Telugu heroine
-
వేకువజామున చనిపోయాడు.. త్రిష పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan) బాధపడుతోంది. తన కొడుకు చనిపోయాడని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం తాను షాక్లో ఉన్నానని చెప్పుకొచ్చింది. ఈ బాధ నుంచి తన ఫ్యామిలీ బయటపడేందుకు కాస్త సమయం పడుతుందని తనని తానే సముదాయించుకుంది. ఇక్కడ జొర్రో అంటే త్రిష పెంపుడు కుక్క. పేరుకే కుక్క గానీ కొడుకులా పెంచుకున్నట్లు ఇన్ స్టాలో పోస్ట్ చూస్తే అర్థమవుతోంది.'నా కొడుకు జొర్రో.. ఈ క్రిస్మస్ నాడు వేకువజామున చనిపోయాడు. నా గురించి బాగా తెలిసినవాళ్లకు.. జొర్రో నాకు ఎంతముఖ్యమనేది కూడా తెలుసు. నేను, నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాం. కుదుటపడటానికి కొన్నిరోజులు పడుతుంది. అప్పటివరకు అందుబాటులో ఉండను' అని హీరోయిన్ త్రిష ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)గత ఇరవైళ్లుగా దక్షిణాది భాషల్లో హీరోయిన్గా చేస్తున్న త్రిష.. ఇప్పుడు 40 ఏళ్లు దాటినా సరే స్టార్ హీరోయిన్ క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర'లో (Viswambhara Movie) మెయిన్ హీరోయిన్ ఈమెనే. తమిళంలో అజిత్ 'విడమూయార్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాల్లో త్రిషనే హీరోయిన్. ఇది కాకుండా సూర్య, కమల్ హాసన్ (Kamal Haasan) కొత్త సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మలయాళంలోనూ రెండు మూవీస్ చేస్తోంది.ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్న త్రిష.. ఇప్పుడు పెంపుడు కుక్క చనిపోయిందని పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె ఫాలోవర్స్.. త్వరలో త్రిష తిరిగి మాములు మనిషి అవ్వాలని కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కేసీఆర్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం
అల్లు అర్జున్ 'వరుడు' సినిమాలో హీరోయిన్గా నటించిన భానుశ్రీ మెహ్రా.. ఆ తర్వాత కూడా తెలుగులో కొన్ని మూవీస్ చేసింది గానీ పెద్దగా పేరు రాలేదు. దీంతో ఐదేళ్ల క్రితం కరణ్ మానస్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుని సెటిలైపోయింది. ఇప్పుడు ఈమె ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈమె సోదరుడు నందు.. ఏడు రోజుల క్రితం అనారోగ్య కారణాలతో చనిపోయాడు. ఈ క్రమంలోనే అతడిని తలుచుకుని భావోద్వేగానికి లోనైంది. సోషల్ మీడియాలో తన సోదరుడితో ఉన్న జ్ఞాపకాల్ని పంచుకుంది.(ఇదీ చదవండి: ఇళయరాజాకు అవమానం? వీడియో వైరల్)'నువ్వు చనిపోయి ఏడు రోజులైంది. కానీ ఇంకా పీడకలలానే ఉంది. ఇదంతా నిజమని ఎలా నమ్మాలి? నువ్వు లేకపోవడంతో కుటుంబంలో స్తబ్దుగా మారింది. ప్రతి చిన్న విషయంలోనూ నువ్వే గుర్తొస్తున్నావ్. నువ్వు లేవనే బాధ.. జీవితాంతం నేను మోయాల్సిందే. నా మనసులో ఎప్పటికీ నీకు చోటుంటుంది. ఐ లవ్ యూ. నందు ఐ మిస్ యూ' అని భానుశ్రీ తన బాధనంతా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) View this post on Instagram A post shared by внanυѕнree мeнra (@mehrabhanushree) -
బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన రాధికా ఆప్టే శుభవార్త చెప్పింది. వారం క్రితం తాను ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఇప్పుడు బయటపెట్టింది. పాపకి పాలు పడుతున్న ఫొటోని పోస్ట్ చేసి, డెలివరీ తర్వాత వర్క్ మీటింగ్ అని ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈమెకు నటీనటులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఒకప్పటి బాలనటి)తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు చేసిన రాధికా ఆప్టే.. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్ను పెళ్లాడింది. 2012లో వివాహ జరగ్గా.. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులయ్యారు.థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన రాధిక.. తెలుగులో 'లెజెండ్', 'లయన్', 'రక్త చరిత్ర' తదితర సినిమాల్లో హీరోయిన్గా నటించింది. రెగ్యులర్ హీరోయిన్ పాత్రల కంటే న్యూడ్, సెమీ న్యూడ్ చిత్రాల్లోనూ ఈమె నటించడం విశేషం. వాటిపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి.(ఇదీ చదవండి: తన వన్ సైడ్ ప్రేమకథ బయటపెట్టిన రాజమౌళి) View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) -
హీరోయిన్ మీనాక్షి 'అద్దె' గోల.. రూమర్సా? నిజమా?
ప్రస్తుతం టాలీవుడ్లో ట్రెండింగ్ హీరోయిన్ అంటే మీనాక్షి చౌదరినే. ఎందుకంటే గత మూడు నెలల్లో ఈమె చేసిన నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో ఒక్కటి బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. మరొకటి యావరేజ్ అనిపించుకుంది. మరో రెండు ఫ్లాప్ అయ్యాయి. మూవీస్ రిజల్ట్ సంగతి పక్కనబెడితే ఈమె యాక్టింగ్కి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఇవన్నీకాదు మరో విషయమై మీనాక్షి వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: జర్నలిస్టుపై దాడి.. మోహన్ బాబుపై పోలీస్ కేసు)తెలుగు సినిమాల్లో చాలావరకు ఉత్తరాది హీరోయిన్లే నటిస్తుంటారు. షూటింగ్ కోసమని హైదరాబాద్ వస్తే వీళ్ల కోసమని నిర్మాతలు పెట్టే ఖర్చు కూడా గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో వరస అవకాశాలు అందుకుంటున్న మీనాక్షి.. రీసెంట్గానే హైదరాబాద్లో కొత్తగా ఓ ఫ్లాట్ కొనుక్కుందట. అయితే హైదరాబాద్లో షూటింగ్ జరిగినన్నీ రోజులు.. రోజుకు రూ.18 వేలు.. రెంట్లా డిమాండ్ చేస్తోందట.సొంతింట్లో ఉన్నాసరే నిర్మాతల దగ్గర నుంచి మీనాక్షి చౌదరి డబ్బులు డిమాండ్ చేస్తోందనే రూమర్స్ అయితే ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మరోవైపు మీనాక్షి వరకు కొన్ని అవకాశాలు పక్కకెళ్లిపోతున్నాయట. త్వరలో 'విరూపాక్ష' దర్శకుడితో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్గా తొలుత మీనాక్షినే అనుకున్నారట. ఇప్పుడు ఆ ఛాన్స్ వేరే వాళ్లకు వెళ్లిపోయినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ రెండు విషయాలకు సంబంధం ఏమైనా ఉందా? లేదే ఇవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది!(ఇదీ చదవండి: హాస్పిటల్లో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు) -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్
తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అప్పటికే ఉన్నవాళ్లు కనుమరుగైపోతుంటారు. పైన కనిపిస్తున్న బ్యూటీది కూడా దాదాపు అలాంటి పరిస్థితే. అప్పుడెప్పుడో 22 ఏళ్ల క్రితం హీరోయిన్గా తెలుగు సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది. మూవీ సూపర్ హిట్ అయినా అదృష్టం కలిసిరాలేదు. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్వేత అగర్వాల్. ఇలా చెబితే గుర్తురాకపోవచ్చు కానీ అల్లరి నరేశ్ తొలి మూవీ 'అల్లరి' మూవీలో హీరోయిన్ అంటే గుర్తుపడతారేమో! ఒకవేళ ఇది కాదంటే ప్రభాస్ 'రాఘవేంద్ర' సినిమాలో ఓ హీరోయిన్ అంటే గుర్తురావొచ్చు. ఈ రెండు మూవీస్తో బాగానే గుర్తింపు తెచ్చుకుందీ ముంబై చిన్నది. కానీ తర్వాత కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మూవీస్ చేసింది కానీ పెద్దగా లక్ కలిసిరాలేదు. దీంతో 2010లో రిలీజైన 'షాపిత్' అనే హిందీ మూవీ తర్వాత యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. 2020లో ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్ని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి పూర్తిగా ఫ్యామిలీ పర్సన్ అయిపోయింది. ఈమెకు ఓ కూతురు కూడా పుట్టింది. ఆ చిన్నారి ఫొటోలని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటుంది.అప్పట్లో 'అల్లరి' సినిమాలో అప్పు అనే పాత్రలో ఆకట్టుకున్న శ్వేత.. స్టార్ హీరోయిన్ అయిపోతుందేమో అని చాలామంది అనుకున్నారు. తర్వాత ప్రభాస్ 'రాఘవేంద్ర' మూవీలో చేసింది. కానీ పెద్దగా ఉపయోగపడలేదు. 'గమ్యం' మూవీలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది కానీ ఈమెని దర్శకనిర్మాతలు పట్టించుకోలేదు. దీంతో ఫ్యామిలీ ఉమన్గా సెటిలైపోయింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు) View this post on Instagram A post shared by Shweta Agarwal Jha (@shwetaagarwaljha) View this post on Instagram A post shared by Debinna Bonnerjee (@debinabon) -
చీరలో అనసూయ గ్లామర్.. క్యూట్గా యంగ్ హీరోయిన్ రమ్య!
చీరలో చాన్నాళ్ల తర్వాత అనసూయ గ్లామర్ షోనాభి చూపిస్తూ క్యూట్ అండ్ స్వీట్ లుక్తో రమ్యశ్రద్దా దాస్ వింత పోజులు.. చూస్తే చాలా ఫన్నీబాడీ బెండ్ తీసేలా మాళవిక శర్మ స్టిల్స్'పుష్ప' వైల్డ్ ఫైర్ అంటూ రచ్చ చేసిన పాయల్ రాజ్పుత్సన్నీ లియోన్ హాట్ అండ్ బ్లడీ గ్లామరస్ వీడియో View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by neha sargam (@nehasargam) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
వచ్చే నెలలో నా పెళ్లి.. అందుకే తిరుమలకి వచ్చా: కీర్తి సురేశ్
హీరోయిన్ కీర్తి సురేశ్.. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోనున్న నేపథ్యంలో కుటుంబంతో కలిసి కొండపై కనిపించింది. అలానే తన పెళ్లి గురించి తొలిసారి మాట్లాడింది. వచ్చే నెలలో గోవాలో పెళ్లి జరగనుందని, అందుకే ఇక్కడికి వచ్చానని చెప్పింది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)మలయాళ నిర్మాత సురేశ్, నటి మేనకల చిన్న కూతురు కీర్తి సురేశ్. బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. 'మహానటి' సినిమాతో తెలుగులోనూ సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈమె నటించిన హిందీ మూవీ 'బేబీ జాన్'.. క్రిస్మస్కి రిలీజ్ కానుంది.గత కొన్నాళ్లుగా కీర్తి సురేశ్ పెళ్లిపై రూమర్స్ వచ్చాయి. అవి నిజమని స్వయంగా ఈమెనే క్లారిటీ ఇచ్చింది. ఆంటోని తట్టిళ్తో తాను 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు తిరుమలలో కనిపించి స్వయంగా మీడియాతో వచ్చే నెలల గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 11-12 తేదీల్లో ఓ రిసార్ట్లో వివాహ వేడుక జరగనుంది.(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్)Actress @KeerthyOfficial visited Tirumala.My wedding is in Goa next month, so I came for the darshan.#KeerthySuresh pic.twitter.com/Wbq6XORhxq— Suresh PRO (@SureshPRO_) November 29, 2024#GetsCinema UPDATE ✅#KeerthySuresh Confirmed her MARRIAGE - Next Month in GOA 🤩🤩🤩💥💥💥pic.twitter.com/H9tzU28pfs— GetsCinema (@GetsCinema) November 29, 2024 -
టాలీవుడ్ హీరోయిన్ సీక్రెట్గా పెళ్లి చేసుకుందా?
'చి.ల.సౌ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయిన రుహానీ శర్మ.. ఆ తర్వాత కూడా టాలీవుడ్లో ఆడపాదడపా మూవీస్ చేస్తూనే ఉంది. గ్లామరస్ ఫొటోలతో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అలాంటిది ఈమె ఇన్ స్టాలో పెట్టిన స్టోరీ చూసి చాలామంది షాకయ్యారు. ఎందుకంటే పెళ్లి దుస్తుల్లో ఈమె కనిపించడం ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్)ఇంతకీ ఏమైంది?రుహానీ శర్మ.. తన ఇన్ స్టాలో పెళ్లి దుస్తులతో ఉన్న పిక్ పోస్ట్ చేసి 'కల నిజమైన వేళ' అనే క్యాప్షన్ పెట్టింది. అయితే ఇందులో ఉన్న రుహానీ శర్మ కాదు ఆమె సోదరి శుభి శర్మ. చూడటానికి వీళ్లిద్దరూ ఒకేలాంటి పోలికలతో ఉండటం వల్ల ఈమె ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుసుకుందా అని అనుకున్నారు.ఈ ఏడాది రుహానీ శర్మ.. తెలుగులో 'సైంధవ్', ఆపరేషన్ వాలంటైన్, శ్రీరంగ నీతులు, లవ్ మీ, బ్లాక్ అవుట్ తదితర సినిమాల్లో నటించింది. కానీ ఇవన్నీ కూడా దేనికదే అన్నట్లు ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతానికైతే 'మాస్క్' అనే తమిళ మూవీ చేస్తోంది. మరి సోదరి పెళ్లి అయిపోయింది. మరి ఈమె ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందో?(ఇదీ చదవండి: ప్రేమ విషయం.. పబ్లిక్లో ఓపెన్ అయిపోయిన రష్మిక) -
నా జీవితంలోని అద్భుతం నువ్వు.. 'బేబి' వైష్ణవి పోస్ట్ వైరల్
'బేబి' సినిమాతో హీరోయిన్గా ఓవర్ నైట్ స్టార్డమ్ సంపాదించిన వైష్ణవి చైతన్య.. తెలుగులో ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో 'జాక్' మూవీ చేస్తోంది. మరో మూవీ కూడా సెట్స్పై ఉంది. షూటింగ్స్ జరుగుతున్నాయ్ కాబట్టి ప్రస్తుతం పెద్దగా సోషల్ మీడియాలో కనిపించట్లేదు. అలాంటిది ఇప్పుడు తమ్ముడు నితీష్ పుట్టినరోజు సందర్భంగా ఇన్ స్టాలో చాంతాడంత పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: యష్మి ఎలిమినేట్!)'మోస్ట్ అమేజింగ్ తమ్ముడికి హ్యాపీ బర్త్ డే. నాకు కోసం అన్ని చేస్తున్నందుకు థ్యాంక్యూ. ప్రతిరోజు నా నవ్వుకి కారణం నువ్వే. ప్రతిరోజూ నన్ను మోటివేట్ చేస్తున్నావ్. నీ ప్రేమ, కేరింగ్తో రోజుని పరిపూర్ణం చేస్తున్నావ్. నా జీవితంలోని అద్భుతానివి నువ్వు. నువ్వు లేకుండా ఒక్కరోజుని కూడా ఊహించుకోలేకపోతున్నాను. ఎవరు కేర్ తీసుకోనంత జాగ్రత్తగా నువ్వు నన్ను చూసుకుంటున్నావ్. నువ్వే నా బలం. నీ కోసం నేనేదైనా చేస్తా. మాటల్లో చెప్పలేను గానీ లవ్ యూ' అని వైష్ణవి చైతన్య రాసుకొచ్చింది.వైష్ణవి చైతన్య పోస్ట్ బట్టి చూస్తుంటే తమ్ముడిపై బోలెడంత ప్రేమ ఉన్నట్లు కనిపిస్తుంది. దాన్నంతా ఇప్పుడు బయటపెట్టింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: భార్య పుట్టినరోజు.. ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) -
రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్కి పెళ్లి సెట్!
హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి గురించి ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి. బిజినెస్మ్యాన్, ఫ్యామిలీ ఫ్రెండ్.. ఇలా గతంలో చాలాసార్లు పలువురి గురించి అన్నారు. కానీ ఆ వ్యక్తుల పేరు, డీటైల్స్ లాంటివేం రాలేదు. రీసెంట్గా గత రెండు మూడు రోజుల నుంచి కూడా కీర్తి సురేశ్ పెళ్లంటూ తెగ హడావుడి మొదలైంది. తొలుత ఇది కూడా ఎప్పటిలాంటి రూమర్ అని అందరూ అనుకున్నారు. కానీ ఈసారి మాత్రం నిజంగానే పెళ్లి చేసుకోబోతుందని క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: అయ్యప్ప మాలలో చరణ్.. కానీ దర్గాకు ఎందుకు వెళ్లాడంటే?)ఒకప్పటి హీరోయిన్ మేనక, నిర్మాత సురేశ్ కుమార్ ముద్దుల కూతురు అయిన కీర్తి సురేశ్.. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది. 'నేను శైలజ' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. ఇప్పుడు కూడా ఈమె చేతిలో రెండు తమిళ, ఓ హిందీ మూవీ ఉన్నాయి.పెళ్లి విషయానికొస్తే కీర్తి సురేశ్ చాన్నాళ్లుగా ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. కానీ ఎక్కడా ఆ విషయం బయటపడకుండా జాగ్రత్త పడింది. కొచ్చికి చెందిన ఇతడినే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది. డిసెంబరు 11-12 తేదీల్లో గోవాలో కీర్తి-ఆంటోని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు. ఇవన్నీ అనధికారికంగా వినిపిస్తున్న విషయాలు. త్వరలో ఈ విషయమై కీర్తి సురేశ్ అధికారిక ప్రకటన ఇవ్వనుంది.(ఇదీ చదవండి: అక్కినేని వారి పెళ్లిసందడి.. మూడుముళ్లు వేసే టైమ్ వచ్చేసింది) -
నిశ్చితార్థం చేసుకున్న రామ్ చరణ్ 'ఆరెంజ్' హీరోయిన్
రామ్ చరణ్ 'ఆరెంజ్' సినిమాలో హీరోయిన్గా చేసిన షాజన్ పదమ్సీ నిశ్చితార్థం చేసుకుంది. గత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న ఆశిష్ కనాకియ అనే బిజినెస్మ్యాన్తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కొత్త లైఫ్ మొదలుపెట్టేందుకు ఆగలేకపోతున్నా అని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.(ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్)ముంబైకి చెందిన షాజన్.. 2009లో 'రాకెట్ సింగ్' సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాతి ఏడాది తెలుగులో రామ్ చరణ హీరోగా నటించిన 'ఆరెంజ్' మూవీలో రూబా అనే పాత్రలో కనిపించించింది. ఫ్లాష్ బ్యాక్లో ఈమె కనిపిస్తుంది. దీని తర్వాత వెంకటేశ్-రామ్ 'మసాలా' సినిమాలోనూ నటించింది. ఈ రెండు ఫ్లాప్ కావడంతో తెలుగులో మరో ఛాన్స్ ఈమెకు రాలేదు.కెరీర్ మొత్తంలో 6-7 సినిమాలు మాత్రమే చేసిన షాజన్... ప్రస్తుతం జీఓఏటీస్ అనే టీవీ షో చేస్తోంది. ఇప్పుడు 'మూవీ మ్యాక్స్' థియేటర్లకు సీఈఓ అయిన ఆశిష్ కనాకియాతో పెళ్లికి సిద్ధమైంది. వీళ్లిద్దరూ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో వీళ్లిద్దరి పెళ్లి ఉండే అవకాశముంది.(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్తో నయనతార గొడవ) -
తెలుగులో తొలి సినిమా.. 25 ఏళ్ల తర్వాత ఇప్పుడిలా తిరుపతిలో
దాదాపు 25 ఏళ్ల క్రితం తెలుగులో హీరోయిన్గా అరంగేట్రం చేసిందీ బ్యూటీ. మళ్లీ ఇన్నేళ్లకు తిరుమల కొండపై కనిపించింది. ఈమెని చూసి తొలుత గుర్తుపట్టలేదు కానీ తర్వాత ఈమె ఎవరో తెలిసి అవాక్కవుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎంత మారిపోయిందో అని అనుకుంటున్నారు. మరి ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?'హే పిల్లా నీ పేరు లవ్లీ.. జారిపోకే చేపల్లే తుళ్లి.. జాంపండులా ఉన్నావే బుల్లి' ఈ పాట వినగానే మీకు పవన్ కల్యాణ్ గుర్తొస్తారు కదా! ఇదే సాంగ్లో ఓ హీరోయిన్ కూడా ఉంటుంది. పైన ఫొటోలో కనిపిస్తున్నది ఆమెనే. ఈ బ్యూటీ పేరు అదితి గోవిత్రికర్. ముంబైకి చెందిన అదితి స్వతహాగా డాక్టర్. కానీ ఈ కోర్స్ చేస్తున్న టైంలోనే మోడలింగ్లోకి అడుగుపెట్టింది. పలు యాడ్స్లో కనిపించి తెలుగులో 'తమ్ముడు' మూవీలో ఛాన్స్ కొట్టేసింది.(ఇదీ చదవండి: సిగ్గు లేకుండా నన్ను కమిట్మెంట్ అడిగాడు: హీరోయిన్ కావ్య థాపర్)1999లో 'తమ్ముడు' సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న అదితి.. 'మౌనమేలనోయి' అని మరో తెలుగు మూవీ చేసింది. దీని తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైపోయింది. 2021 వరకు హిందీ, మరాఠీ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. లాక్ డౌన్ తర్వాత నాలుగైదు వెబ్ సిరీసుల్లోనూ కీలక పాత్రలు చేసింది. ప్రస్తుతానికైతే కొత్త ప్రాజెక్టులేం ఈమె చేతిలో లేవు.తాజాగా శుక్రవారం తిరుమల శ్రీవారిని అదితీ గోవిత్రికర్ దర్శించుకుంది. బయటకొచ్చిన తర్వాత ఈమెని వీడియో తీసిన కొందరు, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో 'తమ్ముడు' హీరోయిన్ ఎంతలా మారిపోయిందోనని మాట్లాడుకుంటున్నారు. అదితి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.1998లో ముఫ్పాజాల్ లక్డావాలా అనే డాక్టర్ని దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ మనస్పర్థలతో 2009లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఈమె పిల్లలతో కలిసి ఉంటోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు) -
సిగ్గు లేకుండా నన్ను కమిట్మెంట్ అడిగాడు: టాలీవుడ్ హీరోయిన్
రీసెంట్ టైంలో తెలుగులో వరస సినిమాలు చేస్తున్న హీరోయిన్ కావ్య థాపర్. కాకపోతే ఈమె చేసిన మూవీస్ అన్నీ వరసపెట్టి ఫెయిల్ అవుతున్నాయి. ఇదలా ఉంచితే ఈ బ్యూటీ తనకు గతంలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. సిగ్గులేకుండా ఓ వ్యక్తి తనని కమిట్మెంట్ అడిగాడని చెప్పుకొచ్చింది. కాకపోతే ఇది కెరీర్ ప్రారంభంలో జరిగినట్లు క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: అల్లు వారి పెళ్లి సందడి.. ఆశీర్వదించిన చిరు, బన్నీ)'ఓ యాడ్లో ఆఫర్ ఉందనగానే ఆడిషన్స్ కోసం ఓ ఆఫీస్కి వెళ్లాను. అయితే నాలుగు యాడ్స్లో ఇస్తాం కానీ నువ్వు సెలెక్ట్ కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని సిగ్గు లేకుండా అడిగాడు. అలాంటివి ఇష్టం ఉండవని ముఖం మీదే చెప్పేశా. కానీ పదేపదే అదే విషయం గురించి అడిగేసరికి వెంటనే అక్కడి నుంచి వచ్చేశా. నన్ను నటిగా చూడాలనేది నాన్న కల. అందుకే డిగ్రీ పూర్తవగానే యాక్టింగ్ వైపు వచ్చేశా. అలా కొన్ని యాడ్స్ చేశా. అలా 'ఈ మాయ పేరిమిటో' సినిమాలో అవకాశం వచ్చింది' అని కావ్య థాపర్ చెప్పుకొచ్చింది.పంజాబీ భామ అయిన కావ్య థాపర్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. 'ఏక్ మినీ కథ', డబుల్ ఇస్మార్ట్, విశ్వం, ఈగల్ తదితర చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. కాకపోతే ఇవన్నీ కూడా కంటెంట్ వల్ల ఫ్లాప్ అయ్యాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు) -
తెలుగులో తొలి సినిమా.. 16 ఏళ్ల పెద్ద హీరోతో పెళ్లి.. ఈమెని గుర్తుపట్టారా?
ఇప్పుడు హీరోయిన్లలో చాలామంది ఇంకా పెళ్లే చేసుకోవట్లేదు. అలాంటిది ఈమె తనకంటే వయసులో 16 ఏళ్లు పెద్దోడు అయిన హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తెలుగులో ఈమె తొలి సినిమా చేసింది. కానీ బ్యాడ్ లక్. ఈ హీరోయిన్ ఫ్యామిలీ కూడా తరతరాలుగా ఇండస్ట్రీలోనే ఉన్నారు. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 46 ఏళ్ల తెలుగు నటుడు)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సాయేషా సైగల్. పాప ఈమె కూతురే. పక్కన నిలబడ్డ పెద్దావిడ పేరు సహిన్ భాను. ఈమె సాయేషా తల్లి. రీసెంట్గా కలిసినప్పుడు ఈ ఫొటోని తీసుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటులైన దిలీప్ కుమార్, సైరా భానుల మనవరాలే సాయేషా. సినీ కుటుంబం కావడంతో సులభంగానే హీరోయిన్ అయిపోయింది. అక్కినేని అఖిల్ తొలి సినిమా 'అఖిల్'తో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. కానీ మూవీ ఫ్లాప్ అయ్యేసరికి తెలుగులో మరో మూవీ చేయలేదు.అదే టైంలో తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. దాదాపు అరడజనుకి పైగా చిత్రాల్లో నటించింది. అలా చేస్తున్న టైంలో హీరో ఆర్యతో పరిచయం, ఆ తర్వాత అదికాస్త ప్రేమగా మారింది. వయసు చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఓ పాప కూడా పుట్టింది. ప్రస్తుతం సాయేషా సినిమాలేం చేయట్లేదు. కుటుంబానికే పూర్తి ప్రాధాన్యం ఇస్తోంది. రీసెంట్గా అలా తల్లితో కలిసి తీసుకున్న ఫొటోలే ఇవి.(ఇదీ చదవండి: అల్లు అర్జున్కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక) -
పవన్తో తొలి సినిమా.. తర్వాత కెరీర్ ఖతం.. ఈ హీరోయిన్ ఎవరంటే?
హీరోయిన్గా తొలి సినిమా అనగానే సదరు బ్యూటీస్ బోలెడన్ని ఆశలు పెట్టేసుకుంటారు. ఒకవేళ స్టార్ హీరో మూవీ అయితే అదృష్టమంటే తమదే అని ఫిక్సయిపోతారు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలానే అనుకుంది. ఏకంగా పవన్ కల్యాణ్ సినిమాతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది. కానీ ఏం లాభం.. మూవీ డిజాస్టర్ కా బాప్ అయింది. మరి ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?యూకేలో సెటిలైన గుజరాతీ ఫ్యామిలీలో 1990లో పుట్టింది నికీషా పటేల్. టీనేజీలో ఉన్నప్పుడే మోడలింగ్లో అడుగుపెట్టింది. మిస్ ఇండియా యూకే విజేతగా నిలిచింది. 15 ఏళ్లకే బీబీసీలోని పలు షోల్లోనూ పాల్గొంది. యాక్టర్ అవుదామని చెప్పి బాలీవుడ్లోకి వచ్చింది. ఛాన్స్ వచ్చినట్లే వచ్చి ఓ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత తెలుగులో పవన్ 'కొమరం పులి' మూవీలో అవకాశమొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి)తొలి సినిమా హిట్ అయితే హీరోయిన్ గా సెటిలైపోవచ్చని నికీషా పటేల్ అనుకుంది. కానీ ఇది కాస్త డిజాస్టర్ అయిపోవడంతో తర్వాత కెరీర్ ఖేల్ ఖతం అయిపోయింది. 'ఓం 3డి', అరకు రోడ్డులో, గుంటూరు టాకీస్ 2.0 లాంటి సినిమాల్లో నటించింది. తమిళ, కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇవేవి అయ్యే పనుల్లా కనిపించలేదు. దీంతో అయిందేదో అయిందని 2019 తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసింది.34 ఏళ్ల నికీషా పటేల్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూకేలోనే ఉంటోంది. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉన్నంతలో నెటిజన్లని ఎంటర్టైన్ చేస్తోంది.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8లో ఎలిమినేషన్.. ఈసారి వేటు ఎవరిపై?) View this post on Instagram A post shared by nikesha patel (@nikesha.patel) -
ఈ పాపని గుర్తుపట్టారా? ప్రభాస్ కొత్త సినిమాలో హీరోయిన్
ఎప్పుడు ఎవరికీ ఎలాంటి లక్కీ ఛాన్స్ వస్తుందో తెలియదు. అలా ఈ పాప కూడా డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండటంతో ఈ వైపు వచ్చింది. సొంతంగా సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉన్న ఈమె.. ఊహించని విధంగా హీరోయిన్ అయిపోయింది. ఏకంగా ప్రభాస్ పక్కన, అది కూడా పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు ఇమాన్వి. ప్రభాస్-హను రాఘవపూడి సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది ఈ అమ్మాయే. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఇమాన్వికి డ్యాన్స్ అంటే మహా పిచ్చి. ఎంబీఏ చేసి జాబ్ కొట్టినా సరే ఎప్పటికప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండేది. కొత్త కొత్త స్టెప్పులు కనిపెట్టేది. ఇదంతా గమనించిన ఈమె తండ్రి యూట్యూబ్ ఛానల్ పెట్టమని ప్రోత్సాహించాడు.(ఇదీ చదవండి: 'విశ్వంభర' టీజర్లో గ్రాఫిక్స్పై ట్రోల్స్)చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసిన ఇమాన్వి.. పూర్తిస్థాయి డ్యాన్సర్ అయిపోయింది. ఈవెంట్స్, రీల్స్ అని ఫుల్ బిజీ అయిపోయింది. ఇన్స్టాలో తొమ్మిది లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈమెకు తల్లి నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. ముఖ్యంగా ఈమె డ్యాన్స్తో పాటు ఇచ్చే ఎక్స్ప్రెషన్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలా ఈమె డ్యాన్స్ వీడియోలు తెలుగు దర్శకుడు హను రాఘవపూడా కంట్లో పడటంతో ప్రభాస్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.ఫౌజీ వర్కింగ్ టైటిల్తో తీస్తున్న ఈ సినిమాని పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు. 'సీతారామం'తో మృణాల్కి ఎంత పేరు వచ్చిందో.. ఇమాన్వికి అంతకు మించి పేరు రావొచ్చని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: సూపర్ హీరోగా బాలకృష్ణ.. వీడియో రిలీజ్) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) -
హీరోయిన్గా పొందిన ప్రేమను హ్యూమన్గా తిరిగి ఇస్తున్నా
పాలక్కాడ్ టు హైదరాబాద్... చెన్నై... ముంబై... సినిమా అనేది సంయుక్తను అన్ని రాష్ట్రాల్లోనూ పాపులర్ చేసింది. రీల్పై హీరోయిన్... రియల్గానూ అంతే... ఆపన్న హస్తం అందించడానికి వెనకాడరామె. 2018లో కేరళలో వరదలు సంభవించినప్పుడు స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సంయుక్త. తాజాగా వయనాడ్ బాధితులకు విరాళం ఇచ్చారు. ‘ఆది శక్తి’ పేరుతో సేవా సంస్థను ఆరంభించారు. తెలుగులో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న ఈ మలయాళ బ్యూటీ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ...→ కేరళలో పుట్టి పెరిగిన మీకు ఇప్పుడు వయనాడ్ని చూస్తుంటే బాధ అనిపించడం సహజం. వయనాడ్ ఎన్నిసార్లు వెళ్లారు? సంయుక్త: ఇప్పటివరకూ నేను ఒకే ఒక్కసారి వెళ్లాను. చాలా అందమైన ప్రదేశం. మంచి హిల్ స్టేషన్. హాయిగా గడపడానికి అక్కడికి వెళుతుంటారు. అలాంటి వయనాడ్ రూపు రేఖలు వర్షాల వల్ల మారి΄ోవడంతో బాధ అనిపించింది. ఇప్పుడు వయనాడ్ వెళదామనుకున్నాను కానీ సందర్శనలకు అనుమతి లేదు.→ వయనాడ్లో షూటింగ్స్ ఏమైనా చేశారా?ఆ అవకాశం ఇప్పటివరకూ రాలేదు. యాక్చువల్లీ అక్కడ వర్షాలప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. ప్రతి గంటకూ మా అమ్మగారు ఫోన్ చేసి, పరిస్థితులు చెప్పేవారు. ఆ బీభత్సం చూసి, ఆవిడైతే నాలుగైదు రోజులు నిద్ర΄ోలేదు. నిజానికి వయనాడ్కి ఏమైనా చేయమని అమ్మే చెప్పింది. నేనూ అదే అనుకున్నాను కాబట్టి వెంటనే విరాళం ఇచ్చాను. → ఆర్థిక సహాయమేనా? 2018 కేరళ వరదలప్పుడు స్వయంగా సహాయ కార్యక్రమాలు చేసినట్లు చేయాలనుకుంటున్నారా? ఇంకా చేయాలని ఉంది. కేరళలోని ఓ స్వచ్ఛంద సేవా సంస్థతో మాట్లాడాను. ఏం చేస్తే బాగుంటుందో వాళ్లు గ్రౌండ్ లెవల్లో స్టడీ చేస్తున్నారు. దాన్నిబట్టి సహాయ కార్యక్రమాలను ΄్లాన్ చేస్తాను.→ 2018లో చేసిన సేవా కార్యక్రమాల గురించి...2018లో కేరళ వరదలప్పుడు నేను చెన్నైలో ఇరుక్కు΄ోయాను. బాధితుల కోసం చాలా చిన్న స్థాయిలో ఓ కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేశాను. నేను ఊహించినదానికన్నా ఎక్కువ నిత్యావసర వస్తువులు రావడంతో పెద్ద గోడౌన్ తీసుకోవాల్సి వచ్చింది. వచ్చినవి వచ్చినట్లు సరఫరా చేశాం. ఇక కేరళ వెళ్లాక పాడై΄ోయిన ఇళ్లను బాగు చేసే కార్యక్రమంలో పాల్గొన్నాను. చెప్పలేనంత మట్టి పేరుకు΄ోవడంతో క్లీన్ చేయడానికి ఇబ్బందిపడ్డాం.→ సంయుక్తా మీనన్లోంచి ‘మీనన్’ ఎందుకు తీసేశారు? మా అమ్మానాన్న విడి΄ోయారు. అమ్మంటే నాకు చాలా ప్రేమ, గౌరవం. తన ఫీలింగ్స్ని గౌరవించి పేరులోంచి సర్ నేమ్ తీసేశాను. ఇంకో విషయం ఏంటంటే... నేను ఆడ.. మగ సమానం అని నమ్ముతాను. సర్ నేమ్ వద్దనుకోవడానికి అదో కారణం. → సింగిల్ పేరెంట్గా మీ అమ్మగారు మిమ్మల్ని పెంచారు కాబట్టి తండ్రి ప్రేమను మిస్సయిన ఫీలింగ్... యాక్చువల్లీ నాకు అమ్మానాన్న ఇద్దరి ప్రేమనీ పంచారు మా తాతగారు (సంయుక్త అమ్మ తండ్రి). నేను ఏం అడిగినా కాదని చెప్పలేనంత ప్రేమ మా తాతగారిది. అలాగని గుడ్డిగా ఓకే చెప్పలేదు. ఆయన బాధపడే పనులు చేయనని, అసలు తప్పు చేయనని నమ్మకం. అంత ప్రేమ పంచి, నమ్మకాన్ని పెంచుకున్న మా తాత నా ఫస్ట్ బాక్సాఫీస్ సక్సెస్ని చూడకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లి΄ోయారు. కానీ, ఎక్కడున్నా తన మనవరాలి విజయాన్ని చూస్తున్నారన్నది నా నమ్మకం.→ ‘స్వయంభూ’, హిందీ ‘మహారాజ్ఞి’ కోసం ఫైట్స్ కూడా నేర్చుకున్నారు... ఇప్పటివరకూ దాదాపు సున్నితమైన పాత్రల్లో కనిపించిన మీరు ఇప్పుడు పవర్ఫుల్గా కనిపించనున్నారన్న మాట... ‘స్వయంభూ’ కోసం గుర్రపు స్వారీ, ఫైట్స్లో శిక్షణ తీసుకున్నాను. అటు హిందీ ‘మహారాజ్ఞి’ కోసం కూడా యాక్షన్ నేర్చుకున్నాను. ఒకప్పుడు సినిమాలకు దూరంగా పారి΄ోవాలనుకున్న నేను ఇప్పుడు సినిమా కోసం ఏం నేర్చుకోవడానికైనా రెడీ అయి΄ోయాను. చేసే ప్రతి పాత్ర ఒకదానికి ఒకటి భిన్నంగా ఉండాలనుకుంటున్నాను. స్క్రీన్ మీద చూసి నాపై ప్రేమ పెంచుకున్న ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎంతైనా కష్టపడొచ్చు. → ప్రేక్షకుల మీద ప్రేమతోనేనా ఈ సేవా కార్యక్రమాలు...అవును. పాలక్కాడ్లో మొదలై ఇతర రాష్ట్రాల్లో ఆదరణ పొందడం అంటే చిన్న విషయం కాదు. నటిగా నేను సక్సెస్ అయ్యానంటే అది నా విజయం కాదు. నన్ను ప్రేక్షకులే సక్సెస్ చేశారు. హీరోయిన్గా నేను పొందిన ప్రేమను హ్యూమన్గా తిరిగి ఇవ్వాలనుకున్నాను. ఏదైనా అర్థవంతంగా, ఉపయోగపడేది చేయాలన్నది నా సంకల్పం. అందుకే ‘ఆది శక్తి’ సేవా సంస్థ ఆరంభించాను. → కేరళ నుంచి నిత్యామీనన్, నయనతార, సమంత (సమంత అమ్మ మలయాళీ) వంటివారిని హైదరాబాద్ తీసుకొచ్చి స్టార్స్ని చేసింది టాలీవుడ్. ఇప్పుడు మీరు... మాలీవుడ్ అమ్మాయిలకు టాలీవుడ్ లక్కీ అనొచ్చా? ఒక్క మాలీవుడ్ ఏంటి? ఎవరికైనా ఆహ్వానం పలుకుతుంది టాలీవుడ్. సో.. మాకే కాదు అందరికీ లక్కీయే. ఇక్కడి ప్రేక్షకులు ఇష్టపడటం మొదలుపెట్టారంటే ఇక ఆ స్టార్ని ఎప్పటికీ ఇష్టపడతారు. అలాగే తెలుగు ఇండస్ట్రీ సినిమాని సెలబ్రేట్ చేస్తుంది. ఇంతగా ప్రేమించే తెలుగు పరిశ్రమలో భాగం కావడం హ్యాపీగా ఉంది. అందుకే కేరళ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. → మీ ‘ఆది శక్తి’ ఫౌండేషన్ గురించి క్లుప్తంగా... ఎవరికైనా సహాయం చేయాలంటే జస్ట్ డబ్బులు ఇచ్చేస్తే సరి΄ోదు. వాళ్లు జీవించినంత కాలం పనికొచ్చే సహాయం చేయాలి. నేను స్త్రీ సంక్షేమంపై దృష్టి పెట్టాను. చదువు, ఆరోగ్యం, ఉద్యోగం... వీటికి సంబంధించి సహాయం చేయాలన్నది నా ఆశయం. ముఖ్యంగా నేటి స్త్రీల మానసిక ఆరోగ్యం చాలా దెబ్బ తింటోంది. ఆ విషయం మీద వారిని ఎడ్యుకేట్ చేయాలి. నేను ‘ఆది శక్తి’ ఆరంభించే ముందు పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో మాట్లాడాను. కొంత రిసెర్చ్ చేసి, అవగాహన తెచ్చుకుని ‘ఆది శక్తి’ ఆరంభించాను. – డి.జి. భవాని -
తెలుగులో ఒక్కటే సినిమా, అదీ పవన్తో.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
తెలుగు సినిమాల్లోకి కొత్త హీరోయిన్లు వెల్లువలా వస్తూనే ఉంటారు. సీనియర్ బ్యూటీస్ సైలెంట్గా సైడ్ అయిపోతుంటారు. కొన్నిసార్లు స్టార్ హీరోలతో కలిసి మూవీస్ చేసినప్పటికీ కొందరికి అదృష్టం కలిసి రాదంతే! ఈ హీరోయిన్ది కూడా సేమ్ అలాంటి పరిస్థితే. ఏకంగా పవన్ కల్యాణ్ పక్కన హీరోయిన్గా చేసింది. కానీ ఈమెకు ఛాన్సులు రాలేదు. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు సారా జేన్ డయాస్. బహుశా ఈమెని కొందరు చూసుంటారు. మరికొందరూ పూర్తిగా చూసుండకపోవచ్చు. ఎందుకంటే అప్పుడెప్పుడో 2011లో వచ్చిన పవన్ కల్యాణ్ 'పంజా' మూవీలో ఓ హీరోయిన్గా చేసింది. అప్పుడేమో ముద్దుగా కాస్త అందంగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు ఏమైందో ఏమో గానీ కాస్త బక్కచిక్కిపోయి కనిపించింది. సడన్గా చూసి ఈమెని గుర్తుపట్టడమే కష్టమైపోయింది.(ఇదీ చదవండి: డైరెక్టర్ రాజమౌళి జీవితంపై మూవీ.. ఓటీటీలో నేరుగా రిలీజ్)ఇకపోతే సారా జేన్ది మన దేశం కాదు. ఒమన్లో పుట్టి పెరిగింది. మిస్ ఇండియా ఒమన్, మిస్ ఇండియా వరల్డ్ టైటిల్స్ గెలుచుకుని మోడలింగ్లో ఓ మాదిరి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక సినిమా అవకాశాల కోసం ముంబైలో అడుగుపెట్టి టీవీ షోల్లో తళుక్కుమంది. అలా ఓ తమిళ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత ఆరేళ్ల పాటు సినిమాలు చేసింది. తెలుగులో 'పంజా'లో కనిపించగా.. మిగతావన్నీ హిందీ మూవీసే.2017లో చివరగా సినిమాలు చేసిన సారా జేన్.. ఆ తర్వాత ఓటీటీల్లో వెబ్ సిరీసుల్లో నటిస్తూ వస్తోంది. గతేడాది వచ్చిన మేడ్ ఇన్ హెవెన్, ద ఫ్రీలాన్సర్ సిరీసుల్లో కనిపించింది. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 41 ఏళ్ల వయసొచ్చినా సరే ఇంకా సింగిల్గానే ఉంటోంది. ఏదేమైనా చాన్నాళ్ల తర్వాత షాకింగ్ లుక్లో కనిపించి మరోసారి వార్తల్లో నిలిచింది.(ఇదీ చదవండి: 'బేబి' డైరెక్టర్కి షాకింగ్ ఎక్స్పీరియెన్స్.. భోజనం కోసం ఇంటికి పిలిచి..).boxes3{height:175px;width:153px;} #n img{max-height:none!important;max-width:none!important;background:none!important} #inst i{max-height:none!important;max-width:none!important;background:none!important} -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?
కొందరు హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నిండుగా అందంగా చూడటానికి చాలా బాగుంటారు. కానీ ఆ తర్వాత ఏమవుతుందో ఏమో గానీ ఫ్యాషన్ పేరిట ఎలానో మారిపోతారు. కొన్నిసార్లు అయితే వాళ్లని చూసి ఇంతకీ ఎవరీమే అని అనుకునేంతలా మారిపోయి కనిపిస్తారు. తాజాగా ఓ హీరోయిన్ అలానే అయిపోయింది. ఈమె తెలుగులో కొన్ని మూవీస్ చేసిన బ్యూటీ. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: కాబోయే భర్తకు కాస్ట్ లీ కారు గిఫ్ట్ ఇచ్చిన 'బిగ్బాస్' శోభాశెట్టి)పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ పేరు మిస్తీ చక్రవర్తి. కలకత్తాలో పుట్టి పెరిగిన ఈమె.. 2013లో 'పొరిచోయ్' అనే బెంగాలీ మూవీతో నటిగా మారింది. ఆ తర్వాత ఏడాదే తెలుగులో నితిన్ 'చిన్నదాన నీకోసం', హిందీలో 'కాంచీ' మూవీస్లో హీరోయిన్గా చేసింది. తెలుగు చిత్రం హిట్ కానప్పటికీ మిస్తీకి కాస్త గుర్తింపు వచ్చింది. దీని తర్వాత తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ పలు సినిమాలు చేసింది. కానీ ఈమెకు పెద్దగా బ్రేక్ అయితే రాలేదు.గతేడాది 'ఓ సాథియా' అనే తెలుగు మూవీలో చివరగా నటించింది. దీని తర్వాత కొత్త ఛాన్సులైతే ఈమెకు వస్తున్నట్లు లేవు. దీంతో గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ దర్శక నిర్మాతలని ఆకర్షించే పనిలో ఉంది. కెరీర్ ప్రారంభంలో ముద్దుగా, అందంగా ఉన్న మిస్తీ.. ఫ్యాషన్ పేరు చెప్పి మరీ గుర్తుపట్టలేనంతగా తయారైంది. రీసెంట్గా ఈమె ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫొటోస్ చూస్తే కచ్చితంగా అలానే అనిపించొచ్చు. ప్రస్తుతం ఈమె వయసు 36 ఏళ్లు. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో ఏమో?(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?) View this post on Instagram A post shared by MISHHTI (@mishtichakravarty) -
విడాకుల బాటలో మరో టాలీవుడ్ హీరోయిన్.. ఏమైందంటే?
మరో హీరోయిన్ విడాకులు తీసుకోనుందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్య ఇలా జరుగుతుందంటే నేరుగా చెప్పకుండా ఇన్ స్టాలో పెట్టుకున్న భర్త ఇంటి పేరు తీసేయడమో లేదంటే భర్తతో కలిసున్న ఫొటోలని డిలీట్ చేయడమో చేస్తున్నారు. సరిగ్గా ఇలానే ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ నితీ టేలర్ కూడా చేయడంతో ఈమె కూడా భర్త నుంచి విడిపోనుందని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈమె ఎవరు?దిల్లీకి చెందిన నితీ టేలర్.. 15 ఏళ్ల వయసులోనే నటిగా మారింది. 'ప్యార్ కా బందన్' అనే సీరియల్లో తొలుత నటించింది. అయితే ఎమ్టీవీలో చేసిన 'కైసీ హే యారియన్' అనే సీరియల్ దెబ్బకు ఈమె ఓవర్ నైట్ స్టార్గా మారింది. అప్పటినుంచి ఓవైపు టీవీ ఇండస్ట్రీలో ఉంటూనే మరోవైపు మూడు సినిమాలు కూడా చేసింది. అవన్నీ తెలుగువే కావడం ఇక్కడ విశేషం.(ఇదీ చదవండి: కెమెరామెన్తో పెళ్లి పీటలు ఎక్కనున్న రవితేజ హీరోయిన్)'మేం వయసుకు వచ్చాం' అనే మూవీతో హిట్ కొట్టింది. ఆ తర్వాత చేసిన 'పెళ్లి పుస్తకం', 'లవ్ డాట్ కామ్' మాత్రం ఈమెని నిరాశపరిచాయి. దీంతో సినిమాల్ని పూర్తిగా పక్కనపెట్టేసింది. ఇక నితీ వ్యక్తిగత జీవితానికొస్తే 2020లో పరీక్షిత్ బవా అనే ఆర్మీ అధికారిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పుడు సడన్గా తన భర్త ఇంటి పేరుని ఇన్ స్టాలో తన పేరు పక్క నుంచి తొలగించింది. అలానే ఇద్దరూ కలిసున్న కొన్ని ఫొటోల్ని కూడా డిలీట్ చేసింది. ఈ క్రమంలోనే నితీ టేలర్ విడాకులు తీసుకోనుందా అనే సందేహం వచ్చింది.ఇలా ఇన్ స్టాలో ఫొటోలు డిలీట్ చేయడం, ఇంటి పేరు తీసేయడం అనేది గత కొన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. విడిపోతున్నాం అని ఒకేసారి చెప్పకుండా ఇలా చేసి కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకుంటున్నారు. మరి నితీ టేలర్ విషయంలో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది?(ఇదీ చదవండి: బిగ్బాస్ నటి బ్రేకప్.. నువ్వు ఇంకా ఎదగాలన్న మరో నటి!) -
రహస్యంగా యంగ్ హీరోయిన్ వివాహం.. ఇప్పటికీ అది సస్పెన్సే
హీరోయిన్లు ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు ఈ మధ్య పెళ్లి చేసుకుంటున్నారు. కొందరు ప్రేమించి చేసుకుంటే.. మరికొందరు పెద్దల చూపించిన అబ్బాయితో ఏడడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో యంగ్ హీరోయిన్ చేరింది. కుర్రాళ్ల ఫేవరెట్ అయిన ఈ భామ.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా రహస్యంగా పెళ్లి చేసేసుకుంది. ఆ విషయం ఇప్పుడు బయటపడింది. (ఇదీ చదవండి: సింపుల్గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్) తమిళ సినిమాల్లో హీరోయిన్గా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకున్న మీతా రఘునాథ్.. గతేడాది 'గుడ్ నైట్' చిత్రంతో హిట్ కొట్టింది. అంతకు ముందు 'ముదల్ నీ ముదువమ్ నీ' చిత్రంలో హీరోయిన్గా చేసింది. ఈమె క్యూట్ యాక్టింగ్కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. అలాంటిది గతేడాది నవంబరులో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఇప్పుడు తన స్వస్థలమైన ఊటీలో పెళ్లి కూడా చేసేసుకుంది. ఎప్పుడు జరిగిందనే తేదీతో పాటు వరుడు వివరాలు కూడా అస్సలు బయటపెట్టలేదు. కానీ పెళ్లి ఫొటోల్ని ఓ నాలుగింటిని పోస్ట్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే కుర్రాళ్లు.. తమ ఫేవరెట్ బ్యూటీకి పెళ్లయిపోయిందని బాధపడుతుండగా, తోటీ నటీనటులు మాత్రం శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్) -
పెళ్లి చేసుకోను..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే చాలామందికి ప్రభాస్ గుర్తొస్తాడు. ఎందుకంటే 40 ఏళ్లు దాటిపోయినా సరే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉన్నాడు. మరోవైపు హీరోయిన్లలోనూ త్రిష, ఆండ్రియా లాంటి వాళ్లు ఈ లిస్టులో ఉన్నారు. ఆండ్రియా విషయానికొస్తే బోల్డ్ అండ్ బ్యూటీఫుల్. నటిగా ఆడపాదడపా సినిమాలు చేస్తోంది. మొన్నీమధ్య వెంకటేశ్ 'సైంధవ్'లోనూ నటించింది. తాజాగా ఈమెని పెళ్లి గురించి అడగ్గా.. చేసుకోనని చెప్పింది. కారణం కూడా వెల్లడించింది. త్రిష వయసు 40 ఏళ్లు. లేటు అయినా సరే పెళ్లి చేసుకుంటానని ఈమె చెబుతోంది. నటి ఆండ్రియా మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. పెళ్లితో పనేంటి అని నిక్కచ్చిగా అంటోంది. 20-25 ఏళ్లప్పుడు తనకు పెళ్లి ఆలోచన వచ్చిందని కానీ ఎందుకో కుదర్లేదని.. ఇప్పుడు తన వయుసు 40 అని, దీంతో ఇక పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని కుండబద్దలు కొట్టేసింది. (ఇదీ చదవండి: హీరోయిన్ తాప్సీ.. సీక్రెట్గా ప్రియుడితో పెళ్లికి సిద్ధమైందా?) పెళ్లి చేసుకోకపోయినా సరే చాలా సంతోషంగా ఉంటానని నటి ఆండ్రియా చెప్పుకొచ్చింది. అయినా పెళ్లి చేసుకున్న వాళ్లు ఎంతమంది సంతోషంగా ఉన్నారని ఎదురు ప్రశ్న వేసింది. తాను ఈ జీవితానికి అలవాటు పడిపోయానని.. కాబట్టి ఇప్పట్లో, భవిష్యత్తులో పెళ్లి ఆలోచన లేదని ఆండ్రియా క్లారిటీ ఇచ్చేసింది. ఈమె నటించిన 'పిశాచి 2' మూవీ త్వరలో థియేటర్లలోకి రానుంది. ఆండ్రియా గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ని ముద్దు పెట్టుకున్న ఫొటో ఒకటి అప్పట్లో వైరల్ అయింది. ఆ తర్వాత బహుశా వీరిద్దరూ విడిపోయి ఉంటారు. అలానే బ్రేకప్ లాంటివి ఏమైనా ఈ నటి జీవితంలో ఉన్నాయేమో? బహుశా అందుకే పెళ్లంటే విరక్తి వచ్చేసి ఇలా మాట్లాడుతుందా అనిపిస్తోంది. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) -
సినిమాటోగ్రాఫర్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
తెలుగులో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. ఇండస్ట్రీలోనే సినిమాటోగ్రాఫర్గా చేస్తున్న కుర్రాడితోనే ఏడడుగులు వేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలోనే అందరూ సదరు హీరోయిన్కి శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: అభిమాని వింత కోరిక తీర్చిన 'గ్యాంగ్ లీడర్' హీరోయిన్!) ముంబయి బ్యూటీ అక్ష.. 2004లోనే చైల్డ్ ఆర్టిస్టుగా 'ముసాఫిర్' అనే సినిమా చేసింది. 2007లో 'గోల్' అనే మలయాళ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2008లో 'యువత' సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరసగా తెలుగులోనే 'రైడ్', 'అది నువ్వే', కందిరీగ, శత్రువు, రయ్ రయ్, బెంగాల్ టైగర్, డిక్టేటర్, మెంటల్ పోలీస్, రాధ చిత్రాల్లో నటించింది. అయితే 2017 తర్వాత ఈమెకు సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో 'జమత్రా', 'కాట్మండు కనెక్షన్', 'రఫుచక్కర్' లాంటి వెబ్ సిరీసుల్లో నటించింది. మంచి పేరు తెచ్చుకుంది. ఇలా వెబ్ సిరీసులు చేస్తున్న టైంలోనే సినిమాటోగ్రాఫర్ కౌశల్తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. గతేడాది నిశ్చితార్థం జరగ్గా.. తాజాగా ఫిబ్రవరి 26న పెళ్లి వేడుకతో ఒక్కటయ్యారు. ఆ ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈమెకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
స్టార్ హీరోయిన్ షాకింగ్ లుక్.. తల్లి హీరోయిన్, తండ్రి డైరెక్టర్.. ఎవరో గుర్తుపట్టారా?
హీరోయిన్ అనగానే సన్నగా మెరుపు తీగలా ఉండే వాళ్లే గుర్తొస్తారు. ఒకప్పుడు ఏమో గానీ ఇప్పుడు మాత్రం దాదాపు హీరోయిన్లు అందరూ నాజుగ్గానే కనిపిస్తుంటారు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలానే బాడీని మెంటైన్ చేస్తోంది. అనుకోకుండా ఈ హీరోయిన్ పాత ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అప్పటికీ ఇప్పటికీ ఈమెలో మార్పుని చూసి అందరూ షాకవుతున్నారు. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు కల్యాణి ప్రియదర్శన్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే కానీ గుర్తురావట్లేదే అనుకుంటున్నారా? అక్కినేని అఖిల్ 'హలో', సాయిధరమ్ తేజ్ 'చిత్రలహరి' సినిమాల్లో హీరోయిన్గా చేసింది ఈ అమ్మాయే. అయితే ఈ రెండు మూవీస్ తర్వాత టాలీవుడ్లో ఈమెకు పెద్దగా కలిసిరాలేదో ఏమో గానీ సొంతూరికి వెళ్లిపోయింది. మలయాళంలో వరస సినిమాలు చేస్తూ స్టార్ అయిపోయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) మలయాళంలోని స్టార్ హీరోలు చాలామందితో కల్యాణి నటించేసింది. తెలుగులో స్ట్రెయిట్ మూవీస్ చేయనప్పటికీ ఓటీటీల్లో డబ్బింగ్ చిత్రాల వల్ల తెలుగు ప్రేక్షకులు ఈమెని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడంటే మంచి ఫిజిక్తో ఉంటూ అభిమానుల్ని అలరిస్తున్న కల్యాణి ప్రియదర్శన్.. సినిమాల్లోకి రాకముందు మాత్రం బొద్దుగా ఉండేది. అప్పటి, ఇప్పటి ఫొటోలు పక్కపక్కన పెట్టి చూస్తే ఇద్దరూ ఒకరేనా అని మీరు అనుకోవడం పక్కా. ఇకపోతే కల్యాణి తండ్రి ప్రియదర్శన్ ప్రముఖ దర్శకుడు కాగా తల్లి లిజీ హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలు చేసింది. అలా సినిమా ఫ్యామిలీలో పుట్టిన కల్యాణి.. తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. సక్సెస్ఫుల్ హీరోయిన్గా సినిమాలు చేస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: లండన్లో ప్రభాస్ కొత్త ఇల్లు.. నెలకు అన్ని లక్షల అద్దె?) Transformation!!👌🔥 pic.twitter.com/4sjmKINI6V — Christopher Kanagaraj (@Chrissuccess) February 25, 2024 View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) -
చిరు-మహేశ్తో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడేమో ఇలా!
ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్. చాలా చిన్న వయసులోనే ఏకంగా చిరంజీవి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మహేశ్, నాగార్జున లాంటి అగ్ర హీరోల చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. కెరీర్ సాఫీగా సాగుతోందనుకునే టైంలో సడన్గా సినిమాలకు వీడ్కోలు చెప్పేసింది. తాజాగా ఈమెకు సంబంధించిన ఓ ఫొటో వైరల్ కావడంతో మళ్లీ చర్చనీయాంశంగా మారిపోయింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: సీక్రెట్గా రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న స్టార్ హీరోయిన్) పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ పేరు సాక్షి శివానంద్. ఇప్పటి జనరేషన్కి ఈమె పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే 1993లో 'అన్నా వదిన' అనే చిత్రంతో తెలుగులోకి వచ్చింది. కానీ దాదాపు నాలుగేళ్ల తర్వాత అంటే 1997లో చిరంజీవి 'మాస్టర్'తో పూర్తిస్థాయి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2001 వరకు వరసపెట్టి మూవీస్ చేసింది. కలెక్టర్ గారు, ఇద్దరు మిత్రులు, సీతారామరాజు, వంశోద్దారకుడు, యువరాజు, సింహరాశి లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. 2001లో రాజశేఖర్ 'సింహరాశి' సినిమాలో సాక్షి శివానంద్ హీరోయిన్గా హిట్ కొట్టింది. కానీ ఆ తర్వాత ఎందుకో తెలుగు సినిమాల్లో ఛాన్సులు సరిగా రాలేదు. 2008లో 'హోమం', 2010లో 'రంగా ది దొంగ' చిత్రాల్లో చివరగా కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా తెలుగు చిత్రాలకే దూరమైపోయింది. అనంతరం సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని పూర్తిగా గృహిణిలా మారిపోయింది. ఈమెకు ఒహానా శివానంద్ అనే చెల్లెలు ఉంది. పైన చూసిన ఫొటోలో సాక్షితో పాటు ఉన్నది ఒహానే. అయితే సాక్షి అప్పుడెలా ఉందో ఇప్పటికీ అంతే అంతంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఈ ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే: హీరోయిన్ సమంత) -
పెళ్లి గురించి హింట్ ఇచ్చేసిన తెలుగు హీరోయిన్!
గత రెండు మూడు నెలల్లో సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు నిశ్చితార్థం చేసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయిపోతున్నారు. చెప్పుకొంటే ఈ లిస్టులో చాలామంది తెలుగు స్టార్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు తెలుగమ్మాయి శ్రీ దివ్య కూడా తన పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఎప్పుడు చేసుకుంటాననేది చెప్పేసింది. (ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?) హైదరాబాద్లో పుట్టి పెరిగిన శ్రీ దివ్య.. 'హనుమాన్ జంక్షన్', 'యువరాజు', 'వీడే' లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. 'మనసారా' అనే సినిమాతో హీరోయిన్ అయిపోయింది. దీని తర్వాత బస్స్టాప్, కేరింత లాంటి మూవీస్ చేసినప్పటికీ ఎందుకో టాలీవుడ్లో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళంలోకి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ వరసపెట్టి చిత్రాల్లో నటించింది. 2013లో మొదలుపెడితే ఇప్పటికీ చేస్తూనే ఉంది. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో శ్రీ దివ్యకు తమిళంలో కూడా అవకాశాలు తగ్గాయి. అయితే ఓ కమెడియన్ ఇచ్చిన పార్టీలో తప్ప తాగి పడిపోయిందని, దీంతో ఈమె పేరు డ్యామేజ్ అవ్వడమే కాకుండా ఛాన్సులు కూడా తగ్గిపోయాయని మాట్లాడుకున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది పక్కనబెడితే హీరోయిన్గా కమ్ బ్యాక్ ఇచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. అలా సక్సెస్ అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని నిర్ణయించుకుందట. ఈ విషయమే సన్నిహితుల దగ్గర చెప్పిందట. దీనిపై ఆమె వైపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్) -
ఈమె హిట్ సినిమాల తెలుగు హీరోయిన్.. కానీ అదే పెద్ద మైనస్.. గుర్తుపట్టారా?
ఈమె తెలుగు హీరోయిన్. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో సక్సెస్ అందుకుంది. బాగానే ఉందనుకునేలోపు వరస దెబ్బలు తగిలాయి. దీంతో స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే ఛాన్సుల్లేక ఎదురుచూసే పరిస్థితికి వచ్చేసింది. ఈ బ్యూటీకి ప్రతిభతో పాటు అన్నీ ఉన్నాగానీ ఓ విషయం మాత్రం ఈమె కెరీర్కి మైనస్ అయిందని చెప్పొచ్చు. ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు స్నేహా ఉల్లాల్. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. అరబ్ దేశం ఒమన్లో పుట్టి పెరిగింది. అక్కడ చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత తల్లితో కలిసి ముంబయిలో అడుగుపెట్టింది. మరి నక్క తోక తొక్కిందో ఏమో గానీ ఫస్ట్ ఫస్టే సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. అలా 'లక్కీ: నో టైమ్ ఫర్ లవ్' చిత్రంతో నటిగా మారింది. నటిగా పాజిటివ్ మార్క్స్ పడ్డాయి. కానీ హిట్ మాత్రం తెలుగు డెబ్యూతో దక్కింది. (ఇదీ చదవండి: కుర్చీ తాత అరెస్ట్.. అసలు నిజాలు బయటపెట్టిన యూట్యూబర్) 2007లో 'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన స్నేహా ఉల్లాల్.. ఫస్ట్ మూవీతో అద్భుతమైన సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత 'కరెంట్' చిత్రంతోనూ ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాల పర్లేదు గానీ.. నేను మీకు తెలుసా?, సింహా, అలా మొదలైంది, మడతా కాజా, యాక్షన్ త్రీడీ, అంతా నీ మాయలోనే తదితర చిత్రాలు మాత్రం అనుకున్నంత సక్సెస్ తీసుకురాలేకపోయాయి. ఈ మూవీస్ వల్ల వరస షాకులు తగిలాయి. మరోవైపు స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్లా నీలి కళ్లతో ఉంది అనే పోలిక కూడా ఈమెకు మైనస్ అయిందని చెప్పొచ్చు. సాధారణంగా ఏదైనా పోలిక ఉంటే.. మాట్లాడుకుంటారు తప్పితే ఛాన్సులైతే ఇవ్వరు. అలా ఆ పోలిక వల్ల పెద్దగా ఉపయోగమైతే జరగలేదు. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో సినిమాలేం లేవు. దీంతో సొంత దేశానికి వెళ్లిపోయి.. తల్లిదండ్రులతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) -
కప్ కొట్టిన తెలుగు హీరోయిన్.. ఈమెలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?
హీరోయిన్లలో యాక్టింగ్ బాగా చేయడం సహజమే. కానీ అంతకు మించిన టాలెంట్స్ కూడా కొందరిలో ఉంటాయి. అవి టైమ్ వచ్చినప్పుడు బయటపడుతుంటాయి. అలా తెలుగు హీరోయిన్ నివేతా పేతురాజ్లోని మరో ప్రతిభ ఇప్పుడు బయటపడింది. ఏకంగా కప్ కొట్టేయడంతో ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఈమెలో ఏయేం టాలెంట్స్ ఉన్నాయి? ఏంటి సంగతి? (ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) తమిళనాడుకు చెందిన నివేతా పేతురాజ్.. 2016లో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాదే 'మెంటల్ మదిలో' అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, పాగల్, విరాటపర్వం తదితర సినిమాలు చేసింది. కాకపోతే ఈమెకు అనుకున్నంత పేరు అయితే రాలేదు. ప్రస్తుతానికి అయితే ఈమె ఏం మూవీస్ చేస్తుందనేది తెలీదు. నటన-మోడలింగ్లో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. కొన్నాళ్ల ముందు కారు రేసింగ్ నేర్చుకుంది. అప్పట్లో రేసు ట్రాక్ మీద కారులో ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా ప్రొఫెషనల్ షట్లర్లా మారిపోయింది. మధురైలో జరిగిన బ్యాడ్మింటర్ ఛాంపియన్షిప్ పోటీలోని మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో కప్ కొట్టింది. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా వెల్లడించింది. అలానే 'తర్వాత ఏంటి?' అనే ఓ క్యాప్షన్ పెట్టింది. అంటే మళ్లీ ఏదో పోటీలో టాలెంట్ చూపించబోతుందనమాట. (ఇదీ చదవండి: బిజినెస్ మొదలుపెట్టిన నటి సన్నీ లియోన్.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) -
ఎక్స్పోజింగ్ పాత్రలు ఆయన వల్లే చేశా.. బయటకు రాలేకపోయా: మీనా
మీనా పేరు చెప్పగానే చాలా సూపర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. 90ల్లో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. రజనీకాంత్, చిరంజీవి, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. మంచి ఫామ్లో ఉండగానే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. కొన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వయసుకు తగ్గ పాత్రలు చేస్తోంది. మరోవైపు తమిళంలో ఓ రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజా ఎపిసోడ్లో ఈమెకు బోల్డ్ రోల్స్, గ్లామర్ సీన్స్ గురించి ప్రశ్నలు ఎదురవగా.. పలు ఆసక్తికర విషయాల్ని మీనా బయటపెట్టింది. ఆయన సలహా వల్లే 'నేను నార్మల్ రోల్స్ ఎక్కువగా చేస్తూ వచ్చారు. అలాంటి సమయంలో నా చుట్టూ ఉన్నవాళ్లు గ్లామర్ రోల్స్ ఎందుకు ప్రయత్నించకూడదా అని అడిగారు. మరీ ముఖ్యంగా బోల్డ్ సీన్స్, స్విమ్ సూట్ వేసుకునే పాత్రలు చేయాలని.. కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ ప్రభుదేవా నాకు సలహా ఇచ్చాడు. అయితే కొన్నాళ్లకు అలాంటి ఛాన్స్ వచ్చింది. ప్రభుదేవాతో చేసిన సినిమాలో ఓ సీన్లో భాగంగా స్మిమ్మింగ్ డ్రస్ వేసుకున్నాను. కాకపోతే సిగ్గుతో మేకప్ రూమ్ నుంచి బయటకు రాలేకపోయాను' (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) వాళ్లకు దండం పెట్టాలి 'ఇక స్మిమ్మింగ్ డ్రస్ వేసుకున్న తర్వాత అసలు ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పడతానో అని తెగ భయపడిపోయాను. ఏదేమైనా బోల్డ్ పాత్రల్లో నటించడం నిజంగా చాలా కష్టమైన పని. ఇంకా చెప్పాలంటే బోల్డ్ సీన్స్ చేసే హీరోయిన్ల పాదాలకు దండం పెట్టాలని అప్పుడే అనిపించింది' అని తనకెదురైన అనుభవాల్ని తాజాగా ఓ తమిళ షోలో చెప్పుకొచ్చింది. ఈ మధ్య కాలంలో 'దృశ్యం' సినిమాలతో పాటు పలు మలయాళ సినిమాల్లో కాస్త గుర్తింపు ఉన్న పాత్రలు చేస్తోంది. మరోవైపు ఈమె భర్త విద్యాసాగర్.. 2022లో అనారోగ్య సమస్యలతో చనిపోయారు. మీనా కూతురు కూడా 'తెరి' అనే తమిళ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) -
ఈమె స్టార్ హీరోయిన్, ఆ ఒక్క సినిమాతో చాలా ఫేమస్.. కానీ ఆ తర్వాతే!
ఈమెని చూస్తే అచ్చ తెలుగమ్మాయి అనుకుంటారు. కానీ ఈమెది తెలుగు కాదు. సొంత భాషలో కెరీర్ సంగతి పర్లేదు కానీ తెలుగులో మాత్రం ఒకే ఒక్క సినిమాతో యమ క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత మాత్రం టాలీవుడ్లో సరిగా కెరీర్ ప్లాన్ చేసుకోలేకపోయింది. భారీ బడ్జెట్ సినిమాల్లో నటించినా లాభం లేకుండా పోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు అనన్య. అరె.. ఈమెని ఎక్కడో చూసినట్లు ఉందే అనుకుంటున్నారా? పర్లేదు కాస్త గుర్తుపట్టారనమాట. కేరళలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ అసలు పేరు అయిల్య గోపాలకృష్ణ. కాకపోతే సినిమాల్లోకి వచ్చేసరికి అనన్య అని పేరు మార్చుకుంది. తండ్రి నిర్మాత కావడంతో చిన్నప్పుడే ఒకటి రెండు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) ఇక డిగ్రీ చదువుతున్నప్పుడు ఆర్చరీలో(విలువిద్య) రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే టైంలో ఈమెకు మూడు నాలుగు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కానీ వాటికి నో చెప్పింది. కానీ కొన్నిరోజుల తర్వాత 'పాజిటివ్' అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2008 నుంచి ఇప్పటికీ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. 'జర్నీ' సినిమాతో తెలుగు ఆడియెన్స్కి దగ్గరైపోయింది. ఆ తర్వాత హీరోయిన్గా తెలుగులో 'అమాయకుడు' అని స్ట్రెయిట్ మూవీ చేసింది. కానీ ప్లాఫ్ అయింది. గత కొన్నాళ్లలో అయితే 'అఆ', 'మహర్షి' లాంటి తెలుగు సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు చేసింది కానీ టాలీవుడ్లో ఇదేమంతగా ఉపయోగపడలేదు. దీంతో పూర్తిగా మలయాళ చిత్రాలకే పరిమితమైపోయింది. నటిగా కొనసాగుతూనే 2012లో ఆంజనేయన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతానికైతే ఓవైపు ఫ్యామిలీ, మరోవైపు యాక్టింగ్ కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటోంది. అయితే చాలారోజుల తర్వాత ఈమెని చూసి నెటిజన్స్ గుర్తుపట్టలేకపోయారు. కాసేపటి తర్వాత ఈమె 'జర్నీ' హీరోయిన్ కదా అని గుర్తుపట్టారు. (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) View this post on Instagram A post shared by SuMaN RaMdAs 🇮🇳 (@the_art_of_photographer) -
మత్తెక్కించేలా పోజిచ్చిన ఆ బ్యూటీ.. కేక పుట్టించేలా తాప్సీ
బీచ్ ఒడ్డున క్యూట్గా హాట్ బ్యూటీ హంస నందిని స్పాట్ లైట్ వెలుగులో మెరిసిపోతున్న హీరోయిన్ తాప్సీ మెడపై చెయ్యి పెట్టి మత్తెక్కిస్తున్న తెలుగమ్మాయి రీతూవర్మ చీరలో మరింత అందంగా కనిపిస్తున్న సంయుక్త మేనన్ కొబ్బరితోటలో వయ్యారంగా పోజులిస్తున్న పూజాహెగ్డే వర్కౌట్ బిజీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి నాభి అందాలతో రెచ్చిపోతున్న భూమీ పెడ్నేకర్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ సోనాల్ చౌహాన్ View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
లుక్ మార్చిన యంగ్ హీరోయిన్.. మరీ ఇలా అయిపోయిందేంటి?
సాధారణంగా హీరోయిన్లు దాదాపు ఒకేలా కనిపిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం కట్టుబొట్టు మార్చి షాకిస్తుంటారు. అలా తెలుగులో ఓ సినిమా చేసిన యంగ్ బ్యూటీ కూడా సడన్ షాకిచ్చింది. మొత్తం వేషధారణ మార్చేసి కనిపించింది. ఈమెని చూసిన నెటిజన్స్, ప్రేక్షకులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈమెని గుర్తుపట్టారా? ఎవరో చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు హనీరోజ్. హా అవును మీరు ఊహించింది కరెక్టే. గతేడాది సంక్రాంతికి రిలీజైన 'వీరసింహారెడ్డి' సినిమాలో ఓ హీరోయిన్గా నటించింది ఈమెనే. ఈ మూవీతో ఈమెకు క్రేజ్ బాగానే వచ్చినప్పటికీ ఛాన్సులే సరిగా రాలేదు. తెలుగులో మరో మూవీ చేయట్లేదు. అదే టైంలో ఎప్పటికప్పుడు గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. ఈమె వయసు 32 ఏళ్లే అయినప్పటికీ రోజురోజుకీ బొద్దుగా మారిపోతోంది. సినిమాలు ఛాన్సులు పెద్దగా రావట్లేదని షాప్, మాల్ ఓపెనింగ్స్ తదితర ఈవెంట్స్తో హనీరోజ్ ఫుల్ బిజీగా ఉంటోంది. తాజాగా ఊటీలో ఓ షాప్ ఓపెనింగ్కి వచ్చిన ఈ హాట్ బ్యూటీ.. డిఫరెంట్ హెయిర్ స్టైల్తో కనిపించింది. ఈ క్రమంలోనే హనీరోజ్ లేటెస్ట్ లుక్పై తెలుగు మీమర్స్ ఫన్నీ సెటైర్స్ వేస్తున్నారు. ఏదేమైనా హనీరోజ్ తాజాగా ఫొటోలు, వీడియోలు మాత్రం మంచి క్రేజీగా ఉన్నాయి. (ఇదీ చదవండి: రిలీజ్ డేట్ గందరగోళం.. సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ) #HoneyRose Recent Clicks 📸😍❤ pic.twitter.com/47YDg3bO7z — Trend Soon (@trend_soon) January 6, 2024 -
ఈ పాప తెలుగు హీరోయిన్.. ఫస్ట్ మూవీనే సూపర్ హిట్.. ఎవరో కనిపెట్టారా?
ఈమె తెలుగు హీరోయిన్. అంటే పదుల సంఖ్యలో సినిమాలేం చేసేయలేదు. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడమే సూపర్ హిట్ కొట్టేసింది. ఆ తర్వాత ఇక్కడ మూవీస్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది. దీంతో ఛాన్సులే రావడం మానేశాయి. అయితేనేం బాలీవుడ్లో చెక్కేసింది. సినిమాలు-వెబ్ సిరీసులు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్మే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు ఇషా తల్వార్. అరె.. ఈ పేరు ఎక్కడా గుర్తురావట్లేదే? అని అనుకుంటున్నారా? అస్సలు కంగారు పడకండి. మేం చెప్పేస్తాం. అప్పట్లో 'ఇష్క్' మూవీతో లాంగ్ గ్యాప్ తర్వాత హిట్ కొట్టిన నితిన్.. అదే ఊపులో 'గుండె జారి గల్లంతయ్యిందే' అని మరో మూవీ చేశాడు. ఇందులో నిత్యామేనన్ మంచి స్కోప్ ఉండే పాత్ర చేసింది. అదే టైంలో మరో హీరోయిన్గా చేసిన ఇషా తల్వార్ కూడా బాగానే ఫేమ్ తెచ్చుకుంది. (ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!) అయితే నితిన్ మూవీ తర్వాత 'మైనే ప్యార్ కియా', 'రాజా చెయ్యి వేస్తే' అని మరో రెండు సినిమాల్లో ఇషా తల్వార్ హీరోయిన్గా చేసింది. కానీ లక్ అన్నదే అస్సలు కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్కి చెక్కేసింది. 2012లో నటిగా ఎంట్రీ ఇచ్చినప్పుడు వరసపెట్టి మలయాళ మూవీస్ చేసింది గానీ టాలీవుడ్ నుంచి వెళ్లిపోయిన తర్వాత మాత్రం పూర్తిగా హిందీకే పరిమితమైపోయింది. హీరోయిన్ అనే కాకుండా 'మీర్జాపూర్' లాంటి ఫేమస్ వెబ్ సిరీస్లోనూ గుర్తింపు ఉన్న పాత్ర చేసింది. 2023లోనూ సాస్-బాహు ఔర్ ఫ్లెమింగో, చమక్ లాంటి సిరీసుల్లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతానికైతే అటు మూవీస్ ఇటు సిరీసులు చేసుకుంటూ బండి నడిపేస్తోంది. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. 36 ఏళ్లు వయసొచ్చినా సరే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?) View this post on Instagram A post shared by Isha Talwar (@talwarisha) -
అలా కనిపించిన అరియానా.. ఐటమ్ బ్యూటీ మెల్ట్ అయ్యే లుక్
జనవరి గురించి అనసూయ పోస్ట్.. క్రేజీ ఫొటోలు కూడా 'లియో' నటి జనని క్యూట్ డ్యాన్స్ వీడియో వైరల్ అందాల విందు చేస్తున్న నటి ఇషా తల్వార్.. చూస్తే అంతే తెల్లచీరలో మెరిసిపోతున్న హీరోయిన్ శివానీ రాజశేఖర్ సోకుల వయ్యారాలతో టెంప్ట్ చేస్తున్న 'బిగ్బాస్' అరియానా ఫుల్ జాలీ మూడ్లో నేషనల్ క్రష్ రష్మిక మందాన్న జిమ్లో సెల్ఫీతో క్యూట్గా కవ్విస్తున్న హాట్ బ్యూటీ అషూరెడ్డి మరింత అందంగా కనిపిస్తూ మెరిసిపోతున్న హంస నందిని View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by janany (@janany_kj) View this post on Instagram A post shared by Isha Talwar (@talwarisha) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) -
ఫుల్ చిల్ మూడ్లో కాజల్.. భర్త గౌతమ్ కిచ్లూతో ఏకంగా అలా!
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ మధ్య తెగ కనిపించేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్లో భాగంగా గతేడాది పలు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన కాజల్.. కొత్త ఏడాది మరికొన్ని మూవీస్తో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయింది. కెరీర్ పరంగా పర్వాలేదనిపిస్తున్న కాజల్.. ఫ్యామిలీకి పూర్తి సమయాన్ని కేటాయిస్తోంది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా కుటుంబంతో కలిసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. (ఇదీ చదవండి: టాలీవుడ్ లక్కీ హీరోయిన్ పెళ్లి చేసుకోనుందా? అందుకే ఇలా!) కొత్త సంవత్సర వేడుకల్లో కాజల్ అగర్వాల్తోపాటు ఫ్యామిలీ అంతా కనిపించాడు. కొడుకు నీల్, భర్త గౌతమ్ కిచ్లూ కూడా ఉన్నారు. ఇన్ స్టాలో పోస్ట్ చేసిన మిగతా ఫొటోలన్నింటి గురించి పక్కనబెడితే భర్త గౌతమ్ని ఘడంగా ముద్దుపెట్టుకున్న పిక్ మాత్రం తెగ వైరల్ అయిపోయింది. ఫొటో చూస్తుంటే ఇద్దరూ ఫుల్ చిల్ మూడ్లో ఉన్నట్లు తెలుస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
హీరోయిన్గా షారుక్ లేడీ ఫ్యాన్.. ఏకంగా ఆ తెలుగు సినిమాతో
ఆమె బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్కు వీరాభిమాని. తొలుత మోడలింగ్ చేసింది. ఆ తర్వాత సీరియల్స్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా అలా తమ అభిమానంతో 'జవాన్'తో చాలా చిన్న పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులోనూ హీరోయిన్గా ఓ సినిమా చేసింది. ఇప్పుడది రిలీజ్ కానున్న నేపథ్యంలో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) తమిళంలో సీరియల్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న లీషా ఎక్లైర్స్.. తాజాగా తెలుగులో 'రైట్' అనే మూవీలో హీరోయిన్గా చేసింది. బిగ్బాస్ 2 ఫేమ్ కౌశల్ ఇందులో హీరోగా చేశాడు. దాదాపు రెండేళ్ల నుంచి సెట్స్పై ఉన్న ఈ చిత్రం.. తాజాగా థియేటర్లలోకి వచ్చింది ఈ సందర్భంగా బ్యూటీ లీషా ఎక్లైర్స్ తన ఆనందాన్ని పంచుకుంది. షారుక్ అభిమాని అయిన తాను.. ఇప్పుడు హీరోయిన్గా సినిమాలు చేస్తుండటం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: Bubblegum Review: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ) -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హీరోయిన్.. ఈమె ఎవరంటే?
సినిమా హీరోయిన్లు.. ఇండస్ట్రీకి దూరమైపోతే బయట పెద్దగా కనిపించరు. ఒకవేళ వాళ్ల ఫొటోలు ఒకటో రెండో కనిపించినా సరే సడన్గా గుర్తుపట్టడం కాస్త కష్టమవుతుంది. ఎందుకంటే అంతలా మారిపోతారు. ఇప్పుడు కూడా అలానే ఓ బ్యూటీ కనిపించింది. ఈమె తెలుగులో నాని హిట్ సినిమాలో చేసిన హీరోయిన్. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదంటే మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు శరణ్య మోహన్. అలెప్పీలో పుట్టిన ఈ కేరళ కుట్టి.. చిన్నప్పుడే అంటే ఎనిమిదేళ్ల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మలయాళంలో మూడు, తమిళంలో రెండు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. టీనేజ్లోకి వచ్చాక సహాయ పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అలా కొన్నాళ్లకు హీరోయిన్ అయిపోయింది. (ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ శృతిహాసన్? అసలు విషయం ఇదే) 'విలేజ్లో వినాయకుడు' సినిమాలో హీరోయిన్గా చేసిన శరణ్య మోహన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత నాని 'భీమిలి కబడ్డీ జట్టు' మూవీలో నటించి మనసు దోచేసింది. 'కల్యాణ్ రామ్ కత్తి', 'హ్యాపీహ్యాపీగా' చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకుంది. ఇవి తప్పితే మరో తెలుగు మూవీలో నటించలేదు. అలా టాలీవుడ్కి దూరమైపోయింది. 1997 నుంచి 2014 వరకు సినిమాల్లో నటించిన శరణ్య మోహన్.. 2015లో తన చిన్నప్పటి ఫ్రెండ్ అరవింద్ కృష్ణన్ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఓ అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈమెకి సినిమాలు చేసే ఆలోచన లేదు. భవిష్యత్తులో ఉంటుందేమో తెలీదు. ఇకపోతే స్వతహాగా భరతనాట్యం డ్యాన్సర్ అయిన శరణ్య.. తన డ్యాన్స్ వీడియోలని సోషల్ మీడియాలో అప్పడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే హీరోయిన్గా ఉన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మారిపోయింది. అందుకే తెలుగు ఆడియెన్స్ గుర్తుపట్టలేకపోయారు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్) View this post on Instagram A post shared by Saranya Mohan (@saranyamohanofficial) -
స్టార్ హీరోయినే కానీ ఆ టైంలో అష్టకష్టాలు పడింది!
ఇండస్ట్రీలోకి వస్తున్న వారసులు మినహా చాలామంది నటీనటులు సొంతంగా ఎదిగినవాళ్లే. హీరోయిన్లలో లేడీ సూపర్స్టార్ నయనతార కూడా మొదట్లో అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగింది. కానీ చాలా కష్టాలు పడిన తర్వాత అంటే ఇప్పుడు పాన్ ఇండియా రేంజులో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఇక దక్షిణాదిలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక మోహన్ దీనికి ఏ మాత్రం అతీతం కాదు. (ఇదీ చదవండి: డార్లింగ్ ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా?) తొలుత మోడలింగ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రియాంక మోహన్.. అడపాదడపా యాడ్స్ చేస్తూ వచ్చింది. అయితే ఈ టైంలో కనీస అవసరాలకు కూడా ఇవి సరిపోకపోవడంతో చాలా కష్టాలు పడింది. అలా మోడల్గా చేస్తూనే సినీ రంగంపై ఆసక్తి పెంచుకుంది. నటించడం తెలియకపోవడంతో యాక్టింగ్ కోర్స్ చేసింది. ఆ తర్వాత ఓ కన్నడ చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ వెంటనే తెలుగులో నాని 'గ్యాంగ్ లీడర్'లో హీరోయిన్గా చేసింది. దీనితో పాటు శర్వానంద్ 'శ్రీకారం'లోనూ నటించింది. కానీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. అదే టైంలో తమిళ డైరెక్టర్ నెల్సన్ దృష్టిలో పడింది. అతడు తీసిన 'డాక్టర్' మూవీలో చేసింది. ఇది సూపర్ హిట్ కావడంతో ప్రియాంక దశ తిరిగింది. తమిళంలో డాన్, ఈటీ లాంటి సినిమాలు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్, ఓజీ తదితర పాన్ ఇండియా మూవీస్ చేస్తోంది. (ఇదీ చదవండి: Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వాహకులు షాకింగ్ డెసిషన్) -
హీరోయిన్ జయప్రద అరెస్ట్కి రంగం సిద్ధం.. అసలేం జరిగిందంటే?
ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ జయప్రద అరెస్ట్కి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? హీరోయిన్ కమ్ పొలిటిషన్ అయిన జయప్రద ఏం తప్పు చేసింది? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్గా చేసిన జయప్రద.. 1994లో తెలుగుదేశం పార్టీలే చేరింది. కొన్నాళ్ల తర్వాత ఈ పార్టీని వీడి, సమాజ్ వాదీ పార్టీలో చేరింది. 2004 నుంచి 2014 వరకు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పనిచేసింది. 2019 నుంచి బీజేపీలో కొనసాగుతోంది. అయితే 2019లో ఎన్నికల సందర్భంగా జయప్రద.. నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో ఈమెపై నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ అయ్యాయి. ఈ కేసులో భాగంగా కోర్టు సమన్లు జారీ చేసినా సరే విచారణ నిమిత్తం న్యాయస్థానం ఎదుట జయప్రద.. హాజరు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి, ఆమెని అరెస్ట్ చేయాలని ఉత్తరప్రదేశ్ పోలీసులని ఆదేశించింది. ఈ క్రమంలోనే మహిళా ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. ఇదంతా చూస్తుంటే జయప్రద అరెస్ట్ త్వరలో జరగడం గ్యారంటీ అనిపిస్తుంది. (ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?) -
17 ఏళ్లకే హీరోయిన్.. తెలుగులో ఫస్ట్ మూవీనే బ్లాక్బస్టర్.. ఈమెని గుర్తుపట్టారా?
ఈమె స్వతహాగా చైల్డ్ ఆర్టిస్ట్. కట్ చేస్తే టీనేజ్లోకి వచ్చేసరికి హీరోయిన్ అయిపోయింది. ఫస్ట్ ఫస్ట్ తెలుగు మూవీతోనే ఎంట్రీ ఇచ్చింది. ఈమె లక్ ఏంటో గానీ ఏకంగా బ్లాక్బస్టర్ కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారంటీ అని అంతా అనుకున్నారు. కానీ సినిమాల సంగతి అటుంచితే ఘోరమైన కాంట్రవర్సీలో ఈమె ఇరుక్కుంది. ఆల్మోస్ట్ కెరీర్ మటాష్ అయిపోయింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు శ్వేతబసు ప్రసాద్. హా.. అవును మీరు ఊహించింది కరెక్టే. 'కొత్తబంగారు లోకం' మూవీతో 2008లో సెన్సేషన్ సృష్టించిన బ్యూటీనే ఈమె. జార్ఖండ్లోని జంషెడ్పుర్లో పుట్టిన ఈ భామ.. చిన్నతనంలో ఫ్యామిలీతో కలిసి ముంబయి వచ్చేసింది. ఈమె పేరు శ్వేత మాత్రమే. తల్లి పేరులోని బసు, తండ్రి పేరులోని ప్రసాద్ని తన పేరుకి యాడ్ చేసుకుంది. దీంతో శ్వేతబసు ప్రసాద్ అయింది. (ఇదీ చదవండి: 'కాంతార' సినిమాలో ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!) 2002లోనే 'మక్దీ' అనే హిందీ మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన శ్వేత.. ఆ తర్వాత మరో రెండు మూడు చిత్రాల్లో నటించింది. 2008లో బెంగాలీలో 'ఏక్ నదిర్ గల్పో', తెలుగులో 'కొత్త బంగారు లోకం' సినిమాలతో హీరోయిన్ అయిపోయింది. అనంతరం తెలుగు-తమిళ భాషల్లో దాదాపు ఆరేళ్లు పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. పెద్దగా కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్కి షిప్ట్ అయిపోయింది. అయితే కొన్నేళ్ల క్రితం ఓసారి హోటల్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది. దీంతో ఇండస్ట్రీలో హాట్టాపిక్ అయిపోయింది. ఈ సంఘటన వల్ల ఈమె కెరీర్ కాస్త దెబ్బతింది. ఇకపోతే 2018లో రోహిత్ మిట్టల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ సరిగ్గా ఏడాదిలోనే అతడి నుంచి విడిపోయింది. ప్రస్తుతానికైతే సింగిల్గానే ఉంటూ ఓటీటీలో మూవీస్ చేస్తూ కెరీర్ కొనసాగిస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!) -
తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!
మరో తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. అయితే బిజినెస్మ్యాన్ లేదా యాక్టర్ని కాకుండా ఓ పోలీస్ అధికారితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో వివాహం జరగనుండగా, ప్రస్తుతం ఈ ఇద్దరూ పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. ఇంతకీ ఎవరా బ్యూటీ? పెళ్లెప్పుడు? (ఇదీ చదవండి: Bigg Boss 7: ఎలిమినేషన్ హింట్ ఇచ్చేసిన బిగ్బాస్.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్?) మధ్యప్రదేశ్కి చెందిన చిత్రశుక్లా.. 2014లో 'ఛల్ భాగ్' అనే హిందీ మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈ సినిమాతో పాటు 'పులి', 'నేను శైలజ' చిత్రాల్లో సైడ్ డ్యాన్సర్గా కనిపించింది. 2016లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన 'మా అబ్బాయి' మూవీతో హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత తెలుగులో 'రంగుల రాట్నం', సిల్లీ ఫెలోస్, తెల్లవారితో గురువారం, పక్కా కమర్షియల్, ఉనికి, హంట్ తదితర చిత్రాల్లో నటించింది. కాకపోతే ఈమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. మరోవైపు కొన్నాళ్ల ముందు నుంచే వైభవ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తితో క్లోజ్గా ఉన్న ఫొటోలు పోస్ట్ చేస్తూ వచ్చింది. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ డిసెంబరు 8న పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం మెహందీ, హల్దీ సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఈ క్రమంలోనే చిత్రశుక్లా.. కాబోయే భర్త వైభవ్తో ఉన్న ఫొటోలని పోస్ట్ చేసింది. ఇకపోతే వైభవ్.. మధ్యప్రదేశ్లో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతానికైతే చిత్రశుక్లా చేతిలో కొత్త సినిమాలు ఏం లేవు. అంటే ఈ పెళ్లి తర్వాత బహుశా నటనకు టాటా చెప్పేయొచ్చేమో అనిపిస్తుంది. (ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) View this post on Instagram A post shared by Chitra Shukla (@chitrashuklaofficial) View this post on Instagram A post shared by Chitra Shukla (@chitrashuklaofficial) -
ఈమెని గుర్తుపట్టారా? తెలుగు సూపర్హిట్ మూవీ హీరోయిన్.. ఇప్పుడేమో ఇలా!
ఈమె తెలుగు హీరోయిన్. కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ మూవీతోనే సూపర్హిట్ కొట్టింది. కుర్రాళ్ల డ్రీమ్ హీరోయిన్ అయిపోయింది. అలా వరసగా టాలీవుడ్లో ఐదు వరకు సినిమాలు చేసింది. కానీ తొలి చిత్రం రేంజులో అయితే ఫేమ్ సంపాదించుకోలేకపోయింది. పూర్తిగా సినిమా ఇండస్ట్రీకే దూరమైపోయింది. అలా చాన్నాళ్ల తర్వాత లేటెస్ట్గా ఓ చోట.. తళుక్కన కనిపించింది. మరి ఇంతలా చెప్పాం కదా! ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు కాంచీ కౌల్. 90స్ కిడ్స్లోనూ మహా అయితే ఒకరో ఇద్దరికో మాత్రమే బహుశా ఈ పేరు కాస్తోకూస్తో తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే 'సంపంగి' లాంటి హిట్ మూవీలో నటించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది గానీ పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. తమిళంలో మూడు చిత్రాల్లో ఛాన్స్ వచ్చినా సరే అవన్నీ షూటింగ్ దశలో ఆగిపోయాయి. 2004లో చివరగా హిందీలో 'వో తేరా నామ్ తా' చిత్రం చేసి.. సిల్వర్ స్క్రీన్కి పూర్తిగా దూరమైపోయింది. ఇక సినిమాలకు దూరమైన తర్వాత సీరియల్స్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005 నుంచి 2014 వరకు హిందీలో పలు సీరియల్స్ చేసింది. అలా బుల్లితెరపై యాక్ట్ చేస్తున్న టైంలోనే సీరియల్ నటుడు షబ్బీర్ అహ్లువాలియాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ప్రస్తుతం ఇద్దరు కొడుకులు ఉన్నారు. 2014 తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయిన కాంచీ కౌల్.. చాలా రోజుల తర్వాత ఇప్పుడు కొడుకులతో ఓ చోట కనిపించింది. ఆ వీడియో వైరల్ కాగా.. తొలుత ఈమెని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. 'సంపంగి' బ్యూటీ ఇంతలా మారిపోయిందేంటి అని అవాక్కవుతున్నారు. (ఇదీ చదవండి: హనీమూన్కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?) View this post on Instagram A post shared by kanchikaul (@kanchikaul) View this post on Instagram A post shared by kanchikaul (@kanchikaul) -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యంగ్ హీరోయిన్.. ఈమె ఎవరో తెలుసా?
ఈమెది సినిమా బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. తండ్రికి ఇండస్ట్రీతో సంబంధం లేదు కానీ తల్లి మాత్రం ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్. ఈమె అక్క కూడా హీరోయినే. తెలుగు సినిమాతోనే హీరోయిన్ అయ్యింది. తల్లి, అక్కతో పోలిస్తే.. ఈ బ్యూటీ అనుకోకుండా హీరోయిన్గా మారింది. జస్ట్ రెండంటే రెండు చిత్రాల్లోనే నటించింది. ఇప్పుడేమో సడన్గా ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు తులసి నాయర్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందే? సమయానికి గుర్తు రావడం లేదే అనుకుంటున్నారా.. కంగారు పడొద్దు. కాస్త మెల్లగా ఈ ఆర్టికల్ చదివేయండి. ఎవరో ఏంటో మీకే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఒకప్పటి తెలుగు హీరోయిన్ రాధ గుర్తుందా? హా అవును ఆమెకి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు కదా! అందులో చినమ్మాయే తులసి. (ఇదీ చదవండి: నయనతార 'అన్నపూరణి' సినిమా.. టాక్-రివ్యూ ఏంటంటే?) రాధ పెద్ద కూతురు కార్తీక.. నాగచైతన్య 'జోష్' సినిమాతో హీరోయిన్ అయ్యింది. కాకపోతే 'రంగం' సినిమా తర్వాత తమిళంలోనూ ఎక్కువగా మూవీస్ చేసింది. అయితే తులసి మాత్రం అనుకోకుండా హీరోయిన్ అయింది. యాక్టింగ్ అంటే ఈమెకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ సుహాసిని చూసి.. మణిరత్నం తీస్తున్న ఓ సినిమాకు ఆడిషన్ ఇవ్వమని చెప్పింది. అలా 'కాదల్' మూవీతో హీరోయిన్ అయ్యింది. దీన్ని 'కడలి' పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. కానీ రెండు భాషల్లోనూ ఇంప్రెస్ చేయలేకపోయింది. దీని తర్వాత 2014లో యాన్ అనే మరో తమిళ సినిమాలో హీరోయిన్ గా చేసింది. దీన్ని 'రంగం 2' పేరు తెలుగులో రిలీజ్ చేశారు. కానీ అస్సలు కలిసి రాలేదు. దీంతో పూర్తిగా ఇండస్ట్రీకే దూరమైపోయింది. రీసెంట్గా అక్క కార్తీక పెళ్లిలో తులసి కనిపించింది. కాస్త బొద్దుగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, తొలుత ఈమెని గుర్తుపట్టలేకపోయారు. తర్వాత ఈమె, ఆమె అని తెలిసి అవాక్కయ్యారు. (ఇదీ చదవండి: 'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?) View this post on Instagram A post shared by Thulasi Nair (@thulasin) -
హీరోయిన్గా తెలుగులో ఒక్కటే సినిమా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా?
హీరోయిన్లకు వయసు పెరిగితే గ్లామర్ తగ్గిపోతుందని అంటారు. అదేంటో గానీ ఈ బ్యూటీ 40 ఏళ్లు క్రాస్ చేసినా సరే ఇప్పటికీ అందంగానే కనబడుతోంది. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది. తెలుగుతో కలిసి మొత్తంగా ఏడు భాషల్లో సినిమాలు చేసింది. అలానే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ పేరు రియాసేన్. స్వతహాగా బెంగాలీ అయినా ఈమె.. అమ్మ, అమ్మమ్మ కూడా హీరోయిన్లే. అంతెందుకు ఈమె అక్క కూడా హీరోయినే. తెలుగులో 'ధైర్యం'లో చేసిన రైమా సేన్ ఈమెకు సొంత అక్క. వీళ్లందరి వారసత్వాన్ని కొనసాగిస్తూ రియా సేన్.. ఐదేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. 10 ఏళ్ల వయసు నుంచి పూర్తి స్థాయి నటిగా మారిపోయింది. (ఇదీ చదవండి: చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన చైతూ ఫస్ట్ వెబ్ సిరీస్) 18 ఏళ్ల టీనేజ్ వయసులో ఉండగానే 'తాజ్మహల్' అనే తమిళ సినిమాతో హీరోయిన్ అయ్యింది. అనంతరం బెంగాలీ, హిందీ, మలయాళ, ఇంగ్లీష్, ఒడియా భాషల్లో హీరోయిన్గా పలు చిత్రాలు చేసింది. 2008లో రిలీజైన 'నేను మీకు తెలుసా?' అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ బ్యూటీనే. కాకపోతే ఇది ఫ్లాప్ అయ్యేసరికి తెలుగులో మరో ఛాన్స్ రాలేదు. దీంతో మిగతా భాషలకే పరిమితమైపోయింది. గత రెండు మూడేళ్ల నుంచి ఈమెకు అటు సినిమాల్లో గానీ ఇటు వెబ్ సిరీస్ల్లో గానీ ఛాన్సులు రావడం లేదు. దీంతో ఇన్ స్టాలో గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. ఈమె వయసు ఇప్పుడు 42 ఏళ్లు. అయినా సరే అస్సలు అలా కనిపించదు. అక్క రైమాసేన్లానే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయని ప్రభాస్.. కారణం అదేనా?) View this post on Instagram A post shared by ✯ riya sen ✯ (@riyasendv) View this post on Instagram A post shared by ✯ riya sen ✯ (@riyasendv) -
బాయ్ఫ్రెండ్ని సీక్రెట్గా పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్!
ఇదేం వింటర్ సీజన్ కాదు పెళ్లిళ్ల సీజన్. వాళ్లు వీళ్లు అని తేడా లేకుండా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. వరుణ్ తేజ్-లావణ్య కొన్నిరోజుల ముందే ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. పలువురు సీరియల్, సినీ నటులు కూడా ఏడడుగులు వేస్తున్నారు. ఇప్పుడీ లిస్టులోకి మరో హీరోయిన్ చేరింది. (ఇదీ చదవండి: థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ) ఈ బ్యూటీ పేరు మాళవిక రాజ్. బాలీవుడ్ హిట్ మూవీ 'కబీ ఖుషీ కభీ ఘమ్'లో కరీనా కపూర్ చిన్నప్పటి పాత్రలో ఈమె నటించింది. ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత వేరే చిత్రాల్లో నటించలేదు. వయసొచ్చాక 'కెప్టెన్ నవాబ్' అనే హిందీ మూవీతో పాటు 'జయదేవ్' అనే తెలుగు సినిమాలోనూ హీరోయిన్గా చేసింది. ఇవి కాకుండా 'స్క్వాడ్' అని మరో సినిమాలోనూ నటించింది. కానీ అదృష్టం కలిసి రాలేదు. ఈ క్రమంలోనే సినిమాలు, యాక్టింగ్ లాంటివి పక్కనబెట్టేసిన మాళవిక.. కొన్నాళ్ల క్రితం ప్రేమలో పడింది. ఈ మధ్య నిశ్చితార్థం చేసుకుంది. ఇప్పుడు పెళ్లి చేసేసుకుంది. యువ పారిశ్రామికవేత్త ప్రణవ్ బగ్గా అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. గోవాలో తాజాగా ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఇదంతా కూడా రహస్యంగానే జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత అందరికీ పెళ్లి గురించి తెలిసింది. దీంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: ఇంట్లో పనిమనిషికి ఆ సాయం చేసిన స్టార్ హీరో అల్లు అర్జున్) View this post on Instagram A post shared by Malvika Raaj (@malvikaraaj) -
స్టార్ హీరోయిన్ ఎంగేజ్మెంట్.. కాబోయే భర్త ఎవరంటే?
ఇది వింటర్ సీజన్ కాదు పెళ్లిళ్ల సీజన్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీలు వరసపెట్టి వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ నిశ్చితార్థం చేసుకుంది. వేలికి ఉంగరంతో పాటు భర్తతో కలిసున్న ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఆమెకి కాబోయే భర్త ఎవరు? ఈమె పేరు పూజా సావంత్. మరాఠీ హీరోయిన్. ముంబయికి చెందిన ఈ బ్యూటీ తొలుత డ్యాన్సర్గా కెరీర్ ప్రారంభించింది. 2010లో మరాఠీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు 20కి పైగా సినిమాల్లో హీరోయిన్గా చేసి బోలెడంత క్రేజ్ సంపాదించింది. పలు టీవీ షోల్లోనూ జడ్జిగా వ్యవహరించింది. ఇప్పుడు అభిమానులకు షాకిస్తూ, తాను ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించింది. (ఇదీ చదవండి: లవర్ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!) అయితే కాబోయే భర్త ఎవరు? ఏంటనేది మాత్రం చెప్పలేదు. అలానే అతడి ముఖం కూడా రివీల్ చేయకుండా ఫొటోలు పోస్ట్ చేసింది. అయితే ఇతడు ఇండస్ట్రీకి సంబంధించిన వాడు కాదని, ఆస్ట్రేలియాలో ఫైనాన్స్ కంపెనీకి ఓనర్ అని సమాచారం. త్వరలో ఎలానూ పెళ్లి జరుగుతుందిగా. అంతలో కచ్చితంగా ఇతడెవరు? పేరేంటి? తదితర వివరాలు బయటకొస్తాయి. ఇకపోతే పూజా సావంత్కి మరాఠీ ఇండస్ట్రీలో భూషణ్, వైభవ్ అని ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్లలో భూషణ్తో పూజా రిలేషన్ లో ఉందని చాలారోజుల నుంచి రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ బ్యూటీతో వేరొకరితో నిశ్చితార్థం జరగడంతో అవన్నీ కూడా రూమర్స్ అని తేలిపోయింది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా) View this post on Instagram A post shared by Pooja Sawant (@iampoojasawant) View this post on Instagram A post shared by Pooja Sawant (@iampoojasawant) -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు స్టార్ హీరోయిన్.. ఈమె ఎవరంటే?
ఈమె అచ్చ తెలుగు హీరోయిన్. పుట్టి పెరిగింది అంతా ఉమ్మడి ఆంధ్రాలోనే. పద్దెనిమిదేళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చేసింది. బోలెడన్ని హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. దాదాపు 20 ఏళ్ల పాటు నటిగా కొనసాగింది. ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో మెల్లమెల్లగా సినిమాలు తగ్గించేసింది. ప్రస్తుతం పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు రవళి. ఇప్పటి జనరేషన్కి పెద్దగా తెలియని పేరు. 'పెళ్లి సందడి' రవళి అంటే మాత్రం చాలామంది గుర్తుపట్టేస్తారు. అవును పైన ఫొటోలో కనిపస్తున్నది ఆమెనే. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో పుట్టిన ఈమె.. 1990లో 'జడ్జిమెంట్' అనే మలయాళ మూవీతో నటిగా మారింది. ఆ తర్వాత ఏడాదే తెలుగులో 'జయభేరి' మూవీలో హీరోయిన్గా చేసింది. తొలుత నాలుగేళ్ల పాటు ఈమెకు పెద్దగా ఛాన్సులు రాలేదు. ఎప్పుడైతే 'పెళ్లి సందడి' చేసిందో ఈమె దశ తిరిగిపోయింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!) 1996లో వచ్చిన 'పెళ్లి సందడి' సినిమా.. రవళి కెరీర్కి బూస్టప్ ఇచ్చింది. దీంతో వరసపెట్టి అవకాశాలు వచ్చాయి. రవళి చేసిన చిత్రాల్లో ఒరేయ్ రిక్షా, వినోదం, చిన్నబ్బాయి, ముద్దుల మొగుడు, శుభాకాంక్షలు, మర్ద్(హిందీ) తదితర చిత్రాలు ఈమెకు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక హీరోయిన్ గా ఛాన్సులు తగ్గిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు మూవీస్ చేసింది. 2011లో 'మాయగాడు' అనే సినిమాలో చివరగా నటించింది. రవళి వ్యక్తిగత విషయానికొస్తే.. 2007లో నీలి కృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రవళికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సీరియల్ నటి హరిత.. రవళికి అక్క అవుతుంది. ఇకపోతే ఎప్పటికప్పుడు తిరుమల దర్శనానికి వచ్చే రవళి.. తాజాగా ఫ్యామిలీతో కలిసి స్వామి వారిని దర్శించుకుంది. ఈ క్రమంలోనే ఆమె ఫొటోలు చూసి తొలుత ఆమెని గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత గుర్తుపట్టి, ఈమె ఆమెనా అని అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?) -
ఈ సిక్స్ ప్యాక్ బ్యూటీ తెలుగు హీరోయినే.. గుర్తుపట్టారా మరి?
హీరోయిన్ అనగానే వయ్యారం, సుకుమారం, అందం, నాజుకుతనం.. ఇలా చాలా చెబుతారు. కానీ హీరోయిన్లకు సిక్స్ ప్యాక్ దాదాపు అసాధ్యం అని చెప్పొచ్చు. సమంత లాంటి వాళ్లు జిమ్కి వెళ్తుంటారు. ఫిట్నెస్తో కేక పుట్టిస్తుంటారు తప్ప బాడీ ప్యాక్ లాంటిది తక్కువ. కానీ ఓ తెలుగు హీరోయిన్ సిక్స్ ప్యాక్తో కనిపించి షాకిచ్చింది. ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు రితికా సింగ్. అరె.. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా? అవును మీరు ఊహించింది కరెక్టే. విక్టరీ వెంకటేశ్ 'గురు' సినిమా చేశాడు. అందులో లేడీ బాక్సర్గా నటించింది ఈ అమ్మాయే. నటి కావడానికి ముందు చాలా ఏళ్ల పాటు ప్రొఫెషనల్ బాక్సర్గా పేరు తెచ్చుకుంది. 20 మ్యాచులాడితే 17 గెలిచింది కూడా. (ఇదీ చదవండి: మెట్లపై నిద్రపోయేది.. సుమ సీక్రెట్ బయటపెట్టిన మరో యాంకర్!) అయితే డైరెక్టర్ సుధా కొంగర.. తన తొలి సినిమా 'సాలా ఖాదుస్' అనే బాక్సింగ్ స్టోరీ కోసం హీరోయిన్ని వెతుకుతున్నప్పుడు రితికా కనిపించింది. లేటు చేయకుండానే రియల్ బాక్సర్ అయిన ఆమెతోనే సినిమా తీసేసింది. ఇక ఇది హిట్ అయి, అవార్డులొచ్చేసరికి బాక్సర్ రితిక కాస్త హీరోయిన్ రితిక అయిపోయింది. 'సాలా ఖాదుస్' మూవీని తెలుగులో 'గురు' పేరుతో రీమేక్ చేస్తే ఇందులోనూ రితిక లీడ్ రోల్ చేసింది. దీని తర్వాత తెలుగులో 'నీవెవరో' అనే మూవీ చేసింది గానీ ఓవరాల్గా చూసుకుంటే తమిళంలోనే రితిక.. పలు హిట్ సినిమాల్లో నటించింది. ఈ ఏడాది రెండు సినిమాల్లో హీరోయిన్, ఓ సినిమాలో ఐటమ్ సాంగ్, మరో వెబ్ సిరీస్తో ప్రేక్షకుల్ని పలకరించింది. అలా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముంబయి బ్యూటీ.. తాజాగా సిక్స్ ప్యాక్తో కనిపించేసరికి అందరూ అవాక్కయ్యారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) -
ఈమెని గుర్తుపట్టారా? తెలుగు నటి, నేషనల్ అవార్డ్ విన్నర్
సినిమాలు హిట్ అవుతున్నాయి, అవార్డులు అందుకుంటున్నాయంటే.. అందులో డైరెక్టర్ల కృషి ఎంత ఉంటుందో.. యాక్టర్స్ కష్టం అంతకంటే ఎక్కువ ఉంటుంది. అలా ఈ బ్యూటీ కూడా ఓ సినిమా చేసింది. ఆ చిత్రానికి, అందులో నటించిన ఈమెకు నేషనల్ అవార్డ్స్ వరించాయి. ఈ మధ్యనే తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. మరి ఇన్ని చెప్పాం కదా. ఎవరో కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్రద్ధా దంగర్. ఎవరబ్బా అనుకుంటున్నారేమో, కంగారు పడకండి. రీసెంట్గా ఓటీటీలో 'మ్యాన్షన్ 24' అని ఓ తెలుగు హారర్ వెబ్ సిరీస్ రిలీజైంది కదా. అందులో రజియా అనే పాత్రలో నటించింది పైన కనిపిస్తున్న బ్యూటీనే. స్వతహాగా గుజరాతీ అయిన ఈమె.. అక్కడే అరడజనుకి పైగా సినిమాలు చేసింది. ఇంకా 30 ఏళ్ల కూడా నిండని ఈ చిన్నది.. 2019లో 'హెల్లరో' అనే సినిమాలో నటించింది. ఆ ఏడాదికి గానూ ఈ మూవీకి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. ఇందులో నటనకిగానూ శ్రద్ధా దంగర్కి స్పెషల్ జ్యూరీ కేటగిరీలో అవార్డు వచ్చింది. గుజరాతీలో 10 సినిమాలు, 3 వెబ్ సిరీసులు చేసిన ఈమె.. ఓంకార్ తీసిన 'మ్యాన్షన్ 24' సిరీస్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సో అదన్నమాట విషయం. నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. తెలుగులో మరిన్ని ఛాన్సులు దక్కించుకునే పనిలో బిజీగా ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్) View this post on Instagram A post shared by Shraddha Dangar (@shraddhadangar_official) View this post on Instagram A post shared by Shraddha Dangar (@shraddhadangar_official) -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? నాలుగే సినిమాలు, టీమిండియా క్రికెటర్తో పెళ్లి!
హీరోయిన్లు వయసులో ఉండగానే అస్సలు పెళ్లి చేసుకోరు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా సినిమా కెరీర్కి పుల్స్టాప్ పెట్టరు. కానీ ఈ బ్యూటీ అదే పనిచేసింది. పుట్టింది కర్ణాటకలో. చేసింది తమిళ సినిమాలు. కానీ ఓ మూవీ వల్ల తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. హీరోయిన్గా కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నటైంలో టీమిండియా క్రికెటర్తో ఏడడుగులు వేసింది. ఇంతలా చెప్పాం కదా, మరి ఈమెని గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 28 సినిమాలు) పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ పేరు ఆశ్రిత శెట్టి. అరే ఈ పేరు ఎక్కడో ఎప్పుడో విన్నట్లుందే అనిపించింది కదా! అవును మీరు ఊహించింది కరెక్టే. సిద్ధార్థ్ హీరోగా నటించిన 'NH 4' సినిమాలో హీరోయిన్గా చేసింది ఆశ్రితనే. ఇది చేయడానికి ముందు తుళు భాషలో 'తెలికడ బొల్లి' అనే సినిమా చేసింది. ఈ రెండు చిత్రాలతో పాటు తమిళంలో మరో రెండు చిత్రాలు చేసింది. మరికొన్ని చేస్తే అనుకున్న దానికంటే ఫేమ్ వచ్చేదేమో కానీ అంతలోనే పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. టీమిండియా తరఫున బ్యాటర్గా పేరు తెచ్చుకున్న మనీశ్ పాండేని.. ఆశ్రిత శెట్టి పెళ్లి చేసుకుంది. 2019లో కన్నడ సంప్రదాయ పద్ధతిలో వీళ్ల పెళ్లి జరిగింది. హీరోయిన్ అవ్వడం వల్లో ఏమో గానీ పెళ్లయి ఇన్నేళ్లవుతున్నా సరే గ్లామర్ని అలానే మెంటైన్ చేస్తూ వస్తోంది. అది చూసినప్పుడల్లా సినిమాలు ఎందుకు చేయడం మానేసిందా అని నెటిజన్స్ అనుకుంటున్నారు. సో అదనమాట విషయం. ఈమెని చూడగానే మీలో ఎవరైనా గుర్తపట్టారా? లేదా మేం చెప్పిన తర్వాత గుర్తుపట్టారా? (ఇదీ చదవండి: చిరంజీవి కొత్త సినిమాలో విలన్గా రామ్చరణ్ ఫ్రెండ్!) View this post on Instagram A post shared by Ashrita Shetty (@ashritashetty_) -
ఈమె తెలుగు సినిమాలు మాత్రమే చేసిన హీరోయిన్.. గుర్తుపట్టారా?
దేశంలో చాలామంది బ్యూటీస్.. ఎక్కడ పుట్టి పెరిగినా సరే తెలుగు సినిమాలే ఫస్ట్ ఫస్ట్ చేస్తుంటారు. హిట్ కొడితే ఇక్కడే స్టార్ హీరోయిన్గా సెటిలైపోతారు. లేదంటే పక్క ఇండస్ట్రీలో స్టార్స్ అయిపోతారు. అయితే ఈ బ్యూటీ మాత్రం తెలుగులో మాత్రమే హీరోయిన్గా చేసింది. హిట్ కొట్టినా లక్ కలిసిరాలేదు. దీంతో రూట్ పూర్తిగా మార్చేసింది. ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు నితీ టేలర్. 90స్ జనరేషన్ కిడ్స్ 2012 టైంలో 'వెళ్లిపోవే వెళ్లిపోవే' అనే ఓ బ్రేకప్ సాంగ్ తెగ విన్నారు. పోనీ అదేమన్నా స్టార్ హీరో సినిమానా అంటే కాదు. తనీష్ హీరోగా నటించిన 'మేము వయసుకు వచ్చాం' అనే చిన్న మూవీలోనిది. ఈ పాట మాత్రమే కాదు సినిమా, అందులో హీరోయిన్ కూడా అప్పట్లో పాపులర్ అయింది. (ఇదీ చదవండి: ఆమె కోసం ఈమె బలి? వచ్చిన వారంలోనే ఆ బ్యూటీ 'బిగ్ బాస్' నుంచి ఎలిమినేట్!) ఆ సినిమాలో హీరోయిన్గా చేసిన నితీ.. తెలుగులోనే పెళ్లి పుస్తకం, లవ్.కామ్ అని మరో రెండు చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. కానీ లక్ కలిసిరాలేదు. దీంతో సినిమా హీరోయిన్ కెరీర్కి పుల్స్టాప్ పెట్టేసింది. అప్పటికే చేస్తున్న టీవీ సీరియల్స్లో యమ బిజీగా మారిపోయింది. 2018 నుంచి మ్యూజిక్ వీడియోలు చేస్తూ ఉత్తరాదిలో చాలా క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు చిత్రసీమలో సక్సెస్ కానప్పటికీ నార్త్లో మాత్రం బోలెడంత ఫేమ్ సంపాదించింది. ఇక లాక్డౌన్ టైంలో ఆర్మీ ఆఫీసర్ పరీక్షిత్ బవాని పెళ్లి చేసుకుంది. అయితే తెలుగులో హీరోయిన్గా ఛాన్స్ వచ్చినప్పుడు బొద్దుగా చబ్బీ లుక్తో క్యూట్గా అనిపించిన నితీ టేలర్.. ఇప్పుడేమో హాట్ హాట్గా మతి పోగొడుతోంది. ఈమెని చూసిన తెలుగు ప్రేక్షకులు తొలుత గుర్తుపట్టేలేకపోయారు. ఆ తర్వాత ఆమె ఈమెనా అని తెలిసి షాకయ్యారు. (ఇదీ చదవండి: ఫ్యాన్స్కి 'లియో' షాక్.. అక్కడ టికెట్ రేటు రూ.5 వేలు!) View this post on Instagram A post shared by Nititaybawa (@nititaylor) -
ఈ తెలుగు హీరోయిన్ని గుర్తుపట్టారా? 20 సినిమాల్లో ఒక్కటే హిట్!
ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే హిట్ కంపల్సరీ. అలా లేకపోతే అటు గుర్తింపు ఉండదు. ఇటు కొత్త ఛాన్సులు కూడా రావు. హీరోయిన్ల విషయానికొస్తే గ్లామర్, యాక్టింగ్ పరంగా సూపర్గా ఉండి, అద్భుతమైన బ్లాక్బస్టర్ కొట్టినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేక కనుమరుగైపోతుంటారు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలాంటి బాపతే. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు పియా బాజ్పాయ్. ఉత్తరప్రదేశ్లోని ఎతావాలో పుట్టిన ఈమె దిల్లీలో సెటిలైంది. సినిమాల్లోకి వెళ్తానంటే తల్లిదండ్రులు తిట్టారు. దీంతో ఓవైపు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే నటి కావడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. అందులో భాగంగా మకాం ముంబయికి మార్చింది. తొలుత సీరియల్స్కి డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టింది. అది బోర్ కొట్టేయడంతో మోడలింగ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అమితాబ్, ధోనీ లాంటి వాళ్లతో యాడ్స్లో నటించింది. (ఇదీ చదవండి: థియేటర్లలోకి ఒకేరోజు 10 సినిమాలు.. మీరేం చూస్తారు?) అలా యాడ్స్ చేస్తున్న టైంలో సౌత్ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దృష్టిలో పడింది. ఆయన తీసిన ఓ యాడ్తో పియా ఫేమ్ తెచ్చుకుంది. 2008లో 'పోయ్ సొల్ల పోరమ్' అనే తమిళ సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ఏడాదే 'నిన్ను కలిశాక' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే నటిగా మారిన మూడేళ్లకు 'రంగం' మూవీతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత పలు సినిమాలు చేసినా హిట్ కొట్టలేకపోయింది. అలా 2008-18 మధ్య తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు చేసిన పియాకు ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి. ఈ ఏడాది ఓటీటీలో రిలీజైన హిందీ చిత్రం 'లాస్ట్'లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. నటిగా ఫామ్లో లేనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతూ ఉంటుంది. దిగువన ఉన్న ఫొటోలు చూస్తే మీరే అవునంటారు. ఇంకెందుకు లేటు వీటిపై మీరు ఓ లుక్కేయండి. (ఇదీ చదవండి: సల్మాన్ఖాన్ బండారం బయటపెట్టిన మాజీ ప్రేయసి) View this post on Instagram A post shared by Pia Bajpiee (@piabajpai) View this post on Instagram A post shared by Pia Bajpiee (@piabajpai) -
ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? సినిమా ఫ్లాప్ అయినా స్టార్ హీరోయిన్ గా!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవలేదు. ప్రతి ఏడాది పండగలు వచ్చినట్లు.. భాష, దేశంతో సంబంధం లేకుండా ఇక్కడొచ్చి మరి మూవీస్లో హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రేక్షకుల్ని అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలానే. అమెరికాలో పుట్టింది, పక్క రాష్ట్రంలో పెరిగింది. ఇప్పుడు టాలీవుడ్లో సెన్సేషన్ అయిపోయింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా? అవును మీలో కొందరు అనుకున్నది నిజమే. పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ శ్రీలీల. ఇది టీనేజీలో దిగిన ఫొటో. కాస్త పోలికలు తెలుస్తున్నప్పటికీ పాత ఫొటో కావడం వల్ల కొందరైతే గుర్తుపట్టలేకపోతున్నారు. కానీ నవ్వు చూసిన కొందరు మాత్రం.. ఈ బ్యూటీనే అని గుర్తుపట్టేస్తున్నారు. తెలుగులో ఈమె కెరీర్ ఫ్లాప్తో మొదలైంది కానీ ఇప్పుడు మాత్రం రాకెట్ స్పీడులో దూసుకెళ్తోంది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో ప్రమాదం.. నొప్పి తట్టుకోలేక లేడీ కంటెస్టెంట్ కేకలు!) అమెరికాలో ఓ తెలుగు కుటుంబంలో పుట్టిన శ్రీలీల.. అక్కడే కొన్నాళ్లు పెరిగింది. అయితే పేరెంట్స్ విడాకులు తీసుకోవడంతో తల్లితో పాటు బెంగళూరు వచ్చేసింది. చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టిన ఈ బ్యూటీ.. టీనేజీలోకి వచ్చేసరికి కన్నడలో హీరోయిన్ అయిపోయింది. తెలుగులో 'పెళ్లి సందD' చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. రెండో మూవీ 'ధమాకా' బ్లాక్బస్టర్ కొట్టింది. ఇందులో ఈమె డ్యాన్స్కి అందరూ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం మహేశ్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలతో వర్క్ చేస్తున్న శ్రీలీల.. మరోవైపు యంగ్ హీరోలతోనూ కలిసి వర్క్ చేస్తోంది. దసరా నుంచి మొదలుపెడితే దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి.. ఇలా రాబోయే నాలుగైదు నెలల్లో తలో సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. వీటిలో కొన్ని హిట్ అయినా సరే హీరోయిన్గా ఈమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవడం గ్యారంటీ. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? ఇప్పటికీ 16 ఏళ్ల అమ్మాయిలానే!
ఏ హీరోయిన్ అయినా సరే అందానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే అందంగా ఉంటేనే కదా ఆఫర్స్, డబ్బులు వచ్చేవి. ఈ బ్యూటీ కూడా అప్పుడెప్పుడో 22 ఏళ్ల క్రితం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. స్టిల్ ఇప్పటికీ అదే గ్లామర్ మెంటైన్ చేస్తూ కుర్ర భామలందరూ అసూయ పడేలా తయారవుతుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలు కూతురితో కలిసి వర్కౌట్ చేస్తున్న హీరోయిన్ ఎవరనేది ఇప్పటి జనరేషన్ కంటే 90స్ కిడ్స్ని అడిగితే టక్కున చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్లకు ఆమె క్రష్ అని చెప్పొచ్చు. అవును.. మీలో కొందరు కరెక్ట్గానే ఊహించారు. పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు శ్రియ. సోమవారం ఆమె 42వ పుట్టినరోజు కావడం విశేషం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) ఇకపోతే 2001లో 'ఇష్టం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కల్యాణ్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేసింది. అలా ఓ పదేళ్ల పాటు ఆకట్టుకుంది. ఆ తర్వాత హీరోయిన్గా చేస్తూనే సహాయ పాత్రల్లోనూ నటిస్తూ వచ్చింది. ఈ మధ్య కొన్నాళ్లలో అయితే ఆర్ఆర్ఆర్, కబ్జ లాంటి పాన్ ఇండియా సినిమాల్లో శ్రియ నటించింది. ఈమె వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆండ్రూ కొశ్చివ్ అనే విదేశీయుడ్ని 2018లో పెళ్లి చేసుకుంది. వీళ్ల ప్రేమకు గుర్తుగా రాధ అనే పాప కూడా పుట్టింది. పైన ఫొటోలో శ్రియతో పాటు ఉన్నది ఈ పాపనే. అయితే మిగతా హీరోయిన్ల సంగతేమో గానీ.. శ్రియ మాత్రం గత 20 ఏళ్లుగా ఒకే లుక్ మెంటైన్ చేస్తూ చాలామందికి క్వశ్చన్ మార్క్ అయిపోయిందనే చెప్పొచ్చు. (ఇదీ చదవండి: 'పుష్ప 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. పెద్ద ప్లానింగే) -
ఈమెని గుర్తుపట్టారా? హీరోయిన్గా తెలుగులో ఒకే సినిమా!
ఈ బ్యూటీ ముంబయిలో పుట్టి పెరిగింది. మోడలింగ్ చేస్తూ ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. అలా తెలుగులో ఓ స్టార్ డైరెక్టర్ దృష్టిలో పడింది. ఏకంగా హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. ఆ మూవీ బాగానే ఉన్నప్పటికీ.. థియేటర్లలో సరిగా ఆడలేదు. హీరోయిన్గా ఈమెకు మరో ఛాన్స్ రాలేదు. ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శియ గౌతమ్. అవును మీలో కొందరు అనుకున్నది నిజమే. రవితేజ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అంటే చాలామంది ఇడియట్ అని చెబుతారేమో. దాని కంటే 'నేనింతే' ఇంకా బాగుంటుంది. ఇందులోనే శియ హీరోయిన్గా నటించి, తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. (ఇదీ చదవండి: పెళ్లికి వెళ్లిన ఉపాసన.. ఆ ఫొటో బయటపెట్టడంతో) కానీ ఈమెకు అదృష్టం కలిసిరాలేదు. ఈ సినిమాతో ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ హీరోయిన్గా ఎవరూ అవకాశం ఇవ్వలేదు. దీంతో వేదం, పక్కా కమర్షియల్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది. ఈ సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఈమెని దర్శకనిర్మాతలు పట్టించుకోవడమే మానేశారు. ఇకపోతే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈమె.. మికైల్ పాల్కివాలా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కాస్త గ్లామర్ డోస్ ఉండే ఫొటోల్ని పోస్ట్ చేస్తూ అలరించే ప్రయత్నం చేస్తోంది. ఇంత అందంగా ఉన్నాసరే ఈమెకు పెద్దగా ఛాన్సులు రాకపోవడం కాస్త విచిత్రంగా అనిపిస్తోంది. (ఇదీ చదవండి: హిట్ కొట్టినా... 'ఆదిపురుష్'ని దాటలేకపోయిన 'జవాన్') View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam | Actor | influencer (@aditigautamofficial) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam | Actor | influencer (@aditigautamofficial) -
ఈ తెలుగు హీరోయిన్ని గుర్తుపట్టారా? సుప్రీంకోర్టులో ఇప్పుడు లాయర్గా!
ఈమె తెలుగమ్మాయి. సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. త్రిషకు ఫ్రెండ్గా నటించి సినిమా కెరీర్ స్టార్ట్ చేసింది. అదే ఏడాది హీరోయిన్ గా ఓ మూవీలో నటించే బంపరాఫర్ అందుకుంది. ట్విస్ట్ ఏంటంటే ఆ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే ఆ తర్వాత ఆమెకు పలు అవకాశాలొచ్చినా అవి సక్సెస్ కాలేదు. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు రేష్మా రాథోడ్. ఎవరనేది కచ్చితంగా గుర్తురాకపోవచ్చు. సరే అక్కడికే వచ్చేద్దాం. వెంకటేశ్-త్రిష 'బాడీగార్డ్' సినిమాలో హీరోయిన్కి ఫ్రెండ్గా ఈమె నటించింది. అదే ఏడాది రిలీజైన 'ఈ రోజుల్లో' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కథానాయికగా తొలి మూవీతోనే సూపర్ సక్సెస్ అందుకుంది. కానీ ఆ తర్వాత సరిగా కెరీర్ ప్లాన్ చేసుకోలేకపోయింది. (ఇదీ చదవండి: ఇరకాటంలో రష్మిక.. ఒకేరోజు ఆ రెండు సినిమాలు రిలీజ్) 'ఈ రోజుల్లో' తర్వాత జై శ్రీరామ్, లవ్ సైకిల్, ప్రతిఘటన, జీలకర్ర బెల్లం, అప్పవుమ్ వీంజుమ్(మలయాళ), అదగపట్టత్తు మగజననంగలయ్(తమిళ) తదితర చిత్రాలు చేసింది గానీ ఈమె వీటిలో ఒక్కటి కూడా కలిసి రాలేదు. దీంతో 2017 తర్వాత పూర్తిగా నటనకు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి బీజేపీ పార్టీలో చేరింది. దీనితోపాటే లాయర్ కోర్సు కూడా పూర్తి చేసింది. నటిగా పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయిన రేష్మా.. పొలిటికల్, లాయర్ గా మాత్రం తనదైన మార్క్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే జూలైలో సుప్రీంకోర్టు లాయర్గా పదోన్నతి పొందింది. ఇకపోతే అప్పట్లో ఒకలా ఉన్న రేష్మా.. ఇప్పుడు చాలావరకు మారిపోయి కనిపించింది. దీంతో ఆమెని కాసేపు గుర్తుపట్టలేకపోయారు. ఏదేమైనా ఓ తెలుగు హీరోయిన్ సుప్రీం కోర్టులో లాయర్ కావడం గ్రేట్ అని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: చిరంజీవి పూజగదిలో ఆ ఇద్దరి ఫొటోలు..) View this post on Instagram A post shared by ReshmaRathore (@reshmarathore) -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? 40ల్లో ఉన్నా ఇప్పటికీ..
తెలుగులో హీరోయిన్లకు అస్సలు కొదవ ఉండదు. ప్రతి ఏడాది వందలకొద్ది సినిమాలు వస్తూనే ఉంటాయి. పదుల సంఖ్యలో కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. ఎక్కడో ఛండీగఢ్లో పుట్టిన ఈ బ్యూటీ కూడా అదృష్టం పరీక్షించుకుందామని టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీకే మంచి క్రేజ్ తెచ్చుకుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సమీక్ష. పంజాబీ ఫ్యామిలీకి చెందిన ఈమె.. ఆ తర్వాత ముంబయిలో వచ్చి సెటిలైంది. ఇకపోతే యంగ్ ఏజ్ లో మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. పూరీ జగన్నాథ్ దృష్టిలో పడింది. దీంతో తన తమ్ముడిని హీరోగా పెట్టి తీసిన '143' మూవీలో ఈమెని హీరోయిన్గా తీసుకున్నాడు. ఇందులో యాక్టింగ్తో మంచి పేరు తెచ్చుకుంది. (ఇదీ చదవండి: 'జైలర్'ని కోర్టు మెట్లు ఎక్కించిన ఆర్సీబీ జెర్సీ) ఇక ఈ సినిమా తర్వాత తమిళ, కన్నడ, హిందీలో నటించిన సమీక్ష... కొత్త కథ, ఇదీ సంగతి, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, సామ్రాజ్యం, దడ, కులుమనాలి తదితర చిత్రాల్లో నటించింది. కానీ ఈమె బ్యాడ్లక్ వల్ల వాటిలో ఏ మూవీ కూడా హిట్ కాలేదు. ఈమెని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కొత్త ఛాన్సులు రాకపోవడంతో.. మాతృభాష పంజాబీలో మూవీస్ చేస్తూ బిజీ అయిపోయింది. ఇక సినిమాలు తగ్గిపోవడంతో సీరియల్స్ లోనూ యాక్ట్ చేస్తూ బిజీ అయిపోయిన ఈ బ్యూటీ.. 2020లో సింగర్ షాహిల్ ఒస్వాల్ ని పెళ్లి చేసుకుని సింగపూర్లో సెటిలైపోయింది. అప్పటినుంచి సోషల్ మీడియాలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈమె వయసు 37 ఏళ్లు. అయినాసరే అప్పట్లో తెలుగులో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అదే అందం మెంటైన్ చేస్తూ ఆకట్టుకుంటోంది. (ఇదీ చదవండి: మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!?) View this post on Instagram A post shared by Samiksha Shael Oswal (@iamsameksha) -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? ఏకంగా 9 భాషల్లో నటించింది!
ఈమె ఓ తెలుగు సినిమాతో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టింది. అది సూపర్హిట్ కావడంతో మంచి ఛాన్సులు దక్కించుకుంది. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది. అయితే తొలి నాలుగు మూవీస్.. వరసగా తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో చేసింది. చాలామంది బ్యూటీస్కి సాధ్యం కాని విధంగా తొమ్మిది భాషల్లో నటించి అరుదైన రికార్డు సృష్టించింది. ఇన్ని చెప్పాం కదా మరి ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? పైన కనిపిస్తున్న నటి పవన్ కల్యాణ్, బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్, నాగార్జున, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. అవును మీలో కొంతమంది ఊహించింది కరెక్టే. ఈ బ్యూటీ పేరు ప్రీతి జింగానియా. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ భామ.. తొలుత ఓ ఆల్బమ్ సాంగ్లో కనిపించింది. ఆ తర్వాత పలు యాడ్స్ చేసింది. అలా ఈమెకు సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు వచ్చాయి. (ఇదీ చదవండి: నా రూమ్లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్) ఈమెకు తొలుత ఓ మలయాళ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అయితే దీని కంటే ముందు పవన్తో చేసిన 'తమ్ముడు' చిత్రం రిలీజైంది. దీంతో తమ్ముడు బ్యూటీగా పేరు స్థిరపడిపోయింది. 1999లో ఈ చిత్రంతో పాటు ప్రీతి జింగానియా హీరోయిన్గా చేసిన మలయాళం, తమిళ మూవీస్ కూడా రిలీజయ్యాయి. ఓవరాల్గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, పంజాబీ, ఉర్దూ, రాజస్థానీ భాషల్లో ఈమె సినిమాలు చేయడం విశేషం. 18 ఏళ్ల కెరీర్లో దాదాపు 30కి పైగా చిత్రాల్లో నటించింది. ఓవైపు హీరోయిన్గా చేస్తుండగానే 2008లో నటుడు పర్విన్ దబ్బాస్ని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈమెకు ఇద్దరు పిల్లలు పుట్టారు. అలా కొన్నాళ్ల పాటు యాక్టింగ్కి చిన్న బ్రేక్ ఇచ్చింది. 2012లో తిరిగి సినిమాల్లోకి వచ్చింది. అయితే రీఎంట్రీలో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో 2017 తర్వాత నటనకు పూర్తిగా పుల్స్టాప్ పెట్టేసింది. ప్రస్తుతం బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉంది. అయితే రీసెంట్గా రిలీజైన 'కఫాస్' అనే వెబ్ సిరీస్లో నటించింది. ఈమెని ఫస్ట్ ఎవరో అనుకున్నప్పటికీ.. ఆ తర్వాత మాత్రం తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టేశారు. View this post on Instagram A post shared by Sabad (@sabadvisuals) View this post on Instagram A post shared by Preeti Jhangiani (@jhangianipreeti) (ఇదీ చదవండి: రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?) -
నా రూమ్లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్
సినిమా హీరోహీరోయిన్లు ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అభిమానులం అని చెప్పి కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. దాదాపు ప్రతి హీరోహీరోయిన్ ఏదో ఓ సందర్భంలో ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతూనే ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ తనకు ఓ సినిమా షూటింగ్ టైంలో జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ గురించి బయటపెట్టింది. (ఇదీ చదవండి: చిరంజీవి బర్త్డే.. కూతురు ఫొటో పోస్ట్ చేసిన చరణ్) ఎవరీ బ్యూటీ? దిల్లీలో పుట్టి పెరిగిన కృతి కర్బందా.. 'బోణీ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. దీంతో పాటు అలా మొదలైంది, తీన్ మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, బ్రూస్ లీ తదితర చిత్రాల్లో నటించింది. అయితే ఈమె అందంగా ఉన్నప్పటికీ సరైన హిట్స్ పడకపోవడం వల్ల ఇక్కడ ఛాన్సులు రాలేదు. దీంతో కన్నడ, హిందీలో బిజీ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా గతంలో తనకెదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. సీక్రెట్ కెమెరా 'గతంలో ఓ కన్నడ సినిమా షూటింగ్ టైంలో జరిగిన సంఘటనని నేను అస్సలు మర్చిపోలేను. ఎందుకంటే హోటల్ లో పనిచేసే ఓ వ్యక్తి నా గదిలో సీక్రెట్ కెమెరా పెట్టాడు. అయితే హోటల్ రూంలో బస చేసేటప్పుడు చెక్ చేసుకోవడం నాకు, నా టీమ్కి అలవాటు. అలా పరిశీలిస్తుండగా కెమెరా బయటపడింది. సెట్-ఆఫ్ బాక్స్ వెనక అతడు ఉంచిన కెమెరా చూసి చాలా భయపడ్డాను. అప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా ఉంటున్నాను' అని కృతి కర్బందా చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?) -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? నాగార్జునతో అప్పుడలా ఇప్పుడేమో
ఈమెని మీరు కచ్చితంగా గుర్తుపట్టలేరు. ఎందుకంటే అప్పుడెప్పుడో 2002లో తెలుగులో ఫస్ట్ సినిమా చేసింది. అది కూడా నాగార్జునతో. కానీ బ్యాడ్ లక్. అదృష్టం కలిసి రాలేదు. సినిమా హిట్ కాలేదు. అయితేనేం మరో సినిమలో అవకాశమొచ్చింది. అదీ ఫెయిలైంది. దీంతో తెలుగు దర్శకనిర్మాతలు ఈమెని పట్టించుకోలేదు. మధ్యలో ఓ తెలుగు మూవీలో గెస్ట్ రోల్ చేసింది అంతే. అలాంటి ఆమె ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఇంతకీ ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు గ్రేసీ సింగ్. ఈ పేరు ఎక్కడో విన్నట్లు, ఈమెని ఎక్కడో చూసినట్లు ఉంది కదా! అవును మీలో కొందరు కరెక్ట్గానే గెస్ చేశారు. 'సంతోషం' సినిమాలో నాగార్జున పక్కన హీరోయిన్గా చేసింది ఈమెనే. దిల్లీలో పుట్టి పెరిగిన ఈమె.. చిన్నప్పుడే భరతనాట్యం, ఒడిస్సీ లాంటి క్లాసికల్ డ్యాన్స్ నేర్చకుంది. అలా డాన్స్ గ్రూప్తో ప్రదర్శనలు ఇస్తూ గుర్తింపు తెచ్చుకుంది. పదిహేడేళ్లకే ఓ సీరియల్లో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. 19 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చేసింది. (ఇదీ చదవండి: ఆ రూమర్స్పై 'భోళా శంకర్' నిర్మాత ఆగ్రహం.. చిరు ఎప్పుడూ!) అయితే 2001లో ఆమిర్ ఖాన్ 'లగాన్' సినిమా గ్రేసీ సింగ్కి కాస్త పేరు తీసుకొచ్చింది. తెలుగులో ఒకే ఏడాది(2002)లో 'సంతోషం', 'తప్పు చేసి పప్పుకూడు' సినిమాలు చేసింది కానీ కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్కి వెళ్లిపోయింది. 2010లో మరోసారి టాలీవుడ్లో 'రామరామ కృష్ణ', 'రామ్ దేవ్' అనే చిత్రాల్లో యాక్ట్ చేసింది గానీ బ్యాడ్ లక్. దీంతో మళ్లీ హిందీ, పంజాబీలో 2015 వరకు సినిమాలు చేసింది. ఆ తర్వాత సీరియల్స్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ఈమె నటిగా చాలా పేరు తెచ్చుకున్నప్పటికీ డ్యాన్స్ మాత్రం అస్సలు విడిచిపెట్టలేదు. మొన్నీమధ్య ప్రధాని నరేంద్ర మోదీ ముందు బ్రహ్మకుమారీస్ తరఫున ఫెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అప్పట్లో అందంగా ఉన్న గ్రేసీ.. వయసు పెరిగేకొద్ది చాలా మారిపోయింది. తాజాగా ఆమె ఫొటోలు చూసి తెలుగు ప్రేక్షకులు కాస్త తికమక పడ్డారు. ఎవరో గుర్తొచ్చి కింద కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Gracy Singh (@iamgracysingh) View this post on Instagram A post shared by Brahma Kumaris (@brahmakumaris) (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న రానా తమ్ముడు! అమ్మాయి ఎవరంటే?) -
లుక్ మార్చేసిన కృతి.. తెలుగు పిల్ల వయ్యారాలు
టెంప్టింగ్ పోజుల్లో కృతిశెట్టి వయ్యారాలు ఒలకబోస్తున్న తెలుగు పిల్ల మోడ్రన్ డ్రస్లో ఈషా హ్యాపీ మోడ్ ఒరకంట చూస్తు నవ్వుతున్న రీతూ 'ఖుషి' ఈవెంట్ ఫొటోలు.. సామ్ స్మైల్ టైట్ డ్రస్లో హీట్ పెంచుతున్న అనన్య బిగ్ బాస్ దివి వానలో క్యూట్ స్టిల్స్ View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? 20 ఏళ్ల క్రితం తెలుగు సినిమా ఇప్పుడేమో
టాలీవుడ్లో హీరోయిన్లకు అస్సలు కొదవ ఉండదు. ఎందుకంటే ప్రతి ఏడాది పదుల సంఖ్యలో బ్యూటీస్ వస్తూనే ఉంటారు. అదే టైంలో పాతవాళ్లు మెల్లగా సైడ్ అవుతుంటారు. అయితే తెలుగు ప్రేక్షకులు అందరినీ గుర్తుపెట్టుకుంటారు. చాలా రోజుల తర్వాత కనిపించినా సరే గుర్తుపడతారు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలానే. అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం తెలుగులో హీరోయిన్గా చేసింది. చాలారోజుల తర్వాత ఇప్పుడు కనిపించి సర్ప్రైజ్ చేసింది. మరి ఎవరో గుర్తుపట్టారా? (ఇదీ చదవండి: చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!) పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో తెలియాలంటే మీరు 90స్ కిడ్ అయ్యిండాలి. ఎందుకంటే శ్రీకాంత్ హీరోగా నటించిన 'ఒట్టేసి చెబుతున్నా' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అన్నట్లు ఈమె పేరు చెప్పడం మరిచిపోయా కదూ.. దివ్య వెంకటసుబ్రహ్మణ్యం. అయితే ఇండస్ట్రీలోకి వచ్చాక స్క్రీన్ నేమ్ కనిహ అని పేరు మార్చుకుంది. రవితేజ 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్' చిత్రంలోనూ చిన్న గెస్ట్ రోల్ చేసింది. ఆ తర్వాత మరో తెలుగు మూవీలో నటించలేదు. మధురైలో పుట్టి పెరిగిన కనిహ.. తొలుత సింగర్ గా పేరు తెచ్చుకుంది. 2001లో మిస్ చెన్నై ఈవెంట్ లో పాడాల్సింది. కానీ ఓ కంటెస్టెంట్ రాకపోవడంతో ఆమె ప్లేస్ లో ఈమె పాల్గొంది. పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ విజేతగా నిలిచింది. అలా సినిమాల్లోకి వచ్చేసింది. కెరీర్ లో తెలుగు, తమిళ, మలయాళ సినిమాలు చేస్తున్న ఈమె.. 2008లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈమెకు 41 ఏళ్లు. అయినాసరే గ్లామర్ మెంటైన్ చేసే విషయంలో అస్సలు తగ్గట్లేదు. తాజాగా వైరల్ అవుతున్న ఫొటోలే దీనికి ఎగ్జాంపుల్. మీరు ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Kaniha (@kaniha_official) View this post on Instagram A post shared by Kaniha (@kaniha_official) (ఇదీ చదవండి: 'ఖుషి' ఈవెంట్లో విజయ్ వింత డ్రస్.. ధరెంతో తెలుసా?) -
ఈ హీరోయిన్ గుర్తుందా? 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు రీఎంట్రీ!
ఈ బ్యూటీది అసలు మన దేశమే కాదు. అయినాసరే మన సౌత్ సినిమాల్లో నటించింది. హీరోయిన్గా స్టార్ హోదా దక్కించుకుంది. అప్పుడెప్పుడో 1989లో ఫస్ట్ సినిమా చేసింది. తిప్పి తిప్పి కొడితే అరడజను చిత్రాలు కూడా చేయలేదు. అయినాసరే ఈమె చాలా ఫేమ్ సంపాదించుకుంది. అప్పుడెప్పుడో యాక్టింగ్ పక్కనబెట్టేసిన ఈమె.. దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ నటిస్తోంది. ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న ఆమె పేరు గిరిజా శెట్టర్. ఈ పేరు చెబితే గుర్తురాకపోవచ్చు. కానీ 'గీతాంజలి' హీరోయిన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే మణిరత్నం తీసిన వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమా ఇది. ఓ హీరోయిన్ క్యారెక్టర్ ఎంత బలంగా రాయొచ్చనేది ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. అలా ఫస్ట్ చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన గీత అలియాస్ గిరిజా శెట్టర్.. ఓవరాల్గా ఐదే సినిమాలు చేసింది. (ఇదీ చదవండి: సర్జరీ చేయించుకున్న చిరంజీవి.. హైదరాబాద్ వచ్చేది అప్పుడే) ఇంగ్లాండ్లో సెటిలైన ఈమె తండ్రి ఓ డాక్టర్. ఆయనది కర్ణాటక. అమ్మది మాత్రం ఇంగ్లాండ్. అలా కన్నడ-బ్రిటీష్ మూలాలున్న ఫ్యామిలీలో పుట్టింది. 18 ఏళ్ల తర్వాత భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టిన ఈ బ్యూటీ.. అలా నటిగా మారింది. సైకాలజీ, ఫిలాసఫీ సబ్జెక్ట్స్లో థీసిస్ చేసింది. హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసిన ఇంగ్లాండ్ వెళ్లిపోయిన తర్వాత రైటర్, జర్నలిస్టుగా డిఫరెంట్ ఉద్యోగాలు చేసింది. అయితే ఇన్నేళ్లుగా యాక్టింగ్కి దూరంగా ఉన్న ఈమెని.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన దర్శకనిర్మాతలు ఒప్పించారు. 'ఇబ్బని తబ్బిదా ఇలెయాలి' అనే సినిమాలో నటించేలా చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం నుంచి ఈ మధ్యే గిరిజా శెట్టర్ లుక్ తాజాగా రిలీజ్ చేశారు. ఆమె గురించి చెబుతూ పెద్ద క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ ఫొటో చూసిన తెలుగు ఆడియెన్స్ ఫస్ట్ గుర్తుపట్టలేకపోయారు. తర్వాత మాత్రం 'గీతాంజలి' భామ అని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Paramvah Studios (@paramvah_studios) (ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్తో క్లారిటీ ఇచ్చారు!) -
'జైలర్' కోడలు.. సినిమాలో పద్ధతిగా బయట మాత్రం!
సూపర్స్టార్ 'జైలర్' రచ్చ మాములుగా లేదు. ఐదు రోజులు అవుతున్నా హీరో రజినీకాంత్ హవా తగ్గట్లేదు. అయితే ఈ సినిమాలో రజినీ కోడలి పాత్రలో ఓ బ్యూటీ నటించింది. బయట హాట్నెస్తో రెచ్చిపోయే ఆమెని.. స్క్రీన్పై పద్ధతిగా చూపించారు. గ్లామర్ చూపించే ఛాన్స్ రాలేదు. ఆమె తెలుగు సినిమాల్లో ఇప్పటికీ హీరోయిన్గా చేసిందని మీలో ఎవరికైనా తెలుసా? ఇంతకీ ఆ నటి ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె డీటైల్స్ 'జైలర్'లో రజినీకాంత్ కోడలిగా కొన్ని సీన్స్కి పరిమితమైన ఈ భామ పేరు అదితి. అయితే సినిమాల్లోకి వచ్చాక మిర్నా మేనన్గా పేరు మార్చుకుంది. కేరళలోని ఇడుక్కిలో పుట్టిన ఈమె.. నటి కాకముందు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసింది. కొన్నాళ్లకు ఈమె ఫొటోలని చూసిన ఓ డైరెక్టర్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. అలా 2016లో 'పట్టదారి' మూవీలో నటించింది. 2018లో 'కలవని మప్పిలై' అనే మరో చిత్రం చేసింది. (ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్తో క్లారిటీ ఇచ్చారు!) మోహన్లాల్తో తమిళంలో తొలి రెండు సినిమాలు చేసిన మిర్నా.. మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ 'బిగ్ బ్రదర్'లో నటించింది. దీంతో ఈమెకు కాస్త గుర్తింపు దక్కింది. అలా తెలుగులో ఆది సాయికుమార్ 'క్రేజీ ఫెలో', అల్లరి నరేశ్ 'ఉగ్రం'లో హీరోయిన్గా చేసింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఆడనప్పటికీ.. ఈమె యాక్టింగ్కి మాత్రం బాగానే పేరొచ్చింది. 'జైలర్'కి కోడలిగా అయితే ఇప్పటివరకు పలు చిన్న సినిమాల్లో నటించిన మిర్నా.. రజినీకాంత్ 'జైలర్'లో నటించి దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ సినిమాలో పద్ధతిగా కనిపించింది కానీ సోషల్ మీడియాలో గ్లామర్ చూపించడంలో అస్సలు మొహమాటం చూపించట్లేదు. అయితే డైరెక్టర్స్ ఈమెలోని హాట్నెస్ యాంగిల్ని తొక్కేస్తున్నారని పలువురు నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మరో మలయాళ బ్యూటీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల క్రష్ లిస్టులోకి చేరిందనిపిస్తుంది. View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) (ఇదీ చదవండి: కులాలంటే నాకు అసహ్యం: నటుడు మోహన్బాబు) -
శ్రీదేవికి అరుదైన గౌరవం.. 60వ బర్త్డే స్పెషల్!
అతిలోక సుందరి శ్రీదేవి.. సినీ ప్రేక్షకుల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి. ఇంత స్పెషల్ ఎందుకంటే ఈమె చరిష్మా అలాంటిది. హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేయడం సంగతి అటుంచితే.. ఆడియెన్స్ గుండెల్లో చెరిగిపోని చోటు సంపాదించింది. 2018లో ప్రమాదవశాత్తు ఈమె మరణించినప్పటికీ సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆమెని గుర్తుచేసుకుంటున్నారు. అలా శ్రీదేవి 60 బర్త్ డే (జయంతి) సందర్భంగా ఇప్పుడు ఆమెకు గూగుల్ అరుదైన రీతిలో గౌరవించింది. (ఇదీ చదవండి: 'జైలర్'కి మరో హీరో అనిరుధ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లు!) తమిళనాడులో పుట్టిన శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తన పేరు మార్చుకుని శ్రీదేవి అయ్యింది. టీనేజ్లోనే హీరోయిన్ అయిపోయి.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఈమెకు మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన శ్రీదేవి.. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ని పెళ్లి చేసుకుంది. జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఈమె కుమార్తెలు. ఇకపోతే తన నటనతో సినీ ప్రేక్షకుల్ని అలరించిన శ్రీదేవికి ఇప్పుడు అరుదైన గౌరవం లభించింది. ఈ బ్యూటీ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం, గూగుల్ తన డూడుల్గా శ్రీదేవి ఫొటోని డిస్ప్లే చేసింది. మంచి కలర్ఫుల్ లుక్లో డ్యాన్స్ చేస్తున్నట్లు ఉన్న శ్రీదేవిని చూస్తే.. 'దేవత' సినిమాలోని 'ఎల్లువచ్చే గోదారమ్మ' పాటనే గుర్తొస్తోంది. ఇలా గూగుల్ శ్రీదేవిని గౌరవించడం ఆమె ఫ్యాన్స్ని ఫుల్ ఖుషీ చేస్తోంది. ఇప్పుడీ విషయం వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు) -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? జూ.ఎన్టీఆర్తో ఆ సినిమాలో
టాలీవుడ్లో హీరోయిన్లకు కొదవ లేదు. ప్రతి ఏడాది పదుల సంఖ్యలో వస్తూనే ఉంటారు. అయితే ఇందులో నిలదొక్కుకుని, హిట్స్ కొట్టి స్టార్స్ అయ్యేది మాత్రం చాలా తక్కువమంది. ఈ భామ కూడా అలానే ముంబయి నుంచి ఇక్కడికి వచ్చింది. కాకపోతే నాలుగే సినిమాలు చేసింది. అప్పుడు ఓ మాదిరిగా ఉండేది. ఇప్పుడేమో హాట్నెస్కి కేరాఫ్ అడ్రస్లా మారిపోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు మంజరి ఫడ్నిస్. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ భామ.. కెరీర్ లో ఎక్కువగా హిందీ సినిమాలే చేసింది. అలానే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ నటించింది. హీరోయిన్ హిందీలో ఫస్ట్ మూవీ 2004లో చేసిన ఈమె.. 2008లో తెలుగు సినిమా చేసింది. అల్లరి నరేశ్ 'సిద్దు ఫ్రమ్ సికాకుళం'లో హీరోయిన్గా చేసింది. ఇది హిట్ కాలేదు. అయినాసరే ఈమెకు అవకాశాలు వచ్చాయి. (ఇదీ చదవండి: 'పోర్ తొళిల్' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)) ఇంకోసారి, సుభద్రాపురం అనే తెలుగు చిత్రాల్లోనూ హీరోయిన్గా చేసిన మంజరి.. ఎన్టీఆర్-మెహర్ రమేశ్ కాంబోలో వచ్చిన 'శక్తి'లోనూ నటించింది. ఈ సినిమాలో ఎక్కడుందబ్బా అని ఆలోచిస్తున్నారేమో. కంగారు పడొద్దు. ఫ్లాష్ బ్యాక్లో ఎన్టీఆర్ భార్యగా యాక్ట్ చేసింది ఈమెనే. ఇది ఫెయిలవడంతో ఈ బ్యూటీకి తెలుగులో మరో ఛాన్స్ రాలేదు. దీంతో బాలీవుడ్కి చెక్కేసింది. ప్రస్తుతం హిందీలోనే సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉన్న మంజరికి ఇప్పుడు 39 ఏళ్లు. అయినాసరే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే సింగిల్గానే ఉంటోంది. తెలుగులో సినిమాలు చేస్తున్నప్పుడు ఓ మాదిరిగా ఉన్న ఈమె.. వయసుతోపాటు గ్లామర్ కూడా తెగ పెంచేసుకుంటోంది. ఆమె లేటెస్ట్ ఫొటోలు చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) (ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!) -
హీరోయిన్ సాయిపల్లవికి వింత అలవాటు!
కొందరు కొన్ని అలవాట్లను వదులుకోలేరు. హీరోయిన్ సాయిపల్లవికి ఒక విచిత్రమైన అలవాటు ఉందట. చిన్నతనం నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో దాన్ని కొంతకాలం పక్కనపెట్టి మెడిలస్ పూర్తి చేసింది. 1992లో నీలగిరి ప్రాంతంలో పుట్టిన ఈమె.. 2015లో వైద్య విద్యను పూర్తి చేసింది. వయసులో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ గా బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. కస్తూరి మాన్, దామ్ ధూమ్ అనే చిత్రాల్లో చిన్నపాత్రల్లో నటించింది. ఇక పూర్తిస్థాయిలో కథానాయకిగా నటించిన చిత్రం ప్రేమమ్. (ఇదీ చదవండి: కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?) ఈ మలయాళ చిత్రం ఆమెకు దక్షిణాది వ్యాప్తంగా సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత మలయాళ, తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలు వరుసకట్టాయి. ముఖ్యంగా తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తమిళంలో సూర్యతో చేసిన 'ఎన్జీకే' నిరాశపరిచింది. చిన్నతనం నుంచి నాట్యంలో శిక్షణ తీసుకున్న సాయి పల్లవి 2008లోనే ఉంగళిల్ యార్ అడుత్త ప్రభుదేవా అనే టీవీ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేసింది. అయితే సాయిపల్లవి డ్యాన్స్ షోలో పాల్గొన్న విషయం చాలామందికి తెలియదు. సరే ఇవన్నీ పక్కనబెడితే సాయిపల్లవి తనకు ఓ విచిత్రమైన అలవాటు ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాను తరచూ విభూదిని తింటానని, అది అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. తన బ్యాగులో ఎప్పుడు విభూది ఉంటుందని, అది విశేషమైన చెట్టు నుంచి తయారు చేస్తారని పేర్కొంది. ఈ మధ్య కాస్త బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా కమలహాసన్ నిర్మిస్తున్న ఓ చిత్రంలో నటిస్తోంది. (ఇదీ చదవండి: మహేశ్బాబు గురించి ఇవి మీకు తెలిసే ఛాన్స్ లేదు!) -
మిగతా హీరోయిన్లకు సమంతకు ఉన్న తేడా అదే!
ఎవరైనా అరుదైన వ్యాధికి గురైతే మానసిక వేదనకు గురవుతారు. తగిన వైద్యం కోసం ప్రయత్నిస్తారు. నటి సమంత మాత్రం ఇందుకు విరుద్ధమని చెప్పొచ్చు. ఎందుకంటే తను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిందనే విషయం తెలియగానే అందరిలా ఆవేదనను గురయ్యారు. కంట తడి కూడా పెట్టారు. కానీ కృంగిపోలేదు. ఎందుకంటే సమంత కథే వేరు కదా! ఈమెకు ధైర్యం కాస్త ఎక్కువే. (ఇదీ చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) ఇంతకు ముందే జీవితంలో తగిలిన చాలా దెబ్బలు తట్టుకుంది. అందువల్ల మయోసైటిస్ వ్యాధికి ఓవైపు చికిత్స పొందుతూనే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసింది. ఇందులో 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్ కూడా ఉంది. తన ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు ఏడాది పాటు నటనకు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. కొత్తగా అంగీకరించిన చిత్రాలకు తీసుకున్న అడ్వాన్స్లు తిరిగి ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. చికిత్స కోసం అమెరికాకి వెళ్తుందనుకున్న సమంత.. నేరుగా అక్కడికి వెళ్లలేదు. యూఎస్ వెళ్లడానికి ముందు ధ్యానం, యోగా, స్నేహితులతో డాన్స్లు అని సమంత.. తనకు నచ్చిన విధంగా జీవితాన్ని గడిపేస్తోంది. ఆయా వీడియోలు, ఫొటోలని సోషల్ మీడియా పోస్ట్ చేస్తోంది. తాజాగా అందమైన స్మిమ్మింగ్ ఫూల్, పూలతోటలు, బంగ్లాలో దిగిన ఫొటోలను తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసింది. ఇలా రాబోయేదంతా మంచి కాలం అని నమ్మకంగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలోనే దటీజ్ సమంత అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (ఇదీ చదవండి: పేరుకే స్టార్ హీరోయిన్.. కానీ ఆమె జీవితమే ఓ విషాదగాథ!) -
హీరోయిన్ పూర్ణ కొడుకు.. ఎంత ముద్దుగా ఉన్నాడో?
సాధారణంగా సెలబ్రిటీలు చాలావరకు తమ పిల్లల విషయంలో గోప్యత మెంటైన్ చేస్తుంటారు. మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడా ఫొటోలు, వీడియోలు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. అయితే కొందరు మాత్రం తమ వారసుల్ని చాలా త్వరగానే ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. ఇప్పుడు పూర్ణ కూడా అలానే తన కొడుకుతో ఫొటోలకు పోజులిచ్చింది. నటి పూర్ణ.. కేరళ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో హీరోయిన్, రియాలిటీ షోకి జడ్జిగా బోలెడంత పేరు సంపాదించింది. 'శ్రీ మహాలక్ష్మీ' సినిమాతో టాలీవుడ్లో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. సీమటపాకాయ్, అవును తదితర చిత్రాలతో ఆకట్టుకుంది. నాని 'దసరా'లో చివరగా కనిపించింది. అయితే దుబాయికి చెందిన షానిద్ అసిఫ్ అలీని గతేడాది ఈమె పెళ్లి(నిఖా) చేసుకుంది. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!) తొలుత ఎంగేజ్మెంట్ విషయాన్ని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసిన పూర్ణ.. మ్యారేజ్ గురించి ఏం చెప్పలేదు. పెళ్లెప్పుడు అని నెటిజన్స్ అడగడంతో ఆల్రెడీ అయిపోయిందని చెప్పి షాకిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అందరిలానే పూర్ణ కూడా కొడుకు విషయంలో గోప్యత పాటిస్తుందని అనుకున్నారు. కానీ ఆ పిల్లాడిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ మధ్య భర్తతో కలిసి ఓ పెళ్లికి వెళ్లిన పూర్ణ.. కొడుకుతో కలిసి కెమెరాకు పోజులిచ్చింది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అవి చూసిన నెటిజన్స్.. పూర్ణ కొడుకు ఎంత ముద్దుగా ఉన్నాడో అని తెగ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Faisal Ak (@faisal_malabar) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) (ఇదీ చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? ఇలా తయారైందేంటి!) -
శ్రీలీల క్రేజీ రికార్డు.. అదీ ఇంత తక్కువ టైంలో
యంగ్ సెన్సేషన్ శ్రీలీల నక్క తోక తొక్కింది. లేకపోతే ఏంటబ్బా.. తిప్పికొడితే పాతికేళ్లు లేవు. కానీ స్టార్ హీరోయిన్లకు చెమటలు పట్టిస్తోంది. ఎందుకంటే స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోస్ వరకు అందరి ఛాయిస్ ఈమెనే. అస్సలు ఖాళీ ఉండట్లేదు. ప్రస్తుతం ఈమె చేతిలో 10 వరకు సినిమాలున్నాయి. అలా బిజీబిజీగా ఉన్న ఈ బ్యూటీ.. వేరే ఏ హీరోయిన్కి సాధ్యం కానీ విధంగా రికార్డ్ సృష్టించింది. తెలుగు మూలాలున్న శ్రీలీల అమెరికాలో పుట్టింది. మూడేళ్లకే డ్యాన్స్ నేర్చుకున్న ఈ బ్యూటీ.. కన్నడ సినిమాతో నటిగా మారింది. అక్కడ ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. 'పెళ్లి సందD'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్దగా ఆడలేదు కానీ శ్రీలీలకి అందరూ ఫిదా అయిపోయారు. దీని తర్వాత రవితేజ 'ధమాకా'లో క్యూట్ అండ్ స్వీట్ యాక్టింగ్తో అదరగొట్టేసింది. డ్యాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. (ఇదీ చదవండి: సమంత ట్రీట్మెంట్ కోసం అన్ని కోట్ల ఖర్చు?) 'ధమాకా' హిట్ దెబ్బకు శ్రీలీల పేరు టాలీవుడ్లో మార్మోగిపోయింది. అదే టైంలో చేతి నిండా అవకాశాలతో ఈ బ్యూటీ ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో పదివరకు సినిమాలు ఉన్నాయి. వీటిలో దాదాపు ఐదు చిత్రాలు.. వచ్చే ఆరు నెలల్లో థియేటర్లలోకి రానున్నాయి. మెగాహీరో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' ఆగస్టు 18న, రామ్ 'స్కంద' సెప్టెంబరు 18న, బాలకృష్ణ 'భగవంత్ కేసరి' అక్టోబరు 19న, నితిన్ 'ఎక్స్ ట్రా' డిసెంబరు 23న, మహేశ్ 'గుంటూరు కారం' జనవరి 13న థియేటర్లలోకి రానున్నాయి. గతంలో ఓ హీరోయిన్ నటించిన రెండు మూడు చిత్రాలు వరస నెలల్లో విడుదలయ్యాయి. కానీ ఇలా ఐదు సినిమాలు, అది కూడా ఇంత తక్కువ టైంలో రావడం మాత్రం బహుశా ఇదే తొలిసారి అనిపిస్తుంది. ఇవే కాకుండా పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', నవీన్ పోలిశెట్టి 'అనగనగ ఒక రాజు'తో పాటు మరిన్న చిత్రాలు లైనప్లో ఉన్నాయి. వీటిలో ఏ కొన్ని హిట్ అయినాసరే శ్రీలీల.. ఎక్కడికో వెళ్లిపోవడం గ్యారంటీ. (ఇదీ చదవండి: హీరో విశ్వక్ సేన్తో గొడవపై 'బేబీ' డైరెక్టర్ క్లారిటీ!) -
అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా
ఏంటి.. హీరోయిన్ రాశీఖన్నా లవ్లో పడిందా? అవును ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే చెప్పింది. 'ఊహలు గుసగుసలాడే' మూవీతో హీరోయిన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. సినిమా సినిమాకు తనని మార్చుకుంది. ప్రారంభంలో బొద్దుగా ఉండేది కానీ తర్వాత స్లిమ్గా తయారై సెగలు పుట్టిస్తోంది. చాలామంది ఈమె సింగిల్ గానే ఉందనుకుంటున్నారు. కానీ తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. బ్రేకప్తో బరువు పెరిగా 'అప్పట్లో నేను ఓ వ్యక్తితో డేటింగ్లో ఉన్నాను. అతడితో బ్రేకప్ అవ్వడం వల్ల డిప్రెషన్కి గురయ్యాను. దీనికి తోడు నాకు థైరాయిడ్ సమస్య ఉండటంతో విపరీతంగా బరువు పెరిగిపోయాను. చాలా ప్రయత్నించా, ఎన్నో వర్కౌట్స్ చేశా కానీ బరువు తగ్గలేదు. జిమ్ కోచ్ని మార్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇలా బరువు పెరగడంతో నేను చేస్తున్న సినిమాలపై ఎఫెక్ట్ పడింది' (ఇదీ చదవండి: దేవుడి సినిమాకు 'A' సర్టిఫికెట్.. మరో కాంట్రవర్సీ?) డేటింగ్తో స్లిమ్గా 'మీరే చెప్పండి హీరోయిన్ బరువు పెరిగితే అవకాశాలు ఎలా వస్తాయి? అయితే ఫైనల్గా నన్ను అర్థం చేసుకునే ఓ వ్యక్తి దొరికాడు. అతడితో డేటింగ్ మొదలుపెట్టిన తర్వాత అదేంటో గానీ బరువు తగ్గాను. స్లిమ్ అయ్యాను. చెప్పాలంటే నేను అనుకున్నట్లు మారాను.' అని హీరోయిన్ రాశీఖన్నా చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ ఓ వ్యక్తి అని చెప్పింది కానీ అతడు ఎవరో? ఏంటి? అనే విషయాలు మాత్రం బయటపెట్టలేదు. త్వరలో చెబుతుందేమో? ఆ మూవీస్తో బిజీ రాశీఖన్నా నటించిన తెలుగు సినిమాలు 'పక్కా కమర్షియల్', 'థాంక్యూ' గతేడాది విడుదలయ్యాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర అవి ఫెయిలయ్యాయి. ప్రస్తుతానికి తెలుగులో కొత్త చిత్రాలేం చేయడం లేదు. తమిళంలో రెండులో, హిందీలో 'యోధ' చిత్రం చేస్తోంది. ఈ ఏడాది 'ఫర్జీ' వెబ్ సిరీస్తో ఓటీటీ ప్రేక్షకుల్ని కూడా అలరించింది. ఇది పక్కనబెడితే అప్పుడప్పుడు పెళ్లి గురించి కామెంట్స్ చేస్తూ ఉంటుంది. త్వరలో పెళ్లి ఏమైనా ప్లాన్ చేస్తుందోమో చూడాలి. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?) -
ఈ హీరోయిన్ గుర్తుందా? ప్రభాస్, నాగార్జునతో మాత్రమే!
ఈ హీరోయిన్ పుట్టింది లండన్లో.. కానీ హీరోయిన్ కావాలనుకుంది. అలా ప్రయత్నం చేసి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్, నాగార్జున లాంటి హీరోలతో నటించింది. వీటిలో ఒకటి ఇండస్ట్రీలో బెస్ట్ ఫిల్మ్ కాగా, మరొకటి యావరేజ్గా నిలిచింది. వీటి తర్వాత ఈమెకు ఛాన్సులు వచ్చాయి గానీ ఒకే ఒక్క కారణంతో యాక్టింగ్కి పూర్తిగా దూరమైపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇంతకీ ఎవరీ బ్యూటీ? ఈమె స్టోరీ ఏంటి? (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) సాధారణంగా హీరోయిన్లకు వయసు పెరిగేకొద్ది గ్లామర్ తగ్గుతుంది. అదేంటో ఈమెకు మాత్రం అది రివర్స్లో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. లేకపోతే 40 ఏళ్లు వయసు, ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ యంగ్ హీరోయిన్లు పోటీ ఇచ్చేలా తయారైంది. ఇంతకీ ఈమె పేరు చెప్పలేదు కదు. అన్షు అంబానీ. ఇప్పటికీ గుర్తురాలేదా? 'మన్మథుడు' ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లో కనిపించే హీరోయిన్ ఈమెనే. ఇక ఈమె పేరు అన్షు అంబానీ. భారతీయ మూలాలున్న ఈ బ్యూటీ లండన్లో పుట్టి పెరిగింది. చదువుతున్నప్పుడే మోడలింగ్లోకి అడుగుపెట్టింది. సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండటంతో హీరోయిన్ అవుదామనుకుంది. దీంతో ప్రయత్నాలు చేసింది. అలా ప్రభాస్ కెరీర్ మొదట్లో చేసిన 'రాఘవేంద్ర' సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇది షూటింగ్ పూర్తి చేసుకునేలోపు, నాగార్జున 'మన్మథుడు'లో ఈమె ఓ హీరోయిన్గా చేసింది. (ఇదీ చదవండి: ఛాన్సుల కోసం కాంప్రమైజ్ అవమన్నారు.. ఈ నటి మాత్రం!) ఇలా తెలుగులో కేవలం రెండంటే రెండు సినిమాలు చేసింది. 'మిస్సమ్మ' చిత్రంలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. తమిళంలో 'జై' అనే మూవీ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు పలు చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. కానీ ఈమె వాటిని అంగీకరించలేదు. తిరిగి లండన్ ఫ్లైట్ ఎక్కేసింది. దీనికి కారణం ఏంటా అని చూస్తే.. సినిమాలు చేద్దామనే ఇంట్రెస్ట్ ఉంది గానీ కేవలం ఒకటి రెండు అని ముందే ఫిక్స్ అయిందట. అలా తన డ్రీమ్ నెరవేరగానే ఇంటికెళ్లిపోయింది. ఇక లండన్కి వెళ్లిపోయిన అన్షు.. సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇండియన్ డిజైనర్ వేర్ బిజినెస్ చేస్తూ బిజీగా ఉంది. ఫ్రీ టైంలో జిమ్ వర్కౌట్ వీడియోలు, గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలా ఒకప్పటి క్యూట్గా ఉండే ఈమె ఇప్పుడు 40ల్లోనూ హాట్గా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈమెని చూడగానే మీలో ఎవరైనా గుర్తుపట్టారా? లేదా ఇదంతా చదివిన తర్వాత గుర్తుపట్టారా? View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) (ఇదీ చదవండి: ఆ నటి దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన హ్యాండ్ బ్యాగ్) -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? తెలుగులో చేసింది ఒకటే సినిమా!
తెలుగు సినిమాలు మీరు బాగా చూస్తారా? అయితే మీకో పజిల్. ఇప్పటివరకు ఎంతమంది హీరోయిన్లు టాలీవుడ్లోకి వచ్చారనేది తెలుసా? మీకే కాదు దాదాపు ఏ ఒక్కరికీ తెలిసుండదు. ఎందుకంటే ప్రతి ఏడాది పదుల సంఖ్యలో బ్యూటీస్ వస్తూనే ఉంటారు. తమ లక్ పరీక్షించుకుంటుంటారు. కాకపోతే రేసులో నిలబడి స్టార్స్ అయ్యేది మాత్రం చాలా తక్కువమంది. (ఇదీ చదవండి: 'బ్రో' ఫ్యాన్స్ అందరికీ బ్యాడ్ న్యూస్!) పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ కూడా అలానే తెలుగులో ఛాన్స్ దక్కించుకుంది. అది కూడా తేజ లాంటి దర్శకుడి చేతిలో పడింది. నితిన్ హీరోగా నటించిన 'ధైర్యం'లో హీరోయిన్గా చేసింది. కానీ బ్యాడ్ లక్. ఆ మూవీ హిట్ కాలేదు. ఈమెకు మరో ఛాన్స్ రాలేదు. ఈమె పేరే రైమా సేన్. హీరోయిన్ రీమా సేన్కి ఈమెకు ఏం సంబంధం లేదనిపిస్తుంది. పేర్లు ఒకేలా ఉండటం వల్ల అందరూ పొరబడుతుంటారు. ప్రస్తుతం హిందీ, బెంగాలీ భాషల్లో సినిమాలు చేస్తున్న రైమా సేన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే.. ముంబయిలో పుట్టింది. అమ్మమ్మ సుచిత్రా సేన్ నటి. ఆ తర్వాత ఈమె తల్లి మూన్ మూన్ సేన్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 2014-19 మధ్య ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించింది. రైమా సేన్ చెల్లెలు రియా సేన్ కూడా నటి. ఈమె కూడా బెంగాలీ, హిందీలో సినిమాలు చేస్తోంది. ఇదంతా పక్కనబెడితే రైమా వయసు ప్రస్తుతం 43 ఏళ్లు. కానీ లేటెస్ట్గా ఈమె పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే మాత్రం.. వయసు అబద్ధమేమో అనే డౌట్ వస్తుంది. మరెందుకు లేటు.. ఆ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Prasenjit biswas (@makeupartist_prasenjit) View this post on Instagram A post shared by Raima Sen (@raimasen) View this post on Instagram A post shared by Raima Sen (@raimasen) (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు) -
విడాకుల న్యూస్పై స్పందించిన కలర్స్ స్వాతి!
నటీనటులు ఎవరైనా విడాకులు తీసుకుంటే ఒకప్పుడు అంతా అయిపోయాక తెలిసేది. కానీ ఇప్పుడు ఇన్ స్టాలో ఫొటోలు డిలీట్ చేస్తే నెటిజన్స్ త్వరలో డివోర్స్ కన్ఫర్మ్ అని ఫిక్సయిపోతున్నారు. కలర్స్ స్వాతి కూడా ఇలా ఫొటోలు తొలగించేసరికి ఆమె కూడా విడాకులు తీసుకోనుందనే న్యూస్ వైరల్ అయింది. కొన్ని రోజుల నుంచి ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: హీరో శ్రీకాంత్ ఇంట్లో పెళ్లి సందడి!) తెలుగమ్మాయి అయిన స్వాతి.. 'సుబ్రహ్మణ్యపురం' అనే తమిళ మూవీతో హీరోయిన్ అయిపోయింది. 'అష్టాచమ్మా' తెలుగులోనూ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ నిఖిల్ తో ఈమె చేసిన 'స్వామిరారా', 'కార్తికేయ' మాత్రమే చెప్పుకోదగ్గ హిట్స్గా నిలిచాయి. ఫామ్లో ఉండగానే వికాస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. ఫారెన్ వెళ్లిపోయింది. గతేడాది 'పంచతంత్రం' అనే తెలుగు మూవీతో రీఎంట్రీ ఇచ్చిన స్వాతి.. ప్రస్తుతం 'మంత్ ఆఫ్ మధు' చిత్రంతోపాటు 'సత్య' అనే షార్ట్ ఫిల్మ్ చేస్తోంది. సరే ఇది పక్కనబెడితే విడాకుల రూమర్స్ నిజమేనా కాదా అని స్వాతిని ఓ ప్రముఖ మీడియా హౌస్ సంప్రదించగా.. 'చెప్పడానికి ఏం లేదు, అలాంటిది ఏమైనా ఉంటే నేనే చెప్తాను' అని మెసేజ్ ఇచ్చినట్లు సమాచారం. 2020లోనూ ఫొటోలు డిలీట్ చేసినప్పుడు ఇలా వదంతలు వచ్చాయి. కానీ వాటిని ఆర్కైవ్లో దాచినట్లు క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!) View this post on Instagram A post shared by Swathi (@swati194) -
ఈ పాపని గుర్తుపట్టారా? స్టార్ హీరోయిన్, చిన్నప్పటి నుంచే ఫేమస్!
సాధారణంగా తెలుగమ్మాయిలకు టాలీవుడ్లో హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా పెద్దగా సక్సెస్ కాలేరు అనే మాట ఎక్కువగా వినిపిస్తుంటుంది. అయితే ఆ కామెంట్స్ని బ్రేక్ చేసిన బ్యూటీస్లో పైన కనిపిస్తున్న ఆమె కూడా ఒకరు. ఎందుకంటే తమిళంలో ఫస్ట్ హిట్ కొట్టి, ఆ తర్వాత టాలీవుడ్లోకి ఎంటరైంది. ఈ మధ్య న్యూస్లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఎవరామె? (ఇదీ చదవండి: హీరోయిన్ల చీరలు లాగి లాగి చిరాకొచ్చింది: ప్రముఖ నటుడు) పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు స్వాతి రెడ్డి. ఇలా చెబితే మీకు గుర్తురాకపోవచ్చు. కలర్స్ స్వాతి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. తండ్రి నేవీ అధికారి కావడంతో ఆయన రష్యాలో జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ పుట్టింది. పాపకు స్వెత్లానా అని పేరు పెట్టారు. కొన్నాళ్లకు స్వాతి అని మార్చేశారు. చిన్నతనంలో తొలుత ముంబయిలో ఉన్న స్వాతి ఫ్యామీలీ ఆ తర్వాత వైజాగ్కి షిఫ్ట్ అయిపోయారు. ఇక ఇంటర్మీడియట్ చదివేందుకు హైదరాబాద్ వచ్చిన స్వాతి.. టీనేజ్ లో ఉండగానే 'కలర్స్' అనే ప్రోగ్రాంలో యాంకర్గా ఛాన్స్ కొట్టేసింది. నాగార్జున, ఉదయ్ కిరణ్ లాంటి హీరోలని ఇంటర్వ్యూ చేసి గుర్తింపు తెచ్చుకుంది. అలా కలర్స్ స్వాతిగా క్రేజ్ సంపాదించింది. తొలుత కృష్ణవంశీ తీసిన 'డేంజర్' మూవీలో నటించింది. వెంకీ-త్రిష 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులో' చిన్న రోల్ చేసి చాలా పేరు తెచ్చుకుంది. (ఇదీ చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!) తమిళ చిత్రం 'సుబ్రహ్మణ్యపురం'తో హీరోయిన్ అయిపోయిన స్వాతి.. తెలుగులో 'అష్టాచమ్మా'తో హీరోయిన్ గా అద్భుతమైన సక్సెస్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత స్వామిరారా, కార్తికేయ తదితర చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. మంచి ఫామ్ లో ఉండగానే వికాస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఫారెన్లో సెటిలైపోయింది. గతేడాది 'పంచతంత్రం' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం 'మంత్ ఆఫ్ మధు' మూవీ, 'సత్య' అనే షార్ట్ ఫిల్మ్ తో బిజీగా ఉంది. ఇకపోతే స్వాతి విడాకులు తీసుకోనుందనే వార్త కొన్నిరోజుల ముందు తెగ వైరల్ అయింది. ఆమె ఇన్ స్టాలో భర్తతో కలిసున్న ఫొటోలని డిలీట్ చేయడమే ఈ సందేహం రావడానికి కారణం. తాజాగా బుర్ఖాతో కనిపించి తెగ సందడి చేసింది. ఇలా గత కొన్నిరోజుల నుంచి న్యూస్ లో ఉన్న స్వాతి చిన్నప్పటి ఫొటో ఇప్పుడు వైరల్ అయింది. దీంతో ఆ ఫొటోని గుర్తుపట్టిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Swathi (@swati194) (ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!) -
విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!
హీరోయిన్ కలర్స్ స్వాతి గురించి ఈ మధ్య ఓ రూమర్ వచ్చింది. భర్త నుంచి విడాకులు తీసుకుందని మాట్లాడుకున్నారు. అందుకు తగ్గట్లే తన ఇన్స్టా నుంచి ఇద్దరూ కలిసున్న ఫొటోలని డిలీట్ చేయడం పలు సందేహాలు రేకెత్తించింది. సరే ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే ఈ భామ.. ఇప్పుడు సడన్గా బుర్ఖాలో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియోని స్వయంగా ఆమెనే పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్) బుర్ఖా అందుకేనా ఈ వీడియోలో కలర్స్ స్వాతి.. ఎక్కడికో ప్రయాణమవుతూ కనిపించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బుర్ఖా ధరించి అటు ఇటు తిరుగుతూ సందడి చేసింది. అయితే ఇదంతా కేవలం ఫన్ కోసమే చేసినట్లు తెలుస్తోంది. అయితే ట్రైన్ ఎక్కిన తర్వాత బుర్ఖా తీసేసి నార్మల్గానే కనిపించింది. ఆ తర్వాత చీరకట్టు, ఫిల్టర్ ఛాయ్ విజువల్స్తో వీడియోని ఎండ్ చేసింది. విడాకుల రూమర్స్ దృష్ట్యా ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. రిలీజ్కి సినిమాలు రెడీ స్వాతి సినీ కెరీర్ చూసుకుంటే.. యాంకర్గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె 'అష్టాచమ్మా' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత స్వామి రారా, కార్తికేయ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించింది. అయితే తెలుగులో ఈమె పలు మూవీస్ చేసినా అవి హిట్ కాకపోవడంతో తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ క్రేజ్ సంపాదించింది. గతేడాది 'పంచతంత్రం' మూవీ చేసింది. ప్రస్తుతం 'మంత్ ఆఫ్ మధు' సినిమాతో పాటు సాయిధరమ్ తేజ్తో 'సత్య' అనే షార్ట్ ఫిల్మ్లో నటించింది. ఇవి విడుదల కావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Swathi (@swati194) (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7' సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున!) -
‘మాస్టర్’ హీరోయిన్ సాక్షి ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?
సీనియర్ నటి, హీరోయిన్ సాక్షి శివానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు, రాజశేఖర్ వంటి అగ్ర నటులతో జతకట్టింది. 90లో స్టార్ హీరోయిన్గా రాణించిన సాక్షి చిరంజీవి మాస్టర్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగార్జున సీతారామారాజు మూవీలో అలరించింది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన సాక్షి ఆ తర్వాత సడెన్గా సినిమాలకు దూరమైంది. తెలుగులో హీరోయిన్గా కనిపించిన ఆమె చివరి చిత్రం సింహరాశి. ఈ మూవీ మంచి విజయం సాధించినప్పుటికి ఆ తర్వాత సాక్షికి అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో తమిళ్, కన్నడ ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది. అలా ఆడపదడపా చిత్రాల్లో నటించిన ఆమె 2008లో జగపతిబాబు నటించిన హోమం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె ఐటెం సాంగ్లో నటించింది. ఆ తర్వాత 2010లో శ్రీకాంత్ నటించిన ‘రంగ ది దొంగ’ సినిమాలో నటించిన సాక్షికి తెలుగులో చివరి చిత్ర ఇదే. ఆ తర్వాత ఆమె మరే సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం పెళ్లి చేసుకుని గృహిణిగా ఉంటుంది. కాగా తెలుగులో ఆమె బాలకృష్ణతో వంశోద్ధారకుడు, రాజశేఖర్ తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు మహేశ్ బాబుతో యువరాజుతో పాటు మరిన్ని చిత్రాలతో ఆకట్టుకుంది. పెళ్లి అనంతరం నటనకు గుడ్బై చెప్పింది. అయితే ఇటీవల ఆమె బర్త్డే సందర్భంగా ఆమె లేటెస్ట్ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలో సాక్షి గుర్తు పట్టలేనంతగా మారిపోయిందంటూ ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. ఇప్పటికే అలాగే అందంగా, గ్లామరస్గా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. Happy Birthday to Sakshi Shivanand#SakshiShivanand #Actress About: https://t.co/FxnCqP9IQf pic.twitter.com/Z4K69OVLpX — Celebrity Born (@CelebrityBorn) April 15, 2017 -
వెబ్ సిరీస్లలోకి అడుగు పెట్టిన హీరోయిన్లు వీళ్లే..
Heroines Who Has Entry In Web Series: కరోనా కారణంగా స్టార్స్కి వెబ్ వరల్డ్ మంచి హబ్ అయింది. బిగ్స్క్రీన్పై తారలు కనిపించని లోటుని వెబ్ సిరీస్లు కొంతవరకు తీర్చాయి. ఈ ఏడాది కొందరు స్టార్ హీరోయిన్లు తొలిసారి ఓటీటీలో సందడి చేశారు. హబ్బ్బబ్బా.. వెబ్బ్బబ్బా.. మన తారలను చూసే అవకాశం దొరికిందబ్బా అంటూ అభిమానులు ఆనందపడ్డారు. కరోనా కారణంగా థియేటర్లు మూతబడినప్పుడు ఈ వెబ్ సిరీస్లే ఓ ఎంటర్టైన్మెంట్. పైగా స్టార్స్ చేయడంవల్ల ఈ సిరీస్లు బోలెడంత క్రేజ్ కూడా తెచ్చుకోగలిగాయి. ఆ క్రేజ్ని స్టార్స్ బాగానే క్యాష్ చేసుకున్నారు. మరి.. వెబ్ ఉండగానే హౌస్ని చక్కబెట్టుకోవాలి కదా. అలా చక్కదిద్దుకున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా ! కాలేజీ అమ్మాయి, ఉద్యోగిని, భార్య.. ఇలా ఎన్నో రకాల పాత్రల్లో వెండితెరపై కనిపించి ప్రేక్షకులను మెప్పించింది సమంత. ఇటీవల ‘పుష్ప’ చిత్రంలో స్పెషల్ సాంగ్లోనూ మెరిసింది. సిల్వర్ స్క్రీన్ సమంతలోని పాజిటివ్ యాంగిల్ని చూపిస్తే డిజిటల్ వరల్డ్ నెగెటివ్ యాంగిల్ని బయటికి తీసింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ వెబ్ సిరీస్లో నెగెటివ్ షేడ్లో కనిపించింది సమంత. వెబ్ ఎంట్రీతోనే ఎల్టీటీఈకి పనిచేసే రాజ్యలక్ష్మీ పాత్రను ధైర్యంగా ఒప్పుకున్నారామె. అయితే ఈ పాత్ర కొంచెం వివాదంగా మారింది. కానీ ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’ స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యాక రాజ్యలక్ష్మీగా సమంత నటన అందర్నీ మెప్పించింది. సమంత పాత్రను చుట్టుముట్టిన వివాదాలు సిరీస్ విడుదలయ్యాక సమసిపోయి ప్రసంశలుగా మారాయి. ఇక మరో టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించిన తొలి వెబ్ సిరీస్ ‘లైవ్ టెలీక్యాస్ట్’పై అప్పట్లో వెబ్ వ్యూయర్స్ ఆసక్తి కనబరిచారు. కానీ వీరి అంచనాలను ఈ సిరీస్ అందుకోలేకపోయింది. ఇందులో జెన్నీఫర్ మాథ్యూ పాత్రలో కనిపిస్తుంది కాజల్. హారర్ బ్యాక్డ్రాప్లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ ‘లైవ్ టెలీకాస్ట్’కు సరైన వ్యూయర్షిప్ లభించలేదు. ఈ వెబ్ సిరీస్ ఎగ్జిక్యూషన్లో ఏవో పొరపాట్లు చోటు చేసుకోవడం వల్లే ఇలా జరిగిందన్నట్లుగా కాజల్ ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా తెలిపింది. మరో స్టార్ తమన్నా అయితే ఈ ఏడాది రెండు వెబ్ సిరీస్లు ‘లెవన్త్ అవర్’, ‘నవంబరు స్టోరీస్’ చేసింది. కేవలం వెబ్ సిరీస్ల్లో మాత్రమే కాదు.. తెలుగు బుల్లితెరపై తొలిసారి హోస్ట్గా కనిపించింది తమన్నా. ఓ ప్రముఖ చానెల్లో ప్రసారం అవుతున్న ‘మాస్టర్ చెఫ్’ షోకు తమన్నా హోస్ట్గా కనిపించింది. అయితే అనుకోని కారణాల వల్ల తమన్నా ఈ షో నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అలాగే తెలుగు వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’తో ఈ ఏడాది వెబ్లోకి తొంగిచూశారు పాయల్ రాజ్పుత్, పూర్ణ, ఈషా రెబ్బా. ఇదే ఏడాది వచ్చిన ‘పిట్టకథలు’ ఆంథాలజీలోనూ ఈషా రెబ్బా మెరిసింది. ఇక ఇదే ‘పిట్టకథలు’లోని ఓ కథలో కనిపించిన అమలా పాల్ ఆ తర్వాత తెలుగు వెబ్ సిరీస్ ‘కుడి ఎడమైతే’తో ఆకట్టుకుంది. ఇదే ఆంథాలజీలో మెరిసిన టాప్ హీరోయిన్ శ్రుతీహాసన్ ఇటీవల ఓ హిందీ వెబ్ సిరీస్కు సైన్ చేసిందట. కాగా మణిరత్నం నిర్మించిన ఆంథాలజీ ‘నవరస’లో ఓ రోల్ చేసింది అంజలి. వీరితోపాటు మరికొందరు హీరోయిన్లు వెబ్ వరల్డ్లోకి అడుగుపెట్టారు. సమంత, కాజల్, తమన్నాల కన్నా కాస్త లేట్గా వెబ్లోకి ఎంటరయింది త్రిష. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘బ్రిందా’కు సైన్ చేసింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇక ఆల్రెడీ ఒకేసారి రెండు వెబ్ సిరీస్లను పూర్తి చేసిన మరో హీరోయిన్ రాశీ ఖన్నా. అజయ్ దేవగన్ ‘రుద్ర’, షాహిద్ కపూర్ ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) వెబ్ సిరీస్లలో తన వంతు షూటింగ్ను రాశీ ఖన్నా పూర్తి చేసింది. హిందీ వెబ్ వరల్డ్లో హీరోయిన్ రెజీనా చేసిన తొలి సిరీస్ ‘రాకెట్ బాయ్స్’. ఇందులో మృణాళినీ సారాభాయ్గా కనిపిస్తుంది రెజీనా. ఇటు ‘సన్నీ’ వెబ్ సిరీస్లోనూ రెజీనా ఓ లీడ్ చేసింది. హీరో నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వం వహిస్తున్న ‘మీట్ క్యూట్’ ఆంథాలజీలో అదా శర్మ, ఆకాంక్షా సింగ్, రుహానీ శర్మ నటిస్తున్నారు. ఇదీ చదవండి: మాస్ సాంగ్తో 'బంగార్రాజు' షూటింగ్ పూర్తి.. నాగార్జున ట్వీట్ -
తెలంగాణ పోరిలా నటించి మెప్పిస్తోందీ హీరోయిన్
ఫేస్ చూస్తే మన పక్కింటి అమ్మాయిలా ఉంది కదూ! లాగా ఏంటి, ఈ అమ్మాయి తెలుగమ్మాయే.. సింగర్గా శభాష్ అనిపించుకుంది. మోడల్గా అందంతో మైమరపించింది. ఇప్పుడు తొలిచిత్రంలో అచ్చమైన తెలంగాణ పోరిలా నటించి, అందరినీ మెప్పిస్తోంది గౌరి. పుట్టింది, పెరిగింది, చదివింది అంతా హైదరాబాద్లోనే. తల్లిదండ్రులు యెన్నం శ్రీనివాసరెడ్డి, వసుంధరల ఏకైక సంతానం. 2019లో బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ విమెన్స్ కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే గౌరి.. కొంతకాలం యాంకర్గా చేసింది. య్యూటూబ్ చానెల్ ‘చాయ్ బిస్కట్’లో పలు షార్ట్ మూవీస్లో నటించింది. అంతేకాదు, నిర్మలా కాన్వెంట్, మనలో ఒక్కడు, ఫిదా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. దశాబ్దం పాటు కర్ణాటక సంగీతం, లలిత సంగీతం నేర్చుకుంది. పలు సంగీత పోటీ ల్లో పాల్గొని విజయం కూడా సాధించింది. అలా ‘బోల్ బేబీ బోల్ సీజన్–3’, ‘రేడియో సిటీ సూపర్ సింగర్ సీజన్–2’ టైటిల్స్ సొంతం చేసుకుంది. 2015లో ‘హోరాహోరీ’ సినిమాలో ఒక పాట పాడి, ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. దానికి ‘మిర్చి మ్యూజిక్ అవార్ట్స్ బెస్ట్ డెబ్యూ సింగర్’ అవార్డుకు నామినేట్ అయ్యింది. సినిమాల్లోకి సింగర్గా ఎంట్రీ ఇచ్చినా, ఎప్పుడూ నటించలేదు. అయితే, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న రోజుల్లో, ప్రముఖ వ్యాపార సంస్థ ‘ట్రెండ్స్’ నిర్వహించిన అందాల పోటీల్లో పాల్గొంది. అప్పుడు గెలిచిన ‘మిస్ హైదరాబాద్ 2018’ టైటిల్ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహించిన ‘మెయిల్’ చిత్రంలో లీడ్రోల్ అవకాశం దక్కింది. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ చిత్రంలో అచ్చమైన తెలంగాణ అమ్మాయిలా నటించింది. మిస్ హైదరాబాద్ తుది పోటీల్లో ‘నువ్వు టైటిల్ విన్ అవుతావా? లేదా ఏదైనా మూవీలో యాక్ట్ చేస్తావా?’ అని ప్రశ్న సంధిస్తే.. టైటిల్ గెలిస్తే అన్నీ వస్తాయి కదా! అంటూ బదులిచ్చాను. ఇప్పుడు అదే నిజమైంది. – శ్రీగౌరిప్రియా రెడ్డి చదవండి: బాలీవుడ్ నటి కంగనాపై కాపీరైట్ కేసు -
బన్నీ తెలుగమ్మాయే కావాలన్నాడు: సుకుమార్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలింగ్ స్టార్ అల్లు అర్జున్ కలిసి 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కన్నడ క్యూటీ రష్మిక మందన్నా బన్నీతో జోడీ కడుతోంది. అయితే మొదట్లో ఈ చిత్రంలో రష్మికను కాకుండా అచ్చమైన తెలుగమ్మాయినే తీసుకోవాలనుకున్నారట. అల్లు అర్జున్ కూడా తెలుగు హీరోయినే కావాలని పట్టుబడ్డాడట. కానీ కొన్ని కారణాల రీత్యా రష్మికనే తీసుకున్నామని చెప్పుకొచ్చాడు సుకుమార్. ఈ క్రియేటివ్ డైరెక్టర్ స్నేహితుడు హరిప్రసాద్ జక్కా నిర్మించిన ప్లేబ్యాక్ సినిమా ఇటీవలే రిలీజై ప్రేక్షకాదరణ పొందింది. దీంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. దీనికి సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ప్లేబ్యాక్ సినిమాలో హీరోయిన్గా నటించిన అనన్యపై ప్రశంసలు కురిపించాడు. "అనన్య చాలా సహజంగా నటించింది. అయితే తెలుగు రాని హీరోయిన్లను పెట్టుకుంటే వారితో డైలాగులు చెప్పించడం కొంత కష్టం. అందుకే నా సినిమాల్లో ఎక్కువగా తెలుగు వచ్చినవాళ్లనే పెట్టుకున్నా. రంగస్థలంలో సమంత, ప్రకాశ్రాజ్ తప్ప అందరూ తెలుగువాళ్లే. కానీ వీళ్లిద్దరు కూడా తెలుగులో డైలాగ్స్ ఈజీగా చెప్పేవారు. నా తర్వాతి సినిమాలో తప్పకుండా తెలుగమ్మాయినే హీరోయిన్గా పెట్టుకుంటాను. ఇది నా ప్రామిస్. పుష్ప సినిమాలో తెలుగమ్మాయిని పెట్టమని బన్నీ చెప్పాడు. అంత పెద్ద హీరో ఈ మాట చెప్పడం సాధారణ విషయం కాదు. కానీ కొన్ని కారణాల వల్ల తెలుగు వచ్చిన రష్మికను పెట్టుకున్నాను" అని చెప్పుకొచ్చాడు. చదవండి: ఎన్టీఆర్ ధరించిన మాస్క్ ధరెంతో తెలుసా? తెలుగులోనూ ఆఫర్లు వస్తున్నాయి! : ఇర్ఫాన్ పఠాన్