Srimukhi
-
అందాల రాణివే... నీవెంత జాణవే యాంకర్ శ్రీముఖి ఫోటోలు
-
యాంకర్ శ్రీముఖి ఫ్యాషన్ లుక్స్ చూశారా? (ఫోటోలు)
-
Anchor Sreemukhi: ప్లాటినమ్ కలర్ శారీలో ‘రాములమ్మ’ హొయలు.. జింగ్ జింగ్ అమేజింగ్ శ్రీ!
-
Sreemukhi: ఈమె వాయిస్ ముందు డీజే కూడా తక్కువే.. శ్రీముఖి బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
-
Anchor Sreemukhi: ఉప్పల్ స్టేడియంలో యాంకర్ శ్రీముఖి సందడి (ఫోటోలు)
-
‘మహానటి’లా మారిపోయిన శ్రీముఖి.. ట్రెడిషనల్ లుక్స్ వైరల్(ఫోటోలు)
-
Sreemukhi: అందాల బొమ్మ.. రాములమ్మ!
-
ముద్దుగుమ్మ శ్రీముఖి ఉగాది ముస్తాబు (ఫోటోలు)
-
ఎన్నో త్యాగాలు.. ఏమీ లేని స్థాయి నుంచి.. తల్లి గురించి శ్రీముఖి ఎమోషనల్ (ఫోటోలు)
-
ఫోటోలో ఏడుస్తున్న పాపాయి.. ఇప్పుడు టాప్ యాంకర్
ఫోటోలోని చిన్నారిని గుర్తుపట్టారా? తెలుగులో టాప్ యాంకర్. కొన్ని సినిమాల్లో కూడా నటించింది. రియాలిటీ షోలో పాల్గొనడమే కాకుండా వాటికి హోస్టింగ్ చేసిన ఘనత ఈమె సొంతం. ఆవిడే యాంకర్ శ్రీముఖి. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే శ్రీముఖి నోరు తెరిస్తే మాటల ప్రవాహం నదిలా పొంగి పొర్లుతుంది. అంతటి వాగ్దాటి. ఆ మధ్య బిగ్బాస్ తెలుగు మూడో సీజన్కు కూడా వెళ్లొచ్చింది. ఆ సమయంలో బిగ్బాస్ సింబల్ (కంటి గుర్తును) పచ్చబొట్టుగా వేయించుకుంది. తన యాంకరింగ్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న శ్రీముఖి నేడు ఉమెన్స్ డే (మహిళా దినోత్సవం) సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. నలుగురికి ఉపాధినిచ్చే స్థాయికి.. 'ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసిన, నేను చూసిన అందమైన రూపం అమ్మ. ఏమీ లేని స్థాయి నుంచి ఇక్కడివరకు.. ఆమె సాగించిన ప్రయాణం నాలో స్ఫూర్తిని నింపింది.. లక్షలాదిమంది అభిమానులకు దగ్గరచేసింది. పల్లెటూరిలో పుట్టిపెరిగిన ఆమె చిన్నవయసులోనే పెళ్లి చేసుకుంది. కానీ తను కన్న కలలను ఎన్నడూ వదిలిపెట్టలేదు. అంకితభావంతో కళను నేర్చుకుంది. బ్యుటీషియన్గా మారింది. సాధారణ బ్యుటీషియన్గా కాకుండా నలుగురికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగింది. ఎంతోమంది జీవితాల్లో మార్పును తీసుకొచ్చింది. లావుగా ఉన్నానని వెక్కిరింతలు.. నాకోసం, మా కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. నా విషయంలో ఒక్కసారి కూడా తను నాకు నో చెప్పనేలేదు. లావుగా ఉన్నానని అందరూ వెక్కిరించినప్పుడు కూడా నాకు అండగా నిలబడింది. నాపై ఎనలేని ప్రేమ కురిపించింది. ఎంతో ఎంకరేజ్ చేసింది. నన్ను బలవంతురాలిగా నిలబెట్టింది. త్వరలో ఆమెకు 50 ఏళ్లు నిండబోతున్నాయి. ఇప్పటికీ తను నన్ను ప్రతిరోజూ ఇన్స్పైర్ చేస్తూనే ఉంది. నాకు ఇంత మంచి జీవితాన్ని ప్రసాదించినందుకు థాంక్యూ మమ్మా.. ఐ లవ్యూ మమ్మా..' అని రాసుకొచ్చింది శ్రీముఖి. ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) చదవండి: షారుక్.. కమల్ను విలన్ చేద్దామనుకున్నాడు.. కానీ ఆయన.. -
కేతిక శర్మ, ప్రగ్యా జైస్వాల్ ఔట్ ఫిట్ ఫోటోలు వైరల్
► మేము మళ్లీ అక్కడికి వెళ్తున్నాం అంటూ పోజులు ఇచ్చిన కేతిక షర్మ ► పెళ్లిలో ఔట్ ఫిట్ పిక్స్తో భూమి ఫడ్నుకర్ ► ఆర్టికల్ 360 విజయంలో ప్రియమణి ► వైట్ శారీలో మౌనీరాయ్ ► యాదాద్రిలో శ్రీముఖి ► కలర్ఫుల్ శారీలో పూజా హెగ్డే View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Bhumi Pednekar (@bhumipednekar) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Prajakta Koli (@mostlysane) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
Anchors Sankranti Celebrations Pics: బుల్లితెర యాంకర్లు సంబరాలు..ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యారు ఒక్క లుక్ వేయండి
-
ఫుడ్ డెలివరీ బాయ్ టాలెంట్కు మెచ్చి సాయం చేసిన రాహుల్ సిప్లిగంజ్
మధురమైన గాత్రాలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నమే సింగింగ్ షో. ఇలాంటి సింగింగ్ షోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన "సూపర్ సింగర్" స్టార్ మాలో మళ్ళీ ప్రారంభం ప్రారంభమైంది. టాలెంట్ ఉంటే చాలు ఎవరైనా అనుకున్న స్థానానికి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదు.. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్లతో వడపోసిన స్వరాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా, కేరళ నుంచి కూడా వచ్చి ఈ పోటీలలో పాల్గొన్నారు. సంగీతం మీద ఆసక్తితో, తమను తాము నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో సుమారు 20 మంది కంటెస్టెంట్స్ ఈ పోటీలో పాల్గొన్నారు. యాంకర్ శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా గాయని శ్వేతా మోహన్, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గేయ రచయిత అనంత శ్రీరామ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్లో వెంకటేష్ అనే ఓ కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్ను మెప్పించాడు. కృష్ణార్జున యుద్దం సినిమాలోని 'దారి చూడు మామ దుమ్ము చూడు మామ' అనే పాటతో అక్కడ జడ్జీలను మెప్పించాడు. ఆ పాట పాడిన వెంకటేష్ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూనే మ్యూజిక్ నేర్చుకుంటున్నట్లు స్టేజీ మీద తన కష్టాలను చెప్పుకున్నాడు. దీంతో రాహుల్ సిప్లిగంజ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఆ యువకుడి కష్టాన్ని మెచ్చుకున్నాడు. గతంలో తాను కూడా ఒక బార్బర్ షాప్లో పని చేస్తూనే పాటలు పాడటం నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నాడు.కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటిని తట్టుకుని ఇలా ముందుకు రావడం అంత సులభం కాదని రాహుల్ చెప్పాడు. ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ సంగీతం కోసం కష్టపడుతున్న వెంకటేష్కు లక్ష రూపాయలు సాయం చేశాడు రాహుల్.వాస్తవంగా ఆ యువకుడిలో కూడ మంచి టాలెంట్ ఉంది.అతను పాడిన పాట కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) -
సూపర్ సింగర్.. ఆరోజే ప్రారంభం!
మధురమైన గాత్రాలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నమే సింగింగ్ షో. ఇలాంటి సింగింగ్ షోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన "సూపర్ సింగర్" ఇప్పుడు స్టార్ మాలో మరింత వినూత్నంగా మళ్ళీ ప్రారంభం కాబోతోంది. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్లతో సర్వం సిద్ధం చేసుకుంది. షో కోసం ఆడిషన్స్ నిర్వహించి.. వాటి నుంచి వడపోసిన స్వరాలు ప్రేక్షకులు ఆస్వాదించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా, కేరళ నుంచి వచ్చి పాటల మీద, సంగీతం మీద ఆసక్తితో, తమను తాము నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో కంటెస్టెంట్స్ పాల్గొనేందుకు రావడం ఈ షో ప్రత్యేకత. ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా నలుగురు ప్రతిభావంతులు న్యాయమూర్తులుగా కంటెస్టెంట్స్ని తీర్చిదిద్దడంతో పాటు పోటీని మరింత రసవత్తరంగా నడిపించబోతున్నారు. ఇంతకీ ఆ నలుగురు మరెవరో కాదు.. గాయని శ్వేతా మోహన్, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గేయ రచయిత అనంత శ్రీరామ్. వీరే ఈ సారి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. 20 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం కాబోతున్న ఈ షోలో 16 మందితో అసలైన పోటీ మొదలవుతుంది. ఈ నెల 23 నుంచి.. ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు "సూపర్ సింగర్" సంగీతాభిమానుల్నే కాదు.. ప్రతి “స్టార్ మా” ప్రేక్షకుల్ని అలరించనుంది. షో నిర్వహణలో ఈ సారి స్టార్ మా ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. కంటెస్టెంట్స్, వాళ్ళని తీర్చిదిద్దే జడ్జెస్, మార్కులు.. ఇవి మాత్రమే కాకుండా షో ని ఇంకా ఆసక్తిగా మలచబోతున్న ఆ విషయం ఏంటో తెలుసుకోవాలంటే 'స్టార్ మా'లో సూపర్ సింగర్ చూడాల్సిందే. చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత!: రైతుబిడ్డ -
పింక్ శారీలో శ్రీలీల అందాలు.. నిహారికకు లావణ్య స్పెషల్ విషెస్
►పింక్ శారీలో శ్రీలీల అందాలు ►నగలతో మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి ►శారీలో అనసూయ హోయలు ►నిహారికకు వరుణ్తేజ్, లావణ్య స్పెషల్ విషెస్ ►ప్రియా భవానీ శంకర్ స్మైలీ లుక్స్ ►వీకెండ్ మూడ్లోనే నేహాశర్మ ►ఎల్లో డ్రెస్లో అరియానా గ్లోరీ అదిరిపోయే పోజులు View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
బిగ్బాస్: ప్రశాంత్కు బంపరాఫర్ ఇచ్చిన శ్రీముఖి
బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను గెలిపించుకునేందుకు పోటాపోటీగా ఓట్లు గుద్దేశారు. అటు కంటెస్టెంట్లు ఫినాలే వరకు రావడానికి ఎంతో కష్టపడ్డారు. మొత్తానికి బిగ్బాస్ ఇంటా, బయటా ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ యుద్ధం ముగిసింది.. కానీ ఇందులో ఎవరు గెలిచారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఆ ఫలితాల కోసం బిగ్బాస్ ప్రేమికులు కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. రేపు రాత్రి ఈ ఎదురుచూపులకు మోక్షం లభించనుంది. ప్రశాంత్ ప్లీజ్.. ఇది ఫన్ టాస్క్ ఇకపోతే తాజాగా బిగ్బాస్ ఓ ప్రోమో రిలీజ్ చేశాడు. ఇందులో యాంకర్ శ్రీముఖి హౌస్లో అడుగుపెట్టింది. త్వరలో పాటల ప్రోగ్రామ్ మొదలుకాబోతోందని చెప్తూ కంటెస్టెంట్లను ఆడిషన్ చేసింది. అయితే ముందుజాగ్రత్తగా ప్రశాంత్ను హెచ్చరించింది. ప్రశాంత్, ప్లీజ్.. ఇది ఫన్ టాస్క్. ఓడిపోతే హగ్ ఇస్తా.. గెలిస్తే గట్టి హగ్ ఇస్తా కానీ ఏడవకు అని బంపరాఫర్ ఇచ్చింది. ఇంత మంచి ఆఫర్ ఇస్తే ఎందుకు వదులుకుంటానన్నట్లుగా తెగ మెలికలు తిరిగాడు రైతు బిడ్డ. ట్రూత్ ఆర్ డేర్.. ఇక ఆడిషన్స్ మొదలవగానే అమర్దీప్ తనలోని బాత్రూమ్ సింగర్ను బయటకు తీశాడు. గోంగూర తోట కాడ కాపు కాశా.. అంటూ పాట మొదలుపెట్టాడు. కానీ మధ్యలోనే లిరిక్స్ మర్చిపోయాడు. తర్వాత అర్జున్ సరదాగా పాట పాడి నవ్వించేశాడు. కంటెస్టెంట్లతో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించింది శ్రీముఖి. ముగ్గురు లేడీ కంటెస్టెంట్లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావని అడగ్గా ప్రిన్స్ యావర్ క్షణం ఆలోచించకుండా అశ్విని పేరు చెప్పాడు. దీంతో హౌస్మేట్స్ అతడిని ఆటపట్టించారు. చదవండి: విడాకుల రూమర్స్.. భర్త, మామతో ఐశ్వర్య డ్యాన్స్.. వీడియో వైరల్ -
Sreemukhi: బ్లాక్ ఫిట్ లో శ్రీముఖి ఎంత అందంగా ఉందో చూశారా? (ఫోటోలు)
-
పేరెంట్స్కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన యాంకర్ శ్రీముఖి
ఆమె మాట్లాడితే థౌజండ్వాలా టపాసులు పేలినట్లు ఉంటాయి. అంత పెద్ద గొంతు మాత్రమే కాదు, అంతటి హుషారు, ఉత్సాహం కూడా ఆమె మాటల్లో ధ్వనిస్తుంటుంది. ఆ లేడీ యాంకరే శ్రీముఖి. నిజామాబాద్ ముద్దుబిడ్డ అయిన శ్రీముఖి బుల్లితెరపై టాప్ యాంకర్గా రాణిస్తోంది. ఆ మధ్య బిగ్బాస్ మూడో సీజన్లోనూ పాల్గొంది. ఇప్పటికీ స్టార్ యాంకర్గా సత్తా చాటుతున్న ఆమె దీపావళి పండగను నిజామాబాద్లో కొత్తింట్లో తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంది. వాళ్లకు స్వీట్లు.. వీరికి బంగారు బహుమతులు ముందుగా ఇంట్లో పూజ చేసుకున్నాక ఆ పూజకు వచ్చిన అతిథులంందరికీ స్వీట్లు పంచారు. ఆ తర్వాత పేరెంట్స్కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చింది. తండ్రి రామకృష్ణకు బంగారు చైన్ బహుమతిగా ఇవ్వగా తల్లి లతకు వజ్రాల ఆభరణాన్ని అందించింది. ఇది చూసి శ్రీముఖి తల్లి ఒక్కసారిగా షాకైంది. డైమండ్ నెక్లెస్.. చాలా బాగుంది అని మురిసిపోయింది. ఇలా వారికి ఊహించని బహుమతులిచ్చి పండక్కి తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషాన్ని తీసుకొచ్చింది శ్రీముఖి. జీవితాన్ని ప్రసాదించింది వీళ్లే 'ఒకప్పుడు మాది మధ్యతరగతి కుటుంబం. ఒకే గదిలో ఉంతా ఉండేవాళ్లం. ఆ స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎదిగి ఈ రోజు ఇంత పెద్ద ఇంట్లో దీపావళి పండగను జరుపుకోగలుగుతున్నామంటే అందుకు నా పేరెంట్సే కారణం. మాకు ఇంత జీవితాన్ని ఇచ్చినందుకు వారికి మా తరపున ఈ చిన్న బహుమతి ఇచ్చాం అంటూ వారి కాళ్ల మీద పడి ఆశీర్వాదాలు తీసుకున్నారు శ్రీముఖి, ఆమె తమ్ముడు శుశ్రుత్. ఇది చూసిన జనాలు ఎంతైనా శ్రీముఖి మనసు బంగారం అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: 19 ఏళ్లకే పెళ్లి.. ఫేక్ స్మైల్.. రెండో పెళ్లి గురించి విమర్శలు.. ఎన్నో బాధలు.. ఎంతో ఏడ్చా: సింగర్ సునీత -
హైదరాబాద్ : జువెలరీ షోరూంను ప్రారంభించిన సినీనటి శ్రీముఖి (ఫోటోలు)
-
డ్యాన్స్తో దుమ్మురేపిన శ్రీలీల, నెమలిలా మారిన శోభిత
► శాంతి కోరుకుంటున్న అనసూయ ► నెమలిలా మారిపోయిన శోభిత ధూళిపాళ ► ఇండియన్ బార్బీ ఎలా ఉంటుందో చూపించిన వితికా ► భోళా శంకర్ ప్రమోషన్స్లో మెరిసిన యాంకర్ శ్రీముఖి ► స్లో మోషన్ పాటకు శాన్వీ డ్యాన్స్.. నెక్స్ట్ మీరే చేయాలంటూ శ్రీలీల, సంయుక్త హెగ్డేలకు ఛాలెంజ్ విసిరిన హీరోయిన్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Shanvi Srivastava (@shanvisri) -
భోళా శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్: బ్లాక్ డ్రెస్లో శ్రీముఖి హోయలు (ఫోటోలు)
-
Soicial Halchal: ఒకే ఫ్రేమ్లో సమంత, విజయ్.. ఇది ఎలా ఉందో చెప్పమంటూ కామెంట్
► బాలీ టూర్లో ఎంజాయ్ చేస్తున్న సమంత ► జైలర్ ఆడియో లాంచ్లో రెడ్ డ్రెస్లో తమన్నా ► సమంతతో విజయ్ దేవరకొండ ఓ వీడియో షేర్ చేస్తూ ఎలా ఉందో చెప్పండి అనే క్యాప్షన్ ఇచ్చారు ► నీతోనే డ్యాన్స్ కోసం ఎల్లో కలర్ డ్రెస్సుల్లో శ్రీముఖి.. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
Anchor Sreemukhi : శ్రీముఖి స్టన్నింగ్ లుక్స్.. బోటులో ఏకంగా! (ఫొటోలు)
-
బొద్దుగా కనిపిస్తున్న అరియాన.. హాట్ ఫోటోలతో స్పీడ్ పెంచిన 'స్పై' బ్యూటీ
► బ్లూస్ అంటూ రెచ్చగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు ► చీర కట్టులో అందంగా కనిపిస్తున్న కాజల్ అగర్వాల్ ► నీతోనే డ్యాన్స్ అంటూ హీరోయిన్ సదా ఫోజులు ► గ్రీనరీ గార్డెన్లో జంపింగ్ చేస్తున్న పాయల్ రాజ్పూత్ ► స్టార్ వార్స్ అంటూ ట్రెండీ లుక్లో అదరగొట్టిన శ్రీముఖి ఫోటోలు ► బొద్దుగా మారుతున్న అరియానా.. బ్లాక్ డ్రెస్లో ఫోటోలు అదుర్స్ ► నిఖిల్ 'స్పై' బ్యూటీ సాన్యా థాకూర్ ఫోటోలతోనే హీట్ పెంచేస్తుంది View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Sanya Thakur (@sanya_thakurrr) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Are Syamala (@syamalaofficial) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) -
Anchor Sreemukhi : దోస్త్ పెళ్లిలో యాంకర్ శ్రీముఖి హంగామా (ఫోటోలు)
-
శ్రీముఖితో ఉన్న రిలేషన్ ను బయట పెట్టిన సాయి శ్రీ చరణ్...
-
శ్రీముఖి తో వున్న రీలేషన్ ని రివీల్ చేసిన సాయి చరణ్..
-
కళ్లు తిప్పుకోలేని అందంతో మతిపోగొడుతున్న శ్రీముఖి (ఫొటోలు)
-
అప్పుడు భూమిక.. ఇప్పుడు శ్రీముఖి.. భోళాశంకర్లో ఆ సీన్ రిపీట్..!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తమిళ హిట్ వేదాళంకి రీమేక్గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరుకు చెల్లెలిగా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అప్పట్లో పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ ఖుషిలో భూమిక నడుము సీన్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అయితే అలాంటి సీనే భోళా శంకర్లో తెరకెక్కించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సీన్ను యాంకర్ శ్రీముఖిపై చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి-శ్రీముఖిపై నడుము సీన్ తెరకెక్కించారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ పవన్ కల్యాణ్ అభిమానిగా కనిపిస్తారని.. అందుకే పవన్ సీన్ ఒక్కటైనా ఉండాలని ఖుషి సినిమాలోని ఎవర్ గ్రీన్ సన్నివేశం ప్లాన్ చేశారట. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరిన్ని రోజులు ఆగితే ఈ విషయంపై క్లారిటీ రానుంది. మహా శివరాత్రి సందర్భంగా భోళా శంకర్ సినిమాకు సంబంధించి మేకర్స్ “స్ట్రీక్ ఆఫ్ శంకర్” పేరుతో గ్లింప్స్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
కూతురితో అనుష్క ఆటలు, చరణ్తో ఉపాసన సెల్ఫీలు
పొట్టి స్కర్టులో శ్రీముఖి మిమ్మల్ని ఆరాధించేవాళ్లను గుర్తించండంటోన్న మలైకా అరోరా షెహజాదా అప్డేట్ షేర్ చేసిన కృతీ సనన్ 2023ని షేక్ చేయడానికి రెడీ అంటున్న కరీనా కపూర్ గోల్డెన్ గ్లోబ్ ఫంక్షన్కు చరణ్తో పాటు హాజరైన ఉపాసన కూతురితో ఆడుకుంటున్న అనుష్క శర్మ View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Anush 🦭 (@anushkaranjan) -
వెకేషన్ ప్లాన్ చేసిన యంగ్ హీరో.. థాయ్లాండ్లో చిల్ అవుతున్న కీర్తి
► థాయ్లాండ్లో చిల్ అవుతున్న కీర్తి.. స్విమ్మింగ్ ఫూల్లో హాట్ ఫోజులు ► లైట్ బ్లూ శారీలో హోయలు పోతెన్న బుల్లితెర రాములమ్మ ► 2022లో రెండు బ్లాక్బస్టర్స్.. అలా వెకెషన్ ప్లాన్ చేసిన యంగ్ హీరో నిఖిల్ ► చీరలో మెస్మరైజ్ చేస్తున్న అషురెడ్డి ► లెహంగా చోళీలో అరియానా మెరుపులు.. గ్లామర్ కట్టిపడేస్తోన్న బోల్డ్ బ్యూటీ ► పట్టు చీరలో చిరు నవ్వులు చిందిస్తున్న యాంకర్ అనసూయ ► లంగావోణీలో శ్రద్ధాదాస్ సోకులు విందు View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Chhatriwali ☔ (@rakulpreet) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
సుశ్రుత్ బర్త్డే: కేక్ రుద్దుతూ, ముద్దాడిన శ్రీముఖి
బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి మాట్లాడితే స్పీకర్ ఆన్ చేసినట్లే ఉంటుంది. మాట్లాడటం మొదలుపెట్టిందంటే మాటల ప్రవాహం జలపాతంలా ముందుకెళ్తూనే ఉంటుంది. మాటలు, పాటలు, ఆటలు, స్టెప్పులు.. ఇలా అన్నింటా జోష్ చూపించే శ్రీముఖి ప్రస్తుతం పలు షోలతో అలరిస్తోంది. దీనికి తోడు ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో తన అందచందాలు ప్రదర్శిస్తోంది. తాజాగా శ్రీముఖి తమ్ముడు సుశ్రుత్ బర్త్డే వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరూ వైట్ డ్రెస్సులేసుకోగా తమ్ముడితో కేక్ కట్ చేయించింది శ్రీముఖి. అతడి ముఖానికి కేక్ రుద్దుతూ, తమ్ముడిని ఆప్యాయంగా ముద్దాడుతూ ఫోటోలు దిగింది. వీటిని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు హ్యాపీ బర్త్డే బామ్మర్ది అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే శ్రీముఖి త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట పుకార్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే! దీనిపై రాములమ్మ తీవ్రంగానే స్పందించింది. ఎన్నిసార్లు పెళ్లి చేస్తారని మండిపడింది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని స్పష్టం చేసింది. ఒకవేళ పొరపాటున పెళ్లి ఆలోచన వచ్చినా అందరికీ చాటింపు వేసి మరీ చెప్తానని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) చదవండి: -
ఎంత ఘోరం? నా తండ్రితో పెళ్లి చేస్తున్నారు.. శ్రీముఖి ఫైర్
టాలీవుడ్ టాప్ యాంకర్ శ్రీముఖి పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాదీకి చెందిన ఓ బిజినెస్మెన్తో ఏడడుగులు వేయబోతుందన్నది ఆ వార్త సారాంశం. గతంలోనూ శ్రీముఖి పెళ్లి అంటూ వార్తలు రావడం.. తీరా అవన్నీ తూచ్ అని ఆవిడే స్వయంగా వెల్లడించడం తెలిసిన విషయమే! అయితే మరోసారి గాసిప్రాయుళ్లు తనకు తెలియకుండానే పెళ్లి ఫిక్స్ చేయడంతో ఫైర్ అయింది శ్రీముఖి. 'అదంతా ఫేక్.. ఎంత దారుణంగా తయారయ్యారంటే నా తండ్రి ఫోటోను బ్లర్ చేసి అతడినే పెళ్లి చేసుకోబోతున్నానంటూ థంబ్నైల్స్ పెడుతున్నారు. ఇదెంత ఘోరం? ఈ రూమర్లు వినీవినీ అలిసిపోయాను. ఇంకా నాకు ఎన్నిసార్లు పెళ్లి చేస్తారో అర్థం కావట్లేదు' అని అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం టీవీ షోలు, సినిమాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నానని తెలిపింది. మూడు, నాలుగేళ్ల తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని, అప్పుడు తానే స్వయంగా ఈ ప్రపంచానికి అరిచి మరీ చెప్తానంటోంది బుల్లితెర రాములమ్మ. చదవండి: ఆ సినిమా నన్ను చాలా భయపెట్టింది: పరుచూరి మీ లవర్ ఎక్కడ? తమన్నాను ఆటాడుకున్న నెటిజన్లు -
దేవకన్యలా మలైకా.. రాయల్ లుక్లో శ్రీదేవి కూతురు జాన్వీ
సోషల్ హల్చల్ : తారల మెరుపులు ► పింక్ డ్రెస్లో అనుపమ క్యూట్ లుక్స్ ► షూటింగ్లో స్టిల్స్ ఇచ్చిన శ్రుతి హాసన్ ► జిమ్ సూట్లో తెలుగమ్మాయి ఈషా రెబ్బా ► కొత్త ఇల్లు కొన్న యాంకర్ శ్రీముఖి.. ఘనంగా గృహప్రవేశం ► వైట్ డ్రెస్లో మెరిసిపోతున్న మలైకా అరోరా ► సుశాంత్ మాజీ గర్ల్ఫ్రెండ్ గ్లామరస్ ఫోటోలు ► రాయల్ లుక్లో మెరిసిపోతున్న శ్రీదేశి కూతురు జాన్వీ ► రష్మిక మందన్నా హాట్ లుక్స్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Navya Marouthu (@navya.marouthu) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Meenakshii Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
యాంకర్ శ్రీముఖి కొత్త ఇంటి గృహప్రవేశం.. ఫోటోలు వైరల్
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. బుల్లితెరపై టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. అందంతో పాటు చలాకీతనంతో స్టార్ యాంకర్గా దూసుకుపోతుంది. ఈ మధ్యకాలంలో ఏ షో చూసినా హోస్ట్గా ఎక్కువగా శ్రీముఖినే కనిపిస్తుంది. పలు టీవీ ఛానెళ్లలో తనదైన యాంకరింగ్తో ఆకటుకుంటున్న శ్రీముఖికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. బిగ్బాస్ సీజన్-3లో పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకున్న శ్రీముఖి తాజాగా కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. కుటుంబసభ్యులతో కలిసి గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడంతో ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. ఇక ఓవైపు యాంకరింగ్గా కొనసాగుతూనే మరోవైపు వెండితెరపై కూడా సందడి చేస్తున్న శ్రీముఖి ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
ఆమాత్రం దానికి మేమెందుకు?: రమ్యకృష్ణ ఫైర్
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారం అవుతున్న డాన్స్ ఐకాన్ షో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తూ దూసుకుపోతుంది. ఈ షో లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ వచ్చీ రావడంతోనే మాటల యుద్ధం మొదలయ్యింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకి అసిఫ్ అండ్ రాజు కలిసి చేసిన డ్యాన్స్కు సోహైల్ రెడ్ బోర్డు చూపించాడు. దాంతో హర్ట్ అయిన శ్రీముఖి.. అది మోనాల్ కూర్చున్న సీట్ ప్రభావం అంటూ గొడవ మొదలుపెట్టింది. దానికి సోహైల్ వాళ్ళిద్దరి మధ్య కో ఆర్డినేషన్ లేదని చెప్పాడు. తర్వాత గోవింద్, సౌమ్య డ్యాన్స్ చేసినప్పుడు యష్ మాస్టర్, శ్రీముఖి పెదవి విరిచారు. దీంతో సోహైల్ డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించడంతో శ్రీముఖి వెటకారం స్టార్ట్ చేసింది. ఈ లోగా రమ్యకృష్ణ కూడా మీరు చెప్పినట్టు చెప్పడానికి ఈ సీట్లో మేము కూర్చోవడం ఎందుకు అంటూ సీరియస్ అయ్యింది. మరి ఈ డాన్స్ రియాలిటీ షోలో ఇంకా ఎన్ని ట్విస్టులు, టర్నులు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ వారం డాన్స్ ఐకాన్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే. చదవండి: కృష్ణ సినిమాల్లోకి రావడానికి కారణమెవరో తెలుసా? అదే సూపర్స్టార్ కృష్ణ చివరి సినిమా! -
యాంకర్ శ్రీముఖి గ్లామరస్ ఫోటోలు
-
ఎరుపు రంగు డ్రెస్లో రాములమ్మ అందాలు (ఫొటోలు)
-
సన్నబడిన యాంకర్ శ్రీముఖి (ఫోటోలు)
-
చూపులతోనే వల విసురుతున్న యాంకర్ శ్రీముఖి (ఫోటోలు)
-
యాంకర్ శ్రీముఖి పెళ్లి చేసుకోనుందా? ఆ ఫోటోతో సర్ప్రైజ్
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్ ఏదైనా సరే స్టేజ్పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది.బుల్లితెర ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ ఫోటోను షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. 'ఫిబ్రవరి 14 2022 ఈ రోజు.. ఈ రోజు గుర్తు పెట్టుకోండి మళ్లీ మాట్లాడుకుందాం. బెస్ట్ వాలెంటైన్స్ ఎవర్' అంటూ లవ్ ఎమోజీలతో ఇన్స్టాలో షేర్ చేసింది. ఇక ఫోటోలో శ్రీముఖి ఓ ఫ్లవర్ బొకే పట్టుకొని ఉంది. దీంతో ఈ యాంకరమ్మ ప్రేమలో పడిపోయిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాయ్ఫ్రెండ్ని కూడా రివీల్ చెయ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
ఓర చూపులతో చంపేస్తోన్న శ్రీముఖి(ఫోటోలు)
-
రెండేళ్ల తర్వాత మళ్లీ కలిసిన రవి-శ్రీముఖి.. ఫోటోలు లీక్
Anchor Ravi And Sreemukhi Reunited After 2 Years Pics Goes Viral: యాంకర్ రవి.. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్గా సత్తా చాటుతున్నాడు. 'సమ్థింగ్ స్పెషల్' అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రవి ఆ తర్వాత శ్రీముఖితో కలిసి చేసిన పటాస్ షోతో మరింత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. స్టేజ్పై వీరిద్దరి టైమింగ్, కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులున్నారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి ఏమైందేమో కానీ వీరిద్దరి జోడీ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. దీంతో విబేధాల కారణంగానే వీరు కలిసి యాంకరింగ్ చేయడం లేదనే వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై ఇంతవరకు ఈ జోడీ స్పందించలేదు. అయితే తాజాగా దాదాపు రెండేళ్ల అనంతరం వీరిద్దరు మళ్లీ కలిసినట్లు తెలుస్తుంది. బిగ్బాస్ మహోత్సవం అనే ఓ షో కోసం వీరిద్దరు కలిసి యాంకరింగ్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఈ విషయం బయటపడింది. దీంతో రవి-శ్రీముఖి మళ్లీ కలిసిపోయారంటూ ప్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
యాంకర్ శ్రీముఖికి ఇదివరకే పెళ్లయ్యిందా? ఇదిగో ప్రూఫ్
Was Anchor Sreemukhi Already Got Married Here Is The Proof: యాంకర్ శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన ముద్దు ముద్దు మాటలతో పాటు ఆకర్షించే అందం, అల్లరితో ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తూ వస్తుంది. ప్రోగ్రామ్ ఏదైనా సరే స్టేజ్పై శ్రీముఖి ఉంటే.. ఆ జోషే వేరు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది. బుల్లితెరపై ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇన్స్టాగ్రామ్లో తనకు పెళ్లి ఎప్పుడు అవుతుందో తెలుసుకుందామని ఫన్నీ గేమ్ ఆడింది. ఇందులో నాకు పెళ్లి ఎప్పుడు అవుతుంది అంటూ శ్రీముఖి అడగ్గానే.... మీకు ఇదివరకే పెళ్లయిందంటూ సమాధానం వచ్చింది. ఇది చూసి షాక్ అయిన శ్రీముఖి తొక్కా అంటూ రియాక్షన్ ఇచ్చింది. మొదట్లో నవ మన్మథుడా..అతి సుందరుడా నను వలచిన ఆ ప్రియుడు అంటూ ఎంతో హుషారుగా గేమ్ మొదలు పెట్టిన శ్రీముఖికి ఇన్స్టాగ్రామ్ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇదిచూసిన నెటిజన్లు...ఇన్స్టాగ్రామ్ రాక్స్..శ్రీముఖి షాక్స్ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. -
ప్రేమలో పడ్డానంటున్న ‘లవ్లీ’ బ్యూటీ, ఎప్పటికీ డిలిట్ చేయనంటున్న దీపికా
► ‘నేను చెప్పేది పూర్తిగా వినే ఓపిక లేకుంటే వెళ్లిపోండి, ఎందుకంటే నేను పెద్ద పెద్ద ప్యారగ్రాప్లు రాస్తాను, ఒక్క వ్యాఖ్యంలో చెప్పడం రాదు’ అంటున్న కాజోల్ ► గత జ్ఞాపకాలతో లవ్లో పడ్డానంటున్న లవ్వీ బ్యూటీ శాన్వి శ్రీవాత్సవ ► క్యూట్గా ఉంది, ఎప్పటికీ డిలీట్ చేయనంటున్న దీపిక పదుకొనె ► తీర్థ యాత్రలు అయిపోయాయి, పెయింటింగ్తో బిజీ అయిపోయిన సమంత View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Shanvi sri (@shanvisri) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Mishti Chakravarty (@mishtichakravarty) View this post on Instagram A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) -
అవినాష్ పెళ్లిలో యాంకర్ శ్రీముఖి హల్ చల్
-
తీన్మార్కు స్టెప్పులేసిన ఫరియా, డాక్టర్ను సంప్రదించిన మెగా బ్రదర్
♦ నా మనసు దొచేశావు, తిరిగేచ్చేయ్ అంటున్నా బిగ్బాస్ బ్యూటీ అషు రెడ్డి ♦ వారణాసిలో గంగమ్మ, శివుడిని దర్శించుకున్న బుట్టబోమ్మ పూజా హెగ్డే ♦ తీన్మార్కు దరువేస్తూ, డ్యాన్స్ చేస్తున్న చిట్టి ఫరియా అబ్దుల్లా ♦ నా ఫవరేట్ మార్నింగ్ రిచ్చ్యూవల్ అంటూ యోగా ఫొటో షేర్ చేసిన అల్లు స్నేహా రెడ్డి ♦ డాక్టర్ను స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
లంగా ఓణిలో ‘రాములమ్మ’.. ‘పచ్చదనం’ అదిరిందమ్మా!
యాంకర్గా, నటిగా తనదైన మాటతీరులో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది తెలుగు అమ్మాయి ‘శీముఖి’. బుల్లితెరపై తన ప్రతిభతో ‘రాములమ్మ’గా పేరు సంపాదించింది. మిగతా యాంకర్స్ తో పోల్చితే చాలా తక్కువ కాలంలో శ్రీముఖి స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు టీవీ షోలో అలరిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ కనిపిస్తుంది. 2012 లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు రాజీ పాత్రతో సినిమా రంగంలోకి ప్రవేశించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో కథానాయికగా నటించింది. నేను శైలజ సినిమాలో హీరో రామ్ కు సోదరిగా నటించింది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని టైటిల్ కోసం గట్టిగా పోటీపడిండి ఈ బుల్లితెర రాములమ్మ. ఇటీవల ఆమె ‘క్రేజీ అంకుల్స్’మూవీతో ప్రేక్షకులను పలకరించింది. వరుస షూటింగ్లతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ ఫన్నీ వీడియోలతో పాటు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ని ఖుషి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ లంగా ఓణిలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. పచ్చని ఓణీ, బంగారు రంగు పరికిణీ ధరించి అచ్చమైన తెలుగు అమ్మాయిలా రెడీ అయింది. లంగా ఓణికి తగ్గట్టుగా ఆభరణాలు ధరించి ఎంతో అందంగా ముస్తాబైంది -
గరం గరం ముచ్చట్లు 21 August 2021
-
Crazy Uncles: వివాదంలో శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్’!
సాక్షి, హైదరాబాద్: బుల్లితెర యాంకర్ శ్రీముఖి నటించిన ‘క్రేజీ అంకుల్స్’ చిత్రం వివాదంలో చిక్కుకుంది. క్రేజీ అంకుల్స్ సినిమా విడుదలను నిలిపి వేయలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. సినిమా ట్రైలర్లో మహిళలను కించపరిచేలా డైలాగులు ఉన్నాయని ఆరోపిస్తూ.. వాటిని వెంటనే తొలగించాలంటూ తెలంగాణ మహిళా ఐక్య వేదిక కార్యదర్శి రత్న డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. క్రేజీ అంకుల్స్ సినిమాలో మహిళలను కించపరిచే విధంగా డైలాగులును పెట్టడం సరికాదన్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే విధంగా సినిమాలు తీయడం విచారకరమని అన్నారు. మహిళల పేరుతో హాస్యం సృష్టించడం దారుణమన్నారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే, మానవ సంబంధాలు చెడగొట్టే, భార్య భర్తల మధ్య సఖ్యత చెడగొట్టే సినిమాలను తీస్తే సహించమన్నారు. సమాజాన్ని నాశనం చేసే సినిమాలను వెంటనే నిలుపుదల చెయ్యాలని, క్రేజీ అంకుల్స్ సినిమాలో అభ్యంతరకర సంభాషణలను తొలగించాలని డిమాండ్ చేశారు. సమాజానికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడగొట్టకండి అని తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖా అన్నారు. ఈనెల 9న సినిమా విడుదలను నిలిపి వేయాలని, లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. అభ్యంతరకర సినిమాలు తీసే వారికి సమాజంలో జీవించే హక్కు లేదన్నారు. కాగా యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్ రేపు (ఆగష్టు19) విడుదల కానుంది. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే విడుదలకు కేవలం ఒకరోజు ముందు ఇలా మహిళా సంఘాలు అడ్డుకోవడంతో చిత్రం రిలీజ్పై అనుమానాలు మొదలయ్యాయి. -
‘పక్క అపార్ట్ మెంట్లో దిగిన గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి’
యాంకర్ శ్రీముఖి, గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో యాంకర్లు ప్రదీప్, అనసూయ బిగ్ టికెట్ను విడుదల చేయగా, నిర్మాత కె.ఎస్.రామారావు, రైటర్ కోన వెంకట్ ట్రైలర్ను విడుదల చేశారు. ఇ. సత్తిబాబు మాట్లాడుతూ.. ‘మా క్రేజీ అంకుల్స్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందనేదే ఈ సినిమా. ఈ ముగ్గురితో శ్రీముఖి ఎలాంటి మ్యాచ్ ఆడించిందనేది క్రేజీగా ఉంటుంది. అది సినిమాలో చూడాల్సిందే’ పేర్కొన్నాడు. ఇక శ్రేయాస్ శ్రీను మాట్లాడుతూ.. ‘మా ‘క్రేజీ అంకుల్స్’ రిలీజ్కు సపోర్ట్ చేస్తున్న గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్, ‘దిల్’ రాజులకు ధన్యవాదాలు తెలిపాడు. వ్యాపారాలు చేసుకునే ముగ్గురు భర్తలను భార్యలు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందనే పాయింట్తో ఈ సినిమాను సరదాగా తెరకెక్కించామని నిర్మాత శ్రీనివాస్ అన్నాడు. కోన వెంకట్ మాట్లాడుతూ.. నాకు ఎంతో కావాల్సిన అతి కొద్ది మందిలో శ్రీను ఒకడు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి’ అని పేర్కొన్నాడు. కాగా పక్క అపార్ట్ మెంట్లో దిగిన గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి కనిపిస్తుండగా, ఆమెను పడేసేందుకు రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్ ఎలాంటి తిప్పలు పడుతున్నారనేదే కథ. -
శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్’ విడుదల తేదీ వచ్చేసింది
శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఈ. సత్తిబాబు దర్శకుడిగా వహించిన ఈ సినిమాను బొడ్డు అశోక్ నిర్మిస్తున్నాడు. ఈ నెల 19న ప్రేక్షకులముందుకురానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతల్లో ఒకరైన శ్రేయాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. కామెడీ జానర్లో తెరకెక్కిన చిత్రమిది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నాం. అయితే పెద్ద సినిమాలు ఉండటంతో వాయిదా వేశాం. ఆ తర్వాత మేలో లాక్డౌన్ వచ్చింది. ఫైనల్గా ఈ నెలలో రిలీజ్ చేస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన మా సినిమా టైటిల్ సాంగ్ మంచి స్పందన వచ్చింది. రఘు కుంచె స్వరపరచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. శ్రీముఖి తన డ్యాన్స్తో ఆకట్టుకుంది’ అని చెప్పుకొచ్చాడు. -
అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుందో ముద్దుగుమ్మ..
