Manchu lakshmi
-
ఇండిగో సిబ్బంది ఓవరాక్షన్..: మంచు లక్ష్మి ఆగ్రహం
ఇండిగో విమానాయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో (IndiGo Airlines) సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తించారని మండిపడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఆ సంస్థను ట్యాగ్ చేసింది. నా లగేజ్ బ్యాగేజ్ను పక్కకు తోసేశారు. కనీసం నేను బ్యాగ్ ఓపెన్ చేసేందుకు కూడా అనుమతించలేదు. వాళ్లు చెప్పింది వినకపోతే నా బ్యాగును గోవాలోనే వదిలేస్తామన్నారు. ఇది చాలా దారుణం. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు.ఇండిగో సిబ్బంది వేధింపులుఒక్క మాటలో చెప్పాలంటే వేధించారు. చివరకు నా లగేజీకి సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. ఒకవేళ అందులో ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఇంత నిర్లక్ష్యంగా ఎయిర్లైన్స్ను ఎలా నడపగలుగుతున్నారు? అని ట్వీట్ చేసింది. తన బ్యాగుకు కనీసం లాక్ వేయలేదు, ట్యాగ్ కూడా వేయలేదని వీడియో సైతం షేర్ చేసింది. This is harassment @IndiGo6E 😭 after all that they did not even put a security tag in front of my eyes. In spite of insisting that they would do so if anything is missing, I doubt Indigo will take any responsibility. How is this even possible to run an airline like this?— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025My bag pulled aside and @IndiGo6E and they won’t let me open my bag. They insist to do it or else my bag will be left in Goa, someone help!!! Flt 6e585.. this is ridiculous, and the staff is being extremely rude— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025I rest my case @IndiGo6E 💔💔 pic.twitter.com/1AXPbumRm7— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025 చదవండి: క్యాన్సర్తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడుకన్నడ బిగ్బాస్ విన్నర్గా 'రైతుబిడ్డ'.. ప్రైజ్మనీ ఎంతో తెలుసా..? -
మెరిసిపోతున్న సితార ఘట్టమనేని.. అక్కినేని కోడలు శోభిత న్యూ లుక్..!
సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ స్టన్నింగ్ లుక్..అక్కినేని కోడలు శోభిత న్యూ హెయిల్ స్టైల్..ధగధగ మెరిసిపోతున్న సితార ఘట్టమనేని..మంచు లక్ష్మి లేటేస్ట్ పిక్స్..థాయ్లాండ్లో చిల్ అవుతోన్న ఆలియా భట్..ఎల్లో డ్రెస్లో నా సామిరంగ హీరోయిన్..ఫోటో షూట్లో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) -
న్యూయార్క్ వీధుల్లో మంచు లక్ష్మి చిల్.. బ్లూ శారీలో మేఘా ఆకాశ్!
సికిందర్ కా ముఖద్దర్ మూడ్లో తమన్నా భాటియా...బుల్లితెర భామ మౌనీ రాయ్ స్టన్నింగ్ లుక్స్..న్యూయార్క్ వీధుల్లో మంచు లక్ష్మి పోజులు..పుష్ప 2 డబ్బింగ్ పూర్తి చేసుకున్న బిగ్బాస్ దివి..కోట్ డ్రెస్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా...బ్లూ శారీలో మేఘా ఆకాశ్ హోయలు.. View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ మూవీ రివ్యూ
టైటిల్: ఆదిపర్వంనటీనటులు: మంచు లక్ష్మి, ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్ తదితరులురచన, దర్శకత్వం - సంజీవ్ మేగోటినిర్మాణ సంస్థలు: అన్వికా ఆర్ట్స్, ఏఐ(అమెరికా ఇండియా) ఎంటర్ టైన్ మెంట్స్సంగీతం: మాధవి సైబ, ఓపెన్ బనాన ప్రవీణ్, సంజీవ్, బి.సుల్తాన్ వలి, లుబెక్ లీ, రామ్ సుధీ(సుధీంద్ర)సినిమాటోగ్రఫీ - ఎస్ ఎన్ హరీశ్ఎడిటింగ్ - పవన్ శేఖర్ పసుపులేటివిడుదల తేది: నవంబర్ 8, 2024కథేంటంటే..ఈ సినిమా కథ 1974-90 మధ్యకాలంలో జరుగుతుంది.రాయలసీమ కడప దగ్గరలోని ఎర్రగుడిలో గుప్త నిధులు ఉన్నాయని అందరూ నమ్ముతారు. ఆ గుప్త నిధుల కోసం ఎమ్మెల్యే నాగమ్మ(మంచు లక్ష్మి) ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం క్షుద్ర శక్తులను ఆశ్రయిస్తుంది. మరోవైపు ఆ ఊరి పెద్ద రాయప్ప కూడా ఆ గుప్త నిధులను దక్కించుకోవాలనుకుంటాడు. గుప్త నిధుల కోసం వీరిద్దరు చేసిన అరాచకాలు ఏంటి? రాయప్ప తన కూతురుని ఎందుకు చంపాలనుకున్నాడు? నాగమ్మ కూడా ఆమెనే ఎందుకు చంపాలనుకుంది? బుజ్జమ్మ-శ్రీనుల ప్రేమ కథ ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..అమ్మవారి గుడిలో గుప్త నిధులు.. వాటిని సొంతం చేసుకునేందుకు కొంతమంది ప్రయత్నించడం.. దైవ శక్తి-దుష్ట శక్తుల మధ్య పోరాటం..ఈ కాన్సెప్ట్తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘ఆదిపర్వం’సినిమా కూడా ఆ కోవలోకి చెందిన చిత్రమే. అప్పట్లో ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేసి నిధులు దొంగిలించే ఘటనలకు కొంత ఫిక్షన్ను మిక్స్ చేసి తెరకెక్కించారు. ఈ పీరియాడిక్ డ్రామా సినిమాలో అమ్మవారి ఆధ్యాత్మికతకు, స్థానిక రాయలసీమ సంస్కృతికి, యాసకు ప్రాధాన్యత ఇచ్చారు.ఒక పీరియాడిక్ కథని ఫాంటసీతో మేళవించి రాయలసీమ నేపథ్యంలో చక్కగా చూపించారు. ఆలయాల పట్ల ఉన్న గౌరవాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని గుర్తుచేస్తూ, ఈ చిత్రం ఆధ్యాత్మికతను, ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. కథలొని ట్విస్ట్ లు బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ బాగా కుదిరింది. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్తో పాటు కథనం కూడా రొటీన్గాన సాగడంతో పాత మూవీ చూసిన ఫీలింగే కలుగుతుంది.ఎవరెలా చేశారంటే..మంచు లక్ష్మి తన నటనతో సినిమా స్థాయిని పెంచారు. కొన్ని సీన్లలో పవర్ఫుల్గా కనిపిస్తుంది. అదిత్య ఓం కీలక పాత్రలో కనిపించగా, ఎస్తేర్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లో ఆకట్టుకున్నారు. అలాగే, బెంగాలి నటి శ్రీజిత ఘోష్, సుహాసినీ ("చంటిగాడు" ఫేం) కూడా కథలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారు. ఈవెనింగ్ సినిమాలో హీరో, హీరోయిన్ అనే ప్రత్యేక పాత్రలు లేకుండా, ప్రతి పాత్ర కూడా కథలో భాగంగా ఉంటుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. తక్కువ బడ్జెట్ మూవీయే అయినా గ్రాఫిక్స్ బాగా కుదిరింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘ఆదిపర్వం’ మూవీ ప్రీ రిలీజ్ ఫోటోలు
-
అందుకే మంచు లక్ష్మిని తీసుకున్నా: ‘ఆదిపర్వం’ డైరెక్టర్
1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల నేపథ్యంలో ‘ఆదిపర్వం’ చిత్రాన్ని తెరకెక్కించాం. అప్పట్లో నిధి నిక్షేపాల కోసం గుడులలో విగ్రహాలు ధ్వంసం చేసేవారు. ఆ ఘటనలకు ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రంలో చూపిస్తున్నా. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో ‘ఆదిపర్వం’ ఉంటుంది’అని అన్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. ఈ సినిమాలో మంచు లక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో కీలక పాత్రను ఆదిత్య ఓం పోషిస్తున్నారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు సంజీవ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. చిన్నప్పుడు పద్య నాటకాలు చూసేవాడిని. ఇంట్లో ఉన్న పెడల్ హార్మోనియం వాయించేవాడిని. అలా మ్యూజిక్ పట్ల చిన్నప్పుడే అవగాహన ఏర్పడింది. రచన, సంగీత జ్ఞానం చిత్ర పరిశ్రమలో నా కెరీర్ కు ఉపయోగపడ్డాయి.⇢ 1994 లో మధు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో స్టూడెంట్స్ చేరడం ద్వారా చిత్ర పరిశ్రమలో నా జర్నీ మొదలైంది. 1995లో ప్రొడ్యూసర్ గా ఒక సినిమా చేశాను. నాకు అప్పుడు 21 ఏళ్లు. 97లో సింధూరం సినిమా చూసి రవితేజను కలిసి నువ్వు పెద్ద హీరో అవుతావు అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి కథ చెప్పాను. ఆ మూవీ పలు కారణాలతో పట్టాలెక్కలేదు. 14 సినిమాలకు మ్యూజిక్ చేశాను, తమిళ, తెలుగు, కన్నడ కలిపి 10 సినిమాలకు డైరెక్షన్ చేశాను. 42 సీరియల్స్ కు స్క్రిప్ట్ రాశాను. కొన్ని సినిమాలకు మ్యూజిక్ చేశాను. సీరియల్స్, సినిమాల్లో నటించాను. ఇలా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, లిరిసిస్ట్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా నా జర్నీ కొనసాగుతోంది.⇢ "ఆదిపర్వం" సినిమా నా రీఎంట్రీ మూవీ అనుకోవచ్చు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో ఈ నెల 8వ తేదీన రిలీజ్ చేస్తున్నాం. రాయలసీమ కడప దగ్గరలోని ఎర్రగుడి నేపథ్యంగా అమ్మవారి సినిమాగా "ఆదిపర్వం" రూపొందించాను. గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూసి గ్రాఫిక్స్ తో చేసినవి అని గుర్తుపట్టరు. మాకున్న బడ్జెట్ లో క్వాలిటీ గ్రాఫిక్స్ చేయించాం. 11 నెలలు సీజీ కోసమే వర్క్ చేశాం. మొత్తం మూవీ చేయడానికి ఏడాదిన్నర టైమ్ పట్టింది.⇢ ఆదిపర్వం సినిమాలో మంచు లక్ష్మి కీ రోల్ చేస్తున్నారు. ఆమె నెగిటివ్ గా, పాజిటివ్ గా రెండు షేడ్స్ లో మెప్పించగలరు. యాక్షన్ చేయగలరు. అందుకే ఈ సినిమాలో ఆమెను తీసుకున్నాం. మంచు లక్ష్మి షూటింగ్ టైమ్ లో మాకు ఎంతో కోపరేట్ చేశారు. ఆదిత్య ఓం మరో ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ఎస్తేర్ ఒక మంచి పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో నటించారు. అలాగే మలయాళ నటి శ్రీజిత ఘోష్, చంటిగాడు ఫేం సుహాసినీ కథలో ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేశారు. ఈ మూవీలో హీరో హీరోయిన్స్ అంటూ ప్రత్యేకంగా ఉండరు. అందరూ కథలో భాగంగా ఉంటారు.⇢ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా "ఆదిపర్వం" థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మంచు లక్ష్మి గారితో సహా ప్రతి పాత్రను కొత్తగా స్క్రీన్ మీద చూస్తారు. కన్నడలో మంచి రిలీజ్ దొరికింది. అక్కడ మేము పబ్లిసిటీ చేయలేదు అయితే దర్శకుడిగా నాకు కన్నడలో మంచి పేరుంది. అక్కడ సక్సెస్ పుల్ సినిమాలు తీశాను. దాంతో "ఆదిపర్వం" సినిమా కన్నడలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.⇢ ప్రస్తుతం సర్పయాగం అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. మరో వెబ్ సిరీస్ కు సంప్రదింపులు జరుగుతున్నాయి. -
