Top Telugu Headlines
-
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ప్రజా శక్తిని రద్దు చేశారు.. సీజేఐ సమక్షంలో ఉపరాష్ట్రపతి ధన్కర్ తీవ్ర వ్యాఖ్యలు కేంద్రం ప్రతిపాదించిన జాతీయ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్జేఏసీ)ని సుప్రీం కోర్టు రద్దు చేయడంపై దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్రంగా స్పందించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కవితను ఎందుకు విచారించట్లేదు.. ఇదే ట్విస్ట్ అంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు ఢిల్లీలో లిక్కర్ స్కాం కేసు తెలంగాణలో పాలిటిక్స్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ అధికారులు ప్రస్తవించడంతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ సర్కార్.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. నందకుమార్కు బెయిల్ మంజూరు.. లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు! ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే పలు సంచలన ట్విస్ట్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇక, కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ మరోసారి హైలైట్ అయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. చంద్రబాబు హెరిటేజ్ ఏపీలో ఉంది.. ప్రభుత్వం ఏనాడైనా ఇబ్బంది పెట్టిందా?: మంత్రి అమర్నాథ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. కోవిడ్ అప్డేట్.. ప్రపంచవ్యాప్తంగా 90 శాతం మందిలో రోగనిరోధక శక్తి కోవిడ్-19 మహమ్మారి కోరల్లో చిక్కుకున్న ప్రపంచం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. మరోవైపు.. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఉక్రెయిన్ ఎంబసీలకు నెత్తుటి ప్యాకేజీలు...రష్యాపై ఫైర్ వివిధ దేశాల్లో ఉన్న ఉక్రెయిన్ రాయబార కార్యాలయాలకు రక్తసిక్తమైన నెత్తుటి ప్యాకేజీలు పంపుతోంది రష్యా. మొన్నటివరకు స్పెయిన్, మాడ్రిడ్ రాయబార కార్యాలయాలకి వరుస లెటర్ బాంబుల పంపించి.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ముగిసిన ఈడీ తనిఖీలు ఎన్ఆర్ఐ ఆస్పత్రి, దానికి అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలో ఈడీ తనిఖీలు ముగిసాయి. మొత్తం 27 గంటలపాటు జరిపిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది ఈడీ పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. హైదరాబాద్: ట్రెండ్ మారింది.. దూరమైనా పర్లేదు మార్కెట్ పడిపోతున్నప్పుడు కొనడం, పెరుగుతున్నప్పుడు అమ్మటం చేసేవాడే లాభసాటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ చేసే పని! పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఫిట్గా పంత్! సంజూకు అసలు జట్టులో చోటే లేదు! రజత్పై ఎందుకంత ప్రేమ? బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టుపై న్యూజిలాండ్ మాజీ బౌలర్ సైమన్ డౌల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిభావంతుడైన సంజూ శాంసన్ను కాదని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. మహేశ్బాబు అలా అనేసరికి కళ్లలో నీళ్లు తిరిగాయి యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హిట్ 2. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వారందరికీ ధన్యవాదాలు : సీఎం జగన్ సీఎం జగన్ పులివెందుల పర్యటనలో భాగంగా నియోజకవర్గ అభివృద్ధిపై.. లింగాల మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్ యూటర్న్.. ఒక వ్యక్తి ఒకే పదవికి రాంరాం కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కొనసాగించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. హైదరాబాద్: బంగారం చోరీ కేసులో మరో ట్విస్ట్.. నాగోలు కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, ఈ కేసులో దుండగులు ఉపయోగించిన బైక్లు దొంగతనం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. బీఎల్ సంతోష్ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది: జగ్గారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్ను పెంచింది. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర ఉన్నట్టు ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. యూపీలో మహారాష్ట్ర తరహా పాలిటిక్స్.. అఖిలేష్ వ్యాఖ్యలతో పొలిటికల్ హీట్! ఉప ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఫ్రెండ్లీ పోలీస్ టీఆర్ఎస్కు మాత్రమేనా?: వైఎస్ షర్మిల ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే క్రమంలో.. పోలీసులను జీతగాళ్లుగా, తమ కార్యకర్తలుగా అధికార పార్టీ టీఆర్ఎస్ వాడుకుంటోందని విమర్శించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. తీరు మారని అమెరికన్ ర్యాపర్.. ట్విటర్ వేటు.. ట్విటర్ శుక్రవారం మరోసారి తీవ్ర నిర్ణయం తీసుకుంది. అమెరికన్ ర్యాపర్, వ్యాపారవేత్త కాన్యే వెస్ట్ అలియాస్ ‘యే’ ట్విటర్ అకౌంట్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఊహించని షాక్.. భారత్లో 17 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్! కంపెనీ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వీడియోలపై కొరడా ఘుళిపించింది ప్రముఖ వీడియో ప్లాట్ఫాం యూట్యూబ్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. రికీ పాంటింగ్కు ఛాతీ నొప్పి.. ఆసుపత్రికి తరలింపు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ ఆసుపత్రిలో చేరాడు. క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత పాంటింగ్ కామెంటేటర్గా విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఖరీదైన కారును కొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. ధర తెలిస్తే షాక్! మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నారాయన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. రామభక్తుల నేలపై రావణుడు అనడం.. ఖర్గే కామెంట్లపై ప్రధాని ఘాటు కౌంటర్ కాంగ్రెస్ పార్టీలో గట్టి పోటీ ఒకటి నడుస్తోంది. ఆ పార్టీ నేతలు పోటీ పడి మరీ మోదీని తిడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘ప్రజల కోసం జైలుకు వెళ్తున్నావా?.. తప్పు చేశావ్ కాబట్టే శిక్ష తప్పదు’ తెలంగాణ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా లిక్కర్ కేసు రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవితతోపాటు మరికొందరి పేర్లను ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్(ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. నకిలీ ఐపీఎస్ శ్రీనివాస్ కేసు: హైదరాబాద్కు చెందిన నలుగురు వ్యాపారవేత్తలకు సీబీఐ నోటీసులు సంచలనం రేకెత్తించిన నకిలీ ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ వ్యవహారంలో లోతుకు వెళ్తే కొద్దీ మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. చంద్రబాబుకు మరోసారి నిరసన సెగ.. ఎక్కడంటే? ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. ఈ సందర్భంగా నిరసనకారులు చంద్రబాబు ప్రతిపక్ష నేత కావడం మాకర్మ అంటూ ఫ్లకార్డులు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మల్లారెడ్డికి ఊహించని షాక్.. సంచలనంగా మారిన ఐటీ అధికారుల లేఖ! తెలంగాణలో మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడుల వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘చంద్రబాబు మోసాలపై మోదీనే చెప్పారు.. అంతకన్నా సాక్ష్యం ఏం కావాలి’ టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. డిజిటల్ లోన్లపై అక్రమాలకు చెక్: కొత్త రూల్స్ నేటి నుంచే! డిజిటల్ రుణాలకు ఆర్బీఐ ప్రకటించిన కొత్త నిబంధనలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే తీసుకున్న రుణాలతో పాటు కొత్తగా మంజూరు చేసే రుణాలకు సైతం ఇవి వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. బంగ్లా టూర్లో వన్డేలతో పాటు టెస్ట్ అరంగేట్రం కూడా..? అసమానమైన ప్రతిభతో పాటు, టెక్నిక్, హిట్టింగ్ అన్నింటికీ మించి మంచి ఫామ్లో ఉన్నా, తమ ఫేవరెట్ క్రికెటర్కు ఛాన్స్లు ఇవ్వకుండా బీసీసీఐ అన్యాయం చేస్తుందని.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. సమంత లాగే అరుదైన వ్యాధితో బాధపడుతున్న టాలీవుడ్ హీరోయిన్! హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులర్ అయిన పూనమ్.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఎలాన్ మస్క్ ప్రతిపాదనకు ఉక్రెయిన్ అధ్యక్షుడి స్ట్రాంగ్ కౌంటర్! ఉక్రెయిన్పై సైనిక చర్య పేరుతో కొన్ని నెలలుగా భీకర దాడులు చేస్తోంది రష్యా. ఈ యుద్దానికి తెరదించేందుకు అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట.. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా?: సుప్రీం కోర్టు అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి 2. అమరావతి రాజధాని కేసు: హైకోర్టు ఆదేశాల్లో సుప్రీం స్టే విధించిన అంశాలివే కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ఏపీ ప్రభుత్వానికి ఇవాళ (సోమవారం) భారీ ఊరట ఇచ్చిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి 3. వికేంద్రీకరణే మా విధానం: నాడు అసెంబ్లీలో సీఎం జగన్ అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరిగాయి. ఇదే అంశంపై మార్చి 24, 2022న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుస్పష్టంగా తమ ప్రభుత్వ విధానాన్ని శాసనసభ ముందుంచారు. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి 4. వరంగల్లో వైఎస్ షర్మిల అరెస్ట్ తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను వరంగల్లో అరెస్ట్ చేశారు. ఈరోజు(సోమవారం) షర్మిల చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతలకు దారి తీయడంతో .. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి 5. ఏపీ పోలీసు శాఖలో నోటిఫికేషన్ రిలీజ్.. రాత పరీక్ష ఎప్పుడంటే? ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ అందించింది. పోలీసుశాఖలో భారీ సంఖ్యలో నియామకాలకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి 6. ‘నా ఇమేజ్ను పాడు చేసేందుకు వేల కోట్ల ఖర్చు! ప్రజలు మాత్రం..’ తనపై జరిగే వ్యక్తిగత దాడులు.. తాను సరైన మార్గంలోనే పయనిస్తున్నాయనే విషయాన్ని చెప్తున్నాయని అంటున్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి 7. చరిత్ర సృష్టించిన రుతురాజ్.. 7 బంతుల్లో 7 సిక్స్లు! ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా టీమిండియా యువ ఆటగాడు రుత్రాజ్ గైక్వాడ్ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న రుత్రాజ్ ఏకంగా ఒకే ఓవర్లో ఏడు సిక్స్లు బాదాడు. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి 8. కొలీజియంపై న్యాయ మంత్రి పదునైన వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన సుప్రీం సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని, అనర్హులను న్యాయమూర్తులుగా నియమిస్తున్నారని, న్యాయవ్యవస్థలోనూ రాజకీయాలు నడుస్తున్నాయని పదునైన వ్యాఖ్యలు చేశారు కేంద్ర న్యాయశాఖ మంత్రి.. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి 9. ఉప్పెన డైరెక్టర్తో రామ్చరణ్.. మేకర్స్ అఫీషియల్ ట్వీట్ మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తదుపరి చిత్రంపై లేటేస్ట్ అప్ డేట్ వచ్చేసింది. దీనిపై అభిమానుల నిరీక్షణకు తెరపడింది. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి 10. రోడ్లపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..కేంద్రం మరో కీలక నిర్ణయం! ప్రభుత్వ వాహనాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రభుత్వ పాత వెహికల్స్ను స్క్రాప్గా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. అమిత్ షా నోట తెలంగాణ అధికారం.. ఆసక్తికర వ్యాఖ్యలు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో. డిసెంబర్ 1,5 తేదీల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసింది బీజేపీ. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా .. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. మత విశ్వాసాలకు తగ్గట్లుగా..ఆప్ మంత్రి జైన్కి మరో దెబ్బ తీహార్ జైల్లో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ కుమార్ జైన్కు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆయన బెయిల్ అభ్యర్థనలు తిరస్కణకు గురవుతున్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. అధికారం ఎప్పుడూ ఒక్కరి చేతిలోనే ఉండదు.. అమిత్ షాకు ఒవైసీ కౌంటర్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. వివేకా హత్య కేసులో వారిని కూడా విచారించండి: తులసమ్మ వాంగ్మూలం వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఇక, ఈ కేసులో పులివెందుల కోర్టులో మెజిస్ట్రేట్ ముందు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలం ఇచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఫారినర్ హత్య కేసులో విస్తుపోయే విషయం.. నాలుగేళ్ల తర్వాత చిక్కిన సింగ్ ఆమె హత్య కేసు ఒక సంచలనం. నాలుగేళ్లుగా నిందితుడి కోసం గాలింపు చేస్తూనే ఉన్నారు అధికారులు. ఏ దేశంలో ఉన్నాడో తెలిసి కూడా.. ట్రేస్ చేయలేకపోయాడు. చివరికి... పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ప్రపంచ జనాభా 800 కోట్లకు: తిండి, నీళ్లు దొరకవా? ఏం చేయాలి? మానవాళి హాయిగా సుఖంగా ఉండాలి. మనుషుల మధ్య అసమానతలు తగ్గి అందరూ సంతోషంగా ఉండాలి. కొందరి దగ్గరే సంపద అంతా పోగు పడిపోతే.. మెజారిటీ ప్రజలు డొక్కలు మాడ్చుకుంటూ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. వివాదాస్పదంగా జడేజా తీరు.. గాయం పేరు చెప్పి టూర్కు దూరం టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తీరు వివాదాస్పదంగా మారింది. గాయం పేరుతో ఆఖరి నిమిషంలో బంగ్లా టూర్ నుంచి తప్పుకున్న జడేజా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. భారత్లో ‘అవతార్-2 ’ క్రేజ్ మాములుగా లేదుగా.. విడుదలకు ముందే రికార్డులు! ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్-2)’ ఒకటి. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం .. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. అర్జెంటీనాపై సంచలన విక్టరీ.. సౌదీ అరేబియా ఆటగాళ్లకు ఊహించని నజరానా ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనాకు సౌదీ అరేబియా షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టోర్నీ ఫేవరెట్స్లో ఒకటిగా బరిలోకి దిగిన అర్జెంటీనాను 2-1తో మట్టికరిపించి సౌదీ జట్టు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. రాజమండ్రిలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ గ్రీన్సిగ్నల్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ, సమస్యలపై సత్వర పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘మార్గదర్శి’ మోసాలు.. మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు టీడీపీ నేతలు పనికిమాలిన ప్రచారాలు చేస్తున్నారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఓటముల ఎఫెక్ట్.. తెలంగాణలో ముగ్గురు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లపై వేటు! తెలంగాణలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఏకంగా డిపాజిట్ సైతం కోల్పోయింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టును ఆశ్రయించిన నిందితులు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో ఇవాళ(శుక్రవారం) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. శివాజీ వ్యాఖ్యల దుమారం: గవర్నర్కు ఫడ్నవిస్ భార్య మద్దతు.. మరింత రచ్చ మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యలతో వివాదంలోకి దిగారు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ. ఛత్రపతి శివాజీ పాత ఐకాన్ అంటూ బహిరంగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మహా సర్కార్ను సైతం ఇరకాటంలో పడేశాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలా? బీజేపీ వీడియోపై కాంగ్రెస్ ఆగ్రహం.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్లో చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు విన్పించాయని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ట్విటర్ బ్లూటిక్ ఒక్కటే కాదు! ఎవరెవరికి ఏ కలర్ అంటే? ట్విటర్ కొత్త బాస్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్ బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజును రీలాంచ్ చేయనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. మరీ ఇంత దారుణమా.. టీమిండియా బౌలర్లపై దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్ టీమిండియా చేతిలో 0-1 తేడాతో టీ20 సిరీస్ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. న్యూజిలాండ్లో ఆర్సీ15 షూటింగ్.. పిక్స్ వైరల్..! రామ్చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్సీ15'. ప్రస్తుతం ఈ సినిమాను న్యూజిలాండ్లో చిత్రీకరిస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఢిల్లీ పోలీసులకు చిక్కిన ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్! ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్ నిందితుడిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా బీచ్లో జరిగిన ఓ యువతి హత్య కేసులో నిందితుడుగా ఉన్న రాజ్వేందర్ సింగ్ను(38).. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికల్లా పూర్తికావాలి: సీఎం జగన్ గృహనిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగనన్న కాలనీలు,టిడ్కో హౌసింగ్ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. 'ఇప్పటం' పిటిషనర్లకు ఏపీ హైకోర్టు షాక్ ‘ఇప్పటం’ కేసులో పిటిషనర్లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై హైకోర్టుకు వెళ్లిన పిటిషనర్లకు.. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. అదే రోజు ప్రధాని ఎందుకు ఆమోదించారు.. మూడవ రోజూ కేంద్రం తీరుపై సుప్రీం కోర్టు అభ్యంతరం కేంద్ర ఎన్నికల కమిషనర్గా మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ నియామకం కాంతి వేగంతో జరిగిందని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: నిందితుల జాబితాలో ‘ఆ నలుగురు’ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటివరకూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక సూత్రధారుల్ని నిందితుల జాబితాలో చేర్చింది సిట్. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. చైనాను టెన్షన్ పెడుతున్న కరోనా.. ఆంక్షలు కఠినం, మళ్లీ లాక్డౌన్! కరోనా వైరస్ మరోసారి డ్రాగన్ కంట్రీ చైనాను వణికిస్తోంది. చైనాలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. బీజేపీ టార్గెట్గా జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ తెలంగాణలో ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కు చేరుకుంది. ఈ క్రమంలో రాజకీయ నేతలు టీఆర్ఎస్, బీజేపీ సర్కార్లను టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఉద్ధవ్ మాస్టర్ ప్లాన్.. తేజస్వీ యాదవ్తో ఆదిత్య థాక్రే భేటీ అందుకేనా? మహారాష్ట్రలోని శివసేనలో అంతర్గత విభేదాల కారణంగా పార్టీ ఉద్ధవ్ థాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అపుడు 4 లక్షలు, ఇపుడు వేల కోట్లు, ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది? భారతదేశంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ డ్రింకింగ్ కంపెనీ బిస్లరీని టాటా గ్రూపునకు చెందిన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ టేకోవర్ చేయనుంది. 1969లో కేవలం నాలుగు లక్షలకు రూపాయలకు.. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. హార్ధిక్ పాండ్యా హవాలో కనుమరుగయ్యానని వాపోతున్న యువ ఆల్రౌండర్ యూఏఈ వేదికగా జరిగిన 2021 ఐపీఎల్ సెకెండ్ లెగ్లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి, అట్టడుగు స్థానంలో ఉన్న కేకేఆర్ను ఫైనల్ దాకా తీసుకెళ్లిన యువ ఆల్రౌండర్.. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. నాకు స్ఫూర్తినిచ్చిన అంశాలన్నీ మీతోనే వెళ్లిపోయాయి నాన్నా: మహేశ్ ఎమోషనల్ తండ్రి మృతిపై సూపర్ స్టార్ మహేశ్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. నరసాపురం చరిత్రలో ఇదే మొదటిసారి: సీఎం జగన్ నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎన్నడూ జరగలేదని, దేవుడి దయతో నర్సాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. జోక్యం చేసుకునేందుకు సుప్రీం విముఖత టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. రిమాండ్ను సవాల్ చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. చంద్రబాబుకు భయం మొదలైంది: సీఎం జగన్ టీడీపీని తెలుగు బూతుల పార్టీగా, జనసేనను రౌడీసేనగా మార్చేశారని మార్చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. కొండాపూర్లో మంత్రి పీఏ కొడుకు ఆత్మహత్య.. కారణం అదేనా? హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ సెంటర్ కాలనీలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. మృతి చెందిన వ్యక్తిని అక్షయ్గా పోలీసులు గుర్తించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. పవర్ ఆఫ్ సోషల్ ‘మీడియా’.. ఆ సామాన్యుడి ‘మొరుగుడు’ నిరసన ఫలించింది సోషల్ మీడియా నుంచి మీడియాకు ఎక్కిన ఆ సామాన్యుడి నిరసనకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. ‘భౌ.. భౌ..’అంటూ బాధితుడు చేసిన పనికి.. అధికార యంత్రాంగం దిగొచ్చింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. కేంద్రం బాటలో సుప్రీంకు కాంగ్రెస్!.. లేట్ రియాక్షన్పై చర్చ రాజీవ్ దోషుల విడుదలను భావోద్వేగ రాజకీయ సమస్యగా మల్చుకునేందుకు బీజేపీ-కాంగ్రెస్లు ప్రయత్నిస్తున్నాయా?. మాజీ ప్రధాని హత్య కేసులో నిందితుల ముందస్తు విడుదలను పునపరిశీలించాంటూ. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఇండోనేషియాలో భారీ భూకంపం.. 44 మంది మృతి ఇండోనేషియాలోని పశ్చిమ జావా ద్వీపంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ససియాంజూర్ ప్రాంతంలో 49 సెకన్ల పాటు భూమి కంపించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. భారీ ఎత్తున మహిళా ఉద్యోగుల తొలగింపు, ట్విటర్ ఆఫీస్ ఫోటోలు వైరల్ ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ నిర్ణయాలు ఆ సంస్థ ఉద్యోగులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునే నెపంతో సగం మందిపైగా ఉద్యోగుల్ని తొలగించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఇదేం బాదుడు రా బాబు.. వన్డేల్లో 277 పరుగులు.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ తమిళనాడు స్టార్ ఆటగాడు నారాయణ్ జగదీశన్ విజయ్ హజారే ట్రోఫీ-2022లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. చిరంజీవిని అభినందించిన మోదీ.. తెలుగులో ట్వీట్ టాలీవుడ్ అగ్ర నటుడు చిరంజీవికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్రమోదీ మెగాస్టార్ను పొగడ్తలతో ముంచెత్తారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. చిట్టీల సొమ్ము మళ్లించి మార్గదర్శి ఎదురుదాడి.. అలా చేయడం తప్పు కాదా? చిట్ఫండ్ చట్టాన్ని ధిక్కరించి ఇష్టానుసారం కంపెనీలు నడుపుతున్న మార్గదర్శి యాజమాన్యం తప్పులను కప్పిపుచ్చేందుకు మీడియా ముసుగులో ఎదురుదాడి చేస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. చంద్రబాబు ఎంగిలి కాఫీలు తాగే రకం! టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎవరో చేసిన పనులను కూడా తానే చేసినట్లుగా చెప్పుకుంటారని, ఆయనో ఎంగిలి కాఫీలు తాగే రకమని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. చర్చలు సఫలం.. బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి! కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్రెడ్డి త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆయన బీజేపీలో చేరనున్నారని కొన్నిరోజులుగా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. తగ్గేదేలే అంటున్న బీజేపీ.. తెలంగాణభవన్ వద్ద హైటెన్షన్! తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. పొలిటికల్ నేతలు, కార్యకర్తల దాడులు, ఆరోపణలతో పాలిటిక్స్ వేడెక్కాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. దాడి.. వేడి: చెప్పుతో కొడతానన్న కవిత.. దీటుగా స్పందించిన అర్వింద్ కారు, కమలం పార్టీల మధ్య రాజకీయ రగడ ముదిరి పాకాన పడుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం పరాకాష్టకు చేరుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. హనీ ట్రాప్లో కర్ణాటక సీఎం పీఏ! కోట్ల విలువ చేసే భూములు ఆమెకు.. కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ కలకలం రేగింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యక్తిగత సిబ్బంది ఒకరు వలపు వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. వీడియో: ఆప్ మంత్రికి తీహార్ జైల్లో మసాజ్.. వీఐపీ ట్రీట్మెంట్ మనీలాండరింగ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్కు.. వీఐపీ ట్రీట్మెంట్ అందుతోందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన కిమ్.. కూతురి పరిచయం ఇలాగ! ఉత్తర కొరియాలో ఏం జరిగినా.. పొరుగున ఉన్న దక్షిణ కొరియా నిఘా ఏజెన్సీలు వెల్లడిస్తేనే బయటి ప్రపంచానికి తెలిసేది!. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. బీసీసీఐ కీలక నిర్ణయం.. టీ20 సారధిగా హార్దిక్ కన్ఫర్మ్, వన్డే, టెస్ట్లకు..? టీ20 వరల్డ్కప్-2022లో భారత జట్టు ఘోర వైఫల్యం చెందిందన్న కారణంతో ఏకంగా జాతీయ సెలెక్షన్ కమిటీపైనే వేటు వేసిన బీసీసీఐ.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. గృహ విక్రయాలు: పశ్చిమ, ఉత్తరాదిలోనే జోరు! ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిత కంపెనీలు కేంద్రీకృతమైన ప్రాంతాలలో గృహాలకు డిమాండ్ ఏమాత్రం తగ్గట్లేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. Andhra Pradesh: ‘ఉన్నత’ ఉత్సాహం ఉన్నత చదువులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రవేశాలు పెరుగుతున్నాయి. 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. Fact Check: ఆక్రమణ నిజమే..ఇదీ వాస్తవం ప్రతి చిన్న విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టి ప్రభుత్వంపై బురద జల్లడం ప్రతిపక్ష టీడీపీ, పచ్చ పత్రికలకు అలవాటుగా మారింది. 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. అగ్రనేతలు ఏం చెప్పారు?..వాటిని ఎలా అమలు చేయబోతున్నారు? తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీ పర్యటన ముగిసింది.. మూడు రోజల పాటు ఢిల్లీలో ఉన్న ఈటల.. బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. శ్రద్ధా వాకర్ హత్య కేసు: చదువుకున్న అమ్మాయిల విషయంలోనే ఇలాంటి ఘటనలు! శ్రద్ధావాకర్ హత్యోందతాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. గుజరాత్లో టెన్షన్ పెడుతున్న సర్వేలు.. కేజ్రీవాల్ కింగ్మేకర్ అవుతారా? 2014 లోక్సభ ఎన్నికలకు ముందు గుజరాత్ మోడల్ గురించి నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేసి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్నారు. 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. సౌదీ వీసా.. భారతీయులకు గుడ్న్యూస్.. ఇక ఆ సర్టిఫికెట్ అక్కర్లేదు సౌదీ అరేబియాకు వెళ్లాలనుకునే భారతీయ పౌరులు వీసా కోసం ఇకపై పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) సమర్పించాల్సిన అవసరం లేదు. 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. టాప్ 10 పాస్వర్డ్స్: మీరు ఇలాంటి పాస్వర్డ్లు వాడటం లేదు కదా? ఈ నంబర్లేంటి అని సందేహిస్తున్నారా? ఇవి 2022లో భారతీయులు ఎక్కువగా ఉపయోగించిన పాస్వర్డ్స్. ఆ టాప్టెన్ జాబితాను నార్డ్పాస్ సంస్థ ప్రచురించింది. 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఎలాన్ మస్క్కు భారీ ఝలకిచ్చిన ఉద్యోగులు.. ఇప్పుడేం చేస్తావ్! టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విటర్ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఆ సంస్థలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. రెడీ టూ రైడ్.. ఇండియన్ రేసింగ్ లీగ్కు సర్వం సిద్దం హుస్సేన్సాగర్ తీరం ఉత్కంఠభరితమైన పోటీలకు సిద్ధమైంది. ఆహ్లాదభరితమైన సాగరతీరంలో కన్ను మూసి తెరిచే లోపు వాయువేగంతో రయ్ మంటూ దూసుకుపోయే ఇండియన్ రేసింగ్ లీగ్.. 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. సమంత ఒప్పుకుంటే.. ‘యశోద’ సీక్వెల్ తీస్తాం: హరి, హరీష్ ‘యశోద’ చిత్రాన్ని ఫిమేల్ ఓరియంటెడ్గా చేయాలనుకోలేదు. కొత్త పాయింట్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో చేశాం. మా నమ్మకాన్ని నిజం చేసిన ఆడియన్స్కి థ్యాంక్స్’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్ 👉 : పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. విషాదం.. సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, స్టార్ హీరో మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ (79) కన్నుమూశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. జీ20 సదస్సులో భారత ప్రధాని మోదీ కీలక ప్రసంగం ఇండోనేషియా బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. కృష్ణ విషయంలో ఫ్యామిలీతో చర్చించి ఆ నిర్ణయం తీసుకున్నాం: వైద్యులు సూపర్ స్టార్ కృష్ణ మరణంపై కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు స్పందించారు. గుండెపోటు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే కృష్ణ మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. మోదీ పర్యటన.. ఏపీలో ఏం జరిగింది? తెలంగాణలో ఎలా జరిగింది? ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద నగరం అయిన విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Fact Check: ఖర్చు రూ.11 వేల కోట్లు..అవినీతి రూ.15 వేల కోట్లా? బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లుగా జనసేనాని ఆరోపణల్లో డొల్లతనం బయట పడింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. బీజేపీ ధర్నా .. టీఆర్ఎస్ ర్యాలీ నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో సోమవారం దాదాపు 3 గం. పాటు ఉద్రిక్తత నెలకొంది. ఉదయం 11 గంటల సమయంలో.. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఆస్తిలో సింహభాగం సేవకే.. తేల్చి చెప్పిన అమెజాన్ అధినేత తాను ఆర్జించిన సంపదలో అధిక భాగం సొమ్మును సమాజ సేవ కోసమే ఖర్చు చేస్తానని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తేల్చిచెప్పారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సామాన్యులకు ఊరట.. ధరలు దిగొచ్చాయ్! వినియోగదారునిపై ధరల మంట కొంత తగ్గింది. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) శాంతించాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మూడు ఫార్మాట్లకు 3 వేర్వేరు జట్లు, కెప్టెన్లు, కోచ్లు..! టీ20 వరల్డ్కప్-2022 సెమీఫైనల్లో టీమిండియా ఓటమి అనంతరం భారత మాజీ కెప్టెన్, కోచ్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ‘మౌంట్ కోజిస్కో’ని అధిరోహించిన ఉమేష్ ఆచంట తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, పర్వతారోహకుడు ఉమేష్ ఆచంట మరో ఘనకీర్తిని సాధించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. సుప్రీంలో అమరావతి రాజధాని కేసు.. అన్నిటిని కలిపే విచారణకు.. సుప్రీంకోర్టులో ఇవాళ(సోమవారం) అమరావతి కేసుల విచారణ జరగనుంది. రాజధాని కేసులతో కలిపి రాష్ట్ర విభజన కేసులన్నింటిని లిస్ట్ చేసి విచారించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఒకేఒక్కడు.. తొలి ఎంపీగా రికార్డులు బద్దలుకొట్టిన తేజస్వీ సూర్య బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అరుదైన ఘనత సాధించారు. ఐరన్మ్యాన్ రిలే ఛాలెంజ్ను పూర్తి చేసిన మొదటి పార్లమెంటేరియన్గా రికార్డుల్లో తన పేరు లిఖించుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. తెలంగాణలో స్పీడ్ పెంచిన బీజేపీ.. ఆ మూడు రోజలు ఎంతో కీలకం! తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. రాబోయే ఎన్నికలపై రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. గూగుల్ను మెప్పించి.. విజేతగా నిలిచిన శ్లోక్, దేశవ్యాప్తంగా వందకిపైగా నగరాలు.. లక్షా పదిహేను ఎంట్రీలు.. ఆ మొత్తంలో గూగుల్ను మెప్పించి విజేతగా నిలిచాడు పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. రచ్చ కోసం 'ఇంటి' బాట పేదలు కోరుకునేది తినటానికి గుప్పెడు మెతుకులు, తలదాచుకోవటానికి ఓ గూడు! వీటిని సమకూర్చాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలదే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. తాండూరు కోసమే పెద్ద రిస్క్ చేశా.. లేకపోతే రూ.100 కోట్లు తీసుకుని హ్యాపీగా ఉండేవాణ్ణిగా. నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ‘ఎమ్మెల్యేల ఎర కేసు’లో తాను పెద్ద రిస్క్ తీసుకున్నానని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ట్విటర్: క్షమాపణలు చెప్పిన ఎలన్ మస్క్! ఎందుకంటే. ట్విటర్(ట్విట్టర్) కొత్త బాస్, ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్.. క్షమాపణలు చెప్పాడు. చాలా దేశాల్లో ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ పని తీరు నిదానించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అద్దెల ద్వారా ఆదాయం వస్తోందా? ఈ విషయాలు తెలుసుకోకపోతే...! గతంలో ఎన్నోసార్లు తెలియజేశాం. అడిగాం. ‘మీ ఆదాయాన్ని ఎలాగూ చూపిస్తున్నారు ఆదాయం కింద .. దానితో పాటు అదనంగా వచ్చే ఆదాయాన్ని కూడా చూపిస్తున్నారా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. చరిత్ర సృష్టించిన కర్ణాటక క్రికెటర్.. వన్డేల్లో 407 పరుగులు, రోహిత్ రికార్డు బద్ధలు 50 ఓవర్ల ఫార్మాట్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. కర్ణాటకలోని షిమోగలో జరిగిన అంతర్ జిల్లా అండర్-16 టోర్నీ ఓ అత్యంత అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. పెళ్లి పీటలు ఎక్కబోతోన్న హీరో-హీరోయిన్! ‘కడల్’(తెలుగులో కడలి) మూవీ ఫేం గౌతమ్ కార్తీక్, ‘సాహసమే శ్వాసగా సాగిపో’ హీరోయిన్ మంజిమా మోహన్ కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. మసాలా.. అదిరింది ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ ఐటీసీ రాష్ట్రంలో భారీగా విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే రూ.140 కోట్లతో వెల్కమ్ పేరుతో గుంటూరులో ఫైవ్ స్టార్ హోటల్ను ఏర్పాటు చేసిన ఈ కంపెనీ.. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. డామిట్.. రాయి ఎదురు తిరిగింది! కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగున్నప్పటికీ ఒక్కోసారి నటుడి పొరపాట్ల కారణంగా కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద చతికిల పడుతుంటాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. తెలంగాణలో మరో పొలిటికల్ ట్విస్ట్.. తుమ్మల పార్టీ మారుతున్నారా? మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆత్మయ సమ్మేళనం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ములుగు జిల్లా వాజేడులో తన అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటుచేశారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్.. బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్ అయ్యింది. రిపబ్లికన్ పార్టీ స్వల్ఫ ఆధిపత్యం సాధించింది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ముచ్చటగా మూడోసారి మంత్రి పదవికి రాజీనామా బ్రిటన్లో ప్రధాని రిషి సునాక్ కేబినెట్ నుంచి గవిన్ విలియమ్సన్ రాజీనామా చేశారు. తోటి ఎంపీలపై నోరుపారేసుకుంటారని, ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తారని ఆయనపై గతంలోనే విమర్శలు ఉన్నాయి. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. అసలు కథ ఇప్పుడే మొదలైంది.. ఎమ్మెల్యేల ఎపిసోడ్లో కీలక ట్విస్ట్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. కాగా, ఈ ఎపిసోడ్పై తెలంగాణ ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. మెటాలో వేల మందికి ఉద్వాసన: హెచ్1బీ వీసా హోల్డర్లలో కలవరం టెక్ పరిశ్రమకు సవాళ్లు పెరుగుతుండటం, ఆదాయాలు పడిపోతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ మాతృసంస్థ మెటా.. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. సెమీస్ మ్యాచ్కు వర్షం ముప్పు..? రద్దయితే ఫైనల్కు టీమిండియా టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య అడిలైడ్ వేదికగా ఇవాళ (నవంబర్ 10) రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అతనితో సహజీవనం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ టీవీ యాంకర్ నుంచి వెండితెర కథానాయిక వరకు ఎదిగిన నటి వాణిభోజన్. మధ్యలో టీవీ సీరియల్లో నటించి బుల్లితెర నయనతారగా పేరు తెచ్చుకున్న ఈమె అధికారం 97 చిత్రం ద్వారా కథానాయకిగా.. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. కేసీఆర్ భయం అదే.. తరుణ్ చుగ్ చురకలు కేసీఆర్కు దమ్ముంటే ఆయన కేంద్రమంత్రిగా ఉన్నపుడు రాష్ట్రానికి వచ్చిన నిధులు, 2014 తర్వాత వచ్చిన నిధులపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ సవాల్ చేశారు. 👉: పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. ఇప్పటంపై జనసేన మరో కొత్త నాటకం గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతల్లో ఏమాత్రం నిజం లేదని తేలిపోవడంతో జనసేన మరో కొత్త నాటకానికి తెర తీసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎయిమ్స్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు మంగళగిరిలోని ప్రతిష్టాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. చంద్ర గ్రహణం.. భారత్లో దీని ప్రభావమెంతంటే.. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటాన్నే చంద్ర గ్రహణం అంటారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. రాజ్యసభ స్టాండింగ్ కమిటీల ఏర్పాటు.. తెలుగు ఎంపీలకు చోటు రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. కమిటీల ఏర్పాటుపై నవంబర్ 2వ తేదీన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. కాప్27 సదస్సులో హైడ్రామా.. వేదికను వీడిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రపంచ పర్యావరణ సదస్సు కాప్-27 కు హాజరుకాబోనని ప్రకటించి.. ఆవెంటనే యూటర్న్తీసుకుని ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. US Midterm Election 2022:బైడెన్ ఇజ్జత్కా సవాల్.. ట్రంప్కి తాడేపేడో! అగ్రరాజ్యం అమెరికాలో మధ్యంతర (మిడ్ టర్మ్) ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. మంగళవారం ఓటింగ్ నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ‘మునుగోడు’ హామీలను వెంటనే అమలు చేయండి.. కేసీఆర్ ఆదేశం మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజ లకు ఇచ్చిన హామీలను వెంటనే ఆచరణలో పెట్టాలని మంత్రు లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నేతలను సీఎం కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఆసీస్ జట్టు ప్రకటన.. ప్రపంచకప్ లక్ష్యంగా! టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో చేదు అనుభవం ఎదుర్కొన్న ఆతిథ్య ఆస్ట్రేలియా.. వన్డే వరల్డ్కప్ సన్నాహకాలు షురూ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9.‘ఈ యంగ్ హీరోల తీరు వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి’ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా-యంగ్ హీరో విశ్వక్ సేన్ల వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా మారింది. విశ్వక్ సేన్ షూటింగ్కు హాజరు కాకుండ ఇబ్బంది పెట్టాడంటూ అర్జున్ సర్జా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. డిజిటల్ ఇండియా చట్టం వచ్చేస్తోంది.. ప్రతిపాదిత డిజిటల్ ఇండియా చట్టానికి సంబంధించి చాలా మటుకు ప్రక్రియ పూర్తయ్యిందని, 2023 తొలినాళ్లలో దీన్ని ప్రవేశపెట్టే అవకశం ఉందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. ఇళ్లన్నీ భద్రం.. విద్వేషాలను రగిల్చేందుకు పవన్ పథకం ఆక్రమణల తొలగింపు సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటంలో స్థానిక వైఎస్సార్ సీపీ నేత ఇంటి ప్రహరీని సైతం అధికారులు తొలగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఎన్నికల్లో ఓడినా బీజేపీకి బిగ్ ప్లస్.. ఎలాగో తెలుసా? మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడినా తమకు ఓట్లను గణనీయంగా పెంచుకోగలిగింది. దీంతో నియోజకవర్గంలో బీజేపీ బలం పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఘాటెక్కిన ఎన్నికలో కారెక్కిన మునుగోడు.. టీఆర్ఎస్ జయకేతనం మునుగోడు ప్రజలు కారుకే జై కొట్టారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఇది.. ప్రధాని మోదీకి గౌరవసభ దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ నెల 11వ తేదీన విశాఖపట్నం వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిందని.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఉప ఎన్నికలో ఆమె నెగ్గినా.. సర్ప్రైజ్ ఇచ్చిన ఓటర్లు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో దెబ్బ పడింది కాంగ్రెస్కే. హర్యానా, తెలంగాణల్లో రెండు స్థానాలను పొగొట్టుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ-అప్డేట్స్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల Economically Weaker Sections ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై నేడు(సోమవారం) సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఏడింట్లో నాలుగు బీజేపీకి... ఈ నెల 3వ తేదీన ఉప ఎన్నికలు జరిగిన ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ‘నేను తప్పు చేశా’..ట్విటర్ ఉద్యోగుల తొలగింపులో ఎలన్ మస్క్ ‘యూటర్న్’! ఉద్యోగుల తొలగింపులో ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ ‘యూటర్న్’ తీసుకున్నారు. 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.37 లక్షల కోట్లు)కు ట్విటర్ను కొనుగోలు చేసిన మస్క్.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఈసారి వర్షం కాదు.. ఇదంతా స్వయంకృతమే! ఆ ట్యాగ్ మాకు కొత్తేమీ కాదు! ఇకపై దక్షిణాఫ్రికాకు ఇది కొత్త కాదు... ఆ జట్టును అభిమానించే వారికీ ఇది కొత్త కాదు... ఐసీసీ టోర్నీల్లో ఒకదశలో అద్భుత విజయాలు సాధిస్తూ.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆదిపురుష్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన ఓం రౌత్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొలిటికల్ టూరిస్టులు: కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మతి ఉంటే మాట్లాడుతున్నారా?. డీజిల్, గ్యాస్ రేట్లు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందా?. పవన్, చంద్రబాబు వాళ్ల సమస్యలతోనే సతమతమవుతున్నారు.. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ శ్రీవారి ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో వస్తున్న వదంతులను నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్పష్టం చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎలా నిప్పు కణికలు అవుతారు?’ సీఎం కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. తానే ఒక రాజు, చక్రవర్తిలా తెలంగాణను ఏలుతున్నాడని విమర్శించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘పవన్.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు.. ఇక్కడ పర్యటించే అర్హత నీకు లేదు’ పవన్ కల్యాణ్పై ఇప్పటం గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటంలో ఏ ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు. పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. రాహుల్ పాదయాత్రలో ట్విస్ట్.. కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు! దేశంలో మళ్లీ అధికారంలోని రావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను తలపెట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. తాగుబోతు వీరంగం.. కాలిబూడిదైన 15 మంది! రష్యాలో ఘోర ప్రమాదం మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన అతి.. రష్యాలో పదిహేను మంది నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. ప్రేయసితో నైట్క్లబ్కు వచ్చి తప్పతాగి.. ఆ జోష్లో వీరంగం సృష్టించాడతను. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఆ ఆదేశాలు సరికాదు.. కవాతు కండిషన్స్పై ఆరెస్సెస్ అసంతృప్తి తమిళనాడులో ఆరెస్సెస్ నిర్వహించ తలపెట్టిన కవాతుపై సందిగ్ధం నెలకొంది. నవంబర్ 6వ తేదీన(ఆదివారం) తలపెట్టిన కవాతును రద్దు చేయాలని ఆరెస్సెస్ నిర్ణయించుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అదే జరిగితే భారత్, పాక్ సెమీస్కు.. సౌతాఫ్రికా ఇంటికి..! టీ20 వరల్డ్కప్-2022 కీలక దశకు చేరింది. గ్రూప్-1 నుంచి తొలి సెమీస్ బెర్త్ (న్యూజిలాండ్) ఇదివరకే ఖరారు కాగా, రెండో స్థానంపై ఇవాళ (నవంబర్ 5) క్లారిటీ రానుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. తమ్ముడికి సపోర్ట్గా అల్లు అర్జున్ ఎట్టకేలకు అల్లు శిరీష్ ఖాతాలో ఓ హిట్ పడింది. శుక్రవారం విడుదలైన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఎన్నికల ముందు బీజేపీకి మాజీ మంత్రి షాక్..! గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న క్రమంలో అధికార బీజేపీకి 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. సిగ్గులేని బ్రోకర్లు.. ‘తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు’పై ప్రకాష్ రాజ్ ఘాటు ట్వీట్ తెలంగాణలో రాజకీయాలను వేడేక్కించిన అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘పవన్ కల్యాణ్ మీద రెక్కీ చేసింది చంద్రబాబు మనుషులే’ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద రెక్కీ చేయించింది చంద్రబాబు మనుషులేనని రెడ్డి, కమ్మ, కాపు కార్పోరేషన్ల చైర్మన్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడు ఎఫెక్ట్.. కోమటిరెడ్డిపై కాంగ్రెస్ సీరియస్ యాక్షన్? మునుగోడు ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించాయి. ఈ ఉప ఎన్నికల వేళ కీలక నేతలు రాజకీయ పార్టీలు మారారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. అసాగో బయోఇథనాల్ ప్లాంట్కు సీఎం జగన్ భూమి పూజ గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. గుజరాత్లో ఆప్ సీఎం అభ్యర్థిగా ఇసుదన్ గాధ్వి.. మాములు వ్యక్తి కాదుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గుజరాత్లో గెలుపు కోసం అధికార పార్టీ సహా, ప్రతిపక్ష పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. పేదరికంలో సరస్వతీ పుత్రుడు.. స్పందించిన కేటీఆర్.. ఆదుకుంటామని హామీ సరస్వతీ పుత్రుడికి లక్ష్మీ కటాక్షం కరువైంది. పట్టుదలతో మెడిసిన్ సీటు సాధించిన ఆ యువకుడి డాక్టర్ విద్యకు పేదరికం అడ్డు పడుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్ ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలుతో ఆ సంస్థలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిర్వాహణ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు సంస్థలోని సగానికిపైగా సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అతడిని తప్పించారా? టీమ్ బస్సు మిస్ అయ్యాడా? నాకేం అర్థం కావడం లేదు! టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో ముందుకు సాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ను తప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్పై కేసు నమోదు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్పై పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ నటి కరాటే కల్యాణితో పాటు హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు? మునుగోడు ఎన్నిక తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆందోళనపడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. మునుగోడులో ఘర్షణ.. బెట్టింగ్లో చేతులు మారుతున్న కోట్ల రూపాయలు! మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే, ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా పోసాని కృష్ణమురళీ నియామకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా పోసాని కృష్ణమురళీని నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. అయ్యన్నపాత్రుడు, రాజేశ్ అరెస్ట్పై స్పందించిన సీఐడీ డీఐజీ సునీల్ ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. బూట్లు, పట్టు చీరల్లో నోట్ల కట్టలు.. పోలీసులు షాక్ అక్రమంగా విదేశీ కరెన్సీ రవాణా చేస్తున్న ఓ కుటుంబం.. ముంబై పోలీసులను షాక్కి గురి చేసింది. ఏకంగా దాదాపు ఐదు లక్షల డాలర్ల నగదును గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేసే ప్రయత్నం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో ఫైరింగ్.. నలుగురికి గాయాలు పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన ర్యాలీలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్తో పాటు నలుగురికి గాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. అందుకే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం: కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వందకు వంద శాతం నిష్పక్షపాతంగా విడుదల చేశామని, ఆలస్యం కావడం వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. కాంగ్రెస్ టికెట్కు దరఖాస్తులు షురూ.. ఫీజు రూ.2లక్షలే.. వారికి 50శాతం డిస్కౌంట్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి నుంచే అందుకు సన్నద్ధమవుతోంది కర్ణాటక కాంగ్రెస్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. WhatsApp: దాదాపు 27 లక్షల ఖాతాలపై నిషేధం మెటాకు చెందిన ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సాప్ ఈ నెలలో కూడా పెద్ద ఎత్తున ఖాతాలపై వేటు వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. టీమిండియాను వణికించిన లిటన్ దాస్పై ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీ కన్ను..? టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా నిన్న (నవంబర్ 2) బంగ్లాదేశ్తో జరిగిన రసవత్తర సమరంలో టీమిండియా డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ‘జిన్నా’ హిందీ డబ్బింగ్ రైట్స్కు రూ.10 కోట్లు.. మంచు విష్ణుకి భారీ లాభం! ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా, పాయల్ రాజ్పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జిన్నా’. మంచు మోహన్బాబు నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. హైకోర్టులో అమరావతి పాదయాత్రకు చుక్కెదురు ఏపీ హైకోర్టులో అమరావతి పాదయాత్రకు చుక్కెదురైంది. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించేది లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. షరుతులకు లోబడే పాదయాత్ర జరగాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఈటల రాజేందర్ కాన్వాయ్పై రాళ్ల దాడి.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ మునుగోడు రణరంగంగా మారింది. ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడు ఉప ఎన్నిక: ఈసీ క్లియరెన్స్తో రాజగోపాల్రెడ్డికి బిగ్ రిలీఫ్ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఊరట దక్కింది. రాజగోపాల్రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ చేసిన ఫిర్యాదులకు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్నికల సంఘం తేల్చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. వైఎస్సార్ అచీవ్మెంట్-2022 అవార్డుల ప్రదానం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య–2022’ పురస్కారాలను మంగళవారం ప్రదానం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. సుప్రీంకోర్టులో అమరావతి కేసు.. విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ అమరావతి రాజధాని కేసును వేరే బెంచ్కు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు. లలిత్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. చైనా టాప్ ట్రెండింగ్లో బప్పీలహరి సాంగ్ .. ఫ్రస్ట్రేషన్లోనే తెగ వైరల్ చేస్తున్నారు కరోనా కట్టడి పేరుతో కఠిన ఆంక్షలు.. తీరా కేసులు తగ్గుముఖం పడుతున్నాయనే టైంకి కొత్త వేరియెంట్ కేసులు.. ఆపై మళ్లీ ఆంక్షల విధింపు.చైనాలో గత రెండేళ్లుగా ఇదే రిపీట్ అవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ప్రధాని మోదీని ప్రశంసిస్తూనే చురకలు.. ఆ సీఎం మామూలోడు కాదు! అధికార పార్టీ నేతలపై విపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేయడం సహజమే. కానీ, ప్రశంసలు కురిపించుకోవటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. 45వేల ఉద్యోగులు కావాలి.. అంతా మహిళలే.. ఎక్కడంటే! భారత్లో ఐఫోన్ తయారీని పెంచేందుకు టాటా గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం తమిళనాడులోని తన ప్లాంట్లో వేలాది సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. T20 WC 2022 ENG Vs NZ: అంచనాలు తలకిందులైన వేళ.. క్రికెట్లో విశ్లేషణ ఈరోజుల్లో కామన్గా మారిపోయింది. మ్యాచ్కు ముందు ఎవరు జట్టులో ఉంటే బాగుంటుంది.. బౌలింగ్, బ్యాటింగ్ కాంబినేషన్ ఏంటి.. జట్టు కూర్పు ఎలా ఉండాలి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్కు ఆతిథ్యం ఇచ్చిన చిరు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ను మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరు నివాసంలోనే ఓవెన్కు అతిథ్యం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ప్రగతి అంటే అందమైన అంకెల రూపం కాదు.. వాస్తవంగా చూపాలి: సీఎం జగన్ వివరాల నమోదు సమగ్రంగా ఉంటేనే.. అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉందో.. లక్ష్యాల సాధన దిశలో ఎక్కడున్నామో స్పష్టంగా తెలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘రంగా హత్య గురించి పవన్ వాస్తవాలు తెలుసుకోవాలి’ వైఎస్ జగన్ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని వైఎస్సార్సీపీ కాపు నేతలు మరోసారి స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. నితీష్.. టీఆర్ఎస్తో మాట్లాడితే మాకు సంబంధం లేదు విద్వేష రాజకీయాలు దేశానికి హానికరమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వీటన్నింటినీ ప్రక్షాళన చేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘ఎర’ రాజకీయంపై జోరుగా చర్చ.. అసెంబ్లీ టికెట్పైనే పట్నం, రోహిత్రెడ్డి దృష్టి తాజా రాజకీయాలు తాండూరు చుట్టే తిరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఎవరికి అనుకూలమో.. ఎవరికి ప్రతికూలమో అంతుపట్టని విధంగా మారాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. మొర్బి కేబుల్ బ్రిడ్జి దుర్ఘటన.. పుతిన్ సంతాపం గుజరాత్ మొర్బి కేబుల్ బ్రిడ్జి ప్రమాద దుర్ఘటన.. దేశాన్ని విస్మయానికి గురి చేసింది. మృతుల సంఖ్య 141కి చేరుకోగా.. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్వా.. మోదీ శుభాకాంక్షలు బ్రెజిల్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో ఓటమిపాలయ్యారు. కొత్త అధ్యక్షుడిగా వర్కర్స్ పార్టీ నేత లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా అలియాస్ లులా(77) ఎన్నికయ్యారు పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. లాక్డౌన్ అంటే హడలిపోతున్న చైనా...కంచెలు, గోడలు దూకి పారిపోతున్న జనం చైనాలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఒక కోవిడ్ సోకిన రోగిని అత్యంత హేయంగా క్రేన్ సాయంతో తీసుకువెళ్లిన సంఘటన గురించి ఉన్నాం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. మరో వివాదంలో జొమాటో: దుమ్మెత్తిపోస్తున్న యూజర్లు ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు తాజాతా మరో ఎదురు దెబ్బ తగిలింది. జనరల్గా ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసేటపుడు, షాపింగ్ చేసేటపుడు, హోటల్కు వెళ్లేటపుడు రివ్యూలపై ఎక్కువ ఆధారపడతాం పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. కోహ్లి రూం వీడియో లీక్.. ఇది వాళ్ల పనే! స్పందించిన హోటల్ యాజమాన్యం టీ20 ప్రపంచకప్-2022 నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హోటల్ రూం వీడియో లీక్ ఘటన క్రీడా వర్గాలను విస్మయానికి గురిచేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. మహేశ్-త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందా? నిర్మాత ట్వీట్ వైరల్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. మొయినాబాద్ ఫామ్హౌజ్ వ్యవహారంలో ట్విస్టులు.. ఓవైపు టీ సర్కార్కు నోటీసులు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ హైకోర్టు తాజా తీర్పుతో మరో మలుపు తిరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. బీజేపీపై టీఆర్ఎస్ ఛార్జ్షీట్.. ఏ ప్రధాని చేయని తప్పు మోదీ చేశారు.. బీజేపీపై ఛార్జ్షీట్ విడుదల చేశారు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్. మునుగోడులో అసాధారణ పరిస్థితులు కన్పిస్తున్నాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3 ఏడు నెలలగా అచేతన స్థితిలో గర్భిణీ.. పండండి ఆడబిడ్డకు జన్మ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 7 నెలలుగా అచేతన స్థితిలో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న ఓ గర్భిణీ(23) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఐటీ హబ్గా విశాఖలో అపారమైన అవకాశాలు ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు హబ్గా అభివృద్ధి చెందేందుకు విశాఖపట్నంలో అపారమైన అవకాశాలున్నాయని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) డైరెక్టర్ జనరల్ అరవింద్కుమార్ చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఇక పొలిటికల్ వార్.. ‘లోక్సభ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేస్తా’ కంగనా రనౌత్ ఈ పేరు వినగానే ప్రముఖ బాలీవుడ్ నటి అని గుర్తుకు వస్తుంది. ఇకపై కంగనా.. అటు సినిమా రంగంతో పాటుగా ఇటు పొలిటికల్గానూ తన మార్క్ చూపించనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ప్రేమ ఒకరితో.. మరొకరితో ఎంగేజ్మెంట్.. చివరికి ప్రియుడి ప్రాణం ‘చిత్రం’గా తీసిందిలా! ప్రేమ మత్తులో మునిగిన యువకుడు.. అందులోంచి బయట పడలేకపోయాడు. ఆమె కోసం పరితపించిపోయి పిచ్చి ప్రేమను ప్రదర్శించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Oppo Reno8 5G స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపు ఒప్పో రెనో రెనో 8 5జీ స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఆన్లైన్ రీటైలర్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లలో డిస్కౌంట్ ధరల్లో అందుబాటులో ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. టీమిండియా గెలవాలని పాక్ అభిమానుల ప్రార్ధనలు ఆట అయినా యుద్ధమైన లేక మరే ఇతర విషయమైనా భారత్ ఓడిపోవాలని దాయాది పాకిస్తాన్ కోరుకోవడం సర్వ సాధారణ విషయం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. అరుదైన వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. ఎమోషనల్ పోస్ట్ స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యంపై రకరకాల రూమర్స్ తెరపైకి వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. కొత్త అధ్యాయానికి తెర తీసిన గ్లెన్ ఫిలిప్స్ న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ క్రికెట్లో కొత్త అధ్యాయానికి తెర తీశాడు. టి20 ప్రపంచకప్లో భాగంగా సూపర్-12 గ్రూఫ్-1లో శ్రీలంకతో మ్యాచ్లో ఫిలిప్స్ సెంచరీతో మెరిశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ఆరోగ్యశ్రీలోకి మరిన్ని వైద్య చికిత్సలు.. 3,255కి చేరిన సేవలు వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. పోలీసులందరికీ ఒకే యూనిఫాం: రాష్ట్రాలకు ప్రధాని మోదీ ప్రతిపాదన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు. దేశవ్యాప్తంగా పోలీసులను ఒకే రీతిలో చూడాలన్నదే తన అభిమతమని, అందుకు ఒకే రకమైన యూనిఫాం ఉంటే.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఆడియో టేపు-2 రిలీజ్: భారీ డీల్ కుదిరిందా?.. ఢిల్లీ నుంచి పెద్దలు వస్తున్నారా? తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హాట్టాపిక్ మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలుపై రెండో ఆడియో టేప్ బయటకు వచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. టీఆర్ఎస్ Vs బీజేపీ: దేవుడి సాక్షిగా ప్రమాణం చేసిన బండి సంజయ్.. ఏమన్నారంటే? తెలంగాణలో బీజేపీ, అధికార టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. కాగా, మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోనుగొలు ఎపిసోడ్ రాష్ట్రవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. నా కూతురి పెళ్లికి సీఎం జగన్ ఇచ్చిన కానుక ఇది: అలీ సినీ నటుడు అలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానికి మీడియా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా అలీని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. భారత కరెన్సీపై కేజ్రీవాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. మోదీకి లేఖ రాస్తూ.. ఎన్నికల వేళ పొలిటికల్ లీడర్ల మధ్య మాటల వార్ నడుస్తోంది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా?.. అమెరికా ఆధిపత్యానికి రోజులు దగ్గర పడ్డాయ్ రష్యా ఆక్రమణకు వ్యతిరేకంగా.. అమెరికా దాని మిత్రపక్షాలు కేవలం గ్లోబల్ ఆధిత్యం కోసమే ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని మండిపడ్డారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్కు భారీ షాక్ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్కు భారీ షాక్ తగిలింది. బెజోస్ 23 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. కొనసాగుతున్న సెలవులు, షాపింగ్ సీజన్ ఉన్నప్పటికీ అమెజాన్. కామ్ సేల్స్ తగ్గిపోవడం, ఆ ప్రభావంతో మదుపర్లు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. టి20 ప్రపంచకప్లో దుమ్మురేపుతున్న వరుణుడు.. మీరు చదువుతున్న హెడ్లైన్ కరెక్టే. టి20 ప్రపంచకప్ ఏ ముహూర్తానా ప్రారంభించారో తెలియదు కానీ సగం మ్యాచ్లు వర్షార్పణం అయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. హీరోయిన్ మీద ప్రేమను బయటపెట్టిన సిద్దార్థ్, ఫొటో వైరల్ అందాల ముద్దుగుమ్మ అదితి రావు హైదరీ నేడు(అక్టోబర్ 28) 36వ పడిలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్.. మనం అద్భుతాలు సాధించగలమంటూ తొలి ప్రసంగం యూకే అధికారిక పార్టీ కన్జర్వేటివ్ తరపున ప్రధానిగా రిషి సునాక్ నియమితులయ్యారు. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నాం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3తో భేటీ అనంతరం.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఉచిత విద్యను 'రేవడీ' అనడం బాధాకరం.. మోదీకి కేజ్రీవాల్ కౌంటర్.. ఆ దేశాన్ని చూసి నేర్చుకోవాలని ట్వీట్ ఉచిత విద్యపై మరోసారి కీలకవ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. యూకేకు ప్రధానిగా మైనారిటీ సామాజిక వర్గపు వ్యక్తి.. భారత్లో సాధ్యమయ్యేనా? భారత మూలాలున్న బ్రిటన్ నేత రిషి సునాక్.. ఆ దేశానికి అత్యంత చిన్నవయసులో ప్రధానిగా ఎంపిక కావడం పట్ల భారత్ నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘ఇవాళ జ్వరం.. రేపు గుండె నొప్పి’.. రాజగోపాల్ రెడ్డిపై మంత్రి తలసాని విమర్శలు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఈ రోజు నుంచి డ్రామాలు మొదలయ్యాయని బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు.. ప్రభుత్వం ఉత్తర్వులు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. రాజకీయాల దిశను మార్చబోతున్న మునుగోడు!.. దుమ్ము రేపుతున్న పార్టీలు ఒక ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల దిశను మార్చబోతోందా? ఎన్నిక జరుగుతున్న ప్రాంతం రాజధానిగా మారిపోయిందా? కేంద్ర, రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున అక్కడే కేంద్రీకరించారా? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. అలర్ట్: పాపులర్ డవ్, ఇతర షాంపూల్లో కేన్సర్ కారక కెమికల్స్, రీకాల్ ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ యూనీ లీవర్ తన వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. డవ్, ట్రెస్మే, నెక్సస్, సువేవ్, టిగీ లాంటి షాంపూల్లో కేన్సర్ కారక కెమికల్ ఉన్నట్టు గుర్తించిన కారణంగా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్ బ్యాటర్ అడగ్గానే అంపైర్ నో బాల్ ఇచ్చాడు... టీమిండియా ఎప్పటిలాగే చీటింగ్ చేసి గెలిచింది... ముందేమో అంపైర్ నోబాల్ ఇవ్వలేదు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. నయన్ దంపతుల సరోగసి వివాదంపై విచారణ పూర్తి స్టార్ హీరోయిన్ నయనతార దంపతుల సరోగసి వివాదంపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ పూర్తి చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. భారత్లో అదరగొట్టిన ధంతేరాస్ సేల్స్, చైనాకు రూ. 75 వేల కోట్లు నష్టం! ధంతేరాస్ దగదగలతో బంగారం వ్యాపారం జోరుగా సాగింది. కరోనా కారణంగా స్తబ్ధుగా ఉన్న మార్కెట్ రెండు సంవత్సరాల తర్వాత తిరిగి పుంజుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. అమరావతి అసైన్డ్ అక్రమాలు.. పచ్చ గద్దల కొత్త చిట్టా ఊరందరిదీ ఒక దారైతే, ఉలిపికట్టెది మరోదారన్న సామెత చంద్రబాబుకు, ఆయన పచ్చ గ్యాంగ్కు అతికినట్లు సరిపోతుంది. ఏమీ లేని అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని వారు మాత్రమే డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఇస్రో దీపావళి ధమాకా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(ఎస్డీఎస్సీ) ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన నూతన లాంచ్వెహికల్ఎం3–ఎం2 రాకెట్ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడులో పోస్టర్ వార్ ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లెక్సీలు, బ్యానర్ల వార్ ఉధృతమైంది. మొన్నటివరకు ప్రజా సమస్యలను పరిష్కరించాలని, రోడ్డు వేస్తేనే మా ఊళ్లో ఓట్లు అడగాలని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. భారత్కు దిక్సూచి ‘నావిక్’.. జీపీఎస్ కంటే మెరుగైన సేవలు! అది 1999.. కశ్మీర్లోని కార్గిల్ శిఖరాలను ఆక్రమించిన పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలను తరిమికొట్టేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ విజయ్’ను చేపట్టింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రిషి, బోరిస్ నువ్వా, నేనా? బ్రిటన్ ప్రధాని రేసు ఆసక్తికరంగా మారుతోంది. భారతీయ సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ (42) ముందున్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మీడియా సాక్షిగా చైనా మాజీ అధ్యక్షుడి జింటావో గెంటివేత! చైనాలో కమ్యూనిస్టు పార్టీ సదస్సు ముగింపు సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. చైనా మాజీ అధ్యక్షుడు హూ జింటావో (79)ను మీడియా సాక్షిగా హాల్ నుంచి గెంటేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. వికేంద్రీకరణకు మద్దతుగా తిరుమలకు పాదయాత్ర వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్ జగన్ సేవాదళ్ ఆధ్వర్యంలో శనివారం చిత్తూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. దాయాదుల సమరం.. అమ్మ, ఆవకాయలాగే ఎప్పుడు బోర్ కొట్టదు;ఎందుకంత క్రేజ్ అమ్మ, ఆవకాయ ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు అంటారు. అలాగే చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ల మధ్య ఉండే రసవత్తర పోరు ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. టెక్ కంపెనీల్లో..మూన్లైటింగ్ పరాకాష్ఠకు ఈ సంఘటనే ఉదాహరణ. కంపెనీ ఇచ్చిన ల్యాప్టాప్ను వెనక్కు తీసుకునేందుకు అతని ఇంటికి వెళ్లిన సిబ్బంది నోరెళ్లబెట్టారట.అతని గదిలో ఏకంగా ఐదు ల్యాప్ట్యాప్లు ఉండడమే కాదు, ఏ ల్యాప్ట్యాప్ను ఏ కంపెనీ ఇచ్చిందో తెలియని స్థితిలో ఆ ఉద్యోగి ఉన్నాడట. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. సంక్రాంతి సంబరం... సమరం సంక్రాంతి పండగ సెలవుల్లో వినోదం పంచడానికి సినిమాలు రెడీ అవుతున్నాయి. ప్రేక్షకులకు సినిమా సంబరం.. హీరోలకు బాక్సాఫీస్ సమరం. ఈసారి పండగ బరిలో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Evening Top 10 News: తెలుగు ప్రధాన వార్తలు