► లాంగ్ ఫ్రాక్లో సింగర్ సునీత ► హాఫ్ సారీలో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న అందాల ఊర్వశి రౌతేలా ► రెడీ అయ్యాను, కానీ ఎక్కడికీ వెళ్లడం లేదంటున్న అల్లు శిరీష్ ► ఫొటో దిగిన జిగిరీ దోస్తులు సోహైల్, అఖిల్ ► ఈ ప్రపంచాన్ని మరింత మెరుగ్గా ఉంచుతున్న వైద్యులకు కృతజ్ఞతలు చెప్పిన అనుష్క శెట్టి ► వీకెండ్ బ్యాలెన్స్ అంటోన్న మలైకా అరోరా ► మళ్లీ బాల్యంలోకి వెళ్లిపోయి గుర్రం బొమ్మ ఎక్కి ఆడుకోవాలనుందంటోన్న ఆండ్రియా ► కొత్త యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టిన సుమ కనకాల ► అందాల వల వేస్తున్న శ్రద్ధా దాస్ ► పచ్చని చెట్ల మధ్య శ్రీముఖి హొయలు View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) -
నా వయసు ఇంకా అయిపోలేదంటూ పెళ్లిపై శ్రీముఖి క్లారిటీ
టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై తన అందం, అల్లరితో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తుంది. ఏ కార్యక్రమంలో అయిన శ్రీముఖి ఉంటే ఆ జోషే వేరు. తనదైన కామెడీ పంచులతో స్టేజ్పై అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బుల్లితెరపై తనదైన యాంకరింగ్తో రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బుల్లి బుల్లి నెక్కర్లపై చిందేలేస్తూ, తరచూ అభిమానులతో చిటిచాట్ చేస్తూ లాక్డౌన్లో నెటిజన్లకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీముఖి అభిమానులతో మరోసారి ముచ్చటించింది. ఈ క్రమంలో వారు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా డిప్రెషన్ గురించి కూడా పలు అసక్తికర విషయాలను పంచుకుంది. ఇక తన పెళ్లి ఎప్పుడంటూ ప్రశ్నించిన ఓ అభిమానిపై మాత్రం కాస్తా ఫైర్ అయ్యింది ఈ రాములమ్మ. అయితే ఇంతకుముందు కూడా తన పెళ్లిపై వచ్చిన ప్రశ్నలకు చమత్కారిస్తూ సమాధానం ఇచ్చిన శ్రీముఖి ఈసారి కొంత అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘అందరి దృష్టి నా పెళ్లిపైనే ఉంది. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అలాగే నా వయసేం అయిపోలేదు. ప్రస్తుతం సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న. ఇలాంటివన్నీ వదిలేయండి’ అంటూ కాస్తా గట్టిగానే సమాధానమిచ్చింది శ్రీముఖి. చదవండి: నన్ను పెళ్లి చేసుకుంటావా?: పాట రూపంలో శ్రీముఖి రిప్లై -
యాంకర్గా ఎంట్రీ.. హీరోయిన్గా సెటిల్.. ఆ తారలు ఎవరంటే..
సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఆ రంగుల్లో బతికేయాలని, రంగులేసుకుని రాణించాలని చాలామంది కలలు కంటుంటారు. అయితే వారిలో చాలా తక్కువ మందికే ఆ కలలు నెరవేరతాయి. సాధారణంగా చాలా మంది అమ్మాయిలు హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే స్టార్ హీరోయిన్ అయిపోతారు. హీరోయిన్గా రాణించాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అలాంటి అదృష్టం కొంతమంది యాంకర్స్కి దక్కింది. ఇండస్ట్రీలోకి యాంకర్గా అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్లుగా ఎదిగిన కొంతమంది తారల గురించి.. మెగా డాటర్ నిహారిక.. ఇండస్ట్రీకి యాంకర్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్గా మారిపోయింది. మొదట్లో ఆమె ఓ డ్యాన్స్ షోకి యాంకర్గా పనిచేసింది. అక్కడ ఆమె యాంకరింగ్కి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వెబ్ సిరీస్ నటిగా తెలుగు ప్రేక్షకులకు చేరువై.. ‘ఒక మనసు’ మూవీతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ రెజీనా ఒకప్పుడు యాంకర్గా పని చేసిందన్న విషయం చాలా మందికి తెలియదు. హీరోయిన్గా ఎంట్రీ కంటే ముందు ఆమె ఓ చానల్లో ప్రసారమయ్యే క్విజ్ ప్రోగ్రామ్కి యాంకర్గా పనిచేంది. 16 ఏళ్ల వయసులోనే ‘కందనాల్ ముదల్(2005)’సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2012 లో శివ మనసులో శృతి (SMS)అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కలర్స్ స్వాతి... చిన్న వయసులోనే బుల్లితెరపై ‘కలర్స్’ప్రోగ్రామ్తో పాపులర్ అయింది.యాంకర్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీలో బహుముఖ పాత్రలు పోషించి హీరోయిన్గా మారింది. 2008లో ఆమె హీరోయిన్గా నటించిన అష్టా చెమ్మా చిత్రం విజయవంతం అవడం వలన ఆమెకు మంచి నటిగా పేరు రావడం, తరువాత అనేక అవకాశాలు రావడం జరిగింది. 2008 లో ఈ సినిమాకు ఆమెకు నంది పురస్కారం లభించింది. అనసూయ భరద్వాజ్.. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ యాంకర్గా రాణిస్తోంది. ఎన్టీఆర్ ‘నాగ(2003)’సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన అనసూయ.. ఆ తర్వాత ఓ కామెడీ షో ద్వారా యాంకర్గా స్థిరపడింది. ఒక వైపు యాంకరింగ్ చేస్తూనే మధ్య మధ్యలో వెండితెరపై తళుక్కున మెరుస్తుంది ఈ హాట్ యాంకరమ్మ. ఎక్కువ టీవీ షోలతోనే పాపులర్ అయిన అనసూయ కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది. ముఖ్యంగా ‘క్షణం', ‘రంగస్థలం'లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి. ‘కథనం' అనే సినిమాతో హీరోయిన్గా మరి తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ', రవితేజ ‘ఖిలాడి’లొ నటిస్తుంది. శ్రీముఖి కూడా యాంకర్గానే తన కెరీర్ని ప్రారంభించింది. ఇప్పటికి యాంకరింగ్ చేస్తూనే వస్తుంది మధ్యమధ్యలో అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వస్తుంది. 2015 లో చంద్రిక సినిమా తో శ్రీముఖి హీరోయిన్ అవతారం ఎత్తింది. హాట్ బ్యూటీ రష్మి గౌతమ్.. ప్రస్తుతం ఉన్న టాప్ యాంకర్లలో ఈమె కూడా ఒకరు. 2007లో యాంకరింగ్లోకి అడుగుపెట్టి.. ఇప్పుడు హీరోయిన్గా రాణిస్తోంది. అంతకంటే ముందు ఈ బ్యూటీ పలు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వచ్చింది. 2016 లో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమా తో రష్మీ హీరోయిన్ గా పరిచయం అయింది. -
సోషల్ హల్చల్ : ఆర్జీవీతో అరియానా జిమ్.. శ్రుతి కలిపిన విష్ణుప్రియ
మొదటి స్టెప్ తప్ప ఏదీ గుర్తులేదు. కానీ ఏదో అలా శ్రుతి కలపడానికి ప్రయత్నించాను అంటూ ఓ డ్యాన్స్ వీడియోని పోస్ట్ చేసింది యాంకర్ విష్ణుప్రియ. పెంచ్ మెమోరీస్ అంటూ హాట్ ఫోటోని షేర్ చేసింది శ్రీముఖి ముళ్లు లేని గులాబీని పొందలేము అంటూ ఓ బ్యూటిఫుల్ పిక్ని షేర్ చేసింది లక్ష్మీరాయ్ ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ నా జీవితాన్ని మార్చేసిందంటూ ఆయనతో జిమ్ చేస్తున్న ఫోటోని ఫ్యాన్స్తో పంచుకుంటి బిగ్బాస్ బ్యూటీ అరియానా మత్తెక్కించే చూపులతో కుర్రకారుకు చెమటలు పుట్టిస్తుంది బాలీవుడ్ బ్యూటీ సారా అలీఖాన్ View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
హల్చల్ : అలా ఉండాలంటున్న జాన్వీ..జూమ్లో నేనింతే అంటున్న శ్రియా
♦ అది చెప్పడానికి సిగ్గేస్తుందంటున్న భాను ♦ యోగాసనాలు వేస్తోన్న కీర్తి సురేష్ ♦ భర్తను బీచ్కు పోదామంటున్న శ్రియా ♦ షెహ్నాజ్ మేకప్ మెరుపులు ♦ కారులోంచి కొటేషన్ చెబుతున్న సర్గున్ ♦ నా జామ్ కాల్స్లో నెనెలా ఉంటానో తెలుసా అంటున్న శ్రియా ♦ కొంటెగా చూస్తున్న సారా అలీఖాన్ ♦ బ్లాంక్ అండ్ సారీలో ఫోజులిస్తున్న శ్రీముఖి ♦ భర్త కౌగిలిలో పూజా రామచంద్రన్ View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) View this post on Instagram A post shared by Bhumi 🌻 (@bhumipednekar) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Sargun Mehta (@sargunmehta) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
బుల్లితెర యాంకర్ రాములమ్మకు పెళ్లి ప్రపోజల్
బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి తాజాగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు రాములమ్మ తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది. ఎప్పటిలాగే తిరిగి యూట్యూబ్ వీడియోలతో మమ్మల్ని ఎంటర్టైన్ చేయండన్న అభిమానుల కోరికకు పచ్చజెండా ఊపింది. ఇక ఓ నెటిజన్ ధైర్యం చేసి 'నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని మనసులోని మాట బయటపెట్టడంతో అవాక్కైన శ్రీముఖి 'వద్దురా, సోదరా, పెళ్లంటే నూరేళ్ల మంటరా..' పాటను గుర్తు చేస్తూ కుదరదని తేల్చి చెప్పింది. పోనీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావ్ అన్న మరొకరి ప్రశ్నకు దానికి సమాధానం తన దగ్గర లేదని బదులిచ్చింది. మీమర్స్ అంటే ఎంతో ఇష్టమన్న శ్రీముఖి ఒకవేళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై నిషేధం విధిస్తే మీమ్స్ మిస్ అవుతానని బాధపడింది. 'మీరు మళ్లీ బిగ్బాస్ సీజన్లోకి రండి అక్క, అప్పుడే మాకు ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది' అన్న రిక్వెస్ట్కు యాంకర్ దిమ్మతిరిగిపోగా.. మంచిది అంటూ దాటవేసింది. తనకు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ అంటే క్రష్ అని చెప్పింది. ఎవరితోనైనా రిలేషన్లో ఉన్నారా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని, దయచేసి తనను నమ్మండి అని కోరింది. ఇదిలా వుంటే తను కూడా ఒకానొక సమయంలో డిప్రెషన్కు లోనయ్యానని, కానీ దాన్నుంచి కోలుకుని రెట్టింపు స్ట్రాంగ్గా తయారయ్యానని చెప్పింది. ఇక చాలామంది శ్రీముఖి తమ్ముడు సుష్రుత్ గురించి అడిగారు. అతడంటే చాలా ఇష్టమని, పెళ్లి చేసుకోవాలనుందంటూ తమ కోరికను బయటపెట్టారు. ఇది చూసిన శ్రీముఖి.. సుష్రుత్తో యూట్యూబ్ వీడియోలు చేయాలంటేనే భయంగా ఉంది అని కామెంట్ చేసింది. చదవండి: న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్..షేర్ చేసిన యాంకర్ శ్రీముఖిలో ఈ టాలెంట్ కూడా ఉందా! -
అనుపమ కొంటెచూపు, అమీషా ఫ్లయింగ్ కిస్
► చూపుల్తోనే బాణం వదులుతున్న అనుపమ పరమేశ్వరన్ ► ఈ సిరీస్లో ఇదే ఆఖరుదంటోన్న నందిత శ్వేత ► అమ్మాయిలకు మంచి ఆహారం అవసరమంటోన్న నిషా అగర్వాల్ ► ఏదైతే జరగదు అనుకుంటావో అవే నేడు విజయాలుగా మారుతాయంటోన్న దక్షి గుత్తికొండ ► ఒకే రోజు 20 మొక్కలు నాటిన కంగనా రనౌత్ ► తమ్ముడితో రచ్చ చేసిన వీడియోను షేర్ చేసిన శ్రీముఖి ► స్విమ్మింగ్ పూల్లో అందాలను వీక్షిస్తోన్న రీతూ వర్మ ► ఫ్లయింగ్ కిస్ ఇస్తోన్న అమీషా పటేల్ ► ఈ పెయింటింగ్స్ అద్భుతంగా ఉన్నాయంటోన్న రితికా సింగ్ ► కరోనాపై కీర్తి సురేశ్ వీడియో సందేశం ► తండ్రి బర్త్డే నాడు జెనీలియా భావోద్వేగం ► ఫేవరెట్ ఎమోజీ ఏదని అడుగుతోన్న సన్నీలియోన్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Richa Chadha (@therichachadha) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
డ్యాన్స్ ఇరగదీసిన శ్రీముఖి, షాకిస్తానంటోన్న నందినీ
♦ షాకవ్వడానికి రెడీగా ఉండండని హెచ్చరిస్తోన్న నందినీ రాయ్ ♦ అద్దం ముందు లాస్య ఫోజులు ♦ మీరు ఈగో చూపిస్తే నేను యాటిట్యూడ్ చూపిస్తానంటోన్న అరియానా గ్లోరీ ♦ డ్యాన్స్తో అదరగొట్టిన శ్రీముఖి ♦ క్యూట్గా నవ్వుతోన్న నజ్రియా నజీమ్ ♦ పూల మధ్య ముఖం దాచుకుంటోన్న రష్మిక మందన్నా ♦ రెడ్ గౌన్లో జిగేలుముంటున్న ఈషారెబ్బా ♦ చందమామ ఆకాశాన్ని తాకేవేళ.. తోటచుక్కలా దివి మెరిసేనేలా అంటోన్న దివి వాద్యా ♦ ఇది నా యాటిట్యూడ్ కాదు.. స్టైల అంటోన్న అఖిల్ సార్థక్ View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Adaa (@adaakhann) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Adaa (@adaakhann) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) -
సూదంటి కళ్లు, తేనేటీగ ఒళ్లుతో చంపేస్తున్న ముద్దుగుమ్మలు
♦ చీరలో మెరుస్తున్న విష్ణుప్రియ ♦ కొన్నేళ్ల క్రితం ఈ స్టంట్ చేశా అంటోన్న భూమిక ♦ చీరతో చిత్రాలు చూపిస్తోన్న అనన్య నాగళ్ల ♦ ప్రేమకు నిజమైన అర్థం అమ్మ అంటోన్న పూజా హెగ్డే ♦ ఎప్పుడూ నవ్వుతూ ఉండంటూ శ్రీముఖికి బర్త్డే విషెస్ చెప్పిన నాగబాబు ♦ సూదంటి కళ్లే...పాటకు ఎక్స్ప్రెషన్స్తో తెగ నవ్వించేస్తున్న శ్రీముఖి ♦ అసలు ఈ జీవితానికి అర్థం ఏంటి? అని అడుగుతున్న తేజస్వి View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Naga Babu Konidela (@nagababuofficial) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) -
పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు శ్రీముఖి రిప్లై ఇదే!
తెలుగులోని టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఇటు బుల్లితెరను, అటు వెండితెరను బ్యాలెన్స్ చేసే ఈ భామ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది. బిగ్బాస్ మూడో సీజన్లో పాల్గొని రచ్చరచ్చ చేసిన ఈ రాములమ్మ చివరికి రన్నరప్గా బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉంటే శ్రీముఖి తాజాగా అభిమానులతో చిట్చాట్ చేసింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ మరోమారు పెళ్లి ప్రస్తావన తీసుకురాగా తన అభిప్రాయమేంటో నిక్కచ్చిగా చెప్పేసింది. శ్రీముఖి అభిమానులతో చేసిన చిట్చాట్లో ఓ నెటిజన్ ఆతృత చూపుతూ.. 'మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు మేడం. చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' అని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన శ్రీముఖి "ఇప్పట్లో అయితే నేను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. మా అమ్మానాన్నల నుంచి కూడా ఎలాంటి ఒత్తిడి లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు" అని కుండబద్దలు కొట్టేసింది. ఇందులో ఆమె స్పెషల్ ఫిల్టర్లు వాడుతూ చిత్రవిచిత్రంగా కనిపించగా దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లు వైరల్ అవుతున్నాయి. చదవండి: శ్రీముఖిలో ఈ టాలెంట్ కూడా ఉందా! ముగ్గురు టాప్ యాంకర్లతో హీరో ప్రదీప్ స్టెప్పులు -
చీరకట్టులో ఇస్మార్ట్ బ్యూటీ..సెల్ఫీ అంటున్న మిల్కీ బ్యూటీ
నాన్న పుట్టిన రోజులు వేడుకలు జరిపిన నాగశౌర్య ముఖానికి మాస్క్ పెట్టుకోవాల్సిన సమయం ఇంకా ఉందంటున్నారు బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ లంగా ఓణిలో అదరగొడుతున్న అందాల యాంకర్ శ్రీముఖి చీర కట్టులో మరింత అందంగా కనిపిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ సెల్ఫీ తీసుకుంటూ కవ్విస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sameera Sherief (@sameerasherief) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Vidya Balan (@balanvidya) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) -
చీరకట్టులో యాంకర్ శ్రీముఖి
-
శ్రీముఖిలో ఈ టాలెంట్ కూడా ఉందా!
స్టేజ్పై అల్లరి చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రముఖ యాంకర్ శ్రీముఖిలో ఎవరిక తెలియని టాలెంట్ ఉంది. మహశివరాత్రి సందర్భంగా శ్రీముఖిలోని చిత్రకారిణికి బయటకు వచ్చింది. జాగరణ చేస్తూ తను శివుడి బొమ్మ గీసినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ‘శివరాత్రి రోజు రాతంత్రా జాగారం చేశాను. నిద్ర రాకుండా ఉండేందుకు ఈ శివుడి బొమ్మ గీశాను’ అంటూ ఇన్స్టాగ్రామ్ల స్టోరీ షేర్ చేసింది. శ్రీముఖీ గీసిన శివుడి బొమ్మ ఆమె ఫాలోవర్స్, నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘తనలో ఈ టాలెంట్ కూడా ఉందా’, ‘స్టేజ్పై చిన్న పిల్లలా అల్లరి చేసే శ్రీముఖిలో ఓ చిత్రకారిణిని దాగుంది’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఆమె నటించిన క్రేజీ అంకుల్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఇందులో ప్రముఖ గాయకుడు మనో, రఘుకుంచెతో నటుడు రాజ రవీంద్ర కీలక పాత్రలో నటించారు. -
ఎల్లో డ్రెస్లో యమ హాట్గా ఉన్న బ్యూటీస్
♦ ఈ డ్రెస్లో శ్రీముఖిని చూసి అనాల్సిందే "ఎల్లో ఎల్లో బ్యూటిఫెల్లో" ♦ సండే ఫండే అంటూ కళ్లజోడు పెట్టుకుని సెల్ఫీ దిగిన ప్రియాంక చోప్రా ♦ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను కలిసినందుకు గాల్లో తేలిన అషూ రెడ్డి ♦ బేబీ బంప్తో ఫొటోకు పోజిచ్చిన హరితేజ ♦ చిరునవ్వుతో డే స్టార్ట్ చేసిన దేత్తడి హారిక ♦ బ్లాక్ అండ్ వైట్లో మెరిసిపోతున్న సమంత ♦ తండ్రికి బర్త్డే విషెస్ తెలిపిన రకుల్ ప్రీత్ సింగ్ ♦ కాస్మొపాలిటన్ అంటోన్న పరిణతీ చోప్రా ♦ ఎరుపు రంగు హ్యాట్, మోనాల్ సో క్యూట్.. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) -
ముగ్గురు టాప్ యాంకర్లతో హీరో ప్రదీప్ స్టెప్పులు
30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనేది థియేటర్ల సాక్షిగా అభిమానులకు నేర్పించబోతున్నాడు యాంకర్ ప్రదీప్. ఆయన హీరోగా, అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం "30 రోజుల్లో ప్రేమించడం ఎలా?". ఫణి ప్రదీప్ (మున్నా) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. రిపబ్లిక్ డే సందర్భంగా మంగళవారం 'వావా మేరే బావా' అనే ప్రమోషనల్ సాంగ్ను రిలీజ్ చేసింది. (చదవండి: సింగర్ సునీత వెడ్డింగ్.. సుమ డాన్స్ అదరహో) ఇందులో పోర్ల జోలికి వెళ్లొద్దంటూనే ప్రదీప్ ముద్దుగా ముద్దుగుమ్మలతో డ్యాన్స్ చేయడం విశేషం. ఆ ముగ్గురు భామలెవరో కాదు, తెలుగు బుల్లితెరను ఏలుతున్న ముగ్గురు టాప్ యాంకర్లు రష్మీ, అనసూయ, శ్రీముఖి. ఇంకేముందీ.. యాంకర్లందరూ ఒకేచోట చేరి స్టెప్పులేస్తే ఆ జోష్ ఎలా ఉంటుందో చూపించాడు ప్రదీప్. ప్రస్తుతం ఈ వావా మేరే బావా పాట నెట్టింట వైరల్గా మారింది. ఆ సాంగ్ను మీరు కూడా మరోసారి వినేయండి. (చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ జాబ్ వచ్చిందని ఏడ్చాను: ప్రదీప్) 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పండగకి అంకుల్స్ సందడి
‘ఈ సంక్రాంతికి సినిమా సందడి మొదలవుతోంది. వినోదం పుష్కలంగా ఉన్న ఈ ‘క్రేజీ అంకుల్స్’ బాగా సందడి చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత అచ్చిరెడ్డి. శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ బ్యానర్స్పై గుడ్ ఫ్రెండ్స్–బొడ్డు అశోక్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ని నిర్మాతలు అచ్చిరెడ్డి, యంఎల్ కుమార్ చౌదరి, బెల్లంకొండ సురేశ్ విడుదల చేశారు. ‘‘క్రేజీ అంకుల్స్ ట్రైలర్ ఎంటర్టైనింగ్గా ఉంది. ఈ చిత్రంతో డబ్బులు బాగా వచ్చి మరిన్ని మంచి సినిమాలు తీయాలని మా శ్రీనుని ఆశీర్వదిస్తున్నా’’ అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేశ్. ఇ. సత్తిబాబు మాట్లాడతూ– ‘‘ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా చేస్తున్నప్పుడు మా టీమ్ ఎంత ఎంజాయ్ చేశామో చూస్తున్నపుడు ఆడియన్స్ అంతే ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘శ్రేయాస్ శ్రీను, నేను ఒక సినిమా చేయాలనుకుంటున్న సమయంలో డార్లింగ్ స్వామి చెప్పిన పాయింట్ నచ్చి ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు శ్రీవాస్. సంగీత దర్శకుడు రఘు కుంచె, నటుడు రాజా రవీంద్ర మాట్లాడారు. -
బిగ్బాస్ రూల్స్ బ్రేక్ చేయండి: శ్రీముఖి సలహా
తెలుగు బిగ్బాస్ హిందీ బిగ్బాస్ను ఫాలో అయినట్లు కనిపించింది. మాజీ కంటెస్టెంట్లను తీసుకువచ్చి ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశారు. మొదటి సీజన్ ఫైనలిస్ట్ హరితేజ, రెండో సీజన్ రన్నరప్ గీతా మాధురి, మూడో సీజన్ రన్నరప్ శ్రీముఖితో పాటు సీజన్ 3 కంటెస్టెంట్ అలీ రెజాలకు రెట్టించిన ఉత్సాహంతో షోను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను అప్పగించారు. కానీ కోవిడ్ వల్ల నేరుగా హౌస్లోకి వెళ్లకుండా ప్రత్యేక గదిలో నుంచే ఫైనలిస్టులతో సంభాషించారు. మరి 101వ ఎపిసోడ్లో ఈ మాజీ ఫైనలిస్టులు ఇప్పుడున్న కంటెస్టెంట్లను ఏమేం ప్రశ్నలడిగారు? వారిని ఎలా ఆడుకున్నారనేది తెలియాలంటే ఈ స్టోరీని చదివేయండి.. టాటూలు నిజమైనవా? గ్రాఫిక్సా? గత సీజన్ల ఫైనలిస్టులు హరితేజ, గీతా మాధురి, శ్రీముఖి, అలీ రెజా ఇంటిసభ్యులను సర్ప్రైజ్ చేశారు. అప్పట్లో తాము దంచుతూ కష్టాలు పడుతుంటే మీరేమో మిక్సీలు వాడుతున్నారా? అని ఈ సీజన్ కంటెస్టెంట్ల మీద అక్కసు వెళ్లగక్కారు. తమ టాటూలు నిజమైనవా? గ్రాఫిక్సా? అని అడుగుతున్నారని, బయట ఇలాంటి టాస్కులు ఉంటాయనుకోలేదని శ్రీముఖి వాపోయింది. తర్వాత ప్రేక్షకుల తరపున ప్రశ్నలు అడుగుతూ వారికి సరదాను పంచేందుకు సిద్ధమయ్యారు. ఇంకొన్ని రోజులైతే ఆరిపోయేట్టు ఉన్నావు, కాస్త తినమని శ్రీముఖి అరియానాకు సలహా ఇచ్చింది. (చదవండి: ఏడవకుండా నవ్వుతూ మోనాల్ వీడ్కోలు) మోనాల్ లేకపోవడంతో ఊపిరాడలేదు నీకు ఎలాంటి అమ్మాయి కావాలన్న ప్రశ్నకు సోహైల్ తన కోపాన్ని కూల్ చేయగలగాలి అని చెప్పాడు. ఇది జరగని పని అని హరితేజ కుండ బద్ధలు కొట్టింది. మోనాల్ వెళ్లాక సైలెంట్ అయ్యావేంటని అఖిల్ను కూపీ లాగేందుకు ప్రయత్నించగా సోహైల్ మధ్యలో లేచి అంత లేదంటూ, ఇక్కడ ఇద్దరికి సోపులేస్తున్నాడని పంచ్ వేశాడు. అయితే మోనాల్ వెళ్లిపోయాక కాసేపటివరకు ఊపిరి ఆడలేదని అఖిల్ చెప్పుకొచ్చాడు. తర్వాత సీనియర్లు అరియానాను లౌడ్ స్పీకర్గా అభివర్ణిస్తూ ఇమిటేట్ చేయడంతో ఇంటి సభ్యులు పడీపడీ నవ్వారు. అయితే కొన్నిసార్లు ఆమె లీడ్ తీసుకుని మాట్లాడటాన్ని శ్రీముఖి మెచ్చుకుంది. దీనిపై అరియానా స్పందిస్తూ.. గత సీజన్లో శ్రీముఖికే సపోర్ట్ చేశాను, ఆమె ఆడిన విధానం నచ్చిందంటూ చెప్పుకొచ్చింది. హౌస్ అంతా రివర్స్ అయినప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడటం గ్రేట్ అని హరితేజ సైతం మెచ్చుకుంది. (చదవండి: హౌస్లో శివగామి ఎవరో చెప్పిన అభిజిత్) అమ్మాయిల కోసం పాట పాడిన అభి కావాలని తప్పులు చేయండి, ఎందుకంటే వారంలో బిగ్బాస్ గొంతు మిస్సవుతారు అని సీనియర్లు ఉచిత సలహా ఇచ్చారు. తర్వాత అందరితో డ్యాన్స్ చేయించారు. గర్ల్ ఫ్యాన్స్ కోసం అభిజిత్తో పాట పాడించారు. అయితే లిరిక్స్ రాకపోయినా 'నీ ఎదలో నాకు చోటే వద్దు.. అంటూ బాగానే పాడాడు. తర్వాత అలీ రెజా మాట్లాడుతూ..నన్ను అర్జున్రెడ్డి అనేవారు, కానీ నువ్వు నన్ను మించిపోయావని, గొడవయ్యాక నువ్వే వెళ్లి కలిసిపోవడం బాగుందని సోహైల్ను మెచ్చుకున్నాడు. ఇలా కోప్పడే ఒకరు ట్రోఫీ తీసుకెళ్లారు తన కోపం కారణం లేకుండా రాదని, ఎంత కోప్పడినా మళ్లీ మనవాళ్లే అని దగ్గరకు తీసుకుంటా అని సోహైల్ చెప్పగా ఇలా కోప్పడే ఒకరు బిగ్బాస్ 1 ట్రోఫీని పట్టుకెళ్లారని హరితేజ శివబాలాజీని గుర్తు చేసింది. తర్వాత మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అఖిల్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. టాస్కుల్లో మామూలు స్పీడు లేదని గీతా మాధురి మెచ్చుకుంది. నవ్వితే బాగుంటావు, కానీ ఎప్పుడూ సీరియస్గా ముఖం పెడతావేంటని శ్రీముఖి నిలదీయడంతో అలాంటిదేమీ లేదని అఖిల్ తెలిపాడు. పులిహోర మాత్రం మామూలుగా కలపడం లేదని గీతా, హరితేజ సెటైర్లు వేశారు. (చదవండి: ఆ సెంటిమెంట్ కలిసొస్తే అభిజితే విన్నర్?) ఉన్న టైమ్ను ఎంజాయ్ చేయండి చివర్లో మాకు సలహాలు ఇవ్వండని జూనియర్లు సీనియర్లను కోరారు. మొదట హరితేజ మాట్లాడుతూ... ఇక్కడిదాకా వచ్చాక మార్చుకోవాల్సినవేమీ ఉండవని చెప్పింది. ఉన్న సమయాన్ని ఎంజాయ్ చేయమని సూచించింది. గీతా మాధురి కూడా ఎంజాయ్ చేయమని చెప్తూనే చివర్లో ఎవరినీ బాధపెట్టే డైలాగులు మాట్లాడకండని సలహా ఇచ్చింది. శ్రీముఖి మాట్లాడుతూ.. 'గత సీజన్లో నేను సెట్లో ప్రతి మూలమూలకు వెళ్లాను. ఎందుకంటే తర్వాత ఆ సెట్ తీసేస్తారు. కాబట్టి మీరు కూడా హౌస్లో చిల్ అవ్వండి. రూల్స్ బ్రేక్ చేసి బిగ్బాస్తో తిట్టించుకోండి. ఎందుకంటే మళ్లీ ఆ వాయిస్ వినలేరు' అని చెప్పింది. హౌస్లో ఎంత నెగెటివిటీ వస్తుందో అంత పాజిటివిటీ వస్తుందని అలీ ధైర్యం చెప్పాడు. మా అమ్మాయి బిగ్బాస్ చూస్తూనే అన్నం తింటుది, వారం తర్వాత పరిస్థితి ఏంటో అని గీతామాధురి తల పట్టుకోగా తాము ఇంటికొచ్చి తినిపిస్తాం అని ఫైనలిస్టులు ముందుకొచ్చారు. అనంతరం మాజీలు టాప్ 5 కంటెస్టెంట్లకు ఆల్ ద బెస్ట్ చెప్తూ వీడ్కోలు పలికారు. (చదవండి: బిగ్బాస్: టైటిల్ గెలిచే అర్హత హారిక, అరియానాకు లేదు!) -
సోహైల్కు అలాంటి అమ్మాయి కావాలట!
మరో ఐదు రోజుల్లో బిగ్బాస్ నాల్గో సీజన్ విన్నర్ ఎవరనేది తేలిపోనుంది. గెలుపు కోసం తపిస్తూ ఇప్పటిదాకా కష్టపడ్డ కంటెస్టెంట్లకు కాస్త సరదాను పంచేందుకు కొత్త అతిథులు వచ్చారు. మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్లు హరితేజ, గీతా మాధురి, శ్రీముఖి, అలీ రెజా ప్రత్యేక గదిలో నుంచి ఫైనలిస్టులకు హాయ్ చెప్తూ వారిని సర్ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా సీనియర్లు జూనియర్లను ప్రశ్నలతో ఆడుకున్నారు. వారితో స్పెషల్ టాస్కులు చేయిస్తూ డ్యాన్సులు కూడా చేయించినట్లు కనిపిస్తోంది. వీరిని ఆకట్టుకునేందుకు అభిజిత్ అందరూ ఎంత బాగున్నారో అంటూ పొగిడేయగా.. హరితేజ అందుకుని మమ్మల్ని కూడా వదలవా? అని పంచ్ వేసింది. ఇక శ్రీముఖి.. మోనాల్ వెళ్లిపోయాక సైలెంట్ అయ్యావేంటి అని అఖిల్ బాధను పంచుకునే ప్రయత్నం చేసింది. ఇంతలో సోహైల్ అఖిల్ గాలి తీసేస్తూ.. అతడు ఇక్కడున్న ఇద్దరమ్మాయిలకు సోపేస్తున్నాడని పులిహోర వేషాలను బయటపెట్టాడు. అయితే మోనాల్ వెళ్లిపోయాక ఆమెను తలుచుకుని బాధపడ్డ అఖిల్కు నిన్నటి ముసుగు టాస్క్లో ఆమె లేని లోటు స్పష్టంగా తెలుసొచ్చింది. అభి- హారిక, సోహైల్-అరియానా కలిసి డ్యాన్సు చేస్తుంటే అఖిల్ మాత్రం ఒంటరిగానే స్టెప్పులేశాడు. (విజయానికి దూరమవుతున్న సోహైల్!) కాగా గత సీజన్లలో మనల్ని లౌడ్ స్పీకర్ అన్నారు కానీ అక్కడుంది అసలైన లౌడ్ స్పీకర్ అంటూ హరితేజ, శ్రీముఖి.. అరియానా వైపు వేలు చూపిస్తూ ఆమెను ఇమిటేట్ చేసి నవ్వించారు. అనంతరం నిన్ను చేసుకునే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీ ఉండాలని శ్రీముఖి సోహైల్ను ప్రశ్నించింది. దీనికి అతడు బదులిస్తూ తనకు కోపం వచ్చినప్పుడు కూల్ చేసే సామర్థ్యం ఉండాలని చెప్పాడు. ఇది విన్న శ్రీముఖి అది ఎవరి వల్లా చేతకాదు అంటూ దండం పెట్టేసింది. మరి వీరి ఎంటర్టైన్మెంట్ను చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (హారిక, అరియానాకు గెలిచే అర్హత లేదు!) -
నాలుగు పాత్రల కథ
బుల్లితెర యాంకర్, ‘బిగ్ బాస్ 3’ ఫేమ్ శ్రీముఖి ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’. ఈ చిత్రంతో గౌతమ్ ఇ.వి.ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దితీప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎయి¯Œ ్స మోషన్ పిక్చర్స్, కాక్టైల్ సినిమాస్ పతాకంపై అల్లం సుభాష్, గౌతమ్ ఇ.వి.ఎస్ నిర్మించారు. ఆదివారం (మే 10) శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ సినిమాలోని ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ ఇ.వి.ఎస్ మాట్లాడుతూ– ‘‘ఇదొక సైబర్ క్రైమ్ థ్రిల్లర్. నాలుగు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. యువతరం జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది. ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి పాత్రలో శ్రీముఖి నటించలేదు. ఆమె అభిమానులకు, ప్రేక్షకులకు ఈ క్యారెక్టర్ సర్ప్రైజ్ ఇస్తుంది. ప్రస్తుతం మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దిలీప్ కుమార్ ఎంఎస్, సంగీతం: శేఖర్ మోపూరి, సహ నిర్మాత: సిహెచ్ వేణు మాధవ్. -
యాంకర్ శ్రీముఖిపై కేసు నమోదు
హైదరాబాద్ : బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆరోపిస్తూ యాంకర్ శ్రీముఖి, జెమినీ టీవీ నిర్వాహకులపై ఓ వ్యక్తి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ‘జూలకటక’ కార్యక్రమానికి శ్రీముఖి యాంకర్గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణుడిని కించపరిచేలా చిత్రీకరించారని, కార్యక్రమ నిర్వాహకులతో పాటు యాంకర్ శ్రీముఖిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సికింద్రాబాద్కు చెందిన ఎం వెంకటరమణ శర్మ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శ్రీముఖిపై ఐపీసీ సెక్షన్ 505(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాంకర్గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. పలు చిత్రాల్లో కూడా నటించారు. బుల్లితెర రాములమ్మగా ప్రేక్షకులకు దగ్గయ్యారు. అందంతోపాటుగా తనదైన కామెడీ టైమింగ్తో అభిమానులను అలరిస్తున్నారు. గతేడాది బిగ్బాస్ తెలుగు సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి.. రన్నరప్గా నిలిచారు.(చదవండి : విజయ్కు మద్దతు తెలిపిన నిర్మాతల మండలి) -
శ్రీముఖి.. మైమరచి
బుల్లితెర నటి శ్రీముఖి తళుక్కుమంది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం అనంతకు విచ్చేసిన ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఆమెను చూసేందుకు అభిమానులంతా ఎగబడ్డారు. అభిమాన తారను చూసి మైమరచిపోయారు. పూలబొకేలిచ్చి.. ఆటోగ్రాఫ్లు తీసుకుని సంబరపడిపోయారు. అనంతపురం న్యూసిటీ: బెంగళూరు హైవేలో ఆదివారం హోటల్ బ్లిస్ ఆనంద్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కార్య క్రమానికి విచ్చేసిన యాంకర్, సినీ నటి శ్రీముఖిని చూసేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రారంభోత్సవంలో ఎంపీ గోరంట్ల మాధవ్ దంపతులు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి, ఎన్ఆర్ఐ నారాయణస్వామి, సత్యనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అసలు రిలేషన్షిప్ మొదలైంది: శ్రీముఖి
రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్-3 రన్నరప్ శ్రీముఖి తన అభిమానులకు స్వీట్ షాకిచ్చారు. బిగ్బాస్ విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్తో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాలో షేర్ చేశారు. దానికి... ‘గతం గతః.. అసలు రిలేషన్షిప్ ఇప్పుడే మొదలైంది’ అంటూ క్యాప్షన్తో పాటుగా హార్ట్ సింబల్ను జత చేశారు. అంతేకాదు రాహుల్ సైతం శ్రీముఖి షేర్ చేసిన ఫొటోను రీపోస్ట్ చేయడం విశేషం. ఈ క్రమంలో శ్రీముఖి- రాహుల్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. మీరిద్దరు ఇలా కలిసిపోవడం బాగుందంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా... మరి పున్ను సంగతి ఏంటి రాహుల్ అంటూ మరికొందరు తమదైన శైలిలో రాహుల్కు ప్రశ్నలు సంధిస్తున్నారు. కాగా బిగ్బాస్లో మొదటి నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉన్న శ్రీముఖి రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఫేక్ ఎలిమినేషన్కు గురై... చివరి సమయంలో పుంజుకున్న రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ను దక్కించుకుని సత్తా చాటాడు. రాహుల్ కన్నా అన్ని విషయాల్లో తనే బెటర్ అనుకున్న శ్రీముఖి రన్నరప్కే పరిమితమవడాన్ని ఆమెతో సహా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో బిగ్బాస్ షో ముగింపు సందర్భంగా ప్రేక్షకుల సమక్షంలోనే ఆమె తన మనసులో మాట బయటపెట్టారు. హోస్ట్ నాగార్జున రాహుల్ను విజేతగా ప్రకటించగానే ముందుగా శ్రీముఖిని మాట్లాడమని సూచించాడు. శ్రీముఖి మాట్లాడుతూ.. ‘ఓటమిని ఎవరూ ఇష్టపడరు. ముఖ్యంగా నేను’ అంటూ తన బాధను వ్యక్తం చేశారు. అయితే ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నానందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. షో అనంతరం ఫ్రెండ్స్తో కలిసి టూర్ వెళ్లిన శ్రీముఖి.. తన దృష్టిలో బాబా భాస్కరే నిజమైన విజేత అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాహుల్తో ఉన్న ఫొటోను షేర్ చేయడంతో నెటిజన్లు తికమకపడుతున్నారు. View this post on Instagram #Repost @sipligunjrahul @get_repost . . . Gatham Gathaha! Asalu relationship ipudu modalaindi! @sreemukhi ❤️ A post shared by Sreemukhi (@sreemukhi) on Dec 6, 2019 at 2:55pm PST -
బిగ్బాస్ ట్రోఫీ, మనీ వద్దు: శ్రీముఖి
బిగ్బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అయినా.. ప్రేక్షకుల మనసు గెలిచింది మాత్రం బుల్లితెర రాములమ్మేనంటూ శ్రీముఖి అభిమానులు చెప్పుకొచ్చారు. ఇక బిగ్బాస్ పూర్తవగానే శ్రీముఖి మీడియాకు చిక్కకుండా విహారయాత్రకు మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ తన ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేసింది. ఈ క్రమంలో అభిమానులతో మొదటిసారి లైవ్లోకి వచ్చింది. ఈ సందర్భంగా బిగ్బాస్ షో గురించి పలు ఆసక్తికర అంశాలను పంచుకుంది. ముందుగా తనకు ఎంతగానో మద్దతు తెలిపిన ఝాన్సీ, రష్మీ, ముక్కు అవినాష్, ఆటో రాంప్రసాద్లకు కృతజ్ఞతలు తెలిపింది. అదే సమయంలో బిగ్బాస్ స్క్రిప్టెడ్ కాదన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పింది. గర్వపడే షోలు చేస్తా.. ‘నామినేషన్లోకి వచ్చినప్పుడు భయపడలేదని, ఎందుకంటే తానే తప్పూ చేయలేదని, పైగా అభిమానులు సేవ్ చేస్తారన్న నమ్మకముండేదని చెప్పుకొచ్చింది. ట్రెడిషనల్గా, మోడ్రన్గా, మేకప్తో, మేకప్ లేకుండా అన్ని రకాలుగా చూశారు. నన్ను మీ ఇంట్లో అమ్మాయిగా ఆదరించారు. నువ్వే మాకు రియల్ విన్నర్ అని చాలా విషెస్ వచ్చాయి. బిగ్బాస్ ట్రోఫీ, మనీ ఏవీ నాకు వద్దు.. మీ ప్రేమ నాకు చాలు. బిగ్బాస్ షో తర్వాత ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. పటాస్కు వస్తానో లేదో ఓ వారం తర్వాత చెప్తాను. కాస్త విశ్రాంతి తీసుకుంటున్నా. వారంలోనే షూటింగ్కు వచ్చేస్తా. ఇకనుంచి మీరు గర్వపడే షోలు చేస్తా’నని శ్రీముఖి మాటిచ్చింది. అంత త్వరగా గెలిస్తే కిక్ ఉండదు ‘బిగ్బాస్లో మరిచిపోలేనిది మా అమ్మ, తమ్ముడు వచ్చిన సందర్భం. ఇంకా బాబాతో నా పరిచయం. అతని నుంచి చాలా నేర్చుకున్నాను. బిగ్బాస్లో ఇటుకల టాస్క్ బాగా ఎంజాయ్ చేశాను. ఈ టాస్క్తో కెప్టెన్ కూడా అయ్యాను. కోడలిగా చేయడం బాగా నచ్చింది. చూడటానికి నచ్చిన టాస్క్.. తికమకపురం (గ్లాస్ పగలగొట్టింది). గెలిస్తే.. అక్కడితో ఆగిపోతాం. కానీ ఓడిపోతే.. ఇంకా ఏదో చేయాలి, నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనిపిస్తుంది. జీవితంలో సక్సెస్ అంత త్వరగా చూసేస్తే కిక్ ఉండదు’. నావరకూ ఆయనే అసలైన విజేత ‘బాబా భాస్కర్ అసలైన విన్నర్. టాస్క్ల్లోనూ, వండి పెట్టడంలోనూ, అతని ప్రవర్తన, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి అతనే విజేత. బాబా తర్వాత తమన్నా సింహాద్రి ఇష్టం. రాహుల్ నా ఫ్రెండ్. పరిస్థితుల వల్ల మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. బిగ్బాస్లో జరిగినవి అక్కడే వదిలేశా. బిగ్బాస్ హౌస్లో కనుబొమ్మలు తీసుకుంటున్నట్టు నటించి పడుకున్న సందర్భాలు ఉన్నాయి. దాన్ని బిగ్బాస్ గుర్తించలేదు. తర్వాత ఇది మగవాళ్లు కూడా చేశారు. టాటూ నిజమే.. నమ్మకపోతే తమ్ముడిని రుద్దమని చెప్పగా అది పోకపోవడంతో ఒరిజినల్’ అని శ్రీముఖి నిరూపించింది. అవేమీ పట్టించుకోకండి హిమజ, హేమ తన గురించి నెగెటివ్గా మాట్లాడిన కామెంట్లపై స్పందిస్తూ వాటికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదని కరాఖండిగా చెప్పేసింది. ‘వాళ్లిద్దరూ షోలో ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారు. స్టేజీపై కూడా నాకోసం బాగానే మాట్లాడారు. కానీ తర్వాత ఎందుకు అలా నెగెటివ్గా మాట్లాడారో వాళ్లకే వదిలేస్తా. వాళ్లు వేసిన నిందలను పట్టించుకోకండ’ని తేలికగా తీసిపారేసింది. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసినవారికి గుడ్లక్ చెప్పింది. త్వరలో ఫ్యాన్స్మీట్ ఏర్పాటు చేస్తున్నానని, వీలైనంత ఎక్కువమంది అభిమానులను కలుస్తానని శ్రీముఖి పేర్కొంది. -
బిగ్బాస్: ఓడిపోయినా కోరిక నెరవేర్చుకుంది!