‘టీచ్ ఫర్ చేంజ్’ విద్యార్థులతో మంచు లక్ష్మి దీపావళి సంబరాలు (ఫొటోలు)
-
మంచు లక్ష్మి ‘ఆదిపర్వం’ మూవీ స్టిల్స్
-
మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ వచ్చేస్తోంది
మంచు లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. ఎస్తేర్, శివ కంఠమనేని కీలక పాత్రలు పోషించారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా "ఆదిపర్వం" చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. "ఆదిపర్వం" సినిమా ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 500కు పైగా థియేటర్స్ లో "ఆదిపర్వం" సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది.1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల సమాహారంగా "ఆదిపర్వం" సినిమాను రూపొందించారు దర్శకుడు సంజీవ్ మేగోటి. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో దుష్టశక్తికి, దైవశక్తికి మధ్య జరిగే యుద్ధాన్ని ఆసక్తికరంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, టెక్నికల్ హంగులతో ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా "ఆదిపర్వం" థియేటర్స్ లోకి వస్తుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు. -
ముంబయిలో మంచు లక్ష్మి బర్త్ డే బాష్ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
-
మనోజ్ కూతురి అన్నప్రాసన.. సర్ప్రైజ్ ఇచ్చిన మంచు లక్ష్మి
టాలీవుడ్ హీరో మంచు మనోజ్- మౌనికల దాంపత్యానికి గుర్తుగా ఈ ఏడాది ఏప్రిల్లో పండంటి పాపాయి జన్మించింది. ఆమెకు దేవసేన శోభా ఎమ్ఎమ్ అని నామకరణం చేశారు. ముద్దుగా ఆమెను ఎమ్ఎమ్ పులి అని పిలుచుకుంటారు. తాజాగా తన అన్నప్రాసన నిర్వహించారు. తొలిసారి తనకు ఆహారం తినిపించారు. కోడలి అన్నప్రాసన అంటే అత్త లేకపోతే ఎలా? సడన్ సర్ప్రైజ్అందుకే ముంబై నుంచి పరుగెత్తుకుంటూ వచ్చేసింది మంచు లక్ష్మి. తన కూతురు యాపిల్ను సైతం తీసుకొచ్చింది. కానీ ఈ విషయాన్ని మనోజ్కు చెప్పనేలేదట! తన కూతుర్ని తీసుకెళ్లి వారికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక యాపిల్ను చూడగానే మనోజ్ తెగ సంతోషపడిపోయాడు. తనను హత్తుకుని ప్రేమనంతా గుమ్మరించాడు.మనోజ్ షర్ట్పై పులి బొమ్మఇందుకు సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అలాగే అన్న ప్రాసనకు సంబంధించిన ఫోటోలను సైతం అందులో పొందుపరిచింది. అందులో పులి అన్న సింబల్కు గుర్తుగా మనోజ్ షర్ట్పై చిన్న పులి బొమ్మ ఉండటం విశేషం. అలాగే ఫోటోలలో చిన్నారి ముఖం కనబడకుండా జాగ్రత్తపడింది.అన్నప్రాసన వేడుక'నా మనసు సంతోషంతో నిండిపోయింది. నా ముద్దుల కోడలు తొలిసారి ఆహారం టేస్ట్ చేసింది. కుటుంబసభ్యులు, మిత్రుల సమక్షంలో ఈ అన్నప్రాసన వేడుక జరిగింది. మన హిందూ ఆచారాల్లో ఏదైనా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నామంటే చాలు అందరం ఒకేచోట కలిసి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ సంతోషం వెలకట్టలేనిదినిజంగా ఇదెంత బాగుంటుందో కదా! నా కూతురు యాపిల్ వస్తుందని మనోజ్కు తెలియదు. తనను తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశాను. యాపిల్ను చూడగానే తను పొందిన సంతోషం వెలకట్టలేనిది. కుటుంబం, ఫ్రెండ్స్తో ఉన్న అనుబంధం కంటే గొప్పది మరొకటి లేదు. నాకంటూ ఇంతమంది ఉన్నందుకు చాలా హ్యాపీ.భగవంతుడికి థ్యాంక్స్ఇలాంటి అందమైన రోజును ప్రసాదించిన భగవంతుడికి థ్యాంక్స్. అలాగే కార్లు, విమానాలు కనిపెట్టడం వల్లే అందరూ ఇలా కలవడానికి వీలవుతోంది. ఆ గణేశుడు నా కోడలు దేవసేనను ఎల్లప్పుడూ రక్షించాలని, తనకు ఏ అడ్డూ లేకుండా చూడాలని మనసారా కోరుకుంటున్నాను' అని మంచు లక్ష్మి రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆడాళ్లకు మంచి లైఫ్ ఎక్కడుంది?: మంచు లక్ష్మి
మెరిసేదంతా బంగారం కాదు.. నిజమే! పైకి కనిపించే గ్లామర్ వెనక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయని మలయాళ చిత్రపరిశ్రమ నిరూపించింది. ఇక్కడ ఇండస్ట్రీలోని ఆర్టిస్టులను బానిసల కన్నా హీనంగా చూస్తున్నారు. బలం, పలుకుబడి ఉన్నవారు.. మహిళా ఆర్టిస్టులను వేధించి వెంటాడుతున్నారని సాక్షాత్తూ సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఏర్పడిన హేమ కమిటీ ఓ నివేదికను బయటపెట్టడం సంచలనంగా మారింది.ఆడవాళ్లకు మంచి జీవితం ఎక్కడుంది?తెర వెనుక ఆర్టిస్టులు అత్యంత దుర్లభమైన జీవితం గడుపుతున్నారని అందులో నివేదించింది. ఈ రిపోర్టుపై టాలీవుడ్ నటి మంచు లక్ష్మి స్పందించింది. 'మీ అందరికీ ఓ విషయం చెప్పనా? సినిమా ఇండస్ట్రీ అనే కాదు.. ఎక్కడైనా సరే అమ్మాయిలకు మంచి జీవితమే లేదు. దాన్ని మనం ఎలా మార్చగలం? ముందు మనకోసం మనం నిలబడాలి. ఒకానొక సమయంలో నన్ను కూడా పక్కకు నెట్టేయాలని చూశారు. కానీ నేను తట్టుకుని నిలబడ్డాను.మీటూ ఎలా మొదలైంది?గళం విప్పుతున్న మహిళల్ని అణిచివేయాలనకున్నవారికి వ్యతిరేకంగా పోరాడతాను. మీటూ ఉద్యమం ఎలా మొదలైంది? వేధింపులు భరించలేక అలిసిపోయిన ఓ మహిళ గొంతెత్తి తన గోడు వెల్లబోసుకోవడం వల్లే కదా.. అప్పుడు ఆ గొంతుకు ఎన్ని గొంతులు తోడయ్యాయి..? ఎంతమంది తాము పడుతున్న మనోవేదనను నిర్భయంగా బయటపెట్టారు? అదీ.. అలా ధైర్యంగా ఐకమత్యంగా నిలబడాలి' అని పేర్కొంది.నా పరిస్థితి వేరుమంచు లక్ష్మి రెండేళ్లక్రితం మాన్స్టర్ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అక్కడ తన అనుభవాల గురించి మాట్లాడుతూ.. నా పరిస్థితి వేరు. ఎందుకంటే నాన్న (మోహన్బాబు), మోహన్లాల్ మంచి ఫ్రెండ్స్. ఆయనతో కలిసి వర్క్ చేశాను. అయితే అక్కడ ఉన్నవాళ్లందరూ నాన్న గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకునేవారు. ఆ గౌరవం నాపై చూపించేవారు.తెలివిగా నో చెప్పాలిఇకపోతే ఆర్టిస్టులు తెలివిగా నో చెప్పడం నేర్చుకోవాలి. మొదట్లో కొందరు నన్ను అదేపనిగా కొడుతూ ఇబ్బందిపెట్టేవారు. వారిపై గట్టిగా అరిచి నాకు వచ్చిన ఛాన్స్ పోగొట్టుకునేదాన్ని. కానీ దాన్ని ఎలా డీల్ చేయాలో తర్వాత నేర్చుకున్నాను. ఏంటి? నేను అంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నానా? కానీ నాకు పెళ్లయిపోయింది. ఆల్రెడీ కమిటెడ్.. అని చెప్పాను. అప్పటికీ అవతలివారు విసిగిస్తే మనం విజృంభించక తప్పదు. ఎందుకంటే బయట ప్రపంచం చాలా చెత్తగా ఉంది అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.చదవండి: బిగ్బాస్ 8: తెరపైకి కొత్త కంటెస్టెంట్లు.. విచిత్రమేంటంటే? -
ఫ్రెండ్షిప్ డే స్పెషల్ పిక్స్ షేర్ చేసిన మంచులక్ష్మి (ఫోటోలు)
-
షూటింగ్ లో మంచు లక్ష్మి ఎంత కష్టపడ్డారంటే ?
-
నువ్వు చేస్తే సంసారం.. నేను చేస్తే.. అనే వాళ్ళు నాకు...
-
లైవ్ లో మంచు లక్ష్మి వాళ్ళ అత్త కి ఫోన్ చేసి ఏం మాట్లాడిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు
-
నాకు ప్రాబ్లెమ్ వస్తే ఫస్ట్ రానా కి ఫోన్ చేస్తా
-
నా ఫేవరెట్ హీరో, హీరోయిన్ ఎవరంటే..
-
నా ఫేవరెట్ హీరో, హీరోయిన్ ఎవరంటే..
-
అది మన నేల గొప్పదనం: మంచు లక్ష్మి
‘‘ఆదిపర్వం’ వంటి సోషియో ఫ్యాంటసీ కథల్ని ప్రేక్షకులకు చూపిస్తున్నామంటే అది మన నేల గొప్పదనం. ఈ శక్తివంతమైన గడ్డ మీద ఉన్నాం కాబట్టే ఇలాంటి నేపథ్యాలతో సినిమాలు చేయగలుగుతున్నాం’’ అని నటి మంచు లక్ష్మి అన్నారు. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో మంచు లక్ష్మి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. శివ కంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తేర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాశ్, సుహాసిని ఇతర పాత్రల్లో నటించారు.రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఏఐ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో త్వరలో విడుదల కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం పాట ఆవిష్కరణ కార్యక్రమంలో మంచు లక్ష్మి మాట్లాడుతూ– ‘‘ఇటీవల ‘యక్షిణి’ వెబ్ సిరీస్ చేశాను... చాలా మంచి స్పందన వచ్చింది.ఇప్పుడు ‘ఆదిపర్వం’ చేశాను. దేవత అయినా దెయ్యం పాత్ర అయినా నన్నే సంప్రదిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఆదిపర్వం’లో నాగులాపురం నాగమ్మ పాత్ర చేశారు లక్ష్మి. ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అవుతాయి’’ అన్నారు సంజీవ్ మేగోటి. ‘‘ఈ చిత్రంలో నేను క్షేత్రపాలకుడి పాత్ర చేశాను’’ అన్నారు శివ కంఠంనేని. -
డూప్ అంటేనే ఒళ్లు మండుతుంది: మంచు లక్ష్మి
డూప్ అంటేనే ఒళ్లు మండుతుంది అంటోంది మంచు లక్ష్మి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో స్పీడ్ పెంచింది చిత్రబృందం. మంచు లక్ష్మి వరుస ఇంటర్వ్యూలతో బీజీ అయిపోయింది. (చదవండి: తెలుగు వెర్షన్ ఇన్నాళ్లకు తీసుకొచ్చారు.. ఏ ఓటీటీలో ఉంది?)తాజాగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సినిమాల్లో పెట్టే డూప్పై తన అభిప్రాయం వెల్లడించింది. ‘నా వరకు అయితే ఒక ఆర్టిస్ట్ అనేవాడు డైరెక్టర్ ఏం చెబితే అది చేయాల్సిందే. కానీ కొంతమంది సింపుల్ జంప్కి కూడా డూప్ని పెట్టుకోమని చెబుతారు. అసలు డూప్ అంటేనే నాకు ఒళ్లు మండుతుంది. ప్రతి చిన్న విషయానికి డూప్ ని పెట్టుకోమని చెప్పడం కరెక్ట్ కాదు. (చదవండి: ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది?)ఏదైనా క్రిటికల్ సీన్ అనిపిస్తే డూప్ పెట్టుకున్నా పర్లేదు కానీ.. వీలైనంత వరకు మనం నటిస్తేనే సీన్ బాగొస్తుంది. అంతేకాదు డూప్ని సెట్ చేయడం కూడా చాలా కష్టమైన పని. నా వల్ల చేయగలిగే ప్రతిది నేనే చేయాలనుకుంటాను. ఈ సినిమాలో ఓ సీన్లో 50 ఫీట్ల హైట్ నుంచి జంప్ చేశాను. దానికి డూప్ని పెట్టుకోమని చెప్పారు కానీ.. నేను వద్దని చెప్పాను. అలాంటి సీన్స్ షూట్ చేసినప్పుడు పెద్దగా ఏమి అనిపించదు .కానీ ఇలాంటి ఇంటర్య్వూల్లో చెబితేనే ‘ఇంత చేశానా’ అనిపిస్తుంది(నవ్వుతూ..)’ అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. -
ప్లీజ్..ఎవరైనా సాయం చేయండి..!
-
ప్లీజ్.. ఎవరైనా సాయం చేయండి.. మంచు లక్ష్మి విజ్ఞప్తి!
