disha patani
-
దిశా పటానిపై కంగువా నిర్మాత భార్య 'చీప్ కామెంట్స్'
చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్గా రానిస్తున్న ఒక బ్యూటీపై ప్రొడ్యూసర్ భార్య నోరుజారి పలు వ్యాఖ్యలు చేయడంతో విమర్శలపాలయింది. ప్రస్తుతం ఈ ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీపై 'కంగువా' సినిమా ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా సతీమణి నేహా జ్ఞానవేల్ నోరుజారి చేసిన కామెంట్లతో చిక్కుల్లో పడింది. సూర్య, దిశా పటానీ జంటగా శివ దర్శకత్వం వహించిన చిత్రం ‘కంగువ’. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 14న విడుదలైంది. అయితే, ఊహించినంత విజయాన్ని అయితే ఈ చిత్రం దక్కించుకోలేదు. సినిమాకు డివైడ్ టాక్ రావడంతో బిగ్ ఓపెనింగ్స్ రాలేదు. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకు తీవ్రమైన నిరాశ మిగిలింది.కంగువా సినిమాతో కోలీవుడ్లో దిశా పటాని ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో సూర్య సరసన మెరిసిన ఈ బ్యూటీ అక్కడ మంచి మార్కులే కొట్టేసింది. అయితే, సినిమాలో కొంత సమయం మాత్రమే దిశా పటాని కనిపించడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. కేవలం పాటల కోసమే ఆమెను దర్శకుడు తీసుకున్నారా అనేలా ఉంది. సీన్స్ విషయంలో కూడా తక్కువే ఉన్నాయి. బికినీలో అందాల్ని ఆరబోసిన ఈ బ్యూటీ గ్లామర్కు కోలీవుడ్ ఫిదా అయిపోయింది. అయితే, ఒక మీడియా సమావేశంలో చిత్ర మేకర్స్కు ఒక ప్రశ్న ఎదురైంది. కంగువాలో దిశా పటాని పాత్ర చాలా తక్కువగా ఉండటానికి కారణం ఏంటని ప్రశ్నించారు. అందుకు చిత్ర నిర్మాత సతీమణి నేహా జ్ఞానవేల్ ఇలా చెప్పుకొచ్చారు. 'దిశా పటానీని కేవలం గ్లామర్ కోసం మాత్రమే కంగువా సినిమాలోకి తీసుకున్నాం. దీంతో ఏంజెలా పాత్రకు సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకే ఆమె క్యారెక్టర్ను పరిమితం చేశాం. ' అని చెప్పారు.హీరోయిన్ దిశా పటాని గురించి నేహా జ్ఞానవేల్ చేసిన కామెంట్లకు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మీరు కూడా ఒక మహిళనే కదా... ఇలా ఒక హీరోయిన్ గురించి తక్కువ చేసి ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మగవారు మాత్రమే ఇలాంటి కామెంట్లు చేస్తారని ఇప్పటి వరకు అనుకున్నామని ఆమె తీరును తప్పుపడుతున్నారు. కంగువా సినిమా కోసం సుమారు రూ. 350 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పటి వరకు కేవలం రూ. 90 కోట్లు మాత్రమే వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. -
మోసపోయిన 'కంగువ' హీరోయిన్ తండ్రి
'కల్కి', 'కంగువ' సినిమాలతో సౌత్లోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ దిశా పటానీ తండ్రి మోసపోయారు. మాజీ ఎస్పీ అయిన ఈయనకు మాయమాటలు చెప్పిన ఐదుగురు వ్యక్తులు.. ఏకంగా రూ.25 లక్షలు కాజేశారు. దీంతో దిశా తండ్రి పోలీసులని ఆశ్రయించాల్సి వచ్చింది. కేసు నమోదు చేయగా.. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.(ఇదీ చదవండి: కంగువా చూసిన ప్రేక్షకులకు తలనొప్పి.. స్పందించిన సౌండ్ ఇంజనీర్)ఇంతకీ ఏం జరిగింది?దిశా తండ్రి జగదీష్ పటానీ గతంలో డిప్యూటీ ఎస్పీగా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ బరేలీలో ఉంటున్నారు. ఈయనకు బాగా పరిచయమున్న శివేంద్ర ప్రతాప్ సింగ్.. దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాశ్ అనే వ్యక్తుల్ని పరిచయం చేశాడు. తమకు చాలా పొలిటికల్ పరిచయాలున్నాయని.. ప్రభుత్వంలో ఏదైనా శాఖలో ఛైర్మన్ లేదా వైస్ ఛైర్మన్ పదవి ఇప్పిస్తామని నమ్మబలికారు.కొన్నిరోజులకు వీళ్లని నమ్మిన జగదీష్ పటానీ.. రూ.5 లక్షలు డబ్బుగా, రూ.20 లక్షల మొత్తాన్ని మూడుసార్లు పలు బ్యాంక్ అకౌంట్స్లో జమ చేశారు. ఇది జరిగి దాదాపు మూడు నెలలు అవుతున్నా ఏ విషయం తేలకపోయేసరికి సదరు వ్యక్తుల్ని ఉద్యోగం గురించి అడగ్గా.. తొలుత వడ్డీతో సహా డబ్బు తిరిగొచ్చేస్తా అన్నారు. మరోసారి అడిగేసరికి ఏకంగా బెదిరింపులకు దిగారు. ఇదేదో పెద్ద ఫ్రాడ్లా ఉందని అనుమాన పడిన దిశా పటానీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీళ్ల బండారం బయటపడింది.(ఇదీ చదవండి: సిగ్గు లేకుండా నన్ను కమిట్మెంట్ అడిగాడు: టాలీవుడ్ హీరోయిన్) -
Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ
టైటిల్: కంగువానటీనటులు: సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులునిర్మాణ సంస్థ: స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్దర్శకత్వం: శివసంగీతం: దేవీవ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామిఎడిటర్: నిశాద్ యూసుఫ్విడుదల తేది: నవంబర్ 14, 2024కథేంటి అంటే?కంగువ కథ 1070 - 2024 మధ్య నడుస్తుంది. 2024లో ఒక ప్రయోగశాల నుంచి జీటా అనే బాలుడు తప్పించుకుని గోవా వెళ్తాడు. మరోవైపు గోవాలో ఫ్రాన్సిస్ (సూర్య), కోల్ట్ (యోగిబాబు) బౌంటీ హంటర్స్గా ఉంటారు. పోలీసులు కూడా పట్టుకోలేని క్రిమినల్స్ను వారు పట్టుకుంటూ ఉంటారు. గోవాకు చేరుకున్న జీటాని ఫ్రాన్సిస్ అదుపులోకి తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒక నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఒకరిని హత్య చేస్తాడు. ఈ హత్యను జీటా చూస్తాడు. అంతేకాదు ఫ్రాన్సిస్ను చూడగానే ఏదో తెలిసిన వ్యక్తిలా జీటా ఫీల్ అవుతాడు. ఫ్రాన్సిస్ కూడా జీటాతో ఏదో కనెక్షన్ ఉండేవాడిలా ఫీల్ అవుతాడు. హత్య విషయాన్ని బయట చెప్పకుండా ఉండేందుకు జీటాను తన ఇంటికి తెచ్చుకుంటాడు. ఇదే క్రమంలో జీటాను పట్టుకునేందుకు ల్యాబ్ నుంచి కొంతమంది వస్తారు. వారినుంచి జీటానీ కాపాడేందుకు ఫ్రాన్సిస్ ప్రయత్నిస్తుండగా కథ 1070లోకి వెళ్తుతుంది. అసలు జీటా ఎవరు..? అతనిపై చేసిన ప్రయోగం ఏంటి..? ఫ్రాన్సిస్, జీటా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? 1070కి చెందిన కంగువా(సూర్య) ఎవరు..? కపాల కోన నాయకుడు రుధిర ( బాబీ డియోల్)తో కంగువకి ఉన్న వైరం ఏంటి..? పులోమ ఎవరు? కంగువపై అతనికి ఎందుకు కోపం? భారత దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు రోమానియా సైన్యం వేసిన ప్లాన్ ఏంటి..? ప్రణవాది కోన ప్రజలను కాపాడుకోవడం కోసం కంగువ చేసిన పోరాటం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఎంత గొప్ప కథ అయినా సరే ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్తేనే ఆ సినిమాని ఆదరిస్తారు. ముఖ్యంగా కథ చెప్పడంలో విసిగించకుండా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు.. కథ చెప్పాలి. లేకపోతే ఎంత మంచి కథ అయినా...అంతే సంగతి. దర్శకుడు శివ రాసుకున్న కథ చాలా గొప్పది. కానీ అంతే గొప్పగా తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. సినిమా ఫస్టాఫ్ ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడు కాస్త విఫలం అయ్యారు. సినిమా చూస్తున్నంతసేపు సూర్య పాత్ర మాత్రమే ప్రధానంగా ఉంటుంది. అయితే, స్క్రీన్ మీద ఉన్న క్యారెక్టర్లు అన్నీ ఆడియెన్స్ను విసిగిస్తూనే ఉంటాయి. యోగిబాబు, రెడిన్ కింగ్స్లే కామెడీతో విసింగేచేశారనే ఫీల్ అందరిలోనూ కలుగుతుంది.సినిమా ప్రారంభమైన సుమారు 30 నిమిషాల తర్వాత అసలు కథలోకి దర్శకుడు శివ వెళ్తాడు. అప్పటి వరకు ఆడియన్స్ను దర్శకుడు విషింగించారనే చెప్పవచ్చు. ఎప్పుడైతే పీరియాడిక్ పోర్షన్ మొదలౌతుందో అక్కడి నుంచి కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా కథ అంతా సెకండాఫ్లోనే ఉంటుంది. అప్పుడు వచ్చే వార్ ఎపిసోడ్లు అందరినీ మెప్పించడమే కాకుండా గూస్బంప్స్ తెప్పిస్తాయి. ఫస్టాఫ్ను దర్శకుడు ఇంకాస్త బాగా తీసింటే కంగువా మరింత గొప్ప సినిమాగా ఉండేది. ఫస్టాఫ్లో సూర్య, దిశా పటానీ లవ్ స్టోరీ అంతగా కనెక్ట్ కాలేదు.విలన్గా బాబీ డియోల్ లుక్ బాగున్నప్పటికీ ఆయన పాత్రను చూపించడంలో ఆ క్రూరత్వం కనిపించదు. ఇక్కడ కూడా డైరెక్టర్ శివ కాస్త నిరుత్సాహపరిచారు. అయితే, భారీ ఎమోషనల్ బ్యాంగ్తో సినిమాను ఎండ్ చేస్తారు. క్లైమ్యాక్స్ తర్వాత మాత్రం రెండు ట్విస్టులు ఇచ్చిన దర్శకుడు శివ.. సీక్వెల్కు మంచి లీడ్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఎవరెలా చేశారంటే.. సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తారు. ఈ చిత్రం కోసం ఆయన ప్రాణం పెట్టి నటించారు. కంగువా, ఫ్రాన్సిస్ అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన సూర్య.. ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ముఖ్యంగా వెయ్యేళ్ల కిందట వీరుడు కంగువాగా ఆయన నటనతో మెప్పించి సినిమాకే హైలెట్గా నిలిచారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఉదిరన్ పాత్రకు బాబీ డియోల్ పూర్తి న్యాయం చేశారు. ఏంజెలీనాగా దిశాపటానీ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రలో అనేక షేడ్స్ ఉంటాయి. సినిమాకు ఆమె స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.యోగి బాబుతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.ఇక సాంకేతిక విషయాలకొస్తే.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం పర్వాలేదు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. అదే సమయంలో కొన్ని చోట్ల మోతాదుకు మించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. పాటలు పర్వాలేదు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా, రియాల్టీకీ దగ్గరగా ఉంటుంది. వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు చాలా రిచ్గా ఉన్నాయి. -
కంగువా రిలీజ్: ట్రెండింగ్లో దిశా పటానీ (ఫొటోలు)
-
Kanguva Review: ‘కంగువా’ ట్విటర్ రివ్యూ
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వం వహించిన ఈ భారీ పీయాడిక్ యాక్షన్ ఫిల్మ్లో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలో పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సూర్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(నవంబర్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.కంగువా కథేంటి? ఎలా ఉంది? సూర్య ఖాతాలో భారీ హిట్ పడిందా లేదా? తదితర అంశాలను ఎక్స్ (ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు.అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’తో బాధ్యత వహించదు.ఎక్స్లో కంగువా చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సూర్య యాక్టింగ్ అదిరిపోయిందని అంటున్నారు. శివ టేకింగ్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. మరికొంత మంది అయితే ఇది యావరేజ్ మూవీ అంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్లు, వీఎఫ్ఎక్స్ బాగున్నాయని చెబుతున్నారు. ఇక విలన్ పాత్రలో బాబీ డియోల్ అదరగొట్టేశాడని కామెంట్ చేస్తున్నారు. #Kanguva Review🌟🌟🌟🌟It's an EPIC BLOCKBUSTER 🔥 💥- #Suriya & #BobbyDeol's best movie till date and #DishaPatani also looks so hot🥵💥🔥👌- Top Tier BGM, faceoff Sequence Execution and VFX & visuals Top notch👍🔥✨🔥#KanguvaFromNov14#KanguvaBookings pic.twitter.com/6xjzx0SmVm— Ahmy (@ahmy30) November 14, 2024కంగువా బ్లాక్ బస్టర్ మూవీ. సూర్య, బాబీ డియోల్ కెరీర్లో ఇది బెస్ట్ ఫిల్మ్. దిశా పటానీ లుక్ హాట్గా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ బీజీఎం అదరగొట్టేశాడు. వీఎఫ్ఎక్స్, విజువల్స్ చాలా బాగున్నాయి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Kanguva Review🏆🏆🏆An engaging screenplay & solid performances from @Suriya_offl 😨💥Face off scenes Adrenaline pump💉🥵Can’t wait for #Kanguva2#BobbyDeol As usual nailed with his performance, He’s A BEAST🔥@ThisIsDSP you’re a musical magician🥵Overall - 4.25/ 5 ⭐️ pic.twitter.com/SI2s22zRTF— Lets OTT x CINEMA (@LetsOTTxCinema) November 13, 2024 స్క్రీన్ప్లే ఎంగేజింగ్గా ఉంది. సూర్య తన నటన అదిరిపోయింది. ఫేస్ ఆఫ్ సీన్స్ బాగున్నాయి. కంగువా 2 కోసం ఆగలేకపోతున్నాం. బాబీడియోల్ ఎప్పటిమాదిరే తనదైన నటనతో ఆ పాత్రకు న్యాయం చేశాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంది’అంటూ ఓ నెటిజన్ 4.25/5 రేటింగ్ ఇచ్చాడు.#Kanguva is a below par fantasy action film that had a story with good potential but is executed in a clumsy way. Surya does well in his role and his efforts should be appreciated but it’s hard to save a script like this with just a performance. The film has a few decent…— Venky Reviews (@venkyreviews) November 14, 2024 కంగువా ఓ యావరేజ్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్. కథ బాగున్నా..తెరపై ఆకట్టుకునేలా చూపించలేకపోయారు. సూర్య తన పాత్రకు న్యాయం చేశాడు. ఈ సినిమాకు కొన్ని సీన్లు బాగున్నాయి. మిగతా కథంతా యావరేజ్. ఎమోషనల్ మిస్ అయింది. డైరెక్టర్ శివ ఫస్టాఫ్ స్క్రీన్ప్లే బాగా రాసుకున్నాడు. కానీ సెకండాఫ్లో తడబడ్డాడు. బీజీఎం కొన్ని చోట్ల బాగుంది.మరికొన్ని చోట్ల అతిగా అనిపించింది. ప్రొడక్షన్స్ వాల్యూస్ బాగున్నాయి’అంటూ ఓ నెటిజన్ 2.25 రేటింగ్ ఇచ్చాడు.#Kanguva - Honest Review 👍Positive : - Theatre ambience 👌- Safe Parking lot 💥- Unlimited Popcorn 🍿- Proper Sound system ♥️- Perfect AC temperature 🥶- Proper seating with correct level adjustments ✅Negative : -- Full Movie 👎👎— ... (@its_me_001) November 14, 2024Movie vera level🔥🥵🏆Siva has made a strong comeback! It’s a must-watch in theaters for its stunning visuals. As always, Suriya’s acting is outstanding.DSP BGM kangu kangu kanguvaaa🔥Racey Screen Play🔥🔥🔥Blockbuster #Kanguva 🔥🔥🔥🏆 pic.twitter.com/cLJ1qYZwAv— name_illa (@name_illainga) November 14, 2024First HalfFrancis Portion - 😐👎Kamguva Portion - 🙌Above avg 😐#Kanguva— Ciril_Thomas_997 (@Ciril_Thomas_97) November 14, 2024worth watching kanguva best ever tamil cinema . made tamil cinema at its peak 🔥🔥🔥🔥🥵🥵VFX , bgm , casting , dialogue delievery , surya 😱😱😱😱#Kanguva #KanguvaBookings #KanguvaFDFS #Surya #SiruthaiSiva #DSP #GnanavelRaja 🔥🔥🔥🔥🔥👌👌👌👌👌👌👌🥳🥳🥳🥳— karl marx (@vens1917) November 14, 2024 -
హైదరాబాద్లో ఘనంగా ‘కంగువ’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
సూర్య ‘కంగువ’ మూవీ HD ఫోటోలు
-
హీరో సూర్య ‘కంగువ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'దిశా పటాని' డ్రెస్పై సెన్సార్ అభ్యంతరం
కోలీవుడ్ టాప్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించాయి. అయితే, తాజాగా విడుదలైన ఒక పాటలో నటి 'దిశా పటాని' ధరించిన డ్రెస్పై అభ్యంతరాలు వచ్చాయి. దీంతో సెన్సాబోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా దర్శకుడు శివ తెరకెక్కించారు. నవంబరు 14న రిలీజ్ కానున్న ఈ మూవీని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు.తాజాగా సూర్య- దిశా పటానీ మధ్య 'యోలో – యు ఓన్లీ లైవ్ వన్స్' అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ సాంగ్ ట్రెండ్లో ఉంది. ఇందులో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సూపర్ అంటూ ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మాత్రం అభ్యంతరం చెప్పింది. ఈ పాటలో మూడు సెకన్ల పాటు తొలగించాలని బోర్టు తెలిపింది. దిశా పటానీ ధరించిన 'డీప్ క్లీవేజ్' డ్రెస్తో ఉన్న సన్నివేశాలను తొలగించాలని బోర్డు సూచించింది. దీంతో చిత్ర యూనిట్ తగిన నిర్ణయం తీసుకోనుంది.ఈ సాంగ్లో దిశా పటాని గ్లామర్కు కుర్రకారు ఫిదా అవుతుంది. సూర్యతో ఆమె వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కథపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఓ గిరిజన యోధుడైన కంగువ 1678 నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడు. ఓ మహిళా సైంటిస్ట్ సాయంతో తన మిషన్ని పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏంటి? ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్ ట్రావెల్ ఎలా చేశాడు? అనే నేపథ్యంలో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలతో ఈ సినిమా కథ సాగుతుందని టాక్. -
సూర్య ‘కంగువ’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు)
-
దివాళీ బాష్లో శోభిత ధూళిపాళ్ల.. కల్కి బ్యూటీ స్టన్నింగ్ లుక్స్!
న్యూ లుక్తో కల్కి భామ పోజులు..ఫుడ్ ఎంజాయ్ చేస్తోన్న బిగ్బాస్ బ్యూటీ..దివాళీ బాష్లో సందడి చేసిన శోభిత ధూళిపాళ్ల..మ్యూజియంలో బాలీవుడ్ భామ కంగనా సందడి..ఫేవరేట్ శారీలో హీరోయిన్ సోనాలి బింద్రే..వైట్ డ్రెస్లో బుల్లితెర భామ మౌనీరాయ్.. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
కంగువా చూశాక ఆ సినిమాలే గుర్తుకొస్తాయి: సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో ప్రస్తుతం కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దసరాకే రావాల్సిన ఈ చిత్రం వేట్టయాన్ రావడంతో బాక్సాఫీస్ బరి నుంచి తప్పుకుంది. ఈ భారీ యాక్షన్ సినిమాను శివ దర్శకత్వంలో తెరకెక్కించారు. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుందని కంగువా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండంతో కంగువా టీమ్ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్ సూర్యతో పాటు హీరోయిన్ దిశాపటానీ, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంగువా గురించి సూర్య పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ కచ్చితంగా హాలీవుడ్ చిత్రాన్ని తలపిస్తుందని అన్నారు. ఈ సినిమా బ్రేవ్హార్ట్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాంటి హాలీవుడ్ చిత్రాలను గుర్తు చేసేలా ఉంటుందని తెలిపారు. సూర్య మాట్లాడుతూ..'మనం బ్రేవ్హార్ట్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, అపోకలిప్టో వంటి చిత్రాలను ఇష్టపడతాం. వాటిని చూసి ఆశ్చర్యానికి గురవుతాం కూడా. ఆ సినిమాలు చాలాసార్లు చూశాం. మేము కూడా ఇప్పుడు అలాంటి సినిమాలే చేయబోతున్నాం. ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన శివకు వచ్చింది. అప్పటి ప్రజలు ఎలాంటి జీవితాన్ని గడిపారు? వారికి ఎదురైన కష్టాలేంటి? అనే విషయాలను తెరపై ఆవిష్కరిస్తే బాగుంటుందని చెప్పాడు. ఆ విధంగానే కంగువాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. విజువల్ ఎఫెక్ట్స్, కథ విషయంలో శివ చాలా ప్రతిభావంతుడు. అతను థియేటర్లో కంగువా చూశాక మీకే తెలుస్తుంది" అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో విలన్గా బాబీ డియోల్ నటించారు. -
'కంగువ' రెండో సాంగ్లో దేవిశ్రీ ప్రసాద్ మ్యాజిక్
సౌత్ ఇండియాలో వరుసగా చిత్రాలు చేసేస్తున్నారు నటుడు సూర్య. ఈయన కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం కంగువ. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ భారీ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ముఖ్య పాత్రను పోషించిన ఇందులో నటి దిశాపటాని నాయకిగా నటించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం 3డీ ఫార్మెట్లో 10 భాషల్లో నవంబర్ 14వ తేదీన తెరపైకి రానుంది.సూర్య- దిశా పటానీ మధ్య సాగిన ఈ సాంగ్ చాలా కలర్ఫుల్గా ఉంది. మొదట తమిళం, మలయాళం వెర్షన్ పాటను విడుదల చేయగా తెలుగు వెర్షన్ను తాజాగా రిలీజ్ చేశారు. రాకేందు మౌళి సాహిత్యం అందించిన ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్, సాగర్, శ్రద్ధాదాస్ ఆలపించారు. ఈ చిత్రానికి రాక్స్టార్ దేవివ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
Disha Patani: నా జీవితంలో ఆనందాన్ని నింపావ్.. కల్కి హీరోయిన్ ఎమోషనల్ (ఫోటోలు)
-
దుబాయ్లో బుట్టబొమ్మ చిల్.. బంగారంలా మెరిసిపోతున్న తంగలాన్ బ్యూటీ!
డార్లింగ్ హీరోయిన్ నభా నటేశ్ స్మైలీ లుక్స్.. దుబాయ్లో చిల్ అవుతోన్న పూజా హెగ్డే.. దసరా టీమ్తో కీర్తీ సురేశ్ ఓనం సెలబ్రేషన్స్.. బంగారువర్ణంలా మెరిసిపోతున్న తంగలాన్ బ్యూటీ మాళవిక మోహనన్.. మరింత గ్లామరస్ లుక్లో కల్కి బ్యూటీ దిశా పటానీ.. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
పలుచటి డ్రస్లో దిశా పటానీ.. శారీ కట్టిన సీరియల్ బ్యూటీ!
భర్తతో కలిసి హీరోయిన్ అమలాపాల్ ఫస్ట్ మీట్ సెలబ్రేషన్స్పూలతో నవ్వుతూ మాయ చేస్తున్న కీర్తి సురేశ్హాట్ డ్యాన్స్తో కవ్వించేలా గ్లామరస్ బ్యూటీ రీతూ చౌదరిఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ మంజరి.. మరింత హాట్గాపచ్చబొట్టు చూపిస్తూ రెచ్చగొడుతున్న సీరియల్ బ్యూటీ జ్యోతిరాయ్పొట్టి నిక్కర్లో కేక పుట్టిస్తున్న హీరోయిన్ రియా చక్రవర్తిఉంగరాల జుట్టుతో తాప్సీ హోయలు చూపిస్తూ..ఉల్లిపొర లాంటి పలుచటి డ్రస్సులో హీరోయిన్ దిశా పటానీ View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Manjari Fadnnis 🇮🇳 (@manjarifadnis) View this post on Instagram A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
కంగువా హీరోయిన్ స్టిల్స్.. అలాంటి డ్రెస్ ఎప్పుడైనా చూశారా? (ఫోటోలు)
-
కల్కి భామ టాటూ గోల.. ఇంతకీ ఏ భాషనో తెలుసా?
లోఫర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ దిశా పటానీ ఇటీవలే కల్కి సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన కల్కి బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. కేవలం 11 రోజుల్లనే రూ.900 కోట్ల క్లబ్లో చేరింది. దిశా పటానీతో పాటు దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా నటించారు.కాగా.. ఇటీవల PD అనే టాటూతో వార్తల్లో నిలిచింది. ఇది చూసిన కొందరు ప్రభాస్ డార్లింగ్ అంటూ అర్థం వచ్చేలా ఎవరికీ నచ్చింది వారు చెప్పుకొచ్చారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి తన ఒంటిపై టాటూతో కనిపించింది. ప్రభాస్ కల్కితో తన అనుభవాన్ని షేర్ చేస్తూ ఫోటోలు, వీడియోలు పంచుకుంది. ఇందుతో దిశా పటానీ శరీరంపై అర్థం కానీ విదేశీ భాషలో ఉన్న టాటూ కనిపించింది. ఇది చూసిన నెటిజన్స్ దీని గురించి తెగ ఆరా తీస్తున్నారు. అసలు అర్థం కానీ భాషల్లో ఉన్న ఆ టాటూ ఏంటని చర్చించుకుంటున్నారు.అయితే దిశా పటానీ నడుము మీద ఉన్న టాటూ.. హీబ్రూ భాషలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఉండే కొన్ని దేశాల్లో ఈ భాష మాట్లాడతారు. 'అతను నమ్మే ప్రతిదీ పొందవచ్చు' అని ఆ టాటూ అర్థమట. మరీ ఆ టాటూ గురించి తెలుసుకోవాలంటే హీబ్రూ నేర్చుకోవాలా? నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది చూస్తుంటే కేవలం సినిమా షూటింగ్ కోసమే వేయించుకున్న టాటూలా అనిపిస్తోంది. రాక్సీ గెటప్లో ఉన్న దిశా పటానీ ప్రభాస్తో ఉన్న సెల్ఫీని కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
'కల్కి' బ్యూటీ జీరో సైజ్ గ్లామర్.. బికినీలో పాయల్ డ్యాన్స్!
చుడీదార్లో హీరోయిన్ అంజలి నవ్వుల హరివిల్లుటూ పీస్ బికినీలో డ్యాన్స్ ఇరగదీసిన పాయల్ రాజ్పుత్టెంపరేచర్ పెంచేస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ పాలక్ తివారీసన్నజాజి నడుముతో కాక రేపేస్తున్న దిశా పటానీ.. 'కల్కి' స్టిల్స్పొట్టి జీన్ నిక్కర్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చేస్తున్న శివాత్మికతమ్ముడితో కలిసి క్యూట్ పోజులిచ్చిన యాంకర్ శ్రీముఖిక్లోజప్ పిక్స్తో మరింత అందంగా ఆండ్రియా జెర్మియా View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by neha sargam (@nehasargam) View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Shivani Narayanan (@shivani_narayanan) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rathika Ravinder (@rathikaravinder) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by PayalS Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) -
దిశా పటానీ టాటూ గోల.. ప్రభాస్ పేరుతో లింక్ ఎందుకు..?
ముంబయి బ్యూటీ దిశా పటానీ చాలా ఏళ్ల తర్వాత కల్కి సినిమాతో టాలీవుడ్కు టచ్లోకి వచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'లోఫర్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత మరో తెలుగు మూవీ చేయలేదు. బాలీవుడ్ కి చెక్కేసింది. యంగ్, స్టార్ హీరోలతో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే , కల్కి సినిమాతో మళ్లీ టాలీవుడ్లో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు (టాటూ) సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.దిశా పటానీ పచ్చబొట్టులో "PD" అనే రెండు అక్షరాలు మాత్రమే ఉన్నాయి. దీని అర్థం ఏంటి అంటూ చాలామందిలో ప్రశ్నలు తలెత్తాయి. అయితే, లాజిక్స్ మాత్రమే చూసే కొందరు PD అంటే 'ప్రభాస్ డార్లింగ్' అని అర్థం చెప్పేస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట ట్రెండింగ్లో ఉంది. దీనంతటికి కారణం ఆమె కల్కి చిత్రంలో నటించడమే అని చెప్పవచ్చు. మా 'ప్రభాస్ డార్లింగ్' పేరును టాటూగా ఎందుకు తీసుకున్నావ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.అయితే, వాస్తవాలను నిశితంగా పరిశీలిస్తే ఈ పుకార్లు నిరాధారమైనవని చెప్పవచ్చు. ముందుగా, దిశా పటాని కల్కి 2898 AD కోసం ప్రచార కార్యక్రమాలలో కూడా చేరలేదు. ప్రభాస్తో ఆమెకు ఎక్కువగా సీన్లు కూడా లేవు. వారిద్దరి మధ్య అంత బాండింగ్, స్నేహం ఉండే ఛాన్స్ లేదని చెప్పవచ్చు. "PD" అక్షరాలు ఆమె అసలు పేరు దిశా పటాని (DP) యొక్క రివర్స్ వెర్షన్ కావచ్చని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే, అసలు విషయం తెలియాలంటే దిశా పటానీ రివీల్ చేయాల్సిందే.ఇలా ఎంతమందితో మా డార్లింగ్ను లింక్ చేస్తారంటూ ఆయన ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఆయనకు అర్జెంట్గా పెళ్లి చేస్తే కానీ ఇలాంటి వాటికి ఫుల్స్టాఫ్ పడదని తెలుపుతున్నారు. దిశా పటానీ ఇప్పటికే డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. భాఘీ 2, భాఘీ 3 సినిమాల్లో తనతో పాటు కలిసి నటించిన టైగర్ ష్రాఫ్తో ఆమె చాలాకాలం నుంచి రిలేషన్లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ఆయనతో బ్రేకప్ అయ్యాక విదేశీ మోడల్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. -
నేను కోరుకుంది ఇది కాదు: కల్కి హీరోయిన్
అనుకున్నవన్నీ జరగవు. జరిగేవన్నీ ఊహించలేం. అయితే ఏది జరిగినా మన మంచికే అని పాజిటివ్గా తీసుకోవడంలోనే మానసిక ప్రశాంతత ఉంటుంది. సినిమా రంగం విషయానికి వస్తే చాలా మంది డాక్టర్ అవ్వాలని యాక్టర్ అయినవారూ, ఇంజినీర్ కావాలనుకున్న వారు నటులు, దర్శకులు, దర్శకులవ్వాలని ఆశించిన వారు నటులు అవుతుంటారు. నటి దిశాపటానీ ఈ కోవకు చెందిన∙ నటేనట. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ ఉత్తరాది బ్యూటీ తెలుగు తదితర దక్షిణాది భాషల్లోనూ నటించి ఇండియన్ నటిగా రాణిస్తున్నారు. తాజాగా కంగువ చిత్రంతో కోలీవుడ్లోకి ఎంటర్ అయ్యారు. గ్లామర్ క్వీన్గా ముద్రవేసుకున్న దిశా పటానీ.. కల్కి చిత్రంలో హీరోయిన్గా మెరిశారు. అలాగే వెల్ కమ్ టు ది జంగిల్ అనే హిందీ చిత్రంలో నాయకిగా నటిస్తున్నారు. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ తనకు ఉత్తరాది, దక్షణాది చిత్రాలన్న తారతమ్యాలు లేవని, అన్ని భాషా చిత్రాల్లోనూ నటించాలని కోరుకుంటున్నానని చెప్పారు. కల్కి చిత్రంలో నటిస్తున్నప్పుడు నటుడు ప్రభాస్ ఇంటి నుంచి భోజనం తెప్పించి, ఆయనే స్వయంగా వడ్డించేవారని చెప్పారు. కోలీవుడ్లో నటుడు సూర్య సరసన కంగువ చిత్రంలో నటించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్నట్లు చెప్పారు. తన తండ్రి పోలీస్ అధికారి అని, తల్లి ఆరోగ్యశాఖలో ఇన్స్పెక్టర్గా బాధ్యతలను నిర్వహించారని తెలిపారు. ఇక తన సహోదరి ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్ట్నెంట్ కల్నల్ అని, తనకు యుద్ధ విమాన పైలట్ కావాలని కోరుకున్నానని, అయితే ఆ కలను ఫలింపజేసుకోకుండా నటిగా మారానని చెప్పారు. ఇందుకోసం తాను డాన్స్, ఫైట్స్, జిమ్నాస్టిక్ కళలో శిక్షణ పొందినట్లు నటి దిశాపటానీ చెప్పారు. -
ట్రెండింగ్లో కల్కి బ్యూటీ.. ఈ లుక్స్ను చూశారా? (ఫొటోలు)
-
దిశా పటానీ నాటీ స్టిల్.. రష్మికని ఇలా ఎప్పుడూ చూసుండరు!
సురేఖావాణి కూతురు సుప్రీత సూపర్ హాట్ పోజులుస్పెయిన్లో భర్తతో కలిసి చిల్ అవుతున్న మౌనీ రాయ్రష్మిక గ్లామర్ ట్రీట్.. చూసి కళ్లు తిప్పుకోవడం చాలా కష్టంఅందాల విందుతో కనువిందు చేస్తున్న దిశా పటానీయానిమల్ తృప్తి మెల్ట్ అయ్యే స్టిల్స్.. చూస్తే అంతేచీరలో ఒయ్యరాలతో మత్తెక్కిస్తున్న శ్రియ శరణ్ View this post on Instagram A post shared by Bandaru Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Raiza Wilson (@raizawilson) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Ammu_Abhirami (@abhirami_official) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) -
Disha Patani Photos: వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కల్కి 2898 ఏడీ హీరోయిన్ (ఫోటోలు)
-
టాప్ లేపేసిన దిశా పటానీ.. కాజల్ అగర్వాల్ మళ్లీ అలా!
గ్రీన్ డ్రస్సులో హీట్ పెంచేస్తున్న దిశా పటానీక్యూట్ వీడియో పోస్ట్ చేసిన స్టార్ సింగర్ సునీతపూల ఔట్ ఫిట్లో మరింత అందంగా కాజల్ఫన్నీ ఫొటోలని పోస్ట్ చేసిన హీరోయిన్ మృణాల్పెళ్లికి ముందే హనీమూన్ ట్రిప్ వేసిన అదితీ-సిద్ధార్థ్బీచ్ ఒడ్డున మత్తెక్కించే లుక్లో రెబా మోనికా జాన్ View this post on Instagram A post shared by Suhana Khan (@suhanakhan2) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushi05k) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Ruchitha Sadineni (@ruchithasadineni) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) -
నాగీ మూడేళ్లు నన్ను బుజ్జితో వేధించాడు!
‘‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉంది బుజ్జి, భైరవ గ్లింప్స్. ఎంజాయ్ చేశారా? ‘కల్కి..’లో అమితాబ్ సార్, కమల్ సార్తో పని చేసే అవకాశం ఇచ్చిన అశ్వినీదత్గారికి, నాగీ (నాగ్ అశ్విన్)కి థ్యాంక్స్. హోల్ ఇండియా ఇన్స్పైర్ అయ్యే అమితాబ్, కమల్గారు లాంటి గ్రేటెస్ట్ లెజెండ్స్తో పని చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టం’’ అని హీరో ప్రభాస్ అన్నారు. ఆయన హీరోగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు చేశారు. వైజయంతీ మూవీస్పై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా జూన్ 27న విడుదలవుతోంది. కాగా బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన ‘కల్కి స్పెషల్ క్రియేటివ్ ఈవెంట్’లో సినిమాలోని బుజ్జి (కారు) పాత్రను పరిచయం చేశారు. ఈవెంట్లో ఈ వాహనాన్ని ప్రభాస్ నడిపారు. అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘నాగీ మూడేళ్లు నన్ను బుజ్జితో వేధించాడు. ఫైనల్లీ బుజ్జీని పరిచయం చేశాం. నేనేదో మన డార్లింగ్స్కి హాయ్ చెప్పి వెళ్లి΄ోదాం అనుకుంటే ఈ కార్లు.. ఫీట్లు ఏంటి సార్ (నవ్వుతూ). బుజ్జి సూపర్ ఎగ్జయిటింగ్. నేను కూడా ‘కల్కి’ టీజర్, సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. కమల్ సార్ ‘సాగర సంగమం’ సినిమా చూసి నాకలాంటి బట్టలు కావాలని మా అమ్మను అడిగాను.. అలాంటివి కుట్టించుకుని వేసుకున్నాను. ఇక ఈ వయసులో కూడా అశ్వినీదత్గారి ΄్యాషన్ చూసి ఆయన వద్ద ఎంతో నేర్చుకోవాలనిపిస్తుంది. నాకు తెలిసి 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నిర్మాత ఆయనొక్కరే. ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంకలకు కూడా ఆయనలా ΄్యాషన్, ధైర్యం ఉంది. వాళ్లు పని చేసే విధానానికి మేమంతా స్ఫూర్తి ΄÷ందుతాం అని మా సిస్టర్స్కి చెబుతుంటాను’’ అన్నారు. ‘‘బుజ్జి కారుని ఎంతో కష్టపడి తయారు చేయించాం. ఇందుకోసం మహీంద్ర ఆటోమొబైల్ ఇంజినీర్స్ ఎంతో శ్రమించారు’’ అన్నారు నాగ్ అశ్విన్. నిర్మాతలు అశ్వినీ దత్, స్వ΄్నా దత్, ప్రియాంకా దత్, కృష్ణంరాజు సతీమణి శ్యామల పాల్గొన్నారు. -
బ్రెయిన్ ఉంటే సరిపోతుందా...
భైరవ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి... కానీ బుజ్జి అంటే మనిషి కాదు. మరి.. బుజ్జి అనేది వాహనమా? లేక ఓ టైమ్ మిషన్లాంటి పరికరమా? అనేది ఈ నెల 22న తెలుస్తుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భైరవ ΄ాత్రధారిగా ప్రభాస్, అశ్వత్థామ ΄ాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరో సూపర్ హీరోలాంటి బుజ్జి ΄ాత్ర కూడా ఉంది. ఈ ΄ాత్రను పూర్తిగా చూపించకుండా ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ పాత్రకు హీరోయిన్ కీర్తీ సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘మనుషుల శరీరాన్ని బ్రెయిన్ కంట్రోల్ చేసినట్లే.. బుజ్జి బాడీని కూడా బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంటుంది’ (నాగ్ అశ్విన్), ‘హాయ్.. నేను బుజ్జి బ్రెయిన్... బ్రెయిన్ ఉంటే సరిబ్రెయిన్ ఉంటే సరిపోతుందా...తుందా... బాడీ కూడా కావాలి కదా.. భైరవ ఎక్కడికీ.. నా బాడీ బిల్డ్ చేయడానికేనా..’ (కీర్తీ సురేష్ వాయిస్ ఓవర్), ‘నీ టైమ్ స్టార్టైంది బుజ్జి.. పదా!’ (ప్రభాస్) అనే డైలాగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ బుజ్జి గురించిన పూర్తి వివరాలను ఈ నెల 22న వెల్లడిస్తామని మేకర్స్ తెలి΄ారు. ఇక ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న విడుదల కానుంది. -
Kanguva: దీపావళికి కంగువ?
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కంగువ’. ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి శివ దర్శకత్వం వహించగా, దిశా పటానీ హీరోయిన్గా, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రధారులుగా నటించారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. (చదవండి: కంగువా మేకర్స్ భారీ ప్లాన్.. ఏకంగా పదివేల మందితో వార్ సీన్..!)కాగా ‘కంగువ’ సినిమాను ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. డిఫరెంట్ టైమ్స్ లైన్స్లో సాగే ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందని, తొలి భాగం ఈ ఏడాదిలో, మలి భాగం వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుందని టాక్. -
ఈమె స్టార్ హీరోయిన్కి అక్క.. ఆర్మీలో 12 ఏళ్లుగా దేశసేవ.. గుర్తుపట్టారా?
అందంగా ఉన్నోళ్లు సినిమాల్లోనే ఉంటారనేది ఒకప్పటి మాట. ప్రస్తుతం డాక్టర్, టీచర్, హౌస్ వైఫ్, ఆర్మీ ఆఫీసర్.. ఇలా ఎక్కడో చోట సింపుల్గా బతికేస్తుంటారు. సోషల్ మీడియా వల్ల అనుకోకుండా అలా వైరల్ అయిపోతుంటారు. ఈమె కూడా సేమ్ అలానే. కాకపోతే ఈమెకి సినీ ఇండస్ట్రీతో సంబంధముంది. ఎందుకంటే ఈమె చెల్లెలు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ మరి. ప్రభాస్ సినిమాలోనే నటిస్తోంది. మరి ఈ అక్కచెల్లెళ్లు ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ఖుష్బూ పటానీ. హా.. అవును మీరు అనుకున్నది నిజమే. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి ఓ అక్క ఉంది. ఆమె ఈమెనే. ఉత్తరప్రదేశ్లో పుట్టి పెరిగిన ఖుష్బూ.. బరేలీలో స్కూలింగ్ పూర్తిచేశారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశారు. అయితే అందరిలా ఐటీ సైడ్ కాకుండా ఆర్మీలో చేరింది. సాధారణ సోల్జర్ స్థాయి నుంచి లెఫ్ట్నెంట్ వరకు చేరుకున్నారు.దాదాపు 12 ఏళ్ల పాటు ఆర్మీలో దేశ సేవ చేసిన ఖుష్బూ పటానీ.. ఊహించని విధంగా గతేడాది వలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అయితే చెల్లి దిశా లానే ఈమె కూడా హెల్త్, ఫిట్నెస్ విషయంలో పక్కాగా ఉంటారు. ఎందుకంటే ఈమె సర్టిఫైడ్ న్యూట్రిషియన్ ట్రైనర్ కాబట్టి. ఇన్ స్టాలోనూ ఖుష్బూకి దాదాపు 3,80,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా తన ఆర్మీ జ్ఞాపకాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈమె గురించి నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే చూడటానికి అక్కాచెల్లెళ్లు ఒకేలా కనిపిస్తున్నారు. కానీ ఒకరేమో నటి కాగా, మరొకరు మాత్రం ఆర్మీలో సేవ చేశారు.(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్) View this post on Instagram A post shared by Major Khushboo Patani(KP) (@khushboo_patani) -
టైట్ డ్రెస్సులో కల్కి హీరోయిన్.. ధర తెలిస్తే గుండె గుబేలు!
మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీకి వచ్చినవారు చాలామందే! హీరోయిన్ దిశాపటానీ కూడా ఆ జాబితాలోకే వస్తుంది. లోఫర్ అనే తెలుగు సినిమా ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకోవడం తనకు తెలుగులో అవకాశాలే కరువయ్యాయి. కానీ ఈ బ్యూటీ బాలీవుడ్లో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఇటీవల యోధ సినిమాలో కనిపించిన దిశా ప్రస్తుతం తెలుగులో ప్రభాస్తో కల్కి 2898 ఏడీ, తమిళంలో సూర్యతో కంగువా, హిందీలో వెల్కమ్ టు ద జంగిల్ చిత్రాలు చేస్తోంది. ఏంటీ.. అంత రేటా? ఈ మధ్య తరచూ కల్కి సెట్స్లో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ టైట్ డ్రెస్లో దిగిన ఫోటోలు షేర్ చేసింది. పేస్టల్ పింక్ కలర్లో ఉన్న ఈ బాడీ హగ్గింగ్ డ్రెస్ ఎంతనుకున్నారు? అక్షరాలా లక్ష యాభైవేల రూపాయలు. ఇది తెలిసిన జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్లేన్గా ఓ పొడవాటి టీషర్ట్లా ఉన్న దానికి లక్షన్నరా? అని ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) చదవండి: మాజీ గర్ల్ఫ్రెండ్ ఇంట్లో నటుడి దాగుడుమూతలు.. చీకట్లో ఎవరో తెలీలేదు.. -
Kalki Shooting Photos: కల్కి సెట్స్లో ప్రభాస్.. హీరోయిన్తో సెల్ఫీ వైరల్ (ఫోటోలు)
-
సూర్య 'కంగువ' టీజర్ విడుదలపై అధికారిక ప్రకటన
సూర్య హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా కొత్త సినిమా 'కంగువ' టీజర్ విడుదలకు రెడీ అవుతుంది . పీరియాడికల్ స్టోరీతో తీస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్. జగపతిబాబు, బాబీ డియోల్, యోగిబాబు, కోవై సరళ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకుడు. భారీ అంచనాలతో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న చిత్రం కంగువ.. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ను మేకర్స్ తాజాగా పంచుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ను మార్చి 19న సాయంత్రం 4:30 గంటలకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు స్టూడియోస్ గ్రీన్ నుంచి కూడా అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సూర్య నటించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా సూర్య గెటప్ డిఫరెంట్గా ఉంది. త్రీడీ ఫార్మాట్లో తీస్తున్నారు. ఏకంగా 10 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. రూ.350 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న 'కంగువ' షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ఈ పీరియాడికల్ ఫిల్మ్లో కొన్ని సన్నివేశాల్లో కంగ అనే యోధుడి పాత్రలో సూర్య కనిపిస్తారు. 17వ శతాబ్దానికి చెందిన ఓ వీరుడు సమకాలీన పరిస్థితులకు కనెక్ట్ అయ్యే ఓ పాయింట్తో ‘కంగువా’ చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. రెండు భాగాలుగా వస్తున్న‘కంగువా’ పార్ట్-1 ఇదే 2024లోనే విడుదల కానుంది. -
జోర్డాన్లో అందాల భామ మానుషి చిల్లర్.. శారీలో సంయుక్త మీనన్ పోజులు!
జోర్డాన్లో ఆపరేషన్ వాలైంటైన్ భామ మానుషి చిల్లర్.. శారీలో సంయుక్త మీనన్ హోయలు.. వైట్ డ్రెస్లో దిశా పటానీ స్టన్నింగ్ పోజులు.. బ్లాక్ డ్రెస్లో మంచు లక్ష్మి లుక్స్ View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
పాలరాతి శిల్పంలా హనీరోజ్.. 'కల్కి' బ్యూటీ మాత్రం వేరే లెవల్!
తెల్లని చీరలో పాలరాతి శిల్పంలా హాట్ బ్యూటీ హనీరోజ్ హాట్నెస్కి కేరాఫ్ అడ్రస్లా మారిపోయిన రాశీఖన్నా చీరలో మరింత క్యూట్గా జాన్వీ కపూర్ అందాల విందు సోయగాల సునామీతో చంపేస్తున్న 'ఉప్పెన' బ్యూటీ క్లాస్ లుక్తో కంట్రోల్ తప్పేలా చేస్తున్న దిశా పటానీ మతిపోయే అంత అందంగా కనిపిస్తున్న తమన్నా భాటియా జిమ్ బాడీతో మెంటలెక్కించేస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ వయ్యారంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్న సీరత్ కపూర్ View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Vimala Raman (@vimraman) View this post on Instagram A post shared by Anveshi Jain (@anveshi25) -
పాన్ ఇండియా హీరో ఫోటో షేర్ చేసిన బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?
ప్రభాస్ కల్కి 2898 AD సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది. ఈమేరకు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన యూనిట్ అంతా ఇటలీలో ల్యాండ్ అయింది. అక్కడి అందమైన లొకేషన్లలో ఓ సాంగ్ ప్లాన్ చేశారు మేకర్స్. హీరో ప్రభాస్, హీరోయిన్ దిశా పటానీ కాంబినేషన్లో ఆ పాటను చిత్రీకరించారు. అందుకు సంబంధించిన తన షూట్ ముగించుకుని ఢిల్లీ వచ్చినట్లుగా బాలీవుడ్ బ్యూటి దిశా పటానీ సోషల్ మీడియాలో ఫొటో పోస్ట్ చేసింది. విమానంలో డార్లింగ్ ప్రభాస్ను ఫోటోను తీయడం ఆ ఫోటోలో కనిపిస్తుంది. అది ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ప్రభాస్, దిశా పటానీల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్తో పాటు ఓ మెలోడీ లవ్ సాంగ్ను ఇటలీలో చిత్రీకరించారని సమాచారం. ఈ షెడ్యూల్తో ‘కల్కి 2898ఏడీ’ సినిమా మేజర్ చిత్రీకరణ పూర్తి అయిందని తెలిసింది. ఇక కల్కి మూవీ టీమ్ కూడా ఇటలీ నుంచి ఒక ఫోటోను షేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫొటోలో ప్రభాస్, దిశా పటానీతోపాటు నాగ్ అశ్విన్ ఇతర టెక్నీషియన్స్ ఉన్నారు. మైథాలజీ అండ్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ నేఫథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్హాసన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Kalki 2898 - AD (@kalki2898ad) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
ఇటలీ బీచ్లో ప్రభాస్, దిశాపటానీ
ప్రభాస్ 'కల్కి 2989 ఏడీ' మూవీ గురించి కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మే 9న విడుదల కానున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమం వేగంగా జరుగుతుంది. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన దీపిక పదుకొణెతో పాటు దిశాపటానీ నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా కల్కి సినిమాకు సంబంధించిన ఒక పాటను ఇటలీలోని సార్డినియా ద్వీపంలో ప్రభాస్, దిశాపటానీలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. అద్భుతమైన లోకేషన్లలో ఈ పాటను తెరకెక్కిస్తున్నారు. బీచ్లో వారిద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్ను మేకర్స్ చిత్రీకరిస్తున్నారట. అందుకు సంబంధించిన పలు విషయాలు సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాను అనుకున్న సమయంలోపు విడుదల చేయాలన్ని పక్కా ప్లాన్తో డైరెక్టర్ నాగ్ అశ్విన్ పనిచేస్తున్నారట. ఈ చిత్రకథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుందని డైరెక్టర్ చెప్పారు. గతంతోప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్ పెట్టామని నాగ్ తెలిపారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
మృణాల్ ఠాకూర్ ఏ హీరోకు ఎస్ అంటుందో?
నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం విడాముయర్చి. లైకా పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మగిల్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో అజిత్ తన తర్వాత చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇటీవల విడుదలైన మార్క్ ఆంటోని చిత్రం ఫేమ్ ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. దీన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇందులో అజిత్ సరసన నటి మృణాల్ ఠాకూర్ నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలుగులో వరుస హిట్లతో క్రేజీ కథానాయకిగా ఈమెకు ఇప్పుడు అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇటీవల నటుడు శివకార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించనుందని ప్రచారం జోరుగా సాగింది. ఆమె కాల్షీట్స్ కోసం ఆ చిత్ర యూనిట్ గట్టిగానే ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు. అదేవిధంగా శింబు కథానాయకుడిగా కమలహాసన్ నిర్మిస్తున్న చిత్రంలోనూ కథానాయకిగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. దీంతో ఈ అమ్మడు అజిత్కు జై కొడుతుందో, శింబుకు సై అంటుందోనన్న ఆసక్తి కోలీవుడ్లో నెలకొంది. అజిత్ చిత్రం యూనిట్ వేరే ఆప్షన్ కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మృణాల్ ఠాకూర్ కాల్షీట్స్ కుదరకపోతే బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు టాక్ వైరల్ అవుతోంది .ఈ భామ ఇప్పటికే కంగువ చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. -
కంగువా.. ఫుల్ యాక్షన్ మోడ్లో గ్లామర్ బ్యూటీ!
సూర్య కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ కంగువా. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ అధినేత కేఈ. జ్ఞానవేల్ యూవీ క్రియేషన్న్స్ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్గా నటించగా హిందీ నటుడు బాబీ డియోల్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. త్రీడీ ఫార్మాట్లో రూపొందుతున్న ఈ పీరియాడికల్, సోషల్ కథా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కంగువ చిత్రాన్ని పది భాషల్లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సూర్య ఆరు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరో విషయం ఏంటంటే ఈ చిత్రంలో విలన్గా నటించిన బాబీ డియోల్కు ఇంట్రో సాంగ్ ఉంటుందట. గ్లామర్ డాల్గా పాపులర్ అయిన దిశా పటాని ఇందులో పూర్తిగా వైవిద్య భరిత కథా పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో ఆమె ఫుల్ యాక్షన్ మోడ్లో కనిపించనుందట! చిత్రంలో ఆమెకు ఏకంగా ఆరు ఫైట్స్ ఉంటాయని సమాచారం. దిశా పటాని తమిళంలో నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. మరోవైపు ప్రభాస్తో కలిసి కల్కి 2898 AD అనే సినిమా చేస్తోంది. మొత్తం మీద దక్షిణాదిలో ఈ అమ్మడు నటిస్తున్న రెండు చిత్రాలు తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ రెండు కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందడం విశేషం. చదవండి: పెళ్లయి ఏడాది కూడా కాలేదు, అంతలోనే నటి విడాకులు! -
సీరత్ కపూర్ సోకుల విందు.. హీట్ పెంచేస్తున్న దిశా!
షూటింగ్ కోసం ముంబై వెళ్లిన మెగా డాటర్ నిహారిక ఒంపుసొంపులతో కేక పుట్టించేస్తున్న ముద్దుగుమ్మ శ్రియ ముక్కుపుడకతో మత్తెక్కించేలా చూస్తున్న హీరోయిన్ భాగ్యశ్రీ గ్లామర్ ట్రీట్ ఇస్తున్న 'సొంతం' మూవీ హీరోయిన్ అందాలన్నీ చూపిస్తూ సెగలు రేపుతున్న హీరోయిన్ దక్షి గుత్తికొండ మందు గ్లాసుతో చిల్ అవుతున్న హాట్ బ్యూటీ అరియానా పొట్టి డ్రస్లో పిచ్చెక్కిస్తున్న 'లోఫర్' బ్యూటీ దిశా పటానీ క్లాస్గా కనిపిస్తూ తెగ నచ్చేస్తున్న హీరోయిన్ రాశీఖన్నా View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Nehha Pendse (@nehhapendse) View this post on Instagram A post shared by Dakkshi (@dakkshi_guttikonda) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) -
క్రేజీ ఛాన్స్ కొట్టేసిన బేబీ హీరోయిన్.. బీచ్లో ప్రగ్యా జైస్వాల్!
►బేబీ హీరోయిన్ బర్త్ డే స్పెషల్ పిక్ ►బీచ్లో ప్రగ్యా జైస్వాల్ హాట్ పోజులు ►బ్లూ డ్రెస్లో అమృత అయ్యర్ హోయలు ►దుబాయ్లో యషిక ఆనంద్ స్టిల్స్ ►బ్యాంకాక్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ దిశా పటానీ ►మెగా కోడలు లావణ్య త్రిపాఠి పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) -
దిశా పటానిలో ఈ టాలెంట్ కూడా ఉందా..?
బాలీవుడ్ బోల్డ్ అండ్ బ్యూటీస్లో దిశా పటానికి చోటు కచ్చితంగా ఉంటుంది. మూడు పదుల పరువాల భామ 8 ఏళ్ల నట జీవితంలో చాలా పేరే సంపాదించింది. మోడలింగ్ రంగం నుంచి చిత్ర పరిశ్రమలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ ఉత్తరాది బ్యూటీ కథానాయకిగా పరిచయం అయ్యింది మాత్రం తెలుగు చిత్రం కావడం విశేషం. సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ దిశా పటాని ని లోఫర్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం చేశారు. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం డిజాస్టర్గా నిలిచింది. 2015లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి దశ తిరిగింది మాత్రం ఎంఎస్ ధోనీ. ది అన్ టోల్డ్ స్టోరీనే. ఆ తరువాత ఆమె జోరు తగ్గలేదు. బాలీవుడ్లో ప్రముఖ స్టార్స్ చిత్రాల్లో నటించే అవకాశాలు వరుస కట్టాయి. ఇక గ్లామర్ విషయంలో తగ్గేదే లేదు అంటూ రెచ్చిపోతుంది. డాన్స్లోనూ దిట్టే. ఇక ప్రతిభ అంటారా? అంతకు మించే. అందుకే తక్కువ కాలంలోనే తెలుగు, హిందీ, చైనీస్, తమిళంలో నటిగా చుట్టేసింది. చైనీస్ భాషలో వరల్డ్ సూపర్స్టార్ జాకీచాన్కు జంటగా కుంగ్ ఫూ. యోగా చిత్రంలో నటించి పాన్ వరల్డ్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న దిశా పటాని తాజాగా తన రూట్ మార్చి కోలీవుడ్లోనూ పాగా వేసింది. సూర్య హీరోగా నటిస్తున్న కంగువా చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 38 భాషల్లో విడుదల కానుంది. ఇక దిశా పటానిలోని మరో ప్రతిభ ఏమిటంటే ఇటీవల ఈమె క్యూన్ కరు ఫికర్ పేరుతో ఓ మ్యూజికల్ ఆల్భమ్కు దర్శకత్వం వహించడం, కాగా ఈ బ్యూటీ భవిష్యత్తులో ప్యూచర్ ఫిలింకు దర్శకత్వం వహిస్తుందేమో చూడాలి. కాగా ఈమె తరచూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు 8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారట. ఈ విషయంలో ఫటా ఫట్ అంటూ దూసుకెళ్తోంది దిశ పటాని. -
సూర్య 'కంగువా' చిత్రంపై భారీ అంచనాలు పెంచేలా నిర్మాత వ్యాఖ్యలు
కోలీవుడ్ అగ్ర నటుడు సూర్య హీరోగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సూర్యకు జోడీగా దిశా పటానీ నటిస్తోంది. భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ సినిమాలో సూర్య అత్యంత పరాక్రమవంతుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా ‘కంగువా’ను ఉద్దేశించి చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. 'కంగువా సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ముందుగా కేవలం 10 భాషల్లో మాత్రమే విడుదల చేయాలని అనుకున్నాం. కానీ కంగువా చిత్రాన్ని ఏకంగా 38 భాషల్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాకుండా ఐమ్యాక్స్, 3డీ వెర్షన్లోనూ ఇది అందుబాటులోకి తెస్తున్నాం. కోలీవుడ్ చిత్ర పరిశ్రమ స్థాయిని మరింత పెంచేలా ఈ సినిమా ఉండబోతుంది.' అని జ్ఞానవేల్ రాజా అన్నారు. కంగువ కలెక్షన్స్ విషయంలో సినిమా లక్ష్యం రూ.1000 కోట్లని చిత్ర నిర్మాతల్లో మరోకరు చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దిశా పఠానీతో పాటు బాబీ దేవోల్, జగపతి బాబు, యోగిబాబు తదితరులు నటిస్తున్నారు. 2024 వేసవి సమయంలో ఈ చిత్రం విడుదల కానుంది. పార్ట్-1 హిట్ అయితే పార్ట్-2 కూడా ఉన్నట్లు సమాచారం. Exclv: Producer KEG. @StudioGreen2 🤫😱#KANGUVA - 38 Languages | 3D | IMAX A Huge Sambavam loading it seems..🔥 Next Level of @Suriya_offl ..⭐pic.twitter.com/GvwBIU7GQZ — Suriya Yash Fan page ™ (@Suriya_Yash_Fc) November 20, 2023 -
ఐదు భిన్నమైన గెటప్స్లో కనిపించనున్న కంగువ
వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కంగువ. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా యువీ క్రియేషన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న భారీ పిరియాడికల్ కథా చిత్రం ఇది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్కు గ్లింమ్స్ వీడియోకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా సూర్య గెటప్, ఆయన లుక్స్, హావభావాలు చిత్ర ప్రముఖులనే ఆశ్చర్యానికి గురి చేశాయి. చిత్రాన్ని 3డీ ఫార్మెట్లో ఏకంగా 10 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కొంగువ చిత్రం 2024 సమ్మర్ స్పెషల్గా ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబు అవుతోంది. దీంతో ఈ చిత్రం పైనే ఇప్పుడు పరిశ్రమ వర్గాలు, ప్రేక్షకుల దృష్టి ఉంది. కాగా దీపావళి సందర్భంగా కంగువ చిత్ర పోస్టర్ను విడుదల చేశారు. అందులో సూర్య రగులుతున్న కట్టెను చేతిలో పట్టుకుని రౌద్రం ప్రదర్శిస్తుండగా.. ఆయన వెనుక అనుసరగణం పోరుకు సిద్ధంగా ఉన్న దృశ్యం కంగువ చిత్రంపై మరింత ఆసక్తిని రేకేతిస్తోంది. యాక్షన్తో కూడిన భారీ పీరియాడిక్ డ్రామా చిత్రమిది. ఇందులో సూర్య ఐదు భిన్నమైన గెటప్స్లో కనిపించనున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఒక గెటప్ను తాజాగా మేకర్స్ రివీల్ చేశారు. -
Diwali Bash: దీపావళి వేడుకల్లో మెరిసిపోయిన బాలీవుడ్ తారలు ఫోటోలు
-
చీర కట్టినా దిశా తగ్గట్లేదు.. జాన్వీ ఆగట్లేదు!
సైడ్ పోజుల్లో చీరతో నేహాశెట్టి జీన్స్వేర్లో హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా లేలేత అందాలతో కవ్విస్తున్న దిశాపటానీ పరువపు సోయగాలతో రెచ్చగొడుతున్న జాన్వీ సిల్క్ షర్ట్తో కేక పుట్టిస్తున్న ప్రియమణి మార్నింగ్ సెల్ఫీలతో అనుపమ క్యూట్ స్టిల్స్ బీచ్ లో మతిపోయే పోజుల్లో లక్ష్మీ రాయ్ బెండ్ అయి గ్లామర్ బెండు తీస్తున్న శ్రియ View this post on Instagram A post shared by Shobhitta (@shobhitaranaofficial) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
మెట్లపై దిశా.. కుర్చీపై శ్రద్ధా.. మధ్యలో ఈషా!
బ్లాక్ డ్రస్లో మత్తెక్కిస్తున్న దిశా పటానీ చీరకట్టులో దివ్యభారతి హాట్ వయ్యారాలు కుర్చీపై ఉంటూనే శ్రద్ధాదాస్ అందాల విందు డిజైనర్ చీరలో ఒంపుసొంపులు చూపిస్తున్న అనన్య పరువాలతో రాజసం లాంటి లుక్లో ఐశ్వర్యా రాజేశ్ పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న ఐటమ్ బ్యూటీ ఈషా గుప్తా మెరుపుల చీరలో 'జైలర్' బ్యూటీ మిర్నా మేనన్ కొండల మధ్య సముద్రంలో 'సామజవరగమన' బ్యూటీ View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) -
శోభిత ధూళిపాల హోయలు.. కలర్ఫుల్ శారీలో కవ్విస్తోన్న అనిత!
►బ్లూ డ్రెస్లో స్మైలీగా యామీ గౌతమ్! ►కలర్ఫుల్ శారీలో కవ్విస్తోన్న అనిత! ►బాలీవుడ్ భామ సన్నీలియోన్ హాట్ పోజులు! ►స్టెలిష్ డ్రెస్లో శోభిత ధూళిపాల హోయలు! ►బాలీవుడ్ భామ దిశా పటానీ హాట్ లుక్స్! View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Yami Gautam Dhar (@yamigautam) -
కొత్త బాయ్ ఫ్రెండ్తో స్టార్ హీరోయిన్.. అతడిని వదిలేసి!?
స్టార్ హీరోయిన్ దిశా పటానీ తన కొత్త బాయ్ఫ్రెండ్ని పరిచయం చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే తనతో పాటు కలిసి నటించిన ఓ హీరోతో ఈమె గత కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నట్లు తెగ రూమర్స్ వచ్చాయి. అలాంటిది ఇప్పుడు మరో వ్యక్తితో కలిసి పార్టీలో కనిపించడం చర్చనీయాంశమైంది. ఇంతకీ ఎవరతడు? ముంబయి బ్యూటీ దిశా పటానీ.. వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'లోఫర్' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ మరో తెలుగు మూవీ చేయలేదు. బాలీవుడ్ కి చెక్కేసింది. యంగ్, స్టార్ హీరోలతో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే భాఘీ 2, భాఘీ 3 సినిమాల్లో తనతో పాటు కలిసి నటించిన టైగర్ ష్రాఫ్తో ఈమె చాలాకాలం నుంచి రిలేషన్లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. (ఇదీ చదవండి: నటి పవిత్ర లోకేష్కు బిగ్ షాక్...) ఎందుకంటే 2018లో 'భాఘీ 2' వచ్చింది. దీని తర్వాత దిశా-టైగర్ కలిసి ఒక్క సినిమా మాత్రమే చేశారు. కానీ పార్టీలు-పబ్బులు-ఈవెంట్స్ అని ఎక్కడి పడితే అక్కడ కనిపించేవారు. వీళ్ల మధ్య కెమిస్ట్రీ చూస్తే ఎవరికైనా సరే డేటింగ్ చేస్తున్నారా అనిపించేది. అలాంటిది వీళ్లకు బ్రేకప్ అయిందని గతేడాది రూమర్స్ వస్తున్నాయి. ఆ తర్వాత పలు సందర్భాల్లో టైగర్.. దిశా తనకు ఫ్రెండ్ లాంటిదని చెప్పుకొచ్చాడు. అయితే దిశా-టైగర్ ష్రాఫ్ విడిపోలేదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అలాంటిది దిశా ఇప్పుడు అలెగ్జాండర్ అలెక్సిలిక్తో ఓ పార్టీలో కనిపించింది. అతడిని తన ఫ్రెండ్స్కి పరిచయం చేస్తున్న వీడియో వైరల్గా మారింది. దీంతో ఆమె.. కొత్త బాయ్ ఫ్రెండ్ అని కన్ఫర్మ్ చేసేసిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి టైగర్ పరిస్థితి ఏంటి? అని మాట్లాడుకుంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. దిశా కొత్త బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్ ఎవరో కాదు టైగర్ ఫిట్నెస్ కోచ్. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. ఫోటో వైరల్) -
కుశలమా!
సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఆదివారం(జూలై 23) సూర్య పుట్టినరోజు సందర్భంగా ‘కంగువ’ టీజర్ని విడుదల చేశారు మేకర్స్. ‘కొండల కోనల్లో కోటి పులులు పట్టినోడు, ముక్కోటి చుక్కలెక్కి దిక్కులñ ల్ల గెలిచినోడు, ఒక్కడే ఒక్క వీరుడురా.. వాడే కంగ’ వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. ‘కుశలమా’ అంటూ సూర్య చెప్పే డైలాగ్తో టీజర్ ముగుస్తుంది. ‘‘చారిత్రక నేపథ్యంతో రూపొందుతోన్న చిత్రం ‘కంగువ’. సూర్య కెరీర్లో భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కుతోంది. త్రీడీలో విజువల్ వండర్గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు టీమ్ శ్రమిస్తోంది. పాన్ వరల్డ్ మూవీగా పది భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య బర్త్ డే సందర్భంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో టీజర్ని రిలీజ్ చేశాం.. మరో నాలుగు భాషల్లో త్వరలోనే విడుదల చేస్తాం. వచ్చే ఏడాది వేసవిలో ‘కంగువ’ రిలీజ్ కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఏజే రాజా, కో ప్రొడ్యూసర్: నేహా జ్ఞానవేల్ రాజా. -
కామిక్ కాన్ –2023 వేడుకల్లో ప్రాజెక్ట్ కె
ప్రభాస్ హీరోగా నటిస్తున్న టైమ్ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కె’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కమల్హాసన్ , అమితాబ్ బచ్చన్ , దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా అమెరికాలో జరుగుతున్న ‘కామిక్ కాన్ –2023’ వేడుకల్లో ‘ప్రాజెక్ట్ కె’ గ్లింప్స్, టైటిల్ను జూలై 21న (భారతీయ కాలమానం ప్రకారం) రివీల్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్, కమల్హాసన్ , నాగ్ అశ్విన్ లతో పాటు ‘ప్రాజెక్ట్ కె’ టీమ్ అమెరికాలో సందడి చేసింది. -
గతేడాదే బ్రేకప్.. మాజీ లవర్తో మళ్లీ కనిపించిన హీరోయిన్!
బాలీవుడ్ బ్యూటీ, దిశా పటానీ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె తమిళంలో సూర్య సరసన కంగువా చిత్రంలో నటిస్తోంది. శివ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దిశా పటానీ తెలుగులో వరుణ్ తేజ్ సరసన లోఫర్ చిత్రంలో నటించింది. అయితే గతంలో టైగర్ ష్రాఫ్తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది ఈ బాలీవుడ్ బ్రేకప్ చెప్పేసుకుంది. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న టైగర్ ష్రాఫ్ తాను సింగిల్గానే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. (ఇది చదవండి: దీపికా పదుకొణె స్థానంలో దిశా పటానీ? లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ) అయితే తాజాగా ఓ ఈవెంట్లో బాలీవుడ్ భామ దిశా పటానీ, ఆమె మాజీ ప్రియుడు టైగర్ ష్రాఫ్ జంటగా కనిపించారు. శనివారం దిల్లీలో జరిగిన ఓ ఈవెంట్కు ఈ మాజీ లవర్స్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు దిశా, టైగర్ మళ్లీ కలిసిపోయారంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. ఈ ఏడాది మార్చిలో టైగర్ ష్రాఫ్ పుట్టినరోజు సందర్భంగా దిశా పటానీ విష్ చేసింది. ఇన్స్టాగ్రామ్లో మాజీ లవర్కు విషెస్ చెప్పింది. కాగా.. దిశా పటాని ప్రస్తుతం యోధా, కంగువా, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ గణపత్, బడే మియాన్ చోటే మియాన్లో కనిపించనున్నారు. (ఇది చదవండి: హీరోతో కీర్తి నిశ్చితార్థం.. వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేనంటూ ఎమోషనల్) Tiger and Disha together again 😍#TigerShroff #DishaPatani pic.twitter.com/LrThURuSgO — $@M (@SAMTHEBESTEST_) July 2, 2023 Disha Patani with Tiger Shroff @DishPatani @iTIGERSHROFF #DishaPatani #TigerShroff pic.twitter.com/gChdDXIVS7 — Disha Patani Fan Club ❤️ (@satyam20157) July 1, 2023 View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) -
పదునైన కళ్లు
హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా ఫిల్మ్ ‘్రపాజెక్ట్ కె’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్కి జోడీగా దీపికా పదుకోన్ నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా మంగళవారం (జూన్ 13) దిశా పటాని పుట్టినరోజు. ఈ సందర్భంగా పదునైన కళ్లతో ఆమె ప్రీ లుక్ ΄ోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ‘‘ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్గా ‘్రపాజెక్ట్ కె’ రూ΄÷ందుతోంది. వైజయంతీ మూవీస్ ఈ గోల్డెన్ జూబ్లీ ్రపాజెక్ట్ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 2024న సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
Disha Patani : హైదరాబాద్లో దిశా పటానీ సందడి (ఫొటోలు)
-
గిన్నిస్లోకి భాగ్య‘నగ’లు!
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ ఆభరణాల సంస్థ రూపొందించిన ఆభరణాలకు ఏకంగా 8 గిన్నిస్ రికార్డులు లభించాయి. 11,472 వజ్రాలతో పొదిగిన, అత్యంత బరువైన (1,011.150 గ్రాములు) బంగారు గణేశ్ పెండెంట్, అత్యధికంగా 54,666 వజ్రాలతో పొదిగిన, అత్యంత బరువుగల (1,681.820 గ్రాములు) బంగారు రామ్దర్బార్ పెండెంట్, 315 పచ్చలు, 1,971 వజ్రాలతో పొదిగిన ద సెవన్ లేయర్ నెక్లస్, 63.65 క్యారట్ల పచ్చలు, 29.70 క్యారట్ల వజ్రాలు ఉపయోగించి తయారు చేసిన అత్యంత ఖరీదైన (సుమారు రూ. 90 లక్షల) భూతద్దం గిన్నిస్లో చోటుదక్కించుకున్నాయి. ఆదివారం ఫలక్నుమా ప్యాలెస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివ్నారాయణ్ జ్యుయలర్స్ ఎండీ తుషార్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో మరే ఆభరణాల సంస్థకు ఈ ఘనత లభించలేదన్నారు. హైదరాబాద్ నిజాం ఆభరణాల వైభవంలో కీలకపాత్ర పోషించిన తమ పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ నగర ప్రతిష్టను ఇనుమడింపజేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటి దిశాపటాని ఆయా ఆభరణాలను ధరించి ప్రదర్శించింది. -
దీపికా పదుకొణె స్థానంలో దిశా పటానీ? లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ
బాలీవుడ్ బ్యూటీ, దిశా పటానికి కోలీవుడ్లో మరో చాన్స్ తలుపు తట్టిందా? అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. బాలీవుడ్లో సత్తాచాటిన ఈమె ఇప్పటికే తమిళంలో నటుడు సూర్య సరసన కంగువా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో సమకాలీన కథలో చారిత్రక అంశాలను జోడించి రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా ఈ చిత్రం విడుదలకు ముందే నటి దిశా పటానికి మరో తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. కమలహాసన్ తన రాజ్ కుమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై వరుసగా పలు చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అందులో సంచలన నటుడు శింబు కథానాయకుడిగా నటించే చిత్రం చోటుచేసుకుంది. దీన్ని కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాళ్ చిత్రం ఫేమ్ దేసింగు పేరియసామి తెరకెక్కించనున్నారు. వచ్చేనెల ప్రథమార్థంలో ఈ చిత్రం సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇది చారిత్రక కథాంశంతో తెరకెక్కినున్నట్లు సమాచారం. కాగా ఇందులో నటుడు శింబు ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో శింబుతో జతకట్టే నటి ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది భారీ బడ్జెట్లో రూపొందనున్న పాన్ ఇండియా కథాచిత్రం కావడంతో బాలీవుడ్ నటి దీపిక పదుకొనేను నాయకిగా నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు తెలిసింది. అయితే ఆమె పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేయడంతో చిత్ర వర్గాలు వేరే నటిని ఎంపిక చేసే పనిలో పడ్డట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత కీర్తి సురేష్ నటించబోతున్నట్లు ప్రచారం సాగింది. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిని ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
స్టార్ హీరో ప్రేమ వ్యవహారంపై క్లారిటి ఇచ్చిన తల్లి
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటానీ లవ్లో ఉన్నారనే సంగతి అందరికి తెలిసిందే. కానీ ఈ విషయాన్ని ఈ జంట ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు. ఆరేళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలుతూనే ఉన్నారీ లవ్ బర్డ్స్.. కానీ బ్రేకప్ చెప్పుకున్నారంటూ బీటౌన్లో ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. వారిద్దరూ మౌనంగా ఉన్నప్పటికి, టైగర్ తల్లి అయేషా ష్రాఫ్ ఓ ఇంటర్వ్యూలో క్లారటీ ఇచ్చింది. టైగర్, దిశా డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వచ్చినప్పుడల్లా తాను నవ్వుకుంటానని, సరదాగా ఉంటుందని వెల్లడించింది. (చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్తేజ్ ఎంగేజ్మెంట్? ) అంతేకాక దిశాతో టైగర్ డేటింగ్ అనేది నిజం కాదా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ‘దిశతో టైగర్ డేటింగ్ అనే దాంట్లో వాస్తవం లేదు. వారిద్దరూ మంచి స్నేహితులు. ఆ రూమర్ని నమ్మొద్దు. దిశాతో నాకు కూడా మంచి స్నేహం ఉంది’ అని అయేషా చెప్పుకొచ్చింది. (చదవండి: పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోంతుందని చెప్పారు: శివ బాలాజీ ) ఇక టైగర్ నటించిన సినిమాల్లో వార్, హీరోపంతి2 సినిమాలంటే ఇష్టమని తెలిపింది. దిశా పటానీకి టైగర్ సోదరి క్రిష్ణ ష్రాఫ్ బెస్ట్ ఫ్రెండ్ కూడా! తరచూ వాళ్లింటికి కూడా తనూ వెళ్తూ ఉంటుంది. ఇలా చక్కగా వారి కుటుంబంతో కలిసిపోయేది. కానీ ఈ రూమర్స్ వల్ల ప్రస్తుతం దూరంగా ఉంటుందని టాక్. ఏదేమైనా బాలీవుడ్లో చూడచక్కని ఈ జంట విడిపోవడం బాధాకరమే అంటున్నారు ఫ్యాన్స్. పుకార్లను పక్కన పెడితే వీరు సోషల్ మీడియాలో మాత్రం ఒకరినొకరు ఫాలో అవుతూనే ఉన్నారు. -
పరాక్రమవంతుడు
సూర్య, దిశా పటానీ జంటగా, యోగిబాబు కీలక పాత్రలో శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్లతో కలిసి జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘కంగువ’ అనే టైటిల్ను ఖరారు చేసి, వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ టీజర్ను విడుదల చేశారు. డైరెక్టర్ శివ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో సూర్య గంభీరంగా కనిపిస్తారు. ‘కంగువ’ మాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం. షూటింగ్ను పూర్తి చేసి, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘త్రీడీలో పది భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా కామన్ టైటిల్ పెట్టాల్సి వచ్చింది. అందుకే అన్ని భాషల్లో ‘కంగువ’ టైటిల్ను ఫిక్స్ చేశాం. కంగువ అంటే అగ్నిశక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు అనే అర్థాలు వస్తాయి. ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయ్యింది. మరో నెలలో బ్యాలన్స్ షూటింగ్ పూర్తి చేస్తాం. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా చేయాల్సి ఉంది.. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్కు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే 2024 ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’అని చిత్రయూనిట్ పేర్కొంది. -
‘గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది’ అంటున్నస్టార్ హీరోయిన్స్
ఏడేళ్ల తర్వాత తెలుగుకి వచ్చారు కృతీ సనన్.. దిశా పటానీ. మూడేళ్ల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నారు కియారా అద్వానీ.. మూడేళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించనున్నారు అనుష్క. ఇరవైరెండేళ్ల తర్వాత హిందీ సినిమా చేశారు జ్యోతిక.. ఎందుకీ గ్యాప్ అంటే.. వేరే భాషల్లో సినిమాలు చేయడంవల్ల, వేరే కారణాల వల్ల అన్నమాట.అంతేకానీ కావాలని ‘గ్యాప్ ఇవ్వలా... వచ్చింది’. ఇక తెలుగు, హిందీలో గ్యాప్ తర్వాత ఈ స్టార్స్ చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం... ‘జియా జలే...’ అంటూ వరుణ్ తేజ్తో కలిసి ‘లోఫర్’లో చాలా హాట్ హాట్గా స్టెప్పులేసిన దిశా పఠానీ గుర్తుందా? తెలుగులో తనకు ఇదే తొలి చిత్రం. ఆ మాటకొస్తే.. హీరోయిన్గానే మొదటి సినిమా. 2015లో ఈ సినిమా వచి్చంది. ఆ తర్వాత ఈ నార్త్ బ్యూటీ హిందీ పరిశ్రమకు వెళ్లి మళ్లీ తెలుగువైపు చూడలేదు. ఈ ఏడేళ్లల్లో అక్కడ సినిమాలు చేస్తూ వచి్చన దిశా చాలా గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రం ‘΄ాజెక్ట్ కె’. ప్రభాస్ హీరోగా నాగ్ అశి్వన్ దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ ΄ాన్ ఇండియా సినిమా ద్వారా దిశా గ్రాండ్గా రీ–ఎంట్రీ ఇస్తున్నారు. దిశాలానే కృతీ సనన్ కూడా పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్తో తెలుగు తెరపై గ్రాండ్ రీ–ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే దిశాలానే ప్రభాస్ సరసన కనిపించనున్నారు. ఆ బ్యూటీలానే కృతీ కూడా ఏడేళ్లకు తెలుగుకి వస్తున్నారు. మహేశ్బాబు సరసన ‘1 నేనొక్కడినే’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కృతి ఆ తర్వాత నాగచైతన్య సరసన ‘దోచేయ్’ (2015) చేశారు. మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఇక ‘ఆదిపురు‹Ù’ విషయానికొస్తే.. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రాముడి పాత్రలో ప్రభాస్ నటించగా సీతగా కృతీ సనన్ చేశారు. ఈ ఏడాది జూన్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక హిందీ చిత్రం ‘ఫగ్లీ’ (2014) ద్వారా హీరోయిన్గా పరిచయ మైన కియారా అద్వానీ ఆ తర్వాత నాలుగేళ్లకు తెలుగు తెరపై మెరిశారు. మహేశ్బాబు సరసన ‘భరత్ అనే నేను’ (2018) చిత్రంతో పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత రామ్చరణ్ సరసన ‘వినయ విధేమ రామ’ (2019)లో నటించారు. హిందీ చిత్రాలు చేస్తూ వస్తున్న కియారా కొంత గ్యాప్ తర్వాత తెలుగు తెరపై మళ్లీ రామ్చరణ్ సరసనే కనిపించనున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో కియారా కథానాయికగా నటిస్తున్నారు. దిశా, కృతీలానే ఈ బ్యూటీ కూడా గ్రాండ్గా పాన్ ఇండియా మూవీతో మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారు. ఈ ముగ్గురూ పాన్ ఇండియా సినిమాల ద్వారా మళ్లీ తెలుగులో కనిపించనుండటం వారికే కాదు.. వారి ఫ్యాన్స్కి కూడా ఆనందంగా ఉంటుంది. నిశ్శబ్దంగా... అనుష్క రెండేళ్ల క్రితం నిశ్శబ్దంగా తెరపై కనిపించారు. 2020లో విడుదలైన ‘నిశ్శబ్దం’ చిత్రంలో బదిరురాలు (మూగ, చెవిటి) పాత్ర చేశారు అనుష్క. అయితే ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజైంది. అంతకుముందు 2019లో చిరంజీవి నటించిన ‘సైరా’లో వెండితెరపై కనిపించారు అనుష్క. సో.. సిల్వర్ స్క్రీన్పై ఈ బ్యూటీ కనిపించి మూడేళ్లవుతోంది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు అనుష్క. ఇందులో నవీన్ పొలిశెట్టి హీరో. మహేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. పెద్ద అప్డేట్స్ ఏవీ ఇవ్వకుండా ఈ చిత్రం షూటింగ్ని నిశ్శబ్దంగా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇరవైరెండేళ్లకు హిందీలో... హిందీ చిత్రం ‘డోలీ సజా కే రఖ్నా’ (1998)తో తన కెరీర్ను ప్రారంభించారు జ్యోతిక. ఆ తర్వాత ‘వాలీ’ సినిమాతో తమిళ్కి పరిచయమై, వరుసగా తమిళ్, తెలుగు.. ఇలా దక్షిణాది భాషల్లో హీరోయిన్గా బిజీ అయ్యారు. హీరో స్యూరని పెళ్లి చేసుకుని, ఇద్దరు బిడ్డలకు తల్లయ్యాక కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారామె. 2009 నుంచి 2014 వరకూ సినిమాలు చేయలేదు. 2015లో ‘36 వయదినిలే’తో రీ–ఎంట్రీ ఇచ్చి, లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇక జ్యోతిక చివరిగా హిందీ తెరపై కనిపించిన సినిమా ‘లిటిల్ జాన్’ (2001). ఇన్నేళ్ల తర్వాత ఆమె ఆ మధ్య హిందీ సినిమా ‘శ్రీ’ అంగీకరించారు. రాజ్కుమార్ రావ్ హీరోగా తుషార్ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ‘‘శ్రీ’లో నా ΄ాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. భారమైన హృదయంతో ఈ యూనిట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు జ్యోతిక. -
కోలీవుడ్ ఎంట్రీ!
‘సీతారామం’(2022) సినిమాతో టాలీవుడ్కు పరిచయమై తెలుగు ప్రేక్షకుల మనసు గెల్చుకున్నారు బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్. ఈ బ్యూటీకి ఇప్పుడు కోలీవుడ్(తమిళ ఇండస్ట్రీ) నుంచి కబురొచ్చిందట. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో ఓ హిస్టారికల్ బ్యాక్డ్రాప్ ఫిల్మ్ రూపొందుతోంది. ఈ సినిమాలో దిశా పటానీ ఓ హీరోయిన్. కాగా ఈ మూవీలో వచ్చే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ సన్నివేశాల్లో సూర్య సరసన నటించేందుకు మరో హీరోయిన్కి అవకాశం ఉందట. ఈ రోల్లోనే మృణాల్ ఠాకూర్ నటించనున్నారని కోలీవుడ్ టాక్. అంతేకాదు.. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్లో మృణాల్ జాయిన్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఖరారు అయితే కోలీవుడ్లో ఆమెకు ఇదే తొలి ప్రాజెక్టు అవుతుంది. కాగా తెలుగులో నాని హీరోగా నటించనున్న ఓ కొత్త సినిమాలో మృణాళ్ హీరోయిన్గా నటించనున్న సంగతి తెలిసిందే. -
సూర్య ఇన్ని పాత్రల్లో నటిస్తున్నారా?.. ఇది పెద్ద రికార్డే..!
సింగంగా శత్రువులపై విరుచుకుపడ్డ నటుడు సూర్య. సూరరై పోట్రు చిత్రంలో తాను అసాధారణను నటనను ప్రదర్శించి జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందారు. ఇక జై భీమ్ చిత్రంలో కొండప్రాంత ప్రజల కోసం న్యాయ పోరాటం చేసే పాత్రలో మెప్పించారు. ఇలా ఒక్కో చిత్రంలో ఒక రకమైన వైవిధ్యభరిత నటన ప్రదర్శిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య తాజాగా శివ దర్శకత్వంలో తన 42వ చిత్రంలో నటిస్తున్నారు. ఈయన ప్రతిసారి తన నట తృష్ణను తీర్చుకోవడానికి సొంత నిర్మాణ సంస్థనే ఎంచుకుంటున్నారని చెప్పవచ్చు. అలాంటిది పలు ప్రత్యేకతలతో కూడిన తన 42వ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలకు చేయడం విశేషం. ఇప్పటి వరకు దక్షిణాది భాషల వరకే పరిమితం అయిన ఈయన ఈ తాజా చిత్రంతో ఉత్తరాదిని కూడా టార్గెట్ చేసేటట్లు అనిపిస్తోంది. దీంతో బాలీవుడ్ క్రేజీ నటి దిశ పఠాని కథానాయకిగా ఎంపిక చేశారు. ఇతర ముఖ్యపాత్రల్లో యోగిబాబు, కిన్ల్సి, కోవై సరళ, ఆనంద్రాజ్ తదితరులు నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని 3డీ ఫార్మెట్లో రూపొందించడం మరో విశేషం. చిత్రం చారిత్రక కథలతో మొదలై నేటి తరం వరకు సాగుతుందని సమాచారం. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని 10 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. మరో ముఖ్య అంశం ఏమిటంటే ఇందులో సూర్య ఏకంగా 13 పాత్రల్లో నటిస్తున్నట్లు తాజా సమాచారం. ఇది పెద్ద రికార్డే అవుతుంది. ఇంతవరకు 10 పాత్రలకు మించి ఎవరూ చేయలేదు. నవరాత్రి చిత్రంలో శివాజీ గణేషన్ 9 పాత్రలు పోషిస్తే దశావతారం చిత్రంలో కమలహాసన్ ఆ రికార్డును అధిగమించి 10 పాత్రల్లో నటించారు. ఇప్పుడు సూర్య తన 42వ చిత్రంలో 13 పాత్రలు పోషించడం కచ్చితంగా రికార్డే అవుతుంది. కాగా ఈ క్రేజీ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలకల్లా పూర్తి చేయనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. కాగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్కి పరిశ్రమ వర్గాల నుంచి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజమే. -
దాదాపు 10 భాషల్లో సూర్య పిరియాడికల్ చిత్రం!
హీరో సూర్య.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అదే జోష్లో వరుస చిత్రాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం సూర్య డైరెక్టర్ చిరుతై శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య 42వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్నూరు పోర్టు, థర్మల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్లో సూర్య, దిశాలపై కీలకమైన లవ్ ట్రాక్ను చిత్రీకరిస్తున్నారు. చదవండి: బిగ్బాస్ 6: టాప్ 3 కంటెస్టెంట్ కీర్తి..15 వారాల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఈ షెడ్యూల్లోనే ఓ పాటని కూడా చిత్రీకరించనున్నాడట డైరెక్టర్ శివ. కాగా యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీకృష్ణ, ప్రమోద్ స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞానవేల్రాజా కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా పదిభాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందని కోలీవుడ్ టాక్. కాగా ఈ సినిమా మొదటి భాగాన్ని చిత్ర బృందం వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: మొత్తం బిగ్బాస్ ద్వారా రేవంత్ ఎంత సంపాదించాడో తెలుసా? -
ప్రత్యేక పాత్రతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న దిశా పటాని
ప్రస్తుతం చాలా మంది బాలీవుడ్ బ్యూటీలు దక్షిణాది సినిమాలపై మక్కువ చూపుతున్నారు. ఇక్కడ షూటింగ్ విధానం, ప్రజల అభిమానం వారిని బాగా ఇంప్రెస్ చేస్తోంది. పూజాహెగ్డే వంటి హీరోయిన్లు ఇక్కడ అగ్రస్థానంలో వెలిగిపోతున్నారు. ఇటీవల విడుదలైన బ్రహ్మాస్త్రం చిత్రంలో అలియాభట్ నటన కూడా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తాజాగా మరో సంచలన నటి దిశా పటాని కోలీవుడ్లో ఎంట్రీకి ఉవ్వుర్లూరుతోంది. బాలీవుడ్లో ఇటీవల విజయాలు తగ్గాయి. కాగా తాజాగా కోలీవుడ్లో హీరో సూర్యకు జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. సూర్య 42గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో కథానాయకిగా దిశా పటాని నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ రెండవ షెడ్యూల్ మంగళవారం గోవాలో మొదలైంది. నటుడు సూర్య 15వ తేదీ నుంచి ఈ చిత్రంలో పాల్గొననున్నారు. నటి దిశా పటాని కూడా ఈ షెడ్యూల్లోనో జాయిన్ అవుతోందట. కాగా ఈ చిత్రంలో నటించడం గురించి నటి దిశా పటాని ఒక భేటీలో మాట్లాడుతూ సూర్య, దర్శకుడు శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని తెలిపింది. వెండితెరపై ప్రత్యేక అనుభూతిని కలిగించే ఈచిత్రంలో తాను భాగం కావడం ఆనందంగా ఉందని పేర్కొంది. చారిత్రక కథా నేపథ్యంలో రూపొందుతున్న ఇందులో తన పాత్రకు చాలా ప్రత్యేకత ఉంటుందని చెప్పింది. తాను ఇంతవరకు నటించనటువంటి వినూత్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానుండటం థ్రిల్లింగా ఉందని పేర్కొంది. కాగా ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని, వెట్రి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. -
హీరో సూర్యతో రొమాన్స్కి రెడీ!
బాలీవుడ్ బ్యూటీలు సౌత్ సినిమాల్లో నటించాలని ఆశ పడటం కొత్తేమీ కాదు. సౌత్ వాళ్లు బాలీవుడ్లో పాగా వేయాలని తహ తహ లాడుతున్నట్లే, అక్కడి భామలు ఇక్కడి చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇప్పటికే తాప్సీ, హన్సిక, ఇలియానా నటీమణులు కోలీవుడ్లో నటించి పేరు తెచ్చుకున్నారు. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ కోలీవుడ్ ఎంట్రీ షురూ అయిందన్నది తాజా సమాచారం. అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తూ కురక్రారుకు నిద్ర కరువు చేస్తున్న నటి దిశా పటాని కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వాడినికి రెడీ అంటోందట. ఎంఎస్ ధోని చిత్రంతో అందరిని ఆకట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు కోలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇక్కడ సూర్యతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. సూరరై పోట్రు, జై భీమ్ చిత్రాలు ఘన విజయాలతో హీరోగానూ, విరుమన్ చిత్ర విజయంతో నిర్మాతగానూ పుల్ జోష్లో ఉన్న సూర్య ప్రస్తుతం బాలా దర్శకత్వంలో వణంగాన్ చిత్రంలో నటిస్తూ, 2డీ – ఎంటర్ టెయిన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. దీంతోపాటు చిరుతై శివ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని యువీ క్రియేష¯న్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందనున్న ఇందులో నటి పూజా హెగ్డే నాయికగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా నటి దిశా పటానిని ఎంపిక చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక పూర్వకంగా ప్రకటన త్వరలో వెలువడాల్సి ఉంది. -
ప్రియుడితో బ్రేకప్!.. హీరోయిన్ ఇన్స్టా పోస్ట్ వైరల్
బాలీవుడ్ క్రేజీ కపుల్ టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటానీ బ్రేకప్ ఇప్పుడు బీటౌన్లో హాట్టాపిక్గా మారింది.ఆరేళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఇప్పుడు విడిపోయారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఆన్స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు ఆఫ్స్క్రీన్లోనూ ఈ జోడీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కలిసి పార్టీలు, వెకేషన్లతో బీటౌన్లో మోస్ట్ పాపులర్ జోడీగా పేరు తెచ్చుకున్న టైగర్-దిశా పటానీ మధ్య ఏమైందో తెలియదు గానీ కొంతకాలంగా వీరిమధ్య మనస్పర్థలు తలెత్తాయట. దీంతో రీసెంట్గా ఎవరి దారులు వాళ్లు చూసుకోవాలని నిర్ణయించుకున్నారట. అంతేకాకుండా వారిద్దరు విడిపోవడానికి వివాహమే కారణమని ఓ ఇంగ్లీష్ వెబ్సైట్ పేర్కొంది. వివాహం చేసుకునేందుకు దిశా పటానీ సిద్ధంగా ఉన్న.. టైగర్ ష్రాఫ్ మాత్రం రెడీగా లేడట. కెరీర్ను గాడిలో పెట్టేందుకు ట్రై చేస్తున్న టైగర్.. ఈ సమయంలో పెళ్లికి నో అంటున్నాడని టాక్. దీంతో అతడితో దిశా బ్రేకప్ చేసుకుందట. ఇక టైగర్తో బ్రేకప్ రూమర్స్ మధ్య తాజాగా దిశా పటానీ షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో ఏముందంటే.. "మీకు తెలిసిన ప్రతిదానిపై మీరు నమ్మకాన్ని కోల్పోతున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది అని ఎవరూ చెప్పకపోయినా సరే మీపై మీరు విశ్వాసాన్ని కోల్పోకండి'' అంటూ దిశా ఓ పోస్ట్ను షేర్ చేసింది. ప్రియుడు టైగర్తో బ్రేకప్ నడుమ దిశా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
ఆ హీరోయిన్తో బ్రేకప్, వెంటనే మరొకరితో హీరో డేటింగ్?
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, బ్యూటిఫుల్ హీరోయిన్ దిశా పటానీలు బ్రేకప్ చెప్పుకున్నారంటూ గత కొంతకాలంగా ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే ఆమెకు దూరమైన సమయంలో టైగర్ మరో నటికి దగ్గరయ్యాడంటూ బీటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసనోవా మ్యూజిక్ వీడియోలో తనతో పాటు కలిసి నటించిన ఆకాంక్ష శర్మతో అతడు డేటింగ్ చేస్తున్నాడంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. వీరిద్దరూ ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్ 2.0 మ్యూజిక్ వీడియోలో కూడా కలిసి నటించారు. ఇకపోతే టైగర్ ష్రాఫ్ మళ్లీ ప్రేమలో పడ్డాడంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని కుండ బద్ధలు కొట్టేశాడు. ఆకాంక్షతో ప్రేమలో పడలేదని క్లారిటీ ఇచ్చిన టైగర్.. దిశాతో బ్రేకప్ నిజమేనా? కాదా? అన్నది మాత్రం స్పష్టతనివ్వలేదు. ఇకపోతే టైగర్ ష్రాఫ్ త్వరలో ఢీలా, గణపత్: పార్ట్ 1, బడేమియా చోటేమియా, రాంబో చిత్రాల్లో కనిపించనున్నాడు. చదవండి: ఘనంగా ప్రముఖ సీరియల్ నటి సీమంతం, ఫొటోలు వైరల్ పెళ్లి ఆలోచనలు లేవు.. మలైకాతో రిలేషన్పై హీరో కామెంట్స్ -
బ్రేకప్ రూమర్స్..టైగర్ ష్రాఫ్ అదిరిపోయే స్టంట్స్! దిశా రియాక్షన్ ఇదే!
హిందీ చిత్రపరిశ్రమలోని అందమైన జంటల్లో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, బ్యూటీఫుల్ హీరోయిన్ దిశా పటానీ పెయిర్ ఒకటి. సినిమాల్లో వీరి ఆన్స్క్రీన్ కెమిస్ట్రీతో విపరీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాల్లో వారి కెమిస్ట్రీ చూసి టైగర్ ష్రాఫ్-దిశా పటానీ డేటింగ్లో ఉన్నట్లు ఎప్పటినుంచో రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే గత కొంత కాలంగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. టైగర్ ష్రాఫ్-దిశా బ్రేకప్ చెప్పుకున్నట్లు గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలతో వారి అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే వారిద్దరు విడిపోవడానికి వివాహమే కారణమని ఓ ఇంగ్లీష్ వెబ్సైట్ పేర్కొంది. వివాహం చేసుకునేందుకు దిశా పటానీ సిద్ధంగా ఉన్న.. టైగర్ ష్రాఫ్ మాత్రం రెడీగా లేడట. కెరీర్ను గాడిలో పెట్టేందుకు ట్రై చేస్తున్న టైగర్.. ఈ సమయంలో పెళ్లికి నో అంటున్నాడని టాక్. చదవండి: ఇక బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే.. రొమాంటిక్గా 'లైగర్' సాంగ్ ఇదిలా ఉంటే మరోవైపు వారిద్దరి రిలేషన్ సరిగ్గానే ఉందని ఇటీవల టైగర్ షేర్ చేసిన ఓ వీడియో పోస్ట్ చెబుతోంది. మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు చేస్తున్న వీడియోను టైగర్ ష్రాఫ్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. 'నిజానికి ఇవాళ ట్రైనింగ్ తీసుకున్నట్లు లేదు. ఎందుకంటే తమను కొట్టాల్సిందిగా వారు చెప్పారు. అది నా ఐడియా అయితే కాదు' అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్కు నేను కూడా ఇలా చేయాలనుకుంటున్నాను అని దిశా పటానీ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో, రిప్లై నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దిశా పటానీ రిప్లైతో వారి మధ్య ఎలాంటి బ్రేకప్ జరగలేదని ఫ్యాన్స్ భావిస్తున్నారట. ఇక వారు డేటింగ్లో ఉన్నారా? లేదా బ్రేకప్ చెప్పుకున్నారా? అనే విషయాలపై స్పష్టత రావాలంటే కొంతకాలం ఎదురు చూడాల్సిందే. చదవండి: ఆ హీరోతో జోడి కట్టనున్న డైరెక్టర్ శంకర్ కుమార్తె View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) -
ఆరేళ్ల లవ్వాయణానికి బ్రేక్, స్టార్ జంట బ్రేకప్!
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ దిశా పటానీ లవ్లో ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరేళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలుతూనే ఉన్నారీ లవ్ బర్డ్స్. అయితే ఉన్నట్లుండి ఏమైందో ఏమో కానీ వీరు విడిపోయారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. వాళ్ల మధ్య ఏవో పొరపచ్చాలు వచ్చాయని, ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకుని బ్రేకప్ చెప్పుకున్నారంటూ ఓ వార్త బీటౌన్లో వైరల్గా మారింది. ఇక దిశా పటానీ టైగర్ సోదరి క్రిష్ణ ష్రాఫ్ బెస్ట్ ఫ్రెండ్ కూడా! తరచూ వాళ్లింటికి కూడా వెళ్తూ అతడి కుటుంబంతోనూ చక్కగా కలిసిపోయేది. ఏదేమైనా చూడచక్కగా ఉండే ఈ జంట విడిపోవడం బాధాకరమే అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించని వీరు సోషల్ మీడియాలో మాత్రం ఒకరినొకరు ఫాలో అవుతూ వారి పోస్ట్లకు కామెంట్ చేశారు. కాగా ప్రస్తుతం ఇద్దరూ వారి వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు. టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా, గణపత్: పార్ట్ 1, బడేమియా చోటేమియా సినిమలతో బిజీ ఉన్నాడు. దిశా పటానీ.. ఏక్ విలన్ రిటర్న్స్, ప్రాజెక్ట్ కె, యోధ, కెటినా సినిమాలు చేస్తోంది. View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) చదవండి: అమ్మ కావాలనుకున్నా, నాలుగోసారి విఫలం.. పైగా సైడ్ ఎఫెక్ట్స్ ఫ్యాన్స్కి షాక్.. ఏడాదికే బ్రేకప్ చెప్పుకున్న ‘బిగ్బాస్’ జోడీ -
ప్రభాస్పై దిశ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇలాంటి హీరోని ఇంతవరకు చూడలేదు
‘లోఫర్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ దిశ పటానీ. తన అందం, అభినయంతో తొలి సినిమాతోనే టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుంది. అయినా ఇక్కడ ఆమెకు పెద్దగా ఆఫర్స్ రాలేదు. దీంతో బాలీవుడ్పైనే ఫోకస్ పెట్టిన ఆమె భాగీ 2, భాగీ 3, రాధే, ఎంఎస్ ధోనీ వంటి సూపర్ హిట చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు ఆమె హిందీలో పలు చిత్రాలతో పాటు ప్రభాస్ ప్రాజెక్ట్ కెలో నటిస్తోంది. ఈ సినిమాలో దీపికా పదుకోనె మెయిన్ హీరోయిన్ కాగా.. దిశ సెకండ్ హీరోయిన్గా కనిపించనుంది. చదవండి: ఇక యాక్టింగ్కి బ్రేక్.. అందుకే అంటున్న స్టార్ హీరోయిన్ ఇటీవలె షూటింగ్లో సెట్లో కూడా అడుగుపెట్టింది. దీనితో పాటు ఆమె నటిస్తున్న మరో చిత్రం ‘ఏక్ విలన్ రిటర్న్’. ఈ మూవీ షూటింగ్ను పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఓ చానల్తో ముచ్చటించింది ఆమె. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ కె మూవీ విశేషాలతో పాటు ‘డార్లింగ్’ ప్రభాస్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ప్రభాస్ స్టార్ అనే విషయాన్ని పక్కన పెట్టి చాలా సింపుల్గా ఉంటాడని విన్నాను. నిజంగానే ఆయన ఎంత మంచి వ్యక్తో దగ్గరి నుంచి చూశాను. చదవండి: చివరిగా ఎప్పుడు బెడ్ షేర్ చేసుకున్నావ్.. నీళ్లు నమిలిన విజయ్ నేను ఇప్పటివరకు పనిచేసిన మంచి నటుల్లో ప్రభాస్ ఒకరు. అందరూ చెప్పినట్టుగానే ఆయన ఇంటి నుంచి తెప్పించిన భోజనాన్ని స్వయంగా వడ్డించాడు. నాకే కాదు టీం మొత్తానికి ఆయన భోజనం తెప్పించారు. ఆయన అందరిని చాలా అభిమానిస్తారు. ఆయన చూపించే ప్రేమను ఎవరు అంత తెలికగా మరిచిపోరు.అలాంటి హీరోను నేను ఇంతవరకూ చూడలేదు. ఆయనతో నటించడం చాలా సులభం’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బిగ్బి అమితాబ్ బచ్చన్ కీ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్లో షూటింగ్ను జరుపుకుంటోంది. -
గ్లామర్తో హీరోయిన్ల యాక్షన్.. సినిమాకే హైలెట్ !
Bollywood Actress Action With Glamour In Upcoming Movies: బాలీవుడ్లో యాక్షన్ రోల్స్ చేయడానికి ట్రైనింగ్ తీసుకున్న హీరోయిన్లలో దీపికా పదుకోన్ ఒకరు. ఆల్రెడీ కొన్ని యాక్షన్ సినిమాలు చేసిన దీపికా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం నుంచి దీపిక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. గన్ పట్టుకుని తీక్షణంగా దీపికా గురిపెట్టినట్లు ఈ పోస్టర్ను చూస్తే అర్థం అవుతోంది. వచ్చే ఏడాది జనవరి 25న ఈ చిత్రం విడుదల కానుంది. మరోవైపు పోలీస్ అండ్ యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమాలు తీయడంలో మంచి అనుభవం ఉన్న డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న రోహిత్ శెట్టి ప్రస్తుతం ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్, అలనాటి పాపులర్ హీరోయిన్ శిల్పా శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఇందులో శిల్పాది పవర్ఫుల్ పోలీసాఫీసర్ రోల్. ఈ రోల్ కోసం గన్ను ఫుల్గా లోడ్ చేసి వెబ్ వరల్డ్లోకి అడుగుపెట్టారు శిల్పా. ఇక 2017లో మిస్ వరల్డ్గా నిలిచిన మానుషీ చిల్లర్ ‘పృథ్వీరాజ్’ అనే పీరియాడికల్ ఫిల్మ్తో హీరోయిన్గా కెరీర్ను ఆరంభించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యూటీ కూడా వెండితెరపై యాక్షన్ టర్న్ తీసుకున్నారు. జాన్ అబ్రహాం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘టెహ్రాన్’లో మానుషీ ఓ యాక్షన్ రోల్ చేస్తున్నారు. ఇంకోవైపు దివంగత ప్రముఖ నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ‘గుడ్లక్ జెర్రీ’ అనే సినిమా కోసం గన్ పట్టు కున్నారు. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వంలో రూపొందిన ఈ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీలో కామెడీ టచ్ ఉంది. ఈ చిత్రం ఈ నెల 29 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. మరో హీరోయిన్ సోనాల్ చౌహాన్ ‘ది ఘోస్ట్’ ఫిల్మ్లో ఇంటర్పోల్ ఆఫీసర్గా చేస్తున్నారు. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ఇది. అక్టోబరు 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది. వీరే కాదు.. ‘టైగర్ ఫ్రాంచైజీ’లోని ‘టైగర్ 3’లో చిత్రకథానాయకుడు సల్మాన్ ఖాన్కి దీటుగా కత్రినా కైఫ్ యాక్షన్ రోల్ చేస్తున్నారు. అలాగే అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో కత్రినా ఓ లేడీ సూపర్ హీరో సినిమా అంగీకరించారు. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ‘హీరో పంతి 2’ కోసం తారా సుతారియా గన్ పట్టుకున్నారు. ఈ చిత్రానికి అహ్మద్ఖాన్ దర్శకుడు. అలాగే టైగర్ ష్రాఫ్ హీరోగా చేస్తున్న మరో ఫిల్మ్ ‘గణపత్’లో కృతీసనన్ యాక్షన్ రోల్ చేస్తున్నారు. ఈ యాక్షన్ జాబితాలో ప్రియాంకా చోప్రా (హాలీవుడ్ ఫిల్మ్ ‘మ్యాట్రిక్స్ 4’), దిశా పటానీ వంటి వారు కూడా ఉన్నారు. అంటే.. ఈ ముద్దుగుమ్మలందరూ తమ గ్లామర్తోపాటు యాక్షన్ను పండించనున్నారని తెలుస్తోంది. మరి వీరి యాక్షన్ ఆ సినిమాలకు ఏమాత్రం ప్లస్ కానుందో, లేదా హైలెట్ అవనుందో వేచి చూడాల్సిందే. -
హీరోలకు చోటు లేదు.. ఆసక్తిగా 'ఏక్ విలన్ 2' పోస్టర్స్
Ek Villain 2 First Look Posters Of John Abraham Arjun Kapoor Out: బాలీవుడ్ ప్రముఖ దర్శకులలో మోహిత్ సూరి ఒకరు. ఆయన దర్శకత్వంలో శ్రద్ధా కపూర్, సిద్ధార్థ్ మల్హోత్ర, రితేష్ దేశ్ముఖ్ ప్రధాన తారగణంగా నటించిన చిత్రం 'ఏక్ విలన్'. 2014లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత ఈ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ సీక్వెల్పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సీక్వెల్లో ఎవరు నటించనున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో నటించే నటీనటులను దర్శకనిర్మాతలు కొన్నాళ్లుగా రహస్యంగా ఉంచగా, తాజాగా వారి పేర్లను బయటపెట్టారు. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత నిరీక్షణకు తెరదింపారు. 'ఏక్ విలన్'కు సీక్వెల్గా వస్తున్న 'ఏక్ విలన్: రిటర్న్స్' చిత్రంలో అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, దిశా పటానీ, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను 'విలన్ల లోకంలో హీరోలకు చోటులేదు' అనే క్యాప్షన్తో విడుదల చేశారు. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీకి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ హార్ట్ సింబల్స్తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. View this post on Instagram A post shared by John Abraham (@thejohnabraham) View this post on Instagram A post shared by Arjun Kapoor (@arjunkapoor) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by TARA💫 (@tarasutaria) -
Disha Patani Latest Photos: యంగ్ బ్యూటీ దిశా అందాల మాయ (ఫొటోలు)
-
ఎన్టీఆర్30: హీరోయిన్ ఇప్పటికైనా కుదిరిందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కానుండటంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యుశసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్30 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. గతంలో ఈ సినిమాలో ఆలియా భట్ నటించనుందనే రూమర్స్ వినిపించినా పెళ్లి తర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరన్నదానిపై రకరకాల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఫైనలైజ్ అయ్యిందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. -
'ప్రాజెక్ట్ కె'లో బాలీవుడ్ హీరోయిన్, వైరల్ అవుతున్న పోస్ట్!
బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్కు ఈ మధ్య ఏదీ కలిసిరావడం లేదు. బాహుబలి రెండు భాగాల తర్వాత చేసిన సాహో హిందీలో బాగా ఆడినప్పటికీ తెలుగులో మాత్రం అంతంతమాత్రంగానే కలెక్షన్లు వసూలు చేసింది. ఆ తర్వాత భారీ బడ్జెట్తో చేసిన రాధేశ్యామ్ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె మీదనే పెట్టుకున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ కెలో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కె మూవీలోకి మరో హీరోయిన్ను తీసుకున్నారు. బాలీవుడ్ భామ దిశా పటానీకి వెల్కమ్ చెప్తూ ఆమెకు పుష్పగుచ్చాన్ని పంపారు. దీంతో సర్ప్రైజ్ అయిన దిశాపటానీ బొకే ఫొటోను ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకుంది. కాగా పాన్ ఇండియాగా తెరెక్కుతున ప్రాజెక్ట్ కె తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి తోట రమణి ఓ ఆర్ట్ డైరెక్టర్. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నాడు. చదవండి: ‘శివకార్తికేయన్ చేసిన ఒక్క ఫోన్కాల్ నా జీవితాన్నే మార్చేసింది’ యాంకర్ లాస్య నోట ర్యాప్ సాంగ్, అట్లుంటది ఆమెతోని! -
జిమ్లో దిశా పటానీ హాట్ వీడియో.. నెట్టింట వైరల్
Disha Patani Workout Gym Video: మెగా హీరో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్గా లోఫర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది హాట్ బ్యూటీ దిశా పటానీ. ఆ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించలేదు. బాలీవుడ్లోనే వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఎమ్ఎస్ ధోనీ, భాగీ సిరీస్ వంటి చిత్రాలతో అభిమానులను అలరించింది. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్తో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు పుకార్లను ఎదుర్కొంటున్న ఈ ఫిట్నెస్ బ్యూటీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తన హాట్ ఫొటోలు, ఫోజులు, వీడియోలతో అభిమానుల గుండెల్లో గుబులు రేపుతూ ఉంటుంది. ఇటీవల ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. చదవండి: బికినీ ఫొటో అడిగాడు.. హీరోయిన్ రిప్లైకి షాక్ అయ్యాడు బుధవారం (మార్చి 16) దిశా పటానీ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వర్క్ అవుట్ వీడియోను షేర్ చేసింది. సాధారణంగానే దిశా తన అభిమానులకు ఫిట్నెస్ గోల్స్, సూచనలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తన హాట్ వర్క్ అవుట్ వీడియోను పంచుకుంది. ఈ వీడియోల దిశా తన టోన్డ్ బ్యాక్ను చూపిస్తూ జిమ్లో వైడ్ గ్రిప్ పుల్ చేస్తూ దర్శనమిచ్చింది. వర్క్ అవుట్ చేస్తున్న దిశా అందం చూసిన అభిమానులు, నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కాగా దిశా పటానీ ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన కరణ్ జోహార్ యాక్షన్ డ్రామా 'యోధా' చిత్రీకరణను పూర్తి చేసింది. ఈ ఏడాది ఆమె నటించిన 'ఏక్ విలన్ 2' మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. చదవండి: టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్ కోసం ఖరీదైన కార్లు !.. దిశా పటాని కామెంట్ View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
‘పుష్ప’ పార్ట్ 2 ఐటెం సాంగ్ కోసం రంగంలోకి బాలీవుడ్ హీరోయిన్!
'పుష్ప: ది రైజ్’ మూవీ గతేడాది క్రిస్మిస్కు విడుదలై బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకురామ్-అల్లు అర్జున్ కాంబోలో పాన్ ఇండియా చిత్రంగా పుష్ప తెరకెక్కింది. ఈ మూవీ సీక్వెల్గా పుష్ప: ది రూలర్ పార్ట్ 2 ప్రస్తుతం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండే పార్ట్ 1 విడుదలకు ముందే పాటలు, ట్రైలర్తో సన్సెషన్ క్రియేట్ చేసింది. ఇందులోని రారా సామీ, సమంత స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావా ఊఊ అంటావా పాటలు ఏ రెంజ్లో విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఊ అంటావా పాట అయితే రికార్డు సృష్టించింది. ఈ పాటను వివాదాలు చూట్టుముట్టినప్పటికీ, వ్యూస్ పరంగా ట్రెండింగ్లో దూసుకుపోయింది. చదవండి: ఫుడ్ డెలివరి బాయ్గా మారిన స్టార్ కమెడియన్, ఫొటో వైరల్ ఇక అదే రెంజ్లో పార్ట్ 2కి కూడా సుక్కు-దేవిశ్రీ ఓ మాస్ మసాలా స్పెషల్ సాంగ్కు ప్లాన్ చేస్తున్నాడట. పార్ట్ 1లో సమంత అదరగొట్టగా.. పార్ట్ 2 కోసం బాలీవుడ్ బ్యూటీని సంప్రదించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీతో ఈ సారి మాస్ స్టెప్పులు వేయించేందుకు సుక్కు ప్లాన్ చేస్తున్నాడట. త్వరలోనే దిశాతో చర్చలు కూడా జరపనున్నారని వార్తలు వినిపిస్తుండగా.. ఇప్పటికే ఆమెను సంప్రదించారని, దీనికి దిశా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. చదవండి: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీపై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్, ట్వీట్ వైరల్ -
బికినీ ఫొటో అడిగాడు.. హీరోయిన్ రిప్లైకి షాక్ అయ్యాడు
Disha Patani Hilarious Reply Who Asked Her Bikini Photo: డ్యాషింగ్ డైరెక్ట్ చేసిన 'లోఫర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఫిట్నెస్ బ్యూటీ దిశా పటానీ. మెగా హీరో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్గా ఆడి పాడి తన గ్లామర్తో అలరించింది. తర్వాత బాలీవుడ్లో ఫుల్ బిజీగా మారింది. ఎంఎస్ ధోనీ, భాగీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు పుకార్లు కూడా ఎదుర్కొంటోంది. కాగా దిశాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హాట్ ఫొటోస్, వర్క్ అవుట్ వీడియోస్తో అభిమానులను ఎప్పుడూ అలరిస్తూ ఉంటుంది. చదవండి: హాట్ ఫొటోషూట్స్ ఎందుకు చేయరన్న నెటిజన్.. దిమ్మతిరిగేలా హీరోయిన్ రిప్లై చదవండి: టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్ కోసం ఖరీదైన కార్లు ! ఈ క్రమంలోనే తన ఇన్స్టా హ్యాండిల్లో 'ఆస్క్ మీ ఎనిథింగ్ (నన్ను ఏదైనా అడగండి)' అనే సెషన్ నిర్వహించింది. ఈ సెషన్లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు నవ్వు తెప్పించేలా రిప్లై ఇచ్చింది దిశా పటానీ. ఈ సెషన్లో ఆ యూజర్ దిశాను 'బికినీ వేసుకున్న మంచి ఫొటో'ను పోస్ట్ చేయాల్సిందిగా కోరాడు. దానికి దిశా బికినీ వేసుకున్న ఒట్టర్ (పాండాలాంటి జంతువు) ఫొటోను పెట్టి వ్యంగంగా సమాధానం ఇచ్చింది. దీంతో షాక్కు గురవడం ఆ యూజర్ వంతైంది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన పులువురు నెటిజన్స్ దిశా స్పాంటెనిటీకి ఫిదా అవుతున్నారు. ఇవే కాకుండా తనకు ఇష్టమై బీటీఎస్ సాంగ్, గ్లామర్ సీక్రెట్ వంటి తదితర ప్రశ్నలకు సమాదానాలిచ్చింది దిశా పటానీ. -
'పుష్ప'ను వదులుకున్న ఐదుగురు స్టార్స్ ఎవరో తెలుసా?
'పుష్ప.. పుష్పరాజ్.. నీ యవ్వ తగ్గేదే లే..' డైలాగ్ దేశమంతటా మార్మోగిపోతోంది. పుష్ప చిత్రయూనిట్, నటీనటులు కూడా దీనికి ఈ రేంజ్లో ఆదరణ లభిస్తుందని ఊహించి ఉండరు. కరోనా కాలంలోనూ కలెక్షన్లు కొల్లగొడుతూ బాక్సాఫీస్పై దండయాత్ర చేసింది పుష్ప. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పుష్ప సినిమా కోసం ముందుగా ఎవరెవర్ని సంప్రదించారు? ఎవరు తిరస్కరించారు? అంటూ ఓ లిస్ట్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. దర్శకుడు సుకుమార్ పుష్ప స్క్రిప్ట్ను బన్నీ కంటే ముందు మహేశ్బాబుకు వివరించాడట. అయితే మహేశ్ మేకోవర్కు సిద్ధంగా లేడని, స్క్రీన్పై నెగెటివ్ క్యారెక్టర్ను చూపించడానికి ఇష్టపడక నిస్సంకోచంగా కుదరదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. 'ఊ అంటావా' సాంగ్కు బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని తీసుకోవాలనుకున్నారట. ఇందుకోసం ఆమెకు ఎంత రెమ్యునరేషన్ అయినా ఇవ్వడానికి సిద్ధపడినప్పటికీ పలు కారణాలతో ఆమె ఈ ఆఫర్ను తిరస్కరించినట్లు టాక్. ఆ తర్వాత నోరా ఫతేహీని సంప్రదించగా ఆమె భారీ మొత్తాన్ని డిమాండ్ చేయడంతో పక్కన పెట్టేశారట. శ్రీవల్లి పాత్రకు తొలుత రష్మికను అనుకోలేదని, ఈ క్యారెక్టర్కు సమంత అయితే కరెక్ట్గా సూట్ అవుతుందని భావించినట్లు వినికిడి. కానీ ఆమె ఈ ఆఫర్కు నో చెప్పడంతో అలా ఈ పాత్ర రష్మికను వరించింది. సమంతను 'ఊ అంటావా' సాంగ్ చేయడానికి ఒప్పించడం కోసం ఎంతగానో కష్టపడ్డ విషయం తెలిసిందే! అలాగే ఫహద్ ఫాజిల్ పోషించిన పోలీసాఫీసర్ పాత్ర మొదట విజయ్ సేతుపతి దగ్గరకు వెళ్లగా డేట్స్ కారణంగా దాన్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. -
టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్ కోసం ఖరీదైన కార్లు !.. దిశా పటాని కామెంట్
Tiger Shroff Shares Heropanti 2 New Look: బాలీవుడ్ యాక్షన్ హీరోగా జాకీ ష్రాఫ్ కుమారుడు టైగర్ ష్రాఫ్ పేరుపొందాడు. 'హీరోపంటి' సినిమాతో బాలీవుడ్లో తెరంగ్రేటం చేసిన ఈ యంగ్ యాక్షన్ హీరో బాఘీ, బాఘీ 2, బాఘీ 3, వార్ చిత్రాలతో అలరించాడు. మరోసారి తన యాక్షన్ విన్యాసాలతో అబ్బురపరిచేందుకు రెడీ అవుతున్నాడు. టైగర్ తొలి చిత్రమైన హీరోపంటి సినిమాకు సీక్వెల్గా వస్తున్న హీరోపంటి 2 కోసం బాగానే కష్టపడుతున్నాడు. ఈ మూవీ డైరెక్టర్ అహ్మద్ ఖాన్ భారీ యాక్షన సీక్వెన్స్ను రూపొందించే పనిలో ఉన్నాడని సమాచారం. అయితే ఈ సినిమాలోని ఓ భారీ పోరాట సన్నివేశం కేసం అత్యంత విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఈద్ కానుకగా ఈ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు టైగర్ ష్రాఫ్. 'హీరోపంటి స్థాయిని ఈ షెడ్యూల్ రెట్టింపు చేసింది. అత్యంత ఛాలెంజింగ్ సీక్వెన్స్లలో ఒకదాని కోసం షూటింగ్ చేస్తున్నాం. దాని గ్లింప్స్ షేర్ చేసుకునేందుకు వేచి ఉండలేను.' అని టైగర్ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తుండగా తారా సుతారియా హీరోయిన్గా నటిస్తోంది. అయితే టైగర్ పోస్ట్కు 'వేచి ఉండలేను' అని కామెంట్ చేసింది బీటౌన్ ముద్దుగుమ్మ దిశా పటాని. టైగర్ ష్రాఫ్, దిశా రిలేషన్లో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) ఇదీ చదవండి: సినిమా షూటింగ్లో టైగర్ ష్రాఫ్కు గాయం.. ఫొటో షేర్ చేసిన నటుడు -
‘సర్జరీతో అసహ్యంగా మారిన మరో హీరోయిన్’
సినిమా తారలు మరింత అందంగా కనిపించేందుకు శరీరంలో మార్పులు చేయించుకుంటారు. ఇందుకోసం చాలా మంది సర్జరీలు చేయించుకుని వారి అందానికి మెరుగులు దిద్దుకుంటారు. అయితే ఇవి అందరికి కలిసిరాకపోవచ్చు. సర్జరీ వికటించి ఉన్న అందాన్ని పాడు చేసుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ మధ్య అయేషా టాకీయా పేదవులకు సర్జరీ చేసుకోగా అది వికటించిన సంగతి తెలిసిందే. చదవండి: ఎట్టకేలకు విడాకులపై స్పందించిన ప్రియాంక-నిక్ జోనస్ ఇక ఈ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ కూడా సర్జరీ చేయించుకుందని, దాంతో ఆమె ముఖం మరింత అసహ్యంగా మారిందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ బ్యూటీ దిశ పటానీ కూడా ఇవే విమర్శలు ఎదుర్కొంటోంది. బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం అంతిమ్ స్పెషల్ స్క్రీనింగ్ నిన్న(శుక్రవారం) జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి హజరైన దిశ ఎల్లో టాప్, డెనిమ్ జీన్స్తో దర్శనమిచ్చింది. అయితే ఇక్కడ దిశ లుక్లో ఎదో తేడాను గమనించారు నెటిజన్లు. ఇంకేముందు దిశ వీడియోను షేర్ చేస్తూ ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. చదవండి: పార్టీలో డ్యాన్స్తో హీరోయిన్ అక్క రచ్చ, ఛీఛీ.. కొంచం పద్దతిగా ఉండండి.. ఈ వీడియోలో దిశ లుక్ సాధారణంగా లేదని, తేడాగా ఉందంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరి కొందరూ ఇంకేముందు తన ముక్కు, పెదాలకు సర్జరీ చేసుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఓ నెటిజన్ ‘సర్జరీతో ముఖాన్ని పాడు చేసుకున్న మరో హీరోయిన్’ అంటూ కామెంట్ చేసి #waxstaue అనే హ్యాష్ట్యాగ్ను జోడించాడు. అలాగే ‘సర్జరీతో ఏమొచ్చింది.. అందంగా ఉన్న ముఖాన్ని అసహ్యంగా చేసుకున్నావ్’ నెటిజన్లు దిశను ఆటాడేసుకుంటున్నారు. ఇది నిజమో కాదో తెలియాలంటే ఈ రూమర్లపై దిశ స్పందించే వరకు వేచి చూడాలి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పార్టీలో డ్యాన్స్తో హీరోయిన్ అక్క రచ్చ, ఛీఛీ.. కొంచం పద్దతిగా ఉండండి..
Disha Patani Sister Khushboo Patani Birthday Party Dance Video Goes Viral: మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ భామ దిశాపటానీ. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ఎమ్ఎస్ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది. ఇక ఆమెకు సోదరి ఖుష్బూ పటానీ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె సినీ రంగంలో అడుగుపెట్టనప్పటికి తన అందం, గ్లామర్తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఈ ఇద్దరూ అక్కాచెల్లెల్లు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. చదవండి: దిశా సోదరి గురించి తెలిస్తే ప్రశంసించక మానరు! ఈ క్రమంలో ఓ వెకేషన్లో భాగంగా దిశా పటాని, తన సోదరి కుష్బూ పటానిలు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం దిశ సోదరి ఖుష్బూ పటానీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బర్త్డే పార్టీలో ఆమె డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పార్టీలో టెబుల్ పైకి ఎక్కి మరి ఖుష్బు డ్యాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియోను దిశ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ హ్యీప బర్త్డే మై క్రేజీ సిస్, నీలా నేను కూడా డ్యాన్స్ చేయాలని కోరుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చింది. సల్మాన్, కత్రినా పాటకు ఖష్ఫు తనదైన స్టైల్ల్లో స్టెప్పులేసింది ఖష్బు. చదవండి: షాకింగ్ లుక్లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి? ఇక ఆమె డ్యాన్స్కు కొంతమంది నెటిజన్లు ఫిదా అవుతుండగా మరికొందరూ తమదైన స్టైల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఛీఛీ.. ఒళ్లు మరిచి ఎలా డ్యాన్స్ చేస్తుంది. తనో ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మరించిందా.. తనేమి హీరోయిన్ కాదు.. కొంచం పద్దతిగా ఉండండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఖుష్బూప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్నెంట్గా విధులు నిర్వర్తిస్తోంది. దిశా పటాని ఎప్పుడైతే తన అక్క ఆర్మీ ఆఫీసర్ అని వెల్లడించిందో అప్పటి నుంచి ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఖుష్బూ భారత ఆర్మీలో పనిచేస్తున్నప్పటికీ దిశాలాగే ఫిట్నెస్ ప్రియురాలు. ఎప్పటికప్పుడు జిమ్, వర్కౌట్ ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. చదవండి: హీరోనవుతా, నా పెళ్లికి చిరంజీవి వస్తారు.. విచిత్రంగా అదే జరిగింది: హీరో View this post on Instagram A post shared by Media Expresso Bollywood ! (@mediaexpresso) -
రాశీ ఖన్నాకు బంపర్ ఆఫర్.. కరణ్ జోహార్ సినిమాలో ఛాన్స్..!
సౌత్ క్రేజీ హీరోయిన్ రాశీ ఖన్నా కెరీర్ మెల్లిగా బాలీవుడ్లోనూ స్పీడందుకుంటోంది. ఇప్పటికే హిందీలో రెండు వెబ్ సిరీస్లను (షాహిద్ హీరోగా ‘సన్నీ’ (వర్కింగ్ టైటిల్), అజయ్ దేవగన్ ‘రుద్ర’) పూర్తి చేసిన రాశీ ఖన్నా ఇప్పుడు ఓ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో యాక్షన్ ఫ్రాంచైజీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోనే ఓ లీడ్ క్యారెక్టర్కి రాశీ ఖన్నా అవకాశం దక్కించుకున్నారని టాక్. ఫ్రాంచైజీ అంటే కొన్ని భాగాలుగా సినిమాని తీస్తారని తెలిసిందే. ఒకవేళ ఈ సినిమాలో రాశీ కమిట్ అయిన వార్త నిజమే అయితే బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లే. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ ఇతర ప్రధాన తారాగణంగా కనిపించే ఈ యాక్షన్ ఫ్రాంచైజీకి ‘యోధ’ అనే టైటిల్ను అనుకుంటున్నారని, పుష్కర్ ఓజా అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తారని బీ టౌన్ ఖబర్. ఇక సౌత్లో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’, కార్తీ ‘సర్దార్’ చిత్రాల్లో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. -
హల్చల్ : సన్నీలియోన్ ఫోటో షూట్..కోపంగా చూస్తున్న మెహ్రీన్
♦ వైరలవుతున్న సన్నీలియోన్ లేటెస్ట్ ఫోటో షూట్ ♦ బాయ్ఫ్రెండ్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న దిశా పటానీ ♦ ఫ్లోరల్ డ్రెస్లో గులాబి వర్ణంలో కీర్తి సురేష్ ♦ భార్య ప్రియాంక చోప్రాను మిస్ అవుతున్నానంటున్న నిక్ ♦ కోపంగా చూస్తున్న మెహ్రీన్ ♦ న్యూ మామ్ రష్మికకు కంగ్రాట్స్ అంటోన్న ఛార్మీ ♦ యోగా శిల్పా శెట్టి ఆసనాలు ♦ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోన్న నిఖితా శర్మ View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by NICK JONɅS (@nickjonas) View this post on Instagram A post shared by Shamna Kasim | Poorna (@shamnakasim) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Puja Gupta Talukdar (@iampujagupta) -
'దిశా.. ముసలి హీరోల పక్కన భయంకరంగా ఉన్నావు'
నేడు(జూన్ 13) బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి దిశాపటానీ బర్త్డే. 'లోఫర్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ తర్వాత హిందీ చిత్రాలతో బిజీగా మారిపోయింది. ఈ మధ్యే వచ్చిన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' సినిమాలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్కు జోడీగా నటించిందీ భామ. ఆదివారం ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని నటుడు, సినీ విశ్లేషకుడు కమల్ ఆర్ ఖాన్(కేఆర్కే) దిశాకు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే ఈ మేరకు చేసిన ట్వీట్లో సల్మాన్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. "ప్రియమైన దిశాపటానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముసలి నటుల పక్కన నువ్వు చాలా భయంకరంగా కనిపిస్తున్నావు. కాబట్టి నువ్వు కేవలం టైగర్ సరసన మాత్రమే నటిస్తే బాగుంటుంది" అని కేఆర్కే రాసుకొచ్చాడు. దిశా పటానీ, టైగర్ ష్రాఫ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదిలా వుంటే ఇటీవలే సల్మాన్ కేఆర్కేపై కేసు ఫైల్ చేశాడు. రాధే సినిమాపై తనకు అనుకూలంగా రివ్యూ ఇవ్వనందుకే సల్మాన్ తన మీద కేసు వేశాడని కేఆర్కే ఆరోపించాడు. అయితే అది రివ్యూ కోసం కాదని, మనీలాండరింగ్ ఆరోపణలు చేసినందుకు గానూ కేసు నమోదు చేశామని సల్మాన్ లాయర్ స్పష్టం చేశాడు. ఇక ఈ విషయంలో తాను సల్మాన్కు క్షమాపణలు చెప్పనని, 20 మంది బాలీవుడ్ సెలబ్రిటీలు మద్దతుగా ఉన్నారని కేఆర్కే చెప్పుకొచ్చాడు. వారందరూ ఆయనతో నేరుగా గొడవ పెట్టుకునేందుకు సిద్ధంగా లేరని, వారికోసమైనా తాను పోరాడతానని పేర్కొన్నాడు. చదవండి: సల్మాన్ ఖాన్పై బిగ్బాస్ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు -
బాలీవుడ్ లవ్ బర్డ్స్పై కేసు: హీరో తల్లి ఏమందంటే?
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ బుధవారం ముంబై వీధుల్లో ప్రయాణించిన బాలీవుడ్ ప్రేమజంట టైగర్ ష్రాఫ్, దిశా పటానీలకు ముంబై పోలీసులు షాకిచ్చిన విషయం తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలకు నీళ్లొదులుతూ రోడ్ల మీద షికారుకొచ్చిన సెలబ్రిటీల మీద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సరైన కారణం లేకుండానే వారు బయటకు వచ్చారని తెలిపారు. దీంతో కరోనా టైంలో షికారేంటని ఈ జంట మీద కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తుండగా దాన్ని తీవ్రంగా ఖండించింది టైగర్ తల్లి ఆయేషా. "మీరు తప్పుగా అనుకుంటున్నారు. టైగర్, దిషా ఇంటికి కారులో తిరిగొస్తుండగా వారిని పోలీసులు అడ్డుకుని ఆధార్ కార్డులు చూపించమని అడిగారు. అయినా ఈ సమయంలో ఎవరూ అలా బయట చక్కర్లు కొట్టడానికి వెళ్లరు. ఏదైనా మాట్లాడేముందు నిజానిజాలు తెలుసుకోండి" అని మండిపడింది. 'టైగర్ ష్రాఫ్.. ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఉచిత భోజనం అందించినదాని గురించి ఎవరూ మాట్లాడరు కానీ అతడి ప్రతిష్టను దిగజార్చేందుకు మాత్రం సిద్ధంగా ఉంటారు. అయినా అత్యవసరమైన వాటి కోసం బయటకు వెళ్లేందుకు అనుమతి ఉందన్న విషయం గుర్తుంచుకోండి' అని ఆయేషా చెప్పుకొచ్చింది. In the ongoing ‘War’ against the virus, going ‘Malang’ on the streets of Bandra cost dearly to two actors who have been booked under sections 188, 34 IPC by Bandra PStn . We request all Mumbaikars to avoid unnecessary ‘Heropanti’ which can compromise on safety against #COVID19 — Mumbai Police (@MumbaiPolice) June 3, 2021 చదవండి: దిశా మాజీ ప్రియుడి ఫొటోలు.. సల్మాన్ 2 రూపాయల ఆర్టిస్ట్! -
Disha Patani టార్గెట్గా సెటైర్లు.. వెంటనే ఫొటోలు డెలీట్!
ముంబై: దేశంలోని అన్ని భాషల అగ్ర హీరోలను టార్గెట్ చేస్తూ.. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుంటాడు సినీ నటుడు, విమర్శకుడు కమాల్ ఖాన్ అలియాస్ కేఆర్కే. రాధే సినిమా, హీరో సల్మాన్ ఖాన్పై అనుచిత కామెంట్లు చేసి కోర్టు నోటీసుల దాకా పరిస్థితి తెచ్చుకున్నాడు. అయితే ఇంత జరుగుతున్నా తగ్గేది లేదంటున్నాడు కేఆర్కే. తాజాగా రాధే హీరోయిన్ దిశాపటానీని టార్గెట్ చేసి వెటకారపు కామెంట్లు చేశాడు. నటి దిశా పటానీ ఒకప్పుడు ఆర్టిస్ట్ పార్థ్ సమథాన్తో సన్నిహితంగా ఉండేది. దీంతో వాళ్లిద్దరూ డేటింగ్ చేసినట్లు పుకార్లు నడిచాయి. అయితే మీడియాకు చిక్కని వాళ్ల క్లోజ్ ఫొటోలను కొన్నింటిని కేఆర్కే సంపాదించాడు. వాటిని తన ట్విట్టర్లో పోస్ట్ చేసి ‘దిశ బ్రదర్’ అంటూ వెటకారపు కామెంట్స్ చేశాడు. అయితే వెంటనే ఆ ఫొటోలను డిలీట్ చేశాడు కమాల్. కొందరు నాకీ ఫొటోలు పంపారు. ఆమె దిశకి బ్రదర్ అని చెప్పారు. నాకీ ఫొటోలు నచ్చి పోస్ట్ చేశా. కొందరు కుక్కల్లా మొరుగుతుంటారు. ఆమె అతనికి బ్రదరో కాదో తెలియదు. అందుకే ఆ ఫొటోలు డిలీట్ చేశా. అని మరో పోస్ట్ పెట్టాడు కేఆర్కే. Someone did send me some photos on Twitter only and he said that he is #DishaPatani brother with her. I liked photos, so I posted with good caption. But people were barking like DOGS. I deleted photos because I don’t know that boy and I am not sure if he is really her brother. — KRK (@kamaalrkhan) June 2, 2021 పరోక్షంగా సల్లూభాయ్పై.. ఇక పనిలో పనిగా సల్మాన్ ఖాన్పై పరోక్ష వ్యాఖ్యలతో కేఆర్కే విరుచుకుపడ్డాడు. నువ్వేం బాలీవుడ్ గుండా భాయ్వి. నీకు ఒక్క బాలీవుడ్ యాక్టర్ కూడా సపోర్ట్ రావట్లేదంటూ సల్మాన్కే కౌంటర్ ఇచ్చేలా రెండు రూపాయల ఆర్టిస్ట్ వంటూ ఒక ట్వీట్ చేశాడు కేఆర్కే. ఇక షారూఖ్పై తాను అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. షారూఖ్ తనకు సోదరుడు లాంటి వాడని, అతన్ని ఏనాడూ అలాంటి కామెంట్లు చేయబోనని కేఆర్కే మరో ట్వీట్ చేశాడు. చదవండి: కారులో షికారు.. పోలీసుల ఎంట్రీ Aur Tu Ek Baat Bata Yaar, Tu Kaisa Bollywood Ka Maalik Gunda Bhai Hai, Ki Ek Bollywood Wala Teri Support Main Nahi Aaya! Tujhe Inn Chirkut #BiggBoss Ke Nallon Ko Apne Support Main Laana Pada! Hahaha! Kaya Izzat Hai Teri Bollywood Main Yar? You are real #2RsPerson of Bollywood. — KRK (@kamaalrkhan) June 1, 2021 -
కారులో బాలీవుడ్ లవ్ బర్డ్స్, అడ్డుకున్న పోలీసులు
ముంబై: బాలీవుడ్ ప్రేమ జంట టైగర్ ష్రాఫ్, దిశా పటానీ ప్రయాణిస్తున్న కారును మంగళవారం ముంబై పోలీసులు అడ్డుకున్నారు. రాకపోకలకు వీలు లేని రహదారిలోకి చొచ్చుకురావడంతో వారి కారును ఆపేసినట్లు పోలీసులు తెలిపారు. వారు ప్రవేశించిన దారిలో రోడ్డుకు మరమ్మత్తులు చేస్తున్నందున ఇతర మార్గం గుండా వెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు. టైగర్, దిశా.. జిమ్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కాగా టైగర్, దిశా కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వారు ఇంతవరకు అధికారికంగా ధృవీకరించనేలేదు. కానీ, ఎక్కడికైనా కలిసే వెళ్లడం, ఎవరింట్లో పార్టీ ఉన్నా ఇద్దరూ ప్రత్యక్షమవడం, కలిసి విహారయాత్రలకు చెక్కేయడం.. సోషల్ మీడియాలో ఒకరి పోస్టుల మీద మరొకరు ప్రేమ కురిపించడం వంటివి చూశాక వారి మధ్య ఇష్క్ ఉందని అభిమానులతో పాటు బాలీవుడ్ మీడియా కూడా ఫిక్సైపోయింది. ఇదిలా వుంటే టైగర్ చివరిసారిగా హృతిక్ రోషన్ 'వార్' సినిమాలో కనిపించాడు. దిశా.. సల్మాన్ఖాన్తో 'రాధే' చిత్రంలో నటించింది. ఇందులో టైగర్ తండ్రి జాకీ ష్రాఫ్ దిశాకు పెద్దన్నయ్యలా నటించాడు. చదవండి: మాల్దీవులకు చెక్కేసిన బాలీవుడ్ ప్రేమజంటలు -
సోషల్ హల్చల్ : నిక్కీ అందాలు.. పార్వతి పరువాలు.. నేహా వయ్యారాలు
♦ రెడ్ డ్రెస్లో మతి పొడొగుతున్న నిక్కీ తంబోలి ♦ నచ్చింది చేసుకుంటూ పొమ్మంటున్న సొట్టబుగ్గల లావణ్య ♦ నా గతానికి, భవిష్యత్తుకు అక్షరాలు లేవంటున్న పున్ను ♦ అయితే ఓకే అంటున్న వైష్ణవి ♦ ఇబ్బంది పెట్టొద్దంటున్న మోడల్ కోమల్ పాండే ♦ అది మిస్సవుతున్నా అంటోన్న అదితి ♦ జిలేబి అంటున్న నేహా శర్మ ♦ వైట్ డ్రెస్లో మెరిసిపోతున్న సోనమ్ కపూర్ ♦ ఆ రెండూ ఎప్పుడు తనతోనే ఉంటాయన్న యాంకర్ రవి View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Sonam K Ahuja (@sonamkapoor) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by Vaishnavi chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) View this post on Instagram A post shared by SHILPA REDDY (@shilpareddy.official) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Priya Mohan (@priyaatlee) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Komal Pandey (@komalpandeyofficial) View this post on Instagram A post shared by DP (@dishaparmar) -
'పుష్ప' ఐటెం సాంగ్లో బాలీవుడ్ బ్యూటీ?
క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్గా కనిపించనుండగా, ఆయనకు జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా ఉండనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతోంది. పుష్పలో ఓ ఐటెం సాంగ్ ఉండనుందని సమాచారం. బాలీవుడ్ భామ దిశా పటానీ ఈ ఐటైం సాంగ్ చేయనుందట. మాస్ స్టెప్పులకు బన్నీతో కలిసి డ్యాన్స్ చేయనున్నట్లు ఇండస్ర్టీలో టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇక ఈ చిత్రంలో మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్గా చేస్తున్న సంగతి తెలిసిందే.పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది. ఇందులో మొదటి భాగం అక్టోబర్లో, రెండో భాగం వచ్చే ఏడాదిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. చదవండి : 'తగ్గేదే లే'.. అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు ఆర్డినరీ హీరోలు ఎక్స్ట్రార్డినరీగా.. రష్మిక వీడియో సందేశం -
Seeti Maar: డాక్టర్ల అదిరిపోయే డ్యాన్స్.. దిశా పటాని ఫిదా!
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనాపై పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది శక్తికి మించి పోరాడుతున్నారు. చాలా మంది వైద్యులు తమ వ్యక్తిగత సంతోషాలను పక్కన పెట్టి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. చాలా రోజులుగా కుటుంబాలకు దూరంగా గడుపుతున్నారు. ఈ క్రమంలో కొందరు డాక్టర్లు డ్యాన్స్ చేస్తూ కరోనా బాధితులకు చికిత్స చేయడంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సల్మాన్, దిశా పటాని నటించిన "రాధే" చిత్రంలోని సీటీ మార్ పాటకు వైద్యులు డ్యాన్స్ చేస్తున్నవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను బాలీవుడ్ భామ దిషా పటాని ఫ్యాన్స్ క్లబ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. మే 14న హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు కాళ్లు కదుపుతూ చేసిన డ్యాన్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా.. 35,515 మంది నెటిజన్లు వీక్షించారు. డాక్లర్లు చేసిన డ్యాన్స్ని మెచ్చుకుంటూ నెటిజన్లు తమ ప్రేమను పంచుకుంటున్నారు. దీనిపై దిశా పటాని స్పందిస్తూ 'నిజమైన హీరోలు' అంటూ ప్రశంసించింది. "మా ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన వైద్యులకు ధన్యవాదాలు" అని ఓ నెటిజన్ ప్రశంసల జల్లు కురిపించాడు. "మీరు నిజమైన హీరోలు. మీ డ్యాన్స్ చాలా బాగుంది." అంటూ మరో నెటిజన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. View this post on Instagram A post shared by Team Disha (@teamdishap) (చదవండి: వెరైటీ ఫుడ్..దాన్ని చూసి నెటిజన్లు షాక్!) -
మనసు జారిందన్న దీప్తి, ఇదే ఫస్ట్ టైమ్ అన్న అఖిల్
► తన పిల్లి క్లారా చేష్టలను వీడియోలో బంధించిన శృతీ హాసన్ ► కొడుకు అల్లరి వీడియోను షేర్ చేసిన యాంకర్ శ్యామల ► బర్త్డే విషెస్ తెలుపుతూ రాసిన లేఖలు చాలా బాగున్నాయన్న అదా శర్మ ► ఈ మామిడికాయలు తినాలని ఎవరు మాత్రం ఉవ్విళ్లూరరు అంటోన్న సమీరా భరద్వాజ్ ► అరెరె.. అరెరె.. మనసే.. జారే అంటోన్న దీప్తి సునయన ► యువరాణి కళ్లారా చూడటం ఇదే తొలిసారి అంటూ మోనాల్కు బర్త్డే విషెస్ తెలిపిన అఖిల్ ► మేకప్ లేకుండా స్వాతి దీక్షిత్ View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by syamala Anchor (@syamalaofficial) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Sameera Bharadwaj (@sameerabharadwaj) View this post on Instagram A post shared by Sameera Bharadwaj (@sameerabharadwaj) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Swathi deekshith✨ (@swathideekshith) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Dakkshi (@dakkshi_guttikonda) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) -
'ఆ ఫోటోలు పెడుతున్నారు..కొంచెమైనా సిగ్గుండాలి'
ముంబై : ఓ వైపు దేశమంతా కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం తమ ఎంజాయ్మెంట్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. సెలబ్రిటీలు మాత్రం వినోదాల కోసం విదేశాలకు వాలిపోతున్న సంగతి తెలిసిందే. హాలీడే ట్రిప్పుల పేరుతో ప్రేమపక్షులు మాల్దీవుల బీచుల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇటీవలె అలియా భట్, రణ్బీర్ కపూర్, దిషా పటాని-టైగర్ ష్రాఫ్ హాలీడే ఎంజాయ్ చేయడం కోసం మాల్దీవులు చెక్కేసిన సంగతి తెలిసిందే. వీరి హాలిడే ట్రిప్పై నెటి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘‘కాస్త అయిన బాధ్యత ఉండక్కర్లేదా.. ఓ వైపు దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మీకు టూర్లు కావాల్సి వచ్చిందా’’అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా విషయంపై బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ స్పందించారు. ఇప్పడు ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుంది. మన దేశంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వీళ్లు మాత్రం తమ జల్సాల కోసం డబ్బులను నీళ్లలా ఖర్చుపెడుతున్నారు. ఓ వైపు దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుంటే...వీరు మాత్రం వెకేషన్ ట్రిప్పులను ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలు పెడుతున్నారు. కొంచెం అయినా సిగ్గుండాలి. వీళ్లు యాక్టింగ్ గురించి తప్పా ఇంకేమీ మాట్లాడలేరు అంటూ బాలీవుడ్ సెలబ్రిటీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఒక తన వెకేషన్ గురించి మాట్లాడుతూ..తాను బుధానాలోని తన కుటుంబంతో సమయం గడుపుతున్నానని, ఇదే తనకు మాల్దీవులు అని చెప్పుకొచ్చారు. చదవండి : అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్ ‘‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’ -
మొదటిసారి హీరోయిన్కు ముద్దు పెట్టిన సల్మాన్ఖాన్
ముంబై : కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుంచి సినిమా వచ్చి చాలా రోజులే అవుతోంది. దీంతో రాధే సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యారు సల్లూ భాయ్. ప్రభుదువా దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. ఇందులో సల్మాన్కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సాదారణంగా ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉండే సల్మాన్.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 32 ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఒక్క హీరోయిన్తోనూ ముద్దు సీన్లో నటించలేదు. అలాంటిది రాధే ట్రైలర్లో హీరోయిన్ దిశా పటానీతో సల్మాన్ లిప్లాక్ సీన్ చూసిన ఆయన ఫ్యాన్స్ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. గతంలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ గురించి కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు..తనకు ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇబ్బందిగా అనిపిస్తుందని సల్మాన్ బదులిచ్చాడు. దీంతో సల్మాన్ ఇవన్నీ ఆఫ్-స్క్రీన్లో చేస్తుంటాడు కాబట్టి ఆన్ స్క్రీన్ రొమాన్స్ అవసరం లేదని ఆయన సోదరుడు అర్బాజ్ ఖాన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 33 ఏళ్లుగా ఉన్న కండీషన్స్ని దిశా కోసం సల్మాన్ పక్కన పెట్టేశారా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) చదవండి : అల్లు అర్జున్ను కాపీ కొట్టిన సల్మాన్.. సేమ్ టు సేమ్! జిమ్ ట్రైనర్తో మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న నటి -
అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్
దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తున్నా సెలబ్రిటీలు మాత్రం వినోదాల కోసం విదేశాలకు వాలిపోతున్నారు. ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రభుత్వాలు నెత్తీ నోరు ముత్తుకుంటున్నా కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలకు మాత్రం అది చెవికెక్కడం లేదు. ఇటీవలె బాలీవుడ్ ప్రేమ పక్షులు అలియా భట్, రణ్బీర్ కపూర్, దిషా పటాని-టైగర్ ష్రాఫ్ హాలీడే ఎంజాయ్ చేయడం కోసం మాల్దీవులు చెక్కేసిన సంగతి తెలిసిందే. వీరి హాలిడే ట్రిప్పై నెటిజనులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘కాస్త అయిన బాధ్యత ఉండక్కర్లేదా.. ఓ వైపు దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మీకు టూర్లు కావాల్సి వచ్చిందా’’అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై హీరోయిన్ శృతి హాసన్ సైతం స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'వారికి హాలిడే దొరికినందుకు సంతోషం, వారు దానికి అర్హులు కూడా. అయితే విహారయాత్రలకు ఇది సరైన సమయం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రస్తుతం ఎంతోమంది కష్టకాలంలో ఉన్నారు. ఇలాంటి పాండమిక్ సమయంలో వెకేషన్ ట్రిప్పులకు వెళ్లడం కరెక్ట్ కాదు' అని పేర్కొంది. శృతి సహాన్ పాటు రోహిణి అయ్యర్, కాలమిస్ట్ శోభా దే సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సెలబ్రిటీల విహారయాత్రలను తప్పుబడుతున్నారు. చదవండి: ‘‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’ గుండె పగిలింది: విషాదంలో పూజా హెగ్డే -
మాల్దీవులకు చెక్కేసిన బాలీవుడ్ ప్రేమజంటలు
సినీతారలకు ఏమాత్రం గ్యాప్ దొరికినా ఎంచక్కా ఏదో ఒక దీవిలో వాలిపోతారు. ఇక కరోనా కకావికలం నుంచి తప్పించుకునేందుకు కూడా వారు ఇదే రూట్ను ఎంచుకుంటున్నారు. జనసంద్రానికి దూరంగా వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉండేలా ట్రిప్ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రేమజంటలు మరోసారి మాల్దీవులు చెక్కేశాయి. మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ అమల్లో ఉండటంతో రణ్బీర్ కపూర్- అలియా భట్, టైగర్ ష్రాఫ్- దిశా పటానీలు మాల్దీవులకు వెళ్లారు. యంగ్ హీరోలు రణ్బీర్, టైగర్లు తమ నెచ్చెలితో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. రణ్బీర్ జోడి నేడు(సోమవారం) ఉదయం ముంబై ఎయిర్పోర్టు నుంచి పయనమైన పలు ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇక వీళ్ల కన్నా ఒక రోజు ముందే మాల్దీవుల్లో వాలిపోయింది టైగర్ ష్రాఫ్ జోడీ. ఆదివారం నుంచే అక్కడ సేద తీరుతూ ఎంజాయ్ చేస్తోంది. కాగా కరోనా బారిన పడ్డ బాలీవుడ్ ప్రేమ జంట రణ్బీర్ కపూర్, అలియా భట్ ఇటీవలే దాన్ని జయించారు. వైరస్ను ఎదుర్కొన్న తర్వాత వారిద్దరూ కలిసి బయటకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇదిలా వుంటే పలువురు తారలు సైతం హాలీడే ట్రిప్ ప్లాన్ చేసుకునే పనిలో పడగా మరికొంతమంది ఇప్పటికే సిటీని వీడి నచ్చిన ప్రదేశాలకు వెళ్లిపోయారు. కాగా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో షూటింగ్లు ఆపేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో పలు సినిమాలు వాయిదా బాట పడగా పలువురు సెలబ్రిటీలు తిరిగి తమ ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్నారు. చదవండి: ఏంటి? నాకు రోజుకు రూ.16 కోట్లు వస్తాయా?: హీరో -
సీక్రెట్ పుట్టుమచ్చను షేర్ చేసిన స్టార్ హీరోయిన్
ముంబై : బాలీవుడ్ బ్యూటీ దిశా తరుచూ వార్తల్లో నిలుస్తోంది. స్టార్ హీరో టైగర్ ఫ్రాఫ్తో ప్రేమాయణం ఈ బ్యూటీని మరింత పాపులర్ చేసింది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారని, కొంతకాలంగా టైగర్- దిశా పటానీ డేటింగ్ చేస్తున్నారని బీ-టౌన్లో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇద్దరూ కలిసి పలు పార్టీలు, డిన్నర్లలో పాల్గొంటూ పలు సార్లు కెమెరాలకు చిక్కారు. దీంతో ఈ లవ్ కపుల్కి బాలీవుడ్లో యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక సోషల్మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే దిశా పటానీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లైవ్లో 'ఆస్క్ మై ఎనీథింగ్' సెషన్ను నిర్వహించింది. ఇందులో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆన్సర్ చేసింది. కాగా ఇతరులకుచ, మీకు ఉన్న తేడా ఏంటీ? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా దిశా షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు కంటి కింద పుట్టుమచ్చ ఉందని, ఇదే తనను అందరి కంటే ప్రత్యేకంగా చూపిస్తుందని పేర్కొంది. ఇక సినిమాల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'రాధే' చిత్రంలో దిశా పటానీ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం మే 13న విడుదల కానుంది. చదవండి : యాక్షన్ హీరోకు గాయాలు, పరిగెత్తుకొచ్చిన ప్రియురాలు డిలీట్ చెయ్, లేదంటే చంపేస్తాం: యాంకర్కు బెదిరింపులు -
దిశా పటాని గ్లామర్ షో.. చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
-
సల్మాన్, రణ్దీప్ల మధ్య ఉండే స్మోక్ ఫైట్ హైలైట్
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. మే 13న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్దీప్ హుడా, దిశా పటానీ, జాకీ ష్రాఫ్, జరీనా వహాబ్ కీలక పాత్రలు చేశారు. ‘‘సల్మాన్ ఖాన్ నటించిన ‘వాంటెడ్’, ‘దబాంగ్’, ‘బాడీగార్డ్’ వంటి చిత్రాలు రంజాన్కు విడుదలై సూపర్హిట్ సాధించాయి. ఆ సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తూ ఈ సినిమా కూడా హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో సల్మాన్, రణ్దీప్ల మధ్య ఉండే స్మోక్ ఫైట్ హైలైట్. ఈ ఫైట్ను ఓ కొరియన్ స్టంట్ టీమ్ డిజైన్ చేసింది. సల్మాన్ ఫ్యాన్స్కు ఈ చిత్రం ఓ యాక్షన్ ట్రీట్’’ అని చిత్రబృందం పేర్కొంది. నిజానికి ఈ సినిమా 2020 ఈద్కు విడుదల కావాల్సింది. కానీ కరోనాతో వాయిదా పడింది. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్కు ఇచ్చేశారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ ఓనర్ల అభ్యర్థనల మేరకు సల్మాన్ ఓటీటీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మరో రెండు నెలల్లో సల్మాన్ సినిమా థియేటర్స్లోకి వస్తుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. -
ఆమె పేరు వింటే శత్రువులకి దడ
తెలుగు సినిమా ‘లోఫర్’తో కెరీర్ మొదలుపెట్టిన దిశా పటానీ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా ‘ఎంఎస్ ధోని:ది అన్టోల్డ్ స్టోరీ’, యాక్షన్ ఫిల్మ్ ‘బాఘీ’లతో బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాక్షన్ ఫిల్మ్స్, సూపర్ హీరో ఫిల్మ్స్ ఇష్టపడే దిశకు నచ్చిన పుస్తకం ఏ లైఫ్ ఇన్ సీక్రెట్స్. ఈ పుస్తకం సంక్షిప్త పరిచయం... టైటిల్ కింద కనిపించే ట్యాగ్లైన్ ‘ఆట్కిన్స్ అండ్ ది మిస్సింగ్ ఏజెంట్స్ ఆఫ్ వరల్డ్ వార్–2’ చూసిన తరువాత పుస్తకం గురించి స్థూల అవగాహన వస్తుంది. ఎవరీ ఆట్కిన్స్? నాజీ గూఢచారి హ్యూగో బ్లేచెర్ మాటల్లో....‘నన్ను ఇంటరాగెట్ చేసిన వాళ్లలో ఒకరు ఆట్కిన్స్. మిగతా అధికారులతో పోల్చితే పోష్ ఇంగ్లిష్ యాక్సెంట్తో ఆమె చాలా భిన్నంగా కనిపించారు. కళ్లలో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది. మగరాయుడిలా అనిపించింది’ రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటీష్ సీక్రెట్ ఆర్గనైజేషన్లో స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ (ఎస్వోయి)లో ఫ్రాన్స్ సెక్షన్లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేంది. కొద్దికాలంలోనే హెడ్ ఆఫ్ ది ఫ్రెంచ్ సెక్షన్కు అసిస్టెంట్గా పనిచేసే స్థాయికి ఎదిగింది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఆమె ప్రధాన విధులు ఏమిటంటే, ఇంటర్వ్యూ చేసి స్పెషల్ ఏజెంట్లను ఎంపిక చేయడం. అలా ఎంపిక చేసిన వారిని 16వ శతాబ్దానికి చెందిన కంట్రీ హౌజ్లో బస ఏర్పాటు చేస్తారు. బాహ్యప్రపంచంతో ఎలాంటి కాంటాక్ట్ ఉండదు. ఇక్కడ ‘కమెండో కోర్స్’ చేయిస్తారు. ఫాల్స్ ఐడెంటిటీలతో ప్రత్యర్థులను ఎలా బురిడీ కొట్టించాలో తర్ఫీదు ఇస్తారు. భాషకు సంబంధించిన మెలకువలు నేర్పించడంతో పాటు, ఆక్రమిత ఫ్రాన్స్లో పోలీస్ రూల్స్ ఎలా ఉంటాయి, కర్ఫ్యూ ఏ విధంగా ఉంటుంది, రేషనింగ్ ఏ విధంగా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ సమస్యలు ఏమిటి...మొదలైన విషయాలను పూసగుచ్చినట్లు వివరించేది ఆట్కిన్స్. శిక్షణ పూర్తయ్యాక నాజీ జర్మనీ ఆక్రమిత ఫ్రాన్స్లోకి వీరిని పంపిస్తారు. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటారు. నాజీ జర్మని ఆక్రమిత ఫ్రాన్స్లోకి 470 మంది ఏజెంట్లను పంపుతారు. అందులో 39 మంది స్త్రీలు కూడా ఉన్నారు. ఈ ఏజెంట్ల పేర్లు, కోడ్నేమ్స్తో సహా ప్రతి చిన్న విషయం ఆట్కిన్స్కు కొట్టిన పిండే. ‘మోస్ట్ డేరింగ్ వుమెన్’గా పేరున్న ఆట్కిన్స్ ‘కవరింగ్’ స్టోరీలు అల్లడంలో, కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పనిచేసిన జర్మనీ అధికారులు, గార్డులను ఇంటరాగేట్ చేయడంలో నెంబర్వన్ అనిపించుకుంది. జేమ్స్బాండ్ సిరీస్లో ‘మిస్ మనీ పెన్నీ’కి ప్రేరణ ఆట్కిన్స్ అంటారు. ‘ది సండే టైమ్స్ ఆఫ్ లండన్’ ‘ది ఇండిపెండెంట్’ పత్రికల్లో చాలాకాలం పాటు రిపోర్టర్గా పనిచేసిన సారా హెమ్ 1998లో ఆట్కిన్స్ను స్వయంగా కలుసుకొని ఈ పుస్తకానికి కావల్సిన ముడిసరుకు సమకూర్చుకున్నారు. రొమేనియా నుంచి కెనడా వరకు వేలమైళ్ల దూరం ప్రయాణం చేసి పుస్తకానికి అవసరమైన డాక్యుమెంట్లు, ఫొటోగ్రాఫ్లు, ఫ్యామిలీ రికార్డులు సేకరించారు. తన పరిశోధనలో హెమ్కు తెలిసిన విషయం ఏమిటంటే, బ్రిటీష్ సీక్రెట్ ఆర్గనైజేషన్లో పనిచేయడానికి ముందు బచరెస్ట్ (రొమేనియా)లోని ఒక ఆయిల్ కంపెనీలో సెక్రెటరీగా పనిచేసింది ఆట్కిన్స్. ఆ కాలంలో బ్రిటీష్ ఇంటెలిజెన్స్కు అవసరమైన సమాచారాన్ని చేరవేసేది. ఆమె పనితీరు నచ్చడం, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో పట్టు ఉండడం...మొదలైన కారణాలతో ‘ఎఫ్–సెక్షన్’లోకి తీసుకున్నారు. అంత పెద్ద స్థాయిలో వెలిగిన ఆట్కిన్స్ కూడా ఇంగ్లిష్ ఉన్నత అధికారుల దగ్గర జాతివివక్ష ఎదుర్కుందట. మరో సంచలనం ఏమిటంటే, బ్రిటీష్ ఇంటెలిజెన్స్ విభాగంలో ‘పవర్ఫుల్ ఫిగర్’ అనిపించుకున్న ఆట్కిన్స్ జర్మన్, సోవియట్లకు ‘స్పై’గా పనిచేసిందని ఆరోపణలు వచ్చాయి. 92 ఏళ్ల వయసులో చనిపోయిన ఆట్కిన్స్ను రహస్యాల పుట్ట అంటారు. ఆ రహస్యాల అరల్లోకి వెళ్లడమే ఈ పుస్తకం చేసిన పని. చదవండి: మళ్లీ కెమెరాలకు చిక్కిన టైగర్-దిశా ‘చెడు అలవాట్లు మానుకోవడం మంచి అలవాటు’ -
మళ్లీ కెమెరాలకు చిక్కిన టైగర్-దిశా
ముంబై : బాలీవుడ్ స్టార్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీ డేటింగ్ చేస్తున్నారని గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా...ఇద్దరూ కలిసి హాలీడేలు, డిన్నర్లు, పార్టీలు అంటూ బీ-టౌన్ రోడ్లపై చక్కర్లు కొడుతూ మీడియా కెమెరాలకు చిక్కుతుంటారు. దీంతో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. తాజాగా టైగర్ ష్రాఫ్ తన 31వ పుట్టినరోజు వేడుకలను ముంబై బాంద్రాలోని ఓ స్టార్ హోటల్లో జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్న ఈ బర్త్డే వేడుకల్లో ఆయన గర్ల్ప్రెండ్ దిశా పటానీ కూడా కనిపించింది. దీంతో ఫ్యామిలీకి సమానమైన రిలేషన్ దిశాతో ఉందంటే ఇక వీరిద్దరూ మరికొద్ది రోజుల్లోనే పెళ్లి పట్టాలెక్కనున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ పార్టీలో దిశా- టైగర్ కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టైగర్ ష్రాఫ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తల్లి అయేషా ష్రాఫ్, సోదరి కృష్ణ ష్రాఫ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నటుడి చిన్ననాటి ఫోటోలను షేర్ చేశారు. దిశా పటానీ సైతం తన ఇన్స్టాగ్రామ్లో ప్రియుడికి బర్త్డే విషెస్ తెలిపింది. ఇదిలా ఉండగా, టైగర్ ష్రాఫ్ గతేడాది శ్రద్ధాతో కలిసి నటించిన బాఘి-3 సినిమా విజయవంతం అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన వికాస్ దర్వకత్వంలో తెరకెక్కనున్న 'గణపత్' సినిమాలో నటించనున్నాడు. ఇక దిశా దిశా పటానీ సల్మాన్ ఖాన్ సరసన నటించిన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' సినిమా ఈ ఏడాది ఈద్ పండగ నాడు రిలీజ్ కానుంది.ఇదిలా వుంటే దిశా పటానీ భాయ్జాన్ సల్మాన్ ఖాన్ సరసన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'లో నటించింది. ఈ చిత్రం ఈద్ పండగ నాడు రిలీజ్ కానుంది. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. చదవండి : (Disha Patani: ఫోటోకు స్టార్ హీరో కామెంట్) (మాల్దీవుల్లో పెళ్లిలో 'సాహో' హీరోయిన్!) View this post on Instagram A post shared by Ayesha Shroff (@ayeshashroff) -
యాక్షన్ హీరోకు గాయాలు, పరిగెత్తుకొచ్చిన ప్రియురాలు
ముంబై: యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని బీటౌన్ కోడై కూస్తున్న విషయం తెలిసిందే. పైగా వీళ్లిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడంతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది. ఈ క్రమంలో తాజాగా టైగర్ ష్రాఫ్ ముంబైలో ఫుట్బాల్ ఆడుతున్న మైదానానికి దిశా పటానీ కూడా వెళ్లింది. కాసేపు ప్రియుడితో కలిసి ఫుట్బాల్ ఆడింది. ఆ తర్వాత వాళ్ల ఆటను ఎంజాయ్ చేస్తూ అక్కడే కూర్చుండిపోయింది. ఎంతో ఉత్సాహంగా గేమ్ కొనసాగుతుండగా టైగర్ ష్రాఫ్ సడన్గా మైదానంలో కింద పడిపోయాడు. దీంతో మెడికల్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. దిశా పటానీ కూడా తన ప్రియుడికి ఏమైందోనన్న కంగారుతో పరుగు పరుగున అతడిని సమీపించి పరీక్షించింది. స్వల్ప గాయాలపాలైన టైగర్కు దగ్గరుండి ప్రాథమిక చికిత్స చేయించి అండగా నిలబడింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ దిశాకు అభినందనలు తెలుపుతూ హార్ట్ ఎమోజీ పెట్టింది. ఇదిలా వుంటే దిశా పటానీ భాయ్జాన్ సల్మాన్ ఖాన్ సరసన 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్'లో నటించింది. ఈ చిత్రం ఈద్ పండగ నాడు రిలీజ్ కానుంది. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహించాడు. ఇక టైగర్ ష్రాఫ్ త్వరలో 'గణపత్' సినిమాలో నటించనున్నాడు. వికాస్ బాల్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో కృతీ సనన్ టైగర్తో జోడీ కట్టనుంది. చదవండి: Disha Patani: ఫోటోకు స్టార్ హీరో కామెంట్ -
‘దిశా.. యమ హాట్గా ఉన్నావ్’
బాలీవుడ్ స్టార్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీ డేటింగ్ చేస్తున్నారని గత కొంతకాలంగా బీ-టౌన్లో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. హాలీడేలు, డిన్నర్లు, పార్టీలు అంటూ బీ-టౌన్ రోడ్లపై చక్కర్లు కొడుతూ మీడియా కెమెరాలకు చిక్కుతుంటారు. దీంతో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. తాజాగా తన ఫ్రెండ్ పెళ్లికి హాజరైన దిశా ఓ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. షేన్ పీకాక్ లెహెంగాలో ఎంతో అందంగా మెరిసిపోతున్న దిశా..హేర్, అండ్ మేకప్అప్ చేసుకుంది నేనే అంటూ ఓ క్యాప్షన్తో ఫోటోను పోస్ట్ చేసింది. దీనికి టైగర్ ష్రాఫ్ కామెంట్ చేస్తూ 'హాట్' అనే ఎమోజీతో కామెంట్ చేశాడు. దీంతో వీరిద్దరి రిలేషన్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. ఇక తమ రిలేషన్షిప్ గురించి రీసెంట్గా ఓ వెబ్సైట్తో మాట్లాడిన దిశా పటానీ టైగర్ ష్రాఫ్తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. 'టైగర్ పట్ల నాకెంతో ఆరాధనా భావం ఉంది. తను నా బెస్ట్ ఫ్రెండ్. ఇండస్ట్రీలో తను కాకుండా వేరే స్నేహితులెవరూ లేరు’ అని చెప్పుకొచ్చింది. గతేడాది న్యూ ఇయర్ సెలబబ్రేషన్స్ కోసం ఇద్దరూ కలిసి జంటగా మాల్దీవులకు వెళ్లొచ్చారు. అయితే ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. టైగర్తోనే కాకుండా అతడి తల్లి అయేషా, చెల్లి క్రిష్ణతో కూడా దిశా తరచుగా బయటికి వెళ్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో.. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోందంటూ రూమర్లు ప్రచారం అవుతున్నాయి.సినిమాల విషయానికి వస్తే..ఎమ్ఎస్ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ..బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ప్రస్తుతం భాయిజాన్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం వచ్చే రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏక్తాకపూర్ నిర్మిస్తున్న కెటీనా అనే చిత్రంలోనూ నటించనుంది. చదవండి : (టైగర్ ష్రాఫ్ ఫ్యామిలితో దిశా పటానీ టిక్టాక్) (ఏడేళ్ల వివాహ బంధం.. విడాకులు కోరిన స్టార్ కపుల్) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) -
సోషల్ హల్చల్ : హీటెక్కిస్తున్న అనన్య.. చంపేస్తున్న శ్రీముఖి
♦ హాఫ్ సారీలో అదరగొడుతున్న బిగ్బాస్ ఫేం అరియానా గ్లోరీ ♦ చూపులతో చంపేస్తున్న శ్రీముఖి ♦ లేటు వయసులోనూ తన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతున్న మాధురీదీక్షిత్ ♦ అందాలు ఆరబోసి కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది బాలీవుడ్ భామ అనన్య పాండే. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతోన్న లైగర్ ద్వారా టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ ♦ ప్రామిస్.. ఇవన్నీ నా కోసం కాదు అంటూ రష్మిక ఓ ఫన్నీ ఫోటోని ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేసింది. ♦ న్యూలుక్తో అదరగొడుతున్న యంగ్ హీరో కార్తికేయ ♦ డాన్స్తో అదరగొడుతున్న దీపికా పదుకొణె View this post on Instagram A post shared by Anchor Ariyana (@ariyanaglory) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) Believe in this beautiful machine called your body and it will show you what you are capable of..@kuldepsethi (my super trainer) made this possible pic.twitter.com/hb8qinaN7E — Kartikeya (@ActorKartikeya) February 16, 2021 View this post on Instagram A post shared by Sukumar B (@aryasukku) View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) -
దిశా సోదరి గురించి తెలిస్తే ప్రశంసించక మానరు!
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది బ్యూటీ భామ దిశాపటానీ. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ఎమ్ఎస్ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం భాయిజాన్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం వచ్చే రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా దిశా ఫ్యామిలీకి చెందిన ఓ న్యూస్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. దిశాకు సోదరి ఖుష్బూ, సోదరుడు సూర్యన్ష్ పటాని ఉన్నారు. సినిమా రంగంలో దూసుకుపోతున్న దిశాపటాని గురించి అందరికి తెలుసు కానీ ఆమె సోదరి గురించి ఎవరికి పెద్దగా తెలియదు. దిశా సోదరి ఖుష్బూ ఏ వృత్తిలో ఉందో తెలుసా. ఆమె ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్నెంట్గా విధులు నిర్వర్తిస్తోంది. దిశా పటాని ఎప్పుడైతే తన అక్క ఆర్మీ ఆఫీసర్ అని వెల్లడించిందో అప్పటి నుంచి ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఖుష్బూ భారత ఆర్మీలో పనిచేస్తున్నప్పటికీ దిశాలాగే ఫిట్నెస్ ప్రియురాలు. ఎప్పటికప్పుడు జిమ్, వర్కౌట్ ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఖుష్బూ వృత్తి తెలిసిన వారందరూ ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నారు. కదన రంగంలో సేవలందిస్తున్నందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఆర్మీ ట్రైనింగ్లో ఉన్న ఖుష్బూ ఫోటోలు, ఇద్దరు సోదరీమణులు కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారుతున్నాయి. ఇక ఇద్దరు సోదరీమణులు విభిన్నరంగాలు ఎంచుకొని ఎవరి రంగంలో వారు విజయం సాధించడం గొప్ప విషయంగా ఫాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ హీరోలు హీరోయిన్లలో ఆర్మీ నేపథ్యం నుంచి వచ్చిన వారు చాలామందే ఉన్నారు. అక్షయ్ కుమార్ నాన్న ఆర్మీ ఆఫీసర్. ఇక హీరోయిన్లలో ప్రీతీ జింటా.. ప్రియాంక చోప్రా.. అనుష్క శర్మ లాంటి వారు ఆర్మీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారే. -
చంపేస్తాం! బాలీవుడ్ భామకు బెదిరింపు కాల్స్..
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బ్యూటీ భామ దిశాపటానీ. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ఎమ్ఎస్ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం భాయిజాన్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం వచ్చే రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఓ వైపు చేతినిండా సినిమాలతోపాటు మరోవైపు ఫోటో షూట్లతో అభిమానులను ఊర్రూతలుగిస్తోంది దిశా. ఆమె ఏ డ్రెస్ ధరించిన తన అందాలతో కుర్రకారులను మత్తెక్కిస్తుంటుంది. ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో తరుచూగా పోస్టు చేస్తుంటుంది. అలా లైఫ్ను హ్యపీగా లీడ్ చేస్తున్నఈ ముద్దుగుమ్మ తాజాగా ప్రమాదంలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. చదవండి: నాలుగు నెలల్లో సలార్ పూర్తి దిశాపటానీకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. హీరోయిన్కు ఫోన్ చేసి తనను చంపేస్తామని భయపెడుతున్నట్లు సమాచారం. అంతేగాక పోలీస్ స్టేషన్లకు కూడా కాల్స్ చేసి మీ అమ్మాయి(దిశా పటానీ) ఇంకా ఎవరూ రక్షించలేరని బెదిరిస్తున్నారట. ఈ కాల్స్ పాకిస్తాన్ నుంచి వస్తున్నట్లు, కాల్ చేసిన వ్యక్తి దిశాను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాల్స్ వల్ల దిశా ప్రాణానికి ప్రమాదం ఉన్నట్లు సమాచారం. అయితే బెదిరింపు కాల్స్పై పోలీసులు దృష్టి పెట్టినట్లు, దీని వెనుక ఉన్న సూత్రధారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లు కూడా తెలుస్తోంది. చదవండి: మహేశ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనా.. వీడియో వైరల్ -
నాలుగు నెలల్లో పూర్తి
‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాల తర్వాత ప్రభాస్ జోరు పెంచారు. వరుసగా సినిమాలను లైన్లో పెట్టేస్తున్నారు. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఇంకా ఆయన కమిట్ అయిన చిత్రాల్లో డైరెక్టర్ నాగ్ అశ్విన్తో ఓ సినిమా, ఓమ్ రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్తో ‘సలార్’ ఉన్నాయి. ‘రాధేశ్యామ్’ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. దీంతో కొత్త చిత్రాన్ని జనవరిలో పట్టాలెక్కించనున్నారట ప్రభాస్. ‘సలార్’ చిత్రీకరణను జనవరి మూడో వారంలో ప్రారంభించనున్నారట. ఇప్పటికే ‘కేజీఎఫ్ 2’ సినిమా షూటింగ్ని పూర్తి చేసిన ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమాపై పూర్తిగా దృష్టి సారించారు. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టి కేవలం నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారని టాక్. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనుండగా, వారిలో ఒక హీరోయిన్గా ‘లోఫర్’ బ్యూటీ దిశా పటానీని ఖరారు చేసినట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. -
దిశా పటానీ హాట్ ఫొటోలు
-
ఆరు ఎపిసోడ్లు.. తొంభై కోట్లు
వెబ్ సిరీస్లు, వెబ్ షోలకు బాగా ఆదరణ పెరగుతోంది. దీంతో టాప్ స్టార్స్ను కూడా ఓటీటీ మీడియమ్లోకి తీసుకురావడానికి ఆయా సంస్థలు కృషి చేస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఓ వెబ్ షో చేయబోతున్నారని టాక్. ఇందుకోసం ఆయనకు భారీ పారితోషికం కూడా అందబోతోందని సమాచారం. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ యాక్షన్ నిండిన ఓ వెబ్ సిరీస్ చేయబోతోందట. ఇందులో హృతిక్ లీడ్ రోల్లో కనిపిస్తారని భోగట్టా. ఆరు ఎపిసోడ్లతో సాగే ఈ సిరీస్కుగాను హృతిక్ సుమారు 90 కోట్లు తీసుకోనున్నారట. భారతీయ భాషలన్నింట్లోనూ ఈ సిరీస్ విడుదల కానుందని టాక్. ఈ సిరీస్లో హృతిక్ సరసన దిశా పటానీ కథానాయికగా నటిస్తారట. ఈ ఏడాది చివర్లో ఈ సిరీస్కు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. -
రాధే ఓటీటీకి రాదే!
సల్మాన్ ఖాన్ సూపర్ పోలీస్గా తెరకెక్కిన చిత్రం ‘రాధే’. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్టయిలిష్ ఎంటర్టైనర్లో దిశా పటానీ కథానాయిక. జాకీ ష్రాఫ్, రణ్దీప్ హుడ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఈ ఏడాది ఈద్ పండగకు విడుదల చేయాలనుకున్నారు. కోవిడ్ వల్ల ప్లాన్ మారింది. షూటింగ్ పూర్తి కాలేదు. థియేటర్స్ కూడా ఓపెన్ లేవు. ఇటీవలే ఈ సినిమాను పూర్తి చేశారు. దాంతో ‘రాధే’ ఓటీటీకి వస్తుంది అనే వార్త బాగా వినబడుతోంది. కానీ ఈ వార్తలను ఖండించింది చిత్రబృందం. ‘రాధే’ ఓటీటీకి రాదని, వచ్చే ఏడాది ఈద్కి సల్మాన్ భాయ్ థియేటర్స్లోకి వస్తాడని స్పష్టం చేశారు. హిందీ మార్కెట్లో మళ్లీ ప్రేక్షకుల్ని థియేటర్స్కు తీసుకొచ్చే సినిమాల్లో సల్మాన్ ఖాన్ ‘రాధే’ చిత్రం చాలా కీలకం అని బాలీవుడ్లో ఓ టాక్ నడుస్తోంది. -
‘స్విమ్ ఫొటో’.. క్షమించమని అడిగిన హీరో!
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తాజాగా షేర్ చేసిన మాల్దీవుల ఫొటో నెట్టింట హల్చల్ చేస్తుంది. టైగర్ తన రూమర్డ్ గర్ల్ఫ్రెండ్ దిశ పటానీతో కలిసి బుధవారం మాల్దీవుల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం టైగర్ ష్రాఫ్ స్విమ్మింగ్ పూల్ వద్ద తీసుకున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. చిన్న పసుపు రంగు షాట్ ధరించి ఉన్న ఈ ఫొటోకు అతడు పెట్టిన టైటిల్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. ‘ప్లీజ్ నా ఎల్లో హాట్ ప్యాంట్కు క్షమించండి.. ఈ లాక్డౌన్లో నేను పెరిగానా లేక నా ప్యాంట్స్ షింక్ అయ్యిందో అర్థం కావడం లేదు’ అంటూ చమత్కరించి నెటిజన్లను నవ్వించాడు. (చదవండి: టైగర్ ష్రాఫ్ ఎన్ని కిలోలు ఎత్తాడో తెలుసా?) View this post on Instagram Pls excuse the yellow hot pants 😅Either ive grown or my shorts have shrunk this lockdown ☀️ @intercontinental_maldives #islandlife🌴 #intercontinentalmaldives #intercontinentallife A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on Nov 11, 2020 at 8:45pm PST ఇటీవల టైగర్ ష్రాఫ్, శ్రద్దా కపూర్ నటించిన ‘భాగీ-3’ ఈ ఏడాది మార్చిలో హోలీ సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా భారీగానే కలెక్షన్లు వసూలు చేసింది. తన తండ్రి జాకీష్రాఫ్తో కలిసి నటించిన మొదటి సినిమాలో రితేష్ దేశ్ముఖ్, అంకితా లోఖండే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా ప్రస్తుతం ‘టైగర్’ భాగీ సీక్వెల్ ‘భాగీ-4’తో పాటు ‘హీరోపంటి-2’లో నటిస్తున్నాడు. (చదవండి: అక్షయ్ అడిగేసరికి భయమేసింది: హీరో) -
బరువులెత్తగలనే!
బరువులెత్తగలవా.. ఓ నారీ బరువులెత్తగలవా? అంటే.. బరువులెత్తగలనే అంటారు దిశా పటానీ. ఏంటీ.. ‘చెట్టులెక్కగలవా.. ఓ నరహరి..’ పాట గుర్తొస్తోందా? ఆ పాట గురించి పక్కన పెట్టి, దిశా గురించి చెప్పుకుందాం. ఈ బాలీవుడ్ బ్యూటీకి ఫిట్నెస్ మీద శ్రద్ధ ఎక్కువ. ఆమె సోషల్ మీడియాలో దాదాపు అన్నీ ఫిట్నెస్ పోస్ట్లే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎక్కువ బరువులు మోస్తూ ఎప్పటికప్పుడు తన రికార్డ్ను తానే దాటేస్తుంటారు. తాజాగా 75 కేజీల బరువును ఎత్తారామె. ఆ వీడియోను పంచుకుంటూ, ఇదంతా నాకు ‘జస్ట్ పీస్ ఆఫ్ కేక్’ (ఇవన్నీ నాకు కేక్ వాక్ లాంటివి అనే ఉద్దేశంలో) అన్నారామె. ఇటీవలే సల్మాన్ ఖాన్తో ‘రాధే’ సినిమాలో నటించారు. ఆ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు దిశా పటానీ. ప్రస్తుతం ‘కేటీనా’ అనే సినిమాలో నటిస్తున్నారు. -
ఆటా పాటా
సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాధే’. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా సల్మాన్ కనిపిస్తారు. దిశా పటానీ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయింది. తాజాగా హీరోయిన్ దిశా పటానీ కూడా సెట్లో అడుగుపెట్టారు. ఓ హుషారైన గీతాన్ని సల్మాన్, దిశా మీద చిత్రీకరిస్తున్నారు. ‘‘చాలా గ్యాప్ తర్వాత సెట్లో అడుగుపెట్టాను. ఓ సూపర్ సాంగ్ను షూట్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు దిశా. 15 రోజుల్లోగా సినిమా చిత్రీకరణను పూర్తి చేయాలనుకుంటున్నారు చిత్రబృందం. ఈ సినిమాను ఈ ఏడాది ఈద్ సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కోవిడ్ వల్ల ఆగిపోయింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా థియేటర్స్లోకి రానుందని టాక్. -
టైగర్ వర్కవుట్ విన్యాసాలు, దిశా ప్రశంసలు
-
టైగర్ ష్రాఫ్ ఎన్ని కిలోలు ఎత్తాడో తెలుసా?
కండలు తిరిగిన యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ఎప్పుడూ ఫిట్నెస్ కాపాడుకునేందుకు కసరత్తులు చేస్తూ ఉంటారు. నెలల తరబడి విరామం తర్వాత షూటింగ్స్ మళ్లీ ప్రారంభవమవుతుండటంతో ఎక్స్ట్రా డోసులో వ్యాయామం చేస్తున్నారు. తన ఫిట్నెస్ స్టూడియోలో చెమటలు చిందిస్తున్న వర్కవుట్ వీడియోను ఆయన తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇందులో అతను అత్యంత బరువున్న దాన్ని పైకి ఎత్తే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో టైగర్ దాన్ని కొంత వరకు మాత్రమే ఎత్తగలిగి విఫలమయ్యారు. కాసేపటికి మరోసారి దాన్ని పై వరకు గాలిలో ఎత్తి ఉంచగలిగి సఫలమయ్యారు. (చదవండి: బాలీవుడ్ నటి తండ్రికి కరోనా పాజిటివ్) ఈ వీడియోను చూసి అభిమానులు అబ్బురపడుతున్నారు. ఆమె ప్రేయసిగా భావిస్తున్నబాలీవుడ్ నటి దిశా పటానీ కూడా అతని ప్రతిభను ప్రశంసిస్తూ చప్పట్లు కొడుతున్న ఎమోజీలను పెట్టారు. ఇంతకీ టైగర్ ఎన్ని కిలోల బరువు ఎత్తారని భావిస్తున్నారు? యాభయ్యో, వందో కిలోలో కాదు, ఏకంగా 220 కిలోలు. కాగా ఆయన ప్రస్తుతం "హీరో పంతి 2" చిత్రంలో నటిస్తున్నారు. ఆ తర్వాత హాలీవుడ్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ సూపర్ హిట్ చిత్రం ‘రాంబో’ రీమేక్లో నటించనున్నారు. ఇది 2021 చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. (చదవండి: వారిద్దరిప్పుడు కలిసి జీవించడం లేదు: కృష్ణ ష్రాఫ్) -
బాలీవుడ్ నటి తండ్రికి కరోనా పాజిటివ్
ముంబై : బాలీవుడ్ నటి దిశా పటాని తండ్రి జగదీష్ పటానీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆయనతో పాటు ఉత్తరప్రదేశ్ విద్యుత్శాఖ విజిలెన్స్ యూనిట్లోని మరో ముగ్గురు అధికారులకు సైతం కరోనా సోకింది. ట్రాన్స్ఫార్మర్ కుంభకోణం దర్యాప్తు నేపథ్యంలో దిశా తండ్రి జగదీష్ పటానీ సహా మరో ఇద్దరు అధికారులు లక్నో నుంచి ముంబై వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లక్నో విద్యుత్ శాఖ విజిలెన్స్ యూనిట్లో దిశా తండ్రి ఎస్పీ హోదాలో పనిచేస్తున్నారు. అయితే దర్యాప్తు నిమిత్తం అక్కడికి చేరుకోగానే పరీక్షలు నిర్వహించగా ముగ్గురు అధికారులకు సైతం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా జోనల్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని 48 గంటల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. (మీడియా వేధింపుల గురించి ముంబై పోలీసులకు లేఖ) -
టైగర్ ష్రాఫ్ ఫ్యామిలితో దిశా పటానీ టిక్టాక్
ముంబాయి: టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ , తల్లి ఆయేషా ష్రాఫ్ తో కలిసి చేసిన ఒక సరదా పోస్ట్ను దిశా పటాని తన ఇన్స్టా గ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఈ ముగ్గురు టిక్టాక్లో బాగా పాపులర్ అయిన ‘హూస్ మోస్ట్ లైక్లీ టు’ ఛాలెంజ్ను తీసుకున్నారు. ఈ వీడియోను చూడటం ద్వారా చాలా ఆసక్తికర విషయాలను తెలుసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. " హాటెస్ట్ కుర్రాళ్ళతో ఎవరు బయటకు వెళ్ళారు" వంటి ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు. (‘డూ యూ లవ్ మీ’: రెచ్చిపోయిన హీరోయిన్!) ఈ వీడియోని చూస్తుంటే కృష్ణ ష్రాఫ్, ఎబాన్ హయామ్స్తో తన సంబంధాన్ని ఒక అడుగు ముందుకు తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. కృష్ణ ష్రాఫ్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు ఎబాన్ హయామ్స్తో రిలేషన్ షిప్లో ఉన్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. “మొదట ఎవరు పెళ్లి చేసుకుంటారు?” అనే ప్రశ్నకు ముగ్గురు కృష్ణ వైపే చేతిని చూపించారు. దీనిని బట్టి చూస్తే కృష్ణ త్వరలో పెళ్లికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కృష్ణ ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ఎబాన్ హైమ్స్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. (బన్ని చిత్రంలో దిశా.. సుక్కు మాస్టర్ ప్లాన్) -
బన్ని చిత్రంలో దిశా.. సుక్కు మాస్టర్ ప్లాన్
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. బన్ని బర్త్డే కానుకగా విడుదలైన టైటిల్ పోస్టర్తో పాటు ఫస్ట్లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ను లీకువీరులు అందించారు. సుకుమార్ తన ప్రతీ సినిమాలో ఐటమ్/స్పెషల్ సాంగ్కు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చే విషయం తెలిసిందే. ఈ లెక్కల మాస్టరు గత సినిమాలను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతుంది. తాజాగా ఈ సినిమాలో కూడా ఓ భారీ స్పెషల్ సాంగ్కు సుక్కు ప్లాన్ చేస్తున్నారట. ఈ పాట కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీని ఎంపిక చేశాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దిశాతో చిత్రబృందం సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ప్యాన్ ఇండియాగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నార్త్, సౌత్ ఆర్టిస్టులను ఎంపిక చేస్తూ ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు సుకుమార్. ఇక డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ చిత్రం నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవడంతో బాబీ సింహాను చిత్రబృందం ఎంపిక చేశారని సమాచారం. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. చదవండి: వార్నర్కు థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్ అమ్మకి అమ్లెట్ వేసిన దేవిశ్రీ.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_951255110.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
దిశా ఇప్పుడు అన్నయ్యతో లేదు
లాక్డౌన్ సమయంలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తన గర్ల్ఫ్రెండ్ దిశాపటాని కలిసి నివసిస్తున్నారన్న వార్తలపై టైగర్ సోదరి కృష్ణ ష్రాఫ్ స్పందించారు. వారిద్దరూ ప్రస్తుతం కలిసి జీవించడం లేదని కృష్ణా స్పష్టం చేశారు. దిశాతో ఉంటే అన్నయ్య సంతోషంగా ఉంటారని, ఇద్దరు కలిసి సరదాగా గడుపుతారని ఆమె తెలిపారు. మిజోరాంలో నివసిస్తున్న కృష్ణ లాక్డౌన్ వల్ల ప్రస్తుతం అన్నయ్య టైగర్, ప్రియుడు ఎబాన్ హ్యామ్స్తో కలిసి ముంబైలో జీవిస్తున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దిశా తమతో కలిసి లేదని అన్నారు. అయితే తమ ఇంటి సమీపంలోనే నివసిస్తుందని, కిరాణా వస్తువులు కొనడానికి షాప్కి వెళ్లినప్పుడు తరుచుగా ఆమెను కలుస్తామని వెల్లడించారు. (సుధీర్ డ్యాన్స్ స్టెప్పులకు టైగర్ ఫిదా) దిశా పటాని, టైగర్ మధ్య సన్నిహిత్యం గురించి మాట్లాడుతూ.. దిశా, టైగర్ మంచి స్నేహితులని, దిశాతో తమ కుటుంబమంతా బాగా కనెక్ట్ అయ్యామని తెలిపారు. అన్నయ్య టైగర్.. దిశాతో ఎక్కువ సమయం గడపడుపుతుంటే ఆమె మంచి అమ్మాయి అని అర్థమైందని, అన్నయ్యను అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతోందన్నారు. ఇక అన్నయ్య గురించి చెబుతూ... సినిమా షూటింగ్ల కారణంగా ఇద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండలేక పోయేవాళ్లం. లాక్డౌన్ కారణంగా సాధారణ సమయాల్లో కంటే ఇప్పుడు టైగర్తో ఎక్కువ సమయం గడపడం ఆనందంగా ఉంది. ఇప్పుడు మా మధ్య బంధం మరింత మెరుగు పడింది. ప్రతి రోజు కలిసే తింటున్నాం. కలిసి ఆటలు ఆడుతున్నాం.’ అని టైగర్ గురించి చెప్పుకొచ్చారు సోదరి కృష్ణ ష్రాఫ్. (సినిమాల్లోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు!) View this post on Instagram This is how we do it #quarintinelife @kishushroff 👭🤣 A post shared by disha patani (paatni) (@dishapatani) on Mar 24, 2020 at 2:01am PDT -
సినిమాల్లోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు!
బాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది ఉత్తరాఖండ్ అందాల సుందరి దిశా పటాని. మన తెలుగు సినిమా ‘లోఫర్’తో వెండితెరకు ‘మౌని’గా పరిచయమైన దిశ ఆ తరువాత తన దృష్టిని బాలీవుడ్పై కేంద్రీకరించింది. ‘యం.యస్.ధోని: ది అన్టోల్డ్ స్టోరీ’తో కమర్షియల్ బ్రేక్ తెచ్చుకుంది. ‘బాఘీ’, ‘భరత్’ సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. ‘రాధే’ సినిమాతో మరోసారి సల్మాన్ఖాన్తో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ముచ్చట్లు ఆమె మాటల్లోనే.. అవునా? నేనేనా! మొదట్లో నేను కాస్త సిగ్గరిని. నలుగురిలో కలవడానికి ఉత్సాహం చూపించేదాన్ని కాదు. ఎయిర్ ఫోర్స్ పైలట్ కావాలనుకున్నాను. ఎందుకో నా మనసు సినిమాలపైకి మళ్లింది. అంతే, చదువును మధ్యలోనే వదిలేసి సినిమాల్లోకి వచ్చాను. నిజానికి సినిమాల్లోకి రావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు! నాకు నటన, ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. అయితే పరిస్థితులే అన్నీ నేర్పించాయి. ఎలాంటి సపోర్ట్ లేకుండా సొంతంగా నిలదొక్కుకొని ఇండస్ట్రీలో తగిన గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే యాక్షన్ ఫిల్మ్స్, సూపర్ హీరో ఫిల్మ్స్, హారర్ ఫిల్మ్స్... అంటే నాకు చాలా ఇష్టం. అది నిజం కాదు రాశి కంటే వాసి ముఖ్యమని నమ్ముతాను. ఎడాపెడా నటించాలని లేదు. తక్కువ సినిమాల్లో నటించినా ఇండస్ట్రీలో నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నాను. ఒక సినిమా ఫ్లాప్ అయితే నాకు మరో అవకాశం వస్తుందో లేదో కూడా తెలియదు. నాకు గాడ్ఫాదర్లు కూడా ఎవరూ లేరు. కాబట్టి నేను ఎంచుకునే సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం అని గట్టిగా నమ్ముతున్నాను. సినిమా స్క్రిప్ట్తో పాటు అందులో నా పాత్ర కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ విషయంలో మాత్రం నాకు స్వార్థం ఉంది! సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరించే ధోరణి వల్ల నా కెరీర్ స్లో అనే భావన కలుగుతుంది. కానీ అది నిజం కాదు. నేను రెడీ కథానాయిక ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించాలని నాకు కూడా ఉంది. దురదృష్టవశాత్తు నిర్మాతలు ముందుకు రావడం లేదు. ‘‘అమ్మాయిలు ఫైట్లు చేయడం ఏమిటి? విడ్డూరం కాకపోతేనూ!’’ అని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. నిర్మాతలే కాదు ప్రేక్షకులు కూడా అమ్మాయిలు ఫైట్లు చేయడాన్ని ఊహించలేకపోతున్నారు. ‘టైగర్ జిందా హై’ సినిమాలో కత్రినా కైఫ్ కొంత యాక్షన్ పార్ట్ చేసింది. అయితే పూర్తి స్థాయిలో యాక్షన్ సినిమా రావాల్సి ఉంది. ఏది ఏమైనా... ప్రేక్షక సమాజం ఆమోదం లభిస్తే వుమెన్ యాక్షన్ ఫిల్మ్లు వరుస కడతాయి... అందులో సందేహం లేదు. గొప్ప కథకుడు! లెజెండ్ జాకీచాన్తో కలిసి ‘కుంగ్ ఫూ యోగా’ సినిమాలో నటించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం ఓపెన్ ఆడిషన్ జరిగింది. ‘యాక్షన్ చేయగలరా?’ అంటూ ఒక లాంగ్ సీన్ ఇచ్చారు. నేను చేసి చూపించాను. వారికి నచ్చింది. ఆ సమయంలోనే నా జిమ్నాస్టిక్స్ వీడియోలు వారికి చూపించాను. జాకీచాన్ అందరితో బాగా కలిసిపోయేవారు. స్పాట్బాయ్ నుంచి లైట్బాయ్ వరకు ప్రతిరోజు సెట్లో ఉన్నవారి కోసం చాక్లెట్లు, కేకులు, ఐస్క్రీమ్లు తెచ్చేవారు. తన అనుభవాలను పంచుకోవడం, కథలను డ్రామా, యాక్షన్తో కలిపి చెప్పడం ఆయనకు ఇష్టం. ఈ భూప్రపంచంలో జాకీచాన్ గొప్ప కథకుడు అని నా నమ్మకం. -
వెల్డన్ దిశా
గాయపడిన ఓ పక్షి (గద్ద)కి వైద్య సాయం చేసి తన మంచి మనసును చాటుకున్నారు హీరోయిన్ దిశా పటానీ. ఈ విషయాన్ని ఓ వెటర్నరీ డాక్టర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘దిశా పటానీగారు ఓ పక్షిని వెటర్నరీ క్లినిక్కు తీసుకువచ్చారు. అప్పటికే ఆ పక్షి రెండు రెక్కలకు బాగా గాయాలయ్యాయి. ఆ నొప్పితో పాటు డీహైడ్రేషన్తో కూడా ఆ పక్షి బాధపడుతున్నట్లుగా కూడా గమనించాం. ప్రస్తుతం వైద్యం చేస్తున్నాం. ఆ పక్షికి ఆర్ధోపెడిక్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. తిరిగి ఆ పక్షి విహంగంలో విహరించాలని కోరుకుంటున్నాం. దిశా పటానీగారి దయాగుణం మెచ్చుకోదగినది’’ అని ఆ వెటర్నరీ డాక్టర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించిన దిశా ఫ్యాన్స్, నెటిజన్లు... ‘వెల్ డన్ దిశా’ అని ఈ బ్యూటీని ప్రశంసిస్తున్నారు. -
బన్నీ డ్యాన్స్పై బాలీవుడ్ హీరోయిన్ అనుమానం
బుట్టబొమ్మ పాట టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా మార్మోగిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్గా రికార్డు సృష్టించాయి. ఇక బుట్టబొమ్మ పాటకు బాలీవుడ్ తారలు సైతం స్టెప్పులేసి సంబరపడిపోయారు. కానీ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి ఆశ్చర్యం, అనుమానం ఒకేసారి కలిగాయి. ఈ పాటలో అంత బాగా ఎలా డ్యాన్స్ చేయగలిగారని బన్నీని ఇన్స్టాగ్రామ్లో ప్రశ్నించింది. దీనికి మన హీరో సమాధానమిస్తూ "నాకు సంగీతం అంటే ఎంతో ఇష్టం. అందులోనూ మంచి మ్యూజిక్ దొరికితే డ్యాన్స్ చేయకుండా ఉంటానా.. మీ ప్రశంసకు ధన్యవాదాలు" అంటూ రిప్లై ఇచ్చాడు. (కరోనా: పాజిటివ్ వార్తను చెప్పిన హీరో) "మా అందరికీ ఎంతో స్ఫూర్తినిస్తున్నందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు" అని దిశా పేర్కొంది. కాగా బన్నీ గారాల కొడుకు అయాన్కు దిశా ప్రియుడు, యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్కు అభిమాని అన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా అయాన్ తన ముద్దు ముద్దు మాటలతో చెప్తూ "టైగర్ స్క్వాష్" అని నిక్నేమ్ కూడా పెట్టేశాడు. దీనికి ఆ బాలీవుడ్ హీరో స్పందిస్తూ తన అన్ని సినిమాల షూటింగ్లకు అయాన్ ఆహ్వానితుడే అని పేర్కొన్నాడు. అంతేకాదు.. బుడ్డోడు పెట్టిన నిక్నేమ్ చాలా నచ్చిందని చెప్పుకొచ్చాడు. కాగా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తోంది. (ప్రియుడితో దిశా పటాని ఐటం సాంగ్!) -
హీరోయిన్ దిశా పటానీ హాట్ ఫోటోషూట్
-
‘డూ యూ లవ్ మీ’: రెచ్చిపోయిన హీరోయిన్!
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ శ్రద్ధా కపూర్లు జంటగా నటిస్తున్న చిత్రం భాగీ-3. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిసాజిద్ నడియావాలా నిర్మిస్తున్నాడు. కాగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్కు మంచి టాక్ వచ్చింది. కాగా అన్నదమ్ముల అనుబంధానికి, యాక్షన్ను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు అహ్మద్. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ అన్న పాత్రలో హీరో రితేశ్ దేశ్ముఖ్ నటించాడు. కాగా ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న దిశా పటానీ ఓ ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో అమ్మడు ‘డు యూ లవ్ మీ’ అంటూ టైగర్ ష్రాఫ్ వెంట పడుతూ డ్యాన్స్ చేసిన ఈ సాంగ్ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఫోటోగ్రాఫర్తో హీరోయిన్ బాడీగార్డ్ వాగ్వాదం కాగా ఈ సాంగ్లో బికినీ ధరించిన దిశా తన అందంతో టైగర్తో పాటు అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతే కాదు కొన్ని అదుర్స్ అనిపించే స్టెప్పులేసి అదరగొట్టారు కూడా. ఈ నెల 25న విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్, ట్విటర్ ట్రెండింగ్ జాబితాలోకి చేరిపోయింది. ఇక మూడు రోజుల్లోనే యూట్యూబ్లో ఇప్పటి వరకూ దాదాపు కోటి 16 లక్షల వ్యూస్ను రాబట్టింది. అంతేగాక దిశా కూడా ఈ సాంగ్ వీడియోను ఇన్స్టాగ్రామ్లో తన అభిమానులతో పంచుకున్నారు. కాగా అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో భాగికి సీక్వెల్గా భాగీ-2 వచ్చిన సంగతి తెలిసిందే. ఇక భాగి-3ని మార్చి 6న విడుదల చేయనున్నట్లు సమాచారం. View this post on Instagram Get ready to groove on with me. #DoYouLoveMe song out tomorrow. #SajidNadiadwala’s #Baaghi3 @tigerjackieshroff @shraddhakapoor @riteishd @khan_ahmedasas @wardakhannadiadwala @tanishk_bagchi @nikhitagandhiofficial @tseries.official @adil_choreographer @foxstarhindi @nadiadwalagrandson A post shared by disha patani (paatni) (@dishapatani) on Feb 25, 2020 at 11:43pm PST -
ఫోటోగ్రాఫర్తో దిశాపటానీ బాడీగార్డ్ వాగ్వాదం
-
ఫోటోగ్రాఫర్తో హీరోయిన్ బాడీగార్డ్ వాగ్వాదం
ముంబై : సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్లు బయట కనిపిస్తే వస్తే చాలు ఫోటోగ్రాఫర్లు తమ చుట్టూ చేరి హడావిడీ చేస్తూంటారు. అయితే తారలను క్లిక్మనిపించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వారి ప్రవర్తనతో సెలబ్రిటీలకు విసుగు తెప్పిస్తుంటారు. అందుకే హీరో, హీరోయిన్లకు ఎప్పుడు కాలు బయట పెట్టినా చుట్టూ సెక్యూరిటీ గార్డులను వెంట పెట్టుకుంటారు. అయినప్పటికీ ఎంతో కొంత ఫోటో గ్రాఫర్లతో కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ స్టార్ దిశాపటానీ కూడా చేరిపోయారు. ఆదివారం దిశాపటానీ బాడీగార్డ్ ఓ ఫోటో గ్రాఫర్తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. (యాక్షన్ సినిమా చేయాలనుంది) ఓ చోటుకు వెళ్లిన దిశాను తన బాడీగార్డ్ కారు వద్దకు తీసుకెళ్తుండగా అకస్మాత్తుగా కారు డోర్ వద్దకు పాప్ భయానీ ఫోటోగ్రాఫర్క కుతభ్ వచ్చి దిశాను ఓ ఫోటో తీయడానికి ప్రయత్నించాడు. దీనిని గమనించిన బాడీగార్డ్ అతనిని అడ్డుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాదన కొనసాగింది. అనంతరం సహనం కోల్పోయిన అతను. ఫోటోగ్రాఫర్ను నెట్టేశాడు. ఇక దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను వైరల్ భయానీ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి.. చివరగా దిశా పటానీ మేనేజర్ తమకు క్షమాపణలు కోరారని పేర్కొన్నాడు. కాగా దిశా ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే సినిమాలో సల్మాన్ ఖాన్తో నటిస్తున్నారు. -
యాక్షన్ సినిమా చేయాలనుంది
‘‘పాత్రలతో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతాను’’ అంటున్నారు బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ. ‘లోఫర్, ధోని బయోపిక్, భాగీ 2, మలంగ్’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు దిశా. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన ‘రాధే’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. యాక్టర్గా మీకు ఎలాంటి సినిమాలు చేయాలనుంది? అని దిశాని అడిగితే – ‘‘అన్ని రకాల పాత్రలను చేయాలనుకుంటున్నాను. నేను చేసే ప్రతీ పాత్ర చాలా ఇంట్రస్టింగ్గా ఉండాలనుకుంటాను. ప్రస్తుతానికి ఓ యాక్షన్ సినిమా చేయాలనుంది. ఆ సినిమాలో ఫుల్ యాక్షన్ చేసి, యాక్షన్ సినిమాలకు కూడా పనికొస్తానని నిరూపించుకోవాలని ఉంది’’ అన్నారు దిశా. -
‘మలంగ్’కు రానుంది గడ్డు కాలమే
ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మలంగ్: అన్లిష్ ద మ్యాడ్నెస్’. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి ఏడున ప్రేక్షకుల మందుకు వచ్చింది. ‘ఆషికి 2’, ‘ఏక్ విలన్’ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు మోహిత్ సూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మధ్య సరైన హిట్ దొరకని ఆదిత్య కపూర్కు ఈ సినిమా కాస్త ఊరటనిచ్చిందనే చెప్పవచ్చు. యాక్షన్ సన్నివేశాల్లో ఆదిత్య విజృంభిస్తే, ప్రేమ సన్నివేశాల్లో దిశా అద్భుతంగా నటించింది. ఈ సినిమా ఎక్కువ భాగం గోవాలోనే షూటింగ్ జరుపుకుంది. (మలంగ్ ట్రైలర్ను వీక్షించండి) ‘మలంగ్’ తొలివారం మంచి వసూళ్లనే రాబట్టింది. విడుదలైన తొలి నాడు సుమారు రూ.7 కోట్లు రాబట్టగా తర్వాతి రోజుల్లో వరుసగా రూ. 8, 10 కోట్లు కురిపించింది. దీంతో వీకెండ్లో పుంజుకున్నట్లు కనిపించినా.. సోమవారానికి మాత్రం వసూళ్లు రూ.4 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. తొలుత కలెక్షన్లలో దూకుడు ప్రదర్శించిన ఈ చిత్రం దాన్ని కొనసాగించడంలో మాత్రం కాస్త తడబడుతోంది. మొత్తంగా ఇప్పటివరకు రూ.36 కోట్లు రాబట్టింది. కాగా వాలంటైన్స్ డే నాడు కార్తీక్ ఆర్యన్, సారా అలీ ఖాన్ నటించిన రొమాంటిక్ డ్రామా సినిమా ‘లవ్ ఆజ్ కల్2’ విడుదల అవుతుండటంతో ‘మలంగ్’ వసూళ్లకు గండిపడే అవకాశాలున్నాయి. (ఔను: వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు) చదవండి: బైక్పై షికారు చేస్తున్న సారా, కార్తీక్! -
మలంగ్ ట్రైలర్ లాంచ్
-
మలంగ్ ట్రైలర్ వచ్చేసింది
ముంబై: ఆదిత్యరాయ్ కపూర్, దిశా పటానీ జంటగా నటించిన తాజా బాలీవుడ్ సినిమా మలంగ్. అనిల్ కపూర్, కునాల్ ఖేము ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ.. హంతకుల చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ను బట్టి తెలుస్తోంది. చంపడాన్ని అలవాటుగా చేసుకున్న కిల్లర్గా ఆదిత్య.. అతన్ని వెంటాడే పోలీసాఫీసర్ పాత్రలో అనిల్ కపూర్ కనిపించారు. ప్రేమికులుగా నటించిన ఆదిత్య, దిశ మధ్య మోతాదుకు మించి లవ్, రొమాంటిక్ సీన్లు ఈ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్ను బట్టి తెలుస్తోంది. బికినీ సీన్తో ట్రైలర్లో ఎంట్రీ ఇచ్చిన దిశ మరోసారి తన అందచందాలతో ప్రేక్షకులను అలరించేలా కనిపిస్తోంది. ట్రైలర్ క్లైమాక్స్లో తమంతా చంపడాన్ని ఎంజాయ్ చేస్తామన్న రీతిలో సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలు డైలాగ్ చెప్పడం కొసమెరుపు. ఆదిత్య భూజాల మీద కూర్చుని.. అతడితో దిశ లిప్ లాక్ చేస్తున్న ఈ సినిమా స్టిల్ను ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటెన్స్ లవ్, ఎమోషనల్, క్రైమ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కినట్టు కనిపిస్తోంది. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. -
రెండు ఉన్మత్త ఆత్మలు.. ఒక ప్రేమ..
ఆదిత్య రాయ్ కపూర్, దిశా పటానీ జంటగా నటిస్తున్న ‘మలంగ్’ లేటెస్ట్ పోస్టర్ హీట్ పెంచుతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఆదిత్య, దిశ, అనిల్ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో సముద్రం ఒడ్డున ఆదిత్య, దిశ గాఢ చుంబనంలో మునిగిపోయినట్టు చిత్రీకరించారు. ఈ పోస్టర్ను దిశా పటానీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి.. ‘రెండు ఉన్మత్త ఆత్మలు.. ఒక ప్రేమ.. మలంగ్’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ సినిమా ట్రైలర్ జనవరి 6న విడుదలకానుంది. రాజ్, కలియుగ్, ఏక్ విలన్, ఆష్కీ 2 తదితర సినిమాలకు దర్శకత్వం వహించిన మొహిత్ సూరి ఈ సినిమా తెరకెక్కించారు. క్రైమ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ‘మలాంగ్’ సినిమాలో కీలకమైన ఓ ముద్దు సన్నివేశం కోసం హీరోహీరోయిన్లు రెండు రోజులు శిక్షణ తీసుకున్నారట. కునాల్ ఖేము, అమృత ఖాన్విల్కర్, ఏంజెలా క్రిస్లింజ్కి, షాద్ రాంధ్వా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 7న ‘మలంగ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నంబర్ వన్
ఇండియన్ సినిమా అండ్ టెలివిజన్ సిరీస్కు సంబంధించి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎమ్డీబీ) వెబ్సైట్ ఈ ఏడాదికి సంబంధించిన ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాను విడుదల చేసింది. ఇందులో తొలి స్థానంలో నిలిచారు హీరోయిన్ ప్రియాంకా చోప్రా. రెండో స్థానంలో దిశా పటానీ, మూడో స్థానాన్ని హృతిక్ రోషన్ కైవసం చేసుకున్నారు. కియారా అద్వానీ, అక్షయ్ కుమార్, సల్మాన్ఖాన్, ఆలియా భట్, కత్రినా కైఫ్, రకుల్ప్రీత్ సింగ్, కత్రినా కైఫ్ వరుస క్రమంలో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. దక్షిణాది నుంచి కథానాయిక రకుల్ప్రీత్ సింగ్ ఒక్కరే ఈ జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం. ఐఎమ్డీబీ ప్రోస్టార్ మీటర్ ర్యాంకింగ్స్, ఐఎమ్డీబీ పేజ్ వ్యూయర్స్ వంటి అంశాలను ఆధారంగా తీసుకుని ఈ జాబితాను విడుదల చేయడం జరిగిందని ఐఎమ్డీబీ ప్రతినిధి పేర్కొన్నారు. -
బాలీవుడ్ లేడీస్
టైటిల్ కార్డ్స్లో ఫస్ట్ హీరో పేరే పడుతుంది. ఆ తర్వాతే హీరోయిన్ది. కథ హీరో చుట్టూ తిరుగుతుంది. హీరోయినేమో హీరో చుట్టూ తిరుగుతుంది. హీరో విలన్తో ఫైట్ చేస్తే, హీరోతో హీరోయిన్ డ్యూయెట్ పాడుతుంది. ఒకప్పుడు కథని లాగాలంటే హీరోనే కావాలి అన్నట్టుండేది పరిస్థితి. కానీ ప్రతీ జనరేషన్లో కొందరు హీరోయిన్లు ఆ విధానాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించారు. స్టీరింగ్ తమ చేతుల్లోకి తీసుకొని సోలో సినిమాలు చేశారు. ఆడియన్స్ను థియేటర్స్కు రప్పించారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే ముందు తమకో మార్కెట్ను సృష్టించుకున్నారు. ప్రేక్షకుల్లో ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాతే కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలు చేశారు. కానీ ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ జనరేషన్లో ఓ నలుగురు హీరోయిన్లు నాలుగు లేడీ ఓరియంటెడ్ సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఆ నలుగురిలో ఒక్క పరిణీతీ చోప్రా మినహా మిగతా ముగ్గురు కెరీర్లో ఇంకా బుడిబుడి అడుగులే వేస్తున్నారు. అయినా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి సిద్ధపడ్డారు. సగం రిస్క్ అనుకుంటే మిగతా సగం మారుతున్న ఆడియన్స్ టేస్ట్ అనుకోవచ్చు. బాలీవుడ్లో లీడ్ క్యారెక్టర్స్కి సై చెప్పి, లీడింగ్ లేడీస్ అయిన తారల విశేషాలు... సక్సెస్ సక్సేనా... తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్’. ‘ధడక్’తో కథానాయికగా పరిచయమై, రెండో సినిమాకే లేడీ ఓరియంటెడ్ సినిమా ఒప్పుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు జాన్వీ కపూర్. గుంజన్ సక్సేనాకు, జాన్వీకు ఓ పోలిక పెట్టొచ్చు. గుంజన్ సక్సేనా పైలెట్ అవ్వాలి, గాల్లో విహరించాలి అని కలలు కన్నారు. అవన్నీ ఉత్తి గాలి మాటలు అనుకున్నారు. ‘అమ్మాయిలు పైలెట్ కాలేరు’ అని ఆమెను తేలికగా తీసుకున్నారు. కానీ గుంజన్ తన కలను సీరియస్గా తీసుకున్నారు. పట్టుదలతో పైలెట్గా మారారు. యుద్ధ విమానాన్ని నడిపిన తొలి పైలెట్గా చరిత్రలో నిలిచిపోయారు. తను విహరించిన ఫ్లైట్ నుంచి చూస్తే తనని హేళన చేసిన వాళ్లు కనిపించి కూడా ఉండరు. ఇది ఆమె సక్సెస్. జాన్వీకి నటిగా ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉంది. ఈ సినిమా ఎంచుకున్నప్పుడు ‘సేఫ్ గేమ్ ఆడుకోవచ్చుగా. అప్పుడే సోలో సినిమానా!’ అనే సెటైర్లూ వినిపించాయి. జాన్వీ తన రోల్ని సీరియస్గా తీసుకున్నారు. పైలెట్గా ట్రైనింగ్ తీసుకున్నారు. తన నిర్ణయం కరెక్టో కాదో వచ్చే ఏడాది మార్చి 13న తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన లుక్కి మాత్రం మంచి స్పందన వచ్చింది. ఆ విధంగా ప్రస్తుతానికి జాన్వీ సక్సెస్ అయ్యారు. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. టీనా.. కెటీనా అయింది కొందరికి చేతి నిండా ఉంగరాలుంటాయి. ఏంటీ అంటే మా జ్యోతిష్కుడు చెప్పాడంటారు. పేరులో ఒక అక్షరం పెరుగుతుంది. ఎందుకు? అంటే మళ్లీ అదే కారణం. మూఢ నమ్మకాల మీద సెటైరికల్గా తెరకెక్కుతున్న చిత్రం ‘కెటీనా’. మూఢ నమ్మకాల్ని నమ్మేవాళ్లు ఇంకా ఉన్నారు. అందుకే ఈ కథ అంటున్నారు దిశా పటానీ. ఏక్తా కపూర్ నిర్మాణంలో దిశా పటానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆషిమా చిబ్బర్ దర్శకత్వం వహిస్తున్నారు. మూఢ నమ్మకలను పాటించే టీనా అనే టీనేజ్ అమ్మాయిగా దిశా కనిపిస్తారు. వాస్తవానికి తన పేరు టీనా. పేరుకి ముందు కె కలిపితే కలిసొస్తుందని జోత్యిష్కుడు చెబుతాడు. దాంతో టీనా కాస్తా కెటీనా అవుతుంది. హాట్ క్యారెక్టర్స్లో కనిపించే దిశా పటానీ ఇందులో ఓ మధ్య తరగతి అమ్మా యిలా కనిపిస్తారట. డబుల్ ధమాకా పరిణీతీ చోప్రా హీరోయిన్గా మారి ఎనిమిదేళ్లు కావస్తోంది. డజన్ సినిమాల వరకూ చేశారు. కెరీర్లో తొలిసారి లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు. ఒకటి కాదు ఏకంగా రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో బిజీగా ఉన్నారామె. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైనా’. ఇందులో సైనా పాత్ర చేస్తున్నారు పరిణీతి. సైనాగా మారడానికి శిక్షణలో బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే బ్యాడ్మింటన్ ఆడుతూ గాయపడ్డారు కూడా. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే ‘ది గాళ్ ఆన్ ది ట్రైన్’ అనే సినిమా చేస్తున్నారు. అదే టైటిల్తో వచ్చిన ఇంగ్లీష్ సినిమాకి ఇది హిందీ రీమేక్. ఈ సినిమాలోనూ పరిణీతీ చోప్రానే లీడింగ్ లేడీ. రిబ్బు దాస్ గుప్తా దర్శకుడు. ఇందులో పరిణీతితో పాటు అదితీ రావ్ హైదరీ, కృతీ కుల్హరీ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇలా ఒకేసారి రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు పరిణీతీ చోప్రా. నెట్లో పడతాడా? ‘పదహారూ ప్రాయంలో నాకొక బాయ్ఫ్రెండ్ కావాలి. నాకొక బాయ్ఫ్రెండ్ కావాలి...’ అని పాడుతున్నారు ఇందూ. తనకి తగినవాడు, తన బాయ్ఫ్రెండ్ దొరికే వరకూ డేటింగ్ యాప్స్ అన్నీ తెగ వెతికేస్తున్నారు. ఇంటర్నెట్ను వడకడుతున్నారు. మరి డేటింగ్ యాప్స్లో ఆమె వేసిన నెట్లో ఎవరు పడతారు? ఎలా పడతారు? అనేది సినిమా కీలకాంశం. డేటింగ్ యాప్స్ వల్ల ఇబ్బందులు పడే ఇందూగా కియారా అద్వానీ ఓ సినిమా చేస్తున్నారు. ‘ఇందూ కీ జవానీ’ టైటిల్. ఆల్రెడీ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. వచ్చే ఏడాది జూన్లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి అబిర్సేన్ గుప్త దర్శకుడు. లేడీ ఓరియంటెడ్ మూవీస్ హిట్ అయితే మరికొన్ని సినిమాలు వస్తాయి. ఆ హిట్ సినిమాలో ఉన్న హీరోయిన్ తన భూజాల మీద సినిమాని మోయగలదని నిరూపించుకుంటుంది. మరి.. బలనిరూపణలో ఈ నలుగురు తారలు ఎంత స్కోర్ చేస్తారనేది తెలియడానికి కాస్త టైమ్ ఉంది. ఏది ఏమైనా ధైర్యంగా ఒప్పుకున్నారు కాబట్టి.. కమర్షియల్ సినిమాలకు ప్యారలల్గా లేడీ ఓరియంటెడ్ మూవీస్ కూడా వచ్చేంత మార్కెట్ వారికి ఏర్పడాలని ఆశిద్దాం. – గౌతమ్ మల్లాది ∙దిశా పటానీ -
లిమిట్ దాటేస్తా
‘‘నటిగా ఇలాంటి సినిమాలే చేయాలి. ఇవే పాత్రల్లో కనిపించాలి అని నాకు నేను పరిమితులు పెట్టుకోను. కమర్షియల్ సినిమా అయినా, కంటెంట్ ఓరియంటెడ్ సినిమా అయినా దేని లాభాలు దానికి ఉంటాయి. ఏదైనా చేయాలనుకుంటాను’’ అంటున్నారు దిశా పటానీ. బాలీవుడ్లో గ్లామరస్ హీరోయిన్గా పాపులారిటీ పొందారు దిశా పటానీ. పాత్రల ఎంపిక విషయంలో తన ఆలోచనా విధానం గురించి దిశా పంచుకుంటూ – ‘‘అన్ని రకాల పాత్రలు చేయగలిగినప్పుడే మంచి నటి అవుతాం. ఒక తరహా పాత్రలే చేద్దామనుకుంటే మనకి మనం ఓ లిమిట్ పెట్టేసుకుంటున్నట్లే. నేను లిమిట్ దాటాలనుకుంటున్నాను. ఒక జానర్కి, ఒక స్టయిల్ల్లోనే మిగిలిపోకూడదనుకుంటున్నాను’’ అన్నారామె. ప్రస్తుతం ‘కేటీనా’ అనే లేడీ ఓరియంటెడ్ చిత్రం, సల్మాన్ఖాన్ సరసన ‘రాథే’ సినిమాలో నటిస్తున్నారు దిశా. -
భాయ్తో భరత్
‘ప్రేమిస్తే’ (తమిళంలో ‘కాదల్’) సినిమాలో హీరోగా నటించిన భరత్ గుర్తున్నారు కదా. ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోగా నటించారు. 2017లో మహేశ్బాబు హీరోగా నటించిన ‘స్పైడర్’ సినిమాలో విలన్ ఎస్జే సూర్యకు తమ్ముడి పాత్రలో నటించారు. ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఈ భరత్కు పిలుపొచ్చింది. సల్మాన్ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్గా నటిస్తారు. ఇందులోనే భరత్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారు. హిందీలో భరత్కు ఇదే తొలి సినిమా. ‘‘సల్మాన్ భాయ్తో కలిసి నటించబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాపై నమ్మకం ఉంచి, అవకాశం కల్పించిన ప్రభుదేవాగారికి థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు భరత్. ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఉంగరాల టీనా
తన దశ తిరిగి అదృష్టం కలిసి రావాలని పేరు మార్చుకున్నారు హీరోయిన్ దిశా పటానీ. అలాగే చేతి వేళ్లకు ఐదుకు పైగా ఉంగరాలు ధరించారు. కెరీర్ బాగానే ఉన్నా, కొత్తగా అదృష్టం కోసం దిశా ఇలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు అంటే ‘కెటీనా’ సినిమా కోసం. దిశా పటానీ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతోన్న లేడీ ఓరియంటెడ్ సినిమాకు ‘కెటీనా’ అనే పేరు ఖరారు చేశారు. ఆషిమా చిబ్బర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. మూఢనమ్మకాలను, జ్యోతిష్యాన్ని ఎక్కువగా నమ్మే పంజాబీ యువతి టీనా పాత్రలో నటిస్తున్నారు దిశా. ఇది బయోపిక్ అని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ ఛండీగర్లో ప్రారంభమైంది. ‘‘మామూలుగా ఆమె పేరు టీనా. కానీ తన జ్యోతిష్కురాలు చెప్పారని తన పేరు ముందు ‘కె’ చేర్చుకోవడంతో కెటీనాగా మారింది’’ అంటూ ఈ సినిమాలోని దిశా పటానీ లుక్ను విడుదల చేశారు చిత్రనిర్మాత ఏక్తా కపూర్. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేస్తున్నారు. -
బంపర్ ఆఫర్
దిశా పటానీ బంపర్ ఆఫర్ కొట్టేశారంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. సల్మాన్ ఖాన్ నటించబోయే తదుపరి సినిమాలో దిశా హీరోయిన్గా ఎంపిక అవడమే ఇందుకు కారణం అంటున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ కాప్: రాధే’ అనే పవర్ఫుల్ పోలీస్ స్టోరీలో నటించనున్నారు సల్మాన్ ఖాన్. వచ్చే ఏడాది ఈద్ పండగ కోసం ఈ సినిమాను రెడీ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా హాట్ బ్యూటీ దిశా పటానీ ఎంపిక అయ్యారని సమాచారం. సల్మాన్ గత చిత్రం ‘భారత్’లో అతిథి పాత్రలో దిశా మెరిసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈసారి హీరోయిన్గా నటించనున్నారు. నవంబర్ మొదటి వారం నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. -
అబ్బే... నేను హాట్ కాదు
సోషల్ మీడియాలో హీరోయిన్ దిశా పాట్నీ పోస్ట్ చేసే ఫొటోలను చూస్తే ‘అమ్మో... దిశా చాలా హాట్ గాళ్’ అని అనుకోకుండా ఉండరు నెటిజన్లు. దిశా పెట్టే ఫొటోలు అంత గ్లామరస్గా ఉంటాయి. ఈ ‘హాట్ గాళ్’ ట్యాగ్ గురించి దిశాను అడిగితే...‘‘అబ్చే నేనంత హాట్ గాళ్ని కాదు. నిజజీవితంలో నేను టామ్ బాయ్లా పెరిగాను. నా ఫొటోషూట్ పిక్స్ కొంచెం గ్లామరస్గా ఉండడంతో ఆడియన్స్ అలా అనుకుంటున్నారు.. అంతే. నేను చాలా నార్మల్గా, సింపుల్గా ఉండే అమ్మాయిని’’ అని చెప్పుకొచ్చారు. ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం గురించి దిశా మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియాలో నేను యాక్టివ్ యూజర్నని ఒప్పుకుంటాను. కానీ ఇంటర్నెట్కు అవతల కూడా మనకు ఓ లైఫ్ ఉందన్న విషయం తెలుసు. ఆ బ్యాలెన్స్ చూసుకుంటాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం హిందీ చిత్రం ‘మలాంగ్’ సినిమాతో బిజీగా ఉన్నారు దిశా పాట్నీ. అన్నట్లు.. ఇంత హాట్గా కనిపిస్తూ నేనంత హాట్ కాదు అని దిశా అనడమే చాలామందికి అర్థం కావడంలేదట. -
స్టార్ హీరోను ఆ ప్రశ్న అడిగిన అభిమాని..!
ముంబై : సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బాలీవుడ్ ఫైటింగ్ స్టార్ టైగర్ ష్రాఫ్కు ఓ అభిమాని ప్రశ్నకు చిర్రెత్తుకొచ్చింది. అభిమానులతో సరదాగా గడిపేందుకు టైగర్ ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అని ఇన్స్టాగ్రామ్లో శనివారం రాత్రి ఓ కార్యక్రమం మొదలెట్టాడు. అయితే ఓ ఆకతాయి .. ‘ఇంతకూ మీరు వర్జినా’ అని ప్రశ్నించాడు. దీంతో టైగర్ కాస్త కలవరపడ్డాడు. వెంటనే తేరుకుని.. ‘ఓ సిగ్గులేని వెధవ. ఇన్స్టాలో మా అమ్మానాన్నా కూడా నన్ను ఫాలో అవుతున్నారు’అని ఘాటుగా స్పందించాడు. ఇక మరో అభిమాని ‘మీకు ఎంతమంది గాళ్ఫ్రెండ్స్’అని ప్రశ్నించగా.. ‘చెప్పడానికేం లేదు. గాళ్ఫ్రెండ్స్ లేరు’అంటూ బదులిచ్చాడు. ఇక భాగి-2 సినిమాలో తనతో జోడి కట్టిన దిశా పటానితో టైగర్ చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరిదీ హాట్ జోడీ అని బీ-టౌన్లో ప్రచారం సాగుతోంది. ‘మీరు దిశాతో డేటింగ్లో ఉన్నారా..?’అని ఓ అభిమాని అడగ్గా.. ‘చెబితే వినకుంటే నేనేం చేయలేను. ఐ డోంట్ కేర్’అన్నాడు. తమ మధ్య ఉన్న బంధాన్ని టైగర్, దిశా ఇంతవరకూ బయటపెట్టకపోవడం గమనార్హం. -
జ్ఞాపకశక్తి కోల్పోయా
నిన్న, మొన్న ఏం జరిగిందో, ఏం చేశామో మనకు ఒక్కోసారి గుర్తుకు రాకపోతేనే కంగారు పడతాం. అలాంటిది ఓ ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తి కోల్పోతే? సినిమాల్లో ఇలా జరుగుతుంది కానీ నిజజీవితంలో జరుగుతుందా అనుకుంటున్నారా? హీరోయిన్ దిశా పాట్నీ లైఫ్లో ఇలా జరిగింది. తలకు తగిలిన గాయం వల్ల ఆమె ఓ ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తిని కోల్పోయారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ సినిమాలో వరుణ్ తేజ్తో జోడీ కట్టిన ఈ బ్యూటీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్పై దృష్టి సారించారామె. తాను చేస్తున్న సినిమా విశేషాలు, జిమ్లో కసరత్తులు చేస్తున్న వీడియోలు, ఫిట్నెస్ విషయాల గురించి ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. మూడేళ్లుగా దిశా జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా, ఓసారి జిమ్నాస్టిక్స్ చేస్తున్న సమయంలో ఆమె తల నేలకు తగలడంతో బలమైన గాయం తగిలింది. ఆ గాయం కారణంగా ఆమె ఆర్నెల్ల పాటు జ్ఞాపకశక్తిని కోల్పోయారు. ఆ విషయం గురించి దిశా మాట్లాడుతూ – ‘‘ఆర్నెల్ల జీవితాన్ని నేను కోల్పోయాను. ఎందుకంటే అంతకుముందు ఏం జరిగిందో ఆ ఆరు నెలల్లో గుర్తుకు రాలేదు’’ అన్నారు. ట్రీట్మెంట్తో మళ్లీ మామూలు మనిషి అయ్యారామె. ‘‘జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ చేయాలంటే చాలా ధైర్యం, శక్తి, ఓపిక కావాలి. వర్కవుట్స్ చేసే టైమ్లో దెబ్బలు తగిలినప్పుడు మినహా మిగతా అన్నిరోజులూ చేయాల్సిందే. నేనివాళ ఇంత ఫిట్గా ఉండటానికి కారణం క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడమే’’ అన్నారు దిశా. -
‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’
తలకు తగిలిన గాయం కారణంగా ఆరు నెలల పాటు తన జీవితంలో ఏం జరిగిందో తనకు గుర్తు లేదు అంటున్నారు బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని. సినిమాల తర్వాత దిశా పటాని ఎక్కువగా వర్కవుట్ వీడియోలు, ఫిట్నెస్కు సంబంధించిన విషయాల గురించే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. షూటింగ్ నుంచి ఏ మాత్రం విరామం దొరికినా జిమ్లో ప్రత్యక్షం అయ్యే దిశా.. ప్రస్తుతం జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ విషయం గురించి దిశా మాట్లాడుతూ.. ‘20 ఏళ్ల లోపే జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం ప్రారంభిస్తే మేలు. గత మూడేళ్ల నుంచి నేను జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. దాంతో పాటు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాను. జిమ్నాస్టిక్స్ సాధన చేయాలంటే ఎంతో ధైర్యం, శక్తి కావాలి. సాధన సమయంలో దెబ్బలు తగులుతాయి. కాళ్లు, చేతులు కూడా విరుగుతాయి. కొన్ని నెలల క్రితం జిమ్నాస్టిక్స్ చేస్తుండగా.. కింద పడ్డాను. తలకు గాయమైంది. కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టింది. అయితే ఆ ఆరు నెలల్లో నా జీవితంలో ఏం జరిగిందో నాకు గుర్తు లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఆరు నెలల జీవితాన్ని నేను కోల్పోయాను’ అని చెప్పుకొచ్చారు దిశా. కాగా సల్మాన్ ఖాన్ ‘భారత్’ సినిమా షూటింగ్లో దిశా జిమ్నాస్టిక్ విన్యాసాలు చేస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇక కెరీర్ విషయానికొస్తే దిశ ప్రస్తుతం.. ఆదిత్య రాయ్ కపూర్తో కలిసి ‘మళంగ్’ చిత్రంలో నటిస్తున్నారు. -
‘అవును వారిద్దరూ విడిపోయారు’
ముంబై : బాలీవుడ్ ప్రేమ జంట టైగర్ ష్రాఫ్, దిశా పటానీలు విడిపోయారని జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీలు, ఈవెంట్లలో సన్నిహితంగా మెలగడంతోపాటు దీర్ఘకాలం రిలేషన్షిప్లో ఉన్న వీరి బ్రేకప్ బాలీవుడ్లో హాట్టాపిక్గా మారింది. గత కొద్ది వారాలుగా వీరిద్దరి మధ్య చెడిందని, ఎవరి దారి వారు చూసుకోవాలని నిర్ణయించుకున్నారని, ఇప్పుడది అధికారికంగా బ్రేకప్కు దారితీసిందని ఇద్దరికీ సన్నిహితంగా మెలిగేవారు వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. గతంలోనూ వారిద్దరూ స్నేహితులే తప్ప అంతకుమించిన బంధం ఏమీ లేదని, అలాంటప్పుడు ఇక బ్రేకప్కు అవకాశం ఏముందని వారి సన్నిహితులు ప్రశ్నిస్తున్నట్టు ఓ వెబ్సైట్ పేర్కొంది. దిశా, టైగర్లు తొలిసారిగా మ్యూజిక్ వీడియో బేఫిక్రాలో తొలిసారిగా తెరను పంచుకోగా, బాగి-2లో కలిసి నటించారు. దిశా పటానీ సల్మాన్ సరసన భారత్లో ఆడిపాడారు. ఇక టైగర్ ష్రాఫ్ చివరిసారిగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో సందడి చేయగా, హృతిక్ రోషన్తో పాటు సిద్ధార్ధ్ ఆనంద్ మూవీలో కనిపించనున్నారు. ఇక బాగీ 3ని చేయాలని కూడా టైగర్ ష్రాఫ్ సన్నాహాలు చేస్తున్నారు. -
అప్పుడు కాలు.. ఇప్పుడు చేయి!
వరుస గాయాలతో హీరోయిన్ దిశా పాట్నీ ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల సల్మాన్ఖాన్ ‘భారత్’ సినిమా షూటింగ్ సమయంలో దిశా కాలికి గాయమైన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా మరోసారి దిశా గాయపడ్డారు. మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మలాంగ్’ సినిమాలో దిశాపాట్నీ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా షూట్లోనే ఆమె చేతికి గాయమైంది. సీన్ కంప్లీట్ చేశాకే దిశా హస్పిటల్కి వెళ్లారు. పెద్ద గాయం కాకపోవడంతో నో రెస్ట్ అంటున్నారు దిశా. ఆదిత్యారాయ్ కపూర్, కునాల్ కేము, అనిల్ కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
దిశాను కాపాడిన టైగర్
ముంబై: బాలీవుడ్ అందాల నటి దిశా పటానికి చేదు అనుభవం ఎదురైంది. తన 26వ పుట్టిన రోజు సందర్భంగా దిశా తరుచూ వెళ్లే బేస్టియన్ రెస్టారెంట్కి.. తన బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్తో కలిసి వెళ్లింది. అయితే ఆమె రాక తెలుసుకున్న దిశా అభిమానులు.. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు తీసుకోడానికి అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. వారంతా ఒక్కసారిగా దగ్గరికి రావడంతో ఆమె కిందపడబోయారు. దీంతో వెంటనే తేరుకున్న ష్రాఫ్ ఆమె పడకుండా చేయిపట్టుకుని రక్షించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టైగర్ ష్రాఫ్తో పాటు సన్నిహితుల మధ్య దిశా పుట్టిన రోజును జరుపుకున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ ‘భారత్’ మూవీలో దిశా పటాని నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. -
‘టైగర్ బతికి ఉన్నాడా లేదా?!’
బాలీవుడ్ భామ దిశా పటాని నటనతోనే కాదు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్తోనూ నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. ఈరోజు 26వ పుట్టిన రోజు జరుపుకొంటున్న ఈ బ్యూటీ.. తాను ఆడంబరాలకు దూరంగా ఉంటానన్నారు. ఈ బర్త్డేకు ఎటువంటి ప్లాన్ చేయలేదని..ప్రస్తుతం తన అప్కమింగ్ మూవీ ‘మలంగ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారన్నారు. ఇక హీరో టైగర్ ష్రాఫ్తో దిశా డేటింగ్లో ఉన్నారంటూ బీ- టౌన్లో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో ఈ అమ్మడు.. శివసేన పార్టీ యువసేన అధ్యక్షుడు ఆదిత్యా థాక్రేతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో దిశా పటానీ తీరుపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘దిశా.. టైగర్ను వదిలేసి.. రియల్ టైగర్తో తిరుగుతుంది’ అని కొందరు.. ‘అయ్యో... టైగర్ బతికున్నాడా లేదా’ అంటూ మరికొందరు ట్రోలింగ్కు దిగుతున్నారు. అయితే తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉన్న ఈ ట్రోల్స్పై.. దిశా కాస్త ఘాటుగానే స్పందించారు. ‘ స్నేహితులతో డిన్నర్, లంచ్కి వెళ్తే తప్పేంటి? నా దృష్టిలో స్నేహితులు అంటే అర్థం ఒకటే. అది అబ్బాయిలైనా, అమ్మాయిలైనా సరే అంతా నాకు సమానమే. నేను ఎలాంటి లింగ వివక్షను చూపించను’ అని కౌంటర్ ఇచ్చారు. కాగా సల్మాన్ ఖాన్తో కలిసి దిశా నటించిన భారత్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల దుమ్ము లేపుతున్న ఈ సినిమాలో తాను కూడా భాగమవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. -
ముద్దంటే చేదే!
‘ముద్దు సన్నివేశాల్లో నటించడం నాకు అసౌకర్యంగా ఉంటుంది’’ అంటున్నారు సల్మాన్ ఖాన్. ఆయన హీరోగా, కత్రినాకైఫ్, దిశా పటానీ హీరోయిన్లుగా రూపొందిన ‘భారత్’ ఈ నెల 5న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లో పాల్గొన్న సల్మాన్ను ‘మీరు ముద్దు సీన్లలో ఎందుకు నటించరు?’ అని అడిగిన మీడియాతో– ‘‘ఇప్పుడు ట్రెండ్ మారింది. లిప్లాక్, రొమాంటిక్ సన్నివేశాలను సాధారణంగా తీసుకుంటున్నారు. అయినప్పటికీ అలాంటి సన్నివేశాలు నాకు అసౌకర్యంగా అనిపిస్తాయి. మనం ఫ్యామిలీతో సినిమా చూస్తున్నప్పుడు ముద్దు సీన్ వస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. నా సినిమా అంటే మొత్తం కలిసి చూసేలా ఉండాలి. రొమాంటిక్ సీన్లలో చేయమని కొందరు దర్శకులు అడిగితే కుదరదని చెప్పేశా. ‘మైనే ప్యార్ కియా’ (1989) సినిమాలో వచ్చిన రొమాంటిక్ సన్నివేశాలు నేను నేరుగా చేసినవి కావు. ఆ టైమ్లోనే అలాంటి సీన్లు చేయలేదు.. ఇప్పుడెందుకు ఒప్పుకుంటా?’’ అన్నారు. -
ఎంత ట్రై చేసినా.. అతను పడటం లేదు
అబ్బాయిలు పడగొట్టాలి, అమ్మాయిలు పడిపోవాలి. అది ఆనవాయితి అని ఓ సినీ కవి చెప్పాడు. కానీ దీనికి విరుద్ధంగా నేనెంత పడగొట్టినా టైగర్ నాకింకా పడటం లే దంటున్నారు దిశా పటానీ. బాలీవుడ్లో యాక్టర్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీ మధ్య ఏదో ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ విషయంపై ఇద్దరూ మౌనవ్రతం వహించారు. ఇటీవల కొంచెం మాట్లాడుతున్నారు. టైగర్తో ఉన్న అనుబంధం గురించి దిశా పటానీ ఓ సందర్భంలో మాట్లాడుతూ – ‘‘నీ కోసం, జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాను, బ్యాక్ ఫ్లిప్ చేశాను అని చెప్పినప్పటికి తను ఇంప్రెస్ కావడం లేదు. ఇంకేం చేయాలి? తను చాలా స్లో. మేం కేవలం ఫ్రెండ్స్లా కాకుండా మా రిలేషన్షిప్ పెరగాలని కోరుకుంటున్నాను. నా శక్తి మేరకు ఇంప్రెస్ చేస్తున్నాను, తను మాత్రం పడటం లేదు’’ అని పేర్కొన్నారు. సినిమాల విషయానికి వస్తే దిశా కీలక పాత్రలో నటించిన సల్మాన్ఖాన్ ‘భారత్’ జూన్ 5న రిలీజ్. -
ఆ స్టార్తో మరో ఛాన్స్ లేనట్టే..
ముంబై : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్తో కలిసి భారత్ మూవీలో ఆడిపాడిన నటి దిశా పటానీ మరోసారి సల్మాన్తో కలిసి పనిచేసే అవకాశం లభించకపోవచ్చని అన్నారు. భారత్లో తమ మధ్య కెమిస్ర్టీ చక్కగా కుదిరిందని తమ ఆన్స్క్రీన్ కెమిస్ర్టీకి ఆడియన్స్ ఫిదా అవుతారని చెప్పుకొచ్చారు. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ 20, 30 ఏళ్ల యువకుడిగా ఉన్న సందర్భంలో వచ్చే పాటలో తాను ఆయన సరసన డాన్స్ సీక్వెన్స్లో నటించానని అందుకే సీనియర్ నటుడైన సల్మాన్తో పనిచేసేందుకు తాను సంతోషంగా అంగీకరించానని తెలిపారు. తమ ఇద్దరి మధ్య ఉన్న వయోభేదం కారణంగా మున్ముందు ఆయనతో కలిసి నటించే అవకాశం తనకు రాకపోవచ్చని చెప్పారు. భారత్ మూవీ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ సైతం ఇదే విషయం తనతో చెప్పారని గుర్తుచేసుకున్నారు. సల్మాన్ ఖాన్ ఐదు డిఫరెంట్ లుక్స్తో కనిపించే భారత్ మూవీ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. -
‘నాకు ఉన్న స్నేహితుడు తనొక్కడే’
బాలీవుడ్ స్టార్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీ డేటింగ్ చేస్తున్నారని గత కొంతకాలంగా బీ-టౌన్లో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. హాలీడేలు, డిన్నర్లు, పార్టీలు అంటూ తిరుగుతూ ఆ వార్తలను మరింత బలోపేతం చేస్తున్నారు ఈ యంగ్ కపుల్. ఇలా బయట కలిసి కనిపిస్తూ ఉన్నా కూడా వీరిద్దరు తమ రిలేషన్షిప్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే రీసెంట్గా ఓ వెబ్సైట్తో మాట్లాడిన దిశా పటానీ టైగర్ ష్రాఫ్తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ‘ మేమిద్దరం పని పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటాం. హార్డ్వర్క్ చేస్తాం. అయితే టైగర్ నా కంటే ఎన్నో రెట్లు అధికంగా శ్రమిస్తాడు. మా ఇద్దరికీ జీవితంలో కొన్ని ఆశయాలు, పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. టైగర్ పట్ల నాకెంతో ఆరాధనా భావం ఉంది. తను నా బెస్ట్ ఫ్రెండ్. ఇండస్ట్రీలో తను కాకుండా వేరే స్నేహితులెవరూ లేరు’ అని దిశా పేర్కొన్నారు. అంతేతప్ప తమ మధ్య ఉన్నది ప్రేమా? కేవలం స్నేహమేనా? అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు దిశా. కాగా టైగర్ ష్రాఫ్-దిశా పటాని భాగీ 2 సినిమాలో జంటగా నటించారన్న సంగతి తెలిసిందే. టైగర్తోనే కాకుండా అతడి తల్లి అయేషా, చెల్లి క్రిష్ణతో కూడా దిశా తరచుగా బయటికి వెళ్తూ ఉంటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో.. త్వరలోనే వీరి పెళ్లి జరగబోతోందంటూ రూమర్లు ప్రచారం అవుతున్నాయి. ఇక వృత్తిగత విషయానికి వస్తే..సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్లతో కలిసి దిశా నటించిన భారత్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న మరో సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు. -
మేకప్కే రెండున్నర గంటలు
సాధారణంగా సినిమా నిడివి రెండు నుంచి మూడు గంటల మధ్యలో ఉంటుంది. కానీ సినిమాలో ఒక్కో సీన్లో కనిపించే గెటప్ కోసం సుమారు రెండు గంటలు మేకప్ రూమ్లో గడిపారట సల్మాన్. తన తాజా చిత్రం ‘భారత్’లో 18 ఏళ్ల వయసు నుంచి 71 ఏళ్ల వృద్ధుడిగా విభిన్న గెటప్స్లో కనిపించనున్నారాయన. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్, కత్రీనా కైఫ్, దిశా పాట్నీ నటించిన చిత్రం ‘భారత్’. ఈ సినిమాలో సల్మాన్ గెటప్స్ గురించి అలీ అబ్బాస్ జాఫర్ మాట్లాడుతూ– ‘‘ 70 ఏళ్ల వ్యక్తి పాత్ర కోసం యూకే కంపెనీ వాళ్లు వర్క్ చేశారు. ఈ పాత్రకు ఏ లుక్ సూట్ అవుతుందా? అని చాలా ట్రై చేశాం. 20 రకాలు గడ్డాలు, మీసాలు చూశాం. ఫైనల్గా ఇప్పుడు పోస్టర్స్లో చూస్తున్న లుక్ ఓకే అయింది. ప్రోస్థటిక్ మేకప్ కోసం రెండున్నర గంటలు సమయం తీసుకునేవారు. స్క్రిప్ట్లో ఈ లుక్స్ అవసరాన్ని సల్మాన్ అర్థం చేసుకొని చాలా సపోర్ట్ చేశారు’’ అన్నారు. ‘భారత్’ జూన్ 5న విడుదలవుతోంది. -
పదకొండు కిలోలు పెరగాలి!
... అంటున్నారు ఆదిత్య రాయ్ కపూర్. మోహిత్ సూరి దర్శకత్వంలో ఆదిత్య రాయ్ కపూర్, దిశా పాట్నీ, అనిల్ కపూర్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మళంగ్’. ఈ సినిమాలో ఆదిత్యరాయ్ కపూర్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. తన పాత్ర కోసం పదకొండు కిలోలు పెరగనున్నారట. ‘‘ఈ సినిమా కోసం నా శరీరాన్ని భారీగా మార్చేయనున్నా. ఆ వర్క్ కూడా స్టార్ట్ చేశాను’’ అన్నారు ఆదిత్య. ‘ఆషికీ 2’ తర్వాత మోహిత్ సూరి, ఆదిత్య కలసి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి. -
100 డేస్... 5 లుక్స్
పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఓ జంట. అంతలోనే భర్తకు ఆర్మీ నుంచి పిలుపొచ్చింది. దేశ సేవ కోసం వెంటనే సరిహద్దు దిశకు ప్రయాణం మొదలు పెట్టే సమయం ఆసన్నం అవుతుంది. అప్పుడు ఆ దంపతులు ఎలా ఎమోషనల్గా ఫీలయ్యారు? అనే దృశ్యాలను వెండితెరపై చూడాలంటే ‘భారత్’ సినిమా చూడాల్సిందే. సల్మాన్ఖాన్, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా ఈ చిత్రం రూపొందుతోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిశా పాట్నీ, టబు కీలక పాత్రలు చేస్తున్నారు. శనివారంతో ఈ సినిమా షూటింగ్ వంద రోజులకు చేరుకుంది. ఇంతటితో ప్యాచ్ వర్క్ మినహా ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. చివరిగా ముంబైలో సల్మాన్, కత్రినాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. మాల్తా, అబుదాబి, లూధియానా, ఢిల్లీ ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో సల్మాన్ ఐదు విభిన్నమైన లుక్స్లో కనిపిస్తారు. 1947 నుంచి 2000 కాలపరిణామ నేపథ్యంలో ఈ సినిమా స్రీన్ప్లే ఉంటుంది. 2014లో వచ్చిన కొరియన్ హిట్ మూవీ ‘యాన్ ఓడ్ టు మై ఫాదర్’కి ‘భారత్’ హిందీ రీమేక్. ఈ సినిమాను ఈ ఏడాది రంజాన్కి విడుదల చేయాలనుకుంటున్నారు.