బిగ్బాస్ తెలుగు సీజన్ 3 ముగిసి వారం గడిచింది. కంటెస్టెంట్ల పార్టీలు, ఇంటర్వ్యూలు రోజుకొకచోట జరుగుతూనే ఉన్నాయి. అయితే, రన్నరప్గా నిలిచిన శ్రీముఖి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. బిగ్బాస్ పూర్తికాగానే ఆమె ఎంచక్కా మాల్దీవుల టూర్కు వెళ్లిపోయింది. సముద్ర తీరంలో తన ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈ ట్రిప్లో ఆర్జే చైతూ, యాంకర్ విష్ణుప్రియ కూడా ఉన్నారు. ఇక బిగ్బాస్ షో జరుగుతున్న సమయంలో హోస్ట్ నాగార్జున ఓ సందర్భంలో శ్రీముఖిని.. ‘మీరు బిగ్బాస్ విన్నర్గా నిలిచి రూ.50 లక్షలు మీ సొంతమైతే.. ఏం చేస్తారు’ అని ప్రశ్నించగా.. అన్నీ పేరెంట్స్కు ఇస్తానని సమాధానమిచ్చింది. అంతేగాక తనకెంతో ఇష్టమైన మాల్దీవులకు వెళ్తానని శ్రీముఖి చెప్పుకొచ్చింది. కానీ, ఆమె రన్నరప్తోనే సరిపెట్టుకున్నా.. మాల్దీవులకు వెళ్లి తన కోరిక నెరవేర్చుకుంది. తన ఫ్రెండ్స్తో కలిసి మాల్దీవుల్లో ఆమె చేస్తున్న సందడిని ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను పలకరిస్తోంది. ఏదేమైనా బిగ్బాస్ హౌస్లో ఉన్న 105 రోజులు శ్రీముఖి చలాకీగా, దూకుడుగా ఉంటూ అందరినీ ఆకర్షించింది. టాస్క్ల్లోనూ విజృంభించి మిగతా హౌస్మేట్స్కు గట్టిపోటీనిచ్చింది. కానీ, షో చివరి రోజుల్లో రాహుల్ అనూహ్యంగా పుంజుకోవటంతో ఆమె రెండోస్థానంలో నిలిచింది. ఇక, విన్నర్గా నిలవలేకపోయినందుకు శ్రీముఖి బాధపడినా.. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు మద్దతుగా నిలవడం కాస్త ఊరటనిచ్చింది. View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) on Nov 8, 2019 at 5:22am PST -
ప్రేమలో పడ్డాను.. పేరు చెప్పలేను: రాహుల్
రాహుల్ సిప్లిగంజ్.. మొన్నటి దాకా సినీ నేపథ్య గాయకుడు. మరి నేడు.. బిగ్బాస్–3 విజేత.అత్యంత సాధారణ యువకుడిగా ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లోకి అడుగుపెట్టినఈ కుర్రాడు.. ప్రారంభంలో అంతంత మాత్రం ప్రదర్శన ఇచ్చినా.. రోజులు గడుస్తున్న కొద్దీ చక్కటి ప్రతిభతో పెద్ద సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో అంతిమ లక్ష్యాన్నిచేరుకున్నాడు. అంతేనా.. లక్షల మంది అభిమానించే మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా ట్రోఫీని అందుకుని రూ.50 లక్షల విజేతగా నిలిచాడు. పాతబస్తీ గల్లీల్లో చక్కర్లు కొట్టే ఈ కుర్రాడు ఇప్పుడు స్టారైపోయాడు. దాదాపు 105 రోజుల పాటు బిగ్బాస్ హౌస్లో ఉన్న ఇతడిపై బోలెడు ‘ప్రేమ కథలు’ పుట్టుకొచ్చినా అవన్నీ ‘ట్రాష్’ అంటూ కొట్టిపారేశాడు. రాహుల్ ‘సాక్షి’తో పంచుకున్న మరిన్ని ముచ్చట్లు బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ సీజన్–3 విజేతగా నిలిచి తెలుగు గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ సంచలనం సృష్టించారు. 105 రోజుల పాటు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ షోతో ప్రేక్షకుల మనసు దోచారు ఆయన. పక్కా లోకల్ బాయ్ విజయంతో నగర యువత ఉత్సాహానికి హద్దులే లేకుండా పోయాయి. మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా రూ.50 లక్షలనగదుతో పాటు ట్రోఫీ అందుకోవడం తన జీవితంలో మరిచిపోలేని సంఘటన అని.. తన జీవితంలో ఇదే పెద్ద అచీవ్మెంట్ అని రాహుల్ ఆనందం వ్యక్తం చేశారు. గత జూలై 21న ప్రారంభమైన సీజన్– 3 చివరిదాకా ఎంతో ఉత్కంఠగా సాగింది. ఎలాంటి అంచనాలు లేకుండా సాధారణ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టిన రాహుల్ ప్రారంభంలో అంతంతమాత్రంగానే ప్రదర్శన ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఒక్కో వారం గడిచేకొద్దీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. అభిమానులను పెద్ద సంఖ్యలో పెంచుకుంటూ తన సన్నిహితురాలు పునర్నవితో స్నేహాన్నీ కొనసాగించారు. వీరిద్దరి ఫ్రెండ్షిప్ ఎన్నో మలుపులు తిరిగింది. ఎన్నో రూమర్లూ వచ్చాయి. ఇద్దరూ ప్రేమలో పడ్డారని కూడా అంతా భావించారు. ఇది ఒకరకంగా రాహుల్కు కూడా పబ్లిసిటీ పరంగా కలిసొచ్చింది. 105 రోజుల పాటు బిగ్బాస్ హౌస్లో ఉండి చివరకువిజేతగా నిలిచిన పాతబస్తీ కుర్రోడు రాహుల్ బుధవారం ‘సాక్షి’తోముచ్చటించారు. తన అనుభవాలు, అనుభూతులు, పునర్నవితో స్నేహం, భవిష్యత్ ప్రణాళికలపై ఇలా మనసు విప్పి మాట్లాడారు. – పురుమాండ్ల నరసింహారెడ్డి ఆ రోజు ఏడ్చేశా.. ‘‘పునర్నవి నాకు వెరీ స్పెషల్. మా ఇద్దరిదీ జాన్ జిగిరీ దోస్తాన్. మాటల ద్వారా ఇష్టాల ద్వారా మేమిద్దరంబాగా దగ్గరయ్యాం. మా ఇద్దరి అభిప్రాయాలు బాగాకలిశాయి. ఇద్దరం ముఖం మీదనే మాట్లాడుతూ ముక్కుసూటిగా చెబుతుండేవాళ్లం. మనలాగే ఆలోచించే వ్యక్తి మన స్నేహితులైతే ఎంత బాగుంటుందో అలాగే మేమిద్దరం ఉన్నాం. ఆమెతో ప్రేమలో ఉన్నానని వచ్చిన రూమర్లు సరైనవి కావు. మా ఇద్దరిదీ స్నేహం మాత్రమే. మా పరిచయం హౌస్లో ఉన్నప్పుడే జరిగింది. బయటికొచ్చాక కూడా ఆ స్నేహాన్ని కొనసాగిస్తాం. మాది విడదీయలేని బంధం. హౌస్లో ఆమెను అందరూ పున్ను అని పిలిచేవారు. నేను ‘నవీ’ అని ప్రేమగా పిలిచేవాణ్ని. ఆమె ఎలిమినేట్ అయిన రోజున బాగా ఏడ్చాను. రెండు మూడ్రోజుల తర్వాత ఒంటరి వాణ్నయ్యానని ఫీలింగ్ వచ్చింది.టాస్క్లతో, స్నేహితుల ముచ్చట్లతో మామూలు మనిషినయ్యా.’’ మలైపాయ.. ఇరానీ చాయ్ ఇష్టం.. పాతబస్తీలోని బిస్మిల్లా హోటల్లో మలైపాయ తినడం అంటే బాగా ఇష్టం. వారంలో నాలుగైదుసార్లు అర్ధరాత్రి 2 గంటలకు వెళ్లి నా స్నేహితులు భాస్కర్, చందు, సొహైల్, నోయల్, జోయల్తో కలిసి మలైపాయ తింటాను. అది తింటుంటే ఆహా.. ఏమిరుచి.. అన్న ఫీల్ కలుగుతుంది. ఇక మల్లేపల్లి డైమండ్ హోటల్లో ఇరానీ చాయ్ తాగుతూ బాతాఖానీ కొట్టడం బాగా ఇష్టం. నేను ఎక్కువగా ఇరానీ హోటల్లోనే ఫ్రెండ్స్తో కలిసి చాయ్ తాగుతాను. నా కెరీర్ ఇలాప్రారంభమైంది.. యూట్యూబ్ ద్వారా గాయకుడిగా కెరీర్ ప్రారంభించాను. సంగీతం కంపోజ్ చేస్తూనే పాటలు పాడేవాడిని. 2009లో వచ్చిన జోష్ సినిమాతో గాయకుడిగా మారాను. అదే సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించాను. అనంతరం దమ్ము, ఈగ, లై, నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా, రంగస్థలం, ఇస్మార్ట్ శంకర్ తదితర చిత్రాల్లో పాటలు పాడాను. నాకంటూ ఓ గుర్తింపు లభించింది. బిగ్బాస్ హౌస్కు ఎంపికయ్యా. పాతబస్తీలో పుట్టి పెరిగా.. నేను పుట్టి పెరిగింది పాతబస్తీలో. పదో తరగతి వరకు లయోలా స్కూల్లో, ఇంటర్ నారాయణ కాలేజీలో చదివా. దూర విద్యద్వారా డిగ్రీ పూర్తి చేశాను. నాన్న రాజ్కుమార్ హెయిర్ స్టైలిస్ట్. అబిడ్స్లోని ఓ హోటల్లో షాపు ఉంది. హలో బ్రదర్ సినిమా ఈ హోటల్లోనే ఓ సీన్ జరిగిన విషయాన్ని హౌస్లో ఉండగా నాగార్జునతో చెప్పాను. అమ్మ సుధారాణి గృహిణి. చెల్లెలికి వివాహమైంది. ముంబైలో ఉంటోంది. తమ్ముడు నిఖిల్ అమెరికాలో చదువుకుంటున్నాడు. మెగాస్టార్ ప్రశంసించారు.. బిగ్బాస్–3 విన్నర్గా చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నాను. ఆయన బర్త్డే ఆగస్టు 22. నా బర్త్డే కూడా ఆగస్టు 22. ఇదే విషయాన్ని చిరంజీవితో చెప్పాను. ఆయన వెరీగుడ్ అంటూ ప్రశంసించారు. రూ.50 లక్షలు గెలిస్తే ఏం చేస్తావని వ్యాఖ్యాత నాగార్జున ప్రశ్నించినప్పుడు నా కులవృత్తి సెలూన్ పెట్టుకుంటానని చెప్పాను. ఇప్పుడు ఇల్లు కొనుక్కున్న తర్వాత సెలూన్ పెట్టుకుంటాను. తప్పనిసరిగా సెలూన్ పెట్టుకోవాలనేది నా లక్ష్యం. టెన్షన్కు గురయ్యాను.. బిగ్బాస్– 3 హౌస్లోకి వెళ్లినప్పుడు నేను సాధారణ కంటెస్టెంట్ని. బయట ఏం జరుగుతోందో తెలియదు. 105 రోజుల ప్రయాణం తర్వాత వచ్చిన ఓటింగ్ శాతం చూస్తే నాకు ఇంతమంది అభిమానులున్నారా? అని ఆశ్చర్యపోయాను. నా ప్రదర్శన ఇంతమందికి నచ్చుతుందన్న విషయం లోపలున్న నాకసలే తెలియదు. విన్నర్ అని ప్రకటించేవరకూ టెన్షన్కు గురయ్యాను. హౌస్లో నాకు శత్రువులంటూ ఎవరూ లేరు. బిగ్బాస్ టాస్క్లు పెట్టడంతో మనుషుల్లోని రియాల్టీ బయటపడుతుంది. ఎమోషన్స్ అన్నీ వెలికివస్తాయి. ప్రయత్నంలో ఫైటింగ్ ఉండాలి.. యూత్ చేసే పనిలో జెన్యూనిటీ ఉంటే తప్పనిసరిగా విజయం వరిస్తుంది. ప్రయత్నంలో ఫైటింగ్ ఉండాలి. లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందుగానే సంసిద్ధులు కావాలి. ఏమాత్రం వెనకడుగు వేయొద్దు. ధైర్యం కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే విజయాలు వరిస్తాయని బిగ్బాస్– 3 విజేతగా రుజువు చేశా. పాతబస్తీ అందాలు మస్త్.. మీకో విషయం చెప్పాలి. హైదరాబాద్లాంటి సిటీ దేశంలో ఎక్కడా ఉండదు. ముఖ్యంగా పాతబస్తీ అందాలు అన్నీ ఇన్నీ కావు. నాకు హైదరాబాద్తో అనుబంధం ఎక్కువ. మిగతా ఏ నగరానికి వెళ్లినా ఈ అనుభూతులు, ఆనందాలు ఉండవు. నేను ఫ్రెండ్స్తో రాత్రిపూట ఎక్కువగా పాతబస్తీలోనే చక్కర్లుకొడుతుంటా. గోడ దూకి బయటపడ్డా.. బిగ్ బాస్– 3 విజయంతో నాకు దిమాక్ ఉందని మా ఇంట్లో వాళ్లకు అర్థమైపోయింది. ఈ విషయంలో రవి కూడా అన్నాడు.. నేను నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యానని. ఇందుకు తమన్నా సింహాద్రి ఇష్యూనే పేర్కొనవచ్చు. దాంతో పాటు హేమా ఇష్యూ సైతం అందరికీ తెలిసిందే. చెప్పాలంటే మా అయ్యకే భయపడం.. బయట వాళ్లకి ఏం భయపడతాం. పాతబస్తీ పోరగాడుగా రియాల్టీ షో విన్నర్ కావడంతో మా ఇంట్లో వాళ్లు చాలా ఆనందపడుతున్నారు. మా ఇంటికి అభిమానులు పోటెత్తుతున్నారు. ఒక దశలో గోడ దూకి బయటపడాల్సి వచ్చింది. తెలుగులో పాప్ ఆర్టిస్ట్గా ఎదగాలని ఉంది. పునర్నవి విషయానికి వస్తే ఆమెదీ నాదీ మంచి క్యూట్ థింక్స్. ఆమెతో నేను ప్రేమలో ఉంటే చెప్పేంత «ధైర్యం ఉంది. శ్రీముఖి కంగ్రాట్స్చెప్పిందో లేదో గమనించలేదు.. నేను విన్నర్నయ్యాయని తెలియగానే శ్రీముఖి నన్ను అభినందించలేదనే విషయం మీరడిగేదాకా నాకు తెలియదు. గెలిచిన ఆనందంలో నా మైండ్ బ్లాంక్ అయింది. ఏం జరుగుతోందో అర్ధగంటదాకా తేరుకోలేకపోయాను. అందుకే శ్రీముఖి నన్ను కంగ్రాట్స్ చేసిందా.. లేదా? గమనించలేదు. నేనా.. హీరోగానా..? నాకు ప్రభాస్ అంటే బాగా ఇష్టం. తమిళంలో రజనీకాంత్, సూర్యను బాగా ఇష్టపడతా. అయితే.. నన్ను ప్రేక్షకులు హీరోగా చూస్తారని అనుకోవడం లేదు. ఇప్పటికైతే పాటలు పాడుతుంటా. ఒకవేళ హీరోలకు ఫ్రెండ్స్ క్యారెక్టర్ వస్తే మాత్రం చేస్తా. ప్రేమలో పడ్డాను..పేరు చెప్పలేను.. ప్రేమలో పడ్డమాట వాస్తవమే. ఎవరన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేను. తప్పనిసరిగా ప్రేమ వివాహమే చేసుకుంటాను. -
టైటిల్ చేజారినా శ్రీముఖికి భారీ పేచెక్..
హైదరాబాద్ : బిగ్బాస్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ కంటే అధికంగా రన్నరప్గా నిలిచిన శ్రీముఖి రెమ్యూనరేషన్ రూపంలో ఎక్కువ మొత్తం ఇంటికి తీసుకువెళ్లిందని సమాచారం. బిగ్బాస్ విజేతతో పోలిస్తే హౌస్లో ఉన్నన్ని రోజులు శ్రీముఖికి పారితోషికంగా భారీ మొత్తమే నిర్వాహకులు ముట్టజెప్పారని భావిస్తున్నారు. టీవీ యాంకర్గా రెండు తెలుగురాష్ట్రాల్లో పేరున్న శ్రీముఖి బుల్లితెరపై హయ్యస్ట్ పెయిడ్ నటిగా గుర్తింపు పొందడంతో బిగ్బాస్ షోలోనూ భారీగా రాబట్టారు. 14 మంది కంటెస్టెంట్లలో ఒకరిగా బిగ్బాస్ తెలుగు 3 హౌస్లో అడుగుపెట్టిన శ్రీముఖి ఏకంగా 105 రోజుల పాటు హౌస్లో కొనసాగడంతో పాటు టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. గ్రాండ్ ఫినాలేలో టైటిల్ను రాహుల్ సిప్లీగంజ్ ఎగరేసుకుపోవడంతో ఆమె రన్నరప్గా మిగిలారు. బిగ్బాస్ టైటిల్ విన్నర్గా రాహుల్కు రూ 50 లక్షలు దక్కగా శ్రీముఖి అంతకుమించే ఈ షోలో ఆర్జించారని వినికిడి. భారీ పే చెక్తో శ్రీముఖి బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారని సమాచారం. చదవండి: త్వరలోనే పున్నుతో లైవ్లోకి వస్తా: రాహుల్ రోజుకు రూ లక్ష.. బుల్లితెరపై తిరుగులేని యాంకర్గా సత్తా చాటిన శ్రీముఖి బిగ్బాస్ హౌస్లో ఉండేందుకు రోజుకు రూ లక్ష డిమాండ్ చేసినట్టు చెబుతున్నారు. ఆమె పాపులారిటీకి ఫిదా అయిన నిర్వాహకులు షోకు సైన్ చేసేముందు పునరాలోచన లేకుండా ఆమె అడిగిన మొత్తం ఇచ్చేందుకు అంగీకరించారని తెలిసింది. 105 రోజులు బిగ్బాస్ హౌస్లో శ్రీముఖి కొనసాగడంతో కాంట్రాక్టు ప్రకారం రూ 1.05 కోట్ల చెక్ ఆమెకు దక్కింది. టైటిల్ విజేత రాహుల్ సహా ఇతర హౌస్మేట్స్తో పోలిస్తే ఆమె రెమ్యూనరేషన్ చాలా అధికం కావడం గమనార్హం. -
బిగ్బాస్ ఫలితంపై యాంకర్ ఝాన్సీ అసహనం
తెలుగువారిని ఎంతగానో అలరించిన బిగ్బాస్ 3 ముగిసినప్పటికీ దానిచుట్టూ వివాదాలు మాత్రం వదలడంలేదు. ప్రేక్షకులు కురిపించిన ఓట్ల వర్షంతో అంచనాలు తలకిందులు చేస్తూ రాహుల్ సిప్లిగంజ్ ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. ‘గత రెండు సీజన్లలో పురుష కంటెస్టెంట్లకే టైటిల్ దక్కింది.. ఈసారి మహిళకు అవకాశమిద్దాం’ అని శ్రీముఖి అభిమానులు చేసిన ప్రచారాన్ని ఎవరూ లెక్కచేయలేదు. ఇక బిగ్బాస్ హౌజ్లో శ్రీముఖి ఓ సందర్భంలో.. ‘నేను జెండర్ను వాడను’ అని చెప్పింది. అయితే అందుకు భిన్నంగా ఆమె సోషల్ మీడియా అకౌంట్లో మాత్రం శ్రీముఖి కుటుంబ సభ్యులు #THISTIMEWOMAN అంటూ ప్రచారం నిర్వహించడం గమనార్హం. మూడో‘సారీ’ ఇక తెలుగులో బిగ్బాస్ మూడు సీజన్లు పూర్తి చేసుకోగా ఒక్కసారి కూడా మహిళలు విన్నర్గా నిలవలేకపోయారు. టాప్ 5లో చోటు దక్కించుకుని ఫినాలేలో అడుగుపెట్టినా.. వట్టిచేతులతోనే వెనుదిరిగారు. ముచ్చటగా మూడోసారి.. కూడా మేల్ కంటెస్టెంట్ విన్నర్గా అవతరించాడు. టైటిల్ ఫేవరెట్ అనుకున్న శ్రీముఖి క్రేజ్ రాహుల్ నిజాయితీ ముందు తక్కువే అయింది. దీంతో ఆమె రన్నరప్తో సరిపెట్టుకోక తప్పలేదు. ఇక బిగ్బాస్ ఫలితంతో శ్రీముఖి అభిమానులు నిరాశలో మునిగిపోగా.. పలువురు సెలబ్రిటీలు కామెంట్లు చేస్తున్నారు. ప్రేక్షకులు అందుకు సిద్ధంగా లేరు ప్రముఖ యాంకర్ ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా బిగ్బాస్ ఫలితంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. బిగ్బాస్ వీక్షకులు మహిళను గెలిపించడానికి సిద్ధంగా లేరని అభిప్రాయపడింది. ‘అమెరికా వంటి దేశంలోనే మహిళను అధ్యక్షురాలిని చేయాలనుకోవటం లేదు. అలాంటిది తెలుగు ప్రేక్షకులు మాత్రం బిగ్బాస్ విన్నర్గా మహిళను ఎందుకు గెలిపిస్తారు?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించింది. లింగభేదం ఇంకా ఉనికిలోనే ఉందంటూ కామెంట్ చేసింది. బిగ్బాస్ హౌస్లో శ్రీముఖి తన బెస్ట్ ఇచ్చిందని ఝాన్సీ ప్రశంసలు కురిపించింది. -
బిగ్బాస్ ఫలితంపై స్పందించిన కత్తి మహేశ్
అతిరథ మహారథుల సమక్షంలో బిగ్బాస్ 3 తెలుగు షో విజేతను ప్రకటించారు. 105 రోజుల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రాహుల్ సిప్లిగంజ్ బిగ్బాస్ టైటిల్ సాధించాడు. ‘ఈసారి మహిళను గెలిపిద్దాం’ అంటూ ప్రచారం చేసిన శ్రీముఖి మాటలను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె రన్నరప్గా నిలిచింది. బిగ్బాస్ కప్పు కొట్టకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసిన బాబా భాస్కర్ మూడో స్థానంలో నిలిచాడు. షో మొదటి నుంచి టైటిల్ గెలవడానికి ఎక్కువగా ఆస్కారం ఉందనుకున్న వరుణ్ సందేశ్ నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు. టాస్క్ల్లో విజృంభించే అలీ రెజా అయిదవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. బిగ్బాస్ ఫెయిల్ అయింది.. ఇక షో ముగిసినప్పటికీ రాహుల్ను విజేతగా ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు రాహుల్ గెలుపుతో చిచ్చా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతుంటే శ్రీముఖి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. ఒక బద్ధకస్తుడిని గెలిపించి బిగ్బాస్ 3 ఫెయిల్ అయిందని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రాహుల్ గెలుపు ఏకపక్షమని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బిగ్బాస్ 2,3 ఫలితాలు బిగ్బాస్ షో ప్రతిష్టను దిగజార్చాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బహుశా ఆ ఫలితాలు జనాల అభిప్రాయం కావచ్చని అసహనం వ్యక్తం చేశాడు. రాహుల్ గెలిచాడు.. కానీ బిగ్బాస్ ఓడిపోయిందని పేర్కొన్నాడు. రాహుల్ గెలవడం స్త్రీ జాతికే అవమానం.. మహేశ్ వ్యాఖ్యలను సమర్థిస్తూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. శ్రీముఖిని రన్నరప్గా ప్రకటించడంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ‘ఒక సోమరిపోతు, అహంకారిని బిగ్బాస్ విన్నర్గా చూడగలగడం.. ఆడపడుచుని అహంకారంగా అవమానపరిచిన వాడిని ఆమె ముందే విన్నర్ అనడం స్త్రీ జాతికే అవమానం’ అంటూ దుయ్యబడుతున్నారు. బిగ్బాస్ షోపై నమ్మకం పోయందంటూ ఆవేదన చెందుతున్నారు. ఇకమీదట వచ్చే బిగ్బాస్ 4 చూడమంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా శపథం చేస్తున్నారు. బిగ్బాస్ 1లో పాల్గొన్న కత్తిమహేశ్ గతంలోనూ బిగ్బాస్ రియాలిటీ షోపై విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. -
బిగ్బాస్: శ్రీముఖి కొంపముంచిన ‘టాటూ’
బిగ్బాస్ తెలుగు 3 విజేతగా పాతబస్తీ పోరడు రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. మొదటి నుంచి టైటిల్ ఫేవరెట్గా ఉన్న శ్రీముఖి చివరి నిమిషంలో తడబడి రెండో స్థానానికి పరిమితమైంది. రాహుల్ నిజాయితీ, ముక్కుసూటితనం, నిరాడంబరత అన్నీ ప్రేక్షకులు జై కొట్టేలా చేశాయి. ఇక మొదటి నుంచి టాస్క్ల్లో, ఎంటర్టైన్మెంట్లో శ్రీముఖి దూకుడు ప్రదర్శించినప్పటికీ ఆమె ఓటమిని ముందే పసిగట్టామని కొందరు కామెంట్లు చేస్తున్నారు. శ్రీముఖి వేసుకున్న పచ్చబొట్టే ఆమె ఓటమికి నాంది పలికిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పచ్చబొట్టు సెంటిమెంట్ కథేంటి? బిగ్బాస్ రెండో సీజన్లో కంటెస్టెంట్ గీతా మాధురి పచ్చబొట్టు వేయించుకుంది. చిచ్చుబుడ్డిలా ఇంట్లో సందడి చేసే గీతామాధురే టైటిల్ విజేతగా నిలుస్తుందని చాలామంది ధీమా వ్యక్తం చేశారు. విజయపుటంచులదాకా వచ్చిన గీత.. కౌశల్ ఆర్మీ దెబ్బతో రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక హౌస్లోని కంటెస్టెంట్ బాబు గోగినేనిని ఎలిమినేషన్ నుంచి తప్పించడానికి గీతామాధురి టాటూ వేసుకోవాల్సి వచ్చింది. అతన్ని కేవలం ఒక్కవారం ఎలిమినేషన్ నుంచి తప్పించడానికి మాత్రమే ఆ పచ్చబొట్టు ఉపయోగపడుతుంది. దీనికోసం శరీరంపై జీవితాంతం గుర్తుండిపోయేలా టాటూ వేసుకోడానికి గీత సిద్ధపడుతుందా? అని అందరూ అనుమానపడ్డారు. కానీ గీతామాధురి వెంటనే ఒప్పేసుకోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సీజన్లో శ్రీముఖికి కూడా బిగ్బాస్ అలాంటి టాస్కే ఇచ్చాడు. సేమ్ టు సేమ్.. వరుణ్ను నామినేషన్ నుంచి ఒకవారంపాటు సేవ్ చేయడానికి టాటూ వేసుకుంటావో, లేదో నిర్ణయాన్ని చెప్పాల్సిందిగా బిగ్బాస్ శ్రీముఖిని ఆదేశించాడు. అయితే శ్రీముఖి.. తనకు కాబోయే భర్త పేరు మాత్రమే టాటూ వేయించుకోవాలనుకున్నాను అని చెబుతూనే.. ఇష్టం లేకపోయినా వరుణ్ కోసం పచ్చబొట్టు వేయించుకుంది. అయితే గత సీజన్లో గీతా మాధురి పచ్చబొట్టు వేయించుకోవడం.. రన్నరప్గా నిలివటాన్ని ప్రస్తుత సీజన్తో పోల్చి చూస్తున్నారు నెటిజన్లు. సేమ్ టు సేమ్.. ఈ సీజన్లోనూ శ్రీముఖి పచ్చబొట్టు వేయించుకుందని.. అందువల్లే ఆమె ఓటమిపాలైందని కొందరు వాదనలు వినిపిస్తున్నారు. ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న శ్రీముఖి టైటిల్ పోరులో వెనకబడటానికి పచ్చబొట్టే కారణమని చెప్తున్నారు. పచ్చబొట్టు శ్రీముఖి కొంపముంచిందంటూ సానుభూతి ప్రకటిస్తున్నారు. -
రాహుల్ గెలుపును తప్పుబట్టిన శ్రీముఖి
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ సీజన్ 3 ఆదివారం ఎపిసోడ్తో అట్టహాసంగా ముగిసింది. అనూహ్యంగా చివరి సమయంలో పుంజుకున్న రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ను దక్కించుకోగా శ్రీముఖి రెండో స్థానంలో నిలిచింది. ఇక రాహుల్ కన్నా అన్ని విషయాల్లో తనే బెటర్ అనుకున్న శ్రీముఖి రన్నరప్కే పరిమితమవడం జీర్ణించుకోలేకపోతోంది. ప్రేక్షకుల సమక్షంలోనే ఆమె తన మనసులో మాట బయటపెట్టింది. హోస్ట్ నాగార్జున రాహుల్ను విజేతగా ప్రకటించగానే ముందుగా శ్రీముఖిని మాట్లాడమని సూచించాడు. శ్రీముఖి మాట్లాడుతూ.. ‘ఓటమిని ఎవరూ ఇష్టపడరు. ముఖ్యంగా నేను’ అంటూ తన బాధను వెల్లగక్కింది. అయితే ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్య అతిథి చిరంజీవి కూడా శ్రీముఖిని అనుసరిస్తూ.. ‘రాహుల్ చెక్ మాత్రమే తీసుకున్నాడు. కానీ నువ్వు కొన్ని కోట్ల హృదయాలను గెలుచుకున్నావు’ అంటూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక ప్రజల తీర్పును శ్రీముఖి గౌరవించినట్టులేదు. ‘విధిరాత, అదృష్టం ఉంటే గెలుపు దక్కేది’ అని ఆమె బిగ్బాస్ వేదికపై చెప్పుకొచ్చింది. అంటే రాహుల్ ఏం చేయకపోయినా కేవలం అదృష్టం వల్లే గెలిచాడు అన్నట్టుగా ఆమె మాటలు ధ్వనించాయి. మొదటి నుంచి టైటిల్ తనదే అని ఫిక్స్ అయిన శ్రీముఖికి రాహుల్ విజయం గట్టి షాక్నిచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పైగా విజేతగా నిలిచిన రాహుల్కు కనీసం అభినందనలు చెప్పకపోవడంపై నెటిజన్లు శ్రీముఖిని విమర్శిస్తున్నారు. ఆచితూచి మాట్లాడే శ్రీముఖి అంతపెద్ద స్టేజిపై సరిగా ప్రవర్తించలేదని అంటున్నారు. ఓటమిని అంగీకరించాలి తప్పితే గెలుపును తప్పుబట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆమె తీరును విమర్శిస్తున్నారు. -
బిగ్బాస్: శ్రీముఖి ఓటమికి కారణాలు ఇవే..
ఆద్యంతం ఉత్కంఠ రేపుతూ వచ్చిన బిగ్బాస్ సీజన్ 3కి నిన్నటి (ఆదివారం)తో శుభంకార్డు పడింది. 105 రోజుల ప్రయాణానికి తెరదించుతూ రాహుల్ విన్నర్ అయ్యాడు. ఇద్దరు టాలీవుడ్ సూపర్స్టార్లు చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా 50 లక్షల ప్రైజ్మనీ, ట్రోఫీ అందుకున్నాడు. బుల్లితెర యాంకర్ శ్రీముఖి రన్నరప్గా నిలిచారు. బిగ్బాస్ విజేతగా రాహుల్ అన్న విషయం ఒక్కరోజు ముందుగానే లీక్ అయినప్పటికీ ఎక్కడో ఒక్క చోట శ్రీముఖి గెలుస్తుందేమో అన్న అభిప్రాయం సగటు ప్రేక్షకునికి ఉంది. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. అయితే కొన్ని గంటల ముందే విన్నర్ రాహుల్ అని తేలడంతో ధూల్పేటలో సంబరాలు ప్రారంభమయ్యాయి. అభిమానుల నిరాశ శ్రీముఖి పక్కాగా గెలుస్తుందనుకున్న ఆమె అభిమానులు మాత్రం రాహుల్ విన్నర్ అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.. చివరి క్షణాల వరకు శ్రీముఖి అభిమానులు బుల్లితెర రాములమ్మ గెలుస్తుందనే గంపెడు ఆశతో ఉన్నారు. అనూహ్యంగా రాహుల్ గెలిచాడని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టాస్కులన్నింటిలోనూ బద్దకస్తుడిగా పేరుతెచ్చుకున్న రాహుల్ గెలువడమేమిటన్న విస్మయం వారిలో వ్యక్తమవుతోంది. నిజానికి బిగ్బాస్ - 3 విన్నర్ శ్రీముఖేనని, అనూహ్యంగా రాహుల్ గెలవడంలో ఏదో గూడుపుఠాణీ ఉందని ఆమె అభిమానులు కొందరు విపరీత ఆరోపణలు కూడా చేస్తున్నారు. రాహుల్ అభిమానులు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ.. ముక్కుసూటితనంతో ఒరిజనల్గా ఉండటం వల్లే రాహుల్ విన్నర్ అయ్యాడని స్పష్టం చేస్తున్నారు. శ్రీముఖిని కూల్ చేసిన మెగాస్టార్ బిగ్బాస్ విన్నర్గా రాహుల్ను ప్రకటించడంతో శ్రీముఖి అంచనాలను తలకిందులైనట్టు కనిపించింది. పరాజయం ఇష్టపడని శ్రీముఖి చివరికి లూజర్గా మిగిలిపోవడంతో డీలాపడిపోయింది. ఆమె మొహం కూడా వాడిపోయింది. ఇది గమనించిన మెగాస్టార్ చిరంజీవి శ్రీముఖిని.. లక్షలమంది మనసులను గెలుచుకున్నావంటూ కాస్తా కూల్ చేశాడు. మళ్లీ మామూలు స్థితికి వచ్చిన శ్రీముఖి అభిమానుల నిర్ణయాన్ని అంగీకరిస్తానని, ఇప్పుడు చిరంజీవితో ఏ స్టెప్పు వేయడానికైనా రెడీ అంటూ హుషారైంది. ఎవరి బలం ఎంత ఏ విషయంలో చూసినా శ్రీముఖి రాహుల్కంటే ముందుంటుందని పేరు తెచ్చుకుంది. టాస్క్ల పరంగా, ఫ్యాన్ ఫాలోవర్స్ పరంగా చూస్తే రాహుల్ కంటే శ్రీముఖి ఓ అడుగుముందే ఉందని చెప్పవచ్చు. అయితే శ్రీముఖికి కొన్ని విషయాలు మైనస్గా మారినట్టు కనిపిస్తున్నాయి. ఓట్లపరంగా చూసుకుంటే శ్రీముఖి, రాహుల్కు సమానస్థాయిలోనే ఓట్లు పడి ఉంటాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అవకాశం వచ్చినప్పుడల్లా తన స్వరంతో పాటలు పాడి రాహుల్ అభిమానులను హృదయాలను కొల్లగొట్టాడు. హౌజ్లోనూ అతను చాలావరకు ఒరిజినల్గా నిజాయితీగా ఉండటంతోపాటు పునర్నవితో చక్కని అనుబంధాన్ని కొనసాగించడం కూడా రాహుల్కు కలిసివచ్చింది. పునర్నవి ఎలిమినేట్ అయిన సందర్భంలో రాహుల్ దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్వడం ప్రేక్షకుల హృదయాల్ని కదిలించి ఉంటుంది. ఫైనల్ సమీపిస్తున్న వేళ రాహుల్ మరింత సటిల్డ్గా ఉండటమే కాకుండా.. తన హైదరాబాదీ యాస, జానపద పాటలతో క్రేజ్ పెంచుకున్నాడు. ఫైనల్ దశలో ఇది కొంతమేరకు శ్రీముఖి క్రేజ్కు బ్రేక్ వేసింది. ఓటమికి కొన్ని కారణాలు బిగ్బాస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన హేమ, హిమజా శ్రీముఖికి వ్యతిరేకంగా గళమెత్తడం.. ఆమె పట్ల కొంత నెగిటివిటీకి కారణమైంది. బిగ్బాస్ హౌజ్ డైరెక్టర్లలో కొందరు శ్రీముకికి స్నేహితులంటూ హిమజ బాంబ్ పేల్చిన విషయం తెలిసిందే. ఈ మాటల ప్రభావం కొంతలేకపోయిందని బిగ్బాస్ను ఫాలో అవుతున్న ఫ్యాన్స్ అంటున్నారు. ఈ వ్యాఖ్యలు బిగ్బాస్ టీంకు కూడా చిక్కులు తెచ్చిపెట్టాయి. ఇప్పటికే బిగ్బాస్ టీం శ్రీముఖికి ఫేవర్గా ఉందని వదంతులు వచ్చాయి. దీంతో శ్రీముఖిని విన్నర్గా ప్రకటిస్తే ఈ ప్రక్రియ అంతా ఫుల్ ప్లాన్డ్గా చేశారనే ఆరోపణలు వస్తాయని భావించి బిగ్బాస్ టీం.. ఆమెతోపాటు సమానంగా ఉన్న రాహుల్ను విజేతగా ప్రకటించిందని శ్రీముఖి ఫ్యాన్స్ వాదిస్తున్నారు. ఇక రాహుల్తో శ్రీముఖి గొడవపడటం కూడా మైనస్గా మారి.. రాహుల్పై సానుభూతి పెరగడానికి కారణమైంది. మొదటినుంచి రాహుల్పై విముఖత చూపిస్తున్న శ్రీముఖి.. రాహుల్ను అనేకసార్లు నామినేషన్లోకి నెట్టింది. శ్రీముఖి అనవసరంగా రాహుల్తో గొడవ పడిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇంట్లో కొందరి విషయాలు శ్రీముఖి అక్కడివి ఇక్కడ ఇక్కడివి అక్కడ చెపుతుందని ప్రచారం కూడా ఆమెకు ట్రోఫీని దూరం చేసిన వాటిలో ఒక కారణమని చెప్పేవాళ్లు లేకపోలేదు. -
బిగ్బాస్ : ‘మిడిల్ క్లాస్ వ్యక్తిని గెలిపించారు’
తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బిగ్బాస్ సీజన్ 3 నిన్నటి (ఆదివారం) ఎపిసోడ్తో ఘనంగా ముగిసింది. ముందుగా ఊహించినట్టుగానే రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా ఆయన ట్రోఫీని అందుకున్నాడు. షో ముగిసిన అనంతరం బిగ్బాస్ కంటెస్టెంట్లు ఇంటి బాట పట్టారు. వారికి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. విజేతగా నిలిచిన రాహుల్, రన్నరప్తో సరిపెట్టుకున్న శ్రీముఖికి దారి పొడవునా జనాలు నీరాజనం పలికారు. వారితో ఫొటోలు తీసుకోడానికి ఎగబడ్డారు. పాతబస్తీ పోరడు రాహుల్ గెలుపుతో అభిమానులు రాత్రంతా తీన్మార్ డాన్సులు వేశారు. షో నుంచి బయటకు వచ్చిన రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇద్దరు లెజెండ్స్ చేతులమీదుగా టైటిల్ తీసుకోవడం అదృష్టంగా అనిపిస్తుంది. నా లైఫ్ చేంజ్ అవుతది అనిపిస్తుంది. కోట్లాది మంది ఓట్లేసి గెలిపించినందుకు నా సంతోషానికి హద్దులు లేవు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన.. అలాంటి నన్ను వేరే లెవల్కు తీసుకెళ్లారు. స్ట్రాటజీతో కన్నా నిజాయితీగా ఆడినా.. టాస్క్ల్లోనూ ప్రయత్నించినా.. అదే నా సక్సెస్కు కారణమయింది’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు. తనను గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అతని అభిమానులు రాహుల్కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం రాహుల్ వారితో కాసేపు ముచ్చటించాడు. ఇక శ్రీముఖి టైటిల్ గెలవకపోయినా కోట్లాది మంది హృదయాలు గెలుచుకుందని మెగాస్టార్ చెప్పుకొచ్చాడు. అన్నట్టుగానే షో నుంచి వచ్చాక అభిమానులు తనకు పూలమాలలతో స్వాగతం పలికారు. ఇంటికి చేరుకున్న శ్రీముఖి కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. -
బిగ్బాస్లోకి మెగాస్టార్.. హీటెక్కిన షో!
బిగ్బాస్ సీజన్ టూ గ్రాండ్ ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. సైరా సినిమాతో సూపర్హిట్ అందుకున్న చిరంజీవి సైరా బ్యాక్గ్రౌండ్ పాటతో అదరిపోయేలా గ్రాండ్ ఫినాలెకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్బాస్ -3 విజేత ఎవరు అనేది మెగాస్టార్ చిరంజీవి ప్రకటిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాబా భాస్కర్ ఎలిమినేట్ కావడంతో శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మధ్య తుదిపోరు నెలకొంది. ఈ ఇద్దరిలో ఎవరూ విన్నరో మరికాసేపట్లో తెలిపోనుంది. హోస్ట్ నాగార్జునతో కలిసి చిరంజీవి బిగ్బాస్ గేమ్ షోలో సందడి చేశారు. శ్రీముఖి, రాహుల్లో ఎవరు గెలుస్తారంటూ హోస్ట్ నాగార్జుననే అడిగి.. చిరు ఇరకాటంలో నెట్టారు. మీరు అడగమన్నారా అంటూ హౌజ్లోంచి బయటకొచ్చిన కంటెస్టెంట్లను అడుగుతూ నాగార్జున సరదాగా దాటవేశారు. నాగార్జున హౌజ్లోకి వెళ్లి ఫైనలిస్టులైన ఇద్దరు కంటెస్టెంట్లను వేదిక మీదకు తీసుకొచ్చారు. ఇక ఇస్మార్ట్ భామ నిధి అగ్వరాల్ తన దుమ్మురేపే డ్యాన్సులతో గ్రాండ్ ఫినాలెకు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. -
బిగ్బాస్: బాబా ఔట్.. విజేత ఎవరంటే!
బాస్బాస్ సీజన్ 3 తుదిపోరు రసవత్తరంగా మారింది. టాప్-5లో ఉన్న ఐదుగురి కంటెస్టెంట్లలో ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. అలీ రెజా, వరుణ్ సందేశ్ ఇప్పటికే ఎలిమినేట్ అవ్వగా.. తాజాగా ఊహించినట్టే బాబా భాస్కర్ కూడా హౌజ్ నుంచి బయటకు వచ్చాడు. దీంతో తుది అంకానికి చేరుకున్న ఫైనల్ పోరులో టాప్-2 కంటెస్టెంట్స్ శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మిగిలారు. టాప్-2లో ఈ ఇద్దరే ఉంటారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు శ్రీముఖి, రాహుల్లలో విజేత కానుండగా.. మరొకరు రన్నరప్ కానున్నారు. బిగ్బాస్-3 గ్రాండ్ ఫినాలెలో మూడో కంటెస్టెంట్ ఎలిమినేషన్ కూడా నాటకీయంగా సాగింది. ఈ ఎలిమినేషన్ కోసం అంజలి హౌజ్లోకి వెళ్లారు. ముగ్గురిలో ఒకరిని ఎలిమినేట్ చేసి.. తన వద్దకు తీసుకువచ్చే బాధ్యతను నాగార్జున ఆమెకు అప్పగించారు. ఈ క్రమంలో ఈ ముగ్గురికి కూడా రూ. 25 లక్షల ఆఫర్ను నాగార్జున ఇచ్చారు. నమ్మకం లేనివారు రూ. 25 లక్షలు తీసుకొని రావొచ్చునంటూ ఊరించారు. అయినా ఎవ్వరూ ఆఫర్ను స్వీకరించలేదు. దీంతో బాబా భాస్కర్ను ఎలిమినేట్ చేస్తున్నట్టు అంజలి ప్రకటించి.. నాగార్జున వద్దకు తీసుకొచ్చారు. ఇక, మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లలో ఎవరు విన్నర్ అవుతారని బాబా భాస్కర్ను అడుగగా.. శ్రీముఖి విజేతగా నిలుస్తారని, రాహుల్ రన్నరప్ అవుతారని బాబా తన అభిప్రాయం చెప్పారు. ఇక, గ్రాండ్ ఫినాలె షోలో భాగంగా వితిక, పునర్నవి, రవికృష్ణ, శిల్పా చక్రవర్తి తమ డ్యాన్సులతో అదరగొట్టారు. -
బిగ్బాస్ : 50 లక్షలు ఎవరివి?
తెలుగువాళ్లు రెండుగా విడిపోయారు. ఐదేళ్ల క్రితమే ‘ప్రత్యేక తెలంగాణ’ పేరుతో విడిపోయారుగా.. ఇప్పుడేమిటి మళ్లీ విడిపోవడం? అప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయింది తెలుగు ప్రజలు. ఇప్పుడు విడిపోయింది రెండు రాష్ట్రాల్లోని తెలుగు వీక్షకులు. వీళ్లను విడదీసింది నాయకులు కాదు.‘బిగ్బాస్–3’ టీవీ షోలోని నటీనటులు. నటీనటులు కూడా కాదు. కంటెస్టెంట్లు. ఈ వంద రోజులూ ఒకరితో ఒకరు ఆడి, పాడి, పోట్లాడి.. పోటీలో చివరికి ఐదుగురు మిగిలారు. ఆ ఐదుగురిలో ప్రధానంగా ఇద్దరిపైనే అందరి చూపు ఉంది. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్. వీళ్లిద్దరిలో ఎవరు విజేత అవుతారన్నదానిపైనా తెలుగు టీవీ వీక్షకులు రెండుగా విడిపోయారు! బిగ్బాస్ 3 షోలో యాభై లక్షల ప్రైజ్మనీని శ్రీముఖి కొట్టేస్తుందని సగం మంది. కాదు కాదు.. ఆ యాభై లక్షలు రాహుల్నే వరిస్తాయని మిగతా సగం మంది! మరి మిగిలిన ముగ్గురిలో అలీకి ఏం తక్కువైంది? బాబా భాస్కర్కి ఏం ఎక్కువైంది? వరణ్ సందేశ్కి ఎక్కువ తక్కువలు ఏం ఉన్నాయి? వాళ్లెందుకు మొదటి ఇద్దరిలో స్థానం సంపాదించుకోలేక పోయారు? సంపాదించుకోలేదని ఎవరన్నారు? ఈ ఐదుగురి స్థానం గత కొన్ని రోజులుగా వెనుకా ముందు, ముందూవెనుక అవుతూ.. ప్రయారిటీ లిస్ట్లోకి ప్రధాన పోటీదారులుగా శ్రీముఖి, రాహుల్ వచ్చేశారు. పందేలు ప్రధానంగా వీళ్లిద్దరి మధ్యే నడుస్తున్నాయి. చెప్పలేం. ఈ సాయంత్రం లోపు రాతలు తారుమారవచ్చు. వీక్షక ఓటర్లు పైకొకటి చెప్పి, లోపల ఇంకొరికి ఓటేస్తూ తమ సెల్ఫోన్ బటన్ నొక్కొచ్చు. అప్పుడు శ్రీముఖీ, రాహుల్ కాకుండా వేరెవరైనా విజేతలవచ్చు. వీళ్లయిదుగురి స్పెషాలిటీ ఏంటి? వీళ్లలో మళ్లీ ఆ ఇద్దరి ప్రత్యేకతలేంటి? చూసే ఉంటారుగా. రాహుల్ సిప్లిగంజ్ గాయకుడు. శ్రీముఖి యాంకర్. వరుణ్ సందేశ్ నటుడు. బాబా భాస్కర్ కొరియోగ్రాఫర్. అలీ (అలీ రెజా).. ఇతనూ యాక్టరే. ఇతడి తొలి సినిమా ‘గాయకుడు’. రాబోయే సినిమా ‘సినీ మహల్’. వీళ్ల గురించి ఇంతవరకు చాలు. మిగతా 12 మంది కంటెస్టెంట్ల పేర్లు కూడా ఒకసారి ఏకబిగిన చెప్పేసుకుందాం. పాపం ఇన్ని రోజులు మనల్ని ఎంటర్టైన్ చేశారు కదా. బిగ్బాస్ హౌస్లో ఆటాడింది మొత్తం 17 మంది. అంతమంది ఉన్నారా! ఉన్నారు. మీరు చూశారు. ఈ పదిహేడు మందిలో పదిహేను మంది ఒరిజినల్ కంటెస్టెంట్లు. రాహుల్, శ్రీముఖి. వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీ, శివజ్యోతి, వితిక, మహేశ్, పునర్నవి, రవికృష్ణ, హిమజ, అశురెడ్డి, రోహిణీరెడ్డి, జాఫర్ బాబు, హేమ.. వీళ్లు ఒరిజినల్. మిగిలిన ఇద్దరు.. శిల్పా చక్రవర్తి, తమన్నా సింహాద్రి.. వైల్డ్ కార్డ్తో హౌస్లోకి ఎంటర్ అయినవాళ్లు. ప్రస్తుతం మిగిలిన ఐదుగురు తప్ప అంతా ఎలిమినేట్ అయ్యారు. రాహుల్ కూడా ఎలిమినేట్ అయ్యాడు కానీ.. అది ఫేక్ ఎలిమినే షన్. అతడిని సీక్రెట్ రూమ్లో ఉంచారు. ఇదంతా ఆటలో భాగం. బిగ్బాస్ మొదటి సీజన్లో విజేత శివబాలాజి. రెండో సీజన్లో విజేత కౌశల్. మొదటి రెండు సీజన్లలోనూ మగవాళ్లకే ప్రైజ్ మనీ రావడంతో ఈసారి కచ్చితంగా శ్రీముఖే గెలుస్తారని ఒక అంచనా. మొన్నటి వరకు ఆమెకు పోటీగా శివజ్యోతి ఉంటుందని భావించారు కానీ, శివజ్యోతి కూడా ఎలిమినేట్ అయిపోవడంతో మిగిలిన ఐదుగురు ఫైనలిస్ట్లలో ఏకైక మహిళ అయిన శ్రీముఖికే ఎక్కువ చాన్స్ ఉందని వీక్షకులు ఊహిస్తున్నారు.అయితే శనివారం సాయంత్రం వరకు అందుబాటులో ఉన్న వీక్షకుల ఓటింగ్ అంచనాల ప్రకారం విజేతగా రాహుల్ మొదటి స్థానంలో ఉండగా, వరుణ్ సందేశ్, శ్రీముఖి.. రెండు, మూడు స్థానాలలో ఉన్నారు. ‘యాభై లక్షల ప్రైజ్ మనీ గెలిస్తే ఏం చేస్తావు? అనే ప్రశ్న వచ్చినప్పుడు రాహుల్ చెప్పిన సమాధానం కూడా వీక్షకుల గుండెల్లో హత్తుకుపోయింది. ‘ఆ డబ్బుతో బార్బర్ షాపు’ పెడతాను అని రాహుల్ అన్నాడు. కులవృత్తి మీద అతడికున్న గౌరవానికి ఆ క్షణమే బిగ్బాస్ వీక్షకులు ఫ్లాట్ అయిపోయి ఉంటారు. దాంతో అతడి గెలుపుపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక అతడికి ప్రధాన పోటీదారు అనుకుంటున్న శ్రీముఖి తరఫున పెద్ద సైన్యమే బయటి నుంచి పని చేస్తోంది. టాప్ యాంకర్గా ఆమెకున్న ఫాలోయింగే ఆమెను గెలిపిస్తుందని ధీమాగా చెబుతున్నవాళ్లు చాలామందే ఉన్నారు. శ్రీముఖికి ‘బుల్లితెర రాములమ్మ’ అని పేరు. సెలబ్రిటీలు సైతం ఆమెను గెలిపించమని ప్రతి వేదికపై పోస్టింగ్లు పెడుతున్నారు. చూద్దాం ఏమౌతుందో. విజేతలు ఎవరైనా.. స్టార్ మా చానెల్లో ఈ సాయంత్రం జరిగే ‘లైవ్’ ముగింపు కార్యక్రమం మాత్రం మూడు గంటలపాటు ఓ మహోత్సవంగా జరగబోతోంది. మొత్తం పదిహేడు మంది కంటెస్టెంట్లూ మళ్లీ ప్రత్యక్షం అవుతారు. ‘షో’ హోస్ట్లు నాగార్జున, రమ్యకృష్ణ ఎలాగూ ఉంటారు. స్పెషల్ ఎట్రాక్షన్గా స్టార్ హీరో చిరంజీవి కనిపించినా ఆశ్చర్యం లేదు. ‘షో’ని హిట్ చేసిందెవరు? సందేహమే లేదు.. కంటెస్టెంట్లే! ప్రతి కంటెస్టెంటూ వీక్షకుల్ని ఆకట్టుకున్నారు. అల్లరితో, కన్నీళ్లతో, ఇతరత్రా ఎమోషన్లతో అత్యంత సహజంగా బిగ్బాస్ పెట్టిన టాస్క్లన్నీ పూర్తి చేశారు. ఒకరిద్దరు ఓవర్ రియాక్ట్ అయ్యారు. వాళ్లను నాగార్జున మందలించారు. సీరియస్గా తీసుకోవద్దని చెప్పారు. కొందరిని అభినందించారు. ‘షో’ బిగి తగ్గకుండా నడుపుతూ హోస్ట్ చేసిన నాగార్జున కూడా హిట్కు ప్రధాన కారకులే. రమ్యకృష్ణ కూడా హోస్ట్గా ఉన్న కొద్ది రోజులూ డీసెంట్గా, ప్లెజెంట్గా బిగ్బాస్ హౌస్ను చక్కబెట్టారు. -
బిగ్బాస్: లెక్క తేలింది. రాహుల్ గెలిచాడు!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్ వందరోజులకు పైగా సాగింది. అత్యధిక టీఆర్పీ రేటింగ్తో రికార్డులను తిరగరాస్తూ విజృంభించినప్పటికీ అదే దూకుడును షో ఆసాంతం కొనసాగించలేకపోయింది. అయితే బిగ్బాస్ అప్పుడప్పుడు ఇచ్చిన ట్విస్ట్లు, సర్ప్రైజ్లు.. రాహుల్, పునర్నవిల రిలేషన్షిప్ షోను గట్టెక్కించాయి. ఇన్నినాళ్ల బిగ్బాస్ జర్నీలో ఇంటి సభ్యులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. మరెన్నో మధురానుభూతులను మిగుల్చుకున్నారు. కొత్త స్నేహితులు పరిచయమయ్యారు. ఉన్న స్నేహితులు మరింత క్లోజ్ అయ్యారు. ఒకరినొకరు తెలుసుకున్నారు. అంతకుమించి వ్యక్తిగతంగా వారి బలాబలాలేంటో వారే క్షుణ్ణంగా పరిశీలించుకున్నారు. హోరాహోరీగా జరిగిన ఓటింగ్ ఇక బిగ్బాస్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. అందరినీ దాటుకుంటూ, ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటూ అయిదుగురు ఇంటి సభ్యులు టాప్ 5లోకి అడుగుపెట్టారు. ఓట్లు వేయడానికి డెడ్లైన్ ముగియడంతో తీర్పు ఈపాటికే ఖరారైపోయింది. దీంతో లీకువీరులు విన్నర్ ఎవరో తేలిపోయింది.. అంటూ ఓ వార్తను ప్రచారం చేస్తున్నారు. ఓటింగ్లో దుమ్ము లేపిన రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి ఇంచుమించు సమానంగా ఉన్నప్పటికీ చివరాఖరకు వచ్చేసరికి మాత్రం రాహుల్కు విపరీతంగా ఓట్లు పోలయ్యాయని వారు అభిప్రాయపడ్డారు. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ను ఎగరేసుకుపోయాడని దండోరా వేస్తున్నారు. కౌశల్, రాహుల్.. సేమ్ టు సేమ్ రాహుల్ గెలిచాడన్న విషయం తెలుసుకున్న చిచ్చా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే రాహుల్ షో మొదటి నుంచి బద్దకస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. టాస్క్లు సరిగా ఆడడని, ప్రతీదానికి గీవప్ అంటాడంటూ ఇంటి సభ్యులు 11సార్లు నామినేట్ చేశారు. విచిత్రంగా నామినేషన్లోకి వెళ్లిన ప్రతిసారీ రాహుల్దే పైచేయి అవుతూ వచ్చింది. దీంతో ఇంటి సభ్యులకు రాహుల్కు ఉన్న ఫాలోయింగ్ అర్థమైంది. పునర్నవితో పులిహోర కలుపుతున్నాడు అన్నవాళ్లే పున్ను ఎలిమినేట్ అయ్యాక రాహుల్ పూర్తిగా ఆటపైనే దృష్టిపెట్టి ఆడిన తీరు చూసి అతనికి ఓట్లు గుద్దేశారు. కాగా గత సీజన్లో విజేతగా నిలిచిన కౌశల్ కూడా 11 సార్లు నామినేట్ అవడం విశేషం. రన్నర్గా శ్రీముఖి..? మొన్నటివరకు టైటిల్ ఫేవరెట్గా ఉన్న శ్రీముఖి.. రాహుల్కు వచ్చిన ఓట్ల సునామీలో కొట్టుకుపోయిందని లీకువీరులు జోస్యం చెప్తున్నారు. అయితే షో ప్రారంభం నుంచి వాళ్లు చెప్పేవి దాదాపుగా నిజమవుతూ వచ్చినప్పటికీ కొన్నిసార్లు బొక్కబోర్లా పడ్డ సందర్భాలూ లేకపోలేదు. పైగా బిగ్బాస్ టీంలో శ్రీముఖిని సపోర్ట్ చేసేవారు ఉన్నారని, కనుక ఫలితాలను తారుమారు చేసే అవకాశాలు లేకపోలేదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి బిగ్బాస్ 3 విజేత ఎవరో అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూద్దాం. (చదవండి: బిగ్బాస్కు గుడ్బై చెప్పిన కంటెస్టెంట్లు) -
శ్రీముఖి విన్నర్ కాదంటున్న ఆమె తమ్ముడు
బిగ్బాస్ షో ఆఖరి అంకానికి చేరుకోవడంతో ఎవరు విజేతగా నిలుస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజేత ఎవరు అన్న అంశంపై జనాలు బుర్ర బద్ధలు కొట్టుకునేలా ఆలోచిస్తున్నారు. వందరోజుల పోరాటానికి సెలవు పెట్టి కంటెస్టెంట్లు హాయిగా ఉండగా వారి అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో కొట్టుకు చస్తున్నారు. కొంతమందైతే ఓ అడుగు ముందుకేసి అభిమానుల కోసం పాటలు, ర్యాలీలు, సామాజిక కార్యక్రమాలు సైతం చేపట్టారు. కొత్త తరహా ప్రచారాలు కూడా ఈ సీజన్లో తెరపైకి వచ్చాయి. బుల్లితెర సెలబ్రిటీలు కూడా తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్లు గుద్దండంటూ గళం వినిపించారు. శుక్రవారంతో ఓటింగ్ ముగియడంతో ప్రచారాలకు ముగింపు పలికిన ఫ్యాన్స్ గెలిచిన కంటెస్టెంట్ వీరే.. అంటూ మళ్లీ వార్ మొదలుపెట్టారు. కాగా ఈపాటికే విన్నర్ ఎవరో డిసైడ్ అయిందంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇందులో శ్రీముఖి బిగ్బాస్ టైటిల్తో కనిపిస్తుంది. స్టేజీపై ఉన్న నాగార్జున టైటిల్ గెలుచుకున్న శ్రీముఖిని అభినందించడం ఫొటోలో చూడవచ్చు. బిగ్బాస్ షోను ఆదరించే అభిమానులు ఈ ఫొటో చూసి గందరగోళంలో పడ్డారు. ఇది నిజమేనా అంటూ తలలు పట్టుకున్నారు. దీంతో ఈ వైరల్ ఫొటోపై శ్రీముఖి సోదరుడు శుశ్రుత్ నోరు విప్పాడు. ‘అది ఫేక్ ఫొటో, ఇంకా ఫినాలే పూర్తవలేదు, ఎవరూ దాన్ని నమ్మకండి’ అంటూ జనాలకు క్లారిటీ ఇచ్చాడు. దీంతో మిగతా కంటెస్టెంట్ల అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. -
బిగ్బాస్ టైటిల్ తన్నుకుపోయే ఆ ఒక్కరు?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్3 తెలుగు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో తెలుగునాట అందరూ బిగ్బాస్ జపం చేస్తున్నారు. ఆయా కంటెస్టెంట్ల అభిమానులు పక్కవాళ్ల ఫోన్లు లాక్కుని మరీ ఓట్లు గుద్దుతున్నారు. అంతేనా, ఇక్కడే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగువారు సైతం తమ ఫేవరెట్ కంటెస్టెంట్ల తరపున ప్రచారం చేస్తున్నారు. టైటిల్ సమరంలో ఎవరు నెగ్గుతారు? ఎవరు ఏ స్థానానికి పరిమితమైపోతారు అనేది ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ ప్రశ్నకు వీకెండ్స్లో సమాధానం దొరకనుండగా.. ఇప్పటినుంచే జనాలు టీవీలకు అతుక్కుపోయారు. ఇక శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్ టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. అయితే అలీ రెజా, బాబా మాత్రం ఓటింగ్లో చాలా వెనుకబడిపోయారు. దీంతో వీళ్లు టైటిల్ రేసు నుంచి తప్పుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇక వరుణ్కు అభిమానుల మద్దతు గట్టిగానే ఉన్నప్పటికీ టైటిల్ గెలిచేందుకు అవసరమయ్యే ఓట్లు మాత్రం రాబట్టుకోలేకపోతున్నాడు. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ మాత్రం ఒకరిని మించి మరొకరు ఓటింగ్లో దుమ్ము లేపుతున్నారు. గత రెండు రోజుల్లో ఓట్లరేసులో కాస్త వెనుకబడ్డ రాహుల్ ప్రస్తుతం శ్రీముఖిని అధిగమించినట్లు సమాచారం. అయితే నేడు కూడా ఓటింగ్కు అవకాశం ఉండటంతో ఈ లెక్కలు మారే అవకాశం ఉంది. మరి టైటిల్ను అందుకుని గెలుపును ముద్దాడేది ఆమెనా, అతడా? అన్నది ఆదివారం తేలనుంది. -
శ్రీముఖి కోసం ‘సైరా’ను వాడుకున్నారు..
బిగ్బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున ప్రతీ ఇంటి సభ్యుడికి ఒక్కో క్యాప్షన్ ఇచ్చాడు. ఈ క్రమంలో లౌడ్ స్పీకర్ అన్న క్యాప్షన్ను శ్రీముఖికి ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే శ్రీముఖి బిగ్బాస్ హౌస్ టాప్ లేచిపోయేలా అరుస్తుంది. అయితే ఈ అల్లరి అరుపులతో శ్రీముఖికి అభిమానులు సొంతమయినట్టే ఇదేం గోల అని ముఖం తిప్పుకునేవారూ లేకపోలేరు. ఇప్పటిదాకా టైటిల్ కోసం ఇంటి సభ్యులు ఎన్నో ఫీట్లు చేశారు. ఇప్పుడు వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా హోరాహోరీ ప్రచారాలతో ఓట్ల యుద్ధానికి దిగారు. ఫలితం నిర్ణయించడానికి నేడే ఆఖరి రోజు కానుండటంతో ప్రచారాన్ని మరింత ఉదృతం చేశారు. ఇప్పటికే శ్రీముఖి ‘రాములమ్మ కాంటెస్ట్’తో వినూత్న ప్రచారానికి దిగింది. వరుణ్ కోసం అభిమానులు ఓ పాటతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. ఇదే ఫార్ములాను శ్రీముఖి అభిమానులు ఫాలో అయ్యారు. ఇందుకోసం లేటెస్ట్ మూవీ ‘సైరా’ను వాడుకున్నారు. సైరా టైటిల్ సాంగ్ను శ్రీముఖి కోసం పేరడీ చేశారు. బిగ్బాస్ 3 టైటిల్ గెలిచేది శ్రీముఖే అంటూ పవర్ఫుల్ లైన్లతో హోరెత్తించారు. ‘నిన్ను గెలిపించుకుంటాం’ అంటూ ఆమెకు నీరాజనం పలికారు. బిగ్బాస్ హౌస్లో సాగిన జర్నీని ప్రతిబింబించేలా వీడియోను రూపొందించారు. ఇది చూసిన అభిమానులు నూతనోత్సాహంతో ఓట్లు గుద్దిపడేస్తున్నారు. ఎవరెన్ని పోరాటాలు చేసినా గెలుపు ఒక్కరిదే. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్ ఓటింగ్లో దూసుకుపోతుండగా వీరిమధ్యే ప్రధాన పోటీ నెలకొంది. దీంతో ఎవరు టైటిల్ను ఎగరేసుకుపోతారనేది సస్పెన్స్గా మారింది. View this post on Instagram Another super-duper gift from fans, with #syera remix song 😍😍😍 Amazing lyrics👌🏼Thanks to each and everyone for all ur support till now and few hrs left to close the voting lines. Please keep voting and we all together make #Ramulamma WINNER. To Vote through Calls,📱Give a (50) Missed Calls to 8466996713 & Login to #Hotstar app and cast your (10) votes to #Sreemukhi. #THISTIMEWOMAN #VOTEFORSREEMUKHI #SreemukhiMania #TeamSreemukhi #biggbosstelugu3 #StarMaa #AllRounder #energetic A post shared by Sreemukhi (@sreemukhi) on Nov 1, 2019 at 1:41am PDT -
బిగ్బాస్: హేమ తిరిగొచ్చింది.. శ్రీముఖికి పంచ్
బిగ్బాస్ హౌస్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే అయిదుగురు అని టక్కున చెప్పేస్తారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య మారబోతోంది. ఏంటి? ఎవరినైనా ఎలిమినేట్ చేస్తున్నారా? అని అనుకోకండి. గతంలో ఎలిమినేట్ అయినవారినే తిరిగి హౌస్లోకి రప్పించనున్నారు. బిగ్బాస్ షో ముగియడానికి రెండు రోజులు మాత్రమే మిగలడంతో ఫైనల్ కంటెస్టెంట్లకు బిగ్బాస్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడు. అందులో భాగంగా పద్నాలుగు వారాల్లో ఎలిమినేట్ అవుతూ వచ్చిన ప్రతీ కంటెస్టెంట్ను తిరిగి హౌస్లోకి తీసుకురానున్నారు. వీరు చేసే అల్లరితో నేటి ఎపిసోడ్ దద్దరిల్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజా ప్రోమో విడుదలైంది. ఇందులో హేమ జాఫర్, అషూ రెడ్డి, రోహిణి, వితిక, పునర్నవి, రవి, మహేశ్, శివజ్యోతి, హిమజ, తమన్నా, శిల్పా చక్రవర్తి బిగ్బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎక్కడైతే ప్రయాణం మొదలుపెట్టారో మళ్లీ అంతా అక్కడికే చేరినట్టు తెలుస్తోంది. ఇక బిగ్బాస్ హౌస్లోకి వెళ్లే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేసిన హేమ మళ్లీ బిగ్బాస్ ఇంట్లో అడుగుపెట్టడం విశేషం. శ్రీముఖి అతివినయం చూపిస్తూ హేమ కాళ్లు పట్టుకోబోయింది. వెంటనే హేమ ‘వద్దమ్మా’ అంటూ ఆమెకో నమస్కారం పెట్టింది. It's time for a grand reunion of #BiggBossTelugu3 Today at 10 PM on @StarMaa pic.twitter.com/OnXlfhsXwm — STAR MAA (@StarMaa) November 1, 2019 -
శ్రీముఖి జీవితంలో మధుర క్షణాలు..
బిగ్బాస్ షో తుది ఘట్టానికి చేరుకుంది. 15 మందితో ప్రారంభమైన బిగ్బాస్ షోలో మరో రెండు వైల్డ్ కార్డులు వచ్చి చేరగా ప్రస్తుతం ఇంట్లో అయిదుగురు మాత్రమే మిగిలారు. బిగ్బాస్ వందరోజుల ప్రయాణాన్ని ఇంటి సభ్యులకు కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఆటుపోట్లు, ఆటపాటలు, గొడవలు, గిల్లికజ్జాలు అన్నింటితో మిళితమైన జర్నీ వీడియోలు చూశాక ఇంటి సభ్యులు తెలీని ఫీలింగ్లో ఉండిపోయారు. ఇప్పటికే రాహుల్, వరుణ్, బాబా తమ జర్నీ చూసి ఎమోషనల్ అయ్యారు. తాజా ఎపిసోడ్లో శ్రీముఖి, అలీకి బిగ్బాస్ జర్నీ వీడియోను చూపించాడు. దానికన్నా ముందు వారి ఆటతీరును, సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను ప్రస్తావించాడు. శ్రీముఖి జీవితంలో మధుర క్షణాలు ‘బిగ్బాస్’ ‘శ్రీముఖి బిగ్బాస్ ఇంట్లో అడుగుపెట్టకముందు తెరపై మాత్రమే చూసి అభిమానులుగా మారారు. కానీ ఈ ప్రయాణం శ్రీముఖిని ప్రతీ ఒక్కరి ఇంట్లో అమ్మాయిగా మార్చింద’ని బిగ్బాస్ తెలిపాడు. ‘ఎప్పుడూ అల్లరిగా ఆడుతూ పాడుతూ ఉండే శ్రీముఖిని ప్రేక్షకులు ఎక్కువగా ప్రేమించార’ని బిగ్బాస్ ప్రశంసించాడు. దీంతో శ్రీముఖి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. జీవితానికి ఇది చాలు అని సంతోషం వ్యక్తం చేసింది. ఎంతో కొంత సాధించానన్న ఫీలింగ్ కలిగిందని ఆనందంతో తేలియాడింది. తన జీవితంలోనే ఇవి మధుర క్షణాలు అని పేర్కొంది. అనంతరం అలీ యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లాడు. ఆటలో దూకుడు, ప్రతీ టాస్క్లో చూపించిన శ్రద్ధే అలీని ఇక్కడివరకు తీసుకువచ్చాయని బిగ్బాస్ పేర్కొన్నాడు. యంగ్స్టార్ బిరుదు దక్కించుకున్న అలీ రెజా ‘టాస్క్ల్లో ఉత్సాహం వల్ల కొన్నిసార్లు శిక్ష అనుభవించారు. కానీ ప్రేక్షకులు మాత్రం మిమ్మల్ని అభిమానిస్తూ వచ్చారు. మీరు రెండోసారి ఇంట్లోకి వచ్చినపుడు పరిస్థితులు, మనుషులు అన్నీ మారిపోయాయి’ అని చెప్తూ అలీకి జర్నీ వీడియోను చూపించాడు. అతనికి ‘యంగ్ స్టార్’ అంటూ బిరుదు కూడా ఇచ్చేశాడు. ఎమోషనల్ అయిన అలీ.. రీఎంట్రీ అవకాశాన్నిచ్చిన బిగ్బాస్కు కృతజ్ఞతలు తెలిపాడు. తన జీవితాంతం బిగ్బాస్ జర్నీ గుర్తుండిపోతుందన్నాడు. అనంతరం ఇంటి సభ్యులకు బిగ్బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. బిగ్బాస్ సీజన్తోపాటు ఇంటి గురించి సైతం యాడ్స్ చేయమని ఆదేశించాడు. ఈ టాస్క్లో హౌస్మేట్స్ రెచ్చిపోతూ ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. -
ఆ ఇద్దరికే సపోర్ట్ చేస్తున్న బిగ్బాస్ కంటెస్టెంట్లు
టైటిల్ గెలవడానికి ఇంటి సభ్యులు చేయాల్సిందంతా చేసేశారు. ఇప్పుడు అంతిమ తీర్పు ప్రజల చేతుల్లో ఉంది. అయితే వారి తీర్పును తమకు అనుకూలంగా మలుచుకునేందుకు హౌస్మేట్స్తో పాటు ఆయా ఇంటి సభ్యుల అభిమానులు కూడా తీవ్రంగా కష్టపడుతున్నారు. వీరికి సపోర్ట్ చేస్తూ కొంతమంది సెలబ్రిటీలు సైతం ప్రచారం బాట పట్టారు. శ్రీముఖికి బుల్లితెర యాంకర్ రష్మీ మద్దతు తెలుపగా.. రాహుల్కు పాప్ సింగర్ నోయెల్ ప్రచారం చేస్తున్నాడు. అలీ రెజాకు పటాస్ పంచ్ల యాంకర్ రవి తోడుగా నిలిచాడు. ఈ క్రమంలో సింగర్ గీతా మాధురి, నటి హరితేజ బిగ్బాస్ 3పై స్పందించారు. బిగ్బాస్ హౌస్లో టాప్ 5కు చేరుకున్న ఇంటి సభ్యులందరికీ గీతా మాధురి ఆల్ ద బెస్ట్ తెలిపింది. అయితే శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్లతో దిగిన ఫొటోను మాత్రమే పంచుకుంది. అంటే గీతామాధురికి వాళ్లిద్దరిలో ఎవరు టైటిల్ గెలిచినా ఓకే అని స్పష్టమవుతోంది. View this post on Instagram All the best to my friends @sreemukhi @sipligunjrahul @itsvarunsandesh @baba_bhasker @i.ali.reza Show choosi meeku nachina vaallaki vote cheyandi A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) on Oct 27, 2019 at 12:17pm PDT అయితే.. ఇప్పుడు ఎవరికి ఓట్లు వేయాలనేదానిపై అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో గీతా మాధురి ఫ్యాన్స్ రెండు టీంలుగా విడిపోయి రాహుల్, శ్రీముఖికి మద్దతు తెలుపుతూ ఓట్లు చీల్చుతున్నారు. ఇక వాళ్లిద్దరిలోనే ఎవరో ఒకరు గెలవాలని కోరుకుంటున్నప్పుడు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పడం ఎందుకని కొంతమంది నెటిజన్లు విమర్శిస్తున్నారు. గత సీజన్లో రన్నరప్గా నిలిచిన గీతా మాధురి బిగ్బాస్ ఐ లోగోను పచ్చబొట్టు వేయించుకుంది. ఈ సీజన్లో శ్రీముఖి ‘బిగ్బాస్ కన్ను’ను పచ్చబొట్టు వేయించుకోవటంతో ఆమె కూడా రన్నరప్గా నిలుస్తుందని కొంతమంది నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. మరి శ్రీముఖి టైటిల్ సాధిస్తుందా? తడబడుతుందా అనేది చూడాలి. మరోవైపు మొదటి సీజన్లో టాప్ 3లో చోటు దక్కించుకున్న హరితేజ.. తన ఫేవరెట్ కంటెస్టెంట్లు శ్రీముఖి, రాహుల్ అని చెప్తూ.. ఆ ఇద్దరికీ టైటిల్ గెలిచేందుకు ఆల్ ద బెస్ట్ తెలియజేసింది. View this post on Instagram Two very close friends of mine are in finals And it’s time for us to show them our love. Do vote for the person you love. #biggboss3 @sipligunjrahul @sreemukhi All the best to u guys ❤️❤️ Much love❤️ A post shared by hariteja (@actress_hariteja) on Oct 30, 2019 at 10:36am PDT -
బిగ్బాస్ ఏ ఒక్కరినీ వదలట్లేదు.. చివరిగా
బిగ్బాస్ తెలుగు 3 రియాలిటీ షో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇన్నిరోజులుగా కలిసి ఉన్న ఇంటి సభ్యులు మరో రెండు మూడు రోజుల్లో విడిపోనున్నారు. బిగ్బాస్ షో అనేది వారి జీవితంలో మధురానుభూతుల పేజీగా మిగిలిపోనుంది. అయితే ఇన్ని రోజులు హౌస్లో ఎలా ఉన్నారో, వారేంటో వాళ్లకే చూపించడానికి బిగ్బాస్ రెడీ అయిపోయాడు. ఈ మేరకు ఇప్పటికే వరుణ్, రాహుల్, బాబా భాస్కర్లను ఒక్కొక్కరిగా పిలిచి బిగ్బాస్ ఇంట్లో కొనసాగిన జర్నీ వీడియోను చూపించాడు. అది చూస్తూ హౌస్మేట్స్ ఎమోషనల్ అవడంతోపాటు ఇంతమంచి చాన్స్ ఇచ్చిన బిగ్బాస్కు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన ఇంటి సభ్యులైన శ్రీముఖి, అలీ రెజాకు నేటి ఎపిసోడ్లో వారి బ్యూటిఫుల్ జర్నీని చూపించనున్నాడు. తాజా ప్రోమోను చూసినట్టయితే జర్నీ వీడియోను చూస్తున్న అలీ, శ్రీముఖిలు కన్నీళ్లు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో హౌస్లోని జ్ఞాపకాలను చూసి సంతోషంతో మురిసిపోతున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా బిగ్బాస్ ఇంట్లో ఏ ఒక్కరినీ వదలకుండా అందరినీ ఏడిపించేస్తున్నాడు. నేడు కూడా బిగ్బాస్ హౌస్లో ఎమోషన్ బాగానే పండనుందని స్పష్టమవుతోంది. మరి మిగతా హౌస్మేట్స్ జర్నీ చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! Beautiful journey of #Sreemukhi & #AliReza Tonight!!!#BiggBossTelugu3 Today at 10 PM on @StarMaa pic.twitter.com/AlupHOMdqM — STAR MAA (@StarMaa) October 31, 2019 -
బిగ్బాస్: శ్రీముఖి కల నెరవేరబోతుంది
బిగ్బాస్ తెలుగు 3 సీజన్ వంద రోజులు విజయవంతంగా పూర్తిగా చేసుకుంది. దీపావళి సందర్భంగా ఇంట్లో అడుగుపెట్టిన సుమ పంచ్లు పేల్చుతూ నానా హడావుడి చేసింది. బిగ్బాస్.. గత ఎపిసోడ్లో మోస్ట్ ఎంటర్టైనర్గా నిలిచిన వరుణ్కు ఒక అభిమానితో కాల్ మాట్లాడే అవకాశాన్ని కల్పించాడు. నిజామబాద్ నుంచి ఫోన్ చేసిన రవి.. ‘వితిక వెళ్లిన తర్వాత డల్ అయినట్టు అనిపిస్తుంది’ వరుణ్తో పేర్కొన్నాడు. దీనికి వరుణ్ సమాధానమిస్తూ ‘పెళ్లైన అయిదేళ్లలో ఇంత దగ్గరగా ఉన్నది లేదు. అందుకే కాస్త డల్ అయినా కావచ్చు’ అని తెలిపాడు. అనంతరం మిగతా ఇంటి సభ్యులకు కూడా వాళ్ల ఫ్యాన్స్ పంపిన మెసేజెస్ చదివి వినిపించారు. వీటిలో ముఖ్యంగా ఒకవైపు కంటెస్టెంట్లను పొగుడుతూనే మరోవైపు వారు చేసిన తప్పిదాలను వేలెత్తి చూపించారు. ‘టాస్క్ల్లో అలీ బెస్ట్ కంటెస్టెంట్, వెల్కమ్ టు ద ఫ్రూట్ క్లబ్’ అంటూ వచ్చిన మెసేజ్లను అలీ చదివి వినిపించాడు. శ్రీముఖికి వచ్చిన ట్వీట్స్లో ఆమె ‘కన్నింగ్ అని, టాస్క్ల్లో జెండర్ కార్డు వాడుతుంద’ని విమర్శించారు. మరొక నెటిజన్ మాత్రం ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అని రాసి పంపించడంతో శ్రీముఖి సంతోషంగా ఫీల్ అయింది. తిట్టినా థ్యాంక్స్ చెప్పిన వరుణ్... బాబాకు రెండు రకాల ట్వీట్లు వచ్చి పడ్డాయి. ‘బిగ్బాస్ షోలో బాబా.. బెస్ట్ కంటెస్టెంట్, ఎంటర్టైన్మెంట్ కా బాప్’ అంటూ పాజిటివ్ కామెంట్లు వచ్చాయి. అదేవిధంగా ‘ఊసరవెల్లి, బాబా మాస్కర్’ అంటూ వచ్చిన నెగెటివ్ ట్వీట్లను బాబా చదివి వినిపించాడు. ఇక ‘ఈ సీజన్లోనే వరస్ట్ కంటెస్టెంట్.. హౌలే ఫ్రూట్ వరుణ్ సందేశ్’ అని వచ్చిన మెసేజ్ చదివిన వరుణ్ ఆ ట్వీట్ చేసినవారికి చిరునవ్వుతోనే కృతజ్ఞతలు తెలిపాడు. ‘రాహుల్ చాలా మంది హృదయాలను గెలుచుకున్నాడని, వరుణ్తో టాస్క్ ఆడిన విధానం బాగుంది’ అని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ను రాహుల్ చదివి వినిపించాడు. రాహుల్ను నక్కతో పోల్చుతూ అగ్రెసివ్ అని తిట్టిపోసిన కామెంట్ను కూడా చదివాడు. అయితే ఏదైనా సరే పాజిటివ్గానే తీసుకుంటానని రాహుల్ చెప్పుకొచ్చాడు. ఇంటి సభ్యులు ప్రేక్షకుల ప్రతినిధిగా ఎంట్రీ ఇచ్చిన సుమతో కలిసి దీపావళి పండగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఇంటి సభ్యులందరూ స్టెప్పులేస్తూ సంబరాలు జరుపుకున్నారు. రాహుల్, శ్రీముఖి కలిసి డాన్స్ చేయడం హైలెట్గా నిలిచింది. అనంతరం సుమ బిగ్బాస్ హౌస్ నుంచి వీడ్కోలు తీసుకుంది. ఇంటి సభ్యుల జాతకాలు... ఇంటి సభ్యుల సందేహాలు తీర్చడానికి బిగ్బాస్ ఇంట్లోకి ఓ జ్యోతిష్యురాలిని పంపించారు. ఆమె హౌస్మేట్స్కు సందేహాల నివృత్తితోపాటు పలు సూచనలు చేసింది. ‘ఏదైనా మన మంచికే అనుకుంటూ చిన్నచిన్న తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లాలి’ అని బాబా భాస్కర్కు సూచించింది. ‘మీ గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తారు. త్వరలో మీ కల నెరవోరుబోతుంది’ అని శ్రీముఖితో చెప్పుకొచ్చింది. అంటే, అది బిగ్బాస్ టైటిల్ అయుండొచ్చు అని రాములమ్మ అభిమానులు గంతులేస్తున్నారు. ఇక ‘మీకు ఉన్న సమస్య ముగియబోతుంది’ అని రాహుల్కు తెలిపింది. ‘ఆలోచనా పరిధి మార్చుకో’మని అలీ రెజాకు సలహా ఇచ్చింది. వరుణ్ను ‘ఇగోకు వెళ్లొద్దు’ అని సూచించింది. కాగా టాబ్లెట్ ఇవ్వమని రాహుల్ బిగ్బాస్ను అడిగాడు. అయితే వెరైటీగా ఫన్నీ లిరిక్స్తో పాట రూపంలో కోరడంతో అందరి మొహంలో నవ్వులు విరిశాయి. -
బిగ్బాస్: శ్రీముఖి కోసం డ్యాన్స్ పోటీలు!
బిగ్బాస్ తెలుగు సీజన్ 3 విజయవంతంగా పద్నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. 14వ వారంలో శివజ్యోతి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక హౌజ్లో ఉన్న రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్, అలీ రెజా ఫైనల్ రేసులో తలపడతారు. బిగ్బాస్ టైటిల్ సాధించడానికి రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఇటు అభిమానులు కూడా కంటెస్టెంట్ల పేరుతో ఆర్మీలు పెట్టి దుమ్ము లేపుతున్నారు. తమకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేయండని ప్రచారాన్ని ఉదృతం చేశారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోట్లాటలు కూడా ఎక్కువవయ్యాయి. ఏం చేసినా ఒక్కవారమే అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న శ్రీముఖి అభిమానులు విభిన్న ప్రచారంతో ముందుకొచ్చారు. రాములమ్మ (శ్రీముఖి)ను గెలిపించడానికి కొత్త పంథాను ఎంచుకున్నారు. ఇందుకోసం ‘రాములమ్మ కాంటెస్ట్’ నిర్వహిస్తున్నారు. దీంట్లో అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా అందరూ ప్రచారం చేయొచ్చు అని చెప్తున్నారు. ‘రాములమ్మ కాంటెస్ట్’ పాల్గొనడం కష్టతరమైనదేమీ కాదు. ఒసేయ్ రాములమ్మ పాటకు శ్రీముఖి చేసే సిగ్నేచర్ స్టెప్పును వేస్తూ వీడియో తీయాల్సి ఉంటుంది. ఆ వీడియోను #THISTIMEWOMAN, #VOTEFORSREEMUKHI హ్యాష్ట్యాగ్లను జోడించి ఇన్స్టాగ్రామ్ షేర్ చేయాల్సి ఉంటుంది. పోటీ నిర్వాహకులు వాటిలో అత్యుత్తమ డాన్స్ వీడియోను ఎంపిక చేసి, వారికి శ్రీముఖితో కలిసి డాన్స్ చేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఈ పోటీ మరింత సులువుగా అర్థమవటం కోసం శ్రీముఖి.. పిల్లలతో కలిసి చేసిన డాన్స్ వీడియోను కూడా అందుబాటులో ఉంచారు. ఈ కొత్త ట్రిక్ ఏమేరకు పనిచూస్తుందో చూడాలి! View this post on Instagram For all the #Ramulamma fans out there!! A Surprise contest 🤩 landed on to prove your love and talent. With this celebration of lights...bring up your confidence. 💃 "CALLING ALL BOYS AND GIRLS. DO THIS SIGNATURE STEP OF OUR RAMULAMMA AND USE THE BELOW HASHTAGS. THE BEST VIDEOS WILL BE SHARED AND WILL GET A CHANCE TO DANCE WITH SREEMUKHI." #THISTIMEWOMAN #VOTEFORSREEMUKHI #TeamSreemukhi #Sreemukhi #Ramulamma #biggbosstelugu3 #StarMaa #AllRounder #Energetic A post shared by Sreemukhi (@sreemukhi) on Oct 27, 2019 at 5:06am PDT -
బిగ్బాస్: ‘శ్రీముఖి వల్ల అందరూ బలవుతున్నారు’
బిగ్బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్గా అడుగు పెట్టిన సీనియర్ నటి హేమ వారం తిరక్కుండానే బయటికి వచ్చేశారు. అయితే, బిగ్బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మిగతా కంటెస్టెంట్లపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మరోమారు బిగ్బాస్ నిర్వాహకులపై విమర్శలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మట్లాడుతూ.. అటు బిగ్బాస్ గురించి, ఇటు శ్రీముఖి గురించి సంచలన విషయాలు వెల్లడించారు. బిగ్బాస్ హౌజ్లోకి ఎంట్రీ సమయంలో తన గురించి పూర్తి ఏవీ (ఆడియో విజువల్) వేయలేదని, తన ఎంట్రీని దరిద్రంగా మార్చిన డైరెక్టర్కు గట్టిగానే ఇచ్చానని తెలిపారు.. బిగ్బాస్ నిర్వాహకులు చెడు మాత్రమే చూపిస్తారని విమర్శించారు. షో ఎడిటరే అక్కడ బిగ్బాస్ అని వ్యాఖ్యానించారు. తనకు ఫైనల్కు రావాలని పిలుపు వచ్చినప్పటికీ మళ్లీ అవమానపడటం తన వల్ల కాదని తిరస్కరించినట్టుగా పేర్కొన్నారు. బిగ్బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ శ్రీముఖిపై సంచలన ఆరోపణలు చేశారు. శ్రీముఖి బయట ఒకలా, లోపల మరొకలా మాట్లాడుతుందని హేమ విమర్శించారు. హిమజ వచ్చేశాక బిగ్బాస్ చూడటమే మానేశానని అన్నారు.. ఎందుకంటే అందులో ఉన్నవాళ్లంతా ఒకే గ్రూపు అని చెప్పుకొచ్చారు. శ్రీముఖి బర్త్డే నాడు అందరూ కలిసి పార్టీ చేసుకున్నారని.. అప్పుడే తనను బయటకు పంపించేయాలని డిసైడ్ అయ్యారని హేమ ఆరోపించారు. ‘ఇంటి సభ్యులందరూ నన్ను పంపించేయడమే టార్గెట్గా పెట్టుకున్నారు. లేకపోతే తాను స్ట్రాంగ్గా మారుతానని వారు భావించారు. అందుకోసమే నాతో కావాలని గొడవ పెట్టుకునేవారు. ఈ విషయం నాకు తర్వాత అర్థమైంది’అని హేమ చెప్పుకొచ్చారు. రాహుల్తో సహా అందరూ శ్రీముఖి బర్త్డేకు వెళ్లారని.. ఎవరు ఏ వారంలో ఎలిమినేట్ కావాలనే విషయాన్ని అప్పుడే ప్లాన్ చేసుకున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీముఖి గేమ్లో అందరూ బలవుతున్నారని హేమ అభిప్రాయపడ్డారు. ఇక మరోవారంలో బిగ్బాస్ షోకు ఎండ్కార్డ్ పడనుందనగా ఈ వ్యాఖ్యలు ప్రేక్షుకులపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి. -
బిగ్బాస్ : మరొకరికి టికెట్ టు ఫినాలే
బిగ్బాస్ తెలుగు సీజన్ 3 తుది అంకానికి చేరుకుంది. గత పద్నాలుగు వారాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ‘బిగ్బాస్’ మరోవారం రోజుల్లో ముగియనుంది. 15 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ రియాలిటీ షోలో ప్రస్తుతం ఆరుగురు మిగిలారు. ఇక ఈ వారం అలీ రెజా, శివజ్యోతి, వరుణ్,శ్రీముఖి నామినేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, శనివారం నాటి ఎపిసోడ్లో ఒకరు లేదా ఇద్దరు సేవ్ అయ్యే అవకాశముందని హోస్ట్ నాగార్జున చెప్పాడు. ఎవరెవరు సేవ్ అవుతారో తెలుసుకోవడానికి దీపావళీ సందర్భంగా.. వారి పేర్లు రాసి ఉన్న పార్టీ పూపర్స్ గన్ తలా ఒకటి ఇచ్చి పేల్చమన్నాడు. ఎవరి గన్ నుంచి రంగురంగుల కాగితాలు బయటికొస్తాయో.. వారు సేవ్ అవుతారని తెలిపాడు. మిగిలినవారు నామినేషన్లోనే ఉంటారని చెప్పాడు. ముందుగా వరుణ్, తర్వాత అలీ గన్ పేల్చగా.. వాటిల్లో ఎలాంటి రంగులు రాలేదు. దాంతో వారిద్దరూ సేవ్ కాలేదని నాగార్జున తెలిపాడు. ఇక శివజ్యోతి, శ్రీముఖి వారి చేతుల్లో ఉన్న గన్లను పేల్చలేకపోయారు. రెండో ప్రయత్నంలో శ్రీముఖి గన్ పేల్చగా.. దాట్లోంచి రంగుల కాగితాలు వచ్చాయి. దాంతో శ్రీముఖి సేవ్ అయి టికెట్ టు ఫినాలేకు చేరుకున్నట్టు నాగ్ ప్రకటించాడు. ఇక శివజ్యోతి గన్లో నుంచి ఎలాంటి రంగుల కాగితాలు రాకపోవంతో ఆమె కూడా సేవ్ కాలేదని నాగ్ వెల్లడించాడు. వరుణ్, శివజ్యోతి, అలీరెజా ముగ్గురూ నామినేషన్లో కొనసాగుతున్నారు. ఇప్పటికే రాహుల్, బాబా భాస్కర్ టికెట్ టు ఫినాలె గెలుచుకుని టాప్ 5కి చేరారు. మిగిలిన ముగ్గురిలో ఫైనల్లో పోటీ పడే ఆ ఇద్దరు ఎవరు..? ఎవరు ఎలిమినేట్ అవుతారనేది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. అయితే, ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువగా ఉన్న శివజ్యోతి ఎలిమినేట్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా.. బిగ్బాస్ 3 తెలుగు రియాలిటీ షోకు దీపావళీ (అక్టోబర్ 27) రోజున శుభం కార్డు పడనుందనే వార్తల్లో నిజం లేదని తెలిసింది. అక్టోబర్ 28 నుంచి స్టార్ మా ఛానల్లో కొత్త సీరియల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారమే బిగ్బాస్ తెలుగు సీజన్ 3 గ్రాండ్ ఫినాలే జరగనుందని సోషల్ మీడియాలో తొలుత వార్తలు వెలువడ్డాయి. అయితే, శనివారం ఎపిసోడ్ అలాంటి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టింది. మరో వారంపాటు బిగ్బాస్ తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనుంది. -
‘అందుకే శ్రీముఖికి సపోర్ట్ చేయడం లేదు’
బుల్లితెరపై సందడి చేస్తున్న బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ 3కి మరికొద్ది రోజుల్లో ఎండ్ కార్డు పడనుంది. ప్రస్తుతం హౌస్లో ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉండగా.. వారి తరపున బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తమ అభిమాన కంటెస్టెంట్ను గెలిపించాలని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో భాగంగా ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్దమే నడుస్తోంది. మేము గొప్ప అంటే మేమే గొప్ప అంటూ ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. కాగా, ప్రచారంలో సెలబ్రీటీలు సైతం పాలు పంచుకుంటున్నారు. తమకు నచ్చిన కంటెస్టెంట్కు సపోర్టు చేయాలంటూ అభిమానులను కోరుతున్నారు. ఇప్పటికే శ్రీముఖికి జబర్దస్త్ యాంకర్ రష్మీ, రాంప్రసాద్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా యాంకర్ రవి కూడా తన బెస్ట్ప్రెండ్ అలీ రేజాకి మద్దతు తెలిపాడు. తన స్నేహితున్ని గెలిపించాలని కోరుతూ ఫేస్బుక్ లైవ్ నిర్వంచారు. అయితే ఫేస్బుక్ లైవ్లో రవి పలు ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు. బిగ్బాస్ హౌజ్లో ఉన్న అందరూ తనకు ఇష్టమేనని, కానీ తన మద్దతును మాత్రం అలీరెజాకే ఇస్తానని చెప్పాడు. శ్రీముఖినీ కాదని అలీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో కూడా వివరించారు. ‘అలీ రేజా నా కుటుంబ సభ్యుడులాంటి వాడు. ఇండస్ట్రీలో నా బెస్ట్ప్రెండ్ అతనే. మా ఇంట్లో పండుగైతే వాళ్లు వస్తారు.. వారింట్లో పండగైతే మేము వెళ్తాం. రంజాన్ పండగ రోజు బిర్యానీ పంపిస్తాడు. నాతో కలిసి దీపావళి పండుగ జరుకుంటాడు. మా మధ్య అంతమంచి బాండ్ ఉంది. బిగ్బాస్ కంటెస్టెంట్స్లో అందరూ నాకు నచ్చివాళ్లే. కానీ అలీ నాకు సొంత అన్నలాంటివాడు. అందుకే అతనికి సపోర్ట్ చేస్తున్నా. గేమ్ బాగా ఆడుతున్నాడు. అలీ మొదటి నుంచి 49 వరకు ఏంటో మీకు తెలుసు. ఎలిమినేట్ అయినప్పుడు నాతో పాటు అందరు బాధపడ్డారు. అతను చాలా మంచోడు..గేమ్ బాగా ఆడుతుంటే ఎందుకు ఎలిమినేట్ చేశారని అందరూ ఆశ్చర్యపోయారు. బయటకు వచ్చాక కూడా అలీని కలిశా. పార్టీ చేసుకున్నాం. ఆ తర్వాత బిగ్బాస్ టీం వచ్చి రీఎంట్రీకి అడిగినప్పుడు ఆలోచించాడు. అతనేం సొంతంగా వెళ్లలేదు. అతను ఉంటే బాగుంటుందని భావించే బిగ్బాస్ మేనేజ్మెంటే మళ్లీ ఆహ్వానించింది. అయితే రీఎంట్రీ తర్వాత అలీ అలాగే ఉన్నాడు. కానీ చూపించే విధానం మారింది. అది ఎందుకు అలా చేస్తున్నారో తెలియడం లేదు. వారికి నచ్చింది వారు చూపిస్తారు. దీంట్లో ఎవరిని తప్పు పట్టడానికి లేదు. 24 గంటల్లో కేవలం ఒక గంట మాత్రమే వారిని చూపిస్తారు. ఇండస్ట్రీ వాళ్లం కాబట్టి మాకు అంతా తెలుసు. షూటింగ్, రేటింగ్, ఔట్ పుట్, మనీ ఇవన్నీ మాకు తెలుసు. మీరు చూసేవాళ్లు మాత్రమే. మేం ఏది చూపిస్తే అది చూస్తారు. మిమ్మల్ని నమ్మేలా చేసేది మేం. ఇది బిజినెస్. ఒక గంట చూసి ఒకరు మంచోడు ఒకరు చెడ్డోడు అని ఎలా డిసైడ్ అవుతారు. అది ఒక గేమ్.. అంతా చూపించరు. దయచేసి ట్రోలింగ్ చేయకండి. అలీ చాలా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చాడు. తెలుగు నేర్చుకున్నాడు. యాక్టింగ్ నేర్చుకున్నాడు. కష్టపడి సీరియల్స్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. బిగ్బాస్లోకి వచ్చి కూడా జన్యూన్గా ఆడుతున్నాడు. గేమ్లోకి వేళ్లేముందు అలీకి ససోర్ట్ చేస్తానని మాట ఇచ్చా. అందకే సపోర్ట్ చేస్తున్నాను. శ్రీముఖికి ఎందుకు సపోర్ట్ చేయడం లేదని అందరూ ట్రోల్ చేస్తున్నారు. శ్రీముఖి నా కోయాంకర్ మాత్రమే. మా మధ్య మంచి బాండ్ ఉంది. తను కూడా గేమ్ బాగా ఆడుతోంది. ఈ విషయాన్ని నేను బిగ్బాస్ షోకి వెళ్లినప్పుడు కూడా చెప్పాను. అయినా ట్రోల్ చేస్తున్నారు. అందరికి సపోర్ట్ చేయాలని ఉందా? శివజ్యోతికి బిత్తిరి సత్తి సపోర్ట్ చేస్తున్నారా? ఒక్కొక్కరికి ఒక్కరు నచ్చుతారు. అలీ నా అన్న లాంటి వాడు అందుకే శ్రీముఖిని కాదని అతనికి సపోర్ట్ చేస్తున్నా. మీకు నచ్చిన వారికి సపోర్ట్ చేసుకోండి కానీ ట్రోలింగ్ చేయకండి ప్లీజ్. హౌజ్ నుంచి బయటకు వచ్చాక అందరూ కలిసి ఉంటారు. మీకు గొడవలు ఎందుకు? ఇకనైనా ట్రోలింగ్ ఆపండి’ అని రవి కోరారు. అయితే ఫైనల్స్కు ఎవరు వెళ్తారని నెటిజన్ అడగ్గా.. రాహుల్, అలీలు టాప్ వన్, టూలో ఉంటారని అభిప్రాయపడ్డాడు. బిగ్బాస్ 3 విన్నర్ ఎవరో తనకు తెలుసని, అది మాత్రం ఇప్పుడు చెప్పనని రవి అన్నాడు. -
జీవితంలో పెద్ద తప్పు చేశానన్న శివజ్యోతి..
టాప్ 5కు వెళ్లే అర్హత శ్రీముఖికి ఉందని తేలడం, ఇంటి సభ్యులు... వారి జీవితంలో చోటు చేసుకున్న చేదు ఘటనలను చెప్తూ ఎమోషనల్ అవడం నేటి ఎపిసోడ్లో హైలెట్గా నిలిచింది. ముందుగా వారికి హౌ క్లీన్ యువర్ జర్నీ అనే టాస్క్ ఇచ్చారు. అందులో భాగంగా ఇంటి సభ్యులందరికీ ఒక్కొక్కరి పేరు రాసున్న రంగు బౌల్స్ను ఇచ్చారు. ఆ పేర్లు ఉన్న వ్యక్తులు టాప్ 5కు ఎందుకు అనర్హులు కాదో చెప్పి రంగు పోయాల్సి ఉంటుందని బిగ్బాస్ ఆదేశించాడు. మొదటగా బాబా భాస్కర్.. అలీ తన గురించి మాట్లాడిన విషయాలు బాధపెట్టాయంటూ అలీపై రంగు పోశాడు. తర్వాత శ్రీముఖి.. శివజ్యోతి ఎమోషనల్ వ్యక్తి.. కాబట్టి తను ఫైనలిస్టుకు అర్హురాలు కాదంటూ ఆమెపై రంగు గుమ్మరించింది. ఇక శివజ్యోతి... కోపంలో వరుణ్ మాట్లాడిన విధానం నచ్చలేదంటూ అతడిని అనర్హుడిగా తేల్చింది. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడంటూ వరుణ్పై రంగు చల్లింది. టాప్ 5కు వెళ్లే అర్హత శ్రీముఖికి.. అయితే బాబా టాప్ 5లో ఉండేందుకు బాబా అర్హుడంటూ వరుణ్ రంగు పోయడానికి నిరాకరించాడు. అటు బాబా కూడా శ్రీముఖి ఫైనల్కు వెళ్లేందుకు తగిన వ్యక్తి అని రంగు చల్లడానికి ఒప్పుకోలేదు. చాలాసేపు తటాపటాయించిన అనంతరం వరుణ్ రంగు చల్లడానికి సిద్ధపడ్డాడు. వితిక వెళ్లిపోయినప్పటి నుంచి తనను ప్రేమగా చూసుకున్నావంటూ పాజిటివ్ దృక్పథంలో బాబాపై రంగు గుమ్మరించాడు. ఇక బాబా.. తనపై రంగు పడకుండా గెంతులు వేశాడు. కాగా రంగు పడకుండా క్లీన్గా నిలిచిన శ్రీముఖి విన్నర్గా నిలవగా.. తనకోసం ప్రచారం చేసుకునే అవకాశాన్ని గెలుచుకుంది. ఓట్లు వేసిన వారికి జీవితాంతం రుణపడి ఉంటానని, తనను గెలిపించమని శ్రీముఖి ప్రేక్షకులను కోరింది. జీవితంలో చీకటి రోజులు.. అనంతరం బిగ్బాస్ మీ జీవితంలో జరిగిన చీకటి విషయాలను చెప్పుకోండి అని హౌస్మేట్స్ను ఆదేశించాడు. తొలుత మాట్లాడటానికి వచ్చిన వరుణ్.. అమ్మాయిని వేధిస్తున్నవారిని చితక్కొట్టి ఆ అమ్మాయిని కాపాడామని, అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్నామని చెప్పాడు. శివజ్యోతి తన జీవితంలో జరిగిన చేదు ఘటనను చెప్తూ మళ్లీ పాతాళ గంగలా మారింది. నాన్న చనిపోయినా కూడా రెండు రోజుల వరకూ ఆ విషయాన్ని దాచారని.. తండ్రి కోసం తెచ్చిన ఆహారాన్ని అన్నయ్య తినేసి నాన్నే తిన్నాడని చెప్పి నమ్మించేవాళ్లని ఎమోషనల్ అయింది. మానసికంగా నన్ను సిద్ధంగా ఉంచటం కోసం వాళ్లు అవన్నీ చేశారు. అయితే తండ్రికి చికిత్స అందించడానికి ఆలస్యం చేసామని శివజ్యోతి కుమిలిపోయింది. ‘నాన్న ట్రీట్మెంట్కు నేను, మా ఆయన రెండు రోజులు ముందుగా ఆసుపత్రికి తీసుకెళ్లుంటే బతికేవాడేమో’ అని చెప్తూ కన్నీటి పర్యంతం అయింది. ఇది తన జీవితంలోనే చేసిన పెద్ద తప్పు అంటూ శివజ్యోతి బాధపడింది. బ్రేకప్... చచ్చిపోదామనుకున్నా: శ్రీముఖి అనంతరం శ్రీముఖి మాట్లాడుతూ.. ‘అందరు అమ్మాయిల లాగే నా జీవితంలోనూ రిలేషన్షిప్స్ ఉండేవి. అతనితో అంతా బాగుంది అనుకున్న సమయంలో డిస్టబెన్స్ ఎదురయ్యాయి. ఓ రోజు ఆకస్మాత్తుగా స్టేజీపై యాంకరింగ్ చేస్తున్నపుడు నాకు బ్రేకప్ అయిపోయిందన్న వార్త వచ్చింది. నేను పక్కకు వెళ్లి ఏడుస్తూనే ఉన్నాను. ఆ సమయంలో చచ్చిపోవాలనిపించింది. అవన్నీ పక్కనపెట్టి.. అప్పుడు నేను చేస్తున్న కామెడీ షోను నవ్వుతూనే పూర్తి చేశాను. బ్రేకప్ తర్వాత చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఎందుకు ఆ విషయం కోసం అంత ఫూలిష్గా ప్రవర్తించాను అనిపిస్తుంది. సో.. ఒక అమ్మాయి ఆర్థికంగా ఎదిగిన తర్వాతే లవ్వు, గివ్వు వంటివాటి కోసం ఆలోచించండి. ఫ్యామిలీ తర్వాతే మిగతా వాటిని పట్టించుకోండి’ అని సలహా ఇచ్చింది. అయితే ఆమె జీవితంలో కల్లోలాన్ని సృష్టించిన వ్యక్తి పేరును మాత్రం చెప్పుకోడానికి ఇష్టపడలేదు. ఆ వ్యక్తి తనకు తెలుసంటూ అలీ హింట్ ఇవ్వగా శ్రీముఖి కాదని చెప్పింది. -
శ్రీముఖి జీవితాన్ని కుదిపేసిన బ్రేకప్
బిగ్బాస్ ఫన్నీ టాస్క్లు ఇస్తూ నవ్విస్తాడు.. అంతలోనే మరో టాస్క్ ఇచ్చి గొడవలు పెడతాడు. మళ్లీ అప్పుడే వాళ్లతో ఆటలు ఆడిస్తాడు. ఈ క్రమంలో నేడు బిగ్బాస్ ఇవ్వనున్న టాస్క్ వీటన్నింటికి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి సభ్యుల జీవితాలను కుదిపేసిన ఘటనలను వారితోనే చెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా ప్రోమోను చూసినట్టయితే.. ఎప్పుడూ నవ్వుతూ, తుళ్లుతూ, అల్లరిగా ఉండే శ్రీముఖి చిరునవ్వు వెనక తీరని విషాదం ఉందని అర్థమవుతోంది. అయితే యాంకర్ శ్రీముఖి ఇప్పటివరకు ఎక్కడా తన వ్యక్తిగత విషయాలను బయట చెప్పుకోడానికి ఇష్టపడలేదు. (చదవండి: శ్రీముఖికి నేనున్నానంటూ అభయమిస్తున్న రష్మీ) కానీ బిగ్బాస్ హౌస్లో ఇంటి సభ్యుల సమక్షంలో తన జీవితంలో జరిగిన చేదు ఘటనను వెల్లడించినట్లు తాజా ప్రోమోలో తెలుస్తోంది. శ్రీముఖి కూడా ప్రేమలో పడిందని.. కానీ అది ఎన్నో మలుపులు తిరిగిన అనంతరం బ్రేకప్ అయిందని స్పష్టమవుతోంది. అది కూడా ఘోరంగా బ్రేకప్ జరిగిందని, ఆ సమయంలో చచ్చిపోవాలనిపించిందని తను పడిన బాధను చెప్పుకొచ్చింది. తన రిలేషన్షిప్ వల్ల ఎంత వేదనను అనుభవించిందో ఇంటి సభ్యులతో పంచుకుని మనసు తేలిక పరుచుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి పేరు వెల్లడించిందా? గోప్యంగా ఉంచిందా అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. #Sreemukhi opens up on her relationship #BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/3j4wK2Klel — STAR MAA (@StarMaa) October 24, 2019 -
శ్రీముఖి కోసం ప్రచారం చేస్తున్న టాప్ యాంకర్
బయట టాప్ యాంకర్గా పేరు తెచ్చుకోవడమే కాక.. బిగ్బాస్ ఇంట్లోనూ టాప్ కంటెస్టెంట్గా పేరుగాంచిన ఏకైక వ్యక్తి శ్రీముఖి. ఎప్పుడూ అల్లరి చేస్తూ ఫుల్ ఎనర్జిటిక్గా ఉంటుంది. బిగ్బాస్ ఇచ్చే ఏ టాస్క్ అయినా వెనుకడుగు వేయకుండా పోరాడుతుంది. ఇక ఈ వారం రాహుల్ తప్ప శ్రీముఖితో సహా ఇంటి సభ్యులందరూ నామినేషన్లో ఉన్నారు. దీంతో వారిని ఎలిమినేషన్ నుంచి తప్పించడమే కాక టైటిల్ను సాధించడానికి గెలుపు బాటలు వేయడానికి అభిమానులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారికి నచ్చిన కంటెస్టెంట్ కోసం ప్రచారాన్ని ఊపందించారు. ఈ తరుణంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు తమ గొంతు వినిపిస్తున్నారు. తమకి నచ్చిన వ్యక్తులకు ఓట్లు వేయండంటూ ప్రచారానికి దిగారు. ఈ నేపథ్యంలో శ్రీముఖిని గెలిపించాలంటూ జబర్దస్త్ టీం రంగంలోకి దిగింది. జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ సోషల్ మీడియా వేదికగా శ్రీముఖికి తన మద్దతు తెలిపింది. తను నాకు వ్యక్తిగతంగా తెలుసని చెప్పుకొచ్చింది. గేమ్ అద్భుతంగా ఆడుతోందని.. దాన్ని అలాగే కొనసాగిస్తూ టైటిల్ కొట్టాలని కోరింది. నా ఫుల్ సపోర్ట్ శ్రీముఖికే అంటూ ప్రచారంలోకి దిగింది. ఇక జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ కూడా శ్రీముఖికి అండగా నిలిచాడు. బిగ్బాస్ షోను ఫాలో అవుతున్నానని.. అందులో తనకు ఇష్టమైన కంటెస్టెంట్ శ్రీముఖి అని పేర్కొన్నాడు. సెమీ ఫైనల్స్కు వచ్చిన ఆమె ఫైనల్కు తప్పకుండా వెళుతుందని ధీమా వ్యక్తం చేశాడు. శ్రీముఖిని బిగ్బాస్ విన్నర్గా చూడాలనుకుంటున్నానని, ఆమెకు ఓట్లు వేయండని వేడుకున్నాడు. దీంతో రాములమ్మ అభిమానులు.. ‘విన్నర్ శ్రీముఖి’ అంటూ మరింత దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వీరి ప్రచారం ప్రేక్షకులపై ప్రభావాన్ని చూపిస్తుందా, లేదా అనేది తెలియాలి. -
బిగ్బాస్ ఇంట్లో సర్కస్, నేడే చూడండి!
బిగ్బాస్ షో ముగింపుకు వస్తున్న కొద్దీ మరింత రంజుగా మారుతోంది. పద్నాలుగో వారానికి గానూ బిగ్బాస్ ఇచ్చిన నామినేషన్ టాస్క్.. ఈ సీజన్లోనే బెస్ట్ టాస్క్గా నిలిచిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే జోష్లో మరో ఆసక్తికర టాస్క్ ఇవ్వడానికి బిగ్బాస్ సిద్ధమయ్యాడు. అందులో భాగంగా నామినేట్ అయిన ఇంటి సభ్యులకు కఠినతరమైన టాస్క్లు ఇస్తూ వారి బలాబలాలను బేరీజు వేయనున్నాడు. మిమ్మల్ని మీరు నిరూపించుకోడానికి ఇది సువర్ణావకాశం అంటూ.. నామినేషన్లో ఉన్న బాబా భాస్కర్, వరుణ్, శ్రీముఖి, అలీ, శివజ్యోతిలకు భిన్న టాస్క్లను ఇచ్చాడు. అభిమానులను అలరించడానికి సర్కస్ ఫీట్లు చేయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు హౌస్మేట్స్. తాజా ప్రోమో ప్రకారం.. టాస్క్లను విజయవంతంగా పూర్తి చేయడానికి ఇంటి సభ్యులు నానా తంటాలు పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలోనూ కామెడీ కింగ్ బాబా.. పంచ్లు విసురుతూ ఇంట్లో నవ్వులు పూయిస్తున్నాడు. మరి వీళ్ల ఫీట్లతో జనాల్ని మెప్పిస్తారా? లేక బొక్కబోర్లా పడతారా అన్నది చూడాలి! అయితే ఈ వారం ఎవర్ని పంపించాలన్నది ప్రేక్షకులు ఎప్పుడో డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. గత వారం స్వల్ప ఓటింగ్ తేడాతో గట్టెక్కిన శివజ్యోతి ఈసారి తప్పించుకోలేదని, బిగ్బాస్ షోకు బైబై చెప్పే రోజులు ఆమెకు దగ్గర్లోనే ఉన్నాయని నెటిజన్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. Which nominated contestant will prove his best to get viewers appreciation ??#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/vxEXxf0cMr — STAR MAA (@StarMaa) October 23, 2019 -
ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్ కావొచ్చు..
తెలుగు రాష్ట్రాల్లో టీవీ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చే షోల్లోఒకటి ‘బిగ్బాస్’. ఇందులో పాల్గొనే అవకాశం ఎన్నో వడపోతల తర్వాత వస్తుంది. అలాంటిది ‘ఫన్బకెట్’ కామెడీ స్కిట్లతో సోషల్ మీడియా ద్వారా యూత్కు చేరువైన మహేష్ విట్టా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని బిగ్బాస్–3 హౌస్లో ఏకంగా 84 రోజులు ఉన్నాడు. గతవారం ఎలిమినేట్ అయ్యాక ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడాడు. లోపల జరిగేవన్నీ నిజం కాదని, నాగార్జున ఓన్లీ స్క్రిప్ట్ని మాత్రమే ఫాలో అవుతారని..ఇలా ఎన్నో విషయాలను పంచుకున్నాడు.ఆవి మహేష్ మాటల్లోనే.. సాక్షి,సిటీబ్యూరో: వాస్తవానికి నేను ‘బిగ్బాస్–2’కి వెళ్లాల్సిన వాడిని. అప్పుడు ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా షూటింగ్ చివర్లో ఉన్నాను. అదే సమయంలో ‘బిగ్బాస్’లోకి మహేష్ విట్టా వస్తే బాగుంటుందని ‘స్టార్ మా’కి నాని అన్న చెప్పారు. అప్పుడు ‘మా’ యాజమాన్యం నన్ను సంప్రదించింది. షూటింగ్స్లో బిజీ ఉండి రాలేనని.. వచ్చే ఏడాది వస్తాననడంతో సీజన్–3కి రావాలని పిలిచారు. తెలిసిన డైరెక్టర్లు, స్నేహితుల సలహాలు తీసుకుని అంతా ఓకే అనుకున్నాక ఓకే చెప్పా. అలా నాని మాట సాయం వల్ల వెళ్లానే తప్ప విజేత అవ్వాలని మాత్రం కాదు. నన్ను నేను టీవీలో చూసుకోవడానికి, ప్రేక్షకులకు ‘వాట్ ఈజ్ మహేష్ విట్టా’ అని చెప్పడం కోసం వెళ్లా. తల్లి రమణమ్మతో మహేష్ విట్టా నెగిటివ్ చెప్పడం చాలా కష్టం హౌస్లోకి అడుగుపెట్టాక చాలా సంతోషమనిపించింది. అందరం కొత్త ముఖాలే అయినా కలిసిపోయాం. కబుర్లు చెప్పుకుంటూ బాగానే ఉంటున్న సమయంలో టాస్క్లు ఇస్తారు. ఏవో చిన్న చిన్న గొడవలు. వాటిని చాలా పెద్దగా చిత్రీకరిస్తారు. ఓ వ్యక్తి గురించి నెగిటివ్గా చెప్పాలి అంటే ఎలా చెప్తాం? అంత తప్పు ఆ వ్యక్తి ఏం చేశాడని చెప్పాలి? సరే.. బిగ్బాస్ చెప్పాడు కదా అని చెప్తాం.. మళ్లీ పొద్దున లేచాక ఆ మనిషి ముఖం చూడాల్సిందేగా? ఇన్ని సమస్యలు ఉండబట్టే లోపల ప్రతి ఒక్కరికీ చాలా మెంటల్ టెన్షన్ ఉంటుంది. బయటకు చెప్పుకోలేం. మీరు చూస్తున్నది వేరు, లోపల జరుగుతున్నది వేరు. ఫుడ్ విషయంలో ఇబ్బంది పడ్డా.. హౌస్లో ఫుడ్కి చాలా ఇబ్బంది పడాలి. ఒక మనిషిని ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెడతారు. వాళ్లకు నచ్చిన కూరగాయాల్ని పంపుతారు. ఆ కూరగాయలు కూడా ఫ్రెష్ ఉండవు. వారానికి సరిపడా పంపే రేషన్లో కొన్ని ముఖ్యమైన నిత్యావసర సరుకులు ఉండవు. ఒకసారి కూరలో వేసుకునే కారం పంపలేదు. దాంతో మాదగ్గరున్న ఎండు మిర్చిని దంచి కారంలా చేసి కూరల్లో వాడుకున్నాం. లోపల పరిస్థితి ఎలా ఉంటుందనే దానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. లైట్స్ ఆపితేనే పడుకోవాలి లోపల ఉన్న మాకు రాత్రి– పగలు ఎప్పుడో తెలియదు. బిగ్బాస్ లైట్లు ఆపి పడుకోండి అంటే పడుకోవాలి, లైట్లు ఆన్చేసి లేవమంటే లేవాల్సిందే. నైట్ టైం పోలీసుల పెట్రోలింగ్ వాహనాల సైరన్ విని రాత్రి అయ్యిందేమో అనుకునేవాళ్లం. ఇంటి నుంచి లెటర్స్ వస్తే వారు చదివి, బయట విషయాలు లేవంటేనే మాకు సమచారం ఇస్తారు. నాగార్జునకు కూడా తెలియదు వాస్తవానికి హౌస్లో ఏం జరుగుతుందనే పూర్తి విషయాలు నాగార్జున గారికి కూడా తెలియనివ్వరు. వారు ఇచ్చిన స్క్రిప్ట్ని మాత్రం ఆయన ఫాలో అవుతారు. ఆయన కూడా ఎవ్వరినీ బలవంతంగా తిట్టే వ్యక్తి కాదు, ఇబ్బంది పెట్టేవారు అసలే కాదు. అసలు నేను ఎందుకు పనికిరానని అందరూ అనుకున్న సమయంలో నాగ్ సార్ ‘మహేష్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావ్, నీ స్టైల్లో నువ్వు ఆడు’ అంటూ సపోర్ట్ చేశారు. దసరా రోజు హౌస్లోకి వచ్చినప్పుడు నాతో సరదాగా ఉన్నారు. ఆ హ్యాపీ మూమెంట్ స్వీట్ మెమరీ. నాకు బాగా నచ్చిన వ్యక్తి బాబా మాస్టర్. ఓట్ల ప్రకారంగా రాహుల్ విన్నర్. లోపల ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్ కావొచ్చు. ఆ రాజకీయాలు ఏంటనేవి నేను చెప్పను. హౌస్ నుంచి రాగానే అమ్మని కలిశాను. కొన్నిరోజులు కేరళ వెళతా. టీఆర్పీ రేటింగ్స్ కోసం గత వారంలో అయిన గొడవను టీవీలో ఫ్రెష్గా చూపిస్తారు. పునర్నవి, రాహుల్, నేను, వితిక, వరుణ్ ఫ్రెండ్స్. మా మధ్య సరదా సంఘటనలు జరిగాయి. వీటిని ఎడిటింగ్ చేసి పునర్నవి, రాహుల్ మధ్య ఏదో ఉందన్నట్టు టెలికాస్ట్ చేశారు. అక్కడ అదేం లేదు. -
బిగ్బాస్: ఆ ముగ్గురు సేఫ్..!
బిగ్బాస్ ఇంట్లో చూస్తుండగానే తొంభై రోజులు గడిచిపోయాయి. ఇక వీకెండ్లో వచ్చిన నాగార్జున ఇంటిసభ్యుల గొడవలను చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అనంతరం వారితో.. చిచ్చు రేపిన నామినేషన్ టాస్క్నే మళ్లీ ఆడించడం ఆసక్తి రేపింది. ఇంట్లో తమ స్థానాలను తెలిపే నెంబర్స్ను ఎంచుకోమనగా శ్రీముఖి, శివజ్యోతి 1, అలీ రెజా..2, బాబా భాస్కర్, వితిక..3, రాహుల్..4, వరుణ్ 7 స్థానాలను ఇచ్చుకున్నారు. ఇక శ్రీముఖి, రాహుల్ల లొల్లి మళ్లీ మొదలైంది. బిగ్బాస్ షోకు తనను శ్రీముఖే రికమెండ్ చేసిందని చెప్పుకుంటోందని రాహుల్ నాగార్జున దగ్గర వాపోయాడు. వితిక తనకీ విషయం చెప్పిందని రాహుల్ చెప్పుకొచ్చాడు. ‘రికమెండ్ చేయడానికి నేనెవర్ని.. అసలు ఆ మాటే అనలేదు’ అని శ్రీముఖి కరాఖండిగా చెప్పింది. దీనిపై నాగార్జున వితికను ప్రశ్నించగా తాను అలా చెప్పలేదు అని క్లారిటీ ఇచ్చింది. కానీ ఈ విషయంపై రాహుల్ ఎంతకూ వెనక్కు తగ్గలేదు. తాను చెప్పింది అబద్ధం అని తేలితే తక్షణమే షో నుంచి వెళ్లిపోతానంటూ శపథం చేశాడు. మీ మధ్య మిస్ కమ్యూనికేషన్ జరిగింది అంటూ నాగ్ ఈ విషయాన్ని పక్కన పెట్టేశాడు. ఇక ఇంటి సభ్యులతో కాకుండా వారి కుటుంబ సభ్యులతో నాగ్ టాస్క్ ఆడించాడు. అందులో భాగంగా వచ్చిన వాళ్లు ఇంట్లో ఎవరు చివరి స్థానాల్లో ఉన్నారని చెప్పమనగా మెజారిటీ సభ్యులు అలీ, వితికలు వెళ్లిపోవాలనుకుంటున్నట్టుగా ప్రకటించారు. వచ్చిన బంధువులు ఇంటి సభ్యుల కోసం గిఫ్ట్లు తీసుకుచ్చారు. శ్రీముఖి తండ్రి రామకృష్ణ రాములమ్మను బాగా ఆడుతున్నావని మెచ్చుకున్నాడు. ఆమె కోసం తెచ్చిన టెడ్డీబేర్ గిఫ్ట్ను రాహుల్ ఓపెన్ చేయగా.. అతని చేతుల మీదుగా శ్రీముఖి సేవ్ అయింది. శివజ్యోతి అక్క స్వప్న నాగార్జునను చూసి సర్ప్రైజ్ అయింది. ఇక వితిక తల్లి తన అల్లుడే ఎక్కువ మంచోడంటూ వరుణ్కు ఓటు వేసింది. వితికను చూడగానే ఒకరు కన్నీటి పర్యంతమయ్యారు. బిగ్బాస్ అయిపోయాక ఇంటికి వస్తే అందరికీ భీమవరం వంట చేసిపెడతానని ఆఫర్ ఇచ్చింది. అనంతరం అలీ స్నేహితుడు యాంకర్ రవి షోలో పంచ్లు పేల్చుతూ ఎంటర్టైన్ చేశాడు. శ్రీముఖిని బాగా మిస్ అవుతున్నానని రవి చెప్పుకొచ్చాడు. రాహుల్ మిత్రుడు.. సింగర్ నోయెల్ వచ్చి అతనిలో కొత్త హుషారును నింపాడు. ఇక నుంచి రాహుల్ 2.0 చూడాలని కోరాడు. బిగ్బాస్ టైటిల్ కొట్టాలంటూ రాహుల్ కోసం ఉరకలెత్తించే పాట పాడాడు. అనంతరం ఎంట్రీ ఇచ్చిన బాబా భాస్కర్ అక్క శోభన కాస్త ఎమోషనల్ అవుతూనే, బాబా మంచివాడంటూ చెప్పుకొచ్చింది. అనంతరం అలీ చేతుల మీదుగా బాబా సేవ్ అయ్యారు. షోకు వచ్చిన గెస్ట్లు ఎక్కువమంది అలీ, వితికలు టాప్ 5లో ఉండే అర్హత లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. శ్రీముఖి, రాహుల్ ,బాబా భాస్కర్ సేఫ్ అయ్యారు. మరి మిగిలిన నలుగురిలో బయటకు వెళ్లేది వితికేనా అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. -
బాబా భాస్కర్ వెకిలి కామెడీ.. నెటిజన్లు ఫైర్
బిగ్బాస్ ఇంట్లోకి ఏడుగురు అతిథులు వచ్చారు. ఇంటి సభ్యులు వారికి సకల మర్యాదలు చేసి ఏడు స్టార్లను సంపాదించుకున్నారు. అయితే వచ్చిన అతిథుల్లో మెజారిటీ జనాలు వరుణ్ బామ్మ అదుర్స్ అంటున్నారు. తన కామెడీ టైమింగ్తో, పంచులతో హుషారెత్తించింది అంటూ బామ్మకు జై కొడుతున్నారు. ఇక రాహుల్ తల్లి సుధారాణి.. తన కొడుకుకు, శ్రీముఖికి మధ్య ఉన్న గొడవలను ఏమాత్రం పట్టించుకోకుండా రాములమ్మ అల్లరి ఎంతో ఇష్టమని పాజిటివ్గా మాట్లాడింది. ఇక చివరగా శ్రీముఖి.. తన తల్లిని కలుసుకోడానికి ఆమెను బిగ్బాస్ మూడు చెరువుల నీళ్లు తాగించాడు. శ్రీముఖి తల్లి లత ఇంట్లోకి వచ్చినట్టే వచ్చి వెళ్లిపోగా శ్రీముఖి గుండె పగిలేలా రోదించింది. ఇన్ని ట్విస్టుల మధ్య మళ్లీ ఆమె ఇంట్లోకి ప్రవేశించగా రాహుల్ను కాస్త సున్నితంగానే హెచ్చరించింది. మరోవైపు శ్రీముఖి లేనిదే బిగ్బాస్ హౌస్ లేదంటూ ఆమెను ఆకాశానికి ఎత్తింది. రాహుల్ తల్లి అంత పాజిటివ్గా మాట్లాడితే శ్రీముఖి తల్లి మాత్రం అలా రాహుల్ను వేలెత్తి చూపడం ఏం బాగోలేదంటూ కొంతమంది ఆమె తీరును తప్పుపడుతున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే నిన్నటి ఎపిసోడ్లో బాబా భాస్కర్ ప్రవర్తించిన విధానం ఏమీ బాగోలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అతని తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో ఎండగడుతున్నారు. శ్రీముఖి తల్లి లతను ఉద్దేశించి ఆయన మాట్లాడిన తీరును తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఆమెను హగ్ చేసుకోడానికి అన్నట్టుగా బాబా భాస్కర్ దగ్గరికెళితే శివజ్యోతి ఆయనను పక్కకు లాక్కెళ్లింది. సిగ్గులేదా అంటూ బాబాను శివజ్యోతి తిట్టిపోసింది. పైగా బాబా శ్రీముఖి తల్లిని ఉద్దేశించి.. సేమ్ జిరాక్స్.. జై రామకృష్ణ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆమె కోసం వస్తా నీ వెనక.. అని పాటలు పాడటం వెగటు పుట్టించిందని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఆమెకు మోకాళ్లపై కూర్చుని టీ ఇస్తూ అతిగా ప్రవర్తించడం చిరాకు పుట్టించదని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. శ్రీముఖి ఆమె తల్లిని ఎత్తుకున్న సమయంలోనూ ‘ఏమైనా హెల్ప్ చేయాలా..’ అంటూ వెకిలిగా మాట్లాడటం ఆయన దిగజారిన కామెడీకి అద్దం పట్టాయని విమర్శిస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్లో బాబా ప్రవర్తనను చూసిన నెటిజన్లు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. అలాగే బాబా ప్రవర్తనకు ఇంటి సభ్యులు సైతం షాకైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు బాబా అభిమానులు మాత్రం ఇదంతా కేవలం కామెడీయే అని వెనకేసుకొస్తున్నారు. -
శ్రీముఖిని ఓ రేంజ్లో ఆడుకున్న బిగ్బాస్!
బిగ్బాస్ ఇంట్లోకి వచ్చిన అతిథులతో హౌస్ సందడిగా మారింది. గత ఎపిసోడ్లో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ నానమ్మ రాజ్యలక్ష్మి గలగలా మాట్లాడుతూ, పంచ్లు విసురుతూ అందరినీ నవ్వించింది. కుదిరితే తర్వాతి సీజన్కు తాను కూడా వస్తానని ఉత్సాహం ప్రదర్శించింది. టాస్క్లు బాగా ఇస్తున్నాడని బిగ్బాస్ను మెచ్చుకోవడంతో పాటు ఇంటికి తప్పకుండా రావాలి అంటూ ఇన్వైట్ చేసింది. తర్వాత కన్ఫెషన్ రూంలో నుంచి రాహుల్ తల్లి సుధారాణి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. తల్లిని చూడగానే ఏడుపును తమాయించుకున్న రాహుల్ వెళ్లి ఆమె ఒడిలో పసిబిడ్డలా ఒదిగిపోయాడు. రాహుల్ను అక్కున చేర్చుకుని సుధారాణి ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. బిగ్బాస్ ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది. టాస్క్లు సరిగా ఆడమని సూచించింది. ‘రాహుల్.. మనసులో ఏం ఉంటుందో.. అది మొహం మీదే అనేస్తాడు. కానీ వాడి మనసు చాలా మంచిది, ఎవరూ వాడిని తప్పుగా అనుకోకండి’ అని ఇంటి సభ్యులను కోరింది. శ్రీముఖి గెలిచేసింది శ్రీముఖి అల్లరంటే చాలా ఇష్టమని రాహుల్ తల్లి తెలిపింది. రాహుల్.. పెదవే పలికిన మాటల్లోన పాట పాడి తల్లిపై ప్రేమ కురిపించాడు. అనంతరం తల్లికి పాదాభివందనం చేసి ఆశీర్వచనాలు తీసుకున్నాడు. చివరి అతిథిగా శ్రీముఖి తల్లి లత లోనికి వస్తుండగా ఆమెను చూడగానే శ్రీముఖి కన్నీటి పర్యంతమయింది. అయితే బిగ్బాస్ కాస్త నాటకీయతను జోడించి శ్రీముఖి ఎమోషన్స్తో ఆడుకున్నాడు. కనీసం కళ్లారా చూడకముందే లతను బయటికి పంపించేయడంతో శ్రీముఖి వెక్కివెక్కి ఏడ్చింది. కన్నీళ్లు ధారలు కడుతుండగా మళ్లీ ఆమె హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. తల్లిని చూడగానే లేడిపిల్లలా చెంగుచెంగున పరుగెత్తుకు వెళ్లి గట్టిగా హత్తుకుని ఏడుపు లంకించుకుంది. శ్రీముఖి తల్లి ఆమెను ఓదారుస్తూ.. ‘డాన్సు ఇరగదీస్తున్నావ్.. ఎవరు ఏమన్నా నువ్వు పడుతున్నావ్ తప్ప తిరిగి మాటలు అనట్లేదు.. అక్కడే నువ్వు గెలిచావ్, నిన్ను చూస్తే గర్వంగా ఉంది’ అని సంతోషించింది. ‘బయట చిన్నపిల్లోడి నుంచి ముసలోడి వరకు అందరూ నీ ఫ్యాన్స్ అయిపోయారు. నువ్వు లేనిది బిగ్బాస్ హౌసే లేదు’ అని శ్రీముఖితో చెప్పుకొచ్చింది. నిజామాబాద్ అమ్మాయిలు దుమ్ము లేపుతున్నారు అంటూ శ్రీముఖి, శివజ్యోతిలను పొగడ్తలతో ముంచెత్తింది. రాహుల్తో మాట్లాడుతూ.. మాట్లాడుకోండి, పోట్లాడకండి అని చురకలు అంటించింది. ఇక బాబా భాస్కర్ కామెడీ వెగటు పుట్టించింది. శ్రీముఖి తల్లి లతను ఉద్దేశించి ‘రామకృష్ణ సేమ్ పీస్ పట్టారు’ అని సెటైర్ వేశాడు. కిచెన్లో ఆమె కోసం పాట పాడారు. ఇక ఆయన కుళ్లు కామెడీ భరించలేక వితిక, శివజ్యోతిలు ఆపండి మాస్టర్ అంటూ హెచ్చరించారు. వచ్చిన ప్రతీ అతిథి ఒక్కో స్టార్ను ఇవ్వడంతో బిగ్బాస్ హోటల్ సెవన్ స్టార్ హోటల్గా మారింది. దీంతో నేటి ఎపిసోడ్లో బిగ్బాస్ లగ్జరీ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. -
థియేటర్లలో శ్రీముఖి యాడ్స్.. నెట్టింట్లో రచ్చ
బిగ్బాస్ షోలో అందంతో అదరగొడుతూ.. అల్లరితో అలరిస్తున్న ఏకైక వ్యక్తి శ్రీముఖి. స్ట్రాంగ్ కంటెస్టెంట్గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి టాప్ 3లో ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈవారం నామినేషన్లో ఇంటి సభ్యులు అందరూ ఉన్నారు. దీంతో ఎవరి అభిమానులు వారికి గట్టిగానే క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. బిగ్బాస్ టైటిల్ కోసం వేట మొదలు పెట్టిన శ్రీముఖి ఎలాగైనా టైటిల్ను తన్నుకుపోవాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఆమెకు మద్దతుగా వినూత్న క్యాంపెయిన్ జరుగుతోంది. ఓట్ ఫర్ శ్రీముఖి అంటూ సినిమా థియేటర్లలో ఎక్కడ చూసినా శ్రీముఖి యాడ్స్ ప్రత్యక్షమవుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీముఖి.. తనకు ప్రచారం కల్పించడానికి కొంతమందిని నియమించుకుందని అంటున్నారు. ఆ పెయిడ్ బ్యాచ్.. రాత్రింబవళ్లు కష్టపడుతూ పోస్టర్లు, యాడ్స్ అంటూ ఏ ఒక్కటినీ వదలకుండా ఆమెను సేవ్ చేయండంటూ దరువు వేస్తున్నారని విమర్శిస్తున్నారు. పెయిడ్ బ్యాచ్ సహాయంతో నకిలీ ఓట్లు సంపాదించి టైటిల్ విన్నర్గా నిలవాలని చూస్తోందని ఆరోపించారు. ఆమెకోసం ఎంత ఖర్చు పెట్టినా వృథాయే అని ప్రచారాన్ని గడ్డిపోచతో సమానంగా చూస్తున్నారు కొంతమంది యాంటీఫ్యాన్స్. ఇలాంటి యాడ్స్ వల్ల ఉన్న ఓట్లు కూడా పోతాయని ట్రోల్ చేస్తున్నారు. కాగా ఎవరేం చేసినా టైటిల్ సాధించే అర్హత ఒక్క శ్రీముఖికే ఉందంటూ ఆమె అభిమానులు వెనకేసుకొస్తున్నారు. ఒకరి ప్రచారశైలిని తప్పుపట్టే అర్హత ఎవరికీ లేదంటూ శ్రీముఖి అభిమానులు వాటికి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ తతంగం అంతా చూస్తుంటే బిగ్బాస్ సీజన్ 2 లో కౌశల్ ఆర్మీ చేసిన హంగామా గుర్తుకు వస్తోంది. అతను కూడా పెయిడ్ ఆర్టిస్టులతో ఓట్లు సంపాదించి టైటిల్ గెలిచాడని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసందే! అయితే అదే ఫార్ములా ఇక్కడ గుడ్డిగా ఫాలో అవుతే మొదటికే మోసం వస్తుందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.ఏదేమైనా అటు ప్రచారంతో ఇటు ట్రోలింగ్తో వార్తల్లో నిలుస్తూ వస్తోంది రాములమ్మ. sreemukhi theater ads trolls chusthuna it is not wrong they have money they are doing it.. but ala cheyadam valla valake bokka edo forcefull ga vepisthunatu untadi adi chusi kondaru veyaru kuda. votes will come in genuine way no matter how much promotion u do #BiggBossTelugu3 — DineshChakre (@chakre_dinesh) October 15, 2019 Promotions/Campaigns/Marketing in all best ways possible with good reach ki Mafia ki difference telidhu anukunta. In this game format every HM has their own campaign. "Paid Mafia" aithe public display undadhu.#biggbosstelugu3 — Annie Juvvanapudi (@anniejuvvan) October 15, 2019 -
ఆమెపై పగ తీర్చుకున్న మహేశ్!
బిగ్బాస్ ఇంట్లో మహేశ్కు, శ్రీముఖికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుదన్న విషయం అందరికీ తెలిసిందే! పన్నెండో వారంలో బిగ్బాస్ ఇచ్చిన ‘హంట్ అండ్ హిట్’ టాస్క్తో ఇది మరింత తేటతెల్లం అయింది. శ్రీముఖిని పంపించాలని చూసినప్పటికీ చివరికి మహేశ్ బిగ్బాస్ హౌజ్ను వీడక తప్పలేదు. ఇక మహేశ్.. తననే టార్గెట్ చేశాడని గ్రహించిన శ్రీముఖి కూడా అతని మాటలకు గట్టి కౌంటర్లే ఇస్తూ వచ్చింది. మహేశ్ ఎలిమినేట్ అయ్యాడని నాగ్ ప్రకటించినప్పుడు బాబా తప్ప ఇంటిసభ్యులెవరూ పెద్దగా బాధపడినట్లు కనిపించలేదు. తన గురువు అంటూ బాబా భాస్కర్కు పాద నమస్కారం చేసి అతనిపై భక్తి, ప్రేమలను చాటుకున్నాడు. ఎలిమినేషన్ రోజు కూడా మహేశ్, శ్రీముఖి నాగ్ ముందే కయ్యానికి కాలు దువ్వుతూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఇక మహేశ్ వెళ్లిపోయే ముందు శ్రీముఖితో పనుందంటూనే ఏమీ చెప్పకుండానే సెలవు తీసుకున్నాడు. కానీ స్టేజిపైకి వచ్చిన తర్వాత మనసులో ఉన్నదంతా కక్కేశాడు. ఇంట్లో నెంబర్ 1 కంటెస్టెంట్ బాబా తప్ప ఎవరూ లేరటూ ఘంటాపథంగా చెప్పాడు. ఇక కిచెన్లో అన్ని గిన్నెలు కడగాలన్న బిగ్బాంబ్ను శ్రీముఖిపై వేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. తాను గురువుగా గౌరవించే బాబాకు ఆర్డర్లు వేస్తుందని, అది తనకు ఇసుమంతైనా నచ్చదని చెప్పుకొచ్చాడు. ఇక నుంచి ఎన్ని గిన్నెలైనా వేసేయండి అంటూ బాబాకు ఉచిత సలహా ఇచ్చి వీడ్కోలు తీసుకున్నాడు. -
ఇంటిసభ్యుల లొల్లి.. పనిష్మెంట్ ఇచ్చిన బిగ్బాస్!
బిగ్బాస్ ఇంట్లో పన్నెండోవారం ముగిసింది. మహేశ్ విట్టా ఎలిమినేట్ అవటంతో ప్రస్తుతం ఇంటి సభ్యుల సంఖ్య ఏడుకు చేరింది. కాగా పదమూడోవారానికిగానూ జరిపిన నామినేషన్ ప్రక్రియ ‘టాపర్ ఆఫ్ ద హౌస్’ ఇంట్లో బీభత్సాన్ని సృష్టించింది. టాస్క్లో భాగంగా ఇంటి సభ్యులు.. వారు తీసుకున్న చిట్టీలో ఉన్న నెంబర్ల స్థానంలో నిలబడాలని బిగ్బాస్ ఆదేశించాడు. అయితే వారు చర్చలు జరుపుకుని తమతమ స్థానాలను మార్చుకునే అవకాశాన్ని ఇచ్చాడు. బజర్ మోగిన తర్వాత చివరి నాలుగు స్థానాల్లో ఉన్నవారు నామినేట్ అవుతారని ప్రకటించాడు. మొదటగా.. బాబా భాస్కర్, రాహుల్, వరుణ్, అలీ రెజా, శివజ్యోతి, వితిక, శ్రీముఖిలు వరుసగా 1 నుంచి ఏడు స్థానాల్లో నిలబడ్డారు. అనంతరం ఎందుకు టాప్ స్థానాల్లో ఉండాలనుకుంటున్నారో చెపుతూ ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. మొదట శ్రీముఖి.. రాహుల్పై ఫైర్ అయింది. ‘నువ్వు బాగా ఆడిన టాస్క్ ఒక్కటి చెప్పు’ అంటూ రాహుల్ను ప్రశ్నించింది. ‘అసలు నువ్వు ఏ టాస్క్ ఆడినవ్’ అంటూ రాహుల్.. శ్రీముఖికి ఎదురు తిరిగాడు. దీంతో చర్చ కాస్త రచ్చరచ్చగా మారింది. ఇక శ్రీముఖి.. రాహుల్తో పెట్టుకుంటే అయ్యే పని కాదని వదిలేసి బాబాను కాకాపట్టడానికి వెళ్లింది. అయితే అప్పటికే శ్రీముఖికి తన స్థానాన్ని ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్న బాబా తన మొదటి స్థానాన్ని ఆమెకు కట్టబెట్టి వెళ్లి ఆఖరి స్థానంలో నిలుచున్నాడు. రాహుల్.. తనకన్నా అలీ బెస్ట్గా పర్ఫార్మ్ చేస్తాడని ఒప్పుకుంటూ అతనికి రెండో స్థానాన్ని ధారధత్తం చేశాడు. ఇక వరుణ్.. అతని మూడో స్థానాన్ని వితికకు ఇవ్వడంపై శివజ్యోతి అభ్యంతరం వ్యక్తం చేసింది. కంటెస్టెంట్లుగా గేమ్ ఆడండి.. భార్యాభర్తలుగా కాదంటూ.. శివజ్యోతి ఆవేశంతో విరుచుకుపడింది. ఏదైతే అది అవుతుందంటూ వితిక సాధించుకున్న 3వ స్థానంలోకి వెళ్లి నిలబడింది. ఇక వరుణ్ కూడా కంట్రోల్ తప్పి శివజ్యోతిపై మాటల దాడి చేశాడు. ‘కంత్రీ ఆటలు ఆడకు.. నువ్వు కూడా నీ భర్త గంగూలీని తెచ్చుకోవాల్సింది’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. దీంతో ఇంటి సభ్యుల చర్చ ఎంతకూ తెగేలా లేదని భావించిన బిగ్బాస్ అందరినీ నామినేట్ చేశారు. కాగా ఈ సీజన్లో ఇంటి సభ్యులు అందరూ నామినేషన్లో ఉండటం ఇదే మొదటిసారి. మరి నామినేషన్ హీట్ ఇంట్లో అలాగే కొనసాగుతుందా.. నేటి ఎపిసోడ్లో చల్లారిపోతుందా అనేది చూడాలి! -
బిగ్ బాస్ : కంటెస్టెంట్ల మనసులోని మాట ఇదే
తెలుగు బుల్లితెరపై ఆసక్తికరంగా సాగుతున్న బిగ్బాస్ 3 షోకు మరికొద్ది రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో బిగ్బాస్ విజేత ఎవరనే చర్చ ప్రేక్షకుల్లో మొదలైంది. ఈ చర్చే 84వ ఎపిసోడ్గా మారింది. శనివారం స్టైలిష్గా ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగార్జున.. ఇంటి సభ్యులకు ఆసక్తికరమైన టాస్క్లు ఇచ్చి ఎపిసోడ్ను అత్యంత వినోదకంగా మార్చారు. మొదట శుక్రవారం ఫన్నీగా జరిగిన ఇన్సిడెంట్స్ను చూపించారు. ఫీల్ ది ఫిజ్ అనే టాస్క్లో బాబా భాస్కర్, అలీ, వరుణ్లు పాల్గొనగా ఎండ్ బజర్ మోగే సరికి ముగ్గురు 12 బాటిల్స్ ఫిజ్ తాగారు. దీంతో గేమ్ టైగా ముగిసింది. మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో ఉన్న ఫిజ్ బాటిల్స్ తీసుకొచ్చి తాగాలి అని చెప్పగా, అలీ రెజా ఒకటి తాగేసి రెండోది తాగుతున్న సమయంలో ఎండ్ బజర్ మోగింది. దీంతో టాస్క్ విజేతగా అలీ నిలిచారు. ఆ సమయంలో బాబా, వరుణ్, అలీ పడిన ఇబ్బందులు ఫన్నీగా అనిపించాయి. (చదవండి : బిగ్బాస్ : ‘అతడు’ ఎలిమినేటెడ్!) అనంతరం వితికా, వరుణ్లు స్విమ్మింగ్ పూల్లో కాసేపు రోమాంటిక్గా చర్చ జరిపారు. వరుణ్ను ఎత్తుకొని పూల్లో పడేసేందుకు వితికా గట్టి ప్రయత్నం చేసింది. కానీ అది ఆమెకు సాధ్యం కాలేదు. ఆ తర్వాత నాగార్జున ఇంట్లో ఉన్న 8 మంది సభ్యులకు ట్రెజర్ హంట్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇంట్లో దాచిన 8 వస్తువులను 8 మంది పట్టుకోవాలని సూచించారు. దీంతో అందరూ వస్తులను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. అయితే వారిలో అలీరెజానే ఎక్కువ వస్తువులను కనిపెట్టాడు. 8 వస్తువులలో 7 వస్తువులను ఇంటి సభ్యులు కనుక్కోని, ఒక వస్తువును మాత్రం కనిపెట్టలేకపోయారు. దీంతో చేసేది ఏమిలేక ఆ వస్తువు ఎక్కడ ఉందో నాగార్జునే చెప్పాడు. ఆ వస్తువును బాబా భాస్కర్ తీసుకున్నాడు. 8 వస్తువులో ఒక్కో వస్తువుకు ఒక్కో అర్థం వచ్చేలా బిరుదు ఇచ్చారు నాగార్జున. ఇందులో ఇతరులపై ఆధారపడేవాళ్లు, మోస్ట్ డేంజర్, భజన చేసే వాళ్లు, జోకర్, ఆట ఆడించేవారు, సుత్తి వేసేవాళ్లు, బలహీనమైన వాళ్లు అనే బిరుదు ఉన్నాయి. వాటిలో ఏది ఎవరి సూట్ అవుతుందో చెప్పాలని నాగార్జున చెప్పారు. అయితే ఇతరులపై ఆధారపడే వాళ్లు, బలహీనమైన వాళ్లుగా మహేష్ను ఎంచుకోగా, సుత్తి ఎక్కువగా మాట్లాడేది శివజ్యోతిగా ఎంచుకున్నారు. మోస్ట్ డేంజర్గా వితికాను బాబా భాస్కర్ ఎంచుకున్నాడు. ఫన్నీగా సాగిన ఈ ప్రక్రియలో ఎక్కువ బిరుదులు వితికా, బాబాలకు రావడం గమనార్హం. అనంతరం మరో ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చారు నాగార్జున. బిగ్బాస్ ప్రైజ్ మనీ రూ.50 లక్షలు వస్తే ఎవరెవరు ఏం చేస్తారో చెప్పాలన్నాడు. శ్రీముఖి ఆ సొమ్మును అమ్మనాన్నలకు ఇస్తానని చెప్పగా, వరుణ్ వితిక ఇస్తానని, రాహుల్ ఇల్లు కొంటానని, అలీ వాళ్ల నాన్నకు వ్యాపారం పెట్టించి, హోటల్ను తెరిపిస్తానని, మహేష్ హైదరాబాద్లో ఓ ఇళ్లు కట్టి దానికి వాళ్ల నాన్న పేరు పెడుతానని చెప్పారు. ఇలా ప్రతి ఒక్కరూ ఆ ప్రైజ్ మనీతో ఏం చెయ్యాలనుకుంటున్నారో చెప్పారు. అనంతరం ఇంటి సభ్యుల్లో ఎవరికి రూ.50 లక్షలు తీసుకునే అర్హత లేదో చెప్పాలని కింగ్ నాగార్జున అడగ్గా.. వితిక, వరుణ్లు బాబా భాస్కర్ పేరును, రాహుల్ వరణ్ పేరు, అలీ, జ్యోతి, శ్రీముఖి మహేష్ పేరును సూచించారు. మహేష్ విట్టా.. శ్రీముఖకి పేరును చెప్పి ఎందుకు అర్హత లేదో కూడా వివరించారు. ఆమె ప్రతిదీ గేమ్లాగే ఆడుతుందని, ఆమె ప్రవర్తను తనకు నచ్చడం లేదన్నాడు. రూ. 50 లక్షలు తీసుకునే అర్హత శ్రీముఖికి లేదన్నాడు. మహేష్ కామెంట్స్పై శ్రీముఖి మండిపడింది. అతను ప్రతి విషయంలో తనను టార్గెట్ చేస్తున్నాడని, ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడని విమర్శించింది. ప్రతి స్టోరీని తనకు అనుకూలంగా, చాలా అందంగా నరేట్ చేస్తాడని చెప్పుకొచ్చింది. ఇలా ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే జరిగింది. అయితే వీరి మధ్య నాగార్జున కలుగజేసుకొని ఆ వార్కి అక్కడే పుల్స్టాప్ పెట్టాడు. మొత్తానికి శనివారం ఎపిసోడ్ కొంచెం కామెడీగా, కొంచె హాట్గా సాగింది. ఇక ఈ వారం ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారో నేడు తెలియనుంది. -
బిగ్బాస్లో సరికొత్త ఆకర్షణ..
బంజారాహిల్స్: బిగ్బాస్– 3లో టీవీ యాంకర్ శ్రీముఖి తళుక్కున మెరుస్తోంది. ఆమె ధరిస్తున్న దుస్తులు సరికొత్త అందాలకు చిరునామాగా మారాయి. రోజుకో అరుదైన డిజైన్తో అదరగొడుతోంది. నగర యువతులు ఆమె వస్త్రధారణనే అనుకరిస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పటి సినీనటి వాణిశ్రీ కట్టిందంటే అవి మార్కెట్లో ఆవిడ పేరుతోనే పిలుచుకునే వారు. ఇప్పుడు బిగ్బాస్లో శ్రీముఖి డ్రెస్లు అదే స్థాయిలో హైలెట్గా నిలుస్తున్నాయి. ఇంతకూ శ్రీముఖికి డ్రెస్లు, జ్యువెలరీ డిజైన్ చేస్తున్నది ఎవరో తెలుసా?. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–10 నివసిస్తూ.. ‘రేఖాస్’ బొటిక్ పేరుతో డిజైనర్ షోరూమ్ను నడిపిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ కీర్తన సునీల్. శ్రీముఖికి దుస్తులను సరికొత్త తీరులో, కలర్ఫుల్ కాంబినేషన్లో ఆకట్టుకునేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ తెరపై ఆమెకు కొత్త లుక్ను తీసుకొస్తున్నారు. పదకొండు వారాలుగా బిగ్బాస్ హౌస్లో కొనసాగుతున్న శ్రీముఖికి ఇప్పటి వరకు రోజుకొకటి చొప్పున 76 డ్రెస్లను ధరించింది. ఈ 76 డ్రెస్లను డిజైన్ చేసింది కీర్తన కావడం విశేషం. తెలుగుదనం ఉట్టిపడేలా.. ఫ్యామిలీ ఆడియన్స్కు రీచ్ అయ్యేలా తన డ్రెస్ ఉండాలని శ్రీముఖి కోరుకుంటుందని, ఒకవేళ ఆధునికంగా కనిపించాలనుకుంటే కాలేజీ విద్యార్థినిని దృష్టిలో పెట్టుకొని డ్రెస్లు తయారు చేయాల్సిందిగా సూచిస్తుంటారని కీర్తన తెలిపారు. బిగ్బాస్లో ప్రత్యేకంగా డిజైనర్ ఏర్పాటు చేసుకున్న ఘనత కూడా శ్రీముఖికే దక్కుతుంది. స్లీవ్లెస్, నెక్లైన్ డీప్గా ఉండే డ్రెస్సులను శ్రీముఖి ఎంతమాత్రం ఇష్టపడదని, భారతీయత, తెలుగుదనం ఉట్టిపడేలా దుస్తులు ఉండాలని కోరుకుంటుందని ఆమె తెలిపారు. ఒక్కో డ్రెస్ డిజైన్చేయడానికి వారం పడుతుందని వెల్లడించారు. 15 ఏళ్ల నుంచి.. ప్రస్తుతం శ్రీముఖి వార్డ్రోబ్లో ఉన్న డ్రెస్లన్నీ తాను డిజైన్ చేసినవేనని కీర్తన వెల్లడించారు. హ్యామ్స్టెక్ ఫ్యాషన్ డిజైనింగ్ కళాశాలలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన కీర్తన.. 15 ఏళ్ల నుంచి డిజైనర్గా, నాలుగేళ్లుగా సెలబ్రిటీలకు డిజైనర్గా పేరుతెచ్చుకున్నారు. పటాస్తో పాటు భలే చాన్సులే.. జూలకటక, సరిగమపా, సరిగమప లిటిల్ చాంప్స్, డ్రామా జూనియర్స్, గోల్డ్రష్, కామెడీ నైట్స్, సూపర్ సీరియల్ చాంపియన్షిప్లకు సైతం దుస్తులు డిజైన్ చేస్తుంటానని కీర్తన తెలిపారు. -
నాగార్జునతో తేల్చుకుంటానన్న శ్రీముఖి!
బిగ్బాస్ పదకొండోవారంలో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. మిస్టర్ కూల్గా పేరు తెచ్చుకున్న వరుణ్ రెండుసార్లు గొడవకు దిగాడు. ఇప్పటివరకు పెద్దగా కష్టపడని పునర్నవి ఆట ఆడింది. అయినప్పటికీ నామినేషన్ నుంచి తప్పించుకోలేకపోయింది. అది వేరే విషయం. ఇక బెస్ట్ ఫ్రెండ్స్.. బద్ధ శత్రువులుగా మారిపోయారా అన్న అనుమానం రేకెత్తుతోంది. ఇది ఎవరి గురించి చెప్తున్నామో బహుశా ఈపాటికే అర్థమైపోయుంటుంది. మంచి స్నేహితులుగా ఉండే అలీ, శ్రీముఖిల మధ్య దూరం పెరుగుతోందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు ఏం జరిగిందో చూసినట్టయితే.. ఏడవ వారంలో బిగ్బాస్ ఇంటికి వీడ్కోలు చెప్పిన అలీరెజా పదో వారంలో వైల్డ్కార్డ్ ఎంట్రీతో మళ్లీ వచ్చాడు. అయితే బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో చూశాక అలీ గేమ్ ప్లాన్ మార్చుకున్నట్టు తెలుస్తోంది. ‘రాహుల్, వరుణ్, పునర్నవి, వితికలు కలిసి ఉన్నంతవరకు వారు సేఫ్గానే ఉంటారు’ అని అలీ తన అభిప్రాయాన్ని మిగతా ఇంటిసభ్యులతో పంచుకున్నాడు. సో అలీ ఆ నలుగురి టీంలో కలిసిపోవడానికి బాగా ప్రయత్నిస్తున్నాడని కొందరు అంటున్నారు. ఇక రీఎంట్రీ ఇచ్చినప్పటినుంచి అలీ.. అయితే శివజ్యోతి, లేకుంటే వరుణ్ టీంతోనే ఎక్కువగా గడుపుతున్నాడు. జిగిరీ దోస్త్ అయిన శ్రీముఖిని పక్కనపెట్టాడనేది దాయలేని నిజం. ఇది తాజా ఎపిసోడ్లోనూ తేటతెల్లమైంది. కాగా బిగ్బాస్ ఇచ్చిన ‘బ్యాటిల్ ఆఫ్ ద మెడాలియన్’ టాస్క్లో భాగంగా మొదటి లెవల్ ‘కుళాయి కొట్లాట’ గేమ్లో పునర్నవి సంచాలకులుగా వ్యవహరించింది. ఈ టాస్క్లో గ్లాస్ కంటెయినర్లో నీళ్లు నింపి స్మైలీ బాల్ను పైకి వచ్చేలా చేయాలి. ఈ టాస్క్లో నామినేట్ అయిన సభ్యులను అనర్హులుగా ప్రకటించగా వారు నచ్చనివారిని అడ్డుకోవచ్చు, నచ్చినవారికి సహాయం చేయవచ్చు. ఉన్నవి రెండే కుళాయిలు కాగా కొద్దిసేపు మాత్రమే వచ్చే నీళ్ల కోసం బాబా భాస్కర్, అలీ రెజా, వితిక షెరు, శివజ్యోతి, శ్రీముఖఙ హోరాహోరీగా పోటీపడ్డారు అలీ త్వరగానే తన కంటెయినర్ను నింపుకోవటమే కాక శివజ్యోతికి సహాయం చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా శివజ్యోతి కంటెయినర్లో నీళ్లు నింపడం ప్రారంభించాడు. ఇది చూసిన శ్రీముఖి, వితికలు అలీపై ఫైర్ అయ్యారు. ‘ఇక్కడ సొంతంగా ఆడేవాళ్లం పిచ్చివాళ్లమా? ఎవరి ఆట వాళ్లు ఆడండి అంటూ ఉచిత సలహా ఇచ్చారు. ‘నా ఇష్టం’ అంటూ అలీ ఎదురు తిరగగా శ్రీముఖి ఒంటికాలిపై లేచింది. బిగ్బాస్ టైటిల్ కూడా శివజ్యోతికి ఇచ్చేస్తావా? అని అడిగితే ఇచ్చేస్తా అనడంతో తనతో మాట్లాడటం అనవసరమని వీకెండ్లో నాగార్జున మాట్లాడతారు అని చెప్పుకొచ్చింది. ఇక అలీ.. శివజ్యోతి కంటెయినర్లో నీళ్లు పోసినప్పటికీ తాను వద్దని వారించనందువల్ల బిగ్బాస్ వారిద్దరినీ టాస్క్లో అనర్హులుగా ప్రకటించాడు. కాగా మొదటి లెవల్లో వితిక విజయం సాధించగా ‘బ్యాటిల్ ఆఫ్ ద మెడాలియన్’ పోరులో నేరుగా ఫైనల్కు అర్హత సాధించింది. ఇక మెడల్ గెల్చుకోడానికి ఇంటిసభ్యులు ఎన్ని ప్రయాసలు పడతారో చూడాలి! -
ఎట్టకేలకు శ్రీముఖి కోరిక తీరింది!
అనూహ్యంగా ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన అలీరెజా.. మళ్లీ అంతే సర్ప్రైజ్ ఇస్తూ.. రీఎంట్రీ ఇచ్చాడు. ఇక బయటి నుంచి వచ్చిన అలీకి.. ఎవరికెంత క్రేజ్ ఉంది.. సోషల్ మీడియాలో ట్రెండ్ ఎలా ఉందన్న సంగతి తెలిసే ఉంటుంది. దీనిలో భాగంగా పీవీవీఆర్ (పునర్నవి, వరుణ్, వితికా, రాహుల్) బ్యాచ్ గురించి బాబా, శివజ్యోతి, రవిలతో అలీ చెప్పుకొచ్చాడు. ఆ నలుగురు కలిసి ఉన్నంతవరకు వాళ్లు ఎలిమినేట్ కారు.. బయట బాగా స్ట్రాంగ్ ఉందని వాళ్లతో చెప్పాడు. బయట ఎలా జరగుతుందో అలీకి తెలుసు కాబట్టి.. ఇకపై ఇంకా మంచిగా గేమ్ ఆడతాడంటూ శివజ్యోతి, రవిలు మాట్లాడుకున్నారు. పదోవారానికి గానూ కెప్టెన్సీ టాస్క్లో కలర్ఫుల్ కెప్టెన్ అని ఓ టాస్క్ ఆడించాడు బిగ్బాస్. కెప్టెన్సీ పోటీదారులైన శివజ్యోతి, బాబా, రవి, శ్రీముఖిలకు నాలుగు గిన్నెలు ఇచ్చాడు. భిన్న రంగులు నింపిన ఆ బౌల్స్ను వారు కాపాడుకోవల్సి ఉంటుంది. అయితే వాటిని రెండు చేతులతో పట్టుకుని ఉండాలని, కింద పెట్టకూడదని, వేరే వారి చేతుల్లోకి వెళ్లకూడదని, ఒక్కసారి మాత్రమే కలర్ను మళ్లీ నింపుకునే అవకాశం ఉంటుందనే నిబంధనలు పెట్టాడు. చివరి వరకు ఎవరి బౌల్లో ఎక్కువ రంగు ఉంటుందో వారే కెప్టెన్గా ఎన్నికవుతారని తెలిపాడు. ఈ క్రమంలో బాబా పట్టుకున్న బౌల్లో ఉన్న కలర్ను పడేసేందుకు అందరూ ప్రయత్నించారు. అయితే బాబా బెడ్రూమ్ ఏరియాలోకి వెళ్లి నిల్చున్నాడు. బౌల్ను ఖాళీ చేసే ప్రయత్నంలో బెడ్స్పై రంగుపడింది. డైనింగ్ టేబుల్కింద కూర్చొన్న శివజ్యోతిని డిస్టర్బ్ చేసేందుకు అందరూ ప్రయత్నించారు. అయితే శివజ్యోతి మధ్యలో ఒక్క చేతితోనే బౌల్ను పట్టుకున్నందుకు పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాడు. చివరగా రవి, శ్రీముఖిలు మిగలగా.. రవి చేతిలో ఉన్న కలర్ బౌల్ను లాగేయగా.. అది కిందపడిపోయింది. చివరి వరకు రెండు చేతుల్లో బౌల్ను పట్టుకుని.. పదో వారంలో శ్రీముఖి ఇంటి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టింది. ఎట్టకేలకు కెప్టెన్ కావాలనే కోరిక పదో వారంలో తీరే సరికి శ్రీముఖి ఆనందంలో మునిగిపోయింది. ఇక ఈ వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేదెవరో చూడాలి. ఇప్పటి వరకు సరిగా ఓటింగ్ ట్రెండ్ ప్రకారం.. రవి కృష్ణకు తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వారం రవినే ఎలిమినేట్ అవుతాడో లేదో చూడాలి. -
సంచలన నిజాలు బయటపెట్టిన హిమజ
బిగ్బాస్ హౌస్లో ఉండే కంటెస్టెంట్లు.. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు.ఇరవై నాలుగు గంటలు వారితో వారే పోట్లాడుకుంటూ.. మాట్లాడుకుంటూ.. ఉంటారు. బిగ్బాస్ చూసే ప్రేక్షకులకంటే.. వారితో ఉండే తోటి కంటెస్టెంట్లకే ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే మనకు చూపించే పుటేజ్కేవలం గంట మాత్రమే.. బిగ్బాస్ నిర్వాహకులు రోజంతా జరిగింది చూపించలేరు. వారికి ఉపయోగపడేది, టీఆర్పీలు పెంచుకునే విధంగా ఉండేట్టు గంట వ్యవధికి సరిపోయే అంతగా కట్ చేసి వేస్తారు. వాటిని చూసి మనం డిసైడ్ చేసేస్తుంటాం. అయితే మనకు చూపించే వాటిలో గొడవలుంటాయి. కానీ వాటికి సంబంధించిన కారణాలు అంత స్పష్టంగా ఉండకపోవచ్చు.. మళ్లీ వారంతా ఇట్టే కలిసిపోతుంటారు. కానీ మనకు వాటన్నంటిని విపులంగా చూపించడం కుదరదు. ఇలా ఒక కంటెస్టెంట్ను వారు హీరోను చేయగలరు..జీరోను చేయగలరు. అయితే శ్రీముఖికి బిగ్బాస్ డైరెక్టర్స్ టీమ్లో అభిషేక్, శ్యామ్ అనే ఇద్దరు స్నేహితులున్నట్లు హిమజ బయటపెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ విషయం శ్రీముఖే తనకు చెప్పినట్లు వెల్లడించింది. ఆమె తరుచు కెమెరాల వద్దకు వెళ్లి సలహాలు, సూచనలు ఇచ్చేదని.. ఈ టాస్క్ బాగా లేదని, ఇంకోటి ఇవ్వమని ఇలా ఏదోకటి కెమెరా దగ్గరకు వెళ్లి చెప్పుకునేదని హిమజ తెలిపింది. అందుకే మొదటి నుంచి శ్రీముఖికి అనుకూలంగా షోను కట్ చేస్తున్నారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాబట్టే.. శ్రీముఖిపైనే ఫోకస్ పెట్టి, ఆమె కామెడీ చేసినా, ఖాళీగా కూర్చున్న ఆమెకు సంబంధించిన పుటేజ్ ప్లే చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. మరి ఈ వార్తలను శ్రీముఖి ఫాలోవర్స్ ఖండిస్తున్నా.. బిగ్బాస్ డైరెక్టర్లు శ్రీముఖి ఫ్రెండ్స్ అనే న్యూస్ పెద్ద మొత్తంలో ట్రెండ్ అవుతోంది. -
బిగ్బాస్: కెప్టెన్ అయ్యేదెవరు?