టాలీవుడ్ నటి,నిర్మాత మంచులక్ష్మి తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. తన కుమార్తె కోసం అమెరికా వెళ్లేందుకు సాయం చేయాలని కోరింది. తన కూతురికి పాఠశాల సెలవులు త్వరలోనే ముగియనున్నాయని ఇన్స్టా వేదికగా తెలిపింది. నా యూఎస్ వీసా జారీ అయి నెల రోజులకు పైగానే అయిందని వివరించింది. ఎంబసీ కార్యాలయం సైట్ సాంకేతిక లోపం రావడంతో.. వీసా తనకు చేరడంలో ఆలస్యమైందని పేర్కొంది. దీనికి ఎవరైనా సాయం చేయగలరా? అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అభ్యర్థించింది. ఇన్స్టాలో మంచులక్ష్మి రాస్తూ..'నా అమెరికా వీసా ఒక నెల క్రితమే ఆమోదించారు. కానీ అది నాకు ఇప్పటికీ అందలేదు. నా కుమార్తె పాఠశాల సెలవులు ముగిశాయి. నేను ఎక్కాల్సిన విమానం విమానం జూలై 12న ఉంది. ఎంబసీ వెబ్సైట్ డౌన్ కావడంతో.. వారిని సంప్రదించడానికి నాకు మార్గం లేకుండా పోయింది. ఇప్పటికే రెండు నెలలు దాటింది. దయచేసి ఎవరైనా స్పందించి సహాయం చేయగలరా?' అంటూ పోస్ట్ చేసింది. భారత్లోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు రాయబారి ఎరిక్ గార్సెట్టి సామాజిక మాధ్యమాల ఖాతాలనూ ట్యాగ్ చేస్తూ తన పరిస్థితి వివరించారు. సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్గా ఉండేదాన్ని: మంచు లక్ష్మీ
మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన మాటలతో సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హల్చల్ చేస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోహీరోయిన్లతో ఈమెకు చాలామంచి సంబంధాలు ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ విషయాన్నే మంచు లక్ష్మీ బయటపెట్టింది. ముంబైలో తాను రామ్ చరణ్ ఇంట్లో రహస్యంగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో రివీల్ చేసింది. అలానే తమ సీక్రెట్ వాట్సాప్ గురించి కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మొత్తం బయటపెట్టేసింది.తనని ముంబై రమ్మని.. రానా, రకుల్ ప్రీత్ చాలా సార్లు చెప్పారని అయితే ఇక్కడికి వచ్చిన వెంటనే అపార్ట్మెంట్ దొరక్కపోవడంతో కొన్నాళ్ల పాటు చరణ్ ఇంట్లో ఉండాల్సి వచ్చిందని మంచు లక్ష్మీ చెప్పింది. ఇంకా ఏమేం చెప్పిందంటే...?(ఇదీ చదవండి: వాళ్ల కోసమే 'కల్కి' చేశాను.. నాదేం లేదు: విజయ్ దేవరకొండ)'ముంబైకి నేను షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ ఉండటానికి నాకు అపార్ట్మెంట్ లేదు. దీంతో రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నాను. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. ఒకవేళ చెబితే మీరు చరణ్ ఇంట్లో ఉంటున్నారు కదా.. మీకు పనిచేయాల్సిన అవసరం ఏంటని అంటారు. అందుకే నేను ఇక్కడ ఉంటున్నట్లు ఎవరికీ చెప్పొద్దని చరణ్కి కూడా చెప్పాను. దీంతో నేను ఎందుకు చెబుతా అని అన్నాడు. కానీ నా నోరు ఆగదు కదా! ఇప్పుడు నేనే చెప్పేశా. కానీ అంత అందమైన ఇంట్లో ఉండటానికి నాకు మనసొప్ప లేదు. దీంతో వెళ్లిపోతానని చెప్పా. అయితే నీకు నచ్చినన్నీ రోజులు నా ఇంట్లో ఉండు అని చరణ్ చెప్పాడు. అలా ఎన్ని రోజులు ఉన్నానో కూడా చరణ్కి తెలీదు' అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.అలా ఇండస్ట్రీలోని 142 మంది ఆర్టిస్టులతో ఓ వాట్సాప్ గ్రూప్ ఉందని మంచు లక్ష్మి చెప్పింది. ఇందులో చరణ్, రానాతో పాటు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని తమ తమ సినిమా టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు ఈ గ్రూప్లో షేర్ చేస్తుంటారని.. అలా తామందరం తమ పర్సనల్ అకౌంట్స్లో షేర్ చేసి ప్రమోట్ చేస్తుంటామని ఈమె చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్.. ఏకంగా 100 మూవీస్) View this post on Instagram A post shared by Thug Trollers (@thug_trollers) -
నా కెరీర్కు కుటుంబమే అడ్డు పడుతోంది: మంచు లక్ష్మి
హీరోల సోదరీమణులకు సౌత్ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు ఇవ్వరంటోంది మంచు లక్ష్మి. అక్కడిదాకా ఎందుకు? అసలు తాను నటిగా మారడం కన్న తండ్రికే ఇష్టం లేదని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లక్ష్మి మంచు మాట్లాడుతూ.. నా జీవితానికి, కెరీర్కు అడ్డుపడుతుంది ఎవరైనా ఉన్నారా? అంటే అది నా కుటుంబమే! మేమంతా కలిసే ఉంటాం. అందుకని నా గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు. హైదరాబాద్ దాటి ఎక్కడికైనా వెళ్తానంటే చాలు.. అసలు ఒప్పుకునేవారే కాదు. ముంబైకి వెళ్తానన్నప్పుడు ఎన్నో అపోహలు, భయాలు వారిని వెంటాడాయి. అదొక పెద్ద చెరువులాంటిది. అందులో చిన్న చేపపిల్లలా నువ్వు ఈదగలవా? అని భయపడ్డారు. ముంబైకి వచ్చిన కొత్తలో నా బెస్ట్ ఫ్రెండ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇంట్లో ఉండేదాన్ని. తనెప్పుడూ.. ముంబైకి వచ్చేయొచ్చుగా అని అంటూ ఉండేది. హీరో రానా కూడా.. నువ్వు ఎల్లకాలం హైదరాబాద్లోనే ఉండిపోలేవని అంటుండేవాడు. నాక్కూడా ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనిపించి ముంబైకి షిఫ్ట్ అయ్యాను.సౌత్ ఇండస్ట్రీలో హీరోల కూతుళ్లు, సోదరీమణులను సినిమాలో సెలక్ట్ చేసుకునేందుకు తెగ ఆలోచిస్తారు. మాలాంటివాళ్లను తీసుకునేందుకు వెనకడుగు వేస్తారు. నాన్న (మోహన్బాబు)కు కూడా నేను యాక్టింగ్ను కెరీర్గా ఎంచుకోవడం అస్సలు ఇష్టం లేదు. పితృస్వామ్య వ్యవస్థలో నేను కూడా ఓ బాధితురాలినే! నా తమ్ముళ్లు ఈజీగా సాధించేవాటిని కూడా నేను కష్టపడి పొందాల్సి వచ్చేది. ఈ ధోరణి సౌత్లోనే కాదు దేశమంతటా ఉంది' అని చెప్పుకొచ్చింది. కాగా మంచు లక్ష్మి చివరగా మాన్స్టర్ అనే సినిమాలో నటించింది. మలయాళంలో ఆమె నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఆమె కీలక పాత్రలో నటించిన యక్షిణి సిరీస్ ఈ మధ్యే హాట్స్టార్లో విడుదలైంది.చదవండి: నటుడితో కూతురి పెళ్లి.. అర్జున్ కట్నంగా ఏమిచ్చాడో తెలుసా? -
ఆడపిల్లనే...ఐతే ఏంటంట
హీరోలకు ప్రేమ కబుర్లు చెప్పే పాత్రలే ఎక్కువగా చేసే హీరోయిన్లు ఫర్ ఎ చేంజ్ నేరస్తులకు బుద్ధి చెప్పే పనిలో పడ్డారు. న్యాయ పోరాటం కోసం ఏం చేయడానికి అయినా వెనకాడని పోలీసాఫీసర్లుగా బెల్టు బిగించారు... తుపాకీ గురి పెట్టారు.. లాఠీకి పని చెప్పారు. ‘ఆడపిల్లనే... ఐతే ఏంటంట’ అంటూ ఓ హీరోయిన్ పోలీస్ పాత్రలో రెచ్చిపోయారు. మిగతా కథానాయికలు కూడా దాదాపు అలానే అంటూ పోలీసు పాత్రల్లో విజృంభించారు. ఆ పోలీసాఫీసర్ల గురించి తెలుసుకుందాం. సత్యభామ సాహసంహైదరాబాద్ సిటీ ఏసీపీ కె. సత్యభామగా చార్జ్ తీసుకున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఓ అమ్మాయి కేసు విషయంలో సత్యభామ పోలీసాఫీసర్గా ఆల్మోస్ట్ సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి. మరి.. సత్యభామ ఈ కేసును ఎలా సాల్వ్ చేసింది? ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్నది ‘సత్యభామ’ సినిమాలో చూడాలి. సత్యభామగా కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పణలో తక్కలపల్లి శ్రీనివాసరావు, బాబీ తిక్క నిర్మించారు. ఓ అమ్మాయి హత్యాచారం నేపథ్యంలో ‘సత్యభామ’ సినిమా కథ ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం.ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో డీజీపీ నారాయణదాస్ పాత్రలో ప్రకాశ్రాజ్, అమరేందర్ అనే పాత్రలో నవీన్ చంద్ర లీడ్ రోల్స్లో నటించారు. నాగినీడు, హర్షవర్థన్, రవివర్మ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సంగతి ఇలా ఉంచితే... పోలీసాఫీసర్గా కాజల్ అగర్వాల్ నటించడం ఇది తొలిసారి కాదు. 2014లో తమిళ హీరో విజయ్ నటించిన ‘జిల్లా’, గత ఏడాది విడుదలైన తమిళ చిత్రం ‘ఘోస్టీ’లో కాజల్ పోలీసాఫీసర్గా నటించారు. ఆ రెండు చిత్రాల్లోనూ పవర్ఫుల్ పోలీస్గా ఒదిగిపోయారు కాజల్. తాజాగా ‘సత్యభామ’లో కూడా పవర్ఫుల్ ఆఫీసర్గా విజృంభించారని యూనిట్ పేర్కొంది.పాయల్ రక్షణహీరోయిన్ పాయల్ రాజ్పుత్ తొలిసారి ‘రక్షణ’ కోసం ఖాకీ డ్రెస్ ధరించి, లాఠీ పట్టారు. పాయల్ రాజ్పుత్ ఫస్ట్ టైమ్ పోలీసాఫీసర్గా నటించిన చిత్రం ఇది. ప్రణదీప్ ఠాకోర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఓ పోలీసాఫీసర్ జీవితంలోని ఓ ఘటనను ఆధారంగా చేసుకుని, ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ను తెరకెక్కించినట్లుగా యూనిట్ పేర్కొంది. రోషన్ , మానస్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ స్వరకర్త.అగ్ని నక్షత్రంమంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి లీడ్ రోల్స్లో నటిస్తున్న మర్డర్ మిస్టరీ చిత్రం ‘అగ్ని నక్షత్రం’. ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె దీక్ష అనే పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఎమ్. వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మి, మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందుతోంది. మలయాళీ నటుడు సిద్ధిఖ్, సముద్రఖని, విశ్వంత్, చైత్ర శుక్లా ఈ సినిమాలో ఇతర కీ రోల్స్లో కనిపిస్తారు. ఈ చిత్రం విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది.ఐతే ఏంటంట?‘కలర్ ఫొటో’, ‘గామి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు నటిగా మరింత దగ్గరయ్యారు హీరోయిన్ చాందినీ చౌదరి. ఈ బ్యూటీ ఇటీవల పోలీసాఫీసర్గా డ్యూటీ చేశారు. ఈ డ్యూటీ ‘యేవమ్’ సినిమా కోసం. ఈ సినిమాలో చాందినీ చౌదరితో పాటు వశిష్ట సింహా, జై భారత్, అషు రెడ్డి లీడ్ రోల్స్లో నటించారు. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించారు. మహిళా సాధికారిత నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఎస్ఐ సౌమ్య పాత్రలో కనిపిస్తారు చాందినీ చౌదరి.ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్పై ‘ఆడపిల్లనే!.. ఐతే ఏంటంట?’ అనే క్యాప్షన్ ఉంది. దీన్నిబట్టి ఈ సినిమాలో చాందిని పాత్ర చాలా స్ట్రాంగ్గా ఉంటుందని ఊహించవచ్చు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా పోలీసాఫీసర్లుగా కనిపించనున్న దక్షిణాది హీరోయిన్లు మరికొంతమంది ఉన్నారు.హీరోయిన్ త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’. త్రిష టైటిల్ రోల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ఇందులో త్రిష పోలీసాఫీసర్ పాత్ర చేశారు. సూర్య వంగల దర్శకత్వం వహించిన ఈ తెలుగు వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తయింది. స్ట్రీమింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. పవర్ఫుల్ పోలీసాఫీసర్ క్యారెక్టర్ కావడంవల్లే త్రిష ఈ వెబ్ సిరీస్ చేశారని కోలీవుడ్ టాక్. -
ట్రెండీ లుక్లో యషికా ఆనంద్..కూతురితో మంచు లక్ష్మి సెలబ్రేషన్స్!
ట్రెండీ లుక్లో యషిక ఆనంద్.. ఉగాది ఫెస్టివల్ మూడ్లో అతుల్య రవి... నభా నటేశ్ ట్రైడిషనల్ లుక్ వైరల్... గ్రీన్ డ్రెస్లో తేజస్విని గౌడ హోయలు.. కూతురితో మంచు లక్ష్మి ఉగాది సెలబ్రేషన్స్.. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
హోలీ వేడుకల్లో మెగా డాటర్స్.. గ్రీన్ శారీలో మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్!
