engagement
-
నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి అభినయ నిశ్చితార్థం చేసుకుంది. పుట్టుకతోనే ఈమె బధిరురాలు. అంటే మాట్లాడలేదు, వినబడదు. కానీ నటిగా వరస సినిమాలు చేస్తోంది. ఇప్పుడు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాకిచ్చింది.(ఇదీ చదవండి: గోదావరిలో అస్థికలు కలిపిన యాంకర్ రష్మీ)చెన్నైకి చెందిన అభినయ.. 2008 నుంచి దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తోంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దమ్ము, ధృవ, శంభో శివ శంభో, సీతారామం తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించింది. రీసెంట్ గా 'పని' అనే మలయాళ మూవీలో హీరోయిన్ గానూ చేసింది.కొన్నాళ్ల క్రితం హీరో విశాల్ తో ఈమె రిలేషన్ లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. వాటిని తోసిపుచ్చిన అభినయ.. తాను 15 ఏళ్లుగా తన చిన్నప్పటి స్నేహితుడితో ప్రేమలో ఉన్నానని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని చెప్పింది. అందుకు తగ్గట్లే ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుంది. కాకపోతే కాబోయే భర్త ముఖం, వివరాలు లాంటివి బయటపెట్టలేదు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా) View this post on Instagram A post shared by M.g Abhinaya (@abhinaya_official) -
అది నిజమే.. కానీ..: రింకూ ‘ఎంగేజ్మెంట్’లో ట్విస్ట్!
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్(Cricketer Rinku Singh)కు ఎంపీ ప్రియా సరోజ్(Priya Saroj)తో నిశ్చితార్థం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తల్ని ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ ఖండించారు. ఇరు కుటుంబాల మధ్య రింకూ- ప్రియల పెళ్లి గురించి చర్చలు జరుగుతున్న మాట వాస్తవమేనని.. అయితే, ఎంగేజ్మెంట్ మాత్రం కాలేదన్నారు.పెళ్లి ముచ్చట్లు జరుగుతున్నాయి ‘‘ప్రియ ప్రస్తుతం తిరువనంతపురంలో ఉంది. రింకూతో ఆమె నిశ్చితార్థం జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఇరు కుటుంబాలు ఈ విషయం గురించి చర్చిస్తున్నాయి. అయితే, రింకూ- ప్రియలపై పెళ్లిపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు’’ అని తెలిపారు. రింకూ కుటుంబం నుంచే పెళ్లి ప్రతిపాదన వచ్చిందని తుఫానీ సరోజ్ ఈ సందర్భంగా తెలిపారు. విధ్వంసకర ఇన్నింగ్స్తో వెలుగులోకిమరోవైపు.. నిశ్చితార్ధం జరిగిందన్న వార్తలను రింకూ సింగ్ కుటుంబ సభ్యులు ఖండించడం గమనార్హం. కాగా ఐపీఎల్(IPL)లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున విధ్వంసకర ఇన్నింగ్స్తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు ఉత్తరప్రదేశ్ కుర్రాడు రింకూ సింగ్. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది సత్తా చాటాడు. అద్భుతమైన షాట్లు, భారీ హిట్టింగ్తో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీ క్రికెట్లోనూ అడుగుపెట్టాడు రింకూ సింగ్. భారత జట్టు తరఫున ఎన్నో విలువైన ఇన్నింగ్స్లు ఆడిన రింకూ సింగ్... నయా ఫినిషర్గా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 27 ఏళ్ల రింకూ సింగ్ ఇప్పటి వరకు 30 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 507, 55 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు కోల్కతా ఫ్రాంఛైజీ అతడిని రూ. 13 కోట్లకు అట్టిపెట్టుకుంది.ఆ ఫొటోలతో బలపడిన ప్రచారంఅయితే, జీవితంలోనూ రింకూ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు శుక్రవారం వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే రింకూ సోదరి నేహా సింగ్ తమ ఇంట్లో బంధువుల కోలాహలం నిండిన ఫొటోలు షేర్ చేసింది. తన అన్నయ్యను ప్రేమగా హత్తుకుని ఉన్న ఫొటోలు పంచుకుంటూ ప్రేమను కురిపిస్తున్నట్లుగా ఎమోజీలు జతచేసింది. ఈ నేపథ్యంలో క్రికెట్ వర్గాల్లో రింకూ ఎంగేజ్మెంట్ వా ర్తలు విపరీతరం సర్క్యులేట్ అయ్యాయి.యువ ఎంపీగా ప్రస్థానంఉత్తరప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకురాలు ప్రియా సరోజ్తో త్వరలో రింకూ ఏడడుగులు వేయనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రియా సరోజ్ గురించి నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.కాగా ప్రియా సమాజ్వాదీ పార్టీ తరఫున 2024 సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు. 25 ఏళ్ల వయసులోనే మచిలీషహర్ నియోజకవర్గం నుంచి ఆమె ఎంపీగా విజయం సాధించారు. ప్రస్తుతం లోక్సభ ఎంపీగా కొనసాగుతున్నారు. పార్లమెంట్లో తనదైన శైలిలో స్పీచ్లు ఇస్తూ యువ నేతల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ గతంలో మూడుసార్లు ఎంపీగా పనిచేయడంతో పాటు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని కేరాకట్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఆయనే స్వయంగా కూతురి ఎంగేజ్మెంట్ గురించి స్పందించడంతో వదంతులకు చెక్ పడింది.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ Rinku Singh gets engaged to Samajwadi Party MP Priya Saroj. 💍- Many congratulations to them! ❤️ pic.twitter.com/7b7Hb0D2Em— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2025 View this post on Instagram A post shared by Neha ❤️ (@_neha_singh_0700) -
ఎంపీతో రింకూ సింగ్ నిశ్చితార్థం? ఆమె ఎవరంటే?
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్(Cricketer Rinku Singh Engagement) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్(MP Priya Saroj)తో అతడి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. రింకూ- ప్రియాల ఎంగేజ్మెంట్కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చెల్లెలితో రింకూ సింగ్బంధువుల కోలాహలంఈ నేపథ్యంలో కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అటు రింకూ గానీ.. ఇటు ప్రియా గానీ నిశ్చితార్థం విషయమై అధికారికంగా స్పందించలేదు. అయితే, రింకూ చెల్లెలు నేహా సింగ్(Neha Singh) తన అన్నతో కలిసి ఉన్న ఫొటోలను తాజాగా షేర్ చేసింది. ఇందులో బంధువుల కోలాహలంతో పాటు.. ఇల్లంతా అలంకరించినట్లుగా కనిపిస్తోంది. దీనిని బట్టి నిశ్చితార్థం జరిగినట్లు నెటిజన్లు అంచనాకు వస్తున్నారు.పేద కుటుంబంలో జన్మించిన రింకూకాగా ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లోని పేద కుటుంబంలో రింకూ కుమార్ సింగ్ జన్మించాడు. అతడి తండ్రి ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఒక్కోసారి రింకూ కూడా తండ్రికి ఆరోగ్యం సహకరించనపుడు సిలిండర్లు వేసేవాడు. ఒకానొక సమయంలో స్వీపర్గానూ రింకూ పనిచేశాడు.కోటీశ్వరుడిగా ఎదిగిన రింకూఅయితే, ఎన్ని కష్టాలు ఎదురైనా రింకూ మాత్రం క్రికెట్పై ప్రేమను వదులుకోలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ తొలుత ఐపీఎల్లో అడుగుపెట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కోల్కతా నైట్ రైడర్స్ తరఫున అదరగొట్టాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చి నయా ఫినిషర్గా ఎదిగాడు. ఆర్థికంగానూ స్థిరపడ్డాడు.ఇప్పటి వరకు భారత్ తరఫున 27 ఏళ్ల రింకూ సింగ్ 30 టీ20లు, రెండు వన్డేలు ఆడి 507, 55 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు కోల్కతా ఫ్రాంఛైజీ అతడిని రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది.ఎవరీ ప్రియా సరోజ్?ఇక ప్రియా సరోజ్ విషయానికొస్తే.. వారణాసిలో 1998లో జన్మించిన ఆమె.. న్యూఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్లో విద్యాభ్యాసం చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అనంతరం.. అమిటి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు.రాజకీయాలపై ఆసక్తి కలిగి ఉన్న ప్రియా సరోజ్ 2024 సాధారణ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు. మచ్లిశహర్ లోక్సభ నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. తన ప్రత్యర్థి బీపీ సరోజ్పై 35850 ఓట్ల తేడాతో విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ప్రియా సరోజ్ నికర ఆస్తుల విలువ రూ. 11.3 లక్షలుగా సమాచారం. ఇక ప్రియా తండ్రి తూఫానీ సరోజ్ కూడా మూడుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం కేరాకట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, రింకూ- ప్రియల నిశ్చితార్థ వార్తలను తూఫానీ సరోజ్ తాజాగా ఖండించారు.చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్ Rinku Singh gets engaged to Samajwadi Party MP Priya Saroj. 💍- Many congratulations to them! ❤️ pic.twitter.com/7b7Hb0D2Em— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2025 -
Divya Arundati : అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్ ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
ప్రియుడితో స్టార్ సింగర్ ఎంగేజ్మెంట్ : డైమండ్ రింగ్ స్పెషల్ ఎట్రాక్షన్
అమెరికన్ స్టార్ సింగర్ సెలెనా గోమెజ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది ఈ హాలీవుడ్ బ్యూటీ. ప్రియుడు బెన్నీ బ్లాంకోతో ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ఫరెవర్ బిగిన్స్ నౌ అంటూ షేర్ చేసిన సెలెనా గోమెజ్ ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె చేతి డైమండ్ రింగ్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తోంది.సెలెనా గోమెజ్, బెన్నీ బ్లాంకో రిలేషన్ ఎప్పటినుంచో వార్తల్లో ఉన్నప్పటికీ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నట్లు ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు. చిరకాల ప్రయాణం షురూ(ఫరెవర్ బిగిన్స్ నౌ) గురువారం (డిసెంబర్ 12) ఎంగేజ్మెంట్ ఫోటోలను పోస్ట్ చేసింది ‘సింగిల్ సూన్’ సింగర్ . దీనికి స్పందించిన ఆమె కాబోయే భర్త బెన్నీ బ్లాంకో ఈ పోస్ట్పై ‘హే వెయిట్... ఆమె నా భార్య’ అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఈ లవ్బర్డ్స్కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అద్భుతమైన మార్క్విస్ సాలిటైర్ డైమండ్ రింగ్తో సెలెనా గోమెజ్ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Selena Gomez (@selenagomez) బెన్నీ బ్లాంకో ఎవరు?బెన్నీ బ్లాంకో ప్రసిద్ధ హాలీవుడ్ నిర్మాత , రచయిత. ప్రధానంగా బీటీఎస్ , స్నూప్ డాగ్, హెల్సే, ఖలీద్, ఎడ్ షీరాన్, జస్టిన్ బీబర్, ది వీకెండ్, అరియానా గ్రాండే, బ్రిట్నీ స్పియర్స్ , సెలీనా గోమెజ్ వంటి కళాకారులతో కలిసి పనిచేశాడు. బెన్నీ సెలీనా ట్రాక్ ఐ కాంట్ గెట్ ఎనఫ్ను కూడా నిర్మించారు. సెలెనా గోమెజ్ బెన్నీ బ్లాంకో 2023 డిసెంబర్లో తమ సంబంధాన్ని ధృవీకరించారు. -
అఖిల్-జైనాబ్ నిశ్చితార్థం.. ఈ ఏడాది మాకెంతో ప్రత్యేకం: నాగార్జున
అక్కినేని వారి ఇంట త్వరలోనే శుభకార్యం జరగనుంది. వచ్చేనెల 4వ తేదీన నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహా వేడుక జరగనుంది. ఈ పెళ్లి పనులతో ఇరు కుటుంబాలు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అంతలోనే మరో సర్ప్రైజ్ ఇచ్చేశారు అక్కినేని ఫ్యామిలీ. నాగార్జున తనయుడు, హీరో అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. ముంబయికి చెందిన జైనాబ్ రవ్జీతో నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే మరోవారంలో నాగచైతన్య పెళ్లి జరగనుంది. దీంతో అఖిల్ పెళ్లి ఎప్పుడని అప్పుడే ఆరా తీయడం మొదలెట్టారు నెటిజన్స్. అయితే అఖిల్- జైనాబ్ల పెళ్లి 2025లోనే జరగనుందని నాగార్జున ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ ఏడాది తమకు ఎంతో స్పెషల్ అని కింగ్ తెలిపారు. ఓకే ఏడాదిలో అక్కినేని శతజయంతి ఉత్సవాలు, నాగచైతన్య- శోభితల పెళ్లి, అఖిల్ ఎంగేజ్మెంట్ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే కాకుండా అఖిల్, జైనాబ్ రవ్జీల రిలేషన్పై నాగ్ మాట్లాడారు.నాగార్జున మాట్లాడుతూ..'అఖిల్ ఎంగేజ్మెంట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నా. జైనాబ్ అందమైన అమ్మాయి మాత్రమే అఖిల్కు సరైన జోడి. వారిద్దరు తమ జీవితాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నందుకు ఆనందంగా ఉంది. వారిద్దరి వివాహం 2025లోనే జరుగుతుంది" అని తెలిపారు. అఖిల్- జైనాబ్ల నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా పంచుకున్నారు నాగార్జున. కాగా.. నాగ చైతన్య, నటి శోభిత ధూళిపళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరగనున్న సంగతి తెలిసిందే. -
పెంపుడు కుక్క మృతితో విషాదం
సేలం: కోవైలో కౌండంపాళయంకు చెందిన శరత్(30) ప్రైవేటు సంస్థలో మేనేజర్గా పని చేస్తున్నారు. ఇతని తల్లిదండ్రులు గుణశేఖరన్, కుమారి, శరత్ చెల్లెలు శృతి. వీరి ఇంట్లో 11 సంవత్సరాలుగా పమేరియన్ జాతికి చెందిన శునకం సంజూను పెంచుకుంటున్నారు. ఈ స్థితిలో శరత్ చెల్లెలు శృతికి వివాహ ఏర్పాట్లు చేపట్టారు. ఈమెకు గత 22వ తేది కోవైలో నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో ఇంటిలో వివాహ కార్యక్రమాలు ఉండడంతో ఇంట్లో ఉన్న కుక్కను చూసుకునే వీలు లేకపోయింది. దీంతో మేట్టుపాళయం రోడ్డలో ఉన్న జంతు ఆస్పత్రిలో ఒక రోజు మాత్రమే ఉంచి చూసుకోవాలని కోరారు. అక్కడ 21వ తేదీ ఉదయం వదిలి వెళ్లారు. ఒక్క రోజు సంజూను చూసుకోవడానికి రూ.1,200 ఇచ్చి వెళ్లారు. ఆ కుక్కను వైద్యులు సురేంద్రన్, గోపి పర్యవేక్షించడానికి తీసుకున్నారు. ఈ స్థితిలో అదే రోజు సాయంత్రం డాక్టర్లు శరత్కు ఫోన్ చేసి కుక్క అనారోగ్యంతో ఉన్నట్టు తెలిపారు. హుటాహుటిన అక్కడికి వెళ్లి చూడగా ఆ కుక్క మృతి చెందినట్టు తెలిసింది. ఈ విషయంపై శరత్ సాయిబాబా కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా ఆస్పత్రికి వెళ్లిన శరత్ కుటుంబీకులు తాము పెంచుకున్న శునకం మృతదేహాన్ని చూసి బోరున విలపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. கோவையில், விலங்குகள் நல மருத்துவமனையில் பராமரிப்புக்காக விடப்பட்ட நாய் உயிரிழந்தது. இதனால் நாயை வளர்த்த குடும்பத்தினர் கதறி அழுதனர்.#coimbatore #dogissue pic.twitter.com/CtjCW7uPDk— Indian Express Tamil (@IeTamil) November 25, 2024 -
హీరో అఖిల్తో ప్రేమ-నిశ్చితార్థం.. ఎవరీ జైనాబ్?
హీరో నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య-శోభితల పెళ్లి మరో వారం రోజుల్లో అంటే డిసెంబరు 4న జరగనుంది. ఇంతలోనే తన చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్థం జరిగిపోయిందని ప్రకటించారు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయి తమ ఇంటికి కోడలు కాబోతుందని ప్రకటించారు. అంతా బాగానే ఉంది కానీ అసలు ఎవరీ అమ్మాయి? సినిమా నటి లేదా మోడల్ అనేది ప్రశ్నగా మారింది.(ఇదీ చదవండి: హమ్మయ్యా.. 'పుష్ప 2' షూటింగ్ ఇన్నాళ్లకు పూర్తి)అఖిల్ చేసుకోబోయే అమ్మాయి పేరు జైనాబ్ రవ్జీ అని.. ఈమె ఓ ఆర్టిస్ అని మాత్రమే బయటపెట్టారు. అంతకు మించి ఒక్క డీటైల్ కూడా చెప్పలేదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈమెది హైదరాబాద్. కానీ లండన్, దుబాయిలో చదువంతా పూర్తి చేసిందట. హైదరాబాద్లోనే గతంలో రిఫ్లెక్షన్ పేరుతో ఆర్ట్ గ్యాలరీలో పెయింట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. అందులో ఈమె వేసిన మోడ్రన్, అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ని కూడా ప్రదర్శించారట.జైనాబ్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తోందట. ఇన్ స్టాలో ఈమెకు ఖాతా ఉంది గానీ అది ప్రైవేట్లో ఉంది. అఖిల్ ఈమెని చాలా ఏళ్లుగా ప్రేమించాడని చెప్పారు కానీ వీళ్లిద్దరూ ఎక్కడ ఎప్పుడు పరిచయమైంది ప్రస్తుతానికి సస్పెన్స్. బహుశా ఏదైనా పెయింటింగ్ ఎగ్జిబిషన్లో వీళ్లిద్దరూ పరిచయమై, అది ప్రేమగా మారిందేమో? అలానే జైనాబ్.. అఖిల్ కంటే వయసులో పెద్దది అనే మాట కూడా వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతనేది తెలియాలి.(ఇదీ చదవండి: బిగ్బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే!) View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
అక్కినేని ఇంట మరో పెళ్లి సందడి..అఖిల్ ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అక్కినేని అఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నాడు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ క్రమంలో అఖిల్.. తన నిశ్చితార్థం ఫొటోలని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి అందరూ అవాక్కవుతున్నారు.(ఇదీ చదవండి: శివంగి మళ్లీ గెలుపు.. బిగ్బాస్ 8 తొలి ఫైనలిస్ట్ ఎవరంటే?)ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనాబ్ అని తెలుస్తోంది. ఈమెకు స్కిన్ కేర్కి సంబంధించిన కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, దుబాయి, లండన్లో ఈమె పెరిగింది. కొన్నాళ్ల క్రితంగా ప్రేమలో ఉన్న అఖిల్-జైనాబ్.. పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది పెళ్లి ఉంటుందని అక్కినేని ఫ్యామిలీ ప్రకటించింది. ప్రస్తుతం అఖిల్ కాబోయే భార్య ఎవరా అని సోషల్ మీడియాలో అందరూ తెగ వెతికేస్తున్నారు. ఇకపోతే అఖిల్-జైనబ్ని ఆశీర్వదించాలని నాగార్జున అక్కినేని కోరారు. ఇదలా ఉండగా నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య-శోభిత.. డిసెంబరు 4న హైదరాబాద్లో వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి పెళ్లికళ వచ్చేసింది.(ఇదీ చదవండి: అమ్మాయిలకే 'సెకండ్ హ్యాండ్' లాంటి ట్యాగ్ ఎందుకు?: సమంత) -
'బిగ్బాస్ 8' సోనియా ఆకుల నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే? (ఫొటోలు)
-
నిశ్చితార్థం చేసుకున్న 'బిగ్బాస్ 8' సోనియా.. పెళ్లెప్పుడంటే?
బిగ్బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న వాళ్లకంటే నెగిటివ్ అయిన వాళ్లే ఎక్కువ. అలా ప్రస్తుత సీజన్లో పాల్గొని ఎలిమినేట్ అయిన బ్యూటీ సోనియా ఆకుల. ఇప్పుడు ఈమె తన ప్రియుడు యష్ పాల్తో నిశ్చితార్థం చేసుకుంది. పెద్దగా హడావుడి లేకుండా గురువారం ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)మంథనికి చెందిన సోనియా.. యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అలా బిగ్బాస్ 8వ సీజన్ అంటే ఈసారి ఓ కంటెస్టెంట్గా హౌసులోకి వచ్చింది. ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంది. కానీ నిఖిల్-పృథ్వీతో నడిపిన లవ్ ట్రాక్ ఈమెపై విపరీతమైన నెగిటివిటీ తీసుకొచ్చింది. దీంతో ఎలిమినేట్ అయిపోయింది.బయటకొచ్చిన తర్వాత నిఖిల్ నిజ స్వరూపం తెలుసుకుని పలు ఇంటర్వ్యూలో అతడిని కడిగిపారేసింది. బిగ్బాస్ లోనే తన ప్రియుడు యష్ గురించి బయటపెట్టింది. అతడికి ఆల్రెడీ పెళ్లి అయిందని, కాకపోతే తన భార్యకు విడాకులు ఇచ్చేశాడని.. త్వరలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. ఇప్పుడు నవంబర్ 21న నిశ్చితార్థం చేసుకుంది. డిసెంబరు రెండో వారంలో పెళ్లి జరిగే అవకాశముంది.(ఇదీ చదవండి: 'జీబ్రా' సినిమా రివ్యూ) -
వ్యాపారవేత్తతో నటి పెళ్లి ఫిక్స్ : భలే ఇంప్రెస్ చేశాడుగా! ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్
హౌస్ఫుల్ 2-స్టార్, సింగర్ షాజాన్ పదమ్సీ గుడ్న్యూస్ చెప్పేసింది. తన చిరకాల ప్రియుడు,వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో వచ్చే ఏడాది వివాహ బంధంలోకి అడుగు పెట్టనుంది. అంతేకాదు అతనితో ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్న షాజాన్ దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. కలకాలం నీతో జీవించేందుకు ఎదురు చూస్తున్నా అని పేర్కొంది. మూవీమాక్స్ సినిమాస్ సీఈఓ, కనకియా గ్రూప్ డైరెక్టర్ ఆశిష్ను వచ్చే ఏడాది పెళ్లాడనుంది. ఈ సందర్భంగా తమ లవ్ స్టోరీని, ఆశిష్ ఆకట్టుకునే అద్భుతమైన సెట్టింగ్తో తనను ఇంప్రెస్ చేసిన తీరును వెల్లడించింది. తనను తాను ఓల్డ్-స్కూల్ రొమాంటిక్ అని చెప్పుకునే షాజాన్, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్తో కలిసి రాకెట్ సింగ్ , హౌస్ఫుల్ 2 సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఈమె మంచి గాయని కూడా. బాలీవుడ్ ప్రముఖ గాయని షారన్ ప్రభాకర్, గాంధీ సినిమాలో జిన్నా పాత్రలో మెప్పించిన నటుడు దివంగత అలిక్ పదమ్సీల కుమార్తె షాజాన్.ఆశిష్ అందమైన పూలతో అలకరించిన వేదికపై ఆమెకు అందంగా ప్రతిపాదించాడు. గత రెండున్నరేళ్లలో వారి చిత్రాలు జ్ఞాపకాలన్నింటినీ కలిపి కస్టమైజ్ చేసిన ఫోటో వాల్తో నవంబర్ 13న షాజాన్కు ప్రపోజ్ చేశాడు. షాజాన్ తన చిన్ననాటి స్నేహితురాలు ద్వారా ఆశిష్ని కలిసినటటు తెలిపింది. అలా సాగిన పరిచయం, డేటింగ్, పెళ్లి దాకా వచ్చిందని గుర్తు చేసుకుంది. తాము విభిన్న నేపథ్యాలనుండి వచ్చినప్పటికీ, అభిరుచులూ, ప్రధాన విలువలు ఒకటేనని తెలిపింది. ముఖ్యంగా కొత్త ప్రదేశాలకు వెళ్లడం , ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ఉత్సవాలకు వెళ్లడంపై ఆసక్తి ఇద్దరికీ ఉందని వెల్లడించింది. అంతేకాదు తన కాబోయే భర్త క్రమశిక్షణ, నీట్నెస్ ఫ్రీక్ అని,ఆశిష్కు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా మెండుగా ఉందంటూ మురిసిపోయింది. View this post on Instagram A post shared by Shazahn Padamsee (@shazahnpadamsee) -
డాక్టర్తో నిశ్చితార్థం చేసుకున్న 'పుష్ప' విలన్
'పుష్ప' మూవీలో జాలిరెడ్డిగా నటించి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ.. నిశ్చితార్థం చేసుకున్నాడు. డాక్టర్ ధన్యతతో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమైపోయాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం బన్నీ.. మెగా సపోర్ట్ ఎక్కడ?)కర్ణాటక రాష్ట్ర దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న తనకు కాబోయే భార్యని ధనంజయ పరిచయం చేశాడు. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. గైనకాలజీలో ఈమె స్పెషలిస్ట్. వీళ్లిద్దరికీ చాలా క్రితం నుంచే పరిచయం. తొలుత స్నేహితులుగా ఉండేవారు. క్రమంగా ప్రేమలో పడ్డారు. ఇప్పుడు ఆదివారం (నవంబర్ 17) నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఫిబ్రవరి 16న మైసూరులో వీళ్ల పెళ్లి జరగనుంది.'పుష్ప' తొలి భాగంలో జాలిరెడ్డి పాత్రలో ఆకట్టుకున్న ధనంజయ.. ఇప్పుడు పార్ట్ 2లోనూ ఉన్నాడు. ట్రైలర్లో ఒక్క షాట్లో ఇతడిని చూపించారు. ధనంజయ నిశ్చితార్థం చేసుకున్న సందర్భంగా తోటి యాక్టర్స్, ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: మహేశ్-ప్రభాస్ రికార్డ్ బ్రేక్ చేసిన 'పుష్ప 2' ట్రైలర్) View this post on Instagram A post shared by Pink Tickets (@pinkticketsofficial) -
మాటలకందని విషాదం.. కొన్ని గంటల్లో నిశ్చితార్థం.. అంతలోనే..
తాడిపత్రి రూరల్: నిశ్చితార్థం కోసం గోరింటాకు పెట్టించుకుని సోదరునితో కలిసి ద్విచక్రవాహనంపై వస్తున్న యువతిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. తాడిపత్రి అప్గ్రేడ్ రూరల్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకటరెడ్డిపల్లికి చెందిన వీణాదేవి(24)కి ఆదివారం వివాహ నిశితార్థం జరగాల్సి ఉంది.ఇందు కోసం శనివారం సోదరుడు నారాయణరెడ్డితో కలిసి బైక్పై తాడిపత్రికి వెళ్లి చేతికి గోరింటాకు పెట్టించుకుంది. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా వీరి బైక్ను బుగ్గ నుంచి తాడిపత్రి వైపు వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో వీణాదేవి అక్కడికక్కడే చనిపోయింది.తీవ్రంగా గాయపడిన తమ్ముడు నారాయణరెడ్డికి తాడిపత్రిలో ప్రథమ చికిత్స చేసి, అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరి కొన్ని గంటల్లో నిశితార్థం జరుగుతుందన్న అనందంలో ఉన్న వీణాదేవి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను, గ్రామస్తులను కలచివేసింది. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్పై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
ప్రేమలో పడ్డ 'ఆరెంజ్' హీరోయిన్.. ప్రియుడు ఎవరంటే? (ఫొటోలు)
-
నిశ్చితార్థం చేసుకున్న రామ్ చరణ్ 'ఆరెంజ్' హీరోయిన్
రామ్ చరణ్ 'ఆరెంజ్' సినిమాలో హీరోయిన్గా చేసిన షాజన్ పదమ్సీ నిశ్చితార్థం చేసుకుంది. గత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న ఆశిష్ కనాకియ అనే బిజినెస్మ్యాన్తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. కొత్త లైఫ్ మొదలుపెట్టేందుకు ఆగలేకపోతున్నా అని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.(ఇదీ చదవండి: సీక్రెట్గా పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్)ముంబైకి చెందిన షాజన్.. 2009లో 'రాకెట్ సింగ్' సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాతి ఏడాది తెలుగులో రామ్ చరణ హీరోగా నటించిన 'ఆరెంజ్' మూవీలో రూబా అనే పాత్రలో కనిపించించింది. ఫ్లాష్ బ్యాక్లో ఈమె కనిపిస్తుంది. దీని తర్వాత వెంకటేశ్-రామ్ 'మసాలా' సినిమాలోనూ నటించింది. ఈ రెండు ఫ్లాప్ కావడంతో తెలుగులో మరో ఛాన్స్ ఈమెకు రాలేదు.కెరీర్ మొత్తంలో 6-7 సినిమాలు మాత్రమే చేసిన షాజన్... ప్రస్తుతం జీఓఏటీస్ అనే టీవీ షో చేస్తోంది. ఇప్పుడు 'మూవీ మ్యాక్స్' థియేటర్లకు సీఈఓ అయిన ఆశిష్ కనాకియాతో పెళ్లికి సిద్ధమైంది. వీళ్లిద్దరూ గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో వీళ్లిద్దరి పెళ్లి ఉండే అవకాశముంది.(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్తో నయనతార గొడవ) -
నటితో టాలీవుడ్ డైరెక్టర్ ప్రేమ పెళ్లి.. గ్రాండ్గా ఎంగేజ్మెంట్! (ఫొటోలు)
-
'కలర్ ఫోటో' డైరెక్టర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?
ప్రస్తుతం టాలీవుడ్లోనూ పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. త్వరలోనే మరో దర్శకుడి ఇంట్లో పెళ్లి భాజా మోగనుంది. 'కలర్ ఫోటో' సినిమాతో గుర్తింపు తెచ్చకున్న దర్శకుడు సందీప్ రాజ్.. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన తొలి మూవీలోనే చిన్న పాత్ర చేసిన చాందిని రావును ఆయన పెళ్లాడనున్నారు. తాజాగా వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తనకు కాబోయే భార్య చాందిని రావుకు సందీప్ రాజ్ రింగ్ తొడిగిన ఫోటోలను ఇన్స్టాలో పంచుకున్నారు. దీంతో ఈ జంట త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారు.కాగా.. షార్ట్ ఫిల్మ్స్తో నటుడు-దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ రాజ్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అతడితో పాటు చాందిని రావ్ కూడా షార్ట్ ఫిల్మ్ నటిగా కెరీర్ ప్రారంభించింది. సందీప్ డైరెక్టర్ అయిన తర్వాత ఇతడు తీసిన 'కలర్ ఫొటో', 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్లో చాందిని నటించింది. అలా వీళ్లిద్దరి పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఎప్పుడు ప్రేమలో పడ్డారో గానీ ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యారు.వచ్చేనెల అంటే డిసెంబరు 7న తిరుపతి పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి తేదీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా యాంకర్ సుమ కొడుకుతో 'మౌగ్లీ' అనే సినిమాని తీస్తున్నాడు సందీప్ రాజ్. కొన్నిరోజుల క్రితమే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు. View this post on Instagram A post shared by Sandeep Raj (@sandeepraaaj) -
పెళ్లికి రెడీ అయిన 46 ఏళ్ల తెలుగు నటుడు
తెలుగులో ఒకప్పుడు హీరోగా పలు సినిమాలు చేసి సాయి కిరణ్.. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రస్తుతం తెలుగులో సీరియల్స్ చేస్తున్న ఇతడు.. తనతో పాటు 'కోయిలమ్మ' సీరియల్లో యాక్ట్ చేస్తున్న స్రవంతి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సదరు నటి తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి మరీ ప్రకటించింది.దిగ్గజ గాయని పి.సుశీలకు మనవడు వరసయ్యే సాయికిరణ్ తల్లిదండ్రులు కూడా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే. తండ్రి అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ సినిమాల్లో పాటలు పాడారు. దీంతో సాయికిరణ్ సులభంగానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'నువ్వే కావాలి' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దీని తర్వాత 'ప్రేమించు', 'మనసుంటే చాలు', 'ఎంత బావుందో' తదితర చిత్రాల్లో హీరోగా.. 'జగపతి', 'షిరిడి సాయి', 'నక్షత్రం', 'గోపి గోడమీద పిల్లి' సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు.(ఇదీ చదవండి: ఆర్జీవీ మేనకోడలు పెళ్లిలో రష్మిక, విజయ్ దేవరకొండ)ఓవైపు సినిమాల్లో ఆడపాదడపా నటిస్తూనే సీరియల్ నటుడిగానూ సాయి కిరణ్ బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యరాగం ఇలా తెలుగు క్రేజీ సీరియల్స్లో కీలక పాత్రలు చేస్తూ బాగానే పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తనతో పాటు 'కోయిలమ్మ' సీరియల్లో నటించిన స్రవంతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.2010లోనే సాయికిరణ్కి ఆల్రెడీ వైష్ణవి అనే అమ్మాయితో పెళ్లయిందని, ఓ పాప కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పుడు ఇలా సడన్ సర్ప్రైజ్ అన్నట్లు 46 ఏళ్ల సాయికిరణ్.. రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే తోటీనటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక) View this post on Instagram A post shared by Actress Sravanthi (@sravanthi.official) -
ఎంగేజ్మెంట్ పార్టీలో 21 ఏళ్ల అపురూపమైన డ్రెస్లో అనన్య పాండే : శభాష్ అంటున్న నెటిజన్లు
ఫ్యాషన్ ప్రపంచంలో బాగా వినిపించే పేరు నటి అనన్య పాండే పేరు. ఇటీవల తన కజిన్ సోదరి నిశ్చితార్థ వేడుకలో మరింత ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే సాంప్రదాయ బద్ధంగా డిజైనర్ చీర లేదా గౌను ధరించడానికి బదులుగా, అనన్య 21 ఏళ్ల నాటి పాత డ్రెస్ను ఎంచుకుంది. దీంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. ఇలా ఎందుకు చేసిందంటే..సన్నిహిత బంధువు దియా ష్రాఫ్ నిశ్చితార్థానికి ఆక్వా బ్లూ కలర్ డ్రెస్ అందంగా కనిపించింది. అయితే ఈ డ్రెస్ ఫ్యాషన్ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ప్రఖ్యాత దివంగత డిజైనర్ రోహిత్ బాల్ తన తల్లి భావనా పాండే కోసం తయారు చేసిన ఆక్వా-బ్లూ గోల్డ్ ఎంబ్రాయిడరీ కుర్తా సూట్ను ధరించింది.దీనికి సంబంధించిన వివరాలతో పాటు ఒక వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది అనన్య పాండే. దీంతో నెటిజన్లు ఘనమైన నివాళి. ఈ డ్రెస్ మీకూ చాలా బావుంది అంటూ ప్రశంసించారు.నిజానికి అమ్మలు, అమ్మమ్మల చీరలు, అందమైన లెహంగాలను కూతుళ్లు అపురూపంగా ధరించడం కొత్తేమీ కాదు. కానీ అనన్య పాండే ఒక డిజైనర్ పట్ల గౌరవ సూచకంగా రెండు దశాబ్దాల క్రితం ఆయన డిజైన్ చేసిన సూట్ను ధరించడం విశేషంగా నిలిచింది. 2024 అక్టోబరులో లాక్మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా, అనన్య రోహిత్ బాల్ కోసం ర్యాంపవాక్ చేసిన ఘనత అనన్య సొంతం చేసుకుంది. ఇక వర్క్ పరంగా చూస్తే CTRL మూవీతో ఆకట్టుకుంది. అలాగే ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైఫ్స్లో అతిధి పాత్ర లో కనిపించింది అనన్యపాండే చిత్రనిర్మాత, కరణ్ జోహార్ సారద్యంలో అనన్య నటించిన రొమాంటిక్ మూవీ ‘చాంద్ మేరా దిల్’ వచ్చే ఏడాది రిలీజ్ కానుందని భావిస్తున్నారు.కాగా 2023 నుండి గుండె జబ్బుతో బాధపడుతున్న రోహిత్ బాల్, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వృత్తిని మాత్రం వదల్లేదు. చివరికి ఆరోగ్య విషమించడంతో ఈ నెల ఆరంభంలో (నవంబర్ 1న) కన్నుమూశారు. ఆయన మరణం ఫ్యాషన్ ప్రపంచానికి తీరటి లోటు అని అభిమానులు ,ప్రముఖులు తమ విచారాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. < View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) -
నార్నే నితిన్, శివానిల నిశ్చితార్థం (ఫొటోలు)
-
డాక్టర్తో 'పుష్ప' విలన్ ధనంజయ నిశ్చితార్థం (ఫొటోలు)
-
పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి
'పుష్ప' సినిమాలో జాలిరెడ్డిగా తనదైన విలనిజం చూపించిన కన్నడ నటుడు ధనంజయ.. పెళ్లికి రెడీ అయిపోయాడు. కర్ణాటక రాష్ట్ర దినోత్సవం సందర్భంగా నవంబర్ 1న తనకు కాబోయే భార్యని పరిచయం చేశాడు. దీంతో రహస్యంగా నిశ్చితార్థం అయిన విషయం బయటపడింది.(ఇదీ చదవండి: మొదటి పెళ్లిరోజు.. స్పెషల్ వీడియోతో వరుణ్ తేజ్-లావణ్య)కన్నడలో హీరో కమ్ విలన్గా పలు సినిమాలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనంజయ. ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి, సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. త్వరలో సీక్వెల్లోనూ అదరగొట్టేయనున్నాడు.ధనంజయ్ ఎంగేజ్మెంట్ విషయానికొస్తే ధన్యతని పెళ్లి చేసుకోబోతున్నాడు. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. గైనకాలజీలో ఈమె స్పెషలిస్ట్. వీళ్లిద్దరికీ చాలా క్రితం నుంచే పరిచయం. తొలుత స్నేహితులుగా ఉండేవారు. క్రమంగా ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్, సహ నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి జరగొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు) View this post on Instagram A post shared by Daali Dhananjaya (@dhananjaya_ka) -
టాలీవుడ్ హీరోయిన్ అంజు సర్ప్రైజ్ నిశ్చితార్థం (ఫొటోలు)
-
నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్లో హీరోయిన్గా చేసిన కేరళ బ్యూటీ అంజు కురియన్ నిశ్చితార్థం చేసుకుంది. రోషన్ జాకబ్ అనే వ్యక్తితో కొత్త జీవితం మొదలుపెట్టేందుకు సిద్ధమైపోయింది. ఇతడి ఇండస్ట్రీకి చెందినవాడేం కాదు. అయితే ఎంగేజ్మెంట్ ఫొటోలతో అందరినీ సర్ప్రైజ్ చేసిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే నెటిజన్లు, నటీనటులు ఈమెకు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: స్టార్ హీరోతో నిశ్చితార్థం.. హీరోయిన్ ప్రియాంక మోహన్ ఏమందంటే?)స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తమిళ చిత్రాల్లోనూ నటించింది. 2013లో 'నేరమ్' అనే మలయాళ మూవీతో కెరీర్ మొదలుపెట్టింది. ప్రేమమ్, ఓం శాంతి ఓషానా తదితర సినిమాల్లోనూ సహాయ పాత్రలు పోషించింది. 'కవి ఉద్దేశించతు' అనే మూవీతో హీరోయిన్ అయిపోయింది. 2018లో 'ఇదం జగత్' అనే తెలుగు చిత్రంలోనూ హీరోయిన్గా చేసింది. చివరగా 'అబ్రహం ఓజ్లర్' మూవీలో కనిపించింది.31 ఏళ్ల అంజు కురియన్ ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుంది. బహుశా వచ్చే డిసెంబరులో పెళ్లి చేసుకునే అవకాశముంది. మరి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత నటిగా కొనసాగుతుందా? లేదంటే పుల్స్టాప్ పెట్టేస్తుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్కి మరో కారు గిఫ్ట్) View this post on Instagram A post shared by Anju Kurian (Ju) (@anjutk10) -
స్టార్ హీరోతో నిశ్చితార్థం రూమర్స్.. హీరోయిన్ ఏమందంటే?
కొన్నిరోజుల క్రితం తమిళ హీరో జయం రవి విడాకులు తీసుకున్నాడు. తన ప్రమేయం లేకుండా ఇదంతా జరిగిపోయిందని ఇతడి భార్య ఆర్తి చెప్పుకొచ్చారు. ఇదలా ఉంచితే జయం రవి.. హీరోయిన్ ప్రియాంక మోహన్ని నిశ్చితార్థం చేసుకున్నాడనే రూమర్తో పాటు దండలతో ఉన్న ఫొటో కూడా వైరల్ అయింది. దీంతో అందరూ అది నిజమే అనుకున్నారు.(ఇదీ చదవండి: సినిమా హిట్.. ఏడాది తర్వాత డైరెక్టర్కి మరో కారు గిఫ్ట్)అయితే అది 'బ్రదర్' సినిమాలోనిది అని తేలింది. జయం రవి, ప్రియాంక మోహన్ జంటగా నటించిన ఈ తమిళ మూవీ.. దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్లో పాల్గొన్న ప్రియాంక.. ఎంగేజ్మెంట్ రూమర్స్పై క్లారిటీ ఇచ్చింది.'జయం రవి, నేను కలిసి 'బ్రదర్' సినిమా చేశాం. ప్రమోషన్లో భాగంగా మూవీ టీమ్ ఓ ఫొటో రిలీజ్ చేసింది. అందులో మేమిద్దరం మెడలో దండలు వేసుకుని ఉంటాం. దీంతో వెంటనే వైరల్ అయిపోయింది. అది చూసి మేం నిజంగానే నిశ్చితార్థం చేసుకున్నామని చాలామంది అనుకున్నారు. షూటింగ్స్తో బిజీగా ఉండటం వల్ల ఇది నా దృష్టికి రాలేదు. ఆ ఫొటో నిజమే అనుకుని టాలీవుడ్ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. ఏం జరిగిందో అర్థం కాలేదు. అసలు విషయం తెలిసి అది సినిమాలో స్టిల్ అని క్లారిటీ ఇచ్చా. రిలీజ్ చేయడానికి వేరే ఫొటో ఏం దొరకలేదా అని మూవీ టీమ్ని తిట్టుకున్నా' అని ప్రియాంక మోహన్ చెప్పుకొచ్చింది. ఈ సంఘటన తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రియాంక చెప్పింది. అయితే జయం రవి విడాకుల చర్చ ఓ వైపు నడుస్తుండగానే ఈ ఫొటో వైరల్ అవడం దీనికి కారణమైంది. ఏదైతేనేం మూవీ ప్రమోషన్కి ఇది కాస్తోకూస్తో పనికొచ్చినట్లు ఉంది. (ఇదీ చదవండి: నటుడిగా 50 ఏళ్లు పూర్తి.. చిరంజీవి స్పెషల్ పోస్ట్) -
‘నా పెళ్లి కోసం అన్నయ్య పెళ్లి వాయిదా’
ఇంట్లో పెళ్లికి ఎదిగిన కొడుకు, కూతురు ఉంటే తల్లిదండ్రులు కూతురికే ముందు పెళ్లి చేయాలనుకుంటారు. ఈ ఆనవాయితి దేశీయంగా దాదాపు అందరి ఇళ్లల్లో జరుగుతోంది. పేద, మధ్య తరగతి, ధనిక కుటుంబాలనే తేడా లేకుండా దీన్ని పాటిస్తున్నారు. ఇందుకు అంబానీ కుటుంబం కూడా అతీతం కాదని నిరూపించారు. ముఖేశ్-నీతా అంబానీ దంపతులకు ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీలు కవల పిల్లలు. మొన్న అక్టోబర్ 23న వారు పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి, తన సోదరుడి పెళ్లికి సంబంధించి ఇషా అంబానీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.‘అన్నయ్య ఆకాశ్ అంబానీ పెళ్లి శ్లోకామెహతాతో నిర్ణయించుకున్నారు. మార్చి 24, 2018న గోవాలో ఎంగేజ్మెంట్ పూర్తయింది. మే, 2018లో ఆనంద్ పిరమాల్తో నాకు నిశ్చితార్థం జరిగింది. ముందుగా అన్నయ్య ఎంగేజ్మెంట్ జరిగింది కాబట్టి, తన వివాహం ముందే జరగాల్సి ఉంది. కానీ నా పెళ్లి కోసం తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. అందుకు వదిన శ్లోకామెహతా కూడా ఎంతో సహకరించింది. నా వివాహం డిసెంబర్ 2018లో పూర్తయిన తర్వాత మార్చి 9, 2019లో అన్నయ్య-వదినల పెళ్లి జరిగింది’ అని ఇషా అంబానీ చెప్పారు.ఇషా అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న కంపెనీలు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిలయన్స్ ట్రెండ్స్ టిరా బ్యూటీ యూస్టా అజార్ట్ హామ్లేస్ నెట్మెడ్స్ ఫ్రెష్పిక్ఇదీ చదవండి: ఉచిత భోజనం వోచర్లు వాడిన ఉద్యోగుల తొలగింపుఆకాశ్ అంబానీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ జియో ప్లాట్ఫామ్స్ లిమిడెట్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ముంబయి ఇండియన్స్ -
ప్రియుడితో నటి నిశ్చితార్థం, పెళ్లెప్పుడంటే?
కన్నడ బుల్లితెర నటి మాన్సీ జోషి శుభవార్త చెప్పింది. త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రియుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాఘవతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఆదివారం (అక్టోబర్ 20న) నిశ్చితార్థం జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. వీరి పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్నట్లు తెలిపారు.ఇకపోతే ఈ బ్యూటీ దేవత సీరియల్లో నటించింది. ఈ సీరియల్లో సత్య క్యారెక్టర్ నుంచి నటి వైష్ణవి తప్పుకోగా.. ఆ స్థానాన్ని మాన్సీ భర్తీ చేసింది. ఈమె ఢీ డ్యాన్స్ షోలోనూ పాల్గొని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కన్నడలో పారు, రాధా రమణ వంటి సీరియల్స్లో మెరిసింది. View this post on Instagram A post shared by Mansi Joshi (@mansi._.joshi) View this post on Instagram A post shared by Mansi Joshi (@mansi._.joshi) -
Mansi Joshi: 'దేవత' సీరియల్ నటి నిశ్చితార్థం (ఫోటోలు)
-
ఘనంగా హీరో నారా రోహిత్ నిశ్చితార్థం
తెలుగు హీరో నారా రోహిత్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టేశాడు. హైదరాబాద్లోని నోవాటెల్లో గ్రాండ్గా నిశ్చితార్థం జరిగింది. ఉదయం 10:45 గంటలకు శిరీష(సిరి) వేలికి ఉంగరం తొడిగేశాడు. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు దంపతులతో పాటు నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. (ఇదీ చదవండి: రూ.500 కోట్లు దాటేసిన 'దేవర' కలెక్షన్)2019లో 'బాణం' సినిమాతో నారా రోహిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 'సోలో' మూవీతో హిట్ కొట్టిన తర్వాత వరస 2018 వరకు సినిమాలు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఈ ఏడాది మళ్లీ 'ప్రతినిధి 2' అనే మూవీతో వచ్చాడు. కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. కానీ ఇందులో నటించిన హీరోయిన్ సిరి లెల్లా మాత్రం ఇతడికి లైఫ్ పార్ట్నర్ అయిపోయింది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. నారా రోహిత్కి పెదనాన్న అవుతారు. రోహిత్ ప్రస్తుత వయసు 40 ఏళ్లు. కొన్నాళ్ల క్రితం ఇంట్లో పెళ్లి గురించి టాపిక్ రావడంతో సిరిని ప్రేమిస్తున్న విషయం చెప్పాడట. అలా పెద్దలు మాట్లాడుకుని మొత్తానికి నిశ్చితార్థం నిశ్చయించారట. డిసెంబరు 15న పెళ్లి జరగనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: బిగ్బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం) -
హీరో నారా రోహిత్ నిశ్చితార్థం ఫిక్సయిందా!
టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లికి రెడీ అయ్యాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు కొడుకు అయిన రోహిత్.. 'బాణం' సినిమాతో నటుడిగా మారాడు. అడపాదడపా మూవీస్ చేస్తూనే ఉన్నాడు. కారణమేంటో తెలీదు గానీ ఇప్పటివరకు ఒంటరిగా ఉండిపోయాడు. తాజాగా పెళ్లి ఫిక్సయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: రజినీకాంత్ 'వేట్టయన్' ట్విటర్ రివ్యూ)ఈనెల 13న హైదరాబాద్లోనే నిశ్చితార్థం జరగనుంది సమాచారం. కుటుంబ సభ్యులు అందరూ ఈ వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది. ఇకపోతే నారా రోహిత్కి ప్రస్తుతం 40 ఏళ్లు. అంటే లేటు వయసులో వివాహానికి రెడీ అయ్యాడనమాట. అమ్మాయి ఎవరు? డీటైల్స్ ఏం బయటకు రాలేదుఇతడు హీరోగా నటించిన 'సుందరకాండ' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కొన్నాళ్ల ముందు ట్రైలర్ రిలీజ్ చేశారు. లేటు వయసులో పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్ట్పైనే ఈ మూవీ స్టోరీ ఉండటం విశేషం. ఇక నారా రోహిత్ నిశ్చితార్థం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. ఐదు డోంట్ మిస్) -
ప్రేమ ఎంత మధురం సీరియల్ నటి వర్ష.. ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్
-
ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న బుల్లితెర నటి!
ప్రముఖ బుల్లితెర నటి హెచ్కే వర్ష త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా నటుడు కౌశిక్ నాయుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది ముద్దుగమ్మ. ప్రేమ ఎంత మధురం అనే సీరియల్తో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ.. శాండల్వుడ్లోనూ పలు సీరియల్స్లో కనిపించింది. ప్రస్తుతం వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.(ఇది చదవండి: బాయ్ఫ్రెండ్తో చిల్ అవుతోన్న హార్ధిక్ పాండ్యా మాజీ భార్య!)వర్షకు కాబోయే భర్త కౌశిక్ నాయుడు సైతం కన్నడలో సీరియల్స్లో నటించారు. వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. దీంతో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ప్రేమ ఎంత మధురం అనే సీరియల్తో తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించింది శాండల్వుడ్ బ్యూటీ వర్ష హెచ్కే. అంతకుముందు కన్నడలో నాగమండలం, కస్తూరి నివాస్, రాజారాణి సీరియల్స్ చేసింది. అంతే కాకుండా కొన్ని లఘు చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం కన్నడ, తెలుగు భాషల్లో బుల్లితెరపై అభిమానులను అలరిస్తోంది. View this post on Instagram A post shared by 𝙆𝙖𝙪𝙨𝙝𝙞𝙠 𝙉𝙖𝙞𝙙𝙪 (@peoplez_prince) -
చీరలో శోభిత ధూళిపాళ.. ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తూ.. (ఫోటోలు)
-
అల్టిమేట్ బీచ్ ప్రపోజల్ : తెగ ఫిదా అవుతున్న లవబర్డ్స్, ఫోటోలు వైరల్
బాలీవుడ్ లవబర్డ్స్ తమ రిలేషన్ను పక్కా చేసుకున్నారు. మాల్దీవుల్లోని సుందరమైన ప్రదేశంలో అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ అల్టిమేట్ బీచ్ వెడ్డింగ్ ప్రపోజల్ నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఈ ఫోటోలను చూసిన ఇతర లవబర్డ్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. ఇంతకీ ఎవరా ప్రేమ పక్షులు అంటే.. View this post on Instagram A post shared by Aadar Jain (@aadarjain) ప్రముఖ నటుడు అలేఖా అద్వానీ, మోడల్ ఆదార్ జైన్. గత కొన్నాళ్లుగా చెట్టాపట్టా లేసుకుని తిరుగుతున్న ఈ వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో నటుడు ‘‘నా ఫస్ట్ లవ్, నా బెస్ట్ ఫ్రెండ్ .. ఇక ఎప్పటకీ నా సొంతం’’ అనే క్యాప్షన్తో సంతోషకర వార్తను పంచుకున్నాడు. ప్రియురాలి ముందు మోకరిల్లి ప్రపోజ్ చేయడం, దీంతో అతని లేడీ లవ్ పూర్తిగా పసుపు రంగు దుస్తులలో అద్భుతంగా కనిపించడమే కాదు ఆధార్ తన ప్రియుడు వేలికి ఉంగరం తొడిగి ప్రపోజ్ చేస్తోంటే అలేఖ కన్నీళ్ల పర్యంతమైంది. మరోవైపు ఈ జంటకు స్నేహితులందరూ విషెస్ అందించారు. ముఖ్యంగా " మెహెందీ లగా కే రఖ్నా...డోలీ సాజా కే రఖ్నా.." అంటూ కరీనా కపూర్ స్పందించింది. కాగా ఆధార్ జైన్ ఖైదీ బ్యాండ్,హలో చార్లీలో సినిమాలతో నటుడిగా బాలీవుడ్లో పేరు తెచ్చు కున్నాడు. ముంబైలోని వే వెల్ అనే వెల్నెస్ కమ్యూనిటీ క్రియేటివ్ వ్యవస్థాపకురాలు అలేఖా అద్వానీ, వివిధ దుస్తులు,నగల బ్రాండ్లకు పనిచేసిన మోడల్ కూడా. గతంలో2023లో కరీనా కపూర్ ఖాన్ దీపావళి పార్టీలో మొదటిసారిగా కలిసి కనిపించి లైమ్లైట్లోకి వచ్చారు. ఆ తరువాత ఇద్దరూ బాలీ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను, అలేఖా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా మై లైఫ్ ఆఫ్ లైట్ అంటూ కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
సింపుల్గా స్టార్ హీరోయిన్ తమ్ముడి నిశ్చితార్థం
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లిన ప్రియాంక చోప్రా.. ఇప్పుడు వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. అలాంటిది ఈమె తమ్ముడి నిశ్చితార్థం ఎలాంటి హడావుడి లేకుండా జరిగిపోయింది. ముంబయిలో శుక్రవారం ఈ వేడుక జరగ్గా.. సోమవారం కాబోయే వధూవరులతో పాటు ప్రియాంక చోప్రా బయటపెట్టింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: అభిమాని కుటుంబాన్ని సత్కరించిన చిరంజీవి)ప్రియాంక చోప్రా సోదరుడి పేరు సిద్ధార్థ్ చోప్రా.. 2019 మార్చిలోనే ఇషితా కుమార్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయింది. పెళ్లి జరగలేదు. ఇప్పుడు అదే సిద్ధార్థ్కి నీలమ్ ఉపాధ్యాయ అనే అమ్మాయితో హస్తకర్ వేడుక జరిగింది. ఉత్తరాది సంప్రదాయంలో ఉంగరాలు మార్చుకునే వేడుకని ఇలా పిలుస్తారు.ఇంట్లోనే కుటుంబ సభ్యుల సమక్షంలో శుక్రవారం ఈ నిశ్చితార్థం జరిగింది. అప్పుడే న్యూస్ వచ్చింది. తాజాగా సదరు ఫొటోలు బయటపెట్టడంతో ఎంగేజ్మెంట్ నిజమని తేలింది. ప్రియాంక చోప్రా కూడా కాబోయే వధూవరుల్ని ఆశీర్వదిస్తూ పోస్ట్ పెట్టింది. అలానే ఈ ఫొటోల్లో చోప్రా కజిన్స్ అందరూ కనిపించారు. నటి మన్నారా చోప్రా కూడా ఉంది. ఎందుకో పరిణీతి చోప్రా మాత్రం కనిపించలేదు.(ఇదీ చదవండి: చేదు అనుభవం.. హీరోయిన్ నమితకి గుడిలోకి నో ఎంట్రీ) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Neelam Upadhyaya (@neelamupadhyaya) View this post on Instagram A post shared by Neelam Upadhyaya (@neelamupadhyaya) -
Megha Akash : హీరోయిన్ మేఘా ఆకాశ్ నిశ్చితార్థం (చిత్రాలు)
-
నిశ్చితార్థంతో సర్ప్రైజ్.. టాలీవుడ్ హీరోయిన్ పెళ్లికి రెడీ
యంగ్ హీరో మేఘా ఆకాశ్ నిశ్చితార్థం చేసుకుంది. మొన్నటివరకు ఈమె పెళ్లి గురించి రకరకాల గాసిప్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిని నిజం చేస్తూ సాయి విష్ణు అనే కుర్రాడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన మూడు ఫొటోల్ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆగస్టు 22న ఈ శుభకార్యం జరిగినట్లు చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ)మేఘా ఆకాశ్ విషయానికొస్తే.. చెన్నైలో పుట్టి పెరిగింది. తెలుగు హీరో నితిన్ 'లై' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనే ఛల్ 'మోహన రంగ', 'రాజరాజ చోర', 'డియర్ మేఘ', 'గుర్తుందా శీతాకాలం', 'ప్రేమదేశం', 'రావణాసుర', 'బూ', 'మనుచరిత్ర' మూవీస్ చేసింది. తమిళంలోనూ రజనీకాంత్ 'పేటా'తో పాటు బోలెడన్ని చిత్రాల్లో నటించింది. కాకపోతే ఈమెకు సరైన బ్రేక్ రాలేదు.గత కొన్నిరోజుల నుంచి మేఘా ఆకాశ్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుతో వివాహం చేసుకోనుందని అన్నారు. ఇవన్నీ అలా ఉండగానే సాయి విష్ణు అనే కుర్రాడితో ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. కాకపోతే ఇతడు ఎవరు? బ్యాక్ గ్రౌండ్ లాంటివి మాత్రం ప్రస్తుతానికి తెలియట్లేదు. ఏదేమైనా మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిందనమాట. ఇదలా ఉంచితే తెలుగు హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య గోరఖ్ని పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం.. వీడియోలు వైరల్) -
నాగచైతన్య ఎంగేజ్మెంట్.. అతనితో సమంత డేటింగ్!
టాలీవుడ్ హీరో నాగచైతన్య మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇటీవలే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా వెల్లడించారు. అంతేకాకుండా నిశ్చితార్థం తర్వాత చైతూ చాలా సంతోషంగా ఉన్నాడని నాగ్ తెలిపారు.అయితే చైతూకు ఎంగేజ్మెంట్ కావడంతో అందరి దృష్టి ఆయన మాజీ భార్య సమంతపైనే పడింది. చైతన్య నిశ్చితార్థం తర్వాత సమంత ఎలాంటి పోస్టులు పెడుతుందా అని నెటిజన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వీరిద్దరి ఎంగేజ్మెంట్ గురించి ఆమె ఇప్పటివరకు ఎలాంటి పోస్ట్ చేయలేదు.డైరెక్టర్తో డేటింగ్?ఈ సంగతి అటుంచితే.. తాజాగా సమంతపై నేషనల్ మీడియాలో తెగ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా రెడ్ఇట్ కథనం ప్రకారం సామ్ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు వరుస కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అతను సమంత నటిస్తోన్న సిటాడెల్.. హనీ బన్నీ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలోనూ సమంతతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేశారు. ఆ సిరీస్ తర్వాతే అక్కినేని నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకుంది. అయితే సమంత- రాజ్ నిడిమోరుపై వస్తున్న రూమర్స్ ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. రెండు వెబ్ సిరీసుల్లో వీరిద్దరు కలిసి పనిచేయడం వల్లే ఇలాంటి కథనాలు వినిపిస్తున్నాయని మరికొందరు అంటున్నారు. కాగా.. ఇప్పటికే పెళ్లయిన రాజ్ నిడిమోరు తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది క్లారిటీ లేదు.కాగా.. 2017లో సమంత- నాగచైతన్య పెళ్లాడింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో 2021లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరు తమ తమ కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య తండేల్ మూవీలో నటిస్తున్నారు. -
టీమిండియా క్రికెటర్ నిశ్చితార్థం (ఫోటోలు)
-
పెళ్లి పీటలెక్కనున్న భారత క్రికెటర్.. నిశ్చితార్థం ఫోటోలు వైరల్
టీమిండియా యువ క్రికెటర్ జితేష్ శర్మ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గురువారం (ఆగస్టు 8) జితేష్ తన చిన్ననాటి స్నేహితురాలు శలక మకేశ్వర్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ఈ మహారాష్ట్ర క్రికెటర్ పంచుకున్నాడు. దీంతో ఈ కొత్త జంటకు అభినందనలు వెల్లువెత్తున్నాయి. భారత క్రికెటర్లు రుతరాజ్ గైక్వాడ్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్లు సైతం జితేష్-మకేశ్వర్లకు శుభాకాంక్షలు తెలిపారు. నాగపూర్ చెందిన శలాకా ఇంజినీరింగ్ పూర్తి చేసి ఓ సాప్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఇక జితేష్ శర్మ విషయానికి వస్తే.. టీమిండియాతో పాటు ఐపీఎలో పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గతేడాది చైనా వేదికగా జరిగిన ఆసియా క్రీడల ద్వారా భారత జట్టు తరపున అరంగ్రేటం చేశాడు.కానీ తనకు వచ్చిన అవకాశాన్ని జితేష్ అందిపుచ్చుకోలేకపోయాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన జితేష్ కేవలం 100 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున 40 మ్యాచ్లు ఆడిన జితేష్ శర్మ.. 730 పరుగులు చేశాడు. View this post on Instagram A post shared by Jitesh Sharma (@jiteshsharma_) -
చైతూతో ఎంగేజ్మెంట్.. శోభిత ఎమోషనల్ పోస్ట్!
అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ నెల 8న ఈ జంట అఫీషియల్గా ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా నూతన జంటకు పలువురు సినీతారలు, అభిమానులు అభినందనలు తెలిపారు.తాజాగా ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలను శోభిత ధూళిపాళ్ల షేర్ చేసింది. చైతూతో కలిసి ఊయలలో కూర్చుని దిగిన పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఫోటోలతో పాటు ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.సంతోషంగా ఉందన్నా నాగార్జుననాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం విషయంలో తాము సంతోషంగా ఉన్నామని హీరో నాగార్జున తెలిపారు. విడాకుల అనంతరం చైతన్య చాలా బాధపడ్డారని వివరించారు. తన బాధను ఎవరితోనూ పంచుకోలేదని వెల్లడించారు. చైతూ సంతోషంగా ఉండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పారు. పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని నాగార్జున వెల్లడించారు. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
చైతూ- శోభిత తొలిసారి అక్కడే కలుసుకున్నారా?
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు. గురువారం ఉదయం ఈ శుభకార్యం జరిగింది. బహుశా ఈ ఏడాది చివర్లో పెళ్లి ఉండొచ్చు. ఎంగేజ్మెంట్ జరగడం మాటేమో గానీ శోభిత ఎవరు? తొలిసారి వీళ్లిద్దరూ ఎక్కడ కలిశారు? అసలు ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.నాగచైతన్య విషయానికొస్తే.. నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే హీరోయిన్ సమంతని ప్రేమించి 2017లో పెళ్లి చేసుకున్నాడు. కారణాలు తెలియవు కానీ వివాహ బంధంలో కలతలు రావడంతో 2021 అక్టోబరు 2న పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఇది జరిగిన దాదాపు మూడేళ్లకు నటి శోభిత ధూళిపాళ్లతో చైతూ నిశ్చితార్థం జరిగింది.(ఇదీ చదవండి: Samantha: హార్ట్ బ్రేక్ అయింది.. సమంత పోస్ట్ వైరల్)ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో పుట్టిన శోభిత.. వైజాగ్లో పెరిగింది. అక్కడే చదువుకుంది. తండ్రి మర్చంట్ నేవీ ఇంజినీర్ కావడంతో ముంబయిలో స్థిరపడింది. బాలీవుడ్లో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటించింది. తెలుగులో అడివి శేష్ 'గూఢచారి', 'మేజర్' సినిమాల్లో మాత్రమే నటించింది. హీరోయిన్గా కంటే నటిగానే ఈమె గుర్తింపు తెచ్చుకుంది. 'పొన్నియిన్ సెల్వన్' లాంటి పాన్ ఇండియా సినిమాలతో పాటు పలు వెబ్ సిరీసుల్లోనూ నటించింది. హాలీవుడ్లోనూ 'మంకీమ్యాన్' అనే సినిమాలో నటించింది.'మేజర్' షూటింగ్ జరుగుతున్న టైంలోనే చైతూ-శోభితకు పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల పాటు స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ గతేడాది ఓ రెస్టారెంట్కి వెళ్లారు. అయితే అక్కడి చెఫ్ పోస్ట్ చేసిన ఫొటోల వల్ల వీళ్ల డేటింగ్ బయటపడింది. ఇన్నాళ్లకు బంధాన్ని నిజం చేస్తూ నిశ్చితార్థం చేసుకున్నారు.(ఇదీ చదవండి: థియేటర్లో పెళ్లి చేసుకున్న మహేశ్ బాబు ఫ్యాన్!) -
అసలు వీరిద్దరి మధ్య లవ్ స్టోరి ఎప్పుడు స్టార్ట్ అయింది?
-
హాలీవుడ్ రేంజ్కు కాబోయే అక్కినేని కోడలు..! (ఫొటోలు)
-
నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించిన నాగార్జున
-
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం (ఫోటోలు)
-
నిశ్చితార్థానికి జంట ‘క్రేజీ డీల్’ : వెడ్డింగ్ డీల్ కూడా మాదే అంటున్న స్విగ్గీ
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు నిమిషాల్లో వేడి వేడి ఫుడ్ను మన కాళ్ల దగ్గరకు తెచ్చిపెడుతున్నాయి. పార్టీ మూడ్ లోనో, ఓపికలేనపుడో, వర్షం వచ్చినపుడో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం దాదాపుఅందరికీ అలవాటే. అందరిలాగా తానూ చేస్తే కిక్ ఏముంది అనుకున్నారో ఏమోగానీ, ఒక జంట తమ ఎంగేజ్మెంట్ సెర్మనీకి వచ్చిన అతిథులకు ఏకంగా స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను ఒక వ్యక్తి ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై మీమ్స్ ఫన్సీ కామెంట్స్ వైరల్గా మారాయి.ఒక జంట వారి నిశ్చితార్థ వేడుకలో సాంప్రదాయ క్యాటరింగ్కు బదులుగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ను ఎంచుకున్నారు. ఈ వేడుకు హాజరైన వ్యక్తి ఈ విషయాన్ని గమనిం చాడు. డెలివరీ బాయ్. ఫంక్షన్లో ఉన్న ఒక టేబుల్పై ప్లాస్టిక్ ఫుడ్ బాక్స్ల వరుసలను పేర్చుతున్న చిత్రాన్ని షేర్ చేసారు. ఇది వైరల్గా మారడంతో స్విగ్గీ కూడా స్పందించింది.ఈ కుర్రాళ్ల కంటే ఉపయోగించినట్టుగా, క్రేజీ డీల్ను ఇంకెవరూ ఇలా వాడలేదు.. పెళ్లి భోజనాలు కూడా మా దగ్గరే ఆర్డర్ చేసుకోండి’’ అంటూ రిప్లయ్ ఇచ్చింది. భోజనాలు వాళ్లింట్లో, చదివింపులు(జీపే) మాకు అంటూ ఒకరు, వాళ్ల యూపీఐ క్యూఆర్ పెడతారు అని ఒక కోడ్ని ఉంచుతారు. మరో యూజర్, వాళ్ల నిశ్చితార్థం, వాళ్ల పైసలు, వాళ్ల ఇష్టం..ఇక్కడ సమస్య కనిపించడం లేదు’’ అంటూ మరొకరు పన్నీగా కమెంట్ చేశారు.no one has used our Crazy Deals better than these guys 😭😭 shaadi ka khana bhi humse mangwa lena 🥰 https://t.co/XIo2z2TnYX— Swiggy Food (@Swiggy) August 4, 2024 -
వీడియో కాల్లో ప్రముఖ నటుడి కొడుకు నిశ్చితార్థం.. ఎందుకిలా?
ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు నెపోలియన్.. తన కుమారుడి నిశ్చితార్థం కాస్త డిఫరెంట్గా జరిపించారు. అబ్బాయేమో అమెరికాలో ఉంటే.. అమ్మాయి మాత్రం తమిళనాడులో ఉంది. అయితేనేం వీడియో కాల్లో అక్కడ ఇక్కడ కూర్చుని శుభకార్యం జరిపించారు. ఇంతకీ ఎందుకిలా చేశారు? అసలేంటి కారణం?అప్పట్లో విలన్గా నటించి గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు నెపోలియన్.. ఆ తర్వాత కాలంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. కొన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీ, సొంతూరిని విడిచిపెట్టి అమెరికాలో సెటిలైపోయారు. ఈయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్లలో ఒకడే ధనుష్. ఇతడికి నాలుగేళ్ల వయసులోనే 'మస్క్యూలర్ డైస్ట్రోపి' అనే వ్యాధి వచ్చింది. దీంతో శరీరం అంతా చచ్చుబడి పోయింది. అలా అప్పటి నుంచి వీల్ఛైర్కే పరిమితమయ్యాడు.(ఇదీ చదవండి: అంబానీ పెళ్లిలో ఐశ్వర్య రాయ్.. డిస్కషన్ మాత్రం విడాకుల గురించి!)ఇప్పుడు ఈ కుర్రాడికే నిశ్చితార్థం జరిపించారు. ప్రస్తుతం ధనుష్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా విమానంలో రావడం కాస్త కష్టమైన విషయం. దీంతో నటుడు నెపోలియన్.. తమిళనాడులోని తిరునల్వేలి వచ్చారు. కాబోయే పెళ్లి కూతురు అక్షయ ఏమో ఇక్కడ.. కొడుకు అమెరికాలో ఉండగా వీడియో కాల్ ద్వారా నిశ్చితార్థం అనే శుభకార్యాన్ని నెపోలియన్ జరిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తనకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని నెపోలియన్ కొడుకు ధనుష్.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. త్వరలో పెళ్లి ఉండొచ్చు. తేదీ ఏంటనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా పూర్తిగా అమెరికాకి షిఫ్ట్ అయిపోయిన నెపోలియన్.. అక్కడే సేంద్రీయ వ్యవసాయంతో పాటు వ్యాపారం కూడా చేస్తున్నారు.(ఇదీ చదవండి: లావుగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా.. జర్నలిస్ట్పై నటి రోహిణి ఫైర్) View this post on Instagram A post shared by Dhanoosh Nepoleon (@dhanoosh98) -
మొదటి భార్యతో విడాకులు.. అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..!
కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భామ సునయన. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది రెజీనా చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ ఈ ఏడాది ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించింది. అయితే ఇటీవల తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు కాబోయే భర్త వేలిని పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన నిశ్చితార్థం జరిగిందని పేర్కొంది. అయితే తను పెళ్లి చేసుకోబోయేది ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఆమె ప్రముఖ యూట్యూబర్, దుబాయ్కు చెందిన ఖలీద్ అల్ అమెరీతో నిశ్చితార్థం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఖలీద్ ఇటీవల జూన్ 26న అమ్మాయి వేలికి డైమండ్ రింగ్తో చేతులు పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశాడు.దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది.కాగా.. సునయన 2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో నటప్రయాణం మొదలు పెట్టింది. తనకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా కాదలిల్ విడుదెన్(2008). నీర్పరవై చిత్రం తనను మరో మెట్టు ఎక్కించింది. తెలుగులో పెళ్లికి ముందు ప్రేమ కథ, రాజరాజ చోర సినిమాలతో పాటు చంద్రగ్రహణం, మీట్ క్యూట్ సిరీస్లతో సినీ ప్రియులకు మరింత దగ్గరైంది.మొదటి భార్యతో విడాకులు..కాగా.. జూలై 1న ఖలీద్ అల్ అమెరీ మాజీ భార్య సలామా మొహమ్మద్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఒ యూట్యూబ్ ఛానెల్తో మాట్లాడుతూ తాను, ఖలీద్ విడాకులు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీనే కోర్టు విడాకులు మంజూరు చేసిందని ఆమె పేర్కొంది. దుబాయ్కు చెందిన ఖలీద్ అల్ అమెరికీ సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Sunainaa (@thesunainaa) View this post on Instagram A post shared by Khalid Al Ameri (@khalidalameri) -
స్టార్ హీరోయిన్ వల్ల ఆగిపోయిన అభిమాని పెళ్లి
యంగ్ హీరోయిన్ వల్ల ఓ అభిమాని పెళ్లి ఆగిపోయింది. అవును మీరు కరెక్ట్గానే విన్నారు. ఈ విషయాన్ని సదరు హీరోయినే బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీని గురించి చెప్పుకొచ్చింది. గతంలో ఎయిర్పోర్ట్లో తనకెదురైన అనుభవాన్ని పూసగుచ్చినట్లు రివీల్ చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీల ఇంతలా మారిపోయిందేంటి?)'సొంతూరికి వెళ్లేందుకు బరేలీ ఎయిర్పోర్ట్లో ఓసారి ఉన్నాను. మాస్క్ పెట్టుకున్నప్పటికీ నన్ను గుర్తుపట్టిన ఓ మహిళ నా దగ్గరకొచ్చింది. నేనా కాదా అని ధ్రువీకరించుకున్న తర్వాత.. 'నీ వల్లే నా పెళ్లి ఆగిపోయింది. కానీ అలా జరిగి మంచిదే అయిందిలే. నాకు ఓ వ్యక్తితో నిశ్చితార్థం అయింది. కానీ నేను పెళ్లి వద్దని చెప్పేశా. ఎందుకంటే అతడు నీకు బాగా వీరాభిమాని. పూర్తిగా నీ మత్తులో మునిగిపోయాడు. అందుకే అతడికి నో చెప్పేశా' అని చెప్పి షాకిచ్చింది' అని సోనమ్ బజ్వా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అయితే ఆ మహిళ పెళ్లి చేసుకుని హ్యాపీగానే ఉందని హీరోయిన్ తెలిపింది.ఉత్తర ప్రదేశ్కి చెందిన సోనమ్ బజ్వా.. పంజాబీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. 'బాబు బంగారం', 'ఆటాడుకుందాం రా' మూవీస్లో యాక్ట్ చేసింది. ఏదేమైనా హీరోయిన్ల వల్ల పెళ్లిళ్లు జరగడం చూశాం కానీ ఇలా ఈమె మోజులో పడి పెళ్లి ఆగిపోవడం మాత్రం విచిత్రంగా అనిపించింది.(ఇదీ చదవండి: డైరెక్టర్తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్) -
నిశ్చితార్థం రద్దయిందని ఘోరం
యశవంతపుర: నిశ్చితార్థం రద్దయిందనే ఉన్మత్త ఆవేశంలో 16 ఏళ్ల బాలికను తల నరికి హత్య చేసి పరారైన కిరాతకుడు ప్రకాశ్ను కొడగు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని సోమవారపేట పరిధిలో సుర్జబ్బి ప్రభుత్వ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న మీనా అనే బాలికతో అతనికి గతంలో ఇరుకుటుంబాల వారు నిశ్చితార్థం చేశారు. ఏడాది నుంచి ప్రేమ హత్యకు గురైన మీనా ఊరు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని హమ్మియాళకు చెందిన ప్రకాశ్ చిన్నచిన్న పనులు చేసుకొనేవాడు. ఏడాది నుంచి మీనా వెంటపడ్డాడు. రోజూ మీనాను ప్రకాశ్ బైకులో ఎక్కించుకొని స్కూల్ వద్ద వదిలేవాడు. ఫలితాలు వచ్చిన రోజునే నిశి్చతార్థంలో ఇద్దరినీ పెద్దలు కూర్చోబెట్టి ఉంగరాలు మారి్పంచారు. అయితే కొంతసేపటికి అధికారులు వచ్చి మైనర్ బాలికకు ఎలా పెళ్లి చేస్తారని ప్రశ్నించటంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు బాలిక తల్లిదండ్రులు సుబ్రమణ్య, జానకి తెలిపారు. ఆ తరువాత మీనాను మాటల్లో పెట్టిన ప్రకాశ్ ఆమె తల నరికి తీసుకెళ్లాడు. ఆమె తల్లిదండ్రులపైనా దాడి చేసి పరారయ్యాడు. ప్రకాశ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని శుక్రవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది నిజం కాదని తేలింది. ఒక గ్రామంలో దాగి ఉన్న నిందితున్ని అరెస్టు చేసి విచారణ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె.రామరాజన్ తెలిపారు. ఘటనాస్థలికి తీసుకెళ్లి హత్య గురించి విచారించారు. -
సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్ పై తొలిసారి స్పందించిన అదితిరావు హైదరీ
-
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
హీరామండి వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరోయిన్ అదితిరావ్ హైదరీ. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో వచ్చిన భారీబడ్జెట్ వెబ్ సిరీస్ హీరామండిలో నటించింది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అదితి తన ప్రేమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో సిద్ధార్థ్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడంపై స్పందించింది. సిద్ధార్థ్తో కలిసి ఉండటం ప్రేమపై నమ్మకాన్ని పెంచిందని తెలిపింది.అదితి మాట్లాడుతూ.. 'నేను కొన్ని విషయాల్లో పవిత్రతను నమ్ముతాను. మా ఇద్దరి రిలేషన్పై రూమర్స్ రావడం సహజమే. కానీ మేం మా తల్లిదండ్రుల అనుమతితోనే మా బంధాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నాం. వారు మా కంటే ఎంతో ప్రైవేట్గా ఉంటారు. మాకు చాలా కాల్స్ వస్తున్నందుకే మా రిలేషన్ను బయటకు చెప్పేశాం. ఈ విషయాన్ని బయటకు చెప్పడం బాధ్యతాయుతమైన పనిగా మేము భావించాం'అని తెలిపింది.ఆమె ఇంకా మాట్లాడుతూ..'నేను ఎల్లప్పుడూ అన్ని విషయాలను సానుకూలంగా చూడాలనుకుంటున్నా. నా గోప్యత, పవిత్రతను నేను నమ్ముతా. నా గోప్యతను కోరుకునే ప్రదేశంలో ఉన్నానని భావిస్తున్నా. కానీ ప్రజలు మా పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. మీ అందరి ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీ అభిమానం చాలా విలువైనది. సెలబ్రిటీలు కూడా మనుషులేనని మీరు గ్రహించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో వారి ఇష్టమని' తెలిపింది.కాగా.. హీరో సిద్దార్థ్తో డేటింగ్లో ఉన్న భామ ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. దాదాపు రెండేళ్ల పాటు ఈ జంట డేటింగ్లో ఉన్నారు. వనపర్తిలోని అతి పురాతన ఆలయంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. మా ఇద్దరి తల్లిదండ్రుల కారణంగానే నిశ్చితార్థం జరిగిందని అదితి తెలిపింది. సంజయ్ లీలా భన్సాలీ 'హీరామండి: ది డైమండ్ బజార్'లో బిబో జాన్ పాత్రలో అదితి రావ్ హైదరీ నటించింది. -
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
నిశ్చితార్థం చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చిన 'వరహారూపం' సింగర్
ఒక్క పాటతో ఫేమస్ అయిన సింగర్స్ చాలామంది ఉన్నారు. వాళ్లలో శ్రీ లలిత కూడా ఒకరు. 'వరహారూపం' పాటతో యూట్యూబ్లో సెన్సేషన్ సృష్టించిన ఈమె.. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుని సర్ప్రైజ్ చేశారు. తనకు కాబోయే వ్యక్తిని కాస్త డిఫరెంట్గా అందరికీ పరిచయం చేశారు. ఓ పాటతో వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.'కాంతార' సినిమా పేరు చెప్పగానే క్లైమాక్స్లో వచ్చే 'వరహారూపం' పాటనే గుర్తొస్తుంది. ఒరిజినల్గా పాడిన సింగర్ ఎవరో మనకు పెద్దగా తెలియదు గానీ ఇదే గీతాన్ని తనదైన శైలిలో పాడి ఆకట్టుకుంది సింగర్ శ్రీ లలిత. దాదాపు ఏడాది క్రితం యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేయగా.. దాదాపు 8.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇలా ఒక్క పాటతో ఈమె తెలుగులో చాలా ఫేమ్ సంపాదించారు. ఇప్పుడు ఈమెనే సీతారామ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది.(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్)'జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడురాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడుఆనాడు ఎవరూ.. అనుకోనిది..ఇనాడు మనకు.. నిజమైనది..ఆ రామాయణం...మన జీవన పారాయణం' అని చెబుతూ తనకు కాబోయే వాడిని నెటిజన్లకు శ్రీ లలిత పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ఆమె ఫాలోవర్స్ని ఆకట్టుకుంటోంది.ఇకపోతే శ్రీ లలిత కుటుంబానికి సంగీత నేపథ్యమే. తాత ముత్తాతలు సంగీత విద్వాంసులే. ఈమె తల్లిదండ్రులు కూడా గాయకులే. మూడున్నరేళ్ల వయసులోనే ఓ స్టేజీ మీద పద్యం చెప్పమని అడిగితే.. 'లింగాష్టకం' పాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. లిటిల్ చాంప్స్, పాడుతా తీయగా, బోల్ బేబీ బోల్, స్వరాభిషేకం.. ఇలా 15కి పైగా రియాలిటీ షోల్లో శ్రీ లలిత పాల్గొంది. ఎంఏ మ్యూజిక్ పూర్తి చేసిన ఈమె... తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ పాటలు పాడటం విశేషం. (ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన) View this post on Instagram A post shared by Srilalitha Bhamidipati (@srilalithabhamidipati) -
ప్రేయసిని నిశ్చితార్థం చేసుకున్న ఆసీస్ మహిళా స్టార్ క్రికెటర్..
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఆష్లీ గార్డనర్ తన చిరకాల స్నేహితురాలు మోనికా రైట్ను నిశ్చితార్థం చేసుకుంది. గత మూడేళ్లగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట.. తమ బంధంలో మరో అడుగు ముందుకు వేసింది. శుక్రవారం కొంతమంది సన్నిహితుల మధ్య వీరిద్దరూ ఉంగరాలు మార్చకున్నారు. తమ నిశ్చితార్థ ఫొటోలను గార్డ్నర్ సోషల్మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు కాబోయే కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా గార్డ్నర్, మోనికాలు 2021 నుంచి ప్రేమలో ఉన్నారు. గార్డ్నర్ను సపోర్ట్ చేసేందుకు మోనికా చాలా సందర్బాల్లో స్టేడియం వచ్చేది. 2017లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గార్డనర్ .. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో కీలక సభ్యురాలుగా కొనసాగుతోంది. గార్డనర్ తన కెరీర్లో ఇప్పటివరకు ఆరు టెస్టులు, 69 వన్డేలు, 88 టీ20 మ్యాచ్ల్లో ఆసీస్కు ప్రాతినిథ్యం వహించింది. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 2583 పరుగులతో పాటు 180 వికెట్లు పడగొట్టింది. మహిళల ప్రీమియర్ లీగ్లో గుజరాత్ జెయింట్స్ జట్టుకు గార్డనర్ ప్రాతినిథ్యం వహిస్తోంది. View this post on Instagram A post shared by Ashleigh Gardner (@ashleigh_gardner97) -
తన లవర్బోయ్కి అదితి లవ్లీ విషెస్
టాలెంటెడ్ హీరో సిద్ధార్థ పుట్టిన రోజు ఈ రోజు (ఏప్రిల్17) . ఈ సందర్భంగా సిద్ధార్థ్ ప్రేయసి, అందాల తార అదితి రావు హైదరీ స్పెషల్ విషెస్ తెలిపింది. ఈ సందర్బంగా తన కాబోయే భర్తతో లవ్లీ ఫోటోలను షేర్ చేసింది. "హ్యాపీయెస్ట్ బర్త్డే నా మేనికార్న్’’ కాబోయే భర్త కోసం పుట్టినరోజుకి విషెస అందించింది. ఎంగేజ్మెంట్ తరువాత ఇది ఫస్ట్ బర్త్డే కావడంతో అదితి ఆనందంలో మునిగితేలుతోంది. మురిపెంగా ప్రియుడిని లాటర్, చీర్ లీడర్ అంటూ పొగిడేసింది. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం హీరోయిన్ అదితితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. 2021లో 'మహా సముద్రం' తర్వాత నుంచి వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించారు.అయితే తెలంగాణలోని వనపర్తిలోని శ్రీరంగనాయక ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు హల్చల్ చేశాయి.అయితే పెళ్లి వార్తలను ఖండించిన సిద్ధార్థ్ తాము రహస్యంగా పెళ్లి చేసుకోలేదనీ, కుటుంబంతో ప్రైవేట్గా నిర్వహించిన ఒక పార్టీలో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
బ్యాక్ టు షూట్
దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి నటిగా మేకప్ వేసుకున్నారు ప్రియాంకా చోప్రా. ఇద్రిస్ ఎల్బా, జాన్ సెనా, ప్రియాంకా చోప్రా, జాక్ క్వాయిడ్, స్టీఫెన్ రూట్ ప్రధాన పాత్రధారులుగా హాలీవుడ్లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ అమెరికాలో మొదలైంది. ‘‘..అండ్ వుయ్ ఆర్ బ్యాక్..’’ అంటూ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ సినిమా స్క్రిప్ట్ను తన ఇన్స్టా స్టేటస్లో షేర్ చేశారు ప్రియాంకా చోప్రా. దీంతో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ షూట్లో ఆమె పాల్గొంటున్నారని స్పష్టమైంది. ఇక రెండు నెలల క్రితం తన వ్యక్తిగత పనుల కోసం ప్రియాంకా చోప్రా ఇండియా వచ్చారు. సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నిశ్చితార్థం వేడుకలో చురుగ్గా పాల్గొన్నారు ప్రియాంక. ఈ వేడుకతో పాటు మరికొన్ని పనులను చక్కబెట్టుకుని ప్రియాంకా చోప్రా మళ్లీ నటిగా బిజీ అవుతున్నారు. -
స్టార్ హీరోయిన్ సోదరుడి నిశ్చితార్థం.. వధువు ఎవరంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇటీవల హోలీ వేడుకల్లో సందడి చేసింది. తన భర్త నిక్ జోనాస్, కూతురు మాల్టీతో కలిసి హోలీ వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న భామ కుటుంబ సభ్యులతో పండుగ చేసుకున్న ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. అయితే తాజాగా తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఎంగేజ్మెంట్కు హాజరైంది ప్రియాంక చోప్రా. పంజాబీ సంప్రదాయంలో జరిగిన రోకా వేడుకలో సందడి చేసింది. ప్రియాంక సోదరుడైన సిద్దార్థ్.. హీరోయిన్ నీలం ఉపాధ్యాయతో నిశ్ఛితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రియాంక తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. సిద్ధార్థచోప్రా, నీలం ఉపాధ్యాయ జంటకు మా అందరి ఆశీర్వాదాలు అంటూ రాసుకొచ్చింది. కాగా.. 2019లో సిద్ధార్థ్కి ఇషితా కుమార్తో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఊహింనచి నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు. ఇషిత 2021లో మరొకరిని పెళ్లి చేసుకుంది. వధువు ఎవరంటే.. హీరోయిన్ నీలం ఉపాధ్యాయ తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లో నటించింది. ఆమె తెలుగులో మిస్టర్- 7తో చిత్రంతోనే తెరంగేట్రం చేసింది. ఆ తరువాత ఉన్నోడు ఒరు నాల్ అనే తమిళ సినిమాలో నటించింది. నీలం ఉపాధ్యాయ చివరిసారిగా 2017లో రిలీజైన టాలీవుడ్ చిత్రం తమాషాలో కనిపించింది. View this post on Instagram A post shared by Neelam Upadhyaya (@neelamupadhyaya) -
పెళ్లిపై స్పందించిన సిద్దార్థ్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన హీరో!
హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితిరావు హైదరీ చాలాకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. డేటింగ్ను ఓపెన్గా చెప్పుకోవడానికే ఇష్టపడని సిద్దార్థ్ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తనతో కలిసున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. తాజాగా మార్చి 27న అదితిని సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. వనపర్తిలోని గుడిలో ఆమెతో ఏడడుగులు వేశాడు. అయితే తన పెళ్లిపై హీరో సిద్ధార్థ్ తొలిసారి స్పందిచాడు. తాజాగా తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 'ఆమె ఓకే చెప్పింది.. అందుకే ఎంగేజ్మెంట్ చేసుకున్నాం' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇప్పటికే వీరిద్దరి పెళ్లి జరిగిపోయిందని ఫ్యాన్స్ భావిస్తుంటే సిద్ధార్థ్ సడన్ షాకిచ్చాడు. ఎంగేజ్మెంట్ పోస్ట్తో అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చి పడేశాడు. మరి వీళ్లద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే విషయంపై క్లారిటీ లేదు. View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
హీరో కిరణ్ అబ్బవరంతో నిశ్చితార్థం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్
తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిశ్చితార్థం చేసుకున్నాడు. తనతో పాటు తొలి సినిమాలో హీరోయిన్గా చేసిన రహస్య గోరఖ్నే పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. హైదరాబాద్లో కుటుంబ సభ్యుల సమక్షంలో కిరణ్-రహస్య ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో రహస్య.. కిరణ్తో ఆరేళ్ల ప్రేమ గురించి బయటపెట్టింది. షార్ట్ ఫిల్మ్స్తో కెరీర్ మొదలు పెట్టిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్.. 'రాజావారు రాణిగారు' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీ తర్వాత రహస్య.. నటనని పక్కన పెట్టేసింది. కిరణ్ అబ్బవరం మాత్రం పలు చిత్రాల్లో నటించి హీరోగా కాస్తంత పేరు తెచ్చుకున్నాడు. అయితే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలారోజుల నుంచి రూమర్స్ వచ్చాయి. కాకపోతే ఇద్దరిలో వీటిపై ఎవరూ పెద్దగా స్పందించలేదు. తాజాగా నిశ్చితార్థంతో వీళ్ల ప్రేమ నిజమేనని అందరికీ తెలిసింది. (ఇదీ చదవండి: హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?) ఈ క్రమంలోనే తాజాగా కిరణ్-రహస్య నిశ్చితార్థం.. హైదరాబాద్లో మార్చి 13న జరిగింది. ఇది అయిన ఓ రోజు తర్వాత అంటే మార్చి 14న కిరణ్తో తన ప్రయాణం గురించి ఇన్ స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది. 'ఆరేళ్లుగా నువ్వు నాకు తెలుసు. బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాం. ప్రేమలో పడ్డాం. ఎన్నో ఊసులు చెప్పుకున్నాం. ప్లానింగ్ లేకుండానే ట్రిప్స్కి వెళ్లాం. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. ఏదైతేనేం మనది అద్భుతమైన జర్నీ. నీతోపాటు ఈ జర్నీని కొనసాగించేందుకు చాలా ఆత్రుతగా ఉన్నాను. నా సర్వస్వం కిరణ్ అబ్బవరం' అని రహస్య గోరఖ్ రాసుకొచ్చింది. అయితే వీళ్ల పెళ్లి ఈ ఏడాదిలోనే ఉండొచ్చని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
Kiran Abbavaram Engagement Photos: గ్రాండ్ కిరణ్ అబ్బవరం-రహస్య గోరఖ్ ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
ప్రియురాలితో ఎంగేజ్మెంట్ చేసుకున్న కిరణ్ అబ్బవరం!
రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఇదే చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది రహస్య గోరఖ్. జంటగా ఆన్స్క్రీన్లో రొమాన్స్ చేసిన వీళ్లిద్దరూ ఆఫ్స్క్రీన్లోనూ ప్రేమించుకుంటున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. మొదట్లో స్నేహితులుగా ఉన్నప్పటికీ రానురానూ అది ప్రేమగా ముదిరిందని టాక్ నడిచింది. ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోస్తూ ఇద్దరూ కలిసి వెకేషన్కు వెళ్లేవారు. తాజాగా కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న మన యంగ్ హీరోకు ఫ్యాన్స్ అభినందనలు చెబుతున్నారు. #TFNReels: Visuals from the engagement ceremony of @Kiran_Abbavaram & @rahasya_gorak!💍💕#KiranAbbavaram #RahasyaGorak #TeluguFilmNagar pic.twitter.com/HdVJmyV9mC — Telugu FilmNagar (@telugufilmnagar) March 13, 2024 -
వరలక్ష్మి ఎంగేజ్మెంట్.. కాబోయే భర్త గురించి విస్తుపోయే నిజాలు!
ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలే హనుమాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా అందరికీ తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా.. ఉన్నట్టుండి ఈ భామ అభిమానులకు ఊహించని షాకిచ్చింది. పెళ్లిపై గతంలో చాలాసార్లు దాటవేస్తూ వచ్చిన వరలక్ష్మి ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ను పెళ్లాడనుంది. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ను పెళ్లాడబోయే వ్యక్తిగా గురించి ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది? అనే విషయాలపై ఆడియన్స్ నెట్టింట చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరలక్ష్మి చేసుకోబోయే నికోలయ్ సచ్దేవ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్నది ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. అసలు అతనెవరు? వరలక్ష్మీకి ఎలా పరిచయమయ్యాడు? అతని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి వెతకగా.. ఆశ్చర్యపోయే నిజం బయటికొచ్చింది. వరలక్ష్మి అతన్ని పెళ్లి చేసుకోనుందన్న వార్త తెలియగానే.. నికోలయ్ సచ్దేవ్ గురించి ఆమె ఫ్యాన్స్ నెట్టింట వెతకడం మొదలెట్టారు. అయితే ఆయన గురించి అభిమానులకు గుండె పగిలే నిజం తెలిసింది. అతనికి ఇంతకుముందే పెళ్లయినట్లు సమాచారం. నికోలయ్ మొదట కవిత అనే ఓ మోడల్ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారట. దీంతో విషయం తెలుసుకున్న వరలక్ష్మి ఫ్యాన్స్ కాబోయే భర్తకు ఇది రెండో పెళ్లా? అని చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై నికోలయ్, వరలక్ష్మీ కానీ ఇంకా స్పందించలేదు. వీరిలో ఎవరైనా క్లారిటీ ఇస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ విషయంలో వరలక్ష్మి ఫ్యాన్స్ మాత్రం ఆశ్చర్యానికి గురవుతున్నారు. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
Varalaxmi Sarathkumar Engagement: బాయ్ ఫ్రెండ్తో వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్
-
సీక్రెట్గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ
ప్రముఖ నటి పెళ్లికి రెడీ అయిపోయింది. తెలుగు సినిమాల్లో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. గత కొన్నిరోజుల నుంచి వస్తున్న రూమర్స్ని నిజం చేసింది. అయితే పెళ్లి కొడుకు విషయం మాత్రం ఎవరూ కనీసం ఊహించలేదని చెప్పొచ్చు. ఇంతకీ వరలక్ష్మి ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగింది? ఏంటి విషయం? (ఇదీ చదవండి: శ్రీలీలని ఇలా ఎప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్) తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా వరలక్ష్మి అందరికీ తెలుసు. హీరోయిన్గా కెరీర్ ప్రారంభించిన ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. దీంతో విలన్ తరహా పాత్రలు చేసింది. ఇవి కలిసి రావడంతో అలానే కొనసాగుతూ వచ్చింది. కొన్నేళ్ల వరకు తమిళంలో స్టార్స్తో కలిసి పనిచేసిన ఈమె.. కొన్నేళ్ల క్రితం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి, హనుమాన్ తదితర చిత్రాలతో వరస హిట్స్ అందుకుంది. గతంలో హీరో విశాల్తో వరలక్ష్మి ప్రేమాయణం నడిపిందని, కానీ తండ్రికి ఇష్టం లేకపోవడంతో అతడిని వదిలేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. కొన్నేళ్ల క్రితం కూడా హీరోలు ధనుష్, శింబుని వరలక్ష్మి పెళ్లి చేసుకోనుందని నెలల గ్యాప్లో రూమర్స్ వచ్చాయి. కానీ అవి అలానే మిగిలిపోయాయి. తాజాగా గ్యాలరిస్ట్ నికోలాయి సచ్దేవ్ అనే ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిని మార్చి 1న ముంబైలో నిశ్చితార్థం చేసుకుంది. నికోలయ్.. ముంబైకి చెందిన వ్యాపారవేత్త. ఆర్ట్ గ్యాలరీలు నిర్వహిస్తుంటారు. ఆన్లైన్ వేదికగా వివిధ రకాల పెయింటింగ్లు, కళాకృతులు విక్రయిస్తుంటారు. ఇకపోతే ఈ ఏడాదిలోనే వరలక్ష్మి-నికోలాయి పెళ్లి జరగనుంది. గత 14 ఏళ్ల నుంచి వీళ్లిద్దరికీ పరిచయముంది. అది కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఏదేమైనా 38 ఏళ్ల వయసులో వరలక్ష్మి పెళ్లి చేసుకోనుంది. (ఇదీ చదవండి: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. ఆ తెలుగు హీరోకి మాత్రమే ఆహ్వానం!) -
జూనియర్ ఆర్టిస్ట్ ని మోసగించిన ఎస్ఐ అరుణ్
హైదరాబాద్: పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువతిని శారీరకంగా లోబరుచుకుని.. మరో యువతితో వివాహ నిశ్చితార్థం చేసుకున్న కేసులో సిద్దిపేట కమిషనరేట్కు చెందిన ఎస్ఐని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్కు చెందిన పబ్బా అరుణ్ (29) ప్రస్తుతం సిద్దిపేట కమిషనరేట్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అరుణ్ 2021లో సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఎస్గా పని చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన యువతి (23) సైదాబాద్ సరస్వతీనగర్ కాలనీలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తుండేది. 2022 జనవరిలో బంధువుల కుటుంబ సమస్యల విషయమై సదరు యువతి అప్పట్లో సైదాబాద్ పీఎస్కు వెళ్లింది. ఈ క్రమంలోనే ట్రైనీ ఎస్ఐ పబ్బా అరుణ్ ఆమెకు పరిచయమయ్యాడు. వీరు తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన ఎస్ఐ అరుణ్ ఆమెను శారీరకంగా లోబరుచుకున్నాడు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అతను సిద్దిపేట పరిధిలోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్లలో పని చేస్తున్న సమయంలోనూ యువతిని తన వద్దకు రప్పించుకునేవాడు. ఇటీవల అరుణ్కు వేరే యువతితో వివాహ నిశి్చతార్థమైన ఫొటోలను స్మార్ట్ ఫోన్లో చూసిన బాధితురాలు అతడిని నిలదీసింది. ఖంగు తిన్న అతను నిశ్చితార్థాన్ని ఉపసంహరించుకుంటానని, నిన్నే పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. నిశ్చితార్థమైన యువతి సోదరుడు బాధిత యువతికి గత నెల ఫోన్ చేశాడు. అరుణ్ తన సోదరినే పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆమె అరుణ్కు ఫోన్ చేసి ఈ విష యంపై ప్రశ్నించడంతో.. ‘అవును నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను.. నువ్వు నన్ను మరచిపో’ అంటూ ఫోన్ పెట్టేశాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన యువతి శనివారం సైదాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ పబ్బా అరుణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
సీక్రెట్గా రెండోసారి నిశ్చితార్థం చేసుకున్న స్టార్ హీరోయిన్
మరో హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. అయితే గతేడాది నవంబరులోనే ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మరోసారి నిశ్చితార్థం చేసుకుంది. ఏంటి రెండు సార్లు చేసుకుందా అనుకుంటున్నారా? నిజమే, ఇందుకు సంబంధించిన ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంతకీ ఎవరీ బ్యూటీ? పెళ్లి కొడుకు ఎవరనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఈ ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే: హీరోయిన్ సమంత) ఉత్తరాది సినిమాల్ని ఓటీటీల్లో చూసేవారికి మరాఠీ హీరోయిన్ పూజా సావంత్ కాస్త పరిచయమే. ఎందుకంటే డ్యాన్సర్గా కెరీర్ ప్రారంభించిన ఈమె.. 2010 నుంచి ఇండస్ట్రీలో ఉంది. ఇప్పటివరకు దాదాపు 20కి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పలు టీవీ షోల్లో న్యాయనిర్ణేతగానూ వ్యవహరించింది. అలాంటిది గతేడాది నవంబరు చివర్లో ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. కాకపోతే అప్పుడు నిశ్చితార్థం ఎక్కడో ఐలాండ్లో జరగ్గా.. ఇప్పుడు మాత్రం ఇరువురు కుటుంబ సభ్యుల మధ్య మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం జరిగింది. అబ్బాయి విషయానికొస్తే.. ఇతడి పేరు సిద్దేశ్ చవన్. ఆస్ట్రేలియాలో ఓ ఫైనాన్స్ కంపెనీకి ఇతడు ఓనర్ అని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఫొటోలు మాత్రమే పోస్ట్ చేశారు. అయితే త్వరలోనే పెళ్లి ఉండొచ్చని తెలుస్తోంది. సహా నటీనటులు అందరూ ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Pooja Sawant (@iampoojasawant) -
ప్రియుడితో సీక్రెట్ ఎంగేజ్మెంట్.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్!
ఈ బ్యూటీ తెలుగు సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. బోణి అనే చిత్రం ద్వారా టాలీవుడ్ బోణి కొట్టిన ముద్దుగుమ్మ కృతి కర్బంద. ఆ తర్వాత అలా మొదలైంది, కెమెరామెన్ గంగతో రాంబాబు, తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ, మిస్టర్ నూకయ్య,ఓం త్రీడీ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. చివరసారిగా 2015లో వచ్చిన 'బ్రూస్ లీ' మూవీలో రామ్ చరణ్కి అక్కగా నటించింది. మోడల్ కెరీర్ ప్రారంభించిన ఢిల్లీ భామ తెలుగుతో పాటు కన్నడలోనూ చాలా సినిమాలు చేసింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిపోయింది బాలీవుడ్ భామ. అయితే 2019 నుంచి ఓ బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్న కృతి ఇటీవలే రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరి రిలేషన్ నిజమేనని తెలిపోయింది. కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే కృతి కర్బందా-పులకిత్ సామ్రాట్ ఎంగేజ్మెంట్ జరిగింది. దీంతో వీరి పెళ్లి ఎప్పుడనే విషయంపై చర్చ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా కృతి చేసిన పోస్ట్తో పెళ్లిపై హింట్ కూడా ఇచ్చేసింది. వాలైంటైన్స్ డే సందర్భంగా తనకు కాబోయే భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేసింది. అంతే కాకుండా మార్చి నెలలోనే ఒక్కటి కాబోతున్నామంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో జంట వచ్చే నెలలోనే పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రేమికుల రోజే క్లారిటీ ఇచ్చేసింది ముద్దుగుమ్మ. ఇంకా పెళ్లి తేదీ ఎప్పుడనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. పుల్కిత్ సామ్రాట్, కృతి కర్బందా 2019 నుంచి డేటింగ్ కొనసాగిస్తున్నారు. పాగల్పంటి అనే మూవీ సెట్లో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఈ జంట పాగల్పంటి సినిమాతో పాటు వీరే కి వెడ్డింగ్, తైష్ వంటి చిత్రాలలో కలిసి నటించారు. పుల్కిత్ సామ్రాట్ చివరిసారిగా ఫక్రీ- 3లో కనిపించారు. కృతి కర్బంద నటించిన తాజా చిత్రం రిస్కీ రోమియో విడుదలకు సిద్ధమవుతోంది. View this post on Instagram A post shared by Pulkit Samrat (@pulkitsamrat) View this post on Instagram A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) -
నాలుగేళ్లుగా డేటింగ్.. రహస్యంగా నిశ్చితార్థం?
ఈ బ్యూటీ తెలుగు సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మెగా హీరోలతో కలిసి మూవీస్ చేసింది. మంచి పేరు సంపాదించింది. ఇకపోతే గత నాలుగేళ్లుగా ఓ నటుడితో డేటింగ్ చేస్తోంది. వీళ్ల పెళ్లి గురించి ఎప్పటికప్పుడు రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు వాటిని నిజం చేశారు. కాకపోతే చాలా రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. దీంతో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఈమెకు పెళ్లెప్పుడు? దిల్లీలో పుట్టి పెరిగిన కృతి కర్బందా.. 'బోణీ' అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్లోనే తీన్మార్, అలా మొదలైంది. మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓం త్రీడీ తదితర చిత్రాలు చేసింది. చివరగా 2015లో వచ్చిన 'బ్రూస్ లీ' మూవీలో రామ్ చరణ్కి అక్కగా నటించింది. గ్లామర్ పరంగా సూపర్ ఉన్నప్పటికీ ఈమెకు తెలుగులో ఎందుకో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో హిందీపై పూర్తి ఫోకస్ చేసింది. (ఇదీ చదవండి: సీరియల్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్) అలా గత ఆరేళ్ల నుంచి పూర్తిగా హిందీలోనే సినిమాలు చేస్తూ కాస్తంత బిజీగా ఉంది. ఇదే టైంలో బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్తో రిలేషన్లో ఉన్నట్లు నాలుగేళ్ల క్రితమే రూమర్స్ వచ్చాయి. అయితే డేటింగ్ నిజమే అని క్లారిటీ ఇచ్చేలా కలిసి చాలా చోట్ల కృతి-పులకిత్ జంటగా కనిపించారు. మరి వీళ్ల పెళ్లెప్పుడా అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఆ పుకార్లకు ఎండ్ కార్డ్ వేస్తూ నిశ్చితార్థం చేసేసుకున్నారు. అయితే కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే కృతి కర్బందా-పులకిత్ సామ్రాట్ ఎంగేజ్మెంట్ జరిగింది. కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిశ్చితార్థం జరిగిన విషయం బయటపడింది. అలానే వీళ్ల పెళ్లి వచ్చే నెలలో ఉండొచ్చని అంటున్నారు. పెళ్లిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?) -
చెల్లి ఎంగేజ్మెంట్ లో డాన్స్ తో దుమ్ములేపుతున్న సాయి పల్లవి!
-
బిగ్ బాస్ శోభాశెట్టి ఎంగేజ్మెంట్ అప్డేట్
-
చెల్లి ఎంగేజ్మెంట్.. డ్యాన్స్తో దుమ్మురేపిన సాయిపల్లవి!
హీరోయిన్ సాయిపల్లవి డ్యాన్స్తో అదరగొట్టేసింది. చాలారోజుల తర్వాత స్టెప్పులేసేసరికి ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈమె అభిమానులు అయితే డ్యాన్స్ చూసి ఫిదా అయిపోతున్నారు. చెల్లి నిశ్చితార్థం సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ఫుల్ హ్యాపీ మూడ్లో ఉంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకొచ్చాయి. (ఇదీ చదవండి: అత్తారింట్లో కండీషన్స్? మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) 'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి.. ఆ తర్వాత తెలుగు, తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ బోలెడంత ఫేమ్ సంపాదించింది. అయితే గత రెండేళ్ల నుంచి సినిమాలు ఒప్పుకోకపోయేసరికి ఈమెకి పెళ్లి ఫిక్స్ అయిందని, యాక్టింగ్ పక్కనబెట్టేసిందని రూమర్స్ వచ్చాయి. కానీ తమిళంలో ఓ మూవీ, తెలుగులో 'తండేల్' చేస్తుందనేసరికి అందరూ రిలాక్స్ అయిపోయారు. ఇకపోతే సాయిపల్లవి కంటే చెల్లి పూజా కన్నన్ పెళ్లికి రెడీ అయిపోయింది. సంక్రాంతి టైంలో ప్రియుడి వినీత్ని పరిచయం చేసిన ఈమె.. తాజాగా కుటుంబసభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకుంది. అయితే ఈ వేడుకలో అందరితో కలిసి సాయిపల్లవి క్రేజీగా డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయిపోయింది. దిగువనే ఉంది. మీరు కూడా ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్బాస్' శోభాశెట్టి) ♥️ pic.twitter.com/OKc2gqzCDg — Sai Pallavi (@Sai_PallaviFans) January 21, 2024 -
సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్బాస్' శోభాశెట్టి
బిగ్బాస్ 7 ఫేమ్ శోభాశెట్టి ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. సరిగ్గా ఓ రెండు నెలల క్రితం ఇదే షోలో ప్రియుడిని పరిచయం చేసింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంది. అలానే త్వరలో పెళ్లి కూడా చేసుకోనుంది. ఇంతకీ ఈ కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ జరిగింది? శోభాశెట్టి దీని గురించి ఏం చెప్పిందనేది ఇప్పుడు చూద్దాం. కన్నడ బ్యూటీ శోభాశెట్టి.. 'కార్తీకదీపం' సీరియల్లో మోనిత అనే విలన్ పాత్రతో బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు ప్రతి తెలుగింటిలోనూ ఈమెకు అభిమానులు ఉండొచ్చు. నటిగా అలా అదరగొట్టేసింది. ఇక గతేడాది జరిగిన బిగ్బాస్ 7వ సీజన్లో పాల్గొని దాదాపు చివరివరకు వచ్చేసింది. శివాజీ అండ్ గ్యాంగ్కి తన మాటలతో చుక్కలు చూపించింది. చాలామంది ఈమెని విమర్శించారు కానీ శివాజీ లాంటి వాళ్లతో పోలిస్తే శోభా చాలా బాగా ఆడిందని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7 విన్నర్ ప్రశాంత్ అరెస్ట్పై స్కిట్.. ముఖం మాడ్చుకున్న శివాజీ!) ఇకపోతే ఇదే షోలో తన ప్రియుడు యశ్వంత్ రెడ్డిని పరిచయం చేసింది. శోభా-యశ్వంత్.. ఇదే 'కార్తీకదీపం' సీరియల్లో కలిసి నటించారు. షార్ట్ ఫిల్మ్స్లోనూ యాక్ట్ చేశారు. అలా పనిచేస్తూ ప్రేమలో పడ్డారు. అయితే గతేడాది వీళ్ల నిశ్చితార్థం జరగాల్సింది కానీ ఎందుకో క్యాన్సిల్ అయిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా శోభాశెట్టిని ఇప్పుడు బయటపెట్టింది. తాజాగా బెంగళూరులోని శోభాశెట్టి ఇంట్లో నిశ్చితార్థం జరిగింది. యశ్వంత్-శోభా దండలు మార్చుకున్నాడు. అయితే ఇది నిశ్చితార్థ వేడుక అని వీడియోలో శోభాశెట్టి ఎక్కడ చెప్పలేదు. తర్వాత వీడియోలో దీని గురించి చెబుతానని దాటవేసింది. త్వరలో పెళ్లి డేట్ కూడా చెప్పేస్తుందేమో? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) -
సాయి పల్లవి ఇంట్లో శుభకార్యం.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ హీరోయిన్ సాయిపల్లవి ఇంట వివాహా వేడుకలు మొదలయ్యాయి. ఆమె సోదరి, నటి పూజ కన్నన్ పెళ్లి వివాహం త్వరలో జరగనుంది. తన స్నేహితుడు వినీత్ను ఆమె పెళ్లాడనుంది. కొన్నేళ్లుగా పూజ, వినీత్ ప్రేమయాణం కొనసాగిస్తున్నారు. వీరి ప్రేమకు రెండు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో త్వరలోనే వీరి వివాహం జరగనుంది. (ఇది చదవండి: ప్రభాస్ సలార్.. ప్రశాంత్ నీల్పై ప్రశంసలు.. ఎందుకంటే?) ఈ నేపథ్యంలోనే ఎంగేజ్మెంట్కు ముందు జరిగిన సెలబ్రేషన్స్కు సంబంధించిన ఫోటోలను పూజ తన ఇన్స్టాలో షేర్ చేశారు. మెహందీ పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా.. సాయిపల్లవి సోదరిగా పూజ సౌత్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్ చిత్రం ‘చితిరై సెవ్వానం’తో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో పూజ నటనకు ప్రశంసలు అందుకున్నారు. జీవిత భాగస్వామిని పరిచయం చేస్తూ ఇటీవల ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) -
ఫిబ్రవరిలో ఎంగేజ్ మెంట్? క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ
-
రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్లో క్యూట్ కపుల్ అనగానే విజయ్ దేవరకొండ-రష్మికనే చాలామందికి గుర్తొస్తారు. ఈ మధ్య కాలంలో కలిసి సినిమాలు చేయనప్పటికీ వీళ్లపై ఏదో ఓ రూమర్ వస్తూనే ఉంటుంది. అలా కొన్నిరోజుల క్రితం సోషల్ మీడియాలో ఈ జంట నిశ్చితార్థం గురించి సౌండ్ గట్టిగా వినిపించింది. ఏకంగా ఫిబ్రవరిలోనే ఉంటుందని అన్నారు. ఇప్పుడు ఇది నిజమో కాదో అనేది స్వయంగా రౌడీ హీరోనే క్లారిటీ ఇచ్చేశాడు. అసలు విషయం చెప్పేశాడు. (ఇదీ చదవండి: అయోధ్య కోసం ప్రభాస్ రూ.50 కోట్ల విరాళం.. క్లారిటీ ఇచ్చిన టీమ్) ప్రస్తుతం 'ఫ్యామిలీ స్టార్' సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ.. 'లైఫ్ స్టైల్ ఆసియా' అనే మ్యాగజైన్ కోసం ఫొటోషూట్ చేశాడు. ఆ తర్వాత వీళ్లే విజయ్ని ఇంటర్వ్యూ కూడా చేశారు. పలు ప్రశ్నలు అడిగారు. అలా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఎంగేజ్మెంట్ న్యూస్ గురించి అడిగారు. దీంతో విజయ్ క్లారిటీ ఇచ్చేశాడు. 'ఫిబ్రవరిలో నాకు ఎలాంటి పెళ్లి, నిశ్చితార్థం జరగడం లేదు. ప్రతి ఏడాది ఈ మీడియా నాకు పెళ్లి చేయాలని చూస్తుంటుంది. ప్రతి ఏడాది ఈ రూమర్ వింటూనే ఉంటాను. నన్ను పట్టుకుని, నాకు పెళ్లి చేయాలని ఈ మీడియా చూస్తుందేమో?' అని ఉన్న విషయం చెప్పేశాడు. అయితే ఈ మధ్య కాలంలో బయటకు చెప్పనప్పటికీ విజయ్-రష్మిక కలిసి సీక్రెట్ ట్రిప్స్ వేస్తున్నారని వాళ్ల ఇన్స్టా చూస్తుంటే అనిపిస్తుంది. ఇప్పుడు విజయ్ చెప్పడంతో నిశ్చితార్థం, పెళ్లి లాంటివి ఇప్పట్లో ఏం లేవని స్పష్టత వచ్చేసింది. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
YS Raja Reddy Engagement: షర్మిల తనయుడి నిశ్చితార్థంలో సీఎం జగన్ దంపతులు (ఫోటోలు)
-
షర్మిల కొడుకు నిశ్చితార్థానికి హాజరైన సీఎం జగన్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హాజరయ్యారు. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని గండిపేటలో జరిగిన రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్థ వేడుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం హైదరాబాద్ నుంచి సీఎం జగన్ దంపతులు తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. గండిపేటలో నిశ్చితార్థం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్లో షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జరిగింది. షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ లో అప్లైడ్ ఎకనామిక్స్ & ప్రిడిక్టివ్ అనలటిక్స్లో MS పూర్తి చేసి యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్నారు. అమెరికాలోనే చదువుతున్న ప్రియ అట్లూరితో గత నాలుగేళ్లుగా పరిచయం ఉంది. ఇవ్వాళ గండిపేటలో నిశ్చితార్థం జరుగుతోంది. ఫిబ్రవరి 17, 2024న వీరిద్దరి వివాహం జరిపించనున్నట్టు షర్మిల తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Wishing everyone a blessed 2024! Delighted to share the news of my son YS Raja Reddy’s engagement to his sweetheart Atluri Priya on January 18th, with their wedding set for February 17th, 2024. Tomorrow, we’ll visit YSR ghat at Idupulapaya, accompanied by the soon-to-be bride… pic.twitter.com/JVp91hppsi — YS Sharmila (@realyssharmila) January 1, 2024 -
Aadi Saikumar: ఆది సాయికుమార్ మరదలి ఎంగేజ్మెంట్.. హీరో కూతుర్ని చూశారా? (ఫోటోలు)
-
విజయ్- రష్మిక నిశ్చితార్థం.. స్పందించిన టీం!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకోనున్నారని నెట్టింట టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ విషయంపై విజయ్ దేవరకొండ టీం స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని తేల్చి చెప్పింది. (ఇది చదవండి: మంచు మనోజ్ దంపతుల గొప్పమనసు.. ప్రెగ్నెన్సీ తర్వాత తొలిసారి!) కాగా.. విజయ్, రష్మిక జంటగా గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ఈ జోడీకి టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించడంతో డేటింగ్ ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల్లోనూ ఒకటి, రెండుసార్లు నెటిజన్లకు దొరికిపోయారు. కానీ తమ రిలేషన్పై ఇప్పటివరకు ఎక్కడా కూడా స్పందించలేదు. తాజాగా ఈ జంట ఎంగేజ్మెంట్కు సిద్ధమైనట్లు వార్తలు రావడంతో విజయ్ టీం క్లారిటీ ఇచ్చింది. కాగా.. గతేడాది ఖుషి సినిమాతో ప్రేక్షకులను అలరించిన విజయ్..ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జోడీగా కనిపించనుంది. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు. మరోవైపు యానిమల్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక.. అల్లు అర్జున్ సరసన పుష్ప-2లో నటిస్తోంది. -
విజయ్- రష్మిక ఎంగేజ్మెంట్.. తేదీ ఫిక్స్?
గతేడాది టాలీవుడ్లో ప్రముఖ తారలు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వరుణ్ తేజ్- లావణ్య, మంచు మనోజ్- మౌనిక, శర్వానంద్-రక్షితా రెడ్డి వివాహాం చేసుకున్నారు. అయితే టాలీవుడ్లో మరో క్రేజీ జంట పెళ్లికి సిద్ధమవుతున్నట్లు లేటెస్ట్ టాక్. ఇప్పటికే వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు చాలాసార్లు వార్తలు కూడా వచ్చాయి. అంతే కాదు కొన్నిసార్లు అనుకోకుండా సోషల్ మీడియా పోస్టులతో అభిమానులకు దొరికిపోయారు. ఆ జంట ఎవరో ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఇంకెవరో కాదు.. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక జోడీనే. అయితే కొత్త ఏడాదిలో ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా జరగనున్నట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలవుతోంది. ఈ విషయంపై ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చేనెల రెండోవారంలోనే నిశ్చితార్థం తేదీని ప్రకటించనున్నారని తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంతో తెలియరావడం లేదు. అయితే ఈ విషయం కేవలం సోషల్ మీడియాలో వైరలవుతోందా? లేదా నిజంగానే ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ తేదీని ప్రకటిస్తారా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు విజయ్, రష్మిక ఎక్కడా కూడా స్పందించలేదు. కాగా.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు రష్మిక ఇటీవలే యానిమల్ సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. రష్మిక ప్రస్తుతం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. కాగా.. గతేడాది దీపావళి సందర్భంగా రష్మిక మందన్నా.. విజయ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటూ దొరికిపోయిన సంగతి తెలిసిందే. -
Sakshi Pant-Ankit Chaudhary Engagement : రిషబ్ పంత్ ఇంట పెళ్లి బాజాలు (ఫొటోలు)
-
Pulsar Bike Singer Ramana And Kundana: గ్రాండ్గా పల్సర్ బైక్ సింగర్ నిశ్చితార్థం (ఫొటోలు)
-
ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న నటి.. వీడియో వైరల్!
బాలీవుడ్ కామెడీ షో తారక్ మెహతా కా ఊల్టా చష్మా నటి జీల్ మెహతా ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇటీవలే తన ప్రియుడు ఆదిత్యతో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని జీల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు తారలు నటికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఎంగేజ్మెంట్కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. తారక్ మెహతా కా ఊల్టా చష్మాలో సోనాలికా పాత్రను జీల్ పోషించారు. ఆమె 2008 నుంచి 2012 వరకు ఈ షోలో కనిపించారు. అయితే ఈ షోలో సోనూ పాత్రకు పేరుగాంచిన జీల్ నటనను వదిలేసి ప్రస్తుతం మేకప్ ఆర్టిస్ట్గా పని చేస్తోంది. ఆగష్టు 2021లో బాడీ షేమింగ్ గురైనట్లు తెలిపింది. కొంతమంది తన మొటిమల మాట్లాడారంటూ జీల్ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Jheel Mehta (@jheelmehta_) -
ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?
ప్రముఖ విలన్.. లేటు వయసులో పెళ్లికి రెడీ అయిపోయాడు. చాలారోజుల నుంచి ఓ అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు. ఈ విషయమై కొన్నాళ్లుగా జంటగా ఫొటోలు కూడా వైరల్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు తమ బంధం గురించి వస్తున్న పుకార్లకు తెరదించాడు. తన ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2011 నుంచి నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన షైన్.. హీరో కమ్ విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. లాక్డౌన్ టైంలో మన ఆడియెన్స్ మలయాళ సినిమాలకు బాగా అలవాటు పడ్డారు. అలా ఇతడు కూడా మనకు సుపరిచితుడు అయిపోయాడు. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) గతేడాది నాని 'దసరా' మూవీలో విలన్గా నటించిన షైన్ టామ్ చాకో.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నాగశౌర్య 'రంగబలి'లోనూ నటించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ 'దేవర'లోనూ నటిస్తున్నాడు. ఇకపోతే గత కొన్నాళ్ల నుంచి తనూజ అనే అమ్మాయితో రిలేషన్షిప్ కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫొటోల్ని కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. 40 ఏళ్ల షైన్ టామ్ చాకో.. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మరో 1-2 నెలల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే షైన్ టామ్ చాకోకి ఇప్పటికే పెళ్లి అయినట్లు వికిపీడియాలో ఉంది. తబీతా అనే మహిళతో పెళ్లయిందని, వీళ్లకు ఓ బిడ్డ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ) View this post on Instagram A post shared by Shine Tom Chacko (@shinetomchacko_official) -
Chitra-Vaibhav: పోలీస్తో హీరోయిన్ చిత్రశుక్లా పెళ్లి (ఫొటోలు)
-
Kalpalatha: గ్రాండ్గా పుష్ప నటి కూతురి నిశ్చితార్థం (ఫొటోలు)
-
Vasanthi Krishnan: ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసిన బిగ్బాస్ బ్యూటీ (ఫోటోలు)
-
Malavika Jayaram Engagement: అల వైకుంఠపురములో నటుడు జయరాం కూతురి నిశ్చితార్థం (ఫొటోలు)
-
అల వైకుంఠపురములో నటుడి ఇంట పెళ్లి సందడి.. గ్రాండ్గా ఎంగేజ్మెంట్!
మాలీవుడ్ స్టార్ కపుల్ జయరామ్, పార్వతిల కూతురు మాళవిక నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన ప్రియుడైన నవనీత్ గిరీష్తో మాళవిక ఎంగేజ్మెంట్ చేసుకుంది. కాగా.. ఇటీవలే మాళవిక ఇన్స్టాగ్రామ్ ద్వారా తమ రిలేషన్ గురించి అఫీషియల్గా ప్రకటించారు. ప్రియుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అతన్ని అభిమానలకు పరిచయం చేసింది. కాగా.. ఆమె తల్లిదండ్రలైన జయరాం, పార్వతి ఇద్దరు నటీనటులే. ఆమె తండ్రి జయరాం టాలీవుడ్ మూవీలోనూ నటించారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రంలో జయరాం కీలక పాత్ర పోషించారు. మలయాళంలో స్టార్ అయిన జయరాం ఈ ఏడాది శివరాజ్కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రంలో నటించారు. అంతే కాకుండా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-1లోనూ కనిపించారు. అయితే నెల రోజుల క్రితమే జయరాం కుమారుడు కాళిదాస్ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కాళిదాస్ మోడల్, తన ప్రియురాలైన తరిణిని పెళ్లాడనున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా 2021లో మూడో రన్నరప్గా తరిణి నిలిచింది. అయితే కుమారుడు కాళిదాస్ పెళ్లి కంటే ముందే మాళవిక పెళ్లి జరుగుతుందని పార్వతి వెల్లడించింది. View this post on Instagram A post shared by Chakki (@malavika.jayaram) View this post on Instagram A post shared by Kochi Raaj (@kochiraaj) -
బిగ్ బాస్ బ్యూటీ 'వాసంతి కృష్ణన్' నిశ్చితార్థం (ఫొటోలు)
-
Ashish Reddy: దిల్ రాజు ఇంట పెళ్లి వేడుకలు.. ఆంధ్రా అల్లుడు కాబోతున్న హీరో.. ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
దిల్ రాజు ఇంట వేడుకలు.. యంగ్ హీరో నిశ్చితార్థం..
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎంతోమంది బ్యాచిలర్ లైఫ్కు స్వస్తి పలుకుతూ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఇదే మంచి సమయం అనుకుని మూడుముళ్ల బంధంలోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోగా వెంకటేశ్ రెండో కూతురు నిశ్చితార్థం జరిగింది. తాజాగా దిల్ రాజు ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. రౌడీ బాయ్స్ హీరో ఆశిష్ పెళ్లికి రెడీ అయ్యాడు. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ ఎంగేజ్మెంట్ గురువారం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డి వేలికి ఉంగరం తొడిగాడు ఆశిష్. ఈ నిశ్చితార్థ వేడుకను గోప్యంగా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నిర్వహించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఇకపోతే రౌడీ బాయ్స్ సినిమాతో తెలుగు చలనచిత్రపరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు ఆశిష్. ఈ సినిమాలో కుర్రకారు ఫేవరెట్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా గతేడాది సంక్రాంతికి రిలీజైంది. తర్వాత విశాల్ కాశీ దర్శకత్వంలో సెల్ఫిష్ అనే సినిమా చేశాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్గా నటించింది. ఆశిష్ హీరోగా ఇటీవల ఓ కొత్త చిత్రం పట్టాలెక్కింది. చదవండి: ఎవరైనా నా చేయి పట్టుకుంటారా?.. హీరోయిన్ పోస్ట్ చూశారా? -
స్టార్ హీరోయిన్ ఎంగేజ్మెంట్.. కాబోయే భర్త ఎవరంటే?
ఇది వింటర్ సీజన్ కాదు పెళ్లిళ్ల సీజన్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీలు వరసపెట్టి వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ నిశ్చితార్థం చేసుకుంది. వేలికి ఉంగరంతో పాటు భర్తతో కలిసున్న ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఆమెకి కాబోయే భర్త ఎవరు? ఈమె పేరు పూజా సావంత్. మరాఠీ హీరోయిన్. ముంబయికి చెందిన ఈ బ్యూటీ తొలుత డ్యాన్సర్గా కెరీర్ ప్రారంభించింది. 2010లో మరాఠీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు 20కి పైగా సినిమాల్లో హీరోయిన్గా చేసి బోలెడంత క్రేజ్ సంపాదించింది. పలు టీవీ షోల్లోనూ జడ్జిగా వ్యవహరించింది. ఇప్పుడు అభిమానులకు షాకిస్తూ, తాను ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించింది. (ఇదీ చదవండి: లవర్ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!) అయితే కాబోయే భర్త ఎవరు? ఏంటనేది మాత్రం చెప్పలేదు. అలానే అతడి ముఖం కూడా రివీల్ చేయకుండా ఫొటోలు పోస్ట్ చేసింది. అయితే ఇతడు ఇండస్ట్రీకి సంబంధించిన వాడు కాదని, ఆస్ట్రేలియాలో ఫైనాన్స్ కంపెనీకి ఓనర్ అని సమాచారం. త్వరలో ఎలానూ పెళ్లి జరుగుతుందిగా. అంతలో కచ్చితంగా ఇతడెవరు? పేరేంటి? తదితర వివరాలు బయటకొస్తాయి. ఇకపోతే పూజా సావంత్కి మరాఠీ ఇండస్ట్రీలో భూషణ్, వైభవ్ అని ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్లలో భూషణ్తో పూజా రిలేషన్ లో ఉందని చాలారోజుల నుంచి రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈ బ్యూటీతో వేరొకరితో నిశ్చితార్థం జరగడంతో అవన్నీ కూడా రూమర్స్ అని తేలిపోయింది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా) View this post on Instagram A post shared by Pooja Sawant (@iampoojasawant) View this post on Instagram A post shared by Pooja Sawant (@iampoojasawant) -
తెలుగు హీరోయిన్ కొడుక్కి ఎంగేజ్మెంట్.. ఫొటోలు వైరల్!
మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అయిపోయాడు. తనకు నిశ్చితార్థం జరిగిపోయిందని చెబుతూ జీవిత భాగస్వామిని పరిచయం చేశాడు. అయితే ఈ కుర్రాడు ఓటీటీల్లో స్టార్ అని చాలామందికి తెలుసు. కానీ ఇతడు తెలుగు హీరోయిన్ కొడుకని మనోళ్లకు పెద్దగా తెలియదు. ఇంతకీ ఈ కుర్రాడెవరు? ఎంగేజ్మెంట్ సంగతేంటి? నటుడు, మోడల్గా గుర్తింపు తెచ్చుకున్న తనూజ్ విర్వాని.. 2013లో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఓ మూడు సినిమాలు చేశాడు గానీ పెద్దగా పేరు రాలేదు. కానీ ఓటీటీల్లో చేసిన 'ఇన్ సైడ్ ఎడ్జ్' సిరీస్ వల్ల ఇతడికి బోలెడంత ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత కోడ్ M, పాయిజన్, మసాబా మసాబా తదితర సిరీసుల్లో యాక్ట్ చేసి ఆకట్టుకున్నాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) తనూజ్ ఇప్పుడు తాన్య జాకబ్ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేశాడు. తనూజ్ తల్లి రతి అగ్నిహోత్రి అప్పట్లో తెలుగు సినిమాలు చేసింది. 1980-82 మధ్యలో దాదాపు 10 వరకు తెలుగు చిత్రాల్లో నటించింది. ఈ లిస్టులో చిరంజీవి 'పున్నమినాగు' కూడా ఉంది. చివరగా తెలుగులో 2016లో వచ్చిన బాలకృష్ణ 'డిక్టేటర్'లో కనిపించింది. ఇక తనూజ్ విషయానికొస్తే.. కమల్ హాసన్ కూతురు అక్షర హాసన్ తో దాదాపు నాలుగేళ్లు (2013-17) డేటింగ్ చేశాడు. ఆ తర్వాత 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫేమ్ నటి ఇజ్బెల్లాలో రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు డేటింగ్, రిలేషన్ లాంటి వాటిని పక్కనబెడుతూ తన కాబోయే భార్యని అందరికీ పరిచయం చేసి షాకిచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయిపోయాయి. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఆ తెలుగు సినిమా!) View this post on Instagram A post shared by Tanuj Virwani (@tanujvirwani) -
సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకున్న 'విక్రమ్' నటుడు.. అమ్మాయి ఎవరంటే?
మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అయిపోయాడు. ఎన్నాళ్ల నుంచి సొంత రాష్ట్రానికి చెందిన మోడల్ తో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం కొన్నాళ్ల ముందు బయటపెట్టాడు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుక రహస్యంగా జరిగింది. ఆ తర్వాత ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్గా మారాయి. (ఇదీ చదవండి: తెలుగులో చేగువేరా బయోపిక్.. రిలీజ్ డేట్ ఫిక్స్) మలయాళ నటుడు జయరాయ్ కొడుకు కాళీదాస్ ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పలు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తున్నాడు. గతేడాది రిలీజైన 'విక్రమ్'లో కమల్ హాసన్ కొడుకుగా నటించింది ఇతడే. ఇప్పుడు ఈ నటుడు.. చాలారోజుల నుంచి మోడల్ తరిణి కళింగరాయర్తో ప్రేమలో ఉన్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక కాళీదాస్ తండ్రి జయరామ్.. అనుష్క 'భాగమతి' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, రావణాసుర, ధమాకా, ఖుషి తదితర చిత్రాల్లో కీలక పాత్రలు చేశారు. ఇప్పుడు కొడుకు ఎంగేజ్మెంట్తో ఫుల్ ఖుషీలో ఉన్నారు. డిసెంబరులో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో కాళీదాస్-తరిణి పెళ్లి జరిగే అవకాశాలున్నాయి. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7: పదో వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్!) View this post on Instagram A post shared by Kalidas Jayaram (@kalidas_jayaram) -
ప్రియురాలికి ప్రపోజ్ చేసిన స్టార్ హీరోయిన్ మాజీ లవర్!
ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా తనయుడు సిద్ధార్థ్ మాల్యా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. నటుడు, మోడల్గా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ తన ప్రియురాలికి ప్రపోజ్ చేశారు. తాజాగా హాలోవిన్ పార్టీకి హాజరైన సిద్ధార్థ్.. తన ప్రియురాలు జాస్మిన్కు చేతికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఇది చూసిన ఆయన అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. సిద్ధార్థ్ తన ఇన్స్టాలో రాస్తూ..'ఇక నుంచి మీరు ఎప్పటికీ నాతోనే ఉంటారని ఆశిస్తున్నా. నేను నిన్ను ప్రేమిస్తున్నా. నా ప్రేమను అంగీకరించినందుకు ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం కాలిఫోర్నియాలో హాలోవిన్ పార్టీకి వీరద్దరు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ జంటకు బాలీవుడ్ తారలు సుస్సానే ఖాన్, అర్పితా శర్మ, అనూషా దండేకర్ అభినందనలు తెలిపారు. అయితే గతంలో సిద్ధార్థ్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెతో రిలేషన్లో ఉన్నారు. రణవీర్ సింగ్తో వివాహం కాకముందే దీపికాతో సిద్ధార్థ్కు పరిచయముంది. గతంలో వీరిద్దరు కలిసి ఐపీఎల్ మ్యాచ్లో సందడి చేశారు. ఐపీఎల్ మ్యాచ్లో ముద్దు పెట్టుకోవడంతో వీరు డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపించాయి. కాగా.. వ్యాపారవేత్త విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్లో ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sid (@sidmallya) -
గ్రాండ్గా ఆ హీరోహీరోయిన్ నిశ్చితార్థం.. త్వరలో పెళ్లి కూడా
కొన్నాళ్ల నుంచి వినిపిస్తున్నదే నిజమైంది. ఆ హీరోహీరోయిన్ ఒకటయ్యారు. పెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుక చాలా గ్రాండ్గా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) ఎవరా జోడీ? కర్ణాటకకు చెందిన అర్జున్ సర్జా.. సొంత భాషలో కంటే తెలుగు, తమిళంలోనే బాగా పాపులర్ అయ్యాడు. జెంటిల్మేన్, హనుమాన్ జంక్షన్ లాంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. రీసెంట్గా 'లియో'లో హరోల్డ్ దాస్ అనే పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఇతడి కూతురు ఐశ్వర్య అర్జున్.. హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. ఈమె నిశ్చితార్థమే ఇప్పుడు జరిగింది. తమిళంలో కామెడీ తరహా పాత్రలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తంబి రామయ్య కొడుకు ఉమాపతి.. హీరోగా పలు సినిమాలు చేశాడు. ఇప్పుడు ఇతడితోనే అర్జున్ కూతురు ఐశ్వర్య ఎంగేజ్మెంట్ జరిగింది. చెన్నైలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. డిసెంబరులోనే పెళ్లి కూడా ఉండొచ్చని అంటున్నారు. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ 'మ్యాడ్' సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) View this post on Instagram A post shared by Dhruvasarja_fans_adda🔵 (@dhruvasarja_fans_adda) -
అమలాపాల్ రెండో పెళ్లి.. కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా?
స్టార్ హీరోయిన్ అమలాపాల్కు రెండో పెళ్లికి సిద్ధమైంది. అయితే ఇప్పటికే డైరెక్టర్ విజయ్ను పెళ్లాడిన మలయాళీ భామ మరోసారి పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతోంది. తన ప్రియుడు జగత్ దేశాయ్తో వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఓ వీడియోను షేర్ చేస్తూ అఫీషియల్గా ప్రకటించింది. అయికే ఆమెను చేసుకోబోతున్న జగత్ ఎవరనే దానిపై నెటిజన్స్తో పాటు ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. మీకు కూడా అతను ఎవరు? ఏం చేస్తాడో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి. (ఇది చదవండి: అశ్వినిని తోసిపడేసిన అర్జున్.. తన పీక పట్టుకున్నాడన్న సందీప్) జగత్ దేశాయ్ ఎవరు? అమలాపాల్ పెళ్లాడబోతున్న జగత్ దేశాయ్ ఎవరనే విషయంపై ఆమె ఫ్యాన్స్లో ఆసక్తి నెలకొంది. దీంతో అతను ఏం చేస్తాడా? అని తెగ ఆరా తీస్తున్నారు. జగత్ దేశాయ్ గోవాలోని ఓ విల్లా గ్రూప్లో సేల్స్ హెడ్గా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో అమలాపాల్ సైతం గోవా బీచ్లో ఉన్న ఫోటోలు తన ఇన్స్టాలో పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ నుంచే అమలాపాల్ అతనితో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరు డేటింగ్ను అత్యంత రహస్యంగా ఉంచినట్లు సమాచారం. జగత్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు చూస్తే అమలాపాల్ లైక్ కొట్టడం, కామెంట్స్ చేయడం కనిపించింది.. ఇప్పటి వరకు ఎక్కడా కూడా తన రిలేషన్ గురించి బయటికి చెప్పలేదు. తాజాగా తన బర్త్డే రోజున అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు అమలాపాల్కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో అమలాపాల్ కనిపించనుంది. ఆ తర్వాత ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో నటిస్తోంది. (ఇది చదవండి: మహిళలు కేవలం దాని కోసమే కాదు: కంగనా రనౌత్ గట్టి కౌంటర్) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) -
Havya Vahini's Engagement: హీరో వెంకటేశ్ కూతురి నిశ్చితార్థం (ఫోటోలు)
-
సైలెంట్గా హీరో వెంకటేశ్ కూతురి ఎంగేజ్మెంట్.. ఫోటో వైరల్
విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. వెంకటేశ్- నీరజల రెండో కూతురు హయవాహిని పెళ్లి పీటలెక్కనుందంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే కదా! తాజాగా అదే నిజమైంది. బుధవారం రాత్రి హవ్యవాహిని నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్స్టార్ మహేశ్బాబు సహా పలువురు సెలబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సైలెంట్గా కానిచ్చేసిన ఎంగేజ్మెంట్ ఇకపోతే పెద్దగా ప్రచారం, హడావుడి లేకుండా సైలెంట్గా ఈ నిశ్చితార్థాన్ని పూర్తి చేశారు. కాగా మొదటి నుంచి వెంకటేశ్ సోషల్ మీడియాకు దూరంగానే ఉంటూ వస్తున్నాడు. తన ఫ్యామిలీ వ్యవహారాలను ప్రైవేట్గా ఉంచడానికే ఇష్టపడతాడు. అందుకే ఇప్పుడు తన కూతురి ఎంగేజ్మెంట్ విషయాన్ని సైతం మీడియాకు తెలియనివ్వకుండా జాగ్రత్తపడ్డాడు. అయినప్పటికీ ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. విజయవాడకు చెందిన డాక్టర్ ఫ్యామిలీతో వియ్యం అందుకుంటున్న వెంకటేశ్ వచ్చే ఏడాది మార్చిలో కూతురి వివాహం జరిపించనున్నట్లు తెలుస్తోంది. సినిమాల సంగతేంటంటే.. వెంకీ మామ ప్రస్తుతం సైంధవ్ సినిమా చేస్తున్నాడు. ఇది ఆయన కెరీర్లో 75వ చిత్రం. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 13న విడుదల కానుంది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: రూమర్స్పై స్పందించిన సంపూర్ణేశ్ బాబు -
'అల వైకుంఠపురములో' నటుడికి నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?
మరో యంగ్ హీరో పెళ్లికి రెడీ అయ్యాడు. సీరియల్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే టైంలో వీళ్ల ప్రేమ పెళ్లా, పెద్దల కుదిర్చిన సంబంధమా అని తెగ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: మాటలు మార్చి దొరికిపోయిన రైతుబిడ్డ.. ఫ్రూప్స్తో సహా మొత్తం!) మలయాళ నటుడు పద్మ సూర్య.. సొంత ఇండస్ట్రీలో హీరోగా ఫేమ్ తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. డాడీ కూల్, 72 మోడల్, ప్రేతమ్, ప్రేతమ్ 2 తదితర సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో 'అల వైకుంఠపురములో' చిత్రంలో విలన్ కొడుకుగా నటించాడు. ఇది కాకుండా బంగార్రాజు, మీట్ క్యూట్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చిత్రాల్లో సహాయ పాత్రలు చేశాడు. మరోవైపు టీవీ షోల హోస్ట్గానూ రాణిస్తున్నాడు. నటుడిగా పేరు తెచ్చుకున్న పద్మసూర్య.. సీరియల్ బ్యూటీ గోపిక అనిల్తో నిశ్తితార్థం చేసుకున్నాడు. అయితే వీళ్లది పెద్దల కుదుర్చిన సంబంధమని స్వయంగా పద్మసూర్యనే సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇకపోతే జంట చూడచక్కగా ఉందని పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలానే డిసెంబరులో వీళ్ల పెళ్లి ఉండొచ్చని అంటున్నారు. (ఇదీ చదవండి: అవార్డ్ విన్నింగ్ సౌత్ సినిమా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి) View this post on Instagram A post shared by Govind Padmasoorya (GP) (@padmasoorya) -
సుప్రీంకోర్టు ఎదుటే నిశ్చితార్థం చేసుకున్న గే కపుల్
స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్దతకు సుప్రీంకోర్టు నో చెప్పిన విషయం తెలిసిందే. ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం అలాంటి వివాహాలకు సమాన హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీన్ని పార్లమెంటే తేల్చాలని పేర్కొంది.అయితే వారు సహజీవనంలో ఉండొచ్చని, స్వలింగ సంపర్క జంటలపై ఎలాంటి వివక్షా చూపించొద్దని తెలిపింది. వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో స్వలింగ సంపర్కులు నిరాశ చెందారు. అయితే తాము ఇక్కడితో ఆగిపోలేదని.. మళ్లీ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న అనన్య కోటియా వార్తల్లో నిలిచారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం సోషల్ మీడియాలో అతడు చేసిన పోస్టే ఇందుకు కారణం. తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే స్వలింగ సంపర్కుల జంట సుప్రీం కోర్టు ఎదుట నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పీహెచ్డీ చేస్తున్న అనన్య కోటియా, అతని భాగస్వామి అయిన న్యాయవాది ఉత్కర్ష్ సక్సేనా నేడు సుప్రీంకోర్టు ఎదుట ఉంగరాలు మార్చుకొని తమ నిశ్చితార్థాన్ని జరుపుకున్నారు. ఉత్కర్ష్ సక్కేనా మోకాలిపై నిలబడి ఉండి.. అనన్యకు ఉంగరాన్ని తొడిగాడు. ఈ ఫోటోను అనన్య సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. చదవండి: ఐఐటీ ఖరగ్పూర్లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య Yesterday hurt. Today, @utkarsh__saxena and I went back to the court that denied our rights, and exchanged rings. So this week wasn't about a legal loss, but our engagement. We'll return to fight another day. pic.twitter.com/ALJFIhgQ5I — Kotia (@AnanyaKotia) October 18, 2023 న్యాయపరంగా ప్రతికూల తీర్పు వచ్చినప్పటికీ.. భవిష్యత్తులో సమాన హక్కులు, గుర్తింపు కోసం తమ పోరాటాన్ని కొనసాగించాలనే సంకల్పంతో నిశ్చితార్థాన్ని జరుపుకున్నట్లు ఈ జంట వెల్లడించింది. ‘సుప్రీంకోర్టు తీర్పు మమ్మల్ని బాధించింది. అయినా నేడు మేము మా హక్కులను నిరాకరించిన అదే కోర్టు ప్రాంగణానికి తిరిగి వచ్చి నేను ఉత్కర్ష్ సక్కేనా ఉంగరాలు మార్చుకున్నాం. ఈ వారం మా వివాహాల చట్టబద్దతపై ఎదురుదెబ్బ తగిలిన విషమం గురించే కాదు మా నిశ్చితార్థం గురించి కూడా.. మరో రోజు పోరాడేందుకు తిరిగి వస్తాం’ అని అనన్య ట్వీట్ చేశారు. కాగా స్వలింగ వివాహాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. 10 రోజులు పాటు సుదీర్ఘ విచారణ చేపట్టి.. మే 11న తన తీర్పును రిజర్వు చేన రాజ్యాంగ ధర్మాసనం.. నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకోవడం సహా కొన్ని అంశాలపై ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. ఈ మేరకు 3:2తో మెజారిటీ తీర్పు వెలువరించింది. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ ఎస్కే కౌల్ స్వలింగ సంపర్క జంటలు పిల్లలను దత్తత తీసుకోవచ్చని తెలియజేయగా.. జస్టిస్ కే రవింద్ర భట్, జస్టిస్ పీఎస్ నరసింహచ జస్టిస్ హిమా కోహ్లి నిరాకరించారు. అయితే, స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనదనే అపోహను వీడాలని ధర్మాసనం ఏకగ్రీవంగా పేర్కొంది. అదే సమయంలో, స్వలింగ జంటల సమస్యలు, ఆందోళనల పరిష్కారానికి తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించేందుకు కేబినెట్ కార్యదర్శి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ వేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎల్జీబీటీ కమ్యూనిటీతో పాటు సామాజిక తదితర రంగాల నిపుణులకు అందులో చోటుండాలని సూచించింది. -
సీరియల్ నటి రెండో పెళ్లి.. అసలు మేటర్ బయటపెట్టేసింది!
తెలుగు రాష్ట్రాల్లో సినిమాల కంటే సీరియల్స్కి క్రేజ్ ఎక్కువని చెప్పొచ్చు. అలా 'గుప్పెడంత మనసు' సీరియల్లో జగతి మేడమ్ పాత్రలో ఫేమ్ తెచ్చుకున్న నటి జ్యోతిరాయ్. స్వతహాగా కన్నడ అయినప్పటికీ తెలుగులో బోలెడంత ఫాలోయింగ్ సంపాదించింది. ఆల్రెడీ పెళ్లయిపోయిన ఈ బ్యూటీ కొన్నాళ్లుగా ఓ కుర్ర దర్శకుడితో రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వాటిపై స్వయంగా జ్యోతినే క్లారిటీ ఇచ్చేసింది. ఎవరీ జ్యోతిరాయ్? కర్ణాటకకు చెందిన జ్యోతిరాయ్.. 'బందె బరాటవ కాలా' సీరియల్తో నటిగా మారింది. 20కి పైగా సీరియల్స్లో అంటే తుళు, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో నటించింది. అలానే 'సీతారామ కళ్యాణ', 'గంధాడ్ గుడి', '99', 'దియ వర్ణపాటల' తదితర సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' సీరియల్ లో హీరోకి తల్లి పాత్ర చేస్తున్నప్పటికీ.. మరోవైపు వెబ్సిరీస్ల్లో హీరోయిన్గా చేస్తోంది. తాజాగా ఫస్ట్లుక్ కూడా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ‘పెదకాపు 1’ మూవీ రివ్యూ) రూమర్స్ నిజమయ్యాయి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి కాగా.. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. మరి ఏమైందో ఏమో కానీ అతడికి దూరంగా ఉంటుంది. అలానే గత కొన్నాళ్లుగా సుకు పుర్వాజ్ అనే యంగ్ డైరెక్టర్తో రిలేషన్లో ఉంది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో స్వయంగా ఈమెనే పోస్ట్ చేయడంతో ఈ విషయం అందరికీ క్లారిటీ వచ్చేసింది. తాజాగా రిలీజ్ ఓ వెబ్ సిరీస్ ఫస్ట్లుక్లోనూ తన పేరు మార్చుకుని.. జ్యోతి పుర్వాజ్ అనే ఉంది. దీంతో అందరూ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయారు. రింగ్తో హింట్ అయితే వీళ్లిద్దరూ మొన్నటివరకు రిలేషన్లో ఉన్నారు. ఇప్పుడు నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా సుకు పుర్వాజ్ కలిసున్న కొన్ని ఫొటోల్ని కలిపి ఇన్ స్టాలో పోస్ట్ చేసిన జ్యోతిరాయ్.. క్యాప్షన్లో రింగ్(ఉంగరం) గుర్తుతోపాటు లవ్ బర్డ్స్ ఏమోజీని కూడా పెట్టింది. దీంతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఈమెనే చెప్పేసింది. దీన్నిబట్టి చూస్తే త్వరలో పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. (ఇదీ చదవండి: హెచ్చరించినా తీరు మార్చుకోని శివాజీ.. పంపించేస్తే బెటర్!) View this post on Instagram A post shared by Jyothi Rai (Jayashree Rai) (@jyothiraiofficial) -
దివ్యాంగురాలిపై హత్యాచారం ?
రాయచూరు రూరల్: యాదగిరి జిల్లాలో నాలుగు రోజులు క్రితం ఓ యువతిని అటకాయించిన కొందరు దుండగులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన యాదగిరి తాలుకా కంచగారహళ్లి క్రాస్ వద్ద జరిగింది. సచిన్ అనే యువకుడు ఈ ఘటనకు బాధ్యుడిగా పోలీసులు గుర్తించారు. వివరాలు... తల్లిదండ్రులు లేని దివ్యాంగురాలు సవిత (35) సోదరుడితో కలిసి నివాసం ఉంటోంది. నాలుగు రోజుల క్రితం ఆమెకు నిశ్చితార్థం జరిగింది. శనివారం యథావిధిగా ఆమె పొలం పనులకు వెళ్లింది. ఈక్రమంలో సచిన్, అతని స్నేహితులు ఆమెను ఎత్తుకుని ఓ నిర్జన ప్రదేశంలో అత్యాచారం చేసి కత్తితో తీవ్రంగా గాయపరిచి చిత్రహింసలకు గురిచేశారు. చెవి, మెడ, గొంతు వద్ద తీవ్రంగా గాయపరిచారు. సృహతప్పి పడిఉన్న బాధితురాలిని స్థానికులు కలబుర్గి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు -
సాఫ్ట్వేర్ అమ్మాయే కావాలన్నాడు.. ఆమె చేసిన పనికి పెళ్లే రద్దయింది!
కర్నూలు: స్థిరపడటం అంటే.. బాగా డబ్బు సంపాదించడం, కారు, బంగ్లాలు ఉండటం ఒక్కటే కాదు.. పెళ్లి చేసుకున్నప్పుడే ఆ జీవితం సంపూర్ణమవుతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండటం, బంధుత్వాలకు విలువ ఇస్తుండటంతో పెళ్లి చేయాలనే ఆలోచన వస్తే చాలు.. ఎక్కడెక్కడ పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు ఉన్నారో, అబ్బాయిల వివరాలు ఇట్టే తెలిసిపోయేవి. క్షణాల్లో మాట కలపడం.. ఆ తర్వాత ముహూర్తాలు పెట్టేసుకోవడం, రెండు మనసులను ముడివేయడం చకచకా జరిగిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పెళ్లంటే.. తల్లిదండ్రులు ఒకస్థాయి యుద్ధం చేయాల్సిందే. కులం, గోత్రం.. జాతకం.. ఆస్తులు.. అంతస్తులు.. గుణగణాలు.. ఇవన్నీ తలుచుకుంటే గుండె పగిలినంత పనవుతుంది. సంబంధం చూడటం మొదలు.. పెళ్లి పూర్తయ్యే వరకు సవాలక్ష సవాళ్లు. కర్నూలు నగరానికి చెందిన ఓ యువకునికి రెండేళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. వయస్సు 27 ఏళ్లు. తల్లిదండ్రులు పెళ్లి చేద్దామని నిర్ణయించుకొని అమ్మాయి కోసం వెతకటం మొదలుపెట్టారు. అయితే వెళ్లిన ప్రతిచోటా సొంత ఇల్లు ఉందా? భూమి ఎంతుంది? ఇలాంటి ప్రశ్నలే కానీ అబ్బాయి గుణగణాలు, కుటుంబ నేపథ్యం ప్రస్తావనే రాకపోవడం గమనార్హం. ఆళ్లగడ్డకు చెందిన ఓ యువకుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా బెంగళూరులో పని చేస్తున్నాడు. అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ అయ్యుండాలనే నిబంధన పెట్టడంతో తల్లిదండ్రులు అష్టకష్టాలు పడి ఓ అమ్మాయితో ఆరు నెలల క్రితం ఎంగేజ్మెంట్ చేశారు. ఆ తర్వాత తాను ఎప్పుడు ఫోన్ చేసిన అమ్మాయి ఫోన్ ఎంగేజ్ వస్తుందనే కారణంతో ఈ బంధం అక్కడితో ముగిసిపోయింది. అరచేతిలో అన్వేషణ పెళ్లిళ్ల పేరయ్యలు ఇప్పుడు బాగా తక్కువైపోయారు. ఒకప్పుడు చేతిలో ఒక బ్యాగు వేసుకొని, దాన్నిండా పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు, అబ్బాయిల ఫొటోలతో తెలిసిన వారి ఇళ్ల ముందు వాలిపోయేవాళ్లు. వీళ్లకు రూ.500, లేదా రూ.1000 ముందుగానే ఇచ్చుకుంటే సంబంధాలు వెతికిపెట్టేవాళ్లు. పెళ్లి సమయంలో కూడా వీళ్లకు అంతోఇంతో ముట్టజెబుతారు. ఇప్పుడు మ్యాట్రిమోనీ సైట్లు పుట్టగొడుగుల్లా తెరపైకి రావడంతో అరచేతిలో అన్వేషణ మొదలైంది. ఎవరికి వారు తమ ఫొటో, ప్రొఫైల్ అందులో పెట్టేస్తుండటంతో ఎంతవరకు సరైన వివరాలు ఇచ్చారనే విషయం అంతుచిక్కని పరిస్థితి. పిల్లలు పెద్దవాళ్లు అవుతుంటే సంతోషంగా ఉంటుంది. ఉద్యోగాలు సంపాదిస్తే ఇక భయం లేదనిపిస్తుంది. ఆ తర్వాత వయస్సు గుర్తుకు వస్తే మాత్రం తల్లిదండ్రులకు కంటి మీద కునుకు దూరమవుతుంది. ఆధునిక ప్రపంచంలో అమ్మాయి, అబ్బాయిల్లో మొదట జీవితంలో స్థిరపడాలనే భావన అధికంగా కనిపిస్తుంది. ఆ తర్వాత పెళ్లి అనడం పరిపాటిగా మారింది. ఈ కోవలో చదువు పూర్తయ్యే సరికి సుమారు 25 ఏళ్లు వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత ఉద్యోగంలో కుదురుకోవాలంటే మరో ఐదేళ్లు ఆవిరి కావాల్సిందే. కొందరు త్వరగానే దారిలో పడుతున్నా.. చాలా వరకు అమ్మాయిలు, అబ్బాయిలు చదువు, ఉద్యోగం వెంట పరుగులు తీస్తూ తమ వయస్సు కరిగిపోతుందనే విషయాన్నే మర్చిపోతున్నారు. తీరా ఉద్యోగం వస్తే.. అప్పుడు పెళ్లి ఆలోచన మొదలైనా తల్లిదండ్రులు వేట మొదలు పెడితే అప్పటికి కానీ అర్థం కావట్లేదు ముదిరిపోయామని. వయస్సు ఎంత? ఈ ప్రశ్న అవతలి వైపు నుంచి వస్తే చాలు ఇక పెళ్లి కావడం కష్టమనిపిస్తుంది. ఇక ఆ తర్వాత కూడా గొంతెమ్మ కోర్కెలతో కాలం గిర్రున తిరుగుతుంది. ఒక్కో సంవత్సరం గడిచేకొద్దీ పెళ్లి అయితే చాలన్నట్లుగా తయారవుతుంది వ్యవహారం. పిల్లలు చెప్పినట్లు వినాల్సిందే.. గతంలో తల్లిదండ్రులు ఓ సంబంధం చూసి పెళ్లి చేసుకోమంటే మారు మాట్లాడకుండా పీటలు ఎక్కేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. పెద్దల మాట కంటే.. పిల్లల అభిరుచికే ప్రాధాన్యం ఉంటోంది. ఒకరికొకరు నచ్చాలి. మాటామాట కలవాలి. డిన్నర్లు, డేటింగ్లు.. తలుచుకుంటే బుర్ర గిర్రున తిరుగుతుంది. ఇక కులగోత్రాలు, జాతకాలు సరేసరి. చదువు, ఉద్యోగ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం.. అన్నీ సరిపోయాయి అనుకున్నా చివరి నిముషంలో ఏదో ఒక వెలితి బయటకు రావడంతో ఆ సంబంధం అక్కడితో ముగిసిపోతుంది. ఇలా వాళ్ల కోర్కెలకు అనుగుణంగా సంబంధాలు వెతికేందుకు తల్లిదండ్రులు చుక్కలు చూడాల్సి వస్తోంది. అతి కష్టం మీద సబంధం తీసుకొచ్చినా సాకులు చెప్పడంతో వ్యవహారం మళ్లీ మొదటికొస్తుంది. ఈ కారణంగా పెళ్లిళ్లు ఆలస్యమవుతుండటంతో ఇంట్లో సంతోషం ఆవిరవుతుంది. ఏజెంట్ వ్యవస్థ ఉన్న ప్రాంతాల్లో కోరుకున్న సంబంధాలు కుదరక ఇతర ప్రాంతాలకూ వెళ్తున్నారు. చివరకు కులాల ప్రస్తావన మర్చిపోయి సంబంధం దొరికితే చాలు అనుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకోసం శ్రీకాకుళం, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా తదితర ప్రాంతాల్లోనూ కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతున్నారు. పెళ్లి కొడుకు తరపున అమ్మాయికి భరణం చెల్లించి మరీ సంబంధం కుదుర్చుకుంటున్నారు. శ్రీకాళుళం పరిసర ప్రాంతాల నుంచి సంబంధం కుదిర్చేందుకు ఏకంగా ఏజెంట్ వ్యవస్థ ఏర్పాటైంది. రూ.2లక్షల నుంచి రూ.3లక్షల మేర వీళ్లకు ముట్టజెబితే కానీ సంబంధం దొరకని పరిస్థితి. అబ్బాయిల తల్లిదండ్రుల్లోనే ఆందోళన అసలే అమ్మాయిల కొరత. అబ్బాలు చదువు, ఉద్యోగం అని కాలం గడిచే కొద్దీ వయస్సు పెరిగి, అందుకు తగిన అమ్మాయి దొరక్క తల్లిదండ్రులు చుక్కలు చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమకు అబ్బాయి పుట్టాలని కోరుకోవడం కూడా ఇందుకు కారణమవుతోంది. ఇదే సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పెళ్లి సంబంధం రాగానే.. అబ్బాయికి ఉద్యోగంతో పాటు భూములు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండిటికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. డబ్బుకు ప్రాధాన్యం ఒకప్పుడు పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలనేవాళ్లు. అంతేకాదు.. గుణగణాలను తెలుసుకునేందుకు ఎవరెవరినో విచారించే పరిస్థితి. ఇప్పుడు ఆ ఊసే కరువవుతోంది. అమ్మాయి దొరకడమే కష్టమవుతుండటంతో అటువైపు నుంచి కూడా ధోరణి మారిపోయింది. అబ్బాయి మంచివాడా, కాదా అనే విషయాలను పక్కనపెట్టి ఆస్తులు, అంతస్తులపైనే దృష్టి సారిస్తున్నారు. పైగా ఒక్కడే కొడుకు ఉంటే మంచిదనే భావన అమ్మాయి తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. ఉద్యోగంతో పాటు పొలం ఉన్న ఇంటికి తమ అమ్మాయిని పంపేందుకే ఇటీవల కాలంలో ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆ రెండు కులాల్లో అమ్మాయిలు 10 శాతమే.. మ్యారేజ్ బ్యూరోలకు వచ్చే తల్లిదండ్రులు అబ్బాయికి లక్ష జీతం, 10 ఎకరాల పొలం ఉండాలని చెప్పడం పరిపాటిగా మారినట్లు తెలుస్తోంది. మరికొందరు ఉద్యోగం దొరికే వరకు వేచి చూస్తుండటం కూడా పెళ్లిళ్లు ఆలస్యం అవడానికి కారణమవుతోంది. ప్ర స్తుతం రెండు కులాల్లో అమ్మాయిల కొరత ఎక్కువగా కనిపిస్తోంది. ఎంతలా అంటే.. వంద మంది అబ్బాయిలకు 10 మంది అమ్మాయిలు మాత్రమే ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఈ కారణంగా ఓ కులం అబ్బాయిలు ఇతర కులాల అమ్మాయిలు అయినా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చేశారు. 30 ఏళ్ల తర్వాతే.. పెళ్లి వయస్సు బాగా పెరిగిపోతుంది. అబ్బాయి, అమ్మాయి జీవితంలో స్థిరపడటానికే అధిక ప్రా ధాన్యత ఇస్తున్నారు. ఈ కారణంగా 30 ఏళ్ల తర్వాత కానీ పెళ్లిళ్లు జరగడం లేదు. పెద్దల మాటకంటే, తమకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటామని చెప్పడం కూడా ఆలస్యానికి కారణమవుతోంది. – చిన్న వెంకటేశ్వర్లు, ఓపిక మ్యారేజ్ బ్యూరో, కర్నూలు పెళ్లికాని ప్రసాదులే.. సాధారణంగా అమ్మాయిలు వయస్సుకు రాగానే తల్లిదండ్రుల్లో పెళ్లి ఆలోచన మొదలవుతుంది. చదువు పూర్తి అవుతుందనగానే ఆ లోపు తగిన వరుడిని వెతికే పనిలో ఉంటారు. అయితే అబ్బాయిలు మాత్రం చదువుతో పాటు ఉద్యోగంలో స్థిరపడాలనే భావనతో వయస్సునే మర్చిపోతున్నారు. ఈలోపు ఆ వయస్సు అమ్మాయిలకు పెళ్లిళ్లు అయిపోతుండటంతో అబ్బాయిల పరిస్థితి గందరగోళంగా మారుతోంది. వయస్సుకు తగిన అమ్మాయిలు దొరక్క, ఉన్నా వాళ్ల తల్లిదండ్రుల ముందుజాగ్రత్త ప్రశ్నలతో పెళ్లికాని ప్రసాదులుగానే మిగిలిపోతున్నారు. కొన్ని కులాల్లో అమ్మాయిల కొరత అధికంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎదురు కట్నం ఇచ్చి కూడా పెళ్లి చేసుకుంటున్నారు. వయస్సులో జరుగుతున్న పెళ్లిళ్లు అంతంతే.. పెళ్లి వయస్సు అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు. ఈ వయస్సులో జరుగుతున్న పెళ్లిళ్లు ఇప్పుడు దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. పట్టణాల్లో ఈ వయస్సు పెళ్లిళ్లు చాలా అరుదు. చదువు, ఉద్యోగం అనుకోవడంతోనే వయస్సు చేజారిపోతుంది. ఈ కారణంగా పెళ్లిళ్లు ఆలస్యమవుతూ ఒకరినొకరు అర్థం చేసుకోలేక గొడవలకు దారితీస్తుంది. ఇరువురి వయస్సులో వ్యత్యాసం కూడా సగం పెళ్లిళ్లను విడాకుల వరకు తీసుకెళ్తోంది. -
తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్మెంట్.. డాక్టర్బాబు సందడి
ఈ మధ్య సెలబ్రిటీలు పెళ్లి, నిశ్చాతార్థం లాంటి వాటితో బిజీ అయిపోతున్నారు. ఈ మధ్య సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె రూట్ లోనే ప్రముఖ తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ వేడుకలో డాక్టర్బాబు.. అదేనండి నిరూపమ్ తోపాటు పలువురు సందడి చేశారు. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7 'ఉల్టా పల్టా' అసలు మీనింగ్ ఇదేనా!?) తెలుగు ప్రేక్షకులు సినిమాలని ఎంత ఆదరిస్తారో.. సీరియల్స్ని అంతకంటే ఎక్కువగా చూసేస్తుంటారు. అలా ప్రముఖ ఛానెల్లో ప్రసారమైన ముద్దమందారం, ముత్యమంత ముద్దు లాంటి సీరియల్స్తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కృష్ణా రెడ్డి ప్రస్తుతం పలు సీరియల్స్లో నటిస్తున్నాడు. ఇప్పుడు అతడు స్వాతి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. బహుశా ఈ ఏడాదిలోనే పెళ్లి కూడా ఉండొచ్చు. ఈ వేడుకలో పలువురు సీరియల్ స్టార్స్ సందడి చేసి, కొత్త జంటని ఆశీర్వాదించారు. (ఇదీ చదవండి: సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!) -
Bigg Boss Keerthi Engagement: బిగ్బాస్ బ్యూటీ కీర్తి భట్- హీరో విజయ్ కార్తీక్ ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
నిశ్చితార్థం చేసుకుని మరొకరితో జంప్
బనశంకరి: రెండేళ్లపాటు పరస్పరం ప్రేమించుకుని ఇద్దరి ప్రేమ విషయం తెలిసి ఇంట్లో నిశ్చితార్థం చేశారు. అయితే పెళ్లి కొద్ది రోజులు ఉండగా యువతి మరో యువకుడితో పారిపోయింది. నగర శివారులోని ఆవలహళ్లినివాసి జోసెఫ్ అనే యువకుడు రెండేళ్లుగా క్యాత్రిన్ అనే యువతిని ప్రేమించాడు. యువతి కూడా జోసెఫ్ను ఇష్టపడింది. వివాహానికి రెండు నెలలు సమయం ఉంది. అంతలోగా యువతి మరో యువకుడితో పారిపోయింది. నిశ్చితార్థం అయిన యువకుడు కాబోయే అత్తకు వివాహ ఖర్చుల కోసం రూ.5 లక్షలు ఇవ్వగా యువతి ఉడాయించడంతో తన డబ్బు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆమె నిరాకరించడంతో బాధితుడు జోసెఫ్ ఆవలహళ్లి పోలీస్స్టేషన్లో కేసు పెట్టాడు. -
Aaliyah Kashyap: స్టార్ డైరెక్టర్ కూతురి ఎంగేజ్మెంట్లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ కూతురు!
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. గురువారం ముంబయిలో జరిగిన ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ సినీతారలు మెరిశారు. ఈ ఫంక్షన్లో ఖుషీ కపూర్, సుహానా ఖాన్, పాలక్ తివారీ, ఇబ్రహీం అలీ ఖాన్తో సహా పలువురు స్టార్ కిడ్స్ హాజరయ్యారు. ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలను ఆలియా తన ఇన్స్టాలో షేర్ చేయగా.. పలువురు ఈ జంటకు అభినందనలు తెలిపారు. ( ఇది చదవండి: చేసింది కొన్ని సినిమాలే.. భారీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!) కాగా.. ఆలియా కశ్యప్.. తన ప్రియుడైన షేన్ గ్రెగోయిర్ను త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. ప్రస్తుతం ఆలియా యూట్యూబర్గా రాణిస్తోంది. పలు వీడియోలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. అనురాగ్ కశ్యప్ మొదటి భార్య ఆర్తి బజాజ్ కూతురే ఆలియా. ఇంతకుముందే ప్రియుడు షేన్ గ్రెగోయిర్ ప్రపోజ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమెకు డైమండ్ రింగ్తో ప్రపోజ్ చేసినట్లు ఆలియా వెల్లడించింది. ఈ వేడుకలో అనురాగ్ మాజీ భార్య కల్కి కోచ్లిన్ తన బేబీ, భర్తతో సహా హాజరైంది. ( ఇది చదవండి: షారుఖ్పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ - మిగిలిన వారికంటే..!) View this post on Instagram A post shared by aaliyah (@aaliyahkashyap) View this post on Instagram A post shared by aaliyah (@aaliyahkashyap) -
హీరోను పెళ్లాడనున్న ఎలాన్ మస్క్ మాజీ భార్య
ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి తెలిసిన చాలామందికి అతని మాజీ భార్య 'తలులా రిలే' (Talulah Riley) గురించి తెలిసే ఉంటుంది. వీరిద్దరూ చాలా కాలం క్రితమే విడిపోయారు, కాగా ఇప్పుడు ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. తలులా రిలే నటుడు 'థామస్ బ్రాడీ సాంగ్స్టర్' (Thomas Brodie-Sangster)తో రెండు సంవత్సరాలు డేటింగ్ తరువాత ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించి రిలే ఒక ట్విటర్ పోస్ట్ చేసింది. దీనికి ఎలాన్ మస్క్ రెడ్ హార్ట్ ఎమోజితో అభినందనలు తెలిపారు. థామస్ బ్రాడీ సాంగ్స్టర్ కూడా తన ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ద్వారా వారి నిశ్చితార్థం గురించి స్పష్టం చేశాడు. అయితే వీరి పెళ్లి ఎప్పుడనేది తెలియాల్సిన విషయం. ఈ జంట 2021లో డేటింగ్ ప్రారంభించినట్లు త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. (ఇదీ చదవండి: నెట్ఫ్లిక్స్ బాటలో డిస్నీ+ హాట్స్టార్.. అదే జరిగితే వినియోగదారులకు కష్టమే!) నిజానికి మస్క్ అండ్ రిలే గతంలో రెండేళ్లు డేటింగ్ చేసుకున్న తరువాత స్కాట్లాండ్లోని డోర్నోచ్ కేథడ్రల్లో వివాహం చేసుకున్నారు. కాగా 2016లో వీరు విడాకులు తీసుకున్నారు. కాగా ఇప్పుడు ఆంగ్ల నటుడితో త్వరలో పెళ్లిపీటలెక్కబోతోంది. (ఇదీ చదవండి: అయ్యయ్యో ఇలా అయిందేంటి? మూడు నెలల్లో వేల సంఖ్యలో తగ్గిన ఐటీ ఉద్యోగులు..) Congratulations! ♥️ — Elon Musk (@elonmusk) July 27, 2023 -
సింగర్ను పెళ్లాడనున్న బుల్లితెర నటి.. ఫోటోలు వైరల్!
మరాఠీ నటి స్వానంది టికేకర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. తాజాగా ఇండియన్ ఐడల్- 12 కంటెస్టెంట్ ఆశిష్ కులకర్ణితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆదివారం జరిగిన ఈ వేడుకలో వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను నటి తన ఇన్స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. స్వానంది తన ఇన్స్టాలో రాస్తూ..' మేము నిశ్చితార్థం చేసుకున్నాం. ఇక నుంచి నువ్వే నా ఏకైక ఇల్లు' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. కాగా.. స్వానంది ప్రముఖ నటుడు ఉదయ్ టికేకర్, ప్రసిద్ధ సింగర్ ఆరతి అంకాలికర్ కుమార్తె. సింగర్తో నిశ్చితార్థం జరిగిన తర్వాత స్వానంది తన పెళ్లి గురించి మాట్లాడింది. (ఇది చదవండి: ఇంటర్వ్యూల కోసమే చీప్ ట్రిక్స్.. ఎందుకు కొడతానన్న స్టార్ నటుడు!) స్వానంది మాట్లాడుతూ..' మా పెళ్లి త్వరలోనే జరగబోతోంది. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. ప్రస్తుతానికి ఇది మాత్రమే చెప్పగలను. నేను జీవితంలో ఒక నూతన అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నా. ఆశిష్, నేను మా సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ప్రత్యేక సందర్భాన్ని ఆస్వాదిస్తున్నా.' అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ఇండియన్ ఐడల్ -12 తర్వాత ఆశిశ్కు గుర్తింపు వచ్చింది. కాగా.. స్వానంది టికేకర్ మరాఠీ సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకుంది. దిల్ దోస్తీ దునియాదారి, దిల్ దోస్తీ దొబారా, అస్సా మహేర్ నాకో గా బాయి పాత్రలకు ఫేమ్ వచ్చింది. అంతే కాకుండా ఏక్ శూన్య తీన్, డోంట్ వర్రీ బి హ్యాపీ అనే చిత్రాల్లో నటించింది. ఇండియన్ ఐడల్ మరాఠీ షోకు హోస్ట్గా చేసింది. View this post on Instagram A post shared by A D I N A T H P A ‘त’ K A R (@adinath.patkar) (ఇది చదవండి: 'ఓపెన్హైమర్' సినిమాలో ఆ సీన్ తొలగించండి: సమాచార మంత్రిత్వ శాఖ) View this post on Instagram A post shared by Ashish Kulkarni (@ashishkulkarni.music) -
సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ మేనకోడలు..!
బాలీవుడ్ చిత్రనిర్మాత, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మేనకోడలు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు బీ టౌన్లో చర్చ నడుస్తోంది. నటి అయిన షర్మిన్ సెగల్ ఓ వజ్రాల వ్యాపారిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో షర్మిన్ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఏడాది చివర్లో పెళ్లి కూడా చేసుకోనుంది. (ఇది చదవండి: బోల్డ్ సీన్స్తో ఇండస్ట్రీని తన మైకంలో పడేసిన హీరోయిన్, ఇప్పుడు పేదరికంలో! ) ఓ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం షర్మిన్ 2023 ప్రారంభంలోనే అహ్మదాబాద్కు చెందిన వజ్రాల వ్యాపారితో నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఏడాది చివర్లో ఇటలీలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఆమెకు కాబోయే భర్త గురించి ఎలాంటి వివరాలు బయటకు చెప్పలేదని తెలుస్తోంది. కాగా.. షర్మిన్ సినిమాల్లో ఎంట్రీకి ముందే భన్సాలీతో కలిసి పనిచేసింది. ఆమె 'గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా', 'బాజీరావ్ మస్తానీ', 'గంగూబాయి కతియావాడి' వంటి చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పనిచేసింది. కాగా.. షర్మిన్ 2019లో 'మలాల్' చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. 2022లో ఆమె 'అతిథి భూతో భవ'లో నటించింది. తాజాగా ఆమె భన్సాలీ తెరకెక్కిస్తోన్న 'హీరామండి'లో కనిపించనుంది. ప్రస్తుతం ఆమె సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ 'హీరమండి' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఓటీటీలోనూ అరంగేట్రం చేస్తోంది షర్మిన్. 'హీరమండి'లో సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్ కూడా ఉన్నారు. (ఇది చదవండి: 'ప్రాజెక్ట్ K' నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్) View this post on Instagram A post shared by Sharmin Segal (@sharminsegal) -
బాలయ్య హీరోయిన్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ, నయనతార నటించిన చిత్రం 'జై సింహా'. ఈ చిత్రంలో మరో నటి హీరోయిన్గా కనిపించింది. మలయాళ చిత్రం మాంత్రికన్తో ఎంట్రీ ఇచ్చిన ముంబయి ముద్దుగుమ్మ నటాషా దోషి ఆ తర్వాత తెలుగులో కోతల రాయుడు చిత్రంలో నటించింది. తాజాగా ఈ ముంబయి భామ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వెల్లడించింది. ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. 'ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో నటాషా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నట్లు తెలుస్తంది. ఇది చూసిన నటాషా ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. (ఇది చదవండి: ఆ దర్శకుడికి కలిసొచ్చిన హీరోయిన్.. దక్షిణాదిలోనే భారీ రెమ్యునరేషన్!) అమ్మ కుట్టి పాటకు అదరగొట్టింది జై సింహా చిత్రంతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నటాషా. ఈ చిత్రంలో సినిమాలో 'అమ్మ కుట్టి' పాటకు స్టెప్పులతో అదరగొట్టింది. అంతకుముందు మలయాళంలో నాలుగు సినిమాల్లో నటించింది. జైసింహా తర్వాత శ్రీకాంత్ సరసన 'కోతల రాయుడు'లో కనిపించింది. అంతే కాకుండా కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'ఎంత మంచివాడవురా' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్లో మెరిసింది. (ఇది చదవండి: 'సౌందర్య చనిపోలేదు.. ఆ రూపంలో ఇంకా బతికే ఉంది') View this post on Instagram A post shared by Natasha Doshi (@natashadoshi) -
ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ నటుడు.. ఫోటో వైరల్!
ఈ నగరానికి ఏమైంది? సినిమా చూడనివారు ఉండరు. ఈ చిత్రంలో సాయి సుశాంత్ రెడ్డి తన నటనతో అందరినీ మెప్పించాడు. ఈ చిత్రంలో అతని పాత్రకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. చిన్న సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ చిత్రం రిలీజై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రి రీలీజ్ కూడా చేశారు. (ఇది చదవండి: అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక ) అయితే తాజాగా ఈ నగరానికి ఏమైంది? చిత్ర నటుడు సాయి సుశాంత్ రెడ్డి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాలో పంచుకున్నారు. తనకు కాబోయే అమ్మాయికి ఎంగేజ్మెంట్ ఉంగరం పెడుతున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ కాబోయే జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా తెగ వైరలవుతోంది. అయితే ఆ అమ్మాయి ఎవరు అనే వివరాలు తెలియరాలేదు. కాగా.. సుశాంత్ రెడ్డి గతేడాది నాగచైతన్య నటించిన థ్యాంక్యూ చిత్రంలో నటించారు. (ఇది చదవండి: బలగం మూవీ అరుదైన ఘనత.. ఇంతవరకు ఏ సినిమాకు దక్కలేదు!) View this post on Instagram A post shared by Sai Sushanth Reddy (@saisushanthreddy) -
హీరోతో కీర్తి నిశ్చితార్థం.. వంశాన్ని ముందుకు తీసుకెళ్లలేనంటూ ఎమోషనల్
సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని బిగ్బాస్ షోతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది నటి కీర్తి భట్. రోడ్డుప్రమాదంలో తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన ఆమె జీవితంలో ఎన్నో కష్టనష్టాలను, బాధలను అనుభవించి ఈ స్థాయికి ఎదిగింది. యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ కీర్తి.. ఎప్పటికీ పిల్లల్ని కనలేదని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె పెళ్లికి ముందే పాపను దత్తత తీసుకుని పెంచుకుంది. ఆ చిన్నారిలోనే సంతోషాన్ని వెతుక్కుంది. కానీ ఆ ఆనందం కూడా ఎంతోకాలం నిలవలేదు. బిగ్బాస్ ఆఫర్ వచ్చిన సమయంలోనే పాప కన్నుమూసింది. తాజాగా కీర్తి భట్ గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ షోలో దర్శకుడు, హీరో విజయ కార్తీక్ తోటతో నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో కార్తీక్, కీర్తి పూలదండలు మార్చుకున్నారు. 'నీకు నేను తోడుగా ఉంటా, సపోర్ట్గా ఉంటా.. నీ తల్లిదండ్రులను నా పేరెంట్స్ అనుకుంటా! నన్ను వదలకుండా ఇలాగే చూసుకో' అంటూ కంటతడి పెట్టుకుంది కీర్తి. తర్వాత వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. తనకు కాబోయే అత్తామామల గురించి కీర్తి మాట్లాడుతూ.. 'నేను వారి వంశాన్ని నెక్స్ట్ లెవల్కు తీసుకుని వెళ్లలేనని నాకు తెలుసు. ఆ విషయాన్ని వాళ్లకు చెప్తే ఒకటే మాట అన్నారు. నీకు పాప ఎందుకమ్మా? నువ్వే మాకు పాప.. మనం పాపను దత్తత తీసుకుందాం' అన్నారు అంటూ భావోద్వేగానికి లోనైంది కీర్తి. కీర్తికి కాబోయే భర్త కార్తీక్ విషయానికి వస్తే.. చిత్తూరులోని మదనపల్లిలో పుట్టి పెరిగిన విజయ కార్తీక్ మొదట సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేశాడు. తర్వాత సినిమా మీదున్న ప్రేమతో ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీలో చేరాడు. కన్నడ భాషలో నాలుగు సినిమాల్లో హీరోగా నటించాడు. తెలుగులో ఏబీ పాజిటివ్, చెడ్డీ గ్యాంగ్ సినిమాలు చేశాడు. View this post on Instagram A post shared by @keerthi_mahesh_universe View this post on Instagram A post shared by keerthi_bhat💙 (@always_keerthibhat_fanz) చదవండి: ఈ వారం ఓటీటీలోకి 24 సినిమాలు హీరోయిన్ సీక్రెట్ పెళ్లిపై నటి సంచలన వ్యాఖ్యలు.. ఊహించని ట్విస్ట్ -
మీ పెళ్లికి పిలుస్తారా?.. లిఫ్ట్లో హీరోయిన్కు ఆసక్తికర ప్రశ్న!
బాలీవుడ్ భామ పరిణితీ చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ చద్దాకు ఇటీవలే ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వనున్నారు. కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జంట రిలేషన్షిప్ గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అంతకుముందే చాలాసార్లు రెస్టారెంట్, ఎయిర్పోర్టుల్లో జంటగా కెమెరాల కంటికి చిక్కారు. మే 13న దిల్లీలోజరిగిన పరిణీతి చోప్రా నిశ్చితార్థం వేడుకలో సోదరి ప్రియాంక చోప్రా పాల్గొన్నారు. (ఇది చదవండి: డెలివరీకి ముందు ఉపాసన ఏం చేసిందంటే.. వీడియో వైరల్!) తాజాగా ముంబయిలో ఓ ఈవెంట్కు హాజరైన పరిణితీ అభిమానులతో ముచ్చటించారు. పరిణితీ చోప్రాను ఉద్దేశించి మీ పెళ్లి ఎప్పుడు మేడం? మమ్మల్ని పిలుస్తారా? అంటూ ఒకరు అడిగారు. ఆ ప్రశ్నకు నవ్వుతోనే సమాధానమిచ్చింది. మరొకరు ప్రశ్నిస్తూ.. మీ పెళ్లి జీవితం ఎలా ఉంది? అని అడగ్గా.. 'నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు' అంటూ పరిణితీ సమాధానమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరలవుతోంది. అయితే వారితో మాట్లాడుతుండగా పరిణీతి చోప్రా లిఫ్ట్ లోపల ఉన్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: టాలీవుడ్ డైరెక్టర్ ఇంట విషాదం) View this post on Instagram A post shared by @varindertchawla -
యువతిని మోసగించిన యువకుడు...
తిరుత్తణి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసగించిన యువకుడిని తిరుత్తణి మహిళా పోలీసులు సోమవా రం అరెస్ట్ చేశారు. ఆర్కాడు కుప్పానికి చెందిన యువతి (26) రాణిపేట జిల్లా ముప్పదువెడి గ్రామానికి చెందిన వినోద్కుమార్(30)కు ఈ ఏడాది జనవరిలో పెద్దలు నిశ్చితార్థం చేశారు. ఆరు నెలల తర్వాత వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో వినోద్కుమార్ తరచూ యువతి ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యరు. నెల రోజులుగా వినోద్కుమార్ యువతితో మాట్లాడడం లేదు. యువతి విచారించగా బెంగళూరుకు చెందిన యువతిని వివాహం చేసుకునేందుకు నిశ్చియించినట్లు తెలుసుకుంది. దీనిపై తిరుత్తణి మహిళా పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన సీఐ కార్తిక నిందితుడు వినోద్కుమార్ను అరెస్ట్ చేశారు. -
సంతోషంగా నిశ్చితార్థం.. బంధువును దిగబెట్టి వస్తుండగా..
వాంకిడి(ఆసిఫాబాద్): ప్రేమించిన అమ్మాయిని మనువాడేందుకు పెద్దలను ఒప్పించాడు. సంతోషంగా నిశ్చితార్ధం చేసుకుని.. ఆ శుభ కార్యక్రమానికి వచ్చిన బంధువును ఊళ్లో దిగబెట్టి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఇది తట్టుకోలేని అతని తండ్రి పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటనలు గురువారం కొమురంభీం జిల్లా వాంకిడి మండలంలోని సామెల గ్రామంలో చోటుచేసుకున్నాయి. గ్రామానికి చెందిన వసాకే తులసీరాం(21) అదే ఊరికి చెందిన యువతిని ప్రేమించగా, ఇరు కుటుంబాల అంగీకారంతో బుధవారం నిశ్చితార్థం జరిగింది. దీనికి హాజరైన బంధువుల్లో ఒకరైన ఆసిఫాబాద్ మండలం ఎల్లారానికి చెందిన అంజన్నను గురువారం స్కూటీపై అతడి గ్రామంలో దింపి తులసీరాం ఇంటికి బయలుదేరాడు. బుదల్ఘాట్ వాగు దాటిన తర్వాత జైత్పూర్ రోడ్డు వద్ద కంకర క్రషర్ సమీపంలో జాతీయ రహదారి– 363పై వేగంగా వచి్చన డీబీఎల్ కంపెనీకి చెందిన టిప్పర్ స్కూటీని ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. లారీ టైర్ల కింద స్కూటీ ఇరుక్కుపోగా తులసీరాం అక్కడికక్కడే మృతిచెందాడు. కొడుకు మృతి తట్టుకోలేక: కుమారుడి మరణ వార్త విన్న తండ్రి భీంరావు(45) తీవ్ర మనస్తాపంతో ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు తాగాడు. స్థానికులు అంబులెన్స్లో ఆసిఫాబాద్లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. తండ్రీకుమారుల మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వాంకిడి ఎస్సై సాగర్ తెలిపారు. -
ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి ఫోటో షేర్ చేసిన లావణ్య త్రిపాఠి!
ఇటీవలే మెగా హీరో వరుణ్తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ మణికొండలోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ దంపతులు, రామ్ చరణ్, ఉపాసన పాల్గొన్నారు. అయితే నిశ్చితార్థం జరిగిన తర్వాత దిగిన తొలిసారి ఓ ఫొటోను తాజాగా అభిమానులతో పంచుకున్నారు కాబోయే మెగా కోడలు. తమ ఎంగేజ్మెంట్కు విషెస్ తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ వరుణ్తో దిగిన ఫోటోను షేర్ చేశారు. (ఇది చదవండి: సర్జరీ చేయించుకున్న ప్రముఖ నటి.. వారి కోసం ఓ సలహా!) వరుణ్ కూడా అదే ఫోటోను ఒకే క్యాప్షన్తో షేర్ చేశారు. అందులో లావణ్య.. వరుణ్ తేజ్ చేయి పట్టుకుని లావణ్య చిరునవ్వు చిందిస్తూ కనిపించారు. ఇది చూసిన అభిమానులు కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్గా మారింది. కాగా.. 2017లో విడుదలైన ‘మిస్టర్ చిత్రంలో తొలిసారి వరుణ్- లావణ్య కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఏడాదిలోనే వీరూ అంతరిక్షం మూవీలో కనిపించారు. ఇక ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. కాగా.. వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 25న విడుదల కానుంది. (ఇది చదవండి: పెళ్లికి ముందే వరుణ్కు లావణ్య కండీషన్.. మెగా ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్!) Thanks to and each & everyone for the warm wishes! ♾️♥️@Itslavanya pic.twitter.com/x0rpL27Ovw — Varun Tej Konidela (@IAmVarunTej) June 13, 2023 Thanks to each & everyone for the warm wishes! ♾♥️ Thankful 🫶🏻 grateful pic.twitter.com/N4bw8WSSSm — LAVANYA (@Itslavanya) June 13, 2023 -
ఎంగేజ్మెంట్ తో టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
-
వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్లో నిహారిక.. ఆ ఫోటో అర్థం అదేనా?
మెగా ఇంట్లో మరో పెళ్లిసందడి షురూ అయింది. నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, రామ్ చరణ్- ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు. వీరితో పాటు అల్లు అర్జున్, అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. అయితే ఈ వేడుకలో అందరి కళ్లు నిహారిక కొణిదెలపైనే ఉన్నాయి. (ఇది చదవండి: వెల్కమ్ టూ కొణిదెల ఫ్యామిలీ.. ఉపాసన ట్వీట్ వైరల్!) హైదరాబాద్లో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన అన్న ఎంగేజ్మెంట్కు సోదరి నిహారిక సింగిల్గానే హాజరైంది. దీంతో నెట్టింట మళ్లీ చర్చ మొదలైంది. ఇప్పటికే నిహారిక విడాకులు తీసుకోబోతోందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన నిశ్చితార్థ వేడుకలో జొన్నలగడ్డ చైతన్య కనిపించకపోవడంతో మరోసారి డైవర్స్ ఖాయమేనంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలే చైతన్య కూడా.. నిహారిక లేకుండానే తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. వరుణ్- లావణ్య నిశ్చితార్థ వేడుకల్లో దిగిన ఫోటోల్లో నిహారిక సింగిల్గానే కనిపించడంతో రూమర్స్ మరోసారి ఊపందుకున్నాయి. (ఇది చదవండి: ప్రభాస్ 'ఆదిపురుష్' కోసం అల్లు అర్జున్ భారీ స్కెచ్) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
వెల్కమ్ టూ కొణిదెల ఫ్యామిలీ.. ఉపాసన ట్వీట్ వైరల్!
నాగబాబు తనయుడు, మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ వేడుక హైదరాబాద్లో జరిగిన సంగతి తెలిసిందే. మణికొండలోని పామ్ బ్రీజ్ గేటేడ్ కమ్యూనిటీలోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకలో మెగాస్టార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ నిశ్చితార్థానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సతీమణి ఉపాసన కూడా హాజరైంది. తాజాగా ఉపాసన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠికి వెల్కమ్ చెబుతూ ఎంగేజ్మెంట్లో దిగిన ఫోటోను షేర్ చేసింది. అంతేకాకుండా ఈ జంటకు రామ్ చరణ్ కూడా కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. (ఇది చదవండి: వరుణ్తో నిశ్చితార్థం, లావణ్య త్రిపాఠి చీర ధరెంతో తెలుసా?) ఉపాసన తన ట్వీట్లో రాస్తూ.. 'వెల్కమ్ టూ కొణిదెల ఫ్యామిలీ మై డియరెస్ట్ లావణ్య.. రాబోయే నా తోడి కోడలి వేడుక కోసం ఎదురు చూస్తున్నా. వరుణ్ నీతో చాలా సంతోషంగా ఉంటాడు.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొణిదెల లావణ్య అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. Varun & Lavanya, love you guys. Heartiest congratulations. @IAmVarunTej @Itslavanya pic.twitter.com/PYynlbNt3h — Ram Charan (@AlwaysRamCharan) June 10, 2023 Welcome to the Konidela family dearest Lavanya 🤗❤️ Looking forward to celebrating my dearest thodi kodalu. Varunnnnnn soooooo happy for you. @Itslavanya @IAmVarunTej pic.twitter.com/69mMin4tXf — Upasana Konidela (@upasanakonidela) June 10, 2023 -
వరుణ్తో నిశ్చితార్థం, లావణ్య త్రిపాఠి చీర ధరెంతో తెలుసా?
ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు.. ఈ మాట ఊరికే అనలేదు.. ఈ రెండూ చేయాలంటే మాటలు కాదు మూటలు కావాలి. అలాగే ముందుచూపు కూడా ఉండాలి. పెళ్లి విషయంలో అయితే మొదటి నుంచి ముందుగా ప్లాన్ చేసుకుని పక్కాగా ముందుకు వెళుతుంటారు. సెలబ్రిటీలైతే డబ్బుకు ఢోకా ఉండదు కాబట్టి, మనీ గురించి ఏమాత్రం ఆలోచించకుండా హెయిర్ కలర్ దగ్గర నుంచి కాలి నెయిల్ పాలిష్ దాకా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. పెళ్లి చూపుల నుంచి గ్రాండ్ రిసెప్షన్ దాకా అన్నీ పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా అంతే! ఏ విషయంలోనూ రాజీపడలేదు. ఇద్దరు లుక్స్ పరంగా చాలా కేర్ తీసుకున్నారు. కానీ హంగూ ఆర్భాటలకు పోకుండా కాస్త సింపుల్గా ఉండేందుకే మొగ్గు చూపారు. ఎంగేజ్మెంట్ వేడుకలో వరుణ్ తేజ్ కుర్తా-పైజామాలో సింప్లీ సూపర్బ్ అనిపించాడు. అటు లావణ్య కూడా వరుణ్కు తగ్గట్లుగానే రెడీ అయింది. ఆకుపచ్చని బనారస్ చీర ధరించిన ఆమె దానికి మ్యాచింగ్ గాజులు, చోకర్ పెట్టుకుని స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. వరుణ్ తేజ్- లావణ్యల నిశ్చితార్థం ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి తనను మరింత అందంగా మలిచిన ఈ చీర ధర ఎంతనుకుంటున్నారు? అక్షరాలా 75 వేల రూపాయలు. ఈ విషయం తెలిసిన అభిమానులు పెళ్లి కూతురు అంటే ఆమాత్రం ఉండాలి, అందులోనూ మెగా ఇంటి కోడలు కాబోతుందంటే చీరకు లక్ష పెట్టినా తక్కువే అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరైన ఉపాసన డ్రెస్ ధర రూ.19,000 అని తెలుస్తోంది. చదవండి: బతుకుబండి భారమై డ్రైవర్గా మారిన హీరో -
వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్: బేబీ బంప్తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా?
లవ్బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. ముఖ్యంగా ఆస్కార్ హీరో రామ్చరణ్, ఉపాసన కామినేనితో కలిసి ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. త్వరలోనే తల్లి దండ్రులు కాబోతున్న మెగా హీరో దంపతులు ఈవేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచారు. త్వరలోనే తల్లి కాబోతున్న ఉపాసన ఆకుపచ్చ డ్రెస్లో బేబీ బంప్తో నిండుగర్భిణీగా చాలా అందంగా కనిపించారు. బ్లాక్ అండ్ కాంబినేషన్ డ్రెస్లో రామ్చరణ్ భార్యను జాగ్రత్తగా చూసుకుంటూ, మరింత అందంగా కనిపించారు. బనారసీ ఎంబ్రాయిడరీ అంచుతో, సైడ్ స్లిట్లతో సిల్క్ మెటర్నటీ ఫ్యాషన్ కఫ్తాన్ డ్రెస్లో ఉపాసన డ్రెస్కు తగ్గినట్టుగా మాచింగ్ చోకర్, చెవి పోగులతో స్పెషల్ లుక్లో ఆకట్టుకున్నారు. ప్రముఖ డిజైనర్, జయంతి రెడ్డి కలెక్షన్స్ కు చెందిన ఈ డ్రెస్ ధర రూ. 19,900 అట. (1200 లోన్తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) కాగా మెగా హీరో వరుణ్ తేజ్ కొణిదెల, లావణ్య త్రిపాఠి శుక్రవారం (జూన్9, 2023) ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలో సిగ్గులమొగ్గయ్యి ఆకట్టుకున్న సొట్ట బుగ్గల సుందరి లావణ్య కట్టుకున్న చీర ఎంత అనేది కూడా ఇంటర్నెట్లో చర్చకు తెరతీసింది. డిజైనర్ అనితా డోంగ్రే డిజైన్ చేసిన చీర ధర రూ. 75వేలని తెలుస్తోంది. Welcome to the Konidela family dearest Lavanya 🤗❤️ Looking forward to celebrating my dearest thodi kodalu. Varunnnnnn soooooo happy for you. @Itslavanya @IAmVarunTej pic.twitter.com/69mMin4tXf — Upasana Konidela (@upasanakonidela) June 10, 2023 p> నా ప్రియమైన తోడి కోడలా స్వాగతం కొణిదెల కుటుంబంలోకి ఆహ్వానం అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. మై డియర్ లావణ్య తోడికోడలుగా మారే వేడుక కోసం ఎదురు చూస్తున్నాను. వరుణ్ చాలా హ్యాపీగా ఉంది అంటూ ఉపాసన తన సంతోషాన్ని ప్రకటించారు. -
ప్రేమ అప్పుడే పుట్టింది.. శాశ్వతంగా ఉండిపోతుంది: లావణ్య త్రిపాఠి
వరుణ్ తేజ్- లావణ్యలు ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఈ వార్తను అప్పుడే రివీల్ చేస్తే సస్పెన్స్ ఉండదనుకున్నారో ఏమో కానీ ఎప్పుడూ ఈ ప్రచారాన్ని ధృవీకరించలేదు. లావణ్య త్రిపాఠి అయితే తమ మధ్య ఏమీ లేదని, అదంతా వట్టి పుకారేనని చెప్పింది. కానీ అంతలోనే ఓ ఇంటర్వ్యూలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరన్న ప్రశ్నకు వరుణ్ తేజ్ అని బదులిస్తూ సిగ్గులమొగ్గైంది. దీంతో వీరి డేటింగ్ రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. చివరకు ఆ పుకార్లే నిజం చేస్తూ వరుణ్, లావణ్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ మేరకు ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్న ఫోటోలు షేర్ చేశారు. నాకు ప్రేమ దొరికింది అని వరుణ్, 2016 నుంచే ఈ ఇష్క్ మొదలైంది, శాశ్వత ప్రేమను కనుగొన్నాను అంటూ లావణ్య క్యాప్షన్లో రాసుకొచ్చారు. అంటే వీరిద్దరూ మిస్టర్ మూవీ షూటింగ్లోనే లవ్లో పడ్డట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలోనూ వీరు కలిసి నటించారు. పార్టీ, వెకేషన్కు కూడా కలిసే వెళ్లేవారు. కానీ ప్రేమ గురించి అడిగినప్పుడల్లా నిశ్శబ్ధంగా ఉండేవారు. మొత్తానికి సస్పెన్స్కు కళ్లెం వేస్తూ గుడ్ న్యూస్ పంచుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భర్తగా ప్రమోషన్ పొందుతున్న వరుణ్ తేజ్కు, మెగా ఇంటి కోడలిగా వస్తున్న లావణ్యకు అభినందనలు తెలియజేస్తున్నారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Lavanya tripathi (@itsmelavanya) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) చదవండి: ఘనంగా వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ -
#𝐕𝐚𝐫𝐮𝐧𝐋𝐚𝐯 : ఘనంగా వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
మెగా ఇంట పెళ్లి సందడి.. నాగబాబు నివాసానికి మెగాస్టార్!
మెగా ఇంట పెళ్లి సందడి మొదలైంది. నాగబాబు తనయుడు, మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ వేడుక హైదరాబాద్లో జరుగుతోంది. మణికొండలోని పామ్ బ్రీజ్ గేటేడ్ కమ్యూనిటీలోని నాగబాబు నివాసంలో నిశ్చితార్థ వేడుక నిర్వహిస్తున్నారు. (ఇది చదవండి: అలా ప్రేమలో.. వరుణ్, లావణ్య త్రిపాఠి లవ్స్టోరీకి ఐదేళ్లు) ఇప్పటికే పూజా కార్యక్రమాలు మొదలవ్వగా.. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు హాజరయ్యారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, అంజనాదేవి, అల్లు అరవింద్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్తో పాటు అత్యంత సన్నిహితులు ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొన్నారు. కాగా.. వరుణ్ - లావణ్య 2017లో వచ్చిన మిస్టర్ చిత్రంలో తొలిసారిగా కలిసి నటించారు. (ఇది చదవండి: నయన్- విఘ్నేశ్ మ్యారేజ్ యానివర్సరీ.. బుడ్డోళ్ల సర్ప్రైజ్ అదిరిపోయిందిగా !) -
అలా ప్రేమలో.. వరుణ్, లావణ్య త్రిపాఠి లవ్స్టోరీకి ఐదేళ్లు
మెగా ఇంట మరో ప్రేమ వివాహం జరగబోతుంది. మెగా బ్రదర్ నాగబాబు ఏకైక తనయుడు, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లవాణ్య త్రిపాఠి త్వరలోనే ఒక్కటవ్వబోతున్నారు. ఈ రోజు(జూన్ 9) వీరిద్దరి నిశ్చితార్థం జరుగుతోంది. సాధారణంగా సినీ సెలెబ్రెటీలు ప్రేమలో ఉంటే ఆ విషయం త్వరగానే జనాలకు తెలిసిపోతుంది. కానీ వరుణ్, లావణ్యల విషయంలో మాత్రం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని పుకార్లు వినిపించినా.. ఎవరూ స్పందించకపోవడంతో అందులో వాస్తవం లేదనుకున్నారు. అయితే ఆ పుకార్లు కూడా ఆలస్యంగానే వినిపించాయి. వాస్తవానికి 2017లో వరుణ్, లావణ్యల మధ్య స్నేహం ఏర్పడింది. వీరిద్దరు కలిసి అప్పుడు ‘మిస్టర్’ అనే సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వరుణ్, లావణ్య త్రిపాఠి క్లోజ్ అయ్యారు. మొదట్లో స్నేహం.. ఆ తర్వాత అది ప్రేమగా మార్చుకొని డేటింగ్ వరకు వెళ్లారు. కానీ ఈ విషయం బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేశారు. (చదవండి: పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నిర్మాత కుమార్తె) వీరిద్దరు కలిసి నటించిన రెండో సినిమా ‘అంతరిక్షం’ సమయంలో ప్రేమ వ్యవహారం బయటకు తెలిసింది. అయినా కూడా ఇరువురు స్పందించలేదు. ఇక నిహారిక పెళ్లి (2020లో) సమయంలో మెగా ఇంట లావణ్య చేసిన సందడి చూసి నిజంగానే వరుణ్, లావణ్య ప్రేమలో ఉన్నారని అంతా భావించారు. పలు వెబ్సైట్లలో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ విషయంపై అటు మెగా ఫ్యామిలీ కానీ ఇటు లావణ్య కానీ స్పందించలేదు. దీంతో ఇదంతా ఒట్టి పుకారే అనుకుంటున్న సమయంలో నిశ్చితార్థం డేట్ అనౌన్స్ చేసి షాకిచ్చారు. లావణ్య దగ్గరు వరుణ్ పెళ్లి ప్రపోజల్ పెట్టగా.. అమె వెంటనే ఓకే చెప్పేసిందట. మెగా ఫ్యామిలీ కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి జరగనున్నట్లు సమాచారం. -
మెగా ఫ్యామిలీ కొత్త కోడలు లావణ్య త్రిపాఠి (ఫోటోలు)
-
రేపు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్
-
అఫీషియల్: వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్
మెగా ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనునట్లు ఇటీవలే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం తేదీ అఫిషీయల్గా ప్రకటించారు. ఈ నెల 9న ఇరు కుటుంబాల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు ఓ కార్డ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. 2017లో మిస్టర్ చిత్రం సెట్స్లో తొలిసారిగా ఈ జంట కలుసుకున్నారు. గతంలో కూడా లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నాడని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్ నిశ్చితార్థం? నిహారిక ఏమందంటే?) ఈ వేడుక హైదరాబాద్లోని వరుణ్ తేజ్ ఇంట్లో జరగనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు సమాచారం. కాగా.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న వరుణ్, లావణ్య హైదరాబాద్ చేరుకుంటారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. (ఇది చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్తేజ్ ఎంగేజ్మెంట్?) కాగా.. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. వరుణ్తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి ‘మిస్టర్’ మూవీ చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారన్న వార్తలు ఫిల్మ్ నగర్లో వైరలయ్యాయి. ఇక ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ప్రస్తుతం ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. Konidela Lavanya Tripathi ..! @IAmVarunTej weds @Itslavanya pic.twitter.com/BI0F4nZZlG — ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️ (@Harinani_) June 8, 2023 The moment we've been waiting for has arrived🤗❤️ It’s official🕺🏻💃 Hearty congratulations to 𝑴𝒆𝒈𝒂 𝑷𝒓𝒊𝒏𝒄𝒆 @IAmVarunTej & @Itslavanya on getting Engaged on 9th June, 2023 🤩🥳 Wishing a lifetime of happiness together✨#VarunTejKonidela #VarunTej #LavanyaTripathi pic.twitter.com/3wyYEb7Zho — Ravanam Swami naidu (@swaminaidu_r) June 8, 2023 -
త్వరలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి?
-
త్వరలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్ళి ?
-
అనుపమ పరమేశ్వరన్కు ఎంగేజ్మెంట్ అయ్యిందా?
నటి అనుపమ పరమేశ్వరన్కు ఎంగేజ్మెంట్ అయ్యిందా? ఆమె అభిమానులను ఇప్పుడు పట్టి పీడిస్తున్న అనుమానం ఇదే. అందుకు కారణం లేకపోలేదు. 2015లో ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఆ చిత్ర విజయం ఈమె దశను మార్చేసింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు అనుపమ పరమేశ్వరన్ బాగా ఓన్ చేసుకున్నారని చెప్పక తప్పదు. అక్కడ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు భాషను కూడా నేర్చుకుంది. అదే విధంగా తమిళంలోనూ ధనుష్ జంటగా కోడి, అధర్వ సరసన తల్లి పోగాదే వంటి చిత్రాల్లో నటించింది. ఇక మాతృభాషలో నటిస్తున్న ఈమె బహుభాషా నటిగా రాణిస్తున్నారు. ఇటీవల నటుడు నిఖిల్ సిద్ధార్థ్తో జత కట్టిన కార్తికేయ–2 తెలుగుతో పాటు హిందీలోనూ సంచలన విజయం సాధించింది. అలా బాలీవుడ్ ప్రేక్షకులను పరిచయం అయిన అనుపమ ప్రేమ వ్యవహారంపై కూడా 10 రకాల వార్తలు ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ క్రికెటర్ బుమ్రాతో ప్రేమాయణం అంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఇటీవల ఆయన తన ప్రేయసిని పెళ్లి చేసుకోవడంతో ఆ ప్రచారానికి పుల్స్టాప్ పడింది. తాజాగా నటి అనుమప పరమేశ్వరన్ ఒక ప్లాస్టిక్ పేపర్ను ఉంగరంగా తయారు చేసి తన వేలికి తొడుక్కుని తన ఎంగేజ్మెంట్ ఉంగరం అంటూ ఇన్స్ర్ట్రాగామ్లో పేర్కొంది. దీంతో తమ అభిమాన నటి పెళ్లికి సిద్ధమైందా అంటూ అభిమానులు తెగ కలవరపడిపోతున్నారు. అయితే ఆమె సరదాగా అలా చేసినట్లు పేర్కొనడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం పెళ్లి తలపుల్లో అనుపమ. ఆ రహస్య ప్రేమికుడు ఎవరో? అంటూ వైరల్ చేస్తున్నారు. కాగా ఈ 27 ఏళ్ల పరువాల సుందరి ప్రస్తుతం తమిళంలో నటుడు జయం రవి, కీర్తిసురేష్లతో కలిసి సైరన్ చిత్రంలో నటిస్తోంది. -
ఎంగేజ్మెంట్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న పరిణీతి చోప్రా
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం ఇటీవలె ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అతికొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఢిల్లీలో వీరి ఎంగేజ్మెంట్ వేడుక వైభవంగా జరిగింది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో పలుమార్లు కెమెరాలకు చిక్కారు. వీరి రిలేషన్షిప్పై ఎన్నిసార్లు అడిగినా స్పందించని ఈ లవ్బర్డ్స్ ఎంగేజ్మెంట్ తర్వాత తమ బంధాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా వీరి ఎంగేజ్మెంట్ వీడియో ప్రోమో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో పరిణీతి తల్లి రాఘవ్ గురించి చెబుతూ.. అతను చాలా మంచివాడని, తండ్రి తర్వాత పరిణీతిని రాఘవ్ చాలా బాగా చూసుకోగలడన్న నమ్మకం తమకు సంపూర్తిగా ఉందంటూ ప్రశంసలు కురిపించింది. ఈ క్రమంలో పరిణీతి ఎమోషనల్ కాగా, రాఘవ్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
ఘనంగా బ్రహ్మానందం చిన్న కొడుకు నిశ్చితార్థం (ఫోటోలు)
-
అట్టహాసంగా బ్రహ్మానందం రెండో కొడుకు నిశ్చితార్థం వీడియో
-
బ్రహ్మానందం ఇంట పెళ్లిసందడి.. ఘనంగా కొడుకు నిశ్చితార్థం
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కొడుకు సిద్దార్థ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. డాక్టర్ ఐశ్వర్యతో ఎంగేజ్మెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు కమెడియన్ ఆలీ, సుబ్బిరామిరెడ్డి సహా పలువురు సినీ సెలబ్రిటీలు విచ్చేసి నూతన జంటను ఆశీర్వదించారు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తెలుస్తుంది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులున్న సంగతి తెలిసిందే. చదవండి: నటిని పెళ్లాడిన బుల్లితెర నటుడు.. ఆమెను మోసం చేశావంటూ ట్రోల్స్ పెద్ద కొడుకు రాజా గౌతమ్ పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు.గౌతమ్కు ఇది వరకే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హీరోయిన్ పరిణితి ఎంగేజ్మెంట్ ఫోటోలు చూశారా
-
లావణ్య త్రిపాఠితో వరుణ్తేజ్ ఎంగేజ్మెంట్?
మెగా ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. హీరో వరుణ్ తేజ్ త్వరలోనే బ్యాచ్లర్ లైఫ్కి గుడ్బై చెప్పనున్నాడట. హీరోయిన్ లావణ్య త్రిపాఠి-వరుణ్తేజ్ మధ్య ఏదో ఉందంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వీరి ప్రేమ వ్యవహారం తెరపైకి వచ్చింది. వచ్చే నెల జూన్లోనే వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు టాక్ వినిపిస్తుంది. మెగా ఫ్యామిలీతో పాటు అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్మెంట్ వేడుక జరగనుందట. ఆ తర్వాత లావణ్య-వరుణ్లు తమ రిలేషన్షిప్ను అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబసభ్యులు నిశ్చయించినట్లు సమాచారం. కాగా వరుణ్, లావణ్య ఇద్దరూ 'మిస్టర్', 'అంతరిక్షం' చిత్రాల్లో నటించారు. అప్పటి నుంచి వీళ్లు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు మెగా ఫ్యామిలీలో జరిగే ఈవెంట్స్లో లావణ్య త్రిపాఠి సందడి చేయడం ఈ రూమర్స్కి మరింత బలం చేకూర్చినట్లయ్యింది. ఇక రీసెంట్గానే నాగబాబు సైతం వరుణ్తేజ్కు త్వరలోనే పెళ్లి చేయనున్నామని, దీనిపై స్వయంగా వరుణ్ అనౌన్స్మెంట్ చేస్తాడని వెల్లడించిన సంగతి తెలిసిందే. -
గ్రాండ్గా పరిణీతి- రాఘవ్ ఎంగేజ్మెంట్, ఫోటోలు వైరల్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ నేత, ఎంపీ రాఘవ్ చద్దాల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మే 13న జరిగిన ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు కపుర్తలా హౌస్ వేదికగా మారింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను పరిణీతి, రాఘవ్ తమ ఇన్స్టాగ్రామ్ పేజీల్లో పోస్ట్ చేశారు. ఇందులో ఇద్దరూ సేమ్ కలర్ డ్రెస్సులో సింప్లీ సూపర్బ్ అనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న కొత్త జంటకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ ఫంక్షన్కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కాంగ్రెస్ నేత చిదరంబరం సహా దాదాపు 150 మంది హాజరైనట్లు తెలుస్తోంది. వీరిలో పరిణితి కజిన్ ప్రియాంక చోప్రా కూడా ఉంది. కాగా ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు గతకొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే! వాటికి బలం చేకూర్చుతూ ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల్లో వీరిద్దరూ జంటగా కెమెరాలకు చిక్కారు. అక్కడితో ఆగకుండా ఐపీఎల్ మ్యాచ్లోనూ జంటగా కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయిన విషయం తెలిసిందే! ఎంత ప్రచారం జరిగినా దీనిపై స్పందించని ఈ జంట తాజాగా నిశ్చితార్థ వేడుకతో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. View this post on Instagram A post shared by @parineetichopra చదవండి: సమంతకు నేను పెద్ద ఫ్యాన్ను.. ఆమెలా నటిస్తున్నానని చెప్తుంటే.. -
Parineeti Chopra : పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
ఎంపీతో ఎంగేజ్మెంట్.. అందంగా ముస్తాబైన హీరోయిన్ ఇల్లు
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో డిన్నర్, లంచ్ అంటూ రెస్టారెంట్స్ చుట్టూ తిరుగుతూ పలుమార్లు మీడియా కంట పడ్డారు. కానీ తమ ప్రేమ విషయంపై మాత్రం ఇద్దరూ ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడు తమ రిలేషన్షిప్ను పెళ్లిబంధంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. రేపు(శనివారం)ఢిల్లీలో రాఘవ్ చద్దాతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం ఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని పరిణీతి చోప్రా ఇంటిని ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సంబంధింత వర్గాల సమాచారం ప్రకారం.. పరిణీతి-రాఘవ్ల ఎంగేజ్మెంట్కు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, పలువురు రాజకీయ నేతలు మాత్రమే హాజరవుతారని సమాచారం. నిశ్చితార్థ వేడుకలో రాఘవ్ పవన్ సచ్దేవా రూపొందించిన డిజైనర్ డ్రెస్లో కనిపించనుండగా, పరిణీతి చోప్రా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన అవుట్ఫిట్లో కనిపించనుంది. -
ఎంపీతో హీరోయిన్ పరిణీతి ఎంగేజ్మెంట్.. అతిథులకు ఆహ్వానం
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా డేటింగ్ రూమర్స్తో కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె ప్రేమాయణం సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరు జంటగా పలుమార్లు కెమెరాకు చిక్కారు. కానీ తమ ప్రేమ విషయంపై మాత్రం ఇద్దరూ ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే త్వరలోనే వీరు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయినట్లు తెలుస్తుంది. చదవండి: శ్రీజను టార్గెట్ చేస్తూ వీడియో షేర్ చేసిన కల్యాణ్దేవ్ సంబంధింత వర్గాల సమాచారం ప్రకారం ఈనెల 13న రాఘవ్ చద్దాతో పరిణీతి చోప్రా నిశ్చితార్థం ఢిల్లీలో జరగనుందట. ఇరు కుటుంసబభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు,సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అత్యంత సన్నిహితులైన 150మంది అతిథులకు ఇప్పటికే ఆహ్వానాలు అందినట్లు సమాచారం. ఇక ఎంగేజ్మెంట్ కోసం వీరిద్దరూ ముంబై నుంచి మంగళవారం ఉదయాన్నే ఢిల్లీకి బయలుదేరారు. నిశ్చితార్థం అనంతరం ఈ ప్రేమజంట తమ రిలేషన్ను అఫీషియల్గా అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. చదవండి: ప్రభాస్ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్ కృతిసనన్.. కామెంట్స్ వైరల్ -
వీడియో: మెహ్రీన్కు భవ్య బిష్ణోయ్ షాక్.. ఐఏఎస్ ఆఫీసర్తో పెళ్లి!