Gold and silver prices
-
అమాంతం పెరిగిన బంగారం ధరలు: ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్!
భారతదేశంలో బంగారం ధరలు రోజురోజుకి దూసుకెళ్తున్నాయి. ఈ రోజు (శుక్రవారం) కూడా పసిడి ధరలు అమాంతం పెరిగాయి. దీంతో గోల్డ్ రేటు జీవితకాల గరిష్టాలను తాకింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా.. గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 75,550 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 82,420 వద్ద నిలిచాయి. నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేటు ఈ రోజు వరుసగా రూ. 300, రూ. 330 పెరిగింది.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 300, రూ. 330 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 75,550 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 82,420 వద్ద ఉంది. చెన్నైలో కూడా నిన్న పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 75,700 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 82,570 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.ఇదీ చదవండి: పాకిస్తాన్లో భారీగా బంగారు నిక్షేపాలు: ఏకంగా అన్ని టన్నులా..వెండి ధరలు (Silver Price)ఆరు రోజులు స్థిరంగా ఉన్న వెండి ధర ఈ రోజు రూ. 1000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 10,5000కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,500 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
Diwali 2024: దీపావళి మెరుపుల్..
అంతర్జాతీయంగా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితులు, అధిక వడ్డీ రేట్లు వంటి సవాళ్లు నెలకొన్నప్పటికీ సంవత్ 2080లో దేశీ సూచీలు కొత్త రికార్డు స్థాయులను తాకాయి. నిఫ్టీ50 దాదాపు 26,250 మార్కును, బీఎస్ఈ సెన్సెక్స్ 85,900 మార్కును దాటాయి. గత దీపావళి నుంచి దాదాపు 25 శాతం పెరిగాయి. కొన్నాళ్లుగా అంతర్జాతీయ సూచీల్లో భారత్కి వెయిటేజ్ గణనీయంగా పెరుగుతోంది. దిగ్గజ గ్లోబల్ ఫండ్స్ దృష్టిని భారత మార్కెట్లు ఆకర్షిస్తున్నాయి. అమెరికా డాలరు బలహీనత, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం వంటి అంశాలు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లను (ఎఫ్పీఐలు) మన మార్కెట్ల వైపు మళ్లించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. టెక్నికల్ చార్ట్స్ ప్రకారం చూస్తే నిఫ్టీ 22 శాతం, సెన్సెక్స్ 27 శాతం పెరగవచ్చనే అంచనాలున్నాయి. అయితే, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, కొంత ఉద్దీపన చర్యలతో చైనా మార్కెట్లు పుంజుకోవడం వంటి అంశాల ప్రభావం మన మార్కెట్లపైనా ఉంటుందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మార్కెట్లో కన్సాలిడేషన్ జరగవచ్చని, 2080 సంవత్తో పోలిస్తే కొత్త సంవత్ 2081లో రాబడులు తక్కువగానే ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. గత 12–18 నెలలుగా ర్యాలీ చేసిన మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ .. ఆదాయ అంచనాలను అందుకోలేకపోతే గణనీయంగా తగ్గవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం మిడ్, స్మాల్ క్యాప్స్తో పోలిస్తే కాస్త స్థిరంగా, మెరుగైన వేల్యుయేషన్స్తో లార్జ్ క్యాప్స్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్, కన్స్ట్రక్షన్, ఫైనాన్స్ తదితర రంగాలు సానుకూలంగా ఉంటాయనే అంచనాలు నెలకొన్నాయి. అలాగే పసిడి, వెండికి కూడా కొంత కేటాయించాలనే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పలు బ్రోకరేజీలు కొత్త సంవత్ 2081లో పరిశీలించతగిన స్టాక్స్ను సూచించాయి. వాటిలో కొన్ని .. గణనీయంగా పెరిగిన బంగారం ధరలు రాబోయే రోజుల్లోనూ అదే ధోరణి కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 30న అంతర్జాతీయంగా పసిడి రేటు ఔన్సుకి (31.1 గ్రా) ఆల్ టైమ్ గరిష్టం 2,801 డాలర్లని దాటింది.. ఎంసీఎక్స్లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ. 79,775కి ఎగిసింది. 2080 సంవత్ నాటి నుంచి చూస్తే అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు, సెంట్రల్ బ్యాంక్ల పాలసీల కారణంగా గ్లోబల్గా గోల్డ్ ధరలు 41 శాతం పైగా, ఎంసీఎక్స్లో 27 శాతం పైగా పెరిగాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు చైనాలో పటిష్టమైన డిమాండ్, స్పెక్యులేటివ్ కొనుగోళ్లు కూడా పసిడికి ఊతమిస్తున్నాయి. దేశీయంగా ఇటీవల పసిడిపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో దీనిపై ఆసక్తి మరింత పెరిగింది. 2081 సంవత్లో పసిడి రేట్లు మరింత బలపడొచ్చు. ఎంసీఎక్స్లో పది గ్రాముల పసిడి రూ. 70,000– 87,000 శ్రేణిలో తిరుగాడవచ్చు. అంతర్జాతీయంగా ఔన్సు ధర 3,030 డాలర్ల స్థాయికి తాకే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక గణాంకాల వల్ల పెరుగుదలకు కాస్త అడ్డుకట్ట పడినా, మొత్తం మీద చూస్తే మాత్రం సానుకూల అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఇన్వెస్టర్లకు బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఉంటుంది. – కాయ్నాత్ చైన్వాలా, అసోసియేట్ వీపీ, కమోడిటీ రీసెర్చ్, కోటక్ సెక్యూరిటీస్ బ్రోకరేజి సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 107.35 టార్గెట్ ధర: రూ. 132 పటిష్టమైన క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి, నికర వడ్డీ మార్జిన్లు .. అసెట్ క్వాలిటీ మెరుగుపడటం వంటివి సానుకూలాంశాలు. వ్యవసాయ, ఎస్ఎంఈ సెగ్మెంట్లలో అసెట్ నాణ్యత పడిపోయే అవకాశాలు, మొండిబాకీల పరిష్కారం ఆశించినంత స్థాయిలో ఉండకపోవడం, ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీము వర్తింపచేయడం ప్రతికూలాంశాలు.జ్యోతిల్యాబ్స్ ప్రస్తుత ధర: రూ. 513.55 టార్గెట్ ధర: రూ. 600ప్రమోటర్ ఆధారిత, దక్షిణాది కేంద్రంగా, సింగిల్ ప్రోడక్ట్ కంపెనీగా పని చేయడం నుంచి ప్రొఫెషనల్స్ నిర్వహణలో, బహుళ ఉత్పత్తులతో, దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించిన సంస్థగా ఎదిగింది. నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడటం మార్జిన్లకు దన్నుగా ఉండగలవు. ప్రతికూల వర్షపాతం, ద్రవ్యోల్బణం ప్రతికూలతలు.నాల్కో ప్రస్తుత ధర: రూ. 227.20 టార్గెట్ ధర: రూ. 270అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతుండటం, సరఫరా అంతగా లేకపోవడంతో అల్యూమినియం ధరలు పెరుగుతుండటం కంపెనీకి సానుకూలాంశాలు. నియంత్రణ విధానాలపరమైన మార్పులు, ముడివస్తువుల ధరల పెరుగుదల, అల్యూమినా రేట్లలో హెచ్చుతగ్గులు మొదలైనవి ప్రతికూలంగా ఉండవచ్చు.నవీన్ ఫ్లోరిన్ ప్రస్తుత ధర: రూ. 3,331.95 టార్గెట్ ధర: రూ. 3,948సీడీఎంవో, స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్స్ విభాగాలు వృద్ధి చెందుతుండటం కలిసి రానున్నాయి. ప్రోడక్ట్ మిక్స్ మెరుగ్గా ఉండటం వల్ల వచ్చే మూడేళ్లలో మార్జిన్లు750 బేసిస్ పాయింట్ల మేర మెరుగుపడొచ్చు. ముడి సరుకుల ధరల్లో హెచ్చుతగ్గులు, చైనా కంపెనీల నుంచి పోటీ, వ్యాపార విస్తరణలో జాప్యాలు మొదలైనవి మైనస్.ఎన్సీసీ ప్రస్తుత ధర: రూ. 292.20 టార్గెట్ ధర: రూ. 363మౌలిక రంగంపై ప్రభుత్వ వ్యయాలు సానుకూల అంశం. ఆర్డర్ బుక్, బ్యాలెన్స్ షీట్ బాగుంది. ప్రాజెక్టుల అమలు వేగవంతంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మధ్యకాలికంగా కంపెనీ ఆరోగ్యకరమైన స్థాయిలో వృద్ధి నమోదు చేయవచ్చు. ముడి సరుకుల ధరల్లో హెచ్చుతగ్గులు, ప్రాజెక్టుల వ్యయాలు పెరిగిపోవడం, జాప్యం వంటి రిసు్కలు ఉన్నాయి.చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ బజాజ్ ఆటో ప్రస్తుత ధర: రూ. 9,917 టార్గెట్ ధర: రూ. 12,483మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నాయి. అమ్మకాలను పెంచుకునేందుకు ఎగుమతులపై దృష్టి పెడుతుండటం, కొత్త వాహనాలు, ఈవీ చేతక్కు డిమాండ్ పెరుగుతుండటం, సీఎన్జీ ఆధారిత టూ–వీలర్లు, ఎలక్ట్రిక్ వేరియంట్ల విక్రయాలను పెంచుకునే వ్యూహాలు మొదలైనవి కలసి రానున్నాయి.భారత్ డైనమిక్స్ ప్రస్తుత ధర: రూ. 1,063.70టార్గెట్ ధర: రూ. 1,501భద్రతా బలగాల అవసరాల ఉత్పత్తులను అందిస్తోంది. భారీ ప్రాజెక్టులు 2025 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ఎగుమతులను పెంచుకునే క్రమంలో 4–5 దేశాలతో చర్చలు జరుగుతున్నాయి. సాయుధ బలగాలకు సంబంధించి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంది. 2024 ఏప్రిల్ 1 నాటికి రూ. 19,500 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది.ఏసీసీ ప్రస్తుత ధర: రూ. 2,337.80 టార్గెట్ ధర: రూ. 2,795దేశీయంగా సిమెంట్కు డిమాండ్ 7–8 శాతం మేర వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఉత్పత్తిని 140 మిలియన్ టన్నుల స్థాయికి రెట్టింపు చేసుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఇది 89 మిలియన్ టన్నులుగా ఉంది. వ్యయాల నియంత్రణపై మరింతగా దృష్టి పెడుతోంది.టీసీఎస్ ప్రస్తుత ధర: రూ. 4,085.60 టార్గెట్ ధర: రూ. 4,664వృద్ధికి అవకాశమున్న వర్ధమాన మార్కెట్లలో కార్యకలాపాలను విస్తరించేందుకు గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తోంది. టోటల్ కాంట్రాక్ట్ వేల్యూ దాదాపు ఆల్టైమ్ గరిష్ట స్థాయిలో ఉండటం, జెన్ఏఐపై క్లయింట్ల ఆసక్తి పెరుగుతుండటం వంటివి వ్యాపార వృద్ధికి దోహదపడే సానుకూలాంశాలు.గ్రాన్యూల్స్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 551.60 టార్గెట్ ధర: రూ. 723ఎఫ్డీ సెగ్మెంట్వైపు వ్యూహాత్మకంగా మళ్లుతుండటం, యూరప్లో పారాసెట్మల్ ఏపీఐల అమ్మకాలు స్థిరపడుతుండటం మొదలైనవి సానుకూలాంశాలు. అలాగే, కొత్త ఎఫ్డీ ప్లాంటు అందుబాటులోకి రావడం, ఉత్తర అమెరికాలో కొత్త ఉత్పత్తుల లాంచింగ్ వంటి అంశాలు వ్యాపార వృద్ధికి తోడ్పడగలవు.ఎస్బీఐ సెక్యూరిటీస్ కోల్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 449.55టార్గెట్ ధర: రూ. 593భారీ ఉత్పత్తి లక్ష్యాలు నిర్దేశించుకుంది. ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్టుల ద్వారా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడంలో పురోగతి సాధించింది. లాభసాటి కాని భూగర్భ గనుల నుంచి తప్పుకోవడం ద్వారా వ్యయాలను నియంత్రించుకుంటోంది. గ్రాఫైట్ వంటి ఇతర విభాగాల్లోకి కూడా విస్తరిస్తోంది. మ్యాక్రోటెక్ డెవలపర్స్ ప్రస్తుత ధర: రూ. 1,181.80 టార్గెట్ ధర: రూ. 1,398 రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజ సంస్థగా రాణిస్తోంది. రెసిడెన్షియల్, కమర్షియల్, వేర్హౌసింగ్ వంటి వివిధ విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 2019 ఆర్థిక సంవత్సరంలో రూ. 23,363 కోట్లుగా ఉన్న రుణభారాన్ని గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా రూ. 7,680 కోట్లకు తగ్గించుకుంది.భారతి హెక్సాకామ్ ప్రస్తుత ధర: రూ. 1,420.90టార్గెట్ ధర: రూ. 1,747రాజస్థాన్, ఈశాన్య టెలికం సర్కిళ్లలో కార్యకలాపాలు సాగిస్తోంది. 25,704 టవర్లు, 79,835 మొబైల్ బ్రాడ్బ్యాండ్ స్టేషన్లతో పటిష్టమైన మౌలిక సదుపాయాల నెట్వర్క్ ఉంది. భారతి ఎయిర్టెల్తో అనుబంధం వల్ల డిజిటల్ ఇన్ఫ్రా, మేనేజ్మెంట్ నైపుణ్యాలపరంగా ప్రయోజనాలను పొందుతోంది.నిప్పన్ లైఫ్ ఏఎంసీ ప్రస్తుత ధర: రూ. 683టార్గెట్ ధర: రూ. 825ఈక్విటీ, ఈటీఎఫ్ ఏయూఎంపరంగా పటిష్ట వృద్ధి కనపరుస్తోంది. 2024–26 ఆరి్ధక సంవత్సరాల మధ్య కాలంలో ఏయూఎం వృద్ధి రెండంకెల స్థాయిలో ఉండొచ్చనే అంచనాలున్నాయి. బలమైన రిటైల్ నెట్వర్క్, దేశీ యంగా మ్యుచువల్ ఫండ్ విస్తృతి తక్కువగా ఉండటం తదితర అంశాలు ఇందుకు తోడ్పడనున్నాయి. ఎస్కార్ట్స్ కుబోటా ప్రస్తుత ధర: రూ. 3,642.45 టార్గెట్ ధర: రూ. 4,40812 హెచ్పీ నుంచి 120 హెచ్పీ వరకు వివిధ సామర్థ్యాలున్న ట్రాక్టర్లతో బలమైన పోర్ట్ఫోలియో ఉంది. మూడు తయారీ ప్లాంట్లు, ఏటా 12 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. హైడ్రాలిక్ మొబైల్ క్రేన్లకు సంబంధించి దేశీ మార్కెట్లో అగ్రగామిగా ఉంటోంది. 1,200 పైచిలుకు డీలర్లతో మార్కెట్లలో విస్తరిస్తోంది.సిస్టమాటిక్స్ షేర్స్ అండ్ స్టాక్స్ (ఇండియా) పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 925 టార్గెట్ ధర: రూ. 1,333 దేశీయంగా మూడో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఏయూఎం రూ. 71,243 కోట్లుగాను, లోన్ బుక్ రూ. 65,358 కోట్లుగా ఉంది. రిటైల్ లోన్ బుక్ను 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1 లక్ష కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. వార్షికంగా 50 చొప్పున 2026 నాటికి మొత్తం 400 శాఖలు ఏర్పాటు చేయనుంది.శ్రీరామ్ ప్రాపరీ్టస్ ప్రస్తుత ధర: రూ. 106.95 టార్గెట్ ధర: రూ. 152 దక్షిణాదిలో దిగ్గజ రెసిడెన్షియల్ డెవ లపర్లలో ఒకటిగా వ్యాపార వృద్ధి, లాభదాయకతపై మరింతగా దృష్టి పెడుతోంది. వచ్చే మూడేళ్లలో 15 ఎంఎస్ఎఫ్ స్థాయిలో విక్రయాలను లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమపై సానుకూల అంచనాలు ఉండటం, మిడ్ సెగ్మెంట్లో అగ్రగామిగా ఉండటం వంటివి సంస్థకు సానుకూలాంశాలు.జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 464.85 టార్గెట్ ధర: రూ. 700 ఇది దేశీయంగా నాలుగో అతి పెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. 2021 ఆర్థిక సంవత్సరంలో 40 శాతంగా ఉన్న సెక్యూర్డ్ లోన్ పోర్ట్ఫోలియో 2024 ఆర్థిక సంవత్సరంలో 60 శాతానికి పెరిగింది. నికర వడ్డీ మార్జిన్లు స్థిరంగా ఉండటం, నికర ఎన్పీఏలు తగ్గుతుండటంతో లాభాల మార్జిన్లు మెరుగుపడనున్నాయి. ఏయూఎం వృద్ధి 19–20% అంచనా. పేటీఎం ప్రస్తుత ధర: రూ. 752.25టార్గెట్ ధర: రూ. 900 ఎంటర్టైన్మెంట్ వ్యాపారాన్ని రూ. 2,000 కోట్లకు జొమాటోకి విక్రయించడం ద్వారా కీలకమైన పేమెంట్, ఆర్థిక సేవలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఈ డీల్తో నగదు నిల్వలు పెరిగి, భవిష్యత్లో పెట్టుబడులకు కాస్త వెసులుబాటు లభిస్తుంది. విస్తృతమైన మర్చంట్ నెట్వర్క్, పటిష్టమైన సౌండ్–బాక్స్ సబ్్రస్కయిబర్లు సానుకూలాంశాలు.జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుత ధర: రూ. 80.70టార్గెట్ ధర: రూ. 108 దేశంలోనే రద్దీగా ఉండే రెండు విమానాశ్రయాలను (డీఐఏఎల్, జీహెచ్ఐఏఎల్) నిర్వహిస్తోంది. ఈ రెండింటిలో ప్యాసింజర్ ట్రాఫిక్ గత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 13%, 19% మేర వృద్ధి చెందింది. డ్యూ టీ–ఫ్రీ సర్వీసెస్ వంటి నాన్–ఏరోనాటికల్ ఆదాయ వనరులను పెంచుకుంటోంది. గ్రూప్ ఏడీపీతో భాగస్వా మ్యం వల్ల ఆర్థిక స్థిరత్వం మెరుగుపడింది.యాక్సిస్ సెక్యూరిటీస్ గ్రావిటా ఇండియా ప్రస్తుత ధర: రూ. 2,000.70 టార్గెట్ ధర: రూ. 3,000 వచ్చే ఏడాది వ్యవధిలో కంపెనీ పటిష్టమైన ఎబిటా నమోదు చేసే అవకాశం ఉంది. వాల్యూమ్స్, ప్రతి టన్నుపై ఎబిటా వృద్ధి మెరుగ్గా ఉండగలవు.అరవింద్ స్మార్ట్ స్పేసెస్ ప్రస్తుత ధర: రూ. 918.75 టార్గెట్ ధర: రూ. 1,085 ఎన్హెచ్47 సూరత్, సౌత్ అహ్మదాబాద్ ప్రాజెక్టుల బుకింగ్స్ సానుకూలంగా ఉండవచ్చు. వీటి నుంచి వరుసగా రూ. 1,100 కోట్లు, రూ. 1,450 కోట్ల మేర రావచ్చని అంచనా.ఐనాక్స్ విండ్ ప్రస్తుత ధర: రూ. 218.70 టార్గెట్ ధర: రూ. 270 2023–24 నుంచి 2026–27 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో కంపెనీ రెవెన్యూ/ఎబిటాలు వార్షిక ప్రాతిపదికన 83 శాతం/90 శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనా.కేపీఐటీ టెక్నాలజీస్ ప్రస్తుత ధర: రూ. 1,386.10 టార్గెట్ ధర: రూ. 2,150 ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉండటంతో దీర్ఘకాలంలో అధిక వృద్ధిని కొనసాగించగలమని మేనేజ్మెంట్ ధీమాగా ఉంది.హెచ్జీ ఇన్ఫ్రా ఇంజినీరింగ్ ప్రస్తుత ధర: రూ. 1,331.85 టార్గెట్ ధర: రూ. 1,700వ్యూహాత్మక డైవర్సిఫికేషన్పై దృష్టి పెడుతుండటం సంస్థకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. – సాక్షి, బిజినెస్డెస్క్ -
గోల్డ్ హ్యాట్రిక్.. వరుసగా మూడో రోజూ కరిగిన బంగారం!
దేశంలో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ క్షీణించాయి. దేశవ్యాప్తంగా ఈరోజు (సెప్టెంబర్ 19) పసిడి ధరలు గణనీయంగా తగ్గాయి. మూడు రోజుల్లో మొత్తంగా రూ.600 మేర పుత్తడి ధరలలో తగ్గుదల నమోదైంది. మరోవైపు యూఎస్ ఫెడ్ రేట్ల కోత ప్రకటన తర్వాత అంతర్జాతీయంగా బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో దూసుకెళ్లాయి. అయితే ఇక్కడ దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు బంగారం ధరలు ఎంత మేర తగ్గాయన్నది చూస్తే.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.68,250 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.280 కరిగి రూ. 74,450 వద్దకు తగ్గింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు తగ్గాయి. ఢిల్లీలో కూడా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.68,400 వద్దకు, 24 క్యారెట్ల పసిడి ధర రూ.280 క్షీణించి రూ.74,600 వద్దకు దిగివచ్చింది.ఇదీ చదవండి: బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కసారిగా ఎగిసిన పసిడివెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు నిలకడగా కొనసాగుతన్నాయి. హైదరాబాద్లో నిన్నటి రోజున కేజీకి రూ.1000 తగ్గిన వెండి ధర ఈరోజు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.96,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం మళ్లీ తగ్గుముఖం! ఈసారి ఎంతంటే..
బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు దిగివచ్చాయి. దేశవ్యాప్తంగా ఈరోజు (సెప్టెంబర్ 18) పసిడి ధరలు గణనీయంగా తగ్గాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.68,500 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.160 కరిగి రూ. 74,730 వద్దకు తగ్గింది.దేశంలోని ఇతర ప్రాంతాల విషయానికి వస్తే బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ తెలుగురాష్ట్రాలలో మాదిరిగానే బంగారం ధరలు తగ్గి అవే రేట్లు ఉన్నాయి. ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరల్లో తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.68,650 వద్దకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 క్షీణించి రూ.74,880 వద్దకు వచ్చింది.ఇదీ చదవండి: చేతిలోని క్యాష్.. ఈజీగా అకౌంట్లోకి..వెండి ధరలు కూడా..దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి రోజున కేజీకి రూ.1000 తగ్గిన వెండి ధర ఈరోజు కూడా రూ.1000 క్షీణించింది. హైదరాబాద్లో వెండి ధర కేజీ రూ.96,000 వద్దకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
రేట్ రివర్స్.. వెనక్కి తగ్గిన బంగారం, వెండి!
దేశవ్యాప్తంగా బంగారం ధరలు రివర్స్ అయ్యాయి. క్రితం రోజున ఎంత మేర పసిడి రేటు పెరిగిందో మళ్లీ ఈరోజు (సెప్టెంబర్ 17) అంతే స్థాయిలో తగ్గి మొన్నటి ధరకు దిగొచ్చింది. అంటే మేలిమి బంగారం తులం (10 గ్రాములు) రూ.75వేల దిగువకు వచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ఎంత మేర తగ్గాయంటే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.68,650 వద్దకు వచ్చింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రూ.160 కరిగి రూ. 74,890 వద్దకు తగ్గింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ బంగారం ధరలు ఇదే విధంగా తగ్గాయి.ఇదీ చదవండి: ఈ బ్యాంకులో ఎఫ్డీ.. మంచి వడ్డీ!మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ ఈరోజు పసిడి ధరల్లో తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.68,800 వద్దకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 క్షీణించి రూ.75,040 వద్దకు వచ్చింది.వెండి ధర వెనక్కి..దేశవ్యాప్తంగా వెండి ధరలు వెనకడుగు వేశాయి. నిన్నటి రోజున కేజీకి రూ.1000 మేర పెరిగిన వెండి ఈరోజు అంతే మొత్తంలో క్షీణించింది. హైదరాబాద్లో మంగళవారం వెండి కేజీకి రూ.1000 తగ్గి రూ.97,000 వద్దకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం తగ్గుముఖం.. శాంతించిన వెండి!
దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. క్రితం రోజున గణనీయంగా పెరిగిన పసిడి రేట్లు ఈరోజు (సెప్టెంబర్ 12) స్వల్పంగా దిగొచ్చాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో బంగారం ధరలు నేడు ఎంత మేర తగ్గాయన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.67,050 వద్దకు వచ్చింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రూ.100 కరిగి రూ. 73,150 వద్దకు చేరింది. బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాలలోనూ బంగారం ధరలు ఇదే స్థాయిలో స్వల్పంగా తగ్గాయి.ఇదీ చదవండి: బ్యాంకులకు ఆరు రోజులు వరుస సెలవులుమరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరల్లో తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.67,200 వద్దకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 100 క్షీణించి రూ.73,300 వద్దకు వచ్చింది.వెండి ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో గురువారం ఎలాంటి మార్పు లేదు. గత మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి రేట్లు ఈరోజు శాంతించాయి. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.91,500 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
నేడు బంగారం కొనబోతే..
దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. మూడు రోజులుగా స్తబ్దుగా ఉన్న పసిడి రేట్లు ఈరోజు (సెప్టెంబర్ 11) ఎగిశాయి. దీంతో కొనుగోలుదారుల ఉత్సాహం నీరుగారింది.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 పెరిగి రూ.67,150 వద్దకు ఎగిసింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.410 పెరిగి రూ. 73,250 వద్దకు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో పసిడి ధరలు పెరిగాయి.ఇదీ చదవండి: ‘స్టార్ ధన్ వృద్ధి’.. బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే ఈరోజు పసిడి ధరలు ఇక్కడ కూడా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 పెరిగి రూ.67,300 వద్దకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 410 ఎగిసి రూ.73,400 వద్దకు చేరుకుంది.వెండి కూడా..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో బుధవారం కూడా పెరుగదల కనిపించింది. హైదరాబాద్లో క్రితం రోజున కేజీకి రూ.1000 మేర పెరిగిన వెండి ధర నేడు రూ.500 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.91,500 వద్దకు పెరిగింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం ఆశాజనకం.. వెండి మరింత తగ్గుముఖం
బంగారం ధరలు కొనుగోలుదారులకు ఆశాజనకంగా కొనసాగున్నాయి. వారం రోజులుగా దేశవ్యాప్తంగా పసిడి ధరల్లో పెరుగుదల కనిపించలేదు. ఈరోజు (సెప్టెంబర్ 4) కూడా పుత్తడి రేట్లు స్వల్పంగా తగ్గాయి. మొత్తంగా గడిచిన వారం రోజుల్లో కొద్దికొద్దిగానే తులానికి రూ.500 మేర తగ్గుముఖం పట్టడం ఊరట కలిగించే అంశం.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.10 తగ్గి రూ.66,690 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.10 క్షీణించి రూ. 72,760 వద్దకు తరిగింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో పసిడి ధరలు క్షీణించాయి.ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరలు కాస్తంత తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.66,840 వద్ద, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 10 తరిగి రూ.72,910 వద్ద కొనసాగుతున్నాయి.వెండి సైతంవెండి ధరలు గత ఎనిమిది రోజులుగా సానుకూలంగా కొనసాగుతన్నాయి. దేశవ్యాప్తంగా వెండి ధరల్లో బుధవారం కూడా భారీ తగ్గుదల కనిపించింది. హైదరాబాద్లో నేడే కిలో వెండి రూ.900 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.90,000 వద్దకు దిగివచ్చింది. మొత్తంగా గడిచిన ఎనిమిది రోజుల్లో ఎటువంటి పెరుగుదల లేకుండా కేజీకి రూ.3,500 మేర వెండి ధరలు క్షీణించాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పసిడి మళ్లీ పడిందా.. లేచిందా?
దేశవ్యాప్తంగా బంగారం ధరలు నేడు (సెప్టెంబర్ 1) స్థిరంగా ఉన్నాయి. రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన పసిడి రేట్లు ఈరోజు నిలకడగా కొనసాగుతున్నాయి. కాస్తయినా తగ్గుతుందని ఆశించిన నేటి కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.66,950 వద్ద, అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.73,040 వద్ద కొనసాగుతన్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే ధరలు నిలకడగా ఉన్నాయి. ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరలలో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,100, అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.73,190 లుగా ఉన్నాయి.ఇక వెండి విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ ఆదివారం ఎలాంటి కదలిక కనిపించలేదు. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.92,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
మళ్లీ తగ్గిన బంగారం.. దిగొచ్చిన వెండి!
బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి. దేశవ్యాప్తంగా పసిడి రేట్లు నేడు (ఆగస్టు 31) స్వల్పంగా తగ్గాయి. క్రితం రోజున కూడా బంగారం ధరలు కాస్త దిగివచ్చాయి. పుత్తడి ధరలు వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారుల్లో ఉత్సాహం నింపింది.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.100 తగ్గి రూ.66,950 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.110 క్షీణించి రూ. 73,040 వద్దకు తరిగింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో పసిడి ధరలు స్వల్పంగా క్షీణించాయి.ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరలు కాస్తంత దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.67,100, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 110 తరిగి రూ.73,190 లుగా ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ శనివారం భారీ తగ్గుదల కనిపించింది. హైదరాబాద్లో కిలో వెండి రూ.1000 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.92,000 వద్దకు వచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
కాసింతైనా కరిగిన బంగారం!
ఏదైనా విలువైన వస్తువు కొనాలంటే భారతీయులకు మొదటి ఎంపిక బంగారమే. పసిడి కొనుగోలు చాలా మందికి సెంటిమెంట్ కూడా. అలాంటి బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందా అని కొనుగోలుదారులు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. దేశంలో క్రితం రోజున నిలకడగా ఉన్న బంగారం ధరలు నేడు (ఆగస్టు 30) స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.100 తగ్గి రూ.67,050 వద్దకు వచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.100 క్షీణించి రూ. 73,150 వద్దకు తరిగింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో పసిడి ధరలు స్వల్పంగా క్షీణించాయి.ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరలు కాస్తంత దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.67,200, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 100 తరిగి రూ.73,300 లుగా ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ శుక్రవారం తగ్గుదల కనిపించింది. హైదరాబాద్లో కిలో వెండి రూ.500 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.93,000 వద్దకు వచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం కొంటున్నారా? నేటి ధరలు ఇవే..
దేశంలో బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. క్రితం రోజున స్వల్పంగా పెరిగిన తగ్గి పసిడి రేట్లు నేడు (ఆగస్టు 29) స్థిరంగా ఉన్నాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి.తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నగరాలు సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.67,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 73,250 వద్ద నిలకడగా ఉన్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే ధరలు స్థిరంగా ఉన్నాయి.దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు పసిడి ధరలు నిడకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,300, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,400 లుగా ఉన్నాయి. ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా వెండి ధరల్లో గురువారం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.93,500 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం ధరల్లో కదలిక
దేశంలో బంగారం ధరలు కొనుగోలుదారులను నిరాశపరిచాయి. మూడు రోజుల అనంతరం మళ్లీ ఎగిశాయి. క్రితం రోజున స్వల్పంగా తగ్గినట్టే తగ్గి నేడు (ఆగస్టు 28) మోస్తరుగా పెరిగాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పసిడి ధరలు ఎంత మేర పెరిగాయో ఇక్కడ తెలుసుకుందాం..విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నగరాలతో సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.210 పెరిగి రూ.67,150 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.220 ఎగిసి రూ. 73,250 వద్దకు పెరిగింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు పెరిగాయి.అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు కాస్త పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.210 పెరిగి రూ.67,300 వద్దకు హెచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ.73,340 వద్దకు చేరింది. ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా వెండి ధరల్లో బుధవారం ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.93,500 వద్ద నిలకడగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం అక్కడే.. వెండి దిగుడే..!
దేశవ్యాప్తంగా బంగారం ధరలు రెండో రోజూ స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఎగిసిన పసిడి ధరలు నేడు (ఆగస్టు 26) నిలకడగా ఉన్నాయి. దేశంలో బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్లతో సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.66,950 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 73,040 వద్ద స్థిరంగా ఉన్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే ధరలు కొనసాగున్నాయి.అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు ఎలాంటి మార్పూ లేకుండా నిలకడగా ఉన్నాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.67,100 వద్ద, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,190 వద్ద కొనసాగుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా వెండి ధరల్లో సోమవారం స్వల్ప తగ్గుదల నమోదైంది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.92,900 వద్దకు వచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే..
దేశంలో బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి. దేశవ్యాప్తంగా క్రితం రోజున పెరుగుదల నమోదు చేసిన పసిడి ధరలు నేడు (ఆగస్టు 25) స్థిరంగా కొనసాగుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.66,950 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 73,040 వద్ద నిలకడగా ఉన్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే ధరలు ఉన్నాయి.దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.67,100 వద్ద, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,190 వద్ద కొనసాగుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ ఈరోజు ఎలాంటి కదలికా లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.93,000 వద్ద నిలకడగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ప్చ్.. బంగారం ముందే కొనుంటే బావుండు!
దేశంలో రెండురోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు ఎగిశాయి. దేశవ్యాప్తంగా శనివారం (ఆగస్టు 24) పసిడి ధరలు మోస్తరుగా పెరిగాయి. శ్రావణమాసం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల నిమిత్తం బంగారం కొనేవారు ధరల తగ్గింపు కోసం ఆసక్తి చూస్తున్నారు. రెండు రోజులు తగ్గిన పసిడి ధరలు ఈరోజు పెరగడంతో ముందే కొనుంటే బావుండు అని నిట్టూరుస్తున్నారు.ఎక్కడెక్కడ ఎంత పెరిగిందంటే..తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర రూ.350 పెరిగి రూ.66,950 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.390 పెరిగి రూ. 73,040 వద్దకు ఎగిసింది.ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి. ఇక ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి ధర రూ.350 పెరిగి రూ.67,100లకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.390 పెరిగి రూ.73,190 లను తాకింది.భారీగా వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్లో శనివారం వెండి కేజీకి రూ.1300 పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.93,000 లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
డబుల్ హ్యాపీ.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియుల ఆనందం కొనసాగింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం (ఆగస్టు 23) పసిడి ధరలు స్వల్పంగా క్షీణించాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో అక్కడి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బంగారం ధరల్లో తగ్గుదల నమోదైంది.తెలుగు రాష్ట్రాల్లో ఎంత తగ్గిందంటే..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల (తులం) ధర రూ.200 తగ్గి రూ.66,600 వద్దకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.220 క్షీణించి రూ. 72,650 వద్దకు దిగివచ్చింది.ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల పసిడి ధర రూ.200 తరిగి రూ.66,750లకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గి రూ.72,800 లకు వచ్చింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు రెండు రోజుల తర్వాత దిగివచ్చాయి. రెండు రోజుల నుంచి స్థిరంగా ధరలు నేడు కాస్తంత తగ్గాయి. హైదరాబాద్లో శుక్రవారం రూ.300 మేర క్షీణించింది. ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.91,700 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
భలే.. బంగారం తగ్గిందోచ్! ఎంతంటే..
దేశంలో ఈరోజు బంగారం కొనేవారికి శుభవార్త. పలు ప్రాంతాలలో గురువారం (ఆగస్టు 22) పసిడి ధరలు దిగివచ్చాయి. క్రితం రోజున గణనీయంగా పెరిగిన పుత్తడి రేట్లలో నేడు కాస్త తగ్గుదల కనిపించింది. ఏయే ప్రాంతాల్లో ఎంత మేర బంగారం ధర తగ్గిందో ఇక్కడ తెలుసుకుందాం..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పుత్తడి తులం (10 గ్రాములు) ధర రూ.300 తగ్గి రూ.66,800 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రేటు కూడా రూ.330 క్షీణించి రూ. 72,870 వద్దకు దిగివచ్చింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే స్థాయిలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే ఈరోజు బంగారం ధరలు ఇక్కడ కూడా తగ్గాయి. 22 క్యారెట్ల పసిడి ధర రూ.300 తరిగి రూ.66,950లకు, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 తగ్గి రూ.72,970 లకు వచ్చింది. కాగా దేశవ్యాప్తంగా వెండి ధరల్లో మాత్రం ఈరోజు ఎటువంటి మార్పు లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.92,000 వద్ద నిలకడగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఊరించి.. ఊపందుకున్న బంగారం!
దేశంలో బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ ఊపందుకున్నాయి. బుధవారం (ఆగస్టు 21) పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి. క్రితం రోజున స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు కూడా దిగివస్తాయని కొనుగోలుదారులు ఆశించారు. కానీ మళ్లీ పెరుగుదల బాట పట్టడంతో నిరాశ తప్పలేదు.తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.500 పెరిగింది. దీంతో ఇది రూ.67,100 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రేటు రూ.550 పెరగడంతో రూ. 73,200 వద్దకు ఎగిసింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి.దేశ రాజధాని ఢిల్లీలోనూ ఈరోజు బంగారం ధరలు అనూహ్యంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరిగి రూ.67,250, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 పెరిగి రూ.73,350 లుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా వెండి ధరల్లో మాత్రం ఈరోజు ఎటువంటి కదలిక లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.92,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం నేడు ఎంత పలుకుతోందంటే..
దేశంలో పసిడి కొనుగోలుదారులకు ఊరట కొనసాగింది. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు సోమవారం (ఆగస్టు 19) పెరుగుదల లేకుండా స్థిరంగా కొనసాగాయి. బంగారం ధరలు నిలకడగా ఉండటం ఇది వరుసగా రెండో రోజు.బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.66,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 72,770 వద్ద నిలకడగా ఉన్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరల్లో ఈరోజు ఎటువంటి మార్పు కనిపించలేదు. 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,850, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,920 లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ ఈరోజు ఎటువంటి కదలిక లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.91,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం మళ్లీ పెరిగిందా.. తగ్గిందా?
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు రెండు రోజులుగా చుక్కలనంటాయి. ఆదివారం (ఆగస్టు 18) పసిడి రేట్లు శాంతించాయి. మళ్లీ పెరగకుండా స్థిరంగా కొనసాగడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.66,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 72,770 వద్ద స్థిరంగా ఉన్నాయి. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.66,850, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రూ.72,920 లుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వెండి ధరల్లోనూ ఈరోజు ఎటువంటి కదలిక కనిపించలేదు. హైదరాబాద్లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.91,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం.. భారీ నిరాశ!
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఈరోజు (ఆగస్టు 17) భారీగా పెరిగాయి. పసిడి ధరల్లో క్రితం రోజున స్వల్ప కదలిక కనిపించగా నేడు ఒక్కసారిగా ఎగిశాయి. వెండి ధరలు సైతం ఒక్కసారిగా దూసుకెళ్లి కొత్త మార్కును తాకాయి. దీంతో ఈరోజు ఆభరణాలు కొనాలనుకున్నవారికి నిరాశ తప్పలేదు.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరీశీలిస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.1050 పెరిగి రూ.66,700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం అయితే ఏకంగా రూ.1150 ఎగిసి రూ. 72,770 లను తాకింది. ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలలోనూ ఇదే రీతిలో ధరలు పెరిగాయి.దేశ రాజధాని ఢిల్లీలో అయితే 22 క్యారెట్ల బంగారం రూ.1050 ఎగిసి రూ.66,850 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం రూ. 1150 పెరిగి రూ.72,920 లకు చేరుకుంది.వెండి ధరల్లో కొత్త మార్క్దేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు అమాంతం పెరిగాయి. హైదరాబాద్లో రెండో రోజులుగా కేజీకి రూ.500 చొప్పున పెరిగిన వెండి ధర శనివారం ఏకంగా రూ.2000 ఎగిసింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.91,000 లను తాకింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
వరలక్ష్మి వ్రతం రోజున పసిడి ధరల్లో కదలిక
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 16) స్వల్పంగా పెరిగాయి. తెలుగువారికి ముఖ్యమైన వరలక్ష్మి వ్రతం రోజున పసిడి ధరలు పెరగడం కొనుగోలుదారులకు కాస్తంత నిరాశను కలిగించింది.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.100 పెరిగి రూ.65,650 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.110 పెరిగి రూ. 71,620 లకు ఎగిసింది. ముంబై, బెంగళూరు ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు తగ్గుముఖం పట్టాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.100 ఎగిసి రూ.65,800 లకు, 24 క్యారెట్ల బంగారం రూ. 110 పెరిగి రూ.71,770 లకు చేరింది. ఇక చెన్నై విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి రూ.65,650 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.110 పుంజుకుని రూ.71,620 వద్దకు చేరింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు పెరిగాయి. హైదరాబాద్లో వరుసగా రెండో రోజు శుక్రవారం వెండి రేటు కేజీకి రూ.500 పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.89,000 లను తాకింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఆరు రోజుల తర్వాత ‘స్వర్ణోత్సాహం’!
వరుసగా పెరుగుతున్న ధరలతో దిగాలుపడ్డ పసిడి ప్రియులకు కాస్తంత ఉపశమనం లభించింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు (ఆగస్టు 14) స్వల్పంగా తగ్గాయి. దాదాపు ఆరు రోజుల తర్వాత పసిడి ధరల్లో తగ్గుదల కనిపించడం కొనుగోలుదారులకు ఉత్సాహాన్ని ఇస్తోంది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.100 తగ్గి రూ.65,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.110 కరిగి రూ. 71,510 లకు తగ్గింది. ముంబై, బెంగళూరు ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు తగ్గుముఖం పట్టాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.100 తక్కువై రూ.65,700 లకు, 24 క్యారెట్ల బంగారం రూ. 110 తగ్గి రూ.71,660 లకు దిగివచ్చింది. అలాగే చెన్నై విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం రూ.100 తరిగి రూ.65,550 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.110 తగ్గి రూ.71,510 వద్దకు చేరింది.వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు చెప్పుకోదగ్గ స్థాయిలో దిగివచ్చాయి. హైదరాబాద్లో బుధవారం వెండి రేటు కేజీకి రూ.500 తగ్గింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.88,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
శ్రావణంలో తొలి షాక్! ఒక్కసారిగా ఎగిసిన బంగారం ధరలు
శ్రావణ మాసంలో పపిడి ప్రియులకు తొలి షాక్ ఎదురైంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. శుభకార్యాల సీజన్ శ్రావణ మాసం మొదలైనప్పటి నుంచి పెరగకుండా, తగ్గుతూ, స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధరలు నేడు (ఆగస్టు 9) భారీగా పెగిగాయి.తెలుగు రాష్ట్రాల్లో పెరుగుదల ఇలా..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.750 పెరిగి రూ.64,250 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.820 ఎగిసి రూ. 70,090 లను తాకింది. ముంబై, బెంగళూరు ప్రాంతాలలోనూ ఇదే స్థాయిలో ధరలు పెరిగాయి.ఇతర నగరాల్లో..దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.750 పెరిగి రూ.64,400 లకు, 24 క్యారెట్ల బంగారం రూ. 820 పెరిగి రూ.70,240 లకు హెచ్చింది. ఇక చెన్నై విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం రూ.750 ఎగిసి రూ.64,250 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.820 రూ.70,090 వద్దకు చేరింది.వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు భారీగా ఎగిశాయి. హైదరాబాద్లో శుక్రవారం వెండి రేటు కేజీకి రూ.1500 పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.88,000 లను తాకింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
డబుల్ జోష్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. క్రితం రోజున భారీగా తగ్గిన బంగారం, వెండి రేట్లు నేడు (ఆగస్టు 7) కూడా గణనీయంగా క్షీణించాయి. పసిడి, వెండి ధరల్లో వరుస తగ్గింపులతో కొలుగోలుదారుల్లో డబుల్ జోష్ కనిపిస్తోంది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.400 తగ్గి రూ.63,500 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.440 తగ్గి రూ. 69,270 వద్దకు వచ్చింది. ముంబై, బెంగళూరు ప్రాంతాలలోనూ ఇవే ధరలు ఉన్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.400 క్షీణించి రూ.63,650 లకు, 24 క్యారెట్ల బంగారం రూ. 440 తగ్గి రూ.69,420 లకు దిగొచ్చింది. ఇక చెన్నై విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం అత్యధికంగా రూ.700 తగ్గి రూ.63,300 వద్దకు, 24 క్యారెట్ల బంగారం అయితే రూ.760 తరిగి రూ.69,060 వద్దకు వచ్చి చేరింది.వెండి ధరలు..దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో నేడు వెండి రేటు కేజీకి రూ.500 మేర తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.87,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పసిడి ఆనందం ఆవిరి.. భారీగా పెరిగిన ధరలు
దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. రెండు రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు (జూలై 31) ఒక్కసారిగా ఎగిశాయి. చాలా రోజుల తర్వాత భారీ స్థాయిలో రేట్లు పెరగడంతో కొనుగోలుదారులు నిరాశకు గురయ్యారు.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) రూ.800 పెరిగి రూ.64,000 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం అయితే రూ.870 ఎగసి రూ. 69,820ని తాకింది. ముంబై, బెంగళూరు ప్రాంతాలలోనూ ఇవే ధరలు ఉన్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.800 పుంజుకుని రూ.64,150 లకు, 24 క్యారెట్ల బంగారం రూ. 870 పెరిగి రూ.69,970 లకు ఎగిసింది. ఇక చెన్నై విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం స్వల్పంగా రూ.350 పెరిగి రూ.64,200 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.390 పుంజుకుని రూ.70,040 వద్దకు చేరింది.వెండి ధరలూ భారీగానే..దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు భారీగానే పెరిగాయి. హైదరాబాద్లో నేడు వెండి రేటు కేజీకి రూ.2000 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీ రూ.91,000 వద్దకు చేరింది. క్రితం రోజున ఇది రూ.89,000లుగా ఉండేది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పసిడి ప్రియులకు ఊరట! ధరలెలా ఉన్నాయంటే..
దేశంలో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు నేడు (జూలై 28) శాంతించాయి. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు క్రితం రోజున ఉన్నంటుండి పెరిగాయి. ఆ పెరుగుదల కొనసాగకుండా ఈరోజు నిలకడగా ఉండటంతో పసిడి ప్రియులకు ఊరట కలిగింది.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.63,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ. 69,000 వద్ద కొనసాగుతున్నాయి. ముంబై, బెంగళూరులోనూ ఇవే ధరలు ఉన్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.63,400 లుగా, 24 క్యారెట్ల బంగారం రూ.69,150 లుగా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.64,650 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.70,530 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.వెండి ధర ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.89,000 వద్ద ఉంది. ఇక్కడ వెండి ధరల్లో మార్పు లేకుండా కొనసాగడం వరుసగా ఇది మూడో రోజు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ఈరోజు (జూలై 27) ఉన్నంటుండి ఎగిశాయి. దీంతో వరుస తగ్గింపులతో ఆనందంలో ఉన్న కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.250 పెరిగి రూ.63,250 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ.270 పెరిగి రూ. 69,000 వద్దకు ఎగిసింది. బెంగళూరు, ముంబైలలోనూ ఇలాగే ధరలు ఊపందుకున్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.250 హెచ్చి రూ.63,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.270 పెరిగి రూ.69,150 వద్దకు ఎగిసింది. ఇక చెన్నైలో అత్యధికంగా 22 క్యారెట్ల బంగారం రూ.500 పెరిగి రూ.64,650 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.550 పెరిగి రూ.70,530 వద్దకు హెచ్చింది.స్థిరంగా వెండిదేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.89,000 వద్ద ఉంది. రెండు రోజులుగా ఇక్కడ వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం నేడు ఎంత పలుకుతోందంటే..
బడ్జెట్ ప్రకటన తర్వాత మొదలైన బంగారం ధరల భారీ పతనానికి బ్రేకులు పడ్డాయి. వరుసగా మూడురోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు (జూలై 26) నిలకడగా ఉన్నాయి. చెన్నైలో మాత్రం మళ్లీ స్వల్పంగా తగ్గాయి.తెలుగు రాష్ట్రాల్లో ధరలుహైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) రూ.64,000 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం రూ. 69,820 వద్ద నిలిచింది. బెంగళూరు, ముంబైలలోనూ ఇవే ధరలు ఉన్నాయి.ఇతర నగరాల్లో.. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.64,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.69,950 వద్ద కొనసాగుతున్నాయి. అయితే చెన్నైలో మాత్రం వరుసగా ఐదో రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం రూ.150 తగ్గి రూ.64,150 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.170 తగ్గి రూ.69,980 వద్దకు వచ్చింది.నిలకడగా వెండిదేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా ఈరోజు స్థిరంగా ఉన్నాయి. మూడు రోజులుగా క్షీణిస్తున్న వెండి రేటు నిలకడా కొనసాగుతోంది. హైదరాబాద్లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.89,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
మరొక్కసారి భారీ తగ్గింపు.. నేలకు దిగిన బంగారం, వెండి!
దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరొక్కసారి భారీగా దిగివచ్చాయి. గురువారం (జూలై 25) పసిడి ధరలు 10 గ్రాములకు రూ.1000కిపైగా క్షీణించాయి. బడ్జెట్ ప్రకటన తరువాత రికార్డ్ స్థాయిలో తగ్గిన బంగారం ధరలు మరుసటి రోజు నిలకడగా కొనసాగి నేడు మళ్లీ భారీగా తగ్గి రికార్డ్ మార్కుల దిగువకు వచ్చాయి.తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే..తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పుత్తడి తులం (10 గ్రాములు ) రూ.950 తగ్గి రూ.64,000 వద్దకు వచ్చేసింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.1040 తరిగి రూ. 69,820 వద్దకు దిగివచ్చింది. బెంగళూరు, ముంబైలలోనూ ఇదే విధంగా ధరలు క్షీణించాయి.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.950 తగ్గి రూ.64,150 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.1060 తగ్గి రూ.69,950 వద్ద కొనసాగుతున్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.600 తగ్గి రూ.64,300 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.650 తగ్గి రూ.70,150 వద్దకు వచ్చింది.రూ.90 వేల దిగువకు వెండిదేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు భారీ స్థాయిలో తగ్గాయి. క్రితం రోజున కేజీకి రూ.500 క్షీణించిన వెండి ధర నేడు రూ.3000 మేర తరిగింది. రూ.90 వేల దిగువకు వచ్చేసింది. హైదరాబాద్లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.89,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
అక్కడ మళ్లీ తగ్గిన బంగారం ధరలు
తాజా బడ్జెట్ 2024-25లో బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలపై దిగుబడి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు చేసిన ప్రకటన తరువాత బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. అయితే బుధవారం (జూలై 24) పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఒక్క చెన్నైలో మాత్రం మళ్లీ తగ్గాయి.ఈ బడ్జెట్లో బంగారం, వెండి వస్తువులు, కడ్డీలపైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ప్లాటినం, పల్లాడియం, ఇరీడియం వంటి వాటిపై కూడా సుంకాన్ని 15.4 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు.నేటి ధరలు ఇలా..తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) రూ.64,950 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం రూ. 70,860 వద్ద నిలిచింది. బెంగళూరు, ముంబైలలోనూ ఇవే ధరలు ఉన్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.65,100 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.71,010 వద్ద కొనసాగుతుండగా చెన్నైలో మాత్రం వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం రూ.600 తగ్గి రూ.64,900 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.660 తగ్గి రూ.70,800 వద్దకు వచ్చింది.మళ్లీ తగ్గిన వెండిదేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు కూడా తగ్గాయి. క్రితం రోజున కేజీకి రూ.3,500 క్షీణించిన వెండి ధర నేడు రూ.500 మేర దిగొచ్చింది. హైదరాబాద్లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.92,000 వద్దకు తరిగింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఈ వారం బంగారానిదే!! వరుస శుభవార్తలు
బంగారం ధరల్లో వరుస తగ్గింపులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా మంగళవారం (జూలై 23) పసిడి ధరలు మళ్లీ తగ్గాయి. వారం రోజులుగా బంగారం రేట్లు తగ్గుముఖం పట్టాయి. దాదాపు రూ.1,400 మేర దిగివచ్చాయి.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) రూ.270 తగ్గి రూ. 73,580 లకు క్షీణించింది. ఇక 22 క్యారెట్ల బంగారం సైతం రూ.170 తరిగి రూ.67,450 వద్దకు తగ్గింది. బెంగళూరు, ముంబైలలోనూ బంగారం ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.250 తగ్గి రూ.67,600 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ.73,730 వద్దకు దిగొచ్చాయి. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం స్వల్పంగా రూ.150 తగ్గి రూ.68,100 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.160 తగ్గి రూ.74,290 వద్దకు వచ్చింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరల్లో కూడా తగ్గుదల నమోదైంది. హైదరాబాద్లో నేడు వెండి రేటు కేజీకి రూ.400 తగ్గింది. దీంతో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.95,600 వద్దకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
వెండి నిలకడగా.. స్వర్ణం స్పల్పంగా..
దేశంలో బంగారం ధరలు ఒక రోజు విరామం తర్వాత ఈరోజు (జూలై 22) స్వల్పంగా తగ్గాయి. మొత్తంగా ఐదు రోజులుగా పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరట కల్పిస్తూ వస్తున్నాయి. ఈ ఐదు రోజుల్లో బంగారం రేటు సుమారు రూ.1,150 మేర తగ్గింది.హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) రూ.120 తగ్గి రూ. 73,850 లకు క్షీణించింది. ఇక 22 క్యారెట్ల బంగారం కూడా రూ.100 తరిగి రూ.67,700 వద్దకు తగ్గింది. బెంగళూరు, ముంబైలలోనూ బంగారం ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.100 తగ్గి రూ.67,850 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.120 తగ్గి రూ.74,000 వద్దకు దిగొచ్చాయి. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.68,250 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.120 తగ్గి రూ.74,450 వద్దకు వచ్చింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు కూడా వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. క్రితం రోజు లాగే వెండి రేటు స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.96,000 వద్ద నిలకడగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం మళ్లీ తగ్గిందా.. పెరిగిందా?
దేశంలో మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు (జూలై 21) స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో పసిడి ధరల్లో ఈరోజు ఎలాంటి మార్పు కనిపించలేదు.హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ. 73,970 వద్ద, 22 క్యారెట్ల బంగారం రూ.67,800 వద్ద ఉన్నాయి. బెంగళూరు, ముంబైలలోనూ ఇవే ధరలు కొనసాగుతన్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.67,950 లుగా, 24 క్యారెట్ల బంగారం రూ.74,120 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.68,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.74,620 వద్ద నిలకడగా ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. హైదరాబాద్లో ప్రస్తుతం వెండి ధర కేజీ రూ.97,650 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పసిడి హ్యాట్రిక్ జోష్.. నగల దుకాణాలకు రష్!
పసిడి ప్రియుల ఆనందం కొనసాగుతోంది. దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. శనివారం (జూలై 20) పసిడి రేట్లు మోస్తరుగా దిగివచ్చాయి. వరుసగా మూడో రోజూ తగ్గిన ధరలు కొనుగోలుదారులను నగల దుకాణాల వైపు నడిపిస్తున్నాయి.హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, విజయవాడలతో పాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) రూ.380 తగ్గి రూ. 73,970 లకు క్షీణించింది. ఇక 22 క్యారెట్ల బంగారం కూడా రూ.350 తరిగి రూ.67,800 వద్దకు తగ్గింది. బెంగళూరు, ముంబైలలోనూ బంగారం ధరల్లో ఇదే స్థాయిలో మూడో రోజూ తరుగుదలఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.350 తగ్గి రూ.67,950 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.380 తగ్గి రూ.74,120 వద్దకు దిగొచ్చాయి. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.350 తగ్గి రూ.68,400 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.380 తగ్గి రూ.74,620 వద్దకు వచ్చింది.వెండి ధరలు స్వల్పంగా..దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో వెండి ధర కేజీకి రూ.100 తగ్గుదల నమోదైంది. దీంతో ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీకి రూ.97,650 లకు దిగివచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం.. వరుస ఆనందం!!
దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజు శుక్రవారం (జూలై 19) పసిడి రేట్లు గణనీయంగా తగ్గాయి. బంగారం ధరలు దిగివస్తుడడంతో కొనుగోలుదారులో ఆనందం వ్యక్తం అవుతోంది.తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు ) ధర రూ.490 తగ్గింది. దీంతో రూ. 74,350 లకు దిగివచ్చింది. అలాగే 22 క్యారెట్ల బంగారం కూడా రూ.550 క్షీణించి రూ.68,150 వద్దకు తగ్గింది. బెంగళూరు, ముంబైలలోనూ బంగారం ధరలు ఇదే స్థాయిలో తగ్గుముఖం పట్టాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.450 తగ్గి రూ.68,300 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.490 తగ్గి రూ.74,500 వద్దకు దిగొచ్చాయి. అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.300 తగ్గి రూ.68,750 లకు క్షీణించింది. 24 క్యారెట్ల బంగారం రూ.330 తగ్గి రూ.75,000 వద్దకు వచ్చింది.వెండి ధరలూ..దేశవ్యాప్తంగా ఈరోజు వెండి రేటు భారీగా క్షీణించింది. హైదరాబాద్లో వెండి ధర కేజీకి రూ.1450 తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం ఇక్కడ వెండి ధర కేజీకి రూ.97,750 లకు దిగివచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
దిగొచ్చిన బంగారం! ఎంత తగ్గిందంటే..
దేశంలో రెండు రోజులుగా ఎగిసిన బంగారం ధరలు గురువారం (జూలై 18) కాస్త దిగొచ్చాయి. ఈరోజు పసిడి రేట్లలో స్వల్ప తగ్గుదల కనిపించింది. భారీగా పెరిగిన ధరలు కొంత మేర దిగిరావడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది.హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని , విశాఖపట్నం, విజయవాడ, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల మేలిమి బంగారం తులం (10 గ్రాములు ) ధర స్వల్పంగా రూ.160 తగ్గింది. ఫలితంగా రూ. 74,840 లకు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం కూడా రూ.150 క్షీణించి రూ.68,600 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబైలలోనూ ఇలాగే బంగారం ధరల్లో తగ్గుదల నమోదైంది.ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.68,750 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.160 తగ్గి రూ.75,150 వద్దకు దిగొచ్చాయి. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.150 క్షీణించి రూ.69,050 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.160 తగ్గి రూ.75,330 లకు దిగిచ్చింది.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా నేడు వెండి రేటు భారీగా క్షీణించింది. హైదరాబాద్లో వెండి ధర కేజీకి రూ.1300 చొప్పున తగ్గి రూ.1 లక్ష దిగువకు వచ్చేసింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.99,200 లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బాబోయ్ బంగారం.. వామ్మో వెండి! కొత్త మార్కులకు ధరలు
దేశంలో పసిడి, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు బుధవారం (జూలై 17) భారీగా పెరిగాయి. మేలిమి బంగారం పది గ్రాముల ధర రూ.75వేల మార్కును తాకింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల మేలిమి బంగారం తులం (10 గ్రాములు ) ధర ఏకంగా రూ.900 ఎగిసింది. దీంతో రూ. 75,000లను తాకింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం కూడా రూ.980 ఎగిసి రూ.68,750 వద్దకు చేరింది. బెంగళూరు, ముంబైలలోనూ ఇలాగే బంగారం ధరలు పెరిగాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.900 పెరిగి రూ.68,900 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.980 పెరిగి రూ.75,150 వద్దకు ఎగిశాయి. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.900 పెరిగి రూ.69,200 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.980 ఎగిసి రూ.75,490 లకు చేరుకుంది.ఎగిసిన వెండి ధరలుదేశవ్యాప్తంగా నేడు బంగారం ధరలతో పాటు వెండి రేటు భారీగా ఎగిసింది. హైదరాబాద్లో వెండి కేజీకి రూ.1000 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.1,00,500 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పసిడి నేడు ఎంత పలుకుతోందంటే..
దేశంలో బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. పసిడి ధరలు ఆదివారం (జూలై 14) నిలకడగా ఉన్నాయి. ధరల్లో పెరుగుదల లేకుండా స్థిరంగా కొనసాగుతుండటంతో కొనుగోలుదారులకు ఉపశమనం లభించింది.ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు ) ధర రూ. 73,750 వద్ద, అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు రూ.67,600 వద్ద ఉన్నాయి. బెంగళూరు, ముంబైలలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.67,750 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.73,900 వద్ద ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.68,050 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.74,240 దగ్గర ఉన్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.1,00,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం ఎగువకు.. వెండి దిగువకు..
దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుదల బాట పట్టాయి. గత మూడు రోజులుగా పసిడి ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. శనివారం (జూలై 13) కూడా స్వర్ణం రేటు 10 గ్రాములకు రూ.10 చొప్పున పుంజుకుంది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల మేలిమి బంగారం తులం (10 గ్రాములు ) ధర రూ.10 ఎగిసింది. దీంతో రూ. 73,760 వద్దకు చేరింది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం కూడా రూ.10 పెరిగి రూ.67,610 వద్ద ఉంది. బెంగళూరు, ముంబైలలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.67,760 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.10 ఎగిసి రూ.73,910 వద్ద ఉన్నాయి. చెన్నైలో కూడా పసిడి ధరల్లో స్పల్ప పెరుగుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.68,260 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.10 ఎగిసి రూ.74,470 లకు చేరుకుంది.వెండి ధరల్లో తగ్గుదలదేశవ్యాప్తంగా నేడు వెండి ధరల్లో తగ్గుదల నమోదైంది. హైదరాబాద్లో వెండి కేజీకి రూ.100 చొప్పున తగ్గింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.99,900 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయా.. పెరిగాయా?
తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలకు మళ్లీ బ్రేకులు పడ్డాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు బుధవారం (జూలై 10) స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా వరుసగా తగ్గుతూవచ్చిన బంగారం ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు ) ధర రూ. 73,200 వద్ద అలాగే 22 క్యారెట్ల బంగారం రేటు రూ.67,100 వద్ద కొనసాగుతన్నాయి. బెంగళూరు, ముంబైలలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.67,250 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.73,350 వద్ద ఉన్నాయి. చెన్నైలో మాత్రం పసిడి ధరల్లో స్పల్పంగా తగ్గింపు కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.67,600 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.73,750 లకు దిగొచ్చింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.99,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
క్రమంగా పెరుగుతూ ఉన్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. మళ్ళీ తగ్గుదల మొదలైంది. ఈ రోజు కూడా గోల్డ్ రేట్లు గరిష్టంగా రూ. 380 తగ్గింది. దీంతో నిన్నటి ధరల కంటే ఈ రోజు (జులై 9) ధరలు మళ్ళీ తగ్గాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు నేడు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయవాడ, హైదరాబాద్లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.67100 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.73720 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 350, రూ. 380 తగ్గాయి.ఢిల్లీలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 350, రూ. 380 తగ్గింది. కాబట్టి ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67250 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73350 వద్ద ఉంది.హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో మాత్రమే కాకుండా చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 67700.. కాగా, 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర రూ. 73850 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరల కంటే ఈ రోజు వరుసగా రూ. 300, రూ. 330 తగ్గింది.వెండి ధరలుజులై నెలలో వెండి ధరలు మొదటిసారి తగ్గుముఖం పట్టాయి. దీంతో నేడు (జులై 9) కేజీ వెండి ధర రూ. 94500 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధర కంటే ఈ రోజు వెండి ధర రూ. 500 తగ్గింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
పెరుగుదల బాటలో స్వర్ణం.. వెండి
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు పెరుగుదల బాటలో పయనిస్తున్నాయి. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి రేట్లు నేడు (జూలై 2) స్వల్పంగా పెరిగాయి.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు ) ధర రూ.100 పెరిగి రూ. 72,380 వద్దకు, అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 ఎగిసి రూ.66,350 వద్దకు చేరాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.66,500లకు, 24 క్యారెట్ల బంగారం రూ.110 ఎగిసి రూ.72,530 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.100 పెరిగి రూ.66,350, 24 క్యారెట్ల పసిడి రూ. 100 పెరిగి రూ. 72,380 వద్ద ఉన్నాయి.చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర అత్యంత స్వల్పంగా రూ.50 పెరిగి రూ.66,850 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.50 పెరిగి రూ.72,930 లుగా కొనసాగుతున్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.66,350, 24 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి రూ. 72,280 వద్ద కొనసాగుతున్నాయి.భారీగా వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరల్లో పెరుగుదల కొనసాగుతోంది. నిన్నటి రోజున స్వల్పంగా పెరిగిన వెండి ధరలు ఈరోజు కాస్త భారీగానే ఎగిశాయి. హైదరాబాద్లో నేడు వెండి ధర కేజీకి రూ.800 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.95,500 లను తాకింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పసిడి ప్రియులకు ఊరట.. వెండి ధరల్లో కదలిక
పసిడి ప్రియులకు ఊరట కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు వరుసగా రెండో రోజూ స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (జూలై 1) పసిడి ధరల్లో ఎలాంటి మార్పులేదు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు ) ధర రూ. 72,280 వద్ద అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,250, కొనసాగుతన్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.66,400, 24 క్యారెట్ల బంగారం రూ.72,420 లుగా ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,250, 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద ఉన్నాయి.చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,850, 24 క్యారెట్ల బంగారం రూ.72,930 లుగా కొనసాగుతున్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,250 లుగా, 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.పెరిగిన వెండి ధరలుదేశవ్యాప్తంగా చాలా రోజుల తర్వాత వెండి ధరల్లో కదలిక వచ్చింది. ఈరోజు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో నేడు వెండి ధర కేజీకి రూ.200 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.94,700 లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
నేడు తులం బంగారం కొనాలంటే ఎంత కావాలంటే..
పెరుగుదల బాట పట్టిన బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగి కొనుగోలుదారులకు ఊరట కల్పించాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు రెండురోజులుగా పెరుగుతుండగా ఈరోజు (జూన్ 30) ధరల్లో ఎలాంటి మార్పులేదు.ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలతోపాటు అంతర్జాతీయ బంగారం రేట్లపైనా దేశంలో బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి.ఇరు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) ధర రూ.66,250, అదే విధంగా 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద కొనసాగుతన్నాయి.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.66,400, 24 క్యారెట్ల బంగారం రూ.72,420 లుగా ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,250, 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద ఉన్నాయి.చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,850, 24 క్యారెట్ల బంగారం రూ.72,930 లుగా కొనసాగుతున్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,250 లుగా, 24 క్యారెట్ల పసిడి రూ. 72,280 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.94,500 లుగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం ఆగదా? మళ్లీ ఎంత పెరిగిందంటే..
దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుదల బాట పట్టాయి. క్రితం రోజున ప్రారంభమైన పెరుగుదల కొనసాగింది. ఈరోజు (జూన్ 29) పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. పెరుగుతున్న ధరలు బంగారం కొనుగోలుదారులను నిరాశకు గురిచేస్తున్నాయి.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) ధర స్వల్పంగా రూ.100 పెరిగి రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి రూ.120 పెరిగి రూ. 72,280 వద్దకు చేరింది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.100 జంప్ అయి రూ.66,400 లను, 24 క్యారెట్ల బంగారం రూ.120 ఎగిసి రూ.72,420 లను తాకింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.100 పెరిగి రూ.66,250 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.120 పెరిగి రూ. 72,280 లకు చేరింది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.190 పెరిగి రూ.66,850 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.210 ఎగిసి రూ.72,930 లకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.66,250 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.120 పెరిగి రూ. 72,280 లకు ఎగిసింది.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరలు మూడో రోజూ స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా మూడు రోజుల క్రితం వెండి ధర కేజీకి రూ.1000 తగ్గింది. కాగా ఈరోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.94,500 లుగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఒక్కసారిగా ఎగిసిన బంగారం.. తులం ఎంతంటే..
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు (జూన్ 28) ఒక్కసారిగా ఎగిశాయి. వారం రోజులుగా బంగారం కొనుగోలుదారులకు ఆనందాన్ని కలిగించింది. వరుస తగ్గింపులతో ఉత్సాహాన్ని నింపింది. శుక్రవారం ఉన్నంటుండి భారీగా పెరిగింది.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) ధర రూ.400 ఎగిసిరూ.66,150 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి కూడా రూ.430 పెరిగి రూ. 72,160 లకు ఎగిసింది.ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.400 జంప్ అయి రూ.65,900 లను, 24 క్యారెట్ల బంగారం రూ.450 ఎగిసి రూ.72,330 లను తాకింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.400 పెరిగి రూ.66,150 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.430 పెరిగి రూ. 72,160 లకు చేరింది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.410 పెరిగి రూ.66,250 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.440 ఎగిసి రూ.72,720 లకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.66,150 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.430 పెరిగి రూ. 72,160 లకు ఎగిసింది.స్థిరంగా వెండిదేశవ్యాప్తంగా వెండి ధరలు రెండో రోజూ స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరిసారిగా రెండు రోజుల క్రితం వెండి ధర కేజీకి రూ.1000 తగ్గింది. కాగా ఈరోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.94,500 లుగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారమే.. ఆనందమే!! వరుస తగ్గింపులతో ఉత్సాహం
దేశవ్యాప్తంగా వారం రోజులుగా బంగారం కొనుగోలుదారులకు ఆనందాన్ని కలిగిస్తోంది. వరుస తగ్గింపులతో ఉత్సాహాన్ని నింపుతోంది. నిన్నటి రోజున మోస్తరుగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు (జూన్ 27) కూడా దిగివచ్చాయి. ఈ వారం రోజుల్లో బంగారం సుమారు రూ.1500 మేర తగ్గింది.తెలుగు రాష్ట్రాల్లో ధరలుహైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలు సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు ) ధర రూ.250 తగ్గి రూ.65,750 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి కూడా రూ.270 క్షీణించింది. దీంతో తులం మేలిమి బంగారం రూ. 71,730 లకు తగ్గింది.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.65,900 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.270 క్షీణించి రూ.71,880 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.250 తగ్గి రూ.65,750 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.270 క్షీణించి రూ. 71,730 లకు దిగొచ్చింది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.350 తగ్గి రూ.66,250 లకు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.380 దిగొచ్చి రూ.72,280 లకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.65,750 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.270 క్షీణించి రూ. 71,730 లకు తగ్గింది.వెండి కూడా..దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా వారం రోజులుగా తగ్గుముఖం పట్టాయి. వారం రోజుల్లో సుమారు రూ.4000 దాకా తగ్గింది. కాగా ఈరోజు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.94,500 లుగా కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
దిగొచ్చిన బంగారం, వెండి!! ఎంత తగ్గాయంటే..
దేశవ్యాప్తంగా గత ఐదు రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి రోజున స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు బుధవారం (జూన్ 26) కాస్త దిగివచ్చాయి. దీంతో కొనుగోలుదారులకు ఉపశమనం లభించినట్లయింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలు సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర రూ.250 తగ్గి రూ.66,000 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి కూడా రూ.230 క్షీణించింది. దీంతో తులం మేలిమి బంగారం రూ. 72,000 లకు తగ్గింది.దేశంలోని ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.66,150 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.230 క్షీణించి రూ.72,150 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.250 తగ్గి రూ.66,000 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.230 క్షీణించి రూ. 72,000 లకు దిగొచ్చింది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.200 తగ్గి రూ.66,600 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.220 దిగొచ్చి రూ.72,660 లకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.66,000 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.230 క్షీణించి రూ. 72,000 లకు తగ్గింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా బుధవారం తగ్గాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.1000 చొప్పున తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.94,500లకు క్షీణించింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పసిడి కొనుగోలుదారులకు ఊరట..
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల క్రితం భారీగా తగ్గిన బంగారం ధరలు నిన్నటి రోజున స్థిరంగా కొనసాగాయి. ఈరోజు (జూన్ 24) పసిడి ధరలు స్వల్పంగా తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర ఈరోజు రూ.100 తగ్గి రూ.66,250 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.150 క్షీణించి రూ. 72,230 లకు తగ్గింది.దేశంలోని ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,400 లకు, 24 క్యారెట్ల బంగారం రూ.150 క్షీణించి రూ.73,380 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.100 తగ్గి రూ.66,250 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.150 క్షీణించి రూ. 72,230 లకు దిగొచ్చింది.బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,250 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.150 క్షీణించి రూ. 72,230 లకు తగ్గింది.చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.50 పెరిగి రూ.67,000 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా రూ.60 పెరిగి రూ.73,100 లకు చేరింది.వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 చొప్పున తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,200లకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం, వెండి తగ్గిందా.. పెరిగిందా? నేటి ధరలు ఇలా..
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖంలో ఉన్నాయి. క్రితం రోజున రూ.800 మేర తగ్గిన పసిడి ధరలు ఈరోజు (జూన్ 23) స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో మళ్లీ పెరగక ముందే బంగారం కొనాలని కొనుగోలుదారులు భావిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో ధరలుహైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర రూ.66,350 లగా ఉంది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం రూ. 72,380 లుగా ఉంది.ఇతర నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.66,500, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.73,400 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,350, అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం రూ. 72,380 లుగా కొనసాగుతోంది.బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,350 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ. 72,380 వద్ద కొనుసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.66,950 లుగా, 24 క్యారెట్ల బంగారం రూ.73,970 లుగా ఉంది.వెండి రేటు ఇలా..దేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరల్లో కూడా ఈరోజు ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.96,500 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
హమ్మయ్య.. బంగారం, వెండిపై భారీ శుభవార్త!
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు నేడు హమ్మయ్య అనిపించాయి. రెండు రోజులుగా పెరుగుదల బాట పట్టిన బంగారం ధరలు శాంతించాయి. క్రితం రోజున రూ.800 మేర పెరిగిన పసిడి ధరలు ఈరోజు (జూన్ 22) అదే స్థాయిలో దిగివచ్చాయి.తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర రూ.800 తగ్గి రూ.66,350 లకు వచ్చేసింది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం కూడా రూ.870 క్షీణించి రూ. 72,380 లకు తగ్గింది.ఇతర నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.800 తగ్గి రూ.66,500 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.870 క్షీణించి రూ.73,400 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.800 తగ్గి రూ.66,350 లకు వచ్చేసింది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం కూడా రూ.870 క్షీణించి రూ. 72,380 లకు దిగొచ్చింది.బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.800 తగ్గి రూ.66,350 లకు వచ్చేసింది. అదే విధంగా 24 క్యారెట్ల స్వర్ణం కూడా రూ.870 క్షీణించి రూ. 72,380 లకు తగ్గింది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రేటు రూ.850 తగ్గి రూ.66,950 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం అయితే ఏకంగా రూ.930 తగ్గి రూ.73,970 లకు క్షీణించింది.భారీగా దిగొచ్చిన వెండిదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా తగ్గాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి గణనీయంగా రూ.2000 చొప్పున పతనమైంది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,500లకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
వామ్మో బంగారం, వెండి.. ఏకంగా నాలుగు రెట్లు!
బంగారం, వెండి ధరలు మళ్లీ మోత మోగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా క్రితం రోజున రూ.200 మేర పెరిగిన పసిడి ధరలు ఈరోజు (జూన్ 21) ఏకంగా దానికి నాలుగు రెట్లు పెరిగి కొనుగోలుదారులను భయపెడుతున్నాయి.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు (తులం) ధర రూ.750 పెరిగింది. దీంతో రూ.67,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా రూ.810 ఎగిసి రూ. 73,250 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.750 పెరిగి రూ.67,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.810 ఎగిసి రూ.73,400 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.750 పెరగడంతో రూ.67,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి కూడా రూ.810 ఎగిసి రూ. 73,250 లకు పెరిగింది.ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.750 పెరగడంతో రూ.67,150 లకు చేరింది. 24 క్యారెట్ల పసిడి రూ.810 ఎగిసి రూ. 73,250 లను తాకింది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.67,800 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం అయితే ఏకంగా రూ.960 పెరిగి రూ.73,970 లకు ఎగిసింది.భారీగా ఎగిసిన వెండిదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా ఎగిశాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.1400 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.98,500లను చేరుకుంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
కొనుగోలుదారులకు నిరాశ.. బంగారం, వెండి మళ్లీ..
దేశవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుదల వైపు పయనించాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (జూన్ 20) స్పల్పంగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారులకు నిరాశ తప్పలేదు.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 పెరిగింది. ఇది ప్రస్తుతం రూ.66,400 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా రూ.220 పెరిగి రూ. 72,440 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో ధరలుదేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.66,550 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.220 ఎగిసి రూ.72,590 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.200 పెరిగి రూ.66,400లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.220 పెరిగి రూ.72,440 లకు చేరుకుంది.ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.200 పెరిగి రూ.66,400 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.220 పెరిగి రూ.72,440 లకు ఎగిసింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.40 పెరిగి రూ.67,000లకు చేరింది. 24 క్యారెట్ల పసిడి మాత్రం రూ.40 తగ్గి రూ.73,010 లకు దిగొచ్చింది.భారీగా పెరిగిన వెండిదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.1500 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.97,100లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
వెండి గుడ్న్యూస్.. మరి బంగారం?
దేశవ్యాప్తంగా రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు (జూన్ 19) స్థిరంగా కొనసాగాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, జువెలరీ మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ అంశాలపై బంగారం రేట్లు ఆధారపడి ఉంటాయి.తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.66,200 లుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,220 వద్ద కొనసాగుతోంది.ఇతర నగరాల్లో..» ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,350 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.72,370 వద్ద ఉన్నాయి.» ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,200 లుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,220 వద్ద కొనసాగుతోంది.» చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.66,960 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.10 ఎగిసి రూ.73,050 వద్దకు చేరింది. » బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.66,200 లుగా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ. 72,220 వద్ద కొనసాగుతోంది.వెండి తగ్గుముఖందేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు క్షీణించాయి. హైదరాబాద్లో కేజీ వెండి ధర ఈరోజు మోస్తరుగా రూ.400 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి రేటు రూ.95,600 వద్దకు దిగొచ్చింది. క్రితం రోజున ఇది రూ.96,000 లుగా ఉండేది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
మళ్ళీ తగ్గిన బంగారం, వెండి: ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
భారతదేశంలో జూన్ ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. రెండు రోజులకు ముందు తగ్గిన గోల్డ్ రేటు.. మళ్ళీ మెల్లగా తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారం ధర ఈ రోజు (జూన్ 18) స్వల్పంగా తగ్గింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో బంగారం ధరలు కొంత మేర తగ్గాయి. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.66200 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.72220 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గినట్లు తెలుస్తోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో కూడా కొనసాగుతాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా ఈ రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కాబట్టి నేడు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66350 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72470 వద్ద ఉంది. నిన్న రూ. 200 నుంచి రూ. 220 వరకు తగ్గినా బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ రూ. 100 నుంచి రూ. 110 తగ్గింది.తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, ఢిల్లీలలో గరిష్టంగా రూ. 110 తగ్గిన గోల్డ్ రేటు చెన్నైలో మాత్రం గరిష్టంగా రూ. 60 మాత్రమే తగ్గింది. కాబట్టి చెన్నైలో పసిడి ధరలు వరుసగా రూ. 66950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 73040 (24 క్యారెట్స్ 10 గ్రా) వద్ద నిలిచాయి. నిన్న రూ. 150 నుంచి రూ. 170 వరకు పెరిగిన గోల్డ్ రేటు ఈ రోజు మళ్ళీ రూ. 50 నుంచి రూ. 60 మాత్రమే తగ్గింది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ రోజు (జూన్ 18) ఒక కేజీ వెండి ధర రూ. 96000 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు రూ. 400 వరకు తగ్గింది. ఇది బంగారం, వెండి కొనేవారికి శుభవార్త అనే చెప్పాలి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
'బంగారం'లాంటి అవకాశం.. గోల్డ్ ఇప్పుడైనా కొనొచ్చు!
జూన్ ప్రారంభం నుంచి పెరుగుతూ.. తగ్గుతూ ఉన్న పసిడి ధరలు ఈ రోజు కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు (జూన్ 14) దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.శుక్రవారం విజయవాడ, హైదరాబాద్లలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.65900 (22 క్యారెట్స్) కాగా.. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.71890 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 250, రూ. 270 తగ్గింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66050 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72040 వద్ద ఉంది. నేడు 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 200 తగ్గింది. 24 క్యారెట్స్ ధరలు రూ. 270 తగ్గింది.చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 100, రూ. 110తగ్గి.. రూ. 66500 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 72550 (24 క్యారెట్స్ 10 గ్రా) వద్ద నిలిచాయి. ధరలు తగ్గినప్పటికీ.. ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. దీంతో ఈ రోజు (జూన్ 14) ఒక కేజీ వెండి ధర రూ. 90500 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు కేవలం రూ. 200 తగ్గినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే క్రమంగా పెరుగుతూ వెళ్లిన వెండి ధరలు కూడా ఒక్కసారిగా కిందకు పడుతున్నట్లు అవగతం అవుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
బంగారం మళ్లీ తగ్గిందా.. పెరిగిందా?
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఈరోజు (జూన్ 9) స్థిరంగా ఉన్నాయి. నిన్నటి రోజున ఏకంగా రూ.2000లకు పైగా దిగొచ్చిన తులం బంగారం ఈరోజు పెరగకుండా స్థిరంగా కొనసాగడంతో కొనుగోలుదారులకు ఊరట లభించినట్లయింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) ధర రూ.65,700 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ. 71,670 వద్ద కొసాగుతున్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,850, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.71,820 వద్ద ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65,700లుగా, 24 క్యారెట్ల స్వర్ణం రూ.71,670 లుగా ఉన్నాయి.చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,500 వద్ద 24 క్యారెట్ల పసిడి రూ.72,550 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.65,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.71,670 వద్ద ఉంది.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో క్రితం రోజున వెండి ధర కేజీకి అత్యంత భారీగా రూ.4500 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారం, వెండి కొనచ్చా.. ధరలు ఎలా ఉన్నాయంటే..?
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు నాలుగు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. ఈరోజు (జూన్ 2) స్థిరంగా ఉన్నాయి. నిన్నటి రోజున తులం బంగారం రూ.210, వెండి కేజీకి ఏకంగా రూ.2000 తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. ఈరోజు ధరలు స్థిరంగా కొనసాగడంతో మరింత ఉపశమనం లభించినట్లయింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు) ధర రూ.66,500 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ. 72,550 వద్ద కొసాగుతున్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,650, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.72,700 వద్ద ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,500లుగా, 24 క్యారెట్ల స్వర్ణం రూ.72,550 లుగా ఉన్నాయి.చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,100 వద్ద 24 క్యారెట్ల పసిడి రూ.73,200 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.66,500 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.72,550 వద్ద ఉంది.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో క్రితం రోజున వెండి ధర కేజీకి రూ.2000 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.98,000 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
దిగివచ్చిన బంగారం, వెండి!
బంగారం కొనుగోలుదారులకు దాదాపు రోజుల తర్వాత భారీ శుభవార్త ఇది. గత ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు (మే 30) భారీగా తగ్గాయి. 10 గ్రాములు (తులం) బంగారం రూ.440 మేర తగ్గి పసిడి ప్రియులకు భారీ ఊరట కలిగించింది.తెలుగు రాష్ట్రాల్లో..రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలు సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,700 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.440 క్షీణించి రూ. 72,760 వద్దకు తగ్గింది.ఇతర నగరాల్లో..ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,850 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.440 తగ్గి రూ.72,910 వద్దకు క్షీణించింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,700 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.440 క్షీణించి రూ. 72,760 వద్దకు దిగొచ్చింది.చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.450 తగ్గి రూ.67,300 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.490 దిగొచ్చి రూ.73,420 వద్దకు చేరింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.66,700 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.440 క్షీణించి రూ. 72,760 వద్దకు దిగొచ్చింది.వెండి ధరదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి. హైదరాబాద్లో కేజీ వెండి ధర ఈరోజు భారీగా రూ.1200 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.1,01,000 వద్దకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
పడిలేసిన పసిడి.. పరుగులు పెడుతున్న వెండి: నేటి కొత్త ధరలు ఇలా..
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నాయి. ఈ రోజు (మే 28) పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో తులం గోల్డ్ రేటు మునుపటి కంటే రూ.200 పెరిగింది. వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ చూసేద్దాం..హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66850 (22 క్యారెట్స్), రూ.72930 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 200, రూ. 220 పెరిగింది.చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 200 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 220 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 67400 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 73530 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 67000 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 73080 రూపాయలకు చేరింది. నిన్న రూ. 250 నుంచి రూ. 270 వరకు పెరిగిన బంగారం ధరలు ఈ రోజు రూ. 200 , రూ. 220 వరకు పెరిగాయి.వెండి ధరలుబంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి, కానీ వెండి ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. ఈ రోజు (మే 29) వెండి ధర రూ. 3500 పెరిగి రూ. 96500 (కేజీ) వద్ద నిలిచింది. రాబోయే రోజుల్లో వెండి ధరలు ఏకంగా ఒక లక్షకు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి). -
తగ్గుముఖం పట్టిన బంగారం మళ్లీ ఇలా..
దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 27) స్వల్పంగా పెరిగాయి. వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు కాస్త ఎగిశాయి. తులం బంగారం (10 గ్రాములు) రూ.710 మేర పెరిగి పసిడి కొనుగోలుదారుల్లో మళ్లీ ఆందోళనలు పెంచుతోంది.తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.66,650 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.270 ఎగిసి రూ. 72,710 లను తాకింది.ఇతర నగరాల్లో.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.66,800 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.270 పెరిగి రూ.72,860 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.66,650లకు, 24 క్యారెట్ల బంగారం రూ.270 పెరిగి రూ.72,710లకు ఎగిసింది.ఇక చెన్నైలో పసిడి ధరలు అత్యధికంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.650 పెరిగి రూ.67,200 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.710 పెరిగి రూ.73,310 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.66,650 వద్దకు తగ్గగా 24 క్యారెట్ల బంగారం రూ.270 ఎగిసి రూ.72,710 వద్దకు చేరింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు (మే 27) వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్లో ఈరోజు కేజీ వెండి ధర రూ.1,500 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.97,500లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
చాన్నాళ్లకు.. బంగారం కొనుగోలుదారులకు బిగ్ న్యూస్!
బంగారం కొనుగోలుదారులకు చాలా రోజుల తర్వాత భారీ శుభవార్త ఇది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు (మే 23) భారీగా తగ్గాయి. తులం (10 గ్రాములు) బంగారం రూ.1200 మేర తగ్గి పసిడి ప్రియులకు భారీ ఉపశమనం కలిగించింది.తెలుగు రాష్ట్రాల్లో..హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.1000 తగ్గి రూ.67,300 లకు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.1090 క్షీణించి రూ. 73,420 వద్దకు తగ్గింది.ఇతర నగరాల్లో..» ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.67,450 వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.1090 తగ్గి రూ.73,570 వద్దకు క్షీణించింది. » ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.67,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.1090 క్షీణించి రూ. 73,420 వద్దకు దిగొచ్చింది.» చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1100 తగ్గి రూ.67,500 వద్దకు, 24 క్యారెట్ల పసిడి రూ.1200 దిగొచ్చి రూ.73,640 వద్దకు చేరింది. » బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గి రూ.67,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.1090 క్షీణించి రూ. 73,420 వద్దకు దిగొచ్చింది.రూ.లక్ష దిగువకు వెండిదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు కూడా భారీగా క్షీణించాయి. హైదరాబాద్లో రూ. లక్ష దాటిన కేజీ వెండి ధర ఈరోజు భారీ స్థాయిలో రూ.3300 తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.97,000 వద్దకు దిగొచ్చింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
హడలెత్తించిన బంగారం, వెండి ధరలు నేడు ఇలా..
దేశవ్యాప్తంగా హడలెత్తించిన బంగారం, వెండి ధరలు ఈరోజు (మే 19) స్థిరంగా ఉన్నాయి. నిన్నటి రోజున తులం బంగారం రూ.880, వెండి కేజీకి ఏకంగా రూ.4000 పెరిగి కొనుగోలుదారులను హడలెత్తించాయి. ఈరోజు ధరలు స్థిరంగా కొనసాగడంతో కాస్త ఉపశమనం లభించినట్లయింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.68,400 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ. 74,620 వద్ద కొసాగుతున్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,550, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.74,770 వద్ద ఉన్నాయి. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,400లుగా, 24 క్యారెట్ల స్వర్ణం రూ.74,620 లుగా ఉన్నాయి.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,500 వద్ద 24 క్యారెట్ల పసిడి రూ.74,730 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.68,400 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.74,620 వద్ద ఉంది.వెండి ధరలుదేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో క్రితం రోజున వెండి ధర కేజీకి రికార్డు స్థాయిలో రూ.4000 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,500 వద్ద కొనసాగుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
బంగారాన్ని మించి.. వెండి హడల్..
దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 18) ఆకాశాన్ని అంటాయి. నిన్నటి రోజున కాస్త తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించిన బంగారం ధరలు ఈరోజు భారీగా ఎగిశాయి. తులం బంగారం రూ.880 మేర పెరిగింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.800 పెరిగి రూ.68,400 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి కూడా రూ.870 పెరిగి రూ. 74,620 లను తాకింది.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,550 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.870 ఎగిసి రూ.74,770 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,400లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.870 పెరిగి రూ.74,620 లకు చేరుకుంది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,500లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.880 ఎగిసి రూ.74,730 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.800 పెరిగి రూ.68,400 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.870 పెరిగి రూ.74,620 లకు ఎగిసింది.రికార్డ్ స్థాయిలో వెండి ధరలుబంగారాన్ని మించి వెండి ధరలు హడలెత్తించాయి. దేశవ్యాప్తంగా ఈరోజు వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి రికార్డు స్థాయిలో రూ.4000 పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.96,500 లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
రెండు రోజులుగా బెంబేలెత్తించిన బంగారం.. నేడు కాస్త..