1. టీడీపీతో పొత్తుపై ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ కీలక వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దేవధర్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ కుటుంబ పార్టీ.. అవినీతి పార్టీ.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోం అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఆధార్ అడిగితేనే పారిపోయారంటే అది ఫేక్ పాదయాత్ర: మంత్రి అంబటి అమరావతి రైతులది ఫేక్ పాదయాత్ర అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నిజమైన రైతుల కంటే రాజకీయ నాయకులు ఎక్కువగా ఉన్నారని, మధ్యలోనే ఆగిపోతుందన్నారు. ఆధార్ అడిగితేనే పారిపోయారంటే అది ఫేక్ పాదయాత్ర కాదా అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. పవన్ కల్యాణ్కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జనసేన అధినేత పవన్ కల్యాణ్కు నోటీసులు జారీ అయ్యాయి. పవన్ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఇటీవల పవన్ కల్యాణ్.. భరణంతో విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మోదీ ఇలాకాలో ఆ సీట్లు బీజేపీకి అందని ద్రాక్షే.. 75 ఏళ్లలో ఒక్కసారీ గెలవలే..! గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది రోజుల్లోనే జరగనున్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అందుకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటి నుంచే ప్రచారం ముమ్మరం చేశాయి. మరోవైపు చూసుకుంటే గడిచిన 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. వీడియో: కాచుకో జెలెన్ స్కీ.. ఉక్రెయిన్లో స్నైపర్ రైఫిల్ పేల్చిన పుతిన్ ఉక్రెయిన్లో కొద్దిరోజులుగా రష్యా సైన్యం దాడులు జరుపుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ ఆక్రమణే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్పై దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో వేల సంఖ్యలో సామాన్య పౌరులు, రెండు దేశాలకు చెందిన సైన్యం మృత్యువాతపడ్డారు. ఇంత జరిగినా పుతిన్ మాత్రం దాడులను నిలిపివేయడం లేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మోదీ సర్కార్పై మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ పెట్రోల్, డీజిల్పై కేంద్రం విధించిన సెస్సు తీసేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్పై కేంద్రం దోచుకున్నది చాలని.. వీటి ధరలు పెంచి ఇప్పటికే 30 లక్షల కోట్లను మోదీ సర్కార్ దోచుకుందని ధ్వజమెత్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్ రిలయన్స్ జియో యూజర్లకు బంపరాఫర్. రిలయన్స్ జియో ఎంపిక చేసిన ప్రాంతాల్లో జియో 5జీ వైఫైను లాంచ్ చేసింది. 5జీ స్మార్ట్ ఫోన్, 5జీ సిమ్ లేని యూజర్లు ఏ స్మార్ట్ఫోన్లలో అయినా ఈ 5జీ వైఫై సర్వీసుల్ని వినియోగించుకోవచ్చు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. దయచేసి ‘ఓ..’ శబ్దాన్ని అనుకరించొద్దు: రిషబ్ శెట్టి విజ్ఞప్తి చిన్న సినిమాగా వచ్చి భారీ విజయం సాధించిన కన్నడ చిత్రం ‘కాంతార’. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఎలాంటి అంచానాలు లేకుండా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైంది. అక్కడ భారీ విజయం సాధించడంతో తెలుగుతో పాటు అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. భారత్-పాక్ మ్యాచ్పై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు టీ20 వరల్డ్కప్-2022లో దాయాదుల సమరం ప్రారంభానికి ముందే ఇరు దేశాల మధ్య వాతావరణాన్ని వేడెక్కించింది. వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ వన్డే టోర్నీలో ఆడేందుకు భారత్.. పాక్లో అడుగుపెట్టబోయేది లేదంటూ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలే ఈ ఉద్రిక్త వాతావరణానికి కారణమయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఘోరం.. వీధికుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి మృతి.. మధ్యప్రదేశ్ ఖర్గోన్లో ఘోరం జరిగింది. వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బకావా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. చిన్నారి కిరాణ దుకాణానికి వెళ్లే సమయంలో వీధిలోని అరడజనుకు పైగా శునకాలు ఆమెపై దాడి చేశాయి. మెడ, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రగాయాలు చేశాయి. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. మన వికేంద్రీకరణ ఆకాంక్ష.. వాళ్లకూ తెలియాలి పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘నేను ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలవదు.. అవసరమైతే రిటైర్మెంట్ తీసుకుంటా’ తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతున్న వేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఆదర్శ రాష్ట్రంగా ఏపీ గృహ నిర్మాణ కార్యకలాపాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. 'బీజేపీని వదిలేది లేదు.. మా తమ్ముడిని సీఎం చేశాక ఏమైనా ఆలోచిస్తా' బీజేపీ సిద్ధాంత పార్టీ.. ప్రజల కోసం, దేశం కోసం పోరాడు తున్న పార్టీ.. ఇటువంటి పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ జితేందర్రెడ్డి తేల్చి చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదు: చిన్నమ్మ తాను ఎంజీఆర్, జయలలితలను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానని, రాజకీయంగా తనను అడ్డుకోలేరని చిన్నమ్మ శశికళ అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఫైన్ లేదు! వారంపాటు.. ఎక్కడంటే.. దీపావళి సందర్భంగా అక్కడ వారంపాటు ట్రాఫిక్ రూల్స్ ఎత్తేశారు. పండుగ సందర్భంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు గానూ ఎలాంటి ఫైన్ విధించబోమని ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. గుజరాత్ దొంగల పైసలు.. దబాయించి తీసుకోండి ఓటుకు తులం బంగారం ఇస్తానని రాజగోపాల్రెడ్డి అంటున్నారు. అవి గుజరాత్ దొంగల పైసలు.. దబాయించి తీసుకోండి.అన్నివర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న టీఆర్ఎస్కు ఓటేసి గెలిపించండి.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. బాహుబలి ‘సిప్’ ప్రతి నెలా రూ.12,000 కోట్లపైనే మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టే విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎంతో పరిణతి చూపిస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఫోటో షేర్ చేసిన ఐసీసీ.. వ్యక్తి ఎవరనేది అంతుచిక్కని ప్రశ్నలా! టి20 ప్రపంచకప్లో భాగంగా క్వాలిఫయింగ్ పోరు ముగిసింది. శనివారం(అక్టోబర్ 22న) నుంచి సూపర్-12 సమరం మొదలుకానుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆ సమయంలో వారు పక్కనుండటం ఇష్టపడను.. షూటింగ్ అయినా మానేస్తా బాలీవుడ్లో శృంగార తారగా రాణిస్తున్న సన్నీలియోన్ దక్షిణాదిలోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. లండన్లో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదట్లో అశ్లీల చిత్రాల్లో నటించి వివాదాస్పద నటిగా ముద్ర వేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. దేశంలోనే ఏపీ నంబర్ వన్గా నిలవాలి: సీఎం జగన్ స్కూళ్లు, అంగన్వాడీలకు సరఫరా చేసే ఆహారంలో మంచి నాణ్యత, పరిమాణం, పర్యవేక్షణపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. తుపాను ముప్పు బెంగాల్కే.. వాతావరణ శాఖ ప్రకటన! బంగాళాఖాతంలో ఏర్పడే తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉండే అవకాశాలు దాదాపు లేనట్టేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఒమిక్రాన్ బీఎఫ్.7: ముంచుకొస్తున్న నాలుగో వేవ్! నిపుణులు చెప్తోంది ఇదే.. కోవిడ్ మహమ్మారి నుంచి పూర్తిస్థాయిలో విముక్తికి మరికొంత కాలం వేచిచూడక తప్పేట్లు లేదు. తాజాగా గుజరాత్, మహారాష్ట్రలలో ఒమిక్రాన్ సబ్వేరియెంట్ బీఎఫ్.7 కేసుల వ్యాప్తితో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మునుగోడులో శ్రుతిమించిన ఎన్నికల ప్రచారం.. అలా చేయడం కరెక్టేనా? తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. పరస్పర ఆరోపణలతో రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. కోవర్టు రెడ్డిగా ఉంటావో.. కోమటిరెడ్డిగా ఉంటావో నీ ఇష్టం: వీహెచ్ ‘మునుగోడు ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండి మంత్రి కేటీఆర్ అన్నట్లు కోవర్టురెడ్డిలా ఉంటావో.. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషిచేసి కోమటిరెడ్డిలా ఉంటా వో నీ ఇష్టం’.. అని పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. డాలర్ కన్నా తోపు కరెన్సీలెన్నో.. అక్కడ మారకం అంత తక్కువా? కొద్దిరోజులుగా డాలర్తో రూపాయి మారకం విలువ తగ్గిపోతూ వస్తోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తే సరికి.. ‘రూపాయి తగ్గడం కాదు. డాలర్ పెరుగుతోంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించడం మరింత చర్చకు దారితీసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. సముద్రాల గుండె చప్పుడు విందాం! వాతావరణ మార్పులు.. భూగోళంపై మానవళి మనుగడకు పెనుముప్పుగా పరిణమించాయి. ప్రపంచమంతటా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరుగుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. స్లో ఓవర్ రేట్.. క్రికెట్ ఆస్ట్రేలియా వినూత్న ఆలోచన క్రికెట్లో స్లో ఓవర్ రేట్ పెద్ద మైనస్. సమయంలోగా మ్యాచ్ను పూర్తి చేయాలనుకున్నా ఏదో ఒక రూపంలో అడ్డంకి ఎదురవుతూ జట్లకు శాపంగా మారుతుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. 'షూటింగ్ పూర్తయినా అవి నన్ను వెంటాడుతూనే ఉంటాయి' నటి కీర్తి సురేష్కు మంచి హిట్ కొట్టాల్సిన అవసరం చాలానే ఉంది. బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్నా ఇటీవల సక్సెస్కు దూరమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. జడివానతో ఘోరంగా దెబ్బ తిన్న సిలికాన్ సిటీ.. వైరల్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరు మరోసారి వర్షం ధాటికి ఘోరంగా దెబ్బతింది. బుధవారం సాయంత్రం కురిసిన జడివానతో నగరం నీట మునిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. వరుసగా నాలుగో ఏడాది రెండో విడత ‘రైతు భరోసా’ వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం రెండో విడతను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం అమలు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. Munugode Bypoll: ఆఫర్ భారీ.. ఆపై సారీ! చౌటుప్పల్ మండలంలోని ఒక సర్పంచ్ ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరారు. ఆయనకు రూ.20 లక్షలు ఆఫర్ చేసి.. అందులో రూ.10 లక్షలే ఇచ్చినట్లు తెలిసింది. మిగతా మొత్తం అడిగితే .. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఉత్తరాంధ్రకు అన్యాయం చేసేందుకే టీడీపీతో చేతులు కలిపిన పవన్ చంద్రబాబు వద్ద ప్యాకేజీలు తీసుకుని ఉత్తరాంధ్రలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించిన పవన్కళ్యాణ్ రాజకీయాలకు అనర్హుడని, ఆ పార్టీని రద్దు చేయాలని బహుజన పరిరక్షణ సమితి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. మంచుకొండల్లో ఎన్నికల వేడి హిమాచల్ప్రదేశ్. పర్యాటకులకు స్వర్గధామం. సాహస క్రీడలకు కేరాఫ్ అడ్రస్. రాష్ట్రంలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల క్రీడ కూడా ఉత్కంఠ రేపుతోంది. మంచుకొండల్లో రాజకీయ వేడి రాజేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. పవన్.. గో బ్యాక్ విశాఖపట్నానికి రాజధాని వద్దని, అమరావతికే తాను మద్దతిస్తానని చెప్పటానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్కు విశాఖలో చుక్కెదురైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఖతం.. టాటా.. వీడ్కోలు..! భారత్ జోడో యాత్రపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు కాంగ్రెస్ పార్టీకి పునఃర్వైభవం తీసుకొచ్చేందుకు భారత్ జోడో యాత్ర పేరిట దేశవ్యాప్త పాదయాత్ర చేపడుతున్నారు పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. వారించినా డోంట్ కేర్.. ట్రస్పై అవిశ్వాసానికి రంగం సిద్ధం బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ను గద్దె దించేందుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి!. ఈ మేరకు వందకు పైగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఆసీస్తో వార్మప్ మ్యాచ్ .. టీమిండియా గెలిచేనా! ఆ్రస్టేలియాలోని పరిస్థితులకు అలవాటు పడేందుకు అందరికంటే ముందుగా అక్కడికి చేరుకున్న భారత జట్టు స్థానిక జట్లతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్లాడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. విశ్వక్సేన్ వ్యక్తిత్వానికి నేను పెద్ద ఫ్యాన్ : రామ్చరణ్ నేను గతంలో రాజమహేంద్రవరంలో రంగస్థలం షూటింగ్లో ఉండగా ఉప్పెన ఫంక్షన్కు వచ్చా..ఆ సినిమా రూ100కోట్లు సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. సెల్ఫీల కోసం వచ్చావా.. బాలయ్యా! ఇండ్లలోకి నీళ్లొచ్చి ఇబ్బంది పడుతున్నాం. మా బాధలు చెప్పుకునేందుకు ఆయప్ప అవకాశం ఇవ్వడం లేదు.సెల్ఫీల కోసం ఇక్కడికి వచ్చినాడా!.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. బడులపైనా రాజకీయాలా?: విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్ రాజకీయాలు చాలా అన్యాయంగా నడుస్తున్నాయి. ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై నిరంతరం దుష్ప్రచారం చేస్తోంది. చివరకు వారి స్వార్థం కోసం స్కూలు పిల్లలనూ రాజకీయాల్లోకి లాగుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. విశాఖ రాజధానిని.. ఈసారి చేజార్చుకోం అభివృద్ధిలో ఉత్తరాంధ్ర బాగా వెనుకబడిపోయింది.. 1956లో రాజధాని అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి తలెత్తకూడదనే అందరం ఏకతాటిపైకి వచ్చామని ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. టీఆర్ఎస్ వ్యాఖ్యలపై సీపీఎం అసహనం మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.18 వందల కోట్లు ఇస్తే ఉపఎన్నికల బరి నుంచి తప్పుకుంటామన్ని టీఆర్ఎస్ ప్రకటనపై మిత్రపక్షమైన సీపీఎం అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. నెహ్రూ వల్లే కశ్మీర్ సమస్య.. పరిష్కరించిన ఘనత మోదీది కశ్మీర్ సమస్యకు దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూయే కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. చచ్చే వరకు కాంగ్రెస్లోనే ఉంటా.. సీఎం పదవిపై తాను ఏనాడూ ఆశ పెట్టుకోలేదని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. ‘30 ఏళ్లుగా పార్టీ కోసం నీతి, నిజాయితీగా పనిచేస్తున్నా. చచ్చేవరకు పార్టీలోనే కొనసాగుతా’ అని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. దడ పుట్టిస్తున్న ఈ–వేస్ట్ ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యర్ధాలు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయి. రీసైక్లింగ్ నామమాత్రంగా జరుగుతుండటంతో పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. పలు దేశాల ఆర్థిక మంత్రులు, సంస్థల చీఫ్లతో నిర్మలా సీతారామన్ ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికిగాను ఆరు రోజుల అమెరికా పర్యటనకు వచ్చిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. భజ్జీ మాటలే నిజమయ్యాయి.. పీసీఏ అధ్యక్ష పదవికి రాజీనామా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ)లో అక్రమాలు ఎక్కువయ్యాయంటూ టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ట్విటర్ డీల్ బ్రేక్.. ఫెడరల్ ఇన్వెస్టిగేషన్తో చిక్కుల్లో ఎలన్ మస్క్! టెస్లా సీఈవో ఎలన్ మస్క్ చిక్కుల్లో పడ్డారు. సుమారు 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ కొనుగోలుకు ప్రయత్నించి.. ఆయన వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. 'సార్.. మా ఆయనను క్యారవాన్లో ఉంచండి'.. నటుడి భార్య వింత కోరిక 'సార్.. మా ఆయన సినిమా హీరో.. లాకప్లో దోమలు, ఈగలు, వేడితో ఇబ్బందులు పడుతున్నాడు.. దయచేసి క్యారవాన్లో ఉండటానికి అనుమతివ్వండి' అంటూ ఓ యువతి పోలీసులను వింత కోరిక కోరింది., , , పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. Andhra Pradesh: పారిశ్రామిక స'పోర్టు' కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోర్టులను ఆసరాగా చేసుకుని పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ ప.గో.జిల్లా తణుకు నియోజకవర్గంలోకి ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడు బైపోల్: నామినేషన్ వేసిననాడే.. రాజగోపాల్రెడ్డికి ప్రత్యర్థుల ఝలక్ మునుగోడు ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంటున్న వేళ.. చండూరు మండల కేంద్రంలో రాత్రికి రాత్రే వెలిసిన వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. Munugode Bypoll: సెమీస్ జోష్.. ఏ ఒక్కరూ తగ్గట్లే! మునుగోడు ఉప ఎన్నిక పోరు ముమ్మరమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో గెలిచి తీరడమే లక్ష్యంగా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ప్రమాదకారి ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ల విజృంభణ.. చైనా నుంచి మరో ముప్పు! డ్రాగన్ కంట్రీపై కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. తగ్గినట్లే తగ్గి.. కేసులు క్రమక్రమంగా పెరుగుతూ పోతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. టీఎంసీకి షాక్.. స్కూల్ జాబ్ స్కాం కేసులో ఎమ్మెల్యే అరెస్ట్ పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో షాక్ ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). పాఠశాల ఉపాధ్యాయ నియామకాల.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఉక్రెయిన్ ఉద్రిక్తతలు.. భారతీయులకు తీవ్ర హెచ్చరికలు జారీ ఉక్రెయిన్లో మళ్లీ దాడులు ఉధృతం కావడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ వెళ్తున్నవాళ్లకు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. మూన్లైటింగ్కు కేంద్రం సపోర్ట్, రూటు మార్చిన టెక్ కంపెనీలు మూన్ లైటింగ్ (రెండు చోట్ల ఉద్యోగాలు చేయడం) విధానాన్ని కేంద్రం సమర్ధించడంతో దేశీయ టెక్ కంపెనీలు రూటు మార్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. పీసీబీ చైర్మన్ రమీజ్ రాజాకు అశ్విన్ దిమ్మతిరిగే కౌంటర్ పీసీబీ చైర్మన్.. మాజీ క్రికెటర్ రమీజ్ రాజాకు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ‘గాడ్ఫాదర్’పై సూపర్ స్టార్ రజనీ రివ్యూ.. ఏమన్నారంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత సమాజ్వాదీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఇక లేరు. తీవ్ర అనారోగ్యంతో గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.ములాయం.. ఓ అద్భుతమైన వ్యక్తి: ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం రాజకీయ దిగ్గజం, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ములాయం మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం సమాజ్వాదీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. జగనన్న విద్యా కానుక.. 'ఇక మరింత మెరుగ్గా' జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న వివిధ వస్తువులు మరింత నాణ్యంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఎంపీటీసీ ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏ నోట విన్నా మునుగోడు ఉప ఎన్నిక మాటే వినపడుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్గా మారిన ఈ ఎన్నికలు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. అధిష్టానం తటస్థం.. సంకట స్థితిలో కాంగ్రెస్ నేతలు? కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో.. ఆ పార్టీలో మునుపెన్నడూ లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ పక్షానికి ప్రయోజనం చేకూరని న్యాయమైన పోటీని చూడబోతున్నారంటూ అభ్యర్థి శశిథరూర్.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఎలెన్ మస్క్ తైవాన్ శాంతి ప్రతిపాదన...పొగడ్తలతో ముంచెత్తిన చైనా యూఎస్లోని చైనా రాయబారి క్విన్ గ్యాంగ్ టెస్లా దిగ్గజం ఎలెన్ మస్క్కి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల చైనా తైవాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. WhatsApp update: అదిరిపోయే అప్డేట్,అడ్మిన్లకు ఫుల్ జోష్ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గ్లోబల్గా బహుళ ప్రజాదరణ పొందిన వాట్సాప్ తన వినియోగదారుల కోసం అద్భుతమైన అప్డేట్స్ తీసుకొస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. పాపం ఇషాన్ కిషన్! ఇది నా హోం గ్రౌండ్.. వాళ్లు సెంచరీ చేయమన్నారు! దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో అద్భుతమైన ఆటతీరుతో అభిమానుల మనసు దోచుకున్నాడు టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఈ దీపావళికి థియేటర్లో సందడి చేయబోతున్న చిత్రాలివే ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా సినిమాలు రిలీజ్ కావడం కామన్. ఈ నెల 24న దీపావళి పండగ. కానీ కొత్త సినిమాల రిలీజ్లతో మూడు రోజులు ముందుగానే టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. అమరావతి రైతుల పేరిట ఉత్తరాంధ్రలో యాత్ర ఎలా?: చెట్టి ఫాల్గుణ విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటుతోనే గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. కాంగ్రెస్కు గట్టి షాకిచ్చిన కోమటిరెడ్డి.. మునుగోడులో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ! తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలో అనే దిశగా పొలిటికల్ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘బండి సంజయ్ భూత వైద్యం కోర్సులో చేరితే బాగుంటుంది’ మునుగోడులో బీజేపీ అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేస్తోందని, 2 వేల కార్లు, మోటార్ సైకిళ్లు బుక్ చేశారంటూ మంత్రి హరీష్రావు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. రెండోసారి డీఎంకే చీఫ్గా స్టాలిన్!... తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం చెన్నైలో పార్టీ జనరల్ అసెంబ్లీ కౌన్సిల్ జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5). 57 మంది చిన్నారులపై విష ప్రయోగం.. 2 వారాల్లో మూడో ఘటన! పాఠశాలలో 57 మంది విద్యార్థులపై విష ప్రయోగం జరిగిన దారుణ సంఘటన మెక్సికోలో వెలుగు చూసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. 2024 కల్లా అమెరికాకు దీటుగా ఉత్తర్ప్రదేశ్ రోడ్లు.. గడ్కరీ హామీ ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్లను 2024 నాటికి అమెరికాకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. దేశానికే ఆర్ధికశాఖ మంత్రి..కూరగాయల మార్కెట్లో సాధారణ మహిళగా ఎప్పుడూ దేశ బడ్జెట్, జీడీపీ, జీఎస్టీ అంటూ ఆర్ధిక అంశాల్లో ఊపిరి సలపని పనితో బిజీగా ఉండే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ మహిళగా మారారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. పంత్ను మరోసారి గెలికిన రౌతేలా.. లవ్ను ఫాలో అవుతూ ఆస్ట్రేలియాకి అంటూ..! టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్, బాలీవుడ్ అప్కమింగ్ నటి ఊర్వశి రౌతేలాల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఆయన ఒక అద్భుతం.. దివంగత హీరో పునీత్ను కొనియాడిన మోదీ కన్నడ స్టార్, దివంగత హీరో పునీత్ రాజ్కుమార్ నటించిన చిత్రం 'గంధడగుడి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. టాస్ కాయిన్ ఇవ్వడం మర్చిపోయిన శ్రీనాథ్.. వీడియో వైరల్ టీమిండియా-దక్షిణాఫ్రికా రెండో వన్డే సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. టాస్ సమయంలో మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్తో పాటు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. నష్టం కలిగిస్తే ఊరుకోం.. సీఎం జగన్ సీరియస్ ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్ పెంపు అంశాలకు సంబంధించి రైతులు, రైతు సంఘాల నేతల ఫిర్యాదు చేయడంపై సీఎం జగన్మోహన్రెడ్డి స్పందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా పని చేసే నేతలను నిలదీయండి: జేఏసీ వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటైన జేఎసీ కన్వీనర్గా ప్రొఫెసర్ హనుమంతు లజపతి రాయ్ నియమితులయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. విధ్వంసం.. క్రిమియా-రష్యాను కలిపే వంతెనపై భారీ పేలుడు క్రిమియాను రష్యాను కలిపే వంతెనపై భారీ విధ్వంసం జరిగింది. దీంతో క్రిమియా వైపుగా వెళ్తున్న రైలులోని ఏడు ఇంధన ట్యాంకులు అగ్నికి ఆహుతయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. అందుకే హైదరాబాద్ వచ్చా.. నాకు మద్దతివ్వండి: మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే శనివారం హైదరాబాద్ విచ్చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. రూ. 22 వేల కోట్లకు రాజగోపాల్రెడ్డి అమ్ముడుపోయారు: మంత్రి జగదీష్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మంత్రిగా జగదీష్ రెడ్డి వేల కోట్లు సంపాదించారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించగా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ప్రపంచానికి పెను సవాల్ విసిరిన పుతిన్.. అదే జరిగితే భారీ విధ్వంసమే..? ప్రపంచానికే పెద్ద తలనొప్పిగా తయారైంది రష్యా. చిన్నదేశం ఉక్రెయిన్పై ఏకపక్ష యుద్ధానికి కాలు దువ్వింది. పెను విధ్వంసం సృష్టించినా ఉక్రెయిన్ ఆర్మీ ధీటుగా నిలబడటంతో తడబడుతోంది వ్లాదిమిర్ పుతిన్ సేన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. పింక్ వజ్రానికి రికార్డ్ ధర.. రూ.480 కోట్లకు వేలం అరుదుగా లభించే గులాబీ(పింక్) వజ్రాన్ని వేలం వేయగా రికార్డ్ స్థాయిలో ధర పలికింది. గులాబీ రంగులో ధగ ధగా మెరిసిపోతున్న ఈ వజ్రాన్ని శుక్రవారం హాంకాంగ్లో వేలం వేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు భారతదేశంలో తయారైన మైడెన్ ఫార్మాస్యూటికల్స్కు చెందిన దగ్గు మందు తాగి పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారులు మృతిచెందిన ఘటన విషాదం నింపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. అక్టోబరు 17న ఆసీస్తో టీమిండియా! వార్మప్ మ్యాచ్ల పూర్తి షెడ్యూల్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ఆరంభం కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Godfather: ‘గాడ్ ఫాదర్’తో మరోసారి ఆ విషయం రుజువైంది మెగాస్టార్ ఒక రీమేక్ మూవీలో నటిస్తు న్నాడు అంటే ఆ సినిమా ష్యూర్ షాట్ బ్లా క్ బస్టర్. మెగా హిస్టరీ తీసి చూస్తే ఆ విషయం ఇట్టే అర్ధమైపో తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: సీఎం జగన్ ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష చేపట్టారు. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం: సజ్జల ఎన్నికల ముందు ఇచ్చే హామీలు పవిత్రంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. వందేభారత్ ట్రైన్కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. గేదెలను ఢీకొట్టడంతో..! కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ముంబై సెంట్రల్- గాంధీనగర్ క్యాపిటల్ మధ్య ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. చైల్డ్ కేర్ సెంటర్పై తూటాల వర్షం.. 34 మంది మృతి థాయ్లాండ్లో మారణహోమం సృష్టించాడు ఓ దుండగుడు. చైల్డ్ డే కేర్ సెంటర్ వద్ద విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. అమెరికాలో భారత సంతతి విద్యార్థి హత్య.. పోలీసుల అదుపులో రూమ్మేట్! అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో భారత సంతతి విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అతడితో పాటు రూమ్లో ఉంటున్న సహచరుడైన కొరియా విద్యార్థిని.. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. రెండు రోజులపాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు రానున్న రెండు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. పార్టీ పేరు మారిపోయింది.. కేసీఆర్ నెక్ట్స్ స్టెప్ ఏంటి ? ప్రత్యేక రాష్ట్రం నినాదంతో పురుడుపోసుకున్న తెలంగాణా రాష్ట్ర సమితి ఇప్పుడు పేరు మార్చుకుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. బంపరాఫర్, 14 ఓటీటీలకు ఒకటే సబ్స్క్రిప్షన్..ధర ఎంతంటే ఓటీటీ లవర్స్కు ప్రముఖ డీటీహెచ్ కంపెనీ టాటా ప్లే బంపరాఫర్. ప్లే బింజ్ పేరిట 14 ఓటీటీలను అందిస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. వెస్టిండీస్ ఆల్ రౌండర్ తుపాన్ ఇన్నింగ్స్.. టీ20ల్లో డబుల్ సెంచరీ వెస్టిండీస్ ఆల్ రౌండర్ రఖీమ్ కార్న్వాల్ టీ20 క్రికెట్లో డబుల్ సాధించాడు. అట్లాంటా ఓపెన్-2022లో అట్లాంటా ఫైర్ జట్టుకు కార్న్వాల్ ప్రాతినిద్యం వహిస్తున్నాడు. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆదిపురుష్కు మరోషాక్, ఈ సినిమా రిలీజ్ కానివ్వం: బీజేపీ ఎమ్మెల్యే రోజురోజుకు ఆదిపురుష్ వివాదం ముదురుతోంది. ప్రభాస్ లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ టీజర్పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. క్వాంటం టెక్నాలజీ మేధావులకు ఫిజిక్స్లో సంయుక్తంగా ప్రైజ్ భౌతిక శాస్త్రంలో 2022 ఏడాదికిగానూ నోబెల్ బహుమతిని ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం స్టాక్హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కమిటీ ఈ ప్రకటన చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. విషమంగా సమాజ్వాదీ ములాయం సింగ్ ఆరోగ్యం సమాజ్వాదీ వ్యవస్థాపకులు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3.‘ఉద్యమ పార్టీ పేరుతో అడ్డంగా దోచుకున్నారు.. ఆ 900 కోట్లు ఎక్కడివి? తెలంగాణ దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. అలా చేస్తే రక్తపాతం జరుగుతుందన్నారు.. కానీ ఇప్పుడు చూడండి ఎలా ఉందో.. జమ్ముకశ్మీర్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాజౌరిలో భారీ ర్యాలీకి హాజరయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఎట్టకేలకు మాజీ హోం మంత్రికి బెయిల్, కానీ.. బయటకు రావడం కష్టమే! మనీల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు ఎట్టకేలకు ఊరట లభించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. వాహనదారులకు బిగ్ రిలీఫ్.. టోల్ వసూళ్లపై కేంద్రం కీలక నిర్ణయం! హైవేలపై టోల్ ఫీజు వసూలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ వసూళ్ల ప్రక్రియ మరింత సమర్ధంగా ఉండే విధంగా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ ఛైర్మన్ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు పట్టువస్త్రాలు అందజేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. యూజర్లకు భారీ షాకిచ్చిన యూట్యూబ్.. డబ్బులు చెల్లించాల్సిందేనా! యూట్యూబ్ ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలను తన వైపు తిప్పుకుని అతిపెద్ద వీడియో ప్లాట్ఫాంగా అవతరించింది పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. T20 World Cup 2022: అంపైర్ల జాబితా ప్రకటన.. భారత్ నుంచి ఒకే ఒక్కడు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామానికి మరో రెండు వారాల్లో తెరలేవనుంది. ఆక్టోబర్ 16 నుంచి ఈ మెగా ఈవెంట్ తొలి రౌండ్ మ్యాచ్లు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Adipurush Movie Teaser: ఆయనపై ప్రభాస్ అసహనం.. వీడియో వైరల్..! ఇటీవల విడుదలైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్పై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ఏపీకి భారీ వర్ష సూచన.. వచ్చే నాలుగు రోజులు జాగ్రత్త! గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఉప ఎన్నికతో సంబంధం లేదు.. మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్న కేసీఆర్ తెలంగాణలో మునుగోడు ఎన్నికల హీట్ మొదలైంది. ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇక, గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న మనుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. పాలన వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం.. మేధావులు ఏమన్నారంటే పాలన వికేంద్రీకరణపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా పలువురు మేధావులు తమ గళం వినిపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. వైద్య రంగంలో బహుమతి ప్రకటన, విజేత ఎవరంటే.. ప్రతిష్టాత్మకమైన నోబెల్ విజేతల ప్రకటన మొదలైంది. వైద్య రంగంలో.. జన్యు శాస్త్రవేత్త స్వాంటె పాబో(67)కు అవార్డును ప్రకటించింది నోబెల్ కమిటీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. సూర్య, మిల్లర్ను కాదని రాహుల్కు.. జుట్టు పీక్కున్న అభిమానులు టీమిండియా, సౌతాఫ్రికా మ్యాచ్ చూసిన వారెవ్వరైనా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎవరికి వస్తుందంటే కచ్చితంగా రెండు పేర్లు చెబుతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ప్రచండ్ హెలికాఫ్టర్.. ప్రపంచంలోనే పవర్ఫుల్.. ‘మేడ్ ఇన్ ఇండియా’ భారత సైన్యం రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. వైమానిక దళంలోకి మేడ్ ఇన్ ఇండియా ఘనత వచ్చి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అక్టోబర్లో 3 నుంచి 9 వరకు బ్యాంకులు పని చేయని నగరాలు ఇవే! అక్టోబరు నెల వస్తే బ్యాంక్ కస్టమర్లు వారి ఆర్థిక లావాదేవీలను ముందుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ నెల దాదాపు పండుగలతో మనముందుకు వస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. కేజీఎఫ్-2 రికార్డ్ బ్రేక్.. బద్దలుకొట్టిన ఆదిపురుష్ అయోధ్య వేదికగా రిలీజైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 17 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి రికార్డుస్థాయిలో 88 మిలియన్ల వ్యూస్ సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10.టీమిండియాలో చోటు.. ఎవరీ ముఖేష్ కుమార్? స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ఉద్దవ్ థాక్రే వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ.. 3000 మంది హ్యాండిచ్చారు! మహారాష్ట్రలో పొలిటికల్ ట్విస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శివసేనలో జంపింగ్ల పర్వం కారణంగా మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే వర్గానికి షాక్ల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. వారు కోరడం వల్లే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే ఆదివారం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా తన ప్రచారాన్ని ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. దసరాపై ఉత్కంఠ.. మునుగోడులో జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. జాతీయ పార్టీ విషయంలో వేగంగా ముందుకు సాగుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘శశిథరూర్కు కష్టమే.. మల్లికార్జున ఖర్గేనే గెలుస్తారు’.. గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల బరిలో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్లు మల్లికార్జున ఖర్గే, ఎంపీ శశిథరూర్ నిలిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఫస్ట్ వరల్డ్ వార్ నాటి జలాంతర్గామి... వందేళ్ల తర్వాత... మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి జర్మన్ యూ-111 బోట్ జలాంతర్గామిని అమెరికా సముద్ర జలాల్లో కనుగొన్నారు పరిశోధకులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. సొంత ప్రభుత్వంపై అసంతృప్తి.. వ్యవసాయ మంత్రి రాజీనామా బిహార్ వ్యవసాయ శాఖ మంత్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే సుధాకర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా సొంత ప్రభుత్వంపైనే ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. 5G సేవలు వచ్చేశాయ్.. మార్కెట్లో చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఏవో తెలుసా! దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5జీ(5G) నెట్వర్క్ సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. గర్ల్ఫ్రెండ్తో డేట్కి వెళ్లాలి! 300 కాదు ఐదొందలు తీసుకో! స్క్రీన్షాట్ తీసి మరీ.. టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు. తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. దృశ్యం 2 మూవీ బంపర్ ఆఫర్.. సగం ధరకే సినిమా చూసేయండి.. అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం- 2. మలయాళంలో సూపర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్గా వస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. వికేంద్రీకరణపై రౌండ్టేబుల్ సమావేశం: మేధావులు ఏమన్నారంటే ఏపీ అభివృద్ధి- పరిపాలన వికేంద్రీకరణపై మేధావులు, విద్యార్థులు, రాజకీయ విశ్లేషకులు, గళం విప్పారు. వికేంద్రీకరణ అంశంపై కాకినాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.) 29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదు: మంత్రి బొత్స వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. కాంగ్రెస్ ఎన్నికలు: ఆయన నామినేషన్ తిరస్కరణ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం పూర్తైంది. సెప్టెంబర్ 30తో నామినేషన్ల దాఖలు గడువు పూర్తికాగా, ఇవాళ పరిశీలన కూడా పూర్తైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. వాహనదారులకు అలర్ట్.. ఆ సర్టిఫికెట్ లేకపోతే నో పెట్రోల్, డీజిల్ వాహనాదారులకు ఢిల్లీ ప్రభుత్వం షాకిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ కీలక నిరయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఢిల్లీలో ఉండి స్వీడన్లో కారు నడిపిన మోదీ.. అది ఎలా? ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరప్లోని స్వీడన్లో కారు నడపటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే.. అది నిజమే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. మెడికల్ మిరాకిల్..18వ పడిలోకి ‘రెండు ముఖాల’ బాలుడు! ఈ బాలుడిని ప్రపంచ వింతగానే చెప్పుకోవాలి. సాధారణంగా జన్యులోపంతో జన్మించిన పిల్లలు ఎక్కువ కాలం బతకరని వైద్యులు చెబుతుంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Hyderabad: పండగ ప్రయాణాలపై పోలీసుల అలర్ట్.. సోషల్ పోస్టులొద్దు! దసరా పండగకు సొంతూరికి వెళ్తున్నామని, ఫ్యామిలీతో లాంగ్ టూర్లో ఉన్నామని..ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఎగబడి కొంటున్న జనం! ఈ ఇళ్లకు యమ డిమాండ్ కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. భౌతిక దూరం నేపథ్యంలో ఇంటి విస్తీర్ణం కూడా పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ కంటికి తీవ్ర గాయం.. భారత్ అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ కంటికి తీవ్ర గాయమైంది. ఈ విషయాన్ని ఉన్మక్త్ చంద్ స్వయంగా తన ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ‘పొన్నియన్ సెల్వన్’ ఫస్ట్డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణ మూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ జాబితాలోకి కొత్త చికిత్సలు చేరిక దాదాపు ఖరారు అయ్యింది. కొన్ని సంప్రదింపులు మిగిలి ఉన్న దృష్ట్యా.. కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కొంత సమయం కావాలని అధికారులు కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. కేసీఆర్కు హరీష్రావుకు గొడవలుంటే వాళ్లలో వాళ్లు చూసుకోవాలి: మంత్రి అమర్నాథ్ తెలంగాణ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు ఆంధ్రప్రదేశ్ మంత్రి అమర్నాథ్. తెలంగాణను చూసి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదన్నారు మంత్రి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. పొలిటికల్ ట్విస్ట్.. ఆ ఆటోవాలాకు డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారు? గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు ప్రచారం ఊపందుకుంది. అధికార బీజేపీతో పాటు కొత్తగా అక్కడ పోటీ చేయాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నిరవధిక ప్రచారంతో హోరెత్తిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘కాంగ్రెస్ డీఎన్ఏలో గాంధీలు ఒక భాగం మాత్రమే.. కానీ’.. శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు సీనియర్ నేత శశి థరూర్. అక్టోబర్ 17న జరగనున్న ఎన్నికల్లో మరో సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేతో పోటీ పడనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్కు చివరి రోజున అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. Alice: ప్రపంచంలో తొలి ఈ-ఎయిర్క్రాఫ్ట్ ఎగిరింది ఎలక్ట్రిక్ విమానాల విభాగంలో సంచలనం నమోదైంది. ‘ఆలిస్’ అనే తొలి ఎలక్ట్రిక్ విమానం గగన వీధుల్లో విహరించింది. కొన్ని నిమిషాల తర్వాత నిర్ధేశించిన ప్రదేశానికి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. 'అతడికి టీ20ల్లో కూడా రాణించే సత్తా ఉంది.. అవకాశం ఇవ్వండి' టీమిండియా యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. గత నెలలో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్లో తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. యాదాద్రిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు.. కిలో బంగారం సమర్పించి మొక్కు చెల్లింపు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు సీఎం కేసీఆర్. ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. సంజయ్ ఐదో విడత యాత్ర.. భైంసాలో మొదలుపెట్టి.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే నెల 15 నుంచి ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. పొన్నియన్ సెల్వన్ మూవీ రివ్యూ లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణ మూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటన పూర్తి వివరాలిలా.. జిల్లాల పునర్విభజన తర్వాత పది రోజుల వ్యవధిలోనే రెండో సారి చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. పాదయాత్రకు టీడీపీ జనసమీకరణ అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ అరసవల్లికి బయల్దేరిన పాదయాత్ర.. పూర్వపు టీడీపీ సర్కారుకు భూములిచ్చిన రైతులకు సంబంధించిన వ్యవహారంగానే ప్రజలకు అర్థమవుతోందని.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. పాపులర్ ఫ్రంట్పై దర్యాప్తు సంస్థల రెండో విడత దాడులు.. 15 రాష్ట్రాల్లో.. పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై దర్యాప్తు సంస్థలు రెండో విడత దాడులు చెపట్టాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలల్లో పీఎఫ్ఐ సంస్థలు, ఆ సంస్థ సభ్యుల నివాసాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. కీలక పీఎఫ్ఐ సభ్యులను అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. World Tourism Day: లోకం చుట్టేద్దాం నిత్యం ఒత్తిళ్ల నడుమ బిజీ బిజీగా సాగే రొటీన్గా బతుకుల్లో అప్పుడప్పుడూ కాస్త కొత్తదనం నింపేవి టూర్లే. కరోనాతో కుదేలైన పర్యాటక రంగం కొన్నాళ్లుగా తిరిగి కళకళలాడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. రష్యాలో గబ్బిలాల్లో కొత్త వైరస్ సార్స్–కోవ్–2.. అంటే కోవిడ్–19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన కల్లోలాన్ని ఎవరూ మర్చిపోలేదు. లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది. తొలుత చైనాలో పుట్టినట్లు భావిస్తున్న ఈ వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. వివో వై16 వచ్చింది.. ఫీచర్లు అదిరే, ధర రూ.10వేల కన్నా తక్కువే! స్మార్ట్ఫోన్ల బ్రాండ్ వివో కొత్తగా తమ వై–సిరీస్ పోర్ట్ఫోలియోను విస్తరించింది. వై16 ఫోన్ను ప్రవేశపెట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. పంత్ కంటే కార్తీక్కు అవకాశం ఇవ్వడం అవసరం: రోహిత్ శర్మ ఆసియా కప్ నుంచి ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ వరకు ఒకే స్థానం కోసం కీపర్ దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ మధ్య పోటీ కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. కార్తితో మరోసారి జోడి కట్టబోతున్న రష్మిక మందన్నా ‘విరుమాన్’ చిత్రం విజయంతో మంచి జోష్లో ఉన్న కార్తీ చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పొన్నియిన్ సెల్వన్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. హైదరాబాద్ను ముంచెత్తిన జోరు వాన.. వరద నీటిలో చిన్నారుల ఈత హోరెత్తిన వాన హైదరాబాద్ నగరాన్ని వణికించింది. సోమవారం సాయంత్రం వేళ చినుకులా రాలి వరదలా మారి జడిపించింది. ఉరుములు, మెరుపులతో హడలెత్తించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఎంపవర్మెంట్: డైనమిక్ సిస్టర్స్ అవసరం నుంచే కాదు... ఆపద నుంచి కూడా ఆవిష్కరణలు పుడతాయి. ‘ఇండియా–హెంప్ అండ్ కంపెనీ’ ఉత్పత్తులు ఈ కోవకే చెందుతాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలి: సీఎం జగన్ మహిళా, శిశు సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. అంగన్వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘గెహ్లాట్ను రేసు నుంచి తప్పించాల్సిందే!’ రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. అశోక్ గెహ్లాట్ స్థానంలో రాజస్థాన్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే వ్యవహారం.. పార్టీలో కల్లోలం రేపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. నాకున్న ఫాలోయింగ్ మీకు తెలియట్లేదు.. నా పవర్ ఆరోజు తెలుస్తుంది: శశిథరూర్ కాంగ్రెస్ పార్టీలో కోల్డ్ వార్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని టెన్షన్కు గురిచేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. మీ పోరాటం నాకు నచ్చింది.. బాసర ట్రిపుల్ ఐటీలో కేటీఆర్ ఏమన్నారంటే? కొద్దిరోజులుగా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. హాస్టల్ మెస్లో భోజనం విషయంలో విద్యార్థులు నిరసనలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. రామ్ చరణ్ ఇంట క్రికెటర్ల సందడి, వైరల్గా ఫొటోలు హీరో రామ్ చరణ్ ఇండియన్ క్రికెట్ టీంకు ఆతిథ్యం ఇచ్చాడు. ఆస్ట్రేలియా మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించిన సందర్భంగా ఇండియన్ క్రికెట్ టీంను అభినందిస్తూ తన నివాసంలో విందు ఏర్పాటు చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ.. గులాం నబీ ఆజాద్ పార్టీ పేరు ఇదే.. దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ మాజీ నేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీని స్థాపిస్తానని ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. సైలెంట్ హార్ట్ ఎటాక్ తెలుసా?.. ఛాతీతో పాటు చాలాచోట్ల! ఒంట్లో ఇలా అనిపిస్తే జాగ్రత్త పడండి అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న మనిషి.. ఆరోగ్యంగా ఉన్నాడే అనిపించే మనిషి.. ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు ఈమధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! రేషన్ కార్డు రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం మీరు అనర్హులుగా తేలితే మీ రేషన్ కార్డు కూడా రద్దవుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20, వన్డే సిరీస్లు.. పూర్తి షెడ్యూల్! స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా దక్షిణాఫ్రికాతో పోరుకు సిద్ధమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. కార్తికేయ-2 ఓటీటీలో వచ్చేది అప్పుడే.. డేట్ ఫిక్స్ టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ-2. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. AP: ఏబీసీడీ.. మనమే మేటి మూడు నుంచి ఆరేళ్ల వయసు గల పిల్లలకు బాల్య విద్యను అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు.. జగనన్న ముందు కాదు: మంత్రి రోజా కౌంటర్ టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్పై చెప్పులేసిన వారు, వెన్నుపోటుదారులు ఆయన భక్తులమని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందని ఇప్పటికే పలువురు రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఉప్పల్ 'దంగల్'.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే? హైదరాబాద్ నగర క్రీడాభిమానుల మూడేళ్ల నిరీక్షణకు నేడు తెరపడనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఆరేళ్ల తర్వాత నితీశ్, లాలూతో సోనియా గాంధీ భేటీ! బీజేపీని గద్దె దించాలని విపక్ష పార్టీలు ఏకమవుతున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే లక్ష్యంగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పావులు కదుపుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన ప్రైవేటు క్లినిక్ తిరుపతి జిల్లాలోని రేణిగుంటలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. పీఎం మోదీ ‘70 ఏళ్ల పాలన’ విమర్శలపై రాహుల్ స్ట్రాంగ్ కౌంటర్..! భారత్ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్త ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్న రాహుల్.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ప్రభుత్వ విధానాలపై... పీఎఫ్ఐ కుట్ర: ఎన్ఐఏ భారతదేశంపై ద్వేషం పెంచుకునేలా, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం బలపడేలా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కుట్రలు పన్నుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఉక్రెయిన్కి హ్యాండ్ ఇచ్చిన ఇజ్రాయెల్...షాక్లో జెలెన్ స్కీ యుద్ధంతో అట్టడుకుతున్న ఉక్రెయిన్కి అమెరికా దాని మిత్రదేశాలు ఆయుధ సాయం అందించి, మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. ఫార్ములా ఈ కార్లు వచ్చేశాయ్.. వీటికో ప్రత్యేకత కూడా ఉందండోయ్! వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న భాగ్యనగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న అంతర్జాతీయ ఫార్ములా–ఈ ప్రిక్స్ పోటీల్లో దూసుకెళ్లబోయే కార్లను నగర ప్రజలకు పరిచయం చేసే చర్యల్లో భాగంగా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. సమంత దెబ్బకు బాలీవుడ్ హీరోయిన్స్ వెనకడుగు సమంత క్రేజ్ మామూలుగా లేదుగా. చదువుకునే రోజుల్లో పాకెట్మనీ కోసం పలు కార్యక్రమాల్లో రిసెప్షనిస్టుగా పని చేసిన సమంత ఆ తరువాత సినిమాలో హీరోయిన్గా విశేష గుర్తింపు పొందింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. కుప్పంలో సీఎం పర్యటనకు అపూర్వ స్పందన.. అంచనాలకు మించి వచ్చిన జనం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా కుప్పంలో పర్యటించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ప్రధాని మోదీ హత్యకు పీఎఫ్ఐ కుట్ర!.. వెలుగులోకి సంచలన విషయాలు పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కదలికలపై దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపట్టిన దాడులతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3.ఇబ్రహీంపట్నం కు.ని. ఆపరేషన్ల ఘటన బాధ్యులపై కేసీఆర్ సర్కార్ కఠిన చర్యలు ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ సర్కాలు చర్యలు తీసుకుంది. రంగారెడ్డి డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. రిసెప్షనిస్ట్ హత్యోదంతం.. బుల్డోజర్లతో రిసార్ట్ కూల్చివేత.. లైంగిక దాడి అనుమానాలు! ఉత్తరాఖండ్లో రిసెప్షనిస్ట్ హత్యోదంతం ప్రకంపనలు సృష్టిస్తోంది. స్థానిక బీజేపీ నేత వినోద్ ఆర్య కొడుకు పుల్కిత్ ఆర్య.. 19 ఏళ్ల యువతి హత్య కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. సీఎంగా నా వారసుడిని వారే నిర్ణయిస్తారు: గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని పార్టీ సీనియర్ నేత, రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. మేడ్ ఇన్ ఇండియా వ్యవసాయం అంటే ఇదే.. రైతు తెలివికి సలాం! పురాతన కాలం నుంచే భారతీయ సంస్కృతికి, వ్యవసాయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సింధు నాగరికత కాలంలో వ్యవసాయం గురించి మనం చదువుకునే ఉంటాము. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. రష్యా దూకుడు.. ఉక్రెయిన్ భూభాగాల విలీనంపై రిఫరెండం షురూ ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగాలను సంపూర్ణంగా విలీనం చేసుకొనే ప్రక్రియను రష్యా వేగవంతం చేసింది. ఆ ప్రాంతాల్లో శుక్రవారం రిఫరెండం మొదలు పెట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. మలక్పేట హిట్&రన్ విషాదం.. శ్రావణి కన్నుమూత, నెలలో రెండో విషాదం! మలక్పేట్ హిట్ అండ్ రన్ కేసు విషాదంగా ముగిసింది. కారు ఢీ కొన్న ప్రమాదంలో గాయపడ్డ డాక్టర్ శ్రావణి కన్నుమూసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. బుమ్రా యార్కర్కు ఆస్ట్రేలియా కెప్టెన్ ఫిదా టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం ఘనంగా చాటుకున్నాడు. గాయంతో సుధీర్ఘ కాలం జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20తో ఎంట్రీ ఇచ్చాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. అందానికి అందం తోడైతే.. త్రిష-ఐష్ సెల్ఫీ వైరల్ అందానికి అందం తోడైతే కనువిందే కదా. మాజీ మిస్ ఇండియా, మాజీ మిస్ చెన్నై కలిస్తే.. అందానికి ప్రతిరపమైన వీరిద్దరూ కలిసి సెల్ఫీ దిగితే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. AP: వైద్య రంగానికి చికిత్స గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కునారిల్లిన వైద్య ఆరోగ్య రంగానికి విప్లవాత్మక కార్యక్రమాలు, చర్యలతో చికిత్స చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏపీ అసెంబ్లీ సమావేశాలు: టీడీపీ సభ్యుల గోలపై అంబటి సెటైర్లు సమస్యేంటో చెబితేనే స్పీకర్కు కూడా ఆలోచించే వీలు ఉంటుందని, అసలు వాళ్ల సమస్యేంటో వాళ్లకే తెలియడం లేదని టీడీపీ సభ్యులను ఉద్దేశించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘భారత్ జోడో యాత్రను నియంత్రించండి’.. కేరళ హైకోర్టులో పిటిషన్ కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడినపెట్టేందుకు ‘భారత్ జోడో యాత్ర’ పేరిట పాదయాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. రాజకుటుంబ కలహాల పుల్స్టాప్కు ఇదే రైట్ టైం! క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత.. అంత్యక్రియల సమయంలో జరిగిన ఆసక్తికర చర్చల్లో డచ్చెస్ ఆఫ్ సస్సెక్స్ మేఘన్ మార్కెల్ ఎపిసోడ్ కూడా హైలైట్ అయ్యింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. పోటీకి గెహ్లాట్ విముఖత.. రాజస్తాన్ వీడేందుకు ససేమిరా? కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు గడువు సమీపిస్తున్న కొద్దీ పార్టీలో వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఒకవైపు బుధవారం నోటిఫికేషన్ వెలువడనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. చీతా.. చిరుత.. జాగ్వార్.. ఒకటే మోడల్ దేనికదే స్పెషల్! ప్రధాని మోదీ నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో వదిలినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల! మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పేరును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. జూలైలో 18 లక్షల మందికి ఉపాధి సంఘటిత రంగంలో కొత్తగా 18.23 లక్షల మందికి జూలైలో ఉపాధి లభించింది. ఇంత మంది సభ్యులు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) పేరోల్లో సభ్యులుగా చేరారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. దినేశ్ కార్తిక్పై రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆర్ఆర్ఆర్, కశ్మీర్ఫైల్స్ కాదు.. ఆస్కార్ బరిలో గుజరాతీ ఫిల్మ్ 'ఛెల్లో షో' ఆస్కార్ అవార్డుల సందడి మొదలైంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలకు ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ (అంతర్జాతీయ ఉత్తమ చిత్రం) విభాగంలో .. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. పోలవరం నిర్మాణాన్ని చూస్తే బాబు తెలివితేటలు అర్థమవుతాయి: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని చంద్రబాబు ఐదేళ్లలో దగ్గరుండి నాశనం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ వేదికగా తేటతెల్లం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. స్టాలిన్కు షాక్.. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న కీలక నేత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు గట్టి షాక్ తగిలింది. అధికార డీఎంకే పార్టీలో కీలక నేత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగేది ఆ ఇద్దరే! సోనియా సపోర్ట్ ఎవరికంటే.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నాన్-గాంధీ కుటుంబం వ్యక్తికి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించే సంకేతాలు అందుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. రికార్డు స్థాయిలో 6,16,323 ఉద్యోగాలు కల్పించాం: సీఎం వైఎస్ జగన్ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ప్రభుత్వ రంగంలో రికార్డు స్థాయిలో శాశ్వత ఉద్యోగాలు కల్పించినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఫస్ట్ వికెట్.. ఈడీ అదుపులో గోల్డ్మైన్ శ్రీనివాసరావు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారిగా అనుమానిస్తూ గోల్డ్మైన్ శ్రీనివాసరావు అలియాస్ వెన్నమనేని శ్రీనివాసరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘ఆమె ఎవరసలు?’.. రాణి అంత్యక్రియల కవరేజ్పై బ్రిటన్ ప్రజల ఆగ్రహం బ్రిటిష్ ప్రధాన మంత్రిని గుర్తుపట్టలేకపోయింది ఓ ఆస్ట్రేలియా టీవీ ఛానెల్. సోమవారం జరిగిన క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఆ చీతాల రక్షణ విధుల్లోకి గజరాజులు.. రేయింబవళ్లు గస్తీ! సుమారు 74 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అరుదైన వన్యప్రాణులైన 8 చీతాలు భారత్లో అడుగుపెట్టాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. టి20 ప్రపంచకప్కు జట్టును ప్రకటించిన కివీస్ అక్టోబర్లో జరగనున్న టి20 ప్రపంచకప్కు న్యూజిలాండ్ మంగళవారం జట్టును ప్రకటింది. 15 మందితో కూడిన జట్టుకు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహించనున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Dish TV: ఛైర్మన్ బై..బై! షేర్లు రయ్ రయ్..! డైరెక్ట్-టు-హోమ్ ఆపరేటర్ డిష్ టీవీ ఛైర్మన్ జవహర్ లాల్ గోయల్ కంపెనీ బోర్డు నుండి రాజీనామా చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. రూ. 5 లక్షలు పారితోషికంపై అభినయ క్లారిటీ బిగ్బాస్ తనకి అన్యాయం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది నటి అభినయ శ్రీ. బిగ్బిస్ 6వ సీజన్లో ఆమె హౌజ్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. పోలవరం: టీడీపీ ఆరోపణలకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ పోలవరం విషయంలో ఆర్ అండ్ ఆర్ పరిహారం కింద గత ప్రభుత్వం కంటే ఎక్కువే ఇస్తామని చెప్పామని, దానికి సంబంధించిన జీవో కూడా ఇష్యూ చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. యడియూరప్పకు షాక్.. లంచాల ఆరోపణలతో కేసు నమోదు బీజేపీ అగ్రనేత, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు షాక్ తగిలింది. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. హాస్టల్ విద్యార్థినుల వీడియోల లీక్ దుమారం: స్నానం చేస్తూ నాలుగు వీడియోలు పంపిందంతే! అభ్యంతరకర వీడియోల వ్యవహారం పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని చండీగఢ్ యూనివర్సిటీలో తీవ్ర అలజడి సృష్టించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. తైవాన్లో శక్తివంతమైన భూకంపం.. బొమ్మలాగా ఊగిపోయిన రైలు తైవాన్ను శక్తివంతమైన భూకంపనలు కుదిపేశాయి. శనివారం నుంచి సంభవిస్తున్న వరుస భూకంపాల నేపపథ్యంతో అక్కడి యంత్రాంగం అప్రమత్తమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. దేవుడే ఆప్ అనే విత్తనాన్ని నాటాడు.. శ్రీకృష్ణుడిలా రాక్షసుల సంహారం చేస్తోంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని శ్రీకృష్ణుడితో పోల్చుకున్న ఆయన.. పార్టీ పుట్టుక దేవుడి జోక్యం వల్లే జరిగిందంటూ కామెంట్లు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. తెలుగు బ్యాండ్.. నయా ట్రెండ్ భాగ్యనగరం భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు. ప్రపంచంలోని ఏ జీవన విధానానికి చెందిన వారైనా ఇక్కడ ఇమిడిపోయే వాతావరణం సిటీ సొంతం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. క్వీన్ ఎలిజబెత్-2: ఆమెతో ఉన్నప్పుడు మా అమ్మ గుర్తుకొచ్చింది.. బైడెన్ భావోద్వేగ సందేశం క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు అంతా సిద్ధం అయ్యింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారమే బ్రిటన్కు చేరుకుని రాణి శవపేటిక వద్ద నివాళి అర్పించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. యువీ, భజ్జీకి సముచిత గౌరవం.. ఆసీస్తో తొలి టీ20కి ముందు.. రత క్రికెట్లో తమకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్లను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) సముచిత రీతిలో గౌరవించనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. లారెన్స్ షాకింగ్ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’ ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్లో ఇటీవల చాలా మార్పు వచ్చిందని చెప్పవచ్చు. ఆయన సామాజిక సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఎన్ఐఏ పంజా.. నిజామాబాద్ కేంద్రంగా జరిగిన ఉగ్రవాద శిక్షణపై ఫోకస్ ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)’ ముసుగులో సంఘ విద్రోహ/ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. ఇదీ నిజం.. నమ్మొద్దు విష ప్రచారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం ఎన్నో విమర్శలకు సూటిగా, స్పష్టమైన సమాధానం చెప్పింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. యూనివర్సిటీలో హైటెన్షన్.. హాస్టల్ యువతుల ప్రైవేటు వీడియోలు సోషల్ మీడియాలో లీక్..! ఓ యువతి యూనివర్సిటీలో తన హాస్టల్మేట్స్ (60 మంది అమ్మాయిల) ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం కలకలం సృష్టించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. తెలంగాణలో ఎన్ఐఏ సోదాలు.. లీగల్ అవేర్నెస్ పేరుతో ఉగ్రవాద శిక్షణ! తెలంగాణలోని నిజామాబాద్, భైంసాలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. పీఎఫ్ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కేసులో ఎన్ఐఏ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. బంజారాహిల్స్లో కారు బీభత్సం.. నడిరోడ్డుపై పల్టీ కొట్టి.. బంజారాహిల్స్లో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పక్కనే ఉన్న దేవాలయాన్ని కారుతో ఢీకొట్టాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5 మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును రద్దు చేయండి మూడు రాజధానుల ఏర్పాటు నిమిత్తం చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదంటూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ ఏడాది మార్చి 3న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ .. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. చీతాలు సరే, కొలువులేవి? ‘దేశంలో ఒకవైపు నిరుద్యోగం, మరోవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జనం ఇక్కట్ల పాలవుతున్నారు. చీతాలను తెప్పించడంలో, వాటిని ఫొటోలు తీయడంలో బిజీగా ఉన్నారు’’ అంటూ కాంగ్రెస్నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఇది అర్థంపర్థం లేని పని అని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. యడ్డి, తనయుడిపై లోకాయుక్తలో కేసు బీజేపీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్.యడియూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. యడ్డి, ఆయన తనయుడు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడైన బీ.వై.విజయేంద్రలపై కేసు నమోదైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ‘భారత్కు గుడ్ బై’, దేశం నుంచి తరలి వెళ్లిపోతున్న చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు! భారత్లో కార్యకలాపాల నుంచి వైదొలగుతున్న విదేశీ సంస్థల జాబితా పెరిగిపోతుంది. మార్కెట్లో దేశీయ కంపెనీలతో పోటీ పడలేక, ఇక్కడి చట్టాల్ని యేథేచ్ఛగా ఉల్లంఘించినా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. షమీ స్థానంలో ఉమేశ్ యాదవ్.. మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ? ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు షాక్ తగిలింది. జట్టు స్టార్ పేసర్ మహ్మద్ షమీ కరోనా పాజిటివ్గా తేలడంతో ఆసీస్తో టి20 సిరీస్కు దూరమయ్యాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. నయనతార ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవుతారు సంచలనానికి మారుపేరు నయనతార అనవచ్చునేమో. గత రెండు దశాబ్దాలుగా ఈమె వార్తల్లో ఉంటూనే ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. విమోచన వేడుకలు తెలంగాణ ప్రజల విజయం.. అమిత్ షా అభివన సర్దార్ పటేల్: కిషన్రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజు అని పేర్కొన్నారు బీజేపీ సీనియర్ నేత, ఎంపీ.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా తెలంగాణలో కేంద్రం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. మోదీ పుట్టినరోజు ప్రత్యేకం: ఆయన ఆర్మీలో ఎందుకు చేరలేకపోయారో తెలుసా? ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశానికి ప్రధానిగా.. గ్లోబల్ ఫేమ్ దక్కించుకున్నారు నరేంద్ర మోదీ. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ఉక్రెయిన్లో శవాల దిబ్బలు ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో భారీగా శవాల దిబ్బలు బయట పడుతున్నాయి. ఇజియంలో రష్యా బలగాలు 400కు పైగా మృతదేహాలను పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని ఉక్రెయిన్ బలగాలు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భేష్’.. గణాంకాలతో వివరించిన సీఎం వైఎస్ జగన్ ఏపీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. నెనెవరికీ వ్యతిరేకం కాదు.. విపక్ష కూటమి-2024లో చేరికపై కేజ్రీవాల్ కామెంట్ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీయేతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు బీజేపీ వ్యతిరేక నినాదంతో వ్యతిరేక కూటమి ద్వారా జనాల్లోకి.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదు: వెంకయ్య నాయుడు తెలంగాణలో సెప్టెంబర్ 17పై సస్పెన్స్ కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. లక్ష కోట్ల దిశగా పతంజలి గ్రూప్.. వచ్చే 5–7 ఏళ్లలో సంస్థ ఆదాయం రెండున్నర రెట్లు ఎగసి రూ.1 లక్ష కోట్లకు చేరుతుందని పతంజలి గ్రూప్ వెల్లడించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. హైదరాబాద్ మ్యాచ్.. హాట్కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు! వారికి నిరాశే! ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ నెల 25న భారత్– ఆస్ట్రేలియా మధ్య జరిగే టీ–20 క్రికెట్ మ్యాచ్కు సంబంధించిన టికెట్లు హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆ హీరోతో సహజీవనం.. అవకాశాలు కోల్పోయిన నటి.. చివరకు బ్రేకప్? కోలీవుడ్లో కథానాయికగా ఎదుగుతున్న నటి వాణి భోజన్. యాంకర్గా జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ఇక్కడ మంచి గుర్తింపును తెచ్చుకుని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: షూటింగ్ పిచ్చికి అమాయకులు బలయ్యారు టీడీపీ హయాంలో దేవాలయాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. టీడీపీ హయాంలో 23 దేవాలయాలను కూలగొట్టారు.చంద్రబాబు షూటింగ్ పిచ్చికి అమాయకులు బలయ్యారని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. వైఎస్సార్సీపీ నుంచి ఎవరంటే.. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి(శుక్రవారం) నుంచి సాయంత్రం వరకూ నామినేషన్ల స్వీకరణ సాగనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి డెబ్భై ఏళ్ల తర్వాత స్పెషల్ జర్నీతో భారత్లో అడుగు.. చీతాల కోసం ఆ ప్లేస్ ఎందుకంటే.. దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత చీతాల మెరుపు కదలికల్ని దేశంలో చూడబోతున్నాం. అంతరించిపోయిన వన్యప్రాణుల్ని పునరుద్ధరించే ప్రాజెక్టులో భాగంగా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి కేజ్రీవాల్కు బిగ్ షాక్.. ఆప్ గుర్తింపు రద్దు కోరుతూ ఈసీకి బ్యూరోక్రట్ల లేఖ ఒకవైపు గుజరాత్లోనూ పాగా వేయాలని.. ఎన్నికల ముందస్తు ప్రచారంలో పాల్గొంటున్నారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈక్రమంలో ‘ఉచిత’ హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకివస్తే దేశంలో వెనుకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా (స్పెషల్ కేటగిరీ స్టేటస్) కల్పిస్తామని జేడీ(యూ) నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి ఎస్సీవో సదస్సు: ప్రధాని మోదీ కీలక భేటీలపై సర్వత్రా ఉత్కంఠ ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్ నగరంలో శుక్రవారం ప్రారంభం కానున్న షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి సచివాలయానికి అంబేడ్కర్ పేరు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి ఇంగ్లండ్ క్రికెటర్ల పెద్ద మనసు.. రాబోయే టి20 ప్రపంచకప్కు సన్నాహకంగా ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై సుధీర్ఘ టి20 సిరీస్ ఆడనుంది. గురువారం రాత్రి పాకిస్తాన్కు చేరుకున్న ఇంగ్లండ్ జట్టు ఏడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి చిప్ కార్డు సంస్థల కుమ్మక్కు.. విచారణకు ఐబీఏ డిమాండ్! బ్యాంకులకు చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులను సరఫరా చేసే సంస్థలు కుమ్మక్కైన అవకాశాలపై విచారణ జరపాలంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కోరింది పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి పొన్నియన్ సెల్వన్.. ఆసక్తి పెంచుతున్న ఐశ్వర్యారాయ్ పాత్ర తమిళ సినిమా: ప్రస్తుతం ప్రతి నోటా వినిపిస్తున్న మాట అంతా పొన్నియన్ సెల్వన్ మూవీ గురించే. కారణం అది తమిళనాట అత్యంత ప్రాచుర్యం పొందిన నవలకు వెండితెర రూపం కావడమే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. ఏపీ అసెంబ్లీ సమావేశాలు: టీడీపీపై బుగ్గన ఆగ్రహం ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన నిమిషాల వ్యవధిలోనే.. ప్రతిపక్ష టీడీపీ సభను అడ్డుకోవడానికి యత్నించడంపై మంత్రి బుగ్గన స్పందించారు. టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదన్నారు. ప్రశ్నోత్తరాలు జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని, సభను అడ్డుకోవడానికే వాళ్లు వచ్చినట్లు ఉందని మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. టీడీపీకి ప్రజలు ముఖ్యం కాదు.. ఆ ఘనత చంద్రబాబుదే: మంత్రి ఆర్కే రోజా ద్యోగాల గురించి మాట్లాడే అర్హత అసలు టీడీపీకి ఉందా? అని నిలదీశారు ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం.. పది నిమిషాల వాయిదా సమయంలో ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. పొలిటికల్ ట్విస్ట్.. పీకేతో నితీశ్ కుమార్ భేటీ, మధ్యవర్తిగా ఆయనే! బీహార్ రాజకీయాలను వేదికగా చేసుకుని.. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్లు గత కొన్నివారాలుగా మాటల తుటాలు పేల్చుకుంటున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. పల్లెల్లో భేటీలతో ఏకతాటిపైకి.. ‘మునుగోడు’పై టీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహం దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘చంద్రబాబు ఇక శాశ్వతంగా అసెంబ్లీకి రాలేడు’ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇక శాశ్వతంగా అసెంబ్లీకి రాలేడని మున్సిపల్ శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. పుతిన్ కారుపై దాడి.. క్షేమంగా రష్యా అధ్యక్షుడు! అడ్రస్ లేకుండా పోయిన ప్రియురాలు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగినట్లు వచ్చిన వార్తలు తీవ్ర కలకలం సృష్టించాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగాట్ నాలుగు రోజుల నిరాశాజనక ప్రదర్శన అనంతరం ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఐదో రోజు భారత్ ఖాతాలో తొలి పతకం చేరింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. లేట్ నైట్ అయినా సరే.. చిటికెలో డెలివరీ! అర్ధరాత్రి సమయంలోనూ కిరాణా సరుకులు మీ ఇంటికి చేర్చే రోజు వస్తుందని ఊహించారా..? దీన్ని నిజం చేసింది స్విగ్గీ ఇన్స్టామార్ట్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. డైరెక్టర్ ఇంటిముందు నిర్మాత ధర్నా.. డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ దర్శకుడు బాలా ఇంటి ముందు సినీ నిర్మాత ధర్నా చేయడం కోలీవుడ్లో కలకలం రేపింది. వివరాలు.. సేతు, పితామగన్, నంద వంటి పలు విజయవంతమైన చిత్రాల దర్శకుడు బాలా. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. కుబేరుల అడ్డాల గురించి తెలుసా? తక్కువ పన్నులు, హౌజ్ స్కీమ్లతో అక్కడికే ‘క్యూ’ ప్రపంచంలో అపర కుబేరుల అడ్డా జాబితా వెల్లడైంది. ఎక్కువగా ఉన్న నగరాల్లో న్యూయార్క్, టోక్యో, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్ తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1.'పెద్దదిక్కును కోల్పోయాను'.. కన్నీటిపర్యంతమైన ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మృతితో ప్రభాస్ కన్నీటి పర్యంతమయ్యాడు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళి అర్పంచి ప్రభాస్ను పరామర్శించగా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఆ దృశ్యం ఇంకా నా కళ్ళలో కదలాడుతూ ఉంది. ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్లోని నివాసానికి తరలించారు.అక్కడ కుటుంసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘ఉత్తరాంధ్రకు ఏమీ వద్దని చేస్తున్న యాత్ర ఇది’ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో పాదయాత్ర చేయడానికి సిద్ధపడటం ఎందుకోసమని ప్రశ్నించారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘మహా’ పాలిటిక్స్లో మరో ట్విస్ట్.. శరద్ పవార్కు బిగ్ షాక్! శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు దేశంలోనే హాట్ టాపిక్గా మారాయి. బీజేపీ, శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ప్రధాని మోదీకి షాక్.. బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు బీజేపీ నిర్ణయాలపై ఎప్పుడూ బాణం ఎక్కుపెట్టే వరుణ్ గాంధీ సరసన మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. కృష్ణంరాజుకు నివాళి.. ప్రధాని మోదీ స్పెషల్ ఫొటో ఇదే.. రాజకీయవేత్త, సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణవార్తతో సినీ, రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త విని పలువురు దిగ్భ్రాంతికి లోనయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. కృష్ణంరాజు వివాద రహిత వ్యక్తి: కేటీఆర్ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కృష్టంరాజు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. తన విలక్షణ నటనతో ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. స్మిత్.. మరీ ఇంత స్వార్థపరుడివనుకోలేదు! న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో స్మిత్ 127 బంతుల్లో వంద పరుగుల మార్క్ను అందుకొని వన్డే కెరీర్లో 12వ సెంచరీ అందుకున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. కస్టమర్ల కోసం ఎస్బీఐ సరికొత్త సేవ.. ఒక్క మెసేజ్ పెడితే చాలు.. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(SBI) మరో సేవను తన కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం ఒక మెసేజ్తో ఫాస్టాగ్( FASTag) బ్యాలెన్స్ను.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. కొత్త పార్టీపై ఆజాద్ కీలక ప్రకటన.. నా వెనుక వారున్నారు! కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవలే హస్తం పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి ఆజాద్.. అధిష్టానంపై నిప్పులు చెరుగుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. కరీంనగర్ టీఆర్ఎస్లో కోల్డ్ వార్.. మంత్రి టార్గెట్గా ఆడియో లీక్ కలకలం! కరీంనగర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గ రాజకీయాలు బయటకు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 ప్రకటన.. పట్టాభిషేకం మాత్రం ఆలస్యం ఎందుకంటే.. క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో.. ఆమె తనయుడు ఛార్లెస్-3 అధికారికంగా యునైటెడ్ కింగ్డమ్కు రాజు అయ్యారు. శనివారం.. ప్రవేశ మండలిAccession Council అధికారికంగా ఆయన పేరును ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. సోనియాకు షాకిచ్చిన కాంగ్రెస్ ఎంపీలు.. హాట్ టాపిక్గా మారిన లేఖ! దేశంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. ఇటీవల కాలంలో సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మెడచుట్టూ కొడవలి.. కాలికి తాళం.. బయటపడ్డ ‘రక్తపిశాచి’ అస్థికలు! ఈ భూమ్మీద కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ప్రత్యేకించి.. ‘అంతుచిక్కని’ మిస్టరీలుగా భావించే వాటిని చేధించేందుకు నిరంతరం పరిశోధకులు కృషి చేస్తూనే ఉన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఆ బ్యారెజ్ల నిర్మాణంలో ఎవరి భాగస్వామ్యం ఎంత..? ఆ రెండు ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాకు మణిహారాల్లా నిలుస్తున్నాయి. ఈ మధ్యనే వాటిని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాటిని జాతికి అంకితం చేసి జలయజ్ఞం ప్రాజెక్టులను.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. లంకదే ఆసియాకప్.. ముందే నిర్ణయించారా! 15వ ఎడిషన్ ఆసియా కప్ టోర్నీ ముగింపుకు మరొక్క రోజు మాత్రమే మిగిలింది. వరల్డ్ కప్ అంత కాకపోయినా.. ఆసియా ఖండంలో చాంపియన్గా నిలిచే అవకాశం ఆసియా కప్ ద్వారా .. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఎలిజబెత్-2 మరణానికి ముందు రాజకుటుంబంలో ఏం జరిగింది? హ్యారీ భార్య మేఘన్ను రావొద్దన్నారా? బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోవడానికి ముందు రాజకుటుంబ నివాసం బల్మోరల్ కాస్టిల్లో జరిగిన విషయాలపై బ్రిటీష్ మీడియా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. అయ్యో! టిమ్ కుక్..ఇక ఆ కథ ముగిసినట్టే! రిఫర్బిష్డ్ ఐఫోన్లు (వినియోగించిన లేదా సెకండ్హ్యాండ్ ఫోన్లు) భారత మార్కెట్లో డంప్ చేయాలన్న వ్యూహాలకు ఆపిల్ చెక్ చెప్పింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. టీమిండియా ఎంపికకు ముహూర్తం ఖరారు.. హర్షల్ ఫిట్, బుమ్రా ఔట్..! వచ్చే నెల (అక్టోబర్) 16 నుంచి ప్రారంభంకానున్న టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టు ఎంపికకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. అతనికి స్క్రిప్ట్పై కంటే ఇతరుల శృంగార జీవితాలపైనే ఎక్కువ ఆసక్తి ‘బ్రహ్మాస్త్ర’ మూవీ టీమ్పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ చిత్రం కోసం దర్శకుడు అయాన్ ముఖర్జీ రూ.600 కోట్లు కాల్చి బూడిద చేశారని విమర్శించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. కరువు ప్రాంతాల్లో చెరువులపైనే ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం వైఎస్ జగన్ ఏపీలో ఈఏపీ (ఎక్స్టర్నెల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్)పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. అసోం సీఎంకు చేదు అనుభవం.. ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వంత శర్మ నగరానికి వచ్చారు. ఈ క్రమంలో ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. డయానా ఉసురు ఊరికనే పోతుందా.. ఆమె మహారాణి అయినా ఏం లాభం? డచ్చెస్ ఆఫ్ కార్న్వాల్ క్యామిల్లా ఇకపై బ్రిటన్కు మహారాణిగా వ్యవహరించబోతోంది. అంటే.. ఏడు దశాబ్డాల తర్వాత బ్రిటన్కు ఓ కొత్త రాణి రాబోతోందన్నమాట. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వరా.. బీజేపీ నేతలకు మంత్రి తలసాని కౌంటర్ తెలంగాణలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎంజే మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. గణేష్ శోభాయాత్ర సందర్బంగా నగరానికి విచ్చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రాజీవ్ గాంధీ నాకు సోదరుడిలాంటివాడు.. ఆజాద్ ఆస్తకికర వ్యాఖ్యలు! కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తన రాజీనామా తర్వాత ఆజాద్.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. నూపుర్ శర్మకు సుప్రీంలో మళ్లీ ఊరట.. ఈసారి అరెస్ట్ పిటిషన్ తిరస్కరణ బీజేపీ సస్పెండెడ్ నేత, న్యాయవాది నూపుర్ శర్మకు మళ్లీ ఊరట లభించింది. ఆమె అరెస్ట్ కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. బ్రిటన్ రాణి వాడిపడేసిన టీబ్యాగ్ ఎంతకు అమ్ముడుపోయిందంటే.... బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 బల్మరల్ కోటలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర కథనాలు ఆమె మరణాంతరం వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. కింగ్ కోహ్లి అద్భుతమైన సెంచరీ.. పాక్ ఆటగాళ్ల ప్రశంసల జల్లు! ఆసియాకప్-2022లో భాగంగా ఆఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. మంచు విష్ణు 'జిన్నా' టీజర్ వచ్చేసింది మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఉద్యోగం వదిలి 2 లక్షల పెట్టుబడితో కంపెనీ.. కట్ చేస్తే 75 కోట్ల టర్నోవర్ వ్యాపారం చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే పట్టుదల, కృషితో తాము అనుకున్న గమ్యానికి చేరుకుంటారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ‘యంత్రసేవ’ పరికరాలు రైతులకు అందుబాటులో ఉండాలి: సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అగ్రి ఇన్ఫ్రా, ధాన్యం సేకరణ, సీఎం యాప్పై సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. టీఆర్ఎస్ పొత్తుపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. అదే కేసీఆర్ పాలిట శాపమైందంటూ.. తెలంగాణలో అధికార టీఆర్ఎస్-ప్రతిపక్ష కాంగ్రెస్ల మధ్య పొత్తు ఉండనుందా? అనే ఆసక్తికరమైన చర్చ తెర మీదకు వచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘నీ తండ్రి, తాతల చరిత్ర ఏంటో తెలుసుకో లోకేష్’ టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. బాలాపూర్ గణేష్ శోభాయాత్ర.. ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏమన్నారంటే.. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలతో పూజించిన గణనాథులను నిమజ్జనం చేసే పనుల్లో భక్తులు నిమగ్నమయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. కు.ని. ఆపరేషన్తో మహిళ మృతి.. క్లారిటీ ఇచ్చిన డీఎంఈ తెలంగాణలో మరోసారి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించింది. పాతబస్తీ పెట్ల బురుజు మెటర్నిటీ హాస్పిటల్లో వైద్యులు ఓ మహిళకు ఇటీవల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. గూగుల్లో.. హార్మోనియం వాయిస్తూ కనిపిస్తోంది ఎవరో తెలుసా? ఇవాళ గూగుల్ ఓపెన్ చేశారా?. పైన హార్మోనియం వాయిస్తున్నట్లు ఓ చిత్రం కనిపించిందా?. ఆ చిత్రంలో ఉంది ఎవరో కాదు.. భారత దేశం గర్వించదగ్గ ప్రముఖ సంగీత విద్వాంసుడు.. భూపేన్ హజారికా పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. వైట్ హౌస్లో సందడి చేసిన బరాక్ ఒబామా దంపతులు రాక్ ఒబామా, మిచెల్ ఒబామా అమెరికా వైట్ హౌస్కి తిరిగి రావడంతో గత పరిపాలన వైభవం కళ్లముందు కదలాడింది. నాటి రోజులను స్మృతి పథంలోకి తెచ్చుకుంటూ వెనుకకు వెళ్లే అరుదైన క్షణం ఇది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. మ్యాచ్ను శాసించిన సిక్సర్ల కోసం బ్యాట్ను అప్పుగా.. ఆసియా కప్ టోర్నీలో సూపర్-4లో భాగంగా బుధవారం పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ మధ్య ఉత్కంఠ పోరు జరిగిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అప్పుల పాలైన బిగ్బాస్ బ్యూటీ? ఆర్థిక పరిస్థితి బాలేదంటూ నటి ఆవేదన ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియా యూజర్లకు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హిందీ బిగ్బాస్ ఓటీటీలో మెరిసిన ఈ బ్యూటీ బయటకు వచ్చాక తన డ్రెస్సింగ్ స్టైల్తో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. Devika Bulchandani: తగ్గేదేలే..దేవిక బుల్చందానీ గ్లోబల్ కంపెనీలకు సారధ్యం వహిస్తున్నవారిలో భారత సంతతికి చెందిన వారు ప్రముఖంగా నిలుస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ఇక మీదట వాళ్ల ఆరోపణలను ఉపేక్షించొద్దు: సీఎం జగన్ ప్రభుత్వం చేసే మంచిని కూడా చెడుగా చిత్రీకరిస్తూ అసత్య ప్రచారం చేస్తున్న యెల్లో మీడియాకు, ప్రతి పక్షాలకు ఇక నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సిందేనని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. AP: కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే.. ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. కేబినెట్ భేటీలో మొత్తం 57 ఆంశాలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. రైల్వే భూములు లీజు 35 ఏళ్లకు పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్సిగ్నల్ కేంద్ర కేబినెట్ ఇవాళ(బుధవారం) కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ల్యాండ్ పాలసీ సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. తిరుమల కొండపై నటి అర్చనా గౌతమ్ రచ్చ... అసలు నిజాలు ఇవే తిరుమల కొండపై నటి అర్చనా గౌతమ్ చేసిన రచ్చపై అసలు నిజాలు ఏమిటనేది వీడియో సాక్షిగా బహిర్గతమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘చేతనైతే మళ్లీ అఖండ భారతావనిని సృష్టించు’ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్లో పర్యటిస్తున్న వేళ.. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను విమర్శించే క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. కాంగ్రెస్ది 'భారత్ జోడో' యాత్ర కాదు 'పరివార్ జోడో' యాత్ర కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భారత్ జోడో యాత్రకు సంబంధించి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. Cyberabad: జంక్షన్లు, యూ టర్న్లు.. ఎక్కడ కావాలో మీరే చెప్చొచ్చు! హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలంటే అధ్యయనం తప్పనిసరి. స్థానికుల అవసరాలను, వాహనదారుల ఇబ్బందులను పరిష్కరించగలిగితే.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడిపై అత్యాచార యత్నం కేసు నమోదు ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడు, నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు సారధి సందీప్ లామిచ్చెన్పై అత్యాచార యత్నం కేసు నమోదైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. మెగా ఈవెంట్పై ఉత్కంఠ: టిమ్ కుక్ సర్ప్రైజ్ చేస్తారా? టెక్దిగ్గజం ఆపిల్ బిగ్గెస్ట్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో షురూ కానుంది. మోస్ట్ ఎవైటెడ్ ఐఫోన్ 14, ఆపిల్ వాచ్ సిరీస్ 8, ఇంకా ఎయిర్ పాడ్స్ ప్రొ-2, ఆపిల్ వాచ్ ఎస్ఈ-2 లాంటి కీలక ఉత్పత్తుల లాంచింగ్ అంచనాలు భారీగానే ఉన్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. 'ఒకే ఒక జీవితం' చూసి ఎమోషనల్ అయిన నాగార్జున, అఖిల్! శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి , -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. 'వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్ట్ను పూర్తి చేసినందుకు గర్వపడుతున్నా' ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లా పర్యటనలో సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీని, నెల్లూరు బ్యారేజ్ని ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. నితిన్ గడ్కరీ తీవ్ర అసహనం బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించిన తర్వాత.. ఆ ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేస్తున్న ప్రతీ వ్యాఖ్యలను కొన్ని జాతీయ మీడియా చానెళ్లు రంధ్రాన్వేషణ చేస్తోన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. బెంగళూరు వరద బీభత్సం.. కారణాలు చెప్పిన సీఎం బొమ్మై ఏకధాటి కురుస్తున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న నాలాలతో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా చెప్పుకునే బెంగళూరు నీట మునిగింది. మూడు రోజులు గడుస్తున్నా సగానికి పైగా నగరం వరద నీటిలో చిక్కుకుపోగా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రీతి పటేల్.. హోం మంత్రి పదవికి రాజీనామా, కారణం లిజ్ ట్రస్? బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికైన వేళ.. అక్కడి రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. బ్రిటన్ హోం మంత్రి(సెక్రటరీ) పదవికి ప్రీతి పటేల్(50) తన పదవికి రాజీనామా చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన వైద్యులు.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్ అమెరికా నార్త్ కరోలినాలో అనూహ్య ఘటన జరిగింది. డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన ఓ వ్యక్తి ఆశ్చర్యకర రీతిలో కాళ్లు కదిపాడు. దీంతో వైద్యులు మారోమారు పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచుశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. గుడ్ న్యూస్.. భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్ టీకాకు డీసీజీఐ అనుమతి భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన నాసల్ కోవిడ్ వ్యాక్సిన్కు డీసీజీఐ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముక్కు ద్వారా ఇచ్చే ఈ వ్యాక్సిన్ను.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఒక్కసారిగా మారిన వాతావరణం..హైదరాబాద్లో భారీ వర్షం హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం విపరీతమైన ఎండ ఉండగా.. అంతలోనే పూర్తి బిన్నంగా వాతావరణం చల్లబడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అందంతో కట్టిపడేసింది.. ఎత్తిన గ్లాస్ దించకుండా తాగింది ఆట ఏదైనా సరే.. కొందరు అభిమానులు తమ చర్యతో, అందంతో అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటారు. తాజాగా యూఎస్ ఓపెన్లో అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. 'బ్రహ్మాస్త్ర' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది, ఎలా ఉందంటే? బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో బ్రహ్మాస్త్రం పేరిట సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. 40 ఏళ్ల కిత్రం ఆ స్కూటర్ క్రేజ్ వేరబ్బా.. మళ్లీ స్టైలిష్ లుక్తో వచ్చేస్తోంది! ఒకప్పుడు ఆటో మొబైల్ రంగాన్ని ఏలిన లాంబ్రెట్టా స్కూటర్ కంపెనీ మరోసారి భారత్లో తన మార్క్ని చూపెట్టేందుకు సిద్ధమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్.. రిషి సునాక్కు నిరాశ ఉత్కంఠ వీడింది. బ్రిటన్ ప్రధాన మంత్రి రేసులో లిజ్ ట్రస్(47) విజయం సాధించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తూ.. ట్రస్ గెలిచినట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా భారీగా ఉద్యోగాల కల్పన: సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్(ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. బీజేపీవి ఓపెన్ పాలిటిక్స్.. నమ్మక ద్రోహాన్ని సహించం.. ఆయనకు శిక్ష పడాల్సిందే.. అమిత్ షా రాజకీయాల్లో దేన్నైనా భరించొచ్చుగానీ.. ద్రోహాన్ని సహించలేమని అన్నారు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. సోమవారం ముంబైలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. అర్షదీప్ సింగ్ వ్యవహారం.. తీవ్రంగా స్పందించిన కేంద్రం. వికీపీడీయాకు సమన్లు అర్షదీప్ సింగ్ వ్యవహారంలో అనుచితమైన చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు. అతనిపై దాడి చేస్తామని, చంపేస్తామని కొందరు బైకులపై తిరుగుతూ గోల చేయడం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ప్రధాని మోదీ తర్వాతి టార్గెట్ రైతుల భూములే: సీఎం కేసీఆర్ ఫైర్ మోటర్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని అంటున్నారు. దేశంలో అన్నీ అమ్మేస్తున్నారు.. ఇక రైతుల భూములే మిగిలాయి. ప్రధాని మోదీ, కార్పొరేట్ కంపెనీలు రైతుల భూముల కోసం చూస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. రష్యా ఎంబసీ వద్ద టెన్షన్.. ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి! తాలిబన్ పాలిత ఆప్ఘనిస్తాన్లో కొద్దిరోజులుగా వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం కాబూల్లో భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఉక్రెయిన్-రష్యా సైనికుల కౌగిలింత ‘అత్యంత ప్రమాదకరం’.. కలలో కూడా సరికాదు! సద్దుదేశంతో ఓ ఆర్టిస్ట్ గీసిన చిత్రం.. తీవ్ర దుమారం రేపింది. ప్రధానంగా బాధిత దేశం నుంచి అభ్యంతరాలు.. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆ ఆర్ట్ వర్క్ను ఎట్టకేలకు తొలగించాల్సి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ప్రధానీ మోదీ, అంబానీ సమక్షంలో మిస్త్రీ పాత ప్రసంగం వైరల్ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆదివారం కన్నుమూసిన టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రసంగం ఒకటి ఇపుడు వైరల్ అవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. పంత్, చహల్లను పక్కకు పెట్టడమే ఉత్తమం..! ఆసియా కప్ 2022 సూపర్-4 దశలో భాగంగా నిన్న (సెప్టెంబర్ 4) పాకిస్తాన్తో జరిగిన హైఓల్టేజీ సమరంలో టీమిండియా 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్? ఆమె ఎవరంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో పాన్ ఇండియా స్టార్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అదే రేంజ్లో ఎన్టీఆర్ 30 సినిమాను ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1.ఆరోగ్యశ్రీకి అదనపు బలం.. కొత్తగా మరో 754 ప్రొసీజర్లు.. ప్రజారోగ్యానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని మౌలిక సదుపాయాలు, సిబ్బందిని సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలోకి మరిన్ని ప్రొసీజర్లను చేర్చడం ద్వారా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. 5జీ హుజూర్.. భారత్ ఖాతాలో మరో రికార్డు.. ఇక మెరుపు వేగమే! మనిషి జీవితంలోకి వేగం ప్రవేశించి చాలా కాలమే అయింది. మానవుడి జీవన గమనాన్ని సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో మేలి మలుపులు తిప్పింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. గడ్కరీ ఇమేజ్ను బీజేపీ ఓర్వలేకపోయిందా?.. ప్రత్యర్థి ఫడ్నవిస్కు ఛాన్స్ అందుకేనా? బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని.. అనూహ్యంగా పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించింది బీజేపీ. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. బతుకులు మార్చే పథకాలు పప్పుబెల్లాలా? అందరికీ వైద్యం... విద్య విషయంలో అసమానతలను రూపుమాపడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. అదరం.. బెదరం.. యుద్ధ విమానాలతో తైవాన్ తెగువ.. చైనా కౌంటర్పై టెన్షన్! తైవాన్లో అగ్రరాజ్యపు కీలక నేతల పర్యటన.. ‘తైవాన్ ఏకాకి కాదంటూ..’ వరుస మద్దతు ప్రకటనల నేపథ్యంలో చైనా ఉడికిపోతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. నితీశ్ సర్కార్కు పీకే బంపరాఫర్: జన్ సురాజ్ను ఆపేస్తా.. మద్దతు ఇస్తా!! కానీ.. జన్ సురాజ్ అభియాన్ ద్వారా బీహార్లో ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులేస్తారని భావిస్తున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ప్రకటన చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఆలోచించి మాట్లాడండి.. మర్రి శశిధర్ రెడ్డికి అద్దంకి దయాకర్ సూచన తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయ ముసలం కొనసాగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ సీనియర్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8.నాసిరకం ప్రెజర్ కుక్కర్ల అమ్మకాలు, ఫ్లిప్కార్ట్పై సీసీపీఏ ఆగ్రహం! ఫ్లిప్కార్ట్పై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) రూ.లక్ష జరిమానా విధించింది. వినియోగ హక్కులను ఉల్లంఘనలకు పాల్పడుతూ,తన ప్లాట్ఫారమ్లో నాసిరకం ప్రెజర్ కుక్కర్లను.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. రెచ్చిపోయిన బౌలర్లు.. బోణీ కొట్టిన విండీస్ స్వదేశంలో న్యూజిలాండ్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన విండీస్ జట్టు.. వన్డే సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆస్కార్ బరిలో నాని సినిమా.. మూడు క్యాటగిరిల్లో పోటీ నాని, సాయిపల్లవి, కృతీ శెట్టి కాంబినేషన్లో రూపొందిన ‘శ్యామ్ సింగరాయ్’ ఆస్కార్ పోటీకి వెళ్లింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ పీరియాడికల్ ఫిక్షనల్ డ్రామా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. సీఎం పదవికి నితీష్ రాజీనామా.. తేజస్వీ యాదవ్కు బంపర్ ఆఫర్! బీహార్ పాలిటిక్స్లో సంచలనం చోటుచేసుకుంది. నితీశ్ కుమార్ బీహార్ సీఎం పదవికి మంగళవారం రాజీనామా చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. మహారాష్ట్ర కేబినెట్: ఆడబిడ్డను బలిగొన్నోడికి మంత్రి పదవా? బీజేపీ ఉపాధ్యక్షురాలి ఆగ్రహం చాలరోజుల సస్పెన్స్ తర్వాత ఏక్నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవిస్ల మంత్రివర్గం మహారాష్ట్రలో కొలువు దీరింది. తే ఈ కేబినెట్ ప్రమాణ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఆగస్టు 15 లోపు కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి? 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ, ప్రభుత్వంలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయని కర్ణాటక బీజేపీలో చర్చలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. షాకింగ్ ఘటన:ప్రియుడి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకుంది ప్రేమంటే గుడ్డిదేకాదు.. ఎడ్డిదని నిరూపించిన ఘటనలు చాలానే చూసి ఉంటాం. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ప్రేమ కథ.. కాస్త కొత్తదే. ప్రేమలో ఉన్నవాళ్లు స్థిమితంగా ఉండరని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఆదివాసీలకు సీఎం జగన్ శుభాకాంక్షలు కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న అడవి బిడ్డలకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ పలు ఆఫర్లను ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఏపీకి అన్యాయం చేసే దిశగా టీడీపీ ఎంపీల చర్యలు: మార్గాని భరత్ పోలవరంలో ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో స్పష్టం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. వారానికి 4 రోజులే పని, త్వరలోనే అమల్లోకి కొత్త లేబర్ చట్టాలు! కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 4 కార్మిక చట్టాలు జులై1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇంత వరకు అమలు జరగలేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. చిన్నారికి మాటిచ్చిన ఫెదరర్.. ఐదేళ్ల తర్వాత భావోద్వేగ క్షణాలు 2017వ సంవత్సరం.. స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో బిజీగా ఉన్నాడు. ప్రెస్ కాన్ఫరెన్స్కు వచ్చిన ఆ గుంపులోనే అమెరికాకు చెందిన ఆరేళ్ల.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. కారు ప్రమాదం, కోమాలోకి వెళ్లిన నటి ప్రముఖ హాలీవుడ్ నటి, దర్శకురాలు అన్నే హెచే కోమాలోకి వెళ్లారు. ఇటీవల లాస్ ఏంజిల్స్లోని ఓ అపార్ట్మెంట్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1.. ఎస్ఎస్ఎల్వీ-డీ1 రాకెట్ ప్రయోగం విజయవంతం చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ డీ1) ఆదివారం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. చైనా అరాచకం.. తైవాన్ రక్షణ శాఖ అధికారి ఖతం! ఉద్రిక్తతల నేపథ్యంలో తైవాన్ రక్షణ శాఖ అధికారి అనుమానాస్పద మృతి సంచలనం సృష్టించింది. తైవాన్ రక్షణ శాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి విభాగం ఉన్నతాధికారి ఔ యాంగ్ లీ–సింగ్ శనివారం ఉదయం దక్షిణ తైవాన్లోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించారు. ఆయన మృతికి కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారించలేదని రక్షణ శాఖ వెల్లడించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్ కాంగ్రెస్కు రాజీనామా చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కమలం గూటికి చేరారు. ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో ఆదివారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి శ్రవణ్కు కషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఏపీ వైపు ఐటీ దిగ్గజాల చూపు.. అంతర్జాతీయ ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్ సంక్షోభం తర్వాత ఐటీ కంపెనీలు చిన్న పట్టణాల వైపు చూస్తుండటంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.. Keerthy Suresh: పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్, వరుడు ఎవరంటే.. హీరోయిన్ల పెళ్లిపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్త గాసిప్లు వస్తూనే ఉంటాయి. మొన్న ఆపిల్ బ్యూటీ హన్సిక పెళ్లికి కుదిరిందంటూ వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా కీర్తీ సురేష్ సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందనే చర్చ కోలీవుడ్లో హాట్ హాట్గా జరుగుతుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. CWG 2022 IND vs AUS Final: చరిత్రకు అడుగుదూరంలో.. ఫైనల్లో తలపడనున్న భారత్, ఆస్ట్రేలియా కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించడానికి భారత మహిళల జట్టు ఒక్క అడుగుదూరంలో ఉంది. ఆగస్టు 8(ఆదివారం) రాత్రి జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఎదుర్కోనుంది. ముఖాముఖి రికార్డులో భారత్పై ఆస్ట్రేలియాదే పైచేయి అయినప్పటికి.. ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్ను ఆసీస్ ఏ మేరకు నిలువరిస్తుందనే వేచి చూడాలి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య ఏం జరుగు తోందో తనకు తెలియదని.. మునుగోడు సభ విషయంలో వెంకట్రెడ్డికి ముందస్తు సమాచారం ఇచ్చి ఉండాల్సిందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అభిప్రాయపడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. తల్లి పాల వారోత్సవం: ప్రాణదాతలకు వందనం బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది. తల్లి మనసు గ్రహించే సూక్ష్మం అది. తల్లిపాలకు నోచుకోని బిడ్డలెందరో? ఆ బిడ్డల తల్లుల మనోవేదనకు అంతే ఉండదు. ఒక తల్లి మనసు మరో తల్లికే అర్థమవుతుంది. తన బిడ్డతోపాటు ఆ తల్లి బిడ్డకూ పాలిస్తుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మీరు పీఎఫ్ ఖాతాదారులా? యూఏఎన్ నెంబరు ఎలా పొందాలో తెలుసా? ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు ఆన్లైన్లో యూఏఎన్ (యూనివర్సల్ నంబర్)ను క్రియేట్ చేసుకోవచ్చు. యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ప్రావిడెంట్ ఫండ్ ఖాతా సభ్యులకు కేటాయించే 12-అంకెల కోడ్. ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్లో యూఏఎన్ నెంబర్ను క్రియేట్ చేసుకోవచ్చు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. కన్నబిడ్డ హత్యకు వరుస ప్లాన్లు.. కసాయి తల్లిపై విచారణ నగరంలో సంపంగిరామనగర సీకేసీ గార్డెన్ అద్విత్ అపార్టుమెంటులో నాలుగో అంతస్తు నుంచి ఐదేళ్ల బిడ్డను కిందకు విసిరేసి హత్య చేసిన తల్లి, దంత వైద్యురాలు సుష్మాపై విచారణ సాగుతోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ఆ తల్లి కష్టం చూసి చలించి.. సీఎం జగన్ సత్వర సాయం కాకినాడ జిల్లాలోని తునిలో తన పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. సీసీసీ ఆలోచన ఆయనదే.. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే : సీఎం కేసీఆర్ మానవ సమాజం ఉన్నంతకాలం.. పోలీసింగ్ వ్యవస్థ నిరంతరం కొనసాగుతుందని, ఆ వ్యవస్థ ఎంత బలంగా, శ్రేష్టంగా ఉంటే.. సమాజానికి అంత రక్షణ, భద్రత ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఉద్దవ్కు ఊరట.. షిండే వర్గానికి గుర్తింపు ఇవ్వొద్దు.. ఈసీకి సుప్రీం ఆదేశం సుప్రీం కోర్టు ‘శివ సేన’ పంచాయితీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే వర్గానికి అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. సోనియా గాంధీకి లేఖ, ఆ వ్యక్తి ఆధ్వర్యంలో పనిచేయలేను కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తన రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపారు. కాంగ్రెస్ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. మోదీకి భయపడటం లేదు.. ఏం చేస్తారో చేయని: రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ భవనంలో యంగ్ ఇండియా ఆఫీస్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీల్ వేసిన మరుసటి రోజు కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ అంటే భయపడేది లేదన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఏడేళ్లలో తొలిసారి 20నిమిషాలు లేటుగా ఆఫీసుకు.. ఉద్యోగం నుంచి తొలగింపు! ఆఫీస్కు సరైన సమయానికి చేరుకోవాలని ప్రతి ఒక్క ఉద్యోగి భావిస్తాడు. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు: బండి సంజయ్ తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.18,500..సింగిల్ ఛార్జ్తో 200 కిలోమీటర్ల ప్రయాణం! ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.18,500..సింగిల్ ఛార్జ్తో 200 కిలోమీటర్ల ప్రయాణం చేయోచ్చు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అక్షరాల నిజం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఆసియా కప్లో భారత్, పాక్లు మూడుసార్లు ఎదురెదురు పడే అవకాశం..! ఇటీవలి కాలంలో భారత్, పాక్ల మధ్య క్రికెట్ మ్యాచ్లు జరగడం చాలా అరుదుగా చూశాం. వరల్డ్కప్ లాంటి మెగా ఈవెంట్లలో మినహా ఈ రెండు జట్లు ఎదురెదురుపడింది లేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. జూనియర్ ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు, హీరోయిన్ ఏమందంటే? మంచి పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ కిడ్స్లో జాన్వీ కపూర్ ఒకరు. ప్రస్తుతం బాలీవుడ్లో పలు ప్రాజెక్టులను లైన్లో పెడుతున్న ఈ ముద్దుగుమ్మ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. వైఎస్సార్సీపీ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ.. కుప్పం నుంచే షురూ పార్టీ కోసం, ప్రగతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలతో నేరుగా భేటీ కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. మునుగోడు ఉప ఎన్నిక; కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు రాజగోపాల్ రెడ్డి మంళగవారం రాత్రి ప్రకటించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. అప్పుడు ఈ పథకాలు ఎందుకు లేవు? అసలు కారణం చెప్పిన సీఎం జగన్ చిరు వ్యాపారులు చేసేది గొప్ప సేవ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. చిరు వ్యాపారుల కష్టాలు తన పాదయాత్రలో చూశానన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘‘బీజేపీ హఠావో , కర్ణాటక బచావో’’ పిలుపు.. కాంగ్రెస్ వర్గపోరుపై రాహుల్ సీరియస్ కర్ణాటక ఎన్నికలకు మరో ఏడాదే మిగిలి ఉంది. ఈలోపే కాంగ్రెస్లో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. కాంగ్రెస్కు షాక్.. బీజేపీలోకి ఇద్దరు కీలక నేతలు! దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ వేడి మొదలైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఇంగ్లీష్ మాట్లాడలేక అడ్డంగా దొరికిపోయి.. అమెరికాలో భారత్ పరువు తీశారు ఇంగ్లీష్ భాష సామర్థ్యపు పరీక్ష ఐఈఎల్టీఎస్లో అర్హత సాధించిన ఆరుగురు భారతీయ విద్యార్థులు.. అమెరికాలో అక్రమ చొరబాటుకు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. భగ్గుమంటున్న చైనా!...తైవాన్ పై కక్ష సాధింపు చర్యలు అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన పెద్ద ప్రకంపనమే సృష్టంచింది. ఎట్టకేలకు ఆమె మంగళవారం రాత్రి తైవాన్లో అడుగుపెట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. 'మా వాటా మేం అమ్మేస్తున్నాం'..జొమాటోకు మరో షాక్! ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్..దేశీయ ఫుడ్ ఆగ్రిగ్రేటర్ జొమాటోకు భారీ షాకిచ్చింది. ఆ సంస్థలో ఉన్న 7.8శాతం స్టేక్ను అమ్మేందుకు ఉబర్ సిద్ధమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. కొనసాగుతున్న భారత వెయిట్ లిఫ్టర్ల హవా.. ఇవాళ మరో పతకం బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతుంది. ఆరో రోజు ఈ క్రీడలో భారత్ మరో పతకం సాధించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. నటితో అమర్దీప్ నిశ్చితార్థం, వీడియో వైరల్ తెలుగు బుల్లితెర నటుడు అమర్దీప్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి తేజస్వినిని పెళ్లాడబోతున్నాడు. తాజాగా అమర్దీప్, తేజస్వినిల నిశ్చితార్థం జరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. భూ వివాదాల పరిష్కారానికి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. Al Qaeda: లాడెన్కు అత్యంత ఆప్తుడు.. అల్ఖైదా కొత్త ‘ఎమిర్’ మహా డేంజర్!! నిషేధిత ఉగ్రసంస్థ అల్ఖైదా చీఫ్ అయ్మన్ అల్ - జవహిరి(71)ని.. ఎట్టకేలకు మట్టుపెట్టగలిగింది అమెరికా. అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ ఇంటిలోనే డ్రోన్ స్ట్రయిక్ ద్వారా అతన్ని నేల కూల్చింది పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. తెరపైకి ‘పౌరసత్వ’ చట్టం.. బూస్టర్ డోస్ పంపిణీ పూర్తవగానే అమలులోకి! దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు మరోమారు తెరపైకి తీసుకొచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. తెలంగాణ పాలిట కేసీఆర్ శాపంగా మారారు: కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. మంకీపాక్స్ కొత్తదేం కాదు.. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు: పార్లమెంట్లో ఆరోగ్యమంత్రి దేశంలో మంకీపాక్స్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా కేరళలో మరో కేసు వెలుగు చూడడంతో.. మొత్తం ఏడుకి చేరుకుంది పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం’ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. చైనా వార్నింగ్తో అలర్ట్.. తైవాన్ చుట్టూ అమెరికా యుద్ధ నౌకల మోహరింపు అమెరికా, చైనాల మధ్య ‘తైవాన్’ రగడ తారస్థాయికి చేరుకుంది. అగ్రరాజ్యం సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ నాలుగు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా తైవాన్లో పర్యటిస్తారన్న వార్తలతో ఈ వివాదం మరింత ముదిరింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. బ్లెస్సింగ్స్ అడిగిన కస్టమర్కు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే రిప్లై మహీంద్ర గ్రూప్ చైర్పర్సన్ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తమ కస్టమర్ ట్విట్కు స్పందించి మరోసారి నెటిజనుల మనసు దోచుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. కామన్వెల్త్ క్రీడల్లో సంచలనం.. 12 స్వర్ణాలు సాధించిన ఆసీస్ స్విమ్మర్ కామన్వెల్త్ క్రీడల్లో సంచలనం నమోదైంది. ఆస్ట్రేలియా స్విమ్మర్ ఎమ్మా మెక్కియోన్ మహిళల 50 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో బంగారు పతకం గెలవడం ద్వారా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఎగ్జిబిటర్ల సమస్యపై డైరెక్టర్ తేజ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఫిలిం ఛాంబర్లో ఎగ్జిబిటర్లతో నిర్వహించిన సమావేశంలో వీపీఎఫ్ ఛార్జీలు, పర్సంటేజీలపై ఎగ్జిబిటర్లతో నిర్మాతలు చర్చించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. గృహనిర్మాణ పనులు వేగవంతంగా ముందుకు సాగాలి: సీఎం జగన్ గృహ నిర్మాణం వేగవంతంగా ముందుకు సాగాలని సీఎం జగన్ అన్నారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధానత్య ఇవ్వాలన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. పాత్రా చావల్ స్కామ్: వీడిన సస్పెన్స్.. ఈడీ కస్టడీకి సంజయ్ రౌత్.. ముంబై PMLA కోర్టు ఆదేశం శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ను ఈడీ కస్టడీకి అనుమతించింది ముంబై స్పెషల్ కోర్టు. ఆగష్టు 4వ తేదీవరకు ఆయన్ని కస్టడీకి అనుమతిస్తూ సోమవారం సాయంత్రం ఆదేశాలు ఇచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. నందమూరి ఇంట విషాదం, ఉమా మహేశ్వరి ఆత్మహత్య నందమూరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివంగత నటుడు నందమూరి తారక రామారావు కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి (52) ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం మధ్యప్రదేశ్లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జబల్పూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. శివయ్య మీద పాట: సింగర్ ఫర్మానీపై ముస్లిం పెద్దల నారజ్.. హిందూ సంఘాల రియాక్షన్ ఇది! యూట్యూబ్ సెన్సేషన్, ఇండియన్ ఐడల్ ఫేమ్ ఫర్మానీ నాజ్పై ముస్లిం మతపెద్దలు మండిపడుతున్నారు. ఆమె పాడిన హర్ హర్ శంభూ పాట వైరల్ కావడం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. రాకెట్ లాంచ్ని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారికి ‘ఇస్రో’ బంపర్ ఆఫర్ అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా గగనతలంలోకి రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపిస్తారు శాస్త్రవేత్తలు. నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్తాయి రాకెట్లు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. నలుగురు లోక్సభ ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేసిన స్పీకర్ విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో పలువురు లోక్సభ, రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయగా వారిలో నలుగురు లోక్సభ ఎంపీలపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. వేలకోట్ల నష్టం..జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ కీలక నిర్ణయం! ప్రముఖ ఫుడ్ ఆగ్రిగ్రేటర్ జొమాటోలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జులైలో జొమాటో లాకిన్ పిరియడ్ పూర్తి కావడంతో షేర్లు అల్ల కల్లోలం సృష్టించాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అంతర్గత విభేదాలు.. వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ సంచలన నిర్ణయం! వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఆల్రౌండర్ డియాండ్రా డాటిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. డాటిన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఉద్యమాల పురిటిగడ్డకు వారసులొస్తున్నారు.. ఎమ్మెల్యే రేసులో నేతల పిల్లలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాది ప్రత్యేక స్థానం. ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిన జిల్లా.. మొదటి నుంచీ రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగి ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. అసలు విషయం విస్మరించి.. విద్వేషాగ్ని చిమ్ముతున్నారు పోలవరం ప్రాజెక్టు విషయం మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్ ఐఐటి ఇచ్చిన ఒక నివేదిక ఆధారంగా ఈనాడు తదితర తెలుగుదేశం అనుబంధ మీడియా సంస్థలు దారుణమైన అక్షర విధ్వంసానికి పాల్పడినట్లు అనిపిస్తుంది. ఈ నివేదికలోని అంశాలు ఇవ్వడాన్ని ఎవరూ కాదనరు. అయితే ఆ నివేదికలో ఉన్న అంశాలన్నీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయన్న భావన కల్పించడానికి ఈ మీడియా చేసిన ప్రయత్నం సమర్ధనీయం కాదు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. కేంద్రం కీలక నిర్ణయం.. వారికి ప్రతీనెల రూ.3వేల ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాల్లో పనిచేసి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించి మృతి చెందిన కుటుంబాల పిల్లలకు ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కేంద్రం వారికి ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్టు పేర్కొంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. 40 నుంచి 10 శాతానికి పడిపోయిన రిషి సునాక్.. 90% లిజ్ ట్రస్కే ఛాన్స్! బ్రిటన్ ప్రధాని రేసు తుది దశకు చేరుకుంది. లిజ్ ట్రస్, రిషి సునాక్లలో బోరిస్ జాన్సన్ వారసులెవరో కొద్ది రోజుల్లో తేలిపోనుంది. అయితే బ్రిటన్కు చెందిన బెట్టింగ్ సంస్థ స్మార్కెట్స్ మాత్రం తదుపరి ప్రధాని లిజ్ ట్రస్ కావడం దాదాపు ఖాయం అని చెబుతోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. మునుగోడులో ఉప ఎన్నికపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు తెలంగాణలో పాలిటిక్స్ శరవేగంగా మారుతున్నాయి. కాగా, కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమంటూ ఆయన వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. రెండు వారాల్లోనే కోలుకున్న మంకీపాక్స్ తొలి బాధితుడు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ భారత్లో మంకీపాక్స్ బారినపడ్డ తొలి బాధితుడు పూర్తిగా కోలుకున్నాడు. కేరళకు చెందిన ఇతడు తిరువనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. తాజాగా 72 గంటల వ్యవధిలో రెండుసార్లు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతనికి మంకీపాక్స్ నెగెటివ్ వచ్చినట్లు కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. రాజమౌళిపై ‘ది గ్రే మ్యాన్’ డైరెక్టర్స్ ఆసక్తికర ట్వీట్.. జక్కన్న రిప్లై చూశారా? బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు జక్కన్న. ఆయన దర్శకత్వానికి, హాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఫిదా అయ్యారు. ఇక ఇటీవల రిలీజైన ఆర్ఆర్ఆర్ మూవీ సాధించిన ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవెంజర్స్ వంటి క్రేజీ సిరీస్ను తెరక్కించిన రూసో బ్రదర్స్ తాజాగా రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. బోణీ కొట్టిన భారత్.. వెయిట్ లిఫ్టింగ్లో రజతం బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బోణీ కొట్టింది. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గార్ రజత పతకం సాధించాడు. ఈ పోటీల్లో స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన సంకేత్.. మొత్తం 248 కేజీల బరువును (స్నాచ్లో 113 కేజీలు, సీ ఎండ్ జేలో 135 కేజీలు) ఎత్తి తన లక్ష్యానికి (స్వర్ణం) కేవలం ఒక్క కిలో దూరంలో నిలిచిపోయాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి కార్వీ స్కామ్: భారీగా ఆస్తులు స్వాధీనం కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కెఎస్బీఎల్) సంస్థకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. కార్వీ సీఎండీ పార్థసారథి ఇతరులపై మనీ లాండరింగ్ విచారణకు సంబంధించి రూ.110 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ శనివారం తెలిపింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Pachi Batani Health Benefits: పురుషులు పచ్చి బఠానీలు ఎక్కువగా తిన్నారంటే.. పచ్చి బఠానీలను సాధారణంగా చాలా మంది కూరల్లో, కుర్మాలో వేస్తుంటారు. ఇవి చక్కటి రుచిని కలిగి ఉంటాయి. కొందరు వీటిని వేయించుకుని ఉప్పూకారం గరం మసాలా చల్లుకుని స్నాక్స్లా కూడా తింటారు. నిత్యం వీటిని తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాం. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. విషాదం.. ఎలుకల కోసం విషం పూసిన టమాట తిని ఇంట్లో ఎలుకల బెడదను నివారించడానికి ఉపయోగించిన విషం పూసిన టమాటోను తిని ఓ మహిళ మృత్యువాతపడింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. వైఎస్సార్ కాపు నేస్తం మూడో విడత సహాయం విడుదల కార్యక్రమం .. వైఎస్సార్ కాపు నేస్తం మూడో విడుత నిధుల పంపిణీలో భాగంగా గొల్లప్రోలులో జరిగే కార్యక్రమంలో.. సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్లో బటన్ నొక్కి నిధులు జమ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఘోర ప్రమాదం.. క్రేన్ వైర్ తెగిపడి ఐదుగురి దుర్మరణం పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రేన్ వైర్ తెగిపడి ఐదుగురు వర్కర్లు దుర్మరణం పాలయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. రాజగోపాల్రెడ్డిపై అన్నివైపుల నుంచి ఒత్తిడి.. క్యాడర్లో ఉత్కంఠ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు: అధిర్ రంజన్కు ఎన్సీడబ్ల్యూ నోటీసులు కేంద్రం వైఖరి పట్ల నిరసనల్లో భాగంగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశిస్తూ ‘రాష్ట్రపత్ని’ అని పేర్కొనడం ద్వారా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. సుప్రీంకోర్టుకు పళనిస్వామి.. తీర్పుపై ఫుల్ ఉత్కంఠ అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం వ్యవహారంలో తమ వాదన వినాలని కోరుతూ ఎడపాడి కె.పళనిస్వామి తరఫున కేవియేట్ పిటిషన్ గురువారం సుప్రీంకోర్టులో దాఖలైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. కర్ణాటకలో ముసుగు దుండగులు కత్తులతో దాడి.. 144 సెక్షన్ విధింపు కర్ణాటకలో గుంపు హత్య కలకలం రేగింది. గురువారం సాయంత్రం మంగళూరు సురత్కల్లోలో నల్ల మాస్కుల్లో వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. అష్రాఫ్ హత్య: అంత ఘోరంగా చంపాడు.. వాడి ఉరి దేశమంతా చూడాలి ఉత్తర ఈజిప్ట్లోని మాన్సోరా యూనివర్సిటీలో చదువుతున్న మోహమద్ అడెల్.. తనతో పాటు చదువుకునే నయెరా అష్రాఫ్ను కిరాతకంగా హత్య చేశాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఆరేళ్ల తర్వాత జట్టులోకి.. కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్; ఇంగ్లండ్పై ప్రతీకారం ఇంగ్లండ్తో జరిగిన తొలి టి20లో ఓటమికి దక్షిణాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంది. కార్డిఫ్ వేదికగా గురువారం రాత్రి జరిగిన రెండో టి20లో ప్రొటిస్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. రవితేజకు ఊహించని షాక్.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సీన్స్ లీక్! మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఎట్టకేలకు నేడు(జులై 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. పాకిస్తాన్లో హిందూ మహిళ హిస్టరీ క్రియేట్.. ఎందరికో ఆదర్శం ఓ హిందూ మహిళ.. పాకిస్తాన్లో సంచలనం క్రియేట్ చేశారు. పోలీసు శాఖలో కీలక బాధ్యతలు అందుకుని.. ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. CM YS Jagan: పరిహారం అందించాకే.. పోలవరం ముంపు ప్రాంతం కాంటూరు లెవల్ 45.72లో ఉన్న వారికి నష్టపరిహారం అందించిన తర్వాతే ప్రాజెక్టులో పూర్తిగా నీళ్లు నింపుతామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. రాజగోపాల్రెడ్డిపై కఠిన చర్యలకు అధిష్టానం సిద్ధం.. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై ఆ పార్టీ అధిష్టానం కఠిన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. సస్పెండ్ ఎంపీల రాత్రి జాగారం.. 50 గంటల్లో పొద్దున్నే ఇలా.. నిత్యావసరాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, జీఎస్టీ వంటి అంశాలు పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4.బాప్రే.. అర్పిత మరో ఇంట్లోనూ నోట్ల కట్టలు.. మంత్రితో సంబంధం ఉన్న మరో మహిళ ఎవరు? పశ్చిమ బెంగాల్లో టీచర్ల నియామకాల కుంభకోణం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి పార్థా ఛటర్జీ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రాష్ట్రపతి ముర్ము తొలి జ్యుడీషియల్ నియామకం జమ్మూకశ్మీర్ అండ్ లద్ధాఖ్ హైకోర్టు కొత్త అదనపు న్యాయమూర్తిగా రాజేశ్ సెఖ్రీ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే.. ఆయన చుట్టూ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఆయన ఏ కార్యక్రమం చేసినా ఫుల్ హడావుడి, సెలబ్రిటీలే దగ్గరుండి ఏర్పాట్లు చూస్తారు. అలా అనీ ఆయనేం పవర్ సెంటర్ కాదు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. భార్య ఒలేనాతో జెలెన్స్కీ పోజులు.. నెటిజన్ల విమర్శలు ప్రఖ్యాత వోగ్ మేగజీన్ పత్రికకు భార్య ఒలేనాతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. రియల్మీ కొత్త టాబ్లెట్.. తక్కువ ధర, 5జీ కనెక్టివిటీ,ఇంకా బోలెడు ఫీచర్లు! రియల్మీ సంస్థ ఒకేసారి పలు నూతన ఉత్పత్తులను దేశీ మార్కెట్లో విడుదల చేసింది. ప్యాడ్ ఎక్స్ పేరుతో ట్యాబ్లెట్ను ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9.కరేబియన్ గడ్డపై టీమిండియా కొత్త చరిత్ర కరేబియన్ గడ్డపై టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. విండీస్ను వారి సొంత గడ్డపై ఓడించి నయా అధ్యాయాన్ని లిఖించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. రణ్బీర్ జోక్ చేశాడు.. ఆ మాటల్లో నిజం లేదు హీరోయిన్ ఆలియా భట్కి కవల పిల్లలు పుట్టబోతున్నారనే వార్తలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం హీరో, ఆలియా భర్త రణ్బీర్ మాటలే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Evening Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1.. వరద ప్రాంతాల్లో సీఎం జగన్ రెండోరోజు పర్యటన.. అప్డేట్స్ తిరుమలాపురం, నార్లవరం వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వరద బాధిత ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేశారని ప్రశంసించారు. ఇంత పారదర్శకతతో గతంలో ఎప్పుడూ జరగలేదు. ముంపు బాధితులకు అండగా ఉంటామన్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.. రాజగోపాల్రెడ్డి వ్యవహారంపై స్పందించిన రేవంత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డి అంశం పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని తెలిపారు. రాజగోపాల్ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3.. శివసేన నుంచి మరో సీఎం వస్తారు.. బీజేపీ మాట తప్పడం వల్లే ఎంవీఏ పుట్టింది శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో శివసేనకు చెందిన వ్యక్తే మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని ప్రజలకు హామీ ఇచ్చారు. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రయోగాన్ని ఆయన వెనకేసుకొచ్చారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. తీవ్ర వికారంతో బాధపడుతున్న పుతిన్!... అత్యవసర చికిత్స అందిస్తున్న వైద్య బృందాలు రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ శనివారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని రష్యా టెలిగ్రామ్ ఛానెల్ పేర్కొంది. దీంతో హుటాహుటిని రెండు వైద్య బృందాలు ఆయన నివాసానికి తరలివచ్చినట్లు పేర్కొంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.. హైదరాబాద్: మూసీ నదికి పోటెత్తిన వరద.. రాకపోకలు బంద్ భారీ వర్షాల కారణంగా ఉస్మాన్, హియాయత్సాగర్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఒక్కో రిజర్వాయర్కు 8 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. మూసీ నది ఉధృతితో అధికారులు అలర్ఠ్ అయ్యారు. అంబర్పేట-కాచిగూడ, మూసారాంబాగ్- మలక్పేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేరే మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6.. Tollywood: అగ్ర హీరోలతో దిల్ రాజు కీలక భేటీ, దిగొచ్చిన బన్నీ, తారక్, చరణ్ టాలీవుడ్ నిర్మాతల చర్చలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సంక్షోభంలో భాగంగా పలువురు అగ్ర హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్లో బడ్జెట్ సంక్షోభం నెలకొంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.. విండీస్తో టీ20 సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! సిరీస్ మొత్తానికి అతడు దూరం? వెస్టిండీస్తో టీ20 సిరీస్ నేపథ్యంలో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టాపార్డర్ బ్యాటర్, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ సిరీస్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అతడు కోవిడ్ బారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు కోలుకున్నట్లు సమాచారం. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. వందల కోట్లే, దేశంలో అత్యధిక వేతనం పొందే ఐటీ కంపెనీ సీఈవో ఎవరో తెలుసా! కోవిడ్ కారణంగా అన్నీ రంగాలు కుదేలయ్యాయి. కానీ ఐటీ రంగం మాత్రం అందుకు భిన్నంగా ఎన్నడూ లేని విధంగా కార్యకలాపాల్ని నిర్వహించాయి. భారీ లాభాల్ని గడించాయి. అయితే ఇప్పటి వరకు మన దేశానికి చెందిన ఏ ఐటీ కంపెనీ సీఈవో అత్యధిక వేతనం పొందుతున్నారో తెలుసా? ఇంతకీ ఆయన పేరేంటీ? ఆ సంస్థ ఏంటో తెలుసుకోవాలని ఉందా? పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.యాపిల్ సైడర్ వెనిగర్తో లాభాలెన్నో! మచ్చలు, చుండ్రు మాయం! యాపిల్ సైడర్ వెనిగర్ బరువుని నియంత్రణలో ఉంచడంతోపాటు చర్మం, జుట్టుని కూడా చక్కగా సంరక్షిస్తుంది. యాపిల్ సైడర్వెనిగర్ను ముఖానికి రాసుకుంటే ముఖం కాంతిమంతంగా మెరుస్తుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10..అమ్నీషియా పబ్ కేసు.. ఎమ్మెల్యే కొడుక్కి బెయిల్ మంజూరు అమ్నీషియా పబ్ రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకుకి బెయిల్ లభించింది. ఎమ్మెల్యే కొడుకు రహిల్ ఖాన్కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొదట జువెనైల్ బోర్డు బెయిల్కు నిరాకరించడంతో.. హైకోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నాడు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. సీఎం జగన్ కోనసీమ జిల్లా పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు బయల్దేరారు. ఈరోజు(మంగళవారం) జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించి బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. AP: అవినీతిపై బ్రహ్మాస్త్రం 'కాల్ 14400' ప్రభుత్వ సేవల్లో అవినీతికి ఏమాత్రం తావు లేకుండా కఠిన చర్యలు చేపట్టి పారదర్శకంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. అర్ధరాత్రి నుంచి దంచికొడుతున్న వాన.. మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్ హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వీడడం లేదు. అనూహ్యంగా.. గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో.. నగరం అతలాకుతలంగా మారింది. లోతట్టు ప్రాంతాలు, చాలా చోట్ల కాలనీలు నీట మునిగాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ఆపరేషన్ ఆకర్ష్ అక్కడ విఫలం.. బీజేపీ ఎమ్మెల్యేలే జంప్ కొడతారా? వరుసగా ఒక్కో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాలతో అనిశ్చితి, ప్రభుత్వాలు కుప్పకూలే పరిస్థితి నెలకొనడం.. వాటిని తమకు అనుకూలంగా బీజేపీ మార్చుకుంటూ పోవడం చూస్తున్నాం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఆ బార్ మెనూలో బీఫ్.. స్మృతి ఇరానీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మీడియా నుంచి, సోషల్ మీడియా నుంచి ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలే కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. సౌదీలో ప్రపంచ ఎనిమిదో వింత! మీకు స్కై స్క్రాపర్ అంటే తెలుసుగా.. అదేనండీ ఆకాశహర్మ్యం.. వందలాది అడుగుల ఎత్తైన భారీ భవనం. మరి సైడ్వే స్కైస్క్రాపర్ గురించి ఎప్పుడైనా విన్నారా? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ‘లిక్కర్ వద్దు.. గంజాయి ముద్దు’.. ఎమ్మెల్యే ఉచిత సలహా! ఒక్కోసారి రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతాయి. తాజాగా ఛత్తీస్గఢ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే క్రిష్ణమూర్తి బంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. 5జీ వేలం.. పోటీపడుతున్న బడా కంపెనీలు 5జీ టెలికం సర్వీసులకు సంబంధించి స్పెక్ట్రం వేలం నేటి నుంచి (మంగళవారం) ప్రారంభం కానుంది. మొత్తం రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను కేంద్రం ఆఫర్ చేస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. World Athletics Championships: ‘టాప్’ లేపిన అమెరికా తొలిసారి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన అమెరికా చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. గ్లామర్తో యాక్షన్ చేసేందుకు వస్తున్న ముద్దుగుమ్మలు.. బాలీవుడ్లో యాక్షన్ రోల్స్ చేయడానికి ట్రైనింగ్ తీసుకున్న హీరోయిన్లలో దీపికా పదుకోన్ ఒకరు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. AP: సొంతింటి కల.. నెరవేరుతోందిలా పేదల సొంతింటి కల సాకారానికి సీఎం వైఎస్ జగన్ సర్కార్ పెద్దపీట వేస్తోంది. దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో చర్యలు చేపడుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. సీఎం కేసీఆర్ కొత్త కాన్వాయ్కు ‘ఏపీ బుల్లెట్ ప్రూఫ్’ వాహనాలు తెలంగాణ సీఎం కేసీఆర్కు భద్రతా చర్యల్లో భాగంగా నూతన వాహన శ్రేణిని ఏర్పాటు చేసేందుకు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఒకే వ్యక్తిలో కరోనా, మంకీపాక్స్ నిర్ధారణ.. అధికారుల హైఅలర్ట్! ఓవైపు కరోనా వైరస్ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న క్రమంలోనే మరో మహమ్మారి ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. నీరజ్ చోప్రా మరో సంచలనం.. రెండో భారత అథ్లెట్గా రికార్డు ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరో మారు సంచలనం సృష్టించాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. అవ్వ అడిగిందని.. ఒక్క రోజులోనే రోడ్డు ఓ అవ్వ కోరిందని ఒక్క రోజులోనే రోడ్డును నిర్మించి ఆమె కోరిక తీర్చారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రామచంద్రాపురం మండలం.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. అధ్యక్షుడి భవనంలో వెయ్యికిపైగా కళాకృతులు మిస్సింగ్! ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ప్రజాగ్రహంతో దేశం మొత్తం ఆందోళనలతో అట్టుడుకింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. దంపతులుగా జీవిస్తుంటే... జోక్యమొద్దు: ఢిల్లీ హైకోర్టు పరస్పర అంగీకారంతో ఒక్కటిగా జీవిస్తున్న అమ్మాయి, అబ్బాయి మధ్యలోకి మూడో వ్యక్తి జోక్యం తగదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. పేకమేడలు... ఆర్థిక సంక్షోభం అంచున దేశాలు ఆర్థిక సంక్షోభం తాలూకు విశ్వరూపాన్ని శ్రీలంకలో కళ్లారా చూస్తున్నాం. కనీసం మరో డజనుకు పైగా దేశాలు ఈ తరహా ఆర్థిక సంక్షోభం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. టెన్త్ క్లాస్ కుర్రాడికి బంపరాఫర్, భారీ ప్యాకేజ్తో పిలిచి ఐటీ జాబ్ ఇస్తామంటే! అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్. పైసా ఖర్చులేకుండా భారత్ నుంచి అమెరికా వచ్చేందుకు ఫ్రీగా ఫ్లైట్ టికెట్. కళ్లు చెదిరే ప్యాకేజీ ఇస్తామంటూ పిలిచి సాఫ్ట్వేర్ జాబ్ ఆఫర్ చేస్తే ఎవరైనా వద్దనుకుంటారా? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆ సంస్థకు భారీ మొత్తంలో డబ్బులిచ్చా.. సమంత షాకింగ్ కామెంట్స్ సినీ సెలబ్రిటీలలో సమంత రూటే సపరేటు. కోలీవుడ్ నుంచి టాలీవుడ్కి వెళ్లి రెండు భాషల్లోనూ కథానాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న నటి సమంత. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఈవెనింగ్ టాప్ 10 తెలుగు ట్రెండింగ్ న్యూస్
1.. టీడీపీ జెండాలతో చంద్రబాబు వరద రాజకీయాలు చేస్తున్నాడు: మంత్రి అంబటి వర్షాల నేపథ్యంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్పై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.. ఉక్రెయిన్ టూ భారత్: వైద్య విద్యార్థులకు షాకిచ్చిన కేంద్రం ఉక్రెయిన్లో రష్యా దాడుల కారణంగా అక్కడ చదువుకుంటున్న వేలాది మంది విదేశాలు స్వదేశాలకు తిరుగుపయనమైన విషయం తెలిసిందే. కాగా, భారత్కు చెందిన మెడిసిస్ విద్యార్థులు సైతం స్వదేశానికి చేరుకున్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం..కొత్తగా 13 మండలాలు ప్రజా ఆకాంక్షలను, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు కింద పేర్కొన్న నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంచీలో(జార్ఖండ్) శనివారం జరిగిన ఒక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మీడియాలో డిబేట్ల పేరిట జరుగుతున్న ‘అతి’ విచారణలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే.. న్యాయవ్యవస్థ పాత్ర, న్యాయమూర్తుల ముందున్న సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Thank You Box Office Collection: తొలి రోజు దారుణమైన కలెక్షన్స్ భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన థాంక్యూ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. దీంతో తొలి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఈ చిత్రం కేవలం రూ. 1.65 కోట్ల మాత్రమే వసూలు చేసింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6.. టీమిండియా డ్రెస్సింగ్ రూంలో క్రికెట్ దిగ్గజం.. ఏం చేశాడో చూడండి..! విండీస్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 3 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, మ్యాచ్ అనంతరం గెలుపు సంబురాల్లో ఉన్న టీమిండియా సభ్యులను పలకరించేందుకు ఓ అనుకోని అతిధి భారత డ్రెస్సింగ్ రూమ్లో ప్రత్యక్షమయ్యాడు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ తగ్గింపు ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ 2022 నేటి (జూలై 23న) అర్థరాత్రి ప్రారంభం కానుంది. ఈసేల్లో ఐఫోన్ 12 రూ. 52,999 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. 41 కోట్లు తగ్గనున్న భారత్ జనాభా.. నివేదికలో షాకింగ్ విషయాలు భవిష్యత్లో భారత జనాభా భారీగా తగ్గుతుందని ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దాదాపు 141కోట్లుగా ఉన్న మన దేశ జనాభా.. 2100 నాటికి 100 కోట్లకు పడిపోతుందని తెలిపింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. వర్షాకాలం.. ఇవి తప్పక గుర్తుంచుకోండి.. వేడి నీటితో స్నానం చేస్తే! సాధారణంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, ఫ్లూతోపాటు ఇతర ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. అందులో ముఖ్యంగా.. ఇంటిని శుభ్రపరచడం నుంచి వర్షంలో తడిసిన తరువాత స్నానం చేయడం వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి మీరు గుర్తుంచుకోవలసిన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఐదో అంతస్థు నుంచి కిందపడిన చిన్నారి.. దేవుడిలా వచ్చి.. ఎత్తైన భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడుతున్న చిన్నారిని ఓ వ్యక్తి దేవుడిలా వచ్చి పట్టుకొని ప్రాణాలు రక్షించాడు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1.టార్గెట్ 175.. చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేస్తే సాధ్యమే: సీఎం జగన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధి, అంకితభావం, నాణ్యతతో నిర్వహిస్తే 175కి 175 స్థానాల్లో విజయం సాధ్యమేనని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. తెలంగాణకు నాలుగు రోజులపాటు అతిభారీ వర్షాల హెచ్చరిక.. ఏపీలోనూ వానలు తెలంగాణలో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఏపీ గ్రోత్ స్టోరీ దేశానికే స్ఫూర్తి.. నేరుగా చూడటానికి రాష్ట్రానికి వచ్చా వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాలు అనుసరించాలని తాను సూచిస్తానని నీతి ఆయోగ్ సభ్యుడు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సంచలన నిర్ణయం! ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ప్రకటించారు. తన సొంత నియోజకవర్గం శికారిపుర నుంచి తన కుమారుడు బీవై విజయేంద్ర పోటీ చేస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. మంకీపాక్స్ కేసులు సంఖ్య మూడుకి! తాజా కేసు ఎక్కడంటే.. దేశంలో మూడో మంకీపాక్స్ కేసు వెలుగు చూసింది. అదీ కేరళలోనే కావడం గమనార్హం. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శుక్రవారం ధృవీకరించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. TS: సంస్థాగతంగా ‘హస్త’వ్యస్తం! తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వరుస సభలు, చేరికలతో జోష్ కనిపిస్తున్నా.. సంస్థాగతంగా అనేక సమస్యలు వేధిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. మంత్రిగారి సన్నిహితురాలి ఇంట్లో నోట్ల కట్టలు! అర్పిత ఎవరంటే.. పశ్చిమ బెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED శుక్రవారం నిర్వహించిన దాడులు చర్చనీయాంశమయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. రూపాయి : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు వర్ధమాన కరెన్సీలు, అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలంగా నిలబడిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. శుభ్మన్ గిల్ అరుదైన ఫీట్.. సచిన్ రికార్డు బద్దలు..! వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేతో రీ ఎంట్రీ ఇచ్చిన భారత యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ గిల్ తన అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. హీరో శింబుపై మహిళా డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం వెబ్సిరీస్ల హవా నడుస్తోంది. ఓటీటీ సంస్థలే వీటిని స్ట్రీమింగ్ చేయడానికి అధిక ఆసక్తిని కనబరుస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. ఏపీ వైపు దేశం చూపు ఏపీ రాష్ట్రంలోని ఆర్బీకేల్లో రైతులకు అందుతున్న సేవలపై వివిధ రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆర్బీకేల్లో అమలవుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ద్రౌపది ముర్ముకు క్రాస్ ఓటింగ్ బలం.. విపక్షాలే దగ్గరుండి గెలిపించాయ్! రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కీలకంగా మారడం ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ చెల్లదు. అంటే.. క్రాస్ ఓటింగ్కు లైన్ క్లియర్ అన్నమాట. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3.Draupadi Murmu: గిరిజన ఘన మన... అధినాయకి గిరిజన ముద్దుబిడ్డ ద్రౌపదీ ముర్ము కొత్త చరిత్ర లిఖించారు. సంతాల్ ఆదివాసీ తెగకు చెందిన ఆమె భారత 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. CM YS Jagan: ప్రగతికి అద్దం పట్టాలి నవరత్నాలతో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.1.65 లక్షల కోట్లను డీబీటీ (నేరుగా నగదు బదిలీ) ద్వారా జమ చేసిందని, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5.Sri Lanka: శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలపై కొత్త అధ్యక్షుడి ఉక్కుపాదం! ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు మమత షాక్.. ఓటింగ్కు దూరం ఉపరాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో విపక్షాలకు షాక్ ఇచ్చారు పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. గాంధీల పేరుతో కావాల్సినంత డబ్బు సంపాదించాం: కాంగ్రెస్ ఎమ్మెల్యే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు.గత ఏడాది అసెంబ్లీ వేదికగానే అత్యాచారంపై మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఈ టెక్నాలజీతో..కొత్తగా 1.4 కోట్లకు పైగా ఐటీ ఉద్యోగాలు! క్లౌడ్ సర్వీసుల వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో 2026 నాటికి దీని ద్వారా 1.4 కోట్ల పైచిలుకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ పేర్కొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. విరాట్ కోహ్లికి రెస్ట్ అవసరమా..? అసలే ఫామ్ కోల్పోయి..! ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి విండీస్ సిరీస్కు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. అనసూయ ‘దర్జా’ మూవీ రివ్యూ అనసూయ భరద్వాజ్.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు యాంకరింగ్తో పాటు ఇటు సినిమాల్లోనూ రాణిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్.. ముర్ము కోసం ఆ ఊరిలో పండుగ రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కోసం సర్వం సిద్ధమైంది. భారత దేశానికి పదిహేనవ రాష్ట్రపతి ఎవరు అవుతారనే సస్పెన్స్ మరికొన్ని గంట్లలో వీడిపోతుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2.హైకోర్టు సంచలన తీర్పు.. తమిళనాట పాలి‘ట్రిక్స్’లో ట్విస్ట్ అన్నాడీఎంకేలో నంబర్–1 అనే స్థాయికి పళనిస్వామి చేరుకుంటున్నారు. ఆధిపత్యపోరులో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ వస్తున్న ఆయనకు తాజాగా మరో విజయం దక్కింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. UK: బ్రిటన్ ప్రధాని పీఠం కోసం...రిషి X ట్రస్ భారత మూలాలున్న బ్రిటన్ మాజీ మంత్రి రిషి సునాక్ (42) చరిత్ర సృష్టించేందుకు మరింత చేరువయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. దెబ్బ తిన్న భారీ టెలిస్కోప్ జేమ్స్ వెబ్.. ఆందోళనలో నాసా అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత సంచలనంగా.. అదే సమయంలో కీలకంగానూ మారింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం: అది సామాజిక ఆర్థిక నేరం ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)లో జరిగిన రూ.371 కోట్ల కుంభకోణం సామాజిక–ఆర్థిక నేరమని హైకోర్టు తెలిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఆయనే నా భర్త.. ఇదే సాక్ష్యం: కాంగ్రెస్ నేత నవ్యశ్రీ కర్నాటకలోని బెళగావి కాంగ్రెస్ నాయకురాలు, సామాజిక కార్యకర్త నవ్య శ్రీ రావు ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7.దక్షిణాఫ్రికా టీ20 క్రికెట్ టీమ్పై రిలయన్స్ కన్ను! పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్.. క్రికెట్ ప్రపంచంలో కూడా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఈడీ ముందుకు సోనియా నేషనల్ హెరాల్డ్–ఏజేఎల్ వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. జింబాబ్వేతో వన్డే సిరీస్.. భారత కెప్టెన్గా కేఎల్ రాహుల్..! ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా నేరుగా కరీబీయన్ టూర్కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటలో భాగంగా మూడు వన్డేలు, 5 టీ20ల సిరీస్లో విండీస్తో భారత్ తలపడనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆ సస్పెన్స్ తెలియాలంటే పరంపర-2 చూడాల్సిందే.. .గతేడాది నెటిజన్లను విపరీతంగా ఆకర్షించిన వెబ్సిరీస్లలో ఇది ఒకటి. డిస్నీ+హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్సిరీస్ మొదటి సీజన్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఈవెనింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. రామాయపట్నం పోర్టుతో ఏపీకి ఎంతో మేలు.. సహకరించిన వాళ్లకు కృతజ్ఞతలు: సీఎం జగన్ రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. బుధవారం పోర్టు పూజా కార్యక్రమం, శంకుస్థాపనల సందర్భంగా నిర్వాసితులను ఉద్దేశించి ప్రసంగించారు ఆయన 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. పోలీసులకు, గ్యాంగ్స్టర్స్కు మధ్య భీకర కాల్పులు.. సింగర్ సిద్ధూ హత్య కేసులో ఇద్దరు నిందితులు హతం పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, గ్యాంగ్స్టర్స్కు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇద్దరు నిందితులు హతమయ్యారు. ముగ్గురు పోలీసులకు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. టీడీపీలోనూ ఓ షిండే.. చంద్రబాబుకి గెలిచే శక్తి లేదు: టీడీపీ కీలక నేత వ్యాఖ్యల కలకలం తెలుగు దేశం పార్టీకి చెందిన కీలక నేత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేలా.. టీడీపీకి సీఎం రమేష్ ఉన్నాడంటూ ఆయన కామెంట్ చేశారు. అంతేకాదు.. రాబోయే ఎన్నికల్లోనూ టీడీపీకి పరాజయం తప్పదని జోస్యం చెప్పారాయన. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. పోర్టు మా కల.. జగనన్నకు కృతజ్ఞతలు: నిర్వాసితులు ప్రగతి తీరంగా రామాయపట్నం పోర్టును తీర్చిదిద్దుతుండడంపై నెల్లూరు, ప్రకాశం వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూమి పూజ, శంకుస్థాపన పనుల ప్రారంభంతో తమ కల నెరవేరనుందని చెప్తున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. బియ్యం సేకరణ నిలిపివేతపై కేంద్రం వివరణ.. ‘అంతా తెలంగాణ సర్కారే చేసింది’ తెలంగాణలో బియ్యం సేకరణ నిలిపివేతపై కేంద్రం వివరణ ఇచ్చింది. ప్రధానమంత్రి అన్న యోజన కింద ఇవ్వాల్సిన బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని.. అందుకే సెంట్రల్ పూల్లోకి బియ్యం సేకరించడాన్ని నిలిపివేశామని కేంద్రం ప్రకటించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే శ్రీలంకలో మరో అన్యూహ ఘటన చోటుచేసుకుంది. బుధవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని రణిల్ విక్రమ సింఘే.. కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాగా, లంక 8వ అధ్యక్షుడిగా విక్రమ సింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. సుప్రీంకోర్టులో థాక్రేకు మళ్లీ ఎదురుదెబ్బ.. సీఎం షిండే వర్గానికి గడువిచ్చిన సుప్రీం శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. పార్టీపై ఆధిపత్యం కోసం థాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్ల విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అప్పటిలోగా ఏక్నాథ్ షిండే వర్గం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఎంపీగా పరుగుల రాణి ప్రమాణం.. సంతోషంగా ఉందంటూ ప్రధాని ట్వీట్ ఇటీవలే రాజ్యసభకు నామినేట్ అయిన పరుగుల రాణి, మాజీ అథ్లెట్ పీటీ ఉష ఇవాళ (జూలై 20) ఉదయం పార్లమెంట్ భవనంలో ప్రమాణం చేశారు. రాజ్యసభ స్పీకర్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు.. వెనక్కు తగ్గిన నారాయణ మెగాస్టార్ చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించాడు సీపీఐ నారాయణ. తాను వాడిన పదాలను భాషాదోషంగా పరిగణిస్తున్నానని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని సూచించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10.ప్రయాణికులకు షాకిచ్చిన భారతీయ రైల్వే! రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది ఐఆర్సీటీసీ. ఇకపై రైళ్లలో భోజనం, స్నాక్స్ ధరలను ఏకంగా రూ.50 పెంచేసింది. ఈ విషయాన్ని ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ సర్క్యూలర్ కూడా జారీ చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఈవెనింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. అధికారం అంటే అజమాయీషీ కాదు.. అందరికీ సంక్షేమం: సీఎం జగన్ అధికారం అంటే అజమాయిషీ కాదు.. అధికారం అంటే ప్రజల మీద మమకారం.. ప్రజలందరి సంక్షేమం అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివారికి లబ్ధి చేకూరేలా.. కొత్త లబ్ధిదారుల ఖాతాలోకి సంక్షేమ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన ప్రసంగించారు . 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమే: కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం మళ్లీ పాత పాటే అందుకుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ పేర్కొన్నారు. ఈ మేరకు లోక్సభలో కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. నూపుర్ శర్మకు ప్రాణహాని ఉంది నిజమే.. అరెస్టు నుంచి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు నూపుర్ శర్మకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమెపై ఆగస్టు 10వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నూపుర్ శర్మకు ప్రాణహాని ఉందని అత్యున్నత న్యాయస్థానం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. పువ్వాడ అనవసర విమర్శలు మానుకోవాలి పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని.. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడటాన్ని తప్పుపట్టారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. క్లౌడ్ బరస్ట్పై సీఎం కేసీఆర్ అలా.. గవర్నర్ తమిళిసై ఇలా.. క్లౌడ్ బరస్ట్పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వచ్చిన గోదావరి వరదలు క్లౌస్ బరస్ట్ వల్ల కాదని ఆమె అన్నారు. ఇవి ఎగువ ప్రాంతంలో ఎప్పుడూ వచ్చే వరదలే అని.. కాకపోతే ఈసారి కాస్త ఎక్కువ వరదలు వచ్చాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఇలా అయితే జీఎస్టీ ఉండదు: నిర్మలా సీతారామన్ క్లారిటీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ద్వారా కీలక ప్రకటన చేశారు. ప్యాకేజీ ఫుడ్స్, ఆసుపత్రి బెడ్స్పై 5 శాతం జీఎస్టీ బాదుడుపై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో జీఎస్టీ వర్తించని కొన్నివస్తువుల జాబితాను విడుదల చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. నానికి బిగ్ షాక్..ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా? కెరీర్ బిగినింగ్ నుంచి చేతినిండా చిత్రాలతో ఎప్పుడూ బిజీగా కనిపించాడు నేనురల్ స్టార్ నాని. అయితే అంటే సుందరానికి తర్వాత ఈ స్పీడ్ తగ్గింది. చేతిలో ఉన్న ఒకే ఒక సినిమా దసరా ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. పేరుకే సౌతాఫ్రికా టి20 లీగ్.. అన్ని ఫ్రాంచైజీలు మనోళ్లవే.. మినీ ఐపీఎల్ తలపిస్తోంది క్రికెట్లో అత్యంత విజయవంతమైన లీగ్గా పేరు పొందింది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్). క్యాష్రిచ్ లీగ్గా ముద్రించుకున్న ఈ టోర్నీ ఆటగాళ్లకు కాసుల పంట పండిస్తుంది. వేలంలో కోట్ల రూపాయలను గుమ్మరించే ఐపీఎల్ ఫ్రాంచైజీలు విదేశీ లీగ్ల్లోనూ తమ హవాను చూపించడం మొదలెట్టాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. పొరపాటున కూడా మొహానికి సబ్బు వాడను.. నా బ్యూటీ సీక్రెట్ అదే! బాలీవుడ్ తెరపై వెలిగిన మంగళూరు అందం శిల్పాశెట్టి. తన సౌందర్యంతో యువతను కట్టిపడేసి 90వ దశకంలో ఆరాధ్య హీరోయిన్గా మారింది. నటిగా, నిర్మాతగా, డాన్సర్గా తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్ హర్యానాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. తావడు డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్ను దుండగులు దారుణంగా హతమార్చారు. నూహ్లో అక్రమంగా మైనింగ్ జరుగుతుందనే పక్కా సమాచారంతో రైడింగ్కు వెళ్లిన ఆయనను.. మాఫియా గ్యాంగ్ ట్రక్కుతో తొక్కించి కిరాతకంగా చంపింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1.లక్షల కుటుంబాలకు న్యాయం జరగాలంటే.. మనం మళ్లీ రావాలి ‘లక్షలాది కుటుంబాలు మనపై ఆధారపడ్డాయి... ఆ కుటుంబాలకు న్యాయం జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తిరిగి అధికారంలోకి రావాలి..’అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గ నిర్దేశం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. సౌర తుపాను!.. జీపీఎస్, రేడియో సిగ్నళ్లకు అంతరాయం సౌర తుపాను మంగళవారం భూమిని తాకనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యక్తం చేసిన ఏకాభిప్రాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. తగ్గుతున్న గోదా‘వడి’ వర్షాలు తెరిపి ఇవ్వడం, ఉపనదుల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతుండటంతో గోదా‘వడి’ కూడా క్రమేణ తగ్గుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. మీ విమర్శ తర్వాతే బెదిరింపులు ఎక్కువయ్యాయి.. మళ్లీ సుప్రీంకు నూపుర్ బీజేపీ బహిష్కృత నేత, ప్రవక్త కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపుర్ శర్మ మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. షిండే అంకుల్.. సీఎం కావడం ఎలా? నన్ను గౌహతి తీసుకెళ్తావా? షిండే అంకుల్.. ముఖ్యమంత్రి కావడం ఎలా? అంటూ అమాయకంగా అడిగిన ఓ చిన్నారి ప్రశ్న ఇంటర్నెట్లో నవ్వులు పూయిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. కేసీఆర్ను ఇకపై పరుష పదజాలంతో విమర్శించను: అర్వింద్ గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై విరుచుకుపడుతున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఫైటర్ జెట్లో ‘బోరిస్’ సెల్ఫీ వీడియో.. నెటిజన్ల పైర్! బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పైలట్ యూనిఫామ్ ధరించి టైఫూన్ ఫైటర్ జెట్లో చక్కర్లు కొట్టారు. ఫైటర్ జెట్లో గగన విహారం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన వెస్టిండీస్ ఓపెనర్..! వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ లెండిల్ సిమన్స్ అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికాడు. సిమన్స్ తన నిర్ణయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా సోమవారం ప్రకటించాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. దళపతి విజయ్కి విలన్గా సమంత?.. ఏ చిత్రమంటే.. నటుడు విజయ్తో సమంత ఢీకొన పోతున్నారా? అవుననే చర్చ కోలీవుడ్లో జరుగుతుంది. కోలీవుడ్లో విజయ్కు ఉన్న స్టార్డం అంతా ఇంతా కాదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఈవెనింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై సీఎం జగన్ సమీక్ష ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి రిజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు హాజరయ్యారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. చంద్రబాబు చీప్ పాలిటిక్స్: మంత్రి కారుమూరి గోదావరికి ఎన్నడూ లేనంతగా ఉధృతంగా వరదలు వచ్చాయని.. ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరదలపై అధికారులను అలర్ట్ చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. 48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్ రాష్ట్రంలో వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సోమవారం ఉదయం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో వరద ప్రభావిత ఆరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీకొట్టిన లారీ కామారెడ్డి జిల్లాలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మద్నూర్ మండల సమీపంలోని మేనూర్ హైవేపై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. కాంగ్రెస్కు షాకిచ్చిన సీతక్క.. పొరపాటున ద్రౌపది ముర్ముకు ఓటు దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటు వేసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. డెలివరీ బాయ్ కాదు హీరో.. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న ఫ్యామిలీని బయటకు అర్ధరాత్రి మంటల్లో కాలిపోతున్న ఇంట్లోకి ప్రాణాలకు తెగించి వెళ్లాడు ఓ పిజ్జా డెలివరీ బాయ్. అందులో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా కాపాడాడు. ఈ క్రమంలో అద్దాలు పగలగొట్టి మరీ మొదటి అంతస్తు నుంచి దూకి చేతికి గాయం చేసుకున్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అనూహ్య నిర్ణయం! ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు భారీ కుదుపు! స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అనూహ్యంగా వన్డేల నుంచి తప్పుకున్నాడు. తాను వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు స్టోక్స్ సోమవారం ప్రకటించాడు. దక్షిణాప్రికాతో డర్హమ్లో మంగళవారం జరిగే వన్డే మ్యాచ్ తన చివరిదని ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. తెలుగు ప్రేక్షకులపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. టాలీవుడ్లో సినిమా షూటింగ్స్ బంద్పై అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొడక్షన్ వ్యయం తగ్గించే విషయమై నిర్మాతలు అందరూ కూర్చొని చర్చించామని ఆయన తెలిపారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. 8 యాప్లను డిలీట్ చేసిన గూగుల్.. మీరు చేయకపోతే డేంజరే! ప్రస్తుత 4జీ కాలంలో ప్రతి ఒక్కరి జేబులో స్మార్ట్ఫోన్ ఉంటోంది. టెక్నాలజీ పుణ్యమా అని మనకు కావాల్సినవన్నీ మొబైల్లోనే ప్రత్యక్షమవుతన్నాయి. అయితే దీంతో పాటే కొన్ని సార్లు వైరస్, హాకర్ల రూపంలో ప్రమాదాలు వస్తుంటాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఈ హీరోయిన్ ధరించిన డ్రెస్ ధర 45వేల పైమాటే! ప్రత్యేకత ఏమిటంటే! ఆవకాయ బిర్యానీ గుర్తుంది కదా.. వంటకం కాదండీ.. రెస్టారెంట్ పేరు అంతకన్నా కాదు. అచ్చతెలుగు హీరోయిన్.. మదనపల్లె మగువ.. బిందు మాధవి. గ్లామర్తో వెండి తెర మీదే కాదు తనదైన సిగ్నేచర్ స్టయిల్తో ఫ్యాషన్ వరల్డ్లోనూ మెరిసిపోతోంది ఇలా 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా ఉప రాష్ట్రపతి ప్రతిపక్షాల అభ్యర్థిని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆదివారం ప్రకటించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కర్నాటకకు చెందిన మాజీ మహిళా గవర్నర్ మార్గరెట్ ఆల్వాను పోటీలో నిలిపినట్టు పవార్ మీడియా వేదికగా తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. యానాంలో వరద ఉధృతి కేంద్రపాలిత ప్రాంతం యానాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గౌతమీ నది ఉధృతితో యానాంలో పది కాలనీలు నీట మునిగాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. కేంద్రం విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలి: విజయసాయిరెడ్డి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. పీవీ సింధుకు అభినందనలు తెలిపిన సీఎం జగన్ సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ విజేతగా నిలిచిన పీవీ సింధును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర అనటం ఈ శతాబ్దపు జోక్: బండి సంజయ్ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి మహా ఉగ్రరూపం దాల్చింది. దీంతో తెలంగాణలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. అజాదీకా అమృత్ మహోత్సవ్: వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన సీఎం జగన్ స్వాతంత్ర దినోత్సవ 75 ఏళ్ల వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన అజాదీకా అమృత్ మహోత్సవ్ వీడియో కాన్ఫరెన్స్లో సీఎం జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. అమెరికాలో 'గొటబయ' కుమారుడి ఇంటి ముందు ఆందోళన శ్రీలంకలో ఆందోళనలు ఉద్ధృతంగా మారటం వల్ల దేశాన్ని విడిచి పారిపోయారు మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స. ముందుగా మాల్దీవులకు వెళ్లగా.. అక్కడ సైతం లంక పౌరులు గొటబయకు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. 100 డాలర్ల దిగువకు చముర ధర..పెట్రో ధరలు ఎందుకు తగ్గడం లేదు! భారత్లో క్రూడాయిల్ ధర బ్యారల్ 100డాలర్లకు దిగువకు చేరాయి. ఏప్రిల్ తర్వాత తొలిసారి బ్యారల్ ధర తగ్గడంతో వాహన దారులు ఫ్యూయల్ ధరలు తగ్గుతాయని ఊహించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9.కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన బాబర్ ఆజాం.. తొలి ఆసియా ఆటగాడిగా..! శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం అంతర్జాతీయ క్రికెట్లో పది వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. 'ఓ మై గాడ్ మీకు అలా అర్థమైందా'.. పిల్లలపై ఉపాసన క్లారిటీ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. పిల్లాడు బూతులు మాట్లాడుతున్నాడు.. పొలిటికల్ లీడర్లు మాట్లాడుతుంటే టీవీ పెట్టారా..? నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయం.. లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి. ఏదో అంశంపై వేడి వేడిగా చర్చ జరుగుతోంది. ప్రఖ్యాత సోషలిస్టు నేత రామ్ మనోహర్ లోహియా ఆగ్రహంతో.. ‘ప్రధాని నెహ్రూ మొఘల్ చక్రవర్తుల కోర్టుల్లో చప్రాసీలుగా పనిచేసిన వంశం నుంచి వచ్చినవాడు..’ అని మాట తూలారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. Atchannaidu: అచ్చెన్నాయుడు ఆడియో కలకలం టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆడియో కలకలం రేపుతోంది. ఆ ఆడియోలో అచ్చెన్న మరొకరి సంభాషణ గూడు పుఠానీలా ఉంది. సంతమ్మాళి మండలం కోటపాడు–కొత్తూరు గ్రామ వాసి మృతి వెనుక కుట్రే ఏదో దాగి ఉంద ని తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. Godavari Floods 2022: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద విశ్వరూపం భద్రాచలం నుంచి వస్తున్న వరద ఉద్ధృతి గంట గంటకూ పెరుగుతుండడంతో గోదారమ్మ అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద భీతిగొలిపేలా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. పెట్టుబడుల వాస్తవరూపంలో ఏపీ నంబర్ 1 రాష్ట్రంలో ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నారు. పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పరిశ్రమలు త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ఘనంగా లష్కర్ బోనాలు.. భారీగా తరలివస్తున్న భక్తులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సంబురం మొదలయ్యింది. తల్లి బయిలెల్లినాదో.. నాయనో.. అమ్మా బయిలెల్లినాదో.. అంటూ భక్తుల సందడి ప్రారంభమయ్యింది. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా తొలిపూజ నిర్వహించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. MLA Seethakka: సీతక్కకు తప్పిన ప్రమాదం ములుగు ఎమ్మెల్యే సీతక్కకు ప్రమాదం తప్పింది. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శించేందుకు శనివారం ఆమె ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి జంపన్నవాగు మీదుగా పడవలో వెళ్లారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ENG vs IND: విజయంతో ముగించేందుకు... ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు పర్యటన చివరి అంకానికి చేరింది. గత ఏడాది అర్ధాంతరంగా ఆగిన టెస్టు సిరీస్ను ఈ నెలారంభంలో ఓటమితో ముగించిన టీమిండియా ఆపై టి20 సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. 'ఇదేం పద్ధతయ్యా.. ఎలాన్ మస్క్ కొత్త రగడ' ఎలాన్ మస్క్.. మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ల మధ్య కొనుగోలు వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..మస్క్ను ట్విట్టర్ తరుపు లాయర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ట్విట్టర్ను కొనుగోలు చేసేందుకు ఫైనాన్స్ ఎలా పొందారని మస్క్ను ప్రశ్నిస్తూ ఇబ్బందులకు గురి చేసినట్లు తెలుస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Shabaash Mithu: సండే సినిమా ఉమన్ ఇన్ బ్లూ ‘మెన్ ఇన్ బ్లూ’ అంటే భారత క్రికెట్ జట్టు. అంటే మగ జట్టు. క్రికెట్ మగవారి ఆట. క్రికెట్ కీర్తి మగవారిది. క్రికెట్ గ్రౌండ్ మగవారిది. కాని ఈ ఆటను మార్చే అమ్మాయి వచ్చింది. ‘మెన్ ఇన్ బ్లూ’ స్థానంలో ‘ఉమెన్ ఇన్ బ్లూ’ అనిపించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఐటీ రాజధానిలో హైటెక్ మయసభ..! ఇరవై అంతస్తుల భవనం...వేల మంది ఉద్యోగులు.. వందల సంఖ్యలో కార్లు! నేలపై.. భూగర్భంలోనూ పార్కింగ్! హైటెక్ యుగంలో ఏ ఐటీ ఆఫీసును తీసుకున్నా ఇలాగే ఉంటుంది! ఇలాంటి ఆఫీసులో మిత్రుడిని కలిసేందుకు వెళ్లారనుకోండి... పార్కింగ్ స్థలం వెతుక్కునేందుకు పదిహేను నిమిషాలు.. సెక్యూరిటీ వ్యవహారాల పూర్తికి ఇంకొన్ని నిమిషాలు.. రిసెప్షన్లోనో.. క్యాంటీన్లోనో పడిగాపులు..ఇదీ తంతు! వందేళ్ల రాబర్ట్ బాష్ కంపెనీలో మాత్రం దీనికి భిన్నం! 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1.ఆదుకో.. మావయ్యా.. గమనించిన సీఎం జగన్ కాన్వాయ్ ఆపి.. కాన్వాయ్ వేగంగా దూసుకెళుతున్నప్పటికీ ఆపన్న హస్తం కోసం రోడ్డు పక్కనే ఎదురు చూస్తున్న ఓ కుటుంబం సీఎం జగన్ దృష్టి నుంచి దాటిపోలేదు. విశాఖ షిప్ యార్డులో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసే పొన్నపువ్వు ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందాడు. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.భద్రా‘జలం': క్షణక్షణం భయం భయం.. రంగంలోకి సైన్యం భద్రాచలం వద్ద గోదావరి మరింత ఉధృతంగా మారుతోంది. గంటగంటకూ మరింతగా వరద మట్టం పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయానికి 71 అడుగులతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3.గోదా'వర్రీ'!.. 3వ ప్రమాద హెచ్చరిక జారీ గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఉప నదులు ఉప్పొంగుతుండటంతో అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి చూసి జనం హడలిపోతున్నారు. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4.పావులు కదుపుతున్న బోరిస్ జాన్సన్.. రిషి సునాక్ ఓటమికి స్కెచ్! బ్రిటన్ ప్రధాని రేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక, బ్రిటన్ ప్రధాని పదవి కోసం రిషి సునాక్, పెన్నీ మార్డౌట్తో సహా మరో ఐదుగురి మధ్య పోటీ సాగుతున్నది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.పన్నీరు సెల్వానికి షాకిచ్చిన పళనిస్వామి పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి తప్పించేందుకు పళనిస్వామి యత్నిస్తున్నారా? అవుననే సమాధానం అన్నాడీఎంకేలో వినిపిస్తోంది. ఇప్పటికే పన్నీర్సెల్వం, ఆయన అనుచరులపై బహిష్కరణ వేటు వేసిన పళనిస్వామి, ప్రధాన ప్రతిపక్ష ఉపనేత హోదా నుంచి తొలగించే యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6.తగ్గేదేలే.. కేంద్రంపై సమరమే..! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలపై పార్లమెంటుతో పాటు దేశవ్యాప్త నిరసనలు చేపట్టాలని సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.తాజా సర్వే: ఈ యువతకు ఏమైంది? పెళ్లి వద్దంటున్నారు! ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరాలని పెద్దలు అంటారు. ఉద్యోగం వచ్చి కెరీర్లో స్థిరపడ్డాకే పెళ్లి అనే భావన మన దగ్గర పెరిగి చాలాకాలం అయ్యింది. ఇప్పుడు పెళ్లే వద్దనుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరగడం గమనించాల్సిన సంగతి. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8.అదానీ గ్రూప్ చేతికి ఇజ్రాయెల్ పోర్టు ఇజ్రాయెల్లోని పోర్ట్ ఆఫ్ హైఫా ప్రైవేటీకరణ టెండర్ను దేశీ దిగ్గజం అదానీ గ్రూప్లో భాగమైన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్), గాడోట్ గ్రూప్ కన్సార్టియం దక్కించుకుంది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.రెమ్యునరేషన్ లెక్కలు బయటపెట్టిన కీర్తి పారితోషికం పెంచలేదని అంటోంది కీర్తి సురేష్. కొన్ని చిత్రాలకు తగ్గించే రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని అంటోంది ఈ బ్యూటీ. దక్షిణాది సినిమాలో నటి కీర్తీసురేశ్కు అంటూ కచ్చితంగా ఒక పేజీ ఉంటుంది. జాతీయ అవార్డును గెలుచుకున్న ఈ అమ్మడు ఇటీవల మహేశ్బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటించి విజయాన్ని సాధించింది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10.ఐర్లాండ్ ఓడినా... వణికించింది! అయ్యో... ఐర్లాండ్! కొండను కరిగించే పనిలో పరుగు తేడాతో ఓడింది. ఇదివరకే న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోల్పోయిన ఐర్లాండ్ మూడో మ్యాచ్ ఓటమితో ‘వైట్వాష్’ అయ్యింది. కానీ అసాధారణ పోరాటంతో ఆఖరి బంతి దాకా కివీస్ ఆటగాళ్లను వణికించింది 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. అబద్ధాలు చెప్పడంలో దుష్టచతుష్టయాన్ని మించిన వారు లేరు: సీఎం జగన్ రాష్ట్రంలో ఇంటింటికి మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వం ఉంది. నలుగురు ధనికుల కోసం, దత్తపుత్రుడి కోసం నడిచే ప్రభుత్వం కాదన్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. కలవరపెడుతున్న కొత్త కేసులు.. పాజిటివిటీ రేటు పెరుగుతోంది కొత్త వేరియెంట్ ముప్పు రాకున్నా.. భారత్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 20వేలకు పైనే కొత్త కేసులు నమోదు అయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ఒకే ఒక్క ఎమ్మెల్యే..ఎంఎన్ఎస్కు జాక్పాట్.. షిండే కేబినెట్లో చోటు! మహారాష్ట్రలో శివ సేన చీలిక తర్వాత.. రెబల్ వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై దృష్టిసారించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. TS: ఎన్నికలపై కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. గోదారమ్మా ఇక శాంతించు.. రికార్డులు బద్దలుకొట్టిన వరద ప్రవాహం భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. 36 ఏళ్ల తర్వాత మొదటిసారి రికార్డు స్థాయిలో 70 అడుగులు దాటి వరద నీరు ప్రవహిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. చైనాకు చెక్ పెట్టేలా... భారత్కి అమెరికా అండ చైనా వంటి దురాక్రమణ దారులకు అడ్డుకట్టవేసేలా రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసుకునేలా భారత్కి అమెరికా మద్దతు ఇచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఫౌండేషన్కు లక్షన్నర కోట్ల విరాళం..ప్రకటించిన బిల్ గేట్స్! ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు, ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించేందుకు నా వంతు సాయం చేస్తున్నాను. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అపూర్వ కలయిక.. దిగ్గజ క్రికెటర్తో మరో దిగ్గజం ఇంగ్లండ్, టీమిండియాల మధ్య జరిగిన రెండో వన్డేకు భారత్ నుంచి దిగ్గజ క్రికెటర్లు హాజరయ్యారు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కూడా హాజరయ్యాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. వారియర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే? రామ్ పోతినేని, కృతీశెట్టి జంటగా నటించిన మూవీ వారియర్. ఆది పినిశెట్టి విలన్గా, అక్షర గౌడ ముఖ్యపాత్రలు పోషించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. తీవ్ర దుఃఖంలో ట్రంప్.. భార్య మృతితో భావోద్వేగ సందేశం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మొదటి భార్య ఇవానా ట్రంప్ (73) గురువారం కన్నుముశారు. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా తన సొంత సోషల్ మీడియా 'ట్రుత్ సోషల్' వేదికగా వెల్లడించారు. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. గుడ్డి రాతల ఈనాడు.. పీక్స్కు చేరిన బరి‘తెగింపు’ తెలుగుదేశం పార్టీ తాన అంటే ఈనాడు తందాన అంటుంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించాలని ప్రయత్నించే చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలను గుడ్డిగా అచ్చేస్తుంది. నిజానిజాల పట్టింపు లేదు. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. సీబీఎస్ఈ పరీక్షల తీరులో సంస్కరణలు విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేసే పద్ధతిలో నూతన సంస్కరణలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమల్లోకి తీసుకురావాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్ణయించింది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. Godavari River Floods: ఉగ్ర గోదారి 'హై అలర్ట్' గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఎగువనున్న మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కడెంవాగు ఉప్పొంగుతున్నాయి. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. రెండ్రోజులు మరిన్ని వానలు! ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ రాష్ట్రంలో ఆరు రోజులుగా దంచికొడుతున్న వానలు గురువారానికి కాస్త నెమ్మదించాయి. గురువారం కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదుకాగా.. రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 3.95 సెంటీమీటర్లుగా నమోదైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు అత్యధికంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 29.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. కాళేశ్వరానికి వరద పోటు కనీవినీ ఎరుగని రీతిలో గోదావరికి వచ్చిన భారీ వరద కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రభావం చూపింది. ప్రాజెక్టు పరిధిలోని సరస్వతి (అన్నారం), మేడిగడ్డ (లక్ష్మి) పంపుహౌస్లు పూర్తిగా నీట మునిగాయి. పంపుహౌస్లలోని పంపులు, మోటార్లు, ప్యానెల్ బోర్డు, విద్యుత్ పరిక రాలూ నీట మునిగాయి. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. భారత్-ఇంగ్లండ్ రెండో వన్డే:‘టాప్’లీ లేపేశాడు.. లార్డ్స్లో సీన్ రివర్స్ అయ్యింది. తొలి వన్డేలో మన పేస్కు తలవంచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్లాగే... ఇక్కడ ప్రత్యర్థి నిప్పులు చెరిగే బౌలింగ్కు భారత్ కుదేలైంది. దీంతో భారత్ రెండో వన్డేలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. మూడు నెలల కనిష్టమే.. అయినా రెండంకెల పైనే! టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్లో 15.18 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 జూన్తో పోల్చితే ఈ బాస్కెట్ ధర 15.18 శాతం పెరిగిందన్నమాట. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. మే నెలతో పోల్చితే ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, రెండంకెలపైనే ఈ రేటు కొనసాగడం ఇది వరుసగా 15వ నెల. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మా నాన్న రియల్ హీరో: వరలక్షి శరత్ కుమార్ పాన్ ఇండియా నటుడు శరత్కుమార్ను అభిమానులు సుప్రీం హీరో అంటారు. తమిళ సినిమాలో కథానాయకుడిగా ఎన్నో విలక్షణ పాత్రలు చేసిన ఈయన ఆ తరువాత నటనకు అవకాశం ఉన్న ప్రధాన పాత్రల్లో నటించడానికి కూడా వెనుకాడడం లేదు. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ట్యాక్సీ డ్రైవర్తో మహిళా టెక్కీ ప్రేమ పెళ్లి.. తప్పటడుగులు వేశానంటూ.. వితం ఇబ్బందుల్లో పడిందని ఆవేదన చెందిన మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గంగొండనహళ్లి నివాసి, ఐటీ ఉద్యోగి అయిన అనిత (25) మృతురాలు. 👉 పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. వరద తగ్గాక పోలవరం పనులు వేగవంతం చేయాలి: సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు.. ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. 15 మంది మృతి! అమర్నాథ్ యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు జమ్ముకశ్మీర్లోని కాజిగుండ్ ప్రాంతంలో గురువారం రోడ్డు ప్రమాదానికి గురైంది. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. నేనూ బీజేపీ ఎమ్మెల్యేనే.. కానీ ఇది కరెక్ట్ కాదు!.. సంచలన వ్యాఖ్యలపై పొలిటికల్ హీట్ బీజేపీకి ఊహించని పరిణామం ఒకటి ఎదురైంది. మధ్యప్రదేశ్లో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు.. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. కరోనాతో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొవిడ్-19తో ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో ఈ ఉదయం ఆయన అడ్మిట్ అయ్యారు. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఏ పదాన్ని నిషేధించలేదు: లోక్సభ స్పీకర్ స్పష్టత రాజకీయ విమర్శల నేపథ్యంలో అన్పార్లమెంటరీ పదాల జాబితా స్పష్టత ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఈ మేరకు ఎలాంటి పదాలపై నిషేధం విధించడం లేదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. Rishi Sunak: ‘నా ఆస్తి కాదు.. రికార్డ్స్ చూడండి’ బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతి వ్యక్తి రిషి సునాక్. ఈ క్రమంలో ఆయనపై పలు విమర్శలు వస్తున్నాయి. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. యోగి సర్కార్పై కోర్టు ధిక్కరణ దావా! వివరణ కోరిన సుప్రీం ఉత్తర ప్రదేశ్ యోగి సర్కార్పై కోర్టు ధిక్కరణ దావాకి సిద్ధమయ్యారు సమాజ్వాదీ పార్టీ నేత ఆజాం ఖాన్. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. గంగూలీకి అరుదైన గౌరవం.. బ్రిటిష్ పార్లమెంట్లో సత్కారం బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. 2002 నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా విజయం సాధించి (జులై 13) 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా .. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. స్టేజీపైనే యాంకర్ శ్యామలపై సీరియస్ అయిన ఆర్జీవీ సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్గోపాల్ వర్మ.సినిమాలు చూస్తారా? లేదా? అనేది జనాల ఇష్టం అంటూనే జయాపజయాలను లెక్క చేయకుండా వరుసపెట్టి చిత్రాలు తెరకెక్కిస్తున్నాడు వర్మ. 👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. వేలకోట్ల బిజినెస్: అమెరికాను ఏలేస్తున్న ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీలు! మనదేశానికి చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలు అమెరికా ఆర్ధిక వ్యవస్థను శాసిస్తున్నాయి. లక్షల మందికి ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తున్నాయి. 👉పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. Kadem Project: కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు.. భారీగా తగ్గిన వరద ప్రవాహం కడెం ప్రాజెక్ట్కు పెను ప్రమాదం నుంచి బయటపడింది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా తగ్గుముఖం పట్టింది. వరద నీరు తగ్గడంతో ముప్పు తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ప్రమాదం ఏం లేదని చెబుతున్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. నవరత్నాలతో సుస్థిర అభివృద్ధి.. నీతి ఆయోగ్ ప్రశంస నవరత్నాలతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సాధనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని నీతి ఆయోగ్ ప్రశంసించింది. అట్టడుగు స్థాయి నుంచి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు నవరత్నాలను ఏకీకరణ చేసి అమలు చేస్తోందని నీతి ఆయోగ్ పేర్కొంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. వలంటీర్ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం నాగార్జున యూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలంటీర్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ తరఫున రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున బుధవారం ఆర్థిక సాయం అందించారు. వలంటీర్ కుటుంబ సభ్యులకు రూ 10 లక్షల చెక్కు అందజేశారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘ఫిట్నెస్’ పెనాల్టీ మినహాయింపు.. ఇకనైనా నిర్లక్ష్యం వీడతారా..? రవాణా వాహన యజమానులకు పెద్ద ఊరట. ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోతే రోజుకు రూ. 50 చొప్పున అపరాధ రుసుము విధింపు నుంచి మినహాయింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది దాదాపు రెండు మూడు లక్షల వాహన యజమానులకు ఉపశమనం కలిగిస్తుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. బ్రిటన్ ప్రధాని పీఠం: తొలి రౌండ్ రిషిదే.. గట్టి పోటీ ఇస్తున్న పెన్నీ బ్రిటన్ ప్రధాని పీఠమెక్కబోయే కీలకమైన కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నిక రేసులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ (42) దూసుకెళ్తున్నారు. బుధవారం తొలి రౌండ్ ముగిసే సరికి ఆయన అత్యధికంగా 88 మంది పార్టీ ఎంపీల ఓట్లను సాధించారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. పళనిస్వామికి కొత్త తలనొప్పి.. కలకలం రేపిన రహస్య సంభాషణ మొన్నటి వరకు పన్నీర్సెల్వంతో పోరాడిన ఎడపాడి పళనిస్వామికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. పార్టీ నుంచి పొన్నయ్యన్ను బహిష్కరించాలని మాజీ మంత్రులు కొందరు అప్పుడే నిరసన గళం విప్పారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన పార్టీ ప్రముఖుడొకరు పొన్నయన్తో రహస్య సంభాషణ చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆడియో, ఆయనను బహిష్కరించాలనే డిమాండ్ ఎడపాడిని ఇరుకునపెట్టింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. భారత్ జోరును ఆపతరమా! బర్మింగ్హామ్ టెస్టు ఫలితం తర్వాత ఇంగ్లండ్ జట్టు ఊహించి ఉండకపోవచ్చు తాము టి20 సిరీస్ కోల్పోతామని...ఊహించకపోవచ్చు తొలి వన్డేలో ఇంత ఘోరంగా ఓడతామని...బుమ్రా స్వింగ్ బౌలింగ్ ఇంత ప్రమాదకరంగా ఉంటుందని అంచనా వేసి ఉండకపోవచ్చు...కానీ ఇప్పుడు వారికి టీమిండియా అసలు సత్తా ఏమిటో తెలిసొచ్చింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అప్పుడు ఇలియానాకు, ఇప్పుడు పూజాకు.. సేమ్ టూ సేమ్.. టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా వెలిగి పోతున్న నటి పూజా హెగ్డే. చిన్న గ్యాప్ దొరికినా విహారయాత్రకు బయలుదేతుంది. తాజాగా మూడు ఖండాలు.. నాలుగు నగరాలు.. ఒక నెల అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది ఈ భామ. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. 2021–2022: 41 నగరాల్లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు! హైదరాబాద్ రియల్టీ మార్కెట్ గత ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంది. ఇళ్ల ధరలు సగటున 11 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా 41 పట్టణాల్లో 2021–22లో ఇళ్ల ధరలు పెరిగినట్టు నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్హెచ్బీ) విడుదల చేసిన రెసిడెక్స్ సూచీ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. రోల్ మోడల్: తొలి ఇండియన్ అమ్మాయిగా చరిత్ర సృష్టించనున్న రిజా వయసుకు తగ్గట్టుగా మానసికంగా, శారీరకంగా పరిపూర్ణంగా ఎదగని పిల్లల...మాట, నడక, నవ్వు సాధారణ పిల్లలకంటే విభిన్నంగా ఉంటుంది. కొంతమంది అయితే ఒకటీ రెండు మాటలు కూడా స్పష్టంగా పలకడం కూడా కష్టమే. అటువంటిది డౌన్సిండ్రోమ్తో బాధపడుతోన్న రిజా రేజి ఏకంగా ప్రీమియర్ ఫ్యాషన్ షోకు ఎంపికైంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. గొటబాయకు ఎయిర్పోర్టులో అవమానం.. అరెస్టుకు భయపడి.. చివరికి సైనిక విమానంలో.. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఆంటోనోవ్ 32 అనే సైనిక విమానంలో బుధవారం వేకువ జామున ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. గొటబాయతో పాటు ఆయన సతీమణి, బాడీగార్డులు కలిపి మొత్తం నలుగురు ఈ విమానంలో దేశం దాటారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అవి మోదీ మార్కు సింహాలు.. క్రూరంగా, కోపంగా కనిపించడం అవసరమా? పార్లమెంట్ నూతన భవనంపై ప్రధాని మోదీ సోమవారం ఆవిష్కరించిన భారీ జాతీయ చిహ్నం(నాలుగు సింహాల)పై ప్రతిపక్షాలు, చరిత్రకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ చిహ్నాన్ని సైతం మోదీ ప్రభుత్వం వక్రీకరించిందని ఆరోపించారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. YSR Vahana Mitra: మూడేళ్ల కంటే మిన్నగా.. అర్హులైన ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వరుసగా నాలుగో ఏడాది ‘వైఎస్సార్ వాహనమిత్ర’ భరోసా లభించనుంది. 2022–23 సంవత్సరానికి గాను రాష్ట్రంలో 2,61,516 మంది సొంత ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఈ ఏడాది రూ.261.51 కోట్ల మేర డ్రైవర్లకు ప్రయోజనం కలగనుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. వరద వేగాన్ని ఎలా గుర్తిస్తారు? ప్రమాద హెచ్చరికలు ఎప్పుడు జారీ చేస్తారు? గోదావరి మహోగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలంలో తగ్గుతున్నా... ధవళేశ్వరంలో పెరుగుతోంది. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువన లంకల్లో ప్రజలను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వరద ప్రవాహం.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉధృతి.. దిగువకు నీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులు ముందుగానే అంచనాకు వస్తారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. దడ పుట్టిస్తున్న‘కడెం’ ప్రాజెక్టు.. 64 ఏళ్ల రికార్డు బద్దలు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద వస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గతంలో ఎన్నడూ లేనివిధంగా 64 ఏళ్ల రికార్డును బద్దలు చేస్తూ వరదనీరు వచ్చి చేరుతోంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు: ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలు, రాజ కీయ పక్షాల సవాళ్లు ప్రతి సవాళ్ల నడుమ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతుంటే.. ఈ చర్చతో సంబంధం లేకుండా పార్టీ ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. బుమ్రా బౌలింగ్.. రోహిత్ బ్యాటింగ్; టీమిండియా ఘన విజయం ఆకాశం మబ్బులు పట్టి ఉంది, పిచ్పై కాస్త పచ్చిక కనిపిస్తోంది కాబట్టి ఫీల్డింగ్ ఎంచుకున్నానంటూ టాస్ సమయంలో రోహిత్ తమ పేసర్లపై ఉంచిన నమ్మకాన్ని వారు గొప్పగా నిలబెట్టారు. స్వింగ్తో చెలరేగిన మన పేసర్ల అద్భుత బౌలింగ్ ముందు ప్రపంచ చాంపియన్ తలవంచింది. లైనప్లో ఒక్కో ఆటగాడి పేరు, ఇటీవలి ఫామ్ చూస్తే ఈ టీమ్ కనీసం 350 పరుగులు చేస్తుందేమో అనిపించగా, వంద దాటేందుకు కూడా ఆపసోపాలు పడింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. సమ్మర్ వార్ కు సై అంటున్న హీరోలు.. బరిలో 7 పెద్ద సినిమాలే! సినిమాలకు మంచి సీజన్ అంటే సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి... ఈ ఏడాది సమ్మర్ ముగిసింది. ఇక 2023 వేసవి బరిలో నిలిచేందుకు భారీ సినిమాలు రెడీ అవుతున్నాయి. డేట్ని ఫిక్స్ చేయకపోయినా వేసవి బరిలో నిలిచేందుకు ముందుగానే కర్చీఫ్ వేసేస్తున్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. టాటా ఎలక్ట్రిక్ కారు, ఒకసారి చార్జింగ్ చేస్తే 312కి.మీ ప్రయాణం! వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా నెక్సన్ ఈవీ ప్రైమ్ ప్రవేశపెట్టింది. ఎక్స్షోరూంలో ధర రూ.14.99–17.5 లక్షల మధ్య ఉంది. ఒకసారి చార్జింగ్ చేస్తే కారు 312 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. 129 పీఎస్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ ఏసీ మోటార్, 30.2 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ఏర్పాటు ఉంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. విషాదం: కుటుంబాన్ని కాటేసిన కరెంటు.. వైరు అంచు విద్యుత్ ఫ్యూజ్కు తాకడంతో.. వెలుగులు నింపే విద్యుత్ ఓ కుటుంబంలో చీకటి నింపింది. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. రెండేళ్ల బాబు అనాథయ్యాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ద్రౌపది ముర్ముకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు.. సామాజిక న్యాయాన్ని గెలిపిద్దాం: సీఎం జగన్ సామాజిక న్యాయంలో భాగంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏపీకి ఘనమైన చరిత్ర ఉంది: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ‘వారసత్వ కట్టడాలకు ఆంధ్రప్రదేశ్ నిలయం. ఆంధ్రప్రదేశ్కు ఘనమైన చరిత్ర ఉంది. ఎందరో మహనీయులు తెలుగు గడ్డపై జన్మించారు’ అని ఏపీ పర్యటనకు వచ్చిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ప్రధాని మోదీ తరఫున సీఎం వైఎస్ జగన్కు ధన్యవాదాలు: కిషన్ రెడ్డి ‘‘ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సీఎం వైఎస్ జగన్కు ధన్యవాదాలు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైఎస్సార్సీపీ మద్దతు పలకడం సంతోషం’’ అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష.. ఆ నాలుగు జిల్లాలకు రూ. 8 కోట్ల తక్షణ సాయం ఏపీలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘ఒత్తిడి కాదు.. కరెక్ట్ నిర్ణయం’ ద్రౌపది ముర్ముకే శివసేన మద్దతు రాష్ట్రపతి ఎన్నికల్లో ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన మద్దతుపై ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది. బీజేపీ-ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు శివసేన మద్దతు ప్రకటించేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. సీఎంకు చల్లటి చాయ్: అధికారికి నోటీసులు.. కఠిన చర్యలు! ముఖ్యమంత్రి, రాజకీయ ప్రముఖులకు చల్లని చాయ్ అందించిన వ్యవహారంలో.. ఓ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఒకే కోవిడ్ కేసు.. లాక్డౌన్లోకి 3లక్షల మంది.. బయటకు వచ్చారో అంతే..! రోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మొదటి నుంచే కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. కోవిడ్ ప్రభావిత నగరాలపై లాక్డౌన్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. హాట్ రేసు: ‘నువ్వా.. నేనా..సై’ అంటున్న దిగ్గజాలు దేశవ్యాప్తంగా వేగవంతమైన 5జీ సేవలు అందించే ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. త్వరలోనే 5జీ స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధమవుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. రోహిత్ ఆడనపుడు వీళ్లెవ్వరు మాట్లాడలేదు..కోహ్లి విషయంలో మాత్రం రోహిత్ శర్మ పరుగులు చేయనప్పుడు వీళ్లంతా ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావడం లేదు. మిగతా చాలా మంది ఆటగాళ్లు విఫలమైనప్పుడు కూడా స్పందించలేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. సమంత గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ‘యశోద’ డైరెక్టర్స్ సమంత తొలి పాన్ ఇండియా మూవీ యశోద షూటింగ్ పూర్తయిందని, ఒక్క పాట మాత్రమే మిగిలుందని తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Top News Today: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1..బురద జల్లడమే జనవాణి అజెండా దున్నపోతు ఈనిదంటే.. దూడను గాటన కట్టేయమన్న తరహాలో విపక్ష టీడీపీ, జనసేన, వాటికి కొమ్ముకాసే మీడియా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా రాజకీయ రంగు పులిమి రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం వారికి రివాజుగా మారింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజాగా నిర్వహించిన ‘జనవాణి’ కార్యక్రమమే ఇందుకు నిదర్శనం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2..అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం వర్ష బీభత్సం, 16 మంది భక్తుల దుర్మరణాలతో ఈ నెల 8 నుంచి తాత్కాలికంగా ఆగిన అమర్నాథ్ యాత్ర సోమవారం తిరిగి మొదలైంది. 12వ బ్యాచ్ కింద 4,236 మంది యాత్రికులు దర్శనానికి బయల్దేరారు. వీరంతా మంగళవారం ఉదయానికల్లా గుహకు చేరతారని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3.. లంకకు 20న కొత్త అధ్యక్షుడు కనీవినీ ఎరగని సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో అధికార మార్పిడికి రంగం సిద్ధమవుతోంది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స (73) పలాయనం, ప్రధాని రణిల్ విక్రమసింఘె (73) రాజీనామా ప్రకటన నేపథ్యంలో అన్ని పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పాటు కానుండటం తెలిసిందే. త్వరలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ వెంటనే మంత్రివర్గం రాజీనామా చేస్తుందని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4.. విదేశీ విద్యా వరం... ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ మార్గదర్శకాలు జారీ రాష్ట్ర విద్యార్థులను అంతర్జాతీయ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది చదువుల్లో నాణ్యత పెంపొందించి ప్రపంచంతో పోటీ పడేలా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5..Telangana Rains: వానలు డబుల్! సాధారణంతో పోలిస్తే రెట్టింపు వర్షపాతం మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడతాయని, పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6.. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది ఇవల విరాట పర్వం చిత్రంతో అలరించిన సాయి పల్లవి తాజాగా ‘గార్గి’ అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ జూలై 15న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా సాయి పల్లవి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన మనుసుని బాగా కదిలించిన కథ ఇది అని పేర్కొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7.. కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనే టీమిండియా ఇదే.. ఆంధ్ర అమ్మాయికి చోటు ఈ నెల 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్లోని బర్మింగ్హమ్లో జరిగే కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును ప్రకటించారు. టి20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులుగల భారత జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘనకు కూడా జట్టులో చోటు లభించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8.. నీతి ఆయోగ్ సీఈఓగా పరమేశ్వర్ అయ్యర్ బాధ్యతలు! నీతి ఆయోగ్ సీఈఓగా పరమేశ్వరన్ అయ్యర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జూన్ 30న పదవీ విరమణ చేసిన అమితాబ్ కాంత్ స్థానంలో అయ్యర్ తాజా బాధ్యతలు చేపట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9..Gita Gopinath: ఆర్థికశాస్త్ర దిగ్గజాల సరసన భారతీయురాలు.. తొలి మహిళగా రికార్డు ‘అర్థం కావాలేగానీ ఆర్థికశాస్త్ర విషయాలు చందమామ కథల కంటే ఎక్కువగా ఆకర్షిస్తాయి’ అంటారు. అది ఎంత వరకు నిజమో తెలియదుగానీ, గీతా గోపీనాథ్కు ఆర్థికశాస్త్రం అనేది శ్వాస! సివిల్ సర్వీసులలో చేరాలనేది తన మొదటి కల. అయితే ఆర్థికశాస్త్రంపై ఆసక్తి ఆమెను వేరే దారిలోకి తీసుకెళ్లింది. ప్రపంచ ఆర్థికశాస్త్ర దిగ్గజాల సరసన చేర్చింది... పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10.. గుంటూరులో లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామానికి చెందిన బండపల్లి ప్రత్యూష ఇండియన్ బుల్స్, రూపెక్స్ యాప్స్ నుంచి రూ.20,000 లోన్ తీసుకుంది. రూ.20 వేల రుణానికి లోన్ యాప్స్ నిర్వాహకులు రూ. 2 లక్షల వరకు వసూలు చేశారు. అయినా ఇంకా డబ్బులు కట్టాలని, లేకుంటే న్యూస్ ఫోటోస్ పెడతామని కేటుగాళ్లు బెదిరించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. గృహ నిర్మాణాల వనరులపై దృష్టి సారించండి: సీఎం జగన్ గృహ నిర్మాణాలకు వనరుల విషయంలో దృష్టిసారించాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సంబంధిత అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏపీ: సత్యకుమార్ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం సీరియస్ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని తాము వైఎస్సార్సీపీని కోరలేదంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్టానం ఖండించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. బుల్లెట్ అర ఇంచే ఉంటుంది.. గుండెల్లో దిగితే తెలుస్తుంది: కేసీఆర్కు ఈటల చురకలు సీఎం కేసీఆర్కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. New Parliament Building: రోమాలు నిక్కబొడిచేలా.. నాలుగు సింహాల చిహ్నం దేశంలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ భవన నిర్మాణాన్ని చేపట్టింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. 'క్యూట్'గా ఉంటే విమాన టికెట్పై అదనపు ఛార్జ్.. ఇందులో నిజమెంత? విమాన టికెట్లోనే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఫీ, యూజర్ డెవలప్మెంట్ ఫీ అంటూ వివిధ రకాల ఛార్జీలు వసూలు చేస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ సవాల్.. స్వీకరించిన బండి సంజయ్, ఉత్తమ్ తెలంగాణలో ఒక్కసారిగా ముందస్తు ఎన్నికల హీట్ పెరిగింది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. బ్రిటన్ పీఎం రేసులో భారత సంతతి రిషి.. పాత వీడియోతో విమర్శలు భారత సంతతికి చెందిన బ్రిటిష్ పొలిటీషియన్ రిషి సునాక్.. బ్రిటన్ ప్రధాని రేసులో ముందంజలో ఉన్నారు. పీపుల్స్ ఛాయిస్గా ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. మ్యాచ్ మధ్యలో కరోనాగా నిర్ధారణ.. బెంబేలెత్తిపోతున్న ఆటగాళ్లు శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్పై కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. Liger Movie: మాస్ స్టెప్పులతో విజయ్ దేవరకొండ డ్యాన్స్.. టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం లైగర్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఇండియన్ బిజినెస్ ఉమెన్గా 2022 బార్బీ: తొలిసారి సరికొత్తగా కాలానుగుణంగా, ప్రమాణాలకు అనుగుణంగా మారుతూ వస్తున్న బార్బీ బొమ్మలు తాజాగా మరో కొత్త రూపును సంతరించుకున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. కఠిన ఆంక్షలు అమలు చేసినా కట్టడి కాని కరోనా.. చైనాలో కొత్త వేరియంట్ కలకలం కరోనాను కట్టడి చేసేందుకు 'జీరో పాలసీ' పేరుతో లాక్డౌన్ సహా అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. అయినప్పటికీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటం డ్రాగన్ కంట్రీకి తలనొప్పులు తెస్తోంది. తాజాగా షాంఘై నగరంలోని పుడాంగ్ జిల్లాలో కరోనా ఒమిక్రాన్ సబ్వేరియంట్ B.A.5.2.1 అనే కొత్త రకాన్ని గుర్తించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ అన్నాడీఎంకే అంతర్గత కలహాలు క్లైమాక్స్కు చేరుకున్నాయి. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పన్నీరు సెల్వం పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశంపై నిషేధం లేదని తేల్చి చెప్పింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. శ్రీలంకలో జరిగిందే ఇక్కడా రిపీట్ అవుతుంది.. మోదీ కూడా గొటబాయలా.. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇద్రిస్ అలీ ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పట్టిన గతే మోదీకీ పడుతుందని అన్నారు. ఆయనలాగే మోదీ కూడా రాజీనామా చేసి పారిపోతారని పేర్కొన్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. విశాఖకు సీఎం జగన్.. టూర్ షెడ్యూల్ ఇదే..| ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటన ఖరారైంది. ఈనెల 13న ఉదయం 10.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి విచ్చేస్తారు. 11.05 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్కు వెళ్తారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Pawan Kalyan: జనవాణా.. విషవాణా? ‘జనవాణి’ పేరిట జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషవాణి వినిపిస్తున్నారు. అవాస్తవాలు, కట్టుకథలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన అనిత అనే మహిళతో ఆయన హైడ్రామా సృష్టించారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. IND vs ENG 3rd T20: సూర్య 'ప్రతాపం' సరిపోలేదు.. సిరీస్ మాత్రం టీమిండియాదే ఆఖరి పోరులో ఇంగ్లండ్ చెమటోడ్చి పరువు నిలబెట్టుకుంది. మూడో టి20లో సూర్య కుమార్ యాదవ్ (55 బంతుల్లో 117; 14 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులకు సరైన సహకారం లేక భారత్ 17 పరుగులతో ఓడింది. సిరీస్ను 2–1తో సరిపెట్టుకుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Dil Raju-Nithin: ఇండస్ట్రీలో 20 ఏళ్లు.. ఇది మామూలు విషయం కాదు ‘‘జయం’(2002) సినిమాతో మొదలైన నితిన్ ప్రయాణం ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. ఇంత పోటీలో కూడా నితిన్ సక్సెస్ ఫుల్గా ఉండటం గొప్ప విషయం. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ఎస్సై లీలలు.. పెళ్లి చేసుకుంటానని పదేళ్లుగా సహజీవనం, మరొక మహిళతో.. కణతపై తుపాకీ గురిపెట్టి వివాహితను ఓ పోలీసు అధికారి అత్యాచారం చేసిన ఘటన ఇంకా మరువక మునుపే పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లపాటు సహజీవనం చేసి మోసం చేసిన మరో పోలీసు అధికారి అరాచకం వెలుగులోకి వచ్చింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. DMart: డీమార్ట్ ఆకర్షణీయ ఫలితాలు.. మరింత పెరిగిన లాభాలు డీమార్ట్ స్టోర్ల నిర్వాహక దిగ్గజం ఎవెన్యూ సూపర్మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం పలు రెట్లు ఎగసి రూ. 643 కోట్లకు చేరింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. గురువాణి–1: నిన్ను వెలిగించే దీపం... నవ్వు ‘‘నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్/ దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని విషప్రయుక్తముల్,/పువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు/ విశుద్ధమైన లే/నవ్వులు– సర్వదుఃఖ శమనంబులు, వ్యాథులకున్ మహౌషథుల్’’ మహాకవి గుర్రం జాషువా గారి పద్యం ఇది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. తెలంగాణలో మూడు రోజులు బడులు బంద్ గత రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వర్షాల పరిస్థితిపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. 2024 తర్వాత బాబు ఏమైపోతాడోనని భయమేస్తోంది: విజయసాయిరెడ్డి జూలై 8,9 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్లీనరీని సక్సెస్ చేసిన అందరికీ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. 53మంది శివసేన ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు.. థాక్రేకు ఊరట! మహారాష్ట్రలో శివసేనపై తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ షిండే.. బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. బీజేపీ కోర్ కమిటీ మీటింగ్.. నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. కేంద్రం సైతం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. కాంగ్రెస్లో కలవరం.. బీజేపీతో టచ్లో కీలక నేతలు! దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. పార్టీలో యాక్టివ్గానే ఉన్నాను.. వారికే టికెట్లు ఇవ్వాలి: ఎంపీ కోమటిరెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికలు, రాహుల్ సభ ఎక్కడ పెట్టాలన్న అంశంపై చర్చించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. బెంగాల్లోనే కాదు.. దేశం మొత్తం పూజిస్తుంది: ప్రధాని మోదీ దేశంలో కాళీమాత వివాదం తీవ్ర దుమారం రేపిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలందరికీ ఎల్లవేళలా కాళీ ఆశీర్వాదాలు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. రూ 20వేల లోపు లభించే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే! టెక్నాలజీ పెరిగే కొద్ది స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజురోజుకి పెరిగిపోతుంది. ఆ డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు తయారీ సంస్థలు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. 40 ఏళ్లు అయినా గుండెలో నుంచి పోవట్లేదు: మణిరత్నం తమిళ సినిమా దర్శకుడు మణిరత్నం ఏ తరహా కథా చిత్రాన్ని తెరకెక్కించినా అందులో తన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. డ్రెస్సింగ్ రూమ్లో ప్రత్యక్షమైన ధోని.. ప్లేయర్లకు సలహాలు! ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా టీ20 సిరీస్లో అదరగొడుతోంది. మూడు మ్యాచ్ల టీ20 సీరిస్లో భాగంగా మొదటి రెండు మ్యాచ్ల్లో రోహిత్ సేన ఘన విజయం సాధించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. మీ కష్టాల పునాదులపైనే మన ప్రభుత్వం.. నిండు మనసుతో సెల్యూట్ భవిష్యత్తుపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్సార్సీపీ శాశ్వత అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. బాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదే: సీఎం జగన్ చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని, సంక్షేమ పథకాలను కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. యోగి రాయబారం: ‘రాజకీయ పరిణితి లేనోడు’.. అఖిలేష్కి ఒకేసారి డబుల్ షాక్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తర ప్రదేశ్ రాజకీయం మరింత మలుపులు తిరుగుతోంది. సీఎం యోగి రాయబారంతో ప్రతిపక్ష కూటమిలో మనస్పర్థలు బయటకు వస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. లంకలో ఆందోళన.. నిరసనల్లో మాజీ క్రికెటర్ జయసూర్య శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ హింసాత్మక ఘటనలు చోటుచేసకుంటున్నాయి. తాజాగా లంకేయులు అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే ఇంటిని ముట్టడించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. మత గురువును చంపాలనుకుని.. అబేపై కాల్పులు! జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే గురువారం దారుణ హత్యకు గురవటం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. సీఎం జగన్ భగభగమండే సూర్యుడిలాంటోడు: కొడాలి నాని చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5నాయుడు.. నలుగురు దొంగల ముఠాగా ఏర్పడి రాష్ట్రాన్ని దోచుకున్నారని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. చిక్కుల్లో ఎలన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు రద్దు అంశం ఎలన్ మస్క్ను మరింత చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్విట్టర్ కొనుగోలుకు తొలుత అంగీకరించి తర్వాత దానిని వద్దనుకోవడంతో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. '37 ఏళ్ల వయస్సులో అదరగొడుతున్నాడు’ టీ20 ప్రపంచకప్కు ఫాప్ డు ప్లెసిస్ను దక్షిణాఫ్రికా జట్టులోకి తీసుకోవాలని ఆ దేశ మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. జక్కన్న భారీ స్కెచ్.. ఆడియెన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా మహేశ్ మూవీ బాహుబలి సిరీస్తో ఇండియన్ ఫిల్మ్ స్థాయిని పెంచేశాడు దర్శకధీరుడు రాజమౌళి. తర్వాత గ్రాఫిక్స్ లేకుండా తీసిన ఆర్ ఆర్ ఆర్ అంతకు మించి వర్క్ అవుట్ అయింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. మంచి పని చేసినా.. విమర్శలు ఎదుర్కొంటున్న రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, బ్రిటన్కు తదుపరి ప్రధాని రేసులో ప్రముఖంగా మాజీ ఆర్ధిక మంత్రి రిషి సునాక్ పేరు వినిపిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. YSRCP Plenary 2022: వన్స్మోర్ జగనన్న ‘వన్స్మోర్ జగనన్న’ అన్నదే 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని మహిళల నినాదం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా పిలుపునిచ్చారు. మహిళల సంక్షేమం, రక్షణ, సాధికారికతలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటిస్థానంలో నిలిపిన సీఎం వైఎస్ జగన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మహిళలందరిపై ఉందన్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. AP CM YS Jagan: అమర్నాథ్ యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలి అమర్నాథ్లో కుండపోత వాన, అకస్మాత్తుగా వరదలు వచ్చాయన్న సమాచారం నేపథ్యంలో రాష్ట్రం నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన వారి భద్రతకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. జర పైలం.. రెండ్రోజులు.. జోరు వాన! నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం, దానికి తోడుగా ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వాన పడింది. వాగులు వంకలు ఉప్పొంగాయి. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. గమనించాలి: పోలీస్ ఫోన్ నెంబర్లు మారనున్నాయ్! ప్రస్తుతం సేవలు అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్ కంటే తక్కువ ధరకు ఎక్కువ సదుపాయాలు ఇవ్వడానికి అంగీకరించిన నేపథ్యంలో పోలీసు విభాగం ఫోన్లు ఎయిర్టెల్కు మారనున్నాయని కొత్వాల్ సీవీ ఆనంద్ శుక్రవారం పేర్కొన్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. Russia-Ukraine War: అసలు యుద్ధం ముందే ఉంది ఉక్రెయిన్ తమ షరతులకు త్వరగా ఒప్పుకోకుంటే మరింత విధ్వంసం తప్పదని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు చేశారు. తామింకా పూర్తి స్థాయి సైనిక చర్య ప్రారంభించనే లేదన్నారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడులు ఐదు నెలలుగా కొనసాగుతున్న వేళ ఆయన ఈ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. IND vs ENG 2nd T20: సిరీస్ విజయమే లక్ష్యంగా... కోహ్లికి పరీక్ష! ఆతిథ్య ఇంగ్లండ్పై తొలి టి20లో పైచేయి సాధించిన భారత్ అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది. అన్ని రంగాల్లో సమష్టిగా రాణించి భారీ తేడాతో నెగ్గిన టీమిండియా అదే స్థాయి ఆటను ప్రదర్శిస్తే ఇంగ్లండ్ను మరోసారి దెబ్బ తీయవచ్చు. అయితే అనూహ్య ఓటమి నుంచి కోలుకొని సిరీస్ కాపాడుకునేందుకు బట్లర్ బృందం అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. OTT-Web Series: సినిమాతో చెప్పలేని కథలను.. ఓటీటీలో చెప్పేందుకు సై అన్న స్టార్స్ సినిమాని థియేటర్లో చూస్తే ఆ అనుభూతే వేరు అని సినీ ప్రముఖులు అంటుంటారు. ఇది నిజమే. అయితే సినిమాలో చెప్పలేని కొన్ని కథలు ఉంటాయి. అవి ఓటీటీలో చెప్పడానికి కుదురుతాయి. ఇలాంటి కథలకు స్టార్స్ ఓకే చెప్పి, ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. అందరికీ వృద్ధి ఫలాలు అందడమే అసలైన అభివృద్ధి సమ్మిళిత వృద్ధి (అందరికీ వృద్ధి ఫలాలు చేరేలా) లేకుండా అసలైన వృద్ధి సాధ్యపడదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు ఈ దిశగా తీసుకున్నట్టు చెప్పారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మధ్యాహ్నం పూట పడుకుంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి మధ్యాహ్నం పూట ఒక గంట పాటు నిద్రించడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందట. అలాగే మధ్యాహ్నం నిద్రించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుందని, శరీరం చురుగ్గా ఉండటానికి తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. గుజరాత్లో వరుణ విలయం దక్షిణ గుజరాత్లో శుక్రవారం భీకర వర్షం కురిసింది. కొన్ని గంటలపాటు ఎడతెరిపిలేని వాన కారణంగా జనం తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. అహ్మదాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. జామ్నగర్, దేవభూమి ద్వారక, జునాగఢ్ జిల్లాలో కుండపోత వాన కురిసినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ప్లీనరీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. వైఎస్సార్సీపీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా: విజయమ్మ తాను రాయని, చేయని సంతకంతో.. రాజీనామా లేఖ విడుదల చేశారని, ఆ లేఖ చూసినప్పుడు చాలా బాధ వేసిందని వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. విజయమ్మ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు: సజ్జల టీడీపీ, ఎల్లోమీడియాపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.వైఎస్ విజయమ్మ ప్రసంగాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వారికి విమర్శించడానికి ఏమీలేక విజయమ్మ అంశాన్ని తెరపైకి తెస్తున్నారన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మృత్యువుతో పోరాడి ఓడిన షింజో అబే జపాన్ మాజీ ప్రధాని షింజో అబే(67) కన్నుమూశారు. మృత్యువుతో పోరాడి ఆయన ఓడిపోయారని జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. హైకోర్టులో రాఘురామకృష్ణరాజుకు చుక్కెదురు ఎంపీ రాఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. గచ్చిబౌలి పీఎస్లో దాఖలైన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు పిటిషన్ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మహారాష్ట్రలో ఊహించని ట్విస్ట్.. రెబల్స్కు ఉద్ధవ్ థాక్రే సవాల్ మహారాష్ట్రలో ఊహించని ట్విస్టుల మధ్య శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. సీఎం పీఠాన్ని అధిరోహించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. షింజో అబే: ఆత్మీయుడికి నివాళిగా భారత్ సంతాప దినం.. ప్రధాని భావోద్వేగం జపాన్ మాజీ ప్రధాని షింజో అబేతో ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా.. శనివారం ఒక్కరోజు సంతాపం దినం పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. భారీ ఊరట: వంట నూనె ధర తగ్గింపు, వెంటనే అమల్లోకి వంటనూనెల ధరలను అదుపు చేసేందుకు అవసరమైన చర్యలు తీసు కుంటున్న కేంద్రం తాజాగా సామాన్యులకు శుభవార్త అందించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. హీరో విక్రమ్కు గుండెపోటు స్టార్ హీరో చియాన్ విక్రమ్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఇదేం నాకు ప్రత్యేకమైన రోజు కాదు.. నా కష్టానికి ప్రతిఫలం సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా .. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ప్రకృతి వ్యవసాయమే మేలు.. రైతులకు అండగా ఉంటాం: సీఎం జగన్ ప్రకృతి వ్యవసాయమే ఈరోజుల్లో శ్రేయస్కరమని.. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అన్ని విధాల రైతులకు ప్రోత్సాహం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ.. బీజేపీకి పెద్ద పీట? మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనంతరం.. శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘ఏపీలో ప్రభుత్వ పాఠశాల ఎక్కడ మూతపడిందో చూపించాలి’ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలపై ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురించిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. అధికార పార్టీలో ధిక్కార స్వరం.. ‘కారు’కు ఏమైంది? సైలెంట్ అవ్వడం తాత్కాలికమేనా? అధికార పార్టీ టీఆర్ఎస్లో అసమ్మతి స్వరం పెరుగుతోంది. ఇప్పటికే చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. మంత్రుల తిరుగుబాటు.. రాజీనామాకు ప్రధాని బోరిస్ ఓకే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామాకు సిద్ధపడ్డారు. మంత్రులు వరుసగా రాజీనామాలు చేయడం వల్ల ఆయన పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించించారు మంత్రులు రాజీనామాలు చేయడం వల్ల ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. చంపేస్తామంటూ బెదిరింపులు.. కోర్టును ఆశ్రయించిన జుబేర్ మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టిన ఆరోపణలపై ఫ్యాక్ట్చెక్ వెబ్సైట్ ‘ఆల్ట్ న్యూస్’ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు మహ్మద్ జుబేర్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ‘కాళి’ లీనా ట్వీట్లు మరింత దుమారం కాళి డాక్యుమెంటరీ అభ్యంతరకర పోస్టర్తో వివాదం రాజేసిన లీనా మణిమేకలై.. మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. కోహ్లిపై వేటు..? విండీస్తో టీ20 సిరీస్కు కూడా డౌటే..! గత రెండు దశాబ్దాలుగా టీమిండియాలో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై వేటు పడనుందా..? అంటే అవుననే ప్రచారమే జరుగుతుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అప్పుడే ఓటీటీకి సమ్మతమే మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరో చాందిని చౌదరిలు జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం సమ్మతమే. డైరెక్టర్ గోపీనాథ్రెడ్డి తెరక్కించిన ఈ చిత్రం ఇటీవల జూన్ 24న వచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. టాటా ప్రాజెక్ట్స్ కేసు: పవర్గ్రిడ్కు సీబీఐ భారీ షాక్ టాటా పవర్ ప్రాజెక్టుల అవినీతి కేసులో పవర్ గ్రిడ్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సహా ఆరుగురు సీనియనర్లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం అరెస్టు చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. పిల్లల చదువు కోసం ఎక్కడా వెనక్కి తగ్గేదిలే: సీఎం జగన్ కార్పొరేట్ స్కూళ్ల పిల్లలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం చదువుల్లో రాణించేందుకు వారికి అవసరమైన అన్ని వనరులను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏపీ: ప్రభుత్వ పాఠశాలలో ఐఏఎస్ అధికారి పిల్లలు ఐఏఎస్ అధికారి, ప్రస్తుత శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డి తన ఇద్దరు పిల్లలను విజయవాడలోని పడమట జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. నూపుర్ శర్మపై ‘సుప్రీం’ తీవ్ర వ్యాఖ్యలు దురదృష్టకరం.. సీజే ఎన్వీరమణకు లేఖ అధికారం ఉందన్న పొగరుతో ఇష్టానుసారం మాట్లాడారంటూ.. బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ఏడున్నరేళ్లుగా చక్రం తిప్పిన షిండే.. పట్టుకోసం బీజేపీ తహతహ గత ఏడున్నర సంవత్సరాలుగా థానే జిల్లా ఇంచార్జి మంత్రిగా కొనసాగిన ఏక్నాథ్ శిండే ఇటీవల ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రాజ్యసభకు మిథున్ చక్రవర్తి.. బెంగాల్ కోసం బీజేపీ స్ట్రాటజీ! ప్రముఖ నటుడు, పార్టీ స్టార్ క్యాంపెయినర్ మిథున్ చక్రవర్తి(72)ని రాజ్యసభకు పంపే యోచనలో బీజేపీ ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. బీజేపీని వదిలి కాంగ్రెస్ను టార్గెట్ చేసిన ఆప్! ఈ ఏడాది చివర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసి బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. 'గోట గో హోమ్' అంటూ పార్లమెంట్లో నినాదాలు... తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక.. దాన్ని నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. భారత్పై ఇంగ్లండ్ సూపర్ విక్టరీ.. సిరీస్ సమం ఎడ్డ్బాస్టన్ వేదికగా భారత్తో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను ఇంగ్లండ్ 2-2తో సమం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. చిరంజీవి పేరు మారింది చూశారా ! కారణం ఇదేనా ? ప్రస్తుతం చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేతితలో గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య (ప్రచారంలో ఉన్న టైటిల్).. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. చైనా దిగ్గజం వివోకు ఈడీ షాక్, పెద్ద ఎత్తున సోదాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దేశంలోని చైనా కంపెనీలకు భారీ షాకిస్తోంది. ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో, దాని అనుభంధ కంపెనీలపై.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. Jagananna Vidya Kanuka: రూ.931.02 కోట్లతో.. జగనన్న విద్యాకానుక కార్పొరేట్ స్కూళ్ల పిల్లలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం చదువుల్లో రాణించేందుకు వారికి అవసరమైన అన్ని వనరులను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక (జేవీకే) స్టూడెంట్ కిట్లను పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కానిస్టేబుల్పై దాడి.. నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ ఎంపీ రఘురామ ఇంటికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్లో విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ బాషాపై ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు ఘాతుకానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై దాడి చేసి, కిడ్నాప్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. Russia-Ukraine War: లుహాన్స్క్లో జెండా పాతేశాం: పుతిన్ తూర్పు ఉక్రెయిన్లోని అత్యంత కీలకమైన డోన్బాస్లో భాగమైన లుహాన్స్క్ ప్రావిన్స్లో రష్యా విజయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ఖరారు చేశారు. లుహాన్స్క్లో జెండా పాతేశామని అన్నారు. ఈ ప్రాంతంపై రష్యా సైన్యం పూర్తిస్థాయిలో పట్టుబిగించడంతో ఉక్రెయిన్ సేనలు ఆదివారం వెనుదిరిగాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘కాళీ’ పోస్టర్పై తీవ్ర వివాదం.. ‘బతికున్నంతకాలం నిర్భయంగా గొంతు వినిపిస్తూనే ఉంటా’ ‘కాళీ’ అనే డాక్యుమెంటరీ పోస్టర్ తీవ్ర వివాదానికి దారితీసింది. కెనడాలోని ఆగాఖాన్ మ్యూజియంలో ఈ పోస్టర్ను ప్రదర్శించారు. కాళీ మాత పాత్రధారి సిగరెట్ తాగుతూ, లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్(ఎల్జీబీటీ)ని సూచించే ఏడు రంగుల జెండాను ప్రదర్శిస్తూ పోస్టర్లో కనిపిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. వ్యాక్సినేషన్ సక్సెస్ను వదిలేసి.. నా ఫొటోపై పడ్డారు కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్పై మోదీ ఫొటో ఎందుకంటూ ప్రతిపక్షాలు నిలదీయడంపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. కోవిడ్ వ్యాక్సిన్ లబ్ధిదారులకు తక్షణమే సర్టిఫికెట్ను అందజేసిన భారత్ను చూసి ప్రపంచమంతా చర్చించుకుంటుండగా, కొందరు మాత్రం ఆ సర్టిఫికెట్పై తన ఫొటో ఉండటంపై రాద్ధాంతం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు, ఈ రూట్లో వెళ్లకపోవడం బెటర్! బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఏదైనా సూటిగా చెప్తా.. డబుల్ మీనింగ్ ఉండదు : నాగచైతన్య తాను ఏ విషయాన్ని అయినా సూటిగా చెప్తానని, డబుల్ మీనింగ్లో మాట్లాడడం రాదని నాగచైతన్య అన్నారు. చైతూ, రాశీఖన్నా జంటగా తెరకెక్కిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా నాయర్, అవికా గోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. IND vs ENG 5th Test: ఒక్కరోజులో అంతా ఉల్టా పల్టా! భారత్ అద్భుతం చేయగలదా? ఇంగ్లండ్ ముందు 378 పరుగుల లక్ష్యం... ఒకదశలో స్కోరు 107/0... ఇంగ్లండ్దే పైచేయిగా అనిపించింది. ఇంతలో బుమ్రా బౌలింగ్, బ్యాటర్ల స్వయంకృతం కలిపి 2 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు... 109/3... భారత్కు పట్టు చిక్కినట్లే కనిపించింది. కానీ రూట్, బెయిర్స్టో అనూహ్యంగా ఎదురు దాడికి దిగారు. నాలుగో ఇన్నింగ్స్లో కూడా బ్యాటింగ్ ఇంత సులువా అన్నట్లుగా పరుగులు సాధిస్తూ దూసుకుపోయారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. దిగుమతుల బిల్లుకు క్రూడ్, పసిడి సెగ! ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు భారత్ ఎకానమీకి ఆందోళన కలిగిస్తోంది. భారత్ ఎగుమతులు జూన్లో 17 శాతం పెరిగి 38 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ఇక దిగుమతుల విలువ ఇదే కాలంలో 51 శాతం పెరిగి 64 బిలియన్ డాలర్లకు చేరింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. మిస్ ఇండియా 2022: తుళు సౌందర్యానికి మరో కిరీటం ఐశ్వర్యా రాయ్... శిల్పా శెట్టి... శ్రీనిధి శెట్టి... అందాల పోటీల్లో కిరీటాలు సాధించారు. ముగ్గురూ ‘తుళు’ భాషీయులే. కేరళ, కర్నాటక, గోవా ప్రాంతాలలో ఉండే తుళు భాషీయుల నుంచే ఇప్పుడు మరో సౌందర్యరాశి దేశాన్ని పలుకరించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి: ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని.. ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. అల్లూరి ఒక మహా అగ్ని కణం: సీఎం జగన్ ఒక మనిషిని.. ఇంకొక మనిషి.. ఒక జాతిని మరొక జాతి.. ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. మోదీ పర్యటనలో నల్లబెలూన్ల కలకలం.. కాంగ్రెస్ నేతలు అరెస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భీమవరం పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. శివసేన, ఎన్సీపీకి కాంగ్రెస్ షాక్! సీఎం ఏక్నాథ్ షిండే దెబ్బతో మహారాష్ట్రలో అధికారాన్ని కోల్పోయిన మహా వికాస్ అఘాడీ(శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, పీడబ్యూపీఐ)కి మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. విశాఖ ఐటీ హిల్స్లో ఇన్ఫోసిస్! ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ విశాఖలో ఏర్పాటుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. నగరంలో ఇన్ఫోసిస్ సంస్థకు కావలసిన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. ఉద్ధవ్ థాక్రేకే ఎందుకిలా.. ఎమ్మెల్యే ఇంత పనిచేస్తాడని ఊహించలేదు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో భలే ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నేడు(సోమవారం) ఏక్నాథ్ షిండే ప్రభుత్వం.. విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. లక్షల్లో తేనెటీగలను చంపేస్తున్నారు.. ఎందుకంటే? ఆస్ట్రేలియా అధికారులు గత రెండు వారాల్లో కొన్ని లక్షల తేనెటీగలను చంపేశారు. వాటిని పెంచే కాలనీలను మూసివేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. ప్రతీపనిపై నిఘానే! కోట్ల మంది డాటా లీక్.. జిన్పింగ్ గూడుపుఠాణి హ్యాకర్ల చేతిలో కోట్ల మందికి చెందిన కీలక సమాచారం.. దీనంతటికి కారణం చైనా అధికార యంత్రాంగ నిర్లక్ష్యం. అంతర్జాతీయ సమాజం నుంచి వెల్లువెత్తుతున్న.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. రంగంలోకి దిగిన హిట్మ్యాన్..! ఇంగ్లండ్తో ప్రస్తుతం జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్కు ముందు కరోనా బారిన పడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా కోలుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. పైరసీ భూతం 'తమిళ్ రాకర్స్'పై వెబ్ సిరీస్.. సినిమా వేధించే ప్రధాన సమస్యల్లో పైరసీ ఒకటి. పైరసీ మహమ్మారీ కారణంగా అనేక సూపర్ హిట్ మూవీస్ కలెక్షన్లలో వెనుకపడ్డాయి.,, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఏపీ పర్యటనకు రానున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని సాంస్కతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. పాకిస్తాన్లో ఘోరం.. లోయలో పడిన బస్సు..19 మంది మృతి పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 11 మంది గాయాలపాలయ్యారు. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్కు 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు..జోబ్లోని లోయలో పడిపోయింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. Maharashtra political crisis: విల్లు బాణమెవరికో? సిసలైన శివసేన ఎవరిది? మహారాష్ట్ర పెద్దపులి బాల్ ఠాక్రే స్థాపించిన పార్టీ ఎవరి సొంతమవుతుంది? పార్టీ చిహ్నమైన విల్లుబాణం సీఎం షిండే పరమయ్యేనా? ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రే కనీసం పార్టీనైనా కాపాడుకోగలరా? ఇదిప్పుడు ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. బాబుతో దోస్తీ.. కాపులకు న్యాయమేది? పవన్ను ప్రశ్నించిన కాపు ఐక్యవేదిక జనవాణి కార్యక్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ వైఖరినే ప్రశ్నిస్తూ కాపు ఐక్యవేదిక వినతిపత్రం అందజేసింది. కాపు రిజర్వేషన్ల అంశం సహా కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలకు సంబంధించి పలు డిమాండ్లపై పార్టీ తరఫున బహిరంగ ప్రకటన చేయాలని అందులో డిమాండ్ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రేవంత్రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు.. జగ్గారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు! కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. పదేపదే పార్టీ లైన్ దాటుతూ వ్యవహరిస్తున్న జగ్గారెడ్డిపై చర్యలు కఠినంగా ఉంటాయనే చర్చ జరుగుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. సభ సక్సెస్.. బీజేపీకి టానిక్! బీజేపీ ప్రధాని మోదీతో నిర్వహించిన ‘విజయ సంకల్ప సభ’బాగా విజయవంతమైం దని బీజేపీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. లక్షలాది మంది తరలిరావడం, ఏర్పాట్లు బాగా చేయడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భుజం తట్టడం, ప్రధాని సహా ఇతర నేతలంతా హుషారుగా కనిపించడంతో రాష్ట్ర పార్టీ నాయకులు సంబరపడుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. వారిద్దరూ ఎలా కలిసి ఉంటారో చూస్తా.. నరేష్ మూడో భార్య రమ్య శపథం తాను ఇంకా విడాకులు తీసుకోలేదని, అయినా కూడా పవిత్ర ఎందుకు తన భర్తతో కలిసి తిరుగుతోందని నరేష్ మూడో భార్య రమ్య మండిపడింది. భర్తకు విడాకులు ఇవ్వను, అందరి ముందు ఆయనను పెళ్లి చేసుకున్నాను, నా భర్త మరో మహిళతో కలిసి తిరగడం సరికాదు, వారికి పోలీసులు అండగా ఉండడం ఏమిటి అని ప్రశ్నించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఆఖరి టెస్టులో భారత్ ‘పట్టు’.. చతేశ్వర్ పుజారా అర్ధసెంచరీ గతేడాది 2–1తో ఆగిపోయిన ఐదు టెస్టుల సిరీస్ 3–1తో తమ వశమయ్యే దిశగా భారత్ అడుగులేస్తోంది. ఇంగ్లండ్ బ్యాటర్లను మన బౌలర్లు కట్టడి చేయడంతో తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు 300 పరుగుల్లోపే ఆలౌటైంది. భారత్కు 132 పరుగుల ఆధిక్యం లభించగా, రెండో ఇన్నింగ్స్లో చతేశ్వర్ పుజారా అర్ధసెంచరీతో టీమిండియా ఆధిక్యం 257 పరుగులకు చేరుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. బ్యాంకుకు వెళ్లిన సాగర్కు మతి పోయినంతపనైంది.. భద్రం బ్రదరూ! ఇంతకూ ఏమైంది? సాధారణంగా షాపింగ్కో, ఆన్లైన్ పేమెంట్లకో క్రెడిట్ కార్డు వాడటం సాగర్కు అలవాటు. కానీ ఈ మధ్య ఆన్లైన్లో అత్యంత సౌకర్యంగా ఉండటంతో ఇన్స్టంట్ లోన్/పేమెంట్ యాప్లను ఎడాపెడా వాడటం మొదలెట్టాడు. తరువాత చెల్లింవచ్చు కదా (పోస్ట్ పెయిడ్) అనే ఉద్దేశంతో చాలా యాప్లలో కొంత మొత్తం చొప్పున వాడేశాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. వినయమే బలం.. ‘నువ్వు నాకంటే తక్కువ’ అని విర్రవీగితే ఇక అంతే! ఒకడు బాగా రాస్తాడు, ఒకడికి జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. ఒకడు బాగా పాడతాడు, ఒకడు బాగా అలంకారం చేస్తాడు, ఒకడు బాగా మాట్లాడతాడు...ఏది ఉన్నా అది భగవంతుడు వాడికి ఇచ్చిన విభూతి. ‘‘యద్యత్ విభూతిరాతిమత్ సత్వం శ్రీమదూర్జిత మేవనా/తత్తదేవావగచ్ఛత్వం మమ తేజోంశ సంభవమ్’’ అంటాడు గీతాచార్యుడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. తెలంగాణపై ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన బీజేపీ తెలంగాణపై ప్రత్యేక డిక్లరేషన్ను బీజేపీ విడుదల చేసింది. నీళ్లు, నిధులు, నియామకాలనే తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని బీజేపీ పేర్కొంది. ప్రజల కోరుకున్న తెలంగాణ కోసం మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పిలుపునిచ్చింది. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నారని బీజేపీ పేర్కొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. బీజేపీ సభ వేళ టీఆర్ఎస్కు ఊహించని షాక్ తెలంగాణలో అధికారం కోసం బీజేపీ ప్లాన్స్ రచిస్తున్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గులాబీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి రాజీనామా చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. Varadapuram Suri: భూ కుంభకోణాల 'వరద'.. రంగంలోకి ఏసీబీ భారీ భూ కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత వరదాపురం సూరిపై ఏసీబీ విచారణ మొదలైంది. అనంతపురం జిల్లాలో భారీగా భూ అక్రమాలకు పాల్పడటంతో పాటు టీడీపీ హయాంలో అధికార బలంతో ప్రభుత్వ భూములను అక్రమంగా కొనుగోలు చేశారు. 2014–19 మధ్య కాలంలో ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్న వరదాపురం సూరి...ఆ సమయంలోనే రూ.కోట్లు విలువైన భూములను అక్రమంగా తీసుకున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మహారాష్ట్ర స్పీకర్గా రాహుల్ నర్వేకర్.. థాక్రేకు షాక్ మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏక్నాథ్ శిండే సర్కార్ బలపరీక్షకు సిద్ధమైంది. అందుకోసం రెండు రోజులుపాటు అసెంబ్లీ సమావేశాలను జరిపేందుకు సిద్దమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. అత్యంత హాస్యభరితమైన జోక్ ఇది! అది ఏంటంటే? ఏదైనా జోక్ వింటే చటుక్కున నవ్వు వచ్చేస్తుంది.. కానీ అన్ని జోకులు అందరికీ నచ్చవు. కొన్ని సార్లు పడీ పడీ నవ్వేస్తుంటాం.. మరికొన్ని సార్లు చిన్నగా నవ్వి ఊరుకుంటాం. మరి ఎన్నో జోక్లు ఉన్నా ఎక్కువ మందికి నచ్చే జోక్ ఏమిటన్న డౌట్ వస్తుంది కదా.. రిచర్డ్ వైస్మాన్ అనే సైకాలజిస్టుకూ ఇదే అనుమానం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా బాగా ఇష్టపడే జోక్ ఏమిటా అన్న దానిపై ఓ ప్రయోగం మొదలుపెట్టాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. Lamborghini Aventador Car: ఇండియాలో రెండో లక్కీయెస్ట్ ఓనర్! లగ్జరీ స్పోర్ట్స్ కార్లు అండ్ ఎస్యూవీలను అందించే ఇటలీ కార్ మేకర్ లంబోర్ఘిని లేటెస్ట్ సూపర్ కార్ అవెంటడోర్ అల్టిమే రోడ్స్టర్ రెండో కారును భారత మార్కెట్లో డెలివరీ చేసింది. గ్లోబల్గా లిమిటెడ్ ఎడిషన్గా లాంచ్ చేసిన ఈ కారులో రెండోది ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. టీమిండియాకు గుడ్ న్యూస్..! ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. ఇంగ్లండ్తో నిర్ణయాత్మక ఐదో టెస్టుకు ముందు కరోనా బారిన పడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన కొవిడ్ పరీక్షలలో రోహిత్ శర్మకు నెగిటివ్గా తేలింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. పెళ్లిళ్లు బాధాకరంగా ఉండేందుకు మీరే కారణం: సమంత అన్ని భాషల్లో పాపులారిటీ సంపాదించుకున్న షోలలో కాఫీ విత్ కరణ్ ఒకటి. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసే ఈ షోలో సెలబ్రిటీలు వచ్చి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంటారు. ఈ షోకి బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. క్యాన్సర్తో బాధపడుతున్నారా.. బీట్రూట్ తిన్నారంటే..! బీట్రూట్లో బిటాలెయిన్స్ అనే పోషకం ఉంటుంది. బీట్రూట్కు ఎర్రటి రంగునిచ్చేది ఇదే. ఇదో శక్తిమంతమైన యాంటీ–ఆక్సిడెంట్. అంతేకాదు... బీట్రూట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. క్యాన్సర్ను నివారించడంలో యాంటీ ఆక్సిడెంట్స్ కీలక భూమిక పోషిస్తాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. పెళ్లి అయి మూడు నెలలు కాకుండానే.. వ్యాయామం చేస్తూ.. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆషాడమాసం తర్వాత హనీమూన్ వెళ్లాలని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. విధి వక్రించింది. వ్యాయామం చేస్తున్న యువకుడు గుండెపోటుకు గురై కుప్పకూలాడు. ఆషాడ మాసానికని పుట్టింటికి వెళ్లిన భార్య భర్త మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. AP: ప్రధాని సభకు సర్వసన్నద్ధం ఈ నెల నాలుగో తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఖరారైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ముందుగా రండి.. రైలెక్కండి! హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం జరగనున్న బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. Andhra Pradesh: థ్యాంక్యూ సీఎం సార్..! రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల్లో ఉన్న ఎనర్జీ అసిస్టెంట్లలో అర్హత సాధించిన దాదాపు 7 వేల మందిని రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. Andhra Pradesh: వ్యాపారవేత్తలుగా ‘పొదుపు’ మహిళలు మహిళల పొదుపు సంఘాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తోంది.పది నుంచి పన్నెండు మంది చొప్పున ఉండే ప్రతి పొదుపు సంఘంలో కనీసం ఇద్దరిని వ్యాపారవేత్తలుగా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. భాగ్యలక్ష్మి అమ్మవారికి సీఎం యోగి ప్రత్యేక పూజలు తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో కాషాయ పార్టీకి చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు హైదరాబాద్కు చేరుకుంటున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘పతాక’ స్థాయి ప్రచారం దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర అనే తేడా ఏదీ లేకుండా.. అన్ని ప్రాంతాల్లో పార్టీని పటిష్టం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ నిర్ణయించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు.. బోగి పూర్తిగా దగ్ధం దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైలు బోగీలో మంటలు చెలరేగాయి. శనివారం అర్దరాత్రి సికింద్రాబాద్ నుండి ఢిల్లీ బయలుదేరిన దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైలు లగేజీ బోగీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. Maharashtra political crisis: ముంబైకి రెబల్ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎన్నిక, సభలో ప్రభుత్వ బలనిరూపణకు రంగం సిద్ధమయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఆదివారం, సోమవారాల్లో రెండు రోజులపాటు జరుగనున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. మీరు మారరా.. పంత్కు దినేశ్ కార్తీక్ సపోర్ట్.. ఈసీబీకి కౌంటర్ భారత జట్టుపై కొందరు ఇంగ్లీష్ క్రికెటర్లు ప్రతీసారి ఏదో ఒక వివాదాస్పద కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ప్లేయర్లను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. పదే పదే కాళ్లు కడిగే సన్నీ.. ప్రతి సారి అవే గ్లోవ్స్ వాడే విరాట్! క్రియేటివిటీ క్లిక్ అవడమనేది అదృష్టంతో కూడుకున్నదని భావిస్తుంటారు మన దగ్గర ఆ రంగంలో ఉన్నవాళ్లు. అందుకే సినీ ఫీల్డ్లో మూఢనమ్మకాల ప్రదర్శన ఎక్కువగా కనిపిస్తుంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. AP: వైద్య సేవల్లో సువర్ణాధ్యాయం టీడీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన 104, 108 అంబులెన్స్ సేవలను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆధునీకరించి సువర్ణాధ్యాయం సృష్టించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. మోదీ పర్యటన: ఎక్కడికక్కడ అప్రమత్తం .. భద్రత కట్టుదిట్టం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలు రాష్ట్రాల సీఎంలు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కీలక నేతలు హైదరాబాద్లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఏపీలో ప్రధాని పర్యటన 2–3 గంటలే ఈ నెల నాలుగో తేదీన ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటన కేవలం 2–3 గంటలు ఉంటుందని బీజేపీ రాష్ట్ర వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. వాట్సాప్ యూనివర్సిటీకి వెల్కమ్: కేటీఆర్ హైదరాబాద్లో ప్రధాని మోదీ బహిరంగ సభ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ ఆంక్షల నడుమ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ప్రవక్త వివాదం: పాక్కు శాంసంగ్ కంపెనీ క్షమాపణలు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ చేష్టలతో పాకిస్థాన్పై అట్టుడికి పోయింది. నిరసలు హింసాత్మకంగా మారడంతో దెబ్బకు శాంసంగ్ కంపెనీ దిగొచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. గూగుల్ కీలక నిర్ణయం.. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు సమాచారం గోపత్య విషయంలో కీలక ప్రకటన చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఏక్నాథ్ షిండే ఇక శివసేన నేత కాదు.. అధికారిక ప్రకటన మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు.. మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఝలక్ ఇచ్చారు. షిండేను శివసేన పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారాయన. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. పంత్ పరాక్రమం.. మెరుగైన స్థితిలో టీమిండియా ఇంగ్లండ్తో ఐదో టెస్టులో భారత్కు మంచి పునాది పడింది. రిషభ్ పంత్ అద్భుత సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అతనొక అద్భుతం.. అందుకే దాచాలని లేదు: శ్రుతి హాసన్ గతంలో నాకు రిలేషన్షిప్స్ ఉండేవి. కానీ వాటి గురించి నేను బహిరంగంగా మాట్లాడలేదు.ఎందుకంటే నాతో రిలేషన్లో ఉన్న వ్యక్తి అలా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. పెట్రో లాభాలపై పన్ను పిడుగు! కేంద్ర ఖజానాకు లక్షకోట్లు! పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వ అనూహ్య నిర్ణయాలు ప్రకటించింది. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు సంస్థలకు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలతో భారీ లాభాలు వచ్చి పడుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. నాకు చేసినట్లు ముంబైకి ద్రోహం చేయకండి: షిండే ప్రభుత్వానికి ఉద్దవ్ వార్నింగ్ సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిసిన ఉద్దవ్.. షిండే అసలైన సీఎం కాదని విమర్శించారు. మెట్రో ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వం ముందుకెళ్లరాదని హెచ్చరించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. HYD: వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే.. నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో ఈ నెల 3న బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. పరేడ్ గ్రౌండ్ వద్ద శుక్రవారం భద్రతా ఏర్పాట్లను హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనందర్ పరిశీలించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘చంద్రబాబు సీఎంగా ఉంటే కరోనా వచ్చేది కాదంట..’ చంద్రబాబు పాలనంతా అబద్ధాలమయం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. కరోనా వైరస్ కాదు.. బయో వార్ అది!: ఉత్తర కొరియా సంచలన ఆరోపణలు ప్రపంచమంతా కరోనా వైరస్ను సాధారణ పరిస్థితులుగా భావిస్తున్న తరుణంలో.. ఉత్తర కొరియాలో మాత్రం తాజా విజృంభణతో లక్షల మంది వైరస్ బారినపడ్డారు. ఈ తరుణంలో వైరస్ వ్యాప్తిపై సంచలన ఆరోపణలకు దిగింది ఆ దేశం. పొరుగుదేశం బయో వార్కు ప్రయత్నించిందనేది కిమ్ జోంగ్ ఉన్ తాజా ఆరోపణ. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. కిషన్రెడ్డి చేతగాని దద్దమ్మలా మిగిలిపోయారు: బాల్కసుమన్ తెలంగాణకు కేంద్రం నుంచి ఒక మంచిపనైనా చేయించడం చేతగాని దద్దమ్మగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మిగిలిపోయారంటూ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను మోసం చేస్తోంది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాదా? విభజన చట్టం ప్రకారం కేంద్రం ఒక్క హామీ నెరవేర్చకున్నా కిషన్ రెడ్డి ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించరు? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఆమె వివరాలు చెప్పండి.. నా వంతు సాయం చేస్తా: కేటీఆర్ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఎవరైనా బాధితులు.. సాయం కోసం సోషల్ మీడియాలో కేటీఆర్ను సాయం అడిగితే వెంటనే స్పందించి.. వారికి తన వంతు సాయం అందిస్తుంటారు. తాజాగా ఓ వీడియో చూసి చలించిపోయిన కేటీఆర్.. బాలిక వివరాలను చెప్పాలని ఆమెకు సాయం అందిస్తానని ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. Ind Vs Eng: నాకు దక్కిన గొప్ప గౌరవం.. బుమ్రా భావోద్వేగం ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టు నేపథ్యంలో రోహిత్ శర్మ గైర్హాజరీలో టీమిండియా కెప్టెన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టాడు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. తొలిసారి భారత జట్టు సారథి హోదాలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్స్టోక్స్తో కలిసి టాస్ సమయంలో ఎడ్జ్బాస్టన్ మైదానానికి వచ్చాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. కేంద్రం కీలక నిర్ణయం, పెట్రో ఎగుమతులపై ట్యాక్స్ పెంపు.. వాహనదారులకు కేంద్రం షాకిచ్చింది. పెట్రో ఎగుమతులపై విధించే ట్యాక్స్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్పై రూ.6, లీటర్ డీజిల్ ఎగుమతులపై రూ.13 పెంచుతున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ‘పక్కా కమర్షియల్’మూవీ రివ్యూ వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కించిన సినిమా 'పక్కా కమర్షియల్'. మ్యాచో హీరో గోపీచంద్, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై సినీ ప్రియులకు ఆసక్తి పెరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఉదయ్పూర్ ఘటన నూపుర్ వల్లే జరిగింది.. సుప్రీం కోర్టు మండిపాటు బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వెల్లగక్కింది. అధికారం ఉందనే పొగరు తలకెక్కి నూపుర్ శర్మ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని శుక్రవారం మండిపడింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. AP: పరిశ్రమలకు రాచబాట సులభతర వాణిజ్య రాష్ట్రాల ర్యాంకింగ్స్ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్–ఈవోడీబీ)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి సత్తా చాటింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. ఆయన ఉద్దేశం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం రుణం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించాలన్న ప్రధాన ఉద్దేశంతోనే రఘురామకృష్ణరాజు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారని హైకోర్టు తేల్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘మహా’ సీఎం షిండే .. డిప్యూటీగా ఫడ్నవీస్ మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఒక్కరోజులోనే వేగంగా మారిపోయాయి. అనూహ్యమైన మలుపులు చోటుచేసుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. టీఆర్ఎస్లోకి ‘గ్రేటర్’ బీజేపీ కార్పొరేటర్లు గ్రేటర్ హైదరాబాద్కు (జీహెచ్ ఎంసీ)కి చెందిన నలుగురు బీజేపీ కార్పొరేటర్లు, గురువారం మంత్రి కేటీ రామారావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. పాక్లో ఇంటర్నెట్ బంద్ హెచ్చరికలు! కారణం ఏంటంటే.. తీవ్ర విద్యుత్ సంక్షోభం నడుమ.. పాకిస్థాన్లో ఇంటర్నెట్ బంద్ హెచ్చరికలు జారీ అయ్యాయి. టెలికామ్ ఆపరేటర్లు మూకుమ్మడిగా మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తామని గురువారం అల్టిమేటం జారీ చేశాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. నీకు ఎలాంటి అధికారం లేదు: తొలిసారి పళనిస్వామి బహిరంగ ప్రకటన తమిళనాడు అన్నాడీఎంకేలో వర్గపోరు ఆసక్తికర పరిణామానికి దారి తీసింది. పన్నీర్ సెల్వంపై బహిరంగంగా తొలిసారి వ్యతిరేక కామెంట్లు చేశారు మాజీ సీఎం పళనిస్వామి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. మూడీస్ నివేదిక: సామాన్యులకు భారీ షాక్! పెరుగుతున్న రుణ వ్యయాలు, సుదీర్ఘమైన రష్యా–ఉక్రెయిన్ వివాదం, ఆర్థిక వృద్ధి మందగించడం వంటి కారణాలతో ప్రపంచంలో రుణ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారాయని మూడీస్ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. టైలర్ కన్హయ్య హత్య కేసు.. సర్కార్ సంచలన నిర్ణయం రాజస్థాన్ ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతంలో దేశంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. నీరజ్ చోప్రా అరుదైన ఫీట్.. తన రికార్డు తానే బద్దలు కొట్టాడు భారత స్టార్ జావెలిన్ త్రోయర్.. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్లో అరుదైన రికార్డు సాధించాడు. ఈ లీగ్లో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును చోప్రా బద్దలు కొట్టాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్ల సీజన్ నడుస్తోంది. సినీ, రాజకీయ,క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. Maharashtra Politics: ‘మహా’ ట్విస్ట్.. ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే! మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే ఈరోజు (గురువారం) సాయంత్రం 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా ఇప్పటి వరకు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం.. ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం అవుతారని అందరూ భావించారు. కానీ అంచనాలు తలకిందులు చేస్తూ ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారణం చేయనున్నట్లు ఫడ్నవీస్ స్వయంగా ప్రకటించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కుప్పంలో తమిళ యాక్టర్ పోటీపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ ఎన్నికల హామీల్లో 95 శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒకే క్లిక్తో రిజల్ట్స్ చూడండి తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల ఫలితాల కోసం సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. దళారీలకు టీటీడీ చెక్.. శ్రీవారి ఖజానాకు రూ.500 కోట్ల ఆదాయం దళారీ వ్యవస్థకు టీటీడీ చెక్ పెడుతుండడంతో శ్రీవారి ఖజానా కాసులతో నిండుతోంది. సిఫార్సు వ్యవస్థని ఆసరాగా చేసుకొని జేబులు నింపుకుంటున్న దళారులను ఇంటిదారి పట్టించడంతో శ్రీవారి ఖజానాకు ఏడాదికి రూ.500 కోట్లు పైగానే ఆదాయం లభిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. హైదరాబాద్ కలెక్టర్గా అమయ్కుమార్కు అదనపు బాధ్యతలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా (ఎఫ్ఏసీ–పూర్తిఅదనపు బాధ్యతలు) రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దుగ్యాల అమయ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. కొండచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు మృతి మణిపూర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నోనీ జిల్లాలో భారీ కొండచరియలు ఆర్మీ బేస్ క్యాంప్పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, 45 మంది గల్లంతయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిరిబామ్ నుంచి ఇంఫాల్ వరకు రైల్వే లైన్ నిర్మాణంలో ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఇంగ్లండ్తో టెస్టుకు కెప్టెన్ బుమ్రా! బౌలర్లకు మెదడు తక్కువా? వ్యూహాలు రచించలేరా? టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడిన నేపథ్యంలో ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టుకు సారథిగా జస్ప్రీత్ బుమ్రా పేరు దాదాపుగా ఖరారైనట్లే! ఒకవేళ అదే జరిగితే భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ తర్వాత కెప్టెన్గా అవకాశం దక్కించుకున్న మొదటి పేసర్గా బుమ్రా నిలవనున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. Major: మేజర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మేజర్. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నీకృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రం అడివి శేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. సీతారామన్ టంగ్ స్లిప్: కేటీఆర్ కౌంటర్, వైరల్ వీడియో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ టంగ్ స్లిప్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గుర్రపు పందాలపై జీఎస్టీ అంశం గురించి మాట్లాడుతున్నపుడు నిర్మలా సీతారామన్ పొరపాటున హార్స్ ట్రేడింగ్పై జీఎస్టీ అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. టీమ్వ్యూమర్, ఎనీడెస్క్ వంటివి డౌన్లోడ్ చేయమంటారు? ఓటీపీ చెబితే అంతే సంగతులు! సుందర్ టీవీ చూస్తూ టిఫిన్ చేస్తున్నాడు. కాసేపట్లో ఆఫీసుకు బయల్దేరాలి. అప్పుడే ఫోన్ రావడంతో విసుగ్గా ఆన్సర్ చేశాడు. అవతలి నుంచి క్రెడిట్ కార్డ్ బోనస్ పాయింట్స్ రిడీమ్ చేసుకోమంటూ కస్టమర్ కేర్ కాల్. కట్ చేద్దామంటే పాయింట్స్ గురించి చెబుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. AP: రైతులు పైసా చెల్లించక్కర్లేదు రైతులకు పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంపై ప్రజల్లో అనేక అపోహలు.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. సత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం.. 5 మంది సజీవ దహనం సత్యసాయి: జిల్లాలోని తాడిమర్రి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల కోసం ఆటోలో వెళుతుండగా హైటెన్షన్ కరెంట్ తీగలు పడి ఐదుగురు మహిళా కూలీలు సజీవ దహనమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. సీఎం జగన్ దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియాకు ఆదేశం శ్రీ సత్యసాయి జిల్లా ఘోర ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయాల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. థాక్రే రాజీనామాపై సంతోషంగా లేం.. కారణం వాళ్లే: రెబల్స్ మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపు తిరిగి వేళ.. శివసేన రెబల్స్ గువాహతి నుంచి ముంబైకి కాకుండా నేరుగా గోవాకు వెళ్లడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. పండుగలా వైఎస్సార్సీపీ జిల్లా ప్లీనరీలు వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి ప్లీనరీలు బుధవారం అనకాపల్లి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. 110 దేశాల్లో వెల్లువలా కరోనా కేసులు కరోనా వైరస్.. వైద్య నిపుణులు అనుకున్నదాని కంటే మొండి ఘటంగా మారుతోంది. మహమ్మారిగా కరోనా కథ ముగిసిపోవడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. మోదీ పర్యటన.. ఫేస్బుక్లో పోస్ట్ కలకలం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హైదరాబాద్కు రానున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. "అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు" జూలై1న ప్రారంభం కానున్న నిర్ణయాత్మక ఐదో టెస్టులో ఇంగ్లండ్తో టీమిండియా తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విలేకురులతో మాట్లాడిన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. అంకుల్ అంటూ భోరున విలపించిన మీనా.. రజనీకాంత్ కంటతడి నటి మీనా భర్త విద్యాసాగర్ (48) భౌతిక కాయానికి బుధవారం బీసెంట్నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం..కీలక నిర్ణయం వాయిదా! వస్తు విలువ నిర్ణయానికి సంబంధించిన పక్రియలో (వ్యాలూ చైన్) అసమర్థతలను తొలగించడం, ద్రవ్యోల్బణం కట్టడి ప్రధాన లక్ష్యంగానే రేట్ల హేతుబద్దీకరణ.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1.. YSRCP Plenary 2022: కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చిలీపట్నంలో బుధవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మచిలీపట్నంలో పేర్ని నాని నిలబడినా.. ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి నిలబడినా అండగా నిలబడాలని కోరారు. బందరులో వారసుడినే గెలిపించాలని, ఇల్లరికం అల్లుడిని (టీడీపీ కొల్లు రవీంద్ర) కాదని అన్నారు. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 2.. బీజేపీలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి.. నడ్డా సమక్షంలో చేరిక! చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలోకి చేరబోతున్నట్లు సమాచారం. జులై 1వ తేదీన ఆయన, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో అధికారికంగా పార్టీలో చేరతారని తెలుస్తోంది. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 3.. Maharashtra Political Crisis: ఇంతకు ఎవరి శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలు? రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం రోజురోజుకూ ముదరడంతో ఎవరి శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది ఇంతవరకు ఒక స్పష్టత రాలేదు. దీంతో ఎవరి శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారో అంతుచిక్కడం లేదు. ఎవరికి వారే బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప కచ్చితమైన ఎమ్మెల్యేల సంఖ్య ఎవరూ బయటపెట్టడం లేదు. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 4.. మహారాష్ట్ర గవర్నర్ రఫెల్ కంటే వేగంగా వ్యవహరించారు: సంజయ్ రౌత్ సెటైర్లు మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్లమీద ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గవర్నర్ ఆదేశాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్ గురువారం బలపరీక్షకు ఆదేశించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా రౌత్ అభివర్ణించారు. గవర్నర్ జెట్ స్పీడ్ కంటే వేగంగా వ్యవహరించారని సెటైర్లు వేశారు. రాఫెల్ జెట్ కూడా ఇంత వేగంగా ఉండదని అన్నారు. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 5.. Boris Johnson: పుతిన్ ఆ పుట్టుక పుట్టి ఉంటేనా..! పరిస్థితి మరోలా ఉండేది ఉక్రెయిన్ యుద్ధంతో వేలమంది అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. పాశ్చాత్య దేశాల ఆంక్షలను లెక్కచేయకుండా రష్యన్ బలగాలతో నరమేధం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, పుతిన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 6.. IND VS IRE 2nd T20: రికార్డు విజయంతో పాటు చెత్త రికార్డునూ మూటగట్టుకున్న హార్ధిక్ సేన ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని యువ భారత జట్టు రికార్డు విజయాన్నినమోదు చేసి రెండు మ్యాచ్ల సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన విషయం తెలిసిందే. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో ఆతిధ్య ఐర్లాండ్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించిన భారత్.. రికార్డు విజయాన్ని నమోదు చేయడంతో పాటు ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 7.. జీతం రూ.50 వేలు.. అకౌంట్లో పడింది రూ.1.42 కోట్లు !.. ఆ తర్వాత.. జీతాలు చెల్లించే విషయంలో కంపెనీలు జాగ్రత్తగా వ్యవహరించకుంటే ఇక్కట్లు్లు తప్పవు అనేందుకు తాజాగా ఉదాహారణ మరొకటి వెలుగులోకి వచ్చింది. శ్రమ దోపిడి లేకుండా పనికి తగ్గ జీతం ఇవ్వడం ఎంత ముఖ్యమో.. నిర్లక్ష్యంగా అధిక మొత్తంలో చెల్లించడమూ కంపెనీలకు ప్రమాదమే. కావాలంటే చిలీ ఏం జరిగిందో మీరే ఓసారి చూడండి. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 8.. Hema Chandra- Sravana Bhargavi: విడాకుల వార్తలపై హేమచంద్ర, శ్రావణ భార్గవి ఏమన్నారంటే? టాలీవుడ్ స్టార్ సింగర్స్ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడాకుల వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాను ఊపేస్తున్న విషయం తెలిసిందే! కొన్నినెలల నుంచి వీరికి మాటల్లేవని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్పై హేమచంద్ర దంపతులు స్పందించారు. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 9.. ఉదయ్పూర్ ఘటనను ఖండించిన దీదీ.. నూపుర్కు పరోక్ష హెచ్చరికలు కోల్కతా: ఉదయ్పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. హింస, ఉగ్ర వాదం ఎంతైనా ఆమోదయోగ్యం కాదు! ఉదయ్పూర్లో జరిగిన దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చట్టం తన పని చేసుకుని పోతుంది. కాబట్టి, శాంతిని కాపాడాలంటూ ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను అని ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారామె. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి 10.. Family Planning: స్త్రీలే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలా? పిల్లలు పుట్టని ఆపరేషన్ అనగానే మన దేశంలో గుర్తొచ్చేది స్త్రీలే. మొదటి కాన్పులోనో రెండో కాన్పులోనో ఆపరేషన్ ప్లాన్ చేసే భర్తలు ఉంటారు భార్యకు. ‘మీరు చేయించుకోండ’ని భార్య అనలేని పరిస్థితి ఇంకా దేశంలో ఉంది. ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ (2019–2021) నివేదిక ప్రకారం వందమంది వివాహితలలో 38 మంది ఆపరేషన్ చేయించుకుంటున్నారు. పూర్తికథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. YSR Aarogyasri: ఆరోగ్యమస్తు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలులో జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించడంలో భాగంగా పథకాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 2. మహా మలుపు: అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశం.. థాక్రే సర్కార్కు డెడ్లైన్, ముంబైకి షిండే వర్గం హారాష్ట్ర రాజకీయం ఈ ఉదయం కీలక మలుపు తిరిగింది. శివ సేన నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోవడం.. మహా వికాస్ అగాడి.. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 3. దేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఘట్టం ఒకేసారి లక్షమందికి ఏ ప్రభుత్వం ఇంతవరకు ప్రొబేషన్ ఒకేసారి ఇచ్చి ఉండదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీ ప్రకారం ఏర్పాటైన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 4. దేశంలోనే తయారైన తొలి ఎంఆర్ఎన్ఏ కరోనా వ్యాక్సిన్! దీని ప్రత్యేకత ఏంటంటే.. అర్ధరాత్రి పరిణామాల నడుమ.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) తొలి స్వదేశీ ఎంఆర్ఎన్ఏ కొవిడ్-19 వ్యాక్సిన్ వినియోగానికి అత్యవసర అనుమతులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 5. ఉదయ్పూర్ హత్య: రాజస్థాన్లో నెలపాటు 144 సెక్షన్ మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఓ టైలర్ దారుణ హత్యకు గురయ్యాడు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 6. GST Council: సామాన్యులకు కేంద్రం భారీ షాక్.. మాంసం, చేపలు, పెరుగు, పనీర్, తేనె వంటి ఆహార పదార్థాల విషయంలో ముందే ప్యాక్ లేదా లేబుల్ చేసిన ఆహార పదార్థాలపై ఇక వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధిస్తారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 7. T-Hub 2.0: మనం దేశానికే రోల్ మోడల్ స్టార్టప్ల వాతావరణాన్ని, యువతలో అత్యుత్తమ ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ‘టీ–హబ్’ను ఏర్పాటు చేశామని.. ఇది దేశానికే రోల్ మోడల్ అని పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 8. బాధాకరమే అయినా.. రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణమిదే.. ఇకపై! ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఒక శకం ముగిసింది. వన్డే క్రికెట్లో ఆ జట్టు 44 ఏళ్ల కల నెరవేర్చిన నాయకుడు ఇయాన్ మోర్గాన్ ఆటకు గుడ్బై చెప్పాడు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 9. షాయరీ వినిపించనున్న మెగాస్టార్ చిరంజీవి.. మెగాస్టార్ చిరంజీవి షాయరీ వినిపించనున్నారు. షాయరీ అంటే.. మాటా కాదు.. అలా అని పాటా కాదు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి 10. అత్యంత పిన్న వయస్కురాలైన సర్పంచ్.. ఎవరీ లక్షికా దాగర్? చదువుకున్న వ్యక్తి గ్రామ పగ్గాలు చేపడితే అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెబుతోంది 21 ఏళ్ల రేడియో జాకీ. శ్రోతల్ని ఆకట్టుకోవడానికి ఇలాంటివెన్నో జాకీలు చెబుతారులే.. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ.. సీఎం జగన్ కీలక ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విద్యాశాఖలో నాడు-నేడు, డిటిజల్ లెర్నింగ్పై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బైజూస్తో ఒప్పందం దృష్ట్యా విద్యార్థులకు సంబంధిత కంటెంట్ అందించడంపై సీఎం జగన్ చర్చించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. డాక్టర్ల నుంచి సిబ్బంది కొరత ఉందనే మాట రాకూడదు: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాడు–నేడుతో పాటు వైద్య ఆరోగ్యశాఖలో చేపడుతున్న పనుల ప్రగతిని సీఎం జగన్కు అధికారులు వివరించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఢిల్లీకి మారిన మహారాష్ట్ర రాజకీయాలు.. మహారాష్ట్ర రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ హస్తీనా చేరుకున్నారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిషాతో ఫడ్నవీస్ భేటీ కానున్నారు. మరోవైపు శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే కూడా గౌహతి నుంచి ఢిల్లీ బయల్దేరారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. Chandrababu: చంద్రబాబు-మానసిక బలహీనతలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఒక సందర్భంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. ఆయనకు వయసు మీద పడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అంతవరకు ఓకే. కానీ.. ఆ కౌంటర్ లో చెప్పినట్లుగా ఆయన బ్యాలెన్స్డ్గా ఉంటున్నారా?.. ఉండడం లేదా? అనే చర్చకు ఆస్కారం ఇస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. Kodali Nani: దత్త పుత్రుడిని, సొంత పుత్రుడిని తుక్కుతుక్కుగా ఓడించాం పనికిమాలిన 420లు అంతా అమ్మఒడి పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్పొరేట్స్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ను తీర్చిదిద్దుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి మూడేళ్లలోనే రూ.20 వేల కోట్లు ఖర్చు చేసిన సీఎం దేశంలో ఎవరైనా ఉన్నారా? అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. టెట్ ఫలితాల విడుదలపై విద్యాశాఖ కీలక ప్రకటన తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2022) ఫలితాల విడుదలపై రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఫలితాల్లో జాప్యానికి ఆస్కారం లేకుండా జులై 1 న విడుదల చేస్తామని వెల్లడించింది. ఈమేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. చరిత్ర సృష్టించిన జకోవిచ్.. ఆ ఘనత సాధించిన ఏకైక మొనగాడిగా రికార్డు వింబుల్డన్ 2022లో ప్రపంచ మూడో ర్యాంకర్, డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్కు శుభారంభం లభించింది. తొలి రౌండ్లో దక్షిణ కొరియా ఆటగాడు, ప్రపంచ 81వ ర్యాంకర్ సూన్వూ క్వాన్పై 6-3, 3-6, 6-3, 6-4 తేడాతో విజయం సాధించిన జకో.. రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో జకో ఓ అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఎలాంటి ఆఫర్స్ రాలేదు దక్షిణాదిలో ప్రస్తుతం పూజా హెగ్డేకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు దక్షిణాది స్టార్ హీరోలదరి సరసన నటించి అగ్ర హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. వరుస ఆఫర్లు, పాన్ ఇండియా చిత్రాలతో ఆమె కెరీర్లో దూసుకుపోతుంది. అయితే ఇటీవల ఆమె నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్లు నిరాశ పరిచిన పూజ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. బ్లింకిట్ డీల్: జొమాటోలో వేల కోట్ల రూపాయలు హాంఫట్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు భారీ షాక్ తగిలింది. కిరాణా డెలివరీ స్టార్టప్ బ్లింకిట్ను కొనుగోలు ఒప్పందం ప్రకటించిన తరువాత దాదాపు ఒక బిలియన్ డాలర్ల మేర కోల్పోయింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ భారీ నష్టాన్న చవి చూసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ధరణి పోర్టల్ ట్యాంపరింగ్.. మీసేవ ఆపరేటర్ల హస్తం! తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కాగా, అక్రమార్కులు ధరణి పోర్టల్ను ట్యాంపరింగ్ చేశారు. పాసు పుస్తకం ఉన్నప్పటికీ పెండింగ్ మ్యుటేషన్గా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. షిండే వర్గానికి ఊరట.. మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టులో శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. ఏక్నాథ్ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై డిప్యూడీ స్పీకర్ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై జూలై 11 వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. పైసా ఇవ్వని వాళ్లు.. ఆ రెండు వేల కోసం విమర్శిస్తున్నారు: సీఎం జగన్ పిల్లలకు ఏనాడూ ఒక్క రూపాయి కూడా ఇవ్వని వాళ్లు.. ఇవాళ ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, అలాంటి వాళ్లు విమర్శించే మనస్తత్వాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలని సీఎం జగన్ పేర్కొన్నారు. శ్రీకాకుళంలో సోమవారం జరిగిన మూడవ విడత అమ్మఒడి నిధుల విడుదల సందర్భంగా.. ఆయన ప్రసంగించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. బీజేపీ నేతలకు సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్ కేంద్ర నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయంటున్న బీజేపీ రాష్ట్ర నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. పన్నుల రూపంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తోంది ఎంత.. కేంద్ర నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు ఎంత అన్న దానిపై కమలం పెద్దలు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. రెబల్స్ మంత్రులకు షాక్.. సీఎం ఉద్దవ్ ఠాక్రే సంచలన నిర్ణయం! మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మొదలైన రాజకీయ సంక్షోభం రసవత్తర మలుపులు తిరుగుతోంది. తాజాగా శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన రెబల్స్పై కొరడా ఝళిపించేందుకు సిద్ధమై.. 9 మంది రెబల్స్ మంత్రులను వారి శాఖల నుంచి తొలగించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. తొలుత డిమాండ్ చేసి.. ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించి కోనసీమ జిల్లాకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరును జత చేయడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీర్మానం చేసింది. దీంతో గత కొంతకాలంగా ఈ విషయంలో ఏర్పడిన సందిగ్ద పరిస్థితి తొలగిపోయిందని అనుకోవచ్చు. దేశంలోనే కాక, అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు గడించిన రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు కూడా వివాదం అవుతుందని ఎవరూ ఊహించలేరు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. టీ20 కెప్టెన్సీ నుంచి అతడికి విముక్తి కల్పించండి! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడికి టీ20 ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి విముక్తి కలిగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి సూచించాడు. అప్పుడు హిట్మ్యాన్పై భారం తగ్గి టెస్టు, వన్డేల్లో మరింత మెరుగ్గా కెప్టెన్సీ చేయగలడని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. అందులో దక్షిణాది నుంచి అల్లు అర్జున్, కాజల్ టాప్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గంగోత్రి మూవీతో అల్లు వారి వారసుడిగా పరిచయమైన బన్నీ తొలి సినిమాతోనే మంచి విజయం సాధించాడు. ఇక ఆ తర్వాత ఆర్య, దేశముదురు, పరుగు, ఆర్య 2, జులాయి వంటి చిత్రాలతో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. రాష్ట్రపతి రేసులో మీరెందుకు లేరు? సుధామూర్తి ఆసక్తికర సమాధానం ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ రూపు రేఖలు మార్చడంలో ఇతోధికంగా తోడ్పడిన కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. నారాయణమూర్తి స్థాపించిన ఇన్ఫోసిస్ దేశంలో మూడో అతి పెద్ద ఐటీ కంపెనీగా వెలుగొందుతోంది. ఇన్ఫోసిస్ ఎదుగుదల వెనుక ఫౌండర్ నారాయణమూర్తి శ్రమతోతో పాటు ఆయన భార్య సుధామూర్తి సహకారం కూడా ఉంది. రచయితగా, సామాజిక కార్యకర్తగా ఎప్పుడూ చురుగ్గా ఉండే సుధా నారాయణమూర్తికి ఆడియన్స్ నుంచి ఊహించిన ప్రశ్న ఎదురైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. పిల్లలు పక్క తడుపుతున్నారా? కారణాలివే! క్రాన్బెర్రీ జ్యూస్, అరటిపండ్లు.. ఇంకా ఇవి తినిపిస్తే మేలు!| పిల్లల మూత్రాశయం తక్కువగా అభివృద్ధి చెందడం లేదా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉండడం కూడా ఒక కారణం. ఈ సమస్య తో ఉన్న పిల్లలు ఎక్కువ సేపు మూత్రం నియంత్రించలేని స్థితికి చేరుకోవడం జరుగుతుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి.. వంట విషయంలో గొడవపడి వంట విషయంలో భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నేపాల్కు చెందిన బాదల్ తమాంగ్(29), సకిల మిశ్ర మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మణికొండ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. జనం.. వైఎస్సార్సీపీ పక్షం ఎన్నిక ఏదైనా పోటీ ఏకపక్షమే.. ఘన విజయం వైఎస్సార్సీపీదే.. ఎన్నిక ఎన్నికకూ పెరుగుతున్న ప్రజాదరణతో వైఎస్సార్సీపీ తిరుగులేని శక్తిగా అవతరిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ‘విషం’ రామోజీరావు రాతల్లోనే! అన్నీ చంద్రబాబునాయుడి హయాంలో ఉన్న డిస్టిలరీలే. అత్యధికం ఆయన స్వయంగా అనుమతిచ్చినవే. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఒక్కటంటే ఒక్కటీ రాలేదు! పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. యశ్వంత్ నామినేషన్ దాఖలుకు కేటీఆర్ విపక్షాల తరపున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయనున్న మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి పాల్గొనాలని నిర్ణయించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. శ్రీకాకుళంలో అమ్మ ఒడి జగనన్న అమ్మ ఒడి పథకాన్ని వరుసగా మూడో ఏడాది (2021–22 విద్యా సంవత్సరానికి) అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఆత్మల్ని చంపేసుకున్నారు.. ఉత్త దేహాలే తిరిగొస్తాయ్! మహా రాజకీయ సంక్షోభం.. సాగదీతతో ఇంకా కొనసాగుతూనే ఉంది. గువాహతి హోటల్లోనే మకాం వేసిన ఏక్నాథ్ షిండే వర్గం.. మరికొందరు శివసేన అసంతృప్తులను సమీకరించే పనిలో ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. జీ7 సదస్సు వేళ.. నామరూపాల్లేకుండా నగరాలు, పుతిన్ను హేళన చేస్తూ.. జీ7 సదస్సు జరుగుతున్న వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలనుసారం.. కేవలం గంటల వ్యవధిలోనే క్షిపణులతో ఉక్రెయిన్ నగరాలపై పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. మీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి.. రెబల్స్కు ఆధిత్య థాక్రే వార్నింగ్ మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటన్న విషయం తెలిసిందే. శివసేనకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు ఉద్ధవ్ థాక్రే సర్కార్పై తిరుగుబాటు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం..! టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్కు ముందు ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. హార్ట్ సింబల్స్తో సమంత ట్వీట్.. సౌత్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది సమంత. ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. చిప్ ఆధారిత ఈ- పాస్ పోర్ట్ ఎలా పనిచేస్తుందో తెలుసా! ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ను మరింత సులభతరం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయ తీసుకుంది. ప్రముఖ టెక్ దిగ్గజం టీసీఎస్ ఆధ్వర్యంలో ఈ -పాస్పోర్ట్ను.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఆత్మకూరు అఖండ విజయంపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్.. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ విజయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్కు నివాళిగా 83 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చారని సీఎం ట్వీట్ చేశారు. విక్రమ్ని గెలిపించిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. పోలీస్ శాఖతో గవర్నర్ చర్చలు.. రాష్ట్రపతి పాలన రాబోతోందా? మహారాష్ట్రలో శివసేన నేత ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో మొదలైన పొలిటికల్ డ్రామా రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటు చేసినప్పటికీ సీఎం ఉద్దవ్ థాక్రే ఈ పోరులో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏక్నాథ్ షిండే బృందం అసలైన బాల్ఠాక్రే వారసులం తామేనని ప్రకటించుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ఇంటికే వస్తా అంటే రమ్మంటిని.. రాత్రి నుంచి చూస్తున్నా ఎక్కడా? మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం విష్ణువర్ధన్ రెడ్డి పరస్పర సవాళ్లతో కొల్లాపూర్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో అవాంఛిత ఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీ ఎత్తున మోహరించారు. అయితే, చర్చలో పాల్గొనేందుకు జూపల్లి ఇంటికి బీరం ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. మహారాష్ట్రలో ఊహించని మరో ట్విస్ట్.. రంగంలోకి దిగిన రష్మీ థాక్రే మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా పలు మలుపులు తిరుగుతోంది. శివసేనకు చెందిన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సీఎం ఉద్దవ్ థాక్రే సర్కార్కు బిగ్ షాక్ తగిలింది. దీంతో, సర్కార్ కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. కాగా, పొలిటికల్ సంక్షోభం కొనసాగుతున్న వేళ మరో ట్విస్ట్ నెలకొంది. సీఎం ఉద్ధవ్ థాక్రే భార్య.. రష్మీ థాక్రే రాజకీయ చదరంగంలోకి దిగారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. 30 సార్లు లైంగిక వేధింపులకు గురయ్యాను.. మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సంచలన ఆరోపణలు ప్రపంచ మాజీ నంబర్ 2 టెన్నిస్ క్రీడాకారిణి, రెండుసార్లు గ్రాండ్స్లామ్ ఫైనలిస్ట్ అయిన ఆండ్రియా జేగర్ (అమెరికా) సంచలన వ్యాఖ్యలు చేశారు. 1980వ సంవత్సరంలో మహిళా టెన్నిస్ అసోసియేషన్ స్టాఫ్ మెంబర్ ఒకరు తనపై 30కి పైగా సందర్భాల్లో లైంగికంగా దాడులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. మావాడికి నేను ఎక్స్పోజింగ్ చేస్తే నచ్చట్లే, అందుకే ఇలా.. బిగ్బాస్ షోతో బాగా పాపులర్ అయింది రాఖీ సావంత్. కానీ ఎప్పుడైతే షో నుంచి బయటకు వచ్చిందో అప్పటినుంచి ఆమెను కష్టాలు వెంటాడాయి. తను ఎంతగానో ప్రేమించి పెళ్లాడిన వ్యక్తికి ఇదివరకే వివాహమైందని తెలియడంతో ఆమె గుండె పగిలేలా ఏడ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. వినియోగదారులకు నెట్ఫ్లిక్స్ బంపరాఫర్! ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కాస్ట్ ఎక్కువగా ఉండడం, పాస్వర్డ్ షేరింగ్ అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని ప్రకటించడంతో జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో 2లక్షమంది వినియోగదారుల్ని కోల్పోయింది. 30శాతం షేర్లు నష్టపోయాయి. క్యూ2లో మరో 20లక్షల వినియోగారుల్ని కోల్పోవచ్చని నెట్ఫ్లిక్స్ అంచానా వేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. వెండి తెరపై చినుకుల తుళ్లింత గొప్ప దర్శకులు వానను కూడా పాత్రగా తీసుకున్నారు. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురసావా తీసిన ‘రోషమాన్’ సినిమా ప్రారంభంలోనే రోషమాన్ నగర శిథిల ద్వారం దగ్గర హోరుమని కురిసే వర్షాన్ని చూపుతాడు దర్శకుడు. ఆ శిథిల ద్వారం, ఆ క్రూర వర్షం 12వ శతాబ్దపు జపనీయ స్థితిగతులకు సంకేతం. 1950లో తీసిన ఈ సినిమాకు ముందు వానను అలా చూపినవారు లేరు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. 30 ఏళ్ల కిందట పేలిన తూటా.. శంకరన్న చేతిలో సరళ బలి కరీంనగర్–నిజామాబాద్ జిల్లాల సరిహద్దులను మావోయిస్టు పార్టీ పశ్చిమ డివిజన్గా పరిగణిస్తోంది. ఆ పశ్చిమ అడవుల్లో 30 ఏళ్ల కిందట జరిగిన ఘటన ఆధారంగా ఇటీవల ‘విరాట పర్వం’ సినిమా వచ్చింది. సరళ అనే అమ్మాయి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించినా.. రాజన్న సిరిసిల్ల జిల్లాతో సరళ ఘటనకు ముడిపడి ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. అమ్మ ఒడికి రూ.6,594.60 కోట్లు నవరత్నాల్లో భాగంగా జగనన్న అమ్మఒడి పథకం కింద ఈ ఏడాది 43,96,402 మంది తల్లులకు లబ్ధి చేకూర్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. AP: పాఠశాల విద్యాశాఖకు మున్సిపల్ స్కూళ్లు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను పాఠశాల విద్యా శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. కుళ్లిన ఆకుల్ని ఏరేయాల్సిందే.. కలిసి నడిస్తే బీజేపీ మమ్మల్నే తుడిచేయాలనుకుంటోంది! మహా రాజకీయ సంక్షోభంలో ఇవాళ(శనివారం) సాయంత్రం కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మద్ధతు ఇవ్వాలంటూ అధికార పక్షానికి సిన్హా.. విపక్షాలకు ద్రౌపది ఫోన్లు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా (84) శుక్రవారం ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లకు ఫోన్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. భారత వాయుసేనలో ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ షురూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పథకం కింద భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. అబార్షన్ హక్కుల రద్దు.. అమెరికాకు ఇది చీకటి దినం.. ప్రపంచ నేతల స్పందన అబార్షన్కు రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని అమెరికా సుప్రీం కోర్టు రద్దు చేసింది. సుమారు యాభై ఏళ్ల కిందటి ఉత్తర్వును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7.అస్సాంలో వరద కన్నీళ్లు.. ఇప్పటిదాకా 118 మంది మృతి అస్సాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో సంభవించిన మరో పది మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 118కి చేరుకుందని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. 'ఆ ఆల్రౌండర్కు భారత జట్టులో చోటు దక్కడం చాలా కష్టం' ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్లో భారత ప్లేయింగ్ ఎలెవన్లో ఆల్రౌండర్ జడేజా చోటు సంపాదించడం చాలా కష్టమని అని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అనసూయ కొత్త చిత్రం 'అరి'.. టైటిల్ లోగో ఆవిష్కరణ.. యాంకర్, నటి అనసూయ ప్రధాన పాత్రలో సాయికుమార్, ‘శుభలేఖ’ సుధాకర్, వైవా హర్ష ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘అరి’. ‘పేపర్ బాయ్’ చిత్ర దర్శకుడు జయశంకర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రమిది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. క్రాష్ టెస్ట్తో వాహనాలకు రేటింగ్ ఏ కారు ప్రయాణానికి భరోసా ఇస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే కార్ల యజమానులు 10 శాతం మంది కూడా ఉండరు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. AP Cabinet Meeting: పలు కీలక నిర్ణయాలకు ఆమోదం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ భేటీ ముగిసింది. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు చేస్తూ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. చింతామణి నాటకం నిషేధంపై స్టేకు నిరాకరించిన ఏపీ హైకోర్టు చింతామణి నాటక నిషేదంపై స్టే ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. నాటకాన్ని నిషేదిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాలని రఘురామకృష్ణ రాజు పిటిషన్ దాఖలు చేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఏక్నాథ్ షిండేపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మొదలై రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుతం పరిణామాలు ఎలా ఉన్నా అంతిమ విజయం కోసం నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే శివసేన నేతలతో శుక్రవారం భేటీ అయ్యారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. పాకిస్తాన్లో పేపర్ సంక్షోభం...వచ్చే ఏడాది విద్యా సంవత్సరానికి పుస్తకాలు ఉండవు! పాకిస్తాన్లో లోపభూయిష్టమైన విధానాలు, ద్రవ్యోల్బణం తదితర కారణాల రీత్యా తీవ్రమైన పేపర్ సంక్షోభం తలెత్తింది. దీని ఫలితంగా వచ్చే ఏడాది విద్యాసంవత్సరానికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండే అవకాశం లేదని పాకిస్థాన్ పేపర్ అసోసియేషన్ అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. రైల్వే స్టేషన్ ఘటన: సాయి డిఫెన్స్ అకాడమీదే కీలక పాత్ర! గత వారం జరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ కీలక పాత్ర పోషించింది. మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సాయి డిఫెన్స్ అకాడమీ కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల ఘటనకు ముందు రోజు ఇన్స్టిట్యూట్లోనే మకాం వేసి పథకం రచించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. టేక్ హోం సాలరీ, పనిగంటలు: జూలై 1 నుంచి మార్పులు కేంద్రం ప్రభుత్వం జూలై 1నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయనుంది. ఈ కొత్త కార్మిక చట్టాలు అమలుతో కార్యాలయ పని వేళలు, ఉద్యోగుల భవిష్య నిధి, వేతనాలలో గణనీయమైన మార్పు చోటు చేసుకోనుంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. Ram Gopal Varma: ద్రౌపది ముర్ముపై అనుచిత ట్వీట్, భగ్గుమన్న బీజేపీ తరచూ వివాదాల్లో నానుతూ ఉండే రామ్గోపాల్ వర్మ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఈసారి ఏకంగా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యాడు. 'ద్రౌపది రాష్ట్రపతి అయితే పాండవులు ఎవరవుతారు? మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. జ్యోతి సురేఖకు గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం: ఏపీ కేబినెట్ ఆమోదం మహిళా స్టార్ ఆర్చర్, అర్జున అవార్డు గ్రహీత, తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. ఆమెకు గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. Lionel Messi: చిన్న వయసులోనే వింత రోగం.. ఫుట్బాల్ ఆడొద్దన్నారు; కట్చేస్తే ప్రస్తుత ఫుట్బాల్ అనగానే గుర్తుకువచ్చేది ఇద్దరు. ఒకరు అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ.. పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. సమకాలీనంలో ఈ ఇద్దరు ఎవరికి వారే గొప్ప ఆటగాళ్లు. ఇద్దరిలో ఎవరు గ్రేటెస్ట్ ఆల్ ఆఫ్ టైమ్(GOAT) అని అడిగితే మాత్రం చెప్పడం కాస్త కష్టమే. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Hyderabad: అబిడ్స్ అరోరా కాలేజీ వద్ద ఉద్రిక్తత అబిడ్స్ అరోరా కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఇంకా జరగలేదు. ఇదే విషయంపై సిబ్బందిని ప్రశ్నిస్తే సర్వర్డౌన్, టెక్నికల్ ప్రాబ్లమని చెబుతున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. ‘అమ్మ ఒడి’పైనా విషం పిల్లలంటే భవిష్యత్... అన్న రీతిలో విద్యా రంగంలో ఊహించని మార్పులను విజయవంతంగా అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. శివసేన అనర్హత అస్త్రం.. దూకుడు పెంచిన షిండే మహారాష్ట్ర రాజకీయాల్లో వరుసగా కీలక మలుపులే చోటు చేసుకుంటున్నాయి. రెబల్స్పై అంతిమంగా అనర్హత అస్త్రం ప్రయోగించింది శివసేన. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఈఎంసీ ప్రారంభోత్సవ సభలో పారిశ్రామికవేత్తలకు సీఎం వైఎస్ జగన్ భరోసా ‘మీకు మాటిస్తున్నా.. మీ వెంటే ఉంటా.. ఒక్క ఫోన్ కాల్ చేయండి.. సమస్య ఎంతటిదైనా పరిష్కరిస్తాం’ అని పారిశ్రామికవేత్తలకు సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. 1998 DSC: ఎమ్టీఎస్పై నియామకాలు 1998 డీఎస్సీలో పోస్టుల ఎంపికకు అర్హత సాధించినప్పటికీ, నియామక అవకాశం దక్కని అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. అవునా.. వాళ్లు హెటల్లో ఉన్నారా?: అస్సాం సీఎం శివ సేన రెబల్ ఎమ్మెల్యేలను ఏకతాటిపై తెచ్చిన ఆ పార్టీ తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే.. వాళ్లను నిలువరించేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నివేదికలు సీఎం చేతికి. తెలంగాణ రాష్ట్ర మంత్రులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, వారిపై ఉన్న అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత నడవడిక, ప్రజల్లో వారిపై ఉన్న అభిప్రాయం, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. 38 ఏళ్ల వయసులో క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న భారత ఆటగాడు..! టీమిండియా వెటరన్ ఆటగాడు మురళీ విజయ్ దాదాపు రెండేళ్ల తర్వాత క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో రూబీ ట్రిచీ వారియర్స్ తరపున ఆడేందుకు విజయ్ సిద్దమయ్యాడు పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఇండస్ట్రీలో అవకాశాలు లేవు అంటున్నారు: మంత్రి తలసాని ‘తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా ఈరోజు విశ్వవ్యాప్తం అయింది. ఇండస్ట్రీలో చాలామంది అవకాశాలు లేవు అంటున్నారు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. రూ. 4.30 లక్షల కోట్లకు దేశీ మీడియా దేశీ మీడియా, వినోద పరిశ్రమ 2026 నాటికి 8.8 శాతం మేర వార్షికంగా వృద్ధి చెందనుంది. రూ. 4.30 లక్షల కోట్లకు చేరనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. వైట్హౌస్లో భారతీయ ఆరతి జో బైడెన్ తన సైన్స్ సలహాదారుగా భారత సంతతికి చెందిన ఆరతి ప్రభాకర్ను నామినేట్ చేయడంతో ఆరతి ప్రభాకర్ ఎవరు?’ అనే ఆసక్తితో కూడిన ప్రశ్న ముందుకు వచ్చింది.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1.. తిరుపతి: పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని, మూడు ప్రాజెక్ట్లను ప్రారంభించామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. టీసీఎల్ ద్వారా 2వేల మందికి, ఫాక్స్ లింగ్ ద్వారా 2 వేల మందికి, సన్నీ ఆప్కోటెక్ ద్వారా 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల ద్వారా దాదాపు 20 వేల మందికి ఉపాధి లభించనుందన్నారు. కంపెనీలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా పూర్తి సహకారం అందిస్తామని సీఎం జగన్ అన్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.. Maharashtra Crisis: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ప్రకటన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ప్రకటన చేశారు. సంకీర్ణ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. 24 గంటల్లో రెబల్ ఎమ్మెల్యేలు ముంబై చేరుకుంటే.. కూటమి నుంచి వైదొలిగే అంశాన్నిపరిశీలిస్తామని అన్నారు. తమ డిమాండ్లన్నీ పరిగణలోకి తీసుకుంటామన్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3.. ఆత్మకూరు ఉపఎన్నిక: మధ్యాహ్నం 3 గంటల వరకు 54.66 శాతం పోలింగ్ నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నిక కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 54.66 శాతం పోలింగ్ నమోదైంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మ.3 గంటల వరకు 51.3శాతం పోలింగ్ నమోదైంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4.. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో కీలక పరిణామం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విధ్వంసం రోజున ఆవుల సుబ్బారావు ఉప్పల్ అకాడమీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు, శివ ఇప్పటికే టాస్క్ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. మహారాష్ట్ర సంక్షోభం.. హాట్ టాపిక్గా మారిన నెంబర్ గేమ్! మహారాష్ట్ర సస్పెన్స్ అంతకంతకూ పెరిగిపోతుంది. వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు తీవ్ర ఉత్కఠను రేపుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో నంబర్ గేమ్ హాట్ టాపిక్గా మారింది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలోని భాగస్వామ్యమైన శివసేన పార్టీలో చీలిక దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6.. Jerry Hall- Rupert Murdoch: పది మంది పిల్లలు, నటికి మీడియా మొఘల్ విడాకులు! ఈ కాలంలో మాత్రం ఈ మూడు ముళ్ల బంధం మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. కొన్ని నెలలు లేదా సంవత్సరాలకే నువ్వు నాకొద్దు బాబోయ్ అంటూ దంపతులు విడాకులు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో పెళ్లి, విడాకులు సర్వసాధారణమయ్యాయి. తాజాగా మీడియా మొఘల్ రూపర్ట్ ముదోర్చ్, మోడల్, నటి జెర్రీ హాల్ వివాహ బంధానికి స్వస్తి చెప్పినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.. India Vs Leicestershire 2022: భారత జట్టులో తెలుగు తేజాలు.. విహారి, భరత్.. మరి పంత్? ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టుకు ముందు లీసెస్టర్షైర్ కౌంటీతో టీమిండియా వార్మప్ మ్యాచ్ మొదలైంది. లీసెస్టర్లోని గ్రేస్రోడ్ స్టేడియంలో నాలుగు రోజుల పాటు ఈ మ్యాచ్ జరుగనుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు ఛతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్, పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ లీసెస్టర్ఫైర్ తరఫున బరిలోకి దిగారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8.. ఎలక్ట్రిక్ బైక్ మంటలు, లెక్కలు తేలాల్సిందే: కంపెనీలకు నోటీసులు లక్ట్రిక్ బైక్స్ వరుస అగ్నిప్రమాద ఘటనలపై కేంద్రం స్పందించింది. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆయా కంపెనీలకు నోటీసులిచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాల ఘటనలను సుమోటోగా స్వీకరించిన కేంద్రం, అగ్ని ప్రమాదానికి గల కారణాలను వివరించి, నాణ్యతా ప్రమాణాల వివరణ ఇవ్వాలని వినియోగదారుల పర్యవేక్షణ సంస్థ ద్వారా ఓలా ఎలక్ట్రిక్కు నోటీసులు జారీ చేసింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.. చైనాలో రికార్డు స్థాయిలో వరదలు...వందల ఏళ్లలో లేని విధంగా.. చైనా భారీ వర్షాల కారణంగా రికార్డు స్థాయిలు వరదలు ముంచెత్తాయి. వందల ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా రికార్డు స్థాయిలో భారీ వరదలు సంభవించాయి. దక్షిణ చైనా ఈ వరదల కారణంగా అతలాకుతలమైంది. చైనా టెక్ రాజధాని షెనజెన్, లాజిస్టిక్స్ హబ్ అయిన గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. Shanan Dhaka: ‘ఎన్డీయే’ ఎగ్జామ్ టాపర్ ఈమె! డిఫెన్స్ అకాడమీలో అమ్మాయిలా?’ అనే అజ్ఞాత ఆశ్చర్యం మొన్న. ‘అమ్మాయిలు అద్భుతమైన విజయాలు సాధించగలరు’ అనే ఆత్మవిశ్వాసం నిన్న. ‘అవును. అది నిజమే’ అని చెప్పే వాస్తవం ఇవ్వాళ... మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. ఆత్మకూరు ఉపఎన్నిక: బారులు తీరిన ఓటర్లు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ ప్రారంభమైన దగ్గర్నుంచీ ఓటర్లు బారులు తీరారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏపీ @ గ్రీన్ ‘పవర్’ ప్రకృతి ప్రసాదించిన వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఇటు కాలుష్య రహితమైన విద్యుదుత్పత్తి.. అటు అన్నదాతలకు ఆర్థిక లాభం.. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. సీఎం ఉద్దవ్ థాక్రేపై పోలీసులకు ఫిర్యాదు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నడుమ.. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. కొవిడ్-19 ప్రోటోకాల్స్ ఉల్లంఘించినందుకుగానూ బీజేపీ నేత ఆయనపై పోలీసులకు కంప్లయింట్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. పోలియో వైరస్ కొత్త టైప్ గుర్తింపు. ఏ రూపంలో అయినా ముప్పే! దాదాపు కనుమరుగు అయ్యిందనుకుంటున్న పోలియో వైరస్.. కొత్త వేరియెంట్ రూపంలో మళ్లీ తెర మీదకు వచ్చింది. పోలియో వైరస్లో వీడీపీవీ2.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ప్లీజ్..కొంచెం సమయం ఇవ్వండి: ఈడీని కోరిన సోనియా నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట గురువారం నాడు హాజరు కావాల్సి ఉన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విచారణ కొన్ని వారాలు వాయిదా వేయాలని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు ప్రతిష్ఠాత్మకం? రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులుగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. తూర్పు ఉక్రెయిన్లో భీకర పోరు తూర్పు ఉక్రెయిన్లో భీకర పోరు కొనసాగుతోంది. డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను పూర్తిగా ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా సేనలు భారీ స్థాయిలో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. విజయానికి 9 పరుగులు.. కనివినీ ఎరుగని హైడ్రామా ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు.. చేతిలో ఆరు వికెట్లు.. ఈ దశలో ఎవరైనా సరే ఈజీగా విజయం సాధిస్తుందని అనుకుంటారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. నయన తార ప్రశంస అమితానందాన్ని ఇచ్చింది తన ఛాయాగ్రహణం పనితనానికి నయనతార సంతృప్తి చెంది ప్రశంసించడం అమితానందం కలిగించిందని.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఎలన్ మస్క్ కొంపముంచిన చైనా.. లక్షల కోట్లు హాంఫట్! ఎస్. ఎలక్ట్రిక్ కార్ల దిగజం టెస్లాకు చెందిన టెక్సాస్, బెర్లిన్ కార్ల ఫ్యాక్టరీలతో బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూస్తున్నట్లు ఆ సంస్థ.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1.. CM Jagan: 24 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 1998 డీఎస్సీ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి, కృతజ్ఞతలు తెలియజేశారు. 24 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి వద్ద అభ్యర్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.. Maharashtra Political Crisis: మీడియాకు చిక్కిన ఏక్నాథ్ షిండే.. పరుగే పరుగు! ముంబై: మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కారును కూలదోయడానికి ప్రయత్నిస్తున్న శివసేన పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్నాథ్ షిండే (58) మీడియా కంటపడ్డారు. గుజరాత్లోని సూరత్ విమానాశ్రయంలో ఆయన మీడియాకు చిక్కారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3.. Maharashtra Political Crisis: రెబల్ ఎమ్మెల్యేలకు శివసేన అల్టీమేటం.. వెక్కివెక్కి ఏడ్చిన కార్యకర్తలు మహారాష్ట్ర మంత్రి, శివసేన అగ్రనేత ఏక్నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి క్యాంప్ రాజకీయాలకు తెరలేపడంతో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ముందుగా గుజరాత్లోని సూరత్ హోటల్లో బస చేసిన రెబల్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అస్సాంకు మకాం మార్చారు. దేశవాప్తంగా ‘మహా’ సంక్షోభం తాజాగా హాట్ టాపిక్గా మారింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4.. CM Jagan Srikakulam Tour: శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న శ్రీకాకుళం రాను న్నారు. అమ్మఒడి పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే సీఎం చేపట్టనున్నా రు. ఇదే సందర్భంలో శ్రీకాకుళం–ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5..: నేనైతే పంత్ కెప్టెన్ కాకుండా కచ్చితంగా అడ్డుకునేవాడిని! స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్కు రిషభ్ పంత్ను కెప్టెన్గా నియమించాల్సి కాదని టీమిండియా మాజీ ఆల్రౌండర్ మదన్ లాల్ అన్నాడు. తనకే గనుక అధికారం ఉండి ఉంటే కచ్చితంగా 24 ఏళ్ల ఈ యువ బ్యాటర్ను సారథిగా ఎంపిక చేసేవాడిని కాదన్నాడు. ఆటగాడిగా పంత్ మరింత మెరుగుపడాల్సి ఉందని, పూర్తి స్థాయిలో పరిణతి చెందిన తర్వాతే కెప్టెన్గా భారాన్ని మోయగలుగుతాడని అభిప్రాయపడ్డాడు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6.. Chinmayi Sripada: ఎలా కన్నావని అడుగుతున్నారు? వారికి నా ఆన్సరేంటంటే.. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కవలలకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను అటు చిన్మయితో పాటు అటు ఆమె భర్త రాహుల్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అయితే పలువురు నెటిజన్లు చిన్మయి ఇంతకాలం తాను గర్భవతి అన్న విషయాన్ని దాచిపెట్టిందా? లేదా సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చిందా? అని రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. దీంతో వాటన్నింటికీ సమాధానమిస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది సింగర్. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.. దటీజ్ టాటా.. ఆ కంపెనీకంటూ కొన్ని విలువలు ఉన్నాయ్! ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన యుద్ధం పట్ల ఇండియన్ కార్పోరేట్ కంపెనీలు తమ వైఖరికి బయటపడకుండా జాగ్రత్త పడ్డాయి. కానీ టాటాగ్రూపు ఇలా ఊరుకోలేదు. యుద్ధం కారణంగా పెచ్చరిల్లే హింస, రక్తపాతాలు, ఆర్తానాదాలను నిరసిస్తూ రష్యాతో వ్యాపార సంబంధాలు గుడ్బై చెప్పింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8.. భారత్, చైనా, జపాన్లతో దాతల సమావేశం...సాయం కోరుతున్న శ్రీలంక శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే శ్రీలంకలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి తమ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయటం ఒక పెద్ద సవాలుగా మారింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.. Monica Khanna: ఎగురుతున్న విమానం మంటల్లో చిక్కుకున్నా ధైర్యం కోల్పోక.. 185 మందిని కాపాడి సమస్య ఉత్పన్నమైనప్పుడు సమర్థతను చూపలేక చిక్కుల్లో పడినవారున్నట్టే.. సమస్యల్లో ఉన్నవారిని అత్యంత సమర్థతతో కాపాడే ధీరులూ ఉన్నారు. ఈ రెండవ కేటగిరికి చెందుతారు పైలట్ కెప్టెన్ మోనికా ఖన్నా. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10.. 'ఫోన్ నెంబర్ ఇవ్వు.. లేకపోతే లైంగికదాడి చేస్తాం' ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడంతో కొందరు యువకులు బెదిరింపులకు పాల్పడ్డట్లు ఓ యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి వెంట వచ్చిన బాక్సర్ దాడి చేయడంతో గాయాలయ్యాయని మరో యువకుడు ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1.. Presidential Polls 2022: రాష్ట్రపతి ఎన్నిక.. సీఎం కేసీఆర్ మద్దతు ఆయనకే! దేశంలో రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ రసవత్తరంగా మారింది. విపక్షాల తరపున పోటీ చేసేందుకు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ముందునుంచీ మద్దతు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠ.. రేసులో బలంగా ఆ ఇద్దరు..? రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుండగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో బీజేపీ అగ్రనేతలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వెంకయ్యనాయుడును కలిశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3.. వాటిని పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోండి: సీఎం జగన్ రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మంగళవారం రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనుల ప్రగతిపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ మేరకు పనులు ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4.. Minister KTR: 'దమ్ముంటే నా మీద కేసులు పెట్టండి.. చిన్నా చితక అధికారులను బెదిరించొద్దు' దేశంలో అగ్నిపథ్ అనే పథకాన్ని తీసుకొచ్చి యువత కడుపు కొడుతున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఆవేదనతో వారు ఆందోళన చేస్తుంటే వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.. Eknath Shinde: శివసేనకు మంత్రి గుడ్ బై?.. స్పందించిన ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై మంత్రి ఏక్నాథ్ షిండే తొలిసారి స్పందించారు. తాను బాల్థాక్రే ప్రియ శిష్యుడిని అని, అధికారం కోసం పార్టీకి ద్రోహం చేయబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6.. ODI WC 1975: మొట్టమొదటి విజేత విండీస్.. సరిగ్గా ఇదే రోజు.. జట్టును గెలిపించింది ఎవరో తెలుసా? ఇతర విశేషాలు! ICC ODI World Cup 1975 AUS Vs WI- Winner West Indies: క్రికెట్కు పుట్టినిల్లు ఇంగ్లండ్ అయినా.. మొట్టమొదటి వన్డే వరల్డ్కప్ సాధించి తన పేరును సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించుకున్న ఘనత మాత్రం వెస్టిండీస్కే దక్కింది. జగజ్జేత... ఈ మాట వింటుంటేనే ఎంతో గొప్పగా అనిపిస్తుంది కదా! మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.. Tollywood: టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె సైరన్, షూటింగ్స్ బంద్! టాలీవుడ్లో సమ్మె సైరన్ మోగింది. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. బుధవారం నాడు 24 విభాగాల కార్మికులు ఫిలిం ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా రేపటినుంచి సినిమా షూటింగ్లకు సైతం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8.. గ్లోబల్ డ్రీమ్ క్రూయిజ్ షిప్.. టైటానిక్ కంటే దారుణంగా.. వందేళ్ల కిందట టైటానిక్ షిప్ ప్రపంచంలోనే అతి పెద్ద పడవగా రికార్డు సృష్టించింది. కానీ తొలి ప్రయాణం మధ్యలోనే సముద్రంలో ఓ మంచు పర్వతాన్ని ఢీ కొట్టి మునిగిపోయింది. తాజాగా వరల్డ్ రికార్డు సాధించే దిశగా మరో భారీ షిప్ను నిర్మించడం మొదలెట్టారు. అయితే తొలి ప్రయాణం చేయడానికి ముందే ఈ భారీ నౌక కూడా అప్పుల భారంలో మునిగి నామ రూపల్లేకుండా కనుమరుగు కానుంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.. రాజకీయ ప్రత్యర్థులకు ఉరిశిక్ష ... వద్దని హెచ్చరించిన యూఎన్ మయన్మార్ జుంటా ప్రభుత్వం ఆంగ్ సాన్ సూకీ పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యుడు, ఒక ప్రజాస్వామ్య కార్యకర్తని ఉరితీస్తామని ప్రకటించింది. ఇద్దరూ తీవ్రవాదానికి పాల్పడ్డారని, అందువలన మరణశిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. అదీగాక 1991 తర్వాత దేశంలో తొలిసారిగా న్యాయపరమైన ఉరిశిక్ష విధించిబడుతుందని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10.. మహబూబాబాద్: మైక్ సెట్ రిపేర్ చేస్తుండగా షాక్.. ముగ్గురి మృతి జిల్లాలోని డోర్నకల్ మండలం అందనాలపాడులో విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి కురిసిన గాలివానకు గ్రామంలోని రామాలయం గుడిపై ఉన్న మైక్ సెట్ దెబ్బతింది. దెబ్బతిన్న మైక్ సెట్ సరి చేస్తుండగా.. కరెంట్ షాక్తో ముగ్గురు మృతి చెందారు. మృతుల్ని సుబ్బారావు, మస్తాన్ రావు, వెంకయ్యలుగా నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. Andhra Pradesh : మిషన్ ‘క్లీన్’ రాష్ట్రంలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమివ్వాలని అధికార యంత్రాంగాన్ని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఇళ్లపై కుళ్లు రాతలు! 30.76 లక్షల మంది సొంతింటి కలను నిజం చేయటం కోసం భారీ లే ఔట్లు వేస్తుండటంతో ఏకంగా ఊళ్లే పుట్టుకొస్తున్న చరిత్ర దేశంలో ఇప్పటిదాకా ఎక్కడా లేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. మైసూర్ ప్యాలెస్లో ప్రధాని మోదీ యోగాసనాలు ప్రపంచానికి భారత్ అందించిన అద్భుత కానుక.. యోగా. ఇవాళ(జూన్ 21) అంతర్జాతీయ యోగ దినోత్సవం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. మంత్రి సబిత హామీతో ఆగిన ఆందోళన బాసర ట్రిపుల్ఐటీలో విద్యార్థుల ఆందోళనపై ప్రతిష్టంభన వీడింది. విద్యాశాఖ ఉన్నతాధికారులతోపాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా వచ్చి చర్చించడం.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో.. ఏ1గా మధుసూదన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసం కేసులో 45 మందిని అరెస్టు చేసిన పోలీసులు యల్లారెడ్డికి చెందిన స్పోర్ట్స్ పర్సన్ మలవెల్లి మధుసూదన్ను ఏ1 గా చూపించారు పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం: యోగా ఒక విస్మయ శక్తి ‘యోగా ఒక జీవన విధానం. మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని చాలామంది అనుకుంటారు. యోగాను జీవన విధానం గా చేసుకుంటే మనసుకు శాంతి, సంతృప్తి, సోదర భావన, విశ్వ మానవ దృష్టి అలవడతాయి’.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఈటలకు ప్రచార కమిటీ సారథ్య బాధ్యతలు? బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యు డు, సీనియర్ ఎమ్మె ల్యే ఈటల రాజేందర్కు కీలక పదవి కట్టబెట్టే అవకాశాలున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ప్రపంచంలోనే అత్యంత భారీ చేప గుర్తింపు! ప్రపంచంలోనే అతిపె..ద్ద మంచి నీటి చేపను గుర్తించారు పరిశోధకులు. ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన పెద్ద చేపలతో పోల్చుకుని.. దీనిని నిర్ధారించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9'ట్విటర్కు బదులుగా ఆటపై దృష్టి పెట్టు.. అప్పుడే జట్టులోకి' ఐర్లాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టులోకి తనని ఎంపిక చేయకపోవడంపై రాహుల్ తెవాటియా పెదవి విరిచిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. బుల్లితెర నటి ఆత్మహత్య.. 'ఐ లవ్ యూ సాన్' అంటూ సూసైడ్ నోట్ సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీ రేఖ పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1.. YS Jagan: పట్టణాభివృద్ధిపై సీఎం జగన్ కీలక ఆదేశాలు పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్షించారు. త్వరగా ఇళ్లను పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో రూ.4500 కోట్లు ఖర్చుచేశామని, ఇంకా కనీసంగా మరో రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు వివరించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.. సాంకేతిక లోపం.. కేబుల్ కారులో చిక్కుకున్న 11 మంది టూరిస్టులు హిమాచల్ ప్రదేశ్ పర్వానూలోని టింబర్ ట్రైల్ రిసార్టులో సోమవారం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పదకొండు మంది పర్యాటకులు కేబుల్ కారులో చిక్కుకుపోయారు. సాంకేంతిక లోపం ఏర్పడటంతో రోప్వే మధ్యలో గాల్లో ఆగిపోయింది. చిక్కుకుపోయిన పర్యాటకులను రక్షించేందుకు రెస్క్యూ ట్రాలీని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు తొమ్మిది మందిని సురక్షితంగా రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3.. మోదీ జీ.. మీ దోస్త్ను అడిగి తెలుసుకోండి అంటూ అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ప్రధాని నరేంద్ర మోదీపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, ఆయన దోస్త్ అబ్బాస్ గురించి ఒవైసీ ప్రస్తావించడం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మోదీ స్నేహితుడిని ప్రస్తావిస్తూ ఒవైసీ.. బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4.. భారతీయుల దృష్టి మళ్లించేందుకే అగ్నిపథ్ తీసుకొచ్చారా..?: కేటీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్పై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. అగ్నిపథ్కు నిరసనగా సోమవారం రాజకీయ పార్టీలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.. వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా?.. అయితే డేంజర్లో పడ్డట్టే! మనం రోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇంట్లో వివిధ వస్తువులను వినియోగిస్తుంటాం. వాటిని ఎంత కాలం ఉపయోగించాలనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. దీంతో ఎక్కువ కాలం వినియోగిస్తూనే ఉంటాం. కాలపరిమితి ముగిసిన వాటిని వాడితే ప్రమాదం పొంచి ఉంది. వీటితో పాటు వాడుకలో లేని వస్తువులను ఇంట్లోనే కుప్పలుగా వదిలేస్తుంటారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6.. ఎయిర్ ఇండియా చరిత్రలో అతిపెద్ద ఎయిర్క్రాప్ట్ డీల్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ దాదాపు 300 నారోబాడీ జెట్లను ఆర్డర్ చేసేందుకు సిద్ధమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇది విమానాయన చరిత్రలో అతి పెద్ద ఆర్డర్లలో ఒకటి అని స్పష్టం చేశాయి. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఎయిర్లైన్ కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో తన విమానాలను సరిదిద్దాలని చూస్తోంది. అధికారులు అంటున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.. ఒకే రోజు టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ముగ్గురు క్రికెట్ దిగ్గజాలు భారత క్రికెట్ చరిత్రలో జూన్ 20వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ తేదీ భారత క్రికెట్కు ముగ్గురు దిగ్గజాలను అందించిన చిరస్మరణీయమైన రోజు. వివరాల్లోకి వెళితే.. భారత క్రికెట్ను కొత్త పుంతలు తొక్కించిన ముగ్గురు క్రికెటర్లు ఇదే తారీఖున టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8..O2 Telugu Movie Review: పెళ్లి తర్వాత నయన తార మొదటి చిత్రం.. 'ఓ2' రివ్యూ.. ఎలా ఉందంటే ? లేడీ సూపర్ స్టార్ నయన తార తాజాగా 'ఓ2 (O2, ఆక్సిజన్)' సినిమాతో నేరుగా ఓటీటీలో సందడి చేస్తోంది. జీఎస్ విక్నేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నయన తార పెళ్లి తర్వాత విడుదలకావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలకు తగినట్లుగా ఓ2 (O2) ఉందా? లేదా? రివ్యూలో చూద్దాం. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.. సంచలనం..అదిరిపోయే డిజైన్లతో ఓలా ఎలక్ట్రిక్ కారు.. ఎలా ఉందో మీరే చూడండి! ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఆటోమొబైల్ రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ఓలా సంస్థ త్వరలో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనుంది. 10లక్షల ఎలక్ట్రిక్ హచ్ బ్యాక్ కార్లను తయారు చేసేందుకు సిద్ధమవ్వగా..ఆ కారుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి మహారాష్ట్రలో విషాదం.. ఒకే ఇంట్లో 9 మంది అనుమానాస్పద మృతి మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ముంబైకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంగ్లీ జిల్లాలోని మహైసల్ గ్రామంలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఇంట్లోనే విగత జీవులుగా కనిపించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1.ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీ అప్పు తక్కువే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకు సంబంధించి ఎక్కడా దాపరికం లేదు. అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం కూడా ముందుకు అడుగులు వేయలేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. జగన్ ప్రభుత్వం నిర్ణయం.. ఎన్నాళ్లకెన్నాళ్లకో వేచిన ఉదయం ఎంఏ, బీఈడీ చదివి, ఇంగ్లిష్ అనర్గ ళంగా మాట్లాడే సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావుకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. జగన్ ప్రభుత్వం నిర్ణయంతో అతను ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. సైన్యంలో చేరమని మిమ్మల్ని ఎవరు అడిగారు: మాజీ ఆర్మీ చీఫ్ ఫైర్ అగ్నిపథ్పై ఆందోళనలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ స్కీమ్పై తగ్గేదేలే అంటూ త్రివిధ దళాధిపతులు క్లారిటీ ఇచ్చిన విషయాన్ని తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. నాడు వంతపాట.. నేడు సంతర్పణట? ఒక ప్రభుత్వం చేసిన పని సరైనదయినపుడు... అదే పని మరో ప్రభుత్వం చేస్తే తప్పెలా అవుతుంది? ఒక పార్టీ అధికారంలో ఉన్నపుడు తన కార్యాలయాలకు స్థలాలు కేటాయిస్తూ జీవో ఇచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘బ్లాక్ గ్రూప్’ అగ్గి పెట్టింది! సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం ఘటనలో కొత్త అంశాలు బయటికి వస్తున్నాయి. అభ్యర్థులను ఆందోళనకు ఉసిగొల్పినది ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. World Refugee Day: బతుకు జీవుడా ఉక్రెయిన్పై రష్యా దండయాత్రతో శరణార్థి సంక్షోభం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రష్యా సైన్యం నుంచి ఏ క్షణం ఎటు వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న .. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఎనిమిది నెలల్లో ఆరుగురు కెప్టెన్లు.. టీమిండియా హెడ్ కోచ్ ఏం అన్నాడంటే? టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్లో కరణ్ జోహార్.. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య బాలీవుడ్లో కలకలం రేపింది. ఈ మర్డర్ను గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పనే అని పోలీసుల దర్యాప్తులో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఇల్లు అమ్మి.. మరో ఇల్లు కొంటే.. ట్యాక్స్ మినహాయింపు ఇలా గత వారం మూలధన లాభాల గురించి తెలుసుకున్నాం. ఈ వారం మరిన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. Agnipath Scheme: అగ్నిపథ్పై కీలక ప్రకటన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత బాసర ట్రిపుల్ ఐటీ వద్ద విద్యార్థుల ఆందోళనల్లో భాగంగా ఆదివారం ట్రిపుల్ ఐటీ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. చెత్తను ఏరిన ప్రధాని మోదీ.. నెటిజన్ల ప్రశంసలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. అయ్యన్న పాత్రుడు కబ్జాలపై చూస్తూ ఊరుకోవాలా?: మంత్రి కారుమూరి అయ్యన్నపాత్రుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై వైఎస్ షర్మిల కీలక ప్రకటన పాలేరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ‘మొత్తం ప్రతిపక్షాన్ని క్లీన్స్వీప్ చేయాలని ఇమ్రాన్ చూస్తున్నారు’ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై పాక్ విద్యుత్ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఒకే జట్టులో కోహ్లి-బాబర్, బుమ్రా-అఫ్రిది..? ప్రస్తుత తరంలో మేటి క్రికెటర్లుగా పరిగణించబడే విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్, రోహిత్ శర్మలు ఒకే జట్టులో ఆడితే చూడాలని ఉందా..? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. హైదరాబాద్లో ఇళ్లు అమ్ముడు పోవట్లేదే! అసలు కారణం ఇదే! స్థిరాస్తి రంగం మందగించింది. రెండేళ్లుగా ఊపు మీద ఉన్న రియల్టీ.. ఇప్పుడు నేలచూపులు చూస్తోంది. ముఖ్యంగా ఐటీ, రీజినల్ రింగ్ రోడ్డు పేర భారీగా సాగిన భూముల అమ్మకాలు ఒక్కసారిగా పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. విరాట పర్వం విడుదలకు ముందు నుంచి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. తుది సమరానికి వరుణుడి ఆటంకం..! బెంగళూరు వేదికగా అఖరి టీ20లో తాడో పేడో తేల్చుకోవడానికి దక్షిణాప్రికా, భారత జట్లు సిద్దమయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1.. Father's Day 2022: నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతా వందనాలు నాన్నా...నేను పుట్టినప్పుడు నువ్వు పడ్డ ఆరాటం గురించి అమ్మ చాలాసార్లు చెప్పింది. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ను తోడు పిలుచుకున్నావట. సులభంగా కాన్పు జరుగుతుందన్నా సిజేరియన్ అవసరం అవుతుందేమోని తెగ అప్పు చేసి డబ్బు పెట్టుకున్నావట. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.. Agnipath Scheme: అనుమానాలు, వివరణలు అగ్నిపథ్ పథకంపై యువత నానా సందేహాలు వ్యక్తం చేస్తుండగా, ఉద్యోగ భద్రత లేదన్న మాటేగానీ ఇదో అవకాశాల నిధి అని కేంద్రం అంటోంది. పథకంపై సందేహాలు, ప్రభుత్వ వివరణలను ఓసారి చూద్దాం... మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3.. Sri Lanka Fuel Crisis: చమురు సంక్షోభం: ఆఫీసులు, విద్యా సంస్థలు బంద్ చమురు సంక్షోభంతో శ్రీలంక సతమతమవుతోంది. దాంతో సోమవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4.. AP Inter Classes: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. అడ్మిషన్ల షెడ్యూల్ ఇదే.. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరం అడ్మిషన్ల షెడ్యూల్ను ఇంటర్మీడియట్ బోర్డు శనివారం ప్రకటించింది. జూన్ 20 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం దరఖాస్తుల విక్రయం ప్రారంభించాలని పేర్కొంది. జూలై 1 నుంచి తరగతులు చేపట్టాలని సూచించింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.. ‘సీటు’ మార్పుపై సీనియర్ల నజర్! రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో కొందరు తాము పోటీ చేసే నియోజకవర్గాలను మార్చుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం, గతంలో ప్రాతినిధ్యం వహించిన వాటికి బదులు కొత్త స్థానాల్లో పోటీపై ఇప్పట్నుంచే కసరత్తు మొదలుపెట్టారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6.. Anakapalle: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు నర్సీపట్నంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు బాగోతం బయటపడింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రిగా ఉన్న సమయంలో ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. ఈ అక్రమ నిర్మాణంపై అధికారులు ముందుగానే నోటీసులు ఇచ్చారు. అయితే తాజాగా అక్రమంగా నిర్మించిన ప్రహరీని అధికారులు కూల్చి వేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.. Agneepath Scheme Protest: ప్రైవేటు అకాడమీల ‘డేంజర్ గేమ్’! కీలక అంశాలు వెలుగులోకి మధ్యలో ఉన్న రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆగిపోయిందనే ఆవేదన.. ‘అగ్నిపథ్’తో ఉద్యోగ అవకాశం పోతుందేమోనన్న ఆందోళన.. నిరాశా నిస్పృహల్లో ఉన్న ఆర్మీ అభ్యర్థులను ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు రెచ్చగొట్టారు. గట్టిగా నిరసన తెలిపితే ప్రభుత్వం దిగొస్తుందంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులతో ఉసి గొల్పారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8.. IND vs SA 2022: ఆఖరి సమరానికి సమయం.. పిచ్ ఎలా ఉందంటే! భారత్, దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్లో విజేతను తేల్చే చివరి పోరుకు రంగం సిద్ధమైంది. నేడు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐదో మ్యాచ్లో ఇరు జట్లు తలపడనున్నాయి. తొలి రెండు మ్యాచ్లలో గెలిచి ఒక్కసారిగా దక్షిణాఫ్రికా ఆధిపత్యం ప్రదర్శించగా... భారత్ సరైన సమయంలో కోలుకొని రెండు వరుస విజయాలతో సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.. అక్క మరణానికి ప్రతీకారం.. బావమరిది చేతిలో నటుడు హత్య? మండ్య జిల్లా మద్దూరుకు చెందిన యువ నటుడు సతీష్ వజ్ర (36) శుక్రవారం రాత్రి బెంగళూరులో హత్యకు గురయ్యాడు. మూడు నెలల క్రితమే ఆయన భార్య ఆత్మహత్య చేసుకొంది. బెంగళూరులోనే నివాసం ఉంటూ టీవీ, యూట్యూబ్ చానెళ్లలో నటించి పేరు పొందిన సతీష్ ఇటీవల లగోరి అనే చిన్న సినిమాలోనూ నటించాడు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10.. ఈ ఏడాదే 25 నగరాల్లో 5జీ టెలికం యూజర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5జీ సేవలు ఈ ఏడాది నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఆగస్ట్–సెప్టెంబర్కల్లా 5జీ రంగ ప్రవేశం చేస్తుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం తెలిపారు. డిసెంబర్ కల్లా 20 నుంచి 25 నగరాల్లో సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. అగ్నిపథ్ ఆందోళనలు.. కేంద్రం దిద్దుబాటు చర్య, రక్షణ శాఖ కూడా 10 శాతం రిజర్వేషన్ అగ్నిపథ్ ఆందోళనలు చల్లార్చేందుకు కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని ఉద్యోగాల్లో 10 శాతం అగ్నివీర్ రిజర్వేషన్ను ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. అగ్నిపథ్ అరెస్టులకు కేసుల క్లియరెన్స్ ఉండదు.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే! కేంద్రం తీసుకొచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ నిరసనల్లో పాల్గొనేవాళ్లకు హెచ్చరికలు జారీ చేసింది సైన్యం. ఆర్మీ ఉద్యోగార్థులు నిరసనల్లో పాల్గొంటే.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. అగ్నిపథ్ ఆందోళనలపై ఆస్పత్రి నుంచే సోనియా లేఖ.. నిరసన ప్రదర్శనలుగా మొదలై హింసాత్మక మలుపు తీసుకున్నాయి అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలు. ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించడమే కాదు.. యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది కూడా. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. రాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాలకు భారీ ఝలక్! రేసు నుంచి మరొకరు అవుట్] రాష్ట్రపతి ఎన్నికల కోసం అభ్యర్థి ఎంపిక కసరత్తులో ఉన్న విపక్షాలకు భారీ ఝలక్ తగిలింది. నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా(84) రేసు నుంచి తప్పుకున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. అనుభవం ఉంటే సరిపోదు.. నలుగురికి ఉపయోగపడాలి: మంత్రి బొత్స దేశరాజకీయాల్లో చంద్రబాబులాంటి పనికిమాలిన నేత లేరని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు కేవలం తప్పుడు విమర్శలకే పరిమితమయ్యారంటూ .. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6.పెగాసెస్కు మించి: మరో స్పైవేర్ ‘హెర్మిట్’ కలకలం ప్రపంచవ్యాప్తంగా పెగాసెస్ రేపిన వివాదం చల్లారకముందే మరో స్పైవేర్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఎన్సీపీ నేతలకు హైకోర్టులో చుక్కెదురు విధాన పరిషత్ ఎన్నికలకు ముందు ఎన్సీపీ నాయకులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్సీపీ నేతలు అనిల్ దేశ్ముఖ్, నవాబ్ మాలిక్లకు విధాన పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఇంగ్లండ్ పర్యటనకు మయాంక్ అగర్వాల్.. వైస్ కెప్టెన్గా పంత్..! ఇంగ్లండ్తో ఏకైక టెస్టుకు టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఎన్ని జన్మలెత్తినా ఎంఎస్ రాజు గారి అబ్బాయిలాగే పుట్టాలి మా నాన్న(నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు) ఎలాంటి ఫాదర్ అని ఎప్పుడు ఆలోచించలేదు. నాకు ఏది కావాలంటే అది ఇచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. టీసీఎస్కి న్యాయస్థానంలో చుక్కెదురు ! ఉద్యోగికి పట్ల టీసీఎస్ న్యాయస్థానం ప్రవర్తించిన తీరు పట్ల చెన్నై సిటీ కార్మిక న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. సికింద్రాబాద్లో అగ్గిరాజేశారు.. వందల కోట్ల ఆస్తి నష్టం! ఆర్మీలో స్వల్పకాలిక సర్వీసుల పేరుతో వచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టేందుకు ఎన్ఎస్యూఐ కార్యకర్తల ఆందోళన హింసాత్మకం మారింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. సికింద్రాబాద్లో హై టెన్షన్.. చావడానికైనా రెడీ అగ్నిపథ్ స్కీమ్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా, సికింద్రాబాద్లో వేల సంఖ్యలో ఆందోళనకారులు నిరసనలు తెలుపుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. CM Jagan Review Meeting: నిరుద్యోగులకు శుభవార్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జాబ్ క్యాలెండర్పై సమీక్ష చేపట్టారు. ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్మెంట్, ఇంకా భర్తీచేయాల్సిన పోస్టులపై అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమగ్రంగా సమీక్షించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. అగ్నిపథ్పై నిరసనలు: కిషన్రెడ్డి కామెంట్స్ ఇవే.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘అగ్నిపథ్’పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ‘అగ్నిపథ్’ ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పందించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఆందోళనతో రణరంగంగా మారిన బిహార్ అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. యూపీ, బీహార్లోని పలు స్టేషన్లలో నిరసనకారులు రైళ్లకు నిప్పంటించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. నూపుర్ శర్మ కోసం పోలీసుల గాలింపు!.. ప్రవక్తపై కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపర్ శర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత ఐదు రోజులుగా ఆమె జాడ తెలియరావడం లేదని ముంబై పోలీసులు చెప్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. జేసీ బ్రదర్స్పై ఈడీ కేసు.. ఫోర్జరీ వ్యవహారంపై వివరాలు అందజేత టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. తమను సంప్రదించిన ఈడీ అధికారులకు.. ఏపీ రవాణా శాఖ అధికారులు వివరాలు అందజేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. అప్రమత్తమైన రైల్వేశాఖ.. 71 రైళ్లు రద్దు అగ్నిపథ్ ఆందోళనలు హైదరాబాద్కు పాకిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. సికింద్రాబాద్ పరిధిలోని 71 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. 'థాంక్యూ రహానే.. కోహ్లిని రనౌట్ చేయకుంటే గెలిచేవాళ్లం కాదు' 2020 ఏడాది చివర్లో బోర్డర్-గావస్కర్ సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ‘కిరోసిన్’ మూవీ రివ్యూ ఇటీవల కాలంలో టాలీవుడ్లో చిన్న సినిమా ధైర్యంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. వాటిలో చాలా వరకు సక్సెస్ సాధించాయి కూడా. తాజాగా మరో చిన్న చిత్రం ‘కిరోసిన్’.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. వైఎస్ జగన్ సర్కార్ మరో కీలక ముందడుగు ప్రపంచంతో పోటీపడే విధంగా, ఉజ్వల భవిష్యత్తు ఉన్న పిల్లలను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగువేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఉద్రిక్తంగా చలో రాజ్భవన్.. పోలీసుల సీరియస్ రాహుల్ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. అగ్గిరాజేస్తున్న అగ్నిపథ్.. పోలీసులు వర్సెస్ నిరసనకారులతో ఉద్రిక్తత త్రివిధ దళాల సంస్కరణల్లో భాగంగా.. స్వల్పకాలిక నియామక కాంట్రాక్టు పథకం ‘అగ్నిపథ్’ తెరపైకి తెచ్చింది కేంద్రం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. యూపీలో బుల్డోజర్ల చర్యపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఉత్తరప్రదేశ్లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. చంపి.. బొందపెట్టారు: అమెజాన్ అడవుల్లో వీడిన మిస్టరీ.. ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ డామ్ ఫిలిప్స్, ఆయన కూడా వెళ్లిన ఓ ఆదివాసి ఉద్యమకారుడు.. అమెజాన్ అడవుల్లో దారుణంగా హత్యకు గురయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. వంట నూనెల ధరలు తగ్గనున్నాయ్.. వంటనూనెల ధరలు తగ్గనున్నాయ్! అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టడంతో వంట నూనెల ప్రైస్ తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. టీమిండియా ఇంగ్లండ్కు.. కేఎల్ రాహుల్ జర్మనీకి..! దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్కు ముందు టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం బారిన పడిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ఆ నిర్మాత నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తానన్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ‘కలర్ ఫొటో’ ఫేం చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం ‘సమ్మతమే’. జూన్ 24న ఈ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో భాగంగా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. మా లక్ష్యం అదే, ఐపీఎల్ డిజిటల్ రైట్స్పై నీతా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు! 2023 -2027 ఐదేళ్ల కాలానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) డిజిటల్ రైట్స్ను రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన ‘వయాకామ్–18’ సొంతం చేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఎలన్ మస్క్ ఉక్కిరి బిక్కిరి, టెస్లా కొనుగోలుదారులకు భారీ షాక్! జాతీయ,అంతర్జాతీయ సమస్యలు టెస్లా అధినేత ఎలన్ మస్క్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గ్లోబల్ సప్లయి చైన్తో పాటు ఇతర కారణాల వల్ల కార్ల ఉత్పత్తితో పాటు అమ్మకాలు తగ్గిపోతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1.. HIV-AIDS cure: ఆ ఇంజక్షన్తో ఎయిడ్స్కు చెక్! వైద్య చరిత్రలో మేలిమలుపు. చికిత్స లేదు నివారణే మార్గమని భావిస్తున్న ఎయిడ్స్ వ్యాధిని ఇంజక్షన్తో జయించే రోజులు రాబోతున్నాయి. ఇజ్రాయెల్కు శాస్త్రవేత్తల బృందం జన్యువుల ఎడిటింగ్ విధానాన్ని ఉపయోగించి హెచ్ఐవీ–ఎయిడ్స్ను కట్టడి చేసే కొత్త వ్యాక్సిన్ను కనుగొంది. టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన న్యూరో బయోలజీ, బయో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్ శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు నిర్వహించి ఈ వ్యాక్సిన్ను రూపొందించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2.. AP: ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కు చెల్లించే పన్నులను ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఇప్పటికే ఒకసారి తలంటిన హైకోర్టు తాజాగా మరోసారి తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3.. రాష్ట్రపతి అభ్యర్థిపై.. మమతా వర్సెస్ బీజేపీ! రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నిరాకరించారు. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశం ఇందుకు వేదికైంది. కాంగ్రెస్, సమాజ్వాదీ, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, శివసేన, వామపక్షాలతో పాటు 17 విపక్షాలు భేటీలో పాల్గొన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4.. Visakhapatnam: ఇన్ఫోసిస్ @ వైజాగ్! ఐటీ హబ్గా విశాఖపట్నం వడివడిగా అడుగులు వేస్తోంది. వైజాగ్లో బీచ్ ఐటీని ప్రమోట్ చేస్తూ దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పంచుకున్న ఆలోచనలకు ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఫిదా అయ్యింది. విశాఖ నుంచి తమ సంస్థ కార్యకలాపాల్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల సుమారు వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5.. Basara IIIT: అడిగే హక్కు మాకు లేదా?.. మేము మీ విద్యార్థులం కాదా..? మేమేమైనా రాజకీయ నాయకులమా? మాకు రాజకీయం చేయా ల్సిన అవసరం ఏముంది..? ఇది మీ యూనివర్సిటీ కాదా! మేం మీ విద్యార్థులం కాదా! సమస్యలను పరిష్కరించాలని అడిగే హక్కు కూడా మాకు లేదా?’ అంటూ బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్ఐటీ) విద్యార్థులు వరుసగా రెండోరోజూ ఆందోళన కొనసాగించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6.. Tollywood Heroes: కథ, డైలాగులు రాసేస్తున్న హీరోలు.. అట్లుంటది వీళ్లతోని! కెమెరా ముందు నటులుగా విజృంభిస్తున్నారు... కెమెరా వెనకాల రచయితలుగా కలం పడుతున్నారు. యువహీరోలు అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, నవీన్ పొలిశెట్టి, కిరణ్ అబ్బవరం, విశ్వక్ సేన్ రచయితలుగా కథలు.. డైలాగులు రాస్తున్నారు.. నాయకులుగా నటిస్తున్నారు. ఈ ‘కథా’నాయకుల కథ తెలుసుకుందాం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7.. IND vs SA: దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా యువ పేసర్ దూరం..! దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20కు ముందు భారత్కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. జట్టు యువ పేసర్ ఆవేష్ ఖాన్ గాయం కారణంగా రాజ్కోట్ వేదికగా జరగనున్న నాలుగో టీ20కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ వేదికగా జరగిన మూడో టీ20లో ఆవేష్ ఖాన్ కుడి చేతికి గాయమైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. ఆఫీస్లో పనికి ఉద్యోగుల ససేమిరా! కరోనా మహమ్మా రి తదనంతరం ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. ఇంటి నుంచి పని విధానానికి కంపెనీలు క్రమంగా స్వస్తి పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడీపీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక నివేదికను విడుదల చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9.. హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ.. టీఆర్ఎస్ దూకుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నాటికి ఆ పార్టీ నేతలను ఇరుకున పెట్టేలా, ప్రజల్లో నిలదీసేలా ప్రత్యేక కార్యాచరణకు టీఆర్ఎస్ సిద్ధమైంది. ఏ వేదికనూ, అవకాశాన్నీ వదలకుండా బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలని నిర్ణయించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10.. చీరకట్టులో స్కేటింగ్.. కేరళ అందాలకు అద్దం పట్టే వీడియో మలయాళీ సంప్రదాయ చీరకట్టుతో ఒక మహిళ కేరళ రోడ్లపై స్కేట్ బోర్డింగ్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్న్యూస్.. రెండు, మూడు రోజుల్లో.. రాయలసీమలోకి ప్రవేశించిన నైరుతి రుతు పవనాలు నెమ్మదిగా రాష్ట్రమంతా విస్తరిస్తున్నాయి. రెండు, మూడు రోజుల్లో రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలకు, తర్వాత నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్రలో విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. Ukraine-Russia War: ‘తూర్పు’పై రష్యా పట్టు తూర్పు ఉక్రెయిన్పై రష్యా క్రమంగా పట్టు సాధిస్తోంది. అక్కడ 80 శాతం ఇప్పటికే రష్యా చేతిలోకి వెళ్లిపోయింది. అక్కడి డొనెట్స్క్ ప్రాంతంలో కీలక నగరమైన సెవెరోడొనెట్స్క్ను కూడా రష్యా సేనలు దాదాపుగా ఆక్రమించుకున్నాయి. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. వామ్మో.. భారతీయుల ఆయుష్షు ఐదేళ్లు ఫట్! వాయు కాలుష్యం దేశ ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పుగా మారింది. కాలుష్యం కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలు పాటించకపోతే సగటు భారతీయుడి ఆయుర్దాయం ఏకంగా ఐదేళ్లు తగ్గుతుందని తాజా సర్వే ఒకటి హెచ్చరించింది. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. న్యూఢిల్లీ: విపక్షాలతో దీదీ భేటీ.. ఆసక్తి రేపుతున్న రాష్ట్రపతి ఎన్నికలు! రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిపై కార్యాచరణకు పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ బుధవారం న్యూఢిల్లీలో విపక్షాలతో భేటీ కానున్నారు. ఇందులో పాల్గొనాలని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటు 22 పార్టీలకు ఆమె లేఖ రాయడం తెలిసిందే. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. మమత భేటీకి టీఆర్ఎస్ దూరం! వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో నిర్వహిస్తున్న సమావేశానికి దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. విశాఖలో విజయగర్జన వైజాగ్ తీరం ఎట్టకేలకు టీమిండియాను విజయతీరానికి చేర్చింది. ఓపెనింగ్ హిట్టయినా... మిడిలార్డర్ నిరాశపరిచింది. అయితే బౌలింగ్ కూడా సూపర్ హిట్ కావడంతో భారత్ వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. Godse Director: అదే విషయాన్ని ‘గాడ్సే’తో సీరియస్గా చెప్పే ప్రయత్నం చేశాం ‘కొన్ని సినిమాలు చూసి ప్రజలు చెడిపోతున్నారని కొందరు అభిప్రాయపడుతుంటారు. కానీ అదే సినిమాల్లో మంచి చెప్పినప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ‘గాడ్సే’ ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రం’’ అన్నారు దర్శకుడు గోపీ గణేష్ పట్టాభి. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. బీజేపీకి మిత్తితో సహా చెల్లిస్తాం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయం బీజేపీకి పట్టుకుందని, అందుకే మూసేసిన కేసులో సోనియా, రాహుల్లకు ఈడీ నోటీసులి చ్చిందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మండిపడ్డారు. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. నరకమే ‘నారాయణ’ హాస్టల్లో ఆహారం సరిగా లేదని బయట నుంచి పార్శిళ్లు తెచ్చుకున్న ఇంటర్ విద్యార్థులను నారాయణ జూనియర్ కాలేజీ సిబ్బంది చితకబాదారు. కాళ్లతో తన్ని కర్రలతో కొడుతూ విచక్షణా రహితంగా ప్రవర్తించడంతో ఇద్దరు విద్యార్థులు స్పృహ కోల్పోయారు. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. మీరూ మీ ఇల్లూ వానలకు రెడీయేనా? దూరాన మేఘాలు గర్జిస్తున్నాయి. ఆకాశం నీళ్ల ధారలు కుమ్మరించనుంది. మరి వానలకు మీ ఇల్లు సిద్ధమేనా? కొట్టాల్సిన కొమ్మలు నాటాల్సిన మొక్కలు చెక్ చేయాల్సిన పైకప్పులు వాననీళ్లు పారాల్సిన తూములు విద్యుత్ తీగల నుంచి భద్రత దోమల నివారణకు తెరలు పిల్లలకై తీసుకోవాల్సిన జాగ్రత్తలు... రెడీ అవుదాం. ►పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. మీ ఆశీస్సులు ఉన్నంతవరకు ఎవరినైనా ఎదుర్కొంటా: సీఎం జగన్ అనంతపురం జిల్లాను ఎడారి జిల్లా అనేవారని.. దేవుడి దయ వల్ల అలాంటి పరిస్థితులు మారిపోతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. బండి సంజయ్కు హయత్ నగర్ పోలీసులు నోటీసులు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కు హయత్ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. రాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాలకు శరద్ పవార్ షాక్ రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాలకు కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ షాక్ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ప్రవక్తపై వ్యాఖ్యల దుమారం: ఇంతకీ నూపుర్ శర్మ ఇప్పుడు ఎక్కడ? ఓ టీవీ షో డిబేట్లో ముహమ్మద్ ప్రవక్తపై కామెంట్లు చేసి తీవ్ర దుమారం రేపారు నూపుర్ శర్మ. దేశంలోనే కాదు.. ఇస్లాం దేశాల నుంచి ఆమె వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రక్షణ శాఖ సంచలన నిర్ణయం.. సైన్యంలో చేరే వారు తప్పక తెలుసుకోండి భారత రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ ప్రక్రియలో మార్పుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మొదటి ప్రపంచ యుద్ధం తరహా దాడులు.. రష్యా బలగాలు అతలాకుతలం రష్యా, తూర్పు ఉక్రెయిన్ని బాంబులతో దద్దరిల్లేలా చేసింది. వరుసగా ఒక్కొక్క నగరాన్ని కైవసం చేసుకుంటూ దాదాపు 70 శాతం నియంత్రణలో తెచ్చుకోవడమే కాకుండా.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. సినిమా చూసి చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేసిన సీఎం భావోద్వేగాలు మనిషికి సహజం. అందులో తెర మీద చూసినప్పుడు మరింత భావోద్వేగానికి లోనవుతుంటారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. భారత ఫుట్బాల్ జట్టు కొత్త చరిత్ర.. వరుసగా రెండోసారి ఆసియా కప్ 2023కి భారత ఫుట్బాల్ జట్టు క్వాలిఫై అయింది. మంగళవారం పిలిప్పీన్స్తో జరిగిన మ్యాచ్లో పాలస్తీనా జట్టు 4-0 తేడాతో విజయం సాధించడంతో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె.. దీపికా పదుకొణె ఆస్పత్రిలో చేరింది. హార్ట్బీట్ పెరగడంతో హైదరాబాద్లోని కామినేని ఆస్పత్రిలో చేరింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఎయిరిండియాకు షాక్, భారీ జరిమానా టాటా గ్రూపు యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) షాక్ ఇచ్చింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1.. Russia-Ukraine war:శరణమో, మరణమో తూర్పు ఉక్రెయిన్లోని సెవెరోడొనెట్స్క్ నగరంలో మారియూపోల్ దృశ్యమే పునరావృతం అవుతోంది. నగరంపై రష్యా సేనలు పట్టు బిగించాయి. 800 మందికిపైగా పౌరులు ఓ కెమికల్ ప్లాంట్లో తలదాచుకుంటున్నారు. వారికి, నగరంలోని వారికి లొంగిపోవడం లేదా మరణించడం ఏదో ఒక్క అవకాశమే మిగిలి ఉందని సమాచారం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2.. ‘ఈనాడు’కు ఇదెక్కడి పైత్యం? ‘పేదలందరికీ ఇళ్ల కల్పనలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోంది’..ఈ వ్యాఖ్యలు.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలు, రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హరదీప్సింగ్ పూరి ఎప్పుడో కాదు.. తాజాగా ఆదివారం చేసినవి. పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వమే ఇలా కితాబిస్తుంటే.. చంద్రబాబుకు అడ్డగోలుగా కొమ్ముకాసే ఈనాడు, ఈటీవీ మాత్రం పథకం నత్తనడకన నడుస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3.. Telangana: ఆకాశంలో అద్భుతం ఖానాపూర్: ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. సోమవారం ఉదయం కొన్ని గంటలపాటు సూర్యుడి చుట్టు ఇంద్రధనుస్సు తరహాలో వలయాన్ని ఏర్పడింది. జిల్లా ప్రజలు పలువురు వీక్షించారు. కొందరు కళ్లద్దాల్లో, మరికొందరు సెల్ఫోన్లలో సూర్యుడి ఫొటో, వీడియోల్లో చిత్రీకరించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4.. Sri Sathya Sai District: సీకేపల్లికి సీఎం జగన్ తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్యసాయి జిల్లా పర్యటనకు బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయంకు బయలుదేరారు. అన్నదాతలకు అందించే వైఎస్సార్ పంటల బీమా కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5.. రాష్ట్రపతి ఎన్నికలు: తెరపైకి శరద్ పవార్ రాష్ట్రపతి ఎన్నికకు గడువు దగ్గరపడుతున్న వేళ ప్రతిపక్ష పార్టీల నేతలు అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయ సాధనకు విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం తెరపైకి వస్తున్న నేతల పేర్లలో ప్రతిపక్షాల తరఫున కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6.. Lady Oriented Movies: లేడీ ఓరియంటెడ్ మూవీస్, ఒక్కరితో కాదు ఇద్దరు, ముగ్గురితో! లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. ఆ చిత్రాల్లో ఒకే ఒక్క హీరోయిన్ ఉంటారు. కానీ ఇప్పుడు ‘లేడీస్ ఓరియంటెడ్’ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. ఒకే సినిమాలో ఇద్దరు ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. ఈ లేడీస్ ఓరియంటెడ్ సినిమాలపై ఓ లుక్కేద్దాం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7.. BCCI: మాజీ క్రికెటర్లకు, అంపైర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. మాజీ క్రికెటర్లు, అంపైర్లకు బీసీసీఐ గుడ్న్యూస్ అందించింది. మాజీ క్రికెటర్లు, అంపైర్ల నెలవారీ పెన్షన్లను పెంచుతున్నట్లు బీసీసీఐ సోమవారం ప్రకటన చేసింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 900 మంది సిబ్బందికి ప్రయోజనం చేకూరునుంది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. మాజీ క్రికెటర్లు (పురుషులు అండ్ మహిళలు) అంపైర్ల నెలవారీ పెన్షన్ను పెంచుతున్నట్లు ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8..హైదరాబాద్లో నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణం! న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో రూ.4.8 లక్షల ఇళ్ల యూనిట్లు నిర్మాణం పూర్తి కాకుండా నిలిపోయాయి. వీటి విలువ రూ.4.48 లక్షల కోట్లుగా ఉంటుందని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. ఇందులో హైదరాబాద్ మార్కెట్కు సంబంధించి నిర్మాణం కాకుండా నిలిచిపోయిన యూనిట్లు 11,450 యూనిట్లు కూడా ఉన్నాయి. వీటి విలువ రూ.11,310 కోట్లుగా ఉందని అనరాక్ నివేదిక వెల్లడించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9.. వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే: బంగారంలాంటి బ్లడ్ డోనర్ అనుబంధాల గురించి చెప్పే సందర్భంలో ‘నీటి కంటే రక్తం చిక్కనిది’ అంటారు. రక్తం చిక్కనిది మాత్రమే కాదు... ఎన్నో జీవితాలను చక్క బెట్టేది. జీవితానికి రక్షణగా నిలిచేది. ‘అన్నదానం మాత్రమే కాదు రక్తదానం కూడా మహాదానం’ అనే ఎరుకను ప్రజల్లో తీసుకురావడానికి తన వంతుగా ప్రయత్నిస్తోంది ఆశా సూర్యనారాయణ్... పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10.. కన్నీరు తెప్పించే డెత్నోట్: అంతేసి ఫీజులు కట్టి.. నరకంలో పడేశారు ఇవాళ మా అమ్మ పుట్టినరోజు.. అమ్మతో మాట్లాడాలి.. ఒక్కసారి మొబైల్ ఇవ్వండి.. అని ప్రాధేయపడిన బాలుడికి హాస్టల్ వార్డెన్ నుంచి ఈసడింపులే ఎదురయ్యాయి. పుట్టినరోజు నాడు అమ్మకు శుభాకాంక్షలు కూడా చెప్పలేక పోయానని తల్లడిల్లిన ఆ పసి హృదయం ఆత్మహత్యకు తెగించింది. కర్ణాటకలో మంగళూరుకు సమీపంలోని ఉళ్లాలలో శారదా విద్యానికేతన్ పాఠశాల హాస్టల్లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
Trending News: అదిరిపోయే ఆ 10 వార్తలు ఒకే చోట!
1. Russia-Ukraine war: ప్రైవేట్ సైనికులు కావలెను.. రోజుకు వెయ్యి నుంచి 2వేల డాలర్ల జీతం, బోనస్ ప్రత్యేకం’ ‘‘ఉక్రెయిన్ శిథిలాల్లో, కల్లోలిత ప్రాంతాల్లో చిక్కుకున్న పౌరులను రక్షించేందుకు ప్రైవేట్ సైనికులు కావలెను. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల డాలర్ల జీతం. బోనస్ ప్రత్యేకం’’ – సైలెంట్ ప్రొఫెషనల్స్ అనే ప్రైవేట్ సైనిక సంస్థ ప్రకటన ఇది. కొన్నేళ్లుగా ఇలాంటి ప్రకటనలు వెబ్సైట్లలో అనేకం ప్రత్యక్షమవుతున్నాయి. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. భారత్పై సైబర్ దాడులు.. ఏకంగా 70 వెబ్సైట్లు హ్యాక్ మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతల వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాఖ్యలు భారత్కు భారీ చేటును తీసుకొచ్చాయి. తాజాగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వెబ్సైట్లను సైబర్ దాడులు మొదలయ్యాయి. మలేషియాకు చెందిన హ్యాక్టివిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో డ్రాగన్ పోర్స్ మలేషియా, 1877 సంస్థ కురుదేశ్ కోరడర్స్ పేరుతో సైబర్ దాడులకు పాల్పడటం వెలుగు చూసింది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఏది నిజం?: బాబు కోసమే ఆ ‘మత్తు’!! గోదావరిలో ఇసుక మేటలు వేస్తే!!... తొలగించకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆందోళన. పోనీ ఇసుకను తొలగిస్తుంటే!!... బంగారంలాంటి ఇసుకను కావాల్సిన వారికి కట్టబెట్టేసి తరలించేస్తున్నారంటూ ఆవేశం. మద్యం విక్రయాలు పెరిగితే!!... ఊరూరా మద్యం ఏరులై పారుతోందని, పేదల ఆరోగ్యాన్ని బలిపెడుతున్నారని ఆక్రందన. పోనీ... మద్యం విక్రయాలు తగ్గితే!!... ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందని, రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటున్నారని గగ్గోలు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4.తెలంగాణలో మోగిన బడిగంట.. ఉత్సాహంగా విద్యార్థుల బడిబాట వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి.కొత్త ఆశలు, క్రొంగొత్త ఆలోచనలతో నూతన విద్యా సంవత్సరంలోకి విద్యార్థులు అడుగుపెట్టారు. అందంగా ముస్తాబైన పాఠశాలలు పిల్లలకు స్వాగతం పలికాయి. తొలిరోజు ఉత్సాహంగా విద్యార్థులు బడిబాట పట్టారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. Free Crop Insurance: పంటకు పూచీ మాది.. రైతులకు అండగా ఏపీ సర్కార్ ఆరుగాలం కష్టించి వ్యవసాయం చేసే రైతులకు అనునిత్యం ఆందోళనే. విత్తనం వేశాక మొలక రాకపోతే.. పూత, కాయ దశలో తెగుళ్లు ఆశిస్తే.. తీరా పంట చేతికందే దశలో ఏ వర్షానికో తడిసిపోతే.. ఇలా దినదిన గండంగా గడపాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. Russia-Ukraine war: మరో 4 నెలలు? రష్యా తెర తీసిన అకారణ యుద్ధానికి ముగింపు కనుచూపు మేరలో కన్పించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తమ అందమైన దేశంలో జరిపిన ప్రతి హత్యాకాండకూ, దాడికీ పుతిన్ పశ్చాత్తాపపడేలా చేసి తీరతామన్నారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. Pakka Commercial: గోపీచంద్ అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా ఇది ‘‘నేను హీరోగా చేసిన ‘రణం’, ‘లౌక్యం’ చిత్రాల్లో మంచి కామెడీ ఉంది.. వీటికి ఓ మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయితే అదే ‘పక్కా కమర్షియల్’ చిత్రం. ప్రేక్షకులు పక్కాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు హీరో గోపీచంద్. మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. Dwaine Pretorius: ప్రతీసారి కలిసిరాదు.. ఈ చిన్న లాజిక్ ఎలా మరిచిపోయారు ప్రతీసారి మనకు కలిసిరాదు అని అంటుంటారు. అదే విషయం ప్రస్తుతం మనం చెప్పుకునే సందర్భానికి సరిగ్గా అతుకుతుంది. విషయంలోకి వెళితే.. కటక్ వేదికగా టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య రెండో టి20 మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఇక సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికి వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఐటీ 30 శాతం శ్లాబులో ఉన్న వారు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మేలు మీ అత్యవసర నిధిలో కొంత భాగాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పన్ను పరంగా ప్రయోజనానికి తోడు మెరుగైన రాబడులకు మార్గం అవుతుంది. అత్యవసర నిధి ఎప్పుడూ మూడు భాగాలుగా వర్గీకరించుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మొదటి భాగాన్ని నగదు రూపంలోనే ఉంచుకోవాలి. రెండో భాగాన్ని బ్యాంకు ఖాతా లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఈవ్ టీజింగ్ను ప్రతిఘటించిన మహిళ.. బ్లేడుతో దాడి.. 118 కుట్లు ఈవ్ టీజింగ్ను ప్రతిఘటించిన మహిళపై ముగ్గురు బ్లేడుతో విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచారు. ముఖమంతా రక్తమోడుతున్న ఆమెకు ఆస్పత్రిలో 118 కుట్లువేసి చికిత్స చేశారు. భోపాల్లో జూన్ 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాత్రిపూట భర్తతో కలిసి బైక్ మీద ఇంటికొస్తున్న మహిళపట్ల ఇద్దరుబాలురు, ఒక వ్యక్తి ఈవ్టీజింగ్కు పాల్పడ్డారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. టీడీపీపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీపై మాజీ నటి దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో బ్యాక్గ్రౌండ్ లేకపోతే దారుణంగా చూస్తారని చెప్పిన ఆమె.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. తెలంగాణ: స్కూళ్ల రీ-ఓపెన్పై మరోసారి ప్రకటన తెలంగాణలో వేసవి సెలవుల పొడగింపుపై తల్లిదండ్రుల్లో కాస్త అయోమయం, కరోనా కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన నెలకొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. నిలకడగానే ఆరోగ్యం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(75) ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ధృవీకరించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. తెలంగాణకు రూ.24 వేల కోట్ల పెట్టుబడులు.. ఈ రంగంలో ఇక తిరుగులేదు తెలంగాణకు మరో భారీ పరిశ్రమ రానుంది. స్మార్ట్టీవీలు, మొబైల్ఫోన్లకు అత్యంత ఆధునికమైన డిస్ప్లేలను తయారు చేసే సంస్థ ఇండియాలోనే అతి పెద్ద పరిశ్రమను హైదరాబాద్లో నెలకొల్పేందుకు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. యూట్యూబ్లో ‘ఎలన్ మస్క్ స్కామ్’, వందల కోట్లలో నష్టం! మీరు బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నారా? అందుకోసం యూట్యూబ్లో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న ఎలన్ మస్క్ క్రిప్టో కరెన్సీ వీడియో ప్రిడిక్షన్ను నమ్ముతున్నారా? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. రొనాల్డోపై అత్యాచారం కేసు.. కోర్టు కీలక తీర్పు ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు ఉన్న క్రేజ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలోనే అత్యధిక మంది అభిమానులున్న ఆటగాడిగా రొనాల్డో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఈ పాపులర్ సీరియల్ నటి గురించి ఈ విషయాలు తెలుసా? ఈ అమ్మాయి పేరు ప్రతిభా రాంటా. జీటీవీ పాపులర్ సీరియల్ ‘ఖుర్బాన్ హువా’ చూసిన వాళ్లందరికీ ఆమె సుపరిచితురాలు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. రెండో టీ20కి వరుణుడి ఆటంకం.. 50% వర్షం పడే ఛాన్స్..! దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఓటమి చెందిన టీమిండియా బదులు తీర్చుకోవడానికి సిద్దమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. పబ్జీ గేమ్కు అలవాటుపడి మైనర్ ఆత్మహత్య మచిలీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. మొబైల్లో పబ్జీ గేమ్కు అలవాటుపడి మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఒంటివేలు బాహుబలి.. ఏకంగా 129.49 కిలోల బరువెత్తి! మీకు వెయిట్ లిఫ్టింగ్ తెలుసుగా.. అదేనండి, బరువులెత్తే పోటీ.. మరి మీకు ఫింగర్ లిఫ్టింగ్ గురించి తెలుసా? ఒంటి వేలితో భారీ బరువులు ఎత్తడం గురించి ఎప్పుడైనా విన్నారా? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: అదిరిపోయే ఆ 10 వార్తలు ఒకే చోట!
1. AP: కనికట్టొద్దు..‘కళ్లు’ పెట్టి చూడు.. విషం చిమ్ముతున్న ‘ఈనాడు’ ‘మనం వేసిందే ఫొటో.. రాసిందే వార్త.. నిజానిజాలు దేవుడికెరుక.. రాష్ట్రంలో సగం మందినైనా నమ్మించగలిగితే మన బాబుకు మేలు చేసినట్లే..’ అనే సిద్ధాంతంతో ‘ఈనాడు’ దినపత్రిక వాస్తవాలకు మసి పూస్తోంది. పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. Russia-Ukraine war: ఉక్రెయిన్పైకి ప్రాణాంతక ఆయుధాలు కీవ్: భారీ సామూహిక మరణాలే లక్ష్యంగా ఉక్రెయిన్లో రష్యా సేనలు మరిన్ని ప్రాణాంతక ఆయుధాలను ప్రయోగించవచ్చని ఇంగ్లండ్ రక్షణ శాఖ హెచ్చరించింది. 1960ల నాటి యాంటీ–షిప్ మిస్పైళ్లతో పాటు అణు వార్హెడ్లతో కూడిన కేహెచ్–22 మిస్సైళ్లతో ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చవచ్చని పేర్కొంది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. Jagananna Thodu: చిరు వ్యాపారులకు గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. రాష్ట్రంలో మరో 3.97 లక్షల మంది చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా ఒకొక్కరికి రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాలను ఇవ్వాలని సంకల్పించింది. ఈ నెల 2న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించిన మేరకు లబ్ధిదారులను గుర్తించాలంటూ గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు సెర్ప్, మెప్మాలతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా ఆదేశాలు జారీచేసింది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. TS TET 2022: తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన టెట్ పరీక్ష.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రారంభమైంది. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 336 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 83,465 మంది పరీక్షకు హాజరు కానున్నారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. వీటికి ‘డబ్బు’ చేసింది.. ప్రపంచంలో టాప్ ధనిక జంతువులు ఇవేనండి! డాలర్లైనా, రష్యన్ రూబుళ్లైనా... డబ్బుంటేనే ఖానా పీనా! అన్నాడో సినీ కవి. మనవాళ్లు ఈ విషయం ఎప్పుడో కనిపెట్టి ధనం మూలం ఇదం జగత్ అన్నారు. మానవ చరిత్రలో కుబేరులుగా ఖ్యాతికెక్కినవాళ్లు అనేకమంది ఉన్నారు. అయితే మనుషులు కాకుండా ప్రపంచంలో ధనిక జీవులుగా కొన్ని జంతువులు పేరుగాంచాయి. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. Dengue Fever: హైదరాబాద్ను వణికిస్తున్న డెంగీ కేసులు.. షార్ట్స్ వేసుకుంటే కాటేస్తాయి దోమకాటుతో వచ్చే డెంగీ వ్యాధి నగరంలో ప్రబలుతోంది. సాధారణంగా వానాకాలంలో ఎక్కువగా కనపడే డెంగీ.. ఇప్పుడు సీజన్స్కు అతీతంగా సిటీలో విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నగరంలో 167 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడం గమనార్హం. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. Upasana: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య, ఎమోషనలైన ఉపాసన హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల మృతిపై మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల ఎమోషనల్ అయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్కు చెందిన ఎంతోమంది హీరోయిన్లకు డిజైనర్గా వ్యవహరించిన ప్రత్యూష శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. SL vs AUS: 3 ఓవర్లలో 59 పరుగులు.. శ్రీలంక సంచలన విజయం..! ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో చివరి టి20...177 పరుగుల లక్ష్య ఛేదనలో 17 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 118/6... చివరి 3 ఓవర్లలో 59 పరుగులు కావాలి. కానీ కెప్టెన్ దసున్ షనక (25 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు బ్యాటింగ్తో అసాధ్యం అనిపించినదాన్ని ఒక్కసారిగా సుసాధ్యం చేసేశాడు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. టెక్నాలజీ వేసిన బాట.. ట్రావెలర్స్కి వరాల మూట.. వంట అనగానే ఉల్లిపాయ ముక్కల దగ్గర నుంచి.. అల్లం, కొత్తమీర తురుము వరకూ ప్రతీది అవసరమే. ఇంట్లో అయితే తీరిగ్గా చాకు తీసుకుని కట్ చేయడమో, మిక్సీ పట్టుకోవడమో చేస్తుంటాం. కానీ క్యాంపింగ్లో అవన్నీ సాధ్యం కాదుlకదా! అందుకే ఈ మినీ చాపర్. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. స్నేహం ముసుగులో మైనర్పై అత్యాచారం, లైవ్ స్ట్రీమింగ్ మధ్యప్రదేశ్లో అమానుషం దారుణం చోటుచేసుకుంది. గ్వాలియర్ నగరంలో స్నేహం ముసుగులో ఇద్దరు యువకులు ఓ పదహారేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతేగాక లైంగిక దాడికి సంబంధించిన దృశ్యాలను తమ మిత్రునికి లైవ్లో స్ట్రీమ్ చేసి రాక్షస ఆనందం పొందారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. బీజేపీ ఎమ్మెల్యేపై వేటు పడింది.. ఎందుకో తెలుసా..? నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత బలానిచ్చాయి. 16 స్థానాల్లో బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కార్పొరేటర్లకు మంత్రి ‘కేటీఆర్’ సీరియస్ వార్నింగ్ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనను మంత్రి పువ్వాడ అజయ్తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3.బీజేపీకి బూస్ట్.. కాంగ్రెస్కు ఊహించని షాక్ నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించాలనేది సీఎం జగన్ ఆలోచన హోమీబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి, తిరుపతి స్విమ్స్, విజయవాడ చినకాకాని ఆసుపత్రిలో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. కేసీఆర్.. టైమ్పాస్ రాజీయాలు చేసింది చాలు: బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేసీఆర్.. కేంద్రంపై పోరుకు సిద్దమవుతుండగా.. సీఎం కేసీఆర్పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..! పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో 77 పరుగులు సాధించిన బాబర్.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ప్రేక్షకుల్లేక స్టార్ హీరో మూవీ రద్దు! బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన చారిత్రాత్మక చిత్రం ‘పృథ్వీరాజ్’ పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. హైదరాబాద్లో ఏరియాల వారీగా ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే? జూన్2తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లయింది. కొత్త జిల్లాల ఏర్పాటు, పట్టణాభివృద్ధి సంస్థలు, మిషన్ భగీరథ, కాకతీయ వంటి వాటితో జిల్లా కేంద్రాలలో అభివృద్ధి మొదలైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. కరోనా ఫోర్త్ వేవ్పై వార్తలు.. ఐసీఎంఆర్ ఏడీజీ సమీరన్ ఏమన్నారంటే? కోవిడ్-19 ఫోర్త్ వేవ్ ముప్పు రానుందన్న వార్తలు అవాస్తవమని ఐసీఎంఆర్ ఏడీజీ (అడ్మినిస్ట్రేటివ్ సెటప్ డైరెక్టర్) సమీరన్ పాండా శుక్రవారం అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. భారత్, సౌతాఫ్రికా మ్యాచ్.. స్టేడియంలో కొట్టుకు చచ్చిన అభిమానులు.. వీడియో వైరల్ టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య గురువారం(జూన్ 9న) ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో తొలి టి20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: అదిరిపోయే ఆ 10 వార్తలు ఒకే చోట!
1. Presidential Polls: ‘రాష్ట్రపతి’ బరిలో ఉమ్మడి అభ్యర్థి! రాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించే దిశగా ప్రయత్నాలకు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ పదును పెడుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే పలు విపక్ష నేతలతో వరుస సంప్రదింపులు జరిపిన ఆమె, వాటి మధ్య ఏకాభిప్రాయ సాధన బాధ్యతను పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఊపందుకుంటున్న ‘ఊళ్లు’ ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న వైఎస్సార్, జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం ఇళ్లలో 25 శాతం ఇళ్లు పునాది దశను దాటిన లేఅవుట్లలో ఈ పనులను చేపడుతున్నారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. Russia-Ukraine war: రష్యాను ఒంటరిని చేయలేరు భారత్, చైనాతోనే గాక లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలోనూ భాగస్వామ్యం నెలకొల్పుకొనే అవకాశం తమకుందని రష్యా అధ్యక్షుడు శుక్రవారం పుతిన్ అన్నారు. రష్యాను ఒంటరిని చేయడం అసాధ్యమని పరోక్షంగా తేల్చిచెప్పారు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ఈ పాపం బాబుది కాదా? ‘గత తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే జీవీఎంసీ పరిధిలో ఉన్న రహదారులన్నీ దెబ్బతిన్నాయి. వాస్తవానికి నాడు ఎన్ని లోపాలున్నా, రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నా, పచ్చ పత్రికలు ఏమాత్రం పట్టించుకోలేదు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఢిల్లీ దారిలో స్పీడ్గా.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అంశంపై కేసీఆర్ ‘దేశంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం. కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో విఫలమై కనుమరుగవుతున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో చురుకుగా దూసుకుపోవాల్సిన అవసరం ఉంది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ధగధగల బంగారు నిధి.. సముద్ర గర్భంలో.. లక్ష కోట్ల విలువ! 300 ఏళ్లుగా సముద్ర గర్భాన దాగున్న శాన్జోస్ అనే యుద్ధనౌకలోని అపార సంపదతో జాడ ఎట్టకేలకు దొరికింది. కార్టజినా తీరానికి సమీపంలో దీన్ని కనుగొన్నట్లు కొలంబియా నేవీ ప్రకటించింది. సంబంధిత ఫుటేజీని విడుదల చేసింది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. అఫీషియల్: బాలకృష్ణ-అనిల్ రావిపూడి క్రేజీ ప్రాజెక్ట్ బాలకృష్ణ మంచి జోరు మీదున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్న ఆయన తాజాగా 108వ చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడు. శుక్రవారం బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా 108వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. టీ20 ప్రపంచకప్కు ఉమ్రాన్ మాలిక్ను ఎంపిక చేయవద్దు: రవిశాస్త్రి ఐపీఎల్లో అదరగొట్టిన స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్కు భారత జట్టులో చోటు దక్కిన సంగతి తెలిసిందే. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగుతోన్న టీ20 సిరీస్లో భారత జట్టులో ఉమ్రాన్ భాగంగా ఉన్నాడు. అయితే ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20కు తుది జట్టులో ఉమ్రాన్కు చోటు దక్కలేదు. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అన్ని రుణాలూ భారమే వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు మరింత భారంగా మారుతున్నాయి. ఆర్బీఐ కీలకమైన రెపో రేటు పెంచడంతో దాదాపు అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రేట్లను పెంచుతూ నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. అడవుల్లో ఉండిపోయింది ‘ఒక సమయం వస్తుంది. ఈ నగరాలకు దూరం వెళ్లిపోవాలనిపిస్తుంది. కాకుంటే నేను ఆ పిలుపు ముందు విన్నాను’ అంటుంది 35 కావ్య. నోయిడాలో ఫ్యాషన్ ఉత్పత్తుల రంగంలో పని చేసిన కావ్య గత పదేళ్లుగా సెలవుల్లో భారతీయ పల్లెలను తిరిగి చూస్తూ తన భవిష్యత్తు పల్లెల్లోనే అని గ్రహించింది. ► పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఫటాఫట్ పది వార్తలు మీకోసం..
1. ప్రొఫెషనలిజం ద్వారా ఆదాయాలు పెంచండి: సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెవెన్యూ ఎర్నింగ్ శాఖలపై శుక్రవారం సమీక్ష చేపట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. కరోనా కథ అయిపోలేదు.. మాస్క్ మస్ట్! వచ్చే డిసెంబర్ వరకు ఇలాగే.. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయని.. అయితే ఆందోళన అవసరం లేదని అంటున్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. బీజేపీ వ్యతిరేక నినాదాలు.. మసీదుల వద్ద ఉద్రిక్తత బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ, నవీన్ జిందాల్కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ప్రదర్శనలతో ఢిల్లీ జామా మసీద్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ఒకరికి పబ్లు తప్పా ఏం తెల్వదు.. ఇంకొకరు విచిత్రమైన మనిషి: కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ఎంపీ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. అమ్నేషియా పబ్ కేసు: మెడికల్ రిపోర్టు ఔట్.. మరీ ఇంత దారుణామా..? జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మైనర్పై సామూహిక లైంగిక దాడి ఘటనలో బాధితురాలి మెడికల్ రిపోర్టును.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. కస్టడీలో ఉన్న ఢిల్లీ మంత్రి ముఖం పై నెత్తుటి గాయాలు...ఫోటోలు వైరల్ ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఈడీ కస్డడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న సత్యేందర్ జైన్ ముఖంపై నెత్తుటి గాయాలతో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. రంజీలో సెంచరీ బాదిన క్రీడా మంత్రి.. సెమీఫైనల్కు బెంగాల్ రంజీట్రోపీ 2022లో భాగంగా బెంగాల్, జార్ఖండ్ల మధ్య జరిగిన క్వారర్ ఫైనల్ మ్యాచ్ శుక్రవారం డ్రాగా ముగిసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. ‘అంటే..సుందరానికీ’ మూవీ రివ్యూ ‘శ్యామ్ సింగరాయ్’తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. ఆ మూవీ ఇచ్చిన హిట్ కిక్తో వరుస సినిమాలు చేస్తున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. టాటా మోటార్స్కు సెబీ హెచ్చరిక! టాటా మోటార్స్ లిమిటెడ్ను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా హెచ్చరించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. డాలర్తో పని లేదు.. ఇక రూపీతోనే చూసుకుందామా.. ఇరు దేశాల మధ్య వాణిజ్య లావాదేవీలను రూపాయి మారకంలో లేదా వస్తు మార్పిడి రూపంలో నిర్వహించే అవకాశాలను.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: అదిరిపోయే ఆ 10 వార్తలు ఒకే చోట!
1.. Russia-Ukraine war: వీధుల్లో హోరాహోరీ తూర్పు ఉక్రెయిన్లోని పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్లో ఒక భాగమైన సీవిరోడోంటెస్క్ను పూర్తిస్థాయిలో చేజిక్కించుకునేందుకు రష్యా దళాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఉక్రెయిన్–రష్యా సైనికుల మధ్య వీధి పోరాటాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2.. AP: దేశంలోనే తొలిసారి.. సెకీతో ఒప్పందం ఓ ట్రెండ్సెట్టర్ దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో చేసుకున్న ఒప్పందం దేశ వ్యవసాయ రంగంలో ట్రెండ్సెట్టర్గా నిలుస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3.. Hyderabad: స్టూడెంట్స్పై ఆర్టీసీ దెబ్బ.. భారీగా పెరిగిన బస్ పాస్ చార్జీలు ‘ఉరుము ఉరిమి మంగళం మీడ పడ్డట్టు’ చమురు ధరలు విపరీతంగా పెరగడంతో విద్యార్థుల బస్పాస్లపై పెను ప్రభావం చూపింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ పెంచిన బస్పాస్ చార్జీలు గ్రేటర్లోని లక్షలాది మంది విద్యార్థులను బెంబేలెత్తిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4.. Sologamy: మూడు రోజుల ముందే.. క్షమాబిందు స్వీయ వివాహం తనను తానే వివాహమాడబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన గుజరాత్లోని వడోదరకు చెందిన క్షమాబిందు(24) తన పెళ్లి వేడుకను బుధవారం సాయంత్రం సొంతింట్లోనే జరుపుకున్నట్లు వెల్లడించింది. తన స్వీయ వివాహం(సోలోగమీ) వ్యవహారం మరింత వివాదస్పదంగా మారకూడదనే మూడు రోజులు ముందుగానే జరుపుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5.. IRCTC Tour Packages: ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు.. వివరాలు ఇదిగో.. పర్యాటకులు, తీర్థయాత్రికుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) పలు ప్రత్యేక టూర్స్ను పరిచయం చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ చంద్రమోహన్ ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6.. Ante Sundaraniki Review: ‘అంటే..సుందరానికీ’ ట్విటర్ రివ్యూ నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లెటెస్ట్ మూవీ ‘అంటే..సుందరానికీ’.‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’లాంటి చిత్రాలతో చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7..Ind Vs SA 1st T20: మిల్లర్, డసెన్ విధ్వంసం.. భారత్ ఓటమి టి20ల్లో భారత్ జైత్రయాత్ర ముగిసింది. వరుసగా 13వ విజయం సాధించేందుకు ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించినా... అనుభవం లేని బౌలింగ్తో భారత్ తేలిపోయింది. గురువారం జరిగిన తొలి టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8.. పేటీఎం సరికొత్త క్యాష్బ్యాక్ ఆఫర్.. వివరాలు ఇదిగో... డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం కస్టమర్లకు మరోసారి 4కా 100 క్యాష్బ్యాక్ ఆఫర్ను తీసుకొచ్చింది. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ సందర్భంగా యూపీఐ నగదు బదిలీపై ఈ అద్భుతమైన ఆఫర్ను తిరిగి తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్ జూన్ 19 వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9.. ‘మమ్మీ.. డాడీ నన్ను క్షమించండి.. నేను కరెక్ట్గా లేను’ మమ్మి, డాడీ నన్ను క్షమించండి, మీరు కరెక్ట్గా ఉన్నారు. నేను కరెక్టుగా లేను, నేనేమీ చేయలేను... నేను మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నా.. అమ్మా.. నన్ను క్షమించు మీరు నా ప్రాణం... మీకు అందనంత దూరం వెళ్లిపోతున్నా అంటూ లోన్ యాప్స్ ద్వారా రుణం తీసుకున్న ఓ యువకుడు సూసైడ్నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10.. Radhika Gupta: అవమానాల నుంచి అందనంత ఎత్తుకు! కష్టసుఖాల కలయికే జీవితం. కానీ కొంతమంది జీవితాల్లో సుఖాలకంటే కష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఒకదాని తరువాత ఒకటి వస్తూ ఊపిరాడనీయకుండా చేçస్తుంటాయి. ఇలాంటప్పుడు మనసులో ఏదోఒక మూలన ఉన్న.. ఉన్నతంగా ఎదగాలన్న కోరిక కూడా ఆవిరైపోతుంది. అచ్చం ఇలాగే జరిగింది రాధికా గుప్తా జీవితంలో. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం 16వ రాష్ట్రపతి ఎన్నికల కోసం షెడ్యూల్ను విడుదల చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఆర్బీకేల్లో డ్రోన్లను తీసుకు వస్తున్నాము: సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. కరోనా ఫోర్త్ వేవ్!: మూడు నెలల తర్వాత భారత్లో హయ్యెస్ట్ కేసులు దేశంలో కరోనా విజృంభణ ఒక్కసారిగా పెరిగింది. కరోనా వైరస్ నాలుగో వేవ్ను దాదాపుగా ధృవీకరిస్తున్నారు వైద్య నిపుణులు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. కాంగ్రెస్ నేతల రక్తంలోనే అనినీతి ఉంది: సీఎం సంచలన కామెంట్స్ పంజాబ్లో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక వినూత్న సీఎం భగవంత్ మాన్ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రాజ్యసభ ఎన్నికలు: ఎన్సీపీ నేతలకు షాక్ రాజ్యసభ ఎన్నికల విషయంలో మహా వికాస్ అగాడీ (ఎంవీఏ) కూటమికి షాక్ తగిలింది. ఎన్సీపీ నేతలు అనిల్ దేశ్ముఖ్, మంత్రి నవాబ్ మాలిక్లకు.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. అమ్నీషియా పబ్ కేసులోబాధితురాలిని మొదట ట్రాప్ చేసింది ఎవరంటే.. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ మైనర్ సామూహిక అత్యాచార ఘటనలో.. పోను పోను సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. రాజీనామా చేయాల్సిందే.. వక్ఫ్బోర్డ్ ఛైర్మన్కు టీఆర్ఎస్ ఆదేశం తక్షణం వక్ఫ్బోర్డ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని మసీవుల్లాను టీఆర్ఎస్ పార్టీ ఆదేశించింది. జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసు ఘటనలో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. ఉమ్రాన్ మాలిక్, ఆర్ష్దీప్ సింగ్కు నో ఛాన్స్..! ఐపీఎల్-2022 ముగిసిన తర్వాత తొలి సారిగా టీమిండియా అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడనుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తలపడనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఇద్దరం ఒక్కటయ్యాం.. పెళ్లి ఫొటో షేర్ చేసిన విఘ్నేశ్ అవును, ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఎంతోకాలంగా ప్రేమలో మునిగిన తేలుతున్న లవ్ బర్డ్స్ విఘ్నేశ్ శివన్-నయనతార అగ్నిసాక్షిగా మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఓలా సంచలన నిర్ణయం.. త్వరలో ఆ దేశంలోకి ఎంట్రీ! ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మరో సంచలనానికి సై అంటోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: అదిరిపోయే ఆ 10 వార్తలు ఒకే చోట!
1..రష్యా యుద్ధం.. ఉక్రెయిన్ దళాల వెనుకంజ! ర్పు ఉక్రెయిన్లోని పారిశ్రామిక నగరం సెవెరోడొనెట్స్క్పై రష్యా సేనలు బుధవారం పట్టుబిగించాయి. దాంతో ఉక్రెయిన్ దళాలు వెనక్కి మళ్లుతున్నాయి. తాత్కాలికంగా వెనక్కి తగ్గినా రష్యాపై యుద్ధం ఆపబోమని లుహాన్స్క్ గవర్నర్ చెప్పారు. సైన్యం ఎదురు దాడికి అనువైన ప్రాంతాల్లోకి చేరుకుందని చెప్పారు. డోన్బాస్లోని లుహాన్స్క్తో పాటు డొనెట్స్క్పైనా పట్టు బిగించామని రష్యా ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2..రాజధాని నిర్మాణం సుదీర్ఘ ప్రక్రియ అభివృద్ధి చెందిన నగరాలు, రాజధానులు అన్నిరకాలుగా అభివృద్ధి సాధించి ఆ స్థాయికి రావడానికి కనీసం 40–50 సంవత్సరాలు పట్టిందని, రాజధాని నగర నిర్మాణం అన్నది ఎంతో సమయం తీసుకునే సుదీర్ఘ ప్రక్రియ అని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లను తగిన మౌలిక వ సతులు కల్పించి అప్పగించడానికి ఐదేళ్ల సమయం పడుతుందని వివరించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3..పులివెందుల టీడీపీలో రచ్చకెక్కిన వర్గ పోరు వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్సీ బీటెక్ రవికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని టీడీపీ నేతలు రచ్చకు దిగారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డితోపాటు పలు మండలాలకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్కుమార్రెడ్డితో బుధవారం సమావేశమయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4..‘సాక్షి’ కథనాల ఎఫెక్ట్.. సదరం స్కాంపై ఏసీబీ కేసు! సదరం సర్టిఫికెట్ల కుంభకోణంపై ఎట్టకేలకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) స్పందించింది. ఈ వ్యవహారంలో ‘సాక్షి’ రాసిన పలు పరిశోధనాత్మక కథనాల ఆధారంగా స్పందించిన హైదరాబాద్ ఏసీబీ డైరెక్టర్ జనరల్ కార్యాలయం ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. లోతుగా ఆరా తీసేందుకు రంగంలోకి దిగిన ఏసీబీ దర్యాప్తు చేపట్టింది పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5..హైదరాబాద్లో ప్రధాని మోదీ రోడ్షో బీజేపీ జాతీయ కార్యవర్గ సమా వేశాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నేతలను జాతీయ పార్టీ దూతలు ఆదేశించారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణ, పటిష్టానికి ఈ భేటీని వినియోగించుకునే దిశగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6..ఎలాన్మస్క్కి ట్విటర్ కౌంటర్ ఎటాక్ ? మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ల మధ్య నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ట్విటర్ కొనుగోలు వ్యవహారం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7..Mithali Raj Retirement: అందని ద్రాక్ష.. అవమానం భరించి.. ఫేర్వెల్ మ్యాచ్ ?! సాక్షి క్రీడా విభాగం : భారత క్రికెట్ అంటేనే పురుషుల క్రికెట్... స్టార్లు అంటేనే సన్నీ, కపిల్, వెంగీ, సచిన్, ధోని, కోహ్లి.... భారత్లో మతమైన క్రికెట్కు మెజార్టీ ప్రజల అభిమతమిదే! ఇలాంటి దేశంలో అమ్మాయిలకూ ఓ అధ్యాయం ఉందని మిథాలీ రాజ్ వచ్చాకే తెలిసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8..VJ Sunny: బిగ్బాస్ విన్నర్ సన్నీపై దాడి, పోలీసులకు ఫిర్యాదు బిగ్బాస్ విన్నర్ వీజే సన్నీపై దాడి జరిగింది. బిగ్బాస్ షోతో మరింత పాపులరైయిన సన్నీ వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో పలు సినిమాలకు సంతకం చేసిన సన్నీ ప్రస్తుతం షూటింగ్స్ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సన్నీ హీరోగా ఏటీఎం అనే సినిమా తెరకెక్కుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9..సైబర్ టాక్: కొనకుండానే లాటరీ వచ్చిందా?! లాటరీలో గెలుపొందినట్టు మీకు ఫోన్ కాల్ లేదా ఇ–మెయిల్ లేదా ఎసెమ్మెస్, వాట్సప్ ల ద్వారా లింక్స్, స్క్రాచ్కార్డ్లు వచ్చాయా?! అయితే, వాటిని ఉపయోగించాలనుకునేముందు ఒక్కమాట.. ఇటీవల అధికంగా జరుగుతున్న మోసాలలో ఆన్లైన్లో లాటరీ స్కామ్ ఒకటి అనే విషయాన్ని గ్రహించండి. జాగ్రత్తగా ఉండండి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10..అశ్లీలం.. విశృంఖలం!.. ఇంటర్నెట్లో రాజ్యమేలుతున్న పోర్న్ వెబ్సైట్లు జూబ్లీహిల్స్... మొఘల్పుర... కాలాపత్తర్... రామ్గోపాల్పేట్... కార్ఖానా... ఇలా నగరంలో వరుసగా దారుణాలు వెలుగులు చూస్తున్నాయి. ప్రతి ఉదంతంలోనూ నలిగిపోయింది మాత్రం బాలికలే. జూబ్లీహిల్స్, కార్ఖానా కేసుల్లో నిందితులుగా ఉన్న వారిలో మైనర్లు ఉన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: అదిరిపోయే ఆ 10 వార్తలు ఒకే చోట!
1. సిద్దిపేట జిల్లాలో ఘోరం.. ఎలక్ట్రిక్ వాహనం పేలి ఇల్లు దగ్దం సిద్ధిపేట జిల్లాలో చార్జింగ్పెట్టిన ఓ ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోయినా ఇల్లు పూర్తిగా దగ్దమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. వైఎస్సార్ వరమిస్తే.. సీఎం జగన్ సాకారం చేశారు మడకశిర.. జిల్లా సరిహద్దులో ఉన్న నియోజకవర్గం. వ్యవసాయం తప్ప మరో వ్యాపకం తెలియని జనం. అందుకే యువత ఉపాధి కోసం పెద్దసంఖ్యలో సమీపంలోని కర్ణాటకకు వలసవెళ్తోంది. ఈ క్రమంలో ఈ నియోజకవర్గ అభివృద్ధికి జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. తాజాగా ఈ ప్రాంత వాసుల దశాబ్దాల కలను సాకారం చేసేందుకు పారిశ్రామికవాడ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3.. Amarnath Yatra: అమరనాథ్ యాత్రపై కన్నేసిన ఉగ్రవాదులు మూడేళ్ల విరామం తర్వాత మొదలవుతున్న అమరనాథ్ యాత్రపై ఉగ్రవాదులు కన్నేశారు. జూన్ 30 నుంచి మొదలై 43 రోజుల పాటు సాగే యాత్రను భగ్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా స్టికీ బాంబులతో విరుచుకుపడొచ్చని నిఘా వర్గాలకు ముందే ఉప్పందింది. ఇందుకోసం తరలిస్తున్న ఈ బాంబుల్ని తాజాగా పోలీసులు పట్టుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో స్టికీ బాంబుల కథా కమామిషు... పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4.. Ukraine Russia War: 31,000 రష్యా సైనికుల మృతి ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన రష్యా సైనికుల సంఖ్య 31 వేలు దాటినట్టు సమాచారం. తాజాగా వ్లాదిమిర్ నిగ్మతులిన్ (46) అనే కల్నల్ మరణించడంతో యుద్ధంలో బలైన రష్యా కల్నల్స్ సంఖ్య 50కి చేరింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి ఏలూరు జిల్లా దెందులూరు పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేసిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలతోపాటు ఎస్ఐ ఐ.వీర్రాజు సైతం తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6.. Telangana Politics: 40 మందికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి నో టికెట్ రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీల రాజకీయ ఎత్తుగడలను నిశితంగా గమనిస్తున్న అధికార టీఆర్ఎస్ మరోవైపు సొంత పార్టీ నేతల పనితీరుపైనా దృష్టి సారించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ఐ ప్యాక్ నివేదికల నేపథ్యంలో 40 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి అవకాశం దక్కక పోవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. Nazriya Nazim: మన పిల్లలకైనా ఆ సమస్య ఉండకూడదు: నజ్రియా నజీమ్ ‘‘నేను కథ వినేటప్పుడు భాష గురించి ఆలోచించను. సగటు ప్రేక్షకుడిలానే కథ వింటాను. ‘అంటే.. సుందరానికీ’ కథ అద్భుతం. ఎన్నో భావోద్వేగాలున్న ఇలాంటి అరుదైన కథ చేయడం చాలా ఎగ్జయిటింగ్గా అనిపించింది’’ అని నజ్రియా నజీమ్ పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. బౌలర్లు చెలరేగితే అట్లనే ఉంటది.. ఒకే రోజు 21 వికెట్లు! కర్ణాటక, ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బౌలర్లు చెలరేగారు. ఫలితంగా మ్యాచ్ రెండో రోజు మంగళవారం మొత్తం 21 వికెట్లు కుప్పకూలాయి. ఓవర్నైట్ స్కోరు 213/7తో ఆట కొనసాగించిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 253 పరుగులకు ఆలౌటైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. ఇన్ఫోసిస్ ఇదేం బాగాలేదు.. మళ్లీ మళ్లీ అదే పొరపాటా.. ట్యాక్స్ రిటర్న్లకు సంబంధించిన ఆదాయ పన్ను విభాగం కొత్త పోర్టల్లో మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. కొత్త వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి మంగళవారానికి ఏడాది పూర్తయ్యింది. సరిగ్గా అదే సమయానికి మళ్లీ సమస్యలు తలెత్తడం గమనార్హం. పోర్టల్లోకి లాగిన్ కాలేకపోతున్నామని, సెర్చ్ ఆప్షన్ సరిగ్గా పని చేయడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. హైదరాబాద్ టెకీ పాడుపని.. ఇన్స్టాలో యువతులకు వీడియో కాల్ చేసి.. ఇన్స్టాగ్రామ్లో మహిళను వేధింపులకు గురి చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాచకొండ సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ జే నరేందర్ గౌడ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ కాల్వ శ్రీరాంపూర్కు చెందిన మూడెత్తుల ప్రశాంత్ చెంగిచెర్లలో ఉంటూ నగరంలోని ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. YSR Yantra Seva Scheme Launch: ప్రతి అడుగులోనూ రైతన్నకు అండ: సీఎం జగన్ వైఎస్సార్ యంత్రసేవా పథకం రాష్ట్ర స్ధాయి మెగా పంపిణీలో భాగంగా 3800 ఆర్బీకే స్థాయి యంత్రసేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 320 కంబైన్ హార్వెస్టర్ల పంపిణీ జరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఏబీఎన్, టీవీ5లకు నేను చెప్పే నిజాలు చూపించే ధైర్యముందా: దివ్యవాణి నటి దివ్యవాణి ఇటీవలే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా దివ్యవాణి టీడీపీలో జరుగుతున్న విషయాలపై మరోసారి స్పందించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. నూపుర్ శర్మ అంతుచూస్తాం.. బెదిరింపులతో అప్రమత్తమైన పోలీసులు ముహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మపై.. విమర్శలు ఏమాత్రం తగ్గడం లేదు. సరికదా బెదిరింపులు వస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. అమ్నీషియా పబ్ కేసు: సీఎస్, డీజీపీకి మహిళా కమిషన్ నోటీసులు జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో రాజకీయ నేతల కొడుకులు ఉండటంతో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. రఘనందన్ రావు.. ఇన్నోవా వీడియో ఎందుకు చూపించలేదు: రేణుకా చౌదరి జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. రియల్ హీరో: ప్రాణత్యాగంతో 144 మందిని కాపాడాడు! తన ప్రాణం పోతుందని తెలిస్తే.. ఎవరైనా భయపడతారు. తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, తన ప్రాణం పోయినా.. ఇతరులను కాపాడాలని చూసేవాళ్లను ఏం అనాలి?. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఉమ్రాన్ మాలిక్పై సౌతాఫ్రికా కెప్టెన్ ప్రశంసలు! అతడు స్పెషల్.. కానీ.. ‘‘సౌతాఫ్రికాలో మేము ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటూనే పెరిగాము అని చెప్పొచ్చు. అయినాగానీ, ఏ బ్యాటర్ కూడా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతిని ఎదుర్కోవడానికి ఇష్టపడడు కదా! పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్.. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్స్టార్గా కీర్తి గడించింది నయనతార. ఆమె ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. రీడిజైన్డ్ యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ వచ్చేసింది: ప్రత్యేకతలేంటి? యాపిల్ రీడిజైన్ చేసిన సరికొత్త మ్యాక్బుక్ ఎయిర్ను తీసుకొచ్చింది. ఎం1 చిప్ను అప్గ్రేడ్ చేసి ఎం 2 చిప్తో కొత్త మ్యాక్బుక్ ఎయిర్ను తాజాగా ఆవిష్కరించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. భారీ హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోతుంది.. కానీ ఈ ప్రొటిన్ వల్ల చాలా తక్కువగా లేదా ఓ మోస్తరుగా వచ్చిన హార్ట్ అటాక్లోనూ... శరీరం తనను తాను రిపేరు చేసుకునే ప్రక్రియ సాగుతుంది. ఇదెలా జరుగుతుందో తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. సమగ్ర భూ సర్వే ప్రధాన లక్ష్యం అదే.. సీఎం జగన్ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం (సమగ్ర సర్వే)పై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధం.. ప్రచారంలోకి తమిళిసై పేరు! రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్కు రంగం సిద్ధమైంది. ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు.. ట్విటర్లో కేటీఆర్ ప్రశ్నల వర్షం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్ధేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. పవన్ పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసం: మంత్రి రోజా పవన్ పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసం అని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. నదిలో బయటపడ్డ రహస్యం...పెద్ద చరిత్రే ఉందంటున్న పురావస్తు శాఖ ఓ నది పై నిర్మించిన రిజర్వాయర్ కారణంగా పురాతనమైన నగరం కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఆ రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గడంతో బయటపడింది. ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. ఆమ్నీషియా పబ్ కేసు: రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు.. సంచలనం సృష్టించిన ఆమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసు రిమాండ్ రిపోర్టులోనూ అంతే సంచలన విషయాలు నమోదు అయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. సింగర్ సిద్ధూ హత్య రోజే ఒక వ్యక్తి... బయటపడ్డ సీసీ ఫుటేజ్ వీడియో పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇది ముమ్మాటికి పక్కా ప్లాన్ ప్రకారం చేసిన ప్రతికార హాత్య అని దర్యాప్తులో తేలింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. తక్కువగా అంచనా వేశారు.. కానీ.. అతడే ‘గెలిపించాడు’! 34వ పుట్టినరోజు జరుపుకుంటున్న టీమిండియా బ్యాటర్ అజింక్య రహానేకు మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్ల నుంచి ఈ మహారాష్ట్ర ఆటగాడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. మర్డర్ మిస్టరీ 'కిరోసిన్'.. ట్రైలర్ రిలీజ్ చేసిన మంత్రి తలసాని ధృవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పృధ్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'కిరోసిన్'. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. బైడెన్ అలా చేస్తాడా? చైనాకు దాసోహం అంటాడా? ప్రపంచంలో ఏ మూల సమస్య వచ్చినా రాకున్నా నేనున్నానంటూ తలదూర్చే అమెరికాకు ద్రవ్యోల్బణం మింగుడుపడటం లేదు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. మచిలీపట్నంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు మచిలీపట్నం మండలం గరాల దిబ్బలో టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. వైఎస్సార్సీపీ వర్గీయులపై కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. AP SSC Results 2022: నేడే టెన్త్ ఫలితాల విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే.. ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను జూన్ 6వ తేదీన(సోమవారం) విడుదల చేయనున్నారు.ఈ ఫలితాలను మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ పలితాలను విడుదల చేయనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. 20లోగా ఇంటర్ ఫలితాలు.. నెలాఖరుకు టెన్త్ ఫలితాలు కూడా..! రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా సాగుతోంది. ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ దాదాపు పూర్తయినట్టేనని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ నెల 20లోగా ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డ్ కృత నిశ్చయంతో ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4.TS Group 1 Prelims: గ్రూప్–1 ప్రిలిమ్స్ కటాఫ్ తీరే వేరు! గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. జూలై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇప్పటికే నోటిఫికేషన్లో వెల్లడించింది. పరీక్షల గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు కూడా మరింత సన్నద్ధతతో దీక్ష చేస్తున్నారు. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికే మెయిన్ పరీక్షలకు అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఉక్రెయిన్కు ఆయుధాలిస్తే ఖబడ్దార్ ఉక్రెయిన్కు లాంగ్–రేంజ్ రాకెట్ సిస్టమ్స్, ఇతర ఆయుధాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమ దేశాలను హెచ్చరించారు. తీరు మార్చుకోవాలని, తమ మాట వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఇప్పటిదాకా ఎన్నడూ దాడి చేయని లక్ష్యాలపై దాడులకు దిగుతామని తేల్చిచెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. కుక్క కరిచిందా.. అయితే రూ.10వేలు తీసుకోవడం మరచిపోకండి! కుక్క కాటుకు అదేదో దెబ్బ అని ఒక నానుడి ఉంది. కుక్క కరిస్తే యాంటి రేబీస్ టీకాలు వేసుకుంటే ఎలాంటి సమస్యా ఉండదు. ఆపై బెంగళూరు పాలికెలో దరఖాస్తు చేసుకుంటే పరిహారం కూడా లభిస్తుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7.‘ఇష్టపడి పెళ్లి, ఇష్టపడే ఆత్మహత్య చేసుకుంటున్నా.. క్షమించు అమ్మా’ నవ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. చిక్కమగళూరు జిల్లా చోళనహళ్లికి చెందిన అంజు (26) ఒక సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. నాలుగు నెలల క్రితం అంజన్ కణియార్ అనే వ్యక్తిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకొంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. సాటిరారు నీకెవ్వరు.. మట్టికోర్టుకు రారాజు నాదల్.. పలు అరుదైన రికార్డులు! మట్టికోర్టులో తనకు తిరుగులేదని స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించుకున్నాడు. ఏకంగా 14వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచి సత్తా చాటాడు. తద్వారా కెరీర్లో 22వ ‘గ్రాండ్’ టైటిల్ కైవసం చేసుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. కోలీవుడ్కి కియారా.. ఆ హీరోతో ఫస్ట్ మూవీ! బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తమిళంలో ఓ సినిమా చేయనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. శివ కార్తికేయన్ హీరోగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో హీరోయిన్ పాత్రకు కియారా అద్వానీని సంప్రదించి, కథ కూడా వినిపించారట దర్శకుడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. అదిరింది.. అంబానీ కాబోయే కోడలి అరంగేట్రం నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలతో మారుమోగే నగరం ముంబై. కొద్దినెలలుగా చడీచప్పుడూ లేకుండా మూగబోయింది. కానీ ఆదివారం జరిగిన ఓ భరత నాట్య ప్రదర్శన మాత్రం అంతటా చర్చనీయాంశంగా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ–నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చంట్ భరతనాట్యం అరంగేట్ర కార్యక్రమం అది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1. ‘చంద్రబాబు చేసిన అక్రమాలను కోదండరాం ఎందుకు ప్రశ్నించరు’ చంద్రబాబు చేసిన అక్రమాలను కోదండరాం ఎందుకు ప్రశ్నించరని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. ఏపీలో 30 లక్షల మంది పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇస్తోందని, అమరావతిలో భూములిచ్చిన రైతులకు ప్యాకేజ్లను కూడా పెంచామన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. ఇదేం ఆనందం కిమ్.. కొరియన్లు చస్తుంటే ఇలా చేశావేంటి..? కోవిడ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్న సమయంలో కిమ్.. క్షిపణి పరీక్షల్లో మునిగిపోయారు. నార్త్ కొరియా ఆదివారం ఏకంగా 35 నిమిషాల వ్యవధిలో ఎనిమిది బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. అమెరికాను హెచ్చరిస్తూ కిమ్ మరోసారి క్షిపణి పరీక్షలు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. డైనమిక్ సీఎం యోగి జీ.. హ్యాపీ బర్త్ డే: మోదీ స్పెషల్ విషెస్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ పుట్టినరోజు నేడు (ఆదివారం). ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం యోగికి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉతరప్రదేశ్ ముఖ్యమంత్రి, డైనమిక్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీ జన్మదిన శుభాకాంక్షలు.. యోగి ఆదిత్యనాథ్ సమర్థవంతమైన నాయకత్వంలో యూపీ ప్రగతి పథంలో కొత్త శిఖరాలకు చేరుకుంది’ అని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ప్రమాదానికి కారణం అమోనియం కాదా...? బ్రాండిక్స్లో సీడ్స్ కంపెనీలో ప్రమాదకర వాయువు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై నిపుణుల కమిటీ దర్యాప్తు మొదలుపెట్టింది. 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే విషవాయువుల వ్యాప్తి జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. ఈ వాయువుల్లో అమోనియం లేదని, ఉండి ఉంటే కళ్లకు మరింత ప్రమాదముంటుందని నిపుణుల బృందం భావిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. 'జన గణ మన' మూవీ రివ్యూ విభిన్నమైన కథా కథనాలతో ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది మలయాళ సినీ ఇండస్ట్రీ. అందులోనూ పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాల ఎంపికను మెచ్చుకోక తప్పదు. నటుడిగా అయ్యప్పనుమ్ కోషియుమ్, డైరెక్టర్గా లూసీఫర్ తదితర చిత్రాలతో అలరించిన ఆయన తాజాగా 'జన గణ మన' సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. చై కోసం స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన సమంత! ఫ్యామిలీ మ్యాన్ 2, పుష్ప తర్వాత హీరోయిన్ సమంత పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిగత విషయాలతోనూ సామ్ పేరు నిత్యం సోషల్ మీడియాలో ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ హీరోయిన్ గురించి మరో వార్త నెట్టింట వైరల్గా మారింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. 'రోహిత్ శర్మకు ఎందుకు విశ్రాంతి ఇచ్చారో అర్ధం కావడం లేదు' దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి,జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంపై భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ స్పందించాడు. ఈ సిరీస్కు రోహిత్ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆర్పీ సింగ్ అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. లక్షల కార్లలో లోపాలు, మెర్సిడెస్ బెంజ్కు భారీ షాక్! ప్రముఖ జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్కు భారీ షాక్ తగిలింది. బెంజ్ కార్లలో బ్రేకింగ్ సిస్టమ్లో లోపాల్ని జర్మన్ ఫెడరల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఎత్తిచూపించింది. వెంటనే బెంజ్కు చెందిన 1మిలియన్ కార్లను రీకాల్ చేయాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. జూబ్లీహిల్స్ పబ్ కేసు: చిక్కిన ఐదుగురు నిందితులు.. అందరూ పొలిటికల్ లీడర్ల కొడుకులే జూబ్లీహిల్స్లో ఓ మైనర్పై అత్యాచార ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. పోలీసులే నిందితులకు అండగా ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆదివారం ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆన్లైన్ మోసం.. ఫోన్ ఆర్డర్ చేస్తే సబ్బు వచ్చింది! ఒక్కోసారి మాత్రం ఒకటి ఆర్డర్ పెడితే ఇంకోటి ప్రత్యక్షమై, కస్టమర్లను కంగారుపడిన ఘటనలు బోలెడు ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఆన్లైన్లో ఫోన్ బుక్ చేస్తే బట్టల సబ్బు దర్శమిచ్చింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో వెలుగు చూసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. AP: మెగా మేళాకు రంగం సిద్ధం రాష్ట్రంలో రైతన్నలకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను అందించే మెగా మేళాకు రంగం సిద్ధమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. బీజేపీకి షాక్.. అమిత్ షాకు క్రీడా శాఖ ఇవ్వాల్సింది.. షాకింగ్ కామెంట్స్ పార్టీ విధానాలపై అప్పుడప్పుడు విమర్శలు చేసే సుబ్రమణ్య స్వామి తాజాగా ఐపీఎల్, అమిత్ షా కుమారుడు జై షాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ‘పవన్ ఆశయం ఏంటో అభిమానులకైనా చెప్పాలి’ వచ్చే ఎన్నికలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు ఇంకా క్లారిటీ లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. జో బైడెన్ ఇంటి వద్ద విమాన కలకలం.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నివాసం వద్ద ఓ విమానం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై వైట్ హౌస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. టీడీపీకి ఓ విధానం లేదా? కుటుంబ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ దూరమని, వాటిని ప్రోత్సహించదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మోదీ జీ.. సీఎం సతీమణి అవినీతి మీకు కనిపించదా..? ప్రతిపక్ష నాయకులపై కేసులు పెడుతున్న బీజేపీకి సొంత పార్టీ నేతల అవినీతి కనిపించడం లేదా అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. బాలికపై అఘాయిత్యం కేసులో అనుమానాలు బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యే కుమారుడిని మాత్రం పోలీసులు వదిలేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. తండ్రి పేరు తొలగించుకుంటే మంచిది.. కనీసం 50 శాతమైనా! అర్జున్ టెండూల్కర్.. భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు. తండ్రి పేరును తనలో జోడించుకొని అతని కంటే గొప్ప క్రికెటర్గా రాణిస్తాడని అంతా భావించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. అక్కడ కూడా 'అంటే.. సుందరానికి'.. ట్రైలర్ రిలీజ్.. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ‘అంటే.. సుందరానికి’ (Ante Sundaraniki Movie) చిత్రం ఈ నెల 10వ తేదీన.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. ప్రపంచంలోనే తొలిసారిగా ‘రైట్ టూ రిపేర్’ యాక్ట్ వినియోగదారుల హక్కులకు కాపాడేందుకు నడుం బిగించింది న్యూయార్క్ చట్టసభ. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో ఎంతో కాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపే దిశగా తొలిసారిగా అడుగు వేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. అమ్నీషియా పబ్ కేసు: వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకుతో పాటు ఇద్దరు అరెస్ట్ జూబ్లీహిల్స్లోని అమ్నీషియా పబ్ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. ఐదుగురు వ్యక్తులు ఓ మైనర్పై లైంగిక దాడికి పాల్పడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ! మ్నీషియా పబ్ అత్యాచార ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్కు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. 'నాగబాబు అలా చెప్పడం.. చిరంజీవిని అవమానించడమే' విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 54వ డివిజన్లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. ‘అమరావతి.. చంద్రబాబు బినామీ రాజధాని’ అమరావతిలో చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఇదెక్కడి ‘షాట్’.. డబుల్ మీనింగ్ యాడ్స్పై దుమారం వైరల్.. వివాదం: ప్రతీ అంశం ‘సెన్సిటివ్’ అయిపోయిన ఈరోజుల్లో.. జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. లేకుంటే వివాదంగా మారి.. విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. నీ క్రీడాస్ఫూర్తికి సలామ్ నాదల్: సచిన్, రవిశాస్త్రి ప్రశంసలు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్పై ప్రశంసలు కురిపించారు. అతడి క్రీడాస్ఫూర్తిని కొనియాడారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. విక్రమ్ ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే.. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘విక్రమ్’తో వెండితెరపై సందడి చేశాడు లోకనాయకుడు కమల్ హాసన్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. వారెవ్వా శివాయ్-ఈ రోడ్డు ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. లిప్తకాలం పాటు చేసే పొరపాటు నిండు ప్రాణాలకే చేటు తెస్తుంది. తాజాగా కర్నాటకలోని కలబుర్గిలో జరిగిన రోడ్డు ప్రమాదమే ఇందుకు ఉదాహారణ. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. పసిఫిక్ మహాసముద్రాన్ని ఒంటరిగా చుట్టి వచ్చిన వృద్ధుడు భూమి పై గల మహాసముద్రాలన్నిటిలోకి పసిఫిక్ మహాసముద్రం పెద్దది. అలాంటి పసిఫిక్ మహాసముద్రాన్ని 83 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా చుట్టోచ్చేశాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దన్నారని జాబ్కు రిజైన్, వెనక్కి తగ్గిన యాపిల్! యాపిల్ సీఈవో టిమ్ కుక్ రిటర్న్ టూ ఆఫీస్ పాలసీ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అదిరిపోయే ఆ 10 వార్తలు.. ఒకే చోట!
1.జనసేనలో లుకలుకలు.. నేతల మధ్య మాటామాటా పెరిగి కొట్టుకున్నారా? జనసేన పార్టీలో నేతల మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన సమావేశం సందర్భంగా పార్టీ నేతల మధ్య విభేదాలు పొడచూపినట్టు సమాచారం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2.ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల కల నెరవేరింది. ఇచ్చిన హామీ మేరకు సంస్థను ప్రభుత్వంలో విలీనంచేసిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు వారికి ప్రభుత్వోద్యోగులతో సమానంగా పీఆర్సీ కూడా అమలుచేయనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3.జూలై 4న ప్రధాని మోదీ భీమవరం రాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్న నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4.ఆర్అండ్ఆర్ ప్యాకేజీపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు.. ‘కూతుళ్లూ అర్హులే’ మేజర్లుగా ఉన్న కుమారులకు పునరావాసం, పునఃనిర్మాణం (ఆర్అండ్ఆర్) ప్యాకేజీ ఇచ్చి మేజర్లైన కుమార్తెలకు ఇవ్వకపోవడం వివక్ష అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5.మెట్రో స్టేషన్లో యువతిపై లైంగిక వేధింపులు.. మరీ ఇంత దారుణమా..? బాధిత యువతి ఢిల్లీలోని జోర్బాగ్ మెట్రో స్టేషన్లో రైలు ఎక్కింది. అనంతరం రైలులో ఉన్న ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఓ అడ్రస్ గురించి అడిగాడు. ఈ క్రమంలో ఆమె అతడికి అడ్రస్ చెప్పింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6.ఎలన్ మస్క్ కామెంట్లు.. మీడియా సాక్షిగా బైడెన్ చురకలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రపంచంలోనే అత్యంత ధనికుడు ఎలన్ మస్క్కు చురకలు అంటించారు. తాను ఎప్పటికీ బైడెన్ అభిమానిని కాదంటూ ప్రకటించుకున్న ఎలన్ మస్క్.. తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు రాయిటర్స్లో పబ్లిష్ అయ్యాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7.మంకీపాక్స్ టెర్రర్.. ఒక్కరోజే 51 కేసులు.. ఈ వయస్సు వారే బాధితులు కరోనా వేరియంట్లతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మంకీపాక్స్ రూపంలో మరో ఉపద్రవం తోడైంది. ఈ కొత్త వైరస్ మంకీపాక్స్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8.శ్రీలంక బౌలింగ్ కోచ్గా మలింగ సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఈ నెల 7న మొదలయ్యే పరిమిత ఓవర్ల సిరీస్లో పాల్గొనే శ్రీలంక జట్టుకు బౌలింగ్ వ్యూహాత్మక కోచ్గా ఆ దేశ దిగ్గజ పేస్ బౌలర్ లసిత్ మలింగ వ్యవహరిస్తాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఇదేనా ? వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్–ప్రశాంత్ సినిమా సెట్స్కి వెళుతుందని టాక్. ఈ చిత్రానికి ‘అసుర’ లేదా ‘అసురుడు’ అనే టైటిల్ను ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10.ఒక్క ఏడాదిలోనే ఎంత అభివృద్ధి! రూ. 9 లక్షల బహుమతిని గ్రామం! సర్పంచ్గా ఏడాదిపాటు ఉండి పర్యావరణాన్ని ఎంతబాగా కాపాడుకోవచ్చో చేతల్లో చేసి చూపించి ఎంతోమందికి ఉదాహరణగా నిలుస్తోంది ప్రియాంక. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1. అనకాపల్లి గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం జగన్ ఆరా విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. బస్సులో మంటలు.. 8 మంది హైదరాబాద్ వాసుల మృతి కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. ఏపీ: రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 4 స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నాలుగు రాజ్యసభ స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. హోంమంత్రి అమిత్షాతో సీఎం జగన్ భేటీ.. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. ఉత్తరాఖండ్ ఉప ఎన్నికలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఘన విజయం చంపావత్ ఉప ఎన్నికల్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఘన విజయం సాధించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. మరో నిర్భయ ఇది: మనిషి కాదు వీడు.. వింటే వెన్నులో వణుకుపుట్టడం ఖాయం వావీవరుసలు లేని మానవ మృగం.. ఒంటరి మహిళపై అఘాయిత్యానికి తెగపడింది. అంతటితో ఆగలేదు.. పైశాచికత్వం ప్రదర్శించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. 'ఆ ఆటగాడు ఇకపై ఫోర్-డి ప్లేయర్'.. టీమిండియా మాజీ క్రికెటర్ ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే ‘ఫోర్డీ ప్లేయర్’గా అభివర్ణించాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. Vikram Review: ‘విక్రమ్’ మూవీ రివ్యూ యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వెండితెరపై సందడి చేసి సుమారు నాలుగేళ్లయింది. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. చికుబుకు చికుబుకు రైలే.. మేలో ఆదాయం వేయి కోట్లకు పైనే.. కరోనా సంక్షోభ సమయం నుంచి పడుతూ లేస్తూ వస్తున్న రైల్వేశాఖ నెమ్మదిగా ట్రాక్ ఎక్కుతోంది. తాజాగా హాలిడే సీజన్ను ఫుల్గా క్యాష్ చేసుకుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. రాధాప్రియా గుప్తా సక్సెస్కు కారణం అదే! ముంబైకి చెందిన రాధాప్రియ గుప్తా కెనడాలోని నింబస్ స్కూల్ ఆఫ్ రికార్డింగ్ అండ్ మీడియాలో చదువుకుంటున్న కాలంలో.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. AP: ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై గైడ్లైన్స్ జారీ.. ఇకపై.. ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఏఫీఎఫ్డీసీకి (ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్) సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతల నిర్వహణ అప్పగించింది. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. అమిత్ షాతో భేటీకానున్న సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన.. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. Timeline Of Russia-Ukraine War: 100 రోజుల వార్.. మరుభూమిగా ఉక్రెయిన్.. దశలవారీగా ఏమేం జరిగిందంటే? ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగి నేటికి 100 రోజులు. ఏడాదికి పైగా సన్నాహాలు జరిపి ఫిబ్రవరి 24న హఠాత్తుగా దాడికి దిగాయి పుతిన్ సేనలు. ‘ఉక్రెయిన్ నిస్సైనికీకరణ’ కోసం ‘ప్రత్యేక సైనిక చర్య’ ప్రకటనతో ప్రపంచ దేశాలకు పుతిన్ షాకిచ్చారు. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. జ్ఞానవాపి వివాదం: ప్రతీ మసీదులో శివలింగం వెతకడం ఎందుకు? యూపీ వారణాసి జ్ఞానవాసి మసీదు కాంప్లెక్స్లో శివలింగం వెలుగు చూసిందన్న వ్యవహారం.. ప్రస్తుతం కోర్టులో ఉంది. అప్పటి నుంచి వరుసపెట్టి మసీద్-మందిర్ కామెంట్లు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. తీవ్ర విమర్శలు.. ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎట్టకేలకు తన నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా హత్య నేపథ్యంలో పంజాబ్లో వీఐపీలందరికీ భద్రతను పునరుద్ధరించనున్నట్లు గురువారం ప్రకటించారు. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. Photo Feature: ‘కారు’చౌక. ఖర్చు తక్కువ.. రూ.30తో 300 కిలోమీటర్లు! ఈ ఎలక్ట్రికల్ కారు చూస్తే చిన్నగా, పనితీరు మిన్నగా ఉంది. అందులో ప్రయాణం ‘కారు’చౌక. ఖర్చు తక్కువ, మైలేజీ ఎక్కువ. ఈ కారును ఖమ్మం నగరానికి చెందిన ఇంజనీర్ రాకేశ్ తయారుచేశాడు. ఒక్కసారి చార్జ్ చేస్తే 5 నుంచి 10 యూనిట్ల వరకు విద్యుత్ అవసరమవుతుందని, పది యూనిట్లు వినియోగమైనా రూ.30 వరకు ఖర్చు అవుతుందని రాకేశ్ వెల్లడించారు. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. Major Movie Review In Telugu: మేజర్ మూవీ రివ్యూ క్షణం, గుడాచారి,ఎవరు వంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు అడివి శేష్. హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రతీ మూవీ సూపర్ హిట్టే. తాజాగా ఈ యంగ్ హీరో నటించిన చిత్రం ‘మేజర్’. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. Chris Lynn: ఆ బ్యాటర్ పని అయిపోందన్నారు.. సెంచరీతో నోరు మూయించాడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు క్రిస్ లిన్ టి20 బ్లాస్ట్లో సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్లో క్రిస్ లిన్ నార్తంప్టన్షైర్ తరపున క్రిస్ లిన్ ఈ సీజన్లో అరంగేట్రం చేశాడు. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. Restaurants Service Charge: రెస్టారెంట్లపై కేంద్రం ఆగ్రహం,సర్వీస్ చార్జీ వసూలు చేయుడు బంజేయండి! రెస్టారెంట్లు సర్వీసు చార్జీ వసూలు చేయడం సరికాదని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. కస్టమర్ల నుంచి సర్వీసు చార్జీ వసూలు చేయకుండా చట్టపరమైన కార్యాచరణను తీసుకొస్తామని ప్రకటించారు. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. Tamilnadu Crime: మొదటి భార్యకు ముద్దులు.. ఇది చూసిన రెండో భార్య.. ఓ భర్త తన మొదట భార్యకు ముద్దు పెట్టడాన్ని జీర్ణించుకోలేని రెండో భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తిరుపత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. తిరుపత్తూరు జిల్లాలోని జోలార్పేట సమీపంలో ఉన్న మండలవాడి గ్రామానికి చెందిన రాజ కుమారుడు ప్రభాకరన్(28) ఆర్మీలో సిపాయి. 👉 మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి