Shah Rukh Khan
-
ముంబైలో బాలీవుడ్ ప్రముఖులపై ఇన్ని దాడులు జరిగాయా!
బాలీవుడ్ (Bollywood) ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై జరగిన దాడితో చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎంతో సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఇంతటి ఘోరం జరగడంతో వారు ఆశ్చర్యపోతున్నారు. గ్యాంగ్స్టర్స్తో ఒకప్పుడు నిండిపోయిన ముంబైలో కొన్నేళ్ల తర్వాత ఇలాంటి ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అయితే, గతంలో కూడా ఇలాంటి దాడులో బాలీవుడ్ నటీనటులపై జరిగాయి.పంజాబ్ను ఓ ఊపు ఊపిన సింగర్ చమ్కీలాపై తూటాల వర్షంభారతీయ సంగీత చరిత్రలో చమ్కీలా కథకు ప్రత్యేకమైన అధ్యాయముంది. వివాహేతర సంబంధాలు, మత సంఘర్షణలు, మద్యపానం, వరకట్నాలు, మాదకద్రవ్యాలు.. ఇలా ప్రతి సమస్యపైనా పాట కట్టి.. ప్రజలను ఆలోచింపచేసేవాడు చమ్కీలా.. 1988 మార్చి 8న మధ్యాహ్నం 2 గంటలకు మెహసంపూర్ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తుంటే.. ముసుగులేసుకున్న కొందరు దుండగులు బైక్స్ మీదొచ్చి చమ్కీలా కారుకు అడ్డుపడ్డారు. మరుక్షణమే తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో చమ్కీలా(27), అమర్జోత్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో అమర్జోత్ గర్భవతి. సంఘటనా స్థలంలో ఉన్న కొందరు గ్రామస్థులు.. ఆ దుండగులను వెంబడించినా దొరకలేదు. దాంతో ఎవరు చంపారు? అనేది నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. నిజానికి ఈ హత్యకేసుపై చాలా ఊహాగానాలున్నాయి. అప్పటి ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాసినందుకే సిక్కు ఉగ్రవాదులు చమ్కీలాను చంపేశారని కొందరి అభిప్రాయం.క్యాసెట్ కింగ్పై కాల్పులు‘క్యాసెట్ కింగ్’ అని పిలిచే టీ-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ను 1997 ఆగస్టు 12న దుండగులు కాల్చి చంపారు. ఆ సమయంలో ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సబర్బన్ అంధేరీలోని శివాలయాన్ని ప్రతిరోజూ రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) దర్శించుకునేవారు. ఈ హత్య కేసులో చాలా మందిని అరెస్ట్ చేసి విచారించారు. గుల్హన్ కుమార్ హత్య కేసులో ప్రముఖ సంగీత దర్శకుడు నదీంను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. గుల్హన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఆయనను విచారించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది.బుల్లెట్ల గాయాలతోనే ఆసుపత్రికి వెళ్లిన స్టార్ హీరో తండ్రి2000వ సంవత్సరం రోషన్ కుటుంబానికి చేదు గుర్తులనే మిగిల్చింది. హృతిక్ రోషన్ తొలి చిత్రం కహో నా.. ప్యార్ హై అతనికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. అయితే కొద్ది రోజులకే వారికి పెద్ద ప్రమాదమే ఎదురైంది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్పై ముంబైలోని అతని కార్యాలయం వెలుపల అండర్ వరల్డ్తో సంబంధం ఉన్న కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో అతనికి రెండు బుల్లెట్లు తగిలినప్పటికీ ఎంతో వీరోచితంగా తన కారులోనే డ్రైవింగ్ చేసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాడు. అలా ప్రాణాలతో ఆయన బటయపడ్డాడు.షారూఖ్ ఖాన్కు పలుమార్లు హెచ్చరికలుబాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ను చంపేస్తామంటూ ఇప్పటికే పలు బెదిరింపులు వచ్చాయి. 1990ల్లో షారుక్ను అండర్వరల్డ్ టార్గెట్ చేసింది. గ్యాంగ్స్టర్ అబూసలేం అనేకసార్లు షారుఖ్కు వార్నింగ్స్ ఇచ్చాడు. కానీ, ఖాన్ మాత్రం చాలా ధైర్యంగా వారికి వ్యతిరేకంగా పోరాడారు. సల్మాన్ ఖాన్కు ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో హెచ్చరికలు రావడం తెలిసిందే. అలాంటి హెచ్చరికే వారి నుంచి షారుఖ్ ఖాన్కు కూడా గతంలో వచ్చింది. రూ.50 లక్షలు ఇవ్వకుంటే షారుఖ్ను చంపేస్తామంటూ బాంద్రా పోలీసుల సెల్ఫోన్కు మెసేజీ వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కు చెందిన ఫైజాన్ ఖాన్ అనే లాయర్ పేరుతో ఉన్న ఫోన్ నుంచి ఆ మెసేజీ వచ్చినట్లు గుర్తించారు.ప్రీతీజింటా ధైర్యం2001 సమయంలో అండర్వరల్డ్కు వ్యతిరేకంగా బాలీవుడ్ నటి ప్రీతీజింటా కోర్టులో సాక్ష్యం చెప్పింది. ఆ సమయంలో తను నటించిన 'చోరీచోరీ చుప్కే చుప్కే' సినిమాకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఆమె ఎదుర్కొంది. ఈ సినిమాకు పెట్టుబడులు పెట్టిన నిర్మాత నజీమ్ రిజ్వీతో పాటు ఫైనాన్షియర్ భరత్ షా అండర్వరల్డ్ గ్యాంగ్స్టర్ ఛోటా షకీల్ నుంచి వచ్చిన డబ్బుతో సినిమా తీసినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసు విచారణ సమయంలో రూ.50లక్షల కోసం తనను డిమాండు చేస్తూ బెదిరింపులు వచ్చాయని కోర్టులో ఆమె చెప్పారు. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రాకేష్ రోషన్, మహేష్ మంజ్రేకర్ వంటి వారితో సహా ఇతర బాలీవుడ్ ప్రముఖులకు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయి. కానీ, ప్రీతీ మాత్రమే కోర్టుకు తెలిపింది. అండర్వరల్డ్తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఆ సినిమా ప్రొడ్యూసర్ నసీం రిజ్వీ, ఫైనాన్సర్ భరత్ షాలు జైలుకెళ్లారు. -
హాలీవుడ్ సినిమాకు షారూఖ్ ఫ్యామిలీ మాట సాయం
హాలీవుడ్లో అప్పుడప్పుడు కార్టూన్ సినిమాలు వస్తుంటాయి. ఇందులో పాత్రలకు ఏ భాషకు ఆ భాషలో ఫేమస్ నటీనటులు డబ్బింగ్ చెబుతుంటారు. గతంలో రానా, మహేశ్ కూతురు సితార.. ఇలా తమ గాత్రాన్ని అందించారు. ఇప్పుడు ఓ హాలీవుడ్ మూవీ కోసం బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ తన కొడుకులతో కలిసి మాట సాయం చేశాడు.(ఇదీ చదవండి: ఇది నిజంగా వింతే.. సినిమా కోసం కుక్కతో డబ్బింగ్!)అడవి బ్యాక్ డ్రాప్ కథతో తీసిన 'ద లయన్ కింగ్' సినిమా చాన్నాళ్ల క్రితమే వచ్చింది. ఇందులోనే ముఫాసా అనే పాత్ర కాస్త ఫేమస్. ఇప్పుడు దీన్ని మెయిన్ లీడ్గా తీసుకుని ముఫాసా చిన్నప్పుడు ఏం జరిగింది? ఎలా రాజుగా ఎదిగింది అనే స్టోరీతో ఓ మూవీ తీశారు. ఈ ఏడాది డిసెంబరు 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.రీసెంట్గా 'ముఫాసా' ట్రైలర్ రిలీజ్ చేయగా.. బాగానే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హిందీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో పెద్ద ముఫాసా పాత్రకు షారూఖ్, చిన్నప్పటి ముఫాసా పాత్రకు షారూఖ్ చిన్న కొడుకు అబ్రామ్, సింబా పాత్రకు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పడం విశేషం. దీని వల్ల హిందీ మార్కెట్లో వసూళ్లు బాగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: సూర్య 'కంగువ' ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?) -
జవాన్ మూవీ అరుదైన రికార్డ్.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్!
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా కాంబోలో వచ్చిన చిత్రం జవాన్. 2023లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు.అయితే తాజాగా అట్లీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన సినిమాల జాబితాలో జవాన్ చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని అట్లీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. వరల్డ్ వైడ్గా గూగుల్లో అత్యధిక మంది వెతికిన చిత్రాల్లో జవాన్ మూడో స్థానంలో నిలిచింది. మొదటి, రెండు స్థానాల్లో హాలీవుడ్ చిత్రాలు బార్బీ, ఓపెన్ హైమర్ నిలిచాయి. అంతే కాకుండా బాలీవుడ్ చిత్రాలైన గదర్-2, పఠాన్ వరుసగా 8,10 స్థానాలు దక్కించుకున్నాయి. కాగా.. ఈ వివరాలను వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. ❤️❤️❤️ https://t.co/NUiGjSORLJ— atlee (@Atlee_dir) June 6, 2024 -
షారుక్తో సినిమా.. తన వల్ల కాదన్న స్టార్ డైరెక్టర్!
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ స్టార్ హీరోపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అనురాగ్ కశ్యప్.. షారుక్ ఖాన్ గురించి అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సరిచ్చారు. మీరు షారుక్తో కలిసి ఎందుకు పని చేయలేదని ఆయను ప్రశ్నించగా.. అనురాగ్ స్పందించారు. అతనికున్న స్టార్ క్రేజ్, అభిమానులను చూసి తాను భయపడుతున్నట్లు తెలిపారు. షారుక్ ఫ్యాన్స్ అంచనాలను అందుకునే సామర్థ్యం తనకు లేదన్నారు.అనురాగ్ మాట్లాడుతూ..'సోషల్ మీడియా యుగంలో పెద్ద పెద్ద స్టార్స్కు భారీగా అభిమానులు ఉన్నారు. వారి క్రేజ్ చూస్తే నాకు భయం. స్టార్ హీరోల అభిమానులకు తమ నటుడిపై భారీ అంచనాలు ఉంటాయి. ప్రతిసారి ఫ్యాన్స్ వారి నుంచి మళ్లీ మళ్లీ అదే కోరుకుంటారు. ఒకవేళ వారి అంచనాలు అందుకోలేకపోతే అభిమానులు విమర్శిస్తారు. అందుకే హీరో కూడా కొత్తగా ప్రయత్నించడానికి భయపడతారు. షారుఖ్ ఖాన్ లాంటి స్టార్తో సినిమా తీసే సామర్థ్యంలో నాకు లేదు.' అని అన్నారు. కాగా.. గతేడాది పఠాన్, జవాన్,డుంకీ చిత్రాల విజయాలతో షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్స్ సాధించారు. మరోవైపు అనురాగ్ తెరకెక్కించిన చిత్రం 'కెన్నెడీ' 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. -
ఐపీఎల్ ఫైనల్లో షారూఖ్ సందడి.. ఆ వాచ్తో లైఫ్టైమ్ సెటిల్మెంట్!
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ గతేడాది జవాన్, డుంకీ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం ఈ ఏడాదిలో ఇంకా కొత్త సినిమాని ప్రకటించలేదు. అయితే తాజాగా తన టీమ్ కేకేఆర్ ఫైనల్ మ్యాచ్కు హాజరయ్యారు. కుటుంబంతో సహా చెన్నైలో జరిగిన మ్యాచ్ను వీక్షించారు. చెపాక్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తు చేసింది.కేకేఆర్ విజయంతో బాలీవుడ్ బాద్షా సంబురాలు చేసుకున్నారు. స్టేడియంతో కలియ తిరుగుతూ సందడి చేశారు. అయితే ఈ మ్యాచ్కు హాజరైన షారూఖ్ ఖాన్ వాచ్పైనే అందరిదృష్టి పడింది. ఆయన ధరించిన స్కల్ వాచ్ గురించి నెట్టంట చర్చ మొదలైంది. షారుఖ్ ధరించిన వాచ్ రిచర్డ్ మిల్లే కంపెనీకి చెందిన స్కల్ టైటానియం వాచ్గా గుర్తించారు. ఈ వాచ్ ధర దాదాపు రూ.4 కోట్లు ఉంటుందని సమాచారం.ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దట్ ఇజ్ కింగ్ ఖాన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఐపీఎల్ ముగింపు వేడుకల్లో షారుఖ్తో పాటు అతని భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్, అనన్య పాండే, షానయ కపూర్, మహీప్ కపూర్, చుంకీ పాండే, భావన పాండే కూడా పాల్గొన్నారు. -
కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
సింగర్ సుచిత్ర కోలీవుడ్ షేక్ చేస్తోంది. రోజుకొక బాంబు పేలుస్తోంది. గతంలో సుచీలీక్స్ పేరిట సంచలనం విషయాలు బయటపెట్టిన ఆమె మరోసారి హాట్ టాపిక్గా మారింది. కోలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖుల గురించి సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే తన మాజీ భర్త కార్తీక్ కుమార్, ధనుశ్, త్రిష, కమల్హాసన్ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి.ఈ నేపథ్యంలో మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. అయితే ఈ సారి బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేసింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నిర్మాత కరణ్ జోహార్పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. లండన్ ట్రిప్లో కార్తీక్ కుమార్, షారుక్, కరణ్ కలిసి గే పార్టీలకు వెళ్లారని ఆరోపించింది. ఎక్కడైతే స్వలింగ సంపర్కులకు చట్టబద్ధమైన అనుమతి ఉందో అలాంటి దేశాలకు వెళ్లేవారని తెలిపింది. దీంతో మరోసారి సుచిత్ర చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్గా మారాయి.*Big Allegations on Shahrukh Khan and Karan Johar*According to Tamil Singer Suchitra, her Ex husband Karthik Kumar, SRK and Karan Johar had a gay encounter in LondonThey Usually go the countries on holidays where GAY S*X is legal and they enjoy it 😵 pic.twitter.com/VYrYk8pUnz— Sunanda Roy 👑 (@SaffronSunanda) May 16, 2024 -
అత్యుత్తమ ఓనర్ అతడే.. ఓ ఎమోషన్: గంభీర్ వ్యాఖ్యలు వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో విజయవంతమైన కెప్టెన్లలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఒకడు. రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్), మహేంద్ర సింగ్ ధోని(చెన్నై సూపర్ కింగ్స్) చెరో ఐదుసార్లు టైటిల్ గెలవగా.. గంభీర్ రెండుసార్లు ట్రోఫీ అందుకున్నాడు.కోల్కతా నైట్ రైడర్స్ను 2012, 2014 సీజన్లలో చాంపియన్గా నిలిపాడు. ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంఛైజీకి మారినా స్థాయికి తగ్గట్లు రాణించలేక క్యాష్ రిచ్ లీగ్కు గంభీర్ గుడ్బై చెప్పాడు. మళ్లీ ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా రీఎంట్రీ ఇచ్చాడు గౌతీ.అయితే, తాజా ఎడిషన్ నేపథ్యంలో మెంటార్గా సొంతగూటికి చేరుకున్నాడు గంభీర్. అతడి మార్గదర్శనంలో కేకేఆర్ మరోసారి టైటిల్ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న కోల్కతా ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఇదిలా ఉంటే.. కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్తో తనకున్న అనుబంధం గురించి గౌతం గంభీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. స్పోర్ట్స్కీడాతో మాట్లాడుతూ.. ‘‘అతడితో నా బంధం ఎంతో అద్భుతమైనది. నాతో కలిసి పనిచేసిన ఫ్రాంఛైజీ ఓనర్లలో అత్యుత్తమ వ్యక్తి అతడు.కేవలం నిరాడంబరంగా ఉంటాడని మాత్రమే నేను ఈ మాట చెప్పడం లేదు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే తత్వం అతడిది. క్రికెటింగ్ విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోడు.స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వాతావరణం కల్పిస్తాడు. అలాంటి ఓనర్ ఉండటం నిజంగా అదృష్టం. నా ప్రతీ నిర్ణయంపై నమ్మకం ఉంచి.. నాకు మద్దతుగా నిలిచాడు.అందుకే ఫలితాలతో సంబంధం లేకుండా మా అనుబంధం ఇన్నేళ్లుగా కొనసాగుతోంది. 2011 నుంచి అతడితో నా బంధం ఇలాగే ఉంది. ఎస్ఆర్కే ఓ ఎమోషన్ అని అందరూ చెప్తారు. అయితే, అతడితో పాటు నాకు కేకేఆర్ కూడా ఓ ఎమోషనే! పరస్పరం నమ్మకం ఉంటేనే ముందుకు వెళ్లగలుగుతాం’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.కాగా లక్నో సూపర్ జెయింట్స్ సంజీవ్ గోయెంకా ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ను బహిరంగంగానే తిట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్నో యాజమాన్యంతో కలిసి పనిచేసిన గంభీర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
షారుక్ ఖాన్ చిన్న పొరపాటు.. కోట్ల రూపాయల నష్టం!
స్టార్ హీరో షారుక్ ఖాన్ గతేడాది జవాన్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు. కోలీవుడ్ స్టార్ అట్లీ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఆ తర్వాత రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో డంకీ మూవీలో నటించారు. కానీ ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. షారుక్ ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు.ఇదిలా ఉండగా.. షారుక్ గతంలో డాన్, డాన్-2 చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో అతను పనికి మేకర్స్ భారీ నష్టం వాటిల్లిందని కింగ్ ఖాన్ సహానటుడు అలీ ఖాన్ వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన అలీ ఖాన్.. షారుక్ కారును ఎలా క్రాష్ చేశాడో గుర్తు చేసుకున్నారు. అతను చేసిన పని వల్ల మేకర్స్కు రూ. 2.6 కోట్ల నష్టం జరిగిందని తెలిపారు.అలీ ఖాన్ మాట్లాడుతూ..' బెర్లిన్లో ఛేజ్ సీక్వెన్స్ను చిత్రీకరిస్తున్నాం. షారుక్ ఎడమవైపు.. నేను కుడివైపు ఉన్నా.. ఫర్హాన్ అక్తర్ షాట్లో కనిపించకుండా వెనుక సీట్లో దాక్కున్నాడు. ప్రియాంక చోప్రా పాల్గొన్న ఈ కారు ఛేజింగ్ సీక్వెన్స్లో క్రాష్ జరిగింది. షారుక్ కారు నడపడంతోనే ఈ ప్రమాదం జరిగింది. బానెట్పై లైట్లు, రెండు పెద్ద కెమెరాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 2.6 కోట్లు. ఈ ఘటనలో అవన్నీ ధ్వంసమయ్యాయి. అదృష్టం కొద్ది మా అందరికీ ఎలాంటి గాయాలు కాలేదని' అన్నారు. కాగా.. డాన్ -2 మూవీ 2011లో విడుదలైంది. ఇటీవలే రణవీర్ సింగ్, కియారా అద్వానీతో డాన్ -3 తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ ప్రకటించారు. -
అంబానీ ఇంట పెళ్లికి షారూఖ్ పెర్ఫార్మెన్స్? ఫీజు అన్ని కోట్లా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముఖేష్-నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త కూతురు రాధిక మర్చంట్ను పెళ్లాడనున్నాడు.మరి కుబేరుడి ఇంట్లో పెళ్లి సందడి క్రేజ్ మామూలుగా ఉండదుగా. ఈ నేపథ్యంలోనే వారి పెళ్లికి సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అనంత్-రాధిక వెడ్డింగ్ వేడుకల్లో ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో అతిథులను అలరించనున్నాడని రిపోర్టులు ద్వారా తెలుస్తోంది. ఇందుకు ఏకంగా రూ. 3-4 కోట్లు డిమాండ్ చేసినట్లు పలు నివేదికలుసూచిస్తున్నాయి. షారుఖ్ ఖాన్తో పాటు, బాలీవుడ్ స్వీట్ కపుల్ రణబీర్, అలియా, అలాగే సింగర్ దిల్జిత్ దోసాంజ్ ప్రదర్శనలు కూడా ఉండబోతున్నాయట. సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్ ముంబైకి వెళ్లేందుకు జామ్నగర్ విమానాశ్రయంలోకి వెళ్లే వీడియో ఒకటి కనిపించింది. గుజరాత్లోని జామ్నగర్లోని రిలయన్స్ టౌన్షిప్లో నల్ల జాకెట్తో, స్టైలిష్ లుక్లో కనిపించిన షారుక్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.షారుక్ రిహార్సల్స్ కోసం జామ్నగర్ను వెళ్లాడంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. Latest - SRK spotted at the Reliance township of Jamnagar ❤️@iamsrk #SRK #ShahRukhKhan pic.twitter.com/1mE5yJlmPO — Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) February 22, 2024 పలు నివేదికల ప్రకారం జూలైలో వీరి పెళ్లి జరగనుంది. గుజరాత్లోని జామ్నగర్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయట. అంబానీ ఇంట పార్టీ అంటే పలువురు రాజకీయ, వ్యాపార, క్రీడారంగ ప్రముఖులతోపాటు, బాలీవుడ్ సెలబ్రిటీల సందడి కూడా తప్పక ఉంటుంది. అంతేకాదు మార్చి ప్రారంభంలోప్రీ వెడ్డింగ్ వేడుకలకు మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈవో టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డిస్నీ సీఈవో బాబ్ ఇగర్, బ్లాక్రాక్ సీఈవో లారీ ఫింక్, అడ్నాక్ సీఈవో సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్ పలువురు గ్లోబల్ బిజినెస్ దిగ్గజాలు కూడా ఈ పెళ్లికి హాజరు కానున్నారని సమాచారం. -
షారుఖ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. పఠాన్ మళ్లీ రాబోతున్నాడు!
షారుక్ ఖాన్ కెరీర్లో రూ. వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘పఠాన్’ (2023). వైఆర్ఎఫ్ (యశ్రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్లో భాగంగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా ‘పఠాన్’ సినిమాను నిర్మించారు. షారుక్ ఖాన్ టైటిల్ రోల్ చేశారు. కాగా ‘పఠాన్’ సినిమాకు సీక్వెల్గా ‘పఠాన్ 2’ తెరకెక్కించే పనిలో ఉన్నారట దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. ఆల్రెడీ ‘పఠాన్ 2’ స్క్రిప్ట్ వర్క్ మొదలైందని, స్టోరీ బేసిక్ ఐడియాకు షారుక్ ఖాన్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని, వైఆర్ఎఫ్ స్పై యూనిర్స్లో భాగంగానే ‘పఠాన్’ ఉంటుందని బాలీవుడ్ భోగట్టా. ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది డిసెంబరులో ప్రరంభం కానుందని టాక్. -
షారుఖ్ ఖాన్ పై ప్రశాంత్ నిల్ కు ఎందుకింత పగ..?
-
ఆ లిస్ట్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే.. ఫస్ట్ ప్లేస్లో ఎవరంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాతోనే శ్రీదేవి ముద్దుల కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. (ఇది చదవండి: ‘మహా’ సీఎంను కలిసిన రామ్చరణ్ దంపతులు..!) ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మన యంగ్ టైగర్ మరో ఘనత సాధించారు. 2023లో ఆసియాలో టాప్ 50లో నిలిచిన నటుల జాబితాలో చోటు సంపాదించారు. ఈ విషయాన్ని ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ జాబితాలో తారక్ 25వ స్థానలో నిలిచారు. ఈ జాబితాను ఈస్టర్న్ ఐ 2023 వెల్లడించింది. ఈ లిస్ట్లో టాలీవుడ్ నుంచి ప్లేస్ దక్కించుకున్న ఏకైక హీరో జూనియర్ కావడం విశేషం. అయితే ఈ లిస్ట్లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మొదటి స్థానంలో నిలవగా.. మరికొందరు బాలీవుడ్ తారలు జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆలియా భట్, ప్రియాంక చోప్రా జోనాస్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. రణ్బీర్ కపూర్ 6వ, దళపతి విజయ్ 8వ స్థానంలో సాధించారు. కాగా.. ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర పార్ట్-1 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని.. ఆయన పేరుతో ఏకంగా!) -
భారీ ధరకు డంకీ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాలీవుడ్ బాద్షా హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైపోయాడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన డంకీ సినిమాతో ప్రేక్షకులను ముందుకొచ్చారు షారుక్ ఖాన్. గతంలో వీరిద్దరి కాంబోలో చాలా చిత్రాలు వచ్చాయి. దీంతో వీరి సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 21న ఈ చిత్రం రిలీజైంది. అయితే డంకీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే అప్పుడే ఈ స్టార్ మూవీ ఓటీటీ రిలీజ్పై ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. అభిమాన హీరో సినిమా ఎక్కడ స్ట్రీమింగా కానుందని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. అయితే డంకీ ఓటీటీ పార్ట్నర్ ఇప్పటికే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ ఈవెంట్లో జియో స్టూడియోస్ ప్లాట్ఫామ్లో రానున్న సినిమాలు, సిరీస్ల జాబితాను ఆవిష్కరించారు. ఆ లిస్ట్లో షారుక్ డంకీ సినిమా కూడా ఉంది. దీంతో డంకీ జియో సినిమాలో స్ట్రీమింగ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే డంకీ చిత్రాన్ని జియో సినిమా రూ. 155 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. ఇక సినిమా టాక్ను బట్టి, కలెక్షన్స్ ఆధారంగా మేకర్స్ ఓటీటీ రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. సాధరణంగా థియేట్రికల్ రిలీజ్ నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేస్తారని తెలిసిందే. అలాగే జరిగితే వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి లేదా రిపబ్లిక్ డే కానుకగా డంకీని ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉంది. -
మూడు సినిమాలు.. మూడు వేల కోట్ల అంచనాలు!
ఒకప్పుడు సినిమా కలెక్షన్స్ రూ.100 కోట్లు దాటితే అదొక రికార్డు. కానీ ఇప్పుడు సాధారణ సినిమాలకు సైతం ఈజీగా రూ. 100 కోట్లు వచ్చేస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలకు అయితే ఫ్లాప్ టాక్ వచ్చినా.. మూడు, నాలుగు రోజుల్లో రూ. 100 కోట్లు రాబడుతున్నాయి. ఇక హిట్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్స్ ఊహించలేం. ఈ ఏడాది ఇప్పటికే మూడు, నాలుగు సినిమాలు రూ.500 కోట్ల కలెక్షన్స్ రాబట్టాయి. పఠాన్, జవాన్ సినిమాలు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించాయి. ఇక ఇయర్ ఎండ్లో కూడా మరో మూడు సినిమాలు రూ. 1000 కోట్ల వసూళ్లపై కన్నేశాయి. అవేంటో చదివేయండి సలార్పై భారీ అంచనాలు ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ మూవీ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం కచ్చితంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దానికి కారణాలు కూడా చెబుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చివరి సినిమా కేజీయఫ్ 2 రూ. 1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రభాస్ గత సినిమా ఆదిపురుష్ అట్టర్ ఫ్లాప్ అయినా రూ. 400 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఒకవేళ్ల హిట్ అయితే మాత్రం ప్రభాస్ సినిమాకు రూ. 1000 కోట్ల కలెక్షన్స్ ఓ లెక్కనే కాదు. అందుకే సలార్ ఈజీగా రూ. 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. హ్యాట్రిక్ హిట్పై షారుఖ్ గురి ఈ ఏడాది కింగ్ఖాన్ షారుఖ్ఖాన్కి బాగా కలిసొచ్చింది. ఆయన నటించిన రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజై సూపర్ హిట్లు కొట్టాయి. జనవరిలో వచ్చిన పఠాన్ మూవీ రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి. అలాగే సెప్టెంబర్లో విడుదలైన జవాన్ మూవీ కూడా రూ. 1000 కోట్ల క్లబ్లో చేరింది. ఇక ఇప్పుడు ‘డంకీ’ కూడా హిట్టయితే.. షారుఖ్ హ్యాట్రిక్ కొట్టినట్టే. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబరు 21న విడుదల అవుతోంది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంపై ఉన్న నమ్మకం, షారుఖ్ ఫామ్ చూస్తే.. డంకీ ఈజీగా రూ. 1000 కోట్లు కొల్లగొట్టేలా ఉంది. ఇదే కనుగా నిజమైతే ఒకే ఏడాదిలో మూడు సినిమాలు.. రూ. 1000 కోట్లు కలెక్షన్స్తో షారుఖ్ చరిత్ర సృష్టించనట్లే అవుతుంది. ఇండియన్ స్క్రీన్పై సరికొత్త రికార్డు! ఇక ఇప్పటికే డిసెంబర్ 1న విడుదలైన ‘యానిమల్’ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. రణ్బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి తొలిరోజు మిక్స్డ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం భారీగా వస్తున్నాయి. ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. డిసెంబర్ 22 వరకు పెద్ద సినిమాలేవి లేకపోవడంతో.. యానిమల్కి రూ. 1000 కలెక్షన్స్ ఈజీగా రాబడుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ యానిమల్తో పాటు సలార్, డంకీ చిత్రాలు కూడా రూ. 1000 కోట్లు వసూలు చేస్తే... ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద సరికొత్త రికార్డు క్రియేట్ అవుతుంది. ఒకే నెలలో రిలీజ్ అవుతున్న ఈ మూడు సినిమాలు మరి రూ. 1000 కోట్ల క్లబ్లో చేరుతాయో లేదే మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. -
'మీకు మలబద్ధకం అనుకుంటా.. మందులు పంపిస్తా'.. షారుక్ ఖాన్ అదిరిపోయే రిప్లై!
ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకున్న బాలీవుడ్ బాద్షా మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. డీంకీ పేరుతో ఈ ఏడాది క్రిస్మస్ పండుగకు అభిమానులను పలకరించబోతున్నారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే మూవీ విడుదలకు ముందు నెటిజన్స్తో చిట్ చాట్ నిర్వహించడం మన స్టార్ హీరోకు అలవాటు. మూవీ ప్రమోషన్స్లో భాగంగా ట్విటర్లో ముచ్చటించారు షారుక్. అయితే ఈ సందర్భంగా షారుక్ ఖాన్కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఓ నెటిజన్ రాస్తూ.. ' మీ పీఆర్ టీమ్ బాగా పని చేయడం వల్లే పఠాన్, జవాన్ సినిమాలు సక్సెస్ అయ్యాయి కదా సార్. అలాగే డంకీ సినిమాకు కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవుతుందంటారా? అని ప్రశ్నించాడు. అయితే దీనికి షారుక్ ఖాన్ కాస్తా వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. షారుక్ రిప్లై ఇస్తూ..'సాధారణంగా మీలాంటి తెలివైన వారికి నేను సమాధానం చెప్పను. కానీ మీ విషయంలో మాత్రం మినహాయింపు ఇస్తున్నా. ఎందుకంటే మీరు మలబద్ధకం కోసం చికిత్స తీసుకోవాల్సి ఉందని నేను భావిస్తున్నా. నా పీఆర్ బృందానికి కొన్ని మంచి మందులు నీకు పంపమని చెబుతా...మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అంటూ తనదైన శైలిలో ఇచ్చిపడేశాడు. కాగా.. హ్యాట్రిక్ లక్ష్యంగా షారుక్ 'డంకీ' సినిమాతో ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్తో పాటు విక్కీ కౌశల్, తాప్సీ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అదే బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సలార్తో పోటీ పడి నిలుస్తోందో లేదో వేచి చూడాల్సిందే. డంకీ రిలీజైన తర్వాత రోజే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తోన్న సలార్ విడుదల కానుంది. Normally I don’t answer amazingly intelligent people like you. But in your case I am making an exception because I feel you need to be treated for constipation. Will tell my PR team to send you some golden medicines…hope u recover soon. https://t.co/FmKfCZxmyp — Shah Rukh Khan (@iamsrk) December 6, 2023 -
జవాన్ డైరెక్టర్ భారీ స్కెచ్.. ఆ ఇద్దరు స్టార్స్తో మూవీ!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రం జవాన్. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి సౌత్ సూపర్స్టార్స్ ఎక్కువగా నటించారు. దర్శకుడు కూడా తమిళనాడుకు చెందిన అట్లీ కావడం విశేషం. కాగా ఈ చిత్రం రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ హిట్గా నిలిచింది. (ఇది చదవండి: ఐదు భిన్నమైన గెటప్స్లో కనిపించనున్న కంగువ) ఇక కోలీవుడ్లో దళపతిగా అభిమానులు పట్టం కట్టిన నటుడు విజయ్ ఆ మధ్య నటించిన చిత్రం బిగిల్. అందులోనూ నయనతారనే హీరోయిన్ కావడం మరో విశేషం. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించగా.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇక జవాన్, బిగిల్ చిత్రాల్లో మరో కామన్ విషయం హీరోలు ద్విపాత్రాభినయం చేయడం. ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా అట్లీ నిలిచారు. కాగా ఆయన తదుపరి చిత్రం ఏంటనే విషయంపై ఫ్యాన్స్లో ఆసక్తి నెలకొంది. దీనిపై తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జవాన్ హీరో షారుక్ ఖాన్, బిగిల్ హీరో విజయ్తో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారన్నదే లేటెస్ట్ టాక్. జవాన్ చిత్రంలో షారుక్ఖాన్తో కలిసి విజయ్ అతిథి పాత్రలో మెరవనున్నారనే ప్రచారం జరిగింది. కానీ అది వాస్తవం కాదని తెలిసిపోయింది. అయితే విజయ్తో కలిసి నటించడానికి తాను సిద్ధమని షారుక్ ఖాన్ జవాన్ చిత్రం సమయంలోనే వెల్లడించారు. అదేవిధంగా షారుక్ ఖాన్తో కలిసి నటించిన డానికి తాను సిద్ధమేనని విజయ్ కూడా అన్నారు. కాగా ఇటీవల ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ తన దర్శకత్వంలో చిత్రం చేయడానికి ముందుకు వచ్చినట్లు అట్లీనే స్వ యంగా ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఇది షారుక్ ఖాన్, విజయ్ కలిసి నటించిన చిత్రం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ రావాలంటే కొద్ది కాలం ఆగాల్సిందే. అదేవిధంగా ఇది బాలీవుడ్ చిత్రం అవుతుందా? లేక హాలీవుడ్ చిత్రం అవుతుందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: పిల్లలు కావాలని హీరోను పెళ్లి చేసుకున్నా: స్టార్ హీరోయిన్) -
కింగ్ ఖాన్ బర్త్ డే.. సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం డంకీ. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్గా నటిస్తోంది. గౌరీ ఖాన్, రాజ్కుమార్ హిరాణి, జ్యోతిదేశ్ పాండే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్రిస్ట్మస్ కానుకగా అభిమానులను అలరించనుంది. తాజాగా నవంబర్ 2న కింగ్ ఖాన్ బర్త్ డే కావడంతో మేకర్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా డంకీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తే ఐదుగురు కలిసి ఇంగ్లాండ్ వెళ్లేందుకు చేసిన ప్రయత్నమే కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పంజాబ్ ప్రాంతంలోని యువకుల కథనే ఇందులో చూపించనున్నట్లు కనిపిస్తోంది. ఇంగ్లాండ్ వెళ్లేందుకు వారు ఎలా ప్రయత్నించారు? వారికెదురైన సమస్యలేంటి అనేది తెలియాలంటే డంకీ సినిమా చూడాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. A story of simple and real people trying to fulfill their dreams and desires. Of friendship, love, and being together… Of being in a relationship called Home! A heartwarming story by a heartwarming storyteller. It's an honour to be a part of this journey and I hope you all come… pic.twitter.com/AlrsGqnYuT — Shah Rukh Khan (@iamsrk) November 2, 2023 -
కోట్ల ఆస్తులు.. టాయిలెట్స్ శుభ్రం చేసిన షారుక్ హీరోయిన్!
బాలీవుడ్లో చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తారలు ఉన్నారు. వారిలో చాలామంది స్టార్ హీరోయిన్స్గా ఎదిగారు. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొణె ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాణించింది. అయితే అలాగే పాకిస్థాన్కు చెందిన ప్రముఖ నటి సైతం షారుక్ సరసన ఎంట్రీ ఇచ్చింది. 2017లో వచ్చిన రయీస్ చిత్రంలో బాద్షాతో కలిసి రొమాన్స్ చేసింది. ఇటీవలే పెళ్లి చేసుకున్న భామకు ఓ పాప కూడా ఉంది. అయితే సినిమాల్లోకి రాకముందు ఆమె పరిస్థితి ఏంటి? బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఇచ్చింది? అనే పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ఇంతకీ ఆమెవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి. పాకిస్థానీ ప్రముఖ నటి మహిరా ఖాన్ బీ టౌన్లో పరిచయం అవసరం లేని పేరు. ఆమెకు పాకిస్థాన్లోనే కాకుండా భారత్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహిరా ఖాన్ 2006లో వీజేగా తన కెరీర్ను ప్రారంభించింది. ఆ తరువాత ప్రముఖ పాకిస్థానీ దర్శకుడు షోయబ్ మన్సూర్ దర్శకత్వం వహించిన బోల్ చిత్రంలో నటించింది. టీవీ షో హమ్సఫర్లో ఆమె పాత్రకు గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత 2017లో నటి రయీస్ చిత్రంలో షారుఖ్ ఖాన్ సరసన నటించింది. రాహుల్ ధోలాకియా తెరకెక్కించిన ఈ చిత్ ద్వారా అరంగేట్రం చేసింది. ఈ మూవీలో షారుక్, మహిరా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె పాత్రకు ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ కమర్షియల్గా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.281.45 కోట్లు వసూలు చేసింది. అయితే మహీరా ఖాన్ తన చదువుల కోసం 17 సంవత్సరాల వయస్సులో యూఎస్లోని కాలిఫోర్నియాకు వెళ్లింది. అక్కడ తన వ్యక్తిగత ఖర్చుల కోసం మహిరా ఖాన్ టాయిలెట్లను శుభ్రం చేయడం, ఇళ్లు తుడవడం లాంటి పనులు చేసింది. ఆ తర్వాత నటి లాస్ ఏంజిల్స్లోని ఓ దుకాణంలో క్యాషియర్గా ఉద్యోగంలో చేరింది. ఈ విషయాన్ని 2021లో ఓ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలోచెప్పింది. తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకుంది. మహిరా ఖాన్ మాట్లాడుతూ..'నా జీవితంలో అత్యంత కష్టమైన రోజులు కూడా చూశా. ప్రజల కోసం నా వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నా. నేను లాస్ఎంజిల్స్లో ఉన్న సమయంలో ఫ్లోర్లు, టాయిలెట్లను కూడా శుభ్రం చేశా. ఇప్పుడు మీరు నన్ను చాలా గౌరవిస్తారు. ఒక సమయంలో రెస్టారెంట్కు వెళ్లి నేను, నా సోదరుడు కలిసి ఒక భోజనాన్ని ఇద్దరం తినేవాళ్లం. నా జీవితంలో ఇలాంటి అనుభవాలను బయటికి చెప్పకుండా ఉండలేను." అని అన్నారు. కాగా.. ప్రస్తుతం మహీరా ఖాన్ పాకిస్తాన్లో అత్యంత ధనిక నటిగా నిలిచింది. పాకిస్తాన్లో కూడా అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఆమె ఒకరు. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ. 3 నుండి 5 లక్షల భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ సుమారు రూ. 58 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. జో బచాయ్ హైన్ సాంగ్ సమైత్ లో పేరుతో రాబోయే పాకిస్తాన్ మొదటి ఒరిజినల్ నెట్ఫ్లిక్స్ సిరీస్ కోసం మహిరా ఖాన్ ఫవాద్ ఖాన్తో జతకట్టనుంది. -
ఇండియాలో అమ్ముడయ్యేది ఆ రెండే.. హీరోయిన్ భర్త షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చాలా రోజుల తర్వాత తన మొహాన్ని ప్రేక్షకులను చూపించారు. ఆయన నటించిన తాజా చిత్రం యూటీ69. తన జీవితం ఆధారంగానే ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా యూటీ69 ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రాజ్ కుంద్రా మాట్లాడారు. వారికి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ముంబయిలో జరిగిన ఈవెంట్కు హాజరైన రాజ్కుంద్రా మీడియా ప్రతినిధులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండియాలో రెండు మాత్రమే ప్రధానంగా అమ్ముడవుతాయి.. అందులో ఒకటి షారుక్ ఖాన్ అయితే.. మరొకటి శృంగారం అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే దాదాపు ఏడాదిన్నర తర్వాత నా మొహాన్ని మీడియాకు చూపించారు. ఇన్ని రోజులు ఎక్కడ చూసినా మాస్క్ లేదా హెల్మెట్ ధరించి కనిపించారు. అంతే కాకుండా పోర్న్ కేసు తన కుటుంబంపై చాలా ప్రభావం చూపిందని తెలిపారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా రాజ్ కుంద్రా ఫుల్ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తాను జైలులో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారని అన్నారు. రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. 'ఇది నాకు కేవలం సినిమా మాత్రమే కాదు. నా జీవితం ఎంతో అయోమయంగా మారింది. అందులోని ఒక భాగాన్ని ఈ సినిమా ద్వారా మీతో పంచుకుంటున్నా.' అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 3న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా.. 2021లో పోర్న్ కేసులో రాజ్ కుంద్రా అరెస్టైన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలపాటు జైలులో ఉన్న ఆయన ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. -
మరి దారుణంగా షారుక్ ఖాన్ పరిస్థితి..
-
షారుక్ ఖాన్కు బెదిరింపులు.. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు!
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్కు బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన కుటుంబానికి వై ప్లస్ భద్రత కల్పించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల షారుక్ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు లేఖలు పంపారు. దీంతో షారుక్ ముంబయి పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో షారుక్ ఫ్యామిలీకి వై ప్లస్ భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. (ఇది చదవండి: 'గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అన్నాడు'.. బాలయ్య కామెంట్స్ వైరల్!) పఠాన్ సాంగ్ వివాదం గతంలో రిలీజైన పఠాన్ ‘బేషరమ్ రంగ్’ పాటపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటకు దీపికా పదుకొణె కుంకుమపువ్వు బికినీ ధరించడంపై కొన్ని వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అప్పట్లో చాలా బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ ఫ్యామిలీకి వీఐపీ భద్రతా విభాగానికి చెందిన ఆరుగురు శిక్షణ పొందిన కమాండోలతో రక్షణ కల్పిస్తారు. ఇప్పటికే ఆయన ఇంట్లో నలుగురు సాయుధ పోలీసు అధికారులు ఉన్నారు. తాజాగా మళ్లీ బెదిరింపులు రావడంతో భద్రత స్థాయిని పెంచింది. గతంలో చాలామంది బాలీవుడ్ ప్రముఖులకు భద్రత కల్పించారు. బాలీవుడ్ ప్రముఖులైన అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్లకు భద్రతను పెంచారు. కాగా.. ఇటీవలే షారుక్ నటించిన జవాన్ చిత్రం రిలీజైన బాక్సాఫీస్ను షేక్ చేసింది. బాలీవుడ్లో అత్యధికంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. (ఇది చదవండి: 'నా ఎలిమినేషన్కు కారణం అతనే'.. శుభశ్రీ కామెంట్స్ వైరల్!) -
స్టార్ హీరోతో ఒక్క సినిమా చేసింది.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తిని!
ఇటీవల ఇటలీలో రోడ్డు ప్రమాదానికి గురైన బాలీవుడ్ హీరోయిన్ గాయత్రి జోషి. ఈ సంఘటనతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ప్రముఖ వ్యాపారవేత్త వికాస్ ఒబెరాయ్ను పెళ్లాడిన గాయత్రి.. తన కెరీర్లో కేవలం ఓకే ఒక్క సినిమాలో మాత్రమే నటించింది. అయితే ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన వికాస్ ఒబెరాయ్ను వివాహం చేసుకుంది. సార్డినియా సూపర్కార్ టూర్లో పాల్గొనేందుకు గాయత్రి, వికాస్ ఇటలీకి వెళ్లారు. ఇటలీలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి కాగా.. గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంపై ఇటలీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గాయత్రీ జోషి కెరీర్ ఎలా ప్రారంభమైంది? 1977లో నాగ్పూర్లో జన్మించిన గాయత్రి ముంబైలోని కళాశాలలో చదువుతున్న సమయంలో మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. మోడల్గా ప్రముఖ కంపెనీల బ్రాండ్స్ ప్రకటనలలో నటించింది. షారుఖ్ ఖాన్తో కూడా ఓ ప్రకటనలో మొదటిసారి కనిపించింది. 1999లో గాయత్రి మిస్ ఇండియా పోటీలో పాల్గొని టాప్ 5లో నిలిచింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఆమె మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని గెలుచుకుంది. జపాన్లో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ 2000లో దేశం తరపున ప్రాతినిధ్యం వహించింది. స్వదేశ్తో బాలీవుడ్లో అరంగేట్రం 2004లో మోడల్గా సక్సెల్ అయిన గాయత్రిని అశుతోష్ గోవారికర్ స్వదేశ్ చిత్రంలో నటించింది. షారుఖ్ ఖాన్ నటించిన ఈ చిత్రం కమర్షియల్ హిట్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. గాయత్రి తన తొలి చిత్రంతోనే ప్రశంసలు అందుకుంది. అయితే వికాస్ ఒబెరాయ్ని వివాహం చేసుకుని సినిమాలకు వీడ్కోలు పలికింది. పెళ్లి తర్వాత గాయత్రి లైఫ్ గాయత్రి భర్త వికాస్.. ఒబెరాయ్ కన్స్ట్రక్షన్ ప్రమోటర్లలో ఒకరు. అతను భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచారు. ఒబెరాయ్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 22,780 కోట్లు. ఇతరత్రా కలిసి ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ. 28000 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. గాయత్రి, వికాస్లకు ఇద్దరు కుమారులు సంతానం కాగా.. ముంబయిలో నివసిస్తున్నారు. -
జవాన్ టీం బంపరాఫర్.. ఆ మూడు రోజులు టికెట్ ఫ్రీ!
సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, నయనతరా జంటగా నటించిన చిత్రం జవాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన తొలి రోజే రూ. 75 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బాద్ షా స్టామినా ఏంటో నిరూపించింది. అయితే తాజాగా ఫ్యాన్స్కు బిగ్ ఆఫర్ తీసుకొచ్చింది. (ఇది చదవండి: అఖిల్ ఫ్యాన్స్కు మరో షాక్.. ఓటీటీ రిలీజ్లో బిగ్ ట్విస్ట్!) ఈనెల 28,29, 30 తేదీల్లో సినిమా చూసేవారికి జవాన్ చిత్రబృందం ఓ బంపరాఫర్ తీసుకొచ్చింది. ఈ మూడు రోజుల్లో టికెట్ బుక్ చేసుకున్నవారికి మరో టికెట్ ఫ్రీగా రానుంది. దీంతో ఒక టికెట్ తీసుకుని ఇద్దరు మూవీ చూసేయొచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నవారికే వర్తిస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని షారుక్ ఖాన్ తన ట్విటర్లో షేర్ చేశారు. ఇంకేం ఈ వీకెండ్లో జవాన్ మూవీ చూడాలనుకువారు ఈ ఆఫర్ను ఎంజాయ్ చేయండి. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. Bhai ko, behen ko… Dushman ko, Yaar ko… And of course, apne Pyaar ko… Kal Jawan dikhaaiyega! Chacha-Chachi, Phoopha-Phoophi, Maama-Maami… Yaani Poore Parivaar ko. Sab ke liye ek ke saath ek free ticket!!! Toh kal se… Parivaar, yaar aur pyaar… Just Buy 1 ticket and get the… pic.twitter.com/Qr9gI4ihcO — Shah Rukh Khan (@iamsrk) September 27, 2023 -
వెయ్యి కోట్ల క్లబ్లో జవాన్.. షారుక్ అరుదైన ఘనత!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ- బాలీవుడ్ షారుక్ ఖాన్ కాంబో వచ్చిన జవాన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈనెల 7న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం కేవలం 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మార్క్ను దాటింది. ఇండియాలో ఇప్పటి వరకు రూ.560 కోట్లు వసూలు చేసింది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటించింది. జవాన్ మూవీ వెయ్యి కోట్లు అధిగమించడంపై అట్లీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. (ఇది చదవండి: పరిణీతి- రాఘవ్ పెళ్లి.. అందుకోసం 2500 గంటలు పట్టిందా??) 'దేవుడు మా పట్ల చాలా దయతో ఉన్నాడు' అంటూ జవాన్ మూవీ క్లిప్ను షేర్ చేశారు. ఈ మైల్ స్టోన్కు కారణమైన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఈ ఏడాదిలో రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసిన షారుక్ రెండో చిత్రమిది. ఒకే ఏడాదిలో రెండు రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ నటుడు షారుఖ్ ఖాన్ ఘనత సాధించారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఇదంతా షారుక్ హవా అని.. త్వరలోనే రూ.1500 కోట్లకు చేరుకుంటుందని కామెంట్ చేశారు. పఠాన్ బాక్సాఫీస్ రికార్డ్ బ్రేక్ అయితే ఈ ఏడాది ప్రారంభంలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించిన పఠాన్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల కొల్లగొట్టింది. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం నాలుగు వారాల తర్వాత ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్కును దాటింది. పఠాన్తో పోలిస్తే.. జవాన్ కేవలం 18 రోజుల్లోనే ఈ మార్క్ని దాటింది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, రిధి డోగ్రా, లెహర్ ఖాన్, గిరిజా ఓక్ సంజీతా భట్టాచార్య కూడా నటించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, దీపికా పదుకొణె కూడా అతిథి పాత్రలో కనిపించారు. (ఇది చదవండి: నేను శరత్బాబును రెండో పెళ్లి చేసుకోలేదు.. క్లారిటీ ఇచ్చిన నటి) God is so kind to us Thank you all #jawan History in the maKING ft. Jawan! 🔥 Have you watched it yet? Go book your tickets now! https://t.co/uO9YicOXAI Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/h57GwuTTP3 — atlee (@Atlee_dir) September 25, 2023 -
జవాన్ డైరెక్టర్పై నయన్ అసంతృప్తి.. కారణం అదేనా..!!
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే జవాన్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సరసన కనిపించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం ఇండియాలోనే ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ చిత్రంలో నయన్ నటనపై ప్రశంసలు వస్తున్నాయి. ఆమె యాక్షన్ సన్నివేశాలతో సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. (ఇది చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి!) అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె సైతం కీలక పాత్రలో కనిపించింది. ఆమె పాత్ర కొద్దిసేపే అయినప్పటికీ ప్రేక్షకులను మెప్పించింది. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం కోలీవుడ్తో పాటు బాలీవుడ్లో ఓ చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో నయనతారకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదనే వార్త వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మూవీ డైరెక్టర్ అట్లీపై నయన్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొణె అతిథి పాత్రలో కనిపించినా.. ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కోలీవుడ్ లేటెస్ట్ టాక్. నయనతార అసంతృప్తిగా ఉందా? తాజా బజ్ ప్రకారం జవాన్లో అతిథి పాత్ర పోషించిన దీపికా పదుకొణెకు దక్కిన ప్రాధాన్యత నయనతారకు ఇవ్వలేదని సమాచారం. ఈ విషయంలో నయనతార అట్లీ తీరు పట్ల కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో బాలీవుడ్ చిత్రాల్లో నయన్ నటించకూడదని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రమోషన్లకు దూరం? జావాన్ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్లలో నయన్ కనిపించక పోవడం ఇదే ప్రధాన కారణమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. షారుక్-నయనతార జవాన్ కాస్తా దీపికా- షారుక్ మూవీగా మారిపోయిందంటున్నారు. అంతే కాకుకండా గత వారం ముంబైలో జరిగిన సక్సెస్ మీట్లో విలన్గా నటించిన విజయ్ సేతుపతితో సహా అందరూ హాజరైనప్పటికీ నయన్ సక్సెస్ మీట్కు కూడా హాజరు కాలేదు. (ఇది చదవండి: 6 ఏళ్ల తర్వాత పర్సనల్ ఫోటోలు బయటకు ఎలా వచ్చాయి?: రాహుల్) దక్షిణాదిలో ఆమెనే! అయితే మరికొందరేమో దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఇదంతా నిజం కాదని కొట్టి పారేస్తున్నారు. గతంలోనూ నయనతార ఎప్పుడూ సినిమా ఈవెంట్లకు వెళ్లలేదంటున్నారు. గతంలో ఆమెకు ఎదురైన చేదు అనుభవాల కారణంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెబుతున్నారు. కేవలం నటించడమే తన పని నయన్ భావిస్తారని అంటున్నారు. అయితే ఈ సినిమాకు నయనతార దాదాపు రూ.10 నుంచి 11 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది హీరోయిన్లలో ఇప్పటివరకు ఇంత భారీ పారితోషికం తీసుకోలేదని సమాచారం. -
మీ నుంచి చాలా నేర్చుకున్నా.. బన్నీపై బాద్ షా ప్రశంసలు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే పాన్ ఇండియాలో తెలియని వారు ఉండరు. పుష్ప సినిమాతో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజమ్ను రీక్రియేట్ చేయని సెలబ్రిటీలు ఉండరు. ఇటీవలే నేషనల్ అవార్డ్ అందుకున్న బన్నీపై బాలీవుడ్ బాద్షా ప్రశంసల వర్షం కురిపించారు. జవాన్ మూవీ సక్సెస్పై బన్నీ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన షారుక్ ఖాన్.. బన్నీని పొగుడుతూ ట్వీట్ చేశారు. (ఇది చదవండి: పెళ్లి చేసుకోమని నన్ను తిట్టాడు.. కొవ్వెక్కిపోయానట.. హీరోయిన్! ) షారుక్ ట్వీట్లో రాస్తూ.. 'నీ ప్రేమకు చాలా ధన్యవాదాలు. మీలోని 'ది ఫైర్' నన్ను మెచ్చుకుంటోంది. పుష్ప చిత్రాన్ని మూడుసార్లు చూశాను. మీ నుంచి చాలా నేర్చుకున్నానని ఒప్పుకోక తప్పదు. వీలైనంత త్వరగా వచ్చి మీకు వ్యక్తిగతంగా అందిస్తాను. లవ్ యూ బన్నీ.' అంటూ రిప్లై ఇచ్చారు. షారుక్ ట్వీట్ చేయడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఇటీవలే జవాన్ సినిమాను చూసిన అల్లు అర్జున్.. 'షారుక్ ఖాన్పై ప్రశంసల వర్షం కురిపించారు. జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ సాధించినందుకు టీమ్ అందరిని అభినందించారు. షారుక్ అవతార్తో పాటు ఆయన స్వాగ్ చూసి ఫిదా అయ్యినట్లు బన్నీ తన ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. అలాగే విజయ్ సేతుపతి, నయనతార, దీపికా నటనతో పాటు, అనిరుధ్ మ్యూజిక్,డైరెక్టర్ అట్లీని కూడా ప్రశంసించారు. అల్లు అర్జున్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. మహాభారత్ నటుడు కన్నుమూత!) Thank u so much my man. So kind of you for the love and prayers. And when it comes to swag and ‘The Fire’ himself praises me….wow…it has made my day!!! Feeling Jawan twice all over now!!! I must admit I must have learnt something from you as I had seen Pushpa thrice in three… https://t.co/KEH9FAguKs — Shah Rukh Khan (@iamsrk) September 14, 2023 -
Jawan Film OTT Rights: ఓటీటీకి జవాన్.. కళ్లు చెదిరే ధరకు హక్కులు!
బాలీవుడ్ బాద్ షా తాజాగా నటించిన చిత్రం జవాన్. ఈ మూవీలో లేడీ సూపర్స్టార్ నయనతార హీరోయిన్గా నటించగా.. దీపికా పదుకొణె కీలక పాత్రలో మెరిసింగది. ఈనెల 7న బాక్సాఫీస్ బరిలో నిలిచిన కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్కును దాటేసింది. కేవలం ఏడు నెలల గ్యాప్లోనే.. పఠాన్ చిత్రం తర్వాత మరో భారీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. రాబోయే రోజుల్లో ఇదే ఊపు కొనసాగితే పఠాన్ వసూళ్లను దాటేసే అవకాశముంది. కాగా.. తమిళ డైరెక్టర్ అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. (ఇది చదవండి: అమల-నాగార్జున ప్రేమలో పడింది ఆ సినిమాతోనే!) అయితే ఇప్పటికే భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రానికి మరో జాక్పాట్ తగిలింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అయిన నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మూవీ కోసం ఏకంగా రూ.250 కోట్లు మేకర్స్కు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయలేదు. స్ట్రీమింగ్ తేదీని కూడా ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రానికి థియేటర్లలో లభిస్తున్న రెస్పాన్స్ను బట్టి ఓటీటీ రిలీజ్ డేట్ను ప్రకటించే అవకాశముంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించగా.. దీపికా పదుకొణె ప్రత్యేక పాత్రలో నటించింది. (ఇది చదవండి: కేవలం నాలుగు రోజుల్లో 'జవాన్' రికార్డ్.. కోట్లు కొల్లగొట్టిన షారుక్) -
బాలీవుడ్ బాద్ షా.. ఆ సెంటిమెంట్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే!
బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ ప్రస్తుతం జవాన్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో లేడీ సూపర్స్టార్ నయనతార అతనికి జంటగా నటించింది. ఇప్పటికే పఠాన్ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన కింగ్ ఖాన్.. మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే కింగ్ ఖాన్ గురించి చాలామందికి తెలియని విషయం గురించి తెలుసుకుందాం. (ఇది చదవండి: 'నేను అమ్మ గర్భంలో ఉండగా అబార్షన్ చేద్దామనుకున్నారు'.. స్టార్ హీరోయిన్!) సాధారణంగా సెలబ్రిటీలకు సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. కొందరు ఏదైనా శుభకార్యం ప్రారంభించాలన్నా తప్పనిసరిగా టైం ఫాలో అవుతారు. చాలామందికి స్టార్స్ సైతం నంబర్ సెంటిమెంట్ను ఫాలో కావడం చూస్తుంటాం. అలా మన కింగ్ ఖాన్ కూడా నంబర్ సెంటిమెంట్ ఉన్నట్లు తెలు,స్తోంది. ఎందుకంటే ఆయనకు ఉన్న కార్ల నంబర్లే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. కారు మాత్రమే కాదు.. ఫోన్ నంబర్ విషయంలోనూ పక్కా సెంటిమెంట్ పాటిస్తాడంటున్నారు షారుక్. తన కార్లన్నిటికీ 555 నంబర్నే ఆయన ఎంచుకున్నారు. అలాగే మొబైల్ నంబర్లోనూ 555 అనే నంబర్ ఉంటుందట. షారూక్ ఖాన్కు ఉన్న ఈ సెంటిమెంట్ని ఆయన కుటుంబ సభ్యులు.. స్టాఫ్ కూడా గౌరవిస్తూ తమ ఫోన్ నంబర్లో లాస్ట్ డిజిట్స్ 555 ఉండేలా చూసుకుంటారని తెలుస్తోంది. ఎంతటి సూపర్ స్టార్ అయినప్పటికీ సెంటిమెంట్స్ పాటిస్తారనేది బాద్షాను చూస్తే తెలుస్తోంది. సెలబ్రిటీలే కాదు.. ప్రముఖ రాజకీయ నాయకులు సైతం సెంటిమెంట్స్ను పాటించడం మనం చూస్తుంటాం. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ మూవీ, మరో థ్రిల్లర్ సిరీస్ కూడా!) -
స్టార్ హీరో లగ్జరీ విల్లా.. అద్దెకు కూడా ఇస్తారట!
స్టార్ హీరో అంటేనే ఆ రేంజే వేరు. ఎక్కడికెళ్లినా సరే ప్రత్యేకంగా కనిపించాల్సిందే. అలా ఏ దేశానికి వెళ్లినా వారికంటూ ప్రత్యేక సదుపాయాలు ఉండేలా లగ్జరీ విల్లాలు కొనేస్తుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. ప్రస్తుతం ఆయన నటించిన జవాన్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో షారుక్ జోడీగా నయనతార నటించింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బాలీవుడ్ హీరో ఆస్తుల విషయానికొస్తే ముంబయి, దుబాయ్లో కోట్ల విలువైన సౌధాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే విదేశాల్లో షారుక్ ఖాన్కు ఉన్న మరో ఖరీదైన విల్లా గురించి తెలుసుకుందాం. (ఇది చదవండి: దేశం పేరు మార్పుపై అమితాబ్ ఆసక్తికర ట్వీట్) అమెరికాలోని లాజ్ ఎంజిల్స్లో షారుక్ ఖాన్కు అత్యాధునిక వసతులతో ఖరీదైన విల్లా కూడా ఉంది. అంతే కాకుండా ఆ విల్లాను అద్దెకు కూడా ఇస్తారంట. ఓ రకంగా ఆ విల్లా ద్వారా పెద్ద బిజినెస్ నడిపిస్తున్నారు బాలీవుడ్ బాద్షా. అంతే కాకుండా ఫ్యామిలీతో కలిసి యూఎస్ వెళ్లినప్పుడు అక్కడే బస చేస్తారు. ఈ అత్యంత ఖరీదైన విల్లాలో ఆరు విశాలమైన గదులు, డ్రాయింగ్ రూమ్, స్విమ్మింగ్ పూల్, జిమ్ లాంటి ప్రత్యేక సదుపాయాలు కూడా ఉన్నాయి. అద్దె ఎంతో తెలుసా? లగ్జరీ సదుపాయాలున్న షారుక్ ఖాన్ విల్లాను అద్దెకు కూడా తీసుకోవచ్చు. ఆ ఇంట్లో ఒక రోజు ఉండాలంటే రూ.1.96 లక్షలు చెల్లించాల్సిందే. ఇంకేముంది మీరెప్పుడైనా అమెరికా లాస్ ఎంజిల్స్ వెళ్తే స్టార్ హీరో ఇంటికి అద్దె చెల్లించి విలాసవంతమైన సౌకర్యాలను ఆస్వాదించవచ్చు. గతంలో ఈ విల్లా గురించి షారుక్ మాట్లాడుతూ..బయటి ప్రపంచానికి దూరంగా ఫ్యామిలీతో కొంత సమయం ఉండేందుకు.. రిఫ్రెష్ అయ్యేందుకు ఉంటుందని వెల్లడించారు. జబ్ హ్యారీ మెట్ సెజల్ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఈ ఇంట్లోనే ఎక్కువ రోజులు ఉన్నారు షారుక్ భాయ్. ఇప్పటికే అతనికి దూబాయ్లోనూ రూ.200 కోట్ల విలువైన విల్లాను గిఫ్ట్గా వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. షారుక్ నటించిన జవాన్ సెప్టెంబర్ 7 న థియేటర్లలోకి రానుంది. (ఇది చదవండి: అందుకే అడల్ట్ సినిమాలు చేశా, ఎలాగో డబ్బులు కూడా బాగా వచ్చేవి..) -
గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ ఫ్రీ టికెట్.. గట్టిగానే ఇచ్చిపడేసిన షారుక్!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన తాజా చిత్రం జవాన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 7న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు కింగ్ ఖాన్ షారుక్. ఈ నేపథ్యంలోనే తన అభిమానులతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు. అయితే ఈ సెషన్లో ఓ అభిమాని ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. (ఇది చదవండి: ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో లేడీ సూపర్ స్టార్!) మీరు నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ టికెట్ ఇప్పించగలరా? అని షారుక్ను అభిమాని అడిగాడు. అయితే దీనికి షారుక్ తనదైన స్టైల్లో కౌంటరిచ్చాడు. 'ఉచితంగా ప్రేమ మాత్రమే దొరుకుతుంది.. టికెట్ కాదు' అంటూ బాద్షా బదులిచ్చాడు. టికెట్ కావాలంటే డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిందే. ప్రేమ విషయంలో మరి ఇంత చీప్గా ఉండకండి. వెళ్లి టికెట్ కొనుక్కోండి. మీ ప్రియురాలిని సినిమాకు తీసుకెళ్లండి.' అంటూ షారుక్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించగా.. దీపికా పదుకొణె ప్రత్యేక కనిపించనుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే జవాన్ ట్రైలర్ విడుదలై నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఈ చిత్రాన్ని గౌరీ ఖాన్ నిర్మించారు. జవాన్ తర్వాత షారుక్ రాజ్కుమార్ హిరానీ డైరెక్షన్లో డంకీలో నటించనున్నారు. (ఇది చదవండి: ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్!) Free mein pyaar deta hoon bhai….ticket ke toh paise hi lagenge!! Don’t be cheap in romance go and buy the ticket…and take her with u. #Jawan https://t.co/uwGRrZkz9I — Shah Rukh Khan (@iamsrk) September 3, 2023 -
షారూక్ ఖాన్పై డైరెక్టర్ సంచలన కామెంట్స్..!
ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొవిడ్ నాటి పరిస్థితుల నేపథ్యంలో ది వ్యాక్సిన్ వార్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ బీటౌన్లో హాట్ టాపిక్గా మారాయి. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్లో అతను చేసే పాలిటిక్స్ తనకు నచ్చవని విమర్శలు చేశారు. కానీ నేను కూడా షారుక్ అభిమానినే అని ప్రస్తావించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన స్టార్ హీరోపై విమర్శలు చేయడంపై బీటౌన్లో చర్చనీయాంశంగా మారింది. షారూక్ రాజకీయాలు చేయడం వల్ల బాలీవుడ్ ప్రతిష్ఠ మసకబారిందన్నారు. (ఇది చదవండి: రజనీకాంత్ నా కుటుంబానికి ఎంతో సాయం చేశాడు: కన్నడ సూపర్ స్టార్) వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ..' నేను కూడా షారుక్కు అభిమానినే. ఆయనకు చరిష్మా ఉంది. కానీ అతను చేసే రాజకీయాలే నాకు నచ్చవు. ఇలాంటి వారి వల్ల బాలీవుడ్కు చెడ్డ పేరు వస్తుంది. అయితే వీళ్లు స్టార్డమ్ లేకుండా దేన్నీ అంగీకరించరు. ప్రేక్షకులకు ఏమీ తెలియదని భావిస్తారు. నేను కేవలం ప్రజలకు నచ్చే సినిమాలు తీస్తా. కానీ వాళ్లు బాక్సాఫీస్ కలెక్షన్ల కోసమే సినిమాలు తీస్తారు. ఏదైనా మూవీ హిట్ అయితే.. అది షారుక్ సక్సెస్ అంటారు. కానీ నా చిత్రాలు హిట్ అయితే ప్రేక్షకుల విజయంగా భావిస్తా. మాది భిన్న వైఖరి అయినప్పటికీ.. షారుక్తో సినిమా తీయడానికి కూడా నేను సిద్ధం.' అని అన్నారు. మరో వైపు డైరెక్టర్ కరణ్ జోహార్పై విమర్శలు చేశారు. ముఖ్యంగా స్టార్ డమ్ను అతిగా కీర్తించడం వెనుక కరణ్ జోహార్ ఉన్నాడని వివేక్ ఆరోపించారు. అతను మధ్యతరగతి నుంచి వచ్చిన ప్రతిభావంతుల ఎదుగుదలను అడ్డుకుంటున్నాడని విమర్శలు చేశారు. కరణ్ కేవలం స్టార్ సిస్టమ్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే మరోవైపు షారుక్ ఖాన్పై కామెంట్స్ చేయడాన్ని నెటిజన్స్ తప్పుబడుతున్నారు. ఈ కామెంట్స్కు వ్యతిరేకంగా చాలామంది కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మిస్టర్ కంగనా అంటూ విమర్శలు చేస్తున్నారు. అగ్నిహోత్రి ఓ మానసిక రోగి అంటూ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: మరో హిట్కు సిద్ధమైన ఆదాశర్మ.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!) -
అనిరుధ్ సంగీతంపై బాలీవుడ్ కంప్లైంట్
-
జవాన్ ప్రమోషన్లలో కనిపించని నయనతార.. అసలేమైంది?
లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి వార్తల్లో నిలిచింది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఇప్పుడు షారుక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. అంతే కాకుండా ఆమె చేతిలో పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. కెరీర్ ప్రారంభం నుంచే ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న నయనతార సూపర్ స్టార్గా ఎదిగింది. అంతేకాకుండా పర్సనల్ లైఫ్లోనూ ఆమె వివాదాలు వెంటాడాయి. అలా అన్నింటినీ అధిగమించి ఇప్పుడిప్పుడే తన ఇద్దరు పిల్లలతో లైఫ్ను ఎంజాయ్ చేస్తోంది. (ఇది చదవండి: నయనతారకు అలాంటి అర్హతే లేదు: కస్తూరి) అయితే ప్రస్తుతం ఆమె నటించిన జవాన్ వచ్చేనెల 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయన్ లీడ్ రోల్లో కనిపించనుంది. అంతేకాకుండా బాలీవుడ్లో ఆమె తొలి చిత్రం కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్లతో బిజీగా ఉంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన నయన్ ప్రచార కార్యక్రమాల్లో కనిపించకపోవడం చర్చకు దారితీసింది. తన సొంత చిత్రాలకు నయనతార ప్రమోషన్లలో బిజీబిజీగా గడిపేస్తూ ఉంటోంది. అలాంటి బాలీవుడ్ అరంగేట్ర చిత్రమైన జవాన్ ప్రమోషన్లలో నయన్ కనిపించకపోవడం అభిమానుల్లో ఉత్కంఠ రేకేత్తిస్తోంది. మరో విషయమేంటంటే ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన దీపికా పదుకొణే షారుక్తో కలిసి ప్రమోషన్లలో పాల్గొనడం మరింత ఆసక్తిగా మారింది. ఇంతకీ జవాన్లో లీడ్ రోల్ చేసింది నయనాతారనా లేక దీపికనా అంటూ ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు ఇదే విషయం అటు బాలీవుడ్.. ఇటు కోలీవుడ్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవలే మరో నటి కస్తూరి నయనతారను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెను లేడీ సూపర్ స్టార్ గా భావించలేమని ఘాటు వ్యాఖ్యలు చేసింది. (ఇది చదవండి: రామ్ చరణ్- ఉప్సీల బిడ్డను చూశారా.. ఎంత క్యూట్గా ఉందో!) -
దుమ్ము రేపుతున్న ‘జవాన్’ మేకింగ్ వీడియో
పటాన్ చిత్రంతో రికార్డులను బద్దలు కొట్టిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు జవాన్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన రెడ్ చిల్లీ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించడం విశేషం. అదేవిధంగా ఈ చిత్రం ద్వారా లేడి సూపర్స్టార్ నయనతార బాలీవుడ్కు పరిచయమవుతున్నారు. ప్రతి నాయకుడుగా విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం ప్రమోషన్ చేసే పనిలో బిజీగా ఉంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో జవాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. కాగా ఇటీవల ఈ చిత్రంలోని వుంద ఎడమ్ (హిందీలో జిందా బండా, తెలుగులో దుమ్ము దులిపేలా) పల్లవి తో సాగే పాటను విడుదల చేశారు. ఈ పాట ఇప్పుడు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ పాటలో నటుడు షారుక్ ఖాన్కు తెలుగు , తమిళ పదాల ఉచ్చరణను దర్శకుడు అట్లీ స్వయంగా నేర్పించడం విశేషం. తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఈ పాటలో అనేకమంది నృత్య కళాకారుల మధ్య దర్శకుడు అట్లీ నటుడు షారుక్ ఖాన్తో కలిసి స్టెప్స్ వేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో జవాన్ చిత్రంపై అంచనాలు నానాటికి పెరిగిపోతున్నాయి. -
స్టార్ హీరో కుమార్తె చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు!
బాలీవుడ్ బాద్షా, సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూతురిగా సుహానా ఖాన్ బీటౌన్లో సుపరిచితమైన పేరు. బాలీవుడ్లో ఇంకా అరంగేట్రం చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ సెలబ్రీటీల పిల్లలు తరచుగా పార్టీలకు, పబ్లకు వెళ్లడం సర్వసాధారణంగా జరిగేదే. అలా వెళ్లేవారిలో అయితే షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా ఒకరు. తాజాగా తన తల్లి గౌరీ ఖాన్తో కలిసి ఓ ఈవెంట్కు హాజరైన సుహానా కెమెరాల కంటికి చిక్కింది. ఆ ఈవెంట్ నుంచి బయటకు వస్తూ కారులో వెళ్తుండగా.. సుహానా ఖాన్ను ఓ మహిళ సాయం చేయమని అడిగింది. (ఇది చదవండి: మొన్న ఏజెంట్.. ఇప్పుడు భోళా.. పాపం సుంకర!) దీంతో వెంటనే తన బ్యాగ్లోని ఐదువందల రూపాయల నోట్లను ఇచ్చేసింది సుహానా. ఇది చూసిన నెటిజన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బంగారం లాంటి మనసు ఉన్న అమ్మాయి అంటూ కొనియాడారు. కష్టాల్లో ఉన్న మహిళలకు సాయం చేయడాన్ని అభినందిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ముంబయిలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సుహానా తన తల్లితో పాటు హాజరయ్యారు. సుహానా త్వరలోనే జోయా అక్తర్ తెరకెక్కిస్తోన్న ది ఆర్చీస్తో ఎంట్రీ ఇస్తోంది. ఈ ఏడాది చివర్లో నేరుగా నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. అయితే మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక తేదీని ప్రకటించలేదు. ఆర్చీస్లో శ్రీదేవి, బోనీ కపూర్ల చిన్న కుమార్తె ఖుషీ కపూర్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా కూడా నటించారు. (ఇది చదవండి: నా జీవితంలో అది ఎప్పటికీ ప్రత్యేకమే: నిహారిక ) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
Jawan: లుంగీ డాన్స్తో దుమ్ము రేపిన షారూఖ్ ఖాన్, ప్రియమణి
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన చెన్నై ఎక్స్ప్రెస్ చిత్రంలో లుంగీ డాన్స్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఆ పాటకు ప్రియమణితో కలిసి షారుఖ్ అదిరిపోయే స్టెప్పులేశాడు. తాజాగా ఈ జోడి మరోసారి లుంగీ డాన్స్తో అదరగొట్టింది. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటిస్తోన్న చిత్రం జవాన్. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘దుమ్మే దులిపేలా..’సాంగ్ రిలీజ్ అయింది. ఇందులో దాదాపు 1000 మందితో కలిసి షారుఖ్ స్టెప్పులేశాడు. బ్యాగ్రౌండ్లో ఉండే 1000 డ్యాన్సర్స్ లుంగీ కట్టుకొని డ్యాన్స్ చేయడం ఈ పాట స్పెషల్. ఇందులో ప్రియమణి మరోసారి కింగ్ ఖాన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. 1,2,3,4 గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్ అంటూ షారూక్, ప్రియమణిని మరోసారి చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయబోతున్నారు. లార్జర్ దేన్ లైఫ్ విజువల్స్, పాజిటివ్ ఎనర్జీతో ఈ పాట షారూఖ్కి మ్యూజిక్పై ఉన్న కనెక్షన్ను ఎలివేట్ చేస్తోంది. ఈ పాటకు 24 గంటల్లోనే 46 మిలియన్ వ్యూస్ రావటం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌరవ్ వర్మ ఈ సినిమాకు సహ నిర్మాత. సెప్టెంబర్ 7న ‘జవాన్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. -
ఆ దర్శకుడికి కలిసొచ్చిన హీరోయిన్.. దక్షిణాదిలోనే భారీ రెమ్యునరేషన్!
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన చిత్రం విడుదలై చాలా రోజులైంది. కనెక్ట్ చిత్రం తర్వాత నయనతార తెరపై కనిపించలేదు. ఈ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. అదే సమయంలో పారితోషికాన్ని పెంచుకుంటూనే పోతున్నారు. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక మిమ్మల్ని చూడలేనంటూ!) ఈ సంచలన భామ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి నటించిన తొలి చిత్రం జవాన్. షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ఇందులో ప్రతినాయకుడిగా నటించారు. ఇక క్రేజీ బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనే కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం. కాగా కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు అట్లీకి నటి నయనతార లక్కీ హీరోయిన్ అనే చెప్పాలి. ఈయన తొలి చిత్రం రాజారాణిలో నయనతారనే కథానాయకి. ఆ తర్వాత విజయ్ కథానాయకుడిగా రూపొందించిన బిగిల్ చిత్రంలోని ఈమెనే హీరోయిన్. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా తన తొలి హిందీ చిత్రంలోను నయనతారనే కథానాయికగా తీసుకున్నారు. ఈ చిత్రంలో ఆమెకు రూ. 8 నుంచి 10 కోట్ల వరకు పారితోషికం ముట్ట జెప్పినట్లు సమాచారం. బాలీవుడ్ హీరోయిన్లతో పోస్తే ఇది తక్కువే అయినా దక్షిణాది హీరోయిన్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. కాగా జవాన్ తన తొలి హిందీ చిత్రం కావడంతో రిజల్ట్ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు ) -
తండ్రి నిర్మాత.. కుమార్తె కథానాయిక
‘అలాంటి ఇలాంటి లాంచింగ్ కాదు.. ఓ రేంజ్లో ఉండాలి’ అన్నట్లు కుమార్తె సుహానా ఖాన్ వెండితెర అరంగేట్రానికి షారుక్ ఖాన్ రంగం సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే సుహానా నటిగా మేకప్ వేసుకుంది. జోయా అక్తర్ దర్శకత్వంలో ‘ది ఆర్చీస్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఈలోపు సుహానా వెండితెరపై పరిచయం కావడానికి ఓ సినిమా సైన్ చేసిందని సమాచారం. కుమార్తె అరంగేట్రం అట్టహాసంగా జరగాలనే ఆలోచనతో తనకు ఇటీవల ‘పఠాన్’లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాలని షారుక్ అనుకుంటున్నారట. అది మాత్రమే కాదు.. అతిథి పాత్ర కూడా చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం కథ రెడీ అవుతోందని సమాచారం. ఇంకా దర్శకుడి ఎంపిక జరగలేదని టాక్. -
పాన్ఇండియా ని షాక్ చేస్తున్న కాంబినేషన్..!
-
నేను డేటింగ్ చేసింది వీళ్లతోనే... ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్
-
ఆర్యన్ఖాన్ను వదిలేసేందుకు రూ.25 కోట్లు!
న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్షా షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్ను మాదకద్రవ్యాల కేసులో ఇరికించకుండా ఉండడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై ఎన్సీబీ మాజీ అధికారి సమీర్ వాంఖేడెపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. శుక్రవారం ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్లలో మొత్తం 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 2021, అక్టోబర్ 2న ఒక క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ని సేవించాడన్న ఆరోపణలపై ఆర్యన్ఖాన్ను ఎన్సీబీ అరెస్ట్ చేయడం, ఆ తర్వాత క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. వాంఖెడే దర్యాప్తు చేసిన ఈ కేసులో తప్పులుతడకలు ఉన్నాయని సిట్ దర్యాప్తులో ఇప్పటికే తేలింది. ఆర్యన్ను కేసు నుంచి వదిలేయడానికి రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది. వాంఖేడె అడ్వాన్స్ కింద రూ.50 లక్షలు తీసుకున్నారని తమకు సమాచారం ఉందని సీబీఐ అధికారులు తెలిపారు. -
ఆదిపురుష్ కు లైన్ క్లియర్... ప్రభాస్ ఫాన్స్ కు పండగే
-
ఇటు ఆదిపురుష్, అటు జవాన్.. ఇంతకీ జూన్ 2న విడుదలయ్యేది ఏది ?
-
అభిమానిని తోసేసిన షారూక్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్స్
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇటీవలే పఠాన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణే కూడా నటించారు. గతేడాది విడుదలైన పఠాన్ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు సాధించింది. అయితే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో జవాన్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: నాలుగు రోజుల్లో 500కు పైగా సిగరెట్లు తాగాను: అల్లరి నరేశ్) తాజాగా ముంబయి ఎయిర్పోర్ట్లో కెమెరాల కంటికి చిక్కారు షారూక్. దీంతో అభిమానులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని సెల్ఫీ కోసం యత్నించారు. దీంతో షారూక్ సహనం కోల్పోయాడు. ఒక్కసారిగా అగ్రహం వ్యక్తం చేస్తూ అభిమాని చేతిని దూరంగా నెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు షారూక్ తీరుపై మండి పడుతున్నారు. ఓ నెటిజన్ రాస్తూ..' సెల్ఫీలు తీసుకోవాల్సింది ఇలాంటి వారితో కాదు. దేశం కోసం పోరాడుతున్న ఆర్మీ, మనదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్న వారితో దిగండి అంటూ సలహాలిచ్చారు. మరొక నెటిజన్ రాస్తూ..' మీ పర్మిషన్ లేకుండా మీతో సెల్ఫీ తీసుకుంటే ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం షారుక్ ఖాన్ నటిస్తోన్న జవాన్ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో పోషిస్తున్నారు. మరోవైపు రాజ్కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న డుంకీలో కూడా కనిపించనున్నారు. (ఇది చదవండి: రెండు నెలల క్రితమే నరేశ్-పవిత్ర పెళ్లి చేసుకున్నారా? అరె ఏంట్రా ఇది!) -
హాలీవుడ్ రేంజ్ స్పై సినిమాలపై హీరోల ఇంట్రెస్ట్
-
కోహ్లీ, షారూక్ పఠాన్ డ్యాన్స్ స్టెప్పులు
-
IPL 2023:షారుక్ రైట్ హ్యాండ్, కేకేఆర్ సీఈవో గురించి ఇంట్రస్టింగ్ విషయాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పాపులర్ జట్లలో ఒకటి కోల్కతా నైట్ రైడర్స్ .రెండుసార్లు( 2012 , 2014లో) ఐపీఎల్ టైటిల్ను దక్కించుకుని క్రికెట్ ఫ్యాన్స్ను ఉర్రూతలూగించింది. తాజాగా ఐపీఎల్ 2023 పోరు నడుస్తున్న సందర్భంగా, షారుక్ ఖాన్ కుడిభుజం లాంటివాడు, కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ నెట్వర్త్ తదితర విషయాలపై ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ కేకేఆర్ యజమాని, బాలీవుడ్ స్టార్హీరో షారుక్ ఖాన్ దేశంలోని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఓనరు కూడా. అలాగే కేకేఆర్ సీఈవోఅయిన వెంకీ రెడ్ చిల్లీస్ సీఈవో కూడా కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెడ్ చిల్లీస్కు సీఈవోగా బాధ్యతలను స్వీకరించారు వెంకీ . అనుభవజ్ఞుడైన వ్యాపార నిపుణుడు రెడ్ చిల్లీస్కు సీఈవోగా ఉండడం చాలా ఆనందంగా ఉందని,కేకేర్లో అద్భుతంగా పనిచేసిన వెంకీ రెడ్ చిల్లీస్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెడతానే నమ్మకం ఉందని షారుక్ ఖాన్ ప్రకటించారు. అనేక గ్లోబల్ మార్కెట్లలో ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశ్రమలో 25 సంవత్సరాలు, అమెరికా, కెనడా, ఆసియాలో అనేక సీనియర్ నాయకత్వ స్థానాల్లో పనిచేసిన అనుభవం వెంకీ సొంతం.క్రికెటర్ అవ్వవాలనుకున్న వెంకీ క్రికెట్ జట్టు సీఈవోగా అవతరించాడం విశేషం. ప్రస్తుతం కేకేఆర్, రెడ్ చిల్లీస్ బాధ్యతలను చూస్తున్న వెంకీ మైసూర్ నికర విలువ మీడియా కథనాల ప్రకారం దాదాపు రూ.14 కోట్లు. (సర్కార్ కొలువుకు గుడ్బై..9 లక్షల కోట్ల కంపెనీకి జై: ఎవరీ ప్రసూన్ సింగ్?) కర్ణాటకలోని మైసూర్లో పుట్టారు వెంకీ. క్రికెటర్గా రంజీ ట్రోఫీకి చేరాలని కలలుకన్న వెంకీ తండ్రి కోరికనుమన్నించి క్రికెట్ నుండి తప్పుకుని మద్రాస్ విశ్వవి ద్యాలయంలో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్లో ఎంబీఏ పూర్తి చేశారు. (గుడ్ ఫ్రైడే ఆఫర్: రూ.1500కే నథింగ్ ఫోన్ (1)) కేకేఆర్లో చేరడానికి ముందు వెంకీ మైసూర్కు బీమా పరిశ్రమలో పెద్ద పేరే ఉంది. 2010లో, వెంకీ మైసూర్ మెట్లైఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలో, అన్నింటినీ విడిచిపెట్టి, షారుక్ ఖాన్ కేకేఆర్ ఫ్రాంచైజీలో చేరారు. అసలు కరీబియన్ ప్రీమియర్ లీగ్ జట్టు ట్రిన్బాగో నైట్ రైడర్స్ను కొనుగోలు ప్లాన్ వెనుక వెంకీ ఉన్నట్టు క్రీడా వర్గాలు నమ్ముతారు. బెంగుళూరులోని అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. వెంకీ భార్య పేరు వీణ, ముగ్గురు పిల్లలున్నారు. కాగా ఐపీఎల్ 2022లో పేలవ ప్రదర్శనపై వెంకీపై విమర్శలొచ్చాయి. అలాగే టీం సెలక్షన్లో జోక్యం చేసుకుంటు న్నాడంటూ కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరోపణలు వీటికి మరింత ఆజ్యం పోసాయి. అయితే ఇది అంతర్జాతీయ క్రికెట్ లాంటిది కాదు. ఓనర్లుప్రత్యక్షంగా పాల్గొనక పోయిన సమయంలో తమ అభిప్రాయాలను సీఈవో ద్వారా లేదా ప్రధాన కోచ్తో నేరుగా మాట్లాడతారని ఫ్రాంచైజీ తిప్పికొట్టింది. కేకేఆర్ విజయపథంలో నడిపిండం ద్వారా అనేక లాభాలను తెచ్చిపెట్టారు వెంకీ. ఫోర్బ్స్ ప్రకారంకేకేఆర్ నికర విలువ 1.1 బిలియన్లు డాలర్లు, ఆదాయం 41.2 మిలియన్ డాలర్లు. 2004లో స్థాపించిన డ్రీమ్జ్ అన్లిమిటెడ్ సంస్థను కొనుగోలు చేసిన ఎస్ఆర్కే, గౌరీ ఖాన్ రెడ్ చిల్లీస్గా మార్చారు. రెడ్ చిల్లీస్ పది చిత్రాలకు నిర్మాతగా, ఐదు చిత్రాలకు సహనిర్మాతగా ఉంది. -
బన్నీ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. మెగా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్!
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా ట్రెండ్ నడుస్తోంది. దీంతో ఇండియా వైడ్ హీరోలందరూ తమ మార్కెట్ ను పెంచుకోవటానికి ట్రై చేస్తున్నారు. అందుకే తమ సినిమాల్లో ఇతర భాషల స్టార్ హీరోస్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోస్ సైతం తమ సినిమాల్లో సౌతిండియా యాక్టర్స్ ఉండేలా చూసుకుంటున్నారు. అంతేకాదు సౌతిండియా స్టార్ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి ఓ బంపరాఫర్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మిస్ చేసుకున్నాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ బాగా డిస్పాయింట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. సౌతిండియా డైరెక్టర్ అట్లీ షారుఖ్ ఖాన్తో ఓ బాలీవుడ్ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా నయన తార నటిస్తుంది. విజయ్ సేతుపతి, రానా, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సౌతిండియా మార్కెట్ ను క్యాప్చర్ చేసేందుకు షారూఖ్... ఈ సినిమా తమిళ్ వెర్షన్ లో ఇళయ దళపతి విజయ్ ని...తెలుగు వెర్షన్ లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్స్ లో కనిపించేలా ప్లాన్ చేశాడు. డైరెక్టర్ అట్లీ..బన్నీ ని అప్రోచ్ కూడా అయ్యాడు..ఈ మూవీ కథ కూడా నేరేట్ చేయడం జరిగింది. ముందు ఇంట్రెస్ట్ చూపించిన బన్నీ...ఇప్పుడు నటించటానికి నో చెప్పాడనే మాట టాలీవుడ్ లో వినిపిస్తోంది. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంవలో పుష్ఫ 2 సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బన్నీ బిజీగా ఉన్నాడు. పుష్ప 2 కోసం గెడ్డం ఉన్న లుక్ ని మెయింటేన్ చేస్తున్నాడు. కానీ జవాన్ లో బన్నీ లుక్ మార్చాల్సి ఉంది. దీంతో జవాన్ లో తన క్యారెక్టర్ నచ్చిన కూడా...లుక్ ఛెంజ్ కావాల్సి ఉండటంతో డైరెక్టర్ అట్లీకి నో చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు మేకర్స్ దృష్టి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై పడింది. ఆస్కార్ అవార్డ్స్ నుంచి చెర్రీ రాగానే అప్రోచ్ అయ్యేందుకు రెడీ ఉన్నారు. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కి....రామ్ చరణ్ కి మధ్య గుడ్ రిలేషన్ ఉంది. కాబట్టి జవాన్ మూవీలో గెస్ట్ రోల్ రిక్వెస్ట్ ను ..యాక్సెప్ట్ చేస్తాడనే ప్రచారం నెట్టింట బాగా సాగుతోంది. ఈ ఆఫర్ విషయంలో రామ్ చరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్...శంకర్ దర్శకత్వంలో ఆర్సీ15లో నటిస్తున్నాడు. -
స్టార్ హీరో మూవీ టికెట్స్పై బంపరాఫర్.. ఆ మూడు రోజులే..!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, దీపికా పదుకొణె స్పై యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్'. ఈ ఏడాది జనవరి 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలు పో షించగా, డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా కీ రోల్స్ చేశారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్తో యశ్రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించారు. తాజాగా ఈ చిత్రబృందం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. సినీ ప్రియుల కోసం యశ్రాజ్ ఫిలింస్ సంస్థ క్రేజీ ఆఫర్ను ప్రకటించింది. ఈ సినిమా టికెట్లపై మూడు రోజుల పాటు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీగా పొందవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ ఆఫర్ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో వర్తిస్తుందని పేర్కొంది. పఠాన్ సెలబ్రేషన్స్ పేరిట ఈ ఆఫర్ను ప్రకటించింది చిత్రబృందం. పఠాన్ కోడ్ ఉపయోగించి టికెట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ మార్చి 3, 4, 5 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది అయితే ఫస్ట్ కమ్- ఫస్ట్ సర్వ్ కింద టికెట్లను కేటాయించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటివరకు పఠాన్ మూవీ చూడని వారు క్రేజీ ఆఫర్తో ఎంచక్కా థియేటర్లలో చూసేయొచ్చు. View this post on Instagram A post shared by Yash Raj Films (@yrf) -
స్టార్ హీరో సినిమాకు బన్నీ నో చెప్పేశాడా?.. కారణం అదేనా..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ అంతా ఇంతా కాదు. పుష్ప మూవీ భారీ హిట్ అవడంతో అంతర్జాతీయ స్థాయిలో ఆయనకు అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ పైనే పూర్తిగా దృష్టి సారించారు. అయితే గతంలో బన్నీ బాలీవుడ్ సినిమాలో నటించనున్నారని అప్పట్లో ఓ వార్త తెగ వైరలైంది. బాలీవుడ్తో పాటు హాలీవుడ్లోనూ హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మూవీ జవాన్లో ప్రత్యేక పాత్రలో బన్నీ నటిస్తారని అందరూ భావించారు. అల్లు అర్జున్ నటిస్తే బాలీవుడ్తో పాటు సౌత్లోనూ అభిమానులకు దగ్గర కావొచ్చని అట్లీ ప్లాన్ చేశారు. కానీ తాజాగా దీనికి సంబంధించిన ఓ క్రేజీ టాక్ చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా బన్నీ జవాన్లో నటించేందుకు ఒప్పుకోలేదని ఓ వార్త వైరలవుతోంది. దీనిపై చిత్రబృందం నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ.. పుష్ప-2 షూటింగ్ బిజీ షెడ్యూల్ వల్లే జవాన్లో అతిథి పాత్రకు నో చెప్పారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బన్నీ పూర్తిస్థాయిలో పుష్ప-2 పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అప్ డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. చదవండి: జవాన్లో బన్నీ.. అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా..! -
ప్రాపర్టీ డీల్: హీరో షారుఖ్ భార్య, గౌరీ ఖాన్కు షాక్!
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ భార్య, ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్పై లక్నోలో ఎఫ్ఐఆర్ నమోదైంది. గౌరీపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) కింద కేసు నమోదు చేశారు.ముంబైకి చెందిన వ్యక్తి మేరకు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఎఫ్ఐఆర్ దాఖలైంది. గౌరీబ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కంపెనీ డబ్బలు తీసుకుని కూడా ఫ్లాట్ అప్పగించకుండా మోసం చేశారని ఆరోపిస్తూ ముంబైకి చెందిన జస్వంత్ షా ఫిర్యాదు చేశారు. లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ ప్రాంతంలోని తులసియాని గోల్ఫ్ వ్యూలో ఉన్న ఫ్లాట్ నిమిత్తం రూ. 86 లక్షలు చెల్లించినప్పటికీ తనను కాదని ఆ ఫ్లాట్ను వేరొకరికి ఇచ్చారని ఫిర్యాదుదారు ఆరోపించారు. బ్రాండ్ అంబాసిడర్ గౌరీ ఖాన్ ప్రభావంతో తాను సదరు ఫ్లాట్ కొన్నానని ఫిర్యాదుదారు తెలిపారు. దీంతో గౌరీతో పాటు తులసియాని కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ లిమిటెడ్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ తులసియాని, డైరెక్టర్ మహేష్ తులసియానిపై కూడా ఫిర్యాదు నమోదైంది. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - షారుఖ్ ఖాన్
-
రిస్క్ అయినా ఫైట్ మస్ట్ అంటున్న సీనియర్ స్టార్స్
వెండితెర మీద ఒకరు కత్తి పట్టుకుంటే మరొకరు గన్కు పని చెప్తున్నారు. ఇంకొకరు చేతులతో రఫ్పాడించేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద ఇదంతా కామనే కాదా. ఇందులో కొత్త మ్యాటర్ ఏంటి అంటారా. అయితే ఈ యాక్షన్ అంతా చేస్తుంది సిక్స్ ప్యాక్ చేసిన యూత్ హీరోలు కాదు..ఆరు పదుల వయసు దాటిన హీరోలు. అరవై సంవత్సరాలకు దగ్గర అవుతున్నా మరి కొందరు కథానాయకులు. యాక్షన్ సీరియస్గా తీసుకొని..సిల్వర్ స్క్రీన్ మీద చెలరేగిపోతున్నారు. సౌత్ నుండి నార్త్ వరకు అందరు సినియర్ హీరోలు ...ఫైట్స్ మస్ట్ అంటున్నారు. వయసును లెక్క చేయకుండా వెండితెర మీద డిష్యూం డిష్యూం అంటున్నారు సీనియర్ హీరోలపై ఓ లుక్కేద్దాం. ‘విక్రమ్’ తో మరోసారి తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు లోక నాయకుడు కమల్ హాసన్. గతేడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.450 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టి.. కోలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కమల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రం నటిస్తున్నాడు. ఇందులో కూడా భారీ యాక్షన్ సీన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక టాలీవుడ్లో మాస్ అనే పదానికి పర్యాద పదంగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో మరోసారి తన మాస్ పవర్ చూపించాడు. అరవై ఏడు సంవత్సరాల ఈ సీనియర్ హీరో బాక్సాలు బద్దలు కొట్టేసాడు. వెండితెర మీద తనదైన యాక్షన్ మళ్లీ చూపించి,నాన్ బాహుబలి,నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులను తిరగరాశాడు. ఇప్పుడు చేస్తున్న చిత్రాలతో పాటు భవిష్యత్తులో చేయబోయే చిత్రాలలో యాక్షన్ మస్ట్గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట చిరంజీవి. అపుడపుడు మాస్ సినిమాలు చేసిన విక్టరీ వెంకటేష్.ఫ్యామిలీ సినిమాలతోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు యాక్షన్ సినిమాల సత్తా ఏంటో తెలుసుకున్నాడు.నారప్పతో ఊర మాస్ ఆడియన్స్ను కనికట్టు చేసిన వెంకీమామ, కెరీర్లో 75 వ సినిమా ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ జోనర్లో చేస్తున్నాడు. ‘హిట్’ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సైంధవ్ అనే టైటిల్ ఖరారు చేశారు. నాగార్జున నటించిన యాక్షన్ థ్రిల్లర్ వైల్డ్ డాగ్కి విమర్శల నుంచి కూడా ప్రశంలు వచ్చాయి. తర్వాత సూపర్ నాచురల్ యాక్షన్ డ్రామతో చేసిన బంగార్రాజు కూడా హిట్ కొట్టింది. అయితే గత ఏడాది ఘోస్ట్గా యాక్షన్తో థ్రిల్లర్ చేద్దాం అనుకున్న నాగ్కు చేదు అనుభవం ఎదురయింది. అయినా..కెరీర్లో వందో సినిమా ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ జోనర్ చేయటానికి ట్రై చేస్తున్నాడట నాగ్ సీనియర్ హీరో రజనీకాంత్ కూడా..యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. 72 ఏళ్ల వయసులో అభిమానుల కోసం కష్టపడుతున్నాడు. సూపర్ స్టార్ సూపర్ పవర్ చూపిస్తున్నాడు.వరసగా ఈయన చేస్తున్న మూవీస్ అన్ని యాక్షన్ జోనర్లోనే రూపొందుతున్నాయి. తనదైన మెనరిజమ్స్,స్టైల్స్తో..అలరిస్తూ..తగ్గేదే లే అంటున్నాడు. మరో కోలీవుడ్ స్టార్ అజిత్ కూడా వరసగా యాక్షన్ మూవీస్తోనే వస్తున్నాడు. మరో వైపు మలయళ సూపర్ స్టార్లు మమ్ముట్టి,మోహన్ లాల్ కూడా ఈ జోనర్ మూవీస్ తో అలరిస్తున్నారు. ఫైట్స్ చేయాలి అంటే..ఏజ్తో పనేం ఉంది అని నిరూపిస్తున్నారు. కోరి మరి ఇలాంటి సినిమాలలో నటిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ హీరోలా మాదిరే శాండల్ వుడ్లో సీనియర్ హీరో శివరాజ్ కుమార్ కూడా తనదైన యాక్షన్ చూపిస్తున్నాడు. రీసెంట్ గా ఈయన నటించిన యాక్షన్ డ్రామ వేద ..మంచి విజయం సాధించింది. ఇదే సినిమా ఈ మధ్యనే తెలుగులో కూడా కూడా డబ్బింగ్ జరుపుకొని ,ఇక్కడ కూడా రిలీజ్ అయింది. పఠాన్తో కొత్త రికార్డులను సెట్ చేస్తున్నాడు బాలీవుడ్ బాలీవుడ్ బాద్షా. ఈ చిత్రం ఇప్పటికే రూ.1000 కోట్లు వసూళ్లను సాధించి రికార్డలు క్రియేట్ చేసింది. జిందాగిలో ఎప్పుడు చేయనటువంటి యాక్షన్ని ఈ సినిమాలో చేసి చూపించాడు కింగ్ఖాన్. అభిమానుల కోసం కష్టమైన స్టంట్స్ చేసి మెస్మరైజ్ చేశాడు. తర్వాత అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నాడు షారుఖ్. జవాన్ టైటిల్తో రాబోతున్న ఈ మూవీ కూడా ఫుల్ అండ్ ఫుల్ యాక్షన్ జోనర్లోనే తెరకెక్కింది. బాలీవుడ్లో మరికొందరు సీనియర్ స్టార్లు కూడా యాక్షన్ జోస్ చూపిస్తున్నారు.షారుఖ్ ఖాన్తో పాటు,ఆమిర్ ఖాన్,సల్మాన్ ఖాన్,అజయ్ దేవగన్,అక్షయ్ కుమార్ లాంటి వారు కూడా..సిక్స్టి ఇయర్ ఏజ్కు దగ్గరగా ఉన్నావారే.వీళ్లు కూడా ఏ మాత్రం తీసుపోని రకంగా ఫైట్స్ చేస్తున్నారు.వెండితెర మీద విలన్స్ను రఫ్ ఆడిస్తూ,ఫ్యాన్స్తో జే జేలు పలికించుకుంటున్నారు. -
అసలు సిసలైన పాన్ ఇండియా సినిమాకి రంగం సిద్ధం
-
స్టార్ హీరోకు ముద్దు పెట్టిన నయనతార..వీడియో వైరల్!
పఠాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. తన తదుపరి చిత్రం అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ సరసన స్టార్ హీరోయిన్ నయనతార కనిపించనుంది. షూటింగ్ కోసం చెన్నై చేరుకున్న హీరో నయనతార ఇంటికి వెళ్లారు. అయితే షారుక్ ఖాన్ తిరిగి వెళ్తుండగా.. నయనతార అతనికి ముద్దు పెడుతూ వీడ్కోలు పలికింది. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ గుడ్ బై చెప్పేందుకు నయనతార ఇంటివద్ద అభిమానులు పెద్దఎత్తున గుమిగూడారు. ఇది చూసిన అభిమానులు సోషల్ మీడియా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. జవాన్ షూటింగ్లో పాల్గొన్న షారుక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం చివరి షెడ్యూల్లో నయనతార కూడా పాల్గొంటోంది. పఠాన్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఎస్ఆర్కే మళ్లీ షూటింగ్లో బిజీ అయిపోయారు. జవాన్లో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ స్థాయిలో తెరకెక్కిన జవాన్ జూన్ 2023లో థియేటర్లలో విడుదల కానుంది. The way Shah Rukh kissed Nayanthara goodbye @iamsrk you have my whole heart 😭❤️ #Nayanthara #Jawan pic.twitter.com/0zoBaBQGMP — Samina ✨ (@SRKsSamina_) February 11, 2023 1 more Exclusive Video: Welcome King 👑 @iamsrk in Namma #CHENNAI Nayanthara saying goodbye to SRK & King gave good bye kiss 🥹😭 Our #Chennai team reached to capture @iamsrk sir in our camera 📸 We clicked #ShahRukhKhan𓀠 while leaving at #Nayanthara’s apartment in #CHENNAI pic.twitter.com/7trHm571eW — ♡♔SRKCFC♔♡™ (@SRKCHENNAIFC) February 11, 2023 -
పఠాన్ సినిమా ఫ్లాప్.. నెటిజన్కు షారూక్ దిమ్మదిరిగే కౌంటర్..!
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం 'పఠాన్.' జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. భారీస్థాయిలో వసూళ్లు రాబడుతూ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది పఠాన్. వసూళ్లలో ఇప్పటికే కేజీయఫ్ 2, బాహుబలి వంటి పాన్ ఇండియా చిత్రాల రికార్డ్ బ్రేక్ చేసిన తొలి హిందీ చిత్రంగా పఠాన్ నిలిచింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.700 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సందర్భంగా హీరో శనివారం వీకెండ్ కావడంతో షారూక్ ఖాన్ ఎప్పటిలాగే తన ఫ్యాన్స్తో ఆస్క్ఎస్ఆర్కే సెషన్ నిర్వహించారు. ట్విటర్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు పలు రకాల ప్రశ్నలతో షారూక్పై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఇవాళ నాకు జలుబు ఉంది కాబట్టి.. పెళ్లి ప్రతిపాదనలు తీసుకురావద్దని అభిమానులను సరదాగా కోరాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. పఠాన్ మూవీ ఫస్ట్ హాఫ్ బాగుందని.. కానీ సెకండాఫ్ తీవ్ర నిరాశపరిచిందని అడిగారు. దీనికి షారూక్ స్పందిస్తూ.. ' దీనికి చింతించాల్సిన అవసరం లేదు. నీకు ఫస్ట్ హాఫ్ నచ్చింది కదా. అయితే ఈ వీకెండ్ ఓటీటీలో సెకండాఫ్ ఇంకో సినిమా చూసి చూసేయండి.' అంటూ సలహా ఇచ్చారు. మరో అభిమాని ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున మీతో డేట్కు వెళ్లాలనుందని అడిగింది. దీనికి షారూక్ ఖాన్ రిప్లై ఇస్తూ..' డేట్ అంటే నాకు చాలా బోరింగ్.. ఆ రోజు ఎవరైనా మీ ఫ్రెండ్తో పఠాన్ మూవీకి వెళ్లండి' అంటూ సలహా ఇచ్చారు. అలాగే చాలామంది అభిమానుల ట్వీట్లకు ఆయన ఫన్నీగా రిప్లై ఇచ్చారు. I am boring as a date….take some cool guy and watch #Pathaan in a theatre https://t.co/yCKPFo1QcS — Shah Rukh Khan (@iamsrk) February 4, 2023 Koi baat nahi. Apni apni pasand hoti hai. Pehla half see of #Pathaan second half see some other film on OTT this weekend. https://t.co/Q6hgMVic9f — Shah Rukh Khan (@iamsrk) February 4, 2023 Oh wow, weekend upon us again. Should be working but have a late call….so thought will catch up with some queries. If u have any. Go ahead #AskSRK ( also no marriage proposals today as I have a cold..just saying ha ha ) — Shah Rukh Khan (@iamsrk) February 4, 2023 -
ఫోటోలో ఉన్న పాలబుగ్గల పసివాడు ఎవరో తెలుసా?
ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా? చాలా క్యూట్గా కనిపిస్తున్న పాల బుగ్గల ఆ పసివాడు ఎవరో తెలుసా? సినీ ఇండస్ట్రీని ఏలుతున్న రారాజు అని మీకు తెలుసా? అమాయకంగా కనిపిస్తున్న ఈ బుడ్డోడు అందరి కలల రాకుమారుడిగా ఎదిగాడు. చలనచిత్ర పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఆ స్టార్ హీరో ఎవరో ఓ లుక్కేద్దాం. ఆ పాలబుగ్గల చిన్నారి మరెవరో కాదు. ప్రస్తుతం బాక్సాఫీస్ను ఓ ఆటాడుకుంటున్న బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్. ఆయన నటించిన చిత్రం పఠాన్ రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా ఆయన చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొణేతో కలిసి నటించిన స్పై థ్రిల్లర్ మూవీ పఠాన్ థియేటర్లను షేక్ చేస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.550 కోట్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో మరో హీరో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం పలు రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ సందర్భంగా స్టార్ హీరో చిన్ననాటి ఫోటోలు వైరల్గా మారాయి. -
కమల్ హాసన్ చిత్రంలో ఏడుగురు స్టార్ హీరోలు!
కోలీవుడ్లో ప్రయోగాలకు ఆద్యుడు లోకనాయకుడు కమలహాసన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమావాస్య చంద్రుడు, పుష్పక విమానం, అపూర్వ సహోదర్ గళ్, దశావతారం ఇలా చెప్పుకుంటూ పోతే కమల్ హాసన్ కెరీర్లో ప్రయోగాత్మక చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల విక్రమ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కమలహాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్– 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన తన గెటప్ కోసం అనేక గంటలు వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రం తర్వాత కమలహాసన్ మణిరత్నం దర్శకత్వంలో తన 234వ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు. దీన్ని ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మించనుంది. కాగా కమలహాసన్, మణిరత్నం కాంబినేషన్లో 1987లో నాయకన్ చిత్రం రూపొంది సంచలన విజయం సాధించింది. 35 ఏళ్ల తర్వాత వీరి కాంబో రిపీట్ కాబోతోంది. తాజా సమాచారం ప్రకారం ఇంకా పేరు నిర్ణయం కాని ఈ చిత్రంలో కమలహాసన్తో పాటు ఏడు రాష్ట్రాలకు చెందిన స్టార్ హీరోలు నటించనున్నారు. ఆ ఏడుగురులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఒకరనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. మరో విశేషం ఏంటంటే కమలహాసన్, షారుక్ ఖాన్ ఇంతకుముందు హే రామ్ అనే చిత్రంలో కలిసి నటించారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
దుబాయ్లో ‘పఠాన్’ ట్రైలర్ రిలీజ్.. డ్యాన్స్తో అదరగొట్టిన షారుక్
బాలీవుడ్ ‘బాద్షా’ షారుక్ ఖాన్, బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'పఠాన్'. ఎన్నో వివాదాల అనంతరం.. సెన్సార్తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ఈ నెల(జనవరి) 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ను యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించాడు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ను హిందీతో పాటు తెలుగు, తమిళంలో రిలీజ్ చేసింది చిత్రబృందం. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను దుబాయ్లోని బుర్జ్ఖలీఫాపై ప్రదర్శించారు. ఈ వేడుకలో పాల్గొన్న హీరో షారుక్ ఖాన్ అభిమానులతో కలిసి సందడి చేశారు. ట్రైలర్ ప్రదర్శించినప్పుడు ఆ ప్రాంతమంతా ఆయన అభిమానులతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. షారుఖ్ ఖాన్ 'ఝూమ్ రే పఠాన్' అనే పాటకు డ్యాన్స్ చేశాడు. అంతకుముందు రణ్వీర్ సింగ్ నటించిన'83' ట్రైలర్ను బుర్జ్ఖలీఫాపై ప్రదర్శించారు. OFFICIAL VIDEO…#Pathaan Trailer screened on Burj Khalifa amid #ShahRukhKhan’s presence….pic.twitter.com/joLJH4Xt9q — Nishit Shaw (@NishitShawHere) January 15, 2023 -
ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. రామ్చరణ్కు షారూక్ ఖాన్ విజ్ఞప్తి
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్బస్టర్ 'ఆర్ఆర్ఆర్' మూవీ ఆస్కార్ అవార్డ్కు నామినేట్ కావడాన్ని కొనియాడారు. దీనిపై స్పందిస్తూ మెగాస్టార్ తనయుడు రామ్చరణ్కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ బృందం ఆస్కార్ ఇండియాకు తీసుకొస్తే తాకేందుకు తనకు అవకాశమివ్వాలని షారూక్ విజ్ఞప్తి చేశారు. షారూక్ తన ట్వీట్లో రాస్తూ..' మెగా పవర్ స్టార్ రామ్చరణ్కు ధన్యావాదాలు. మీ ఆర్ఆర్ఆర్ బృందం ఆస్కార్ ఇండియాకు తీసుకొస్తే.. ఆ అవార్డును తాకేందుకు నాకు అవకాశమివ్వండి' అంటూ ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్తో పాటు కాంతార, ది కశ్మీర్ ఫైల్స్, గంగుభాయ్ కతియావాడి ఆస్కార్ బరిలో నిలిచాయి. ఈ ఏడాది మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కాగా.. బాలీవుడ్ ‘బాద్షా’ షారుక్ ఖాన్, బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్. ఎన్నో వివాదాల అనంతరం ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. సెన్సార్తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ఈ నెల(జనవరి) 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ను యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల చేశారు. Thank u so much my Mega Power Star @alwaysramcharan. When ur RRR team brings Oscar to India, please let me touch it!! (Mee RRR team Oscar ni intiki tecchinappudu okkasaari nannu daanini touch cheyyanivvandi! ) Love you. — Shah Rukh Khan (@iamsrk) January 10, 2023 -
బాద్షా ఫ్యాన్స్కు బిగ్ షాక్.. పఠాన్ మువీ వాయిదా..!
కేఆర్కే (కమల్ ఆర్ ఖాన్) బాలీవుడ్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఎంత పెద్ద సినిమా అయినా సరే తన సంచలన రివ్యూలతో వార్తల్లో నిలుస్తుంటారు. అతను ఇచ్చే ప్రతి రివ్యూ వివాదానికి దారి తీసేలా ఉంటాయి. బాలీవుడ్ సినీ విమర్శకుడిగా పేరొందిన ఆయన అసలు పేరు కమల్ ఆర్ ఖాన్. ఇండస్ట్రీలో కేఆర్కేగానే ఫేమస్ అందరికీ తెలుసు. తాజాగా కేఆర్కే షారూఖ్ ఖాన్ మూవీ పఠాన్పై ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆ సినిమాలోని బేషరాం రంగ్ తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేఆర్కే మరోసారి వార్తలో నిలిచారు. ఇకపై షారూక్ సినిమా టైటిల్ పఠాన్, 'బేషరం రంగ్' సాంగ్ కనిపించవంటూ కామెంట్స్ చేశారు. పఠాన్ మూవీ కూడా వాయిదా వేస్తారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ బీ-టౌన్లో హాట్ టాపిక్గా మారింది. కానీ అంతకుముందే షారూక్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన మూవీ పఠాన్ రివ్యూ తన చివరిదని స్పష్టం చేశారు. కేఆర్కే ట్వీట్ చేస్తూ.. 'పఠాన్ టైటిల్ ఇక ఉండదు. అలాగే ఆరెంజ్ బికినీ కూడా ఇందులో కనిపించదు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈరోజు లేదా రేపు అధికారిక ప్రకటన రావొచ్చు.' అంటూ పోస్ట్ చేశారు. మరి దీనిపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. It’s confirm that #Pathaan title is no more. Orange bikini is also no more. But now makers have decided to postpone the release of the film. Official announcement can come today or tomorrow. — KRK (@kamaalrkhan) January 3, 2023 -
ప్రియుడితో నటి ఎంగేజ్మెంట్.. వీడియో వైరల్
కుచ్ కుచ్ హోతా హై ఫేమ్ సనా సయీద్ న్యూయర్ వేళ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. లాస్ ఏంజిల్స్లో తన ప్రియుడు సబా వాగ్నర్తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేసింది బాలీవుడ్ భామ. కరణ్ జోహార్ నిర్మించిన 'కుచ్ కుచ్ హోతా హై' చిత్రంలో షారూఖ్, రాణి కుమార్తెగా అంజలి పాత్రలో సనా కనిపించింది. ఆమె తన ఇన్స్టాలో వీడియోను షేర్ చేస్తూ లవ్ సింబల్తో ఎంగేజ్మెంట్ గుర్తుగా రింగ్ను జతచేసింది. ఆమె పోస్ట్ను షేర్ చేసిన వెంటనే పలువురు ప్రముఖులు ఈ జంటను కంగ్రాట్స్ తెలిపారు. సనా కెరీర్..: కాగా.. కాజోల్, రాణి ముఖర్జీ కూడా నటించిన కరణ్ జోహార్ చిత్రంలో సనా షారూఖ్ కుమార్తెగా అంజలి పాత్రను పోషించింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో తర్వాత రాణి ముఖర్జీతో కలిసి మరో చిత్రంలో నటించింది. ఆ తర్వాత కరణ్ జోహార్ మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్లోనూ కనిపించింది. ఈ చిత్రంలో అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషించారు. 2012 చిత్రం తర్వాత, సనా అనేక టెలివిజన్, రియాల్టీ షోలలో కూడా కనిపించింది. సబా వాగ్నర్ ఎవరు?:సనా ప్రియుడు సబా వాగ్నర్ ఒక సౌండ్ డిజైనర్. అతను లాస్ ఏంజిల్స్లో ఉంటున్నాడు. అతను తరచుగా ఇన్స్టాగ్రామ్లో సనాతో ఉన్న ఫోటోలు, వీడియోలను పంచుకుంటాడు. View this post on Instagram A post shared by Sana Saeed (@sanaofficial) -
'కుమ్మేసే పఠాన్ వచ్చేశాడు'.. మరో సాంగ్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, నటి దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం 'పఠాన్'. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్లో సందడి చేస్తోంది. ‘కుమ్మేసే పఠాన్ వచ్చేశాను’ అంటూ సాగే ఈ సాంగ్న్ హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో షారుక్, దీపిక పదుకొణె డ్యాన్స్తో అదరగొట్టేశారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది ఈ చిత్రం. మరోవైపు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి పాట ‘బేషరమ్ రంగ్’ తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. -
సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది.. ముకేశ్ కన్నా తీవ్ర ఆగ్రహం
పఠాన్ మూవీలోని పాటపై వివాదం మరింత ముదురుతోంది. ఈ సాంగ్లో దీపికా పదుకొణె ధరించిన డ్రెస్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. రోజు రోజుకు ఈ పాటను వ్యతిరేకించేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా బేషరమ్ రంగ్ పాటపై బాలీవుడ్ నటుడు, శక్తిమాన్ పాత్రధారి ముకేశ్ కన్నా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ పాటను అత్యంత అసభ్యకరంగా చిత్రీకరించారని ఆయన మండిపడ్డారు. ఇతరుల ఫీలింగ్స్ను రెచ్చగొట్టేలా ఉన్న ఇలాంటి పాటలను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని నిలదీశారు. ముకేశ్ కన్నా మాట్లాడుతూ.. 'ప్రస్తుతం సినీ పరిశ్రమ గాడి తప్పింది. సినిమాల్లో అశ్లీలత ఎక్కువైంది. ఇప్పుడు కురచ దుస్తుల్లో నటీనటుల్ని చూపించిన ఫిల్మ్మేకర్స్.. భవిష్యత్తులో నగ్నంగా చూపిస్తారేమో. ఇలాంటి వాటిని అంగీకరించడానికి మనమేమీ స్పెయిన్, స్వీడన్లో లేము. ఏ ఒక్కరి వ్యక్తిగత భావాలు, నమ్మకాలకు కించపరచకుండా సినిమాలు ఉండేలా చూసుకోవడం సెన్సార్ బోర్డు పని. యువతను తప్పుదోవ పట్టించే చిత్రాలకు అనుమతివ్వకూడదు. ఇతరుల ఉద్దేశాలను రెచ్చగొట్టే విధంగా ఉన్న ఇలాంటి వస్త్రధారణను ఎలా అంగీకరించారు.' అని ప్రశ్నించారు. షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం పఠాన్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రంలోని బేషరమ్ రంగ్ సాంగ్ రిలీజ్ కాగా... దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమా నుంచి ఈ పాటను తొలగించాలని లేదంటే రిలీజ్ను అడ్డుకుంటామని హెచ్చరించారు. -
పఠాన్ సినిమాకు మరో షాక్.. ఆ సాంగ్పై కేసు నమోదు
షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న చిత్రం 'పఠాన్'. ఈ సినిమా విడుదలకు ముందే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన 'బేషరమ్ రంగ్ రో' అనే సాంగ్ వివాదానికి దారితీసింది. ఆ పాటలో దీపకా పదుకొణె ధరించిన డ్రెస్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా తప్పుబట్టారు. తాజాగా ఈ పాటలో కాషాయ బికినీ ధరించడంపై ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై సమాచార, ప్రసార శాఖకు న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు. ఆ పాటలో కాషాయ బికినీ ధరించడాన్ని తప్పుబట్టారు. కుంకుమపువ్వును బేషరమ్గా పేర్కొనడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ పాటను సరిదిద్దే వరకు సినిమా విడుదలపై నిషేధం విధించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పాటలోని సన్నివేశాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, అవమానించేలా ఉన్నాయని అన్నారు. ఆమె ధరించిన కుంకుమ, ఆకుపచ్చ బికినీలపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడు. న్యాయవాది ఫిర్యాదుతో కేసు నమోదైంది. -
షారుఖ్ ఖాన్ సినిమాకు షాక్.. దీపికా పదుకొణె డ్రెస్పై అభ్యంతరం
బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న చిత్రం 'పఠాన్'. ఇటీవలే ఈ మూవీలోని ఓ సాంగ్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలోని 'బేషరమ్ రంగ్ రో' అంటూ సాగే పాట ప్రస్తుతం వివాదానికి దారితీసింది. ఈ సాంగ్పై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పాటలో దీపికా పదుకొణె దుస్తులు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని నరోత్తమ్ మిశ్రా ఆరోపించారు. మధ్యప్రదేశ్లో పఠాన్ సినిమా నిషేధానికి పిలుపునిస్తానని హెచ్చరించారు. ఈ పాటలో పదుకొణె రిస్క్ స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ ధరించి కనిపించడంతో చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీపికా పదుకొణె దుస్తులు అభ్యంతరకరంగా ఉన్నాయని.. దాన్ని సరిదిద్దకుంటే మధ్యప్రదేశ్లో ఆ చిత్ర విడుదలను నిలిపివేయాలా వద్దా అని ఆలోచించాల్సి వస్తుందని హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. फिल्म #Pathan के गाने में टुकड़े-टुकड़े गैंग की समर्थक अभिनेत्री दीपिका पादुकोण की वेशभूषा बेहद आपत्तिजनक है और गाना दूषित मानसिकता के साथ फिल्माया गया है। गाने के दृश्यों व वेशभूषा को ठीक किया जाए अन्यथा फिल्म को मध्यप्रदेश में अनुमति दी जाए या नहीं दी जाए,यह विचारणीय होगा। pic.twitter.com/Ekl20ClY75 — Dr Narottam Mishra (@drnarottammisra) December 14, 2022 -
ముందు షారుక్ను తీసేసి గంగూలీని పెట్టు.. మమతకు బీజేపీ కౌంటర్
కోల్కతా: బీసీసీఐ అధ్యక్ష రేసు నుంచి సౌరవ్ గంగూలీని తప్పించడం తనను షాక్కు గురి చేసిందని మమతా బెనర్జీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మోదీ జోక్యం చేసుకోవాలని, గంగూలీని ఐసీసీకి పంపాలని ఆమె కోరారు. అయితే మమత వ్యాఖ్యలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. గంగూలీ గొప్పతనం గురించి నిజంగా ఆమెకు తెలిస్తే.. బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్గా షారుక్ ఖాన్ను తప్పించాలని, ఆ స్థానాన్ని దాదాతో భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాతే మమత మాట్లాడాలని తెలిపింది. బీజేపీ నేత, బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఈమేరకు వ్యాఖ్యానించారు. అంతేకాదు క్రీడలపై రాజకీయం చేయొద్దని మమతకు సూచించారు సువేందు అధికారి. ఇలాంటి విషయాలకు ప్రధాని మోదీ చాలా దూరంగా ఉంటారని, ఆయన ప్రస్తావన తీసుకురావద్దని హితవు పలికారు. క్రికెట్ వ్యవహారాల్లో ప్రధాని జోక్యం చేసుకోరని మమతకు ఆ మాత్రం తెలియదా? అని సెటైర్లు వేశారు. అంతకుముందు గుంగూలీకి మద్దతుగా మాట్లాడారు మమతా బెనర్జీ. ఆయన ఏం తప్పు చేశారని బీసీసీఐ అధ్యక్ష రేసు నుంచి తప్పించారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అయినా జోక్యం చేసుకుని గంగూలీని ఐసీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమిత్ షా కుమారుడు జైషాను మాత్రం రెండోసారి బీసీసీఐ కార్యదర్శిగా కొనసాగించడాన్ని ప్రశ్నించారు. చదవండి: గంగూలీ వ్యవహారంపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి.. ‘ఇది నిజంగా షాక్’ -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన షారుక్ ఖాన్.. షాక్లో అభిమానులు!
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, దీపికా పదుకొనే జంటగా తెరకెక్కుతున్న చిత్రం పఠాన్. ఇందులో జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో కనిపించునున్నారు. ఈ సినిమాలో షారుక్ కొత్త లుక్ తెగ వైరలవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మూవీపై భారీ హైప్ని క్రియేట్ చేసింది. తాజాగా షారుక్ కొత్త లుక్తో తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. కింగ్ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఫోటోను పంచుకున్నారు. ఈ పోస్టర్ చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. షారుక్ న్యూ లుక్.. షాక్లో ఫ్యాన్స్! షారుక్ తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను కూడా పఠాన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నానని పోస్టులో రాసుకొచ్చారు. ఈ ఫోటోలో షారూఖ్ పొడవాటి జుట్టుతో మంచం మీద కూర్చుని కేవలం జీన్స్ మాత్రమే ధరించి కనిపించారు. ఆ ఫోటోలో షేర్ చేసిన వెంటనే అభిమానులు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. షారుక్ ఖాన్ చివరిసారిగా 2018లో ‘జీరో’ సినిమాలో కనిపించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా టీజర్ ప్రోమోను విడుదల చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ముంబయి, స్పెయిన్, దుబాయ్లోని పలు లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్ప్రెస్ తర్వాత దీపిక పదుకొణేతో నాల్గవసారి కలిసి నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) -
రికార్డు ధరకు షారుక్ 'జవాన్' డిజిటల్ రైట్స్.. ఎన్ని కోట్లో తెలుసా?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం'జవాన్'. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రం డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ చేజిక్కించుకోగా.. శాటిలైట్ హక్కులను జీ నెట్వర్క్ కొనుగోలు చేసింది. (చదవండి: Shahrukh And Salman Khan: ఒకే సినిమాలో ఖాన్ త్రయం !.. సౌత్ డైరెక్టర్తో చిత్రం) సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి నాన్ థియేట్రికల్ హక్కులే షాకింగ్ ధర పలికినట్లు సమాచారం. ఓటీటీ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్.. శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న జీ దాదాపు రూ.250 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మూవీ మేకర్స్ నుంచి మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో షారుక్ ఖాన్కు జంటగా నయనతార నటిస్తోంది. -
ఆ విషయంలో కుమార్తెకు గౌరీ ఖాన్ సలహా.. ఏమని చెప్పిందంటే?
బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ వ్యవహరిస్తున్న పాపులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్. బాలీవుడ్లో ఎంతో పాపులారిటి సంపాదించుకున్న ఈ షో ప్రస్తుతం ఏడో సీజన్ కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా ఇది ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సీజన్లో 12వ ఎపిసోడ్ ట్రైలర్ను కరణ్ జోహార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఎపిసోడ్లో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ పాల్గొన్నారు. చదవండి: ప్రముఖ బాలీవుడ్ నటి మృతి.. బర్త్డే తర్వాత రెండు రోజులకే! ఆమెకు కరణ్ పలు ప్రశ్నలు సంధించగా నవ్వుతూ సమాధానాలిచ్చారు. భర్త షారుక్ ఖాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకుంది. ఆమెతో పాటు మరో ఇద్దరు భామలు భావన పాండే, మహీప్ కపూర్ కూడా ఈ షోలో పాల్గొన్నారు. అయితే ఈ షో ఫుల్ ఎపిసోడ్ గురువారం రాత్రి ప్రసారం కానుండగా తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వదిలారు మేకర్స్. త్వరలో బాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్న షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్పై ప్రశ్నతో ఈ ప్రోమో ప్రారంభమైంది. (చదవండి: Karan Johar: వాతావరణ మార్పుపై పోరాటంగా 'నయా భారత్ కా సప్నా') మీ కూతురికి డేటింగ్పై మీరిచ్చే సలహా ఏంటని గౌరీ ఖాన్ను ప్రశ్నించగా.. ఆమె నవ్వుతూ సమాధానమిచ్చింది. 'ఒకే సమయంలో ఇద్దరు అబ్బాయిలతో డేటింగ్ చేయవద్దని' సలహా ఇస్తానని నవ్వుతూ చెప్పింది. అలాగే షారుఖ్తో మీ ప్రేమకథకు ఏ సినిమా టైటిల్ను ఎంచుకుంటారు అని అడగ్గా.. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే అంటూ గౌరీ ఖాన్ నవ్వుతూ ఆన్సరిచ్చింది. అంతే కాకుండా ఈ ఎపిసోడ్లో షారుఖ్ ఖాన్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. గురువారం ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేయండి. View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar) -
‘ఆ స్టార్ హీరోతో నన్ను పోల్చడమంటే.. ఆయనను అవమానించినట్లే’
మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ కాంబినేషన్లో వచ్చిన 'సీతారామం' సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లోనే కాదు.. బాలీవుడ్లోనూ అదరగొట్టింది. ఈ సందర్భంగా హిందీ వెర్షన్ ‘సీతారామం’ సక్సెస్ మీట్లో పాల్గోన్న దుల్కర్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సీతారామం చూసిన బి-టౌన్ ప్రేక్షకులు దుల్కర్ను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్తో పోల్చుతున్నారు. ఈ క్రమంలో సక్సెస్ మీట్లో ఓ విలేకరి దీనిపై దుల్కర్ను ప్రశ్నించగా ఆసక్తికర రితీలో స్పందించారు ఆయన. షారుక్ ఖాన్ ఒక లెజెండ్ అని.. దయచేసిన తనని ఆయనతో పోల్చవద్దని అన్నారు. (చదవండి: Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ సినిమాలపై నిషేధం..!) ‘నేను షారుక్కు పెద్ద అభిమానిని. నేను చిన్నప్పుడు షారుక్ సినిమాలను చూసేవాడిని. అలా చూసిన వాటిల్లో ‘దిల్వాలే దల్హనియా లేజాయేంగే’ నాకు చాలా ఇష్టమైన మూవీ. ఆ సినిమా చాలాసార్లు చూశాను. నాకు ఎప్పుడైనా భవిష్యత్తుపై సందేహం వేసినప్పుడు నేను షారుక్ను మనసులో తలచుకుంటా. ఆయన కేవలం నటుడే కాదు ఎంతో గొప్ప వ్యక్తి. నన్ను ఆయనతో పోల్చడం నా దృష్టిలో ఆయన్ని అవమానించినట్లే. ఎందుకంటే షారుక్ లాంటి వ్యక్తి మరొకరు ఉండరు’ అంటూ దుల్కర్ తన అభిమానాన్ని చాటుకున్నారు. -
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న షారుక్ ఖాన్ కుమారుడు
సాధారణంగా స్టార్ హీరోల వారసుడు అంటే హీరోగానే ఎంట్రీ ఇస్తుంటారు. కానీ దీనికి భిన్నంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారు ఆర్యన్ ఖాన్ మాత్రం రచయితగా అరంగేట్రం చేయబోతండటం విశేషం. తనకు హీరోగా నటించాలని లేదని, తెరవెనుక తన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు నటన గురించి ఆలోచిస్తానని ఆర్యన్ ఇదివరకే చాలాసార్లు చెప్పాడు. తాజాగా ఆయన ఓ కామెడీ వెబ్సిరీస్ కోసం కథ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఈ కథ ఉంటుందట. కాగా గతంలో డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్ జైలు జీవితాన్ని గడిపిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆర్యన్ సోదరి సుహానా ఖాన్ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది. ‘ది అర్చీస్’ అనే వెబ్సిరీస్లో ఆమె నటిస్తుంది. -
సౌత్, నార్త్పై మిస్ ఇండియా సినీ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు..
Miss India Sini Shetty Tollywood Favorite Actor Is Vijay Devarakonda: ఇటీవల ముంబైలోని భారీ ఉత్సవ వేదిక ‘జియో కన్వెన్షన్ సెంటర్’లో జరిగిన ‘మిస్ ఫెమినా ఇండియా వరల్డ్ 2022’ పోటీల్లో సిని శెట్టి విజేతగా నిలిచింది. కర్నాటక మూలాలున్న ఈ ‘చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్’ విద్యార్థిని 31 రాష్ట్రాల అందగత్తెలను ఓడించి అందాల కిరీటాన్ని తన చెంతకు తెచ్చుకుంది. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి సిని శిరస్సు మీద కిరీటం ఉంచగా ఆమె అదృష్టం శాశ్వతంగా మారిపోయింది. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ 'తుళు' భామ. ''టైటిల్ గెలిచాక నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. వాటిని రీచ్ అయేందుకు ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం మిస్ వరల్డ్కు రెడీ అవుతున్నాను. ఆ పోటీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నేను దేశంలోనే వేర్వేరు ప్రాంతాలకు చెందిన అమ్మాయిలతో పోటీపడ్డాను. ప్రతి అమ్మాయికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గత రెండేళ్లుగా సౌత్ నుంచి వచ్చిన వారు కిరీటాన్ని గెలుచుకున్నారు. వచ్చే సంవత్సరం ఎవరైనా పొందొచ్చు. సౌత్, నార్త్ అనే బేధం లేకుండా ఎవరైనా మిస్ ఇండియా టైటిల్ను గెలుచుకునే అవకాశం ఉంది. చదవండి: బాలీవుడ్ హీరోలు ఆ విషయంలో భయపడుతున్నారు: అక్షయ్ కుమార్ నా తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి. అకాడమిక్గా కూడా నాకు మంచి రికార్డు ఉంది. నేను చిన్నప్పటి నుంచి హిందీ సినిమాలకు అభిమానిని. ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రాను చూసి వారిలా అవ్వాలనుకున్నాను. నాకు బాలీవుడ్లో షారుక్ ఖాన్ అంటే ఎంతో అభిమానం. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. నేను మిస్ ఇండియా పోటీలకు వెళ్తానంటే మొదట్లో నా తల్లిదండ్రులు కొంచెం ఆందోళన చెందారు. ప్రతి అమ్మాయి ఎప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి'' అని మిస్ ఇండియా సినీ శెట్టి పేర్కొంది. చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం -
వాళ్లు ఉన్నంత కాలం సినీ పరిశ్రమ మునిగిపోతుంది: డైరెక్టర్
Vivek Agnihotri Comments On Shahrukh And Salman Khan: చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ప్రస్తుతం 'ది ఢిల్లీ ఫైల్స్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న అగ్నిహోత్రి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కింగ్స్, బాద్షాలు, సుల్తాన్లు ఉన్నంత కాలం బాలీవుడ్ మునిగిపోతూనే ఉంటుంది. ప్రజల గాథలతో సినిమాలు తీస్తూ ప్రజల పరిశ్రమగా మార్చాలి. అది మాత్రమే ప్రపంచ చలనచిత్ర పరిశ్రమగా అభివృద్ధి చెందుతుంది' అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు వివేక్ అగ్నిహోత్రి. అయితే ఈ ట్వీట్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ను పరోక్షంగా విమర్శించినట్లు తెలుస్తోంది. చదవండి: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్.. యాంకర్పై ఆగ్రహం As long as Bollywood has Kings, Badshahs, Sultans, it will keep sinking. Make it people’s industry with people’s stories, it will lead the global film industry. #FACT https://t.co/msqfrb7gS3 — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) July 14, 2022 కాగా కరోనా కారణంగా ఏర్పడిన లాక్డౌన్తో సుమారు రెండేళ్లు సినీ ఇండస్ట్రీ నష్టాలు ఎదుర్కొంది. దీంతో ఓటీటీలు పుంజుకున్నాయి. ఈ క్రమంలేనే ప్రేక్షకుల అభిరుచి మారింది. ఈ మార్పుతో హిందీ ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలను తిరస్కరించారు. అదే సమయంలో ఊరమాస్ స్టైల్లో వచ్చిన దక్షిణాది చిత్రాలను మాత్రం విపరీతంగా ఆదరించారు. ఇంకా చెప్పాలంటే హిందీ చిత్రాలకంటే దక్షిణాది డబ్బింగ్ మూవీస్ ఎక్కవ కలెక్షన్లు రాబట్టాయి. ఈ పరిణామంతో బాలీవుడ్ స్టార్స్పై విమర్శలు రాజుకున్నాయి. ఈ క్రమంలోనే వివేక్ అగ్నిహోత్రి ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?.. 'ఆర్ఆర్ఆర్'పై పోర్న్ స్టార్ ట్వీట్.. నెట్టింట జోరుగా చర్చ -
షారుక్ ఖాన్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
Sharuk Khan Drops First Look Of Pathaan Celebrating 30 Years Film Industry: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ యావత్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అనేక విజయాలు, గ్లామర్ పాత్రలు, రొమాంటిక్ హీరోగా పేరు గడించిన షారుక్ ఖాన్ 'కింగ్ ఖాన్'గా మన్ననలు పొందాడు. ఈ బాలీవుడ్ బాద్షా సినీ ప్రయాణం ప్రారంభమై నేటితో (జూన్ 25) 30 ఏళ్లు పూర్తయింది. 1992 జూన్ 25న విడుదలైన 'దీవానా' సినిమాతో షారుక్ ఖాన్ హీరోగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఒక్కో సినిమాతో తన స్టార్డమ్ పెంచుకున్నాడు. ఇక షారుక్, కాజల్ రొమాంటిక్ లవ్ ట్రాక్ 'దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే'తో ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు ప్రదర్శితమైన మూవీగా రికార్డు సాధించింది. ఇదిలా ఉంటే షారుక్ ఖాన్ తన 30 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. షారుక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'పఠాన్' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ వీడియోలో చేతిలో గన్తో, చేతికి బేడీలతో ఇంటెన్సివ్ లుక్లో ఆకట్టుకుంటున్న షారుక్ను చూడొచ్చు. ఈ పోస్టర్ రిలీజైన అతి తక్కువ సమయంలోనే నెట్టింట షేక్ చేస్తోంది. కాగా పఠాన్ మూవీలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కూడా కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 25, 2023న గ్రాండ్గా విడుదల కానుంది. (చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ?) 'పఠాన్'తోపాటు షారుక్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో 'జవాన్' సినిమా కూడా చేస్తున్నాడు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించనుంది. రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించే 'డంకీ'లోనూ నటించనున్నాడు. ఇవేకాకుండా మాధవన్ 'రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్', అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్ధా', రణ్బీర్ కపూర్ 'బ్రహ్మాస్త్ర', సల్మాన్ ఖాన్ 'టైగర్-3' చిత్రాల్లో కింగ్ ఖాన్ కెమియో ఇవ్వనున్నట్లు సమాచారం. (చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) -
ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్
Sathyaraj About His Role In Chennai Express Movie: దక్షిణాది ప్రముఖ నటుల్లో సత్యరాజ్ ఒకరు. దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కించిన బాహుబాలితో కట్టప్పగా వరల్డ్ వైడ్గా పాపులర్ అయ్యారు. కథ, పాత్ర నచ్చితే చాలు అందులో ఇమిడిపోతారు. ఎలాంటి సన్నివేశాలకైన వెనుకాడరు. అలాంటి ఆయన పాత్ర నచ్చకపోయిన ఓ మూవీ ఒప్పుకున్నారట. కేవలం అందులోని హీరో కోసమే ఆ పాత్ర చేశానని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కట్టప్ప. 'చెన్నై ఎక్స్ప్రెస్లో పాత్ర కోసం చిత్రబృందం నన్ను సంప్రదించింది. కానీ నాకు ఆ పాత్ర గొప్పదిగా అనిపించలేదు. ఇదే విషయాన్ని షారుక్, డైరెక్టర్ రోహిత్ శెట్టికి చెప్పాను. కానీ ఫైనల్గా షారుక్ ఖాన్పై అభిమానంతో ఆ మూవీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే షారుక్ అంటే నాకెప్పటి నుంచో అభిమానం. ఆయన నటించిన దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే ఎన్నోసార్లు చూశా. అందులో షారుక్ నటన నాకెంతో నచ్చింది. అందుకే ఆయనతో నటించాలన్న ఉద్దేశంతో ఆ సినిమా ఒప్పుకున్నా.' అని సత్యరాజ్ తెలిపారు. కాగా యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కించిన 'చెన్నై ఎక్స్ప్రెస్' 2013లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో హీరోయిన్ దీపిక పదుకొణె తండ్రి పాత్రలో లోకల్ మాఫియా నాయకుడిగా సత్యరాజ్ నటించారు. -
వందల కోట్లకు షారుక్ ఖాన్ సినిమా డిజిటల్ రైట్స్..
Shahrukh Khan Pathan OTT Rights Sold Worth 200 Crores: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ వెండితెరపై సందడి చేసి సుమారు మూడేళ్లు కావొస్తుంది. ఆయన మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ 'పఠాన్' మూవీతో వస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. షారుక్తోపాటు జాన్ అబ్రహం, దీపికా పదుకొణె నటిస్తున్న ఈ చిత్రం జనవరి 25, 2023న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్కు ముందే ఈ మూవీ భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్ కొనుగోలైంది. ఈ సినిమా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలీంస్ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నుంచి ఫ్యాన్సీ అమౌంట్ అందుకుందని సమాచారం. 'పఠాన్' చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 200 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా 'పఠాన్' చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కనిపించనున్నాడని టాక్. 'జీరో' సినిమా తర్వాత షారుక్ నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఎందుకంటే ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో వచ్చిన 'జీరో' మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో 'పఠాన్'పై షారుక్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. చదవండి: ఆఖరికి పోలీసులు కూడా వదల్లేదు: షారుక్ ఖాన్ జిరాక్స్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వందల కోట్ల భవంతిలో షారుఖ్.. ట్రెండింగ్లో ఇంటి నేమ్ ప్లేట్
Shahrukh Khan Luxurious Bungalow Mannat Name Plate Trending: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కు సినీ ఇండస్ట్రీలో విపరీతమైన అభిమాన గళం ఉంది. వెండితెరపై ఆయన సినిమా వస్తుందంటే వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. షారుఖ్ చేస్తున్న సినిమాలకు సంబంధించి ఎలాంటి ఫొటో వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతూ ట్రెండింగ్లో దూసుకుపోతుంది. తాజాగా మరోసారి షారుఖ్ ఖాన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఇందుకు కారణం షారుఖ్ ఖాన్ తన ఇంటి నేమ్ ప్లేట్ మార్చడమే. షారుఖ్ ఖాన్కు ముంబైలోని బాంద్రాలో భవంతి ఉన్న విషయం తెలిసిందే. తన అభిరుచికి తగినట్లుగా ఈ ఇల్లును మలుచుకున్నాడు. ఈ ఇంటి ఖరీదు సుమారు రూ. 200 కోట్లు ఉంటుంది. ఈ ఇంటికి ఆయన 'మన్నత్' అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పటివరకూ ఈ ఇంటి నేమ్ ప్లేట్ను చాలా సార్లు మార్చాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కొత్త డిజైన్తో మన్నత్ నేమ్ ప్లేట్ను మార్చాడు షారుఖ్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో దర్శనమిచ్చాయి. దీంతో ఒక్కసారిగా వైరల్గా మారాయి. ఈ ఫొటోలపై షారుఖ్ అభిమానులు తమదైన శైలీలో కామెంట్లు పెడుతున్నారు. 'ఈ డిజైన్ ఎప్పటికీ ఐకానిక్గా ఉంటుంది', 'మన్నత్ స్టార్డమ్, ప్రేమ, భావోద్వేగం, అభిరుచి, కృషి, ఇంకా అంకితభావానికి చిహ్నం', 'దేవుడి స్వర్గం. షారుఖ్ ఖాన్ ఇంటి నేమ్ ప్లేట్ కూడా ట్రెండింగ్లో ఉంటుంది.' అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఈ ఇంటిలో 2001 నుంచి షారుఖ్ ఖాన్, అతని కుటుంబం నివాసం ఉంటున్నారు. చదవండి: హీరోగా కాదు.. అలా ఎంట్రీ ఇస్తున్న షారుఖ్ ఖాన్ కొడుకు This design will be forever iconic. Simple, unassuming and classy, just like you @iamsrk. Not a fan of the new one to be honest. #Mannat pic.twitter.com/Nbq8Nnrah6 — Samina ✨ (@SRKsSamina_) April 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హీరోగా కాదు.. అలా ఎంట్రీ ఇస్తున్న షారుఖ్ ఖాన్ కొడుకు
Aryan Khan Bollywood Debut As Director To A Web Series: బాలీవుడ్ బాద్షా కుమారుడు ఆర్యన్ ఖాన్ వెండితెరకు పరిచయం కానున్నాడు. ఆర్యన్ హీరోగా ఏదో ఒక సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడని ఇప్పటివరకు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆర్యన్ హీరోగా ఎంట్రీ ఇవ్వకుండా కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. బాలీవుడ్కు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయం కానున్నాడని ఓ ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది. ఆర్యన్ ఖాన్ ఒక వెబ్ సిరీస్ను డైరెక్ట్ చేయనున్నాడట. దానికి కథను కూడా ఆర్యన్ ఖాన్ అందించాడని సమాచారం. ఈ వెబ్ సిరీస్ షారుఖ్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన టెస్ట్ షూట్ను ముంబైలోని ఓ స్టూడియోలో జరిపినట్లు తెలుస్తోంది. ఈ టెస్ట్ షూట్కు ఆర్యన్ ఖాన్ పూర్తి బాధ్యతను తీసుకున్నాడట. చిత్రీకరణ ప్రారంభించడానికి ముందే ప్రతి ఒక్కరికీ ఈ ప్రాజెక్ట్పై అవగాహన ఉండాలనేది ఆర్యన్ ఆలోచనగా చెబుతున్నారు. అందుకే ముందుగా ఏప్రిల్ 8, 9 తేదిల్లో టెస్ట్ షూట్ నిర్వహించారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందట. చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. కీలక సాక్షి మృతి ఆర్యన్ ఖాన్కు తనలా హీరో కావాలనే ఆలోచిన లేదని, సినిమా నిర్మాణంలోని వివిధ అంశాలు తనకు నచ్చేవని ఇదివరకూ పలుమార్లు షారుఖ్ ఖాన్ తెలిపాడు. ఇక షారుఖ్ ఖాన్ రెండో సంతానం, కుమార్తె సుహానా ఖాన్ ఓ వెబ్ సిరీస్తో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది. నెట్ఫ్లిక్స్లో విడుదలయ్యే ఈ వెబ్ సిరీస్కు జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అర్చీస్ కామిక్ ఆధారంగా తెరకెక్కనుంది. చదవండి: కారులో ‘సీక్రెట్ ఫ్రెండ్’తో అడ్డంగా బుక్కైన స్టార్ హీరో కూతురు -
షారుఖ్, అక్షయ్, ప్రియాంక చోప్రా అంతా ఫెయిల్యూర్స్.. కంగనా షాకింగ్ కామెంట్స్
Kangana Ranaut Says They Are Failures Of Bollywood Stars: బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలతో కాంట్రవర్సీ క్వీన్గా పేరు తెచ్చుకుంది. ఏ అంశంపైనైనా తనదైనా శైలీలో సూటిగా సుత్తి లేకుండా, ఎలాంటి భయం లేకుండా విమర్శలను సంధిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమె కూడా పలు విమర్శలపాలైంది. ఎలాంటి సంకోచం లేకుండా తనకు అనిపించింది చెప్పడంతో అభిమానులను కూడా సంపాదించుకుంది ఈ బ్యూటీ. కంగనా ప్రస్తుతం కాంట్రవర్సీ రియాలిటీ షో లాకప్కు హోస్ట్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యాఖ్యాతగా వ్యవహరించడంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ స్టార్స్ ఫెయిల్యూర్ అంటూ షాకింగ్కు గురిచేసింది. క్రమక్రమంగా 'లాకప్' షోకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇటీవలే ఈ షో 200 మిలియన్ వ్యూస్ సాధించింది. దీంతో కంగనా రనౌత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సంతోషంతోనే దర్శకనిర్మాత కరణ్ జోహార్ను ఉద్దేశిస్తూ 'నువ్ ఏడిచే రోజు వచ్చేసింది' అంటూ షాకింగ్ కామెంట్ చేసిన కంగనా తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. 'బాలీవుడ్లో షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా, రణ్వీర్ సింగ్ వంటి చాలామంది తారలు నటనలో విజయవంతమయ్యారు. కానీ హోస్ట్గా వ్యవహరించడంలో మాత్రం పూర్తిగా ఫెయిలయ్యారు. వారంతా ఫెయిల్యూర్ హోస్ట్స్. ఒక అమితాబ్ బచ్చన్ జీ, సల్మాన్ ఖాన్ జీ, కంగనా రనౌత్ మాత్రమే హోస్ట్గా కూడా సక్సెస్ అయ్యారు. ఇలా సక్సెస్ కావడం ఎంతో సంతోషంగా ఉంది.' అని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది కంగనా. అంతేకాకుండా 'అసూయ పడే ఈ సినిమా మాఫియా నన్ను, నా షోను అప్రతిష్ట పాలు చేయడానికి చూస్తున్నారు. కానీ అదివారివల్ల కాదు. ఎందుకంటే నన్ను, నా షోను నేను రక్షించుకుంటాను. అలాగే నేను ఇతరులకోసం నిలబడితేనే నాకోసం నేను నిలబడగలను. ఈతరం జనరేషన్లో హోస్ట్గా నేను మాత్రమే విజయవంతం కావడం అద్భుతంగా ( చాలా సంతోషంగా) ఉంది.' అని చెప్పుకొచ్చింది ఈ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్. ఈ పోస్ట్ కాస్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరి ఈ పోస్ట్పైనా ఎవరైనా స్పందిస్తారో చూడాలి. చదవండి: నువ్ ఏడిచే రోజు వచ్చేసింది.. కరణ్ జోహార్పై కంగనా కామెంట్స్ -
అసభ్యకర సంజ్ఞతో స్టార్ హీరోయిన్ ఫైర్, పక్కనే షారుఖ్.. ఫోటో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో దీపికా పదుకొణె ఒకరు. పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ భామ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ స్పెయిన్లో జరుగుతోంది. అక్కడ దీపికా పదుకొణె, షారుఖ్లకు సంబంధించిన కీలక సన్నీవేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ సంబంధించిన ఫోటోలు లీకైన విషయం తెలిసిందే. స్పెయిన్లో బహిర్గత ప్రదేశంలోనే షూటింగ్ జరగడంతో.. అక్కడి మీడియా దీపికా ఫోటోలను క్లిక్ మనిపించింది. అవి కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్గా మారాయి. అందులో దీపికా లోదుస్తులు ధరించి, హాట్గా కనిపించడంతో.. నెటిజన్స్ నెగెటివ్ కామెంట్స్ చేశారు. దీంతో దీపికా మీడియాపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలు లీకైన మరుసటి రోజు షూటింగ్ స్పాట్కి వచ్చిన మీడియాపై దీపికా ఫైర్ అయిందట. మిడిల్ ఫింగర్ని చూపిస్తూ.. తన కోపాన్ని వెల్లగక్కింనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీపిక మిడిల్ ఫింగర్ చూపిస్తున్ననప్పుడు షారుఖ్ పక్కనే ఉండడం గమనార్హం. దీపికా చేసిన పనికి నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సెట్ నుంచి ఫోటోలు లీకవ్వడం సహజం.. దానికే దీపికా ఇలా రెచ్చిపోవాలా? ఎంత పొగరు? అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే దీపికా నిజంగానే మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిందా? లేదా షూటింగ్లో భాగంగా అలా చేసిందా అనేది మాత్రం తెలియరాలేదు. Deepika Padukone to all the Bhakts & SRK haters :#Pathaan pic.twitter.com/DwSboWq8NT — Jagatjit (@iamJagatjit45) March 20, 2022 -
బాడీగార్డ్కు అత్యధిక జీతం ఇస్తున్న హీరో ఎవరో తెలుసా ?
Bollywood Celebrities And Their Bodyguards Salaries: సినిమాల్లో హీరోయిన్స్ తమ అందచందాలతో, గ్లామర్తో కట్టిపడేస్తుంటారు. అందుకే వారి వెంట విలన్లు వెంటపడుతుంటారు. ఆ విలన్ల నుంచి కాపాడుతూ హీరోలు ఎప్పుడూ హీరోయిన్లను ప్రొటెక్ట్ చేస్తుంటారు. ఇది సినిమా వరకే. మరీ రియల్ లైఫ్లో.. నిజ జీవితంలో హీరోయిన్లను ప్రతీక్షణం కాపాడేందుకు హీరోలకు బదులు బాడీగార్డ్లు ఉంటారు. అభిమానులు సెల్ఫీలు తీసుకునే దగ్గరి నుంచి పెద్ద పెద్ద గుంపుల్లో ఆకతాయిలు చేసే అల్లరి పనుల వరకు వారి వెంట ఉండి ప్రొటెక్ట్ చేస్తారు. హీరోయిన్లే కాదు హీరోలు సైతం తమ రక్షణార్థం బాడీగార్డ్లను పెట్టుకుంటారు. బాడీగార్డ్లను ఊరికే పెట్టుకోరుగా.. వారికి సాలరీస్ కూడా ఇవ్వాలి. ప్రస్తుతం బాలీవుడ్ హీరోహీరోయిన్ల బాడిగార్డ్స్ జీతాలు హాట్ టాపిక్గా మారాయి. ఈ హీరోహీరోయిన్లు వారి బాడీగార్డ్స్కు ఏకంకా కోట్లలోనే సాలరీస్ ఇస్తున్నారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దామా. 1. కంగనా రనౌత్-కుమార్ (90 లక్షలు) 2. దీపికా పదుకొణె-జలాల్ (కోటి) 3. కత్రీనా కైఫ్-దీపక్ సింగ్ (కోటి) 4. అనుష్క శర్మ-ప్రకాష్ సింగ్ (1.2 కోట్లు) 5. అక్షయ్ కుమార్-శ్రేయసే తేలే (1.20 కోట్లు) 6. అమితాబ్ బచ్చన్-జితేందర్ షిండే (1.5 కోట్లు) 7. సల్మాన్ ఖాన్- షెరా (2 కోట్లు) 8. అమీర్ ఖాన్- యువరాజ్గోర్పడే (2 కోట్లు) 9. షారుక్ ఖాన్ -రవి సింగ్ (2.6 కోట్లు) -
18 ఏళ్లప్పుడు దీపికా పదుకొణెకు వచ్చిన చెత్త సలహా అదేనట..
Deepika Padukone Reveals She Get Worst Advice At Her 18: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె తనదైన నటన, అందంతో ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్తో బీటౌన్లో పాపులర్ హీరోయిన్గా స్టార్డమ్ తెచ్చుకుంది. అయితే ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో తనకు వచ్చిన చెత్త, ఉత్తమ సలహాలను గుర్తుచేసుకుంది. చెత్త సలహా గురించి చెబుతూ 'నా 18 ఏళ్ల వయసులో నన్ను ఒకరు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేయించుకోండి అన్నారు. అయితే నేను దాన్ని సీరియస్గా తీసుకోనంత పరిణితిగా ఆలోచించా. అప్పుడే సున్నితమైన అంశాలపై పరిణితితో ఎలా ఆలోచించా అని నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.' అని చెప్పుకొచ్చింది. ఇక తనకు వచ్చిన ఉత్తమ సలహా గురించి 'బాలీవుడ్లో నా మొదటి సినిమా షారుఖ్ ఖాన్కు జంటగా నటించిన ఓం శాంతి ఓం. షూటింగ్ టైంలో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆయన మంచి సలహాలు కూడా ఇస్తుంటారు. ఎప్పుడైనా సరే నీకు మంచి సమయాన్ని ఇచ్చే వ్యక్తులతోనే పనిచేయు. ఎందుకంటే ఒక పని కానీ, ఒక సినిమా కానీ చేస్తున్నావంటే అందులోనే నీ జీవితాన్ని గడుపుతావు. అవే జ్ఞాపకాలవుతాయి. అనుభవాలను ఇస్తాయి. అందుకే పనిచేసేటప్పుడూ చుట్టు ఉండే వ్యక్తులు కూడా ముఖ్యమే' అని దీపికా తెలిపింది. ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమాలో దీపికా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
'ఏడాది కిందట అర్హత లేదు.. ఇప్పుడు మాత్రం సిద్ధం'
టీమిండియా జెర్సీ ధరించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తమిళనాడు యువ ఆటగాడు షారుఖ్ ఖాన్ పేర్కొన్నాడు. వెస్టిండీస్తో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్కు షారుఖ్ ఖాన్ స్టాండ్బై ప్లేయర్గా ఎంపికయ్యాడు. ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న వేళ షారుఖ్ ఖాన్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ''నా ప్రదర్శనతో ఎట్టకేలకు సెలక్టర్ల దృష్టిలో పడ్డాను. టీమిండియాలోకి రావడం ఎలా ఉందని సంవత్సరం క్రితం అడుగుంటే.. నేనప్పటికి సిద్ధంగా లేను కాబట్టి అర్హుడిని కాదు అని చెప్తాను. అదే ప్రశ్న ఇప్పుడు వేస్తే మాత్రం.. నేను టీమిండియా జెర్సీ ధరించడానికి సిద్ధంగా ఉన్నా. ధోని నా అభిమాన ప్లేయర్.. అతనిలా మంచి ఫినిషర్ కావాలనేదే నా లక్ష్యం'' అని షారుఖ్ చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2022 Auction: ధోని దృష్టికి జూనియర్ 'మలింగ'.. సీఎస్కే దక్కించుకోనుందా! ఇక తమిళనాడు యంగ్ ప్లేయర్ షారుఖ్ ఖాన్ సంవత్సరం క్రితం వరకు పెద్దగా పరిచయం లేని పేరు. కానీ ఐపీఎల్ 2021 సీజన్కు సంబంధించి జరిగిన వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 5.25 కోట్లకు కొనుగోలు చేసి ఆశ్యర్యపరిచింది. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున 11 మ్యాచ్ల్లో 153 పరుగులు సాధించాడు. ఆ తర్వాత జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీని తమిళనాడు గెలవడంతో కీలకపాత్ర పోషించాడు. ఒక మ్యాచ్లో సెంచరీతో ఆకట్టుకున్న షారుఖ్ ఖాన్.. కీలకమైన ఫైనల్లో 15 బంతుల్లో 33 పరుగులు చేసి తనదైన ఫినిషింగ్ టచ్తో జట్టుకు టైటిల్ అందించాడు. ఈ ఇన్నింగ్స్తోనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన షారుఖ్ ఖాన్.. విండీస్తో సిరీస్కు స్టాండ్బైగా ఎంపికయ్యాడు. షారుఖ్తో పాటు ఆర్. సాయికిషోర్ కూడా ఉన్నాడు. ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగావేలంలో షారుఖ్ఖాన్కు మంచి ధర పలికే అవకాశం ఉంది. అతన్ని దక్కించుకోవడానికి సీఎస్కే, ఆర్సీబీ ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాయి. చదవండి: Daryl Mitchell: ఆ ఒక్క నిర్ణయం.. ధోని లాంటి దిగ్గజాల సరసన నిలబెట్టింది -
Vijay Hazare Trophy Final: వారెవ్వా.. డీకే సెంచరీ... షారుక్ 21 బంతుల్లో 42!
Vijay Hazare Trophy Final HP Vs TN- Dinesh Karthik Century: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో తమిళనాడు బ్యాటర్ దినేశ్ కార్తిక్ అదరగొట్టాడు. 103 బంతుల్లో 116 పరుగులు సాధించి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును ఊపిరినిచ్చి ప్రత్యర్థికి గట్టి సవాల్ విసరడంలో తన వంతు పాత్ర పోషించాడు. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ దేశవాళీ టోర్నమెంట్ తుదిపోరులో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది హిమాచల్ ప్రదేశ్ జట్టు. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన తమిళనాడుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు అపరాజిత్(2 పరుగులు), జగదీశన్(9) సహా సాయి కిషోర్(18), అశ్విన్(7) ఘోరంగా విఫలమయ్యారు. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తిక్ అద్భుతమైన సెంచరీతో స్కోరు బోర్డును పరిగెత్తించాడు. అతడికి తోడుగా ఇంద్రజిత్ సైతం 80 పరుగులతో రాణించాడు. ఇక షారుఖ్ ఖాన్ సైతం 21 బంతుల్లోనే 42 పరుగులు సాధించి సత్తా చాటాడు. ఈ క్రమంలో తమిళనాడు 10 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో పంకజ్ జైస్వాల్కు అత్యధికంగా నాలుగు వికెట్లు దక్కాయి. 💯 for @DineshKarthik! 👏 👏 What a knock this has been from the Tamil Nadu veteran! 🙌 🙌 #HPvTN #VijayHazareTrophy #Final Follow the match ▶️ https://t.co/QdnEKxJB58 pic.twitter.com/8YCXG5aQIy — BCCI Domestic (@BCCIdomestic) December 26, 2021 -
పాపం ప్రశాంత్ చోప్రా 99 అవుట్.. షారుఖ్ 79 నాటౌట్... సెమీస్లో ఆ రెండు జట్లు
Vijay Hazare Trophy: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ జట్లు సెమీఫైనల్లో ప్రవేశించాయి. క్వార్టర్ ఫైనల్స్లో తమిళనాడు 151 పరుగుల తేడాతో కర్ణాటకపై... హిమాచల్ ప్రదేశ్ ఐదు వికెట్లతో ఉత్తర ప్రదేశ్పై గెలిచాయి. కర్ణాటకతో మ్యాచ్లో తొలుత తమిళనాడు 50 ఓవర్లలో 8 వికెట్లకు 354 పరుగులు చేసింది. జగదీశన్ (102; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. షారుఖ్ ఖాన్ (39 బంతుల్లో 79 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఛేదనలో కర్ణాటక 39 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. మరో క్వార్టర్ ఫైనల్లో ఉత్తర ప్రదేశ్ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని హిమాచల్ 45.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రశాంత్ చోప్రా (99; 10 ఫోర్లు, 2 సిక్స్లు), హిమాచల్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. చదవండి: ఐపీఎల్-2022కు స్టార్ బౌలర్ దూరం! WHAT. A. WIN! 👍 👍 The @rishid100-led Himachal Pradesh beat Uttar Pradesh by 5 wickets in the #QF1 of the #VijayHazareTrophy & seal a place in the semifinals. 👏 👏 #HPvUP Scorecard ▶️ https://t.co/gXfyqMBD2N pic.twitter.com/MW6Yl0XYkw — BCCI Domestic (@BCCIdomestic) December 21, 2021 -
39 బంతుల్లో 79.. పంజాబ్ కింగ్స్ వదులుకొని తప్పుచేసింది
విజయ్ హజారే ట్రోఫీ 2021-22లో భాగంగా తమిళనాడు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. 355 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక 39 ఓవర్లలో 203 పరుగులకే కుప్పకూలి 151 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన తమిళనాడు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. ఓపెనర్ ఎన్ జగదీషన్ (102 పరుగులు) సెంచరీ సాధించగా.. చివర్లో షారుక్ ఖాన్ కీలక ఇన్నింగ్స్తో మెరిశాడు.39 బంతుల్లోనే 79 పరుగులు చేసిన షారుక్ ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. చదవండి: LPL 2021: ఆమిర్.. ఎక్కడున్నా ఇవే కవ్వింపు చర్యలా! తాజాగా షారుక్ ప్రదర్శనపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభిస్తన్నాయి. అయితే పంజాబ్ కింగ్స్ మాత్రం తెగ బాధపడిపోతుంది. ఎందుకంటే ఇటీవలే ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ రిటైన్ జాబితాలో షారుక్ ఖాన్కు అవకాశం లభించలేదు. కానీ షారుక్ ఖాన్ మాత్రం విజయ్ హజారే ట్రోఫీలో వరుస అర్థశతకాలతో తన విలువేంటో చూపించాడు. షారుక్ ఖాన్ లాంటి యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ను వదులుకొని పంజాబ్ కింగ్స్ తప్పుచేసిందని క్రికెట్ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఇక ఫిబ్రవరిలో జరగనున్న మెగా వేలంలో షారుక్ ఖాన్ను దక్కించుకోవడానికి ఆయా ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశం ఉంది. చదవండి: Vijay Hazare Trophy 2021: జట్టు మొత్తం స్కోరు 200.. ఒక్కడే 109 బాదాడు -
అతడే నా ఫేవరెట్ హీరో, అది జీవితంలో మర్చిపోలేను
Bigg Boss 5 VJ Sunny Experience With Star Hero: బుల్లితెర హిట్ షో బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ విజయవంతంగా ప్రసారమవుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ప్రకారమైతే సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్లలో ఒకరు విజేతగా నిలుస్తారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పోటీ షణ్ను, సన్నీల మధ్యే ఉంటుందని మెజారిటీ నెటిజన్లు విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే షణ్ను, సన్నీ ఇద్దరూ వేర్వేరు స్వభావం కలవారు. షణ్ను సైలెంట్ అయితే సన్నీ వయొలెంట్.. అతడు మైండ్ గేమ్లో ఎక్స్పర్ట్ అయితే సన్నీ ఫిజికల్ గేమ్లో ఎక్స్పర్ట్. ఇలా ఒక్కొక్కరు ఒక్కోదాంట్లో ముందున్నారు. షణ్ముఖ్ ఫేవరెట్ హీరో సూర్య అని మనందరికీ తెలుసు. మరి సన్నీ ఫేవరెట్ ఎవరో తెలుసా? బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అట! 'షారుక్ ఖాన్ను వ్యక్తిగతంగా కూడా చాలా ఇష్టపడతాను. జర్నలిస్టుగా ఉన్నప్పుడే ఆయనను కలిశాను. ఒక స్టార్ అన్న ఫీలింగ్ లేకుండా అందరితో కలిసిపోతారు. డాన్ 2 ప్రమోషన్స్ నేను వెనకుండి నడిపించాను. ఆ విషయం ఆయనకు కూడా తెలీదు. ఉదయం నుంచి ఆయన వెనకాలే ఉన్నా.. ఆరోజు ఆయన వెళ్లిపోతుంటే భాయ్.. ఏక్ ఫొటో అని గట్టిగా అడిగా.. అంత జనంలోనూ ఆయన వెనక్కు వచ్చి నవ్వుతూ నాతో ఫొటో దిగారు. అది జీవితంలో మర్చిపోలేను' అని చెప్పుకొచ్చాడు సన్నీ. -
‘ఒకే ఫ్రేమ్లో 3 లెజెండ్స్.. కేటీఆర్ చాలా యంగ్గా ఉన్నారు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆపదలో ఉన్నామని ఎవరైనా వేడుకుంటే వెంటనే స్పందిస్తుంటారు. సమస్యలు తెలుసుకొని వారికి కావ్సాలిన సాయాన్ని అందిస్తారు. ప్రధానంగా వైద్య సేవలు కావాల్సిన వారి షిషయంలో తక్షణం రెస్పాండ్ అవుతారు. అలాగే నెటిజన్ల అడిగే పలు ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం ఇస్తుంటారు. చదవండి: MLC Elections: విఠల్ ఏకగ్రీవానికి టీఆర్ఎస్ విఫలయత్నం.. ‘విత్డ్రా’మా.. వివాదం ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్ కృష్ణ.. తెలంగాణ మంత్రి కేటీఆర్, షారుక్ ఖాన్, సచిన్లో కలిసి దిగిన ఫోటోను ట్విటర్లో పోస్టు చేశాడు. ఇందులో ముగ్గురు వరుసగా సెల్ఫీకి పొజిచ్చారు. అయితే ఇది ఎప్పుడు దిగారో తెలియదు కానీ దీనిని పోస్టు చేస్తూ.. ‘పాత ఫోటో, ముగ్గురు స్టార్స్’ అంటూ పేర్కొన్నారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. నాకు ఇష్టమైన ఫోటోల్లో ఇది ఒకటి అంటూ రీట్వీట్ చేశారు. కాగా దీనిపై నెటిజన్లు సైతం స్పందిస్తున్నారు. ‘సూపర్ ఫోటో. ఒకే ఫ్రేమ్లో ముగ్గురు లెజెండ్లు అంటూ కామెంట్చేస్తున్నారు. ముగ్గురిలో షారుక్, సచిన్ కంటే, కేటీఆర్ యంగ్గా కనిపిస్తున్నారు’ అన ప్రశంసిస్తున్నారు. చదవండి: మల్లాపూర్: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్ One of my favourite pic https://t.co/94YohQ1A8R — KTR (@KTRTRS) November 26, 2021 -
SMAT 2021 Winner Tamil Nadu: తమిళనాడు తడాఖా.. మూడోసారి
Syed Mushtaq Ali Trophy 2021 Final: Tamil Nadu Won Their 3rd Syed Mushtaq Ali Trophy Title: దేశవాళీ టి20 క్రికెట్లో తమిళనాడు జట్టు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. సోమవారం ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో తమిళనాడు జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన తమిళనాడు ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో కర్ణాటక జట్టును ఓడించింది. తద్వారా 2019 ఫైనల్ పోరులో కర్ణాటక చేతిలో ఒక పరుగు తేడాతో ఎదురైన ఓటమికి ఈ గెలుపుతో తమిళనాడు ప్రతీకారం తీర్చుకుంది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు సరిగ్గా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి గెలిచింది. షారుఖ్ ఖాన్ (15 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్లు), సాయికిశోర్ (3 బంతుల్లో 6 నాటౌట్; 1 ఫోర్) తమిళనాడు గెలుపులో కీలకపాత్ర పోషించారు. తమిళనాడు విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు అవసరమయ్యాయి. కర్ణాటక బౌలర్ ప్రతీక్ జైన్ ఆఖరి ఓవర్ వేసేందుకు వచ్చాడు. తొలి బంతికి సాయికిశోర్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత ప్రతీక్ రెండు వైడ్లు వేయడంతోపాటు ఐదు పరుగులు ఇచ్చాడు. దాంతో తమిళనాడు విజయసమీకరణం ఆఖరి బంతికి ఐదు పరుగులుగా మారింది. ప్రతీక్ వేసిన ఆఖరి బంతిని షారుఖ్ ఖాన్ డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్గా మలిచి తమిళనాడుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్కు దిగిన కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు సాధించింది. ఓపెనర్ రోహన్ కదమ్ ‘డకౌట్’ కాగా... మనీశ్ పాండే (15 బంతుల్లో 13; 2 ఫోర్లు), కరుణ్ నాయర్ (14 బంతుల్లో 18; 2 ఫోర్లు) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. చివర్లో అభినవ్ మనోహర్ (37 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్లు), ప్రవీణ్ దూబే (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), సుచిత్ (7 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో కర్ణాటక స్కోరు 150 పరుగులు దాటింది. తమిళనాడు బౌలర్లలో సాయికిశోర్ (3/12) రాణించాడు. 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు ఒకదశలో 17.1 ఓవర్లలో 116 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. గెలుపు కోసం 17 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన దశలో షారుఖ్ సూపర్ ఇన్నింగ్స్తో తమ జట్టును గెలిపించాడు. ► ముస్తాక్ అలీ ట్రోఫీని అత్యధికంగా మూడుసార్లు గెలిచిన జట్టుగా తమిళనాడు గుర్తింపు పొందింది. 2006–07 సీజన్లో, 2020– 2021 సీజన్లోనూ తమిళనాడు చాంపియన్గా నిలిచింది. బరోడా, గుజరాత్, కర్ణాటక జట్లు రెండుసార్లు చొప్పున ముస్తాక్ అలీ ట్రోఫీని సాధించాయి. ► గుర్తింపు పొందిన టి20 క్రికెట్ టోర్నీ ఫైనల్లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి టైటిల్ సాధించిన రెండో జట్టు తమిళనాడు. బంగ్లాదేశ్తో జరిగిన 2018 నిదాహాస్ ట్రోఫీ ఫైనల్లో దినేశ్ కార్తీక్ చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్ను గెలిపించాడు. Sensational Shahrukh! 💪 💪 Sit back & relive this @shahrukh_35 blitz which powered Tamil Nadu to #SyedMushtaqAliT20 title triumph. 🏆 👏 #TNvKAR #Final Watch his knock 🎥 ⬇️https://t.co/6wa9fwKkzu pic.twitter.com/evxBiUdETk — BCCI Domestic (@BCCIdomestic) November 22, 2021 -
కొత్త బాడీగార్డ్ కావాలంటున్న బాలీవుడ్ బాద్షా.. కారణం ఇదే
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. ఈ డిసెంబరులో తన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అక్టోబర్ 3న అరెస్ట్ చేసింది. దీంతో షారుఖ్ తన మూవీ షూట్లకు బ్రేక్ ఇచ్చాడు. కుమారుడి అరెస్టుతో అతని కుటుంబంతో కలిసి ముంబై తిరిగి రాక తప్పలేదు. అనేక పరిణామల తర్వాత అక్టోబర్ 28న ఆర్యన్కు బెయిల్ రావడంతో షారుఖ్ ఊపిరిపీల్చుకున్నాడు. దీంతో మళ్లీ బాద్షా పనిలో నిమగ్నమయ్యేముందు కుటుంబంతో కొంత సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆర్యన్ కోసం షారుఖ్ కొన్ని మార్పులు చేశారు. ఆర్యన్కు ఒక నమ్మదగిన బాడీగార్డ్ను నియమించాలను చూస్తున్నారని సమాచారం. చాలా కాలం పాటు తనతో ఉండి, తన కుటుంబంలో వ్యక్తిగా భావించే షారుఖ్ బాడీగార్డ్ రవి సింగ్ను ఆర్యన్తో ముంబైలో ఉండమని అడిగారట. ప్రస్తుతం తన కోసం కొత్త బాడీగార్డును నియమించుకోవాలని చూస్తున్నారట షారుఖ్. బెయిల్ షరతుల ప్రకారం ఆర్యన్ ప్రతి శుక్రవారం ఎన్సీబీ కార్యాలయంలో హాజరవ్వాలి. కేసు దర్యాప్తు చేస్తున్న కొత్త బృందంతో తరచుగా సమన్లు రావొచ్చు. ఇలాంటి సందర్భంలో ఆర్యన్ వెంట షారుఖ్కు తెలిసిన, నమ్మదగిన వ్యక్తి ఉండటం ఉత్తమమని భావించారు. ముందుగా షారుఖ్ పఠాన్ సినిమా షెడ్యూల్ కోసం స్పెయిన్ వెళ్లాల్సి ఉంది. అన్ని సక్రమంగా జరిగితే వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమవుతుంది. షారుఖ్ ఖాన్ పఠాన్లో జాన్ అబ్రహం, దీపికా పదుకొనేతో కలిసి నటించనున్నారు. అలాగే అట్లీ తదుపరి చిత్రం కూడా చేయనున్నారు. -
DDLJ: 26 ఏళ్ల తర్వాత.. మళ్లీ ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’
షారుక్ ఖాన్, కాజోల్ జంటగా ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’(డీడీఎల్జే) చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. 1995లో విడుదలైన ఈ క్లాసిక్ను మళ్లీ డైరెక్ట్ చేయనున్నారు ఆదిత్య చోప్రా. కానీ ఇది రీమేక్ కాదు.. సీక్వెలూ కాదు. ఇంగ్లిష్ ప్రేక్షకుల కోసం ఆదిత్య చోప్రా బ్రాడ్ వే (రంగస్థలం కోసం) విభాగంలో ఈ చిత్రాన్ని వీక్షకులకు అందించనున్నారు. ఈ షోకు ‘కమ్ ఫాల్ ఇన్ లవ్: ది డీడీఎల్జే మ్యూజికల్’ అనే టైటిల్ ఖరారు చేశారు. సొంత నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలింస్ పైనే ఆదిత్య చోప్రా నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆదిత్య చోప్రా మాట్లాడుతూ – ‘‘డీడీఎల్జే’ను నా 23ఏళ్ల వయసులో తెరకెక్కించాను. నిజానికి ఈ సినిమాను మొదట్లో హిందీలో తీయాలనుకోలేదు. ఒకటి.. రెండు ఇండియన్ సినిమాలను తీశాక హాలీవుడ్లో టామ్క్రూజ్తో తీయాలనుకున్నాను.. కుదర్లేదు. ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత థియేటర్ ఆర్టిస్ట్లతో తీయనున్నాను. అయితే ఈసారి సినిమాగా కాదు.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ బ్రాడ్ వే మ్యూజికల్గా రానుంది. అమెరికన్ అబ్బాయి, ఇండియన్ అమ్మాయి మధ్య ఈ కథనం ఉంటుంది. మళ్లీ నా వయసు నాకు 23 ఏళ్లలా అనిపిస్తోంది. 2022లో ‘డీడీఎల్జే’ వీక్షకుల ముందుకు వస్తుంది’’ అని పేర్కొన్నారు. -
కుమారుడిని చూసేందుకు తొలిసారి జైలుకు వచ్చిన షారుక్
-
విడాకుల తర్వాత సమంతకు మరో క్రేజీ ఆఫర్.. రెమ్యునరేషన్ ఎంతంటే?
Samantha Akkineni And Shahrukh Khan: నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ప్రతి రోజు ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తోంది. మొదట్లో ట్రోలింగ్ కారణంగా సోషల్ మీడియాలో నిలిచిన సమంత.. తాజాగా కెరీర్ పరంగా మరోసారి వార్తల్లోకెక్కింది. విడాకుల తర్వాత ఒక్కసారిగా సినిమా వేగాన్ని పెంచేసింది . ఇప్పటికే ఆమె గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్ని కంప్లిట్ చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. దీనిపై ఇటీవల అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. (చదవండి: విడాకుల అనంతరం దర్శకులకు కొత్త కండిషన్స్ పెడుతోన్న సామ్!) ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ మరో బాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ ఖాన్, అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ముందుగా నయనతార హీరోయిన్గా నటించనుందని వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం మేరకు నయనతార ప్లేస్లో సామ్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్తో హిందీ ప్రేక్షకులకు చేరువైన సమంత.. ఈ సినిమాతో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందట. అంతేకాదు ఈ సినిమా కోసం సమంత భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంతకు ఉన్న డిమాండ్ దృష్ట్యా దాదాపు రూ.7 కోట్లు పారితోషికంగా ఇవ్వడానికి నిర్మాతలు సిద్దమైనట్లు బీటౌన్లో చర్చ జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. -
ఆర్యన్ టార్గెట్ అవ్వడానికి కారణం షారుకే : నటుడు
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంపై ఎంతోమంది సెలబ్రిటీలు స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై మరో బాలీవుడ్ సినీయర్ నటుడు శత్రుఘ్న సిన్హా స్పందించాడు. ఈ కేసు ఆర్యన్ టార్గెట్ అవ్వడానికి కారణం షారుక్ ఖానే అని తెలిపాడు. శత్రుఘ్న సిన్హా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘సినీ పరిశ్రమలో ఈ విషయంపై పోరాడటానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇది వేరొకరి సమస్య వారే దీన్ని పరిష్కరించుకోవాలని అనుకుంటున్నారు. ఇండియాలోనే మీడియా లాగానే ఇక్కడి వ్యక్తులు సైతం భయపడుతున్నారు. అయితే ఆర్యన్ను లక్ష్యంగా మారడానికి అతని మతమే కారణమని అందరూ అభిప్రాయపడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఏది ఏమైనా అతను భారతీయుడే’ అని తెలిపాడు. ఈ కేసు విషయంలో మున్మున్ ధమేచా, అర్బాజ్ మర్చంట్ వంటి వారున్నా ఆర్యన్ ఖాన్ టార్గెట్ అవ్వడానికి మాత్రం కచ్చితంగా బాద్షా సెలబ్రిటీ కావడమే కారణమని చెప్పాడు. ఇంతకుముందు ఓ కేసులో సైతం ఇలాగే దీపిక పదుకొనే పైన మాత్రమే మీడియా ఎక్కువగా ఫోకస్ పెట్టిందని పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇలాంటి కేసుల్లో జరిగే మూత్ర, రక్త పరీక్షలు ఎందుకు చేయలేదని ప్రశ్నించాడు. చదవండి: జాకీ చాన్ అలా చేశాడంటూ.. షారుక్ ఖాన్ని టార్గెట్ చేసిన ఫైర్ బ్రాండ్ -
ఆర్యన్ డ్రగ్స్ కేసు: మరో మూడు రోజులు జైల్లోనే..
Aryan Drug's Case: ముంబై డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మరో ఏడుగురిని ఎన్సీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు, షారుక్ అభిమానులు ఆయన కుటుంబానికి మద్దతుగా నిలిచారు. అయితే గత శుక్రవారం జరిగిన బెయిల్ పిటిషన్ని కొట్టి వేసిన కోర్టు అందరిని ఆర్థర్ రోడ్కి తరలించింది. ఈ కేసులో నిందితుల బెయిల్ విషయమై ఎన్సీబీ ఇచ్చిన అప్లికేషన్లను సోమవారం జరిగిన విచారణలో కోర్టు తోసిపుచ్చింది. బుధవారంలోపు డిపార్ట్మెంట్ రెస్పాన్స్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్సీబీ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ.. కేవలం ఆర్యన్ఖాన్ విషయంలోనే తమ వాదన వినిపిస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో ఆర్యన్ మరో మూడు రోజులు జైలులోనే ఉండనున్నాడు. చదవండి: ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణలో లాయర్ వాదన సాగిందిలా.. -
జాకీ చాన్ అలా చేశాడంటూ.. షారుక్ని టార్గెట్ చేసిన ఫైర్ బ్రాండ్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్కి ఇండస్ట్రీలో ఉన్న పేరు ఫైర్బ్రాండ్. ఆమె పేరుకు తగ్గట్టుగానే విడాకులు తీసుకున్న నాగచైతన్య-సమంత విషయంలో చైపై విరుచుకుపడింది. దీనికి కారణం అమీర్ఖాన్ అంటూ ఆరోపించింది. అనంతరం ముంబై డ్రగ్స్ కేసు విషయంలో షారుక్ఖాన్ తనయుడు ఆర్యన్ఖాన్కి మద్దతుగా నిలిచిన తన మాజీ ప్రియుడు హృతిక్ రోషన్ని విమర్శించింది. తాజాగా బాలీవుడ్ బాద్షాను టార్గెట్ చేసింది ఈ బ్యూటీ. డ్రగ్స్ కేసు విషయమై బాలీవుడ్ ప్రముఖులు అందరూ ఆర్యన్కి సపోర్టుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా అతని తండ్రి షారుక్ సైతం కొడుకుని బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ తరుణంలో హాంకాంగ్ యాక్షన్ హీరో జాకీ చాన్ కుమారుడి డ్రగ్స్ కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ ఇన్స్టాగ్రామ్లో స్టోరీగా పెట్టింది కంగనా. జాకీచాన్ కుమారుడు జైసీ చాన్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని 2014లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలిసిన జాకీ అది తన ఫెయిల్యూర్ అని అందరికి క్షమాణలు తెలిపాడు. కేసులో తన కొడుకును కాపాడేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయనని నటడు చెప్పాడు. అంతేకాకుండా జైసీ ఆరునెలల శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా మరోసారి అందరి సారీ చెప్పాడు ఈ యాక్షన్ హీరో. ఆర్యన్ విషయంలో బాలీవుడ్లో జరుగుతున్న పరిణామాల గురించి రియాక్ట్ అవుతూ ఈ పోస్టుని పెట్టింది కంగనా. దీంతో ఫైర్ బ్రాండ్ మరోసారి బాంబు పేల్చిందని అందరూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఆర్యన్ 14 రోజులు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు. చదవండి: ఆల్ మాఫియా పప్పంటూ.. హృతిక్కి కౌంటర్ ఇచ్చిన కంగనా రనౌత్ -
సిగ్గులేని రాజకీయాలు ఆర్యన్ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి: నటి
ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమని కుదిపేస్తోంది షారుక్ఖాన్ తనయుడు ఆర్యన్ఖాన్ డ్రగ్స్ కేసు. ముంబై తీరంలో క్రూయిజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీలో ఈ స్టార్కిడ్తో పాటు మరో ఏడుగురిని ఎన్సీబీ అరెస్టు చేసింది. శుక్రవారం జరిగిన విచారణలో బెయిల్ పిటిషన్ని కోర్టు కొట్టివేయగా.. వారిని ఆర్థర్ రోడ్ జైలుకి తరలించారు. అయితే చాలామంది నటులలాగే సినీయర్ నటి రవీనా టండన్ సైతం ఈ స్టార్కిడ్కి మద్దతుగా ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. అందులో.. సిగ్గులేని రాజకీయాలు ఓ యువకుడి జీవితం, భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వారి స్వలాభం కోసం ఇలా చేయడం బాధాకరమని నటి తెలిపింది. అయితే ఆర్యన్ను ఈ కేసులో కావాలనే ఇరికించారని బాలీవుడ్ సెలబ్రిటీలు ఆరోపిస్తున్నారు. వేరే ఏదో కేసును పక్కదోవ పట్టించాడనికి ఇలా చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఆర్యన్కు మరోసారి బెయిల్ నిరాకరణ, ఆర్థర్ రోడ్ జైలుకి.. Shameful politics being played out.. it’s a young mans life and future they toying with … heartbreaking . — Raveena Tandon (@TandonRaveena) October 7, 2021 -
డ్రగ్స్, వ్యభిచారం నేరం కాదు: సీనియర్ నటి
ముంబై డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కి బాలీవుడ్ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నా విషయం తెలిసిందే. ఇప్పటికే సల్మాన్ ఖాన్, పూజా భట్, హృతిక్ రోషన్ సపోర్టు చేయగా.. తాజాగా మరో సీనియర్ నటి సోమీ అలీ సోషల్ మీడియాలో మద్దతు తెలిపింది. ఆర్యన్ చేసింది తప్పు కాదంటూ ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. అందులో..‘పిల్లలు డ్రగ్స్ వాడడం సహజం. నాకు ఇది పెద్ద విచిత్రంగా ఏం అనిపించట్లేదు. వ్యభిచారం, డ్రగ్స్ వంటి వాటిని పూర్తిగా తొలగించలేం. అందుకే వాటిని క్రిమినల్ జాబితాలోంచి తొలగించాలి. ఇక్కడ ఎవరు సాధువులు కాదు. నేను కూడా 15 ఏళ్ల వయసులో డ్రగ్స్ తీసుకున్నాను’ అని నటి సోమీ తెలిపింది. అంతేకాకుండా ‘ఆందోళన్’ మూవీ తీస్తున్న సమయంలో దివ్యభారతితో కలిసి డ్రగ్స్ ట్రై చేసినట్లు ఈ సీనియర్ నటి చెప్పింది. ఇది చెప్పడానికి ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ లేదని ఆమె పేర్కొంది. అయితే శుక్రవారం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ని విచారించిన మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. అనంతరం 3 నుంచి 5 రోజుల క్వారంటైన్ కోసం అతనితో పాటు కేసులో ఉన్న మరో ఏడుగురిని ఆర్థర్ రోడ్ జైలుకి తరలించాలని చెప్పింది. చదవండి: ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణలో లాయర్ వాదన సాగిందిలా.. View this post on Instagram A post shared by Somy Ali (@realsomyali) -
స్వేచ్ఛను పొందే హక్కు యువకులకి ఉంది: ఆర్యన్ ఖాన్ లాయర్
ముంబై డ్రగ్స్ బస్ట్ కేసులో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ దాఖలు చేసిన బెయిల్ దరఖాస్తును మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఇప్పటి వరకు ఎన్సీబీ ఆఫీసులో విచారణ ఎదుర్కొన్న ఆర్యన్ను ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ సెల్లో ఉంచాలని కోర్టు తెలిపింది. అయితే ఈ విచారణ సమయంలో యువకులు తమ స్వేచ్ఛను తిరిగి పొందేందుకు అర్హులని ఆర్యన్ ఖాన్ న్యాయవాది సతీష్ మానేషిండే మేజిస్ట్రేట్ కోర్టుకు తెలిపారు. నటి రియా చక్రవర్తి ప్రమేయం ఉన్న బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో సహా ఇతర కేసుల్లోని తీర్పులను చదివి వినిపించారు. తక్కువ చిన్న పరిమాణం కలిగి ఉన్న వ్యక్తులతో చట్టం వ్యవహరించే తీరును గమనించాలని కోరినప్పటికీ బెయిల్ తిరస్కరణకు గురైంది. అయితే ఈ విచారణ ఆర్యన్ తల్లి గౌరీ ఖాన్ 51వ పుట్టిన రోజున జరగడం యాదృచ్ఛికం. కాగా ఈ సందర్భంగా ఈ స్టార్కిడ్కి బెయిల్ మంజూరు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. చదవండి: కష్టాల్లో సల్మాన్ తోడుగా ఉంటాడన్న షారుక్.. పాత వీడియో వైరల్ -
కోర్టులో ఆర్యన్కు చుక్కెదురు: రెండవసారి కూడా బెయిల్ నిరాకరణ
ముంబై డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ షాక్ మరోసారి నిరాశ ఎదురైంది. నిన్న ఈ కేసుని విచారించిన ముంబై కోర్టు అతన్ని14 ఎన్సీబీ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం కేసుని స్పెషల్ కోర్టుకు అప్పగించింది. అయితే శుక్రవారం కొనసాగిన విచారణలో ఆర్యన్ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. దీంతో కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం వచ్చే 3 నుంచి 5 రోజుల పాటు అతన్ని ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ సెల్లో ఉంచనున్నారు. అయితే ముంబై తీరంలో జరిగిన క్రూయిజ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారని, గత వారం ఈ స్టార్ కిడ్తో కలిపి మొత్తం ఎనిమిదిని అరెస్టు చేసింది ఎన్సీబీ. గురువారం వరకూ ఎన్సీబీ ఆఫీస్లోనే ఉంచి విచారించగా, కోర్టు తీర్పుతో ఆర్థర్ రోడ్ జైలుకి తరలించనున్నారు. చదవండి: సోషల్ మీడియా ట్రెండిగ్లో #ReleaseAryanKhan -
కష్టాల్లో మాకు తోడుగా సల్మాన్ ఉంటాడు: షారుక్
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయమై ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ బాద్షాకి సపోర్టుగా నిలిచారు. చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ మద్దతును తెలుపగా.. కండలవీరుడు సల్మాన్ ఖాన్ మాత్రం ఇంటికి వెళ్లి మరీ షారుక్తో మాట్లాడాడు. ఈ తరుణంలో తన ఫ్యామిలీ సమస్యల్లో ఉన్నప్పుడు సల్లు భాయ్ సపోర్టుగా నిలుస్తాడని షారుక్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియో సల్మాన్ హోస్ట్ చేసిన ‘దస్ కా దమ్’ షో గ్రాండ్ ఫినాలే ఎపీసోడ్ది. అందులో రాణి ముఖర్జీతో కలిసి బాద్షా గెస్ట్గా పాల్గొన్నాడు. ఆ షోలో హోస్ట్ సల్మాన్ ‘మీరు సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరు మీకు తోడుగా నిలుస్తారు?’ అని షారుఖ్ అడిగాడు. దానికి బదులుగా.. ‘సల్మాన్ యార్.. నేను, నా ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్ ఉన్నప్పుడు నువు కచ్చితం నాతో ఉంటావు’ అని తెలిపాడు. దీనికి అవునంటూ సల్లుభాయ్ తలూపాడు. అనంతరం ఎమోషనల్ అయిన ఇద్దరూ స్టార్ హగ్ చేసుకున్నారు. ఆర్యన్ డ్రగ్స్ కేసు విషయంలో షారుక్ని సల్మాన్ పరామర్శించడంతో.. తమ అభిమాన హీరో మాట నిలబెట్టుకున్నాడంటూ ఫ్యాన్స్ ఇన్స్టాగ్రామ్లో 2018కి చెందిన ఆ పాత వీడియోని షేర్ చేశారు. దీంతో అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: ఆర్యన్ఖాన్కు మద్దతుగా మరో హీరో.. హృతిక్ పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by Bollywood_ka_keeda (@bollywood_ka_keeda) -
సోషల్ మీడియా ట్రెండిగ్లో #ReleaseAryanKhan
ముంబైలో క్రూయిజ్ షిప్లో నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్తో పాటు మరో ఏడుగురు అరస్టయిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన బెయిల్ పిటిషన్ విచారణ అనంతరం కస్టడీని 14 రోజులకు పొడిగించిన ముంబై కోర్టు, ఈ కేసును స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టుకి అప్పగించింది. దీంతో శుక్రవారం మరోసారి అతని బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎంతోమంది సోషల్ మీడియాలో ఆర్యన్కి మద్దతు తెలుపుతున్నారు. ఈ కేసు విషయమై ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు షారుక్ ఫ్యామిలీకి సపోర్టుగా నిలిచారు. కాగా అతని దగ్గర డ్రగ్స్ దొరకలేదు. అతను డ్రగ్స్ తీసుకోలేదు అయినా ఇప్పటికీ జైలులో ఉంచడం కరెక్ట కాదంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. దీంతో ట్విట్టర్లో #ReleaseAryanKhan ట్రేండింగ్లోకి వచ్చింది. కొన్ని ట్విట్స్ ఈ యాష్ట్యాగ్తో సోషల్ మీడియాని ముంచెత్తుతున్నాయి. చదవండి: నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నా: ఆర్యన్ #ReleaseAryanKhan RELEASE ARYAN KHAN Rt if you are loved @iamsrk Fast Rt 500 Rt in 15 min Top 1 trends pic.twitter.com/uYXt3UYwT2 — Ayan khan (@AyanKha30668226) October 7, 2021 #ReleaseAryanKhan RELEASE ARYAN KHAN India stand @iamsrk Rt agree pic.twitter.com/Uldq4So571 — Ayan khan (@AyanKha30668226) October 7, 2021 No consumption , no Possession STILL in custody . We demand release of ARYAN Khan as soon as possible . what were these 2 BJP workers were doing with NCB , and holding accused " ARYAN KHAN WAS FRAMED #ReleaseAryanKhan — ♛Aȥαԃ♛ (@AagKaDevta) October 7, 2021 -
ఆర్యన్కు మళ్లీ బెయిల్ నిరాకరణ.. 14 రోజుల కస్టడీ
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్టాపిక్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసు. శనివారం రాత్రి ముంబై తీరంలో క్రూయిజ్ షిప్పై దాడి చేసిన పోలీసులు బాద్షా కుమారుడితోపాటు మరో ఆరుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పోలీసులు నిషేధిత డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతకుముందు ఆర్యన్ బెయిల్ పిటిషన్ పెట్టుకోగా కొట్టివేసిన కోర్టు.. అక్టోబర్ 7 వరకు ఎన్సీబీ కస్టడీకి అప్పగించింది. ఈ రోజుతో గడువు ముగియగా.. ఈ కేసు విచారించిన కోర్టు మళ్లీ బెయిల్ నిరాకరించి.. అతడి కస్టడీని 14 రోజుల వరకు పొడిగించింది. అంతేకాకుండా ఈ కేసును ఇకపై ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు విచారించనున్నట్లు కోర్టు తెలిపింది. చదవండి: ఆర్యన్ ఖాన్ పాత వీడియో వైరల్ #UPDATE | Mumbai court sends Aryan Khan, Arbaz Merchant and 6 others to judicial custody for 14 days in drugs seizure at cruise ship Court says the case will now be heard by special NDPS court https://t.co/8rqko8epsc — ANI (@ANI) October 7, 2021 -
ఆర్యన్ డ్రగ్స్ కేసు: హృతిక్కి కౌంటర్ ఇచ్చిన కంగనా రనౌత్
డ్రగ్స్ కేసు విషయంలో బాలీవుడ్లోని ఎంతో మంది ప్రముఖులు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కి మద్దతుగా నిలిచారు. అయితే తాజాగా హృతిక్ రోషన్ సైతం ఆర్యన్కి సపోర్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఆ హీరోకి కౌంటర్గా పెట్టిన ఇన్స్టా స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అందులో..‘ఇప్పుడు ఆర్యన్ ఖాన్ డిపెండ్ చేయడానికి మొత్తం మాఫియా పప్పు రంగంలోకి దిగింది. మనం తప్పుటు చేస్తాం. కానీ వాటిని గొప్పగా చెప్పుకోం. ఈ తప్పు (డ్రగ్ కేసు) వల్ల కలిగే ఇబ్బందులు అతని దృక్పథాన్ని మారుస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నా. కానీ అతను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పడం మంచిది కాదు’ అని అందులో కంగనా ఘాటుగా విమర్శించింది. అయితే భార్య సుసానే ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత హృతిక్ కంగనాతో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం అభిప్రాయ భేదాలతో ఈ లవ్ కపుల్ విడిపోయారు. అప్పటి నుంచి ఒకరిపై ఒకరు ఎదో విధంగా తమ కోపాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఆర్యన్కి సపోర్టుగా ఆ హీరో పోస్ట్ పెట్టిన కొన్ని నిమిషాల్లోనే ఫైర్ బ్రాండ్ ఈ స్టోరీ పెట్టింది. ఇది తన హృతిక్కి కౌంటరేనని నెటిజనులు అనుకుంటున్నారు. చదవండి: ఆర్యన్ఖాన్కు మద్దతుగా మరో హీరో.. హృతిక్ పోస్ట్ వైరల్ -
ఆర్యన్ఖాన్కు మద్దతుగా మరో హీరో.. హృతిక్ పోస్ట్ వైరల్
ముంబైలోని క్రూయిజ్ షిప్లో జరిగిన పార్టీకి సంబంధించి డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ (23)కు బాలీవుడ్ ప్రముఖులు సపోర్టుగా నిలిచిన విషయం తెలిసిందే. అందులో ఇప్పటికే సల్మాన్ ఖాన్, సునీల్ శెట్టి, పూజా భట్ వంటి సెలబ్రీటీలు ఆర్యన్కి మద్దతు తెలపగా.. తాజాగా మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ అతనికి సపోర్టు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అందులో.. ‘నువ్వు (ఆర్యన్) నాకు చిన్న పిల్లాడిగా, పెద్దవాడిగా తెలుసు. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న అన్ని ఈ పరిస్థితులని అర్థం చేసుకో. ఈ అనుభవాలు నీకు ఉపయోగపడతాయి. నన్ను నమ్ము ఇవి నీకు కచ్చితంగా మంచే చేస్తాయి. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న కోపం, అయోమయం, నిస్సహాయ సిట్యువేషన్స్ నీలోని హీరోని బయటికి తీసుకువస్తాయి. దేవుడు ఎప్పుడు బలమైన వారికే ఎక్కువ కష్టాలను ఇస్తాడు. నువ్వు భవిష్యత్తులో మంచి విజయాన్ని సొంతం చేసుకోబోతున్నావు’ అంటూ రాసుకొచ్చాడు ఈ ఇండియన్ సూపర్ హీరో. ఆర్యన్కు సపోర్టుగా పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారింది. ఇంతకుముందే హ్యాండ్సమ్ హీరో భార్య సుసానే ఖాన్ సైతం షారుక్ కుటుంబానికి మద్దతు తెలిపింది. అయితే హృతిక్ రోషన్ ‘క్రిష్’ సినిమాల సిరీస్తో ఇండియన్ తొలి సూపర్ హీరోగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆయన ప్రస్తుతం దీపిక పదుకోనే కలిసి‘ఫైటర్’లో నటిస్తుండగా, మరికొన్ని సినిమాలు ప్లానింగ్లో ఉన్నాయి. చదవండి: సోషల్ మీడియాని ఊపేస్తున్న #WeStandWithSRK View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
షారుక్ పార్టీలో.. బాలీవుడ్ స్టార్ల భార్యలు డ్రగ్స్ తీసుకున్నారు
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయమై చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు బాద్షాకు సపోర్టుగా నిలుస్తున్నారు. ఈ తరుణంలో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా డ్రగ్స్ గురించి మాట్లాడిన పాత వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో షారుక్ ఖాన్ ఇచ్చిన పార్టీలో తను చూసిన విషయాల గురించి షెర్లిన్ వివరించింది. ఈ స్టార్కి ఐపీఎల్ కోల్కతా నైట్ రైడర్స్ అనే టీమ్ ఉన్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన షారుక్ ఓ పార్టీ ఇచ్చాడు. దాని గురించి మాట్లాడుతూ..‘పార్టీలో డ్యాన్స్ చేసి అలసిపోయిన వాష్రూమ్కు వెళ్లాను. డోర్ ఓపెన్ చేయగానే అక్కడి దృశ్యాన్ని చూసి షాకయ్యాను. ఒక్క క్షణం తర్వాత ఓ విషయం అర్థమైంది. అక్కడుంది బాలీవుడ్ స్టార్ల భార్యలు. అందరూ అక్కడి అద్దాల ముందు నిల్చుని తెల్లని పౌడర్ పీలుస్తున్నారు. వారు డ్రగ్స్ తీసుకుంటున్నారని అర్థమై షాకయ్యాను. వారిని చూసి నవ్వి బయటకు వచ్చేశాను. తర్వాత షారుక్కి, అతడి స్నేహితులకు గుడ్బై చెప్పి వెళ్లిపోయా. బాలీవుడ్లో జరిగే పార్టీలు గురించి ఆ రోజే పూర్తిగా తెలిసింది’ అని ఈ బ్యూటీ తెలిపింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ విషయం బాలీవుడ్ని కుదిపేస్తున్న ఈ తరుణంలో ఈ భామ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా కేసు విషయంలో ఆర్యన్ ఎన్సీబీ కస్టడీని కోర్టు అక్టోబర్ 7వరకు పొడిగించింది. చదవండి: ఆర్యన్ ఖాన్ పాత వీడియో వైరల్ शाहरुख़ की KKR वाली पार्टी के बारे में, मैं ने ये इंटरव्यू पिछले साल दिया था..https://t.co/WMNTfeyy7A pic.twitter.com/5JTV3dNncz — Sherlyn Chopra 🇮🇳 (@SherlynChopra) October 4, 2021 -
ఆర్యన్ ఖాన్పై ఆరోపణలు నిరాధారం: అర్బాజ్ తండ్రి
Aryan Khan Drug Case: ముంబై తీరంలో క్రూయిజ్ షిప్పై దాడి చేసిన ఎన్సీబీ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్తో పాటు మొత్తం 8 మంది అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అందులో అర్భాజ్ మర్చంట్ ఒకరు. కాగా, అర్బాజ్ మర్చంట్ తండ్రి లాయర్ అస్లాం మర్చంట్ ఓ ఇంటర్వూలో డ్రగ్స్ కేసుపై స్పందించారు. ఆర్యన్, తన కొడుకు ఇద్దరూ నిర్దోషులని తెలిపారు. ‘ఓ లాయర్గా నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. నిజమేంటో త్వరలోనే తెలుస్తుంది. కేసు విచారణలో ఉండగా దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ వారిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి. వారిద్దరూ నిర్ధోషులు’ అని అస్లాం అన్నారు. అంతేకాకుండా కేసు విషయంలో ఎన్సీబీ విధానం బావుందని, పిల్లలను మంచిగా ట్రీట్ చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ‘డ్రగ్స్కి సంబంధించిన వాట్సాప్ చాట్లు ఖచ్చితంగా లేవు. వారు పార్టీకి సిద్ధం కాలేదు. చాటింగ్లో షిప్కి వెళ్లడానికి చివరి నిమిషంలో జరిగిన చర్చ మాత్రమే ఉంది. ఆ పార్టీకి వారు ఆహ్వానితులు అంతే తప్ప వారికి దీనికి ఏం సంబంధం లేదు’ అని తెలిపారు. కాగా కేసు విచారణ కోసం నిందితుల ఎన్సీబీ కస్టడీని అక్టోబర్ 7వరకు పొడిగించిన విషయం తెలిసిందే. చదవండి: ఆర్యన్ ఖాన్తో లీకైన ఫోటో.. క్లారిటీ ఇచ్చిన ఎన్సీబీ -
సోషల్ మీడియాని ఊపేస్తున్న #WeStandWithSRK
Aryan Khan's Drugs Case: డ్రగ్స్ కేసు విషయంలో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఎన్సీబీ కస్టడీలో ఉన్నఈ స్టార్ కిడ్ ఓ రోజు విచారణ తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, కొట్టి వేసిన కోర్టు కస్టడీని అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఈ తరుణంలో ఆయన షారుక్ ఫ్యాన్స్ ఆయన కుటుంబానికి, కొడుకు ఆర్యన్కి మద్దతు నిలుస్తున్నారు. ఎంతోమంది అభిమానులు షారుక్ మేము మీతో ఉన్నాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. దీంతో ట్విట్టర్లో #WeStandWithSRK ట్రెండింగ్లోకి వచ్చింది. అభిమానులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు సైతం షారుక్ కుటుంబానికి మద్దతు తెలిపారు. ఈ తరుణంలో ఆర్యన్ గతంలో చిన్నారికి డబ్బులు దానం చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా ఆర్యన్తోపాటు మొత్తం 8మందిపై ఈ డ్రగ్స్ కేసు నమోదైంది. చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వివాదం.. షారుక్ కలిసి సల్మాన్ ఖాన్ #WeStandWithSRK #SRKPRIDEOFINDIA We all stand with SRK sir and his beautiful family his amazing kids and wonderful wife God bless you all Ameen O God 🙏#ShahRukhKhan pic.twitter.com/Hs0Zp2hRx9 — 🇪🇬Nahla Elsayed (@NahlaEl99258710) October 3, 2021 I stand with you @iamsrk, Always and forever SRKian WE LOVE SHAH RUKH KHAN#WeStandWithSRK pic.twitter.com/9NehQk7dKX — ღ 𝚂𝚑𝚊𝚑_𝚍𝚞𝚗𝚒𝚊 ღ🦋 (@fan_girl_srk) October 3, 2021 I don’t understand why someone would want to tarnish the reputation of the biggest star on this earth. Probably because they couldn’t do it directly to our beloved SRK they have now decided to get to him through his kids, that is not okay.#WeStandWithSRK pic.twitter.com/skF5iSpEvM — Laura Lou (@riversong1986) October 3, 2021 #WeStandWithSRK"Hawaon se thodi na hilne wala hoon mai"#WeStandWithSRK We Love You SRK pic.twitter.com/MRhtUvJlAX — Salman Baba (@SalmanB00526774) October 3, 2021 -
ఆర్యన్ ఖాన్ పాత వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం తెలిసిందే. ముంబై తీరంలోని ఓ క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసిన ఎన్సీబీ అధికారులు స్టార్ కొడుకుతోపాటు మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. ఈ కేసు హిందీ చిత్ర పరిశ్రమని కుదిపేసింది. అయితే ఈ తరుణంలో ఆర్యన్ పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ముంబైలోని బస్తిన్ రెస్టారెంట్ పార్టీ చేసుకున్న ఆర్యన్, మలైకా అరోరా, ఇతర స్నేహితులతో కలిసి బయటకి వచ్చాడు. ఆ సమయంలో అక్కడికి చిన్నారితో పాటు వచ్చిన ఓ బెగ్గర్ చేతిని చాచాగా, తన జేబులో ఉన్న మనీని తీసి ఇచ్చేశాడు. కాగా, ఎన్సీబీ కస్టడీలో ఉన్న ఆర్యన్ తాను నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో 2018లో వచ్చిన ఈ వీడియోని ఆర్యన్ ఎంతో మంచి వ్యక్తి అంటూ షారుక్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. చదవండి: ఆర్యన్ ఖాన్ చిన్నపిల్లాడు.. రిపోర్టులు రానివ్వండి View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నా: ఆర్యన్
Shahrukh Khan Son Drugs Case: ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ దాడి చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్తోపాటు మొత్తం 8మందిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. అయితే కస్టడీలో ఆర్యన్ ఖాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆర్యన్ నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఎన్సీబీకి తెలిపాడు. అతను యూకే, దుబాయ్, ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు చెప్పాడు. అయితే అంతకుముందు షారుక్ ఖాన్ కస్టడీలో ఉన్న తన కుమారుడితో రెండు నిమిషాల పాటు మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నాడు. కాగా ఆర్యన్ ఎన్సీబీ కస్టడీ నేటితో ముగియనుంది. విచారణ సమయంలో అతను కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నట్లు సమాచారం. చదవండి: ఆర్యన్ ఖాన్తో లీకైన ఫోటో.. క్లారీటీ ఇచ్చిన ఎన్సీబీ -
ఆర్యన్ ఖాన్ చిన్నపిల్లాడు.. రిపోర్టులు రానివ్వండి
షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్పై డ్రగ్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ విషయంలో ఆర్యన్కి మద్దతుగా నిలిచారు. దీనిపై నటుడు సునీల్ శెట్టి సైతం స్పందించారు. ‘ఎక్కడ రైడ్ జరిగిన పలువురు వ్యక్తులు పట్టుబడ్డారని వింటుంటాం. అందులో ఉన్న పిల్లలు డ్రగ్స్ తీసుకున్నట్లు, తప్పు చేసినట్లుగా మనం ముందే నిర్థారణకి వచ్చేస్తాం. ఆర్యన్ విషయంలోనూ అదే జరుగుతోంది. కానీ విచారణ కొనసాగుతోంది కాబట్టి అతని ఊపిరి పిల్చుకునే అవకాశం ఇవ్వండి’ అని నటుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ‘బాలీవుడ్ లాంటి చిత్ర పరిశ్రమలో ఏం జరిగిన నిశితంగా పరిశీలిస్తూ, ముందే నిర్థారణకి వచ్చేస్తున్నారు. అలా కాకుండా నిజమైన రిపోర్టులు బయటకు వచ్చే వరకూ ఆగాలని’ సునీల్ కోరాడు. కాగా ఆర్యన్పై డ్రగ్స్కి సంబంధించిన వివిధ సెక్షన్ల కింద ఎన్సీబీ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఆర్యన్ ఖాన్తో లీకైన ఫోటో.. క్లారీటీ ఇచ్చిన ఎన్సీబీ #WATCH | When a raid is conducted at a place, many people are taken into custody. We assume that a particular boy must have consumed it (drugs). The process is on. Let's give that child a breather. Let real reports come out: Actor Sunil Shetty on NCB raid at an alleged rave party pic.twitter.com/qYaYSsxkyi — ANI (@ANI) October 3, 2021 -
ఆర్యన్ ఖాన్తో లీకైన ఫోటో.. క్లారిటీ ఇచ్చిన ఎన్సీబీ
షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ముంబై తీరంలో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడని ఎన్సీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అందులో ఆర్యన్తో మరో ఏడుగురిని కూడా అదుపులోకి తీసుకుంది. అయితే ఎన్సీబీ ఆఫీస్లో విచారణ కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆర్యన్తో సెల్ఫీ తీసుకున్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. అయితే వైరల్ పిక్లో ఉన్నది ఓ ఎన్సీబీ అధికారి అని అందరూ అనుకున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన ఎన్సీబీ ఆ సెల్ఫీలో ఉన్నది తమ డిపార్ట్మెంట్కి చెందిన ఆఫీసర్ కాదని స్పష్టం చేసింది. అయితే ఈ డ్రగ్స్ కేసు విషయంలో ఆర్యన్తో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, నూపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రాను ఎన్సీబీ అరెస్టు చేసింది. కాగా వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. చదవండి: షారుక్ కొడుకు ఫోన్ సీజ్.. డ్రగ్స్ కేసులో ప్రమేయంపై విచారణ -
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వివాదం.. షారూక్ని కలిసి సల్మాన్ ఖాన్
ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) చేసింది. ఆ రైడ్లో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ సహా మరికొందరు ప్రముఖుల పిల్లలను అరెస్టు చేయడం తెలిసిందే. ఆర్యన్ అరెస్టు విషయం తెలిసిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు షారుక్కి మద్దతు తెలుపుతున్నారు. ఆయన స్నేహితుడు, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆదివారం రాత్రి దాదాపు 11 గంటల సమయంలో షారుక్ని కలవడానికి మన్నత్లోని బంగ్లాకు చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో పుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో ఈ కండల వీరుడు రేంజ్ రోవర్ కారు ముందు సీటులో కూర్చుని ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు ఈ ఇద్దరూ స్టార్స్ మధ్య ఏవో విభేదాలు ఉన్నట్లు రూమర్స్ ప్రచారం ఉన్నాయి. ఈ పరిణామంతో అవన్నీ పటాపంచలు అయిపోయినట్లైంది. కాగా డ్రగ్స్ వినియోగించినందుకు పలు సెక్షన్ల కింద ఆర్యన్తో పాటు మరికొందరిపై ఎన్సీబీ కేసు ఫైల్ చేసినట్లు సమాచారం. చదవండి: అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేసిన నటి రియా చక్రవర్తి View this post on Instagram A post shared by Bollywood Pap (@bollywoodpap) -
షారుక్ ఖాన్ సినిమాలో విజయ్?
Thalapathy Vijay to Share Screen Space with Shah Rukh Khan: షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ‘జవాన్’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్లు నయనతార, ప్రియమణి, సాన్యా మల్హోత్రా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పుణేలో ఆరంభమైంది. ఇదిలా ఉంటే.. తమిళ హీరో విజయ్ ఈ సినిమాలో అతిథి పాత్ర చేయనున్నారట. గతంలో తెలుగు ‘విక్రమార్కుడు’ హిందీ రీమేక్ ‘రౌడీ రాథోడ్’ (2012)లో విజయ్ గెస్ట్గా కనిపించారు. ఇప్పుడు ‘జవాన్’ కమిట్ అయితే తొమ్మిదేళ్ల తర్వాత హిందీలో విజయ్ కనిపించే సినిమా ఇదే అవుతుంది. చదవండి : ‘సర్కారి వారి పాట’ సెట్లో ప్రత్యక్షమైన ఎంపీ శశిథరూర్ రేపు పవన్- హరీశ్శంకర్ మూవీ నుంచి అప్డేట్ -
షారుక్ ట్వీట్ వైరల్: లేటైనా నో ప్రాబ్లం.. వచ్చేటప్పుడు గోల్డ్తో రండి
టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతమే చేసింది. క్వార్టర్స్లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను కట్టడి చేసి సెమీ ఫైనల్కు చేరి సత్తా చాటింది. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఒలింపిక్స్లో తొలిసారిగా సెమీస్ చేరింది. తాజాగా ఈ విజయంపై బాలీవుడ్ బాద్ షా షారుక్ఖాన్ తనదైన శైలిలో స్పందించాడు. అంచనాలను తారుమారు చేస్తూ భారత మహిళల హాకీ జట్టు సెమీస్లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో మహిళల జట్టుపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. చారిత్రాత్మక సందర్భాన్ని కోచ్ సోయెర్డ్ మరీన్ రియల్ లైఫ్ చక్ దే ఇండియాతో పోల్చాడు. ఎందుకంటే ఆ సినిమా కూడా మహిళల హాకీ కథాంశంతోనే తెరకెక్కింది కనుక. ఈ ఆనందాన్నీ కోచ్ సోషల్మీడియాలో పంచుకుంటూ.. సారీ ఫ్యామిలీ.. నేను రావడం ఆలస్యమవుతుందని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ చిత్రంలో కోచ్ కబీర్ఖాన్ పాత్ర పోషించిన షారుక్ దీనికి స్పందిస్తూ.. సరే ఏం ప్రాబ్లం లేదు. మీరు వచ్చేటప్పుడు భారత్లోని లక్షల కుటుంబాల కోసం గోల్డ్ తీసుకురండి చాలు.. మీ మాజీ కోచ్ కబీర్ ఖాన్ అని రిప్లై ఇచ్చాడు. కాగా ఉత్కంఠ సాగుతున్న మ్యాచ్లో గుర్జీత్ సంచలన గోల్ కొట్టి భారత్కు విజయాన్ని అందించింది. ఆస్ట్రేలియా ఒక్క గోల్ కూడా సాధించలేదు. దీంతో భారత మహిళల హాకీ జట్టు తొలిసారి సెమీస్లో అడుగుపెట్టింది. అటు 49 ఏళ్ల తర్వాత తొలిసారి పురుషుల హాకీ జట్టు కూడా సెమీ ఫైనల్స్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. Haan haan no problem. Just bring some Gold on your way back….for a billion family members. This time Dhanteras is also on 2nd Nov. From: Ex-coach Kabir Khan. https://t.co/QcnqbtLVGX — Shah Rukh Khan (@iamsrk) August 2, 2021 -
కి..కి..కిరణ్ అంటూ వచ్చి....
-
కి..కి..కిరణ్ అంటూ వచ్చి....
సైకో లవర్లా ప్రేమించిన అమ్మాయిని వేధించినా... కుటుంబం కోసం ప్రేమను త్యాగం చేసే ప్రియుడిగా కనిపించినా వెండితెర మెప్పు పొందడం అతనికే చెల్లించింది. రాజ్ మేరా నామ్ అంటూ రోమాంటిక్ హీరోగా అంతులేని పాపులిటీ సొంతం చేసుకున్నాడు. దీవానగా ప్రయాణం మొదలెట్టి ‘దిల్వాలే’గా ఎదిగి... డాన్గా, రా.వన్గా కొత్త ఎత్తులకు చేరాడు. అసలు పేరు షారుఖ్ఖాన్ అయితే బాలీవుడ్ బాద్షా, కింగ్ఖాన్ సర్వనామాలుగా మార్చుకున్నాడు. వెండితెరపై 29 ఏళ్లుగా ప్రేక్షకులను రంజిప చేస్తూ... ఈ 30వ ఏట పఠాన్గా మనల్ని అలరించబోతున్నాడు. -
రెండేళ్లుగా కేకేఆర్ విఫలం.. మరి మోర్గాన్ మ్యాజిక్ చేస్తాడా!
సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఘనమైన ఆరంభమిచ్చిన జట్టు కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్). బ్రెండన్ మెకల్లమ్ కళ్లు చెదిరే సెంచరీ ఇన్నింగ్స్తోనే ఐపీఎల్ మెరుపుల లీగ్గా మారిపోయింది. ఇన్నేళ్లలో రెండుసార్లు టైటిల్ కూడా సాధించిన కేకేఆర్ ఈ సీజన్లో ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. 2019లో ఇంగ్లండ్ను వన్డే వరల్డ్ చాంపియన్గా చేసిన మోర్గాన్ ఇప్పుడు కేకేఆర్ను మూడోసారి ఐపీఎల్ విజేతగా నిలుపుతాడనే అంచనాలతో ‘సై’ అంటోంది. –సాక్షి క్రీడావిభాగం ‘బాలీవుడ్ బాద్షా’ షారుఖ్ ఖాన్ జట్టు కేకేఆర్ 2014లో చివరిసారి ఐపీఎల్ టైటిల్ గెలిచింది. అనంతరం 2015లో లీగ్ దశలో ఇంటిదారి పట్టాక వరుసగా మూడేళ్లు (2016, 2017, 2018) ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించినా ఫైనల్కు చేరలేకపోయింది. గౌతమ్ గంభీర్ సారథ్యంలో రెండుసార్లు (2012, 2014) చాంపియన్గా నిలిచిన కేకేఆర్ గత రెండు సీజన్లలో మాత్రం తడబడింది. లీగ్ దశలోనే నిష్క్రమించింది. అయితే ఈసారి టైటిల్ కొట్టాలనే లక్ష్యంతో బౌలింగ్, బ్యాటింగ్ రంగాల్లో సమతూకం పాటిస్తూ కుర్రాళ్లపై కూడా నమ్మకం పెట్టుకుంది. వేలంలో దేశవాళీ ఆటగాళ్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంది. హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మార్గదర్శనంలో జట్టును మరో దశకు చేర్చేందుకు మోర్గాన్ సేన సన్నద్ధమవుతుంది. ఓపెనింగ్లో శుబ్మన్ గిల్ మరింత రాటుదేలాడు. అంతర్జాతీయ సిరీస్లలో అసాధారణ ప్రదర్శన కనబరచడం జట్టుకు లాభించే అంశం. మిడిలార్డర్లో మోర్గాన్, రసెల్, షకీబ్ మెరిపిస్తే నరైన్ తన స్పిన్ మాయాజాలాన్ని పునరావృతం చేస్తే ‘మూడో’ టైటిల్ ముచ్చట తీరుతుంది. కొత్తగా వచ్చినవారు... వేలానికి ముందు కోల్కతాకు నరైన్, రసెల్ల కోసం ప్రత్యామ్నాయ ఆటగాళ్ల అవసరం కనిపించింది. అయితే భారీ మొత్తం అందుబాటులో లేకపోవడంతో మ్యాక్స్వెల్, గౌతమ్, క్రిస్టియాన్ల కోసం పోటీ పడి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. అయితే షకీబ్ రూపంలో నాణ్యమైన ఆల్రౌండర్ జట్టుకు దక్కడం సానుకూలాంశం. రసెల్ ఫిట్నెస్ సమస్యలను దృష్టిలో ఉంచుకుంటే బెన్ కటింగ్ కొంత ఉపయోగపడగలడు. ఇక చివర్లో వేలం ముగిసే సమయంలో హర్భజన్ సింగ్ను తీసుకున్నా 2019 ఐపీఎల్ తర్వాత కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడని అతను ఏమాత్రం ప్రభావం చూపిస్తాడనేది సందేహమే. వేలంలో కరుణ్ నాయర్, పవన్ నేగిలను ఎంచుకున్న టీమ్... ముగ్గురు దేశవాళీ ఆటగాళ్లు షెల్డన్ జాక్సన్, వెంకటేశ్ అయ్యర్, వైభవ్ అరోరాలను వారి కనీస విలువ రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. తుది జట్టు అంచనా/ఫామ్ గత ఏడాదితో పోలిస్తే ఈసారి కూడా పరిస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. నరైన్, రసెల్లలో పదును తగ్గినట్లు రెండు సీజన్లుగా కనిపిస్తూనే ఉంది. తుది జట్టులో కచ్చితంగా ఉండే విదేశీ ఆటగాళ్లు కెప్టెన్ మోర్గాన్, కమిన్స్. గత సీజన్లో 14 మ్యాచ్లలో 12 వికెట్లే తీసిన ఆసీస్ పేసర్ ఈ సారైనా ప్రభావం చూపించగలడా అనేది ఆసక్తికరం. మోర్గాన్ తన స్థాయి మేరకు బ్యాటింగ్ చేస్తే జట్టుకు ప్రయోజనం ఉంటుంది. భారత జట్టుకు ఆడి రెండేళ్లయిన దినేశ్ కార్తీక్ గత ఐపీఎల్లో 14.08 సగటుతో 169 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. యువ ఆటగాడు శుబ్మన్ గిల్ రెగ్యులర్ సభ్యుడే అయినా అతని స్ట్రయిక్రేట్ పేలవం. ‘వన్ సీజన్ వండర్’లాంటి నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠిలనే నమ్ముకుంటే కష్టం. బౌలింగ్లో ప్రసిధ్ కృష్ణ ఒక్కడే ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. యువ పేసర్లు శుభమ్ మావి, కమలేశ్ నాగర్కోటి ఏమాత్రం రాణిస్తారో చూడాలి. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి చోటు ఖాయం కాగా... ఇటీవలి ప్రదర్శనను బట్టి చూస్తే కుల్దీప్ యాదవ్ ఇక ఏమాత్రం ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు సవాల్ విసరగలడనేది సందేహమే. ఓవరాల్గా చూస్తే తొలి బంతి నుంచే విరుచుకుపడి ప్రత్యర్థికి దడ పుట్టించే లైనప్ లా మాత్రం కేకేఆర్ కనబడటం లేదు. ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరగలిగితే గొప్ప. జట్టు వివరాలు భారత ఆటగాళ్లు: దినేశ్ కార్తీక్, శుబ్మన్ గిల్, నితీశ్ రాణా, గుర్కీరత్ మన్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి, కమలేశ్ నాగర్కోటి, సందీప్ వారియర్, ప్రసిధ్ కృష్ణ, రాహుల్ త్రిపాఠి, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కరుణ్ నాయర్, వెంకటేశ్ అయ్యర్, పవన్ నేగి, షెల్డన్ జాక్సన్, హర్భజన్ సింగ్. విదేశీ ఆటగాళ్లు: మోర్గాన్ (కెప్టెన్), రసెల్, కమిన్స్, షకీబ్, నరైన్, ఫెర్గూసన్, బెన్ కటింగ్, టిమ్ సీఫెర్ట్. అత్యుత్తమ ప్రదర్శన రెండుసార్లు చాంపియన్ (2012, 2014) 2020లో ప్రదర్శన: యూఏఈలో జరిగిన 2020 ఐపీఎల్ టోర్నీలో దినేశ్ కార్తీక్ సారథ్యంలో బరిలోకి దిగిన కేకేఆర్ అభిమానుల్ని నిరాశపరిచింది. 14 మ్యాచ్లలో 7 విజయాలు, 7 పరాజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. అసలు ఏ దశలోనూ టీమ్నుంచి అబ్బురపరచే ప్రదర్శన ఒక్కటీ రాలేదు. సిరాజ్ దెబ్బకు 84 పరుగులకే పరిమితమైనప్పుడే జట్టు ఆటపై సందేహాలు కనిపించాయి. ఆశలు పెట్టుకున్న నరైన్, రసెల్ అన్ని మ్యాచ్లు ఆడలేకపోయారు. తొలి 7 మ్యాచ్ల తర్వాత బ్యాటింగ్పై దృష్టి పెట్టేందుకు కార్తీక్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా... అప్పటికే ఆలస్యం కావడంతో జట్టును ముందుకు నడిపించడం మోర్గాన్ వల్ల కూడా కాలేదు. -
‘ఈ సారి ఐపీఎల్ కప్పు గెలిస్తే.. దానిలో కాఫీ తాగుతా’
ముంబై: సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉంటారు.. ఉండాలి కూడా. అప్పుడే అభిమానులకు, వారికి మధ్య ఉన్న బంధం కొనసాగుతుంది. అయితే నెటిజన్లలో రకరకాల వారు ఉంటారు. తలతిక్క ప్రశ్నలు వేసే వారు కొందరైతే అమాయకమైన ప్రశ్నలు వేసే వారు మరికొందరు. దీనికి తగ్గట్లుగా బదులిస్తుంటారు సెలబ్రిటీలు. ప్రశ్నకు తగ్గట్టుగా తెలివిగా సమాధానం చెప్పే వారి జాబితాలో ముందు వరుసలో ఉంటారు హీరో, కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్) సహా యజమాని షారుక్ ఖాన్. ఈ క్రమంలో త్వరలోనే ప్రారంభంకాబోయే ఐపీఎల్కు సంబంధించి ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు షారుక్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. తాజాగా ట్విట్టర్ వేదికగా తన ఫాలోవర్స్తో చిట్చాట్ చేశారు షారుక్ ఖాన్. ఈ క్రమంలో ఓ యూజర్ ‘‘భయ్యా ఈ సారి అయినా మన టీం కప్పు కొడుతుందా’’ అని ప్రశ్నించాడు. అందుకు షారుక్.. ‘‘నేను కూడా ఇదే కోరుకుంటున్నాను. కేకేఆర్ కప్పు గెలవాలని ఆశిస్తున్నాను. నేను ఆ కప్పులో కాఫీ తాగాలని భావిస్తున్నాను’’ అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చారు షారుక్. బాద్ షా సమయస్ఫూర్తికి ఫిదా అయ్యారు నెటిజన్లు. I hope so. I want to start drinking coffee in that only! https://t.co/s9UvyY2QdV — Shah Rukh Khan (@iamsrk) March 31, 2021 మరో తొమ్మిది రోజుల్లో ఐపీఎల్ 2021 ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక కేకేఆర్ టీమ్ చివరగా 2014లో ఐపీఎల్ టైటిల్ను గెలిచింది. మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో వారు గెలుచుకున్న రెండో టైటిల్ ఇది. ఆ తర్వాత గౌతమ్ ఢిల్లీ క్యాపిటల్స్కు వెళ్లాడు. ఇక 2018 వేలంలో 7.40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన దినేష్ కార్తీక్, గౌతమ్ గంభీర్ స్థానంలో అడుగుపెట్టి 11వ ఎడిషన్ నుంచి కేకేఆర్ బాధ్యతలు స్వీకరించాడు. ఈ టీం 2018 సీజన్లో మూడవ స్థానంలో నిలిచింది.. కాని గత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్కు కూడా చేరుకోలేకపోయింది. గత సీజన్ మధ్యలో కెప్టెన్సీని ఇయాన్ మోర్గాన్కు అప్పగించాలని కార్తీక్ నిర్ణయించుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 11న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్తో కేకేఆర్ తలపడనుంది. చదవండి: ఐపీఎల్ 2021: ఆల్రౌండర్లే బలం.. బలహీనత -
అతను వార్నర్ కాదు.. డేవిడ్ ఖాన్ అట!
సిడ్నీ : ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఇండియన్ హీరోలను ఇమిటేట్ చేయడంలో ముందువరుసలో ఉంటాడు. కరోనా సమయంలో ఇంటిపట్టునే ఉన్న వార్నర్ చాలా ఇండియన్ సినిమాల డైలాగ్లను, హీరో మేనరిజమ్లు, డ్యాన్స్లతో అలరించాడు. లాక్డౌన్ సమయంలో నిత్యం ఏదో ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ఎంటర్టైన్ చేశాడు. తాజాగా వార్నర్ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ ఇలా చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలను ఇమిటేట్ చేసిన వీడియో ఒకటి ట్రెండింగ్గా నిలిచింది. ఏఐ ఫేస్యాప్ ఉపయోగించి వార్నర్ డాన్-2 సినిమాలో షారుక్లా కనిపించాడు. వీడియోలో అతనిలా స్టంట్స్ చేస్తూ యాక్షన్ సీక్వెన్స్లో ఇరగదీశాడు. ' ఇంత వయొలన్స్ నేను ఎప్పుడూ చేయలేనని.. కానీ ఈ హీరో ఎవరో మీకు అర్థమై ఉంటుందంటూ క్యాప్షన్ జత చేశాడు. (చదవండి : ధోని రనౌట్కు 16 ఏళ్లు..) దీంతో పాటు హృతిక్ కీలకపాత్ర పోషించిన జోదా అక్బర్ సినిమాలో హృతిక్ పాత్రలో వార్నర్ మెరవడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డాన్-2 సినిమాకు దర్శకత్వం వహించిన ఫర్హాన్ అక్తర్ వార్నర్ వీడియోపై వినూత్న రీతిలో స్పందించాడు. బాలీవుడ్కు కొత్త డాన్ వచ్చాడు. అతనే డేవిడ్ వార్నర్.. సారీ డేవిడ్ ఖాన్ అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. కాగా భారత్, ఆసీస్ మధ్య జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు వార్నర్ ఆడేది అనుమానంగానే ఉంది. అతని ఫిట్నెస్పై ఇంకా సందేహాలు ఉండడంతో క్రికెట్ ఆస్ట్రేలియా రెండో టెస్టుకు అతన్ని దూరం పెట్టాలని నిర్ణయించింది. డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. (చదవండి : 'మీ చిన్నారులు తెగ ముద్దొచ్చేస్తున్నారు') View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
కేకేఆర్ అవుట్..భారత్కు చేరుకున్న షారుక్
దుబాయ్: కేకేఆర్ జట్టు సహ యజమాని.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ భారత్కు చేరుకున్నారు. ఇటీవల ముంబై ఇండియన్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో గెలుపొందడంతో టోర్నీ నుంచి కేకేఆర్ నిష్ర్కమించింది. ఈ నేపథ్యంలో ఆయన ఇండియాకు తిరిగొచ్చారు. ఈ మేరకు శనివారం ముంబైలోని కలీనా ఎయిపోర్ట్ వద్ద కనిపించాడు. షారుక్ వెంట ఆయన భార్య గౌరీ ఖాన్, కుమారులు ఆర్యన్, అబ్రామ్ ఉన్నారు. అయితే కూతురు సుహానా ఖాన్ మాత్రం కనిపించలేదు. దుబాయ్లోనే షారుక్ బర్త్డే సెలబ్రేషన్స్ షారుక్ ఇటీవలె దుబాయ్లో తన 55వ పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. షారుక్ కుటుంబసభ్యులు సహా ఆయన స్నేహితులు కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాలో ప్రదర్శించిన ఫారుఖ్ విజువల్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాల విషయానికి వస్తే షారుక్ చివరిసారిగా కత్రినా కైఫ్, అనుష్క శర్మతో కలిసి జీరో అనే చిత్రంలో కనిపించాడు. (కమిన్స్కు షారుక్ ఖాన్ వార్నింగ్ ) View this post on Instagram Happy birthday @iamsrk !! Love you !! May the lights shine on forever .... ❤️❤️❤️ A post shared by Karan Johar (@karanjohar) on Nov 2, 2020 at 11:32am PST -
లవ్ హాస్టల్
విక్రాంత్ మెస్సే, ‘దంగల్’ ఫేమ్ శాన్యా మల్హోత్రా జంటగా బాబీ డియోల్ ముఖ్యపాత్రలో నటించనున్న నూతన చిత్రాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. ‘గుర్గావ్’ చిత్రదర్శకుడు శంకర్ రమణ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మనీష్ ముంద్రాతో కలిసి షారుక్ ఖాన్ తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ పతాకంపై నిర్మించనున్నారు. నార్త్ ఇండియాలో జరిగిన ఘటనల ఆధారంగా ‘లవ్హాస్టల్’ సినిమాను రూపొందించనున్నారు. వచ్చే ఏడాది మొదట్లో షూటింగ్ ఆరంభం కానుంది. ఈలోపు ఈ సినిమాలో నటించనున్న నటీనటులందరూ వర్క్షాప్స్లో పాల్గొంటారని చిత్రబృందం తెలిపింది. ఊపిరిబిగపట్టే క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రం సాగుతుందని నిర్మాతలు చెప్పారు. -
కమిన్స్కు షారుక్ ఖాన్ వార్నింగ్
దుబాయ్ : కేకేఆర్ జట్టు సహ యజమాని.. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఆసీస్ ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్కు వార్నింగ్ ఇచ్చాడు. అదేంటి షారుక్ కమిన్స్కు వార్నింగ్ ఇచ్చాడని అనుకుంటున్నారా. వార్నింగ్ ఇచ్చిన మాట నిజమే కానీ.. సీరియస్ వార్నింగ్ కాదులేండి.. కేవలం సరదా కోసమే. అసలు విషయంలోకి వస్తే కేకేఆర్ జట్టుకు సంబంధించిన కొత్త పాటను వర్చువల్ సెషన్ ద్వారా కేకేఆర్ ఆటగాళ్లతో కలిసి షారుక్ లాంచ్ చేశాడు. ఈ వీడియో సెషన్లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, దినేష్ కార్తీక్, పాట్ కమిన్స్ సహా మిగతా సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షారుక్ కేకేఆర్ ఆటగాళ్లతో సరదాగా ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించాడు. ఈ క్రమంలో పాట్ కమిన్స్ న్యూ హెయిర్కట్పై షారుక్ సరదాగా టీజ్ చేశాడు. ఇదే సమయంలో కమిన్స్ కూడా పలు హిందీ పదాలు వాడుతూ షారుక్తో మాట్లాడాడు. కమిన్స్ ఈ కొత్త హెయిర్స్టైల్ ఏంటి అని షారుక్ అడగ్గా.. కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఇలా కొత్త తరహా హెయిర్ స్టైల్ చేశాడని కమిన్స్ తెలిపాడు. (చదవండి : గంభీర్.. ఇప్పుడేమంటావ్?) వెంటనే షారుక్ అందుకొని.. కమిన్స్ ఇంకెప్పుడు ఇలా చేయకు.కరోనా టైమ్లో ఇలాంటి ప్రయోగాలు అవసరమా అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చాడు. ' ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభమైన నుంచి న్యూ హెయిర్కట్ కోసం అభిషేక్ శర్మ వద్దకు నాలుగుసార్లు వెళ్లాలని.. ప్రతీసారి సరిగా కుదిరేది కాదు.. కానీ ఈసారి మాత్రం నా హెయిర్స్టైల్లో కొంచెం మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక వేళ ఈసారి కూడా హెయిర్కట్ సరిగ్గా కుదరకపోయుంటే మొత్తం షేవ్ చేద్దామనుకున్నా 'అని కమిన్స్ తెలపగానే నవ్వులు విరిసాయి. కమిన్స్.. షారుక్కు మధ్య ఆసక్తికర చర్చ జరుగుతున్న సమయంలో దినేష్ కార్తీక్ కల్పించుకొని అభిషేక్ నాయర్ హెయిర్కట్ నైపుణ్యతను వివరించాకా కూడా కమిన్స్ అతని వద్దకే వెళ్లాడని పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ 13వ సీజన్లో కేకేఆర్ ప్రదర్శన నాసిరకంగా కనిపిస్తుంది. కెప్టెన్సీ చేతులు మారిన తర్వాతైనా విజయాలు సాధిస్తుందేమోనని భావించినా అలాంటిందేం జరలేదు. పైగా సన్రైజర్స్తో మ్యాచ్లో సూపర్ ఓవర్లో విజయం దక్కించుకున్న కేకేఆర్ ఆ తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 20 ఓవరల్లో కేవలం 84 పరుగులు మాత్రమే చేసి ఘోర ఓటమి చవిచూసింది. 10 మ్యాచ్ల్లో 5విజయాలు.. 5 ఓటమిలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న కేకేఆర్ ప్లేఆఫ్కు చేరాలంటే ప్రతీ మ్యాచ్ నెగ్గాల్సిందే. దీంతో పాటు రన్రేట్ కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంది. కాగా కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్లో పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్ను ఎదుర్కోనుంది. (చదవండి : మొన్న ఏబీ.. ఈరోజు స్మిత్ను దించేశాడు) -
'అన్నీ మారిపోయాయి.. ఆ ఒక్కటి తప్పా'
భారత చలన చిత్ర పరిశ్రమలో రికార్డులు తిరగరాసిన దిల్వాలే దుల్హానియా లే జయేంగే సినిమా నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ఆదిత్యా చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా షారూఖ్ ఖాన్, కాజోల్లకి ఓవర్నైట్ స్టార్డమ్ను తెచ్చిపెట్టింది. 4 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా ఏకంగా 250 కోట్లు కలెక్ట్ చేసి రికార్డుల సునామీలు సృష్టించింది. యశ్రాజ్ ఫిల్మ్స్ ఈ ఒక్క సినిమాతో నేటికీ దేశంలోనే నెం.1 ప్రొడక్షన్ హౌస్గా నిలిచి ఉంది. లాక్డౌన్ వరకూ కూడా అంటే గత పాతికేళ్లుగా ముంబైలోని మరాఠా మందిర్లో మ్యాట్నీగా లేదంటే మార్నింగ్ షోగా ఈ సినిమా ఆడుతూనే ఉంది. (25 ఏళ్ల దిల్వాలే దుల్హనియా లేజాయేంగే ) నేటితో దిల్వాలే దుల్హానియా లే జయేంగే చిత్రం 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఉదయ్ చోప్రా, ప్రీతి సింగ్ పాత్రలో నటించిన మందిరా బేడీలు సినిమాతో తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. అనేక అంశాలలో చరిత్ర సృష్టించిన ఈ సినిమాలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని మందిరా అన్నారు. జీవితం చాలా మరిపోయింది. అన్నీ మారిపోయాయి. కానీ ప్రేమకు గుర్తుగా నిలిచే ఎరుపు రంగు మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుంది అంటూ ఈ సినిమాపై తన ప్రేమను తెలియజేశారు. View this post on Instagram #25yearchallenge !!! 🤟🏽❣️ It’s wonderful to have been a part of a film that has made cinema history on many counts. 👊🏽💥I have changed a lot, life has changed a lot. But Red is still the color of LOVE ! #25yearsofddlj I want to see some Then & Nows from all of you.. @karanjohar @kajol @anaitashroffadajania @iamsrk @yrf A post shared by Mandira Bedi (@mandirabedi) on Oct 20, 2020 at 1:04am PDT A picture of me from the sets of DDLJ. It’s been 25 years!!! Was a truly special and fun experience. The memories will last for ever... #DDLJ25 @yrf pic.twitter.com/jPohN6YdFV — Uday Chopra (@udaychopra) October 20, 2020 -
'కెప్టెన్గా నాకు పూర్తి స్వేచ్ఛనివ్వలేదు'
ముంబై : కేకేఆర్కు కెప్టెన్గా ఉన్నప్పుడు జట్టు బాధ్యతల్ని పూర్తిగా తనకు వదిలేయమని యాజమాన్యాన్ని కోరినా.. అది జరగలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ యూట్యూబ్ చానెల్తో జరిగిన ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా 2009లో తనని కేకేఆర్ కెప్టెన్గా తొలగించడానికి గల కారణాలను కూడా గుర్తుచేసుకున్నాడు. 'గౌతమ్ గంభీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడటం చూశా. అతను కోల్కతాకు కెప్టెన్ అయ్యాక షారుఖ్ ఖాన్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని చెప్పాడు. ఇది నీ జట్టు, నేను మధ్యలో కలగజేసుకోనని షారుఖ్ చెప్పాడని గౌతీ తెలిపాడు. ఇదే విషయాన్ని నేను ఐపీఎల్ తొలి సీజన్లోనే షారుఖ్ను అడిగాను. కానీ అది జరగలేదు. అదే సమయంలో మిగతా ఐపీఎల్ ఫ్రాంఛైజీల యాజమాన్యాలు వారి ఆటగాళ్లకు పూర్తి స్వేచ్చనిచ్చాయి. ఉదాహరణకు చెన్నైనే తీసుకోండి. ఎంఎస్ ధోనీ ఎలా నడిపిస్తున్నాడో మనకు తెలుసు. అలాగే ముంబైలోనూ రోహిత్ శర్మ దగ్గరికి వెళ్లి ప్రత్యేక ఆటగాళ్లనే తీసుకోమని ఎవరూ చెప్పరు. యాజమాన్యాలు ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే.. మంచి ఫలితాలు వస్తాయి. రోహిత్, ధోనీలకు స్వేచ్ఛ ఉంది కాబట్టే సక్సెస్ఫుల్ కెప్టెన్లుగా కొనసాగుతున్నారు. అప్పుడు నన్ను కెప్టెన్గా తొలగించడానికి కోచ్ జాన్ బుచనన్ ఆలోచనా విధానమే కారణం. మా జట్టులో నలుగురు కెప్టెన్లు అవసరమని అతననుకున్నాడు. అది కేవలం అభిప్రాయభేదం మాత్రమే. అలా నలుగురు సారథులు ఉంటే అతనే జట్టును నడిపించగలననే ధీమాతో ఉన్నాడు. ఐపీఎల్ తొలి సీజన్ పూర్తవగానే జట్టులో సమస్యలు మొదలయ్యాయని, అది నా వల్ల మాత్రం కాదు. అది కేవలం కెప్టెన్సీ విషయంలో నెలకొన్న గందరగోళమే' అని గంగూలీ తెలిపాడు.(దటీజ్ దాదా.. ఆసియాకప్ వాయిదా) 2008 ఐపీఎల్ మొదటి సీజన్ ప్రారంభ సమయంలో సౌరవ్ గంగూలీ ఒక స్టార్ ఆటగాడిగా ఉన్నాడు. షారుక్ ఖాన్ ఆధ్వర్యంలోని కోల్కతా నైట్రైడర్స్కు గంగూలీని కెప్టెన్గా ఎంపిక చేయడంలో పెద్ద ఆశ్చర్యం కలిగిగించలేదు.. ఎందుకంటే అప్పటికే టీమిండియా జట్టును విజయవంతంగా నడిపిన సారధిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. భారత్ క్రికెట్లో దూకుడైన ఆటతీరుతో పాటు కెప్టెన్గా సాహోసోపేత నిర్ణయాలు తీసుకున్న గంగూలీ భారత అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అలాంటి గంగూలీ సొంత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో దాదా అని ముద్దుగా పిలుచుకునేవారు. భారత జట్టును విజయవంతంగా నడిపిన దాదా కేకేఆర్ కెప్టెన్గా జట్టుకు టైటిల్ సాధించిపెడతాడని అభిమానులు భావించారు. కానీ అలా జరగలేదు.. మొదటి సీజన్లో మొదటి మ్యాచ్ మినహా అన్ని మ్యాచ్లు విఫలమవడంతో లీగ్లో 6వ స్థానంలో నిలిచింది. తర్వాతి సీజన్లో జట్టుకు కోచ్గా వచ్చిన ఆస్ట్రేలియన్ కోచ్ జాన్ బుచానన్ మల్టిపల్ కెప్టెన్సీ అనే ప్రతిపాదన తీసుకురావడం, గంగూలీ కెప్టెన్గా విఫలమయ్యాడంటూ బ్రెండన్ మెకల్లమ్కు బాధ్యతలు అప్పగించడం చకచకా జరిగిపోయాయి. అయితే ఆ ఏడాది కేకేఆర్ ప్రదర్శన మరింత దిగజారింది. లీగ్లో ఆఖరి స్థానంలో నిలిచి చెత్త ప్రదర్శనను నమోదు చేసింది. దీంతో మూడో సీజన్కు మళ్లీ గంగూలీనే కెప్టెన్గా ఎంపిక చేసిన కేకేఆర్ రాత మాత్రం మారలేదు. మూడో సీజన్లో కేకేఆర్ 6వ స్థానంలో నిలిచింది. దీంతో కేకేఆర్ ఫ్రాంచైజీ గంగూలీ స్థానంలో గౌతం గంభీర్ను కెప్టెన్గా ఎంపిక చేయడంతో కోల్కతా దశ తిరిగింది. గంభీర్ సారధ్యంలో రెండు సార్లు టైటిల్ గెలవడంతో పాటు నాలుగుసార్లు ఫ్లే ఆఫ్ దశకు చేరింది.(చెప్పాల్సింది గంగూలీ కాదు: పీసీబీ) -
‘ఇక్కడ జరిగే అన్యాయాలు కనబడవా?’
నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్పై అమెరికా పోలీసుల దమనకాండకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సినీ సెలబ్రిటీలు వర్ణ వివక్షను వీడాలంటూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే తారాలోకం అమెరికా నల్లజాతీయులకు అండగా నిలువడంపై ప్రశంసలు కురుస్తున్నా.. మరోవైపు దేశంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించకుండా ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కూడా హిందీ సినీ తారల ద్వంద ప్రమాణాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మనకు వలస కార్మికుల జీవితాలు కూడా ముఖ్యమే. మైనారిటీల జీవితాలు కూడా అత్యంత ప్రధానం. పేదల జీవితాల గురించి కూడా మనకు పట్టింపు ఉండాలి. ఇప్పుడు మేల్కొన్న భారతీయ సినీ సెలబ్రిటీలు అమెరికాలో జరుగుతున్న జాత్యహంకారానికి వ్యతిరేకంగా మద్దతు తెలుపుతున్నారు. కానీ వారికి వారి సొంత పెరట్లో జరిగే అన్యాయాలు కనబడవు’ అంటూ అభయ్ చురకలు అంటించారు. నెటిజనులు అభయ్కు మద్దతు తెలుపుతున్నారు. (‘అల్లర్ల వెనుక అతివాద గ్రూపులు’) View this post on Instagram Maybe it’s time for these now? Now that “woke” indian celebrities and the middle class stand in solidarity with fighting systemic racism in America, perhaps they’d see how it manifests in their own backyard? America has exported violence to the world, they have made it a more dangerous place, it was but inevitable that it would come back karmically. I’m not saying they deserve it, I’m saying look at the picture in it’s totality. I’m saying support them by calling out the systemic problems in your own country, because they turn out to be one and the same thing. I’m saying follow their lead but not their actions. Create your own actions, your own movement, relevant to your own country. That is what the black lives matter movement is all about! In the larger picture, there is no “us” and “them”. There is not a country that’s real. But a planet in peril. #migrantlivesmatter #minoritylivesmatter #poorlivesmatter Black Lives Matter (find out why not to use the hashtag and still support the movement). A post shared by Abhay Deol (@abhaydeol) on Jun 2, 2020 at 8:24pm PDT ఇదే కాక ప్రస్తుతం అభయ్ తన సోషల్ మీడియా ఖాతాలు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఫెయిర్నెస్ క్రీం ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఓ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ‘భారతీయ సెలబ్రిటీలు ఇప్పటికైనా ఫెయిర్నెస్ క్రీముల ప్రకటనల్లో నటించడం మానేస్తారా’ అంటూ ఓ ప్రశ్నను లేవనెత్తారు. అంతేకాక గత కొన్నేళ్లుగా భారతదేశంలో ఫెయిర్నెస్ ఉత్పత్తుల మార్కెట్ ఎలా ఉందో ఉదాహరణలతో సహా పోస్ట్ చేశారు. ఫెయిర్నెస్ క్రీమ్లకు అంబాసిడర్లుగా నటించిన పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలను అభయ్ విమర్శించారు. ఈ జాబితాలో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనే, సోనమ్ కపూర్ వంటివారు ఉన్నారు. View this post on Instagram Overall analysis Fairness creams in India have evolved over the years, from being fairness creams to now using euphemisms like “skin brightening/ whitening”, or “lightening creams”. Most brands no longer want to be associated directly with being termed as 'fairness creams’. So now we have brands selling “HD glow”, “White beauty”, “white glow”, “fine fairness”, and so on. Over the years these companies have turned their attention towards the Indian Men, who are now trying to be "fair and handsome", and have dedicated power white ranges for them too. The hunt for fairness: Neutrogena fine fairness: Could not locate it on their global websites but it is available on Amazon and other sellers:https://www.amazon.in/Neutrogena-Fine-Fairness-Cream-SPF20/dp/B00BSPOXMW/ Ponds have a white beauty range: The range includes products like anti-spot fairness cream which is available on affiliate websites like Amazon and Nykaa. On their own website could locate just the White beauty cream. https://www.ponds.com/ph/products/collection/white-beauty/day-cream-for-normal-skin.html* Loreal white perfect day cream: Apparently reduces the melanin level in the skin, gives a rosy appearance to your skin and is suitable for all Indian skin types. "reduce skin darkening and boost anti-spot whitening for a brighter & younger look"https://www.lorealparis.co.in/products/skin-care/day-cream/white-perfect-clinical-day-cream/ Recently, Procter & Gamble skincare brand Olay announced that it will no longer retouch skin in its advertising by 2021 because it reflects an idea of beauty which is almost impossible to achieve. The statement was made during an event in New York. In March 2019, Olay also came up with a creative campaign #FaceAnything with @masabagupta @kubbrasait , @lilly, @bikewithgirl and @_payalsoni_ #Fairandlovely #prejudice #racism #fairskinobsession #fairnesscreams #kalagora #flawlessskin #hdglow #whiteness #complexion #skintone #shades #pearlextracts #microcrystals #ayurveda A post shared by Abhay Deol (@abhaydeol) on Jun 5, 2020 at 4:39am PDT -
వైరలైన కాజోల్ మెహందీ ఫంక్షన్ ఫొటో!
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ మెహందీ ఫంక్షన్కు సంబంధించిన ఓ ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫొటో వైరలయ్యేంతలా అందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ఖాన్. 1991లో జరిగిన ఈ మెహందీ ఫంక్షన్కు భార్య గౌరీఖాన్, కుమారుడ్ ఆర్యన్లతో కలిసి హాజరయ్యారాయన. కాజోల్ చేతికి గోరింటాకుతో సోఫాలో కూర్చుని ఉండగా ఆమె వెనకాల కుమారుడు ఆర్యన్తో షారుఖ్, అతడి పక్కన గౌరీ ఉన్నారు. కిరణ్ ఎస్ఆర్కే ఫ్యాన్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాదారుడు ఈ ఫొటోను షేర్ చేశాడు. దీంతో ఇరువురి ఫ్యాన్క్లబ్లకు చెందిన అభిమానులు ఈ ఫొటోను చూసి మురిసి పోతున్నారు. (పది మిలియన్ ఫాలోవర్స్ క్లబ్లో కాజోల్) కాగా, షారుఖ్, కాజోల్లు కలిసి నటించిన పలు చిత్రాలు ఆల్టైం బ్లాక్ బ్లాస్టర్లుగా నిలిచిన సంగతి విధితమే. వీరు నటించిన 1995 ‘దిల్ వాలే దుల్షేనియా లేజాయేంగే’ ఓ క్లాసిక్గా నిలిచిపోయింది. ఈ చిత్రం ముంబైలోని మరాఠా మందిర్ సినిమా హాల్లో ఇప్పటికీ ఆడుతూనే ఉండటం గమనార్హం. వీరు చివరగా కలిసి నటించిన సినిమా రోహిత్ శెట్టి ‘దిల్వాలే’. -
‘అది సూపర్ స్టార్ను అడగండి.. నేను కింగ్ ఖాన్’
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటించిన సినిమాలన్ని బి-టౌన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయనడంలో సందేహం లేదు. అయితే ఇటీవల షారుక్ నటించిన ‘జీరో’ సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో గతేడాది షారుక్ ఒక్కసినిమాలో కూడా నటించకపోవడంతో ఆయన సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టారని, మంచి సినిమా కథ కోసం చూస్తున్నారని, ఇదివరకే కొన్ని సినిమాలకు సంతకం చేశారంటూ పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్విటర్లో ఆదివారం లైవ్చాట్ నిర్వహించారు. (ఆన్లైన్లో కచేరి) Wouldn’t know....try asking a superstar. I am just a King unfortunately... https://t.co/bvzBvg1S8B — Shah Rukh Khan (@iamsrk) April 20, 2020 ఈ సందర్భంగా అభిమానులు తమ సందేహలను తనతో పంచుకోవాలని పిలుపు నిచ్చారు. దీంతో ఇటివల మీరు నటించిన సినిమాలు పరాజయం పొందాయి కదా. సూపర్ స్టార్గా ఆ వైఫల్యాన్ని ఎలా అధిగమించారు. ఆ తర్వాత సినిమాల పట్ల ఏవిధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అని అడగ్గా.. ‘ఏమో నాకు తెలియదు. ఈ విషయాన్ని మీరు సూపర్ స్టార్ను అడగండి. ఎందుకంటే నేను కింగ్ ఖాన్’ అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చాడు. అదే విధంగా మీరు సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చారని.. ఇక మీరు సినిమాల్లో నటించొద్దని నిర్ణయించుకున్నారంటు వస్తున్న పుకార్లపై నేను విసిగిపోయాను. వీటిపై మాకు కాస్తా స్పష్టతను ఇవ్వండి అని మరో అభిమాని ప్రశ్నించాడు. “మీరు విసిగిపోకండి. నేను ఖచ్చితంగా సినిమాలు చేస్తాను. అవి నిర్మించబడతాయి కూడా. దీనిపై మీకు త్వరలోనే స్పష్టత వస్తుంది’ అంటూ బాద్షా తనదైన శైలిలో బదులిచ్చాడు. -
ఆన్లైన్లో కచేరి
సాధారణంగా కాన్సర్ట్ అంటే వేల మంది జనం, భారీ మ్యూజిక్, పెద్ద గ్రౌండ్లో ఏర్పాటు చేస్తారు. కానీ ఇవేమీ లేకుండా డిజిటల్ కాన్సర్ట్ (ఆన్ లైన్ లోనే కాన్సర్ట్)ను ప్లాన్ చేశారు హాలీవుడ్ సింగర్ లేడీ గాగా. ప్రస్తుతం కరోనా వైరస్తో ప్రపంచమంతా పోరాడుతోంది. ఈ పోరాటానికి స్ఫూర్తి నింపేందుకే ‘వన్ వరల్డ్: టుగెదర్ ఎట్ హోమ్’ పేరుతో ఈ డిజిటల్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. ఎవరింట్లో వారు ఉండి ఆన్ లైన్లోనే ఈ సంగీత కచేరీని వీక్షించవచ్చు. ఏప్రిల్ 18న జరిగే ఈ కాన్సర్ట్ కరోనాపై పోరాటానికి ఫండ్ రైజింగ్ ఈవెంట్. ఈ ప్రోగ్రామ్లో హాలీవుడ్ టాప్ సింగర్స్ జెన్నీఫర్ లోపెజ్, ఆడమ్ లాంబెర్ట్, ఓప్రా విన్ ఫ్రె, టేలర్ స్విఫ్ట్ వంటి ప్రఖ్యాత సింగర్స్ పాల్గొననున్నారు. మన దేశం నుంచి షారుక్ ఖాన్, ప్రియాంకా చోప్రా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. లేడీ గాగా యాంకర్గా వ్యవహరించనున్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో మన కోసం ముందు వరుసలో పోరాడుతున్న ఆరోగ్య శాఖ వారికి గౌరవంగా ఈ కాన్సర్ట్లో నేను కూడా భాగం అవుతున్నాను’’ అని పేర్కొన్నారు షారుక్ ఖాన్. -
విషాదం: షారుక్ సోదరి మృతి
ముంబై : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ వరుసకు సోదరి అయిన నూర్ జెహాన్ (52) మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. పాకిస్తాన్లోని పెషావర్లో మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచారు. జెహాన్ తండ్రి షారుక్కు పినతండ్రి అవుతారు. నూర్ జెహాన్ పెషావర్లోని కిస్సా ఖ్వానీ బజార్ సమీపంలోని మొహల్లా షా వాలి కతాల్ ప్రాంతంలో నివసిస్తున్నారు. కొంతకాలంగా జెహాన్ నోటి క్యాన్సర్తో బాధపడుతోందని ఆమె భర్త ఆసిఫ్ బుర్హాన్ పేర్కొన్నారు. నూర్ మరణించిన విషయాన్ని ఆమె సోదరుడు మన్సూర్ అహ్మద్ సైతం ధృవీకరించారు. అదే విధంగా షారుక్ కుటుంబంతో నూర్ జెహాన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి భారత్లో కూడా చాలామంది బంధువులు ఉన్నారు. కింగ్ఖాన్ తన తల్లిదండ్రులతో కలిసి పెషావర్లోని నూర్ కుటుంబాన్ని రెండుసార్లు(1997,2011) సందర్శించారు. నూర్ మరణంతో షారుఖ్, నూర్ జెహాన్తో కలిసి దిగిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా పాకిస్తాన్లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జెహాన్ జిల్లా, పట్టణ కౌన్సిలర్గా పనిచేశారు. అనంతరం జూలై 2018 సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేసి తరువాత ఉపసంహరించుకున్నారు. కాగా నటుడితో పాటు జీరో సినిమాతో షారుఖ్ ఖాన్ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బార్డ్ ఆఫ్ బ్లడ్ అనే నెట్ఫ్లిక్స్ సిరీస్ను నిర్మిస్తుంది. ఇక షారుక్ తన నెక్ట్స్ ప్రాజెక్టును తమిళ దర్శకుడు అట్లీతో చేయనున్నారని వార్తలు వెలువడగా, షారుక్ మాత్రం దీనిపై ఎలాంటి క్లారీటీ ఇవ్వలేదు. -
షారుఖ్, రవీనా టాండన్లతో రవిశాస్త్రి
టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే ఆలస్యం ఆడేసుకోవడానికి నెటిజన్లు.. సెటైర్లు వేద్దామని అతడి హేటర్స్.. ఫన్నీగా స్పందించాలని మాజీ క్రికెటర్లు ఎదురు చూస్తుంటారు. అయితే ఏది ఏమైనా రవిశాస్త్రికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడిన మాట వాస్తవం. ప్రస్తుతం న్యూఇయర్ సెలబ్రేషన్స్లో రవిశాస్త్రి మునిగితేలుతున్నాడు. ఈ సందర్భంగా అతడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నటి రవీనా టాండన్, వ్యాపారవేత్త గౌతమ్ సింగానియాలతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటోకు కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తుండగా.. మరికొంత మంది రవిశాస్త్రికి న్యూఇయర్ విషెస్ తెలుపుతున్నారు. ఇక ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ సైతం రవిశాస్త్రి షేర్ చేసిన ఫోటోకు లైక్ కొట్టి న్యూఇయర్ విషెస్ తెలిపాడు. ఇక అంతకుముందు టీమిండియా క్రికెటర్లకు రవిశాస్త్రి ఇంగ్లీష్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపాడు. 2019లో అద్భుతంగా రాణించారని, అదేవిధంగా 2020లో వచ్చే సరికొత్త సవాళ్లకు సిద్దంగా ఉండాలని సూచించాడు. విరామ సమయాన్ని ఎంజాయ్ చేయండి, 2020లో కలుద్దామంటూ ట్వీట్ చేశాడు. ఇక ఐసీసీ వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమి మినహా మిగతా అన్ని సిరీస్ల్లోనూ కోహ్లి సేన అదరగొట్టింది. ఇక రానున్న ఏడాదిలో టీమిండియాకు అతిపెద్ద సవాల్ టీ20 ప్రపంచకప్ రూపంలో ఎదురుకానుంది. అంతేకాకుండా ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్లో భాగంగా న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్ సిరీస్ ముగిశాక టీమిండియా క్రికెటర్లకు స్వల్ప విరామం లభించింది. దీంతో ఈ గ్యాప్లో క్రికెటర్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మూడు టీ20ల సిరీస్లో భాగంగా జనవరి 5న శ్రీలంకతో టీమిండియా తొలి టీ20 ఆడనుంది. View this post on Instagram Happy New Year! Guys, you have had an outstanding year in 2019 and now get ready to attack the fresh challenges ahead. Enjoy the rest. See you with 2020 vision #TeamIndia 🇮🇳 🙏 A post shared by Ravi Shastri (@ravishastriofficial) on Dec 31, 2019 at 1:59am PST -
త్రీఇన్ వన్
బాలీవుడ్ బాక్సాఫీస్ త్రిమూర్తులు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్. ఈ ఖాన్స్ త్రయమే బాలీవుడ్ను చాలా ఏళ్లుగా ఏలుతోంది. ఒకరి సినిమాల్లో ఒకరు అతిథి పాత్రల్లో మెరిసిన వీరు ఒకేసారి స్క్రీన్పై మాత్రం కలసి కనిపించలేదు. అయితే త్వరలోనే ఖాన్స్ ముగ్గుర్నీ స్క్రీన్పై చూడొచ్చు అని బాలీవుడ్ టాక్. ఆమీర్ తాజా చిత్రం ‘లాల్సింగ్ చద్దా’. హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి హిందీ రీమేక్ ఇది. ఈ సినిమాలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. ఈ ముగ్గురూ ఒకేసారి ఫ్రేమ్లో కనిపిస్తే ఖాన్ ఫ్యాన్స్కు ఖుషీఖుషీయే. -
నువ్వసలు ముస్లింవేనా: తప్పేంటి!?
ముంబై : దీపావళి సందర్భంగా సెలబ్రిటీలు తమ అభిమానులకు విషెస్ చెప్పడం సాధారణమే. అయితే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ట్విటర్ వేదికగా చెప్పిన దీపావళి విషెస్ పెద్ద దుమారాన్నే రేపాయి. కింగ్ఖాన్ను ట్రోల్స్ బారిన పడేలా చేశాయి. షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, కుమారుడు అబ్రామ్తో కలిసి నుదుటన తిలకం ఉన్న ఫోటోను షేర్ చేయడమే ఇందుకు కారణం. ‘ముస్లిం మతస్తుడివి అయి ఉండి ఒక ఫోటో కోసం ఇలా తిలకం పెట్టుకుంటావా’ అంటూ కొంతమంది నెటిజన్లు షారూఖ్పై విరుచుకుపడుతున్నారు. అతడిని వ్యతిరేకిస్తూ ట్విటర్లో అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో షారూఖ్పై వస్తున్న ట్రోల్స్పై ప్రముఖ బాలీవుడ్ నటి అజ్మి షబానా స్పందించారు. కేవలం తిలకం పెట్టుకున్నంత మాత్రాన షారూఖ్ను ఫేక్ముస్లిం అని నిందించడం దారుణమన్నారు. ‘ప్రతీ దానికి ఒక హద్దు అనేది ఉంటుంది. భారతీయ అందమైన సంప్రదాయమైన తిలకం పెట్టుకున్నంత మాత్రాన ఇస్లాంకు వచ్చిన ముప్పేమీ లేదు. ఇస్లాం మరీ అంత బలహీనమైనది కాదు. గంగా జమునా సంగమంలోనే భారత నిజమైన అందం దాగుంది’ అని ట్రోల్స్కు చురకలు అంటించారు. అయినా వెనక్కి తగ్గని ట్రోలర్స్ షారుఖ్కి సపోర్ట్ చేసినందుకు షబానాను కూడా వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారు. కాగా షారూఖ్కు ఇలాంటి అనుభవం కొత్తేమీ కాదు. గతంలో గణేష్ చతుర్థి సందర్భంగా తన నివాసం ‘మన్నత్’లో అబ్రం వినాయకుడిని పూజిస్తున్న ఫొటోను పోస్ట్ చేసినందుకు గానూ ముస్లిం నెటిజన్లు అతడిని తీవ్రంగా విమర్శించారు. Appalled to read that @iamsrk Diwali greeting invites wrath of rabid Islamists, gets called a “False Muslim” for sporting a tilak!”FUNDOS get a life! Islam is not so weak that it stands threatened by what is a beautiful Indian custom.Indias beauty is in her GangaJamuni tehzeeb — Azmi Shabana (@AzmiShabana) October 28, 2019 -
బిగ్బీ రికార్డును బ్రేక్ చేసిన షారుఖ్
జయాపజయాలతో సంబంధం లేకుండా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ బాలీవుడ్ కింగ్ఖాన్ బిగ్గెస్ట్ హిట్ సాధించి చాలా కాలమైనా అతడికి ఏ మాత్రం ఫ్యాన్ పోలోయింగ్ తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. తాజాగా ట్విటర్లో 39 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి భారత సెలబ్రెటీగా షారుఖ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు బిగ్బీ అమితాబ్ బచ్చన్ 38.8 మిలియన్ల ఫాలోవర్స్తో ఆగ్రస్థానంలో ఉండేవాడు. తాజాగా అమితాబ్ను షారుఖ్ అధిగమించాడు. ఈ సందర్భంగా తనపై ప్రేమాభిమానాలను కురిపిస్తున్న అభిమానులకు షారుఖ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఇన్స్టాగ్రామ్లో కూడా షారుఖ్ ఫాలవర్స్ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు ఇన్స్టాలో 18.6 మిలియన్ల మంది అభిమానులు షారుఖ్ను అనుసరిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ సౌదీ అరేబియాలో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ సౌదీ అరేబియా చిత్ర పరిశ్రమ నిర్వహించిన ‘జాయ్ ఫోరయ్ 2019’ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో హాలీవుడ్ స్టార్ జాసన్ మొమోవా, హాంకాంగ్ యాక్షన్ హీరో జాకీచాన్, బెల్జీయం నటుడుజీన్-క్లాడ్ వాన్ డామ్మేలతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్గా మారింది. ఎంతగా వైరల్ అయిందంటే కేవలం ఇన్స్టాగ్రామ్లో ఒక్క రోజులోనే ఆ ఫోటోకు దాదాపు 24 లక్షల లైక్లు వచ్చాయి. ఇక ‘రా వన్’, ‘జీరో’ సినిమాలు షారుఖ్ను పూర్తిగా నిరాశపరిచాయి. ముఖ్యంగా తన సొంత నిర్మాణ సంస్థలో భారీ అంచనాల నడుమ వచ్చిన ‘జీరో’ బాక్సీఫీస్ వద్ద చతికిలపడింది. అనుష్క శర్మ, కత్రినా కైఫ్ వంటి భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. దీంతో నటుడిగానే కాకుండా నిర్మాతగా షారుఖ్ బిగ్ ఫేయిల్యూర్ను చవిచూశాడు. జీరో పరాజయంత తర్వాత మరో సినిమాకు షారుఖ్ ఇప్పటివరకు ఓకే చెప్పలేదు. అయితే వచ్చే ఈద్కు ఓ సినిమాను విడుదల చేయాలని షారుఖ్ బావిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘అది నా కోరిక కూడా.. వివరాలు వస్తే చెప్పండి’
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ‘జీరో’ సినిమా గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద బొల్తాకొట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమా వచ్చి ఏడాది అవుతోన్నా కింగ్ఖాన్ మళ్లీ థియేటర్లలో కనిపించనేలేదు. దీంతో ఈ రేస్ యాక్టర్ నెక్ట్స్ సినిమా ఏంటి? అనే ప్రస్తావన రాగానే ‘రాజ్కుమార్ హిరాని నుంచి అబ్బాస్ జాఫర్లతో పాటు మరో ప్రముఖ దర్శకుల సినిమాలకు షారుక్ సైన్ చేశారు’ అనే వార్తలు సోషల్ మీడియాల్లో షికార్లు చేస్తున్నాయి. అయితే వాటన్నింటికి కింగ్ ఖాన్ ఫుల్స్టాప్ పెడుతూ.. ‘ప్రస్తుతానికి నేను ఏ సినిమాలకు సైన్ చేయలేదని’ ట్వీట్ చేశాడు. ఇటీవల ట్విటర్లో షారుక్ నిర్వహించిన ‘ఆస్క్ షారుక్ఖాన్’ సెషన్లో బాద్షాను ‘మీరు ధూమ్ 4 సినిమాకు సంతకం చేశారా?’ అని ఓ అభిమాని అడిగాడు. దానికి కింగ్ఖాన్ ‘ఇది నేను కూడా విన్నాను... నాకు ఆ సినిమాలో నటించాలనే ఉంది, దీనిపై ఇంకేమైన వివరాలు వస్తే నాకు తెలపండి’ అంటూ సరదాగా బదులిచ్చారు. కాగా షారుక్ ఖాన్ను తన అభిమానులు డిడిఎల్జేలో రాహుల్గా ప్రేమించారు. అలాగే డర్, అంజమ్, బాజిగర్లతో పాటు డాన్ వంటి చిత్రాలలో ప్రతినాయక పాత్రలో కూడా షారుక్ మెప్పించాడు. దీంతో యశ్రాజ్ ‘ధూమ్’ సిరీస్లో విలన్లుగా నటించిన హీరోలు ఆమిర్ ఖాన్, హృతిక్ రోషన్, జాన్ అబ్రహంల సరసన కింగ్ ఖాన్ చేరతాడా లేదో మరి వేచిచూడాలి. Maine bhi suna hai. Tumhein kuch aur khabar mile toh dena... https://t.co/m7y5sEVk39 — Shah Rukh Khan (@iamsrk) October 8, 2019 -
షారుఖ్ ట్రైలర్పై 'పాక్' ఆర్మీ చిందులు!
ముంబై: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇటీవల వెబ్ సిరీస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన నిర్మించిన వెబ్ సిరీస్ ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’ ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్పై పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ చిందులు తొకుతున్నారు. ఈ ట్రైలర్పై గఫూర్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘మీరు ఇంకా బాలీవుడ్ భ్రమలోనే బతుకుతున్నారు. వాస్తవికత(రియాలిటీ) చూడాలంటే ‘రా’ గూఢాచారి కుల్భూషణ్ జాదవ్, వింగ్ కమాండర్ అభినందన్, 27 ఫిబ్రవరి 2019న భారత్-పాకిస్తాన్ సరిహద్దు వివాదాన్ని గమనించండి. మీరు జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న దురాగతాలకు వ్యతిరేకంగా గళమెత్తి.. శాంతిని ప్రోత్సహించాలి. నాజీలుగా మారిన హిందుత్వ ఆరెస్సెస్ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడితే బావుంటుంది’ అని పేర్కొన్నారు. గూఢచర్యం నేపథ్యంతో వస్తున్న ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’లో ఇమ్రాన్ హష్మీ, వినీత్ కుమార్ సింగ్, శోభితా ధూళిపాల (గూఢాచారి ఫేమ్) ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్నారు. బిలాల్ సిద్దిఖీ రాసిన పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందించబడింది. ‘మా మొదటి నెట్ఫ్లిక్స్ సిరీస్ బార్డ్ ఆఫ్ బ్లడ్ ట్రైలర్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. గూఢచర్యం, ప్రతీకారం, ప్రేమ, విధి నిర్వహణల మధ్య సాగే ఓ ఉత్కంఠభరితమైన కథ’ అని షారుఖ్ ఈ ట్రైలర్ను పరిచయం చేస్తూ ట్వీట్ చేశారు. ట్రైలర్ పాకిస్తాన్లోని బలూచిస్తాన్తో ప్రారంభమవుతుంది. అక్కడ భారత గూఢాచారులు ఒక ముఖ్యమైన సమాచారాన్ని భారతదేశానికి చేరవేయడానికి ముందే పట్టుబడి శిరచ్ఛేదనంతో ప్రాణాలు కొల్పోతారు. గూఢాచారి ‘కబీర్ ఆనంద్ అలియాస్ అడోనిస్’ పాత్రను ఇమ్రాన్ హష్మీ పోషించారు. అనుకోని పరిస్థితుల నడుమ గూఢాచారిగా మారిన కబీర్, ఆ తర్వాత ముంబైలో ప్రొఫెసర్ అవతారం ఎత్తి జీవితాన్ని గడిపేస్తుంటాడు. దేశాన్ని కాపాడటానికి బలూచిస్తాన్కు వెళ్ళమని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అతనికి ఊహించనిరీతిలో పిలుపు వస్తుంది. దీంతో శోభితా ధూలిపాల, వినీత్ కుమార్ సింగ్తో కలిసి రెస్క్యూ ఆపరేషన్లో భాగాంగా పాకిస్థాన్కు బయలుదేరతారు. రెస్క్యూ కమ్ సూసైడ్ మిషన్లొ ఈ ముగ్గురు గూఢాచారులు చేసిన ఉత్కంఠభరిత ప్రయాణమే ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’. శోభితా ధూళిపాల వర్ధమాన నటి, మోడల్, తెలుగమ్మాయి. తెనాలిలో జన్మించారు. ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో రెండోస్థానంలో నిలిచిన ఆమె, మిస్ ఎర్త్ 2013లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. The trailer of our first @netflix series #BardOfBlood is here. A thrilling tale of espionage, vengeance, love and duty. Hope u enjoy it...@NetflixIndia @RedChilliesEnt @emraanhashmi @_GauravVerma @BilalS158 @ribhudasgupta pic.twitter.com/aftLjq3BA1 — Shah Rukh Khan (@iamsrk) August 22, 2019 -
లుంగీ కడతారా?
రజనీకాంత్ ఫ్యాన్స్ కోసం లుంగీ కట్టి లుంగీ డ్యాన్స్ చేశారు షారుక్ ఖాన్. ‘చెన్నై ఎక్స్ప్రెస్’ ప్రమోషన్లో భాగంగా ఇలా చేశారాయన. ఇప్పుడు మరోసారి లుంగీ కట్టనున్నారని బాలీవుడ్ గాసిప్. 2014లో వచ్చిన అజిత్ ‘వీరమ్ చిత్రాన్ని సాజిద్ నడియాడ్వాలా బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఫర్హాద్ సంజీ దర్శకుడు. దీనికి ‘లాల్’ (ల్యాండ్ ఆఫ్ లుంగీ) అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా తొలుత అక్షయ్ కుమార్ దగ్గరకు వెళ్లింది. ఆ తర్వాత విక్కీ కౌశాల్ దగ్గరకు వెళ్లింది. డేట్స్ లేని కారణంగానే ఈ హీరోలు లుంగీ కట్టే చాన్స్ మిస్ అయ్యారు. ఇప్పుడు షారుక్ ఖాన్ ఈ రీమేక్లో హీరోగా కనిపిస్తారని తెలిసింది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. -
'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'
న్యూఢిల్లీ : తన పిల్లల కోసమే హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ 'లయన్కింగ్'ను 40 సార్లు చూసినట్లు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ వెల్లడించారు. అయితే సినిమా మొత్తం కాదని, కేవలం కొన్ని సన్నివేశాలు మాత్రమే చూసినట్లు పేర్కొన్నాడు. అయితే లయన్ కింగ్ సినిమాలో కీలకపాత్రలైన కింగ్ ముసఫా, సింబాలకు హిందీ వెర్షన్లో షారుక్, ఆయన తనయుడు ఆర్యన్లు డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. 'ఈ వీకెండ్లో మీరు ఎలాంటి ఆలోచన లేకుండా మీ పిల్లలతో కలిసి బాగా ఎంజాయ్ చేసే సినిమాగా లయన్ కింగ్ నిలిచిపోతుందని' కింగ్ ఖాన్ స్పష్టం చేశాడు. 'జంగిల్ బుక్' సినిమాతో తనేంటో నిరూపించుకున్న డైరక్టర్ 'జాన్ పేవ్రూ' మరోమారు లయన్ కింగ్ సినిమాతో ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రఖ్యాత డిస్నీవాల్ట్ సంస్థలో రూపొందిన లయన్ కింగ్ సినిమాలో హీరో పాత్ర పోషిస్తున్న సింబాతో పాటు, మిగతా పాత్రలను ఐకానిక్ ఫీస్ట్గా మలిచిన విధానం ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు. కాగా, లయన్కింగ్ సినిమా జూలై 19న ఇండియా వ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు వర్షన్కు నాని, జగపతి బాబు, రవిశంకర్, బ్రహ్మానందం, అలీలు గాత్రమందించారు. -
షారుక్కు మరో అరుదైన గౌరవం
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా మెల్బోర్న్కు చెందిన లా ట్రోబ్ యూనివర్సిటీ షారుక్కు గౌరవ డాక్టరేట్ను ప్రధానం చేయనున్నట్లు ప్రకటించింది. ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతున్న షారక్.. మహిళలు, పిల్లల కోసం ‘మీర్’ అనే సంస్థను స్థాపించి.. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా షారుక్ కృషిని అభినందిస్తూ.. ‘డాక్టర్ ఆప్ లెటర్స్’ను ప్రదానం చేయనున్నట్లు సదరు యూనివర్సిటీ ప్రకటించింది. త్వరలో మెల్బోర్న్లో జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేడుకలకు షారుఖ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. డాక్టరేట్పై షారుక్ స్పందిస్తూ.. 'లా ట్రోబ్ అనేది ప్రముఖ యూనివర్సిటీ. చాలా కాలంగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలతో సంబంధాలు కొనసాగిస్తుంది. మహిళా సమానత్వం కోసం కృషి చేస్తోంది. అటువంటి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందడం గౌరవంగా భావిస్తున్నా. నా పేరును సూచించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా' అని పేర్కొన్నారు. వచ్చే నెల 9న బుందూరలోని మెల్బోర్న్ క్యాంపస్లో షారుక్కు ఈ డాక్టరేట్ను ప్రధానం చేస్తారు. -
స్పీడ్ పెరిగింది
షారుక్ ఖాన్ నిర్మాతగా ఫుల్ స్పీడ్లో ఉన్నారు. కానీ, హీరోగా చేసే కొత్త ప్రాజెక్ట్ను అంగీకరించడానికి మాత్రం టైమ్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ‘బార్డ్ ఆఫ్ బ్లడ్, క్లాస్ ఆఫ్ 83’ సినిమాలను నెట్ఫ్లిక్స్ కోసం నిర్మిస్తున్న ఆయన తాజాగా ఓ హారర్ సిరీస్కు సహ నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలిసింది. ‘బీతాల్’ టైటిల్తో తెరకెక్కనున్న ఈ సిరీస్లో వినీత్ కుమార్ సింగ్, ఆహనా కుమ్రా ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. రాధికా ఆప్టే ‘గౌల్’ సిరీస్ను డైరెక్ట్ చేసిన ప్యాట్రిక్ గ్రహం ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది. షారుక్ సినిమాల విషయానికి వస్తే అట్లీ దర్శకత్వంలో ఓ సినిమలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. -
ఆ పళ్లే అన్నీ చెబుతున్నాయి!!
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్కు అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమకథా చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన ఈ రొమాంటిక్ కింగ్కు తాను కూడా పెద్ద అభిమానిని అంటున్నారు నటి సయానీ గుప్తా. ఆమె నటించిన తాజా సినిమా ఆర్టికల్-15. ఈ మూవీ స్క్రీనింగ్ సందర్భంగా సయానీ.. షారుక్తో కలిసి ఫొటో దిగారు. షారుఖ్ ఫ్యాన్ సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పటికీ ఈ ఫొటోనే ఎంతో ప్రత్యేకం అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. షారుఖ్ను హత్తుకుని ఉన్న ఫొటోను ఇన్స్టాలో షేర్ చేసిన సయానీ...‘ నాకు తెలిసి ఆ పళ్లే మీ అందరికీ అన్నీ చెబుతున్నాయి అనుకుంటా!!! అమ్మాయిలను సంతోష పెట్టే ఒకే ఒక వ్యక్తి షారుఖ్. దలైలామా తర్వాతే అంతటి ప్రేమను పంచే వ్యక్తి. ఆయన ఫ్యాన్ సినిమాలో నటించినా ఫొటో మాత్రం తీసుకోలేదు. ఆ పశ్చాత్తాప భావన నన్ను వెంటాడింది. ఈరోజు మాత్రం నా ముఖంలో ఆనందం తాండవిస్తోంది. నా కనుబొమ్మలు పెద్దవవుతున్నాయి. ప్రపంచంలోని అందరు అమ్మాయిల్లోకెల్లా నన్ను అదృష్టవంతురాలిగా చేసినందుకు లవ్ యూ అంటూ సుదీర్ఘ పోస్ట్ ఉంచారు. కాగా ఉత్తరప్రదేశ్లోని బదాన్ గ్రామంలో 2014లో దళితులైన ఇద్దరు అక్కా చెల్లెళ్లు చెట్లుకు ఉరిపోసుకొని మరణించిన యదార్థ సంఘటనను ప్రేరణగా తీసుకొని అనుభవ్ సిన్హా బాలీవుడ్లో ‘ఆర్టికల్ 15’ టైటిల్తో చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఇద్దరు దళిత అక్కా చెల్లెళ్లు చెట్టుకు ఉరిపోసుకుని చనిపోగా మరో సోదరి అదశ్యమైన సంఘటనను దర్యాప్తు చేసే పోలీసు అధికారిగా ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ చిత్రం జూన్ 28వ తేదీన విడుదలవుతోంది. ఇక దేశంలోని ఏ పౌరుడి పట్ల కూడా జాతి, మత, కుల, లింగం, ప్రాంతంపరంగా విపక్ష చూపించకూడదంటూ భారత రాజ్యాంగంలోని ‘ఆర్టికల్15’ సూచిస్తున్న సంగతి తెలిసిందే. దీని ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. View this post on Instagram I think those teeth say it all! Only one man can make women so happy. It is only @iamsrk Just the best energy one has experience after His holiness Dalai Lama. Just effervescent abundant love to offer. I told him today that I was the only one from the cast and crew of Fan that didnt have a photo with him. Cause I always thought I was too cool to go up to someone for a photo. Only to have regretted later, every time. So we made it happen this time after so many years.. and here's the mind numbing dizzy love that is coming through every muscle of my face! Even my eyebrows are going bonkers! *justsaying* You make me the happiest girl in the world! And so many people in the world! Will always love you! A post shared by Sayani (@sayanigupta) on Jun 26, 2019 at 4:59pm PDT -
బ్రహ్మీ @ పుంబా అలీ @ టీమోన్
డిస్నీ ఇండియా వారు తాజాగా విడుదల చేస్తున్న చిత్రం ‘లయన్ కింగ్’. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన సింహం పేరు సింబ. ఈ ‘లయన్ కింగ్’ కథకి సింబనే హీరో. టీమోన్ అనే ముంగిస, పుంబా అనే అడివి పంది కూడా ‘లయన్ కింగ్’ కథలో ముఖ్య పాత్రలు. ప్రపంచంలోని అన్ని ముఖ్యభాషల్లో జూలై 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ‘లయన్ కింగ్’ లో కీలక పాత్ర అయిన ముసాఫాకు బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. ముసాఫా తనయుడు, సినిమాకు హీరో అయిన సింబాకు షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు వెర్షన్లో పుంబా పాత్రకు బ్రహ్మానందం, టీమోన్ పాత్రకు అలీ డబ్బింగ్ చెప్పడం విశేషం. ‘లయన్ కింగ్’ చిత్రం తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతోంది. -
‘అవును 16 ఏళ్లుగా మా మధ్య మాటల్లేవ్’
16 ఏళ్లుగా షారుక్ ఖాన్కు, తనకు మధ్య మాటల్లేవ్ అంటున్నార్ బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్. 1993లో యశ్చోప్రా దర్శకత్వంలో వచ్చిన ‘డర్’ సినిమాలో షారుక్, సన్నీ డియోల్ కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా వీరి మధ్య వివాదం తలెత్తింది. ఇక అప్పటి నుంచి వీరి మధ్య మాటల్లేవ్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సన్నీ డియోల్ ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. డర్ సినిమా షూటింగ్ సమయంలో యశ్ చోప్రా, షారుక్ మిమ్మల్ని చూసి భయపడ్డారా అని ప్రశ్నించగా.. అవును నేను అలానే అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు తప్పు వారిదే అన్నారు సన్నీ. ఆనాడు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు సన్నీ డియోల్. ‘ఆ రోజు షూటింగ్లో షారుక్ నన్ను పొడిచే సన్నివేశం ఉంది. దాని గురించి యశ్ చోప్రాకు నాకు మధ్య సీరియస్ డిస్కషన్ జరగుతుంది. సినిమాలో నేను కమాండో పాత్ర పోషిస్తున్నాను. అంటే చాలా స్ట్రాంగ్గా, ఫిట్గా ఉంటాను. అలాంటిది ఆ కుర్రాడు(షారుక్) నన్ను అంత తేలిగ్గా ఎలా కొట్ట గల్గుతాడు’ అని యశ్ జీని ప్రశ్నించాను. ‘నేను అతడిని గమనించనప్పుడు మాత్రమే నన్ను కొట్టే అవకాశం ఉంది. ఒకవేళ నేను చూస్తుండగానే అతడు నన్ను కత్తితో పొడిస్తే.. నేను కమాండోను ఎలా అవుతాను. ఇదే విషయాన్ని యశ్ చోప్రాకు వివరించే ప్రయత్నం చేశా’ అన్నాడు. ‘కానీ ఆయన నా మాట పట్టించుకోలేదు. యశ్ జీ వయసులో నా కన్నా పెద్ద వ్యక్తి. అతడ్ని నేను చాలా గౌరవించా, తిరిగి ఎదురుచెప్పలేదు. చాలా కోపం రావడంతో నా చేతుల్ని నా పాకెట్లో పెట్టుకున్నా. తర్వాత కోపం ఇంకా ఎక్కువైపోయింది. నాకు తెలియకుండానే నా జేబు చించేశాను’ అంటూ అనాడు జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు సన్నీ డియోల్. ‘16 ఏళ్లుగా మీరు షారుక్తో మాట్లాడటం లేదా ’ అని ప్రశ్నించగా.. ‘నేను మాట్లాడలేదు. వారి నుంచి దూరంగా వచ్చేశానంతే. నేను ఎక్కువగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తిని కాదు. కాబట్టి మేం ఎప్పుడూ ఒకరికొకరం ఎదురుపడలేదు. ఇక మాట్లాడాల్సిన అవసరం ఏం ఉంది’ అన్నారు సన్నీ డియోల్. -
సింహానికి మాటిచ్చారు
క్రూర మృగాలు మనషుల్లా మాట్లాడతాయి.. మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసి మెలిసి జీవిస్తాయి. జంతువు కనిపిస్తే చాలు వేటాడి తినేసే రారాజు సింహం తన రాజ్యంలో ఉన్న జంతువులను కాపాడుతూ ఉంటుంది. అవునా! అని ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా డిస్నీ వాళ్లు తయారు చేసిన ‘లయన్ కింగ్’ అనే సినిమా కథ. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ. ఇదే ఈ సినిమా కథకి హీరో. టిమోన్ అనే ముంగిస, పుంబా అనే అడివి పంది కూడా ‘లయన్ కింగ్’ కథలో ముఖ్య పాత్రలు. జూలై 19న విడుదల కానున్న ఈ సినిమాకి బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గాత్ర దానం చేశాడు. ముసాఫాకు షారుక్ డబ్బింగ్ చెప్పగా, ముసాఫా తనయుడు, సినిమాకు హీరో పాత్రైన సింబాకు షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. కార్టూన్ ¯ð ట్వర్క్లో కామిక్ సీరియల్గా మొదలైన ‘లయన్ కింగ్’ ని డిస్నీ వారు 2డి ఆనిమేటెడ్ సినిమాగా 1990లో విడుదల చేశారు. అప్పట్లో సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమాని ఇప్పుడు 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీతో, కంప్యూటర్ గ్రాఫిక్స్తో ‘లయన్ కింగ్’ ఫ్యాన్స్కి, కామిక్ అభిమానులకి సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు మరో మారు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. -
వారిద్దరు కాదు మన్మోహనే రియల్ హీరో
సల్మాన్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్. ఖాన్త్రయంలో ఇప్పటికి కూడా సల్మానే సూపర్ స్టార్గా కొనసాగుతున్నారు. 90ల నాటి నుంచి ఈ ముగ్గురు ఖాన్ల ఎదుగుదల ప్రారంభమయ్యిందని చెప్పవచ్చు. ఈ విషయం గురించి సల్మాన్ వద్ద ప్రస్తావించగా.. 90ల కాలంలో ఇద్దరు సూపర్స్టార్ల ఎదుగుదల గురించి మాత్రమే అందరికి గుర్తుంది. వారిలో ఒకరు బాద్షా షారుక్ ఖాన్ కాగా మరొకరు.. క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్. అయితే నా దృష్టిలో అసలైన సూపర్ స్టార్ వేరే ఉన్నారు. ఆయనే ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్. దేశం ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న రోజుల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని భారత ఆర్థిక వ్యవస్థను కష్టాల నుంచి విముక్తి చేసిన మన్మోహన్ సింగ్ నా దృష్టిలో నిజమైన సూపర్ స్టార్ అన్నారు సల్మాన్. పీవీ నరసింహ రావు ప్రధానిగా ఉన్న సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత హీన దశలో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రముఖ ఆర్థిక వేత్త అయిన మన్మోహన్ సింగ్ను పీవీ ఆర్థిక మంత్రిగా నియమించారు. ఆ సమయంలో మన్మోహన్ ఒపెన్ మార్కెట్ల వ్యవస్థకు తలుపులు తెరిచి భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు. 1991 - 92లో మన్మోహన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అత్యంత ప్రతిష్టాత్మక బడ్జెట్గా గుర్తింపు పొందింది. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టడానికి మన్మోహన్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి నాడు మన్మోహన్ తీసుకన్న నిర్ణయాలే ప్రధాన కారణం. -
దోస్త్ మేరా దోస్త్
బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్, బాద్షా షారుక్ ఖాన్ ఫ్రెండ్షిప్ గురించి తెలిసిందే. ఒకప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇప్పుడు మాత్రం దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహంగా ఉంటున్నారు. ఈ మధ్య ఒకరి సినిమాల్లో మరొకరు అతిథి పాత్రల్లో కనిపించడం కనిపిస్తోంది. సల్మాన్ ‘ట్యూబ్లైట్’ సినిమాలో మెజీషియన్ పాత్రలో షారుక్ కనిపిస్తే, ‘జీరో’ సినిమాలో ఓ పాటలో షారుక్తో కలిసి స్టెప్పులేశారు సల్మాన్. తాజాగా మరోసారి సల్మాన్ సినిమాలో షారుక్ గెస్ట్ రోల్లో కనిపిస్తారట. ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్’కి సీక్వెల్గా సల్మాన్ఖాన్ నటిస్తున్న చిత్రం ‘దబాంగ్ 3’. ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్బ్యాక్ సన్నివేశాల్లో షారుక్ ఖాన్ పాత్ర కనిపిస్తుందట. ప్రస్తుతం ఫుల్ స్పీడ్తో ‘దబాంగ్ 3’ షూటింగ్ నడుస్తోంది. అతిథి కాదు విలన్! షారుక్ ఖాన్ కెరీర్ స్టార్టింగ్లో విలన్గా ఆకట్టుకున్నారు. నెగటివ్ షేడ్స్ క్యారెక్టర్స్లో ఆయన నటించిన ‘బాజీగర్, డర్’ సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి. రీసెంట్గా అట్లీ– విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ స్పోర్ట్స్ డ్రామాలో షారుక్ గెస్ట్ రోల్లో కనిపిస్తారనే చర్చ కొంతకాలంగా నడుస్తోంది. తాజాగా వినిపిస్తున్నదేంటంటే ఈ సినిమాలో షారుక్ గెస్ట్ కాదట, విలన్గా నటిస్తారట. క్లైమాక్స్లో మాత్రమే కనిపించే ఈ పాత్ర సినిమాకే హైలైట్గా ఉండబోతోందని సమాచారం. -
జూన్లోపు నిర్ణయిస్తా
షారుక్ నెక్ట్స్ ఏ సినిమా చేస్తున్నాడు? అటు బాలీవుడ్లోనూ ఇటు ఆయన అభిమానుల్లోనూ ఆసక్తికరంగా నడుస్తున్న చర్చ ఇది. ‘జీరో’ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కొంచెం ఆలోచనలో పడ్డట్టున్నారీ కింగ్ ఖాన్ రాకేశ్ శర్మ బయోపిక్ నుంచి తప్పుకున్నారు. తర్వాత ఏంటి? అనే ప్రశ్న షారుక్ ముందుంచితే – ‘‘ప్రస్తుతానికి కథలు మాత్రమే వింటున్నాను. ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు. జూన్లోపు ఏ సినిమా చేయాలో నిర్ణయించుకుంటాను’’ అని పేర్కొన్నారు. ‘డాన్’ సిరీస్లో ‘డాన్ 3’, అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా.. ఇలాంటి వార్తలు ప్రస్తుతానికి షికారు చేస్తున్నాయి. మరి.. షారుక్ ఏం చేస్తారో తెలిసేది జూన్ తర్వాతే. -
విషాదంలో షారూక్ ఖాన్
సాక్షి, ముంబై : బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ విషాదంలో మునిగిపోయారు. ఫౌజీ టెలివిజన్ షోతో షారూక్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు కల్నల్ రాజ్ కపూర్ (87) కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారని రాజ్ కపూర్ కుమార్తె రితంబర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. రాజ్కపూర్ మృతిపై పలువురు బాలీవుడ్ నటీనటులు, ఇతర ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు. ‘ప్రియమైన మా తండ్రిగారు రాజ్కుమార్ భువినుంచి దివికేగారం’టూ ఫేస్బుక్ పోస్ట్లో ఆయన కుమార్తె వెల్లడించారు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించిన ఆయన వయసు సంబంధిత కారణాల రీత్యా అనారోగ్యానికి గురయ్యారనీ, చికిత్స పొందుతూ ఆకస్మాత్తుగా చనిపోయారనీ... గురువారం ఆయన అంత్యక్రియలు పూర్తి అయినట్టు రితంబర్ తెలిపారు. కాగా ఆర్మీ ఆఫీసర్గా పనిచేసిన రాజ్కపూర్ ఓషో శిష్యరికం తీసుకున్నాక..ఆర్మీకి రిజైన్ చేసి ముంబైలో సెటిల్ అయ్యారు. అనంతరం అనేక టీవీ సీరియళ్లను నిర్మించారు, కొన్నింటిలో నటించారు కూడా. మూడు యుద్ధాల్లో పాల్గొన్నా, నటుడిగా , నిర్మాతగా రాణించినా రాని గుర్తింపు 20 ఏళ్ల క్రితం పరిచయం చేసిన షారూక్ ఖాన్ ద్వారా లభించిందని సమార్ ఖాన్ రాసిన ‘ఎస్ఆర్కే 25 ఇయర్స్ ఆఫ్ ఏ లైఫ్’ అనే పుస్తకంలో రాసిన వ్యాసంలో వ్యాఖ్యానించారు. అయితే సరియైన పాత్రకు, సరియైన వ్యక్తిని ఎంచుకోవడమే మాత్రమే తప్ప ఇందులో తన గొప్పతనమేమీ లేదని గుర్తు చేసుకున్నారు. అతని తల్లిదండ్రులే షారూక్ను సూపర్స్టార్గా మలిచారని తాను కాదని చెప్పారు. -
మ్యాచ్ కుదిరిందా?
షారుక్ ఖాన్ తమిళ సినిమాలో కనిపించబోతున్నారా? కొన్ని రోజులుగా తమిళ ఇండస్ట్రీ సర్కిల్లో ఇదే చర్చ. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో షారుక్ కనిపిస్తారని టాక్. మరోవైపు తమిళ బ్లాక్బస్టర్ ‘మెర్సల్’ను హిందీ రీమేక్ చేసే ఆలోచనలో షారుక్ ఉన్నారని టాక్. మంగళవారం చెన్నై – కోల్కత్తా ఐపీఎల్ మ్యాచ్లో షారుక్తో పాటు దర్శకుడు అట్లీ కూడా స్టేడియంలో కనిపించడంతో అట్లీ నెక్ట్స్ సినిమాలో షారుక్ కనిపిస్తారనే వాదనకు బలం చేకూరింది. మ్యాచ్ అనంతరం అట్లీ ఆఫీస్కి షారుక్ ఖాన్ వెళ్లారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. మరి ఈ చర్చలు విజయ్ సినిమాలో షారుక్ గెస్ట్ రోల్లో కనిపించడానికా? లేక ‘మెర్సల్’ రీమేక్ కోసమా? తెలియాల్సి ఉంది.