బంగారం ధరల మోతకు బ్రేక్ పడింది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 17) కాస్త దిగొచ్చాయి. రెండు రోజులుగా ఆకాశాన్నంటిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. తులం బంగారం రూ.280 మేర తగ్గి ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి కాస్త ఉపశమనం కలిగించింది.తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.250 తగ్గి రూ.67,600 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ. 73,750 లకు దిగొచ్చింది.ఇతర నగరాల్లో.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.67,750 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.270 దిగొచ్చి రూ.73,900 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.67,600లకు, 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ.73,750 లకు క్షీణించింది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.250 తగ్గి రూ.67,950 లకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.280 తగ్గి రూ.73,850 లకు దిగొచ్చింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.250 క్షీణించి రూ.67,600 వద్దకు తగ్గగా 24 క్యారెట్ల బంగారం రూ.270 తగ్గి రూ.73,750 లకు దిగొచ్చింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు ఈరోజు (మే 17) స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.92,500లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
బంగారం ధరల మోత కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 16) ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. నాలుగు రోజుల తగ్గుదలకు బ్రేకిచ్చి క్రితం రోజున ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు మరింత ఎగిశాయి. తులం బంగారం రూ.700 పైగా పెరిగి రూ. 74,000 మార్కును దాటేసింది.హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ.700 పెరిగి ప్రస్తుతం రూ.67,850 లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం కూడా రూ.770 పెరిగి రూ. 74,020 లను తాకింది.ఇతర నగరాల్లో ధరలుఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.68,000 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.770 ఎగిసి రూ.74,170 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.67,850లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.770 పెరిగి రూ.74,020 లకు చేరుకుంది.ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.67,950లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.770 ఎగిసి రూ.74,130 లను తాకింది. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.700 పెరిగి రూ.67,850 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.770 పెరిగి రూ.74,020 లకు ఎగిసింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి ఏకంగా రూ.1500 పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.92,500 లకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
అక్షయ తృతీయ తర్వాత తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ మోత మోగించాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఈరోజు (మే 15) గణనీయంగా పెరిగాయి. నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగింది. ప్రస్తుతం రూ.67,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.430 పెరిగి రూ. 73,250 లను తాకింది.ఇతర ప్రధాన నగరాల్లో ధరలుదేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,300 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.430 ఎగిసి రూ.73,400 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,150లకు, 24 క్యారెట్ల స్వర్ణం రూ.430 పెరిగి రూ.73,250 లకు చేరుకుంది.ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.400 పెరిగి రూ.67,150 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.430 పెరిగి రూ.73,250 లకు ఎగిసింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 పెరిగి రూ.67,250లకు చేరింది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.380 ఎగిసి రూ.73,360 లను తాకింది.వెండి ధరలుదేశవ్యాప్తంగా బంగారం ధరలతోపాటు వెండి ధరలు కూడా ఈరోజు పెరిగాయి. హైదరాబాద్లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 చొప్పున పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.91,000లుగా ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
శుభవార్త.. మళ్ళీ తగ్గిన పసిడి ధరలు
అక్షయ తృతీయ సందర్భంగా భారీగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మే 14) కూడా పసిడి ధరలు గరిష్టంగా రూ. 430 తగ్గింది. దీంతో తులం బంగారం ధర రూ. 72820 వద్ద నిలిచింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66750 (22 క్యారెట్స్), రూ.72820 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 400, రూ. 430 తగ్గింది.చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 350 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 380 రూపాయలు తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ. 66900 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 72980 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 66900 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 72970 రూపాయలకు చేరింది. నిన్న రూ. 100 నుంచి రూ. 130 వరకు తగ్గిన బంగారం ధరలు ఈ రోజు ఏకంగా రూ. 400 , రూ. 410 వరకు తగ్గింది.వెండి ధరలుబంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (మే 14) వెండి ధర రూ. 700 పెరిగి రూ. 87200 (కేజీ) వద్ద నిలిచింది. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా వెండి ధరలు పెరిగాయి. -
పసిడి ప్రియులకు శుభవార్త.. ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు
ఏప్రిల్ ప్రారంభం నుంచి భారీగా పెరిగిన బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. నేడు (ఏప్రిల్ 23) తులం పసిడి ధర గరిష్టంగా రూ. 1530 తగ్గింది. దేశంలో ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.66150 (22 క్యారెట్స్), రూ.72160 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 500 నుంచి రూ. 550 వరకు తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ ఏకంగా రూ. 1400 నుంచి రూ. 1500 తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 66300 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 72310 రూపాయలకు చేరింది. నిన్న రూ.510, రూ.550 వరకు తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ. 1400 నుంచి రూ.1530 వరకు తగ్గింది.దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. చెన్నైలో పసిడి ధరలు మరింత తగ్గినట్లు స్పష్టమవుతోంది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 1450 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1570 రూపాయలు తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ. 67000 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 73100 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఈ రోజు (ఏప్రిల్ 23) వెండి ధర రూ. 2500 తగ్గి రూ. 83000 (కేజీ) వద్ద నిలిచింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా గరిష్ట స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. -
కొత్త మార్క్కు బంగారం.. నిన్ననే కొన్నవారు సేఫ్!
Gold Rate today: పసిడి కొనుగోలుదారులకు ఇది చేదువార్త. బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్ 19) మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు రెండు రోజులు బ్రేక్ ఇచ్చి ఈరోజు మళ్లీ పెరిగి కొత్త మార్క్ను చేరాయి. హైదరాబాద్ నగరంతోసహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 పెరిగి రూ.74,340 లకు ఎగిసింది. ఇతర నగరాల్లో బంగారం ధరలు ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.68,900 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.600 చొప్పున ఎగిసి రూ.75,160 లను తాకింది. ♦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 ఎగిసి రూ.74,340 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,300 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.540 పెరిగి రూ.74,490 లకు ఎగిసింది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 ఎగిసి రూ.74,340 వద్దకు చేరింది. -
హమ్మయ్య.. మళ్లీ పెరగక ముందే కొనేయండి!
Gold Rate today: పసిడి ప్రియులకు శుభవార్త ఇది. బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్ 18) తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు క్రితం రోజున పెరుగుదలకు బ్రేక్ ఇచ్చి స్థిరంగా కొనసాగగా ఈరోజు గణనీయంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. హైదరాబాద్తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,650 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.330 చొప్పున తగ్గి రూ.73,800 వద్దకు దిగొచ్చింది. ఇతర నగరాల్లో.. ♦ చెన్నైలో ఈరోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి రూ.68,350 లకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.390 చొప్పున క్షీణించి రూ.74,560 లకు తగ్గింది. ♦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి ప్రస్తుతం రూ.67,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.73,800 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,800 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 తగ్గి రూ.73,950 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.67,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.73,800 వద్దకు చేరింది. -
పసిడి ప్రియులకు షాక్!.. తారాస్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు
దేశంలో రోజురోజుకి బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. అస్సలు తగ్గేదేలే అనే రీతిగా ప్రతిరోజూ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ రోజు ఒక తులం గోల్డ్ రేటు రూ. 900 నుంచి రూ. 980 వరకు పెరిగింది. ధరల పెరుగుదల తరువాత నేటి (ఏప్రిల్ 16) ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.67950 (22 క్యారెట్స్), రూ.74130 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ. 550 నుంచి రూ. 600 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ రూ. 900, రూ. 980 పెరిగింద ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 68100 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 74280 రూపాయలకు చేరింది. నిన్న రూ.550, రూ.600 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు రూ.900 నుంచి రూ.980 వరకు పెరిగింది. ఇదీ చదవండి: బంగారం ధరలు పెరుగుదలకు కారణాలివే.. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. చెన్నైలో పసిడి ధరలు కొంత తక్కువగానే ఉన్నాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 800 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 880 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 68700 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 74950 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 16) వెండి ధర రూ. 1000 పెరిగి రూ. 87000 (కేజీ) వద్ద నిలిచింది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న బంగారం ధరలు పసిడి ప్రియులను భయపెట్టేస్తున్నాయి. గత వారం రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ తారాజువ్వలా పైకి లేశాయి. నేడు దేశంలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.65500 (22 క్యారెట్స్), రూ.71440 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు రూ. 1200, రూ. 1310 వరకు పెరిగింది. చెన్నైలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 1200 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1310 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ. 65500 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ. 71440 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్)కు చేరింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు భారీగానే పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 65500 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 71440 రూపాయలకు చేరింది. నిన్న కొంత తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈ రోజు ఏకంగా రూ. 1200, రూ. 1310 పెరిగింది. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 6) వెండి ధర ఒక్కసారిగా రూ. 1800 పెరిగి రూ. 83500 (కేజీ) వద్ద నిలిచింది. రాబోయే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
బంగారం, వెండి ధరలు - ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
ఫిబ్రవరి ప్రారంభం నుంచి పెరుగుతూ, తగ్గుతూ ఉన్న బంగారం ధరలు గత మూడు రోజుల నుంచి వరుస పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ఈ రోజు కూడా తులం బంగారం ధరలు నిన్నటి కంటే రూ. 270 పెరిగింది. దీంతో పసిడి ధరలు దాదాపు రూ. 63000 (10 గ్రామ్స్)కు దగ్గరగా చేరాయి. హైదరాబాద్లో మాత్రమే కాకుండా విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలు రూ. 57450 (22 క్యారెట్స్), రూ.62670 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.250, రూ.270 పెరిగినట్లు తెలుస్తోంది. చెన్నైలో నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు, ఈ రోజు రూ.200 నుంచి రూ.220 వరకు పెరిగింది. దీంతో ఈ రోజు తులం బంగారం ధరలు వరుసగా రూ. 58000 (22 క్యారెట్స్), రూ. 63270 (24 క్యారెట్స్) వద్ద నిలిచాయి. ఢిల్లీలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ. 250 పెరిగి 57600 రూపాయలకు.. 24 క్యారెట్ల ధర రూ. 270 పెరిగి 62820 రూపాయలకు చేరింది. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు దేశంలోని దాదాపు అన్ని నగరాల్లోనే పెరుగుదలవైపు అడుగులు వేసాయి. వెండి ధరలు బంగారం ధరలు పెరిగిన తరుణంలో వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. నేడు ఒక కేజీ వెండి ధర రూ. 76000 వద్ద ఉంది. అంటే నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర రూ. 500 తక్కువ. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, చెన్నై నగరాల్లో కూడా వెండి ధరలు తగ్గాయి. ఇదీ చదవండి: అంబానీ అల్లుడు, కోడళ్ళు ఏం చదువుకున్నారో తెలుసా.. -
ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనొచ్చా?
ఫిబ్రవరి 7న పెరిగిన బంగారం ధరలు, ఆ తరువాత దాదాపు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ కథనంలో నేడు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి? చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా తెలుసుకుందాం. హైదరాబాద్లో మాత్రమే కాకుండా విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలు రూ. 57600 (22 క్యారెట్స్), రూ.62840 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.100, రూ.110 తగ్గినట్లు తెలుస్తోంది. చెన్నైలో నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు, ఈ రోజు రూ.200 నుంచి రూ.220 వరకు తగ్గింది. దీంతో చెన్నైలో ఈ రోజు తులం బంగారం ధరలు వరుసగా రూ. 58100 (22 క్యారెట్స్), రూ. 63380 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఢిల్లీలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ. 100 తగ్గి 57750 రూపాయలకు.. 24 క్యారెట్ల ధర రూ. 110 తగ్గి 62290 రూపాయలకు చేరింది. వెండి ధరలు దేశంలో బంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి మాత్రం ఈ రోజు స్థిరంగా ఉంది. దీంతో విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో మాత్రమే కాకుండా చెన్నై, ఢిల్లీ నగరాల్లో నిన్న రూ. 500 తగ్గిన వెండి ధరలు ఈ రోజు నిశ్చలంగా ఉన్నాయి. ఇదీ చదవండి: 'వాలెంటైన్స్ డే' రోజు షాకివ్వనున్న డ్రైవర్లు, డెలివరీ బాయ్స్! -
పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు
భారతదేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు.. చెన్నై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కూడా పసిడి పరుగులకు బ్రేక్ పడింది. ఈ రోజు గోల్డ్ రేట్లు ఏ నగరంలో ఎలా ఉందనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్లో మాత్రమే కాకుండా విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలు రూ. 57750 (22 క్యారెట్స్), రూ.63000 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 తగ్గినట్లు తెలుస్తోంది. చెన్నైలో నిన్న రూ.200 నుంచి రూ.220 వరకు తగ్గినా బంగారం ధరలు ఈ రోజు కూడా అదే స్థాయిలో తగ్గుముఖం పట్టింది. దీంతో చెన్నైలో ఈ రోజు తులం బంగారం ధరలు వరుసగా రూ. 58300 (22 క్యారెట్స్), రూ. 63600 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఢిల్లీలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ. 200 తగ్గి 5900 రూపాయలకు.. 24 క్యారెట్ల ధర రూ. 220 తగ్గి 63150 రూపాయలకు చేరింది. వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా ఈ రోజు వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో మాత్రమే కాకుండా చెన్నై, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరలు రూ. 700 తగ్గింది. -
పెరిగిన బంగారం, వెండి - హైదరాబాద్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
ఎనిమిది రోజుల తరువాత బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు తులం బంగారం ధరలు నిన్నటి కంటే రూ.100 ఎక్కువ. నేడు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయి, వెండి ధరల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం. హైదరాబాద్లో ఈ రోజు 10 గ్రాముల బంగారం ధరలు వరుసగా రూ.57800 (22 క్యారెట్స్), రూ.63050 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు తులం ధరలు రూ. 100 రూపాయలు ఎక్కువ. ఇదే ధరలు విజయవాడ,గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కొనసాగుతాయి. ఢిల్లీలో ఈ రోజు తులం బంగారం ధర రూ.100 పెరిగింది. కాబట్టి 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు రూ. 57950 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.63200 గా ఉంది. చెన్నైలో మాత్రం గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తున్న బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ రూ.50 పెరిగింది. దీంతో ఈ రోజు చెన్నైలో పసిడి ధరలు వరుసగా రూ. 58450 (22 క్యారెట్స్), రూ. 63760 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం! వెండి ధరలు బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు ఈ రోజు రూ. 200 వరకు పెరిగింది. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ఈ రోజు దేశం మొత్తం మీద స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. -
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఇలా..
వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలకు ఈ రోజు బ్రేక్ పడింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా చెన్నై, ఢిల్లీలలో కూడా పసిడి ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నైలలో ఈ రోజు తులం బంగారం ధర రూ.300 (22 క్యారెట్స్) నుంచి రూ.330 (24 క్యారెట్స్) వరకు పెరిగింది. నిన్నటి వరకు తగ్గిన బంగారం ధరలు ఈ రోజు మళ్ళీ పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57700 కాగా.. చెన్నై, ఢిల్లీలలో వరుసగా రూ. 58100, రూ. 57850గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధరలు వరుసగా రూ. 62950, రూ. 63380, రూ. 63100 వద్ద ఉన్నాయి. ఇదీ చదవండి: 3000 మంది ఉద్యోగులకు 'టాటా' బైబై..! బంగారం ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా రూ. 200 పెరిగింది. మూడు రోజుల తరువాత వెండి ధరలు స్వల్పంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది.