varun dhawan
-
రిషికేశ్లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్తో పూజా హెగ్డే.. ఎందుకంటే? (ఫోటోలు)
-
ఓటీటీలో 'కీర్తీ సురేష్' బాలీవుడ్ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్- కీర్తీ సురేష్ జోడీగా నటించిన చిత్రం ‘బేబీ జాన్’.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలిపోయిన ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చింది. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఇప్పటికే అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, రూ. 349 అద్దె చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అయితే, నేటి నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగానే ఓటీటీలో చూసే అవకాశం ఉంది. హిందీ,తమిళ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూడొచ్చు.బేబీ జాన్తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమాకు కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్గా మిగిలిపోయింది. 2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ డిజాస్టర్ లిస్ట్లో బేబీ జాన్ చేరిపోయింది. -
సమంత వెబ్ సిరీస్కు ప్రతిష్టాత్మక అవార్డ్
టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha Ruthprabhu) నటించిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ (Citadel: Honey Bunny). ఈ సిరీస్లో వరుణ్ ధావన్ సరసన నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సిరీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రముఖ ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్లో సత్తా చాటింది. బెస్ట్ వెబ్ సిరీస్గా అవార్ట్ను దక్కించుకుంది. ఈ సందర్భంగా హనీ బన్నీ డైరెక్టర్ డీకే సంతోషం వ్యక్తం చేశారు. ఈ వెబ్సిరీస్ తీయడం వెనుక చాలా మంది కష్టముందని.. అవార్డుల రూపంలో మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్కు ఆడియన్స్ నుంచి మంచి టాక్ అయితే వచ్చింది. ఇందులో సమంత, వరుణ్ ధావన్ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సిరీస్కు ప్రతిష్టాత్మక అవార్డ్ రావడంతో సమంత ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.డేటింగ్ రూమర్స్..కాగా.. సమంత ఇటీవల పికిల్ బాల్ లీగ్లో మెరిసింది. చెన్నైలో జరిగిన ఈవెంట్కు డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి హాజరైంది. ఇద్దరూ కలిసి పికిల్ బాల్ కోర్టులో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ వినిపించాయి. రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలొచ్చాయి. -
ఓటీటీలో సెడెన్గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ 'బేబీ జాన్'
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన తాజా హిందీ చిత్రం ‘బేబీ జాన్’. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం సడెన్గా ఓటీటీలోకి వచ్చేసింది. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న రిలీజ్ అయింది. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా మిగిలింది. బేబీ జాన్తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్గా మిగిలిపోయింది.బేబీ జాన్ చిత్రం సడెన్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ చిత్రాన్ని చూడాలంటే అదనంగా రూ. 349 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. వాలెంటైన్స్ డే నుంచి ఈ చిత్రాన్ని ఉచితంగా చూసేందుకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం హిందీ తమిళ్ వర్షన్లో మాత్రమే బేబీ జాన్ అందుబాటులో ఉంది. ఇంగ్లీష్తో పాటు మరో 9 భాషలలో సబ్ టైటిల్స్తో చూడొచ్చు. 2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ డిజాస్టర్ లిస్ట్లో బేబీ జాన్ చేరిపోయింది.బేబీ జాన్ కోసం గ్లామర్ డోస్ పెంచిన కీర్తిబేబీ జాన్ మూవీ సాంగ్లో కీర్తి సురేష్ కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ చేస్తూ.. ఎక్కడా హద్దులు దాటకుండా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వాటిని క్రాస్ చేసినట్లు నెట్టింట వైరల్ అయింది. దీంతో సినిమాకు మరింత బజ్ క్రియేట్ అయింది. బేబీ జాన్ తర్వాత బాలీవుడ్లో అక్క పేరుతో ఓ వెబ్సిరీస్లో కీర్తి సురేష్ నటిస్తోంది. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కనున్న ఈ సీరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. -
హై-ఎండ్ ప్రాజెక్ట్లో ఫ్లాట్స్ కొన్న హీరో వరుణ్ ధావన్ : ఎన్ని కోట్లో తెలుసా?
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అయితే ఇది తన లేటెస్ట్ మూవీ ‘బేబీజాన్’ ఫ్లాప్ గురించి ఎంతమాత్రం కాదు. ముంబైలోని ఖరీదైన జుహూ ఏరియాలో రెండు లగ్జరీ అపార్ట్మెంట్స్ను కొనుగోలు చేశాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట సందడి చేస్తోంది. ఇంతకీ ఎవరి కోసం ఆ ఫ్లాట్లు కొన్నాడు. తెలుసుకుందాం ఈ కథనంలో..ముంబైలోనిముంబైలోని అత్యంత ప్రీమియం జుహు ఏరియాలో ట్వంటీ అనే హై-ఎండ్ ప్రాజెక్ట్లో రెండు అపార్ట్మెంట్లను కొనుగోలు చేశాడు. వీటి ధర ఏకంగా రూ.86.92 కోట్లు. ఫ్యామిలీతో కలిసి ఒకటి భార్య నటాషా దలాల్ కోసం , మరోకటి తల్లి కరుణ్ ధావన్కోసం వీటిని సొంతం చేసుకున్నాడు.ఈ ట్వంటీ అనే బిల్డింగ్ లోని ఏడో అంతస్తులో ఒక ఫ్లాట్ను నటాషా దలాల్తో కలిసి కొన్నాడు. దీని విస్తీరం 5112 చదరపు అడుగులు. ధర రూ.44.52 కోట్లు. ఇందులో నాలుగు కారు పార్కింగ్ స్థలాలున్నాయట. ఇక తల్లి కోసం ఇక అదే బిల్డింగ్ ఆరో అంతస్తులో తన తల్లి కరుణా ధావన్తో కలిసి వరుణ్ మరో 4617 చదరపు అడుగుల అపార్ట్మెంట్ కొన్నాడు. దీని ధర రూ.42.4 కోట్లు. ప్రస్తుతం ఈ రెండూ ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయి. ఈ ఏడాది మే 31వ తేదీలోపు వీటిని అందజేయనున్నారని స్క్వేర్ యార్డ్స్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో అదరపు అడుగు విలువ రూ.60 వేల నుంచి రూ.1.3 లక్షల వరకు ఉంటుంది.విలాసవంతమైన ప్రాజెక్ట్ గురించి మరింత చెప్పాలంటే, ఇది ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీల్లో పెద్ద డిమాండ్ ఉన్న ఏరియా. ఈ ప్రాజెక్ట్లో ప్రీమియం సౌకర్యాలతో 3BHK , 4BHK నివాసాలు ఉన్నాయి. అలాగే ముంబైలోని జుహులో అమితాబ్ బచ్చన్ కు రెండు బంగ్లాలు ఉన్నాయి. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, కాజోల్, గోవిందా తదితర హీరోలకు కూడా ఇక్కడ ఇళ్లున్నాయి. ఇక బాంద్రాలో బాలీవుడ్ స్టార్హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఆమిర్ ఖాన్, సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ లాంటివాళ్ల నివాసాలు కూడా ఇక్కడే ఉన్నాయి. (ఎప్పటినుంచో ఐఏఎస్ కల..కానీ 13 ఏళ్లకే అనూహ్య నిర్ణయం)వరుణ్ ధావన్ తన చిన్నప్పటి నుంచి తన తండ్రి, నిర్మాత డేవిడ్ ధావన్ ద్వారా బాలీవుడ్తో దగ్గరి సంబంధాలతో పెరిగాడు. అయితే ధావన్ కుటుంబం మధ్యతరగతి జీవితాన్ని గడిపింది. 1990లలో డేవిడ్ అనేక విజయాలను అందించినప్పటికీ. నిర్మాత జీవితం దర్శకుడి జీవితం కంటే చాలా భిన్నంగా ఉంటుందని స్వయంగా ఒకసారి చెప్పుకొచ్చాడు. దర్శకుడిగా ఉన్నప్పటికీ తన తండ్రి పెద్దగా సంపాదించలేదన్నారు. అలా సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ నుంచి ముంబైలోని ఎలైట్ సెలబ్రిటీ హాట్స్పాట్లో రెండు లగ్జరీ రియల్ ఎస్టేట్లను కొనుగోలు దాకా వరుణ్ ఎదగడం విశేషమే మరి.ఇదీ చదవండి : రూ. 25 లక్షల ఐటీ జాబ్ వదిలేసి.. ఆర్గానిక్ వైపు జాహ్నవి జర్నీ!కాగా వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటించిన మూవీ బేబీ జాన్. తమిళ బ్లాక్ బస్టర్ తేరి మూవీ రీమేక్గా దీన్ని తీసుకొచ్చారు. అయితే హిందీలో మాత్రం పెద్దగా సక్సెస్కాలేకపోయింది. కొత్త పెళ్లికూతురుగా పసుపుతాడుతో కీర్తి సురేష్ ప్రమోషన్స్లో పాల్గొన్నప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ‘బేబీ జాన్’ డిజాస్టర్ గా మిగిలి పోయింది. -
బేబీ జాన్ పై బాలీవుడ్ ఆడియెన్స్ కు అంత కోపం ఎందుకు?
-
ఓటీటీలో కీర్తీ సురేష్ భారీ డిజాస్టర్ సినిమా
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన తాజా హిందీ చిత్రం ‘బేబీ జాన్’. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న రిలీజ్ అయింది. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా మిగిలింది.బేబీ జాన్తో కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందువల్ల ఈ మూవీపై ఆమే చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాలేదు. దీంతో తన ఫస్ట్ సినిమానే డిజాస్టర్గా మిగిలిపోయింది. అయితే, ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. వాస్తవంగా సినిమా విడుదలైన సమయం నుంచి సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకురావాలని మొదట అనుకున్నారట. అయితే, సినిమా ఫలితం అనుకూలంగా రాకపోవడంతో జనవరి చివరి వారంలో బేబీ జాన్ ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఓటీటీలో తెలుగు, తమిళ్ భాషలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం.2016లో అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన 'తేరి' సినిమాలో విజయ్ దళపతి, సమంత నటించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇదే కథతో బేబీ జాన్ రీమేక్ అయింది. సుమారు రూ. 160 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 60 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. నెట్ పరంగా రూ. 40 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో భారీ డిజాస్టర్ లిస్ట్లో బేబీ జాన్ చేరిపోయింది. -
సౌత్ సినిమాల మధ్య నలిగిపోతున్న బేబీ జాన్..
-
చాలా మంది హీరోల నుంచి కీర్తి సురేష్ ని నేను కాపాడాను..
-
పుష్ప-2 చూద్దామని థియేటర్కు వెళ్లారు.. తీరా పోస్టర్ చూస్తే!
అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే హిందీలో ఇండియన్ సినీ చరిత్రలో లేని రికార్డులు క్రియేట్ చేసింది. హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 నిలిచింది.సినిమా రిలీజైన రోజు నుంచి నార్త్లో పుష్ప-2 ఓ రేంజ్ వసూళ్లు రాబడుతోంది. దక్షిణాది కంటే హిందీలోనే భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీలో పుష్పరాజ్ హవా ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో ముందుగానే పుష్ప-2 ప్రదర్శించే థియేటర్లలో టికెట్స్ ముందుగానే బుక్ అవుతున్నాయి.పుష్ప-2కు బదులు బేబీ జాన్..తాజాగా పుష్ప-2 మూవీ చూడాలని టికెట్ బుక్ చేసుకున్న ఫ్యాన్స్కు నిరాశ ఎదురైంది. షో టైమ్కు థియేటర్కు వెళ్తే అక్కడా పుష్ప-2 బదులుగా బాలీవుడ్ మూవీ బేబీ జాన్ ప్రదర్శించారు. దీంతో థియేటర్ యాజమాన్యంపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం చేశారు. థియేటర్ ముందే తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ సినీ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.కాగా.. వరుణ్ ధావన్ నటించిన బాలీవుడ్ మూవీ బేబీ జాన్ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి అట్లీ కథను అందించగా.. కలీస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని విజయ్ సినిమా తేరీ రీమేక్గా తెరకెక్కించారు.Many theatres are forcing people to watch film #BabyJohn while they bought tickets for film #Pushpa2! Distributor Anil Thadani should take strict action against such theatres. While Ppl should file case against fraud @bookmyshow in consumer court. pic.twitter.com/yMRsrPm52k— KRK (@kamaalrkhan) December 25, 2024 -
కీర్తి సురేశ్ 'బేబీ జాన్' ట్విటర్ రివ్యూ
హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) తొలి హిందీ సినిమా 'బేబీ జాన్' (Baby John Movie) చాలా ఏళ్ల క్రితం వచ్చిన 'తెరి' సినిమాకు ఇది రీమేక్. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించాడు. కీర్తితో పాటు వామికా గబ్బి హీరోయిన్గా నటించింది. ట్రైలర్తోనే ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్ చూడబోతున్నాం అనే హింట్ ఇచ్చారు. ఇప్పుడు క్రిస్మస్ కానుకగా మూవీని థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇంతకీ మూవీ టాక్ ఏంటి? ఆడియెన్స్ ఏమంటున్నారు?(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది గానీ మరీ సూపర్ బంపర్ అనట్లేదు. తొలి 40 నిమిషాలు డీసెంట్గా ఉందని చెబుతున్నారు. ఇంటర్వెల్ ముందు 20 నిమిషాల మాత్రం హార్డ్ హిట్టింగ్ సీన్స్తో చూపించారని అంటున్నారు. సెకండాఫ్ని యాక్షన్ సన్నివేశాలతో నింపేశారని, క్లైమాక్స్ సాలిడ్గా ఉందని అంటున్నారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటున్నారు.యాక్షన్, ఎమోషన్స్, డ్రామా, కామెడీ, కాస్త రొమాన్స్.. ఇలా అన్ని అంశాల మిక్స్ చేసి తీసిన మాస్ ఎంటర్టైనర్ 'బేబీ జాన్'కి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. హీరోగా చేసిన వరుణ్ ధావన్, గెస్ట్రోల్ చేసిన సల్మాన్ ఖాన్ (Salman Khan) అదిరిపోయే ఫెర్మార్మెన్స్ ఇచ్చారని మెచ్చుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఎదురుపడ్డ మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య.. అక్కడే ఉన్నా గానీ!)#BabyJohnReview : ⭐⭐⭐1/2.#BabyJohn is a massy hilarious ride crafted to captivate large audiences. The perfect mix of action, emotions, drama, & humor, coupled with lead actors outstanding performance, delivers an incredibly entertaining & enjoyable cinematic experience.👍 pic.twitter.com/8DMSxR1RKB— Always Bollywood (@AlwaysBollywood) December 25, 2024#BabyJohn Received Extraordinary Response From The Audience.Everyone Appreciate The Performance Of #VarunDhawan & #SalmanKhan's Cameo And Loudly Praise Him.Blockbuster Loading 🔥🔥🔥 @BeingSalmanKhan #SalmanKhan #BabyJohnReview pic.twitter.com/6h8LwgdgKx— Filmy_Duniya (@FMovie82325) December 25, 2024@Varun_dvn Is back with a BANG 🔥 #BabyJohn is the perfect blend of action, drama, romance, comedy & a killer music album! The punchlines and punches, both land so well that it will leave you speechless. The twists, the sound effects, everything make it a MUST WATCH. (1/2) pic.twitter.com/PJONKGkmO1— ekta | VD stan ✨ (@crazyvaruniac_) December 24, 2024Round 1 #BabyJohn Mass 🔥 pic.twitter.com/peivaAjeSf— sahil. (@shutupsahill) December 25, 2024Agree or die Best Title Card ever in the Bollywood cinema 🔥#VarunDhawan #BabyJohn pic.twitter.com/MeYu6kB0Oa— BUNNY (@BabyJohnDec25) December 24, 2024THIS MANNNN!!!! 🔥🤯ONE OF THE BEST ENTRY SCENE FOR SALMAN KHAN!! THE CENIMA WILL TURN INTO STADIUM !! 🥶GET READY FOR "AGENT BHAIJAAN" 🔥🌋🥵#BabyJohn #SalmanKhan #Christmas #MerryChristmas #BabyJohnreview #Sikandar #SikandarTeaser pic.twitter.com/DLmAmdMkab— it's cinema (@its_cinema__) December 24, 2024Only south Directors know how to present superstar like Salman Khan#BabyJohn #SalmanKhan pic.twitter.com/FJuFncJHtz— 𝙳𝚛 𝙼𝚞𝚓𝚓𝚞 𝙺𝚑𝚊𝚗 (@MajesticMujju) December 24, 2024#BabyJohnReview ~ ENTERTAINER!👌Rating: ⭐️⭐️⭐️½#BabyJohn offers GREAT ACTION, GOOD DIALOGUES, THRILLING BGM, and SOLID PERFORMANCEs by the lead and Supporting Actors🔥👌The first 40 minutes are just about decent, but 20 mins before the INTERVAL really HIT HARD! Thanks to… pic.twitter.com/VAAblSJ9Qb— CineHub (@Its_CineHub) December 25, 2024 -
ముంబైలో చాలామంది హీరోలు కీర్తి ఫోన్ నెంబర్ అడిగారు: వరుణ్ ధావన్
బేబీ జాన్ సినిమాతో కీర్తి సురేశ్ (Keerthy Suresh) బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. బుధవారం (డిసెంబర్ 25)న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పెళ్లయిన రెండు రోజులకే పర్సనల్ లైఫ్ను పక్కనపెట్టేసి సినిమా ప్రమోషన్స్లో మునిగిపోయింది. తాజాగా ఈ బ్యూటీ బేబీ జాన్ (Baby John Movie) హీరో వరుణ్ ధావన్తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.ఎప్పుడూ పెళ్లి టాపికే..ఈ సందర్భంగా వరుణ్ ధావన్ (Varun Dhawan) మాట్లాడుతూ.. మేము ఎప్పుడూ పెళ్లి గురించే మాట్లాడుకునేవాళ్లం. నాకేమో పెళ్లయిపోయింది. తనేమో పెళ్లికి రెడీ అవుతోంది.. కాబట్టి ఈ హడావుడి గురించే ఎప్పుడూ కబుర్లాడుకునేవాళ్లం. వివాహమయ్యాక నేను మంచి ఇల్లాలుగా ఉంటాననేది. సినిమాలో తను ఎలాంటి భార్యగా నటించిందో చూడండి.. తనకు వైఫ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చేయాలంటారు. నిజానికి కీర్తి ఎంతోమంది మనసులను ముక్కలు చేసింది. (చదవండి: కోహ్లి నన్ను బ్లాక్ చేశాడు, ఎందుకో ఇప్పటికీ అర్థం కావట్లేదు: సింగర్)అదే బెటర్ అనిపించింది!తను ప్రేమలో ఉన్న విషయం ఏళ్ల తరబడి ఎవరికీ తెలియదు అన్నాడు. ఇంతలో కీర్తి మధ్యలో కలుగజేసుకుంటూ నాకు బాగా దగ్గరైనవాళ్లకు తెలుసు. అట్లీ, అతడి భార్య, అలాగే వరుణ్తో సినిమా చేస్తున్నప్పటి నుంచి తనకూ తెలుసు. అలాగే నా క్లోజ్ ఫ్రెండ్స్కు కూడా తెలుసు. ఈ విషయాన్ని బయటకు తెలియనివ్వకపోడమే బెటర్ అనిపించింది అని చెప్పుకొచ్చింది.చాలామంది హీరోలు తన నెంబర్ అడిగారువరుణ్ మాట్లాడుతూ.. మేము ముంబైలో షూటింగ్ చేస్తున్నప్పుడు చాలామంది తన ఫోన్ నెంబర్ పంపించమని మెసేజ్ చేశారు. ఎంతో మంది హీరోలు తన నెంబర్ అడిగారు. తనను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. అందుకే ఎవరికీ నెంబర్ ఇవ్వకుండా తనను కాపాడాను. చివరకు నా బేబీ.. నాకే వదినగా మారిపోయింది అని వ్యాఖ్యానించాడు.చదవండి: Pushpa 2 Movie: దమ్ముంటే పట్టుకోరా.. -
ఎలాగైనా ఒక ప్రాణం నిలబెట్టాలనుకున్నా.. కానీ నా చేతుల్లోనే.. హీరో ఎమోషనల్
కొన్ని సంఘటనలు మనసును పట్టి కుదిపేస్తాయి. రోజులు గడుస్తున్నా ఆ ఘటనల నుంచి కోలుకోలేం. రెండేళ్లక్రితం తన జీవితంలోనూ అలాంటి విషాద సంఘటన చోటు చేసుకుందంటున్నాడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. చాలాకాలం నేను ఏదో భ్రమలో బతికాను. జీవితమంటే ఏంటనేది మా డ్రైవర్ చనిపోయినప్పుడే తెలిసొచ్చింది.సీపీఆర్ చేసినా..2022 జనవరి 18న నా కారు డ్రైవర్ మనోజ్ సాహు మరణించాడు. ఆరోజు అతడిని ఎలాగైనా బతికించుకోవాలని ప్రయత్నించాం. తనకు సీపీఆర్ కూడా చేశాను. ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లాం. ఒక ప్రాణాన్ని కాపాడాలనుకున్నాం. కానీ ఆస్పత్రికి వెళ్తే అప్పటికే అతడి ఊపిరి ఆగిపోయిందన్నారు. నా చేతుల్లోనే అతడు మరణించాడు. ఈ సంఘటన నన్ను ఎంతో డిస్టర్బ్ చేసింది. మునుపటిలా లేనుఅలా అని అక్కడే ఆగిపోలేం కదా.. జీవితంలో ముందుకు సాగిపోతూ ఉండాలి. ఈ ఘటనకు ముందు వరుణ్ వేరు, ఇప్పుడున్న వరుణ్ వేరు. నా మెదడులో ఎన్నో ప్రశ్నలు తిరుగుతూ ఉండేవి. అప్పటినుంచి భగవద్గీత, మహాభారతం చదవడం ప్రారంభించాను అని చెప్పుకొచ్చాడు. కాగా వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన బేబీ జాన్ మూవీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన -
అల్లు అర్జున్ అరెస్ట్పై స్పందించిన మొదటి హీరో!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్పై బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ స్పందించారు. ఇలాంటి ఘటనలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం దురదృష్టకరమని అన్నారు. యాక్టర్ ఒక్కరే అన్ని విషయాలు చూసుకోలేరు కదా?అని ప్రశ్నించారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ను బాధ్యుడిని చేయడం సరికాదని వరుణ్ ధావన్ మద్దతుగా నిలిచారు.(ఇది చదవండి: Allu Arjun Arrest: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్)ప్రస్తుతం బేబీ జాన్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు వరుణ్ ధావన్. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. జైపూర్లో నిర్వహించిన ఈవెంట్లో వరుణ్ ధావన్ మాట్లాడారు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేయడం సరైంది కాదన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు.అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి#VarunDhawan On #AlluArjun Arrest:'Actor Can't Take Everything On Himself. This Is Unfortunate'#BabyJohn #AlluArjunArrest pic.twitter.com/ofik8BhdNH— Ashwani kumar (@BorntobeAshwani) December 13, 2024 -
నిర్మాతగా స్టార్ డైరెక్టర్ భార్య.. ట్రైలర్ చూశారా?
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'బేబీ జాన్'. ఈ చిత్రాన్ని కలీస్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా అట్లీ నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబయిలో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ మూవీగానే బేబీ జాన్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, వామికా గబ్బి రాజ్పాల్ యాదవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతమందించడం మరో విశేషం. -
పబ్లో వాళ్లతో కలిసి పార్టీ చేసుకున్న సమంత (ఫొటోలు)
-
కీర్తి సురేశ్ గ్లామర్ డోస్.. ట్రెండింగ్ లో 'బేబీ జాన్' సాంగ్ (ఫొటోలు)
-
'బేబీ జాన్' కోసం కీర్తి సురేశ్ గ్లామర్ డోస్.. పూర్తి సాంగ్ విడుదల
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ జోడీగా నటించిన చిత్రం ‘బేబీ జాన్’. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి తాజాగా గ్లామరస్ సాంగ్ విడుదలైంది. కోలీవుడ్లో సూపర్ హిట్ సినిమా 'తెరి'కి రీమేక్గా బేబీ జాన్ రానుంది. కీర్తీ సురేశ్, వామికా గబ్బి హీరోయిన్లుగా ఇందులో నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న రిలీజ్ కానుంది.బేబీ జాన్ నుంచి విడుదలైన తాజా సాంగ్లో కీర్తి సురేష్ కాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ చేస్తూ.. ఎక్కడా హద్దులు దాటకుండా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు వాటిని క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తను లిప్లాక్ సీన్లో కూడా నటించినట్లు సమాచారం. దీనంతటికి కారణం ఈ చిత్రంతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమేనని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. -
సమంత కష్టాలు చిన్నవి కావు.. ఒకరోజు ఆక్సిజన్ ట్యాంక్..
బాలీవుడ్ హీరో వరుణ్ధావన్, టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీ. ఈ థ్రిల్లర్ షోకి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వరుణ్ ధావన్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.సమంత కోసం ఆక్సిజన్ ట్యాంక్అతడు మాట్లాడుతూ.. సమంతతో కలిసి నటిస్తున్నప్పుడు కొంచెం టెన్షన్పడేవాడిని. ఎందుకంటే ఒక రోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె కళ్లు మూసుకుని ఇది మళ్లీ అలాంటి రోజే అని చెప్పింది. అప్పటికే మేము రెండు గంటలుగా షూట్ చేస్తున్నాం. తర్వాత కాస్త బ్రేక్ చెప్పారు. వెంటనే ఒక ఆక్సిజన్ ట్యాంక్ వచ్చింది. అది సమంత కోసమే! తన పరిస్థితి చూసి భయమేసింది.ఉన్నట్లుండి పడిపోయిందిఆరోగ్యం సహకరించడం లేదని చెప్పి లీవ్ తీసుకోవచ్చు.. కానీ ఆమె అలా చేయలేదు. పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. మరోసారి ఏమైందంటే.. సెర్బియాలోని ఓ రైల్వే స్టేషన్లో షూటింగ్.. తను నా వెనక పరిగెత్తాలి. నేను పరిగెత్తుతున్నా.. తనూ నా వెనకే వేగంగా వస్తోంది. ఇంతలో ఉన్నట్లుండి కుప్పకూలింది. నేను వెంటనే తనను పట్టుకుని ప్యాకప్ చెప్పాను.తనొక ఇన్స్పిరేషన్అయితే రాజ్ అండ్ డీకే టెన్షన్ పడొద్దన్నారు. కాసేపటికి తనే మళ్లీ సాధారణ స్థితికి వస్తుందన్నారు. అలాంటి కండీషన్లోనూ తను సత్తువ కూడదీసుకుని యాక్ట్ చేస్తుందంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే.. సమంత కష్టాల ముందు నావి చాలా చిన్నవి. ఆమె నిజంగా ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చాడు.మయోసైటిస్కాగా మయోసైటిస్ వ్యాధివల్ల సిటాడెల్ సిరీస్ చేయడానికి మొదట సమంత ఒప్పుకోలేదు. తనకు బదులుగా వేరే హీరోయిన్లను సంప్రదించమని అడిగింది. అయినా దర్శకులు సమంతే కావాలని పట్టుపట్టడంతో చివరికి ఒప్పుకోక తప్పలేదు.చదవండి: నా కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదించేది: సూర్య -
నా కూతురి జోలికొస్తే చంపేస్తా: బాలీవుడ్ హీరో
కూతురి కంటే తండ్రికి ఏదీ ఎక్కువ కాదు. తన గారాలపట్టి కోసం ఆకాశంలోని చందమామను తీసుకురావడానికైనా వెనుకాడడు. తండ్రీకూతుళ్ల అనుబంధం అలాంటిది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా ఇలాంటి ప్రేమబంధంలోనే మునిగితేలుతున్నాడు. వరుణ్-నటాషా దలాల్ జంటకు ఈ ఏడాది జూన్లో పండంటి కూతురు పుట్టింది. ఆమెకు లారా అని నామకరణం చేశారు.చంపేయాలన్నంత కోపంకూతురు పుట్టాక తనలో వచ్చిన మార్పు గురించి వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. ఏ మనిషైనా పేరెంట్ అయ్యాక కచ్చితంగా మారతాడు. అలా మగవాడు తండ్రయ్యాక.. కూతురికి ఏమీ కానివ్వకుండా ఎక్కువ రక్షణ కల్పిస్తాడు. ఎవరైనా తనను కాస్త బాధపెట్టినా, చేయి చేసుకున్నా సరే వాళ్లను చంపేయాలన్నంత కోపం వస్తుంది. సీరియస్గా చెప్తున్నా.. నిజంగానే వాళ్లను చంపేయాలనిపిస్తుంది.ఈయన బాధేంటి? అనుకున్నాతండ్రయ్యాకే మా నాన్నను మరింత అర్థం చేసుకోగలుగుతున్నాను. ఎంత పనున్నా సరే సమయానికి ఇంటికి వచ్చేవాడు. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేవాడు. అప్పుడు నాకస్సలు అర్థమయ్యేది కాదు. ఈయన బాధేంటి? అనుకునేవాడిని. నేనేమీ చిన్నపిల్లాడిని కాదు.. ఎందుకు ఎప్పుడూ అతడితో ఉండాలంటాడు? అని విసుక్కునేవాడిని. ఇప్పుడు నాకు కూతురు పుట్టాక అన్నీ అర్థమవుతున్నాయి అని చెప్పుకొచ్చాడు.చదవండి: గంగవ్వ ఎలిమినేట్.. ఆ కోరిక నెరవేరకుండానే.. -
సమంత కిల్లింగ్ లుక్స్.. ఘాటు పోజులిస్తూ ఆ హీరోతో ఫొటోషూట్ (ఫొటోలు)
-
నేను ఇప్పుడే వచ్చాను!
వరుణ్ ధావన్ హీరోగా నటించిన తాజా హిందీ చిత్రం ‘బేబీ జాన్’. కాలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. తమిళ దర్శకుడు అట్లీ, సినీ1 స్టూడియోస్, ఏ ఫర్ యాపిల్ పతాకాలపై జ్యోతీ దేశ్పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 25న రిలీజ్ కానుంది. తాజాగా ‘బేబీ జాన్’ టెస్టర్ కట్ పేరుతో ఈ సినిమా కొత్త వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ‘బేబీ వాళ్లకు అర్థమయ్యే భాషలోనే చెప్పొచ్చుగా..’, ‘నాలాంటివాళ్లు గతంలో చాలామంది వచ్చి ఉండొచ్చు.. కానీ నేను తొలిసారిగా ఇప్పుడే వచ్చాను’ వంటి డైలాగ్స్తో పాటు ‘హో.. బేబీజాన్’ సాంగ్ వీడియోలో ఉంది. -
'తెరి' హిందీ రీమేక్ మూవీ టీజర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో విజయ్ హిట్ సినిమాల్లో 'తెరి' ఒకటి. దీన్నే 'పోలీసోడు' పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా హిట్ అయింది. ఆల్రెడీ తెలుగు వచ్చిన మూవీ పవన్ కల్యాణ్ రీమేక్ చేస్తున్నాడు. అదే 'ఉస్తాద్ భగత్ సింగ్' అని టాక్. చాలా ఏళ్ల క్రితమే ఇది మొదలైంది కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. మరోవైపు 'తెరి'ని హిందీలోనూ రీమేక్ చేశారు. 'బేబీ జాన్' పేరుతో దీన్ని తీస్తున్నారు. తాజాగా చిత్ర టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)ఒరిజినల్లో విజయ్, సమంత, అమీ జాక్సన్ చేయగా.. అదే పాత్రల్లో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామికా గబ్బి నటించారు. టీజర్ చూస్తే చూచాయగా అదే కథ అని అర్థమైపోయింది. కాకపోతే అప్పట్లో ఓ మాదిరి మాస్ చూపిస్తే ఇప్పుడు ఎలివేషన్స్ కోసమా అన్నట్లు మూవీ తీసినట్లు కనిపిస్తుంది. సంగీతమందించిన తమన్ అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్తో హోరెత్తించాడు. టీజర్ చూస్తుంటే హిట్ కొట్టేలానే ఉంది.డిసెంబరు 25న 'బేబీ జాన్' థియేటర్లలోకి రానుంది. 'తెరి' దర్శకుడు అట్లీ దగ్గర సహాయకుడిగా చేసిన కలీస్.. ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయమవుతున్నాడు. నిర్మాతల్లో అట్లీ భార్య కూడా ఒకరు. చాలా రోజుల నుంచి బాలీవుడ్లో సరైన మాస్ మూవీ రాలేదు. మరి ఆ లోటుని 'బేబీ జాన్' తీరుస్తుందేమో చూడాలి.(ఇదీ చదవండి: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి వేదిక అక్కడేనా..?) -
అమితాబ్ బచ్చన్ 'గోల్డెన్ రూల్ ఆఫ్ పేరెంటింగ్'!
బాలీవుడ్ నటుడు, బిగ్ బీ అమితా బచ్చన్ ఎన్నో వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకుల మన్నలను అందుకున్న గొప్ప నటుడు. ఇప్పటికీ పలు టీవి షోల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అందరి ప్రశంసలందుకుంటున్నారు. ఆయన్ను ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసిన టీవీ షో "కౌన్ బనేగా కరోడ్పతి"గా చెప్పొచ్చు. ఆ కార్యక్రమం ఆయనకు ఎంతో పేరునే గాక లక్షలాది మంది అభిమానులను తెచ్చిపెట్టింది. ఇటీవల ఆయన కౌన్ బనేగా కరోడ్పతి (KBC) 16లో, క్రికెటర్ వరుణ్ ధావన్తో కాసేపు సరదాగా ముచ్చటించారు. వారిద్దరి మధ్య సాగిన ఆసక్తికర సంభాషణ నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఆ కార్యక్రమంలో అమితాబ్ కాబోయే తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అమూల్యమైన విషయాలను గురించి కూడా చెప్పారు. ఈ గోల్డెన్ రూల్స్ని పాటిస్తే మంచి తల్లిదండ్రులుగా పిల్లల మనుసును గెలుచుకోగలరని అన్నారు. ఇంతకీ అవేంటి?. 'గోల్డెన్ రూల్ ఆఫ్ పేరెంటింగ్' అంటే..ఇటీవల జరిగిన కౌన్ బనేగా కరోడ్పతి (KBC) 16లో అమితాబ్ క్రికెటర్ వరణ్ ధావన్ తండ్రిగా నీ కొత్త జర్నీ ఎలా ఉందని ప్రశ్నించారు. ఇటీవలే వరుణ ధావన్ నటాషా దంపతులకు కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే. అయితే ధావన్ తన కుమార్తెతో కనెక్ట్ అవుతున్నానని, ఆమె వచ్చాక తన జీవితం మొత్తం మారిపోయిందని నవ్వుతూ బదులిచ్చాడు. అప్పుడు అమితాబ్ ఈ దీపావళి నీకెంతో ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ పండుగకి నీ ఇంట్లోకి లక్ష్మీ దేవి వచ్చేసిందని అన్నారు. దానికి ప్రతిస్పందనగా ధావన్ "ఆమె రాకతో ప్రతిదీ మారిపోవడం మొదలైంది. ఇప్పటికీ తనకు ఎలా దగ్గర అవ్వాలా అనే విషయం గురించి నేర్చకుంటూనే ఉంటున్నా అని భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు." ధావన్. ఆ తర్వాత అమితాబ్తో నాన్న విధులు గురించి మాట్లాడుతూ..ఆ రోజుల్లో రాత్రిపూట మీ నిద్రకు ఇబ్బంది ఏర్పడేదా అని ధావన్ ప్రశ్నించగా..అందుకు అమితాబ్ బదులిస్తూ.. "తాను రాత్రిపూట హాయిగా నిద్రపోయేవాడినని, కాకపోతే కాస్త ఆందోళనగా ఉండేదని అన్నారు. అంతేగాదు అప్పటికి ఒక కొత్త గాడ్జెట్ వచ్చిందని దాన్ని శిశువు బెడ్ పక్కన పెడితే వారి చిన్న శబ్దం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుందంటూ.. నాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు." అమితాబ్. ఇక వరుణ్ తన పాప పడుకునే సమయం గురించి మాట్లాడుతూ..తన కూతురు కోసం లాలి పాట కూడా పాడుతున్నట్లు తెలిపారు. అంతేగాదు ఆ పాటను కూడా ఆ షోలో పాడి వినిపించారు ధావన్. ఆ కార్యక్రమంలో చివరగా ధావన్ అమితాబ్ని నటుడిగా కుటుంబ బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు అని అడిగారు. అందుకు ఆయన ఒక సలహ సూచించారు. అది అత్యంత అమూల్యమైన రూల్ అని కూడా చెప్పారు. "ఎప్పుడూ మీ భార్యను సంతోషంగా ఉండేలా చూసుకోండి. ఆమె సంతృప్తిగా ఉంటే అన్ని బాధ్యతలు సునాయాసంగా నెరవేరిపోతాయి. ఆమె సంతోషంగా ఉంటే కుమార్తె కూడా హ్యాపీగా ఉంటుంది. దీన్ని సదా గుర్తించుకోండి. కుటుంబానికి మూల స్థంభం భార్యే. ఆమె సంతోషంగా ఉంటే అన్ని పనులు వాటంతట అవే సులభంగా అయిపోతాయి. దీన్ని పాటిస్తే ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటమే గాక పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా ఉండగలుగుతారని అన్నారు." అమితాబ్.(చదవండి: విద్యాబాలన్ వెయిట్ లాస్ సీక్రెట్..కానీ వర్కౌట్లు మాత్రం..!) -
'సిటాడెల్' రెండో ట్రైలర్.. 'సమంత' కోసమే అనేలా ఉందే
వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీబన్నీ’. ‘ది ఫ్యామిలీమేన్’ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ భారీ అంచనాలను పెంచేసింది. అయితే, తాజాగా రెండో ట్రైలర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సమంత భారీ యాక్షన్ సిన్స్తో దుమ్మురేపిందని చెప్పవచ్చు. అమెరికన్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ పేరుతో నవంబర్ 7న రానుంది.చాలారోజుల తర్వాత సమంత ఒక యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సిటాడెల్ ట్రైలర్లో సమంత యాక్షన్ సీక్వెన్స్ లో స్టంట్స్ చేసింది. ఇందులో హనీగా సమంత, బన్నీగా వరుణ్ ధావన్ అదరగొట్టేశారు. ముఖ్యంగా రెండో ట్రైలర్లో ప్రధానంగా సమంతను హైలైట్ చేస్తూ చూపించారు. సిటడెల్ స్పై యూనివర్స్ ఫ్రాంఛైజీలో భాగంగా వస్తున్న ఇండియన్ వెర్షన్ భారీగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. నవంబర్ 7న హిందీ, తెలుగు,తమిళ్, కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్ కానుంది. -
శ్రీలీల తప్పుకొంది.. పూజా హెగ్డేకి ఛాన్స్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చేస్తున్న మూవీ 'హే జవానీతో ఇష్క్ హోనా హై'. రమేష్ తురానీ దర్శకుడు. మెయిన్ హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ చేస్తోంది. మరో హీరోయిన్గా శ్రీలీల నటించనున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపించింది. కానీ శ్రీలీల ప్లేస్లో పూజా హెగ్డే నటించనున్నారనే టాక్ బీటౌన్లో తెరపైకి వచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో)ఇతర సినిమాలతో బిజీగా ఉంటూ ఈ సినిమా షూటింగ్కు కాల్షీట్స్ కేటాయించలేని కారణంగా శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా మొదలవడంతో శ్రీలీల ఎగ్జిట్ అయ్యారని బాలీవుడ్ భోగట్టా. దాంతో పూజా హెగ్డే ఎంట్రీ అయ్యారట. ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబరులో విడుదల చేయాలనుకుంటున్నారు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్) -
ఓ సీక్రెట్ చెప్పనా..!
వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీబన్నీ’. ‘ది ఫ్యామిలీమేన్’ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ను రూపొందించారు. అమెరికన్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ రానుంది. ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ‘ప్రతి రోజూ ఓ ప్రమాదం ముంచుకొస్తుంది.ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటుంది. సవాల్ ఏంటంటే... ఈ ప్రమాదాలను మనం అంతం చేస్తామా? లేక అవి మనల్ని అంతం చేస్తాయా? అన్నది, నాడియా... నీకొక సీక్రెట్ చెప్పనా.. నేనొక ఏజెంట్’ వంటి డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఈ సిరీస్లో సినీ నటి హనీగా సమంత, స్టంట్ కొరియోగ్రాఫర్ బన్నీగా వరుణ్ ధావన్ కనిపిస్తారు. కానీ ఈ ఇద్దరూ ఏజెంట్స్. ఈ ఇద్దరూ ఓ మిషన్ కోసం ఎలాంటి పోరాటాలు చేశారన్నది సిరీస్లో ఆసక్తికరమైన అంశం. అమెజాన్ ఓటీటీలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. -
సమంత గ్లామరస్ లుక్.. 'సిటాడెల్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత
సమంత సినిమా వచ్చి చాలా కాలమైపోయింది. చివరగా 'ఖుషి' మూవీ చేసింది. అనారోగ్య సమస్యల కారణంగా యాక్టింగ్ కొన్నాళ్లు పక్కనబెట్టేసింది. కొత్త మూవీస్ కూడా పెద్దగా ఒప్పుకోలేదు. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తీసిన దర్శకులు.. 'సిటాడెల్: హనీ-బన్నీ' పేరుతో ఓ సిరీస్ తీస్తున్నారు. ఇందులో సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ చేశారు. ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'పుష్ప2' ప్రతి సీన్ ఇంటర్వెల్లా ఉంటుంది: దేవిశ్రీ ప్రసాద్)ట్రైలర్ చూస్తే సిరీస్ అంతా ఫుల్ యాక్షన్ ఉండటం గ్యారంటీ అనిపిస్తుంది. ఇందులో సమంత ఓ సీక్రెట్ ఏజెంట్. ఈమెకు ఓ కూతురు కూడా ఉంటుంది. మరోవైపు వరుణ్ కూడా సీక్రెట్ ఏజెంట్. వీళ్లిద్దరూ ఎలా కలిశారు? ఏ మిషన్స్ పూర్తి చేశారు అనేదే స్టోరీ అని తెలుస్తోంది. ట్రైలర్లోనే ఫుల్ యాక్షన్ దట్టించారు. గన్ ఫైరింగ్, ఫైటింగ్.. ఇలా సమంత అదరగొట్టేసింది.అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ట్రైలర్తోనే బజ్ వచ్చిందంటే మాత్రం సిరీస్పై కచ్చితంగా ఆసక్తి పెరుగుతుంది. సమంత కొత్త ట్రైలర్పై మీరు ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు) -
బేబీ జాన్లో అతిథిగా సల్మాన్ ఖాన్
‘బేబీ జాన్’కు అతిథి అయ్యారు సల్మాన్ ఖాన్. వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు కాలీస్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘బేబీ జాన్’. హిందీలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ తొలి చిత్రంలో నటి వామికా గబ్బి మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా ‘బేబీ జాన్’లో సల్మాన్ ఖాన్ అతిథిపాత్రలో నటిస్తున్నారని, ప్రస్తుతం సల్మాన్–వరుణ్ ధావన్ కాంబినేషన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని బాలీవుడ్ సమాచారం.అంతేకాదు... సల్మాన్ ఖాన్–వరుణ్ ధావన్లపై వచ్చే యాక్షన్ సీన్స్ని మాత్రం ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన దర్శకుడు అట్లీ తీస్తున్నారట. ఇక తమిళంలో విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన హిట్ మూవీ ‘తేరీ’కి హిందీ రీమేక్గా ‘బేబీ జాన్’ రూపొందుతోందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘సికందర్’ చిత్రం వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా విడుదల కానుంది. -
తారలు మెరిసే... ఫ్యాన్స్ మురిసే...
ప్రియాంకా చో్ప్రా, సమంత ఒకే వేదికపై మెరిశారు. ముచ్చట్లు చెప్పుకుంటూ, చిరు నవ్వులు చిందిస్తూ వీరు ఫొటోలకు ΄ోజులివ్వగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారి ఫ్యాన్స్ ఆనందంతో మురిసి΄ోతున్నారు. ఇంతకీ సమంత, ప్రియాంకా చో్ప్రా ఎక్కడ కలిశారనే విషయానికి వస్తే... వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్లో రూ΄÷ందిన స్పై యాక్షన్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ మాధ్యమంలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కాగా లండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్ ప్రీమియర్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు ప్రపంచవ్యాప్త సినీ తారలతో ΄ాటు సమంత, ప్రియాంకా చో్ప్రాలు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. ఇక రిచర్డ్ మాడెన్, ప్రియాంకా చో్ప్రా లీడ్ రోల్స్లో దర్శక ద్వయం న్యూటన్ థామస్– జెస్సికా రూ΄÷ందించిన అమెరికన్ స్పై యాక్షన్ సిరీస్ ‘సిటాడెల్’కు ఇండియన్ వెర్షన్గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ రూ΄÷ందింది. అమెరికన్ ‘సిటాడెల్’ తొలి సీజన్ 2023 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ‘సిటాడెల్’కు సెకండ్ సీజన్ కూడా రూ΄÷ందుతోందని, ఈ సీజన్లో కూడా ప్రియాంకా చో్ప్రా ఓ లీడ్ రోల్ చేస్తున్నారని సమాచారం. -
బన్నీ... హనీ... భారీ ఫైట్
పేరు హనీ... అంత మాత్రాన స్వీట్ గాళ్ అనుకుంటే పొరపాటే. శత్రువులను రఫ్ఫాడించేటప్పుడు గరమ్ గాళ్ అయిపోతుంది. ఈ పవర్ఫుల్ రోల్లో సమంత కనిపించనున్న సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ. బన్నీగా వరుణ్, హనీ పాత్రలో సమంత కనిపిస్తారు. గురువారం ఈ సిరీస్ టీజర్ విడుదలైంది. ఒకవైపు వరుణ్ ధావన్... మరోవైపు సమంత.... ఇద్దరూ పోటాపోటీగా విలన్లను రఫ్ఫాడిన దృశ్యాలు ఈ టీజర్లో కనిపించాయి.ఈ భారీ ఫైట్ని సమంత అవలీలగా చేసినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. హాలీవుడ్ టీవీ సిరీస్ ‘సిటాడెల్’కి ఇండియన్ వెర్షన్ ఇది. సమంత ఓ లీడ్ రోల్లో ‘ది ఫ్యామిలీ మేన్ 2’ సిరీస్కి దర్శకత్వం వహించిన రాజ్– డీకే ‘సిటాడెల్’కి దర్శకులు. ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. -
సమంత ‘సిటాడెల్: హనీ-బన్నీ’ టీజర్ రిలీజ్ (ఫొటోలు)
-
సమంత ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. 'సిటాడెల్' రిలీజ్పై ప్రకటన
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ వచ్చేసింది. భారీ బడ్జెట్తో రుస్సో బ్రదర్స్ దీనిని నిర్మిస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి విజయవంతమైన సిరీస్లను అందించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్కు దర్శకత్వం వహించారు. ఇందులో సమంతతో పాటుగా వరుణ్ధావన్ నటిస్తున్నారు. తాజాగా సిటాడెల్ స్ట్రీమింగ్ తేదీని అమెజాన్ ప్రేమ్ ప్రకటించింది.స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుందని అమెజాన్ ప్రకటించింది. ఈమేరకు టీజర్ను కూడా విడుదల చేసింది. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంత నటించిన బాలీవుడ్ వెబ్సిరీస్ సిటాడెల్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఈ సిరీస్లో సమంత స్పై పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్లలో సమంత దుమ్మురేపిందని టాక్. హాలీవుడ్లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ సిటాడెల్ వెబ్సిరీస్లో నటించారు. ఇప్పుడు బాలీవుడ్లో సమంత, వరుణ్ ధావన్లతో తెరకెక్కించారు. అయితే, ఈ సిరీస్ కోసం ఎలాంటి డూప్ లేకుండానే యాక్షన్ సీన్స్లలో సమంత నటించినట్లు తెలుస్తోంది. -
హీరో ఇంటిని రెంట్కు తీసుకోనున్న స్టార్ జంట!
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్, నటాషా దలాల్ ఇటీవలే తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఆయన భార్య నటాషా దలాల్ ఈ ఏడాది జూన్ 3న బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా వీరికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బాలీవుడ్లో తెగ వైరలవుతోంది. త్వరలోనే ఈ జంట కొత్త బంగ్లాకు మారుతున్నట్లు తెలుస్తోంది.ముంబయిలోని జుహులో హృతిక్ రోషన్కు చెందిన విలాసవంతమైన ఫ్లాట్కు షిఫ్ట్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీని విలువ రూ. 50 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో హృతిక్ తన కుటుంబంతో కలిసి ఇక్కడే నివసించాడు. కానీ ప్రస్తుతం ఆయన రూ.100 కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్కు మారిపోయారు.దీంతో వరుణ్ ధావన్ ఆ ఇంటిని రెంట్కు తీసుకోబోతున్నట్లు సమాచారం. సముద్రం పక్కనే ఉండే ఇల్లు అక్షయ్ కుమార్ లాంటి ప్రముఖుల ఇళ్ల పక్కనే ఈ ఫ్లాట్ ఉంది. ప్రస్తుతం వరుణ్ తన కుటుంబంతో కలిసి 2017లో కొనుగోలు చేసిన జుహు అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. సినిమాల విషయానికొస్తే వరుణ్ ధావన్ అట్లీ తెరకెక్కిస్తోన్న బేబీ జాన్లో కనిపించనున్నారు. -
తండ్రయిన స్టార్ హీరో.. మహాలక్ష్మి పుట్టిందని వీడియో పోస్ట్
మరో హీరో తండ్రయ్యాడు. తాజాగా తమిళ హీరో శివకార్తికేయన్ భార్య పండంటి బిడ్డకు జన్మనివ్వగా, ఇప్పుడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా తండ్రి హోదాలోకి వచ్చేశాడు. ఇతడి భార్య నటాషా.. సోమవారం రాత్రి ఆడపిల్లని ప్రసవించింది. ప్రస్తుతం తల్లిబిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారు. ఈ విషయాన్ని వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ధ్రువీకరించారు.(ఇదీ చదవండి: మూడోసారి తండ్రయిన స్టార్ హీరో శివకార్తికేయన్)తండ్రి డేవిడ్ ధావన్ 2012లో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆ తర్వాత బద్లాపూర్, అక్టోబర్, స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ, బేడియా తదితర చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'బేబీ జాన్', 'సన్నీ సంస్కారీ కీ తుల్సీ కుమారి' అనే మూవీస్ చేస్తున్నాడు.వరుణ్ ఫ్యామిలీ విషయానికొస్తే 2021లో నటాషా దలాల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అంటే దాదాపు మూడేళ్ల తర్వాత ఈమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే వరుణ్కి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2' సినిమా) View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
ప్రేమకథ ఆరంభం
వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ల కొత్త ప్రేమకథ మొదలైంది. ‘బవాల్’ సినిమా తర్వాత వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ కలిసి ‘సన్నీ సంస్కారీకి తులసీ కుమారి’ అనే ప్రేమకథా చిత్రంలో జోడీగా నటిస్తున్నారు. సన్నీ పాత్రలో వరుణ్, తులసీ కుమారి పాత్రలో జాన్వీ కపూర్ కనిపిస్తారని ఊహించవచ్చు.శశాంక్ కేతన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శనివారం మొదలైంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వరుణ్ ధావన్తో పాటు ఈ సినిమా కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల కానుంది. -
బాలీవుడ్ ఎంట్రీ.. రెచ్చిపోతున్న కీర్తిసురేశ్!
ఇదు ఎన్న మాయం చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు కీర్తి సురేశ్. కెరీర్ ప్రారంభం నుంచే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను మెయింటెన్ చేస్తూ వచ్చారు. అలా ఇక్కడ రజనీమురుగన్, రెమో, భైరవా, సామి 2 చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ల లిస్టులో చేరారు. ఈ మధ్య నటించిన మామన్నన్, సైరన్ చిత్రాల వరకూ గ్లామర్కు దూరంగానే ఉంటూ వచ్చారు.బాలీవుడ్లో ఎంట్రీతెలుగులో మహానటి చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డునే గెలుచుకున్నారు. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో గ్లామర్గా కనిపించినా శ్రుతిమించి పోలేదు. అలాంటిది ఎప్పుడైతే బాలీవుడ్లోకి అడుగు పెట్టారో పూర్తిగా గ్లామర్కు ఓటేస్తున్నారు. హిందీ చిత్రాల్లో నటించడం మొదలెడితే అందాల ఆరబోత తప్పదేమో అనిపిస్తోంది కీర్తీసురేష్ను చూస్తుంటే! తెలుగు, తమిళంలో సక్సెస్లు ఉన్నా, అవకాశాలు తగ్గాయన్నది వాస్తవం.వరుణ్ ధావన్ బర్త్డేబేబీజాన్ చిత్రం ద్వారా కీర్తి బాలీవుడ్లోకి అడుగు పెట్టనున్నారు. ఇది తమిళంలో హిట్ అయిన తేరి చిత్రానికి రీమేక్. ఈ మూవీని తమిళ టాప్ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నారు. బేబీజాన్ షూటింగ్ దశలో ఉంది. బుధవారం (ఏప్రిల్ 24) ఈ మూవీ హీరో వరుణ్ ధావన్ బర్త్డే సెలబ్రేషన్స్ చిత్ర యూనిట్ మధ్య జరిగాయి. ఇందులో కీర్తీసురేష్ డీప్ నెక్ ఉన్న లెహంగాలో కనిపించింది. వరుణ్ ధావన్కు కేక్ తినిపించి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇంతలా మారిపోయారేమిటి? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. #KeerthySuresh from the sets of #Babyjohn ( Hindi remake of THERI) 🎬⭐️😎#VarunDhawan | #Atleepic.twitter.com/u3IkBELUtW— Tharani ᖇᵗк (@iam_Tharani) April 24, 2024 చదవండి: వీకెండ్ స్పెషల్.. ఈ సినిమాలు మిస్ కావొద్దు -
బాలీవుడ్ స్టార్ సతీమణి సీమంతం.. సెలబ్రేషన్స్ చూశారా? (ఫోటోలు)
-
నాకు సిగ్గబ్బా.. 25 ఏళ్లవరకు ఎవరినీ ప్రేమించలేదు: హీరో
యాక్షన్ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు టైగర్ ష్రాఫ్. ఇతడు ప్రస్తుతం బడే మియా చోటే మియా (పెద్దోడు.. చిన్నోడు) అనే మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. టైగర్ ష్రాఫ్తో పాటు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ సినిమా రంజాన్కు రిలీజ్ కానుంది. ఇకపోతే టైగర్ చేతిలో బాఘీ 4 కూడా ఉంది. 25 ఏళ్ల వయసులో లవ్.. ఈ మూవీ థియేటర్లో రిలీజైన తర్వాత అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ గ్రాండ్ ఈవెంట్లో ప్రకటించారు. ఈ వేదికపై టైగర్పై జోకులు పేల్చాడు హీరో వరుణ్ ధావన్. ముందుగా యాక్షన్ హీరో మాట్లాడుతూ.. నేను పెద్దగా ఎవరితో మాట్లాడను, కలిసిపోనని నీకు తెలుసుగా వరుణ్. అందరితో కలివిడిగా ఉండలేను. అందుకే 25 ఏళ్ల వరకు నాకంటూ ఒక గర్ల్ఫ్రెండ్ కూడా లేదు అని చెప్పాడు. ఫస్ట్ లవ్.. ఆమె కాదా? అయితే వరుణ్ మాత్రం.. నిజంగానా? 25 ఏళ్లవరకు నీకు ప్రియురాలే లేదా? అని ఆశ్చర్యపోయాడు. అవును, నాకు పాతికేళ్లు నిండాక.. తొలి సినిమా ఆడిషన్కు వెళ్లినప్పుడు మొట్టమొదటిసారి ప్రేమలో పడ్డాను అని చెప్పుకొచ్చాడు. అంటే నీ ఫస్ట్ మూవీ హీరోయిన్ కృతి సనన్నే కదా నువ్వు మొదటిసారి ప్రేమించింది? అని అడిగాడు. ఆమె పేరు చెప్పగానే షాకైన టైగర్.. కాదు.. ఇంకో పేరు చెప్పు అన్నాడు. దీంతో వరుణ్.. సరే, నేను సరదాగా అన్నాను. ఆమె మంచి స్నేహితురాలు మాత్రమే! ఎవరూ దీన్ని సీరియస్గా తీసుకోకండి అని చెప్పాడు. దిశాతో డేటింగ్- బ్రేకప్ కాగా టైగర్ ష్రాఫ్- దిశా పటానీ ఇద్దరూ రిలేషన్లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ మధ్య విడిపోయారని రూమర్స్ రాగా ఇటీవల మాత్రం ఓ ఈవెంట్లో ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకున్నారు. ఆమె పక్కన కూర్చోవడానికి మాత్రం అతడు నిరాకరించాడు. ప్రేమికులుగా విడిపోయినా స్నేహితులుగా వీరు కలిసే ఉన్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. Tiger talks about Disha and that she is his first gf and how he met her Varun: Kriti Sanon 😒🤣#KritiSanon pic.twitter.com/JSVtwZ3Dg1 — kariti_arab (@aaryan_koki) March 19, 2024 చదవండి: అది జరగాలని కోరుకుంటున్నా.. రజనీకాంత్పై ధనుష్ కామెంట్ -
జాన్వీ కపూర్- వరుణ్ ధావన్ జోడీ రిపీట్
బాలీవుడ్ మూవీ ‘బవాల్’ లో(2023) జోడీగా కనపించి ఆడియన్స్ను మెప్పించారు హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ జాన్వీ కపూర్. తాజాగా ఈ జోడీ రిపీట్ అవుతోంది. బాలీవుడ్లో ‘ధడక్’, ‘బద్రీనాథ్ హీ దుల్హనియా’ సినిమాలను తెరకెక్కించిన శశాంక్ కేతన్ తాజాగా ‘సన్నీ సంస్కారీకి తులసీ కుమారి’ అనే కొత్త సినిమాని ప్రకటించారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించనున్నట్లు గురువారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ఈ చిత్రంలో సన్నీగా వరుణ్ ధావన్, కుమారిగా జాన్వీ కపూర్ నటిస్తారు. కరణ్ జోహార్, యశ్ జోహార్, అపూర్వ మెహతా, శశాంక్ కేతన్ ఈ మూవీ నిర్మించనున్నారు. వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. 2025 ఏప్రిల్ 18న ఈ చిత్రం విడుదల కానుంది. మరోవైపు తెలుగులో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు జాన్వీ కపూర్. -
నా కుటుంబమే నా బలం
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఓ శుభవార్తను షేర్ చేశారు. తాను తండ్రి అయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘మేం తల్లిదండ్రులయ్యాం. మీ ఆశీర్వాదాలు కావాలి. మై ఫ్యామిలీ మై స్ట్రెన్త్ (నా కుటుంబమే నా బలం)’’ అంటూ తన భార్య నటషాదలాల్ ప్రెగ్నెన్సీతో ఉన్న ఫోటోను షేర్ చేశారు వరుణ్ధావన్. ఫ్యాషన్ డిజైనర్, మోడల్ నటషా దలాల్ను 2021 జనవరిలో వరుణ్ వివాహం చేసుకున్నారు. హిందీలో ప్రస్తుతం ‘బేబీ జాన్’ సినిమా చేస్తున్నారు వరుణ్ ధావన్. అలాగే ఆయన నటించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్సిరీస్ ఈ ఏడాది వేసవిలో స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. ఇందులో సమంత ఓ లీడ్ రోల్ చేశారు. -
స్టార్ హీరో భార్యకు ప్రెగ్నెన్సీ.. విష్ చేసిన సమంత!
బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ బీటౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది బవాల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో జాన్వీ కపూర్ జోడీగా కనిపించింది. డైరెక్ట్గా ఓటీటీలోనే రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కించుకుంది. వరుణ్ ప్రస్తుతం స్ట్రీ-2 అనే హారర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా వరుణ్ ధావన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన భార్య బేబీ బంప్తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. మేము తల్లిదండ్రులం కాబోతున్నాం.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలంటూ రాసుకొచ్చారు. కాగా.. ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ను 2021లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న సినీ తారలు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సమంత, కరణ్ జోహార్, జాన్వీ కపూర్, మౌని రాయ్, వాణి కపూర్, భూమి పెడ్నేకర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, రాశి ఖన్నా, మానుషి చిల్లర్, మనీష్ పాల్ కాబోయే తల్లిదండ్రులను అభినందించారు. వరుణ్ ధావన్ ప్రస్తుతం అట్లీ తెరకెక్కిస్తోన్న బేబీ జాన్ చిత్రంలో కనిపించనున్నారు. మరోవైపు సిటాడెల్ ఇండియన్ వెర్షన్లో సమంతతో కలిసి నటిస్తున్నారు. ఈ సిరీస్కు రాజ్,డీకే దర్శకత్వం వహించనున్నారు. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
పవన్ ఫ్యాన్స్కి ఏడుపు ఒకటే తక్కువ.. అంతా ఆ హిందీ మూవీ వల్లే!
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. బయటకు చెప్పకుండా గుక్కపెట్టి ఏడుస్తున్నారు! ఇదంతా కూడా ఓ హిందీ సినిమా వల్లే? ఏంటి నిజమా అని మీరనుకోవచ్చు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. ఎందుకంటే పవన్ మొదలుపెట్టిన ఓ రీమేక్ ఎప్పుడొస్తుందో తెలీదు కానీ మరో భాషలో మాత్రం అదే సినిమాకు రీమేక్గా తీస్తున్న మూవీ.. నెలల వ్యవధిలో విడుదలకు సిద్ధమైపోయింది. ఇంతకీ ఏంటి సంగతి? (ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?) పవన్ కల్యాణ్ మాట తప్పడంలో స్పెషలిస్ట్. 2019లో ఎన్నికల ముందు తను ఇక ప్రజలకే అంకితమైపోతానని అన్నాడు. తీరా ఎలక్షన్స్ అయిపోగానే కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకపోయేసరికి యూటర్న్ తీసుకున్నాడు. సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. పోనీ అవి అయినా సరిగా చేశాడా అంటే లేదు. 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'బ్రో' అని రీమేక్ మూవీస్ చేశాడు. ఇవి అతడి ఫ్యాన్స్కి తప్పితే సగటు ప్రేక్షకుడికి పెద్దగా నచ్చలేదు! పైన చెప్పన మూడు సినిమాలతో పాటు 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'ఓజీ'.. ఇలా రెమ్యునరేషన్ వస్తుంది కదా అని చెప్పి చాలా సినిమాల్ని ఒప్పేసుకున్నాడు. వాటిని పూర్తి చేయడంలో మాత్రం నాన్చుడు ధోరణి పాటించాడు. పైకి చెప్పట్లేదు గానీ కక్కలేక మింగలేక ఆయా చిత్రాల నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకని మీకు అనుమానం రావొచ్చు. అక్కడికే వచ్చేస్తున్నాం. (ఇదీ చదవండి: రకుల్ బ్యాచిలర్ పార్టీ.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎందుకున్నారంటే?) పవన్.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో దాదాపు మూడేళ్ల క్రితం 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా ప్రకటించారు. ఏమైందో ఏమో గానీ అది అలా వాయిదా పడుతూ వస్తోంది. మధ్యలో దీన్ని 'ఉస్తాద్ భగత్ సింగ్' అని పేరు మార్చి కొంత షూటింగ్ చేశారు. కానీ ఇప్పడది హోల్ట్లో పడిపోయింది. ఇది తమిళంలో వచ్చిన 'తెరి'(పోలీసోడు) చిత్రానికి రీమేక్. బయటకు చెప్పనప్పటికీ ఈ విషయం అందరికీ తెలుసు. అయితే 'తెరి' తెలుగు రీమేక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. కానీ హిందీలో మాత్రం వరుణ్ ధావన్ హీరోగా ఇదే మూవీని రీమేక్ చేస్తున్నారు. 'బేబీ జాన్' పేరుతో తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఈ ఏడాది మే 31న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చేశారు. 'తెరి' హిందీ రీమేక్ రిలీజ్ తేదీని కూడా ప్రకటించేసరికి.. ఇక్కడ పవన్ ఫ్యాన్స్ తెగ గింజుకుంటున్నారు. పాపం వీళ్లకు ఏడుపు ఒకటే తక్కువైందని.. మిగతా హీరోల ఫ్యాన్స్ సైటెర్లు వేస్తున్నారు. (ఇదీ చదవండి: దారుణంగా రజినీకాంత్ కొత్త సినిమా పరిస్థితి.. కానీ ఎందుకిలా?) -
భార్యకు స్పెషల్గా విష్ చేసిన స్టార్ హీరో.. ఫోటో వైరల్!
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ గతేడాది బవాల్ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అతనికి జోడీగా నటించింది. ఈ ఏడాది సిటాడెల్-2తో పాటు కోలీవుడ్లో మరో యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. కాగా.. తన చిన్ననాటి స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ అయిన నటాషా దలాల్ను పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్న వరుణ్, నటాషా దలాల్ జనవరి 24, 2021న అలీబాగ్లో జరిగిన వివాహా వేడుకలకు బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా ఈ జంట వార్షికోత్సవం సందర్భంగా తన భార్యకు స్పెషల్ విషెస్ చెప్పారు బాలీవుడ్ హీరో. పెళ్లికి ముందు తనకు ప్రపోజ్ చేసిన అరుదైన ఫోటోను పంచుకున్నారు. హ్యాపీ త్రీ బేబీ అంటూ.. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మూడున్నర ఏళ్ల క్రితం మార్క్ ఆంథోనీ పాట ప్లే అయినప్పుడు ప్రపోజ్ చేసిన ఫోటో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇది చూసిన అభిమానులు తమ హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. గతేడాది వరుణ్ నటించిన బవాల్ నేరుగా అమెజాన్ ప్రైమ్లో విడుదలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
ఆలియా అవుట్..జాన్వీ ఇన్?
హిందీలో ‘దుల్హనియా’ ఫ్రాంచైజీలో వచ్చిన ‘హంప్టీ శర్మా కీ దుల్హనియా’, ‘బద్రీనాథ్ కీ దుల్హనియా’ చిత్రాల్లో వరుణ్ ధావన్, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాలకు శశాంక్ కేతన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ ఫ్రాంచైజీలో మూడో భాగానికి కేతన్ ప్రయత్నాలు మొదలు పెట్టారని బాలీవుడ్ సమాచారం. వరుణ్ ధావన్, ఆలియా భట్లను కూడా సంప్రదించారట. అయితే వరుణ్ ధావన్ సుముఖంగానే ఉన్నా, ఇప్పటికే అంగీకరించిన చిత్రాల కారణంగా ఆలియా మాత్రం ఈ సినిమాలో నటించలేకపోతున్నారట. ఈ నేపథ్యంలో ఈ చాన్స్ జాన్వీ కపూర్కు వెళ్లిందట. ఈ సినిమాకు జాన్వీ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని, ప్రీప్రొడక్షన్ వర్క్స్ ఊపందుకున్నాయని టాక్. వేసవిలో షూటింగ్ ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. -
బాలీవుడ్లోకి కీర్తీ సురేష్.. దర్శకుడిగా అట్లీ
వరుణ్ ధావన్ హీరోగా తమిళ దర్శకుడు కాలిస్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా హీరోయిన్స్గా నటిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ చిత్రీకరణ అక్టోబరు రెండో వారం వరకూ సాగుతుందట. వరుణ్, కీర్తీ కాంబోలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో పాటు, వరుణ్తో ఓ యాక్షన్ సీక్వెన్స్ను ప్లాన్ చేశారట కాలిస్. కీర్తీసురేష్కు బాలీవుడ్లో ఇదే తొలి చిత్రం. ఈ సినిమాను దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నారు. అయితే అట్లీ దర్శకత్వంలోని తమిళ హిట్ ‘తేరీ’ హిందీ రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ కూడా బాలీవుడ్లో విని పిస్తోంది. -
స్టార్ హీరోకు గాయాలు.. మొదలైన రోజే ఇలా!
బాలీవుడ్ హీరోలందరూ సౌత్ డైరెక్టర్లపై మనసు పారేసుకుంటున్నారు! ప్రస్తుతం అంతటా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలోనే యంగ్ హీరో వరుణ్ ధావన్.. దర్శకుడు అట్లీ తీస్తున్న ఓ మూవీలో నటిస్తున్నాడు. షారుక్తో 'జవాన్' తీసిన తమిళ దర్శకుడు అట్లీ.. వరుణ్ ధావన్ సినిమాని మాత్రం నిర్మిస్తున్నాడు. కలీస్ దర్శకుడు. ఇదంతా పక్కనబెడితే షూటింగ్ మొదలైన రోజే హీరో గాయపడ్డాడనే వార్త అభిమానుల్ని కంగారు పెట్టింది. (ఇదీ చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు) 'బవాల్' సినిమాతో ఈ మధ్య ప్రేక్షకుల్ని పలకరించిన వరుణ్ ధావన్.. 'VD18' వర్కింగ్ టైటిల్తో తీస్తున్న ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్లో కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే ప్రోమో కోసం కీలక ఎపిసోడ్స్ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఓ యాక్షన్ సీన్లో భాగంగా పట్టుతప్పి కిందపడిపోయిన వరుణ్ మోచేతికి గాయమైంది. ఈ విషయాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఇతడు.. 'నో పెయిన్ నో గెయిన్' (ఫలితం కావాలంటే నొప్పిని భరించాలి) అని రాసుకొచ్చాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తీస్తున్న ఈ సినిమాతో హీరోయిన్ కీర్తి సురేశ్.. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. వామిక గబ్బి మరో హీరోయిన్. ఇదిలా ఉండగా గతేడాది 'భేడియా' చిత్రంతో హిట్ కొట్టిన వరుణ్.. మొన్నీ మధ్య 'బవాల్' చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశాడు. ఇప్పుడు కలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై అంచనాలు బాగానే పెట్టుకుని, గట్టిగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: మహిళపై అత్యాచారం.. ప్రముఖ నటుడు అరెస్ట్!) -
మరింత ముదురుతోన్న ఆష్విట్జ్ వివాదం.. ఆ సినిమాను తొలగించాలంటూ డిమాండ్!
బాలీవుడ్ భామ జాన్వీకపూర్, వరుణ్ ధావన్ జంటగా నటించిన తాజా చిత్రం బవాల్. ఈ చిత్రంలో జూలై 21న నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారి తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వివాదానికి దారితీస్తున్నాయి. ఇటీవలే ఆష్విట్జ్ సీన్స్పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యూదుల మారణకాండను ఉద్దేశించేలా చిత్రీకరించిన సన్నివేశాలపై నెటిజన్స్ తీవ్ర అభ్యంతరం చేస్తున్నారు. (ఇది చదవండి: ఫ్రెండ్ పార్టీలో చిల్ అవుతోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా మందు కొడుతూ!) ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి పూర్తిగా తొలగించాలని యూదుల మానవ హక్కుల సంస్థ సైమన్ వైసెంతల్ సెంటర్ రంగంలోకి దిగింది. ఈ చిత్రాన్ని వెంటనే అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. నాజీల డెత్ క్యాంపుల్లోని సన్నివేశాలతో దర్శకుడు ప్రచారం పొందాలనుకున్నాడని ఆరోపించింది. హిట్లర్ జరిపిన మారణహోమంలో 6 మిలియన్ల మంది యూదులు ప్రాణాలు కోల్పోయారు. ఆ నరమేధాన్ని ఈ సినిమాలో తక్కువ చేసి చూపించారు. అందుకే ఈ చిత్రాన్ని వెంటనే ప్రైమ్ నుంచి తొలగించాలని మానవ హక్కుల సంస్థ సైమన్ వైసెంతల్ సెంటర్ అసోసియేట్ డీన్, డైరెక్టర్ ఆఫ్ గ్లోబల్ సోషల్ యాక్షన్ రబ్బీ అబ్రహం కూపర్ డిమాండ్ చేశారు. ఆష్విట్జ్ అంటే ఏంటి? రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నాజీలు ఏర్పాటు చేసిన నిర్బంధ క్యాంపులనే ఆష్విట్జ్ అంటారు. ఈ క్యాంపుల్లో యూదులను నిర్బంధించి చిత్రహింసలు పెట్టేవారు. ఆష్విట్జ్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను తెలియజేస్తూ తెరకెక్కిన ‘బవాల్’లో ఆష్విట్జ్ క్యాంపులను చూపించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. నెటిజన్స్ కామెంట్స్ సైతం జాన్వీ కపూర్ స్పందించింది. మీరు సరైన కోణంలో చూడాలని కౌంటర్ ఇచ్చింది. మరోవైపు నెట్టింట జరుగుతోన్న వివాదంపై నితీశ్ తివారీ ఇటీవల స్పందించారు. బవాల్లో మంచి సందేశాలు ఉన్నాయని తెలిపారు. ఆష్విట్జ్లో ఎదురైన పరిస్థితులు చూసి అజ్జూ, నిషా చలించిపోయినట్టు చూపించాం కదా.. విమర్శలు చేసేవాళ్లకు అవీ కనిపించలేదా? అని నితీశ్ ప్రశ్నించారు. (ఇది చదవండి: బుల్లితెర నటి ఐవీఎఫ్.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..) -
ఆష్విట్జ్ సీన్ వివాదం.. నెటిజన్స్కు జాన్వీ స్ట్రాంగ్ కౌంటర్!
శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ సినిమాలతోనూ బిజీగా ఉన్న భామ ఇటీవల వరుణ్ ధావన్ సరసన నటించిన బవాల్ చిత్రం రిలీజైంది. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్గా ఓటీటీలో విడుదల చేశారు. జూలై 21 నుంచి ఆమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రాగా.. కొన్ని సీన్స్పై మాత్రం తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆష్విట్జ్తో ఉన్న సంబంధాలను తెరపై చూపించడంపై ఈ సినిమాపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఆష్విట్జ్ క్యాంపులను చూపించడాన్ని వాళ్లు తప్పుబడుతున్నారు. కాగా.. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నితీశ్ తివారీ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ వివాదంపై జాన్వీ కపూర్ స్పందించారు. (ఇది చదవండి: కమెడియన్తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!) వివాదంపై జాన్వీకపూర్ మాట్లాడుతూ.. 'ఇజ్రాయెల్ దేశస్థుడైన వ్యక్తి నాకు తెలుసు. అతను ఐవీ లీగ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. అతడి పూర్వీకులు దురదృష్టవశాత్తు నాజీల నిర్బంధంలో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల అతను ఈ చిత్రాన్ని చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మేము తీసిన విధానాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. అంతేకాదు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. సన్నివేశాల్లో ఎక్కడా ఒక్కసారి కూడా బాధించేలా చూపించలేదు. కాబట్టి ఏదైనా ప్రేక్షకుల దృష్టి కోణంపైనే ఆధారపడి ఉంటుంది. మా ఉద్దేశ్యం రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన నష్టాన్ని చూపించడమే. మీరు మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే నేను ఏమీ చేయలేను. ఈ సినిమాలోని నా పాత్రను చూసి పలువురు విద్యార్థులు చలించిపోయారు. నా పాత్ర చూశాక వాళ్లకు ఒక ధైర్యం వచ్చిందని చెప్పారు. అది నాకెంతో గర్వంగా అనిపించింది.' అని అన్నారు. ఆష్విట్జ్ అంటే ఏంటి? రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ నాజీలు ఏర్పాటు చేసిన నిర్బంధ క్యాంపులనే ఆష్విట్జ్ అంటారు. ఈ క్యాంపుల్లో యూదులను నిర్బంధించి చిత్రహింసలు పెట్టేవారని సమాచారం. ఆష్విట్జ్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను తెలియజేస్తూ తెరకెక్కిన ‘బవాల్’లో ఆష్విట్జ్ క్యాంపులను చూపించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా..బవాల్లో వరుణ్, జాన్వీ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాస్ ఆడియన్స్కు బాగా నచ్చింది. (ఇది చదవండి: విమానంలో వెకిలి చేష్టలు.. బొక్కలిరగ్గొట్టిన టాలీవుడ్ నటి) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
జాన్వీ కొత్త మూవీ బవాల్ స్క్రీనింగ్లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
ప్యారిస్లో హనీమూన్..
వరుణ్ ధావన్ , జాన్వీ కపూర్ జంటగా నటించిన హిందీ చిత్రం ‘బవాల్’. ‘దంగల్’ ఫేమ్ నితేష్ తివారి దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21 నుంచి అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక దుబాయ్లో జరిగింది. ఈ చిత్రంలో హిస్టరీ టీచర్ అజయ్గా వరుణ్ ధావన్ , నిషాగా జాన్వీ నటించారు. అజయ్, నిషాలు వివాహం చేసుకుని హనీమూన్ కోసం ప్యారిస్కు వెళతారు. అక్కడ వీరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? అనే కథాంశం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ సినిమా మేజర్ షూటింగ్ కూడా ప్యారిస్లోనే జరిగింది. అయితే ఈ మూవీలో రెండో ప్రపంచ యుద్ధానికి, వరుణ్–జాన్వీల ప్రేమకథకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఆసక్తికరంగా ఉంటుంది’’ చిత్ర యూనిట్ పేర్కొంది. ‘ప్రతి ప్రేమ కథకు, ఆ ప్రేమ తాలూకు యుద్ధం ఉంటుంది’ అన్న విజువల్స్ ట్రైలర్లో కనిపిస్తాయి. -
మాలీవుడ్, బాలీవుడ్లో సినిమాలు నిర్మిస్తున్న రానా
టాలీవుడ్ హీరో రానా, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమౌతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో రానా, వరుణ్ ధావన్ హీరోలుగా నటించడం లేదట. వరుణ్ ధావన్ హీరోగా రానా ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ చిత్రం నిర్మాణంలో రానాతో పాటు సునీల్ నారంగ్ కూడా భాగస్వామ్యులు అవుతారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్తో రానా ఓ సినిమాను నిర్మించనున్నారని సమాచారం. ఇలా గతంలోనూ రానా పలు సినిమాలకు నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు నటుడిగా మరోవైపు నిర్మాతగా బిజీగా ఉంటున్నారు రానా. ప్రస్తుతం హీరోగా రానా చేతిలో ఉన్న చిత్రాల్లో ‘రాక్షసరాజు’ (వర్కింగ్ టైటిల్) ఒకటి. ‘నేనే రాజు నేను మంత్రి’ చిత్రం తర్వాత దర్శకుడు తేజ–రానా కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. -
పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరో? ట్వీట్ వైరల్
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్లు ఎంత కామనో, పెళ్లిళ్లు, విడాకులు కూడా అంతే కామన్గా మారింది. ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంటలు కొద్దికాలానికే విడిపోతున్నారు. అలా ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు విడాకులు తీసుకొని ఎవరిదారి వాళ్లు చూసుకున్నారు. తాజాగా మరో సెలబ్రిటీ కపుల్ విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ ధావన్ భార్య నటాషాతో విడిపోనున్నట్లు ఓ ట్వీట్ వైరల్గా మారింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ను వరున్ 2021లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో ఏ పార్టీ, ఫంక్షన్స్ జరిగినా ఇద్దరూ కలిసే హాజరవుతుంటారు. అయితే కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తుతుండటంతో విడాకులు తీసుకునేందుకు డిసైడ్ అయ్యారట. ఈ మేరకు ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. అయితే సినీ సెలబ్రిటీల గురించి సెన్సేషనల్ కామెంట్స్తో వార్తల్లో నిలిచే ఉమైర్సంధు ఇప్పుడు కూడా ప్రబ్లిసిటీ కోసం ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నాడని, ఇందులో నిజం లేదంటూ కొట్టిపారేస్తున్నారు. Everything is not “ Ok ” between #VarunDhawan & his wife #NatashaDalal. Separation is on the way !! pic.twitter.com/J5sCXpYnNX — Umair Sandhu (@UmairSandu) May 24, 2023 -
ఓటీటీకి వచ్చేస్తున్న 'తోడేలు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా నటించిన హారర్ కామెడీ చిత్రం 'భేడియా'. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమర్ కౌశిక్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు నేపథ్యంలో రూపొందించిన చిత్రమే 'భేడియా' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘తోడేలు’ పేరిట ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా చేశారు. అయితే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. (ఇది చదవండి: ‘తోడేలు’ను విడుదల చేస్తున్న ‘గీతా ఫిల్మ్’) అయితే ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈనెల 26 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడిగా భాస్కర్ పాత్రలో వరుణ్ కనిపించాడు. డాక్టర్ అనిక పాత్రను కృతి నటించింది. (ఇది చదవండి: మనిషి తోడేలుగా మారితే ఏమవుతుంది.. ఆసక్తిగా భేడియా ట్రైలర్) కథేంటంటే.. ఢిల్లీకి చెందిన భాస్కర్(వరుణ్ ధావన్) ఓ కాంట్రాక్టర్. అరుణాచల్ ప్రదేశ్లోని ఓ అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే కాంట్రాక్ట్ దక్కించుకుంటాడు. అక్కడ ప్రజలను ఒప్పించి రోడ్డు నిర్మించేందుకే స్నేహితులతో (దీపక్ దోబ్రియా, పాలిన్ కబక్) కలిసి అరుణాచల్కు వెళ్తాడు. అయితే అక్కడ భాస్కర్ అనూహ్యంగా తోడేలు కాటుకు గురవుతాడు. చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్ అనైక(కృతీసనన్)దగ్గరకు వెళ్తాడు. ఆమె ఏ మందు ఇచ్చిందో తెలియదు కానీ భాస్కర్ ప్రతిరోజు రాత్రి తోడేలుగా మారిపోతాడు. అసలు భాస్కర్ని తోడేలు ఎందుకు కరిచింది? ప్రతి రోజు రాత్రి కొంతమందిని మాత్రమే చంపడానికి కారణమేంటి? తన బాడీలో ఉన్న తోడేలుని బయటకు పంపించడానికి భాస్కర్ చేసిన ప్రయత్నం ఏంటి? వెటర్నరీ డాక్టర్ అనైక నుంచి భాస్కర్కు ఎలాంటి సహకారం అందింది? అనైకతో భాస్కర్ ప్రేమ సఫలమైందా లేదా? రోడ్డు నిర్మించాలనుకున్న బాస్కర్ ప్రయత్నం ఫలించిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. థియేటర్లలో సినిమా చూడని వారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. -
లండన్లో ‘సీటాడెల్’టీమ్తో సమంత, వరుణ్ ధావన్
-
ఎందుకంత ఓవరాక్షన్?.. సమంతపై నెటిజన్స్ కామెంట్స్ వైరల్!
సమంత ఇటీవలే శాకుంతలం సినిమాతో అభిమానులను అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం వరుణ్ ధావన్తో సిటాడెల్ వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్లో నటించింది. ఈ సిరీస్ ఈనెల 28న రిలీజ్ కానుండడంతో ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇటీవల లండన్లో నిర్వహించిన ప్రీమియర్ కార్యక్రమంలో సమంత సరికొత్త లుక్లో కనిపించారు. బ్లాక్ డ్రెస్, ఖరీదైన డైమండ్ నగలతో వేదికపై మెరిసింది. అయితే ఈ వేడుకలో సమంత స్పీచ్పై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు నెగెటివ్గా పోస్టులు పెడుతున్నారు. ఈ వెబ్ సిరీస్లో తాను భాగం కావడం పట్ల సామ్ తన కాస్తా ఎక్కువగానే ఎగ్జైట్ మెంట్ ప్రదర్శించింది. కానీ కొత్తగా ఈ ఫేక్ యాక్సెంట్ అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. విదేశాలకు వెళ్లినంత మాత్రాన యాస మారుతుందా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. కాగా.. టాలీవుడ్లో విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ చిత్రంలో నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. Warra Fake Accent 🤡🤡🤡 pic.twitter.com/WGJmElk2WC — 🐋 (@Bhaag_Saale) April 23, 2023 -
లండన్లో ‘సీటాడెల్’టీమ్తో సమంత, వరుణ్ ధావన్
లండన్లో ‘సీటాడెల్’టీమ్తో సమంత, వరుణ్ ధావన్ -
బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న మాస్ మహారాజ రవితేజ
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కువగా తెలుగు సినిమాలు చేస్తుంటే, మన హీరోలు బాలీవుడ్ బాట పడుతున్నారు. సౌత్ సినిమాలు పాన్ఇండియా స్థాయిలో సత్తాచాటుతుండటంతో బాలీవుడ్ మేకర్స్ దృష్టి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై పడింది. దీంతో తమ సినిమాల్లో సౌత్ స్టార్స్ ఉండేలా మేకింగ్ చేస్తున్నారు. ఇప్పటికే ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’లో వెంకటేశ్, వార్-2లో హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్లో మాస్ మహారాజ రవితేజ కూడా వచ్చి చేరినట్లు తెలుస్తుంది. బీటౌన్ టాక్ ప్రకారం.. యంగ్ హీరో వరుణ్ ధావణ్తో కలిసి రవితేజ ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాను రానా, కరణ్ జోహార్, ఏషియన్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్గా అనౌన్స్మెంట్ రానుందట. -
మోడల్ను ఎత్తుకుని ముద్దుపెట్టిన హీరో, సిగ్గు లేదంటూ ట్రోలింగ్!
రిలయన్స్ అధినేత ముఖేవ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్(ఎన్ఎంఏసీసీ)ని ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే! ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి వ్యాపారవేత్తలే కాకుండా సినీ, క్రీడా ప్రముఖులు సైతం హాజరై సందడి చేశారు. ఈ కల్చర్ సెంటర్ ప్రారంభోత్సవ రెండో రోజు కూడా పలువురు తారలు డ్యాన్స్ పర్ఫామెన్స్లతో స్టేజీని హోరెత్తించారు. ఈ క్రమంలో యంగ్ హీరో వరుణ్ ధావన్ హాలీవుడ్ మోడల్ గిగి హ్యాడిడ్ను ఎత్తుకుని ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా చాలామంది హీరో వైఖరిని తప్పుపడుతూ కామెంట్లు చేస్తున్నారు. 'గిగి చాలా అసౌకర్యంగా ఫీలైంది', 'అతను అలా చేసి ఉండాల్సింది కాదు', 'బాలీవుడ్కు సిగ్గులేకుండా పోతోంది' అంటూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్పై వరుణ్ ధావన్ స్పందించాడు. 'మిమ్మల్ని మేల్కొపాలనుకుంటున్నాను. గిగిని స్టేజీపై ఎత్తుకుని ముద్దుపెట్టడం అనేది మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి ఇక మామీద రచ్చ చేయడం ఆపి మీ పని చూసుకోండి' అని స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. దీనిపై వరుణ్ ఫ్యాన్స్ స్పందిస్తూ.. అనవసరంగా మా హీరో మీద పడి ఏడ్చారు కదరా అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఎన్ఎంఏసీసీ లాంఛింగ్ కార్యక్రమంలో ప్రియాంక - రణ్వీర్ సింగ్, షారుక్ ఖాన్, వరుణ్ ధావన్, రణ్వీర్ సింగ్ తమ డ్యాన్సులతో స్టేజీని దద్దరిల్లిపోయేలా చేశారు. రష్మిక మందన్నా, ఆలియా భట్ అయితే నాటునాటు స్టెప్పులతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. హాలీవుడ్ సెలబ్రిటీలు లా రోచ్, టామ్ హాలాండ్, జెండాయా సహా పలువురు తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. I guess today you woke up and decided to be woke. So lemme burst ur bubble and tell u it was planned for her to be on stage so find a new Twitter cause to vent about rather then going out and doing something about things . Good morning 🙏 https://t.co/9O7Hg43y0S — VarunDhawan (@Varun_dvn) April 2, 2023 Yes exactly Gigi Hadid 🥰 THAT would have been my reaction too if Varun lifted me up and danced with him for 5 secs. pic.twitter.com/ExfCE3CaJK — Annesha (@ApnaaVarun) April 2, 2023 -
సమంత ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పిన ‘ఫ్యామిలీ మ్యాన్’ డైరెక్టర్స్
సమంత ఫ్యాన్స్కు గుడ్న్యూస్. ఇటీవల మయోసైటిస్ బారిన పడిన సామ్ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారు. కాలు కూడా కదపలేని స్థితిలో ఉన్న సామ్ క్రమంగా కోలుకున్నారు. ఇక రీసెంట్గా శాకుంతలం ట్రైలర్ ఈవెంట్లో సందడి చేసిన ఆమె తన చిత్రాల షూటింగ్స్ను మొదలు పెట్టేసింది. తాజాగా సామ్ తన వెబ్ సిరీస్ షూటింగ్ సెట్ అడుగుపెట్టినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. చదవండి: అప్పుడే ఓటీటీకి వీర సింహారెడ్డి? స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే..! కాగా విడాకుల అనంతరం సమంత వరుసగా పలు భారీ ప్రాజెక్ట్స్కి సంతకం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె చేతిలో హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్లు కూడా ఉన్నాయి. అందులో ‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్-డికే ‘సీటాడెల్’ ఒకటి. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సిరీస్ షూటింగ్లో తాజాగా సమంత పాల్గొన్నట్లు డైరెక్టర్స్ రాజ్-డీకే ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా సమంత కొత్త లుక్ను రిలీజ్ చేశారు. ఇందులో సామ్, మోడరన్ లుక్లో స్టైలిష్ కాప్లా కనిపిస్తోంది. చదవండి: సీనియర్ నటి ఖుష్బుకు చేదు అనుభవం దీంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ‘‘సామ్ ఈజ్ బ్యాక్’ అంటూ కొందరు.. ‘ఇంతవరకు సమంత ఇలా ఎప్పుడూ చూడలేదు’, ‘ఈ వెబ్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ‘రుస్సో బ్రదర్స్’ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ను సీటాడెల్ అనే ఫ్రాంచైజ్లో భాగంగా ఇండియన్ స్పై థ్రిల్లర్ సీరిస్గా రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తుండగా సమంత కీ రోల్ పోషించనుంది. Super excited to team up with this powerhouse once again! Welcome @Samanthaprabhu2 to the world of Citadel! Now filming 🎬@Varun_dvn #RussoBrothers @MenonSita @d2r_films @agbo_films @PrimeVideoIN @AmazonStudios pic.twitter.com/yuoigSDiTd — Raj & DK (@rajndk) February 1, 2023 -
హాలీవుడ్ వెబ్... బాలీవుడ్ హబ్!
హాలీవుడ్ చిత్రాలు బాలీవుడ్లో రీమేక్ కావడం కొత్తేం కాదు. అయితే కరోనా తర్వాత మొదలైన వెబ్ సిరీస్ల హవా వల్ల ఇప్పుడు బాలీవుడ్ హబ్గా పలు హాలీవుడ్ సిరీస్లు కూడా రీమేక్ అవుతున్నాయి. విదేశీ కథలతో దేశీ తారలు చేస్తున్న ఈ వెబ్ సిరీస్ల గురించి తెలుసుకుందాం. దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానా నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ తెరకెక్కించిన ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డొనవన్’కు రీమేక్గా ‘రానా నాయుడు’ రూపొందింది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీపై త్వరలో ఓ స్పష్టత వస్తుంది. నేర ప్రపంచంలో సెటిల్మెంట్స్ చేసి డబ్బు సంపాదిస్తుంటాడు ఓ వ్యక్తి. అయితే అతని తండ్రి విడుదలైన తర్వాత కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ తండ్రీ కొడుకుల కథ ఏంటి? అన్నదే ‘రానా నాయుడు’ ప్రధాన కథాంశం. 2013లో మొదలైన ‘రే డొనవన్’ సిరీస్ ఏడుసీజన్లుగా 19 జనవరి 2020 వరకూ సాగింది. మరోవైపు నైట్ మేనేజర్గా వెబ్ వీక్షకుల ముందుకు వస్తున్నారు యువ హీరో ఆదిత్యారాయ్ కపూర్. అనిల్ కపూర్, శోభితా ధూళ కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్కు సందీప్ మోది దర్శకుడు. బ్రిటిష్ క్రైమ్ డ్రామా ‘ది నైట్ మేనేజర్’కు రీమేక్గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఈ నెలలో స్ట్రీమింగ్ కానుంది. ఓ స్టార్ హోటల్లో పని చేసే ఓ నైట్ మేనేజర్ అదే హోటల్కు గెస్ట్గా వచ్చిన ఓ యువతిని ఇష్టపడతాడు. అయితే అనుకోకుండా అతను ఆయుధాలను అక్రమ రవాణా చేసే ఓ ముఠా నాయకుడి చేతిలో చిక్కుకుంటాడు. అప్పుడు ఆ నైట్ మేనేజర్ ఏం చేశాడు? అన్నదే కథ. ఇక అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రివెంజ్’ సిరీస్ హిందీలో రీమేక్ కానుంది. ఇందులో లీడ్ రోల్ను రవీనా టాండన్ చేయనున్నారు. త్వరలో షూటింగ్ ఆరంభం కానుంది. ‘రివెంజ్’ కథ విషయానికి వస్తే... తన తండ్రి మరణానికి కారకులైన ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఒక సాధారణ యువతి ఏ విధంగా పగ తీర్చుకుంది? అన్నదే కథాంశం. ఇంకోవైపు మరో అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘సిటా డెల్’ హిందీలో రీమేక్ అవుతోంది. హిట్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్’ దర్శకులు రాజ్ అండ్ డీకే ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్ చేస్తున్నారు. దేశరక్షణ కోసం ఓ గూఢచారి ఎలాంటి సాహసాలు చేయాల్సి వస్తుంది? అనే నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. కాగా మరికొన్ని ఫారిన్ సిరీస్ లకు దేశీ వెర్షన్ రానుంది. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం. ప్రస్తుతం కొన్ని ఫారిన్ వెబ్ సిరీస్లు హిందీలో రీమేక్ అవుతుండగా ఆల్రెడీ కొన్ని సిరీస్లు ఇండియాలో రీమేక్ అయ్యాయి. జర్నలిజం నేపథ్యంలో రూపొందిన బ్రిటిష్ సిరీస్ ‘ప్రెస్’ హిందీ రీమేక్ ‘ది బ్రోకెన్ న్యూస్’లో సోనాలీ బింద్రే ఓ లీడ్ రోల్ చేశారు. ఇజ్రాయెల్ సిరీస్ ‘హోస్టేజెస్’ అదే పేరుతో హిందీలో రీమేక్ కాగా ఇందులో రోనిత్ రాయ్, టిస్కా చోప్రా లీడ్ రోల్స్ చేశారు. అలాగే బ్రిటిష్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘లూథర్’ హిందీ రీమేక్ ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్’లో అజయ్ దేవగన్, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలు చేశారు. ఇదే కోవలో డచ్ (నెదర్లాండ్) డ్రామా సిరీస్ ‘పెనోజా’ ఆధారంగా ‘ఆర్య’ హిందీలో రాగా, ఇందులో సుష్మితా సేన్ ప్రధాన ΄ాత్రధారి. అలాగే అమెరికన్ సిరీస్లు ‘క్రిమినల్ జస్టిస్’ (మూడు సీజన్లు), ‘ది ఆఫీస్’(రెండు సీజన్లు) నెట్టింటి వీక్షకుల ముందుకు వచ్చాయి. -
వదినతో మాట్లాడుతున్నా.. ఆ తర్వాతే ప్లాన్ చేద్దాం: వరుణ్ ధావన్
వరుణ్ ధావన్ బాలీవుడ్లో ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే కృతిసనన్తో కలిసి ఆయన నటించిన బేఢియా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఆలియా భట్తో కలిసి ముంబయిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు యంగ్ హీరో. ఈ సందర్బంగా ఆలియా భట్తో పాటు పాల్గొన్న వరుణ్ ధావన్కు ఉహించని ప్రశ్న ఎదురైంది. ఆలియా భట్ ఇటీవలే తల్లి అయ్యారు కదా.. మీరెప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారంటూ వరుణ్ ధావన్ను ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ..'నేను కూడా ప్లాన్ చేయాల్సిందే. ఈ విషయంపై వదినతో మాట్లాడుతున్నా.. ఈరోజు నుంచే ప్లాన్ షురూ చేద్దాం.' నవ్వుతూ సమాధామిచ్చారు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అలియా తల్లి అయినందుకు అభినందనలు తెలిపారు. కాగా.. ఇటీవల అలియా, రణబీర్ కపూర్ జంటకు నవంబర్ 2022లో ఆడపిల్లను జన్మించిన సంగతి తెలిసిందే. వారి కుమార్తెకు రాహా అని పేరు పెట్టారు. వరుణ్ ధావన్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ను జనవరి 24, 2021న అలీబాగ్లో వివాహం చేసుకున్నారు. కాగా.. ఆలియా.. కరణ్ జోహార్ మూవీ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో రణ్వీర్ సింగ్, ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీలతో నటించనుంది. మరోవైపు వరుణ్ చివరిగా భేదియాలో కృతి సనన్తో కనిపించాడు. తర్వాత జాన్వీ కపూర్తో కలిసి బవాల్లో కనిపించనున్నాడు. View this post on Instagram A post shared by Voompla (@voompla) -
ఆలియా భట్ సినిమాతో రూ.20 కోట్లు నష్టపోయా: కరణ్ జోహార్
బాలీవుడ్ దర్శకుడు, చిత్రనిర్మాత కరణ్ జోహార్ గతేడాది బ్రహ్మస్త్ర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఆలియా భట్, రణ్బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. 2012లో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ తనకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. ఆ సినిమాతో దాదాపు రూ.20 కోట్లు నష్టపోయామని కరణ్ జోహార్ వెల్లడించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్ అయినప్పటికీ ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. కరణ్ దర్శకత్వం వహించిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' బాక్సాఫీస్ వద్ద రూ. 70 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ ఈ చిత్రంపై ఎక్కువ ఖర్చు చేయడం వల్ల రూ.20 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు. అయితే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' కంటే ముందు ఆలియా, వరుణ్, సిద్ధార్థ్లతో మరో 3 చిత్రాలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. మిగిలిన చిత్రాలను తక్కువ బడ్జెట్తో చేయడంతో నష్టం తిరిగి వచ్చిందని చిత్రనిర్మాత వెల్లడించాడు. సిద్ధార్థ్ 'హసీతో ఫసీ'లో నటించగా, అలియా, వరుణ్ 'హంప్టీ శర్మ కీ దుల్హనియా' చిత్రంలో నటించారు. కరణ్ నిర్మించిన '2 స్టేట్స్'లో ఆలియా కథానాయికగా నటించిందని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ప్రాజెక్ట్లు కరణ్ జోహార్ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' సినిమాను తెరకెక్కిస్తున్నారు. రణ్వీర్ సింగ్, ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్, అలియా నటిస్తోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 28, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘అవతార్ 2’పై అక్షయ్ కుమార్ రివ్యూ
అవతార్ 2.. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కోట్లాది సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. మరికొద్ది గంటల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే కొంతమంది సీనీ ప్రముఖుల కోసం ఇప్పటికే స్పెషల్ షో వేసింది చిత్రబృందం. ఈ సినిమా చూసిన బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. Watched #AvatarTheWayOfWater last night and Oh boy!!MAGNIFICENT is the word. Am still spellbound. Want to bow down before your genius craft, @JimCameron. Live on! — Akshay Kumar (@akshaykumar) December 14, 2022 అక్షయ్ కూమార్ కూడా ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘నిన్న రాత్రి అవతార్ 2 సినిమా చూశాను. ఈ చిత్రం గురించి చెప్పడానికి అద్భుతం అనే పదం కూడా సరిపోదేమో. ఇప్పటికీ ఆ సినిమా నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను. జేమ్స్ కామెరూన్ ప్రతిభకు తలవంచాలని ఉంది’ అని అక్షయ్ ట్విటర్లో పేర్కొన్నాడు. ‘అవతార్ 2లోని విజువల్స్, ఎమోషన్స్ చూసి ఆశ్చర్యపోయాను. మళ్లీ ఈ చిత్రాన్ని త్రీడీలో చూడాలనుకుంటున్నాను’అని వరుణ్ ధావన్ ట్వీట్ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. భారత్లో హిందీ, తెలుగుతో పాటు మొత్తం ఆరు భాషల్లో రిలీజ్ కానుంది. #AvatarTheWayOfWater is by far the most important film for the future of cinema. Was blown away by the visuals and the emotions. It’s amazing when the biggest filmmaker of the world chooses his film to give an important message. I wanna see it again in imax 3d @Disney — VarunDhawan (@Varun_dvn) December 14, 2022 -
ప్రభాస్తో కృతి ప్రేమలో ఉందా? లీక్ చేసిన బాలీవుడ్ హీరో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-కృతిసనన్ డేటింగ్లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమాలో జంటగా నటించిన వీరిద్దరు షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ను పెళ్లి చేసుకుంటా అని కృతి చెప్పడం ఈ రూమర్స్కి మరింత బలాన్ని చేకూర్చింది. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సైతం ప్రభాస్-కృతిసనన్ల రిలేషన్షిప్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బేఢియా సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ రియాలిటీ షోకు వరుణ్, కృతిసనన్ గెస్టులుగా వెళ్లారు. ఈ క్రమంలో కృతి మనసులో ఎవరున్నారు అన్న ప్రశ్నకు వరుణ్ ధావన్ సమాధానమిస్తూ.. కృతి మనసులో ఒక హీరో ఉన్నాడు. అతను ఇప్పుడు ముంబైలో లేడు కానీ దీపికా పదుకోణెతో షూటింగ్లో ఉన్నాడు అంటూ హింట్ ఇచ్చేశాడు. ఇతడి మాటలకు కృతి కూడా సిగ్గుపుడతూ నవ్వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా గతంలో ఓ షోలో కృతి ప్రభాస్కు కాల్ చేయడం, ఆదిపరుష్ టీజర్ ప్రమోషన్స్లో ప్రభాస్తో క్లోజ్గా ఉండటం వంటివి చూసి వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ బీటౌన్లో జోరుగా టాక్ వినిపిస్తుంది. Whaaaaaaattt 😯😁🥰💖...... Joo meyy soch raha hoo, voo aap log bii?!😌😹🤔🤔. #KritiSanon #Prabhas𓃵 !! #ProjectK 🪐 pic.twitter.com/F3s91EyFwe — Jai Kiran💕Adipurush🏹 (@Kiran2Jai) November 27, 2022 -
Thodelu Review: ‘తోడేలు’ మూవీ రివ్యూ
టైటిల్: తోడేలు నటీనటులు: వరుణ్ ధావన్, కృతిసనన్, దీపక్ దొబ్రియాల్, అభిషేక్ బెనర్జీ, సౌరబ్ శుక్లా తదితరులు నిర్మాత: దినేష్ విజన్ దర్శకుడు: అమర్ కౌశిక్ సంగీతం: సచిన్ జిగార్ సినిమాటోగ్రఫీ: జిష్ణు భట్టాచార్జి ఎడిటర్: సంయుక్త కాజా విడుదల తేది: నవంబర్ 25, 2022 కథేటంటంటే.. ఢిల్లీకి చెందిన భాస్కర్(వరుణ్ ధావన్) ఓ కాంట్రాక్టర్. అరుణాచల్ ప్రదేశ్లోని ఓ అటవీ ప్రాంతంలో రోడ్డు వేసే కాంట్రాక్ట్ దక్కించుకుంటాడు. అక్కడ ప్రజలను ఒప్పించి రోడ్డు నిర్మించేందుకే స్నేహితులతో (దీపక్ దోబ్రియా, పాలిన్ కబక్) కలిసి అరుణాచల్కు వెళ్తాడు. అయితే అక్కడ భాస్కర్ అనూహ్యంగా తోడేలు కాటుకు గురవుతాడు. చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్ అనైక(కృతీసనన్)దగ్గరకు వెళ్తాడు. ఆమె ఏ మందు ఇచ్చిందో తెలియదు కానీ భాస్కర్ ప్రతిరోజు రాత్రి తోడేలుగా మారిపోతాడు. అసలు భాస్కర్ని తోడేలు ఎందుకు కరిచింది? ప్రతి రోజు రాత్రి కొంతమందిని మాత్రమే చంపడానికి కారణమేంటి? తన బాడీలో ఉన్న తోడేలుని బయటకు పంపించడానికి భాస్కర్ చేసిన ప్రయత్నం ఏంటి? వెటర్నరీ డాక్టర్ అనైక నుంచి భాస్కర్కు ఎలాంటి సహకారం అందింది? అనైకతో భాస్కర్ ప్రేమ సఫలమైందా లేదా? రోడ్డు నిర్మించాలనుకున్న బాస్కర్ ప్రయత్నం ఫలించిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రకృతిని నాశనం చేసేందుకు ప్రయత్నించిన దుష్ట శక్తులను జంతువుల రూపంలో దేవుడు అడ్డుకుంటాడనేది చాలా సినిమాల్లో చూశాం. తోడేలు సినిమా లైన్ కూడా అదే. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా.. కథను విస్తరించిన తీరు బాగుంది. అయితే ప్రేక్షకుడి ఊహకి అందేలా కథనం సాగడం మైనస్. క్లైమాక్స్ మాత్రం ఊహించని విధంగా మలిచాడు. సీరియస్ అంశాలను కూడా బోర్ కొట్టించకుండా కామెడీ వేలో చూపించారు. విజువల్స్, గ్రాఫిక్స్ వర్క్ చాలా బాగున్నాయి. అరుణాచల్ అడవి అందాలు, తోడేలు విన్యాసాలు ప్రేక్షకులను అలరిస్తాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం వరుణ్ ధావన్ అనే చెప్పాలి. తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. తోడేలుగా మారుతున్న సమయంలో ఆశ్చర్యపోయేలా అతని నటన ఉంటుంది. ఈ సినిమా కోసం వరుణ్ ధావన్ పడిన కష్టమంతా తెరపై కనిపించింది. డాక్టర్ అనైకగా కృతిసనన్ మెప్పించింది. హీరో స్నేహితులుగా దీపక్ దోబ్రియా, పాలిన్ కబక్ చేసే కామెడీ థియేటర్స్లో నవ్వులు పూయిస్తుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సచిన్ జిగార్ సంగీతం బాగుంది. తంకేశ్వరి పాట ఆకట్టుకుంటుంది. జిష్ణు కెమెరా పనితీరు అద్భుతంగా ఉంది. అరుణాల్ ప్రదేశ్ అందాలను తెరపై చక్కగా చూపించాడు. వీఎఫ్ఎక్స్ అద్భుతంగా కుదిరాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
హైదరాబాద్ నాకు సొంత ఇల్లులా అనిపిస్తుంది: వరుణ్ ధావన్
‘హైదరాబాద్ నాకు సొంత ఇల్లులా ఉంది. ఇక్కడికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది’అని బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ అన్నారు. వరుణ్ ధావన్, కృతిససన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం భేదియా. ఈ చిత్రం తెలుగులో తోడేలు టైటిల్తో ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ ద్వారా విడుదలవుతుంది. ఈ చిత్రం నవంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తెలుగు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్ మాట్లాడుతూ..‘ హైదరాబాద్ నాకు సొంత ఇల్లు లా ఉంది. ఒక దర్శకుడు కొడుకుగా సినిమా నా బ్లడ్ లోనే ఉంది. మేము ఎప్పుడు సినిమాల గురించే చర్చించుకుంటాం. ఓన్లీ హిందీ సినిమాలు మాత్రమే కాదు మేము తెలుగు సినిమాలు గురించి కూడా మాట్లాడకుంటాం.ఇండియాలో చాలామంది టాలెంటెడ్ పీపుల్ ముంబై , హైదరాబాద్ కి చెందిన వాళ్ళే. మనం వేర్వేరు భాషలు మాట్లాడొచ్చు కానీ మనందరం ఇండియన్స్. క్రికెట్ లో ఏ ప్లేయర్ అయినా స్కోర్ చేస్తే ఇండియా స్కోర్ చేస్తుంది అనే చెబుతాం. అలానే సినిమా కూడా. నేను త్వరలో తెలుగులో సినిమా చేసి దానిని హిందీలో రీమేక్ చేస్తా. తోడేలు సినిమా నవంబర్ 25న రిలీజ్ అవుతుంది ఖచ్చింతగా చూస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘బాహుబలి సినిమా తరువాత తెలుగు, హిందీ, సౌత్, నార్త్ అని ఎల్లలు తీసేసాం. మంచి సినిమాను ఎక్కడున్నా చూడటం అనేది ఒక కల్చర్ గా మారింది. వరుణ్ నువ్వు హిందీలో సినిమా చేస్తే తెలుగులో డబ్ చేయడం కాదు. నువ్వు గీతా ఆర్ట్స్ లో సినిమా చేస్తే ఆలిండియాలో డబ్ చేసి రిలీజ్ చేద్దాం. ఈ సినిమాలో కొంత భాగం చూసే అవకాశం నాకు కలిగింది. ఈ సినిమాలో ఒళ్ళు గగుర్పుడిచే సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమాను ప్రమోట్ చెయ్యడానికి చిరంజీవి గారు వస్తాను అన్నారు కానీ ఆయనకు ఒక కాంబినేషన్ లో షూటింగ్ ఉండడంతో రాలేకపోయారు. ఈ సినిమాను తెలుగులో విడుదలచేయడం మంచి అవకాశంగా ఫీల్ అవుతున్నాను’ అన్నారు. ‘నా కెరియర్ టాలీవుడ్ నుంచే స్టార్ట్ చేశాను. నా మొదటి సినిమాకే మంచి లవ్ ఇచ్చారు. అలానే తోడేలు సినిమా నవంబర్ 25న రిలీజ్ అవుతుంది మరోసారి మీ ప్రేమను అందివ్వండి ’అని కృతి సనన్ అన్నారు. -
మహేశ్ బాబు పాటకు కృతీసనన్ డ్యాన్స్.. వీడియో వైరల్
మహేశ్ బాబు ‘వన్- నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతీ సనన్. ఆ తర్వాత నాగచైతన్య ‘దోచెయ్’లో తన ప్రతిభ చాటింది. ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. కృతీ నటించిన తాజా బాలీవుడ్ చిత్రం ‘భేదియా’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘తోడేలు’ పేరుతో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. నవంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘తోడేలు’ టీమ్ హైదరాబాద్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరోయిన్ కృతీసనన్ మహేశ్ బాబు పాటకు స్టెప్పులేసి అలరించింది. మహేశ్ బాబు ‘వన్-నేనొక్కడినే’ చిత్రంలోని ‘హల్లో రాక్స్టార్.. ఐ ఎం యువర్ ఏంజెల్..’ పాటకు ఈ బ్యూటీ డ్యాన్స్ చేసింది. సినిమా విడైదలై చాలా రోజులు అయినప్పటికీ.. స్టెప్పులు మర్చిపోకుండా వేయడంతో కృతీపై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తెలుగులో తనకు బాగా నచ్చిన హీరో ప్రభాస్ అని, నచ్చిన సినిమా ‘పుష్ప’,‘ఆర్ఆర్ఆర్’అని చెప్పుకొచ్చింది. Every Body says Aww Tuzo Mogh Kortha after watching her dance Performance😍 Gorgeous beauty @kritisanon shakes legs on stage @ #Thodelu Pre-Release Press Meet💖#Thodelu🐺 #Bhediya #varundhawan #Kritisanon #ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/zBk8bYDYg5 — Shreyas Media (@shreyasgroup) November 19, 2022 -
త్వరలో తండ్రి కాబోతున్న హీరో, హింటిచ్చిన సల్మాన్!
ఇటీవలే రణ్బీర్- ఆలియా, కరణ్ సింగ్ గ్రోవర్- బిపాసా బసు దంపతులు తమ ఇంట్లో చిన్ని పాపాయికి స్వాగతం పలుకుతూ తల్లిదండ్రులైన విషయం తెలిసిందే! తాజాగా మరో హీరో కూడా త్వరలో తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. భేదియా సినిమా ప్రమోషన్స్ కోసం హీరోయిన్ కృతీ సనన్ను వెంటపెట్టుకుని బిగ్బాస్ 16 సీజన్కు వెళ్లాడు హీరో వరుణ్ ధావన్. ఈ సందర్భంగా హీరోహీరోయిన్లతో సరదా గేమ్స్ ఆడించాడు సల్లూ భాయ్. ఈ క్రమంలో ఓ బొమ్మను వరుణ్ చేతిలో పెట్టి ఇది నీ పిల్లాడి కోసమేనని చెప్పాడు. దీంతో సిగ్గుపడిపోయిన యంగ్ హీరో.. కానీ నాకింకా ఎవరూ పుట్టనే లేదు అని చెప్పాడు. దీనికి సల్మాన్.. ఆ బొమ్మను నువ్వు ఇంటికి తీసుకెళ్లావంటే త్వరలోనే నీ ఇంట్లోకి నిజమైన బేబీ వస్తుంది అని సరదాగా వ్యాఖ్యానించాడు. ఇది చూసిన నెటిజన్లు సల్మాన్ సరదాగా అలా మాట్లాడాడా? లేదంటే వరుణ్ దంపతులు నిజంగానే త్వరలో పేరెంట్స్ కాబోతున్నారా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సల్మాన్ ఇటీవలే బిగ్బాస్ హౌస్లో థాంక్ గాడ్ ప్రమోషన్స్ కోసం వచ్చిన సిద్దార్థ్ను ఉద్దేశించి త్వరలో అతడి పెళ్లి జరగబోతుందని హింటిచ్చాడు. దీంతో వరుణ్ విషయంలో కూడా అది జోక్ కాదని, ఇది కూడా ఒక హింటే అంటున్నారు. కాగా వరుణ్, నటాషా 2021 జనవరిలో పెళ్లి చేసుకున్నారు. వరుణ్ నటించిన భేదియా నవంబర్ 25న విడుదల కానుంది. చదవండి: రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి దుర్మరణం రెమ్యునరేషన్ ఇవ్వమంటే ముఖం చాటేశాడు: నటి -
వరుణ్ ధావన్, కృతి సనన్ల రొమాంటిక్ సాంగ్ విడుదల
వరుణ్ ధావన్, కృతీ సనన్ జంటగా అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భేదియా’. దినేష్ విజన్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళంలో ఈ నెల 25న విడుదలకానుంది. నిర్మాత అల్లు అరవింద్ ‘భేదియా’ని తెలుగులో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. సచిన్ జిగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘చిలిపి వరాలే ఇవ్వు..’ అంటూ సాగే వీడియో సాంగ్ను విడుదల చేశారు. అమితాబ్ భట్టాచార్య–యనమండ్ర రామకృష్ణ సాహిత్యం అందించిన ఈ పాటని కార్తీక్ పాడారు. ‘‘హారర్, కామెడీ చిత్రమిది. ‘చిలిపి వరాలే ఇవ్వు..’ పాట చాలా బాగుంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
హీరోయిన్ను చిలిపి వరాలే ఇవ్వమని అడుగుతున్న హీరో!
ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసిన "గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్" సంస్థ ఇటీవలే కాంతార చిత్రంతో మంచి హిట్ అందుకుంది. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న "భేదియా" చిత్రంతో మరో హారర్-కామెడీ యూనివర్స్ సినిమాను తెలుగు ప్రేక్షకులుకు అందించడానికి సిద్దమవుతోంది. వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా "భేదియా". ఈ చిత్రం నుంచి 'తుమ్కేశ్వరి' అనే మొదటి పాట ఇటీవల విడుదలవగా దీనికి విశేష స్పందన లభించింది. ఆ పాట విజయవంతమైన తరుణంలో భేదియా టీం ఇప్పుడు ‘చిలిపి వరాలే ఇవ్వు’ అనే వీడియో సాంగ్ను అధికారికంగా లాంచ్ చేశారు. భేదియా చిత్రానికి సచిన్ జిగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిలిపి వరాలే ఇవ్వు పాటను కార్తీక్ ఆలపించారు. ఈ చిత్రానికి అమితాబ్ భట్టాచార్య, యనమండ్ర రామకృష్ణ సాహిత్యం అందించారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన భేదియా హిందీ, తమిళం, తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 25 న థియేటర్లలోకి రానుంది. ప్రముఖ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తెలుగులో "గీత ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా "భేదియా"ను 'తోడేలు' పేరిట తెలుగులో విడుదల చేస్తున్నారు. చదవండి: కారు ప్రమాదం తర్వాత రంభ ఫ్యామిలీ ఎలా ఉందో చూశారా? కన్నడ ప్రేక్షకులకు లేఖ రాసిన పునీత్ భార్య -
అరుదైన వ్యాధితో పోరాడుతున్న యంగ్ హీరో
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన తాజా చిత్రం భేదియా. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 25న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు వరుణ్. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తాను వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే వ్యాధితో పోరాడుతున్నట్లు వెల్లడించాడు. ఈ వ్యాధి వల్ల బ్యాలెన్స్ కోల్పోతున్నట్లు తెలిపాడు. ఈ పరిస్థితి నుంచి బయటపడే అవకాశం లేక కఠిన పరిస్థితుల్లోనూ తనను తాను పుష్ చేసుకున్నట్లు పేర్కొన్నాడు. 'ఈ భూమిపై మనం రన్నింగ్ రేస్లో పాల్గొంటున్నాం. ఈ పరుగు ఎందుకని ఎవరూ అడగరు. కానీ మనం ఇలా పరిగెత్తుతున్నందుకు ఏదో ఒక గొప్ప కారణం ఉండే ఉంటుంది. నన్ను నేను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నా, అలాగే ఇతరులు కూడా వారిని వారు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు' అని చెప్పుకొచ్చాడు. కాగా వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనేది చెవికి సంబంధించిన వ్యాధి. చెవి లోపలి భాగం సరిగా పనిచేయకపోవడంతో మెదడుకు సందేశాలు అందడంలో సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా రోజూవారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగే ఆస్కారం ఉంది. కొందరిలో తల ఒకవైపు, మరికొందరిలో రెండు వైపులా ప్రభావితం చేస్తుంది. దీనిబారినడ్డవారు బ్యాలెన్స్ అదుపుతప్పి ఆకస్మాత్తుగా పడిపోయే ఛాన్స్ ఉంది. చదవండి: బాలాదిత్య అన్న ఒక్కమాటతో గుండె పగిలింది: గీతూ ఆస్పత్రిలో నటి భాగ్యశ్రీ భర్త -
లవ్.. హారర్.. కామెడీ
ఇటీవల హిట్ చిత్రం కన్నడ ‘కాంతార’ని తెలుగులో విడుదల చేసిన అల్లు అరవింద్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ త్వరలో హిందీ చిత్రం ‘భేదియా’ని విడుదల చేయనుంది. ఈ లవ్–హారర్–కామెడీ మూవీ తెలుగు విడుదల హక్కులను దక్కించుకున్న విషయాన్ని బుధవారం ప్రకటించింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగులో ఈ నెల 25న విడుదల కానుంది. వరుణ్ ధావన్, కృతీ సనన్ జంటగా నటించారు. కాగా ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడు భాస్కర్ పాత్రలో వరుణ్, డాక్టర్ అనిక పాత్రలో కృతి కనిపిస్తారు. ‘‘మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను విడుదల చేయాలనే ఆలోచనతో తెలుగు రాష్ట్రాల్లో ‘కాంతార’ తెలుగు వెర్ష¯Œ ను విడుదల చేశాం. ‘భేదియా’ కంటెంట్ కూడా బాగుంటుంది’’ అని నిర్మాత బన్నీ వాసు పేర్కొన్నారు. -
ఇలాంటి చర్య భయానకం.. కోహ్లీ వీడియోపై బాలీవుడ్ తారల ఆగ్రహం
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి హోటల్ రూమ్ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. దీనిపై పలువురు ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని మండిపడుతున్నారు. టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్న విరాట్ కోహ్లీ హోటల్ రూమ్కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో బాలీవుడ్ నటులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి రూమ్లోకి దూరిన ఓ అభిమాని.. రూమ్ మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. (చదవండి: విరాట్ హోటల్ రూమ్ వీడియో లీక్పై అనుష్క తీవ్ర ఆగ్రహం) ఈ ఘటనపై కింగ్ కోహ్లీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోహ్లీ రూమ్ వీడియోను హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, వరుణ్ ధావన్ ఖండించారు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది చాలా అనైతికమైన చర్య అని బాలీవుడ్ ప్రముఖులు మండిపడ్డారు. అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా, ఊర్వశి రౌతేలా, కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై ఫైరయ్యారు. దీనికి హోటల్ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని బాలీవుడ్ నటులు డిమాండ్ చేస్తున్నారు. -
మనిషి తోడేలుగా మారితే ఏమవుతుంది.. ఆసక్తిగా భేడియా ట్రైలర్
వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా తెరకెక్కుతున్న హారర్ కామెడీ చిత్రం 'భేడియా'. తాజాగా చిత్రబృందం ఇవాళ ట్రైలర్ విడుదల చేసింది.. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమర్ కౌశిక్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు నేపథ్యంలో రూపొందించిన చిత్రమే 'భేడియా'. ట్రైలర్ చూస్తే.. 'తోడేలుగా మారిన వరుణ్ ధావన్ పాత్ర ఆకట్టుకునేలా ఉంది. తోడేలుగా మారాక అతని జీవితం తలకిందులవుతుంది పగలు సాధారణ మనిషిలా కనిపిస్తూ రాత్రి వేళల్లో తోడేలుగా మారడం లాంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తిని కలిగిస్తోంది. దీంతో అతని స్నేహితులు డాక్టర్ కృతి సనన్ వద్దకు తీసుకొస్తారు. అతడు మళ్లీ సాధారణమైన మనిషిగా మారాడా? లేదా? సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే. వరుణ్ తదుపరి చిత్రం ఎక్కిస్, సాజిద్ నడియాడ్వాలా సాంకిలో కనిపించనున్నాడు. అతను రాజ్,డీకే దర్శకులుగా తెరకెక్కుతున్న రస్సో బ్రదర్స్ వెబ్ సిరీస్ సిటాడెల్లో కనిపించనున్నారు. కృతి సనన్ ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్లతో కలిసి ఆదిపురుష్లో కనిపించనుంది. ఈ సినిమా ట్రైలర్ విపరీతమైన హైప్ క్రియేట్ చేయడంతో పాటు విమర్శలకు కూడా గురైంది. అయితే ఈ సినిమాలో కృతి లుక్ని అభిమానులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. -
'ది ఫ్యామిలీ మ్యాన్' తరహాలో.. మరోసారి డేర్ చేస్తున్న సామ్
యువతలో సమంత క్రేజ్ వేరు. పెళ్లికి ముందు, పెళ్లి అయిన తరువాత, భర్త నుంచి విడిపోయిన తరువాత కూడా ఏమాత్రం జోరు తగ్గని నటి ఎవరైనా ఉన్నారంటే అది సమంతనే అవుతుంది. నటిగా టాలీవుడ్, కోలీవుడ్లలో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ది ఫ్యామిలీ మెన్ – 2 హింది వెబ్ సిరీస్తో బాలీవుడ్ రంగప్రవేశం చేయడంతో పాటు, ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు తనదైన శైలిలో విలనిజాన్ని ప్రదర్శంచడంతో పాటు గ్లామరస్గానూ నటించి వివాదాస్పద నటిగా ముద్ర వేసుకుంది. అయితే విమర్శలు వచ్చినా, నటిగా అంతకంటే మంచి పేరును ఈ వెబ్ సిరీస్ తెచ్చి పెట్టింది. దీంతో మరోసారి సంచలనం సృష్టించడానికి సమంత రెడీ అవుతోంది. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ను రూపొందించిన రాజ్, డీకే తాజాగా దర్శకత్వం వహించడానికి సిద్ధం అవుతున్న వెబ్ సిరీస్లో సమంత నటించనున్నారన్నది తాజా సమాచారం. రుస్సో బ్రదర్స్ దర్శకత్వంలో నటి ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన సిట్టాల్ అనే అమెరికా వెబ్ సిరీస్ను ఇండియన్ భాషల్లో రీమేక్ చేయనున్నారు. నటుడు వరుణ్ ధావన్, సమంత జంటగా నటిస్తున్న ఇందులో యాక్షన్ సన్నివేశాలకు అధిక ప్రాముఖ్యత ఉండటంతో ఇప్పుడు వారిద్దరూ ఆత్మరక్షణ విలువిద్యలో శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. వీరికి అమెరికాకు చెందిన స్టంట్ మాస్టర్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. దాదాపు మూడు నెలలు శిక్షణ ఉంటుందని సమాచారం. చిత్రంలో మామూలు యాక్షన్ సన్నివేశాలు కాకుండా ఒళ్లు జలదరించే విధంగా చోటు చేసుకోవడంతో శిక్షణ కాలం అధికంగా ఉంటుందని తెలిసింది. కాగా సమంత ప్రస్తుతం తెలుగులో శాకుంతలం, యశోద, ఖుషీ చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో శాకుంతలం, యశోద చిత్రాలు హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలు కావడం విశేషం. -
శిఖర్ ధావన్ను భరించడమే కష్టం; మరో ధావన్ జతకలిస్తే..
టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్.. బాలీవుడ్ స్టార్ శిఖర్ ధావన్తో కలిసి ఫోటో దిగడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాములుగానే శిఖర్ ధావన్ అల్లరిని తట్టుకోవడం కష్టం.. అలాంటిది అతనికి మరో ధావన్ తోడైతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు చెప్పింది కేవలం సరదా కోసమే. వాస్తవానికి శిఖర్ ధావన్ సహా టీమిండియా సభ్యులు ఇవాళ ఉదయమే జింబాబ్వే పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్లో ఉదయం నాలుగు గంటల సమయంలో వరుణ్ ధావన్ టీమిండియా సభ్యులతో కలిసి ఫోటోకు ఫోజిచ్చాడు. ఈ సందర్భంగా ఫోటోలను ట్విటర్లో షేర్ చేస్తూ.. ఇవాళ ఉదయం నాలుగు గంటల సమయంలో నేను చిన్నపిల్లాడిలా మారిపోయి క్యాండీ షాపులో తిరుగుతున్నా. ఆ సమయంలో టీమిండియా బృందం ఎయిర్పోర్ట్లో ఎదురుపడింది. అంతే ఒక్కసారిగా సంతోషంతో వారి దగ్గరికి వెళ్లిపోయాను. జింబాబ్వే టూర్ విజయవంతగా ముగించుకొని తిరిగి రావాలని కోరుకున్నా. ఈ సందర్భంగా ధావన్ భయ్యాతో ఫోటో దిగడం ఆనందంగా అనిపించింది. ఈనెల 18 నుంచి జింబాబ్వేతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు శనివారం జింబాబ్వేకు పయనమయ్యారు. శిఖర్ ధావన్, దీపక్ చహర్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్ తదితరులు విమానంలో బయల్దేరారు. వీరితో పాటు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం పయనమయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్లో టీమిండియాను విజేతగా నిలిపిన శిఖర్ ధావన్ను తొలుతు జింబాబ్వే టూర్కు కెప్టెన్గా ఎంపిక చేశారు.అయితే, గాయం కారణంగా జట్టుకు దూరమైన పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కోలుకోవడంతో.. గబ్బర్ను తప్పించి అతడికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పారు. ఇక హరారే వేదికగా టీమిండియా- జింబాబ్వే జట్ల మధ్య ఆగష్టు 18న మొదటి వన్డే, ఆగష్టు 20న రెండో వన్డే, ఆగష్టు 22న మూడో వన్డే జరుగనున్నాయి. At 4 in the morning I was like a boy in a candy shop. Got very excited to meet and chat with our men in blue About their upcoming tour. Also @SDhawan25 asked me a couple of riddles 😂 pic.twitter.com/DbknESJB0k — VarunDhawan (@Varun_dvn) August 13, 2022 చదవండి: వచ్చే ఏడాది వరల్డ్కప్లో ఆడడమే నా టార్గెట్: ధావన్ -
హీరోయిన్కు సడెన్గా ముద్దు పెట్టిన హీరో.. వీడియో వైరల్
Varun Dhawan Kisses Kiara Advani And KRK Trolls: తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్. వరుసగా ప్రేమ కథా, కుటుంబ కథా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల వరుణ్ ధావన్ నటించిన చిత్రం 'జుగ్ జుగ్ జీయో'. జూన్ 24న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అనిల్ కపూర్, నీతూ కపూర్ సైతం కలిసి యాక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటికే రూ. 100 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించినట్లు సమాచారం. అయితే ఈ మూవీలో వరుణ్కు జోడీగా కియారా అద్వాణీ నటించింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక మేగజైన్ కవర్ ఫొటో కోసం ఫోజులిచ్చారు. ఈ ఫొటో షూట్లో వరుణ్, కియారా ఇద్దరు కౌగిలించుకుని స్టిల్స్ ఇస్తున్నారు. ఇదే సమయంలో హఠాత్తుగా కియారా బుగ్గపై వరుణ్ ధావన్ ముద్దు పెడతాడు. ఈ అనుకోని పరిణామానికి షాక్ అయి వరుణ్ను పక్కకు నెడుతుంది కియారా. ఈ ఫొటో షూట్ వీడియోను బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్గా చెప్పుకునే కమాల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోకు 'షూటింగ్ సమయంలో కంట్రోల్ చేసుకోకపోతే ఇలాంటివే జరుగుతాయి' అని రాసుకొచ్చాడు కూడా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవగా.. 'ఇలా అయితే కష్టం గురూ' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: భార్యతో అబద్ధాలు చెప్పకపోతే ఇన్ని కాపురాలు ఉంటాయా: డైరెక్టర్ నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా? Jab Aadmi shoot Karte Huwe Mood Main Aa Jata Hai Toh Kuch Aisa Ho Jata Hai. pic.twitter.com/3SzXU6M5WR — KRKBOXOFFICE (@KRKBoxOffice) August 1, 2022 -
కాపీ కొట్టి ఆ సినిమా తీశారు.. స్క్రీన్షాట్స్ వైరల్
బీటౌన్ దర్శక నిర్మాతల్లో ప్రముఖంగా చెప్పుకునే వారిలో ఒకరు కరణ్ జోహార్. ఆయన ధర్మ ప్రొడక్షన్స్ పేరిట తాజాగా నిర్మించిన చిత్రం 'జుగ్జుగ్ జీయో'. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ అనిల్ కపూర్, నీతూ కపూర్, వరుణ్ ధావన్, కియరా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూన్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. పుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్గా అలరించేందుకు రెడీ అయిన తరుణంలో తాజాగా నిర్మాత కరణ్ జోహార్కు షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని రాంచీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విషయం ఏంటంటే.. తను పంపించిన పాయింట్స్ను కాపీ కొట్టి 'జుగ్జుగ్ జీయో' సినిమాను నిర్మించారని రాంచీకి చెందిన రచయిత విశాల్ సింగ్ ఆరోపించారు. దానికి సంబంధించిన స్క్రీన్షాట్స్ కూడా తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చాడు. 'బన్నీ రాణీ' అనే టైటిల్తో కొన్ని పాయింట్స్ను ధర్మ ప్రొడక్షన్స్కు పంపించినట్లు ఆయన తెలిపాడు. తర్వాత ఆ సంస్థ నుంచి రిప్లై కూడా వచ్చిందని, అయితే ఆ పాయింట్స్ను సినిమాగా రూపొందిస్తున్నట్లు ధర్మ ప్రొడక్షన్స్ తనతో చెప్పలేదని, తీరా చూస్తే ఆయన పాయింట్స్తో ఈ మూవీ వచ్చినట్లుగా పేర్కొన్నాడు. ఈ విషయంపై రాంచీ కోర్టులో దావా వేశారు విశాల్. పిటిషన్ స్వీకరించిన రాంచీ కమర్షియల్ కోర్టు సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. స్క్రీనింగ్ తర్వాత ఇరువైపులా వాదనలు విని, కాపీ రైట్ ఉల్లంఘన జరిగిందో, లేదో చెబుతామని వెల్లడించింది. చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్లో కరణ్ జోహార్.. బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ అయితే ఇప్పటివరకు ఈ విషయంపై కరణ్ జోహార్ అధికారికంగా స్పందించలేదు. కాగా 'జనవరి 2020లో బన్నీ రాణీ టైటిల్తో కథ రిజిస్టర్ చేసుకున్నా. 2020 ఫిబ్రవరిలో సహా నిర్మాతగా వ్యవహరించే అవకాశం కోసం ధర్మ ప్రొడక్షన్స్కు మెయిల్ చేశా. నాకు రిప్లై కూడా ఇచ్చారు. తర్వాత వాళ్లు నా స్టోరీ తీసుకున్నారు. జుగ్జుగ్ జీయో సినిమాను తెరకెక్కించారు. ఇది సరికాదు కరణ్ జోహార్.' అని విశాల్ సింగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్తోపాటు విశాల్ పంపించిన పాయింట్స్కు సంబంధించిన స్క్రీన్షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
వరుణ్, కియారాలపై నెటిజన్ల ఫైర్.. ‘వారిపై చర్యలు తీసుకోండి’
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ కియారా అద్వానీపై నెటిజన్లు మండిపడుతున్నారు. మెట్రో రైలులో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వీరి తీరుపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా వరుణ్-కియార జంటగా నటించిన తాజా చిత్రం 'జగ్ జగ్ జీయో'. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిగ్గజ నటులు అనిల్ కపూర్, నీతూ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లో భాగంగా మూవీ టీం ముంబై మెట్రో రైలులో సందడి చేశారు. ఈ నేపథ్యంలో వరుణ్, కియారా మెట్రో రైల్లో వడ పావ్ తింటూ కనిపించారు. చదవండి: చాలా మందికి అప్పు ఇచ్చా.. తిరిగి ఇవ్వలేదు : గోపీచంద్ ఈ వీడియోను ప్రముఖ మీడియా పర్సన్ వైరల్ భయానీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఇక మెట్రోలో నిబంధనలకు విరుద్ధం ప్రవర్తించిన కియార, వరుణ్లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మెట్రోలో ఆహార పదార్థాలు అనుమతి లేదనే విషయం కూడా తెలియదా?’, ‘వీరిపై మెట్రో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీరితో పాటు సీనియర్ నటుడు అనిల్ కపూర్, మూవీ యూనిట్ కూడా ఉన్నారు. కాగా కియారలో తెలుగులో రామ్ చరణ్ ఆర్సీ 15 మూవీతో పాటు ఇటీవల కోలీవుడ్లో ఓ సినిమాకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
'తిండి పెట్టట్లేదు, రోజూ కొడుతున్నాడు' హీరోకు మొర పెట్టుకున్న ఫ్యాన్
బాధగా అనిపిస్తే అయినవాళ్లతో చెప్పుకుంటాం. కష్టాలొస్తే కన్నవాళ్లతో చెప్పుకుంటాం. కానీ కన్నతండ్రే హింసిస్తూ బాధపెడుతుంటే? ఓ అమ్మాయికి ఇలాంటి కష్టమే వచ్చింది. తండ్రి తనను, తన తల్లిని చిత్రహింసలు పెడుతున్నాడని సోషల్ మీడియాలో వాపోయింది. 'మా నాన్న నన్ను తిడుతున్నాడు, కొడుతున్నాడు. నన్నే కాదు మా అమ్మను కూడా నిత్యం వేధిస్తున్నాడు. అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాక నిత్యం తాగొచ్చి మమ్మల్ని హింసిస్తున్నాడు. కొన్నిరోజుల నుంచి కనీసం తిండి కూడా తిననివ్వట్లేదు. పైగా పచ్చిబూతులు తిడుతూ శాపనార్థాలు పెడుతూ మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు'. 'స్థానిక పోలీసులు సాయం చేస్తారన్న ఆశ పోయింది. వుమెన్ హెల్ప్లైన్ కూడా చేతులెత్తేసింది. దయచేసి మీరే ఏదైనా చేయండి' అంటూ హీరో వరుణ్ ధావన్ను, గుజరాత్ పోలీసులను వేడుకుంది. ఈ ట్వీట్పై వరుణ్ ధావన్ స్పందిస్తూ.. 'ఇది చాలా సీరియస్ విషయం. ఒకవేళ ఇది నిజమే అయితే పై అధికారులతో మాట్లాడి తప్పకుండా నీకు సాయం చేస్తాను' అని రాసుకొచ్చాడు. కాగా వరుణ్ చివరిసారిగా కూలీ నెంబర్1 మూవీలో కనిపించాడు. అతడు హీరోగా నటించిన తాజా చిత్రం జగ్ జగ్ జియో ఈ నెల 24న విడుదల కానుంది. This an extremely serious matter and if this is true I will help will u and speak to the authorities. https://t.co/IaIOEMFk8u — VarunKukooDhawan (@Varun_dvn) June 6, 2022 చదవండి: సూర్య ఎంట్రీ సీన్.. స్క్రీన్ తగలబెట్టిన ఫ్యాన్స్! తమ రిలేషన్ను అధికారికంగా ప్రకటించిన లవ్బర్డ్స్ -
జగ్జగ్ జియో ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జిగేల్మన్న కియారా అద్వానీ
-
నవ్వులు పూయిస్తున్న 'జగ్ జగ్ జీయో' ట్రైలర్
JugJugg Jeeyo Trailer: Varun Dhawan Kiara Advani Love Drama: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, బ్యూటీఫుల్ హీరోయిన్ కియారా అద్వాణీ జంటగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'జగ్ జగ్ జీయో'. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిగ్గజ నటులు అనిల్ కపూర్, నీతూ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లో భాగంగా ఆదివారం (మే 22) మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్లో అనిల్ కపూర్ యాక్టింగ్ చూస్తుంటే సినిమాకే హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. వరుణ్ ధావన్, కియరా, నీతూ కపూర్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ లెంగ్త్ కామెడీ తరహాలో సినిమాను తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. హీరోహీరోయిన్ల పెళ్లి, విడాకుల కథాంశంగా సినిమా రూపొందించారు. ఈ సినిమాను యశ్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. సినిమాలో ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం నవ్వు తెప్పించేలా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఓటీటీలకు తారల గ్రీన్ సిగ్నల్.. ఏకధాటిగా వెబ్ సిరీస్లు, సినిమాలు
Cine Celebrities On OTT Digital Platform: కరోనా లాక్డౌన్లో ఓటీటీల హవా మొదలైంది. స్టార్స్ సైతం ఓటీటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. థియేటర్స్ రీ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఓటీటీ ప్రాజెక్ట్స్కు చాలా మంది యాక్టర్స్ పచ్చ జెండా ఊపుతూనే ఉన్నారు. తాజాగా కొందరు బాలీవుడ్ తారలు యాక్టర్స్ ‘ఓటీటీ.. మేం రెడీ’ అంటూ డిజిటల్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తీసిన ‘ది ఫ్యామిలీ మేన్ సీజన్ 1’ వెబ్ సిరీస్కి, దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘ది ఫ్యామిలీమేన్ సీజన్ 2’కి మంచి ఆదరణ దక్కింది. దీంతో కొందరు బాలీవుడ్ తారలు ఈ డైరెక్టర్స్తో వెబ్సిరీస్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా షాహిద్ కపూర్తో రాజ్ అండ్ డీకే ‘సన్నీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే వెబ్ సిరీస్ చేశారు. రాశీ ఖన్నా, విజయ్ సేతుపతి ఇతర లీడ్ రోల్స్ చేశారు. షాహిద్కు ఓటీటీలో ఇదే తొలి ప్రాజెక్ట్. ఇకపోతే వరుణ్ ధావన్ ఓటీటీ ఎంట్రీ దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోని ఓ వెబ్ సిరీస్లో వరుణ్ ధావన్, సమంత నటిస్తున్నారని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వరుణ్ ధావన్ బర్త్ డే (ఏప్రిల్ 24) సందర్భంగా రాజ్ అండ్ డీకే సోషల్ మీడియాలో వరుణ్, సమంతల ఫొటోను షేర్ చేసి ‘యాక్షన్ ప్యాక్డ్ ఇయర్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో వరుణ్ డిజిటల్ ఎంట్రీ దాదాపు ఖరారు అయిందని బీ టౌన్ టాక్. అదేవిధంగా రాజ్ అండ్ డీకే డైరెక్షన్లోనే దుల్కర్ సల్మాన్ కూడా డిజిటల్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 1990 బ్యాక్డ్రాప్లో క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ‘గన్స్ అండ్ గులాబ్స్’ వెబ్ సిరీస్లో దుల్కర్తోపాటు రాజ్కుమార్ రావు, ఆదర్శ్ గౌరవ్ లీడ్ రోల్స్ చేశారు. షూటింగ్ పూర్తయిన ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్పై త్వరలో ఓ క్లారిటీ రానుంది. ఇక గత ఏడాది ఆగస్టులో ఓటీటీలో రిలీజైన సిద్ధార్థ్ మల్హోత్రా ‘షేర్షా’ చిత్రానికి వ్యూయర్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో మరో ఓటీటీ ప్రాజెక్ట్కి సైన్ చేశారు సిద్ధార్థ్. రోహిత్ శెట్టి డైరెక్షన్లో ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో తెరకెక్కుతోన్న వెబ్సిరీస్లో సిద్ధార్థ్ మల్హోత్రా ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. మరో బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్యారాయ్ కపూర్ సైతం ఓటీటీ బాటకే ఓటేశారు. బ్రిటీష్ పాపులర్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్ ఓటీటీ ప్రాజెక్ట్లో లీడ్ రోల్ చేస్తున్నారు ఆదిత్య. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలైంది. ఇందులో అనిల్ కపూర్, శోభితా ధూళిపాళ్ల కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ‘ది నైట్ మేనేజర్’ హిందీ అడాప్షన్ ప్రాజెక్ట్లో హృతిక్ రోషన్ నటిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా ఫైనల్గా ఆదిత్యారాయ్ కపూర్ రంగంలోకి దిగారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే హాలీవుడ్ వెబ్ ఫిల్మ్ చేస్తున్నారు ఆలియా భట్. టామ్ హార్పర్ దర్శకత్వం వహించనున్న ఈ వెబ్ ఫిల్మ్లో ఇంగ్లీష్ యాక్టర్స్ గాల్ గాడోట్, జామీ డోర్నన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. హీరోయిన్ సోనాక్షీ సిన్హా కూడా ఓటీటీ ఫిల్మ్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ‘ది ఫాలెన్’గా వస్తున్న ఈ వెబ్ ఫిల్మ్కు రీమా కాగ్తీ దర్శకురాలు. ఈ ప్రాజెక్ట్లో సోనాక్షి పోలీసాఫీసర్గా కనిపిస్తారు. ఇక ఓటీటీ ప్రాజెక్ట్స్తోనే కెరీర్ను స్టార్ట్ చేసే సాహసం చేశారు స్టార్ కిడ్స్ అగస్త్య నంద (అమితాబ్ బచ్చన్ మనవడు), ఖుషీ కపూర్ (దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ల చిన్న కుమార్తె), సునైనా ఖాన్ (షారుక్ఖాన్ కుమార్తె). ‘ది ఆర్చీస్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)గా తెరకెక్కుతోన్న ఈ వెబ్ ఫిల్మ్కు జోయా అక్తర్ దర్శకురాలు. ఆల్రెడీ ఊటీలో షూటింగ్ మొదలైంది. బాలీవుడ్లోని మరికొంతమంది యాక్టర్స్ ఓటీటీ బాటపడుతున్నారని లేటెస్ట్ టాక్. ఇక.. కొందరు సీనియర్ యాక్టర్స్లో అక్షయ్ కుమార్ ‘ది ఎండ్’ అనే భారీ ఓటీటీ ప్రాజెక్టుకి ఓకే చెప్పారు. కానీ వివిధ కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ‘సేక్రెడ్ గేమ్స్’తో సైఫ్ అలీఖాన్, ‘రుద్ర’తో అజయ్ దేవగన్ వంటి సీనియర్స్ డిజిటల్ వ్యూయర్స్ ముందుకు వచ్చారు. సీనియర్ హీరోయిన్స్లో ‘ఆర్య’తో సుష్మితాసేన్, ‘మెంటల్హుడ్’తో కరిష్మా కపూర్, ‘ది ఫేమ్ గేమ్’తో మాధురీ దీక్షిత్ ఇప్పటికే డిజిటల్లోకి వచ్చేశారు. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’తో శిల్పాశెట్టి, కరీనా కపూర్ (సుజోయ్ ఘోష్ దర్శకత్వంలోని సినిమా..), ‘చక్ ద ఎక్స్ప్రెస్’తో (మహిళా క్రికెటర్ జూలన్ గోస్వామి బయోపిక్) అనుష్కా శర్మ వంటివారు డిజిటల్ వ్యూయర్స్ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. -
అందుకే సమంత, వరుణ్ ధావన్ కలుసుకున్నారు..
‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్సిరీస్ సెకండ్ సీజన్ తర్వాత సమంత క్రేజ్ బాలీవుడ్లోనూ బాగా పెరిగింది. అయితే ఆ వెబ్సిరీస్ తర్వాత ఇప్పటి వరకు సమంత మరో బాలీవుడ్ ప్రాజెక్ట్కి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ ‘ది ఫ్యామిలీ మ్యాన్’తీసిన రాజ్ అండ్ డీకే ద్వయం రూపొందించనున్న మరో వెబ్ సిరీస్లో సమంత భాగం కానున్నారని, ఈ ప్రాజెక్ట్లో వరుణ్ ధావన్ మెయిన్ లీడ్గా చేస్తారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. చదవండి: షాకింగ్.. నయన్, విఘ్నేశ్ల పెళ్లి అయిపోయిందా? ఇదిగో ప్రూఫ్ అయితే ఈ ప్రాజెక్ట్ ఓకే అయిందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. వరుణ్ ధావన్, సమంత కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రాజ్ అండ్ డీకే తెరకెక్కించనున్న ఈ వెబ్సిరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులు, వర్క్ షాప్స్లో భాగంగానే సమంత, వరుణ్ కలుసుకున్నారని బాలీవుడ్ టాక్. ఈ ప్రాజెక్ట్ కోసం సమంత స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
సమంతను కాపాడిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. సిటడెల్ అనే వెబ్సిరీస్ కోసం వీరిద్దరూ జత కడుతున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్ టీం గత రాత్రి సమావేశమాయ్యారు. మీటింగ్ అనంతరం సమంత, వరుణ్ తిరిగి వెళ్లిపోతున్న సందర్భంలో ఫోటో జర్నలిస్టులు తెగ హడావిడి చేశారు. ఫోటోల కోసం చుట్టుముట్టడంతో ఆ ఫోటోగ్రాఫర్ల నుంచి వరుణ్ సమంతను కాపాడారు. 'ఎందుకు అలా ఆమెను భయపెడతున్నారు? భయపెట్టకండి' అంటూ సరదాగా కామెంట్ చేశాడు. దగ్గరుండి సమంతను కారు ఎక్కించాడు. కాగా ప్రముఖ హాలీవుడ్ సిరీస్ సిటడెల్కు ఇండియన్ వెర్షన్లో ఓ సిరీస్ను తెరకెక్కించనున్నారు. రాజ్ అండ్ డీకేలు దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్సిరీస్తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సమంత ఇప్పుడు సిటడెల్తో మరింత దగ్గర కానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఆ హీరోతో కలిసి రష్మిక మందన్నా స్టెప్పులు.. నెట్టింట వీడియో వైరల్
Rashmika Mandanna Dance To Arabic Kuthu Song With Varun Dhawan: తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'బీస్ట్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలె ఈ మూవీ నుంచి విడుదలైన 'అరబిక్ కుతు' సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ను షేక్ చేస్తోంది. కేవలం 48 గంటల్లోనే గ్లోబల్ టాప్ సాంగ్స్ లిస్ట్లో చోటు దక్కించుకుంది. ఫిబ్రవరి 14న రిలీజైన ఈ పాట ప్రస్తుతం 150 మిలియన్ వ్యూస్తో టాప్ ప్లేస్లో దూసుకుపోతోంది. ఈ తమిళ పాటకు ప్రముఖ హీరో శివ కార్తికేయన్ తమిళం, అరబిక్ పదాలతో లిరిక్స్ అందించారు. అయితే ఈ పాటకు నెటిజన్స్తోపాటు అనేక సెలబ్రిటీలు స్టెప్పులేశారు. చదవండి: సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అరబిక్ కుతు సాంగ్ జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ మాస్ స్టెప్స్ను ఇదివరకు సమంత, కీర్తి సురేష్ డ్యాన్స్ చేశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ పాటకు మరో స్టార్ హీరోయిన్ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె ఎవరో కాదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. రష్మిక మందన్నా బాలీవుడ్లోనూ మెలి మెల్లిగా బిజీ కాబోతోంది. ఇప్పటికే రెండు చిత్రాలు చేస్తున్న ఈ ఎక్స్ప్రెషన్ క్వీన్ ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్తో కలిసి షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రీకరణలోనే వీరిద్దరూ కలిసి అరబిక్ కుతు సాంగ్పై స్టెప్పులేశారు. ఈ వీడియోను వరుణ్ ధావన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
బాలీవుడ్ స్టార్ హీరోతో నటిస్తున్న రష్మిక మందన్నా
హిందీలో హీరోయిన్ రష్మికా మందన్నా క్రేజ్ మెల్లి మెల్లిగా పెరుగుతోంది. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’లో హీరోయిన్గా నటించారామె. బాలీవుడ్కు రష్మిక పరిచయం కానున్న తొలి చిత్రం ఇది. వేసవిలో విడుదల కానుంది. అలాగే అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ చేసిన ‘డాడీ’ (ప్రజెంట్ టైటిల్) చిత్రంలో రష్మిక మరో లీడ్ క్యారెక్టర్ చేశారు. తండ్రీకూతుళ్ల బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ చిత్రానికి వికాస్ బాల్ దర్శకుడు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత మూడో ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లున్నారు. హీరో వరుణ్ ధావన్తో షూట్లో ఉన్నారు రష్మిక. ‘‘ఫ్రమ్ వర్కౌట్స్ టు షూటింగ్.. హ్యాపీ ఫేసెస్’ అంటూ ఆనందంగా వరుణ్తో చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను షేర్ చేశారు రష్మిక. దీంతో వరుణ్తో రష్మిక స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం స్పష్టమైంది. అయితే ఈ ఇద్దరూ నటిస్తున్నది యాడ్ కోసమా? సినిమానా? లేక వెబ్ సిరీస్నా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
డ్రైవర్కు వరుణ్ భావోద్వేగపు నివాళి.. ఎమోషనల్ అయిన ఫ్యాన్స్
Varun Dhawan Emotional Tribute To His Driver Manoj Sahoo: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్గా పోస్ట్ చేశాడు. ఇది చూసిన వరుణ్ అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల వరుణ్ డ్రైవర్ మనోజ్ సాహు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. మనోజ్కు నివాళిగా తన ఇన్స్టా గ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టాడు వరుణ్. బీచ్లో లవ్ షేప్లో ఇసుకను పేర్చి అందులో 'మనోజ్ భాయ్ మిస్ యూ సోమచ్' అని రాశాడు. ఈ స్టోరీకి 'అందంగా ఉంది. మనోజ్ భాయ్ స్వర్గం నుంచి ఇది చూసి చిరునవ్వు చిందిస్తాడు.' అని ఒక అభిమాని కామెంట్ పెట్టగా 'ఈ పోస్ట్తో మీరు నా హృదయాన్ని గెలుచుకున్నారు. దేవుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలి.' అని మరొకరు రాశారు. వరుణ్తో 26 ఏళ్లపాటు కలిసున్న మనోజ్ సాహు మంగళవారం గుండెపోటుతో మరణించారు. వరుణ్ వెళ్లిన ఒక యాడ్ షూట్కు తీసుకెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. -
ఆ హీరో ఇంట్లో విషాదం.. అతనే సర్వస్వం అంటూ ఎమోషనల్
Varun Dhawan Pens Emotional Note After His Driver Death By Heart Attack: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఇంట్లో విషాదం నెలకొంది. వరుణ్ ధావన్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ అకస్మాత్తుగా మృతిచెందాడు. బాంద్రాలోని మెహబూబ్ స్డూడియోలో సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు వరుణ్ డ్రైవర్ మనోజ్ సాహు గుండెపోటుతో బాధపడ్డాడు. దీంతో అతన్ని వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని మరణం విని వరుణ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఆసుపత్రి బయట చాలాసేపు తచ్చాడాడు. అనంతరం వరుణ్ తన కారులో ఆసుపత్రి నుంచి బయలుదేరాడు. వరుణ్ ధావన్ దగ్గర చాలా ఏళ్లుగా మనోజ్ సాహు ఎంతో నమ్మకస్థుడిగా ఉన్నాడు. అతనంటే వరుణ్కు అమితమైన ప్రేమ. మనోజ్ దాదా అంటూ ముద్దుగా పిలిచేవాడు. మనోజ్ సాహుపై తనకున్న ప్రేమను ఇన్స్టా గ్రామ్ వేదికగా వరుణ్ పంచుకున్నాడు. అతని గొప్పదనం గురించి ఎమోషనల్గా పోస్ట్ చేశాడు. '26 ఏళ్లుగా మనోజ్ నాతో ఉన్నాడు. అతనే నాకు సర్వస్వం. నా బాధను తెలిపేందుకు నా దగ్గర పదాలు లేవు. కానీ నాకు కావాల్సింది అతని అద్భుతమైన తెలివి, హాస్య చతురత, జీవితం పట్ల అతనికున్న అభిరుచిని ప్రజలు గుర్తుంచుకోవడమే. నువ్ నా జీవితంలో నాతో ఉన్నందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను మనోజ్ దాదా.' అని భావోద్వేగంగా రాసుకొచ్చాడు. (చదవండి: విడాకులు తీసుకున్న మరో నటుడు.. మరణమే బాగుంటుందని) View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న లవ్ బర్డ్స్ వీళ్లే..
Top Celebrities Weddings In 2021: See Which Stars Tied The Knot: అప్పటి వరకు సోలో లైఫే సో బెటర్ అన్నవాళ్లు సైతం ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కారు. కొంతమంది డెస్టినేషన్ వివాహం చేసుకుంటే, మరికొందరేమో ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాది 2021లో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలపై మీరూ ఓ లుక్కేయండి. ప్రముఖ గాయని, డబ్బింగ్ అర్టిస్ట్ సునీత ఈ ఏడాది జనవరి9న వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లాడింది. అప్పట్లో వీరిద్దరి పెళ్లి ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఇక వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. హీరోయిన్ ప్రణీత సుభాష్ వివాహం మే31న బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతో జరిగింది. . ‘అత్తారింటికి దారేదీ’సినిమాతో గుర్తింపు పొందిన ప్రణీత అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమ్ ఈ ఏడాది జూన్4న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ‘ఉరి:ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ ఆదిత్య ధర్తో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఈ ఏడాది జనవరి14న ఓ ఇంటి వాడయ్యాడు. చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్తో ముంబైలోని ఓ ప్రముఖ రిసార్ట్లో వీరి పెళ్లి జరిగింది. దాదాపు 11సంవత్సరాల రిలేషన్ అనంతరం బాలీవుడ్ హీరో రాజ్కుమార్ తన ప్రియురాలు పత్రలేఖను నవంబర్15న పెళ్లాడాడు. తెలుగమ్మాయి ఆనంది కోలీవుడ్కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్ను పెళ్లాడింది. ‘బస్టాప్, ప్రియతమా నీవచట కుశలమా, గ్రీన్ సిగ్నల్’ వంటి చిత్రాలలో టాలీవుడ్లో గుర్తింపు పొందిన ఈ భామ తమిళంలో బిజీ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ ఏడాది తెలుగులో ‘జాంబిరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా వివాహం వివాహం ఫిబ్రవరి 15న వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో జరిగింది. ‘చెలి’ హిందీ రీమేక్ ‘రెహనా హై తేరే దిల్ మే’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దియా మీర్జా గతంలో సహిల్ సంఘా ను వివాహం చేసుకుంది. 11 సంవత్సరాల తర్వాత వారు 2019లో విడాకులు తీసుకున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ను హైదరాబాద్లో ఏప్రిల్ 22న వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటి వాడయ్యాడు. ప్రియురాలు లోహిత రెడ్డితో నవంబర్ 21న హైదరాబాద్లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. బాలీవుడ్ కత్రినా కైఫ్, వీక్కీ కౌశల్ ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 9న మూడుమూళ్ల సాక్షిగా ఏడడుగులు వేసి అధికారికంగా భార్యభర్తలు అయిపోయారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్లోని విలాసవంతమైన హోటల్లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. -
భారత మహిళల ఫుట్బాల్ జట్టుతో కూలీ నెం. 1
Varun Dhawan Met With Indian Women's Football Team: భారత మహిళల ఫుట్బాల్ జట్టును కలిసి బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కలిశాడు. నాలుగు దేశాల(ఇండియా, బ్రెజిల్, చిలీ, వెనిజులా)తో ఆడనున్నటోర్నమెంట్లో శనివారం బ్రెజిల్లోని మనాస్కు వెళ్తుండగా విమానాశ్రయంలో వరుణ్ ధావన్ తారసపడ్డాడు. ఈ సందర్భంగా మహిళల ఫుట్బాల్ టీం, వరుణ్ ధావన్ కలిసి కెమెరాను క్లిక్మనిపించారు. ఫొటోలో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోకు ఫోజులిచ్చారు. ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్లో 57వ ర్యాంక్లో ఉన్న భారత మహిళ జట్టు, నవంబర్ 25న ఏడో ర్యాంక్లో ఉన్న బ్రెజిల్తో, నవంబర్ 28న చిలీ (37వ ర్యాంక్), డిసెంబర్ 1న వెనిజులా (56వ ర్యాంకు)తో తలపడనుంది. ఇప్పటికే బ్రెజిల్కు కాన్ఫెడెరాకో బ్రెజిలీరా డి డిస్పోర్టోస్ (CBF) పేరుతో పూర్తి జట్టుగా మారింది. ఇందులో మార్టా డా సిల్వా, ఫార్మిగా మోటా వంటి దిగ్గజాలు కూడా ఉన్నారు. జనవరి 2022 నుంచి ముంబై, పూణెలలో జరిగే ఆసియా కప్ కోసం భారత జట్టు ప్రాక్టీస్లో భాగంగా ఎక్స్పోజర్ టూర్ ఉంది. ఇదిలా ఉంటే, తన రాబోయే చిత్రం ఫ్యామిలీ డ్రామా అయిన 'జగ్ జగ్ జీయో' విడుదల తేదిని శనివారం వరుణ్ ప్రకటించాడు. వరుణ్ ధావన్, కియారా అద్వాని, నీతూ కపూర్, అనిల్ కపూర్, మనీష్ పాల్, ప్రజక్తా కోలీ నటిస్తున్న ఈ చిత్రం జూన్ 24, 2022న థియేటర్లలోకి రానుంది. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) చదవండి: వరుణ్ ధావన్ షాకింగ్ లుక్, అనిల్ కపూర్ స్పందన! -
వరుణ్ ధావన్ షాకింగ్ లుక్, అనిల్ కపూర్ స్పందన!
ప్రస్తుతం యంగ్ హీరోలంతా సినిమాల్లో తమ లుక్ కొత్తగా ఉండాలనుకుంటున్నారు. అందుకోసం జిమ్లో కసరత్తులు చేస్తూ ఏవేవో ప్రమోగాలు చేస్తుంటారు. అలా డిఫరెంట్ లుక్స్తో అందరికి షాక్ ఇస్తుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన తాజా లుక్తో సూపర్ స్టార్ అనిల్ కపూర్ను ఆశ్చర్యపరిచాడు. భారీగా కండలు పెంచేసి షర్ట్ లేకుండా దిగిన మూడు ఫొటోలను షేర్ చేశాడు. ఇలా వరుణ్ను చూసిన సెలబ్రెటీలు, అభిమానులు అతడి శరీర సౌష్టవంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక అనిల్ కపూర్ దీనిపై స్పందిస్తూ ‘టెర్రిఫిక్’ అంటూ తనదైన శైలిలో కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం వరుణ్కు సంబంధించిన ఈ ఇన్స్టా పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా వరుణ్ తన తాజా చిత్రం ‘బేడియా’ కోసం భారీగా కండల పెంచాడట. హరర్ కామెడీ నేపథ్యంలో తెరక్కుతోన్న ఈ చిత్రంలో వరుణ్ సరసన కృతీ సనన్ నటిస్తోంది. కరోనా సమయంలో కూడా ఈ మూవీ అరుణాచల్ ప్రదేశ్లో షూటింగ్ను కొనసాగించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
స్టార్ హీరో చర్యపై కృతి సనన్ ఆశ్చర్యం.. మరీ ఇంత ఘోరమా?
బర్త్డే అంటే చాలు.. బెల్లం చుట్టూ ఈగలు ముసురుకున్నట్లు కేకు చుట్టూ చిన్నపిల్లలు గుమిగూడతారు. బర్త్డే ఎవరిదన్నది వారికి ముఖ్యం కాదు, కేక్ ముక్క వచ్చిందా? లేదా? అన్నదే వారికి అత్యంత అవసరం. అందులోనూ పెద్ద కేక్ పీస్ వచ్చిందంటే ఆనందంతో కేరింతలు పెడుతుంటారు. పెద్దవాళ్లు కూడా ముందుగా పిల్లలకే కేక్ ఇచ్చి తినమంటారు. కానీ ఇక్కడో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మాత్రం కేక్వైపే అవురావురుమంటూ చూస్తున్న చిన్నారిని వదిలి అతడిని ఎత్తుకున్న పెద్దోడికి తినిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. భేడియా సినిమా షూటింగ్ నిమిత్తం వరుణ్ ధావన్ ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాడు. అక్కడ చిత్రయూనిట్ సభ్యుల్లో ఒకరి కుమార్తెది బర్త్డే సెలబ్రేట్ చేశారు. అయితే ఆమె చిన్నపాప కావడంతో వరుణ్ ధావన్ కేక్ కట్ చేశాడు. దాన్ని పుట్టినరోజు పాపాయికి తినిపిస్తాడనుకుంటే ఆ కేకు ముక్కను మొట్టమొదటగా ఆమె తండ్రికి తినిపించాడు. దీంతో ఎంతో ఆశగా నోరు తెరిచిన చిన్నారి ముఖంలో ఒక్కసారిగా నిరాశ కమ్ముకుంది. ఈ వీడియోను కృతీసనన్ షేర్ చేసింది. 'ఈ వీడియో మిమ్మల్ని రోజంతా నవ్విస్తుంది కావచ్చు. కానీ ఇలాంటి ఘటనలు మనమూ ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనే ఉన్నాం. కానీ మరీ ఘోరంగా చిన్నపాప అని కూడా చూడకుండా ఇలా చేస్తావ్ అనుకోలేదు వరుణ్..' అని రాసుకొచ్చింది. అటు వరుణ్ మాత్రం 'ఐయామ్ సారీ.. ఇది పాప బర్త్డే కానీ, సెలబ్రేషన్స్ మాత్రం ఆమె తండ్రివి' అని కొంటెగా బదులిచ్చాడు. వరుణ్, కృతీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తుండగా దినేశ్ విజన్ నిర్మిస్తున్నాడు. అభిషేక్ బెనర్జీ, దీపక్ డోబ్రియాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చదవండి: కృతి చేతిలో ఏడు సినిమాలు -
హర్ దిన్ శుభ్హై.. ఇప్పుడంతా ఇదే ట్రెండ్
పెళ్లి పందిళ్లు, మంగళ వాయిద్యాలు, విందు భోజనాలు, బంధువులతో సందళ్లు.. పచ్చని పందిళ్లు.. మామిడి తోరణాలు.. మేళతాళాలు.. మంగళ వాయిద్యాల మధ్య వేదమంత్రాలతో వధూవరులు ఏకమవుతున్నారు. ఇదేంటి మూఢాల్లో పెళ్లిళ్లు ఏంటి అనుకుంటున్నారా..? అదంతా గతం ఇప్పుడు హర్ దిన్ శుభ్ హై ట్రెండ్ కొనసాగుతోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు మూఢాల్లోనూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ తన చిన్న నాటి ఫ్రెండ్ నటాషా దలాల్ను ముంబైలోని అలీబాగ్లో పెళ్లి చేసుకున్నారు. యూట్యూబ్ స్టార్, సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న వైవా హర్ష, అక్షరల ఎంగేజ్మెంట్ కూడా ఈ నెల 11న జరిగింది. ఇలా సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు చాలామంది ముహూర్తాలు లేకున్నా మూఢాల్లోనూ లగ్గాలు పెట్టుకుంటున్నారు. తమకు అనుకూలమైన రోజుల్లోనే పెళ్లి చేసుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ ఇతర శుభకార్యాలు జరుపుకుంటున్నారు. ప్రతిరోజూ మంచి రోజే.. ముహూర్తంతో పనేముందని చెబుతున్నారు. గతేడాది మార్చిలో లాక్డౌన్ విధించడం, ఆ తర్వాత లగ్గాలకు పర్మిషన్ ఇచ్చినా కొన్నే మంచి రోజులు ఉన్నాయి. మళ్లీ ఈ నెల 8 నుంచి మూఢాలు ప్రారంభం కావడం, మే 13 వరకు ముహుర్తాలు లేవని పూజారులు చెబుతుండడంతో అప్పటి వరకు ఆలస్యమవుతుందని చాలామంది మూఢాల్లోనూ పెండ్లి చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. హర్దిన్శుభ్హై అంటే ప్రతిరోజూ మంచిరోజే..! ప్రస్తుతం ఢిల్లీ, ముంబైలలో బాగా ట్రెండ్ అవుతున్న స్లోగన్ ఇది. దీని పేరుతో సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ కూడా నడుస్తోంది. ఈ క్యాంపెయిన్ చేస్తోంది వెడ్డింగ్ ప్లానర్లు. మన దేశంలో మ్యారేజీల సీజన్లో లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. నగలు, బట్టలు, ఫర్నీచర్ మొదలుకొని ఎన్నో కొనుగోళ్లు జరుగుతాయి. ఎన్నో రకాల ప్రొఫెషన్ల వాళ్లు ఉపాధి పొందుతుంటారు. వెడ్డింగ్ ప్లానర్లు, ఈవెంట్ మేనేజర్లు, ఫంక్షన్ హాళ్ల ఓనర్లు, క్యాటరింగ్, డీజే, బ్యాండ్, డెకరేషన్, ఫొటో, వీడియోగ్రాఫర్లు, ఎలక్ట్రిషియన్లు.. ఇళా ఎన్నో రకాల వృత్తుల వాళ్లు పెళ్లిళ్ల సీజన్ పై ఆధారపడి బతుకుతారు. అయితే కరోనా కారణంగా గతేడాది లగ్గాల్లేక వీళ్లందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్లాక్లో వివాహాలకు పర్మిషన్ ఇచ్చినా.. ఆ తర్వాత కొన్ని రోజులకే మూఢాలు వచ్చాయి. దీంతో వెడ్డింగ్ ప్లానర్లు కొత్త ట్రెండ్కు తెరదీశారు. హర్దిన్శుభ్హై కాన్సెప్ట్తో ముందుకొచ్చారు. వివాహం చేసుకునేవాళ్లు, వాళ్ల తల్లిదండ్రులూ దీనికి ఆమోద ముద్ర వేస్తున్నారు. దీంతో మూఢాల్లోనూ పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ముహూర్తాలు ఉండే రోజులతో పోలిస్తే మూఢాల టైమ్లో జరిగే పెళ్లిళ్ల సంఖ్య చాలా తక్కువే. అయితే ముహూర్తం కన్నా తమకు అనుకూలమైన సమయం ముఖ్యమని భావిస్తున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. మూఢాల్లో శుభకార్యాలు వద్దని చెబుతున్నా జనం వినడం లేదని కొందరు పూజారులూ చెబుతున్నారు. జనం ఆలోచనల్లో వచ్చిన మార్పే ఇందుకు కారణమంటున్నారు. -
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన బాలీవుడ్ హీరో
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఎట్టకేలకు తన ప్రేయసి నటాషా దలాల్ను వివాహమాడారు. జనవరి 24న(ఆదివారం) ముంబైలోని మాన్సన్ హౌస్ రిసార్ట్లో హిందూ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అతి కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. పెళ్లి ఫోటోలను వరుణ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తాజాగా పెళ్లిలో హల్దీ వేడుకకు చెందిన ఫోటోలను వరుణ్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. హల్దీ జరిగింది కదా అనే క్యాప్షన్తో పోస్టు చేసిన ఈ ఫోటోలో వరుణ్ పసుపు పూసుకొని కండల వీరుడిలా ఫోజులిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్గా మారాయి. చదవండి: కొన్ని గంటల్లో పెళ్లి.. హీరో కారుకు ప్రమాదం ఇక వరుణ్ ధావన్- నటాషాలకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. నటాషాకు ధావన్ మూడు సార్లు ప్రపోజ్ చేయగా, తను రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత ఒప్పుకుందట. వరుణ్ బాలీవుడ్లోకి అడుగుపెట్టే దాకా వీరి ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచారు. అయితే తరువాత ఇద్దరు కలిసి పార్టీలు, డిన్నర్లకు వెళ్లడంతో కెమెరా కంటికి చిక్కారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపించాయి. కానీ 2019 వరుణ్ పుట్టినరోజు సందర్భంగా పప్రియురాలితో కలిసిన ఫోటోను షేర్ చేయడంతో అధికారికంగా తేలిపోయింది. కాగా గతేడాదే వీరి పెళ్లి జరగాల్సి ఉంది. కానీ కరోనా కరోనా వాయిదా పడింది. ఇక వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ బాలీవుడ్లో సీనియర్ దర్శకుడు. ఇటీవల వరుణ్తో కూలీ నెం 1 అనే సినిమా తెరకెక్కించారు. చదవండి: భర్త ప్రేమ సందేశం: నిహారిక భావోద్వేగం View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn) -
బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ పెళ్ళి ఫోటోలు..
-
కొన్ని గంటల్లో పెళ్లి.. హీరో కారుకు ప్రమాదం
ముంబై : బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కారు శనివారం రాత్రి ప్రమాదానికి గురైంది. వరుణ్ పెళ్లి సందర్భంగా స్నేహితులు ఏర్పాటు చేసిన బ్యాచిలర్ పార్టీలో పాల్గొని వివాహ వేదిక దగ్గరకు తిరిగెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చిన్న ప్రమాదం కావటంతో కారులో ఉన్న వారెవరికీ గాయాలు కాలేదు. కాగా, గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న వరుణ్ ధావన్ పెళ్లి ఆదివారం జరగనుంది. మరికొన్ని గంటల్లో ప్రియురాలు నటాషా దలాల్తో వరుణ్ కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. అలీభాగ్లోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో వీరిద్దరి వివాహ వేడుక జరగనుంది. ఇప్పటికే రెండు కుటుంబాల వారు హోటల్కు చేరుకున్నారు. శనివారం జరిగిన మెహందీ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. కరోనా నేపథ్యంలో కుటుంబసభ్యులు, కొద్ది మంది సన్నిహితుల మధ్యే ఈ వివాహ వేడుక జరగనుంది. చదవండి : ప్రేక్షకుల మనసును హత్తుకుంటున్న ‘మెయిల్’ -
హీరో వరుణ్ పెళ్లి: ఇదే ఆఖరిది!
ముంబై: మొత్తానికి వాయిదాలు పడుతూ వచ్చిన బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పెళ్లి ఎట్టకేలకు నేడు(ఆదివారం) జరగబోతోంది. నెచ్చెలి నటాషా దళాల్ చేయి పట్టుకుని ఆమెతో ఏడడుగులు నడవబోతున్నాడు. వీరి దాంపత్య జీవితానికి శుభారంభం పలికేందుకు అలీభాగ్లోని ద మాన్షన్ హౌస్ అంగరంగ వైభవంగా ముస్తాబైంది. కొత్త జంటను ఆశీర్వదించేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు శషాంక్ ఖైతన్, మనీష్ మల్హోత్రా, జోవా మొరానీ, డాలీ సిధ్వానీ(రితేష్ సిద్వానీ భార్య) శనివారమే పెళ్లి మండపానికి చేరుకున్నారు. తాజాగా ఈ పెళ్లి గురించి వరుణ్ అంకుల్, నటుడు అనిల్ ధావన్ మాట్లాడుతూ.. "మేమంతా చాలా ఎగ్జైట్గా ఉన్నాం. ఎందుకంటే మా కుటుంబంలో ఇదే చివరి పెళ్లి. వరుణ్ పెద్దన్నయ్య రోహిత్కు ఇదివరకే పెళ్లైంది. నా పిల్లలకు, అందులో నా పెద్దకొడుకు సంతానానికి కూడా పెళ్లిళ్లైపోయాయి. అంటే వరుణ్ జెనరేషన్లో ఇదే ఆఖరి పెళ్లి" అని చెప్పుకొచ్చారు. కాగా గతంలో కూడా వరుణ్ పెళ్లి డేటును సైతం ఈయనే లీక్ చేశారు. జనవరి 24న వరుణ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడని, ఆ సమయం కోసం వేచి చూస్తున్నామని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. (చదవండి: 3,4 సార్లు రిజెక్ట్ చేసింది: కానీ, నమ్మకంతో..) ఇక వరుణ్ పెళ్లి సందడి విషయానికొస్తే.. శనివారం సంగీత్, మెహందీ వేడుకలు జరగ్గా కరణ్ జోహార్తో కలిసి అలియా భట్, జాన్వీకపూర్, అర్జున్ కపూర్ చిందులేశారు. ఈ సంబరాలను రెట్టింపు చేసేందుకు నేడు సల్మాన్ఖాన్, షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్, సాజిద్ నదియాద్వాలా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి ప్రముఖ సెలబ్రిటీలు ఈ వివాహానికి విచ్చేయనున్నారట. ఇదిలా వుంటే కొత్త పెళ్లికొడుకు వరుణ్ చివరిసారిగా తన స్నేహితులతో బ్యాచిలర్ పార్టీ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. (చదవండి: సమ్మర్లో బ్యూటిఫుల్ ‘లవ్స్టోరీ’) -
షాకిచ్చిన హీరో.. ఈ నెల 24న పెళ్లి?!
పది రోజుల క్రితమే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన వివాహం గురించి స్పందించారు. అన్ని బాగుంటే ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుంటాను అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సడెన్గా ఈ నెల 24న పెళ్లి ముహుర్తం ఖరారయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుల ద్వారా తెలిసింది ఏంటంటే.. ‘‘ఈ నెల 24 ఆదివారం నాడు అలీబాగ్లో వరుణ్ ధావన్ వివాహం జరగనుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే ఈ పెళ్లి వేడుకకి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. ఇక ఈ నెల 22 నుంచి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి’’ అని న్యూస్ ఏజెన్సీ పీటీఐకి వెల్లడించారు. ఇక పెళ్లి కుమార్తె ఎవరనుకుంటున్నారా.. ఇంకెవరు వరుణ్ లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్, ఫ్యాషన్ డిజైనర్ నటాశా దలాలే. (చదవండి: 3,4 సార్లు రిజెక్ట్ చేసింది: కానీ, నమ్మకంతో..) ఇక వీరిద్దరు గతేడాది మార్చిలోనే వివాహం చేసుకోవాలని భావించారట. కానీ కోవిడ్-19, లాక్డౌన్ కారణంగా వివాహాన్ని ఈ ఏడాదికి వాయిదా వేశారట. మొత్తానికి 2021 వరుణ్ ధావన్ వివాహంతో ప్రారంభం అవుతుంది. ఇక ఎంతమంది వీరి బాటలో నడుస్తారో చూడాలి. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుణ్ ‘జగ్ జగ్ జీయో’ చిత్రంలో నటిస్తున్నారు. అనిల్ కపూర్, నీతూ కపూర్, కియారా అద్వానీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
కాలం కలిసొస్తే ఈ ఏడాదే పెళ్లి: హీరో
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పెళ్లి గురించి రెండేళ్ల నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. రేపో మాపో లేదా వచ్చే నెలలో వివాహం జరుగుతుంటూ ఊరిస్తూనే ఉన్నారు. ఎలాగో తన ప్రేయసి నటాషా దలాల్ ఉండనే ఉంది కాబట్టి బయట అడుగు పెడితే చాలు పెళ్లెప్పుడు అన్న ప్రశ్న బాణంలా దూసుకొస్తోంది. దీంతో వరుణ్ తన పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెడతారనే విషయాన్ని వెల్లడించారు. రెండేళ్ల నుంచి ప్రతి ఒక్కరూ నా పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే ప్రపంచమంతా ఇప్పుడు గందరగోళంగా ఉంది. కాస్త పరిస్థితులు చక్కబడి కాలం కలిసొస్తే తప్పకుండా ఈ ఏడాదే నటాషాతో ఏడడుగులు వేస్తాను అని చెప్పుకొచ్చారు. (చదవండి: రికార్డుల మోత మోగిస్తున్న కేజీఎఫ్ 2 టీజర్) ఇక వరుణ్ తాజాగా నటించిన చిత్రం కూలీ నెం.1లో హీరోయిన్ సారా అలీఖాన్ను ప్రేమలో పడేయడానికి ఆయన చాలా వేషాలే వేశారట. అయితే రియల్ లైఫ్లో కూడా నటాషాను ప్రేమకు ఒప్పించడానికి ముప్పుతిప్పలు పడ్డారట. మూడు, నాలుగు సార్లు నటాషా అతడి ప్రపోజల్ను రిజెక్ట్ చేసిందట. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా నటాషాను ప్రేమలో పడేసి దాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్లుతున్నారు. ఈ సెలబ్రిటీ కపుల్ మాత్రమే కాదు.. అటు రణ్బీర్-అలియా జంట కూడా ఇదివరకే వైవాహిక జీవితాన్ని మొదలు పెట్టాల్సి ఉంది. కానీ సడన్గా వచ్చిన కరోనా మహమ్మారి వల్ల వారు కూడా లవ్ బర్డ్స్గానే ఉండిపోయారు. అయితే ఎలాగైనా త్వరలోనే పెళ్లిపీటలెక్కుతామని చెప్పారు. (చదవండి: 3,4 సార్లు రిజెక్ట్ చేసింది: కానీ, నమ్మకంతో..) -
3,4 సార్లు రిజెక్ట్ చేసింది: కానీ, నమ్మకంతో..
ఓ అమ్మాయిని ప్రేమలో పడేయటం అంత వీజీ కాదంటున్నారు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. మూడు, నాలుగు సార్లు రిజెక్ట్ చేసినా పట్టువదలని విక్రమార్కుడిలా నటాశా దలాల్ను ప్రేమలో పడేశానని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం కరీనా కపూర్ నిర్వహిస్తున్న రేడియో షో ‘వాట్ ఉమెన్ వాంట్’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ప్రేమ సంగతులు చెప్పుకొచ్చారు.‘‘ నేను తనని మొట్టమొదటి సారి ఆరవ తరగతిలో చూశాను. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయినట్లుగా అనిపించింది. కానీ, మేము అప్పటినుంచి ప్రేమించుకోవటం లేదు. ( నర్స్ నం.1) ఇంటర్ వరకు మేము బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాము. ఆ తర్వాత నేను తనకు ప్రపోజ్ చేశాను. ఆమె నన్ను మూడు, నాలుగు సార్లు రిజెక్ట్ చేసింది. కానీ, నేను నమ్మకాన్ని కోల్పోలేదు’’ అని అన్నాడు. వరుణ్ ధావన్ తాజా చిత్రం ‘కూలీ నెం.1’. తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సారా అలీఖాన్ కథానాయిక. ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా విడుదల కానుంది. -
నర్స్ నం.1
తాజా చిత్రం ‘కూలీ నెం.1’ కోసం కూలీగా మారారు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. ఈ సినిమాలో హీరోయిన్ సారా అలీఖాన్ను ప్రేమలో పడేయడానికి చాలా వేషాలే వేశారట. అందులో నర్స్ వేషం ఒకటి. సినిమాలో కొద్దిసేపు ఈ నర్స్ గెటప్లో కనిపిస్తారు వరుణ్. ఈ సీన్స్ చిత్రీకరించే ముందు వరుణ్ నర్స్ గెటప్ మేకప్ చేసుకుంటున్న వీడియోను ఇన్స్టాగ్రా మ్లో పంచుకున్నారు సారా. ‘హాటెస్ట్ నర్స్ వరుణ్’ అని క్యాప్షన్ చేశారామె. వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా విడుదల కానుంది. -
జగ్ జగ్ జీయో.. బ్రేకయ్యో!
కరోనా లాక్డౌన్ తర్వాత సినిమాల చిత్రీకరణలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే చిత్రీకరణ సమయంలో కొందరు కరోనా బారిన పడుతుండటంతో కొన్ని చిత్రాల షూటింగ్కి బ్రేకులు పడుతున్నాయి. తాజాగా బాలీవుడ్ మూవీ ‘జగ్ జగ్ జీయో’ షూటింగ్ కూడా కరోనా వల్ల ఆగిపోయింది. వరుణ్ ధావన్, కియారా అద్వానీ జంటగా రాజ్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జగ్ జగ్ జీయో’. అనిల్ కపూర్, నీతూ కపూర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ను చండీగఢ్లో ఆరంభించారు. అయితే వరుణ్ ధావన్, నీతూ కపూర్తో పాటు దర్శకుడు రాజ్ మెహతా కరోనా బారిన పడటంతో చిత్రీకరణకు బ్రేక్ ఇచ్చారు. అనిల్ కపూర్, కియారా అద్వానీకి మాత్రం నెగటివ్ అని నిర్ధారణ అయింది. -
హీరోకి, దర్శకుడికి కరోనా : నిలిచిపోయిన షూటింగ్
సాక్షి, ముంబై : బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న జగ్ జగ్ జీయో మూవీ బృందానికి కరోనా షాక్ తగిలింది. తాజా నివేదికల ప్రకారం, వరుణ్ ధావన్, నీతూకపూర్, దర్శకుడు రాజ్ మెహతాలకు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. చండీగఢ్లో షూటింగ్లో ఉండగా వీరికి సోకినట్టు సమాచారం. అయితే కరోనా నిర్ధారిత పరీక్షల్లో సీనియర్ హీరో అనిల్ కపూర్కు నెగిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో షూట్ ఆగిపోయిందని ఫిలింఫేర్ ఒక నివేదికలో పేర్కొంది. వరుణ్, నీతు, దర్శకుడు రాజ్ కోలుకునేంతవరకు గత నెలలో ప్రారంభమైన షూటింగ్ను ప్రస్తుతానికి నిలిపివేసినట్టు తెలిపింది. అయితే సినిమా ముచ్చట్లను ఎప్పటికపుడు ఫ్యాన్స్తో పంచుకుంటున్న చిత్రయూనిట్గానీ, నీతూ, వరుణ్, అనిల్ కపూర్గానీ ఈ వార్తలపై ఇంకా స్పందించ లేదు. కాగా దివంగత బాలీవుడ్ సీనియర్ హీరో రిషి కపూర్ మరణం తరువాత నీతు కపూర్ మళ్లీ నటిస్తున్నారు. ఈ విషయాన్ని నీతూ ఇన్స్టాలో షేర్ చేశారు. అంతకు ముందు మహమ్మారి సమయంలో తొలిసారి విమానం ఎక్కుతున్నా..కొంచెం టెన్షన్గా ఉందంటూ పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా ‘‘ కపూర్ సార్ నా చేయి పట్టుకుని ధైర్యం చెప్పడానికి మీరిక్కిడ లేరు...అయినా నిత్యం నాతోనే ’’ అంటూ నీతూ తన భర్త రిషీకపూర్ను గుర్తు చేసుకున్నారు. అలాగే నీతూ కపూర్ కరోనా టెస్టులు చేయించుకున్న వీడియో వైరల్ అయింది. కాగా 2021లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో మనీష్ పాల్ ప్రజక్త కోలి కూడా నటిస్తున్నారు. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ గత నెలలో విడుదలైన సంగతి తెలిసిందే. (చదవండి : వ్యాక్సిన్: ఒబామా, బుష్, క్లింటన్ సంచలన నిర్ణయం) View this post on Instagram A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) View this post on Instagram A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) -
అతడి మీద కోపం.. నాపై అరిచేశారు: సారా
ముంబై: వరుణ్ ధావన్ వల్ల తాను తిట్లు తినాల్సి వచ్చిందన్నారు బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్. అతడు చేసిన ఆలస్యం కారణంగా డైరెక్టర్ తనపై అరిచారని చెప్పుకొచ్చారు. కాగా కూలీ నెం.1 సినిమాలో సారా- వరుణ్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. 1995లో విడుదలైన కూలీ నెం. 1 రీమేక్ ఇది. మాతృకకు దర్శకత్వం వహించిన డేవిడ్ ధావన్ దీనిని తెరకెక్కిస్తున్నారు. కరోనా వైరస్ లాక్డౌన్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ఫాంలో విడుదల చేయనున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది.టీజర్లు, ట్రైలర్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో సారా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ షూటింగ్ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పారు. ‘‘మైతో రాస్తే సే పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో డేవిడ్ సర్కు చాలా కోపం వచ్చింది. నాపై గట్టిగా అరిచేశారు. నిజానికి నేను షూట్కు సిద్ధంగానే ఉన్నాను. డిజైనర్, కాస్ట్యూమ్ సరిచేస్తున్నారు. కానీ అప్పటికి వరుణ్ ఇంకా తన వ్యాన్లోనే ఉన్నాడు. దీంతో డేవిడ్ సర్ అప్సెట్ అయ్యారు. మీ వల్లే షూట్ ఆలస్యం అవుతోంది అంటూ చివాట్లు పెట్టారు. వరుణ్పై కోపం నాపై చూపించారనిపించింది. అయితే ఆ తర్వాత అంతా సద్దుమణిగింది’’ అని పేర్కొన్నారు. (చదవండి: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ భామలకు క్లీన్ చిట్?) తండ్రీకొడుకుల మధ్య విభేదాలు! కాగా సినిమా విడుదల విషయంలో తండ్రీకొడుకులైన డేవిడ్, వరుణ్ల మధ్య విభేదాలు తలెత్తాయంటూ గత కొన్నిరోజులుగా బీ-టౌన్లో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ వల్ల ఓటీటీలో కూలీ నెం.1 రిలీజ్ చేయాలని డేవిడ్ భావించగా, తాను ఓటీటీ యాక్టర్ అని పిలుపించుకునేందుకు సిద్ధంగా లేనని, థియేటర్లోనే సినిమా విడుదల చేయాలని వరుణ్ పట్టుబట్టినట్లు వార్తలు ప్రచారమయ్యాయి. అయితే సీనియర్ డైరెక్టర్ అయిన డేవిడ్ మాటను ఆయన కుమారుడు వినక తప్పలేదని, దీంతో అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రం విడుదలవుతోందని వారి సన్నిహితులు పేర్కొన్నారు. -
‘కూలీ నెం 1’ ట్రైలర్ విడుదల
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ‘కూలీ నెం 1’ ట్రైలర్ వచ్చేసింది. ఆద్యంతం నవ్వులూ పూయిస్తూ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో వరుణ్ సరసన సారా అలీఖాన్ నటించింది. ఎప్పుడు వస్తుంది ఈ నవ్వులు పండించే ట్రైన్ అని ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. క్రిస్మస్ కానుకగా అభిమానులు ముందుకు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కూలీ నెం 1 డేవిడ్ ధావన్కి 45వ చిత్రం. 1995లో విడుదలైన కూలీ నెం 1 చిత్రాన్ని, ఇప్పుడు అదే పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి సహా నిర్మాతగా వాసు భగ్నానీ ఉన్నారు. వరుణ్ ధావన్కు 'సూయిధాగ్' వంటి హిట్ తర్వాత ఆ స్థాయిలో హిట్ రాలేదు. 'కళంక్', 'స్ట్రీట్డాన్సర్' సినిమాలు అనుకున్న స్థాయిలో మెప్పించలేక పోయాయి. కూలీ నెం 1తో అయినా హిట్ దక్కుతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ప్రస్తుతం రాజ్మెహతా తెరకెక్కిస్తున్న 'జుగ్ జుగ్ జియో' (వర్కింగ్ టైటిల్) చిత్ర షూటింగ్లో వరుణ్ ధావన్ బిజీగా ఉన్నాడు. ఇందులో కియారా అడ్వాణీ జోడీగా నటించనుంది. ఆ తర్వాత అమర్కౌశిక్ రూపొందిస్తున్న హారర్ కామెడీ సినిమా 'భేదియా', సాజిద్ నదియావాలా తీస్తున్న యాక్షన్ చిత్రం 'సంకి'.. షూటింగ్ల్లో పాల్గొననున్నాడు వరుణ్. -
హ్యాపీ వైఫ్.. హ్యాపీ లైఫ్
భార్యాభర్తల మధ్య మంచి అవగాహన కుదిరితే జీవితం ఆనందంగా ఉంటుంది. చిన్ని చిన్ని అలకలు, తీపికబుర్లు, బాధ్యతలతో సంసారం సాఫీగా సాగిపోతుంది. అవగాహన కుదరకపోతే అంతే సంగతలు. హీరో వరుణ్ ధావన్ అలానే అంటున్నారు. ‘హ్యాపీ వైఫ్.. హ్యాపీ లైఫ్’ అంటూ కియారా అద్వానీతో కలసి తాను నటిస్తున్న ‘జగ్ జగ్ జాయే’ సినిమా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు వరుణ్. ఫొటోలో వరుణ్, కియారా కెమిస్ట్రీ చూస్తుంటే సినిమాలో హ్యాపీ కపుల్గా కనబడతారని అర్థం అవుతోంది. ‘గుడ్ న్యూస్’ ఫేమ్ రాజ్ మెహతా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రను అనిల్ కపూర్ చేయనున్నారు. 2021లో ఈ సినిమా విడుదల కానుంది. -
ప్రముఖ కొరియోగ్రాఫర్ నిశ్చితార్థం
ముంబై : ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు పునీత్ పాథక్ తన చిరకాల ప్రేయసి నిధి నిధి మూనీసింగ్ను నిశ్చితార్థం చేసుకున్నారు. బుధవారం రాత్రి ఇరువురు నిశ్చితార్థపు ఉంగరాలను మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను పునీత్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. వీటికి ‘జీవితానికి ఆరంభం’ అంటూ క్యాప్షన్ జోడించారు. ఇక ఈ నూతన జంటకు పలువురు అభినందనలు తెలిపారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ పునీత్కు శుభాకాంక్షలు తెలిపారు. వరణ్, పునీత్ కలిసి ఎబీసీడీ2, స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ వంటి సినిమాల్లో కలిసి పనిచేశారు. (టీమిండియా క్రికెటర్ నిశ్చితార్థం..) కొరియోగ్రాఫర్ టెరెన్స్ టూయిస్, సింగర్ ఆదిత్య నారాయణ్, మౌని రాయ్, ఇషా గుప్తా, గౌహర్ ఖాన్, మో డిసౌజాతో పాటు ఇతరులు సోషల్ మీడియా వేదికగా పునీత్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రియాలిటీ షో డాన్స్ ఇండియా డాన్స్తో తన కెరీర్ను ప్రారంభించారు. ఈ షోలో రన్నరప్గా నిలిచారు. తర్వాత హలా లక్ దిఖా జా, దిల్ హై హిందుస్తానీ, డాన్సు ప్లస్, ఇండియా బనేగా మంచ్, డాన్స్ ఛాంపియన్స్ వంటి రియాలిటీ షోలలో పాల్గొన్నాడు. 2013లో రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఏబీసీడీ సినిమా ద్వారా పునీత్ బాలీవుడ్లో అడుగు పెట్టారు. ('ఫిదా' నటుడి నిశ్చితార్థం) View this post on Instagram To the beginning of ALWAYS! . . . I sixth sense you @nidhimoonysingh . . PC : @tanmayechaudhary . . #ENGAGED A post shared by Punit J Pathak (@punitjpathakofficial) on Aug 26, 2020 at 6:32am PDT View this post on Instagram To the beginning of ALWAYS! . . . I sixth sense you @nidhimoonysingh . , PC: @tanmayechaudhary . . #engaged A post shared by Punit J Pathak (@punitjpathakofficial) on Aug 26, 2020 at 6:31am PDT View this post on Instagram To the beginning of ALWAYS! . . . I sixth sense you @nidhimoonysingh . . PC : @tanmayechaudhary . . #engaged A post shared by Punit J Pathak (@punitjpathakofficial) on Aug 26, 2020 at 6:30am PDT -
గొప్ప మనసు చాటుకున్న బాలీవుడ్ హీరో
ముంబై: కరోనా కారణంగా షూటింగులు లేక దాదాపు నాలుగు నెలలైంది. దీంతో చిత్ర పరిశ్రమలో చాలామందికి పనిలేకుండా పోయింది. ఇక జూనియర్ ఆర్టిసులు, డ్యాన్సర్లు, టెక్నీషియల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వీరికి చేయూతనిచ్చేందుకు పలువురు సినీ పెద్దలు ముందుకు వచ్చారు. తాజాగా బాలీవుడ్ హీరో వరుణ్ దావన్ సైతం తనవంతు సాయం అందించాడు. లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దాదాపు 200 మంది డ్యాన్సర్లకు కొంత మేర నగదు సహాయం చేశాడు. వరుణ్కు డ్యాన్స్పై ఎంత మక్కువ ఉందో వేరే చెప్పక్కర్లేదు. డ్యాన్స్ ప్రధానంగా తెరకెక్కిన ఎబిసిడీ2, స్ట్రీట్ డాన్సర్ సినిమాల్లో వరుణ్ దావన్ నటించిన సంగతి తెలిసిందే. (నటి కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్) ఈ నేపథ్యంలోనే 200 మంది నృత్యకారులకు వరుణ్ ఆర్థిక సహాయం చేశాడని ప్రముఖ సినీ కో ఆర్డినేటర్ రాజ్ సురానీ ప్రకటించాడు. ఎంతోమంది నిరుపేద డ్యాన్సర్ల సమస్యలను సైతం పరిష్కరిస్తామని, త్వరలోనే వారికి జోవనోపాధి కల్పిస్తామని వరుణ్ హామీ ఇచ్చినట్లు సురానీ అన్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఎంతోమంది కళాకారులకు సహాయం చేస్తున్నారని వారందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. చాలా మంది టెక్నీషియన్లు ఇంటి అద్దె చెల్లించలేక, మందులు కొనేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. (‘రాధేశ్యామ్’ రికార్డు! ) -
పీపీఈ సూట్లో డాక్టర్ డాన్స్..
-
డాక్టర్ ‘పాజిటివ్’ స్టెప్పులు.. వైరల్..
సాక్షి, ముంబై: పీపీఈ సూట్లో డాన్స్ చేస్తున్న ఓ డాక్టర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కరోనా నేపథ్యంలో డాక్టర్స్ డే సందర్భంగా నెగెటివిటీను దరి చేరనివ్వద్దంటూ రీచా నేగీ అనే యువ డాక్టర్ నోరా ఫతేహీ, వరుణ్ ధావన్ పాటకు డాన్స్ చేశారు. (ఒక్క ఫోన్కాల్: ప్రకంపనలు సృష్టించింది..) వాతావరణం వేడిగా ఉన్నా పీపీఈ కిట్స్ను ధరిస్తూ, పేషెంట్లకు వైద్యం చేస్తున్న డాక్టర్లకు సెల్యూట్ చేస్తూ బాలీవుడ్ పాట‘గరమీ’కి స్టెప్పులేశారు. ఇన్స్టాగ్రామ్లో వీడియోను పోస్టు చేస్తూ హీరో వరుణ్ ధావన్, ఫతేహీలను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (టాప్ 2లో తెలుగు లిపి, ఇది ఎంత వరకు నిజం?) -
కరోనా కాలంలో షేక్ హ్యాండ్ ఇచ్చిన హీరో!
"చేతులెత్తి మొక్కుతా.. చేయి చేయి కలపకురా.. కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా.." ఈ పాట ఇప్పుడు బాగా ఫేమస్. అయితే ఓ హీరో మాత్రం ఈ నిబంధనలను తుంగలో తుక్కాడంటూ అభిమానులు విరుచుకుపడుతున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సెలబ్రిటీలే ఇలాంటి తప్పు చేసి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. విషయానికొస్తే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఓ పోలీసుకు చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. (మరోసారి బుల్లితెరపై ఎన్టీఆర్ సందడి) దీంతో నెటిజన్లు పెద్ద ఎత్తున అతనిపై విమర్శలు గుప్పించారు. "మాస్క్ కట్టుకోలేదు, గ్లవ్స్ ధరించలేదు, సామాజిక దూరం పాటించలేదు, పైగా కొంచెం కూడా బుద్ధి లేకుండా పోలీసు అధికారికి షేక్ హ్యాండ్ ఇస్తూ అతని ప్రాణాన్ని ప్రమాదంలోకి నెడుతున్నావు. మీరు ఇదేనా అభిమానులకు ఇచ్చే సందేశం?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన హీరో ఇడియట్, అది రెండు నెలల క్రితం దిగిన ఫొటో అని సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా వరుణ్ ప్రస్తుతం కూలీ నెంబర్1 సినిమాలో నటించనుండగా, అతనితో హీరోయిన్ సారా అలీఖాన్ జోడీ కట్టనుంది. (అమ్మ మంత్రం పని చేసింది) -
ఆ స్టార్ ప్రేమజంట పెళ్లి వాయిదా!
ముంబై: బాలీవుడ్ ప్రేమజంట రిచా చద్దా- అలీ ఫజల్ వచ్చే నెల జరగాల్సిన తమ వివాహాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 2020 చివరి నాటికి మరోసారి పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) పంజా విసురుతున్న నేపథ్యంలో వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారి అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించాడు. ‘‘అంటువ్యాధి కోవిడ్-19 ప్రబలుతున్న తరుణంలో అలీ ఫజల్, రిచా చద్దా తమ వివాహాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు’’అని పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ చివరి వారంలో వివాహం చేసుకునేందుకు రిచా, అలీ కోర్టు నుంచి అనుమతి పొందిన విషయం తెలిసిందే. ఇక ‘ఫక్రీ రిటర్న్స్’లో జంటగా నటించిన వీరు.. ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. రిచా పంజాబీ అమ్మాయి కాగా.. అలీది ఉత్తర్ప్రదేశ్.(హీరో నితిన్ పెళ్లి వాయిదా..!) ఇక కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా పెళ్లి వేడుకను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా చిన్ననాటి స్నేహితురాలు నటాషాతో డేటింగ్ చేస్తున్న ఈ హీరో పెద్దలను ఒప్పించి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లు అతడి సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. తొలుత థాయ్ల్యాండ్లోని ప్రైవేటు ద్వీపంలో పెళ్లి చేసుకోవాలని భావించిన ఈ జంట.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహ వేదికను జోధ్పూర్కు, ఆ తర్వాత ముంబైకి మార్చుకున్నారని.. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తిగా వాయిదా వేశారని పేర్కొన్నారు. కాగా కరోనా ధాటికి భారత్లో ఇప్పటికే నలుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.(నా పెళ్లిని ఎవరూ ఆపలేరు: హీరో) ‘అందుకే పెళ్లి విషయం రహస్యంగా ఉంచాను’ -
‘అతడికి నా హృదయంలో ప్రత్యేక స్థానం’
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన హృదయంలో బాలీవుడ్ నటుడు వరుణ్ దావన్కు ప్రత్యేకమైన స్తానం ఉందని శ్రద్ధా కపూర్ తెలిపారు. వరుణ్, శ్రద్దా కపూర్ల జంటగా ‘స్ట్రీట్ డ్యాన్స్ర్’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రద్ధా మీడియాతో మాట్లాడుతూ.. వరుణ్, తాను వేరే పాఠశాలలో చదివినప్పటికి అవి చాలా దగ్గరగా ఉండేవని తెలిపారు. తన జీవితంలో వరుణ్ చాలా ముఖ్యమైన వ్యక్తి అని అన్నారు. తన బాల్యంలో ఎవరి స్కూల్ మెరుగైనదో అంటు తరుచుగా చర్చించుకునే వాళ్లమని ఆమె గుర్తు చేశారు. అతడు తనకు చిన్ననాటి నుంచి తెలుసునని.. ఎవరితోనైతే ప్రత్యే క అనుబంధం ఉంటుందో వారితో కలిసి నటించడం ఎంతో ప్రత్యేకమన్నారు. వరుణ్లో మంచి లక్షణాలు ఉన్నాయని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం అతడి సొంతమన్నారు. వరుణ్ను ప్రేక్షకులు అభిమానిస్తారని.. అభిమానులను ఆకర్శించే శక్తి దాగి ఉందన్నారు. ప్రేక్షకులు వరుణ్ను తమ సొంత మనిషిలా ఆరాధిస్తారని పేర్కొన్నారు. ఏబీసీడీ 2, త్రీడీ స్ట్రీట్ డ్యాన్స్ర్ తనకు మైలురాయి లాంటి సినిమాలని అభిప్రాయపడ్డారు. ఈ రెండు సినిమాలు వల్ల తనకు విభిన్న రకాలుగా డ్యాన్స్లు చేయడానికి అవకాశం లభించిందన్నారు. తనకు చిన్నతనం నుంచే డ్యాన్స్లంటే విపరీతంగా ఇష్టమని... ప్రముఖ బాలీవుడ్ నటులు శ్రీదేవి, మాధరీ దీక్షిత్లు తనకు ఇష్టమైన వారని శ్రద్ధా కపూర్ వివరించారు. చదవండి: ‘మేకప్తోనే అందం వస్తుందంటే నమ్మను’ -
పెళ్లికి తయార్
ఇక్కడున్న ఫొటో చూశారుగా.. వధూవరులుగా వరుణ్ ధావన్, సారా అలీఖాన్ ఎలా మెరిసిపోతున్నారో! ఈ ఫొటో చూసి వరుణ్ ధావన్ ప్రేయసి నటాషా దలాల్ ఏమీ అనలేదా? అంటే ఏమి అనలేదట. ఎందుకంటే ఈ ఫొటో ‘కూలీ నెం1’ చిత్రంలోనిది. 1995లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో గోవిందా, కరిష్మా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘కూలీ నెం1’. అదే పేరుతో ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు డేవిడ్ ధావన్. ఇందులో వరుణ్ ధావన్, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా కొత్త పోస్టర్ వైరల్ అవుతోంది. సినిమాలోని ఓ సీన్లో భాగంగా వరుణ్, సారా పెళ్లికి తయారైన గెటప్స్లో కనిపిస్తారు. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలనుకుంటున్నారు. ఇలా ఆన్ స్క్రీన్ పెళ్లి సీన్లో నటించిన వరుణ్ ఆఫ్ స్క్రీన్ నటాషాతో పెళ్లికి రెడీ అవుతున్నారు. -
వధూవరులుగా సారా-వరుణ్లు!
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సారా అలీఖాన్లు జంటగా నటిస్తున్న చిత్రం ‘కూలీ నెం.1’. ఈ సినిమాకు సంబంధించిన మరో కొత్త పోస్టరును చిత్ర యూనిట్ తాజాగా షేర్ చేసింది. ఇందులో హీరోహీరోయిన్లు వధూవరులుగా కనువిందు చేశారు. ఫిలింట్రేడ్ అనలిస్టు ట్విటర్లో ఈ పోస్టర్ను షేర్ చేస్తూ.. ‘డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వాసు భగ్నానీ, జాక్లీ భగ్నానీ, దీప్షిక దేశ్ముఖ్లు తెరకెక్కిస్తున్న వరుణ్, సారాల కూలీ నెం.1 2020 న్యూగ్లింప్స్’ అని పేర్కొన్నారు. ఇందులో ధావన్ వైట్ సూట్ ధరించగా.. వెడ్డింగ్ ఫ్రాక్లో సారా ఫొటోకు ఫోజులిచ్చారు. కాగా గతేడాది ఆగష్టులో ఈ సినిమాకు సంబంధించిన మొదటి పోస్టర్ను విడుదల చేసిన విషయం తెలింసిందే. అందులో ధావన్ ఎరుపు రంగు చొక్కా, తెల్లటి ప్యాంటు, నెహ్రు టోపి ధరించి కూలీలా కనిపిస్తాడు. ఇక 1995లో విడుదలై విజయం సాధించిన కూలీ నెం.1 సినిమాను అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు దర్శకుడు డేవిడ్ ధావన్. ఆనాటి కూలీ నెం.1లో గోవింద, కరిష్మా కపూర్లు నటించగా.. రీమేక్లో వరుణ్, సారా జోడికట్టారు. ఇది తన తండ్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో వరుణ్ నటించడం రెండోసారి. ఈ సినిమా 2020 మే1న విడుదల కానున్నట్లు సమాచారం. #VarunDhawan and #SaraAliKhan... New glimpse from #CoolieNo1... Directed by David Dhawan... Produced by Vashu Bhagnani, Jackky Bhagnani and Deepshikha Deshmukh... 1 May 2020 release. pic.twitter.com/0w4ROEafOs — taran adarsh (@taran_adarsh) 2 January 2020 -
2020 కోసం వెయింటింగ్: అనుష్క శర్మ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ తన భర్త టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి స్విట్జర్లాండ్లో సందడి చేస్తున్నారు. న్యూ ఇయర్ వెకేషన్లో భాగంగా విరుష్కలు మంచు ప్రాంతాలను చుట్టేస్తున్నారు. హీరో వరుణ్ ధావన్, అతడి ప్రియురాలు నటాషా దలాల్తో కలిసి స్విట్జర్లాండ్లో చక్కర్లు కొడుతున్నారు. హాలీడే ట్రిప్లో భర్త విరాట్తో కలిసి తీసుకున్న ఫోటోలను అనుష్క తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీంతో వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చల్లని మంచు ప్రదేశంలో పూర్తిగా వెచ్చని దుస్తులు ధరించి అనుష్క గోడకు వాలి దీర్ఘంగా ఆలోచిస్తున్న ఫోటోకి ‘ 2020 కోసం ఎదురుచూస్తూ..’ అనే క్యాప్షన్ను జత చేసి షేర్ చేశారు. View this post on Instagram Hello frands 🙋♀️ ! @varundvn @natashadalal88 A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Dec 29, 2019 at 10:53am PST అలాగే విరాట్, వరుణ్, నటాషా దాలాల్తో కలిసి తీసుకున్న గ్రూప్ ఫోటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు అనుష్క. వీటితో పాటు స్విట్జర్లాండ్లోని కొన్ని అందమైన ప్రదేశాల ఫోటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం హలీడే ట్రిప్ను ఎంజాయ్ చేస్తున్న అనుష్క ఈ ఏడాది ఒకటి రెండు సినిమాలలో మాత్రమే కనిపించారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్తో కలిసి ‘జీరో’, వరుణ్ ధావన్తో కలిసి ‘సూయ్ దాగ’ సినిమాలలో మాత్రమే నటించారు. జీరో సినిమా ప్లాప్తో సినిమాలకు విరామం ఇచ్చిన ఈ బ్యూటీ వచ్చే ఏడాది 2020లోని పలు సినిమా ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం. -
‘స్ట్రీట్ డ్యాన్సర్ 3డి’ సాంగ్ లాంచ్
-
వరుణ్ ధావన్.. కుర్రకారుకు భగవాన్
అతనొచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నారు. వచ్చాక చూడొచ్చేమో అని డౌట్ పడ్డారు. నాలుగైదు సినిమాల తర్వాత చూడాల్సిందే అనుకున్నారు. మరో రెండు హిట్స్ తర్వాత సత్తా చూపించేవాడు అని అంగీకరించారు. ఇప్పుడు అతను చేస్తుంటే పెద్ద పెద్ద హీరోలు కూడా చూస్తూ ఉండిపోతున్నారు. వరుణ్ ధావన్ విజయం అనూహ్యం. అందుకే అతని అభిమానులకు అతడొక దైవం. సినిమా రంగంలో కొన్ని వింతలు జరుగుతుంటాయి. అమెరికా వెళ్లిపోయి వ్యాపారం చేసుకోవాలనుకున్న కరణ్ జొహర్ అనుకోకుండా మిత్రుడు ఆదిత్య చోప్రా కోరిక మేరకు ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాకు అసిస్టెంట్గా మారాడు. కరణ్ జొహర్ సినిమా ఫీల్డ్ నుంచే వచ్చినా సినిమాలకు పని చేయడం ఇదే కొత్త. సెట్లో ఒకటి రెండురోజులు పని చేశాక మనవల్ల కాదులే అనుకుని వెళ్లిపోబోతూ ఉంటే ఇతను చెక్కేసేలా ఉన్నాడని కనిపెట్టిన ఆదిత్యా చోప్రా ‘షారూక్ ఖాన్ కాస్ట్యూమ్స్ చూడు’ అని ఆదేశించాడు. కరణ్ జొహర్ తెచ్చి చూపించిన కాస్ట్యూమ్స్ షారూక్కు బాగా నచ్చాయి. ‘నువ్వు నాతో పని చేయి’ అని ఎంకరేజ్ చేశాడు. అంతేకాదు ‘నీ సినిమాకు డేట్స్ ఇస్తాను’ అని కూడా అన్నాడు. అలా కరణ్ జొహర్ ‘కుచ్కుచ్ హోతాహై’ సినిమాకు డైరెక్టర్ అయ్యాడు. అదే కరణ్ జొహర్ ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ తీస్తున్నప్పుడు వరుణ్ ధావన్ ఆ సినిమాకు అసిస్టెంట్గా పని చేశాడు. వరుణ్ ధావన్ మామూలు కుర్రవాడు కాదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసి శ్రీమంతుడిగా మారిన దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు. తండ్రిలాగే డైరెక్టర్ కావాలా లేదంటే హీరో కావాలా అని ఆలోచిస్తున్నవాడు. ‘అయితే నా దగ్గర పని సరిగ్గా నేర్చుకోవు. వేరేవాళ్ల దగ్గర నేర్చుకో’ అని తండ్రి కరణ్ జొహర్ దగ్గర పెట్టాడు. వరుణ్ ధావన్ ప్రాధమికంగా డాన్సర్. మిమిక్రీ చాలా బాగా వచ్చు. మిథున్ చక్రవర్తిని బాగా ఇమిటేట్ చేస్తాడు. ఈ టాలెంట్నీ సెట్లో అతడు కష్టపడి పని చేస్తున్న పద్ధతిని చూసిన షారూక్ ఒకరోజు పిలిచి ‘నీకు డైరెక్షన్ కంటే యాక్టింగే బెటర్’ అని సలహా ఇచ్చాడు. కొన్నాళ్లకు వరుణ్ ధావన్ యాక్టర్ అయ్యాడు. అంతేనా? షారూక్ఖాన్ పక్కన ‘దిల్వాలే’లో సరిజోడుగా నటించాడు. సినిమాల్లో మనం చూస్తుండగానే స్టూపర్స్టార్స్ పక్కన సూపర్స్టార్స్ చేరుతారు. వరుణ్ ధావన్ అలా చేరినవాడు. స్టూడెంట్ నం.1 షారూక్ ఖాన్ భార్య గౌరీఖాన్, కరణ్ జొహర్ కలిసి కొత్తవాళ్లతో చిన్నసినిమాగా ‘స్టూడెంట్ నం.1’ (2012) తీద్దామని అనుకున్నప్పుడు ఆలియాభట్ కాకుండా కరణ్ జొహర్కు గుర్తొచ్చిన రెండు పేర్లు వరుణ్ ధావన్, సిద్దార్థ్ మల్హోత్రా. ఇద్దరూ అతని దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసినవారే. నటులుగా మారుదామని ప్రయత్నిస్తున్నవారే. వారిని తీసుకున్నాడు కరణ్జొహర్. తండ్రి ప్రేమ కోసం పెనుగులాడుతూ ప్రియురాలి ప్రేమ దక్కుతుందా లేదా అనే అభద్రత పొందుతూ సతమతమయ్యే పాత్రలో వరుణ్ ధావన్ ఈ సినిమాతో ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు. అప్పటికి అతని వయసు 25 సంవత్సరాలే కావడం పూర్తిగా లేతదనం పోకపోవడంతో సినిమా పెద్ద హిట్ అయినా అవకాశాలు రాలేదు. అప్పుడు వరుణ్ ధావన్ తెలుగులో హిట్ అయిన ‘కందిరీగ’ సినిమా రీమేక్ ‘మై తేరా హూ’ (2014)లో నటించాడు. ఆ సినిమా హిట్ అయ్యింది. అదే సంవత్సరం రిలీజ్ అయిన ‘హప్టీ శర్మాకి దుల్హనియా’ కూడా హిట్ అయ్యింది. కాని అతనికి దేశం మొత్తం గమనించాల్సిన హిట్ అవసరం ఉంది. అది ‘బద్లా పూర్’ రూపంలో వచ్చింది. బద్లాపూర్ తనకు అన్యాయం చేసినవారు జైలుకు వెళ్లడంతో సాధారణంగా సినిమాలు ముగుస్తుంటాయి. కాని ‘బద్లాపూర్’ (2105) అలా కాదు. తన భార్య, కొడుకు చావుకు కారణమైన అందరిపై వరుణ్ధావన్ ‘బద్లా’ (పగ) తీర్చుకోవాలనుకుంటాడు. వాళ్లలో ఒక నిందితుడు జైలుకు వెళితే అతడు రిలీజై వచ్చే 15 ఏళ్ల వరకు ఎదురు చూస్తాడు. 15 ఏళ్ల తర్వాత అతణ్ణి పట్టుకొని, అతడితోపాటు తన వాళ్ల చావుకు కారణమైన మరో వ్యక్తిని చంపి పగ తీర్చుకునేదాకా నిద్రపోడు. దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ 16 కోట్లతో ఈ సినిమా తీస్తే 80 కోట్లు వచ్చాయి. ఈ సినిమాతో హీరోగానే కాదు నటుడిగా కూడా వరుణ్ ధావన్ ఎదిగాడు. ఇతగాడు అల్లరి చిల్లరిగా ఈ ఫీల్డ్లోకి రాలేదని గట్టిగా నిలబడటానికే వచ్చాడని ప్రేక్షకులు, బాలీవుడ్ ఒకేసారి అర్థం చేసుకుంది. బద్లాపూర్ వరుణ్ ధావన్ కెరీర్ని స్థిరపరిచింది. మంచి సినిమాల వరుస ఒకసారి నటుడు ఎదిగాక బాలీవుడ్ ఆ ఎదిగిన స్థాయికి కథలు తయారు చేయడం మొదలుపెడుతుంది. వరుణ్ ధావన్ తాను కేవలం డిష్యూం డిష్యూం హీరోగా ఉండిపోదలుచుకోలేదని పెర్ఫార్మెన్స్ ఉన్న పాత్రలు చేయదలుచుకున్నానని సంకేతాలు ఇచ్చాక మంచి కథలతో వచ్చింది. ‘బద్రీనాథ్ కి దుల్హనియా’ (2017), ‘అక్టోబర్’ (2018), ‘సూయి ధాగా’ (2018) ఇవన్నీ వరుణ్ ధావన్కు గట్టి పేరు తెచ్చిపెట్టాయి. వీటితో పాటు చేసిన ‘జుడ్వా’, ‘ఏబిసిడి2’, ‘డిష్యూం’ అతని కమర్షియల్ ఇమేజ్ను కాపాడాయి. భారీ కాస్ట్యూమ్ డ్రామా ‘కళంక్’ నిరాశ పరిచినా తాజాగా విడుదలైన ‘స్ట్రీట్ డాన్సర్’ ట్రైలర్ మరో సక్సెస్ను హామీ ఇచ్చేలా ఉంది. తన తండ్రి తీసిన ‘కూలీ నంబర్ 1’ సినిమాను వరుణ్ ధావన్ రీమేక్ చేస్తున్నాడు. వరుణ్ ధావన్కు ప్రేమ వ్యవహారాలు బాగానే ఉన్నాయని బాలీవుడ్ అంటూ ఉంటుంది. ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్తో అతని ఎఫైర్ బాహాటంగా కొనసాగింది. అయితే ఆలియా భట్తో కూడా ప్రేమ నడుస్తోందనే గాసిప్ ఉంది. మాస్, క్లాస్ రెండూ చేయదగ్గ హీరోగా వరుణ్ధావన్ ఇప్పుడు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకడిగా ఉన్నాడు. గత సంవత్సరం ఫోర్బ్స్ ప్రకటించిన వందమంది ఇండియా సెలబ్రిటీల లిస్ట్లో అతడు 15 స్థానంలో ఉన్నాడు. రాబోయే రోజులు అతనివే అనడంలో సందేహం లేదు. – సాక్షి ఫీచర్స్ డెస్క్ -
సినిమాలో చూసి ఎంజాయ్ చేయడమే : విజయ్
వరుణ్ ధావన్, శ్రద్ధ కపూర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా దర్శకత్వం వహించిన చిత్రంలో నోరా ఫతేహి, ప్రభుదేవా కీలక పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో డ్యాన్స్లు ఆదరగొట్టేలా ఉన్నాయని ట్రైలర్ను చూస్తే అర్థమవుతోంది. తాజాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్పై సన్సేషన్ స్టార్ విజయ దేవరకొండ ట్విటర్లో షేర్ చేశారు. వరుణ్, శ్రద్ధ, రెమో, ప్రభుదేవాలకు బెస్ట్ విషెస్ చెప్పారు. ‘నా జీవితంలో ఇది నేను చేయలేను.. సినిమాలో చూసి ఎంజాయ్ చేయటమే’ అని విజయ్ పేర్కొన్నారు. రెమో గతంలో దర్శకత్వం వహించిన ఏబీసీడీ, ఏబీసీడీ2 లను మించిపోయేలా ఇందులో డ్యాన్స్ బీట్స్ ఉన్నాయి. కాగా, ఈ చిత్రం జనవరి 24న విడుదల కానుంది. Ee life time lo idhi nenu cheyalenu, cinema lo chusi enjoy cheyatame 😀 Wishing brother @Varun_dvn @ShraddhaKapoor @remodsouza @PDdancing and all the street dancers the very best for #StreetDancer3D Releasing in Telugu on the 24th of Jan 2020. https://t.co/CTtA30ZPVx — Vijay Deverakonda (@TheDeverakonda) December 19, 2019 -
‘అచ్చం పటౌడి యువరాణిలా ఉంది’
ముంబై: కేదార్నాథ్ సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ గారాల పట్టి సారా ఆలీఖాన్. బీ-టౌన్లో అడుగుపెట్టిన ఏడాదిలోనే మూడు సినిమాల్లో నటించి మెప్పించి బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. దీంతో సారాకు ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా పెరిగిపోయింది. దీంతో ఆమెకు సంబంధించిన ప్రతీ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. తాజాగా సారా అలీఖాన్ షేర్ చేసిన తన చిన్ననాటి ఫోటోలకు ఫ్యాన్స్తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఉన్న ఆ ఫోటోలో సారా అలీఖాన్ రాజస్థానీ సాంప్రదాయ దుస్తుల్లో అచ్చం పటౌడీ యువరాణిలా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ఎరుపు, నల్లని రంగు గాగ్రచోలీతో పాటు ఐషాడో, గ్లాసీలిప్స్టీక్తో పెద్ద చెవి దిద్దులు, బంగారు గాజులు ధరించిన ఈ ఫోటోలో సారా ఆలీఖాన్ భలే ముద్దుగా ఉందంటూ మరికొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అలాగే మరో ఫోటోలో షీమ్మెరి బ్లాక్ లెహంగాతో పాటు బంగారు చెవి దిద్దులు, మాంగ్ తిలకం, గాజులు ధరించి.. ఎరుపు రంగు పాగా తలపై ధరించి ఉన్న ఫోటోకి ‘2000 సంవత్సరం నుంచి ఈ షాట్ కోసమే ఎదురు చుశాను’ అనే క్యాప్షన్ జత చేసి షేర్ చేసింది సారా అలీఖాన్. ప్రస్తుతం ఈ ఫోటో కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. View this post on Instagram Waiting for my shot since 2000 ⏰ 🎥 🎬🔌🔜🙇🏻♀️#apnatimeayega #tbt #sarakadrama A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Nov 7, 2019 at 1:41am PST ఇక గతేడాది వచ్చిన కేదర్నాథ్, సింబా సినిమాలతో హీరోయిన్గా మంచి విజయాలు సాధించిన సారా.. ఈ ఏడాది వరుణ్ ధావన్ కూలీ నెం.1 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడంతో మరో విజయాన్ని సారా తన ఖాతాలో వేసుకుంది. కాగా సారా ఈ సినిమా షూటింగ్లో హీరో వరుణ్ ధావన్తో కలిసి చేసిన అల్లరి ఫోటోలను కూడా షేర్ చేసింది. View this post on Instagram Cool and Coolie💁🏻♀️🙆🏽♂️🧳👜👫🌈 A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Nov 4, 2019 at 8:34pm PST -
పరమ వీర
‘బద్లాపూర్’ వచ్చిన నాలుగేళ్లకు దర్శకుడు శ్రీరామ్ రాఘవన్, హీరో వరుణ్ ధావన్ ఓ సినిమా కోసం కలసి పని చేయనున్నారు. 1971 ఇండియా–పాక్ యుద్ధంలో మరణించిన సెకండ్ ల్యూటినెంట్ అరుణ్ కేత్రపాల్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అరుణ్ కేత్రపాల్ ధైర్యానికి పరమవీర చక్రను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ‘‘సైనికుడి పాత్రలో నటించాలన్నది నా కల. ఈ సినిమాతో అది నెరవేరబోతోంది. ఈ సినిమా నాకు చాలా ముఖ్యమైనది. శ్రీరామ్ రాఘవన్గారితో మరోసారి పనిచేయడం చాలా సంతోషం’’ అని వరుణ్ ధావన్ పేర్కొన్నారు. -
‘కూలీ నెం.1’పై మోదీ ప్రశంసలు
న్యూఢిల్లీ: వరుణ్ ధావన్, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కూలీ నెం.1’. తాజాగా ఈ చిత్ర యూనిట్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. దీనికి గల కారణం షూటింగ్లో ప్లాస్టిక్ వాడకూడదని చిత్ర బృందం నిర్ణయించడమే. దీనిలో భాగంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు కాకుండా స్టీల్ బాటిళ్లనే ఉపయోగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ‘ప్రధాని పిలుపు మేరకు ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చే ప్రక్రియలో మేం భాగం కావాలని భావించాం. దీనిలో భాగంగా ఇప్పటి నుంచి స్టీల్ వాటర్ బాటిళ్లనే వాడాలని నిర్ణయించుకున్నాం. చిన్న మార్పుల ద్వారానే మనం అనుకున్నది సాధించవచ్చు’అంటూ హీరో వరుణ్ ధావన్ ట్వీట్ చేశారు. అయితే వరుణ్ ధావన్ ట్వీట్కు మోదీ రీ ట్విట్ చేశారు. ‘కూలీ నెం 1 చిత్ర బృందం తీసుకున్న నిర్ణయం అద్భుతమైనది. ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చేందుకు సినీ పరిశ్రమ నుండి లభిస్తున్న మద్దతు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’ అంటూ మోదీ కొనియాడారు. ఇక ప్రపంచదేశాలన్నీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్యూపీ)కి ఇక గుడ్ బై చెప్పే సమయం వచ్చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. Superb gesture by the team of #CoolieNo1! Happy to see the film world contributing towards freeing India from single use plastic. https://t.co/bPXFgHz2I4 — Narendra Modi (@narendramodi) September 12, 2019 -
సచిన్ గల్లీ క్రికెట్; షాకైన అభిషేక్, వరుణ్
-
సచిన్ గల్లీ క్రికెట్; షాకైన అభిషేక్, వరుణ్
ముంబై : మైదానంలోనే కాదు బయట కూడా స్ఫూర్తిమంతంగా వ్యవహరించడం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నైజం. జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ కార్యక్రమానికి సచిన్ మద్దతు పలికాడు. ఈ క్రమంలో గురువారం గల్లీలో క్రికెట్ ఆడాడు. అయితే, తనతో పాటు క్రికెట్ ఆడతారా అని బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, అభిషేక్ బచ్చన్లను ఆహ్వానించడంతో వారు ఆశ్చర్యంలో మునిగిపోయారు. మెహబూబా స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సచిన్ వారితో కలిసి సరదాగా క్రికెట్ ఆడాడు. తొలుత సచిన్ బ్యాటింగ్ చేయగా.. వరుణ్, అభిషేక్ బంతులేశారు. అనంతరం వారిద్దరికీ బౌలింగ్ చేసిన లిటిల్ మాస్టర్ అక్కడే ఉన్న జియా అనే మహిళా యువ క్రికెటర్ను ఎంకరేజ్ చేశాడు. ఆమెతో వరుణ్, అభిషేక్కి బౌలింగ్ చేయించాడు. ‘స్పోర్ట్స్ ప్లేయింగ్ నేషన్’, ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ హాష్టాగ్లను జత చేస్తూ.. సచిన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. గల్లీలో క్రికెట్ ఆడటం ఆనందం ఉందని సచిన్ ట్విటర్లో పేర్కొన్నాడు. చేసే పనిలో ఆటల్ని భాగం చేసుకోవాలని సూచించాడు. కాగా, ఈ ట్వీట్పై వరుణ్ స్పందించాడు. క్రీడా దినోత్సవం సందర్భంగా గొప్ప చొరవ చూపారు సర్ అంటూ ప్రశంసించాడు. మీతో క్రికెట్ ఆటడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. -
ఆనందం.. విరాళం
తమ అభిమాన స్టార్స్ని కలవాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. అలా స్టార్స్ను ఫ్యాన్స్ను కలిపేలా ఓ ఈవెంట్ ఏర్పాటు చేసి దాన్ని చారిటీకి ఉపయోగించాలనుకుంటున్నారు అన్షులా కపూర్. ఇంతకీ అన్షులా కపూర్ ఎవరంటే.. నిర్మాత బోనీ కపూర్ మొదటి భార్య కుమార్తె. నటుడు అర్జున్ కపూర్ చెల్లెలు. నాన్న, అన్నలా సినిమాల్లోకి రాలేదు అన్షులా. అయితే సేవా కార్యక్రమాలు చేయడం తనకి చాలా ఇష్టం. ఇందులో భాగంగానే ‘ఫ్యాన్ కైండ్’ అనే ఆన్లైన్ ఫండ్ రైజింగ్ ప్లాట్ఫామ్ను స్థాపించారామె. మన అభిమాన స్టార్స్తో క్రికెట్, బేకింగ్, పింట్ బాల్.. ఇలా సరదాగా గేమ్స్ ఆడుకోవచ్చు. ఇందుకోసం 300 పెట్టి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఈ టికెట్స్తో వచ్చిన డబ్బులో ఎక్కువ మొత్తం విరాళాలకు ఉపయోగిస్తారట. బాలీవుడ్ యాక్టర్స్ వరుణ్ ధవన్, ఆలియా భట్, సోనాక్షి సిన్హాలు ఈ ఫ్యాన్కైండ్ సంస్థతో అనుబంధమయ్యారు. ‘‘నీటి కొరత వల్ల ఈ ఏడాది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఈవెంట్తో వచ్చిన డబ్బుని వాళ్లకు ఉపయోగపడేలా చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు వరుణ్. ‘‘అభిమానులకు వాళ్ల ఆనంద క్షణాలు ఇస్తూనే అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు అన్షులా కపూర్. -
గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. వృద్ధుడైన తర్వాత తన రూపం ఎలా ఉంటుందో ఓ యాప్ ద్వారా ఫొటో తీసుకున్న అర్జున్.. దానిని తన ఇన్స్టా అకౌంట్లో షేర్ చేశాడు. ‘వృద్ధాప్యంలో నేను ఇలా ఉంటానా... గుర్తుపట్టారా’ అంటూ అర్జున్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో రాసుకొచ్చాడు. కొన్ని గంటల్లోనే వైరల్గా మారిన ఈ ఫొటోపై నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ఓల్డ్మాన్ చాలా అందంగా ఉన్నావ్’ అంటూ అర్జున్ బాబాయ్ సంజయ్ కామెంట్ చేయగా...మరికొంత మంది మాత్రం ఈ గెటప్లో అచ్చం సంజయ్లా ఉన్నావు అంటూ బాలీవుడ్ నటుడు సంజయ్ సక్సేనాతో పోలుస్తున్నారు. ఇక అర్జున్ కజిన్ సోనమ్ కపూర్ కూడా సదరు యాప్ ద్వారా వృద్ధాప్యంలో తానెలా ఉంటారో తెలిపే ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ 75- 80 ఏళ్ల వయస్సులో ఈమె ఎలా ఉన్నారో చూడండి. నిజంగా తను చాలా అందంగా ఉంది కదా. తను ఎల్లప్పటికీ అందాల రాణిగానే ఉంటుంది’ అంటూ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. కాగా వరుణ్ ధావన్ కూడా తన ఓల్డేజ్ ఫొటోను షేర్ చేసి... అనిల్ కపూర్ నూరేళ్ల వయస్సులో ఎలా ఉంటారో నేను 70 ఏళ్లకే అలా ఉన్నాను కదా అంటూ చమత్కరించాడు. View this post on Instagram Old age hit me like .. 👀 A post shared by Arjun Kapoor (@arjunkapoor) on Jul 16, 2019 at 3:52am PDT View this post on Instagram 70 years of reebokXvarundhawan P.s I didn’t stop training. Alot of people feel this is the way @anilskapoor will look when he’s 100 A post shared by Varun Dhawan (@varundvn) on Jul 16, 2019 at 2:23am PDT -
ఓ తండ్రిగా ఇంతకన్నా ఏం కావాలి?!
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్టు సమాచారం. సినిమాలతో బిజీగా ఉండే వరుణ్ వీలు చిక్కినప్పుడల్లా.. తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్తో కలిసి పార్టీలకు, పబ్లకు, డిన్నర్లకు వెళ్తాడన్న సంగతి తెలిసిందే. దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీ-టౌన్ కోడైకూసింది. అయితే ఇంతవరకు ఈ విషయంపై ఎటువంటి కామెంట్ చేయని వరుణ్.. కాఫీ విత్ కరణ్ షోలో తొలిసారిగా స్పందించాడు. వచ్చే ఏడాది పెళ్లి..! ‘అవును.. నేను తనతో ఉన్నాను. ఇకపై ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే తను స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన మహిళ. సమస్యల గురించి గళం వినిపించగల ధీశాలి. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తుంది. అందుకే తనకు జీవిత భాగస్వామిగా మారి.. తన పక్కన నిలబడాలనుకుంటున్నాను. తన విజయాల్లో నా వంతు పాత్ర పోషించాలనుకుంటున్నా. అదే విధంగా తను కూడా నా గురించి ఇలాగే ఆలోచిస్తుంది. అన్నివేళలా నాకు తోడుగా ఉంటుంది’ అని నటాషాతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఈ జంట బంధం గురించి వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ కూడా సానుకూలంగా స్పందించాడు. ‘ వచ్చే ఏడాది మా అబ్బాయి వివాహం జరిగే అవకాశం ఉంది. వరుణ్-నటాషాల రిలేషన్షిప్పై నాకు పూర్తి నమ్మకం ఉంది. అంతకన్నా ఎక్కువ సంతోషంగా కూడా ఉంది. ఒక తండ్రిగా నాకు ఇంతకన్నా ఏం కావాలి’అని పేర్కొన్నాడు. దీంతో త్వరలోనే వరుణ్ ధావన్ వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నాడంటూ అభిమానులు సంబరపడుతున్నారు. కాగా వరుణ్ -అలియా భట్ జంటగా నటించిన ‘కళంక్’ సినిమా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. -
చెక్ ఇవ్వాలనుంది
‘‘ఏదో ఒకరోజు నిర్మాతగా మారతాను. చెక్లిస్తాను. కానీ సినిమా సెట్లో మాత్రం లావాదేవీల గురించి మాట్లాడుతూ సీరియస్ నిర్మాతలా మాత్రం ప్రవర్తించను’’ అంటున్నారు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. కెరీర్లో ఎక్కువ శాతం విజయాలు నమోదు చేసుకుని ‘ప్రొడ్యూసర్స్కు సేఫ్ బెట్’ అనే పేరు సంపాదించారు వరుణ్. లేటెస్ట్గా నిర్మాతగా మారాలనే ఆలోచన ఉందని తెలిపారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘నటుడిగా నా సినిమాల ద్వారా నిర్మాతలకు డబ్బు రావాలని కోరుకుంటాను. నా మీద ఇన్వెస్ట్ చేస్తున్నందుకు వాళ్లు నష్టపోకూడదు. ప్రస్తుతం నేను హీరోగా చేస్తున్న ‘కూలీ నెం.1’ మా సొంత ప్రొడక్ష¯Œ లో తీస్తున్నాం. ఈ చిత్రానికి మా నాన్న∙డేవిడ్ ధావన్ దర్శకుడు. నేను హీరోగా నటించడంతో పాటు ఈ సినిమా ప్రొడక్షన్ను కూడా చూసుకుంటాను. త్వరలోనే పూర్తి స్థాయి నిర్మాతగా మారతాను’’ అని పేర్కొన్నారు. -
ఆలియా ఓటు వేయదట ఎందుకంటే..
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయబోనని చెబుతోంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్. తన దగ్గర ఇండియన్ పాస్ పోర్టు లేదని అందుకే ఓటు వేయలేకపోతున్నానని చెప్పింది. వరుణ్ ధావన్, అలియా భట్ లీడ్ రోల్స్లో వస్తున్న తాజా చిత్రం 'కళంక్. ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్ నటిస్తున్నారు. కళంక్ టీంతో ఇండియా టూడే ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రభావం మీపై ఎలా ఉంది అని ప్రశ్నించగా.. వరుణ్, సోనాక్షి, ఆదిత్యలు ఓటు వేయడం మా బాధ్యత అని చెప్పారు. ఇక ఆలియానును అడగ్గా తాను ఓటు వేయలేనని చెప్పింది. తనకు ఇండియన్ పాస్పోర్టు లేదని అందుకే ఓటు వేయలేనని సెలవిచ్చింది. భారత రాజ్యాంగం ప్రకారం భారత పౌరులకు మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. ఆలియా భట్ బ్రిటీష్ పౌరురాలు అందుకే ఆమెకు భారత్లో ఓటు హక్కులేదు. అభిషేక్ వర్మ డైరక్ట్ చేస్తున్న ‘కళంక్’ మూవీని కరణ్ జోహర్, సాజిద్ల నదియావాలా, ఫాక్స్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మాధురి దీక్షిత్, సంజయ్ దత్, సోనాక్షి సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్ లు నటిస్తున్నారు. ఏప్రిల్ 17న సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నమ్మకం ముఖ్యం
ప్రేమ గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. భిన్న నిర్వచనాలు ఉంటాయి. మరి..‘మీ దృష్టిలో ప్రేమంటే ఏం చెబుతారు?’ అన్న ప్రశ్నను వరుణ్ ధావన్ ముందు ఉంచితే...‘‘నా దృష్టిలో ప్రేమ అంటే కుటుంబ సభ్యులను ప్రేమించడం. ఏ రిలేషన్షిప్లో అయినా నిజాయతీతో పాటు నమ్మకం ముఖ్యం. ఆ నమ్మకం దూరమైనప్పుడు ఏదో ఒక సందర్భంలో మన మనసు కచ్చితంగా బాధపడాల్సి వస్తుంది. ఎవరైనా ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమించిన వారితో చనిపోవడానికైనా సిద్ధపడే మనస్తత్వం ఉంటుంది. కానీ అది వాస్తవంలో చాలా కష్టం’’ అని చెప్పుకొచ్చారు. తాను త్వరలో ఓ బయోపిక్లో నటించ బోతున్నట్లు వరుణ్ ధావన్ వెల్లడించారు. అభిషేక్వర్మన్ దర్శకత్వంలో వరుణ్ ప్రధాన పాత్రలో నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘కళంక్’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఇక ఆయన వ్యక్తిగత విషయాలకొస్తే... తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్తో వరుణ్ ధావన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. -
ప్రియురాలి చావుకొచ్చిన అభిమానం..!
సాక్షి, న్యూ ఢిల్లీ: అభిమానం వెర్రిగంగలెత్తితే ఇలాగే ఉంటుందేమో.. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కనికరించనందుకు అతని ప్రేయసిని చంపుతానంటూ ఓ మహిళాభిమాని బెదిరింపులకు దిగింది. వరుణ్ ధావన్ని కలిసేందుకు అతని ఇంటిముందు చాలాసేపు ఓ అభిమాని వేచి చూసింది. ‘కళంక్’ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న వరుణ్ ఇంటికి కాస్త ఆలస్యంగా రావడమే కాక.. అలిసిపోయి ఉన్నానని, కలవటం కుదరదని చెప్పాడు. ఇదేమీ పట్టించుకోని సదరు అభిమాని వరుణ్ని కలవాల్సిందేనని పట్టుబట్టింది. కుదరదని చెప్పటంతో వరుణ్ ప్రేయసి నటాషా దలాల్ను చంపుతానని వీరంగం సృష్టించింది. వరుణ్ ఇంటి వద్ద ఆమెను పంపించడానికి హీరో సిబ్బంది విశ్వ ప్రయత్నం చేసినా దాదాపు 45 నిమిషాలపాటు ఆమె రచ్చ చేయడంతో పోలీసులను పిలిపించక తప్పలేదు! -
నవ్వుల కూలీ!
జూలై నుంచి కూలీగా మారనున్నారు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. 1991లో వెంకటేశ్ హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం ‘కూలీ నెం.1’ అదే పేరుతో హిందీలో రీమేక్ అయ్యింది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో గోవింద నటించారు. ఇప్పుడు ఈ హిందీ ‘కూలీ నెం.1’ లేటెస్ట్ రీమేక్లో హీరోగా నటించే బాధ్యతను డేవిడ్ ధావన్ తనయుడు వరుణ్ ధావన్ తీసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా సారా అలీఖాన్ నటించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జూలై నుంచి ఆరంభం కానుంది. ‘‘ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథలో మార్పులు చేశాం. మరింత హాస్యం ఉంటుంది. ప్రస్తుతం లొకేషన్స్ను సెలక్ట్ చేస్తున్నాం. ఫారిన్ షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. త్వరలో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
స్త్రీ శక్తి
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి బహార్ బేగం, రూప్, సత్యలు వచ్చేశారు. ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో సంజయ్దత్, వరుణ్ ధావన్, ఆదిత్యా కపూర్, మాధురీ దీక్షిత్, సోనాక్షీ సిన్హా, ఆలియా భట్ ముఖ్య తారలుగా రూపొందిన మల్టీస్టారర్ పీరియాడికల్ మూవీ ‘కళంక్’. 1921 నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని తెలిసింది. గురువారం ఈ సినిమాలోని మేల్ యాక్టర్స్ లుక్స్, రోల్స్ వివరాలను వెల్లడించింది. చిత్రబృందం. బల్రాజ్ చౌదరిగా సంజయ్దత్, జాఫర్గా వరుణ్ ధావన్, దేవ్గా ఆదిత్యాకపూర్లు కనిపిస్తారు. శుక్రవారం ఫిమేల్ ఆర్టిస్టుల వివరాలను తెలిపారు. బహార్ బేగం, సత్య, రూప్ పాత్రల్లో మాధురీ దీక్షిత్, సోనాక్షి సిన్హా, ఆలియా భట్ నటించారు. ఈ ముగ్గురివీ శక్తిమంతమైన పాత్రలని సమాచారం. ఇక్కడున్న ఈ ముగ్గురి ఫొటోలు సినిమాలోని లుక్స్కి సంబంధించినవే. హీరోయిన్లు కృతీ సనన్, కియారా అద్వానీలు ఈ సినిమాలో ప్రత్యేకపాత్రలు చేశారు. దాదాపు 21ఏళ్ల తర్వాత సంజయ్దత్, మాధురీ దీక్షిత్ కలిసి నటించిన చిత్రమిది. ఇంతకుముందు మాధురి, సంజయ్ 1997లో ‘మహానతా’ అనే సినిమాలో నటించారు. ఇక తాజా చిత్రం ‘కళంక్’ ఏప్రిల్లో విడుదల కానుంది. -
టాటా.. బై బై
‘కళంక్’ టీమ్కు టాటా చెప్పేశారు వరుణ్ ధావన్. ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాధురీ దీక్షిత్, సంజయ్ దత్, వరుణ్ ధావన్, ఆదిత్యారాయ్ కపూర్, ఆలియా భట్, సోనాక్షీ సిన్హా ముఖ్య తారలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో తన షూటింగ్ పూర్తి చేసినట్లు వరుణ్ ధావన్ పేర్కొన్నారు. ‘‘ఇప్పటి వరకు నేను నటించిన వాటిలో పెద్ద సినిమా ఇది. నిజంగా చాలా కష్టపడ్డాను. సోనా, మాధురీ మేడమ్, సంజు సార్, ఆలియా మేడమ్లతో నేను బిగ్ స్క్రీన్ని షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఆలియా భట్తో నాలుగోసారి నటించడం సూపర్ ఎగై్జటింగ్గా అనిపించింది’’ అని పేర్కొన్నారు వరుణ్. ‘‘హార్డ్వర్క్తో వరుణ్ ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తుంటాడు. ‘కళంక్’ సెట్లోనూ అదే చేశాడు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని ఆలియా పేర్కొన్నారు. ‘కళంక్’ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... 1994లో వచ్చిన ‘అందాజ్ అప్నా అప్పా’ సినిమా రీమేక్ లేదా సీక్వెల్లో వరుణ్ ధావన్, రణ్వీర్ సింగ్ నటించనున్నారనే ప్రచారం బాలీవుడ్లో జరుగుతోంది. -
అర్ధసెంచరీ కొట్టిన ఆలియా
గ్రౌండ్లో కాదు... ‘కళంక్’ సినిమా సెట్లో కథానాయిక ఆలియా భట్ అర్ధ సెంచరీ కొట్టారు. మీరు ఊహించినట్లు ‘కళంక్’ సినిమా సెట్లో క్రికెట్ మ్యాచ్ ఏమీ ఆడలేదు. ఈ సినిమా షూటింగ్లో ఆలియా భట్ 50 రోజులను పూర్తి చేసుకున్నారని చెబుతున్నాం. ‘2 స్టేట్స్’ ఫేమ్ అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ హిందీ చిత్రం ‘కళంక్’. సంజయ్ దత్, మాధురి దీక్షిత్, వరుణ్ ధావన్, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో వేసిన సెట్లో జరుగుతుందని బాలీవుడ్ సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కాకుండా ‘బ్రహ్మాస్త్ర’లో నటిస్తున్నారు ఆలియా. అలాగే ఆమె తండ్రి మహేశ్ భట్ దర్శకత్వంలో రూపొందనున్న ‘సడక్ 2’లో కూడా ఓ కీలక పాత్ర చేయనున్నారామె. ఇక ఆలియా బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్తో ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో -
ఆ అనుభవం బాగుంది!
సినిమా: కష్టమైనా ఆ అనుభవం బాగుంది అంటోంది నటి అనుష్కశర్మ. ఇప్పుడు బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ ఈ బ్యూటీ. ఈమె నటించిన తాజా చిత్రం సుయ్దాగా. వరుణ్ధావన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీతలైన శరత్ కటారియా దర్శకత్వంలో మనీశ్శర్మ నిర్మించారు. ఇంది ఒక కుగ్రామంలో జరిగే కథాంశంతో తెరకెక్కిన చిత్రం. వరుణ్ధావన్ ఇందులో మౌజీ అనే పాత్రలో నటించారు. చిన్నచిన్న గ్రామాల్లో ఎక్కువగా వాడే వాహనం సైకిల్. అది అంటే మౌజీకి చాలా ఇష్టం. తన కష్టసుఖాలను దానితోనే పంచుకుంటాడు అని దర్శకుడు తెలిపారు. ఇది ప్రేమ, ఆత్మవిశ్వాసం ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కించిన చిత్రం అని ఆయన తెలిపారు. చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ధమ్ లగా కే హైసా వంటి బ్లాక్బస్టర్ చిత్రం తరువాత ఈ దర్శక నిర్మాతల ద్వయం రూపొందించిన చిత్రం సుయ్ దాగ. ఈ చిత్రంలో తాను అనుష్కశర్మ కలిసి సైకిల్పై ప్రయాణం చేసే సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. చిత్రం కోసం 15 రోజుల పాటు నిత్యం 10 గంటలు తొక్కాను అని నటుడు వరుణ్ధావన్ తెలిపారు. అరుణ్ధావన్ సైకిల్ తొక్కుతుంటే తాను ముందుకుర్చునే సన్నివేశాలు చిత్రంలో చోటు చేసుకుంటాయి.వేసవి కాలంలో మండుటెండలో ఉత్తర భారతదేశంలో ఆ సన్నివేశాలను చిత్రీకరించారు. నాకు సైకిల్పై కూర్చోవడం అలవాటు లేదు. నేనెప్పుడూ సైకిల్ను వాడలేదు. ఆ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఎక్కువ సేపు సైకిల్పై కూర్చోవడం కష్టంగా ఉన్నా, ఆ అనుభవం బాగుంది అని నటి అనుష్కశర్మ అన్నారు. ఈ చిత్రంలో ఈ బ్యూటీ వేషధారణ, అభినయం గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇందులో అచ్చం గ్రామీణ యువతిగా అనుష్కశర్మ మారిపోయారు. యాష్రాజ్ ఫిలింస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంపై సినీ భారతంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రం ఈ నెల 28వ తేదీన ప్రçపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. -
బంధుప్రీతి ఉంది
గతేడాది ‘నెపోటిజమ్ (బంధుప్రీతి) రాక్స్’ ఇష్యూలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్, నటుడు సైఫ్ అలీఖాన్, నటుడు వరుణ్ ధావన్లకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కొన్ని విమర్శలు, కొంత సపోర్ట్ లభించిన విషయం గుర్తుండే ఉంటుంది. రీసెంట్గా వరుణ్ ధావన్ ఈ విషయంపై స్పందించారు. ‘‘అవును.. బాలీవుడ్ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఒక భాగంగా ఉంది. కానీ బయటి నుంచి వచ్చే వారికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను సక్సెస్ఫుల్గా వినియోగించుకునే వారు ఇండస్ట్రీలో రాణించగలుగుతారు. ఎవరో ఎందుకు? మా నాన్నగారు (డేవిడ్ ధావన్) బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారే. మా నాన్న కెరీర్ స్టార్టింగ్లో ఎన్ని కష్టాలు పడ్డారో నాకు ఇంకా గుర్తు ఉంది’’ అని చెప్పుకొచ్చారు వరుణ్« దావన్. ఇక సినిమాల విషయానికొస్తే... శరత్ కటారియా దర్శకత్వంలో వరుణ్ ధావన్, అనుష్కా శర్మ జంటగా నటించిన ‘సూయి దాగా’ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సినిమా కాకుండా మల్టీస్టారర్ మూవీ ‘కళంక్’లో ఓ పాత్ర పోషిస్తున్నారు వరుణ్. -
‘హీరో’యిన్
ఇక్కడున్న ఫొటోను చూసి అనుష్కా శర్మతో ఉన్న ఈ కొత్త ‘హీరో’యిన్ ఎవరు? ఈమె అనుష్కా శర్మకు ఏమౌతారు? అనే ఆలోచనలను పక్కనపెట్టండి. ఎందుకంటే ఫొటోలో ఉన్నది అసలు హీరోయిన్ కాదు హీరో వరుణ్ ధావన్. శరత్ కటారియా దర్శకత్వంలో వరుణ్ ధావన్, అనుష్కా శర్మ జంటగా నటించిన సినిమా ‘సూయి ధాగా’. ‘మేడియన్ ఇండియా’ అనేది క్యాప్షన్. మౌజీ పాత్రలో వరుణ్, మమత పాత్రలో అనుష్కా శర్మ నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్లో రిలీజ్ కానుంది. మూవీ ప్రమోషన్లో భాగంగా వరుణ్ ధావన్ ఇలా చీర కట్టుకున్నారు. నిశితంగా పరిశీలిస్తేనే ఫొటోలో ఉన్నది వరుణ్ ధావన్ అని అర్థం కాదు కదూ! -
అనుష్కశర్మపై కుళ్లు జోకులు!
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ వరుణ్ ధావన్, బ్యూటి క్వీన్ అనుష్క శర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘సూయి ధాగా’. ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదల అయిన విషయం తెలిసిందే. .‘మేడ్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్కు విశేష స్పందన లభిస్తోంది. విదేశీ ఉత్పత్పులు వద్దని జాతిపిత మహాత్మా గాంధీ చరకా ద్వారా ఖాదీ వస్త్రాలను రూపొందించిన అంశాలను ప్రస్తావిస్తూ భారతీయ వస్త్ర పరిశ్రమ గొప్పతనాన్ని చాటి చెప్పే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్లో అనుష్క డిగ్లామర్ పాత్రలో తన అమాయకత్వపు నటనతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఓ సన్నివేశంలో అనుష్కశర్మ భావోద్వేగానికి లోనైనా ఫొటోకు క్యాప్షన్గా నెటిజన్లు కుళ్లు జోకులు పేల్చుతున్నారు. ఐదో సారికి పరీక్షల్లో పాసైతే ఉండే తల్లి రియాక్షన్ అని, ముంబై లోకల్ ట్రైన్లో కిటికీ వద్ద సీటు లభిస్తే కలిగే ఆనందమని కామెంట్ చేస్తున్నారు. ఒకరు పరీక్షా ప్రశ్నపత్రం అత్యంత సులువుగా వచ్చి.. మరో ఆన్సర్ షీట్ అడుగుతున్నప్పుడు కలిగే భావోద్వేగమని సెటైర్ వేస్తున్నారు. కెప్టెన్ కోహ్లి డీఆర్ఎస్ విజయవంతమైనపుడు అనుష్క కలిగే ఆనందమని మరొకరు అభిప్రాయపడ్డారు. ఇలా నెటిజన్లు కుళ్లు జోకులు పేల్చుతుండటంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ ఒక్క ఫొటోనే కాకుండా ఈ మూవీకి సంబంధించిన మరిన్నీ ఫొటోలపై సైతం నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. శరత్ కటారియా దర్శకత్వంలో యశ్రాజ్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ( చూడండి: సూయి ధాగా ట్రైలర్ ) When finally it's your turn to sit on Window Seat in Mumbai Local. 😥 pic.twitter.com/XznwlrhRPy — Mumbaikar Chikna (@Madan_Chikna) August 14, 2018 When question paper is so damn easy...that you get emotional while asking for an extra answer paper. pic.twitter.com/vhadAmpfVM — Arjun (@Zoomfatak) August 14, 2018 When Virat Kohli’s decision of taking DRS turns out to be right. pic.twitter.com/MQ2IBo0Jo3 — Kaju Katli (@MonkNxtDoor) August 14, 2018 -
సూయి ధాగా ట్రైలర్
-
సూయి ధాగా ట్రైలర్: మేడ్ ఇన్ చైనా ఎందుకు?
ముంబై : బాలీవుడ్ చాక్లెట్ బాయ్ వరుణ్ ధావన్, బ్యూటి క్వీన్ అనుష్క శర్మ జంటగా నటిస్తున్న‘ సూయి ధాగా’ సినిమా ట్రైలర్ సోమవారం విడుదల అయిది. .‘మేడ్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కుతోంది. దేశంలో ఖాదీ పరిశ్రమల నేపథ్యంగా సినిమా సాగనుంది. విదేశీ ఉత్పత్పులు వద్దని జాతిపిత మహాత్మా గాంధీ చరకా ద్వారా ఖాదీ వస్త్రాలను రూపొందించిన అంశాలను ఇందులో ప్రస్తావిస్తూ భారతీయ వస్త్ర పరిశ్రమ గొప్పతనాన్ని చాటి చెప్పే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్లో అనుష్క అమాయకత్వం భావోద్వేగానికి గురి చేస్తుంది. ట్రైలర్లో ఏముంది మౌజీ(వరుణ్), మమతా(అనుష్క) మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు. మౌజీ పెళ్లి వేడుకలు, కార్యక్రమాల్లో కుక్క, కోతి వేషాలు వేస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు. అది మమతాకు నచ్చదు. ఇలా జంతువులుగా ప్రవర్తిస్తూ నలుగురిలో నవ్వుల పాలు అవ్వడం కన్నా ఉన్న ప్రతిభతో చిరు వ్యాపారం ప్రారంభించాలని మమతా తన భర్తకు సూచిస్తుంది. అలా ఇద్దరూ ఓ కుట్టు మెషీన్ను కొని దస్తులు కుట్టడం నేర్చుకుంటారు. అలా ఇద్దరూ దుస్తులు కుట్టే కర్మాగారంలో పనిలో చేరతారు. కానీ కర్మాగారంలో కుట్టిన దుస్తులపై ‘మేడ్ ఇన్ చైనా’ అని ప్రింట్ చేయిస్తారు. అది చూసిన మౌజీ..‘ఇదేంటి మేడ్ ఇన్ చైనా అని కుట్టారు?’ అని తోటి ఉద్యోగిని అడుగుతాడు. ఇందుకు అతను స్పందిస్తూ..‘మేడ్ ఇన్ చైనా కాకపోతే మేడ్ ఇన్ ఘజియాబాద్ అని కుడతారా?’ అని చమత్కరిస్తాడు.అప్పుడు తానే స్వయంగా దుస్తులు కుట్టే చిన్న వ్యాపారం ప్రారంభించి వాటికి ‘మేడ్ ఇన్ భారత్’ అని ప్రింట్ చేయాలని అనుకుంటాడు మౌజీ. కనుమరుగైపోతున్న భారతీయ సంప్రదాయ దుస్తులను మళ్లీ ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటాడు. ఇందుకు మమతా కూడా సాయపడుతుంది. గాంధీజీ పాటించిన ‘మేక్ ఇన్ ఇండియా’ అనే పాయింట్తో పాటుగా ఓ అద్భుతమైన లవ్ స్టోరీని కూడా చెప్పదలుచుకున్నారు. యశ్ రాజ్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
స్త్రీలోక సంచారం
ఆకస్మిక గుండె జబ్బులతో అత్యవసరంగా ఆసుపత్రిలో చేరిన మహిళలకు కనుక లేడీ డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స అందినట్లయితే వారు కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని యు.ఎస్. వైద్య పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయింది! ఫ్లోరిడాలో గత 19 ఏళ్లుగా 5 లక్షల 82 వేల గుండెపోటు కేసులను అధ్యయనం చేస్తూ వచ్చిన ఈ పరిశోధకులు.. మగవైద్యుడి సేవల కన్నా , స్త్రీ వైద్యుల సేవలకే మహిళలు త్వరగా కోలుకున్నారని, వీరిలో మరణాల శాతం కూడా బాగా తక్కువగా ఉందని గుర్తించారు. మహిళలు రోజుకు 352 నిమిషాల పాటు వేతనం లేని పనిని చేస్తున్నట్లు న్యూఢిల్లీలోని ‘నేషనల్ సర్వే ఆఫీస్’ అంచనా వేసింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన ఈ ‘టైమ్–యూజ్’ సర్వే 2020 వరకు కొనసాగుతుందని, ఆ ఏడాది జూన్లో వెలువడే పూర్తిస్థాయి ఫలితాలు గృహిణుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించేందుకు ఉపయోగపడతాయని వెల్లడించిన సర్వే ఆఫీస్ డైరెక్టర్ జనరల్ దేవిప్రసాద్ మండల్.. ఆ తర్వాతి నుంచీ ప్రతి మూడేళ్లకొకసారి ఈ విధమైన సర్వే జరుగుతుంటుందని ప్రకటించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సుప్రీంకోర్టు జడ్జిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన ఎనిమిదవ మహిళ ఇందిరా బెనర్జీ రాకతో సుప్రీంకోర్టు చరిత్రలోనే ఏకకాలంలో ముగ్గురు మహిళా జడ్జీలు విధి నిర్వహణలో ఉండటం ఒక రికార్డు అయింది. జస్టిస్ ఇందిరకు ముందు ఏడవ జడ్జిగా ఇందు మల్హోత్రా, ఆరవ జడ్జిగా ఆర్.భానుమతి, ఐదవ జడ్జిగా రంజనా ప్రకాశ్ దేశాయ్, నాల్గవ జడ్జిగా జ్ఞానసుధా మిశ్రా, మూడవ జడ్జిగా రుమాపాల్, రెండవ జడ్జిగా సుజాతా మనోహర్, మొట్టమొదటి జడ్జిగా ఫాతిమా బీవీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. దేశంలో ‘లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్’ గా (నిరంతరం, ప్రతిచోటా) మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించేందుకు కేంద్ర శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏవిధమైన చర్యలు తీసుకోబోతున్నదీ కోర్టుకు తెలియబరచాలని జస్టిస్ మదన్ బి.లోకూర్ అధ్యక్షతన ఏర్పాటైన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. బిహార్లోని ముజఫర్పూర్ శరణాలయంలో లైంగిక అకృత్యాలకు గురైన 34 మంది బాలికలను సుశిక్షితులైన మానసిక వైద్యుల సమక్షంలో మాత్రమే ఎన్.సి.పి.సి.ఆర్. (నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) సభ్యులు మాట్లాడించాలని పట్నా పౌరుడొకరు రాసిన లేఖను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ విధమైన ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 28 విడుదలకు సిద్ధమౌతున్న బాలీవుడ్ చిత్రం ‘సూయి ధాగా’ లో ఎంబ్రాయిడరీ వర్క్ చేసే ‘మమత’ అనే యువతి పాత్రలో అనుష్క శర్మ విలక్షణంగా కనిపించబోతున్నారని ట్విట్టర్లో ఆ చిత్రం హీరో వరుణ్ ధావన్ (టైలర్)తో కలిసి ఉన్న ఆమె ఫొటోలను బట్టి తెలుస్తోంది. అయితే చిత్రం లోగోను విడుదల చేసిన వీడియోలో ‘మమత’ పాత్రకు పూర్తి భిన్నమైన ఆధునిక వస్త్రధారణలో అనుష్కను చూసినప్పుడు ఏ క్యారెక్టర్ అయినా ఆమెలో చక్కగా ఇమిడిపోతుందేమో అనిపించేలా ఉండటం విశేషం. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా గత జూన్లో పదవీ విరమణ పొందిన పి.జె.కురియన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇవాళ జరుగుతున్న ఎన్నికకు ప్రతిపక్ష అభ్యర్థిగా మొదట ఎన్.సి.పి. (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) ఎం.పి. వందనా చవాన్ను అనుకున్న కాంగ్రెస్ చివరి నిముషంలో ఆమెను పక్కన పెట్టింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా వందన పేరును బహుజన్ సమాజ్వాది పార్టీ నేత సతీశ్ చంద్ర మిశ్రా ప్రతిపాదించగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత డెరెక్ ఒబ్రియన్ బలపరిచారు. ప్రసవానంతర కుంగుబాటును (పోస్ట్పార్టమ్ డిప్రెషన్) తట్టుకుని నిలబడకపోతే అది మూడేళ్ల వరకు వెంటాడుతూనే ఉంటుందని పత్రికల్లో వచ్చిన వ్యాసాల్లో చదివినట్లు చెబుతూ, కుంగుబాటు కారణంగా బిడ్డకు తగినంత సమయం ఇవ్వలేకపోతున్నాం అనే బాధ పడే కొత్త తల్లులందరి తరఫునా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తన ట్విట్టర్ అకౌంట్లో సాంత్వన వచనాలను పలికారు. వెనువెంటనే ఆమెను ప్రశంసిస్తూ అనేక మంది తల్లులు తమ అనుభవాలను సెరెనాతో పంచుకోవడంతో పోస్ట్పార్టమ్ డిప్రెషన్పై బహిరంగంగా మాట్లాడుకోవడం అనే ఒక మంచి ఆరోగ్యకరమైన, ఆరోగ్యాన్నిచ్చే సంప్రదాయానికి నాంది పలికినట్లయిందని వైద్య పరిశోధకులు, మనోవైజ్ఞానిక నిపుణులు సైతం సెరెనాను అభినందిస్తున్నారు. ఇస్లామాబాద్లోని యుద్ధవ్యూహ పండితురాలు షిరిన్ మజారీని పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రిగా (ఆ దేశానికి కాబోయే) ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నియమించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్–పాక్ల మధ్య అంతిమయుద్ధం అనివార్యం అయితే పాకిస్తాన్ మొదట ఇండియాలో అత్యధిక జనాభా గల ప్రాంతాలపై న్యూక్లియర్ బాంబులు వేయడం మంచి ఎత్తుగడ అవుతుందని 1999 అక్టోబర్లో ‘ది డిఫెన్స్ జర్నల్’ అనే పత్రికకు రాసిన తన వ్యాసంలో షిరిన్ మజారీ సూచించారు. -
ప్రేమ ప్రయాణం!
‘సూయి ధాగా, కళంక్’ సినిమాలతో ప్రొఫెషనల్ లైఫ్లో కొన్ని రోజులుగా ఫుల్ బిజీగా ఉన్నారు హీరో వరుణ్ ధావన్. ఇప్పుడు పర్సనల్ లైఫ్కు టైమ్ కేటాయించారు. నటాషా దలాల్తో కలిసి వరుణ్ లండన్ వెళ్లారు. ఇంతకీ ఈ నటాషా ఎవరు? అంటే వరుణ్ ధావన్ గాళ్ఫ్రెండ్ అని బీటౌన్లో చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరూ పబ్లిక్గా ప్రేమను ఒప్పుకోవడం లేదు కానీ వీలైనప్పుడల్లా పార్టీలకు, పబ్లకు, డిన్నర్లకు కలిసే వెళ్తున్నారని చెవులు కొరక్కుంటున్నారు బాలీవుడ్ సినీవాసులు. అంతేకాదు.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్నది కొందరి ఔత్సాహికరాయుళ్ల ఊహ. ఆ ఊహ ఎంతవరకు నిజమవుతుందనేది కాలమే చెప్పాలి. నెక్ట్స్ థియేటర్స్లోకి రానున్న వరుణ్ మూవీ ‘సూయి ధాగా’. శరత్ కటారియా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుష్కా శర్మ కథానాయిక. సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల కానుంది. -
వరుస హిట్లు.. ఐనా రెమ్యూనరేషన్ తక్కువే!
ముంబై : బాలీవుడ్లో గోల్డెన్ లెగ్ అంటే వరుణ్ ధావనే అని చెప్పాలి. 2012లో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో అరంగేట్రం చేసిన ఈ యువ హీరో వరుస హిట్లు, సూపర్ హిట్లు అందిస్తూ వస్తున్నాడు. ఇప్పటివరకు వరుణ్ పది సినిమాల్లో నటించాడు. ఈ పది సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. బద్రీనాథ్ కి దుల్హానియా, జుడ్వా 2 వంటి రెండు సూపర్హిట్ సినిమాలు కూడా వరుణ్ అందించాడు. ప్రస్తుతం బాలీవుడ్లో అత్యంత సక్సెస్ఫుల్ యువ హీరో ఎవరంటే వరుణే. అతని మీద పెట్టుబడి పెడితే.. లాభాలు గ్యారెంటీ అన్న ముద్రను సొంతం చేసుకున్నాడు. తాజాగా ఓ చానెల్కు విస్తారమైన ఇంటర్వ్యూ ఇచ్చిన వరుణ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వరుస హిట్లు అందిస్తూ.. సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నా.. తనకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. వరుణ్ కెరీర్లో ఇప్పటివరకు 8 సినిమాలు వందకోట్ల క్లబ్బులో చేరాయి. అయినా, రెమ్యూనరేషన్ విషయంలో తాను అండర్పెయిడ్గానే ఉన్నట్టు తెలిపాడు. సినిమాల కోసం తాను పడుతున్న శ్రమకు, థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే తన ఇమేజ్కు తగ్గ వేతనం మాత్రం ఇప్పటివరకు అందుకోలేదని చెప్పాడు. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే తనకు చాలా మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అతను అభిప్రాయపడ్డాడు. ‘ముందుముందు ఎక్కువ సినిమాలు చేయకపోవచ్చు. కానీ సినిమాల్లో నువ్వు చూపిన శ్రమకు, నీ వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చినందుకు తగిన ప్రతిఫలం నీకు దక్కాలి’ అని అభిప్రాయపడ్డాడు. -
ఈ హీరో పారితోషికం రూ.32 కోట్లు!
చిత్ర పరిశ్రమలో హీరోల పారితోషికాన్ని నిర్ణయించడానికి ఓ పద్దతి అంటూ ఏమి ఉండదు. వారి గత చిత్రాల విజయాల మీదే పారితోషికం ఆధారపడి ఉంటుంది. ఒక సినిమాకు ఒప్పుకునే ముందు హీరోలు ఆ చిత్ర నిర్మాత, చిత్రాన్ని నిర్మించే సంస్థకు ఉన్న పేరు ఆధారంగా తమ పారితోషికాన్ని నిర్ణయిస్తారు. ఇప్పుడు ఈ పారితోషికం గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వరుణ్ ధావన్ రెమో డిసౌజ దర్శకత్వంలో నటించబోత్ను చిత్రం కోసం ఏకంగా 32 కోట్ల రూపాయాల పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు ప్రస్తుతం బీ టౌన్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా 2019లో విడుదలకానున్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ కుర్ర హీరో ప్రస్తుతం నటిస్తున్న ‘సుయీ ధాగ’ చిత్రానికి, గతంలో కరణ్ జోహర్ దర్శకత్వంలో నటించిన రెండు సినిమాలకు కూడా కేవలం 8కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా 32 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నాడని సమాచారం. పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలోనే వరుణ్ ఇంత పెద్ద పారితోషికాన్ని ఎలా తీసుకుంటున్నాడనే విషయం ఇప్పుడు బాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా బాలీవుడ్లో ఏ హీరో ఎంత పారితోషికం తీసుకుంటున్నారో ఓ సారి చూడండి... అక్షయ్ కుమార్ ఈ ‘ఖిలాడి’ హీరో ప్రస్తుతం గుల్షన్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘మొగల్’ చిత్రానికి అక్షరాల 54 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుని ఈ వరుసలో అందరికంటే ముందున్నాడు. మేథోపరమైన హక్కులను కూడా కలుపుకుని ప్రస్తుతం ఈ హీరో మార్కెట్ విలువ 54 కోట్లు. ఇది ఈ హీరో లక్కినంబర్ని కూడా సూచిస్తుంది. 9 ఈ హీరో లక్కి నంబర్. అజయ్ దేవగన్ ‘రైడ్’ సినిమా తరువాత నుంచి ఈ హీరో కూడా తన పారితోషికాన్ని పెంచి అక్షయ్కు సమానంగా వరుసలో రెండో స్ధానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో బయట సంస్థల్లో నటించబోయే మూడు చిత్రాలకు సంబంధించిన శాటిలైట్ హక్కులు, మేథోపర హక్కుల్లో వాటాను కలుపుకుని ఇంత భారీ పారితోషికాన్ని పొందుతున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఈ ఇద్దరూ ఖాన్ హీరోలు సమాన పారితోషికాన్ని అందుకుంటున్నారు. ఈ ఇద్దరు బడా హీరోలతో సినిమాలు తీసే ఓ ప్రముఖ దర్శకుడు ఓ సందర్భంలో మీరిద్దరు నాకు సమానమే కాబట్టి ఇద్దరికి పారితోషికం కూడా సమానంగానే చెల్లిస్తానని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు 50కోట్ల పారితోషికంతో పాటు మేథోపరమైన హక్కుల్లో 50శాతం వాటా తీసుకుంటున్నారు. హృతిక్ రోషన్ ప్రస్తుతం ఈ హీరో ‘ఆనంద్ కుమార్’ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం కోసం 45 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం. రాబోయే తన తదుపరి చిత్రానికి కూడా ఇంతే పారితోషికం తీసుకోనున్నాడని సమాచారం. షారుక్ ఖాన్ కింగ్ ఖాన్ షారుక్ మాత్రం పారితోషికం విషయంలో చివరి స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరోగారి పారితోషికం ‘సున్నా’. అవును అక్షరాల సున్నానే. ఎందుకంటే ఈ హీరో తన సొంత బ్యానర్లోనే చిత్రాలను నిర్మిస్తున్నాడు. ‘రాయిస్’ సినిమా నుంచి ఇప్పుడు నటిస్తున్న ‘జీరో’ వరకూ ఈ హీరో నటించిన సినిమాలన్ని తన సొంత బానర్లో తానే స్వయంగా నిర్మిస్తూ నటించాడు, కాబట్టి ఈ హీరో పారితోషికం ‘సున్నా’. రనవీర్ సింగ్ ‘పద్మావత్’ సినిమా విడుదల తర్వాత ఈ హీరో కూడా పారితోషికాన్ని పెంచాడు. ప్రస్తుతం ఈ హీరో నటిస్తున్న సింబా, 83(కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం) కోసం 15 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నాడని సమాచారం. రణ్బీర్ కపూర్ ఈ కుర్ర హీరో కూడా ఒక్కో చిత్రానికి 15 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నాడు. ‘రాయ్’, ‘తమాషా’ సినిమాలకు కలిపి 30 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నాడు షాహిద్ కపూర్ ‘పద్మావత్’ సినిమా విడుదల తర్వాత ఈ హీరో కూడా తన పారితోషికాన్ని పెంచాడు. ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న ‘బట్టీ గల్ మీటర్ చలు’ సినిమా కోసం 11 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నాడు. జాన్ అబ్రహం ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న ‘పర్మాణు : ద స్టోరీ ఆఫ్ పోఖ్రాన్’ చిత్రం కోసం 12 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం. -
ప్యారిజాతం
తారాగణం: వరుణ్ ధావన్, బన్నితా సాందు, గీతాంజలి రావ్ తదితరులు రచన: జూహీ చతుర్వేది, కెమెరా: అవిక్ ముఖోపాధ్యాయ, సంగీతం: శాంతను మొయిత్రా, నిర్మాతలు: రోనీ లహరి, షీల్ కుమార్ సినిమా చూడటానికి వెళ్లి కావ్యాన్ని దర్శించి వచ్చాను. ఈ మధ్యలో చూసిన లవ్ స్టోరీస్లో నాకు బాగా నచ్చిన లవ్ స్టోరీ ‘అక్టోబర్’.థియేటర్లో కూర్చున్నాను కానీ... తెరలో భాగమయిపోయాను. ఈ కావ్యంలో ఒక్క పాట కూడా లేదు.. అంతా కావ్యమే. చాలా వరకు... మౌనంగా సాగిన గేయమే. ఏదో నా వాళ్లకు అయిన గాయంలా అనిపించి కళ్లు మాటిమాటికి చెమర్చాయి. ప్రేమ అన్న మాటలేదు... ప్రేమ అన్న ప్రతిమ లేదు..ప్రేమ అన్న ఊసు లేదు..కానీ అంతా ప్రేమే!కెమెరా ఊరికే కదలదు..పాత్రలు అలజడిగా కదలవు...కథ తొందరపడి కదలదు. కదలిక లేకుండా మనస్సును కదిలించే ఎనర్జీ ఏదో మనలను ఆవహిస్తుంది...అందరూ సహజంగా అనిపిస్తారు..అసహజంగా మన మీద పట్టు బిగిస్తారు..సూజిత్ సర్కార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా... మీ జీవితంలో కూడా ఒక చిన్న చోటు సంపాదించాలని అనుకుంటూ... ఆశిస్తూ.. ఇదిగో సినిమా కథ..ఇరవై ఏళ్ల వరుణ్ ధావన్ (డ్యాన్) బన్నితా సాందు (శియిలి) ఇద్దరూ ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ట్రెయినీస్గా పని చేస్తూ ఉంటారు. ఇద్దరి మధ్యలో గొప్ప రిలేషన్షిప్ ఏమీ ఉండదు. ఎదురు పడితే మాట్లాడటం తప్ప. కానీ డ్యాన్ అమాయకత్వంలో ఉండే చంచలత్వం ఎవరూ తప్పించుకోలేరు... శియిలీ కూడా! డిసెంబర్ చివరి రోజున డ్యాన్ తన తల్లిదండ్రుల మ్యారేజ్ సిల్వర్ జూబ్లీ యానివర్సరీకి ఊరెళతాడు. ఆ రోజు హోటల్లో పనులన్నీ పూర్తి చేసుకుని స్టాఫ్ అంతా హోటల్ మిద్దె మీద న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటారు. ఎందుకో శియిలీకి డ్యాన్ గుర్తుకొస్తాడు... ‘తనెక్కడా?!’ అని అడుగుతూ పిట్టగోడ మీద కూర్చోబోతున్న శియిలీ జారి కిందపడిపోతుంది. డ్యాన్ వచ్చేటప్పటికి శియిలీ కోమాలో హాస్పిటల్లో ఉంటుంది. అందరు స్నేహితులలాగే డ్యాన్ కూడా శియిలీని చూడటానికి వెళతాడు. అక్కడ తనకు తెలుస్తుంది, చివరిగా ‘డ్యాన్ ఎక్కడున్నాడు?’ అని శియిలీ అడిగిందని. తను నన్నే ఎందుకడిగింది.. అవే కదా తన చివరి మాటలు... అని తెగ ఆలోచిస్తాడు డ్యాన్. ఇక అప్పటినుంచి హాస్పిటల్కి రోజూ వెళ్లి కోమాలో ఉన్న శియిలీతో ప్రేమ పెంచుకుంటాడు. స్నేహితులందరూ చెబుతారు శియిలీకి తన పట్ల అలాంటి ఫీలింగ్స్ ఏవీ లేవని... కానీ డ్యాన్ నమ్మడు... ఏదో తెలియని బంధం తనని శియిలీకి చాలా దగ్గర చేసేస్తుంది... శియిలీ కుటుంబం కూడా డ్యాన్ని చాలా ఇష్టపడతారు... హాస్పిటల్ క్యారిడార్లో... కుర్చీలలో... ఎక్కడ పడితే అక్కడ డ్యాన్ తన ప్రేమకోసం అలసి కూలబడుతూ ఉంటాడు. ఇలా హాస్పిటల్లో ఎక్కువ సమయం ఉండడం వల్ల ఉద్యోగం పోగొట్టుకుంటాడు. ట్రెయినీగా పని చేస్తున్న వాళ్లు డ్యూటీ సరిగా చెయ్యకపోతే డిగ్రీ రాకపోవడమే కాకుండా మూడు లక్షల జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. డ్యాన్ వాళ్ల అమ్మ వచ్చి అడుగుతుంది ‘‘ఆ అమ్మాయి నీ గాళ్ ఫ్రెండా’’అని. మౌనంగా ఉండిపోతాడు డ్యాన్. శియిలి అంటే బెంగాలీలో పారిజాతపు పువ్వు. శియిలి కేరళ నుంచి వచ్చినా.. చిన్నప్పటినుంచి ఢిల్లీలో తన తాతతో రాత్రి రాలి పడే పారిజాత పుష్పాలను ఒక దుప్పటిలో పట్టుకోవడం.. వాటి సువాసనను చాలా ఇష్టపడడం గమనించి తన పేరు శియిలీగా మారుస్తారు. ఒకరోజు డ్యాన్ పారిజాతం పూలను తెచ్చి శియిలీ ఉన్న గదిలో పెడతాడు. ఎన్నో నెలలుగా కోమాలో ఉన్న శియిలి మొదటిసారి ఆ పూల సువాసనకు స్పందిస్తుంది... అప్పటినుంచి కళ్లతో కొంచెం కొంచెం మాట్లాడుతుంది. శియిలి తల్లిగారు (గీతాంజలి రావ్), డ్యాన్ని వెళ్లి తన కెరీర్ను కాపాడుకోమని మృదువుగా మందలించి పంపించేస్తుంది. డ్యాన్ కులు మనాలిలో ఒక రిసార్ట్లో పని చేస్తుంటాడు. విచిత్రంగా డ్యాన్ లేని సమయంలో శియిలి ఆరోగ్యం క్షీణిస్తుంది. డ్యాన్ కెరీర్ వదులుకుని వెనక్కి వచ్చేస్తాడు. కొద్దిరోజుల్లోనే శియిలి హఠాత్తుగా చని పోతుంది. ‘పారిజాతం పువ్వు లాగే తొందరగా రాలిపోయింది..!’ అని డ్యాన్ గీతాంజలికి చెబుతాడు. డ్యాన్ మళ్లీ తన కెరీర్ వైపు మళ్లుతాడు. గీతాంజలి కేరళకి వెళ్లిపోతూ పారిజాతం చెట్టును డ్యాన్కి ఇస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో ఆడుతుంది. కొద్దిరోజుల్లో అమెజాన్ ప్రైమ్లోకి వచ్చేస్తుంది. ఇంకొన్ని రోజుల్లో మీ టీవీలోకే వచ్చేస్తుంది. ∙ప్రియదర్శిని రామ్ -
రణ్వీర్ స్థానంలో హృతిక్..!
ముంబై : ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో రణ్వీర్ సింగ్ స్టన్నింగ్ పర్ఫామెన్స్తో అదరగొడతాడని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. ఫుట్బాల్ మ్యాచ్లో పాల్గొన్న రణ్వీర్ భుజానికి గాయమవడంతో ప్రదర్శన ఇవ్వడం లేదని అతడి మేనేజర్ తెలిపారు. డాన్స్ చేయడం వల్ల ఓవర్ స్ట్రెయిన్ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు సూచించడంతో రణ్వీర్ ఈ వేడుకకు దూరమయ్యాడని వెల్లడించారు. అయితే షెడ్యూల్ ప్రకారం గుల్లీ బాయ్ షూటింగ్లో యథావిధిగా పాల్గొననున్నారు. రణ్వీర్ ప్రస్తుతం రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న సింబాతో పాటు, "83" సినిమాలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. రణ్వీర్ కోసం భారీ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధపడింది ఐపీఎల్ మేనేజ్మెంట్. గాయం కారణంగా రణ్వీర్ దూరమవడంతో హృతిక్ రోషన్ను ఐపీఎల్ నిర్వాహకులు సంప్రదించినట్లు సమాచారం. ఈనెల 7న ముంబైలో జరిగే వేడుకల్లో పరిణీతి చోప్రా, వరుణ్ ధావన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్లు ప్రదర్శన ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం షూటింగ్కు విరామం ఇచ్చిన వరుణ్ అప్పుడే రిహార్సల్ కూడా మొదలుపెట్టేశారు.