Manchu lakshmi
-
డిఫరెంట్లుక్లో లక్ష్మి మంచు... గ్లామర్తో చంపేస్తుందిగా (ఫొటోస్)
-
అవార్డ్ అందుకున్న సుకుమార్ భార్య.. వైట్ డ్రెస్లో మంచు లక్ష్మీ పోజులు!
డిఫరెంట్ లుక్స్తో ఆదా శర్మ హోయలు..ఐఫా అవార్డ్స్ వేడుకల్లో మెరిసిన కత్రినా కైఫ్..అవార్డ్ అందుకున్న తబిత సుకుమార్..వైట్ డ్రెస్లో మంచు లక్ష్మీ పోజులు..వేకేషన్లో చిల్ అవుతోన్న బాలీవుడ్ భామ నీలం ఉపాధ్యాయ.. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Neelam Upadhyaya (@neelamupadhyaya) -
ఆ హీరోయిన్ను చూశాక నా ఆలోచన మార్చుకున్నా: లక్ష్మీ మంచు
జిమ్లో శ్రీదేవిని అలా చూసినప్పటి నుంచి నా మనసు మార్చేసుకున్నాను అంటోంది సినీనటి మంచు లక్ష్మి (Lakshmi Manchu). తాజాగా ఆమె చేసే బ్యూటీ విత్ లక్ష్మి టాక్ షోకు బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ భార్య మహీపా కపూర్ హాజరైంది. వీరిద్దరూ అందం, ఫిట్నెస్ గురించి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చింది.ట్రెడ్మిల్పై శ్రీదేవిశ్రీదేవి (Sridevi)ని ఓసారి జిమ్లో చూశాను. తను ట్రెడ్మిల్పై పరిగెడుతోంది. అప్పుడు జిమ్ లోపలికి అడుగుపెట్టడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాను. శ్రీదేవి తన జుట్టుకు ఒత్తుగా నూనె పట్టించి ఉంది. అది చూసి షాకయ్యాను. దక్షిణ భారతదేశంలో తలకు నూనె పెట్టుకోవడం అనేది చాలా సాధారణ విషయం. ఎందుకో కానీ, జుట్టుకు నూనె పెట్టుకోవడాన్ని నేనసలు ఇష్టపడేదాన్ని కాదు. ఎప్పుడైతే శ్రీదేవిని అలా చూశానో సడన్గా నా మనసు మారిపోయింది. శ్రీదేవికి అన్నీ తెలుసుఅంత గొప్ప నటి శ్రీదేవియే జుట్టుకు నూనె రాసుకుందంటే చాలా గొప్ప విషయం అనిపించింది. తనెప్పుడూ సహజంగా ఉండేందుకే ఇష్టపడుతుంది అని చెప్పుకొచ్చింది. మహీరా కపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవికి ఏం చేయాలి? ఏది తినాలి? అన్నీ తెలుసు. ఇలాంటి విషయాల్లో ఆమె జీనియస్ అని పేర్కొంది. ఇకపోతే లక్ష్మీ మంచు చివరగా ఆదిపర్వం సినిమాలో కనిపించింది.చదవండి: అరియానాకు ఏమైంది? బక్కచిక్కిపోయి.. అస్థిపంజరంలా! -
ఇండిగో సిబ్బంది ఓవరాక్షన్..: మంచు లక్ష్మి ఆగ్రహం
ఇండిగో విమానాయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో (IndiGo Airlines) సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తించారని మండిపడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఆ సంస్థను ట్యాగ్ చేసింది. నా లగేజ్ బ్యాగేజ్ను పక్కకు తోసేశారు. కనీసం నేను బ్యాగ్ ఓపెన్ చేసేందుకు కూడా అనుమతించలేదు. వాళ్లు చెప్పింది వినకపోతే నా బ్యాగును గోవాలోనే వదిలేస్తామన్నారు. ఇది చాలా దారుణం. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు.ఇండిగో సిబ్బంది వేధింపులుఒక్క మాటలో చెప్పాలంటే వేధించారు. చివరకు నా లగేజీకి సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. ఒకవేళ అందులో ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఇంత నిర్లక్ష్యంగా ఎయిర్లైన్స్ను ఎలా నడపగలుగుతున్నారు? అని ట్వీట్ చేసింది. తన బ్యాగుకు కనీసం లాక్ వేయలేదు, ట్యాగ్ కూడా వేయలేదని వీడియో సైతం షేర్ చేసింది. This is harassment @IndiGo6E 😭 after all that they did not even put a security tag in front of my eyes. In spite of insisting that they would do so if anything is missing, I doubt Indigo will take any responsibility. How is this even possible to run an airline like this?— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025My bag pulled aside and @IndiGo6E and they won’t let me open my bag. They insist to do it or else my bag will be left in Goa, someone help!!! Flt 6e585.. this is ridiculous, and the staff is being extremely rude— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025I rest my case @IndiGo6E 💔💔 pic.twitter.com/1AXPbumRm7— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025 చదవండి: క్యాన్సర్తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడుకన్నడ బిగ్బాస్ విన్నర్గా 'రైతుబిడ్డ'.. ప్రైజ్మనీ ఎంతో తెలుసా..? -
మెరిసిపోతున్న సితార ఘట్టమనేని.. అక్కినేని కోడలు శోభిత న్యూ లుక్..!
సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ స్టన్నింగ్ లుక్..అక్కినేని కోడలు శోభిత న్యూ హెయిల్ స్టైల్..ధగధగ మెరిసిపోతున్న సితార ఘట్టమనేని..మంచు లక్ష్మి లేటేస్ట్ పిక్స్..థాయ్లాండ్లో చిల్ అవుతోన్న ఆలియా భట్..ఎల్లో డ్రెస్లో నా సామిరంగ హీరోయిన్..ఫోటో షూట్లో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ.. View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) -
న్యూయార్క్ వీధుల్లో మంచు లక్ష్మి చిల్.. బ్లూ శారీలో మేఘా ఆకాశ్!
సికిందర్ కా ముఖద్దర్ మూడ్లో తమన్నా భాటియా...బుల్లితెర భామ మౌనీ రాయ్ స్టన్నింగ్ లుక్స్..న్యూయార్క్ వీధుల్లో మంచు లక్ష్మి పోజులు..పుష్ప 2 డబ్బింగ్ పూర్తి చేసుకున్న బిగ్బాస్ దివి..కోట్ డ్రెస్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా...బ్లూ శారీలో మేఘా ఆకాశ్ హోయలు.. View this post on Instagram A post shared by Digangana Suryavanshi (@diganganasuryavanshi) View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ మూవీ రివ్యూ
టైటిల్: ఆదిపర్వంనటీనటులు: మంచు లక్ష్మి, ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని, శ్రీజిత ఘోష్, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్ తదితరులురచన, దర్శకత్వం - సంజీవ్ మేగోటినిర్మాణ సంస్థలు: అన్వికా ఆర్ట్స్, ఏఐ(అమెరికా ఇండియా) ఎంటర్ టైన్ మెంట్స్సంగీతం: మాధవి సైబ, ఓపెన్ బనాన ప్రవీణ్, సంజీవ్, బి.సుల్తాన్ వలి, లుబెక్ లీ, రామ్ సుధీ(సుధీంద్ర)సినిమాటోగ్రఫీ - ఎస్ ఎన్ హరీశ్ఎడిటింగ్ - పవన్ శేఖర్ పసుపులేటివిడుదల తేది: నవంబర్ 8, 2024కథేంటంటే..ఈ సినిమా కథ 1974-90 మధ్యకాలంలో జరుగుతుంది.రాయలసీమ కడప దగ్గరలోని ఎర్రగుడిలో గుప్త నిధులు ఉన్నాయని అందరూ నమ్ముతారు. ఆ గుప్త నిధుల కోసం ఎమ్మెల్యే నాగమ్మ(మంచు లక్ష్మి) ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం క్షుద్ర శక్తులను ఆశ్రయిస్తుంది. మరోవైపు ఆ ఊరి పెద్ద రాయప్ప కూడా ఆ గుప్త నిధులను దక్కించుకోవాలనుకుంటాడు. గుప్త నిధుల కోసం వీరిద్దరు చేసిన అరాచకాలు ఏంటి? రాయప్ప తన కూతురుని ఎందుకు చంపాలనుకున్నాడు? నాగమ్మ కూడా ఆమెనే ఎందుకు చంపాలనుకుంది? బుజ్జమ్మ-శ్రీనుల ప్రేమ కథ ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..అమ్మవారి గుడిలో గుప్త నిధులు.. వాటిని సొంతం చేసుకునేందుకు కొంతమంది ప్రయత్నించడం.. దైవ శక్తి-దుష్ట శక్తుల మధ్య పోరాటం..ఈ కాన్సెప్ట్తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘ఆదిపర్వం’సినిమా కూడా ఆ కోవలోకి చెందిన చిత్రమే. అప్పట్లో ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేసి నిధులు దొంగిలించే ఘటనలకు కొంత ఫిక్షన్ను మిక్స్ చేసి తెరకెక్కించారు. ఈ పీరియాడిక్ డ్రామా సినిమాలో అమ్మవారి ఆధ్యాత్మికతకు, స్థానిక రాయలసీమ సంస్కృతికి, యాసకు ప్రాధాన్యత ఇచ్చారు.ఒక పీరియాడిక్ కథని ఫాంటసీతో మేళవించి రాయలసీమ నేపథ్యంలో చక్కగా చూపించారు. ఆలయాల పట్ల ఉన్న గౌరవాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని గుర్తుచేస్తూ, ఈ చిత్రం ఆధ్యాత్మికతను, ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. కథలొని ట్విస్ట్ లు బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ బాగా కుదిరింది. అయితే దర్శకుడు ఎంచుకున్న పాయింట్తో పాటు కథనం కూడా రొటీన్గాన సాగడంతో పాత మూవీ చూసిన ఫీలింగే కలుగుతుంది.ఎవరెలా చేశారంటే..మంచు లక్ష్మి తన నటనతో సినిమా స్థాయిని పెంచారు. కొన్ని సీన్లలో పవర్ఫుల్గా కనిపిస్తుంది. అదిత్య ఓం కీలక పాత్రలో కనిపించగా, ఎస్తేర్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లో ఆకట్టుకున్నారు. అలాగే, బెంగాలి నటి శ్రీజిత ఘోష్, సుహాసినీ ("చంటిగాడు" ఫేం) కూడా కథలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారు. ఈవెనింగ్ సినిమాలో హీరో, హీరోయిన్ అనే ప్రత్యేక పాత్రలు లేకుండా, ప్రతి పాత్ర కూడా కథలో భాగంగా ఉంటుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. తక్కువ బడ్జెట్ మూవీయే అయినా గ్రాఫిక్స్ బాగా కుదిరింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘ఆదిపర్వం’ మూవీ ప్రీ రిలీజ్ ఫోటోలు
-
అందుకే మంచు లక్ష్మిని తీసుకున్నా: ‘ఆదిపర్వం’ డైరెక్టర్
1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల నేపథ్యంలో ‘ఆదిపర్వం’ చిత్రాన్ని తెరకెక్కించాం. అప్పట్లో నిధి నిక్షేపాల కోసం గుడులలో విగ్రహాలు ధ్వంసం చేసేవారు. ఆ ఘటనలకు ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రంలో చూపిస్తున్నా. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో ‘ఆదిపర్వం’ ఉంటుంది’అని అన్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. ఈ సినిమాలో మంచు లక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో కీలక పాత్రను ఆదిత్య ఓం పోషిస్తున్నారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు సంజీవ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. చిన్నప్పుడు పద్య నాటకాలు చూసేవాడిని. ఇంట్లో ఉన్న పెడల్ హార్మోనియం వాయించేవాడిని. అలా మ్యూజిక్ పట్ల చిన్నప్పుడే అవగాహన ఏర్పడింది. రచన, సంగీత జ్ఞానం చిత్ర పరిశ్రమలో నా కెరీర్ కు ఉపయోగపడ్డాయి.⇢ 1994 లో మధు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో స్టూడెంట్స్ చేరడం ద్వారా చిత్ర పరిశ్రమలో నా జర్నీ మొదలైంది. 1995లో ప్రొడ్యూసర్ గా ఒక సినిమా చేశాను. నాకు అప్పుడు 21 ఏళ్లు. 97లో సింధూరం సినిమా చూసి రవితేజను కలిసి నువ్వు పెద్ద హీరో అవుతావు అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి కథ చెప్పాను. ఆ మూవీ పలు కారణాలతో పట్టాలెక్కలేదు. 14 సినిమాలకు మ్యూజిక్ చేశాను, తమిళ, తెలుగు, కన్నడ కలిపి 10 సినిమాలకు డైరెక్షన్ చేశాను. 42 సీరియల్స్ కు స్క్రిప్ట్ రాశాను. కొన్ని సినిమాలకు మ్యూజిక్ చేశాను. సీరియల్స్, సినిమాల్లో నటించాను. ఇలా నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, లిరిసిస్ట్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా నా జర్నీ కొనసాగుతోంది.⇢ "ఆదిపర్వం" సినిమా నా రీఎంట్రీ మూవీ అనుకోవచ్చు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో ఈ నెల 8వ తేదీన రిలీజ్ చేస్తున్నాం. రాయలసీమ కడప దగ్గరలోని ఎర్రగుడి నేపథ్యంగా అమ్మవారి సినిమాగా "ఆదిపర్వం" రూపొందించాను. గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూసి గ్రాఫిక్స్ తో చేసినవి అని గుర్తుపట్టరు. మాకున్న బడ్జెట్ లో క్వాలిటీ గ్రాఫిక్స్ చేయించాం. 11 నెలలు సీజీ కోసమే వర్క్ చేశాం. మొత్తం మూవీ చేయడానికి ఏడాదిన్నర టైమ్ పట్టింది.⇢ ఆదిపర్వం సినిమాలో మంచు లక్ష్మి కీ రోల్ చేస్తున్నారు. ఆమె నెగిటివ్ గా, పాజిటివ్ గా రెండు షేడ్స్ లో మెప్పించగలరు. యాక్షన్ చేయగలరు. అందుకే ఈ సినిమాలో ఆమెను తీసుకున్నాం. మంచు లక్ష్మి షూటింగ్ టైమ్ లో మాకు ఎంతో కోపరేట్ చేశారు. ఆదిత్య ఓం మరో ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ఎస్తేర్ ఒక మంచి పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో నటించారు. అలాగే మలయాళ నటి శ్రీజిత ఘోష్, చంటిగాడు ఫేం సుహాసినీ కథలో ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేశారు. ఈ మూవీలో హీరో హీరోయిన్స్ అంటూ ప్రత్యేకంగా ఉండరు. అందరూ కథలో భాగంగా ఉంటారు.⇢ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా "ఆదిపర్వం" థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మంచు లక్ష్మి గారితో సహా ప్రతి పాత్రను కొత్తగా స్క్రీన్ మీద చూస్తారు. కన్నడలో మంచి రిలీజ్ దొరికింది. అక్కడ మేము పబ్లిసిటీ చేయలేదు అయితే దర్శకుడిగా నాకు కన్నడలో మంచి పేరుంది. అక్కడ సక్సెస్ పుల్ సినిమాలు తీశాను. దాంతో "ఆదిపర్వం" సినిమా కన్నడలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.⇢ ప్రస్తుతం సర్పయాగం అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. మరో వెబ్ సిరీస్ కు సంప్రదింపులు జరుగుతున్నాయి. -
‘టీచ్ ఫర్ చేంజ్’ విద్యార్థులతో మంచు లక్ష్మి దీపావళి సంబరాలు (ఫొటోలు)
-
మంచు లక్ష్మి ‘ఆదిపర్వం’ మూవీ స్టిల్స్
-
మంచు లక్ష్మీ ‘ఆదిపర్వం’ వచ్చేస్తోంది
మంచు లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. ఎస్తేర్, శివ కంఠమనేని కీలక పాత్రలు పోషించారు. ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథతో గ్రాఫిక్స్ ప్రధానంగా "ఆదిపర్వం" చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ మేగోటి. "ఆదిపర్వం" సినిమా ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 500కు పైగా థియేటర్స్ లో "ఆదిపర్వం" సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది.1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల సమాహారంగా "ఆదిపర్వం" సినిమాను రూపొందించారు దర్శకుడు సంజీవ్ మేగోటి. అమ్మోరు, అరుంధతి చిత్రాల తరహాలో దుష్టశక్తికి, దైవశక్తికి మధ్య జరిగే యుద్ధాన్ని ఆసక్తికరంగా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, టెక్నికల్ హంగులతో ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా "ఆదిపర్వం" థియేటర్స్ లోకి వస్తుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు. -
ముంబయిలో మంచు లక్ష్మి బర్త్ డే బాష్ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
-
మనోజ్ కూతురి అన్నప్రాసన.. సర్ప్రైజ్ ఇచ్చిన మంచు లక్ష్మి
టాలీవుడ్ హీరో మంచు మనోజ్- మౌనికల దాంపత్యానికి గుర్తుగా ఈ ఏడాది ఏప్రిల్లో పండంటి పాపాయి జన్మించింది. ఆమెకు దేవసేన శోభా ఎమ్ఎమ్ అని నామకరణం చేశారు. ముద్దుగా ఆమెను ఎమ్ఎమ్ పులి అని పిలుచుకుంటారు. తాజాగా తన అన్నప్రాసన నిర్వహించారు. తొలిసారి తనకు ఆహారం తినిపించారు. కోడలి అన్నప్రాసన అంటే అత్త లేకపోతే ఎలా? సడన్ సర్ప్రైజ్అందుకే ముంబై నుంచి పరుగెత్తుకుంటూ వచ్చేసింది మంచు లక్ష్మి. తన కూతురు యాపిల్ను సైతం తీసుకొచ్చింది. కానీ ఈ విషయాన్ని మనోజ్కు చెప్పనేలేదట! తన కూతుర్ని తీసుకెళ్లి వారికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక యాపిల్ను చూడగానే మనోజ్ తెగ సంతోషపడిపోయాడు. తనను హత్తుకుని ప్రేమనంతా గుమ్మరించాడు.మనోజ్ షర్ట్పై పులి బొమ్మఇందుకు సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అలాగే అన్న ప్రాసనకు సంబంధించిన ఫోటోలను సైతం అందులో పొందుపరిచింది. అందులో పులి అన్న సింబల్కు గుర్తుగా మనోజ్ షర్ట్పై చిన్న పులి బొమ్మ ఉండటం విశేషం. అలాగే ఫోటోలలో చిన్నారి ముఖం కనబడకుండా జాగ్రత్తపడింది.అన్నప్రాసన వేడుక'నా మనసు సంతోషంతో నిండిపోయింది. నా ముద్దుల కోడలు తొలిసారి ఆహారం టేస్ట్ చేసింది. కుటుంబసభ్యులు, మిత్రుల సమక్షంలో ఈ అన్నప్రాసన వేడుక జరిగింది. మన హిందూ ఆచారాల్లో ఏదైనా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నామంటే చాలు అందరం ఒకేచోట కలిసి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ సంతోషం వెలకట్టలేనిదినిజంగా ఇదెంత బాగుంటుందో కదా! నా కూతురు యాపిల్ వస్తుందని మనోజ్కు తెలియదు. తనను తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశాను. యాపిల్ను చూడగానే తను పొందిన సంతోషం వెలకట్టలేనిది. కుటుంబం, ఫ్రెండ్స్తో ఉన్న అనుబంధం కంటే గొప్పది మరొకటి లేదు. నాకంటూ ఇంతమంది ఉన్నందుకు చాలా హ్యాపీ.భగవంతుడికి థ్యాంక్స్ఇలాంటి అందమైన రోజును ప్రసాదించిన భగవంతుడికి థ్యాంక్స్. అలాగే కార్లు, విమానాలు కనిపెట్టడం వల్లే అందరూ ఇలా కలవడానికి వీలవుతోంది. ఆ గణేశుడు నా కోడలు దేవసేనను ఎల్లప్పుడూ రక్షించాలని, తనకు ఏ అడ్డూ లేకుండా చూడాలని మనసారా కోరుకుంటున్నాను' అని మంచు లక్ష్మి రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) బిగ్బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆడాళ్లకు మంచి లైఫ్ ఎక్కడుంది?: మంచు లక్ష్మి
మెరిసేదంతా బంగారం కాదు.. నిజమే! పైకి కనిపించే గ్లామర్ వెనక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయని మలయాళ చిత్రపరిశ్రమ నిరూపించింది. ఇక్కడ ఇండస్ట్రీలోని ఆర్టిస్టులను బానిసల కన్నా హీనంగా చూస్తున్నారు. బలం, పలుకుబడి ఉన్నవారు.. మహిళా ఆర్టిస్టులను వేధించి వెంటాడుతున్నారని సాక్షాత్తూ సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఏర్పడిన హేమ కమిటీ ఓ నివేదికను బయటపెట్టడం సంచలనంగా మారింది.ఆడవాళ్లకు మంచి జీవితం ఎక్కడుంది?తెర వెనుక ఆర్టిస్టులు అత్యంత దుర్లభమైన జీవితం గడుపుతున్నారని అందులో నివేదించింది. ఈ రిపోర్టుపై టాలీవుడ్ నటి మంచు లక్ష్మి స్పందించింది. 'మీ అందరికీ ఓ విషయం చెప్పనా? సినిమా ఇండస్ట్రీ అనే కాదు.. ఎక్కడైనా సరే అమ్మాయిలకు మంచి జీవితమే లేదు. దాన్ని మనం ఎలా మార్చగలం? ముందు మనకోసం మనం నిలబడాలి. ఒకానొక సమయంలో నన్ను కూడా పక్కకు నెట్టేయాలని చూశారు. కానీ నేను తట్టుకుని నిలబడ్డాను.మీటూ ఎలా మొదలైంది?గళం విప్పుతున్న మహిళల్ని అణిచివేయాలనకున్నవారికి వ్యతిరేకంగా పోరాడతాను. మీటూ ఉద్యమం ఎలా మొదలైంది? వేధింపులు భరించలేక అలిసిపోయిన ఓ మహిళ గొంతెత్తి తన గోడు వెల్లబోసుకోవడం వల్లే కదా.. అప్పుడు ఆ గొంతుకు ఎన్ని గొంతులు తోడయ్యాయి..? ఎంతమంది తాము పడుతున్న మనోవేదనను నిర్భయంగా బయటపెట్టారు? అదీ.. అలా ధైర్యంగా ఐకమత్యంగా నిలబడాలి' అని పేర్కొంది.నా పరిస్థితి వేరుమంచు లక్ష్మి రెండేళ్లక్రితం మాన్స్టర్ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అక్కడ తన అనుభవాల గురించి మాట్లాడుతూ.. నా పరిస్థితి వేరు. ఎందుకంటే నాన్న (మోహన్బాబు), మోహన్లాల్ మంచి ఫ్రెండ్స్. ఆయనతో కలిసి వర్క్ చేశాను. అయితే అక్కడ ఉన్నవాళ్లందరూ నాన్న గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకునేవారు. ఆ గౌరవం నాపై చూపించేవారు.తెలివిగా నో చెప్పాలిఇకపోతే ఆర్టిస్టులు తెలివిగా నో చెప్పడం నేర్చుకోవాలి. మొదట్లో కొందరు నన్ను అదేపనిగా కొడుతూ ఇబ్బందిపెట్టేవారు. వారిపై గట్టిగా అరిచి నాకు వచ్చిన ఛాన్స్ పోగొట్టుకునేదాన్ని. కానీ దాన్ని ఎలా డీల్ చేయాలో తర్వాత నేర్చుకున్నాను. ఏంటి? నేను అంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నానా? కానీ నాకు పెళ్లయిపోయింది. ఆల్రెడీ కమిటెడ్.. అని చెప్పాను. అప్పటికీ అవతలివారు విసిగిస్తే మనం విజృంభించక తప్పదు. ఎందుకంటే బయట ప్రపంచం చాలా చెత్తగా ఉంది అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.చదవండి: బిగ్బాస్ 8: తెరపైకి కొత్త కంటెస్టెంట్లు.. విచిత్రమేంటంటే? -
ఫ్రెండ్షిప్ డే స్పెషల్ పిక్స్ షేర్ చేసిన మంచులక్ష్మి (ఫోటోలు)
-
షూటింగ్ లో మంచు లక్ష్మి ఎంత కష్టపడ్డారంటే ?
-
నువ్వు చేస్తే సంసారం.. నేను చేస్తే.. అనే వాళ్ళు నాకు...
-
లైవ్ లో మంచు లక్ష్మి వాళ్ళ అత్త కి ఫోన్ చేసి ఏం మాట్లాడిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు
-
నాకు ప్రాబ్లెమ్ వస్తే ఫస్ట్ రానా కి ఫోన్ చేస్తా
-
నా ఫేవరెట్ హీరో, హీరోయిన్ ఎవరంటే..
-
నా ఫేవరెట్ హీరో, హీరోయిన్ ఎవరంటే..
-
అది మన నేల గొప్పదనం: మంచు లక్ష్మి
‘‘ఆదిపర్వం’ వంటి సోషియో ఫ్యాంటసీ కథల్ని ప్రేక్షకులకు చూపిస్తున్నామంటే అది మన నేల గొప్పదనం. ఈ శక్తివంతమైన గడ్డ మీద ఉన్నాం కాబట్టే ఇలాంటి నేపథ్యాలతో సినిమాలు చేయగలుగుతున్నాం’’ అని నటి మంచు లక్ష్మి అన్నారు. సంజీవ్ మేగోటి దర్శకత్వంలో మంచు లక్ష్మి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. శివ కంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తేర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాశ్, సుహాసిని ఇతర పాత్రల్లో నటించారు.రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఏఐ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో త్వరలో విడుదల కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం పాట ఆవిష్కరణ కార్యక్రమంలో మంచు లక్ష్మి మాట్లాడుతూ– ‘‘ఇటీవల ‘యక్షిణి’ వెబ్ సిరీస్ చేశాను... చాలా మంచి స్పందన వచ్చింది.ఇప్పుడు ‘ఆదిపర్వం’ చేశాను. దేవత అయినా దెయ్యం పాత్ర అయినా నన్నే సంప్రదిస్తున్నారు’’ అన్నారు. ‘‘ఆదిపర్వం’లో నాగులాపురం నాగమ్మ పాత్ర చేశారు లక్ష్మి. ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ అవుతాయి’’ అన్నారు సంజీవ్ మేగోటి. ‘‘ఈ చిత్రంలో నేను క్షేత్రపాలకుడి పాత్ర చేశాను’’ అన్నారు శివ కంఠంనేని. -
డూప్ అంటేనే ఒళ్లు మండుతుంది: మంచు లక్ష్మి
డూప్ అంటేనే ఒళ్లు మండుతుంది అంటోంది మంచు లక్ష్మి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఆదిపర్వం’. శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్యప్రకాష్, సుహాసిని కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో స్పీడ్ పెంచింది చిత్రబృందం. మంచు లక్ష్మి వరుస ఇంటర్వ్యూలతో బీజీ అయిపోయింది. (చదవండి: తెలుగు వెర్షన్ ఇన్నాళ్లకు తీసుకొచ్చారు.. ఏ ఓటీటీలో ఉంది?)తాజాగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సినిమాల్లో పెట్టే డూప్పై తన అభిప్రాయం వెల్లడించింది. ‘నా వరకు అయితే ఒక ఆర్టిస్ట్ అనేవాడు డైరెక్టర్ ఏం చెబితే అది చేయాల్సిందే. కానీ కొంతమంది సింపుల్ జంప్కి కూడా డూప్ని పెట్టుకోమని చెబుతారు. అసలు డూప్ అంటేనే నాకు ఒళ్లు మండుతుంది. ప్రతి చిన్న విషయానికి డూప్ ని పెట్టుకోమని చెప్పడం కరెక్ట్ కాదు. (చదవండి: ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది?)ఏదైనా క్రిటికల్ సీన్ అనిపిస్తే డూప్ పెట్టుకున్నా పర్లేదు కానీ.. వీలైనంత వరకు మనం నటిస్తేనే సీన్ బాగొస్తుంది. అంతేకాదు డూప్ని సెట్ చేయడం కూడా చాలా కష్టమైన పని. నా వల్ల చేయగలిగే ప్రతిది నేనే చేయాలనుకుంటాను. ఈ సినిమాలో ఓ సీన్లో 50 ఫీట్ల హైట్ నుంచి జంప్ చేశాను. దానికి డూప్ని పెట్టుకోమని చెప్పారు కానీ.. నేను వద్దని చెప్పాను. అలాంటి సీన్స్ షూట్ చేసినప్పుడు పెద్దగా ఏమి అనిపించదు .కానీ ఇలాంటి ఇంటర్య్వూల్లో చెబితేనే ‘ఇంత చేశానా’ అనిపిస్తుంది(నవ్వుతూ..)’ అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. -
ప్లీజ్..ఎవరైనా సాయం చేయండి..!
-
ప్లీజ్.. ఎవరైనా సాయం చేయండి.. మంచు లక్ష్మి విజ్ఞప్తి!
టాలీవుడ్ నటి,నిర్మాత మంచులక్ష్మి తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. తన కుమార్తె కోసం అమెరికా వెళ్లేందుకు సాయం చేయాలని కోరింది. తన కూతురికి పాఠశాల సెలవులు త్వరలోనే ముగియనున్నాయని ఇన్స్టా వేదికగా తెలిపింది. నా యూఎస్ వీసా జారీ అయి నెల రోజులకు పైగానే అయిందని వివరించింది. ఎంబసీ కార్యాలయం సైట్ సాంకేతిక లోపం రావడంతో.. వీసా తనకు చేరడంలో ఆలస్యమైందని పేర్కొంది. దీనికి ఎవరైనా సాయం చేయగలరా? అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అభ్యర్థించింది. ఇన్స్టాలో మంచులక్ష్మి రాస్తూ..'నా అమెరికా వీసా ఒక నెల క్రితమే ఆమోదించారు. కానీ అది నాకు ఇప్పటికీ అందలేదు. నా కుమార్తె పాఠశాల సెలవులు ముగిశాయి. నేను ఎక్కాల్సిన విమానం విమానం జూలై 12న ఉంది. ఎంబసీ వెబ్సైట్ డౌన్ కావడంతో.. వారిని సంప్రదించడానికి నాకు మార్గం లేకుండా పోయింది. ఇప్పటికే రెండు నెలలు దాటింది. దయచేసి ఎవరైనా స్పందించి సహాయం చేయగలరా?' అంటూ పోస్ట్ చేసింది. భారత్లోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు రాయబారి ఎరిక్ గార్సెట్టి సామాజిక మాధ్యమాల ఖాతాలనూ ట్యాగ్ చేస్తూ తన పరిస్థితి వివరించారు. సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
రామ్ చరణ్ ఇంట్లో సీక్రెట్గా ఉండేదాన్ని: మంచు లక్ష్మీ
మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన మాటలతో సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హల్చల్ చేస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోహీరోయిన్లతో ఈమెకు చాలామంచి సంబంధాలు ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ విషయాన్నే మంచు లక్ష్మీ బయటపెట్టింది. ముంబైలో తాను రామ్ చరణ్ ఇంట్లో రహస్యంగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో రివీల్ చేసింది. అలానే తమ సీక్రెట్ వాట్సాప్ గురించి కూడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మొత్తం బయటపెట్టేసింది.తనని ముంబై రమ్మని.. రానా, రకుల్ ప్రీత్ చాలా సార్లు చెప్పారని అయితే ఇక్కడికి వచ్చిన వెంటనే అపార్ట్మెంట్ దొరక్కపోవడంతో కొన్నాళ్ల పాటు చరణ్ ఇంట్లో ఉండాల్సి వచ్చిందని మంచు లక్ష్మీ చెప్పింది. ఇంకా ఏమేం చెప్పిందంటే...?(ఇదీ చదవండి: వాళ్ల కోసమే 'కల్కి' చేశాను.. నాదేం లేదు: విజయ్ దేవరకొండ)'ముంబైకి నేను షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ ఉండటానికి నాకు అపార్ట్మెంట్ లేదు. దీంతో రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నాను. ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు. ఒకవేళ చెబితే మీరు చరణ్ ఇంట్లో ఉంటున్నారు కదా.. మీకు పనిచేయాల్సిన అవసరం ఏంటని అంటారు. అందుకే నేను ఇక్కడ ఉంటున్నట్లు ఎవరికీ చెప్పొద్దని చరణ్కి కూడా చెప్పాను. దీంతో నేను ఎందుకు చెబుతా అని అన్నాడు. కానీ నా నోరు ఆగదు కదా! ఇప్పుడు నేనే చెప్పేశా. కానీ అంత అందమైన ఇంట్లో ఉండటానికి నాకు మనసొప్ప లేదు. దీంతో వెళ్లిపోతానని చెప్పా. అయితే నీకు నచ్చినన్నీ రోజులు నా ఇంట్లో ఉండు అని చరణ్ చెప్పాడు. అలా ఎన్ని రోజులు ఉన్నానో కూడా చరణ్కి తెలీదు' అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.అలా ఇండస్ట్రీలోని 142 మంది ఆర్టిస్టులతో ఓ వాట్సాప్ గ్రూప్ ఉందని మంచు లక్ష్మి చెప్పింది. ఇందులో చరణ్, రానాతో పాటు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని తమ తమ సినిమా టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు ఈ గ్రూప్లో షేర్ చేస్తుంటారని.. అలా తామందరం తమ పర్సనల్ అకౌంట్స్లో షేర్ చేసి ప్రమోట్ చేస్తుంటామని ఈమె చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్.. ఏకంగా 100 మూవీస్) View this post on Instagram A post shared by Thug Trollers (@thug_trollers) -
నా కెరీర్కు కుటుంబమే అడ్డు పడుతోంది: మంచు లక్ష్మి
హీరోల సోదరీమణులకు సౌత్ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు ఇవ్వరంటోంది మంచు లక్ష్మి. అక్కడిదాకా ఎందుకు? అసలు తాను నటిగా మారడం కన్న తండ్రికే ఇష్టం లేదని పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లక్ష్మి మంచు మాట్లాడుతూ.. నా జీవితానికి, కెరీర్కు అడ్డుపడుతుంది ఎవరైనా ఉన్నారా? అంటే అది నా కుటుంబమే! మేమంతా కలిసే ఉంటాం. అందుకని నా గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు. హైదరాబాద్ దాటి ఎక్కడికైనా వెళ్తానంటే చాలు.. అసలు ఒప్పుకునేవారే కాదు. ముంబైకి వెళ్తానన్నప్పుడు ఎన్నో అపోహలు, భయాలు వారిని వెంటాడాయి. అదొక పెద్ద చెరువులాంటిది. అందులో చిన్న చేపపిల్లలా నువ్వు ఈదగలవా? అని భయపడ్డారు. ముంబైకి వచ్చిన కొత్తలో నా బెస్ట్ ఫ్రెండ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇంట్లో ఉండేదాన్ని. తనెప్పుడూ.. ముంబైకి వచ్చేయొచ్చుగా అని అంటూ ఉండేది. హీరో రానా కూడా.. నువ్వు ఎల్లకాలం హైదరాబాద్లోనే ఉండిపోలేవని అంటుండేవాడు. నాక్కూడా ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనిపించి ముంబైకి షిఫ్ట్ అయ్యాను.సౌత్ ఇండస్ట్రీలో హీరోల కూతుళ్లు, సోదరీమణులను సినిమాలో సెలక్ట్ చేసుకునేందుకు తెగ ఆలోచిస్తారు. మాలాంటివాళ్లను తీసుకునేందుకు వెనకడుగు వేస్తారు. నాన్న (మోహన్బాబు)కు కూడా నేను యాక్టింగ్ను కెరీర్గా ఎంచుకోవడం అస్సలు ఇష్టం లేదు. పితృస్వామ్య వ్యవస్థలో నేను కూడా ఓ బాధితురాలినే! నా తమ్ముళ్లు ఈజీగా సాధించేవాటిని కూడా నేను కష్టపడి పొందాల్సి వచ్చేది. ఈ ధోరణి సౌత్లోనే కాదు దేశమంతటా ఉంది' అని చెప్పుకొచ్చింది. కాగా మంచు లక్ష్మి చివరగా మాన్స్టర్ అనే సినిమాలో నటించింది. మలయాళంలో ఆమె నటించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఆమె కీలక పాత్రలో నటించిన యక్షిణి సిరీస్ ఈ మధ్యే హాట్స్టార్లో విడుదలైంది.చదవండి: నటుడితో కూతురి పెళ్లి.. అర్జున్ కట్నంగా ఏమిచ్చాడో తెలుసా? -
ఆడపిల్లనే...ఐతే ఏంటంట
హీరోలకు ప్రేమ కబుర్లు చెప్పే పాత్రలే ఎక్కువగా చేసే హీరోయిన్లు ఫర్ ఎ చేంజ్ నేరస్తులకు బుద్ధి చెప్పే పనిలో పడ్డారు. న్యాయ పోరాటం కోసం ఏం చేయడానికి అయినా వెనకాడని పోలీసాఫీసర్లుగా బెల్టు బిగించారు... తుపాకీ గురి పెట్టారు.. లాఠీకి పని చెప్పారు. ‘ఆడపిల్లనే... ఐతే ఏంటంట’ అంటూ ఓ హీరోయిన్ పోలీస్ పాత్రలో రెచ్చిపోయారు. మిగతా కథానాయికలు కూడా దాదాపు అలానే అంటూ పోలీసు పాత్రల్లో విజృంభించారు. ఆ పోలీసాఫీసర్ల గురించి తెలుసుకుందాం. సత్యభామ సాహసంహైదరాబాద్ సిటీ ఏసీపీ కె. సత్యభామగా చార్జ్ తీసుకున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఓ అమ్మాయి కేసు విషయంలో సత్యభామ పోలీసాఫీసర్గా ఆల్మోస్ట్ సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి. మరి.. సత్యభామ ఈ కేసును ఎలా సాల్వ్ చేసింది? ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్నది ‘సత్యభామ’ సినిమాలో చూడాలి. సత్యభామగా కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పణలో తక్కలపల్లి శ్రీనివాసరావు, బాబీ తిక్క నిర్మించారు. ఓ అమ్మాయి హత్యాచారం నేపథ్యంలో ‘సత్యభామ’ సినిమా కథ ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం.ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో డీజీపీ నారాయణదాస్ పాత్రలో ప్రకాశ్రాజ్, అమరేందర్ అనే పాత్రలో నవీన్ చంద్ర లీడ్ రోల్స్లో నటించారు. నాగినీడు, హర్షవర్థన్, రవివర్మ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సంగతి ఇలా ఉంచితే... పోలీసాఫీసర్గా కాజల్ అగర్వాల్ నటించడం ఇది తొలిసారి కాదు. 2014లో తమిళ హీరో విజయ్ నటించిన ‘జిల్లా’, గత ఏడాది విడుదలైన తమిళ చిత్రం ‘ఘోస్టీ’లో కాజల్ పోలీసాఫీసర్గా నటించారు. ఆ రెండు చిత్రాల్లోనూ పవర్ఫుల్ పోలీస్గా ఒదిగిపోయారు కాజల్. తాజాగా ‘సత్యభామ’లో కూడా పవర్ఫుల్ ఆఫీసర్గా విజృంభించారని యూనిట్ పేర్కొంది.పాయల్ రక్షణహీరోయిన్ పాయల్ రాజ్పుత్ తొలిసారి ‘రక్షణ’ కోసం ఖాకీ డ్రెస్ ధరించి, లాఠీ పట్టారు. పాయల్ రాజ్పుత్ ఫస్ట్ టైమ్ పోలీసాఫీసర్గా నటించిన చిత్రం ఇది. ప్రణదీప్ ఠాకోర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఓ పోలీసాఫీసర్ జీవితంలోని ఓ ఘటనను ఆధారంగా చేసుకుని, ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ను తెరకెక్కించినట్లుగా యూనిట్ పేర్కొంది. రోషన్ , మానస్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ స్వరకర్త.అగ్ని నక్షత్రంమంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి లీడ్ రోల్స్లో నటిస్తున్న మర్డర్ మిస్టరీ చిత్రం ‘అగ్ని నక్షత్రం’. ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె దీక్ష అనే పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఎమ్. వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మి, మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా ఈ చిత్రం రూపొందుతోంది. మలయాళీ నటుడు సిద్ధిఖ్, సముద్రఖని, విశ్వంత్, చైత్ర శుక్లా ఈ సినిమాలో ఇతర కీ రోల్స్లో కనిపిస్తారు. ఈ చిత్రం విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది.ఐతే ఏంటంట?‘కలర్ ఫొటో’, ‘గామి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు నటిగా మరింత దగ్గరయ్యారు హీరోయిన్ చాందినీ చౌదరి. ఈ బ్యూటీ ఇటీవల పోలీసాఫీసర్గా డ్యూటీ చేశారు. ఈ డ్యూటీ ‘యేవమ్’ సినిమా కోసం. ఈ సినిమాలో చాందినీ చౌదరితో పాటు వశిష్ట సింహా, జై భారత్, అషు రెడ్డి లీడ్ రోల్స్లో నటించారు. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించారు. మహిళా సాధికారిత నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఎస్ఐ సౌమ్య పాత్రలో కనిపిస్తారు చాందినీ చౌదరి.ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్పై ‘ఆడపిల్లనే!.. ఐతే ఏంటంట?’ అనే క్యాప్షన్ ఉంది. దీన్నిబట్టి ఈ సినిమాలో చాందిని పాత్ర చాలా స్ట్రాంగ్గా ఉంటుందని ఊహించవచ్చు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా పోలీసాఫీసర్లుగా కనిపించనున్న దక్షిణాది హీరోయిన్లు మరికొంతమంది ఉన్నారు.హీరోయిన్ త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’. త్రిష టైటిల్ రోల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ఇందులో త్రిష పోలీసాఫీసర్ పాత్ర చేశారు. సూర్య వంగల దర్శకత్వం వహించిన ఈ తెలుగు వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తయింది. స్ట్రీమింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. పవర్ఫుల్ పోలీసాఫీసర్ క్యారెక్టర్ కావడంవల్లే త్రిష ఈ వెబ్ సిరీస్ చేశారని కోలీవుడ్ టాక్. -
ట్రెండీ లుక్లో యషికా ఆనంద్..కూతురితో మంచు లక్ష్మి సెలబ్రేషన్స్!
ట్రెండీ లుక్లో యషిక ఆనంద్.. ఉగాది ఫెస్టివల్ మూడ్లో అతుల్య రవి... నభా నటేశ్ ట్రైడిషనల్ లుక్ వైరల్... గ్రీన్ డ్రెస్లో తేజస్విని గౌడ హోయలు.. కూతురితో మంచు లక్ష్మి ఉగాది సెలబ్రేషన్స్.. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
హోలీ వేడుకల్లో మెగా డాటర్స్.. గ్రీన్ శారీలో మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్!
హోలీ వేడుకల్లో మెగా డాటర్స్ సందడి.. అలాంటి లుక్లో కనిపించిన టబు... అయోధ్య బాలరామున్ని దర్శించుకున్న అనన్య నాగళ్ల... గ్రీన్ శారీలో మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్ హోయలు.. హోలీ వేడుకల్లో సందడి చేసిన మంచులక్ష్మి.. ప్రగ్యా జైస్వాల్ స్టన్నింగ్ పోజులు.. వేసవిలో చిల్ అవుతోన్న లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Roopa Koduvayur (@roopakoduvayur_9) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Tabu (@tabutiful) View this post on Instagram A post shared by Sushmita (@sushmitakonidela) -
అలాంటి డ్రెస్లో శ్రద్ధాదాస్ హోయలు..కలర్ఫుల్గా కనిపించిన మంచులక్ష్మి!
మెరుపులాంటి డ్రెస్లో శ్రద్ధాదాస్ హోయలు.. సండే మూడ్లో శ్రద్ధా కపూర్... కలర్ఫుల్ డ్రెస్లో మంచులక్ష్మి స్మైలీ లుక్స్.. బాలీవుడ్ భామ దియా మీర్జా ట్రెండీ పోజులు బ్లాక్ డ్రెస్లో శ్రియా శరణ్ బోల్డ్ లుక్స్.. View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024..తారల సందడి (ఫొటోలు)
-
మంచు లక్ష్మి కాళ్ల మీద పడి ఏడ్చేసిన అభిమాని.. వీడియో వైరల్
మంచు లక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మీ.. లుత పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది. 'అనగఅనగా ఓ ధీరుడు' చిత్రంతో నటిగా మారింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈమె.. ఇప్పుడు కాస్త నెమ్మదించింది. 'ఆదిపర్వం' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేసింది. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది. సోమవారం ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే తిరుపతికి చెందిన ఓ అభిమాని.. నేరుగా స్టేజీపైకి వచ్చే మంచు లక్ష్మి కాళ్లపై పడిపోయాడు. కలిసినందుకో ఏమో గానీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇకపోతే ఈ ఈవెంట్ పూర్తయిపోయిన తర్వాత సదరు అభిమానితో మంచు లక్ష్మి ఫొటో దిగి, అతడిని ఓదార్చింది. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులు మంచు లక్ష్మిని గజమాలతో సత్కరించారు. (ఇదీ చదవండి: రెమ్యునరేషన్ డబుల్ చేసిన సమంత.. వామ్మో అన్ని కోట్లా?) View this post on Instagram A post shared by NBUR (@naku_bhutulu_urike_ravuu) -
అలాంటి లుక్లో షాకిచ్చిన మంచు లక్ష్మీ.. వరుడు హీరోయిన్ లేటేస్ట్ లుక్స్!
అలాంటి లుక్లో కనిపించి షాకిచ్చిన మంచు లక్ష్మీ వైట్ అండ్ బ్లూ డ్రెస్లో వరుడు హీరోయిన్ హోయలు! పింక్ డ్రెస్లో ఈషా రెబ్బా స్టన్నింగ్ లుక్స్.. యాంకర్ సుమ ట్రెండీ లుక్.. లైట్ బ్యూ శారీలో శ్రియా చరణ్ పోజులు View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shri bhanu ❤️🔥 (@iam_bhanusri) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
శారీలో రంగమ్మత్త క్యూట్ లుక్స్.. క్రేజీ అవుట్ఫిట్లో సమంత పోజులు!
లైట్ బ్లూ శారీలో ప్రియమణి పోజులు.. కలర్ఫుల్ డ్రెస్లో మంచు లక్ష్మి స్మైలీ లుక్స్.. అలాంటి అవుట్ఫిట్లో సమంత క్రేజీ లుక్స్.. శారీలో రంగమ్మత్త అలాంటి పోజులు.. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
పెళ్లి ఫొటోలతో హీరోయిన్ ప్రగ్యా.. తమన్నాని చూస్తే తట్టుకోవడం కష్టమే!
మత్తెక్కించే పోజుల్లో 'నా సామి రంగ' బ్యూటీ ఆషిక మిల్కీ బ్యూటీ హీరోయిన్ తమన్నా పరువాల విందు డిజైనర్ ఔట్ ఫిట్లో ధగధగా మెరిసిపోతున్న మంచు లక్ష్మీ చందమామని పిలుస్తూ బిగ్బాస్ ప్రియాంక క్యూట్ స్టిల్స్ బ్లాక్ డ్రస్లో చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తున్న దివ్యభారతి రకుల్ పెళ్లిలో జిగేలుమనే డ్రస్తో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ టైట్ ఫిట్ డ్రస్తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ అషూరెడ్డి నిండు చందమామ లాంటి డ్రస్లో హీరోయిన్ రాయ్ లక్ష్మీ View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) -
మంచు లక్ష్మిని ఇలా చూసుండరు.. బిగ్బాస్ బ్యూటీ ఏకంగా అలా!
హోయలు పోతూ మృణాల్ ఠాకుర్ వయ్యారాలు చాలారోజుల తర్వాత క్యూట్గా 'కాంతార' భామ విచిత్రమైన గెటప్తో షాకిచ్చిన మంచు లక్ష్మి అందాలన్నీ చూపించేస్తున్న హాట్ బ్యూటీ రీతూ చౌదరి మత్తెక్కించేలా శ్రీలీల పోజులు.. చూస్తే ఆహా అనాల్సిందే బిగ్బాస్ స్రవంతి బ్లాస్టింగ్ పోజులు.. మైమరిచిపోతారంతే ఒంపుసొంపులతో రెచ్చిపోతున్న హీరోయిన్ శ్రద్ధా దాస్ వెకేషన్లో చిల్ అవుతున్న యంగ్ హీరోయిన్ ఇవానా View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) -
కొత్త పెళ్లి కూతురిలా సన్నీ లియోన్.. మంచు లక్ష్మీ అలాంటి లుక్!
కలర్ఫుల్ డ్రస్లో మంచు అక్క గ్లామర్ ట్రీట్ ఫ్యామిలీతో కలిసి జపాన్లో సాయిపల్లవి ఎంజాయ్ అందంగా మెరిసిపోతున్న హీరోయిన్ తాన్య హోప్ ఫస్ట్ నైట్ పెళ్లి కూతురిలా రెడీ అయిన సన్నీ లియోన్ బికినీతో కళ్లు చెదిరిపోయే ట్రీట్ ఇచ్చిన తెలుగమ్మాయి ఎక్సర్సైజ్ వీడియో పోస్ట్ చేసిన హీరోయిన్ త్రిదా చౌదరి పెళ్లి హడావుడిలో ఫుల్ బిజీబిజీగా హీరోయిన్ రాశీఖన్నా వజ్రంలా ధగధగా మెరిసిపోతున్న మలయాళ బ్యూటీ రెబా View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) View this post on Instagram A post shared by Tridha Choudhury🪬 (@tridhac) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) -
రకుల్ బ్యాచిలర్ పార్టీ.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎందుకున్నారంటే?
తెలుగులో పలు హిట్ సినిమాలు చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి రెడీ అయిపోతుంది. మొన్నటివరకు రూమర్స్ వచ్చాయి కానీ తాజాగా జరిగిన బ్యాచిలర్ పార్టీతో ఇది నిజమని తేలిపోయింది. ప్రస్తుతం కాబోయే భర్తతో కలిసి రకుల్ ఫుల్ చిల్ అవుతోంది. ఈమెతో పాటు టాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా ముగ్గురు కనిపించారు. ఇంతకీ వీళ్లందరూ ఎక్కడ పార్టీ చేసుకున్నారు? (ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?) ముంబయి బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. హిందీలోనే కెరీర్ మొదలుపెట్టింది. కానీ 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' చిత్రంతో హిట్ కొట్టి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అలానే రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి సక్సెస్ అందుకుంది. కానీ అలాఅలా ఈమెకు తెలుగులో ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో ముంబయికి షిఫ్ట్ అయిపోయింది. వరసగా హిందీ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. మరోవైపు ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీతో గత కొన్నాళ్ల నుంచి రకుల్ డేటింగ్ చేస్తోంది. ఈ విషయం దాదాపు అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్లిద్దరూ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ఫిబ్రవరి 22న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం థాయ్లాండ్లో బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పార్టీలో మంచు లక్ష్మితో పాటు హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, సీరత్ కపూర్ కూడా కనిపించారు. రకుల్కి వీళ్లు ముగ్గురు ఎప్పటి నుంచో స్నేహితులు. అలా ఇప్పుడు వీళ్లందరూ కలిసి పార్టీ చేసుకున్నారనమాట. (ఇదీ చదవండి: 'హనుమాన్' కోసం 70-75 సినిమాలు రిజెక్ట్ చేశా: హీరో తేజ) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
Adiparvam Movie: నాగలాపురం నాగమ్మ’గా మంచులక్ష్మి
మంచు లక్ష్మి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఏ వన్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా సాగుతుంది. ఈ చిత్రం ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ– ‘‘దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతోపాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘నాగలాపురం నాగమ్మగా మంచు లక్ష్మి నట విశ్వరూపం చూపించే సినిమా ఇది. ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్ ఉంటాయి’’ అన్నారు సంజీవ్ మేగోటి. ‘గ్రాఫిక్స్, మంచు లక్ష్మి ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్’’ అన్నారు చిత్ర సమర్పకులు రావుల వేంకటేశ్వర రావు. ‘‘పోస్ట్ ప్రోడక్షన్ దశలోనే ఈ సినిమాని చూసి హ్యాపీ ఫీల్ అయ్యాం’’ అన్నారు సహనిర్మాతల్లో ఒకరైన గోరెంట శ్రావణి. -
ముంబైలో మంచు లక్ష్మి ఇల్లు అదిరిపోయింది
-
బికినీలో మంచు లక్ష్మి..!
-
పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ కాజల్ అలా.. మంచు లక్ష్మీ మాత్రం!
పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ తొలిసారి హాట్ పోజులు పూల డ్రస్ లో కలర్ఫుల్గా 'సామజవరగమన' రెబా మోనికా 'జబర్దస్త్' కొత్త యాంకర్ సిరి హనుమంత్ కిర్రాక్ పోజులు బ్యూటిఫుల్ డ్రస్లో మెరిసిపోతున్న యాంకర్ విష్ణుప్రియ మంచు లక్ష్మీ మెస్మరైజింగ్ స్టిల్స్.. బ్యాక్ చూపిస్తూ తెల్లని డ్రస్ లో ఏంజెల్ లా కనిపిస్తున్న శ్రీలీల జిగేలు అనేంతలా తయారై వచ్చిన కత్రినా కైఫ్ View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Anu Emmanuel (@anuemmanuel) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
అల్లు బ్రదర్స్ ఇంట్రెస్టింగ్ పిక్స్.. ఒకరు అలా మరొకరు ఇలా!
భర్తతో క్యూట్ ఫొటో షేర్ చేసిన అల్లు అర్జున్ భార్య స్నేహ మంచు లక్ష్మీ బుగ్గపై ముద్దుపెట్టిన అల్లు శిరీష్ హాట్ వీడియోతో హీట్ పెంచేసిన మృణాల్ ఠాకుర్ క్యూట్ పోజులో యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కేక పుట్టించే లుక్లో ముద్దుగుమ్మ ప్రియా వారియర్ దీపావళి స్పెషల్.. మంట పుట్టించేస్తున్న సన్నీ లియోనీ సోనాల్ చౌహాన్ స్టన్నింగ్ లుక్.. వీడియో వైరల్ వయ్యారంగా గోడకు వంగి రచ్చ లేపుతున్న రకుల్ View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Sonal Chauhan (@sonalchauhan) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
Manchu Lakshmi Prasanna: మంచు లక్ష్మికి అల్లు శిరీష్ ముద్దు, పార్టీలో పూనకాలే (ఫోటోలు)
-
చిన్నారులతో లక్ష్మి మంచు దీపావళి వేడుకలు (ఫొటోలు)
-
ఫైట్.. హైలైట్
మంచు లక్ష్మి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్–అమెరికా ఇండియా ఎంటర్టైన్మెంట్స్పై రూ΄పొందింది. కాగా ఆదివారం (అక్టోబర్ 8) మంచు లక్ష్మి పుట్టినరోజుని పురస్కరించుకుని ‘ఆదిపర్వం’లోని ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా సంజీవ్ మేగోటి మాట్లాడుతూ– ‘‘1974–1990 మధ్యకాలంలో జరిగిన వాస్తవ ఘటనలతో ఈ చిత్రం రూపొందింది. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో పాటు ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు లక్ష్మి పాత్ర ఆమె కెరీర్లోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. తను చేసిన రెండు ఫైట్స్ సినిమాకి హైలెట్గా నిలుస్తాయి. ‘అమ్మోరు, అరుంధతి’ చిత్రాల తరహాలో కథ, గ్రాఫిక్స్ ఉంటాయి’’ అన్నారు. ‘‘రెట్రో ఫీల్తో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా మొదలై కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం అలరిస్తుంది’’ అన్నారు చిత్ర ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్ ఘంటా శ్రీనివాస రావ్, సహనిర్మాత గోరెంట శ్రావణి. ఈ చిత్రంలో ఆదిత్య ఓం, ఎస్తేర్, సుహాసిని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. -
తాచుపాముతో ఆటలాడుతున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా?
పై ఫోటోలో చేతిలో పాము పట్టుకొని ధైర్యంగా చూస్తున్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? సరే మీకోసం ఓ చిన్న క్లూ. ఆమె ఒక మల్టీ టాలెంటెడ్ నటి. యాంకర్, నిర్మాత, సింగర్, నటిగా.. అన్ని రంగాల్లోనూ రాణించింది. ఆమె తండ్రి ఓ సీనియర్ హీరో. ఆమెకు ఇద్దరు సోదరులు.. వాళ్లు కూడా హీరోలే. ఎస్.. మీరు ఊహించింది కరెక్టే. ఆమె మన మంచు లక్ష్మీనే. సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. బహుముఖ ప్రజ్ఞతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తొలుత కొన్ని ఇంగ్లీష్ సీరియల్స్, టీవీ షోలు చేసిన లక్ష్మీ.. అనగనగా ఓ ధీరుడు(2011) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే నెగెటివ్ పాత్రలో నటించింది మెప్పించింది. ఆ తర్వాత హీరోయిన్గా దొంగలముఠా, ఊ కొడతారా, ఉలిక్కి పడతారా, గుండెల్లో గోదారి, చందమామ కథలు, బుడుగు, దొంగాట తదితర సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించింది. నేడు(అక్టోబర్ 8) మంచు లక్ష్మీ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఆమె చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
మా నాన్నతో చాలా కష్టం..ఏది చెప్పినా వినడు
-
అనుష్క కోసం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశాను కానీ..!
-
ఆలీ నేను మంచి ఫ్రెండ్స్ కానీ ఒకటే గొడవ..!
-
తను మాట మాత్రం అస్సలు వినను నేను..!
-
నా కూతురు ముందు నన్ను తిడితే నాకు నచ్చదు: మంచు లక్ష్మి
-
ఫ్యాన్స్ కోసం అది కూడా చేయరా అని అన్నారు..!
-
నేను ఏం కొంటే నీకేంట్రా నొప్పి.. నా డబ్బు.. నా ఖర్చు: మంచు లక్ష్మి
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తెగా మంచు లక్ష్మి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. తనకు నచ్చని, నచ్చిన విషయం ఏమైనా తన దృష్టికి వస్తే మాత్రం సోషల్ మీడియాలో స్పందిస్తుంది. కొన్నిసార్లు నెటిజన్లు ఆమెపట్ల నెగటివ్ కామెంట్లు కూడా చేస్తుంటారు. తను మంచి చెప్పినా కొందరు అదే పనిగా కామెంట్లు చేస్తుంటారు. వాటిని ఆమె తిప్పి కొడుతూనే తన పని తాను చేసుకుంటు పోతుంటుంది. తాజాగా అలాంటి ఘటనే మంచు లక్ష్మీ విషయంలో జరిగింది. ఇటీవల విమానం ఎక్కేందుకు ముంబయి వెళ్లిన మంచు లక్ష్మి అక్కడ కార్పెట్ అపరిశుభ్రంగా ఉండటం గమనించి ఆపై ఎయిర్ ఇండియాను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. ఎయిర్ ఇండియా విమానం ఎక్కేందుకు బిజినెస్ క్లాస్ వాళ్లు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన కార్పెట్లు శుభ్రంగా లేవని సిబ్బందిని ప్రశ్నిస్తే వాళ్లు నవ్వి ఊరుకున్నారని తెలిపారు. పరిశుభ్రత అనేది ప్రయాణికుల హక్కు అని ఆమె తెలిపారు. తన ఐఫోన్ కెమెరాతో అక్కడున్న అపరిశుభ్రత ఇంకా బాగా కనపడేలా చేసిందని ఆమె ట్వీట్ చేశారు. అందుకు గాను ఎయిర్ ఇండియా కూడా స్పందిస్తూ.. విచారం వ్యక్తం చేసింది. (ఇదీ చదవండి: తెలుగు టాప్ డైరెక్టర్తో సూర్య సినిమా.. తొందరపడ్డాడా..?) కానీ నెటిజన్లు మాత్రం ఆమెపై చేసిన కామెంట్లకు ఇలా స్పందించారు. 'ఇటీవల ఎయిర్పోర్ట్లో కార్పెట్ శుభ్రంగా లేదని వీడియో పెట్టాను. నా ఐఫోన్తో తీసిన ఫొటో వల్ల ఇంకా బాగా కనపడుతోందని అన్నాను. అంతే వరుసగా చాలామంది కామెంట్లు చేశారు. వారందురూ ఎలాంటి కామెంట్లు చేశారంటే.. ‘ఓహో.. నువ్వు బిజినెస్ క్లాస్లో వెళ్తున్నావా? నీకు ఐఫోన్ ఉందా’ అంటూ కామెంట్లు చేయడం స్టార్ట్ చేశారు. ‘ఇవన్నీ నాకు నువ్వు కొనిచ్చావా’. నా కష్టం.. నా సంపాదన.. నా ఖర్చు.. నీకేమిరా నొప్పి? నువ్వేమైనా డబ్బులు ఇస్తున్నావా? నేను ఐఫోన్ వాడటం తప్పు అన్నట్లు మాట్లాడుతారేంటిరా.. నాకు సొంతంగా విమానం కావాలి? మీకు వద్దా? పెద్దగా ఆలోచించరా? మీకు అన్నీ తప్పులే కనపడుతున్నాయి. నువ్వేదో నాకు డబ్బులు కట్టేట్టు. ఒక సగటు మహిళ ఏమీ చెప్పకూడదు. ఏదీ చేయకూడదు. సోషల్మీడియాలో ఏదీ పోస్ట్ పెట్టకూడదు. అసలు మీ సమస్య ఏంటి..? డబ్బు సంపాదించడానికి నేను చాలా కష్టపడతా. మాకు ఎవరూ ఉచితంగా డబ్బు ఇవ్వరు.. చివరకు మా అమ్మానాన్నలు కూడా నాకు డబ్బులు ఇవ్వరు. వారు మాకు కష్టపడటం మాత్రమే చిన్నప్పటి నుంచి నేర్పించారు. డబ్బు ఉంటే సంతోషం ఉంటుందని చాలా మంది అనుకుంటారు. నేను వాళ్లతో నేను ఏకీభవించను. నా జీవితంలో ఎంతో డబ్బును చూశా. నేను వజ్రాలు పొదిగిన బంగారు స్పూన్ ఉన్న ఇంట్లో పుట్టి, పెరిగా. కానీ, అమెరికాలో ఉన్నప్పుడు రోజూ తినే తిండికోసం కూడా కష్టపడి పనిచేశా. డబ్బు మనకు స్వేచ్ఛను మాత్రమే ఇస్తుంది. డబ్బు ఉంటే పేరు ప్రతిష్ట వస్తుందని భావించకండి. మనం ప్రతి దానికీ తప్పుపట్టకూడదు. జీవితం చాలా చిన్నది. ‘వేరే వాళ్ల కోసం బతికే బతుకు ఒక బతుకేనా?’ ఇతరుల అభిప్రాయాలను గౌరవించు వాటిని ఎత్తి చూపుతూ, నీ జీవితాన్ని నాశనం చేసుకోకు.' అంటూ మంచు లక్ష్మి తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Money for me buys me freedom not happiness! https://t.co/5BTXDPXNNM pic.twitter.com/5lZcqyEHrt — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) September 22, 2023 -
సైమా వేడుకలో రెచ్చిపోయిన మంచు లక్ష్మి
-
మంచు లక్ష్మీ మంచిపని.. మనోజ్ పొగడ్తలు!
Manchu Lakshmi Manchu Manoj: మంచు లక్ష్మీ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే ఆమె చాలా నార్మల్గా మాట్లాడినా సరే ఆ కామెంట్స్, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. దీంతో ఫన్నీగానే ఆమెని ట్రోల్ చేస్తుంటారు. ఇదంతా పక్కనబెడితే ఆమె మంచి పనులు కూడా చాలానే చేస్తోంది. కాకపోతే అవి తక్కువగా హైలెట్ అవుతున్నాయి. అలా ఓ విషయమై ఆమె చేసిన పనిని ప్రస్తావిస్తూ మంచు మనోజ్ తెగ పొగిడేశాడు. (ఇదీ చదవండి: పెళ్లి జీవితంపై సంగీత కామెంట్స్.. అప్పట్లో చాలా దారుణంగా!) స్కూల్స్ దత్తత ప్రస్తుతం చాలామంది పిల్లలు సరైన చదువు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై దృష్టి సారించిన మంచు లక్ష్మీ.. టీచ్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా స్కూల్స్ ని దత్తత తీసుకుంటోంది. గతేడాది యాదాద్రి జిల్లాలో 56 పాఠశాలలని దత్తత తీసుకుంది. ఆయా స్కూల్స్ లో మంచి ఫలితాలు వచ్చాయి. అలా ఓ రెండు వారాల ముందు గద్వాల్ జిల్లాలోని 30 పాఠశాలల్ని ఈమె దత్తత తీసుకుంది. తమ్ముడి పొగడ్తలు కొన్నాళ్ల ముందు మంచు లక్ష్మీ చేసిన ఈ మంచి పని గురించి ఆమె తమ్ముడు ఇన్ స్టాలో ఇప్పుడు పోస్ట్ పెట్టాడు. 'మా అక్కని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 30 స్కూల్స్ ని దత్తత తీసుకుంది. ఇది చాలా గొప్ప నిర్ణయం. ఈ విషయమై సహాయం చేసిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు' అని మంచు మనోజ్ రాసుకొచ్చాడు. దీంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 19 మూవీస్) -
నిర్మొహమాటంగా మాట్లాడితే తప్ప..
-
నిర్మొహమాటంగా మాట్లాడితే తప్ప..
-
మనోజ్- మౌనిక.. అదొక్కటే నిజం.. నాన్నను ఒప్పించమని వేడుకున్నా!
ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడం పెద్ద టాస్కే! కానీ ఆ ప్రేమ స్వచ్ఛమైనదైతే తప్పకుండా విజయం వరించి తీరాల్సిందే! మంచు మనోజ్, భూమా మౌనికలు కూడా ప్రేమించుకున్నారు. దశాబ్దకాలానికి పైగా పరిచయం, నాలుగేళ్ల ప్రేమ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం.. ఇరు కుటుంబాలు భిన్న వర్గాలకు చెందిన వారు కావడంతో ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? లేదా? అని మొదట్లో అంతా టెన్షన్ పడ్డారు. అందరికంటే ఎక్కువగా టెన్షన్ పడింది తానేనంటోంది మంచు లక్ష్మి. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. 'నాకు ఏ సాయం కావాలన్నా చేసేందుకు మనోజ్ ముందుంటాడు. గతంలో యాదాద్రికి వెళ్లినప్పుడు.. మనోజ్- మౌనికకు పెళ్లి చేయి దేవుడా.. నా వల్ల కావడం లేదు. మా నాన్నను ఒప్పించు అని వేడుకున్నాను. ఇక్కడ సమస్య ఏంటంటే.. రెండు కుటుంబాలకు ఓ చరిత్ర ఉంది. మీరు నిజంగానే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అన్న సందేహం వారికుంది. కానీ జీవితంలో ప్రేమ ఒక్కటే నిజం. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటే మనకేంటి సమస్య? కుదిరితే ఆశీర్వదించాలి. ఎలాగోలా వారికి పెళ్లయింది. సంతోషంతో వాళ్లను యాదాద్రికి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించాను. ఆయన నా మాట విన్నాడనిపించింది. పెళ్లికి ముందు వరకు ఇద్దరూ నాతోపాటే ఉన్నారు. పెళ్లయ్యాక ఓ ఇల్లు తీసుకుని ఉంటున్నారు. ప్రతిదానికి ఫోన్ చేసి ఇదెలా చేయాలి? అదెలా చేయాలి? అని మౌనిక అడుగుతూ ఉంటుంది. అలా ఫోన్ చేసినప్పుడల్లా నా దగ్గర ఉన్నప్పుడు ఒక్కసారైనా అడిగావా? ఎలాగైనా చేసుకుపో అని టార్చర్ పెడుతున్నాను. కానీ తనకు చాలా ఓపిక ఉంటుంది. ఇకపోతే నాకు పిల్లలంటే ఇష్టం. ముగ్గురు, నలుగుర్ని కనాలనుకున్నా.. కానీ దేవుడు ఒక్కరినే ఇచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదు' అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. చదవండి: నిహారిక, బిందుమాధవి ఎందరో అంటూ.. మంచు లక్ష్మి కామెంట్స్ -
కొత్తగా ఇదేం ట్విస్టు! మంచు విష్ణు షోతో సంబంధం లేదన్న లక్ష్మి, మనోజ్!
మంచు కుటుంబంలో విభేదాలు ఉన్నాయనేది ఇటీవల మనోజ్ రిలీజ్ చేసిన వీడియోతో స్పష్టమైంది. మనోజ్ అనుచరుడు సారథి ఇంట్లోకి చొరబడిన విష్ణు అతడిపై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాత మోహన్బాబు కల్పించుకోవడంతో మనోజ్ వీడియో డిలీట్ చేయడం, ఇదంతా చాలా చిన్న గొడవ అని విష్ణు చెప్పడం తెలిసిందే! అయితే ఈ గొడవంతా నిజం కాదు ప్రాంక్ అని చెప్పకనే చెప్తూ విష్ణు మార్చి 30న ఓ వీడియో షేర్ చేశాడు. హౌస్ ఆఫ్ మంచూస్ పేరిట తమ సొంత బ్యానర్లో ఓ రియాలిటీ షో రాబోతుందని చెప్పాడు. కానీ లక్ష్మి, మనోజ్ మాత్రం ఈ రియాలిటీ షో ట్రైలర్ షేర్ చేయలేదు. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఇదంతా ప్రాంక్ అంటే నమ్మబుద్ధి కావడం లేదు. రియాలిటీ షోలో భాగంగానే మంచు బ్రదర్స్ గొడవపెట్టుకున్నారా? ఇదేదో తేడాగా ఉంది అని రకరాలుగా కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మంచు మనోజ్, లక్ష్మి స్పందించినట్లు తెలుస్తోంది. హౌస్ ఆఫ్ మంచూస్ రియాలిటీ షో గురించి మంచు లక్ష్మి దగ్గర ప్రస్తావించగా.. తను ఎటువంటి రియాలిటీ షో చేయడం లేదని కుండబద్ధలు కొట్టిందట. అటు మనోజ్ టీమ్ కూడా ఈ వార్తలను తోసిపుచ్చినట్లు కనిపిస్తోంది. 'ఆరోజు సారధి ఇంట్లో గొడవ జరుగుతున్నప్పుడు సారధి భార్య ఫోన్ చేస్తే మనోజ్ అక్కడికి వెళ్లాడు. అంతేకానీ షూటింగ్ కోసం వెళ్లలేదు. తను ఎటువంటి రియాలిటీ షో చేయడం లేదు. ప్రస్తుతం అతడు తన పర్సనల్ లైఫ్లో బిజీగా ఉన్నాడు' అని మనోజ్ టీమ్ మెంబర్ ఒకరు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇది తెలిసిన జనాలు కొత్తగా ఇదేం ట్విస్ట్ అని ముక్కున వేలేసుకుంటున్నారు. అంటే ఆ రియాలిటీ షో నిజమేనా? లేదంటే గొడవ కవర్ చేసుకోవడానికే విష్ణు తంటాలు పడుతున్నాడా? అని కామెంట్లు చేస్తున్నారు. -
'చమ్కీల అంగిలేసి'పాటకు చిందేసిన మంచు లక్ష్మీ.. వీడియో వైరల్
'చమ్కీల అంగిలేసి' పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దసరా సినిమాలోని ఈ పాట కొన్ని రోజుల నుంచి ఇన్స్టా రీల్స్లో దుమ్మురేపుతుంది. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా చమ్కీల అంగిలేసి పాటకు మంచు లక్ష్మీ తన కూతురితో కలిసి చిందులేసింది. పింక్ కలర్ చీరలో లిరిక్స్కు తగ్గట్లు స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. దసరా చిత్రం విజయవంతం కావాలంటూ బెస్ట్ విషెస్ను అందించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా దసరా మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఆకట్టుకుంటుంది. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్తో దూసుకుపోతుంది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
మై స్వీట్ బ్రదర్ అంటూ ఫొటో షేర్ చేసిన మంచు మనోజ్
హీరో మంచు మనోజ్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. తన రెండో పెళ్లితో హాట్టాపిక్ మారిన మనోజ్ రీసెంట్గా అన్న మంచు విష్ణు వీడియో షేర్ చేసి ఒక్కసారిగా షాకిచ్చాడు. అప్పటి నుంచి మనోజ్ సోషల్ మీడియా ఖాతాలపై నెటిజన్లు కన్నేస్తున్నారు. దీంతో అతడి ప్రతి పోస్ట్ ఆసక్తిని సంతరించుకుంటోంది. ఈ క్రమంలో అన్నతో వివాదమంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా మనోజ్ చేసిన పోస్ట్ ఆసక్తిగా మారింది. చదవండి: అన్న విష్ణుతో గొడవపై స్పందించిన మంచు మనోజ్.. ఏమన్నాడంటే.. మై స్వీట్ బ్రదర్ అంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు మంచు మనోజ్ బర్త్డే విషెస్ తెలిపాడు. నేడు రామ్ చరణ్ బర్త్డే అనే విషయం తెలిసిందే. మార్చి 27న చరణ్ బర్త్డే సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు నుంచి సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ సందర్భంగా మంచు మనోజ్ సైతం చరణ్కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. చదవండి: ఆ తమిళ స్టార్ హీరోతోనే మీనా రెండో పెళ్లి!: నటుడు సంచలన వ్యాఖ్యలు ఈ సందర్భంగా తన సోదరి మంచు లక్ష్మితో కలిసి రామ్ చరణ్తో కలిసి దిగిన ఫొటోని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. చూస్తుంటే మంచు లక్ష్మితో కలిసి మనోజ్ చరణ్ బర్త్డే సెలబ్రెట్ చేసినట్లు తెలుస్తోంది. ‘మై స్వీటెస్ట్ బ్రదర్, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్కు సూపర్ డూపర్ బర్త్డే శుభాకాంక్షలు. నిజంగా చాలా గర్వంగా ఉంది మిత్రమా. ఇంకా ఎన్నో అద్భుతైమన వసంతాలను నువ్వు భవిష్యత్తులో చూడాలని ఆశిస్తున్నా లాట్స్ ఆఫ్ లవ్’అంటూ #HBDGlobalStarRamCharan హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
మంచు లక్ష్మీ కూతురికి ప్రమాదం.. ఎలా జరిగిందంటే..!
ఇటీవల మంచువారి ఫ్యామిలీ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే మంచు మనోజ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో విష్ణుతో విభేదాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. వాటిని నిజం చేస్తూ మనోజ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో మంచు కుటుంబంలో వివాదం తలెత్తింది. అయితే తాజాగా మంచు లక్ష్మీ కూతురికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈనెల 19న మోహన్ బాబు బర్త్డే వేడుకల్లో ఈ సంఘటన జరిగినా ఆలస్యంగా బయటకొచ్చింది. అయితే ఈ ప్రమాదంపై మంచు లక్ష్మీ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 19న మా నాన్న పుట్టిన రోజు సందర్భంగా పిల్లలంతా బగ్గీలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. అది అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో పిల్లలు కిందపడిపోయారని వెల్లడించారు. ఆ సమయంలో మంచు లక్ష్మీ కూడా అక్కడే ఉన్నారు. ఆమె పక్కకు దూకేయగా.. పిల్లలంతా రోడ్డుపై పడిపోయారు. అప్పటికే మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ మొహం రక్తంతో నిండిపోయిందన్నారు. పాపని గుర్రపు బండి ఎక్కించకుండా ఉంటే బాగుండేదని మంచు లక్ష్మీ ఎమోషనల్ అయ్యారు. అయితే కుమార్తెతో కలిసి మంచు లక్ష్మీ తరచుగా వీడియోలు కూడా చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటూ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు. -
మంచు మనోజ్-విష్ణు గొడవపై స్పందించిన మంచు లక్ష్మీ
మంచు మనోజ్-విష్ణు మధ్య తలెత్తిన వివాదం ప్రస్తుతం హాట్టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇంత వరకు గుట్టుగా ఉన్న మంచు వారి విభేదాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. విష్ణు తన ఇంటికి వచ్చి అనుచరులను ఇలా కొడతాడు అంటూ మనోజ్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచు మోహన్ బాబు చొరవతో మనోజ్ ఆ వీడియోను వెంటనే తొలగించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో వీరిద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.తాజాగా మంచు బ్రదర్స్ మధ్య నెలకొన్న వివాదంపై మంచు లక్ష్మీ స్పందించింది. ఇది ఇంట్లో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవగానే పరిగణించాలని, దీనిపై అనవసరంగా రచ్చ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ఇద్దరి మధ్య వివాదం త్వరగానే పరిష్కారమవుతుందని, విషయం పూర్తిగా తెలియకుండా ఇష్టమొచ్చినట్లు వార్తలు ప్రచారం చేయొద్దని కోరింది. గతంలో కూడా మంచు ఫ్యామిలీలో నెలకొన్న గొడవలపై లక్ష్మీ స్పందిస్తూ.. 'మా నాన్న చాలా స్క్రిక్ట్. ఏదైనా గొడవ జరిగితే, అందరిని పిలిచి మాట్లాడతారు. ప్రతి ఇంట్లో ఇలాంటి గొడవలు సర్వసాధారణం. ప్రతీది బయటికి వచ్చి చెప్పుకోలేం కదా. ఇంటి పేరు పరువు ప్రతిష్టలను కాపాడుకోవడం కోసం ప్రతి చిన్న గొడవకు బయటకు రాలేము' అంటూ ఆమె గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. -
మోహన్ బాబు బర్త్డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా?
విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు బర్త్డేను ఆదివారం కుటుంబ సభ్యులు మధ్య జరుపుకున్నారు. మార్చి 19న మోహన్ బాబు పుట్టిన రోజు. ఆదివారంతో ఆయన 71వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఆయన పుట్టిన రోజును వేడుకగా జరిపించిచారు. అంతేకాదు కొత్త కొడలు, మంచు మనోజ్ భార్య భూమా మౌనిక దగ్గర ఉండి సెలబ్రెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన బర్త్డే సెలబ్రెషన్స్లో అన్ని తానై సందడి చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు అందరూ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. చదవండి: నటి మాధవి ఇప్పుడు ఎలా ఉందో చూశారా? షాక్ అవుతున్న ఫ్యాన్స్ మోహన్ బాబుతో పాటు భార్య నిర్మలాదేవి, కూతురు లక్ష్మి మంచు, మనవరాలు, కొడుకు మనోజ్, కోడలు మౌనిక ఉన్నారు. అయితే మంచు విష్ణు, ఆయన ఫ్యామిలీ మాత్రం మిస్ అయ్యారు. మోహన్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో ఇవి వైరల్గా మారాయి. దీంతో నెటిజన్లంత మంచు విష్ణు ఎక్కడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే తండ్రి బర్త్డే సందర్భంగా మనోజ్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. ‘నడక నుండి నా నడవడిక వరకు నన్ను నడిపించిన నాన్న కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాన్నా... లవ్ యూ...!’ అంటూ తండ్రికి విషెస్ తెలిపాడు. అలాగే కూతురు మంచు లక్ష్మి, మంచు విష్ణు నుంచి మనవరాలు, మనవడు ఇలా అందరు సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: షాకింగ్: లాకర్లోని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య బంగారం, వజ్రాలు చోరీ View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
సమంత చేతుల మీదుగా మంచు లక్ష్మి సాంగ్ రిలీజ్
మంచు మోహన్బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం 'అగ్ని నక్షత్రం'. వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్స్మెంట్స్ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా లోని 'తెలుసా తెలుసా...' పాటను ఉమెన్స్ డే సందర్బంగా హీరోయిన్ సమంత తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ పాటలో లక్ష్మీ ప్రసన్నతో పాటు ఆమె తనయ విద్యా నిర్వాణ కూడా కనువిందు చేయడం విశేషం. త్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు. ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్, యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్లతో పాటు భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతుండగా అచ్చు రాజమణి సంగీతం సమకూరుస్తున్నారు. -
నా రక్తం మరిగిపోతోంది: మంచు లక్ష్మి ఆగ్రహం
అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగినప్పుడే అసలైన స్వాతంత్య్రం అన్నాడు జాతిపిత మహాత్మాగాంధీ. కానీ అర్ధరాత్రి కాదు కదా పట్టపగలు కూడా అమ్మాయిలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఆడవారిపై మానసికంగా, శారీరకంగా జరుగుతున్న దాడుల గురించి నిత్యం ఏదో ఒక వార్త వెలుగుచూస్తూనే ఉంది. తాజాగా వారిని కాపాడాల్సిన ఓ పోలీసే అమ్మాయిని వేధింపులకు గురి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో రాత్రిపూట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిని అడ్డగించాడో పోలీస్. ఆమెపై అభ్యంతరకరంగా చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ బాలిక ఎలాగోలా అతడి చెర నుంచి తప్పించుకుని అక్కడి నుంచి బయటపడింది. దీన్నంతటినీ కొందరు వ్యక్తులు ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నటి మంచు లక్ష్మిఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దారుణాన్ని చూస్తుంటే రక్తం మరిగిపోతుందంటూ ట్వీట్ చేసింది. ఆడవారిని కాపాడాల్సిన పోలీసే ఇంతటి దారుణానికి ఒడిగడితే ఇంకెవరిని సాయం చేయమని అడుగుతాం? అని ఆవేదన చెందుతున్నారు మహిళలు. ఇక ఈ వీడియో తీసినవాళ్లు పోలీస్ నుంచి ఆ అమ్మాయిని కాపాడితే బాగుండేదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. https://twitter.com/LakshmiManchu/status/1633664602918785024 -
మంచు లక్ష్మికి చేదు అనుభవం.. 103 డిగ్రీల జ్వరంతో ఉన్నా పట్టించుకోలేదు..
ఈ మధ్య ఎయిర్ లైన్ సంస్థ వల్ల సినీ సెలబ్రెటీలు ఇబ్బంది పడ్డ సంఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత ఎయిర్ లైన్ ఇండిగో సంస్థ వల్ల నటీనటులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. స్టార్ హీరో రానా నుంచి యాంకర్ అనసూయ, హీరోయిన్ పాయల్ రాజ్పుత్ వరకు ఇలా ఎందరో ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పడ్డారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ నటి మంచు లక్ష్మి చేరింది. ఇటీవల తిరుపతి వెళ్లిన ఆమెకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చేదు అనుభవం ఎదురైంది. చదవండి: దీన స్థితిలో ప్రముఖ నిర్మాత, అండగా నిలిచిన స్టార్ హీరో తన పర్స్ పోయిందని, 103 డిగ్రీల జ్వరంలో బాధపడుత్ను తను దాదాపు 40 నిమిషాలు గేటు బయటే వేచి చూడాల్సి వచ్చిందంటూ ఇండిగో సిబ్బంది నిప్పులు చెరిగారు. ఈ మేరకు లక్ష్మి మంచు ట్వీట్ చేశారు. సోమవారం తిరుపతి నుండి హైదరాబాద్కు ఇండిగో విమానంలో మంచు లక్ష్మి బయలు దేరారు. అయితే ఆ సమయంలో ఆమె అసౌకర్యానికి గురయ్యారు. సాయం కోరితే ఆమె ప్రయాణించి సమయం కన్నా సదరు విమానయాన సిబ్బంది తీసుకున్న సమయం ఎక్కువ సేపంటూ సెటైర్ వేశారు. మొదట ఈ ట్వీట్కు ఇండిగో ఎయిర్లైన్ తప్పుడు ట్యాగ్ జోడించిన మంచు లక్ష్మి ఆ తర్వాత మరో ట్వీట్ చేశారు. చదవండి: బిడ్డ పుట్టిన మూడు నెలలకే వచ్చాను.. అందరు ప్రశ్నిస్తున్నారు: కాజల్ అగర్వాల్ ‘ఇండిగో సిబ్బంది ఎయిర్పోర్టులో నాకు సహాయం చేసిన సమయం కంటే త్వరగా నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చేశాను. విమానంలో నా పర్స్ పోయింది. సాయం అడిగితే ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. 103 డిగ్రీల జ్వరంతో దాదాపు 40 నిమిషాలు గేటు బయటే వేయిట్ చేశా. సాయం చేయడానికి ఏ ఒక్క సిబ్బంది రాలేదు. నేను హెల్స్ అడిగిన క్షణాల్లోనే వారు కనుమరుగయ్యారు. ఇందుకు నాకు ఉన్న హైఫివర్ కూడా వారిని కదించలేదు. ఇండిగో.. దీనికి ఏమైనా ప్రాసెస్ ఉందా?’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇక దీనికి స్పందించిన ఇండిగో యాజమాన్యం ‘మేడమ్, హైదరాబాద్ ఎయిర్పోర్టులో మా మేనేజర్తో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీరు మరిచిపోయిన బ్యాగ్ను తిరిగి పొందడంలో మా సిబ్బంది మీకు సహాయం చేశారని అనుకుంటున్నాం. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’ అంటూ రాసుకొచ్చింది. I got to hyd from tpt quicker than @IndiGo6E staff helping me at the airport. They’ve just disappeared. Having 103 fever doesn’t help either. @IndiGo6E isn’t there a process???? pic.twitter.com/qJbsg2pbCQ — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 6, 2023 I got to hyd from tpt quicker than @IndiGo6E staff helping me at the airport. They’ve just disappeared. Having 103 fever doesn’t help either. @IndiGo6E isn’t there a process???? pic.twitter.com/qJbsg2pbCQ — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 6, 2023 -
మౌనిక మెడలో మనోజ్ మూడు ముళ్లు.. అందమైన పెళ్లి వీడియో
జీవితంలో ఎక్కడైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమలో మాత్రం కాదు అంటున్న మంచు మనోజ్ తన ప్రేమను గెలిచాడు. ప్రేమించిన మౌనిక మెడలో మూడుముళ్లు కట్టి తనతో ఏడడుగులు నడిచాడు. పెళ్లి తర్వాత తొలిసారి భార్యతో కలిసి తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పటికే మనోజ్ మెహందీ ఫంక్షన్, కాక్టైల్ పార్టీ వీడియోను మంచు లక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అయింది. తాజాగా మధురమైన పెళ్లి క్షణాలను ట్విటర్లో షేర్ చేసింది మంచు లక్ష్మి. ఈ వీడియోలో మనోజ్ను పెళ్లికొడుకు చేసి తెగ మురిసిపోయింది. మరోవైపు మౌనికను పెళ్లికూతురుగా మండపంలోకి తీసుకొచ్చింది. కొత్త జీవితాన్ని ప్రారంభించేముందు తండ్రి మోహన్బాబు పాదాలు తాకి ఆశీర్వాదాలు తీసుకున్నాడు మనోజ్. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న అపురూప ఘట్టం ఆవిష్కృతం కావడంతో మనోజ్, మౌనికల ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. మోహన్బాబు చేతుల మీదుగా తాళి అందించడం.. దాన్ని భార్య మెడలో కట్టి మనోజ్ తన్మయత్వానికి లోనవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. -
మా ప్రేమ గెలిచింది, నాన్న ఆశీస్సులు ఉన్నంతవరకు.. : మనోజ్
నూతన దంపతులు మంచు మనోజ్, భూమా మౌనిక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో మనోజ్ దంపతులు, మంచు లక్ష్మీ దంపతులు కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. 'మౌనికతో వివాహం అనంతరం తిరుమలకు రావడం చాలా సంతోషంగా ఉంది. జీవితంలో ఎందులోనైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమలో కాదు. నేడు మా ప్రేమ గెలిచింది. మా నాన్నగారి ఆశీస్సులు., అక్క సపోర్ట్, అత్తమామల ఆశీస్సులు మాపై ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరు. వరుసగా షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు, ప్రజలకు సేవ చేయాలని మాత్రమే ఉంది. మౌనిక కోరుకుంటే తనకి నా సపోర్ట్ ఉంటుంది. మున్ముందు ఇద్దరం కలసి మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు, అలా నా జీవితంలోకి మౌనిక రెడ్డి వచ్చింది. గత నాలుగేళ్లుగా వేరే లోకంలో ఉన్న నన్ను మళ్లీ తిరిగి ఇక్కడివరకు తీసుకొచ్చింది. ఒకరికి ఒకరు తోడు ఉండాలని భగవంతుడిని కోరుకున్నాం. అందుకే శివుని ఆజ్ఞతోనే అన్ని జరిగాయని అనుకుంటున్నాను. బాబు, నేను, మౌనిక.. నూతన జీవితంలోకి అడుగుపెట్టాం. కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడు..అది ఇదేనేమో' అంటూ తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు మనోజ్. -
పెళ్లిలో మంచు మనోజ్ ఎమోషనల్ (ఫొటోలు)
-
డెస్టినీ కలిపింది.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న మనోజ్
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైన ఘట్టంలా నిలుస్తుంది.ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకునే అదృష్టం అందరికీ దక్కదు. వాళ్లిద్దరికి వివాహబంధంలో ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని మనస్పర్థల కారణంగా మంచు మనోజ్ విడిపోగా, అనుకోని పరిస్థితుల్లో మౌనిక కూడా విడాకులు తీసుకున్నారు. కానీ డెస్టినీ(విధి)వీళ్లిద్దరిని కలిపింది. ఎప్పటినుంచో స్నేహితులుగా ఉన్న మనోజ్-మౌనికలు తమ బంధాన్ని పెళ్లితో పదిలం చేసుకున్నారు. ఎవరేమనుకున్నా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒకరికి ఒకరం తోడుండామంటూ అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు. ఇరు కుటుంబసభ్యులు, బంధుమిత్రల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరికొన్ని వెడ్డింగ్ పిక్స్ని మంచు లక్ష్మీ ఇన్స్టా వేదికగా షేర్ చేసింది. 'రెండు హృదయాలు, కానీ మనసు ఒక్కటే. ఇలాగే ఎప్పటికీ'.. అంటూ వెడ్డింగ్ మూమెంట్స్ని షేర్ చేసింది. నిజమేనేమో మరి..పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. మనోజ్-మౌనికల జీవితంలో కూడా ఇలాంటిదే జరిగినట్లుంది. అందుకే విడివిడిగా జీవితం ప్రారంభించిన వీళ్లు చివరికి భార్యభర్తలయ్యారు. ఈ క్రమంలో పెళ్లి సమయంలో మనోజ్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. జీలకర్ర బెల్లం పెడుతూ కంటి చాటున దాగిఉన్న ఎమోషన్ను దాచుకోలేకపోయారు. ఎంతోకాలంగా ఎదురుచూసిన క్షణం రావడంతో ఆనందంతో కన్నీళ్లు పెట్టకున్నారు. అటు మౌనిక కూడా మోహన్ బాబును పట్టుకొని ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
తమ్ముడి పెళ్లిలో గెస్టులా మంచు విష్ణు.. అసలేమైంది?
ఎట్టకేలకు టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనికలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఫిల్మ్నగర్లోని మంచు లక్ష్మీ నివాసంలో ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో మనోజ్-మౌనికల వివాహం ఘనంగా జరిగింది. ఎంతోకాలంగా స్నేహంగా ఉన్న మనోజ్-మౌనికలు తాజాగా పెళ్లిబంధంతో భార్యభర్తలుగా మారారు. వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు..కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చూడముచ్చటైన ఈ జంటకు టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మంచు మోహన్ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేదని, కొడుకు పెళ్లికి ఆయన హాజరు కారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చినా వాటన్నింటిని పటాపంచెలు చేస్తూ మోహన్ బాబు దగ్గరుండి పెళ్లి జరిపించారు. ఇంతవరకు బాగానే ఉన్నా మంచు విష్ణు మాత్రం పెళ్లికి కేవలం అతిథిలా వచ్చి వెళ్లడం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. భార్య, పిల్లలతో తమ్ముడి పెళ్లికి వచ్చిన విష్ణు ఇంటి వ్యక్తిలా కాకుండా కేవలం గెస్టులా కొద్ది సమయం మాత్రమే పెళ్లిలో ఉండి వెంటనే వెళ్లిపోయాడు. ఇది చూసిన నెటిజన్లు సైతం షాక్ అయ్యారు. రీసెంట్గా మంచు లక్ష్మీ మనోజ్ పెళ్లికి సంబందించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ ఒక్క ఫోటోలో కూడా విష్ణు కనిపించలేదు. అటు విరానికా, విష్ణు దంపతులు కూడా మనోజ్ పెళ్లికి సంబంధించిన ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. దీంతో మంచు వారి వ్యవహారం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. -
మనోజ్ మెహందీ ఫంక్షన్.. పానీపూరీలో వోడ్కా కలిపిన మంచు లక్ష్మి!
మంచు మనోజ్, మౌనికలు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలను నిజం చేస్తూ వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఫిలిం నగర్లోని మంచు లక్ష్మి నివాసంలో అతిదగ్గరి బంధుమిత్రుల సమక్షంలో మార్చి 3న ఈ పెళ్లి జరిగింది. అప్పటినుంచి వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా మనోజ్- మౌనికల మెహందీ, కాక్టైల్ సెలబ్రేషన్స్ వేడుకను మంచు లక్ష్మి తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. ఈ సెలబ్రేషన్స్ కోసం తన ఇంటిని, ఇంటి ముందు ప్రాంగణాన్ని ఎంత అందంగా ముస్తాబు చేశారో చూపించింది. పనిలో పనిగా తనూ రెడీ అయి ఫోటోషూట్ చేసేసింది. మెహందీ ఫంక్షన్కు మంచు లక్ష్మి వైట్ డ్రెస్లో రెడీ అయింది. మెహందీ పెట్టుకుంటే అన్నం, చపాతీల్లాంటివి తినడం కష్టం కాబట్టి వేరే ఎవరైనా తినిపించడానికి వీలుగా ఉండేలా చాట్స్ ఏర్పాటు చేయించినట్లు చెప్పుకొచ్చింది. అయితే పానీపూరీలో ఎవరికీ తెలియకుండా వోడ్కా కలిపేస్తానని, దెబ్బకు టేస్టే మారిపోతుందని తెలిపింది. పానీపూరీతో పాటు రాజస్తానీ కడీ కచోరీ, రగడ వంటి చాట్స్ ఏర్పాటు చేయగా వాటినోసారి రుచి చూసింది లక్ష్మి. అనంతరం ఫ్యామిలీ అంతా మెహందీ పెట్టుకున్న క్షణాలను కెమెరాలో బంధించింది. ఈ క్రమంలో చేతినిండా గోరింటాకు పెట్టుకున్న పెళ్లికూతురు మౌనిక చెవికమ్మలను సరిచేస్తూ కనిపించింది మంచు లక్ష్మి. తర్వాత కాక్టైల్ పార్టీలో మంచు మనోజ్, లక్ష్మి.. వారి కుటుంబం అంతా కలిసి సరదాగా చిందేశారు. ఇక అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడుతూ మౌనికను సొంత సోదరిలా చూసుకుంటూ తనకు కావాల్సినవి ఏర్పాటు చేసిన మంచు లక్ష్మి మంచితనాన్ని నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. -
కొత్త జంట మనోజ్-మౌనికలపై మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్
అందరూ అనుకున్నట్టుగానే మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిలు వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి నటి, మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసం వేదికైంది. తమ్ముడి పెళ్లి బాధ్యత తీసుకున్న మంచు లక్ష్మి అన్ని దగ్గరుండి చూసుకుంది. ఈ వేడుకకు సంబందించిన హల్ది, మహెందీ ఫంక్షన్స్ నుంచి పెళ్లి వేడుక వరకు అన్నింటా మనోజ్ తరపున తనే పెళ్లి పెద్దగా వ్యవహరించినట్లు కనిపించింది. ఇక తమ్ముడిని పెళ్లి కొడుకును చేస్తూ మురిసిపోయింది. ఈ ఫొటో వివాహనికి ముందు బయటకు రాగా నెట్టింట వైరల్గా మారింది. చదవండి: భార్యతో అత్తారింటికి బయలుదేరిన మనోజ్, భారీ కాన్వాయ్, బందోబస్తుతో.. ఇక అదే ఫొటోను షేర్ చేస్తూ అక్కకు కృతజ్ఞతలు చెప్పాడు మనోజ్. అంతేకాదు ‘ఏ జన్మ పుణ్యమో.. నువ్వు నాకు అక్కవు అయ్యావు’ అంటూ మనోజ్ ఎమోషనల్ అయ్యాడు. ఇదిలా ఉంటే విడాకుల అనంతరం ఒంటరి వాడు అయిన మనోజ్ మళ్లీ ఓ ఇంటివాడు కావడంతో మంచు లక్ష్మి భావోద్వేగానికి లోనైంది. పెళ్లి అనంతరం మౌనిక రెడ్డి మోహన్ బాబును పట్టుకుని ఏడ్చిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఇక ఎప్పటికీ వీరిద్దరు సంతోషంగా జీవిస్తారు’ అంటూ రెండు హార్ట్ ఎమోజీలను జత చేసింది. వీరి పెళ్లికి మోహన్ బాబు అభ్యంతరం చెప్పగా.. మొదటి నుంచి మంచు లక్ష్మి వీరికి మద్దతుగా ఉందని ఈ పెళ్లితో తెలిసిపోయింది. చదవండి: అక్క మంచు లక్ష్మిపై మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. ఏ జన్మ పుణ్యమో.. అయితే ఎప్పటి నుంచో మంచు, భూమా కుటుంబాల మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో మనోజ్-మౌనికలు మంచి స్నేహితులు అయ్యారు. అయితే పెళ్లికి ఇరుకుటుంబాలు అభ్యంతరం చెప్పడంతో ఇద్దరు వేరువేరుగా లైఫ్ను స్టార్ట్ చేశారు. ఇక ఇద్దరి జీవితాల్లో పెళ్లి పెటాకులు కావడంతో.. వీరు పెళ్లి చేసుకోని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 3న మనోజ్-మౌనికలు మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇదిలా ఉంటే నేడు ఉదయం మనోజ్ భార్యతో కలిసి అత్తారింటికి కర్నూలు బయలుదేరిన సంగతి తెలిసిందే. And they lived happily ever after💞 @HeroManoj1@BhumaMounika#MWedsM #ManojWedsMounika pic.twitter.com/b2GfcCSChl — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 4, 2023 -
పెళ్లిలో మోహన్ బాబును చూసి ఎమోషనల్ అయిన మౌనిక రెడ్డి
మంచు మనోజ్-మౌనిక రెడ్డిలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫిల్మ్నగర్లోని మంచు లక్ష్మీ నివాసంలోనే వీరి వివాహం ఘనంగా జరిగింది. వేదమంత్రాల సాక్షిగా ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మనోజ్ మౌనికారెడ్డి మెడలో మూడుముళ్లు వేశాడు. ఇరు కుటుంసభ్యులు, సన్నిహితల సమక్షంలో వీరి వివాహం జరిగింది. మంచు మోహన్బాబు, విష్ణుతో పాటు ఇతర కుటుంబసభ్యులు కొత్త జంటను ఆశీర్వదించారు.దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నూతన జంటకు అభిమానులు, నెటిజన్ల నుంచి పెద్దె ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మనోజ్ పెళ్లిని స్వయంగా మంచు లక్ష్మీ తన భుజాన వేసుకొని జరిపించింది. పెళ్లి కొడుకును చేయడం దగ్గర్నుంచి మెహందీ, హల్దీ, పెళ్లి తంతు వరకు దగ్గరుండి చూసుకుంది. అయితే ఈ వేడుకలో మంచు మోహన్ బాబు కనిపించకపోవడంతో ఆయనకు పెళ్లి ఇష్టం లేదని, అందుకే హాజరు కావడం లేదనే వార్తలు వినిపించాయి. కానీ వీటన్నింటిని పటాపంచెలు చేస్తూ మోహన్ బాబు మనోజ్ పెళ్లికి విచ్చేశారు. తండ్రిగా తన దీవెనలు అందించి పెళ్లి జరిపించారు. ఈ క్రమంలో మౌనిక రెడ్డి మోహన్ బాబును పట్టుకొని కాస్త ఎమోషనల్ అయ్యింది. ఆయన కూడా కూతురు లాగే ఆమెను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. చదవండి: సినిమా స్టైల్లో మనోజ్-మౌనికల పెళ్లి.. ఆరోజు అతిథిలా..ఇప్పుడెమో ఇలా -
మనోజ్ను పెళ్లి కొడుకును చేసిన మంచు లక్ష్మి, ఫోటో చూశారా?
పెళ్లితో కొత్త జీవితాన్ని ఆరంభించనున్నారు మంచు మనోజ్, భూమా మౌనిక. స్నేహంతో మొదలైన వారి ప్రయాణం మొదటగా ప్రేమగా మారగా నేడు మూడు ముళ్లబంధంతో భార్యాభర్తలుగా మారనున్నారు. ఈ క్షణం కోసం వారిద్దరే కాదు, అభిమానులు సైతం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అటు మంచు లక్ష్మి అన్నీ తానై పెళ్లిపెద్దగా మారి తమ్ముడి వివాహం జరిపిస్తోంది. తన ఇంట్లోనే ఈ శుభాకార్యాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లికి హాజరైన డిజైనర్ శిల్పారెడ్డి తాళి కట్టే ముహూర్తానికి ఇంకా కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో మనోజ్ను పెళ్లికొడుకుగా ముస్తాబు చేస్తున్నారు. ఈ ఫోటోను మంచు లక్ష్మి సోషల్ మీడియాలో వదలగా క్షణాల్లో అది వైరల్గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ మనోజ్ ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా కాసేపటి క్రితం మనోజ్ సైతం పెళ్లికూతురు అంటూ మౌనిక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉందంటున్నారు నెటిజన్లు. Pellikoduku♥️@HeroManoj1@BhumaMounika#MWedsM #ManojWedsMounika pic.twitter.com/NDAzG7O3Ab — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 3, 2023 Pellikuthuru @BhumaMounika ❤️#MWedsM #ManojWedsMounika 🙏🏼❤️ pic.twitter.com/eU6Py02jWt — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2023 -
పెళ్లి వేడుకకు ముస్తాబైన మంచు లక్ష్మి నివాసం, ఫోటోలు వైరల్
మంచు వారింట పెళ్లి పనులు షురూ అయ్యాయి. మంచు మనోజ్, భూమా మౌనిక మరికొద్ది గంటల్లో ఏడడుగులు వేయనున్నారు. మంచు లక్ష్మీ నివాసం ఈ శుభకార్యానికి వేదికగా మారింది. దగ్గరుండి మరీ తమ్ముడి పెళ్లి జరిపించనుంది మంచు లక్ష్మి. ఇక ఇప్పటికే హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్ ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో మనోజ్ తాను మూడు ముళ్ల వేయబోయే మౌనిక ఫోటోను ట్విటర్లో షేర్ చేస్తూ కొత్త పెళ్లికూతురు అని రాసుకురాగా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభిమానులు. మరోవైపు ఈ పెళ్లి కోసం ఫిలిం నగర్లో ఉన్న మంచు లక్ష్మి నివాసాన్ని అందంగా ముస్తాబు చేశారు. రోడ్డు పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బంధుమిత్రులు, పలువురు సెలబ్రిటీలు మండపానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఇదే -
ఆ విషయంలో జూ. ఎన్టీఆర్, మంచు లక్ష్మిని పోల్చకండి: నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్
భారతీయుడు, అన్నమయ్య వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది నటి కస్తూరి. ఆ తర్వాత నిప్పు రవ్వలో మెరిసిన ఆమె ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్లో తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: టాలీవుడ్ సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ, చిరు ట్వీట్ ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ ఇండస్ట్రీలో వివాదంలో నిలిచిన పలు అంశాలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఈ క్రమంలో ఇటీవల ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడిన తీరును ఇండియన్ నెటిజన్లు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. అమెరికా మీడియా, ఇంటర్య్వూలో ఎన్టీఆర్ అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్ వాడిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీనిపై కొందరు పాజిటివ్గా స్పందించగా.. తెలుగు రాష్ట్రాల నెటిజన్లు ఎన్టీఆర్ను ట్రోల్ చేశారు. కొద్ది రోజులు దీనిపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీనిపై తాజాగా నటి కస్తూరి స్పందించింది. ఆయన అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడంలో అసలు తప్పేముందంది. నిజానికి అది గర్వించదగ్గ విషయం అంటూ తారక్పై ప్రశంసలు కురిపించింది. ‘అమెరికా వాళ్లకి వాళ్ల స్లాంగ్లోనే మాట్లాడితేనే అర్థమవుతుంది. మన ఇంగ్లీష్లో మాట్లాడితే వారికి అర్థం కాదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడారు. ఆ విషయంలో ఎన్టీఆర్ చేసింది కరెక్ట్. కానీ మన దగ్గర మాత్రం చాలా మంది ఆయనది ఫేక్ యాక్సెంట్ అంటూ ట్రోల్ చేశారు. అది చాలా తప్పు. నేను కూడా అమెరికాలో ఉన్నాను, అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అమెరికా వాళ్లకి. వాళ్లలా మాట్లాడితేనే అర్థమవుతుంది. చదవండి: మీకు ఉర్ఫీ ఫివర్ అట్టుకుందా!: శిల్పా శెట్టిపై దారుణమైన ట్రోల్స్ అదే నేను తెలుగును తమిళ యాక్సెంట్లో మాట్లాడితే ఎలా ఉంటుంది. వినడానికి ఇబ్బంది ఉంటమే కాదు అసలు అర్థం కూడా కాదు’ అంటూ వివరణ ఇచ్చింది. ఇక మంచు లక్ష్మి ఇక్కడే అమెరికన్ యక్సెంట్ వాడటంపై కూడా ఆమె స్పందించింది. ‘నిజమైన ప్రయత్నానికి.. కావాలని చేసే ఫేక్ అటెంప్ట్కి చాలా తేడా ఉంది. హైదరాబాద్కి వచ్చి అమెరికన్ యాక్సెంట్ మాట్లాడితే కచ్చితంగా ట్రోల్ చేస్తారు. ఇక్కడ తెలుగుని స్పష్టంగా తెలుగులోనే మాట్లాడొచ్చు. కానీ తెలుగులో కూడా అక్కడి యాక్సెంట్ కలపడం ఎందుకు. వీరిద్దరికి చాలా డిఫరెంట్ ఉంది. ఈ విషయంలో వారిద్దరిని(జూనియర్ ఎన్టీర్, మంచు లక్ష్మిని) పోల్చ కూడదు’ అని ఆమె పేర్కొంది. -
Hyderabad : ‘టీచ్ ఫర్ చేంజ్’ ఈవెంట్లో సెలబ్రిటీల తళుకులు (ఫొటోలు)
-
మహాశివరాత్రి స్పెషల్.. మంచు లక్ష్మి సాంగ్ వైరల్..!
సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపించే వారిలో మంచు లక్ష్మి ఒకరు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. ఇవాళ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సరికొత్తగా ప్రేక్షకులను పలకరించింది. శివరాత్రి అంటే శివాలయాలు శివ నామ స్మరణతో మారుమ్రోగడం ఖాయం. ఈసారి మంచు లక్ష్మి కూడా ప్రత్యేక గీతంతో అభిమానులను అలరించింది. ఆది శంకరాచార్యులు రచించిన మహాశివుని ‘నిర్వాణ శతకం’ స్వయంగా పాడిన వీడియో రిలీజ్ చేసింది. శివునిపై ప్రత్యేక పాటను మంచు లక్ష్మితో పాటు ఆమె కూతురు విద్య కూడా ఆలపించడం మరో విశేషం. ఈ సాంగ్ను ఆమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసింది. దాదాపు ఎనిమిది నిమిషాల పాటు పాడిన ఈ సాంగ్ యూట్యూబ్లో అలరిస్తోంది. ఈ పాటకు మంచు మనోజ్ సైతం అభినందనలు తెలిపారు. సాంగ్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు. కాశీలో షూట్ చేసినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. Always proud of you akka🙏🏼❤️ Awesome song. Wishing you and the team behind this a great success in whatever you guys do. Love you ❤️🙏🏼#HappyMahashivratri #Shambo https://t.co/IocFmhIHUr — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) February 18, 2023 -
మనోజ్ పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు మంచు లక్ష్మి ఏమందంటే?
జీవితంలో కొత్త మజిలీ ప్రారంభించబోతున్నా, త్వరలోనే కొత్త చాప్టర్ అన్లాక్ చేస్తున్నా అంటూ ఊరించిన మంచు మనోజ్ చివరికి తన సినిమా అప్డేట్ చెప్పి అభిమానులను ఉసూరుమనిపించిన విషయం తెలిసిందే! అతడు గుడ్న్యూస్ అన్న క్షణం నుంచి ఫ్యాన్స్ అంతా కచ్చితంగా అది పెళ్లి వార్తే అయి ఉంటుందని ఫిక్స్ అయ్యారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ వాట్ ద ఫిష్ మూవీని ప్రకటించాడు. అయినప్పటికీ మనోజ్ త్వరలో పెళ్లిపీటలెక్కడం ఖాయమంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ విషయం మంచు లక్ష్మీ చెవిన పడింది. ఆదివారం నాడు మంచు లక్ష్మీ తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆమెకు మంచు మనోజ్ రెండో పెళ్లి ఎప్పుడన్న ప్రశ్న ఎదురైంది. దీనికామె మాట్లాడుతూ.. 'నేను గుడికి వచ్చినప్పుడు పర్సనల్ విషయాలు అడగడం ఎంతవరకు కరెక్ట్? మనోజ్ పెళ్లి గురించి అతడినే అడగండి. నా సినిమాల గురించి అడిగితే చెప్తాను. అగ్ని నక్షత్రం సహా నాలుగు సినిమాలు రిలీజ్కు రెడీగా ఉన్నాయి. శివరాత్రికి ఓ పాట రిలీజ్ చేస్తున్నాను. టీచ్ ఫర్ చేంజ్ ఎన్జీవోలో ఓ ప్రోగ్రామ్ చేస్తున్నాం. 40 మంది యాక్టర్స్ వస్తున్నారు. దాని ద్వారా 45వేల మందికి మంచి విద్య అందించగలుగుతున్నాం. ఇవన్నీ నా పరిధిలోవి కాబట్టి చెప్పాను. నా పరిధిలో లేనివి అడిగితే చెప్పలేను' అని పేర్కొంది మంచు లక్ష్మి. చదవండి: శంకర్ దర్శకత్వంలో క్రేజీ కాంబినేషన్ -
మోహన్బాబు, మంచు లక్ష్మీ కలిసి నటించిన సినిమా షూటింగ్ పూర్తి
మంచు మోహన్బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న కలిసి నటించిన తొలి చిత్రం 'అగ్ని నక్షత్రం'. వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్స్మెంట్స్ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వంశీకృష్ణ మళ్ల మాట్లాడుతూ.. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ఇది. ఇందులోని ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా అన్ని వర్గాల ఆడియన్స్కి నచ్చేలా ఉంటుంది అన్నారు. సముద్ర ఖని, సిద్ధిక్, విశ్వంత్, చైత్రా శుక్ల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజామణి, కెమెరా: గోకుల్ భారతి -
ఈ సంక్రాంతికి సెలబ్రెటీల సందడి చూశారా?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందడి కనిపిస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లు ఎలాంటి సందడి లేకుండ నిరాండబరం జరుపుకున్నారు. ఇక పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో సాధారణ ప్రజల నుంచి సనీ సెలబ్రెటీల వరకు మకర సంక్రాంతి కుటుంబాలతో కలిసి స్పెషల్గా సెలబ్రెట్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువకు సినీ సెలబ్రెటీల తమ అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: ‘నేను అలా అనకూడదు.. కానీ హృతిక్ను కించపరచడం నా ఉద్దేశం కాదు’ హీరోహీరోయిన్లు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ సంక్రాంతి స్పెషల్ పోస్ట్స్ షేర్ చేస్తున్నారు. మహేశ్ బాబు కూతురు సితార, అల్లు అర్జున్ ముద్దు తనయ అల్లు అర్హ, స్నేహరెడ్డివ నుంచి తమన్నా, నివేతా థామస్, విజయ్ దేవరకొండ సంక్రాంతి విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ఈ సంక్రాంతికి తారల సందడి ఎలా ఉందో ఓ సారి ఇక్కడో లుక్కేయండి! View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
టిల్లుతో అనుపమ ఆటలు, మనోభావాలు దెబ్బతిన్నాయన్న మంచు లక్ష్మి
► మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అంటూ స్టెప్పులేసిన మంచు లక్ష్మి ► బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన ఇనయ ► నేపాల్ పర్యటనలో మలైకా అరోరా ► డీజే టిల్లు జుట్టుతో ఆడుకున్న అనుపమ View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Inaya Sultan (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Khanna Jewellers (@khannajewellerskj) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Sri Satya (@sri_satya_) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) -
మనోజ్ను దూరం పెట్టారా? విభేదాలపై స్పందించిన మంచు లక్ష్మీ
మంచు మోహన్బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటారామె. ఈమధ్య మంచు కుటుంబంలో విభేదాలు తలెత్తాయని, మనోజ్ను కుటుంబం దూరం పెట్టిందంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ తనపై వచ్చే ట్రోల్స్, కుటుంబంలో విభేదాలపై స్పందించింది. 'ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను మాట్లాడే విధానంపై చాలామంది విమర్శలు చేస్తుంటారు. ఇంట్లో కూర్చొని ఏ పనీపాటా లేకుండా కామెంట్స్ చేసేవాళ్లని నేను పట్టించుకోను. ఇక నా ఫ్యామిలీ విషయానికి వస్తే.. అవన్నీ మా పర్సనల్. మా ఇంట్లో ఏం జరుగుతుందన్నది మా కుటుంబ విషయం. సమయం వచ్చినప్పుడు మేమంతా కలిసే కనిపిస్తాం. నేనూ, మనోజ్ ఎక్కువగా కలుస్తుంటాం. విష్ణు మా ఇద్దరి కంటే భిన్నమైన వ్యక్తి. తన పిల్లలు, బిజినెస్, వర్క్పైనే ఎక్కువ ఫోకస్ పెడ్తాడు. అన్నీ సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం లేదు' అంటూ చెప్పుకొచ్చింది. -
సరిదిద్దుకోలేని తప్పులు చేశాను.. మళ్లీ అలాంటివి చేయను : మంచు లక్ష్మీ
నటి మంచు లక్ష్మీ మోహన్ బాబు కూతురిగానే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నటిగా, నిర్మాతగా, హోస్ట్గా దూసుకుపోతున్న లక్ష్మీ సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్గా ఉంటూ తన సినిమాలు, ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. మొహమాటం లేకుండా తన ఓపీనియన్ని నిక్కచ్చిగా చెబుతుంటుంది. తాజాగా మంచు లక్ష్మీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. నా జీవితంలో కొన్ని తప్పులు చేశాను. అవి ఇప్పుడు మార్చలేను. కానీ ఇప్పుడు నేను మారిపోయాను. కాబట్టి మళ్లీ ఆ తప్పులు చేయను అంటూ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. అయితే ఏ విషయంలో మంచు లక్ష్మీ తప్పు చేసింది అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. -
ఆ హీరోతో ఏడాదికో సినిమా చేయాలి: మంచు లక్ష్మి
మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం మాన్స్టర్. మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలైంది. ఉదయ్ కృష్ణ కథ అందించగా, వ్యాసక్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా హాట్స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకుంది మంచు లక్ష్మి. ఆమె మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నేను మంజు దుర్గ అనే పాత్రలో నటించాను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు చెప్పిన క్యారెక్టర్ చెప్పినట్లు రూపొందిస్తారా లేదా అనే అనుమానం ఉండేది. ఎందుకంటే స్క్రిప్ట్ దశలో చెప్పిన క్యారెక్టర్ చివరకు సినిమాలో ఉండదు. లక్కీగా నా క్యారెక్టర్ వరకు ఎలాంటి సీన్స్ తీసేయలేదు. నేను చాలా ఎనర్జిటిక్గా సెట్స్కు వెళ్తే డల్గా ఉండాలి మీ క్యారెక్టర్ అని చెప్పేవారు. ఈ పాత్ర మూడ్ ను, లాంగ్వేజ్ ను అర్థం చేసుకునేందుకు కొంత టైమ్ పట్టింది. మలయాళంలో నటిస్తున్నప్పుడు భాషాపరంగా కొంత ఇబ్బందులు పడ్డాను. ఇలాంటి సబ్జెక్ట్ను ఎంచుకున్నందుకు మోహన్లాల్కు హ్యాట్సాఫ్ చెప్పాలి. కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో ఇలాంటి ఇలాంటి వివాదాస్పద సబ్జెక్ట్ మనకెందుకులే అనుకోకుండా ముందుకు వెళ్లారు. తెరపై ఎన్నో ప్రయోగాలు చేశారాయన. మీతో సంవత్సరానికి ఒక సినిమాలో అయినా నటించాలనుందని ఆయనతో చెప్పాను. నా దృష్టిలో ప్రేమకు లింగ, ప్రాంత, కుల, మత బేధాలు లేవు. ఎవరైనా ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ ఉండొచ్చు. ఫలానా వ్యక్తినే ప్రేమించాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ప్రస్తుతం నటిగానే కాకుండా టీవీ షోలు చేస్తున్నాను. ఇక్కడ నటించకుండా నాలా నేనుంటూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను. ఈ సంవత్సరం నాపై ట్రోల్స్, మీమ్స్ లేవు.. కానీ వాటిని నేను ఎంజాయ్ చేస్తాను. ప్రస్తుతం లేచించి మహిళా లోకం, అగ్ని నక్షత్రం, గాంబ్లర్ సినిమాలు చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. చదవండి: సాంగ్ రిలీజ్ ఈవెంట్.. ముద్దుల్లో ముగినిపోయిన జంట విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే సింగర్ డేటింగ్ -
‘ఆహా’లో అదిరిపోయే సర్ప్రైజ్లు..ఈ వారం రెట్టింపు వినోదం పక్కా!
ఒకవైపు సూపర్ హిట్ సినిమాలు మరోవైపు ఆకట్టుకునే వెబ్ సిరీస్లు, అలరించే టాక్ షో,గేమ్ షోలతో దూసుకెళ్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్-2’ టాక్ షో అత్యధిక వ్యూస్తో దూసుకెళ్తూ రికార్డులు సృష్టిస్తోంది. రెండు ఎపిసోడ్స్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ టాక్ షో.. తాజాగా మూడో ఎపిసోడ్కి సిద్దమైంది. ఈ ఎపిసోడ్ లో యంగ్ హీరోలు శర్వానంద్, అడవి శేష్ హాజరవుతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.నవంబర్ 4 నుంచి మూడో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఆహాలో ఆకట్టుకుంటున్న వాటిలో డాన్స్ ఐకాన్ ఒకటి. సూపర్ డాన్స్ పర్ఫామెన్స్ లతో కంటెస్టెంట్స్ దుమ్మురేపుతున్నారు. ప్రతి శని, ఆది వారాల్లో ఈ షో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓంకార్ హోస్ట్ చేస్తోన్న ఈ షోకి ఈ వారం గెస్ట్గా రాశీ ఖన్నా రానున్నారు. రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలోని టాప్ కంటెస్టెంట్స్ మధ్య జరగబోయే పోటీని చూడటంలో మంచి మజా ఉంది. అలాగే మంచు లక్ష్మీ ప్రసన్న హోస్ట్ గా చేస్తోన్న షో చెఫ్ మంత్ర. ఈ షోలో గెస్ట్ లుగా వచ్చిన వారు తమకు నచ్చిన వంటకాన్ని వండి.. దానితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. ఇక ఈ వారం ఈ కార్యక్రమానికి రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను హాజరుకానున్నారు. ఇలా ఈ మూడు షోలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. -
మోహన్ లాల్కు షాక్, అక్కడ ‘మాన్స్టర్’పై నిషేధం
స్టార్ హీరో మోహన్ లాల్కు గల్ఫ్ దేశాలు షాకిచ్చాయి. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మాన్స్టర్. మంచు లక్ష్మి కీ రోల్ పోషించిన ఈ మూవీ ఇటీవల అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి ఆదిలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రంపై గల్ఫ్ దేశాల సన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో తమ దేశాల్లో మాన్స్టర్ను నిషేధిస్తున్నట్లు పేర్కొంది. అయితే సినిమాలో లెస్బేనియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ (ఎల్జీబీటీక్యూ) కంటెంట్ ఉండడం వల్లే నిషేధం విధించినట్లు తెలుస్తోంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే దీంతో ఈ మూవీ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ సెన్సార్ బోర్డ్ ఫర్ ఈ ఎవాల్యుయేషన్కు సినిమా కాపీని అందించినట్టు తెలిసింది. ఒకవేళ బోర్డ్ నుంచి అనుమతి వస్తే వచ్చే వారం గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదల అవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ వారం విడుదలయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్ లాల్ లక్కీ సింగ్ పాత్రలో కనిపించనున్నారు. కథను ఉదయ్ కృష్ణ అందించగా, వ్యాసక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లక్ష్మీ మంచు కూడా నటించింది. -
‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇందులో బాహుబలి, దేవసేన, కట్టప్ప, భళ్లాలదేవుడు, కాలకేయ, శివగామి పాత్రలు ఎంతో ప్రేక్షకాదరణ పొందాయి. అందులో ముఖ్యంగా రాజమాత శివగామి రోల్ను ఇప్పటికీ మర్చిపోలేదు. ఈ పవర్ఫుల్ రోల్ చేసిన రమ్యకృష్ణకు విశేషమైన గుర్తింపు దక్కింది. చదవండి: చిరు ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. ‘మెగా154’ నుంచి క్రేజీ అప్డేట్ ఈ పాత్ర ఆమె కోసమే క్రియేట్ చేశారా? అనేంతగ రాజమాతగా రమ్యకృష్ణ ఒదిగిపోయారు. ఇందులో శివగామిగా రమ్యకృష్ణ తప్ప మరే నటి చేసిన అంతగా గుర్తింపు వచ్చి ఉండేది కాదని రాజమౌళితో సహా అందరు అభిప్రాయపడ్డారు. అయితే మొదట ఈ రోల్ కోసం రాజమౌళి మంచు లక్ష్మిని సంప్రదించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్కు అమ్మగా తాను చేయలేనని మంచు లక్ష్మి ఈ ఆఫర్ను వదులుకుంది. ఇదే విషయాన్ని ఎన్నో సందర్భాల్లో స్వయంగా మంచు లక్ష్మియే చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి ఇదే విషయంపై ఆమె స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్తో ముచ్చటించిన ఆమె బాహుబలిలో తాను శివగామి పాత్ర చేయనందుకు గర్వపడుతున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. చదవండి: 31 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్ కాబోతోన్న ‘దళపతి’ కాంబినేషన్ ‘బాహుబలిలో శివగామి పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అయితే ప్రభాస్కు తల్లిగా చేయాలనుకోలేదు. ఇండియాలో మనం ఒక పాత్ర పోషించిన తర్వాత దానిలోనే ఉండిపోతాం. కానీ నేను మాత్రం ఒకే తరహా పాత్రలకు పరిమితం కావాలనుకోలేదు. బాహుబలి సినిమా అంత పెద్ద హిట్ అయ్యాక .. నిజానికి నేను చాలా గర్వపడ్డాను. హమ్మయ్యా.. నేను ఆ సినిమా చేయలేదు అనుకున్నాడు. అది ఓ ప్రత్యేకమైన సినిమా కావచ్చు. కానీ ఆ పాత్రకు నేను కరెక్ట్ అనిపించలేదు. నా జీవితం.. నా కెరీర్ దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకున్నాను. అలాగే నేను నా కెరీర్లో నేను చేసిన ఐరేంద్రి(అనగనగా ఓ ధీరుడు చిత్రంలోని పాత్ర) లాంటి పాత్ర ఇంకోటి రాలేదు. ఇక మీదట రాదు కూడా’ అని ఆమె పేర్కొంది. -
ట్రోల్ల్స్ చేస్తున్న వారిపై మంచులక్ష్మీ ఫైర్
-
మంచు మనోజ్ రెండో పెళ్లి వార్తలపై మంచు లక్ష్మి స్పందన
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లిపై కొద్ది రోజులు పుకార్లు షికారు చేస్తున్నాయి. దివంగత భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డితో మంచు మనోజ్ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల వినాయక చవిత సందర్భంగా మనోజ్-మౌనికరెడ్డి కలిసి సీతాఫలమండిలోని వినాయక మండపానికి రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరించింది. అప్పటి నుంచి మనోజ్ రెండో పెళ్లి ఇటూ సినీ వర్గాలతో పాటు అటూ రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ నడుస్తోంది. చదవండి: ఈ దీపావళికి థియేటర్లో సందడి చేయబోతున్న చిత్రాలివే ఈ క్రమంలో మనోజ్ రెండో పెళ్లి ఆయన సోదరి, నటి మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమెకు మనోజ్ రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ఎవరి బ్రతుకు వారిని బతకనివ్వండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అనంతరం ‘మనోజ్ మళ్లీ పెళ్లి చేసుకుంటే నాకు ఆనందమే. ఈరోజుల్లో నిజాయితీ గల ప్రేమ పొందడం చాలా కష్టం. ఇప్పుడు మనోజ్ అలాంటి ప్రేమనే పొందుతున్నాడు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నా. నా ఆశీర్వాదం మనోజ్కు ఎప్పుడు ఉంటుంది’ అంటూ ఆమె ఆసక్తికరంగా వ్యాఖ్యానించింది. చదవండి: ఆదిపురుష్ టీజర్పై తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు -
Tollywood Actresses: వెండితెరపై నారీమణుల విశ్వరూపం
సినిమాని తీసే తీరులో మార్పొచ్చింది. చూసే విధానంలోనూ ఛేంజ్ కనిపిస్తోంది. బడ్జెట్ పెరిగింది. క్రియేటివిటీ పెరిగింది. టెక్నాలజీ పెరిగింది. కానీ హీరోయిన్ని గ్లామర్ డాల్గా చూసే పద్ధతిలో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఎప్పుడో ఒకసారి నటనకు అవకాశం ఉన్న క్యారెక్టర్ దొరుకుతుంది. అప్పుడు వాళ్లు తమ విశ్వరూపం చూపిస్తే దశాబ్దాల పాటు ఆ నటనని ప్రేక్షకులు గుర్తు చేసుకుని మరీ ఆనందిస్తారు. అభినందిస్తారు. ఫెర్ఫా మెన్స్ స్కో ప్ ఉన్న క్యారెక్టర్ దొరికితే అదరహో అనేలా ఆ పాత్రకి జీవం పోసిన హీరోయిన్స్ని ఒకసారి చూసేద్దామా? అందం అభినయం. ఇవి రెండు కలిస్తే శ్రీదేవే. గ్లామర్ యాంగిల్లో శ్రీదేవికి ఎంత ఫ్యాన్స్ ఉన్నారో యాక్టింగ్ పరంగా అంతకు మించిన పేరుంది. అయినానిజానికి నటనపరంగా తన సామర్థ్యాన్ని చూపించే అవకాశం చాలా సినిమాల్లో శ్రీదేవికి లభించింది. అయితే... వసంత కోకిల చిత్రంలో పోషించిన విజయ పాత్ర శ్రీదేవి నటజీవితంలోనే మైలు రాయి. ఆరు ఏళ్ల వయ స్సు పిల్ల మైండ్లో ఉన్న ఇరవై ఏళ్ల యువతిగా అద్భుతంగా నటించింది శ్రీదేవి. హోమ్లీ క్యారెక్టర్ అనగానే వెంటనే గుర్తుకొచ్చే నటి సౌందర్య. ఎక్స్పోజింగ్కి దూరంగా ఉంటూ స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న అతి తక్కువ కథానాయికల్లో సౌందర్య ఒకరు. పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న చాలా పాత్రల్లో సౌందర్య నటించారు. కానీ అంతఃపురంలో భానుమతి క్యారెక్టర్ మాత్రం నిజంగానే ఛాలెంజింగ్ క్యారెక్టర్. కానీ అక్కడ ఉన్నది సౌందర్య. ఇక చెప్పేదేముంది వెండితెర మీద విశ్వరూపమే చూపించింది. అటు గ్లామర్ పాత్రల్లోనూ, ఇటు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రల్లోనూ సత్తా చాటిన నటి రమ్య కృష్ణ. చంద్రలేఖలో కోమాలో ఉన్న పేషెంట్ పాత్ర నుంచి, బాహుబలిలో శివగామి దాకా అద్భు తంగా చేసిన క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. కానీనరసింహాలో నీలాంబరి పాత్ర మాత్రం చాలా ప్రత్యేకం. గర్వం, పొగరు ఉన్న జమీందారు కూతురు పాత్రలో జీవించేసింది రమ్యకృష్ణ. తనదైన నటనతో నీలాంబరి అన్న పేరుకే ఒక సీరియస్ అటెన్షన్ ఇచ్చేసింది. ఛాలెంజింగ్ పాత్రల గురించి చెప్పుకునేటప్పుడు మంచు లక్ష్మీ పేరుని మిస్ అవడానికి వీల్లేదు కదా. గుండెల్లో గోదారి ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమాల్లో మంచు లక్ష్మీ పెర్ఫామెన్స్ అందరి ప్రశంసలు అందుకుంది. గుండెల్లో గోదారి చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. గోదావరి యాసలో డైలాగ్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రంలో ముసలమ్మగా డీగ్లామరైజ్ రోల్ బాగా యాక్ట్ చేసింది. చదవండి: నవరాత్రులు - సినిమాల్లో నారీమణులు: హీరోయినే.. హీరో -
మంచు లక్ష్మికి అరుదైన గౌరవం, 100 మంది మహిళల్లో ఒకరిగా..
నటి మంచు లక్ష్మికి అరుదైన గౌరవం దక్కింది. టీసీ కండ్లెర్ అనే మ్యాగజైన్లో ఆమె చోటు దక్కించుకుంది. ప్రతి ఏడాది ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉండే 100 మోస్ట్ బ్యూటిఫుల్ ఫేసెస్ గ్లోబల్ సినీ ఉమెన్ జాబితాను విడుదల చేస్తుంది. అయితే ఈ ఏడాదికిగాను ఈ జాబితాలో మంచు లక్ష్మి స్థానం సంపాదించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా తనను నామినేట్ చేసిన కండ్లెర్ మ్యాగజైన్కు ధన్యవాదాలు తెలిపింది. కాగా టీసీ కండ్లెర్ అనే సంస్థ 1990 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫేమస్ సినిమా, టీవీ, పాప్ ఆర్టిస్ట్లకు ఈ జాబితాలో చోటు కల్పిస్తోంది. చదవండి: Anasuya Bharadwaj: ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ సంచలన వ్యాఖ్యలు ఈ ఏడాదికిగాను తెలుగు ఇండస్ట్రీ నుంచి నటి మంచు లక్ష్మి ఎన్నికవ్వడం విశేషం. ఇకపోతే విలక్షణ నటుడు మోహన్ బాబు నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మంచు లక్ష్మి చిత్రపరిశ్రమలో నటిగా, సింగర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సెలబ్రెటీ సింగర్గా, నటిగా ఆమె పలు అవార్డులను కూడా అందుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్ను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు, వ్యాయమం వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తూ ఉంటుందీ మంచు లక్ష్మి. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
మోసపూరితమైన తన ఆలోచనలను అంచనా వేయలేం!: మంచు లక్ష్మి
మంచు నట వారసురాలు మంచు లక్ష్మీ పలు రకాలుగా ప్రతిభను చాటుకుంటూ.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ అలరిస్తూ వస్తున్న ఆమె నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్గా ఇలా ఎన్నో రకాలుగా తన టాలెంట్తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఓ తమిళ చిత్రంతో పాటు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి అగ్ని నక్షత్రం చిత్రంలో నటిస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్తో పాటు నటీనటులను పరిచయం చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేస్తోంది మంచు లక్ష్మి. చదవండి: నాకు లైన్ వేయడం ఆపు అనన్య.. విజయ్ రిక్వెస్ట్ ఈ క్రమంలో ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పరిచయం చేసింది. ఈ సందర్భంగా పోస్ట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఆత్యంత శక్తివంతుడు, ఫెరోషియస్ ఫార్మా టైకూన్ బలరాం వర్మను మీకు పరిచయం చేస్తున్నాం. మోసపూరితమైన అతని ఆలోచనలను అంచనా వేయడం, ఆపడం ఎవరితరం కాదు. కేరళకు చెందిన ప్రముఖ నటుడు శ్రీ సిద్దిక్ గారు మా సినిమాలో ఒక భాగమవ్వడం మాకు గర్వకారణం’ అని చెప్పుకొచ్చింది. మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని సముద్ర ఖని మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీలోని ఆయన పాత్రను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కమిషనర్ చలపతి పాత్రలో కనిపించబోతోన్నాడు. చదవండి: అమెరికా వెళ్లిన కమల్! 3 వారాలు అక్కడే.. ఎందుకో తెలుసా? View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
ఇంత కష్టంగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు
-
కన్నీరు పెట్టుకున్న మంచు లక్ష్మి.. ఏదో తెలియని బాధ అంటూ వీడియో
Manchu Lakshmi Emotional Video: మంచు నట వారసురాలు మంచు లక్ష్మీ.. పలు రకాలుగా ప్రతిభను చాటుకుంటూ.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్గా, యూట్యూబర్గా ఇలా ఎన్నో రకాలుగా తన టాలెంట్తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను అలరిస్తుంది ఈ విలక్షణ నటి. ఫన్నీ వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తుంది. ఇటీవల కలరి విద్య కూడా నేర్చుకుంటున్న మంచు లక్ష్మి తాజాగా ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. తన కూతురు విద్యా నిర్వాణను స్కూల్కు పంపడం చాలా కష్టంగా ఉందని మంచు లక్షి కన్నీరు పెట్టుకుంది. సోమవారం (జులై 25) విద్యాను పాఠశాలలో దింపి వచ్చిన తర్వాత ఇన్స్టా గ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ఈ ఇన్స్టా స్టోరీ వీడియోలో 'కరోనా లాక్డౌన్ వల్ల స్కూల్స్ మూసేసినప్పుడు పిల్లలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో విద్యాను ఎలా భరించాలి? అని అనుకున్నా. రెండేళ్ల నుంచి విద్యా ఇంట్లోనే ఉండటంతో మా ఇద్దరి మధ్య తల్లి కూతుళ్ల ప్రేమానుబంధం ఎంతో పెరిగింది. చాలా రోజుల తర్వాత మళ్లీ తనను స్కూల్కి పంపి వస్తుంటే ఏదో తెలియని బాధ. విద్యాకు దూరంగా ఉండటం ఇంత కష్టంగా ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు. ఇక త్వరలోనే దీనికి అలవాటుపడతానని అనుకుంటున్నా' అని చెప్పుకొచ్చింది. చదవండి: పరువు పోయింది, చనిపోవాలనుకున్నా: సింగర్ కల్పన తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ గుర్తుపట్టడంతో భయపడి పరిగెత్తిన స్టార్ హీరో.. -
యాదాద్రిలో 50 ప్రభుత్వ స్కూల్స్ దత్తత తీసుకున్న మంచులక్ష్మీ
-
తొలిసారిగా మోహన్ బాబు, మంచు లక్ష్మీల కాంబినేషన్.. టైటిల్ ఫిక్స్
Mohan Babu Manchu Lakshmi Agni Nakshatram Title Launch: డాడ్ అండ్ డాటర్ మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ, విశ్వంత్ ప్రధాన తారాగణంగా ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు 'అగ్ని నక్షత్రం' అనే టైటిల్ ఖరారు చేశారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ నిర్మిస్తున్న చిత్రం ఇది. శుక్రవారం ఈ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం జరిగింది. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 'పోలీస్ స్టోరీగా రూపొందుతున్న చిత్రం ఇది. విశ్వంత్ కథానాయకుడిగా, సిద్ధిఖ్ విలన్ పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు కథ అందించారు' అని చిత్రయూనిట్ పేర్కొంది. మలయాళ నటుడు సిద్ధిఖ్, తమిళ నటుడు సముద్ర ఖని, చైత్రా శుక్లా, జబర్దస్త్ మహేశ్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి లిజో కె. జెస్ సంగీతం అందించగా, గోకుల్ భారతి కెమెరా వర్క్ చేపట్టారు. ఈ సినిమాతో తొలిసారిగా తండ్రీ కూతుళ్లు మోహన్ బాబు, మంచు లక్ష్మీ నటిస్తుండటం విశేషం. చదవండి: నా రిలేషన్ గురించి దాచాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్ Today's the day! I am most excited to officially reveal the title of our movie: #Agninakshtram! Want all your blessings🙏🏻@themohanbabu #PrateekPrajosh @thondankani @mynameisViswant @Chitrashukla73 @VrenThambidorai @Gemini4Suresh @bhimajiyanideep @PoornimaRamasw1 pic.twitter.com/fYAGo5fImR — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) July 1, 2022 -
గుండెముక్కలైంది.. టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
Actress Meena Husband Vidya Sagar Dies Celebrities Condolence: ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (జూన్ 28) రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. విక్టరీ వెంకటేశ్, మంచు లక్ష్మీ, ఖుష్బూతోపాటు పలువురు సినీ తారలు విద్యాసాగర్ మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. 'విద్యాసాగర్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది చాలా బాధకరం. మీనా, ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.' అని వెకంటేశ్ ట్విటర్లో పేర్కొన్నారు. Extremely sad and shocked by the demise of Vidyasagar gaaru! My heartfelt condolences to Meena gaaru and the entire family! Wishing them with all the strength to sail through this! 🙏🏼 — Venkatesh Daggubati (@VenkyMama) June 29, 2022 'మీనా భర్త మరణించారన్న విషాదకరమైన వార్తతో మేల్కొన్నాను. విద్యాసాగర్ కోవిడ్ సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అని లక్ష్మీ మంచు ట్వీట్ చేశారు. Woke up to devastating news of #meena garu’s husband, Vidyasagar garu passed away due to Covid complications. My deepest and heartfelt condolences to the entire family. — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) June 29, 2022 'చాలా బాధకరమైన వార్తతో మేల్కొన్నాను. మీనా భర్త సాగర్ ఇక మాతో లేడని తెలిసి గుండె ముక్కలైంది. అతను చాలా కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో పోరాడుతున్నాడు. విధి చాలా క్రూరమైంది. బాధను వ్యక్తపరిచేందుకు మాటలు సరిపోవు. మీనా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.' అని ఖుష్బూ తెలిపారు. Waking up to a terrible news.Heartbroken to learn actor Meena's husband, Sagar, is no more with us. He was battling lung ailment for long. Heart goes out to Meena n her young daughter. Life is cruel. At loss of words to express grief. Deepest condolences to the family. #RIP 🙏😭 — KhushbuSundar (@khushsundar) June 29, 2022 'మీనా భర్త విద్యాసాగర్ అకాల మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. మీనా, ఆమె కుటుంబ సభ్యులకు నా కుటంబం తరఫున ప్రగాఢ సానుభూతి. విద్యాసాగర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని నటుడు, రాజకీయవేత్త శరత్ కుమార్ తెలిపారు. It is shocking to hear the news of the untimely demise of Actor Meena's husband Vidyasagar, our family's heartfelt condolences to Meena and the near and dear of her family, may his soul rest in peace pic.twitter.com/VHJ58o1cwP — R Sarath Kumar (@realsarathkumar) June 28, 2022 -
మంచు లక్ష్మిపై ట్రోల్స్.. స్మగ్లర్ అంటూ కామెంట్స్
మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్నకు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుందనే విషయం తెలిసిందే. అంతేకాదు ఆమె సొంతంగా ఓ యూట్యూబ్ చానల్ కూడా ఉంది. యూట్యూబ్ వేదికగా తరచూ హోంటూర్స్, ఇంట్లో సెలబ్రెషన్స్కు సంబంధించిన వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ వేదికగా తరచూ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటోకు నెటిజన్ల నుంచి ట్రోల్స్ ఎదుర్కొంటుంది. తన షూ కలెక్షన్స్ సంబంధించిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. తన ముందుకు 4 నుంచి 5 జతల షూలను ముందు పెట్టి బుగ్గ మూతి పెట్టుకని ఫొటోకి ఫోజ్ ఇచ్చింది. దీనికి ‘ఎప్పడూ సరైన షూ దొరకదు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిని కొందరు ఆమె నెగిటివ్ కామెంట్స్ చేస్తుండగా మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు. ‘కాళ్ళు కాలే కాళ్ళు ఒకచోట. లెక్క లేనన్ని జోల్లు ఒక చోట’, ‘నీ దగ్గర అన్ని జతలు ఉంటే.. అందులో కొన్ని పేద వాళ్లకు పంచోచ్చు కదా’ అంటూ కామెంట్స్ చేస్తుండగా మరికొందరూ ‘అంతేకాదు చెప్పులు షాప్ పెట్టారా?’, ‘షూ స్మగ్లర్’ అంటూ తన పోస్ట్పై ఫన్నీగా స్పందిస్తున్నారు. కాగా మంచు లక్ష్మి ప్రస్తుతం మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె ఓ పోలీసు ఆఫీసర్ పాత్ర పోషిస్తుందని సమాచారం. View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
తిరుపతిలో మోహన్ బాబు ఇంటిని చూశారా? ఎంత బావుందో..
Mohan Babu Tirupathi Home Tour: మంచు లక్ష్మీ.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్గా చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవలె యూట్యూబర్గానూ అవతారం ఎత్తిన మంచు లక్ష్మీ క్రియేటివ్ వీడియాలతో ఆకట్టుకుంటుంది. తన ఛానెల్ ద్వారా బ్యూటీ, ఫ్యాషన్, ఫోటో షూట్ లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు రూపొందించిన లక్ష్మీ తాజాగా తన నాన్న, నటుడు మంచు మోహన్ బాబు ఇంటిని నెటిజన్లను చూపించింది. ఇప్పటికే గతంలో ఓ ఇంటిని చూపించిన లక్ష్మీ ఇప్పుడు తిరుపతిలో ఉన్న మోహన్బాబు ఇంటిని చూపించింది. ఎంతో విశాలమైన ఆ ఇంటి ప్రత్యేక విశేషాలను అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా తన తండ్రి గదిలో రోజ్వుడ్తో చేసిన వస్తువులను చూపించిన లక్ష్మీ మరెన్నో విషయాలను పంచుకుంది. అవేంటో తెలియాలంటే మోహన్ బాబు ఇంటిని మీరు కూడా చూసేయండి. -
నేను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా: మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న కాస్టింగ్ కౌచ్పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ నోరు విప్పింది. దీంతో విలక్షణ నటుడు మోహన్ బాబు కూతరు సైతం ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా మంగళవారం(మార్చి 8) ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భం మంచు లక్ష్మి ఓ జాతీయ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె కాస్టింగ్ కౌచ్, బాడి షేమింగ్పై స్పందిందించింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘అవును ఇవన్ని నేను ఫేస్ చేశాను. సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన నాకు ఇలాంటివి ఎదురవ్వవు అనుకున్నాను. చదవండి: రెమ్యునరేషన్లో తగ్గేదే లే.. ఎవరెంత తీసుకుంటున్నారో తెలుసా? కానీ ఇప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు కష్టపడుతూనే ఉన్నాను. మోహన్ బాబు కూతురిని అయిన నేను సైతం కాస్టింగ్ కౌచ్ను ఎదుర్కొన్నాను. అంతేకాదు బాడీ షేమింగ్ ట్రోల్స్ బారిన కూడా పడ్డాను. నా శరీరాకృతి కర్వ్డ్గా ఉండటం వల్ల కూడా బాడీ షేమింగ్కు గురయ్యాను’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ‘సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చింది కదా తనకు ఇలాంటి ఇబ్బందులు ఉండవని అంతా అనుకుంటారు. కానీ అది తప్పు. ఒక్క సినీ పరిశ్రమలోనే కాదు. ఏ రంగంలో అయిన ప్రతీ మహిళా ఇవన్నీ ఫేస్ చేస్తుంది. మహిళలు పని చేసే ప్రతి చోట కాస్టింగ్ కౌచ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఐటీ, బ్యాంకింగ్ సెక్టార్ ఇలా అన్ని చోట్ల ఉంది. నా స్నేహితుల్లో కొంతమంది ఇలాంటి వాటి గురించి నాకు చెబుతుంటారు. చదవండి: మరో కొత్త బిజినెస్లోకి సామ్, ఇది నాగ చైతన్యకు పోటీగానా? ట్రోల్స్, బాడీ షేమింగ్స్ కూడా కేవలం సినీ పరిశ్రమలోనే కాదు అన్నిచోట్లా ఉన్నాయి’ అని పేర్కొంది. కాబట్టి ఇవేవి పట్టించుకోకుండా మహిళలు ముందుకు సాగాలని, మనకు నచ్చినట్టుగా మనం ఉండాలంది. అలాగే ఈ జీవితం చాలా చిన్నదని, దాంట్లో వీటికి స్థానం ఇవ్వకుడదని చెప్పింది. ఇవేవి పట్టించుకోకుండా సంతోషంగా ఉండాలంది. ఈ ట్రోలింగ్, కాస్టింగ్ కౌచ్.. ఇవేవీ కూడా మనల్ని ఆపకూడదని, మనం చేయాలనుకున్నది చేయాలి.. సాధించాలనుకున్నది సాధించాలి అంటూ మంచు లక్ష్మీ సందేశం ఇచ్చింది. కాగా ప్రస్తుతం ఆమె మళయాళం, తమిళ సినిమాల్లో చేస్తోంది. మోహన్ లాల్ మానస్టర్ చిత్రంలో మంచు లక్ష్మి కీ రోల్ పోషిస్తుండగా.. ఇక తమిళంలోని ఓ సినిమాలో లేడి పోలీసు ఆఫీసర్గా కనిపించనుంది. -
డీజే టిల్లుతో మంచు లక్ష్మీ మాస్ డ్యాన్స్ చూశారా
Manchu Lakshmi And Dj Tillu Mass Steps: మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికి తెలిసిందే. వ్యక్తిగత విషయాలతో పాటు ప్రొఫెషనల్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు ఫన్నీ వీడియోలు, డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తుంటారు. తాజాగా ఆమె చేసిన ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. డీజే టిల్లు మూవీలోని ఫేమస్ మాస్ సాంగ్ టిల్లు అన్నా డీజే పెడితే.. అంటూ సాగే పాటకి అదే లెవల్లో ఊరమాస్ స్టెప్పులేసింది. ఇందులో మంచు లక్ష్మీతో కలిసి హీరో సిద్దు, అమన్ చిందులేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
మోహన్బాబుతో మంచు లక్ష్మీ సినిమా.. ముహూర్తం ప్రారంభం
Manchu Lakshmi And Mohan Babu Together Seen In Film: తండ్రీకూతురు మోహన్బాబు, లక్ష్మీ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న చిత్రం శనివారం ప్రారంభమయింది. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకుడు. ముహుర్తపు సన్నివేశానికి మంచు మనోజ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మంచు విష్ణు తనయుడు అవ్రామ్, లక్ష్మీ కుమార్తె విద్యా నిర్వాణ స్క్రిప్ట్ అందజేశారు. దర్శకురాలు నందినీ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇదొక స్టన్నింగ్ క్రైమ్ థ్రిల్లర్’’ అన్నారు దర్శకుడు. మలయాళ నటుడు సిద్ధిఖ్ కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రానికి కథ–మాటలు: డైమండ్ రత్నబాబు, సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యం, కెమెరా: సాయిప్రకాశ్. Today is a day I have always dreamt of living and here it is. I ll be sharing the screen with none other than my dad for the very first time. I am so grateful to the universe, my angels and my ancestors for guiding me and making me so capable enough for this day. #blissed pic.twitter.com/UwsaNzCwSI — Lakshmi Manchu (@LakshmiManchu) February 12, 2022 -
మంచు లక్ష్మిని ఎత్తిపడేసిన తండ్రీకొడుకులు
సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉండేవారిలో మంచు లక్ష్మి ఒకరు. నిత్యం అభిమానులతో టచ్లో ఉండే ఆమె తాజాగా ఓ ఫన్నీ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. మంచు విష్ణు తన కుటుంబ సభ్యులను స్విమ్మింగ్ పూల్లోకి నెట్టేస్తుంటే వీడియో తీస్తూ ఎంజాయ్ చేసింది లక్ష్మి. ఇంతలో విష్ణు అందరి వంతు అయిపోంది కానీ ఇంకా ఒక్కరు బ్యాలెన్స్ ఉన్నారనుకున్నాడు. వెంటనే లక్ష్మి దగ్గరకు వెళ్లి ఆమెను ఎత్తుకుని పూల్ వైపు నడిచాడు. దీంతో విషయం అర్థమైన లక్ష్మి వద్దంటూ కేకలు పెట్టింది. అయినప్పటికీ తగ్గేదేలే అంటూ మోహన్బాబు సైతం విష్ణుకి సాయం చేస్తూ ఆమెను నీళ్లలో పడేశారు. తండ్రి కూడా తనకు సాయం చేయకుండా విష్ణుకే సపోర్ట్ చేసి పూల్లో ఎత్తేసినందుకు ఆమె కాస్త కోపంతో అరిచింది కూడా! అంతా నా కర్మ అంటూ సదరు వీడియోను పంచుకోగా మీ ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తున్నారుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
రెండేళ్లుగా తప్పించుకున్నా.. కానీ ఇప్పుడు దొరికిపోయా : మంచు లక్ష్మీ
మంచు వారి అమ్మాయి, నటి లక్ష్మి ప్రసన్న కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘బూచోడు లాంటి కరోనా నుంచి రెండేళ్లు తప్పించుకున్నాను. కానీ చివరికి దానికి బారిన పడకతప్పలేదు. దాంతో పోరాడేందుకు ఎంతో ప్రయత్నించా. కానీ దానికి వేరే ప్లాన్ ఉంటుంది కదా. అందుకే నన్ను విడిచిపెట్టలేదు. కరోనాకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నాకు ఉన్న కలరీ స్కిల్స్తో నానుంచి దాన్ని ఎలాగైనా పంపించేస్తా. అందరూ ఇంట్లో సేఫ్గా ఉండండి. మాస్కులు కచ్చితంగా ధరించండి. వాక్సిన్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ఇప్పటికే రెండు సార్లు టీకా తీసుకొనిఉంటే.. బూస్టర్ కూడా తీసుకునేందుకు ప్రయత్నించండి’ అని మంచు లక్ష్మీ వరుస ట్వీట్స్ చేసింది. అలాగే టైమ్ పాస్ కోసం టాప్ 3 మూవీస్, షోలు, పాడ్కాస్ట్లు ఉంటే చెప్పండంటూ అభిమానులను కోరింది. It's going to affect everybody and get all of us just like a common cold. What we need to do is take care of our immunity and make sure our bodies are strong enough to fight the virus. So don't forget to take your vitamins and keep your mind and body in check. pic.twitter.com/cs5x0Rhewd — Lakshmi Manchu (@LakshmiManchu) January 6, 2022 -
మోహన్ బాబు హోంటూర్: ఎన్నో ఇంట్రెస్టింగ్ వివరాలు రివీల్ చేసిన లక్ష్మీ
Lakshmi Manchu Shares Mohan Babu Full Home Tour Video: మంచు లక్ష్మీ ఇటీవల యూట్యూబ్ వీడియోలతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా తన ఛానెల్లో అప్లోడ్ చేసిన మంచు మోహన్ బాబు హోం టూర్ ప్రోమో వీడియోకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్లోడ్ చేసిన కాసేపటికే వీడియో ట్రెండింగ్లో నిలిచింది. తాజాగా మోహన్ బాబు ఇంటికి సంబంధించిన ఫుల్ వీడియోను విడుదల చేసింది. ఇది తన తండ్రి 6వ ఇల్లని.. దీని గురించి తలుచుకుంటే ఎంతో గర్వంగా అనిపిస్తుందని మంచు లక్ష్మీ పేర్కొంది. ఎక్కడో మొదుగులపాలెం ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చి స్వయంకృషితో నిలదొక్కుకొని ఈ ఇల్లు నిర్మించారని తెలిపింది. చెట్లను ఎక్కువగా ఇష్టపడే తన తండ్రి వాటికి దగ్గరగా ఉండేలా ఇల్లు తీసుకున్నారని పేర్కొంది. ఇక ఇంట్లో కిచెన్, జిమ్, స్టీమ్ రూమ్, గార్డెన్ ఏరియా, చిన్నారుల ఆన్లైన్ క్లాస్ల కోసం ప్రత్యేక రూమ్, ఇలా సకల సౌకర్యాలు ఉన్నాయి. మరి ఎంతో విలసవంతమైన మోహన్ బాబు ఇంటిని మీరు కూడా చూసేయండి.. -
ఇంద్రభవనం లాంటి మంచు మోహన్బాబు ఇంటిని చూశారా?
Manchu Mohan Babu Home Tour Video : మంచు లక్ష్మీ.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్గా చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో యూట్యూబర్గా అవతారం ఎత్తిన మంచు లక్ష్మీ క్రియేటివ్ వీడియాలతో ఆకట్టుకుంటుంది. లక్ష్మీ మంచు పేరుతో ఉన్న ఆమె యూట్యూబ్ ఛానల్కి ఇప్పటికే లక్షా 60వేలకు పైగా సబ్స్రైబర్స్ ఉన్నారు. తన ఛానెల్ ద్వారా బ్యూటీ, ఫ్యాషన్, ఫోటో షూట్ లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు రూపొందించిన లక్ష్మీ తాజాగా తన నాన్న, నటుడు మంచు మోహన్ బాబు ఇంటిని నెటిజన్లకు పరిచయం చేసింది. ఇది తన తండ్రి 6వ ఇల్లని పేర్కొంది. ఇక కిచెన్, ఆఫీస్, హోం థియేటర్ సహా ఇల్లు మొత్తాన్ని వివరించే ప్రయత్నం చేస్తుండగా మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఏంటి ఇల్లు మొత్తం చూపిస్తున్నావా అని అడగ్గా..ఆల్రెడీ వాళ్లు చూశారు కదా నాన్న అని లక్ష్మీ ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఫోటోలు తీయకూడదు..ఇల్లు చూపించకూడదు అంటూ మంచు లక్ష్మీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకోబోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక సకల సౌకర్యాలతో ఇంద్ర భవనంలా మెరిసిపోతున్న మోహన్ బాబు ఇంటిని మీరు కూడా చూసేయండి. -
మంచు లక్ష్మీకి యాక్సిడెంట్?.. అసలు ఏం జరిగిందంటే..
Manchu Lakshmi Accident Photos Viral On Social Media: నటి మంచు లక్ష్మీ గాయాలపాలైంది. చేతివేళ్లు, మోకాలికి తగిలిన దెబ్బలతో అల్లాడిపోతూ ఈ విషయాన్ని నెటిజన్లతో పంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీంతో అభిమానులు అసలు మంచు లక్ష్మీకి ఏమైందంటూ ఆరా తీయడం ప్రారంభించారు. అయితే ఫ్యాన్స్ నుంచి వరుసగా మెసేజ్లు వస్తుండటంతో జరిగిన విషయాన్ని వివరించింది మంచు లక్ష్మీ. నిజానికి ఇది రియల్ యాక్సిడెంట్ కాదు. రీల్ యాక్సిడెంట్. అంటే సినిమా షూటింగ్లో భాగంగా తీసిన ఫోటో అనమాట. ప్రస్తుతం మంచు లక్ష్మీ మోహన్లాల్తో కలిసి మలయాళ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో భాగంగా ఓ ఫైట్ సీన్ కోసం తీసిన మేకప్ను మంచు లక్ష్మీ తన ఇన్స్టా ఖాతాలో పంచుకుంది. దీంతో ఆమెకు నిజంగానే యాక్సిడెంట్ అయ్యిందేమోనని అభిమానులు సహా పలువురు నెటిజన్లు కంగారు పడ్డారు. దీంతో అసలు విషయాన్ని బయటపెట్టిన లక్ష్మీ.. తనపై చూపిస్తున్న ప్రేమకు సంతోషం వ్యక్తం చేసింది. అది నిజంగా జరిగిన యాక్సిడెంట్ కాదని, కేవలం ఓ షూటింగ్లో భాగంగా తీసిన స్టిల్స్ అంటూ క్లారిటీ ఇచ్చింది. -
హల్చల్: గోపికలా శ్రీముఖి.. పట్టు పరికిణిలో నవ్య స్వామి
► చిన్ని కృష్ణుడిలా చిరంజీవి-మేఘన సర్జా కొడుకు ► కూతురిని కృష్ణని గెటప్లో రెడీ చేసిన నటి అంజలి ► జన్మాష్టమి విషెస్ తెలిపిన హీరోయిన్ సదా ► ఆన్ ది వే ఫోటోలు అంటున్న ఆలియా భట్ ► గోపిక గెటప్లో యాంకర్ శ్రీముఖి ► గోపికలా ఎంతో అందంగా ముస్తాబైన కాజల్ ► పట్టు పరికిణిలో నవ్య స్వామి ► పీచ్ కలర్ చీరలో మహి నవ్వులు ► లంగా ఓణి అంటే లవ్ అంటున్న హరితేజ ► ఆలోచనల్లో మార్చిపోయానంటున్న అషూ రెడ్డి View this post on Instagram A post shared by Meghana Raj Sarja (@megsraj) View this post on Instagram A post shared by Anjali Pavan 🧿 (@anjalipavan) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Navya Swamy (@navya_swamy) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Mahhi ❤️tara❤️khushi❤️rajveer (@mahhivij) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) -
వైరల్: సమంత పోస్టుపై సెలబ్రిటీల కామెంట్స్
హీరోయిన్ సమంతకు హష్ అనే కుక్కపిల్ల ఉన్న సంగతి తెలిసిందే. పేరుకు పెట్ డాగ్ అయినా సమంత మాత్రం దాన్ని సొంత బిడ్డలాగే చూసుకుంటుంది. హష్ను విడిచి ఉండలేక కొన్నిసార్లు షూటింగ్ లొకేషన్లకు కూడా తీసుకెళ్తుంటుంది. ఇక షూటింగ్ నుంచి ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా తన పెట్తోనే ఎక్కువ సమయం గడుపుతుంది సమంత. తాజాగా హష్తో కలిసి తన గార్డెన్లో సరదాగా ఆడుకుంటున్న వీడియోను సామ్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.ఇందులో సమంతతో పోటీ పడుతూ హష్ బెలూన్ గేమ్లో మునిగిపోవడం కనిపిస్తుంది. హష్కు బెలూన్తో ఆడుకోవడం అంటే ఎంతో ఇష్టమని తన పోస్టులో రొసుకొచ్చింది. ఇక సామ్ పోస్ట్పై మంచు లక్ష్మీ, రష్మిక, ప్రగ్యా జైస్వాల్ సహా పలువురు సెలబ్రిటీలు స్పందించారు. సమంత షేర్చేసిన ఈ వీడియో కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సమంతకు హష్ మీదున్న ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వాట్ ఎ క్యూట్ వీడియో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సమంత శాకుంతలం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత శకుంతలగా, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) -
అది రిలేషన్ కాదన్న నటి, బెదిరించిన మంచు లక్ష్మి
► చబ్బీ లుక్లో అనుపమ పరమేశ్వరన్ ► ఫిష్ కట్ గౌనులో అషూ రెడ్డి అందాలు ► రిలేషన్షిప్ మూడు నెలలకన్నా ఎక్కువ కాలం నిలవలేదంటే దాన్ని ఇంటర్న్షిప్ అని పిలవండంటోన్న ఊర్వశి రౌతేలా ► అద్దంలో కనిపించే వాళ్లే మీకు పోటీ అంటున్న అఖిల్ సార్థక్ ► బ్లాక్ డ్రెస్లో కవ్విస్తోన్న పాయల్ రాజ్పుత్ ► గొడ్డలి పట్టుకుని బెదిరిస్తున్న మంచు లక్ష్మీ ► ఒక వీడియోలో నవ్విస్తూ మరో వీడియోలో ఏడిపిస్తోన్న మెహబూబ్ దిల్సే ► చెన్నైక్ టాటా చెప్పేసి ముంబై చేరుకున్న శ్రద్దాదాస్ ► పూల చీరలో సాక్షి అగర్వాల్ పరువాలు ► క్యూట్గా అనిపిస్తోందంటోన్న హంసా నందిని View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Hamsa Nandini | Actress (@ihamsanandini) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Sakshi Malik (@sakshimalikk) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Kirti Kulhari (@iamkirtikulhari) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by ANMOL CHAUDHARY (@anmolchaudharyofficial) -
హల్చల్ : శిల్పా మెరుపులు..తమన్నా సొగసులు
♦ రీల్స్తో దుమ్ములేపుతున్న అషూ ♦ భర్త కౌగిలిలో దివ్యాంక త్రిపాఠి ♦ మొదటి సారి కూతురి ఫోటోను షేర్ చేసిన హరితేజ ♦ ట్రావెల్ డైరీస్ను షేర్ చేసిన మంచు లక్ష్మీ ♦ మమ్మీ తీసిన సెల్ఫీ అంటోన్న సమంత ♦బిగ్బాస్ ఫ్రెండ్స్తో చిల్ అవుతున్న లాస్య ♦ మెహిందీ లుక్లో వితికా షెరు ♦ భర్త చేతిలో చెయ్యేసిన సునీత ♦ కెమెరాను చూడగానే నవ్వు ఆటోమెటిక్ అంటున్న సుమ ♦ మూవీ ప్రమోషన్స్లో శిల్పా శెట్టి View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) -
మంచు లక్ష్మీ మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్
మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికి తెలిసిందే. వ్యక్తిగత విషయాలతో పాటు ప్రొఫెషనల్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు ఫన్నీ వీడియోలు, డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్కి వినోదాన్ని అందిస్తుంది కూడా. ఆమె చేసిన ఫన్నీ వీడియోలో వైరల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఆమె చేసిన ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సోమవారం(జూన్ 21) యోగా డే పాటు మ్యూజిక్ డే కూడా. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ చీరకట్టులో కూతురు విద్యా నిర్వాణతో కలిసి మాస్ స్టెప్పులేస్తూ ఉర్రూతలూగించింది. ఈ వీడియోని తన ఇన్స్టాలో షేర్ చేస్తూ.. ‘ఎవరూ చూడటం లేదని తెలిసినప్పుడు.. డాన్స్ చేస్తే పిచ్చ క్రేజ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) చదవండి: అనుష్క, సమంత ప్రేక్షకుల అభిప్రాయాన్ని మార్చేశారు! -
నాలుగు పదుల వయసులోనూ పదహారేళ్లలా 'యోగా' భామలు
యోగా..శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా యోగా వైపే అడుగులేస్తున్నారు. యోగాతో ఆరోగ్యం మాత్రమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. అందుకే చాలామంది హీరోయిన్లు యోగాతో తమ ఫిట్నెస్ను కాపాడుకుంటున్నారు. నాలుగు పదుల వయసులోనూ పడుచుపిళ్లలా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ మరింత అందంగా, ఫిట్గా తయారువుతున్న హీరోయిన్లు యోగా గురించి ఏం అంటున్నారో తెలుసుకుందాం. బాలీవుడ్ హీరోయిన్లలో యోగా క్వీన్ అనగానే గుర్తొచ్చేది శిల్పాశెట్టి. 46ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ చాలా యంగ్గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. యోగాపై ఏకంగా ఒక పుస్తకమే రాసేసింది. యోగాతోనే తన డే రొటీన్ మొదలవుతుందని పలుమార్లు చెప్పిన శిల్పా..ప్రతిరోజూ ఉదయం 50 సూర్య నమస్కారాలతో 45 నిమిషాల పాటు యోగా చేస్తుందంట. అందుకే ఇప్పటికీ వన్నెతరగని అందంతో సూపర్ ఫిట్గా అలరిస్తుంది. యోగా నేర్చుకోవాలనుకునే చాలామంది శిల్పాశెట్టి వీడియోలు ఫాలో అవుతారంటే యోగాపై ఆమెకున్న పట్టు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఫిట్నెస్తో యంగ్ హీరోయిన్లకు సైతం సవాలు విసురుతున్న మరో బాలీవుడ్ నటి మలైకా అరోరా. 50కి దగ్గర్లో ఉన్నా నేటికీ ఎంతో ఫిట్గా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంది. నిత్యం గంటల తరబడి యోగా చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అంతేకాకుండా ప్రియుడు అర్జున్కపూర్ చేత కూడా యోగాసానాలు వేయిస్తుంది. యోగాపై అవగాహన కల్పించేందుకు #StartTohKaro అనే ఒక కార్యక్రమం సైతం చేపట్టింది. ఫిట్నెస్ విషయంలో సమంత చాలా శ్రద్ధ తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. అబ్బాయిలకు సమానంగా బరువులు ఎత్తుతూ తన స్టామినా ఏంటో ఫ్రూవ్ చేసిన సామ్..రోజులో కొంత సమయాన్ని యోగా కోసం తప్పకుండా కేటాయించాలని అభిమానులకు సూచిస్తున్నారు. భర్త నాగచైతన్యతో కలిసి యోగాసనాలు వేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. హీరోయిన్ కరీనా కపూర్ ప్రతిరోజు ఉదయం 50 సూర్య నమస్కారాలతో 45 నిమిషాల పాటు యోగా చేస్తుందంట. ప్రతిరోజూ యోగా తన దినచర్యలో భాగమైపోయిందని చెప్పుకొచ్చింది. అందుకే డెలీవరీ తర్వాత కూడా నిపుణుల సూచనలతో యోగాసనాలు వేస్తూ నేటికీ జీరో సైజ్ కాపాడుకుంటుంది. యోగాతో అందంతో పాటు మానసిక ప్రశాంతత కూడా అలవడుతుందని అంటోంది నటి మంచు లక్ష్మి. ఆమె పన్నెండేళ్లుగా యోగా చేస్తోంది. ప్రతిరోజూ యోగా కోసం కొంత సమయం కేటాయించాలని పేర్కొంటుంది. కూతురు నిర్వాణతో కలిసి ప్రతిరోజూ యోగాసనాలు వేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. యోగాతో మరింత దృఢంగా మారొచ్చని అంటోంది మంచు లక్ష్మి. రకుల్ప్రీత్ సింగ్కు ఫిట్నెస్ మీద ఎంతో ఫోకస్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ క్రమం తప్పకుండా జిమ్ తర్వాత యోగా చేయనిదే వేరే పని చేయదట. ప్రతిరోజూ యోగాసనాలు వేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అంతేకాకుండా యోగా వల్లే తాను కరోనా నుంచి కోలుకున్నానని చెప్పుకొచ్చింది. యోగా దినోత్సవం సందర్భంగా కంజుర్ క్రియతో తన దినచర్యను ప్రారంభిస్తున్నానని పేర్కొంటూ ఆ ఫోటోలను ఇన్స్టాగగ్రామ్లో షేర్ చేసింది. ప్రతిరోజు తన దినచర్యలో యోగా భాగమైపోయిందంటోంది నటి మాధురీ దీక్షిత్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కొన్ని సులభమైన యోగా ఆసనాలను షస్త్రర్ చేసిన ఆమె.. నాతో పాటు మీరు కూడా ఈ ఆసనాలు చేయండి అంటూ అభిమానులను ప్రోత్సహించింది. -
Father's Day: సర్వస్వం తండ్రే అంటున్న టాలీవుడ్ తారలు
భార్య నవమోసాలు మోసి పిల్లలకు జన్మనిస్తే.. అతడు కంటికి రెప్పలా కాపాడతాడు. బుడిబుడి అడుగులు వేస్తుంటే మురిసి మెరిసిపోతాడు. వారసుల భవిష్యత్తు కోసం అవిశ్రాంతంగా శ్రమించడంలోనే సంతోషం ఉందనుకుంటాడు. పిల్లల ఎదుగుదలను చూస్తూ కష్టాన్ని మర్చిపోతాడు. పొద్దంతా షూటింగ్స్తో అలసిపోయినా పిల్లలు ఎదురు రాగానే వారి చిరునవ్వు చూసి ఆనందంతో పరవశించిపోతాడు. సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటే సంతోషాన్ని కూడా వ్యక్తం చేయలేక భార్య పక్కన నిలబడి విజయగర్వంతో కళ్లనీళ్లు పెట్టుకుంటాడు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా సినీతారలు సోషల్ మీడియా వేదికగా తండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ► నా బలం, మార్గదర్శి, ఆదర్శం, హీరో అన్నీ నా తండ్రే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న: మహేశ్బాబు My hero, guiding light, strength, inspiration.. you're all of this and much more to me. Celebrating you today and every day of the year! Happy Father's Day Nanna ❤️ pic.twitter.com/BujCvGCNec — Mahesh Babu (@urstrulyMahesh) June 20, 2021 ► నాన్నకు కోపం ఎక్కువ. ఆ కోపానికి ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమకు బాధ్యత ఎక్కువ. తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ బాధ్యతల నెరవేర్చటం కోసం ప్రతి రోజు కష్టపడే నాన్నలందరికి హ్యాపడీ ఫాదర్స్డే: చిరంజీవి మా నాన్న కి కోపం ఎక్కువ.. ఆ కోపానికి ప్రేమ ఎక్కువ.. ఆ ప్రేమకి బాధ్యత ఎక్కువ. తమ కలల్ని పక్కనపెట్టి కుటుంబ బాధ్యతల నెరవేర్చటం కోసం ప్రతి రోజు కష్టపడే నాన్నలందరికి #HappyFathersDay pic.twitter.com/62jXHkbWTR — Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2021 ► తండ్రితో దిగిన చిన్ననాటి ఫొటోను షేర్ చేసిన అంజలి I Love You and Miss You Daddy. Always and forever. Happy Father’s Day ❤️#daddyslittlegirl #FathersDay pic.twitter.com/nsU6Dy5Tgx — Anjali (@yoursanjali) June 20, 2021 ► నీతో ఉన్న క్షణాలు నా జీవితంలోనే అత్యంత మధురమైనవి: మంచు లక్ష్మీ Happy Father’s Day @themohanbabu ❤️ Most of my favourite memories of life are with you Nana. You’ve been the mentor, leader, best friend and the best inspiration for everyone in the family. We couldn’t have been what we are today without your constant love & support. pic.twitter.com/LnLbgVfaI1 — Lakshmi Manchu (@LakshmiManchu) June 20, 2021 ► నాన్న సినిమాటోగ్రాఫర్ అని చాలా కొద్దిమందికే తెలుసు: దేవి శ్రీ ప్రసాద్ Very Few know that my FATHER’s passion was Photography/Cinematography🎥 Tho he was a Writer/Director🖊 He is d Reason 4 d Photography Passion in me..He taught me😁 Lov U Daddy..4 painting our LIVES with Beautiful COLOURS❤️🎶🤗#HappyFathersDay2021 ❤️@sagar_singer pic.twitter.com/OSN4CSc0q5 — DEVI SRI PRASAD (@ThisIsDSP) June 20, 2021 ► తండ్రి ప్రేమానురాగాలతోటే మేము ఇంతటివాళ్లమయ్యాం: సుధీర్ బాబు And we grew up, with the help of ever growing love and care. Happy #FathersDay Nanna ❤️ Best of the best 🤗 pic.twitter.com/X6RrY5CU8r — Sudheer Babu (@isudheerbabu) June 20, 2021 Happy Father's Day#FathersDay pic.twitter.com/UrXE3rKje8 — Mohanlal (@Mohanlal) June 20, 2021 Happy Father’s Day to the captain of our ship, for smoothly sailing us through thick and thin. I love you Boatloads Dad ❤️😘 #FathersDay pic.twitter.com/TC73g3bVRg — Sidharth Malhotra (@SidMalhotra) June 20, 2021 Nana! I’m so glad our father-son relationship has evolved into such a beautiful friendship over years! Love you 🤗🤗🤗@NagaBabuOffl #happyfathersday pic.twitter.com/cTMWQnoV2C — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) June 20, 2021 You are blessed if the person you learn from the most and the person who makes you laugh the most also happen to be your parent !! Happy Father’s Day @ikamalhaasan 💖 pic.twitter.com/pj4bBSfPhR — shruti haasan (@shrutihaasan) June 20, 2021 -
హల్చల్ : మెహ్రీన్ నవ్వులు..కామ్నా మేకప్ మెరుపులు..
♦ ఏమన్నావో అంటోన్న భాను ♦ పిల్లి వేషం వేసిన దీప్తి సునయన ♦ నవ్వులు చిందిస్తున్న మెహ్రీన్ ♦ కూతురికి బర్త్డే విషెస్ తెలిపిన మంచు లక్ష్మీ ♦ రీల్స్తో ఫుల్ ఫన్ అంటోన్న అనన్య ♦ మేకప్ లుక్లో కామ్నా ♦ వ్యాక్సిన్ తీసుకున్న ప్రియా వారియర్ View this post on Instagram A post shared by M.bala bhargavi (@bhanuu_1006) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) View this post on Instagram A post shared by Neha Dhupia (@nehadhupia) View this post on Instagram A post shared by Kamna Jethmalani (@kamana10) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) -
ఫ్యామిలీతో మంచు లక్ష్మి యోగా, చీరకట్టులో దీప్తి కవ్వింపు
♦ ఈ పాట ఎంతమందికి తెలుసని అడుగుతోన్న సునీత ఉపాద్రష్ట ♦ ఈ పూలను చూస్తే సంతోషం తన్నుకొస్తుందన్న ఫిరోజ్ ఖాన్ ♦ మేకప్ లేకుండా దర్శనమిచ్చిన ప్రియాంక జవాల్కర్ ♦ అప్పట్లో అలా ఉండేదాన్నంటూ ఫొటోలు వదిలిన అనన్య నాగళ్ల ♦ ఫ్యామిలీతో మంచు లక్ష్మీ యోగాసనాలు ♦ అమ్మపాట ఆలపించిన మధుప్రియ ♦ చిన్ననాటి ఫొటో షేర్ చేసిన అదా శర్మ ♦ చీరకట్టులో కవ్విస్తోన్న దీప్తి సునయన ♦ సన్షైన్ మిస్ అవుతున్న కియారా అద్వానీ View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Divi Vadthya (@divi.vadthya) View this post on Instagram A post shared by Aditi Bhatia 🎭 (@aditi_bhatia4) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Firoza Khan (@firozakhan14) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Arrti singh (@artisingh5) View this post on Instagram A post shared by Madhupriya (@madhupriya_peddinti) View this post on Instagram A post shared by Kanika Mann 🦋 (@officialkanikamann) View this post on Instagram A post shared by Kanika Mann 🦋 (@officialkanikamann) View this post on Instagram A post shared by Jasmin Bhasin (@jasminbhasin2806) View this post on Instagram A post shared by Jennifer Lopez (@jlo) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkkar) View this post on Instagram A post shared by Ananya (@ananya_x.x) -
రజనీతో సెల్ఫీ షేర్ చేసిన మంచు లక్ష్మి.. ఫోటోలు వైరల్
సాక్షి, హైదరాబాద్ : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజాగా చిత్రం ‘అన్నాత్తే’. ఇటీవలె ఈ చిత్రం కోసం దాదాపు 35 రోజుల పాటు హైదరాబాద్లో షూటింగ్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. రజనీ షెడ్యూల్ పూర్తయ్యింది. దీంతో షూటింగ్ ముగిసిన వెంటనే హైదరాబాద్లోని తన ప్రియ స్నేహితుడు మోహన్బాబు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా రజినీతో దిగిన ఫోటోలను మంచులక్ష్మీ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్తా వైరల్ అయ్యాయి. ఇక మోహన్బాబును కలిసిన అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానశ్రయం నుంచి చెన్నైకి వెళ్లారు. ఇంటికి వచ్చిన రజనీకి ఆయన భార్య హారతి ఇచ్చి మరీ స్వాగతం పలికింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్లో షూటింగ్ ప్రారంభించినప్పుడు సెట్లో కొందరికి కరోనా రావడంతో పాటు రజనీకాంత్ కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో షూటింగ్ను కొన్ని నెలల పాటు వాయిదా వేశారు. నెల రోజుల క్రితం కరోనా నిబంధనలను పాటిస్తూ హైదరాబాద్లో షూటింగ్ని తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా రజనీతో పాటు నయనతార ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకున్నారు. ఇక సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, నయనతార, మీనా, ఖుష్బూ, కీర్తి సురేశ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. 🥰❤️ pic.twitter.com/axCa7I6H08 — Lakshmi Manchu (@LakshmiManchu) May 12, 2021 చదవండి: కోవిడ్ పేషెంట్స్ కోసం 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్న నటి ఇద్దరు కజిన్స్ను కోల్పోయా..నేనేమీ చేయలేకపోయా : నటి -
మంచు లక్ష్మికి షాకిచ్చిన హ్యాకర్లు
మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటారావిడ. బుల్లితెర, వెండితెర ఇటీవల డిజిటల్ మీడియాలోనూ సత్తా చాటుతున్నారు. కూతురు మంచు నిర్వాణ విద్యా ఆనంద్తో కలిసి యూట్యూబ్లో వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. పిల్లల పెంపకం, వాళ్లు చేసే అల్లరిని ఎలా అర్థమయ్యేలా వారికి చెప్పాలి? లాంటి పేరేంటింగ్ గైడ్లైన్స్తో కూడిన వీడియోలను చిట్టి చిలకమ్మ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తున్నారు. అయితే హ్యాకర్లు మంచు లక్ష్మికి షాకిచ్చారు. చిట్టి చిలకమ్మ అకౌంట్ను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా మంచు లక్ష్మి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తన యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్కు గురయ్యిందని, ఆ ఛానల్ నుంచి వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని తెలిపారు. తన టీం దీనిపై పనిచేస్తోందని, వీలైనంత త్వరగా అకౌంట్ రికవర్ అయ్యేలా చూస్తున్నారని చెప్పారు. గతంలోనూ మంచు లక్ష్మి సహా మంచు మనోజ్ వాట్సాప్ అకౌంట్లు హ్యాకింగ్కు గురయిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో మంచు లక్ష్మి చేసే పోస్టింగులు ట్రోల్స్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబ్ ఛానెల్ అకౌంట్ హ్యాకింగ్ అయ్యిందన్న లక్ష్మి ట్వీట్పై కూడా నెటిజన్లు తనదైన స్టైల్లో ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు. The Chitti Chilakamma YouTube Account has been hacked. Kindly avoid any kind of misinterpreted content on the page. My Team is looking into it and we are trying to get back the account as soon as possible. — Lakshmi Manchu (@LakshmiManchu) May 10, 2021 చదవండి : వచ్చే ఏడాదే రకుల్ ప్రీత్ పెళ్లి : మంచు లక్ష్మీ లైవ్లో సింగర్ సునీతను వాట్సాప్ నెం అడిగిన నెటిజన్.. -
వచ్చే ఏడాదే రకుల్ ప్రీత్ పెళ్లి : మంచు లక్ష్మీ
ఇండస్ర్టీలో రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి పార్టీలు చేసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా వీరిద్దరూ రానా హోస్ట్గా చేస్తున్న నెం.1యారీ షోకు వెళ్లారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ లైఫ్లోకి రకుల్ ఎంటర్ అయ్యాక అన్ని పద్దతులు మరిపోయాయని రానా చెప్పాడు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో చాలా స్ర్టిక్ అయిపోయిందని, ఏం తినాలన్నా, పదిసార్లు ఆలోచిస్తుంటుందని, ఎక్కడికి అయినా వెళ్లినా రకులే ఫుడ్ ఆర్డర్ చేస్తుందని వివరించాడు. క రకుల్ పెళ్లి మేటర్ ప్రస్తావించగా..ఈ ఏడాదిలోనే రకుల్ పెళ్లి ఉంటుందని మంచు లక్ష్మీ తెలిపింది. కాదు కాదంటూ రకుల్ వారించినా పెళ్లి ప్రయత్నాలు అయినా జరుగుతాయని, లేదా బాయ్ఫ్రెండ్ వస్తాడేమో అని లక్ష్మీ పేర్కొంది. ఇక వచ్చే అబ్బాయి ఎవరో తన వద్దకు వస్తే రకుల్ గురించి అన్ని విషయాలు చెప్పి పంపిస్తానని ఫన్నీగా బదులిచ్చింది. ఇక గతంలో రానా- రకుల్ ప్రీత్సింగ్లు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను ఖండించిన రకుల్..తామిద్దం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా (ఇందులో వైష్ణవ్తేజ్ హీరో), తమిళంలో శివ కార్తికేయన్ ‘ఆయలాన్’ చిత్రాలతో పాటు బాలీవుడ్లోనూ నాలుగు సినిమాలు చేస్తోంది. చదవండి : వేసవిలో హీరోయిన్ రకుల్ తాగే డ్రింక్ ఇదే.. 'కరోనా వైరస్ను నాశనం చేస్తా..ఇది జస్ట్ చిన్న ఫ్లూనే' -
అలా చేస్తే కరోనా భయం పోతుందట: మంచు లక్ష్మీ ట్వీట్
మంచు లక్ష్మీ ప్రసన్న.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లనేని పేరు. ఈ మధ్య క్వాంటైన్లో అందరిక పలు సలహాలు ఇస్తూ ఆమె పెట్టె పోస్టులు సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్గా నిలుస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ఇటీవల కరోనా బారిన పడిన మంత్రి కేటీఆర్కు మంచు లక్ష్మీ ఇచ్చిన సలహా హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ‘త్వరగా కోలుకోవాలి బడ్డీ.. ఇప్పుడైతే నా సినిమాలన్నీ చూడు’ అంటూ ఆమె చేసిన ట్వీట్కు నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల ‘ఉదయాన్నే మూడు షాట్ల మందు తాగాకా ఎవరైనా బ్లాక్ కాఫీ తాగుతారా’ అంటూ ట్వీట్ చేయడంతో.. కరోనాతో అందరూ బాధపడుతుంటే ఇప్పడు మాకు నీ తాగుడు పురాణం అవసరమా అంటూ విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా ఈ మంచు వారి అమ్మాయి మరో ట్వీట్ చేసి ట్రోల్స్ బారిన పడింది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపడంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఎక్కువ శాతం ప్రజలు ఇంట్లో ఉండేందుకే ఆసక్తిని చూపుతున్నారు. అలాంటికి వారిని ఉద్దేశిస్తూ ఇటీవల ‘ఈ కష్టకాలంలో భయాలన్నీ పోవాలంటే.. మీ పెళ్లి వీడియోలు చూడండి’ అని ఉన్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ పోస్టు మంచు లక్ష్మీ షేర్ చేస్తూ నవ్వుతున్న ఎమోజీని జత చేసింది. అది చూసిన నెటిజన్లు ‘నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీ పెళ్లి వీడియోలు పెట్టండి’, ‘హమ్మయ్య.. ఇంకా నయం మీ మూవీస్ చూడమలేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 😝 pic.twitter.com/7TjfA0WkW1 — Lakshmi Manchu (@LakshmiManchu) May 4, 2021 చదవండి: వెరైటీగా ట్రై చేసి ట్రోల్స్ బారిన పడ్డ మంచు లక్ష్మీ త్వరగా కోలుకో బడ్డీ: నెటిజన్ల రచ్చ మామూలుగా లేదుగా! -
వెరైటీగా ట్రై చేసి ట్రోల్స్ బారిన పడ్డ మంచు లక్ష్మీ
మంచు లక్ష్మీప్రసన్న.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లనేని పేరు. విలక్షణ నటుడు మోహన్ బాబు కూతరిగానే కాకుండా నటిగా మంచు లక్ష్మీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఆమె తన ఇంగ్లీష్తో ఎంత పాపులర్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన తీరుతో తరచూ ట్రోల్స్ గురయ్యే మంచు లక్ష్మీ తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్స్ను ఎదుర్కొంది. అయితే తరచూ టీ-షర్టు, ప్యాంటు దుస్తుల్లోనే యోగా, వ్యాయమం వీడియోలు షేర్ చేసే ఆమె ఈ సారి వెరైటిగా చీరలో వ్యాయమం చేస్తున్న వీడియోను షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో ఆమెపై కామెంట్స్ చేయడం ప్రారంభించారు. ‘ఈ మంచు వారమ్మాయి కేవలం మాటల్లోనే కాదు, చేతల్లోనూ ఆమె రూటే సపరేటు’ , ‘మీరు ఒక లెజెండ్ కూతురని మర్చిపోకండి’ , ‘ఏంటో నువ్వు ఆ దేవుడికే అర్ధం కావాలి.. ఎవరికీ అర్ధం కావు’ అని కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అంతేగాక ఇటీవల కరోనా బారిన పడ్డ మంత్రి కేటీఆర్కు మంచు లక్ష్మీ ట్విటర్ వేదికగా ఓ సలహా ఇచ్చి ట్రోల్స్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఇక ఆ వెంటనే ఓ శాస్త్రవేత్త మరణంపై వావ్ అంటు ఆమె చేసిన పోస్ట్ చర్ఛనీయాంశంగా మారింది. అయితే తనపై వచ్చే ట్రోల్స్ను ఏమాత్రం లెక్క చేయకుండా తను చేయాల్సింది చేసుకుంటూ పోతుంది ఈ మంచు వారి అమ్మాయి. View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) చదవండి: కేటీఆర్కు మంచు లక్ష్మి సలహా.. నెటిజన్ల కౌంటర్! మంచు లక్ష్మీ మాస్ డ్యాన్స్ చూశారా? -
కేటీఆర్కు మంచు లక్ష్మి సలహా.. నెటిజన్ల కౌంటర్!
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా కరోనా అందరిపై తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా సినీ, రాజకీయ నాయకులను పట్టి పీడిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమత్రి కేసీఆర్తో సహా ఎంతో మంది మహమ్మారి కోరల్లో చిక్కుకోగా శుక్రవారం రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖులందరూ కేటీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేస్తున్నారు. తాజాగా కేటీఆర్ ఆరోగ్యంపై సినీ నటి లక్ష్మి మంచు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఆమె ఏమని ట్వీట్ చేసిందంటే.. కేటీఆర్, మంచు లక్ష్మి మంచి సన్నిహితులన్న విషయం తెలిసిందే. అయితే మంత్రికి కరోనా సోకిందన్న విషయం తెలుసుకున్న ఆమె.. ‘త్వరగా కోలుకోవాలి బడ్డీ.. ఇప్పుడైతే నా సినిమాలన్నీ చూడు’ అంటూ పేర్కొంది. ఇక దీనిపై నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. అదే గనుక జరిగితే మంత్రి కేటీఆర్కు అసలు ఊపిరాడుతుందా అక్కా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక మరికొందరైతే ఓ అడుగు ముందుకేసి.. ‘‘నీ సినిమాలు చూడటం కంటే కరోనాతో ఉండటం బెటర్’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇంకొందరేమో.. ‘‘బడ్డీ ఏంది.. కేటీఆర్ గారు నీ దోస్తా.. ఒక రాష్ట్రానికి మంత్రి. గౌరవంగా మాట్లాడటం నేర్చుకో’’ అని ఉచిత సలహాలిస్తున్నారు. కాగా మంచు లక్ష్మి సరాదాగా వేసిన ఈ పంచ్లు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వాటిని మీరూ చదివేయండి.. చదవండి: జిమ్ ట్రైనర్తో మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న నటి సీఎం కేసీఆర్ కుటుంబంలో కరోనా కల్లోలం @KTRTRS get well soon buddy. Watch all my movies now 😇 — Lakshmi Manchu (@LakshmiManchu) April 23, 2021 -
సోషల్ హల్చల్: రాశి ఖన్నా అందాల విందు..
ఇది ఉత్తమమైన రోజు అంటూ నిటీలో చేప పిల్లలా ఈదుతున్న ఫోటోని షేర్ చేసిన ఆలియా భట్ అంతర్జాతీయ సంతోష దినం సందర్భంగా మంచు లక్ష్మీ తన కూతరు నిర్వాణతో కలిసి ఓ ఫోటోని పంచుకుంది. అందులో ఆమె కూతురిని హత్తుకొని నవ్వుతూ ఉంది. మంచి చేయడం అదేని మంచి చెప్పడం కంటే బెటర్ అంటూ తన ఫోటోని ఇన్స్ట్రాగ్రామ్లో షేర్ చేసిన లక్ష్మీరాయ్ సముద్రపు ఒడ్డు నికితాశర్మ సోయగాల ఉప్పెన మోస్ట్ బ్యాచిలర్ సెట్లో పూజా హెగ్డే కొంటే వేషాలు.. హీరో అఖిల్, డైరెక్టర్ పనికి ఆటంకం కలిగిస్తూ వారిని ఇరిటేట్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోని తన అభిమానులతో పంచుకుంది ఈ బుట్ట బొమ్మ. కొన్నిసార్లు జీవితాన్ని బ్లాక్అండ్వైట్లో చూడటమే సులభం అంటున్న వరలక్ష్మీశరత్కుమార్ డ్యాన్స్తో కుర్రకారులను రెచ్చగొడుతోన్న విష్ణుప్రియ గోల్డ్ కలర్లో డ్రెస్లో హొయలు ఒలికిస్తున్న రాశి ఖన్నా View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
మంచు లక్ష్మీ మాస్ డ్యాన్స్ చూశారా?
డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇటీవలె (మార్చి 19)న 69వ పుట్టిన రోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది లానే ఈసారి కూడా తన సొంత విద్యాసంస్థ అయిన విద్యానికేతన్లో మోహన్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరిగాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో అక్కడి ప్రాంగణమంతా పండుగను తలపించింది. ఈ సందర్భంగా మంచువారమ్మాయి, మోహన్బాబు ముద్దుల తనయ మంచు లక్ష్మీ తన డ్యాన్స్ స్టెప్పులతో మరింత హుషారెత్తించింది. తీన్మార్ స్టెప్పులతో ఇరగదీసేసింది. దీనికి సంబంధించిన వీడియోను మంచు లక్ష్మీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కాగా మోహన్బాబు బర్త్డే వేడుకల్లో కుటుంబం అంతా ఎంతో సంబరంగా పాలు పంచుకోగా, మంచు మనోజ్ మాత్రం కనబడలేదు. దీంతో మనోజ్ ఎక్కడ కొందరు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవలె మనోజ్ మరో పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మోహన్బాబు దగ్గరి బంధువు కుమార్తెతోనే మనోజ్ వివాహం జరగనుందని, ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని రూమర్స్ వినింపించాయి. అయితే దీనిపై మంచు ఫ్యామిలీ స్పందిచకపోవడంతో ఈ వార్తలు నిజమేనంట్నునారు నెటిజన్లు. ప్రణతి అనే అమ్మాయిని మనోజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాల విడిపోతున్నట్లు గతంలో మనోజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) చదవండి : నాన్న.. మీరు లేకుండా నేను లేను: మంచు లక్ష్మీ మరోసారి తొందరపడ్డ చిరంజీవి..షాక్లో ఫ్యాన్స్! -
నాన్న.. నాకు అన్నీ మీరే: మంచు లక్ష్మీ
తెలుగు చిత్ర పరిశ్రమలో డైలాగ్ కింగ్ మోహన్ బాబుది ఓ విలక్షణమైన శైలి. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా.. ఇలా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు మంచు మోహన్ బాబు. క్యారెక్టరైజేషన్ మేనరిజంతో ప్రేక్షకులను మేస్మరైజ్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 45 ఏళ్లు పూర్తి చేసుకొని ఇప్పటికీ తన నటనను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతి సినిమాకు నటనలో కొత్త వైవిధ్యాన్ని చూపిస్తూ.. విలక్షణమైన నటుడిగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు ఈ పెదరాయుడు. నేడు మోహన్బాబు 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నటుడికి సినీ ఇండస్ట్రీ నుంచి, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మోహన్బాబు కూతురు మంచు లక్ష్మి.. తండ్రికి బర్త్డే విషెస్ తెలిపారు. ‘నా జీవితంలో గొప్ప వ్యక్తి నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు మీపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి మాటలు సరిపోవు. మీరే నా బలం, ప్రేరణ. నాకు అన్నీ మీరే. ఈరోజు నేనిలా ఉండటానికి కారణం మీరే. మీరు లేకుండా నేను లేను.’ అంటూ తండ్రిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. అలాగే మంచు మనోజ్ కూడా తండ్రికి బర్త్డే విషెస్ తెలిపారు. కాగా ప్రస్తుతం మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘సన్ ఆఫ్ ఇండియా’. దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మంచు విష్ణు భార్య విరానిక ఈ సినిమాకు స్టైలిస్ట్ గా పనిచేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్క్రీన్ ప్లేలో మోహన్ బాబు కూడా పాలు పంచుకుంటున్నట్లు సమాచారం. చదవండి: మహేశ్బాబు లగ్జరీ కారవాన్: ఖరీదు ఎంతో తెలుసా? మోహన్బాబు నవ్వించడంలోనూ దిట్ట Happy Birthday To the greatest blessing of my life, My Nana! ❤️ Words fall short to express my love & admiration for you. You’re my strength, my inspiration, my heart. Everything that I am, I am because of you & I couldn’t be more grateful. @themohanbabu pic.twitter.com/xw2kPrsPyF — Lakshmi Manchu (@LakshmiManchu) March 19, 2021 The man of discipline and golden heart ❤️ Maa nanna 🤗 Manandari pedarayudu 🤗 Common DP for @themohanbabu garu's birthday 🎂🎉🥳#HappyBirthdayMohanBabu garu#MB #MohanBabu pic.twitter.com/1XFXFuNR1Z — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 18, 2021 -
హ్యాట్, బ్యాట్తో మంచు లక్ష్మి సందడి!
సాక్షి, హైదరాబాద్ : పేట్లబురుజులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్లో సినీ నటి మంచు లక్ష్మి సందడి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన మహిళా దినోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మహిళా శక్తికి ఎదురు లేదని..వారిప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తూ హ్యాట్సాఫ్ అనిపించుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం సీపీ అంజనీకుమార్తో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. రాష్ట్ర ఆదాయ పన్ను శాఖ కమిషనర్ వసుంధర సిన్హా తదితరులు పాల్గొన్నారు. చదవండి: క్రికెట్ ఆడుతున్న మంచులక్ష్మి : మరిన్ని ఫొటోలకోసం ఇక్కడ క్లిక్ చేయండి దృశ్యం 2: కేసు రీఓపెన్ చేయనున్న రానా! అజిత్ షూట్ చేశాడు.. మెడల్ ఇచ్చారు -
సోషల్ హల్చల్: అవికా జోరు, జుట్టు విరబోసుకున్న కీర్తి..
► సూపర్ స్టార్ మహేశ్బాబు నటించిన 'మురారీ' చిత్ర విజయానికి 20 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా నమ్రత శిరోద్కర్ మురారీ సెట్స్లోని అన్సీన్ ఫొటోను షేర్ చేసింది. ► తలా అజిత్ భార్యతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఆయన చెప్పినట్లుగానే ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. ► ఎఫ్ 3 భామ మెహరీన్ పిర్జాదా త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. కాబోయే భర్త భవ్య బిష్ణోయ్ పుట్టిన రోజును పురస్కరించుకుని మంగళవారం ఆమె ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఇద్దరూ ఏకాంతంగా కబుర్లు చెప్పుకుంటూ మనసారా నవ్వుకుంటున్నారు. ► గుడ్ హెయిర్ డే అంటూ జుట్టు విరబోసుకుంది హీరోయిన్ కీర్తి సురేశ్. ► కపటధారి, అక్షర సినిమాల్లో నటిస్తున్న నందిత శ్వేత శూన్యంలోకి తీక్షణంగా చూస్తున్న ఫొటో అభిమానులతో పంచుకుంది. ► ట్రెడిషినల్ లుక్లో అదరగొడుతున్న కృతీ శెట్టి. ► దియా మీర్జా, వైభవ్ రేఖీ పెళ్లి ఆల్బమ్ నుంచి ఓ బ్యూటిఫుల్ ఫొటో. ► నభా నటేశ్ బ్లాక్ అండ్ వైట్ ఫొటో ► కాసేపు కునుకు తీసిన పూజా హెగ్డే ► బంగారు వర్ణం డ్రెస్లో మెరిసిపోతున్న మంచు లక్ష్మి View this post on Instagram A post shared by Ajith Kumar 🔵 (@ajithkumar_official_) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
రామ్ చరణ్తో కేక్ కట్ చేయించిన మనోజ్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కుమారుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన మంచు మనోజ్ విభిన్న కథాపరమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘దొంగ దొంగది’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన మనోజ్ 2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు సినిమాలో చివరగా కనిపించాడు. అప్పటి వరకు అంతా సవ్యంగా ఉన్నా కూడా ఉన్నట్లుండి భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు. దీంతో దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. అప్పటి వరకు సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్ సుదీర్ఘ విరామం తరువాత ‘అహం బ్రహ్మస్మి’తో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇది మనోజ్కు కంబ్యాక్ సినిమా అనే చెప్పాలి. చదవండి: చలికి వెరవని జక్కన్న టీం ఈ క్రమంలో దీపావళి పర్వ దినాన్ని మంచు మనోజ్ తన ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన రామ్ చరణ్తో జరుపుకున్నారు. మనోజ్ తన సోదరి మంచు లక్ష్మీ, రామ్ చరణ్తో కలిసి కేక్ కట్ చేశారు. ఈ ఫోటోలను మనోజ్ తన ట్విటర్లో పోస్టు చేశారు. ‘స్వీట్ బ్రదర్ చరణ్, లవ్లీ అక్క లక్ష్మీలతో దీపావళి పండుగ జరపుకోవడం సంతోషఃగా ఉంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. వీటితోపాటు దీపావళి అనంతరం వచ్చే భగినీ హస్త భోజనం(భాయ్ దూజ్) వేడుకలను మంచు లక్ష్మీ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు ఇద్దరు తమ్ముళ్లతో (విష్ణు, మనోజ్) కలిసి దిగిన ఫోటోలను వీడియో రూపంలో చేసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. సోదరులకు భాయ్ దూజ్ శుభాకాంక్షలు తెలుపుతూ మంచు విష్ణు, మనోజ్లే తనక బలమని చెప్పుకొచ్చారు.. Had a great time with my sweetest brother @AlwaysRamCharan and my lovely akka @LakshmiManchu 😍 Celebrated the real Festival of Lights with my Bestiessss ❤️❤️❤️❤️#Diwali #Diwali2020 #SeethaRAMaRajuCHARAN#ManojManchu #LakshmiManchu pic.twitter.com/mlXF5ar62L Happy Bhai Dooj to the 2 Pillars of my Strength! 😇🤗🥰 @iVishnuManchu @HeroManoj1 #LakshmiManchu #LakshmiUnfiltered #BhaiDooj #VishnuManchu #ManojKumarManchu #BrotherLove #PillarsOfStrength #BondForEternity pic.twitter.com/cJES6By30I — Lakshmi Manchu (@LakshmiManchu) November 16, 2020 — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) November 17, 2020 -
‘మళ్లీ జన్మలోనూ నా కూతురిగానే పుట్టాలి’
నటిగా, యాంకర్గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు మంచు లక్ష్మీ ప్రసన్న, తండ్రి మోహన్బాబు వారసత్వాన్ని అంది పుచ్చుకుని అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై తనదైన ముద్రవేశారు. ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంతో నటిగా దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైన మంచు లక్ష్మి ఆ తరువాత ‘గుండెల్లో గోదారి’, ‘చందమామ కథలు’, ‘దొంగాట’, ఊకొడతారా ఉలిక్కిపడతారా, లక్ష్మి బాంబ్ వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. నేడు మంచు లక్ష్మి పుట్టిన రోజు. ఈ రోజుతో ఆమె 43వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా అటు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి, ఇటు అభిమానుల నుంచి లక్ష్మీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: రకుల్ ప్రీత్, మంచు లక్ష్మి సైక్లింగ్ ఫోటోలు ఈ క్రమంలో లక్ష్మీ మంచు తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్బాబు కూతురుకి ప్రత్యేక బర్త్డే విషెస్ తెలిపారు. ఎన్ని జన్మలైన లక్ష్మీనే కూతురిగా పుట్టాలని కోరుకున్నారు. ఈ మేరకు ట్విటర్లో ‘నా ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న వజ్ర వైఢ్యూర్య పుష్య గోమేదిక మరకత మాణిక్యం లాంటి కుమార్తె పుట్టినరోజు ఈ రోజు. మరొక జన్మంటూ ఉంటుందో లేదో తెలియదు గానీ ఉంటే మళ్లీ ఈ లక్ష్మీప్రసన్నే నాకు కూతురిగా పుట్టాలని, నేను తనకు తండ్రిగా పుట్టాలని ఆ పంచ భూతాలని ప్రార్ధిస్తున్నాను, హ్యాపీ బర్త్డే టూ మై డియర్ లవ్లీ లక్ష్మీమంచు’ అని మోహన్ బాబు పేర్కొన్నారు. Wishing many happy returns of the day to my priceless treasure @LakshmiManchu. Enni Janmalaina nuvvu naa kuturuga puttalani, aa devudni pradhisthuna. Love you 3000. #HBDLakshmiManchu pic.twitter.com/H1iC4l9Lvx — Mohan Babu M (@themohanbabu) October 8, 2020 -
రకుల్ ప్రీత్, మంచు లక్ష్మి సైక్లింగ్ ఫోటోలు
సాక్షి, హైదరాబాద్: హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ ఫిట్నెస్కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్న ఫోటోలను, వీడియోలను ఎప్పుడూ తన సోషల్మీడియా అకౌంట్లలలో షేర్ చేస్తూ తన అభిమానుల్లో స్ఫూర్తి నింపుతూ ఉంటుంది. మొన్న జిమ్లో కసరత్తులు చేస్తున్న వీడియోను షేర్ చేసిన రకుల్ తాజాగా వర్షంలో తన స్నేహితులలో కలిసి సైక్లింగ్ చేసిన వీడియోను షేర్ చేసింది. వీడియోతో పాటు కొన్ని ఫోటోలను కూడా రకుల్ షేర్ చేసింది. దీనిలో మంచు లక్ష్మి కూడా పాల్గొన్నారు. సైక్లిస్ట్ ఆదిత్యా మెహతా బృందంతో కలిసి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి కలిసి 30 కిలోమీటర్లు సైక్లింగ్ చేసినట్లు రకుల్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. హైదరాబాద్లోని సుచిత్ర ఎక్స్ రోడ్ నుంచి తూప్రాన్ రోడ్డు మీదుగా వాళ్లిద్దరూ సైక్లింగ్ చేసినట్లు రకుల్ తెలిపింది. 'థ్యాంక్యు.. చాలా ఇష్టపడి చేశాం. త్వరలో 100 కిలోమీటర్ల సైక్లింగ్ కూడా చేస్తాం' అంటూ రకుల్ ప్రీత్ ట్వీట్ చేస్తూ నవ్వుతూ ఉన్న ఎమోజీని కూడా తన పోస్ట్కు జోడించింది. Thankuuuu we loved it .. here is to doing a 100km soon hopefully 😝 https://t.co/MidRxabAad — Rakul Singh (@Rakulpreet) August 19, 2020 చదవండి: కరణం మల్లేశ్వరి పాత్రలో రకుల్ -
‘నిన్నే పెళ్లాడతా’ సాంగ్: మంచు లక్ష్మి ట్వీట్
క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’. అమన్ సరసన సిద్దికా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు తొలి పాటకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని రెండో లిరికల్ వీడియో సాంగ్ను రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ‘సఖుడా’ అంటూ సాగే ఈ పాటను నవనీత్ కంపోజ్ చేయగా చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించాడు. చిన్మయి శ్రీపాద ఆలపించారు. (అంతరిక్షానికి వెళ్తున్నట్లుగా ఉంది: రకుల్) ‘సఖుడా చెలికాడా తెగువె కలవాడా సరదా వరదై రారా.. సఖుడా చెలికాడా సరసపు మొనగాడా మదిలో మదివై పోరా’ అంటూ సాగే ఈ ప్రేమ పాట యూత్ను ముఖ్యంగా లవర్స్ను తెగ ఆకట్టుకుంటోంది. నటి మంచు లక్ష్మి కూడా ఈ పాట తనను ఎంతగానో ఆకట్టుకుందని, లిరిక్స్ సూపర్బ్ అని ట్విటర్లో పేర్కొంటూ పాటకు సంబంధించిన లింక్ను షేర్ చేశారు. దీంతో ఈ పాట మరింత వైరల్ అయింది. ఇక ఈ చిత్ర టైటిల్ పోస్టర్ను కింగ్ నాగార్జున విడుదల చేయడంతో అందరి దృష్టి ‘నిన్నే పెళ్లాడతా’ పై పడింది. ఈశ్వరి, అంబిక ఆర్ట్స్ పతాకంపై బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయికుమార్, అన్నపూర్ణ, సీత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కలాదర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. (నాన్న అర్థమవడానికి ఏళ్లు పట్టింది) What beautiful lyrics and how nice you look my darling @AmanPreetOffl https://t.co/S5IwuB1c9t.. Can't wait for the movie now — Lakshmi Manchu (@LakshmiManchu) June 18, 2020 -
బ్యాక్గ్రౌండ్ అలా వర్కవుట్ అవుతుంది
నెపోటిజమ్ గురించి మాట్లాడాలంటే... ప్రతి ఇండస్ట్రీలోనూ వారసులు ఉన్నారు. కొత్తవారూ వస్తున్నారు. తెలుగు పరిశ్రమలో మూడు నాలుగు తరాలకు సంబంధించిన వారసులు ఉన్నారు. హిందీ పరిశ్రమలో కొందరు చెబుతున్నట్లుగా తెలుగు ఇండస్ట్రీలో ‘నెపోటిజమ్’ ఉందా? ఇదే విషయం గురించి సినిమా నేపథ్యంలేనివాళ్లను, ఉన్నవాళ్లను అడిగి తెలుసుకుందాం... ßæరో రాజశేఖర్, నటి జీవిత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చి, సక్సెస్ అయ్యారు. అయితే వారి ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మిలకు ఈ ఇద్దరూ మంచి బ్యాక్గ్రౌండ్. ఈ తేడా గురించి జీవిత మాట్లాడుతూ– ‘‘బ్యాక్గ్రౌండ్ ఉందా? లేదా అనేది కాదు.. ఇక్కడ లక్ చాలా ముఖ్యం. ప్రతిభ చాలా చాలా ముఖ్యం. మా అప్పుడు మా అమ్మానాన్నల కష్టాలు తెలుసుకుంటూ పెరిగాం కాబట్టి కష్టాలను అధిగమించి, నిలదొక్కుకున్నాం. అయితే నాకిప్పటికీ ఏమనిపిస్తుందంటే.. బ్యాక్గ్రౌండ్ ఉండి ఉంటే రాజశేఖర్గారు ఇంకా మంచి స్థాయిలో ఉండి ఉండేవారని. అయితే బ్యాక్గ్రౌండ్ లేనంత మాత్రాన ఇక్కడ ఉండలేం అని కాదు. బ్యాక్గ్రౌండ్ ఎలా వర్కవుట్ అవుతుందంటే.. ఫస్ట్ సినిమా సక్సెస్ కాకపోయినా మూడు నాలుగు సినిమాలు చేసుకునే పరిస్థితి వాళ్లకి ఉంటుంది. డబ్బులు ఉంటాయి, సపోర్ట్ ఉంటుంది. కానీ బ్యాక్గ్రౌండ్ లేనివాళ్లకు ఆ చాన్స్ తక్కువ. టాలెంట్ ఉన్నా పైకి రానివ్వని పరిస్థితి ఇక్కడ లేదు. రానివ్వగలుగుతారు. ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్ ఉన్నా అవకాశాలు ఇవ్వరు. జీవితారాజశేఖర్ కూతుళ్లు అని అవకాశాలు ఇచ్చేయడం లేదు. తెలుగమ్మాయిలు లేరంటారు. ఉన్నవారికి ఇవ్వరు. ఏ గైడ్లైన్స్తో చాన్స్ ఇస్తారన్నది చెప్పలేను. కానీ బ్యాక్గ్రౌండ్లో మా సపోర్ట్ ఉం టుంది కాబట్టి వాళ్లకి ఏ ఇబ్బందీ ఉండదు’’ అన్నారు. – నటి, దర్శక–నిర్మాత జీవితా రాజశేఖర్ శివాని, జీవిత,శివాత్మిక నా గాయాలు చాలా లోతైనవి హీరోగా కొన్ని చిత్రాలు, విలన్గా బోలెడన్ని చిత్రాలు, దర్శక–నిర్మాతగా కొన్ని... ఇలా ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ బిజీ. ఇటు సౌత్ అటు నార్త్కి కావాల్సిన నటుడు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వశక్తితో పైకొచ్చిన నటుడు. ‘‘నెపోటిజమ్ నాకు అనుభవమే. దీంతోనే నేను జీవితాన్ని కొనసాగించాను. నా గాయాలు నా రక్తమాంసాలకన్నా లోతైనవి. కానీ ఈ కుర్రాడు (సుశాంత్ సింగ్ రాజ్పుత్) నిలబడలేకపోయాడు. ‘మనం నేర్చుకుంటామా? కలలు కన్నవాళ్లు చనిపోకుండా వాళ్ల కోసం నిజంగా మనం నిలబడగలమా? జస్ట్ అడుగుతున్నాను’’ అని ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్. – నటుడు, దర్శక–నిర్మాత ప్రకాశ్ రాజ్ మాకు రెడ్ కార్పెట్ ఉంటుంది కానీ... విలక్షణ నటుడు మంచు మోహన్బాబు కుమార్తెగా లక్ష్మీ మంచుది పెద్ద బ్యాక్గ్రౌండ్. మరి.. ఇది ఎంతవరకు ఉపయోగపడిందో లక్ష్మీని అడుగుదాం... అవును.. బ్యాక్గ్రౌండ్ ఉన్న మాకు రెడ్ కార్పెట్ ఉంటుంది. మాకు ఈజీగా అవకాశాలు వస్తాయి. వాళ్ల అభిమాన హీరో లేక హీరోయిన్ కూతురనో, కొడుకు అనో మమ్మల్ని ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు. అయితే ఇవన్నీ ఉన్నా మమ్మల్ని మేం నిరూపించుకోవాలి. నెపోటిజమ్ ఉన్నప్పటికీ ఏ డైరెక్టర్ పిల్లలైనా, హీరోల పిల్లలైనా వారి సత్తా చూపించలేనప్పుడు కళామతల్లి ఆదరించదు. కళామతల్లికి అందరూ ఒకటే. బ్యాక్గ్రౌండ్ ఉన్న మాలాంటివాళ్లకు ఫస్ట్ చాన్స్ ఈజీగా వస్తుంది. ఆ తర్వాత మాత్రం మేం నిరూపించుకోవాలి. చెప్పాలంటే చాలా చాలా కష్టపడాలి. ఎందుకంటే అప్పటికే శిఖరాన్ని చేరుకున్న మా పెద్దలు ఉంటారు. మేం వారి స్థాయిని అందుకోవాలని ఎదురు చూస్తారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేవారి మీద అంచనాలు ఉండవు. సొంత పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవచ్చు. మేం మా తల్లిదండ్రుల పోరాటాన్ని, మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలి. బయటినుంచి వచ్చినవాళ్లకు, మాకు అదే తేడా. – నటి, నిర్మాత లక్ష్మీ మంచు బ్యాక్గ్రౌండ్ లేనివాళ్లూ సక్సెస్ అయ్యారు ‘అలా మొదలైంది’తో దర్శకురాలు కాకముందు నందినీ రెడ్డి సహాయ దర్శకురాలిగా చేశారు. సినిమా నేపథ్యం లేని మహిళ. స్వశక్తితో పైకి వచ్చిన నందనీ రెడ్డి ఏమంటున్నారో చూద్దాం. ఏ ఇండస్ట్రీలో అయినా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లూ ఉంటారు.. బయటినుంచి వచ్చినవాళ్లు కూడా ఉంటారు. అయితే అవుటర్స్ కూడా ఇక్కడ స్థిరపడే పరిస్థితులు ఉన్నాయి. నానీని తీసుకుందాం. తనకు బ్యాక్గ్రౌండ్ లేదు. కానీ మంచి కథలు ఎన్నుకుని, నటుడిగా వాటికి న్యాయం చేయడంలో సక్సెస్ అయ్యాడు. విజయ్ దేవరకొండ కూడా అంతే. ఇంకా నిఖిల్, నాగశౌర్య.. ఇలా బ్యాక్గ్రౌండ్ లేనివాళ్లు హ్యాపీగా సినిమాలు చేసుకోగలుగుతున్నారు. అయితే బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినవారికి ఉండే లాభం ఏంటంటే.. వాళ్లకు ఈజీగా ఎంట్రీ దొరుకుతుంది. అయితే బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లంతా సక్సెస్ అవుతున్నారా? అంటే లేదు. మన కళ్లముందే బ్యాక్గ్రౌండ్ ఉన్న చాలామంది ఫెయిల్యూర్లో ఉన్నారు. సో.. ఇక్కడ ప్రతిభ ముఖ్యం. – దర్శకురాలు నందినీ రెడ్డి – డి.జి.భవాని -
అందుకు ఓ ఎగ్జాంపుల్ నా పెళ్లి: రానా
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో ఒకరైన రానా ఎవరూ ఊహించని విధంగా ‘మిహికాతో ప్రేమలో ఉన్నాను’ అని ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఎవరీ మిహికా? రానా, మిహికా ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలుసుకోవాలని కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రానాతో శుక్రవారం లక్ష్మీ మంచు జరిపిన ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్లో సమాధానాలు దొరికాయి. ► లక్ష్మి: ఎవరీ మిహికా.. ఎప్పటినుండి ఈ లవ్, ఏంటి కథ? రానా: వెంకటేశ్ బాబాయి పెద్దమ్మాయి ఆశ్రిత క్లాస్మేట్ మిహికా బజాజ్. నా ప్రేమ గురించి చెప్పాలంటే జస్ట్ లాక్డౌన్ ముందే జరిగింది. మిహికా నా ప్రేమికురాలిగా అందరికీ ఇప్పుడు తెలిసినా వాళ్ల ఫ్యామిలీ, ఆ అమ్మాయి చాలా ఏళ్లుగా మా కుటుంబానికి తెలుసు. ► లక్ష్మి: ఈ పెళ్లితో చాలామంది అమ్మాయిలనే కాకుండా అబ్బాయిలను కూడా ఇబ్బందుల్లోకి నెట్టినట్లున్నావు? రానా: అది ఎలా? అబ్బాయిలకు వచ్చిన బాధ ఏంటి? ► లక్ష్మి: ఇప్పటివరకు పెళ్లికాని అబ్బాయిలను పెళ్లి చేసుకోమంటే ‘అప్పుడే మాకు పెళ్లేంటి? మా ముందు రానా ఉన్నాడు’ అని నీ పోస్టర్ పెట్టుకునేవాళ్లు. ఇప్పుడు నువ్వు లేకుండా పోయావు. అది వాళ్ల బాధ. రానా: ఒక వయసు దాటిన తర్వాత అలాంటి పోస్టర్లకు విలువ ఉండదు. ఒక సమయం తర్వాత పోస్టర్లు మారాలి (నవ్వులు). ► లక్ష్మి: కొందరు నీ పక్కన చాలామందిని ఊహించుకుంటే, సడెన్గా మిహికా వచ్చింది. నువ్వెలా డిసైడ్ చేసుకున్నావు ఈమె నా వైఫ్ అని? రానా: మంచి పనులు జరుగుతున్నప్పుడు వాటిని అలా జరగనివ్వాలి. ఎక్కువగా ప్రశ్నలు, లెక్కలు వేయకూడదు. (నవ్వుతూ) అలా ఫ్లోలో వెళ్లిపోవాలంతే. నేను అలా ఫ్లోలో వెళ్లిపోయాను. ► లక్ష్మి: మీ పేరెంట్స్ రియాక్షన్? రానా: అమ్మా, నాన్న ఇద్దరూ షాక్డ్ టు జాయ్. ఫైనల్గా వాళ్లు చాలా హ్యాపీ. ► లక్ష్మి: ప్రేమ గురించి తనకు చెప్పేటప్పుడు నెర్వస్ ఫీలయ్యావా? రానా: చాలా చిన్న వయసులో జరిగితే అలాంటి ఫీల్ ఉండేదేమో. పెరిగాను కదా.. అలాంటి ఫీలింగేమీ లేదు. ► లక్ష్మి: మిహికా తెలుగు మాట్లాడుతుందా? రానా: మాట్లాడుతుంది కానీ మనంత క్లియర్గా కాదు. ఆమె ఇక్కడే పుట్టి పెరిగింది. హైదరాబాద్లో తనకు ‘డ్యూడ్రాప్’ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది. షీ ఈజ్ డూయింగ్ ఫైన్ అండ్ నైస్ థింగ్స్. ► లక్ష్మి: కావాలనే ఇండస్ట్రీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదా? రానా: అసలు అంత అలోచించలేదు. నేను ఆ అమ్మాయిని కలిశాను, నచ్చింది, ఓకే అనుకున్నాం. ► లక్ష్మి: అవునట.. మీ అమ్మ లక్ష్మీగారు చెప్పారు. మొత్తం ఆరు నిమిషాల్లోనే అంతా ఫైనలైజ్ అయిందని. అది కూడా మూడు రోజులు రోజుకి రెండు... రెండు... రెండు నిమిషాలు మీ ప్రేమ గురించి ఇంట్లో మాట్లాడుకున్నారట. రానా: నిజంగా మేం మాట్లాడుకుంది ఆరు నిముషాలే. ► లక్ష్మి: ఇక పెళ్లి గురించి వెయిటింగా? రానా: ప్రపంచంలో ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. చూడాలి ఏం జరుగుతుందో. అందరిలానే నేను వెయిటింగ్. కానీ జస్ట్ లాక్డౌన్కి ముందు లవ్ కన్ఫర్మ్ అయింది. అంతవరకూ హ్యాపీ. సింపుల్గా ఏ కాంప్లికేషన్ లేకుండా జరిగిపోయింది. ► లక్ష్మి: నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే నీకు ఏమనిపిస్తుంది? రానా: హైదరాబాద్లో పిచ్చి, పిచ్చిగా తిరిగిన పిచ్చి పిల్లాడు రానా. ఫస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ని తీసుకుంటే వీఎఫ్క్స్, సినిమాలు, ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్... ఇలా అనేక రకాలుగా రూపాంతరం చెందాను. ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఎదుటివారి గురించి కూడా ఆలోచించడం అలావాటు అవుతుంది. నీ జీవితాన్ని కూడా అవతలి వారి దృష్టికోణంలో నుంచి చూడటం అలవాటవుతుంది. పెళ్లెప్పుడు చేసుకుంటావు? అని నన్నో ఫ్రెండ్ అడిగితే, పెళ్లికి రెడీ అయ్యాననుకున్నప్పుడు చేసుకుంటానన్నాను. ఆ టైమ్ ఇప్పుడు వచ్చిందనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి ఎన్నో ఊహించుకుంటాం. ఎన్నో లెక్కలేసుకుంటాం. అవన్నీ తప్పే. ఏం జరగాలో అదే జరుగుద్ది. అందుకు ఓ ఎగ్జాంపుల్ నా పెళ్లి. -
మీరు నిజంగా వన్ మ్యాన్ ఆర్మీ
కలెక్షన్, డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు ఆయన కూతురు మంచు లక్ష్మీ ప్రసన్న పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఆమె ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘ మా నాన్న పుట్టినరోజు. ప్రతీ సంవత్సరం ఈ రోజు ఓ పండుగ! మీరు నిజంగా వన్ మ్యాన్ ఆర్మీ! లవ్ యూ టు ది మూన్ అండ్ బ్యాక్(ఎదుటి వ్యక్తిపై గల ఎనలేని ప్రేమను తెలియజేయటం కోసం ‘ లవ్ యూ టు ది మూన్ అండ్ బ్యాక్ ’ ను వాడతారు)’ అని అన్నారు. 70వ పడిలోకి అడుగుపెట్టిన ఆయనకు పలువరు సీని, రాజకీయ ప్రముఖలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ( అందరూ బాగుండాలని... ) My nanas birthhhhhdayyyyyyy! Every year today is a celebration! You truly are one man army! Love you to the moon and back! pic.twitter.com/T83BwBCKq0 — Lakshmi Manchu (@LakshmiManchu) March 19, 2020 ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ స్పందిస్తూ.. ‘ వెండితెరపై తనదంటూ ఒక చెరగరాని ముద్ర వేసుకుని, అటు విద్యారంగంలోనూ విశిష్టమైన సేవలు అందిస్తున్న మా అన్నగారు మోహన్బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు !!’ అని అన్నారు. వెండితెరపై తనదంటూ ఒక చెరగరాని ముద్ర వేసుకుని, అటు విద్యారంగంలోనూ విశిష్టమైన సేవలు అందిస్తున్న మా అన్నగారు @themohanbabu గారికి జన్మదిన శుభాకాంక్షలు !! pic.twitter.com/cGWGaP9tGT — kona venkat (@konavenkat99) March 19, 2020 కాగా, మోహన్ బాబు తన 70వ పుట్టినరోజున శ్రీవిద్యానికేతన్లో జరగాల్సిన వార్షికోత్సవ వేడుకలను కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు విద్యార్థులు, అభిమానులు, శ్రేయోభిలాషుల కోసం ఆత్మీయ విన్నపంతో కొద్ది రోజుల క్రితం ఓ లేఖను విడుదల చేశారాయన. తన నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకొని పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎవరూ తన వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ భూభాగం నుంచి నిష్క్రమించే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ( ఆ రోజు ఎవరూ నా దగ్గరకి రావొద్దు :మోహన్బాబు ) -
మోదీని కలిసిన మోహన్బాబు ఫ్యామిలీ
న్యూఢిల్లీ : ప్రముఖ సినీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్బాబు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన.. ప్రధానితో భేటీ అయ్యారు. మోహన్బాబుతోపాటు ఆయన కుమారుడు మంచు విష్ణు, కోడలు వెరోనికా, కుమార్తె మంచు లక్ష్మి మోదీని కలిసినవారిలో ఉన్నారు. ప్రధానితో సమావేశం చాలా బాగా జరిగిందని మంచు విష్ణు ట్వీట్ చేశారు. విష్ణుమూర్తి దశావతారలతో కూడిన పెయింటింగ్ను మోదీకి బహుకరించినట్టు విష్ణు చెప్పారు. ‘దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖలతో ఒక్కసారి సమావేశం నిర్వహించాల్సిందిగా మోదీని కోరాను. దానిని ఆయన వెంటనే అంగీకరించారు. త్వరలోనే ఈ భేటీ ఉంటుందని ఆశిస్తున్నాను’ అని విష్ణు పేర్కొన్నారు. -
అది నా జీవితంలో చెత్త ఏడాది : మంచు లక్ష్మి
నటి, నిర్మాత మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. సామాజిక అంశాలపై స్పందించడమే కాకుండా.. ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఇన్స్టాగ్రామ్లో అభిమానుల ప్రశ్నలకు ఆమె సమధానమిచ్చారు. మీ జీవితంలో మరచిపోలేని జ్ఞాపకం ఏమిటని ఆమెను ఓ నెటిజన్ ప్రశ్నించగా.. చాలా ఉన్నాయి, కానీ నిర్వాణ పుట్టడం అందులో టాప్లో ఉంటుందని లక్ష్మి అన్నారు. ఉపాసన చాలా హెల్ప్ఫుల్ అని, అక్కినేని అఖిల్ స్వీట్ కానీ నాటీ అని, రామ్చరణ్ స్వీట్ హార్ట్ అని పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది యూట్యూబ్ చానల్ను ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఓ నెటిజన్ ఫోన్ వాల్పేపర్ షేర్ చేయమని అడగటంతో.. ఆ స్ర్కీన్ షాట్ను షేర్ చేశారు. అలాగే 2019లో బెస్ట్ పార్ట్ ఏమిటని అడగగా.. అది గడిచిపోయిందని.. నా జీవితంలో అది చాలా చెత్త ఏడాదని ఆమె పేర్కొన్నారు. విష్ణు, మనోజ్లలో ఎవరని ఎంచుకుంటారని ప్రశ్నించగా.. ‘అది నేను ఎలా చెప్పగలను.. వారిద్దరు నా ఫేవరేట్’ అని అన్నారు. -
ఒక మహిళగా.. తల్లిగా సంతోషించాను – మంచు లక్ష్మి
దిశ ఘటనపై స్పందించడానికి నటి, నిర్మాత మంచు లక్ష్మి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ – ‘‘దిశ ఘటన తెలిసినప్పటి నుంచి నేను చాలా డిస్టర్బ్అయ్యాను. నిందితుల ఎన్కౌంటర్ వార్త వినగానే ఒక మహిళగా, తల్లిగా సంతోషించాను. కానీ, ఈ ఎన్కౌంటర్ నిజమైన పరిష్కారమా? ఈ ఘటనలాగా అన్ని సంఘటనలు చూడలేం. ఎందుకంటే.. ఇలాంటిది ఒక చట్టంగా రావాలి. నిర్భయ కేసు నిందితులను ఏడేళ్లుగా మేపుతున్నారు. ప్రధాన నిందితుడు బయట హాయిగా తిరుగుతున్నాడు? దాన్ని ప్రశ్నించాలి? దిశనే కాదు.. నెలల పాపలు, ముసలివాళ్లు ఏం తప్పు చేశారు? ఎన్కౌంటర్ అన్నిటికీ సమాధానం కాదు. ఆడవాళ్ల స్వేచ్ఛను అడ్డుకోవడానికి, వారికి గీతలు గీయడానికి ఎవరికీ హక్కు లేదు. 80 శాతం లైంగిక దాడులు బయటకు రావడం లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పెరగాలి.. చట్టాలు మారాలి. ఆ మార్పులు వస్తాయంటే ఇండస్ట్రీ మొత్తాన్ని బయటకు తెస్తాను. కానీ, చట్టాలను గౌరవించాలి. తల్లిదండ్రులు ఆడపిల్లలను పెంచే తీరులో, విద్యా వ్యవస్థలో సమానత్వం రావాలి’’ అన్నారు. రేపిస్టులందర్నీ కాల్చి చంపాలి. అదే మనకు కావాల్సింది. పోలీసులకు హ్యాట్సాఫ్. ఇవాళ నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు. – నటి చార్మి -
బ్రేకప్పై స్పందించిన నటి
విశ్వ నటుడు కమల్ హాసన్ గారాల తనయ శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన పని లేదు. ప్రతిభ, అందం శ్రుతి సొంతం. 2009లో హిందీ సినిమా లక్తో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన శ్రుతి ఆ తర్వాత తెలుగు, తమిళ్లో వరుస సినిమాలు చేస్తూ.. టాప్ హీరోయిన్గా నిలిచారు. 2017లో వచ్చిన కాటమరాయుడు తర్వాత సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు శ్రుతి. ఆ సమయంలో ఇటాలియన్ బాయ్ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. లాస్ ఏంజెల్స్, చెన్నై, ముంబై వంటి చోట్ల పర్యటించారు. తమకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేశారు. కొద్ది సంవత్సరాల పాటు సాగిన వీరి బంధం ఈ ఏడాది ఏప్రిల్లో ముగిసిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మంచు లక్ష్మి వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న ఓ రియాలిటీ షోకు హాజరయ్యారు శ్రుతి. ఈ సందర్భంగా మైఖేల్తో బ్రేక్ అప్, జీవితం గురించి తన అంచనాలు వంటి తదితర అంశాల గురించి చెప్పుకొచ్చారు శ్రుతి హాసన్. మైఖేల్తో బంధం తనకో మంచి అనుభవాన్ని మిగిల్చిందన్నారు శ్రుతి. ‘నేను చాలా అమాయకంగా ఉంటాను. దాంతో నా చుట్టు ఉన్న వారు నాపై ఆధిపత్యం చెలాయిస్తూ.. బాస్లా ప్రవర్తిస్తారు. నాలో భావోద్వేగాలు అధికం. అందుకే నా చుట్టు ఉండే వారు నన్ను తమ అధీనంలో ఉంచుకోవాలని భావిస్తారు. అయితే ఇవన్ని కూడా నాకు మంచి అనుభవాలనే మిగిల్చాయి’ అని తెలిపారు. అంతేకాక జీవితంలో సరైన వ్యక్తి కోసం తాను ఎదురు చూస్తున్నాను అన్నారు శ్రుతి. తను కోరుకున్న లక్షణాలు కల వ్యక్తి తారసపడితే.. వెంటనే అతడితో ప్రేమలో పడతానని.. ప్రపంచానికి అతడిని పరిచయం చేస్తానని తెలిపారు శ్రుతి. అంతేకాక ప్రేమలో పడటానికి ప్రత్యేకంగా ఎలాంటి ఫార్ములాలు ఉండవన్నారు శ్రుతి. ఒకానొక సమయంలో మంచిగా అనిపించిన ఓ వ్యక్తి అదే సమయంలో చెడ్డగా కనిపిస్తాడని తెలిపారు. ఇలాంటి విషయాల గురించి తాను బాధపడన్నారు. ఇవన్ని తనకు నేర్చుకునే అవకాశం కల్గించాయని.. తనకు మంచి అనుభవాలుగా మిగిలిపోతాయన్నారు. కొన్ని సంవత్సరాలుగా రిలేషన్లో ఉన్న వీరు ఈ ఏడాది ఏప్రిల్లో విడిపోయిన సంగతి తెలిసిందే. తమ బ్రేకప్ విషయాన్ని మైఖల్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. -
రజనీకాంత్ పోలియో డ్రాప్స్ అని ప్రచారం చేసేవాళ్లు
‘‘దాదాసాహెబ్ ఫాల్కే వంటి ప్రతిష్టాత్మక అవార్డులను దక్షిణాదిలో కూడా ఇవ్వడం సౌత్కి దక్కిన ఓ గొప్ప గుర్తింపు, గౌరవం’’ అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 150వ జయంతిని పురస్కరించుకొని ‘దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019’ వేడుకను శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోని పలువురు నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులను అందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ– ‘‘భారతీయ చిత్ర పరిశ్రమకి సౌత్ ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఒకప్పుడు మేం తమిళనాడులోని సాలెగ్రామంలో ఉండేవాళ్లం. అక్కడ చాలామంది ఫిల్మ్స్టార్స్ ఇళ్లు ఉండేవి. వాళ్లలో విజయ్కాంత్, విజయ్ వంటి వారున్నారు. వారి మధ్య నేను ఒక్కదాన్నే నాన్ ఫిల్మ్స్టార్గా ఉండేదాన్ని. ఇప్పుడు ఇంతమంది ఫిల్మ్స్టార్స్ ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ వేడుకలో పాల్గొన డం గర్వంగా ఉంది. ఫిల్మ్స్టార్స్ పని ఈజీ కాదు. మంచి సినిమాలు తీయడం కోసం నిద్ర లేకుండా కష్టపడతారు. 30 ఏళ్ల కిందట తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో పోలియో ఉండేది. ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అప్పటి ప్రభుత్వం రజనీకాంత్, మనోరమ పోలియో డ్రాప్స్ అని ప్రచారం చేసేది. దీంతో తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి రజనీకాంత్ పోలియో డ్రాప్స్ వేయండి, మనోరమ పోలియో చుక్కల మందు వేయండి అనడం గర్వకారణం’’ అన్నారు. అవార్డుగ్రహీతల స్పందన ఈ విధంగా... ► ‘భరత్ అనే నేను’ సినిమాకి ఉత్తమ నటుడిగా ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు మా వారికి (మహేశ్బాబు) రావడం గర్వంగా ఉంది. అనుకోని కారణాల వల్ల ఆయన ఈ వేడుకకు రాలేకపోయారు. – నమ్రత, నటి–మహేశ్బాబు సతీమణి ► ‘రంగస్థలం’కి ఉత్తమ దర్శకునిగా అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. ఈ అవార్డును మా ఆవిడకి అంకితం ఇస్తున్నా. ఈరోజు తన పుట్టినరోజు. – సుకుమార్, డైరెక్టర్ ► నేను సినిమా రంగంలో లేకున్నా ఫాల్కే మనవడిని అయినందుకు చాలా గర్విస్తున్నా. భారతీయ సినిమాను ఇప్పుడు ప్రపంచమంతా చూస్తోంది. హాలీవుడ్ సైతం ఇండియన్ మూవీస్ గురించి మాట్లాడుకుంటోంది. నాకు బాలీవుడ్ కన్నా దక్షిణాది చిత్రసీమ అంటేనే చాలా ఇష్టం. మనస్ఫూర్తిగా ఈ మాట చెబుతున్నా. – చంద్రశేఖర్ పుసాల్కర్ ► ‘ఆర్ఎక్స్ 100’ సినిమాకి ఉత్తమ నూతన నటి అవార్డు రావడం హ్యాపీ. ఆస్కార్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల గురించి నా చిన్నప్పుడు మా అమ్మ గొప్పగా చెప్పేవారు. – పాయల్ రాజ్పుత్, హీరోయిన్ ► చిన్నప్పుడు ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ గురించి విన్నప్పుడు ‘వావ్’ అనిపించేది. అలాంటిది ఇప్పుడు సౌత్లో ఈ అవార్డులను స్టార్ట్ చేయడం, నేను అవార్డు అందుకోవడం నమ్మలేకపోతున్నా. ఈ అవార్డు మా నాన్న సత్యమూర్తిగారికి అంకితం. – దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ సంగీత దర్శకుడు (రంగస్థలం). ► ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా ‘రంగస్థలం’ సినిమాకి దాదాసాహెబ్గారి అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ఈ అవార్డును మా అమ్మ, నా భార్య, కూతురికి అంకితం ఇస్తున్నా. ఎందుకంటే వరుస షూటింగ్లతో వాళ్లను రెండేళ్లుగా మిస్ అవుతున్నా. – రత్నవేలు, కెమెరామేన్ ► ఈ ప్రతిష్టాత్మక అవార్డు తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నా. ‘కేజీఎఫ్’ చిత్రాన్ని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. – యష్, హీరో ‘దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ సీఈవో అభిషేక్ మిశ్రా, ప్రతినిధులు వినయ్తో పాటు పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. సురభి, పాయల్ రాజ్పుత్, అవికా గోర్, ఆషిమా -
సెలబ్రిటీస్ బెడ్స్టోరీస్తో వస్తున్నా: మంచు లక్ష్మి
సాక్షి, హైదరాబాద్ : సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడంలో చాలా మంది ఇంట్రస్ట్ చూప్తిస్తారు. ముఖ్యంగా సినిమా తారలపై ఉన్న ఆరాధనాభావంతో వాళ్లకు గుళ్లు కట్టిన సందర్భాలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ అభిమానం కేవలం సినిమాల వరకే పరిమితం కాదు..తమ అభిమాన హీరోహీరోయిన్లు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏం చేస్తుంటారా అనే విషయాల గురించి కూడా ఫ్యాన్స్ ఆలోచిస్తుంటారు. సాధారణంగా అయితే తారలకు సంబంధించిన డే టైమ్ ముచ్చట్లు అందరికీ తెలిసిపోతాయన్న సంగతి తెలిసిందే. కానీ సెలబ్రిటీస్ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది.. వాళ్లు బెడ్ పైకి చేరిన తర్వాత వాళ్ల ఆలోచనా విధానం ఎలా ఉంటుంది.. ఆ రోజంతా వారికి ఎలా గడిచింది.. ఇలాంటి అంశాలతో పాటు.. ఇప్పటివరకూ ఎవరికీ చెప్పని, తెలియని విషయాలను కూడా తెలసుకోవాలనుకునే ఆసక్తి సహజంగానే ఉంటుంది. అలాంటి వారికోసం బాలీవుడ్లో ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ అంటూ ఓ క్రేజీ షో వస్తోంది. కాస్త ఫన్, క్రేజీ, ఇంకాస్త హాట్గా ఉండే ఎన్నో విషయాలను ఫిల్మ్ స్టార్లు ఈ కార్యక్రమంలో షేర్ చేసుకుంటుంటారు. ఇప్పుడు తెలుగులోనూ అలాంటి స్పైసీ షో రాబోతోంది. టాలెంటెడ్ యాక్ట్రెస్ మంచు లక్ష్మి హోస్ట్గా వ్యవహరించనున్న ఈ షో త్వరలోనే తెలుగులో ప్రసారం కాబోతోంది. సింపుల్ గా చెబితే వీటిని ‘బెడ్ టైమ్ స్టోరీస్’అనుకోవచ్చు. లేదా బెడ్ టైమ్ ఇంటర్వ్యూ అని కూడా అనుకోవచ్చు. మంచు లక్ష్మి హోస్ట్గా వయాకామ్ 18 ఈ క్రేజీ షోను నిర్వహించనుంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘ఫీట్ అప్ విత్ స్టార్స్ తెలుగు వెర్షన్ హోస్ట్ చేస్తున్నందుకు చాలా ఎగ్జయిటింగ్గా ఫీలవుతున్నాను. ఈ షో ఫార్మాట్ చాలా యూనిక్ గా ఉంది. మన అభిమాన సెలబ్రిటీస్ భావాలను, రహస్యాలను తెలుసుకునేందుకు ఇది ఓ పర్ఫెక్ట్ సెట్టింగ్. అభిమాన తారలను ఫ్యాన్స్కు దగ్గరగా చేస్తూ వినోదాత్మకంగా సాగి పోయే విధంగా షోను నడిపించేందుకు ప్రయత్నిస్తాను. సెలబ్రిటీల్లో నాకు ఎంతో మంది స్నేహితులు కూడా ఉన్నారు.. వాళ్లందరితోనూ చేసే సంభాషణల కోసం ప్రేక్షకులతో పాటు నేనూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నాతో పాటు.. సెలబ్రిటీలకు కూడా ఇదో సరికొత్త అనుభవంగా మారబోతోంది’’ అన్నారు. కాగా ఈ నెల 23 నుంచి ప్రారంభం కాబోతోన్న ఈ షో కోసం ఇప్పటికే చాలామందికి నచ్చే తారలతో ఇంటర్వ్యూలు సిద్ధంగా ఉన్నాయని.. ఇలాంటి సెన్సేషనల్ షో కోసం అందరికీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నామని వయాకామ్ 18 ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. -
మరో టాక్ షో
బిగ్స్క్రీన్ ఎంట్రీ కంటే ముందే టెలివిజన్లో హోస్ట్గా ఎంట్రీ ఇచ్చారు లక్ష్మీ మంచు. ‘లక్ష్మీ టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మీ, లక్ ఉంటే లక్ష్మీ...’ వంటి విభిన్న టెలివిజన్ షోలు చేశారు. మంచి హోస్ట్ అని ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేశారు. తాజాగా ‘ఊట్’ సబ్స్క్రిప్షన్ వీడియో అన్ డిమాండ్ సర్వీస్ యాప్కు ఓ టాక్ షో చేస్తున్నారు లక్ష్మీ మంచు. ఈ ప్రోగ్రామ్లో తొలి గెస్ట్గా రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. త్వరలోనే ‘ఊట్’ లో ఈ షో ప్రసారం కానుంది. -
ఆమె ఓ మార్గదర్శి : ఎన్టీఆర్
సీనియర్ నటి, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల మరణంతో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఆమె మరణం టాలీవుడ్కు తీరని లోటంటూ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. హీరో ఎన్టీఆర్ ట్విటర్ ద్వారా సంతాపాన్ని తెలియజేశారు. విజయ నిర్మల గారి జీవితం ఎంతో మందికి మార్గదర్శకం, మరెంతో మందికి ఇన్స్పిరేషన్, ఆ మరణవార్త నన్ను కలచివేసింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. (చదవండి : విజయనిర్మల కన్నుమూత) ‘ఇది మా కుటుంబానికి భయానకమైన రోజు. ఓ మార్గదర్శి, ఓ లెజెండ్, మా అమ్మాలాంటి వ్యక్తి విజయనిర్మల దేవుడి దగ్గరకు పయనమయ్యారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ కృష్ణ అల్లుడు, హీరో సుధీర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. నటి, నిర్మాత మంచు లక్ష్మీ విజయ నిర్మల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘విజయ నిర్మల గారి మరణంలో శోకసంద్రంలో మునిగిపోయిన కృష్ణగారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఆమె ఎన్నో అద్భుత విజయాలను సాధించారు. సంపూర్ణ జీవితం అనుభవించిన ఆమె ఆత్మకు శాంతి చేకూరలని ఆశిస్తున్నాను’. అంటూ ట్వీట్ చేశారు. (చదవండి : విజయనిర్మల మృతిపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి) -
భారత్-పాక్ మ్యాచ్లో మంచు లక్ష్మి సందడి
-
భారత్-పాక్ మ్యాచ్లో మంచు లక్ష్మి సందడి
మాంచెస్టర్: వన్డే వరల్డ్కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ల మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా రసవత్తర పోరు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ను సినీ నటి మంచు లక్ష్మి ప్రత్యేకంగా వీక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలోను ఆమె షేర్ చేశారు. భారత్కు మద్దతుగా జాతీయ జెండాతో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. కాగా, పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ముందుగా భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్లో భారత్ పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్ను కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు ఆరంభించారు.