today topnews
-
Today Highlights: టుడే టాప్-10 న్యూస్
1.భారీ వర్షాలు: ప్రమాద ఘటనలపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతిఏపీలో ఎడతెరిపిలేని వర్షాలు కారణంగా పలువురు మరణించిన ఘటనలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి2.గుంటూరు: వాగులో కొట్టుకుపోయిన కారు.. ముగ్గురు మృతిఉప్పలపాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరద ఉధృతికి కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి3.గుణపాఠం చెప్పండి. ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై పూనమ్ ట్వీట్ఆంధ్రప్రదేశ్లోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన భయాందోళకు గురిచేస్తోంది. బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్న ఓ అమ్మాయి-అబ్బాయి కలిసి..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి4.భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు రెడ్ అలర్ట్తెలంగాణ,ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి5.ఢిల్లీ ఆటగాడి తుపాన్ ఇన్నింగ్స్.. 6 బంతుల్లో 6 సిక్స్లు! ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024లో సంచలనం నమోదైంది. సౌత్ ఢిల్లీ సూపర్స్టార్జ్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 6 బంతుల్లో 6 సిక్స్లు బాదాడు.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి6. ప్రమాదం నుంచి పతకం దాకా..పారాలింపిక్స్లోపది మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్ హెచ్ 1 ఈవెంట్లో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి7. నన్ను పిచ్చివాడిగా భావించారు.. అంతా అదృశ్యమైంది: అనుపమ్ మిట్టల్జీవితమంటే ఎన్నో కష్టాలు, నష్టాలు. అన్నింటిని దాటుకుంటూ వెళ్తేనే అందమైన ప్రపంచం. దీనికి నిదర్శనమే షాదీ.కామ్ ఫౌండర్ అండ్ సీఈఓ 'అనుపమ్ మిట్టల్'.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి8. TG: కాళేశ్వరం కమిషన్ గడువు మళ్లీ పొడిగింపుకాళేశ్వరం కమిషన్ విచారణ గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రెండు నెలలపాటు కమిషన్ విచారణ గడువును పొడిగిస్తూ..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి9. మహిళలపై నేరాలకు వెంటనే తీర్పు రావాలి: ప్రధాని మోదీసుప్రీంకోర్టు మన ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి10. కల్పన మరణం.. నాసాకొక పాఠంభారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చిక్కుకుపోయారు. మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి -
Today Highlights: టుడే టాప్-10 న్యూస్
1. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు : వైఎస్ జగన్‘చంద్రబాబు ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి’ అంటూ కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి2.పక్కా స్కెచ్.. మాయలేడి కాదంబరి కేసులో హైడ్రామామాయలేడీ కాదంబరి కేసులో ఉదయం నుంచి హైడ్రామా కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలే టార్గెట్గా..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి3.ఉత్తమ్ కచ్చితంగా సీఎం అవుతారు: కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిమునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని ముఖ్యమంత్రి అని సంబోధించారు.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి4.పారా ఒలింపిక్స్.. భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు పారా ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. పారా షూటర్ మనీష్ నర్వాల్ అదరగొట్టాడు. పురుషుల షూటింగ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్ ఫైనల్ లోమరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి5.5.స్టీవ్ జాబ్స్, బిల్ గేట్స్ రెజ్యూమ్స్: ఫోటోలు చూశారా?యాపిల్ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ రెజ్యూమ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి 6.జగన్ వెంటే మేమంతా: వైఎస్సార్సీపీ ఎంపీలుమేం పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి7.'పుష్ప 2'.. సందేహాలు అక్కర్లేదు అంతా క్లారిటీఅల్లు అర్జున్ 'పుష్ప 2' చేస్తున్నాడు. దాదాపు మూడేళ్ల నుంచి ఇది సెట్స్ మీద ఉంది. లెక్క ప్రకారం ఆగస్టు 15నే థియేటర్లలోకి రావాలి.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి8.‘వాళ్లకి కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు’: ప్రధాని మోదీచత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. శిరస్సు వంచి క్షమాపణలు చెప్పారు.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి9.గుడ్లవల్లేరు ఘటన.. విద్యార్థుల ఆందోళన ఉధృతంగుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్ధులకు ఏబీవీపీ విద్యార్ధి సంఘం, మహిళా సంఘాలు మద్దతిచ్చాయి. మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి10.ట్రంప్ అనే పేజీని తిప్పేందుకు అమెరికన్లు సిద్ధంఅమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారీస్.. మాజీ అధ్యక్షుడుపై విరుచుకుపడ్డారు. మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి -
Today Highlights: టుడే టాప్-10 న్యూస్
1.సర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా?తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి 2.పార్టీ ఫిరాయింపులపై టీడీపీ ‘సుద్దపూస’ రాజకీయాలుపార్టీ ఫిరాయింపులపై టీడీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది. పదవులకు రాజీనామా చేస్తేనే టీడీపీలో చేర్చుకుంటామంటూమరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి ..3.‘హైడ్రా’ నోటీసులు ఇవ్వదా?భూకబ్జాదారుల గుండెల్లో హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) గుబులు పుట్టిస్తోంది. హైడ్రా కమిషనర్ ఎ.వి రంగనాథ్ మాట్లాడుతూ..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి4.‘అది దేవుడి నిర్ణయమే’: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్అక్రమాస్తుల కేసులో కోర్టు నిర్ణయాన్ని దేవుడి నిర్ణయంగా భావిస్తా. నేను కోర్టు తీర్పు, దేవుణ్ణి నమ్ముతాను’ అని కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి5. రివ్యూ: ‘సరిపోయిందా’ శనివారం!నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్జే సూర్య, సాయి కుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్, తదితరులు నటించిన చిత్రం ‘సరిపోదా శనివారం' ..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి6. మొదటిరోజు హార్దిక్- రోహిత్ మాట్లాడుకోలేదు.. ఆ తర్వాతటీ20 ప్రపంచకప్-2024 సమయంలో రోహిత్- హార్దిక్ కలిసిపోయి మునుపటిలా ఉండటానికి కారణం ఎవరో తెలుసా?..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి7.జోడో పోయే.. డోజో వచ్చేకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత్ జోడో న్యాయ యాత్ర చేసిన రాహుల్..త్వరలో భారత్ డోజో యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి8. జియో యూజర్లకు శుభవార్త!.. అంబానీ అదిరిపోయే గిఫ్ట్'రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్' (AGM) ప్రారంభమైంది. ఇందులో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఈక్విటీ షేర్హోల్డర్కు..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి9. వైఎస్సార్సీపీని వీడి.. కాలగర్భంలో కలిశారు’ప్రజలను దృష్టి మరల్చేందుకు.. రాజ్యసభ సభ్యుల్ని పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి10. టెలిగ్రామ్ సీఈవో చుట్టూ బిగుస్తున్న ఉచ్చుప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. చైల్డ్ పోర్నోగ్రఫీ, డ్రగ్స్ అక్రమ రవాణా..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి -
Today Highlights: టుడే టాప్-10 న్యూస్
1. ఆ వక్రబుద్ధితోనే ఏపీలో ఫిరాయింపులపర్వం!ఎన్నో అనుమానాల మధ్యే అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లు గెల్చుకుంది చంద్రబాబు టీడీపీ పార్టీ. ఆ వెంటనే ప్రతీకార రాజకీయాలు మొదలుపెట్టి.. అరాచక పాలన కొనసాగిస్తున్నారు. అయినా సంతృప్తి దక్కనట్లుంది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి2. హైడ్రా.. హైదరాబాద్ వరకే పరిమితం: సీఎం రేవంత్హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితం అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, చెరువులు, నాలాలు మొదటి ప్రయారిటీగా పేర్కొన్నారు.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి3. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు : 12 కొత్త స్మార్ట్ సిటీలు.. 10 లక్షల ఉద్యోగాలు..దేశంలో కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి4.పాక్లో ప్రాణాంతక వైరస్.. భారత్కూ ముప్పు?పాకిస్తాన్ను ఇప్పుడు మరోవైరస్ చుట్టుముట్టింది. ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక వ్యాధులలో ఒకటైన సీసీహెచ్ఎఫ్(క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్) కేసు పాక్లో వెలుగు చూసింది. పాకిస్తాన్లో వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి భారతీయులనూ భయపెడుతోంది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి5.డీఎంకే ఎంపీకి 900 కోట్ల ఈడీ జరిమానా!డీఎంకే ఎంపీ జగత్రక్షకన్కు భారీ షాకిచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో ఆయనకు ఏకంగా రూ.908 కోట్ల జరిమానా విధించింది. ఇప్పటికే ఈ కేసులో కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన దర్యాప్తు సంస్థ.. ఇప్పుడు భారీ ఫైన్తో చర్యలు తీసుకుంది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి6.పేమెంట్ చేయాలంటే.. యూపీఐలో కీలక మార్పులు..!డిజిటల్ చెల్లింపుల యుగంలో యూపీఐ (UPI - యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వినియోగం వేగంగా పెరుగుతోంది. చాలా మంది ఇప్పుడు నగదు లావాదేవీల కంటే యూపీఐ పేమెంట్స్నే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో యూపీఐ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి7. నా కన్నతండ్రి వేధించాడు.. ఈ విషయం ఎప్పుడో చెప్పాల్సింది!రంగుల వెండితెర వెనక దాగి ఉన్న రాక్షస చర్యలు ఎన్నో అంటూ హేమ కమిటీ మలయాళ ఇండస్ట్రీలో ఆర్టిస్టుల అవస్థలను బయటపెట్టింది. పేరున్న పెద్దలు, పెత్తనం వహించిన తారల చేతిలో ఆర్టిస్టుల బతుకులు చితికిపోతున్నాయని వెల్లడించింది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి8.రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ డేవిడ్ మలన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. 2017లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. తన కెరీర్లో 22 టెస్టులు, 30 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1074, 1450, 1892 పరుగులు సాధించాడు.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి9.మాయమవుతున్న ‘వై’ క్రోమోజోమ్ : మగజాతి మనుగడకు ముప్పు?మనిషిలోని ఎక్స్, వై క్రోమోజోములు అనేవి ఆడ, మగ లింగ నిర్ధారణకు మూలం. ప్రధానంగా పురుషుల్లో ఉండే వై క్రోమోజోమ్ మగబిడ్డ జననానికి కారణమవుతుంది. అందుకే దీన్ని మేల్ క్రోమోజోమ్ అని పిలుస్తారు..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి10. పోలవరం నిధుల క్రెడిట్ అంతా జగన్దే: అంబటిముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి వల్లే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు వచ్చాయని, కానీ సీఎం చంద్రబాబు ఆ క్రెడిట్ తనదే అన్నట్లు ప్రసంగాలు ఇస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి -
Today Highlights: టుడే టాప్-10 న్యూస్
1.ప్రజారోగ్యానికి చంద్రబాబు సర్కారు ఉరితాడు: వైఎస్ జగన్ఏపీలో ప్రజారోగ్య రంగానికి చంద్రబాబు సర్కార్ ఉరితాడు బిగుస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి2. లిక్కర్ కేసు: కవితకు బెయిల్ మంజూరుఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. సుప్రీం కోర్టులో ఆమెకు బెయిల్ మంజూరు అయ్యింది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి3. జన్వాడ ఫాంహౌస్పై హైడ్రా నజర్జన్వాడ ఫాంహౌస్ను ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. చట్టవిరుద్ధంగా ఫాంహౌస్ నిర్మాణం ఉందని ఆరోపణలు ఉన్నాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి4. ఈనాడు తప్పుడు రాతలు: సజ్జల వార్నింగ్ఈనాడు’ తప్పుడు రాతలను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి5. లక్నో కెప్టెన్సీకి రాహుల్ గుడ్ బై! రేసులో ఆ ఇద్దరు..!ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో లక్నో సూపర్ జెయింట్స్కు కొత్త కెప్టెన్ వచ్చే అవకాశం ఉంది. టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ స్థానంలో..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి6. మార్చి నాటికి భారత్లో 6 లక్షల ఉద్యోగాలు: యాపిల్కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కకు మించిన ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ తరుణంలో యాపిల్ కంపెనీ ఓ శుభవార్త చెప్పింది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి7. కోల్కతాలో తీవ్ర ఉద్రిక్తత..పశ్చిమబెంగాల్ రాజధాని కోలకత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రకంపనలు మరింత..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి8. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భయమేస్తోంది!టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అంటూ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రంపై..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి9. వాష్టింగ్టన్ ఎయిర్పోర్ట్పై సైబర్ దాడిప్రపంచంలో ఇటీవలి కాలంలో సైబర్ దాడులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికాలో ఇలాంటి ఉదంతం చోటుచేసుకుంది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి10.కవిత బెయిల్పై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలుబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్పై ఎక్స్ వేదికగా పొలిటికల్ వార్ నడుస్తోంది. కవిత బెయిల్పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారుమరిన్ని వివరాలకు క్లిక్ చేయండి -
Today Highlights: టుడే టాప్-10 న్యూస్
1. గజపతినగరం... ఇక్కడా మాక్ పోలింగ్తోనే ఈసీ సరిగజపతినగరం నియోజకవర్గంలో ఈవీఎం తనిఖీ అనుమానాస్పదంగా మారింది. గజపతినగరం అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్లపై..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి2.ఆర్జీ కార్ కేసు : సీఎం మమత బెనర్జీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చుఆర్జీకార్ ఆస్పత్రి ఉదంతం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చుట్టు ఉచ్చు బిగుస్తుంది. వైద్యురాలిపై జరిగిన దారుణానికి బాధ్యత వహిస్తూ సీఎం మమతా బెనర్జీ రాజీనామా..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి3. వంద క్షిపణులు, డ్రోన్లతో రష్యా దాడి.. సాయం చేయండి: జెలెన్ స్కీరష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ బాంబు దాడులు మొదలయ్యాయి. సోమవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్తో సహా పలు చోట్ల రష్యా క్షిపణి, డ్రోన్ దాడులు చేసింది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి 4.తెలంగాణలో ‘హైడ్రా’మా.. రేవంత్ ప్లాన్ ఫలిస్తుందాతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేనెతుట్టెను కదిపారా? లేక హైదరాబాద్ ప్రక్షాళనకు నడుం కట్టారా? అన్నది ఆసక్తికరంగా ఉంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి5,అభిమానులకు శుభవార్త!.. శిఖర్ ధావన్ రీఎంట్రీటీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన క్రికెటింగ్ కెరీర్లో నూతన అధ్యాయాన్ని మొదలుపెట్టనున్నట్లు తెలిపాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి6. 'ముంజ్య' సినిమా రివ్యూ (ఓటీటీ)హారర్ కామెడీ స్టోరీలకి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. తెలుగులో కొన్నేళ్ల క్రితం ఈ తరహా కథలతో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి7. అనిత.. సన్మానాల మీదున్న శ్రద్ధ సమస్యలపై లేదా?: వరుదు కళ్యాణిఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తన బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి8.డ్రైవర్ల డేటా అమెరికాకి.. ‘రూ. 2,718 కోట్లు ఫైన్ కట్టండిప్రముఖ అమెరికన్ మల్టీ నేషనల్ రవాణా సంస్థ ఉబెర్పై నెదర్లాండ్స్ కొరడా ఝుళిపించింది. యూరోపియన్ డ్రైవర్ల వ్యక్తిగత డేటాను అమెరికా సర్వర్లకు చేరవేయడంపై..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి9.సంజయ్ పాలీగ్రాఫ్ టెస్టులో చెప్పింది ఇదే..బెంగాల్లోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి10.టెర్మినల్ క్యాన్సర్ ఇంత ప్రమాదకరమా?మెల్బోర్న్ నివాసి ఎమిలీ లాహే అనే మహిళ అత్యంత అరుదైన టెర్మినల్ కేన్సర్తో బాధపడుతోంది. ఇక బతికే క్షణాలు తక్కువ. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి -
Today Highlights: టుడే టాప్-10 న్యూస్
1. అచ్యుతాపురం ఘటన: చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్ బహిరంగ లేఖఅచ్యుతాపురం సెజ్లోని ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం దృష్ట్యా ముఖ్యమంత్రికి పలు సూచనలు చేస్తూవిశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఎఎస్ శర్మ..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి2.కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్.. నెక్స్ట్ టార్గెట్ ఏంటి?కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ సమర్పించింది. 10 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా నివేదికలో పేర్కొంది. మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి3.బంగ్లాదేశ్ సంచలనం.. పాక్కు ఘోర పరాభవంటెప్ట్ క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. సుదీర్ఘ ఫార్మాట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న బంగ్లాదేశ్..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి4.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ మామ సీరియస్ కామెంట్స్టాలీవుడ్లో మెగా కాంపౌండ్, అల్లు అర్జున్ మధ్య విబేధాల గురించి అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ ఎప్పుడైతే రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారో..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి5.నీట్ యూజీ-2024 తొలిరౌండ్ కౌన్సిలింగ్ ఫలితాలు విడుదలనీట్ యూజీ-2024 తొలి రౌండ్ కౌన్సెలింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్ని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) విడుదల చేసింది. మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి6.నేరస్థులు ఎవరైనా సరే వారిని విడిచిపెట్టం: ప్రధాని మోదీదేశంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రధాని మోదీ హెచ్చరికలు జారీ చేశారు.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి7.లోయలో పడిన బస్సులు.. 44 మంది దుర్మరణంఘోర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం (ఆగస్ట్ 25) జరిగిన రెండు వేర్వేరు బస్సు ప్రమాదాల్లో 44 మంది మరణించారు.మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి8. ఆ స్కామ్తో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు లింకేంటి?కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్ ఉందంటూ మాజీ మంత్రి,..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి9. ట్రంప్ డిబేట్కు శిక్షణ ఇచ్చేది ఆమెనే..!చర్చావేదికలలో తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టడంలో తులసికి ఘన చరిత్ర ఉంది. ఆ ప్రతిభే ఆమెను..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి10. కోల్కతా డాక్టర్ కేసు: సందీప్ ఘోష్ ఇళ్లపై సీబీఐ దాడులుకోల్కతా ఆర్జీకార్ ఆస్పత్రి దుర్ఘటనపై సీబీఐ అధికారులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆర్జీకార్ ఆస్పత్రిలో జరిగిన దారుణంలో..మరిన్ని వివరాలకు లింక్ క్లిక్ చేయండి -
Today Highlights: టుడే టాప్-10 న్యూస్
1. అందుకే కూల్చేశాం.. ఎన్ కన్వెన్షన్పై హైడ్రాఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా స్పందించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తమ్మిడికుంట చెరువు, ఎఫ్టిఎల్, బంఫర్ జోన్లో..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి2. అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్ధికసాయంఅచ్యుతాపురం సెజ్ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి3. ముంబైలో కూలిన హెలికాప్టర్మహారాష్ట్రలో ప్రమాదం చోటుచేసుకుంది. పుణెలోని పౌద్ సమీపంలో శనివారం ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయింది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి4. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డుభారత క్రికెట్లో మరో శకం ముగిసింది. టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి5. అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్జీటీ సీరియస్అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదాన్ని సుమోటోగా తీసుకున్న ఎన్జీటీ..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి6. ఇంద్ర గుర్తుగా అశ్వనీదత్కు కానుక ఇచ్చిన చిరుటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న ఇంద్ర సినిమా రీ-రిలీజ్ అయింది. చిరు కెరియర్లో ఇంద్ర సినిమాకు చాలా ప్రత్యేక స్థానం ఉంది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి7. ప్రజలపై టాక్స్ పిడుగు..భారీగా పెరిగిన వెహికిల్స్ ధరలుకార్లు, బైకుల ధరలను అప్పుడప్పుడు తయారీ సంస్థలే పెంచుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వమే వెహికల్ ట్యాక్స్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి8. అభయ కేసు.. నిందితుడు యూటర్న్కోల్కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులోని ప్రధాని నిందితుడు సంజయ్రాయ్తో పాటు మరో ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐకి..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి9. హైడ్రా పేరుతో హైడ్రామా.. కిషన్రెడ్డి మండిపాటుహైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా నడిపిస్తోందని..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి10. మోదీ ఉక్రెయిన్ పర్యటనపై అమెరికా స్పందనయుద్ధంతో అల్లాడుతున్న ఉక్రెయిన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై అమెరికా స్పందించింది. ఉక్రెయిన్లో మోదీ పర్యటన..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ప్రజా శక్తిని రద్దు చేశారు.. సీజేఐ సమక్షంలో ఉపరాష్ట్రపతి ధన్కర్ తీవ్ర వ్యాఖ్యలు కేంద్రం ప్రతిపాదించిన జాతీయ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసీ)ని సుప్రీం కోర్టు రద్దు చేయడంపై దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్రంగా స్పందించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కవితను ఎందుకు విచారించట్లేదు.. ఇదే ట్విస్ట్ అంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు ఢిల్లీలో లిక్కర్ స్కాం కేసు తెలంగాణలో పాలిటిక్స్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ అధికారులు ప్రస్తవించడంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ సర్కార్.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. నందకుమార్కు బెయిల్ మంజూరు.. లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు! ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే పలు సంచలన ట్విస్ట్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ మరోసారి హైలైట్ అయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. చంద్రబాబు హెరిటేజ్ ఏపీలో ఉంది.. ప్రభుత్వం ఏనాడైనా ఇబ్బంది పెట్టిందా?: మంత్రి అమర్నాథ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. కోవిడ్ అప్డేట్.. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మందిలో రోగనిరోధక శక్తి కోవిడ్-19 మహమ్మారి కోరల్లో చిక్కుకున్న ప్రపంచం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. మరోవైపు.. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఉక్రెయిన్ ఎంబసీలకు నెత్తుటి ప్యాకేజీలు...రష్యాపై ఫైర్ వివిధ దేశాల్లో ఉన్న ఉక్రెయిన్ రాయబార కార్యాలయాలకు రక్తసిక్తమైన నెత్తుటి ప్యాకేజీలు పంపుతోంది రష్యా. మొన్నటివరకు స్పెయిన్, మాడ్రిడ్ రాయబార కార్యాలయాలకి వరుస లెటర్ బాంబుల పంపించి.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ముగిసిన ఈడీ తనిఖీలు ఎన్ఆర్ఐ ఆస్పత్రి, దానికి అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలో ఈడీ తనిఖీలు ముగిసాయి. మొత్తం 27 గంటలపాటు జరిపిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది ఈడీ పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. హైదరాబాద్: ట్రెండ్ మారింది.. దూరమైనా పర్లేదు మార్కెట్ పడిపోతున్నప్పుడు కొనడం, పెరుగుతున్నప్పుడు అమ్మటం చేసేవాడే లాభసాటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ చేసే పని! పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఫిట్గా పంత్! సంజూకు అసలు జట్టులో చోటే లేదు! రజత్పై ఎందుకంత ప్రేమ? బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టుపై న్యూజిలాండ్ మాజీ బౌలర్ సైమన్ డౌల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిభావంతుడైన సంజూ శాంసన్ను కాదని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. మహేశ్బాబు అలా అనేసరికి కళ్లలో నీళ్లు తిరిగాయి యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హిట్ 2. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వారందరికీ ధన్యవాదాలు : సీఎం జగన్ సీఎం జగన్ పులివెందుల పర్యటనలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధిపై.. లింగాల మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్ యూటర్న్.. ఒక వ్యక్తి ఒకే పదవికి రాంరాం కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కొనసాగించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. హైదరాబాద్: బంగారం చోరీ కేసులో మరో ట్విస్ట్.. నాగోలు కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, ఈ కేసులో దుండగులు ఉపయోగించిన బైక్లు దొంగతనం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. బీఎల్ సంతోష్ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది: జగ్గారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్ను పెంచింది. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర ఉన్నట్టు ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. యూపీలో మహారాష్ట్ర తరహా పాలిటిక్స్.. అఖిలేష్ వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్! ఉప ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఫ్రెండ్లీ పోలీస్ టీఆర్ఎస్కు మాత్రమేనా?: వైఎస్ షర్మిల ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే క్రమంలో.. పోలీసులను జీతగాళ్లుగా, తమ కార్యకర్తలుగా అధికార పార్టీ టీఆర్ఎస్ వాడుకుంటోందని విమర్శించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. తీరు మారని అమెరికన్ ర్యాపర్.. ట్విటర్ వేటు.. ట్విటర్ శుక్రవారం మరోసారి తీవ్ర నిర్ణయం తీసుకుంది. అమెరికన్ ర్యాపర్, వ్యాపారవేత్త కాన్యే వెస్ట్ అలియాస్ ‘యే’ ట్విటర్ అకౌంట్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఊహించని షాక్.. భారత్లో 17 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్! కంపెనీ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వీడియోలపై కొరడా ఘుళిపించింది ప్రముఖ వీడియో ప్లాట్ఫాం యూట్యూబ్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. రికీ పాంటింగ్కు ఛాతీ నొప్పి.. ఆసుపత్రికి తరలింపు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ ఆసుపత్రిలో చేరాడు. క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత పాంటింగ్ కామెంటేటర్గా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఖరీదైన కారును కొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. ధర తెలిస్తే షాక్! మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారాయన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. రామభక్తుల నేలపై రావణుడు అనడం.. ఖర్గే కామెంట్లపై ప్రధాని ఘాటు కౌంటర్ కాంగ్రెస్ పార్టీలో గట్టి పోటీ ఒకటి నడుస్తోంది. ఆ పార్టీ నేతలు పోటీ పడి మరీ మోదీని తిడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘ప్రజల కోసం జైలుకు వెళ్తున్నావా?.. తప్పు చేశావ్ కాబట్టే శిక్ష తప్పదు’ తెలంగాణ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా లిక్కర్ కేసు రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవితతోపాటు మరికొందరి పేర్లను ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్(ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. నకిలీ ఐపీఎస్ శ్రీనివాస్ కేసు: హైదరాబాద్కు చెందిన నలుగురు వ్యాపారవేత్తలకు సీబీఐ నోటీసులు సంచలనం రేకెత్తించిన నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ వ్యవహారంలో లోతుకు వెళ్తే కొద్దీ మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. చంద్రబాబుకు మరోసారి నిరసన సెగ.. ఎక్కడంటే? ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. ఈ సందర్భంగా నిరసనకారులు చంద్రబాబు ప్రతిపక్ష నేత కావడం మాకర్మ అంటూ ఫ్లకార్డులు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మల్లారెడ్డికి ఊహించని షాక్.. సంచలనంగా మారిన ఐటీ అధికారుల లేఖ! తెలంగాణలో మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘చంద్రబాబు మోసాలపై మోదీనే చెప్పారు.. అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి’ టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. డిజిటల్ లోన్లపై అక్రమాలకు చెక్: కొత్త రూల్స్ నేటి నుంచే! డిజిటల్ రుణాలకు ఆర్బీఐ ప్రకటించిన కొత్త నిబంధనలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే తీసుకున్న రుణాలతో పాటు కొత్తగా మంజూరు చేసే రుణాలకు సైతం ఇవి వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. బంగ్లా టూర్లో వన్డేలతో పాటు టెస్ట్ అరంగేట్రం కూడా..? అసమానమైన ప్రతిభతో పాటు, టెక్నిక్, హిట్టింగ్ అన్నింటికీ మించి మంచి ఫామ్లో ఉన్నా, తమ ఫేవరెట్ క్రికెటర్కు ఛాన్స్లు ఇవ్వకుండా బీసీసీఐ అన్యాయం చేస్తుందని.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. సమంత లాగే అరుదైన వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ హీరోయిన్! హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులర్ అయిన పూనమ్.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఎలాన్ మస్క్ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అధ్యక్షుడి స్ట్రాంగ్ కౌంటర్! ఉక్రెయిన్పై సైనిక చర్య పేరుతో కొన్ని నెలలుగా భీకర దాడులు చేస్తోంది రష్యా. ఈ యుద్దానికి తెరదించేందుకు అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట.. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా?: సుప్రీం కోర్టు అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి 2. అమరావతి రాజధాని కేసు: హైకోర్టు ఆదేశాల్లో సుప్రీం స్టే విధించిన అంశాలివే కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ఏపీ ప్రభుత్వానికి ఇవాళ (సోమవారం) భారీ ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి 3. వికేంద్రీకరణే మా విధానం: నాడు అసెంబ్లీలో సీఎం జగన్ అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరిగాయి. ఇదే అంశంపై మార్చి 24, 2022న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుస్పష్టంగా తమ ప్రభుత్వ విధానాన్ని శాసనసభ ముందుంచారు. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి 4. వరంగల్లో వైఎస్ షర్మిల అరెస్ట్ తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను వరంగల్లో అరెస్ట్ చేశారు. ఈరోజు(సోమవారం) షర్మిల చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతలకు దారి తీయడంతో .. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి 5. ఏపీ పోలీసు శాఖలో నోటిఫికేషన్ రిలీజ్.. రాత పరీక్ష ఎప్పుడంటే? ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ అందించింది. పోలీసుశాఖలో భారీ సంఖ్యలో నియామకాలకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి 6. ‘నా ఇమేజ్ను పాడు చేసేందుకు వేల కోట్ల ఖర్చు! ప్రజలు మాత్రం..’ తనపై జరిగే వ్యక్తిగత దాడులు.. తాను సరైన మార్గంలోనే పయనిస్తున్నాయనే విషయాన్ని చెప్తున్నాయని అంటున్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి 7. చరిత్ర సృష్టించిన రుతురాజ్.. 7 బంతుల్లో 7 సిక్స్లు! ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా టీమిండియా యువ ఆటగాడు రుత్రాజ్ గైక్వాడ్ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న రుత్రాజ్ ఏకంగా ఒకే ఓవర్లో ఏడు సిక్స్లు బాదాడు. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి 8. కొలీజియంపై న్యాయ మంత్రి పదునైన వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన సుప్రీం సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని, అనర్హులను న్యాయమూర్తులుగా నియమిస్తున్నారని, న్యాయవ్యవస్థలోనూ రాజకీయాలు నడుస్తున్నాయని పదునైన వ్యాఖ్యలు చేశారు కేంద్ర న్యాయశాఖ మంత్రి.. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి 9. ఉప్పెన డైరెక్టర్తో రామ్చరణ్.. మేకర్స్ అఫీషియల్ ట్వీట్ మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తదుపరి చిత్రంపై లేటేస్ట్ అప్ డేట్ వచ్చేసింది. దీనిపై అభిమానుల నిరీక్షణకు తెరపడింది. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి 10. రోడ్లపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..కేంద్రం మరో కీలక నిర్ణయం! ప్రభుత్వ వాహనాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రభుత్వ పాత వెహికల్స్ను స్క్రాప్గా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. అమిత్ షా నోట తెలంగాణ అధికారం.. ఆసక్తికర వ్యాఖ్యలు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో. డిసెంబర్ 1,5 తేదీల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసింది బీజేపీ. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా .. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. మత విశ్వాసాలకు తగ్గట్లుగా..ఆప్ మంత్రి జైన్కి మరో దెబ్బ తీహార్ జైల్లో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ కుమార్ జైన్కు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆయన బెయిల్ అభ్యర్థనలు తిరస్కణకు గురవుతున్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. అధికారం ఎప్పుడూ ఒక్కరి చేతిలోనే ఉండదు.. అమిత్ షాకు ఒవైసీ కౌంటర్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. వివేకా హత్య కేసులో వారిని కూడా విచారించండి: తులసమ్మ వాంగ్మూలం వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఇక, ఈ కేసులో పులివెందుల కోర్టులో మెజిస్ట్రేట్ ముందు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలం ఇచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఫారినర్ హత్య కేసులో విస్తుపోయే విషయం.. నాలుగేళ్ల తర్వాత చిక్కిన సింగ్ ఆమె హత్య కేసు ఒక సంచలనం. నాలుగేళ్లుగా నిందితుడి కోసం గాలింపు చేస్తూనే ఉన్నారు అధికారులు. ఏ దేశంలో ఉన్నాడో తెలిసి కూడా.. ట్రేస్ చేయలేకపోయాడు. చివరికి... పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ప్రపంచ జనాభా 800 కోట్లకు: తిండి, నీళ్లు దొరకవా? ఏం చేయాలి? మానవాళి హాయిగా సుఖంగా ఉండాలి. మనుషుల మధ్య అసమానతలు తగ్గి అందరూ సంతోషంగా ఉండాలి. కొందరి దగ్గరే సంపద అంతా పోగు పడిపోతే.. మెజారిటీ ప్రజలు డొక్కలు మాడ్చుకుంటూ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. వివాదాస్పదంగా జడేజా తీరు.. గాయం పేరు చెప్పి టూర్కు దూరం టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తీరు వివాదాస్పదంగా మారింది. గాయం పేరుతో ఆఖరి నిమిషంలో బంగ్లా టూర్ నుంచి తప్పుకున్న జడేజా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. భారత్లో ‘అవతార్-2 ’ క్రేజ్ మాములుగా లేదుగా.. విడుదలకు ముందే రికార్డులు! ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్-2)’ ఒకటి. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం .. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. అర్జెంటీనాపై సంచలన విక్టరీ.. సౌదీ అరేబియా ఆటగాళ్లకు ఊహించని నజరానా ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనాకు సౌదీ అరేబియా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టోర్నీ ఫేవరెట్స్లో ఒకటిగా బరిలోకి దిగిన అర్జెంటీనాను 2-1తో మట్టికరిపించి సౌదీ జట్టు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. రాజమండ్రిలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ గ్రీన్సిగ్నల్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ, సమస్యలపై సత్వర పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘మార్గదర్శి’ మోసాలు.. మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు టీడీపీ నేతలు పనికిమాలిన ప్రచారాలు చేస్తున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఓటముల ఎఫెక్ట్.. తెలంగాణలో ముగ్గురు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లపై వేటు! తెలంగాణలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఏకంగా డిపాజిట్ సైతం కోల్పోయింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టును ఆశ్రయించిన నిందితులు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో ఇవాళ(శుక్రవారం) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. శివాజీ వ్యాఖ్యల దుమారం: గవర్నర్కు ఫడ్నవిస్ భార్య మద్దతు.. మరింత రచ్చ మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యలతో వివాదంలోకి దిగారు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ. ఛత్రపతి శివాజీ పాత ఐకాన్ అంటూ బహిరంగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మహా సర్కార్ను సైతం ఇరకాటంలో పడేశాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలా? బీజేపీ వీడియోపై కాంగ్రెస్ ఆగ్రహం.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్లో చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు విన్పించాయని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ట్విటర్ బ్లూటిక్ ఒక్కటే కాదు! ఎవరెవరికి ఏ కలర్ అంటే? ట్విటర్ కొత్త బాస్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్ బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజును రీలాంచ్ చేయనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. మరీ ఇంత దారుణమా.. టీమిండియా బౌలర్లపై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్ టీమిండియా చేతిలో 0-1 తేడాతో టీ20 సిరీస్ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. న్యూజిలాండ్లో ఆర్సీ15 షూటింగ్.. పిక్స్ వైరల్..! రామ్చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్సీ15'. ప్రస్తుతం ఈ సినిమాను న్యూజిలాండ్లో చిత్రీకరిస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఢిల్లీ పోలీసులకు చిక్కిన ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్! ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్ నిందితుడిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా బీచ్లో జరిగిన ఓ యువతి హత్య కేసులో నిందితుడుగా ఉన్న రాజ్వేందర్ సింగ్ను(38).. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికల్లా పూర్తికావాలి: సీఎం జగన్ గృహనిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగనన్న కాలనీలు,టిడ్కో హౌసింగ్ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. 'ఇప్పటం' పిటిషనర్లకు ఏపీ హైకోర్టు షాక్ ‘ఇప్పటం’ కేసులో పిటిషనర్లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై హైకోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు.. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. అదే రోజు ప్రధాని ఎందుకు ఆమోదించారు.. మూడవ రోజూ కేంద్రం తీరుపై సుప్రీం కోర్టు అభ్యంతరం కేంద్ర ఎన్నికల కమిషనర్గా మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ నియామకం కాంతి వేగంతో జరిగిందని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: నిందితుల జాబితాలో ‘ఆ నలుగురు’ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటివరకూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక సూత్రధారుల్ని నిందితుల జాబితాలో చేర్చింది సిట్. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. చైనాను టెన్షన్ పెడుతున్న కరోనా.. ఆంక్షలు కఠినం, మళ్లీ లాక్డౌన్! కరోనా వైరస్ మరోసారి డ్రాగన్ కంట్రీ చైనాను వణికిస్తోంది. చైనాలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. బీజేపీ టార్గెట్గా జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ తెలంగాణలో ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కు చేరుకుంది. ఈ క్రమంలో రాజకీయ నేతలు టీఆర్ఎస్, బీజేపీ సర్కార్లను టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఉద్ధవ్ మాస్టర్ ప్లాన్.. తేజస్వీ యాదవ్తో ఆదిత్య థాక్రే భేటీ అందుకేనా? మహారాష్ట్రలోని శివసేనలో అంతర్గత విభేదాల కారణంగా పార్టీ ఉద్ధవ్ థాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అపుడు 4 లక్షలు, ఇపుడు వేల కోట్లు, ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది? భారతదేశంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ డ్రింకింగ్ కంపెనీ బిస్లరీని టాటా గ్రూపునకు చెందిన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టేకోవర్ చేయనుంది. 1969లో కేవలం నాలుగు లక్షలకు రూపాయలకు.. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. హార్ధిక్ పాండ్యా హవాలో కనుమరుగయ్యానని వాపోతున్న యువ ఆల్రౌండర్ యూఏఈ వేదికగా జరిగిన 2021 ఐపీఎల్ సెకెండ్ లెగ్లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, అట్టడుగు స్థానంలో ఉన్న కేకేఆర్ను ఫైనల్ దాకా తీసుకెళ్లిన యువ ఆల్రౌండర్.. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి నాన్నా: మహేశ్ ఎమోషనల్ తండ్రి మృతిపై సూపర్ స్టార్ మహేశ్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. నరసాపురం చరిత్రలో ఇదే మొదటిసారి: సీఎం జగన్ నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎన్నడూ జరగలేదని, దేవుడి దయతో నర్సాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. జోక్యం చేసుకునేందుకు సుప్రీం విముఖత టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. రిమాండ్ను సవాల్ చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. చంద్రబాబుకు భయం మొదలైంది: సీఎం జగన్ టీడీపీని తెలుగు బూతుల పార్టీగా, జనసేనను రౌడీసేనగా మార్చేశారని మార్చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. కొండాపూర్లో మంత్రి పీఏ కొడుకు ఆత్మహత్య.. కారణం అదేనా? హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ సెంటర్ కాలనీలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. మృతి చెందిన వ్యక్తిని అక్షయ్గా పోలీసులు గుర్తించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. పవర్ ఆఫ్ సోషల్ ‘మీడియా’.. ఆ సామాన్యుడి ‘మొరుగుడు’ నిరసన ఫలించింది సోషల్ మీడియా నుంచి మీడియాకు ఎక్కిన ఆ సామాన్యుడి నిరసనకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. ‘భౌ.. భౌ..’అంటూ బాధితుడు చేసిన పనికి.. అధికార యంత్రాంగం దిగొచ్చింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. కేంద్రం బాటలో సుప్రీంకు కాంగ్రెస్!.. లేట్ రియాక్షన్పై చర్చ రాజీవ్ దోషుల విడుదలను భావోద్వేగ రాజకీయ సమస్యగా మల్చుకునేందుకు బీజేపీ-కాంగ్రెస్లు ప్రయత్నిస్తున్నాయా?. మాజీ ప్రధాని హత్య కేసులో నిందితుల ముందస్తు విడుదలను పునపరిశీలించాంటూ. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఇండోనేషియాలో భారీ భూకంపం.. 44 మంది మృతి ఇండోనేషియాలోని పశ్చిమ జావా ద్వీపంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ససియాంజూర్ ప్రాంతంలో 49 సెకన్ల పాటు భూమి కంపించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. భారీ ఎత్తున మహిళా ఉద్యోగుల తొలగింపు, ట్విటర్ ఆఫీస్ ఫోటోలు వైరల్ ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ నిర్ణయాలు ఆ సంస్థ ఉద్యోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునే నెపంతో సగం మందిపైగా ఉద్యోగుల్ని తొలగించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఇదేం బాదుడు రా బాబు.. వన్డేల్లో 277 పరుగులు.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ తమిళనాడు స్టార్ ఆటగాడు నారాయణ్ జగదీశన్ విజయ్ హజారే ట్రోఫీ-2022లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. చిరంజీవిని అభినందించిన మోదీ.. తెలుగులో ట్వీట్ టాలీవుడ్ అగ్ర నటుడు చిరంజీవికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్రమోదీ మెగాస్టార్ను పొగడ్తలతో ముంచెత్తారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. చిట్టీల సొమ్ము మళ్లించి మార్గదర్శి ఎదురుదాడి.. అలా చేయడం తప్పు కాదా? చిట్ఫండ్ చట్టాన్ని ధిక్కరించి ఇష్టానుసారం కంపెనీలు నడుపుతున్న మార్గదర్శి యాజమాన్యం తప్పులను కప్పిపుచ్చేందుకు మీడియా ముసుగులో ఎదురుదాడి చేస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. చంద్రబాబు ఎంగిలి కాఫీలు తాగే రకం! టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎవరో చేసిన పనులను కూడా తానే చేసినట్లుగా చెప్పుకుంటారని, ఆయనో ఎంగిలి కాఫీలు తాగే రకమని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. చర్చలు సఫలం.. బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి! కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్రెడ్డి త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆయన బీజేపీలో చేరనున్నారని కొన్నిరోజులుగా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. తగ్గేదేలే అంటున్న బీజేపీ.. తెలంగాణభవన్ వద్ద హైటెన్షన్! తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. పొలిటికల్ నేతలు, కార్యకర్తల దాడులు, ఆరోపణలతో పాలిటిక్స్ వేడెక్కాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. దాడి.. వేడి: చెప్పుతో కొడతానన్న కవిత.. దీటుగా స్పందించిన అర్వింద్ కారు, కమలం పార్టీల మధ్య రాజకీయ రగడ ముదిరి పాకాన పడుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం పరాకాష్టకు చేరుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. హనీ ట్రాప్లో కర్ణాటక సీఎం పీఏ! కోట్ల విలువ చేసే భూములు ఆమెకు.. కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ కలకలం రేగింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యక్తిగత సిబ్బంది ఒకరు వలపు వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. వీడియో: ఆప్ మంత్రికి తీహార్ జైల్లో మసాజ్.. వీఐపీ ట్రీట్మెంట్ మనీలాండరింగ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్కు.. వీఐపీ ట్రీట్మెంట్ అందుతోందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన కిమ్.. కూతురి పరిచయం ఇలాగ! ఉత్తర కొరియాలో ఏం జరిగినా.. పొరుగున ఉన్న దక్షిణ కొరియా నిఘా ఏజెన్సీలు వెల్లడిస్తేనే బయటి ప్రపంచానికి తెలిసేది!. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. బీసీసీఐ కీలక నిర్ణయం.. టీ20 సారధిగా హార్దిక్ కన్ఫర్మ్, వన్డే, టెస్ట్లకు..? టీ20 వరల్డ్కప్-2022లో భారత జట్టు ఘోర వైఫల్యం చెందిందన్న కారణంతో ఏకంగా జాతీయ సెలెక్షన్ కమిటీపైనే వేటు వేసిన బీసీసీఐ.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. గృహ విక్రయాలు: పశ్చిమ, ఉత్తరాదిలోనే జోరు! ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిత కంపెనీలు కేంద్రీకృతమైన ప్రాంతాలలో గృహాలకు డిమాండ్ ఏమాత్రం తగ్గట్లేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. Andhra Pradesh: ‘ఉన్నత’ ఉత్సాహం ఉన్నత చదువులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రవేశాలు పెరుగుతున్నాయి. 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. Fact Check: ఆక్రమణ నిజమే..ఇదీ వాస్తవం ప్రతి చిన్న విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టి ప్రభుత్వంపై బురద జల్లడం ప్రతిపక్ష టీడీపీ, పచ్చ పత్రికలకు అలవాటుగా మారింది. 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. అగ్రనేతలు ఏం చెప్పారు?..వాటిని ఎలా అమలు చేయబోతున్నారు? తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటన ముగిసింది.. మూడు రోజల పాటు ఢిల్లీలో ఉన్న ఈటల.. బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. శ్రద్ధా వాకర్ హత్య కేసు: చదువుకున్న అమ్మాయిల విషయంలోనే ఇలాంటి ఘటనలు! శ్రద్ధావాకర్ హత్యోందతాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. గుజరాత్లో టెన్షన్ పెడుతున్న సర్వేలు.. కేజ్రీవాల్ కింగ్మేకర్ అవుతారా? 2014 లోక్సభ ఎన్నికలకు ముందు గుజరాత్ మోడల్ గురించి నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేసి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్నారు. 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. సౌదీ వీసా.. భారతీయులకు గుడ్న్యూస్.. ఇక ఆ సర్టిఫికెట్ అక్కర్లేదు సౌదీ అరేబియాకు వెళ్లాలనుకునే భారతీయ పౌరులు వీసా కోసం ఇకపై పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) సమర్పించాల్సిన అవసరం లేదు. 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. టాప్ 10 పాస్వర్డ్స్: మీరు ఇలాంటి పాస్వర్డ్లు వాడటం లేదు కదా? ఈ నంబర్లేంటి అని సందేహిస్తున్నారా? ఇవి 2022లో భారతీయులు ఎక్కువగా ఉపయోగించిన పాస్వర్డ్స్. ఆ టాప్టెన్ జాబితాను నార్డ్పాస్ సంస్థ ప్రచురించింది. 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఎలాన్ మస్క్కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్! టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఆ సంస్థలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. రెడీ టూ రైడ్.. ఇండియన్ రేసింగ్ లీగ్కు సర్వం సిద్దం హుస్సేన్సాగర్ తీరం ఉత్కంఠభరితమైన పోటీలకు సిద్ధమైంది. ఆహ్లాదభరితమైన సాగరతీరంలో కన్ను మూసి తెరిచే లోపు వాయువేగంతో రయ్ మంటూ దూసుకుపోయే ఇండియన్ రేసింగ్ లీగ్.. 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. సమంత ఒప్పుకుంటే.. ‘యశోద’ సీక్వెల్ తీస్తాం: హరి, హరీష్ ‘యశోద’ చిత్రాన్ని ఫిమేల్ ఓరియంటెడ్గా చేయాలనుకోలేదు. కొత్త పాయింట్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో చేశాం. మా నమ్మకాన్ని నిజం చేసిన ఆడియన్స్కి థ్యాంక్స్’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్ 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. విషాదం.. సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, స్టార్ హీరో మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ (79) కన్నుమూశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. జీ20 సదస్సులో భారత ప్రధాని మోదీ కీలక ప్రసంగం ఇండోనేషియా బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. కృష్ణ విషయంలో ఫ్యామిలీతో చర్చించి ఆ నిర్ణయం తీసుకున్నాం: వైద్యులు సూపర్ స్టార్ కృష్ణ మరణంపై కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు స్పందించారు. గుండెపోటు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే కృష్ణ మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. మోదీ పర్యటన.. ఏపీలో ఏం జరిగింది? తెలంగాణలో ఎలా జరిగింది? ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద నగరం అయిన విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Fact Check: ఖర్చు రూ.11 వేల కోట్లు..అవినీతి రూ.15 వేల కోట్లా? బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లుగా జనసేనాని ఆరోపణల్లో డొల్లతనం బయట పడింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. బీజేపీ ధర్నా .. టీఆర్ఎస్ ర్యాలీ నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో సోమవారం దాదాపు 3 గం. పాటు ఉద్రిక్తత నెలకొంది. ఉదయం 11 గంటల సమయంలో.. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఆస్తిలో సింహభాగం సేవకే.. తేల్చి చెప్పిన అమెజాన్ అధినేత తాను ఆర్జించిన సంపదలో అధిక భాగం సొమ్మును సమాజ సేవ కోసమే ఖర్చు చేస్తానని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తేల్చిచెప్పారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సామాన్యులకు ఊరట.. ధరలు దిగొచ్చాయ్! వినియోగదారునిపై ధరల మంట కొంత తగ్గింది. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) శాంతించాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మూడు ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు, కెప్టెన్లు, కోచ్లు..! టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్లో టీమిండియా ఓటమి అనంతరం భారత మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ‘మౌంట్ కోజిస్కో’ని అధిరోహించిన ఉమేష్ ఆచంట తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, పర్వతారోహకుడు ఉమేష్ ఆచంట మరో ఘనకీర్తిని సాధించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. సుప్రీంలో అమరావతి రాజధాని కేసు.. అన్నిటిని కలిపే విచారణకు.. సుప్రీంకోర్టులో ఇవాళ(సోమవారం) అమరావతి కేసుల విచారణ జరగనుంది. రాజధాని కేసులతో కలిపి రాష్ట్ర విభజన కేసులన్నింటిని లిస్ట్ చేసి విచారించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఒకేఒక్కడు.. తొలి ఎంపీగా రికార్డులు బద్దలుకొట్టిన తేజస్వీ సూర్య బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అరుదైన ఘనత సాధించారు. ఐరన్మ్యాన్ రిలే ఛాలెంజ్ను పూర్తి చేసిన మొదటి పార్లమెంటేరియన్గా రికార్డుల్లో తన పేరు లిఖించుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. తెలంగాణలో స్పీడ్ పెంచిన బీజేపీ.. ఆ మూడు రోజలు ఎంతో కీలకం! తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. రాబోయే ఎన్నికలపై రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. గూగుల్ను మెప్పించి.. విజేతగా నిలిచిన శ్లోక్, దేశవ్యాప్తంగా వందకిపైగా నగరాలు.. లక్షా పదిహేను ఎంట్రీలు.. ఆ మొత్తంలో గూగుల్ను మెప్పించి విజేతగా నిలిచాడు పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. రచ్చ కోసం 'ఇంటి' బాట పేదలు కోరుకునేది తినటానికి గుప్పెడు మెతుకులు, తలదాచుకోవటానికి ఓ గూడు! వీటిని సమకూర్చాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలదే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. తాండూరు కోసమే పెద్ద రిస్క్ చేశా.. లేకపోతే రూ.100 కోట్లు తీసుకుని హ్యాపీగా ఉండేవాణ్ణిగా. నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ‘ఎమ్మెల్యేల ఎర కేసు’లో తాను పెద్ద రిస్క్ తీసుకున్నానని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ట్విటర్: క్షమాపణలు చెప్పిన ఎలన్ మస్క్! ఎందుకంటే. ట్విటర్(ట్విట్టర్) కొత్త బాస్, ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్.. క్షమాపణలు చెప్పాడు. చాలా దేశాల్లో ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ పని తీరు నిదానించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అద్దెల ద్వారా ఆదాయం వస్తోందా? ఈ విషయాలు తెలుసుకోకపోతే...! గతంలో ఎన్నోసార్లు తెలియజేశాం. అడిగాం. ‘మీ ఆదాయాన్ని ఎలాగూ చూపిస్తున్నారు ఆదాయం కింద .. దానితో పాటు అదనంగా వచ్చే ఆదాయాన్ని కూడా చూపిస్తున్నారా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. చరిత్ర సృష్టించిన కర్ణాటక క్రికెటర్.. వన్డేల్లో 407 పరుగులు, రోహిత్ రికార్డు బద్ధలు 50 ఓవర్ల ఫార్మాట్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. కర్ణాటకలోని షిమోగలో జరిగిన అంతర్ జిల్లా అండర్-16 టోర్నీ ఓ అత్యంత అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. పెళ్లి పీటలు ఎక్కబోతోన్న హీరో-హీరోయిన్! ‘కడల్’(తెలుగులో కడలి) మూవీ ఫేం గౌతమ్ కార్తీక్, ‘సాహసమే శ్వాసగా సాగిపో’ హీరోయిన్ మంజిమా మోహన్ కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. మసాలా.. అదిరింది ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ ఐటీసీ రాష్ట్రంలో భారీగా విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే రూ.140 కోట్లతో వెల్కమ్ పేరుతో గుంటూరులో ఫైవ్ స్టార్ హోటల్ను ఏర్పాటు చేసిన ఈ కంపెనీ.. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. డామిట్.. రాయి ఎదురు తిరిగింది! కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగున్నప్పటికీ ఒక్కోసారి నటుడి పొరపాట్ల కారణంగా కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద చతికిల పడుతుంటాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. తెలంగాణలో మరో పొలిటికల్ ట్విస్ట్.. తుమ్మల పార్టీ మారుతున్నారా? మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆత్మయ సమ్మేళనం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ములుగు జిల్లా వాజేడులో తన అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేశారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్.. బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ అయ్యింది. రిపబ్లికన్ పార్టీ స్వల్ఫ ఆధిపత్యం సాధించింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ముచ్చటగా మూడోసారి మంత్రి పదవికి రాజీనామా బ్రిటన్లో ప్రధాని రిషి సునాక్ కేబినెట్ నుంచి గవిన్ విలియమ్సన్ రాజీనామా చేశారు. తోటి ఎంపీలపై నోరుపారేసుకుంటారని, ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తారని ఆయనపై గతంలోనే విమర్శలు ఉన్నాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. అసలు కథ ఇప్పుడే మొదలైంది.. ఎమ్మెల్యేల ఎపిసోడ్లో కీలక ట్విస్ట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. కాగా, ఈ ఎపిసోడ్పై తెలంగాణ ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. మెటాలో వేల మందికి ఉద్వాసన: హెచ్1బీ వీసా హోల్డర్లలో కలవరం టెక్ పరిశ్రమకు సవాళ్లు పెరుగుతుండటం, ఆదాయాలు పడిపోతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ మాతృసంస్థ మెటా.. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. సెమీస్ మ్యాచ్కు వర్షం ముప్పు..? రద్దయితే ఫైనల్కు టీమిండియా టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య అడిలైడ్ వేదికగా ఇవాళ (నవంబర్ 10) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అతనితో సహజీవనం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ టీవీ యాంకర్ నుంచి వెండితెర కథానాయిక వరకు ఎదిగిన నటి వాణిభోజన్. మధ్యలో టీవీ సీరియల్లో నటించి బుల్లితెర నయనతారగా పేరు తెచ్చుకున్న ఈమె అధికారం 97 చిత్రం ద్వారా కథానాయకిగా.. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. కేసీఆర్ భయం అదే.. తరుణ్ చుగ్ చురకలు కేసీఆర్కు దమ్ముంటే ఆయన కేంద్రమంత్రిగా ఉన్నపుడు రాష్ట్రానికి వచ్చిన నిధులు, 2014 తర్వాత వచ్చిన నిధులపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ సవాల్ చేశారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. ఇప్పటంపై జనసేన మరో కొత్త నాటకం గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోవడంతో జనసేన మరో కొత్త నాటకానికి తెర తీసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎయిమ్స్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు మంగళగిరిలోని ప్రతిష్టాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. చంద్ర గ్రహణం.. భారత్లో దీని ప్రభావమెంతంటే.. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటాన్నే చంద్ర గ్రహణం అంటారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. రాజ్యసభ స్టాండింగ్ కమిటీల ఏర్పాటు.. తెలుగు ఎంపీలకు చోటు రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. కమిటీల ఏర్పాటుపై నవంబర్ 2వ తేదీన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. కాప్27 సదస్సులో హైడ్రామా.. వేదికను వీడిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రపంచ పర్యావరణ సదస్సు కాప్-27 కు హాజరుకాబోనని ప్రకటించి.. ఆవెంటనే యూటర్న్తీసుకుని ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. US Midterm Election 2022:బైడెన్ ఇజ్జత్కా సవాల్.. ట్రంప్కి తాడేపేడో! అగ్రరాజ్యం అమెరికాలో మధ్యంతర (మిడ్ టర్మ్) ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. మంగళవారం ఓటింగ్ నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ‘మునుగోడు’ హామీలను వెంటనే అమలు చేయండి.. కేసీఆర్ ఆదేశం మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజ లకు ఇచ్చిన హామీలను వెంటనే ఆచరణలో పెట్టాలని మంత్రు లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నేతలను సీఎం కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఆసీస్ జట్టు ప్రకటన.. ప్రపంచకప్ లక్ష్యంగా! టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో చేదు అనుభవం ఎదుర్కొన్న ఆతిథ్య ఆస్ట్రేలియా.. వన్డే వరల్డ్కప్ సన్నాహకాలు షురూ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9.‘ఈ యంగ్ హీరోల తీరు వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి’ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా-యంగ్ హీరో విశ్వక్ సేన్ల వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. విశ్వక్ సేన్ షూటింగ్కు హాజరు కాకుండ ఇబ్బంది పెట్టాడంటూ అర్జున్ సర్జా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. డిజిటల్ ఇండియా చట్టం వచ్చేస్తోంది.. ప్రతిపాదిత డిజిటల్ ఇండియా చట్టానికి సంబంధించి చాలా మటుకు ప్రక్రియ పూర్తయ్యిందని, 2023 తొలినాళ్లలో దీన్ని ప్రవేశపెట్టే అవకశం ఉందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. ఇళ్లన్నీ భద్రం.. విద్వేషాలను రగిల్చేందుకు పవన్ పథకం ఆక్రమణల తొలగింపు సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటంలో స్థానిక వైఎస్సార్ సీపీ నేత ఇంటి ప్రహరీని సైతం అధికారులు తొలగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎన్నికల్లో ఓడినా బీజేపీకి బిగ్ ప్లస్.. ఎలాగో తెలుసా? మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడినా తమకు ఓట్లను గణనీయంగా పెంచుకోగలిగింది. దీంతో నియోజకవర్గంలో బీజేపీ బలం పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఘాటెక్కిన ఎన్నికలో కారెక్కిన మునుగోడు.. టీఆర్ఎస్ జయకేతనం మునుగోడు ప్రజలు కారుకే జై కొట్టారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఇది.. ప్రధాని మోదీకి గౌరవసభ దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ నెల 11వ తేదీన విశాఖపట్నం వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిందని.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఉప ఎన్నికలో ఆమె నెగ్గినా.. సర్ప్రైజ్ ఇచ్చిన ఓటర్లు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో దెబ్బ పడింది కాంగ్రెస్కే. హర్యానా, తెలంగాణల్లో రెండు స్థానాలను పొగొట్టుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ-అప్డేట్స్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల Economically Weaker Sections ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై నేడు(సోమవారం) సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఏడింట్లో నాలుగు బీజేపీకి... ఈ నెల 3వ తేదీన ఉప ఎన్నికలు జరిగిన ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ‘నేను తప్పు చేశా’..ట్విటర్ ఉద్యోగుల తొలగింపులో ఎలన్ మస్క్ ‘యూటర్న్’! ఉద్యోగుల తొలగింపులో ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ ‘యూటర్న్’ తీసుకున్నారు. 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు)కు ట్విటర్ను కొనుగోలు చేసిన మస్క్.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఈసారి వర్షం కాదు.. ఇదంతా స్వయంకృతమే! ఆ ట్యాగ్ మాకు కొత్తేమీ కాదు! ఇకపై దక్షిణాఫ్రికాకు ఇది కొత్త కాదు... ఆ జట్టును అభిమానించే వారికీ ఇది కొత్త కాదు... ఐసీసీ టోర్నీల్లో ఒకదశలో అద్భుత విజయాలు సాధిస్తూ.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆదిపురుష్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన ఓం రౌత్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొలిటికల్ టూరిస్టులు: కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మతి ఉంటే మాట్లాడుతున్నారా?. డీజిల్, గ్యాస్ రేట్లు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందా?. పవన్, చంద్రబాబు వాళ్ల సమస్యలతోనే సతమతమవుతున్నారు.. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ శ్రీవారి ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో వస్తున్న వదంతులను నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్పష్టం చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎలా నిప్పు కణికలు అవుతారు?’ సీఎం కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. తానే ఒక రాజు, చక్రవర్తిలా తెలంగాణను ఏలుతున్నాడని విమర్శించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘పవన్.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు.. ఇక్కడ పర్యటించే అర్హత నీకు లేదు’ పవన్ కల్యాణ్పై ఇప్పటం గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటంలో ఏ ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు. పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. రాహుల్ పాదయాత్రలో ట్విస్ట్.. కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు! దేశంలో మళ్లీ అధికారంలోని రావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను తలపెట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. తాగుబోతు వీరంగం.. కాలిబూడిదైన 15 మంది! రష్యాలో ఘోర ప్రమాదం మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన అతి.. రష్యాలో పదిహేను మంది నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. ప్రేయసితో నైట్క్లబ్కు వచ్చి తప్పతాగి.. ఆ జోష్లో వీరంగం సృష్టించాడతను. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఆ ఆదేశాలు సరికాదు.. కవాతు కండిషన్స్పై ఆరెస్సెస్ అసంతృప్తి తమిళనాడులో ఆరెస్సెస్ నిర్వహించ తలపెట్టిన కవాతుపై సందిగ్ధం నెలకొంది. నవంబర్ 6వ తేదీన(ఆదివారం) తలపెట్టిన కవాతును రద్దు చేయాలని ఆరెస్సెస్ నిర్ణయించుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అదే జరిగితే భారత్, పాక్ సెమీస్కు.. సౌతాఫ్రికా ఇంటికి..! టీ20 వరల్డ్కప్-2022 కీలక దశకు చేరింది. గ్రూప్-1 నుంచి తొలి సెమీస్ బెర్త్ (న్యూజిలాండ్) ఇదివరకే ఖరారు కాగా, రెండో స్థానంపై ఇవాళ (నవంబర్ 5) క్లారిటీ రానుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. తమ్ముడికి సపోర్ట్గా అల్లు అర్జున్ ఎట్టకేలకు అల్లు శిరీష్ ఖాతాలో ఓ హిట్ పడింది. శుక్రవారం విడుదలైన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఎన్నికల ముందు బీజేపీకి మాజీ మంత్రి షాక్..! గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న క్రమంలో అధికార బీజేపీకి 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. సిగ్గులేని బ్రోకర్లు.. ‘తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు’పై ప్రకాష్ రాజ్ ఘాటు ట్వీట్ తెలంగాణలో రాజకీయాలను వేడేక్కించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘పవన్ కల్యాణ్ మీద రెక్కీ చేసింది చంద్రబాబు మనుషులే’ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద రెక్కీ చేయించింది చంద్రబాబు మనుషులేనని రెడ్డి, కమ్మ, కాపు కార్పోరేషన్ల చైర్మన్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడు ఎఫెక్ట్.. కోమటిరెడ్డిపై కాంగ్రెస్ సీరియస్ యాక్షన్? మునుగోడు ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించాయి. ఈ ఉప ఎన్నికల వేళ కీలక నేతలు రాజకీయ పార్టీలు మారారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. అసాగో బయోఇథనాల్ ప్లాంట్కు సీఎం జగన్ భూమి పూజ గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. గుజరాత్లో ఆప్ సీఎం అభ్యర్థిగా ఇసుదన్ గాధ్వి.. మాములు వ్యక్తి కాదుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గుజరాత్లో గెలుపు కోసం అధికార పార్టీ సహా, ప్రతిపక్ష పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. పేదరికంలో సరస్వతీ పుత్రుడు.. స్పందించిన కేటీఆర్.. ఆదుకుంటామని హామీ సరస్వతీ పుత్రుడికి లక్ష్మీ కటాక్షం కరువైంది. పట్టుదలతో మెడిసిన్ సీటు సాధించిన ఆ యువకుడి డాక్టర్ విద్యకు పేదరికం అడ్డు పడుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్ ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలుతో ఆ సంస్థలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిర్వాహణ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు సంస్థలోని సగానికిపైగా సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అతడిని తప్పించారా? టీమ్ బస్సు మిస్ అయ్యాడా? నాకేం అర్థం కావడం లేదు! టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ను తప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్పై కేసు నమోదు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్పై పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ నటి కరాటే కల్యాణితో పాటు హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు? మునుగోడు ఎన్నిక తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆందోళనపడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. మునుగోడులో ఘర్షణ.. బెట్టింగ్లో చేతులు మారుతున్న కోట్ల రూపాయలు! మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే, ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా పోసాని కృష్ణమురళీ నియామకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా పోసాని కృష్ణమురళీని నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. అయ్యన్నపాత్రుడు, రాజేశ్ అరెస్ట్పై స్పందించిన సీఐడీ డీఐజీ సునీల్ ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. బూట్లు, పట్టు చీరల్లో నోట్ల కట్టలు.. పోలీసులు షాక్ అక్రమంగా విదేశీ కరెన్సీ రవాణా చేస్తున్న ఓ కుటుంబం.. ముంబై పోలీసులను షాక్కి గురి చేసింది. ఏకంగా దాదాపు ఐదు లక్షల డాలర్ల నగదును గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేసే ప్రయత్నం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో ఫైరింగ్.. నలుగురికి గాయాలు పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్తో పాటు నలుగురికి గాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. అందుకే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం: కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వందకు వంద శాతం నిష్పక్షపాతంగా విడుదల చేశామని, ఆలస్యం కావడం వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. కాంగ్రెస్ టికెట్కు దరఖాస్తులు షురూ.. ఫీజు రూ.2లక్షలే.. వారికి 50శాతం డిస్కౌంట్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి నుంచే అందుకు సన్నద్ధమవుతోంది కర్ణాటక కాంగ్రెస్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. WhatsApp: దాదాపు 27 లక్షల ఖాతాలపై నిషేధం మెటాకు చెందిన ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సాప్ ఈ నెలలో కూడా పెద్ద ఎత్తున ఖాతాలపై వేటు వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. టీమిండియాను వణికించిన లిటన్ దాస్పై ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీ కన్ను..? టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా నిన్న (నవంబర్ 2) బంగ్లాదేశ్తో జరిగిన రసవత్తర సమరంలో టీమిండియా డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ‘జిన్నా’ హిందీ డబ్బింగ్ రైట్స్కు రూ.10 కోట్లు.. మంచు విష్ణుకి భారీ లాభం! ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా, పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జిన్నా’. మంచు మోహన్బాబు నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. హైకోర్టులో అమరావతి పాదయాత్రకు చుక్కెదురు ఏపీ హైకోర్టులో అమరావతి పాదయాత్రకు చుక్కెదురైంది. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించేది లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. షరుతులకు లోబడే పాదయాత్ర జరగాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఈటల రాజేందర్ కాన్వాయ్పై రాళ్ల దాడి.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ మునుగోడు రణరంగంగా మారింది. ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడు ఉప ఎన్నిక: ఈసీ క్లియరెన్స్తో రాజగోపాల్రెడ్డికి బిగ్ రిలీఫ్ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఊరట దక్కింది. రాజగోపాల్రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ చేసిన ఫిర్యాదులకు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్నికల సంఘం తేల్చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. వైఎస్సార్ అచీవ్మెంట్-2022 అవార్డుల ప్రదానం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య–2022’ పురస్కారాలను మంగళవారం ప్రదానం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. సుప్రీంకోర్టులో అమరావతి కేసు.. విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ అమరావతి రాజధాని కేసును వేరే బెంచ్కు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు. లలిత్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. చైనా టాప్ ట్రెండింగ్లో బప్పీలహరి సాంగ్ .. ఫ్రస్ట్రేషన్లోనే తెగ వైరల్ చేస్తున్నారు కరోనా కట్టడి పేరుతో కఠిన ఆంక్షలు.. తీరా కేసులు తగ్గుముఖం పడుతున్నాయనే టైంకి కొత్త వేరియెంట్ కేసులు.. ఆపై మళ్లీ ఆంక్షల విధింపు.చైనాలో గత రెండేళ్లుగా ఇదే రిపీట్ అవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ప్రధాని మోదీని ప్రశంసిస్తూనే చురకలు.. ఆ సీఎం మామూలోడు కాదు! అధికార పార్టీ నేతలపై విపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేయడం సహజమే. కానీ, ప్రశంసలు కురిపించుకోవటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. 45వేల ఉద్యోగులు కావాలి.. అంతా మహిళలే.. ఎక్కడంటే! భారత్లో ఐఫోన్ తయారీని పెంచేందుకు టాటా గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం తమిళనాడులోని తన ప్లాంట్లో వేలాది సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. T20 WC 2022 ENG Vs NZ: అంచనాలు తలకిందులైన వేళ.. క్రికెట్లో విశ్లేషణ ఈరోజుల్లో కామన్గా మారిపోయింది. మ్యాచ్కు ముందు ఎవరు జట్టులో ఉంటే బాగుంటుంది.. బౌలింగ్, బ్యాటింగ్ కాంబినేషన్ ఏంటి.. జట్టు కూర్పు ఎలా ఉండాలి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్కు ఆతిథ్యం ఇచ్చిన చిరు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ను మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరు నివాసంలోనే ఓవెన్కు అతిథ్యం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ప్రగతి అంటే అందమైన అంకెల రూపం కాదు.. వాస్తవంగా చూపాలి: సీఎం జగన్ వివరాల నమోదు సమగ్రంగా ఉంటేనే.. అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉందో.. లక్ష్యాల సాధన దిశలో ఎక్కడున్నామో స్పష్టంగా తెలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘రంగా హత్య గురించి పవన్ వాస్తవాలు తెలుసుకోవాలి’ వైఎస్ జగన్ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని వైఎస్సార్సీపీ కాపు నేతలు మరోసారి స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. నితీష్.. టీఆర్ఎస్తో మాట్లాడితే మాకు సంబంధం లేదు విద్వేష రాజకీయాలు దేశానికి హానికరమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వీటన్నింటినీ ప్రక్షాళన చేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘ఎర’ రాజకీయంపై జోరుగా చర్చ.. అసెంబ్లీ టికెట్పైనే పట్నం, రోహిత్రెడ్డి దృష్టి తాజా రాజకీయాలు తాండూరు చుట్టే తిరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఎవరికి అనుకూలమో.. ఎవరికి ప్రతికూలమో అంతుపట్టని విధంగా మారాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. మొర్బి కేబుల్ బ్రిడ్జి దుర్ఘటన.. పుతిన్ సంతాపం గుజరాత్ మొర్బి కేబుల్ బ్రిడ్జి ప్రమాద దుర్ఘటన.. దేశాన్ని విస్మయానికి గురి చేసింది. మృతుల సంఖ్య 141కి చేరుకోగా.. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్వా.. మోదీ శుభాకాంక్షలు బ్రెజిల్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో ఓటమిపాలయ్యారు. కొత్త అధ్యక్షుడిగా వర్కర్స్ పార్టీ నేత లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా అలియాస్ లులా(77) ఎన్నికయ్యారు పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. లాక్డౌన్ అంటే హడలిపోతున్న చైనా...కంచెలు, గోడలు దూకి పారిపోతున్న జనం చైనాలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఒక కోవిడ్ సోకిన రోగిని అత్యంత హేయంగా క్రేన్ సాయంతో తీసుకువెళ్లిన సంఘటన గురించి ఉన్నాం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. మరో వివాదంలో జొమాటో: దుమ్మెత్తిపోస్తున్న యూజర్లు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు తాజాతా మరో ఎదురు దెబ్బ తగిలింది. జనరల్గా ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసేటపుడు, షాపింగ్ చేసేటపుడు, హోటల్కు వెళ్లేటపుడు రివ్యూలపై ఎక్కువ ఆధారపడతాం పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. కోహ్లి రూం వీడియో లీక్.. ఇది వాళ్ల పనే! స్పందించిన హోటల్ యాజమాన్యం టీ20 ప్రపంచకప్-2022 నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హోటల్ రూం వీడియో లీక్ ఘటన క్రీడా వర్గాలను విస్మయానికి గురిచేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. మహేశ్-త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందా? నిర్మాత ట్వీట్ వైరల్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. మొయినాబాద్ ఫామ్హౌజ్ వ్యవహారంలో ట్విస్టులు.. ఓవైపు టీ సర్కార్కు నోటీసులు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ హైకోర్టు తాజా తీర్పుతో మరో మలుపు తిరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. బీజేపీపై టీఆర్ఎస్ ఛార్జ్షీట్.. ఏ ప్రధాని చేయని తప్పు మోదీ చేశారు.. బీజేపీపై ఛార్జ్షీట్ విడుదల చేశారు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్. మునుగోడులో అసాధారణ పరిస్థితులు కన్పిస్తున్నాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3 ఏడు నెలలగా అచేతన స్థితిలో గర్భిణీ.. పండండి ఆడబిడ్డకు జన్మ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 7 నెలలుగా అచేతన స్థితిలో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఓ గర్భిణీ(23) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఐటీ హబ్గా విశాఖలో అపారమైన అవకాశాలు ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు హబ్గా అభివృద్ధి చెందేందుకు విశాఖపట్నంలో అపారమైన అవకాశాలున్నాయని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) డైరెక్టర్ జనరల్ అరవింద్కుమార్ చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఇక పొలిటికల్ వార్.. ‘లోక్సభ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేస్తా’ కంగనా రనౌత్ ఈ పేరు వినగానే ప్రముఖ బాలీవుడ్ నటి అని గుర్తుకు వస్తుంది. ఇకపై కంగనా.. అటు సినిమా రంగంతో పాటుగా ఇటు పొలిటికల్గానూ తన మార్క్ చూపించనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ప్రేమ ఒకరితో.. మరొకరితో ఎంగేజ్మెంట్.. చివరికి ప్రియుడి ప్రాణం ‘చిత్రం’గా తీసిందిలా! ప్రేమ మత్తులో మునిగిన యువకుడు.. అందులోంచి బయట పడలేకపోయాడు. ఆమె కోసం పరితపించిపోయి పిచ్చి ప్రేమను ప్రదర్శించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Oppo Reno8 5G స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపు ఒప్పో రెనో రెనో 8 5జీ స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఆన్లైన్ రీటైలర్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లలో డిస్కౌంట్ ధరల్లో అందుబాటులో ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. టీమిండియా గెలవాలని పాక్ అభిమానుల ప్రార్ధనలు ఆట అయినా యుద్ధమైన లేక మరే ఇతర విషయమైనా భారత్ ఓడిపోవాలని దాయాది పాకిస్తాన్ కోరుకోవడం సర్వ సాధారణ విషయం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. అరుదైన వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. ఎమోషనల్ పోస్ట్ స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యంపై రకరకాల రూమర్స్ తెరపైకి వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. కొత్త అధ్యాయానికి తెర తీసిన గ్లెన్ ఫిలిప్స్ న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ క్రికెట్లో కొత్త అధ్యాయానికి తెర తీశాడు. టి20 ప్రపంచకప్లో భాగంగా సూపర్-12 గ్రూఫ్-1లో శ్రీలంకతో మ్యాచ్లో ఫిలిప్స్ సెంచరీతో మెరిశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ఆరోగ్యశ్రీలోకి మరిన్ని వైద్య చికిత్సలు.. 3,255కి చేరిన సేవలు వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. పోలీసులందరికీ ఒకే యూనిఫాం: రాష్ట్రాలకు ప్రధాని మోదీ ప్రతిపాదన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. దేశవ్యాప్తంగా పోలీసులను ఒకే రీతిలో చూడాలన్నదే తన అభిమతమని, అందుకు ఒకే రకమైన యూనిఫాం ఉంటే.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఆడియో టేపు-2 రిలీజ్: భారీ డీల్ కుదిరిందా?.. ఢిల్లీ నుంచి పెద్దలు వస్తున్నారా? తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హాట్టాపిక్ మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలుపై రెండో ఆడియో టేప్ బయటకు వచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. టీఆర్ఎస్ Vs బీజేపీ: దేవుడి సాక్షిగా ప్రమాణం చేసిన బండి సంజయ్.. ఏమన్నారంటే? తెలంగాణలో బీజేపీ, అధికార టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. కాగా, మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోనుగొలు ఎపిసోడ్ రాష్ట్రవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. నా కూతురి పెళ్లికి సీఎం జగన్ ఇచ్చిన కానుక ఇది: అలీ సినీ నటుడు అలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానికి మీడియా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా అలీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. భారత కరెన్సీపై కేజ్రీవాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. మోదీకి లేఖ రాస్తూ.. ఎన్నికల వేళ పొలిటికల్ లీడర్ల మధ్య మాటల వార్ నడుస్తోంది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా?.. అమెరికా ఆధిపత్యానికి రోజులు దగ్గర పడ్డాయ్ రష్యా ఆక్రమణకు వ్యతిరేకంగా.. అమెరికా దాని మిత్రపక్షాలు కేవలం గ్లోబల్ ఆధిత్యం కోసమే ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని మండిపడ్డారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్కు భారీ షాక్ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్కు భారీ షాక్ తగిలింది. బెజోస్ 23 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. కొనసాగుతున్న సెలవులు, షాపింగ్ సీజన్ ఉన్నప్పటికీ అమెజాన్. కామ్ సేల్స్ తగ్గిపోవడం, ఆ ప్రభావంతో మదుపర్లు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. టి20 ప్రపంచకప్లో దుమ్మురేపుతున్న వరుణుడు.. మీరు చదువుతున్న హెడ్లైన్ కరెక్టే. టి20 ప్రపంచకప్ ఏ ముహూర్తానా ప్రారంభించారో తెలియదు కానీ సగం మ్యాచ్లు వర్షార్పణం అయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. హీరోయిన్ మీద ప్రేమను బయటపెట్టిన సిద్దార్థ్, ఫొటో వైరల్ అందాల ముద్దుగుమ్మ అదితి రావు హైదరీ నేడు(అక్టోబర్ 28) 36వ పడిలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్.. మనం అద్భుతాలు సాధించగలమంటూ తొలి ప్రసంగం యూకే అధికారిక పార్టీ కన్జర్వేటివ్ తరపున ప్రధానిగా రిషి సునాక్ నియమితులయ్యారు. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నాం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3తో భేటీ అనంతరం.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఉచిత విద్యను 'రేవడీ' అనడం బాధాకరం.. మోదీకి కేజ్రీవాల్ కౌంటర్.. ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాలని ట్వీట్ ఉచిత విద్యపై మరోసారి కీలకవ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. యూకేకు ప్రధానిగా మైనారిటీ సామాజిక వర్గపు వ్యక్తి.. భారత్లో సాధ్యమయ్యేనా? భారత మూలాలున్న బ్రిటన్ నేత రిషి సునాక్.. ఆ దేశానికి అత్యంత చిన్నవయసులో ప్రధానిగా ఎంపిక కావడం పట్ల భారత్ నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘ఇవాళ జ్వరం.. రేపు గుండె నొప్పి’.. రాజగోపాల్ రెడ్డిపై మంత్రి తలసాని విమర్శలు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఈ రోజు నుంచి డ్రామాలు మొదలయ్యాయని బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు.. ప్రభుత్వం ఉత్తర్వులు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. రాజకీయాల దిశను మార్చబోతున్న మునుగోడు!.. దుమ్ము రేపుతున్న పార్టీలు ఒక ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల దిశను మార్చబోతోందా? ఎన్నిక జరుగుతున్న ప్రాంతం రాజధానిగా మారిపోయిందా? కేంద్ర, రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున అక్కడే కేంద్రీకరించారా? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. అలర్ట్: పాపులర్ డవ్, ఇతర షాంపూల్లో కేన్సర్ కారక కెమికల్స్, రీకాల్ ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ యూనీ లీవర్ తన వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. డవ్, ట్రెస్మే, నెక్సస్, సువేవ్, టిగీ లాంటి షాంపూల్లో కేన్సర్ కారక కెమికల్ ఉన్నట్టు గుర్తించిన కారణంగా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్ బ్యాటర్ అడగ్గానే అంపైర్ నో బాల్ ఇచ్చాడు... టీమిండియా ఎప్పటిలాగే చీటింగ్ చేసి గెలిచింది... ముందేమో అంపైర్ నోబాల్ ఇవ్వలేదు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. నయన్ దంపతుల సరోగసి వివాదంపై విచారణ పూర్తి స్టార్ హీరోయిన్ నయనతార దంపతుల సరోగసి వివాదంపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ పూర్తి చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. భారత్లో అదరగొట్టిన ధంతేరాస్ సేల్స్, చైనాకు రూ. 75 వేల కోట్లు నష్టం! ధంతేరాస్ దగదగలతో బంగారం వ్యాపారం జోరుగా సాగింది. కరోనా కారణంగా స్తబ్ధుగా ఉన్న మార్కెట్ రెండు సంవత్సరాల తర్వాత తిరిగి పుంజుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. అమరావతి అసైన్డ్ అక్రమాలు.. పచ్చ గద్దల కొత్త చిట్టా ఊరందరిదీ ఒక దారైతే, ఉలిపికట్టెది మరోదారన్న సామెత చంద్రబాబుకు, ఆయన పచ్చ గ్యాంగ్కు అతికినట్లు సరిపోతుంది. ఏమీ లేని అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని వారు మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఇస్రో దీపావళి ధమాకా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(ఎస్డీఎస్సీ) ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన నూతన లాంచ్వెహికల్ఎం3–ఎం2 రాకెట్ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడులో పోస్టర్ వార్ ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల వార్ ఉధృతమైంది. మొన్నటివరకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని, రోడ్డు వేస్తేనే మా ఊళ్లో ఓట్లు అడగాలని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. భారత్కు దిక్సూచి ‘నావిక్’.. జీపీఎస్ కంటే మెరుగైన సేవలు! అది 1999.. కశ్మీర్లోని కార్గిల్ శిఖరాలను ఆక్రమించిన పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలను తరిమికొట్టేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ విజయ్’ను చేపట్టింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రిషి, బోరిస్ నువ్వా, నేనా? బ్రిటన్ ప్రధాని రేసు ఆసక్తికరంగా మారుతోంది. భారతీయ సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ (42) ముందున్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మీడియా సాక్షిగా చైనా మాజీ అధ్యక్షుడి జింటావో గెంటివేత! చైనాలో కమ్యూనిస్టు పార్టీ సదస్సు ముగింపు సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. చైనా మాజీ అధ్యక్షుడు హూ జింటావో (79)ను మీడియా సాక్షిగా హాల్ నుంచి గెంటేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. వికేంద్రీకరణకు మద్దతుగా తిరుమలకు పాదయాత్ర వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్ జగన్ సేవాదళ్ ఆధ్వర్యంలో శనివారం చిత్తూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. దాయాదుల సమరం.. అమ్మ, ఆవకాయలాగే ఎప్పుడు బోర్ కొట్టదు;ఎందుకంత క్రేజ్ అమ్మ, ఆవకాయ ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు అంటారు. అలాగే చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ల మధ్య ఉండే రసవత్తర పోరు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. టెక్ కంపెనీల్లో..మూన్లైటింగ్ పరాకాష్ఠకు ఈ సంఘటనే ఉదాహరణ. కంపెనీ ఇచ్చిన ల్యాప్టాప్ను వెనక్కు తీసుకునేందుకు అతని ఇంటికి వెళ్లిన సిబ్బంది నోరెళ్లబెట్టారట.అతని గదిలో ఏకంగా ఐదు ల్యాప్ట్యాప్లు ఉండడమే కాదు, ఏ ల్యాప్ట్యాప్ను ఏ కంపెనీ ఇచ్చిందో తెలియని స్థితిలో ఆ ఉద్యోగి ఉన్నాడట. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. సంక్రాంతి సంబరం... సమరం సంక్రాంతి పండగ సెలవుల్లో వినోదం పంచడానికి సినిమాలు రెడీ అవుతున్నాయి. ప్రేక్షకులకు సినిమా సంబరం.. హీరోలకు బాక్సాఫీస్ సమరం. ఈసారి పండగ బరిలో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. మన వికేంద్రీకరణ ఆకాంక్ష.. వాళ్లకూ తెలియాలి పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘నేను ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవదు.. అవసరమైతే రిటైర్మెంట్ తీసుకుంటా’ తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతున్న వేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఆదర్శ రాష్ట్రంగా ఏపీ గృహ నిర్మాణ కార్యకలాపాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. 'బీజేపీని వదిలేది లేదు.. మా తమ్ముడిని సీఎం చేశాక ఏమైనా ఆలోచిస్తా' బీజేపీ సిద్ధాంత పార్టీ.. ప్రజల కోసం, దేశం కోసం పోరాడు తున్న పార్టీ.. ఇటువంటి పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ జితేందర్రెడ్డి తేల్చి చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదు: చిన్నమ్మ తాను ఎంజీఆర్, జయలలితలను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానని, రాజకీయంగా తనను అడ్డుకోలేరని చిన్నమ్మ శశికళ అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఫైన్ లేదు! వారంపాటు.. ఎక్కడంటే.. దీపావళి సందర్భంగా అక్కడ వారంపాటు ట్రాఫిక్ రూల్స్ ఎత్తేశారు. పండుగ సందర్భంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు గానూ ఎలాంటి ఫైన్ విధించబోమని ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. గుజరాత్ దొంగల పైసలు.. దబాయించి తీసుకోండి ఓటుకు తులం బంగారం ఇస్తానని రాజగోపాల్రెడ్డి అంటున్నారు. అవి గుజరాత్ దొంగల పైసలు.. దబాయించి తీసుకోండి.అన్నివర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న టీఆర్ఎస్కు ఓటేసి గెలిపించండి.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. బాహుబలి ‘సిప్’ ప్రతి నెలా రూ.12,000 కోట్లపైనే మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టే విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎంతో పరిణతి చూపిస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఫోటో షేర్ చేసిన ఐసీసీ.. వ్యక్తి ఎవరనేది అంతుచిక్కని ప్రశ్నలా! టి20 ప్రపంచకప్లో భాగంగా క్వాలిఫయింగ్ పోరు ముగిసింది. శనివారం(అక్టోబర్ 22న) నుంచి సూపర్-12 సమరం మొదలుకానుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆ సమయంలో వారు పక్కనుండటం ఇష్టపడను.. షూటింగ్ అయినా మానేస్తా బాలీవుడ్లో శృంగార తారగా రాణిస్తున్న సన్నీలియోన్ దక్షిణాదిలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. లండన్లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదట్లో అశ్లీల చిత్రాల్లో నటించి వివాదాస్పద నటిగా ముద్ర వేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. దేశంలోనే ఏపీ నంబర్ వన్గా నిలవాలి: సీఎం జగన్ స్కూళ్లు, అంగన్వాడీలకు సరఫరా చేసే ఆహారంలో మంచి నాణ్యత, పరిమాణం, పర్యవేక్షణపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. తుపాను ముప్పు బెంగాల్కే.. వాతావరణ శాఖ ప్రకటన! బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉండే అవకాశాలు దాదాపు లేనట్టేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఒమిక్రాన్ బీఎఫ్.7: ముంచుకొస్తున్న నాలుగో వేవ్! నిపుణులు చెప్తోంది ఇదే.. కోవిడ్ మహమ్మారి నుంచి పూర్తిస్థాయిలో విముక్తికి మరికొంత కాలం వేచిచూడక తప్పేట్లు లేదు. తాజాగా గుజరాత్, మహారాష్ట్రలలో ఒమిక్రాన్ సబ్వేరియెంట్ బీఎఫ్.7 కేసుల వ్యాప్తితో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మునుగోడులో శ్రుతిమించిన ఎన్నికల ప్రచారం.. అలా చేయడం కరెక్టేనా? తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. పరస్పర ఆరోపణలతో రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. కోవర్టు రెడ్డిగా ఉంటావో.. కోమటిరెడ్డిగా ఉంటావో నీ ఇష్టం: వీహెచ్ ‘మునుగోడు ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండి మంత్రి కేటీఆర్ అన్నట్లు కోవర్టురెడ్డిలా ఉంటావో.. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషిచేసి కోమటిరెడ్డిలా ఉంటా వో నీ ఇష్టం’.. అని పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. డాలర్ కన్నా తోపు కరెన్సీలెన్నో.. అక్కడ మారకం అంత తక్కువా? కొద్దిరోజులుగా డాలర్తో రూపాయి మారకం విలువ తగ్గిపోతూ వస్తోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తే సరికి.. ‘రూపాయి తగ్గడం కాదు. డాలర్ పెరుగుతోంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించడం మరింత చర్చకు దారితీసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. సముద్రాల గుండె చప్పుడు విందాం! వాతావరణ మార్పులు.. భూగోళంపై మానవళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించాయి. ప్రపంచమంతటా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. స్లో ఓవర్ రేట్.. క్రికెట్ ఆస్ట్రేలియా వినూత్న ఆలోచన క్రికెట్లో స్లో ఓవర్ రేట్ పెద్ద మైనస్. సమయంలోగా మ్యాచ్ను పూర్తి చేయాలనుకున్నా ఏదో ఒక రూపంలో అడ్డంకి ఎదురవుతూ జట్లకు శాపంగా మారుతుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. 'షూటింగ్ పూర్తయినా అవి నన్ను వెంటాడుతూనే ఉంటాయి' నటి కీర్తి సురేష్కు మంచి హిట్ కొట్టాల్సిన అవసరం చాలానే ఉంది. బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నా ఇటీవల సక్సెస్కు దూరమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. జడివానతో ఘోరంగా దెబ్బ తిన్న సిలికాన్ సిటీ.. వైరల్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరు మరోసారి వర్షం ధాటికి ఘోరంగా దెబ్బతింది. బుధవారం సాయంత్రం కురిసిన జడివానతో నగరం నీట మునిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. వరుసగా నాలుగో ఏడాది రెండో విడత ‘రైతు భరోసా’ వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం రెండో విడతను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం అమలు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. Munugode Bypoll: ఆఫర్ భారీ.. ఆపై సారీ! చౌటుప్పల్ మండలంలోని ఒక సర్పంచ్ ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరారు. ఆయనకు రూ.20 లక్షలు ఆఫర్ చేసి.. అందులో రూ.10 లక్షలే ఇచ్చినట్లు తెలిసింది. మిగతా మొత్తం అడిగితే .. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఉత్తరాంధ్రకు అన్యాయం చేసేందుకే టీడీపీతో చేతులు కలిపిన పవన్ చంద్రబాబు వద్ద ప్యాకేజీలు తీసుకుని ఉత్తరాంధ్రలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించిన పవన్కళ్యాణ్ రాజకీయాలకు అనర్హుడని, ఆ పార్టీని రద్దు చేయాలని బహుజన పరిరక్షణ సమితి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. మంచుకొండల్లో ఎన్నికల వేడి హిమాచల్ప్రదేశ్. పర్యాటకులకు స్వర్గధామం. సాహస క్రీడలకు కేరాఫ్ అడ్రస్. రాష్ట్రంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల క్రీడ కూడా ఉత్కంఠ రేపుతోంది. మంచుకొండల్లో రాజకీయ వేడి రాజేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. పవన్.. గో బ్యాక్ విశాఖపట్నానికి రాజధాని వద్దని, అమరావతికే తాను మద్దతిస్తానని చెప్పటానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్కు విశాఖలో చుక్కెదురైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఖతం.. టాటా.. వీడ్కోలు..! భారత్ జోడో యాత్రపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు కాంగ్రెస్ పార్టీకి పునఃర్వైభవం తీసుకొచ్చేందుకు భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్త పాదయాత్ర చేపడుతున్నారు పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. వారించినా డోంట్ కేర్.. ట్రస్పై అవిశ్వాసానికి రంగం సిద్ధం బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ను గద్దె దించేందుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి!. ఈ మేరకు వందకు పైగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఆసీస్తో వార్మప్ మ్యాచ్ .. టీమిండియా గెలిచేనా! ఆ్రస్టేలియాలోని పరిస్థితులకు అలవాటు పడేందుకు అందరికంటే ముందుగా అక్కడికి చేరుకున్న భారత జట్టు స్థానిక జట్లతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్లాడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. విశ్వక్సేన్ వ్యక్తిత్వానికి నేను పెద్ద ఫ్యాన్ : రామ్చరణ్ నేను గతంలో రాజమహేంద్రవరంలో రంగస్థలం షూటింగ్లో ఉండగా ఉప్పెన ఫంక్షన్కు వచ్చా..ఆ సినిమా రూ100కోట్లు సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. సెల్ఫీల కోసం వచ్చావా.. బాలయ్యా! ఇండ్లలోకి నీళ్లొచ్చి ఇబ్బంది పడుతున్నాం. మా బాధలు చెప్పుకునేందుకు ఆయప్ప అవకాశం ఇవ్వడం లేదు.సెల్ఫీల కోసం ఇక్కడికి వచ్చినాడా!.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. బడులపైనా రాజకీయాలా?: విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్ రాజకీయాలు చాలా అన్యాయంగా నడుస్తున్నాయి. ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై నిరంతరం దుష్ప్రచారం చేస్తోంది. చివరకు వారి స్వార్థం కోసం స్కూలు పిల్లలనూ రాజకీయాల్లోకి లాగుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. విశాఖ రాజధానిని.. ఈసారి చేజార్చుకోం అభివృద్ధిలో ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిపోయింది.. 1956లో రాజధాని అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి తలెత్తకూడదనే అందరం ఏకతాటిపైకి వచ్చామని ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. టీఆర్ఎస్ వ్యాఖ్యలపై సీపీఎం అసహనం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.18 వందల కోట్లు ఇస్తే ఉపఎన్నికల బరి నుంచి తప్పుకుంటామన్ని టీఆర్ఎస్ ప్రకటనపై మిత్రపక్షమైన సీపీఎం అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. నెహ్రూ వల్లే కశ్మీర్ సమస్య.. పరిష్కరించిన ఘనత మోదీది కశ్మీర్ సమస్యకు దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూయే కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. చచ్చే వరకు కాంగ్రెస్లోనే ఉంటా.. సీఎం పదవిపై తాను ఏనాడూ ఆశ పెట్టుకోలేదని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. ‘30 ఏళ్లుగా పార్టీ కోసం నీతి, నిజాయితీగా పనిచేస్తున్నా. చచ్చేవరకు పార్టీలోనే కొనసాగుతా’ అని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. దడ పుట్టిస్తున్న ఈ–వేస్ట్ ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యర్ధాలు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయి. రీసైక్లింగ్ నామమాత్రంగా జరుగుతుండటంతో పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. పలు దేశాల ఆర్థిక మంత్రులు, సంస్థల చీఫ్లతో నిర్మలా సీతారామన్ ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికిగాను ఆరు రోజుల అమెరికా పర్యటనకు వచ్చిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. భజ్జీ మాటలే నిజమయ్యాయి.. పీసీఏ అధ్యక్ష పదవికి రాజీనామా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)లో అక్రమాలు ఎక్కువయ్యాయంటూ టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ట్విటర్ డీల్ బ్రేక్.. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్తో చిక్కుల్లో ఎలన్ మస్క్! టెస్లా సీఈవో ఎలన్ మస్క్ చిక్కుల్లో పడ్డారు. సుమారు 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ కొనుగోలుకు ప్రయత్నించి.. ఆయన వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. 'సార్.. మా ఆయనను క్యారవాన్లో ఉంచండి'.. నటుడి భార్య వింత కోరిక 'సార్.. మా ఆయన సినిమా హీరో.. లాకప్లో దోమలు, ఈగలు, వేడితో ఇబ్బందులు పడుతున్నాడు.. దయచేసి క్యారవాన్లో ఉండటానికి అనుమతివ్వండి' అంటూ ఓ యువతి పోలీసులను వింత కోరిక కోరింది., , , పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. Andhra Pradesh: పారిశ్రామిక స'పోర్టు' కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోర్టులను ఆసరాగా చేసుకుని పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ ప.గో.జిల్లా తణుకు నియోజకవర్గంలోకి ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడు బైపోల్: నామినేషన్ వేసిననాడే.. రాజగోపాల్రెడ్డికి ప్రత్యర్థుల ఝలక్ మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంటున్న వేళ.. చండూరు మండల కేంద్రంలో రాత్రికి రాత్రే వెలిసిన వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. Munugode Bypoll: సెమీస్ జోష్.. ఏ ఒక్కరూ తగ్గట్లే! మునుగోడు ఉప ఎన్నిక పోరు ముమ్మరమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో గెలిచి తీరడమే లక్ష్యంగా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ప్రమాదకారి ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ల విజృంభణ.. చైనా నుంచి మరో ముప్పు! డ్రాగన్ కంట్రీపై కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. తగ్గినట్లే తగ్గి.. కేసులు క్రమక్రమంగా పెరుగుతూ పోతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. టీఎంసీకి షాక్.. స్కూల్ జాబ్ స్కాం కేసులో ఎమ్మెల్యే అరెస్ట్ పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో షాక్ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). పాఠశాల ఉపాధ్యాయ నియామకాల.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఉక్రెయిన్ ఉద్రిక్తతలు.. భారతీయులకు తీవ్ర హెచ్చరికలు జారీ ఉక్రెయిన్లో మళ్లీ దాడులు ఉధృతం కావడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ వెళ్తున్నవాళ్లకు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. మూన్లైటింగ్కు కేంద్రం సపోర్ట్, రూటు మార్చిన టెక్ కంపెనీలు మూన్ లైటింగ్ (రెండు చోట్ల ఉద్యోగాలు చేయడం) విధానాన్ని కేంద్రం సమర్ధించడంతో దేశీయ టెక్ కంపెనీలు రూటు మార్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. పీసీబీ చైర్మన్ రమీజ్ రాజాకు అశ్విన్ దిమ్మతిరిగే కౌంటర్ పీసీబీ చైర్మన్.. మాజీ క్రికెటర్ రమీజ్ రాజాకు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ‘గాడ్ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత సమాజ్వాదీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.ములాయం.. ఓ అద్భుతమైన వ్యక్తి: ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం రాజకీయ దిగ్గజం, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ములాయం మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం సమాజ్వాదీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. జగనన్న విద్యా కానుక.. 'ఇక మరింత మెరుగ్గా' జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న వివిధ వస్తువులు మరింత నాణ్యంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఎంపీటీసీ ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏ నోట విన్నా మునుగోడు ఉప ఎన్నిక మాటే వినపడుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్గా మారిన ఈ ఎన్నికలు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. అధిష్టానం తటస్థం.. సంకట స్థితిలో కాంగ్రెస్ నేతలు? కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో.. ఆ పార్టీలో మునుపెన్నడూ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ పక్షానికి ప్రయోజనం చేకూరని న్యాయమైన పోటీని చూడబోతున్నారంటూ అభ్యర్థి శశిథరూర్.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఎలెన్ మస్క్ తైవాన్ శాంతి ప్రతిపాదన...పొగడ్తలతో ముంచెత్తిన చైనా యూఎస్లోని చైనా రాయబారి క్విన్ గ్యాంగ్ టెస్లా దిగ్గజం ఎలెన్ మస్క్కి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల చైనా తైవాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. WhatsApp update: అదిరిపోయే అప్డేట్,అడ్మిన్లకు ఫుల్ జోష్ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గ్లోబల్గా బహుళ ప్రజాదరణ పొందిన వాట్సాప్ తన వినియోగదారుల కోసం అద్భుతమైన అప్డేట్స్ తీసుకొస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. పాపం ఇషాన్ కిషన్! ఇది నా హోం గ్రౌండ్.. వాళ్లు సెంచరీ చేయమన్నారు! దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో అద్భుతమైన ఆటతీరుతో అభిమానుల మనసు దోచుకున్నాడు టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఈ దీపావళికి థియేటర్లో సందడి చేయబోతున్న చిత్రాలివే ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా సినిమాలు రిలీజ్ కావడం కామన్. ఈ నెల 24న దీపావళి పండగ. కానీ కొత్త సినిమాల రిలీజ్లతో మూడు రోజులు ముందుగానే టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో యాత్ర ఎలా?: చెట్టి ఫాల్గుణ విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటుతోనే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. కాంగ్రెస్కు గట్టి షాకిచ్చిన కోమటిరెడ్డి.. మునుగోడులో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ! తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలో అనే దిశగా పొలిటికల్ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘బండి సంజయ్ భూత వైద్యం కోర్సులో చేరితే బాగుంటుంది’ మునుగోడులో బీజేపీ అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేస్తోందని, 2 వేల కార్లు, మోటార్ సైకిళ్లు బుక్ చేశారంటూ మంత్రి హరీష్రావు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. రెండోసారి డీఎంకే చీఫ్గా స్టాలిన్!... తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం చెన్నైలో పార్టీ జనరల్ అసెంబ్లీ కౌన్సిల్ జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5). 57 మంది చిన్నారులపై విష ప్రయోగం.. 2 వారాల్లో మూడో ఘటన! పాఠశాలలో 57 మంది విద్యార్థులపై విష ప్రయోగం జరిగిన దారుణ సంఘటన మెక్సికోలో వెలుగు చూసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. 2024 కల్లా అమెరికాకు దీటుగా ఉత్తర్ప్రదేశ్ రోడ్లు.. గడ్కరీ హామీ ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్లను 2024 నాటికి అమెరికాకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. దేశానికే ఆర్ధికశాఖ మంత్రి..కూరగాయల మార్కెట్లో సాధారణ మహిళగా ఎప్పుడూ దేశ బడ్జెట్, జీడీపీ, జీఎస్టీ అంటూ ఆర్ధిక అంశాల్లో ఊపిరి సలపని పనితో బిజీగా ఉండే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ మహిళగా మారారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. పంత్ను మరోసారి గెలికిన రౌతేలా.. లవ్ను ఫాలో అవుతూ ఆస్ట్రేలియాకి అంటూ..! టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్, బాలీవుడ్ అప్కమింగ్ నటి ఊర్వశి రౌతేలాల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఆయన ఒక అద్భుతం.. దివంగత హీరో పునీత్ను కొనియాడిన మోదీ కన్నడ స్టార్, దివంగత హీరో పునీత్ రాజ్కుమార్ నటించిన చిత్రం 'గంధడగుడి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. టాస్ కాయిన్ ఇవ్వడం మర్చిపోయిన శ్రీనాథ్.. వీడియో వైరల్ టీమిండియా-దక్షిణాఫ్రికా రెండో వన్డే సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. టాస్ సమయంలో మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్తో పాటు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. నష్టం కలిగిస్తే ఊరుకోం.. సీఎం జగన్ సీరియస్ ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్ పెంపు అంశాలకు సంబంధించి రైతులు, రైతు సంఘాల నేతల ఫిర్యాదు చేయడంపై సీఎం జగన్మోహన్రెడ్డి స్పందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా పని చేసే నేతలను నిలదీయండి: జేఏసీ వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటైన జేఎసీ కన్వీనర్గా ప్రొఫెసర్ హనుమంతు లజపతి రాయ్ నియమితులయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు క్రిమియాను రష్యాను కలిపే వంతెనపై భారీ విధ్వంసం జరిగింది. దీంతో క్రిమియా వైపుగా వెళ్తున్న రైలులోని ఏడు ఇంధన ట్యాంకులు అగ్నికి ఆహుతయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. అందుకే హైదరాబాద్ వచ్చా.. నాకు మద్దతివ్వండి: మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే శనివారం హైదరాబాద్ విచ్చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. రూ. 22 వేల కోట్లకు రాజగోపాల్రెడ్డి అమ్ముడుపోయారు: మంత్రి జగదీష్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మంత్రిగా జగదీష్ రెడ్డి వేల కోట్లు సంపాదించారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించగా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ప్రపంచానికి పెను సవాల్ విసిరిన పుతిన్.. అదే జరిగితే భారీ విధ్వంసమే..? ప్రపంచానికే పెద్ద తలనొప్పిగా తయారైంది రష్యా. చిన్నదేశం ఉక్రెయిన్పై ఏకపక్ష యుద్ధానికి కాలు దువ్వింది. పెను విధ్వంసం సృష్టించినా ఉక్రెయిన్ ఆర్మీ ధీటుగా నిలబడటంతో తడబడుతోంది వ్లాదిమిర్ పుతిన్ సేన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. పింక్ వజ్రానికి రికార్డ్ ధర.. రూ.480 కోట్లకు వేలం అరుదుగా లభించే గులాబీ(పింక్) వజ్రాన్ని వేలం వేయగా రికార్డ్ స్థాయిలో ధర పలికింది. గులాబీ రంగులో ధగ ధగా మెరిసిపోతున్న ఈ వజ్రాన్ని శుక్రవారం హాంకాంగ్లో వేలం వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు భారతదేశంలో తయారైన మైడెన్ ఫార్మాస్యూటికల్స్కు చెందిన దగ్గు మందు తాగి పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారులు మృతిచెందిన ఘటన విషాదం నింపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. అక్టోబరు 17న ఆసీస్తో టీమిండియా! వార్మప్ మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Godfather: ‘గాడ్ ఫాదర్’తో మరోసారి ఆ విషయం రుజువైంది మెగాస్టార్ ఒక రీమేక్ మూవీలో నటిస్తు న్నాడు అంటే ఆ సినిమా ష్యూర్ షాట్ బ్లా క్ బస్టర్. మెగా హిస్టరీ తీసి చూస్తే ఆ విషయం ఇట్టే అర్ధమైపో తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: సీఎం జగన్ ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం: సజ్జల ఎన్నికల ముందు ఇచ్చే హామీలు పవిత్రంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. వందేభారత్ ట్రైన్కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. గేదెలను ఢీకొట్టడంతో..! కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ముంబై సెంట్రల్- గాంధీనగర్ క్యాపిటల్ మధ్య ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. చైల్డ్ కేర్ సెంటర్పై తూటాల వర్షం.. 34 మంది మృతి థాయ్లాండ్లో మారణహోమం సృష్టించాడు ఓ దుండగుడు. చైల్డ్ డే కేర్ సెంటర్ వద్ద విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. అమెరికాలో భారత సంతతి విద్యార్థి హత్య.. పోలీసుల అదుపులో రూమ్మేట్! అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అతడితో పాటు రూమ్లో ఉంటున్న సహచరుడైన కొరియా విద్యార్థిని.. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. రెండు రోజులపాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు రానున్న రెండు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. పార్టీ పేరు మారిపోయింది.. కేసీఆర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి ? ప్రత్యేక రాష్ట్రం నినాదంతో పురుడుపోసుకున్న తెలంగాణా రాష్ట్ర సమితి ఇప్పుడు పేరు మార్చుకుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. బంపరాఫర్, 14 ఓటీటీలకు ఒకటే సబ్స్క్రిప్షన్..ధర ఎంతంటే ఓటీటీ లవర్స్కు ప్రముఖ డీటీహెచ్ కంపెనీ టాటా ప్లే బంపరాఫర్. ప్లే బింజ్ పేరిట 14 ఓటీటీలను అందిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. వెస్టిండీస్ ఆల్ రౌండర్ తుపాన్ ఇన్నింగ్స్.. టీ20ల్లో డబుల్ సెంచరీ వెస్టిండీస్ ఆల్ రౌండర్ రఖీమ్ కార్న్వాల్ టీ20 క్రికెట్లో డబుల్ సాధించాడు. అట్లాంటా ఓపెన్-2022లో అట్లాంటా ఫైర్ జట్టుకు కార్న్వాల్ ప్రాతినిద్యం వహిస్తున్నాడు. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆదిపురుష్కు మరోషాక్, ఈ సినిమా రిలీజ్ కానివ్వం: బీజేపీ ఎమ్మెల్యే రోజురోజుకు ఆదిపురుష్ వివాదం ముదురుతోంది. ప్రభాస్ లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ టీజర్పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. క్వాంటం టెక్నాలజీ మేధావులకు ఫిజిక్స్లో సంయుక్తంగా ప్రైజ్ భౌతిక శాస్త్రంలో 2022 ఏడాదికిగానూ నోబెల్ బహుమతిని ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం స్టాక్హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కమిటీ ఈ ప్రకటన చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. విషమంగా సమాజ్వాదీ ములాయం సింగ్ ఆరోగ్యం సమాజ్వాదీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3.‘ఉద్యమ పార్టీ పేరుతో అడ్డంగా దోచుకున్నారు.. ఆ 900 కోట్లు ఎక్కడివి? తెలంగాణ దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. అలా చేస్తే రక్తపాతం జరుగుతుందన్నారు.. కానీ ఇప్పుడు చూడండి ఎలా ఉందో.. జమ్ముకశ్మీర్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాజౌరిలో భారీ ర్యాలీకి హాజరయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఎట్టకేలకు మాజీ హోం మంత్రికి బెయిల్, కానీ.. బయటకు రావడం కష్టమే! మనీల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు ఎట్టకేలకు ఊరట లభించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. వాహనదారులకు బిగ్ రిలీఫ్.. టోల్ వసూళ్లపై కేంద్రం కీలక నిర్ణయం! హైవేలపై టోల్ ఫీజు వసూలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ వసూళ్ల ప్రక్రియ మరింత సమర్ధంగా ఉండే విధంగా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ ఛైర్మన్ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు పట్టువస్త్రాలు అందజేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. యూజర్లకు భారీ షాకిచ్చిన యూట్యూబ్.. డబ్బులు చెల్లించాల్సిందేనా! యూట్యూబ్ ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలను తన వైపు తిప్పుకుని అతిపెద్ద వీడియో ప్లాట్ఫాంగా అవతరించింది పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. T20 World Cup 2022: అంపైర్ల జాబితా ప్రకటన.. భారత్ నుంచి ఒకే ఒక్కడు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామానికి మరో రెండు వారాల్లో తెరలేవనుంది. ఆక్టోబర్ 16 నుంచి ఈ మెగా ఈవెంట్ తొలి రౌండ్ మ్యాచ్లు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Adipurush Movie Teaser: ఆయనపై ప్రభాస్ అసహనం.. వీడియో వైరల్..! ఇటీవల విడుదలైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్పై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ఏపీకి భారీ వర్ష సూచన.. వచ్చే నాలుగు రోజులు జాగ్రత్త! గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఉప ఎన్నికతో సంబంధం లేదు.. మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్న కేసీఆర్ తెలంగాణలో మునుగోడు ఎన్నికల హీట్ మొదలైంది. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇక, గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న మనుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. పాలన వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం.. మేధావులు ఏమన్నారంటే పాలన వికేంద్రీకరణపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా పలువురు మేధావులు తమ గళం వినిపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. వైద్య రంగంలో బహుమతి ప్రకటన, విజేత ఎవరంటే.. ప్రతిష్టాత్మకమైన నోబెల్ విజేతల ప్రకటన మొదలైంది. వైద్య రంగంలో.. జన్యు శాస్త్రవేత్త స్వాంటె పాబో(67)కు అవార్డును ప్రకటించింది నోబెల్ కమిటీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. సూర్య, మిల్లర్ను కాదని రాహుల్కు.. జుట్టు పీక్కున్న అభిమానులు టీమిండియా, సౌతాఫ్రికా మ్యాచ్ చూసిన వారెవ్వరైనా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎవరికి వస్తుందంటే కచ్చితంగా రెండు పేర్లు చెబుతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ప్రచండ్ హెలికాఫ్టర్.. ప్రపంచంలోనే పవర్ఫుల్.. ‘మేడ్ ఇన్ ఇండియా’ భారత సైన్యం రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. వైమానిక దళంలోకి మేడ్ ఇన్ ఇండియా ఘనత వచ్చి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అక్టోబర్లో 3 నుంచి 9 వరకు బ్యాంకులు పని చేయని నగరాలు ఇవే! అక్టోబరు నెల వస్తే బ్యాంక్ కస్టమర్లు వారి ఆర్థిక లావాదేవీలను ముందుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ నెల దాదాపు పండుగలతో మనముందుకు వస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. కేజీఎఫ్-2 రికార్డ్ బ్రేక్.. బద్దలుకొట్టిన ఆదిపురుష్ అయోధ్య వేదికగా రిలీజైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 17 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి రికార్డుస్థాయిలో 88 మిలియన్ల వ్యూస్ సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10.టీమిండియాలో చోటు.. ఎవరీ ముఖేష్ కుమార్? స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ఉద్దవ్ థాక్రే వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ.. 3000 మంది హ్యాండిచ్చారు! మహారాష్ట్రలో పొలిటికల్ ట్విస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శివసేనలో జంపింగ్ల పర్వం కారణంగా మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే వర్గానికి షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. వారు కోరడం వల్లే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే ఆదివారం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా తన ప్రచారాన్ని ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. దసరాపై ఉత్కంఠ.. మునుగోడులో జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. జాతీయ పార్టీ విషయంలో వేగంగా ముందుకు సాగుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘శశిథరూర్కు కష్టమే.. మల్లికార్జున ఖర్గేనే గెలుస్తారు’.. గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల బరిలో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్లు మల్లికార్జున ఖర్గే, ఎంపీ శశిథరూర్ నిలిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఫస్ట్ వరల్డ్ వార్ నాటి జలాంతర్గామి... వందేళ్ల తర్వాత... మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి జర్మన్ యూ-111 బోట్ జలాంతర్గామిని అమెరికా సముద్ర జలాల్లో కనుగొన్నారు పరిశోధకులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. సొంత ప్రభుత్వంపై అసంతృప్తి.. వ్యవసాయ మంత్రి రాజీనామా బిహార్ వ్యవసాయ శాఖ మంత్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే సుధాకర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా సొంత ప్రభుత్వంపైనే ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. 5G సేవలు వచ్చేశాయ్.. మార్కెట్లో చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఏవో తెలుసా! దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5జీ(5G) నెట్వర్క్ సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. గర్ల్ఫ్రెండ్తో డేట్కి వెళ్లాలి! 300 కాదు ఐదొందలు తీసుకో! స్క్రీన్షాట్ తీసి మరీ.. టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. దృశ్యం 2 మూవీ బంపర్ ఆఫర్.. సగం ధరకే సినిమా చూసేయండి.. అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం- 2. మలయాళంలో సూపర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్గా వస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. వికేంద్రీకరణపై రౌండ్టేబుల్ సమావేశం: మేధావులు ఏమన్నారంటే ఏపీ అభివృద్ధి- పరిపాలన వికేంద్రీకరణపై మేధావులు, విద్యార్థులు, రాజకీయ విశ్లేషకులు, గళం విప్పారు. వికేంద్రీకరణ అంశంపై కాకినాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.) 29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదు: మంత్రి బొత్స వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. కాంగ్రెస్ ఎన్నికలు: ఆయన నామినేషన్ తిరస్కరణ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం పూర్తైంది. సెప్టెంబర్ 30తో నామినేషన్ల దాఖలు గడువు పూర్తికాగా, ఇవాళ పరిశీలన కూడా పూర్తైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. వాహనదారులకు అలర్ట్.. ఆ సర్టిఫికెట్ లేకపోతే నో పెట్రోల్, డీజిల్ వాహనాదారులకు ఢిల్లీ ప్రభుత్వం షాకిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ కీలక నిరయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఢిల్లీలో ఉండి స్వీడన్లో కారు నడిపిన మోదీ.. అది ఎలా? ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరప్లోని స్వీడన్లో కారు నడపటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే.. అది నిజమే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. మెడికల్ మిరాకిల్..18వ పడిలోకి ‘రెండు ముఖాల’ బాలుడు! ఈ బాలుడిని ప్రపంచ వింతగానే చెప్పుకోవాలి. సాధారణంగా జన్యులోపంతో జన్మించిన పిల్లలు ఎక్కువ కాలం బతకరని వైద్యులు చెబుతుంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Hyderabad: పండగ ప్రయాణాలపై పోలీసుల అలర్ట్.. సోషల్ పోస్టులొద్దు! దసరా పండగకు సొంతూరికి వెళ్తున్నామని, ఫ్యామిలీతో లాంగ్ టూర్లో ఉన్నామని..ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఎగబడి కొంటున్న జనం! ఈ ఇళ్లకు యమ డిమాండ్ కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. భౌతిక దూరం నేపథ్యంలో ఇంటి విస్తీర్ణం కూడా పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ కంటికి తీవ్ర గాయం.. భారత్ అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ కంటికి తీవ్ర గాయమైంది. ఈ విషయాన్ని ఉన్మక్త్ చంద్ స్వయంగా తన ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ‘పొన్నియన్ సెల్వన్’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణ మూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ జాబితాలోకి కొత్త చికిత్సలు చేరిక దాదాపు ఖరారు అయ్యింది. కొన్ని సంప్రదింపులు మిగిలి ఉన్న దృష్ట్యా.. కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కొంత సమయం కావాలని అధికారులు కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. కేసీఆర్కు హరీష్రావుకు గొడవలుంటే వాళ్లలో వాళ్లు చూసుకోవాలి: మంత్రి అమర్నాథ్ తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు ఆంధ్రప్రదేశ్ మంత్రి అమర్నాథ్. తెలంగాణను చూసి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదన్నారు మంత్రి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. పొలిటికల్ ట్విస్ట్.. ఆ ఆటోవాలాకు డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారు? గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు ప్రచారం ఊపందుకుంది. అధికార బీజేపీతో పాటు కొత్తగా అక్కడ పోటీ చేయాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నిరవధిక ప్రచారంతో హోరెత్తిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘కాంగ్రెస్ డీఎన్ఏలో గాంధీలు ఒక భాగం మాత్రమే.. కానీ’.. శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు సీనియర్ నేత శశి థరూర్. అక్టోబర్ 17న జరగనున్న ఎన్నికల్లో మరో సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేతో పోటీ పడనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్కు చివరి రోజున అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. Alice: ప్రపంచంలో తొలి ఈ-ఎయిర్క్రాఫ్ట్ ఎగిరింది ఎలక్ట్రిక్ విమానాల విభాగంలో సంచలనం నమోదైంది. ‘ఆలిస్’ అనే తొలి ఎలక్ట్రిక్ విమానం గగన వీధుల్లో విహరించింది. కొన్ని నిమిషాల తర్వాత నిర్ధేశించిన ప్రదేశానికి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. 'అతడికి టీ20ల్లో కూడా రాణించే సత్తా ఉంది.. అవకాశం ఇవ్వండి' టీమిండియా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. గత నెలలో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్లో తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. యాదాద్రిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు.. కిలో బంగారం సమర్పించి మొక్కు చెల్లింపు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు సీఎం కేసీఆర్. ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. సంజయ్ ఐదో విడత యాత్ర.. భైంసాలో మొదలుపెట్టి.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే నెల 15 నుంచి ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. పొన్నియన్ సెల్వన్ మూవీ రివ్యూ లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణ మూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ఈవినింగ్ టాప్ 10 న్యూస్
1. ఎస్డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పనితీరుకు ప్రమాణం: సీఎం జగన్ ఎస్డీజీ(స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు) సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉంటాయని, ఎస్డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పనితీరుకు ప్రమాణమని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. జిల్లా కలెక్టర్లతో ఆయన గురువారం స్పందన వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. ఈ సందర్భంగా.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కేటాయించిన నిధులపై సమీక్ష జరిపారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. కేంద్రం కీలక ఆదేశాలు : కార్లలో 6 ఎయిర్ బ్యాగ్లు కంపల్సరీ కార్ల విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ తప్పని సరిగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది.ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న గ్లోబల్ సప్లయి చైన్ అవరోధాలు, మైక్రో ఎకనామిక్స్ (స్థూల ఆర్థిక) పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ప్యాసింజర్ కార్లలో (ఎం-1 వేరియంట్) కార్ల ధర, వేరియంట్లతో సంబంధం లేకుండా వచ్చే ఏడాది అక్టోబర్1, 2023 వరకు ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాల్సిందేనని నితిన్ గడ్కరీ ట్వీట్లో పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. టీ20 ప్రపంచకప్కు బుమ్రా దూరం! టి20 ప్రపంచకప్కు ముందు టీమిండియాకు బిగ్షాక్ తగిలేలా ఉంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి గాయంతో టి20 ప్రపంచకప్కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే గనుక నిజమైతే టీమిండియాకు నిజంగా పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. అసలే బౌలింగ్ అంతంతమాత్రంగా ఉన్న దశలో ఇలా బుమ్రా గాయంతో దూరమవడం అభిమానులను ఆందోళన కలిగిస్తుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4.ఉక్రెయిన్ యుద్దంలో అనూహ్య పరిణామం ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాల విలీనం పేరిట రష్యా వేసిన పథకం మొత్తానికి ఫలించింది. ఎనిమిదేళ్ల కిందట క్రిమియా ఆక్రమణ తరహాలోనే.. ఇప్పుడు ఉక్రెయిన్కు చెందిన మరో నాలుగు కీలక ప్రాంతాలను తనలో విలీనం చేసుకోబోతోంది. శుక్రవారం క్రెమ్లిన్ భవనంలో జరగబోయే కార్యక్రమంలో ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలను అధికారికంగా తనలో కలిపేసుకోనుంది రష్యా. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. కేంద్రం ఆమోదించిన డిజైన్ల మేరకే పోలవరం నిర్మాణం పోలవరం ముంపు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తిశాఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన భేటీ ముగిసింది. ఈ భేటీకి ఏపీ, టీఎస్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల అధికారులతో జలశక్తిశాఖ సమావేశమైంది. ఈ భేటీకి ఏపీ నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ప్రభాస్ రాకతో దద్దరిల్లిన మొగల్తూరు.. ప్రతి ఒక్కరికీ భోజనం ఇటీవల స్వర్గస్తులైన రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మారక కార్యక్రమం గురువారం కృష్ణంరాజు స్వస్థలమైన మొగల్తూరులో ఘనంగా జరిగింది. ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మొగల్తూరు వెళ్లారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ ఈ ప్రాంతానికి వచ్చారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. సీఎం పదవి నుంచి గెహ్లాట్కు ఉద్వాసన.. కారణాలివే! తిరుగుబాటులో గెహ్లాట్ ప్రమేయం లేదని రాజస్థాన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అజయ్ మాకెన్ ఇచ్చిన నివేదికలోనూ ‘క్లీన్చిట్’ దక్కినా.. అనుచరులను కట్టడి చేయలేకపోయారనే కోణంలో అధిష్టానం ఆయనపై గుర్రుగా ఉంది. అందుకే అధ్యక్ష రేసులో పోటీ నుంచి తప్పుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక ముందు రాజస్థాన్ సీఎంగా కొనసాగింపు కష్టమేనని సోనియాగాంధీ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం తెలంగాణలో మెడిసిస్ చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వెయ్యికిపైగా ఎంబీబీఎస్ బీ-కేటగిరి సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇచ్చేలా సవరణలు చేశారు. ఎంబీబీఎస్ బీ-కేటగిరి సీట్లలో 85శాతం లోకల్ రిజర్వేషన్ల(తెలంగాణకు చెందినవారికే) కింద ఉండేలా మార్పులు చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. కృష్ణంరాజు స్మృతి వనం కోసం.. రెబల్స్టార్ కృష్ణంరాజు గౌరవార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల భూమి మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొగల్తూరులో ఇవాళ జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రులు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10, దిగ్విజయ్తో థరూర్ భేటీ.. అధ్యక్ష ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఎన్నో మలుపులు, మీటింగ్లతో ఉత్కంఠ రేపుతున్నాయి. ముందు నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రేసులో ముందు వరుసలో ఉంటారని భావించినప్పటికీ.. ఊహించని విధంగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతానికి పార్టీ సీనియర్ నేతలు శశి థరూర్, దిగ్విజయ్ సింగ్లు బరిలో నిలుస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరువురు నేతలు భేటీ అయ్యారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ఈవినింగ్ టాప్ 10 న్యూస్
1. గడప గడపకు.. నిర్లక్ష్యం వద్దు: సీఎం జగన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. ప్రతీ గడపకు సమయం కేటాయించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సూచించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలతో బుధవారం ఆయన నేతృత్వాన జరిగిన సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తీరుపై ఆయన సమీక్షించి.. దిశానిర్దేశం చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2.కాంగ్రెస్కు విజన్ లేదు.. గెలిచేంత సీన్ లేదు దేశంలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు గాంధీ కుటుంబంపై వ్యతిరేకత.. మరోవైపు అధ్యక్ష ఎన్నికల వేడి.. పార్టీని కుదేలు చేస్తోంది. ఇప్పటికే సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా హస్తం పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. కాంగ్రెస్ను వీడిన అనంతరం వాళ్లు.. అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. పాస్పోర్ట్ అప్లికేషన్.. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇక ఈజీ పాస్ పోర్ట్ కోసం అప్లయ్ చేస్తున్నారా? అయితే మీకో శుభవార్త. ఇకపై మీరు పాస్పోర్ట్ అప్లికేషన్ కోసం పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (పీసీసీ) పొందడం సులభతరం కానుంది.నేటి నుంచి (సెప్టెంబరు 28 నుండి) పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలలో (POPSK) పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ల కోసం ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. స్టార్ ప్లేయర్లకు దక్కనిది.. మనోడికి దక్కిన అరుదైన గౌరవం ప్రపంచానికి క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ పరిచయం అక్కర్లేని పేర్లు. సాకర్లో ఈ ఇద్దరు ఎవరికి వారే సాటి. ఆటలోనూ.. పాపులారిటీ విషయంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే భారత జాతీయ ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి(Sunil Chhetri)పై ఫిఫా(FIFA) డాక్యుమెంటరీ రూపొందించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినా మన దేశం మాత్రం గర్వపడేలా చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. విశాఖ రైల్వే జోన్కి కట్టుబడి ఉన్నాం: కేంద్ర రైల్వే శాఖ మంత్రి రైల్వే జోన్ హామీకి కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మరోమారు స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్ రద్దంటూ కొన్ని పత్రికలు కథనాలు ఇస్తున్న దరిమిలా.. బుధవారం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. భూసేకరణ పూర్తై.. భూమి కూడా అందుబాటులో ఉంది అని ఆయన తెలియజేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. చిరుత టూ ఆర్ఆర్ఆర్..చిరు ఎమోషనల్ మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్పై తన ప్రేమను చాటుకున్నారు. అప్పుడే నటుడిగా కెరీర్ ప్రారంభించి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. చిరుతతో మొదలై మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వరకు చరణ్ ప్రస్థానాన్ని మెగాస్టార్ కొనియాడారు. ప్రస్తుతం దర్శకుడు శంకర్తో సినిమా చేసే స్థాయికి ఎదిగాడని చిరు ఆనందం వ్యక్తం చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. కమలా హ్యారీస్ టూర్.. నార్త్ కొరియా మిస్సైల్ ప్రయోగం ఉత్తర కొరియా అనుమానాస్పద క్షిపణి ప్రయోగం చేసినట్లు దక్షిణ కొరియ బలగాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రయోగం యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ దక్షిణ కొరియా పర్యటనకు ముందు రోజే జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జపాన్ కోస్ట్ గార్డు కూడా ధృవీకరించిందని టోక్యో రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త పండుగ సీజన్ వేళ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. 4 శాతం డేర్నెస్ అలవెన్స్(డీఏ)ను పెంచుతూ కేబినెట్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ 38 శాతానికి చేరనుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ ప్రకటన సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దసరా పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగులకు చెల్లించాలని సీఎం ఆదేశించారు. దీంతో అర్హులైన కార్మికులకు రూ. 368 కోట్లను సింగరేణి సంస్థ చెల్లించనుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10.కాంగ్రెస్ అధ్యక్ష రేసులో డిగ్గీ రాజా! కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే రేసులో సీనియర్ నేత శశిథరూర్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉండనున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కీలక నేత దిగ్విజయ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఆయన సైతం ఉన్నారని, గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటన పూర్తి వివరాలిలా.. జిల్లాల పునర్విభజన తర్వాత పది రోజుల వ్యవధిలోనే రెండో సారి చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. పాదయాత్రకు టీడీపీ జనసమీకరణ అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ అరసవల్లికి బయల్దేరిన పాదయాత్ర.. పూర్వపు టీడీపీ సర్కారుకు భూములిచ్చిన రైతులకు సంబంధించిన వ్యవహారంగానే ప్రజలకు అర్థమవుతోందని.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. పాపులర్ ఫ్రంట్పై దర్యాప్తు సంస్థల రెండో విడత దాడులు.. 15 రాష్ట్రాల్లో.. పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై దర్యాప్తు సంస్థలు రెండో విడత దాడులు చెపట్టాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలల్లో పీఎఫ్ఐ సంస్థలు, ఆ సంస్థ సభ్యుల నివాసాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. కీలక పీఎఫ్ఐ సభ్యులను అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. World Tourism Day: లోకం చుట్టేద్దాం నిత్యం ఒత్తిళ్ల నడుమ బిజీ బిజీగా సాగే రొటీన్గా బతుకుల్లో అప్పుడప్పుడూ కాస్త కొత్తదనం నింపేవి టూర్లే. కరోనాతో కుదేలైన పర్యాటక రంగం కొన్నాళ్లుగా తిరిగి కళకళలాడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. రష్యాలో గబ్బిలాల్లో కొత్త వైరస్ సార్స్–కోవ్–2.. అంటే కోవిడ్–19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన కల్లోలాన్ని ఎవరూ మర్చిపోలేదు. లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది. తొలుత చైనాలో పుట్టినట్లు భావిస్తున్న ఈ వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. వివో వై16 వచ్చింది.. ఫీచర్లు అదిరే, ధర రూ.10వేల కన్నా తక్కువే! స్మార్ట్ఫోన్ల బ్రాండ్ వివో కొత్తగా తమ వై–సిరీస్ పోర్ట్ఫోలియోను విస్తరించింది. వై16 ఫోన్ను ప్రవేశపెట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. పంత్ కంటే కార్తీక్కు అవకాశం ఇవ్వడం అవసరం: రోహిత్ శర్మ ఆసియా కప్ నుంచి ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ వరకు ఒకే స్థానం కోసం కీపర్ దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ మధ్య పోటీ కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. కార్తితో మరోసారి జోడి కట్టబోతున్న రష్మిక మందన్నా ‘విరుమాన్’ చిత్రం విజయంతో మంచి జోష్లో ఉన్న కార్తీ చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పొన్నియిన్ సెల్వన్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. హైదరాబాద్ను ముంచెత్తిన జోరు వాన.. వరద నీటిలో చిన్నారుల ఈత హోరెత్తిన వాన హైదరాబాద్ నగరాన్ని వణికించింది. సోమవారం సాయంత్రం వేళ చినుకులా రాలి వరదలా మారి జడిపించింది. ఉరుములు, మెరుపులతో హడలెత్తించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఎంపవర్మెంట్: డైనమిక్ సిస్టర్స్ అవసరం నుంచే కాదు... ఆపద నుంచి కూడా ఆవిష్కరణలు పుడతాయి. ‘ఇండియా–హెంప్ అండ్ కంపెనీ’ ఉత్పత్తులు ఈ కోవకే చెందుతాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలి: సీఎం జగన్ మహిళా, శిశు సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. అంగన్వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘గెహ్లాట్ను రేసు నుంచి తప్పించాల్సిందే!’ రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. అశోక్ గెహ్లాట్ స్థానంలో రాజస్థాన్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే వ్యవహారం.. పార్టీలో కల్లోలం రేపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. నాకున్న ఫాలోయింగ్ మీకు తెలియట్లేదు.. నా పవర్ ఆరోజు తెలుస్తుంది: శశిథరూర్ కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని టెన్షన్కు గురిచేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. మీ పోరాటం నాకు నచ్చింది.. బాసర ట్రిపుల్ ఐటీలో కేటీఆర్ ఏమన్నారంటే? కొద్దిరోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. హాస్టల్ మెస్లో భోజనం విషయంలో విద్యార్థులు నిరసనలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. రామ్ చరణ్ ఇంట క్రికెటర్ల సందడి, వైరల్గా ఫొటోలు హీరో రామ్ చరణ్ ఇండియన్ క్రికెట్ టీంకు ఆతిథ్యం ఇచ్చాడు. ఆస్ట్రేలియా మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించిన సందర్భంగా ఇండియన్ క్రికెట్ టీంను అభినందిస్తూ తన నివాసంలో విందు ఏర్పాటు చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ.. గులాం నబీ ఆజాద్ పార్టీ పేరు ఇదే.. దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ మాజీ నేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీని స్థాపిస్తానని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. సైలెంట్ హార్ట్ ఎటాక్ తెలుసా?.. ఛాతీతో పాటు చాలాచోట్ల! ఒంట్లో ఇలా అనిపిస్తే జాగ్రత్త పడండి అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న మనిషి.. ఆరోగ్యంగా ఉన్నాడే అనిపించే మనిషి.. ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు ఈమధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! రేషన్ కార్డు రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం మీరు అనర్హులుగా తేలితే మీ రేషన్ కార్డు కూడా రద్దవుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20, వన్డే సిరీస్లు.. పూర్తి షెడ్యూల్! స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా దక్షిణాఫ్రికాతో పోరుకు సిద్ధమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. కార్తికేయ-2 ఓటీటీలో వచ్చేది అప్పుడే.. డేట్ ఫిక్స్ టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ-2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్-10 న్యూస్
1. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు ఉగ్రవాద కదలికలు, టెర్రర్ ఫండింగ్పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఉక్కుపాదం మోపుతోంది. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంగా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రల్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నేతలు, కార్యాలయాలపై సుమారు 100 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. బుధవారం అర్ధరాత్రి నుంచి దాడులు నిర్వహిచంగా.. గురువారం ఉదయానికి 105 మందిని అరెస్ట్ చేసింది. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. పుతిన్ ప్రకటనతో రష్యాలో అలజడి! రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటనతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత.. దాదాపు అంతటి స్థాయిలో మోహరింపు దిశగా పుతిన్ ఇవ్వడమే ఇందుకు కారణం. అయితే.. ఈ పిలుపుపై రష్యావ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. బిగ్ అప్డేట్.. పోస్టల్ బ్యాలెట్ రద్దుకు ఈసీ ప్రతిపాదన! ఎన్నికల విధుల్లో ఉండి సొంత నియోజకవర్గానికి వెళ్లలేని వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే, ఈ పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగానికి గురవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రతిపాదనలు చేసింది. దానిని రద్దు చేసే యోచనకు వచ్చింది. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. బీసీలకు పదవులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు జీవితంలో ఏనాడైన బీసీలకు న్యాయం చేశారా?. బీసీల తోకలు కట్ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు. బీసీ న్యాయమూర్తులకు పదవులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు ఎవరినైనా బీసీని రాజ్యసభకు పంపించావా అని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఫెడ్ ఎఫెక్ట్.. రికార్డు కనిష్టానికి రూపాయి అమెరికా డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి భారీగా నష్టపోతోంది. ప్రస్తుతం 73 పైసలు కోల్పోయి 80.56 వద్ద ఆల్టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది. గురువారం ఆరంభంలోనే డాలర్తో రూపాయి మారకం విలువ 42 పైసలు క్షీణించి 80.38కి చేరుకుంది. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. కౌర్ తుపాన్.. 23 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై కొత్త చరిత్ర ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా మహిళలు సరికొత్త చరిత్ర సృష్టించారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత బ్రిటీష్ గడ్డపై వన్డే సిరీస్ను కైవసం చేసుకున్నారు. హర్మన్ప్రీత్ కౌర్ తుఫాన్ ఇన్నింగ్స్తో ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. అంతకు ముందులా లేను.. చందమామ కాజల్ ‘శారీరకంగా అంతకు ముందులా లేను... ఎనర్జీ లెవల్స్ కాస్త తగ్గినట్లుగా అనిపిస్తోంది. అయినా తగ్గను’ అని అంటోంది కాజల్ అగర్వాల్. శరీరం సహకరించకపోయినా అనుకున్నది సాధించే విషయంలో రాజీ పడేదే లేదు అంటున్నారామె. నాలుగు నెలల క్రితం ఆమె ఓ బాబుకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8.కోహ్లి, ధావన్ల తర్వాత.. స్మృతి మందాన టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందాన వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డు అందుకుంది. వన్డేల్లో వేగంగా 3,000 పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్గా రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్లలో ఆమె మూడో బ్యాటర్గా నిలిచింది. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. భారత్ ‘శాశ్వత సభ్యత్వ’ హోదాపై బైడెన్ ఏమన్నారంటే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ సభ్యత్వానికి మద్దతు ప్రకటించారు. భారత్తో పాటు జర్మనీ, జపాన్లను కూడా సభ్యదేశాలుగా చేర్చాలనే ప్రతిపాదనకు బైడెన్ సానుకూలంగా ఉన్నారంటూ వైట్హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు బైడెన్ సైతం ఈ విషయంపై పరోక్షంగా ప్రకటన చేశారు. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. యూటీఎస్ యాప్ వాడుతున్నారా? అయితే.. మీకో గుడ్న్యూస్ రైళ్లలో జనరల్ కంపార్ట్మెంట్లు ఎప్పుడూ కిటకిటలాడుతుంటాయి. టికెట్ కోసం చాంతాడంత క్యూలు బెంబేలెత్తిస్తుంటాయి. ఇలాంటి తరుణంలో ప్రయాణికులకు వరంగా మారింది ‘యూటీఎస్’ యాప్. ఇప్పుడు ఆ యాప్ ద్వారా.. అన్ రిజర్వ్డ్ కోచ్లలో టికెట్ బుక్ చేసుకునే దూర పరిధిని పెంచుతూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. 👉 పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. మోదీ సర్కార్పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు కేరళలో భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఏప్రిల్ 2020కి ముందున్న స్టేటస్కోను కొనసాగించేందుకు చైనా తిరస్కరించిందని పేర్కొన్నారు. అంతేకాదు మోదీ సర్కార్పై ఆరోపణలు గుప్పించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. రాజుగారి ఫ్రస్ట్రేషన్.. వీడియో వైరల్ బ్రిటన్ రాజు చార్లెస్-3 మరోసారి తన చికాకును ప్రదర్శించారు. తన తల్లి, క్వీన్ ఎలిజబెత్-2 మరణాంతరం ఆయన ఇలా ప్రవర్తిస్తూ మీడియాకు చిక్కడం ఇది రెండోసారి. మంగళవారం ఉత్తర ఐర్లాండ్కు వెళ్లిన ఆయన.. అక్కడ విజిటర్స్ బుక్లో సంతకం చేసే టైంలో పెన్ను లీకైందన్న అసహనాన్ని తీవ్రంగా ప్రదర్శించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. ఏపీ ఉద్యోగులందరికీ గుడ్న్యూస్.. ఈఎంఐలో ఈ-స్కూటర్లు అందజేత ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ–స్కూటర్)లను వాయిదాల పద్ధతిలో అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రతి రోజూ కార్యాలయానికి వెళ్లి రావడం, ఇతర పనుల మీద ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న వారిలో ఉద్యోగులు ఎక్కువ శాతం ఉంటున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. సచిన్.. ఇలా చేయడం తగునా? సచిన్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో బ్యాట్ హాండిల్ను, గ్రిప్ను ఎలా శుభ్రపరుచుకోవాలో చూపించాడు. ''ఇలాంటి చిన్న విషయాలు ఎవరు చెప్పరు'' అంటూ వీడియోకు క్యాప్షన్ జత చేశాడు. ఈ ప్రక్రియ అంతా బాగానే ఉన్నప్పటికి క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం సచిన్ను ఒక విషయంలో తప్పుబట్టారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఏపీ గోదావరి ఉగ్రరూపం.. అధికారులను హెచ్చరించిన విపత్తుల శాఖ భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 13.70 అడుగులకు చేరింది. ఈ క్రమంలో 12.74 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. తెలంగాణ: నేరాలు మెండుగా.. జైళ్లు నిండుగా రోజురోజుకూ పెరిగిపోతున్న నేరాల నేపథ్యంలో ప్రతి ఏటా జైలుకు చేరే ఖైదీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేర ప్రవృత్తి, ఆర్థిక అసమానతలు, క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు దారుణమైన నేరాలకు కారణమవుతున్నాయి. తద్వారా కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. కృష్ణంరాజు.. ఎప్పుడూ చెరగని చిరునవ్వు అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండే వ్యక్తి కృష్ణంరాజు అని పలువురు వక్తలు హైదరాబాద్లో జరిగిన సంతాప సభలో వ్యాఖ్యానించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. ‘ప్రైవేట్ రంగం హనుమంతుడిలాంటిది’: నిర్మలా సీతారామన్ రూపాయి మారకంలో ద్వైపాక్షిక వాణిజ్యంపై పలు దేశాలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేవలం రూబుల్ (రష్యా కరెన్సీ)–రూపాయి మారకంలో వాణిజ్యానికే పరిమితం కాకుండా ఇతరత్రా కరెన్సీలకూ వర్తించేలా రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక విధానాన్ని రూపొందించడం సానుకూలాంశమని ఆమె పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. అదే జరిగితే గంగూలీ, జై షా పదవులు ఊడటం ఖాయం! భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నియమావళిలో అమలవుతున్న లోధా కమిటీ సిఫార్సుల సవరణ పిటిషన్పై సుప్రీం కోర్టులో వాడి వేడి వాదనలు జరుగుతున్నాయి. బోర్డు ప్రధానంగా 70 ఏళ్ల గరిష్ట వయో పరిమితి, పదవుల మధ్య విరామం నిబంధనల్ని సవరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.కానీ కోర్టు మాత్రం మూడేళ్ల చొప్పున రెండు దఫాలు వరుసగా కొనసాగిన ఆఫీస్ బేరర్కు విరామం ఉండాల్సిందేనని భావిస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న గంగూలీ, జై షా పదవులు ఊడటం ఖాయం! పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. భర్తలూ.. భరోసా ఇవ్వాలి.. బాధ్యతగా ఉండాలి గర్భిణులకు క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ చేసుకోవాలని చెబుతుంటాం. పోషకాహారం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతుంటాం. వ్యాయామం ఎంత అవసరమో సూచిస్తుంటాం. బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఒకమ్మాయి గర్భం దాల్చిందని తెలియగానే ఫోన్ చేసి అభినందనలు చెబుతూ రకరకాల పరామర్శల్లో భాగంగా పై జాగ్రత్తలన్నీ చెబుతుంటాం. అలాగే డాక్టర్లతో పాటు సైకాలజిస్టులు ఇచ్చే సూచనలు గర్భంతో ఉన్న మహిళకు మాత్రమే కాదు భర్తకు కూడా. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1.'పెద్దదిక్కును కోల్పోయాను'.. కన్నీటిపర్యంతమైన ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మృతితో ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళి అర్పంచి ప్రభాస్ను పరామర్శించగా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఆ దృశ్యం ఇంకా నా కళ్ళలో కదలాడుతూ ఉంది. ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్లోని నివాసానికి తరలించారు.అక్కడ కుటుంసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘ఉత్తరాంధ్రకు ఏమీ వద్దని చేస్తున్న యాత్ర ఇది’ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో పాదయాత్ర చేయడానికి సిద్ధపడటం ఎందుకోసమని ప్రశ్నించారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘మహా’ పాలిటిక్స్లో మరో ట్విస్ట్.. శరద్ పవార్కు బిగ్ షాక్! శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు దేశంలోనే హాట్ టాపిక్గా మారాయి. బీజేపీ, శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ప్రధాని మోదీకి షాక్.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు బీజేపీ నిర్ణయాలపై ఎప్పుడూ బాణం ఎక్కుపెట్టే వరుణ్ గాంధీ సరసన మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. కృష్ణంరాజుకు నివాళి.. ప్రధాని మోదీ స్పెషల్ ఫొటో ఇదే.. రాజకీయవేత్త, సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణవార్తతో సినీ, రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త విని పలువురు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. కృష్ణంరాజు వివాద రహిత వ్యక్తి: కేటీఆర్ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కృష్టంరాజు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. తన విలక్షణ నటనతో ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. స్మిత్.. మరీ ఇంత స్వార్థపరుడివనుకోలేదు! న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో స్మిత్ 127 బంతుల్లో వంద పరుగుల మార్క్ను అందుకొని వన్డే కెరీర్లో 12వ సెంచరీ అందుకున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. కస్టమర్ల కోసం ఎస్బీఐ సరికొత్త సేవ.. ఒక్క మెసేజ్ పెడితే చాలు.. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) మరో సేవను తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఒక మెసేజ్తో ఫాస్టాగ్( FASTag) బ్యాలెన్స్ను.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. కొత్త పార్టీపై ఆజాద్ కీలక ప్రకటన.. నా వెనుక వారున్నారు! కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవలే హస్తం పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి ఆజాద్.. అధిష్టానంపై నిప్పులు చెరుగుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ఆరోగ్యశ్రీ ద్వారా మరిన్ని చికిత్సలు: సీఎం జగన్ ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని, ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. లంకలో కనిపిస్తే కాల్చివేత రాజకీయ సంక్షోభంతో శ్రీలంకలో మరోసారి అలజడి చెలరేగింది. నిరసనకారులను అణగదొక్కేందుకు తాత్కాలిక అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో నిరసనకారులు బయట కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలొస్తే.. తెలంగాణలో రాజకీయాల్లో ఆరా మస్తాన్ సర్వే పొలిటికల్ హీట్ను మరింత పెంచింది. రాబోయే ఎన్నికల్లో మరోసారి గులాబీ బాస్దే అధికారమని చెబుతూనే ట్విస్టులు ఇచ్చింది. సర్వే నివేదిక బీజేపీకి భారీ షాక్ ఇచ్చింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. స్కూళ్ల సెలవులు పొడిగింపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడిగిస్తున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఎల్లో మీడియా ఆ ఇద్దరి కోసమే! పవన్, చంద్రబాబు.. ఆ ఆరోపణలు నిరూపించగలరా? నేను సవాల్ చేస్తున్నా. చంద్రబాబుకి క్రెడిబిలిటీ లేదు..పవన్ కళ్యాణ్కి క్యారెక్టర్ లేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. డెడికేషన్ అంటే ఇది.. గాయంతోనూ సీన్లు పూర్తి బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ షూటింగ్లో గాయపడ్డాడు. లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్లో భాగంగా గాయపడినా.. ఆయన ఆ గాయాన్ని లెక్క చేయలేదట. ఎంత నొప్పిగా అనిపించినా దాన్ని పంటి కింద భరించి సీన్ కంప్లీట్ చేశాడట. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. నథింగ్ ఫోన్ (1).. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతంటే! ఎట్టకేలకు నథింగ్ ఫోన్ (1) స్మార్ట్ ఫోన్ భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ ఫోన్ ఎలా ఉంది. ఫోన్ ధరెంత? ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాల గురించి తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. బుమ్రా అదుర్స్.. వరల్డ్ నెంబర్ వన్! ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రాణించిన అతడు ఏకంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. మూడు స్థానాలు ఎగబాకి 718 పాయింట్లతో వరల్డ్ నంబర్ వన్ వన్డే బౌలర్గా నిలిచాడు. బుమ్రా మినహా మరే ఇతర టీమిండియా బౌలర్లు టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. తండ్రి వెల్డర్.. పేద కుటుంబం.. తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయం వెల్డింగ్ పనులు చేసుకునే ఓ కూలీ కొడుకు జేఈఈ మెయిన్స్(తొలి రౌండ్).. అదీ మొదటి పయత్నంలోనే 99 శాతం స్కోర్ చేశాడు. ఇప్పుడా ప్రయత్నం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. అతని పేరు దీపక్ ప్రజాపతి. ఏడేళ్ల వయసులో సుద్దమొద్దుగా పేరుబడ్డ ఓ పిల్లాడు.. ఇప్పుడు జాతీయ స్థాయి పరీక్షలో 99.93 శాతం స్కోర్ చేయగలడని ఆ తల్లిదండ్రులు కూడా ఊహించలేదట. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. బ్రిటన్ ప్రధాని రేసు.. మిగిలింది ఎనిమిది మందే! బ్రిటన్ ప్రధాని పదవి రేసులో.. నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి భారత సంతతికి చెందిన హోం మంత్రి ప్రీతీ పటేల్తో పాటు పాక్ సంతతికి చెందిన మాజీ మంత్రులు సాజిద్ జావిద్, రెహ్మాన్ చిస్తీ తదితరులు తప్పుకున్నారు. దాంతో రిషితో పాటు మరో ఏడుగురు బరిలో మిగిలారు. వీరిలో భారత మూలాలున్న అటార్నీ జనరల్ సువెల్లా బ్రేవర్మన్ కూడా ఉండటం విశేషం! పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి.. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎంపీగా గురువారం ఆయన పదవీ కాలం ముగుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉపరాష్ట్రపతి రేసులో ఆయన నిలబడతారనే ప్రచారం మొదలైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. వైఎస్సార్ జిల్లా పర్యటనకు సీఎం జగన్ వైఎస్సార్ జిల్లాలో ఈనెల 7,8(గురు, శుక్రవారాల్లో) తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్ ఖరారు చేసింది. పర్యటనలో భాగంగా.. పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. నూపుర్ శర్మకు స్వల్ప ఊరట నూపుర్ శర్మను అరెస్టు చేయాలని దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ ఇందార బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన విశ్రాంత ధర్మాసనం.. ఈ పిటిషన్ను మొదట రిజిస్ట్రార్ ముందుకు తీసుకెళ్లాలని సూచించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. సింగరేణిలో 40వేల కోట్ల అవినీతి.. కేసీఆర్, కేటీఆర్లపై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్ ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్లపై సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సింగరేణిలో భారీ అవినీతి జరిగిందని, దానిని బయటపెట్టి ప్రజలకు వివరించేందుకు ఎంతదూరమైన వెళ్తానంటూ ప్రకటన చేశాడాయన. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. విండీస్తో సిరీస్.. శిఖర్ ధావన్కు బంపరాఫర్ వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ప్రకటించింది. ఈ మేరకు విండీస్తో మూడు మ్యాచ్ల సిరీస్లో తలపడబోయే జట్టు వివరాలు వెల్లడించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ఆ కుట్ర వెనుక పెద్దపెద్ద వ్యక్తుల పాత్ర ఉంది: భూమన టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016–19 మధ్య పెద్ద కుట్ర జరిగిందని శాసససభ ఉపసంఘం చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. డేటా చోరీ, పెగసస్, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన శాసనసభ ఉపసంఘం వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం సమావేశమైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. సల్మాన్ ఖాన్ లాయర్కు బెదిరింపు లేఖ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లాయర్ హస్తిమల్ సరస్వత్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. జోధ్పూర్ కోర్టులోని తన చాంబర్ బయట ఈ లేఖ లభించింది. లేఖలో ‘గాయకుడు మూసేవాలకు పట్టిన గతే నీకూ పడుతుంది. మేము ఎవరినీ వదిలిపెట్టము. మీ కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టం’ అని రాసి ఉంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. క్వీన్ ఎలిజబెత్ రాయల్ డ్యూటీస్ కుదింపు.. కారణం అదేనా? బ్రిటన్లో ప్రజాస్వామ్య వ్యవస్థ(Democracy) వచ్చినా.. ఆమె కుటుంబం రాయల్ డ్యూటీస్ అనుభవిస్తోంది. అయితే తాజాగా అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. క్వీన్ ఎలిజబెత్ రాయల్ డ్యూటీస్ ను తగ్గించేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. దుమ్ములేపిన పంత్.. ఏకంగా! దిగజారిన కోహ్లి ర్యాంకు ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్లో టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్ అదరగొట్టాడు. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టులో వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ అద్భుత ఆటతీరు కనబరిచిన విషయం తెలిసిందే. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. సెన్సెక్స్ జంప్, స్పైస్జెట్కు భారీ షాక్ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. మెటల్, ఎనర్జీ రంగాలు తప్ప అన్ని రంగాల షేర్లు లాభ పడ్డాయి. ఆటో, ఫైనాన్స్ ఎఫ్ఎంసీజీ, ఫెర్టిలైజర్ల షేర్లు బాగా పుంజు కున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ 616 పాయింట్లు ఎగిసి 53750 వద్ద, నిఫ్టీ 179 పాయింట్ల లాభంతో 15989 వద్ద ముగిసాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
1. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ఒకే క్లిక్లో ఇంటర్ ఫస్టియర్, సెంకడ్ ఇయర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 2. మహా సర్కార్కు గవర్నర్.. గవర్నర్కు షిండే వర్గం లేఖ! మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగు.. తూనే ఉంది. ఈ తరుణంలో డబుల్ ట్విస్ట్ చోటుచేసుకుంది. గవర్నర్ చుట్టూరా రాజకీయం తిప్పాలనే ఆలోచనలో ఉన్నాయి బీజేపీ, షిండే వర్గం. బలనిరూపణకు సిద్ధం కావాలని బీజేపీ, షిండే వర్గం భావిస్తుండగా.. ఆరోపణలు వెల్లువెత్తడంతో గవర్నర్ భగత్సింగ్ కొష్యారీ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 3. థాంక్యూ సీఎం జగన్ సార్ తిత్లీ నష్ట పరిహారం చెల్లించి ఈ ప్రాంత రైతులను ఆదుకున్నందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నియోజక వర్గ నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు, రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 4. తొమ్మిది నెలల తర్వాత రాజ్భవన్కు సీఎం కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంగళవారం ఉదయం రాజ్భవన్లో అడుగుపెట్టారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఆయన గవర్నర్ అధికారిక భవనానికి రావడం గమనార్హం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళిసైతో మాటామంతి కలిపారు కేసీఆర్. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 5. అమెరికాలో వలస విషాదం.. 42 మంది మృతి అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శాన్ ఆంటోనియోలో ట్రక్కులో వెళ్తున్న మృతుల్లో దాదాపు 46కి చేరింది. ఈ మేరకు లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి తెలిపారు. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 6. ఏపీ పాలిటిక్స్లో ‘మూడు ముక్కలాట’ రాజకీయ సిద్ధాంతాలు వేరైనా రహస్య ఎజెండా ఒకటిగా పెట్టుకొని విపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. బీజేపీ ఛీ కొడుతున్నా.. టీడీపీ అంతర్గతంగా సహకరిస్తూ లోపాయికారి రాజకీయం చేస్తోంది. బద్వేల్, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఈ తెర చాటు రాజకీయం తెరపైకి వచ్చింది. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 7. బిజినెస్ టైకూన్ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత బిజినెస్ టైకూన్, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ (93) కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. నిద్రలోనే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది. 18.4 శాతం వాటాతో టాటా గ్రూప్లో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారుగా ఉన్నారు పల్లోంజీ. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 8. టీ20 ప్రపంచకప్.. సెహ్వాగ్ టాప్3లో కోహ్లికి నో ఛాన్స్..! ఈ ఏడాది ఆక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్లో టీమిండియా టాప్ 3 బ్యాటర్లను భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఎంచుకున్నాడు. ఈ మెగా టోర్నీలో టీమిండియా టాప్ త్రీలో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు ఉండాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 9. క్రేజీ రూమర్.. మహేష్ 30 ఆ డైరెక్టర్తోనే! రాజమౌళి గురించి తెలిసి కూడా మహేశ్ బాబు కొత్తసినిమా పై ఇప్పుడే ఫోకస్ పెట్టడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. మహేశ్ కెరీర్ లో తెరకెక్కే 30 చిత్రానికి దర్శకుడు ఎవరూ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 10. ప్రపంచంలోనే అందవిహీనమైన ముఖం.. కదిలించే కథ అది ప్రపంచంలోనే అత్యంత విహీనమైన ముఖంగా గుర్తింపు దక్కింది. ప్రత్యేకించి పోటీల్లో సైతం నెగ్గింది. కానీ, హృదయ విదారకరమైన దాని కథే న్యాయనిర్ణేతలను కదిలించింది. మిస్టర్ హ్యాపీ ఫేస్ గురించి తెలిస్తే.. ఎవరి కళ్లు అయినా చెమ్మగిల్లడం ఖాయం. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి -
Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. రష్యాకు ఊహించని ఎదురుదెబ్బ.. షాక్లో పుతిన్! ఉక్రెయిన్లో రష్యా దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. రెండు దేశాల సైన్యం ఎదురు దాడుల కారణంగా భయానక యుద్ధ వాతావరణం నెలకొంది. కాగా, ఉక్రెయిన్కు వివిధ దేశాల నుంచి మద్దతు లభించడంతో రష్యాకు షాక్లు తగులుతున్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘ఈనాడు’ కట్టుకథలు: నీళ్లిచ్చిన వారిమీదే... రామోజీ రాళ్లు! అధికారంలో తన వాడుంటే... ఏమీ చేయకపోయినా ప్రశ్నలుండవు. అన్నీ ప్రశంసలే. అదే వేరొకరుంటే మాత్రం... ప్రశంసించాల్సిన చోట కూడా ప్రశ్నలే ఉంటాయి. ఇదీ... రామోజీరావు విధానం. ఇదే ‘ఈనాడు’కు ప్రధానం కూడా. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. అగ్నిపథ్ నిరసనలు.. విశాఖ రైల్వేస్టేషన్ మూసివేత అగ్నిపథ్ నిరసనల నేపథ్యంలో విశాఖలోని పలు రైల్వేస్టేషన్ల వద్ద భారీగా భద్రత పెంచారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ లోకల్ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. విశాఖ రైల్వేస్టేషన్లో భద్రతా ఏర్పాట్లను సీపీ శ్రీకాంత్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ రైల్వే స్టేషన్లపై దాడులు పాల్పడవచ్చుననే సమాచారం ఉంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. Agnipath Scheme: వారి కళ్లు ఆ భవనంపై పడి ఉంటే.. నెల రోజులు రైళ్లు బంద్! ఆందోళనకారుల చూపు ఆ భవనంపై పడి ఉంటే సికింద్రాబాద్ స్టేషన్ రైల్వే నిర్వహణ వ్యవస్థ ఓ నెలరోజులు పూర్తిగా కుప్పకూలి ఉండేది. దాన్ని పునరు ద్ధరించే వరకు రైళ్ల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగేది. కొద్ది రోజులపాటు కొన్ని రైళ్లను పూర్తిగా నిలిపేయాల్సి వచ్చేది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. సికింద్రాబాద్ విధ్వంసం: 2021లోనే వాట్సాప్ గ్రూప్.. ఇప్పుడు ఇలా ప్లాన్! అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా శుక్రవారం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. కాగా, దీని వెనుక పెద్ద ప్లాన్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆందోళనకారులను విచారణలో భాగంగా వారి సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కీలక విషయాలు బయటకు వచ్చాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. అగ్నిపథ్ ఎఫెక్ట్: బీహార్ బంద్.. చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన అగ్నిపథ్ పథకంపై నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా.. విద్యార్థి సంఘాలు శనివారం(జూన్ 18) బీహార్ బంద్కు పిలుపునిచ్చాయి. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) నేతృత్వంలోని సంస్థలు ఈ పథకాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరాయి. ఇక, విద్యార్థుల సంఘాల పిలుపు మేరకు బంద్కు ప్రతిపక్ష ఆర్జేపీ తన మద్దతు ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Project K: ఆ వార్తల్లో నిజం లేదు: ‘ప్రాజెక్ట్ కె’ టీం క్లారిటీ ‘డార్లింగ్’ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. నాగ్ అశ్విన్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ వాయిదా పడిందంటూ వార్తలు వస్తున్నాయి. దీపికా ఆస్వస్థకు గురవడంతో ప్రభాస్ మూవీ షూటింగ్ను వాయిదా వేయాలని దర్శక-నిర్మాతలను కోరాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Dinesh Karthik: 37 ఏళ్ల వయసులో..'డీకే'తో అట్లుంటది మరి స్వీట్ సిక్స్టీన్ ఇయర్స్ కెరీర్... 2006లో భారత్ తరఫున ఆడిన తొలి టి20 నుంచి 2022లో ఆడిన ప్రస్తుత మ్యాచ్ వరకు తన బ్యాటింగ్లో పదును తగ్గలేదని దినేశ్ కార్తీక్ నిరూపించాడు. ఐపీఎల్ ఫామ్ను అంతర్జాతీయ మ్యాచ్ల్లో కార్తీక్ కొనసాగించగలడా అనే సందేహాలకు మెరుపు బ్యాటింగ్తో అతను సమాధానమిచ్చాడు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. పెట్రోల్ వాహనాలతో సమానంగా ఈవీల రేట్లు ఏడాది వ్యవధిలోగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ధరలు పెట్రోల్ వాహనాల రేట్లతో సమాన స్థాయికి తగ్గేలా ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. పెట్రోల్, డీజిల్ స్థానంలో పంటల వ్యర్ధాల నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ను వాడకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. భర్తను వదిలి ప్రియుడితో మూడేళ్లుగా సహజీవనం.. ఆ క్రమంలోనే.. ప్రియుడి వేధింపులతో సహజీవనం చేస్తున్న మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం పీలేరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన వెంకటముని కుమార్తె పొన్ను నిరోషా (28)కు పదేళ్ల క్రితం దేవరకొండ పంచాయతీ మైలవాండ్లపల్లెకు మంజునాథ్తో వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. అమెరికా రక్షణ శాఖలో కీలక పదవిలో రాధా అయ్యంగార్ ఇండియన్ అమెరికన్, భద్రతా నిపుణురాలు రాధా అయ్యంగార్ ప్లంబ్కు అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. రక్షణ శాఖ డిప్యూటీ అండర్ సెక్రటరీగా బైడెన్ సర్కారు ఆమెను నామినేట్ చేసింది. ఆమె ప్రస్తుతం రక్షణ శాఖలో అండర్ సెక్రటరీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషల చట్ట సవరణ–2022కు సంబంధించి మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. President Election 2022: వేడెక్కుతున్న రాష్ట్రపతి ఎన్నిక.. ఏకగ్రీవమా, ఎన్నికా? రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ క్రమంగా వేడెక్కుతోంది. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న విపక్షాల ప్రయత్నాలు కొలిక్కి రాకుండానే బీజేపీ ‘ఏకగ్రీవ’ రాగం ఎత్తుకుని పరిస్థితిని ఆసక్తికరంగా మార్చింది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో దాదాపుగా 49 శాతం ఓట్లున్న బీజేపీకి ఒకటీ అరా పార్టీల మద్దతుతో తన అభ్యర్థిని గెలిపించుకోవడం సునాయసమని భావిస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. AP: మరో ముందడుగు.. విద్యలో గేమ్ ఛేంజర్! ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేగం అనూహ్యం. ఇంత వేగంగా స్పందించిన తీరు మా అందరికీ చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. మే 25న ఆయనతో నేను తొలిసారి దావోస్లో సమావేశమయినప్పుడు ఆయన ఈ ఆలోచన చెప్పారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. సోమేశ్ను తెలంగాణలోనే ఉంచాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను తెలంగాణలోనే ఉంచాలని ప్రభుత్వం హైకోర్టు కు విజ్ఞప్తి చేసింది. దీనికి ఏపీ కూడా అభ్యంతరం లేదని తెలిపిందని వెల్లడించింది. 2014 రాష్ట్ర విభజన సమ యంలో ఐఏఎస్, ఐపీఎస్ల కేటాయింపులపై కేంద్రం ప్రత్యూష్ సిన్హా కమిటీని నియమించింది. ఈ కమిటీ కేటాయింపులపై అభ్యంతరం తెలుపుతూ కొందరు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించి ఉపశమనం పొందారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. Virata Parvam Movie Review: ‘విరాటపర్వం’ మూవీ రివ్యూ టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. రానా, సాయిపల్లవి జంటగా నటించడం, తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. IND Vs SA 4th T20: సిరీస్ సమం చేసేందుకు... మారింది... ఒక్క విజయంతో సిరీస్ సీన్ మారింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత జట్టులో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. రాజ్కోట్ మ్యాచ్ గెలిస్తే సిరీస్ 2–2తో సమం అవుతుంది. అప్పుడే లక్ష్యం దిశగా భారత జట్టు అడుగు వేస్తుంది. ఈ సిరీస్లో... సీనియర్లు లేని టీమిండియా తొలుత డీలా పడినా గత మ్యాచ్లో అటు బ్యాట్తో... ఇటు బౌలింగ్తో గర్జించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. పెట్రోల్పై ఈ రాయితీ కూడా ఎత్తేశారహో..! పెట్రోల్ కొనుగోళ్లకు డిజిటల్గా చేసే చెల్లింపులపై పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) ఇంతకాలం ఇస్తున్న 0.75 శాతం రాయితీని ఎత్తివేసింది. గత నెల నుంచే ఈ ప్రయోజనాన్ని నిలిపివేసినట్టు, ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు దీన్ని ఉపసంహరించుకోవడమే దీనికి కారణమని పీఎన్బీ తెలిపింది. ఇందుకు సంబంధించి బ్యాంకు వెబ్సైట్లో ఓ నోటిఫికేషన్ ఉంచింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. TTE Son Railway Guard Father Selife Pic: తండ్రీకొడుకుల అరుదైన ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్ కెమెరాలో బంధించే కొన్ని ఫొటోలు చాలా ప్రత్యేకమైనవి. వాటిని ఎప్పుడు చూసుకున్న జీవితంలోని మధుర క్షణాలను గుర్తు చేస్తాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ ఫొటో మాత్రం మరింత ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఇది తండ్రీకొడుకులు తమ విధి నిర్వహణలో భాగంగా ఒకరికొకరు ఎదురైనపుడు తీసుకున్న ఫొటో. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత అగ్నిపథ్ ఆందోళన హైదరాబాద్కు పాకింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ఎన్ఎస్యూఐ విద్యార్థులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా రైల్వే స్టేషన్లోకి చొచ్చుకెళ్లిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలు.. ఫ్లాట్ఫారమ్ మీద ఉన్న రైళ్లపై కూడా రాళ్లు విసిరారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. కాంగ్రెస్ నిరసనలు.. రాహుల్పై ఈడీ ప్రశ్నల వర్షం నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. మూడు గంటలపాటు రాహుల్ను ఏకధాటిగా ప్రశ్నించిన ఈడీ అధికారులు.. లంచ్ విరామం అనంతరం మళ్లీ ప్రశ్నించారు. ఈ మధ్యలో ఆయన కొవిడ్తో ఆస్పత్రిలో చేరిన తల్లి సోనియా గాంధీని కలిసి వచ్చారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని వైద్య చికిత్సలు వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి.. అందులోకి మరిన్ని వైద్య చిక్సితలను చేర్చాలని సీఎం జగన్ ఆదేశించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. సోనీ, జియో చేతికి ఐపీఎల్ ప్రసార హక్కులు ఐపీఎల్ ప్రసార హక్కులను సోనీ, జియో సంస్థలు దక్కించుకున్నాయి. 2023-2027 కాలానికి గాను టెలికాస్టింగ్ రైట్స్ రూ. 44,075 కోట్లకు ఆమ్ముడు పోయిటన్లు సమాచారం. బుల్లితెర ప్రసార హక్కులను రూ. 23,575 కోట్లకు సోనీ దక్కించుకోగా.. డిజిటల్ ప్రసార హక్కులను రూ. 20,500 కోట్లకు జియో సొంతంచేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. సిగరెట్ ప్యాక్ మీదే కాదు.. ప్రతి సిగరెట్ పైనా హెచ్చరిక పోనుపోను పోగరాయళ్లు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. అందుకే సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక సందేశం చేరువయ్యేలా కెనడా ఒక సరికొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. ప్రపంచంలోనే ఈ తరహా ప్రయత్నం మొదటిది కావడం విశేషం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. సోనియా ఫ్యామిలీపై ఈగ వాలినా ఊరుకునేది లేదు: రేవంత్ నేషనల్హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ కుటుంబంపై కేంద్రం అక్రమ కేసులు పెడుతోందని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ ఎదుట రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గాంధీ కుటుంబంపై బీజేపీ అక్రమ కేసులు పెడుతోంది. సోనియా గాంధీ కుటుంబంపై ఈగ వాలినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ఈడీ అధికారులపై ఒత్తిడి కోసం కాంగ్రెస్ కుట్ర: స్మృతీ ఇరానీ అక్రమాలపై విచారణ జరిపితే ఎందుకు అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ఈడీ అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకే కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టిందని, ఇది ముమ్మాటికీ కుట్రే అని ఆమె మండిపడ్డారు. గాంధీ ఆస్తులను రక్షించేందుకు కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చిందని విమర్శించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. రామోజీరావుకు కనబడేదల్లా అబద్ధాలే!: మంత్రి జోగి రమేష్ పచ్చి అబద్ధాలతో పచ్చ రాతలు రాస్తూ అవాస్తవ ప్రచారాలకే ఎల్లో మీడియా పరిమితమైందని అన్నారు ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. రామోజీరావుకు అబద్ధాలు మాత్రమే కనిపిస్తాయని, చంద్రబాబు పాలనలో ఏం జరగకపోయినా ఆయనకే ఓటేయాలంటాడని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్! రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి! సోమవారం మొత్తం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్ని చవిచూశాయి. ఎన్నడూ చూడని రీతిలో షేర్లు పతననమవడంతో రోజంతా బ్లడ్ బాత్ కొనసాగింది. కేవలం ఒక్కరోజులోనే రూ7లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరై పోయింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. బ్రహ్మాస్త్ర కోసం మెగాస్టార్ వాయిస్ ఓవర్ బాలీవుడ్ భారీ ప్రాజెక్టు బ్రహ్మాస్త్ర టీజర్తో పాటు నటీనటుల లుక్స్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా ఓ స్పెషల్ వీడియో వదిలింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మాస్త్రం సినిమా ట్రైలర్కు వాయిస్ అందించాడు. ఆ బ్రహ్మాస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖల్లో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియదు. అతడే శివ.. అంటూ హీరో గురించి పరిచయం చేశాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. ఇది నిజమా? గూగుల్ అలాంటి పని చేస్తోందా ఏమిటీ!? సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుంటే దాని ఫలితాలు ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఈ ఏ రంగంలో అయినా అతికి వెళితే చివరకు అది మానవాళి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందనే భయాలు లేకపోలేదు. ఇప్పుడు అటువంటి తరుణమే వచ్చిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాషింగ్టన్ పోస్టు తాజాగా ప్రచురించిన కథనం ఇందుకు సంకేతామా? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ఎమ్మెల్యేలు మొత్తం నిరంతరం ప్రజల్లోనే ఉండాలి గడపగడపకూ కార్యక్రమాన్ని ఏరకంగా చేశాం? ఎలా చేస్తున్నాం? ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి? ఎలా సమర్థత పెంచుకోవాలి? అన్నదాన్నికూడా మనం నిరంతరంగా చర్చించుకోవాలని సీఎం జగన్ అన్నారు.గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్ భారత స్టార్ క్రికెటర్ కెప్టెన్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా బుధవారం ప్రకటన విడుదల చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. అమ్నేషియా పబ్ కేసు: బెంజ్, ఇన్నోవా కార్లు ఎవరివి..? టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జూబ్లీహిల్స్ లైంగిక దాడి కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలి. సీవీ ఆనంద్ కొన్ని విషయాలు బయటకు చెప్పకుండా దాచిపెట్టారు అని పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. వైద్యుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారా?: సుప్రీంకోర్టు ఆగ్రహం దేశవ్యాప్తంగా వైద్యుల కొరత ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది 1,456 మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్రం కలిసి వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. నిప్పుల కొలిమిలో వేసినా కాలిపోదు ఇది! మార్గరెట్ అట్వుడ్ రాసిన 'ది హ్యాండ్మెయిడ్స్ టేల్' అనే క్లాసిక్ నవలని.. ప్రత్యేకమైన ఫైర్ఫ్రూఫ్ మెటీరియల్ని ఉపయోగించి ప్రింట్ చేశారు. ఈ బుక్కు చాలా ప్రత్యేకతలు.. ప్రింట్ చేయడం వెనుక ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలియాలంటే.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. బెంగాల్లో హీటెక్కిన పాలిటిక్స్.. జేపీ నడ్డా టూర్పై టెన్షన్ బెంగాల్లో బీజేపీ వర్సెస్ అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్ అన్నట్టు వాడివేడి పాలిటిక్స్ చోటుచేసుకుంటున్నాయి. ప్రతీ రోజు ఏదో ఒక వివాదంలో ఈ రెండు పార్టీల నేతలు ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు. తాజాగా బెంగాల్లో మరోసారి రాజకీయం వేడిక్కింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. కలెక్షన్ల లాభం కన్నా విలువైందే దొరికింది బాలీవుడ్ చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్ ఇటీవల నటించి సూపర్ హిట్ కొట్టిన చిత్రం 'భూల్ భులయ్యా 2'. కియరా అద్వానీ, టబు నటించిన ఈ సీక్వెల్ మూవీ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ రుచి చూపించింది. మే 20న విడుదలై ఈ సినిమా సుమారు రూ. 150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ సందర్భంగా హీరోకి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. అసభ్య ప్రవర్తన?..కాలర్ పట్టి ట్రాఫిక్ ఎస్సైను చితకబాదేశారు మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ.. డ్యూటీలో ఉన్న ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను చితకబాదిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దేశ రాజధానిలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. టెక్నాలజీని దుర్వినియోగం కానివ్వొద్దు: నిర్మలా సీతారామన్ టెక్నాలజీలు దుర్వినియోగం కాకుండా చూసేందుకు డిజిటైజేషన్ను అర్థం చేసుకోవడంలో మరింత ముందు ఉండాలని నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఈ దశాబ్దంలో డిజిటల్ విధానాల వినియోగం గణనీయంగా పెరగనుందని, డిజిటైజేషన్పరంగా తగు రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. బీజేపీ సత్తా ఏమిటో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తేల్చుకోవాలి ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మంత్రి రోజా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజీపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అవగాహన లేకుండా మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్తో కలిసి బీజేపీ.. ఏపీకి అన్యాయం చేసింది. బీజేపీ సత్తా ఏమిటో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తేల్చుకోవాలని సవాల్ విసిరారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
Trending Top 10 News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
1.. పెట్రోల్కు పైసల్లేవ్.. బంకుల వద్దకు రావద్దు.. మమ్మల్ని క్షమించాలి: శ్రీలంక పెట్రోల్ కొనేందుకు కావాల్సినంత విదేశీ మారకద్రవ్యం కూడా అందుబాటులో లేదంటూ శ్రీలంక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ కారణంగా నెలన్నరకు పైగా తీరంలో ఉన్న నౌక నుంచి పెట్రోల్ కొనలేకపోతున్నట్టు ఇంధన మంత్రి కంచన విజెశేకర పార్లమెంటుకు తెలిపారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2..Rajiv Gandhi Assassination Case: పేరరివాళన్ పెళ్లి ఏర్పాట్లు షురూ మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్కు సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం సుప్రీంకోర్టు తీర్పుతో బుధవారం లభించిన విముక్తి.. మిగిలిన ఆరుగురినీ ఆశలపల్లకి ఎక్కించింది. సీఎం స్టాలిన్ సైతం ఈ అంశంపై న్యాయనిపుణులతో చర్చిస్తామని ప్రకటించడం వారి విడుదలపై కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3.. Andhra Pradesh: లంచమడిగితే ‘యాప్’తో కొట్టండి అవినీతి నిరోధానికి ప్రభుత్వం ప్రజల చేతికే వజ్రాయుధాన్ని అందిస్తోంది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఇతరుల అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్ను రూపొందించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4..సమయం లేదు గణేశా!.. మరో మూడు నెలలే.. ఏం చేస్తారో ఏంటో? వినాయక చవితి సందర్భంగా నిమజ్జనాలకు జీహెచ్ఎంసీ యాక్షన్ప్లాన్ ఏమిటో అంతుబట్టడం లేదు. బేబిపాండ్లు, ప్లాస్టిక్ తటాకాల్లో విగ్రహాలను ముంచి,వెంటనే వెలికి తీస్తేనే అవి సరిపోతాయి.లేకుంటే కష్టం. ఈ అంశంలో జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ ఏమిటో అంతుపట్టడం లేదు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5.. నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్ష సక్సెస్ శత్రు దేశ యుద్ధనౌకలను తుత్తునియలు చేసే అధునాతన క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) బుధవారం ప్రకటించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6.. కాస్మొటిక్ సర్జరీ వెంటపడుతున్న తారలు.. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా డోంట్ కేర్! ‘అందం’ అనే భావన గతంలో ఒకలా ఉండేది. ఇప్పుడు మరోలా ఉంది. ఏవో కొన్ని కొలతల్లో ఇమిడితేనే అందం అంటున్నారు. ఆ కొలతల కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. గతంలో తెలుగు నటి ఆర్తి అగర్వాల్ అమెరికాలో ఈ కారణం చేతనే మరణించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7..Womens World Boxing Championships: పసిడికి పంచ్ దూరంలో... తన కెరీర్లో సీనియర్ విభాగంలో తొలిసారి ప్రపంచ చాంపియన్ కావడానికి భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ విజయం దూరంలో నిలిచింది. టర్కీలో జరుగుతున్న ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో ఈ తెలంగాణ అమ్మాయి 52 కేజీల విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8..ఈక్విటీల్లో తగ్గుతున్న ఎఫ్పీఐల వాటా భారత ఈక్విటీల్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల భాగస్వామ్యం మార్చి త్రైమాసికంలో పలుచబడింది. ఈక్విటీల్లో ఎఫ్పీఐలు కలిగి ఉన్న వాటాల విలువ మార్చి త్రైమాసికం చివరికి 612 బిలియన్ డాలర్లకు (రూ.47.12 లక్షల కోట్లు) పరిమితమైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9..పొటాటో పోషణ బంగాళ దుంపలను తొక్కతీసి తురుముకుని రెండు టీస్పూన్ల రసం తీసుకోవాలి. ఈ రసంలో టీస్పూను రోజ్ వాటర్, ఐదు చుక్కలు నిమ్మరసం వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లైచేసి ఆరేంత వరకు మర్దన చేయాలి. పూర్తిగా ఆరాక చల్లటి నీటితో కడగాలి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10.. Russia-Ukraine war: రష్యా చేతికి మారియుపోల్ క్రెయిన్లో వరుస ఎదురుదెబ్బలతో డీలా పడ్డ రష్యాకు ఎట్టకేలకు చిన్న ఊరట. కీలక రేవు పట్టణం మారియుపోల్పై రష్యా సైన్యాలు పూర్తిగా పట్టు సాధించాయి. దాదాపు మూడు నెలల పోరాటంలో రష్యాకు చిక్కిన అతి పెద్ద నగరం ఇదే! పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవినింగ్ న్యూస్
1. ఆన్లైన్ గేమ్స్పై కేంద్రం జీఎస్టీ వసూలు ఆన్లైన్ గేమింగ్, క్యాసినో,రేస్ కోర్స్లపై జీఎస్టీ బాదుడుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు త్వరలోనే కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ కంటే అది ఎక్కువే అని తెలుస్తోంది. అది ఏ మేర అంటే.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. ఇది ఓ అమ్మ విజయం, పెరారివాలన్ భావోద్వేగం రాజీవ్ గాంధీ హత్య కేసులోని ఏడుగురు దోషుల్లో ఒకరు, యావజ్జీవ ఖైదీ.. ఏజీ పెరారివాలన్ అలియాస్ అరివును విడుదల చేయాలని సుప్రీం మే 18న ఆదేశించింది. 19 ఏళ్ల వయసులో అరెస్టయ్యి, గత మూడు దశాబ్దాలుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న 50 ఏళ్ల వయసులో పెరారివాలన్ కు ఎట్టకేలకు విముక్తి లభించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. కోనసీమ జిల్లా పేరు మార్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పేరును మార్చింది. జిల్లాను పేరును డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చుతున్నట్టు నిర్ణయించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. టిట్ ఫర్ టాట్: పుతిన్పై బ్యాన్ విధించిన కెనడా ఉత్తర అమెరికా దేశం కెనడా ఊహించని నిర్ణయం తీసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై నిషేధం విధించింది. పుతిన్తో పాటు మరో వెయ్యి మంది రష్యన్ జాతీయలు మీద(రాజకీయ నేతలు, ప్రముఖులు, అధికారులు ఉన్నారు) కూడా బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ‘ఎఫ్ 3’ మూవీ టికెట్ రేట్స్ పెంపుపై దిల్ రాజు క్లారిటీ ఎఫ్ 3 మూవీ టికెట్ ధరల పెంపుపై ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవల స్టార్ హీరోల సినిమాలకు కొద్ది రోజుల పాటు టికెట్ ధరలు పెంచిన విషయం విధితమే. దీంతో తాజాగా ఎఫ్ 3కి కూడా టికెట్ ధరలు పెంచుతారా? అని అంతా చర్చించుకుంటున్న నేపథ్యంలో టికెట్ రేట్స్ పెంపుపై క్లారిటీ ఇచ్చాడు మూవీ నిర్మాత దిల్ రాజు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. అడవిలో మంట.. పాక్ టిక్టాక్ స్టార్పై ఆగ్రహం పాకిస్తాన్ సోషల్ మీడియా స్టార్ హ్యుమైరా అస్గర్ షేర్ చేసిన టిక్టాక్ వీడియోపై యావత్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అందరూ ఫైర్ అయ్యేంతలా ఆమె ఏం చేసిందంటారా? హ్యుమైరా తగలబడుతున్న చెట్ల ముందు అందంగా తయారై సుకుమారంగా నడుచుకుంటూ వెళ్లింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7.కేకేఆర్ కమలేశ్ జైన్కు బంపరాఫర్ ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్కతా నైట్రైడర్స్ ప్రధాన సిబ్బందిలో ఒకరైన కమలేశ్ జైన్ బంపరాఫర్ కొట్టేశారు. టీమిండియా హెడ్ ఫిజియోగా ఆయన ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ కార్యదర్శి, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్లను ఆయన మెప్పించినట్లు సమాచారం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8.2007 మక్కా మసీదు పేలుళ్లకు పదిహేనేండ్లు పూర్తి వేసవి ఉక్కపోతతో ప్రశాంతంగా ఉన్న నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మక్కా మసీదులో పేలుళ్లలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ఐదు పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. నగరంపై మాసిపోని ఈ మరకకు నేటికి పదిహేను ఏండ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా.. ఆనాటి నుంచి జరిగిన పరిణామాలు చూద్దాం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. తీరిన బొగ్గు కొరత.. ఏపీలో ఇక నిరంతరాయ విద్యుత్ సరఫరా ఆంధ్రప్రదేశ్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కానుంది. మరోవైపు పరిశ్రమలకు విద్యుత్ కోతల వేళలు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10.అది కుతుబ్మినార్ కాదు.. సూర్య గోపురం!! తాజ్మహల్ కాదు తేజో మహల్ అనే వివాదం తలెత్తి సద్దుమణగక మునుపే మరో వివాదం తెర మీదకు వచ్చింది. కుతుబ్ మినార్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఓ సీనియర్ అధికారి. అది కుతుబ్ మినార్ కాదని.. సూర్యగోపురం అని ఆయన అంటున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. ఇంటర్ పరీక్షలు ప్రారంభం ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వరకు జరిగే పరీక్షలకు ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నిర్దేశిత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. భళా తందనాన మూవీ రివ్యూ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోతున్నాడు నటుడు శ్రీవిష్ణు. లేటెస్ట్గా ‘బాణం’ఫేం చైతన్య దంతులూరి దర్శకత్వంలో భళా తందనానా చిత్రంతో ముందుకొచ్చాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేర ఆకట్టుకోగలిగింది. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. యూదుల రక్తం కామెంట్లు.. పుతిన్ సారీ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై కామెంట్లు చేసే తరుణంలో.. హిట్లర్లోనూ యూదుల రక్తం ఉందంటూ రష్యా విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్, ఇజ్రాయెల్కు క్షమాపణలు తెలియజేసినట్లు సమాచారం. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. ఐస్క్రీమ్ అమ్ముతున్న ఛాంపియన్ సచిన్ నేషనల్ చాంపియన్(పారా అథ్లెట్) సచిన్ సాహు.. జీవనోపాధి కోసం ఐస్క్రీమ్ బండి నడుపుకుంటున్నాడు. ప్రభుత్వం తనకు ఎలాంటి సాయం అందకపోవడంతో తాను ఇలా ఐస్క్రీమ్స్ అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5.టాటా ఈవీ.. భలే బుకింగ్స్ టాటా ఎలక్ట్రిక్ వెహికల్,లాంచ్ చేసిందో లేదో.. హాట్ కేకుల్లా బుకింగ్స్ జరిగిపోతున్నాయి. ఒకసారి చార్జింగ్ చేస్తే 154 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 39,000 యూనిట్ల ఏస్ ఎలక్ట్రిక్ వాహనాల సరఫరాకు ఇప్పటికే ఆర్డర్ దక్కించుకుంది. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ముంబై ఇండియన్స్ జట్టులోకి ట్రిస్టన్ స్టబ్స్ ముంబై ఇండియన్స్ పేసర్ టైమల్ మిల్స్ గాయం కారణంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సీజన్లో మిగితా మ్యాచ్లకు మిల్స్ స్థానంలో సౌతాఫ్రికా యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ను భర్తీ చేయనుంది. దేశీవాళీ క్రికెట్లో అదరగొడతున్న ట్రిస్టన్ స్టబ్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. ఉన్నత శిఖరాలపై ప్రియాంక.. రికార్డులు బ్రేక్ భారత ఖ్యాతిని మరోసారి ఓ యువతి ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. తన పేరిటి సరికొత్త రికార్డును సృష్టించింది. మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంక మోహితే(30) ప్రపంచంలో మూడో ఎత్తైన శిఖరం కాంచనజంగను (8,586 మీటర్లు) గురువారం అధిరోహించారు. దీంతో ప్రపంచంలోని ఐదు.. 8,000 మీటర్ల కంటే ఎతైన శిఖరాలను అధిరోహించిన తొలి భారత మహిళగా ప్రియాంక ఘనత సాధించారు. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. కోవిడ్ మరణాలు.. భారత్లో లెక్క పదిరెట్లు ఎక్కువే?! ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా ప్రత్యక్షంగా లేదంటే.. పరోక్షంగా 1.49 కోట్లమంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ప్రకటించింది. అందులో భారత్లో కరోనా మరణాలు 47 లక్షలని తెలిపింది. కానీ, భారత్ ఈ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తోంది. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. మమత, అమిత్ షా పరస్పర విమర్శలు బెంగాల్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అమిత్షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య గురువారం మాటల యుద్ధం నడిచింది. కట్మనీ, రాజకీయ హింస, అవినీతితో బెంగాల్ ఉక్కిరిబిక్కిరవుతోందని అమిత్ విమర్శించగా, దేశంలో మతకల్లోలాలు, బీజేపీ రాష్ట్రాల్లో మహిళలపై దాడులనుంచి దృష్టి మరలించేందుకు బెంగాల్ గురించి మోదీ, షాలు అబద్ధాలు చెబుతున్నారని మమత ప్రతివిమర్శలు చేశారు. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. మాస్కు మస్ట్...ఆలస్యమైన అనుమతించరు తెలంగాణలోనూ ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. శుక్రవారం నుంచి మొదలైన పరీక్షలకు.. హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. కొవిడ్ నిబంధనలతో.. పరీక్ష కేంద్రాల్లో క్లీన్ అండ్ గ్రీన్తోపాటు శానిటైజేషన్ కార్యక్రమాలు పరీక్షలు పూర్తయ్యే వరకు కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సిట్టింగ్ ఏర్పాట్లు చేసింది. ► పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
రాష్ట్ర వాటా చెల్లిస్తేనే రెండో దశ పనులు నగర ప్రజా రవాణాలో ఎంతో కీలకంగా మారినందున ఎంఎంటీఎస్ రెండో దశ పనులు వే గంగా పూర్తయ్యేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటా నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును కోరారు. రాష్ట్ర వాటా నిధులు సకాలంలో విడుదల చేయకపోవటంతో పనులు నిలిచిపోయిన విషయాన్ని గుర్తించాలన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి శనివారం లేఖ రాశారు. పూర్తి వివరాలు.. నాని సినిమా తరహా ఘటన.. కబడ్డీ కూతకు వెళ్లి.. జిల్లాలో భీమిలి కబడ్డీ జట్టు సినిమా తరహా ఘటన చోటుచేసుకుంది. ప్రత్యర్ధి జట్టుపై కూతకు వెళ్లిన ఆటగాడు అవుట్ అయిన తర్వాత తిరిగొస్తూ గుండెపోటు గురయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలి కబడ్డీ కోర్టులోనే మృతి చెందాడు. వల్లూరు మండలంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు.. ఢిల్లీలో 52 మందిలో వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్న వేళ, దేశ రాజధాని ఢిల్లీలో వ్యాక్సిన్ తీసుకున్న 52 మందిలో దుష్ప్రభావాలు బయటపడటం కలకలం రేపుతోంది. కోవాగ్జిన్ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ వేసుకున్న కొందరిలో వ్యాక్సిన్ వేసుకున్న15-20 నిమిషాల తర్వాత గుండె దడ, అలర్జీ, తేలికపాటి జ్వరం వంటి సమస్యలు తలెత్తినట్లు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా వెల్లడించారు. పూర్తి వివరాలు.. 100 రోజుల్లో 10 కోట్ల మందికి టీకా అగ్రరాజ్యం అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ కోవిడ్ వ్యాక్సినేషన్పై కొత్త లక్ష్యాలను ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మొదటి 100 రోజుల్లో దేశంలోని 100 మిలియన్ల (10కోట్ల) మందికి టీకా అందజేస్తుందని ప్రకటించారు. కోవిడ్తో తీవ్రంగా దెబ్బతిన్న తమ దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం ఘోరంగా విఫలమైందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు.. రోజుకు రూ.9 లక్షలు, ఐఫోన్లు, లగ్జరీ కారు.. ఇంతలో మద్యంపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ బిహార్లో మద్యం ఏరులై పారుతోంది. అధికారుల కంట పడకుండా గుట్టుచప్పుడుగా మద్యాన్ని అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి అయితే ఏకంగా రోజుకు 9 లక్షల విలువ చేసే మద్యాన్ని విక్రయిస్తూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. పూర్తి వివరాలు.. దుబాయ్కి వెళ్తున్న మహేశ్.. 20 రోజలు అక్కడే! దుబాయ్ వెళ్లడానికి రెడీ అవుతున్నారు మహేశ్బాబు. ఫ్యామిలీతో అప్పుడప్పుడూ హాలిడే ట్రిప్ వెళ్తారు కదా.. ఈ ప్రయాణం అది కాదు. ‘సర్కారువారి పాట’ షూటింగ్ కోసమే దుబాయ్ వెళ్తున్నారట. పరుశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్ను ఈ నెకాఖరున దుబాయ్లో ఆరంబించాలనుకుంటున్నారని తెలిసింది. పూర్తి వివరాలు.. హార్దిక్ తండ్రి మృతి: నువ్ నా హీరో డాడీ! తండ్రి మరణం పట్ల టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యా స్పందించాడు. ఆయన లేని లోటు జీవితంలో పూడ్చలేనిదని పేర్కొన్నాడు. జీవితంలో తన తండ్రి లేడు అనే విషయాన్ని జీర్ణించుకోవడం అత్యంత కఠినమైనదని ఇన్స్టాగ్రామ్లో ఆయన ఫోటోతోపాటు భావోద్వేగ పోస్టు చేశాడు. ‘నాన్నా.. నువ్ నా హీరో. నువ్ ఇక లేవు అనే విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. పూర్తి వివరాలు.. జీయో యూజర్లకు బ్యాడ్ న్యూస్ రిలయన్స్ జియో రూ.99, రూ.153, రూ.297, రూ.594 గల జియోఫోన్ ప్లాన్ ధరలను తొలగించింది. కేవలం ఈ ఆఫర్ జియోఫోన్ 4జీ ఫీచర్ ఫోన్లు వినియోగిస్తున్న యూజర్లకు మాత్రమే వర్తిస్తుందని గతంలో పేర్కొంది. అయితే మిగతా ప్లాన్ విషయంలో ఎటువంటి మార్పులు చేయలేదని సంస్థ పేర్కొంది. పూర్తి వివరాలు.. నాన్నకి కారం అంటే ఇష్టం రంగావఝల రంగారావు... ఈ పేరు ఎవ్వరికీ తెలియదు... సాక్షి రంగారావు... అందరికీ పరిచితులే...సినిమాలలో విలన్ పాత్రలు... జీవితంలో సౌమ్యతత్త్వం.. సినిమాలలో కరణీకం... జీవితంలో అప్పులంటే భయం.. బాపు సాక్షితో వెండితెరకు పరిచితులై సాక్షి రంగారావుగా మారారు. తనకు తానే పేరు పెట్టుకున్న, వారి కుమారుడు సాక్షి శివతో ఈ వారం సినీ పరివారం... పూర్తి వివరాలు.. ‘విగ్రహాల ధ్వంసం ప్రతిపక్షాల కుట్ర’ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని మతాలు, కులాలను సమానంగా గౌరవిస్తోందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నరసరావుపేటలో గోపూజ కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా జరగడం సంతోషంగా ఉందన్నారు. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
టీకా ప్రక్రియను ప్రారంభించిన సీఎం జగన్ సర్వజనాసుపత్రి (జీజీహెచ్)లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టీకా కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ముందుగా ఆయన వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. హెల్త్ వర్కర్ పుష్పకుమారికి తొలి టీకాను వైద్యులు వేశారు. అనంతరం హెల్త్ వర్కర్లు నాగజ్యోతి, జయకుమార్, స్టాఫ్ నర్సు మరియమ్మ, డా.ప్రణీతలకు వ్యాక్సిన్ ఇచ్చారు. పూర్తి వివరాలు.. కరోనా వ్యాక్సిన్.. వెనక్కితగ్గిన ఈటల ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ఊపందుకున్న తరుణంలో భారత్లోనూ పంపిణీ షూరు అయ్యింది. కరోనా వ్యాక్సినేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో శనివారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 3,006 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది. తొలి టీకాను ఢిల్లీ ఎయిమ్స్లోని శానిటైజర్ కార్మికుడు మనీష్ కుమార్కు వేయగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ టీకా ప్రక్రియ ఆరంభమైంది. పూర్తి వివరాలు.. కావాలనుకుంటే లోకేష్ మీద కేసు పెట్టలేమా? దేవాలయాలపై, విగ్రహాలపై జరుగుతున్న దాడులపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టంగా వివరణ ఇచ్చారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఇందులో టీడీపీ హస్తం ఉందనే నిజం ఎక్కడ బయటపడుతుందో అనే భయం వారిలో కనిపించిందన్నారు. ఒక్కసారిగా అందరూ బెంబేలెత్తారని, గుంపులు, గుంపులుగా ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాలు.. భారత్లో మొదటి ఎయిర్ ట్యాక్సీ సర్వీసు దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ సర్వీసు చండీగఢ్లో ప్రారంభమయ్యింది. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ చండీగఢ్ విమానాశ్రయంలో ఈ సర్వీసును ప్రారంభించారు. ఉడాన్ పథకంలో భాగంగా ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ట్యాక్సీ చండీగఢ్ నుంచి హిసార్ వరకు ప్రయాణికులను చేరవేయనుంది. పూర్తి వివరాలు.. నార్వేలో టీకా విషాదం.. 23 మంది మృతి నార్వేలో విషాదం చోటు చేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. దాంతో నార్వే ప్రభుత్వం బాగా ముసలివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోవద్దని సూచించింది. వివరాలు.. ఫైజర్ ఎన్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించారు. పూర్తి వివరాలు.. యూట్యూబ్ వీడియోల స్పూర్తితో.. యూట్యూబ్ వీడియోల స్పూర్తితో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శనివారం ముఠాలోని ఆరుగురు సభ్యులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. పూర్తి వివరాలు.. ఇక ఎక్కువ సమయం తనతోనే గడిపేస్తా : పూజా హెగ్డే ఈ ఏడాది ఎక్కువ సమయం బ్రూనోకే కేటాయిస్తా అని చెబుతోంది పూజాహెగ్డే. బ్రూనో అంటే ఎవరుకాదు.. తాను పెంచుకునే కుక్కపిల్ల.‘ ప్రతి ఏడాది ఒక్కొక్కరు ఒక్కో కొత్త నిర్ణయం తీసుకుంటారు. నేను కూడా ఈ ఏడాది ఎక్కువ సమయం బ్రూనోతోనే గడపాలని డిసైడ్ అయ్యానని ఈ బ్యూటీ చెబుతోంది. పూర్తి వివరాలు.. ఏమాత్రం బాధ్యత లేని రోహిత్! నిర్ణయాత్మక నాలుగో టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 62 పరుగులకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ వికెట్లను కోల్పోయింది. రోహిత్ శర్మ 74 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ రెండో బంతికి గిల్ ఔట్ కాగా, లయన్ వేసిన 20 ఓవర్ ఐదో బంతికి రోహిత్ పెవిలియన్ చేరాడు. పూర్తి వివరాలు.. వాట్సాప్ అప్డేట్.. మరో 3 నెలలు వాయిదా నూతన ప్రైవసీ విధానంపై వాట్సాప్ వెనక్కి తగ్గింది. మరో మూడు నెలల పాటు అప్డేట్ని వాయిదా వేయనున్నట్లు ప్రకటించింది. పది రోజుల క్రితం వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిని అంగీకరించకపోతే యూజర్ మొబైల్ ఫోన్లలో 2021, ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్ పని చేయదని ప్రకటించింది. పూర్తి వివరాలు.. కరోనా వ్యాక్సినేషన్ తొలి టీకా.. వీడియో దేశ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 3,006 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ మొదలైంది. దేశంలో తొలి కరోనా టీకాను ఢిల్లీలోని ఎయిమ్స్లో శానిటైజర్ వర్కర్ మనీష్ కుమార్కు వైద్యులు వేశారు. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సెక్రటరీగా వ్యవహరిస్తున్న వాణీమోహన్ను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలు.. శివసేనకు చెక్: పట్టు బిగిస్తున్న కమలం దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీతో పాటు ప్రతిపక్ష బీజేపీ ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.పూర్తి వివరాలు.. పాక్, చైనాకు ఆర్మీ చీఫ్ వార్నింగ్! పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనాతో దేశానికి ముప్పు పొంచి ఉందని, అయితే సరైన సమయంలో స్పందించడం ద్వారా వారి పన్నాగాలను తిప్పికొట్టవచ్చని భారత సైనిక దళాల ప్రధానాధికారి మనోజ్ ముకుంద్ నరవాణే అన్నారు. పూర్తి వివరాలు.. కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై పూర్తి తీర్పు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. అదే విధంగా రైతు ఆందోళనల నేపథ్యంలో సమస్య పరిష్కారానికై నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. పూర్తి వివరాలు.. నిమ్మగడ్డ పిటిషన్పై విచారణ వాయిదా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. పూర్తి వివరాలు.. కేటీఆర్ బొమ్మ.. యాజటీజ్ దించేశాడు! సోషల్ మీడియా యాక్టివిస్ట్ తక్కళ్లపల్లి వరుణ్ తాను వేసిన చిత్రపటాన్ని సోమవారం ప్రగతి భవన్ లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు అందజేశాడు. తన కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్యతో చిన్నవయసులో ఉన్నప్పుడు వారితో కలిసి.. పూర్తి వివరాలు.. నవ్యమైన ప్రేమకథ - సైకిల్ పునర్ణవి భూపాలం, మహత్ రాఘవేంద్ర శ్వేతావర్మ, సూర్య లీడ్రోల్స్లో ఆట్ల అర్జున్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సైకిల్'. గ్రే మీడియా బ్యానర్ పై, ఓవరసీస్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ విజయా ఫిలింస్, ఓంశ్రీ మణికంఠా ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం. పూర్తి వివరాలు.. దుమ్మురేపిన జడేజా.. అగ్రస్థానంలో విలియమ్సన్ ఐసీసీ మంగళవారం ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సత్తా చాటాడు. ఆల్రౌండ్ విభాగంలో 428 పాయింట్లతో జడేజా రెండో స్థానంలో నిలవగా.. 446 పాయింట్లతో బెన్ స్టోక్స్ టాప్ ప్లేస్లో నిలిచాడు. పూర్తి వివరాలు కోవీషీల్డ్ వ్యాక్సిన్ ధర : సీరం కీలక ప్రకటన మరికొన్ని రోజుల్లో దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. తొలిదశలో ఫ్రంట్లైన్ వారియర్స్కు, ఆ తరువాత క్రమంగా దేశ ప్రజలకు ఈ టీకాను అందించనున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలంతో ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
♦కీలక నిర్ణయం: బీజేపీ బాటలో మమత.. దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకిస్తున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. మరో మూడు నాలుగు నెలల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. విజయమే లక్ష్యంగా పెట్టుకున్న అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతున్నాయి. పూర్తి వివరాలు.. ♦అమ్మ ఒడి ఆగదు: మంత్రి సురేష్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబుది దివాళాకోరు రాజకీయమని ధ్వజమెత్తారు.. పూర్తి వివరాలు.. ♦చంద్రబాబు డైరెక్షన్లో నిమ్మగడ్డ.. స్థానిక ఎన్నికలను నిర్వహించడమనేది ప్రజల ప్రాణాలతో చెలగాటమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే వ్యతిరేకిస్తున్నామన్నారు. పూర్తి వివరాలు.. ♦'కూకట్పల్లిలో బండి సంజయ్కు వ్యాక్సిన్ వేశా' బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖమ్మం పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ధీటుగా సమాధానమిచ్చారు. ఈ మేరకు ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నేను ఎప్పుడూ మంత్రి పదవి ఆశించలేదు. ఎన్నికల సమయం కావడంతో కొందరు టూరిస్ట్లు వస్తుంటారు. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఓ బత్తాయి వచ్చింది. పూర్తి వివరాలు.. ♦ఏపీ: కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి చురుగ్గా ఏర్పాట్లు ఆంధప్రదేశ్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళిక రూపొందించింది. కోవిడ్ వ్యాక్సిన్ రవాణా, భద్రపరచడంపై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి వివరాలు.. ♦ఎస్ఈసీ నిమ్మగడ్డకు టీడీపీ నేతల సన్మానాలు రాజ్యాంగ పదవిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ నేతలా మారిపోయారు. ఆదివారం పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ వేణుగోపాల స్వామిని దర్శించుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్కు టీడీపీ నేతలు సాదర స్వాగతం పలకడమే కాకుండా, స్వయంగా సన్మానాలు కూడా చేశారు. పూర్తి వివరాలు.. ♦యూఎస్: వివాదంగా మారిన త్రివర్ణ పతాకం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని ముట్టడించిన సమయంలో ప్రవాస భారతీయుడు త్రివర్ణ పతాకాన్ని చేత పట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రకంపనలు రేపుతున్నాయి. కేరళ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విన్సెంట్ జావియర్ పాలతింగాల్ (54) ట్రంప్ మద్దతుదారులతో కలిసి మన జాతీయ జెండాని ప్రదర్శించాల్సిన అవసరమేమొచ్చిందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాలు.. ♦రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న బిట్కాయిన్ ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా పేరొందిన బిట్కాయిన్ కొత్త ఏడాదిలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది. గత వారమే 30 వేల డాలర్లను దాటిన బిట్కాయిన్ ఈ వారం ముగిసే సరికి 40 వేల డాలర్లను తాకింది. 2021లో మొదటి మూడు రోజుల్లోనే దీని విలువ 5 వేల డాలర్లు పెరిగింది. పూర్తి వివరాలు.. ♦చైతూ, సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ టీజర్ రిలీజ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లవ్ స్టోరీ’. ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. పూర్తి వివరాలు... ♦కెప్టెన్తో గొడవ.. టీమ్ నుంచి వెళ్లిపోయిన ఆల్రౌండర్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ప్రారంభానికి ముందే బరోడా టీమ్కు ఊహించని షాక్ తగిలింది. ఆదివారం నుంచి టోర్నీ ప్రారంభం అవుతుండగా జట్టు సీనియర్ ఆల్రౌండర్ దీపక్ హుడా..కెప్టెన్ కృనాల్ పాండ్యాతో గొడవ కారణంగా క్యాంప్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయాడు. పూర్తి వివరాలు.. ♦జల్లికట్టులో విషాదం.. ఇద్దరు మృతి జల్లికట్టులో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకెళితే.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా నేర్లగిరిలో ఆదివారం ఉదయం నుంచి జోరుగా జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
►‘మిషన్–ముంబై’ ఘరూ జనవరి చివర లేదా ఫిబ్రవరిలో మొదటి వారంలో జరగనున్న ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ‘మిషన్–ముంబై’ పేరుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నా యి. పూర్తి వివరాలు.. ►చంద్రబాబు ఓ మానసిక రోగి: జోగి రమేష్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని మానసిక రోగిగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అభివర్ణించారు. ఉన్మాది, ఉగ్రవాదిలా చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.సంక్షేమ పాలనను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ పత్రికలతో దుష్ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. పూర్తి వివరాలు.. ►‘నిమ్మగడ్డ.. చంద్రబాబు తొత్తు’ కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్ణయం ప్రజలను విస్మయానికి గురిచేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.రాష్ట్రంలోని పరిస్థితులను ఎస్ఈసీకి అధికారులు వివరించినా పట్టించుకోలేదని.. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎన్నికల నిర్వహణ సాధ్యమా? అని ప్రశ్నించారు. పూర్తి వివరాలు.. ►ధాన్యం కొనకుంటే కేసీఆర్ దుకాణం బంద్ మోదీకి మొగుడిని అవుతానని ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. కేసీఆర్ శిఖండిగా మారాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కేసీఆర్ మోదీ కాళ్లు పట్టుకున్నాడని ఆరోపించారు. పూర్తి వివరాలు.. ►ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం పిటిషన్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. శనివారం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హౌస్ మోషన్ పిటిషన్ను హైకోర్టు.. సోమవారం విచారించనుంది. పూర్తి వివరాలు.. ►మరోసారి వివాదాస్పద ఉత్తర్వులు జారీచేసిన నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ను సాకుగా చూపుతూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం సర్క్యులర్ జారీ చేసింది. దీంతో లక్షలాది మంది తల్లులు ఎదురుచూస్తున్న అమ్మఒడి పథకానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. పూర్తి వివరాలు.. ►గొల్ల, కురుమలకు కేసీఆర్ గుడ్ న్యూస్.. గొల్ల, కురుమలకు సంక్రాంతి పండుగ కానుకగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు(కేసీఆర్) రెండో విడత గొర్రెల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. పూర్తి వివరాలు.. ►గుడ్ న్యూస్ : ఈ నెల16 నుంచే వ్యాక్సినేషన్ దేశ ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుకను అందించింది. 2021 జనవరి 16న టీకా డ్రైవ్ ప్రారంభమవుతుందని శనివారం అధికారికంగా వెల్లడించింది.ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఆరోగ్య సంరక్షణ కార్మికులకు ఫ్రంట్లైన్ కార్మికులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. ఇందులో భాగంగా 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించనున్నారు. పూర్తి వివరాలు.. ►ఇండోనేషియా విమానం అదృశ్యం.. ప్రయాణికులను తీసుకుని ఎగిరిన నాలుగు నిమిషాలకే ఇండోనేషియాకు చెందిన విమానం అదృశ్యమైంది. జకార్తా నుంచి పాంటియానక్ వెళ్తున్న ఎస్జే 182 శ్రీవిజయ ఎయిర్ బోయింగ్ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాలకే రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. పూర్తి వివరాలు.. ►డీమార్ట్ లాభాలు ఎంత పెరిగాయో తెలుసా? డీమార్ట్ సూపర్మార్కెట్ చెయిన్ అవెన్యూ సూపర్మార్ట్స్ లాభాల్లో అదరగొట్టింది. వార్షికంగా తన లాభాలను 16 శాతం మేర పెంచుకుంది. 2020 డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో ఆదాయం 11 శాతం పెరిగిందని శనివారం విడుదల చేసిన ఫలితాల్లో వె ల్లడించింది. పూర్తి వివరాలు.. ►‘క్రాక్’ వాయిదా.. మధుపై రవితేజ సీరియస్! ‘డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన చిత్రం కావడంతో ‘క్రాక్’. చాలా రోజుల తర్వాత థియేటర్లలో తమ అభిమాన హీరో సినిమా చుద్దామనుకున్న మాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్స్కు శనివారం నిరాశ ఎదురైంది. పూర్తి వివరాలు.. ►సిడ్నీ టెస్ట్: బుమ్రా, సిరాజ్లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు సిడ్నీ వేదికగా ఆసీస్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బౌలర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలకు చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానుల్లో కొంతమంది డ్రింక్స్ సపోర్టర్స్ సిరాజ్, బుమ్రాలపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం వివాదాస్పందంగా మారింది. పూర్తి వివరాలు... ►కల్తీ కల్లు కలకలం, 100 మందికిపైగా అస్వస్థత వికారాబాద్లో కల్తీ కల్లు కలకలం రేపింది. కృత్రిమ కల్లు తాగి రెండు గ్రామాల్లో దాదాపు 100కి మంది పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
►'బీజేపీ జై శ్రీరాం కాకుండా చేసిన అభివృద్ధి చెప్పాలి' రామతీర్థం ఘటనపై టీడీపీ, బీజేపీ నాయకులు రాజకీయ క్రీడ ఆడుతున్నారని టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ మండిపడ్డారు. మఠాధిపతులు, పీఠాధిపతులు ఒక్కొక్కరు ఒక్కో పార్టీ తరపున మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవాలయాలపై దాడులు చేయిస్తున్నారని రాజకీయ పార్టీలు చెప్పడం రాజకీయ కుట్రే. పూర్తి వివరాలు.. ►‘టీఆర్ఎస్పై కరోనా వ్యాక్సిన్ ప్రయోగించాం’ మంత్రి పువ్వాడ అజయ్కుమార్పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. చరిత్ర ఏంటో తెలుసుకుని మాట్లాడాలన్నారు. నాలుగేళ్లలో నాలుగు పార్టీలు మారిన మంత్రి పువ్వాడ.. తమకు నీతులు చెప్పుతారా అంటూ నిప్పులు చెరిగారు. పూర్తి వివరాలు.. ►ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ గత ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చి వేసిన 9 గుడులను పునఃనిర్మించే పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఉదయం 11.01కి కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలు.. ►నిమ్మగడ్డతో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ భేటీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్తో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎస్ బృందం స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వ వైఖరిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు వివరించారు. పూర్తి వివరాలు.. ►అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దు.. కిడ్నాప్ కేసులో అఖిలప్రియ కస్టడీ కోసం బోయిన్పల్లి పోలీసులు సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అఖిలప్రియను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు. రేపటి నుంచి ఈనెల 15 వరకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. పూర్తి వివరాలు.. ►ముఖ్యమంత్రికి బెదిరింపు లేఖ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు హత్య బెదిరింపు లేఖ చేరింది. ఆయన నివాస కార్యాలయానికి(నవీన్ నివాస్) గురువారం వచ్చిన ఈ లేఖలో హత్యకు వ్యూహరచన పూర్తి అయినట్లు పేర్కొన్నారు. కిరాయి హంతకులు సిద్ధం అయ్యారని.. అత్యాధునిక అస్త్రాలతో హత్యల్లో ఆరితేరిన వర్గం నగరంలో నవీన్ ప్రతి అడుగులో అడుగు వేస్తుందని ప్రధానాంశం. పూర్తి వివరాలు.. ►మూల్యం చెల్లించక తప్పదు: ట్రంప్ అమెరికా చట్టసభల సమావేశ భవనం క్యాపిటల్పై జరిగిన దాడిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. హింసకు పాల్పడే వారు అసలు ఈ దేశ ప్రజలే కాదు అంటూ మండిపడ్డారు. చట్టాన్ని అతిక్రమించిన వారు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. పూర్తి వివరాలు.. ►కోవిడ్ భయం: విమానం మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు కరోనా మన జీవితాల్లో భారీ మార్పులే తెచ్చింది. వేడుకలు, సరదాలు, పండగలు, పబ్బాలు ఏవి లేవు. మూతికి మాస్క్, చేతిలో శానిటైజర్ తప్పనిసరి అయ్యాయి. ఇక బస్సు, రైలు, విమాన ప్రయాణాలు అంటేనే జనాలు దడుచుకునే పరిస్థితులు తలెత్తాయి. అందుకే నలుగురితో కలవాలన్న.. కలిసి ప్రయాణం చేయాలన్న ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ కోవకు చెందిన వాడే ఇప్పుడు మనం చేప్పుకోబేయే వ్యక్తి. పూర్తి వివరాలు.. ►రికార్డుల మోత, టెక్ మహీంద్ర ఘనత వరుస రెండురోజుల నష్టాలకు చెక్ చెప్పిన దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం తిరిగి జోష్లోకి వచ్చాయి. చివరిదాకా అదే రేంజ్ను కొనసాగించాయి. భారీ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభంలోనే మరో ఆల్టైమ్ రికార్డును క్రియేట్ చేశాయి. ఐటీ, ఆటో, ఫార్మా స్టాక్స్కు కొనుగోళ్ళ మద్దతుతో కీలక సూచీలు రికార్డుల మోత మోగించాయి. పూర్తి వివరాలు.. ►సీక్రెట్గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ లాక్డౌన్ కాలంలో పెళ్లి బాట పడుతున్న నటీనటుల సంఖ్య పెరిగిపోతోంది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచీలర్ రానా దగ్గుబాటి, నితిన్లు, నిహారి కొణిదెల వంటి కొంతమంది స్టార్లు ఇటీవల ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. తాజాగా ‘బస్స్టాప్’ ఫేం కయల్ ఆనంది కూడా పెళ్లి పీటలు ఎక్కారు.. పూర్తి వివరాలు.. ►నాగిన్ డ్యాన్స్తో అదరగొట్టిన క్రికెటర్ షేక్ జాయేద్ స్టేడియం వేదికగా శుక్రవారం ఐర్లాండ్, యూఏఈ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వికెట్ తీసిన ఆనందంలో యూఏఈ క్రికెటర్ రోహన్ ముస్తఫా నాగిన్ డ్యాన్స్తో అలరించాడు. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
►‘బాబు మత రాజకీయాలు.. పతనం తప్పదు..’ దేవుడితో రాజకీయం చేస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి మరింత పతనం తప్పదని ఏఐసీసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా హెచ్చరించారు. గతంలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చారని, అలిపిరిలో దేవుడు ఎలా బుద్ధి చెప్పాడో తెలుసు. పూర్తి వివరాలు.. ►మధ్యతరగతి ప్రజలకు ఏపీ ప్రభుత్వం కొత్త పథకం పట్టణ, నగరాల్లోని పేదలకు సొంత ఇంటి స్థలం, తద్వారా సొంతింటి కలను నిజం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలు.. ►మరో కార్యక్రమానికి వైఎస్ జగన్ సర్కార్ శ్రీకారం తెలుగుదేశం హయాంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. టీడీపీ ప్రభుత్వంలో కూల్చిన ఆలయాల నిర్మాణంతో పాటు, 70 కోట్లతో ఇంద్రకీలాద్రిపై చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ శుక్రవారం భూమిపూజ చేయనున్నారు. పూర్తి వివరాలు.. ►రహదారుల అభివృద్దికి 6400 కోట్లు రాష్ట్రంలో రహదారుల అభివృద్దికి 6400 కోట్లు కేటాయించామని రోడ్లు,భవనాల శాఖా మంత్రి శంకర్ నారాయణ అన్నారు. ఈ మేరకు న్యూ డెవలప్ మెంట్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. పూర్తి వివరాలు.. ►చంద్రబాబుపై పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం చంద్రబాబుపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. 'రాజకీయ స్వలాభాల కోసం పోలీసులకు మతాలను ఆపాదించవద్దు. కుల, మత అనే భేదం లేకుండా ప్రజల కోసం సేవచేస్తున్నాం. పూర్తి వివరాలు.. ►సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో ఆయనకు ఆస్పత్రి వైద్యులు అందుకు సంబంధించిన ఎంఆర్ఐ, సీటీ స్కాన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు.. ►అఖిలప్రియ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. హఫీజ్పేట్ భూ వివాదంలో సూత్రధారి భూమా అఖిలప్రియగా పోలీసులు తేల్చారు.. ఈ కేసులో ఏ-1గా భూమా అఖిలప్రియను పేర్కొంటూ, ఎఫ్ఐఆర్లో పోలీసులు మార్పులు చేశారు. ఏ-2గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ-3గా భార్గవ్రామ్, నిందితులుగా శ్రీనివాసరావు, సాయి,చంటి, ప్రకాశ్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. పూర్తి వివరాలు.. ►తెలంగాణ సీజేగా హిమాకోహ్లి ప్రమాణస్వీకారం తెలంగాణ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమాకోహ్లి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్లో జస్టిస్ హిమాకోహ్లితో ప్రమాణ స్వీకారం చేయించారు. పూర్తి వివరాలు.. ►తమిళనాడు గవర్నర్గా కృష్ణంరాజు? బీజేపీ సీనియర్ నేత, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవి కట్టబెట్టనుందని ప్రచారం జరుగుతోంది. తమిళనాడు గవర్నర్ పదవిని ఆయనకు అప్పగించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. కొందరు అయితే ఏకంగా కృష్ణం రాజుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు.. ►కరోనా వ్యాక్సిన్.. అతి పెద్ద సవాల్ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, నిల్వ, పంపిణీ వీటన్నింటికి మించి మరో అతి పెద్ద సవాల్ కేంద్రం ఎదుర్కోబోతోంది. అదే టీకా తీసుకోవడంపై ప్రజల్లో నెలకొన్న సంశయం. రకరకాల కారణాలతో ఏకంగా 69 శాతం మంది కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలా? వద్దా? అని తేల్చుకోలేకపోతున్నారని లోకల్సర్కిల్ సర్వే తేల్చి చెప్పింది. పూర్తి వివరాలు.. ►ట్రంప్కు మరో షాక్ : అరెస్ట్ వారెంట్ మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవికి గుడ్బై చెప్పనున్నడొనాల్డ్ ట్రంప్కు మరో షాక్ తగిలింది. ఇరాన్ సైనికాధికారిని హత్య చేసిన కేసులో ఇరాక్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జనరల్ ఖాసిమ్ సులేమాని, అబూ మహదీ అల్ ముహండిస్లను హతమార్చిన డ్రోన్దాడిపై దర్యాప్తు చేయాల్సిందిగా బాగ్దాద్ కోర్టు జడ్జ్ గురువారం ఆదేశించారు. పూర్తి వివరాలు.. ►మార్కెట్లోకి మేడ్ ఇన్ ఇండియా లావా మొబైల్స్ మళ్లీ మొబైల్ మార్కెట్ లో మేడ్ ఇన్ ఇండియా కంపెనీల జోరు కొనసాగుతుంది. ప్రస్తుతం మొబైల్ మార్కెట్ లో విదేశీ కంపెనీలదే పై చేయి. ప్రధానంగా చెప్పాలంటే చైనా మొబైల్ కంపెనీలు ఈ మార్కెట్ లో దూసుకెళ్తున్నాయి. అయితే వీటిని తట్టుకొని నిలబడటానికి గతంలో మైక్రో మాక్స్ కొన్ని మొబైల్స్ విడుదల చేయగా.. పూర్తి వివరాలు... ►చిన్న గ్రామం నుంచి ముఖ్యమంత్రిగా రిచా చద్దా.. బాలీవుడ్ నటి రిచా చద్దా రాబోయే చిత్రం ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇందులో రిచా వెనుకబడిన వర్గాల ప్రజల కోసం పోరాడే పవర్ఫుల్ మహిళ నాయకురాలిగా కనిపించనున్నారు. పూర్తి వివరాలు.. ►ఆయన కల నెరవేరింది.. కానీ ఈరోజు బతికిలేరు ఆసీస్తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో బౌలర్ మహ్మద్ సిరాజ్ కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. 26 ఏళ్ల సిరాజ్ కంటతడి వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
ఆపరేషన్ ‘బెంగాల్’ దీదీ పరేషాన్ బెంగాల్ దంగల్లో దీదీని ఓడించడమే లక్ష్యంగా కమలదళం ఓ వైపు వ్యూహాలు రచిస్తుంటే, బిహార్ తరహాలో బెంగాల్లో బోణీ కొట్టేందుకు ముస్లిం ఓట్లను ఏకం చేసే పనిలో ఏఐఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్–ఇ–ఇత్తెహద్– ఉల్–ముస్లిమీన్) అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారు. పూర్తి వివరాలు.. ప్రణబ్ ఆత్మకథలో సంచలన విషయాలు ప్రధాని మోదీ పార్లమెంట్లో తరచుగా మాట్లాడాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ‘ప్రెసిడెన్షియల్ ఈయర్స్ 2012– 2017’ పుస్తకంలో సూచించారు. ప్రణబ్ ముఖర్జీ చనిపోవడానికి ముందు చివరగా రాసిన ఈ పుస్తకం మంగళవారం మార్కెట్లోకి విడుదలైంది. పూర్తి వివరాలు.. నాపై విష ప్రయోగం జరిగింది : ఇస్రో శాస్త్రవేత్త భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త తపన్ మిశ్రా సంచలన ఆరోపణలు చేశారు. మూడేళ్ల క్రితం తనపై విష ప్రయోగం జరిగిందని ఫేస్బుక్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇస్రోలో కలకలం రేపుతున్నాయి. పూర్తి వివరాలు.. దక్షిణాఫ్రికాలో మరింత ప్రమాదకరమైన కరోనా దక్షిణాఫ్రికాలో మరింత ప్రమాదకరమైన కరోనాను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ బ్రిటన్ స్ట్రెయిన్ కంటే డేంజర్ అని నిపుణులు పేర్కొంటున్నారు. పూర్తి వివరాలు.. శత్రువుల మధ్య చిగురించిన స్నేహం! సంవత్సరాల తరబడి సాగుతున్న కయ్యానికి తెరదించుతూ ఖతార్, సౌదీ అరేబియా స్నేహం దిశగా అడుగులు వేశాయి. మంగళవారం ఖతార్ రాజు షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని సౌదీ అరేబియా పర్యటనకు వచ్చారు.పూర్తి వివరాలు.. చల్లా కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు జిల్లా అవుకు చేరుకొని.. కరోనాతో ఇటీవల మృతి చెందిన దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పూర్తి వివరాలు.. హిందూపురంలో బాలకృష్ణకు చేదు అనుభవం హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. దాదాపు నాలుగు మాసాల తర్వాత నియోజకవర్గంలో అడుగుపెట్టిన ఆయనకు తూముకుంటలో ఊహించని పరిణామం ఎదురైంది. పూర్తి వివరాలు.. బర్డ్ ప్లూ: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (బర్డ్ ఫ్లూ) వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వన్యప్రాణి విభాగం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.పూర్తి వివరాలు.. 'టీమిండియాను వదిలి రావడం బాధగా ఉంది' ఆసీస్తో మూడో టెస్టు ఆడేందుకు సిద్ధమవుతున్న టీమిండియాకు యువ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ బుధవారం ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ట్విటర్ వేదికగా టీమిండియాకు తన సందేశాన్ని అందించాడు. పూర్తి వివరాలు.. రిలయన్స్, ఐటీసీ దెబ్బ : బుల్ రన్కు బ్రేక్ దేశీయ స్టాక్మార్కెట్లో బుల్ రన్కు బ్రేక్ పడింది. గత పదిరోజులుగా లాభాలతో మురిపిస్తున్న సూచీలు కొత్త ఏడాదిలో తొలిసారిగా నేడు(బుధవారం) విరామం తీసుకున్నాయి.పూర్తి వివరాలు.. సలార్: ప్రభాస్కు విలన్గా బాలీవుడ్ స్టార్! టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాహుబలి, బాహుబలి-2 చిత్రాల తర్వాత పాన్ ఇండియా స్టార్గా అవతరించిన ప్రభాస్ బాలీవుడ్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
►దీదీకి షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సీనియర్ నేత సువేందు అధికారి టీఎంసీకి గుడ్బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మంత్రి పార్టీకి రాజీనామా చేశారు. పూర్తి వివరాలు.. ►త్వరలోనే అసలు రంగు బయటపడుతుంది’ రామతీర్థం ఘటనపై విచారణలో అసలు రంగు బయటపడుతుందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రామతీర్థం ఘటన జరిగిన వెంటనే మేం స్పందించామని, ఆలయ ఛైర్మన్ అశోక్గజపతిరాజు ఎందుకు వెళ్లలేదని మంత్రి బొత్స ప్రశ్నించారు. పూర్తి వివరాలు.. ►లోకేష్ మాటలకు బాడీ లాంగ్వేజ్కి సంబంధముందా..? చంద్రబాబు దేవుడితో కూడా రాజకీయాలు చేస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఇప్పటిదాకా.. వ్యక్తుల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టిన చంద్రబాబు తాజాగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి మండిపడ్డారు. పూర్తి వివరాలు.. ►పీసీసీపై జీవన్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాల్లో పరిచయం అక్కరలేని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ కరడుగట్టిన కాంగ్రెస్ నేతగా, రాజకీయాల్లో మచ్చలేని నాయకునిగా ప్రాచుర్యం పొందిన జీవన్ రెడ్డికి పుట్టిన రోజు కానుకగా అధిష్టానం పీసీసీ అధ్యక్ష పదవిని బహుమానంగా ఇవ్వనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. పూర్తి వివరాలు.. ►పేదవాళ్ల ఉసురు తగులుతుంది: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభం కార్యక్రమం జనవరి 20 వరకూ కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు.. ►బీజేపీ ముట్టడి: ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. పూర్తి వివరాలు.. ►గుడ్న్యూస్: ఈ నెల 13 నుంచి వ్యాక్సినేషన్ దేశంలో కరోనావైరస్ వ్యాక్సిన్ పంపిణీ గురించి పలు ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో ఈ నెల 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. పూర్తి వివరాలు.. ►29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 15 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. పూర్తి వివరాలు.. ►భారత్పై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ప్రశంసలు! ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గేబ్రియేసస్ భారత్పై ప్రశంసలు కురిపించారు. మహమ్మారి కోవిడ్-19 కట్టడికై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాత్మక చర్యలు భేష్ అని కొనియాడారు. పూర్తి వివరాలు.. ►‘దాదా బోలే’ యాడ్ : ట్రోలింగ్ దుమారం ప్రస్తుత టెక్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తమకు నచ్చని అంశంపైన మాత్రమే గాకుండా, కొన్నిసునిశితమైన అంశాలను కూడా నెటిజన్లు పట్టేస్తారు. తాజాగా వినియోగదారులను బుట్టలో పడేసే వ్యాపార ప్రకటనలపై కూడా స్పందించడమే కాదు ట్రోలింగ్తో ట్రెండ్ క్రియేట్ చేశారు. పూర్తి వివరాలు.. ►'మాధవన్ మద్యం, డ్రగ్స్కు బానిసయ్యాడు!' సినీ సెలబ్రిటీలు ట్రోలింగ్ బారిన పడటం సర్వసాధారణమైంది. తాజాగా ఈ లిస్టులో హీరో మాధవన్ వచ్చి చేరారు. ప్రస్తుతం తను నటించిన మారా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఆయనను సోషల్ మీడియాలో ఓ నెటిజన్ కించపరుస్తూ మాట్లాడింది. పూర్తి వివరాలు.. ►పాపం టీ20 తరహాలో ఆడాడు.. ట్విస్ట్ ఏంటంటే టెస్టు మ్యాచ్ అంటేనే జిడ్డు ఆటకు మారుపేరు.బ్యాట్స్మెన్లు గంటలకొద్ది క్రీజులో నిలబడి బౌలర్ల ఓపికను పరీక్షిస్తూ మ్యాచ్లను ఓటమి నుంచి గట్టెక్కించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ టెస్టు క్రికెట్లో వన్డే తరహా ఇన్నింగ్స్లను చూడడం అరుదు.. అలాంటిది పాకిస్తాన్ బ్యాట్స్మన్ మాత్రం టీ20 తరహా ఇన్నింగ్స్తో అదుర్స్ అనిపించాడు. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
