amberpet
-
Amberpet flyover: ట్రాఫిక్ కష్టాలు తీరాయ్!
హైదరాబాద్: అంబర్పేట ఫ్లైఓవర్(Amberpet flyoverAmberpet flyover) బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఏళ్ల తరబడి నిరీక్షణకు తెరపడింది. ఫ్లైఓవర్పై వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో ట్రాఫిక్ కష్టాలు చెక్ పెట్టినట్టయింది. ఏడేళ్ల క్రితం వరంగల్ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభించడంతో నిత్యం వేలాది వాహనదారులు అంబర్పేట మీదుగా వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడ్డారు. ఉప్పల్, రామంతాపూర్ ప్రాంతాల వారు చాదర్ఘట్ వెళ్లడానికి అంబర్పేట శ్రీరమణ చౌరస్తా మీదుగా వాహనాలను మళ్లించుకుని అలీకేఫ్, గోల్నాక కొత్త బ్రిడ్జి మీదుగా కాచిగూడ కబేళా, చాదర్ఘాట్కు చేరుకునే వారు. ట్రాఫిక్ కష్టాలతో పాటు అరగంట సమయం వృథా అయ్యేది. అలాగే దిల్సుక్నగర్ నుంచి ఛే నంబర్ చౌరస్తా మీదుగా శివం, నల్లకుంట వారు వెళ్లే వారు సైతం గోల్నాక మీదుగా చిన్న చిన్న గల్లీల్లో నుంచి అతికష్టం మీద చేరుకోవాల్సి వచ్చేది. చాదర్ఘాట్ నుంచి ఉప్పల్ వెళ్లే వారు నల్లకుంట శంకర్మఠం, విద్యానగర్, తార్నాక మీదుగా వెళ్లాల్సివచ్చేది. కాగా.. అంబర్పేట ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో వేలాది వాహనదారులు ఎంతో ఉపశమనం పొందారు. బుధవారం ఉదయం నుంచి వాహనదారులు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగించారు. ఇక కింద పనుల్లో వేగం.. ఫ్లైఓవర్ పై నుంచి వాహనాలను అనుమతించడంతో కింద ట్రాఫిక్ తగ్గింది. దీంతో ఫ్లైఓవర్సర్వీసు పెండింగ్ పనుల్లో వేగం పెంచేందుకు అవకాశం ఉంది. రెండు వైపులా సరీ్వసు రోడ్డు ఇప్పటికీ పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాలేదు. అలాగే కొన్ని సున్నిత అంశాలు సైతం ముడిపడి ఉండడంతో సర్వీసు రోడ్డు సమస్యగా మారింది. ఇకపై కింద నుంచి వాహనాల రద్దీ తగ్గడంతో జరుగుతున్న పనుల్లో వేగం పెరిగే ఆవకాశం ఉంది. -
మూసీ నిద్రలో కిషన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: నల్గొండకు తాము వ్యతిరేకం కాదని, నల్గొండ రైతులకు బీజేపీ అండగా ఉంటుందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళనలో పేదల ఇళ్లు కూల్చడానికి వ్యతిరేకంగా శనివారం(నవంబర్ 16) అంబర్పేట తులసీరామ్నగర్లో మూసీ నిద్ర కార్యక్రమంలో కిషన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ‘ పేదల ఇల్లు కూల్చితే మూసీ ప్రక్షాళన జరగదు. కంపెనీల కాలుష్యం రాకుండా అడ్డుకోవాలి. రివర్ బెడ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. కాలుష్యం కాకుండా ఏం చేయాలో తెలియదు. కృష్ణా నీళ్ళు తెస్తారా ? గోదావరి నీళ్ళు తెస్తారా ? ఏ విషయంలోనూ సీఎంకు క్లారిటీ లేదు.మూసీ సుందరీకరణ చేయాలి. మూసీ రిటైనింగ్ వాల్ కట్టండి.లక్షా యాభై వేల కోట్లకు అదనంగా నా జీతం ఇస్తా.అవసరం అయితే ఇంటింటికీ చందాలు వసూలు చేసి ఇస్తాం.నిజాంకు భయపడలేదు..నీకు భయపడతామా. బుల్డోజర్కు భయపడం.పేదలు సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తానంటే అడ్డుకోము. ఇళ్లు కూలగొట్టే పద్ధతి మంచిది కాదు. ఒక కేంద్ర మంత్రిగా..ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెబుతున్నా..ఇల్లు కూల్చే కార్యక్రమాన్ని విరమించుకోవాలని మనస్పూర్తిగా కోరుతున్నా. వారం రోజులు ఇళ్ళల్లో పనిచేస్తే ఎంత జీతం వస్తుందో అంత మొత్తం మూసీ ప్రక్షాళనకు పేదలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.ముఖ్యమంత్రి మాట్లాడే భాష పద్ధతిగా లేదు.మూసీ పక్కన మట్టి పోస్తూ అక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. వైఎస్సార్ ఉన్నప్పుడే ఇక్కడ రోడ్లు వేశాం.వైఎస్సార్ ఉన్నప్పుడే ఇక్కడ ఇంగ్లీష్ మీడియా స్కూల్ కట్టాం. వైఎస్సార్ ఉన్నప్పుడే అంబర్ పేటలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.పేద ప్రజలను రెచ్చగొట్టాలని లేదు.ముఖ్యమంత్రిని విమర్శించాలని లేదు. రాజకీయంగా చూడవద్దు..ప్రజల తరఫున..ప్రజల కోసం..ప్రజలు చేస్తున్న ఉద్యమం ఇది.ప్రజలు చేస్తున్న కార్యక్రమంలో బీజేపీ పాల్గొన్నది.ఎంత మందిని జైల్లో వేస్తావో..ఎంత మందిని తొక్కిస్తావో చూద్దాం.ప్రతి అడ్డమైనవాడు విమర్శలు చేస్తున్నారు..ప్రజల కోసం భరిస్తాం’అని కిషన్రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: కిషన్రెడ్డి అసలు తెలంగాణ బిడ్డేనా: మంత్రి పొన్నం -
రక్షాబంధన్ కు సిద్ధమవుతున్న రాఖీలు
-
ప్రియురాలితో గదిలో.. భార్యకు దొరికిపోయిన భర్త
-
ప్రేమోన్మాదం విషాదాంతం! పుట్టినరోజే పట్టాలపై..
హైదరాబాద్, సాక్షి: అంబర్పేటలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలుడు(16) ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించలేదన్న కోపంతో బాలికపై కత్తితో దాడి చేసిన బాలుడు శవమై తేలాడు. విద్యానగర్ పట్టాలపై తల లేకుండా మొండంతో ఉన్న అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాలికను ప్రేమించాలంటూ సదరు బాలుడు వెంటపడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అతని పుట్టినరోజు కావడంతో ఒకరోజు ముందుగానే ఆమె సమక్షంలో కేక్ చేయాలని ఆశపడ్డాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో గురువారం సాయంత్రం ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో అడ్డొచ్చిన ఆమె సోదరిని గాయపర్చాడు. దీంతో వాళ్లిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఘటన తర్వాత భయాందోళనకు గురైన బాలుడు.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం దర్యాప్తు తర్వాతే వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. ఇదీ చదవండి: అయ్యో.. సునీత! -
హైదరాబాద్లో మరో హిట్ అండ్ రన్ కేసు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు.. వృద్ధురాలు ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా.. కారు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. అంబర్పేట్ నుంచి ఉప్పల్ వెళ్లే రోడ్డులో.. కింగ్ ప్యాలెస్ హోటల్ వద్ద బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని వినాయక్నగర్కు చెందిన ముత్యాలమ్మగా పోలీసులు గుర్తించారు. చెత్త పడేయడానికి వెళ్లి ఆమె ప్రమాదానికి గురైనట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న అంబర్పేట పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: మొదటి భార్య ఫిర్యాదుతో శవం వెలికితీత -
ఒంటరిగా ఉన్నపుడు ఎమ్మెల్యే ఇంకేం చేస్తాడో అని భయమేస్తుంది
-
బీఆర్ఎస్లో విభేదాలు.. బయటపడ్డ ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వార్
సాక్షి, హైదరాబాద్: అంబర్పేట అధికార బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వివాదం మరింత ముదిరింది. మంగళవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్కు, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య, ఆమె భర్త శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో పూలే విగ్రహానికి పూలమాల వేసే సమయంలో ఎమ్మెల్యే, కార్పొరేటర్ మధ్య వ్యాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇరు వర్గాల కార్యకర్తలు, అనుచరులు రోడ్డు మీదనే ఘర్షణకు దిగారు. అయితే కార్పొరేటర్ లావణ్య భర్త శ్రీనివాస్పై ఎమ్మెల్యే వెంకటేష్ చేయి చేసుకున్నారని ఆమె వర్గం ఆరోపిస్తుంది. మహాత్మాజ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసే సమయంలో ఎమ్మెల్యే తనను నెట్టుకుంటూ వెళ్లాడని కార్పొరేటర్ లావణ్య భర్త శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అంతేగాక గత కొంత కాలం నుంచి నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో తనను ఆహ్వానించడం లేదని కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ డివిజన్లో జరిగిన ఆత్మీయ సమ్మేళన సభలో కూడా తమను అవమానించేలా ఎమ్మెల్యే వ్యవహరించారని అన్నారు. -
కుక్కలు దాడులు చేయడానికి కారణాలు ఇవే..
-
అంబర్పేట ఘటన.. పోలీస్ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: అంబర్పేటలో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై స్థానిక పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. మూడు రోజుల పాటు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే అంబర్పేట పోలీసులు శుక్రవారం కేసు వైపు అడుగేశారు. సీఆర్పీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే.. కేసులో ఎవరినీ నిందితులుగా చేర్చలేదు. మరోవైపు ఈ ఉదంతాన్ని మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా తీసుకున్న కోర్టు.. గురువారం విచారణ సందర్భంగా జీహెచ్ఎంసీ తీరుపై ఆగ్రహం వెల్లగక్కింది. -
అంబర్పేట కుక్కల దాడి ఘటన.. రామ్గోపాల్ వర్మ వరుస ట్వీట్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అంబర్పేటలో కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందడం, దానిపై నగర మేయర్ విజయలక్ష్మి స్పందించిన తీరు పట్ల దర్శకుడు రామ్గోపాల్ వర్మ వరుస ట్వీట్లను సంధించారు. ‘పాపం నిరుపేద కుక్కలు వేరే దారి లేక ఆకలి తాళలేక 4 ఏళ్ల బాలుడిని చంపేశాయని మేయర్ అనడం షాకింగ్గా.. నమ్మశక్యం కాని విధంగా ఉంది. హృదయాన్ని పిండేస్తున్న బాలుడి వీడియో రిపీటెడ్గా నగర మేయర్కి చూపించాలి. మేయర్ తన పెట్ డాగ్స్కు తినిపిస్తున్న పాత వీడియోను ఆయన షేర్ చేసి...ఈ వీడియోని నగరంలో ఉన్న కుక్కలన్నింటికీ చూపిస్తే.. పిల్లల్ని చంపే బదులు, తమకు ఆకలి వేసినప్పుడు అవి నేరుగా ఆమె ఇంటికి వెళ్లవచ్చు. ఈ ఘటన అనంతరం మేయర్గా రిజైన్ చేసి అన్ని కుక్కలను మీ ఇంటికి తీసుకెళ్లి స్వయంగా వాటికి తినిపించవచ్చు కదా? అప్పుడు అవి మా పిల్లల్ని తినవు కదా’ అని వ్యంగాస్త్రాలు విసిరారు. ‘నగరంలోని మొత్తం 5 లక్షల కుక్కల్ని ఒక డాగ్ హోమ్లో రౌండప్ చేయండి’ అంటూ రాష్ట్ర ప్రభుత్వాధినేతలను అభ్యర్థించారు. కుక్కల అంశంపై గురువారం సమావేశం పెట్టామని, చర్చించాం అని మేయర్ చెప్పడంపై స్పందిస్తూ..‘ఏ రకమైన ముగింపునకు వచ్చారు మీరు? అకౌంటబిలిటీ కోసం దీన్ని మీరు పాయింట్ టు పాయింట్ ట్విట్టర్లో పెట్టగలరా?’ అని ప్రశ్నించారు. హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించడంపై ఉపశమనంగా ఉంది’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. – సాక్షి, సిటీబ్యూరో -
GHMC నిర్లక్ష్యంతో పసి బాలుడు చనిపోయాడు: హైకోర్టు
-
కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: అంబర్పేటలో కుక్కల దాడిలో బాలుడి మృతి కేసుపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ ఏం చేస్తోందని ప్రశ్నించింది. నష్టపరిహారం చెల్లింపు అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపిన కోర్టు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది. విచారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించిన ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. కాగా గత ఆదివారం అంబర్పేటలో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మరణించిన విషయం తెలిసిందే. పలు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. అసలేం జరిగిందంటే... నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గంగాధర్.. నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్కు వచ్చి అంబర్పేటలో నివాసముంటున్నారు. అంబర్పేటలోని ఓ కారు సర్వీసింగ్ సెంటర్లో వాచ్మన్గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. గత ఆదివారం గంగాధర్ తన ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్తో కలసి తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్కు వెళ్లారు. కుమారుడిని సర్వీస్ సెంటర్ లోపల ఉంచి తాను పనిచేసుకుంటున్నారు. ప్రదీప్ ఆడుకుంటూ అక్క కోసం కేబిన్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో చిన్నారి తల, కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన బాలుడి తండ్రి అక్కడికి వచ్చే లోపే చిన్నారి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
వీధి కుక్క కాటు ఏ విధంగా ప్రమాదకరం..?
-
ఈ పాపం ఎవరిది? అంబర్పేట కుక్కల దాడిపై జనాగ్రహం..
సాక్షి, సిటీబ్యూరో: గుంపుగా వచ్చిన కుక్కలు.. నాలుగేళ్ల బాలుడిని చుట్టుముట్టాయి. జంతువులను వేటాడినట్టు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఆ చిన్నారి పరిస్థితి.. పులినోట చిక్కిన లేడిపిల్లలా తప్పించుకోలేని దైన్యం. ఏంచేయాలో తెలియని తనం. అరుపులే తప్ప ఆదుకునే వారు లేని దుస్థితి. ఒక కుక్క కాలు.. మరొకటి చేయిని నోట కరిచి లాగేశాయి. ఆ సమయంలో పసికందు వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. నిమిషాల వ్యవధిలో ఆ బాలుడి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆదివారం నగరంలోని అంబర్పేట చే నంబర్ చౌరస్తా ప్రాంతంలో జరిగిన ఈ హృదయ విదారక దృశ్యాల్ని సామాజిక మాధ్యమాల్లో చూసిన వారు కన్నీటి పర్యంతమయ్యారు. అభం శుభం తెలియని పసిబాలుడిని పీక్కు తినడాన్ని జీర్ణించుకోలేకపోయారు. నగరంలో ఎక్కడ చూసినా ఈ విషాదకర ఘటన గురించే చర్చిస్తూ కనిపించారు. కొన్నేళ్లుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా చీమకుట్టినట్లు కూడా లేని బల్దియా తీరుపై మండిపడ్డారు. కుక్కలు మీదపడి రక్కుతున్న చిత్రాలను చూసి నెటిజెన్లు ఆగ్రహావేశాలతో పోస్టింగులు చేశారు. జంతు ప్రేమికులిప్పుడేం చేస్తారు.. ఏం సమాధానం చెబుతారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలో చెప్పాలంటూ గొంతెత్తారు. ఆపరేషన్లు చేసి వదిలేస్తున్నారు.. వీధి కుక్కల స్వైర విహారం ఒక్క అంబర్పేటకే పరిమితం కాదు. నగరమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. కాగా.. అంబర్పేట సమీప ప్రాంతాల్లోనే ఈ సమస్య మరీ అధికంగా ఉంది. సమీపంలోని మూసీ పక్కనే ఉన్న కుక్కల ఆపరేషన్ కేంద్రానికి నగరంలోని పలు ప్రాంతాల నుంచి శునకాలను తీసుకువస్తుంటారు. ఇక్కడికి నిత్యం 50కి పైగా కుక్కలు తీసుకు వచ్చి వాటికి ఆపరేషన్లు చేస్తుంటారు. అనంతరం వాటిని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలేయాల్సి ఉంటుంది. కానీ.. అలా జరగడంలేదు. దీంతో వీధి శునకాలు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. నియోజకవర్గంలోని దుర్గానగర్, గోల్నాక, ప్రేమ్నగర్, పటేల్నగర్, చే నంబరు చౌరస్తా, బతుకమ్మకుంట ప్రాంతాల్లో కుక్కల బెడద తీవ్రంగా నెలకొంది. వీటి భయంతో సాయంత్రం సమయాల్లో మహిళలు, చిన్నారులు బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. బిస్కెట్ పాకెట్ అనుకుని.. ఆదివారం అంబర్పేట చే నంబర్ చౌరస్తా ప్రాంతంలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ చేతిలో వాటర్ బాటిల్తో కనిపించడంతో.. కుక్కలు దానిని బిస్కెట్ ప్యాకెట్ అనుకుని అతని వెంటపడ్డాయి. దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడడంతో అక్కడే ఉన్న తండ్రి గంగాధర్ ఇతర సిబ్బందితో సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు బాలుడు అప్పటికే మృతి చెందాడు. అయిదు నిమిషాలు దాడి చేశాయి బాలుడు తండ్రితో పాటు కారు సరీ్వస్ సెంటర్కు వచ్చాడు. ప్రాంగణంలో ఆడుకుంటుండగా చూశా. ఒంటరిగా చేతిలో నీటి బాటిల్ పట్టుకుని బయటకు రావడంతో కుక్కలు వెంటబడి దాడి చేశాయి. పెద్దగా శబ్దం రాలేదు. అయినప్పటికీ వెంటనే తరిమేశాం. గాయపడ్డ బాలుడిని ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. – నాగులు, కారు సర్వీస్ సెంటర్ సెక్యూరిటీ గార్డు సుప్రీం ఆదేశాలు బేఖాతర్.. ► ఆర్ఓసీ నెంబర్ 8938/2009 ఎం 3 ప్రకారం పట్టణాల్లో ఉన్న వీధి కుక్కలకు 90 రోజుల్లోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని సుప్రీంకోర్టు దశాబ్దం క్రితం ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు నగరంలో అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదనే ఆరోపణలున్నాయి. ► నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 3500కు పైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. ఫీవర్ ఆస్పత్రికి నిత్యం పదుల సంఖ్యలో కుక్క కాటు బాధితులు వ్యాక్సిన్ కోసం వస్తున్నారు. జంతు సంరక్షణ కేంద్రాలు సరే... కుక్కలతో సహా జంతు సరంక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న జీహెచ్ఎంసీ.. కుక్కల బారి నుంచి ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వలేకపోతోంది. గతంలో ‘కేటీఆర్ అంకుల్ మమ్మల్ని వీధికుక్కల బారినుంచి కాపాడండి’ అంటూ చిన్నారులు ప్లకార్డులతో ప్రదర్శనలు చేశారు. అయినా పరిస్థితి మారలేదు. కుక్క కాట్లు..కన్నీటిచారికలు ఆరడం లేదు. టీటీ, ఏఆర్వీ, రిగ్ వ్యాక్సిన్ తప్పనిసరి.. కుక్క కాటుకు టీటీతో పాటు యాంటీ రేబీస్ వ్యాక్సిన్(ఏఆర్వీ), రేబీస్ ఇమ్యునో గ్లోబులిన్ (రిగ్) వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈవీ నారాయణగూడ ఐపీఎం (కుక్కల దవాఖానా), నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని కుక్కలకు రేబీస్ ఇంజక్షన్లు వేయించాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. పెంపుడు కుక్కల యజమానులు వీటిని తప్పనిసరిగా తమ ఇళ్లలో పెంచుకునే కుక్కలకు వేయించాలన్నారు. వీధి కుక్కలకు జీహెచ్ఎంసీ నిధుల నుంచి కొనుగోలు చేసి వేయాల్సి ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు వీటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతోంది గత కొద్ది రోజులుగా నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రిలో రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కుక్క కాటుకు గురైన బాధితులు వెంటనే ఫీవర్కు వచ్చి రిగ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. కుక్క కరిసిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రేబిస్ సోకి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. రేబిస్ చికిత్సకు మందులేదు. కుక్క కరిస్తే మొదటిరోజు ఒక డోస్ 7, 13, 28వ రోజు ఇంజక్షన్లు తప్పనిసరిగా వేయించుకోవాలి. – డాక్టర్ కె.శంకర్, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగోలులో దాడి.. ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచిన ఘటన కొత్తపేట డివిజన్ మారుతీనగర్లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కొత్తపేట డివిజన్లో మారుతి నగర్ రోడ్ నెంబర్– 18లో వాచ్మన్గా పనిచేసే బాలు కుమారుడు నాలుగేళ్ల రిషి ఆడుకుంటుండగా కొన్ని శునకాలు వచ్చి బాలుడిపై దాడి చేసి తీవ్ర గాయాలు చేశాయి. గాయాల పాలైన చిన్నారిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వీధి కుక్కలు ఈ కాలనీలోకి వస్తున్నాయి. గుంపులు గుంపులుగా వస్తూ దారి వెంట వెళ్లే వారిని వెంబడించి దాడికి పాల్పడుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. కుక్కల భయంతో వణికిపోతున్నాం.. కుక్కల బెడద ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం బయటకు వెళ్లడానికి భయమేస్తోంది. సాయంత్రం వీధిలో పిల్లలు ఆడుకోవడానికి జంకుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పెద్దగా ఫలితం లేకుండాపోయింది. – గిరిజ, బతుకమ్మకుంట పిల్లలు వెళ్లే సమయంలో.. నర్సింహ బస్తీలో వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. వీధుల్లో కుక్కలు పెరిగిపోవడంతో పిల్లలు బడికి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ వీధిలో ఓ కుక్క ఇప్పటికే పది మందికి పైగా దాడిచేసి గాయపరిచింది. అంబర్పేట ఘటనతో మా బస్తీలో కూడా కుక్కలు పిల్లలపై ఎక్కడ దాడి చేస్తాయోనని భయంగా ఉంది. – వేణు గౌడ్, నర్సింహ బస్తీ ద్విచక్ర వాహనాలను వెంబడిస్తున్నాయి తిలక్నగర్ బాలాజీ నగర్ మెయిన్ రోడ్డులో కుక్కల బెడద అధికంగా ఉంది. ద్విచక్ర వాహనాలపై వచీ్చపోయే వారిని వెంబడిస్తున్నాయి. చీకటి పడిందంటే చాలు వెళ్లాలంటే వృద్ధులు, చిన్నారులు భయంతో వణికిపోతున్నారు. ఏవైనా ఘటనలు జరిగినప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు హడావుడి చేస్తున్నారే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలేదు. -రవి, తిలక్నగర్ బస్తీ మేయర్ చెప్పినవన్నీ అబద్ధాలే డెబ్బై అయిదు స్టెరిలైజేషన్ చేశామని నగర మేయర్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు. ఇంత పెద్ద సంఖ్యలో స్టెరిలైజేషన్ చేసినట్లయితే వీధి కుక్కల సంఖ్య ఎందుకు పెరిగింది? 2021లో 4,60,000 ఉన్న వీధి కుక్కల సంఖ్య ప్రస్తుతం 5 లక్షల 75 వేలకు ఎలా పెరిగింది?. వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టే బాధ్యతను జీహెచ్ఎంసీ వదిలేసి, ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పడం చాలా నష్టకరం. వీధి కుక్కల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి. – ఎం శ్రీనివాస్, సీపీఎం, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆ సమయంలో దాడి చేసే అవకాశాలు ఎక్కువ ఫిబ్రవరి, సెపె్టంబర్ నెలలు కుక్కలకు బ్రీడింగ్ సీజన్ వంటివి. ఆయా నెలల్లో వీధి కుక్కలు మనుషుల్ని కరిచే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా ఆకలి బాధ కూడా ఒక ప్రధాన కారణమే. ఒక ప్రాంతంలోని శునకాలు మరో ప్రాంతంలోకి వస్తే ఆ రెండు వర్గాల మధ్య పోటీ ఏర్పడి వెర్రెత్తి ప్రవర్తిస్తాయి. ఆ సమయంలో అక్కడ కనిపించే వ్యక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. – డాక్టర్ ప్రవీణ్కుమార్, సూపర్స్పెషాలిటీ వెటర్నరీ ఆసుపత్రి, నారాయణగూడ చదవండి: కుక్కల దాడిలో చిన్నారి మృతి బాధాకరం.. చర్యలతో పునరావృతం కానివ్వం: మేయర్ -
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కచ్చితంగా చర్యలు తీసుకుంటాం: మేయర్
-
కుక్కల దాడిలో బాలుడి మృతి బాధాకరం: మేయర్
-
కుక్కల దాడిలో చిన్నారి మృతి బాధాకరం: మేయర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బాధాకరమన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఈ పరిణామంపై సాక్షి వరుస కథనాల నేపథ్యంలో స్పందించిన ఆమె అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వీధి కుక్కలను కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. నగరంలో కుక్కలను స్టెరిలైజ్ చేసేందుకు.. ప్రతీరోజూ 30 వాహనాలు తిరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇప్పటిదాకా 4 లక్షల కుక్కలకు స్టెరిలైజ్ చేసినట్లు గణాంకాలు వివరించారామె. నగరంలో ఐదున్నర లక్షలకుపైనే వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందడం బాధాకరమన్న ఆమె.. ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారామె. కుక్కలు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారామె. అంతకు ముందు మేయర్ విజయలక్ష్మి అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ భేటీకి జోనల్ కమిషనర్లు, వెటర్నరీ అధికారులు హాజరయ్యారు. వీధి కుక్కల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆమె అధికారుల నుంచి వివరాలను సేకరించారు. -
కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై విచారణకు ఆదేశం
-
వీధికుక్కల దాడిలో బాలుడి మృతి.. స్పందించిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో కుక్కల బెడదపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ చిన్నారి కుటుంబ సభ్యులకు మంత్రి సంతాపం తెలిపారు. వీధికుక్కల దాడిలో బాలుడి మృతి చాలా బాధాకరమని అన్నారు. సిటీలో కుక్కల నియంత్రణకై చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యతు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి మున్సిపాల్టీల్లోనూ వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. దీని కోసం జంతు సంరక్షణ కేంద్రాలను, జంతు జనన నియంత్రణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. కుక్కల స్టెరిలైజేషన్ కోసం చర్యలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాగా వీధి కుక్కలు దాడి చేయడంతో అంబర్పేటకు చెందిన నాలుగేళ్ల బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆదివారం నాడు తండ్రి పనిచేస్తున్న కారు సర్వీస్ సెంబర్ వద్దకు వెళ్లిన చిన్నారిని వీధి కుక్కలు వెంటాడాయి. కుక్కలను చూసి భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశాడు. అయినా అవి చిన్నారిని వదలకుండా తీవ్రంగా దాడి చేశాయి. కాళ్లు, చేతులను లాగడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తండ్రి హుటాహుటిన వచ్చి కుక్కలను వెళ్లగొట్టి.. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొడుకు మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు కుక్కులు దాడి చేసిన దృశ్యాలు.. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డవ్వగా.. అవి చూస్తుంటే ఓళ్లు జలదరిస్తోంది. -
అంబర్పేట్లో విషాదం.. నాలుగేళ్ల బాలుడి ప్రాణం తీసిన వీధికుక్కలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి, అక్కతో కలిసి సంతోషంగా బయటకు వెళ్లిన బాలుడికి అదే రోజు చివరి రోజయ్యింది. అప్పటి వరకు ఉత్సాహంగా ఆడుకున్న చిన్నారిపై వీధికుక్కలు దాడి చేయడంతో మృతిచెందాడు. ఈ దారుణ ఘటన అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గంగాధర్.. ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం హైదరాబాద్కు వలస వచ్చాడు. ఓ కారు సర్వీస్ సెంటర్లో వాచ్మెన్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, భార్య, పిల్లలతో కలిసి అంబర్పేట్లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఆరేళ్ల కుమార్తే, నాలుగేళ్ల కమారుడు ప్రదీప్లను తను పనిచేస్తున్న సర్వీస్ సెంటర్ వద్దకు తీసుకెళ్లాడు. మార్తెను పార్కింగ్ ప్రదేశం వద్ద ఉన్న క్యాబిన్లో ఉంచి, కుమారుడిని సర్వీస్ సెంటర్ లోపలికి తీసుకెళ్లాడు. అనంతరం పనిలో నిమగ్నమయ్యాడు. కాసేపు అక్కడ ఆడుకున్న కుమారుడు ప్రదీప్.. తర్వాత అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. కుక్కలను చూసి భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశాడు. అయినా అవి చిన్నారిని వదలకుండా తీవ్రంగా దాడి చేశాయి. కాళ్లు, చేతులను లాగడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. తమ్ముడి అరుపులు విన్న అక్క వెంటనే తండ్రి వద్దకు పెరుగెత్తి సమాచారమిచ్చింది. విషయం తెలుసుకున్న గంగాధర్ హుటాహుటిన వచ్చి కుక్కలను వెళ్లగొట్టి.. తీవ్ర గాయాలపాలైన కుమారుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొడుకు మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మరోవైపు కుక్కులు దాడి చేసిన దృశ్యాలు.. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డవ్వగా.. అవి చూస్తుంటే ఓళ్లు జలదరిస్తోంది. -
హైదరాబాద్లోని ఈ రూట్లో 40 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో నేటి నుంచి(జనవరి 30) ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అంబర్పేటలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్పేట టీ జంక్షన్ వరకు ఈ నెల 30వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు 40 రోజుల పాటు రోడ్డు మూసివేస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ రూట్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. గాంధీ విగ్రహం నుంచి 6 నంబర్ బస్టాప్ వరకూ వెళ్లే మార్గంలో (ఒకవైపు) వాహనాలను అనుమతించకుండా ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ఉప్పల్ వైపు నుంచి 6 నంబర్ బస్టాప్ మీదుగా చాదర్ఘాట్ వెళ్లే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు హబ్సిగూడ క్రాస్రోడ్స్ నుంచి తార్నాక, ఉస్మానియా వర్సిటీ, అడిక్మెట్ ఫ్లైఓవర్, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, బర్కత్పురా, నింబోలి అడ్డా వైపునకు వాహనాలను మళ్లించనున్నట్లు తెలిపారు. ఇక ఇదే మార్గంలో వెళ్లే సిటీ బస్సులు, సాధారణ వాహనాలను గాంధీ విగ్రహం నుంచి ప్రేమ్ సదన్ బాయ్స్ హాస్టల్, సీపీఎల్ అంబర్పేట్ గేట్, అలీఖేఫ్ క్రాస్రోడ్స్,. 6 నంబర్ బస్టాప్, గోల్నాక, నింబోలి అడ్డా మీదుగా చాదర్ఘాట్కు వెళ్లాల్సి ఉంటుందన్నారు. 6 నంబర్ బస్టాప్ వైపు నుంచి ఉప్పల్ వైపు వెళ్లే అన్ని వాహనాలను అనుమతించనున్నట్లు తెలిపారు. -
HYD: యువతితో ప్రేమ వివాహం, గొడవలు.. జిమ్ ట్రైనర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ఓ జిమ్ ట్రైనర్ ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీఐ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. పటేల్నగర్కు చెందిన వెంకటేష్గౌడ్ కుమారుడు రాకేష్గౌడ్(27) విద్యానగర్లో జిమ్ట్రైనర్. కాగా గతంలో ఓ అమ్మాయిని ప్రేమించి వివాహాం చేసుకున్నాడు. ఇద్దరి మద్య విభేదాలు తలెత్తడంతో భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తీవ్ర మానసిక వేదనకు గురై ఈ నెల 12న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు మొదటగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. శుక్రవారం తిరిగొచ్చిన రాకేష్ ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళం పగులగొట్టి ఇంట్లోనే ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: అంబర్ పేట్ సీఐ సుధాకర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అంబర్పేట్ సీఐ సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కందుకూరు లిమిట్స్లో పది ఎకరాల ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పి ఎన్ఆర్ఐ విజయ్ కుమార్ అనే వ్యక్తి నుంచి రూ.54లక్షలు తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా ఎలాంటి ల్యాండ్ ఇప్పించకపోవడంతో బాధితుడు వనస్థలీపురం పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో భూ వివాదంలో సుధాకర్ను విచారించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: (Telangana: తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్) -
అంబర్పేట్లో దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కార్యాలయం ప్రారంబోత్సవం
-
టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్లిన యువతి అదృశ్యం.. ముంబై వెళ్తున్నా అంటూ..
సాక్షి, హైదరాబాద్: టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్న ఓ యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన బుధవారం అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మల్లేష్ కథనం ప్రకారం.. అంబర్పేట డివిజన్ పటేల్నగర్లో నివసించే షేక్ ఉన్నీసా కూతురు షేక్ సనా(19) ఉదయం 11 గంటలకు టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లింది. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తల్లికి ఫోన్ చేసి తాను ముంబాయి వెళ్తున్నట్లు తల్లికి సమాచారం ఇచ్చి ఫోన్ స్విచాఫ్ చేసింది. దీంతో తల్లి ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: పాతబస్తీకి మెట్రో కలేనా..?) -
BJP MLA Raja Singh: రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా?
హైదరాబాద్జిల్లా అసెంబ్లీ నియోజక వర్గాలన్నిటిలోనూ కుల సమీకరణాలకంటే మత సమీకరణాలే కీలకం కానున్నాయి. అన్ని పార్టీలకు హిందుత్వమే కీలకం కానుంది. మజ్లిస్ను ఓడించాలంటే హిందుత్వతోనూ ముందుకు సాగాలని కమలనాథులు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఇక మిగిలిన పార్టీలు కూడా అదే బాటలో నడవక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. గెలుపునకు వారి ఓట్లే కీలకం గతంలో కాంగ్రెస్కు కంచుకోటలా ఉన్న గోషామహాల్ నియోజకవర్గం ఇప్పుడు బీజేపీకి కంచుకోటగా మారింది. గోషా మహల్ను వశం చేసుకునేందుకు కాంగ్రెస్, టిఆర్ఎస్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గోషామహల్లో ఎలాగైనా పాగా వేయాలని అన్ని పార్టీలు తహ తహలాడుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ కూడా అంతే తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నియోజకవర్గంలో హిందూ ఓట్లే కీలకం కాబోతున్నాయి. గత రెండు ఎన్నికల్లో కూడా హిందూ ఓట్లే రాజాసింగ్ను గెలిపించాయని చెప్పక తప్పదు. గోషామహాల్ ఏరియాలో బేగం బజార్ అత్యంత కీలకం. ఇక్కడ షాపుల యజమానులందరూ మార్వాడీలే. ఇక్కడ ఈ వర్గం ఎవరికి మద్దతు ఇస్తే వారే గెలిచే అవకాశం ఉంది. అలాగే యాదవ, బెస్త, ముదిరాజ్, గౌడ సామాజిక వర్గాలు కూడా ఎక్కువగానే ఉన్నారు. అన్ని వర్గాలకు దగ్గర అయ్యేందుకు అన్ని పార్టీలు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టాయి. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ పై బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ 16 వేల ఓట్ల మెజారిటీ తో గెలిచారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఇక్కడ బలమైన అభ్యర్థిని దింపితే గెలుస్తామనే ధీమాను కాంగ్రెస్, టిఆర్ఎస్ లు వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. అయితే, తాజాగా ఆయనపై నమోదైన కేసులు.. బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వెరసి రాజాసింగ్ రాజకీయ భవితవ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. కాంగ్రెస్నేత ముఖేష్ గౌడ్ మృతి చెందడంతో... ఆ పార్టీ కొత్త అభ్యర్థిని బరిలో దించనుంది. ఫిషర్మెన్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ , అంజన్ కుమార్ యాదవ్ చిన్న కొడుకు అరవింద్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టిఆర్ఎస్ నుంచి మళ్ళీ ప్రేమ్ సింగ్ రాథోడ్ పోటీ చేసే అవకాశం ఉంది. (చదవండి: పవర్ఫుల్ పీడీ యాక్ట్.. అదే జరిగితే ఎమ్మెల్యే రాజాసింగ్ ఏడాది జైల్లోనే! ) ఖైరతాబాద్లో కాంగ్రెస్ నుంచి ఎవరు? ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే.. అన్ని రంగాలకు చెందిన వీఐపీలు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులే కాకుండా.. ఫిలింనగర్ మురికివాడలు, బస్తీలు కనిపిస్తాయి. టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం, రాజ్ భవన్, మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే కాలనీ సహా అనేక రంగాల కీలక కార్యాలయాలు ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. పి. జనార్థనరెడ్డి ఉన్నప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. పీజేఆర్ మృతి, 2014లో తెలంగాణ ఏర్పాటుతో ఖైరతాబాద్ లో రాజకీయ సమీకరణాలు మారాయి. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పీజేఆర్ శిష్యుడు దానం నాగేందర్ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత దానం టిఆర్ఎస్లో చేరి గత ఎన్నికల్లో గెలుపొందారు. ఖైరతాబాద్ లో పట్టు కోసం కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్ లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. టిఆర్ఎస్ నుంచి దానం నాగెందర్ మళ్ళీ బరిలోకి దిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో బీఏస్పీ నుంచి పోటీ చేసిన మన్నె గోవర్ధన్ ఈసారి టిక్కెట్ తనకే అని ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ నుంచి చింతల రాంచంద్రారెడ్డి మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి ముగ్గురు నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి భంగపడ్డ రోహిణ్ రెడ్డి ఈసారి కచ్చితంగా తనకే టిక్కెట్ ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఈ మధ్యే టిఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లో చేరిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా తనకే టిక్కెట్ అని చెబుతున్నారు. (చదవండి: సెప్టెంబర్ 7కు హైదర్నగర్ భూముల కేసు వాయిదా) సర్వేతో భయపడుతున్న కాలేరు అంబర్పేటలో రెండుసార్లు వరుసగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విజయం సాధించగా... గత ఎన్నికల్లో కిషన్రెడ్డి మీద టిఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ ఈసారి అలాంటి తప్పిదం జరగకుండా జాగ్రత్త పడుతోంది. ఇక్కడ ముస్లిం ఓటు బ్యాక్ ఎక్కువగానే ఉంది. దీంతో హిందూ, ముస్లిం ఎజెండాలో బీజేపీ ఈజీగా బయటపడుతుందని కమలనాధులు లెక్కలేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన కాలేరు వెంకటేష్ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా మళ్ళీ తనకే టిక్కెట్ వస్తుందని కాలేరు వెంకటేష్ భావిస్తున్నారు. అయితే సర్వేలో మంచి మార్కులు వచ్చిన సిట్టింగ్ లకే మళ్ళీ టిక్కెట్ అనడంతో కాలేరుకు సర్వే భయం పట్టుకుందట. ఇక్కడ పార్టీ ఓట్బ్యాంక్తో పాటు.. మైనారిటీ ఓట్లతో గెలవవచ్చని గులాబీ పార్టీ భావిస్తోంది. అయితే ఎంఐఎం బలమైన అభ్యర్థిని బరిలో దింపితే అన్ని పార్టీలను ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు. ఇక కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు లైన్ లో ఉన్నారు. అయితే వీహెచ్ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ తన నియోజకవర్గంలో తాను చెప్పిన వారికే టిక్కెట్ ఇవ్వాలని అదిష్టానం ముందు మెలిక పెట్టారట వీహెచ్. ఫైనల్గా వీహెచ్ ఆశీర్వాదం ఉన్న వారికి ఇక్కడ కాంగ్రెస్ టిక్కెట్ దక్కుతుందని అంటున్నారు. గత ఎన్నికల్లో మహాకూటమిగా ఏర్పడినందున ఇక్కడ కాంగ్రెస్ స్థానంలో టీజేఎస్ పోటీ చేసింది. అందువల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇతర పార్టీలకు మళ్ళిందనే ఆందోళన కనిపిస్తోంది. (చదవండి: ఆ విషయం బీజేపీ ఎంపీకి ముందే ఎలా తెలుసు?) -
ఫ్లైఓవర్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయండి
అంబర్పేట: అంబర్పేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణం గడువులోపు పూర్తయ్యేలా ఆయా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు చొరవ తీసుకోవాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అధికారులకు సూచించారు. అంబర్పేటలోని గోల్నాక నుంచి ఛే నంబర్ చౌరస్తా మీదుగా ముఖ్రమ్ హోటల్ వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులపై మంగళవారం ఆయన వివిధ విభాగాల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం వారితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఫ్లైఓవర్ కోసం చేపట్టిన స్థల సేకరణ పూర్తిస్థాయిలో సేకరించారా అని ప్రశ్నించారు. నిర్మాణం సందర్భంగా పైప్లైన్ వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ తొలగించే క్రమంలో స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నాణ్యత ప్రమాణాలతో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. త్వరలో పూర్తిస్థాయి సమీక్ష సమావేశాన్ని చేపడతానని ఆయన అధికారులకు తెలిపారు. కార్పొరేటర్లు పద్మ వెంకట్రెడ్డి, ఉమా రమేష్ యాదవ్, అమృత, బీజేపీ నేతలు గౌతమ్రావు, వెంకట్రెడ్డి, అజయ్కుమార్, వనం రమేష్, చిట్టి శ్రీధర్, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మూసారాంబాగ్ - అంబర్ పేట రహదారి మూసివేత
-
అంబర్పేట ఎస్సైకి ‘మహానంది’ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: సాహితీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా అంబర్పేట క్రైం విభాగం సబ్ ఇన్స్పెక్టర్ టి. రామచందర్ రాజుకు ‘మహానంది’ పురస్కారం వరించింది. ఇటీవల జాతీయ విశ్వకర్మ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన ‘తెలుగు వెలుగు’ మహానంది జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలో రామచందర్ రాజు పురస్కారం స్వీకరించారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ అవార్డును ప్రదానం చేశారు. తన విధి నిర్వహణతో ఎస్సై రాజు ‘తెలంగాణ సాహితీ రత్న’ వంటి బిరుదుతో పాటు ఇప్పటివరకు 200కు పైగా అవార్డులు అందుకున్నారు. -
అల్లు అర్జున్పై కేసు, తప్పుదోవ పట్టించారంటూ పోలీసులకు ఫిర్యాదు
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్పై కేసు నమోదైంది. ఇటీవల బన్నీ నటించిన ఓ వ్యాపార ప్రకటనలో వాస్తవం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన శ్రీ చైతన్య విద్యాసంస్థల కోసం ఓ వ్యాపార ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటన తప్పుదోవ పట్టించేలా ఉందని సామాజికి కార్యకర్త కొత్త ఉపేందర్రెడ్డి ఆరోపించాడు. అంతేకాదు ఇందులో నటించిన అల్లు అర్జున్, తప్పుడు సమాచారం ఇచ్చిన శ్రీ చైతన్య విద్యాసంస్థలపై ఆయన అంబర్పేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చదవండి: సినిమాల్లోకి నమ్రత రీఎంట్రీ? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ జూన్ 6వ తేదీన పలు వార్త పత్రికల్లో శ్రీ చైతన్యకు సంబంధించిన ఐఐటీ(IIT), ఎన్ఐటీ(NIT) ర్యాంకుల ప్రకటన వచ్చింది. అయితే దీనిని అల్లు అర్జున్ ప్రమోట్ చేశాడు. ఈ ప్రకటనల్లో ఇచ్చిన సమాచారం పూర్తిగా అవాస్తవమని, ఆ తప్పుడు ప్రకటనలపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదు చేశాడు. అంతేకాదు ఇలాంటి తప్పుడు ప్రకటనలో నటించి అందరిని తప్పుదోవ పట్టించిన నటుడు అల్లు అర్జున్పై, శ్రీ చైతన్య విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరాడు. చదవండి: సినిమా ఛాన్స్.. అప్పుడు ఆస్పత్రి బెడ్పై ఉన్నాను: నటి కాగా పుష్ప మూవీతో ఒక్కసారిగా బన్నీ క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా బ్రాండ్ వ్యాల్యు కూడా భారీగా పెరిగింది. దీంతో పలు వ్యాపార సంస్థలకు బన్నీ బ్రాండ్ అంబాసిడర్గా మారాడు. వాణిజ్య ప్రకటనలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. అనేక బ్రాండ్లను ప్రమోషన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బన్నీ తరచూ చేదు అనుభవం చూస్తున్నాడు. ఇప్పటికే జొమాటో, ర్యాపిడో ప్రకటనలో నటించి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. -
గోల్నాకలో విషాదం: ఆర్నెల్ల క్రితం వివాహం.. రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
అంబర్పేట (హైదరాబాద్): రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన అంబర్పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మల్లేష్ కథనం మేరకు.. గోల్నాక తులసీరామ్నగర్ లంకలో నివసించే 2020 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుల్ ఎం.శ్రీకాంత్(28) ఈ నెల 16న రాత్రి 11.30 సమయంలో విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్నాడు. గోల్నాక నల్లపోచమ్మ ఆలయం సమీపంలోకి రాగానే వెనుక నుంచి ఓ పదిహేనేళ్ల మైనర్ బాలుడు ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చి శ్రీకాంత్ వాహనాన్ని ఢీకొట్టాడు. గాయపడ్డ శ్రీకాంత్ను చికిత్స నిమిత్తం మలక్పేట యశోద ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. బ్రెయిన్డెడ్ అయినట్లు డాక్టర్లు చెప్పడంతో అతని తల్లి, భార్య అవయవ దానానికి ముందుకు వచ్చారు. శ్రీకాంత్కు ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. ప్రస్తుతం అతడి భార్య గర్భవతి. పోలీసులు మైనర్ బాలుడిని కోర్టులో హాజరు పరిచి జువైనల్ హోంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Chain Snatcher: చైన్ స్నాచర్ ఉమేష్ ఖాతిక్ అరెస్ట్) -
ఫోన్ మాట్లాడొద్దన్నా వినలేదు.. షాపుకు వెళ్లొస్తానని చెప్పి..
సాక్షి, హైదరాబాద్ (అంబర్పేట): షాపుకు వెళ్లొస్తానని ఇంట్లో నుంచి వెళ్లిన ఓ యువతి అదశ్యమైంది. ఈ సంఘటన గురువారం అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్పేట ప్రేమ్నగర్లో నివసించే మధుకర్ కుమార్తె పూజారాణి(20) ఇంట్లోనే ఉంటుంది. గత కొంత కాలంగా నిరంతరాయంగా ఫోన్లోనే మాట్లాడుతుండేది. ఇది సరైన పద్ధతి కాదని వారించినా వినలేదు. ఈ నేపథ్యంలోనే బుధవారం షాపుకు వెళ్లొస్తానని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. లాంగ్ డ్రైవ్కు వెళ్దామని చెప్పి..) -
పోలీసులు అవాక్కు! ఒకే బైక్పై 179 చలాన్లు.. అక్షరాల రూ.42,475 ఫైన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారుల సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతోంది.. వాహనంపై పడిన చలాన్లను కూడా సక్రమంగా చెల్లించడం లేదు. భాగ్యనగరంలో సగానికి పైగా మంది సక్రమంగా చలాన్లను చెల్లించడం లేదు .దీంతో ట్రాఫిక్ పోలీసులు నిబంధనల ఉల్లంఘన పేరుతో వాహనదారుల నుంచి ముక్కు పిండి జరిమానాలు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కాచిగూడట్రాఫిక్ పోలీసులు సోమవారం అంబర్పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో వాహన తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులను చూసిన ఓ వాహనదారుడు రోడ్డుపైనే బైక్ వదిలి పారిపోయాడు. అయితే వదిలి వెళ్లిన AP 23 M 9895 హీరో హోండా ప్యాషన్ బైక్పై పోలీసులు చలాన్లు ఉన్నాయో లేవో అని తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. ఆ బైక్ ఏకంగా 179 చలాన్లు, 42,475 రూపాయల ఫైన్ ఉండటం చూసి పోలీసులు అవాక్కయ్యారు. భారీ చలాన్లు ఉండటంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. (చదవండి: వివాహేతర సంబంధం.. అర్ధరాత్రి ప్రియుడి ఇంట్లో ఘర్షణ..) -
భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన అంబర్పేట పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై మల్లేష్ తెలిపిన మేరకు.. శ్రీనివాసులు, టి.విజయలక్ష్మి(35)లు గోల్నాక తిరుమలనగర్లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ చీరలు విక్రయిస్తుంటాడు. ఇంట్లో కూడా టైలర్ పని చేస్తుంటాడు. చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్వేర్ ఇంజనీర్) ఇందులో భాగంగా శనివారం భార్య కోసం జాకెట్ను కుట్టాడు. తది నచ్చలేదని భార్య చెప్పింది. దీంతో శ్రీనివాస్ బ్లౌజ్ కుట్లు విప్పి నువ్వే నచ్చినట్టు కుట్టుకో అని చెప్పాడు. దీంతో మనస్థాపానికి చెందిన విజయలక్ష్మి బెడ్రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది. యధావిధిగా శ్రీనివాసులు తన పనిలో నిమగ్నమయ్యాడు. పాఠశాలకు వెళ్లిన పిల్లలు మధ్యాహ్నం వచ్చి తలుపు తట్టగా తల్లి స్పందించలేదు. బలవంతంగా తలుపులు తీసి చూడగా విజయలక్ష్మి ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి చిన్నప్పుడే మృతి.. నాన్న మరొకరిని పెళ్లి చేసుకోవడంతో
సాక్షి, అంబర్పేట: పుట్టింటి వారి ఆదరణ కరువైందని మానసికంగా కుంగిపోయి మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం అంబర్పేట పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సురేష్ కథనం మేరకు.. పటేల్నగర్లో శివారెడ్డి, ధనలక్ష్మి(28) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ధనలక్ష్మి తల్లి చిన్నప్పుడే మరణించడం, నాన్న మరొకరిని వివాహం చేసుకోవడంతో పుట్టింటి వారి ఆదరణ కరువైందని కొంత కాలంగా మానసికంగా ఇబ్బంది పడుతుంది. చదవండి: గాంధీ ఆస్పత్రి: హృదయ విదారకం.. ఒకే బెడ్పై ఇద్దరు బాలింతలు.. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భర్త, పిల్లలతో కలిసి పడుకుంది. తెల్లవారుజామున 5 గంటలకు భర్త లేచి చూస్తే ధనలక్ష్మి కనిపించలేదు. హాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించగా బెడ్రూం తలుపు బయట నుంచి గడిపెట్టి ఉంది. దీంతో ఇంటి యజమానికి ఫోన్ చేయగా బలవంతంగా ఇంటి తలుపులు తీసి లోపలికి వచ్చారు. అప్పటికే ఆమె హాల్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యువతి ఫ్రం యూకే.. వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్స్.. కట్ చేస్తే! గృహిణి అదృశ్యం చిక్కడపల్లి: గృహిణి అదృశ్యమైన ఘటన చిక్కడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పాలడుగు శివశంకర్రావు తెలిపిన కథనం మేరకు.. అశోక్నగర్ కాలనీకి చెందిన కవిత, పి.సుమన్కుమార్ భార్యాభర్తలు. సుమన్కుమార్ ముషీరాబాద్ పోస్టాఫీస్ డీఎస్వోగా పనిచేస్తున్నాడు. ఈ నెల 25న మధ్యాహ్నం సమయంలో కవిత ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం ఆమె భర్త పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మూసీ ప్రవాహంలో మృతదేహం కలకలం
సాక్షి, అంబర్పేట: మూసీ నదిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం సృష్టించింది. అంబర్పేట ముసారాంబాగ్ బ్రిడ్జి సమీపంలో వరద ఉధృతిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకుపోతున్నట్లు కనిపించింది. ప్రవాహంలో మృతదేహం కొట్టుకుపోతున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. వరద ఉధృతిలో మృతదేహం కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. ఘట్కేసర్ వైపు మృతదేహం కొట్టుకుపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
హైదరాబాద్: పెద్దఅంబర్పెట్లో అగ్ని ప్రమాదం
-
తీన్మార్ మల్లన్న కేసులో తెరపైకి మాజీ రౌడీషీటర్
సాక్షి, హైదరాబాద్: మాజీ రౌడీషీటర్ అంబర్పేట శంకర్ పేరు సుదీర్ఘ కాలం తర్వాత తెరపైకి వచ్చింది. క్యూ న్యూస్ ఛానల్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చిలకలగూడ పోలీసుస్టేషన్లో నమోదైన కేసులో ఇతడి పేరు బయటకు వచ్చింది. దీంతో ఆదివారం శంకర్ను పిలిచిన పోలీసులు విచారించారు. అతడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో నమోదైన బెదిరింపుల కేసుకు సంబంధించి తీన్మార్ మల్లన్నను పోలీసులు గత నెల 27న అరెస్టు చేసిన విషయం విదితమే. ఏప్రిల్ 19న తనకు వాట్సాప్ ద్వారా ఫోన్ చేసిన తీన్మార్ మల్లన్న రూ.30 లక్షలు డిమాండ్ చేశాడని లక్ష్మీకాంత్ శర్మ ఆరోపించారు. ఈ కేసులోనే ప్రస్తుతం మల్లన్నను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ డబ్బు చెల్లింపు విషయంలో తనకు–శర్మకు మధ్య సెటిల్మెంట్ చేయడానికి అంబర్పేట శంకర్ ప్రయత్నించాడని మల్లన్న బయటపెట్టారు. దీంతో ఆదివారం శంకర్ను పిలిచిన పోలీసులు అతడిని విచారించారు. శర్మ కోరిన మీదట ఇరువురి మధ్యా రాజీ చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవమే అని, అయితే తాను అందులో విఫలమయ్యానని శంకర్ పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు అతడి నుంచి చిలకలగూడ అధికారులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. చదవండి: ట్యాంక్బండ్పై సండే సందడి నేటినుంచి రాత్రి 11.15 గంటల వరకు మెట్రో సేవలు -
ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు.. అయినా పని చేయని మూడో నేత్రం
సాక్షి, అంబర్పేట( హైదరాబాద్): అంబర్పేట పోలీసుస్టేషన్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయడం లేదు. పోలీసుస్టేషన్ పరిధిలో ఎల్ అండ్ టీ కమ్యూనిటీ పోలీస్, నేను సైతం కార్యక్రమాల పేరిట సుమారు నాలుగు వేల వరకూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాల ఏర్పాటుకు పోలీసులు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి స్థానికులను ప్రోత్సహించి కెమెరాలను ఏర్పాటు చేయించారు. ఇలా ఏర్పాటు చేసిన వాటిలో దాదాపు 50 శాతం కెమెరాలు పని చేయడం లేదు. దీంతో ఏదైనా ఘటన జరిగితే ఆధారాలు లేకుండా పోతున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యం నెరవేరడం లేదు. కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించిన పోలీసులు వాటి నిర్వహణను ప్రోత్సహించకపోవడం గమనార్హం. 50 శాతం కెమెరాలు పని చేయకపోవడంతో ఘటన జరిగినప్పుడు నేరాలను ఛేదించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్పటికైనా పోలీసుస్టేషన్ పరిధిలోని కెమెరాల నిర్వహణపై స్థానికులకు పోలీసులు అవగాహన కలిగించాలని పలువురు కోరుతున్నారు. సాక్ష్యాలు కనుమరుగు పోలీసుస్టేషన్ పరిధిలోని శివంరోడ్డు, సీపీఎల్ రోడ్, గోల్నాక, అంబర్పేటలోని ప్రధాన రోడ్లు, ప్రధాన ప్రాంతాలైన డీడీకాలనీ, తులసీరాంనగర్ కాలనీ, అనంతరాంనగర్ కాలనీతో పాటు నిత్యం రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. అంబర్పేటలోని ప్రధాన రోడ్డులో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతుండటంతో అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాన కెమెరాలు పని చేయని పరిస్థితి వచ్చింది. ఏదైనా సంఘటన జరగగానే పోలీసులు సులువుగా సీసీ టీవీ కెమెరాలను చూద్దామని వెళుతున్నారు. దీంతో అవి పని చేయలేదన్న విషయాన్ని అప్పుడు గానీ తెలుసుకోలేక పోతున్నారు. దీంతో పలు కేసులకు సాక్ష్యాలు లేకుండా పోతున్నాయి. ఇప్పటికైనా పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. నిర్వహణ బాధ్యత స్థానికులదే ‘నేను సైతం, కమ్యూనిటీ పోలీసు’ కింద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిర్వహణ ప్రజల బాధ్యతే. అవి పని చేయకపోతే వారే మరమ్మతులు చేసుకోవాలి. ప్రధాన రోడ్లపై ఉన్న సీసీ కెమెరాల నిర్వాహణ ప్రత్యేక ఏజెన్సీ చూస్తున్నది. పోలీసుస్టేషన్ పరిధిలో పని చేయని కెమెరాలను గుర్తించి పని చేసేలా చొరవ తీసుకుంటాను. – సుధాకర్, అంబర్పేట ఇన్స్పెక్టర్ చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ -
క్షణ క్షణం.. భయం భయం!
అంబర్పేట: అంబర్పేట తహశీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరింది. పాత భవనంలో తహశీల్దార్ కార్యకలాపాలు నిర్వహించడానికి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. రెండు దశాబ్ధాల క్రితం నిర్మించిన భవనంలో ఇప్పటికీ తహశీల్దార్ కార్యాలయం కొనసాగుతుండటంతో అటు సిబ్బంది, ఇటు పౌరులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారినా తహశీల్దార్ కార్యాలయం మాత్రం మారడం లేదు. శిథిల భవనంలో సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నిత్యం వందలాది పౌరులకు, వివిధ సేవలు అందించే కార్యాలయం సౌకర్యవంతంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం కార్యాలయం ప్రారంభం కాగానే వివిధ పనుల కోసం కార్యాలయానికి వచ్చి అసౌకర్యానికి గురవుతున్నారు. కార్యాలయ ఆవరణలో రేకుల షెడ్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, శిథిల భవనంలో తహశీల్దార్తో పాటు డిప్యూటీ తహశీల్దార్ విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఈ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు సైతం ఇదేం కార్యాలయం అన్న సందర్భాలు సైతం ఉన్నాయి. ఇప్పటికైనా తహశీల్దార్ కార్యాలయాన్ని పునర్నిర్మించాలని పలువురు కోరుతున్నారు. అమలుకు నోచుకోని హామీలు తహశీల్దార్ కార్యాలయాన్ని పునర్నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు అనేక సందర్భాల్లో హామీలు, ప్రకటనలు ఇచ్చారే తప్ప ఇప్పటివరకు అవి ఆచరణకు నోచుకోలేదు. నియోజక వర్గంతో పాటు మలక్పేట నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు ఈ మండల పరిధిలోకి వస్తాయి. నిత్యం ఆ దాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు ప్రభు త్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబా రక్, ఆసరా పెన్షన్లు వంటి ప్రభుత్వ పథకాలు ఈ కార్యాలయం నుంచే సేవలు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలు అమలు చేసే కీలకమైన తహశీల్దార్ కార్యాలయం అధ్వానంగా ఉండటంపై పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు సైతం ఈ కార్యాలయానికి వచ్చి పోతుంటారే తప్ప పునర్ నిర్మించేందుకు చొరవ తీసుకోకపోవడం గమనార్హం. అసౌకర్యంగా ఉన్నా మెరుగైన సేవలందిస్తున్నాం తహశీల్దార్ కార్యాలయం పునర్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని ఎమ్మెల్యే సమాచారం ఇచ్చారు. ఎమ్మెల్యే నిధులు విడుదల కాగానే మొదటి ప్రాధాన్యతలో భాగంగా కార్యాలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఈవిషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం విధులు నిర్వహించేందుకు అసౌకర్యంగా ఉన్నా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. – వేణుగోపాల్, అంబర్పేట తహశీల్దార్ కార్యాలయ ఆవరణలోప్రమాదకరంగా ఎండిన చెట్టు -
అంబర్పేట్ ప్రజలను చూసి కంటతడి పెట్టిన కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేపట్టిన ‘జన ఆశీర్వాదయాత్ర’లో భాగంగా ఆయన శనివారం హైదరాబాద్లోని అంబర్పేటకు చేరుకున్నారు. ఆయన అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. కిషన్రెడ్డి మాట్లాతుడూ.. అంబర్పేటకు వస్తే చాలా రోజుల తర్వాత బిడ్డ తల్లి దగ్గరికి వచ్చినట్లు ఉందన్నారు. తాను ఢిల్లీలో ఉన్నానంటే కారణం అంబర్పేట ప్రజలు, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలని గుర్తుచేశారు. చదవండి: హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ? అంబర్పేట ప్రజలు తన ప్రాణమని భావోద్వేగంతో ప్రసంగిస్తూ కంటతడిపెట్టకున్నారు. కేంద్ర మంత్రి అయినందుకు తనకు సంతోషం లేదని, అంబర్పేటకు దూరమయ్యానని బాధగా ఉన్నట్లు పేర్కొన్నారు. అంబర్ పేట బిడ్డగా అందరూ గర్వపడేలా పని చేస్తానని తెలిపారు. దేశానికి మంత్రినైనా అంబర్పేటకు ముద్దు బిడ్డనేనని కిషన్రెడ్డి అన్నారు. చదవండి: కిషన్రెడ్డిది ఫెయిల్యూర్ యాత్ర: ఎర్రబెల్లి -
అంబర్పేట్లో విష వాయువుల కలకలం
సాక్షి, హైదరాబాద్: అంబర్పేటలో విష వాయువుల లీకేజీ కలకలం రేపింది. మారుతినగర్లో విష రసాయనాలు లీకేజీ కావడంతో శుక్రవారం ఉదయం స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రెసిడెన్షియల్ ఏరియాలో డెక్కన్ కెమికల్స్ కంపెనీ యాసిడ్ నిల్వలు ఉంచింది. ఈ రసాయనాలు నిల్వ చేసిన ట్యాంకర్ పగలడంతో విష వాయువులు లీకవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు ఊపరి ఆడక ఇబ్బంలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు డెక్కన్ కంపెనీని సీజ్ చేశారు. -
సీసీఎస్ ఎస్సై ఆత్మహత్య
-
హైదరాబాద్లో సీసీఎస్ ఎస్సై ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : సీసీఎస్లో ఎస్సైగా పనిచేస్తున్న సైదులు గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అతని భార్య నిర్మల పిల్లల్ని స్కూల్లో దించడానికి వెళ్లిన సమయంలో సైదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే సైదులు ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడనేది తెలియలేదు. కాగా, ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గురువే... పశువై..
పెద్దఅంబర్పేట: తల్లిదండ్రుల తర్వాత కంటికిరెప్పలా కాపాడుతూ విద్యాబుద్ధుల్ని నేర్పించాల్సిన గురువే పశువయ్యాడు. చదువుకునేందుకు తన వద్దకు వచ్చిన ఓ విద్యార్థినిపై కన్నేసి గురువు పదానికే కళంకం తెచ్చాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. భార్య సహకారంతో ఓ విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కీచక దంపతుల చెరనుంచి తప్పించుకుని బయటపడిన బాలిక ఈ విషయాన్ని బయటకు చెబితే ఏమవుతుందోనన్న భయంతో రెండేళ్లపాటు మౌనాన్ని ఆశ్రయించింది. ఆతర్వాత జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో చెప్పి వారి సాయంతో పోలీసులను ఆశ్రయించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ ఠాణా పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. అబ్దుల్లాపూర్మెట్ మండ లం బాటసింగారం గ్రామంలో ఉన్న జానెట్ జార్జి మెమోరియల్ రెసిడెన్షియల్(ప్రైవేట్) పాఠశాలలో కొలవెంటి ప్రసాద్రావు(51) ఇన్చార్జి హెచ్ఎంగా, అతని భార్య సారథి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈ పాఠశాలలో 2017లో 8వ తరగతి చదుతున్న ఓ బాలిక(15)పై హెచ్ఎం ప్రసాద్రావు కన్నేశాడు. తరచూ రాత్రి సమయాల్లో బాలిక ఉంటున్న గదికి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు.వారానికి ఒకటి, రెండుసార్లు తన గదిలోకి పిలు చుకుని అత్యాచారం చేసేవాడు. దీనికి ప్రసాద్రావు భార్య సారథి సహకరిస్తుండేది. దంపతుల మాట వినకపోతే ఇంటి పనులు చేయాల్సిందిగా ఒత్తిడి తీసుకొచ్చేవారు. ఈ క్రమంలో హాస్టల్ నుంచి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. కుటుంబీకులు, బంధువుల సహకారంతో శుక్రవారం అబ్దుల్లాపూర్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, షీటీం సాయంతో హాస్టల్పై దాడి చేసి ప్రసాద్రావు దంపతులను అరెస్టు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బాధితులు తక్షణమే రాచకొండ పోలీస్ వాట్సాప్ నంబర్: 94906 17111 లేదా 100 నంబర్లను సంప్రదించాలని సీపీ సూచించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ప్రసాద్రావుకు ఉరిశిక్ష విధించాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. -
నలుగురిని బలిగొన్న ఫంక్షన్ హాల్ గోడ
అంబర్పేట : అందరూ సంతోషంగా పెళ్లి వేడు కల్లో మునిగిన వేళ.. ఒక్కసారిగా హాహా కారాలు వినిపించాయి. ఏమవుతుందో తెలుసుకునేలోపే అంతా జరిగి పోయింది. ఓ ఫంక్షన్ హాలులో వివాహ వేడుక జరుగుతున్న వేళ గోడ కూలిన ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదలగా.. మరో ముగ్గురు చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ అంబర్పేట పోలీసుస్టేషన్ పరిధిలోని గోల్నాకలో చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కాచి గూడకు చెందిన హర్షద్ హడ్డ గోల్నాకలో పెరల్ గార్డెన్ పేరిట ఫంక్షన్ హాల్ నిర్వ హిస్తున్నాడు. కాగా నల్లకుంట నర్సింహ బస్తీకి చెందిన కొండూరు సదానందం, లలిత దంపతుల నాల్గవ కుమార్తె స్వప్నకు మహబూబ్నగర్ జిల్లా యాన్మగండ్ల గ్రామానికి చెందిన అంజమ్మ, జంగయ్యల కుమారుడు చంద్రశేఖర్తో ఆదివారం 11.49 గంటలకు మూహూర్తం నిశ్చయమైంది. దీంతో గోల్నాకలోని పెరల్ గార్డెన్ను బుక్ చేశారు. వధూవరులతో పాటు బంధువు లంతా ఉదయాన్నే వివాహ వేడుకకు హాజరయ్యారు. వివాహం జరిగి తలంబ్రాల తంతు ముగిస్తుండగా అందరూ భోజనాలకు బయలుదేరారు. ఒక్కసారిగా భారీ శబ్దంతో.. ఈ సమయంలోనే వధూవరుల వేదిక వైపున్న భారీ గోడ పెద్ద శబ్దంతో ఒక్కసారిగా బయటకు కూలింది. అటుగా వస్తున్న వారిపై పడింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. శిథిలాల కింద పలువురు చిక్కుకోవడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇందులో నర్సింహ బస్తీకి చెందిన విజయలక్ష్మి (60) శిథిలాల కింద చిక్కుకుని అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. తీవ్రగాయాలైన మరో ముగ్గురిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. వీరిలో కర్మన్ఘాట్కు చెందిన రాజు కుమారుడు పి.సురేశ్ (28), అంబర్పేటకు చెందిన ఖాజా కుమారుడు సోహెల్ (35) మహబూబ్నగర్ జిల్లా దేవరకొండకు చెందిన వెంకటయ్య కుమారుడు కృష్ణ (40)లు ఉన్నారు. ఈ ఘటనలో మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. విజయలక్ష్మి మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువు ఫంక్షన్ హాలు యజమాని నిర్లక్ష్యమే కారణం.. పెరెల్ గార్డెన్ యాజమాని నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరమ్మతుల పేరిట ఫంక్షన్హాల్లో మధ్యలో పెద్ద గోడను నిర్మించారు. దీనికి కనీసం పిల్లర్లు, పునాది కూడా తీయలేదు. అంతేకాకుండా గోడపై ఓ పిల్లర్ను కూడా ఏర్పాటు చేయడంతో బరువు తట్టుకోలేకఒక్క ఉదటున కుప్పకూలింది. మరమ్మతులకు సంబంధించి సంబంధిత శాఖల నుంచి అనుమతులు కూడా తీసుకోనట్లు తెలుస్తోంది. మరమ్మతులు పూర్తి చేసి ఇస్తామన్నాడు: సదానందం, పెళ్లి కూతురు తండ్రి గత 45 రోజుల క్రితమే పెరెల్ గార్డెన్కు రాగా మరమ్మతులు జరుగుతున్నాయి. పెళ్లి నాటికి మరమ్మతులు పూర్తి చేసి అందిస్తానని చెప్పడంతో బుక్ చేసుకున్నాం. డబ్బులు కూడా చెల్లించాం. మరమ్మతులుంటే ఇవ్వకుండా ఉండాల్సింది. సంఘటన పట్ల ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. క్రిమినల్ కేసు నమోదు: ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్ సంఘటన తెలుసుకున్న ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్, ఏసీపీ వెంకటరమణ, ఇన్స్పెక్టర్ మోహన్కుమారులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు. తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఈస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్... సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల క్రింద ధ్వంసమైన వాహనాలను బయటకి తీశాయి. పడిపోయిన గోడ శిథిలాలను జేసీబీతో పక్కకు తొలగించారు. -
అంబర్ పేట్: పెళ్లి వేడుకలో విషాదం
-
అంబర్ పేట్: వివాహ వేడుకలో విషాదం
సాక్షి, హైదరాబాద్ : శిధిలావస్థకు చేరిన ఫంక్షన్ హాల్కు ఆధునిక హంగులు అద్దుతున్న నిర్వాహకులు దాని మధ్యలో ఓ భారీ గోడ నిర్మించారు. పునాది, బీమ్ లేకుండా నిర్మించిన ఆ గోడ ఆదివారం హఠాత్తుగా కూలిపోయింది. అదే సమయంలో ఓ వివాహ వేడుక జరుగుతుండటంతో తీవ్ర కలకలం రేగింది. ఆ శిధిలాల కింద చిక్కుకున్న ఓ మహిళ అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. క్షతగాత్రులుగా మారి, ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన మరో ముగ్గురు చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరికొందరికి గాయాలు కాగా... ఆటో సహా అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ విషాదకర ఘటన అంబర్పేట పోలీసుస్టేషన్ పరిధిలోని గోల్నాకలో చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యేక్ష సాక్షుల కథనం ప్రకారం... కాచిగూడకు చెందిన హర్షద్హడ్డ గోల్నాకలో పెరల్ గార్డెన్ పేరిట ఫంక్షన్హాల్ నిర్వహిస్తున్నాడు. కాగా నల్లకుంట నర్సింహ బస్తికి చెందిన కొండూరు సదానందం, లిలిత దంపతుల నాల్గొవ కుమార్తె స్వప్నను మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం యాన్మగండ్ల గ్రామానికి చెందిన జంగయ్య, అంజమ్మ కుమారుడు చంద్రశేఖర్తో ఆదివారం 11.49 గంటలకు పెళ్లి మూహూర్తం కుదిరింది. వీరి వివాహం నిర్వహించేందుకు గోల్నాకలో ఉన్న పెరల్ గార్డెన్ను బుక్ చేశారు. వివాహం కోసం వధూవరులతో పాటు బందువులంతా వివాహ వేడుకలకు హజరయ్యారు. వివాహం జరిగి తలంబ్రాల తంతు ముగిస్తుండగా బంధువులు భోజనాలకు బయలుదేరారు. భారీ శబ్దంతో... వధూవరుల వేదిక వైపు ఉన్న భారీ గోడ పెద్ద శబ్దంతో బయటకు పడిపోయింది. అప్పుడే పెళ్లికి వచ్చిన కొంతమంది లోపలికి వెళ్తుండగా మరికొంత మంది వేదిక గోడ వద్ద వేచి చూస్తున్నారు. భారీ గోడ కుప్పకూలి వారిపై పడింది. అక్కడే ఉన్న నర్సింహ బస్తికి చెందిన విజయలక్ష్మీ (60), కర్మన్ఘాట్కు చెందిన రాజు కుమారుడు సురేష్ (28), అంబర్పేటకు చెందిన ఖాజా కుమారుడు సోహెల్ (35) మహబూబ్నగర్ జిల్లా దేవరకొండకు చెందిన వెంకటయ్య కుమారుడు కష్ణ(40)లు మతి చెందారు. అంబర్పేటకు చెందిన మాజిద్, వెంకటేష్లు స్వల్ఫంగా గాయపడ్డారు. ఒక్క సారిగా భారీ గోడ కూలడంతో వివాహ వేడుకల్లో కలకలం రేగింది. ఏం జరిగిందో తెలుసుకేలోపే గోడ శిధిలాల క్రింద పడి ఉన్నారు. వెంటనే స్థానికులు, పోలీసులు, పెండ్లీ వేడుకలకు హజరైనవారు అంత కలిసి శిధిలాల క్రింద ఉన్న వారిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిలువెత్తు నిర్లక్ష్యం... పెరెల్ గార్డెన్ యాజమాని తీవ్ర నిర్లక్ష్యంతో ప్రమాదరం జరిగింది. మరమ్మత్తుల పేరిట ఫంక్షన్హాల్లో కొత్త భాగం మధ్యలో పెద్ద గోడ నిర్మించాడు. గోడ నిర్మించడానికి కనీసం పిల్లర్, పూనాది కూడ తీయకుండా చెక్కలు పెట్టినట్లు నిర్మించాడు. అంతేకాకుండా 9 అంగుళాల గోడపై 14 అంగుళాల పిల్లర్ను కూడ ఏర్పాటు చేయడంతో బరువు తట్టుకోలేక పోయింది. నిర్మించిన గోడ ఎక్కడ ప్రమాణాలు లేకపోవడంతో ఒక్క ఉదటున కుప్ప కూలి పోయింది. మరమ్మత్తులకు సంబంధిత శాఖల నుంచి అనుమతులు కూడా తీసుకోనట్లు తెలుస్తుంది. మరమ్మతులు ఉన్నా పూర్తి చేసి ఇస్తామన్నాడు:సదానందం, పెండ్లీ కుమార్తె తండ్రి గత 45 రోజుల క్రితమే పెరెల్ గార్డెన్కు రాగా మరమ్మతులు జరుగుతున్నాయి. మీ పెండ్లి నాటికి మరమ్మతులు పూర్తి చేసి అందిస్తానని చెప్పడంతో బుక్ చేసుకున్నారు. డబ్బులు కూడా చెల్లించాం. ఇలాంటి మరమ్మతులు ఉంటే ఇవ్వకుండా ఉండాల్సింది. ఇలాంటి సంఘటన తమను తీవ్రంగా కలిచివేచింది. సంఘటన పట్ల ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. భోజనలతో తగ్గిన నష్టం.. అప్పుడే అంతా భోజనాలకు బయలు దేరారు. ఆ సమయంలో గోడ కూలింది. లేకుంటే మరింత ప్రాణ నష్టం జరిగేది. ఫంక్షన్ హాల్కు మధ్యలో ప్రమాదానికి కారణమైన గోడ ఉండడ ఇంతటి ప్రాణ నష్టం కారణమైంది. క్రిమినల్ కేసులు నమోదు: ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ సంఘటన తెలుసుకున్న ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్, ఏసీపీ వెంకటరమణ, ఇన్స్పెక్టర్ మోహన్కుమారులు హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకున్నారు. తమ సిబ్బందితో బందోబసు ఏర్పాటు చేశారు. సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామన్నారు. రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్... సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ బందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. శిధిలాల క్రింద ధ్వంసమైన వాహనాలను బయటకి తీశౠరు. పడిపోయిన గోడ శిధిలాలను జేసీబీ వాహనంతో పక్కకు తొలగించారు. చదవండి: కాసేపట్లో పెళ్లి.. ఫంక్షన్హాల్లో తీవ్ర విషాదం! సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది -
శాడిస్ట్ సాఫ్ట్వేర్ వేధింపులు.. భార్య ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: ఓ శాడిస్ట్ సాఫ్ట్వేర్ భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపింది. మరొక మహిళతో ఎఫైర్ పెట్టుకుని, భార్యను చనిపోవాలని భర్త తీవ్రంగా వేధించండతో భార్య తనువు చాలించింది. వివరాలు.. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న సుకిత్.. శివానిని ఐదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొంతకాలం పాటు సంతోషంగా సాగిన వీరి వైహహిక జీవితంతో.. అక్రమ సంబంధం చిచ్చెపెట్టింది. సుకిత్ మరో మహిళతో ఎఫైర్ పెట్టుకుని శివానిని వేధించసాగాడు. భర్త సుకీత్ వేధింపులు తట్టుకోలేక శనివారం సాయంత్రం శివాని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే శివాని మృతికి సుకితే కారణమంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండు సంవత్సరాల నుంచి శివానిని ఇబ్బందులు పెడుతున్నాడని, గత ఆరు నెలల నుండి శివానికి నరకం చూపిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొద్ది రోజుల కిత్రం తల్లిదండ్రులకు ఫోన్ చేసిన శివాని.. సుకిత్కు వేరే అమ్మాయితో ఎఫైర్ ఉందంటూ వారికి తెలియజేసింది. దీంతో అప్పటి నుంచి శివానిని చనిపోవాలని, వేరే పెళ్లి చేసుకుంటానని టార్చర్ చేయసాగాడు. భర్త వేధింపులు ఎక్కువడంతో శుక్రవారం రాత్రి అంబర్పేట్లోని నివాసంలో శివాని ఉరివేసుకుని చనిపోయింది. ఈ విషయాన్ని సుకిత్ కుటుంబ సభ్యులు.. శివాని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే గురువారం రాత్రి 8గంటల 45 నిమిషాలకు తన సోదరితో మాట్లాడిందని.. ఉరి వేసుకోవడానికి సరిపోయేలా ఇంటి పైకప్పు లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుకిత్ కుటుంబ సభ్యులపై అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
మహిళా భద్రత కోసం చట్టాలకు పదును
సాక్షి, అంబర్పేట: మహిళల భద్రత కోసం పటిష్ట చట్టాలు తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. ఫోక్స్ చట్టానికి మరింత పదునుపెట్టి పార్లమెంట్లో ఆమోదం తెలిపామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ఐపీసీ, సీపీసీ చట్టాలను మరింత పటిష్టంగా మార్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఆదివారం అంబర్పేట ఛే నంబర్లో మహిళా చైతన్య సదస్సు ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలపై ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాను దేశానికి మంత్రి అయినా అంబర్పేట, సికింద్రాబాద్ ప్రజల సమస్యలపైనే ఆలోచన ఉంటుందన్నారు. అందరూ గర్వపడేలా సేవలందిస్తానన్నారు. దేశ అంతర్గత భద్రత అంశాలతో పాటు దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల అభివృద్ధికి తనకు అవకాశం వచ్చిందన్నారు. 370 ఆర్టికల్ రద్దులో తనవంతు పాత్ర ఉండడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటేలా నిర్వహించుకోవాలన్నారు. భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ గంగాధర్శాస్త్రి మాట్లాడుతూ... హైందవ ధర్మం అందరికీ మార్గదర్శకంగా ఉంటుందన్నారు.భారతీయుల ఆలోచనలు ఎంతో గొప్పగా, ఇతరులకు ఆదర్శంగా ఉంటాయన్నారు. బతుకమ్మ పండగ వస్తే అన్నగా కిషన్రెడ్డి ఉంటారని మహిళా చైతన్య వేదిక ప్రతినిధులు అన్నారు. ఘనంగా ఏర్పాట్లు చేస్తారని పేర్కొన్నారు. వేదిక ప్రతినిధులు అరుణ జ్యోతి, గీతామూర్తి, మాజీ కార్పొరేటర్ కన్నె ఉమారాణి, విజయ, బండారు రాధిక, పూర్ణ కల్పన, అమృత తదితరులున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలి తార్నాక: పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, అందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ.కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. తార్నాకలో ఆదివారం భారత్ సేవాశ్రమం సంఘ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు దసరా కానుకగా దుస్తులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కిషన్రెడ్డి కార్యకర్తలకు దుస్తులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ... మనం వినియోగించి పడేసిన ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువులు భూమిలో చేరి భూసారాన్ని తగ్గిస్తున్నాయన్నారు. అలాగే వీటిని తినే పశువులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. గోరక్షణ కోసం ప్లాస్టిక్ను నిషేధించాలన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ ‘స్వచ్ఛ భారత్’ను ఒక ఉద్యమంలా చేపట్టి అమలు చేస్తున్నారన్నారు. ప్లాస్టిక్ బ్యాగులకు బదులు మన ఇళ్లలో ఉండే పాత దస్తులతో బ్యాగులు తయారు చేసుకొని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంఘ్ ప్రతినిధులు స్వామి మునిశ్వారానంద, స్వామి వెంకటేశ్వరానంద పాల్గొన్నారు. -
గ్రేటర్లో పాగా వేద్దాం
సాక్షి, అంబర్పేట: జీహెచ్ఎంసీని కైవసం చేసుకునే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు సమాయత్తం కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ మొత్తానికి అంబర్పేట ఆదర్శంగా ఉండేలా పార్టీ శ్రేణులు అన్ని కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. మజ్లిస్కు తొత్తుగా మారిన టీఆర్ఎస్ పార్టీ విధానాలపై ప్రజలను చైతన్యపరచాలని ఆయన సూచించారు. నాలుగు దశాబ్దాలుగా అంబర్పేట ప్రజలు ఎదురుచూస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎంఐఎం పార్టీ అడ్డుపడుతుందని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం అంబర్పేట నియోజకవర్గం పార్టీ బూత్స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వందల కోట్లు ఫ్లైఓవర్ కోసం మంజూరు చేస్తే ఎంఐఎం పార్టీ పాతబస్తీలో మెట్రో ప్రాజెక్ట్ను అడ్డుకుంటున్నట్లు అంబర్పేటలో అడ్డుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణంపై ప్రభుత్వం వ్యతిరేకమో అనుకూలమో సూటిగా చెప్పాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం కోసం నియోజకవర్గ కుల సంఘాలు, యూత్ అసోసియేషన్లు, బస్తీ సంఘాలు, కాలనీ అసోసియేషన్ల వారు సీఎం కేసీఆర్కు లేఖలు రాసి ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. నేనెక్కడున్నా అంబర్పేటతో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తలెత్తుకునేలా వ్యవహరిస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్, బీజేపీ నగర అధ్యక్షులు రాంచందర్రావు, రాష్ట్ర నాయకులు మంత్రి శ్రీనివాస్, ప్రకాష్రెడ్డి, నగర మాజీ అధ్యక్షులు బి. వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అయ్యో... పాపం!
హైదరాబాద్ : భారాభర్తలు... ఒకరి మరణాన్ని ఒకరు తట్టుకోలేకపోయారు. ఒకరి తరువాత ఒకరు ప్రాణాలు విడిచారు. అమ్మానాన్నలేని ఈ లోకంలో ఉండబోమని కూతురు, కుమారుడు కూడా ఆత్మహత్యకు యత్నించారు. ఈ విషాదకర సంఘటన గురువారం హైదరాబాద్లోని అంబర్పేట పోలీసుస్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వివరాలను కాచిగూడ ఏసీపీ సుధాకర్, అంబర్పేట ఇన్స్పెక్టర్ జె.రవీందర్ వెల్లడించారు. పంజాబ్కు చెందిన పవన్ కర్బంధ(65), నీలం కర్బంధ(55) దంపతులు. వీరి సంతానం నిఖిల్ కర్బంధ(34), మన్ను కర్బంధ(30). ఈ కుటుంబం మూడేళ్ల నుంచి డీడీ కాలనీలో అద్దెకుంటోంది. పవన్ దంపతులు 1972లో నగరానికి వలస వచ్చారు. పవన్ సెవెన్ సీటర్స్ ఆటో నడిపి కుటుంబాన్ని పోషించాడు. అది పెద్దగా జీవనోపాధి ఇవ్వకపోవడంతో దానిని మానేసి ట్రూప్బజార్లోని ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. కుమారుడు బెంగుళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా కూతురు ఇంట్లోనే ఉంటోంది. కొద్దికాలంగా నీలం కర్బంధ కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. రెండు నెలలుగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. నగరంలోనే ఉంటున్న తన సోదరుడు హరిమోహన్కు పవన్ ఫోన్ చేసి సమాచారమిచ్చాడు. చిరునామా ఎక్కడో చెప్పాలని సోదరుడు అడుగగా తనకు తెలియదని, తాను పనిచేసే దుకాణంలో తెలుసుకోవాలని చెప్పాడు. మరునాడు ఉదయం దుకాణం వద్దకు హరిమోహన్ వెళ్లి అతికష్టం మీద వీరి చిరునామాను తెలుసుకొని డీడీ కాలనీకి వచ్చాడు. తలుపు తట్టినా ఇంట్లో నుంచి స్పందన రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. ఎవరు రాలేదనేమో.... పవన్ కర్బంధ కుటుంబం కొద్దికాలంగా బంధువులకు, స్నేహితులకు దూరంగా ఉంటోంది. తన భార్య చనిపోయిందని చెప్పినా ఎవరూ రాలేదని పవన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. భార్య మృతి తట్టుకోలేక పవన్ గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అమ్మానాన్న మృతి చెందడంతో మానసికంగా కుంగిపోయిన కుమారుడు నిఖిల్, కుమార్తె మన్ను బుధవారం రాత్రి కూల్డ్రింక్లో నిద్రమాత్రలు కలుపుకొని తాగారు. తిరిగి సోదరుడు రావడంతో... బుధవారం మధ్యాహ్నం హరిమోహన్ వచ్చి వీరి ఇంటి తలుపు తట్టినా స్పందన రాకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయాడు. మళ్లీ గురువారం ఉదయం 11 గంటలకు వచ్చి తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా పవన్ కర్బంధ, నీలం కర్బంధ మృతి చెంది ఉన్నారు., నిఖిల్, మన్ను కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించి సమీపంలోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆసుపత్రికి వీరిని తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. 48 గంటలు గడిస్తేగానీ వీరి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. పవన్ కర్బంధ, నీలం కర్బంధల మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడింది ఈ భవనంలోనే.. అద్దె సక్రమంగానే ఇచ్చేవారు... ఇంటి అద్దెను సక్రమంగానే ఇచ్చేవారని పవన్ కుటుంబం అద్దెకుంటున్న ఇంటి యజమాని బ్రహ్మచారి తెలిపారు. తన తల్లి అనారోగ్యంతో ఇబ్బంది పడుతోందని, కాస్త ఫిజియోథెరపీ చేస్తే తిరిగి కోలుకుంటుందని మంగళవారం సాయంత్రం నిఖిల్ తమతో అన్నాడని ఆయన చెప్పారు. -
మజ్లిస్ వల్లే అంబర్పేటలో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ దుందుడుకు వైఖరితో అంబర్పేటలోని ఓ స్థలం విషయంలో ఉద్రిక్తత ఏర్పడిందని బీజేపీ సీనియర్ నేత కిషన్రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ హయాంలో అంబర్పేట్లో జరిగిన రోడ్డు వెడల్పులో పోయిన ఓ స్థలంలో ప్రార్థనా మందిరం ఉందంటూ ఎంఐఎం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చే నంబర్ చౌరస్తా నుంచి శ్రీరమణ థియేటర్ చౌరస్తా వరకు ఉన్న ముస్లిం శ్మశాన వాటికకు ఇబ్బం ది కావద్దనే ఫ్లైఓవర్ తీసుకొచ్చామని తెలిపారు. మిగతా రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ప్రాపర్టీ కలిగిన 281 మందితో మాట్లాడి నష్టపరిహారంగా గజా నికి రూ.80 వేలు ఇప్పించినట్లు చెప్పారు. 2–2–468 నంబర్ ఇంటిలోని ముగ్గురు అన్నదమ్ములకు ఒక్కొక్కరికి రూ.84 లక్షల చొప్పు న.. రూ.2.5 కోట్ల పరిహారం చెల్లించి గత ఏప్రిల్లో ఆ ఇంటిని అధికారులు తొలగించా రన్నారు. మసీదు ఉంటే పరిహారం ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ ఇల్లు ప్రైవేటు ఆస్తి అయినప్పటికీ ఎంఐఎం నేత ఖాద్రీ పోలీసులను అడ్డుపెట్టుకొని అక్కడ మసీదు కట్టారని అన్నారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశామని, టీఆర్ఎస్ కూడా తమ వైఖరేంటో చెప్పాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని స్థానిక కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలతో కలసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ అంశంపై విచారణ కమిటీ వేసి నివేదిక తెప్పించుకుంటామని సీఎస్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. -
టీఆర్ఎస్తో దోస్తానీ చేస్తే ఏదైనా చెయ్యొచ్చా?
సాక్షి, హైదరాబాద్ : అంబర్పేట్లోని జాతీయ రహదారిలో ఉన్న మజీద్ విషయంలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ ప్రశాంతతను, మత సామరస్యాన్ని మజ్లీస్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేతగానితనం వల్లే ఈ సమస్య వచ్చిందని.. అక్కడ లేని మసీద్ను ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్తో దోస్తానీ చేస్తే ఏమైనా చెయ్యొచ్చా అని నిలదీశారు. దీనికి అధికార పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్కడి ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం 281 ప్రాపర్టీస్ను స్వాధీనం చేసుకున్నారని, 170మందికి పరిహారం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. అది మసీద్ స్థలమని మజ్లీస్ ఆరోపిస్తున్న దానికి కూడా పరిహారం ఇవ్వడం జరిగిందన్నారు. ఆ ల్యాండ్ ఓనర్ కూడా డబ్బులు తీసుకున్నారని, 2018 ఫిబ్రవరిలో చెక్లు ఇచ్చామని, ముగ్గురు అన్నదమ్ములకు 2 కొట్ల 52లక్షలు చెల్లించామని తెలిపారు. గతేడాది ఏప్రిల్లోనే అక్కడ నిర్మాణాన్ని తొలగించామన్నారు. అది ప్రైవేట్ ప్రాపర్టీ అని, పోలీసులను పక్కన పెట్టుకుని ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే పాషా ఖాద్రి అక్కడ నమాజ్ చేశారని పేర్కొన్నారు. అన్నీ తెలిసిన పోలీస్ కమీషనర్ మజ్లీస్కు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో చెప్పాలన్నారు. ఆ ల్యాండ్ ఓనర్లు కూడా అక్కడ మసీద్ లేదని ఫిర్యాదు చేశారని అన్నారు. ఒక్క ఎమ్ఐఎమ్ పార్టీ తప్పా మిగిలిన అన్ని పార్టీలు ఒక్క తాటిపై ఉన్నాయని తెలిపారు. హోం మినిష్టర్ మాట మార్చి.. మసీద్ నిర్మాణం చేస్తామని చెబుతున్నారు.. అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మసీద్ నిర్మాణానికి ఒప్పుకునేది లేదని.. దీనిపై ఫిర్యాదు చేసేందుకు సీఎస్ను కలుస్తామన్నారు. -
‘అక్కడ ఏ ప్రార్థనా మందిరం కట్టినా ఊరుకోం’
సాక్షి, హైదరాబాద్ : అంబర్పేట్ ఫ్లై ఓవర్ వివాదంపై బీజేపీ నాయకులు ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్వర్యంలో మంగళవారం హోం మంత్రిని కలిశారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. అంబర్పేట్లో మా ఎమ్మెల్యేతో సీపీ, పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. పాతబస్తీ నుంచి వచ్చిన ఓ వర్గం వారు అంబర్పేట్లో స్థానికులపై రాళ్లు రువ్వారని తెలిపారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందిన తర్వాత మళ్లీ మజ్లిస్ నాయకులు, బయటి వ్యక్తులతో కలిసి అదే స్థలంలో ప్రార్థన చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఫ్లైఓవర్ నిర్మించడానికి కూల్చివేసిన స్థలంలో మళ్లీ గుంపులుగా నమాజ్ చేస్తే స్థానిక అంబర్ పేట్ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని లక్ష్మణ్ విమర్శించారు. ప్రభుత్వ స్థలంలో ఓ వర్గం వారు మందిరం కడుతుంటే పోలీసులు, ప్రభుత్వం ఏం చేస్తుందని లక్ష్మణ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ అండ చూసుకునే.. ఎంఐఎం అరాచకాలకు పాల్పడుతుంది.. అందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంబర్పేటలో ఏ ప్రార్థన మందిరం కట్టినా ఊరుకోమని హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేపై దాడి చేసిన సీపీ, పోలీసులతో పాటు.. పాషా ఖాద్రి, వక్ఫ్ చైర్మన్పై చర్యలు తీసుకోవాలని హోం మంత్రిని కోరినట్లు లక్ష్మణ్ తెలిపారు. -
అదుపులో ‘అంబర్పేట’
అంబర్పేట : అంబర్పేటలో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. స్థలం కూల్చివేతపై నెలకొన్న వివాదం ఘర్షణకు దారితీసిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ వివాదం రాత్రి 10 గంటలకు అదుపులోకి వచ్చింది. నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, పలువురు ఉన్నతాధికారులు వందల సంఖ్యలో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలుమార్లు లాఠీ చార్జి, వాటర్ క్యానన్లను ప్రయోగించి చెదరగొట్టారు. అంబర్పేటలోని ప్రతి గల్లీలో పికెట్లు ఏర్పాటు చేసి ఎక్కడి వారిని అక్కడే కట్టడి చేశారు. అర్ధరాత్రి వరకు సీపీ అంబర్పేట ప్రధాన రోడ్డుపైనే తిష్ట వేసి పరిస్థితిని సమీక్షించారు. రహదారిని దిగ్బంధం చేసి సాధారణ వాహనాలను అనుమతించకుండా తమ చేతుల్లోకి తీసుకున్నారు. సోమవారం సంఘటనా స్థలం వద్ద అదనపు బలగాలతో ప్రత్యేక పికెట్ను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా పహారా కాశారు. వివాదాస్పద స్థలం వద ్దకు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మూడు కేసులు నమోదు... అంబర్పేటలో తలెత్తిన ఉద్రిక్తత పూర్తిగా సద్దుమణిగిందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఈ ఘటనపై మూడు కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సంఘటనలో గాయపడిన పోలీసులు, పౌరుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. పౌరులు ఏలాంటి వదంతులు నమ్మవద్దని కోరారు. సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాట్సాప్లో వచ్చిన వీడియోలను పరిశీలించకుండా ఇతరులకు పంపిస్తూ వదంతులు సృష్టిస్తే కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు. అంబర్పేట ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
అంబర్పేటలో మందకృష్ణ మాదిగ హౌజ్ అరెస్ట్
-
బదిరుల హాస్ట్ల నుంచి విద్యార్థుల పరారీ
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబరపేట బదిరుల ఆదర్శ పాఠశాల హాస్టల్ నుంచి ముగ్గురు విద్యార్థులు పరారీ అయ్యారు. వివరాలు.. చిన్నారులు మహేష్, లోకేశ్, యశ్వంత్ బదిరుల హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ క్రమంలో హాస్టల్లో తమను వేధిస్తున్నారంటూ వీరు ముగ్గురు ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చారు. వీరిలో మహేష్, లోకేశ్ ఇద్దరు కలిసి ఔటర్ రింగ్ రోడ్ వెంట నడచుకుంటూ వెళ్తుండగా చూసిన స్థానికులు వారిని అడ్డగించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చెవిటివారైన ఆ పిల్లలు తమ సైగలతో హాస్ట్ల్లో తమను వేధిస్తున్నారని.. అందుకే ఇలా బయటకు వచ్చామని వారికి తెలిపారు. దాంతో స్థానికలు వీరిని కోహెడ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మరో విద్యార్థి యశ్వంత్ ఆచూకీ మాత్రం తెలియలేదు. ఈ లోపు పాఠశాల ఉపాధ్యాయుడు రమేష్, ముగ్గురు విద్యార్థులు హాస్టల్ నుంచి పరారయ్యరంటూ మెట్టూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
అంబర్పేటలో ఘనంగా దసరా వేడుకలు
-
బతుకమ్మ వేడుకలు
-
పోయిన పర్సు ఇంటికే వచ్చింది!
సాక్షి, హైదరాబాద్: సొమ్ములు పోగొట్టుకున్న ఓ మహిళ ఇంటికి చేరేలోపే ఆమె సొమ్ములు భద్రంగా ఉన్నట్లు పోలీసులు సమాచారం అందించడమేగాక బాధితురాలిని పిలిపించి వాటిని అప్పగించిన సంఘటన బుధవారం అంబర్పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మలక్పేట ఏసీ పీ నర్సింగ్రావు, ఇన్స్పెక్టర్ ఏపీ ఆనంద్కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాగ్అంబర్పేట పోచమ్మబస్తీకి చెందిన అలివేలు సొదరుని వైద్యం కోసం తన రెండు తులాల పుస్తెల తాడు, వెంటి పట్టీలను తనఖా పెట్టేందుకు మార్వాడీ దుకాణానికి వెళ్లింది. మార్వాడి ఇస్తానన్న డబ్బులు సరిపోకపోవడంతో ఆమె మరో ఫైనాన్స్ సంస్థకు వెళ్తుండగా శ్రీరమణ చౌరస్తా వద్ద ఆమె పర్స్ పడిపోయింది. ఫైనాన్స్ సంస్థ వద్దకు వెళ్లి చూసుకున్న అలివేలు ఆందోళనకు గురైంది. అదే సమయంలో శ్రీరమణ చౌరస్తా మీదుగా వెళ్తున్న జైస్వాల్ గార్డెన్కు చెందిన బుచ్చిబాబుకు రోడ్డుపై దొరికిన పర్సును అంబర్పేట పోలీసులకు అప్పగించాడు. పర్సును పరిశీలించిన పోలీసులు అందులో ఉన్న రసీదు ఆధారంగా మార్వాడి దుకాణాన్ని సంప్రదించి అలివేలు అడ్రస్ తెలుసుకున్నారు. పోచమ్మబస్తీలో ఉన్న ఆమె ఇంటికి వెళ్లేలోగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిరాశగా ఇంటికి చేరుకున్న అలివేలు వద్ద వివరాలు తీసుకుని స్టేషన్కు పిలిపించి పర్సును అప్పగించారు. ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పర్స్ అప్పగించిన బుచ్చిబాబును ఏసీపీ అభినందించారు. అలివేలుకు పర్సు అందజేస్తున్న ఏసీపీ నర్సింగరావు -
కేసరి లావణ్య @అంబర్పేట
సాక్షి, హైదరాబాద్: శరీర దారుఢ్య పోటీల్లో స్త్రీల ప్రాతినిథ్యం పెరుగుతోంది. కఠిన కసరత్తులతో కండలు పెంచి బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటుతున్నారు. బాడీ పవర్ యునైటెడ్ కింగ్డమ్(యుకె) సంస్థ ఇటీవల నిర్వహించిన ఫిట్ ఫ్యాక్టర్ హైదరాబాద్ పోటీల్లో నగరంలోని అంబర్పేటకు చెందిన కేసరి లావణ్య ఎంపికయ్యారు. ఈ నెల 23న నగరంలోని సోమాజిగూడలో గల జయగార్డెన్లో స్త్రీలు, పురుషుల విభాగంలో ఈ పోటీలు జరిగాయి. మహిళా విభాగంలో హైదరాబాద్ నుంచి ఇద్దరు, అస్సాం నుంచి ఒకరు పాల్గొన్నారు. ఈ పోటీలో పాల్గొన్న ముగ్గురు మహిళలకు జడ్జీలు కుమార్ మన్నాప్, డాన్ లయన్, బాలకృష్ణ, భరత్తేజ్ల సమక్షంలో పోటీలు జరిగాయి. ఈ పోటీలలో కేసరి లావణ్య ప్రథమ స్థానానికి ఎంపికైంది. ఈ సందర్భంగా విలేకరులతో కేసరి లావణ్య మాట్లాడుతూ.. ఫిట్ ప్యాక్టర్ పోటీలో తాను ప్రథమ స్థానంలో రావడం సంతోషంగా ఉందన్నారు. గతంలో జాతీయ స్థాయిలో స్క్వాడ్స్ ఫిట్నెస్ సంస్థ ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన జాతీయ స్థాయి ట్రాన్స్ఫర్ మిషన్ చాలెంజీ పోటీలలో మిసెస్ ఇండియా డివోటెడ్ 2017 రన్నర్గా నిలిచానని తెలిపారు. ఫిట్నెస్లో జాతీయ స్థాయిలో అవార్డులు గెలిచేందుకు తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాను ఫిట్నెస్ రంగంలో రాణించేందుకు తన భర్త శ్రీకాంత్ ప్రోత్సాహం ఎంతో ఉపయోగపడిందన్నారు. -
16 నుంచి రేషన్ షాపుల మూసివేత
పెద్దఅంబర్పేట(ఇబ్రహీంపట్నం): రేషన్ డీలర్లు గర్జించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదించాలని నిరసన గళం వినిపించారు. ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 16 నుంచి రేషన్షాపులను మూసివేయనున్నట్లు రాష్ట్ర రేషన్ డీలర్ల ఉమ్మడి కార్య నిర్వహణా సంఘం ప్రతినిధులు ప్రకటించారు. రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రం గారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేటలో గురువారం రేషన్ డీలర్ల గర్జన సభ నిర్వహించారు. సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాది మంది డీలర్లు్ల తరలివచ్చారు. రేషన్ డీలర్లకు ప్రతినెలా రూ.30 వేల గౌరవ వేతనం ఇవ్వాలని, లేని పక్షంలో జూలై 1 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రేషన్ డీలర్ల సమస్యలపై నాలుగేళ్లుగా పౌర సరఫరాల అధికారుల కు వినతిపత్రాలు సమర్పించినా సమస్యలు పరిష్కరించ కుండా కాలయాపన చేస్తున్నారన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలకు, ప్రజలకు మ«ధ్య వారధిగా ఉంటూ ఎన్నో ప్రభు త్వ పథకాలను విజయవంతం చేసినా ప్రభు త్వాలు తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ప్రవేశపెట్టిన ఈ పాస్ విధానానికి తాము వ్యతిరేకం కా దని, అదే సమయంలో తమ సంక్షేమం గురిం చి కూడా ఆలోచించాలన్నారు. కొన్నేళ్లుగా రేషన్ డీలర్లు రెండు సంఘాలుగా ఏర్పడడంతో ఐకమత్యం లోపించిందని, ఇదే అదునుగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం రేషన్ డీలర్ల తో చెలగాటం ఆడిందని, రెండు సంఘాలు ఒక్కటయ్యాయ ని, ఇక నుంచి ప్రభుత్వ ఆటలు కొనసాగవని అన్నారు. ఈ నెల 15లోపు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ ఒకే విధంగా కొనసాగుతుంటే తెలంగాణలో మాత్రం భిన్నంగా నడుస్తోందన్నారు. మూడు రకాల వస్తువులనే పంపిణీ చేస్తుండగా, వాటిల్లో డీలర్లకు ప్రభుత్వం ఇచ్చే కమీషన్ ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. సమ్మెను దృష్టిలో పెట్టుకుని రేషన్ డీలర్లు డీడీలను చెల్లించవద్దని సూచించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు, ప్రతినిధులు బత్తుల రమేశ్బాబు, మాధవరావు, దాసరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. తీర్మానాలు ఇవీ.. ♦ రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ♦ రూ.416 కోట్ల కమీషన్ బకాయిలను జూలైలో విడుదల చేయాలి. ♦ డీలర్ల కుటుంబసభ్యులకు హెల్త్కార్డులు జారీ చేయాలి. ♦ ఇళ్లులేనివారికి ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇవ్వాలి. ♦ ఎలక్ట్రానిక్ యంత్రంపై బియ్యం తూకం వేసి సరఫరా చేయాలి. ♦ ప్రజలకు అవసరమైన అన్ని సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలి. -
నిండు చెమ్మ...ఎండదమ్మా..!
ఆ బావి లోతు 30 అడుగులు... వయసు 40 ఏళ్లు. అయితే ఏంటి అంటారా? ఈ 40 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇది ఎండిపోలేదు. అంతేకాదు... చుట్టూ 6 బోర్లున్నా,మండుటెండల్లోనూ ఇందులో ఆరడుగుల నీళ్లు ఉండడంవిశేషం. అంబర్పేట్ ప్రేమ్నగర్లోని షేక్ అబ్దుల్ నబీఅలియాస్ బాబూమియా ఇంట్లోని గిరక బావి ఘనత ఇది. అంబర్పేట: ఈ మహానగరంలో చేతిబావులు కనిపించడం అరుదే. అలాంటిది ఈ ఇంటిల్లిపాది మాత్రం 40 ఏళ్లుగా చేతిబావి మీదే ఆధారపడి జీవిస్తోంది. వీరు అవసరాలను తీరుస్తూ... జలభాగ్యాన్ని ప్రసాదిస్తోందీ గిరక బావి. ఒకప్పుడు అడవిలా ఉన్న ప్రాంతంలో తవ్విన చేతబావుల్లో ఇదీ ఒకటి. కాలం మారి చుట్టూ కాంక్రీట్ జంగిల్ ఏర్పడింది. అందరూ బంగ్లాలు కట్టుకొని, బోర్లు వేసుకున్నారు. కానీ ఆ ఇల్లు, బావి మాత్రం మారలేదు. ఇల్లు కట్టే సమయంలో బాబూమియా దీనిని తవ్వించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఒక్కసారి కూడా ఎండిపోలేదని చెప్పారాయన. ఇప్పటికీ ఈ బావి నీటితోనే తమ అవసరాలు తీర్చుకుంటామని తెలిపారు. గిరక ‘తోడు’గా... అప్పటికి, ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి. బావికి పంప్సెట్ అమర్చితే నిమిషాల్లో నీళ్లు పైకి వస్తాయి. కానీ... ఈ కుటుంబం నేటికీ బావిలో నుంచి నీటిని తోడుకొని వాడుకుంటోంది. పంప్సెట్ అమర్చితే బావి ఊటలో తేడా వస్తుందని, అందుకే ఏర్పాటు చేయలేదని చెప్పారు బాబూమియా. ప్రతి రెండేళ్లకు ఒకసారి పూడిక తీయిస్తానని పేర్కొన్నారు. అవసరం మేరకే నీటిని తోడుకుంటూ... బావిని కాపాడుకుంటూ... జలసంరక్షణకు పాటుపడుతోందీ కుటుంబం. వివాహ సమయంలో చేతిబావి నుంచి నీళ్లు తోడుకొని వెళ్లడం సంప్రదాయం. ఈ చుట్టుపక్కల ఎక్కడ శుభకార్యం జరిగినా, ఈ బావి దగ్గరికే వచ్చి నీళ్లు తీసుకెళ్తారు. స్వచ్ఛం.. నిత్యం 40 ఏళ్ల క్రితం ఇళ్లు కట్టే సమయంలో దీనిని తవ్వించాను. ఈ బావి నీటితోనే ఇళ్లు కట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతినిత్యం స్వచ్ఛమైన నీటిని అందిస్తోంది. ఎప్పుడూ బావి నీళ్లు కలుషితం కాలేదు. ఆ స్వచ్ఛతను మేమూ కాపాడుకుంటూ వస్తున్నాం. మా కుటుంబ అవసరాలన్నీ బావి నీటితోనే తీర్చుకుంటున్నాం. వర్షాకాలంలో చేతికి అందేలా నీరు పైకి వస్తుంది. ఎండాకాలంలోనూ ఇప్పటి వరకు ఎండిపోలేదు. – బాబూమియా -
కిషన్రెడ్డి నా ఆఫీస్కొచ్చి.. బయటకు వెళ్లనన్నాడు!
సాక్షి, హైదరాబాద్ : నగర పర్యటనలో భాగంగా శనివారం నాలుగు ఫ్లైఓవర్లు, భారీ రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన కేంద్ర ఉపరితల రవాణాశాఖమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిత్యం ట్రాఫిక్తో రద్దీగా ఉండే అంబర్పేట్ రహదారిని విస్తరించాలని పట్టుబడుతూ.. ఆయన ఒక రోజు తన ఆఫీసులో కూర్చున్నారని, రహదారి విస్తరణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చేవరకు ఆఫీస్ నుంచి కదిలేది లేదని పట్టుదల ప్రదర్శించారని గడ్కరీ గుర్తుచేశారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య గల ఎన్హెచ్ 44లో ఆరాంఘర్–శంషాబాద్ సెక్షన్ను ఆరులేన్ల రహదారిగా మార్చడం, ఎన్హెచ్ 765డీలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి మెదక్ వరకు రోడ్డు స్థాయిని పెంచడం, అంబర్పేట్ ఎక్స్ రోడ్డు వద్ద 4 లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం, హైదరాబాద్–భూపాలపట్నం సెక్షన్లో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వంటి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘కిషన్రెడ్డి నా ఆఫీస్కు వచ్చి అంబర్పేట్ రోడ్డు విస్తరించేవరకు.. ఆఫీస్ నుంచి బయటకు వెళ్లేది లేదని నాతో చెప్పారు’ అని గుర్తుచేసుకున్నారు. మనదేశం అభివృద్ధి చెందాలంటే రవాణా వ్యవస్థ బాగుండాలని నమ్మే ప్రభుత్వం తమదన్నారు. అమెరికా అంతగా అభివృద్ధి చెందడానికి కారణం అక్కడి రవాణా వ్యవస్థేనని పేర్కొన్నారు. నీటిని సరైనపద్ధతిలో ఉపయోగిస్తే రైతులు అభివృద్ధి పథంలో పయనిస్తారని పేర్కొన్నారు. అందుకోసం అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఏటా గోదావరి నీళ్లు 3వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయని, వీటిని సరైన పద్ధతిలో ఉపయోగించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. తాగునీరు, సాగునీరు లభిస్తే దేశం సంపన్నమవుతుందని పేర్కొన్నారు. కేటీఆర్కు నితిన్ గడ్కరీ సలహా ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్కు నితిన్ గడ్కరీ ఓ సలహా ఇచ్చారు. హైదరాబాద్ జనాభాను అదుపులోకి తీసుకురావాలని, ఇందుకోసం నగరం చుట్టుపక్కల కొత్త కొత్త పట్టణాలను నిర్మించాలని సూచించారు. టెక్నాలజీతో నడిచే రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలన్నారు. నగరంలో కాలుష్యం తగ్గించాలని, ,కాలుష్య కారక ఉద్గారాలను వెలువరించే వాహనాలను నిరోధించాలని, ఈ విషయంలో ముందే మేల్కొంటే మంచిందని గడ్కరీ హితవు పలికారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
హైదరాబాద్ : హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం మహారాష్ట్రకు చెందిన సుంకర్ శ్యాంరావ్ మొహర్లె తన స్నేహితుడితో కలిసి పెద్ద అంబర్పేట్లోని సాయి దుర్గా వైన్స్లో మద్యం కొనుగోలుచేసి రోడ్డు దాటుతున్నారు. విజయవాడ వైపునుంచి వేగంగా వచ్చిన కారు (ఏపీ28 సీజే 9706) వారిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. శ్యాంరావ్ జేబులో దొరికిన ఆధారాలను బట్టి అతన్ని గుర్తించిన పోలీసులు మరో మృతుని వివరాలకోసం ప్రయత్నిస్తున్నారు. వారు గణపతి విగ్రహాల తయారీకోసం వచ్చి సమీపంలో నివసిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. -
పోలీస్ అధికారి ఇంట్లో దొంగతనం
-
రోడ్డుపై చెల్లాచెదురుగా గోమాంసం ముద్దలు
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న గోమాంసం గుట్టు రట్టయింది. అంబర్పేట్ వద్ద కంటైనర్ బోల్లాపడి.. రోడ్డుపై గోమాంసం ముద్దలు చెల్లాచెదురుగా పడిపోయాయి. విజయవాడ నుంచి కంటైనర్లో అక్రమంగా ఈ గోమాంసాన్ని తరలిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలియడంతో బజరంగ్ దళ్ కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్నారు. అక్రమంగా గోమాంసం తరలిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
అంబర్పేటలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్ : అంబర్ పేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంబర్పేటలోని జిందా తిలిస్మత్ రోడ్డులో ఉన్న ఓ పేపర్ మిల్లులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైనట్లు సమాచారం. ఆ వివరాలిలా.. స్థానిక అంబర్పేటలోని పేపర్ మిల్లులో తొలుత అకస్మాత్తుగా మొదలైన మంటలు కొంతసమయానికే పూర్తి మిల్లుకు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగసి పడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. పేపర్ మిల్లు మంటల్లో పూర్తిగా కాలి దగ్దమైనట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అంబర్పేట వద్ద...నాలుగు వరుసల వంతెన
- కిలోమీటరున్నర పొడవు.. మూడు కూడళ్ల మీదుగా నిర్మాణం - కేంద్ర ఉపరితల రవాణాశాఖ అనుమతి సాక్షి, హైదరాబాద్: బండి కదలటమే గగనంగా, నగరంలో వాహనదారులకు నరకం చూపుతున్న అంబర్పేట రోడ్డు కష్టాలకు తెర పడబోతోంది. ఈ రోడ్డుపై మూడు కూడళ్లను దాటేందుకు వీలుగా నాలుగు వరుసలతో భారీ వంతెన రూపుదిద్దు కోనుంది. కిలోమీటరున్నర పొడవుండే ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ అనుమతించింది. గోల్నాక కూడలి వద్ద ఉన్న సేలం బైబిల్ చర్చి దగ్గర ప్రారంభమై అంబర్పేట మార్కెట్ కూడలి దాటినతర్వాత ఉండే ముకరం హోటల్ వద్ద ముగిసే ఈ వంతెన నిర్మాణానికి దాదాపు రూ.338 కోట్లు ఖర్చవుతుందని రోడ్లు భవనాల శాఖ అంచనా వేస్తోంది. ఇది జాతీయ రహదారి నం.202 కావటంతో ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఇందులో వంతెన నిర్మాణానికి కేవలం రూ.111.71 కోట్లు మాత్రమే ఖర్చు కానుండగా మిగతా మొత్తం భూ సేకరణకు ఖర్చు చేయనున్నారు. పాత ప్రణాళికే... హైదరాబాద్లో రోడ్ల విస్తరణ పెద్ద సవాల్గా మారింది. మతపరమైన నిర్మాణాలు, శ్మశానవాటి కలుంటే విస్తరణ అసాధ్యమవుతోంది. అంబర్పేట లో రోడ్డుకు రెండువైపులా ముస్లిం శ్మశానవాటిక ఉంది. శ్రీరమణ థియేటర్ సమీపంలో రోడ్డు మరీ ఇరుగ్గా ఉండటం, రెండు వైపులా సమాధులుండ టంతో అక్కడ నిత్యం ట్రాఫిక్ కష్టాలు తీవ్రంగా ఉంటున్నాయి. రోడ్డు విస్తరణకు అవకాశం లేకుం డా పోవడంతో ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని చాలా కాలం క్రితమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అది జాతీయ రహదారి కావటంతో కేంద్రానికి ప్రతిపాదించింది. ఇటీవల రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలుమార్లు కేంద్ర మంత్రి నితిన్గడ్కరీని కలసి ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు దీనికి కేంద్రం అనుమతించింది. శనివారం ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణాశాఖ అధికారికంగా ప్రకటించింది. దీంతో త్వరలోనే పనులు మొదలుపెట్టి ఏడాదిన్నరలో ఫ్లైఓవర్ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా... దాదాపు 49 లక్షల వాహనాలతో హైదరాబాద్ నగరం కిక్కిరిసిపోయింది. వాహనాల పెరుగుదల రేటు 16 శాతంగా ఉండటంతో ఏయేటికాయేడు ట్రాఫిక్ చిక్కులు పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు నగర వైశాల్యంలో కనీసం 20 శాతంగా ఉండాల్సిన రోడ్ల వాటా కేవలం 12 శాతానికే పరిమితమైంది. దీనికి తోడు రోడ్ల నిర్మాణంలో ప్రణాళికలు లేకపోవటం, రోడ్లపైకే ఇళ్ల నిర్మాణాలు రావటం, కొత్త కాలనీల్లో కూడా విశాలమైన రోడ్లులేకపోవటం, దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం శ్రద్ధ తీసుకోకపోవటంతో సమీప భవిష్యత్తులో సమస్య మరింత తీవ్రం కాబోతోంది. ప్రస్తుతానికి వంతెనల నిర్మాణం, కూడళ్లను విశాలం చేయటానికే ప్రభుత్వం పరిమితమైంది. స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ) ఫేజ్–1లో రూ.2,631కోట్లు, ఫేజ్–2లో రూ.6,487 కోట్లు, ఫేజ్Œ –3 లో 3,625 కోట్లు, ఫేజ్–4లో రూ.5,100 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. వాహనాల మళ్లింపు సమస్య.. అంబర్పేట రోడ్డు పనులు ప్రారంభిస్తే వాహనాలను మళ్లించటం అంతసులువుగా కనిపించటంలేదు. ప్రత్యామ్నాయ రోడ్లు సరిగా లేకపో వటంతో... మళ్లించే వాహనాలు చుట్టూ తిరిగివెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు చాదర్ఘాట్ వద్ద మెట్రో పనులు పూర్తి కావటానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో వాహనా లను మళ్లిస్తే ఆ రోడ్డుపై తీవ్ర ఇబ్బంది నెలకొం టుంది. దీంతో ఆ పనులు పూర్తయ్యాక గాని మళ్లింపు సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. అదే జరిగితే వంతెన పనులు ఆలస్యం కావచ్చని అనుకుంటున్నారు. -
సారీ మమ్మీ డాడీ.. నాకు బతకాలని లేదు!
ల్యాప్ట్యాప్లో సూసైడ్ నోట్ రాసి యువకుడు అదృశ్యం. అంబర్పేట: ‘తమ్ముడూ పవన్ నాకు బతుకాలని ఆశలేదు... జీవితం మీద ఆసక్తి పోయింది. అమ్మనాన్నను బాగా చూసుకో. సారీ మమ్మీ, డాడీ’ అని సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు సోమవారం అదృశ్యమయ్యాడు. ఈ ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన జానకీరాజ్ కుమారుడు నిఖిల్రాజ్(25). ఎంబీఏ చదువుకొని ఓ కంపెనీ స్థాపిద్దామనే ఆలోచనతో అంబర్పేట బతుకమ్మ కుంట శాంతి నగర్లో స్నేహితుడు అజయ్కుమార్తో కలిసి గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. తన సూసైడ్ నోట్ ల్యాప్ట్యాప్లో ఉందని, తన కోసం వెతకొద్దంటూ ఓ కాగితంపై రాసి.. దానిని ల్యాప్ట్యాప్ వద్ద పెట్టి సోమవారం వెళ్లిపోయాడు. నిద్ర లేచిన స్నేహితుడు అజయ్ 10 గంటల సమయంలో నిఖిల్రాజ్ ఎక్కడికి వెళ్లాడోనని ఫోన్ చేయగా స్విఛాప్ వచ్చింది. అదే సమయంలో ల్యాప్ట్యాప్ వద్ద సూసైడ్ నోట్ కాగితం కనబడగానే ఆందోళన చెంది అతను పోలీసులకు సమాచారం అందజేశాడు. గదికి వచ్చిన పోలీసులు ల్యాప్ట్యాప్ తెరిచి చూడగా సూసైడ్ నోట్ కనిపించింది. అందులో అమ్మ నాన్నలను బాగా చూసుకోమని తమ్ముడు పవన్ని అతను కోరాడు. తాను స్థాపించబోయే కంపెనీ ప్రాజెక్ట్ వివరాలు డీ డ్రైవ్లో ఉన్నాయని పేర్కొన్నాడు. అంతేకాకుండా తన అకౌంట్లో డబ్బులు ఉన్నాయని వాటిని బదిలీ చేసుకోమని తెలిపాడు. తన ఆశయాన్ని కొనసాగించేలా కంపెనీని స్థాపించి గ్రామీణ ప్రజలకు ఉపయోగపడేలా చూడాలన్నాడు. సూసైడ్ నోట్ చదివిన పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దర్యాప్తులో బాగంగా అతను నల్లకుంట ప్రాంతంలోని ఓ ఏటీఎమ్లో భారీగా నగదు డ్రా చేసుకున్నట్టు తేలిందన్నారు. -
మహిళ కిడ్నాప్: రూ. 4 లక్షల డిమాండ్
-
మహిళ కిడ్నాప్: రూ. 4 లక్షల డిమాండ్
హైదరాబాద్: అంబర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆమె ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్లుగా తెలిసింది. కిడ్నాపర్లు మహిళ భర్తకు ఫోన్ చేసి రూ.4 లక్షలు డిమాండ్ చేశారు. కిడ్నాపైన మహిళ వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రూ. 254 కోట్లతో అంబర్పేట్ ఫ్లైఓవర్
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 254 కోట్ల రూపాయలను మంజూరు చేయనున్నట్టు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణలో చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టుల విషయంలో ఆయన సోమవారం కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 254 కోట్లు మంజూరు చేయడానికి మంత్రిత్వశాఖ అంగీకరించినట్టు తెలిపారు. ఈ ఏడాదికి రాష్ట్రానికి 31 కొత్త ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్టు గడ్కరీ చెప్పారన్నారు. అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణంతో పాటు ఉప్పల్ – నార్లపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ. 950 కోట్లు మంజూరు చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారన్నారు. ఎన్ఎండబ్ల్యూఏబీ చైర్మన్గా గోవర్ధన్ కేంద్ర ఉపాధి, కల్పన శాఖ ఆధ్వర్యంలోని జాతీయ కార్మిక కనీస వేతన సలహా మండలి (ఎన్ఎండబ్ల్యూఏబీ) చైర్మన్గా బీజేపీ సీనియర్ నేత ఆవుల గోవర్ధన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో గోవర్ధన్ను కేంద్ర మంత్రి దత్తాత్రేయ సన్మానించారు. తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలి మిర్చి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేయండని గత ఏడాది రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ మంత్రులు ప్రోత్సహించడంతోనే వారు ఎక్కువ మొత్తంలో సాగు చేశారని అందువల్లే పంటకు మద్దతు ధర లభించడంలేదని దత్తాత్రేయ పేర్కొన్నారు. మిర్చి రైతులను ఆదుకోవడంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్తో ఆయన చర్చలు జరిపారు. వాణిజ్య పంటలకు కేంద్రం మద్దతుధర నిర్ణయించలేదని, అయినా మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద కేంద్రం కల్పించుకొని రూ. 5 వేలు ధర, రూ. 1,250 ఓవర్హెడ్ చార్జీలు ప్రకటించిందన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 250 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసి పంటను కొనుగోలు చేయాలని ఆయన కోరారు. అనంతరం రైతులను ఆదుకోవడానికి కేంద్రం తనవంతు సాయం చేస్తుందన్నారు. -
విద్యాసాగర్రావుకు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్: మూత్రాశయ కేన్సర్తో బాధపడుతూ శనివారం కన్నుమూసిన తెలంగాణ నీటి పారుదల రంగ నిపుణుడు ఆర్.విద్యాసాగర్రావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం 10.30 గంటలకు అంబర్పేటలోని శ్మశానవాటికలో పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. మంత్రులు తలసాని శ్రీనివాసరావు, హరీశ్రావు, ఎంపీలు మల్లారెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ప్రజా గాయకుడు గద్దర్, అల్లం నారాయణ, వరవరరావు తదితరులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. -
రాధిక.. ఎదురులేదిక!
⇒ ఆస్ట్రేలియాలో ‘ఆస్సీ 10 పీక్ చాలెంజ్’ పూర్తి ⇒ రెండు రోజుల్లో పది పర్వతాల అధిరోహణ ⇒ ఈ ఘనత సాధించిన తొలి పోలీసు అధికారిగా రికార్డు సాక్షి, హైదరాబాద్: అంబర్పేట పోలీసు ట్రైనింగ్ కాలేజీ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న జీఆర్ రాధిక అరుదైన రికార్డు సృష్టించారు. శుక్ర, శనివారాల్లో ఆస్ట్రేలియాలో ‘ఆస్సీ 10 పీక్ చాలెంజ్’ పూర్తి చేశారు. దేశంలో ఈ రికార్డు సాధించిన తొలి పోలీసు అధికారి రాధిక కావడం గమనార్హం. ఆ దేశంలో ఉన్న 10 ఎల్తైన పర్వత శ్రేణుల్ని ఏకబిగిన అధిరోహించడాన్ని ‘ఆస్సీ 10 పీక్ చాలెంజ్’ అంటారు. శుక్రవారం ఆరు పర్వతాల్ని అధిరోహించిన రాధిక శనివారం మరో నాలుగింటిని ఎక్కారు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు మౌంట్ కొసిఉజ్కో అధిరోహించడంతో ఈ చాలెంజ్ పూర్తయింది. 2015లో మౌంట్ కున్ ఎక్కిన రాధిక ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. గత ఏడాది మేలో ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి మహిళా పోలీసు అధికారిణిగా రికార్డుల్లోకి ఎక్కారు. గత ఏడాది ఆగస్టులో టాంజానియాలో ఉన్న మౌంట్ కిలిమంజారో ఎక్కారు. ఇప్పుడు 2 రోజుల్లో ఆస్ట్రేలియాలో ఉన్న 10 పర్వతాలను అధిరోహించి మరో రికార్డు సృష్టించారు. -
హైదరాబాద్ బాలికలు విశాఖలో ప్రత్యక్షం..
- బాలికల పరారీ కథ సుఖాంతం - ఎంజాయ్ చేయాలని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వైనం ఆరిలోవ (విశాఖ తూర్పు): హైదరాబాద్కు చెందిన ఐదుగురు బాలికలు శుక్రవారం విశాఖలో ప్రత్యక్షమయ్యారు. దీంతో రెండు రోజులుగా రాజధానిలో కలకలం రేపిన బాలికల పరారీ కథ సుఖాంతమైంది. హైదరాబాద్ అంబర్పేటలోని బాపూనగర్కు చెందిన సంగీత (12), ప్రీతి (12), నందిని (12), శ్రీనిధి (12), ప్రతిభ (12) స్నేహితులు. వీరంతా అంబర్పేటలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. గురువారంతో వారి పరీక్షలు ముగియడంతో వేరే ప్రాంతానికి వెళ్లి సరదాగా గడపాలని అనుకున్నారు. కొద్ది రోజుల నుంచే దీని కోసం వారంతా ప్రణాళిక వేసుకున్నారు. పరీక్షలు ముగిసిన రోజు తిరిగి ఇంటికి వెళ్లకుండా నేరుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. వారిలో ఓ బాలిక వద్ద రూ.4,000, మరో బాలిక వద్ద రూ.1,900, ఇంకో బాలిక వద్ద రూ.150 ఉన్నాయి. ఆ నగదే వారిని విశాఖ చేర్చింది. అయితే పరీక్ష అనంతరం ఇంటికి చేరకపోవడంతో ఆ బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వారి స్నేహితులు, బంధు వులను వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. దీంతో అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఐదుగురిలో ఓ బాలిక వద్ద సెల్ఫోన్ ఉండటంతో గురువారం సాయంత్రానికి ఆ బాలికలు గన్నవరం వద్ద ఉన్నట్లు గుర్తించారు. అదేరోజు రాత్రి పోలీసులు, వారి తల్లిదండ్రులు అక్కడకు చేరుకున్నారు. అనం తరం ఆ బాలిక సెల్ఫోన్ జాడ తెలియరాలేదు. గన్నవరం లోనే పోలీసులు, తల్లిదండ్రులు ఉండిపోయారు. తల్లిదండ్రుల చెంతకు బాలికలు.. ప్రభుత్వ బాలుర గృహంలో చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ హుస్సేన్ సమక్షంలో కమిటీ సభ్యులు, ఆరిలోవ పోలీసులు బాలికలను అక్కడకు వచ్చిన వారి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో బాలికల పరారీ కథ సుఖాంతమైంది. విశాఖలో వారి జాడ.. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం ఆ బాలికలు రైలులో విశాఖ చేరుకున్నారు. నేరుగా బీచ్కు వెళ్లారు. ఆర్కే బీచ్, ఉడా పార్కులో కొంతసేపు గడిపారు. అక్కడ నుంచి కైలాసగిరి చేరుకుని మధ్యాహ్నం వరకు గడిపి, జూ పార్కుకు చేరుకున్నారు. వన్యప్రాణులను తిలకించి జూలో క్యాంటీన్కు వెళ్లి అల్పాహారం తింటుండగా.. వారి యాసను బట్టి జూ ఉద్యోగి విజయ్ వారు తెలంగాణ నుంచి వచ్చినట్టు గుర్తించాడు. వారు పెద్దల సాయం లేకుండానే హైదరాబాద్ నుంచి వచ్చారని తెలుసుకుని.. హైదరాబాద్లో ఐదుగురు బాలికలు తప్పిపోయినట్టు టీవీల్లో ప్రసారమవుతున్న వార్త వీరి గురించేనని గుర్తించాడు. వెంటనే జూ అధికారులకు తెలియజేశాడు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఆరిలోవ ఎస్సై శ్యామలరావు సిబ్బందితో అక్కడకు చేరుకుని రూరల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల గృహానికి వారిని తరలించారు. అనంతరం అంబర్పేట పోలీసులకు సమాచారం అందించారు. గన్నవరంలో ఉన్న పోలీసులు, బాలికల తల్లిదండ్రులు వెంటనే విశాఖ చేరుకున్నారు. -
ఐదుగురు విద్యార్థినుల అదృశ్యం కలకలం
హైదరాబాద్: ఐదుగురు విద్యార్థినుల అదృశ్యం ఘటన నగరంలోని అంబర్పేటలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. అంబర్పేట- బాపునగర్లోని ప్రగతి విద్యానికేతన్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు నిధి, ప్రతిభ, సంగీత, ప్రీతి, నందినిలు కనిపించకుండా పోయారని సమాచారం. ఈ విద్యార్థినులు ఓ వేడుకలో పాల్గొనేందుకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయారు. బర్త్డే ఫంక్షన్కు వెళ్లిన విద్యార్థినులు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన వారి తల్లిదండ్రులు అంబర్పేట పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరిసర ప్రాంతాల్లో విద్యార్థినుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
ప్రేమ విఫలం..యువతి ఆత్మహత్య
హైదరాబాద్: అంబర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ విఫలమైందని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న గీత(20) అనే యువతి గణేశ్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఏమైందో ఏమో కానీ ఈ విషయంలో గీతను గణేశ్ మోసం చేశాడు. దీంతో మనస్తాపం చెందిన గీత తన ఆత్మహత్యకు ప్రియుడు గణేశ్ కారణమని సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రమాదంలో ఇద్దరు విదేశీయులకు గాయాలు
హైదరాబాద్: పెద్ద అంబర్పేట వద్ద ఎన్హెచ్ 65 పై జరిగిన ప్రమాదంలో ఇద్దరు విదేశీ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. నోవా కాలేజీకి చెందిన ఇద్దరు నైజీరియన్ విద్యార్థులు బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వారి పేర్లు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. -
అంబర్ పేట్ మార్కెట్లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: అంబర్ పేట్ మార్కెట్లో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 15 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్ధానికుల సమాచారంతో ఘటనాస్ధలికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు, సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. -
ర్యాష్ డ్రైవింగ్ తో ‘మైనర్’ బీభత్సం
హైదరాబాద్: చిన్నారి ‘రమ్య’ విషాదాంతం మరవక ముందే అటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. అంబర్పేట డీడీ కాలనీలో ఓ ఇంటర్ విద్యార్థి శనివారం అతి వేగంగా కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. అంబర్పేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రమేష్ పటేల్ కుమారుడు డీడీ కాలనీలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుకుంటున్నాడు. ఈ రోజు ఉదయం ఓ బాలికతోపాటు ముగ్గురు స్నేహితులతో కలసి కారులో కళాశాలకు బయలుదేరాడు. అతడు వేగంగా కారు నడుపుతూ ఓ వ్యక్తిని ఢీ కొట్టబోయాడు. అతడిని తప్పించేందుకు కారును రోడ్డు పక్కన పార్కు చేసి ఉన్న కార్లను ఢీ కొట్టాడు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కారులో పరిశీలించగా మద్యం బాటిళ్లు కనిపించాయి. అందులో ఉన్న బాలికను ఇంటికి పంపించి అభిషేక్తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై అంబర్ పేట సీఐ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ... ఈరోజు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో మైనర్ ర్యాష్ డ్రైవింగ్తో ప్రమాదం చేసినట్లు సమాచారం అందిందన్నారు. డీడీ కాలనీలోని సోమసుందర్ నగర్ లో ఆగి ఉన్న కార్లతో పాటు ఓ వ్యక్తిని ఢీకొట్టినట్లుగా గుర్తించామని, గాయపడిన వ్యక్తి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ర్యాష్ డ్రైవింగ్, విత్ అవుట్ లైసెన్స్ సెక్షన్ల కింద మైనర్తో పాటు కారు యజమానిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
విద్యార్ధిపై ముగ్గురు తోటి విద్యార్ధులు దాడి
-
కేసీఆర్ పనులకు ప్రచారానికి పొంతనలేదు
అంబర్పేట: తెలంగాణ కుంటలను అభివృద్ధి చేస్తున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, ఆచరణకు పొంతన లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మిషన్ కాకతీయ పేరుతో కుంటలు , చెరువులు, బాగు చేస్తున్నామన్న ప్రభుత్వం నగరంలోని ఉన్న బతుకమ్మ కుంటను ఎందుకు పట్టించుకోలేదన్నారు. బతుకమ్మకుంట పరిరక్షణ కోసం వీహెచ్ ఆధ్వర్యంలో శనివారం వేడుకల్లో ఆయన మాట్లాడుతూ బతుకమ్మ కుంటను పరిరక్షించాలని కోరారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నయూంలున్నారని వారిని గుర్తించి కట్టడి చేయాలన్నారు. వీహెచ్ మాట్లాడుతూ..వచ్చే పండుగ నాటికి కుంటను వేడుకల కోసం అందుబాటులోకి తేవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అజీజ్పాషా, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
గోడ దూకిన సీపీఐ నారాయణ
అంబర్పేటలోని బతుకమ్మకుంట స్థలాన్ని పరిశీలించేందుకు శుక్రవారం అక్కడికి వచ్చిన సీపీఐ జాతీయ నాయకులు నారాయణ ఈ సందర్భంగా ఎత్తయిన గోడను ఎక్కి, పట్టు తప్పి కిందపడబోయాడు. అ తరువాత నిగ్రహించుకొని కుంటను చూసి మళ్లీ గోడను దూకి ఇవతలకు వచ్చేశారు. ఫోటోలు: ఎం.రవికుమార్ ముషీరాబాద్ -
బతుకమ్మ తెలంగాణకు తలమానికం
అంబర్పేట: ఆడబిడ్డల ప్రాముఖ్యతను తెలియజేసే పండుగ బతుకమ్మ పండుగ అని మాజీ కేంద్రమంత్రి , బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. గురువారం రాత్రి బీజేపీ శాసన సభాపక్ష నాయకుడు జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడి సందడి చేశారు కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు -
మళ్లీ పోలియో మహమ్మారి
* అంబర్పేట, నాగోలు నీటి శుద్ధి ప్లాంట్లలో బయటపడిన 2 కేసులు * ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మళ్లీ పోలియో వైరస్ వెలుగు చూసింది. నాలుగు నెలల్లోనే మళ్లీ పోలియో వైరస్ వెలుగు చూడటంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. సరిగ్గా గత జూన్ నెలలో అంబర్పేట మురుగునీటి నాలాలో పోలియో వైరస్ బయటపడిన సంగతి తెలిసిందే. మళ్లీ అంబర్పేట, నాగోలుల్లోని మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో టైప్-2 వ్యాక్సిన్ వైరస్ బయటపడిందని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ప్రత్యేకాధికారి డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఇది ప్రమాదకారి కాదని ఆయన వివరించారు. గత నెల 28వ తేదీన అంబర్పేట, నాగోలుల్లోని మురుగునీటి శుద్ధిప్లాంట్ల నుంచి శాంపిళ్లను సేకరించి ముంబైలోని ఈఆర్ఎస్ లేబరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించారు. ఆ పరీక్షల్లో రెండు చోట్ల కూడా పోలియో వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరా తీస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్రమత్తం చేసింది. భారత్ను పోలియో రహిత దేశంగా ప్రకటించాక సంబంధిత వైరస్ హైదరాబాద్లో నాలుగు నెలల్లోనే రెండుసార్లు వెలుగు చూడటంతో వైద్య ఆరోగ్యశాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మనుషుల్లో కాకుండా మురికి నీళ్లలో ఈ వైరస్ రావడానికి గల కారణాలపై పరిశోధన జరుగుతోంది. పోలియో వైరస్ వెలుగు చూసిన నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన వైద్యాధికారులు, ఔషధ నియంత్రణ అధికారులు, మిలటరీ, రైల్వే, ఆర్టీసీ, ఐపీఎం అధికారులు హాజరయ్యారు. ఎలాంటి వైరస్ ఇది..? ఎలా వచ్చింది..? ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీ వరకు రాష్ట్రంలో ట్రైవలెంట్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ (నోటి ద్వారా వేసే వ్యాక్సిన్-టీవోపీవీ)ను పిల్లలకు వేసేవారు. ఆ తర్వాత నుంచి దాన్ని నిషేధించారు. ఎందుకంటే నోటిద్వారా వేసే వ్యాక్సిన్లో బతికున్న పోలియో వైరస్ ఉంటుంది. అది సురక్షితం కాదని ఆ తర్వాత నుంచి ఇంజెక్షన్ రూపంలో వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే టీవోపీవీ వ్యాక్సిన్ను ఇంకా కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కడైనా ఉంచి ఉంటారని అనుమానిస్తున్నారు. వాటిని విచ్చలవిడిగా బయట పారేయడం వల్లే ఇప్పుడు పోలియో వెలుగు చూసిందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదకరమైన దీన్ని వేడినీళ్లలో మరగించి ప్రత్యేక పద్ధతుల్లో నాశనం చేయాలి. కానీ వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది మురుగునీటిలోకి వెళ్లిందని అధికారులు చెబుతున్నారు. నేటి నుంచి మూడు రోజులు ప్రత్యేక డ్రైవ్ ఈ వైరస్ మురుగు నీటిలోనే ఉండి పోయిందా? మురుగు నీటి నుంచి తాగునీటిలో కలిసి పిల్లలెవరికైనా సోకిందా? అన్న అనుమానాలు వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3 జిల్లాల్లోని జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కడైనా టైప్-2 వ్యాక్సిన్ ఇంకా ఉంటే.. వాటిని గుర్తించి నాశనం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం శుక్రవారం నుంచి ఆదివారం వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. వివిధ శాఖలకు చెందిన 800 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటారు. -
శివంరోడ్డులో కుంగిన రోడ్డు: ట్రాఫిక్ జాం
హైదరాబాద్ : నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అంబర్పేటలోని శివంరోడ్డులో రహదారి కుంగింది. దీంతో అదే రహదారిపై వెళ్తున్న లారీ దిగబడింది. దాంతో సదరు రహదారిలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ట్రాఫిక్ను మరో మార్గంలో మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. -
శివంరోడ్డులో కుంగిన రోడ్డు: ట్రాఫిక్ జాం
-
ఖాళీ డాల్డా ప్యాకెట్లను కరిగించి మళ్లీ..
అంబర్పేట: హోటళ్లు, బేకరీల్లో వాడిపడేసిన డాల్డా ప్యాకెట్ల వేడిచేసి... అందులో మిగిలి ఉన్న డాల్డాను సేకరించడం.. దానికి వేరే పదార్థాలు కలిపి నకిలీ డాల్డా తయారు చేసి విక్రయించడం.. ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఓ తయారీ కేంద్రంపై జీహెచ్ఎంసీ అధికారులు శనివారం దాడి చేశారు. జీహెచ్ఎంసీ ఎఎంహెచ్ఓ డాక్టర్ హనుమంతారావు, స్థానికుల కథనం ప్రకారం... మలక్పేట అఫ్జల్నగర్ నివాసి ఎండీ వశీం గోల్నాక తులసీనగర్ లంకబస్తీలో ఓ రేకుల షెడ్డును అద్దెకు తీసుకున్నాడు. హోటళ్లు, బేకరీల్లో వినియోగించిపడేసిన డాల్డా ప్యాకెట్లను సేకరిస్తున్నాడు. వాటిని వేడి చేసి అందులో మిగిలి ఉన్న డాల్డాను డ్రమ్ముల్లో నింపి విక్రయిస్తున్నాడు. ప్లాస్టిక్ కవర్లను కరిగించి ప్లాస్టిక్ వైర్లు తయారు చేస్తున్నాడు. కవర్లను కరిగిస్తున్న సమయంలో భరించలేని వాసన, విషవాయులు వెలువడుతుండటంతో స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం సర్కిల్–9బి ఎఎంహెచ్ఓ హనుమంతారావు తన సిబ్బందితో వెళ్లి ఆ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ తయారవుతున్న డాల్డా శాంపిల్స్ సేకరించారు. వీటి పరీక్షల్లో వచ్చే నివేదిక ఆధారంగా కేంద్రం నిర్వాహకుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేంద్రానికి జీహెచ్ఎంసీ అనుమతులు లేకపోవడంతో రూ. 5 వేల జరిమానా విధించడంతో పాటు షెడ్ను సీజ్ చేశారు. నిర్వాహకులు మాత్రం తాము తయారు చేసేది డాల్డా కాదని, సబ్బుల తయారీకి అవసరమైన ముడిసరుకు మాత్రమేనని కొద్దిసేపు అధికారులతో వాగ్వాదానికి దిగడం గమనార్హం. -
సిలిండర్ తగిలి బాలుడి మృత్యువాత
- విధ్వంసం సృష్టించిన చిన్న గ్యాస్ సిలిండర్ - గాలిలో ఎగిరి బాలుడిని ఢీ కొట్టిన గ్యాస్ బండ - చిన్నారి మృతి.. అంబర్పేటలో ఘటన హైదరాబాద్: చిన్న గ్యాస్ సిలిండర్ పెను విధ్వంసానికి కారణమైంది. మంటలు ఎగజిమ్ముతూ గాలిలో ఎగిరి బీభత్సం సృష్టించింది. బంతిలా దూసుకెళ్లిన సిలిండర్ నాలుగేళ్ల బాలుడిని బలంగా తాకడంతో అతని కుడి చేయి తెగిపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి కన్నుమూశాడు. అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరివాడిలో ముంతాజ్ బేగం(55) చిన్న గదిని అద్దెకు తీసుకుని నివసిస్తోంది. ముంతాజ్ కుమార్తె కమ్రాబేగం అకాశ్నగర్లో ఉంటోంది. కమ్రాబేగం మూడో కుమారుడు పర్వేజ్(4) అమ్మమ్మ ముంతాజ్ వద్దకు సోమవారం సాయంత్రం వచ్చాడు. మంగళవారం ఉదయం 6.30 ప్రాంతంలో ముంతాజ్ టీ పెట్టుకోవడానికి ఇంట్లో ఉన్న ఐదు కిలోల చిన్న సిలిండర్ను వెలిగించింది. అయితే చిన్నగా గ్యాస్ లీకవుతున్నట్లు శబ్దం చే స్తూ మంట అంటుకుంది. దీంతో సిలిండర్ను ఇంటి బయటకు తీసుకొచ్చింది. మంటను అదుపు చేయడానికి సిలిండర్పై మట్టి పోసింది. మంటలు తగ్గకపోవడంతో బకెట్తో నీళ్లు తీసుకొచ్చి మండుతున్న సిలిండర్పై పోసింది. నీళ్లు పోయగానే సిలిం డర్ పెద్దగా శ బ్దం చేస్తూ గాలిలో ఎగిరి ఇంటి ముం దున్న గోడలను, ఓ ఆటోను ఢీకొట్టింది. అదే వేగంతో వెనక్కి వచ్చిన సిలిండర్ ముంతాజ్ పక్కనే ఉన్న పర్వేజ్ను తాకింది. ఆ ధాటికి అతని కుడి చెయ్యి తెగిపడింది. ముంతాజ్ కాలునూ బలంగా తాకిన సిలిండర్ ఎగురుతూ వెళ్లి పక్కింటి ముందు ఆడుకుంటున్న షేక్ మహ్మద్ కుమారుడు షేక్ హజీ(18 నెలలు)కి తగిలింది. సిలెండర్లోని గ్యాస్ అయ్యేవరకూ అది బీభత్సం సృష్టిం చింది. పోలీసులు క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే పర్వేజ్ మృతిచెందగా.. ముంతాజ్, షేక్ హజీ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. -
తొలిరోజు నగరంలో 56 వేల మందికి..
మరో ఐదు రోజులపాటు పోలియో టీకాలు సాక్షి, హైదరాబాద్: పోలియో టీకాల కార్యక్రమంలో భాగంగా తొలిరోజైన సోమవారం హైదరాబాద్ జిల్లాలోని 750 బూత్ల పరిధిలో సుమారు 56 వేల మంది చిన్నారులకు ఇన్-యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్(ఐపీవీ)వేయగా, రంగారెడ్డి జిల్లాలోని 136 బూత్ల పరిధిలో 16 వేల మందికి వేశారు. అంబర్పేట్, బార్కాస్, కంటోన్మెంట్, మలక్పేట్, కోఠి, లాలాపేట్, డబీర్పుర, జంగంమెట్, పానీపుర, సీతాఫల్మండి, సూరజ్భాను, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, బాలానగర్, ఉప్పల్, నారపల్లి, కీసర, అబ్దుల్లాపూర్, సరూర్నగర్, బాలాపూర్ల్లో ఏర్పాటు చేసిన పోలియో బూత్లకు ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, మెప్మా, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లతో కూడిన వైద్య బృందం చేరుకుంది. ఉదయం తొమ్మిది గంటలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఐపీవీ క్యాంప్ నిర్వహించడం ప్రపంచలోనే ఇది తొలిసారి కావడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునిసెఫ్ సహా పలు దేశాలకు చెందిన స్వచ్ఛంద సంస్థల నిపుణులు కంటోన్మెంట్ సహా పలు ప్రాంతాల్లోని వ్యాక్సినేషన్ కేంద్రాల్ని పరిశీలించారు. పిల్లలకు టీకాలు వేస్తున్న తీరును స్వయంగా సమీక్షించారు. ఇదిలా ఉంటే అంబర్పేట్ ఆరోగ్య కేంద్రం సహా పలు యూపీహెచ్సీల్లో కరెంట్ లేక వ్యాక్సినేషన్కు తీవ్ర విఘాతం ఏర్పడింది. -
బాగ్అంబర్పేటలో సూట్కేసు కలకలం
గుర్తు తెలియని వ్యక్తులు పుట్పాత్పై వదిలేసిన సూట్కేసు కలకలం సృష్టించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూట్కేసు పుట్పాత్పై ఉండడంతో స్థానికులు అందోళనకు గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం అంబర్పేట పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఏపీ ఆనంద్కుమార్ కథనం ప్రకారం...బాగ్అంబర్పేట అయ్యప్ప ఆలయం సమీపంలో పుట్పాత్పై ఓ సూట్కేసు పడి ఉంది. దానిని ఎంతసేపటికి ఎవరూ తీసుకోకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇన్స్పెక్టర్ ఆనంద్కుమార్ బాంబ్స్క్వాడ్ బృందానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిసర ప్రాంతాల వాసులను అప్రమత్తం చేసి చాకచక్యంగా సూట్కేసును తెరిచారు. అందులో ఏమీ లేకపోవడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. ఈ సూట్కేసును చెత్త సేకరించే వారు ఇక్కడ వేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. -
బంగారం మెరుగుపెడతామని చెప్పి..
హైదరాబాద్ : బంగారు ఆభరణాలకు మెరుగుపెడతామని వచ్చిన ఇద్దరు మోసగాళ్లు మాయమాటలు చెప్పి ముగ్గురు మహిళల నుంచి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంఘటన నగరంలోని అంబర్పేట్లో శుక్రవారం చోటుచేసుకుంది. అంబర్పేట్లోని బస్తీలో శుక్రవారం బంగారు ఆభరణాలకు మెరుగులు పెడతామని వచ్చిన ఇద్దరు వ్యక్తులు ముగ్గురు మహిళల నుంచి 12 తులాల బంగారు ఆభరణాలను తీసుకొని మెరుగుపెడతామని మాయమాటలు చెప్పి వారిని నమ్మించి అక్కడి నుంచి ఉడాయించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫూటేజిల సాయంతో నిందితుల కోసం గాలిస్తున్నారు. -
'సెంచరీ' అక్రమ్ @ ఏడేళ్లు జైలు
హైదరాబాద్: క్రికెట్ ఫీవర్ లో నిండా మునిగిపోయాం కదా మనకు తెలియకుండా సెంచరీ చేసిన అక్రమ్ ఎవరబ్బా! అనుకుంటున్నారా? క్రికెటర్లు స్టేడియంలలో సెంచరీలు కోడితే.. ఈ ప్రబుద్ధుడు మాత్రం మహిళల మెడల్లోనుంచి బంగారు గొలుసులు గుంజటంలో సెంచరీ చేశాడు. ఏకంగా 102 చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డాడు. వీడికి మరో ఘనత కూడా ఏడ్చిందిమరి. అదేమంటేజజ చైన్ స్నాచర్లలో మొట్టమెదటిసారి ఏడేళ్లు జైలు శిక్షగు గురైందీ అక్రమే. ఇతడి గొలుసు గుంజుడు సంగతుల గురించి పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు చెప్పుకొచ్చారిలా.. కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల బాకర్ అక్రమ్ అలియాస్ బాబర్.. హైదరాబాద్ ను అడ్డాగా చేసుకుని అనేక నేరాలకు పాల్పడ్డాడు. నగరంలోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధుల్లో మొత్తం 102 చైన్ స్నాచింగ్లు చేశాడు. గత సంవత్సరం ఎప్రిల్ 12వ తేదీన పంజగుట్ట ద్వారకాపూరి కాలనీలో మలక్పేటకు చెందిన సరస్వతి (61) మహిళ తన బర్తతో కలిసి వెలుతుండగా ఆమె మెడలోనుండి నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు స్నాచింగ్ చేసి పారిపోయాడు. పోలీసుల దగ్గరున్న స్నాచర్ల ఫైల్ ఫోటోలు చూపగా.. సరస్వతి నిందితున్ని గుర్తించింది. దీంతో గతేడాది మేలో వలపన్ని బాబర్ ను చిక్కించుకున్నారు పంజాగుట్ట పోలీసులు. సమగ్ర ఆధారాలను న్యాయస్థానం ముందుంచగా.. మంగళవారం తుది తీర్పు వెలువరించిన నాంపల్లి 16వ మెట్రోపాలిటన్ కోర్టు అక్రమ్ ను దోషిగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఒక చైన్ స్నాచర్కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడటం ఇదే మొదటిసారి. కేసుకు సంబంధించిన ఆధారాలు పక్కాగా చూపించిన కోర్టు పోలీసులను, నిందితున్ని పట్టుకున్న క్రైమ్ బ్రాంచ్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
అమ్మాయిల గదిలోకి వెళ్లి హంగామా...
హైదరాబాద్: తప్పతాగి ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి రాత్రి వేళ అమ్మాయిల గదిలోకి వెళ్లి హంగామా సృష్టించాడు. సోమవారం అంబర్పేట ఎస్ఐ మహిపాల్ తెలిపిన వివరాల ప్రకారం... గోల్నాక శంకర్నగర్కు చెందిన ధృవకుమార్ ఇంట్లో నలుగురు అమ్మాయిలు గది అద్దెకు తీసుకొని ఉంటూ చదువుకుంటున్నారు. ధృవకుమార్ కుమారుడు నిషాంత్(25) సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆదివారం రాత్రి 11.30 ప్రాంతంలో తప్పతాగి ఉన్న నిషాంత్ అమ్మాయిల గదిలోకి చొరబడి అనుచితంగా ప్రవర్తించాడు. అమ్మాయిలు పెద్దగా కేకలు వేస్తూ ఇరుగుపొరుగు వారిని పిలించారు. వారు నిషాంత్ను మందలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిషాంత్పై నిర్భయ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. విద్యార్థినిపై అఘాయిత్యం.. జీడిమెట్ల: విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. రంగారెడ్డినగర్ డివిజన్ విజయనగర్ కాలనీకి చెందిన బాలిక(14) చింతల్లోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈనెల 12న తల్లిదండ్రులు బయటకు వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై స్థానికుడు రమేష్ (19) లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రమేష్ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
నాలాలో గుర్తుతెలియని మృతదేహం
అంబర్పేట (హైదరాబాద్) : నాలాలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకువచ్చింది. ఈ ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఇన్స్పెక్టర్ డి.రాజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... గుర్తుతెలియని వ్యక్తి (సుమారు 28 సంవత్సరాలు) మృతదేహం నల్లకుంటలోని గాంధీనగర్ (లంక) వెనుక భాగంలోఉన్న నాలాలో కొట్టుకు వచ్చింది. రెండు రోజుల క్రితమే ఆ వ్యక్తి నాలాలో పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం ఉబ్బి ఉండటంతో పైకి తేలిందని తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతదేహంపై చిన్నచిన్న గాయాలు కనిపించగా, ఒంటిపైన నీలిరంగు బనియన్ ఉంది. -
అందుబాటులో ఉండే నేతలు కావాలి
కామన్ మ్యాన్ Voice ఉన్న ఊరును వదిలి ఉపాధి కోసం నగరానికి వచ్చారు. పదేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ఇదే ఇప్పుడు సొంతూరైంది. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడే ఓటేస్తున్నారు. కానీ బతుకు బండికి భరోసా మాత్రం దొరకలేదంటున్నాడు విద్యానగర్కు చెందిన సుధాకర్రెడ్డి. ఏ నాయకుడూ ఇతవరకు సాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘బతుకు బండి లాగించడానికి చేసిన ప్రయత్నాలు కొన్ని విఫలమయ్యాయి. కుటుంబమంతా కష్టపడి పని చేస్తేనే ఫలితం ఉంటుందని నిర్ణయించుకుని మీర్చి బజ్జి బండి పెట్టా. నాతో పాటు భార్య, ఇద్దరు పిల్లలు కష్టపడతారు. రోడ్డుపై కాస్త ఇబ్బంది కలిగితే అంతా చిర్రుబుర్రులాడుతుంటారు. పదే ళ్లుగా ఈ వ్యాపారాన్నే నమ్ముకొని బతుకున్నాం. మాకు నేతలు, ప్రభుత్వాలు తోడ్పాటు దొరకలేదు. ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నామే తప్ప తమలాంటి వారికి ఏవిధంగా అండగా నిలవాలనే ఆలోచన నాయకులకూ లేదు’ అని పేర్కొన్నాడు. ‘మాలాంటి చిరు బతుకులకు అండగా ఉండే నేతలు కావాలి. పొదుపు సంఘాలకు ఇచ్చే ప్రోత్సాహకాలు మాకూ ఇస్తే బాగుపడతాం. నాయకులు ఎన్నికలప్పుడే కాకుండా గెలిచాక కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుతున్నాడు. - అంబర్పేట -
అభ్యర్థుల వెంట షాడో టీమ్లు
* నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యేదాకా విపక్షాల్లో టెన్షన్ * ఎమ్మెల్సీ ఎన్నికల చేదు అనుభవాల భయం * అనుమానితులకు చివరి రోజుదాకా బీ ఫారాలు ఇవ్వకూడదని నిర్ణయం * అభ్యర్థులను జాగ్రత్తగా చూసుకునే పనిలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో గత ఎమ్మెల్సీ ఎన్నికల నాటి చేదు అనుభవం ఎక్కడ ఎదురవుతుందోనని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు ఆందోళన చెందుతున్నాయి. గత డిసెంబర్లో జరిగిన స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్, మరికొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు చివరి క్షణంలో నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఆరు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న ఉదంతం ఈ మూడు పార్టీలకు ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది. గ్రేటర్లో మొత్తం 150 డివిజన్లలో సగం మహిళలకు కేటాయించడం కూడా తమ ఆందోళనకు కారణమని ఈ పార్టీల సీనియర్ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ- బీజేపీల నుంచి పోటీ చేస్తున్న వారిలో 65 నుంచి 70 మంది కొత్తగా ఎన్నికల్లో పోటీ చేస్తుంటే, కాంగ్రెస్లోనూ అంతే సంఖ్యలో ఉన్నారు. మహిళలకు ఎక్కువ సంఖ్యలో డివిజన్లు రిజర్వు కావడంతో ఈ సమస్య ఏర్పడిందని, కొన్ని చోట్ల కొత్తవారికి కూడా టిక్కెట్లు ఇవ్వాల్సి వచ్చిందని కాంగ్రెస్కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే చెప్పారు. ఈ విషయం బయటకు చెప్పలేక లోలోపల తామే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని వాపోయారు. తన నియోజకవర్గంలో మహిళకు రిజర్వు అయిన ఓ డివిజన్లో తన భార్యకు టికెట్ కావాలని వచ్చిన వ్యక్తి రూ.5 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పడంతో అనుమానం వచ్చి విచారిస్తే ఉపసంహరణ పథకంలో భాగంగానే ఆ వ్యక్తి తన దగ్గరకు వచ్చాడని తేలిందని మరో మాజీ ఎమ్మెల్యే వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్పేట నియోజకవర్గంలో దాదాపు అన్ని డివిజన్లు మహిళలకు రిజర్వు చేశారు. పార్టీలో చాలాకాలం నుంచి ఉన్నవారు, తనకు తెలిసిన వారే అయినా ఉపసంహరణ దాకా జాగ్రత్తగా ఉండాలని తన సన్నిహితులకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. చివరి క్షణంలో తప్పుకుంటే... ఎవరైనా చివరి క్షణంలో పోటీ నుంచి తప్పుకుంటారని అనుమానం వస్తే వారి వెంటే షాడో టీమ్లను ఏర్పాటు చేయాలని టీడీపీ, బీజేపీ ప్రాథమికంగా నిర్ణయించుకున్నాయి. దీనికోసం నమ్మకస్తులైన పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలతో టీమ్లు ఏర్పాటు చేశారు. నామినేషన్ పరిశీలన పూర్తయిన నాటి నుంచి ఉపసంహరణ గడువు పూర్తయ్యేదాకా ఈ షాడో టీమ్లు అభ్యర్థుల కదలికలను పర్యవేక్షిస్తుంటాయి. ఎవరైనా తప్పుకుంటున్నారని సమాచారం అందితే అదనంగా నామినేషన్ వేసిన అభ్యర్థి తరఫున ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీ ఫారమ్ అందజేస్తారు. -
అంబర్పేట పరిధిలో కార్డన్ సర్చ్
హైదరాబాద్: అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న బతుకమ్మకుంటలో గురువారం రాత్రి 7 గంటల సమయంలో పోలీసులు కార్డన్సెర్చ్ చేపట్టారు. ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బందిని మోహరించి ఇల్లిల్లూ సోదా చేశారు. ఇద్దరు మహిళలు, ఆరుగురు పురుషులను పాత నేరస్థులుగా గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్రవాహనాలు, 14 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మలక్పేట ఏసీపీ సీహెచ్ సుధాకర్, అంబర్పేట ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డిలతోపాటు ఈస్ట్జోన్ పరిధిలోని పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
14 మంది రౌడీ షీటర్లు బైండోవర్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు 14 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. అంబర్పేట ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి చెప్పిన వివరాల మేరకు.. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను శుక్రవారం పిలిపించి వారి రోజువారి కదలికలను అడిగి తెలుసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి రౌడీషీటర్ కదలికలపై నిఘా వేసి ఎన్నికల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీస్టేషన్ పరిధిలో ఉన్న మొత్తం రౌడీషీటర్లను దశల వారిగా బైండోవర్ చేస్తామన్నారు. -
కోర్టులో లొంగిపోయిన తహసిల్దార్
4 రోజుల అజ్ఞాతానికి తెర ఈ నెల 28 వరకు రిమాండ్ సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న హైదరాబాద్ జిల్లా అంబర్పేట తహసీల్దార్ సంధ్యారాణి సోమవారం ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 28 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అధికారులు ఆమెను చంచల్గూడ మహిళాజైలుకు తరలించారు. ఆమెకు యూటీ(అండర్ ట్రయల్) నంబర్ 4686 కేటాయించినట్లు సమాచారం. కోర్టు ఉత్తర్వుల మేరకు సంధ్యారాణిని ప్రత్యేక ఖైదీగా పరిగణిస్తున్నట్లు జైలు సూపరింటెండెంట్ బషీరాబేగం తెలిపారు. అయితే తనను ఈ కేసులో ఏసీబీ అన్యాయంగా ఇరికిస్తోందని సంధ్యారాణి బెయిల్ కోసం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఏసీబీ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారించడానికి మంగళవారం కోర్టులో పిటిషన్ వేయాలని ఏసీబీ నిర్ణయించింది. మలక్పేటలోని ఒక స్థలానికి ఎన్ఓసీ జారీ చేసే నిమిత్తం ఈ నెల 10న తహసీల్దార్ సంధ్యారాణి సూచనల మేరకు ఆమె సోదరుడు రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తహసీల్దార్ కోసం ఏసీబీ డీఎస్పీ రవికుమార్ నేతృత్వంలో అధికారులు మొదటి రోజు నుంచి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, కూకట్పల్లిలోని రెమిడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని రెండు రోజుల తర్వాత సంధ్యారాణి జిల్లా కలెక్టర్కు సమాచారం పంపించారు. దీంతో ఏసీబీ అధికారులు ఆమె చికిత్స పొందిన ఆస్పత్రికి వెళ్లారు. ఏసీబీ అధికారులు వెళ్లేలోపే ఆమె డిచ్చార్జి కావడంతో వెనుదిరిగారు. తాజాగా సోమవారం న్యాయవాదితో కలసి ఆమె ఏసీబీ కోర్టుకు హాజరు కావడంతో అధికారులు కంగుతున్నారు. -
కోర్టులో లొంగిపోయిన తహసిల్దార్
-
తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్ : అంబర్పేట తహశీల్దార్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని రూ.2.50 లక్షలు డిమాండ్ చేసిన తహశీల్దార్..ఆ డబ్బును తన సోదరునిగా ఇవ్వాలని కోరారు. దీనిపై బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా ఈ మేరకు వారు ఆకస్మిక తనిఖీలు చేశారు. అయితే తహశీల్దార్ సంధ్యారాణి పరారీలో ఉన్నారు. -
ఖాజాబాగ్లో పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్ : నగరంలోని అంబర్పేట్ ఖాజాబాగ్లో పోలీసులు శుక్రవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనంరతం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. 20 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 60 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
తుపాకీ పేలి ఏఆర్ హెడ్కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో తుపాకీ పేలి గుళ్లు తలలోంచి దూసుకుపోవడంతో ఓ ఏఆర్ హెడ్కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం హైదరాబాద్లోని అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం పొద్దుటూరుకు చెందిన ఖాజా మోహినుద్దీన్(47) 1999లో పోలీస్ విభాగంలో చేరాడు. ఇతనికి భార్య రహెనాబేగం, ఒక కూతురు ఉంది. కొండాపూర్ కొత్తగూడలో ఉంటున్నారు. అంబర్పేట పోలీసు ట్రైనింగ్ సెంటర్లోని సైబరాబాద్ ఏఆర్ కేంద్రంలో ఆదివారం గార్డుగా విధులు నిర్వహించేందుకు వచ్చాడు. ఇతనితో పాటు కానిస్టేబుల్ నాగరాజు, రమేశ్, అలీముద్దీన్, నాగభూషణం విధుల్లో ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఖాజా మోహినుద్దీన్ పడుకున్న వైపు నుంచి తుపాకీ పేలిన శబ్దం వచ్చింది. దీంతో తోటి సిబ్బంది ఏం జరిగిందని గదిలో పరిశీలించగా ఖాజా రక్తం మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఖాజా అక్కడికక్కడే మృతి చెందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఏఆర్ ఎస్ఐ అఫ్జల్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అంబర్పేట ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి చెప్పారు. ప్రస్తుతానికి ఘటనను ఆత్మహత్యగానే అనుమానిస్తున్నట్లు తెలిపారు. కాగా సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ సంఘటన స్థలిని సందర్శించారు. తుపాకీ పేలిన తీరు, తదితర వివరాలు తోటి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆనవాళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతామని అందులో మృతిపై మరింత స్పష్టత వస్తుందన్నారు. -
తుపాకీ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి
-
తహశీల్దార్ కార్యాలయంలో మందేసి..
హైదరాబాద్: నగరంలోని అంబర్పేట తహశీల్దార్ కార్యాలయాన్ని సిబ్బంది బారుగా మార్చారు. మద్యం, మాంసంతో కార్యాలయంలోనే విందు చేసుకొని జల్సాలు చేశారు. ఆదివారం సెలవు అయినప్పటికీ కార్యాలయం తెరచి, మధ్యాహ్నం నుంచి తహశీల్దార్ బాలశంకర్తో పాటు ఆర్ఐలు, సర్వేయర్లు, అటెండర్లు అంతా కలిసి మద్యం సేవిస్తూ గడిపారు. సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు సాయంత్రం అక్కడికి వెళ్లగా.. వారిని చూసి తహశీల్దార్ బాలశంకర్తో పాటు ఇతర ఇబ్బంది పరుగున బయటకు వెళ్లిపోయారు. కార్యాలయంలో మద్యం సీసాలు, మాంసం ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. డస్ట్బిన్లు మద్యం సీసాలతో నిండిపోయాయి. గతంలో కూడా ఈ కార్యాలయంలో ఇలాంటి మద్యం, మాంసం విందులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. కాగా, కార్యాలయంలో పని చేసే శాంతమ్మ అనే అటెండర్ బదిలీ కావడంతో ఆమె నాగదేవతకు మొక్కు తీర్చేందుకు భోజనం ఏర్పాటు చేయగా వెళ్లానని తహశీల్దార్ బాలశంకర్ తెలిపారు. -
స్వైన్ఫ్లూతో యువకుడు మృతి
-
స్వైన్ఫ్లూతో యువకుడు మృతి
అంబర్పేట్ (హైదరాబాద్) : స్వైన్ఫ్లూతో బాధపడుతున్న యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన గాంధీ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నగరంలోని అంబర్పేట అంబెద్కర్ నగర్కు చెందిన పి.నటరాజు(28) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో పదిరోజుల కిందట అనారోగ్యానికి గురై ఫీవర్ ఆస్పత్రిలో చేరాడు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి స్వైన్ఫ్లూ లక్షణాలు కనిపించడంతో.. గాంధీకి రిఫర్ చేశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు సోమవారం మృతిచెందాడు. -
బస్సు ఎక్కుతుండగా.. గొలుసు చోరీ
అంబర్పేట (హైదరాబాద్) : బస్సు ఎక్కుతుండగా ఓ వృద్ధురాలు చైన్ స్నాచింగ్కు గురైంది. ఈ సంఘటన అంబర్పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..వరంగల్ జిల్లా పాలకర్తి మండలానికి చెందిని యాదమ్మ(60) అంబర్పేటలో ఉన్న తన కూతురి ఇంటికి వచ్చింది. కాగా ఆమె సోమవారం తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు అంబర్పేట ప్రధాన రోడ్డు మహంకాళి ఆలయం వద్ద వరంగల్ బస్సు ఎక్కింది. కొద్ది దూరం వెళ్లాక ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని గమనించుకోగా కనపడలేదు. దీంతో ఆందోళన చెంది బస్సు దిగి అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కి'లేడీ' ఖతర్నాక్ స్కెచ్
అంబర్పేట: బాకీ చెల్లిస్తామని ఇంటికి పిలిచి ఓ వ్యక్తి నుంచి భారీగా సొత్తు కాజేసిస సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ విజయభాస్కర్రెడ్డి కథనం ప్రకారం.. అంబర్పేట ఎంసీహెచ్ క్యార్టర్స్లో నివసించే ప్రకాష్కు రెడ్ బిల్డింగ్ ప్రాంతంలో నివసించే శ్రీదేవి (35) కొంత డబ్బు బాకీ ఉంది. ఈ ఏడాది మార్చి 27న ప్రకాష్కు ఫోన్ చేసి డబ్బులు చెల్లిస్తానని, తన ఇంటికి పిలిపించుకుంది. అతను రాగానే మాటల్లో పెట్టి ముఖం మీద పెప్పర్ స్పేర్ చల్లి అంబర్పేటకు చెందిన ప్రదీప్ (32)తో కలిసి ప్రకాష్ను ఓ గదిలో బంధించింది. అనంతరం అతడి సెల్ నుంచి ఇన్కమ్టాక్స్ అధికారులు మన ఇంటికి వస్తున్నారని డబ్బు, బంగారు అభరణాలు, డాక్యుమెంట్లు ప్రదీప్ అనే వ్యకికి ఇవాల్సిందిగా ప్రకాష్ భార్యకు ఎస్ఎంఎస్ పెట్టారు. దీంతో ప్రకాష్ భార్య ప్రదీప్కు రూ.16 లక్షల నగదు, 40 తులాల బంగారు అభరణాలతో పాటు విలువైన డాక్యుమెంట్లు అందించింది. కొంత సమయానికి ప్రకాష్ తేరుకొని వారిబారి నుంచి బయట పడి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన ప్రకాశ్ విషయం తెలుసుకుని, వెంటనే శ్రీదేవి ఇంటికి వెళ్లి అడగ్గా చంపేస్తామని బెదిరించడంతో విషయం ఎవ్వరికీ చెప్పలేదు. అయితే నిందితులు మరోమారు రూ.12 లక్షలు కావాలని బెదిరింపులకు పాల్పడడంతో బుధవారం రాత్రి ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
నగరంలో యువతి అదృశ్యం
హైదరాబాద్: ఓ యువతి అదశ్యమైన సంఘటన అంబర్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అంజద్ కథనం ప్రకారం...అంబర్పేట్ రామకష్ణనగర్కు చెందిన నారాయణ కుమార్తె ప్రణీత(22) బాగ్లింగపల్లిలోని ఓ ప్రై వేట్ ఇనిస్టిట్యూట్లో స్పొకెన్ ఇంగ్లీష్ కోర్సులో శిక్షణ తీసుకుంటుంది. కాగా ప్రణిత ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లింది. అయితే, రాత్రి 9 వరకు ఇంటికి చేరుకోవాల్సి ఉండగా చేరుకోలేదు. ఆందోళన చెందిన కుంటుంబ సభ్యులు పలుచోట్ల వెతికిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో గురువారం కుంటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లోన్ అంటూ చైన్ కొట్టేశాడు
గోల్నాక : లోన్ వచ్చిందంటూ చైన్ కొట్టేశాడు ఓ మాయగాడు. ఈ సంఘటన హైదరాబాద్ నాచారం పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ అంబర్పేట్లోని అనంతరామ్నగర్కు చెందిన ఓ మహిళ శనివారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గుడికి వెళ్లి వస్తోంది. ఇంతలో బైక్పై వచ్చిన ఓ యువకుడు ఆమె దగ్గర ఆగి 'మీ ఆయన నాకు బాగా తెలుసు. మీకు ఎల్.ఐ.సి లోన్ వచ్చింది. ఆఫీసుకు వస్తే లోన్కి సంబంధించిన పత్రాలు తీసుకుని వెళ్లొచ్చు' అని నమ్మబలికాడు. అతడు చెప్పింది నిజమని నమ్మి ఎంచక్కా బైక్ ఎక్కి చలో అంది ఆ మహిళ. అంబర్పేట నుంచి ఆమెను నాచారం పరిధిలోని మల్లాపూర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఓ ఇంటి ముందు ఆపి... ఇదే కార్యాలయం, వెళ్లి పత్రాలు తీసుకురండి అని చెప్పాడు. సరే అని ఆమె లోపలికి వెళ్లబోతుండగా... 'ఆగండాగండి, మీ మెడలో మంగళసూత్రం ఉంటే లోన్ ఇవ్వకుండా నిలిపివేయొచ్చు, అది తీసి ఇలా ఇవ్వండి' అని చెప్పాడు. అప్పుడు కూడా ఆమెకు అనుమానం రాలేదు, అతను చెప్పినట్టే చేసింది. అంతే...క్షణాల్లో మంగళసూత్రంతో బైక్పై తుర్రుమన్నాడు ఆగంతకుడు. నిండా మోసపోయానని అప్పటికి గ్రహించిన సదరు వివాహిత కళావతి అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంబర్పేటలో యువతి సజీవ దహనం
హైదరాబాద్: నగరంలోని పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్రోడ్డు పక్కన దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని దుండగులు సజీవ దహనం చేశారు. ఈ విషయం మంగళవారం ఉదయం వెలుగు చూసింది. దుండుగులు బాధితురాలిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. దీంతో మహిళ అక్కడికక్కడే చనిపోయినట్లు తెలస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. -
పూడ్చిన మృతదేహం వెలికితీయనున్న పోలీసులు!
హైదరాబాద్: మృతదేహం తారుమారైందన్న అనుమానంపై పూడ్చిపెట్టిన మృతదేమాన్ని పోలీసులు వెలికితీయనున్నారు. అంబర్పేటలో రఫీ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. అతని కుటుంబ సభ్యులు అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత వారు సత్యహరిశ్ఛంద్ర పౌండేషన్ వారిని సంప్రదించారు. ఫొటో ఆధారంగా రఫీ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారణకు వచ్చారు. ఉస్మానియా మార్చురీకి వెళ్లి ఆరా తీశారు. అయితే మూడు రోజుల క్రితమే ఓ మృతదేహాన్ని సలీం అనే వ్యక్తి తీసుకువెళ్లినట్లు మార్చురీ సిబ్బంది తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీయనున్నారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తరువాత పోలీసులు మృతదేహాన్ని వారికి అప్పగిస్తారు. ** -
ఓఆర్ఆర్కు గ్రహణం
ఘట్కేసర్-పెద్ద అంబర్పేట్ * మధ్య ప్రారంభం కాని ఔటర్ రింగ్ రోడ్డు పనులు * పూర్తయి నెలన్నర దాటిన వైనం * రోడ్డు ప్రారంభించాలని వాహనదారుల వేడుకోలు * మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు ఘట్కేసర్: ఔటర్ రింగ్ రోడ్డు ప్రారంభానికి నోచుకోవడం లేదు. పెద్ద అంబర్పేట్-ఘట్కేసర్ మధ్య ‘ఔటర్’ పనులు పూర్తయి నెలన్నర కావస్తున్నా రోడ్డు ప్రారంభానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్ద అంబర్పేట్- ఘట్కేసర్ మధ్య ఉన్న 20 కిలోమీటర్ల దూరం రహదారికి ఆగస్టులోనే తుదిమెరుగులు కూడా దిద్దారు. జంతువులు ప్రవేశించకుండా కంచె, సిగ్నల్స్, సూచికలు ఏర్పాటు చేశారు. గత ఆగస్టు చివరి వారంలోనే ఈ రోడ్డును ప్రారంభించనున్నట్లు హెచ్ఎండీఎం అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత రోడ్డు ప్రారంభాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వాహనదారులకు షాకినిచ్చారు. వాహనదారుల పాట్లు.. పెద్ద అంబర్పేట్-ఘట్కేసర్ల మధ్య ఔటర్ రింగ్ రోడ్డును ప్రారంభిస్తే వాహనదారులకు తీవ్ర వ్యయప్రయాసాలు తప్పనున్నాయి. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారికి, వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారికి మధ్య దూరంతోపాటు సుమారు 45 నిమిషాల ప్రయాణ సమయం తగ్గుతుంది. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఉన్న లింగాపూర్, కొర్రెముల, బాచారం, హయాత్నగర్ గ్రామాలకు నేరుగా వెళ్లే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం వాహనదారులు ఘట్కేసర్ నుంచి పెద్ద అంబర్పేటకు వెళ్లాలంటే ప్రయాణికులు మొదటగా ఉప్పల్కు చేరుకొని అక్కడినుంచి ఎల్బీనగర్ మీదుగా గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. దీంతో ఇక్కడ దూర భారంతోపాటు ట్రాఫిక్ రద్దీతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదే ఘట్కేసర్-పెద్ద అంబర్పేట్ రోడ్డు అందుబాటులోకి వస్తే ఈ వ్యయప్రయాసాలు లేకుండా నేరుగా చేరుకోవచ్చు. ఔటర్ రింగు రోడ్డు వెంట ఉన్న గ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్నిసార్లు తెలియక వాహనదారులు ఔటర్ దారి ఎక్కి ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటీవల ఒక బైకిస్టు ఔటర్ రోడ్డుకు అడ్డంగా ఉన్న మట్టిదిబ్బను బైక్ ఎక్కించబోయి ప్రమాదానికి గురై మృతిచెందాడు. గతంలో రాష్ట్ర సీఎం చేతుల మీదుగా రోడ్డు ప్రారంభానికి అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ నీరబ్కుమార్ ప్రయత్నాలు చేశారు. చివర్లో ఇక్కడి నుంచి ఆయన బదలీపై వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో ఇన్చార్జిగా రమేష్ చంద్ర బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో కూడా రోడ్డును ప్రారంభించకుంటే నేరుగా వెళ్లి రమేష్ చంద్రను కలుసుకోవాలని స్థానికులు యోచిస్తున్నారు. -
ఇక పోటీ చేయను!
అనుభవమైతేగానీ తత్వం బోధపడదంటారు. క్షవరమైతే వివరం రాదని కూడా కాస్త ఘాటుగా వాత పెడతారు. విషయం చెప్పకుండా ఇదంతా ఎందుకంటారా. కాంగ్రెస్ కమిటెడ్ వర్కర్ హనుమంతన్న యమ సీరియస్ గా ఓ ప్రకటన చేశారు. జీవితంలో ఇంకెప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయబోనని సంచలన ప్రకటన చేశారు. హస్తం పార్టీకి నమ్మిన బంటుగా ఉంటూ హనుమంతరావు అధిష్టానమ్మ చల్లని చూపుకు పాత్రులయ్యారు. మేడమ్ కరుణాకటాక్షాలతో పెద్దలసభ సభ్యత్వాన్ని నిలుపుకుంటూ వస్తున్నారు. సోనియమ్మ కుటుంబంపై ఈగ వాలకుండా కాచుకుంటూ తన పదవి ఎసరు రాకుండా కాలం నెట్టుకొస్తున్నారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానం ఆదేశం మేరకు అంబర్పేటలో రంగంలోకి చేయి కాల్చుకున్నారు. కాషాయం పార్టీ దెబ్బకు కంగుతిన్నారు. సొంత నియోజకవర్గంలోనే తల బొప్పి కట్టడంతో వీహెచ్కు తత్వం బోధపడింది. అంబర్పేటలో ఓటమి తర్వాత ఇంకెప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని హనుమన్న ప్రకటించారు. చివరివరకూ పార్టీకి సేవ చేస్తూ ఉండిపోతానని స్వామి భక్తి చాటుకున్నారు. అయితే మాటకు కట్టుబడతారా, అధిష్టానం ఆదేశిస్తే మాట వెనక్కు తీసుకుంటారా అనేది కాలమే చెప్పాలి. -
మరీ ఇంత రాక్షసత్వమా?
కిరాతకం, రాక్షసత్వం, దారుణాతి దారుణం, ఘోరాతి ఘోరం... మనిషి సాగిస్తున్న మారణహోమానికి ఇలాంటి పదాలు కూడా సరిపోవు. క్రూర మృగాలు తమ మనుగడ కోసం సాటి జీవులను వేటాడతాయి. బుద్ధిజీవి మనిషి మాత్రం పగ సాధించడం కోసం తోటి మనిషి ప్రాణాలు తోడేస్తున్నాడు. వర్తమాన సమాజంలో జరుగుతున్న దారుణాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. హైదరాబాద్ లో జరిగిన ఓ మహిళ హత్యోదంతం ఇందుకు సజీవ సాక్ష్యం. అంబర్పేట్కు చెందిన సునీత అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో వెలుగుచూసిన వాస్తవాలు ఒల్లుజలదరించేలా ఉన్నాయి. జూన్ 16న అదృశ్యమైన ఆమెను చంపించింది ఓ మహిళే అన్న నిజం అందరినీ నిశ్చేష్టపరిచింది. సునీత భర్త కృష్ణపై పగ సాధించేందుకు ఆయన వ్యాపార మాజీ భాగస్వామి విజయారెడ్డి ఈ కిరాతానికి పూనుకుంది. తన స్నేహితుడు జగన్నాథనాయుడు సాయంతో సునీతను అంతమొందించింది. జగన్నాథనాయుడు సునీతను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి మూసీలో పడేశాడని తెలియడంతో అంతా నివ్వెరపోయారు. అయితే కృష్ణ, సునీతల గారాలపట్టి శ్రావణి(10)ని అపహరించి, హతమార్చాలన్న కర్కశుల వ్యూహం ఫలించకపోవడంతో ఆ చిన్నారి బతికిపోయింది. చివరకు ఆమె తల్లిని బలితీసుకున్నారు. మనుషుల్లో క్షీణిస్తున్న మానవతా విలువలకు ఈ ఉదంతం అద్దం పడుతోంది. ఆధునిక మానవుడు ఇంతటి దారుణాలకు తెగ బడడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. పగ సాధించడం కోసం ఇంత రాక్షసంగా మారాలా? -
'అదృష్టం ఉంటే తెలంగాణకు సీఎం అవుతా'
హైదరాబాద్: సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని రాజ్యసభ సభ్యుడు, అంబర్పేట అసెంబ్లీ అభ్యర్థి వి. హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ గెలిచాక తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి బీసీ లేదా ఎస్సీలకే ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను సీఎం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అదృష్టం ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని హనుమంతరావు అన్నారు. చంద్రబాబు సంధించిన బీసీ రామబాణం డూప్లికేట్దని అంతకుముందు హనుమంతరావు కొట్టిపారేశారు. చంద్రన్న బీసీ బాణానికి ఓట్లు రాలవని ఎద్దేవా చేశారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలో వస్తే బీసీని సీఎం చేస్తానని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మల్కాజిగిరి, అంబర్ పేటలో భారీ సంఖ్యలో అభ్యర్థులు!
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత 17 లోకసభ నియోజకవర్గాల్లో 267 మంది బరిలో ఉన్నారని ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. అలాగే 119 నియోజకవర్గాల్లో 1682 అభ్యర్థులు పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్నికల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్ లో అత్యధికంగా 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక నాగర్ కర్నూల్(ఎస్సీ) లోకసభలో అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. అయితే అసెంబ్లీ నియోజకవర్గం అంబర్ పేటలో అత్యధికంగా 32 మంది అభ్యర్థులు, ఆందోల్ నియోజకర్గంలో 5 గురు మాత్రమే పోటి పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలో 119 అసెంబ్లీ, 17 లోకసభ సీట్లకు ఏప్రిల్ 30 తేదిన ఎన్నికలు జరుగనున్నాయి. -
దమ్ముంటే నాపై పోటీ చెయ్!: కిషన్రెడ్డి
అసదుద్దీన్ ఒవైసీకి కిషన్రెడ్డి సవాల్ గెజిట్ తర్వాత ఆర్డినెన్స్ ఎలా తెస్తారు: నాగం 6న తెలంగాణ అభివృద్ధిపై సదస్సు 11న రాజ్నాథ్ సింగ్ రాక బీజేపీలో చేరిన ఖమ్మం జిల్లా నేతలు సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ దమ్ముంటే తనపై అంబర్పేట నియోజకవర్గంలో పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సవాల్ విసిరారు. నరేంద్రమోడీ హైదరాబాద్లో పోటీ చేసి గెలవాలని అసదుద్దీన్ సవాల్ చేయడాన్ని ఎద్దేవా చేశారు. ఒవైసీని ఓడించడానికి తమ పార్టీ సామాన్య కార్యకర్త సరిపోతారన్నారు. పార్టీ నేతలు నాగం జనార్దన్ రెడ్డి, ప్రదీప్కుమార్, డాక్టర్ మల్లారెడ్డి, ఎస్.కుమార్, ప్రేమేందర్ రెడ్డితో కలిసి ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. మజ్లిస్ అసలు పార్టీయే కాదని, అరాచక మతతత్వ శక్తని దుమ్మెత్తిపోశారు. రజాకార్ల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఎంఐఎం నేతలు దేశవ్యతిరేక శక్తులని, ఒకసారి జైలుకు వెళ్లివచ్చినా బుద్ధిమారలేదని విమర్శించారు. జైల్లో పడినపుడు సోనియా, అహ్మద్పటేల్తో కుమ్మక్కై బయటపడిన విషయం జగమెరిగిన సత్యమేనన్నారు. తెలంగాణ రాకుండా నెల రోజుల పాటు సోనియా, మన్మోహన్తో మంతనాలు జరిపిన వ్యక్తికి బీజేపీ గురించి మాట్లాడే హక్కు, అర్హత లేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ మజ్లిస్ జాగీరు కాదన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఇది తగిన సమయం కాదని, ఈ వ్యవహారాన్ని అన్ని పార్టీలు యోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 11న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగే విజయోత్సవ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ హాజరవుతారని, 6న తెలంగాణ అభివృద్ధిపై మేధావులు, ఎన్జీవోలు, జేఏసీతో కలిసి సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నాగం జనార్దన్రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రకు బదలాయించడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్రపతి కార్యాలయం నుంచి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆర్డినెన్స్ ఎలా తీసుకువస్తారని ప్రశ్నించారు. దీనిపై పోరాడతామన్నారు. కాగా, ఖమ్మం జిల్లా నాయకులు చందా లింగయ్య, కుంజా భిక్షం, డాక్టర్ రమాదేవి తదితరులు బీజేపీలో చేరారు. గెలిస్తేనే మనుగడ: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గెలవకపోతే మనుగడకే ముప్పు ఏర్పడుతుందని బీజేపీ అభిప్రాయపడింది. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్గా భావించి మున్సిపల్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ప్రాంత నేతలు సోమవారమిక్కడ సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణలోని 56 మున్సిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మంగళవారం నుంచే ప్రారంభించనుంది. ఈ మేరకు ప్రతి జిల్లాకు ఒక రాష్ట్ర నేతను బాధ్యునిగా నియమించింది. తెలంగాణ తమతోనే సాధ్యమైందన్న నినాదంతోపాటు అభివృద్ధి ఎజెండాతో ఎన్నికల్ని ఎదుర్కోవాలని నిర్ణయించింది. సమావేశంలో పార్టీ నేతలు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, నాగం జనార్దన్రెడ్డి, ప్రేమేందర్రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి, ప్రకాశ్రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ప్రదీప్కుమార్, డాక్టర్ టి.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రాత్రి హైదరాబాద్లో ఆగ్నిప్రమాదం
-
భాయ్ సాబ్కు కన్నీటి వీడ్కోలు
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్.వెంకట్రామ్రెడ్డి (భాయ్ సాబ్) అంత్యక్రియలు అంబర్పేట్లోని శ్మశాన వాటికలో శనివారం రెండు గంటల ప్రాంతంలో జరిగాయి. అంతకుముందు భాయ్ సాబ్ భౌతిక కాయాన్ని కడసారిగా చూసేందుకు పలువురు రాజకీయ, క్రీడాప్రముఖులు, క్రీడాకారులు భారీగా తరలివచ్చారు. శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటలకు వరకు క్రీడాకారులు, క్రీడాభిమానుల సందర్శనార్ధం భాయ్ సాబ్ భౌతిక కాయాన్ని ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్లో ఉంచారు. భాయ్ సాబ్ భౌతిక కాయాన్ని మాజీ డీపీజీ హెచ్.జె.దొర, బ్యాడ్మిం టన్ ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు ఆరిఫ్, పి.గోపీచంద్, వాలీబాల్ అర్జున అవార్డు గ్రహీతలు రమణ, రవికాంత్రెడ్డి, ముళిని రెడ్డి, టేబుల్ టెన్నిస్ అర్జున అవార్డు గ్రహీత మీర్ ఖాసిమ్ అలీ, మాజీ మంత్రి సంతోష్రెడ్డి, ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్రెడ్డి, రాష్ట్ర ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్, ఏపీవీఏ మాజీ కోశాధికారి రామచంద్రరెడ్డి, జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ డెరైక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్రాజ్, ‘శాప్’ తరఫున డిప్యూటీ డెరైక్టర్లు శోభ, రమేష్ తదితరులు సందర్శించి పుష్ప గుచ్ఛాలు సమర్పించారు. అనంతరం విఠల్వాడిలోని భాయ్ సాబ్ స్వగృహం వద్దకు ఆయన భౌతిక కాయాన్ని తరలించారు. అక్కడ రాష్ట్ర మహిళల శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీత లక్ష్మారెడ్డి సందర్శించి పుష్పమాలతో నివాళి అర్పించారు. అనంతరం జరిగిన భాయ్ సాబ్ అంతిమ యాత్రలో కాచిగూడ మీదుగా అంబర్పేట్లోని శ్మశాన వాటిక వరకు జరిగింది. అక్కడి జరిగిన భాయ్ సాబ్ చితికి పెద్ద కొడుకు మంజిత్ రెడ్డి నిప్పంటించారు. ఈ అంతిమ యాత్రలో భారత వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ వెంకట్ నారాయణ, రాష్ట్ర నెట్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.సోమేశ్వర్రావు, ఏజీ జిమ్నాస్టిక్స్ సంఘం కార్యదర్శి బాలరాజ్, జూడో సంఘం కార్యదర్శి కైలాష్ యాదవ్, ఓయూ ఫిజికల్ ఎడ్యకేషన్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్రావు, రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శి నర్సింగమ్రెడ్డి, పి.మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విజేత జీహెచ్ఎంసీ నార్త్జోన్
జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ మీట్ జింఖానా, న్యూస్లైన్: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ మీట్లో భాగంగా జరిగిన క్రికెట్ మ్యాచ్లో నార్త్ జోన్ జట్టు 4 వికెట్ల తేడాతో హెడ్ఆఫీస్పై నెగ్గింది. అంబర్పేట మైదానంలో శుక్రవారం మొదట బ్యాటింగ్ చేసిన హెడ్ ఆఫీస్ 15 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. రాజారామ్ 23, న ర్సింగ్ రావు 22 పరుగులు చేశారు. ఆదిల్ 3, కార్తీక్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన నార్త్ జోన్ 14.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. కార్తీక్ (35), కిరణ్ కుమార్ (26), గోవర్ధన్ రెడ్డి (18 నాటౌట్) మెరుగ్గా ఆడారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ బౌలర్లు దయానంద్, రఘు చెరో రెండు వికెట్లు చేజిక్కించుకున్నారు. -
25 నుంచి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: రాజీవ్ గాంధీ స్మారక ప్రైజ్మనీ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఈనెల 25 నుంచి అంబర్పేట్ ప్లేగ్రౌండ్స్లో నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.ధనుంజయ్ గౌడ్ తెలిపారు. ఫతేమైదాన్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీజీఎస్ఏ సంయుక్త కార్యద ర్శులు పి.యాద గిరి, గౌడ్, సి.రజనీకాంత్లతో కలిసి ఆయన ఈ టోర్నీ వివరాలు వెల్లడించారు. అంబర్పేట్ ప్లేగ్రౌండ్ స్పోర్ట్స్ అసోసియేషన్(ఏపీజీఎస్ఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో విజేతలకు రూ.50 వేల ప్రైజ్మనీ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఈ టోర్నీలో పాల్గొనే ఆసక్తి గల జట్లు తమ ఎంట్రీలను ఈనెల 20లోగా పంపించాలి. ఇతర వివరాలకు ధనుంజయ్ గౌడ్ (98855-55977) లేదా (99666-67798)లను సంప్రదించవచ్చు. -
అక్తర్ ధాటికి అంబర్పేట్ విలవిల
సాక్షి, హైదరాబాద్: స్పోర్టింగ్ ఎలెవన్ బౌలర్ అక్తర్ (5/36) విజృంభించడంతో అంబర్పేట్ బ్యాట్స్మెన్ విలవిలలాడారు. దీంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్లో స్పోర్టింగ్ జట్టు 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి రోజు ఆటలో స్పోర్టింగ్ జట్టు 226 పరుగులు చేసింది. రెండో రోజు మంగళవారం 227 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఎస్.ఎ.అంబర్పేట్ జట్టు 197 పరుగుల వద్ద ఆలౌటైంది. రహీల్ (62), సైబాజ్ (36) మినహా ఇంకెవరూ రాణించలేకపోయారు. మరో మ్యాచ్లో హర్యాంక్ రెడ్డి (67) అర్ధసెంచరీతో రాణించి వీనస్ సైబర్టెక్ను గెలిపించాడు. ఉస్మానియాతో జరిగిన ఈ మ్యాచ్లో మొదట ఉస్మానియా 192 పరుగులు చేసింది. రెండో రోజు లక్ష్యఛేదనకు దిగిన వీనస్ సైబర్టెక్ 194 పరుగులు చేసి గెలిచింది. విజయ్ 42, వంశీ 32 పరుగులు చేశారు. ఇతర మ్యాచ్ల స్కోర్లు: విజయ్ హనుమాన్: 258, హైదరాబాద్ టైటాన్స్: 171 (అఖిల్ 52; షరీఫ్ పఠాన్ 4/32, కార్తికేయ 3/30, జయరామ్ 3/54) నేషనల్ సీసీ: 336/6 (వీరేందర్ నాయక్ 102, మెల్విన్ జాన్ 42), జిందా సీసీ: 226 (హుస్సేన్ 100 నాటౌట్, కలీంఖాన్ 47; విజేందర్ 4/26, ప్రసాద్ 4/35) విశాక: 261/3 (రేవంత్ సాయి 157, మెహర్ ప్రసాద్ 36 నాటౌట్, సిద్దిఖీ అహ్మద్ 32), ఎస్బీఐ: 96 (రేవంత్ సాయి 6/15) టీమ్ స్పీడ్: 165 (అఫ్జల్ బియబాని 3/25), గుజరాతీ ఎలెవన్: 134 (జంషేద్ 36 నాటౌట్; సాయి వెంకటేశ్ 5/63). -
19 నుంచి రాజీవ్ గాంధీ స్మారక క్రికెట్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారక క్యాష్ ప్రైజ్మనీ క్రికెట్ టోర్నమెంట్ ఈనెల 19 నుంచి అంబర్పేట్ జీహెచ్ఎంసీ మైదానంలో నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.ధనుంజయ్ గౌడ్ తెలిపారు. అంబర్పేట్ ప్లేగ్రౌండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజీవ్గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీలో తొలి మూడు స్థానాలను పొందిన జట్లకు మొత్తంగా లక్షా 50 వేల నగదు బహుమతులను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీలను నాకౌట్ పద్ధతిలో టి20 ఫార్మాట్లో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను ఈనెల 10లోగా అంబర్పేట్ ప్లేగ్రౌండ్స్లో ఇవ్వాలని ఆయన కోరారు. ఇతర వివరాలకు 98855-55977, లేదా 99666-67798 లను సంప్రదించవచ్చు.