ఉంటాయి. నా మొదటి సినిమా శివతోనే నేను జేడీ అయిపోయా. అలాగే బాహుబలిలో సత్యరాజ్ ను కట్టప్పగానే గుర్తుంచుకుంటాం. ఇలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్న వెబ్ సిరీస్ దయా. లొకేషన్స్, క్యారెక్టర్స్, స్క్రిప్ట్ అన్నీ బాగా కుదిరిన సిరీస్ ఇది. ► దయాలో నేను ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ ను. చేపలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లడం నా పని. దయా వరల్డ్ ను ప్రారంభం నుంచీ 10, 12 నిమిషాల పాటు ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాడు. ఆ ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ కు ఒకరోజు అమ్మాయి శవం కనిపిస్తుంది. పోలీసులకు చెప్పేంత ధైర్యం అతనిలో ఉండదు. ఈ భయంలో ఉండగానే ఇంకో శవం దొరుకుతుంది. సాదాసీదా జీవితం గడిపే ఆ డ్రైవర్ జీవితాన్ని ఈ ఘటనలు మలుపుతిప్పుతాయి. ఆ ఎమోషన్స్ అన్నీ దయాలో చూస్తారు. ► ఓటీటీలో స్టార్ డమ్ ను కౌంట్ చేయలేము అనడం సరికాదు. సినిమా ఎంత సక్సెస్ అయ్యింది అనేందుకు థియేటర్ లో మనకు కలెక్షన్స్ లెక్కిస్తాం. కానీ ఓటీటీలో ఎంతమంది చూశారు అనేది కొలమానం. కథను సినిమాలో కంటే విస్తృతంగా చెప్పేందుకు వెబ్ సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. వెబ్ సిరీస్ లో కొత్త వాళ్లకూ ఆదరణ దక్కుతుంది. వాళ్లనూ రిసీవ్ చేసుకుంటారు. కానీ థియేటర్ లో స్టార్స్ సినిమాలకు మాత్రమే బయ్యర్స్ ఉంటారు. ఇది ఓటీటీకున్న అడ్వాంటేజ్. నేను జేడీ చక్రవర్తి కాకుండా కొత్త నటుడిగా దయాలో చూస్తారు. -
అనుపమ అలాంటి లుక్.. అదితి షాకింగ్ గెటప్!
ప్రమోషన్స్లో ఆలియా భట్ బిజీ హెబ్బా న్యూ లక్.. మొత్తం కప్పేసుకుని డార్క్ లైట్లో అదితి మెస్మరైజింగ్ లుక్ మెరుపు తీగలా సన్నని లుక్ లో అనుపమ దుబాయిలో రకుల్ ఫుల్ ఎంజాయ్ చీరలో బుట్టబొమ్మలా హీరోయిన్ మీనాక్షి లైట్ కలర్ డ్రస్ లో రాశీఖన్నా రేర్ లుక్ హీరోయిన్ హన్సిక షాపింగ్ కష్టాలు నిక్కర్ లో ఈషా రెబ్బా పోజులు View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Siddartha Tytler (@siddartha_tytler) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Ramya Pandian (@actress_ramyapandian) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) -
నాకు ఇద్దరు పిల్లలున్నారు.. బాంబు పేల్చిన తెలుగు హీరోయిన్
టాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న తెలుగు హీరోయిన్స్లో ఈషా రెబ్బా ఒకరు. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది ఈషా. తెల్లగా ఉండుంటే ఇంకా ఎక్కువ సినిమాలు చేసేదానివి అన్న మాటలను బేఖాతరు చేస్తూ ముందుకు సాగింది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఆఫర్లు అందుకుంది. ఓ పక్క హీరోయిన్గా, మరో పక్క ముఖ్య పాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మామా మశ్చీంద్ర సినిమా చేస్తోంది. అలాగే తమిళంలోనూ ఓ మూవీ చేస్తోంది. ఇక 3 రోజెస్తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన ఈషా.. ఇటీవలే మాయా బజార్ ఫర్ సేల్ అనే సిరీస్లో యాక్ట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా ఓ షోలో పాల్గొన్న ఈషా.. తొందరగా పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుంది? అన్న ప్రశ్నకు తొందరపడ్డప్పుడు అని సమాధానమిచ్చింది. ఆ తర్వాత యాంకర్.. నీ ప్రేమకథ గురించి చెప్పు అని అడగ్గా.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని వెల్లడించింది. ఆమె మాటతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఈషా తనకు పిల్లలున్నారని చెప్పడంతో ప్రోమో పూర్తయింది. దీంతో అసలు నిజమేంటనేది తెలియరాలేదు. తను ఎవరినైనా దత్తత తీసుకుందా? లేదా తన బంధువుల సంతానాన్ని తన పిల్లలుగా పెంచుకుంటుందా? మరెవరినైనా చదివించే బాధ్యతను తన భుజాన వేసుకుని వారిని కన్నబిడ్డలుగా చూసుకుంటుందా? అదీ కాదంటే తన పెంపుడు కుక్కపిల్లల గురించి మాట్లాడిందా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే కొందరు మాత్రం ఈషా.. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలకు తల్లయిందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా గతేడాది చివర్లో కోలీవుడ్ డైరెక్టర్తో ఈషా ప్రేమలో ఉందని, అతడిని పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి, కానీ అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. చదవండి: స్టెరాయిడ్స్ వాడా.. ఆరు నెలలు బ్రేక్ తీసుకుంటున్నా: సాయిధరమ్ తేజ్ -
Eesha Rebba : తెలంగాణ పిల్ల.. క్యూట్ అండ్ స్వీట్ పోజుల్లో! (ఫొటోలు)
-
చీరలో అరియానా.. 'స్పై' బ్యూటీ స్పైసీ లుక్!
చీరలో అరియానా.. హాట్ పోజులు ఎదురుచూస్తున్న ఈషా రెబ్బా రెడ్ డ్రస్లో హాట్గా 'స్పై' బ్యూటీ ఉల్లిపొర లాంటి చీరలో కల్యాణి ప్రియదర్శన్ షూటింగ్ లో రాశీఖన్నా బిజీ.. ఓర కంటితో చూస్తూ రోజువారీ లైఫ్.. ఒక్క ఇన్స్టా పోస్టుతో చెప్పేసిన మృణాల్ కలర్ కలర్ డ్రస్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
హీరోయిన్లందరినీ ట్రై చేశా.. జేడీ చక్రవర్తి బోల్డ్ కామెంట్స్
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు జేడీ చక్రవర్తి. మనీ మనీ , గులాబీ , బొంబాయి ప్రియుడు వంటి ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన జేడీ చక్రవర్తి ప్రస్తుతం హాట్ స్టార్లో ఓ ఒరిజినల్లో నటిస్తున్నారు. ఇందులో ఈషా రెబ్బా హీరోయిన్గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్లో భాగంగా ఓంకార్ హోస్ట్గా చేస్తున్న ఓ షోకు జేడీ, ఈషా రెబ్బా హాజరై సందడి చేశారు. చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరో ధనుష్.. షాకింగ్ లుక్ ఈ సందర్భంగా మీ కెరీర్లో ఏ హీరోయిన్ని అయినా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారా అని ఓంకార్ ప్రశ్నించగా జేడీ చక్రవర్తి అంతే బోల్డ్గా సమాధానం ఇచ్చారు. మా నాన్న మీద ఒట్టు అందరు హీరోయిన్లని ట్రై చేశా అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్గా మారింది. -
ఇషా రెబ్బా గ్లామరస్ ఫొటోలు
-
ఐ హేట్ లవ్
‘‘దేవుడడిగాడంట.. నన్ను చేరడానికి ఏడు జన్మలు నాకు భక్తుల్లా బతుకుతారా...లేక మూడు జన్మలు రాక్షసుల్లా బతుకుతారా అని. ఏడు జన్మలు నీకు దూరంగా ఉండే కన్నా... మూడు జన్మల రాక్షస బతుకే మిన్న అని దేవతలే కోరుకున్నారట’, ‘ఐ హేట్ లవ్’ అనే డైలాగ్స్తో విడుదలైంది ‘మామా మశ్చీంద్ర’ టీజర్. సుధీర్బాబు హీరోగా హర్షవర్ధన్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో మృణాళినీ రవి, ఈషా రెబ్బా హీరోయిన్లు. సోనాలీ నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్ నారంగ్, పుçస్కూర్ రామ్మోహన్రావు నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. శనివారం ఈ సినిమా టీజర్ను హీరో మహేశ్బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రంలో దుర్గ, డీజే, పరశురామ్ పాత్రలు చేశారు సుధీర్బాబు. -
Eesha Rebba Latest Photos: వెండితెరపై విరిసిన తెలుగు అందం ఈషా రెబ్బా (ఫోటోలు)
-
నటి ఈషా రెబ్బ రీసెంట్ బ్యూటిఫుల్ స్టిల్స్ (ఫోటోలు)
-
టీ కొట్టు దగ్గర శోభిత, గ్రీన్ సారీలో కట్టిపడేస్తున్న స్నేహ
► పింక్ డ్రెస్లో ఈషా రెబ్బా ► స్కూటీ నడుపుతున్న కీర్తి సురేశ్ ► గ్రీన్ చీరలో అల్లు స్నేహా ► తండ్రికి బర్త్డే విషెస్ చెప్పిన అనుపమ పరమేశ్వరన్ ► వీధి చివర కొట్టులో టీ తాగిన శోభిత ధూళిపాళ View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
Fashion: బ్లాక్ డ్రెస్లో మెరిసిపోతున్న ఈషా! ఆ బ్రాండ్ స్పెషాలిటీ?
తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతికొద్ది తెలుగు హీరోయిన్స్లో ఈషా రెబ్బా ఒకరు. సెలక్టెడ్గా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ సెపరేట్ స్టయిల్ క్రియేట్ చేసుకున్న ఆమె.. ఫ్యాషన్లోనూ అంతే సెలెక్టివ్గా ఉంటుంది. ఈ బ్రాండ్స్ ఈషా వార్డ్రోబ్లోనివే.. షామీన్ హుస్సేన్ మిమ్మల్ని మీరు ఒక ప్రిన్సెస్లా చూడాలనుకుంటున్నారా? అయితే, డిజైనర్ షామీన్ హుస్సేన్ కలెక్షన్స్ను ఒకసారి ట్రై చేయండి. దేశీ వెర్షన్లో అందమైన ఫ్లీ లెహంగాలు, గౌన్లు తయారుచేయడంలో షామీన్ స్పెషలిస్ట్. స్టైలిష్ లుక్నిచ్చే ఈ డిజైన్స్ను సెలబ్రిటీలు సైతం ఇష్టపడతారు. చిన్న పిల్లలక్కూడా ఈ డిజైన్స్ లభిస్తాయి. స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి డిజైన్ చేయించుకునే వీలూ ఉంది. ఆన్లైన్ స్టోర్లో మాత్రమే లభ్యం. ఛగన్లాల్ జ్యూయెల్స్ 1956లో ఛగన్లాల్ జ్యూయెల్స్ ప్రారంభమైంది. మొదట వీరు కేవలం రాజకుటుంబీకులకు మాత్రమే ఆభరణాలను తయారుచేసేవారట. తర్వాత సామాన్యులు కూడా వీరి ఆభరణాలను ధరించాలనే ఉద్దేశంతో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఇక్కడ లభించే ఆభరణాల డిజైన్స్ ఎక్కువగా ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఆన్లైన్లోనూ లభ్యం. బ్రాండ్ వాల్యూ జ్యూయెలరీ బ్రాండ్: ఛగన్లాల్ జ్యూయెల్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. డ్రెస్ బ్రాండ్: షామీన్ హుస్సేన్ ధర: రూ. 35,018 నన్ను కొంతమంది ‘తెల్లగా ఉండుంటే ఇంకా ఎక్కువ సినిమాలు చేసేదానివి’ అన్నారు. అలాంటి అభిప్రాయలను నమ్మను.. ఆ మాటలను ఖాతరు చేయను. మేని ఛాయ.. ప్రతిభను కమ్మేయదు. – ఈషా రెబ్బా -దీపికా కొండి View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) -
దేవకన్యలా మలైకా.. రాయల్ లుక్లో శ్రీదేవి కూతురు జాన్వీ
సోషల్ హల్చల్ : తారల మెరుపులు ► పింక్ డ్రెస్లో అనుపమ క్యూట్ లుక్స్ ► షూటింగ్లో స్టిల్స్ ఇచ్చిన శ్రుతి హాసన్ ► జిమ్ సూట్లో తెలుగమ్మాయి ఈషా రెబ్బా ► కొత్త ఇల్లు కొన్న యాంకర్ శ్రీముఖి.. ఘనంగా గృహప్రవేశం ► వైట్ డ్రెస్లో మెరిసిపోతున్న మలైకా అరోరా ► సుశాంత్ మాజీ గర్ల్ఫ్రెండ్ గ్లామరస్ ఫోటోలు ► రాయల్ లుక్లో మెరిసిపోతున్న శ్రీదేశి కూతురు జాన్వీ ► రష్మిక మందన్నా హాట్ లుక్స్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
సైమా అవార్డ్స్ లో మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్? వరుడు ఎవరంటే..
టాలీవుడ్ బ్యూటీ, తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందట. ప్రస్తుతం ఆమె పెళ్లి వార్తుల నెట్టింట చర్చనీయాంశమవుతున్నాయి. ‘అంతకు ముందు ఆ తర్వాత’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది ఈషా. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ప్రస్తుతం ఆడపదడపా చిత్రాల్లో నటిస్తూ.. పెద్ద సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తరచూ తన హాట్హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ను అలరిస్తుంది. చదవండి: ధనుష్-శ్రుతి హాసన్ ‘త్రి’ రీ రిలీజ్.. నిర్మాత నట్టి ఏమన్నారంటే ఈ క్రమంలో తమిళంలో ఆఫర్లు అందుకుంటున్న ఆమె కోలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉంది. ప్రస్తుతం దక్షిణాన పలు చిత్రాలు చేస్తున్న ఈషా ఈక్రమంలో అక్కడి ఓ స్టార్ డైరెక్టర్తో ప్రేమలో పడిందట. ఇక త్వరలోనే అతడితో ఏడడుగులు కూడా వేయబోతుందని కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ జంట ఇరు కుటుంబాలను ఒప్పించారని, కుటుంబ సభ్యుల సమ్మతితోనే ఒక్కటికాబోతున్నారంటూ తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ఈ తెలుగు బ్యూటీ స్పందించేవరకు వేచి చూడాలి. ఇక ఈషా పెళ్లి వార్తలు బయటకు రావడంతో ఆ తమిళ డైరెక్టర్ ఎవరా అని ఆరా తీస్తున్నారు ఆమె ఫాలోవర్స్. చదవండి: రణ్బిర్-ఆలియాకు చేదు అనుభవం, గుడిలోకి వెళ్లకుండ అడ్డగింత -
ఈషా రెబ్బ లేటెస్ట్ ఫోటోస్
-
దుబాయ్లో ఘనంగా ఉగాది వేడుకలు
నిజామాబాద్ కల్చరల్: దుబాయ్లో ఉగాది ఉత్సవాలు కనుల పండువగా జరిగాయి. తెలుగు అసోసియేషన్స్ యూఏఈ కల్చరల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మార్చి 27న తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దుబాయ్లోని షేక్రషీద్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 1,500 మంది తెలుగు ప్రజలు పాల్గొన్నారు. దుబాయ్, ఒయాసిస్, షార్జా, రస్ఆల్ఖైమా, అబుదాబి నుంచి వచ్చిన ప్రతిభావంతులైన చిన్నారులు, యువ బృందాలు చేసిన సంప్రదాయ, సినీ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేడుకలో పాల్గొన్న సినీ నటుడు శ్రీకాంత్, నటి ఈషారెబ్బను నిర్వాహకులు సన్మానించారు. త్రిపుర కన్స్ట్రక్షన్స్, శుభోదయం గ్రూప్, మలాబార్ గో ల్డ్, ఫార్చ్యూన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, డాలర్ డివైన్ క్లబ్, హాక్ సెక్యూరిటీ సర్వీసెస్, ఆల్కెండీ గ్రూప్, మైదుబాయ్, ఆల్మైరా 64 టేస్ట్ ఆంధ్ర రెస్టారెంట్, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
లంగా ఓణి అందాలతో కట్టి పడేస్తున్న ఇషా రెబ్బా
-
హగ్ అడిగిన అనుపమ..ఫోటో షేర్ చేసిన మెహ్రీన్
►ప్రతీ చీరకు ఓ కథ ఉందంటున్న శిల్పా శెట్టి ► హగ్ అడిగిన అనుపమ ► బిగ్బాస్ ఫేం భానుకు విషెస్ తెలిపిన రోహిణి ► సన్ కిస్సింగ్ ఫోటోను షేర్ చేసిన మెహ్రీన్ View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rohini (@actressrohini) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
హల్చల్ :జోష్లో అషూ..వెకేషన్ అవసరం లేదంటున్న పూజా
► లెహంగాలో ఈషా స్టన్నింగ్ లుక్స్ ► ఫుల్ జోష్లో ఉన్న అషూ రెడ్డి ► బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్చేసిన పూజా హెగ్డే ► అప్పుడు వెకేషన్ అవసరం లేదంటున్న నేహా కక్కర్ ► షటప్ అంటున్న టిక్టాక్ స్టార్ నాయని పావని ► లోలోపన నవ్వేస్తున్న డిజైనర్ శ్రావ్య వర్మ ► జాస్మిన్తో రీల్ షేర్చేసిన కృష్ణ ముఖర్జీ View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar) View this post on Instagram A post shared by Sai Pavani Raju 🇮🇳 (@nayani_pavani) View this post on Instagram A post shared by Shravya Varma (@shravyavarma) View this post on Instagram A post shared by Anjali Pavan 🧿 (@anjalipavan) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) -
హల్చల్ : పరికిణిలో శ్రీముఖి..అదే సాంప్రదాయం అంటున్న పూనమ్
♦ భర్తకు బర్త్డే విషెస్ తెలిపిన హీరోయిన్ నాజ్రియా ♦ పట్టు పరికిణిలో యాంకర్ శ్రీముఖి ♦ నీ గురించే ఆలోచిస్తున్నా అంటున్న ఈషా రెబ్బా ♦ చేనేతపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచిన కీర్తి సురేష్ ♦ పైపైకి ఎగరాలంటున్న బిగ్బాస్ ఫేం వితికా షెరు ♦ అన్నయ్యతో ఫోటోషూట్ చేసిన జాన్వీకపూర్ ♦ మన చేనేత-మన సాంప్రదాయం అంటున్న పూనమ్ కౌర్ View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by RAHUL VAIDYA RKV 💫 (@rahulvaidyarkv) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) -
మలయాళ డెబ్యూ కోసం కసరత్తులు చేస్తోన్న ఈషా
తెలుగు బ్యూటీ అయిన ఈషా రెబ్బకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలానే ఉంది.. చేసింది కొన్ని సినిమాలే అయినా యూత్లో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఫాన్స్ను ఫిదా చేస్తోంది ఈ భామ. ఇటీవలె బందిపోటు, అమీ తుమీ, ఆ, రాగల 24 గంటల్లో వంటి మంచి సినిమాల్లో నటించినా ఈ భామకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. తెలుగమ్మాయి అయిన ఈషాకు ఇక్కడ సరైన అవకాశాలు రాకపోయినా మలయాళ పరిశ్రమ నుంచి పిలుపు వచ్చింది. కుంచాకో బోబన్ హీరోగా నటించనున్న ఓట్టు సినిమాలో ఈషాకు ఛాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫెల్లి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఒకేసారి తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా కారణంగా బ్రేక్ పడింది. దీంతో ఈ గ్యాప్లో తన పాత్ర కోసం కసరత్తులు చేస్తోంది ఈ బ్యూటీ. ఇందుకోసం రైఫిల్ షూటింగ్, బాక్సింగ్లో ట్రైనింగ్ తీసుకుంటుంది. ఒకసారి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత లొకేషన్స్లో రోజువారీగా మలయాళ భాషపై పట్టు సాధిస్తాననే నమ్మకం ఉందంటోంది ఈషా. మొత్తానికి తెలుగమ్మాయిగా టాలీవుడ్లో అవకాశాలు పెద్దగా రాకపోయినా మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమల్లో నుంచి ఈ అమ్మడికి అవకాశాలు రావడం విశేషం. ఇక ఈషా రెబ్బా ప్రస్తుతం అఖిల్ హీరోగా వస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమాలోనూ నటిస్తుంది. చదవండి : సూపర్ చాన్స్ కొట్టేసిన ఈషా రెబ్బా -
అమలాపాల్ సొగసులు, షనయా అందాలు..వణికిపోతున్న హీనా
♦ వైట్ డ్రెస్లో మెరిసిపోతున్న పూర్ణ ♦ సన్ఫ్లవర్ నేనే అంటున్న ఈషా రెబ్బ ♦ సన్ కిస్సింగ్ అంటున్న శివాత్మిక ♦ మంచులో వణికిపోతున్న హీనా ఖాన్ ♦ చూపులతో కవ్విస్తోన్న షనయా కపూర్ ♦ యోగా నేర్పుతానంటున్న శిల్పా శెట్టి ♦ గుడ్ల గూబల్ని చీరలో బంధించిన రష్మీ ♦ న్యూలుక్లో మతి పోగొడుతున్న అమలాపాల్ ♦ త్రోబ్యాక్ పిక్చర్ షేర్ చేసిన హన్సిక View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by HK (@realhinakhan) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shamna Kasim | Poorna (@shamnakasim) View this post on Instagram A post shared by Shanaya Kapoor 🤎 (@shanayakapoor02) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
చిట్టి డ్యాన్స్, కొంటెగా కన్ను గీటిన వేదిక
♦ పోనీటైల్ వేసుకుంటూ కొంటెగా చూస్తోన్న వేదిక కుమార్ ♦ క్యూట్గా డ్యాన్స్ చేసిన ఫరియా అబ్దుల్లా ♦ బీటీఎస్ వీడియో షేర్ చేసిన చాందినీ చౌదరి ♦ ఒడిశాలో ఎంజాయ్ చేస్తోన్న మౌనీ రాయ్ ♦ అద్దం ముందు సెల్ఫీ దిగిన రుహానీ శర్మ ♦ తన ఫస్ట్ కారును చూపించిన అషూ రెడ్డి ♦ కొడుకు శౌర్యకు బర్త్డే విషెస్ తెలిపిన అనసూయ భరద్వాజ్ ♦ గురి చూసి కొట్టిన ఈషా రెబ్బా View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkkar) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Priyankaa Thimmesh (@iampriyankaathimmesh) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by NIKHIL VIJAYENDRA (@nikhiluuuuuuuuu) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Yamini Bhaskar (@yamini_bhaskar) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Priyanka Sharma (@priyankaasharmaofficial) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by Surbhi Puranik (@surofficial) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) -
డ్యాన్స్ ఇరగదీసిన శ్రీముఖి, షాకిస్తానంటోన్న నందినీ
♦ షాకవ్వడానికి రెడీగా ఉండండని హెచ్చరిస్తోన్న నందినీ రాయ్ ♦ అద్దం ముందు లాస్య ఫోజులు ♦ మీరు ఈగో చూపిస్తే నేను యాటిట్యూడ్ చూపిస్తానంటోన్న అరియానా గ్లోరీ ♦ డ్యాన్స్తో అదరగొట్టిన శ్రీముఖి ♦ క్యూట్గా నవ్వుతోన్న నజ్రియా నజీమ్ ♦ పూల మధ్య ముఖం దాచుకుంటోన్న రష్మిక మందన్నా ♦ రెడ్ గౌన్లో జిగేలుముంటున్న ఈషారెబ్బా ♦ చందమామ ఆకాశాన్ని తాకేవేళ.. తోటచుక్కలా దివి మెరిసేనేలా అంటోన్న దివి వాద్యా ♦ ఇది నా యాటిట్యూడ్ కాదు.. స్టైల అంటోన్న అఖిల్ సార్థక్ View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Adaa (@adaakhann) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Adaa (@adaakhann) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) -
వార్నర్ అన్నా.. ఏందన్నా ఇది.. నువ్వేందుకు వచ్చావ్!
ఐపీఎల్ 2021 సీజన్లో 14లో ఆదివారం రాత్రి చెన్నై వేదికగా జరిగిన సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత హైదరాబాద్, ఢిల్లీ జట్లు నిర్ణీత 20 ఓవర్లలో సరిసమానంగా 159 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో ఈ సీజన్లో తొలిసారి ఈ సీజన్లో సూపర్ ఓవర్ అవరమొచ్చింది. ఈ సూపర్ ఓవర్లో హైదరాబాద్పై ఢిల్లీ ఉత్కంఠ విజయం సాధించింది. సూపర్ ఓవర్లో కేన్ విలియమ్సన్తో కలిసి బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ డేవిడ్ వార్నర్.. మూడు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు మాత్రమే చేశాడు. చివరి బంతికి వార్నర్ డబుల్ తీసినా.. నాన్స్ట్రైక్ ఎండ్లో క్రీజు లోపల వార్నర్ బ్యాట్ ఉంచలేదని చెప్పిన అంపైర్ షార్ట్ రన్ తప్పిదం కింద ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. దాంతో ఢిల్లీ టార్గెట్ 9 పరుగుల నుంచి 8 పరుగులకి తగ్గింది. సూపర్ ఓవర్లో రషీద్ ఖాన్ ధీటుగా బౌలింగ్ చేయడంతో కాస్తా ఢిల్లీ తడబడింది. కానీ ఆఖరి బంతికి సింగిల్ తీసి మ్యాచ్లో విజయం సాధించింది. ఒకవేళ షార్ట్ రన్ పరుగు కూడా ఉండుంటే.. మ్యాచ్ మరో సూపర్ ఓవర్కి వెళ్లేది. అప్పుడు హైదరాబాద్ గెలిచే అవకాశం ఉండేది. అయితే జానీ బెయిర్స్టో లాంటి పవర్ హిట్టర్ ఉండగా.. కేన్ విలియమ్సన్తో కలిసి డేవిడ్ వార్నర్ సూపర్ ఓవర్లో బ్యాటింగ్కి వెళ్లడంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు వార్నర్ తప్పిదం కారణంగానే సూపర్ ఓవర్లో ఢిల్లీ గెలిచిందంటూ ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ కూడా చేరారు. " వార్నర్ అన్నా ఏందిది..?ఎందుకు నువ్వు వచ్చావ్ ? బెయిర్ స్టోని లేదా సుచిత్ ను పంపొచ్చుగా..నీకు టీమ్ నిర్మించుకోవాలనుకుంటే డ్రీమ్ లెవెన్ లో ఆ పని చెయ్యి " అంటూ ట్వీట్ చేసింది ఈషా. -
సోషల్ హల్చల్: షాకింగ్ లుక్లో శ్రద్దా, మతిపోగొడుతున్న నభా
► ఎర్ర చీరలో మెరిసిపోయిన ఈషా రెబ్బా.. అభిమానులకు కరోనా సందేశం ► ఈ కఠిన పరిస్థితుల్లో మనకు సహాయపడేవి ఆ రెండే అంటున్న సమంత ► సన్యాసిని గేటప్లో శ్రద్దాదాస్, అసలు విషయం చెప్పెసిన ముద్దుగుమ్మ ► అభిమానులకు అమిషా సందేశం, అతనేవరో తెలియదంటున్న భామ ► ఫొటో షేర్ చేసి కుర్రకారు మతి పోగొడుతున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ ► ఎల్లప్పుడు మీరు నాకు ప్రత్యేకమంటు మొదటి సారి పరిచయం చేసిన నాగశౌర్య ► తెలివైన నిర్ణయం తీసుకొమ్మంటున్న బిగ్బాస్ భామ మోనాల్ గజ్జర్ View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) -
చిట్టి గౌనులో సారా, చీరలో విద్యా..మత్తెక్కిస్తున్న ఈషా
చిట్టి గౌనులో అదరగొట్టిన సారా అలీఖాన్ నిషా కళ్లతో మత్తెక్కిస్తున్న ఈషా రెబ్బా ఇంట్లో దోశలు వేస్తున్న వీడియోని అభిమానులతో పంచుకుంది శ్రుతి హాసన్ బ్లాక్ సారీలో దర్శనమించి ఆకట్టుకుంటున్న విద్యాబాలన్ నిషా కళ్లతో మత్తెక్కిస్తున్న ఈషా View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
‘ఒట్టు’తో మాలీవుడ్కు వెళ్తున్న తెలుగు హీరోయిన్
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా మలయాళం డైలాగ్స్ చెప్పనున్నారు. ఎందుకంటే ఈషాను మాలీవుడ్ పిలిచింది. అరవింద్ స్వామి, కుంచకో బోబన్స్ ప్రధాన పాత్రల్లో ఫెల్లిని దర్శకత్వంలో మలయాళం, తమిళ భాషల్లో ‘ఒట్టు’అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ద్వారా ఈషా మలయాళ పరిశ్రమకు పరిచయం కానున్నారు. ఇద్దరు స్నేహితుల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ‘‘నేను నటించిన ఓ సినిమా చూసి డైరెక్టర్ ఫెల్లిని ఇంప్రెస్ అయ్యారు. ‘ఒట్టు’లోని ఓ లీడ్ క్యారెక్టర్ నాకు సూట్ అవుతుందని ఆయన నన్ను సంప్రదించారు. కథ నచ్చడంతో ఓకే చెప్పాను. మార్చి 27 నుంచి ఈ సినిమా షూటింగ్ గోవాలో ఆరంభం కానుంది. ఒకసారి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత లొకేషన్స్లో రోజువారీగా మలయాళ భాషపై పట్టు సాధిస్తాననే నమ్మకం ఉంది. నా ఫేవరెట్ యాక్టర్లు అరవింద్ స్వామి, కుంచకోలతో స్క్రీన్స్ షేర్ చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు ఈషా. ఈ సంగతి ఇలా ఉంచితే... అరవింద్ స్వామి నటిస్తున్న మూడో మలయాళ చిత్రం ‘ఒట్టు’. ఇంతకుముందు ‘డాడీ’ (1992), ‘దేవరాగమ్’ (1996) చిత్రాల్లో ఆయన నటించారు. అంటే.. అరవింద్ స్వామి మళ్లీ దాదాపు పాతికేళ్ల తర్వాత మలయాళ సినిమా చేస్తున్నారన్న మాట. చదవండి: రాముడిగా కనిపించేందుకు బరువు తగ్గుతున్న ప్రభాస్! -
సోషల్ హల్చల్: కళ్లతో కైపెక్కిస్తోన్న భామలు
► కళ్లజోడులో నుంచి కత్తుల్ని దూస్తున్న ఈషా రెబ్బా ► బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో మతి పోగొడుతున్న అనన్య పాండే ► ఈ డ్రెస్సులో వర్షిణిని చూస్తే కుర్రాల మైండు బ్లాకే.. ► పవర్ ప్లే సక్సెస్ మీట్లో బోల్డ్ బ్యూటీ అరియానా గ్లోరీ ► ప్రశాంతతను ప్రేమిస్తానంటోన్న ఆపిల్ బ్యూటీ దివి ► ఇతరుల జీవితాల్లో దూరి టైమ్ వేస్ట్ చేసుకోవద్దంటున్న మోనాల్ గజ్జర్ ► అమ్మ జీన్స్ తొడుక్కున్నానోచ్ అంటున్న శ్రద్దా దాస్ ► ఎర్రటి డ్రెస్సులో చున్నీని ఎగరేస్తూ నవ్వులు విసిరేస్తున్న ఇలియానా ► తథాస్తు అంటూ చేయి చూపిస్తోన్న లావణ్య త్రిపాఠి ► కాబోయే భర్తతో ఫొటో దిగిన మెహరీన్ ► ఎక్కడ మహిళ ఉంటే అక్కడ మ్యాజిక్కే అంటోన్న రకుల్ ప్రీత్ సింగ్ ► తీక్షణంగా చూస్తూ కుర్రకారు గుండెల్లో అలజడి రేపుతున్న నిషా అగర్వాల్ ► ఉంగరాల్లాంటి జుట్టుతో బొంగరాల్లాంటి కళ్లతో మత్తెకిస్తోన్న అప్సర రాణి View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) -
సమంతకు నో చెప్పిన ఈషా.. కారణం ఇదేనా!
తెలుగు బ్యూటీ అయిన ఈషా రెబ్బకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలానే ఉంది. చేసింది కొన్ని సినిమాలే అయినా కావాల్సిన అభిమామాన్ని కూడగట్టుకుంది. తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఫాన్స్ను ఫిదా చేస్తోంది. ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలైన ‘పిట్టకథలు’ చిత్రంలో ఈషా నటించిన విషయం తెలిసిందే. అయితే బందిపోటు, అమీ తుమీ, ఆ, రాగల 24 గంటల్లో వంటి మంచి సినిమాల్లో నటించినా ఈ భామకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. అంతేగాక పెద్ద సినిమాల నుంచి ఆఫర్లు వచ్చిన దాఖలూ లేవు. కానీ ప్రస్తుతం ఓ భారీ సినిమా నుంచి వచ్చిన అవకాశాన్ని ఈషా కాదనుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని తాజాగా నటిస్తున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఈషా రెబ్బాను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఇందుకు ఈ చిన్నది నో చెప్పినట్లు తెలుస్తోంది. రెమ్యూనరేషన్ కారణంగా సినిమా నుంచి తప్పుకున్నట్లు వినికిడి. ఈషాకు తక్కువ పారితోషికం ఆఫర్ చేయడం వల్ల శాకుంతలంలో భాగం కావడం ఇష్టం లేదని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. కాగా గుణ శేఖర్ శాకుంతలం కథ మహాభారతంలోని ఆదిపర్వం నుండి తీసుకోనున్నారు. ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను చూపించనున్నాడు గుణశేఖర్. పాన్ ఇండియా లెవల్లో రూపోందిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిచనున్నారు. చదవండి: హైదరాబాద్ రోడ్లపై దర్శనమిచ్చిన అల్లు అర్జున్ ప్రతిరోజూ మొదటి రోజే: సమంత కాజల్ డ్రెస్పై కామెంట్ చేసిన సమంత -
బ్లాక్ సారీలో మెరిసిపోతున్న'ఈషా రెబ్బా'
-
సోషల్ హల్చల్: ఈషా కవ్వింపు..చెమటలు పట్టిస్తున్న జాన్వీ
♦ ఐదేళ్ల క్రితం సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా లేను.. అప్పుడు ఈ పిక్ షేర్ చేశానో లేదో గుర్తులేదని ఓ ఫోటోని షేర్ చేసిన అదా శర్మ ♦ బ్లాక్ సారీ ఫోటో షేర్ చేసి చూపులతో చంపేస్తున్న ఈషా రెబ్బా ♦ బ్యాక్లెస్ టాప్.. టైట్ పాయింట్ ధరించి కిల్లింగ్ లుక్స్తో చెమటలు పట్టిస్తున్న జాన్వీ ♦ సోఫాలో వాలిపోయి లుక్స్తో పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి ♦ హాఫ్ సారీలో అదరగొడుతోన్న బిగ్బాస్ బ్యూటీ హారిక View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
ఈషా రెబ్బా బ్యూటీఫుల్ పిక్స్
-
పిట్టకథలు ట్రైలర్: ఎంతమంది మొగుళ్లే నీకు..
నాలుగు విభిన్న కథాంశాలతో రూపొందించిన పిట్ట కథలు వెబ్ సిరీస్ తెలుగులో ఈనెల 19 నెట్ఫ్లిక్స్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఎంతగానో ఎదురుచూస్తున్న సిరీస్ ట్రైలర్ను శుక్రవారం విడుదల చేసింది చిత్ర యూనిట్. పిట్టకథలు.. పేరుకు తగ్గట్లే నలుగురు మహిళలకు చెందిన నాలుగు చిన్న కథల సమూహారంగా తెరకెక్కించారు. ఇందులో శ్రుతీ హాసన్, ఈషా రెబ్బా, అమలాపాల్, సాన్వే మేఘన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నలుగురు అవార్డ్ విన్నింగ్ తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. జగపతి బాబు, లక్ష్మీ మంచు, సంజిత్ హెగ్డే, సత్యదేవ్, అశ్విన్ కాకుమను తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నాలుగు కథలు వేరే అయినప్పటికీ వీటిని నడిపించేది మాత్రం ప్రేమ, కామం, ద్రోహం, కన్నీళ్లు వంటి భావోద్వేగాలే. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. బోల్డ్ కథాంశంతో సాగుతున్న ట్రైలర్ రొమాంటిక్, కన్నీళ్లు, సీరియస్ సన్నివేశాల మేళవింపుతో కూడుకొని ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ల పాత్రలు చాలా మేరకు ఎమోషనల్, బోల్డ్, రొమాంటిక్ కనిపిస్తున్నాయి. మొత్తానికి రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్ ఆధ్యంతం అద్భుతంగా, ఉత్కంఠంగా సాగింది. తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా ఈ పిట్ట కథలు ఓ కొత్త అనుభూతి ఇస్తుందన్న విషయం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. టేకింగ్లో.. మనం కొన్ని అడుగులు ముందుకేసి ‘నెట్ ఫ్లిక్స్’ స్థాయిని అందుకున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. నలుగురు దర్శకులు తొలిసారి పలు కథల సమాహారంతో తీస్తున్న చిత్రం కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. ఆర్ఎస్వీపీ, ఫ్లైయింగ్ యూనికార్న్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న పిట్టకథలు నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి 19న ప్రీమియర్ కానుంది. చదవండి: వీరిలో నా డార్లింగ్ ఎవరబ్బా: కాజల్ భర్త ఈ ట్రైలర్ను ట్విట్టర్లో మంచు లక్ష్మీ షేర్ చేశారు. ‘సమాజ నిబంధనలను సవాలు చేస్తూ నలుగురు విభిన్న మహిళల నాలుగు అసాధారణ ప్రయాణాలను తీసుకు వస్తోంది. ఈ సినిమాలో నేనూ భాగం అవ్వడం ఆనందంగా ఉంది. ‘స్వరూపక్క’ గా మీ ముందుకు రావడనికి ఇక ఆలస్యం చేయలేను.’ అంటూ ట్వీట్ చేశారు. మరి ఈ నాలుగు కథలూ ఎలా ఉంటాయో? నాలుగు కథల్లో ఏది అమితంగా ఆకట్టుకుంటుందో తెలియాలంటే.. 19 వరకూ ఆగాల్సిందే. Love, betrayal and holograms? VR signing up for this right now.#PittaKathalu@TharunBhasckerD @LakshmiManchu @SaanveMegghana @bethiganti_ @nandureddy4u @IamJagguBhai @Amala_ams #AshwinKakamanu @nagashwin7 @shrutihaasan @TheSanjithhegde #SangeethShoban @anishkuruvilla pic.twitter.com/BfO0gItRr1 — Netflix India (@NetflixIndia) February 5, 2021 -
సూపర్ చాన్స్ కొట్టేసిన ఈషా రెబ్బా
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. పౌరాణిక కథతో రూపొందనున్న ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా వార్తల ప్రకారం ఈ చిత్రంలో ఈషా రెబ్బా ఓ కీలక పాత్ర చేయనున్నారని తెలిసింది. సమంత స్నేహితురాలి పాత్రను ఈషా చేయనున్నారని ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ జరుగుతోంది. భారీ బడ్జెట్తో, భారీ తారాగణంతో గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. -
బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఈషా రెబ్బ సందడి
-
బెస్ట్ సిటీగా మార్చుకుందాం: ఈషా రెబ్బ
సాక్షి, హిమాయత్నగర్: అందరం కలిసి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేద్దాం.. ఓటుతో నచ్చిన వాళ్లను వేగంగా ఎంచుకుందాం.. హైదరాబాద్ను బెస్ట్ సిటీగా మార్చుకుందాం. ట్రాఫిక్ రూల్స్ లాంటివి పక్కాగా ఫాలో అవ్వాలి. అంటే కొద్దిగా చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో చేస్తున్న అభివృద్ధి మరింత వేగంగా జరగాల్సిన అవసరం ఉంది. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ ఓటును వినియోగించుకోండి. ఓటుకు నచ్చిన వారిని ఓటు అనే ఆయుధంతో ఎన్నుకుందాం. డెవలప్మెంట్ సో బెటర్ ఓటు అనేది మన హక్కు. ఈ నగరానికి చెందిన ఒక పౌరుడిగా ఓటు హక్కుని వినియోగించుకోవడం నాతో పాటు మనందరి బాధ్యత. ఈ బాధ్యత మన నగరం, రాష్ట్రం, దేశ భవిష్యత్తు కోసం. హైదరాబాద్లో చాలా పెద్ద స్థాయిలో అభివృద్ధి జరిగింది. ఇన్ఫ్ట్రాస్ట్రక్చర్(మౌలిక రంగం) కూడా బాగా డెవలప్ అయింది. మన రోడ్లు, మన ఫ్లై ఓవర్లు, మన హైవేలు ఓ పదేళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నాయి. వ్యక్తిగతంగా, పౌరులుగా మనందరం కలిసి కట్టుగా ఉండి నీటి వనరులను కాపాడుకోవాలి. మన చెరువులు, మూసీనది.. ఇవన్నీ నగర భవిష్యత్కి ఎంతో ముఖ్యమైనవి. వాటిని కాపాడుకోవాలి. చెరువుల్ని ఆక్రమించడం, వాటిని చెత్తతో నింపేయడం లాంటి విషయాలను గట్టిగా వ్యతిరేకించాలన్నది నా అభిప్రాయం. – ఆనంద్ దేవరకొండ, సినీనటుడు -
ఈషా రెబ్బ లేటెస్ట్ ఫొటోస్
-
చిరునవ్వు కలకాలం నిలవాలంటే..
సాక్షి, హైదరాబాద్ : కరోనా విలయ తాండవంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరిక చేసిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఒక అద్భుతమైన వీడియోను షేర్ చేశారు. కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ కుటుంబాన్ని, దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్.. అంటూ ట్విటర్లో ఒక వీడియోను ట్వీట్ చేశారు. చిరునవ్వు ముఖానికి అందం. కానీ ఆ చిరునవ్వు కలకాలం నిలవాలంటే.. మాస్క్ ధరించాలంటున్న చిరు ‘మెగా’ సందేశం ఆకట్టుకుంటోంది. మీసం మెలేయడం వీరత్వం అనేది ఒకపుడు.. కానీ ఇపుడు మాస్క్ ధరించడం వీరుడి లక్షణం అంటూ మరో వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. రానున్న రోజుల్లో కరోనా మరింత మహమ్మారిగా మారనుందన్న డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికల నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చిరంజీవి కోరారు. దయచేసి ప్రాథమిక జాగ్రత్తలను పాటిస్తూ..ఐక్యంగా పోరాడి ఈ బాధలను తొలగించు కుందామంటూ చిరు విజ్ఞప్తి చేశారు. హీరోయిన్ ఈషా రెబ్బా, కార్తికేయ కనిపించిన ఈ రెండు వీడియోలు ఫ్యాన్స్ను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. చదవండి : ఆల్ ఇండియా రికార్డ్ సెట్ చేసిన బన్నీ Thank you @ActorKartikeya @YoursEesha #chaitanbharadwaj ఆలోచన పంచుకోగానే ముందుకొచ్చిన మీకు నా ధన్యవాదాలు. I truly appreciate your commitment to the society. #SVVishweshwar #ShivramApte #Pappu #Babji pic.twitter.com/k6zyniBfc1 — Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2020 @WHO Chief @DrTedros on Covid 19,13th July -"It’s going to get worse & worse.Every single person can do their bit to break chains of transmission & end collective suffering".అందుకే,మాస్క్ తప్పనిసరిగా ధరించండి.మిమ్మల్ని మీరు కాపాడుకోండి.మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడండి. Please! pic.twitter.com/vOTwX3UZPk — Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2020 -
అదిరిందబ్బా... ఈషా రెబ్బా ఫోటోలు
-
‘షీ సేఫ్ నైట్ వాక్’
-
హలో బాలీవుడ్
తెలుగమ్మాయి ఈషా రెబ్బా త్వరలోనే బాలీవుడ్కు హాయ్ చెప్పనున్నారని తెలిసింది. ఓ హిందీ సినిమాలో నటించే చాన్స్ కొట్టేశారట ఈషా. అనిల్ కపూర్ తనయుడు, సోనమ్ కపూర్ సోదరుడు హర్షవర్థన్ కపూర్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుందట. జాతీయ అవార్డు గ్రహీత రాజ్ సింగ్ చౌదరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఆడిషన్స్ తర్వాత ఈషాను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో రాజస్థానీ అమ్మాయి పాత్రలో ఆమె నటించనున్నారు. ఈషా పాత్ర చాలా ఎమోషనల్గా ఉంటుందట. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
మాదాపూర్ లో ఈషారెబ్చా సందడి
-
నా నమ్మకం నిజమైంది
ఈషారెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో..’. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలైంది. హైదరాబాద్లో జరిగిన సక్సెస్మీట్లో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి కాస్త నిరాశకు లోనయ్యాం. కానీ శనివారం మార్నింగ్ షో, మ్యాట్నీ షోలు హౌస్ఫుల్ అవ్వడం, అన్ని చోట్ల కలెక్షన్స్ కూడా బాగుండటంతో చాలా హ్యాపీ ఫీలయ్యాం. సినిమా చూసినవాళ్లు బాగుంది చూడమని ఇంకో పదిమందికి చెబుతున్నారు. నేను ఏదైతే నమ్మి సినిమాను తీశానో అది నిజమైంది. బుధవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్ ప్లాన్ చేశాం. ఈషా, సత్యదేవ్ బాగా నటించారు. శ్రీనివాస్ రాజీ పడకుండా ఈ సినిమా నిర్మించారు. ఆయన బ్యానర్లోనే ‘భార్యదేవోభవ’ అనే సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాను. ఓ ప్రముఖ హీరో నటిస్తారు. పదిమంది హీరోయిన్లు ఉంటారు’’ అన్నారు. ‘‘విద్య’ పాత్రను బాగా చేశానని చెబుతుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు ఈషా రెబ్బా. ‘‘థ్రిల్లర్ సినిమాని బాగా గ్రిప్పింగ్గా తీశాడని కె.రాఘవేంద్రరావుగారు ఫోన్ చేసి చెప్పడం మరచిపోలేని అనుభూతి’’ అన్నారు శ్రీనివాస్ కానూరి. సత్యదేవ్, సంగీత దర్శకుడు రఘు కుంచె, గణేష్ వెంకట్రామన్, రవివర్మ, ముస్కాన్, కెమెరామన్ అంజి మాట్లాడారు. -
‘రాగల 24 గంటల్లో’ మూవీ రివ్యూ
మూవీ: రాగల 24 గంటల్లో జానర్: సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు: ఈషా రెబ్బ, సత్య దేవ్, శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, టెంపర్ వంశీ, ముస్కాన్ సేథీ, రవివర్మ, కృష్ణభగవాన్, అదిరే అభి తదితరులు దర్శకత్వం: శ్రీనివాస్ రెడ్డి సంగీతం: రఘు కుంచె మాటలు: కృష్ణభగవాన్ నిర్మాత: శ్రీనివాస్ కానూరు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే క్రేజీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఈ సారి క్రైమ్ బాట పట్టాడు. అదేనండి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు. ఈషా రెబ్బా లీడ్ రోల్లో సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేశ్ వెంకట్రామన్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘రాగల 24 గంటల్లో’చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కథా బలం ఉండి కాస్త సస్పెన్స్, ఎంటర్టైన్ తోడైతే క్రైమ్ స్టోరీ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. మరి సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మదిని దోచిందా? తన పంథా మార్చుకుని తొలిసారి క్రైమ్ బేస్డ్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు విజయవంతం అయ్యాడా? చూద్దాం. కథ: ఇండియాలోనే నంబర్ వన్ యాడ్ ఫిల్మ్ మేకర్ రాహుల్(సత్య దేవ్) ఎవరూ లేని అనాథ అయిన విద్య(ఈషా రెబ్బ)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే వివాహ బంధంతో ఒక్కటైన మూన్నాళ్లకే వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభం కావడం.. రాహుల్ ప్రవర్తనతో విద్య విసిగిపోతుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో రాహుల్ హత్యకు గురవుతాడు. అది ఎవరు చేశారు? ఆ మిస్టరీని ఏసీపీ నరసింహం(శ్రీరామ్) చేధించాడా? విద్య, గణేశ్, అభిల మధ్య ఉన్న పరిచయం ఏంటి? ఈ మిస్టరీ కేసుకు దాస్(రవివర్మ), పుణీత్, వినీత్, అద్వైత్, మేఘన(ముస్కాన్ సేథీ)లకు ఏంటి సంబంధం? అనేదే మిగతా కథ. నటీనటులు: ప్రస్తుత కుర్ర హీరోలు కెరీర్ ఆరంభంలోనే నెగటీవ్ రోల్స్కూ సై అంటున్నారు. మొన్న కార్తికేయ.. నేడు సత్యదేవ్. ఇప్పటివరకు సత్యదేవ్ను పాజిటివ్ యాంగిల్లోనే చూసిన అభిమానులు తొలిసారి విలన్గా చూస్తారు. సత్యదేవ్ నటన చూశాక సైకోయిజం, కన్నింగ్, అనుమానం ఇలా ఏదనుకున్న యాప్ట్ అవుతుంది. తొలిసారి నెగటీవ్ షేడ్లో కనిపించిన సత్యదేవ్ విలనిజంలో పూర్తిగా లీనమవుతాడు. సినిమాలో లీనమైన వారు అతడు బయట కనిపిస్తే అసహ్యించుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రేంజ్లో నటించాడు. సారీ జీవించాడు. ఇక ఈషా రెబ్బ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. చాలా కాలం తర్వాత టాలీవుడ్లో కనిపించిన ‘ఒకరికి ఒకరు’హీరో శ్రీరామ్ ఈ సినిమాలో నెగటీవ్ షేడ్లో కనిపించాడు. తొలుత సిన్సియర్ ఏసీపీగా కనిపించినా చివరకు అసలు రంగు బయటపడుతుంది. ఇక గణేశ్ వెంకట్రామన్ కనిపించేది రెండు మూడు సీన్లలోనైనా మెప్పించాడు. ఇక సెకండాఫ్లో కాసేపు కనిపించి కథకు ప్రధానమైన ముస్కాన్ సేథీ అలరించింది. అంతేకాకుండా తన అందచందాలతో యూత్ కలల రాణిగా మారేలా చేసుకుంది. రవివర్మ, టెంపర్ వంశీ, అదిరే అభి, తదితరులు తమ పాత్రల మేరకు మెప్పించారు. విశ్లేషణ: ‘అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేరు ఈ నాటకంలో’ఈ డైలాగ్ కాస్త అటూ ఇటూగా ఈ సినిమాకు సెట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో హీరోలు అనుకునే వారు మంచి వారు కాదు.. విలన్లు అనుకునే వారు చెడ్డ వారు కాదు. ఇలా విలక్షణమైన స్టోరీ లైన్ పట్టుకుని పూర్తి కథను అల్లాడు రచయిత. దీనికి క్రైమ్, సస్పెన్స్కు తోడు ఫుల్ గ్లామర్ వడ్డించిన సినిమాను ప్రేక్షకుల ముందు పెట్టాడు దర్శకుడు. ఊహకందని ట్విస్టులతో డైరెక్టర్ తన మ్యాజిక్ చూపించాడు. తొలి అర్థభాగంలో ముగ్గురు నేరస్తులు పారిపోవడం, విద్య ఇంట్లోకి చొరబడటం, అప్పటికే అతను హత్యకు గురవడం లాంటి అంశాలు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్లో తన పూర్తి అనుభవాన్ని రంగరించిన దర్శకుడు ఎవరూ ఊహించని విధంగా కథను మలుపుతిప్పుతాడు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్లకు లాజిక్ మిస్ అయితే ప్రేక్షకుడికి రుచించదు. కానీ ఈ విషయంలో దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కామెడీ సినిమాల డైరెక్టర్గా ముద్ర పడిపోయినా.. మధ్యలో ఢమరుకం, శివమ్ వంటి డిఫరెంట్ మూవీలను తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ తాజాగా క్రైమ్ థ్రిల్లర్తోనూ ప్రేక్షకులను మెప్పించడంలోనూ విజయం సాధించాడు. ఇక తన నటన, అందంతో సినిమాకు ప్రాణం పోసింది ఈషా రెబ్బ. సరైన అవకాశం దక్కాలే కాని తన నట విశ్వరూపం ప్రదర్శిస్తానని ఈ సినిమాతో టాలీవుడ్ దర్శకనిర్మాతలకు సవాల్ విసిరింది ఇషా రెబ్బ. ఆనందం, భయం, కోపం, జాలి, బాధ, శృంగారం ఇలా నవరసాలను ఇషా రెబ్బ అవలీలగా పండించింది. కెమెరామెన్ గరుడవేగ అంజి సినిమాను రిచ్ లుక్లో చూపించాడు. ముఖ్యంగా ఈషా రెబ్బ అందచందాలను చూపించడంలో కెమెరామన్ పనితనం సినిమాలో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు మాటలు అందించి, నటించిన కృష్ణ భగవాన్ రెండింటిలోనూ తన మార్క్ చూపించుకున్నాడు. ‘నాపై ఉన్న ప్రేమను చెప్పడానికి నీకు పదాలు చాలవు.. నాకు గిప్ట్ ఇద్దామనుకున్నా నన్ను మించిన గొప్పది నీకు దొరకదు, మనసులో టెన్షన్.. ఇంట్లో శవం రెండూ భయంకరమే’ వంటి డైలాగ్లు అలరిస్తాయి. సంగీత దర్శకుడు రఘు కుంచె ఇచ్చిన పాటలు ఉన్నంతలో పర్వాలేదనిపిస్తాయి. భాస్కరబట్ల, శ్రీమణిల కలం పనితనం పాటల్లో కనిపిస్తుంది. కాదు వినిపిస్తుంది. ఇక ఎడిటింగ్, నిర్మాణ విలువుల సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. ఓవరాల్గా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకుల మదిని థ్రిల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్లస్ పాయింట్స్: ఈషా రెబ్బ నటన సత్య దేవ్ విలనిజం సస్పెన్స్ దర్శకత్వం కెమెరా పనితనం మైనస్ పాయింట్స్ ఊహకందే పలు ట్విస్టులు సాగదీత సీన్లు - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్డెస్క్ -
అందాలారబోతలో తప్పేంలేదు!
అందాలారబోతలో తప్పేంలేదు అంటోంది నటి ఈశా రెబా. టాలీవుడ్లో అవకాశాలను అందుకుంటున్న ఈ హైదరాబాదీ బ్యూటీ కోలీవుడ్లో పాగా వేయాలని ఆశ పడుతోంది. తెలుగులో అంతకుముందు ఆ త రువాత చిత్రం ద్వారా కథానాయయకిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంతో మంచి గుర్తింపునే తెచ్చుకుంది. ఇంకా స్టార్ హీరోల సరసన న టించే అవకాశాలను పొందలేదు. ఈ అమ్మడు నటించిన తెలుగు చిత్రం రాగల 24 గంటల్లో శుక్రవారం తెరపైకి రానుంది. ఇప్పటికే ఓయి అనే చిత్రంతో తమిళ సినీరంగంలోకి దిగుమతి అయినా, పెద్దగా గుర్తింపు పొందలేదు. ప్రస్తుతం జీవీ.ప్రకాశ్కుమార్కు జంటగా ఆయిరం జన్మంగళ్ అనే చిత్రంలో నటించింది. ఎళిల్ తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 20 తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా దీనిపై ఈశా రెబా చాలా ఆశలు పెట్టుకుంది. అంతకుముందే తన గ్లామర్తో రచ్చ చేసి కోలీవుడ్ దృష్టిని తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో పడినట్లుంది. అందుకు సామాజిక మాధ్యమాలను వాడుకునే ప్రయత్నాలు మొదలెట్టింది. హాట్హాట్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తోంది. ఏమిటమ్మా అందాలారబోత అని అడిగితే తప్పేముందీ అని ఎదురు ప్రశ్నిస్తోంది. దీని గురించి ఈశా రెబా స్పందిస్తూ ఒకే తరహా పాత్రల్లో నటించడం తనకు ఇష్టం లేదని, తెలుగు నటీమ ణులు ఇలానే నటిస్తారని సినీ వర్గాలు భావిస్తారని, అలాంటి ముద్రను తుడిచేసి తాను ఏ తరహా పాత్రనైనా చేయగల నని నిరూపించుకోవాలనుకుంటున్నట్లు పేర్కొంది. గ్లామరస్ ఫొటోలను విడుదల చేయడంలో తప్పేంటీ? అని ప్రశ్నిస్తోంది. తాను అందగత్తెనని, అందాలారబోత ఫొటోలను విడుదల చేయడంలో తప్పేమీ లేదని అంది. హద్దులు మీరని గ్లామరస్ దుస్తులు ధరించడంలో తనకెలాంటి అభ్యంతరం లేదని, ఏదైనా చూసేవారి దృష్టిని బట్టే ఉంటుందని అంది. -
నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది
ఈషా రెబ్బా లీడ్ రోల్లో సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేశ్ వెంకట్రామన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కానూరి శ్రీనివాస్ నిర్మించారు. నేడు ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్ వేడుకలో దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా హిట్ కొట్టి సక్సెస్ఫుల్ దర్శకుడిగా వెలుగొందుతాననే నమ్మకం ఉంది. నా గత వైభవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది. నా పక్కనే నిలబడి నన్ను నడిపించారు నిర్మాత కానూరి శ్రీనివాస్. బతికున్నంత కాలం అతన్ని వదలను. మంచి సినిమా తీశామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘అనుష్క, కాజల్, రెజీనా లాంటి హీరోయిన్స్ కథ విన్నా డేట్స్ కుదరక చేయలేదు. తెలుగందం ఈషారెబ్బాతో పని చేశామని గర్వంగా చెబుతున్నాం. శ్రీనివాస్రెడ్డిగారు అద్భుతమైన సినిమా చేశారు’’ అన్నారు నిర్మాత శ్రీనివాస్ కానూరి. ‘‘కథ విన్న తర్వాత ఈ పాత్రకు న్యాయం చేయగలనా? అని భయపడ్డాను. అద్భుతమైన కథ. మంచి పాత్రలను డిజైన్ చేశారు శ్రీనివాస్రెడ్డిగారు’’ అన్నారు సత్యదేవ్. ‘‘తెలుగు అమ్మాయిలకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు రావాలంటే అదృష్టం కావాలి. తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం లేదు. శ్రీనివాస్ రెడ్డిలాంటి దర్శకులు ఉండబట్టే మేం ఇండస్ట్రీలో ఉన్నాం. శ్రీనివాసరెడ్డిగారు చాలా కూల్. సత్యదేవ్ మన తెలుగు విక్కీకౌశల్. ఇలాంటి టీమ్తో పని చేయడం సంతోషంగా అనిపించింది’’ అన్నారు ఈషా రెబ్బా. శ్రీరామ్, ముస్కాన్ సేథీ, గణేశ్ వెంకట్రామన్, రఘు కుంచె తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నేను హాట్ గాళ్నే!
‘‘తెలుగు అమ్మాయిని కాబట్టి మన సంప్రదాయాలకు తగ్గ పాత్రలు చేసే అవకాశాలే దక్కాయి. నటిగా నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. గ్లామరస్ పాత్రలకూ సిద్ధమే. నేను హాట్గాళే (నవ్వుతూ)’’ అన్నారు ఈషా రెబ్బా. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో...’. ఈషా రెబ్బా ప్రధాన పాత్రధారి. కానూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా చెప్పిన సంగతులు. ►ఇందులో నా పాత్ర పేరు విద్య. భావోద్వేగంతో కూడిన పాత్ర ఇది. నేను నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కూడా కావడంతో మానసిక ఆందోళనకు గురయ్యాను. ఈ సినిమా సమయంలోనే మరో తమిళ సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చింది. ►ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. 24 గంటల్లో జరిగే కథ ఇది. నా పాత్ర చుట్టూ అన్ని పాత్రలు తిరుగుతుంటాయి. అలా అని మిగతా పాత్రలకు ప్రాధాన్యం లేదని కాదు. అందరి పాత్రలు కీలకమే. స్క్రీన్ప్లే ఉత్కంఠగా ►‘‘ఢమరుకం’ మినహాయించి అన్నీ కామెడీ సినిమాలు చేసిన శ్రీనివాస్రెడ్డి తొలిసారి సస్పెన్స్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఎలా డైరెక్ట్ చేస్తున్నారు’’ అని నన్ను కొందరు అడిగారు. ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. ఈ జానర్లో అనుభవం ఉన్న దర్శకుడిలాగానే చేశారు. ►దర్శకుడు నన్ను నయనతారతో పోల్చారు అంటే అందుకు ఆయనకు థ్యాంక్స్. కానూరి శ్రీనివాస్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ►నా కెరీర్ సంతృప్తికరంగానే సాగుతోంది. నాకు వచ్చిన అవకాశాల్లో ఫలానా పాత్ర సూట్ అవుతుందనుకుంటేనే గ్రీన్సిగ్నల్ ఇస్తాను. కానీ డైరెక్టర్, హీరో, క్యారెక్టర్.. ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని కథకు ఓకే చెప్తాను. స్టార్ హీరో, పెద్ద డైరెక్టర్, సినిమా అంటే కథ ఓ మోస్తరుగా ఉన్నా ఓకే చెబుతాను. ఎందుకంటే అది నా కెరీర్కు హెల్ప్ అవుతుందని నమ్మకం. ►నెట్ఫ్లిక్స్ కోసం తెలుగు ‘లస్ట్ స్టోరీస్’లో నటించాను. హిందీ ‘లస్ట్ స్టోరీస్’కి ఇది డిఫరెంట్. సంకల్ప్ దర్శకత్వం వహించారు. తమిళంలో జీవీ ప్రకాశ్తో కలిసి చేసిన సినిమా విడుదలకు సిద్ధమైంది. కన్న డలో శివరాజ్కుమార్ సినిమాలో నటించబోతున్నాను. ఓ తెలుగు సినిమాకు చర్చలు జరుగుతున్నాయి. -
నిర్మాతే నా హీరో
‘‘నేను గతంలో చేసిన సినిమాలన్నీ కామెడీ టచ్ ఉన్నవి. ‘రాగల 24 గంటల్లో..’ సినిమాతో మొదటిసారి పూర్తిస్థాయి థ్రిల్లర్ జానర్లో సినిమా చేశా. స్క్రీన్ప్లే ప్రధానమైన సినిమా ఇది. తర్వాత ఏం జరుగుతుంది? అనే సస్పెన్స్లో ప్రేక్షకుడు ఉంటాడు’’ అన్నారు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. ఈషారెబ్బా ప్రధాన పాత్రలో సత్యదేవ్, శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, కృష్ణభగవాన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో..’. కానూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ కానుంది. చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి పంచుకున్న విశేషాలు... ► నేను, కృష్ణభగవాన్ రెండు స్క్రిప్ట్స్ తయారు చేస్తున్నాం. ఆ సమయంలో ‘రాగల 24 గంటల్లో..’ కథను శ్రీనివాస్ వర్మ తీసుకొచ్చారు. మా అందరికీ నచ్చడంతో ఈ సినిమాని ప్రారంభించాం. 24గంటల్లో జరిగే కథ ఇది. ► హీరోయిన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈషారెబ్బా నటన చూశాక నయనతారలా చేసింది అంటారు. సత్యదేవ్ నట విశ్వరూపం చూస్తారు. శ్రీరామ్ ఏసీపీ పాత్ర చేశారు. ఈ సినిమాలో కామెడీ చొప్పించాలనే ప్రయత్నం చేయలేదు. ► ‘ఢమరుకం’ తర్వాత నాగచైతన్యతో ‘హలో బ్రదర్’ రీమేక్ చేయాలనుకున్నాం. సమంత, తమన్నా హీరోయిన్లు. 10 నెలలు స్క్రిప్ట్ వర్క్ చేశాం. అది సెట్స్ మీదకు వెళ్లలేదు. చైతన్యతోనే ‘దుర్గా’ అనే సినిమా అనుకున్నాం. హన్సిక హీరోయిన్గా. అదీ వర్కౌట్ కాలేదు. అక్కడ నాకు రెండేళ్ల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ‘మామ మంచు అల్లుడు కంచు’ చేశా. ఆ సినిమా చేసిన రెండేళ్లకు ఈ సినిమాతో వస్తున్నాను. ► శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ డైరెక్టర్ కావడం స్వామికి సేవ చేసుకునే అవకాశం వచ్చిందనుకుంటున్నాను. త్వరలోనే యస్వీబీసీ చానల్ హెచ్డీ ప్రసారాలు అందించనున్నాం. కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ ఈ చానల్ని విస్తరించాలనుకుంటున్నాం. దర్శకుడన్నాక ఎలాంటి సినిమా అయినా డీల్ చేయాలి. కోడి రామకృష్ణగారు, ఈవీవీగారు అన్ని రకాల సినిమాలు చేశారు. నేను కూడా వారిలా అన్నీ చేయాలనుకుంటున్నాను. ► నేను ఫామ్లో లేకపోయినా నన్ను నమ్మి ఈ సినిమా తీశాడు కానూరి శ్రీనివాస్. నా నిర్మాతే నా హీరో. సినిమా అంటే తనకు చాలా ప్యాషన్. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా మా సినిమా రిలీజ్ అవుతోంది. శ్రీనివాస్ కానూరి ప్రొడక్షన్లోనే మరో రెండు సినిమాలకు దర్శకత్వం వహిస్తాను. -
ప్రేక్షకులను అలా మోసం చేయాలి
‘‘చాలా రోజులు కష్టపడి ఓ సినిమాను తెరకెక్కిస్తాం. ముందుగా చెప్పిన విడుదల తేదీకే సినిమాను విడుదల చేయాలని కొందరు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో రాజీ పడుతుంటారు. అది తప్పు అని నా అభిప్రాయం. సమయం ఉన్నప్పుడు రీ–రికార్డింగ్కు మరింత సృజనాత్మకతను జోడించి ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంటుంది’’ అన్నారు సంగీత దర్శకుడు రఘు కుంచె. ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్ కానూరు నిర్మించారు. సత్యదేవ్, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. చిత్ర సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ... ► ఓ హత్య నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈషా రెబ్బా పాత్ర చుట్టూ మిగిలిన పాత్రలు తిరుగుతుంటాయి. ఇందులో మూడు పాటలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ప్రమోషనల్ సాంగ్. ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమాకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి పని చేశాను. ‘ఢమరుకం’ మినహా ఆయన ఎక్కువగా హాస్యభరిత చిత్రాలు తీశారు. ‘రాగల 24 గంటల్లో’ చిత్రం థ్రిల్లర్ జానర్లో ఉంటుంది. ► కెమెరా, నేపథ్య సంగీతం ఈ సినిమాకు రెండు కళ్లు లాంటివి. థ్రిల్లర్ చిత్రాల్లో స్క్రీన్ ప్లే కూడా చాలా ముఖ్యం. స్క్రీన్ప్లే ఉత్కంఠగా సాగేందుకు మంచివారిని చెడ్డవారిగా, చెడ్డవారిని మంచి వారిగా చూపిస్తూ ప్రేక్షకులను మోసం చేయాలి. కొన్నిసార్లు సౌండ్తోనే ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా చేయాలి. ఈ సినిమా కోసం దాదాపు 30 రోజులు ఆర్ఆర్(రీరికార్డింగ్) వర్క్ చేశాం. ► ఇప్పటి వరకు 18 సినిమాలకు సంగీతం అందించాను. దర్శకుడికి నచ్చలేదని ఇప్పటి వరకు రెండో ట్యూన్ చేసింది లేదు. మొదటి ట్యూనే కరెక్టుగా వచ్చేందుకు కష్టపడతా. నా కెరీర్ పట్ల సంతృప్తికరంగానే ఉన్నాను. అనుకున్నంత వేగం లేదు. కానీ, ఏడాదికి రెండుమూడు సినిమాలు చేస్తూ రేస్లోనే ఉన్నాను. కొన్ని సార్లు సంగీతం బాగున్నప్పటికీ సినిమా ఆడకపోతే ఆ ప్రభావం సంగీత దర్శకుడిపై పడే అవకాశం ఉంది. ► ఒక సినిమాకు ఒకరు ఆర్ఆర్ మరొకరు మ్యూజిక్ ఇవ్వడం సరికాదన్నది నా భావన. ఆర్ఆర్, మ్యూజిక్కు కలిపి ప్యాకేజ్డ్గా నేను ఓ సినిమాను ఒప్పుకున్నాను. కానీ ఒకరు జోక్యం చేసుకుని ఆర్ఆర్ ఇచ్చి, మూవీ బిజినెస్ విషయంలోనూ సహాయం చేస్తాననడంతో యూనిట్ వారు ఆయనకు అవకాశం ఇచ్చారు. అలా రెండు సినిమాలు దూరమయినప్పుడు చాలా బాధపడ్డాను. ► ప్రస్తుతం ‘పలాస’ సినిమాలో నటిస్తూ, సంగీతం అందిస్తున్నాను. ఈ సినిమా విడుదల తర్వాత నటుడిగా నాకు మంచి అవకాశాలు వస్తే తప్పక చేస్తాను. -
వెబ్లో అడుగేశారు
నెట్ఫ్లిక్స్లో హిట్ అయిన హిందీ ఆంథాలజీ (ముగ్గురు లేదా నలుగురు దర్శకులు చిన్న చిన్న కథలను ఓ సినిమాగా రూపొందించడం) ‘లస్ట్ స్టోరీస్’. తాజాగా నెట్ఫ్లిక్స్ ఇప్పుడు తెలుగులోనూ ‘లస్ట్ స్టోరీస్’ను తీసుకురాబోతోంది. ఈ ఆంథాలజీని నందినీ రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చే స్తారు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించే కథలో ఈషారెబ్బా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ పార్ట్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఈషారెబ్బాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈషా డిజిటల్ ఎంట్రీకి ఇదే తొలి వేదిక కానుంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించే భాగంలో అమలా పాల్ నటిస్తున్నారు. -
ట్రైలర్ బాగుంది
హీరోయిన్ ఈషా రెబ్బా నటించిన తొలి లేడీ ఓరియంటెడ్ సినిమా ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్, గణేష్ వెంకట్రామన్, కృష్ణ భగవాన్ ఇతర పాత్రల్లో నటించారు. శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సమర్పణలో శ్రీ నవ్హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ని ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. నాకు బాగా నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలన్నీ మా సినిమాలో ఉన్నాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని నిర్మాత శ్రీనివాస్ కానూరు అన్నారు. శ్రీనివాస్ రెడ్డి, కెమెరామన్ ‘గరుడవేగ’ అంజి, సంగీత దర్శకుడు రఘు కుంచె, నటుడు రవివర్మ తదితరులు పాల్గొన్నారు. -
నా భర్తను నేనే చంపేశాను.!
సాక్షి, హైదరాబాద్: సత్యదేవ్, తెలుగమ్మాయి ఇషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ‘రాగల 24 గంటల్లో’ థియేట్రికల్ ఆకట్టుకుంటోంది. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్ పై ఢమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నవ నిర్మాత శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ను చిత్ర యూనిట్ మంగళవారం విడుదల చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తాజా ట్రైలర్ కొంచెం ఇంట్రస్టింగ్గాను..అంతే థ్రిల్లింగ్నూ ఆసక్తి రేపుతోంది. ఇషా రెబ్బా నటనలో మరో మెట్టు ఎక్కినట్టు కనిపిస్తోంది. కాగా శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ నవంబర్ 15న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
ఆ హీరోయన్కు ‘మెగా’ ఆఫర్
ఎక్కడో చూసినట్లుందా ఈ అమ్మాయిని! తెలుగమ్మాయి కనుక సహజంగానే మనకు అలా అనిపిస్తుంది. అనిపించడం కాదు లెండి, చూసే ఉంటారు.. ‘అంతకుముందు, ఆ తర్వాత’ చిత్రంలో అనన్య తను. ‘బందిపోటు’లో జాహ్నవి. ‘అమీతుమీ’లో దీపిక. ‘దర్శకుడు’లో నమ్రత. ‘బ్రాండ్ బాబు’లో రాధ. ‘అరవింద సమేత వీర రాఘవ’లో సునంద. అసలు పేరు ఈషా రెబ్బా! హైదరాబాద్ అమ్మాయి. ఇప్పుడీ అమ్మాయి.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్న సినిమాలో కనిపించబోతోంది. హీరోయిన్గా కాకపోవచ్చు. అయినా చిరంజీవితో కలిసి నటిస్తే వచ్చే స్టార్డమ్ కన్నా హీరోయిన్ అవడం ఏమంత ఎక్కువని?! ‘సైరా’ తర్వాత చిరంజీవి నటించబోతున్న ఆ కొత్త సినిమా సోషల్ డ్రామా అంటున్నారు. నిర్మాత.. రామ్ చరణ్. -
రాగల 15 రోజుల్లో...
‘ఢమరుకం’ ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్, ఈషా రెబ్బా జంటగా, శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ నవ్హాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్పై ఈ చిత్రాన్ని కానూరు శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నన్ను నమ్మి ఆర్టిస్ట్లు, టెక్నీషియన్లు ఎంతో కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా కానూరు శ్రీనివాస్ అభిరుచి గల నిర్మాత. కెమెరా, మ్యూజిక్ ఈ చిత్రానికి రెండు కళ్లు. స్క్రిప్ట్ నచ్చి కృష్ణభగవాన్ ఈ చిత్రానికి డైలాగులు రాశారు’’ అన్నారు. ‘‘మా చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 15న చిత్రాన్ని విడుదల చేయనున్నాం. సినిమాలపై ఆసక్తితో ఈ చిత్రాన్ని నిర్మించాను’’ అన్నారు కానూరు శ్రీనివాస్. ఈ చిత్రానికి కెమెరా: ‘గరుడవేగ’ అంజి, సంగీతం: రఘు కుంచె. -
సౌందర్య దీపం
-
ప్రేమకథలంటే ఇష్టం
‘‘రాగల 24 గంటల్లో’ చిత్రంలో అందరికంటే చివరిగా వచ్చింది నేనే. ‘అసలేం జరిగింది’ అనే తెలుగు సినిమా షూటింగ్లో పాల్గొని చెన్నైకి వెళ్లిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి, ఈ సినిమా లైన్ చెప్పడంతో నచ్చి, చేసేందుకు ఒప్పుకున్నాను’’ అని శ్రీరాం (ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఫేం) అన్నారు. సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ సినిమా నవంబరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీరాం చెప్పిన విశేషాలు. ► శ్రీనివాస్ రెడ్డిగారు నాకు ఫోన్ చేసినప్పుడు నా పాత్ర కాదు, పూర్తి కథ చెప్పమన్నాను. ఈ సినిమాలో కథే హీరో. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటూ ఉత్కంఠగా సాగే కథ ఇది. సీరియస్ క్రైమ్ థ్రిల్లర్. ఒక హత్య చుట్టూ కథ నడుస్తుంది. ఓ రకంగా లేడీ సెంట్రిక్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. చాలా ఉత్కంఠగా సాగుతుంది. ► ఈ చిత్రం స్క్రిప్ట్ మొత్తం 24 గంటల్లో నడిచే కథ. వాతావరణ విషయాల గురించి రేడియోలలో చెప్పేటప్పుడు ‘రాగల 24 గంటల్లో’ అని చెబుతుండటం మనకు తెలిసిందే. అందుకే ఈ కథకు ఆ టైటిల్ కరెక్టుగా సరిపోతుందని పెట్టాం. ఈ చిత్రంలో పోలీస్ పాత్ర చేశా. నా గత పోలీస్ చిత్రాలతో పోలిస్తే ఇందులో నా పాత్ర ఇంకా డెప్త్గా ఉంటుంది. తమిళంలో కూడా ఓ చిత్రంలో ఇలాంటి పోలీస్ పాత్ర చేస్తున్నాను. ► మర్డర్ మిస్టరీ కథాంశంతో చాలా సినిమాలు గతంలో వచ్చాయి. అయితే ప్రతి దర్శకుడు కొత్తగా చెప్పాలని ప్రయత్నిస్తారు. శ్రీనివాస్ రెడ్డి ఒక భిన్నమైన ట్రీట్మెంట్తో ఈ సబ్జెక్ట్ని తెరకెక్కించారు. పేర్లు అయిపోగానే నేరుగా అసలు కథలో లీనమవుతారు ప్రేక్షకులు. ఎక్కడా సాగతీత ఉండదు. ► తెలుగు సినిమాల్లో నటించడానికి నేనెప్పుడూ సిద్ధమే. అయితే మంచి కథలు కుదరకపోవడం వల్లే చేయడం లేదు. ప్రస్తుతం తెలుగులో ‘అసలేం జరిగింది’ చిత్రంతో పాటు కొత్త దర్శకుడు మధుకర్తో ఓ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. లవ్ ఎంటర్టైనర్లలో నటించడం నాకు చాలా ఇష్టం. తెలుగులో ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. కానీ తమిళంలో మాత్రం రావడం లేదు. ► తమిళంలో లక్ష్మీరాయ్ హీరోయిన్గా ఒక చిత్రం, హన్సికతో మరో సినిమా.. ఇంకా 4 చిత్రాల్లో హీరోగా చేస్తున్నాను. ఆరు చిత్రాల్లోనూ నావి మంచి పాటలే. -
సినిమా ప్రమోషన్ అందరి బాధ్యత
‘‘ఇండస్ట్రీలో చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఉండదు. మంచి సినిమా, చెడ్డ సినిమా అన్నదే ఉంటాయి. అందరూ మంచి సినిమా తీయాలనే చేస్తారు. ఒక్కోసారి ప్రేక్షకులు తిరస్కరిస్తుంటారు. ‘రాగల 24 గంటల్లో’ టీమ్ చాలా కష్టపడ్డారు. తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి.. అవుతుంది కూడా’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. సత్యదేవ్, ఈషా రెబ్బా జంటగా, శ్రీరామ్, ముస్కాన్ సేథ్, గణేశ్ వెంకట్రామన్ కీలక పాత్రల్లో శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ సినిమా ప్రచార పాటని దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలోని ప్రచార పాటని విడుదల చేసినందుకు శ్రీనివాస్రెడ్డిగారు నాకు థ్యాంక్స్ చెబుతున్నారు.. నిజం చెప్పాలంటే ఇది నా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకే నేను థ్యాంక్స్ చెబుతున్నా. సినిమాని ప్రమోట్ చేయడం నటీనటులు, సాంకేతిక నిపుణుల బాధ్యత. సరిగ్గా ప్రమోట్ చేసి చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లినప్పుడే విజయం సాధించి మరో సినిమా రూపంలో అందరికీ పని దొరుకుతుంది. సినిమా బాగా ఆడుతుందని నమ్మకం ఉన్నా కూడా ప్రమోషన్ చేయాలి. ఎవరికైనా విజయాలు, అపజయాలు సాధారణం. అయితే శ్రీనివాస్ రెడ్డిగారు అందరితో మంచివాడు అనే ట్యాగ్లైన్ పొందడం సంతోషం. ఆయన ఎన్నో సక్సెస్లు కొడుతూనే ఉండాలి’’ అన్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి నేను, రఘు కుంచె ప్రమోషనల్ సాంగ్ చేద్దామనుకున్నప్పుడు దేవిశ్రీగారి ప్రత్యేక పాటలే గుర్తొచ్చాయి. మా ఈ పాటకి ఆయన పాటలే స్ఫూర్తి. అందుకే ఈ పాటని ఆయనతో విడుదల చేయించాం. ప్రస్తుతం యాక్టర్స్, టెక్నీషియన్స్ ప్రమోషన్స్కి రావడానికి ఇష్టపడటం లేదు. అందరూ రావాల్సిన అవసరం ఉంది. నిర్మాతలను కాపాడాల్సిన బాధ్యత నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియాపై ఉంది. నిర్మాత బాగున్నప్పుడే మరో సినిమా చేస్తారు.. దాని ద్వారా కొన్ని వందల మందికి పని దొరుకుతుంది. శ్రీనివాస్లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం’’ అన్నారు. ‘‘సినిమాలంటే చాలా ప్యాషన్. కనీసం ఓ టీవీ సీరియల్ అయినా తీయలేనా? అనుకునేవాణ్ణి. సినిమా నిర్మిస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ భగవాన్గార్ల వల్లే ‘రాగల 24 గంటల్లో’ సినిమా తీయగలిగాను. ఈ ఏడాదిలో వచ్చిన మంచి చిత్రాల్లో మా ‘రాగల 24 గంటల్లో’ సినిమా కూడా నిలుస్తుంది’’ అన్నారు శ్రీనివాస్ కానూరు. ‘‘నాకు మంచివాళ్లంటే ఇష్టం. అందుకే.. శ్రీనివాస్రెడ్డిని బ్రదర్ థెరిస్సా అని పిలుస్తుంటా. ఈ సినిమాతో ఆయన స్టార్ డైరెక్టర్ కావాలి.. శ్రీనివాస్ కానూరు పెద్ద నిర్మాత అవ్వాలి’’ అన్నారు నటుడు కృష్ణభగవాన్. చిత్ర సంగీత దర్శకుడు రఘు కుంచె, కెమెరామన్ అంజి, పాటల రచయిత శ్రీమణి, నటుడు రవివర్మ తదితరులు పాల్గొన్నారు. -
24 గంటల్లో...
‘అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, యమగోల మళ్ళీ మొదలైంది, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను నవ్వించారు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. వినోదాత్మక చిత్రాలే కాదు.. నాగార్జునతో ‘ఢమరుకం’ వంటి సోషియో ఫాంటసీతో ప్రేక్షకులను మెప్పించిన శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్, ఈషారెబ్బా జంటగా, శ్రీరామ్, ముస్కాన్ సేథ్, గణేశ్ వెంకట్రామన్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సమర్పణలో శ్రీ నవ్హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ సినిమా టీజర్ను ఈ నెల 25న, చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయనున్నారు. శ్రీనివాస్ కానూరు మాట్లాడుతూ– ‘‘స్క్రీన్ ప్లే బేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లకు, దర్శకుడు వీవీ వినాయక్ చేతుల మీదుగా విడుదలైన మోషన్ పోస్టర్కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ప్రముఖ హాస్యనటుడు కృష్ణభగవాన్ మా చిత్రంతో మాటల రచయితగా పరిచయం అవుతున్నారు. ఆయన రాసిన మాటలు, రఘుకుంచె నేపథ్య సంగీతం, ‘గరుడ వేగ’ ఫేమ్ అంజి కెమెరావర్క్ సినిమాకి హైలెట్’’ అన్నారు. కృష్ణభగవాన్, రవిప్రకాశ్, రవివర్మ, ‘టెంపర్’ వంశీ, అజయ్, అనురాగ్ తదితరులు నటించారు. -
‘రాగల 24 గంటల్లో’ ఫస్ట్ లుక్
-
‘రాగల 24 గంటల్లో’ ఫస్ట్ లుక్
‘‘ఆకాశవాణి.. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది’ అంటూ రేడియోలో వార్తలు వింటుంటాం. ఆ విధంగా రాగల 24 గంటల్లో చాలా ఫేమస్. బాగా పాపులర్ అయిన ‘రాగల 24 గంటల్లో’ అనే పదాలను తన సినిమా టైటిల్గా పెట్టుకున్నారు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. సత్యదేవ్, ఇషా రెబ్బా జంటగా శ్రీరామ్, ముస్కాన్ సేథ్, గణేశ్ వెంకట్రామన్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ నవ్హాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ కానూరి నిర్మాత. ‘ఢమరుకం’ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరరెక్కిన ఈ సినిమా మొదటి పోస్టర్ను నిర్మాత సి.కల్యాణ్, రెండో పోస్టర్ను శ్రీనివాస్ రెడ్డి బావ, పులివెందులకు చెందిన వ్యాపారవేత్త దంతులూరి కృష్ణ విడుదల చేశారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘వెరైటీ టైటిల్స్తో ఆసక్తికరమైన చిత్రాలను తీసి విజయాలను సాధించే దర్శకుడు శ్రీను. ఈ సినిమాను అద్భుతమైన స్క్రీన్ప్లే బేస్డ్ సస్పెన్స్ థ్రిల్లర్గా తీర్చిదిద్దారని నాకు తెలుసు. ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన శ్రీనివాస్ కానూరికి మంచి పేరుతో పాటు లాభాలు రావాలి’’ అన్నారు. ‘‘నేను ఈ సినిమా రషెస్ చూశా. సత్యదేవ్, ఇషా, శ్రీరామ్ల నటన సినిమాకు హైలెట్గా ఉంటుంది. ఆర్టిస్ట్ల నుంచి నటన రాబట్టడం మా బావకు వెన్నతో పెట్టిన విద్య’’ అన్నారు దంతులూరి కృష్ణ. శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ కానూరి, సంగీత దర్శకుడు రఘు కుంచె, ‘గరుడవేగ’ ఫేమ్ కెమెరామెన్ అంజి, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా తదితరులు పాల్గొన్నారు. -
ఆమె గుర్తొచ్చిన ప్రతిసారీ నోట్బుక్స్ తీస్తాను..
చిన్నప్పుడు అమ్మానాన్నలు చేయి పట్టి నడక నేర్పిస్తే.. కాస్త పెద్దయ్యాక అక్షరాలు దిద్దించి.. జ్ఞానమార్గం చూపించి జీవన ప్రదాతలుగా.. మన ఉన్నతికి మార్గదర్శకులుగా నిలిచేవారు గురువులు. ప్రతి మనిషి జీవితంలో వీరి స్థానం అనన్యం.. అసామాన్యం.తప్పటడుగుల్లో.. తప్పుటడుగుల్లోపయనించవద్దని.. నింగికి నిచ్చెలేసి..ఆకాశమే హద్దుగా.. ఆశలు.. ఆశయాలేసరిహద్దుగా మనల్ని తీర్చిదిద్దేది గురువులే. విద్యాబుద్ధులతో పాటు సరైన మార్గాన్నినిర్దేశించేదీ వారే. అలాంటి ఆచార్యులను మనసారా తల్చుకుంటున్నారు కొందరు ప్రముఖులు. నేడు గురువులను స్మరించుకునే రోజు.. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తమ మనోగతాలను ఇలా వెలిబుచ్చారు. అమ్మ గుర్తుకు వస్తే కన్నీరే.. మా అమ్మే నా గురువు. ఆమె ఇంగ్లిష్ ప్రొఫెసర్. నేను చదివిన స్కూల్, కాలేజ్ రెండూ ఒకే బిల్డింగ్లో ఉండేవి. ఒకరోజు నేను ఐదు నిమిషాల ఆలస్యంగా క్లాస్కి వెళ్లాను. అప్పుడు మా అమ్మ నన్ను గమనించింది. ఇంటికి వెళ్లాకా మమ్మీ.. సారీ ఫైవ్ మినిట్స్ లేట్గా క్లాస్కి వెళ్లాను అని చెప్పాను. నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని ‘చూడు నాన్నా.. చిన్నప్పటి నుంచి సమయం విలువ తెలియాలి. జీవితంలో మనకు సమయం ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుంది. ఇకపై స్కూల్కి లేటుగా వెళ్లొద్దు. టైమ్ కమిట్మెంట్ని ఇప్పటి నుంచే ఫాలో అవ్వాలి అంటూ తన నిమురుతూ చెప్పింది. నా లైఫ్లో నా గురువు, నా ఫ్రెండ్, మార్గదర్శకురాలు అమ్మనే. 2017లో ఆమె చనిపోయారు. ఆమె గుర్తొచ్చిన ప్రతిసారీ చిన్నప్పటి నోట్బుక్స్ బయటకు తీస్తాను. ఆ నోట్బుక్స్లో సమయం (టైమ్) గురించి ఆమె రాసిన కొటేషన్స్ని చదువుకుంటూ స్మరించుకుంటా. – సోనూసూద్, బాలీవుడ్ నటుడు సామాజిక దృక్పథాన్ని నేర్పారు చిన్నప్పటి నుంచి నా ఉత్తమ గురువు అమ్మ శైలజ. ట్యూషన్ లేకుండా ఆమెనే తన ఒడిలో కూర్చోబెట్టుకుని పాఠాలు నేర్పించారు. ఆదిలాబాద్లోని సెయింట్ పాల్స్ స్కూల్లో చదివేప్పుడు సిస్టర్ (టీచర్) రేణు ఉండేవారు. ఆమె నాతో ఫ్రెండ్లీగా ఉండేవారు. అన్నీ షేర్ చేసుకునేవారు. అంతేకాకుండా చాలా స్ట్రిక్ట్ కూడా. కాలేజీలో లైఫ్లో సెంట్ఆన్స్లో చదివేటప్పుడు లెక్చరర్ డాక్టర్ మాలిని నాకు సామాజిక దృక్పథాన్ని నేర్పించారు. నాతో సోషల్ వర్క్స్ ఎన్నో చేయించారు. తద్వారా ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే ఆశ కలిగింది. ఐఏఎస్ అవ్వడానికి కూడా కొంతవరకు మోటివేట్ కాగలిగాను ఆ సోషల్ యాక్టివిటీస్ ద్వారా. వీటితో పాటు గురువులు నేర్పిన సామాజిక దృక్పథం వల్ల బుక్స్, ఆర్టికల్స్ రాశాను. – హరిచందన దాసరి, జోనల్ కమిషనర్ ఓపిక నేర్చుకున్నా.. టీచర్స్కి చాలా ఓపిక ఉంటుంది. స్కూల్లో ఎంత అల్లరి చేసినా కొట్టకుండా, తిట్టకుండా అల్లరి చేయొద్దంటూ ఓపికతో నచ్చచెబుతారు. నేను స్కూల్ ఏజ్ నుంచి ఏంబీఏ వరకు నా గురువుల నుంచి నేర్చుకున్నది అదే. ఎంబీఏలో ఉన్నప్పుడు మోడలింగ్ కెరీర్ని స్టార్ట్ చేశా. అప్పట్లో కాలేజీకి డుమ్మా కొట్టాల్సిన పరిస్థితి వచ్చేది. అప్పట్లో ఎంబీఏ లెక్చరర్ సుప్రియ మేడం, ప్రిన్సిపాల్ సర్.. నాకు బాగా సపోర్ట్గా నిలిచారు. మోడలింగ్కు వెళ్లే ప్రతిసారీ నాకు పర్మిషన్ ఇచ్చేవాళ్లు. వాళ్లు ఆరోజుల్లో నన్ను ఇలా ప్రోత్సహించబట్టే నేను ఈరోజు హీరోయిన్ని కాగలిగాను. – ఈషారెబ్బా, హీరోయిన్ అమ్మే నా బెస్ట్ టీచర్ అమ్మ సంగీత వర్మ స్కూల్ ప్రిన్సిపాల్. అదే స్కూల్లో నేను చదువుకున్నాను. టెన్త్ వరకు అమ్మ సమక్షంలోనే నా చదువు అంతా. ఆమె నుంచి లైఫ్ ఎలా బ్యాలెన్స్గా ఉండాలి. ఎదుటి వారిని ఎలా గౌరవించాలి. మనం మాట్లాడే తీరు, పద్ధతి అంతా నేర్పించారు. అమ్మ ఓ పక్క పర్సనల్ లైఫ్ మరో పక్క ప్రొఫెషనల్ లైఫ్ని చాలా బ్యాలెన్స్డ్గా చేయడం చూసి పెద్ద ఫ్యాన్ని కూడా అయ్యాను. నన్ను మా అక్కని ఏ రోజు చదువు విషయం, ఇతర విషయాల్లో బలవంతం పెట్టలేదు. నా ఎడ్వయిజర్. నా మోటివేటర్. నా ఇన్స్పిరేషన్ అమ్మ సంగీత వర్మనే. – రీతూవర్మ, హీరోయిన్ లీడర్ అవుతావన్నారు ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాను. వర్షం భారీగా వస్తోంది. ఆ టైంలో కురుస్తున్న భారీ వర్షానికి చాలా భయం వేసింది. కింద పడటంతో దుస్తులన్నీ మురికి అయ్యాయి. అప్పటికే 20 నిమిషాల ఆలస్యమైంది. లోపల తెలియని భయం. స్కూల్లోకి వెళ్లగానే కొండారెడ్డి (హెడ్మాస్టర్) సార్ నన్ను ఎత్తుకుని క్లాస్రూమ్కి తీసుకెళ్లారు. ఈ అమ్మాయికి చాలా గట్స్ ఉన్నాయి. పెద్దయ్యాక లీడర్ అవుతుందన్నారు. గురువుల నుంచి ఎంతోనేర్చుకున్నాను. – సుమతి ఐపీఎస్ దారి చూపే దీపం చిన్నప్పుడు దిద్దిన అక్షరం.. దిద్దించిన చేయి చిరకాలం మన ప్రవర్తనను దిద్దుతుంటుంది. గురువంటే గతం మాత్రమే కాదు మన వర్తమానం, భవిష్యత్తు కూడా. గురువును గౌరవించడం అంటే మన భూత భవిష్యత్ వర్తమానాలను గౌరవించడం. మన జీవితాన్ని గౌరవించడం. దీనిని గుర్తిస్తున్న నగరవాసులు తమ చిన్నప్పటి రోజులకు ప్రయాణం చేస్తున్నారు. టీచర్లను గుర్తు చేసుకుంటున్నారు. మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. పదిహేనేళ్ల తర్వాత.. టీచర్లను కలిశాం... చదువులు పూర్తయిపోయి, ఎక్కడెక్కడికో భవిష్యత్తు వెతుక్కుంటూ వెళ్లిపోయాం. జీవితాల్లో స్థిరపడిన మా స్నేహితులం అందరం కలిసి ఇటీవలే మేం చదువుకున్న సూర్యాపేట జిల్లా త్రిపురవరం ఉన్నత పాఠశాలకు వెళ్లాం. అక్కడ ఒక రోజంతా గడిపాం. గత కాలపు స్మృతులను నెమరేసుకుంటూ మేం విద్యార్ధుల్లా మారిపోయి, టీచర్ల చేతిలో మొట్టికాయలు తిన్నాం. తిరిగి వచ్చే ముందు మనసారా టీచర్లను సన్మానించాం. ఆ సమయంలో వారిలో కనిపించిన తృప్తి, ఆనందం మాకు గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోయింది. మమ్మల్ని అందరినీ పేరు పేరునా పిలిచి, మేం ఏం చేస్తున్నామో అడిగి తెలుసుకుని వారు పొందిన సంతోషంమాటల్లో చెప్పలేం. – వి.జయరామ్ శ్రీరామ్ వెంకటేష్కు ఉత్తమ అవార్డు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరీక్షల విభాగం నియంత్రణ అధికారి (కంట్రోలర్) శ్రీరామ్ వెంకటేష్ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికయ్యారు. క్యాంపస్లోని ఇంజినీరింగ్ కాలేజీ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 22 సంవత్సరాలుగా పని చేస్తున్న ఆయన బోధన, పరిశోధనలతో పాటు పలు పాలన పదవుల్లో చేయి తిరిగినవారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామానికి చెందిన ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ 1997లో ఓయూ అధ్యాపకులుగా ఉద్యోగంలో చేరారు. -
శ్రీనివాస్రెడ్డితో మరో సినిమా తీస్తా
కథానాయిక ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్ హీరోగా నటించారు. శ్రీనివాస్రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ నవ్హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సమర్పణలో శ్రీనివాస్ కానూరు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘స్వతహాగా వ్యాపారవేత్తను అయిన నేను సినిమా నిర్మాణం ఎంత కష్టమో, ఎంత కష్టపడతారో కళ్లారా చూశాను. నిర్మాతగా నా తొలి సినిమాని శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించడం సంతోషంగా ఉంది. అనుకున్న బడ్జెట్లో సినిమాను పూర్తి చేశాం. సెప్టెంబర్ 5న ఈ సినిమాను విడుదల చేయనున్నాం. నా నెక్ట్స్ సినిమా కూడా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలోనే ఉంటుంది’’ అని అన్నారు. ‘‘కొంత గ్యాప్ తర్వాత మంచి కంటెంట్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. స్క్రీన్ప్లే బేస్డ్గా సాగే అద్భుతమైన థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమా తర్వాత ఈషా రెబ్బా పెద్ద హీరోయిన్ల జాబితాలోకి వెళుతుంది. సత్యదేవ్ హీరోగా బిజీ అవుతారు. హాస్యనటుడు కృష్ణభగవాన్ ఈ సినిమాకు మాటలు రాయడం అదనపు ఆకర్షణ’’ అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముస్కాన్ సే«థీ, గణేష్ వెంకట్రామన్, కృష్ణభగవాన్, అనురాగ్, ‘టెంపర్’ వంశీ, రవి ప్రకాష్, రవి వర్మ తదితరులు నటించిన ఈ సినిమాకు రఘు కుంచె సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆలీబాబా. -
రాగల 24 గంటల్లో...
‘‘రేడియోల్లో, టీవీల్లో రాగల 24 గంటల్లో అని వాతావరణం విషయాలను చెప్పేవారు. అయితే మా ‘రాగల 24 గంటల్లో’ కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి.. అవి ఏంటి? అన్నదే సస్పెన్స్’’ అని దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సత్యదేవ్, ఈషా రెబ్బ, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య తారలుగా, హీరో శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ నవహాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ కామెడీ, ఎంటర్టైనర్ చిత్రాలను తెరకెక్కించిన నేను మొదటి సారి థ్రిల్లర్ సినిమా చేశాను. ఇందులోనూ వినోదం మిస్ అవ్వదు. అందరి పాత్రలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. జూలైలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సత్యదేవ్. ‘‘ఈ సినిమాలో నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్ర చేశా’’ అని ఈషారెబ్బా అన్నారు. ‘‘ఇది పూర్తిస్థాయి సీరియస్ సినిమా కాదు.. ఆద్యంతం నవ్వులు పండిస్తూనే అందరిలో ఆసక్తి రేపుతుంది’’ అని శ్రీరామ్ అన్నారు. ‘‘షూటింగ్ పూర్తి కావొచ్చింది. విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని కానూరు శ్రీనివాస్ తెలిపారు. గణేష్ వెంకట్రామన్, నటుడు కృష్ణ భగవాన్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, కెమెరా: అంజి, సమర్పణ: శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్. -
స్క్రీన్ టెస్ట్
1932లో తెలుగు సినిమా ప్రస్థానం ‘భక్తప్రహ్లాద’తో మొదలైంది. ఆ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హెచ్.ఎమ్.రెడ్డి. అదే టైటిల్తో 1967లో మరోసారి చిత్రపు నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కింది. రెండు చిత్రాలు పేరు తెచ్చుకున్నాయి. ఇలా హిట్ టైటిల్ రిపీట్ అయితే అదో అదనపు పబ్లిసిటీ అవుతుంది. అలా ఒకే పేరుతో విడుదలైన పలు సినిమాల గురించి ఈ వారం క్విజ్... 1. 1957లో రిలీజైన ‘మాయాబజార్’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎవర్గ్రీన్గా నిలిచింది. అదే టైటిల్తో 2006లో మరో సినిమా విడుదలైంది. మొదటి ‘మాయాబజార్’ దర్శకుడు కె.వి.రెడ్డి. 2006లో వచ్చిన సినిమా దర్శకుడు ఎవరు? ఎ) ఇంద్రగంటి మోహనకృష్ణ బి) నీలకంఠ సి) రవిబాబు డి) చంద్రసిద్ధార్థ్ 2.1989లో మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్హిట్ లవ్ స్టోరీ ‘గీతాంజలి’. అదే పేరుతో 2014లో విడుదలైన హారర్ చిత్రం ‘గీతాంజలి’కి దర్శకుడు రాజకిరణ్. కమెడియన్ శ్రీనివాస్రెడ్డి లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్ ప్రాత పోషించిన హీరోయిన్ ఎవరో గుర్తుందా? ఎ) ‘కలర్స్’ స్వాతి బి) నందితారాజ్ సి) అంజలి డి) తేజస్వి మడివాడ 3. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన ‘దేవదాసు’ సినిమా గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. 1953లో ఆ సినిమా విడుదలైంది. 1974లో హీరో కృష్ణ, 2006లో హీరో రామ్, 2018లో నాగార్జున ఈ పేరుతో మళ్లీ సినిమాలు చేశారు. రామ్ ‘దేవదాస్’ ద్వారా హీరోయిన్గా పరిచయమైన కథానాయిక ఎవరో కనుక్కోండి? ఎ) షీలా బి) హన్సిక సి) జెనీలియా డి) ఇలియానా 4. యన్టీఆర్, కృష్ణ హీరోలుగా 1973లో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం చేశారు. తర్వాత 2012లో దర్శకుడు పూరి జగన్నాథ్ అదే పేరుతో ఓ సినిమా తీశారు. ఆ సినిమాలో హీరో ఎవరో తెలుసా? ఎ) రానా బి) రవితేజ సి) రామ్ డి) కల్యాణ్ రామ్ 5. 1987లో చిరంజీవి, సుహాసిని జంటగా తమిళ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆరాధన’. అదే పేరుతో 1962లోనే యన్టీఆర్ ‘ఆరాధన’ చేశారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిందెవరో తెలుసా? ఎ) వాణిశ్రీ బి) సావిత్రి సి) జమున డి) కృష్ణకుమారి 6. కృష్ణ నటించిన 200వ చిత్రం ‘ఈనాడు’. ఆ సినిమా సూపర్హిట్. అదే పేరుతో 2009లో కమల్ హాసన్ హీరోగా నటించారు. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో మరో తెలుగు హీరో పోలీసాఫీసర్గా నటించారు. ఎవరా హీరో? ఎ) నాగార్జున బి) వెంకటేశ్ సి) రాజశేఖర్ డి) చిరంజీవి 7. 1979లో వచ్చిన యన్టీఆర్ ‘వేటగాడు’ సూపర్ హిట్. అదే టైటిల్తో 1995లో రాజశేఖర్ హీరోగా సినిమా చేశారు. 1979లో విడుదలైన ‘వేటగాడు’ చిత్రంలో ‘పుట్టింటోళ్లు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు...’ అనే సూపర్హిట్ క్లబ్ సాంగ్లో యన్టీఆర్తో కాలు కదిపిన ప్రముఖ డాన్సర్ పేరేంటి? ఎ) అనురాధ బి) జ్యోతిలక్ష్మీ సి) జయమాలిని డి) హలం 8. కె.విశ్వనాథ్ కెరీర్లోని అద్భుతమైన చిత్రాల్లో ‘శంకరాభరణం’ ఒకటి. ఆ సినిమా 1980లో విడుదలైంది. 2015లో విడుదలైన ‘శంకరాభరణం’ చిత్రంలో కథానాయకుడు ఎవరు? ఎ) నితిన్ బి) నవదీప్ సి) సిద్ధార్థ్ డి) నిఖిల్ 9. 1988 ‘ఘర్షణ’, 2004 ‘ఘర్షణ’ మంచి విజయం సాధించాయి. రెండు చిత్రాల్లోని పాటలు సూపర్హిట్. పాత ‘ఘర్షణ లోని ‘ఒక బృందావనం సోయగం...’ పాటను చిత్ర పాడారు. తర్వాతి ‘ఘర్షణ’లో ‘చెలియ చెలియ చెలియ చెలియా, అలల ఒడిలో ఎదురు చూస్తున్నా...’ పాట పాడిన గాయని ఎవరో తెలుసా? ఎ) కౌసల్య బి) శ్రేయా గోషల్ సి) మల్గాడి శుభ డి) ఎస్పీ శైలజ 10. ‘పెళ్లి పుస్తకం’ అనగానే బాపు–రమణలు గుర్తుకు వస్తారు. అదే పేరుతో మరోసారి ఓ సినిమా విడుదలైంది. మొదటిసారి విడుదలైన ‘పెళ్లి పుస్తకం’ చిత్రంలో హీరో రాజేంద్రప్రసాద్, రెండో సారి విడుదలైన చిత్రంలో హీరో ఎవరు? ఎ) రాహుల్ రవీంద్రన్ బి) నవీన్ చంద్ర సి) సుశాంత్ డి) సుమంత్ 11. 1989లో విడుదలైన జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. అదే పేరుతో కమెడియన్ శ్రీనివాస్రెడ్డి హీరోగా మరో సినిమా తెరకెక్కింది. ఆ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్గా నటించిన నటి ఎవరో తెలుసా? ఎ) ఈషా రెబ్బా బి) కృతీ కర్భందా సి) తాప్సీ డి) పూర్ణ 12. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన చిత్రం ‘పవిత్రబంధం’. అదే పేరుతో వెంకటేశ్ హీరోగా ఓ సినిమా లె రకెక్కింది. ఆ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్గా నటించిందెవరో గుర్తుందా? ఎ) ఆమని బి) మీనా సి) సౌందర్య డి) రోజా 13. 1968లో విడుదలైన చిత్రం ‘రాము’. యన్టీఆర్ సరసన జమున కథానాయికగా నటించారు. 1987లో బాలకృష్ణ ‘రాము’ పేరుతో సినిమా చేశారు. ఆయన సరసన నటించిన నటి ఎవరో తెలుసా? ఎ) సుహాసిని బి) రజని సి) రాధ డి) భానుప్రియ 14. కమల్హాసన్ ‘సత్య’ చిత్రంతో మంచి పేరు సంపాదించారు. ఆ సినిమా 1988లో విడుదలైంది. పదేళ్ల తర్వాత అదే పేరుతో ఓ సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. రామ్గోపాల్వర్మ నిర్మించి, దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో హీరో జె.డి చక్రవర్తి సరసన నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) ఊర్మిళ మటోండ్కర్ బి) ఆంత్రమాలి సి) నిషాకొఠారి డి) మధుషాలిని 15. 1955లో విడుదలైన ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన క్లాసికల్ మూవీ ‘మిస్సమ్మ’. ఆ చిత్రంలో ‘మిస్సమ్మ’ గా సావిత్రి నటిస్తే 2003లో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘మిస్సమ్మ’ వచ్చింది. 2003 ‘మిస్సమ్మ’ ఎవరో తెలుసా? ఎ) సిమ్రాన్ బి) భూమికా చావ్లా సి) త్రిష డి) రమ్యకృష్ణ 16. 1948లో ఓసారి, 1970 మరోసారి, 1995లో ఇంకోసారి ఇలా అనేక సార్లు ‘ద్రోహి’ టైటిల్తో సినిమాలు విడుదలయ్యాయి. 1948 సినిమాకు ఎల్వీ. ప్రసాద్, 1970 సినిమాకు కె.బాపయ్య దర్శకులు. 1995లో విడుదలైన సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా? ఎ) కమల్ హాసన్ బి) సురేశ్ కృష్ణ సి) పి.సి. శ్రీరామ్ డి) అర్జున్ 17. 1951 నాటి ‘మల్లీశ్వరి’ చిత్రంలో టైటిల్ రోల్ను భానుమతి పోషించారు. 2004 ‘మల్లీశ్వరి’లో టైటిల్ రోల్ చేసిన నటి ఎవరు? ఎ) కత్రినాకైఫ్ బి) టబు సి) అంజలా జవేరి డి) ప్రీతి జింతా 18. చిత్తూరు నాగయ్య హీరోగా కాంచనమాల హీరోయిన్గా బి.ఎన్. రెడ్డి దర్శకత్వం వహించిన 1939 నాటి చిత్రం ‘వందేమాతరం’. రాజశేఖర్ హీరోగా నటించగా టి.కృష్ణ 1985లో ‘వందేమాతరం’ టైటిల్తో సినిమా తీశారు. ఆ చిత్రంలో హీరోయిన్ ఎవరు? ఎ) విజయశాంతి బి) సుహాసిని సి) సుమలత డి) రాధిక 19. 1978లో విడుదలైన ప్రేమకావ్యం ‘మరోచరిత్ర’. బాలచందర్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో కమల్హాసన్, సరిత జంటగా నటించారు. 2010లో ‘దిల్’ రాజు అదే టైటిల్తో ఓ సినిమా నిర్మించారు. ఆ చిత్రంలో హీరో ఎవరో తెలుసా? ఎ) ఆర్య బి) భరత్ సి) ప్రిన్స్ డి) వరుణ్ సందేశ్ 20. 1963లో ఓసారి, 2018లో ఓసారి ‘నర్తనశాల’ సినిమా విడుదలైంది. 1963లో విడుదలైన ‘నర్తనశాల’ లో అభిమన్యుడు పాత్రను పోషించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) యన్టీఆర్ బి) శోభన్బాబు సి) అక్కినేని నాగేశ్వరరావు డి) కాంతారావు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) సి 3) డి 4) బి 5) ఎ 6) బి 7) సి 8) డి 9) బి 10) ఎ 11) డి 12) సి 13) బి 14) ఎ 15) బి 16) సి 17) ఎ 18) ఎ 19) డి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
ఇంగ వాంగ
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా మళ్లీ తమిళ డైలాగ్స్ను ప్రాక్టీస్ చేస్తున్నారు. అవును.. ఆమెకు కోలీవుడ్ నుంచి మళ్లీ ‘ఈషా.. ఇంగ వాంగ’ అని కబురు వచ్చింది. అంటే.. ఈషా.. ఇక్కడికి రండి అని అర్థం. ‘వైలేయున్ను వందుట్టా వెళ్లక్కారన్, సరవణన్ ఇరుక్క భయమేన్’ వంటి తమిళ సినిమాలకు దర్శకత్వం వహించిన ఏళిల్ దర్శకత్వంలో నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్కుమార్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయికగా ఈషా రెబ్బాను తీసుకున్నారు. హారర్, కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. ఇంతకుముందు ‘ఓయ్’ (2016) అనే తమిళ సినిమాలో నటించారు ఈషా రెబ్బా. -
‘వాల్మీకి’ హీరోయిన్పై నో క్లారిటీ!
ఒక చోట సక్సెస్ అయిన చిత్రాన్ని కొన్ని మార్పులు చేసి మరోచోట హిట్ కొట్టడం ఈజీనే అయినా.. ప్రతిసారీ ఆ ఫార్మూలా వర్కౌట్ కాదు. బాలీవుడ్ ‘దబాంగ్’ను ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి(గబ్బర్సింగ్) బ్లాక్ బస్టర్హిట్ కొట్టాడు హరీష్ శంకర్. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ మరో రీమేక్పై కన్నేశాడు. కోలీవుడ్లో సూపర్ హిట్ అయిన జిగర్తాండను తెలుగులో వాల్మీకిగా తీయబోతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్లో బాబీసింహా చేసిన పాత్రను వరుణ్ తేజ్ పోషిస్తుండగా.. సిద్దార్థ్ పాత్రకు శ్రీవిష్ణును తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీలో హీరోయిన్గా డబ్స్మాష్ స్టార్ మృణాలినీ రవిని తీసుకున్నట్లు రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ చిత్రంలో ఈషా రెబ్బాను తీసుకున్నారని వినిపిస్తోంది. మరి ఏది నిజమో తెలియాలంటే.. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించేవరకు వేచిచూడాల్సిందే. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
పెట్టిన పెట్టుబడి వస్తే హిట్టే
సుమంత్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ పతాకంపై భీరం సుధాకర్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ ద్వారా సంతోష్ జాగర్లపూడి దర్శకునిగా పరిచయం అయ్యారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ఫుల్ కలెక్షన్లను సాధిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో హీరో సుమంత్ మాట్లాడుతూ– ‘‘నేను ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడతాను. ఈ రోజుల్లో సక్సెస్ అంటే మూడు రకాలుగా డివైడ్ చెయ్యొచ్చు. మొదటిది విపరీతంగా కలెక్షన్లు సాధించి దుమ్ము దులపటం. రెండోది విమర్శకుల ప్రశంసలతో పాటు పేరు, అవార్డులు రావడం. ఇక మూడోది నిర్మాత పెట్టిన డబ్బు ఆయనకి తిరిగి రావటం. ఈ కాలంలో అలా జరగటం చాలా అరుదు. పది శాతం సినిమాలు మాత్రమే పెట్టిన పెట్టుబడిని సాధిస్తున్నాయి. ఇందులో మా సినిమా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ’’ అన్నారు. సంతోశ్ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘నన్ను, నా కథను, కథనాన్ని నమ్మిన భీరం సుధాకర్గారికి థ్యాంక్స్. నా ఫేవరెట్ హీరో సుమంత్. ఆయనతో నా మొదటి సినిమా చేసి విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది.’’ అన్నారు. భీరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ –‘‘మా సినిమా సక్సెస్ఫుల్గా రెండో వారంలోకి అడుగుపెడుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ సంతోషానికి కారణమైన సుమంత్ గారితో పాటుయూనిట్కు కృతజ్ఞతలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మల్కాపురం శివకుమార్, ‘జోష్’ రవి పాల్గొన్నారు. -
ఎలక్షన్లోనూ కలెక్షన్స్ బాగున్నాయి
‘‘తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా మా ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. సినిమా రిలీజ్ నుంచి మంచి రిపోర్ట్స్ వింటున్నాను. డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడినప్పుడు చాలా మంచి టాక్ వచ్చిందని చెప్పడంతో సంతోషంగా ఉంది. దర్శకుడు సంతోష్లాగా ఎవరైనా మంచి కథతో వస్తే ఏ జానర్లో అయినా సినిమా చేయడానికి రెడీ’’ అని సుమంత్ అన్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుమంత్, ఈషా రెబ్బా జంటగా తెరకెక్కిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘కథను నమ్మి అవకాశం ఇచ్చిన బీరం సుధాకర్ రెడ్డిగారికి, సుమంత్గారికి థ్యాంక్స్. అమెరికా నుంచి నా ఫ్రెండ్స్ కాల్ చేసి సినిమా బావుందన్నారు. డిస్ట్రిబ్యూటర్స్, ముఖ్యంగా నిర్మాత చాలా సంతోషంగా ఉన్నారు. సినిమాలో సెకండ్ హాఫ్కి మంచి ప్రశంసలు వస్తున్నాయి’’ అన్నారు. ‘‘ఉదయం ఆట నుంచే మా సినిమా హౌస్ఫుల్ కలెక్షన్లు సాధించడంతో చాలా సంతోషంగా ఉన్నాను. మేం అనుకున్న విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ విజయానికి సహకరించిన సుమంత్గారికి, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు బీరం సుధాకర్ రెడ్డి. -
‘ఎలక్షన్స్ ఉన్నా కలక్షన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి’
సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్ పతాకం పై బీరం సుధాకర రెడ్డి నిర్మించిన సినిమా ‘సుబ్రహ్మణ్యపురం’. సెన్సిబుల్ హీరో సుమంత్ , ఈషారెబ్బ జంటగా నటించిన ఈమూవీ తో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ సక్సెస్ టాక్ని సొంత చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో సుమంత్, దర్శకుడు సంతోష్ జగర్లపూడి, నిర్మాత బీరం సుధాకర రెడ్డి పాల్గొన్నారు. హీరో సుమంత్ మాట్లాడుతూ... ‘నిన్న ఎలక్షన్స్ ఉన్నా సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి చాలా మంచి రిపోర్ట్స్ విన్నాను. మార్నింగ్ డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడాను చాలా మంచి టాక్ చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. సంతోష్ లాగా ఎవరైనా మంచి స్క్రిప్ట్ తో వస్తే ఏ జానర్ లో అయినా సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాను’ అన్నారు. (మూవీ రివ్యూ : ‘సుబ్రహ్మణ్యపురం’) దర్శకుడు సంతోష్ జగర్లపూడి మాట్లాడుతూ... ‘ముఖ్యంగా కథను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత బీరం సుధాకర రెడ్డి గారికి, సుమంత్ గారికి థాంక్స్. నిన్న యూఎస్ నుండి నా ఫ్రెండ్స్ కాల్ చేసి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా నిర్మాత చాలా సంతోషంగా ఉన్నారు. సెకండ్ ఆఫ్ గురించి కథనంపై చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. మీడియా చాలా బాగా సపోర్ట్ చేసింది. చాలా థాంక్స్’ అన్నారు. నిర్మాత బీరం సుధాకర రెడ్డి మాట్లాడుతూ.. ‘మార్నింగ్ షోస్ నుండే హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధించింది సుబ్రహ్మణ్యపురం. ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. అనుకున్న విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా చిత్రానికి సహకరించిన హీరో సుమంత్ గారికి, ఇతర సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’ తెలిపారు. -
‘సుబ్రహ్మణ్యపురం’ మూవీ రివ్యూ
టైటిల్ : సుబ్రహ్మణ్యపురం జానర్ : సస్పెన్స్ థ్రిల్లర్ నటీనటులు: సుమంత్, ఈషా రెబ్బా, సురేష్, భద్రం, జోష్ రవి తదితరులు సంగీతం: శేఖర్ చంద్ర నిర్మాత: భీరం సుధాకర్ రెడ్డి దర్శకత్వం: సంతోష్ జాగర్లమూడి ‘మళ్లీరావా’ లాంటి కూల్ హిట్తో పలకరించిన సుమంత్.. తన పంథాను మార్చుకుని డిఫరెంట్ జానర్లో తెరకెక్కించిన సినిమాలతో ప్రేక్షకులను పలకరించాలని ఫిక్స్ అయ్యాడు. సుమంత్ కొత్తగా ట్రై చేస్తూ.. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ‘సుబ్రహ్మణ్యపురం’తో ఈ శుక్రవారం(డిసెంబర్ 7) ఆడియెన్స్ను పలకరించాడు. మరి ఈ సినిమాతో సుమంత్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడా? కొత్తగా ట్రై చేసిన ఈ మూవీ సుమంత్కు కలిసివచ్చిందా? ఓ సారి కథలోకి వెళ్దాం.. కథ : సుబ్రహ్మణ్యపురం గ్రామంలో ఉండే సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి ఒక విశిష్టత ఉంటుంది. అక్కడి గుడిలో ఉండే సుబ్రహ్మణ్యస్వామి విగ్రహానికి అభిషేకం జరగదు. అయితే అనుకోకుండా ఓ వ్యక్తి విగ్రహానికి అభిషేకం చేస్తాడు. తరువాత ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. ఇక అప్పటినుంచి వరుసగా ఆత్మహత్యలు జరుగుతుంటాయి.(సాక్షి రివ్యూస్) అయితే ఇదంతా దైవమహిమ అనుకుంటూ ఊళ్లో వాళ్లు భయపడుతుంటారు. అయితే ఈ ఆత్మహత్యలకు గల కారణాలేంటి? అసలు ఆ విగ్రహానికి అభిషేకం ఎందుకు నిర్వహించరు? వీటన్నంటిని కనిపెట్టడానికి సుమంత్ చేసిన ప్రయత్నాలేంటి? అనేదే మిగతా కథ. నటీనటులు : కార్తీక్ (సుమంత్).. పురాతన దేవాలయాలపై పరిశోదన చేస్తూ ఉంటాడు. కార్తీక్కు దేవుడు అంటే నమ్మకం ఉండదు. ప్రతిదానికి కారణాలు వెతుకుతుంటాడు. హేతువాది పాత్రలో సుమంత్ బాగా చేశాడు. సత్యం, మళ్లీరావా లాంటి సినిమాల్లో కూల్ పర్ఫామెన్స్ ఇచ్చిన సుమంత్ ఈ చిత్రంలో తన నటనలోని మరో కోణాన్ని చూపించారు.(సాక్షి రివ్యూస్) ఇక ప్రియా పాత్రలో నటించిన ఈషా రెబ్బ ఉన్నంతలో బాగానే ఆకట్టుకుంది. సుమంత్ స్నేహితులుగా నటించిన భద్రం, జోష్ రవి ఫర్వాలేదనిపించారు. సాయి కుమార్, ఎస్సై పాత్రలో అమిత్ శర్మ, గిరి, గ్రామ పెద్దగా నరేంద్ర వర్మ క్యారెక్టర్లో సురేష్ తమ పరిధిమేరకు మెప్పించారు. విశ్లేషణ : దేవుడు-మనిషి ఈ కాన్సెప్ట్ ఎప్పుడూ సక్సెస్ ఫార్మూలానే. నమ్మకాలు-నిజాలు, వాస్తవాలు-ఊహలకు మధ్య అల్లే కథ ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. దేవుడి ఉనికిని ప్రశ్నిస్తూ అల్లే కథాకథనాలు ప్రేక్షకులకు థ్రిల్లింగ్గా అనిపిస్తాయి. (సాక్షి రివ్యూస్)ఇదివరకు ఇలాంటి నేపథ్యంలో సినిమాలు వచ్చినా.. సుబ్రహ్మణ్యపురం కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది. అయితే వీటిని తెరకెక్కించేప్పుడు గత చిత్రాల ప్రభావం పడకుండా చూసుకుంటే ఇంకా బాగుండేది. ఇలాంటి కథలో వేగం ముఖ్యం. అదే ఈ చిత్రంలో కాస్త కొరవడినట్టు కనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ లోపాలు అక్కడక్కడా స్పష్టంగా కనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం ఫర్వాలేదనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సుమంత్ కథ మైనస్ పాయింట్స్ : స్లో నెరేషన్ నిడివి బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్. -
పని అడిగితే తప్పు కాదు కదా?
‘‘సుబ్రహ్మణ్యపురం’ కథని డైరెక్టర్ సంతోష్ రెండు గంటలు చెప్పారు. కథ వింటున్నప్పుడు నేను విజువలైజ్ చేసుకున్నాను. అది నాకు బాగా నచ్చింది. అందుకే ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చా. అన్ని రకాల సినిమాలు చూస్తాను. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం. నెక్ట్స్ ఏమవుతుంది? అని టెన్షన్ పడుతూ సినిమాలు చూడటం నాకు ఇష్టం. ఆ ఎలిమెంట్స్ ‘సుబ్రహ్యణ్యపురం’లో చాలా ఉన్నాయి’’ అని ఈషా రెబ్బ అన్నారు. సుమంత్, ఈషా రెబ్బ జంటగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సుబ్రహ్యణ్యపురం’. బీరం సుధాకర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈషా మాట్లాడుతూ– ‘‘ఊరంటే చాలా ఇష్టపడే అమ్మాయి పాత్ర నాది. ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అందులోనూ తండ్రి అంటే మరింత ఇష్టం. ఈ చిత్రంలో లవ్ స్టోరీ ఉంటుంది. కానీ అది థ్రిల్లర్ అనుభూతికి అడ్డుకాదు. నేను భక్తురాలిగా కనిపిస్తాను. సుమంత్ కంప్లీట్గా నాకు ఆపోజిట్ రోల్ ప్లే చేశారు. దేవుడు ఉన్నాడని నమ్మే అమ్మాయికి, దేవుడిపై రీసెర్చ్ చేసే అబ్బాయికి మధ్య లవ్ ఫీల్ ఎలా కలిగింది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నాకు వచ్చిన కథలలో నాకు నచ్చినవి ఎంచుకుంటున్నాను. కొత్త దర్శకులతో, కొత్త కాంబినేషన్స్లో వర్క్ చేయాలని ఉంటుంది. నేనే అలాంటి పాత్రలు కోసం అప్రోచ్ అవుతాను.. పని అడగటంలో తప్పు లేదు కదా? తెలుగు అమ్మాయిలకు ఇప్పుడిప్పుడే అవకాశాలు పెరుగుతున్నాయి. ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా నాకు చాలా ప్రత్యేకం’’ అన్నారు. -
ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం : ఈషా
సుమంత్, ఈషారెబ్బ జంటగా సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్ బ్యానర్లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ‘సుబ్రహ్మణ్యపురం’. బీరం సుధాకర రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో సంతోష్ జాగర్లపూడి దర్శకుడి పరిచయం అవుతున్నాడు. డిసెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈషా రెబ్బ ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘దర్శకుడు సంతోష్ రెండు గంటలు కథ చెప్పాడు.. అతను కథ చెపుతున్నప్పుడు నేను విజువలైజ్ చేసుకున్నాను అది నాకు బాగా నచ్చింది. అందుకే ఓకే చెప్పాను. సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో నేను ఊరంటే చాలా ఇష్టపడే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. తనకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఈ టీంతో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఆర్.కె. ప్రతాప్ సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర మ్యూజిక్ సుబ్రహ్మణ్యపురం కు పెద్ద అసెట్ గా నిలిచాయి. దర్శకుడు సంతోష్ మొదటి సినిమా అయినా అన్ని క్రాప్ట్ ల నుండి బెస్ట్ అవుట్ పుట్ ని తీసుకున్నాడు. అతను కథను డీల్ చేసిన విధానం చాలా బాగుంది. నేను భక్తురాలుగా కనిపిస్తాను సుమంత్ కంప్లీట్ అపోజిట్ రోల్ ప్లే చేసాడు. రెండు పాత్రల అభిప్రాయాల మద్య ఘర్షణ ఉంటుంది. దేవుడు ఉన్నాడని నమ్మే అమ్మాయికి , దేవుడు పై రిసెర్చ్ చేసే అబ్బాయి కి మద్య లవ్ ఫీల్ ఎలా కలిగింది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.సుమంత్ నటన సహాజంగా ఉంటుంది అది నాకు నచ్చుతుంది. నిర్మాత అంటే ఓన్లీ బడ్జట్ లోనే ఇన్వాల్వ్ అవుతారు అనుకుంటారు. కానీ సుధాకర రెడ్డి గారు సినిమా కథ చర్చలలో కూడా పాల్గోనేవారు, రోజూ షూట్ కి వచ్చి ఏం జరుగుతుందో తెలుసుకునే వారు. -
‘యన్.టి.ఆర్’లో మరో బ్యూటీ
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా యన్.టి.ఆర్. తండ్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలయ్య టైటిల్ రోల్లో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్తో పాటు శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, సామిత్రిగా నిత్యా మీనన్, కృష్ణకుమారిగా మాళవిక నాయర్, ప్రభగా శ్రియ,జయసుధ పాయల్ రాజ్పుత్, జయప్రధ హన్సికలు నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ లిస్ట్లో మరో బ్యూటీ వచ్చి చేరింది. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ కూడా యన్టిఆర్లో నటించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య, ఈషా కాంబినేషన్లో పలు సన్నివేశాలు చిత్రీకరించారట. అయితే ఈషా ఎవరి పాత్రలో కనిపించనుందన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం యన్టిఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
అందుకే నిర్మాతగా మారా
‘‘‘కార్తికేయ, పీఎస్వీ గరుడవేగ 126.18ఎమ్’ వంటి సినిమాలకు ఫైనాన్స్ చేశాను. ‘సుబ్రహ్మణ్యపురం’ కథ నచ్చి నిర్మాతగా మారాను. అంతా అనుకున్న విధంగానే జరిగింది. ఫైనాన్షియర్గా వర్క్ చేసిన అనుభవం ఈ సినిమాకు ఉపయోగపడింది’’ అన్నారు నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి. సుమంత్, ఈషా రెబ్బా జంటగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి చెప్పిన విశేషాలు.... ► కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర సుబ్రహ్మణ్యపురం పుత్తూరు అనే గ్రామంలో సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని కట్టించింది మా పూర్వీకులే. మా ఇంటి దేవుడు సుబ్రహ్మణ్యస్మామి. ►‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా కథను సంతోష్ మరో నిర్మాతకు చెబుతుంటే నేను విన్నాను. సంతోష్ కథ చెప్పిన విధానం ఇంకా నచ్చి నిర్మాతగా మారాను. ఆ తర్వాత సంతోష్ తీసిన షార్ట్ఫిల్మ్స్ను పరిశీలించాను. సంతోష్ చెప్పింది చెప్పినట్లు తీశారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు ఆరు కోట్లు అయింది. ►ఈ కథకు సుమంత్గారు సెట్ అవుతారని ఆయన్ను తీసుకున్నాం. సుమంత్గారి అనుభవం ఈ సినిమాకు ఉపయోగపడింది. దేవుడి మహిమ గొప్పదా? మానవ మేధస్సు గొప్పదా? అనే అంశాలను సినిమాలో చర్చించాం. సైంటిఫిక్ అంశాలు కూడా ఉన్నాయి. ఏది గొప్ప అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ►‘మదరాసు ఏస్టేట్’ అని చెన్నైలో నాకు కంపెనీ ఉంది. చెన్నై టు సేలం ఫంక్షన్ హాల్స్ కట్టాలనుకుంటున్నాం. ముందుగా ఈ సినిమాను నవంబర్ 7న విడుదల చేద్దాం అనుకున్నాం. కానీ కుదర్లేదు. కార్తీకమాసం చివరి రోజు అని రేపు విడుదల చేస్తున్నాం. రిలీజ్ రోజు అమావాస్య అని కూడా అన్నారు. చెన్నైలో మేం ఏం స్టార్ట్ చేసినా అమావాస్య రోజునే స్టార్ట్ చేస్తాం. ఆ కంపెనీస్లో ముఖ్యవాటాదారు నేనే. బాగానే ఉంది. అంతా మంచే జరుగుతుందని అనుకుంటున్నాను. 2019లో మా సంస్థ నుంచి ఇంకా పెద్ద బడ్జెట్ సినిమాలు ఉంటాయి. త్వరలో వివరాలు చెబుతాను. -
కుటుంబసమేతంగా.. ‘సుబ్రహ్మణ్యపురం’
‘మళ్లీరావా’ సినిమా విజయంతో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సుమంత్ సూపర్ నేచురల్ థ్రిల్లింగ్ కథాంశంతో ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇది సుమంత్కు 25 చిత్రం కావడం విశేషం. సుమంత్ సరసన ఈషా రెబ్బ హీరోయిన్. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా ఇంటి కుల దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సినిమా కూడా సుబ్రమణేశ్వర స్వామి పేరుతో ఉండడంతో పాటు కథ నచ్చడంతో నేనే ప్రొడ్యూస్ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. మా సినిమా 'కార్తికేయ' సినిమాకు పూర్తి బిన్నంగా ఉంటుంది. కొత్త డైరెక్టర్ అయినా ఈ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఈ సినిమా 'మానవ మేధస్సు గొప్పదా - దైవశక్తి గొప్పదా' అనే కాన్సెప్ట్తో తెరకెక్కింది. ఈ సినిమా చూసిన తరువాత దైవాన్ని నమ్మని వాళ్ళు కూడా దైవం ఉంది అని నమ్మేవిధంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించడం విశేషం. (‘సుబ్రహ్మణ్యపురం’కు సూపర్బ్ రెస్పాన్స్) పూర్వకాలం,సెకండ్ వరల్డ్ వార్ టైం నుండి దైవం యొక్క గొప్పతనం ఈ సినిమాలో చూపించడం జరిగింది. వాటితో పాటు ఆడియన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈసినిమాలో ఉంటాయి. మా సినిమా కూడా కుటుంబసమేతంగా చూడగలిగిన సినిమా అని ఆ రోజునే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ఈ స్టోరీకి సుమంత్ గారైతే యాప్ట్గా ఉంటుందని ముందే ఫిక్సయ్యాం. ఈ సినిమాలో కూడా కథకు అనుగుణంగా గ్రాఫిక్స్కు మంచిప్రాధాన్యం ఉంటుంది’ అంటూ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. (నా ప్లస్, మైనస్ అదే) -
‘సుబ్రహ్మణ్యపురం’ ఆడియో లాంచ్
-
నా ప్లస్, మైనస్ అదే
‘‘హీరో పరిచయ సన్నివేశాలు కావాలి.. స్లో మోషన్ బిల్డప్ షాట్స్ కావాలని కోరుకోను. అలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడతాను. విజిల్స్ వేస్తూ సినిమాను ఎంజాయ్ చేస్తాను. కానీ స్క్రిప్ట్లో అవసరం లేనప్పుడు ఎందుకు అన్నది నా ఫీలింగ్. నా సినిమా పూర్తి అయ్యాక విజిల్స్ వేయండి’’ అని సుమంత్ అన్నారు. సుమంత్, ఈషా రెబ్బా జంటగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. బీరం సుధాకర్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సుమంత్ పంచుకున్న విశేషాలు... ► ‘సుబ్రహ్మణ్యపురం’ కథా చర్చలప్పుడు ‘కాన్సెప్ట్ నచ్చదు.. మిడిల్ డ్రాప్ అవుదాం’ అనే ఆలోచనతో విన్నాను. కానీ, గ్రిప్పింగ్ కథతో రెండున్నర గంటలు కూర్చోబెట్టాడు సంతోష్. తను చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూశాను. అన్నీ థ్రిల్లర్సే. తన షార్ట్ఫిల్మ్స్ చూశాక నమ్మకం వచ్చింది. ► ఈ సినిమాలో హీరో దేవుడిని నమ్మడు. కానీ, పురాతన గుళ్ల గురించి అధ్యయనం చేస్తుంటాడు. హీరోయిన్ దేవుణ్ణి నమ్ముతుంది. దాంతో మా ఇద్దరి మధ్య చిన్న గొడవ కూడా ఉంటుంది. అది సబ్ప్లాట్. మెయిన్ పాయింట్ వేరే ఉంటుంది. అది ఆసక్తిగా ఉంటుంది. పర్సనల్గా దేవుడిని నమ్ముతాను.. నమ్మను అని కాదు.. పట్టించుకోను. చరిత్ర, సంప్రదాయాల మీద నాకు ఆసక్తి ఉంటుంది. ► ‘మళ్ళీరావా’ స్క్రిప్ట్ విన్నప్పుడు హృదయానికి హత్తుకుంది. అందుకే వెంటనే చేసేశాను. కమర్షియల్ మీటర్లో ఉందా లేదా అని ఆలోచించను. అదే నా ప్లస్సు, మైనస్సు అనుకుంటా. ఇది కమర్షియల్గా ఉంటుంది, ఇది ఉండదు అని లెక్కలు వేసుకొని సినిమా చేయను. కథ నచ్చితే చేస్తా. ‘మళ్ళీరావా’ విడుదల తర్వాత రొమాంటిక్ డ్రామాలు వస్తాయనుకున్నా. కానీ, అన్నీ థ్రిల్లర్ సినిమాలే రావడంతో ఆశ్చర్యపోయా. ► కొత్త దర్శకులతో వర్క్ చేస్తున్నాను. సినిమాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాను. క్యారెక్టర్, స్టోరీ మాత్రమే కథను ముందుకు నడిపిస్తుంటాయి. ఈ చిత్రంలో కావాలని ఏం ఇరికించలేదు. స్క్రిప్ట్ బేస్డ్ సినిమా ఇది. నెక్ట్స్ చేయబోయే సినిమా ‘ఇదం జగత్’ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. ► ‘సుబ్రహ్మణ్యపురం’లో స్పష్టమైన తెలుగు భాషను ఉపయోగించాం. అలా మాట్లాడే వాళ్లతో డబ్బింగ్ చెప్పిద్దాం అనుకోగానే నాకు రానానే మనసులో కనిపించాడు. తను అప్పుడు బాంబేలో ఉన్నాడు. హైదరాబాద్ రావడం కుదరకపోవడంతో అక్కడే డబ్బింగ్ చెప్పించాం. ► క్రిష్ నా అభిమాన దర్శకుడు. ‘యన్.టి.ఆర్’ బయోపిక్ కోసం ఆయన సంప్రదించగానే కళ్లు మూసుకొని ఓకే చెప్పేశా. రెండు పార్ట్స్లోనూ కనిపిస్తాను. టఫ్, ఈజీ అని కాదు.. కథ నచ్చింది. చేసేశాను. ఈ సినిమా కోసం నేను చేసిన పెద్ద హోమ్ వర్క్ ఏంటంటే.. తాతగారి(అక్కినేని నాగేశ్వరరావు) సినిమాలు, ఇంటర్వ్యూలు అన్నీ తిరగేశాను. అలాగని ఇమిటేట్ చేయాలనుకోలేదు. ► నాలో తాతగారి పోలికలు ఉన్నాయి అని అందరికీ తెలుసు. అదృష్టవంతుడిని. ఎన్టీఆర్ బయోపిక్ కోసం మేకప్ వేసుకున్నప్పుడు అద్దంలో చూసుకొని నేనే నమ్మలేకపోయా. ‘మహానటి’లో చైతూని(నాగచైతన్య) చూసినప్పుడు భలే నచ్చింది. ‘గూఢచారి’లో సుప్రియ నటన చూసి షాక్ అయ్యాను. బాగా చేసింది. ► బీరం సుధాకర్రెడ్డిగారు ఇంతకుముందు ఫైనాన్సియర్గా చేశారు. పూర్తిస్థాయి నిర్మాతగా తొలి సినిమా ఇది. మార్కెటింగ్ కూడా బాగా చేశారు. చాలా రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్తో చేశాం. శేఖర్ చంద్రతో పని చేయడం ఫస్ట్ టైమ్. థ్రిల్లర్కి బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. 3 పాటలుంటాయి. చాలా బాగా ఇచ్చాడు. కీరవాణిగారి స్టైల్ కనిపించింది. ► ‘ఇదం జగత్’ కూడా రిలీజ్కు రెడీ అయింది. ఆ సినిమా దర్శకుడు అనిల్ శ్రీకంఠం కొత్తవాడే. బ్రదర్, సిస్టర్ కాన్సెప్ట్తో ఓ సినిమా చేస్తున్నాను. -
రానా కథ చెబితే...
ఓ సినిమాలో బ్యాగ్రౌండ్ వాయిస్ బలమైన పాత్ర ఎలా అవుతుంది? అంటే కొన్ని చిత్రాలకు కచ్చితంగా ప్లస్ అవుతుంది అంటున్నారు ‘సుబ్రహ్మణ్యపురం’ టీమ్. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’ చిత్రానికి మహేశ్బాబు వాయిస్ ఓవర్, సునీల్ నటించిన ‘మర్యాద రామన్న’ చిత్రానికి రవితేజ వాయిస్, ఇదే రవితేజ నాని ‘ఆ’ చిత్రానికి ఇచ్చిన వాయిస్ స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యాయి. ప్రస్తుతం ఈ లిస్ట్లో రానా చేరారు. ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రకథను నడిపించటానికి తన వాయిస్తో నడుం కట్టారు రానా. సుమంత్, ఈషా రెబ్బా జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా సంతోశ్ జాగర్లమూడి దర్శకునిగా పరిచయమవుతున్నారు. సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్ పతాకంపై భీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలవుతోంది. ‘‘భగవంతుడు ఉన్నాడా? లేదా? అనేది మనిషి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. భగవంతునిపై నమ్మకం లేని మనిషి భగవంతునిపై చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలు ఇచ్చాయి. ‘సుబ్రహ్మణ్యపురం’లో దాగున్న రహస్యం ఏంటి? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ అదనపు ఆకర్షణ అని, యస్పీబీ పాడిన థీమ్ సాంగ్ ఓ హైలైట్ అని, రానా వాయిస్ ఓ ఎస్సెట్ అని కూడా చెప్పారు. -
సెన్సార్ పూర్తిచేసుకున్న‘సుబ్రహ్మణ్యపురం’!
అక్కినేని హీరో సుమంత్ కొత్త కథాకథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ హీరోకు గతకొంతకాలం పాటు సరైన విజయం దక్కలేదు. రీసెంట్గా ‘మళ్లీరావా’తో ఫామ్లోకి వచ్చి.. వరుసగా ప్రాజెక్ట్లను ఓకే చేస్తున్నాడు. తాజాగా ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ వైరల్ అవుతోంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ లభించింది. మొత్తంగా 132నిమిషాల వ్యవధితో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న విడుదలచేస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భీరం సుధాకర్ రెడ్డి నిర్మించారు. సుమంత్ జర్నలిస్ట్గా నటిస్తున్న ‘ఇదంజగత్’ కూడా విడుదలకు సిద్దంగా ఉంది. It's U/A for @iSumanth's supernatural thriller #SubramanyaPuram with crisp runtime of 132 mins. Movie is releasing on Dec 7th. Produced by #BeeramSudhakaraReddy Directed by #SanthosshJagarlapudi@YoursEesha @MadhuraAudio pic.twitter.com/BAGL2dE8NO — BARaju (@baraju_SuperHit) 24 November 2018 -
వైరల్ అవుతున్న ‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్!
‘మళ్లీరావా’ లాంటి క్లాస్ హిట్ తరువాత సుమంత్ మళ్లీ ట్రాక్లోకి వచ్చాడు. చాలా కాలం తరువాత మంచి హిట్ కొట్టిన సుమంత్.. రూట్ మార్చి విభిన్న కథలతో ప్రయోగం చేస్తున్నాడు. ఇదంజగత్, సుబ్రహ్మణ్యపురం లాంటి సినిమాలతో మళ్లీ సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా సుబ్రహ్మణ్యపురం ట్రైలర్ను విడుదల చేశారు. ‘మేమంతా భగవంతున్నే సర్చ్ చేస్తాము.. కానీ ఆ భగవంతుడి మీదే రీసెర్చ్ చేస్తున్నావు’ , ‘గెలవడానికి ఆ భగవంతుడి సహాయం కావాలని మేము నమ్ముతాం.. నువ్వు ఆ భగవంతుడి మీదే గెలుస్తానంటున్నావు’ లాంటి డైలాగ్లతో ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. ఆ ఊరు, గుడి, రహస్యం అంటూ మంచి ఇంట్రెస్ట్ను కలిగించేలా కట్ చేసిన ట్రైలర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈషారెబ్బ కథానాయికగా నటించగా.. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుధాకర్ ఇంపెక్స్ పతాకంపై బీరం సుధాకర్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్ లాంచ్
-
జాబిల్లి చెల్లాయివే!
‘అంతకుముందు ఆ తరువాత’ ‘బందిపోటు’, ‘అమీతుమీ’, ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఇషా రెబ్బా పదహారణాల తెలుగు అమ్మాయి. తొలి సినిమా ‘అంతకు ముందు ఆ తరువాత’లో అనన్యలాగే స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. తేనెచూపులమ్మాయి ఇషా గురించి కొన్ని ముచ్చట్లు... నెమలీక ఆ భాష ఈ భాష మాసు క్లాసు అని తేడా లేకుండా సినిమాలు చూడటం అంటే ఇషాకు బోలెడు ఇష్టం. కానీ సినిమాల్లోకి రావాలని మాత్రం అనుకోలేదు. అయితే ఎంబీయే చదువుకునే రోజుల్లో మాత్రం మోడలింగ్ చేసింది. ఆ రోజుల్లోనే ఒకరోజు... ‘‘నేను సినిమాల్లో నటించాలనుకుంటున్నాను’’ అని ఇంట్లో చెప్పేసింది. వాళ్లేమీ నో చెప్పలేదు కానీ చదువు తరువాత అని చెప్పారు. అలా ఎంబీయే పూర్తి చేసిన ఇషా, ఇంద్రగంటి మోహనకృష్ణ ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు ఆ తరువాత ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమాలో నటించేటప్పుడు ‘యాక్షన్’ అనే మాట వినబడగానే ‘అయ్య బాబోయ్’ అనుకునేదట. కడుపు నొప్పి వచ్చేదట. ఇలాంటి సమయాల్లోనే సహనటులు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరం అంటోంది ఇషా. ఈ సపోర్ట్ లభించడం వల్లే అంతకుముందు ఎలా ఉన్నా ఆ తరువాత మాత్రం దూసుకెళ్లగలిగింది. సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన ఇషా తొలి సినిమాతోనే భేష్ అనిపించుకుంది. ‘బందిపోటు’ తరువాత ఒక తమిళ సినిమాలో కూడా నటించింది. ఇషా చేతిపై నెమలీక టాటూ కనిపిస్తుంది. ఈ నెమలీక సంకల్పబలానికి ప్రతీకట! తీరిక వేళల్లో ‘ఇప్పుడు ఇది చేశాం. నిరూపించుకున్నాం’ ‘ ఆ తరువాత నెక్స్›్టలీగ్కు వెళ్లిపోవాలి’ ఇలాంటి స్ట్రాటజీలేవి తనకు లేవు అంటుంది ఇషా. ‘మంచి కథ ఉన్న సినిమాలో నటిస్తే చాలు. మంచి క్యారెక్టర్ చేస్తే చాలు’ అంటున్న ఇషా తీరిక వేళల్లో సంగీతాన్ని వినడానికి ఇష్టపడుతుంది. ఇళయరాజా, ఏ.ఆర్.రెహమాన్లు ఆమె అభిమాన సంగీత దర్శకులు. కొంచెం డిఫరెంట్గా! పరిశీలన అనేది వృథా పోదు అని నమ్ముతుంది. వివిధ సందర్భాల్లో వ్యక్తుల పరిశీలన తన నటనకు ఉపకరిస్తుంది అంటున్న ఇషా ఇప్పుడు ఉన్న అందరూ హీరోలతో కలిసి నటించాలనుకుంటోంది. ఒక సినిమాలో పోషించిన పాత్రకు మరో సినిమాలో పోషించిన పాత్రకు వైవిధ్యం కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తుంది. స్ట్రెస్బస్టర్ అబ్బాయిలెవరికీ ఎదురుకాని ప్రశ్న, అమ్మాయిలకే ఎదురయ్యే ప్రశ్న: ‘వంట వచ్చా?’ఈ ప్రశ్న గురించి ఖండనమండనల మాట ఎలా ఉన్న ఇషా రెబ్బాకు మాత్రం వంట భేషుగ్గా వచ్చట. అది తన స్ట్రెస్బస్టర్ అని కూడా చెబుతుంది. -
స్కిన్ కలర్పై క్లాస్ పీకిన హీరోయిన్
‘అంతకు ముందు ఆ తర్వాత’తో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు తెలుగమ్మాయి ఈషా రెబ్బా. ఆ తర్వాత ‘అమీ తుమీ, అ!’ వంటి హిట్ చిత్రాల్లో భాగమయ్యారు. తాజాగా ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీర రాఘవ’లో కూడా కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకోవడంలో ఈషా ఎప్పుడూ ముందుంటారు. అ! మూవీలో లెస్బియన్ పాత్రలో నటించి ఔరా అనిపించారు. అయితే ట్విటర్ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్ట్రాంగ్గా రిప్లే ఇచ్చారు తెలుగుమ్మాయి ఈషా. ఓ అభిమాని ‘ఈషాగారు మీరు కొంచెం కలర్ ఉంటే మీకు తిరుగే ఉండేది కాదు’ అని కామెంట్ చేశారు. దీనికి చిర్రెత్తుకుపోయిన ఈ అమ్మడు.. ‘ఎందుకు అండి ఈ కలర్ పిచ్చి. నాకు ఉన్న కలర్ తో నేను చాలా సంతోషంగా ఉన్నాను. హీరోలు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ హీరోయిన్ మాత్రం తెల్లగా మన నేటివిటీకి సంబంధం లేకుండా ఉంటే మీకు ఇష్టమా???’ అనే ట్వీట్తో బుద్ది చెప్పారు. అవును మరీ ఈషా అన్నది పాయింటే కదా.. హీరోలు ఎలా ఉన్నా సరే కానీ హీరోయిన్ మాత్రం తెల్లగా ఉండాలా? ఇదెక్కడి లాజిక్. చందన్ గారు, ఎందుకు అండి ఈ కలర్ పిచ్చి. నాకు ఉన్న కలర్ తో నేను చాలా సంతోషంగా ఉన్నాను. హీరోలు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ హీరోయిన్ మాత్రం తెల్లగా మన నేటివిటీకి సంబంధం లేకుండా ఉంటే మీకు ఇష్టమా??? — Eesha Rebba (@YoursEesha) October 23, 2018 -
‘‘అరవింద సమేత వీర రాఘవ’ సక్సెస్మీట్
-
‘సుబ్రహ్మణ్యపురం’కు సూపర్బ్ రెస్పాన్స్
సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఈషారెబ్బా కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా టీజర్ను రిలీజ్ చేశారు. విజయదశమి కానుకగా సోషల్మీడియాలో విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ 24 గంటల్లో 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ రాబట్టి ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ.. భక్తి ప్రధాన ఇతివృత్తంతో సాగే మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఇది. గ్రాఫిక్స్కు ప్రాధాన్యముంటుంది. నా సినీ ప్రయాణంలో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకముంది.. అని తెలిపారు. నిర్మాత బీరం సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఇరవై ఐదవ చిత్రమిది. ఆయన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాం. తాజాగా విడుదలైన టీజర్కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత ఎస్.పి బాలసుబ్రహ్మణ్యంగారు ఈ సినిమాలో ఓ గీతాన్ని ఆలపించారు. ఈ పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మధుర ఆడియో ద్వారా పాటలను త్వరలోనే విడుదల చేయనున్నాం.. అని అన్నారు. -
‘అరవింద సమేత వీర రాఘవ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
కన్నడ పిలుస్తోంది!
‘అంతకు ముందు ఆ తర్వాత’తో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు తెలుగమ్మాయి ఈషా రెబ్బా. ఆ తర్వాత ‘అమీ తుమీ, అ!’ వంటి హిట్ చిత్రాల్లో భాగమయ్యారు. తాజాగా ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీర రాఘవ’లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ తెలుగు భామ కన్నడంలో కాలు పెట్టనున్నారు. కన్నడ నుంచి బంపర్ ఆఫర్ కొట్టేశారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సరసన హీరోయిన్గా ఎంపికయ్యారు. శివరాజ్ కుమార్ హీరోగా లక్కీ గోపాల్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ఈషా కాలేజ్ ప్రొఫెసర్గా కనిపిస్తారట. కన్నడంలో వచ్చిన ఈ భారీ ఆఫర్ ఈషా కెరీర్కు ఎంత ప్లస్ అవుతుందో చూడాలి. -
నిజమేనా?
ఇప్పటివరకు చిత్రబృందం అధికారికంగా చెప్పలేదు. పోనీ హింటైనా ఇవ్వలేదు. కానీ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ గురించి తాజాగా ఓ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. అదేంటంటే... ఈ చిత్రంలో ఎన్టీ ఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారట. తండ్రి, కొడుకుల పాత్రల్లో కనిపిస్తారట. సినిమాలో తన తండ్రి గురించి కొడుకు పాత్రలో ఉన్న ఎన్టీఆర్కు వివరించే సమయంలోనే ‘పెనివిటీ..’ పాట ఉంటుందని టాక్. తండ్రి పాత్రలో ఉన్న ఎన్టీఆర్కు జోడీగా ఈషా రెబ్బా నటిస్తున్నారట.ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయాలని కావాలనే ఈ విషయాన్ని దాచారట చిత్రబృందం. అలాగే ఎన్టీఆర్, రావు రమేశ్ల మధ్య రాజకీయ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయని టాక్. మరి.. ఈ వార్తలు నిజమేనా? అనేది తెలియడానికి ఇంకో పది రోజులు ఆగితే చాలు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోందని సమాచారం. ఆల్రెడీ టాకీ పార్ట్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, ఈషా రెబ్బాలపైనే ‘పెనివిటీ..’ సాంగ్ను తీస్తున్నారట. ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ స్వరకర్త. ఎస్. రాధాకృష్ణ నిర్మాత. జగపతిబాబు, నాగబాబు, రావు రమేశ్ కీలక పాత్రలు చేసిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘బిగ్ బాస్’ ఫస్ట్ సీజన్కు హోస్ట్గా చేసిన ఎన్టీఆర్నే మళ్లీ ‘బిగ్ బాస్ 3’కి కూడా హోస్ట్గా చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
స్క్రీన్ టెస్ట్
1. కృష్ణ నటించిన ‘కిలాడి కృష్ణుడు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ప్రముఖ నటి ఎవరు? ఎ) విజయశాంతి బి) సుహాసిని సి) రాధ డి) రాధిక 2. ఫిబ్రవరి 10న వివాహం చేసుకున్న ప్రముఖ హీరో ఎవరో తెలుసా? ఎ) మహేశ్ బాబు బి) రామ్ చరణ్ సి) ఎన్టీఆర్ డి) అల్లు అర్జున్ 3. మంచు మనోజ్ హీరోగా నటించిన చిత్రం ‘బిందాస్’. ఈ చిత్రంలో ముద్దుకృష్ణ పాత్రలో నవ్వులు పండించిన హాస్య నటుడెవరు? ఎ) బ్రహ్మానందం బి) శ్రీనివాసరెడ్డి సి) యం.యస్. నారాయణ డి) ‘వెన్నెల’ కిశోర్ 4.‘స్నేహగీతం’ చిత్రంలోని ముగ్గురు హీరోలలో ఓ హీరోగా నటించిన నటుడు ఇప్పుడు దర్శకుడు. ఎవరా దర్శకుడు? ఎ) సందీప్ కిషన్ బి) వెంకీ అట్లూరి సి) రాహుల్ రవీంద్రన్ డి) వరుణ్ సందేశ్ 5. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘ఓకే బంగారం’లో దుల్కర్ సరసన నటించిన ఆ బంగారం ఎవరు? ఎ) అదితీరావు బి) తులసీ నాయర్ సి) నిత్యామీనన్ డి) కార్తీకా నాయర్ 6. రామ్ హీరోగా నటించి విజయం సాధించిన ‘నేను ౖÔð లజ’ చిత్రంలో శైలజ పాత్రలో నటించిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) సమంత బి) శ్రుతీ హాసన్ సి) కీర్తీ సురేశ్ డి) రాశీ ఖన్నా 7. మొదటి సినిమాతోనే పాటల రచయితగా నంది అవార్డు అందుకున్న రచయిత ఎవరో కనుక్కోండి? ఎ) రామజోగయ్య శాస్త్రి బి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సి) శ్రీమణి డి) చంద్రబోస్ 8. శర్వానంద్, ‘అల్లరి’ నరేశ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘గమ్యం’. ఆ చిత్రదర్శకుడెవరు? ఎ) క్రిష్ జాగర్లమూడి బి) భాస్కర్ సి) జి. నాగేశ్వర్ రెడ్డి డి) పరశురామ్ 9. ‘ముద్దబంతి పూవులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు...’ ‘అల్లుడుగారు’ చిత్రంలోని ఈ పాటకు స్వరకర్త ఎవరో తెలుసా? ఎ) ఇళయరాజా బి) కోటి సి) కేవీ మహ దేవన్ డి) మణిశర్మ 10. ‘అర్జున్రెడ్డి’ తమిళ్ రీమేక్లో నటిస్తున్న హీరో పేరు ధ్రువ్. ఆయన ఏ ప్రముఖ నటుని కుమారుడో తెలుసా? ఎ) కార్తీక్ బి) విక్రమ్ సి) మురళీ డి) ప్రభు 11. తమిళ దర్శకుడు శంకర్ తీసిన ఏ చిత్రంలో హీరోయిన్ సదా నటించారో చూడండి? ఎ) శివాజీ బి) బాయ్స్ సి) అపరిచితుడు డి) రోబో 12.‘నేషనల్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్’ అవార్డును సాధించిన నటునికి భారత ప్రభుత్వం ఇచ్చే నగదు బహుమతి ఎంతో తెలుసా? ఎ) 50000 బి) 100000 సి) 25000 డి) 75000 13. రీమా లంబా ఈ నటి అసలు పేరు. ఈ బాలీవుడ్ బ్యూటీ స్క్రీన్ పేరేంటి? ఎ) పూజాభట్ బి) రవీనా టాండన్ సి) సోనాలీ బింద్రే డి) మల్లికా శెరావత్ 14. సుధీర్బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం ‘శివ మనసులో శ్రుతి’. ఆ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కథానాయిక ఎవరు? ఎ) ప్రణీత బి) రెజీనా సి) క్యాథరిన్ థెరిస్సా డి) లావణ్యా త్రిపాఠి 15. హను రాఘవపూడి దర్శకత్వంలో తయారవుతున్న నూతన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఆ చిత్రంలో హీరో ఎవరో కనుక్కోండి? ఎ) రామ్ బి) శర్వానంద్ సి) నితిన్ డి) నాని 16. ముంబై మాస్టర్స్ బ్యాడ్మింటన్ లీగ్కు ఓనర్స్లో ఒకరు సునీల్ గవాస్కర్. మరో ఓనర్ ఈ ప్రముఖ హీరో. ఎవరతను? ఎ) వెంకటేశ్ బి) రానా సి) చిరంజీవి డి) నాగార్జున 17.ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘గ్రహణం’. ఆ చిత్రంలోని ప్రధాన పాత్ర పోషించిన నటి ఎవరు? ఎ) ప్రగతి బి) రేవతి సి) లక్ష్మీ డి) జయలలిత 18.ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘అరవింద సమేత’ చిత్రంలో ఓ హీరోయిన్గా పూజాహెగ్డే నటిస్తున్నారు. మరో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) ఈషా రెబ్బా బి) నివేథా థామస్ సి) అనూ ఇమ్మాన్యుయేల్ డి) అనుపమా పరమేశ్వరన్ 19.ఈ ఫొటోలో ఎన్టీఆర్తో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) కీర్తి చావ్లా బి) గజాలా సి) జెనీలియా డి) అంకిత 20. కింది ఫొటోలోని చిన్నారి ఎవరు? చిన్న క్లూ: తను మలయాళ హీరోయిన్ ఎ) నిత్యామీనన్ బి) సాయి పల్లవి సి) అనుపమ డి) నజ్రియా నజీమ్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు: 1) ఎ 2) ఎ 3) డి 4) బి 5) సి 6) సి 7) బి 8) ఎ 9) సి 10) బి 11) సి 12) ఎ 13) డి 14) బి 15) బి 16) డి 17) డి 18) ఎ 19) ఎ 20) డి నిర్వహణ: శివ మల్లాల -
కూల్ కూల్గా....
సినిమా షూటింగ్ చివరికి వచ్చేసరికి ఫుల్ టెన్షన్తో తికమకగా ఉంటారు చిత్రబృందం. కానీ ‘అరవింద సమేత వీర రాఘవ’ యూనిట్ మాత్రం చాలా కూల్గా చకాచకా పనులు చేసుకుంటూ వెళ్తున్నారట. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే కథానాయిక. ఈషా రెబ్బా కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టైజ్లో ఉంది. అక్టోబర్ 11కు రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ హడావిడిలో కూడా కూల్గా ఓ సెల్ఫీ దిగారు ఎన్టీఆర్, త్రివిక్రమ్, ఈషా రెబ్బా. ‘సెట్స్లో మోస్ట్ కూల్ పీపుల్తో దిగిన ఫొటో ఇది’ అని ఈ ఫొటోను షేర్ చేశారు ఈషా. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ చిత్రంలోని ‘అనగనగా...’, ‘పెని మిటి...’ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇవాళ ఈ చిత్రం పూర్తి ఆల్బమ్ మార్కెట్లోకి రానుంది. -
యమా స్పీడ్
ఓ వైపు శరవేగంగా షూటింగ్.. మరోవైపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు.. ఓ సైడేమో డబ్బింగ్ పనులు.. మరోసైడ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నారు ‘అరవింద సమేత’ చిత్రబృందం. ముందుగా ప్రకటించిన అక్టోబర్ 11న సినిమాని రిలీజ్ చేయడం కోసం టీమ్ అన్ని పనులనూ ఒకేటైమ్లో యమా స్పీడ్గా చేస్తున్నారు. కుటుంబంలో జరిగిన విషాదాన్ని కూడా దిగమింగుకొని సినిమా కంప్లీట్ చేయడం కోసం ఎన్టీఆర్ షూటింగ్లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అరవింద సమేత’. పూజాహెగ్డే కథానాయిక. ఈషా రెబ్బా, నాగబాబు, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ప్రత్యేకంగా రూపొందించిన గుడి సెట్లో చిత్రబృందంపై ఫ్యామిలీ సాంగ్ను చిత్రీకరిస్తున్నారు త్రివిక్రమ్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ చిత్తూరు యాసలో మాట్లాడతారట. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: పీయస్ వినోద్. -
సూపర్ థ్రిల్లర్
సినిమా షూటింగ్ కంప్లీట్ కాకముందే ఓవర్సీస్ (భారతదేశం బయట మార్కెట్) బిజినెస్ కంప్లీట్ అయిపోయి ఆసక్తిని పెంచుతోంది సుమంత్ లేటెస్ట్ సినిమా ‘సుబ్రహ్మణ్యపురం’. కంట్రీసైడ్ పిక్చర్స్ ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ను సొంతం చేసుకుంది. నూతన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో సుమంత్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. బీరం సుధాకర్రెడ్డి నిర్మిస్తున్నారు. ‘‘ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుతున్నాం. సూపర్ నేచురల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం లాస్ట్ అర్ధగంటలోని గ్రాఫిక్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఫ్యాన్సీ రేట్కు ఓవర్సీస్ రైట్స్ అమ్ముడుపోవడం హ్యాపీగా ఉంది. సుమంత్ కెరీర్ బెస్ట్ ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: ఆర్.కె.ప్రతాప్. -
దేవుడు ఆగ్రహిస్తే..
‘మళ్ళీ రావా’ వంటి హిట్ చిత్రం తర్వాత సుమంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. ఈషా రెబ్బా కథానాయిక. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుధాకర్ ఇంపెక్స్ పతాకంపై బీరం సుధాకర్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. బీరం సుధాకర్రెడ్డి మాట్లాడుతూ– ‘‘సుమంత్ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న 25వ చిత్రమిది. సూపర్ నేచురల్ అంశాల మేళవింపుతో సాగే మంచి మిస్టరీ థ్రిల్లర్. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలిగిస్తుంది. యాభై శాతం షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో సుబ్రహ్మణ్య స్వామిపై ఉన్న ఓ పాటకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మంచి సాహిత్యం అందించగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడేందుకు అంగీకరించారు’’ అన్నారు. ‘‘అనుగ్రహించే దేవుడే ఆగ్రహిస్తే ఆ భక్తుల పరిస్థితి ఏంటి? అనే నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రమిది. సుమంత్ దేవుడంటే నమ్మకం లేని వ్యక్తిగా కనిపిస్తారు’’ అన్నారు సంతోష్. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.కె. ప్రతాప్, సంగీతం: శేఖర్చంద్ర. -
‘బ్రాండ్ బాబు’ స్పెషల్ ప్రీమియర్ షో
-
‘బ్రాండ్ బాబు’ మూవీ రివ్యూ
టైటిల్ : బ్రాండ్ బాబు జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ, మురళీ శర్మ, పూజిత పొన్నాడ సంగీతం : జెబి రచన : మారుతి దర్శకత్వం : ప్రభాకర్ పి నిర్మాత : శైలేంద్ర బాబు దర్శకుడిగా వరుస విజయాలు సాధిస్తున్న మారుతి, కథ రచయితగానూ అదే జోరు చూపిస్తున్నాడు. తాను స్వయంగా దర్శకత్వం వహించకపోయినా కథ అందిస్తూ తన మార్క్ చూపిస్తున్నాడు. అలా మారుతి మార్క్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బ్రాండ్ బాబు.. కన్నడ నటుడు సుమంత్ శైలేంద్రను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రభాకర్ దర్శకుడు. బుల్లి తెర స్టార్గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ దర్శకుడిగా తొలి ప్రయత్నం ‘నెక్ట్స్ నువ్వే’తో నిరాశపరిచాడు. రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన బ్రాండ్ బాబుతో ఆకట్టుకున్నారా..? డిఫరెంట్ క్యారెక్టర్లో తెలుగు తెరకు పరిచయం అయిన సుమంత్ శైలేంద్ర మెప్పించాడా..? కథ: డబ్బున్న వాళ్లు తప్ప పేదవాళ్లు, మధ్యతరగతి వాళ్లు మనుషులే కాదన్న మనస్తత్వం ఉన్న రత్నం (మురళీ శర్మ) తన కొడుకును కూడా తన ఆలోచనలకు తగ్గట్టుగానే పెంచుతాడు. వస్తువుల దగ్గరనుంచి అలవాట్ల వరకు ప్రతీది బ్రాండ్దే అయ్యుండాలన్న పిచ్చిలో పెరిగిన డైమండ్(సుమంత్ శైలేంద్ర), తన బ్రాండ్ వ్యాల్యూ పెంచే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అదే ప్రయత్నాల్లో భాగంగా హోం మినిస్టర్ కూతురు అనుకొని ఆ ఇంట్లో పనిచేసే రాధ(ఈషా రెబ్బ) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. (సాక్షి రివ్యూస్) తరువాత తను పేదింటి అమ్మాయి అని తెలియడంతో ఆమెకు దూరమవుతాడు. తరువాత వారిద్దరు తిరిగి ఎలా ఒక్కటయ్యారు..? బ్రాండ్ పిచ్చి నుంచి డైమండ్ బాబు అతని తండ్రి రత్నం ఎలా బయట పడ్డారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : బ్రాండ్ బాబుగా తెలుగు తెరకు పరిచయం అయిన సుమంత్ శైలేంద్ర మంచి నటన కనబరిచాడు. రిచ్ ఫ్యామిలీ వారసుడిగా పొగరు, యాటిట్యూడ్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్లో సన్నివేశాల్లో ఎమోషన్స్ కూడా బాగానే పండించాడు. పేదింటి అమ్మాయి పాత్రలో ఈషా రెబ్బ సరిగ్గా సరిపోయింది. అందం అభినయం రెండింటిలోనూ మంచి మార్కులు సాధించింది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మురళీ శర్మ సూపర్బ్ అనిపించారు.(సాక్షి రివ్యూస్) చాలా రోజులుగా రొటీన్ పాత్రల్లో కనిపిస్తున్న మురళీ శర్మకు బ్రాండ్ బాబులో కాస్త కొత్తగా నటించే అవకాశం దక్కింది. అక్కడక్కడా కాస్త అతి చేసినట్టుగా అనిపించినా.. ఓవరాల్గా మరోసారి కీలక పాత్రలో మురళీ శర్మ సినిమాకు ప్లస్ అయ్యారు. ఇతర పాత్రల్లో పూజిత పొన్నాడా, రాజా రవీంద్ర, వేణు తమ పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ : దర్శకుడిగా ఫుల్ ఫాంలో ఉన్న మారుతి రచయితగానూ సత్తా చాటాడు. తన మార్క్ కథా కథనాలతో సినిమాను వినోదాత్మకంగా మలిచాడు. బుల్లితెర మీద స్టార్ ఇమేజ్ అందుకున్న ప్రభాకర్ నెక్ట్స్ నువ్వే సినిమాతో దర్శకుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. రెండో ప్రయత్నంగా మారుతి బ్రాండ్తో బ్రాండ్ బాబు సినిమాను తెరకెక్కించారు. ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కినా సినిమాలో ఎక్కువగా మారుతి మార్క్ సీన్సే కనిపిస్తాయి. దర్శకుడిగా ప్రభాకర్ తన మార్క్ చూపించలేకపోయాడు. కామెడీ పరంగా సినిమా బాగానే అలరిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. సంపన్న కుటుంబాల్లోని వ్యక్తులు తమ ఎమోషన్స్ను దాచుకొని బయటికి ఎలా నటిస్తోరో, ఎలా ప్రవర్తిస్తారో చూపించిన సీన్స్ ఆకట్టుకుంటాయి. కొన్నిసీన్స్ అంత కన్విన్సింగ్గా అనిపించవు. (సాక్షి రివ్యూస్)హీరోకు హీరోయిన్ మీద ప్రేమ కలగడానికి, అతనిలో మార్పు రావడానికి బలమైన కారణం ఏమీ కనిపించదు. జెబీ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. హీరో సొంత బ్యానర్ కావటంతో ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా సినిమాను తెరకెక్కించారు. సుమంత్ శైలేంద్రను టాలీవుడ్ కు పరిచయం చేసేందుకు భారీగానే ఖర్చు పెట్టారు. ప్లస్ పాయింట్స్ : కామెడీ మురళీ శర్మ నటన ప్రొడక్షన్ వ్యాల్యూస్ మైనస్ పాయింట్స్ : పాటలు ఎడిటింగ్ సెకండ్ హాఫ్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
మారుతిగారి జోక్యం లేదు
‘‘డైరెక్టర్ మారుతిగారు ‘బ్రాండ్ బాబు’ కథ రెడీ చేసి వేరే డైరెక్టర్తో చేయాలనుకుంటున్న టైమ్లో నిర్మాతలు ‘బన్ని’ వాసు, ఎస్.కె.ఎన్, ఎడిటర్ ఉద్భవ్ నా గురించి చెప్పారు. మారుతిగారు కథ చెప్పారు. బాగా నచ్చింది. డైరెక్షన్ చేస్తానని చెప్పా’’ అన్నారు ప్రభాకర్. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా జంటగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. మారుతి సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రభాకర్ చెప్పిన విశేషాలు... ► నా తొలి చిత్రం ‘నెక్ట్స్ నువ్వే’ నిరాశపరచింది. అయితే సినిమా చూసినవారు సూపర్ అన్నారు. కానీ ప్రేక్షకుల్ని సినిమాకి రప్పించలేకపోయాం. దెయ్యం కథ కావడంతో ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో మహిళా ప్రేక్షకులు, పిల్లలు సినిమాకి రాలేదు. ► మారుతిగారు ‘బ్రాండ్ బాబు’ కథని చక్కగా వండి నా చేతుల్లో పెట్టి వడ్డించమన్నారు. ఈ చిత్రం షూటింగ్ చేస్తున్నప్పుడు నా బ్రదర్ చనిపోవడంతో వెళ్లాల్సి వచ్చింది. షూటింగ్ ఆగకూడదని మారుతిగారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఓ సీన్ డైరెక్ట్ చేశారు. హీరో ఫ్యామిలీకి బ్రాండ్స్ పిచ్చి ఉంటుంది. దాన్నే వెటకారంగా, వినోదాత్మకంగా చూపించాం. ► ఇప్పటి హీరోయిన్లు కథ, పాత్ర గురించి కాకుండా హీరో ఎవరు? బ్యానర్ ఏంటి? అని అడుగుతున్నారు. ఈషా నా పాత్ర ఏంటి? అన్నారు. తనను చూస్తుంటే సావిత్రి, సౌందర్యగార్లను చూసినట్టు అనిపించింది. ► ‘బ్రాండ్ బాబు’ డైరెక్షన్ విషయంలో మారుతిగారు జోక్యం చేసుకోలేదు. మనం మరో సినిమా చేద్దామని మారుతిగారు అన్నారు. జ్ఞానవేల్ రాజాగారు ఓ చిత్రం చేద్దామన్నారు. ఆరేడు సెంటిమెంట్ కథలు రెడీ చేశా. నటుడిగానూ కొనసాగుతా. -
ఉపేంద్రగారిని చూసి హీరో అయ్యా
‘‘మా నాన్నగారు (శైలేంద్రబాబు) 20 ఏళ్లుగా కన్నడంలో సినిమాలు చేస్తున్నారు. అక్కడి స్టార్స్తో పని చేశారు. తెలుగులో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా చేశారు. ఇక్కడి మార్కెట్, ప్రేక్షకుల ఆదరణ చూసి తెలుగులో నన్ను పరిచయం చేయాలనుకుని ‘బ్రాండ్బాబు’ సినిమా తీశారు’’ అని హీరో సుమంత్ శైలేంద్ర అన్నారు. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా జంటగా ప్రభాకర్.పి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. మారుతి సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ శైలేంద్ర చెప్పిన విశేషాలు. ∙డైరెక్టర్ మారుతిగారిని ఓ మంచి సినిమా చేయమని రెండు మూడేళ్లుగా అడుగుతున్నాను. ఓ రోజు ఆయన నన్ను పిలిచి ప్రభాకర్ దర్శకత్వంలో సినిమా చేయమని, తాను రాసుకున్న కథ అందించారు. ప్రతి ఒక్కరికీ బ్రాండ్స్ వస్తువులు వాడాలనే పిచ్చి ఉంటుంది. అందుకే.. ఓ కొత్త హీరోగా ఇలాంటి కథ నాకు యాప్ట్ అవుతుందనిపించి ఈ చిత్రం చేశా. ఇది పక్కా మారుతి బ్రాండ్ మూవీ. ∙బ్రాండ్స్ అంటే ఇష్టపడే ఓ రిచ్ ఫ్యామిలీ అబ్బాయిగా కనపడతాను. పెక్యులర్ పాత్ర నాది. బ్రాండ్స్ ధరించే వ్యక్తులతోనే మాట్లాడతాడు. అలాంటి యువకుడు ఓ పేదింటి అమ్మాయిని ఎలా ప్రేమించాడన్నదే కథ. తెలుగు ప్రేక్షకులు సినిమాలను పండగలా ఫీలై చూస్తారు. ఇక్కడ మార్కెట్ చాలా పెద్దది. ∙సినిమాల్లోకి రావాలనే ఆలోచన ముందు నుంచీ లేదు. ఓ రోజు మైసూర్లో ఉపేంద్రగారి సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఆయనకు దొరికిన ఆదరణ, గౌరవం చూసి నేనూ సినిమాల్లోకి రావాలనుకున్నా. ప్రజల్లో ఆదరణ పొందాలంటే రాజకీయాల్లో అయినా ఉండాలి... లేదా సినిమాల్లో అయినా ఉండాలి. రాజకీయాలు నాకు తెలియవు కాబట్టి సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. ∙నటుడు అల్లు అర్జున్ నాకు ఇన్స్పిరేషన్. ఆయన నటించిన ‘ఆర్య’ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యా. హీరో అయ్యాక రెండు సార్లు ఆయన్ను కలిశాను. అల్లు శిరీష్ చాలా క్లోజ్. ఎన్టీఆర్, మహేశ్బాబు, బన్ని సినిమాలు చూస్తుంటా. కన్నడ సినిమాల కంటే తెలుగు సినిమాలే ఎక్కువగా చూశా. ∙ప్రేక్షకుల అభిరుచి మూడు నాలుగేళ్లకోసారి మారుతుంటుంది. ట్రెండ్ మారుతోంది కాబట్టి అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నా. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి చేయడం కంటే పెద్ద మార్కెట్ ఉన్న తెలుగులోనే చేయాలనుకున్నా. పైగా.. రెండు భాషల్లో ఒకేసారి చేసే సినిమాలేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ సెంటిమెంట్ కూడా ఉంది. -
ఆ సెట్.. ఈ సెట్.. భలే సెట్
అతనేమో రాఘవ. మామూలు రాఘవ కాదు. వీర రాఘవ. ఆమె అరవింద. అందంగా ఉంటుంది. అరవింద సమేతంగా వీర రాఘవ ఏం చేశాడు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇప్పుడు మాత్రం రాఘవ ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం. ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈషా రెబ్బ కీలక పాత్రలో కనిపించనున్నారు. హారికా హాసినీ క్రియేషన్స్ పతాకంపై యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. రెండు వేరు వేరు స్టూడియోస్లో వేసిన ప్రత్యేక సెట్స్లో ఏకకాలంలో çషూటింగ్ చేస్తున్నారు. ఈ సెట్స్ భలే ఉన్నాయట. రెండు సెట్స్లో షూటింగ్ కూడా భలేగా ప్లాన్ చేశారట. దాంతో అటూ ఇటూ తిరుగుతూ లొకేషన్ షిఫ్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం టాకీ పార్ట్ కంప్లీట్ చేస్తున్నారట. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో సాంగ్ షూట్ కోసం చిత్రబృందం ఫారిన్ వెళ్లనుంది. సెప్టెంబర్ 15 కల్లా షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. నాగబాబు, నవీన్ చంద్ర, ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పీయస్ వినోద్ కెమెరామేన్.2 -
నా బలం అదే - మారుతి
‘‘స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనే ఇంట్రెస్ట్ నాకు ఉంది. నేను అనుకున్న కాన్సెప్ట్ వారికి నచ్చాలి. కాలం కలిసి రావాలి. కొన్ని విషయాల ప్రభావం నా మీద పడకుండా నేను నాలా ఉండాలని ప్రయత్నించే వ్యక్తిని నేను. నేను తీసే సినిమాల కథలు దేనికదే డిఫరెంట్. డైరెక్టర్స్ ఎగై్జట్ అయ్యేదే సినిమా. కొందరికి బాగా నచ్చుతుంది. మరికొందరికి అది నార్మల్గా ఉండొచ్చు. నాకు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏమీ లేదు’’ అన్నారు మారుతి. సుమంత్ శైలేంద్ర కథానాయకుడిగా పార్కీ ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బ్రాండ్ బాబు’. ఇందులో ఈషా రెబ్బా కథానాయికగా నటించారు. ఎస్. శైలేంద్ర నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు మారుతి కథ అందించడంతోపాటు సమర్పకులుగా వ్యవహరించారు. ‘బ్రాండ్ బాబు’ చిత్రం ఆగస్టు 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మారుతి చెప్పిన సంగతులు... ∙భావోద్వేగాలకు, ప్రేమలకు విలువ ఇవ్వకుండా కేవలం బ్రాండ్స్ని మాత్రమే ఫాలో అవుతుంటాడు హీరో. హోమ్మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకునే ప్రయత్నంలో కొన్ని పరిస్థితుల కారణంగా ఆ ఇంట్లో ఉన్న పని మనిషికి కనెక్ట్ అవుతాడు. ఆ తర్వాత నిజం తెలుసుకుంటాడు. బ్రాండ్స్ను బట్టే ఇతరులను అంచనా వేసే హీరో ఫ్యామిలీ అతని లవ్ని ఒప్పుకుంటారా? ఆ తర్వాత హీరో పరిస్థితి ఏంటి? అన్నదే స్టోరీలైన్. ఏ టాపిక్ తీసుకున్నా మారుతి నవ్వించడగలడు అనుకునే ప్రేక్షకుల అంచనాలు ‘బ్రాండ్ బాబు’ సినిమాలో కూడా మిస్ కావన్న హామీ ఇవ్వగలను. ∙ఏదో కాసేపు బ్రాండ్స్పై ప్రేక్షకులను నవ్విద్దామని చేసిన కథ కాదు ఇది. మంచి సందేశం కూడా ఉంటుంది. సినిమాలో జెన్యూనిటీ ఉంటుంది. ఫస్ట్ టైమ్ నేను పూర్తి స్థాయిలో కథ, మాటలు ఇచ్చిన చిత్రమిది. ఆడియన్స్కు ఎక్కడా బోర్ కొట్టదు. బ్రాండ్స్ను ఫాలో అవుతూ ఎమోషన్స్కు, ప్రేమకు విలువ ఇవ్వనివారికి ఈ సినిమా వాటిని గుర్తు చేస్తుంది. ∙శైలేంద్రబాబుగారు నాకు ఎప్పటి నుంచో స్నేహితులు. ఆయన తన అబ్బాయిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అనుకుంటున్నప్పుడు నా దగ్గర ఈ పాయింట్ ఒకటి ఉందని చెప్పాను. హీరోగా పర్ఫెక్ట్గా న్యాయం చేశాడు. బ్రాండ్ను ఫాలో అయ్యేవారి క్యారెక్టర్లో ఓ యారగెంట్ యాంగిల్ ఉంటుంది. సుమంత్ శైలేంద్ర ఆ యారగెన్సీని వెండితెరపై ఫర్ఫెక్ట్గా మ్యాచ్ చేశాడు. మ్యూజిక్ బాగా కుదరింది. ఎప్పుడైనా సినిమా గురించి సినిమానే మాట్లాడాలి. మనం చెప్పినంత మాత్రాన ఆడియన్స్ రారు. సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ∙నేను పద్ధతిగా రాసుకున్న కథను నా విజన్కు తగ్గట్లుగా ప్రభాకర్ చక్కగా తెరకెక్కించాడు. ప్రభాకర్కు సీరియల్స్ చేసిన అనుభవం ఈ సినిమాకు హెల్ప్ అయింది. స్క్రిప్ట్లో ఎమోషన్ను ఈజీగా పట్టేశాడు. ఈ సినిమా అవుట్పుట్ చూసి రైటర్గా నేను శాటిస్ఫై అయ్యాను. ∙ఒక కాన్సెప్ట్ తీసుకుని రెండు గంటల పాటు థియేటర్స్లో ఆడియన్స్ను ఎలా కూర్చోబెట్టగలరు అన్న ప్రశ్నను మారుతిని అడిగినప్పుడు...‘‘ నా బలం అదే. మతిమరుపు కాన్సెప్ట్ పై ‘భలే భలే మగాడివోయ్’ సినిమా తీశాం. మెదడకు సమస్య ఉంటే ప్రేమించే హృదయం ఏం చేస్తుంది? అనే పాయింట్ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. నా సినిమా కథలన్నీ చిన్న చిన్న పాయింట్సే. రన్నింగ్ ఎంజాయ్మెంట్ గురించి ఆలోచిస్తుంటాను. ‘భలే మంచి చౌక బేరం’ సినిమాకు కాన్సెప్ట్ ఇచ్చాను. నిర్మాత రాధామోహన్గారు చూశారు. సెప్టెంబర్లో రిలీజ్ అనుకుంటున్నాం. నా దర్శకత్వంలో రూపొందుతోన్న నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా గురించి ఆ సినిమా రిలీజ్ సమయంలో తప్పకుండా మాట్లాడతాను. -
స్క్రీన్ టెస్ట్
1. నితిన్ హీరోగా రాశీఖన్నా హీరోయిన్గా ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1987లోనే ఇదే పేరుతో సినిమా విడుదలైంది. ఆ సినిమాలో హీరో ఎవరో తెలుసా? ఎ) నాగార్జున బి) వెంకటేశ్ సి) బాలకృష్ణ డి) అర్జున్ 2. ‘భాస్కీ’ అనే స్టైలిస్ట్ ఈ ప్రముఖ హీరోకి చిన్ననాటి స్నేహితుడు. ఆయన అసలు పేరు భాస్కర్. ఆ హీరోకి ఇతను డిజైనర్గా పనిచేస్తాడు. ఆ ప్రముఖ హీరో ఎవరో తెలుసా? ఎ) రామ్చరణ్ బి) ఎన్టీఆర్ సి) ప్రభాస్ డి) మహేశ్బాబు 3. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’ సినిమాలో ఓ హీరోయిన్గా తెలుగమ్మాయి రవళి నటించారు. మరో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా? ఎ) దీప్తీ భట్నాగర్ బి) సోనాలీ బింద్రే సి) శిల్పా శెట్టి డి) రవీనా టాండన్ 4. ‘ప్రతిధ్వని’ దర్శకునిగా బి.గోపాల్కు మొదటి చిత్రం. ఆ చిత్రంలోని అతి ముఖ్యమైన ‘ఇన్స్పెక్టర్ ఝాన్సీ’ పాత్రను పోషించిన నటి ఎవరో తెలుసా? ఎ) వాణిశ్రీ బి) శారద సి) విజయశాంతి డి) జయప్రద 5. ‘దాన వీర శూర కర్ణ’ చిత్రం లోని ‘చిత్రం భళారే విచిత్రం...’అనే పాటలో ఎన్టీఆర్తో కలిసి ఆడిపాడిన ప్రముఖ నటి ఎవరో తెలుసా? ఎ) కె.ఆర్.విజయ బి) ప్రభ సి) జయసుధ డి) ఎల్.విజయలక్ష్మీ 6. నటుడిగా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైందని జగపతిబాబు చెప్పుకునే సినిమా ఏది? (ఆ సినిమాలో ఆయన ప్రతినాయకుడిగా నటించారు) ఎ) సింహా బి) శ్రీమన్నారాయణ సి) నాన్నకు ప్రేమతో డి) లెజెండ్ 7. అక్కినేని, సావిత్రిలది హిట్ కాంబినేషన్ అని తెలిసిందే. వారిద్దరూ కలిసి ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా? ఎ) 36 బి) 30 సి) 29 డి) 32 8. మహేశ్బాబు కూతురు పేరు ‘సితార’. ఈ చిన్నారి బర్త్డే జూలై 22న. ఈ సంవత్సరం ఆ పాప ఎన్నో ఏట కాలు పెట్టిందో తెలుసా? ఎ) 5 బి) 6 సి) 4 డి) 7 9. ‘ఆర్ ఎక్స్100’ సినిమా మంచి కమర్షియల్ హిట్ సాధించింది. ఈ సినిమాతో దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్నదెవరో తెలుసా? ఎ) రాకేశ్ శశి బి) అజయ్ భూపతి సి) వెంకీ కుడుముల డి) మహి.వి.రాఘవ్ 10. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’. ఆ చిత్రంలో విలన్గా నటిస్తున్న కన్నడ నటుడు ఎవరో కనుక్కోండి? ఎ) ఉపేంద్ర బి) సుదీప్ సి) శివ రాజ్కుమార్ డి) రవిశంకర్ 11. మోస్ట్ పాపులర్ డాన్సర్గా పేరు తెచ్చుకున్న ‘సిల్క్ స్మిత’ ఏ సంవత్స రంలో తనువు చాలిం చారో తెలుసా? ఎ) 1990 బి) 1998 సి) 1996 డి) 1992 12. 1983లో వచ్చిన ‘ఖైదీ’ చిత్రం ద్వారా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న దర్శకుడెవరో తెలుసా? ఎ) ఎ. కోదండ రామిరెడ్డి బి) కె. రాఘవేంద్రరావు సి) కోడి రామకృష్ణ డి) దాసరి నారాయణరావు 13. ‘గుండెల్లో గోదారి’ చిత్రంలో లక్ష్మీ మంచు లీyŠ రోల్ చేశారు. మరో హీరోయిన్ కూడా ఈ చిత్రంలో ఉన్నారు. ఆమె ఎవరో తెలుసా? ఎ) తాప్సీ బి) శ్రద్ధాదాస్ సి) హన్సిక డి) స్నేహ 14. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ నానమ్మగా కనిపించిన ప్రముఖ నటి ఎవరో తెలుసా? ఎ) లక్ష్మీ బి) కాంచన సి) షావుకారు జానకి డి) జమున 15. ‘విలేజ్లో వినాయకుడు’ చిత్రంలో హీరోయిన్గా నటించిన బ్యూటీ ఎవరో తెలుసా? ఎ) ఈషా రెబ్బా బి) శరణ్యా మోహన్ సి) సోనియా డి) పూనమ్ కౌర్ 16. ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది...’అనే పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) సిరిÐð న్నెల బి) చంద్రబోస్ సి) రామజోగయ్య శాస్త్రి డి) అనంత శ్రీరామ్ 17. మిస్ యూనివర్స్ 2010లో రన్నరప్గా నిలిచిన ఈ బ్యూటీ మోడలింగ్ టు యాక్టింగ్కి వచ్చారు. ఎవరామె? ఎ) ప్రియాంకా చోప్రా బి) కృతీ సనన్ సి) పూజా హెగ్డే డి) ఆలియా భట్ 18. 1974లో విడుదలైన ‘దేవదాసు’ చిత్రానికి దర్శకత్వం వహించింది ఎవరో తెలుసా? ఎ) కృష్ణ బి) విజయనిర్మల సి) పి.సి. రెడ్డి డి) కె.యస్.ఆర్. దాస్ 19. ఈ ఫొటోలోని నటి పేరేంటో తెలుసా? ఎ) ఫటాఫట్ జయలక్ష్మీ బి) జయంతి సి) గీతాంజలి డి) రమాప్రభ 20. ఈ కింది ఫొటోలో ఉన్న పాప ఇప్పుడు బాలీవుడ్లో బిజీ నటి ఎవరో గుర్తించండి. ఎ) దీపికా పదుకోన్ బి) కత్రినా కైఫ్ సి) దిశా పటానీ డి) సోనాలీ బింద్రే మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) సి 3) ఎ 4) బి 5) బి 6) డి 7) ఎ 8) బి 9) బి 10) బి 11) సి 12) ఎ 13) ఎ 14) బి 15) బి 16) ఎ 17) సి 18) బి 19) ఎ 20) బి నిర్వహణ: శివ మల్లాల -
మారుతి కామెడీ టైమింగ్ కనిపించింది
‘బ్రాండ్ బాబు’ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. మారుతిగారి కామెడీ టైమింగ్ చాలా చోట్ల కనిపించింది. ప్రభాకర్ దర్శకత్వ ప్రతిభ తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలోకి సుమంత్ శైలేంద్రకు స్వాగతం పలుకుతున్నా. సుమంత్, ఈషా రెబ్బాకు ఈ చిత్రం మంచి హిట్ తీసుకురావాలి’’ అని హీరో నాగచైతన్య అన్నారు. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్లుగా ప్రభాకర్ పి. దర్శకత్వంలో ఎస్. శైలేంద్ర నిర్మించిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. డైరెక్టర్ మారుతి కథ అందించడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించిన ఈ చిత్రం ఆగస్టు 3న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ని నాగచైతన్య విడుదల చేశారు. ప్రభాకర్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ట్రైలర్ నాగచైతన్యకు నచ్చడం సంతోషంగా ఉంది. వినోదాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్ విడుదల చేసినందుకు నాగచైతన్యగారికి థ్యాంక్స్’’ అన్నారు ఈషా రెబ్బా. ఈ చిత్రానికి సంగీతం: జేబి, కెమెరా: కార్తీక్ ఫలని. -
ఏదైనా ‘బ్రాండ్’ కావాల్సిందే...!
ఎంటర్టైనింగ్ చిత్రాల దర్శకుడు మారుతి.. మరో యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ను ప్రేక్షకులకు అందించబోతున్నారు. ప్రభాకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘బ్రాండ్ బాబు’ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మారుతి కథను అందించగా.. జేబీ మ్యూజిక్ సమకూర్చాడు. కాగా, ఈ చిత్రంతో సుమంత్ శైలేంద్ర హీరోగా పరిచయం కాబోతున్నాడు. తన చిత్రాల్లో హీరోలకు ఏదో ఒక వీక్నెస్ పెట్టే మారుతి.. ఈ చిత్రంలో హీరోకు బ్రాండ్ అనే జాడ్యాన్ని అంటగట్టాడు. బ్రాండ్ వస్తువులు వాడితే కానీ ఎదుటి వ్యక్తితో మాట్లాడని డైమండ్.. ఓ పేదింటి అమ్మాయిని ప్రేమించటం, ఇంట్లో వాళ్లు అడ్డు చెప్పటం, వాళ్లను ఎదిరించి తన ప్రేమను ఎలా గెలిపించుకోగలిగాడు. తదితర కథనంతో ఈ చిత్రం తెరకెక్కింది. సుమంత్ సరసన తెలుగమ్మాయి ఈషా రెబ్బా హీరోయిన్గా నటిస్తోంది. రాజా రవీంద్ర, మురళీ శర్మ, సాయి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. -
‘బ్రాండ్ బాబు’ ట్రైలర్ రిలీజ్
-
నేనెవర్నీ ప్రేమించలేదు
‘‘బ్రాండ్ బాబు’ చిత్రం ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్యూర్ కామెడీతో పాటు సెంటిమెంట్, రొమాన్స్.. ఇలా అన్ని ఎమోషన్లు ఉన్నాయి. అన్నింటికీ మించి చక్కటి ప్రేమ కథ కూడా ఉంటుంది. కుటుంబమంతా కలిసి మా సినిమా హాయిగా చూడొచ్చు’’ అని కథానాయిక ఈషా రెబ్బా అన్నారు. సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పొన్నాడ, మురళీ శర్మ ముఖ్య తారలుగా ప్రభాకర్.పి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రాండ్ బాబు’. డైరెక్టర్ మారుతి సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర చాలా కీలకమైంది. నాకు, హీరోకి మధ్య ప్రేమ ఎలా మొదలవుతుంది? ప్రేమలో ఎదురయ్యే మిస్ అండర్స్టాండింగ్స్ ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాం? అన్నది ఆసక్తికరం. ఓ రకంగా చెప్పాలంటే కథ మొత్తం మారుతిగారి శైలిలోనే సాగుతుంది. చాలా మంది హీరో పాత్రలో మమేకం అవుతారు. ఆ క్యారెక్టర్ను అలా డిజైన్ చేశారు మారుతిగారు. సుమంత్ శైలేంద్ర కన్నడలో రెండు మూడు చిత్రాల్లో నటించాడు. తెలుగులో ఇదే మొదటి చిత్రం. నా పాత్రలన్నింటికీ నేనే డబ్బింగ్ చెప్పా. ఇప్పటి వరకూ నేను ఎవర్నీ ప్రేమించలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్గారి ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో ముఖ్యమైన పాత్రలో, సుమంత్గారితో ఓ సినిమా చేస్తున్నా’’ అన్నారు. -
ఆగస్టులో ‘బ్రాండ్ బాబు’
మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రభాకర్.పి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు నిర్మిస్తోన్న చిత్రం బ్రాండ్ బాబు. డైరెక్టర్ మారుతి కథ అందించిన ఈ మూవీలో సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత వన్నోడ హీరో హీరోయిన్లుగా నటించారు. మురళీశర్మ మరో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా విడుదల చేసిన బ్రాండ్ బాబు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఆడియోను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్ మొదటివారంలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ మారుతి స్టైల్లో ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్. -
ఫస్ట్లుక్ 12th July 2018
-
మారుతి స్టైల్లో ‘బ్రాండ్ బాబు’
డైరెక్టర్ మారుతి నుంచి మరో సినిమా రాబోతోంది. అయితే దర్శకుడిగా మాత్రం కాదు. తాను అందించిన కథతో తెరకెక్కుతున్న బ్రాండ్ బాబు సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేశారు. పోస్టర్లోనే ఇది మారుతి మార్క్ సినిమాగా కనిపిస్తోంది. బ్రాండ్ బాబు-పనిమనిషి ప్రేమ అన్నట్టు రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. బ్రాండ్ బాబుగా సుమంత్ శైలేంద్ర నటించగా, పనిమనిషిగా ఈషా రెబ్బ నటిస్తోంది. బ్రాండ్ బాబు తండ్రిగా మురళీ శర్మ నటిస్తోన్నట్లు తెలుస్తోంది. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్పై తెరకెక్కుతున్న ఈ మూవీకి జేబి సంగీతాన్ని అందించగా, శైలేంద్ర బాబు నిర్మిస్తున్నారు. త్వరలోనే టీజర్ విడుదల కానుంది. ప్రస్తుతం మారుతి నాగచైతన్యతో శైలజా రెడ్డి అల్లుడు సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. Here it is first look of #BrandBabu @ParkyPrabhakar @vennelakishore @sumanth9111 @YoursEesha @UrsVamsiShekar @SKNonline pic.twitter.com/056tUBIHP5 — Maruthi dasari (@DirectorMaruthi) July 8, 2018 -
మారుతి కథతో ‘బ్రాండ్ బాబు’
యూత్ ఫుల్ ఎంటర్టైనర్లతో ఆకట్టుకుంటున్న యువ దర్శకుడు మారుతి మార్క్తో రిలీజ్ అవుతున్న మరో మూవీ బ్రాండ్ బాబు. మారుతి స్వయంగా కథ అందిస్తూ సమర్పిస్తున్న ఈ సినిమాతో కన్నడ నటుడు సుమంత్ శైలేంద్ర తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. బుల్లితెర స్టార్ యాంకర్ పీ ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈషా రెబ్బా హీరోయిన్గా నటిస్తుండగా మురళీశర్మ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. జెబీ సంగీతమందిస్తున్నారు. మారుతి మార్క్కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్పై శైలేంద్ర బాబు నిర్మిస్తున్నారు. -
మానవుడి పరిస్థితి ఏంటి?
‘మళ్ళీ రావా’ వంటి హిట్ చిత్రం తర్వాత సుమంత్ నటి స్తున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సుమంత్ కెరీర్లో ఇది 25వ సినిమా. ఈషా కథానాయిక. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి, ధీరజ్ బొగ్గరం నిర్మిస్తున్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన బీరం సుధాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలుగుతుంది. దెయ్యానికి ఆగ్రహమొస్తే దేవుణ్ణి ఆశ్రయించవచ్చు. మరి దేవుడికే ఆగ్రహమొస్తే మానవుడి పరిస్థితి ఏంటి? అనే చక్కని కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సుమంత్ ఈ చిత్రంలో నాస్తికుడిగా నటిస్తున్నారు. దేవుడంటే నమ్మకం లేని హీరో ఇష్ట పడ్డ అమ్మాయి కోసం, ఓ గ్రామం కోసం దేవుడితో ఎలా పోరాడాడు? ఎందుకు పోరాడాడు? అనే ఆసక్తికరమైన కథతో, ఉత్కంఠ కలిగించే స్క్రీన్ప్లేతో ఈ చిత్రం ఉంటుంది. ఈ నెల, ఆగస్టులో జరిగే షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తవుతుంది’’ అన్నారు. సురేశ్, తనికెళ్ల భరణి, జోష్ రవి, భద్రమ్, గిరి, మాధవి, హర్షిణి, అమిత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆర్కే ప్రతాప్, సంగీతం: శేఖర్ చంద్ర. -
హీరోయిన్ ట్వీట్కు కేటీఆర్ రియాక్షన్!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సాయం కోరిన వారికి సహాయం చేస్తూ, అన్యాయం జరుగుతోందని ఫిర్యాదు అందితే న్యాయం చేయడం, ఎవరైనా ఫన్నీ ట్వీట్స్ చేస్తే సరదాగా జవాబులు ఇవ్వడం చేస్తుంటారు యువ నాయకుడు కేటీఆర్. తాజాగా ఓ హీరోయిన్ చేసిన ట్వీట్కు ఆయన సమాధానమిచ్చారు. అసలు విషయం ఏంటంటే.. ఈషా రెబ్బ మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేస్తూ.. ‘భారత్లోని ఎన్ని రాష్ట్రాలు ప్లాస్టిక్ను నిషేధించాయి. మన రాష్ట్రం చాలా విషయాల్లో నెం.1గా ఉంది. కానీ, మన రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఎందుకు మార్చడం లేదు. మీరు దీని గురించి ఆలోచించండి’ అంటూ సలహా ఇచ్చారు. కేటీఆర్ వెంటనే స్పందిస్తూ.. ‘కేవలం చట్టాలు చేయడం వల్ల ప్లాస్టిక్ను నియంత్రించలేం. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు అధికారులు, తయారీదారులు, వినియోగదారులకు అర్థమైనప్పుడే నియంత్రించగలమని ప్రస్తుతం దీనిపై అవగాహన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ’ బదులిచ్చారు. ‘ధన్యవాదాలు సర్. వెంటనే రిప్లై ఇచ్చినందుకు. నేను ఈ విషయంలో మీతో ఏకీభవించను. మీలాంటి సమర్థవంతుడైన యువ నాయకుడు ఉంటే ఏదైనా సాధించగలం. మీరు తలుచుకుంటే మన రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రాల్లో నెం.1గా మార్చగలరు’ అంటూ ఈషా రెబ్బ ట్వీట్ చేశారు. -
ఎన్టీఆర్తో తెలుగమ్మాయి..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అరవింద సమేత’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎన్టీఆర్తో ఆడిపాడనున్నారట. ఇప్పటికే ఒక హీరోయిన్గా పూజాను తీసుకోగా మరో హీరోయిన్ పాత్రకు తెలుగమ్మాయి ఈషా రెబ్బాను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నాగబాబు, జగపతి బాబులు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నారు. -
తర్వాత ఏం జరుగుతుంది?
‘మళ్ళీరావా’ వంటి హిట్ చిత్రం తర్వాత సుమంత్ నటిస్తోన్న సినిమా ‘సుబ్రహ్మణ్యపురం’. ఈషారెబ్బా కథానాయిక. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో టారస్ సినీ కార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గరం, బీరం సుధాకర్రెడ్డి నిర్మిస్తున్నారు. ఉగాది పర్వదినాన ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ ఇది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలిగిస్తుంది. సుమంత్ పాత్ర చిత్రానికి హైలైట్గా ఉంటుంది. ఈ నెల 4 నుంచి ఆర్ఎఫ్సీలో రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించాం. ఈ నెల 12 వరకు జరిగే ఈ షెడ్యూల్లో సుమంత్, ఈషారెబ్బా, జోష్వి.. ఇతర తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. సుమంత్ కెరీర్లో ఈ సినిమా మరో వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.కె. ప్రతాప్, సంగీతం: శేఖర్చంద్ర. -
సుమంత్ 25వ చిత్రం ప్రారంభం