శివసేన-ఎన్సీపీ మధ్య ముదురుతున్న వివాదం ఔరంగాబాద్ పేరును సంభాజీనగర్గా మార్చాలన్న అంశం దుమారం రేకెత్తిస్తుండగా మరోవైపు అహ్మద్నగర్ పేరును కూడా మార్చాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అహ్మద్నగర్ పేరును మార్చాలని షిర్డీ లోక్సభ ఎంపీ, శివసేన నాయకుడు సదాశివ్ లోఖండ్ డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు.. వ్యాక్సిన్ ఫస్ట్ మోదీనే తీసుకోవాలి: కాంగ్రెస్ కరోనా వైరస్ పని పట్టే వ్యాక్సిన్ అభివృద్ధిలో ప్రపంచ దేశాలు తలమునకలయ్యి ఉన్నాయి. ఇప్పటికే స్పూత్నిక్ వి, ఫైజర్ బయోటెక్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. మన దగ్గర కూడా డీసీజీఐ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆదివారం అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు డీసీజీఐ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి వివరాలు.. ‘చంద్రబాబు ఇప్పటికే రాజకీయ సమాధి అయ్యారు’ అనుభవం ఉందని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకున్నారని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. కొత్త టెక్నాలజీ అని చెప్పి టిడ్కో గృహాల ద్వారా అడుగుకి ధర పెట్టీ పేద ప్రజల డబ్బులను స్వాహా చేశారన్నారు. పూర్తి వివరాలు.. కమలం.. గాలం.. దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ దూకుడును పెంచింది. జిల్లాల వారీగా సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలకు గాలం వేసేందుకు సమాయత్తమైంది. పూర్తి వివరాలు.. వీళ్లు అసలు మనుషులేనా: సీఎం జగన్ గత కొన్ని రోజులుగా పోలీసులకు చెడ్డపేరు తెచ్చేవిధంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగానే దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు.. ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికి రేషన్: సీఎం జగన్ ధాన్యం సేకరణ, రేషన్ డోర్ డెలివరీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు.ధాన్యం సేకరించిన తర్వాత గతంలో చెప్పినట్లుగా 15 రోజుల్లోగా పేమెంట్లు జరిగేలా చూడాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి ఈ సంక్రాంతి కల్లా రైతుల బకాయిలు పూర్తిగా చెల్లించాలన్నారు. పూర్తి వివరాలు.. కస్టడీ నుంచి తప్పించుకున్న టాలీవుడ్ నటి ముంబైలో డ్రగ్స్ పెడ్లర్లతో పట్టుబడ్డ టాలీవుడ్ నటి శ్వేతా కుమారి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడీ నుంచి తప్పించుకుంది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమెను పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు.. వికీలీక్స్ ఫౌండర్కు భారీ ఊరట గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికిలీస్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె కేసులో అమెరికాకుఎదురు దెబ్బ తగిలింది. అమెరికాకు అప్పగించే విషయమై బ్రిటన్ కోర్టు ప్రతికూలంగా స్పందించింది. అసాంజేను అమెరికాకు అప్పగించలేమని సోమవారం తేల్చి చెప్పింది. పూర్తి వివరాలు.. బ్యాంకింగ్ వ్యవస్థలోకి పోస్టాఫీస్ బ్యాంక్ సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన పోస్టల్ శాఖ 2020లో అత్యంత కీలకంగా వ్యవహరించింది. కోవిడ్-19 తలెత్తడంతో దేశవ్యాప్తంగా లాక్డవున్లు అమలయ్యాయి. ఈ సమయంలో వైమానిక, రైల్వే, రోడ్డు రవాణా దాదాపుగా నిలిచిపోయినప్పటికీ పోస్టల్ శాఖ పలు సర్వీసులు అందించింది. పూర్తి వివరాలు.. మహేష్కు వదినగా రేణు దేశాయ్! పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్బాబు నటిస్తున్న తాజాచిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమాతో హీరోయిన్ కీర్తి సురేష్ తొలిసారిగా మహేష్తో జోడీ కట్టనున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ జనవరి చివర్లో ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే మహేష్ అభిమానులు ట్విటర్లో సర్కారు వారి పాట అనే హ్యష్ ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు.. అతడి బౌలింగ్లో డివిల్లియర్స్ ఏడ్చేశాడు: అక్తర్ పాకిస్తాన్ మాజీ సీమర్ మహ్మద్ ఆసిఫ్ బౌలింగ్ను ఎదుర్కోలేక సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్ ఏడుపు లంకించుకున్నాడంటూ రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా ఏషియన్ టెస్టు చాంపియన్షిప్ సమయంలో టీమిండియా టెస్టు స్పెషలిస్టు వీవీఎస్ లక్ష్మణ్ సైతం ఆసిఫ్ బౌలింగ్లో ఇబ్బంది పడ్డాడని చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
♦లోకేష్ను హెచ్చరించిన మంత్రి కొడాలి రామతీర్థంలో నూటికి నూరుశాతం విగ్రహాన్నీ ధ్వంసం చేయించింది ప్రతిపక్ష నేత చంద్రబాబే అని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబుతో పాటుగా, లోకేష్, అశోక్ గజపతిరాజు, స్థానిక టీడీపీ నాయకులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయిస్తే నిజాలు బయట పడతాయన్నారు. పూర్తి వివరాలు.. ♦‘ఆ భయంతోనే కులమతాల మధ్య చిచ్చు..’ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఉనికి కోల్పోతామన్న భయంతోనే రాష్ట్రంలో ప్రతిపక్షం కులాల మధ్య చిచ్చు పెడుతోందని హోంమంత్రి మేకతోటి సుచరిత నిప్పులు చెరిగారు. అశాంతి సృష్టించేందుకు ప్రతిపక్షం చేస్తున్న పనులు దురదృష్టకరమన్నారు. పూర్తి వివరాలు.. ♦రామతీర్థం ఆలయాన్ని పరిశీలించిన మంత్రులు ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం చేరుకుని, కోదండ స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. విగ్రహ ధ్వంసం ఘటన గురించి అధికారులు, అర్చకుల దగ్గర వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు.. ♦ఐతారం నాడు లగ్గం.. అర్సుకునేటోల్లు వీళ్లే పెళ్లి.. ఇప్పుడు పెద్ద ఇవెంట్గా మారిపోయింది. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం అంతా ఇప్పుడు వెరైటీ వైపు పరుగులు పెడుతున్నారు. తమ పెళ్లి ఇతరుల కంటే భిన్నంగా.. చాలా చాలా క్రియేటీవ్గా ఉండాలని భావిస్తున్నారు. ఇక తాజాగా ఓ వ్యక్తి మాత్రం తన శుఖలేఖనే వైరైటీగా ముద్రించాడు. పూర్తి వివరాలు.. ♦భారత్లో కరోనా వ్యాక్సిన్కు లైన్ క్లియర్ కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న భారత్కు డీసీజీఐ ఆదివారం శుభవార్త చెప్పింది. కోవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర అనుమతికి డిసీజీఐ ఆమోదం తెలిపింది. కోవాగ్జిన్ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేయగా.. కోవిషీల్డ్ను ఆక్స్ ఫర్డ్, అస్త్రాజెనకా, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా కలిసి అభివృద్ధి చేశాయి. పూర్తి వివరాలు.. ♦ట్రంప్కి అమెరికా కాంగ్రెస్ షాక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి వీడడానికి కొద్ది రోజుల ముందు అమెరికన్ కాంగ్రెస్ ఆయనకు గట్టి షాక్ ఇచ్చింది. ట్రంప్ వీటో అధికారాలను వినియోగించుకోవడానికి వీల్లేకుండా 74 వేల కోట్ల డాలర్ల వార్షిక రక్షణ విధాన బిల్లుకు ఆమోద ముద్ర వేసింది. పూర్తి వివరాలు.. ♦అమ్మో.. 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఇంతనా? ప్రజలకు వేగవంతమైన ఇంటర్నెట్ అందించేందుకు 5జీ వచ్చేస్తుంది. కరోనా కారణంగా కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ వీలైనంత త్వరగా 5జీ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మన దేశంలో కంపెనీలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఇప్పటికే 5జీ ఇంటర్ నెట్ దక్షిణ కొరియాలో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు.. ♦30 ఏళ్లు పట్టించుకోలేదు: ప్రముఖ నటుడు ప్రతి ఒక్కరికి ఓ రోజు వస్తుందంటారు. మధ్యప్రదేశ్లోని పేద కుటుంబం నుంచి వచ్చిన శరత్ సక్సేనాకు కూడా సినిమాల్లోకి వెళ్లే ఓ రోజు వచ్చింది. కానీ గుర్తింపు రావడానికే 30 ఏళ్లు పట్టింది. తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను శరత్ సక్సేనా.. ఓ ఇంటర్వ్యూలో స్వయంగా బయటపెట్టారు. పూర్తి వివరాలు.. ♦రోహిత్ బీఫ్ ఆర్డర్ చేశాడా.. హిట్మ్యాన్పై ట్రోలింగ్! ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్నటీమిండియా జట్టులోని ఐదుగురు క్రికెటర్లు సరికొత్త వివాదానికి కేంద్ర బిందువులయ్యారు. బయో బబుల్ నిబంధనలను ఉల్లంఘించిన రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, నవ్దీప్ సైనీ, పృథ్వీ షాలను ఐసొలేషన్కు తరలి వెళ్లాల్సి వచ్చింది. పూర్తి వివరాలు.. ♦ఘోర ప్రమాదం: 18 మంది మృతి ఉత్తర్ప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘజియాబాద్లో భవనం కూలి18 మంది మృతి చెందారు.మురాద్నగర్ శ్మశానవాటిక కాంప్లెక్స్లో పైకప్పు కూలిపోయింది. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
►ఎన్నికల పద్ధతిలో కాంగ్రెస్కు కొత్త చీఫ్! వరుసగా ఎదురుదెబ్బలు తింటూ, క్షేత్రస్థాయిలో పట్టుకోల్పోతున్న పార్టీని గాడిలో పెట్టేందుకు నూతన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవటానికి కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకోసం ఏఐసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేయడంపై చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వచ్చే వారం సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు.. ►చిల్లర రాజకీయాల కోసమే రామతీర్థానికి చంద్రబాబు రామతీర్ధం ఘటన ప్రతిపక్షాల కుట్ర అని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు ముందు రోజే టీడీపీ ఈ కుట్ర చేసిందని, పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలు.. ►పప్పునాయుడు సవాల్కు మేం రెడీ.. రామతీర్థం కొండపై జరిగిన దుశ్చర్యకు చంద్రబాబు, లోకేష్, అశోక్గజపతిరాజే కారణమని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. పూర్తి వివరాలు.. ►విజయసాయిరెడ్డి కాన్వాయ్పై టీడీపీ శ్రేణుల దాడి రామతీర్థంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాన్వాయ్పై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇక తమను అడ్డుకున్న పోలీసులపై సైతం టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. పూర్తి వివరాలు.. ►సాక్షి స్టింగ్ ఆపరేషన్: కరోనా టెస్టులే లేకుండా సర్టిఫికేట్లు హైదరాబాద్లో ఉన్న ఆస్పత్రులు, క్లీనిక్లలో అసలేం జరుగుతోంది? నిజంగా కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పేవన్నీ పాజిటివ్ కేసులేనా? నెగెటివ్ రిపోర్టులన్నీ వాస్తవంగా నెగటివ్ కేసులేనా? హైదరాబాద్లో కరోనా రిపోర్టుల విషయంలో పెద్ద గోల్మాల్ నడుస్తోంది. సాక్షి సీక్రెట్ కెమెరాలో ఆ తతంగం బయటపడింది. పూర్తి వివరాలు.. ►తొలి విడతలో 3 కోట్ల మందికి టీకా ఉచితం : కేంద్ర మంత్రి కరోనా వైరస్ టీకా విషయంలో కేంద్రమంత్రి హర్షవర్ధన్ కీలక ప్రకటన చేశారు. తొలి విడతలో మూడు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఉచితంగా కరోనా టీకా ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. వీరిలో కోటి మంది హెల్త్కేర్ వర్కర్లు, రెండు కోట్ల మంది ఫ్రంట్లైన్ వర్కర్లు ఉంటారని వెల్లడించారు. పూర్తి వివరాలు.. ►వ్యాక్సిన్: సుబ్రమణియన్ స్వామి కీలక వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అతిత్వరలోనే అందుబాటులోకి రానుందని భావిస్తున్న కరోనా వైరస్ టీకాకు సంబంధించి బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి సంచలన ట్వీట్ చేశారు. పూర్తి వివరాలు.. ►డబ్బున్నోళ్లకు కోపం వస్తే అంతే! బాగా డబ్బున్న వాళ్లకు కోపం వస్తే అంతే సంగతులు. ముందూ వెనక ఆలోచించకుండా అనుకున్నది చేస్తారు. మన ఎలాన్ మస్క్ అదే చేశారు. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న ఆయన ఆస్తి విలువ ‘ఫోర్బ్స్’ కథనం ప్రకారం 153.5 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు కోటీ పదమూడు లక్షల కోట్ల రూపాయలు. పూర్తి వివరాలు.. ►ఇక మార్కెట్ల చూపు టీసీఎస్వైపు వచ్చే వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రధానంగా కోవిడ్-19 వ్యాక్సిన్లు, సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ ప్రకటించనున్న ఫలితాలు నడిపించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి దేశీయంగానూ వ్యాక్సిన్ల వినియోగం ప్రారంభంకానుండటంతో సెంటిమెంటు మరింత బలపడనున్నట్లు తెలియజేశారు. పూర్తి వివరాలు.. ►అనుకొని అతిథి.. షాక్ అయిన సూపర్ స్టార్ బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఇంటికి అనుకోని అతిథి వచ్చింది. దీంతో ఆ అతిథిని చూసి షాక్ అయిన అక్కీ ఈ విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన ఫోన్ చార్జింగ్ పెట్టుకునేందుకు సాకెట్ దగ్గరికి వెళ్లిన ఆయనకు ఎలక్ట్రిక్ సాకెట్లో కప్ప కనిపించింది. పూర్తి వివరాలు.. ►'దాదా.. నువ్వు త్వరగా కోలుకోవాలి' టీమిండియా మాజీ కెప్టెన్.. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం తన ఇంట్లోని జిమ్లో వ్యాయామం చేస్తుండగా చాతీలో నొప్పి రావడంతో ఆయన విలవిల్లాడిపోయారు. పూర్తి వివరాలు.. ►కేంద్ర మాజీ హోం మంత్రి కన్నుమూత కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బూటా సింగ్(86) కన్నుమూశారు. శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా బూటా సింగ్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
కాంగ్రెస్-సేన: అగ్గిరాజేస్తున్న ఔరంగాబాద్ మహారాష్ట్రంలోని మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఔరంగాబాద్ పేరు మార్చాలని అధికార శివసేన చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పూర్తి వివరాలు.. ‘విగ్రహం ధ్వంసం వెనుక చంద్రబాబు పాత్ర’ పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం ఆలయంలోని కోదండ రాముడి విగ్రహం ధ్వంసం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపించారు. రామతీర్థంలోని రాముని విగ్రహం ధ్వంసం వెనుక కుట్ర దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలు.. ‘30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు’ ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన ప్రకటన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలో తాను బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాలు.. వారందరికీ ఇళ్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం: సీఎం జగన్ సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఏపీలో 30.75 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందజేస్తున్నామని తెలిపారు. శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పూర్తి వివరాలు.. ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. గత నెల 13న కరోనాతో ఆస్పత్రిలో చేరిన ఆయన అప్పటి నుంచి వెంటిలేటర్ పై ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాలు.. ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా జిల్లా కేంద్రంలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం ఆందోళన పుట్టిస్తోంది. సమీప బంధువు అంత్యక్రియలకు హాజరైన వీరికి కరోనా వైరస్ సోకింది. పూర్తి వివరాలు.. కరోనా వ్యాక్సిన్ : కోవిషీల్డ్కు గ్రీన్ సిగ్నల్ కరోనా వైరస్ నివారణకు సంబంధించి కొత్త ఏడాదిలో ప్రజలకు శుభవార్త అందింది. తాజాగా సీరం అభివృద్ధి చేస్తున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్కు గ్రీన్ సిగ్నల్ లభించింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి వ్యాక్సిన్ నిపుణుల కమిటీ శుక్రవారం అనుమతినిచ్చింది. పూర్తి వివరాలు.. కరోనా వైరస్ : చైనా గుడ్న్యూస్ ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన శుభ తరుణంలోనే మరో శుభవార్తను చైనా వైద్యులు ప్రకటించడం విశేషం. పూర్తి వివరాలు.. కొత్త ఏడాది తొలి రోజూ రికార్డ్స్తో బోణీ కొత్త ఏడాది తొలి రోజు దేశీ స్టాక్ మార్కెట్లకు కొత్త జోష్ వచ్చింది. దీంతో సెన్సెక్స్ 48,000 మైలురాయికి చేరువలో నిలవగా.. నిఫ్టీ 14,000 పాయింట్ల మార్క్ను అధిగమించింది. వెరసి వరుసగా 8వ రోజూ మార్కెట్లు లాభపడగా.. మరోసారి సరికొత్త గరిష్ట రికార్డులు నమోదయ్యాయి. పూర్తి వివరాలు.. ‘రంగ్ దే’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పూర్తి వివరాలు.. 'ఆ మ్యాచ్లో నన్ను గెట్ అవుట్ అన్నారు' మిండియా మాజీ ఆటగాడు.. లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ ఆసీస్ ఆటగాళ్లతో జరిగిన ఒక చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. తాను అవుట్ కాకున్నా అంపైర్ అవుట్ ఇచ్చాడని.. వెంటనే ఆసీస్ ఆటగాళ్లు తన వద్దకు వచ్చి గెట్ అవుట్ అంటూ సింబల్ చూపించారని గవాస్కర్ తెలిపాడు. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
►నితీష్కు షాక్: 17 ఎమ్మెల్యేల తిరుగుబాటు! బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ చీఫ్ నితీష్ కుమార్పై తిరుగుబాటు చేసేందుకు ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారంటూ ప్రతిపక్షం చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జేడీయూ చెందిన 17 ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేత శ్యామ్ రాజక్ చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. పూర్తి వివరాలు.. ►టీడీపీ నేతల విమర్శలు పట్టించుకోం: మల్లాది విష్ణు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ రాజకీయాల ప్రజలు చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. టీడీపీ నేతలు టిడ్కో ఇళ్ల విషయంలో ప్రజలను మోసం చేశారంటూ దుయ్యబట్టారు. పూర్తి వివరాలు.. ►ఉపాధ్యాయులపై కేసీఆర్ వివక్ష: బండి సంజయ్ ఉద్యోగ సంఘాల నాయకులను చర్చలకు పిలిచి ఉపాధ్యాయులను మాత్రం ఆహ్వానించకపోవడానికి గల కారణం ఏంటో చెప్పాల్సిందిగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఉపాధ్యాయులకు ఎన్నికల బాధ్యతలు ఇవ్వకుండా దూరం పెట్టారని, దీన్ని బట్టి వారి పట్ల కేసీఆర్ చూపిస్తున్న వివక్ష బట్టబయలైందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు.. ►అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు సంబంధించిన 14 వాహనాలను, వీటితో పాటు అత్యవసర పోలీస్ సేవల కోసం మరో 36 వాహనాలు ప్రారంభించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ కార్యక్రమం ద్వారా వీటిని ప్రారంభించారు. పూర్తి వివరాలు ►కీలక పరిణామం; బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. చంద్రబాబు సమక్షంలోనే ఒప్పందం కుదిరిందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు.. ►ఏపీ హైకోర్టు సీజే నియామకం; నోటిఫికేషన్ జారీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఇందుకు సంబంధించిన గెజిట్ను కేంద్ర న్యాయశాఖ గురువారం విడుదల చేసింది. పూర్తి వివరాలు.. ►ఏపీ నూతన సీఎస్గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్గా ఆదిత్యనాథ్ దాస్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని పనిచేస్తానని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయన లక్ష్యం మేరకు పోలవరం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలు.. ►జనవరి లోపు ప్రమోషన్లు పూర్తి: కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. గురువారం ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ భేటీలో సీఎంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని సమస్యలపై చర్చించారు. ఉద్యోగుల సాధకబాధకాలను విన్న కేసీఆర్.. వారి సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలు.. ►న్యూ ఇయర్ వేడుకలు.. హైకోర్టు ఆగ్రహం నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేయడకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పబ్బులకు, బార్లకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి ప్రజలను ఏం చేద్దామనుకుంటున్నారని ఘాటుగా ప్రశ్నించింది. పూర్తి వివరాలు.. ►93 మందిని చంపేసిన సీరియల్ కిల్లర్ మృతి! అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రొఫెషనల్ సీరియల్ కిల్లర్గా పేరొందిన సామ్యూల్ లిటిల్ మృతి చెందాడు. 19 రాష్ట్రాల్లో సుమారు 93 మందికి పైగా ప్రాణాలు బలిగొన్న అతడు బుధవారం మరణించాడు. ఈ మేరకు కాలిఫోర్నియా కరెక్షన్స్ అండ్ రీహాబిలిటేషన్ డిపార్టుమెంట్ ప్రకటన విడుదల చేసింది. కాగా 80 ఏళ్ల వయస్సు గల సామ్యూల్ వయోభారంతో చనిపోయినట్లు సమాచారం. పూర్తి వివరాలు.. ►వాహనదారులకు కేంద్రం శుభవార్త వాహనదారులకు శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం. గతంలో జనవరి 1 నుండి ఫాస్ట్టాగ్ ను తప్పని సరిచేస్తూ తీసుకున్న నిబంధనలను మరోసారి సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం ఫాస్ట్టాగ్ ఉపయోగించి జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలు చేయడానికి గడువును రోడ్డు రవాణా మరియు రహదారి మంత్రిత్వ శాఖ పొడిగించింది. పూర్తి వివరాలు.. ►అప్పటివరకూ మేం స్నేహితులమే: సమంత కొత్త సంవత్సరం వేడుకల కోసం టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత-నాగచైతన్యలు స్నేహితులతో కలిసి గోవాలో వాలిపోయారు. అయితే వారికి ఇష్టమైన పర్యటక ప్రాంతం గోవాలో న్యూఇయర్ను సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ జంట డిసెంబర్ 29న గోవాకు పయనమమైన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు.. ►దుమ్మురేపిన విలియమ్సన్, రహానే.. ఐసీసీ గురువారం విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ బ్యాట్స్మన్ కేన్ విలియమ్సన్ సత్తా చాటాడు. పాకిస్తాన్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో భాగంగా మొదటి టెస్టులో సెంచరీతో మెరిసిన విలియమ్సన్ టెస్టుల్లో 890 పాయింట్లతో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
►ఎన్డీయేలో టెన్షన్.. ప్రధాని అభ్యర్థిగా నితీష్! బిహార్లో ఏర్పడిన బీజేపీ-జేడీయూ స్నేహ బంధానికి బీటలువారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేరడం ఇరు పార్టీల మధ్య వైరుధ్యానికి దారితీసింది. పూర్తి వివరాలు.. ►రాజకీయాలు వద్దు నాన్నా... సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై సందిగ్ధత నెలకొంది. పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన రజనీ చివరకు ఓ స్పష్టత ఇచ్చారు. ఈ నెల 31న పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తానని చెప్పారు. ఈక్రమంలోనే చేతిలో ఉన్న అన్నాత్తే సినిమా కోసం ఆయన అహర్నిశలు పనిచేసిన్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు.. ►‘అది చిడతల నాయుడికే చెల్లింది’ జనసేన అధినేత పవన్కల్యాణ్పై రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పి.. ప్రశ్నించడం మర్చిపోయారని ఆయన ధ్వజమెత్తారు. పూర్తి వివరాలు.. ►నీ స్థాయేంటో తెలుసుకుని మాట్లాడు.. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ మీద ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఆయన చేస్తున్న ఆరోపణలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. సంస్కార హీనంగా మాట్లాడుతున్న బండి సంజయ్.. ఆయన స్థాయేంటో తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. పూర్తి వివరాలు.. ►బాబుపై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ పథకం మూడో విడత నిధులు, రైతులకు పెట్టుబడి సాయం, నివర్ తుపాను నష్ట పరిహారం చెల్లింపు క్యార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పూర్తి వివరాలు.. ►రేపు విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా రేపు (బుధవారం) విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. గుంకలాంలో భారీ కాలనీలో పట్టాలు పంపిణీ, ఇళ్లనిర్మాణ పనులను సీఎం ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలు.. ►తాగి బండి నడిపేవాళ్లు టెర్రరిస్టులే: సజ్జనార్ మద్యం తాగి వాహనాలు నడిపేవాళ్లు ఉగ్రవాదులతో సమానమని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే పదేళ్ల జైలు శిక్ష పడేలా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తాగి బండి నడిపేవాళ్లను ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు.. ►హక్కుల కార్యకర్తకు ఆరేళ్ల జైలు.. సౌదీలో ప్రముఖ మహిళాహక్కుల కార్యకర్త లౌజైన్ అల్ హత్లౌల్కు సోమవారం సుమారు ఆరేళ్ల కారాగార శిక్ష విధించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. టెర్రరిజ వ్యతిరేక చట్టం కింద ఆమెకు శిక్ష పడినట్లు తెలిసింది. పూర్తి వివరాలు.. ►అలుపులేని మార్కెట్లు- రికార్డ్స్ నమోదు ఇటీవల రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి జోరు చూపాయి. సెన్సెక్స్ 259 పాయింట్లు జంప్చేసి 47,613 వద్ద ముగిసింది. నిఫ్టీ 59 పాయింట్లు ఎగసి 13,933 వద్ద నిలిచింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఈ నెలలో ఇప్పటివరకూ 20 ట్రేడింగ్ సెషన్లలో 14సార్లు మార్కెట్లు రికార్డులను నెలకొల్పడం విశేషం! పూర్తి వివరాలు.. ►బంపర్ ఆఫర్ అందుకున్న మోనాల్.. అప్పటి వరకు వాళ్ల ఫేమ్ ఎలా ఉన్నప్పటికీ ఒకసారి బిగ్బాస్ హౌజ్లోకి అడుగుపెట్టి వచ్చాక ఏదైనా జరగవచ్చు. అవకాశాలు లేని వారికి తలుపుతట్టి మరి రావొచ్చు. ఈ జాబితాలోకి తాజాగా మోనాల్ గజ్జర్ చేరిపోయింది. పూర్తి వివరాలు.. ►బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఘన విజయం.. పింక్ బాల్ టెస్టులో ఘోర పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 8 వికెట్ల తేడాతో ఒక రోజు ఆట మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 70 పరుగుల స్వల్ప టార్గెట్ను టీమిండియా 15.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
►దాదా భేటీపై రాజకీయ దుమారం మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్లో రాజకీయం మరింత వేడెక్కింది. రాజకీయ పార్టీల నేతల వరుస పర్యటనలతో కోల్కత్తా వీధుల్లో కోలాహాలం నెలకొంది.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం బెంగాల్లో పర్యటించి.. తొలి విడత ప్రచారాన్ని సైతం ముగించారు. పూర్తి వివరాలు.. ►టీఆర్ఎస్కు షాక్.. మున్సిపల్ చైర్మన్ గుడ్బై దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలతో వరుస ఓటములను ఎదుర్కొంటున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఊహించిన షాక్ ఎదురైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. పూర్తి వివరాలు.. ►‘అప్పుడు తిట్లు.. ఇప్పుడు మద్దతా..’ రైతుల పట్ల సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుల అభివృద్ధికి పాటుపడాల్సిన సర్కార్.. రైతులను ఎందుకు చిన్నచూపు చూస్తుందని విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాలు.. ►ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు: సీఎం జగన్ శ్రీకాళహస్తి మండలం ఊరందూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు' పథకం ప్రారంభించారు. ఊరందూరులో 'నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు' పైలాన్ని ఆవిష్కరించారు. తొలి విడతలో నిర్మించనున్న ఇళ్ల పనులను సీఎం జగన్ ప్రారంభించారు. పూర్తి వివరాలు.. ►దిగ్విజయంగా ముగిసిన ‘డ్రై రన్’ కృష్ణా జిల్లాలోని అయిదు సెంటర్లలో కరోనావైరస్ వ్యాక్సిన్ డ్రై రన్ ప్రక్రియ దిగ్విజయంగా ముగిసింది. జిల్లాలోని అయిదు సెంటర్లలో వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహించారు. డ్రై రన్ ఏ విధంగా కొనసాగిందో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆద్వర్యంలోని కమిటీ పరిశీలించింది. ప్రతీ సెంటర్ లో 25 మంది చొప్పున వ్యాక్సినేషన్ వేశారు. పూర్తి వివరాలు.. ►ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆమోదంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు.. ►ఎమ్మార్వో ఆఫీసులో అధికారుల తిట్ల పురాణం.. ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు కర్తవ్యం మరిచారు. ఒకరికొకరు సమన్వయంతో పనిచేయాల్సిందిపోయి సోయి మరచి వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని తహసిల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయంలో వెలుగు చూసింది. పూర్తి వివరాలు.. ►చైనాకు గట్టి కౌంటరిచ్చిన భారత్..! చైనా పౌరులను భారత్ విమానాల్లోకి అనుమతించవద్దని అన్ని విమానయాన సంస్థలను కేంద్రం అనధికారికంగా కోరింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనధికారిక ఆదేశాన్ని అందుకున్నట్లు విమానయాన వర్గాలు ధృవీకరించాయి. కాగా గతంలో కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న తరుణంలో భారత్ చైనాతో విమాన సర్వీసులను నిలిపివేసింది. పూర్తి వివరాలు.. ►200 మంది పర్యాటకుల పరారీ స్విట్జర్లాండ్లోని ‘వర్బియర్ స్కై రిసార్ట్’ విదేశీ యాత్రికులను విశేషంగా ఆకర్షించే విలాసవంతమైన విహార కేంద్రం. ఆ కేంద్రానికి ఎక్కువగా బ్రిటీష్ పర్యాటకులే వస్తుంటారు. బ్రిటన్లో ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి రూపాంతరం చెందిన కొత్తరకం వైరస్ అక్కడ విజృంభిస్తోందన్న వార్తలు రావడంతో బ్రిటిన్ నుంచి ప్రజల రాకపోకలను డిసెంబర్ 14వ తేదీ నుంచి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిషేధించింది. పూర్తి వివరాలు.. ►19 సెషన్లలో 13 సార్లు కొత్త రికార్డ్స్ కోవిడ్-19 భయాల నుంచి బయటపడి రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి దూకుడు చూపాయి. సెన్సెక్స్ 380 పాయింట్లు జంప్చేసి 47,354కు చేరగా.. నిఫ్టీ 124 పాయింట్లు ఎగసి 13,873 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలుకాగా.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా నాలుగో రోజూ మార్కెట్లు లాభాల బాటలో కదిలాయి. పూర్తి వివరాలు.. ►ఏఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం.. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి కరీమా బేగం సోమవారం చెన్నైలో కన్నుమూశారు. పూర్తి వివరాలు.. ►ధోనికి ‘స్పిరిట్ ఆఫ్ ద డెకేడ్’.. కారణం ఇదే! అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా ప్రకటించిన ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల అవార్డుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రెండు అవార్డులను గెలుచుకున్నాడు. ఇటీవల ఐసీసీ నామినేట్ చేసిన ఐదు అవార్డులకు కోహ్లి నామినేట్ కాగా అందులో రెండు అవార్డులు అతన్ని వరించాయి. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
►సవాళ్ల పర్వం: ముఖం చాటేసిన వెలగపూడి సవాళ్ల పర్వం ముగిసిపోయిందని తాము చేసిన ఆరోపణలు నిజమని నిర్ధారణ అయ్యిందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. వెలగపూడికి ఇచ్చిన గడువు ముగియడంతో వెళ్లిపోయిన ఆయన ఆదివారం సాయిబాబా ఆలయం నుంచి వెళ్లిపోయారు. సాయిబాబా గుడిలో ప్రమాణానికి రావాలని అమర్నాథ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు.. ►మా అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం: సుబ్బారెడ్డి తిరుపతి ఉపఎన్నికపై చర్చించామని వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా ఇంచార్జీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం తిరుపతి ఉపఎన్నికపై వైఎస్సార్సీపీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఉపఎన్నికపై సమాలోచనలు చేశారు. పూర్తి వివరాలు.. ►టీపీసీసీ: కొండా సురేఖకు కీలక పదవి..!? రాష్ట్ర పార్టీలో మహిళా నాయకత్వానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. త్వరలో జరగనున్న టీపీసీసీ సంస్థాగత మార్పుల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మహిళా నాయకురాలికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు.. ►‘అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు’ అమరావతి జేఏసీలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతి భూముల కోసం ఉద్యమిస్తున్నారని విమర్శించారు. పూర్తి వివరాలు.. ►అంతర్వేది: నూతన రథాన్ని పరిశీలించిన మంత్రి అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నూతన రథాన్ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహంతోనే రథం పూర్తయిందన్నారు. పూర్తి వివరాలు.. ►‘మోదీగారు ఇక చాలు, ముచ్చట్లు ఆపండి’ ప్రధాని నరేంద్ర మోదీ 72 వ మన్ కీ బాత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా రైతులు, నెటిజన్ల పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లూ రేడియోలో మీరు చెప్తున్నదంతా వినీ వినీ అలసిపోయాం. ఇక చాలు ఆపండి. మా గోడు కూడా వినండి అని రైతులు విమర్శిస్తున్నారు. పూర్తి వివరాలు.. ►అమెరికాలో కాల్పులు, ముగ్గురు మృతి అమెరికాలోని ఇల్లినాయిస్ నగరంలో శనివారం ఓ దుండగుడు తుపాకీతో రెచ్చిపోయాడు. క్రీడా మైదానంలోకి చొరబడి కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు విడువగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు.. ►గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.500 డిస్కౌంట్ గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే మనకు చాలా వరకు పద్ధతులున్నాయి. గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేసి సిలిండర్ బుక్ చేయడం లేదా ఆయిల్ కంపెనీ వెబ్సైట్ లేదా యాప్లో బుకింగ్ చేసుకోవచ్చు. లేదా ఐవీఆర్ఎస్ నెంబర్కి కాల్ చేసినా గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది. పూర్తి వివరాలు.. ►ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్న రజనీ.. ఆదివారం నాటికి పూర్తిగా కోలుకున్నారు. వైద్యులు పూర్తి స్థాయిలో మరోసారి పరీక్షలు నిర్వహించి.. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు.. ►రహానే సూపర్ సెంచరీ.. ఆధిక్యంలో టీమిండియా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే సెంచరీతో అదరగొట్టాడు.195 బంతులాడి 11 ఫోర్ల సాయంతో 100 పరుగులు సాధించిన రహానే తన టెస్టు కెరీర్లో 12వ శతకాన్ని నమోదు చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. పూర్తి వివరాలు.. ►రెండు ఫార్మాట్లకు ధోనినే కెప్టెన్! ఈ దశాబ్దాపు అత్యుత్తమ క్రికెట్ జట్లను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా ప్రకటించింది. ఇందులో మెన్స్ విభాగంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని ఈ దశాబ్దపు అత్యుత్తమ పరిమిత ఓవర్ల కెప్టెన్గా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆదివారం దశాబ్దపు జట్లను ఐసీసీ వెల్లడించింది. పూర్తి వివరాలు.. ►ఆన్లైన్ లోన్ యాప్ కేసు: మరో ముగ్గురి అరెస్ట్ మొబైల్ నుంచి కేవలం ఐదు నిమిషాల్లో లక్షల లోన్ పొందండి అంటూ అమాయకులకు ఎర వేస్తారు. లోన్ తీసుకున్నాక 30 నుంచి 50 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తారు. అడగకపోయినా అకౌంట్లో డబ్బులు జమ చేసి.. ఆ తర్వాత అధిక వడ్డీలతో వేధింపులకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు..