Shriya Saran
-
పూజా హెగ్డే భక్తి.. జిగర్తాండతో దివ్య భారతి!
సమ్మర్ హీట్.. జిగర్తాండతో హాట్ హీరోయిన్ దివ్య భారతిపెయింటింగ్ వేస్తూ చిల్ అవుతున్న 'మన్మథుడు' అన్షుపాలరాతి శిల్పంలా తళతళా మెరిసిపోతున్న తమన్నాఇద్దరు పిల్లలకు తల్లయినా అందంలో ప్రణీత తగ్గేదే లేరిషికేష్ లో గంగా హారతి కార్యక్రమంలో పూజా హెగ్డేఫన్నీ పోజులిచ్చిన యాంకర్ రష్మీ గౌతమ్వయసుతో పాటే అందాన్ని పెంచేస్తున్న శ్రియ శరణ్ View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Akshay Amberkar (@akshay_26) -
నాలుగు పదుల వయసులోనూ అంతే అందంగా శ్రియ.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
టాలీవుడ్ హీరోయిన్ శ్రియ శరణ్ (Shriya Saran) ఇప్పటికీ అంతే అందంతో అభిమానులను కట్టిపడేస్తుంది. ఆమె తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. శ్రియ ఇష్టం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో బ్లాక్బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అంతేగాదు ఇప్పటికీ అంతే ఆకర్షణీయమైన లుక్తో కుర్ర హీరోయిన్లకు మించిన సౌందర్యం ఆమెది. శ్రియ సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడూ ఎలా ఉందో.. అలానే గ్లామర్గా ఉంది. ఆమె అందం రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గదు అనేలా మాయ చేస్తుంటుంది. అంతే ఫిట్గా స్లిమ్గా ఉంటుంది. నాలుగు పదుల వయసులోనూ ఇంతలా బాడీ ఎలా మెయింటైన్ చేస్తుందా అని ఆశ్యర్యం కలగకమానదు. మరీ ఆమె హెల్త్, బ్యూటీ సీక్రెట్లేంటో చూద్దామా.. నటి శ్రియ శరణ్ ఒక ఇంటర్వ్యూలో తన ఫిట్నెస్ రహస్యాన్ని షేర్ చేసుకుంది. అదే తన తన బ్యూటీ సీక్రెట అని నవ్వుతూ చెబుతోంది. ఆరోగ్యంగా ఉంటే అందంగా ఉన్నట్లేనని అంటోంది శ్రియ. మన ఆరోగ్యంతో మన సౌందర్యం ముడిపడి ఉంటుందంట. అందుకే తినే భోజనం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటానంటోంది. వర్కౌట్ల కంటే కూడా తీసుకునే భోజనం పోషకవంతమైనదైతే ఆటోమేటిగ్గా స్లిమ్గా, అందంగా ఉంటామని నమ్మకంగా చెబుతోంది శ్రియ. ఇదేంటి ఆమె చాలా వెరైటీగా మాట్లాడుతుందనుకుంటే.. పొరబడ్డట్టే. ఎందుకంటే చాలామంది నిపుణులు కూడా చాలాసార్లు ఈ విషయాన్నే బలంగా నొక్కి చెప్పారు. డైట్ ఎలా ఉండాలంటే..సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చే మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటుందట. నిర్ణిత సమయానికే బోజనం తీసుకునేలా చూసుకుంటుందట. కడుపు నిండిన అనుభూతి కలిగించే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటానని తెలిపింది. తన రోజుని నిమ్మకాయ తేనెలతో కూడిన వాటర్ తీసుకుంటుందట. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచి,బాడీలో ఉండే టాక్సిన్లను బయటకు పంపేస్తుందట. హైడ్రేషన్ తప్పనిసరిగా ప్రాధాన్యత ఇస్తానంటోంది. బ్రేక్ఫాస్ట్ కోసం బాదంగింజలు, ఓట్మీల్, గుడ్లులో తెల్లసొనతే వేసిన ఆమ్లేట్ లేదా బెర్రీలు, అరటి పండ్లు తింటుందట. పొద్దపొద్దునే డీప్ ఫైడ్ పదార్థాల జోలికిపోదట. ఇవి జీర్ణక్రియను నెమ్మదించి చురుకుదనం లేకుండా చేస్తాయట. ఇక భోజనంలో పప్పు, రోటీ , సబజీ, కవినోవా, ఉడికించిన కూరగాయలు, కాల్చిన చేప లేదా చికెన్ ఉంటాయట. ఇంట్లో తయారు చేసిన పెరుగుని తీసుకుంటుందట. పెరుగు ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటమే గాక జీర్ణక్రియ సమస్యలను అదుపులో ఉంచుతుందట. ఇక స్నాక్స్గా బిస్కెట్లు లేదా చిప్స్ వంటి జోలికి అస్సలు పోనంటోంది. అందుకోసం దోసకాయ, క్యారెట్ వంటివి ఆస్వాదిస్తా, ఒకవేళ కుదరకపోతే కొంచెం డార్క్ చాక్లెట్ ముక్కతో గ్రీన్ టీ తీసుకుంటానంటోంది. జీవక్రియను చురుగ్గా ఉంచే స్నాకస్ తీసుకుంటే అతిగా తినాలనే కోరిక అదుపులో ఉంటుందటోంది శ్రియ. రాత్రి భోజనం తేలికగా జీర్ణంమయ్యే వాటిని ఎంచుకుంటానంటోంది. కూరగాయలతో తయారు చేసిన సూప్, కిచ్డీ లేదా సలాడ్ తీసుకుంటానంటోంది. అయితే రాత్రి భోజనం సాధ్యమైనంతవరకు సాయంత్రం ఏడున్నరలోపే ఫినిష్ చేస్తుందట. అంతేగాదు రాత్రి సమయాల్లో ఎక్కువ ఆయిల్తో కూడిన ఆహారాలను తీసుకోకపోవడమే మేలంటోంది. ఎందుకంటే ఇది జీరణక్రియను మందగింపచేసి, మరసటి రోజు బాడీలోని శక్తిస్థాయిలను ప్రభావితం చేస్తుందట. ఎలాంటి వర్కౌట్లంటే.. చర్మం ఆరోగ్యం, బరువు నిర్వహణకు ఉపకరించేలా నీళ్లను ఎక్కువగా తీసుకుంటుందట. అలాగే యోగా, పైలేట్స్, డ్యాన్స్ వంటివి తన దినచర్యలో భాగమని అంటోంది. హెల్తీగా ఉండటం అంటే..ఫిట్గా ఉండటం అంటే ఆహారాలను దూరం చేసుకోవడం అని కాదు. ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకోవడం అని భావిస్తే..బరువు నిర్వహించడం తేలిక అవుతుంది. అలాగే కడుపు నిండిన అనుభూతినిచ్చేలా ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకుంటే నోరు కట్టేసుకున్నామనే ఫీల్ కలగదు. పైగా శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. శ్రమ లేకుండానే మంచి పోషకాహారాలతో హెల్తీగా, నాజుగ్గా ఉండొచ్చని చెబుతోంది అందాల శ్రియ. (చదవండి: మానసిక ఒత్తిడి..శారీరక సమస్యలు..!) -
Shriya Saran: క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న శ్రియా శరణ్ ఫోటోలు
-
కొత్త పెట్ డాగ్ తో సితార.. తెగ నవ్వేస్తున్న శ్రియ
కొత్త పెంపుడు కుక్కతో మహేశ్ బాబు కూతురు సితారకూతురితో ఫుల్ హ్యాపీగా ఉన్న హీరోయిన్ శ్రియ శరణ్సింపుల్ అండ్ క్యూట్ పోజుల్లో మాళవిక మోహనన్హాట్ నెస్ తో చంపేస్తున్న బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహిచీరలో అందమైన శిల్పంలా మెరిసిపోతున్న దివి వద్త్యజీన్స్ ఔట్ ఫిట్ లో యమ క్రేజీగా సురేఖవాణి కూతురు సుప్రీతఅద్దం వెనక గ్లామరస్ బాడీతో కట్టేపడేస్తున్న ఆండ్రియా View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by SriRamya Paandiyan (@actress_ramyapandian) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Mumtaz Khan (@mumait) View this post on Instagram A post shared by Huma Qureshi (@iamhumaq) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by moonchild (@deeptisati) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
స్టార్ హీరోతో ఛాన్స్.. మరోసారి ఐటమ్ సాంగ్లో శ్రియ
సాధారణంగా భారీ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చోటు చేసుకోవడం పరిపారిటిగా మారింది. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాల్లో ప్రముఖ హీరోయిన్లు ప్రత్యేక పాటల్లో నటించడానికి వెనుకాడడం లేదు. అలాంటి పాటల్లో నటించడం వల్ల భారీ పారితోషికం ముడుతుండటం, పేరు రావడమే అందుకు కారణం. ఇకపోతే ఐటమ్ సాంగ్స్ చిత్రాలకు అదనపు ఆకర్షణగా మారుతున్నాయి. అలా నటి శ్రియ(Shriya Saran ) కూడా ఇంతకు ముందు ఐటమ్ సాంగ్స్లో నటించారు. కాగా తాజాగా మరోసారి అలాంటి సాంగ్తో యువకులను అలరించడానికి సిద్ధమయ్యారు. నటుడు సూర్య(Suriya) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాలలో రెట్రో ఒకటి. నటి పూజాహెగ్డే నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించారు. ఈయన చిత్రాల్లో కమర్షియల్ అంశాలకు కొదవ ఉండదన్న విషయం తెలిసిందే. అలా రెట్రో చిత్రాన్ని పూర్తిగా కమర్షియల్ అంశాలతో యాక్షన్ ఎంటర్టెయినర్గా రూపొందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకపుకుంటోంది. సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్గా మే నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇందులో నటి శ్రియ ప్రత్యేక పాటలో నటించడం విశేషం. నటుడు సూర్యతో కలిసి ఆమె నటించిన ఈ పాటను ప్రేమికుల రోజు సందర్బంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా నటుడు సూర్య ప్రస్తుతం నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తన 45వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటి త్రిష నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ రెండవ షెడ్యూల్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. -
12 మంది అందాల భామలతో కలర్ఫుల్గా మై సౌత్ దివా క్యాలెండర్
ప్రముఖ ఫొటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ రూపొందించిన ప్రతిష్టాత్మక మై సౌత్ దివా క్యాలెండర్ ద్వారా ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పరిచయమై.. అగ్రశ్రేణిలో ఉన్నారు. తాజాగా 2025 క్యాలెండర్ ను 12 మంది స్టార్స్ తో శుక్రవారం గ్రాండ్ గా లాంచ్ చేశారు. హీరోయిన్స్ శ్రియా శరన్, కేథరిన్ థెరిస్సా, కాజల్ అగర్వాల్, మాళవికా శర్మ, తాన్య హోప్, ఐశ్వర్య కృష్ణ, కుషిత కొల్లాపు, వినాలీ భట్నాగర్, రియా సచ్ దేవ్, కనిక మాన్, పలక్ అగర్వాల్ తో ఈ క్యాలెండర్ ను శుక్రవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. క్యాలెండర్ ఫౌండర్ మనోజ్ కుమార్ కటొకర్, భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డితోపాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్, దర్శకులు కరుణ కుమార్, సుజనా రావు ముఖ్య అతిథులుగా హాజరై తమ విషెస్ తెలియజేశారు.ఈ సందర్భంగా... మై సౌత్ దివా క్యాలెండర్ ఫౌండర్, ఫోటో గ్రాఫర్ మనోజ్ కుమార్ కటొకర్ మాట్లాడుతూ.."మా క్యాలెండర్ ను తొమ్మిది ఏళ్లుగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 12 మంది హీరోయిన్స్ తో కూడిన ఈ క్యాలెండర్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. మా క్యాలెండర్ ద్వారా ఇప్పటికే కొత్తవారిని మోడల్స్ గా పరిచయం చేశాం. అలాగే కొంతమంది హీరోయిన్స్ గా మంచి గుర్తింపును అందుకున్నారు. ఈ ఏడాది మరో ఐదుగురిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ జర్నీలో నాకు సపోర్ట్ గా నిలిచిన మా పార్ట్నర్స్ భారతి సిమెంట్స్, కియారా జ్యువెలరీ, ఈరా క్లినిక్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు" అని చెప్పారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ మాట్లాడుతూ ‘ఈ క్యాలెండర్లోని కలర్స్ చాలా బాగున్నాయి. మనోజ్ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు’అని చెప్పారు. డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ ‘‘పలాస’ మూవీ టైమ్లో మనోజ్ గారు నాకు చేసిన సపోర్ట్ మర్చిపోలేనిది. ఆయనతో నాకు ఐదేళ్ల జర్నీ ఉంది. ఇప్పటికీ నా సినిమాల్లో హీరోయిన్స్ కోసం ఆయన రిఫరెన్స్ తీసుకుంటాను. ఈ సందర్భంగా ‘పలాస’ చిత్రాన్ని మార్చి 6న రీ రిలీజ్ చేయాలని ప్రకటిస్తున్నాం’ అని చెప్పారు.దర్శకురాలు సుజనారావు మనోజ్ గారికి బెస్ట్ విషెస్ తెలియజేశారు. భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ‘సౌత్ దివా క్యాలెండర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక క్యాలెండర్లో చాలా కల్చర్స్ ఉండటం మంచి పరిణామం. స్టార్ హీరోయిన్స్తో ఉన్న ఈ క్యాలెండర్ కలర్ఫుల్గా ఉంది’ అని చెప్పారు. ‘హైడ్ అండ్ సీక్’ మూవీ హీరోయిన్ రియా సచ్దేవ్ మాట్లాడుతూ ‘తెలుగు ప్రేక్షకుల ప్రేమ, సపోర్ట్ మర్చిపోలేనిది’ అని చెప్పింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ ‘ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ క్యాలెండర్ ద్వారా చాలా మంది న్యూ టాలెంట్ ఇండస్ట్రీకి వస్తుంది’ అని అన్నారు.ఈ కార్యక్రమానికి హాజరైనహీరోయిన్స్ ఐశ్వర్య కృష్ణ, పలక్ అగర్వాల్, కనిక మాన్, అనుశ్రీ, రిచా జోషి,జెస్సీ మాట్లాడుతూ... "మై సౌత్ దివా క్యాలెండర్ తొమ్మిదవ ఎడిషన్ లో భాగమవడం చాలా హ్యాపీగా ఉంది" అని అన్నారు. -
42 ఏళ్ల వయసులో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రియ శరణ్ (ఫోటోలు)
-
చందమామలా మెరిసిపోతున్న హీరోయిన్ శ్రియ (ఫొటోలు)
-
పొలం పనుల్లో హీరోయిన్ శ్రియ.. వీడియో వైరల్
ఈ మధ్య కాలంలో అంతగా సినిమాలు చేయడం లేదు శ్రియ. ఒకట్రెండు సినిమాలు, వెబ్ సిరీస్ మాత్రమే చేస్తున్నారు. షూటింగ్ లేని సమయాల్లో తన కుమార్తె రాధతో కలిసి సమయాన్ని గడుపుతున్నారు. కూతురికి ఆట పాటలు నేర్పడంతో పాటు ఇంకా బోలెడన్ని విషయాలు నేర్పుతున్నారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాధను ఆమె పొలానికి తీసుకెళ్లి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. పంట నూర్పిళ్ల విధానాన్ని తన కూతురుకి తెలియజేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. పొలాలంటే ఏంటో నేటితరానికి పెద్దగా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో శ్రియ తన కుమార్తెను ఇలా పొలానికి తీసుకెళ్లడం, నూర్పిళ్లు ఎలా చేస్తారో తానే స్వయంగా చేసి చూపంచడం హాట్టాపిక్గా మారింది.సెల్ఫోన్లతో పిల్లలు బిజీగా ఉంటున్న ఈ కాలంలో శ్రియ ఇలా చేయడం అభినందనీయమని పలువురు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. ఇక శ్రియ సినిమాల విషయానికి వస్తే.. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సూర్య 44’(వర్కింగ్ టైటిల్) సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) -
‘తిర ఫ్లాగ్షిప్’ స్టోర్ ప్రారంభోత్సవంలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
వెలుగు దివ్వెల దీపావళి : ముద్దుల తనయ, ఎర్రచీరలో అందంగా నటి శ్రియాశరణ్ (ఫోటోలు)
-
తెలుగు నిర్మాత.. హైదరాబాద్లోని చెరువులో దూకేశాడు: శ్రియ
తెలుగులో ఫ్యాన్ వార్స్ మరీ ఎక్కువైపోతున్నాయి. ఓ హీరోని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్న కొందరు.. కావాలని మరో హీరోలని ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు అలానే ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తున్నారు. ఎనిమిది నెలల క్రితం ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం హీరోయిన్ శ్రియ.. హిందీ ఇంటర్వ్యూలో పాల్గొంది. సినిమా పేరు చెప్పలేదు గానీ ఓ తెలుగు నిర్మాత.. షూటింగ్ చివరిరోజు డబ్బులివ్వలేక హుస్సేన్ సాగర్లో దూకేశాడన చెప్పింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'.. ఆ సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది!)శ్రియ ఏమందంటే?'నేను, జెనీలియా, ఎన్టీఆర్ కలిసి ఓ పెద్ద సినిమా చేశాం. దీనికి నిర్మాత చేసిన ఆయన చాలా ఫన్నీ. చాలా మంచివాడు. అయితే షూటింగ్ చివరిరోజు మిగిలిన రెమ్యునరేషన్ గురించి అడిగేందుకు వెళ్లాం. కానీ అప్పటికే ఆయన (నిర్మాత) హైదరాబాద్లోని చెరువులో(హుస్సేన్ సాగర్) దూకేశాడు. అదృష్టవశాత్తూ ఆయనకు ఏం కాలేదు. అక్కడే ఉన్న ఎవరో ఇద్దరు ముగ్గురు ఆయన్ని కాపాడారు. ఆ తర్వాత మరి నేను పేమెంట్స్ గురించి అడగలేదు' అని శ్రియ చెప్పింది.'నా అల్లుడు' సినిమా నిర్మాత గురించే శ్రియ చెప్పింది. చెరువులు దూకడం, ప్రాణాలతో బయటపడటం లాంటి విషయాల్ని ఈమె చెబుతూ నవ్వేసింది. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడెందుకు ఎన్టీఆర్ టార్గెట్ చేసేలా ఈ వీడియోని వైరల్ చేస్తున్నారనేది అర్థం కావట్లేదు. ఈ సందర్భంగా 'నరసింహుడు' మూవీ ప్రొడ్యూసర్ కూడా గతంలో చెరువులో దూకిన విషయమై తారక్ని పలువురు యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)🤣🤣🤣🤣pic.twitter.com/1vQOTJoVAB— OG (@Tejuholicc2) October 28, 2024 -
లేటు వయసులో లేటెస్ట్గా.. శ్రియా స్టయిల్ అదిరిందిగా! (ఫోటోలు)
-
బంగారంలా మెరిసిపోతున్న శ్రియ (ఫొటోలు)
-
Shriya Saran: చీరలో శ్రియా శరణ్.. అచ్చం శ్రావణ లక్ష్మి లా (ఫోటోలు)
-
Hyderabad: క్రియాలో.. శ్రియ! కేపీహెచ్బీలో క్రియా జ్యువెల్లర్స్ ప్రారంభం!
సాక్షి, సిటీబ్యూరో: లక్షణమైన దక్షిణాది అమ్మాయిలా ముస్తాబు కావడం ఎంతో ఇష్టమని ప్రముఖ సినీతార శ్రియ శరన్ తెలిపారు. కేపీహెచ్బీ రోడ్ నంబర్–1లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రియా జ్యువెల్స్ను బుధవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అందరు మగువల్లానే తనకూ బంగారు ఆభరణాలు ఎంతో ఇష్టమన్నారు. ఆభరణాలు మగువలకు మరింత సౌందర్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. క్రియా ఆధ్వర్యంలోని లైట్ వెయిట్ ఆభరణాలు వినూత్నంగా ఉన్నాయని చెప్పారు. సినిమాల గురించి మాట్లాడుతూ.. తెలుగులో తేజా సజ్జా సినిమాలో, తమిళ్లో సూర్యతో మరో సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. వారసత్వం, సంప్రదాయ ఆవిష్కరణలో భాగంగా క్రియా జ్యువెల్లరీని ప్రారంభించామని నిర్వాహకులు కొణిజేటి వెంకట మహేష్ గుప్తా అన్నారు. వజ్రాభరణాలతో పాటు ప్రత్యేకంగా విక్టోరియన్ కలెక్షన్ అందుబాటులో ఉన్నాయన్నారు. మరికొద్ది రోజుల్లో మరిన్ని స్టోర్లను ప్రారంభించను న్నామని ఆయన తెలిపారు. -
బ్యూటిఫుల్ సారీ, జ్యుయల్లరీ, వాటే కాంబో.. శ్రియా శరణ్ (ఫోటోలు)
-
Shriya Saran: బ్లాక్ అవుట్ ఫిట్ లో శ్రియా పిక్స్ వైరల్ (ఫొటోలు)
-
Shriya Saran HD Photos: సన్నబడిన శ్రియ.. సక్కనమ్మ చిక్కినా అందమే (ఫోటోలు)
-
అప్పుడు షూటింగ్ నుంచి పారిపోయాను: హీరోయిన్ శ్రియ
శ్రియని సిల్వర్ స్క్రీన్ బ్యూటీఫుల్ హీరోయిన్ అని పిలవొచ్చు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీలో నటించిన ఈమె.. చాలా గుర్తింపు తెచ్చుకుంది. చాలా తక్కువ టైంలోనే రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, విజయ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకుని, ఓ పాపకు తల్లి అయినప్పటికీ.. గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు. నటనకు అస్సలు దూరం కాలేదు. శ్రియ నటించిన 'షో టైం' అనే వెబ్ సీరీస్ స్ట్రీమింగ్కి రెడీ అయింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది. (ఇదీ చదవండి: సింపుల్గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్) 'నటిగా పరిచయమైన తొలి రోజుల్లో చాలా సమస్యల్ని ఎదుర్కొన్నాను. ఓసారి అయితే షూటింగ్ నుంచి పారిపోయాను. 'కందసామి' సినిమాలో నటిస్తున్నప్పుడు ఓ సీన్ కోసం చాలా టేక్స్ తీసుకున్నాను. కానీ హీరో విక్రమ్ ఎంతో ఓపిగ్గా నాతో పాటు నటించారు. అది ఎప్పటికీ మర్చిపోను. అలానే రజనీకాంత్ 'శివాజీ' మూవీలో నటిస్తున్నప్పుడు ఆయన నాకు చాలా మంచి సలహా ఇచ్చారు' ''మీరు చాలా అందంగా ఉన్నారు, సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్నారు. రేపు ఈ పరిస్థితి మారిపోయి ఫ్లాప్స్ చూడొచ్చు. అయినాసరే ప్రేక్షకులతో మర్యాదగా ప్రవర్తించండి, వారితో ప్రేమగా ఉండండి' అని రజనీకాంత్ నాతో చెప్పారు. ఇప్పటికీ నేను అదే పాటిస్తున్నాను' అని శ్రియ చెప్పుకొచ్చింది. అయితే షూటింగ్ నుంచి పారిపోయానని శ్రియ చెప్పింది గానీ అది ఏ మూవీ అనేది చెప్పలేదు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్) -
చీరలో శ్రియ అలా.. పూజా హెగ్డేని ఇలా ఎప్పుడూ చూసుండరు!
ఫ్రెండ్ పెళ్లిలో అనసూయ.. కుల్ఫీతో వింత పోజులు ఆస్ట్రేలియాలో రష్మిక.. బొమ్మతో క్యూట్నెస్ లోడింగ్ మత్తెక్కించేలా కేక పుట్టిస్తున్న హీరోయిన్ మాళవిక మోహనన్ చీరలో మరింత అందంగా కనిపిస్తున్న అనికా సురేంద్రన్ 40ల్లో అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్న శ్రియ శరణ్ బంగారంలా ధగధగా మెరిసిపోతున్న బుట్టబొమ్మ పూజాహెగ్డే పెళ్లి తర్వాత జిమ్లో తెగ కష్టపడుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) View this post on Instagram A post shared by Mamitha Baiju (@mamitha_baiju) -
అప్పటికీ, ఇప్పటికీ నన్ను పనికిమాలినదానిలానే చూస్తారు: శ్రియ
సోషల్ మీడియా వచ్చాక ఒకరిపై ఒకరు నోరు పారేసుకోవడం మరింత ఈజీ అయిపోయింది. సెలబ్రిటీలనయితే ఇష్టమొచ్చినట్లు అనేస్తున్నారు. నచ్చితేనేమో దేవతలా ఉన్నావని, నచ్చకపోతే చెండాలంగా ఉన్నావ్, దరిద్రంగా ఉన్నావ్.. ఈ ఎక్స్పోజింగ్ ఏంటి? ఇలా నానామాటలు అంటున్నారు. టాలీవుడ్ హీరోయిన్ శ్రియకు సైతం ఇలాంటి అనుభవాలు తరచూ ఎదురవుతున్నాయట! ఒక బిడ్డకు తల్లయినా కూడా తనను ఇప్పటికీ జడ్జ్ చేస్తున్నారని భావోద్వేగానికి లోనైంది. మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావ్.. 'ఇండస్ట్రీలోని మహిళా నటులను, హీరోయిన్లను పనికిమాలిన వ్యక్తులుగా చూస్తారు. ఇప్పటికీ ఇది జరుగుతూనే ఉంది. కొన్ని మాటలు విన్నప్పుడు బాధేస్తుంది. ఇవన్నీ మర్చిపోయేందుకు నేను నా పాత స్నేహితుల దగ్గరికి వెళ్లిపోయి వారితో సంతోషంగా గడుపుతాను. నా భర్త చూసి.. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. మరీ ఇంతలా ఎవరూ ఆలోచించరేమో అని ఓదారుస్తూ ఉంటాడు. కానీ ఆ కామెంట్స్ చూసినప్పుడు ఫీల్ అవకుండా ఉండలేం. ఇప్పుడు నేను ఒక తల్లిని. నా గురించి నాకు తెలుసు నా భర్త, కూతురుతో కలిసి బయటకు వెళ్లినప్పుడు కూడా జనాలు నన్ను చూసి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అయినా నాకు నచ్చిన డ్రెస్సే వేసుకుంటాను. నాకేది ఇష్టమైతే అదే ధరిస్తాను. నేను మంచిదాన్ని అన్న విషయం నాకు తెలుసు. ఇండస్ట్రీలో ఉన్నందుకు మా గురించి ఏమనుకుంటున్నారు? మమ్మల్ని ఎలా చూస్తున్నారు? అనేది వారి సమస్య.. నాది కాదు!' అని చెప్పుకొచ్చింది. కాగా శ్రియ ప్రస్తుతం 'షో టైమ్' అనే వెబ్ సిరీస్లో నటించింది. ఈ సిరీస్ హాట్స్టార్లో మార్చి 8 నుంచి ప్రసారం కానుంది. చదవండి: ప్రముఖ డైరెక్టర్ నన్ను తిట్టి, అందరిముందే కొట్టాడు..: హీరోయిన్ -
సీరత్ కపూర్ సోకుల విందు.. హీట్ పెంచేస్తున్న దిశా!
షూటింగ్ కోసం ముంబై వెళ్లిన మెగా డాటర్ నిహారిక ఒంపుసొంపులతో కేక పుట్టించేస్తున్న ముద్దుగుమ్మ శ్రియ ముక్కుపుడకతో మత్తెక్కించేలా చూస్తున్న హీరోయిన్ భాగ్యశ్రీ గ్లామర్ ట్రీట్ ఇస్తున్న 'సొంతం' మూవీ హీరోయిన్ అందాలన్నీ చూపిస్తూ సెగలు రేపుతున్న హీరోయిన్ దక్షి గుత్తికొండ మందు గ్లాసుతో చిల్ అవుతున్న హాట్ బ్యూటీ అరియానా పొట్టి డ్రస్లో పిచ్చెక్కిస్తున్న 'లోఫర్' బ్యూటీ దిశా పటానీ క్లాస్గా కనిపిస్తూ తెగ నచ్చేస్తున్న హీరోయిన్ రాశీఖన్నా View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Nehha Pendse (@nehhapendse) View this post on Instagram A post shared by Dakkshi (@dakkshi_guttikonda) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) -
శ్రియ గ్లామర్ ట్రీట్.. అలా రెచ్చగొట్టేస్తున్న తెలుగు హీరోయిన్!
రెచ్చిపోయిన శ్రియ.. చూస్తే మెల్డ్ అయిపోవడం పక్కా వెరైటీ ముక్కుపుడకతో డిఫరెంట్గా కనిపిస్తున్న అనుపమ నాభి చూపిస్తూ టెంప్ట్ అయ్యేలా చేస్తున్న మాళవిక మోహనన్ అక్కతో కలిసి క్యూట్ పోజులిచ్చిన బ్యూటీ ఆలియా భట్ అలాంటి డ్రస్లో కనిపించిన తెలుగమ్మాయి శ్రియ ధన్వంతరి నడుము మడతలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న డింపుల్ హయతి ఊటీలో చిల్ అవుతున్న తెలుగు హీరోయిన్ పూజిత పొన్నాడ బ్లాక్ అండ్ వైట్ పోజుల్లో 'మీర్జాపుర్' బ్యూటీ శ్రియ పిల్గొంకర్ View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Pujiithaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Shriya Pilgaonkar (@shriya.pilgaonkar) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
Actress Shriya Traditional Photos: టాలీవుడ్ హీరోయిన్ శ్రియా శరణ్ చీర కట్టు.. ఫొటోలు
-
చలికాలంలో హీట్ పెంచేస్తున్న సామ్.. యాంకర్ అనసూయ మాత్రం!
మత్తెక్కించే అందాలతో ఊరిస్తున్న హీరోయిన్ కావ్య మేకప్ లేకుండా కనిపించిన బబ్లీ బ్యూటీ రాశీఖన్నా ఫాలోవర్స్కి ముదులిస్తున్న యాంకర్ అనసూయ గ్లామర్ బెండు తీసేలా పోజిచ్చిన 'బిగ్బాస్' దివి రోజురోజుకీ రెచ్చిపోతున్న హీరోయిన్ సమంత స్విమ్ సూట్లో కాక రేపుతున్న సామా సికిందర్ బికినీలో మత్తెక్కిస్తున్న హీరోయిన్ త్రిదా చౌదరి ఫొటో షూట్తో మస్త్ బిజీగా హీరోయిన్ అతియా శెట్టి View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) View this post on Instagram A post shared by Tridha Choudhury🪬 (@tridhac) View this post on Instagram A post shared by Harper's Bazaar, India (@bazaarindia) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Saniya Iyappan (@_saniya_iyappan_) -
హీరోయిన్ రష్మిక మరో రికార్డ్.. పొడుగు సుందరి ప్రగ్యా అలా!
వెకేషన్లో చిల్ అవుతున్న శ్రీముఖి.. వీడియో పోస్ట్ ఇన్స్టాలో 40 మిలియన్ల మార్క్ అందుకున్న రష్మిక థాయ్లాండ్ టూర్కి వెళ్లిన హీరోయిన్ రితికా నాయక్ నవ్వుతూ మాయ చేస్తున్న హీరోయిన్ శ్రియ కూతురితో కలిసి కార్తీక నోములో నటి సురేఖావాణి దుబాయి వెకేషన్లో హాట్ బ్యూటీ రుక్సార్ థిల్లాన్ జిమ్లో తెగ కష్టపడిపోతున్న రుహానీ శర్మ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కేక పుట్టించే పోజులు View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) -
హీరోయిన్ శ్రియ ఫోటో వైరల్.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?
నటి శ్రియ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈమె భారతీయ సినిమాలో అగ్ర కథానాయకిగా రాణించిన నటి ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ హీరోలందరి సరసన నటించి మెప్పించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో పాటు కోలీవుడ్లో చాలా తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్తో నటించే అవకాశం దక్కించుకున్నారు. అలాంటిది నటిగా కొనసాగుతున్న సమయంలోనే శ్రియ ఆండ్రీ కొస్చీవ్ అనే రష్యాకు చెందిన తన బాయ్ ఫ్రెండ్ను 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. ఆ పాపకు రాధ అని పేరు పెట్టారు. అయినప్పటికీ శ్రియ సినిమాల్లో నటించడం మానుకోలేదు. అయితే ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఒక సినిమా కూడా చేతిలో లేదు. ఈ ఏడాది ఈమె నటించిన కన్నడ చిత్రం కబ్జా, పాన్ ఇండియా చిత్రం మ్యూజిక్ స్కూల్ చిత్రాలు విడుదలయ్యాయి. కాగా తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ తద్వారా అభిమానులను, సినీవర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. అలా తాజాగా శ్రీయ ప్రత్యేకంగా ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకున్నారు. అందుకు ఆమె మూడేళ్ల కూతురు సహాయం చేయడం ఆసక్తికరమైన విషయం. తల్లి కోసం మూడేళ్ల ఈ పాప అద్దం చూపిస్తున్న దృశ్యాన్ని శ్రియ చూసి ఆనంద పరవశం పొందుతున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో విడుదలై వైరల్ అవుతోంది. చిన్న వయసులోనే ఇలా తల్లికి సాయంగా ఉన్న ఆ చిన్నారిని చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
Shriya Saran: 41 ఏళ్ల వయస్సులోనూ కూడా వావ్ అనిపిస్తున్న శ్రియా శరణ్ (ఫోటోలు)
-
పెళ్లి కూతురిలా 'కేజీఎఫ్' బ్యూటీ.. బాత్ టబ్లో హాట్బ్యూటీ అలా!
ఓరకంట చూస్తూ క్యూట్ పోజులో రష్మిక వెడ్డింగ్ లుక్లో 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి అందాల విందు చేస్తున్న యాంకర్ మంజూష బ్లాక్ శారీలో వావ్ అనిపిస్తున్న ముద్దుగుమ్మ శ్రియ పెళ్లయి రెండేళ్లు.. బీచ్లో భార్యతో కార్తికేయ సెలబ్రేషన్స్ వైట్ డ్రస్లో క్యూట్గా కనిపిస్తున్న యాంకర్ రష్మీ చీరలో మెరిసిపోతున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ కొడుకు పుట్టినరోజు.. క్యూట్ పిక్ షేర్ చేసిన జెనీలియా చొక్కా విప్పేసి మరీ బాత్ టబ్లో ఐషా శర్మ View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Rampalli Manjusha (@anchor_manjusha) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Lohitha Reddy (@loh_reddy) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Aisha (@aishasharma25) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
మరింత అందంగా మహేశ్ కూతురు.. మేకప్ లేకుండా చిట్టి!
హీరోయిన్లని మించిపోయేలా క్యూట్ పోజుల్లో సితార క్యూట్ ఫొటోతో భార్య నయనతారకు బర్త్ డే విషెస్ డిమ్ లైటింగ్లో కాజల్ అగర్వాల్ విచిత్రమైన పోజులు బ్యాక్ చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న హీరోయిన్ శ్రియ ఆ అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన మలైకా అరోరా క్లాసికల్ డ్యాన్సుతో వావ్ అనిపించిన జాన్వీ కపూర్ వింత స్టిల్తో ఎంటర్టైన్ చేస్తున్న కృతి కర్బందా మేకప్ లేకుండా కనిపించిన 'జాతిరత్నాలు' ఫరియా View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
Shriya Saran : ఫ్యామిలీతో శ్రియా శరణ్ దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
హైదరాబాద్ బిగ్ స్క్రీన్పై పాక్-భారత్ మ్యాచ్.. సందడి చేసిన శ్రియా శరణ్ (ఫొటోలు)
-
క్రేజీ గెటప్లో 'ఆదిపురుష్' బ్యూటీ.. అలాంటి పోజులో శ్రియ
చాన్నాళ్ల తర్వాత ఇన్ స్టాలో కనిపించిన నివేతా గ్లామర్ సెగలు రేపుతున్న రంగం బ్యూటీ పియా బాజ్పాయి బ్లాక్ డ్రస్లో 'ఆదిపురుష్' కృతి సనన్ డిఫరెంట్ లుక్ వయ్యారమైన పోజుల్లో రాజశేఖర్ చిన్న కూతురు ఓరకంట చూస్తూ కవ్విస్తున్న హీరోయిన్ శ్రియ సోఫాపై కూర్చుని కిక్కిచ్చే పోజుల్లో శ్రియ బ్యాక్ చూపిస్తూ కవ్విస్తున్న 'అర్జున్ రెడ్డి' భామ చీరలో క్లాస్ లుక్ తో ఆకట్టుకున్న రాశీఖన్నా View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Pia Bajpiee (@piabajpai) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath) -
దీనికి నేను రెడీ.. మీరు రెడీనా అంటున్న శ్రియ
2001లో ఇష్టం అనే చిత్రంతో హీరోయిన్గా తన నటజీవితాన్ని ప్రారంభించిన ఉత్తరాది భామ శ్రియ. ఆ తరువాత నువ్వే నువ్వే చిత్రంతో తొలివిజయాన్ని అందుకున్నారు. అదేవిధంగా తమిళంలో ఎనక్కు 20 ఉనక్కు 18 చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఇలా తమిళం, తెలుగు భాషల్లో అగ్ర కథానాయకులతో జతకట్టి స్టార్ హీరోయిన్గా గుర్తింపుతెచ్చుకున్నారు. (ఇదీ చదవండి: హెచ్చరించినా తీరు మార్చుకోని శివాజీ.. పంపించేస్తే బెటర్!) ముఖ్యంగా తమిళంలో జయంరవి, ధనుష్, విజయ్ వంటి హీరోల సరసన నటించినా, రజనీకాంత్ సరసన శివాజీ చిత్రంలో నటించిన తరువాత అగ్ర కథానాయికల వరుసలో చేరారు. తెలుగులోనూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి ప్రముఖ హీరోలతో జతకట్టారు. అదేవిధంగా హిందీ, కన్నడం భాషల్లో నటించి బహు భాషా నటిగా పేరు గాంచారు. అలా కథానాయకిగా పుల్ఫామ్లో ఉండగానే పెళ్లి చేసుకుని సంసార జీవితంలో అడుగుపెట్టారు. అలా చిన్నగ్యాప్ తర్వాత మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు. ఇటీవల కబ్జా అనే కన్నడ చిత్రంలో కథానాయకిగా నటించారు. మ్యూజిక్ స్కూల్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటించి ప్రశంసలు అందుకున్నారు. గత 22 ఏళ్లుగా సినీ రంగంలో కథానాయకిగా కొనసాగుతున్న శ్రియ ఏ మాత్రం తరగని అందాలతో అభిమానుల చేత వావ్ ఏమి బ్యూటీ అనిపించుకుంటున్నారు. ఇప్పటికి తనకే సొంతమైన అందాలతో రీఎంట్రీకి సిద్ధమయ్యారు. వెవిధ్యభరిత కథా పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు శ్రియ వర్గాలు పేర్కొన్నాయి. కొత్తగా ఆమె సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఫొటోలు యువతను అలరిస్తున్నాయి. ఇప్పటికే హీరోయిన్ త్రిష తన రీ ఎంట్రీలో అదరగొడుతుంది. అలాగే శ్రియకు ఒక్క మంచి ఛాన్స్ దొరికితే మళ్లీ తన అందాలతో రెచ్చిపోవడం ఖాయం అని నెటిజన్లు పేర్కొంటున్నారు. -
చీర కట్టినా దిశా తగ్గట్లేదు.. జాన్వీ ఆగట్లేదు!
సైడ్ పోజుల్లో చీరతో నేహాశెట్టి జీన్స్వేర్లో హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా లేలేత అందాలతో కవ్విస్తున్న దిశాపటానీ పరువపు సోయగాలతో రెచ్చగొడుతున్న జాన్వీ సిల్క్ షర్ట్తో కేక పుట్టిస్తున్న ప్రియమణి మార్నింగ్ సెల్ఫీలతో అనుపమ క్యూట్ స్టిల్స్ బీచ్ లో మతిపోయే పోజుల్లో లక్ష్మీ రాయ్ బెండ్ అయి గ్లామర్ బెండు తీస్తున్న శ్రియ View this post on Instagram A post shared by Shobhitta (@shobhitaranaofficial) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
తెలుగు స్టార్స్ ని అవమానించిన శ్రియా శరన్
-
నాగేశ్వరరావు గారి చివరి క్షణాలు నాకు బాగా గుర్తుంది
-
శ్రియ అందాల ఆరబోత.. ప్రగ్యా గ్లామర్ ట్రీట్
బర్త్ డే స్పెషల్.. బీచ్లో శ్రియ గ్లామర్ ట్రీట్ బ్లాక్ డ్రస్ లో పిచ్చెక్కిస్తున్న త్రిష 'గుంటూరు కారం' బ్యూటీ మీనాక్షి క్లాస్ లుక్ పండగ సెలబ్రేషన్స్.. చీరకట్టులో పూజాహెగ్డే హీరోయిన్ ప్రగ్యా వయ్యారాలు వేరే లెవల్ వినాయక చవితి స్పెషల్.. జాన్వీ ట్రెడిషనల్ పిక్ క్యూట్ లుక్లో కేక పుట్టిస్తున్న శ్రీనిధి శెట్టి View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Bindu Madhavi (@bindu_madhavii) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? ఇప్పటికీ 16 ఏళ్ల అమ్మాయిలానే!
ఏ హీరోయిన్ అయినా సరే అందానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే అందంగా ఉంటేనే కదా ఆఫర్స్, డబ్బులు వచ్చేవి. ఈ బ్యూటీ కూడా అప్పుడెప్పుడో 22 ఏళ్ల క్రితం హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. స్టిల్ ఇప్పటికీ అదే గ్లామర్ మెంటైన్ చేస్తూ కుర్ర భామలందరూ అసూయ పడేలా తయారవుతుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలు కూతురితో కలిసి వర్కౌట్ చేస్తున్న హీరోయిన్ ఎవరనేది ఇప్పటి జనరేషన్ కంటే 90స్ కిడ్స్ని అడిగితే టక్కున చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్లకు ఆమె క్రష్ అని చెప్పొచ్చు. అవును.. మీలో కొందరు కరెక్ట్గానే ఊహించారు. పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు శ్రియ. సోమవారం ఆమె 42వ పుట్టినరోజు కావడం విశేషం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) ఇకపోతే 2001లో 'ఇష్టం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కల్యాణ్, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేసింది. అలా ఓ పదేళ్ల పాటు ఆకట్టుకుంది. ఆ తర్వాత హీరోయిన్గా చేస్తూనే సహాయ పాత్రల్లోనూ నటిస్తూ వచ్చింది. ఈ మధ్య కొన్నాళ్లలో అయితే ఆర్ఆర్ఆర్, కబ్జ లాంటి పాన్ ఇండియా సినిమాల్లో శ్రియ నటించింది. ఈమె వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆండ్రూ కొశ్చివ్ అనే విదేశీయుడ్ని 2018లో పెళ్లి చేసుకుంది. వీళ్ల ప్రేమకు గుర్తుగా రాధ అనే పాప కూడా పుట్టింది. పైన ఫొటోలో శ్రియతో పాటు ఉన్నది ఈ పాపనే. అయితే మిగతా హీరోయిన్ల సంగతేమో గానీ.. శ్రియ మాత్రం గత 20 ఏళ్లుగా ఒకే లుక్ మెంటైన్ చేస్తూ చాలామందికి క్వశ్చన్ మార్క్ అయిపోయిందనే చెప్పొచ్చు. (ఇదీ చదవండి: 'పుష్ప 2' రిలీజ్ డేట్ ఫిక్స్.. పెద్ద ప్లానింగే) -
ఇన్నాళ్లకు ఓటీటీలోకి శ్రియ సినిమా.. తెలుగులోనూ రిలీజ్!
హీరోయిన్ శ్రియ శరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి వర్క్ చేసిన ఈమె.. కుర్ర హీరోల సరసన నటించింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. అడపదడపా చిత్రాల్లో నటిస్తోంది. ఈమె నటించిన ఓ సినిమా.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. (ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!) 2001లో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ.. అప్పటినుంచి ఇప్పటివరకు హీరోయిన్ గా చేస్తూనే ఉంది. ఈ ఏడాది 'కబ్జ' అనే పాన్ ఇండియా సినిమాతో వచ్చింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీని తర్వాత మే నెలలో 'మ్యూజిక్ స్కూల్' అనే సింపుల్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇప్పుడు ఈ సినిమానే దాదాపు 4 నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ,తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. 'మ్యూజిక్ స్కూల్' కథేంటి? హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ స్కూల్. చదువు ఒక్కటే ముఖ్యమని.. మిగతా వాటికి దూరంగా ఉంచేస్తారు ఆ పిల్లల తల్లిదండ్రులు. అలాంటి సమయంలో గోవాకు చెందిన మేరీ డిక్రూజ్(శ్రియ శరన్).. ఈ స్కూల్కి మ్యూజిక్ టీచర్గా వస్తుంది. అక్కడే డ్రామా టీచర్గా పనిచేస్తున్న మనోజ్ (శర్మన్ జోషి)తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. వీళ్లిద్దరూ కలిసి పిల్లల పేరెంట్స్ ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చారా? చివరకు ఏమైందనేదే సినిమా కథ. (ఇదీ చదవండి: ఆ సినిమాలో ఏకంగా 24 పాటలు.. అది కూడా!) -
అలాంటి పోజులో దక్ష.. వెకేషన్లో చిల్ అవుతున్న సోనాల్
జిగేలుమనే డ్రస్లో మెరిసిపోతున్న శ్రియ బ్యాక్ చూపిస్తున్న 'బంగార్రాజు' బ్యూటీ దక్ష మాల్దీవుల్లో చిల్ అవుతున్న 'లెజెండ్' హీరోయిన్ స్పాట్ లైట్ వెలుగులో హీరోయిన్ రకుల్ ప్రీత్ ఖరీదైన బైకుపై వయ్యారాలు పోతున్న ఈషా రెబ్బా చీరలో పిచ్చెక్కిస్తున్న హీరోయిన్ హనీరోజ్ క్యూట్ గౌనులో మెరిసిపోతున్న సితార పాప View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Daksha Nagarkar (@dakshanagarkar) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Dimple Hayathi (@dimplehayathi) -
Shriya Saran: మెర్సిడస్ బెంజ్ కారు ప్రారంభోత్సవంలో ర్యాంపుపై శ్రియా హొయలు (ఫొటోలు)
-
Shriya And Her Daughter Photos: కూతురితో ఫోటో దిగడం ఇంత కష్టమా? శ్రియ కష్టాలు చూశారా? (ఫోటోలు)
-
స్విమ్ సూట్లో మాళవిక.. మిర్చిలా హాట్గా శ్రియ!
స్విమ్ సూట్లో హీరోయిన్ మాళవిక రెడ్ డ్రస్ లో మిర్చి కంటే హాట్గా శ్రియ సీతాకోక చిలుకలా మెరిసిపోతున్న కేతిక చీకటిలో లైటింగ్ ఇచ్చే పోజుల్లో కృతిశెట్టి పింక్ కలర్ బార్బీ డాల్ లా పూజాహెగ్డే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేశ్ డాగ్ తో కలిసి 'తీన్మార్' హీరోయిన్ ఫన్నీ స్టిల్స్ క్యారవ్యాన్లో క్యూట్గా బ్యూటీ రాశీఖన్నా View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
Shriya Saran: రోమ్ వీధుల్లో భర్తతో శ్రియ రొమాన్స్ (ఫోటోలు)
-
నా భర్త రష్యన్ నేను ఇండియన్.
-
అప్పట్లో స్టార్ హీరోయిన్ ని ఇప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్న.
-
తెలుగు సినిమా చాలా మారిపోయింది..
-
తెలుగు వారి గురించి నటి శ్రియ శరణ్
-
భర్త గురించి అడగగానే ఎలా సైలెంట్ అయిపోయిందో...!
-
ఇటలీ వీధుల్లో శ్రియ.. బ్లాక్ చీరలో కేతిక కేక!
హీరోయిన్ రీతూ వర్మ దిగాలు చూపులు ఎండలో మంట పుట్టిస్తున్న నభా నటేశ్ బ్లాక్ చీరలో కేతిక అందాల ప్రదర్శన ఇటలీ వీధుల్లో భర్తతో కలిసి శ్రియ రచ్చ ఆరెంజ్ టాప్తో రుక్సార్ క్యూట్ స్టిల్స్ మరో ఓపెనింగ్ ఈవెంట్లో హనీరోజ్ షాలినీ పాండే షార్ట్ అండ్ క్యూట్ వీడియో దగాదగా మెరిసిపోతున్న ప్రణీత ఫొటో షూట్ బిజీలో వైట్ బ్యూటీ అమీ జాక్సన్ మేకప్ లేకుండా హీరోయిన్ మాళవిక మోహన్ పలుచటి డ్రస్ లో జాతిరత్నాలు బ్యూటీ సెల్ఫీతో కేక పెట్టిస్తున్న నేహాశెట్టి View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Rukshaar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) -
వైట్ శారీలో దీపికా పదుకోన్.. రెడ్ శారీలో దిశా పటాని హాట్ ఫోజులు
► వైట్ శారీలో ఎప్పుడూ విజయం మనదే అంటున్న దీపికా పదుకోన్ ► నడము అందాల్ని చూపుతూ రెచ్చగొడుతున్న భూమిక చావ్లా ► బ్లాక్ డ్రెస్లో కిర్రాక్ ఫోజులతో నభా నటేష్ ► హాట్ లుక్లో కుర్రాళ్ల మతిపోగొడుతున్న మృణాల్ ఠాకూర్ ► తన కుమారుడు నిల్తో కాజల్ అగర్వాల్ ►ఇదో అద్భుతమైన సంవత్సరం అంటూ ట్రెండీ డ్రెస్లో శ్రియా శరణ్ View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) -
Shriya Saran: పంజాగుట్టలో నటి శ్రియ సందడి (ఫొటోలు)
-
ఆ విషయంలో నేను లక్కీ
‘‘పిల్లలకు చదువుతోపాటు ఆటపాటలు, సంగీతం కూడా చాలా ముఖ్యం. కానీ, ప్రస్తుతం ఎంతోమంది తల్లిదండ్రులు కేవలం చదువు, ర్యాంకులు అంటూ పిల్లలపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పిల్లల్ని చదువుతోపాటు సంగీతం, ఆటపాటల్లోనూప్రోత్సహించాలని చెప్పే చిత్రమే ‘మ్యూజిక్ స్కూల్’’ అన్నారు శ్రియ.పాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ► శ్రియ, శర్మాన్ జోషి, షాన్ ప్రధానపాత్రల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో ‘దిల్’ రాజు, హిందీలో ‘పీవీఆర్’ సినిమాస్ ‘మ్యూజిక్ స్కూల్’ని రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో శ్రియ చెప్పిన విశేషాలు. ► ఐఏఎస్గా ఉన్నత స్థానంలో ఉన్నపాపారావుగారు సినిమాపై ΄్యాషన్తో ఐదారు కథలు సిద్ధం చేసుకున్నారు. వాటిలో ‘మ్యూజిక్ స్కూల్’ ఒకటి. ఈ కథ వినగానే ఎగై్జటింగ్గా అనిపించడంతో నటించేందుకు ఓకే చె΄్పాను. ‘సంతోషం’ చిత్రంలో నేను సంగీతం నేర్చుకునే స్టూడెంట్గా చేశా. ‘మ్యూజిక్ స్కూల్’లో సంగీతం నేర్పించే టీచర్పాత్ర నాది. ► పిల్లల్లో ఉండే ప్రతిభని తల్లితండ్రులు గుర్తించి,ప్రోత్సహించాలి. ఆ విషయంలో నేను లక్కీ. మా తల్లితండ్రులు ఏ విషయంలోనూ నాకు అడ్డు చెప్పకుండాప్రోత్సహించారు. మా అమ్మాయి రాధను కూడా చదువుతోపాటు సంగీతం, డ్యాన్స్, ఆటల్లో ప్రోత్సహిస్తాను.పాపారావుగారు ఈ మూవీని అద్భుతంగా తీశారు. ఈ సినిమాకి ఇళయరాజాగారి సంగీతం హైలైట్. ∙‘ఇష్టం’ (2001) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. ఇన్నేళ్ల కెరీర్లో ఎంతోమంది దర్శకులతో పనిచేశా.. ఎన్నో వైవిధ్యమైనపాత్రలు చేశా.. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. నేను చేసే ప్రతిపాత్ర డ్రీమ్ రోల్లాంటిదే. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్లో ఐదురోజులు మాత్రమేపాల్గొన్నాను. నాపాత్ర నిడివి తక్కువే అయినా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ను సవాలుగా తీసుకుని చేస్తాను. ప్రస్తుతం రెండు కొత్త సినిమాల్లో నటిస్తున్నాను. -
మ్యూజిక్ స్కూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రియ సందడి (ఫొటోలు)
-
‘మ్యూజిక్ స్కూల్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ (ఫొటోలు)
-
పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించాలి
‘‘దాదాపు 16 ఏళ్లుగాపాపారావుగారితో నాకు పరిచయం ఉంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారునిగా చేశారాయన.పాపారావుగారు ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా తీస్తున్నారని న్యూస్పేపర్స్లో చూసి తెలుసుకున్నాను. మంచిగా సినిమా చేయాలని కోరుకున్నాను. మ్యూజిక్ స్కూల్ ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి. ఈ సినిమా టైటిల్ ‘మ్యూజిక్ స్కూల్’. కానీ నాకు ఇప్పుడు మ్యూజిక్ యూనివర్సిటీ (ఇళయరాజాని ఉద్దేశించి) పక్కన నిలబడే అవకాశం కలిగింది’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. శ్రియా శరన్, శర్మాన్ జోషి, షాన్ ప్రధాన ప్రాత్రల్లో నటించిన ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ఇళయరాజా సంగీత సారథ్యంలోపాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. తెలుగురాష్ట్రాల్లో ‘దిల్’ రాజు, హిందీలో ‘పీవీఆర్’ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో ‘మ్యూజిక్ స్కూల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకలో తెలంగాణ మంత్రి కేటీఆర్, ఇళయరాజా సంయుక్తంగా ‘మ్యూజిక్ స్కూల్’ ఆడియోను విడుదల చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ – ‘‘అయితే ఇంజనీర్ కావాలి.. లేకపోతే డాక్టర్ కావాలి అంటూ పిల్లల్లో ఆర్ట్స్ పట్ల ఉండే సృజనాత్మకను చంపేస్తున్నాం. అలా చేయకూడదు’ అనే అంశంతో ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా తీశామనిపాపారావుగారు చెప్ప్రారు. నా కొడుకుకి 17 ఏళ్లు. ఒక ప్రాట ప్రాడానని, రిలీజ్ చేస్తున్నానని మూడు నెలల క్రితం ‘గోల్డెన్ ఆర్’ అనే ఆల్బమ్ కవర్ చూపించాడు. మ్యూజిక్లో శిక్షణ తీసుకోనప్పటికీ తన స్కిల్స్, వాయిస్ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఇలా చాలా మంది పిల్లల్లో ప్రతిభ దాగి ఉంటుంది. ఆ ప్రతిభను మనం తొక్కేయకుండా వారి (పిల్లలు) మనసుకు నచ్చింది చేసేలా ప్రోత్సహించాలంటూ ఈ ‘మ్యూజిక్ స్కూల్’ తీసినందుకుపాపారావుగారికి అభినందనలు’’ అన్నారు. ‘‘ఇరవయ్యేళ్ల క్రితం ఓ డాక్యుమెంటరీ తీశాను. అది చూసి రమేష్ ప్రసాద్గారు నాకు జాతీయ అవార్డు వస్తుందన్నారు. ఆయన చెప్పినట్లే ఆరు నెలల తర్వాత ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్కి అవార్డు వచ్చింది. ఇళయరాజాగారి వద్దకు ‘మ్యూజిక్ స్కూల్’ స్క్రిప్ట్ తీసుకుని వెళ్లి, ‘ఈ సినిమాలో 11 ప్రాటలు ఉన్నాయి సార్’ అనగానే.. పది నిమిషాల్లో ఓకే అన్నారు. ఇళయరాజాగారు ఈ ప్రాజెక్ట్లోకి రాకపోయి ఉంటే నేను రాసిన కొన్ని స్క్రిప్ట్స్లాగే ఈ కథని కూడా పక్కన పెట్టేవాడిని’’ అన్నారుపాపారావు. ‘‘ఓ సినిమాకు, ఓ ఐఏఎస్ ఆఫీసర్కు సంబంధం లేదు. ఎంతో ఫ్యాషన్ ఉండబట్టిపాపారావుగారు ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారు. పిల్లలకు, తల్లిదండ్రులకు ఈ సినిమా ఓ మంచి సందేశంలాంటిది. ‘మ్యూజిక్ స్కూల్’ను స్కూల్స్లోనూ ప్రదర్శించాలనుకుంటున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. -
ఇంటి గడప దాటడానికి కూడా పోరాటం చేయాల్సి వస్తోంది: శ్రియ
హీరోయిన్ శ్రియ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మ్యూజిక్ స్కూల్. యామిని ఫిలిమ్స్ పతాకంపై పాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. శర్మన్ జోషి, నటి లీలా సామ్సన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం తమిళంలో కూడా అనువాద చిత్రంగా ఈనెల 12న తెరపైకి రానుంది. దీన్ని పీవీఆర్ పిక్చర్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ గురువారం చైన్నెలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దర్శక, నిర్మాత పాపారావు మాట్లాడుతూ ఇది ఈ తరం విద్యార్థులు చూడాల్సిన ముఖ్యమైన చిత్రమని పేర్కొన్నారు. చదువు, పరీక్షలు అంటూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని దీంతో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారన్నారు. అందుకు కారణం మానసిక ప్రశాంతత లేకపోవడమే అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు మానసిక ఉల్లాసం కలిగించే ఆటలు, పాటలు, సంగీతం వంటివి వారి జీవితంలో ఒక భాగం కావాలని చెప్పే చిత్రమే మ్యూజిక్ స్కూల్ అని చెప్పారు. ఈ చిత్రం కోసం లండన్ వెళ్లి సంగీతం గురించి పరిశోధన చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఇళయరాజా సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉంటుందన్నారు. శ్రియ మాట్లాడుతూ ఈ చిత్ర షూటింగ్కు వెళ్తున్నప్పుడు ఇంటికి వెళుతున్న భావన కలిగేదన్నారు. తాను మంచి తల్లిదండ్రులను కలిగిఉన్నానని, అందుకే అనుకున్నది చేయగలుగుతున్నానని చెప్పారు. తన బంధువుల్లో కొందరు ఇంటి నుంచి బయటికి రావడానికే చాలా పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. ఈ చిత్ర కథ వినగానే అలాంటి విషయాలను అర్థం చేసుకోగలిగానన్నారు. ఇది ఈ తరానికి కావాల్సిన సినిమా అని పేర్కొన్నారు. దర్శకుడు పాపారావు చిత్రాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారని చెప్పారు. చదవండి: మళ్లీ రెచ్చిపోయిన అనసూయ, విజయ్ను టార్గెట్ చేసిందా? -
చిరుకు షాకిచ్చిన శ్రీయా
-
మీకు హీరోలను అడిగే ధైర్యం ఉందా?.. శ్రియా కామెంట్స్ వైరల్
హీరోయిన్ శ్రియ శరన్ క్రేజ్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇష్టం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన శ్రియ తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ మూవీలో కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్లో శర్మన్ జోషితో కలిసి మ్యూజిక్ స్కూల్ చిత్రంలోనూ నటిస్తోంది. అయితే గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియ.. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కాస్త గట్టిగానే కౌంటరిచ్చింది. పెళ్లయ్యాక కూడా మీరు అందంగా ఉండడానికి కారణం ఏంటని ఆమె శ్రియా శరణ్ను ప్రశ్నించింది. దీనిపై స్పందిస్తూ హీరోయిన్లను మాత్రమే ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతారు?.. ఇలాగే హీరోలను అడిగే ధైర్యం మీకుందా' అని అంటూ ప్రశ్నించింది. (ఇది చదవండి: 20 ఏళ్ల తర్వాత చిరంజీవితో శ్రియ.. ఏకంగా రూ. కోటి డిమాండ్!) శ్రియ మాట్లాడుతూ.. 'నా ఫ్రెండ్స్ చాలామంది నన్ను మెచ్చుకున్నారు. బిడ్డ పుట్టాక కూడా మీరు ఇంత అందంగా ఉన్నారంటే నమ్మలేకపోతున్నాం అని చెప్పారు. కానీ ఇక్కడ అందం ఒక్కటే ముఖ్యం కాదు. నా వయసు ఎంత? నేను ఇండస్ట్రీలో ఎంత కాలం నుంచి ఉన్నాను? అనేదే ముఖ్యం. ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు లేదు. ఈ ప్రశ్న ఇండస్ట్రీలోని హీరోలను అడిగిన రోజున నేను దీనికి సమాధానం చెబుతా.' అంటూ శ్రియ బదులిచ్చింది. ఆ తర్వాత జర్నలిస్ట్ స్పందిస్తూ ఈ విషయంలో నిజంగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను అంటూ కొనియాడింది. శ్రియ సమాధానంపై నెటిజన్స్ కూడా స్పందించారు. శ్రియ చాలా ముక్కుసూటిగా మాట్లాడిందని ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను ఓ నెటిజన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. శ్రియ 2018లో ఆండ్రీ కొస్చీవ్ను వివాహం చేసుకుంది. వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. ఆ తర్వాత శ్రియ గమనం, ఆర్ఆర్ఆర్ , తడ్కా, దృశ్యం-2లో కనిపించింది. ఈ ఏడాది కన్నడ చిత్రం కబ్జాలో కూడా నటించింది. (ఇది చదవండి: PS2 Collections: రెండు రోజుల్లో వందకోట్లు.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పర్వం!) -
పెళ్లయిన,బిడ్డకు తల్లైన తగ్గేదేలే...
-
20 ఏళ్ల తర్వాత చిరంజీవితో శ్రియ.. ఏకంగా రూ. కోటి డిమాండ్!
హీరోయిన్ శ్రియ శరన్ క్రేజ్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో అలరిస్తుంది. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్ చిరంజీవితో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇష్టం సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన శ్రియ తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే కుర్ర హీరోలతో పాటు బడా హీరోలతోనూ జతకట్టింది. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఠాగూర్ చిత్రంలో చిరు సరసన హీరోయిన్గా నటించింది. అయితే ఇప్పుడు మరోసారి చిరుతో స్టెప్పులు వేయనుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి ‘భోళా శంకర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం శ్రియను సంప్రదించగా, ఆమె కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ పాట కోసం ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. చదవండి: ఇండస్ట్రీకి రాకముందు సిరి ఏం చేసేదో తెలుసా? ఫస్ట్ జాబ్ అదేనట -
నా నుంచి ‘ఉపేంద్ర’ లాంటి సినిమా ఆశిస్తున్నారు: ఉపేంద్ర
‘యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘కబ్జ’. సెంటిమెంట్ కూడా ఉంది. విజువల్ గ్రాండియర్గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరో ఉపేంద్ర అన్నారు. ఆర్.చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కబ్జ’. ఉపేంద్ర నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇది. శ్రియా శరణ్ హీరోయిన్. పునీత్ రాజ్కుమార్ జయంతి సందర్భంగా ఈ నెల 17న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. నిర్మాత ఎస్.. సుధాకర్ రెడ్డి సమర్పణలో లక్ష్మీకాంత్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘నా నుంచి ‘ఉపేంద్ర’ లాంటి సినిమా రావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘యుఐ’ సినిమా ‘ఉపేంద్ర’ లాగే ఉంటుంది’’ అన్నారు. ‘‘కబ్జ’ నా మనసుకి ఎంతో దగ్గరైన చిత్రం’’ అన్నారు శ్రియ. ‘‘ఉపేంద్రగారి ‘బుద్ధిమంతుడు’ చిత్రాన్ని తెలుగులో నేనే విడుదల చేశాను. ఇప్పుడు మళ్లీ ‘కబ్జ’ తో రీ ఎంట్రీ ఇస్తున్నాం’’ అన్నారు లక్ష్మీకాంత్ రెడ్డి. చిత్ర సహనిర్మాత ‘ఆర్కా’ సాయికృష్ణ పాల్గొన్నారు. -
ఏకైక సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కరే: ఉపేంద్ర
ఏకైక సూపర్ స్టార్ రజినీకాంతే అని కన్నడ హీరో ఉపేంద్ర పేర్కొన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు ఉపేంద్ర. స్వతహాగా కన్నడిగుడు అయిన ఈయన అక్కడ రియల్ సూపర్ స్టార్గా వెలుగొందుతున్నారు. తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన కన్నడ చిత్రం కబ్జా. శ్రీ సిద్ధేశ్వర ఎంటర్ప్రైజస్, ఇన్వేనియో ఒరిజిన్ సంస్థల సమర్పణలో ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన భారీ చిత్రం ఇది. నటి శ్రియ కథానాయికగా నటించిన ఇందులో నటి సుధ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నటుడు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ అతిథి పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అలంకార్ పాండియన్ సహ నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్రం ఈ నెల 17వ తేదీ కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం చెన్నైలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నటి శ్రియ మాట్లాడుతూ.. తనకు చెన్నై ఎప్పుడూ స్పెషలేనన్నారు. ఈ చిత్రానికి తనను ఎంపిక చేసిన దర్శకుడు చంద్రుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపేంద్ర వంటి అద్భుతమైన నటుడితో కలిసి తెరపై భాగం పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర దర్శక నిర్మాత చంద్రు మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తున్న లైకా ప్రొడక్షన్స్, తమిళ్ కుమరన్కు కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర కథానాయకుడు ఉపేంద్ర మాట్లాడుతూ.. చిత్ర ట్రైలర్ చూడగానే ఇది సాంకేతిక నిపుణుల చిత్రమని మీకు తెలుస్తుందన్నారు. దర్శకుడు చంద్రు నాలుగేళ్ల కల అని పేర్కొన్నారు. ఇందులో నటుడు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ అతిథి పాత్రల్లో నటించారని తెలిపారు. కాగా నటి శ్రియ మాట్లాడినప్పుడు ఉపేంద్రను ఇండియన్ రియల్ సూపర్ స్టార్ అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఉపేంద్ర తాను కన్నడలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించానని.. అదేవిధంగా రియల్ రౌడీలతో చిత్రం చేయడంతో అందరూ ఇండియన్ రియల్ సూపర్స్టార్ అంటుంటారని, నిజానికి రజినీకాంత్ ఒక్కరే సూపర్స్టార్ అని పేర్కొన్నారు. కాగా తనకు తమిళంలో చిత్రం చేయాలనే కోరిక ఉందని.. త్వరలోనే అది నెరవేరుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
Shriya Saran: 40 ఏళ్ల వయసులో తగ్గేదేలే! శ్రియా సరన్ అందాల ఆరబోత
-
Shriya Saran: గ్లామర్ తో మాయ చేస్తున్న శ్రీయా శరన్ (ఫోటోలు)
-
అందుకే నా ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచాను: శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు
హీరోయిన్ శ్రియ సరన్ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇష్టం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా సత్తాచాటింది. అయితే 2018లో ఆండ్రీ అనే వ్యక్తిని పెళ్లాడిన శ్రియ 2021లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కూతురు పుట్టే వరకు శ్రియ తన ప్రెగ్నెన్సీని సీక్రెట్గా ఉంచిన విషయం తెలిసిందే. జీవితంలో ఎంతో ఆనందించే ఈ గుడ్న్యూస్ను శ్రియ అభిమానులతో కానీ, మీడియాతో కాని షేర్ చేసుకోలేదు. తాజాగా తన ప్రెగ్నెన్సీ విషచాన్ని దాచడానికి కారణం ఏంటో రివీల్ చేసింది ఆమె. తాజాగా ఆమె హిందీ దృశ్యం-2 మూవీలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇక ఈ మూవీ సక్సెస్ మీట్లో భాగంగా బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన ఆమె తన ప్రెగ్నెన్సీ విశేషాలను పంచుకుంది. అలాగే బిడ్డ పుట్టేవరు ప్రెగ్నెన్నీని దాచడానికి కారణం ఏంటో కూడా తెలిపింది. ‘‘నా కూతురు ‘రాధ’ కడుపులో ఉన్న అందమైన క్షణాలను ఎలాంటి ఒత్తిడి లేకుండా గడపాలనుకున్నాను. ఆ సమయంలో ఎవరైనా లావు అవుతారు. అయితే హీరోయిన్స్ విషయంలో దాన్ని సాధారణ విషయం చూడలేరు నేను లావు అవుతుండడంతో ఆ క్షణాలను షేర్ చేసుకోవడానికి చింతించాల్సి వచ్చింది. అభిమానులకు, మీడియాకు ఈ విషయం తెలిస్తే నా బాడీ షేప్పై ట్రోల్ చేస్తారు. నా బిడ్డపై దృష్టి పెడతారు. అందుకే ఇలాంటివి విని ఒత్తిడి గురవ్వాలనుకోలేదు. అమ్మతనాన్ని ఆనంద క్షణాలతో ఆస్వాధించాలనుకున్నా. అందుకే ఈ విషయాన్ని నా ప్రెగ్నెన్సి విషయాన్ని దాచాను’’ అంటూ శ్రియ చెప్పుకొచ్చింది. చదవండి: ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ ఆత్మహత్య నా చిరకాల స్వప్నం నెరవేరింది.. ఆయన నాకు చేయి ఊపారు: అనన్య -
పెళ్లైనా తగ్గని శ్రియ జోరు..గోల్డెన్ డ్రెస్లో సోనాల్ మెరుపులు
► గ్లామరస్ లుక్లో కట్టిపడేస్తున్న రాశీ ఖన్నా ► దిల్రాజు కూతురు హన్షిత రెడ్డి ఫోటోలు చూశారా? ► వెడ్డింగ్ సీజన్ను ఎంజాయ్ చేస్తోన్న నిషా అగర్వాల్ ► గోల్డోన్ డ్రెస్లో మెరిసిపోతున్న సోనాల్ చౌహాన్ ► పెళ్లైనా తగ్గని శ్రియ జోరు.. అందంలో సూపరూ ► దేవకన్యలా తళుక్కుమన్న మిస్ ఇండియా మానస వారవాణి View this post on Instagram A post shared by Hanshithareddy (@hanshithareddy) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Hanshithareddy (@hanshithareddy) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Abhishek Sharma Official (@abhisheksharmastudio) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Varsha (@varsha999_99) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
RRR షూటింగ్లో రాజమౌళి ఆ సమస్యతో బాధపడ్డాడు: శ్రియ
జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలతో పాటు వరుస అవార్డులు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే శాటర్న్, సన్నెట్ సర్కిల్ వంటి అంతర్జాతీయ అవార్డులను సాధించిన హాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా భావించే ది న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు వరించింది. ఈ సినిమాను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన రాజమౌళికి న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ ఉత్తమ దర్శకుడి అవార్డు ఇచ్చి సత్కరించింది. ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయ దర్శకుడిగా రాజమౌళి సరికొత్త రికార్డు సృష్టించాడు. అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్లో రాజమౌళి ఆరోగ్య సమస్యతో సతమతమయ్యాడట. ఈ విషయాన్ని హీరోయిన్ శ్రియ ఇటీవల మీడియాకు వెల్లడించింది. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి ఆస్తమాతో ఇబ్బంది పడ్డారు. అజయ్ దేవ్గణ్, నా కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల చిత్రీకరణ సమయంలో దుమ్ము కారణంగా చాలా ఇబ్బందిపడ్డాడు. అయినా సరే, కథను ఎంత బాగా ప్రజెంట్ చేయాలనే ఆలోచించారు. సెట్ అంతా దుమ్ము ఉన్నా అలానే పని చేశారు. సినిమా బాగా రావాలని రాజమౌళి ఎంతగానో కష్టపడతారు అని చెప్పుకొచ్చింది. చదవండి: టికెట్ టు ఫినాలే గెలిస్తే ఓడిపోవడం ఖాయమా? మహేశ్బాబు అలా అనేసరికి ఏడ్చేశాను: అడివి శేష్ -
పబ్లిక్లో ఇదేం పని.. శ్రియాశరణ్పై దారుణంగా ట్రోల్స్..!
సీనియర్ నటి శ్రియాశరణ్ ఇటీవల నటించిన చిత్రం 'దృశ్యం-2'. మలయాళంలో సూపర్ హిట్ మూవీ దృశ్యం సినిమాకు సీక్వెల్గా హిందీలో తెరకెక్కించారు. అయితే ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో శ్రియా శరణ్ తన భర్త టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కోస్చివ్తో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా వేదికపై ఈ జంట చేసిన పనికి అందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. శ్రియాపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దారుణంగా ట్రోల్స్ చేస్తూ శ్రియాశరణ్కు కౌంటరిచ్చారు. అయితే నెటిజన్లు చేసిన ట్రోల్స్ పట్ల తాజాగా నటి శ్రియాశరణ్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ..' అందులో తప్పేముంది. కెమెరా ముందు నా భర్తను ముద్దు పెట్టుకున్నా. ఇది చాలా సాధారణమైన విషయమని ఆండ్రీ కూడా భావించారు. దీనిపై ఎందుకు ట్రోల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది నాకు చాలా ప్రత్యేకమైన సందర్భం.' అంటూ చెప్పుకొచ్చింది శ్రియా. అయితే ఈ జంట కెమెరా ముందు ముద్దు పెట్టుకోవడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ జంట కాస్త అతిగా స్పందించిందంటూ కామెంట్స్ చేశారు. మరో నెటిజన్ 'ప్రతిసారీ బహిరంగంగా ఎందుకు ముద్దు పెట్టుకోవాలి?' అని ప్రశ్నించారు. దృశ్యం 2 తర్వాత శ్రియా శరణ్ కన్నడలో ఉపేంద్ర, సుదీప్లతో కలిసి గ్యాంగ్స్టర్ డ్రామా కబ్జాలో కనిపించనుంది. ఈ చిత్రంలో కబీర్ దుహన్ సింగ్, కోట శ్రీనివాస్, కామరాజ్, జగపతి బాబు, డానిష్ అక్తర్ సైఫీ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
నువ్వే.. నువ్వే... 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Nuvve Nuvve@20 Years: 'నువ్వే నువ్వే’లోని ఈ డైలాగ్స్ గుర్తున్నాయా?
త్రివిక్రమ్ శ్రీనివాస్ను దర్శకునిగా పరిచయం చేస్తూ... ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన సినిమా 'నువ్వే నువ్వే'. తరుణ్, శ్రియ జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2002లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల అభిమానంతో పాటు పురస్కారాలూ దక్కాయి. నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో 'సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్'గా 'నువ్వే నువ్వే' నిలిచింది. వెండి నందిని 'స్రవంతి' రవికిశోర్కి అందించింది. ఉత్తమ సంభాషణల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నంది అవార్డు అందుకున్నారు. ఫిలింఫేర్ సౌత్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాశ్ రాజ్ పురస్కారం అందుకున్నారు. ఈ సినిమాలోని డైలాగ్స్ అప్పట్లో బాగా పేలాయి. ‘నువ్వే నువ్వే’ విడుదలై సోమవారానికి (అక్టోబర్ 10) నాటికి 20 ఏళ్ళు. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని కొన్ని డైలాగులు.. ► అమ్మ, ఆవకాయ్, అంజలి... ఎప్పుడూ బోర్ కొట్టవు. ► ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు... పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు. ► కన్నతల్లిని, దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరకు రావాలని కోరుకోవడం మూర్ఖత్వం. ►ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్లు ఏడుస్తారు. పెళ్లి చేసుకొని వెళ్లేటప్పుడు మనల్ని ఏడిపిస్తారు. ►సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. ►డబ్బుతో బ్రెడ్ కొనగలరు, ఆకలిని కొనలేరు. బెడ్ కొనగలరు, నిద్రని కొనలేరు. ► మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్లు. మనం ఏం చేసినా భరించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు. ►ఒకడు రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరుడు అయ్యాడు కదా అని... వారి కొడుక్కి కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమనడం అంత బాగుండదు. ►ఎక్కడికి వెళ్లాలో తెలిసినప్పుడు... ఎలా వెళ్లాలో చెప్పడానికి నేనెవర్ని? ►నీ జీవితంలో వంద మార్కులు ఉంటే 20 నాకు, 80 వాడికి. ఇంకో పదిహేను మార్కులు వేసి మీ నాన్నను పాస్ చేయలేవమ్మా? ► డబ్బులు ఉన్నవాళ్ళంతా ఖర్చుపెట్టలేరు. ఖర్చు పెట్టేవాళ్లంతా ఆనదించలేరు. ►తాజ్ మహల్... చార్మినార్... నాలాంటి కుర్రాడు చూడటానికే! కొనడానికి మీలాంటి వాళ్ళు సరిపోరు. ► నేను దిగడం అంటూ మొదలుపెడితే ఇది మొదటి మెట్టు. దీని బట్టి నా ఆఖరి మెట్టు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. -
25M వ్యూస్తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'కబ్జా' టీజర్
థ్రిల్లర్ కబ్జా ఉపేంద్ర హీరోగా, శ్రియా శరన్ హీరోయిన్గా ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కబ్జా’. హీరోలు కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తుండగా, శివ రాజ్కుమార్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నారు. ఆర్. చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం టీజర్ని హీరో రానా విడుదల చేశారు. ‘‘కబ్జా’ మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ. 1942 బ్యాక్డ్రాప్లో సాగే సినిమా ఇది. ఇందులో పవర్పుల్ గ్యాంగ్స్టర్ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారు. టీజర్ నెక్ట్స్ లెవల్లో ఉందని ఫ్యాన్స్, ప్రేక్షకులు అంటున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: ఏజే శెట్టి. Thank you 🙏 pic.twitter.com/ENOHR3L6nq — Upendra (@nimmaupendra) September 19, 2022 -
తొలిసారి తన కూతురి ఫేస్ను రివీల్ చేసిన శ్రియ
హీరోయిన్ శ్రియ సరన్ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇష్టం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా సత్తాచాటింది. అయితే 2018లో ఆండ్రీ అనే వ్యక్తిని పెళ్లాడిన శ్రియ 2021లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రెగ్నెన్సీని సీక్రెట్గా ఉంచిన శ్రియ ఇటీవలె తన చిన్నారి రాధను అభిమానులకు పరిచయం చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రియ ఇప్పటివరకు కూతురు రాధ ఫేస్ని మాత్రం రివీల్ చేయలేదు. అయితే తాజాగా ఆమె తండ్రి బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసిన శ్రియ అందులో రాధ ఫేస్ని రివీల్ చేస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. దీంతో ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు రాధ ఎంతో క్యూట్గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
హీరోయిన్ శ్రియ బేబీబంప్ డాన్స్ వీడియో చూశారా?
Shriya Saran Shares Her Baby Bump Dance Video: హీరోయిన్ శ్రియ సరన్ బేబీబంప్తో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది చూసి శ్రియా మళ్లీ ప్రెగ్నెంటా? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది తన పాత వీడియో. తన గర్భవతి అయిన విషయాన్ని సీక్రెట్గా ఉంచిన శ్రియా గతేడాది అక్టోబర్లో కూతురు పుట్టిందని ప్రకటించి ఒక్కసారిగా అందరికి షాకిచ్చింది. అక్టోబర్ 11న తొమ్మిది నెలల క్రితం తనకు ఆడపిల్ల పుట్టిందని, తన కూతురు పేరు రాధ అని వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి: ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్ను డిలీట్ చేశారు: బయటపెట్టిన నటుడు దీంతో జీవితంలో అంత్యంత ఆనందకరమైన విషయాన్ని గోప్యంగా ఉంచడంపై అందరు ఆమెపై మండిపడ్డారు. అంతేకాదు సీక్రెట్గా పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని కూడా చాలా లేటుగా ప్రకటించిందని ఆసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రీసెంట్గా శ్రియా 2020 బ్యాక్ అంటూ బేబీబంప్తో నాట్యం చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఇది చూసి అంతా షాక్ అయినా.. ఆ తర్వాత ఇది పాత వీడియో అని గుర్తించారు. దీంతో ఆమె వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే మొదటి లాక్డౌన్ సమయంలో శ్రియ గర్భవతి అయిన ఆమె ఈ విషయం మీడియాకు లీక్ అవకుండా జాగ్రత్త పడింది. https://t.co/N9naSuJYSJ#ShriyaSaran Shares Her Pregnancy Time Video | Shriya Saran BABY BUMP Video | #Shriya #Tollywood #tollywoodactress — Filmylooks (@filmylooks) April 18, 2022 చదవండి: ఆ హీరోయిన్తో నటించాలనుంది : యశ్ ‘గమనం’ సినిమా ప్రమోషన్స్లో తన భర్త, పాపతో ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది. ఆమె మాతృత్వ మధురిమల్ని ఆస్వాదిస్తున్నట్లు వివరించింది. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్లో కనిపించిన శ్రియా తన తాజా చిత్రం మ్యూజిక్ స్కూల్ షూటింగ్తో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతుంది. కాగా 2018లో రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్ను సీక్రెట్గా పెళ్లాడిన శ్రియ.. ఈ విషయాన్ని కూడా చాలా కాలం దాచిన సంగతి తెలిసిందే. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్, చెర్రీలు హీరోలని తెలియదు: శ్రియ
‘రాజమౌళి సినిమా అనగానే కథ వినకుండానే ఓకే చెప్పాను. ఆర్ఆర్ఆర్లో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారని తెలుసు కానీ.. వాళ్లు రామ్ చరణ్, ఎన్టీఆర్ అని షూటింగ్ స్టార్ట్ అయ్యేవరకు నాకు తెలియదు’అని అన్నారు హీరోయిన్ శ్రియ. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో అజయ్ దేవగణ్ సతీమణి సరోజినీ పాత్రలో శ్రియ నటించారు. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం.. విజయవంతంగా దూసుకెళ్తూ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రియ ‘ఆర్ఆర్ఆర్’ విజయంపై స్పందించారు. ఆర్ఆర్ఆర్ విజయం పట్ల తాను చాలా సంతోషంగా ఉందన్నారు. ఓ గొప్ప చిత్రంలో మంచి పాత్ర ఇచ్చినందుకు రాజమౌళికి థ్యాక్స్ చెప్పారు. ఇక సినిమా చూశారా అన్ని అడగ్గా.. ‘నేను ఇంకా ఆర్ఆర్ఆర్ మూవీ చూడలేదు. సినిమా విడుదలైన సమయంలో నేను ముంబైలో ఉన్నాను. అక్కడ టిక్కెట్లు దొరకలేదు. ప్రతి థియేటర్స్లో హౌస్ఫుల్ బోర్డులే కనిపించాయి. షూటింగ్ కోసం ఇప్పుడు బెంగళూరు వచ్చాను. ఇక్కడ కూడా టిక్కెట్లు దొరకడం లేదు. కనీసం వచ్చే వారమైనా టిక్కెట్లు దొరుకుతాయేమో చూడాలి’ అని శ్రియ చెప్పుకొచ్చారు. ఇక జక్కన్న గురించి చెబుతూ.. ‘ఛత్రపతి మూవీతో తొలిసారి రాజమౌళితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. నా కెరీర్లో సూపర్ హిట్ చిత్రమది. ఆ తర్వాత రాజమౌళితో కలిసి మళ్లీ పనిచేయాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశాను. తాజాగా ఆర్ఆర్ఆర్లో అవకాశం వచ్చింది. మంచి పాత్ర పోషించే అవకాశం వచ్చింది. మళ్లీ రాజమౌళి టీమ్తో పనిచేసే అవకాశం వస్తే.. తప్పకుండా ఆయన సినిమాలో భాగం అవుతాను’ అని శ్రియ అన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ కబ్జా, మ్యూజిక్ స్కూల్ అనే పాన్ ఇండియా చిత్రాలతో పాటు, అజయ్ దేవ్గణ్ ‘దృశ్యం 2’లో నటిస్తోంది. -
'ఆర్ఆర్ఆర్'లో అలరించే కీలక పాత్రధారులు వీరే..
RRR Movie Main Key Characters: ప్రస్తుతం యావత్ భారతదేశం వేయి కళ్లతో ఎదురుచూసిన తరుణం సమీపించింది. ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ చిత్రం 'రౌద్రం.. రణం.. రుధిరం'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ నటనను వీక్షించేందుకు ఇంకా ఒక్క రోజే మిగిలింది. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ శుక్రవారం అంటే మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది ఆర్ఆర్ఆర్. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమురం భీమ్గా తారక్, సీతగా బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ అలరించనున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్లో ఈ ఇద్దరే కాకుండా ఇతర కీలక పాత్రలు కూడా సందడి చేయనున్నాయి. ఆ పాత్రలేంటో చూద్దామా ! 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతోనే ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువకానున్నాడు. ఇందులో ఆయనది పవర్ఫుల్ రోల్ అని తెలుస్తోంది. 'యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయ్..', 'నేనంటేనే ఓ పోరాటం' అంటూ తన చుట్టూ ఉన్న ప్రజల కోసం భార్యాబిడ్డల్ని వదిలి యుద్ధభూమిలోకి అడుగు పెట్టిన పోరాటయోధుడిగా అజయ్ దేవగన్ కనిపించనున్నారు. ఈ రోల్కు అజయ్ ఎలాంటి రెమ్మ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం. అజయ్ దేవగన్కు సతీమణిగా సరోజిని పాత్రలో అలరించనుందని స్టార్ హీరోయిన్ శ్రియ సరన్. 'ఛత్రపతి' తర్వాత రాజమౌళి సినిమాలో మళ్లీ కనిపిస్తోంది శ్రియ. భర్త అడుగుజాడల్లో పోరాటంలోకి అడుగుపెట్టిన స్త్రీగా ఆమె పండించిన హావాభావాలు ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యేలా ఉన్నాయి. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు, డైరెక్టర్ సముద్రఖని నటించారు. ఇందులో ఆయన పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో రామ్చరణ్కు సన్నిహితుడిగా కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. బ్రిటీష్ వారికి ఎదురుతిరిగేందుకు చెర్రీ సిద్ధమవుతుండగా 'చాలా ప్రమాదం.. ప్రాణాలు పోతాయిరా..' అని ఆయన ఎమోషనల్గా చెప్పిన డైలాగ్ మెప్పించింది. ఇంకా ఈ మూవీలో రాజీవ్ కనకాల నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళికి ఆయనకు మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉంది. జక్కన్న తెరకెక్కించిన ఎన్నో చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది. వీళ్లే కాకుండా ఎన్టీఆర్కు లవర్గా విదేశీ భామ ఒలివీయా మోరీస్ కొన్ని సన్నివేశాల్లో తళుక్కున మెరిసి ఆకట్టుకోనుంది. విలనిజంతో కూడకున్న పాత్రలో ఐరిష్ నటి అలిసన్ డూడీ నటించారు. లేడీ స్కాట్గా ఆమె తన విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. కమెడియన్, నటుడు రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ఎన్టీఆర్ వెంట ఉండే వ్యక్తిగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. -
కేజీఎఫ్ తర్వాత అంత భారీ బడ్జెట్ సినిమా ఇది!
నటి శ్రియ ఏడు భాషల్లో కబ్జా చేయడానికి రెడీ అయ్యారు. శ్రీ సిద్ధేశ్వర ఎంటర్ప్రైజస్, ఎంటీబీ నాగరాజ్ ప్రజెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న చిత్రం కబ్జా. నటుడు ఉపేంద్ర, సుదీప్ కథానాయకులుగా నటిస్తున్న ఇందులో నటి శ్రియ నాయకిగా నటిస్తున్నారు. పలు అవార్డులను అందుకున్న సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు ఆర్.చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఇది తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, ఒరియా, మరాఠీ, హిందీ వంటి ఏడు భాషల్లో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం అని దర్శకుడు చెప్పారు. కళకు భాష లేదని చెప్పే విధంగా యూనిక్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. కేజీఎఫ్ చిత్రం తరువాత అంత భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్న చిత్రం ఇదేనన్నారు. కేజీఎఫ్ చిత్రం ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ఏజే శెట్టి ఛాయాగ్రహణం అందిస్తున్నారన్నారు. ఇందులో ఉపేంద్ర, నటి శ్రియ రాజా, రాణిగా నటించడం విశేషం అన్నారు. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. -
'మధుమతి'గా శ్రియా కొత్త లుక్.. నెట్టింట వైరల్
Shriya Saran First Look Released From Kabzaa Movie: తెలుగు ప్రేక్షకుల మదిలో హీరోయిన్గా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది శ్రియా సరన్. సుమారు రెండు దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా గుర్తింపు పొందుతూనే ఉంది. అయితే వివాహం అనంతరం మాత్రం అరకొర సినిమాలతో సరిపెడుతూ వచ్చింది. ప్రస్తుతం బడా హీరోలా సరసన నటించికపోయిన పెద్ద చిత్రాల్లో మాత్రం కనిపించి అలరిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'లో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే హిందీ 'దృశ్యం 2'లోనూ అజయ్ దేవగణ్కు జంటగా యాక్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రియా మరో భారీ బడ్జెట్ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం 'కబ్జా'. ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాలో శ్రియా లీడ్ రోల్లో అలరించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి శ్రియా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు మేకర్స్. 'కబ్జా' సినిమాలో శ్రియా మధుమతి అనే పాత్రలో దర్శనమివ్వనుంది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంప్రదాయ దుస్తుల్ని ధరించి మహరాణిలా సింహాసనంలో కూర్చున్న శ్రియా మేకోవర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జగపతిబాబు, కబీర్ సింగ్ దుహా, బోమన్ ఇరానీ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠి భాషల్లో పాన్ ఇండియాగా త్వరలో విడుదల కానుంది. Unveiling the first look of our 1’st queen..Welcoming Shirya Saran aboard.. happy to have you on set @shriya1109 💐✨#Kabzaa#Indianrealstarupendra#KichchaSudeepa#Rchandru#ShriyaSaran#Panindiamoviekabzaa pic.twitter.com/vP2z6eW81i — R.Chandru (@rchandru_movies) March 7, 2022 -
ఆస్పత్రిలో శ్రియా భర్త, ఎమోషనలైన హీరోయిన్
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రియ వ్యాపారవేత్త ఆండ్రీ కొశ్చీవ్ను పెళ్లి చేసుకున్నాక కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అటు కెరీర్ను ఇటు ఫ్యామిలీని రెండింటినీ బ్యాలెన్స్గా ఉంచుతోందీ సుందరి. తన ఫ్యామిలీతో ఆస్వాదించే క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునే శ్రియ తన భర్త ఆండ్రీ ఆసుపత్రిపాలైన విషయాన్ని ఆలస్యంగా వెల్లడించింది. హెర్నియాతో బాధపడుతున్న అతడికి అపోలో ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. ఈ సర్జరీ విజయవంతం కావడంతో శ్రియా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. 'నా భర్తకు మంచి చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి ధన్యవాదాలు. సుమారు రెండు నెలల పాటు అతడు మా కూతురు రాధను కూడా ఎత్తుకోలేకపోయాడు. ఇప్పుడతడు కోలుకున్నాడు. ఇందుకు సాయపడిన అపోలో ఆస్పత్రి మేనేజ్మెంట్తోపాటు ఉపాసన కొణిదెల, డాక్టర్ రజనీష్ రెడ్డికి కృతజ్ఞతలు' అని శ్రియ రాసుకొచ్చింది. దీనికి ఆండ్రియో చేతికి బ్యాండేజీలతో దర్శనమిచ్చిన ఫొటోలను జత చేసింది. ఈ పోస్ట్పై స్పందించిన ఉపాసన అంతా సవ్యంగానే జరిగినందుకు సంతోషంగా ఉందని రిప్లై ఇచ్చింది. కాగా శ్రియా, ఆండ్రీలది ప్రేమవివాహం. దాదాపు ఏడేళ్లపాటు ప్రేమించుకున్న ఈ జంట 2018లో ఉదయ్పూర్ వేదికగా పెళ్లిపీటలెక్కింది. గతేడాది తనకు 9 నెలల కూతురు(రాధ) ఉన్నట్లు మీడియాకు వెల్లడించింది. ప్రస్తుతం శ్రియ హిందీలో 'దృశ్యం 2'లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
ఇక ఓటీటీలోనూ గమనం చిత్రం.. ఎక్కడా ? ఎప్పుడంటే ?
Gamanam Movie Will Streaming On OTT Platform: చాలా గ్యాప్ తర్వాత హీరోయిన్ శ్రియ సరన్ నటించిన చిత్రం గమనం. సంజనా రావు దర్శకురాలిగా పరిచయమైన ఈ సినిమాను వాస్తవిక సంఘటనల ఆధారంగా మూడు భావోద్వేగభరితమైన కథలతో తెరకెక్కించారు. గతేడాది డిసెంబర్ 10న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా తాజాగా ఓటీటీలో అలరించనుంది. జనవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ప్రియాంక జావల్కర్, నిత్యా మీనన్, శివ కందుకూరి కీలక పాత్రలు పోషించారు. అలాగే ఇందులో శ్రియా సరన్ దివ్యాంగురాలిగా నటించి ప్రేక్షకులను మెప్పించగా, నిత్యా మీనన్ అతిథి పాత్రలో మెరిసింది. పాన్ ఇండియాగా రూపొందించిన ఈ చిత్రాన్ని రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా నిర్మించారు. త్వరలో హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల కానుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించగా, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశారు. -
గోవా బీచ్లో శ్రియా సరన్ స్వీట్ మెమోరీస్..
-
గోవా బీచ్లో శ్రియా సరన్ స్వీట్ మెమోరీస్.. కూతురితో కలిసి
Shriya Saran Memories With Her Daughter Radha In Beach: తెలుగు ప్రేక్షకుల మదిలో హీరోయిన్గా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది శ్రియా సరన్. వివాహ అనంతరం నుంచి అర కొర సినిమాలతో ఫ్యాన్స్, ఆడియెన్స్ను అలరిస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటూ తన అభిమానులకు ఎప్పుడూ టచ్లో ఉంటుంది శ్రియా. ఇటీవలే ఆమెకు కూతురు పుట్టినట్లు శ్రియా ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తాజాగా తన కుమార్తె రాధతో వెకేషన్లో సందడి చేస్తున్న ఫొటోలను ఇన్స్టా వేదికగా షేర్ చేసింది శ్రియా. ఈ బ్యూటీ తన భర్త ఆండ్రీ కోషీవ్, కూతురు రాధతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలో గోవా బీచ్లో తన కూతురు రాధ చేతులు పట్టుకుని నడిపించడం శ్రియా తల్లి ప్రేమను చూపిస్తోంది. ఈ ఇన్స్టా స్టోరీలో శ్రియా గ్రీన్ కలర్ స్విమ్ సూట్ ధరించి ఉంది. కుమార్తెతోపాటు తన భర్త ఆండ్రీతో దిగిన ఫొటోలను కూడా షేర్ చేసింది శ్రియా. భర్తతో కలిసి నీళ్లలో మునిగి ఉన్న సెల్ఫీలను షేర్ చేస్తూ ఒక స్టోరీలో 'లవ్ అండ్ హ్యాపినెస్ టూ యూ ఆల్' అని 'గ్రేట్ఫుల్' అని స్మైలింగ్ ఫేస్ ఉన్న ఎమోజీతో మరొక స్టోరీలో క్యాప్షన్ ఇచ్చింది. మరొక స్నాప్షాట్లో శ్రియా సరన్ ట్యాంక్ టాప్, షార్ట్ ధరించి కొబ్బటి చెట్టుపై వయ్యారంగా వాలుతూ ఫోజులిచ్చింది. అందులో నీలి సముద్రం ఆహ్లాదకరంగా ఉంది. ఈ స్టోరీని ఉద్దేశించి 'హ్యాపీ హాలీడేస్ గాయ్స్' అని క్యాప్షన్ రాసుకొచ్చిందీ మదర్ బ్యూటీ. వీటితోపాటు మరికొన్ని స్టోరీలు షేర్ చేస్తూ ఈ ఏడాది డైవ్ చేద్దాం.. 2022 అందమైన జ్ఞాపకాలతో నిండి ఉండాలని కోరుకుందాం అని క్యాప్షన్స్ ఇచ్చింది శ్రియా సరన్. ప్రస్తుతం ఈ భామ తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం)లో నటించింది. దృశ్యం హిందీ వెర్షన్లో తన అద్భుతమైన నటనతో బాలీవుడ్లో ప్రశంసలు దక్కించుకుంది శ్రియా సరన్. -
హీరోయిన్ శ్రియ కట్టుకున్న చీర ఖరీదెంతో తెలుసా?
తెలుగు ప్రేక్షకులు ‘ఇష్టం’గా ఆదరించిన హీరోయిన్ శ్రియా శరన్. ఆమె ఇష్టంగా ధరించే బ్రాండ్ అవుట్ ఫిట్స్ ఏంటో చూద్దాం ఇక్కడ... ఆనంద్ కబ్రా డిజైనర్ ఆనంద్ కబ్రాకు చిన్నప్పటి నుంచే ఫ్యాషన్ అంటే ప్యాషన్. 1997లో లండన్ యూనివర్సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశాడు. తర్వాత ఇండియా వచ్చి, 2001లో తన పేరు మీదే ముంబైలో ‘ఆనంద్ కబ్రా లేబుల్’ ఫ్యాషన్ హౌస్ను ప్రారంభించాడు. ఇప్పడది సెలబ్రిటీస్ ఫేవరెట్గా స్థిరపడిపోయింది. 2006లో హైదరబాద్లో జరిగిన ఫ్యాషన్ వీక్కు తను అందించిన ‘07 కలెక్షన్స్’ మంచి ప్రాచుర్యం పొందాయి. సందర్భానికి తగ్గట్టు దుస్తులను డిజైన్ చేయటంలో ఆనంద్కు పెట్టింది పేరు. అందుకే, ఎంతోమంది సెలబ్రిటీలు, తమ రెడ్ కార్పెట్ డ్రెస్లను ఆనంద్ కబ్రాతో స్పెషల్గా డిజైన్ చేయించుకుంటుంటారు. అయితే, దుస్తుల ధరలు డిజైన్ను బట్టే ఉంటాయి. వేల నుంచి లక్షల్లో పలుకుతాయి. ఆన్లైన్లోనూ ఈ డిజైన్ వేర్ అందుబాటులో ఉంది. ‘ఖరీదైన దుస్తులు, ఆభరణాలు అందాన్ని పెంచుతాయి. కానీ నిజమైన అందం అంటే ఆరోగ్యమే. మీరు మీలా ఉంటూ.. సరైన జీవన శైలి, ఆహారపుటలవాట్లు పాటిస్తే అందరూ అందంగా కనిపిస్తారు’ – శ్రియా శరన్. శ్రియ కట్టుకున్న చీర డిజైనర్: ఆనంద్ కబ్రా ధర: రూ. 44,000 - దీపిక కొండి -
సినిమా చూసేందుకు ఆటోలో వచ్చిన స్టార్ హీరోయిన్
Shriya Came to Mallikarjuna Theater in Auto Video: ప్రముఖ నటి శ్రియ సరన్ చాలా గ్యాప్ తర్వాత ‘గమనం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోంది. ఆమె తాజాగా నటించిన ఈ మూవీ నేడు(డిసెంబర్ 10) థియేటర్లో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆమె కుకట్పల్లి మల్లిఖార్జున థియేటర్లో సందడి చేసింది. కాగా థియేటర్కు శ్రియా ఆటోలో రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కూకట్పల్లి దగ్గర నిజాంపేట్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న మల్లీఖార్జున థియేటర్కు ఆమె సినిమా చూసేందుకు వచ్చింది. చదవండి: బిగ్బాస్పై యాంకర్ రవి తల్లి షాకింగ్ కామెంట్స్ ఈ నేపథ్యంలో ఆమె ఆటోలో థియేటర్కు రావడం అక్కడి వారందరిని ఆశ్చర్యపరిచింది. కాసేపటికి క్రితమే ఆమె ఆటోలో థియేటర్కు చేరుకుంది. సుజనా రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను రమేష్ కరుటూరి నిర్మించాడు. సామాజికంగా వెనుకబడిన ముగ్గురు యువతుల జీవితాల చుట్టు తిరిగే కథాంశంతో ఈ చిత్రం తెరక్కింది. ఇందులో శ్రియ సరన్, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రలు పోషించగా శివ కందుకూరి, బిత్తిరి సత్తి తదితరులు నటించారు. -
‘గమనం’మూవీ రివ్యూ
టైటిల్ : గమనం నటీనటులు : శ్రియ సరన్, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ , శివ కందుకూరి, బిత్తిరి సత్తి తదితరులు నిర్మాణ సంస్థ: క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్ నిర్మాత : రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ దర్శకత్వం: సుజనా రావు సంగీతం : ఇళయరాజా సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్ వి.ఎస్ విడుదల తేది : డిసెంబర్ 10, 2021 ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన శ్రియ సరన్.. చాలా రోజులుగా సినిమాలకు గ్యాప్ ఇస్తూ వస్తోంది. కెరీర్ని పక్కన పెట్టి పెళ్లి, పిల్లలు.. ఇలా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె ‘గమనం’అనే విభిన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(డిసెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గమనం’మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘గమనం’కథేంటంటే..? సామాజికంగా వెనుకబడిన ముగ్గురి జీవితాల చుట్టూ తిరిగే కథే ‘గమనం’. ఇది హైదరాబాద్ మహానగరంలో మూడు ఏరియాల్లో జరిగే కథ. కలమ(శ్రియ సరన్) ఓ దివ్యంగురాలు. వినికిడి లోపంతో బాధపడుతుంది. ఆమెకు ఓ చిన్న పాప ఉంటుంది. తనకు వినికిడి లోపం ఉందని... భర్త కూడా వదిలేస్తాడు. దాంతో నిస్సహాయురాలిగా ఓ బస్తీలో జీవిస్తూ ఉంటుంది. టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. మరోవైపు అలీ(శివ కందుకూరి) తల్లిదండ్రులను కోల్పోయి.. తాత, నానమ్మలతో కలిసి ఉంటాడు. క్రికెటర్గా రాణించాలని, పట్టుదలతో ప్రాక్టీసు చేస్తుంటాడు. అతన్ని ఇంటిపక్కనే ఉండే జరా(ప్రియాంక జవాల్కర్) ప్రేమిస్తుంది. ముస్లిం కుటుంబానికి చెందిన వీరిద్దరి ప్రేమను పెద్దలు ఒప్పుకోరు. దీంతో జరా అలీ కోసం ఇంట్లో నుంచి పారిపోయి వస్తుంది. ఇంకోవైపు బస్తీలోని ఓ మురికి కాలువ పక్కన ఉండే ఇద్దరు వీధి బాలురు.. చిత్తు కాగితాలు ఏరుకొని జీవనం సాగిస్తుంటారు. వీరిలో ఒకరికి తన పుట్టిన రోజు వేడుకని జరుపుకోవాలని కోరిక పుడుతుంది. కేక్ కోసం డబ్బును జమ చేయాలని డిసైడ్ అవుతారు. చిత్తు కాగితాలు అమ్ముకోగా కొద్దిగా డబ్బు వస్తుంది. అది సరిపోవడం లేదని మట్టి వినాయకుల విగ్రహాలను అమ్మడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఈ మూడు పాత్రలు నగరంలో కురిసిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకుంటారు. ఆ వరదల్లో నుంచి వీళ్ళు ఎలా బయట పడ్డారు? భారీ వర్షాల కారణంగా కమల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అలీ క్రికెటర్ అయ్యాడా లేదా? అలీ, జరా పెళ్లి జరిగిందా? కేక్ కట్ చేసి గ్రాండ్గా పుట్టిన రోజు వేడుకను సెలెబ్రేట్ చేసుకోవాలనే వీధి బాలుర ఆశయం నెరవేరిందా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే? వినికిడి లోపం ఉన్న దివ్యాంగురాలు కమల పాత్రలో శ్రియ ఒదిగిపోయింది. ఇప్పటి వరకు తన గ్లామర్ తోనే ఆడియన్స్ ని అలరించిన శ్రియా.. ఈ మూవీతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో చాలా బాగా నటించింది. క్రికెటర్ అవ్వాలని ఆశ పడే ముస్లిం యువకుడు అలీ పాత్రలో శివ కందుకూరి మెప్పించాడు. క్లైమాక్స్లో వరదల్లో చిక్కుకున్న చిన్నారులను కాపాడే సీన్స్ లో ఆకట్టుకున్నాడు. అలీని గాఢంగా ప్రేమించే ముస్లిం యువతి జరాగా ప్రియాంక జవాల్కర్ మెప్పించింది. వీధి బాలురుగా నటించిన ఇద్దరు చిన్నారులు అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. రోడ్డు మీద బొమ్మలు అమ్ముకునే పాత్రలో బిత్తిరి సత్తి, అతిథి పాత్రలో నిత్యామీనన్లతో పాటు మిగిలిన నటీ, నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? ఆశయాలు, ఆశలు, ప్రేమ, పేదరికం, ఆకలి, మోసం, పరువు ఇలా మనిషిలోని అనేక భావోద్వేగాల సమాహారమే ‘గమనం’. మూడు భిన్న నేపధ్యాలను ఒక కథగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకురాలు సుజనా రావు. భర్త చేతిలో మోసపోయి... నిరాదరణకు గురైన ఓ దివ్యంగురాలు... ఆటతోనే తన కెరీర్ ను ఉన్నత శిఖరాలకు చేర్చుకోవాలనే ఓ పట్టుదల ఉన్న యువకుడు.. పేదరికంలో మగ్గిపోయే ఇద్దరు వీధి బాలలు.. ఈ ముగ్గురి చుట్టే కథంతా తిరుగుతుంది. తొలి ప్రయత్నంగానే ఇలాంటి కథ ప్రేక్షకులను అందించాలనే దర్శకురాలి ఆలోచనను మనం అభినందించాల్సిందే. అయితే ఆమె ఎంచుకున్న మూల కథ బాగున్నా.. దాన్ని తెరపై చూపించడంలో మాత్రం కాస్త తడబడ్డారు. కొన్ని సన్నివేశాల్లో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ హైదరాబాద్ లాంటి మహానగరంలో పేదల జీవితాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అలాగే భారీ వర్షాలు వస్తే బస్తీల్లో పేదల బతుకు ఎలా ఛిద్రం అవుతుందో బాగా చూపించారు. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేకపోవడం, కథంతా నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్. ఇళయారాజా నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్. ఈ మూవీలో ఒకటే సిట్యువేషనల్ సాంగ్ ఉంది. అది పర్వాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకి తగినట్లుగా ఉన్నాయి. ఈ సినిమాకు ప్రశంసలు ఉంటాయి కానీ కమర్షియల్గా విజయం సాధించడం కష్టమనే చెప్పాలి. -
నా కూతురు గర్వపడే సినిమాలు చేయాలనుకుంటున్నాను
‘‘సినిమాల పట్ల నా ఆలోచనా ధోరణి మారింది. నా కుటుంబం, నా కూతురు రాధ నా సినిమాలను చూసి గర్వపడేలా చాలెంజింగ్ రోల్స్ చేయాలనుకుంటున్నాను. మనసుకు నచ్చిన పాత్రలే చేస్తాను’’ అని శ్రియ అన్నారు. శ్రియ, శివ కందుకూరి, ప్రియాంకా జవాల్కర్ ప్రధాన పాత్రల్లో నిత్యా మీనన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘గమనం’. సంజనా రావు దర్శకత్వంలో రమేశ్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రియ చెప్పిన విశేషాలు. ∙‘గమనం’ చిత్రంలో దివ్యాంగురాలు కమల పాత్రలో కనిపిస్తాను. కమలకు వినపడదు. కానీ మాట్లాడుతుంది. ఇందులో మూడు కథలు ఉన్నాయి. ఈ మూడు కథలూ ఓ ప్రకృతి విపత్తు (భారీ వర్షం) కారణంగా కనెక్ట్ అవుతాయి. ‘గమనం’ కథ విన్నప్పుడు ఏడ్చాను. కథకు, కమల పాత్రకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. నిస్సహాయతతో ఉన్న ఓ మహిళ సాగించే ప్రయాణమే కమల జీవితం. ఈ పాత్ర కోసం బట్టలు కుట్టడం నేర్చుకున్నాను. ∙మహిళా దర్శకులతో వర్క్ చేయడం నాకు కొత్త కాదు. దీపా మెహతా, కన్నడంలో ఓ సినిమా చేశాను. అయితే తెలుగులో లేడీ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమా చేయడం నాకిదే తొలిసారి. ఒకప్పుడు సెట్స్లో నేను, నా మేకప్ ఉమన్ తప్ప ఎవరూ మహిళలు ఉండేవారు కాదు. అయినా నా ప్రైవసీకి ఏ ఇబ్బంది కలగలేదు. కానీ మహిళా దర్శకులు అయితే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ధైర్యంగా చెప్పుకోగలం. కాస్త చనువు కూడా ఉంటుంది. ఈ సినిమాకు ఇళయరాజాగారితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నా తర్వాతి సినిమా ‘మ్యూజిక్ స్కూల్’కి కూడా ఆయనే సంగీత దర్శకులు. ∙నేను ఇండస్ట్రీకి వచ్చి ఇరవయ్యేళ్లయింది. నా తొలి సినిమా ‘ఇష్టం’ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. నా సుదీర్ఘమైన ప్రయాణానికి ప్రేక్షకుల ప్రేమే కారణమని నమ్ముతాను. మరో ఇరవయ్యేళ్లు ప్రేక్షకుల ప్రేమను పొందాలని ఉంది. అందుకు కష్టపడతాను. అక్కినేని నాగేశ్వరరావుగారు చివరి క్షణం వరకు నటించారు. ‘మనం’ సినిమా సమయంలో ‘ఒకవేళ నేను చనిపోతే ఈ సినిమా చేసే చనిపోతాను’ అని ఆయన అన్న మాటలు నాకు గుర్తున్నాయి. ఆయనలా నాక్కూడా చివరి క్షణం వరకూ నటించాలని ఉంది. ∙పదినెలల క్రితమే బార్సిలోనాలో నేను ఓ పాపకు జన్మనిచ్చాను. నాకు పాప పుట్టాలనే కోరుకున్నాను. ‘రాధారాణి’ పేరును మా అమ్మగారు సూచించారు. రష్యన్ భాషలో రాధ అంటే హ్యాపీ అని మా ఆయన ఆండ్రీ అన్నారు. సంస్కృతంలో కూడా హ్యాపీ అనే అర్థం వస్తుంది. అందుకని ‘రాధ’ అని పెట్టాం. రాధ వచ్చిన తర్వాత మా లైఫ్ మారిపోయింది. పాప జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా ఆలోచించాలి. ఈ ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ∙బయోపిక్స్ అని కాదు కానీ కథక్ డ్యాన్స్ నేపథ్యంలో ఏదైనా సినిమా వస్తే చేయాలని ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి మరో సందర్భంలో మాట్లాడతాను. -
షూటింగ్ సమయంలో విషాదం, నా హృదయం బద్దలైంది: శ్రియా
చాలా గ్యాప్ తర్వాత హీరోయిన్ శ్రియ సరన్ గమనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రియా సరన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఇలా ఉన్నాయి. ‘కరోనా సమయంలో ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతో మంది పనులు లేకుండా అవస్థలు పడ్డారు. ఇప్పుడు సినిమా పరిశ్రమ కోలుకుంటోంది. నేను ఎంత వరకు బతికి ఉంటానో.. అప్పటి వరకు నటిస్తూనే ఉండాలని, సినిమాలు చేస్తూనే ఉండాలని అనుకుంటాను. సినిమాల పట్ల ఇప్పుడు నా దృక్పథం మారింది. నా కూతురు, నా ఫ్యామిలీ నా సినిమాలు చూసి గర్వపడేలా ఉండాలని అనుకుంటున్నాను. ఏ పాత్ర చేసినా కూడా నా మనసుకు నచ్చాలని అనుకుంటున్నాను. ఈ కథ విన్న వెంటనే నా కంట్లో నీళ్లు తిరిగాయి’ అని చెప్పారు. ఇక ‘ఇందులో నేను దివ్యాంగురాలి పాత్రలో కనిపిస్తాను. వినిపించదు కానీ మాట్లాడతాను. ఈ కారెక్టర్ కోసం కొన్ని క్లాసులకు కూడా వెళ్లాను. నిస్సహాయతతో ఉన్న మహిళ సాగించే ప్రయాణమే నా పాత్ర. ఊహకందని ఓ అతీంద్రియ శక్తి ఉందని నమ్మే పాత్రలో కనిపిస్తాను. ఇక నుంచి నేను చాలెంజింగ్ పాత్రలే చేయాలని అనుకుంటున్నాను. నా కూతురు నా సినిమాలు చూసి ఇలాంటివి ఎందుకు చేశావ్ అని అనకూడదు. నా పని పట్ల నేను ఎప్పుడూ గర్వంగానే ఫీలవుతాను. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నా ఫ్రెండ్ చనిపోయారు. అప్పుడు నా హృదయం బద్దలైపోయింది. అయినా ఆ బాధలోనే షూటింగ్ చేశాను. నేను ఇందులో ఒక రూంలోనే ఉంటాను. దాన్నుంచి బయటకు రావడమే నా విజయం. ఈ పాత్రను పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు ‘ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను. ఇది సరైన సమయం కాదు. రాజమౌళి సర్తో చాలా ఏళ్ల తరువాత పని చేశారు. ఆర్ఆర్ఆర్ పెద్ద సినిమా. రాజమౌళి సర్ చెప్పినప్పుడు మేం మాట్లాడతాం. ప్రతీ సినిమాతో ఏదో ఒకలా కనెక్ట్ అవుతాం. బట్టలు కుట్టడం నాకు రాదు. కానీ కమల పాత్ర కోసం నేర్చుకున్నాను. మా అమ్మ ఎక్కువగా బట్టలు కుడుతుంది. ఈ పాత్రకు నాకు అస్సలు పోలీక ఉండదు. కానీ ఎమోషన్స్ పరంగా చాలా కనెక్షన్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ తరువాత చాలా మార్పులు వచ్చాయి. కానీ వర్కవుట్లు చేసి, కథక్ డ్యాన్స్ చేస్తూ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాను. పైగా మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి యోగా నేర్పించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం, ఫిట్ నెస్ అంతా బాగుంటుంది. పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది. మనకు బాధ్యతలు పెరుగుతాయి. మనిషిలో మార్పులు వస్తాయి. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లినా మా పాపను తీసుకుని వెళ్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. -
ఈ కథ విని హీరోయిన్ శ్రియ ఏడ్చేసింది: సృజనా రావు
‘‘జీవిత ప్రయాణం గురించి చెప్పడమే ‘గమనం’ చిత్రం ఉద్దేశం. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉండే లైఫ్ సర్కిల్ను చూపించాలనుకున్నాను. ఈ సినిమాలో ప్రతి ఒక్క పాత్రకు ఓ ప్రయాణం ఉంటుంది’’ అని డైరెక్టర్ సృజనా రావు అన్నారు. శ్రియ, శివ కందుకూరి, నిత్యా మీనన్, ప్రియాంకా జవాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘గమనం’ ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్న సృజనా రావు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలని ఉందని ముందు మా ఇంట్లో చెప్పలేదు. తర్వాత నేను తీసిన డాక్యుమెంటరీని మా నాన్నగారికి చూపించాను. ‘నేనైతే హెల్ప్ చేయను కానీ నువ్వే కష్టపడి ప్రూవ్ చేసుకోవాలి’ అని నాన్న అన్నారు. ఆ తర్వాత సపోర్ట్ చేశారు. చిన్నప్పుడు మా నాన్నతో పాటు షూటింగ్లకు వెళ్లినప్పుడు సెట్లో ఎవరెవరు ఏమేం చేయాలో చెప్పేది దర్శకుడే అని గ్రహించాను. అప్పుడే డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. నా చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన సంఘటనలన్నీ ‘గమనం’లో ఉంటాయి. స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నటీనటులను అనుకుని రాయలేదు. శ్రియకి కథ చెప్పగానే ఏడ్చేసి, నన్ను గట్టిగా హత్తుకున్నారు. ఇందులో శ్రియ చాలా కొత్తగా కనిపిస్తారు. నిత్యా మీనన్, చారు హాసన్ బాగా చేశారు. ‘గమనం’ కథ నిర్మాత జ్ఞానశేఖర్గారికి బాగా నచ్చింది. ఇళయరాజాగారికి కథ చెప్పడానికి వెళ్లినప్పుడు ‘నన్నే సంగీతదర్శకుడిగా ఎందుకు అనుకుంటున్నావు?’ అని అడిగారు. కథ చెప్పడం ప్రారంభించాక సగంలోనే ‘మనం ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారు. సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. మా సినిమా చేసినందుకు రచయిత సాయి మాధవ్ బుర్రాకి థ్యాంక్స్. ‘గమనం’ విడుదల కోసం ఎంతో ఎగై్జటింగ్గా ఉన్నాను. నా తర్వాతి చిత్రం కోసం ఓ కథ సిద్ధం చేశా’’ అన్నారు. -
ఈ చిన్నారి ఓ స్టార్ హీరోయిన్, మన అగ్ర హీరోలందరితో జతకట్టింది, ఎవరో గుర్తు పట్టారా?
Shriya Saran Childhood Pics: ఈ మధ్య సెలబ్రెటీలకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన సినీ తారలు వ్యక్తిగత విషయాలను, చిన్ననాటి మధుర జ్ఞపకాలను అభిమానులతో పంచుకోవడంతో వారి ఫొటోటు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో తమ అభిమాన నటీనటులను, హీరోహీరోయిన్ల చిన్నప్పటి ఫొటోలు చూసిన ఫ్యాన్స్ అంతా తెగ మురిసిపోతూ వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. Shriya Saran Childhood pic collection :)#shriyasaran #actressshriya #maastars #bollywood #gentleman#supreme pic.twitter.com/hYMMzRtQJQ — Maastars (@maastarsdotcom) May 23, 2016 చదవండి: కరోనాతో ఆసుపత్రిలో చేరిన అగ్ర హీరో కమల్ హాసన్ అలా కొంతమంది సెలబ్రెటీల ఫొటోలు ఇప్పటికే మీడియాలోకి ఎక్కగా తాజాగా మరో నటి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిరునవ్వులు చిందిస్తూ తల్లితో కలిసి అలా ఫొటోలకు ఫోజులు ఇచ్చిన ఈ చిన్నారి ఒకప్పటి మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్. దాదాపు అందరూ అగ్ర హీరోలతో ఆమె ఆడిపాడింది. నాటి స్టార్ హీరోలతోనే కాదు నేటితరానికి చెందని పలువురు యంగ్ హీరోలతో కూడా ఆమె రొమాన్స్ చేసింది. ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిలైయిపోయింది కూడా. అంతేకాదు ఈ మధ్యే ఆమె తల్లైనట్లు ప్రకటించి తన ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పింది. ఇప్పటికైన ఆమె ఎవరో గుర్తోచ్చిందా. చదవండి: యానీ ఎలిమినేషన్కు కారణం ఇదేనా? అదే ఆమె కొంపముచ్చిందా..! ఇటీవల ఓ విదేశీ వ్యాపారవేత్తను పెళ్లాడి, ఈ మధ్యే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఒకప్పటి మన స్టార్ హీరోయిన్ శ్రియా శరన్. తల్లైన ఇప్పటికి అదే అందం, అభినయంతో ఆకట్టుకున్నఈ చిన్నారే మన శ్రియా. ‘ఇష్టం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన శ్రియ.. ఆ తర్వాత ‘సంతోషం, నువ్వు-నేను, చెన్నకేశవ రెడ్డి, ఠాగూర్, ఛత్రపతి, నేనున్నాను, శివాజీ, డాన్ శీను’ లాంటి పలు హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కలిపి సుమారు 75 చిత్రాల్లో నటించిన శ్రియ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’, ‘గమనం’, ‘నరగసూరన్’, ‘తడక’ చిత్రాల్లో నటిస్తోంది. -
షాకిచ్చిన స్నేహా ఉల్లాల్, రకుల్ కష్టాలు, థ్యాంక్స్ చెప్పిన అరియాన
దసరా శుభాకాంక్షలు తెలిపిన శ్రియా సరన్, బిగ్బాస్ దివి, స్నేహా ఉల్లాల్, ఆదా శర్మ దుర్గమ్మ అవతారమెత్తిన అదా శర్మ సాయి ధరమ్ తేజ్కు బర్త్డే విషెస్ తెలిపిన వరుణ తేజ్, వరుణ్, సాయిల చిన్ననాటి ఫొటో వైరల్ బతకడం కోసం తినాలి అంటూ వీడియో షేర్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ తాళిబోట్టు, సిందూరంతో షాకిచ్చిన స్నేహా ఉల్లాల్ View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Ariaana & Viviana Manchu (@ariviviofficial) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Sneha Ullal (@snehaullal) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
శ్రియ ప్రెగ్నెన్సీని దాచడంపై స్పందించిన మంచు లక్ష్మి
Manchu Lakshmi Comments On Shriya Saran Pregnancy: హీరోయిన్ శ్రియ సరన్ గతేడాది తనకు బిడ్డ పుట్టిందని ప్రకటించి ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చింది. తొమ్మిది నెలల క్రితం తనకు ఆడపిల్ల పుట్టిందని, తన పేరు రాధ అని శ్రియ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రియ తల్లైన విషయం తెలిసి అందరూ సంతోషించినప్పటికి.. జీవితంలో అత్యంత ముఖ్యమైన, ఆనందకరమైన విషయాన్ని ఇలా రహస్యంగా ఉంచడంపై ఫ్యాన్స్ కాస్తా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే శ్రియ ప్రెగ్నెన్సీని దాచడంపై మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న కూడా స్పందించింది. చదవండి: కూతురు పేరు చెప్పేసిన హీరోయిన్ శ్రియా సరన్ శ్రియ పోస్ట్కు ఆమె రీట్వీట్ చేస్తూ.. ఇది ఎప్పటికి గొప్ప శుభవార్త అంటూ శుభాకాంక్షలు తెలిపింది. ‘శుభవార్త చెప్పావు శ్రియ. ఆనందకరమైన మాతృత్వాన్ని అనుభవించాలని కోరుకుంటున్నా. ఆడ బిడ్డకు జన్మనివ్వడం ఈ ప్రపంచంలోనే అతి గొప్ప విషయం. నీకు దేవుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ఈ విషయాన్ని ప్రపంచానికి ప్రకటించడంలో నువ్వు తీసుకున్న సమయం విషయంలో నిన్ను చూసి గర్వపడుతున్నా. ఎందుకంటే ప్రెగ్నెన్సీ, పిల్లలు అనేది నీ వ్యక్తిగత విషయం’ అని పేర్కొంది. కాగా 2018లో రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్ను సీక్రెట్గా పెళ్లాడిన శ్రియ.. ఈ విషయాన్ని కూడా చాలా కాలం దాచిన సంగతి తెలిసిందే. @shriya1109 💕 pic.twitter.com/RUfFsxqb1N — Lakshmi Manchu (@LakshmiManchu) October 12, 2021 -
కూతురు పేరు చెప్పేసిన హీరోయిన్ శ్రియా సరన్
Shriya Saran Daughter Name: అభిమానులతో ఓ తీయని వార్త పంచుకున్నారు శ్రియ సరన్. దాదాపు ఏడాదిగా రహస్యంగా ఉంచిన ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారామె. తాను తల్లయిన విషయాన్ని పంచుకున్నారు. ‘‘గత ఏడాది ప్రపంచం అంతా కరోనా ప్రభావంతో గందరగోళ పరిస్థితుల్లో ఉంది. కానీ ఆ క్వారంటైన్ సమయంలో మా ప్రపంచమే మారిపోయింది. అడ్వెంచర్, ఎగ్జైట్మెంట్, లెర్నింగ్తో మా ప్రపంచం నిండిపోయింది. మా జీవితాల్లోకి ఓ ఏంజిల్ వచ్చింది. ఆ దేవుడికి ధన్యవాదాలు’’ అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి తన భర్త, కుమార్తెతో ఉన్న వీడియోను షేర్ చేశారు శ్రియ. వ్యాపారవేత్త ఆండ్రూ కొశ్చివ్ను 2018లో వివాహం చేసుకున్నారు శ్రియ. 2020లో శ్రియ ఓ పాపకు జన్మనిచ్చారు. ఆ పాప పేరు ‘రాధ’ అని శ్రియ ఓ సందర్భంలో చెప్పారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శ్రియ ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. చదవండి: వైరల్ వీడియో: రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన శ్రియా -
ప్రెగ్నెన్సీని దాచిపెట్టిన హీరోయిన్ శ్రియ
Shriya Saran Welcomes Baby Girl: హీరోయిన్ శ్రియ సరన్ అతి పెద్ద సీక్రెట్ను రివీల్ చేసింది. గతేడాది తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పి అందరికి షాకిచ్చింది. '2020 ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోయింది. ఒక ఏడాదంతా అందరూ క్వారంటైన్లో ఉండిపోయారు. కోవిడ్ కారణంగా అందరూ ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది. చిన్నారి రాకతో మా ప్రపంచమే మారిపోయింది. ఏంజిల్ లాంటి చిన్నారిని మాకు ప్రసాదించినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను' అంటూ సోషల్ మీడియా వేదికగా శుభవార్తను పంచుకుంది. చదవండి: చేయి కొరకడంపై శివబాలాజీ భార్య సీరియస్ కాగా 2018లో రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్ను శ్రియ పెళ్లాడిన సంగతి తెలిసిందే. గతేడాది స్పెయిన్లోని బోర్సిలోనాలోనే శ్రియ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సంవత్సరం వరకు శ్రియ తన ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టకపోవడం గమనార్హం. ఇక గతేడాది వెకేషన్ నిమిత్తం బోర్సిలోనాకు వెళ్లిన శ్రియ దంపతులు లాక్డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయారు. ఈ మధ్యే భారత్కు తిరిగి వచ్చేసిన ఈ జంట ముంబైలో నివాసం ఉంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శ్రియ ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తుంది. చదవండి: మణిశర్మ కుమారుడి నిశ్చితార్థం.. వైరలవుతోన్న ఫోటోలు -
విజయవాడలో శ్రియ,‘చిట్టి’ సందడి.. ఫోటోలు వైరల్
విజయవాడలో హీరోయిన్స్ శ్రియ, ఫరియా అబ్దుల్లా సందడి చేశారు. లబ్బీపేట మహాత్మాగాంధీ రోడ్డులో ఏర్పాటు చేసిన ‘ముగ్ధ’ ఆర్ట్ డిజైనర్ స్టోర్ని ఆంధ్ర ప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితతో కలిసి ప్రారంభించారు. ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి ఆధ్వర్యంలో ఈ స్టోర్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవంలో దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సినీనటి శ్రీయ, ఫరియా అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ.. మహిళలు మెచ్చేలా ముగ్ధ ఆర్ట్ డిజైనర్ షోరూమ్ ఉందన్నారు. శ్రియ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత విజయవాడ వచ్చానని, తొలుత దుర్గమ్మను దర్శించుకున్నానని తెలిపారు. ముగ్ధ ఆర్ట్స్ స్టూడియో కలెక్షన్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. నటి ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ..ముగ్ధ కలెక్షన్స్ ఫ్యాషన్స్ చాలా బాగుంటాయన్నారు. అనంతరం శశి వంగపల్లి మాట్లాడుతూ.. ముగ్ధలో కొలుగోలు చేయడానికి చాలా మంది విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చేవారని, వారి కోసమే ఇక్కడ షోరూమ్ ఏర్పాటు చేశామని అన్నారు. ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మీ పాల్గొన్నారు. మరిన్నితాజా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విజయవాడలో సందడి చేసిన సినీనటి శ్రియ, ఫరియా అబ్దుల్లా
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ -శ్రియా సరన్
-
తిరుమలలో నటి శ్రియ దంపతులు
-
శ్రీవారిని దర్శించుకున్న శ్రియ దంపతులు
ప్రముఖ నటి శ్రియ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు(మంగళవారం) ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న శ్రియ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం శ్రియ మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా స్వామివారిని దర్శించుకోలేకపోయానని అన్నారు. చదవండి: ఓటీటీలోకి నితిన్.. థియేటర్లోకి సందీప్, ఇంకా మరెన్నో.. ఇక ఆమె భర్త ఆండ్రీ కొశ్చేవ్ ఆలయం ముందు శ్రియకి ముద్దు పెట్టి తన ప్రేమను వ్యక్తపరిచారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం శ్రియ ఎన్టీఆర్, రామ్చరణ్లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం)లో అజయ్ దేవగణ్కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ‘గమనం’ అనే మల్టీలాంగ్వేజ్ చిత్రంలో నటిస్తున్నారు. చదవండి: పొన్నియిన్ సెల్వెన్: ఐష్తో ప్రత్యేకంగా భారీ పాట, 400 మందితో.. -
నటి శ్రియ సరన్ లేటెస్ట్ ఫోటోస్
-
నిహారిక పార్టీ, చిన్నపిల్లలా మారిపోయిన లక్ష్మీ రాయ్
♦ సెల్ఫీలో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ♦ సోహైల్, అరియానాకు సేమ్ గిఫ్టులు ♦ పార్టీలో ఎంజాయ్ చేస్తున్న నిహారిక కొణిదెల ♦ కురులను పక్కకు అనుకోకపోతే అవి ముఖాన్ని కప్పేస్తాయంటోన్న కేథరిన్ ♦ నిరుపేదలకు నిత్యావసరాలు పంచిన మెహబూబ్ దిల్సే ♦ మీలో అభద్రతాభావాలను బయట పడేయండంటోన్న దీప్తి సునయన ♦ డిస్నీ ప్రిన్సెస్లా మారిపోయిన తమన్నా భాటియా ♦ అడవిలో భర్తతో కలిసి చిందులేసిన శ్రియా ♦ చిన్నపిల్లలా ఊయల ఊగిన లక్ష్మీ రాయ్ ♦ సముద్ర తీరాన సేద తీరుతున్న ఇలియానా ♦ జీన్స్ పంచుకోలేదేమో కానీ జెనిమ్స్ మాత్రం షేర్ చేసుకుంటామంటున్న రాశీ ఖన్నా View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Parvathi Nambiar (@the__parvathinambiar) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) -
హల్చల్ : అలా ఉండాలంటున్న జాన్వీ..జూమ్లో నేనింతే అంటున్న శ్రియా
♦ అది చెప్పడానికి సిగ్గేస్తుందంటున్న భాను ♦ యోగాసనాలు వేస్తోన్న కీర్తి సురేష్ ♦ భర్తను బీచ్కు పోదామంటున్న శ్రియా ♦ షెహ్నాజ్ మేకప్ మెరుపులు ♦ కారులోంచి కొటేషన్ చెబుతున్న సర్గున్ ♦ నా జామ్ కాల్స్లో నెనెలా ఉంటానో తెలుసా అంటున్న శ్రియా ♦ కొంటెగా చూస్తున్న సారా అలీఖాన్ ♦ బ్లాంక్ అండ్ సారీలో ఫోజులిస్తున్న శ్రీముఖి ♦ భర్త కౌగిలిలో పూజా రామచంద్రన్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Bhumi 🌻 (@bhumipednekar) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Sargun Mehta (@sargunmehta) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
వైరల్ వీడియో: రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన శ్రియా
ఇష్టం సినిమాతో 2001లో వెండితెరపై కాలు మోపింది హీరోయిన్ శ్రియా. రెండో సినిమాకే నాగార్జున వంటి స్టార్ హీరోతో నటించే చాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ ఆడిపాడిన ఈ భామ పెళ్లి తర్వాత సినిమాలు సెలక్టివ్గా ఎంపిక చేసుకుంటోంది. ఎన్టీఆర్: కథానాయకుడు చిత్రంలో చివరిసారిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంట్రస్టింగ్ వీడియోను అభిమానులతో పంచుకుంది. హోలీ పండగను పురస్కరించుకుని తన జీవితాన్ని రంగులమయం చేసిన పెళ్లినాటి వీడియోను షేర్ చేసింది. ఇందులో శ్రియ భర్త ఆండ్రీ కొశ్చేవ్తో కలిసి ఫుల్ జోష్తో చిందులేసింది. పూనకమొచ్చినట్లుగా డ్యాన్స్ చేసింది. అందరి ముందే భర్తను కొంగుతో దగ్గరకు లాగుతూ రొమాంటిక్ స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను మీరూ ఓసారి చూసేయండి.. చదవండి: తృటిలో తప్పించుకున్న శ్రియ.. లేదంటే! సోషల్ హల్చల్: మేనుకు రంగులద్దుకున్న భామలు -
తృటిలో తప్పించుకున్న శ్రియ.. లేదంటే!
శ్రియ సరన్.. పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే పదిహేనేళ్లు పూర్తయినా చెక్కుచెదరని అందం, అభినయంతో ఆకట్టుకోగల బ్యూటీ. దక్షిణాదితో పాటు బాలీవుడ్లో కూడా పలు చిత్రాల్లో నటించిన శ్రియ సరన్ ప్రస్తుతం ఆమె భర్త ఆండ్రీ కొస్చీవ్తో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రొమాంటిక్ ట్రిప్లో భాగంగా పెరులో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో కుజ్కోలోని ప్రఖ్యాతి గాంచిన మచ్చుపిచ్చు ప్రాంతాన్ని సందర్శించారు ఈ జంట. ఇది 2007లో ప్రపంచంలోని ఏడు కొత్త వింతల్లో ఒకటిగా ఎన్నికైంది. వెకేషన్కు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు శ్రియ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా ఈ భామ షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. మచ్చుపిచ్చు వద్ద శ్రియ కూర్చొని ఫోటోకు ఫోజ్ ఇస్తుండగా పక్కనే ఉన్న ఒంటె ఆమె వద్దకు అకస్మాత్తుగా పరిగెత్తుకు వచ్చింది. దీనిని గమనించి అప్రమత్తమైన శ్రియ లేచి దూరం వెళ్లడంతో ఒంటె దాడి నుంచి తృటిలో తప్పించుకుంది. ఈ వీడియోను ‘టేక్ మీ బ్యాక్’ అనే క్యాప్షన్తో ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. కాగా 2018లో శ్రియ రష్యాకు చెందిన అండ్రీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ఉదయ్పూర్ వేదికగా మారింది. ఆండ్రీ బార్సిలోనాలో స్థిరపడిన మాజీ టెన్నిస్ ఆటగాడు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్చరణ్లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం)లో అజయ్ దేవగణ్కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ‘గమనం’ అనే మల్టీలాంగ్వేజ్ చిత్రంలో నటిస్తున్నారు. చదవండి: సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే.. షూటింగ్లో నిజంగా పేలిన బాంబు.. హీరోకు గాయాలు View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
గాయని శైలపుత్రీ దేవి
శ్రియ, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘గమనం’. లేడీ డైరెక్టర్ సుజనా రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా ఫిల్మ్గా రూపొందింది. రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు, జ్ఞానశేఖర్ వీఎస్ నిర్మించారు. ఈ చిత్రంలో గాయని శైలపుత్రీ దేవి అనే పాత్ర పోషిస్తోన్న నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను హీరో శర్వానంద్ ఆవిష్కరించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రియల్ లైఫ్ డ్రామాగా ‘గమనం’ రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన శ్రియ ఫస్ట్ లుక్ పోస్టర్కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: ఇళయరాజా, కెమెరా: జ్ఞానశేఖర్ వీఎస్. -
సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే..
(వెబ్ స్పెషల్): ప్రతి ఒక్కరి జీవితంలో కేవలం తమకు మాత్రమే సొంతమైన, ప్రత్యేకమైన వ్యక్తి ఒకరు కచ్చితంగా ఉండే ఉంటారు. వాళ్లతో మాత్రమే తమ మనసులోని భావాలను నిర్భయంగా, నిక్కచ్చిగా.. ఎలాంటి దాపరికాలు లేకుండా వ్యక్తీకరించగలుగుతారు. బాధైనా, సంతోషమైనా ఏదైనా ముందుగా వాళ్లతో పంచుకోవడానికే ఇష్టపడతారు. కేవలం వాళ్ల మీద ఉన్న నమ్మకం కారణంగానే ఇవన్నీ చేస్తారు. ఇక ఇలా అన్ని విషయాలను అర్థం చేసుకున్న ఆ వ్యక్తే జీవిత భాగస్వామిగా లభిస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. మనసుకు నచ్చిన వాళ్లు ‘‘మనవాళ్లా’’లేదా ‘‘పరాయి వాళ్లా’’ అని అస్సలు ఆలోచించరు. ‘‘ప్రణయంలోనూ.. ప్రణయంతోనే.. పరిచయమడిగే.. మనసూ.. అది నువ్వనీ.. నీకే తెలుసూ..’’ అంటూ సప్త సముద్రాల ఆవల ఉన్నా వారిని చేరుకుంటారు. ప్రేమతో జీవితాంతం కట్టిపడేసేలా బంధం బలపరచుకుంటారు. సినీ ఇండస్ట్రీలోనూ ఇలాంటి వాళ్లు చాలామందే ఉన్నారు. వారిలో విదేశీయులను పెళ్లాడిన కొంత మంది నటీమణుల గురించి తెలుసుకుందాం.. ప్రీతి జింటా క్రిమినల్ సైకాలజీ చదివిన సొట్టల బుగ్గల సుందరి ప్రీతి జింటా(45)‘దిల్ సే’ సినిమాతో 1998లో తెరంగేట్రం చేసింది. చోరీ చోరీ చుప్కే చుప్కే, క్యా కహ్నా, దిల్ చాహ్తా హై, కల్ హో నహో వంటి సినిమాలతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసి.. ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. కేవలం నటనకే పరిమితం గాకుండా సోషల్ ఆక్టివిస్టుగా, టీవీ ప్రజెంటర్గా, కాలమిస్టుగా తనలోని భిన్న కోణాలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. అంతేగాక కొత్త నటులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ కూడా మొదలుపెట్టిందీ భామ. అదే విధంగా క్యాష్ రిచ్లీగ్ ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీకి సహ యజమానిగా, ఎంటర్ప్రెన్యూర్గా సత్తా చాటుతోంది. ఇక కెరీర్ పరంగా ఎత్తుపల్లాలను చవిచూసిన ప్రీతి జింటా.. తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో మాత్రం ఆచితూచి అడుగులు వేసింది. నాలుగు పదుల వయస్సులో.. తన చిరకాల స్నేహితుడు, అమెరికాకు చెందిన జీన్ గుడ్ఎనఫ్ను ప్రేమించి, పెళ్లాడింది. లాస్ ఏంజెల్స్లో అత్యంత సన్నిహితుల మధ్య 2016లో ఫిబ్రవరి 29న వీరి వివాహం జరిగింది. భర్తతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎప్పటికప్పుడు కపుల్ గోల్స్ సెట్ చేస్తూ ఉంటుందీ షిమ్లా భామ. అన్నట్టు.. రాజకుమారుడు, ప్రేమంటే ఇదేరా సినిమాలతో ప్రీతి తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. (చదవండి:వయస్సులో చిన్నవాళ్లను పెళ్లాడిన సెలబ్రిటీలు) రాధికా ఆప్టే బోల్డ్ నటి రాధికా ఆప్టే(35) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. థియేటర్ ఆరిస్టుగా కెరీర్ మొదలు పెట్టి హిందీ, మరాఠి, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్ సినిమాల్లోనూ నటించింది. బద్లాపూర్, హంటర్, మాంఝీ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన రాధిక.. లెజెండ్, లయన్, రక్త చరిత్ర వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఓటీటీలోనూ అడుగుపెట్టిన ఈ హాట్భామ, లస్ట్స్టోరీస్, సాక్రెడ్ గేమ్స్ వంటి బోల్డ్ వెబ్సిరీస్లతో సంచలన నటిగా వార్తల్లోకెక్కింది. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే రాధిక.. కెరీర్ పీక్స్టేజ్లో ఉన్న సమయంలోనే బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్ను పెళ్లాడింది. 2012లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. భౌతికదూరంగా ఉన్నప్పటికీ తమ మనసులు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయని, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఒకరినొకరం కలిసే వీలుంటుందని చెప్పుకొచ్చింది.(చదవండి: రియల్గా వివాహం చేసుకున్న హీరో-హీరోయిన్లు ) శ్రియా సరన్ ‘ఇష్టం’ సినిమాతో వెండితెరపై అడుగపెట్టి నేటికీ తన అందచందాలు, నటనా కౌశలంతో అభిమానులను కట్టి పడేస్తోంది డెహ్రాడూన్ సుందరి శ్రియా సరన్(38). స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన ఆమె.. దక్షిణాదిన యువ హీరోలు మొదలు సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్తో పాటు ఒకటీ రెండూ ఇంగ్లిష్ సినిమాల్లోనూ తళుక్కుమన్న శ్రియ, రెండేళ్ల క్రితం రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్ను రహస్యంగా పెళ్లాడింది. ఆ తర్వాత కొన్నిరోజులకు ఈ జంట ఉదయ్పూర్లో ఇండస్ట్రీల ప్రముఖులకు గ్రాండ్గా పార్టీ ఇచ్చి తమ పెళ్లి గురించి మీడియాకు వెల్లడించారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రియా.. లాక్డౌన్లో భర్తతో కలిసి అనేక వీడియోలు రూపొందించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా పలు చారిటీ షోలు కూడా చేసి కష్టాల్లో ఉన్న వారికి తన వంతు చేసి మంచి మనసు చాటుకుంది.(చదవండి: మంచి తరుణం మించిన దొరకదు ప్రియతమా!) ప్రియాంక చోప్రా 2018లో ఇండియాలో జరిగిన అత్యంత వైభవోపేతమైన పెళ్లిళ్లలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పరిణయం కూడా ఒకటి. అమెరికన్ సింగర్ నిక్ జోనస్ను ప్రేమించిన పిగ్గీచాప్స్ ఇరు కుటుంబాలను ఒప్పించి హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో అతడిని పెళ్లాడారు. జోధ్పూర్లోని ఉమైద్ భవన్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట.. ఆ తర్వాత సన్నిహితుల కోసం పలు రిసెప్షన్ పార్టీలు చేసింది. కేవలం నటిగానే గాకుండా సామాజిక కార్యకర్తగా, మాజీ ప్రపంచ సుందరిగా గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైనా, తనను బాగా అర్థం చేసుకోగలడనే నమ్మకంతోనే నిక్ను జీవిత భాగస్వామిగా ఎంచుకున్నట్లు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చింది. సెలీనా జైట్లీ ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన షిమ్లా భామ సెలీనా జైట్లీ(38) 2001లో మిస్ ఇండియాగా అందాల రాణి కిరీటం దక్కించుకుంది. అంతేకాదు మిస్ యూనివర్స్ పోటీల్లోనూ నాలుగో రన్నరప్గా నిలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ క్వీన్. మోడల్గా రాణిస్తున్న తరుణంలోనే 2003లో జనాషీన్ అనే థ్రిల్లర్(హిందీ)మూవీతో సిల్వర్ స్ర్రీన్పై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించి 2011లో పీటర్ హాగ్ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఈ జంటకు 2017లో కవలలు జన్మించారు. అయితే వారిలో ఒకరు గుండెలోపంతో మృతి చెందారు. ప్రస్తుతం వీరికి మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు. అన్నట్లు సెలీనా తల్లిదండ్రులది కూడా ప్రేమ వివాహమే. ఆమె తండ్రిది ఇండియా కాగా, తల్లి ఆఫ్గానిస్తాన్కు చెందినవారు. సుచిత్రా పిళ్లై దిల్ చాహ్తా హై గర్ల్గా సినీ అభిమానులకు సుపరిచితమైన సుచిత్ర(50).. ‘బేతాళ్’అనే వెబ్సిరీస్తో ఇటీవలే ఓటీటీ ప్లాట్ఫాంలో అడుగుపెట్టింది. కెరీర్లో ఎత్తుపల్లాలు చవిచూసిన సుచిత్ర.. వ్యక్తిగత జీవితంలోనూ ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. మొదటి భర్తతో విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్న ఆమె.. 2005లో లార్స్ జేల్డ్సేన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ముద్దులొలికే ఓ కూతురు ఉంది. శ్వేతా కేశ్వాని డాన్సర్గా, మోడల్గా రాణించిన శ్వేతా కేశ్వాని(40) హిందీ సీరియళ్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆమె బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2012లో, న్యూయార్క్కు చెందిన కెన్ ఆండినోను పెళ్లాడింది. ఈ జంటకు ఓ కూతురు ఉంది. కాగా శ్వేతాకిది రెండో వివాహం. ఇక వీళ్లతో పాటు కల్కి కొచ్లిన్, తాప్సీ వంటి నటీమణులు విదేశీయులతో ప్రేమలో ఉండగా, ఇలియానా, శృతి హాసన్ ప్రేమలో విఫలమై ప్రస్తుతం కెరీర్పై దృష్టి సారించారు. -
శ్రియ ‘గమనం’ ఎటువైపు..?