ఎన్ని విమర్శలొచ్చినా బిగ్బాస్ తాను అనుకున్నదే చేశాడు. ఎలాంటి పోలింగ్ నిర్వహించకుండానే ఎలిమినేట్ అయిన అలీరెజాను తిరిగి ఇంట్లోకి పంపించాడు. తన రాకతో బిగ్బాస్ హౌస్ సందడిగా మారింది. ఒంటరిగా మిగిలపోయిన శ్రీముఖికి అలీ రాకతో కొండంత బలం వచ్చినట్టైంది. ఇటు శివజ్యోతికి ఏడవటానికి మళ్లీ ఓ అవకాశం దొరికింది. అటు రవి తన జిగిరీ దోస్త్ తిరిగిరావటంతో సంతోషంలో మునిగిపోయాడు. మరోవైపేమో టాస్క్లో జరిగిన గొడవతో వరుణ్-వితికా, రాహుల్- పునర్నవిల మధ్య దూరం పెరిగింది. నలుగురు మిత్రులు కాస్తా రెండు గ్రూపులుగా చీలిపోయారు. రాహుల్-పునర్నవిల జోడీ మొదట బాగా ఆడినప్పటికీ రెండురోజులుగా జరుగుతున్న గొడవతో చివరి నిమిషంలో డీలా పడిపోయి కెప్టెన్సీ టాస్క్కు అర్హత సాధించలేకపోయారు. ఎవరెంత కాకా పట్టినా వీలునామాను మాత్రం ఎవరికీ దక్కకుండా జాగ్రత్తగా దాచుకున్న శివజ్యోతి కెప్టెన్సీ టాస్క్కు అర్హురాలిగా నిలిచింది. బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చి బాబా, ఎక్కువ ఇటుకలతో గోడను నిర్మించిన రవి- శ్రీముఖిలు కూడా కెప్టెన్సీ టాస్క్లో తలపడనున్నారు. ఇక వీరికోసం బిగ్బాస్ ‘కలర్ఫుల్ కెప్టెన్’ టాస్క్ ఇచ్చాడు. నాలుగు వేర్వేరు రంగులు నింపిన పాత్రలను ఇచ్చాడు. ఈ టాస్క్లో వారంతా ఇంటిని చిందరవందరగా మార్చుతూ చెలరేగిపోయినట్టు కనిపిస్తోంది. ఒకరు తప్పించుకోడానికి ప్రయత్నిస్తుంటే మరొకరు వారిని దొరకబుచ్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తనదైన కామెడీతో ఇంట్లో నవ్వులు పూయించే బాబా భాస్కర్, తన అరుపులతో ఇంటిని దద్దరిల్లించే రాములమ్మ, మంచివాళ్లకే మంచివాడుగా పేరు గాంచిన రవి, ఏడుపే ఆయుధంగా పెట్టుకున్న శివజ్యోతి.. ఈ నలుగురిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి! ఇప్పటివరకు రవి, శ్రీముఖికి ఒక్కసారి కూడా కెప్టెన్ అవలేదు. రవి అయితే కనీసం కెప్టెన్సీ టాస్క్ వరకు కూడా వెళ్లలేదు. మరి ఈ టాస్క్లో ఎవరికి రంగు పడుద్దో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి! Who is our next Colorful captain for the house??#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/1Jdf5zRnVu — STAR MAA (@StarMaa) September 27, 2019 -
అలీ రీఎంట్రీ.. ఆనందంలో శివజ్యోతి, శ్రీముఖి
బిగ్బాస్ హౌస్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. బిగ్బాస్ తమిళ మూడో సీజన్ మాదిరిగానే.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ను మళ్లీ వైల్డ్కార్డ్ఎంట్రీలో ప్రవేశపెట్టాడు. అక్కడ వనితా విజయ్కుమార్ను రీఎంట్రీలో తీసుకురాగ.. ఇక్కడ అలీ రెజాను రీఎంట్రీలో తీసుకొచ్చాడు. ఇది బిగ్బాస్ షో.. ఇక్కడ ఏమైనా జరుగొచ్చు అనేదానికి నిదర్శనంగానే ఈ రీఎంట్రీని ప్రవేశపెట్టినట్టు అనిపిస్తోంది. ప్రాణ స్నేహితులుగా ఉన్న వరుణ్-రాహుల్ మధ్య గొడవలు జరగడం నిన్నటి ఎపిసోడ్లో అందరం చూశాం. దాని ప్రభావం నేటి ఎపిసోడ్లో పడింది. రాహుల్-పునర్నవి, వరుణ్-వితికాలు మాట్లాడుకోలేదు. వరుణ్ వద్దకు వచ్చి పునర్నవి మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక హౌస్లో అందరూ ఓ వైపు ఉండగా.. రాహుల్-పున్నులు మరోవైపు ఉన్నారు. ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మాట్లాడుతున్నాడు అది మగతనం కాదంటూ వరుణ్నుద్దేశించి.. రాహుల్ కాస్త ఘాటుగా మాట్లాడాడు. వర్షంలో డ్యాన్సులు చేసిన జంటలు.. వర్షం పడుతుండటంతో.. పాటలు ప్లే చేయండంటూ హౌస్మేట్స్ బిగ్బాస్ను కోరగా.. పాటలు ప్లే చేయడంతో డ్యాన్సులు వేస్తు దుమ్ములేపారు. ఎవరి జంటలను వారు పట్టుకుని వర్షంలోఎంజాయ్ చేశారు. ఇక మధ్యలో రాహుల-పునర్నవి వచ్చి జాయిన్ అయ్యారు. మూడు జంటలు కలిసి ఓ వైపు డ్యాన్సులు వేస్తుండగా.. శివజ్యోతి, బాబా, మహేష్ కలిసి మరో వైపు అదరగొట్టారు. రాహుల్-పున్నులకు మహేష్ సలహా.. గొడవ కారణంగా మాట్లాడుకోవడం మానేసిన వరుణ్-రాహుల-పున్ను-వితికాలను మహేష్ ఓ సలహా ఇచ్చాడు. మీరు ఎలాగూ రెండు మూడు రోజుల తరువాత మాట్లాడుకుంటారు. అయితే అంత వరకు మీ మధ్య వచ్చి పుల్లలు పెట్టే వారిని గమనిస్తూ ఉండండి. ఎవరు ఎలాంటి వారో తెలుస్తుందని చెప్పుకొచ్చాడు. అయితే శ్రీముఖిని పాయింట్ అవుట్చేస్తూనే మహేష్ ఆ ఐడియా ఇచ్చినట్టు కనిపిస్తోంది. గొడవ జరిగింది వరుణ్తో కదా.. పునర్నవి తనతో ఎందుకు మాట్లాడటం లేదని వితికా శ్రీముఖితో చెప్పుకొచ్చింది. అయితే ఈ టాస్క్లో రవి-శ్రీముఖిలు గోడను నిర్మించి.. కెప్టెన్సీ టాస్క్కు అర్హత సాధించారు. వీలునామా తన దగ్గరే దాచుకోవడంతో శివజ్యోతిసైతం అర్హత సాధించింది. బెస్ట్ పర్ఫార్మర్గా బాబాను అందరూ ఏకాభిప్రాయంతో ఎంపిక చేసి.. కెప్టెన్సీకి అర్హత సాధించేలా చేశారు. దీంతో ఈ వారంలో రవి, శ్రీముఖి, బాబా, శివజ్యోతిలోంచి ఎవరో ఒకరు కెప్టెన్ అయ్యే చాన్స్ ఉంది. అలీ రీఎంట్రీతో శ్రీముఖి ఫుల్ ఖుషీ అయింది. ఇక శివజ్యోతి ఎప్పటిలాగే.. పాతాళగంగలా మారింది. అలీ ఎంట్రీతో శివజ్యోతి, రవి స్ట్రాంగ్ అవుతారు. మరో వైపు శ్రీముఖికి బలం పెరిగినట్టైంది. ఇక వరుణ్-వితికా, పున్ను-రాహుల్ విడిపోవడంతో ఆట మరింత రక్తికట్టనుంది. ఇక ఇంట్లో గ్రూపిజం ఎలా రూపు మారుతుంది? ఎవరెవరు ఒక్కటవుతారు? ఇకపై ఆట ఎలా ఉండబోతుందనన్నది ఆసక్తికరంగా మారింది. -
బాబాకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన శ్రీముఖి
బిగ్బాస్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వ్యక్తుల్లో మొట్టమొదటి కంటెస్టెంట్ బాబా భాస్కర్. అతను మాత్రమే హౌస్లో మొదటినుంచీ అందర్నీ నవ్విస్తూ ఉంటాడు. అయితే కొన్నిసార్లు అది శ్రుతిమించిందని హౌస్మేట్స్ ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సరే తన పంథా అదేనంటూ అందర్నీ ఆటపట్టిస్తూ.. సరదాగా ఉంటాడు. నిన్నటి ఎపిసోడ్లో మాటల యుద్దాలు జరగ్గా.. నేటి ఎపిసోడ్లో మాత్రం బిగ్బాస్ హౌస్ కూల్ కూల్గా ఉండేట్టు కనిపిస్తోంది. టాస్క్లో భాగంగా.. తన పెద్దకొడుకు కోడలి (రవి-శ్రీముఖి) పెళ్లి చూపులు చూడాలనుకుంటున్నానంటూ శివజ్యోతి ఆర్డర్ వేసింది. ఇక అతివినయం ప్రదర్శిస్తూ..తల కిందకు వేసుకుని వస్తున్న శ్రీముఖిని చూస్తూ.. మెడ నొప్పా? అంటూ బాబా ఓ పంచ్ వేశాడు. దీంతో హౌస్లో నవ్వులు పూశాయి. పెళ్లిచూపుల్లో భాగంగా.. ప్లేట్లో కాఫీ మగ్గును రవి, బాబాకు శ్రీముఖి ఇచ్చింది. అయితే అందులో షుగరే లేదని బాబా కౌంటర్ వేయగా.. అవి నీళ్లంటూ శ్రీముఖి రివర్స్ కౌంటర్ వేసింది. దీంతో హౌస్మేట్స్ అందరూ ఘొల్లున నవ్వారు. చివరగా.. కట్నం ఎంత ఇవ్వాలంటూ శ్రీముఖి తరుపున మహేష్ అడుగుతుండగా.. మా అమ్మకు కట్నం అంటే నచ్చదని రవి చెప్పసాగాడు.. మధ్యలో అందుకున్న బాబా.. వెళ్లేటప్పుడు మాత్రం ఆటోకు రూ.500 ఇస్తే చాలు అంటూ అదిరిపోయే పంచ్ వేశాడు. దీంతో ఇంటి సభ్యులందరూ పగలబడి నవ్వారు. -
బిగ్బాస్.. 65 రోజుల అప్డేట్స్
బిగ్బాస్.. బిగ్బాస్.. ఎక్కడ చూసినా అదే మాట.. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్న రియాల్టీ షో బిగ్బాస్. ఉత్తరాది నుంచి దక్షిణాదికి దిగుమతైన ఈ షో.. తెలుగునాట సంచలనంగా మారింది. ప్రస్తుతం మూడో సీజన్ అప్రతిహతంగా దూసుకుపోతోంది. మొదటి సీజన్ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలబెట్టగా.. నాని రెండో సీజన్ భుజాలపై మోశాడు. ఇక మూడో సీజన్ను టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున తన హోస్టింగ్తో.. షోను పరుగులు పెట్టిస్తున్నాడు. ఇప్పటికే పది తొమ్మిది వారాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని.. పదోవారంలోకి ఎంటర్ అయింది. ఇప్పటివరకు గడిచిన తొమ్మిది వారాల్లో ఎనిమిది ఎలిమినేషన్లు జరగ్గా.. అందులో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చినట్టే వచ్చి వెనుదిరిగి పోయారు. హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అషూ, అలీరెజా, శిల్పా చక్రవర్తి, హిమజ ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి, శిల్పా చక్రవర్తిలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. అవన్నీ ఆవిరైపోయాయి. అలకలు, అరుపులు, గొడవలు, ప్రేమలు, ద్వేషాలు ఇలా అన్నింటిని చూపిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న బిగ్బాస్.. కంటెస్టెంట్లను ఓ ఆట ఆడిస్తున్నాడు. గ్రూపులు మారుతున్నాయి.. వ్యూహాలు మారుతున్నాయి.. ఎవరు ఎవరికి దగ్గరవుతున్నారు.. ఎవరికి దూరమవుతున్నారు.. అప్పటికీ ఇప్పటికీ హౌస్లో ఉన్న పరిస్థితులు ఏంటి? బిగ్బాస్ అప్డేట్స్ కోసం సాక్షి వెబ్సైట్ని చూడండి. -
బాబా భాస్కర్, శ్రీముఖి మధ్య వార్!
బాబా భాస్కర్కు జాఫర్ తర్వాత మళ్లీ అంతగా క్లోజ్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది మహేశ్, శ్రీముఖిలు మాత్రమే. అయితే బాబా భాస్కర్ను తనను విడదీస్తున్నారని మహేశ్ చాలా సందర్భాల్లో వాపోయాడు. మహేశ్ చెప్పిన విషయాన్ని కాస్త పక్కనపెడితే బాబా శ్రీముఖిలు ఇంట్లో బెస్ట్ ప్రెండ్స్గా మారారు. అయితే ఆటలో ఫ్రెండ్షిప్ అడ్డుకారాదు అనే విషయాన్ని బాబా భాస్కర్ తూచ తప్పకుండా పాటిస్తాడు. అది గతంలోనూ నిరూపితమైంది. బాబా కెప్టెన్గా ఉన్న సమయంలో ఎలిమినేషన్లో ఉన్న ఇంటిసభ్యుల్లో నుంచి ఒకరిని సేవ్ చేయవచ్చు అని బిగ్బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అప్పుడు నామినేట్ అయిన ఇంటి సభ్యుల్లో శ్రీముఖి, మహేశ్ ఉన్నప్పటికీ వారిద్దరూ కాదని రవిని సేవ్ చేశాడు. ఆ విషయాన్ని శ్రీముఖి అంత సులువుగా జీర్ణించుకోలేకపోయింది. ఇప్పుడిప్పుడే ఆ విషయాన్ని నెమ్మదిగా మర్చిపోతున్న శ్రీముఖికి బాబా భాస్కర్ నుంచి మరో ఊహించని షాక్ ఎదురైంది. పదోవారానికిగానూ జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో శివజ్యోతి శ్రీముఖిలో ఎవరో ఒకరు నామినేట్ అవాలి. ఇద్దరికీ చెరి సమానమైన ఓట్లు పడ్డాయి. దీంతో బాబా భాస్కర్ ఇచ్చే ఓటు కీలకంగా మారింది. బాబా భాస్కర్.. శ్రీముఖిని సేవ్ చేస్తాడనుకుంటే అంతా తలకిందులైంది. శివజ్యోతిని సేవ్ చేస్తున్నట్టు తెలపడంతో శివజ్యోతి కన్నా ఒక్క ఓటు తక్కువ రావటంతో శ్రీముఖి ఎలిమినేషన్ రౌండ్లోకి వెళ్లింది. ప్రస్తుతం ఈ విషయం ఇంటి సభ్యులను షాక్కు గురిచేస్తోంది. ఇదే విషయాన్ని వరుణ్ బాబాతో ప్రస్తావించగా శ్రీముఖి హార్ష్గా మాట్లాడిందని, అది నచ్చకే తనను సేవ్ చేయలేదని చెప్పాడు. ఈ ఘటనతో శ్రీముఖి ఒక్కసారిగా డీలా పడిపోయింది. నాకంటూ ఇంట్లో ఎవరూ లేరంటూ బాధపడింది. మరి బాబా భాస్కర్, శ్రీముఖిల ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిందా? అన్నీ మర్చిపోయి మునుపటిలా కొనసాగుతారా? అనేది సస్పెన్స్గా మారింది. -
బిగ్బాస్: శివజ్యోతి కాళ్లు పట్టుకున్న శ్రీముఖి!
పదోవారానికి గాను జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియతో ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టిన బిగ్బాస్.. నేడు వారికి ఫన్నీ టాస్క్ ఇచ్చి కూల్ చేయనున్నాడు. కాగా ఎలిమినేషన్ ప్రక్రియలో శ్రీముఖి- శివజ్యోతిలు హోరాహోరీగా వాదులాడుకోగా వరుణ్- రాహుల్ కూల్గా చర్చించుకున్నారు. పదో వారానికిగానూ రవి, వరుణ్, బాబా భాస్కర్, శ్రీముఖిలు నామినేట్ అయ్యారు. అయితే ఈ నలుగురులో కాస్త బలహీనంగా ఉన్న రవి డేంజర్ జోన్లో ఉన్నాడని ఇట్టే తెలిసిపోతుంది. ఇక నామినేషన్ ప్రక్రియ పూర్తయి ఒక్కరోజైనా గడిచిందో లేదో అప్పుడే రవి ఎలిమినేట్ అవుతాడంటూ సోషల్మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. నేటి ఎపిసోడ్లో బిగ్బాస్ ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తరిగిపోనంత ఆస్తులున్నా పిల్లికి బిచ్చం వేయని మహా పిసినారిగా శివజ్యోతి కనిపించనుంది. ఆమెకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు ఉంటారు. శివజ్యోతి వ్యవహారాలు చూసుకోడానికి మేనేజర్గా బాబా భాస్కర్ను నియమించారు. ఇక ఈ టాస్క్లో అతి వినియంతో శ్రీముఖి శివజ్యోతి కాళ్లు పట్టుకుంది. బాబా భాస్కర్ వెటకారం, శివజ్యోతి చమత్కారం వెరసి ఈ ఎపిసోడ్ జనాలకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. మరి నేటి ఎపిసోడ్లో ఇంటిసభ్యులు ఎంత హంగామా చేయనున్నారో చూడాలి! -
శివజ్యోతి-శ్రీముఖి.. హోరాహోరి పోరు
బిగ్బాస్లో పదోవారానికిగానూ నామినేషన్ ప్రక్రియను చేపట్టాడు. నామినేషన్ ప్రాసెస్ను గత సీజన్స్లో కంటే భిన్నంగా చేపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా కన్ఫెషన్ రూమ్కు దూరంగానే చేపట్టనున్నాడు. దీనిలో భాగంగా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టనున్నట్లు తెలుస్తోంది. జంటలుగా విడగొట్టి.. నామినేషన్లోకి పంపించనున్నాడు. అయితే వారిద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే సేవ్ అవుతారనే కండీషన్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో శివజ్యోతి-శ్రీముఖిల మధ్య భీకర మాటల పోరు జరగనున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఏడుస్తూ ఉంటావని అదే వీక్నెస్ అంటూ శ్రీముఖి నామినేట్ చేయగా.. ఎదుటి వారి కాన్ఫిడెన్స్ను చంపి గేమ్ ఆడేదానివంటూ శివజ్యోతి ఫైర్ అయినట్టుంది. ఇక వీరిద్దరి మాటల యుద్దంలో ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ ఇద్దరిలో సేవ్ అయ్యేదెవరు? నామినేట్ అయ్యేదెవరో చూడాలి. -
బిగ్బాస్.. వారి మధ్య చిచ్చుపెట్టేశాడు!
ఆరవై రోజుల పండగ అంటూ కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ను తీసుకొచ్చిన బిగ్బాస్.. కొందరికి ఆనందాన్ని, మరికొందరికి బాధను మిగిల్చాడు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా చిచ్చుపెట్టేశాడు. అయితే తమ ఫ్యామిలీ మెంబర్స్ను కలవలేకపోయిన శ్రీముఖి, శివజ్యోతిలు ఓ రేంజ్లో కన్నీటిని కార్చేశారు. అసలేం జరిగిందంటే.. ఫ్యామిలీ మెంబర్స్ తాము తీసే బాక్సులో బిగ్బాస్ ఐ మార్క్ వస్తేనే కంటెస్టెంట్లను కలుస్తారని బిగ్బాస్ ఓ ఆట ఆడించాడు. వితికా కోసం వచ్చిన రాజు, రవి కోసం వచ్చిన అతని మామయ్య, పునర్నవి కోసం వచ్చిన ఆమె సోదరుడు, హిమజకు మద్దతుగా వచ్చిన రోజా.. శివజ్యోతి సోదరుడు ధన్రాజ్లకు మాత్రమే బిగ్బాస్ ఐ మార్క్ వచ్చింది. మిగతా వారందరికీ జోకర్ బొమ్మ రావడంతో వెనుదిరిగిపోయారు. అయితే వెళ్లేముందు కంటెస్టెంట్లకు తామివ్వదల్చిన సందేశాన్ని ఇవ్వొచ్చని తెలిపాడు. శ్రీముఖి తరుపున వచ్చిన ఆమె సోదరుడు శుశ్రుత్కు జోకర్ బొమ్మ రావడంతో.. భోరున విలపించింది. ఇది తనకు నచ్చలేదని, ఇస్తే అందరికీ అవకాశమివ్వాలంటూ బిగ్బాస్ను శ్రీముఖి నిందించసాగింది. ఒక్కసారి తన తమ్ముడిని కలిసే అవకాశమివ్వండంటూ శ్రీముఖి వేడుకుంది. బిగ్బాస్ ఐ బొమ్మ వచ్చిన ఆ ఐదుగురు సెకండ్ లెవెల్కు వచ్చారని.. ఇక్కడి నుంచి బిగ్బాస్ హౌస్లోకి ఇద్దరు మాత్రమే వెళ్తారంటూ తెలిపాడు. అందుకోసం.. ఇంటి సభ్యుల్లోని టాప్ టూ కంటెస్టెంట్ల ఎవరంటూ డిసైడ్ చేయాలని తెలిపాడు. అందుకోసం ఓ డిబెట్ చేయాల్సి ఉంటుందని.. అర్థగంట సమయాన్ని కేటాయించాడు. దీంతో వారి మధ్య చిచ్చు పెట్టేసినట్టైంది. ఇక బిగ్బాస్ హౌస్లో ఉన్న తమ కుటుంబ సభ్యులను చూడటానికి వచ్చిన వారు పోట్లాడుకునేదాకా బిగ్బాస్ తెచ్చేశాడు. అయితే ఆ చర్చ ఎంతకూ ఓ కొలిక్కి రాకపోవడంతో.. బిగ్బాస్ మరో అవకాశాన్ని ఇచ్చాడు. వారికి ఎదురుగా ఐదు బాక్సులను పెట్టి ఒకదాన్ని ఎంచుకోమని తెలిపాడు. ఎవరి దాంట్లో బిగ్బాస్ ఐ మార్క్ వస్తే వారికే తమ కంటెస్టెంట్లను కలిసే అవకాశాన్ని ఇస్తానని తెలిపాడు. దీంతో వితికా సోదరుడు రాజు, రవి మామయ్య శ్రీనివాస్కు ఆ లక్కీ చాన్స్ వచ్చింది. వీరిద్దరి కన్ఫెషన్ రూమ్లో తమ కంటెస్టెంట్ను కలిసేందుకు పర్మిషన్ ఇచ్చాడు. ఇక శివజ్యోతికి తన సోదరుడును కలుసుకోలేక పోయినందుకు వెక్కి వెక్కి ఏడ్చింది. అనంతరం హౌస్మేట్స్ అందరికీ ఓ టాస్క్ ఇచ్చాడు. దీంట్లో భాగంగా.. మగవారిని, ఆడవారిని రెండు టీమ్స్గా విభజించాడు. ఏ కారణం లేకున్నా మగవారు ఏడ్చి చూపించాలనగా.. అందులో సఫలం కాలేకపోయారు. ఆడవారంతా.. పది నిమిషాల్లో రెడీ అవ్వాలనే టాస్క్లో వారు విజయం సాధించారు. బెడ్రూం శుభ్రంగా ఉంచాలని టాస్క్లో సక్సెస్కాగా, జనరల్ నాలెడ్జ్ విషయంలో ఆడవారి టీమ్ ఓడిపోయింది. ఇక ఈ హౌస్లో తొమ్మిదో వారం కూడా పూర్తయ్యేందుకు వచ్చింది. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు రాహుల్, మహేష్, హిమజ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. మరి ఈ ముగ్గురిలోంచి ఎవరు ఎలిమినేట్ కానున్నారో చూడాలి. -
శ్రీముఖికి షాక్ ఇచ్చిన బిగ్బాస్
-
శ్రీముఖికి షాక్ ఇచ్చిన బిగ్బాస్
బిగ్బాస్ హౌస్లో.. నామినేషన్లో ఉండటం అనేది ఎంతటి వారికైనా కునుకు లేకుండా చేస్తుంది. హౌస్మేట్స్లో అప్పటి వరకు ఉన్న ప్రవర్తనకు భిన్నంగా మార్పులు కనిపిస్తాయి. అయితే అక్కడ ఇది నిరంతరం ప్రక్రియ. ప్రతీవారం నామినేషన్కు వెళ్లడం.. అదృష్టం ఉంటే ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటారు లేదా నిష్క్రమిస్తారు. అయితే ఎలాంటి తప్పు చేయకుండా, నామినేషన్లో సరైన కారణాలు చెప్పకుండా నామినేట్ అయితే వారు మరింత బాధపడుతూ ఉంటారు. ఈ సీజన్లో బిగ్బాస్ ఆగ్రహానికి గురై.. నేరుగా నామినేట్ అయిన వారున్నారు. గతంలో శివజ్యోతి, రోహిణి, శ్రీముఖిలను నేరుగా నామినేట్ చేశాడు. అయితే దురదృష్టం వెంటే ఉండటంతో రోహిణి ఎలిమినేట్ అయింది. టాస్క్లో క్రూరంగా ప్రవర్తించినందుకు శ్రీముఖిని నేరుగా నామినేట్ చేసేశాడు. అయితే లక్కు పక్కనే ఉండటంతో బతికిపోయింది. అయితే శ్రీముఖికి అలాంటి అనుభవమే మరోసారి ఎదురైనట్లు కనిపిస్తోంది. తొమ్మిదో వారానికి గానూ నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టిన బిగ్బాస్.. గార్డెన్ ఏరియాలో టెలిఫోన్ బూత్ను ఏర్పాటు చేశాడు. అయితే అందులో ఉన్న ఫోన్ రింగ్ అవుతుండటంతో.. సంబరాన్ని ఆపుకోలేని శ్రీముఖి ఫోన్ను లిఫ్ట్ చేసింది. దీంతో శ్రీముఖిని బిగ్బాస్ మరోసారి నేరుగా నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈసారి అదృష్టం కలిసి వచ్చి సేవ్ అవుతుందా? అన్నది చూడాలి. -
‘కూసే గాడిదొచ్చి మేసె గాడిదను చెడగొట్టింది’
-
‘శ్రీముఖి.. నువ్వు ఈ హౌస్కు బాస్ కాదు’
బిగ్బాస్లో ఎనిమిదో వారం సందడిగానే గడిచింది. ఈ వారంలో బిగ్బాస్ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్ ఒకెత్తు అయితే.. దానిని సరిగా అర్థం చేసుకోకుండా ఇంటి సభ్యులు ఆడిన విధానం మరో ఎత్తు. ఈ టాస్క్లో జరిగిన పరిణామాలు.. పునర్నవి ప్రవర్తించిన తీరు... ఆ పై టాస్క్ను నిందించడం.. టాస్క్ ఇచ్చిన బిగ్బాస్ను ఎదిరించడం.. లాంటివి చాలానే జరిగాయి. అయితే వీటన్నంటిపై నాగార్జున సీరియస్ అయినట్లు కనిపిస్తోంది. బిగ్బాస్ ఇచ్చిన టాస్క్ను బుల్షిట్ అని అంటావా? అంటూ పునర్నవిపై నాగ్ ఫైర్ అయ్యాడు. కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టుందని శ్రీముఖిపై సీరియస్ అయ్యాడు. అంతేకాకుండా శ్రీముఖిని ఉద్దేశిస్తూ.. నువ్వు ఈ హౌస్కు బాస్వి కాదు.. ఈ హౌస్కు బిగ్బాస్ బాస్ అంటూ ఘాటుగా స్పందించాడు. ఇక నాగ్ జోరు చూస్తుంటే.. హౌస్మేట్స్ అందరికీ తడిసిపోయేట్టు కనిపిస్తోంది. మరి నేటి ఎపిసోడ్ మొత్తం సీరియస్గా సాగుతుందా? లేదా ఏదైనా ఎంటర్టైన్మెంట్ కూడా ఉందా? అన్నది కొద్దిగంటల్లో తేలనుంది. -
డిన్నర్ పార్టీ ఇచ్చిన బిగ్బాస్
బిగ్బాస్ హౌస్లో శుక్రవారం నాటి ఎపిసోడ్ సందడిగా మారింది. కొందరికీ మంచి ఫుడ్ ఐటమ్స్ లభించగా.. మరికొందరికీ పనిష్మెంట్స్ లభించాయి. చివరకు అందరికీ బిగ్బాస్ డిన్నర్ పార్టీ ఇచ్చాడు. సీక్రెట్-లైస్ అని ఓ టాస్క్ ఇచ్చిన బిగ్బాస్.. దాంట్లో ఇంటి సభ్యులందరూ గెలిస్తే.. డిన్నర్పార్టీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో కన్ఫెషన్ రూమ్లో జరిగిన వాటిని మిగతా హౌస్మేట్స్కు తెలియపర్చాలి. అయితే అవి నిజాలా? కాదా? అని ఇంటి సభ్యులు కనిపెట్టాలి. ఇలా వారు చెప్పినవన్ని నిజాలే అని గెస్ చేస్తే.. డిన్నర్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలిపాడు. టాస్క్లో భాగంగా మొదటగా.. బాబా భాస్కర్ను కన్ఫెషన్ రూమ్కు పిలిచాడు. అనంతరం 1 నుంచి 100 వరకు, 100 నుంచి 1 వరకు లెక్కించమన్నాడు. ఏ నుంచి జెడ్ వరకు జెడ్ నుంచి ఏ వరకు చెప్పమన్నాడు. అయితే వీటిని చెప్పడంలో బాబా తడబడ్డాడు. హౌస్మేట్స్ దగ్గర ఏబీసీడీలు నేర్చుకోమ్మని సలహాఇచ్చాడు. ఇక బాబా భాస్కర్ తనకు కన్ఫెషన్ రూమ్లో బిగ్బాస్ ఇచ్చిన టాస్క్ల గురించి చెప్పగా.. అవి నిజమేనని తమ నిర్ణయాన్ని తెలిపాడు. రవి-హిమజలకు కేక్లు, చాక్లెట్లు ఇచ్చిన బిగ్బాస్.. వరుణ్-వితికాలను ఏకాంతంగా మాట్లాడుకునే వీలును కల్పించాడు. పునర్నవి నర్సరీ రైమ్స్, శివజ్యోతి తెలుగు పద్యాలను పాడారు. రాహుల్ విషయంలో మాత్రమే ఇంటి సభ్యులు పప్పులో కాలేశారు. అయితే శ్రీముఖి ప్రదర్శించిన అత్యుత్సాహం వల్లే నిజాన్ని కనుక్కోలేకపోయారు. దీంతో వరుణ్-శ్రీముఖి మధ్య మాటల యుద్దం జరిగింది. చివరకు ఇరువురు క్షమాపణలు చెప్పుకున్నారు. ఇక శ్రీముఖికి నాగ్ ఫోటోను ఇచ్చి మాట్లాడుకోమన్నాడు.. శిల్పాకు తన భర్త ఫోన్ చేశాడని అబద్దం చెప్పమని అన్నాడు. కానీ ఇంటి సభ్యులు పసిగట్టేశారు. ఇక అందరి టాస్కుల్లోకెల్లా.. మహేష్కు ఇచ్చిన టాస్క్ కాస్త ఫన్నీగా అనిపించింది. అయితే అది అబద్దమని ఇట్టే పసిగట్టేశారు. అయినా మహేష్ నమ్మించేందుకు ప్రయత్నించినా.. ఎవ్వరు కూడా నమ్మలేదు. దీంతో ఇంటి సభ్యులకు బిగ్బాస్ డిన్నర్ పార్టీ ఇచ్చాడు. ఇక ఈ వారంలో ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది చూడాలి. -
శ్రీముఖి-వరుణ్ మధ్య గొడవ
-
బిగ్బాస్.. శ్రీముఖి-వరుణ్ మధ్య గొడవ
బిగ్బాస్ హౌస్లో ఎనిమిదో వారం కూడా గడిచేందుకు వచ్చేసింది. ఈ వారంలో బిగ్బాస్ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్ పెద్ద చర్చకే దారి తీసింది. ఈ టాస్క్లోని నియమాలు సరిగ్గా అర్థం చేసుకోలేక ఇంటి సభ్యులు కాస్త గందరగోళానికి గురయ్యారు. అయితే ఇదీ ఓ టాస్కా? చెత్త టాస్క్.. మీరే ఆడుకోండని బిగ్బాస్ను పునర్నవి హెచ్చరించడం.. టాస్క్లో సరిగా ఆడలేదని శ్రీముఖి, మహేష్, పునర్నవిలకు మరో పనిష్మెంట్ టాస్క్ను ఇవ్వడం.. దానినిసైతం పునర్నవి ధిక్కరించడం.. చివరకు వరుణ్ బుజ్జగింపులతో దిగిరావడం ఈ వారంలో హైలెట్గా నిలిచాయి. అయితే మరో గొడవ కూడా నేటి ఎపిసోడ్లో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గొడవ శ్రీముఖి-వరుణ్ మధ్య జరగడం ఆసక్తికరంగా మారింది. స్నేహితులుగానే కనిపించే వీరిద్దరు బిగ్బాస్ హౌస్లో ఇంతవరకు గొడవపడిన సందర్భాలు లేవు. నేటి ఎపిసోడ్లో అది కూడా జరగనున్నట్లు కనిపిస్తోంది. ఇది నీ ఒక్కదాని ఒపీనియన్ కాదు.. గ్రూప్ అంతటిది అంటూ వరుణ్చెప్పగా.. నా అభిప్రాయం చెప్పే హక్కు నాకుంది.. నా అభిప్రాయం నేను చెప్పాను.. అంటూ శ్రీముఖి బదులిచ్చింది. అయితే ఇది నా అభిప్రాయం అంటూ వరుణ్ చెప్పగా.. అయితే చెప్పు అని కోపంగా శ్రీముఖి అనడం కనిపిస్తోంది. మరి ఆ అభిప్రాయం ఏంటి? వారిద్దరి మధ్య ఆ గొడవెందుకు మొదలైందన్నది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి. -
అయ్యో పాపం అంటూ రవికి ఓదార్పు!
-
బిగ్బాస్.. అయ్యో పాపం అంటూ రవికి ఓదార్పు!
బిగ్బాస్ హౌస్లో ఇప్పటికీ ఏడువారాలు పూర్తయ్యాయి. ఎనిమిదో వారంలో అడుగుపెట్టిన హౌస్మేట్స్.. నామినేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ఎనిమిదో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు శ్రీముఖి, శిల్పా, హిమజ, పునర్నవి, మహేష్ నామినేట్ అయ్యారు. ఇక ఈ వారం బిగ్బాస్ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్ బిగ్బాస్కే తలనొప్పిగా మారింది. బిగ్బాస్ ఆదేశాలనే లెక్కచేయకుండా కొందరు చిన్నచూపు చూస్తున్నారు. టాస్క్లో చెత్త పర్ఫామెన్స్ ఇచ్చిన శ్రీముఖి, మహేష్, పునర్నవిలకు షూస్ పాలిష్చేసే టాస్క్ను పనిష్మెంట్గా ఇచ్చాడు. మహేష్, పునర్నవిలు ఈ పనిష్మెంట్ను చేయడానికి ఒప్పుకోలేదు. అయితే శివజ్యోతి బుజ్జగించడంతో మహేష్ చివరకు తలొంచాడు. కానీ పునర్నవి మాత్రం ఎంతమాత్రం వెనక్కితగ్గలేదు. శ్రీముఖి మాత్రం ఆ పనిష్మెంట్ను అందరికంటే ముందే స్వీకరించింది. అయితే శ్రీముఖి ఈ సారి కెప్టెన్సీ టాస్క్కు ఎంపికైనట్లు కనిపిస్తోంది. కెప్టెన్ కావాలని ఇదివరకే ఎన్నోసార్లు ప్రయత్నించిన శ్రీముఖికి భంగపాటే ఎదురైంది. ఈసారైనా కెప్టెన్గా ఎన్నికవుతుందా? లేదా అన్నది చూడాలి. బరువులెత్తగలవా జెండా పాతగలవా అనే ఈ టాస్క్ కొంచెం కఠినంగా ఉన్నట్టు కనిపిస్తోంది. వితికా, శ్రీముఖి, శివజ్యోతిలను వరుణ్, రవి, మహేష్లు ఎత్తుకుని అటు ఉన్న జెండాలను ఇటు పెట్టాల్సి ఉంటుంది. అయితే వితికాను ఎత్తుకున్న వరుణ్, శివజ్యోతిని మోస్తున్న మహేష్లు కాస్త త్వరగానే గమ్య స్థానాలకు చేరుకుంటూ జెండాలను పెడుతున్నారు. అయితే శ్రీముఖిని ఎత్తుకున్న రవి మాత్రం కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు నెటిజన్లు రవిపై జాలి చూపిస్తున్నారు. రవి మధ్యలోనే కూలిపోతాడేమో, టాస్క్ తరువాత రవి పరిస్థితి ఏంటో అని జాలిపడుతున్నారు. మరి వీరి కామెంట్లకు బదులిస్తూ.. శ్రీముఖి టాస్క్ గెలిచి.. కెప్టెన్గా ఎన్నికవుతుందో లేదో చూడాలి. ఇప్పటికే శివజ్యోతి కెప్టెన్గా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి కూడా గెలిచి రెండో సారి బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టిస్తుందా? లేదా.. ఇంతవరకు కెప్టెన్సీ టాస్క్ల్లో పోటీపడటమే గానీ విజయం సాధించని వితికా, శ్రీముఖిలు కెప్టెన్గా ఎన్నికవుతారో చూడాలి. -
బిగ్బాస్.. హత్యకు గురైన హౌస్మేట్స్!
బిగ్బాస్ హౌస్ దెయ్యాల కోటగా మారింది. ఇంట్లోని కొంతమందిని దెయ్యాలుగా మార్చిన బిగ్బాస్.. మిగతావారిని హత్య చేసి దెయ్యాలుగా మార్చాలనే టాస్క్ ఇచ్చాడు. వితికా, బాబా, హిమజ, రాహుల్, శిల్పాలు దెయ్యాలుగా అవతారమెత్తుతారని తెలిపాడు. ఈ దెయ్యాలు మనుషులను విసిగిస్తూ ఉండాలని చివరకు హత్య చేయాల్సి ఉంటుందని సూచించాడు. ఈ క్రమంలో శ్రీముఖిపై గుడ్డు పగలగొట్టాలని, వరుణ్కు మూడుసార్లు ముద్దుపెట్టాలని, బాత్రూం అద్దాలపై వరుణ్ ఈజ్ ఘోస్ట్ అని రాయాలని, మహేష్ చేత ఐదుసార్లు షర్ట్ విప్పేలా చేయాలని, పునర్నవిని స్విమ్మింగ్పూల్లో పడేయాలని, రవి చేత డ్యాన్సులు చేయించాలని, శివజ్యోతిని ఏడ్పించాలనే టాస్క్లను ఇచ్చాడు. ఈ టాస్క్లో భాగంగా మొదటి రోజు ముగ్గురిని మాత్రమే హత్య చేయాలని తెలిపాడు. దీంతో దెయ్యాలు బిగ్బాస్ హౌస్ను గందరగోళంగా మార్చేశాయి. అందర్నీ ఏడిపిస్తూ, విసిగిస్తూ.. మనుషులను వేధించసాగాయి. ఈ క్రమంలో వరుణ్ సందేశ్ను వితికా మూడుసార్లు ముద్దుపెట్టింది. అనంతరం బాత్రూం అద్దాలపై వరుణ్ ఈజ్ ఏ ఘోస్ట్ అని రాయడంతో.. వరుణ్ హత్యుకు గురైనట్లు బిగ్బాస్ ప్రకటించాడు. దీంతో వరుణ్ దెయ్యంగా, వితికా మనిషిగా మారింది. మరోవైపు శ్రీముఖి తలపై హిమజ గుడ్డు పగలగొట్టింది. దీంతో శ్రీముఖి సైతం హత్యకు గురైనట్లు ప్రకటించాడు. వితికా, శిల్పా, బాబా భాస్కర్లు కలిసి పునర్నవిని స్విమ్మింగ్ పూల్లో పడేశారు. అయితే ఒకసారి ఒక మనిషిని మాత్రమే చంపేయాల్సి ఉండగా.. శ్రీముఖిపై గుడ్డు పగలగొట్టడం, పునర్నవిని తోసేయడం ఒకేసారి జరిగాయి. పూల్ వద్ద కూర్చొన్న పునర్నవిని శిల్పా మరోసారి తోసేసింది. దీంతో పునర్నవి సైతం హత్యకు గురైందని తెలిపాడు. తనను ఈడ్చుకుని పూల్లో పడేశారని, కూర్చొని ఉన్నా.. మళ్లీ తోసేశారని పునర్నవి ఫైర్ అయింది. తాను ఈ గేమ్ ఆడబోనని తెగేసి చెప్పింది. కావాలంటే ఈ ఆట మీరే ఆడుకోండని బిగ్బాస్నే ఎదిరిచింది. అయితే ఇదంతా టాస్క్లో భాగమని వరుణ్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. పునర్నవి కూల్ కాలేదు. అయితే బిగ్బాస్ ఆదేశాలను ధిక్కరించినందుకు పునర్నవి, శ్రీముఖి, మహేష్లకు శిక్ష విధించినట్లు తెలుస్తోంది. హౌస్మేట్స్ ఈ టాస్క్ను అయినా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారా? లేదా? అన్నది చూడాలి. -
బిగ్బాస్.. శ్రీముఖికి యాంకర్ రవి షాక్!
బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్లు ఎలా ఆడినా.. కొందరు వారిని వ్యక్తిగతంగా ఇష్టపడితే.. మరికొందరు ఆటను ఆడే విధానాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటారు. సెలబ్రెటీలు సైతం బిగ్బాస్ను ఫాలో అవ్వడమే కాకుండా నచ్చిన కంటెస్టెంట్ల తరుపున మద్దతును ప్రకటిస్తారు. ఇప్పటికే పలు సీరియల్ యాక్టర్స్ కొంతమంది కంటెస్టెంట్ల తరుపున ప్రచారం చేస్తున్నారు. ఇదే విధంగా యాంకర్ రవి.. తనకు ఇష్టమైన కంటెస్టెంట్ల పేర్లను చెప్పడంతో సోషల్ మీడియా వేదికగా శ్రీముఖికి సెటైర్లు పడుతున్నాయి. అలీ రెజా మళ్లీ ఎంట్రీ ఇస్తే.. అతనే నాకు ఇష్టమైనవాడు అంటూ.. బిగ్బాస్ను అంతగా ఫాలో అవ్వట్లేదు కానీ.. బాబా భాస్కర్, రాహుల్, వరుణ్ గురించి మంచిగా వినిపిస్తోందని చెప్పుకొచ్చాడు. అయితే ఇలా యాంకర్ రవి శ్రీముఖి పేరును చెప్పకపోవడంతో.. ఆమెపై సెటైర్లు పడుతున్నాయి. కో యాంకర్గా ఎన్నో షోస్ చేసి, వ్యక్తిగతంగానూ ఎంతో తెలిసిన వ్యక్తి అయిన యాంకర్ రవి కూడా బిగ్బాస్ కంటెస్టెంట్లలో తనకు ఇష్టమైన వ్యక్తిగా శ్రీముఖి పేరును చెప్పలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి వీటిపై శ్రీముఖి ఫాలోవర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. -
బిగ్బాస్.. శ్రీముఖికి యాంకర్ రవి షాక్!
-
బిగ్బాస్.. భయపడే శ్రీముఖి అలా చేసిందట!
బిగ్బాస్ హౌస్లో రాహుల్-శ్రీముఖిల మధ్య మొదటి వారం నుంచి మొదలైన ఈ వైరం ఎన్నటికి ముగుస్తుందో అన్నది ప్రశ్నార్థకం. బయట ఉన్న శ్రీముఖికి బిగ్బాస్లో ఉన్న శ్రీముఖికి చాలా తేడా ఉందని.. బయట తనకు క్లోజ్ ఫ్రెండ్ అని రాహుల్ చెబుతూ ఉంటాడు. ఇక రాహుల్ చేసే పనులు, మాట్లాడే మాటలు తనకు నచ్చవని శ్రీముఖి ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. తనను అసభ్యకరంగా దూషించాడని, తన వృత్తిని అవమానించాడని రాహుల్పై కోపం పెంచుకుంది. వీరిమధ్య క్షమాపణల పర్వం జరుగుతూనే ఉన్నా.. దూరం మాత్రం తగ్గడం లేదు. బిగ్బాస్ హౌస్లో ఉన్నంతకాలం నామినేట్ చేస్తానని ప్రతిజ్ఞ చేసిన శ్రీముఖి.. ఈవారం షాక్ ఇచ్చింది. అందరూ రాహుల్ను నామినేట్ చేస్తానని అనుకుంటారు కానీ.. ఈ వారం చేయట్లేదు అంటూ షాక్ ఇచ్చింది. అయితే రాహుల్ మాత్రం శ్రీముఖినే నామినేట్ చేశాడు. అయితే ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. నామినేషన్లో ఉన్న ప్రతీసారి రాహుల్ సేవ్ అవుతూనే వస్తున్నాడని.. అతనికి ఫాలోయింగ్ పెరిగిందని.. అందుకే భయపడి నామినేట్ చేయలేదని రాహుల్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే వీటికి ప్రతిస్పందనగా.. శ్రీముఖి ఫాలోవర్స్ కూడా కౌంటర్లు వేస్తున్నారు. నామినేట్ చేస్తే టార్గెట్ చేసిందంటారు.. చేయకపోతే భయపడిందని అంటారని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. రాహుల్కు రోజురోజుకూ ఫాలోయింగ్ పెరుగుతుందనేది మాత్రం నిజం. తన నోటి దురుసును కాస్త తగ్గించుకుని, టాస్క్లో ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే తనకు ఎదురులేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. బిగ్బాస్ మూడో సీజన్కు వీరద్దరి మధ్య జరిగే వార్ హైలెట్గా నిలవనుంది. వీరిద్దరిలో చివరి వరకు ఎవరు నిలబడుతారో చూడాలి. -
అలీ అవుట్.. షాక్లో హౌస్మేట్స్
శనివారం సాయంత్రం నుంచే బిగ్బాస్ ఏడో వారంలో ఇంటిని వీడే కంటెస్టెంట్ అలీరెజా అంటూ ప్రచారం సాగింది. అయితే తీరా చూస్తే అదే నిజమైంది. అలీరెజా ఎలిమినేట్ అయినట్టు నాగ్ చెప్పడంతో హౌస్మేట్స్ అందరూ షాక్కు గురయ్యారు. ఇక శివజ్యోతి పాతాళగంగలా మారిపోయింది. శివజ్యోతి వెక్కి వెక్కి ఏడుస్తూ అలీని వీడలేకపోయింది. శ్రీముఖి కూడా కన్నీరు పెట్టుకుంది. తాను వెళ్తుంటే.. ఇంత మంది ఏడుస్తున్నారు.. ఇది చాలు.. టైటిల్ గెలవకపోయినా పర్లేదు అంటూ అలీ చెప్పుకొచ్చాడు. ఇక హౌస్మేట్స్ అందరూ కలిసి అలీకి వీడ్కోలు చెప్పారు. బయటకు వచ్చిన అలీ.. హౌస్మేట్స్తో ఫోన్లో పర్సనల్గా మాట్లాడేందుకు ఓ అవకాశాన్ని ఇచ్చాడు. స్ట్రాంగ్గా ఉండంటూ, ఏడ్వొద్దని శివజ్యోతికి సూచించాడు. ఎలా ఆడుతున్నావో అలానే ఆడు, బాబా భాస్కర్ను చూస్తూ ఉండంటూ మహేష్కు సలహా ఇచ్చాడు. మంచోడు మంచోడు అంటే సరిపోదు.. గేమ్ కూడా ఆడు.. జ్యోతిని సరిగా చూసుకో అంటూ రవికి, అమేజింగ్, ఎలా ఆడుతున్నావో అలానే ఆడు.. ఫైనల్ వరకు ఉంటావని వరుణ్కు సూచించాడు. పునర్నవి-అలీ పరస్పరం క్షమాపణలు చెప్పుకున్నారు. కొంచెం చూస్తూ మాట్లాడు అంటూ రాహుల్కు, జ్యోతిని కూడా కాస్త చూస్తూ ఉండు అని వితికాను కోరాడు. విన్నర్గా చూడాలనుకుంటున్నా అని శ్రీముఖికి తెలిపాడు. నాగార్జునతో పాటు నాని కూడా బిగ్బాస్ స్టేజ్పై సందడి చేశారు. గ్యాంగ్ లీడర్ సినిమా ప్రమోషన్లో భాగంగా నాని హౌస్మేట్స్ను ఎంటర్టైన్ చేయడానికి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో నాని రైటర్ కాబట్టి.. హౌస్మేట్స్కు సరిపోయే క్యారెక్టర్స్ను సూచించాడు. హౌస్మేట్స్కు గ్యాంగ్ లీడర్ ట్రైలర్ ప్లే చేసి చూపించారు. నాగ్ ఇచ్చిన కొన్ని ఇంగ్లీష్ మూవీ టైటిల్స్ను తెలుగులో అనువాదం చేసి ఫన్ క్రియేట్ అయ్యేలా చేశాడు. ఇక ఎనిమిదో వారంలో ఎంటర్ కానున్న బిగ్బాస్ హౌస్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. -
బిగ్బాస్.. అడ్డంగా బుక్కైన శ్రీముఖి
బిగ్బాస్ మూడో సీజన్లో అతి బలమైన కంటెస్టెంట్గా శ్రీముఖి ఎంతో ఫేమ్ సంపాదించుకుంది. బయట శ్రీముఖికి ఉన్న ఫాలోయింగ్ ఈ షోలో బాగానే కలిసిసొస్తుంది. ఎలిమినేషన్లో ఉన్న ప్రతీసారి సేవ్ అవుతూ వస్తోంది. ఎంటర్టైన్మెంట్ పరంగా అందర్నీ అలరిస్తూ ఉండే శ్రీముఖి.. టాస్క్లు వచ్చేసరికి తనలో ఉండే స్ట్రాటజీలన్నీ బయటకువస్తాయి. టాస్క్లో గెలవడమే లక్ష్యంగా ఎలాంటి వ్యూహాలైనా పన్నుతుంది. ఎలిమినేషన్లో ఉండే వారి జాతకాన్ని చెబుతూ ఉంటుంది. ఎవరు ఉంటారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? అనే విషయాలను అంచనా వేస్తూ ఉంటుంది. అవి నిజాలు కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. అందరితో కలిసిపోయే విషయంలో శ్రీముఖి కాస్త వెనకబడింది. అక్కడిదిక్కడ ఇక్కడిదక్కడ చెబుతూ డబుల్ గేమ్ ఆడుతూ ఉంటుంది. అందరితో మంచి అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. శ్రీముఖి.. తనకు అనకూలంగా ఉండేట్టుగా మాటలను మార్చి చెబుతూ ఉంటుంది. దొంగలుదోచిన నగరం టాస్క్లో అగ్రెసివ్ అయిన వారి పేర్లను చెప్పే క్రమంలో అలీకి 4, రవికి4 రాహుల్కు 8 ఓట్లు వచ్చాయి. ఈ విషయాన్నిశ్రీముఖికి వరుణ్ వివరిస్తూ.. తన అభిప్రాయాన్ని చెప్పమన్నాడు. అందరు ఊహించినట్టే రాహుల్ పేరును ముందుగానే చెప్పేసింది. ఇక మిగిలిన ఒక పేరుకు రవిని సూచించింది. తన చెయ్యిని పట్టుకున్నాడని అందుకే రవి పేరును చెబుతున్నట్లు తెలిపింది. దీంతో రాహుల్, రవిలు జైల్లో పెట్టమని బిగ్బాస్ ఆదేశించారు. నిజానికి అక్కడ అలీ పేరు చెప్పాల్సిందని.. అయితే అలీరెజా తన ఫ్రెండ్, టాస్క్లో తన టీమ్ మెంబర్ కావడంతో అతని పేరును చెప్పలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రవి అసలు అగ్రెసివ్ కాలేదని అయినా.. తన పేరు ఎందుకు చెప్పారని శివజ్యోతి, రాహుల్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయమై.. శ్రీముఖిని నాగ్ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా.. అక్కడ టై అయిందని తెలీదని.. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయని ఆలోచించలేదని చెబుతూ దాటవేయసాగింది. ఆ విషయాన్ని నాగ్ కూడా ఎక్కువగా సాగదీయలేదు. అయితే వీడియో ప్లే చేయించి చూపించొచ్చు కదా అని పలువులు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. శ్రీముఖి ఎలా అబద్దం ఆడిందో చూడడంటూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో మీద పెద్ద చర్చనే జరుగుతోంది. శ్రీముఖి అబద్దం చెప్పడం ఇదేం మొదటిసారి కాదంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకు శ్రీముఖి సపోర్టర్స్ ఏం సమాధానం చెబుతారంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ సీజన్లో రోజురోజుకు శ్రీముఖిపై పాజిటివిటీ ఎంత పెరుగుతూ ఉందో .. నెగెటివిటీ కూడా అంతే పెరుగుతోంది. మూడో సీజన్ టైటిల్ విన్నర్ శ్రీముఖే అని మెజార్టీ పార్ట్ అభిప్రాయపడుతుండగా.. మరి కడవరకు నిలిచి పోరాడుతుందో లేదో చూడాలి. #BiggBossTelugu3 Srimukhi🙄 pic.twitter.com/hNF9jaMEhz — premkumar (@premkumar44441) September 8, 2019 -
బిగ్బాస్.. ఇక ఆమె మారదా అంటూ ఫైర్
శ్రీముఖి-రాహుల్ బయట మంచి స్నేహితులమంటూ మొదట్లో బాగానే కలిసి ఉన్నారు. అయితే రానురాను బిగ్బాస్ హౌస్లో వీరిద్దరి మధ్య దూరం పెరుగతూనే ఉంది. అది ఎంతకి తగ్గేట్టు కనిపించడం లేదు. రాహుల్ ఏం చేసినా.. శ్రీముఖికి తప్పులానే కనిపిస్తున్నట్లు ఉంది. ఇలా ఒక్కర్ని పదేపదే అకారణంగా టార్గెట్ చేస్తూ ఉంటే.. చివరకు ఏమవుతుందో గత సీజన్లోనే చూశాం. రెండో సీజన్లో కూడా ఈమాదిరిగానే కౌశల్ను టార్గెట్ చేస్తూ వచ్చారు. అతను ఏం చేసినా తప్పన్నట్లే చిత్రీకరించారు. అతనికి లోపల కొన్ని అవకాశాలు రాగా.. బయట కౌశల్ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయేవారు. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు అలాంటి ఒక్క కంటెస్టెంట్ కూడా వెలుగులోకి రాలేకపోయారు. మొదట్లో మహేష్కు కొంత పాజిటివ్గా కనిపించినా.. ప్రస్తుతం తన ఆట వెలుగులోకి రాలేకపోతోంది. అందరిలా మామూలుగానే ఆడేస్తున్నాడు. ఇక హిమజ కూడా డిఫెండర్గా బాగానే నెట్టుకొస్తున్నా.. తనకూ కొన్ని ప్రతికూల విషయాలు ఉన్నాయి. శ్రీముఖితో గొడవలు, పునర్నవితో ప్రేమ వ్యవహారం కారణంగా రాహుల్కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. రాహుల్ను బద్ద శత్రువుగా చూస్తు వస్తున్న శ్రీముఖి.. అతడ్ని పదేపదే టార్గెట్ చేయడంతో ఆమెకే నెగెటివ్ అవుతోందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొన్నటి సీక్రెట్ టాస్క్లో కూడా రాహుల్ తరీఖా నచ్చలేదని కామెంట్లు చేసింది. ఇక రీసెంట్ నిన్నటి ఎపిసోడ్లో కూడా అక్కడ అలీ రెజా అగ్రెసివ్ అయినా.. అతడి పేరు చెప్పకుండా రాహుల్-రవి పేర్లను చెప్పింది. పైగా ముందునుంచి కోపం పెట్టుకుని ఈ పేరు చెప్పడం లేదంటూ.. రాహుల్ ఆడిన విధానం తనకు నచ్చలేదని పేర్కొంది. తన చేతులను పట్టుకున్నాడని.. అందుకే రవి పేరు చెబుతున్నానని శ్రీముఖి తెలిపింది. చేతులు పట్టుకుంటూనే చెబుతావా? అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. నువ్వు మాత్రం ఏమైనా చెయ్యోచ్చా? అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇలా అతడ్ని టార్గెట్ చేయడం వల్ల.. రాహుల్కే మంచి పేరు వస్తుందని కామెంట్లు చేస్తున్నారు. -
బిగ్బాస్.. అందుకే వైల్డ్కార్డ్ ఎంట్రీనా?
బిగ్బాస్ మూడో సీజన్లో శ్రీముఖి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరికీ తెలిసిందే. శ్రీముఖి తన స్ట్రాటజీతో ఆట ఆడే విధానం, అందర్నీ అంచనా వేయడం, అన్నింటికంటే ముఖ్యంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధానానికి ఫాలోయింగ్ పెరుగుతూ ఉంది. అయితే శ్రీముఖికి ఎంత ఫాలోయింగ్ పెరుగుతుందో.. అంతే నెగెటివిటీ పెరగుతోంది. అయితే బిగ్బాస్ నిర్వాహకులు కూడా శ్రీముఖికే సపోర్ట్ చేస్తున్నారని ఆమెను వ్యతిరేకించేవారు ఆరోపణలు చేస్తున్నారు. ఆమెకు ఫేవర్గానే బిగ్బాస్ నడుచుకుంటోందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. శ్రీముఖిని నిలువరించేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీని హౌస్లోకి పంపించాలని కొందరు నెటిజన్లు కోరారు. ఒకప్పటి యాంకర్, హోస్ట్ అయిన శిల్పా చక్రవర్తిని హౌస్లోకి పంపడం వెనుక ఇలాంటి కారణమే ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంట్లోకి వచ్చిన వెంటనే నామినేషన్ ప్రక్రియలో భాగంగా శ్రీముఖి పేరు చెప్పడం కూడా ఇదే కారణమై ఉంటుందని భావిస్తున్నారు. మరి మున్ముందు శిల్పా చక్రవర్తి, శ్రీముఖిలు స్నేహితులుగా ఉంటారా? శత్రువులుగా మారుతారా? అన్నది చూడాలి. హౌస్లోకి కొత్తగా వచ్చిన వ్యక్తికి కొంత ప్లస్, మరికొంత మైనస్ ఉండటం సహజమే. మరి శిల్పా చక్రవర్తి అందరితో కలిసిపోయి చివరివరకు నిలబడుతుందా? అన్నది చూడాలి. -
శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!
-
శ్రీముఖి.. చంద్రముఖిలా మారింది!
బిగ్బాస్ హౌస్లో వీకెండ్ వస్తే హౌస్మేట్స్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వారాంతంలో వారికి మరో కొత్త మనిషి కనిపిస్తాడు. హోస్ట్ రూపంలో వచ్చి వారిని సరైన దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. వారు చేసే తప్పులను ఎత్తిచూపిస్తూ.. సరిదిద్దుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తాడు. అంతేకాకుండా టాస్క్ల పేరిట వారి మధ్య ఉండే దూరాన్ని తగ్గిస్తుంటారు. ఈ ఐదు వారాల్లో నాగార్జున హోస్ట్ చేస్తూ రాగా.. ఆరోవారానికి స్పెషల్ గెస్ట్ రమ్యకృష్ణ హోస్ట్గా వచ్చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్ రమ్యకృష్ణ అందర్నీ ఆకట్టుకోగా.. నేటి ఎపిసోడ్లో మరింత ఫన్ క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది. సీన్ చేయండి అనే టాస్క్ ఇచ్చిన రమ్యకృష్ణ.. హౌస్మేట్స్ ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఈ టాస్క్లో శ్రీముఖి.. చంద్రముఖిగా మారింది. ఇక బాబా భాస్కర్ తనదైన డ్యాన్సులతో, నటనతో సందడి చేశాడు. దీంతో హౌస్లో నవ్వులు పూశాయి. ఇక ఎపిసోడ్ మొత్తం ఇలానే సందడిగా మారనుందని తెలుస్తోంది. -
బిగ్బాస్ 3: తెరపైకి కొత్త వివాదం!
బిగ్బాస్ 3 తెలుగు సీజన్లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాస్తోందని ప్రముఖ ఆంగ్ల దినపత్రికపై శ్రీముఖి బంధువులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీముఖిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఆమెకు వ్యతిరేకంగా అసత్య ప్రచారం నిర్వహిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ట్విటర్ నకిలీ అకౌంట్లను పరిగణలోకి తీసుకొని ఆ పత్రిక వార్తలు రాస్తూ శ్రీముఖిపై దుష్ప్రచారం చేస్తోందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత రెండు వారాల నుంచి ఈ వార్తలు మరింత ఎక్కువ కావడంతో పోలీసులను ఆశ్రయించక తప్పలేదని వారు పేర్కొన్నారు. రాహుల్ను ఎగతాళి చేస్తూ... ఇక బిగ్బాస్ ఇంట్లో ....రాహుల్, శ్రీముఖిలు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. గత ఎపిసోడ్లో శ్రీముఖి రాహుల్ను బ్లాక్ షీప్ అని కామెంట్ చేసింది. రాహుల్ను ఎగతాళి చేస్తూ అన్న మాటలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ఇది వర్ణ వివక్ష చూపించడమే అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక ఓ టాస్క్లో అనవసరంగా మధ్యలో జోక్యం చేసుకుని మరీ రాహుల్ను దూషించిన హిమజను కూడా అభిమానులు కడిగిపారేస్తున్నారు. వీరిద్దరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా నాగార్జునను కోరుతున్నారు. ఇక రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన శ్రీముఖిని షో నుంచి తప్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. గతంలో శ్రీముఖి, హిమజల పట్ల దురుసుగా ప్రవర్తించిన రాహుల్, అలీలకు నాగ్ చురకలు అంటించిన విషయం తెలిసిందే. కానీ శ్రీముఖి, హిమజలు చేస్తున్న తప్పులను మాత్రం నాగ్ అసలు పరిగణలోకే తీసుకోవట్లేదని కొందరు అభిమానులు గుర్రుగా ఉన్నారు. కాగా గత ఎపిసోడ్లో ఇంటి సభ్యుల్లో ఎవరికైనా కోపం తెప్పించాలనే టాస్క్ను రాహుల్ ఎంచుకున్నాడు. టాస్క్ ఆడుతున్న సమయంలో హిమజ రాహుల్ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించింది. చెప్పు తెగుతుంది అంటూ ఏకంగా కొట్టడానికే వెళ్లింది. మరి ఆడవారిని ఏమైనా అంటే ఊరుకోని నాగార్జున ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారో అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు. ఇంగ్లీష్ బిగ్బాస్ షోలో శిల్పాశెట్టి కూడా ఇలాంటి వర్ణ వివక్షను ఎదుర్కొంది. కాగా అలాంటి విద్వేషపూరిత మాటలు అన్న జేడ్గుడిని షో నుంచి అర్ధాంతరంగా బయటకు పంపించేశారు. మరి ఇక్కడ శ్రీముఖిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి! A reputed media being involved in wrong/paid article publication based on tweets made by fake accounts. @toitv TIMES OF INDIA . #TeamSreeMukhi #sreemukhi #timesofindia #BiggBoss3Telugu #toi pic.twitter.com/Yn59Etk8Qi — SreeMukhi (@MukhiSree) August 29, 2019 -
బిగ్బాస్: రాహుల్ ఫ్లాష్బ్యాక్.. ప్చ్ పాపం!
బిగ్బాస్ ఆరోవారంలోకి ఎంటరైందో లేదో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీ అయింది. గొడవలతో గరం మీద ఉన్న ఇంటి సభ్యులను కూల్ చేయడానికి బిగ్బాస్ ఓ ఫన్నీ గేమ్ ఆడించబోతున్నాడు. ఇక దొరికిందే చాన్సు అన్నట్టు అందరూ యాక్టింగ్ కుమ్మేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఇంటి సభ్యులు చేసిన జర్నీని పక్కనపెట్టి వారితో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టించాడు బిగ్బాస్. అదే బిగ్బాస్ బిగ్ ఎక్స్ప్రెస్... ఇక్కడ వినోదాలకు మాత్రమే చోటు అన్న రీతిలో తాజా ప్రోమో కనిపిస్తోంది. ఆటలు, పాటలు, డాన్సులతో బిగ్బాస్ హౌస్ దద్దరిల్లడం ఖాయం అని కొందరు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే పునర్నవి-రవిని జంటగా చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్న రాహుల్ ఊరికే ఉంటాడా అన్నది ఆలోచించాల్సిన విషయమే! సినిమాల్లోలాగా రాహుల్ దీన వదనంతో తన ఫ్లాష్బ్యాక్లో ఓ పిల్ల ఉండేదంటూ తన లవ్స్టోరీ ఇంటిసభ్యులకు చెప్తూ ఉంటే మధ్య మధ్యలో శ్రీముఖి పంచ్లు పేల్చుతోంది. అసలు రాహుల్ తన గతాన్ని చెబుతోంది పోయిన అమ్మాయిని తిరిగి దక్కించుకోవటం కోసమా.. కళ్ల ముందు కులాసాగా తిరుగుతున్న జంట మధ్య చిచ్చు పెట్టడానికా అన్న అనుమానం రాక మానదు. పైగా ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రేమను ఎవరో తన్నేసుకుపోవడం సహించలేని రాహుల్ తన లైన్ క్లియర్ చేసుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే ఇంట్లో మరో కొత్త జంట అలీ రెజా, శ్రీముఖిలు ప్రేమ గీతాలు పాడుకుంటున్నారు. అయితే ఇది టాస్క్లో భాగమని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ ప్రేమ జంటలను అడ్డుకునేందుకు ఇంటిసభ్యులు ఎవరైనా యత్నిస్తారా? లేక ఈ రెండూ జంటలూ హాయిగా డ్యూయెట్ సాంగ్ వేసుకుని ఎంజాయ్ చేస్తుంటాయా.. ఒకవేళ అదే జరిగితే రాహుల్ మొహం మాడిపోవడం ఖాయం. ఇంటి సభ్యుల ఎంజాయ్మెంట్ చూస్తుంటే నేటి ఎపిసోడ్ నిజంగానే జోరుగా కొనసాగనుంది అని అనిపించక మానదు. #BBExpress lo joyful ride ki ready avvandi 😀#BiggBossTelugu3 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/n0qySP7QtM — STAR MAA (@StarMaa) August 28, 2019 -
బిగ్బాస్.. ఆ ముగ్గురికి షాక్
సీక్రెట్ టాస్క్లు అని బిగ్బాస్ అనుకోవడమే తప్పా.. లోపలి హౌస్మేట్స్, బయటి వీక్షకులకు మాత్రం వాటిని ఇట్టే పసిగట్టేస్తున్నారు. కష్టపడి ప్రోమోల రూపంలో ఆసక్తి రేపేందుకు ప్రయత్నిస్తున్నా.. నెటిజన్లు ఇట్టే కనిపెట్టేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకునేట్టుందనేలా ప్రోమోను కట్చేసి సోషల్ మీడియాలో వదిలారు. అయితే అప్పటికే అది సీక్రెట్ టాస్క్ అయి ఉంటుందని మెజార్టీ ఆడియెన్స్ అభిప్రాయడపడగా.. చివరకు అదే నిజమైంది. ఆరోవారానికి గానూ నామినేషన్లోకి వచ్చిన పునర్నవి, హిమజ, మహేష్, రవి, రాహుల్, వరుణ్లకు ఓ డీల్ను ఇచ్చాడు బిగ్బాస్. వారిలోంచి ఓ ముగ్గురికి సేవ్ అయ్యే అవకాశాన్ని ఇచ్చాడు. దీంట్లో భాగంగా.. వారంతా కాంప్రమైజ్ అయ్యి రవి, రాహుల్, వరుణ్లు నామినేషన్లోంచి బయటపడేందుకు ఒప్పుకున్నారు. ఇక ఈ ముగ్గురికి కొన్ని సీక్రెట్ టాస్క్లను బిగ్బాస్ ఇచ్చాడు. ఈ క్రమంలో బెడ్ను నీటితో తడపాలని, షేవింగ్ ఫోమ్ను మొహానికి రాయాలనే టాస్క్లను రవి ఎంచుకున్నాడు. దీంతో వితికా మొహానికి షేవింగ్ ఫోమ్ను, శివజ్యోతి బెడ్ను నీటితో తడిపాడు. ఇక రాహుల్ వంతు వచ్చేసరికి.. హౌస్లోని ఓ సభ్యుడికి కోపం తెప్పించాలి, వరుణ్-వితికాల హార్ట్ షేప్ దిండును చింపేయాలనే వాటిని సెలెక్ట్ చేసుకున్నాడు. దీంతో హార్ట్ షేప్ దిండును ఈజీగానే చించేసినా.. ఓ సభ్యుడికి కోపం తెప్పించడంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇంటి సభ్యులందరు రాహుల్ చేష్టలకు చిరాకు పడ్డారు. చివరకు శివజ్యోతిని ‘మూస్కొని పో’ అని ఓ మాట అనేసరికి.. రాహుల్పై ఫైర్ అయింది. వరుణ్ టైమ్ వచ్చేసరికి.. ఒకరి మీద కాఫీ పోయాలి, ఎవరి బట్టలైనా ముక్కలుముక్కలుగా చించేయాలనే టాస్కులను ఎంచుకున్నాడు. దీంతో సేఫ్ గేమ్ అన్నట్లు వితికా మొహంపై కాఫీ పోసేసి, ఆమె బట్టలనే చించేశాడు. దీంతో టాస్క్లు పూర్తి చేసినట్టు బిగ్బాస్ ప్రకటించాడు. అంతేకాకుండా ఆ ముగ్గురికి ఇమ్యూనిటీ లభించిందని.. ఈ వారం పునర్నవి, హిమజ, మహేష్లు నామినేషన్లో ఉన్నట్లు బిగ్బాస్ తెలిపాడు. దీంతో ఆ ముగ్గురికి షాక్ కొట్టినట్టైంది. ఆ ముగ్గురు సేవ్ అయినట్లు ప్రకటించిన వెంటనే శ్రీముఖి మొహం తెల్లబోయినట్లు కనిపించింది. ఈ వారంలో రాహుల్ బయటకు వెళ్లిపోతాడేమోనని అనుకున్న శ్రీముఖికి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. తనకిచ్చిన టాస్క్లో గొడవపడ్డ వారందర్నీ క్షమించమని కాళ్లు మొక్కి మరీ అడిగాడు రాహుల్. దీంతో హిమజ, శివజ్యోతి మామూలు స్థితికి వచ్చేశారు. అయితే శ్రీముఖి మాత్రం మళ్లీ అదే రీతిలో స్పందించి.. రాహుల్ తరీఖా నచ్చలేదంటూ దూరం పెట్టే ప్రయత్నం చేసింది. తనకు ఇచ్చిన టాస్కే అలాంటింది.. ఒకరికి కోపం తెప్పించాలని అలా మాట్లాడనని చెప్పే ప్రయత్నం చేసి క్షమించమని అడిగినా.. అదే ధోరణిలో ప్రవర్తిస్తూ వచ్చింది. మొత్తానికి వరుణ్, రవి, రాహుల్.. నామినేషన్ నుంచి తప్పించుకోగా పునర్నవి, హిమజ, మహేష్లోంచి ఒకరు హౌస్ను వీడనున్నారు. మరి ఆ ఒక్కరు ఎవరన్నది తెలియాలంటే వీకెండ్ వచ్చే వరకు ఆగాల్సిందే. -
బిగ్బాస్.. శ్రీముఖికి షాక్!
ఇప్పటివరకు చిన్నపాటి గొడవలు, మాటల యుద్ధం వరకే సాగిన ఆట హింసాత్మకంగా మారింది. దొంగలున్నారు జాగ్రత్త టాస్క్లో రవికృష్ణ చేతికి గాయం అయి రక్తం కారింది. దీంతో అంతా శ్రీముఖి వల్లే జరిగింది అంటూ అందరూ తనని విమర్శించారు. ఈ విషయాన్ని బిగ్బాస్ కూడా సీరియస్గా తీసుకుని శ్రీముఖికి శిక్ష విధించాడు. ఇక అంతకు ముందేమో హిమజ, అలీకి మధ్య గొడవ జరగగా..హిమజ.. అలీ కాళ్లు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో బిగ్బాస్ హౌస్ మరింత హీటెక్కింది. కాళ్లపై పడి క్షమాపణ.. కనికరించని అలీ టాస్క్లో భాగంగా ఇంట్లో దొంగలకు పట్టపగలే చుక్కలు చూపించారు తికమకపురం గ్రామస్తులు. దొంగలు, పోలీసులు, లాయర్.. ఎవరైనా సరే ఎంతో కొంత ముట్టు చెబితేనే గ్రామస్తులు వారికి కనీస సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో హిమజ కిచెన్లో దూరి నీళ్లు కావాలంది. అలీ రెజా వచ్చి.. ముందు డబ్బులు ఇచ్చి తాగు అన్నాడు. అయితే హిమజ అవేవీ వినిపించుకోకుండా వెళ్లి నీళ్లు తాగేసి ఎంచక్కా వెళ్లిపోసాగింది. తను డబ్బులు ఇచ్చేలా లేదు అని భావించిన అలీ డబ్బు తీసుకోడానికి హిమజ ప్యాంటు జేబులో చేయి పెట్టాడు. దీంతో ఇబ్బందికి గురైన హిమజ సోఫాలో పడిపోయి.. అలీ ముఖాన్ని రెండుసార్లు తన్నింది. దీంతో నన్ను తంతావా అంటూ అలీ.. అక్కడ చేయి ఎలా పెడతావంటూ హిమజ చాలాసేపు గొడవ పడ్డారు. ఎంత వాదించిన లాభం లేదనుకున్న హిమజ ‘నన్ను నేను రక్షించే క్రమంలో అలా తన్నానే తప్ప కావాలని కాదు. సారీ..’ అంటూ అలీ కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరింది. అయినప్పటికీ అలీ శాంతించలేదు. ‘నిన్ను కాళ్లు పట్టుకోమని నేను అడిగానా..? ఒక సారీ చెప్తే సరిపోయేది కదా’ అని విసుగుచెందాడు. ‘ఇప్పటికీ నన్ను నువ్వు అర్థం చేసుకోవట్లేదు’ అంటూ హిమజ కన్నీటి పర్యంతం అయింది. ఈ గొడవలో దూరి పెద్దమనిషిలా సర్ది చెప్పాలనుకున్న తమన్నాపై అలీ విరుచుకుపడ్డాడు. మధ్యలోకి రాకు, డబుల్ గేమ్ ఆడొద్దు.. అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక వారిద్దరూ కాసేపు చర్చించుకుని కూల్ అయిపోగా.. దొంగలు మాత్రం దోచుకోడానికి ఎప్పుడు సందు దొరుకుతుందా అన్నట్టు దొంగ చూపులు చూస్తున్నారు. వస్తువులను కొట్టేసినంత సులువుగా నిధిని సాధించలేకపోతున్నారు. ఇదిలా ఉండగా జైల్లో పడిన శ్రీముఖి పోలీసులతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని బయటికి వచ్చింది. వచ్చీ రాగానే వరుణ్ సందేశ్ను మాటలతో బుట్టలో పడేసి చాకచక్యంగా అతడి జేబులో ఉన్న మొత్తం డబ్బుని కొట్టేసి ట్రంకు పెట్టెలో పడేసింది. దీంతో షాక్ అవటం ఇంటిసభ్యుల వంతయింది. ఎలిమినేషన్లో శ్రీముఖి దాచి దాచి దొంగలపాలు అవడం ఇష్టం లేని గ్రామస్తులు నిధి చుట్టూ కాపలా పెంచారు. ఏదిఏమైనా నిధిని సంపాదించాల్సిందే అని నిర్ణయించుకన్న దొంగల ముఠా అందుకు స్కెచ్ వేసుకుంది. ప్లాన్లో భాగంగా శ్రీముఖి డంబెల్తో నిధి ఉన్న గాజు గ్లాస్ను పగలగొట్టి సాహసం చేసింది. అయితే శ్రీముఖిని మిగతా సభ్యులు పక్కకు లాగేయటంతో గ్లాస్ పగలగొట్టి డబ్బులు తీయమంటూ రవికి ఆదేశాలిచ్చింది. వెంటనే రవి ఏదీ ఆలోచించకుండా చేతితో గ్లాసు పగులగొట్టాడు. దీంతో అతని చేయికి దెబ్బ తగిలి రక్తం కారటాన్ని గుర్తించిన బిగ్బాస్ డాక్టర్ను పంపి రవికి వైద్యం అందించారు. అయితే ఇదంతా శ్రీముఖి వల్లే జరిగిందంటూ రాహుల్, వరుణ్, వితికా మాటల దాడి చేయగా శ్రీముఖి పక్కకు వెళ్లి ఏడ్చింది. గాయంతో బాధపడుతున్న రవికి బిగ్బాస్.. టాస్క్ల నుంచి తనకు ఉపశమనం తీసుకోవచ్చు అని ఆఫర్ చేసినప్పటికీ అతను సుతిమెత్తంగా తిరస్కరించాడు. ఇంటిలో వస్తువులను కదల్చకూడదన్న నిబంధనను ఇంటిసభ్యులు ఉల్లంఘించినందుకు, ఇంటిలో హింస చోటు చేసుకున్నందుకు టాస్క్ను బిగ్బాస్ రద్దు చేశారు. హింసకు కారణమైన శ్రీముఖిని తర్వాతి వారం నేరుగా ఎలిమినేషన్స్కు పంపిస్తున్నట్లుగా బిగ్బాస్ ప్రకటించారు. మరోవైపు అలీ రెజా, పునర్నవిలకు బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. దీన్ని విజయవంతంగా పూర్తి చేస్తే తర్వాతి వారం ఎలిమినేషన్ నుంచి సేఫ్ అవుతారని బిగ్బాస్ పేర్కొన్నాడు. ఈ టాస్క్లో భాగంగా అలీ రెజా రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో చడీచప్పుడు చేయకుండా సీక్రెట్ గదిలోకి వెళ్లగా, పునర్నవి ఉదయంపూట సీక్రెట్ గదిలోకి ప్రవేశించింది. అలీరెజా ఆ గదిలో ఏం చేయాలో తోచక కాసేపు కెమెరా ముందు కుప్పిగంతులు వేశాడు. ఇక 18వ రోజు అలీ రెజా, పునర్నవి కనిపించకపోవటంతో ఇంటి సభ్యులు కాస్తంత కంగారు పడ్డా తర్వాత లైట్ తీసుకున్నారు. పైగా వారిద్దరూ తిరిగి ఇంట్లోకి రావాలంటే ఇంటిసభ్యులు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని బిగ్బాస్ తెలిపాడు. ఇందుకు హిమజ, బాబా భాస్కర్లు వ్యతిరేకించారు. త్యాగాల విషయానికొస్తే.. ఇంటి సభ్యులు వారం రోజులపాటు పాదరక్షలు లేకుండా తిరగాలి. మరో వారం రోజులు పెరుగును తీసుకోకూడదు. మరి ఇందుకు ఇంటి సభ్యులు ఏ విధంగా స్పందిస్తారు.. అలీ, పునర్నవి మళ్లీ ఇంటికి తిరిగొస్తారా అనేది చూడాలి..! -
పటాస్లోని రాములమ్మ బిగ్బాస్లోకి
బిగ్బాస్ హౌస్లోకి శ్రీముఖి పదమూడో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది. పటాస్ షోతో బుల్లితెరను ఊపేసిన శ్రీముఖి.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ను సొంతం చేసుకుంది. రాములమ్మ స్టెప్పులతో తన ఐడెంటీని క్రియేట్ చేసుకున్న శ్రీముఖి.. వెండితెరకూ సుపరిచితురాలే. అడపదడపాగా నటిస్తూ ఉన్నా.. బుల్లితెరపై హోస్ట్గానే ఎక్కువ నేమ్,ఫేమ్ సొంతం చేసుకుంది. అయితే బిగ్బాస్లోకి ఎంట్రీ ఇస్తున్నందున గతకొంతకాలం నుంచి ఎంటర్టైన్మెంట్ షోలకు విరామం ఇచ్చి.. ఫిట్నెస్పై పూర్తిగా దృష్టిపెట్టారు. హాట్ ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది. హౌస్లోకి ఎంట్రీ ఇవ్వకముందే తన సైన్యాన్ని సిద్దం చేసుకుని.. కడవరకు నిలిచేందుకు, మిగతా హౌస్మేట్స్కు గట్టి పోటి ఇచ్చేందుకు రెడీ అయింది. -
బిగ్బాస్.. ఎలిమినేషన్లో ఉన్నది ఎవరంటే?
నామినేషన్లో ప్రక్రియలో మొదటి కంటెస్టెంట్గా ఎంటరైన రాహుల్కు.. నామినేషన్ నుంచి తప్పించుకునేందుకు మొదట అవకాశం వచ్చింది. ఫస్ట్బెల్ మోగగానే.. శివజ్యోతి(తీన్మార్ సావిత్రి)ని తనకు బదులుగా రీప్లేస్ చేయాలనుకుంటున్నాని రాహుల్ తెలిపాడు. అయితే దానికి గల కారణాలు సరైనవి కావంటూ మళ్లీ రాహుల్నే నామినేట్ చేసింది హేమ. బిగ్బాస్ ఇచ్చిన టాస్క్లో భాగంగా ఆ ముగ్గురు చర్చించుకుని నామినేట్ చేశారని, వాళ్లకిచ్చిన టాస్క్ను వారు న్యాయంగా చేశారని అందుకోసం శివజ్యోతిని సేవ్ చేసి రాహుల్నే మళ్లీ నామినేట్ చేయాల్సిందిగా బిగ్బాస్ను కోరింది. రెండో బెల్ మెగాక వరుణ్ సందేశ్ వచ్చి.. పునర్నవిని నామినేట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఆమె కొంచెం ఒంటరిగా ఉంటుందని, పనుల్లో కూడా సరిగా ఇన్వాల్వ్ కావడం లేదని, ఏదో తన ప్రపంచంలో తాను ఉంటోందని కారణాలను వివరించాడు. తాను అందరితో కలుస్తున్నానని, పనులు కూడా చేస్తున్నాని పునర్నవి వివరంచినా.. హేమ మాత్రం వరుణ్ సందేశ్ను సేవ్ చేసి, పునర్నవిని నామినేట్ చేసింది. మూడో బెల్కు వితికా షెరు వచ్చి.. అషూ రెడ్డిని తనకు బదులు రీప్లేస్ చేయాలనుకుంటున్నాని తెలిపింది. తను అందరితో సరిగా కలవడం లేదని, కొంచెం వేరుగా ఉంటుందని కారణాలను వివరించింది. అయితే తాను అంత తొందరగా కలవలేనని, అయినా అన్ని పనులను చేస్తున్నానని అందరితో కలవడానికి కాస్త సమయం పడుతుందని, తాను బిగ్బాస్ హౌస్లో ఉండాలని అనుకుంటున్నానని అషూ వివరించింది. అయితే అషూ రెడ్డి ఇచ్చిన వివరణ సరిగా ఉందని ఆమెను సేవ్ చేసి వితికా షెరునే నామినేట్చేసింది హేమ. కన్నీరు పెట్టిన హిమజ నాల్గో బెల్ మోగాక వచ్చిన శ్రీముఖి.. తనకు బదులుగా హిమజను రీప్లేస్ చేయాలనుకుంటున్నానని తెలిపారు. తనకు ఒక రెడ్ మార్క్ ఉందని, మానిటర్(హేమ) వేసిన ఆ రెడ్ మార్క్ వల్లే తనను రీప్లేస్ చేయాలనుకుంటున్నానని తెలిపింది. ఉదయాన్నే తాను పని హేమకు చెప్పిందని, తనతో కలసి సినిమాను కూడా చేశానని, తన గురించి తెలుసని హిమజ తన లైఫ్లో అన్నీ లైట్గా తీసుకుంటుందని శ్రీముఖి వివరించింది. తన గురించి శ్రీముఖికి ఏం తెలుసని అన్నీ లైట్గా తీసుకుంటానని చెప్పిందంటూ కన్నీరు పెట్టుకుంది. శ్రీముఖికి తాను కెరీర్పరంగానే తెలుసని, వ్యక్తిగతంగా తన గురించి ఆమెకు ఏం తెలుసని ప్రశ్నించింది. తానేదీ లైట్గా తీసుకోనని.. అందుకే తనపై ఉన్న రెడ్ మార్క్ను తొలగించుకునేందుకు ఉదయాన్నే లేచి పని చేశానని, ఆ సమయానికి ఎవరూ నిద్రలేవలేదని.. ఆ విషయం వేరే ఎవరూ చెప్పలేరని, అందుకే తానే హేమతో చెప్పానని, ఆ విషయంలో తప్పేముందంటూ ప్రశ్నించింది. ఇక ఈ వ్యవహారంలో హేమ తన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. హిమజను నామినేట్ చేసి శ్రీముఖిని సేవ్ చేసింది. చివరగా జాఫర్.. తనకు బదులుగా మహేష్ విట్టాను రీప్లేస్ చేయాలనుకుంటున్నానని, ఆయన కంటే తాను బెటర్ పర్ఫామెన్స్ ఇస్తాననే కారణాన్ని తెలిపాడు. తాను బిగ్బాస్ హౌస్లో ఉంటే ఫిజికట్ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొంటానని, అందరితో బాగుంటానని ఇలా తన కారణాలను మహేష్ వివరించుకున్నాడు. అయితే ఈ విషయంలో జాఫర్ను నామినేట్ చేస్తూ.. మహేష్ను సేవ్ చేసింది హేమ. ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్లో ఉండగా.. ఐదుసార్లు మాత్రమే బెల్ మోగుతుందని బిగబాస్ తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో బాబా భాస్కర్కు అవకాశం రాక మిగిలిపోయాడు. అయితే బిగ్బాస్ అతనికి కూడా ఓ అవకాశాన్ని ఇచ్చాడు. మానిటర్(హేమ)- బాబా భాస్కర్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని సేవ్చేసి, మరొకరిని నామినేట్ చేయాలని ఇంటి సభ్యులకు బిగ్బాస్ ఆదేశించాడు. అయితే అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఒకరి పేరును తెలపాలని సూచించాడు. అయితే వారంతా కలసి ఓ నిర్ణయానికి వచ్చి.. బాబా భాస్కర్ను సేవ్ చేసి, హేమను నామినేట్ చేశారు. సో.. మొత్తంగా ఈ వారం రాహుల్, పునర్నవి, వితికా, హిమజ, జాఫర్, హేమ నామినేట్ కాగా.. వీరందరిలో ఎవరోకరు ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నారు. -
ప్రామిస్.. మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తా: శ్రీముఖి
పదమూడో కంటెస్టెంట్గా బిగ్బాస్ హౌస్లోకి ప్రముఖ యాంకర్ శ్రీముఖి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బిగ్బాస్లోకి వచ్చిరాగానే.. తన డ్యాన్సులతో అదరగొట్టారు శ్రీముఖి. తనకు కలిసి వచ్చిన రాములమ్మ స్టెప్పులతో హల్చల్ చేశారు. బిగ్బాస్లోకి ఎంట్రీ అయిన విషయాన్ని అఫీషియల్గా ప్రకటిస్తూ శ్రీముఖి ట్విటర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. బిగ్బాస్ నిబంధనల వల్లే తాను ముందు ఈ విషయాన్ని అభిమానులకు చెప్పలేకపోయానని ఆమె వీడియోలో వివరించారు. ‘మీ అందరితో ఈ విషయం షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. బిగ్బాస్-3కి వెళుతున్నారా? పార్టిసిపెంట్ చేస్తున్నారా? అని మీరందరూ అడిగారు. కానీ బిగ్బాస్ కండిషన్స్ వల్ల మేము ఆ విషయాన్ని ముందే చెప్పలేదు. ఈ వీడియో ప్లే అయ్యేసమయానికి ఎపిసోడ్ టెలిక్యాస్ట్ అయి ఉంటుంది కాబట్టి చెబుతున్నా. మీ అందరినీ బోలెడంతా ఎంటర్టైన్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఇప్పటివరకు ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో ఇకముందు కూడా అలాగే ఆదరించాలి’ అని శ్రీముఖి ఈ వీడియోలో తన ఫ్యాన్స్కు అపీల్ చేశారు. అక్కినేని నాగార్జున హోస్ట్గా ఆదివారం ప్రారంభమైన బిగ్బాస్-3 గేమ్లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ గేమ్ షోలో ప్రముఖ యాంకర్ సావిత్రి(శివ జ్యోతి), సీరియల్ ఆర్టిస్ట్ రవికృష్ణ, డబ్ స్మాష్ స్టార్ అషూ రెడ్డి, జర్నలిస్ట్ జాఫర్, నటి హిమజ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, టీవీ నటి రోహిణి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, ఉయ్యాల జంపాల ఫేమ్ పునర్ణవి భూపాలం, ప్రముఖ నటి హేమ, నటుడు అలీ రెజా, యూట్యూబ్ స్టార్ కమెడియన్ మహేష్ విట్టా, యాంకర్ శ్రీముఖి, సినీ దంపతులు వరుణ్ సందేశ్, వితికా షేరు కంటెస్టెంట్స్గా పాల్గొంటున్నారు.