హోలీ వేడుకల్లో మెగా డాటర్స్ సందడి.. అలాంటి లుక్లో కనిపించిన టబు... అయోధ్య బాలరామున్ని దర్శించుకున్న అనన్య నాగళ్ల... గ్రీన్ శారీలో మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్ హోయలు.. హోలీ వేడుకల్లో సందడి చేసిన మంచులక్ష్మి.. ప్రగ్యా జైస్వాల్ స్టన్నింగ్ పోజులు.. వేసవిలో చిల్ అవుతోన్న లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Roopa Koduvayur (@roopakoduvayur_9) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Tabu (@tabutiful) View this post on Instagram A post shared by Sushmita (@sushmitakonidela) -
అలాంటి డ్రెస్లో శ్రద్ధాదాస్ హోయలు..కలర్ఫుల్గా కనిపించిన మంచులక్ష్మి!
మెరుపులాంటి డ్రెస్లో శ్రద్ధాదాస్ హోయలు.. సండే మూడ్లో శ్రద్ధా కపూర్... కలర్ఫుల్ డ్రెస్లో మంచులక్ష్మి స్మైలీ లుక్స్.. బాలీవుడ్ భామ దియా మీర్జా ట్రెండీ పోజులు బ్లాక్ డ్రెస్లో శ్రియా శరణ్ బోల్డ్ లుక్స్.. View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024..తారల సందడి (ఫొటోలు)
-
మంచు లక్ష్మి కాళ్ల మీద పడి ఏడ్చేసిన అభిమాని.. వీడియో వైరల్
మంచు లక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ.. లుత పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది. 'అనగఅనగా ఓ ధీరుడు' చిత్రంతో నటిగా మారింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈమె.. ఇప్పుడు కాస్త నెమ్మదించింది. 'ఆదిపర్వం' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేసింది. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది. సోమవారం ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే తిరుపతికి చెందిన ఓ అభిమాని.. నేరుగా స్టేజీపైకి వచ్చే మంచు లక్ష్మి కాళ్లపై పడిపోయాడు. కలిసినందుకో ఏమో గానీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇకపోతే ఈ ఈవెంట్ పూర్తయిపోయిన తర్వాత సదరు అభిమానితో మంచు లక్ష్మి ఫొటో దిగి, అతడిని ఓదార్చింది. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు మంచు లక్ష్మిని గజమాలతో సత్కరించారు. (ఇదీ చదవండి: రెమ్యునరేషన్ డబుల్ చేసిన సమంత.. వామ్మో అన్ని కోట్లా?) View this post on Instagram A post shared by NBUR (@naku_bhutulu_urike_ravuu) -
అలాంటి లుక్లో షాకిచ్చిన మంచు లక్ష్మీ.. వరుడు హీరోయిన్ లేటేస్ట్ లుక్స్!
అలాంటి లుక్లో కనిపించి షాకిచ్చిన మంచు లక్ష్మీ వైట్ అండ్ బ్లూ డ్రెస్లో వరుడు హీరోయిన్ హోయలు! పింక్ డ్రెస్లో ఈషా రెబ్బా స్టన్నింగ్ లుక్స్.. యాంకర్ సుమ ట్రెండీ లుక్.. లైట్ బ్యూ శారీలో శ్రియా చరణ్ పోజులు View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shri bhanu ❤️🔥 (@iam_bhanusri) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
శారీలో రంగమ్మత్త క్యూట్ లుక్స్.. క్రేజీ అవుట్ఫిట్లో సమంత పోజులు!
లైట్ బ్లూ శారీలో ప్రియమణి పోజులు.. కలర్ఫుల్ డ్రెస్లో మంచు లక్ష్మి స్మైలీ లుక్స్.. అలాంటి అవుట్ఫిట్లో సమంత క్రేజీ లుక్స్.. శారీలో రంగమ్మత్త అలాంటి పోజులు.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
పెళ్లి ఫొటోలతో హీరోయిన్ ప్రగ్యా.. తమన్నాని చూస్తే తట్టుకోవడం కష్టమే!
మత్తెక్కించే పోజుల్లో 'నా సామి రంగ' బ్యూటీ ఆషిక మిల్కీ బ్యూటీ హీరోయిన్ తమన్నా పరువాల విందు డిజైనర్ ఔట్ ఫిట్లో ధగధగా మెరిసిపోతున్న మంచు లక్ష్మీ చందమామని పిలుస్తూ బిగ్బాస్ ప్రియాంక క్యూట్ స్టిల్స్ బ్లాక్ డ్రస్లో చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తున్న దివ్యభారతి రకుల్ పెళ్లిలో జిగేలుమనే డ్రస్తో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ టైట్ ఫిట్ డ్రస్తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ అషూరెడ్డి నిండు చందమామ లాంటి డ్రస్లో హీరోయిన్ రాయ్ లక్ష్మీ View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) -
మంచు లక్ష్మిని ఇలా చూసుండరు.. బిగ్బాస్ బ్యూటీ ఏకంగా అలా!
హోయలు పోతూ మృణాల్ ఠాకుర్ వయ్యారాలు చాలారోజుల తర్వాత క్యూట్గా 'కాంతార' భామ విచిత్రమైన గెటప్తో షాకిచ్చిన మంచు లక్ష్మి అందాలన్నీ చూపించేస్తున్న హాట్ బ్యూటీ రీతూ చౌదరి మత్తెక్కించేలా శ్రీలీల పోజులు.. చూస్తే ఆహా అనాల్సిందే బిగ్బాస్ స్రవంతి బ్లాస్టింగ్ పోజులు.. మైమరిచిపోతారంతే ఒంపుసొంపులతో రెచ్చిపోతున్న హీరోయిన్ శ్రద్ధా దాస్ వెకేషన్లో చిల్ అవుతున్న యంగ్ హీరోయిన్ ఇవానా View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) -
కొత్త పెళ్లి కూతురిలా సన్నీ లియోన్.. మంచు లక్ష్మీ అలాంటి లుక్!
కలర్ఫుల్ డ్రస్లో మంచు అక్క గ్లామర్ ట్రీట్ ఫ్యామిలీతో కలిసి జపాన్లో సాయిపల్లవి ఎంజాయ్ అందంగా మెరిసిపోతున్న హీరోయిన్ తాన్య హోప్ ఫస్ట్ నైట్ పెళ్లి కూతురిలా రెడీ అయిన సన్నీ లియోన్ బికినీతో కళ్లు చెదిరిపోయే ట్రీట్ ఇచ్చిన తెలుగమ్మాయి ఎక్సర్సైజ్ వీడియో పోస్ట్ చేసిన హీరోయిన్ త్రిదా చౌదరి పెళ్లి హడావుడిలో ఫుల్ బిజీబిజీగా హీరోయిన్ రాశీఖన్నా వజ్రంలా ధగధగా మెరిసిపోతున్న మలయాళ బ్యూటీ రెబా View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) View this post on Instagram A post shared by Tridha Choudhury🪬 (@tridhac) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) -
రకుల్ బ్యాచిలర్ పార్టీ.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎందుకున్నారంటే?
తెలుగులో పలు హిట్ సినిమాలు చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి రెడీ అయిపోతుంది. మొన్నటివరకు రూమర్స్ వచ్చాయి కానీ తాజాగా జరిగిన బ్యాచిలర్ పార్టీతో ఇది నిజమని తేలిపోయింది. ప్రస్తుతం కాబోయే భర్తతో కలిసి రకుల్ ఫుల్ చిల్ అవుతోంది. ఈమెతో పాటు టాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా ముగ్గురు కనిపించారు. ఇంతకీ వీళ్లందరూ ఎక్కడ పార్టీ చేసుకున్నారు? (ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?) ముంబయి బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. హిందీలోనే కెరీర్ మొదలుపెట్టింది. కానీ 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' చిత్రంతో హిట్ కొట్టి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అలానే రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి సక్సెస్ అందుకుంది. కానీ అలాఅలా ఈమెకు తెలుగులో ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో ముంబయికి షిఫ్ట్ అయిపోయింది. వరసగా హిందీ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. మరోవైపు ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీతో గత కొన్నాళ్ల నుంచి రకుల్ డేటింగ్ చేస్తోంది. ఈ విషయం దాదాపు అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్లిద్దరూ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ఫిబ్రవరి 22న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం థాయ్లాండ్లో బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పార్టీలో మంచు లక్ష్మితో పాటు హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, సీరత్ కపూర్ కూడా కనిపించారు. రకుల్కి వీళ్లు ముగ్గురు ఎప్పటి నుంచో స్నేహితులు. అలా ఇప్పుడు వీళ్లందరూ కలిసి పార్టీ చేసుకున్నారనమాట. (ఇదీ చదవండి: 'హనుమాన్' కోసం 70-75 సినిమాలు రిజెక్ట్ చేశా: హీరో తేజ) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
Adiparvam Movie: నాగలాపురం నాగమ్మ’గా మంచులక్ష్మి
మంచు లక్ష్మి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఏ వన్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా సాగుతుంది. ఈ చిత్రం ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ– ‘‘దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతోపాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘నాగలాపురం నాగమ్మగా మంచు లక్ష్మి నట విశ్వరూపం చూపించే సినిమా ఇది. ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్ ఉంటాయి’’ అన్నారు సంజీవ్ మేగోటి. ‘గ్రాఫిక్స్, మంచు లక్ష్మి ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్’’ అన్నారు చిత్ర సమర్పకులు రావుల వేంకటేశ్వర రావు. ‘‘పోస్ట్ ప్రోడక్షన్ దశలోనే ఈ సినిమాని చూసి హ్యాపీ ఫీల్ అయ్యాం’’ అన్నారు సహనిర్మాతల్లో ఒకరైన గోరెంట శ్రావణి. -
ముంబైలో మంచు లక్ష్మి ఇల్లు అదిరిపోయింది
-
బికినీలో మంచు లక్ష్మి..!
-
పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ కాజల్ అలా.. మంచు లక్ష్మీ మాత్రం!
పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ తొలిసారి హాట్ పోజులు పూల డ్రస్ లో కలర్ఫుల్గా 'సామజవరగమన' రెబా మోనికా 'జబర్దస్త్' కొత్త యాంకర్ సిరి హనుమంత్ కిర్రాక్ పోజులు బ్యూటిఫుల్ డ్రస్లో మెరిసిపోతున్న యాంకర్ విష్ణుప్రియ మంచు లక్ష్మీ మెస్మరైజింగ్ స్టిల్స్.. బ్యాక్ చూపిస్తూ తెల్లని డ్రస్ లో ఏంజెల్ లా కనిపిస్తున్న శ్రీలీల జిగేలు అనేంతలా తయారై వచ్చిన కత్రినా కైఫ్ View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
అల్లు బ్రదర్స్ ఇంట్రెస్టింగ్ పిక్స్.. ఒకరు అలా మరొకరు ఇలా!
భర్తతో క్యూట్ ఫొటో షేర్ చేసిన అల్లు అర్జున్ భార్య స్నేహ మంచు లక్ష్మీ బుగ్గపై ముద్దుపెట్టిన అల్లు శిరీష్ హాట్ వీడియోతో హీట్ పెంచేసిన మృణాల్ ఠాకుర్ క్యూట్ పోజులో యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కేక పుట్టించే లుక్లో ముద్దుగుమ్మ ప్రియా వారియర్ దీపావళి స్పెషల్.. మంట పుట్టించేస్తున్న సన్నీ లియోనీ సోనాల్ చౌహాన్ స్టన్నింగ్ లుక్.. వీడియో వైరల్ వయ్యారంగా గోడకు వంగి రచ్చ లేపుతున్న రకుల్ View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
Manchu Lakshmi Prasanna: మంచు లక్ష్మికి అల్లు శిరీష్ ముద్దు, పార్టీలో పూనకాలే (ఫోటోలు)
-
చిన్నారులతో లక్ష్మి మంచు దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
ఫైట్.. హైలైట్
మంచు లక్ష్మి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్–అమెరికా ఇండియా ఎంటర్టైన్మెంట్స్పై రూ΄పొందింది. కాగా ఆదివారం (అక్టోబర్ 8) మంచు లక్ష్మి పుట్టినరోజుని పురస్కరించుకుని ‘ఆదిపర్వం’లోని ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా సంజీవ్ మేగోటి మాట్లాడుతూ– ‘‘1974–1990 మధ్యకాలంలో జరిగిన వాస్తవ ఘటనలతో ఈ చిత్రం రూపొందింది. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో పాటు ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి పాత్ర ఆమె కెరీర్లోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. తను చేసిన రెండు ఫైట్స్ సినిమాకి హైలెట్గా నిలుస్తాయి. ‘అమ్మోరు, అరుంధతి’ చిత్రాల తరహాలో కథ, గ్రాఫిక్స్ ఉంటాయి’’ అన్నారు. ‘‘రెట్రో ఫీల్తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మొదలై కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం అలరిస్తుంది’’ అన్నారు చిత్ర ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్ ఘంటా శ్రీనివాస రావ్, సహనిర్మాత గోరెంట శ్రావణి. ఈ చిత్రంలో ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. -
తాచుపాముతో ఆటలాడుతున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా?
పై ఫోటోలో చేతిలో పాము పట్టుకొని ధైర్యంగా చూస్తున్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? సరే మీకోసం ఓ చిన్న క్లూ. ఆమె ఒక మల్టీ టాలెంటెడ్ నటి. యాంకర్, నిర్మాత, సింగర్, నటిగా.. అన్ని రంగాల్లోనూ రాణించింది. ఆమె తండ్రి ఓ సీనియర్ హీరో. ఆమెకు ఇద్దరు సోదరులు.. వాళ్లు కూడా హీరోలే. ఎస్.. మీరు ఊహించింది కరెక్టే. ఆమె మన మంచు లక్ష్మీనే. సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. బహుముఖ ప్రజ్ఞతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తొలుత కొన్ని ఇంగ్లీష్ సీరియల్స్, టీవీ షోలు చేసిన లక్ష్మీ.. అనగనగా ఓ ధీరుడు(2011) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే నెగెటివ్ పాత్రలో నటించింది మెప్పించింది. ఆ తర్వాత హీరోయిన్గా దొంగలముఠా, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, చందమామ కథలు, బుడుగు, దొంగాట తదితర సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించింది. నేడు(అక్టోబర్ 8) మంచు లక్ష్మీ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఆమె చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
మా నాన్నతో చాలా కష్టం..ఏది చెప్పినా వినడు
-
అనుష్క కోసం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశాను కానీ..!
-
ఆలీ నేను మంచి ఫ్రెండ్స్ కానీ ఒకటే గొడవ..!
-
తను మాట మాత్రం అస్సలు వినను నేను..!
-
నా కూతురు ముందు నన్ను తిడితే నాకు నచ్చదు: మంచు లక్ష్మి
-
ఫ్యాన్స్ కోసం అది కూడా చేయరా అని అన్నారు..!
-
నేను ఏం కొంటే నీకేంట్రా నొప్పి.. నా డబ్బు.. నా ఖర్చు: మంచు లక్ష్మి
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా మంచు లక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. తనకు నచ్చని, నచ్చిన విషయం ఏమైనా తన దృష్టికి వస్తే మాత్రం సోషల్ మీడియాలో స్పందిస్తుంది. కొన్నిసార్లు నెటిజన్లు ఆమెపట్ల నెగటివ్ కామెంట్లు కూడా చేస్తుంటారు. తను మంచి చెప్పినా కొందరు అదే పనిగా కామెంట్లు చేస్తుంటారు. వాటిని ఆమె తిప్పి కొడుతూనే తన పని తాను చేసుకుంటు పోతుంటుంది. తాజాగా అలాంటి ఘటనే మంచు లక్ష్మీ విషయంలో జరిగింది. ఇటీవల విమానం ఎక్కేందుకు ముంబయి వెళ్లిన మంచు లక్ష్మి అక్కడ కార్పెట్ అపరిశుభ్రంగా ఉండటం గమనించి ఆపై ఎయిర్ ఇండియాను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. ఎయిర్ ఇండియా విమానం ఎక్కేందుకు బిజినెస్ క్లాస్ వాళ్లు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన కార్పెట్లు శుభ్రంగా లేవని సిబ్బందిని ప్రశ్నిస్తే వాళ్లు నవ్వి ఊరుకున్నారని తెలిపారు. పరిశుభ్రత అనేది ప్రయాణికుల హక్కు అని ఆమె తెలిపారు. తన ఐఫోన్ కెమెరాతో అక్కడున్న అపరిశుభ్రత ఇంకా బాగా కనపడేలా చేసిందని ఆమె ట్వీట్ చేశారు. అందుకు గాను ఎయిర్ ఇండియా కూడా స్పందిస్తూ.. విచారం వ్యక్తం చేసింది. (ఇదీ చదవండి: తెలుగు టాప్ డైరెక్టర్తో సూర్య సినిమా.. తొందరపడ్డాడా..?) కానీ నెటిజన్లు మాత్రం ఆమెపై చేసిన కామెంట్లకు ఇలా స్పందించారు. 'ఇటీవల ఎయిర్పోర్ట్లో కార్పెట్ శుభ్రంగా లేదని వీడియో పెట్టాను. నా ఐఫోన్తో తీసిన ఫొటో వల్ల ఇంకా బాగా కనపడుతోందని అన్నాను. అంతే వరుసగా చాలామంది కామెంట్లు చేశారు. వారందురూ ఎలాంటి కామెంట్లు చేశారంటే.. ‘ఓహో.. నువ్వు బిజినెస్ క్లాస్లో వెళ్తున్నావా? నీకు ఐఫోన్ ఉందా’ అంటూ కామెంట్లు చేయడం స్టార్ట్ చేశారు. ‘ఇవన్నీ నాకు నువ్వు కొనిచ్చావా’. నా కష్టం.. నా సంపాదన.. నా ఖర్చు.. నీకేమిరా నొప్పి? నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా? నేను ఐఫోన్ వాడటం తప్పు అన్నట్లు మాట్లాడుతారేంటిరా.. నాకు సొంతంగా విమానం కావాలి? మీకు వద్దా? పెద్దగా ఆలోచించరా? మీకు అన్నీ తప్పులే కనపడుతున్నాయి. నువ్వేదో నాకు డబ్బులు కట్టేట్టు. ఒక సగటు మహిళ ఏమీ చెప్పకూడదు. ఏదీ చేయకూడదు. సోషల్మీడియాలో ఏదీ పోస్ట్ పెట్టకూడదు. అసలు మీ సమస్య ఏంటి..? డబ్బు సంపాదించడానికి నేను చాలా కష్టపడతా. మాకు ఎవరూ ఉచితంగా డబ్బు ఇవ్వరు.. చివరకు మా అమ్మానాన్నలు కూడా నాకు డబ్బులు ఇవ్వరు. వారు మాకు కష్టపడటం మాత్రమే చిన్నప్పటి నుంచి నేర్పించారు. డబ్బు ఉంటే సంతోషం ఉంటుందని చాలా మంది అనుకుంటారు. నేను వాళ్లతో నేను ఏకీభవించను. నా జీవితంలో ఎంతో డబ్బును చూశా. నేను వజ్రాలు పొదిగిన బంగారు స్పూన్ ఉన్న ఇంట్లో పుట్టి, పెరిగా. కానీ, అమెరికాలో ఉన్నప్పుడు రోజూ తినే తిండికోసం కూడా కష్టపడి పనిచేశా. డబ్బు మనకు స్వేచ్ఛను మాత్రమే ఇస్తుంది. డబ్బు ఉంటే పేరు ప్రతిష్ట వస్తుందని భావించకండి. మనం ప్రతి దానికీ తప్పుపట్టకూడదు. జీవితం చాలా చిన్నది. ‘వేరే వాళ్ల కోసం బతికే బతుకు ఒక బతుకేనా?’ ఇతరుల అభిప్రాయాలను గౌరవించు వాటిని ఎత్తి చూపుతూ, నీ జీవితాన్ని నాశనం చేసుకోకు.' అంటూ మంచు లక్ష్మి తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Money for me buys me freedom not happiness! https://t.co/5BTXDPXNNM pic.twitter.com/5lZcqyEHrt — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) September 22, 2023 -
సైమా వేడుకలో రెచ్చిపోయిన మంచు లక్ష్మి
-
మంచు లక్ష్మీ మంచిపని.. మనోజ్ పొగడ్తలు!
Manchu Lakshmi Manchu Manoj: మంచు లక్ష్మీ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే ఆమె చాలా నార్మల్గా మాట్లాడినా సరే ఆ కామెంట్స్, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. దీంతో ఫన్నీగానే ఆమెని ట్రోల్ చేస్తుంటారు. ఇదంతా పక్కనబెడితే ఆమె మంచి పనులు కూడా చాలానే చేస్తోంది. కాకపోతే అవి తక్కువగా హైలెట్ అవుతున్నాయి. అలా ఓ విషయమై ఆమె చేసిన పనిని ప్రస్తావిస్తూ మంచు మనోజ్ తెగ పొగిడేశాడు. (ఇదీ చదవండి: పెళ్లి జీవితంపై సంగీత కామెంట్స్.. అప్పట్లో చాలా దారుణంగా!) స్కూల్స్ దత్తత ప్రస్తుతం చాలామంది పిల్లలు సరైన చదువు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై దృష్టి సారించిన మంచు లక్ష్మీ.. టీచ్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా స్కూల్స్ ని దత్తత తీసుకుంటోంది. గతేడాది యాదాద్రి జిల్లాలో 56 పాఠశాలలని దత్తత తీసుకుంది. ఆయా స్కూల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయి. అలా ఓ రెండు వారాల ముందు గద్వాల్ జిల్లాలోని 30 పాఠశాలల్ని ఈమె దత్తత తీసుకుంది. తమ్ముడి పొగడ్తలు కొన్నాళ్ల ముందు మంచు లక్ష్మీ చేసిన ఈ మంచి పని గురించి ఆమె తమ్ముడు ఇన్ స్టాలో ఇప్పుడు పోస్ట్ పెట్టాడు. 'మా అక్కని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 30 స్కూల్స్ ని దత్తత తీసుకుంది. ఇది చాలా గొప్ప నిర్ణయం. ఈ విషయమై సహాయం చేసిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు' అని మంచు మనోజ్ రాసుకొచ్చాడు. దీంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 19 మూవీస్) -
నిర్మొహమాటంగా మాట్లాడితే తప్ప..
-
నిర్మొహమాటంగా మాట్లాడితే తప్ప..
-
మనోజ్- మౌనిక.. అదొక్కటే నిజం.. నాన్నను ఒప్పించమని వేడుకున్నా!
ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడం పెద్ద టాస్కే! కానీ ఆ ప్రేమ స్వచ్ఛమైనదైతే తప్పకుండా విజయం వరించి తీరాల్సిందే! మంచు మనోజ్, భూమా మౌనికలు కూడా ప్రేమించుకున్నారు. దశాబ్దకాలానికి పైగా పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం.. ఇరు కుటుంబాలు భిన్న వర్గాలకు చెందిన వారు కావడంతో ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? లేదా? అని మొదట్లో అంతా టెన్షన్ పడ్డారు. అందరికంటే ఎక్కువగా టెన్షన్ పడింది తానేనంటోంది మంచు లక్ష్మి. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. 'నాకు ఏ సాయం కావాలన్నా చేసేందుకు మనోజ్ ముందుంటాడు. గతంలో యాదాద్రికి వెళ్లినప్పుడు.. మనోజ్- మౌనికకు పెళ్లి చేయి దేవుడా.. నా వల్ల కావడం లేదు. మా నాన్నను ఒప్పించు అని వేడుకున్నాను. ఇక్కడ సమస్య ఏంటంటే.. రెండు కుటుంబాలకు ఓ చరిత్ర ఉంది. మీరు నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అన్న సందేహం వారికుంది. కానీ జీవితంలో ప్రేమ ఒక్కటే నిజం. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటే మనకేంటి సమస్య? కుదిరితే ఆశీర్వదించాలి. ఎలాగోలా వారికి పెళ్లయింది. సంతోషంతో వాళ్లను యాదాద్రికి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించాను. ఆయన నా మాట విన్నాడనిపించింది. పెళ్లికి ముందు వరకు ఇద్దరూ నాతోపాటే ఉన్నారు. పెళ్లయ్యాక ఓ ఇల్లు తీసుకుని ఉంటున్నారు. ప్రతిదానికి ఫోన్ చేసి ఇదెలా చేయాలి? అదెలా చేయాలి? అని మౌనిక అడుగుతూ ఉంటుంది. అలా ఫోన్ చేసినప్పుడల్లా నా దగ్గర ఉన్నప్పుడు ఒక్కసారైనా అడిగావా? ఎలాగైనా చేసుకుపో అని టార్చర్ పెడుతున్నాను. కానీ తనకు చాలా ఓపిక ఉంటుంది. ఇకపోతే నాకు పిల్లలంటే ఇష్టం. ముగ్గురు, నలుగుర్ని కనాలనుకున్నా.. కానీ దేవుడు ఒక్కరినే ఇచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదు' అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. చదవండి: నిహారిక, బిందుమాధవి ఎందరో అంటూ.. మంచు లక్ష్మి కామెంట్స్ -
కొత్తగా ఇదేం ట్విస్టు! మంచు విష్ణు షోతో సంబంధం లేదన్న లక్ష్మి, మనోజ్!
మంచు కుటుంబంలో విభేదాలు ఉన్నాయనేది ఇటీవల మనోజ్ రిలీజ్ చేసిన వీడియోతో స్పష్టమైంది. మనోజ్ అనుచరుడు సారథి ఇంట్లోకి చొరబడిన విష్ణు అతడిపై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాత మోహన్బాబు కల్పించుకోవడంతో మనోజ్ వీడియో డిలీట్ చేయడం, ఇదంతా చాలా చిన్న గొడవ అని విష్ణు చెప్పడం తెలిసిందే! అయితే ఈ గొడవంతా నిజం కాదు ప్రాంక్ అని చెప్పకనే చెప్తూ విష్ణు మార్చి 30న ఓ వీడియో షేర్ చేశాడు. హౌస్ ఆఫ్ మంచూస్ పేరిట తమ సొంత బ్యానర్లో ఓ రియాలిటీ షో రాబోతుందని చెప్పాడు. కానీ లక్ష్మి, మనోజ్ మాత్రం ఈ రియాలిటీ షో ట్రైలర్ షేర్ చేయలేదు. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఇదంతా ప్రాంక్ అంటే నమ్మబుద్ధి కావడం లేదు. రియాలిటీ షోలో భాగంగానే మంచు బ్రదర్స్ గొడవపెట్టుకున్నారా? ఇదేదో తేడాగా ఉంది అని రకరాలుగా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మంచు మనోజ్, లక్ష్మి స్పందించినట్లు తెలుస్తోంది. హౌస్ ఆఫ్ మంచూస్ రియాలిటీ షో గురించి మంచు లక్ష్మి దగ్గర ప్రస్తావించగా.. తను ఎటువంటి రియాలిటీ షో చేయడం లేదని కుండబద్ధలు కొట్టిందట. అటు మనోజ్ టీమ్ కూడా ఈ వార్తలను తోసిపుచ్చినట్లు కనిపిస్తోంది. 'ఆరోజు సారధి ఇంట్లో గొడవ జరుగుతున్నప్పుడు సారధి భార్య ఫోన్ చేస్తే మనోజ్ అక్కడికి వెళ్లాడు. అంతేకానీ షూటింగ్ కోసం వెళ్లలేదు. తను ఎటువంటి రియాలిటీ షో చేయడం లేదు. ప్రస్తుతం అతడు తన పర్సనల్ లైఫ్లో బిజీగా ఉన్నాడు' అని మనోజ్ టీమ్ మెంబర్ ఒకరు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇది తెలిసిన జనాలు కొత్తగా ఇదేం ట్విస్ట్ అని ముక్కున వేలేసుకుంటున్నారు. అంటే ఆ రియాలిటీ షో నిజమేనా? లేదంటే గొడవ కవర్ చేసుకోవడానికే విష్ణు తంటాలు పడుతున్నాడా? అని కామెంట్లు చేస్తున్నారు. -
'చమ్కీల అంగిలేసి'పాటకు చిందేసిన మంచు లక్ష్మీ.. వీడియో వైరల్
'చమ్కీల అంగిలేసి' పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దసరా సినిమాలోని ఈ పాట కొన్ని రోజుల నుంచి ఇన్స్టా రీల్స్లో దుమ్మురేపుతుంది. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా చమ్కీల అంగిలేసి పాటకు మంచు లక్ష్మీ తన కూతురితో కలిసి చిందులేసింది. పింక్ కలర్ చీరలో లిరిక్స్కు తగ్గట్లు స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. దసరా చిత్రం విజయవంతం కావాలంటూ బెస్ట్ విషెస్ను అందించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా దసరా మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఆకట్టుకుంటుంది. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్తో దూసుకుపోతుంది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
మై స్వీట్ బ్రదర్ అంటూ ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్
హీరో మంచు మనోజ్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తన రెండో పెళ్లితో హాట్టాపిక్ మారిన మనోజ్ రీసెంట్గా అన్న మంచు విష్ణు వీడియో షేర్ చేసి ఒక్కసారిగా షాకిచ్చాడు. అప్పటి నుంచి మనోజ్ సోషల్ మీడియా ఖాతాలపై నెటిజన్లు కన్నేస్తున్నారు. దీంతో అతడి ప్రతి పోస్ట్ ఆసక్తిని సంతరించుకుంటోంది. ఈ క్రమంలో అన్నతో వివాదమంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మనోజ్ చేసిన పోస్ట్ ఆసక్తిగా మారింది. చదవండి: అన్న విష్ణుతో గొడవపై స్పందించిన మంచు మనోజ్.. ఏమన్నాడంటే.. మై స్వీట్ బ్రదర్ అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు మంచు మనోజ్ బర్త్డే విషెస్ తెలిపాడు. నేడు రామ్ చరణ్ బర్త్డే అనే విషయం తెలిసిందే. మార్చి 27న చరణ్ బర్త్డే సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు నుంచి సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ సందర్భంగా మంచు మనోజ్ సైతం చరణ్కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. చదవండి: ఆ తమిళ స్టార్ హీరోతోనే మీనా రెండో పెళ్లి!: నటుడు సంచలన వ్యాఖ్యలు ఈ సందర్భంగా తన సోదరి మంచు లక్ష్మితో కలిసి రామ్ చరణ్తో కలిసి దిగిన ఫొటోని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. చూస్తుంటే మంచు లక్ష్మితో కలిసి మనోజ్ చరణ్ బర్త్డే సెలబ్రెట్ చేసినట్లు తెలుస్తోంది. ‘మై స్వీటెస్ట్ బ్రదర్, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్కు సూపర్ డూపర్ బర్త్డే శుభాకాంక్షలు. నిజంగా చాలా గర్వంగా ఉంది మిత్రమా. ఇంకా ఎన్నో అద్భుతైమన వసంతాలను నువ్వు భవిష్యత్తులో చూడాలని ఆశిస్తున్నా లాట్స్ ఆఫ్ లవ్’అంటూ #HBDGlobalStarRamCharan హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
మంచు లక్ష్మీ కూతురికి ప్రమాదం.. ఎలా జరిగిందంటే..!
ఇటీవల మంచువారి ఫ్యామిలీ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే మంచు మనోజ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో విష్ణుతో విభేదాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. వాటిని నిజం చేస్తూ మనోజ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో మంచు కుటుంబంలో వివాదం తలెత్తింది. అయితే తాజాగా మంచు లక్ష్మీ కూతురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈనెల 19న మోహన్ బాబు బర్త్డే వేడుకల్లో ఈ సంఘటన జరిగినా ఆలస్యంగా బయటకొచ్చింది. అయితే ఈ ప్రమాదంపై మంచు లక్ష్మీ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 19న మా నాన్న పుట్టిన రోజు సందర్భంగా పిల్లలంతా బగ్గీలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. అది అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో పిల్లలు కిందపడిపోయారని వెల్లడించారు. ఆ సమయంలో మంచు లక్ష్మీ కూడా అక్కడే ఉన్నారు. ఆమె పక్కకు దూకేయగా.. పిల్లలంతా రోడ్డుపై పడిపోయారు. అప్పటికే మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ మొహం రక్తంతో నిండిపోయిందన్నారు. పాపని గుర్రపు బండి ఎక్కించకుండా ఉంటే బాగుండేదని మంచు లక్ష్మీ ఎమోషనల్ అయ్యారు. అయితే కుమార్తెతో కలిసి మంచు లక్ష్మీ తరచుగా వీడియోలు కూడా చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటూ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు. -
మంచు మనోజ్-విష్ణు గొడవపై స్పందించిన మంచు లక్ష్మీ
మంచు మనోజ్-విష్ణు మధ్య తలెత్తిన వివాదం ప్రస్తుతం హాట్టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇంత వరకు గుట్టుగా ఉన్న మంచు వారి విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. విష్ణు తన ఇంటికి వచ్చి అనుచరులను ఇలా కొడతాడు అంటూ మనోజ్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచు మోహన్ బాబు చొరవతో మనోజ్ ఆ వీడియోను వెంటనే తొలగించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో వీరిద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.తాజాగా మంచు బ్రదర్స్ మధ్య నెలకొన్న వివాదంపై మంచు లక్ష్మీ స్పందించింది. ఇది ఇంట్లో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవగానే పరిగణించాలని, దీనిపై అనవసరంగా రచ్చ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఇద్దరి మధ్య వివాదం త్వరగానే పరిష్కారమవుతుందని, విషయం పూర్తిగా తెలియకుండా ఇష్టమొచ్చినట్లు వార్తలు ప్రచారం చేయొద్దని కోరింది. గతంలో కూడా మంచు ఫ్యామిలీలో నెలకొన్న గొడవలపై లక్ష్మీ స్పందిస్తూ.. 'మా నాన్న చాలా స్క్రిక్ట్. ఏదైనా గొడవ జరిగితే, అందరిని పిలిచి మాట్లాడతారు. ప్రతి ఇంట్లో ఇలాంటి గొడవలు సర్వసాధారణం. ప్రతీది బయటికి వచ్చి చెప్పుకోలేం కదా. ఇంటి పేరు పరువు ప్రతిష్టలను కాపాడుకోవడం కోసం ప్రతి చిన్న గొడవకు బయటకు రాలేము' అంటూ ఆమె గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. -
మోహన్ బాబు బర్త్డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా?
విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు బర్త్డేను ఆదివారం కుటుంబ సభ్యులు మధ్య జరుపుకున్నారు. మార్చి 19న మోహన్ బాబు పుట్టిన రోజు. ఆదివారంతో ఆయన 71వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఆయన పుట్టిన రోజును వేడుకగా జరిపించిచారు. అంతేకాదు కొత్త కొడలు, మంచు మనోజ్ భార్య భూమా మౌనిక దగ్గర ఉండి సెలబ్రెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన బర్త్డే సెలబ్రెషన్స్లో అన్ని తానై సందడి చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు అందరూ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. చదవండి: నటి మాధవి ఇప్పుడు ఎలా ఉందో చూశారా? షాక్ అవుతున్న ఫ్యాన్స్ మోహన్ బాబుతో పాటు భార్య నిర్మలాదేవి, కూతురు లక్ష్మి మంచు, మనవరాలు, కొడుకు మనోజ్, కోడలు మౌనిక ఉన్నారు. అయితే మంచు విష్ణు, ఆయన ఫ్యామిలీ మాత్రం మిస్ అయ్యారు. మోహన్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో ఇవి వైరల్గా మారాయి. దీంతో నెటిజన్లంత మంచు విష్ణు ఎక్కడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే తండ్రి బర్త్డే సందర్భంగా మనోజ్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. ‘నడక నుండి నా నడవడిక వరకు నన్ను నడిపించిన నాన్న కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాన్నా... లవ్ యూ...!’ అంటూ తండ్రికి విషెస్ తెలిపాడు. అలాగే కూతురు మంచు లక్ష్మి, మంచు విష్ణు నుంచి మనవరాలు, మనవడు ఇలా అందరు సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: షాకింగ్: లాకర్లోని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య బంగారం, వజ్రాలు చోరీ View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
సమంత చేతుల మీదుగా మంచు లక్ష్మి సాంగ్ రిలీజ్
మంచు మోహన్బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం 'అగ్ని నక్షత్రం'. వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్స్మెంట్స్ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా లోని 'తెలుసా తెలుసా...' పాటను ఉమెన్స్ డే సందర్బంగా హీరోయిన్ సమంత తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ పాటలో లక్ష్మీ ప్రసన్నతో పాటు ఆమె తనయ విద్యా నిర్వాణ కూడా కనువిందు చేయడం విశేషం. త్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు. ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్, యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్లతో పాటు భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతుండగా అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు. -
నా రక్తం మరిగిపోతోంది: మంచు లక్ష్మి ఆగ్రహం
అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగినప్పుడే అసలైన స్వాతంత్య్రం అన్నాడు జాతిపిత మహాత్మాగాంధీ. కానీ అర్ధరాత్రి కాదు కదా పట్టపగలు కూడా అమ్మాయిలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఆడవారిపై మానసికంగా, శారీరకంగా జరుగుతున్న దాడుల గురించి నిత్యం ఏదో ఒక వార్త వెలుగుచూస్తూనే ఉంది. తాజాగా వారిని కాపాడాల్సిన ఓ పోలీసే అమ్మాయిని వేధింపులకు గురి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో రాత్రిపూట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిని అడ్డగించాడో పోలీస్. ఆమెపై అభ్యంతరకరంగా చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ బాలిక ఎలాగోలా అతడి చెర నుంచి తప్పించుకుని అక్కడి నుంచి బయటపడింది. దీన్నంతటినీ కొందరు వ్యక్తులు ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నటి మంచు లక్ష్మిఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దారుణాన్ని చూస్తుంటే రక్తం మరిగిపోతుందంటూ ట్వీట్ చేసింది. ఆడవారిని కాపాడాల్సిన పోలీసే ఇంతటి దారుణానికి ఒడిగడితే ఇంకెవరిని సాయం చేయమని అడుగుతాం? అని ఆవేదన చెందుతున్నారు మహిళలు. ఇక ఈ వీడియో తీసినవాళ్లు పోలీస్ నుంచి ఆ అమ్మాయిని కాపాడితే బాగుండేదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. https://twitter.com/LakshmiManchu/status/1633664602918785024 -
మంచు లక్ష్మికి చేదు అనుభవం.. 103 డిగ్రీల జ్వరంతో ఉన్నా పట్టించుకోలేదు..
ఈ మధ్య ఎయిర్ లైన్ సంస్థ వల్ల సినీ సెలబ్రెటీలు ఇబ్బంది పడ్డ సంఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత ఎయిర్ లైన్ ఇండిగో సంస్థ వల్ల నటీనటులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. స్టార్ హీరో రానా నుంచి యాంకర్ అనసూయ, హీరోయిన్ పాయల్ రాజ్పుత్ వరకు ఇలా ఎందరో ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పడ్డారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ నటి మంచు లక్ష్మి చేరింది. ఇటీవల తిరుపతి వెళ్లిన ఆమెకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చేదు అనుభవం ఎదురైంది. చదవండి: దీన స్థితిలో ప్రముఖ నిర్మాత, అండగా నిలిచిన స్టార్ హీరో తన పర్స్ పోయిందని, 103 డిగ్రీల జ్వరంలో బాధపడుత్ను తను దాదాపు 40 నిమిషాలు గేటు బయటే వేచి చూడాల్సి వచ్చిందంటూ ఇండిగో సిబ్బంది నిప్పులు చెరిగారు. ఈ మేరకు లక్ష్మి మంచు ట్వీట్ చేశారు. సోమవారం తిరుపతి నుండి హైదరాబాద్కు ఇండిగో విమానంలో మంచు లక్ష్మి బయలు దేరారు. అయితే ఆ సమయంలో ఆమె అసౌకర్యానికి గురయ్యారు. సాయం కోరితే ఆమె ప్రయాణించి సమయం కన్నా సదరు విమానయాన సిబ్బంది తీసుకున్న సమయం ఎక్కువ సేపంటూ సెటైర్ వేశారు. మొదట ఈ ట్వీట్కు ఇండిగో ఎయిర్లైన్ తప్పుడు ట్యాగ్ జోడించిన మంచు లక్ష్మి ఆ తర్వాత మరో ట్వీట్ చేశారు. చదవండి: బిడ్డ పుట్టిన మూడు నెలలకే వచ్చాను.. అందరు ప్రశ్నిస్తున్నారు: కాజల్ అగర్వాల్ ‘ఇండిగో సిబ్బంది ఎయిర్పోర్టులో నాకు సహాయం చేసిన సమయం కంటే త్వరగా నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చేశాను. విమానంలో నా పర్స్ పోయింది. సాయం అడిగితే ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. 103 డిగ్రీల జ్వరంతో దాదాపు 40 నిమిషాలు గేటు బయటే వేయిట్ చేశా. సాయం చేయడానికి ఏ ఒక్క సిబ్బంది రాలేదు. నేను హెల్స్ అడిగిన క్షణాల్లోనే వారు కనుమరుగయ్యారు. ఇందుకు నాకు ఉన్న హైఫివర్ కూడా వారిని కదించలేదు. ఇండిగో.. దీనికి ఏమైనా ప్రాసెస్ ఉందా?’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇక దీనికి స్పందించిన ఇండిగో యాజమాన్యం ‘మేడమ్, హైదరాబాద్ ఎయిర్పోర్టులో మా మేనేజర్తో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీరు మరిచిపోయిన బ్యాగ్ను తిరిగి పొందడంలో మా సిబ్బంది మీకు సహాయం చేశారని అనుకుంటున్నాం. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’ అంటూ రాసుకొచ్చింది. I got to hyd from tpt quicker than @IndiGo6E staff helping me at the airport. They’ve just disappeared. Having 103 fever doesn’t help either. @IndiGo6E isn’t there a process???? pic.twitter.com/qJbsg2pbCQ — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 6, 2023 I got to hyd from tpt quicker than @IndiGo6E staff helping me at the airport. They’ve just disappeared. Having 103 fever doesn’t help either. @IndiGo6E isn’t there a process???? pic.twitter.com/qJbsg2pbCQ — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 6, 2023 -
మౌనిక మెడలో మనోజ్ మూడు ముళ్లు.. అందమైన పెళ్లి వీడియో
జీవితంలో ఎక్కడైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమలో మాత్రం కాదు అంటున్న మంచు మనోజ్ తన ప్రేమను గెలిచాడు. ప్రేమించిన మౌనిక మెడలో మూడుముళ్లు కట్టి తనతో ఏడడుగులు నడిచాడు. పెళ్లి తర్వాత తొలిసారి భార్యతో కలిసి తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పటికే మనోజ్ మెహందీ ఫంక్షన్, కాక్టైల్ పార్టీ వీడియోను మంచు లక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అయింది. తాజాగా మధురమైన పెళ్లి క్షణాలను ట్విటర్లో షేర్ చేసింది మంచు లక్ష్మి. ఈ వీడియోలో మనోజ్ను పెళ్లికొడుకు చేసి తెగ మురిసిపోయింది. మరోవైపు మౌనికను పెళ్లికూతురుగా మండపంలోకి తీసుకొచ్చింది. కొత్త జీవితాన్ని ప్రారంభించేముందు తండ్రి మోహన్బాబు పాదాలు తాకి ఆశీర్వాదాలు తీసుకున్నాడు మనోజ్. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న అపురూప ఘట్టం ఆవిష్కృతం కావడంతో మనోజ్, మౌనికల ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. మోహన్బాబు చేతుల మీదుగా తాళి అందించడం.. దాన్ని భార్య మెడలో కట్టి మనోజ్ తన్మయత్వానికి లోనవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. -
మా ప్రేమ గెలిచింది, నాన్న ఆశీస్సులు ఉన్నంతవరకు.. : మనోజ్
నూతన దంపతులు మంచు మనోజ్, భూమా మౌనిక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో మనోజ్ దంపతులు, మంచు లక్ష్మీ దంపతులు కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. 'మౌనికతో వివాహం అనంతరం తిరుమలకు రావడం చాలా సంతోషంగా ఉంది. జీవితంలో ఎందులోనైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమలో కాదు. నేడు మా ప్రేమ గెలిచింది. మా నాన్నగారి ఆశీస్సులు., అక్క సపోర్ట్, అత్తమామల ఆశీస్సులు మాపై ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరు. వరుసగా షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు, ప్రజలకు సేవ చేయాలని మాత్రమే ఉంది. మౌనిక కోరుకుంటే తనకి నా సపోర్ట్ ఉంటుంది. మున్ముందు ఇద్దరం కలసి మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు, అలా నా జీవితంలోకి మౌనిక రెడ్డి వచ్చింది. గత నాలుగేళ్లుగా వేరే లోకంలో ఉన్న నన్ను మళ్లీ తిరిగి ఇక్కడివరకు తీసుకొచ్చింది. ఒకరికి ఒకరు తోడు ఉండాలని భగవంతుడిని కోరుకున్నాం. అందుకే శివుని ఆజ్ఞతోనే అన్ని జరిగాయని అనుకుంటున్నాను. బాబు, నేను, మౌనిక.. నూతన జీవితంలోకి అడుగుపెట్టాం. కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడు..అది ఇదేనేమో' అంటూ తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు మనోజ్. -
పెళ్లిలో మంచు మనోజ్ ఎమోషనల్ (ఫొటోలు)
-
డెస్టినీ కలిపింది.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న మనోజ్
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైన ఘట్టంలా నిలుస్తుంది.ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకునే అదృష్టం అందరికీ దక్కదు. వాళ్లిద్దరికి వివాహబంధంలో ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని మనస్పర్థల కారణంగా మంచు మనోజ్ విడిపోగా, అనుకోని పరిస్థితుల్లో మౌనిక కూడా విడాకులు తీసుకున్నారు. కానీ డెస్టినీ(విధి)వీళ్లిద్దరిని కలిపింది. ఎప్పటినుంచో స్నేహితులుగా ఉన్న మనోజ్-మౌనికలు తమ బంధాన్ని పెళ్లితో పదిలం చేసుకున్నారు. ఎవరేమనుకున్నా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒకరికి ఒకరం తోడుండామంటూ అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు. ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొన్ని వెడ్డింగ్ పిక్స్ని మంచు లక్ష్మీ ఇన్స్టా వేదికగా షేర్ చేసింది. 'రెండు హృదయాలు, కానీ మనసు ఒక్కటే. ఇలాగే ఎప్పటికీ'.. అంటూ వెడ్డింగ్ మూమెంట్స్ని షేర్ చేసింది. నిజమేనేమో మరి..పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. మనోజ్-మౌనికల జీవితంలో కూడా ఇలాంటిదే జరిగినట్లుంది. అందుకే విడివిడిగా జీవితం ప్రారంభించిన వీళ్లు చివరికి భార్యభర్తలయ్యారు. ఈ క్రమంలో పెళ్లి సమయంలో మనోజ్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. జీలకర్ర బెల్లం పెడుతూ కంటి చాటున దాగిఉన్న ఎమోషన్ను దాచుకోలేకపోయారు. ఎంతోకాలంగా ఎదురుచూసిన క్షణం రావడంతో ఆనందంతో కన్నీళ్లు పెట్టకున్నారు. అటు మౌనిక కూడా మోహన్ బాబును పట్టుకొని ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
తమ్ముడి పెళ్లిలో గెస్టులా మంచు విష్ణు.. అసలేమైంది?
ఎట్టకేలకు టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనికలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఫిల్మ్నగర్లోని మంచు లక్ష్మీ నివాసంలో ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో మనోజ్-మౌనికల వివాహం ఘనంగా జరిగింది. ఎంతోకాలంగా స్నేహంగా ఉన్న మనోజ్-మౌనికలు తాజాగా పెళ్లిబంధంతో భార్యభర్తలుగా మారారు. వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు..కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చూడముచ్చటైన ఈ జంటకు టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మంచు మోహన్ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేదని, కొడుకు పెళ్లికి ఆయన హాజరు కారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చినా వాటన్నింటిని పటాపంచెలు చేస్తూ మోహన్ బాబు దగ్గరుండి పెళ్లి జరిపించారు. ఇంతవరకు బాగానే ఉన్నా మంచు విష్ణు మాత్రం పెళ్లికి కేవలం అతిథిలా వచ్చి వెళ్లడం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. భార్య, పిల్లలతో తమ్ముడి పెళ్లికి వచ్చిన విష్ణు ఇంటి వ్యక్తిలా కాకుండా కేవలం గెస్టులా కొద్ది సమయం మాత్రమే పెళ్లిలో ఉండి వెంటనే వెళ్లిపోయాడు. ఇది చూసిన నెటిజన్లు సైతం షాక్ అయ్యారు. రీసెంట్గా మంచు లక్ష్మీ మనోజ్ పెళ్లికి సంబందించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ ఒక్క ఫోటోలో కూడా విష్ణు కనిపించలేదు. అటు విరానికా, విష్ణు దంపతులు కూడా మనోజ్ పెళ్లికి సంబంధించిన ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. దీంతో మంచు వారి వ్యవహారం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. -
మనోజ్ మెహందీ ఫంక్షన్.. పానీపూరీలో వోడ్కా కలిపిన మంచు లక్ష్మి!
మంచు మనోజ్, మౌనికలు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలను నిజం చేస్తూ వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఫిలిం నగర్లోని మంచు లక్ష్మి నివాసంలో అతిదగ్గరి బంధుమిత్రుల సమక్షంలో మార్చి 3న ఈ పెళ్లి జరిగింది. అప్పటినుంచి వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా మనోజ్- మౌనికల మెహందీ, కాక్టైల్ సెలబ్రేషన్స్ వేడుకను మంచు లక్ష్మి తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. ఈ సెలబ్రేషన్స్ కోసం తన ఇంటిని, ఇంటి ముందు ప్రాంగణాన్ని ఎంత అందంగా ముస్తాబు చేశారో చూపించింది. పనిలో పనిగా తనూ రెడీ అయి ఫోటోషూట్ చేసేసింది. మెహందీ ఫంక్షన్కు మంచు లక్ష్మి వైట్ డ్రెస్లో రెడీ అయింది. మెహందీ పెట్టుకుంటే అన్నం, చపాతీల్లాంటివి తినడం కష్టం కాబట్టి వేరే ఎవరైనా తినిపించడానికి వీలుగా ఉండేలా చాట్స్ ఏర్పాటు చేయించినట్లు చెప్పుకొచ్చింది. అయితే పానీపూరీలో ఎవరికీ తెలియకుండా వోడ్కా కలిపేస్తానని, దెబ్బకు టేస్టే మారిపోతుందని తెలిపింది. పానీపూరీతో పాటు రాజస్తానీ కడీ కచోరీ, రగడ వంటి చాట్స్ ఏర్పాటు చేయగా వాటినోసారి రుచి చూసింది లక్ష్మి. అనంతరం ఫ్యామిలీ అంతా మెహందీ పెట్టుకున్న క్షణాలను కెమెరాలో బంధించింది. ఈ క్రమంలో చేతినిండా గోరింటాకు పెట్టుకున్న పెళ్లికూతురు మౌనిక చెవికమ్మలను సరిచేస్తూ కనిపించింది మంచు లక్ష్మి. తర్వాత కాక్టైల్ పార్టీలో మంచు మనోజ్, లక్ష్మి.. వారి కుటుంబం అంతా కలిసి సరదాగా చిందేశారు. ఇక అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడుతూ మౌనికను సొంత సోదరిలా చూసుకుంటూ తనకు కావాల్సినవి ఏర్పాటు చేసిన మంచు లక్ష్మి మంచితనాన్ని నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. -
కొత్త జంట మనోజ్-మౌనికలపై మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్
అందరూ అనుకున్నట్టుగానే మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిలు వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి నటి, మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసం వేదికైంది. తమ్ముడి పెళ్లి బాధ్యత తీసుకున్న మంచు లక్ష్మి అన్ని దగ్గరుండి చూసుకుంది. ఈ వేడుకకు సంబందించిన హల్ది, మహెందీ ఫంక్షన్స్ నుంచి పెళ్లి వేడుక వరకు అన్నింటా మనోజ్ తరపున తనే పెళ్లి పెద్దగా వ్యవహరించినట్లు కనిపించింది. ఇక తమ్ముడిని పెళ్లి కొడుకును చేస్తూ మురిసిపోయింది. ఈ ఫొటో వివాహనికి ముందు బయటకు రాగా నెట్టింట వైరల్గా మారింది. చదవండి: భార్యతో అత్తారింటికి బయలుదేరిన మనోజ్, భారీ కాన్వాయ్, బందోబస్తుతో.. ఇక అదే ఫొటోను షేర్ చేస్తూ అక్కకు కృతజ్ఞతలు చెప్పాడు మనోజ్. అంతేకాదు ‘ఏ జన్మ పుణ్యమో.. నువ్వు నాకు అక్కవు అయ్యావు’ అంటూ మనోజ్ ఎమోషనల్ అయ్యాడు. ఇదిలా ఉంటే విడాకుల అనంతరం ఒంటరి వాడు అయిన మనోజ్ మళ్లీ ఓ ఇంటివాడు కావడంతో మంచు లక్ష్మి భావోద్వేగానికి లోనైంది. పెళ్లి అనంతరం మౌనిక రెడ్డి మోహన్ బాబును పట్టుకుని ఏడ్చిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఇక ఎప్పటికీ వీరిద్దరు సంతోషంగా జీవిస్తారు’ అంటూ రెండు హార్ట్ ఎమోజీలను జత చేసింది. వీరి పెళ్లికి మోహన్ బాబు అభ్యంతరం చెప్పగా.. మొదటి నుంచి మంచు లక్ష్మి వీరికి మద్దతుగా ఉందని ఈ పెళ్లితో తెలిసిపోయింది. చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. ఏ జన్మ పుణ్యమో.. అయితే ఎప్పటి నుంచో మంచు, భూమా కుటుంబాల మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో మనోజ్-మౌనికలు మంచి స్నేహితులు అయ్యారు. అయితే పెళ్లికి ఇరుకుటుంబాలు అభ్యంతరం చెప్పడంతో ఇద్దరు వేరువేరుగా లైఫ్ను స్టార్ట్ చేశారు. ఇక ఇద్దరి జీవితాల్లో పెళ్లి పెటాకులు కావడంతో.. వీరు పెళ్లి చేసుకోని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 3న మనోజ్-మౌనికలు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే నేడు ఉదయం మనోజ్ భార్యతో కలిసి అత్తారింటికి కర్నూలు బయలుదేరిన సంగతి తెలిసిందే. And they lived happily ever after💞 @HeroManoj1@BhumaMounika#MWedsM #ManojWedsMounika pic.twitter.com/b2GfcCSChl — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 4, 2023 -
పెళ్లిలో మోహన్ బాబును చూసి ఎమోషనల్ అయిన మౌనిక రెడ్డి
మంచు మనోజ్-మౌనిక రెడ్డిలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫిల్మ్నగర్లోని మంచు లక్ష్మీ నివాసంలోనే వీరి వివాహం ఘనంగా జరిగింది. వేదమంత్రాల సాక్షిగా ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మనోజ్ మౌనికారెడ్డి మెడలో మూడుముళ్లు వేశాడు. ఇరు కుటుంసభ్యులు, సన్నిహితల సమక్షంలో వీరి వివాహం జరిగింది. మంచు మోహన్బాబు, విష్ణుతో పాటు ఇతర కుటుంబసభ్యులు కొత్త జంటను ఆశీర్వదించారు.దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నూతన జంటకు అభిమానులు, నెటిజన్ల నుంచి పెద్దె ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మనోజ్ పెళ్లిని స్వయంగా మంచు లక్ష్మీ తన భుజాన వేసుకొని జరిపించింది. పెళ్లి కొడుకును చేయడం దగ్గర్నుంచి మెహందీ, హల్దీ, పెళ్లి తంతు వరకు దగ్గరుండి చూసుకుంది. అయితే ఈ వేడుకలో మంచు మోహన్ బాబు కనిపించకపోవడంతో ఆయనకు పెళ్లి ఇష్టం లేదని, అందుకే హాజరు కావడం లేదనే వార్తలు వినిపించాయి. కానీ వీటన్నింటిని పటాపంచెలు చేస్తూ మోహన్ బాబు మనోజ్ పెళ్లికి విచ్చేశారు. తండ్రిగా తన దీవెనలు అందించి పెళ్లి జరిపించారు. ఈ క్రమంలో మౌనిక రెడ్డి మోహన్ బాబును పట్టుకొని కాస్త ఎమోషనల్ అయ్యింది. ఆయన కూడా కూతురు లాగే ఆమెను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. చదవండి: సినిమా స్టైల్లో మనోజ్-మౌనికల పెళ్లి.. ఆరోజు అతిథిలా..ఇప్పుడెమో ఇలా -
మనోజ్ను పెళ్లి కొడుకును చేసిన మంచు లక్ష్మి, ఫోటో చూశారా?
పెళ్లితో కొత్త జీవితాన్ని ఆరంభించనున్నారు మంచు మనోజ్, భూమా మౌనిక. స్నేహంతో మొదలైన వారి ప్రయాణం మొదటగా ప్రేమగా మారగా నేడు మూడు ముళ్లబంధంతో భార్యాభర్తలుగా మారనున్నారు. ఈ క్షణం కోసం వారిద్దరే కాదు, అభిమానులు సైతం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అటు మంచు లక్ష్మి అన్నీ తానై పెళ్లిపెద్దగా మారి తమ్ముడి వివాహం జరిపిస్తోంది. తన ఇంట్లోనే ఈ శుభాకార్యాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లికి హాజరైన డిజైనర్ శిల్పారెడ్డి తాళి కట్టే ముహూర్తానికి ఇంకా కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మనోజ్ను పెళ్లికొడుకుగా ముస్తాబు చేస్తున్నారు. ఈ ఫోటోను మంచు లక్ష్మి సోషల్ మీడియాలో వదలగా క్షణాల్లో అది వైరల్గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ మనోజ్ ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా కాసేపటి క్రితం మనోజ్ సైతం పెళ్లికూతురు అంటూ మౌనిక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉందంటున్నారు నెటిజన్లు. Pellikoduku♥️@HeroManoj1@BhumaMounika#MWedsM #ManojWedsMounika pic.twitter.com/NDAzG7O3Ab — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 3, 2023 Pellikuthuru @BhumaMounika ❤️#MWedsM #ManojWedsMounika 🙏🏼❤️ pic.twitter.com/eU6Py02jWt — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2023 -
పెళ్లి వేడుకకు ముస్తాబైన మంచు లక్ష్మి నివాసం, ఫోటోలు వైరల్
మంచు వారింట పెళ్లి పనులు షురూ అయ్యాయి. మంచు మనోజ్, భూమా మౌనిక మరికొద్ది గంటల్లో ఏడడుగులు వేయనున్నారు. మంచు లక్ష్మీ నివాసం ఈ శుభకార్యానికి వేదికగా మారింది. దగ్గరుండి మరీ తమ్ముడి పెళ్లి జరిపించనుంది మంచు లక్ష్మి. ఇక ఇప్పటికే హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్ ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో మనోజ్ తాను మూడు ముళ్ల వేయబోయే మౌనిక ఫోటోను ట్విటర్లో షేర్ చేస్తూ కొత్త పెళ్లికూతురు అని రాసుకురాగా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభిమానులు. మరోవైపు ఈ పెళ్లి కోసం ఫిలిం నగర్లో ఉన్న మంచు లక్ష్మి నివాసాన్ని అందంగా ముస్తాబు చేశారు. రోడ్డు పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బంధుమిత్రులు, పలువురు సెలబ్రిటీలు మండపానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఇదే -
ఆ విషయంలో జూ. ఎన్టీఆర్, మంచు లక్ష్మిని పోల్చకండి: నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్
భారతీయుడు, అన్నమయ్య వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది నటి కస్తూరి. ఆ తర్వాత నిప్పు రవ్వలో మెరిసిన ఆమె ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్లో తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: టాలీవుడ్ సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ, చిరు ట్వీట్ ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ ఇండస్ట్రీలో వివాదంలో నిలిచిన పలు అంశాలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఈ క్రమంలో ఇటీవల ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడిన తీరును ఇండియన్ నెటిజన్లు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. అమెరికా మీడియా, ఇంటర్య్వూలో ఎన్టీఆర్ అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్ వాడిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీనిపై కొందరు పాజిటివ్గా స్పందించగా.. తెలుగు రాష్ట్రాల నెటిజన్లు ఎన్టీఆర్ను ట్రోల్ చేశారు. కొద్ది రోజులు దీనిపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీనిపై తాజాగా నటి కస్తూరి స్పందించింది. ఆయన అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడంలో అసలు తప్పేముందంది. నిజానికి అది గర్వించదగ్గ విషయం అంటూ తారక్పై ప్రశంసలు కురిపించింది. ‘అమెరికా వాళ్లకి వాళ్ల స్లాంగ్లోనే మాట్లాడితేనే అర్థమవుతుంది. మన ఇంగ్లీష్లో మాట్లాడితే వారికి అర్థం కాదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడారు. ఆ విషయంలో ఎన్టీఆర్ చేసింది కరెక్ట్. కానీ మన దగ్గర మాత్రం చాలా మంది ఆయనది ఫేక్ యాక్సెంట్ అంటూ ట్రోల్ చేశారు. అది చాలా తప్పు. నేను కూడా అమెరికాలో ఉన్నాను, అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అమెరికా వాళ్లకి. వాళ్లలా మాట్లాడితేనే అర్థమవుతుంది. చదవండి: మీకు ఉర్ఫీ ఫివర్ అట్టుకుందా!: శిల్పా శెట్టిపై దారుణమైన ట్రోల్స్ అదే నేను తెలుగును తమిళ యాక్సెంట్లో మాట్లాడితే ఎలా ఉంటుంది. వినడానికి ఇబ్బంది ఉంటమే కాదు అసలు అర్థం కూడా కాదు’ అంటూ వివరణ ఇచ్చింది. ఇక మంచు లక్ష్మి ఇక్కడే అమెరికన్ యక్సెంట్ వాడటంపై కూడా ఆమె స్పందించింది. ‘నిజమైన ప్రయత్నానికి.. కావాలని చేసే ఫేక్ అటెంప్ట్కి చాలా తేడా ఉంది. హైదరాబాద్కి వచ్చి అమెరికన్ యాక్సెంట్ మాట్లాడితే కచ్చితంగా ట్రోల్ చేస్తారు. ఇక్కడ తెలుగుని స్పష్టంగా తెలుగులోనే మాట్లాడొచ్చు. కానీ తెలుగులో కూడా అక్కడి యాక్సెంట్ కలపడం ఎందుకు. వీరిద్దరికి చాలా డిఫరెంట్ ఉంది. ఈ విషయంలో వారిద్దరిని(జూనియర్ ఎన్టీర్, మంచు లక్ష్మిని) పోల్చ కూడదు’ అని ఆమె పేర్కొంది. -
Hyderabad : ‘టీచ్ ఫర్ చేంజ్’ ఈవెంట్లో సెలబ్రిటీల తళుకులు (ఫొటోలు)
-
మహాశివరాత్రి స్పెషల్.. మంచు లక్ష్మి సాంగ్ వైరల్..!
సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపించే వారిలో మంచు లక్ష్మి ఒకరు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. ఇవాళ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సరికొత్తగా ప్రేక్షకులను పలకరించింది. శివరాత్రి అంటే శివాలయాలు శివ నామ స్మరణతో మారుమ్రోగడం ఖాయం. ఈసారి మంచు లక్ష్మి కూడా ప్రత్యేక గీతంతో అభిమానులను అలరించింది. ఆది శంకరాచార్యులు రచించిన మహాశివుని ‘నిర్వాణ శతకం’ స్వయంగా పాడిన వీడియో రిలీజ్ చేసింది. శివునిపై ప్రత్యేక పాటను మంచు లక్ష్మితో పాటు ఆమె కూతురు విద్య కూడా ఆలపించడం మరో విశేషం. ఈ సాంగ్ను ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసింది. దాదాపు ఎనిమిది నిమిషాల పాటు పాడిన ఈ సాంగ్ యూట్యూబ్లో అలరిస్తోంది. ఈ పాటకు మంచు మనోజ్ సైతం అభినందనలు తెలిపారు. సాంగ్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు. కాశీలో షూట్ చేసినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. Always proud of you akka🙏🏼❤️ Awesome song. Wishing you and the team behind this a great success in whatever you guys do. Love you ❤️🙏🏼#HappyMahashivratri #Shambo https://t.co/IocFmhIHUr — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) February 18, 2023