శ్రియా సరన్.. పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే పదిహేనేళ్లు పూర్తయ్యాయి. కానీ చెక్కుచెదరని అందంతో కొత్త హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. అందం, అభినయంతో ఆకట్టుకోగల శ్రియ దక్షిణాదితో పాటు బాలీవుడ్లో కూడా పలు చిత్రాల్లో నటించారు. పెళ్లి తర్వాత సినిమాలకి కాస్తా బ్రేక్ ఇచ్చిన శ్రియ మళ్ళీ కెమరా ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె ‘గమనం’ అనే మల్టీలాంగ్వేజ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రియ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. దర్శకుడు క్రిష్ గమనం ఫస్ట్లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇందులో శ్రియ చీర కట్టుకొని, మెడలో మంగళసూత్రం వేసుకొని ఓ సాధారణ భారతీయ గృహిణిలాగా కనిపిస్తున్నారు. దీన్ని చూస్తుంటే శ్రియ ఓ విభిన్నమైన పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. (చదవండి: 'శ్రియా.. ప్లీజ్ అతన్ని ఇబ్బంది పెట్టకు') సుజనా రావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా.. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు, జ్ఞానశేఖర్ వి.ఎస్. నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. శ్రియతో పాటుగా ఈ చిత్రంలో శివ కందుకూరి, నిత్యా మీనన్, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శ్రియ రాజమౌళి దర్శకత్వంలో తెలుగులో భారీ బడ్జెట్తో, పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్కు జోడీగా చిత్రబృందం శ్రియను ఎంచుకున్నారు. View this post on Instagram Immense pleasure to release d first look of @shriya_saran1109 on her Birthday from Multi-Language movie #GAMANAM !! All the Very Best to debutant Director #SujanaRao & Music Maestro #Ilaiyaraaja sir, DOP our Fav #GnanaShekar Writer #SaiMadhav and Producers #RameshKarutoori garu #Venky Garu & Whole team... #HappyBirthdayShriyasaran #गमन @shriya_saran1109 😊 #TeamKrish ❤️ A post shared by Krish Jagarlamudi (@director_krish) on Sep 10, 2020 at 9:14pm PDT -
ప్రభాస్ కళ్లు నాకు చాలా ఇష్టం..
టాలీవుడ్ టాప్ హీరోలలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. బాహుబలి, సాహో సినిమాలతో తన స్థాయిని మరోసారి నిరూపించాడు. ఇక అభిమానుల విషయానికొస్తే జాతీయ స్థాయిలో ప్రభాస్కు ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో హీరోయిన్ శ్రియ సరన్ కూడా చేరిపోయారు. ‘ప్రభాస్ కళ్లు నాకు చాలా ఇష్టం. ఆ కళ్లు ఎవరినైనా ఆకర్షించి మంత్రముగ్దులను చేస్తాయి’ అని శ్రియ అన్నారు. ఇటీవల అభిమానులతో జరిగిన ఇంటరాక్షన్లో ప్రభాస్కు సంబంధించిన ప్రస్తావన రావడంతో శ్రియ ఈ విషయాన్నివెల్లడించారు. 2005లో విడుదలైన ‘చత్రపతి’ సినిమాలో ప్రభాస్, శ్రియ కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీని కన్నడం, బెంగాలీలో సైతం రీమేక్ చేశారు. (అజయ్ దేవగన్కి జోడీగా శ్రియ) అదే విధంగా శ్రియా తన రాబోయే చిత్రాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సినిమాలో అజయ్ దేవ్గణ్ భార్యగా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వీళ్లిద్దరూ హిందీ ‘దృశ్యం’లో కలిసి నటించారు. కాగా ఆర్ఆర్ఆర్ షూటింగ్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆమె పేర్కొన్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో 2021 జనవరిలో విడుదల కానుంది. (రష్యాలోనూ ఇరగదీస్తున్న బాహుబలి-2) -
అజయ్ దేవగన్కి జోడీగా శ్రియ
‘నా అల్లుడు’ చిత్రంలో ఎన్టీఆర్కి జోడీగా నటించారు శ్రియ. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన ‘ఛత్రపతి’ సినిమాలోనూ హీరోయిన్గా నటించారు. ఆ సినిమాలు విడుదలై దాదాపు 15 ఏళ్లు అవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్చరణ్లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు శ్రియ స్వయంగా తెలిపారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో ఆమె చేయబోతున్న సినిమా ఇదే. లాక్డౌన్ కారణంగా భర్త ఆండ్రీతో కలసి స్పెయిన్లో ఉంటున్న శ్రియ అభిమానులతో చిట్చాట్ చేస్తూ తన తర్వాతి ప్రాజెక్ట్ల వివరాలు చెప్పుకొచ్చారు. తెలుగులో రెండు చిత్రాలకు పచ్చజెండా ఊపానని, వాటిలో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటనీ అన్నారు. ఈ సినిమాలో ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్లలో అజయ్ దేవగన్తో కలసి నటించబోతున్నట్లు పేర్కొన్నారీ బ్యూటీ. అంటే... ఈ సినిమాలో అజయ్ దేవగన్కి జోడీగా ఆమె కనిపిస్తారని ఊహించవచ్చు. అలాగే సృజన దర్శకత్వం వహిస్తున్న ‘లిటిల్ బర్డ్’ అనే తెలుగు సినిమాలోనూ నటించనున్నారు శ్రియ. మహిళా దర్శకురాలితో పని చేయలేదనే లోటు ఈ సినిమాతో తీరనుంది అన్నారామె. అంతేకాదు.. తమిళంలో రెండు సినిమాలు, హిందీలో ఓ సినిమా అంగీకరించాననీ, లాక్డౌన్ ముగిసిన తర్వాత ఇండియాకి వచ్చాక ఆయా చిత్రాల షూటింగ్లో పాల్గొంటానని శ్రియ అన్నారు. -
శ్రియా ఫొటో గ్యాలరీ
-
కళ్లు చెదిరే హీరోయిన్ శ్రియ ఫోటోలు
-
హీరోయిన్ శ్రియ ఫోటోలు
-
శ్రియ భర్తకు కరోనా లక్షణాలు?
మహమ్మారి కరోనా వైరస్కు ప్రపంచదేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్కు వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రపంచదేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. ముఖ్యంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఈ క్రమంలో హీరోయిన్ శ్రియ భర్తకు కరోనా లక్షణాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై శ్రియ స్పందించారు. తన భర్త ఆండ్రూ కొచీవ్ పొడి దగ్గు, జ్వరం వంటి కరోనా లక్షణాలతో బాధపడుతున్నాడని తెలిపింది. దీంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఆండ్రూ సెల్ఫ్ క్వారంటైన్లో తమ ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉంటున్నాడని పేర్కొంది. ఇక స్పెయిన్లో ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే వేలాది మంది మృత్యువాతపడ్డారు. కరోనా విజృంభిస్తున్న వేళ తన భర్తకు కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లు వివరించింది. అయితే ఇప్పటివరకైతే ఎలాంటి ఇబ్బంది లేదని, ఒకవేళ మరింత ఇబ్బంది ఎదురైతే ఆస్పత్రికి తరలిస్తామని ఆమె తెలిపింది. ఇక లాక్డౌన్ సమయాన్ని భర్త ఆండ్రూ కొచీవ్తో సరదాగా గడుపుతున్నానని శ్రియ సోషల్ మీడియాలో గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
నన్ను రక్షించండి – ఆండ్రూ
లాక్ డౌన్ సమయాన్ని సరదాగా గడుపుతున్నారు శ్రియ, ఆమె భర్త ఆండ్రూ కొచీవ్. ఈ మధ్యే ఆండ్రూ గిన్నెలు శుభ్రం చేస్తున్న వీడియో షేర్ చేసి ‘‘ఈ ఖాళీ సమయంలో భర్తలందరూ గిన్నెలు శుభ్రం చేయాలి’’ అనే సరదా ఛాలెంజ్ విసిరారు శ్రియ. తాజాగా మరో సరదా వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఈ వీడియోలో ‘‘నా భార్య నుంచి నన్ను రక్షించండి’’ అంటున్నారు ఆండ్రూ. విషయం ఏంటంటే... ‘‘అందరూ ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తలు పాటించండి, ఈ సమయాల్లోనూ మా కోసం పని చేస్తున్న అందరికీ ధన్యవాదాలు, దయచేసి బయటకు రావద్దు’’ అనే సందేశాలను పేపర్ మీద రాసి , చూపిస్తున్న వీడియోను పంచుకున్నారు శ్రియ. ఈ వీడియోలో శ్రియ ఆ పేపర్లను చూపిస్తున్నప్పుడు ఆమె భర్త ఆండ్రూ ఆమె వెనకే ఉండి ‘‘శ్రియ ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది, రోజంతా నాతో పనులు చేయిస్తూ ఉంటుంది. ప్లీజ్ ఆమె నుంచి నన్ను రక్షించండి. లాక్డౌన్ త్వరగా ముగిస్తే బావుండు’’ అని రాసి ఉన్న పేపర్ని చూపించారు. లాక్ డౌన్ సమయాన్ని ఇద్దరూ ఇలా సరదా సరదాగా గడిపేస్తున్నారు. -
'శ్రియా.. ప్లీజ్ అతన్ని ఇబ్బంది పెట్టకు'
-
పని పంచుకోండి
‘‘లాక్ డౌన్ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. భర్తలందరూ తమ భార్య చేస్తున్న పనిని పంచుకోండి’’ అంటున్నారు శ్రియ. లాక్ డౌన్లో చాలామంది సెలబ్రిటీలు రకరకాల చాలెంజ్లు విసురుతున్నారు. వర్కౌట్స్ చేయమని, పుస్తకాలు చదవమని ఇలా రకరకాల చాలెంజ్లు అన్నమాట. తాజాగా హీరోయిన్ శ్రియ కొత్త చాలెంజ్ విసిరారు. ఇది కేవలం భర్తలకు మాత్రమే. ‘‘నేను మా ఆయన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానో మీకు తెలుసా? ఎందుకంటే ఆయన గిన్నెలు బాగా శుభ్రం చేస్తారు కనుక (నవ్వుతూ). మీరు (భర్తలను ఉద్దేశించి) కూడా ఈ సమయంలో మీ భార్యకు ఏదో విధంగా సహాయపడండి. దాన్ని వీడియోగా షేర్ చేయండి’’ అంటూ ఓ వీడియోను షేర్ చేసి, తన ఫ్రెండ్స్ కొందరికి ఈ చాలెంజ్ విసిరారు శ్రియ. 2018లో ఆండ్రూ కొచీవ్, శ్రియ వివాహం చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ స్పెయిన్లో ఉంటున్నారు. -
బన్నీ, ఆర్యలకు శ్రియ చాలెంజ్..
కరోనా కట్టడిలో భాగంగా కొనసాగుతున్న లాక్డౌన్తో సామాన్యుల నుంచి మొదలుకుని సెలబ్రిటీల వరకు అందరు ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో ఇళ్లకే పరిమితమైన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కరోనాపై జనాల్లో అవగాహన పెంచడమే కాక, అభిమానులకు వినోదాన్ని అందించేలా పలు పోస్ట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ శ్రియ సరికొత్త చాలెంజ్కు శ్రీకారం చుట్టారు. తన భర్త అండ్రీ కొచ్చిన్ కిచెన్లో వంట పాత్రలను శుభ్రం చేస్తున్న ఓ వీడియోను శ్రియ ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేశారు. ఈ చాలెంజ్ను(బార్తన్ సాఫ్ కరో) స్వీకరించాల్సిందిగా హీరోలు అల్లు అర్జున్, ఆర్యలతో పాటు పలువురిని నామినేట్ చేశారు. వారి అందమైన భార్యల కోసం పాత్రలు శుభ్రం చేసిపెట్టాలని ఈ సందర్భంగా శ్రియ చాలెంజ్ విసిరారు. ‘నేను నా భర్తను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా?. ఎందుకంటే.. నాకు వంట పాత్రలను కడగటం ఇష్టం ఉండదు. పెళ్లైనా మగవాళ్లు అందరూ.. వారి అందమైన భార్యలకు సాయం చేయాలని నేను చాలెంజ్ విసురుతున్నాను. నేను నా స్నేహితులు కొందరని ఈ చాలెంజ్కు నామినేట్ చేస్తున్నాను’ అని శ్రియా తెలిపారు. కాగా, తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా తనదైన ముద్ర వేసిన శ్రియ.. 2018లో ఆండ్రీ కొచ్చివ్ అనే బార్సిలోనా టెన్నిస్ ప్లేయర్ను ఆమె వివాహం చేసుకున్నా సంగతి తెలిసిందే. View this post on Instagram Bartan saaf karo.... So I nominate @therahulaggarwal @rahullings @atulkasbekar @ashishchowdhryofficial @anishchanana @satyasees @aarti.ravi @alluarjunonline @najafkhan1 @neerjasaran @sshauryaa23 @aryaoffl A post shared by Shriya Saran (@shriya_saran1109) on Apr 2, 2020 at 3:52am PDT -
ఇద్దరు హీరోయిన్లతో బాలయ్య.. ఒకరు ఫిక్స్?
నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కాగా.. ఈ నెల చివరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. తొలి షెడ్యూల్ వారణాసిలో ప్లాన్ చేశారట చిత్ర బృందం. బాలయ్య-బోయపాటిల సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పట్నుంచి ఈ చిత్రం గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడని, అందులో ఒక పాత్ర అఘోరా అని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు ఆడిపాడనున్నారని సమాచారం. ఆ ఇద్దరు కథానాయికలు ఎవరనేదానిపై చిత్రబృందం అనేక చర్చలు జరిపి చివరికి ఒకరిని ఫిక్స్ చేశారట. ఇప్పటికే బాలయ్యతో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రల్లో కథానాయికగా నటించిన శ్రియను ఈ సినిమాలో ఒక హీరోయిన్గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. మరో హీరోయిన్ ఎవరనేదానిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. మరో హీరోయిన్ కోసం క్యాథరీన్, తమన్నాలను సంప్రదించగా వారు సున్నితంగా తిరస్కరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే సినిమా సెట్స్పైకి వెళ్లేలోపు ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక బాలయ్య-బోయపాటి కాంబినేషన్ వంటే మాస్ ఆడియన్స్కు పండగే. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రస్తుతం బాలయ్య, బోయపాటిలు ఇద్దరూ ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ సినిమాతో ఒకేసారి ఇద్దరూ హిట్ ట్రాక్లోకి రావాలని భావిస్తున్నారు. చదవండి: బాలయ్య న్యూలుక్ అదిరింది!! ‘రూలర్’ మూవీ రివ్యూ -
ఆండ్రీ దొరకడం నా అదృష్టం
‘‘నా జీవితంలో జరిగిన మంచి విషయాల్లో ఆండ్రీతో పెళ్లి ఒకటి అని భావిస్తున్నాను. ఆండ్రీలాగా సపోర్ట్ చేసే భర్త దొరకడం నా అదృష్టం’’ అని భర్తను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు శ్రియ. 2018లో ఆండ్రీ కొచ్చివ్ అనే బార్సిలోనా టెన్నిస్ ప్లేయర్ను వివాహం చేసుకున్నారామె. వివాహం తర్వాత తన భర్త గురించి ఎక్కువగా మాట్లాడింది లేదు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ, పలు విషయాలు పంచుకున్నారు శ్రియ. ‘‘వ్యక్తిగత విషయాలు బయటకి మాట్లాడటానికి నేను పెద్దగా ఇష్టపడను. అందుకే ఆండ్రీ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. మేం మొదటిసారి మాల్దీవ్స్లో కలిశాం. అప్పటికి నేనో నటిని అని ఆండ్రీకి తెలియదు. నేను నటిని అని తెలిశాక ఆన్లైన్లో నా సినిమాలు కొన్ని చూశాడు. నన్ను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏంటంటే... ‘అర్జున్’ సినిమాలో ఒక పాటను సెయింట్ పీటర్స్బర్గ్లో షూట్ చేశాం. నేను ఆ సంగతే మర్చిపోయాను. మేం కలిసిన కొత్తలో నన్ను ఆ ప్లేస్కి తీసుకెళ్లి నువ్వు ఇక్కడే పాట పాడావు, డ్యాన్స్ చేశావు అని ఆ పాటలో జరిగినవన్నీ గుర్తుపెట్టుకుని నాకు చెప్పాడు. ఆ విషయం నాకు బాగా నచ్చింది. అలానే బెస్ట్ వేలంటైన్స్ డే అంటే గత ఏడాది ‘ది నట్క్రాకర్’ అనే షోకి తీసుకెళ్లాడు. ఆ షోను ఇద్దరం బాగా ఎంజాయ్ చేశాం. అది మర్చిపోలేని రోజు’’ అన్నారు శ్రియ. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో స్పెషల్ రోల్ చేస్తున్నారామె. ఇది కాకుండా మరో తెలుగు సినిమాలో నటిస్తున్నారు. -
‘ఆర్ఆర్ఆర్’లో శ్రియ!
ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు దాటిపోయింది. అయినప్పటికీ చెక్కుచెదరని అందంతో కుర్రకారుల మతులు పోగొడుతోంది హీరోయిన్ శ్రియ. దక్షిణాదిలో వరుస సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్ టాలీవుడ్లో కాస్త వెనకబడింది. అయితే శ్రియకు ఓ బంపరాఫర్ తగిలినట్లు సమాచారం. తెలుగులో భారీ బడ్జెట్తో, పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటించే చాన్స్ కొట్టేసిందంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్కు జోడీగా చిత్రబృందం శ్రియను ఎంచుకున్నారు. దీంతో ఆమె షూటింగ్ కోసం గతవారం వికారాబాద్ అడవులకు పయనమైంది. అక్కడ అజయ్, శ్రియ జోడీపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని ఆ వార్తల సారాంశం. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రాంచరణ్తో ఆలియా భట్ జోడీ కట్టనున్నారు. బాహుబలి వంటి అంతర్జాతీయ సినిమాలను తెరకెక్కించిన జక్కన్న ఆర్ఆర్ఆర్కు దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై అసాధారణ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించిన వివరాలను ఎంతో గోప్యంగా ఉంచడానికి చిత్రబృందం ఎంతగానో ప్రయత్నించినప్పటికీ హీరోల ఫొటోలు, సినిమా వివరాలు లీక్ అవుతూనే వచ్చాయి. దీంతో రాజమౌళి షూటింగ్ సెట్లో మొబైల్ ఫోన్లను నిషేధించినట్టు వినికిడి. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 10 భాషల్లో విడుదల చేయనున్నారు. చదవండి: ఆర్ఆర్ఆర్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన సుదీప్ ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులకు బ్యాడ్ న్యూస్! -
మై సౌత్ దివా 2020 క్యాలెండర్ను ప్రారంభించిన సినీ తారలు
-
‘మై సౌత్దివా’ ఆవిష్కరణలో శ్రియ సందడి
సినీనటి శ్రియా హొయలొలికించింది. కేలండర్ ఆవిష్కరణలో సందడి చేసింది. భారతి సిమెంట్స్ సహకారంతో ప్రముఖ ఫొటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ రూపొందించిన ‘మై సౌత్దివా– 2020’ కేలండర్ను మోడల్స్తో కలిసి గురువారం ఆమె ఆవిష్కరించింది. రామానాయుడు స్టూడియో ఇందుకు వేదికైంది. జూబ్లీహిల్స్: సుందరాంగుల అందాలని కెమెరాలో అద్భుతంగా ఒడిసిపడుతూ ఫొటోగ్రాఫర్ మనోజ్ కుమార్ కటోకర్ ఆధ్వర్యంలో భారతి సిమెంట్స్ సహకారంతో రూపొందించిన ‘మై సౌత్దివా కేలండర్ 2020’ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం రామానాయుడు స్టూడియోస్లో నిర్వహించారు. నటి శ్రియాశరణ్, భారతి సిమెంట్స్ డైరెక్టర్ (మార్కెటింగ్) రవీందర్రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొని కేలండర్ను ఆవిష్కరించారు. ఫొటోగ్రాఫర్ మనోజ్ మాట్లాడుతూ... హైదరాబాద్ సహా శ్రీలంక, ఊటి, ఖట్మాండు, ముంబైలలో ఫొటోషూట్ చేసినట్లు తెలిపారు. -
దర్శకుడు దొరికాడోచ్
ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘అసురన్’ చిత్రం తమిళంలో మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగు రీమేక్లో వెంకటేశ్ నటించనున్నారు. తమిళ చిత్రాన్ని నిర్మించిన కలైపులి యస్. థానుతో కలసి డి. సురేశ్ బాబు తెలుగులో ఈ చిత్రం నిర్మించనున్నారు. ఇప్పటి వరకూ ఈ చిత్ర దర్శకుడు ఎవరనే విషయం ప్రకటించలేదు చిత్రబృందం. తాజాగా ఈ చిత్రానికి దర్శకుడు దొరికాడని తెలిసింది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచె మనసు’ సినిమాలను తెరకెక్కించిన హను రాఘవపూడి ‘అసురన్’ రీమేక్ను డైరెక్ట్ చేయనున్నారని తెలిసింది. ఈ చిత్రంలో శ్రియ హీరోయిన్గా నటించనున్నారట. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో వెంకటేశ్ రైతు పాత్రలో కనిపించనున్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ శ్రియా సరన్
-
ఆ సినిమాతో శ్రియ రీఎంట్రీ
చెన్నై : దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలిగిన నటి శ్రియ. ముఖ్యంగా కోలీవుడ్లో యువ నటుల నుంచి సూపర్స్టార్ రజనీకాంత్ వరకూ జత కట్టేసిన ఈ ఉత్తరాది భామకు ఇటీవల అవకాశాలు తగ్గాయి. అలా అనడం కంటే శింబుకు జంటగా నటించిన అన్భానవన్ అసరాధవన్ అడంగాదవన్ చిత్రం తరువాత శ్రియకిక్కడ అవకాశాలు రాలేదు. అంతే కాదు టాలీవుడ్లోనూ అవకాశాలు లేవు. అయితే ఇటీవల సైలెంట్గా లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ బ్యూటీ సినిమాలకు దూరం అయ్యిందనే టాక్ వినిపోస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కోలీవుడ్లో ఒక అవకాశం శ్రియ తలుపుతట్టింది. సైలెంట్గా నటుడు విమల్తో నటించేస్తోంది కూడా. నటుడు విమల్కు ఇప్పుడు ఒక సక్సెస్ అవసరం. ఇటీవల అతడు నటించిన ఇవనుక్కు ఎంగేయో మచ్చం ఇరుక్కు చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కాగా ప్రస్తుతం తనను హీరోగా నిలబెట్టిన కలవాని చిత్ర సీక్వెల్లో నటించాడు. సర్గుణం తెరకెక్కించిన ఈ చిత్రం పలు ఆటంకాలను ఎదుర్కొని ఎట్టకేలకు త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఇటీవల వ్యక్తిగతంగా సమస్యలను ఎదుర్కొన్న నటుడు విమల్ తాజాగా మరో చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి సండకారి అనే టైటిల్ను నిర్ణయించారు. ఆర్.మాదేశ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నటి శ్రియ ఆయనకు జంటగా నటిస్తోంది. ఈ చిత్ర వివరాలను దర్శకుడు పూర్తిగా వెల్లడించకపోయినా, షూటింగ్ తొలి షెడ్యూల్ను సైలెంట్గా లండన్లో పూర్తి చేశారని తెలిసింది. రెండవ షెడ్యూల్ను రూరల్ ప్రాంతాల్లో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మావీరన్, సుర చిత్రాల ఫేమ్ దేవ్గిల్ ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్నారు. ఇకపోతే నటి శ్రియ విమల్కు బాస్గా నటిస్తోందని తెలిసింది. మొత్తం మీద సండైక్కారి చిత్రంతో ఆ అమ్మడి రీఎంట్రీ అలా మొదలైందన్నమాట. -
రోడ్డుపై చిందేసిన హీరోయిన్
నటి శ్రియా నడిరోడ్డు పైనే చిందేసింది. అయితే అది షూటింగ్లో భాగంగా కాదు.. ఇండియాలో అసలే కాదు. విదేశాల్లో. వారం క్రింతం హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి ఫారిన్ వెళ్లిన శ్రియా అక్కడ కార్నివాల్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా అందరితో కలిసి రోడ్డు మీదనే డ్యాన్స్ చేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోలు, ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. 2001లో ఇష్టం చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రియా.. చాలా కాలం పాటు టాప్ హీరోయిన్గా వెలిగిపోయింది. శ్రియా గతేడాది రష్యన్ బాయ్ఫ్రెండ్ ఆండ్రీ కొశ్చివ్ను వివాహమాడిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ భామ తమిళ్లో నటించిన ‘నరకాసురన్’ విడుదలకు సిద్ధమవుతుండగా.. హిందీలో ‘తడ్కా’ అనే చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. View this post on Instagram Carnival last week was so much fun. @dhrutidave our kinda fun it was. A post shared by @ shriya_saran1109 on Mar 15, 2019 at 9:19am PDT -
పెళ్లైన ఇన్నిరోజులకు మెట్టినింట్లో శ్రియా!
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా రాణించిన శ్రియా గతేడాది రష్యన్ బాయ్ఫ్రెండ్ ఆండ్రీ కొశ్చివ్ను వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి తన మెట్టినింట కాలు పెట్టలేదనీ, ఈ మధ్యే రష్యాకు ఈ జంట వెళ్లిందని తెలుస్తోంది. వివాహమైన ఇన్నిరోజులకు తొలిసారి మెట్టినింట కాలుపెట్టిన శ్రియా అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోంది. తీవ్రమైన చలిలో దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులకు తన గురించి అప్డేట్స్ ఇస్తోంది. రీసెంట్గా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీలో అతిథి పాత్రలో మెరిసిన శ్రియా.. రెండు మూడు ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. తాజాగా ‘వెంకీ మామా’లో వెంకటేష్కు జోడీగా ఎంపికయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రియా తన సెకండ్ ఇన్నింగ్స్లో కూడా జోరు కొనసాగిస్తోందని అభిమానులు సంబరపడుతున్నారు. -
వెంకీకి జోడిగా శ్రియ!
సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఉన్న విషయం అందరికీ తెలిసిందే. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సినిమాల్లో హీరోయిన్లను వెతికి పట్టుకోవడం చాలా కష్టమవుతోందట. వీరికి జోడిగా అనుష్క, నయనతార, శ్రియా లాంటి సీనియర్లు మాత్రమే ఆప్షన్స్గా కనబడుతున్నారు. కొత్త హీరోయిన్లను తీసుకుందామంటే వీరి స్టార్డమ్ ముందు సరిపోవడం లేదు. అందుకే ఈ సీనియర్ హీరోయిన్లనే ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘ఎఫ్2’తో ఫామ్లోకి వచ్చిన వెంకటేష్.. ప్రస్తుతం వెంకీ మామా చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ మూవీలో మొదటగా హ్యూమా ఖురేషీని తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం మేరకు ఈ పాత్రకు శ్రియాను తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరు సుభాస్ చంద్రబోస్, గోపాల గోపాల సినిమాలతో సందడి చేశారు. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి చాలా రోజులు అవుతున్నా.. షూటింగ్ను మాత్రం ఇంకా ప్రారంభించలేదు. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా రకుల్ ప్రీత్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. -
అక్కడ కూడా హీరో రావాల్సిందేనా?
ఇండస్ట్రీలో 17 ఏళ్లుగా నటిగా కొనసాగుతున్నారు శ్రియ. ఈ ప్రయాణంలో నటిగా చాలెంజింగ్, ఇంట్రస్టింగ్ పాత్రలు ఎంచుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చాను అన్నారామె. పాత్రల ఎంపిక విషయం గురించి శ్రియ మాట్లాడుతూ – ‘‘ఓ ఆర్టిస్ట్కి అతి కష్టమైన పని పాత్రల ఎంపిక విషయంలో బ్యాలెన్డ్స్గా ఉండటం. అటు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే కంటెంట్ ఉన్న సినిమాల్లో కనిపిస్తూనే ఉండాలి. నిర్మాత ఖర్చు పెట్టింది తిరిగిరావడంతో పాటు కొంత లాభం తీసుకొచ్చినప్పుడే ఆ సినిమా సక్సెస్ అయినట్టు. అలాగే మన పాత్ర ఆసక్తికరంగా ఉందా లేదా? నటిగా మనకేమైనా ఆ పాత్ర కొత్త చాలెంజ్ ఇస్తుందా? అన్నది కూడా ముఖ్యం. పాత్ర ఎంపికలో ఈ రెండూ అవసరమే. స్క్రిప్ట్ సరిగ్గా కుదిరితే అన్నీ సక్రమంగా జరిగిపోతాయి. కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసుకుంటే అందులోనూ ఆ హీరోయిన్ని కాపాడటానికి చివరికి ఎవరో ఒక మగాడు (హీరో) వస్తాడు. ఆ సినిమాల్లో కూడా హీరో రావాల్సిందేనా? సో.. నాకు ఏ సినిమా అయినా ఒకటే. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్న స్క్రిప్ట్కి ఎప్పుడూ రెడీ’’ అని అన్నారు. -
‘వీర భోగ వసంత రాయలు’ ట్రైలర్ లాంచ్
-
క్రైమ్ థ్రిల్లర్గా ‘వీర భోగ వసంత రాయలు’
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రమోషన్ను ప్రారంభించారు చిత్రయూనిట్. సినిమాలోని ప్రధాన పాత్రల ఫస్ట్లుక్స్ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసిన యూనిట్ తరువాత టీజర్తో ఆకట్టుకున్నారు. తాజా గా సినిమా థియేట్రికల్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. కిడ్నాప్, ఫ్లైట్ హైజాక్ లాంటి సీన్స్ తో ట్రైలర్ను ఆసక్తికరంగా రెడీ చేశారు. నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియలు పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన వ్యక్తులుగా కనిపిస్తుండగా శ్రీ విష్ణు డిఫరెంట్ లుక్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు. ఆర్.ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. -
నాకా అర్హత లేదు
తమిళసినిమా: నాకా అర్హత లేదు అంటోంది నటి శ్రియ. నటిగా దశాబ్దాన్ని పూర్తి చేసుకున్న తారల్లో శ్రియ ఒకరు. ఇష్టం అంటూ టాలీవుడ్కు, ఉనక్కు 18 ఎనక్కు 20 చిత్రంతో కోలీవుడ్కు పరిచయం అయిన ఈ ఉత్తరాది బ్యూటీ ఈ రెండు భాషల్లోనూ కథానాయకిగా మంచి పేరునే తెచ్చుకుంది. ఇటీవలే ప్రేమించిన ప్రియుడిని అత్యంత రహస్యంగా పెళ్లి చేసుకున్న ఈ అమ్మడికి చిత్రాలు తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. ముఖ్యంగా కోలీవుడ్లో నరకాసురన్ అనే ఒక్క చిత్రం మినహా మరో అవకాశం లేదు. అరవిందస్వామి హీరోగా నటిస్తున్న చిత్రంలో శ్రియ ప్రతినాయకి ఛాయలున్న పాత్రలో నటించినట్లు సమాచారం. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇటీవల శ్రియ పత్రికల వారితో ముచ్చటించింది. అవేమిటో చూద్దాం. చాలా గ్యాప్ తరువాత నరకాసురన్ చిత్రంలో తమిళ ప్రేక్షకుల ముందుకు రానుండటం సంతోషంగా ఉంది. నేనిప్పటి వరకూ నటించిన చిత్రాలన్నింటి కంటే నా మనసుకు నచ్చిన చిత్రం శివాజీ. అందులో రజనీకాంత్ సరసన నటించడం నా భ్యాగం. రజనీకాంత్తో నటిస్తానని కలలో కూడా ఊహించలేదు. చిన్న వారి నుంచి పెద్ద వారి వరకూ సమానంగా చూసే మానవత్వం కలిగిన వ్యక్తి ఆయన. రజనీకాంత్ వంటి నటుడిని నా జీవితంలో చూడలేదు. శివాజీ చిత్ర షూటింగ్ సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఇకపోతే సినిమారంగంలో అగ్రతారలుగా రాణించిన విజయశాంతి, జయప్రద లాంటి వారు ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. మీకూ అలాంటి ఆలోచన ఉందా? అని అడుగుతున్నారు. అయితే నేను రాజకీయాలకు అస్సలు పనికి రాను. రాజకీయాల్లోకి రావాలంటే చాలా తెలిసుండాలి. నాకు రాజకీయాల గురించి అస్సలు తెలియదు.కాబట్టి నాకు రాజకీయ అర్హత లేదు. అయితే నాకు డాన్స్ అంటే ఆసక్తి. దానికి సంబంధించిన చిత్రాల్లో నటించాలని ఆశ పడుతున్నాను. అలాంటి చిత్రాల అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను అని శ్రియ పేర్కొంది. -
తిరుమలలో శ్రియ
-
అంత రహస్యంగా ఎందుకో..?
‘ఇష్టం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు శ్రియ శరన్. అనాటి నుంచి నేటి వరకూ ఆమె తన సినీ ప్రయాణాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది మార్చ్లో శ్రియ, తన రష్యన్ బాయ్ఫ్రెండ్ ఆండ్రీ కోశ్చివ్ను ఉదయపూర్లో అతి రహస్యంగా వివాహం చేసుకోన్నారు. కానీ ఆమె ఎంత రహస్యంగా పెళ్లి చేసుకోవాలనుకున్నా.. వారి వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మాత్రం నెట్టింట్లో హల్చల్ చేసాయి. అయితే వీటి గురించి కానీ, తన వివాహం గురించి కానీ శ్రియ ఇంతవరకూ అధికారికంగా ప్రకటించ లేదు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శ్రియ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతి వచ్చారు. అయితే అందులో అంత ఆసక్తి ఏముంది అంటే.. దైవ దర్శనానికి వచ్చిన శ్రియ తనను ఎవరూ గుర్తు పట్టకూడదనే ఉద్దేశంతో మొహాన్ని పూర్తిగా దాచుకుని కనిపించారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చే ముందు కానీ, బయటకు వచ్చిన తర్వాత శ్రియ తన మొహాన్ని పూర్తిగా కవర్ చేసుకునే కనిపించారు. శ్రియని ఇలా గమనించిన అభిమానులు దైవ దర్శనానికి వచ్చినప్పుడు అంత రహస్యంగా ఉండటం ఎందుకంటా..? అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై విలేకరులు, అభిమానులు చుట్టూ చేరి ఇబ్బంది పెడతారని అలా చేసి ఉండొచ్చు కదా..! అంటూ కొందరు శ్రియకు మద్దతు తెలుపుతుండగా మరికొందరు మాత్రం అదేం కాదు అసలు సమస్య వేరే ఉందంటున్నారు. అది ఏంటంటే శ్రియ వచ్చిందని తెలిస్తే ఆమె చుట్టూ చేరే అభిమానులు కన్నా వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడమే ఇప్పుడు ఆమెకు అన్నింటికన్నా ఇబ్బందికర అంశం అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా శ్రియను మొదటి అడిగే ప్రశ్న ఆమె వివాహం గురించే. అయితే దీని గురించి ఆమె సన్నిహితులు.. ప్రస్తుతం శ్రియ తన వివాహం గురించి కానీ మరే ఇతర వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదని తెలిపారు. అందుకే ఆమె తిరుమల రావడం, శ్రీవారిని దర్శించడం అన్ని కూడా రహస్యంగానే జరిగాయంటున్నారు. ప్రస్తుతం శ్రియ చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ‘వీరభోగ వసంత రాయలు’లో నటిస్తున్నారు. -
ఆసక్తికరంగా ‘వీర భోగ వసంత రాయలు’ టీజర్
కెరీర్ మొదట్నుంచీ విభిన్న కథలతో సినిమాలు చేస్తూ.. సక్సెస్ సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు నారా రోహిత్. కథా బలం ఉన్న సినిమాలే చేస్తూ.. విజయం సాధిస్తూ వస్తున్నాడు శ్రీ విష్ణు. సమ్మోహనంతో ఇటీవలె కూల్ హిట్ కొట్టాడు సుధీర్ బాబు. ప్రస్తుతం వీరంతా కలిసి చేస్తున్న సినిమానే ‘వీర భోగ వసంత రాయలు’. ఉత్కంఠ రేపే కథనంతో తెరకెక్కినట్లు కనిపిస్తోన్న ఈ మూవీ టీజర్ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. నారా రోహిత్ డైలాగ్లతో సాగిన ఈ టీజర్లో.. సస్పెన్స్ను కంటిన్యూ చేసేలా కట్ చేయడం బాగుంది. చివర్లో గుర్రంపై స్వారీ చేసుకుంటూ వచ్చేది ఎవరో రివీల్ చేయకుండా.. అసలు కథపై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. ఈ మూవీలో శ్రియా కీలకపాత్రలో నటిస్తోంది. అప్పారావు బెల్లన నిర్మించిన ఈ సినిమాకు ఆర్. ఇంద్రసేన్ దర్శకత్వం వహించారు. -
నారా రోహిత్, శ్రీవిష్ణు కొత్త సినిమా అప్డేట్
నారా రోహిత్, శ్రీవిష్ణు కాంబినేషన్లో వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’. మళ్లీ ఇదే కాంబినేషన్లో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ నెల 11న ‘కల్ట్ ఈజ్ రైజింగ్’ మీ ముందుకు రాబోతోంది అంటూ ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్ ఇంతవరకు బయటకు రాలేదు. ప్రస్తుతం విడుదల చేసిన పోస్టర్లో ఎలాంటి క్లూ ఇవ్వకుండా ఉన్న చిత్రయూనిట్.. ఈ నెల 11న ఏం ప్రకటించనుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రియా ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాబా క్రియేషన్స్పై అప్పారావు బెల్లన నిర్మించగా, ఇంద్రసేనా దర్శకత్వం వహిస్తున్నారు. -
స్క్రీన్ టెస్ట్
1. ఓ సినిమాలో మహేశ్బాబు కబడ్డీ ఆటగాడిగా కనిపించారు. ఏ చిత్రంలోనో గుర్తుందా? ఎ) అతడు బి) ఒక్కడు సి) ఖలేజా డి) నిజం 2. ‘నాయకి’ ద్విభాషా చిత్రంలో నటిగా, దెయ్యంగా రెండు పాత్రల్లో నటించిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) త్రిష బి) సిమ్రాన్ సి) చార్మీ డి) జ్యోతిక 3. ‘‘చిరు చిరు చిరు చినుకై కురిశావే, మరుక్షణమున మరుగైపోయావే’’... అనే పాట ‘ఆవారా’ చిత్రంలోనిది. హీరోగా కార్తీ నటించారు. హీరోయిన్? ఎ) తమన్నా బి) శ్రియ సరన్ సి) కాజల్ అగర్వాల్ డి) ప్రియమణి 4. ఇలియానా 2012లో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలో హీరో రవితేజ సరసన నటించారు. ఆ చిత్రం తర్వాత మళ్లీ 2018లో ఆమె ఓ తెలుగు చిత్రం చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఎవరి సరసన హీరోయిన్గా నటిస్తున్నారో తెలుసా? ఎ) మహేశ్ బాబు బి) అల్లు అర్జున్ సి) ప్రభాస్ డి) రవితేజ 5. ‘దేవదాసు’ చిత్రంతో హీరోగా పరిచయమైన రామ్ ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో హీరోగా నటించారో తెలుసా? ఎ) 15 బి) 19 సి) 23 డి) 20 6. మహానేత వైయస్సార్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్న నటుడెవరో తెలుసా? ఎ) మమ్ముట్టి బి) మోహన్లాల్ సి) విజయ్కాంత్ డి) శరత్కుమార్ 7. ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి దగ్గర శిష్యరికం చేసిన ప్రఖ్యాత రచయితెవరో తెలుసా? ఎ) అనంత శ్రీరామ్ బి) శ్రీమణి సి) చంద్రబోస్ డి) రామజోగయ్య శాస్త్రి 8. నిర్మాత కె.యస్ రామారావు తన సొంత నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్లో చిరంజీవితో ఎన్ని సినిమాలు నిర్మించారో తెలుసా? ఎ) 8 బి) 9 సి) 10 డి) 5 9. ‘ఇంద్ర’ సినిమాకి సంగీత దర్శకుడు మణిశర్మ. కానీ ఆ చిత్రంలోని ఓ సూపర్హిట్ సాంగ్ ‘అయ్యో అయ్యో అయ్యయ్యో.. చెలికాడు చంపేస్తున్నాడే’ అనే పాటకు సంగీత దర్శకుడు మాత్రం మణిశర్మ కాదు. మరి ఆ పాటకు సంగీత దర్శకుడెవ్వరో తెలుసా? ఎ) దేవిశ్రీ ప్రసాద్ బి) ఆర్పీ పట్నాయక్ సి) ఇళయరాజా డి) యం.యం. కీరవాణి 10. ఓ పక్క యన్టీఆర్తో, మరో పక్క మహేశ్ బాబు సరసన సినిమా చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) రకుల్ ప్రీత్ సింగ్ బి) పూజా హెగ్డే సి) శ్రుతీహాసన్ డి) కాజల్ అగర్వాల్ 11. ‘మల్లెల తీరంలో’ అనే చిత్రంలో హీరోయిన్గా నటించిన తెలుగమ్మాయి ఎవరో తెలుసా? ఎ) శ్రీదివ్య బి) అంజలి సి) మాధవీలత డి) మధుశాలిని 12. పవన్కల్యాణ్ నటించిన ‘తమ్ముడు’ చిత్రం రీమేక్ను కన్నడలో శివరాజ్కుమార్ హీరోగా తెరకెక్కించిన తెలుగు దర్శకుడెవరో తెలుసా? ఎ) శ్రీను వైట్ల బి) వీవీ వినాయక్ సి) దశరథ్ డి) పూరి జగన్నాథ్ 13. దర్శకుడు యస్.యస్. రాజమౌళి ట్వీటర్ ఐడీ ఏంటో? ఎ) మీ రాజమౌళి బి) యస్యస్ రాజమౌళి సి) యువర్స్ రాజమౌళి డి) రాజమౌళి సేస్ 14. చిరంజీవి అల్లుడు హీరోగా పరిచయమవుతన్న చిత్రానికి కెమెరామెన్ ఎవరో కనుక్కోండి చూద్దాం? ఎ) ఛోటా కె.నాయుడు బి) కేకే సెంథిల్ కుమార్ సి) రత్నవేలు డి) మది 15. జూలై 3న పుట్టిన ప్రముఖ నటుడెవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) కాంతారావు బి) యస్వీ రంగారావు సి) రామారావు డి) నాగేశ్వరరావు 16. ‘మనుషులు పుట్టాకే సంప్రదాయాలు పుట్టాయి. సంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు’ అనే డైలాగ్ ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం లోనిది. ఈ డైలాగ్ను ఏ ఆర్టిస్ట్ చెబుతారో తెలుసా? ఎ) ప్రకాశ్రాజ్ బి) సుహాసిని సి) వెంకటేశ్ డి) ఆర్తీ అగర్వాల్ 17. ‘నేనే నానీనే నీ నానీని నేనే..’ అనే పాట రచయితెవరో తెలుసా? ఎ) యం.యం. కీరవాణి బి) శివశక్తి దత్తా సి) రాజమౌళి డి) కల్యాణ్ రమణ కోడూరి 18. ‘అలా మొదలైంది’తో తన సినిమా దర్శక ప్రస్థానాన్ని ప్రారంభించిన దర్శకురాలు నందినీ రెడ్డి. ఆమె ప్రస్తుతం ఏ హీరోతో సినిమా చేయనున్నారో తెలుసా? ఎ) నాని బి) విజయ్ దేవరకొండ సి) నాగశౌర్య డి) అల్లు శిరీష్ 19 ఈ క్రింది ఫొటోలోని బాలనటుడు ఓ పెద్ద హీరో. గుర్తుపట్టారా? ఎ) కమల్హాసన్ బి) మహేశ్బాబు సి) నాగార్జున డి) ఎన్టీఆర్ 20. ఎన్టీఆర్ నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో చెప్పుకోండి? ఎ) శ్రీ కృష్ణావతారం బి) శ్రీ కృష్ణ లీలలు సి) మాయాబజార్ డి) శ్రీ కృష్ణ సత్య మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) ఎ 3) ఎ 4) డి 5) ఎ 6) ఎ 7) డి 8) డి 9) బి 10) బి 11) ఎ 12) డి 13) బి 14) బి 15) బి 16) బి 17) ఎ 18) బి 19) ఎ 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
‘ఇద్దరు చంద్రులు ఎన్టీఆర్ శిష్యులే’
సాక్షి, హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇద్దరు చంద్రలు దివంగత నేత ఎన్టీఆర్ శిష్యులే అని హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ అన్నారు. కేన్సర్కు ఎవ్వరూ బయపడకండి.. అందరికి బసవతారం ఆస్పత్రి అండగా ఉంటుందని పేర్కొన్నారు. బసవతారం ఇండో అమెరికన్ కేన్సర్ హాస్పిటల్ 18వ వారికోత్సవ వేడుకోలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎంపీ కవిత, ఆసుపత్రి చైర్మన్, హీరో బాలకృష్ణ, హీరోయిన్ శ్రియ, డైరెక్టర్ బోయపాటి శ్రీనులు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు ఎంపీ కవిత, బాలయ్య బాబు పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అంతేకాక బసవతారకం హాస్పిటల్లో చికిత్స పొంది క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డ రోగులకు బాలకృష్ణ, కవితలు సన్మాసం చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. తాను ఏ పని చేయాలన్న నాన్నగారు ఆదర్శమన్నారు. ‘మా అమ్మ కేన్సర్ వ్యాధితో మరణించారు. ఆమె కోరిక మేరకు నాన్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభించారు. 40 పడకలతో మొదలైన హాస్పిటల్ నేడు 500 పడకలకు ఎదిగింది. క్యాన్సర్ వ్యాధితో కంటే.. వాళ్లు భయంతోనే సగం మంది మరణిస్తున్నారు. కానీ, వైద్యులు చూపే ప్రేమకే సగం క్యాన్సర్ పోతోంది. బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఎన్టీఆర్ ఒక విజన్తో ఆస్పత్రి స్థాపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రి ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి. మహిళల కోసం హాస్పిటల్లో స్వీర్నింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. సమాజంలో క్యాన్సర్ని ఎదురించి గెలిచిన ప్రతి ఆడబిడ్డకు మా అమ్మ ఆశీర్వాదం ఉందని నేను అనుకుంటాను. కేన్సర్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని ఆయన అన్నారు. కేన్సర్ను ఎదుర్కొనడానికి మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఎంపీ కవిత అన్నారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. ‘బోధకాళ్ల వ్యాధులకు పెన్షన్స్, రాష్ట్రంలో డయాలసిస్ సెంటర్ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు ఏడున్నర లక్షలమంది క్యాన్సర్ బారిన పడటం బాధాకరం. కేన్సర్ కోసం హైదరాబాద్లో ఎంఎంజే ఆస్పత్రి మినహా జిల్లాలో అందుబాటులో లేవు. ప్రతి ఒక్కరు కేన్సర్పై పరీక్షలు చేయించుకోవాలి. కేన్సర్పై మెరుగైన వసతుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో అన్ని ట్రస్ట్ బోర్డులకు టాక్స్ మినహాయింపు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎన్టీఆర్ ప్రజల కోసం చిన్న ఆస్పత్రి ప్రారంభిస్తే.. బాలకృష్ణ దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. బాలకృష్ణ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా. బసవతారకం భవిష్యత్లో శాటిలైట్ సెంటర్స్ ప్రారంభిస్తే నిజామాబాద్కి రావాలని బాలకృష్ణను’ ఎంపీ కవిత కోరారు. బసవతారకం ఆస్పత్రి వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందని హీరోయిన్ శ్రియ అన్నారు. కేన్సర్ అనేది భయంకరమైన వ్యాధి. అంతేకాక ప్రతి ఒక్కరు ఆరోగ్యం గురించి రెగ్యులర్గా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎంతో మందికి ఈ ఆస్పత్రి పునర్జన్మ ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. భయంకరమైన వ్యాధిని ఎదుర్కొవాలంటే ఈ విధమైన ఆస్పత్రులు ఇంకా రావాలని నటి శ్రియ అన్నారు. బసతారకం ఆస్పత్రి గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువే అని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. సంకల్ప బలం అద్భుతంగా ఉన్న ఒక శక్తి దివంగత నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయనకు ప్రజల పట్ల ఉన్న బాధ్యతనే ఈ బసవతారకం అని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను బాలకృష్ణ కాపాడుతున్నారని, ఆసియాలోనే నంబర్ వన్ ఆస్పత్రి బసవతారకమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.10 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. -
స్క్రీన్ టెస్ట్
1. ప్రపంచ సంగీత దినోత్సవం ఎప్పుడో తెలుసా? ఎ) జూన్ 21 బి) జూన్ 24 సి) జూన్ 15 డి) జూన్ 19 2. ‘‘గురుబ్రహ్మలారా.. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి..’’అనే పాట ‘స్టూడెంట్ నం1’ సినిమాలోనిది. ఈ చిత్ర సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) మణిశర్మ బి) ఎం.ఎం. కీరవాణి సి) రమణ గోగుల డి) చక్రి 3. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమాలో రాక్స్టార్ పాత్రలో నటించిన హీరో ఎవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) అల్లు అర్జున్ బి) రామ్ చరణ్ సి) మహేశ్బాబు డి) రామ్ 4. ‘‘రాకాసి రాకాసి నను రబ్బరు బంతిల ఎగరేసి..’’ అనే పాటను పాడిన హీరో ఎవరు? ఎ) ఎన్టీఆర్ బి) నాగచైతన్య సి) శింబు డి) రానా దగ్గుబాటి 5. పాత తరం హీరోయిన్లలో ఓ హీరోయిన్ మాత్రం తన పాటలను తనే పాడుకునేవారు. ఎవరామె? ఎ) జమున బి) వాణిశ్రీ సి) సావిత్రి డి) భానుమతి 6. డాక్టర్ సి. నారాయణ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్గా ఉన్నప్పుడు సినీరంగంలోకి ప్రవేశించారు. సుమారు ఎన్ని పాటలు ఆయన కలం నుండి జాలువారాయో కనుక్కోండి? ఎ) సుమారు 1000 బి) 1800 పాటలు సి) దాదాపు 3000 డి) సుమారు 1500 7. ‘మహానటి’ చిత్రంలో ‘మూగ మనసులు’ అనే పాటను అద్భుతంగా పాడిన గాయని ఎవరో తెలుసా? ఎ) శ్రేయా ఘోషల్ బి) గంటా వెంకటలక్ష్మీ సి) చారులత మణి డి) సునీత 8. ‘మనం’ చిత్రంలో చిన్న పాత్రలో తళుక్కున మెరిసిన ఈ బ్యూటీ మంచి నటే కాదు. సింగర్ కూడా. ఎవరా బ్యూటీ? ఎ) రకుల్ ప్రీత్ సింగ్ బి) రాశీ ఖన్నా సి) శ్రియా సరన్ డి) నివేథా థామస్ 9. ప్రభాస్ నటించిన ‘మిర్చి’ చిత్రంలో ‘డార్లింగే ఓసి నా డార్లింగే’ అనే సూపర్ హిట్ పాట పాడిన గాయని ఎవరో తెలుసా? (డి) ఎ) మాళవిక బి) శ్రావణ భార్గవి సి) కౌసల్య డి) గీతామాధురి 10. ‘రేసుగుర్రం’ సినిమాలో ‘‘సినిమా సూపిత్త మామా నీకు సినిమా సూపిత్త మామా’’... అనే స్పీడ్ సాంగ్ సింగిన సింగర్ ఎవరో కనుక్కోండి? ఎ) హేమచంద్ర బి) కారుణ్య సి) సింహా డి) శ్రీరామచంద్ర 11. ‘జ్ఞాన దేసిగన్’ ఆయన అసలు పేరు. భారతీయ సినీ ప్రపంచంలో 7000 పాటలకు పైగా కంపోజ్ చేసిన సంగీత దర్శకధీరుడీయన. ఎవరతను? ఎ) ఇళయరాజా బి) మాస్టర్ వేణు సి) చక్రవర్తి డి) తాతినేని చలపతిరావు 12. హీరోగా మోహన్బాబు చేసిన అన్ని సినిమాల్లో దాదాపుగా ఈ సింగర్ పాడిన పాట ఒకటుంటుంది. ఎవరా సింగర్? ఎ) ఏసుదాస్ బి) రామకృష్ణ సి) శంకర్ మహాదేవన్ డి) హరిహరన్ 13. ‘జాణవులే నెర జాణవులే..’ అనే పాట చాలా పెద్ద హిట్. ఆ పాటలో నటించిన నటి ఎవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) జ్యోతిలక్ష్మీ బి) అనురాధ సి) సిల్క్స్మిత డి) జయమాలిని 14. సంగీతం నేర్చుకోవటం కోసం తన వేలికున్న ఉంగరాన్ని అమ్మి విజయనగరంలో వారాలబ్బాయిగా తిరిగిన సింగర్ ఎవరో తెలుసా? ఎ) ఘంటసాల బి) యస్పీ బాలసుబ్రహ్మణ్యం సి) మొహమ్మద్ రఫీ డి) పీబీ శ్రీనివాస్ 15. ‘ముత్యాలముగ్గు’ సినిమాలోని ‘ము త్యమంతా పసుపు’..., ‘సీతామాలక్ష్మి’ సినిమాలోని ‘సీతాలు సింగారం’... పాటలకు ఐదేసి నిమిషాల వ్యవధిలో బాణీలు కుదిరాయి. ఆ రెండు సినిమాలకు సంగీత దర్శకులు ఒక్కరే... ఎవరా సంగీత దర్శకుడు? ఎ) కె.వి.మహదేవన్ బి) యస్పీ కోదండపాణి సి) రమేశ్ నాయుడు డి) టి.వి.రాజు 16. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘మహాత్మ’ సినిమాకు సంగీతదర్శకుడీయన. ఆ తర్వాత తమిళ, తెలుగు ప్రేక్షకులకు నటునిగా దగ్గరయ్యారు. ఎవరా హీరో ? ఎ) యస్.యస్. తమన్ బి) విజయ్ ఆంటోని సి) జీవీ. ప్రకాష్ కుమార్ డి) అనిరు«ద్ 17. ‘తమ్ముడు ఒరే తమ్ముడు.. ఈ తికమక లె గులే ప్రేమంటే’ అనే పాటను హమ్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఎ) బాలకృష్ణ బి) నాగార్జున సి) చిరంజీవి డి) వెంకటేశ్ 18. ‘ప్రణామం ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికే ప్రణామం’ అనే పాట రచయితెవరో తెలుసా? ఎ) అనంతశ్రీరాం బి) సిరివెన్నెల సి) రామజోగయ్య శాస్త్రి డి) శ్రీమణి 19. తన జీవితంలో దాదాపు 48000 పాటలను ఆలపించిన ప్రముఖ గాయని ఎవరో తెలుసా? ఎ) పి. సుశీల బి) యస్. జానకి సి) చిత్ర డి) వాణీ జయరాం 20. పై ఫొటోలోని దృశ్యం ‘తకిట తథిమి తకిట తథిమి తందాన’ అనే పాటలోనిది. ఈ ఫొటో ఏ సినిమాలోనిదో తెలుసా? ఎ) శుభసంకల్పం బి) సిరివెన్నెల సి) స్వాతిముత్యం డి) సాగరసంగమం మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (ఎ) 2) (బి) 3) (సి) 4) (ఎ) 5) (డి) 6) (సి) 7) (ఎ) 8) (బి) 9) (డి) 10) (సి) 11) (ఎ) 12) (ఎ) 13) (సి) 14) (ఎ) 15) (ఎ) 16) (బి) 17) (సి) 18) (సి) 19) బి 20) డి నిర్వహణ: శివ మల్లాల -
అప్పుడే ఆ ఆలోచన లేదు
రీసెంట్గా తన రష్యన్ బాయ్ఫ్రెండ్ ఆండ్రీ కొచీవ్ని పెళ్లాడిన శ్రియ.. ఫ్యామిలీతో కొంచెం టైమ్ స్పెండ్ చేసి మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు. పెళ్లి చేసుకున్నారు.. మరి అమ్మ ఎప్పుడు అవుతారు? అనే ప్రశ్న శ్రియ ముందుంచితే ‘‘ఇప్పుడే ఆ ఆలోచన లేదు. యాక్చువల్లీ పెళ్లనేది యాక్టింగ్కి అడ్డంకిగా మారుతుందని కొంతమంది అనుకుంటారు. కానీ నా విషయంలో అలా కాదు. మరో 20 సినిమాలు చేసిన తర్వాతే పిల్లల గురించి ఆలోచిస్తా’’ అని చెప్పారు శ్రియ. పెళ్లికి ముందు శ్రియ కమిట్ అయిన తెలుగు, తమిళ బైలింగువల్ ‘నరగాసురన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే లేడీ డైరెక్టర్ సుజన దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. -
పెళ్లి తర్వాత ఫస్ట్ సినిమా
‘కంచె, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి విజయవంతమైన చిత్రాలకు కెమెరామెన్గా పనిచేశారు జ్ఞానశేఖర్. మొదటిసారి ఆయన నిర్మాతగా మారారు. శ్రియ శరణ్ , నీహారిక కొణిదెల ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. సుజనా దర్శకత్వం వహిస్తున్నారు. క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్లో రమేష్ కరుతూరితో కలిసి జ్ఞానశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి హీరో వరుణ్ తేజ్ క్లాప్ ఇవ్వగా, డైరెక్టర్ క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. కమర్షియల్ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుందని పేర్కొన్నారు చిత్రబృందం. పెళ్లి తర్వాత శ్రియ నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు. ప్రారంభోత్సవంలో నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్. -
అవును పురుషాధిక్యమే!
తమిళసినిమా: అవును ఇక్కడ పురుషాధిక్యమే కొనసాగుతోందని నటి శ్రియ వక్కాణించారు. సినీ పరిశ్రమలో పురుషాధిక్యంపై కొందరు కథానాయికలు అప్పుడప్పుడూ గొంతెత్తుతుంటారు. అయితే వారిలో బిజీ హీరోయిన్ల కంటే సీనియర్ హీరోయిన్లే తన అనుభవంలో భాగంగా పురుషాధిక్యంపై తమ అక్కసును వెళగక్కుతుంటారు. అలాంటి వారిలో నటి శ్రియ చేరారు. గత దశాబ్దంన్నరగా దక్షిణాదిలో నటిస్తున్న ఈ ఉత్తరాది బ్యూటీ ఇటీవల రష్యాకు చెందిన బాయ్ఫ్రెండ్ను రహస్యంగా, చాలా సింపుల్గా పెళ్లి చేసేసుకున్నారు. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో, అప్పుడప్పుడూ హిందీలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామకు అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి. అదే విధంగా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు ఒకటి రెండు చేసినా అవి పెద్దగా సక్సెస్ అవకపోవంతో ఆవిధంగా శ్రియ రాణించలేకపోయారు. ఇకపోతే కోలీవుడ్లో శింబుతో నటించిన అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రం తరువాత ఒక్క చిత్రం కూడా విడుదల కాలేదు. అరవింద్స్వామికి ప్రతినాయకిగా నటించిన నరకాసురన్ చిత్రం ఒక్కటే విడుదల కావలసి ఉంది. ఇక తెలుగులోనూ అవకాశాలు లేకపోవడంతో పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అవ్వాలని భావించిన శ్రియ పెళ్లి చేసుకున్నారు. అనంతరం రష్యాలో సెటిల్ అవనున్నట్లు ప్రచారం జరిగినా మళ్లీ నటించడానికి రెడీ అవుతున్నారు. తెలుగులో ఒక చిత్రం కమిట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఇండియాకు తిరిగొచ్చారు. సమీప కాలంలో చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శ్రియ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఒక చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. తనకు ఇప్పటికి చాలా అవకాశాలు వస్తున్నాయని అన్నారు. అయితే కథలు నచ్చకపోవడం నిరాకరిస్తున్నట్లు తెలిపారు. అన్ని చిత్రాల్లోనూ పురుషాధిక్యం ఎక్కువ అని అన్నారు. కథానాయిక పాత్రల పరిధి తక్కువగానే ఉంటుందని, అదీ చిత్రం పూర్తి అయ్యేసరికి ఇంకా తగ్గిపోతోందని ఆరోపించారు. మరో విషయం ఏమిటంటే తనకు తమిళంలో కంటే తెలుగులోనే మంచి కథా పాత్రలు లభిస్తున్నాయని శ్రియ పేర్కొన్నారు. -
సక్సెస్ అయితే మళ్లీ నటిస్తా!
సాక్షి, చెన్నై : సినిమా రంగం ఒక వ్యసనం లాంటిది. ఇందులో దిగామంటే వదిలి వెళ్లడం చాలా కష్టం. అవకాశాలు తగ్గినా దానిపై మోహం మాత్రం పోదు. ముఖ్యంగా కథానాయికలు అందులోనూ అగ్రకథానాయికలుగా రాణించిన వారు ఆ స్థాయిని పెళ్లి కారణంగా వదులు కోవడానికి అంగీకరించలేరు. ఇక విషయానికి వస్తే దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్గా రాణించిన శ్రియ హిందీలోనూ అడపాదడపా నటిస్తున్నారు. అలాంటిది మూడు పదులు వయసును దాటిన ఈ ముద్దుగుమ్మ అనూహ్యంగా రష్యాకు చెందిన తన బాయ్ఫ్రెండ్ ఆండ్రీ కోస్చీవ్ను గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నారు. అయితే అంతకు ముందు తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసుకుంది. నిజం చెప్పాలంటే శ్రియ పెళ్లికి ముందు వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. తెలుగులో పైసా వసూల్, గాయత్రి, తమిళంలో అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ వంటి చిత్రాలు ఆశించిన విజయాలను సాధించలేదు. ప్రస్తుతం హిందీలో నటించిన ఫామ్హైస్, తడ్కా, తమిళంలో నరకాసురన్, తెలుగులో నటించిన వీరభోగవసంతరాయలు చిత్రాలు విడుదల కావలసి ఉన్నాయి. వీటిలో తమిళ చిత్రం నరకాసురన్లో శ్రియ ప్రతినాయకి ఛాయలున్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయినా దర్శక, నిర్మాతల మధ్య వివాదాలు, ఆర్థిక పరమైన సమస్యల కారణంగా విడుదలలో జాప్యం జరుగుతోంది. వివాహనంతరం నటించేది, లేనిది శ్రియ వెల్లడించలేదు. అయితే భర్తతో కలిసి రష్యాలో సెటిల్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే వివాహానంతరం నటి జ్యోతిక, సమంత వంటి నటీమణులు నటనను కొనసాగించడంతో శ్రియకు కూడా నటనను కొనసాగించాలని ఆశ పడుతున్నట్లు, అయితే చేతిలో ఒక్క అవకాశం లేకపోవడంతో ఆలోచనలో పడ్డారని సమాచారం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రాలు సక్సెస్ అయితే మళ్లీ నటించాలని, లేకపోతే సంసార జీవితంలో మునిగిపోవాలని భావిస్తున్నారట. మొత్తం మీద తన నట భవిష్యత్ను విడుదల కానున్న చిత్రాలు నిర్ణయిస్తాయన్నమాట. -
శ్రియ షాకింగ్ న్యూస్
సాక్షి, సినిమా: నటి శ్రియ తన అభిమానులకే కాదు, సినీ వర్గాలకు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. ఈ ఉత్తరాది బ్యూటీలో మంచి నటి, డాన్సర్ ఉన్నారు. అంతకుమించి లక్కున్న నటిగా పేరుపొందారు. కోలీవుడ్లో అనతికాలంలోనే స్టార్ డైరెక్టర్ శంకర్ దృష్టిలో పడి సూపర్స్టార్ రజనీకాంత్తో జత కట్టే అవకాశాన్ని దక్కించుకుంది శ్రియ. అదే విధంగా తెలుగులోనూ స్టార్ హీరోలందరితోనూ నటించేసింది. అలా దశాబ్దానికి పైగా తన అందం, అభియంతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న శ్రియ ఇటీవల అతి రహస్యంగా తన చిరకాల ప్రేమికుడు రష్యాకు చెందిన ఆండ్రోవ్ కోస్చేవ్ను ముంబైలో పెళ్లి చేసేసుకుంది. ఆ తరువాత కొన్ని రోజులకు తమ పెళ్లి ఫోటోలను మీడియాకు విడుదల చేసింది. శ్రియ, ఆండ్రోవ్కోస్చేవ్ ప్రేమలో పడిందన్న ప్రచారం జోరుగా సాగిందే కానీ, ఇంత సడన్గా పెళ్లి చేసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. శ్రియ పెళ్లి దక్షిణాది చిత్ర పరిశ్రమకు, అభిమానులకు షాక్ ఇచ్చే అంశమే. ఇప్పుటికే ఒక తెలుగు చిత్రంలో వెంకటేశ్కు జంటగా నటించడానికి అంగీకరించింది. దీంతో శ్రియను దక్షిణాది వెండితెరపై ఇకపై కూడా చూడవచ్చుననుకున్న అభిమానులకు ఆమె మరో షాక్ ఇస్తున్నట్లు తాజా సమాచారం. అవును శ్రియ నటనకు టాటా చెప్పి తన జీవిత భాగస్వామితో కలిసి రష్యాలో మకాం పెట్టడానికి సిద్ధం అవుతోందట. అందుకే వెంకటేశ్తో నటించడానికి అంగీకరించిన చిత్రాన్ని వదిలేసుకుందన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే నిజం అయితే చిరునవ్వుల చిన్నది శ్రియను ఇక తెరపై చూడలేమన్నమాట. -
అబ్బీయా? హబ్బీయా?
మనం వర్కవుట్ కావడం లేదు. దేనికండీ వర్కవుట్ కాందీ?!ఏడడుగులకు. మరి హీరోయిన్లకు ఏం కావాలట?సెవెన్స్టెప్స్ వెయ్యాలంటేసెవెన్ ‘సీ’స్ అవతలికి వెళ్లాల్సిందేనట!తెలుక్కి ఫారిన్ అయిన ముంబై, ఢిల్లీ..చండీఘర్, గోవా, కేరళ.. ఇలా..అన్ని ప్రదేశాల నుంచీ మనం... హీరోయిన్లను తెచ్చుకుంటే..వేరే దేశాల వాళ్లను వీళ్లు భర్తలుగా తెచ్చుకుంటున్నారు!అబ్బీలు వద్దు.. హబ్బీలు కావాలంటున్నారు. ఇదండీ.. ఫారిన్ మొగుళ్ల కథ. పిజ్జాకీ పరాటాకీ ఫ్రెండ్షిప్ కుదిరిందిసూట్కీ పట్టుచీరకీ లెక్క కుదిరిందివాటమ్మా వాటీస్ దిస్సమ్మా అనుకుంటున్నారా?అవును మరి.. నువ్వా దరి నేనీ దరి..గుండె చెదిరి.. దేశీ గాళ్స్ విదేశీ బాయ్స్తో లవ్లో పడుతున్నారు.ఇప్పుడు పిజ్జా మనదైపోయింది.. పరాటా వాళ్లదైపోయిందిఇక్కడి వంటకాలు వాళ్లకూ వాళ్ల వంటకాలు మనకూ..ఇక్కడి ఆచారాలు వాళ్లకూ.. అక్కడ ఆచారాలూ మనకూ అలవాటైపోతున్నాయ్ హద్దులు చెరిగిపోతున్నాయ్..అంతా ప్రే‘మాయ’ణం చేసిన మేజిక్. మొన్న విదేశీ అబ్బాయ్ ఆండ్రీ కోశ్చివ్ని శ్రియ పెళ్లాడిన విషయం తెలిసిందే. ఇంకా విదేశీయులతో లవ్లో మన తారలు, ఆల్రెడీ పెళ్లాడిన జంటల గురించి సరదాగా చెప్పుకుందాం. మన ఇల్లూ (ఇలియానా) బేబీ పుట్టింది గోవా. పెరిగింది ముంబైలో. స్టార్ అయింది తెలుగులో. ఇక్కణ్ణుంచి హిందీకి వెళ్లి అక్కడా హీరోయిన్గా రన్ మొదలుపెట్టింది. నార్త్ టు సౌత్ ఈ బ్యూటీ జర్నీ జోరుగానే ఉంది. అంతేనా? ఈ జర్నీ ఇప్పుడు ఫారిన్ వరకూ వెళ్లింది. ఇది ఏడడుగుల జర్నీ. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్తో ఇలియానా లవ్లో ఉన్న సంగతి తెలిసిందే. ‘ఆండ్రూ నాకు వెరీ స్పెషల్’ అని పలు సందర్భాల్లో పేర్కొన్న ఇలియానా ఆ మధ్య ‘హబ్బీ..’ అంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టింది. అంటే.. భర్త అన్నమాట. మూడు ముళ్లు పడిన సంగతి మాత్రం బయటపెట్టడంలేదు. ఏమైనా.. ఈ ఇద్దరూ ప్రస్తుతం రిలేషన్లో ఉన్నారు. ఇలియానా తర్వాత ఆ రేంజ్లో లవ్ న్యూస్లో ఉన్న మరో బ్యూటీ తాప్సీ. అదేంటో కానీ.. ఈ ముద్దుగుమ్మ లైఫ్ రెండు మూడేళ్లుగా స్పోర్ట్స్ చుట్టూ తిరుగుతోంది. ‘వన్ లవ్’ అంటోంది. అవును మరి.. తాప్సీ లవ్లో పడింది డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో కదా. పైగా తాప్సీ ‘సూర్మ’ అనే సినిమాలో హాకీ ప్లేయర్గా నటిస్తున్నారు. స్పోర్ట్స్తో అలా లంకె కుదిరింది. ‘మథియాస్ బో నాకు చాలా కావల్సినవాడు’ అని కొన్ని సందర్భాల్లో పేర్కొన్నారు తాప్సీ. ఈ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషప్షిప్ ఉందని టాక్. ఇలా విదేశీ స్పోర్ట్స్మేన్తో లవ్లో పడితే పాపం.. మనవాళ్లు ఏం కాను? అనుకోవడానికి కాలేదు. దేశీ భామ అనుష్క శర్మ ప్రేమించింది దేశీ స్పోర్ట్స్మేన్ విరాట్ కోహ్లీనే కదా. తాప్సీ, ఇలియానా,.. ఈ ఇద్దరి తర్వాత ఈ మధ్య ఫ్రెష్గా విదేశీ లవ్ క్లబ్లో చేరిన భామ శ్రుతీహాసన్. పాప పట్టుచీర బ్యాచ్. లవ్లో పడింది సూట్ బ్యాచ్తో. లండన్కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలేతో లవ్లో ఉన్నారు శ్రుతీహాసన్. ‘అవును లవ్లో ఉన్నా’ అని ఆమె చెప్పకపోయినా ఆ మధ్య ఓ పెళ్లికి మైఖేల్తో కలిసి శ్రుతివెళ్లడం, సూట్ వేసుకోవాల్సిన మైఖేల్ అచ్చ తమిళ పంచె కట్టుతో హాజరు కావడం, పింక్ కలర్ పట్టుచీరలో శ్రుతీహాన్ అతని పక్కనే మెరవడం.. నో డౌట్ సూట్కీ పట్టుచీరకీ జోడీ కుదిరిందని పించాయి. తండ్రి కమల్హాసన్కీ, తల్లి సారికకూ మైఖేల్ని పరిచయం చేశారు కూడా. మైఖేల్, శ్రుతి, సారిక కొన్ని ఫొటోల్లో కనిపించగా, పెళ్లి వేడుకలో కమల్, శ్రుతి, మైఖేల్ ఒకే వరసలో పక్కపక్కన కూర్చుని ఉండటం గమనార్హం. అలాగే శ్రుతీ రీసెంట్ బర్త్డేని బాయ్ ఫ్రెండ్తో కలిసి జరుపుకోవటం కోసం లండన్ వరకూ వెళ్లింది. ఆయన ‘నా భర్త కాదు’... సిరిల్ ఆక్సెన్ఫ్యాన్స్ గురించి హాట్ గాళ్ మల్లికా శెరావత్ కొన్నాళ్ల క్రితం ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఫ్రెంచ్ టైకూన్ సిరిల్తో తన ప్రేమను, పెళ్లిని మల్లిక ఓపెన్గా ఒప్పుకోవడానికి ఇష్టడపటంలేదు. అయితే ఈ ఇద్దరి తీరు మాత్రం ‘సమ్థింగ్’ ఉందనే ఫీలింగ్ చాలామందికి కలిగించింది. ఏమీ లేకపోతే మల్లికాతో కలసి సిరిల్ ముంబై ఎందుకొస్తాడు? ప్యారిస్లో ఈ ఇద్దరూ ఒకే అపార్ట్మెంట్లో ఎందుకు ఉంటారు? పైగా ఈ జంట ఉంటున్న అపార్ట్మెంట్ అద్దె (60 లక్షలు) సరిగ్గా కట్టకపోతే యజమాని కోర్టుకు ఈడ్చాడు కూడా. అప్పుడు మాత్రం అసలు ఆ అపార్ట్మెంట్ గురించి నాకేం తెలియదని మల్లికా అంది కానీ సిరిల్ ‘మంచి ఫ్రెండ్’ అంది. మరి.. ఆల్రెడీ ఈ జంట పెళ్లి చేసుకుందా? అనే క్వొశ్చన్కి ప్రస్తుతానికి నో ఆన్సర్. మరి.. శ్రియ పెళ్లాడినట్లు.. ఇలియానా, తాప్సీ, శ్రుతీహాసన్ కూడా తమ బాయ్ఫ్రెండ్తో మూడు ముళ్లు వేయించుకుంటారా? వెయిట్ అండ్ సీ. జీన్తో జింతా ప్రేమంటే ఇదేరా అంటూ ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడారు ప్రీతీ జింతా. ఈ నార్త్ బ్యూటీ తెలుగులో చేసిన ఫస్ట్ మూవీ ‘ప్రేమంటే ఇదేరా’ గర్తుండే ఉంటుంది. ‘నైజామ్ బాబులు.. నాటు బాంబులు..’ అంటూ జోరుగా ఆడిపాడారు జింతా. ఈ సొట్టబుగ్గల సుందరి శ్రీమతి అయి రెండేళ్లయింది. అమెరికన్ బిజినెస్మేన్ జీన్ గుడ్ ఎనఫ్ను 2016లో ఆమె పెళ్లాడారు. అమెరికాలో బంధువుల ద్వారా జీన్తో జింతాకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. సెలీనా జైట్లీ ఆ ఇద్దరు... వాళ్లకు నలుగురు. అవును.. సెలీనా జైట్లీ–పీటర్ హ్యాగ్లకు నలుగురు బిడ్డలు. రెండుసార్లు కవలలకు జన్మనిచ్చారామె. మన దేశీ తార సెలీనాకి ఏడేళ్ల క్రితం పీటర్తో దుబాయ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం చివరికి వారి మధ్య బంధంగా మారింది. హోటల్ బిజినెస్ చేస్తుంటారు పీటర్. ఇండియా వచ్చి, సెలీనా పేరెంట్స్ని కలిసి, పెళ్లికి ఒప్పించారు. ఎంగేజ్మెంట్ జరిగే సమయానికి సెలీనా ప్రెగ్నెంట్. 2011లో పెళ్లయింది. 2012 మార్చిలో సెలీనా ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చారు. 2017లో మరో ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చారామె. భర్తతో కలసి సింగపూర్లో ఉంటున్నారామె. – సినిమా డెస్క్ మైఖేల్ కోర్సలేతో శ్రుతీహాసన్ ఆండ్రూ నీబోన్తో ఇలియానా సిరిల్ ఆక్సెన్ఫ్యాన్స్తో మల్లికా శెరావత్ మథియాస్ బోతో తాప్సీ -
శ్రీమతి శ్రియ
శ్రీమతిగా శ్రియ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కొన్ని రోజుల క్రితం రష్యన్ బాయ్ఫ్రెండ్ ఆండ్రీ కోశ్చివ్ను ఉదయపూర్లో ఆమె వివాహం చేసుకోనున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ వార్తలే నిజమయ్యాయి. సోమవారం ఉదయపూర్లో ఆండ్రీ, శ్రియ మూడుముళ్ల బంధంతో ఏడడుగులు వేసి ఒక్కటైపోయారు. అయితే ఈ వేడుకకు కేవలం సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు కొన్ని వైరల్ అయ్యాయి. అంతేకాదు శ్రియ వెడ్డింగ్ వీడియో ఒకటి ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ‘‘ఎవరైతే నిన్ను నిన్నుగా ప్రేమిస్తారో, వారి ప్రేమ నీలో కొంత మంచి మార్పును కోరుకుంటుంది. ఈ మార్పు ప్రేమ కాకపోవచ్చు. రాజీపడటం. శ్రియ ప్రేమ ప్రతిరోజూ నన్ను కొత్తగా, బెటర్గా ఉంచుతుందన్న నమ్మకం ఉంది’’ అని ఆండ్రీ కోశ్చివ్ అన్నట్లుగా ఈ వీడియాలో ఉంది. భర్త మాట్లాడుతున్న సమయంలో శ్రియ ప్రేమగా అతన్ని ముద్దాడటం హైలైట్. ఇదిలా ఉంటే ఈ జంట ఈ నెల 12న ముంబైలో తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారని టాక్. ఆ ముందు రోజు పార్టీని కూడా బాగానే సెలబ్రేట్ చేసుకున్నారట. ఇక.. ఆండ్రీ విషయానికొస్తే... అతను నేషనల్ లెవల్ టెన్నిస్ ప్లేయర్. అంతేకాదు మాస్కోలో ఉన్న కొన్ని రెస్టారెంట్స్కు యజమాని. ప్రస్తుతం శ్రియ చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. తెలుగులో ‘వీరభోగ వసంత రాయలు’లో నటిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన‘నరగాసురన్’ (తెలుగులో నరకాసురుడు) రిలీజ్కు రెడీ అవుతోంది. -
శ్రియ పెళ్లి ఫొటోలు.. వైరల్
ప్రముఖ నటి శ్రియ శరన్ రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్ను రహస్యంగా పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ నెల 12 న ముంబైలో అతికొద్ది సమక్షంలో వీరి వివాహం జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ జంట.. సన్నిహితులు, కుటుంబ సభ్యులులతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి మనోజ్ బాజ్పేయి, షబానా అజ్మీలను మాత్రమే వివాహానికి ఆహ్వానించారు. ప్రస్తుతం శ్రియ, ఆండ్రీ కొచ్చీవ్ వివాహానికి సంబంధించిన ఫోటోలతో పాటు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందూ సంప్రదాయం ప్రకారం శ్రియ వివాహం జరిగినట్టు తెలుస్తుండగా, ఎరుపు రంగు చీరలో ఈ అమ్మడు మెరిసిపోగా, అండ్రీ బ్లూ కలర్ కుర్తాలో కనిపించాడు. త్వరలోనే ఈ జంట సెలబ్రెటీల కోసం గ్రాండ్గా విందు ఇవ్వనున్నట్టు సమాచారం. గతంలోనే వీరి ప్రేమ వ్యవహారంపై ఎన్నో పుకార్లు వచ్చినా ఎవరూ స్పందించలేదు. శ్రియ, అండ్రీల పెళ్లి ఫొటోలను మీరూ ఓ లుక్కేయండి.. చదవండి: రహస్యంగా వివాహం చేసుకున్న శ్రియ -
శ్రియ పెళ్లి వీడియో.. వైరల్
-
రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్
సౌత్ స్టార్ హీరోయిన్ శ్రియ శరన్ రష్యాకు చెందిన క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్ ను పెళ్లాడారు. వీరి ప్రేమ వ్యవహారం కొంతకాలంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఇద్దరూ వివాహబంధంతో ఒకటి కాబోతున్నారనీ ఇటీవల పుకార్లు వచ్చాయి. అయితే ఆ వార్తలో నిజం లేదని శ్రియ తల్లి ఖండించారు కూడా. ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని శ్రియ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ శ్రియ మాటలు అబద్ధమై.. పుకార్లు నిజమయ్యాయి. శ్రియ పెళ్లి అయిపోయిందనే వార్తే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. అతికొద్ది మంది బంధువుల సమక్షంలో మార్చి 12 న ముంబైలో శ్రియ, ఆండ్రీల వివాహం జరిగిందని తెలుస్తోంది. ఈ నెల 11 న ప్రీ వెడ్డింగ్ వేడుక జరుపుకున్న ఈ జంట.. సన్నిహితులు, కుటుంబ సభ్యులులతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి మనోజ్ బాజ్పేయి, షబానా అజ్మీలను మాత్రమే వివాహానికి ఆహ్వానించినట్టు సమాచారం. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లిలో శ్రియ పింక్ ఔట్ఫిట్లో మెరిసిపోయినట్టు సన్నిహితులు తెలిపారు. ఎన్ని పుకార్లు వచ్చినా వాటన్నింటినీ కొట్టిపారేస్తూ శ్రియ రహస్య వివాహం చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చారు. అయితే ఈ విషయంపై శ్రియ తరపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇష్టం చిత్రంతో 2001లో వెండితెరకు వచ్చిన శ్రియ నటిగా మంచి గుర్తింపు పొంందారు. కోలీవుడ్లో శివాజీ చిత్రంలో సూపర్స్టార్ రజనీకాంత్తో నటించారు. అదే విధంగా టాలీవుడ్లోనూ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్స్తో నటించి ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. ఇటీవల గాయత్రి సినిమాతో ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగులో ‘వీర భోగ వసంత రాయలు’, తమిళ్లో నరగసూరన్, హిందీలో తడ్కా చిత్రాల్లో నటిస్తున్నారు.