AP Political Updates
-
మారిన ‘కూటమి’ గాత్రం.. ఇంతకీ ప్రజలకు మేలా? కీడా?
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హెచ్చరిక.. మళ్లీ జన్మభూమి కమిటీలు రాబోతున్నాయి.. దేనికైనా ఏభై శాతం విరాళం చెల్లించవలసిందే. అలా చేయకపోతే రాష్ట్ర ద్రోహులుగా ప్రచారం చేయడానికి టీడీపీ మీడియా సిద్దం అవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ప్రతి ఇంటి నుంచి బండ్ల ద్వారా చెత్త సేకరించడానికి ఏభై రూపాయలు వసూలు చేస్తే చెత్త ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్లు విమర్శించేవారు. వారికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో గ్యాంగ్ మద్దతు ఇచ్చేవి. ఇంకేముంది వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏభై రూపాయల చెత్తపన్ను ద్వారా దోపిడీ చేస్తున్నారని నానా చెత్తంతా ప్రచారం చేసేవి.ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అంటే అందరి గాత్రం మారిపోయింది. యథా ప్రకారం చంద్రబాబుకు జన్మభూమి పథకం గుర్తుకు వచ్చింది. ఈనాడు మీడియాకు జన్మభూమి అంటే తల్లిపాల రుణం తీర్చుకోవడం అని రాగం అలాపించడం ఆరంభించింది. గతంలో చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల అరాచకాలపై తీవ్ర స్థాయిలో దూషించిన పవన్ కల్యాణ్ నోట ప్రస్తుతం మాట రావడం లేదు. కాలం ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. ఎదుటివారు అధికారంలో ఉంటే ఏ రకంగా విమర్శలు చేస్తారు.. అదే తమకు అధికారం దక్కగానే ఎలా మారిపోతారో అనడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది.జన్మభూమి పథకం అంటే, గ్రామంలో లేదా, పట్టణంలోని వార్డులో ఏదైనా పని జరగాలంటే ప్రజలు తమ వంతుగా ప్రభుత్వం నిర్దేశించిన శాతం ప్రకారం విరాళం చెల్లించాలి. లేకుంటే రోడ్డు పడదు. కాల్వల నిర్మాణం జరగదు. అసలు పనులే సాగవు. 2004కి ముందు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ పనుల కోసం ఏభై శాతం విరాళాలు వసూలు చేసేవారు. అది గొప్ప కార్యక్రమంగా ఈనాడు వంటి మీడియా ప్రచారం చేసేది. పోనీ దానికి కట్టుబడి ఉన్నారా అంటే తెలుగుదేశం ఓడిపోయి, కాంగ్రెస్ లేదా, ఆ తర్వాత కాలంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే, వెంటనే ఈనాడు మీడియా స్వరం మార్చేసి, చిన్న పన్ను వేసినా జనంపై తెగబాదుతున్నారు అంటూ నీచంగా కథనాలు ఇస్తుంటుంది.2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, ప్రజల నుంచి ఎలాంటి విరాళాలు తీసుకోకుండానే వివిధ కార్యక్రమాలు నిర్వహించేవారు. అయినా ఈనాడు మీడిమా ఆయనపై ఉన్నవి, లేనివి కల్పించి మరీ రాసింది. 2019-24 టరమ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఈనాడు మీడియా చేసినంత దుష్ప్రచారం బహుశా ప్రపంచంలోనే మరే ప్రభుత్వంపై ఇంకే మీడియా చేసి ఉండదు. పచ్చి అబద్ధాలను రాసింది. ప్రస్తుతం ఏబైవ వార్షికోత్సవం జరుపుకుంటే చాలా ప్రజాసేవ చేశానని చెప్పుకుంటు ఈనాడు ఒకప్పటి సంగతి ఎలా ఉన్నా, గత ఐదేళ్లలో మాత్రం దారుణాతిదారుణంగా వ్యవహరించింది. జర్నలిజం కనీస సూత్రాలను తుంగలో తొక్కి, బట్టలూడదీసుకుని తిరగడానికి కూడా సిగ్గుపడలేదు.టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీని భుజాన వేసుకుని మోస్తూ ఇదే జర్నలిజం అని ప్రజలను మోసం చేసే యత్నం చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పడిపోయాక మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొత్తం అభివృద్ధి తప్ప ఇంకొకటి కనిపించడం లేదు. జన్మభూమి స్కీమ్ మళ్లీ వస్తోందని పరవశంతో వార్తలు ఇస్తోంది. ఉదాహరణకు చంద్రబాబు గిరిజన దినోత్సవం సందర్బంగా ఉపన్యాసం చేశారు. దానికి ఈనాడు పత్రిక పెట్టిన హెడింగ్.. అభివృద్ది మోత మోగాలి.. అని. అదే టైమ్లో చంద్రబాబునాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి కాని, ఆయన తరచు వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తీరు మీదకాని, హామీల అమలును ఎలా ఎగవేయాలా అని చూస్తున్న ధోరణి గురించి కాని ఒక్క ముక్క రాస్తే ఒట్టు.ఏభై వార్షికోత్సవం సందర్భంగా ఈనాడు మీడియా ఆత్మ విమర్శ చేసుకుని వాస్తవ కథనాలు ఇవ్వాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఎందుకంటే వారికి వ్యాపార, రాజకీయ ప్రయోజనాలు చంద్రబాబుతో అంతగా కలగలిసిపోయాయన్నమాట. మరో సంగతి చెప్పాలి. జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తున్నాయని, ఇసుక మొదలు అన్నిటిలో అరాచకంగా వ్యవహరిస్తున్నాయని ఆ రోజుల్లో పవన్ కల్యాణ్ విమర్శించేవారు. వాటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా కనిపిస్తున్నాయి. టీడీపీ వారు జన్మభూమి కమిటీల గురించి చర్చిస్తున్నా పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నది ఆయన అభిమానుల బాధగా ఉంది.నిజంగానే జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాలు ఇన్నీ, అన్నీ కావు. వారి అవినీతికి అంతే లేదు. ప్రజలకు రేషన్ కార్డు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఇలా ఏ అవసరం ఉన్నా టీడీపీ ఆధ్వర్యంలో పనిచేసే జన్మభూమి కమిటీలవారి చుట్టూ తిరగవలసిందే. ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్న జన్మభూమిని మళ్లీ తీసుకురావాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నదంటే దానికి కారణం పార్టీ కార్యకర్తలకు ఒక సంపాదన మార్గం ఏర్పాటు చేయడమే అని భావించాలి. మళ్లీ యధేచ్చగా ప్రజలపై పడి దోచుకోవడానికే అనే భావన కలుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019లో వచ్చాక ఇలాంటి అరాచకాలకు పుల్ స్టాప్ పెట్టడమే కాకుండా, మొత్తం కొత్త వ్యవస్థలను తీసుకువచ్చి ప్రజల గడప వద్దకు పాలన చేర్చారు.వలంటీర్ల ద్వారా ప్రజల ఇళ్లకే సేవలు అందించారు. గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన అన్ని పనులు చకచకా జరిగేలా చేశారు. అదంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్ర ఉండడంతో దానిని ఎలాగైనా తొలగించే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అందులో భాగంగా వలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసింది. సచివాలయ వ్యవస్థను ఏదో రకంగా తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటి స్థానే జన్మభూమి కమిటీలను ప్రవేశ పెట్టడం ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నట్లా? కీడు చేస్తున్నట్లా అని అడిగితే ఎవరు సమాధానం చెప్పాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ పార్టీ వారు చెప్పినవారికే పనులు చేస్తామని చెప్పేవారు. ఇప్పుడు అందులో భాగంగానే జన్మభూమి కమిటీలు ప్రవేశపెడుతున్నారని భావించవచ్చు. ప్రజలు వీటిని రిసీవ్ చేసుకుంటారా?– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
May 31th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 31th AP Elections 2024 News Political Updates..5:36 PM, May 31st, 2024రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న కార్డన్ & సెర్చ్ ఆపరేషన్: డీజీపీ హరీష్ కుమార్ గుప్తాశాంతి భద్రతల పరిరక్షణ , నేర నియంత్రణే లక్ష్యంరాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్అనుమానిత వ్యక్తులు , పాత నేరస్తులు , కొత్త వ్యక్తుల పై ప్రత్యేక నిఘాగడచిన 5 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 579 సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలుసరైన పత్రాలు లేని 3524 వాహనాలు సీజ్1400 లీటర్ల బెల్లపు ఊట, 307 లీటర్ల మద్యం , 67 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్16 మంది అరెస్ట్3:00 PM, May 31st, 2024ఏపీ ఎన్నికల ఫస్ట్ రిజల్ట్ ఎక్కడ?గోదావరి జిల్లాల నుంచే మొదటి ఫలితం వెలువడుతుందా?గోదారోళ్లు ఎవరికి మద్దతిచ్చారో మధ్యాహ్నానికి క్లారిటీ13 రౌండ్లలో నరసాపురం, కొవ్వూరు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుఈ రెండింటిలో ఏదో ఒకటి తొలి ఫలితం అంటున్న అధికారులు14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనున్న ఆచంట, పాలకొల్లు15 రౌండ్లలో పెద్దాపురం, రాజోలు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, మచిలీపట్నం, బాపట్ల నియోజకవర్గాలుతొలి మూడు గంటల్లోనే దాదాపు గోదావరి జిల్లాలలోని ఎనిమిది నియోజకవర్గ ఫలితాలుచిట్టచివరగా రంపచోడవరం, చంద్రగిరి ఫలితాలుఈ రెండు చోట్ల 29 రౌండ్లలో ఓట్ల లెక్కింపుభీమిలి, పాణ్యం నియోజకవర్గాలలోనూ ఫలితాలు రాత్రికి వచ్చే అవకాశంఈ రెండింటిలో 25 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపుపులివెందుల, కుప్పం ఫలితాలకి సాయంత్రం వరకు వేచి చూడాల్సిందేమధ్యాహ్నానికే పిఠాపురం ఫలితాలు2:00 PM, May 31st, 2024ప్రజలకు, జగనన్నకి మధ్య ఉన్న బంధం ఎవరూ చెరిపేయలేనిది.. పెత్తందారులకి ఎప్పటికీ అర్థంకానిదిప్రజలకు, జగనన్నకి మధ్య ఉన్న బంధం ఎవరూ చెరిపేయలేనిది.. పెత్తందారులకి ఎప్పటికీ అర్థంకానిది.జూన్ 4 తర్వాత ఈ బంధం మరింత పదిలం అవడం ఖాయం!#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/odwMSfKonS— YSR Congress Party (@YSRCParty) May 31, 2024 12:30 PM, May 31st, 2024ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై వేటు..అమరావతి...ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటుపి. శ్రీలేఖపై ఒంగోలు పార్లమెంటు, ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బదిలీఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డిప్యూటీ కలెక్టర్ కర్నూల్ ఏ.మురళి, డిప్యూటీ కలెక్టర్ అనంతపూర్ ఓ.రాంభూపాల్ రెడ్డి బదిలీ ఈ ముగ్గురు అధికారులు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దకు తదుపరి ఉత్తర్వుల కోసం రిపోర్ట్ చేయాలని ఆదేశంఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డిబదిలీ అయిన డిప్యూటీ కలెక్టర్ల స్ధానంలో వేరే వారిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన జవహర్ రెడ్డివీరు ఆయా స్ధానాల్లో ఆర్వోలుగా ఎంసీసీ పూర్తయ్యే వరకూ వ్యవహరించనున్నట్టు సమాచారంఎం.వెంకట సత్యనారాయణను మార్కాపూర్ ఆర్ అండ్ ఆర్ యూనిట్కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీసి.విశ్వనాధ్ను కర్నూల్ హెచ్ఎన్ఎస్ఎస్ యూనిట్ త్రీకి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీజే.శిరీషను అనంతపురం పిఏబిఆర్-2కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీ 11:45 AM, May 31st, 2024ఈసీ తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లేనా?మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నల వర్షం..ఏపీలో ఈసీ తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లేనా?దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఏపీలో మాత్రమే ఈసీ అమలు చేయాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం?పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై వైఎస్సార్సీపీ హైకోర్టుకి వెళ్లగానే.. హడావుడిగా నిర్ణయాన్ని ఈసీ వెనక్కి తీసుకుంది.అంటే ఈసీ తప్పు చేసినట్లేగా? ఏపీలో ఈసీ తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లేనా? దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఏపీలో మాత్రమే ఈసీ అమలు చేయాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై వైయస్ఆర్సీపీ హైకోర్టుకి వెళ్లగానే.. హడావుడిగా నిర్ణయాన్ని ఈసీ వెనక్కి తీసుకుందంటే తప్పు చేసినట్లేగా?-మాజీ… pic.twitter.com/cVFjx2N25M— YSR Congress Party (@YSRCParty) May 31, 2024 11:00 AM, May 31st, 2024ఫిరాయింపు ఎమ్మెల్సీ రఘురామ కొత్త డ్రామా.. విశాఖ ఆసుపత్రిలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్సీ రఘురామఈరోజు మండలి ఛైర్మన్ ఎదుట హాజరుకావాల్సిన రఘురామ. విచారణ నుంచి తప్పించకోవడానికి రఘురామ ఎత్తుగడ. 10:15 AM, May 31st, 2024అల్లరి మూకలకు పల్నాడు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్పల్నాడులో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదురాజకీయ నేతల కోసం మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ప్రశాంతతకు భంగం కలిగిస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం. ఒక్కసారి రౌడీషీట్ ఓపెన్ చేస్తే మీ జీవితం నాశనం అయినట్టే. చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం. పల్నాడు జిల్లా పేరు చెబితే దేశం ఉలిక్కి పడేలా చేశారు. 9:40 AM, May 31st, 2024పచ్చ బ్యాచ్ ఫేక్ బతుకు బట్టబయలు..టీడీపీ ఫేక్ బతుకు మళ్లీ బట్టబయలు!చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ ఎల్లో మీడియాని మించి కూటమి కోసం భజన చేస్తున్న 9ఐమీడియాసీపీఎస్తో కలిసి పోస్ట్ పోల్ సర్వే చేసినట్లు 9ఐమీడియా తప్పుడు ప్రచారం.కానీ తాము ఎవరితో కలిసి సర్వే చేయలేదని ఆ ఛానల్పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీపీఎస్గతంలోనూ ఇలాంటి ఫేక్ సర్వేలతో అడ్డంగా దొరికిపోయిన టీడీపీటీడీపీది ఫేక్ బతుకంటూ ప్రజల ఆగ్రహం. టీడీపీ ఫేక్ బతుకు మళ్లీ బట్టబయలు!చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ ఎల్లో మీడియాని మించి కూటమి కోసం భజన చేస్తున్న 9ఐమీడియాసీపీఎస్తో కలిసి పోస్ట్ పోల్ సర్వే చేసినట్లు 9ఐమీడియా తప్పుడు ప్రచారం.. కానీ తాము ఎవరితో కలిసి సర్వే చేయలేదని ఆ ఛానల్పై ఉమ్మేసిన సీపీఎస్గతంలోనూ ఇలాంటి ఫేక్… https://t.co/2S5r92PmK1— YSR Congress Party (@YSRCParty) May 30, 2024 9:00 AM, May 31st, 2024స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతను పరిశీలించిన తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్తిరుపతి జిల్లా..అర్థరాత్రి శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజుహర్షవర్ధన్ రాజు కామెంట్స్..స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం వద్ద అన్ని వైపులా తనిఖీలు.కేంద్ర సాయుధ బలగాల ఆధీనంలో స్ట్రాంగ్ రూమ్ చాలా భద్రంగా ఉంది.ఔటర్ కార్డెన్లో మూడు మొబైల్ పార్టీస్తో నిరంతర పహారా కొనసాగుతోంది.స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ఎవరూ సందేహపడాల్సిన పనిలేదు.స్ట్రాంగ్ రూమ్ చుట్టూ నిరంతరం పెట్రోలింగ్ జరుగుతోంది.. లోపలికి ఎవరూ రాలేరు. 8:40 AM, May 31st, 2024తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా డిప్యూటీ కలెక్టర్అనంతపురం..తాడిపత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా డిప్యూటీ కలెక్టర్ శిరీషా నియామకంఇప్పటిదాకా ఆర్వోగా విధులు నిర్వహించిన రాంభూపాల్ రెడ్డికాగా, రాంభూపాల్ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో శిరీషను నియమించిన ఎన్నికల సంఘం 8:00 AM, May 31st, 2024ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి హైకోర్టులో ఊరటవైఎస్సార్ జిల్లా..మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి హైకోర్టులో ఊరటచాపాడులో ఎన్నికల రోజు జరిగిన ఘటనల్లో కేసు నమోదు చేసిన పోలీసులుఎమ్మెల్యేపై నమోదైన కేసుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఓకే చెప్పిన కోర్టు.ఈనెల ఆరో తేదీ వరకు పలు షరతులతో మద్యంతర ముందస్తు బెయిల్ మంజూరుఅరెస్టుతో సహా, ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చాపాడు పోలీసులకు హైకోర్టు ఆదేశం 7:45 AM, May 31st, 2024విశాఖలో పోలీసుల కార్డెన్ సెర్చ్..విశాఖపట్నం.. పీఎం పాలెం..ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్నగరంలోని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం నుండి ముమ్మరంగా తనిఖీలు.సరైన డాక్యుమెంట్స్ లేని 25 బైకులు స్వాధీనం.రౌడీ షీటర్స్ కదలికలపై పోలీసుల నిఘా వేసిన డీసీపీ లక్ష్మీ నారాయణ.జూన్ నాలుగో కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు నగరంలో పలు సమస్యత్మాక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి.కార్డన్ సెర్చ్లో నార్త్ ఏసీపీ సునీల్, సీఐ వై.రామకృష్ణ, ఎస్ఐలు సునీత, సురేష్, సుదర్శన్ సిబ్బంది పాల్గొన్నారు. 7:30 AM, May 31st, 2024పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటంకేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో మెమోలపై పిటిషన్ అత్యవసరంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఓ మెమోలో కొంత భాగం.. మరో మెమోను పూర్తిగా ఉపసంహరణ సంతకం ఉండి, పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ ఆమోదం ఆ మేర చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులు హైకోర్టుకు సీఈసీ నివేదన.. వైఎస్సార్సీపీ కోరిన మేరకు ఈ వివరాలను రికార్డు చేసిన కోర్టుఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ సవరణ పిటిషన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ.. ఈ పిటిషన్లో అభ్యర్థనను సవరించాలన్న ధర్మాసనం 7:00 AM, May 31st, 2024స్వతంత్రుల ఏజెంట్లూ ‘తమ్ముళ్లే’! ఆ మేరకు టీడీపీ బేరసారాలు కౌంటింగ్ కేంద్రాల్లో ఎక్కువ మంది తెలుగు తమ్ముళ్లు ఉండేలా ఎత్తుగడఅవసరమైతే గొడవలు చేసేందుకు సిద్ధంగా ఉండేలా వ్యూహం -
May 30th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 30th AP Elections 2024 News Political Updates..09:37 PM, May 30th, 2024ఇక్కడి జైలు సరిపోవడం లేదు: పల్నాడు ఎస్పీపల్నాడు హింసకు సంబంధించి దాదాపు 1200 మందిని అరెస్టు ఇలాంటి ఘటనలతో దేశవ్యాప్తంగా పేరు కెక్కడం దురదృష్టకరంజిల్లా ఘటనలపై నా స్నేహితులు సైతం ఆరా తీస్తున్నారుకర్రలు, రాడ్లు చేతుల్లో పట్టుకుని తిరగడం, దాడులు అవసరమా? నరసరావుపేట జైలులో ఖాళీలేక నిందితులను రాజమహేంద్రవరం జైలుకు పంపుతున్నాంమీడియాతో ఎస్పీ మలికా గార్గ్ 07:40 PM, May 30th, 2024మెమో వెనక్కి అంటే తప్పు చేసినట్లే కదా: పేర్ని నానిఏపీ ఎన్నికల సీఈవో , కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ ఒత్తిడికి లొంగి పనిచేస్తున్నాయిఈ విషయాన్ని మేం ఎప్పట్నుంచో చెబుతూనే ఉన్నాం ఆధారాలతో టీడీపీ తప్పుల పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదుఈనాడు,ఆంధ్రజ్యోతి పేపర్ లో వార్త వచ్చినా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు టీడీపీ పై పొరపాటున కేసులు కనిపిస్తే కలెక్టర్లను , ఆర్వోలను బెదిరిస్తున్నారువైఎస్సార్సీపీ శ్రేణులపై సాధ్యమైనంతవరకు ఎక్కువ కేసులు పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారుటీడీపీ , బీజేపీ పై కేసులు పెట్టొద్దనే సంకేతాలిస్తున్నారుపోస్టల్ బ్యాలెట్ విషయంలో నిబంధనలకు మీరి సీఈవో ముకేష్ కుమార్ మీనా వ్యవహరించారు స్టాంప్ వేయకపోయినా... డిజిగ్నేషన్ లేకపోయినా పర్వాలేదని మెమో జారీ చేశారు . చట్టాన్ని మీరి రూల్స్ తయారు చేస్తున్నారుఈ సమస్యను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరించారుఅందుకే మేము కోర్టులో లంచ్ మోషన్ వేశాందేశం లో ఏ రాష్ట్రం లో లేని రూల్స్ ఆంధ్రప్రదేశ్ లోనే అమలు చేస్తున్నారుతాను ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు ముకేష్ కుమార్ మీనా కోర్టుకు తెలిపారుమెమో వెనక్కి తీసుకున్నారంటే ఆయన తప్పుచేసినట్లేకదాముకేష్ కుమార్ మీనా ఇచ్చిన మెమోను కేంద్ర ఎన్నికల సంఘం సమర్ధించడం అన్యాయంకేంద్ర ఎన్నికల సంఘం పై ఇచ్చిన వెసులు బాటు పై కోర్టులో పోరాడుతున్నాం ఖచ్చితంగా న్యాయం గెలిచి తీరుతుందిచంద్రబాబు , బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా న్యాయస్థానంలో ధర్మం గెలిచి తీరుతుంది07:09 PM, May 30th, 2024రేపు గవర్నర్ను కలవనున్న పురందేశ్వరి ఏపీ రాజ్భవన్కు బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్న పురంధేశ్వరిశుక్రవారం రాజ్భవన్ వెళ్లనున్న పురంధేేశ్వరి06:09 PM, May 30th, 2024విజయవాడ గడ్డ- ఇక వైఎస్సార్ సీపీ అడ్డావిజయవాడ పార్లమెంట్ సీట్లో సత్తా చాటనున్న వైఎస్సార్సీపీ పదేళ్లగా టిడిపి చేతిలోనే విజయవాడ ఎంపీ సీటుఈ సారి ఎన్నికలలో YSRCP గెలుస్తుందనే అంచనాలుహాట్రిక్ దిశగా కేశినేని నానిమహిళల ఓట్లే గెలుపునకు కీలకంఎవరిని కదిపినా.. సీఎం జగన్, ఫ్యాన్ పార్టీకే ఓటేశామని జపంసంక్షేమ పధకాలతో తమ కుటుంబాలకి మేలు జరిగిందంటున్న జనంతమ కుటుంబాలకి మేలు చేసిన వైఎస్ జగన్ కి కృతజ్ఞతగా ఓటేసామని చెబుతున్న బెజవాడ ప్రజలు 05:40 PM, May 30th, 2024సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజున మన పార్టీ అధికారంలోకి వచ్చింది: సీఎం జగన్తాడేపల్లి :దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చిందికులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది.ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది. దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి… pic.twitter.com/6EOA8CGend— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 202405:20 PM, May 30th, 2024సీఈసీకి హైకోర్టు ఆదేశంఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్ని పిటిషన్పై విచారణతనపై నమోదైన కేసుల్లో విచారణ అధికారులను మార్చాలని పిటిషన్పిన్నెల్లి వినతిపై రేపటికల్లా నిర్ణయం తెలపాలని సీఈసీకి ఆదేశం 04:20 PM, May 30th, 2024ఏపీ: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నిబంధనల్లో కొత్త ట్విస్ట్సీఈవో జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘంసీఈవో మెమోపై హైకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్ 04:10 PM, May 30th, 2024కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో స్ట్రాంగ్ రూమ్ , కౌంటింగ్ సెంటర్లను పరిశీలించాం: సీఈవో ముకేష్ కుమార్ మీనాకౌంటింగ్ సెంటర్ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయిస్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన భద్రత ఉందికౌంటింగ్ డే తర్వాత గొడవలు జరిగే అవకాశమున్న ప్రాంతాల పై నిఘా పెట్టాంకౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఆటంకం కలిగించినా అరెస్ట్ చేసి ...జైలుకి పంపిస్తాంర్యాలీలు..సెలబ్రేషన్స్ కు ఎలాంటి అనుమతి లేదుపోస్టల్ బ్యాలెట్ నిబంధనల్లో ఎలాంటి గందరగోళం లేదుసంతకం ఉండి...పేరు,హోదా లేకుంటే స్పెసిమెన్ సంతకం తీసుకోవాలని సూచించానుఈ గైడ్ లైన్స్ పై ఒక పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసిందిఆ పార్టీ అభ్యంతరాన్ని ఎన్నికల కమిషన్ కు పంపించానుఈరోజు.. రేపట్లో ఒక క్లారిటీ వస్తుంది02:25 PM, May 30th, 2024చంద్రబాబు, రామోజీపై మంత్రి మేరుగ నాగార్జున ఫైర్వైఎస్సార్సీపీ గెలుస్తుందన్న భయంతో టీడీపీ ఆరోపణలు చేస్తోందిఅసైన్డ్ భూములను కొట్టేయటానికి ప్లాన్ చేశారంటూ రామోజీ తప్పుడు వార్తలు రాశారుఅసలు రామోజీ ఫిల్మ్ సిటీని అసైన్డు భూములు ఆక్రమించి కట్టలేదా?ఆ ఆక్రమణల గురించి నీ పత్రికలో ఎందుకు రాయలేదు?మా ప్రభుత్వం చట్టానికి అనుగుణంగానే పని చేస్తుందిచంద్రబాబు దళితుల భూములను కొట్టేసినట్టు తప్పుడు పనులు చేయంకుట్రపూరితంగా వ్యవహరించంఅమరావతిలో చంద్రబాబు దళితులకు అన్యాయం చేసిన తీరు దేశమంతా తెలుసుసీఎం జగన్ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ అక్కున చేర్చుకున్నారుసీఎం జగన్ వైజాగ్లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారన్న దుగ్ధతో మాపై విషం కక్కుతున్నారుచంద్రబాబు, రామోజీ ఏనాడూ దళితుల బాగోగుల గురించి ఆలోచించరువారిద్దరూ దళితుల వ్యతిరేకులువెర్రి కూతలు, వెర్రి వేషాలు వేసే ముందు వాస్తవాలు గ్రహించాలి11:16 AM, May 30th, 2024తిరుపతి: చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్కుమార్పై చర్యలుడీఎస్పీ శరత్ రాజ్ కుమార్ డీజీపి కార్యాలయంలో సరెండర్ కావాలంటూ ఆదేశాలుమూడు నెలల క్రితమే చంద్రగిరి డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శరత్ రాజ్ కుమార్చంద్రగిరి నియోజకవర్గంలో శాంతిభద్రతలు కాపాడటంలో డీఎస్పీ విఫలంపోలింగ్ రోజు జరిగిన ఘర్షణలపై సిట్ నివేదిక ఆధారంగా చర్యలు7:18 AM, May 30th, 2024సరిగ్గా ఐదేళ్ల క్రితం.. ప్రజా పరిపాలనకు శ్రీకారం2019లో 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయంఅదే ఏడాది మే 30న ‘జగన్ అనే నేను’.. అంటూ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారంరాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా ఐదేళ్లుగా ఆయన పరిపాలనఈ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి దన్నుగా నిలిచిన జనంగత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో అధిక స్థానాలతో వైఎస్సార్సీపీ చారిత్రక విజయం ఖాయమంటున్న రాజకీయ పరిశీలకులు7:11 AM, May 30th, 2024మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల వెల్లడి111 నియోజకవర్గాల్లో 20 లోపు రౌండ్లు.. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు మించి ఓట్ల లెక్కింపురాత్రి 9 గంటల్లోగా అన్ని నియోజకవర్గాల ఫలితాల ప్రకటనసీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితీష్ వ్యాస్కు ఏపీ సీఈవో మీనా వెల్లడిజాప్యం లేకుండా లెక్కింపు జరగాలి.. ఫలితాలు కచ్చితంగా ఉండాలిఓట్ల లెక్కింపుపై అభ్యర్థులు, ఏజెంట్లకు అవగాహన కల్పించండిగుర్తింపు కార్డులు ఉన్నవారినే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలిరాష్ట్ర అధికారులకు నితీష్ వ్యాస్ ఆదేశం 7:05 AM, May 30th, 2024ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డిఎన్నికల నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలిప్రత్యర్ధి పార్టీల ఏజెంట్ల పట్ల అత్యంత అప్రమత్తతతో ఉండాలివైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందిజూన్ 9న సీఎంగా జగన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు7:02 AM, May 30th, 2024‘సడలింపు’ని సరిదిద్దండికేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదుపోస్టల్ బ్యాలెట్ నిబంధనల మినహాయింపులపై ఆక్షేపణఈసీఐ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సడలింపులుఅటెస్టింగ్ అధికారుల స్పెసిమన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధంఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించేందుకు దారితీస్తుందంటూ ఆందోళనసడలింపు ఉత్తర్వులను తక్షణమే సమీక్షించి, తగు నిర్ణయం తీసుకోవాలని వినతి -
May 28th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 28th AP Elections 2024 News Political Updates..07:00 PM, May 28th, 2024 కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర!: మంత్రి మేరుగు నాగార్జునపోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలుఅయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఈసీ. ఆఖరికి ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరుఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటి?కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర! పోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలు అయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఈసీ. ఆఖరికి ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరుఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటి?-మంత్రి మేరుగు నాగార్జున#TDPLosing#YSRCPWinningBig pic.twitter.com/FLV1NZcVbf— YSR Congress Party (@YSRCParty) May 28, 2024 06:00 PM, May 28th, 2024 నెల్లూరు..మీడియాతో మాట్లాడిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ, ఎస్పీ అరిఫ్ హఫీజ్..కౌంటింగ్ కేంద్రం వద్ద మూడు అంచెల్లో భద్రత ను ఏర్పాటు చేశాం: కలెక్టర్కౌంటింగ్ రోజు కౌంటింగ్ కేంద్రం వద్ద ట్రాఫిక్ ఆంక్షలువుంటాయి.కౌంటింగ్ రోజు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో వుంటుంది.కౌంటింగ్ కేంద్రం వద్దకు కేవలం అభ్యర్థులు,ఎజెంట్ లకు మాత్రమే అనుమతి.కౌంటింగ్ రోజు బాణాసంచా కాల్చడం, డీజేలు పెట్టడం పూర్తిగా నిషేధం.. ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీకౌంటింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలు,బయట రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలు ఉంటాయి.అల్లర్లకు అవకాశం వుండే వారిని ఇప్పటికే బైండోవర్ చేశాం2:00 PM, May 28th, 2024సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్లు..ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి?పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది.10-15 రోజులుగా మాచర్ల సెంటర్గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. పోలింగ్ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? ఈసీ అంపైర్లా వ్యవహరించాల్సి ఉంటుంది.బాధితులు రీపోలింగ్ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. సీఎస్ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు వైరస్తో ఈసీ ఇన్ఫెక్ట్ అయ్యింది1:30 PM, May 28th, 2024ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుందిపేదోడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే జనరంజకమైన ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుంది. పేదోడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే జనరంజకమైన ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుంది.#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/YvbPmfC2sj— YSR Congress Party (@YSRCParty) May 28, 2024 12:30 PM, May 28th, 2024సచివాలయంమాజీమంత్రి పేర్ని నాని కామెంట్లు..ఈసీ అధికారులును కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై ఫిర్యాదు చేశాంఅన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారుపోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారుగెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలి అని గతంలో చెప్పారుస్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారుకానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించమని అన్నారుదేశంలో ఏ రాష్ట్రంలో లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారుఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందిఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదుఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుందిఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమాలుచేస్తారు అని ఆడిగాంఈ నిబంధనలపై పునరాలోచించాలి అని కోరాం11:57 AM, May 28th, 2024తిరుమలఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కామెంట్లు..వైఎస్సార్సీపీకి 175/175 సీట్లు రావడం ఖాయంఈవీఎం ట్యాంపరింగ్ అనేది టీడీపీ అభూత కల్పితం మాత్రమే2019లో అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు ఈవీఎం ట్యాంపరింగ్ చేయలేక పోయాడుగెలిస్తే ప్రజల మద్దతు.. ఓడితే ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ మాటలు మారుస్తాడు చంద్రబాబుప్రజా మద్దతు ఉన్నట్లు కేవలం టీడీపీ భ్రమ కల్పించే ప్రయత్నం చేసిందిఅనేక ప్రాంతాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడం జరిగింది.. ఒక ప్లాన్ ప్రకారం వైఎస్సార్సీపీ నాయకులను ఇరికించడానికి చేసిన కుట్రతెలుగుదేశం పార్టీ చేసిన దౌర్జన్యాలు ప్రజలు గమనించారుఎలాగో ఓడిపోతున్నాం కాబట్టి దౌర్జన్యాలు చేయండని చంద్రబాబు పార్టీ కేడర్కు ఆదేశాలు ఇచ్చారుమహిళా ఓటింగ్ అధికంగా ఉండటం వల్ల చంద్రబాబుకు భయం.. జగన్కు ధైర్యం వచ్చింది 11:44 AM, May 28th, 2024ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరటమూడు కేసుల్లో మందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టుఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయన్న హైకోర్టుకండీషన్లతో బెయిల్ మంజూరు 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదన్న హైకోర్టు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి11:27 AM, May 28th, 2024తిరుమల:వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్లు.. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయంటే.. వైఎస్ జగన్ మళ్లీ సీఎంగా రావడం ఖాయంఅశాంతి కిషోర్ మాటలకు, మంత్రాలకు చింతకాయలు రాలవుఓ పార్టీలో చేరి సక్సెస్ అవ్వాలని అనుకున్న ప్రశాంత్ కిషోర్ భవితవ్యం, శకునం పలికిన బల్లి కుడితిలో పడ్డట్టు మారిందిప్రశాంత్ కిశోర్ మాటలు నమ్మి టీడీపీ నాయకులు కోట్లలో బెట్టింగ్ చేస్తున్నారు2019లో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతం కానున్నాయిఎన్నికలు సజావుగా సాగాయి.. ఎన్నికల ప్రక్రియకు వైఎస్సార్సీపీ ఎక్కడ విఘాతం కలిగించలేదుటీడీపీ దొంగ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అడ్డుకొనే ప్రయత్నం చేసిందిమా నాయకుడు గెలిచే సీట్లతో పాటుగా.. ప్రమాణస్వీకారానికి డేట్, టైం ఫిక్స్ చేశారుప్రజలను మభ్యపెట్టే చంద్రబాబుకు అలా చెప్పే ధైర్యం లేదుఅసెంబ్లీలో 151కి పైగా, పార్లమెంట్లో 22కు పైగా సీట్లు వైఎస్సార్సీపీ గెలవబోతుందిపెట్టుకున్న ముహూర్తంలో ప్రమాణ స్వీకారం సీఎం జగన్ చేయడం ఖాయం 10:30 AM, May 28th, 2024నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజంనమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్ గారు..తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..!Remembering Shri. Nandamuri Taraka Rama Rao Garu on his Jayanthi Today.నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్ గారు..తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..!#CBNKilledNTR pic.twitter.com/A5PJ6b4NAQ— YSR Congress Party (@YSRCParty) May 28, 20249:34 AM, May 28th, 2024విజయవాడపిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పునిన్నటి వాదనలలో పోలీసుల కుట్రలు బట్టబయలుపిన్నెల్లి విషయంలో రోజురోజుకి దిగజారుతున్న పోలీసుల తీరుపిన్నెల్లి కౌంటింగ్ లో పాల్గోకుండా పోలీసులతో కలిసి పచ్చముఠా కుట్రఇవిఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23 న హైకోర్టు ఆదేశంహైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లి పై మరో మూడు కేసులు నమోదు చేసిన పోలీసులుఇందులో రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కి హైకోర్టుని మరోసారి ఆశ్రయించిన పిన్నెల్లిహైకోర్టు విచారణలో మూడు కేసులని 22 న నమోదు చేసినట్లుగా పోలీసుల వెల్లడిహైకోర్టు తీర్పు తర్వాతే 23 న తప్పుడు కేసులు నమోదు చేశారన్న పిన్నెల్లి న్యాయవాదిరికార్డులు పరిశీలించడంతో రికార్డులు తారుమారు చేసినట్లు బయడపడ్డ వైనం23 న కేసులు నమోదు చేసి 24 న స్ధానిక మేజిస్డ్రేట్ కి తెలియపరిచినట్లుగా రికార్డులలో నమోదుహైకోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయంమరోవైపు ప్రభుత్వ జిఓ లేకుండా పోలీసుల తరపున వాదించిన ప్రైవేట్ న్యాయవాది అశ్వినీకుమార్తొలిరోజు వాదనలు వినిపించి రెండవ రోజు వాదనలకి గైర్హాజరైన అశ్వినీకుమార్ఆసక్తికరంగా బాదితుల తరపున ఇంప్లీడ్ పిటీషన్ వేసి వాదనలు వినిపించిన టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లుతీర్పు నేటికి వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తి 8:09 AM, May 28th, 2024మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో డీజీపీ, పోలీసుల కుట్ర బట్టబయలుహైకోర్టు సాక్షిగా దొరికి పోయిన డీజీపీ, పల్నాడు పోలీసులుపిన్నెల్లిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్టుగా వెల్లడిపోలీసుల తీరుపై హైకోర్టులో వాదనల సందర్భంగా తీవ్ర విస్మయంపిన్నెల్లికి ముందస్తు బెయిల్పై కోర్టు తీర్పు నేటికి వాయిదామరోవైపు ప్రభుత్వం జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా పోలీసుల తరఫున వాదనలకు దిగిన లాయర్ అశ్వనీకుమార్పోలీసుల తరపున ప్రైవేట్ లాయర్ అశ్వనీకుమార్ హాజరుకావడం చర్చనీయాంశం కావడంతో నిన్నటి వాదనలకి గైర్హాజరుటీడీపీ లీగల్ సెల్ న్యాయవాది పోసాని ఇంప్లీడ్ పిటిషన్దిగ్భ్రాంతి కలిగిస్తున్న పోలీసులు తీరుపిన్నెల్లి విషయంలో రోజురోజుకూ దిగజారుతున్న డీజీపీ, పల్నాడు పోలీసులుపోలీసు రాజ్యాన్ని తలపిస్తోందన్న చర్చఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరటజూన్ 5 వరకూ ఎలాంటి అరెస్టులు వద్దని తేల్చిచెప్పిన హైకోర్టుకౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి పచ్చముఠాలతో పోలీసుల కుట్రహత్యాయత్నం సహా మూడు కేసులను ఎమ్మెల్యే పిన్నెల్లిపై నమోదు చేసిన పోలీసులువాస్తవంగా ఈకేసులను హైకోర్టు తీర్పు ఇచ్చిన మే 23నే నమోదు చేసిన పోలీసులుకాని హైకోర్టు విచారణలో మే 22న నమోదుచేసినట్టుగా హైకోర్టుకు చెప్పిన పోలీసులుపోలీసులు వాదనలపై పిన్నెల్లి తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరంఏకంగా ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అభ్యంతరంవెంటనే రికార్డులు పరిశీలించిన హైకోర్టుపిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23న నమోదు చేసినట్టుగా వెల్లడిఆతర్వాత మే 24నే స్థానిక మెజిస్ట్రేట్కు తెలియపరిచినట్టుగా రికార్డుల్లో వెల్లడి వాస్తవాలు ఇలా ఉండగా పోలీసులు పీపీ ద్వారా, స్పెషల్ కౌన్సిల్ అశ్వనీకుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పడు సమాచారం ఇచ్చారో అర్థంకాలేదన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిపీపీకి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా, దాన్ని సమర్థించేందుకు స్పెషల్ కౌన్సిల్ను కూడా పెట్టారన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిహైకోర్టు చరిత్రలో ఇదొక తప్పుడు సంప్రదాయమని తెలిపిన పిన్నెల్లి తరఫు న్యాయవాదిరికార్డులను పరిశీలించిన తర్వాత కోర్టులో తీవ్ర విస్మయంకోర్టులో ప్రొసీడింగ్స్ తర్వాత ఏపీలో పోలీసుల తీరుపై తీవ్ర చర్చఈ వ్యవహారం వెనుక ఎవరున్నారన్నదానిపై చర్చఎవరి వెన్నుదన్నుతో డీజీపీ, ఎస్సీలు ఇలా బరితెగింపునకు దిగుతున్నారన్నదానిపై చర్చచివరకు తీర్పును నేటికి వాయిదా వేసిన హైకోర్టుమరోవైపు ప్రభుత్వం నియమించిన పీపీ కాకుండా పోలీసుల తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ హాజరుపైనా తీవ్ర చర్చప్రభుత్వ జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా అశ్వనీకుమార్ హాజరుపై సర్వత్రా విస్మయంకనీసం తమ తరఫున వాదనలు వినిపిస్తున్న పీపీకి కూడా సమాచారం ఇవ్వని డీజీపీ, పోలీసులుతొలిరోజు హాజరైన అశ్వనీకుమార్ నిన్న హాజరు కాని వైనంఆసక్తికరంగా టీడీపీ లీగల్ సెల్ నుంచి న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హాజరుబాధితుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ వేసి వాదనలు వినిపించిన పోసాని వెంకటేశ్వర్లు.ఈ వ్యవహారాలపై న్యాయవర్గాల్లో తీవ్ర చర్చ. 7:15 AM, May 28th, 2024హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ, పచ్చ పోలీసులు పిన్నెల్లిపై కేసుల విషయంలో రికార్డులు తారుమారు ఆయన్ను ఎప్పుడు నిందితుడిగా చేర్చారని ప్రశ్నించిన హైకోర్టుముందస్తు బెయిల్ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్లు అంగీకారంఈమేరకు స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులుసంబంధిత డాక్యుమెంట్లను కోర్టు ముందుంచిన పిన్నెల్లి న్యాయవాదులుపిన్నెల్లి మధ్యంతర ముందస్తు బెయిల్పై ముగిసిన వాదనలు.. నేడు హైకోర్టు నిర్ణయంకౌంటింగ్లో పాల్గొనే హక్కు ప్రతీ అభ్యర్ధికి ఉందన్న సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి 6:45 AM, May 28th, 2024రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలుకౌంటింగ్ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చర్యలు పోలింగ్ అనంతర ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టంగా ఏర్పాట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా 6:30 AM, May 28th, 2024పెత్తందారులకు, పేదలకు యుద్ధం: సీఎం జగన్మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. మేము చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.-సీఎం @ysjagan… pic.twitter.com/BvDgxcKYWO— YSR Congress Party (@YSRCParty) May 27, 2024 -
May 24th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 24th AP Elections 2024 News Political Update01:42 PM, May 24th, 2024ఆరోగ్యశ్రీ ఆగలేదు.. అయినా అసత్య ప్రచారమే!ఏపీ వ్యాప్తంగా డా.వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతున్నాయిఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలుఅయినా కూడా నిలిచిపోయాయంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రెండు రోజుల క్రితం నెట్ వర్క్ ఆసుపత్రులకి 200 కోట్ల బకాయిలు విడుదల చేసింది.మిగిలిన బకాయిల విడుదలపై ఇప్పటికే సీఎస్ జవహర్ రెడ్డి, వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీ షాసమీక్ష ఇప్పటికే.. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.3566 కోట్లు చెల్లించింది2024-25 ఆర్ధిక సంవత్సరంలో నెట్ వర్క్ ఆసుపత్రులకు తొలి రెండు నెలలలో రూ.366 కోట్ల చెల్లింపులుఇక ఏడాది కాలంగా రోజుకి సరాసరిన 5349 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు జరిగాయి. మొన్న(మే 22, బుధవారం) 6718 మందికి..నిన్నన(మే 23, గురువారం) 7118 మందికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు అందాయి: ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మీ షా ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించవద్దన్న పిలుపుకి నెట్ వర్క్ ఆసుపత్రులు సహకరిస్తున్నాయిపొరుగు రాష్ట్రాలలోనూ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయి.. ఆరోగ్యశ్రీ సేవలకు ఎక్కడా అంతరాయం లేదు11:45 AM, May 24th, 2024బెంగుళూరు రేవ్ పార్టీకి, నాకు ఎలాంటి సంబంధం లేదు: మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డినెల్లూరు:మాజీ మంత్రి సోమిరెడ్డి నా పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నాడుబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానుమాజీ మంత్రి సోమిరెడ్డికి దమ్ము దైర్యం ఉంటే.. అయన కూడా బ్లడ్ శాంపిల్ ఇవ్వగలడా..?నా పాస్ పోర్ట్ నా వద్దే ఉంది.. హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఇదే విషయం చెప్పానుసోమిరెడ్డిలాగా నాది నీచమైన చరిత్ర కాదు.. తాగుడుబోతులు మాట్లాడే మాటలు ఎవ్వరూ పట్టించుకోరురేవ్ పార్టీలోని నిందితులకు, నాకు ఎలాంటి సంబంధాలు లేవునా కారు స్టిక్కర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాంనిందితులు గోపాల్ రెడ్డితో తనకు పరిచయం ఉన్నట్టు ఒక్క ఆధారమైన సోమిరెడ్డి చూపగలడా..?రాజకీయంగా ఎదుర్కోలేకే సోమిరెడ్డి నాపై ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నాడుసోమిరెడ్డి చీకటి కోణాలు చాలానే ఉన్నాయిపురాతన పంచలోహ విగ్రహాలను అమ్మేందుకు సోమిరెడ్డి విదేశాలకు వెళ్లాడుసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నేను చేస్తున్న ఆరోపణలన్ని పచ్చి నిజాలే..11:00 AM, May 24th, 2024టీడీపీ నేతల అరాచకం.. కొనసాగుతున్న అరెస్ట్లుపల్నాడు జిల్లాలో పోలింగ్ రోజున టీడీపీ నేతల విధ్వంసం కేసులో కొనసాగుతున్న అరెస్టులురోజు భారీ స్థాయిలో కొనసాగుతున్న అరెస్టులు146 కేసుల్లో 1500 మందిని పైగా నిందితుల్ని గుర్తించిన పోలీసులుఇప్పటికే వెయ్యి మందికి పైగా నిందితుల అరెస్ట్ చేసిన పోలీసులుఇప్పటికే భారీ స్థాయిలో నిందితుల అరెస్టులుపరారీలో ఉన్న వారి కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేసిన ఎస్పీ మల్లికా గార్గ్కౌంటింగ్ నేపథ్యంలో 400 మంది అనుమానితులను బైండోవర్ చేసిన పోలీసులునరసరావుపేట సబ్ డివిజన్లో కొత్తగా ఐదుగురిపై రౌడీషీట్లు ఓపెన్ చేసిన పోలీసులు9:58 AM, May 24th, 2024చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్చంద్రబాబు పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు2019 ఎన్నికలలో వచ్చింది 23 స్థానాలేఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావుజూన్ 4న కౌంటింగ్ జరగబోతున్నదిఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ?ఈ లెక్కన నువ్వు నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావని తెలిసి.. నీ మీద జాలేస్తోంది చంద్రబాబూ...!పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్లో) నీకు వచ్చింది 23 స్థానాలే.ఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు. జూన్ 4న కౌంటింగ్ జరగబోతున్నది. ఈసారి…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 24, 2024 8:28 AM, May 24th, 2024ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణజూన్ 6 వరకు పిన్నెల్లి, గోపిరెడ్డి, పెద్దారెడ్డి తదితరులను అరెస్టు చెయ్యొద్దని పోలీసులకు ఆదేశంకౌంటింగ్ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండొద్దని అస్మిత్రెడ్డికి ఆదేశంనలుగురి కంటే ఎక్కువ మందితో తిరగరాదుఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదుసాక్షులను ప్రభావితం చేయరాదు.. దర్యాప్తులో జోక్యం చేసుకోరాదుహైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు స్పష్టీకరణవీరిపై నిఘా పెట్టాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం8:23 AM, May 24th, 2024టీడీపీ రిగ్గింగ్లపై ఈసీకి మరోసారి వైఎస్సార్సీపీ ఫిర్యాదుపోలింగ్ రోజు 16 నియోజకవర్గాలలో టీడీపీ రిగ్గింగ్కి పాల్పడినట్లు ఆధారాలతో సహా ఫిర్యాదు60కి పైగా పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీని కోరిన వైఎస్సార్సీపీపోలింగ్ రోజు పలుచోట్ల యథేచ్ఛగా టీడీపీ రిగ్గింగ్పచ్చమూక రిగ్గింగ్ చేసుకోవడానికి సహకరించిన కొందరు పోలీస్ అధికారులురిగ్గింగ్ జరిగిన ప్రాంతాలలో వెబ్ కాస్టింగ్ పరిశీలించాలంటున్న వైఎస్సార్సీపీఆయా పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ పర్సంటేజ్ని గమనించినా రిగ్గింగ్ జరిగిందో లేదో అర్ధమవుతోందంటున్న వైఎస్సార్సీపీచేసిన రిగ్గింగ్ బయటపడుతుందనే రీపోలింగ్ కోరని టీడీపీపల్నాడు జిల్లాలో టీడీపీ రిగ్గింగ్పై పోలింగ్ రోజే ఈసికి ఫిర్యాదు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిరిగ్గింగ్కి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుపిన్నెల్లి ఫిర్యాదుపై ఇప్పటివరకు చర్యలు తీసుకోని ఈసీ8:05 AM, May 24th, 2024నగరి టీడీపీ అభ్యర్థి ఎన్నికల కోడ్ ఉల్లంఘనఫలితాలు రాకముందే గాలి భానుప్రకాష్ను నగరి ఎమ్మెల్యేగా పేర్కొంటూ ఫ్లెక్సీల ఏర్పాటు బీఎస్ స్పోర్ట్స్ క్లబ్ను ప్రారంభించిన భానుప్రకాష్ఎన్నికల అధికారికి మున్సిపల్ చైర్మన్ హరి ఫిర్యాదు 7:19 AM, May 24th, 2024టీడీపీ దాడులపై చర్యలెందుకు తీసుకోలేదు?: సజ్జల రామకృష్ణారెడ్డిఒక్క పాల్వాయి గేట్ వీడియోనే ఎలా లీక్ అయ్యింది?అది కూడా చిన్న క్లిప్పింగే ఎలా బయటకు వచ్చింది?7 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని ఎన్నికల కమిషనే చెబుతోందిఆ వీడియోలను ఎందుకు రిలీజ్ చేయట్లేదు?అమాయక ఓటర్లపై దాడులు చేసిన టీడీపీ గూండాలపై చర్యలకెందుకు వెనుకాడుతున్నారు?ఎన్నికల కమిషన్కు ప్రశ్నలు సంధించిన సజ్జల 7:10 AM, May 24th, 2024మహిళా పోలీస్కే రక్షణ లేదు..టీడీపీ నేతల దాడిపోలింగ్ రోజున మహిళా పోలీస్ అనూషపై టీడీపీ నేతల దాడిప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురంలో ఘటనఎస్పీని కలవకుండా మధ్యలోనే అడ్డుకున్న పోలీసులుచివరికి కలెక్టర్ ఆదేశాలతో టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసురాజీకి ఒప్పుకోలేదని కౌంటర్ కేసూ నమోదు చేశారని బాధితురాలి ఆవేదన7:07 AM, May 24th, 2024ఆ వీడియో లీక్ అయింది.. మేము విడుదల చేయలేదు: సీఈవోఅది మేము విడుదల చేయలేదుఈసీకి సంబంధం లేదుదర్యాప్తు సమయంలో బయటకు వెళ్లి ఉండవచ్చుదానిపైనా విచారణ చేస్తున్నాంఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లుమీడియాతో సీఈవో ముఖేష్ కుమార్ మీనా7:03 AM, May 24th, 2024టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు?మాచర్లలో విచ్చలవిడిగా రిగ్గింగ్ చేసిన టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిఅడ్డొచ్చిన వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లు, కార్యకర్తలపై దాడిరిగ్గింగ్ అడ్డుకోవడంతో తుమృకోటలో నాలుగు ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలుఅయినా వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆరోపణలుపోలింగ్ సక్రమంగా జరగలేదంటూ గగ్గోలుఅయినా రీపోలింగ్ కోరని టీడీపీఅంటే తమకు అనుకూలంగా ఎన్నికలు జరిగినట్లేగా..మరోవైపు.. మాచర్లలోని పలు ప్రాంతాల్లో రీపోలింగ్ కోరిన ఎమ్మెల్యే పిన్నెల్లి రీపోలింగ్ జరగకుండా ఎన్నికల అధికారులపై టీడీపీ నేతల ఒత్తిడి6:56 AM, May 24th, 2024పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..పల్నాట గ్రామాలు వదిలి బయట తలదాచుకుంటున్న బడుగులుఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు.. ఆపై రిగ్గింగ్కు పాల్పడిన టీడీపీ నేతలుఓటింగ్ తరువాత కూడా బడుగు, బలహీన వర్గాలపై దాడులు కొనసాగింపువైఎస్సార్సీపీకి ఓటు వేశారని కారంపూడి మండలం పేటసన్నెగండ్లలో బేడ బుడగ జంగాలపై దాడి.. రెంటచింతల మండల పరిధిలోని గోలిలో ఎస్టీలపై దాడితొండేపి గ్రామాన్ని వదలి ప్రాణభయంతో బయట తలదాచుకుంటున్న మైనార్టీలుచిలకలూరిపేట మండలం కావూరులో ఎస్సీలకు తాగునీరు నిలిపివేతకొత్త గణేషునిపాడు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను వెళ్లగొట్టిన టీడీపీ నేతలుచివరకు బాధితులపైనే కేసులు నమోదు పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యేలు కాసు, అనిల్ కుమార్పైనా దాడిపట్టించుకోని పోలీసు యంత్రాంగం 6:40 AM, May 24th, 2024కూటమి సేవలో 'ఘనాపాఠి'చంద్రబాబు విధ్వంస కుట్రలో ప్రధాన పాత్రధారి.. పల్నాడులో హింసాకాండకు ఐజీ త్రిపాఠి వత్తాసుకీలక అధికారుల ఆకస్మిక బదిలీల వెనుక సూత్రధారిపోలీసులను కట్టడి చేసి టీడీపీ గూండాగిరికి అండదండలుకౌంటింగ్ రోజు మరోసారి అలజడికి కొమ్ము కాస్తున్న వైనంపచ్చ ముఠాలను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడమే నిదర్శనంటీడీపీ అధినేత ఒత్తిడితోనే త్రిపాఠికి పోస్టింగ్పల్నాడులో ప్రశాంతత కోసం ఆయన్ను తక్షణం బదిలీ చేయాలంటున్న పోలీస్ యంత్రాంగం -
May 21st: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 21st AP Elections 2024 News Political Updates5:17 PM, May 21st, 2024సోమిరెడ్డికి, టీడీపీ వాళ్లకు సవాల్ చేస్తున్నా: మంత్రి కాకాణిబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?నెల్లూరు లో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తాఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుందిఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలిబెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నాబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ?రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది..బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదురేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదుపాసు పోర్ట్ నా దగ్గరే ఉందికుట్ర కోణం పై విచారణ చేయాలని పోలీసులను కోరానురోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారుసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోఫర్బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారునాకు సంబంధాలు ఉన్నా.. నాకు సంబధించిన వారు ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలిఎవడో అనామకుడు నా స్టిక్కర్ను జిరాక్స్ తీసి వాడుకున్నారురేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిదిసోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయినాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారుయూత్ మినిస్టర్ గా ఉండి.. క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిదినా పాస్ పోర్ట్ నెల్లూరు లో ఉందికారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.. కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా 5:08 PM, May 21st, 2024మేం గెలుస్తామని...జూన్ 9న ప్రమాణ స్వీకారం అని చెప్పాం: మంత్రి బొత్స సత్యనారాయణఎన్నికలు పూర్తయ్యాయి...భవితవ్యం బ్యాలెట్ బాక్సులలో ఉన్నాయిఏపీలో విద్యావిదానంపై మా విధానాన్ని మ్యానిఫెస్టోలో పెట్టాంప్రతిపక్ష పార్టీలు మా విద్యావిధానం నచ్చకపోతే ఎందుకు వారి విధానాన్ని మేనిఫెస్టోలో పెట్టలేదురాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 38,61,198 మంది చదువుతుంటే వాస్తవ విరుద్దంగా 35 లక్షలే ఉన్నారని ఇచ్చారుఏపీ విద్యార్ధులు అంతర్జాతీస్ధాయిలో రాణించేలా ఎన్నోకీలక మార్పులు తెచ్చాంఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య, టోఫెల్,జగనన్న గోరుముద్ద, విద్యాదీవెన, విద్యాకానుక, విదేశీ విద్యాదీవెన ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాంవిద్యావ్యవస్ధపై ఎందుకు తప్పుడు కధనాలు ప్రచురిస్తున్నారుమాపై బురద జల్లుతున్నారువిద్యావ్యవస్ధలో ఇంకా మంచి మార్పులు తీసుకురావాలని మా ఆలోచనమా విధానాలు నచ్చ పెద్ద ఎత్తునమాకు అనుకూలంగా ఓటేశారని భావిస్తున్నాంమళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారునేను ఎన్నో ఎన్నికలు చూశాను కానీ ఇలాంటి పరిస్ధితులు ఎపుడూ చూడలేదుప్రధాన పార్టీ నాయకులంతా ప్రస్తుతం విదేశాలలో ఉన్నారుసీఎం జగన్ ఫ్యామిలీతో విదేశాలకి వెళ్లారువాతావరణం అనుకూలించక మద్యలో ఆగితే తప్పుడు ప్రచారాలు ఎందుకు?చంద్రబాబు చెప్పాపెట్టకుండా విదేశాలకి వెళ్లారుచంద్రబాబు ఏ దేశం వెళ్లారో కూడా తెలియదుచంద్రబాబు ఏ దేశం వెళ్లారో చెప్పాలిచంద్రబాబు కంటే ముందే ఆయన కుమారుడు విదేశాలకి వెళ్లారురాష్ట్ర ప్రజలని కోరుతున్నా....సంయమనం పాటించాలని కోరుతున్నాసోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఆపండిరాష్డ్ర అభివృద్దిలో అందరూ భాగస్వామ్యులమేఎందుకు హర్రీ అండ్ వర్రీచంద్రబాబు ప్రజలకి చెప్పి విదేశాలకి వెళ్తే తప్పేంటి?ఎందుకు చెప్పకుండా చంద్రబాబు విదేశాలకి వెళ్లారుభయంతో చంద్రబాబు విదేశాలకి పారిపోయారా?సిఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనలపై ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు?అమెరికాలో నివాసం ఉన్న డాక్టర్ గన్నవరంలో హల్ చల్ చేయడం ఏంటి?సిఎం వైఎస్ జగన్ని అడ్డుకోవాలని మెసేజ్లు పెట్టడం.. డిబేట్లు ఏంటి?ఈ తరహా కల్చర్ ఎపుడూ లేదుమాకు 175 సీట్లు వస్తాయని అనుకుంటున్నామేనిఫెస్టోని చూసి ఓటేయమని ఏ సీఎం అయినా చెప్పారా?తన పాలన చూసి ఓటేయాలని ప్రధాని మోదీనే అడగలేకపోయారుమీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ మాత్రమే అడిగారుసీఎం జగన్ రాజకీయాలలో ట్రెండ్ సెట్ చేశారునా తప్పులని దిద్దుకుంటానని అధికారంలోకి వచ్చి మళ్లీ చంద్రబాబు మోసం చేశారురైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని మోసం చేయలేదాచంద్రబాబుకి క్రెడిబిలిటీ లేదుదేశంలోనే ఎక్కడా లేని విధంగా వైద్యం, విద్యా రంగాల్లో సంస్కరణలు అమలు చేశాంమా సంస్కరణలతో ఏపీ జీడీపీ పెరిగిందిగ్రామాలలో వృద్దులకి, మహిళలకి ఎంతో గౌరవం పెరగడానికి మా సంక్షేమ పథకాలే కారణంవాలంటీర్, సచివాలయ వ్యవస్ధలతో క్షేత్రస్ధాయిలోకి వెళ్లే వ్యవస్ధ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదుకరోనా సమయంలో అలాంటి వ్యవస్ధతో సమర్దవంతంగా ఎదుర్కొన్నాంప్రజలకి కావాల్సిన విధానాలని...సంస్కరణలనే సిఎం వైఎస్ జగన్ అమలు చేశారుఅందుకే సీఎం జగన్కి మళ్లీ పట్టం కట్టారని భావిస్తున్నాంప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మానా...ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికిఆ రోజు భ్రమలలో ఉండి ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చాంసిఎం వైఎస్ జగన్ పర్మినెంట్గా ఉండే విధానాలనే నమ్ముతారుప్రశాంత్ కిషోర్ కమర్షియల్ అని తెలుసుకునే వద్దనుకున్నాం2:32 PM, May 21st, 2024ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికెళ్లారు?: మంత్రి జోగి రమేష్దోచినడబ్బంతా దుబాయ్లో దాచడానికి వెళ్లారా?చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్ గల్లంతుటీడీపీ నాయకులు నోటికి తాళాలు పడ్డాయి.కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారుఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయిచంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయంచంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారువైఎస్సార్సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలిపల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే2:24 PM, May 21st, 2024ఈనాడు వార్తలను ఖండించిన సీఎస్డీఎస్ఏపీలో మేం పోస్ట్ పోల్ సర్వే నిర్వహించాంమా సర్వే రిపోర్ట్ నాలుగు రోజుల్లో వస్తుందిటీడీపీకే జనం అనుకూలంగా ఉన్నారనే వార్త అవాస్తవంసెఫాలజిస్ట్ సంజయ్కుమార్ మాటలు కూడా నిరాధారమే: సీఎస్డీఎస్ ఏపీ కోఆర్డినేటర్ వెంకటేష్2:01 PM, May 21st, 2024జూలకంటి బ్రహ్మారెడ్డి దుర్మార్గుడు: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిమాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మరెడ్డిపై మండి పడ్డ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిజూలకంటి బ్రహ్మరెడ్డి చరిత్ర మర్డర్లు చేసే చరిత్రఅభివృద్ది చేసే చరిత్ర మాదిసిట్టింగ్ జడ్జితో విచారణకు నేను కూడా సిద్దంఏడు మర్డర్ల కేసులో ఏ1 ముద్దాయి జూలకంటి బ్రహ్మారెడ్డిజూలకంటి బ్రహ్మారెడ్డి దుర్మార్గుడు 2009లో నాపై ఓడిపోయి మాచర్ల నుంచి పారిపోయాడువైఎస్సార్సీపీ పాలనలో మాచర్ల నియోజకవర్గం అభివృద్ధినీతి కబుర్లు చెబుతూ షో చేస్తూ చందాల మీద బతికే వ్యక్తి జూలకంటి బ్రహ్మారెడ్డి11:32 AM, May 21st, 2024ఎస్సీలంతా వైఎస్సార్సీపీకే ఓటు వేశారు: మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజుఆ అక్కసుతోనే దళితులపై దాడులు జరిపారువదినా మరిది అయిన పురందేశ్వరి, చంద్రబాబు పోలీసులను మార్చారుపోలీసు అధికారులు మారిన చోటే ప్లాన్ ప్రకారం దాడులు జరిపారుఎలక్షన్ కమిషన్ కిందే వ్యవస్థలు పని చేస్తున్నాయిచంద్రబాబు తన మనమడికి 6 నెలల వయసున్నపుడే వందలకోట్లు జమ చేశాడుపాలన ద్వారా జగన్ పేదల పాలిట దైవంగా మారారుసీఎం జగన్ను ఓడించే దమ్ము, ధైర్యం టీడీపీకి లేవుపేదలకు జరిగే లబ్ధిని చూసి ఓర్వలేకే దాడులు జరిపారుపేదల పిల్లలు ఐక్య రాజ్య సమితికి వెళ్లి మాట్లాడుతున్నారుఎస్సీల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని ప్రశ్నించిన వ్యక్తి చంద్రబాబుబీసీల తోకలు కత్తిరిస్తానంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబుబీజేపీతో కలిసి చంద్రబాబు రాష్ట్రాన్ని మరో మణిపూర్ చేయాలని చూస్తున్నారుఎస్సీలంతా జగన్ వైపే ఉన్నారు10:43 AM, May 21st, 2024కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన సిట్ నివేదిక150 పేజీల ప్రాథమిక నివేదికను సీఈసీకి పంపిన ఏపీ సీఎస్ఏపీలో ఎన్నికల రోజు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదికపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో.. మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించిన సిట్1370 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు, 124 మంది అరెస్ట్ఇంకా 1152 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని సిట్ నివేదికఎఫ్ఐఆర్లో కొత్త సెక్షన్ల చేర్చే విషయంపై సిఫార్సు చేసిన సిట్8:40 AM, May 21st, 2024దుష్ప్రచారం చేయడం డాక్టర్ లోకేశ్కు అలవాటే: ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ వాసుదేవరెడ్డి వెల్లడికోర్టుల్లో తప్పుడు కేసులు వేయడంలో నేర్పరి చీవాట్లు పెట్టి జరిమానా విధించిన అమెరికా కోర్టుపలువురు రోగుల మరణానికి కారకుడయ్యాడని ప్రాక్టీస్ పైనా నిషేధంఏపీలో ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని మేధావిగా చలామణి అవుతున్నారుఅయితే అమెరికాలో 18 ఏళ్లుగా ఆయన ప్రాక్టీస్పై నిషేధం కొనసాగుతోందిగుంటూరు మెడికల్ కాలేజీలో 1983లో లోకేశ్ గ్రాడ్యుయేట్ అయ్యాడుగ్యాస్ట్రో విభాగంలో ఎండీ పూర్తిచేసిన ఆయన అమెరికాలోని వర్జీనియాలో తొలుత ప్రాక్టీస్ మొదలెట్టాడుఅప్పటి నుంచే ఎదుటి వ్యక్తులపై అవాస్తవ ఆరోపణలు చేయడం, కోర్టుల్లో తప్పుడు కేసులు ఫైల్ చేయడం లోకేశ్కు అలవాటుప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆస్పత్రి యాజమాన్యంపై, సహచర వైద్యులపై కోర్టులో కేసులు వేసి, ఆ ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమయ్యాడుఇదే తరహాలో 2022లో భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్, అదానీ మీద వాషింగ్టన్ డీసీ కోర్టులో కేసులు ఫైల్ చేశాడుఇండియా నుంచి కంటైనర్లలో డబ్బుతో పాటు, ఇజ్రాయిల్ నుంచి స్పైవేర్ కొనుగోలు చేసి అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశాడు. తప్పుడు ఆరోపణలతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నావని లోకేశ్కు కోర్టు చీవాట్లు పెట్టడంతో పాటు జరిమానా విధించిందివైద్య నిబంధనలకు విరుద్ధంగా రోగులకు చికిత్సలు అందించి పలువురి మరణానికి లోకేశ్ కారకుడయ్యాడు2006లో వర్జీనియా బోర్డ్ ఆఫ్ మెడిసిన్ లోకేశ్ మెడికల్ లైసెన్స్ను రద్దు చేసిందిఅనంతరం న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఆయా రాష్ట్రాల్లోనూ లైసెన్స్ను రీవోక్ చేశారుఅయితే ఈ వాస్తవాలను కప్పిపుచ్చి అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా చలామణి అవుతూ ఏపీ సీఎం జగన్పై అవాస్తవ ఆరోపణలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు వాస్తవాలను ఓ సారి తెలుసుకోవాలిమేధావులుగా చలామణి అవుతున్న లోకేశ్ వంటి కులోన్మాదులు సీఎం జగన్పై దాడులకు పాల్పడుతున్నారు.7:52 AM, May 21st, 2024సిట్ నివేదికలో సంచలన విషయాలుఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు150 పేజీల ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్సిట్ ప్రాథమిక నివేదికలో బయటపడిన పోలీసుల వైఫల్యాలుపల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తునాలుగు బృందాలుగా మూడు జిల్లాలలో పర్యటించిన సిట్33 ఘటనలలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, సీసీ కెమెరాలు పరిశీలనఈ అల్లర్లలో 1370 మంది నిందితులకి 124 మందినే అరెస్ట్ చేసిన పోలీసులుఇందులో 639 మంది నిందితులని ఇంకా గుర్తించాల్సి ఉందన్న సిట్1100 మందిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన సిట్దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించిన సిట్రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్రెండు గ్రూపుల మధ్య రాళ్ల దాడులు మరణాలకి కారణమయ్యాయని పేర్కొన్న సిట్ప్లీ ప్లాన్డ్గానే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తింపుదాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదికఎన్నికలకి ముందు పోలీస్ అధికారుల బదిలీలే ఘటనలకి కారణంగా సిట్ నివేదికపరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలని సిట్ సూచనకోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు జోడించాలన్న సిట్సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను ఆదేశించిన డీజీపీ7:16 AM, May 21st, 2024ఇట్లు.. ఇటలీకి!వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు చంద్రబాబు లీకులుఅబ్బే.. ఇటు రాలేదన్న టీడీపీ ఎన్నారై విభాగం నేతటీడీపీ అధినేత ఇటలీలో ప్రత్యక్షమైనట్లు సమాచారంగతంలో విదేశాల నుంచే షెల్ కంపెనీలకు అక్రమ నిధుల మళ్లింపుస్కిల్ స్కామ్లోనూ బాబు దుబాయ్ బంధంఈసారి అదే షెల్ దందాయేనా..!గోప్యంగా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు అదే 7:07 AM, May 21st, 2024కుమ్మక్కుతో విధ్వంసకాండకాల్ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలిసిట్ను కోరిన వైఎస్సార్సీపీ నేతలుకొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారుటీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలిదాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్ డేటా సేకరించి విచారణ నిర్వహించాలి 7:05 AM, May 21st, 2024పల్నాడులో మహిళలపై ఇంతటి దాడులా?మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఆగ్రహంనిందితులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు లేఖరాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా తమకు ఓట్లు వేయలేదనే కక్షతో ఎస్సీ, బీసీ మహిళలపై దాడులకు దిగడం దారుణంఎస్సీ, బీసీ మహిళలనే టార్గెట్గా చేసుకుని ఇంతలా దాడులు చేయడం దుర్మార్గం6:53 AM, May 21st, 2024బదిలీలతో బరితెగింపుఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ నివేదికదాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు విఫలంపోలింగ్కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్చగా విధ్వంసకాండదర్యాప్తు సక్రమంగా లేదు.. అదనపు సెక్షన్లు చేర్చాలి -
May 20th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 20th AP Elections 2024 News Political Updates9:01 PM, May 20th, 2024తూర్పు గోదావరి జిల్లా :ఓర్వలేకే టీడీపీ కుట్రలకు, భౌతిక దాడులకు పాల్పడుతుంది: హోంమంత్రి తానేటి వనితకుట్రలు, భౌతిక దాడులు ఈ కూటమి నేతలు చేస్తున్న తీరు చూస్తుంటే జగనన్నకు ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అని స్పష్టమవుతోంది.మళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కడుపు మంటతో టీడీపీ నాయకులు దాడులకు దిగుతున్నారు.ఇటీవల నల్లజర్లలో సైతం స్వయంగా నామీదకు దాడికి పాల్పడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెబుతారు.టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల్లో ఒక భయాన్ని సృష్టించేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేశారుప్రజలకు తెలుసు జగనన్న పేదలకు భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదని.పోలీసులు వైఎస్సార్సీపీకి కొమ్ముకాశారు అనడం అవాస్తవం.అలాగైతే ఇటీవల స్వయంగా నామీద జరిగిన దాడికి పోలీసులు ఏం చేశారో చెప్పాలి.టీడీపీ, జనసేన నేతలు కలసి అధికార దాహంతో వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. 4:41 PM, May 20th, 2024మంగళగిరి:సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ని కలిసిన వైఎస్సార్సీపీ నేతలుఅనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ నేతలుపోలింగ్ తర్వాత జరిగిన హింసాకాండపై సిట్ చీఫ్ని కలిశాం: అంబటి రాంబాబుటీడీపీతో కొందరు పోలీస్ అధికారులు కుమ్మక్కై అయ్యారనే దానిపై ఇసి ఆదేశాలతో బయటపడిందిఈసి ఆదేశాలతో ఏర్పాటైన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ ని కలిసి ఫిర్యాదు చేశాంహింసాత్మక ఘటనలలో కొందరు ఐపిఎస్ అధికారుల పాత్ర కూడా ఉందిఎన్నికల సమయంలో అధికారులని మార్చడం సహజంకానీ ఎపిలో జరిగిన బదిలీలలో పురందేశ్వరి లేఖ ఆధారంగానే జరిగిందిఅధికారులని మార్చిన చోటే హింసాత్మక ఘటనలు జరిగి అధికారులు సస్పెండ్లు జరిగాయిఅనంతపురం, తిరుపతి, పల్నాడు జిల్లాలలో ఎస్పీలని పురందేశ్వరి ఫిర్యాదు ఆధారంగా మార్చిన చోటే హింస జరిగింది... అక్కడే సస్పెన్షన్లు జరిగాయిఇద్దరు ఐపిఎస్లని సస్పెండ్ చేశారంటే పోలీసుల పాత్ర అర్ధమవుతుందిపోలీసు శాఖ టీడీపీతో పూర్తిగా కుమ్మక్కైందిఇది చాలా దురదృష్టకరమైన పరిస్ధితిపోలీస్ యంత్రాంగం బాద్యత వహించాలివైఎస్సార్ సిపి ఇచ్చిన ఫిర్యాదులని కనీసం ఎన్నికల సమయంలో తీసుకోలేదువైఎస్సార్ పై తప్పుడు సెక్షన్లు, కేసులని నమోదు చేయాలని చూస్తున్నారుతప్పుడు కేసులని నివారించాలని కోరాంపోలీస్ అధికారుల కాల్ డేటాని పరిశీలించాలని కోరాంప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సిట్ ఛీఫ్ ని కోరాందేశంలోనే పోలీస్ అధికారులు టిడిఇతో కుమ్మక్కు కావడం చాలా సీరియస్ అయిన విషయంవినీత్ బ్రిజ్ లాల్ మంచి సమర్ధవంతమైన అధికారి అని నమ్ముతున్నాం.నాగరిక సమాజంలో ఈ తరహా సంఘటనలు జరగకూడదుపెద్దారెడ్డి ఇంటికి వెళ్లి సిసి కెమారాలు ద్వంసం చేసి టీడీపీ జెండాలు ఎగురవేయడం ఏమిటిఅధికారుల మార్పు వల్ల టీడీపీకి మేలు జరుగుతుందనే ఇలా చేశారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కూటమి కుట్రలు చేసింది: జోగి రమేష్హింసాత్మక సంఘటనలు ప్రేరేపించడానికి కూటమే కారణంకలెక్టర్లు, ఎస్పీలు మార్చిన చోటే పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరిగాయిప్రజాస్వామ్యంలో హింసని ప్రేరేపించింది చంద్రబాబేమళ్లీ సిఎంగా వైఎస్ జగన్ వస్తారుప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలు ఒక మచ్చలా మిగిలాయిపూర్తి స్ధాయిలో విచారణ జరిపి బాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి ఎస్సీ, ఎస్టీ, బిసిలు వైఎస్ జగన్కి అండగా ఉన్నారనే కక్షతో హింసకి పాల్పడ్డారు: రావెల కిషోర్బాబుచాలా గ్రామాలలో ఎస్సీ, బిసీలు ఊళ్లకి ఊళ్లే ఖాళీ అవుతున్నాయి.టీడీపీ పై చర్యలు తీసుకోవాలిగ్రామాలలో సాధారణ పరిస్ధితులు వచ్చేలా చర్యలు తీసుకోవాలిఘటనలకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలిప్రజాస్చామ్యాన్ని పునరుద్దించాలి 3:41 PM, May 20th, 2024విజయవాడఢీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి ప్రాధమిక నివేదిక అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై ఈసి ఆదేశాల మేరకు సిట్ విచారణరెండు రోజుల పాటు నాలుగు బృందాలగా క్షేత్ర స్ధాయిలో పర్యటనపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలలో పర్యటించిన సిట్ బృందాలుహింసాత్మక ఘటనలకి కారణాలు విశ్లేషిస్తూ ప్రాధమిక నివేదిక150 పేజీల ప్రాధమిక నివేదిక డిజిపికి అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ 2:20 PM, May 0th, 2024ఏపీలో కొత్త పోలీస్ అధికారుల నియామకంఈసీ సస్పెండ్ చేసిన అధికారుల అధికారుల స్థానంలో కొత్తవాళ్ల నియామకం నరసరావుపేట డీఎస్పీ గా - ఎం.సుధాకర్ రావు గురజాల డీఎస్పీగా - సీహెచ్ శ్రీనివాసరావు తిరుపతి డీఎస్పీగా - రవి మనోహరచారి తిరుపతి ఎస్ బీ డీఎస్పీగా - ఎం.వెంకటాద్రి తాడిపత్రి డీఎస్పీగా - జనార్దన్ నాయుడు నియామకంపల్నాడు DSB - I సీఐగా- సురేష్ బాబు పల్నాడు DSB - II సీఐగా - U. శోభన్ బాబు కారంపూడి ఎస్సై గా - కె.అమీర్ నాగార్జున సాగర్ ఎస్సై గా - ఎం.పట్టాభి 2:06 PM, May 20th, 2024కాసేపట్లో డీజీపీకి సిట్ నివేదికఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ ప్రాధమిక నివేదిక సిద్దంఉదయం నుంచి డిజిపి ప్రధాన కార్యాలయంలోనే కూర్చుని ప్రాధమిక నివేదిక సిద్దం చేస్తున్న ఐజీ వినీత్ బ్రిజ్ లాల్మరికాసేపట్లో డిజిపి హరీష్ కుమార్ గుప్తాకి సిట్ ప్రాధమిక నివెదికసిట్ ప్రాధమిక నివేదికపై తీవ్ర ఉత్కంఠగత రెండు రోజులగా పల్నాడు, అనంతపురం,తిరుపతి జిల్లాలలో సిట్ బృందాలు క్షేత్రస్ధాయి పర్యటన33 ఎఫ్ఐఆర్ లు, సీసీ కెమెరా ఫుటేజ్ లు పరిశీలనఘటనలు జరిగిన గ్రామాలు సందర్శన1:32 PM, May 20th, 2024చింతమనేని ఎక్కడ?పరారీలో దెందులూరు కూటమి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పోలింగ్ టైంలో అల్లర్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్ పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పీఎస్పై చింతమనేని దాడిసినీ ఫక్కీలో దాడి చేసి అరెస్టైన వ్యక్తిని విడిపించిన చింతమనేనిచింతమనేనితో పాటు మరో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు16 రాత్రి నుంచే అజ్ఞాతంలోకి.. బెంగళూరు వెళ్లినట్టు ప్రాథమిక సమాచారంఆయనతో పాటు మరో 14 మంది ఉన్నట్టు పోలీసుల గుర్తింపునూజివీడు డీఎస్పీ పర్యవేక్షణలో 6 ప్రత్యేక బృందాల ఏర్పాటు12:51 PM, May 20th, 2024మంగళగిరిపల్నాడు హింసలో బాధితులుగా పలువురు మహిళలుమహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన చినగణేషునిపాడు మహిళలుటీడీపీ నేతలు ఎస్సీ, బీసీ మహిళల ఇళ్లపై దాడులు జరపడంతో భయాందోళనకు గురై ఓ గుడిలో రెండ్రోజుల పాటు తలదాచుకున్న మహిళలుపోలీసుల సాయంతో బంధువుల ఇళ్లకు వెళ్లినట్టు మహిళా కమిషన్ కు ఫిర్యాదుతమకు న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని కమిషన్ ను కోరిన మహిళలుసాక్షితో మాట్లాడిన మహిళా కమిషన్ చైర్మన్ గజ్జల వెంకటలక్ష్మిపల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళల్ని దాదాపు 24 గంటలపాటు బంధించి వారిని చిత్రహింసలకు గురిచేశారు: గజ్జల వెంకటలక్ష్మిబాధితులకు రక్షణ కల్పించాలని, నిందితులకు కఠినశిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి లేఖ రాFeg: గజ్జల వెంకటలక్ష్మిఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్ చేసుకుని వారిపై దాడులు చేయడం దుర్మార్గం: గజ్జల వెంకటలక్ష్మిప్రజాస్వామ్య విలువలకు ఇలాంటి వాతావరణం పూర్తి విరుద్ధం: గజ్జల వెంకటలక్ష్మిమహిళలకు స్వేచ్ఛగా నచ్చిన వారికి ఓటు వేసే హక్కు లేదా..?: గజ్జల వెంకటలక్ష్మివారికి నచ్చని వారికి ఓట్లేసినంత మాత్రాన చంపేస్తారా..? : గజ్జల వెంకటలక్ష్మిచంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ మహిళలపై చాలా చిన్నచూపుతో వ్యవహరించారు: గజ్జల వెంకటలక్ష్మిఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలనే టార్గెట్ చేసుకుని వారిపై దాడులకు ఉసిగొల్పుతోన్న చంద్రబాబు తీరుపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు: గజ్జల వెంకటలక్ష్మిఎలక్షన్ కమిషన్ నిబంధనల వల్ల బాధితులను పరామర్శించలేదు: గజ్జల వెంకటలక్ష్మిత్వరలోనే బాధితులను కలిసి వారికి ధైర్యం చెప్తాం: గజ్జల వెంకటలక్ష్మి 12:11 PM, May 20th, 2024విజయనగరండిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కీలక వ్యాఖ్యలుఎంపీ పోస్టల్ బ్యాలెట్ ను తహసీల్దార్ కార్యాలయం స్ట్రాంగ్ రూమ్ నుండి లెక్కింపు కేంద్రానికి తరలించడం లో అధికార్ల సమాచార లోపం వుంది.వైస్సార్సీపీ అభ్యర్థి ఏజెంట్ ను ఈ ప్రక్రియ కోసం పంపించాము.టీడీపీ అభ్యర్థి ఏజెంట్ హాజరు కాక పోవడం వారి ఇష్టం. అయినా రాజకీయం చేసే ప్రకటనలు చేస్తున్నారు.కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతం గా జరగాలని వైస్సార్సీపీ మనస్పూర్తి గా కోరుకుంటుంది.గతం లో గెలిచినా, ఓడినా లేకితనం రాజకీయాలు చేయలేదు.12:00 PM, May 20th, 2024పోలీసుల అదుపులో బళ్ల బాబీఎన్నికల ఫలితాలు వెలవడక ముందే నరసాపురంలో జనసేన నాయకుల దౌర్జన్యంపశ్చిమగోదావరి మొగల్తూరు మండలం కేపీ పాలెం బీచ్ సమీపంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అనుచరుడు బళ్ల బాబీ.. ఆటోలో వెళ్తున్న కుటుంబం పై దాడికారుకు ఆటో సైడ్ ఇవ్వలేదని ఆటోను వెంబడించి.. అందులోని ఇద్దరు మహిళలు,పిల్లలు, మరో ఇద్దరిపై దాడి చేసిన బాబీ అతని స్నేహితులుమీరు ఎవరు వైఎస్ఆర్ సీపీకి ఓటు వేశారా? జనసేనకు ఓటు వేశారా...? అంటూ నిలదీసిన బాబి అండ్ కోమీరు బీసిల్లా ఉన్నారు వైఎస్ఆర్ సీపీకే ఓటు వేసి ఉంటారని బాబి అతడి స్నేహితులను దాడి.. ఆపై అక్కడి నుంచి జారుకున్న బ్యాచ్నరసాపురం ఆసుపత్రికి బాదితులను తరలించిన స్థానికులుఆసుపత్రిలో బాధితులను పరామర్శించి.. వారి నుండి వివరాలు అడిగి తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్..కేసు నమోదు చేసి బళ్ల బాబీని అదుపులకు తీసుకున్న పోలీసులు11:32 AM, May 20th, 2024విజయవాడఎన్నికల సంఘానికి నేడు సిట్ ప్రాధమిక నివేదికపోలింగ్ అనంతర అల్లర్లపై నివేదిక సిద్ధం చేస్తున్న సిట్ ఇన్ఛార్జి వినీత్ బ్రిజ్లాల్నేడు ప్రాథమిక నివేదిక డీజీపీకి సమర్పణఇప్పటికే అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన నాలుగు బృందాలుతాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, గురజాల, నరసారావుపేట ఘటనలపై కీలక ఆధారాలు సేకరణకేసుల విచారణపై సమీక్ష పూర్తి చేసిన సిట్కేసుల విచారణపై ఇకపై కూడా పరివేక్షణ కొనసాగించనున్న సిట్రానున్న రోజుల్లో మరింత లోతుగా విచారణ చేయనున్న సిట్డీజీపీకి నివేదిక సమర్పించిన తర్వాత ప్రెస్ నోట్ విడుదల చేయనున్న సిట్11:01 AM, May 20th, 2024గుంటూరుసాయంత్రం సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ ను కలవనున్న వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందంపోలింగ్ నాడు తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై ఫిర్యాదుపల్నాడు, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాలలో వైఎస్సార్సీపీ శ్రేణులపై జరిగిన దాడుల ఆశారాలను అందించే అవకాశంఓటర్లను భయబ్రాంతులకు గురిచేసిన అంశాలపై కూడా సిట్ కి వివరించనున్న పార్టీ బృందం10:38 AM, May 20th, 2024ప్రకాశంఎల్లో మీడియా పై మాజీమంత్రి బాలినేని ఆగ్రహంతప్పుడు కథనాలు ప్రచురిస్తే ఖబడ్దార్నాపై తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మహాటీవి పై పరువునష్టం దావా వేస్తాఎవరెన్ని కుట్రలు చేసినా...అబద్ధాలు ప్రచారం చేసుకున్నా..కూటమి చిత్తుగా ఓడిపోవడం ఖాయంరాబోయేది వైస్సార్సీపీ ప్రభుత్వమే130 సీట్లకు పైగా వైస్సార్సీపీ కైవసం చేసుకోబోతోందిజూన్ 9 న ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేస్తారు10:14 AM, May 20th, 2024కాకినాడ సిటీ, పిఠాపురంలో అల్లర్లకు ఛాన్స్!కాకినాడ సిటీ, పిఠాపురంపై కేంద్ర నిఘా విభాగం(ఇంటెలిజెన్స్ బ్యూరో) అలర్ట్కౌంటింగ్కు ముందు, తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం!కాకినాడ, పిఠాపురంపై ఎన్నికల సంఘానికి ఐబీ నివేదికకాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటపై ప్రత్యేక దృష్టిఎన్నికల్లో గొడవలు చేసిన, ప్రేరేపించిన వ్యక్తులపై ఇప్పటికే పోలీసుల నిఘా10:00 AM, May 20th, 2024ఈసీకి సిట్ రిపోర్ట్ఏపీలో అల్లర్లపై నేడు ఎన్నికల సంఘానికి సిట్ నివేదికఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలపై చివరి అంకానికి చేరుకున్న సిట్ దర్యాప్తుతాడిపత్రిలో ముగిసిన సిట్ విచారణపల్నాడు, తిరుపతిలో ఇవాళ మూడో రోజు కొనసాగనున్న విచారణక్రొసూరు, అచ్చంపేట మండలాల్లో నేడు పర్యటించనున్న సిట్ బృందాలుఏపీలో అల్లర్లపై నేడు డీజీపీకి సిట్ నివేదికసెక్యూరిటీ వైఫల్యం వల్లే అల్లర్లు జరిగినట్లు సిట్ ప్రాథమిక అంచనాఆ వెంటనే ఈసీకి నివేదిక పంపనున్న డీజీపీసమగ్ర దర్యాప్తు కోసం సిట్కు గడువు పొడిగించాలని కోరే అవకాశంసమగ్ర కథనం: సిట్ నివేదికలో కీలకాంశాలు9:27 AM, May 20th, 2024ఆగని పచ్చ చిలుక పలుకులుమరోసారి వైఎస్సార్సీపీపై విషం చిమ్మిన ప్రశాంత్ కిషోర్చంద్రబాబు డైరెక్షన్లోనే పని చేస్తున్న మాజీ ఎన్నికల వ్యూహకర్తఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోతుందంటూ బర్కాదత్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలుబీజేపీకి మాత్రం సానుకూలంగానే పీకే స్వరంఐ-ప్యాక్ టీంతో భేటీ సమయంలో సీఎం జగన్ గెలుపు వ్యాఖ్యలుపీకే చెప్పిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయంటూ వ్యాఖ్యానించిన సీఎం జగన్పీకే చేసేది ఏం లేదని.. అంతా ఐప్యాక్ టీం కష్టం ఉందన్న సీఎం జగన్జగన్ వ్యాఖ్యలపై పీకేకు నూరిపోసిన చంద్రబాబువైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఢీలా పరిచేందుకు ఎల్లో మీడియా ప్రయత్నాలు9:05 AM, May 20th, 2024పల్నాడుమాచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకాళి పిచ్చయ్య బైక్ తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులురాత్రి ఇంటిముందు పార్క్ చేసిన బైక్ ను తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులుతెలుగుదేశం పార్టీకి చెందిన వారే తగలబెట్టి ఉంటారని అనుమానం8:00 AM, May 20th, 2024అనంతపురం: సిట్ అధికారులకు వినతి పత్రం అందజేసిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సతీమణి రమాదేవితమ ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై, తమ ఇంట్లో సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సిట్ అధికారులను కోరారు 7:30 AM, May 20th, 2024విజయవాడఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరంనేటి సాయంత్రానికి డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్నాలుగు బృందాలగా సిట్ దర్యాప్తుపల్నాడు జిల్లాలో క్షేత్రస్ధాయిలో పర్యటించిన రెండు బృందాలుపల్నాడు జిల్లాలోని రెండు బృందాలని పర్యవేక్షించిన అదనపు ఎస్పీ సౌమ్యలతతిరుపతి జిల్లా చంద్రగిరిలో పర్యటించిన మరొక బృందంఅనంతపురం జిల్లాలోని తాడిపర్తిలో మరొక బృందం పర్యటనడీఎస్పీ ఆద్వర్యంలో ఇద్దరు సీఐలతో ప్రతీ బృందం క్షేత్రస్ధాయిలో సమాచార సేకరణఎప్పటికపుడు నాలుగు బృందాల నుంవి సమాచారాన్ని తీసుకుని నివేదిక సిద్దం చేసే పనిలో హెడ్ క్వార్టర్స్ నుండి పర్యవేక్షిస్తున్న మరో అదనపు ఎస్పీమొత్తంగా 33 ఎఫ్ఐఆర్లను పరిశీలించిన సిట్ బృందాలుదాదాపు 300 మందికి నిందితులు ఈ హింసాత్మక ఘటనలలో పాల్గొన్నట్లు ఎఫ్ఐఆర్లలో నమోదుఇప్పటికే వంద మందికి పైగా నిందితులు అరెస్ట్సీసీ కెమెరా ఫుటేజ్లు పరిశీలనక్షేత్రస్ధాయి పర్యటనలో కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందాలుపోలీస్ ఉన్నతాధికారుల వైఫల్యంపైనా పరిశీలనసస్పెండ్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ల పనితీరుపైనా సిట్ అనుమానాలుటీడీపీ రౌడీలు ఘర్షణలకి దిగడానికి ఈ ఇద్దరి ఎస్పీల వైఫల్యమే కారణమంటూ ఇప్పటికే ఈసీకి సిట్ బృందాలకి కూడా ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీనాలుగు బృందాల క్షేత్రస్ధాయి సమాచార సేకరణ ఆధారంగా నేటి సాయంత్రం 4 గంటల లోపు డీజీపీకి ప్రాధమిక నివేదిక ఇవ్వనున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్సిట్ ఇచ్చే ప్రాధమిక నివేదికని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తాపూర్తిస్ధాయి దర్యాప్తుకి మరికొన్ని రోజుల సమయం పొడిగించాలని కోరే అవకాశంసిట్ ప్రాధమిక నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల కమీషన్ తదుపరి చర్యలకి అవకాశం7:00 AM, May 20th, 2024మార్చినచోటే మారణకాండ ‘సిట్’కు ఆధారాలు అందించిన మంత్రి అంబటిచంద్రబాబు, పురందేశ్వరి కుట్రతో చెలరేగిన హింస ఓటమి భయంతో బాబు రాక్షసత్వంతలలు పగులుతున్నా పోలీసులు స్పందించలేదుడబ్బులకు లొంగిపోయిన వారిపై చర్యలు తీసుకోవాలితొండపిలో ప్రాణ భయంతో గ్రామాన్ని వీడిన ముస్లిం మైనార్టీలు 6:30 AM, May 20th, 2024ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబుఫైబర్నెట్ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణశంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులుసుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతిపర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలునాలుగు రోజుల క్రితమే గుట్టుగా వెళ్లిపోయిన లోకేశ్ -
May 19th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 19th AP Elections 2024 News Political Updates5:40 PM, May 19th, 2024తిరుపతి: టీడిపి కుట్ర పూరిత ఆరోపణలు చేస్తోంది: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలోకేశ్ ట్విట్టర్లో మాపై తప్పుడు పోస్టులు పెడుతున్నాడునారా లోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలుపప్పు లోకేష్ అందుకే అనేదిదేవినేని ఉమా ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేక పోయావు2013 నుంచి ఆఫ్రికాలో మేము వ్యాపారం చేస్తున్నాంఇక్కడ నుంచి వాహనాలు, మెషినరీ అక్కడకు పంపిస్తున్నాము,ఫెరో మగనీస్, సిలికాన్ మైనింగ్ ప్రాజెక్ట్లు ఉన్నాయిస్వర్ణ మెటల్స్కు 100 వెహికల్స్ అవసరం ఉంది , ఇక్కడ నుంచి వాహనాలు పంపిస్తున్నాము,మేము వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లో ఉన్నాము,మేము విదేశాలకు పారిపోతున్నాము అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారువైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశాలకు పారిపోతున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారుపచ్చ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయిఐదేళ్లు నువ్వు మంత్రిగా చేసి, సీటు తెచ్చుకోలేని నువ్వు మాట్లాడతావాబీజేపీ నాయకురాలు హైదారాబాద్లో ఓటు ఉంది, చంద్రబాబుకు హైదారాబాద్లో ఓటు పెట్టుకుని ఇక్కడ రాజకీయం చేస్తున్నారునేను విద్యార్ది దశ నుంచి స్టూడెంట్ యునియన్ నాయకుడిగా చంద్రబాబుకి పోటీగా నిలబడి ఉన్నాను4వ తేది ఎన్నికలు ఫలితాలు తర్వాత మీరు ఎక్కడ ముఖాలు పెట్టుకుంటారో చూడాలిమేము చేసిన సంక్షేమ పథకాలు వల్లే పోలింగ్ పెరిగింది4వ తేదీ రిజల్ట్ తర్వాత అన్ని మాట్లాడదాందేవినేని ఉమా ఇరిగేషన్ శాఖ మంత్రి గా వేల కోట్లు దోచుకున్నది నువ్వుపోలింగ్ శాతం పెరగటానికి మహిళలే కారణం, ఐ పాక్ టీమ్ ఇదే చెప్పిందిఏడు నుంచి 8 శాతం పెరిగిందిఅందరి కృషివల్లే మేము ఎక్కువ సీట్లు ఘన విజయం సాధిస్తున్నాముచంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్లే ఘర్షణలు కారణంవైఎస్సార్సీపీ గతం కంటే ఎక్కువ సీట్లు సాధించడం ఖాయం. మొదటి నుంచి అదే మాట చెప్తున్నా5:38 PM, May 19th, 2024అనంతపురం:తాడిపత్రి లో సిట్ దర్యాప్తు బృందానికి వినతి పత్రం అందజేసిన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ టీమ్సిట్ బృందానికి వినతి పత్రం అందించిన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు ఉమాపతి, సత్యనారాయణ రెడ్డిఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో దౌర్జన్యం చేసిన పోలీసులపై విచారణ చేయాలని డిమాండ్ఎస్పీ అమిత్ బర్దర్, ఏఎస్పీ రామకృష్ణ చౌదరిలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు 5:15 PM, May 19th, 2024సిట్ అధికారులకు నాకు తెలిసిన సమాచారం ఇచ్చా: మంత్రి అంబటి రాంబాబుకన్నా లక్ష్మీనారాయణ దగ్గర కొందరు అధికారులు డబ్బులు తీసుకున్నారుసిట్ అధికారులు అన్ని విషయాలు తెలుసుకుంటారని భావిస్తున్నానుపల్నాడులో జరిగిన హింసకు కారణం చంద్రబాబేనా నియోజకవర్గంలో శాంతి భద్రతలు లేవు.. గ్రామాలు వదిలి వెళ్లిపోయారుకొండపిలో ముస్లింలు ఇళ్లు వదిలి వెళ్లిపోయారుగ్రామాలు విడిచి వెళ్లిన వారిని తిరిగి రప్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందిఅలసత్వం వహించిన వారిపై సిట్ అధికారులు చర్యలు తీసుకోవాలిజూన్ 9న విశాఖలో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు3:50 PM, May 19th, 2024పల్నాడు:సిట్ బృందాన్ని కలిసిన మంత్రి అంబటిపలు విషయాలు సిట్ బృందానికి నివేదించిన అంబటిఎన్నికల్లో ఇప్పుడు జరిగినంత హింస ఎప్పుడూ జరగలేదుపోలీసులతో టీడీపీ నాయకులు కుమ్మక్కయ్యారు. దాడులు అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారుపోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులపై కూడా సిట్ బృందానికి అంబటి వివరించారు3:00 PM, May 19th, 2024కృష్ణాజిల్లా:మరోసారి గన్నవరం ఎయిర్ పోర్టులో ఉయ్యూరు లోకేష్ బాబుఅదుపులోకి తీసుకున్న పోలీసులురెండ్రోజుల క్రితం అనుమానాస్పదంగా ఎయిర్ పోర్ట్ లో తిరిగిన ఉయ్యూరు లోకేష్సీఎం జగన్ పర్యటన ఎయిర్ పోర్టుకు వస్తున్న సమయంలో ఆందోళన చేసేందుకు ప్లాన్ చేసిన లోకేష్తనిఖీల్లో భాగంగా సరైన టికెట్ లేకపోవడం, సరైన సమాధానం లేకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు41ఏ నోటీస్ ఇచ్చి శనివారం పంపించిన పోలీసులుతిరిగి ఆదివారం మరోసారి డిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్ట్కు వచ్చిన లోకేష్ఎయిర్ పోర్ట్ అధికారుల తనిఖీల్లో శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్న లోకేష్గన్నవరం పోలీసులకు సమాచారం ఇచ్చిన ఎయిర్ పోర్ట్ అధికారులులోకేష్ను అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులుకేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా శాటిలైట్ ఫోన్ వినియోగిస్తున్న లోకేష్ 12:30 PM, May 19th, 2024తిరుపతిలో సిట్ బృందం పరిశీలనతిరుపతి జిల్లా..చంద్రగిరి మండలం కూచివారిపల్లిలో సిట్ బృందం పరిశీలనటీడీపీ నాయకుల దాడిలో ధ్వంసమైన కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇల్లును పరిశీలించిన బృందంచంద్రగిరి వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్మెన్ను వివరాలు అడిగి తెలుసుకున్న సిట్ బృందంసీఐ రామయ్య, కానిస్టేబుల్ వెంకటరమణను ఆరోజు జరిగిన సంఘటన గురించి వివరాలు తెలుసుకున్న సిట్ అధికారులు 11:45 AM, May 19th, 2024టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్సీపీ ఏజెంట్ తండ్రి మృతి..శ్రీకాకుళంటీడీపీ నాయకుల దాడిలో వైఎస్సార్సీపీ ఏజెంట్ తండ్రి మృతిగురువారం వైఎస్సార్సీపీ ఏజెంట్ మాధవరావు తండ్రి తోట మల్లేష్పై అచ్చెన్నాయుడు అనుచరుల దాడికోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ బూత్-288లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్గా ఉన్న మాధవరావుమాధవరావు కుటుంబ సభ్యులపై ఒక్కసారిగా దాడికి పాల్పడిన టీడీపీ నాయకులుమాధవరావు తండ్రి తోట మల్లేష్ గుడిలో పూజ చేస్తుండగా దాడికి పాల్పడిన అచ్చెన్నాయుడి అనుచరులుదాడిలో తీవ్రంగా గాయపడిన తోట మల్లేష్ రావు.వెంటనే శ్రీకాకుళం రిమ్స్కు తరలింపు.పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్కు తరలించిన వైద్యులుచికిత్స పొందుతూ కేజీహెచ్లో మరణించిన తోట మల్లేశ్వరరావు 11:10 AM, May 19th, 2024ఎన్నికల విధులకు వెళ్తూ ఏఎస్ఐ రమణ మృతిఎన్టీఆర్ జిల్లాఎన్నికల విధులకు హాజరయ్యేందుకు రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైన విజయవాడ సీపీఎస్ ఏఎస్ఐ రమణరమణను వేగంగా ఢీకొట్టిన ఎర్టిగా కారు.తీవ్రగాయాల పాలైన రమణ..పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపుచికిత్సపొందుతూ మృతి చెందిన రమణ 10:40 AM, May 19th, 2024పరారీలో చింతమనేని..ఏలూరు జిల్లాపరారీలో దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ఈనెల 16 రాత్రి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన చింతమనేనిబెంగళూరు వెళ్ళినట్టు ప్రాథమిక సమాచారంఆయనతోపాటు మరో 14 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తింపుహత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుండి సినీ పక్కిలో దౌర్జన్యం చేసి బలవంతంగా తీసుకెళ్లిన చింతమనేనిచింతమనేనితో పాటు 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదుచింతమనేని అతని అనుచరులను పట్టుకునేందుకు ఆరుగురు సీఐల నేతృత్వంలో ఆరు స్పెషల్ టీంలు ఏర్పాటుచింతమనేని అతని అనుచురులపై సెక్షన్ 353, 224, 225, 143, 149 సెక్షన్ల కింద కేసులు నమోదుచింతమనేని కేసును పర్యవేక్షిస్తున్న నూజివీడు డీఎస్పీ లక్ష్మయ్యముద్దాయి రాజశేఖర్ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పెదవేగి పోలీస్ సిబ్బంది.కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిన ఏలూరు జిల్లా కోర్టు.రిమాండ్ విధించిన ముద్దాయిని ఏలూరు జిల్లా సబ్ జైలుకు తరలించిన పెదవేగి పోలీస్ సిబ్బంది. 10:00 AM, May 19th, 2024ఏపీలో దూకుడు పెంచిన సిట్ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ఏర్పాటైన సిట్పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై దర్యాప్తు జరుపుతున్న సిట్మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై ప్రధానంగా దృష్టిసారించిన సిట్అనుమానితుల్లో కొందరు అజ్ఞాతంలోకి, మరికొందరు హైదారాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు గుర్తించిన సిట్సోమవారం ఈసీకి నివేదిక ఇవ్వనున్న సిట్ సారథి వినీత్ బ్రిజిలాల్ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో పని ప్రారంభించిన సిట్ బృందాలుఅల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు పరిశీలించి అవసరమైన చోట అదనపు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్న సిట్సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను పరిశీలిస్తున్న సిట్ 9:30 AM, May 19th, 2024ఎన్నికల విధులకు హాజరుకాని వారిపై చర్యలు..చిత్తూరు జిల్లాజిల్లావ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల విధులకు హాజరు కానీ అధికారులపై చర్యలుజిల్లాలో 228 మంది పీవో, ఏపీవో, ఓపీవోలపై క్రమశిక్షణ చర్యలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.షన్మోహన్ 8:00 AM, May 19th, 2024నెల్లూరులో పోలీసుల కార్డన్ సెర్చ్..ఎస్పీ ఆరిఫ్ హఫీస్ ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్డెన్ సర్చ్ నిర్వహణ సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 7:00 AM, May 19th, 2024మాట నిలుపుకున్న సీఎం జగన్విజయవాడమాట నిలుపుకున్న సీఎం జగన్ ప్రభుత్వంఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే డీబీటీ నిధులు జమనాలుగు రోజుల్లో రూ.5,868 కోట్లు నిధులు జమవైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా మహిళలకు రూ.1843 కోట్లు జమఇన్ఫుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో రూ.1236 కోట్లు జమవైఎస్సార్ చేయూత పథకం కింద రూ.1552 కోట్లు జమఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల పేదలకు రూ.629 కోట్లు జమజగనన్న విద్య దీవెన ఫీజు రియంబర్స్మెంట్ కింద రూ.605 కోట్లు జమఎన్నికల కమిషన్ అడ్డుకోవడంతో ఇన్నాళ్లు ఆగిన నిధుల జమఈసీకి తీవ్రంగా చీవాట్లు పెట్టిన ఎన్నికల కమిషన్సీఎం జగన్ హామీ ఇచినట్టుగానే ఎన్నికలు అవ్వగానే చెల్లింపులు 6:50 AM, May 19th, 2024తాడిపత్రి చేరుకున్న సిట్ బృందంఅనంతపురం:తాడిపత్రి చేరుకున్న సిట్ బృందంపోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై విచారణ చేపట్టిన సిట్ బృందం సభ్యులుటీడీపీ నేతలు రాళ్లు రువ్విన జూనియర్ కాలేజీ మైదానాన్ని పరిశీలించిన సిట్ బృందం సభ్యులు 6:40 AM, May 19th, 2024పల్నాడుపై పగబట్టిన బాబుటీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి వరుస దాడులునాటి నుంచి నేటి వరకు అదే తీరు2020లో కాజ టోల్గేట్ వద్ద పిన్నెల్లిపై దాడివిజయవాడ నుంచి రౌడీలను పంపిన బాబుఎన్ని కుట్రలు పన్నినా పుంజుకోలేని టీడీపీఅభివృద్ధితో పోటీపడలేకే ఘర్షణలకు ఆజ్యం 6:30 AM, May 19th, 2024అల్లర్లకు ఆద్యుడు చంద్రబాబే: జోగి రమేష్రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నాడుప్రణాళిక బద్ధంగా వైస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారుగతంలో ఇటువంటి పరిస్థితులు లేవుఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నాడుఎన్నికలై నాలుగు రోజులైనా వైస్సార్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయిఅమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నాడుఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతాడుటీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందికులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడుప్రజలే బాబుకి బుద్ధి చెబుతారువైస్సార్సీపీ నేతలు సమన్వయం పాటించండిటీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్కు ఫిర్యాదు చేశాం -
May 18th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 18th AP Elections 2024 News Political Updates 04.11 PM, May 18th, 2024అమరావతిపోలింగ్ అనంతరం దాడులు జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లాయిసాక్షితో సిట్ సారథి వినీత్ బ్రిజ్ లాల్క్లూస్ టీమ్స్తో కలిసి సిట్ అధికారులు పనిచేస్తున్నారుఅల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్ లు పరిశీలించి అవసరమైన చోట అదనపు FIR లు నమోదు చేస్తాంవేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తాంఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ కు రిపోర్ట్ ఇస్తాంసీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నాంరెండ్రోజుల్లో సిట్ కీలక పురోగతి సాధిస్తుంది03.52 PM, May 18th, 2024తిరుపతి జిల్లానామినేషన్ వేసిన రోజున రాళ్ల దాడి చేసింది టీడీపీ వారే:రామచంద్రాపురం మండలం, జడ్పీటీసీ భార్య ఢిల్లీ రాణిపోలింగ్ రోజు కూచివారిపల్లెల్లో కోటాల చంద్రశేఖర్రెడ్డి ఇంటికి నిప్పు పెట్టింది టీడీపీ వాళ్లేముందుగా టీడీపీ దాడి చేస్తేనే మా వాళ్లు ప్రతి దాడి చేశారువైఎస్సార్సీపీ వాహనాలు టీడీపీ వాళ్లు ధ్వంసం చేశారుటీడీపీ వారిపై మాకు వ్యక్తిగత కక్షలు లేవుదౌర్జన్యాలు మేము ఏ రోజు మేము చేయలేదుగాయపడిన వారు ఆస్పత్రికి వెళ్తే అక్కడ కూడా దాడి చేశారుకేసులో సంబంధం లేనివారిని కూడా కేసులో ఇరికిస్తున్నారు01.45 PM, May 18th, 2024కడపఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఘర్షణలకు దిగితే చర్యలు తీసుకుంటాం: డీఎస్పీ మురళీధర్హింసాత్మక ఘటనల దృష్ట్యా విజయోత్సవాలు నిషేధంరౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాంప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం01.30 PM, May 18th, 2024తిరుపతికి చేరిన సిట్ బృందం స్థానిక అధికారులతో సమావేశం పోలింగ్, అనంతరం అల్లర్లపై ఆరా తీస్తున్న సిట్01.00 PM, May 18th, 2024కృష్ణా జిల్లాఅల్లర్లకు ఆద్యుడు చంద్రబాబే: జోగి రమేష్రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నాడుప్రణాళిక బద్ధంగా వైస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారుగతంలో ఇటువంటి పరిస్థితులు లేవుఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నాడుఎన్నికలై నాలుగు రోజులైనా వైస్సార్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయిఅమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నాడుఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతాడుటీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందికులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడుప్రజలే బాబుకి బుద్ధి చెబుతారువైస్సార్సీపీ నేతలు సమన్వయం పాటించండిటీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్కు ఫిర్యాదు చేశాం12.30 PM, May 18th, 2024ఐటీడీపీ ముసుగులో టీడీపీ అరాచకాలు వెలుగులోకి!400 మంది కుర్రాళ్లని నియమించుకుని.. సర్వే పేరుతో ఫేక్ ప్రచారం చేయించిన చంద్రబాబుహైదరాబాద్ కేంద్రంగా దందా నడిపిన నారా లోకేష్.. ఎన్నికలు ముగియగానే ఆ 400 మందిని రోడ్లపాలుచేసిన పనికి జీతాలు అడుగుతుంటే బెదిరింపులు.. ఇదండి @JaiTDPఅసలు స్వరూపంఐటీడీపీ ముసుగులో టీడీపీ అరాచకాలు వెలుగులోకి!400 మంది కుర్రాళ్లని నియమించుకుని.. సర్వే పేరుతో ఫేక్ ప్రచారం చేయించిన @ncbnహైదరాబాద్ కేంద్రంగా దందా నడిపిన @naralokesh .. ఎన్నికలు ముగియగానే ఆ 400 మందిని రోడ్లపాలుచేసిన పనికి జీతాలు అడుగుతుంటే బెదిరింపులు.. ఇదండి @JaiTDP అసలు… pic.twitter.com/TmsKjABRfH— YSR Congress Party (@YSRCParty) May 18, 2024 12.00 PM, May 18th, 2024దూకుడు పెంచిన సిట్ఎన్నికల హింసపై సిట్ ముమ్మరంగా దర్యాప్తునిన్న రాత్రి నుంచే దర్యాప్తు ప్రారభించిన వినీత్ బ్రిజ్లాల్డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో భేటీ అయిన వినీత్ బ్రిజ్ లాల్వినీత్ బ్రిజ్ లాల్కు పొద్దున్నే రిపోర్ట్ చేసిన 13 మంది టీం13 మంది సిట్ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన వినీత్ బ్రిజ్లాల్మూడు జిల్లాలకు మూడు బృందాలను నియమించిన వినీత్ బ్రిజ్ లాల్పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో క్షేత్ర స్థాయి విచారణ జరపనున్న సిట్ టీమ్స్తాడిపత్రి, మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తిరుపతి ఘటనలపై సిట్ ఫోకస్హింసకు కారణమైన పోలీస్ అధికారుల పాత్రపై విచారించనున్న సిట్హింస ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సిట్ 11.30 AM, May 18th, 2024తిరుపతిజగనన్న రెండోసారి సీఎం అవుతారు: మంత్రి ఆర్కే రోజాతాతయ్య గుంట గంగమ్మతల్లికి సారే సమర్పించిన మంత్రి ఆర్కే రోజాఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ అన్న రెండోసారి ముఖ్యమంత్రి అవుతారుమళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే తిరిగి అధికారంలోకి వస్తుంది 11.00 AM, May 18th, 2024మెగా ఫ్యామిలీని దగా ఫ్యామిలీ అనకుండా ఉండగలమా?: పోతిన వెంకట మహేష్స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా, కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, "నా పేరు సూర్య" సినిమాకి కో ప్రొడ్యూసర్గా పెట్టించి సినిమా పూర్తికాకముందే రూ. 3 కోట్లు ఇప్పించి, మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి ఆర్థికంగా ఆదుకున్న "పుష్పా " 2019లో జనసేన పార్టీకి రూ. 2 కోట్లు ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నాడు.2009, 2019, 2024 అండగా నిలిచిన వారిపై, గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీని దగా ఫ్యామిలీ అనకుండా ఉండగలమా? 10.30 AM, May 18th, 2024చింతమనేని దౌర్జన్యంగా తీసుకెళ్లిన నిందితుడి అరెస్ట్పరారీలో టీడీపీ నేత ప్రభాకర్పోలింగ్ రోజు జరిగిన హత్యాయత్నం కేసులో రాజశేఖర్ నిందితుడుఅతన్ని పోలీసు స్టేషన్ నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్లిన చింతమనేని 9.30 AM, May 18th, 2024నోరు జారనేల.. పారిపోవడమేల నాగబాబూ?అల్లు అర్జున్ని పరాయివాడు అంటూ ట్వీట్నాగబాబు చరిత్రని బయటికి తీసి ఉతికారేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ దెబ్బకి ట్విట్టర్ అకౌంట్ను డిలీట్ చేసి అవమానంతో పారిపోయిన నాగబాబునోరు జారనేల.. పారిపోవడమేల నాగబాబూ? అల్లు అర్జున్ని పరాయివాడు అంటూ ట్వీట్. @NagaBabuOffl చరిత్రని బయటికి తీసి ఉతికారేసిన @alluarjun ఫ్యాన్స్ దెబ్బకి ట్విట్టర్ అకౌంట్ను డిలీట్ చేసి అవమానంతో పారిపోయిన నాగబాబు pic.twitter.com/YLsZNMFOiq— YSR Congress Party (@YSRCParty) May 18, 2024 9.00 AM, May 18th, 2024అల్లర్లకు అచ్చెన్న ఎత్తుగడపోర్టు వాహనాలతో రోడ్లు పాడైపోతున్నాయంటూ ఆందోళనకు కుట్ర పోలీసులకు ఫోన్ చేసి మరీ హెచ్చరించిన అచ్చెన్నముందస్తుగా భారీ ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు8.30 AM, May 18th, 2024హైదరాబాద్లో బయటపడ్డ టీడీపీ మోసం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో లోని నాగార్జున సర్కిల్లో ఓ అదే భవనంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతరేకంగా తెలుగు దేశం పార్టీ నాయకుల అండదండలతో గుట్టు చప్పుడు కాకుండా బీపీఓ కాల్ సెంటర్ పేరుతో సర్వే చేపడ్తున ఓ ప్రైవేట్ యాజమాన్యంమైనర్ స్టూడెంట్స్ తో సర్వే పేరిట టెలి కాలింగ్ పదమూడు వేల వేతనం అని చెప్పి కేవలం రూ. 3000 మాత్రమే అంటగడుతున్న యాజమాన్యంగత మూడు నెలలుగా సర్వే నడుపుతున్న యాజమాన్యంరెండువందల మంది స్టూడెంట్స్ తో బీపీఓ కాల్ సెంటర్ ఎలక్షన్ అనంతరం టార్గెట్ పూర్తి చేయలేదని డబులు ఎగ్గొట్టే ప్రయత్నం క్రికెట్ వికెట్లతో వేతనం అందని స్టూడెంట్స్ ఫర్నీచర్ ధ్వంసం చేసే ప్రయత్నంమీడియాపై దురుసుగా ప్రవర్తిస్తూ కెమెరాను సైతం తోసేసిన వైనంటీడీపీకి చెందిన సర్వే కంపెనీ invitcus pvt lmtd bpo అరాచకంపై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్రాత్రి కి రాత్రే పరారీఎన్నికల ముందు మూడు నెలల నుండి కార్యకలాపాలుకూకట్పల్లిలో సైతం ఒక బ్రాంచ్ ఏర్పాటు 7.45 AM, May 18th, 2024విజయవాడఎన్నికల హింసపై సిట్ దర్యాప్తు ప్రారంభంనిన్న రాత్రి నుంచే దర్యాప్తు ప్రారభించిన వినీత్ బ్రిజ్లాల్వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటుసిట్ బృందంలో 13 మంది అధికారులుఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్య లత నియామకంఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ లు వి. శ్రీనివాసరావు, రవి మనోహర చారి నియామకంఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జీఐ శ్రీనివాస్, మెయిన్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్ లు సిట్ సభ్యులుగా నియామకంపల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై దర్యాప్తు చేస్తున్న సిట్ఎన్నికల అనంతర హింసలో పోలీస్ అధికారులు పాత్ర పైన దర్యాప్తురేపటిలోగా ఎన్నికల కమిషన్కి నివేదిక ఇవ్వనున్న సిట్ 7.30 AM, May 18th, 2024టీడీపీ దాష్టీకానికి పరాకాష్టకుట్ర రాజకీయానికి మహిళా వలంటీర్ బలివైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో ఫిర్యాదుఆగమేఘాలపై కేసు నమోదుపోలీసుల విచారణ.. ఆందోళనతో ఆగిన గుండె 7.00 AM, May 18th, 2024కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం!2004లో ముస్లిములకు 4 శాతం రిజర్వేషన్లుడాక్టర్ వైఎస్సార్ కల్పించిన వరం...గత పదేళ్లలో ఆరువేలమందికిపైగా డాక్టర్లయిన ముస్లిం యువతవిద్యా ఉద్యోగాల్లో ముస్లిం యువత ముందడుగు..రిజర్వేషన్లను కొనసాగిస్తూ సీఎం వైఎస్ జగన్ మరింత ఊతంకూటమి విష ప్రచారానికి ముస్లిం సమాజం బెంబేలు.. 6.30 AM, May 18th, 2024పల్నాడుపై పగబట్టిన బాబుటీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి వరుస దాడులునాటి నుంచి నేటి వరకు అదే తీరు2020లో కాజ టోల్గేట్ వద్ద పిన్నెల్లిపై దాడివిజయవాడ నుంచి రౌడీలను పంపిన బాబుఎన్ని కుట్రలు పన్నినా పుంజుకోలేని టీడీపీఅభివృద్ధితో పోటీపడలేకే ఘర్షణలకు ఆజ్యం -
May 17th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 17th AP Elections 2024 News Political Updates09:10 PM, May 17th, 2024విజయవాడ:ఎన్నికల హింసపై సిట్ ఏర్పాటువినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటుసిట్ బృందంలో 13 మంది అధికారులుఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్యలత నియామకంఏసీబీ డిఎస్పీ రమణమూర్తి, సిఐడి డిఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డిఎస్పీలు వి శ్రీనివాసరావు, రవి మనోహర చారి నియామకంఇన్స్పెక్టర్లుభూషణం, వెంకటరావు, రామకృష్ణ, జి ఐ శ్రీనివాస్, మోయిన్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్లు సిట్ సభ్యులుగా నియామకంపల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింస పై దర్యాప్తు చేయనున్న సిట్ఎన్నికల అనంతర హింస లో పోలీస్ అధికారులు పాత్ర పైన దర్యాప్తు చేయనున్న సిట్రెండు రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలని ఆదేశం 06:41 PM, May 17th, 2024కృష్ణాజిల్లాటీడీపీ నేత బోడే ప్రసాద్ పై కమ్మ కార్పొరేషన్ చైర్మన్ దేవభక్తుని చక్రవర్తి ఫైర్కుల అహంకారంతో పోరంకిలో బోడె ప్రసాద్ దాడులకు తెగబడ్డాడుటెన్త్ క్లాసులో వేరే వాళ్ళతో పరీక్షలు రాయించుకున్నాడుకులాన్ని అడ్డుపెట్టుకుని చందాలు పోగు చేసుకున్న వ్యక్తి బోడెపోలింగ్ రోజు గోడ దూకి దౌర్జన్యంగా పోలింగ్ బూత్లోకి ప్రవేశించాడుటీడీపీ రౌడీలు, గూండాలు దాడులకు పాల్పడుతున్నారువైఎస్సార్సీపీ నాయకులపై దాడులకు పాల్పడ్డాడుకానూరులో నిరాశ్రయులైన వారికి సెంటు భూమి ఇవ్వలేకపోయావ్గతంలో ఎన్టీఆర్ పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారుజగనన్న 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి చరిత్ర సృష్టించారు 04:16 PM, May 17th, 2024మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే: : బొత్సటార్గెట్ 175 దగ్గరకు వస్తాంఉత్తరాంధ్రలో 34కి 34 సీట్లు వైఎస్సార్సీపీ గెలుస్తుందితొందరపాటు నియమాకాల వల్లే హింసాత్మక ఘటనలుఎక్కడ అధికారులను మార్చారో అక్కడే హింసాత్మక ఘటనలుహింసా ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించంరాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించవద్దని అన్ని పార్టీలను కోరుతున్నానుఅధికారులను నియమించేటప్పుడు వాళ్ల పూర్వాపరాలు తెలుసుకోవాలిరాజకీయ కక్షతో హింసను ప్రేరేపిస్తున్నారుమాపై నిందలు వేయడం సరికాదుహింసాకాండకు వైఎస్సార్సీపీ పూర్తి వ్యతిరేకంప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవు 04:13 PM, May 17th, 2024జనసేన డీలా.. నేతల్లో కనిపించని ఉత్సాహంపోలింగ్ తర్వాత నేతలలో నిరుత్సాహంపిఠాపురంలోనూ పవన్ గెలుపుపై అనుమానాలే....జనసేనకి దెబ్బకొట్టిన క్రాస్ ఓటింగ్ఎన్నికల తర్వాత పవన్ గప్ చుప్పోలింగ్ తర్వాత ప్యాకప్ చెప్పేసిన పవన్ఆదినుంచి పవన్ వైఖరే పార్టీకి కొంపముంచిందంటున్న నేతలుటీడీపీ కోసం సీట్లు వదులుకోవడమే పార్టీకి చేటుచేసిందనే వ్యాఖ్యలుకాపులు మినహా మిగిలిన సామాజిక వర్గాల ఓట్లని ఆకర్షించలేకపోయామని విశ్లేషణగోదావరి జిల్లాలలోనూ ఆశించిన ఫలితాలు కష్టమేనంటున్న నేతలుకూటమి నుంచి అందని సహకారంటీడీపీ ఓటు పూర్తిగా బదిలీ కాలేదనే అనుమానాలు 03:30 PM, May 17th, 2024విజయవాడఎన్నికల సమయంలో టీడీపీ అల్లర్లపై సిట్ ఏర్పాటుపై సీఎస్ కసరత్తుముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను పరిశీలిస్తున్న ప్రభుత్వంరవి ప్రకాష్, వినీత్ బ్రిజ్ లాల్, పిహెచ్డీ రామకృష్ణలలో ఒకరి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసే అవకాశం.రెండు రోజుల్లోగా పల్నాడు, అనంతపురం, తిరుపతి అల్లర్ల పై నివేదిక ఇవ్వనున్న సిట్.ఎన్నికల అనంతరం హింసలో భాగస్వామ్యం అయిన పోలీస్ అధికారులు, పోలీసుపైన నివేదిక ఇవ్వనున్న సిట్.03:00 PM, May 17th, 2024తాడేపల్లి :కుట్ర ప్రకారమే అల్లర్లు జరిగాయి: వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డిప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో పాల్గొనటం చంద్రబాబుకు ఇష్టం లేదు.రౌడీయిజం చేసి, రిగ్గింగులు చేసి గెలుపొందాలనుకోవటం దారుణం.అరాచకాలకు వత్తాసు పలికిన ఇద్దరు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు పడింది.చంద్రబాబు ట్రాప్ లో పడి పోలీసు అధికారులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు.తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంట్లో సీసీకెమెరాలను పోలీసులే పగలకొట్టటం దేనికి సంకేతం?ఆధారాలు లేకుండా చేసే కుట్ర ఎవరు చేశారో తేలాలి.నరసరావుపేటలో ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి ఇంటిపై పట్టపగలే దాడి చేశారు.అక్కడి పోలీసు అధికారుల ప్రోద్బలంతోనే ఈ దాడులు జరిగాయి.టీడీపీకి మద్దతు ఇచ్చిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.జూన్ 4న వైఎస్ జగన్ సునామీ వస్తుంది.చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు?వ్యవస్థలను మేనేజ్ చేసే కట్రలతో చంద్రబాబు బిజీగా ఉన్నారు.పురంధేశ్వరి ఇచ్చిన లిస్టు ప్రకారం పోలీసు అధికారులను మార్చారు.ఆ మార్చిన చోటే హింస చెలరేగిందంటే అర్థం ఏంటి?ఒక కుట్ర ప్రకారమే ఈ అల్లర్లు జరిగాయి.02:40 PM, May 17th, 2024విజయవాడ:విజయవాడ పోలీస్ కమిషనర్ను కలిసిన వైఎస్సార్సీపీ లీగల్ సెల్వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు, జరుగుతున్న దాడులపై సీపీ రామకృష్ణకు వినతిపత్రం అందజేతవైఎస్సార్సీపీ లీగల్ సెల్ వినతి పత్రంపై సానుకూలంగా స్పందించిన సీపీసీపీని కలిసిన అనంతరం వైఎస్సార్సీపీ లీగ్ సెల్ నాయకులు మాట్లాడుతూ..ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగాయివైఎస్సార్సీపీ నేతల గొంతు నొక్కాలని చూస్తున్నారుకొంత మంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారుకావాలనే బైండోవర్లు పెట్టి వేధిస్తున్నారునిన్న సీఎం విజయవాడ పర్యటన సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులను స్టేషన్కు పిలిపించి నిర్భదించారువైఎస్సార్సీపీ నాయకులను అకారణంగా నిర్భందించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలి 02:09 PM, May 17th, 2024విశాఖ జిల్లా: ఎన్నికల ఫలితాలకు ముందే చేతులెత్తేసిన టీడీపీవిశాఖ జిల్లాలో ఎన్నికల ఫలితాలపై గండి బాబ్జి జోస్యంగండి బాబ్జి జోస్యంతో కంగుతిన్న టీడీపీ శ్రేణులువిశాఖ జిల్లాలో పార్టీ ఓడిపోతుందిబీజేపీ పోటీ చేసిన విశాఖ నార్త్ నియోజక వర్గ ఫలితంపై నాకు డౌట్ ఉందిగెలుపుపై అనుమానం వ్యక్తం చేసిన గండి బాబ్జిజిల్లా పార్టీ అధ్యక్షుడే పార్టీ ఓడిపోతుందని మాట్లాడటంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన01:53 PM, May 17th, 2024మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం: సజ్జల రామకృష్ణారెడ్డిసాంప్రదాయ ఓటు బ్యాంక్ మావైపు ఉందిమాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదుప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న తీరు చూస్తుంటే మళ్ళీ విజయం సాధిస్తాంపొలింగ్ పర్సంటేజ్ పెరిగితే మేము ఓడిపోతామన్న భ్రమలో టీడీపీ ఉందిమాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవుప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదువివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా?సీఎం జగన్ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు నన్ను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారుటీడీపీ గెలవడానికి ఉన్న ఒక్క కారణమైనా చెప్పగలరా?చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పలేక పోతున్నారుటీడీపీ కూటమి వలనే పోలింగ్ లో హింస జరిగిందివారు చెప్పిన అధికారులే హింసకు కారణమయ్యారుఇప్పుడు వాళ్ళనే ఈసీ తొలగించి చర్యలు తీసుకుందిఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందు ఉన్నారుపోలింగ్కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారుఅల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లేవీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లేఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్ కు లేఖలు రాస్తున్నారురికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు రాస్తున్నారుతాడిపత్రిలో పెద్ధారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారుల్యాండ్ టైట్లింగ్ గురించి ఎన్నికల తరువాత టీడీపీ ఎందుకు మాట్లాడటం మానేసింది?ల్యాండ్ టైటలింగ్ అమలు చేయాలని నీతి అయోగ్ చెప్పిందికౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలిటీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుందిప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాంఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావుఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్ ను కోరుతున్నాంకుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాల్లోనూ గెలుస్తాంజగన్ పాలనలో లబ్ధి పొందని వర్గాలు, న్యాయం జరగని కుటుంబం అంటూ ఏమీ లేవుఅందరికీ మేలు చేసినందునే భారీ సీట్లతో గెలవబోతున్నాం11:25 AM, May 17th, 2024విజయనగరం పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ వద్ద హైడ్రామాఆందోళనకు దిగిన టీడీపీ, ఇండిపెండింట్ అభ్యర్థులుజాయింట్ కలెక్టర్ కార్తీక్పై ఈసీకి టీడీపీ కార్యకర్తల ఫిర్యాదుఅభ్యర్థుల ఏజెంట్లు లేకుండా తెరిచారని టీడీపీ అభియోగంఅభ్యర్థులకు ఫోన్లో సమాచారం ఇచ్చామన్న జేసీవీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు పోలీసుల సమక్షంలో తీశాం11:14 AM, May 17th, 2024తాడిపత్రిలో టీడీపీ దాడులను ఖండించిన వైఎస్సార్సీపీ నేతలుతాడిపత్రిలో అల్లర్లను నియంత్రించడంలో పోలీసులు విఫలంజేసీ అనుచరులు దాడులు చేస్తే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారువైఎస్సార్సీ శ్రేణులపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదువైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు.ఎన్నికల కమిషన్ ఎన్డీఏ కమిషన్గా మారిపోయింది.ఎస్పీ అమిత్, ఏఎస్పీ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరించారుపోలీసుల సహకారంతోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడులురౌడీషీటర్లను టీడీపీ పోలింగ్ ఏజెంట్లుగా పెట్టారుఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణంతాడిపత్రిలో ఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలిఏఎస్పీ రామకృష్ణను కూడా సస్పెండ్ చేయాలి 10: 37 AM, May 17th, 2024చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదుఏలూరు జిల్లాదెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదుహత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుండి దౌర్జన్యంగా తీసుకువెళ్లిన చింతమనేనిఅధికారుల విధులకు ఆటంకం కలిగించడం, స్టేషన్లో దౌర్జన్యం చేయడంపై 224, 225, 353,143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు8: 04 AM, May 17th, 2024సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలతో వైసీపిలో ఫుల్ జోష్150 కిపైగా సీట్లలో గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన జగన్మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామన్న జగన్దేశమంతా మనవైపే చూస్తుందని వ్యాఖ్యలుగత 59 నెలలుగా చేసిన సుపరిపాలనతో జనం జగన్ కే అండగా నిలిచారంటున్న విశ్లేషకులుచంద్రబాబు కూటమి కుట్రలకు ప్రజలు ఛీకొట్టారన్న చర్చఈసారి మరింత మేలు చేసేలా పాలన సాగించే దిశగా సీఎం అడుగులు8: 01 AM, May 17th, 2024వెల్లివిరిసిన మహిళా చైతన్యంఏపీలో పురుషులకంటే ఓట్లు వేసిన మహిళల సంఖ్య 4.78 లక్షలు అధికంపోస్టల్ బ్యాలెట్తో కలిపి మొత్తం పోలింగ్ శాతం 81.86 శాతంఅసెంబ్లీకి అత్యధికంగా దర్శిలో 90.91 శాతం.. అత్యల్పంగా తిరుపతిలో 63.62 శాతంలోక్సభకు అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం.. విశాఖలో 71.11 శాతం ఓట్లుదేశంలో ఇప్పటివరకు జరిగిన 4 దశల ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ రాష్ట్రంలోనేఎన్నికల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం33 చోట్ల 350 స్ట్రాంగ్ రూముల్లో మూడంచెల భధ్రత నడుమ ఈవీఎంలుహింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని రెండు రోజుల్లో అరెస్ట్ చేస్తాంఎన్నికల తర్వాత జరిగిన హింస అదుపులోకి వచ్చిందిహింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు715 పోలీస్ పికెట్స్తో గొడవలను అదుపులోకి తెచ్చాంరాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా7: 07 AM, May 17th, 2024టీడీపీ చెప్పినట్లు ఆడినందుకేప్రజాస్వామ్య ప్రక్రియకు పాతరేసిన ఫలితం..విధి నిర్వహణలో అలసత్వమే ఈసీ వేటుకు కారణంరాజకీయ ఒత్తిళ్లతో పోలీస్ అధికారుల బదిలీ.. పురందేశ్వరి జాబితా ప్రకారం నియామకాలుఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు 7: 03 AM, May 17th, 2024నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకు వ్యూహంటీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్బాబు ఇల్లు కేంద్రంగా కుట్రగోపిరెడ్డి దొరక్కపోవడంతో ఆయన మామపై హత్యాయత్నంఅనంతరం అరవింద్బాబు హౌస్ అరెస్ట్పోలీసుల తనిఖీలో మారణాయుధాలు, పెట్రోల్ బాంబులు లభ్యం.. పోలింగ్కు ముందే పథకం ప్రకారం సమకూర్చుకున్న వైనంమారణాయుధాలకు సంబంధించి కేసు నమోదు చేయని పోలీసులు.. పల్నాడులో హత్యా రాజకీయాలనే నమ్ముకున్న టీడీపీ7: 02 AM, May 17th, 2024పాలన బాగుంటే పోలింగ్ పెరుగుతుందిఇది రాజకీయ విశ్లేషకుల మాట.. మాట నెరవేర్చిన ప్రభుత్వాలను మళ్లీ ఎన్నుకుంటారు..పోలింగ్ శాతం పెరగడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమనే ప్రచారం అవాస్తవం2004లో 69.8 శాతం పోలింగ్తో వైఎస్సార్కు అధికార పగ్గాలు.. 2009లో 72.7% పోలింగ్తో మళ్లీ సీఎంగా వైఎస్సార్తెలంగాణలో 2014లో 69.5 శాతం పోలింగ్తో అధికారంలోకి టీఆర్ఎస్2018లో 73.2 శాతం పోలింగ్తో మరోసారి సీఎంగా కేసీఆర్ఇప్పుడు ఏపీలోనూ అదే ట్రెండ్.. మరిన్ని సీట్లతో సీఎంగా మళ్లీ వైఎస్ జగన్6: 50 AM, May 17th, 2024మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాంపోలింగ్ సరళిపై తొలిసారిగా స్పందించిన సీఎం వైఎస్ జగన్2019కి మించి 2024లో వైఎస్సార్సీపీ ప్రభంజనంజూన్ 4న ఘన విజయంతో దేశం మొత్తం మన వైపే చూస్తుంది59 నెలలుగా ప్రజలకు మంచి చేశాం.. వచ్చే ఐదేళ్లు మరింత మేలు చేద్దాంవిజయవాడలో ఐ–ప్యాక్ ప్రతినిధులతో సమావేశం -
May 15th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 15th AP Elections 2024 News Political Updates9:16 PM, May 15th, 2024మైదుకూరులో టీడీపీ గుండాల దాడివిశ్వనాథ పురానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం ఎన్నికల రోజు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చున్నాడని కోపంతో ఓబుల్ రెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలుదాడిలో తీవ్ర గాయాలు.. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఆసుపత్రిలో ఓబుల్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి7:30 PM, May 15th, 2024రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతోనే దాడులకు తెగబడ్డారు: సజ్జల రామకృష్ణారెడ్డిటీడీపీ అరాచక శక్తులు పోలింగ్ సరిగ్గా జరగకుండా చేయాలని చూశాయిరిగ్గింగ్ చేయాలనీ, మా వారిని అడ్డుకోవాలనీ చూశారుటీడీపీ నేతలు చేసిన అరాచకాలపై ఈసీ, డీజీపీలకు ఫిర్యాదు చేశాంఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరిందిపురంధేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారువారు కోరిన అధికారులను వేశారుమొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారువిష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారువిష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషిఅలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసిందిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరసపెట్టి ట్రాన్సఫర్ చేశారుఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారుప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారుఅక్కడే ఎక్కువ హింస చెలరేగిందిజరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయిమంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారుఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదువెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలిఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలిసంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందికౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోందికచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోందిసీఎస్, డీజీపిని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణంపోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాంపురంధేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాంపోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉందిలేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్ గా నియమించటం ఏంటి?ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారురిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?ఓటర్లు తమ బాధ్యతగా తీసుకుని పోలింగులో పాల్గొన్నారు6:09 PM, May 15th, 2024పోలింగ్లో మహిళా విప్లవం కనిపించింది: ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓటింగ్ ద్వారా ప్రజావిప్లవం చూపించారు81.86 శాతం పోలింగ్ నమోదవడం గొప్ప విషయంసమర్థవంతమైన పరిపాలన చేయటం వలనే జనమంతా బయటకు వచ్చి ఓట్లేశారుచివరి ఇంటి వరకు ఎక్కడా అక్రమాలు లేకుండా పాలనా ఫలాలు అందాయిదీన్ని తట్టుకోలేక టీడీపీ నేతలు మారణకాండ సృష్టించారుబడుగు, బలహీన వర్గాలపై దాడులకు దిగారుఓటర్లు బయటకు రాకుండా చేసేందుకు చేయరాని కుట్రలు చేశారుమంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలపై కూడా దాడులు చేశారు2019లో పసుపుకుంకుమ కింద డబ్బులిచ్చినందున తామే గెలుస్తామన్నారుచివరికి 23 సీట్లతో సరిపెట్టుకున్నారుఈసారి పురుషుల కంటే ఐదు లక్షలమంది మహిళలు అధికంగా ఓట్లేశారువారంతా జగన్కే పట్టం కట్టారుజగన్ చేసిన న్యాయపాలన చూసిన మహిళలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓట్లేశారుకులం, మతం, ప్రాంతాలతో పని లేకుండా జగన్ పరిపాలన చేశారుహైదరాబాద్ నుండి రౌడీలు, గుండాలను తెచ్చి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే భయపడతామా?సమస్యాత్మక కేంద్రాల వద్ద ఒక్కొక కానిస్టేబుల్ని మాత్రమే పెట్టారుఅసలు ఎన్నికల కమిషన్ అత్యంత దారుణంగా వ్యవహరించిందిఎల్లోమీడియా ఎంత విషం చిమ్మినా జనం పట్టించుకోలేదు5:31 PM, May 15th, 2024ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదుటీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపినట్లు దీపక్ మిశ్రాపై సీఈవో, డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుపోలింగ్ రోజు కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్సీపీపోలింగ్కు 3 రోజుల ముందు టీడీపీ నేత విష్ణువర్థన్ ఇచ్చిన పార్టీకి దీపక్ మిశ్రా హాజరైనట్లు గుర్తింపుఆ తర్వాత నుంచి పోలీస్ అధికారుల మార్పులపై అనుమానాలుమాచర్ల,గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్ఐల మార్పులుచివరికి సీఎం జగన్పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా దీపక్ మిశ్రా జోక్యం చేసుకున్నారని వైఎస్సార్సీపీ ఫిర్యాదుఈ కేసులో ఏ2 నిందితుడిని అరెస్ట్చేయొద్దని విచారణ అధికారిపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్సీపీఆధారాలతో సహా డీజీపీ, ఈసీలకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ5:06 PM, May 15th, 2024నర్సీపట్నం మండలంలో టీడీపీ నేతల దుర్మార్గ చర్యఅనకాపల్లి:ధర్మసాగరంలో మహిళను కొట్టి వివస్త్రను చేసిన టీడీపీ కార్యకర్తలుమహిళకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపుఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న బాధితురాలు కుమారిగతంలో వాలంటీర్గా విధులు నిర్వహించిన కుమారిఎన్నికలు అయ్యాక ఇంటికెళ్లి దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు 4:12 PM, May 15th, 2024పల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?: పేర్ని నానిటీడీపీ నేతలు, కార్యకర్తలు యథేచ్చగా కర్రలు, రాడ్లతో దాడులు చేశారుమా వాళ్లు ఎదురు తిరిగితే మాపై కేసులు పెడుతున్నారుపోలింగ్ తర్వాత జరుగుతున్న హింసలకు పోలీసుల వైఫల్యమే కారణంపల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?రిటైర్డ్ అధికారిని పోలీసు అబ్జర్వర్ ని పెడితే ఏం జవాబుదారీతనం ఉంటుంది?బీజేపి, కూటమికి సహకరించమని పోలీసు అధికారులనే ఆయన బెదిరించారుమా కార్యకర్తలపై హత్యానేరం కేసులు పెడుతున్నారుపురందేశ్వరి చెప్పినట్టు పోలీసు అధికారును మార్చినచోటే హింస జరిగిందిఅంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడ్డారు4:09 PM, May 15th, 2024పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీతో కుమ్మక్కయ్యారు: మంత్రి అంబటి రాంబాబుపోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారుమాకు బాగా ఓట్లు పడేచోట భారీగా పోలీసులను పెట్టారుటీడీపీకి బలమైన గ్రామాలలో పోలీసులను పెట్టలేదుదీంతో వారు పోలింగ్ బూత్ లను క్యాప్చర్ చేశారునన్ను హౌస్ అరెస్టు చేసి, నా ప్రత్యర్థిని యథేచ్ఛగా తిరగనిచ్చారుచాలా దుర్మార్గపు చర్యలకు దిగారుపోలీసు అధికారులను ఉన్నట్టుండి మార్చారుఅలా మార్చితే మేలైన పరిస్థితులు ఉండాలి కదా? మరి ఎందుకు హింస జరిగింది?అధికారులను మార్చిన తర్వాత ఎందుకు హింస జరిగింది?అవగాహన లేని డీజీపి, ఎస్పీలను పెట్ఠం వలన హింస జరిగిందిఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందిపోలీసు పరిశీలకుడు ఢిల్లీ ఆదేశాలు, పురంధేశ్వరి ఆదేశాలతోనే చేశారుసీఎస్, డీజీపిలను ఢిల్లీకి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చుతన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది?వెబ్ కెమెరాలను విశ్లేషించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?3:51 PM, May 15th, 2024టీడీపీ దాడులపై డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుడీజీపి హరీష్ కుమార్ గుప్తాని కలిసిన వైఎస్సార్సీపీ నేతలురాష్ట్రంలో అనేక చోట్ల టీడీపీ కార్యకర్తల దాడులు, హింసాత్మక చర్యలపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలుడీజీపిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు3:19 PM, May 15th, 2024ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఢిల్లీకి పిలిచిన ఈసీఐఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీఎస్, డీజీపీని నివేదిక కోరిన ఈసీఐఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్న సీఎస్, డీజీపీఎన్నికల పోలింగ్కు కొద్దీ రోజులు ముందే డీజీపీ, ఐజీ, ఎస్పీలను మార్చిన ఎన్నికల కమిషన్అకస్మాత్తుగా పోలీస్ అధికారులను మార్చడంతో పెరిగిన హింసాత్మక ఘటనలుపల్నాడు ఎస్పీ, ఐజీ, డీజీపీని పోలింగ్కు ముందు మార్చిన ఈసీఐఈసీ ఆకస్మిక నిర్ణయాలతో హింస పెరిగిందని భావిస్తున్న అధికారులు3:15 PM, May 15th, 2024కాసేపట్లో డీజీపి హరీష్ కుమార్ గుప్తాను కలవనున్న వైఎస్సార్సీపీ నేతలురాష్ట్రంలో అనేక చోట్ల టీడీపీ కార్యకర్తల దాడులు, హింసాత్మక చర్యలపై ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్సీపీ నేతలుడీజీపిని కలవనున్న వారిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు1:10 PM, May 15th, 2024పల్నాడులో టెన్షన్..!పల్నాడు జిల్లా..పల్నాడులో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించిన కలెక్టర్మాచర్ల, గురజాల నియోజకవర్గంలో షాపులు ముయించివేస్తున్న పోలీసులు 12:20 PM, May 15th, 2024పల్నాడు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతితాడేపల్లి :చిలకలూరిపేట బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిమరణించినవారి కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం జగన్వారి కుటుంబాలకు అండగా నిలుస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్ష 12:00 PM, May 15th, 2024తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్..అనంతపురం:తాడిపత్రిలో పోలీసుల తీరు వివాదాస్పదంఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో వీరంగం సృష్టించిన పోలీసులుసీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసంహార్డ్ డిస్క్, సీపీయూలను మాయం చేసిన పోలీసులుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పనిమనుషులను బెదిరించిన పోలీసులుతాడిపత్రి నియోజకవర్గంలో 30 మంది వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులుపోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డివైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదుఏఎస్పీ రామకృష్ణ సహకారంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజం చేస్తున్నారుపోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం 11:40 AM, May 15th, 2024పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు: మంత్రి మేరుగ నాగార్జునతాడేపల్లి :మేరుగ నాగార్జున కామెంట్స్.. మంత్రి కామెంట్స్..వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుంది.ఇది పేదలకు పెత్తందారులకు మద్య జరిగిన యుద్ధం.ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు.జూన్ నాలుగోవ తేదిన వైఎస్సార్సీపీ సునామీ రాబోతుంది.చంద్రబాబు ప్రస్టేషన్లోకి వెళ్ళాడు.పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు.సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని కోరినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదుకేంద్రంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారు.పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు.అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తాంఘోరాతి ఘోరంగా ఎన్నికల్లో టీడీపీ నేతలు దాడులు చేశారు.జూన్ నాలుగున రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం లిఖిస్తాంరాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందిపేదలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారని దాడులు చేశారు.వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై పనిగట్టుకొని దాడులకు ఉసిగొల్పారుడీబీటీల ద్వారా నిధులు ప్రజల ఖాతాల్లోకి రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే. 9:40 AM, May 15th, 2024టీడీపీ నాయకుల దాష్టీకం..పల్నాడు జిల్లా..దాచేపల్లి మండలం మాదినపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాష్టీకంకర్రలు, ఇనుప రాడులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులుబత్తుల ఆదినారాయణ రెడ్డి అనే వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులుతీవ్ర గాయాల కారణంగా ఆసుపత్రికి తరలింపు.గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు 8:51 AM, May 15th, 2024ఏలూరులోనూ టీడీపీ దౌర్జన్యకాండఏలూరు చేపల తూము సెంటర్ 40 డివిజన్ లో రెచ్చిపోయిన టీడీపీ మూకలువైఎస్ఆర్సిపి కార్యకర్తలపై కత్తులతో దాడిగణేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలుపోలింగ్ కేంద్రాల వద్ద ఇరువర్గాల మధ్య చెలరేగిన గొడవ.. తాజా కొట్లాటకు దారి తీసిన వైనంగాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అర్ధరాత్రి టెన్షన్ వాతావరణంప్రభుత్వ ఆసుపత్రి వద్ద మళ్లీ దాడిరంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులుకొనసాగుతున్న పోలీస్ పహారా 8:25 AM, May 15th, 2024కడపలో అభ్యర్థులకు హైసెక్యూరిటీవైయస్సార్ జిల్లా జమ్మలమడుగులో కొనసాగుతున్న 144 సెక్షన్పట్టణంలో జనాలు ఎక్కువగా గుమికూడి ఉండకూడదంటూ పోలీసుల ఆదేశాలువైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డితో పాటు కూటమి అభ్యర్ది ఆదినారాయణ రెడ్డి, కడప టిడిపి ఎంపీ అభ్యర్ది భూపేష్ రెడ్డి లకు 2+2 నుండి 4+4 భద్రత పెంపు 7:59 AM, May 15th, 2024ఏపీలో పోలింగ్ శాతం మొత్తంగా ఇలా.. ఏపీలో మొత్తంగా 81.69 శాతం పోలింగ్ నమోదు.ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ నమోదు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతం నమోదు.అల్లూరి : 70.20అనకాపల్లి : 83.84అనంతపురం : 81.08అన్నమయ్య : 77.83బాపట్ల : 85.15చిత్తూరు : 87.09కోనసీమ : 83.84తూ.గో : 80.93ఏలూరు : 83.67గుంటూరు : 78.81కాకినాడ: 80.31కృష్ణా: 84.05కర్నూలు : 76.42నంద్యాల: 82.09ఎన్టీఆర్: 79.36పల్నాడు : 85.65పార్వతిపురం మన్యం : 77.10ప్రకాశం : 87.09నెల్లూరు : 79.63సత్యసాయి : 84.63శ్రీకాకుళం : 75.59తిరుపతి : 78.63విశాఖ : 68.63విజయనగరం : 81.33ప.గో : 82.59కడప : 79.58 7:45 AM, May 15th, 2024టీడీపీ నేతల దాడులు..పల్నాడు జిల్లామాచవరం గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గుండాలు దాడి.మాచవరం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు చౌదరి సింగరయ్య పార్టీ నాయకుడు దారం లక్ష్మీ రెడ్డిపై టీడీపీ నాయకుల దాడి.ఇద్దరి కాళ్లు, చేతులపై దాడి. గాయపడిని వారిని స్థానిక ఆసుపత్రికి తరలింపు. 7:20 AM, May 15th, 2024శాంతి భద్రతలకు సహకరిస్తాం: కేతిరెడ్డి పెద్దారెడ్డిఅనంతపురం:ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్..టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాంతాడిపత్రిలో వైఎస్సార్సీపీ శ్రేణులు సమన్వయంతో ఉండాలిశాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తాం. 7:00 AM, May 15th, 2024తాడిపత్రిలో ఉద్రిక్తతలు..అనంతపురం:తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాల మోహరింపుతాడిపత్రిలో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన జేసీ వర్గీయులుఅల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులుపోలీసుల విజ్ఞప్తితో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితాడిపత్రిని వీడిన టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో పరిస్థితి ని అదుపులోకి తెచ్చిన పోలీసులునగరంలో 144 సెక్షన్ కొనసాగింపు 6:45 AM, May 15th, 2024డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్ టీడీపీ దౌర్జన్యకారుల మీద చర్యలకు డిమాండ్ఏపీ డీజీపీ హరీష్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన వనిత. చంద్రగిరి, గురజాల, తాడిపత్రి, గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తల హింసాకాండ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని వనిత సీరియస్. దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు. 6:30 AM, May 15th, 2024విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచింది: బొత్సఅన్ని ప్రాంతాల్లోని ఫ్యాన్ గాలి కనిపించిందిమహిళలు, పెద్ద ఎత్తున బారులు తీరి ఓటింగ్లో పాల్గొన్నారుతమకు గౌరవం పెరిగిందని వృద్దులు భావించి ఓటు వేశారు.ఎన్నికల్లో టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నిందిప్రజలు సంక్షేమ పథకాలను అడ్డుకుంది.ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయివైఎస్ .జగన్ గెలుస్తారు.. వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారుఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చుతారుమాయ మాటలను ప్రలోభాలను ప్రజలు నమ్మలేదునేను రాజీనామా చేస్తున్నట్లు ఒక మాయ లేఖ సృష్టించిందిఈ లేఖ కూటమి దిగజారుడు రాజకీయాలకు ఒక పరాకాష్టమాయ మాటలతో అధికారంలోకి రావాలని చంద్రబాబు చూశారుచంద్రబాబు మాయ మాటలు ప్రజలు అందరికి తెలుసుమాట ఇస్తే మడమ తిప్పని నేతలు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్సీఎం జగన్ మీద నమ్మకంతో మళ్ళీ ప్రజలు ఓట్లు వేశారుటీడీపీ నేతలు సహనం కోల్పోయారుమా నాయకులు, కార్యకర్తలు ఉద్రేకపడొద్దని సూచన చేశాంఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు -
May 14th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 14th AP Elections 2024 News Political Updates06:06 PM, May 14th, 2024విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచింది: బొత్సఅన్ని ప్రాంతాల్లోని ఫ్యాన్ గాలి కనిపించిందిమహిళలు, పెద్ద ఎత్తున బారులు తీరి ఓటింగ్లో పాల్గొన్నారుతమకు గౌరవం పెరిగిందని వృద్దులు భావించి ఓటు వేశారు.ఎన్నికల్లో టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నిందిప్రజలు సంక్షేమ పథకాలను అడ్డుకుంది.ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయివైఎస్ .జగన్ గెలుస్తారు.. వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారుఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చుతారుమాయ మాటలను ప్రలోభాలను ప్రజలు నమ్మలేదునేను రాజీనామా చేస్తున్నట్లు ఒక మాయ లేఖ సృష్టించిందిఈ లేఖ కూటమి దిగజారుడు రాజకీయాలకు ఒక పరాకాష్టమాయ మాటలతో అధికారంలోకి రావాలని చంద్రబాబు చూశారుచంద్రబాబు మాయ మాటలు ప్రజలు అందరికి తెలుసుమాట ఇస్తే మడమ తిప్పని నేతలు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్సీఎం జగన్ మీద నమ్మకంతో మళ్ళీ ప్రజలు ఓట్లు వేశారుటీడీపీ నేతలు సహనం కోల్పోయారుమా నాయకులు, కార్యకర్తలు ఉద్రేకపడొద్దని సూచన చేశాంఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు06:00 PM, May 14th, 2024వైఎస్సార్సీపీ గెలుపు కోసం చెమటోడ్చిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.మన YSRCParty గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన నా కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నాను. -సీఎం వైఎస్ జగన్నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు… pic.twitter.com/RQcsHZqWEO— YS Jagan Mohan Reddy (@ysjagan) May 14, 2024 05:50 PM, May 14th, 2024అనంతపురం:తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తతవైఎస్సార్ సీపీ నేతలపై దాడికి యత్నించిన టీడీపీ నేతలుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లదాడికి యత్నంవైఎస్సార్సీపీ - టీడీపీ వర్గాల మధ్య ఘర్షణపరస్పరం రాళ్ల దాడి,ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులుబాష్పవాయువు ప్రయోగించిన పోలీసులురాళ్ల దాడిలో సీఐ మురళీకృష్ణకు తీవ్ర గాయాలు03:50 PM, May 14th, 2024విజయవాడసీఈవో ఎంకే మీనాతో మంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ నేతల భేటీపల్నాడు జిల్లాలో టీడీపీ అరాచకాలపై ఫిర్యాదునిన్న జరిగిన ఘటనలు చాలా దారుణం: మంత్రి అంబటి రాంబాబుపల్నాడు జిల్లాలో పోలీసులు దారుణంగా వ్యవహరించారుటీడీపీ నాయకులు ప్రజల పై దాడులు చేస్తున్న పోలీసులు పట్టించుకోలేదుకొత్త గణేశునిపాడు లో మహిళలపై టీడీపీ నేతలు దాడి చేశారుమహిళలు గుడిలో దాక్కుంటే టీడీపీ నేతలు దాడులు చేశారుఅనిల్ యాదవ్, కాసు మహేష్ రెడ్డి పరమర్శకి వెళితే వల్ల కార్ల పై దాడికి యత్నించారుపోలీసులు ఫైర్ ఓపెన్ చేసే పరిస్థితి టీడీపీ నేతలు కల్పించారునా నియోజకవర్గంలో 6 పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ చేశారువాటిలో రీ పోలింగ్ చెయ్యాలని కోరాంవెబ్ కాస్టింగ్ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరాంనిన్న పోలింగ్ జరుగుతున్నప్పుడే మేము ఫిర్యాదు చేశాంకన్నా లక్ష్మీనారాయణ రాడ్లు, కర్రలతో మనుషులను దించారుపల్నాడులో పోలీసులు ఘోరంగా విఫలం అయ్యారుప్రజల ప్రాణాలు కాపాడమంటే పోలీసులు స్పందించడం లేదు 02:24 PM, May 14th, 2024మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిఓటమి భయంతోనే జేసీ సోదరులు తమపై రాళ్ల దాడులకు పాల్పడ్డారుఅడిషనల్ ఎస్పీ రామకృష్ణ టీడీపీ నాయకులకు తొత్తుగా మారారురామకృష్ణపై ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాం02:02 PM, May 14th, 2024ఓటమి భయంతోనే టీడీపీ నేతల దాడులు: ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిటీడీపీ నేతల దాడుల్లో గాయపడిన బాధితులను పరామర్శించిన దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు: ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరినియోజకవర్గంలో వార్ వన్ సైడ్గా ఉందని.. చింతమనేని కనుసనల్లో గ్రామాల్లో దాడులక పాల్పడ్డారు.ఒక రౌడీ షీటర్కి బీఫామ్ ఇచ్చి దెందులూరు నియోజకవర్గంలో చంద్రబాబు అరాచకాలు నిద్రలేపాడువైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో దూసుకుపోతుందని వారు జీర్ణించుకోలేకపోతున్నారువైఎస్సార్సీపీ నాయకులే టార్గెట్గా కర్రలు, కత్తులతో దాడులు చేశారుప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రౌడీయిజంతో గెలవలనుకున్నాడుదెందులూరు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిందిరానున్న ఫలితాల్లో టీడీపీ బంగాళాఖాతంలో కలవబోతోందిఈ సారి టీడీపీకి 23 సీట్లు కూడా రాని పరిస్థితి ఉందిదెందులూరులో భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ జెండా ఎగర వేయబోతున్నాం01:32 PM, May 14th, 202481 శాతం పోలింగ్ నమోదు కావచ్చు: ఏపీ సీఈవోమీడియాతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చిట్ చాట్కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగింది2019 ఎన్నికల్లో 79.2 శాతం పోలింగ్ నమోదైంది.0.6 శాతం పోస్టల్ బ్యాలెట్ తో కలిపి మొత్తం 79.8 శాతం నమోదుఈ ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకూ 78.25 నమోదైనట్లు అంచనా1.2శాతం పోస్టల్ బ్యాలెట్ తో 79.4 శాతం నమోదు.మధ్యాహ్నానికి పూర్తి వివరాలు వస్తాయిమా అంచనా ప్రకారం 81 శాతం పోలింగ్ నమోదు కావచ్చురాత్రి 12 తర్వాత కూడా కొనసాగిన పోలింగ్ కేంద్రాల్లో కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేశాంసుమారు 20 కేంద్రాల్లో కొత్త ఈవీఎంలకు మాక్ పోలింగ్ నిర్వహించాం.01:15 PM, May 14th, 2024మోసగాడిని ఓడించి, మొనగాడిని గెలిపించనున్నారు: మంత్రి అంబటి రాంబాబుఉదయం 6గంటల నుండి అర్ధరాత్రి వరకూ పోలింగ్ జరిగిందిఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నికరాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఐదేళ్లపాటు పాలన చేసిన తర్వాత జరిగిన ఎన్నికచంద్రబాబు, జగన్ పాలన చూసినవారు ఓటు వేయడానికి పోటెత్తిన తీరు ఆశ్చర్యం కలిగిందిమహిళలు, వృద్ధులు తెల్లవారుజామునే బూత్ లకు చేరుకున్నారుతమ సంక్షేమ పాలన మళ్ళీ తెచ్చుకోవడానికి ప్రజలు ముందుకు వచ్చారుఓట్లశాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకునేవాళ్లం, కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి కోసం తాపత్రయపడి ఓటు వేశారుఈ ఎన్నికల్లో మహిళలే ఎక్కువగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారుమహిళలు 70శాతం ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారుఅమ్మఒడి, ద్వాక్రా రుణమాఫీ, ఇళ్ల పట్టాలు మహిళలకు ఇచ్చి వారి సాధికారతకు కృషి చేసారుఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా లేదుజగన్ కోసం ఓటర్లు పడిన తపన, తాపత్రయం స్పష్టంగా కనిపించిందిచంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా ఎవరు ప్రయత్నాలు చేసినా వైసీపీ వైపే ఉన్నారుసత్తెనపల్లి లోనూ నేను భారీ మెజారిటీ తో గెలవబోతున్నానుఏ ఎన్నికల్లోనూ జరగని హింస ఈ ఎన్నికల్లో జరిగిందిడీజీపీ, ఐజీ, ఐపీఎస్ లను మార్చారుఇంతమందిని మార్చినా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదులా అండ్ ఆర్డర్ ను పోలీసులు కాపాడలేదుగొడవలు జరిగినపుడు పోలీసులకు ఫోన్ చేసినా గంటల తరబడి రీచ్ కాలేదుపోలీసులు అట్టర్ ఫెయిల్ అయ్యారుదాడులు జరిగిన తర్వాత చాలసేపటికి పోలీసులు వచ్చారునకిరేకల్ ఎస్సై నన్ను అక్కడ తిరగటానికి వీల్లేదు అన్నారుఎస్పీకి కాల్ చేస్తే నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారుకానీ నియోజకవర్గంలో నీ చాలా ప్రాంతాల్లో కన్నా లక్ష్మీ నారాయణ తిరిగారుకన్నా కుమారుడు మీ అంతు తేల్చుతా అని ఓటర్లను బెదిరించారురూరల్ సీఐ రాంబాబు టీడీపీతో కలిసిపోయాడుటీడీపీ వద్ద డబ్బులు తీసుకుని వారికి పనిచేశాడుదమ్మాలపాడు బూత్ లో పోలీసులను మేనేజ్ చేసి ఓట్లు వేయించారుఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసానురీపోలింగ్ కి డిమాండ్ చేస్తున్నానునా అల్లుడు ఉమేష్ కారు పై దాడి చేశారుచీమలమర్రి, దమ్మాలపాడు, నాగనుపాడు, గుల్లపల్లి, మాదల సహా అనేక ప్రాంతాల్లో ఎలక్షన్ సక్రమంగా జరగలేదుఎలక్షన్ కమిషన్ ను అక్కడి కెమెరాలు పరిశీలించాలని కోరుతున్నానుకొన్నిచోట్ల పోలింగ్ ఆఫీసర్స్ కొల్యూడ్ అయిపోయారుఎవరి ఓటు వాళ్ళు వేస్తే సమస్య లేదుఅందరి ఓటు ఒక్కరే వేస్తే అది పద్ధతి కాదు.. ఎలక్షన్ అధారిటీస్ కి ఫిర్యాదు చేసానుచంద్రబాబు మోసగాడు.. ప్రజల్ని 14ఏళ్లు మోసం చేశాడుఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన నెరవేర్చిన మొనగాడు జగన్మోసగాడిని ఓడించి, మొనగాడిని గెలిపించనున్నారు 11:37 AM, May 14th, 2024జమ్మలమడుగులో బీజేపీ, టీడీపీ నేతల గూండాగిరిపట్టణ పరిధిలోని పోలింగ్ బూత్ 116,117లో బీజేపీ, టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో బూత్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై రాళ్ల దాడి.. వాహనంపైనా దాడిబీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, కడప టీడీపీ ఎంపి అభ్యర్ది భూపేష్ రెడ్డిల డైరెక్షన్లో దాడిరౌడిల్లా వ్యవహరించిన ఆదినారాయణరెడ్డి, భూపేష్ రెడ్డిపోలీసులు అడ్డుపడినా ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపైకి దూసుకొచ్చిన కడప టిడిపి ఎంపి అభ్యర్ది భూపేష్ రెడ్డిఅడ్డుపడిన పోలీసులపై భూపేష్ గూండాగిరి10:57 AM, May 14th, 2024టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు.. అనిల్కుమార్ ఆగ్రహంపల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందికొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల్లా వ్యవహరించారుటీడీపీ దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదుఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారుమాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారుపిన్నెళ్లి, ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారుపోలింగ్ బూత్ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారుపల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదుపోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారు టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?: గోపిరెడ్డికొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారుకొందరు పోలీసులు మాకు వ్యతిరేకంగా పనిచేశారునన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు 10:50 AM, May 14th, 2024కూచివారిపల్లిలో టీడీపీ నేతల దాష్టీకంచంద్రగిరి మండలం కూచివారిపల్లిలో టీడీపీ నేతల దాష్టీకంసర్పంచ్ చంద్రశేఖర్రెడ్డి ఇంటికి నిప్పు పెట్టిన టీడీపీ గూండాలుసర్పంచ్ ఇల్లు పూర్తిగా దగ్ధం, పలు కార్లు ధ్వంసంకూచివారిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు 9:43 AM, May 14th, 2024జేసీ కుటుంబంపై కేసు..టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ పై కేసు నమోదు చేసిన పోలీసులుపోలింగ్ సందర్భంగా తాడిపత్రి పట్టణంలో విధ్వంసం సృష్టించిన జేసీ కుటుంబ సభ్యులుతాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డి లపై ఎఫ్ ఐ ఆర్జేసీ కుటుంబ సభ్యులతో పాటు 100 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదుతాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేసిన టీడీపీ నేతలుఐదు వాహనాలు ధ్వంసం, ఇద్దరు కానిస్టేబుళ్లు సహా పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు గాయాలుఈ ఘటనలపై లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు9:20 AM, May 14th, 2024రెచ్చిపోయిన జనసేనకోనసీమ జిల్లాలో రెచ్చిపోయిన జనసేన కార్యకర్తలుకపిలేశ్వరపురం మండలం వల్లూరులో జనసేన కార్యకర్తల వీరంగంవైఎస్సార్సీపీ నేత పృథ్వీరాజ్ కారును ధ్వంసం చేసిన జనశ్రేణులుఅర్థరాత్రి విధ్వంసం సృష్టించిన జనసేన నేత లీలాకృష్ణలీలాకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు8:41 AM, May 14th, 2024పల్నాడు జిల్లాలో బరితెగించిన టీడీపీ నేతలుతమకు ఓట్లు వేయని వారిని టార్గెట్ చేసి దాడులు నిర్వహిస్తున్న టీడీపీ నేతలుసత్తెనపల్లి నియోజకవర్గం లోని మాదల, తొండపి గ్రామాల్లో రాత్రి విధ్వంసంగురజాల మండలం కొత్త గణేషని పాడులో తెలుగుదేశం విధ్వంసంకర్రలు రాళ్లతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇళ్లపై దాడిపోలింగ్ అనంతరం మూడు గంటల పాటు నిరంతరాయంగా దాడులుకొత్త గణేష్ ని పాడు లో బీసీల పైన దాడి చేసిన తెలుగుదేశం గుండాలువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇల్లు ధ్వంసంసీఐ స్థాయి నుంచి డీఐజీ వరకు సమాచారం ఇచ్చిన పట్టించుకోని పోలీసులు7:48 AM, May 14th, 2024పోటెత్తిన ఓటర్లు: ఏపీ సీఈవో ముఖేష్కుమార్ మీనాఉ.6 గంటల నుంచే భారీ క్యూలైన్లలో ఓటర్లుఎన్నడూలేని విధంగా పెద్దఎత్తున తరలి వచ్చిన మహిళలు, వృద్ధులుసా.6 తర్వాత కూడా 3,500 కేంద్రాల్లో కొనసాగిన పోలింగ్గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం పెరుగుతుందని అంచనాపలుచోట్ల ఈవీఎంల మొరాయింపు, గాలివాన బీభత్సంతో మందకొడిగా సాగిన పోలింగ్చెదురుమదురు సంఘటనలు తప్ప ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలుహింసాత్మక ఘటనల కారకులపై కేసు నమోదుఇప్పటివరకు ఎక్కడా రీపోలింగ్ కోరుతూ అభ్యర్థనలు రాలేదురాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా7:32 AM, May 14th, 2024పచ్చ ముఠాల విధ్వంస కాండఓటమి భయంతో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలురాళ్లదాడులు, కత్తులతో బీభత్సం, బాంబులతో భయోత్పాతంయథేచ్ఛగా విధ్వంసం సృష్టించిన టీడీపీ, జనసేనచంద్రబాబు పక్కా పన్నాగంతోనే ధ్వంస రచనఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసినా ఈసీ ఉదాసీనతశ్రీసత్యసాయి జిల్లా ఓడీ చెరువులో యువకుడికి కత్తిపోట్లువైఎస్సార్సీపీ కార్యకర్తపై కత్తెరతో ‘చింతమనేని’ అనుచరుల హత్యాయత్నం.. వైఎస్సార్ జిల్లాలో రెచ్చిపోయిన పచ్చ మూకలుఅన్నమయ్య జిల్లాలో బరితెగించి రౌడీయిజంవైఎస్సార్ జిల్లా మబ్బు చింతలపల్లెలో కారు అద్దాలు ధ్వంసంజంగాలపల్లి పోలింగ్ బూత్లో బరితెగించిన టీడీపీ కార్యకర్తలుచిత్తూరు జిల్లా పెరుమాళ్ల కండ్రిగలో ఇళ్లపై దాడులు, కార్లు ధ్వంసంకోనసీమ, కాకినాడ జిల్లాల్లో మితిమీరిన టీడీపీ నేతల ఆగడాలు 7:30 AM, May 14th, 2024పల్నాట పచ్చ మూక బీభత్సకాండఓటమి భయంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు.. ఓటర్లు, వైఎస్సార్సీపీ నేతలు, ఏజెంట్లపై దాడులుమాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే తనయుడు గౌతమ్, డ్రైవర్పై దాడితంగెడలో పెట్రోలు బాంబులతో దాడి.. 8 మందికి తీవ్ర గాయాలుపాల్వాయి, తుమృకోటల్లో ఈవీఎంలు ధ్వంసంముప్పాళ్లలో మంత్రి అంబటి అల్లుడు కారు అద్దాలు ధ్వంసంనూజెండ్ల మండలంలో దళితులపై అరాచకంకేశానుపల్లిలో ఇళ్లకు వెళ్లి వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడి.. చోద్యం చూసిన పోలీసులు 7:24 AM, May 14th, 2024ఆగని టీడీపీ అరాచకాలు దొంగ ఓట్లు వేయించేందుకు తీవ్ర యత్నాలుగణబాబు, శ్రీభరత్ చిత్రాలతో స్లిప్ల పంపిణీఅడ్డుకున్న వైఎస్సార్ సీపీ నాయకులుపోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు7:17 AM, May 14th, 2024నిమ్మాడలో అచ్చెన్న కుటుంబం బరితెగింపువైఎస్సార్సీపీ ఏజెంట్ అప్పన్నను బెదిరించి మరీ రిగ్గింగ్ పలు గ్రామాల్లోని ఓటర్లు పోలింగ్ బూత్కు రాకుండా అడ్డుకున్న కింజరాపు కుటుంబం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ7:15 AM, May 14th, 2024ప్రజాస్వామ్యానికి పచ్చ బ్యాచ్ తూట్లుఅడుగడుగునా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలుసీఎం రమేష్ ఓవరాక్షన్.. పోలింగ్ బూత్లోకి వెళ్లి ఎన్నికల ప్రచారంటీడీపీ ఏజెంట్లతో ఫొటో షూట్క్యూలో నిల్చున్న ఓటర్లకు ప్రలోభాల ఎర 7:07 AM, May 14th, 2024మరోసారి ఫ్యాన్ సునామీ పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచే ఓటర్ల బారులుఉప్పెనలా కదలివచ్చిన వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలుపట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక శాతం ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు 68.04 శాతం పోలింగ్ నమోదుగంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించిన ఈసీపలుచోట్ల రాత్రి 10 వరకూ కొనసాగిన పోలింగ్.. 76.50 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వర్గాల వెల్లడిఫలితాలను నిర్దేశించేది మహిళలు, గ్రామీణులేనన్న ఇండియాటుడే టీవీ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్.. ప్రభుత్వ సేవలను బట్టే 80శాతం మహిళలు ఓట్లు వేస్తారన్న యాక్సిస్ మై ఇండియా సీఎండీ ప్రదీప్ గుప్తాసచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు ప్రభుత్వం సేవలుసంక్షేమాభివృద్ధి పథకాలతో ఇంటింటా వచ్చిన విప్లవాత్మక మార్పును ప్రతిబింబించిన పోలింగ్ సరళిప్రభుత్వ సానుకూలత సునామీలా ఓటెత్తిందంటున్న రాజకీయ పరిశీలకులు -
May 8th: ఏపీ ఎన్నికల సమాచారం
ఏపీ ఎన్నికల సమాచారం అప్డేట్స్.. -
May 8th: ఏపీ ఎన్నికల సమాచారం
AP Political And Elections News Updates In Telugu8:18 PM, May 8th, 2024షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోసారి షాక్ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన అర్డర్ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్ను కొట్టేసిన కోర్టుఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సునీతకడప కోర్టులోనే తేల్చుకొవాలన్న హైకోర్టుహైకోర్టు అదేశాల మేరకు విచారణ చేపట్టిన కడప కోర్టుఇరువురి వాదనలు విన్న కడప కోర్టుసునీత, షర్మిల దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసిన కడప కోర్టుతప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానాజరిమానానుజిల్లా లీగల్ సెల్ కు కట్టాలన్న కడప కోర్టు2:30 PM, May 8th, 2024కుప్పంలో బాబు ఓడిపోతున్నాడు: లక్ష్మి పార్వతి సంఘ విద్రోహులు చంద్రబాబు అండ్ కొఎన్టీఆర్ వెన్నుపోటులో పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించిందినేతి బీరకాయలో నెయ్యి లాంటిది పురందేశ్వరి మంచితనంపురందేశ్వరి కూడా చంద్రబాబు లాంటి మనిషిFIRలో వైఎస్సార్ పేరును చేర్చిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం ఏమిటి..?వీరందరినీ చంద్రబాబు ఆడిస్తున్నారురాజకీయ నీచుడు చంద్రబాబుబాబు కంటే సీఎం జగన్ అధిక పెట్టుబడులు తీసుకొచ్చారుఏపీ అభివృద్ధిలో విశాఖ కీలకంఏం మాట్లాడాలో అర్ధంకాక బాబు ఇచ్చిన స్క్రిప్ట్ మోడీ చదివాడుసీఎం జగన్ను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారుఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలి అంటే సీఎం జగన్ అధికారంలోకి రావాలినేను రాష్ట్రం మొత్తం తిరిగానుగీతం మూర్తి ఎన్టీఆర్ వెన్నుపోటులో కీలక పాత్ర పోషించిన దుర్మార్గుడుగీతం భరత్ను ఓడించాలిగీతం అంటేనే భూ కబ్జాలుఏయూను నాశనం చెయ్యాలనే ఉద్దేశంతోనే గీతంను అభివృద్ధి చేశారు.1:50 PM, May 8th, 2024మోదీకి కుటుంబం లేదన్న వ్యక్తి చంద్రబాబు: జోగి రమేష్జోగి రమేష్ కామెంట్స్ఎన్డీఏ కూటమి కొత్త కూటమి ఏమి కాదు .2014లో ఇదే కూటమి జతకట్టింది.కలిసి పోటీ చేయడం ఎందుకు.. విడిపోవడం ఎందుకు..పవన్ వలన మేము గెలవలేదని చంద్రబాబు అన్నాడు.మోడీకి కుటుంబం లేదు అన్న వ్యక్తి బాబు.మేనిఫెస్టోలో ఒక్క పథకం కూడా చంద్రబాబు అమలు చేయలేదు.అందుకే గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు..కుట్రలతో ఇప్పుడు కూటమి ఏర్పాటు చేశారు.పొత్తులు ముక్కలవడం ఖాయం .అన్నం పెట్టే జగన్న కు ప్రజలు మద్దతుగా ఉన్నారురెండు ఓట్లు ఫ్యాన్ కే వేస్తామని ప్రజలు అంటున్నారు.మంచి చేశాడు కాబట్టే ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారు 1:30 PM, May 8th, 2024టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి: తానేటి వనితటీడీపీ నేతల రౌడీయిజంపై చర్యలు తీసుకోవాలిటీడీపీ నేతల దాడులు నశించాలిప్రజాస్వామ్యం పరిరక్షించాలినేనున్న ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది?ఎవరు ఎంత రెచ్చగొట్టినా కార్యకర్తలు రెచ్చిపోవద్దుప్రజల్లో మనం ఉన్నాము సర్వేలు బాగున్నాయిప్రజలంతా కూడా జగనన్న పరిపాలనకు ముక్తులై.. మనకే ఓటేయాలని ఎదురుచూస్తున్నారుటీడీపీ కార్యకర్తలు రౌడీ రాజకీయాలు, గూండా రాజకీయాలు చేస్తున్నారుభౌతికంగా దాడులు చేసి.. మనం చేసినట్టు లైవ్లు పెట్టారు.గోపాలపురం నియోజకవర్గంలో ఒక రెడ్ బుక్ ఉందని అంటున్నారు.ఒక్కసారి కూడా ఎన్నిక కాని వారు గూండా రాజకీయాలు చేస్తున్నారురాత్రి జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసామునేనేమీ వారికి ఛాలెంజ్లు కూడా చేయలేదుమా నాయకుడు చేసిన మంచే మాట్లాడాను.జగనన్న నాకు హోం మంత్రి పదవి ఇచ్చారుజగనన్న నాకు రాజ్యాధికారం ఇచ్చారుదళితలమైన నాపై దాడులు చేస్తూ కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారుఈరోజు నాపై దాడి చేశారు అధికారం లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?నోటికి వచ్చిన వాగ్దానాలు ఇస్తున్నారు.చట్టం ఎవరికీ చుట్టం కాదు.ప్రతీ కార్యకర్త ఎలక్షన్పై దృష్టి పెట్టాలి. 12:30 PM, May 8th, 2024చంద్రబాబుపై ఎమ్మెల్సీ రుహుల్లా ఫైర్మైనార్టీల 4% రిజర్వేషన్ గురించి మోదీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా?.విజయవాడ పర్యటనలో మోదీతో చంద్రబాబు మైనార్టీల గురించి మాట్లాడించాలి.హజ్ యాత్రకు వెళ్లే మైనార్టీలను సీఎం జగన్ ఆర్థికంగా అందుకున్నారు.గుంటూరులో దళితులపై దేశద్రోహి కేసులు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు.రాష్ట్రంలో ఉన్న మైనారిటీలు అందరూ ఈ విషయంపై ఆలోచించాలి.మైనారిటీలను ఓట్ల కోసం వాడుకుంది చంద్రబాబు నాయుడురాష్ట్రంలో మైనార్టీలు అంటే చంద్రబాబు, బీజేపీకి చిన్న చూపు.సీఎం జగన్ మైనార్టీలకు అభివృద్ది చేశారుమైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడుమైనార్టీలకు ద్రోహం చేయడానికి చంద్రబాబు మోదీతో జత కట్టారు 12:00 PM, May 8th, 2024పవన్పై ముద్రగడ సంచలన కామెంట్స్పవన్ కళ్యాణ్ నిఖార్సైన కాపో కాదో లోకానికి తెలియాలినేను నిఖార్సైన కాపుని.. నా కుటుంబం కూడా స్వచ్చమైన కాపు కుటుంబంపవన్ కుటుంబం స్వచ్చమైన కాపు ఐతే చరిత్ర బయట పెట్టమనండి.మాటి మాటికీ కాపు ముసుగులో ఉండి కాపులకు సాయం చేయ్యరా అని అడుగుతున్నావ్.మా వంగా గీతా కాపు కాదా?కొందరు దుష్టుల వల్ల నా కూతురు దూరమైపోయిందిమళ్ళీ వచ్చే జన్మలోనే కలుసుకుందాం 11:30 AM, May 8th, 2024అభివృద్ధి అంటే జగనే: దేవినేని అవినాష్ప్రతీ గడపలో జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారుఅభివృద్ధి లేదు అంటున్న టీడీపీ నేతలు మూడో డివిజన్లో పర్యటించాలిఐదేళల్లో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని కోరుతున్నాంఈ డివిజన్ మొత్తం సీసీ రోడ్లు వేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందిటీడీపీ ఎమ్మెల్యేకు ఈ ప్రాంతం, నియోజకవర్గ అభివృద్ధిపై చిత్త శుద్ధి లేదుఅభివృద్ధి సంక్షేమం చూసి మీ బిడ్డగా ఒక్క అవకాశం ఇవ్వాలిఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించండి 11:00 AM, May 8th, 2024ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు.జగనన్న పథకాలపై ఈసీకి ఫిర్యాదుకు చేసి వాటిని ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు.చంద్రబాబుకు పేద ప్రజల పట్ల అంత అసూయ ఎందుకు?.ప్రజలను ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటే.గతంలో చంద్రబాబు పసుపు కుంకులకు ఎలక్షన్ సమయంలో పర్మిషన్ ఇచ్చారు.ఎలక్షన్ కోడ్ రాకముందు అందించిన సంక్షేమ పథకాలను ఎందుకు ఆపారు.ఎన్నికల కమిషనర్ ఈ విషయాన్ని పున: పరిశీలన చేయాలి.విద్యాదీవెన ఆపిన కారకులు చంద్రబాబు, జనసేన, బీజేపీదుర్మార్గపు ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్ వీరి ముగ్గురే.పేద ప్రజలపై కక్ష సాధింపు చర్యలు వద్దు.సీఎం జగన్ పేద ప్రజలకు కవచంలా అండగా ఉంటారు. 10:30 AM, May 8th, 2024బాబుకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి పెద్దిరెడ్డిమంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందిఇందుకే పిచ్చి పట్టినట్లు బాబు మాట్లాడుతున్నారుసీఎం జగన్తో పాటు నాపై చంద్రబాబు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారువేల కోట్లు నేను సంపాదించానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటుచంద్రబాబు ఆరోపణలకు రుజువులు ఉన్నాయా?.ఈసారి కుప్పంలో చంద్రబాబును ప్రజలు రాజకీయంగా భూస్థాపితం చేయనున్నారు. 10:00 AM, May 8th, 2024చంద్రబాబుపై మాట మార్చిన మోదీ..నాడు చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం మార్చుకున్నాడని మోదీ వ్యాఖ్యలునేడు చంద్రబాబుపై మోదీ ప్రశంసలు. వెన్నుపోటు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో బాబు నిపుణుడు.మోదీ కూడా చంద్రబాబులాగే మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో మన ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించండి. చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు మోడీ గారు ఏమన్నారో గుర్తుందా? పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని, వెన్నుపోట్లు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో చంద్రబాబు నిపుణుడని, అత్యంత అవినీతిపరుడని చెప్పారు. కానీ ఇప్పుడు అదే మోడీ గారు ఎన్డీయే గూటికి చేరిన చంద్రబాబుని ఇంతకంటే… pic.twitter.com/rSUlLqQzQB— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2024 08:45 AM, May 8th, 2024మోదీ, బాబుకు వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ప్రధాని మోదీ, చంద్రబాబుకి మాజీ మంత్రి వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయించగలరా?ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా?.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ మద్దతు పలకలేదా?టీడీపీ లోపల మద్దతు పలుకుతూ, పైకి మాటల గాంభీర్యం ప్రకటించడం కరెక్టేనా?ఈటీవీ, అన్నదాతల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకూల కథనాలు ప్రసారం చేయడం వాస్తవం కాదా?ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు మోదీని ప్రశ్నించాలి, నిలదీయాలి.మోదీ విజయవాడ పర్యటనలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయించే హామీని ఇవ్వగలవా చంద్రబాబు? 07:35 AM, May 8th, 2024టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు: తానేటి వనితహోంమంత్రి తానేటి వనిత కామెంట్స్.. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. మహిళ అని చూడకుండా దాడికి ప్రయత్నించారు. హోంమంత్రి దాడి చేయడమంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. 07:15 AM, May 8th, 2024తానేటి వనితపై టీడీపీ నేతల దాడి యత్నం..తూర్పుగోదావరిలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్నల్లజర్లలో టీడీపీ కార్యకర్తల బీభత్సంహోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నం. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది. హోంమంత్రిని సురక్షితంగా గదిలో ఉంచిన సెక్యూరిటీ. వైఎస్సార్సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల మూకుమ్మడి దాడి.టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్సీపీ నేతలకు తీవ్ర గాయాలు. టీడీపీ శ్రేణుల దాడిలో వాహనాలు, ఫర్నీచర్ ధ్వంసంసీసీ కెమెరాలో రికార్డయిన టీడీపీ నేతల దాడి దృశ్యాలు. నల్లజర్లలో భారీగా పోలీసుల మోహరింపు. 07:00 AM, May 8th, 2024గాజువాక రోడ్షోలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యంప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాంగతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడమే కాక జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారునాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళవారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి 06:50 AM, May 8th, 2024నేడు ఏపీలో మోదీ ప్రచారంనేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంమధ్యాహ్నం ప్రత్యేక విమానం తిరుమలకు మోదీరాజంపేట లోక్సభ పరిధిలో కలికిరిలో ఎన్నికల ప్రచారంసాయంత్రం విజయవాడలో రోడ్ షో 06:40 AM, May 8th, 2024అప్పుడూ ఇప్పుడూ 'అంతే'పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా వికృతరూపం దాల్చిన బాబు పెత్తందారీ పోకడవారికి లబ్ధి జరిగేది ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యంఅప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లిష్ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లోగ్యాంగ్ చేయని ప్రయత్నంలేదు.. ఇప్పుడు ఎన్నికల కోడ్ను అడ్డంపెట్టుకుని ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీలకూ అడ్డంకులుతొలి నుంచీ పేదలకు మేలు జరగకుండా కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకున్న బాబు బ్యాచ్తాజాగా కోడ్ పేరుతో విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చముఠా.. ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలపైనా కుట్రలుతెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీకి ఓకే చెప్పిన ఈసీ.. ఏపీలో మాత్రం నో 06:30 AM, May 8th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం -
May 7th: ఏపీ ఎన్నికల సమాచారం
AP Political And Elections News Updates In Telugu09:00 PM, May 7th, 2024పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు ఓటు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన వర్మ వర్గీయులుమీరు నిలబడితే మీకు వేస్తాం కానీ పవన్కు మాత్రం ఓటేయమన్న వర్మ వర్గీయులుపిఠాపురం కూటమిలో కుంపట్లుటీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు, పవన్ వర్గానికి మధ్య విభేదాలు06:20 PM, May 7th, 2024గాజువాక రోడ్షోలో సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యంప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాంగతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయడమే కాక జూన్ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయిసస్టెయినబుల్ డెవలప్మెంట్ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారునాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళవారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్ ప్లాంట్ ప్రేవేట్ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్ ఆమోదం లేదు కాబట్టే స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపండి04:51 PM, May 7th, 2024తాడేపల్లి :మీ బిడ్డ జగన్ బటన్ నొక్కిన సొమ్ములు అక్కచెల్లెమ్మలకి అందకుండా ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ అడ్డుకుంటున్నారుఈ ఐదేళ్లలో క్రమం తప్పకుండా పథకాల డబ్బులు ఇచ్చిన జగన్ని చివర్లో వీళ్లు కట్టడి చేస్తుంటే నా అక్కచెల్లెమ్మలు ఊరుకుంటారా.?ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకి బుద్ధి చెప్తారు.మీ బిడ్డ జూన్ 4న అధికారంలోకి వచ్చిన వారంలోనే అన్ని పథకాలకి డబ్బులు క్లియర్ చేస్తాడు. - సీఎం వైఎస్ జగన్04:10 PM, May 7th, 2024కాకినాడ:సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకోవడం చాలా దుర్మార్గమైన చర్య: కురసాల కన్నబాబుఐదేళ్ళుగా క్రమం తప్పకుండా అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను చివరి విడతలో ఆపేస్తే మిగిలిన నాలుగేళ్ళ ప్రభావం జగన్పై ఉందని చంద్రబాబు అనుకుంటున్నాడా?పేదలపై కక్ష సాధించడం చంద్రబాబుకు అలవాటైపోయిందిప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అంటే కోర్టులకు వెళ్తాడుపేదలకు ఇళ్ళ స్ధలాలు ఇస్తే కోర్టుకు వెళ్తాడుచంద్రబాబు మార్కు పథకం ఏమీ లేదుపెత్తందార్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తరపున నిలబడతాడుఏదోలా గెలవలన్న ఒత్తిడితో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తున్నాడుఅధికారులను బదిలీ చేయిస్తున్నాడు.. సంక్షేమ పధకాల నిధుల పంపిణీని అడ్డుకుంటున్నాడుదీంతో చంద్రబాబును చూసి జనం ఒక బలహీనత అని అనుకుంటున్నారుప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ జరిగితే నాడు-నేడు ద్వారా ఓటర్లకు జగన్ గుర్తోస్తాడన్న స్ధాయికి చంద్రబాబు వచ్చేశాడు 03:56 PM, May 7th, 2024తిరుపతి: మమ్మల్ని తిట్టేందుకే చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతికి వస్తున్నారు: టీటీడీ చైర్మన్ భూమనఈ రోజు సాయంత్రం నాలుగ్గాళ్ల మండపం వద్ద బూతుల పంచాంగం వినిపించ బోతున్నారుఅభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి మాకు అధికారాన్ని కట్టబెట్టనున్నాయిటీటీడీ ఉద్యోగస్తులకు జగనన్న నా చేత చేయించిన మేళ్లు పట్ల అంతా సంతోషంగా ఉన్నారుదార్శనికుడు భూమన అభినయ్ తిరుపతిని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాడు అనే నమ్మకం తిరుపతి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందిఅందరూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి, భూమన అభినయ్, గురుమూర్తిని గెలిపించాలని స్పష్టమైన అభిప్రాయం తో ఉన్నారుకానీ, కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మమ్మల్ని తిట్టడానికే సమయం సరిపోతోందిపవన్ కల్యాణ్కి ముప్పై కోట్ల రూపాయల డబ్బులిచ్చి టికెట్ తెచ్చుకున్నాడుఇలాంటి ఆరణి శ్రీనివాసులు తిరుపతికి ఎలా మంచి చేస్తాడోఆరణి శ్రీనివాసులు గత కొంత కాలంగా మమ్మల్ని బూతులు తిట్టే పనిలో ఉన్నాడుఇప్పుడు తన కంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ బాగా తిడుతారని తిరుపతికి పిలిపిస్తున్నాడు శ్రీనివాసులు02:49 PM, May 7th, 2024విజయవాడ: సెంట్రల్ నియోజకవర్గంలో ఆగని బోండా ఉమా కుమారుల అరాచకాలువైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార ఆటో వాహనాన్ని అడ్డుకున్న బోండా ఉమా పెద్ద కుమారుడుసింగ్నగర్, నందమూరి నగర్లలో ప్రచార ఆటోలకు అడ్డంగా కారు పెట్టిన బోండా సిద్ధార్థ, బోండా ఉమా సోదరుడు బోండా శ్రీనుఆటోలో పెన్డ్రైవ్ను లాక్కున్న బోండా సిద్ధార్థ, శ్రీనువిషయం తెలుసుకుని ఘటనా స్థలికి చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులువైఎస్సార్సీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగిన బోండా అనుచరులుఘటనా స్థలికి చేరుకున్న పోలీసులుఅజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు02:02 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం01:54 PM, May 7th, 2024ప్రధాని మోదీకి మంత్రి బొత్స కౌంటర్బీజేపీ ఏపీలో రాదు.. బంగాళాఖాతంలో వస్తుంది: మంత్రి బొత్స కేంద్రంలో మా పార్టీపై ఆధారపడే ప్రభుత్వం రావాలి: మంత్రి బొత్సమోదీ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు: మంత్రి బొత్సరైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు: మంత్రి బొత్సటీడీపీ, జనసేన, బీజేపీ తోడు దొంగలు: మంత్రి బొత్సఒకడు తానా అంటే ఇంకొకడు తందనా అంటున్నారు: మంత్రి బొత్సమోదీకి స్థానిక సమస్యలు అవసరం లేదు.. అందుకే స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకుండా వెళ్ళిపోయారు: మంత్రి బొత్సఇప్పుడు బీజేపీ చేస్తున్న అవినీతి.. దేశ చరిత్రలో ఏ పార్టీ చెయ్యలేదు: మంత్రి బొత్సనా రాజకీయ జీవితంలో బీజేపీ అంత అవినీతి పార్టీని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సమోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారు: మంత్రి బొత్సమోదీ అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదు: మంత్రి బొత్సరాష్ట్ర ప్రయోజనాల మేరకే బిల్లులకు ఆమోదం తెలిపాం: మంత్రి బొత్స01:32 PM, May 7th, 2024కూటమిది దుర్మార్గపు ఆలోచన: ఏపీ మంత్రి బొత్స2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చింది మేము అడ్డుకోలేదుకూటమి దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు గమనించాలిటీడీపీ ఆపించిన పథకాలకు నిధులు సిద్ధంగా ఉన్నాయిఎన్నికలు అయిన వెంటనే.. లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయికూటమికి ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెప్తారుచంద్రబాబు మాటలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయిఒక వేలు నువ్వు చూపిస్తే.. మిగిలిన వేళ్ళు నిన్ను చూపిస్తాయని మర్చిపోవద్దు బాబుబాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారుచంద్రబాబుది మనిషి పుట్టుకేనా..?చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉందిఎన్నికల నిబంధనలకు మేము వ్యతిరేకం కాదుఎన్నికల కమిషన్ వాస్తవాలు పరిగనించాలిరైతులకు ఇన్పుట్ సబ్సిడీ అంధక రైతులు నష్టపోతే బాద్యులు ఎవరు..?రీయంబర్స్ మెంట్ అందక విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాద్యులు ఎవరు?వీటన్నింటికి కూటమే బాధ్యత వహించాలిపింఛను లబ్ధిదారులు కలుగుతున్న ఇబ్బందుల పట్ల ఓపిక పట్టండి15 రోజుల తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవుభవిష్యత్తులో హక్కుగా పథకాలు అందిస్తాంచంద్రబాబు ఏం చేసాడని ఉద్యోగస్తులు టీడీపీకి ఓటేస్తారు..బాబు ఉద్యోగస్తులను మోసం చేశారుఉద్యోగస్తులు ఎవరి పక్షాన ఉన్నారో జూన్ 4న తెలుస్తుంది 01:11 PM, May 7th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో 3,20,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాం.హోం ఓటింగ్ కు 28,000 మంది దరఖాస్తు చేశారు.అత్యవసర సర్వీసులు కింద 31,000 మందికి అవకాశం ఇచ్చాంపోలీసులు 40,000,ఇతరులు కలిపి మొత్తం 4,30,000 మంది ఉన్నారు.3,03,000 మంది ఇప్పటివరకూ ఓటు వేశారుపలు కారణాల తో ఓటు వేయలేని వారి కోసం ఈ రోజు,రేపు మరో అవకాశం ఇచ్చాంఓటు వేయలేకపోయిన ఉద్యోగులు వారి సొంత నియోజకవర్గానికి వెళ్లి పోస్టల్ ఓటు వేయవచ్చుపోస్టల్ బ్యాలెట్ వేసే వారికి నగదు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదు వచ్చిందిఉద్యోగులు నగదు తీసుకోవడం చాలా దారుణంపశ్చిమ గోదావరి లో నగదు పంపిణీ చేస్తున్న నలుగురిని అరెస్టు చేశాం01:08 PM, May 7th, 2024ఎన్నికలప్పుడే బాబుకు కాపులు గుర్తొస్తారు: కాపు నేత అడపా శేషుడీబీటీ ద్వారా ఇచ్చే నిధులను కూడా చంద్రబాబు అడ్డుకుంటున్నారుచంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పథకాలు నిధులు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారు.ఎన్నికల కమిషన్ చంద్ర బాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోందికల్లబొల్లి కబుర్లు చెప్పే చంద్రబాబును పవన్ కళ్యాణ్ భుజాన వేసుకుని తిరుగుతున్నాడు.పేదలకు పథకాలు అందడం టీడీపీకి ఇష్టం లేదుపథకాలు ఇళ్లకు చేరకుండా ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెస్తున్నారు.ఉన్నత వర్గాలకు పవన్ కళ్యాణ్, చంద్ర బాబు దోచిపెట్టడానికి మళ్ళీ సిద్ధం అయ్యారు.పవన్ కల్యాణ్ చివరికి చంద్రబాబు రాజకీయ క్రీనిడలో బలిపశువు అయ్యారు.కాపులు ఎదగడం పవన్ కల్యాణ్ , చంద్రబాబులకు ఇష్టం లేదు.కాపుల్లో ముద్రగడ, వంగవీటి మోహనరంగా కుటుంబాన్ని నాశనం వ్యక్తి చంద్రబాబు.ఒకవైపు వంగవీటి రాధని, మరోవైపు పవన్ను అడ్డుపెట్టుకుని కాపులను మోసం చేస్తున్నారు.ఎన్నికలప్పుడే చంద్రబాబుకు కాపులు గుర్తుకు వస్తారుపేదలకు సెంట్ భూమి ఇవ్వని చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి మాట్లాడే అర్హత లేదు.01:04 PM, May 7th, 2024ఈసీ ఎవరి కోసం పని చేస్తున్నట్లు?: MLC లేళ్ల అప్పిరెడ్డిఏపీలో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై ప్రజలకు అనుమానం కలుగుతోందిఒక పార్టీ అధ్యక్షురాలు లేఖ రాస్తే అధికారులను బదిలీ చేస్తారుఇంకొకపార్టీ అధ్యక్షుడు లేఖ రాస్తే పేదలకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తారుఎన్నికల కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నట్లు?అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వటాన్ని కూడా ఈసీ అడ్డుకుందిఅదే వర్షాలకు నష్టపోయిన తెలంగాణ రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఈసీ ఓకే చెప్పిందికానీ ఏపీలో మాత్రం ఇవ్వటానికి వీల్లేదని ఈసీ చెప్తోందిఎన్నికల కమిషన్ ఒక్కోచోట ఒకోలా ఎందుకు వ్యవహరిస్తోంది?విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యాదీవెన, అక్కచెల్లెళ్ళకు ఇవ్వాల్సిన చేయూత నిధులను కూడా ఆపేశారుచంద్రబాబు కూటమిలో చేరగానే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారువాలంటీర్లతో పెన్షన్ల పంపిణీని ఆపేసి వృద్దుల మరణాలకు కారణమయ్యారుచంద్రబాబు ట్రాప్ లో పడవద్దని ఈసీకి హితవు పలుకుతున్నాంల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు, పవన్ నిన్న మోదీని ఎందుకు ప్రశ్నించలేదు?12:48 PM, May 7th, 2024ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ షాక్టీడీపీ వీడి వైస్సార్సీపీలో చేరిన 50 మంది టీడీపీ కార్యకర్తలుపార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్12:43 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• క్రమం తప్పకుండా ఇన్ని రోజులు పథకాలిచ్చిన జగన్కు ఇప్పుడే ఇబ్బందులు..• మీ బిడ్డ జగన్ను ఇబ్బందులు పెడితే నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా?• ఓటు అనే అస్త్రంతో చంద్రబాబు చేస్తున్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పండి..• వీళ్లు ఎవ్వరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు..• జూన్ 4న అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో ఈ బటన్లన్నీ క్లియర్ చేస్తాం..12:36 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• చంద్రబాబు ఢిల్లీ వాళ్లతో కలిసి కుట్రలు చేస్తూ పథకాలు ఆపుతున్నారు..• జగన్ను బటన్లు నొక్కిన పథకాల సొమ్మును ప్రజలకు అందకుండా చేస్తున్నారు..• జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసేలా ప్రజాస్వామ్యం దిగజారిపోయింది..• ఆన్గోయింగ్ స్కీమ్స్ కు మాత్రమే జగన్ బటన్లు నొక్కాడు.. అవేమీ కొత్తవి కాదు..• అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఈ పథకాలకు ఆమోదం కూడా తెలిపారు..• జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితిరాజానగరంలో సీఎం జగన్ పూర్తి ప్రసంగం కోసం క్లిక్ చేయండి 12:28 PM, May 7th, 2024రాజానగరంలో ఎన్నికల ప్రచారసభలో సీఎం జగన్• 2019లో బాబుపై ప్రతీకారంగా ప్రజలంతా సైకిల్ను ముక్కలుగా విరిచి పక్కకు పడేశారు• ఆ తుప్పు పట్టిన సైకిల్కు రిపేర్లు చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడు• రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరకు వెళ్లారు.. ఫలితం లేదు• దత్తపుత్రుడి సైకిల్ క్యారేజ్పై మాత్రమే కూర్చుంటా.. టీ గ్లాస్ పట్టుకుంటా అన్నాడు• ఆ తర్వాత వదినమ్మను ఢిల్లీ పంపించాడు.. అక్కడి మెకానిక్స్ను ఇక్కడికి దింపారు• ఢిల్లీ మెకానిక్స్ అంతా ఏపీకి వచ్చి తుప్పుపట్టిన సైకిల్ చూశారు• సైకిల్కు హ్యాండిల్, సీటు, పెడల్స్, చక్రాలు లేదని ఢిల్లీ మెకానిక్స్ గుర్తించారు• ఇంత తుప్పు పట్టిన సైకిల్ను ఎలా బాగుచేస్తామని ఢిల్తీ మెకానిక్స్ అడిగారు• చంద్రబాబు పిచ్చి చూపులు చూసి బెల్ ఒక్కటే మిగిలిందని కొట్టడం మొదలు పెట్టాడు• చంద్రబాబు కొడుతున్న ఆ బెల్ పేరే అబద్ధాల మేనిఫెస్టో 11:49 AM, May 7th, 2024బోండా ఉమా కొడుకి దౌర్జన్యంYSRCP ఎస్సీ మహిళా కార్యకర్తల పై టీడీపీ అభ్యర్ధి బోండా ఉమా కుమారుడు దాడి ప్రచారం చేస్తున్న వైస్సార్సీపీ మహిళా కార్యకర్తలను దుర్భాషలాడిన బోండా కుమారుడు రవితేజ.నున్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుబాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ,ఎమ్మెల్సీ రుహుల్లాతన ఓటమి ఖాయమని బొండా ఉమా తెలుసుకున్నాడు: వెలంపల్లి శ్రీనివాసరావుగెలుపు కోసం అరాచకాలకు పాల్పడుతున్న బోండా వర్గీయులుప్రజాభిమానం కోల్పోవడంతో గుండాగిరిని నమ్ముకుంటున్న టీడీపీసెంట్రల్ నియోజకవర్గంలో వైసిపి పై టీడీపీ చేసిన రెండో దాడిటీడీపీని చీదరించుకుంటున్న ఓటర్లువైస్సార్సీపీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ.దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు 11:37 AM, May 7th, 2024జననేత కోసం జనంఎన్నికల ప్రచారంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం కోరుకొండకు చేరుకున్న సీఎం జగన్సీఎం జగన్ సభకు పెద్ద సంఖ్యలో హాజరైన అభిమానులు కార్యకర్తలుమరి కొద్దిసేపట్లో సభ స్థలానికి చేరుకున్న సీఎం జగన్హెలిపాడ్ నుండి సభాస్తలికి మధ్య కిలోమీటర్ రోడ్డు షోసీఎం జగన్ చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా నిలబడి బారులు తీరిన అభిమానులు11:11 AM, May 7th, 2024పచ్చ కుట్రలు! ఏపీ కోర్టులో పిటిషన్అమల్లో డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులువిద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై కోర్టుకు ఎక్కిన విద్యార్థులు, రైతులుచేయూత కింద నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యుల పిటిషన్లంచ్ మోషన్ కింద విచారించనున్న ఏపీ హైకోర్టుచంద్రబాబే ఇలా చేయించాడని మండిపడుతున్న లబ్ధిదారులు11:02 AM, May 7th, 2024షర్మిలపై కేసు నమోదుఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పై కేసు నమోదైంది. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసు ప్రస్తావన కేసు నమోదు చేసిన వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు ఎన్నికల వేళ వివేకా హత్య కేసు అంశంపై మాట్లాడొద్దని ఇటీవల షర్మిలను ఆదేశించిన కడప కోర్టు10:32 AM, May 7th, 2024నంద్యాలలో టీడీపీ శ్రేణుల బరితెగింపుబనగానపల్లె పట్టణంలో బరితెగించిన టీడీపీ నాయకులువైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార రథం తిరగొద్దు అంటూ టీడీపీ నాయకులు బెదిరింపులు బనగానపల్లె పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద వైఎస్సార్సీపీ శ్రేణుల మీద టీడీపీ శ్రేణుల జులుంవైఎస్సార్సీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఆయన సతీమణి కాటసాని జయమ్మ, కోడలు మేధా శ్రీ రెడ్డిఅదే సమయంలో కూరగాయల మార్కెట్ లో ప్రచారానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డివైఎస్సార్సీపీ ప్రచార రథాలు ఇక్కడ తిరగొద్దంటూ గొడవగాయపడ్డ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలింపు10:29 AM, May 7th, 2024మరోసారి పేదల గొంతు నొక్కిన చంద్రబాబు!ఈసీకి ఫిర్యాదులు చేసిన చంద్రబాబు.ఇప్పటివరకూ కొనసాగుతున్న సంక్షేమ పధకాలైన వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ ఈబీసీ నేస్తం, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్లకు ఈసీ బ్రేక్మొన్నటికి మొన్న వాలంటీర్లను అడ్డుకుని అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటం. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులకి సాయం అందకుండా వారి జీవితాలతో ఆడుకునే కుట్ర.పేదలన్నా.. సంక్షేమ పథకాలన్నా చంద్రబాబుకి ఎంత కడుపుమంటో చూడండి!పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే పేదలకి ఇప్పుడు అందుతున్న ఏ సంక్షేమ పథకం కూడా అందదు!పేదవాళ్లంటే నీకు ఎందుకు అంత కడుపుమంట చంద్రబాబూ?10:19 AM, May 7th, 2024ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. TDPకి ఏపీ బీజేపీ షాక్ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన ఏపీ బీజేపీ!ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై బీజేపీ హాట్ కామెంట్స్దేశంలో భూహక్కుల పరిరక్షణకోసం నీతి అయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ కు తప్పుడు భాష్యం చెప్పడం ద్వారా సాధించేమీ లేదుఎన్నికల వేళ ఇలాంటివి సృష్టించడం వల్ల కూటమికి ప్రయోజనం కంటే నష్టమే జరుగుతుందని విజ్ణులు గుర్తించాలికూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టం అమలు చేయాల్సి ఉంటుందిఎక్స్ లో ట్వీట్ చేసిన బీజేపీ సీనియర్ నేత లక్ష్మిపతిరాజు10:00 AM, May 7th, 2024మొన్న వృద్ధుల కడుపు.. ఇవాళ రైతుల కడుపు కొట్టిన చంద్రబాబుచంద్రబాబు మొన్న వృద్ధుల కడుపు కొట్టాడు.. ఇప్పుడు రైతుల కడుపు కొట్టాడు..రైతుల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. ఫీజు రియంబర్స్ రాకుండా అడ్డుకుని విద్యార్థులను రోడ్డున పడేశాడు..ఇంటికొచ్చే పింఛను చంద్రబాబు అడ్డుకున్నారు.. చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలు..కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి 420.. అయన చేయని అక్రమాలు లేవు..ప్రభుత్వ భూముల కబ్జా దగ్గర నుంచి.. బ్లాక్ మెయిలింగ్ దాకా ఆయన సిద్ధహస్తుడుతెలుగుదేశం పార్టీ కుట్రలపై కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఫైర్9:49 AM, May 7th, 2024ఏపీలో ఈసీ పని తీరుపై వైస్సార్సీపీ ఆగ్రహంకొనసాగుతున్న పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరణలెఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే దాకా నిధుల విడుదలకు నోఈసీ అనుమతి ఇవ్వకపోవడం ఏంటి?: YSRCPతెలంగాణలో సబ్సిడీ ఇన్ఫుట్కు అనుమతి ఈసీ ఎలా ఇచ్చింది అంటూ ప్రశ్నఏపీలో మాత్రమే ఈసీ ఎందుకు వివక్ష చూపుతోంది9:39 AM, May 7th, 2024అన్నమయ్య రాజంపేటలో టీడీపీకి ఎదురుదెబ్బఅన్నమయ్య జిల్లా రాజంపేట మండల పరిధిలోని ఊటుకూరు గ్రామంలో టిడిపికి గట్టి ఎదురు దెబ్బ...టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన వంద కుటుంబాలుతెలుగు తమ్ముళ్లకు YSRCP కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానం పలికిన ఎమ్మెల్యే అభ్యర్థి అకేపాటి అమరనాథ్ రెడ్డిజగనన్న అందిస్తున్న జనరంజక పాలన మెచ్చి వైఎస్సార్సీపీలో చేరామన్న స్థానికులు9:23 AM, May 7th, 2024డబ్బుతో పట్టుబడ్డ టీడీపీ నేతపెందుర్తి నియోజకవర్గ పరిధిలోని వేపగుంట మీనాక్షి కన్వెన్షన్ వద్ద నగదుతో దొరికిన టీడీపీ నేతటీడీపీ నేత దంతులూరి వెంకట దుర్గ ప్రశాంత్ వర్మ నేతృత్వంలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రధాని మోదీ సభకు జనాలను తరలించిన జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు!జనాలకు నగదు పంపిణీ చేయడానికే తరలిస్తున్నారనే సమాచారంతో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులుతనిఖీల్లో వర్మ వద్ద లభించిన రూ.10 లక్షలకు ఎటువంటి ఆధారం లేకపోవడంతో సీజ్ చేసి పెందుర్తి పోలీసులకు అప్పగింత8:50 AM, May 7th, 2024జనంలోకి జగన్ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినేడు మూడు జిల్లాల్లో ప్రచార భేరీరాజమండ్రి రాజానగరం నియోజకవర్గం పరిధిలోని కోరుకొండ జంక్షన్లో ప్రచారంమధ్యాహ్నం శ్రీకాకుళం ఇచ్ఛాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో ప్రచారంవిశాఖపట్నం లోక్సభ పరిధిలోని గాజువాక నియోజకవర్గం గాజువాక సెంటర్లో ప్రచారం8:23 AM, May 7th, 2024నేడు పవన్ ప్రచారం ఇలా..ప్రకాశం దర్శిలో పవన్ కల్యాణ్ ప్రచారంసాయంత్రం తిరుపతిలో చంద్రబాబుతో కలిసి బహిరంగ సభలో పాల్గొననున్న పవన్8:01 AM, May 7th, 2024హవ్వా.. ఇదేంది బాబూ!తీవ్రరూపం దాల్చిన చంద్రబాబు బూతు పురాణంపూర్తిగా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న చంద్రబాబుతనను ప్రజలు నమ్మట్లేదని ప్రచారంలో బూతుల పర్వం అందుకున్న టీడీపీ అధినేతసీఎం జగన్ ను కొట్టండి అనే దగ్గర నుంచి.. ఇప్పుడు చంపండి, నరకండి అనే స్థాయికి చేరిన చంద్రబాబుఓటమి భయంతో చంద్రబాబుకు మతి చెడిందన్న అనుమానంలో ప్రజలుబాబు బూతు పురాణంపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైస్సార్సీపీచంద్రబాబుపై చర్యలకు వెనుకడుగు వేస్తున్న ఎన్నికల కమిషన్7:25 AM, May 7th, 2024తప్పుడు పోస్టులపై ఈసీ సీరియస్.. కీలక ఆదేశాలుసోషల్ మీడియా లో తప్పుడు పోస్టులపై ఎన్నికల సంఘం సీరియస్ కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీమహిళల్ని కించపరచడం,మైనర్లతో ప్రచారం,జంతువులకు హాని తలపెడుతున్న వీడియోలు,ఫోటోలు నిషేధం.అలాంటి పోస్టులు ఈసీ నోటీసుకు వచ్చిన మూడు గంటల్లో గా తొలగించాలినిబంధనలు పాటించకుంటే ఆయా పార్టీల నాయకులపై కేసులు పెడతామని హెచ్చరిక. 6:59 AM, May 7th, 2024చిలకటూరిపేట పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. ఈసీ సీరియస్ చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశాలు.ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎం బ్యాలెట్(టెండర్ బ్యాలెట్) పేపర్లను ఇచ్చిన అధికారులు.అధికారుల నిర్లక్ష్యంతో 1219 మంది ఉద్యోగుల ఓట్లు చెల్లని వైనం.వీరందరికీ తిరిగి రెండు రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు.సంబంధిత అధికారులపై ఈనెల 9లోగా క్రమశిక్షణ చర్యలకు ఈసీ ఆదేశాలు6:45 AM, May 7th, 2024చంద్రబాబుపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై సీఈసీ ఆగ్రహంఎన్నికల్ కోడ్ ను అతిక్రమించటంపై సీరియస్బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని వార్నింగ్ఏప్రిల్ 6న పెదకూరపాడు, 10న నిడదవోలు, తణుకు, 11న అమలాపురం, 15న పలాస, 17న పెడనలో జరిగిన సభల్లో సీఎంని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మాట్లాడిన చంద్రబాబు6:37 AM, May 7th, 2024భీమవరంలో టీడీపీ, జనసేన మధ్య రగడ..భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడసర్దిచెప్పేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల ముందే బాహాబాహీ.చేతికి దొరికిన వాటితో చితక్కొట్టిన జనసైనికులుఈ దెబ్బతో భీమవరంలో జనసేన గెలుపుపై ఆశలు గల్లంతు!6:30 AM, May 7th, 2024అబద్దం.. వాస్తవంఎన్నికల వేళ కూటమి కుట్రలుఏపీపై ఢిల్లీ పెద్దల తప్పుడు ప్రకటనలువాస్తవాలతో వివరించే యత్నం వీడియో పోస్ట్ చేసిన వైస్సార్సీపీమన రాష్ట్రంపై డిల్లీ పెద్దల తప్పుడు ప్రచారాలు Vs అసలు వాస్తవాలు! 💥#FactCheck#ProgressiveAP#YSJaganDevelopsAP #DevelopmentInAP pic.twitter.com/G2KbNXK9Pl— YSR Congress Party (@YSRCParty) May 6, 2024 -
May 6th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
May 6th AP Elections 2024 News Political Updates..3:49 PM, May 6th, 2024తాడేపల్లి :మీ బిడ్డ జగన్ ప్రతి ఆలోచన పేదవాడి బతుకులు మార్చడంపైనే ఉంటుంది: సీఎం వైఎస్ జగన్కానీ చంద్రబాబు నైజం ఎలా ఉంటుందంటే అధికారం వచ్చేదాకా అబద్ధాలు, మోసాలుఅధికారం దక్కాక అతని మాయలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే మీకే అర్థమవుతుందివచ్చే ఎన్నికల్లో మన YSRCParty అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. మీ బిడ్డ జగన్ ప్రతి ఆలోచన పేదవాడి బతుకులు మార్చడంపైనే ఉంటుంది. కానీ చంద్రబాబు నైజం ఎలా ఉంటుందంటే అధికారం వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు.. అధికారం దక్కాక అతని మాయలు ఎలా ఉంటాయో 2014లో ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే మీకే అర్థమవుతుంది. వచ్చే ఎన్నికల్లో మన @YSRCParty అభ్యర్థులను ఆశీర్వదించి,… pic.twitter.com/ArWMGPvlYg— YS Jagan Mohan Reddy (@ysjagan) May 6, 2024 -2:30 PM, May 6th, 2024భీమవరంలో టీడీపీ, జనసేన మధ్య రగడ..భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడసర్దిచెప్పేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల ముందే బాహాబాహీ.చేతికి దొరికిన వాటితో చితక్కొట్టిన జనసైనికులుఈ దెబ్బతో భీమవరంలో జనసేన గెలుపుపై ఆశలు గల్లంతు! భీమవరంలో తెలుగు తమ్ముళ్లని ఉతికారేసిన జన సైనికులు!@JanaSenaParty ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి ఆంజనేయులుకి ఏమాత్రం సహకరించని టీడీపీ.. ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య కవ్వింపులతో మొదలైన రగడ సర్దిచెప్పేందుకు వెళ్లిన @JaiTDP నాయకుల ముందే బాహాబాహీ. చేతికి దొరికిన వాటితో…— YSR Congress Party (@YSRCParty) May 6, 2024 2:10 PM, May 6th, 2024ఓటర్లను ప్రలోభలకు గురిచేస్తున్న చంద్రబాబు..కర్నూలు..కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ప్రజాగళం సభ.చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పంపిణీ చేసిన మద్యం.మంచి మద్యం అందిస్తామని చంద్రబాబు ఓట్లను ప్రభావితం చేస్తున్నాడు.చంద్రబాబు వస్తే మంచి మద్యం, మంచిగా తాగి ప్రాణాలను తీసుకొండి అని సూచిస్తున్నాడు.ప్రజలకు మంచి పథకాలు ఇస్తామని చెప్పాల్సిన బాబు మందు బాబులను మద్యం అందిస్తున్నాడు.ఏపీలోని మద్యాంధ్రగా తయారు చేస్తామని బాబు ప్రచారం చేయడం అందరికీ వింతగా అనిపించింది.మద్యం కావాలంటే బాబు రావాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.బహిరంగ సభలో మద్యం సీసాతో హల్ చల్ చేసిన టీడీపీ కార్యకర్తలు. 1:45 PM, May 6th, 2024బాలకృష్ణకు కురుబ దీపికా కౌంటర్హిందూపూర్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుబ దీపికా కామెంట్స్..సినిమాల్లో నటించే బాలకృష్ణను హిందూపూర్ ప్రజలు ఈసారి పూర్తిగా సినిమాలకే పరిమితం చేసే తీర్పు ఇస్తారు.హిందూపూర్ ప్రజలు ఎమ్మెల్యేగా బాలకృష్ణను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాడు.నాకు అవకాశం ఇస్తే ఎప్పుడు లోకల్గా హిందూపూర్ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తాను.సీఎం జగన్ హిందూపూర్ సభతో ఇప్పటికే విక్టరీ వచ్చినట్టు అయ్యింది. ఎన్నికల్లో ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి.1:20 PM, May 6th, 2024ఉమాకు వైఎస్సార్సీపీ నేత కౌంటర్విజయవాడబోండా ఉమాపై ఘటు విమర్శలు చేసిన వైఎస్సార్సీపీ నేత మోదుగుల గణేష్విశాలాంధ్ర కాలనీలో వాణి అనే మహిళ ఓట్లు అడగడానికి వెళ్తే ఆమెపై టీడీపీ నేతలు దాడి చేశారు.టీడీపీ నాయకులు మద్యం తాగిన మైకంలో వాణి అనే మహిళపై అసభ్యంగా మాట్లాడారు.ప్రశ్నించడానికి వెళ్లిన నాయకులపై దాడికి చేశారు.బోండా ఉమా నిజాలు తీసుకొని మాట్లాడాలి.దళితులపై మీ కపట ప్రేమ అందరికీ తెలుసు.బోండా ఉమా భూకబ్జాలు చేశావ్ కాబట్టి నీపైన రౌడీషీటర్ కేసు పెట్టాలి. 1:00 PM, May 6th, 2024రేపల్లెలో సీఎం జగన్ కామెంట్స్.. రాష్ట్రమనే పొలంలో మీ బిడ్డ చేసిన విప్లవ సాగుతో ఎన్నో సత్ఫలితాలు..రాష్ట్రమనే పొలంలో ఈ ఐదేళ్లలో సంస్కరణలనే విత్తనాలు వేశాం..15 ఏళ్లలో ఈ విత్తనాలన్నీ మహావృక్షాలవుతాయి.. ప్రజల జీవితాల్ని మారుస్తాయిచంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఒక్క స్కీమ్ గుర్తుకొస్తుందా? ప్రత్యేకహోదాను కూడా చంద్రబాబు అమ్మేశాడు..మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోంది..సాధ్యంకాని హామీలతో చంద్రబాబు తన మేనిఫెస్టో ఇచ్చారు..చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమే..చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది..జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగింపు.. బాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపుఈ 59 నెలల మీ బిడ్డ పాలనలో రూ.2.70 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ..బాబుకు అధికారం వచ్చేదాకా అబద్ధాలు.. వచ్చిన తర్వాత మోసాలు, మాయలుమంచి చేసే ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, చెడు చేసే సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగిన టీ గ్లాస్ సింక్లోనే ఉండాలి.. 12:30 PM, May 6th, 2024చంద్రబాబుది లాక్కునే వ్యక్తిత్వం: కొండా రాజీవ్ గాంధీవైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ కామెంట్స్..జగన్ అందరికీ అన్ని ఇవ్వాలనుకునే మనిషి.. చంద్రబాబు లాక్కునే మనిషిఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కున్నాడుచిన్నతనంలోనే రైల్వే స్టేషన్లో చోరీలు చేసిన వ్యక్తిఅలాంటి వ్యక్తి ల్యాండ్ టైటిలింగ్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారుఈ చట్టం ఎంతో గొప్పదని అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ ప్రకటించారుబయటకు వచ్చాక నాలుక మడతేస్తున్నారుఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో వైరల్ కాల్స్ చేస్తున్నారుకేంద్రంలో చక్రం తిప్పుతాననే చంద్రబాబు మోదీతో ఈ చట్టంపై మాట్లాడించాలిల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ముస్లింల రిజర్వేషన్ల గురించి చంద్రబాబు, పవన్ కేంద్ర పెద్దలతో మాట్లాడించాలిఆ చట్టం గురించి రామోజీరావు సైతం తన ఛానల్లో గొప్పగా చూపించారుకానీ జనాన్ని మోసం చేయటానికి ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారువీటిని నమ్మే పరిస్థితిలో జనం లేరుచిరంజీవిని దారుణంగా అయ్యన్నపాత్రుడు కొడుకు, బాలకృష్ణ తిట్టారుసిగ్గు, పౌరుషం ఏమాత్రం లేని పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారితోనే తిరుగుతున్నారుపవన్ ఎప్పటికీ ప్యాకేజీ స్టారేనని మళ్ళీ రుజువు చేసుకున్నారు 11:50 AM, May 6th, 2024ఏపీలో బీజేపీ ఎక్కడుంది: వంగవీటి నరేంద్రతూర్పుగోదావరి..వైఎస్సార్సీపీ నేత వంగవీటి నరేంద్ర కామెంట్స్..ఏపీలో బీజేపీ లేదు. టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో బీజేపీ నేతల ఫొటోలు లేవు.ప్రధాని మోదీ గ్యారెంటీ టీడీపీ, జననేన మేనిఫెస్టోతో సంబంధం లేదు. జనసేన కాపుల పార్టీ కాదు.వైఎస్సార్సీపీ కాపులకు 34 ఎమ్మెల్యే సీట్లు, ఐదు ఎంపీ సీట్లు కేటాయించింది. ఎన్డీయే కూటమి కేవలం నాలుగు సీట్లు కాపులకు ఇచ్చారు.వంగవీటి రాధా కృష్ణ టీడీపీలో ఉండడానికి సిగ్గుండాలిరంగాని చంపిన టీడీపీలో ఆయన కొనసాగడం ఎంతవరకు సమంజసంరాష్ట్రంలో వైఎస్సార్సీపీదే మళ్లీ విజయంజగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావటం ఖాయం 11:20 AM, May 6th, 2024చంద్రబాబు, లోకేష్ చిప్పకూడు తింటారు: వెల్లంపల్లిఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్చంద్రబాబు దుర్మార్గం పరాకాష్టకు చేరుకుంది.అవ్వ తాతల పెన్షన్ విషయంలో చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించాడు.చంద్రబాబును కుప్పంలో కూడా ప్రజలు ఓడిస్తారు.చంద్రబాబు, లోకేష్ చిప్పకూడు తింటారుచంద్రబాబు అండ్ కో టీం తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు.చంద్రబాబుకు కావలసింది అమరావతి తమ సామాజిక వర్గం బాగుండటమే.సీఎం జగన్ కోవిడ్ సమయంలో కూడా ఏ పథకాన్ని ఆపలేదు.హామీలు ఇచ్చి నమ్మించి మోసం చేసే చంద్రబాబు పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారు.సీఎం జగన్పై ఆరోపణ చేసే అర్హత చంద్రబాబుకు లేదు.స్వతంత్ర సమరయోధుల భూమి లాక్కుంది సెంట్రల్ బోండా ఉమ.క్యాన్సర్ బారినపడ్డ చిన్నపిల్ల భూకబ్జా చేద్దామని ప్రయత్నించింది బోండా ఉమా కాదా.?సెంట్రల్లో బోండా ఉమా మద్యం సేవించి ప్రచారానికి వస్తున్నాడు. 11:00 AM, May 6th, 2024నిన్న విరవ గ్రామంలో జరిగిన ఘటనపై స్పందించిన వంగా గీతవంగా గీతా కామెంట్స్..టీడీపీ, జనసేన నేతల్లో ఓటమి భయం పట్టుకుంది.అందుకే ఊరూరా ప్రచారానికి అడ్డుతగులుతున్నారు.అయినా మేము సంయమనంతో ఉంటున్నాం.హత్య రాజకీయాలు చేస్తోంది మేము కాదు.అలాంటి అలవాటు ఉన్నది టీడీపీ, జనసేనకు మాత్రమే.చిన్న పిల్లల్ని ప్రచారానికి వాడకూడదు అని ఎన్నికల సంఘం చెప్తోంది.కలెక్టర్, రిటర్నింగ్ అధికారులు వీడియోను తెప్పించుకొని వారిపై చర్యలు తీసుకోవాలి.ప్రచారానికి ఇంత మంది ఉండాలని ఈసీ చెప్తోంది.అంత మంది ఎందుకు టీడీపీ, జనసేనా ప్రచారంలో ఉన్నారు. వారికి అనుమతి ఉందా?.నేను గెలుస్తున్నాననే ఇలాంటి రెచ్చగొట్టే, కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. 10: 30 AM, May 6th, 2024పవన్పై ముద్రగడ ఫైర్..పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాల్లో కాదునేను ఏనాడూ చిరంజీవి, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడలేదు. ఇంట్లో ఉన్న నన్ను పవన్ రోడ్డు మీదకు లాగాడు. హైదరాబాద్ నుంచి వచ్చి నా కుటుంబంలో చిచ్చుపెట్టాడు. ముద్రగడ కూతురు అని నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. మీరు వదిలేసిన మీ ఇద్దరు భార్యలను.. ఇప్పుడు కలిసున్న మూడో భార్యను అందరికీ ఎందుకు పరిచయం చేయలేదు?.మీ కుటుంబంలో డ్రగ్స్ సేవించి పట్టుబడిన అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన మరో అమ్మాయిని ఎందుకు పరిచయం చేయడం లేదు. పైకి నా మీద ప్రేమ ఉన్నట్లు పవన్ నటిస్తున్నాడు.పవన్ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాలలో కాదు. నాకూ నా కుమార్తెకు బంధాలు తెగిపోయాయి అని ఆమె భర్త.. మామకు చెబుతున్నాను. వీలైతే ఆమెను టీవీ డిబెట్లు.. జనసేన ఎన్నికల ప్రచారాలకు తిప్పాలని వారిని కోరుతున్నాను. 10:00 AM, May 6th, 2024పచ్చ బ్యాచ్ రౌడీయిజం..పల్నాడు..నరసరావుపేటలో తెలుగుదేశం కార్యకర్తలు రౌడీయిజంఎస్ఎస్ఎన్ కాలేజీలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కాలేజీ ఎదుట తెలుగుదేశం జెండాలు పట్టుకుని హడావిడి చేస్తున్న టీడీపీ నాయకులురిటైర్ డిఫెన్స్ ఉద్యోగితో గొడవపడి బలవంతంగా అతన్ని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిన టిడిపి అభ్యర్థి అరవింద బాబు అనుచరులునారాయణరెడ్డి ఎదురు తిరగటంతో మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన అరవింద్ బాబు అనుచరులుతెలుగుదేశం కిడ్నాప్ వ్యవహారాన్ని రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 09:20 AM, May 6th, 2024హీరో సాయిధరమ్ తేజ్పై దాడి జరగలేదు: డీఎస్పీ హనుమంతరావుకాకినాడహీరో సాయి ధరమ్ తేజ్పై ఏలాంటి దాడి జరగలేదు.సోషల్ మీడియా, కొన్ని ఛానెల్స్లో వస్తున్న ప్రచారం వాస్తవం కాదునిన్న తాటిపర్తిలో ప్రచారం చూడడానికి వచ్చిన వ్యక్తికి తగిలింది గాజు సీసా కాదు.రాయితో కొట్టినట్లు చెంపమీద గాయం అయ్యింది.ఆయన ప్రచారం నుంచి వెళ్ళిపోయిన 15 నిముషాల తరువాత ఈ ఘటన జరిగింది.దీనికి కారకులైన ఇద్దరు వ్యక్తులను గుర్తించాంఅనుమతి లేకుండా ప్రచారాలు.. ర్యాలీలు చేసి గొడవలు సృష్టిస్తే ఆ రాజకీయ పార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.సోషల్ మీడియాలో సామాజిక భాద్యతతో వ్యవహరించాలి 08:30 AM, May 6th, 2024రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్.. సునీల్ కుమార్ వాహనంపై దాడి!వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ వాహనంపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. వాహనాన్ని చుట్టుముట్టి అద్ధాలు ధ్వంసం చేశారు. ఏలూరులోని లింగపాలెం మండలం రంగాపురం వద్ద ఘటన జరిగింది. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ వాహనంపై టీడీపీ శ్రేణులు దాడిక దిగాయి. టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ఏర్పాటు చేసిన కమ్మ ఆత్మీయ సమావేశానికి చింతమనేని, సొంగ రోషన్ వర్గీయులే దాడిరంగాపురం గ్రామం మార్గంలో వెళ్తున్న సునీల్ కుమార్ వాహనాన్ని చూసి టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. సునీల్ కుమార్ వాహనాన్ని చుట్టిముట్టి టీడీపీ శ్రేణులు అద్ధాలను ధ్వంసం చేశారు. పచ్చమూకల దాడి నుంచి సునీల్ కుమార్, అతని అనుచరులు చాకచక్యంగా తప్పించుకున్నారు.సునీల్ కుమార్ కామెంట్స్..టీడీపీ, జనసేన శ్రేణులు నాపై దాడి చేశారు. రెండు కర్రలతో కారు అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడ ఎదురు తిరిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని అక్కడి నుండి వచ్చేశాను. అధికారంలో లేకపోతేనే ఇంతటి అరాచకానికి తెగబడుతున్నారు. హుందాగా రాజకీయాలు చేయాలి. కానీ మా సహనాన్ని పరీక్షించకండి. ఓడిపోతున్నామనే భయంతోనే మాపై దాడులకు పాల్పడుతున్నారు.దెందులూరు నియోజకవర్గంలో అయితే రోజూ అరాచకాలు సృష్టిస్తున్నారు. దీనిపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశాము. వారు కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టి ఇలాంటి చర్యలను నియంత్రించాలి. ప్రజలకు ఇబ్బంది కలిగే రాజకీయాలు చేయకూడదు. తెలుగుదేశం ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. టీడీపీ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోంది. ఎన్ని కేసులు ఉంటే అంత గుర్తింపు అన్న రీతిలో లోకేష్ వ్యవహరిస్తున్నారు 07:20 AM, May 6th, 2024టీడీపీకి ఝలక్..టీడీపీ వక్రబుద్దిని బట్టబయలు చేసిన వైఎస్సార్సీపీల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మంచిదని అసెంబ్లీలో చెప్పిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్పయ్యావుల వీడియోని బయట పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డిచాలా గొప్ప చట్టాన్ని తెస్తున్నారంటూ సీఎం జగన్ మెచ్చుకున్న పయ్యావుల2019 జులై 29న అసెంబ్లీ సాక్షిగా గొప్ప చట్టమని ప్రకటించిన పయ్యావులనేడు అదే చట్టం మీద తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబుచంద్రబాబు రెండు నాలుకల ధోరణితో విస్తుపోతున్న రాష్ట్ర ప్రజలు 07:00 AM, May 6th, 2024నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారంఉదయం 10 గంటలకు బాపట్ల లోక్సభ స్థానం రేపల్లెలో ప్రచార సభమధ్యాహ్నం 12:30 గంటలకు నరసరావుపేట లోక్సభ స్థానం మాచర్లలో రోడ్ మధ్యాహ్నం మూడు గంటలకు మచిలీపట్నంలోని వల్లూరి రాజా సెంటర్లో ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. 06:50 AM, May 6th, 2024ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి..ఆశలు వదులుకుంటున్న టీడీపీమైనార్టీ ఓట్లు పడవనే భయంఇప్పటికే బీజేపీని పూర్తిగా దూరం పెట్టిన వైనంప్రచారంలో ఎక్కడా కన్పించని కాషాయ కండువాటీడీపీలో చేరాలని ప్రత్యర్థి కార్పొరేటర్లు, నేతలకు వలఓటుకు రూ.2వేల చొప్పున పంచేందుకు సిద్ధం 06:40 AM, May 6th, 2024ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు ప్రయత్నిస్తున్నారు: సజ్జలచంద్రబాబు, రామోజీరావు వంటివాళ్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు కాకుండా రాక్షస ప్రయత్నం చేస్తున్నారుల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ మాఫియాకు ఊపిరాడకుండా చేస్తుందిప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం కావాలని 95 శాతం మంది కోరుకున్నారుసర్వే చేయించిన తర్వాతే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశఫెట్టాంపోలవరాన్ని సీఎం జగన్ పూర్తిచేసి చూపిస్తారు.. ఆ శక్తి ఉందికేంద్రం నిధులు సరిగ్గా ఇస్తే రెండేళ్ల కంటే ముందే పోలవరం పూర్తవుతుందిసీఎం జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 850 కోట్లు సేవ్ చేశారుపోలవరాన్ని చంద్రబాబు తన ఆదాయంగా మార్చుకున్నారని మోదీకి, అమిత్ షాకు తెలుసుకావాలంటే కేంద్ర ప్రభుత్వం లెక్కలు చూసుకోవాలిఏ బ్యాంకు లెక్కలు తీసినా తెలుస్తుందికూటమిలో పార్ట్నర్ కాబట్టి అమిత్ షా ఏదో మాట్లాడారుచంద్రబాబు అవినీతిని చూసి సహించలేకే జనం తిరస్కరించారుపోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబకు ఏటీఎం అని ఆనాడు మోదీ విమర్శించారు 06:30 AM, May 6th, 2024భూ సంస్కరణలను జగన్ తెస్తుంటే చంద్రబాబు, పవన్ భయపడితున్నారు: రావెల కిషోర్ బాబువారు ఆక్రమించుకున్న భూముల చిట్టా ఎక్కడ బయట పడుతుందోనని భయపడుతున్నారుమోదీ తెచ్చిన ఈ చట్టాన్ని కూటమిలోని చంద్రబాబు వద్దంటున్నారుదీనిపై మోదీ మాట్లాడాలి, నోరు విప్పాలిలేదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి మోదీ తెస్తున్న చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించాలిజనం ఛీ కొడుతున్నా చంద్రబాబు, పవన్ ఇంకా అసత్యాలు ప్రచారం చేస్తున్నారుప్రజలు తిరుగుబాటు చేస్తున్నా పట్టించుకోవడం లేదుప్రజల్ని తప్పుదారి పట్టించి రాజకీయంగా లబ్ది పొందాలని చంద్రబాబు కుట్ర పన్నారుపేదలకు భూములు పంచే వ్యక్తి సీఎం జగన్ఆసైన్డు ల్యాండ్ మీద హక్కులు కల్పించిన ఘనత జగన్దిచుక్కల భూమి సమస్యలను పరిష్కరించినది జగన్అలాంటి వ్యక్తి గురించి చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారుటీడీపీ ఐవిఆర్ఎస్ కాల్స్ పై సీఐడీ విచారణ చేస్తోందితప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు -
AP Election Updates May 5th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 5th May...07:50 PM, May 5th, 2024తాడేపల్లి :టీడీపీ వక్రబుద్దిని బట్టబయలు చేసిన వైఎస్సార్సీపీల్యాండ్ టైట్లింగ్ యాక్టు చాలా మంచిదని గతంలో అసెంబ్లీలో చెప్పిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్పయ్యావుల వీడియోని బయట పెట్టిన వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిచాలా గొప్ప చట్టాన్ని తెస్తున్నారంటూ జగన్ని మెచ్చుకున్న పయ్యావుల2019 జులై 29న అసెంబ్లీ సాక్షిగా గొప్ప చట్టమని ప్రకటించిన పయ్యావులఆ వీడియోని బయట పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి07:20 PM, May 5th, 2024టీడీపీ ఆఫీస్కి సీఐడీ టీమ్టీడీపీ ఆఫీస్లో ఎవరూ లేకపోవడంతో అక్కడున్న సిబ్బందికి నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు06:57 PM, May 5th, 2024ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి బదిలీడీజీపీని వెంటనే బదిలీ చేయాలని సీఎస్కు ఈసీ ఆదేశాలుముగ్గురు డీజీ ర్యాంకు అధికారులు పేర్లు పంపాలని సీఎస్కు ఆదేశం04:50 PM, May 5th, 2024ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు ప్రయత్నిస్తున్నారు: సజ్జలచంద్రబాబు, రామోజీరావు వంటివాళ్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు కాకుండా రాక్షస ప్రయత్నం చేస్తున్నారుల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ మాఫియాకు ఊపిరాడకుండా చేస్తుందిప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం కావాలని 95 శాతం మంది కోరుకున్నారుసర్వే చేయించిన తర్వాతే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశఫెట్టాంపోలవరాన్ని సీఎం జగన్ పూర్తిచేసి చూపిస్తారు.. ఆ శక్తి ఉందికేంద్రం నిధులు సరిగ్గా ఇస్తే రెండేళ్ల కంటే ముందే పోలవరం పూర్తవుతుందిసీఎం జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 850 కోట్లు సేవ్ చేశారుపోలవరాన్ని చంద్రబాబు తన ఆదాయంగా మార్చుకున్నారని మోదీకి, అమిత్ షాకు తెలుసుకావాలంటే కేంద్ర ప్రభుత్వం లెక్కలు చూసుకోవాలిఏ బ్యాంకు లెక్కలు తీసినా తెలుస్తుందికూటమిలో పార్ట్నర్ కాబట్టి అమిత్ షా ఏదో మాట్లాడారుచంద్రబాబు అవినీతిని చూసి సహించలేకే జనం తిరస్కరించారుపోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబకు ఏటీఎం అని ఆనాడు మోదీ విమర్శించారు 04:30 PM, May 5th, 2024కాకినాడ:అధికారం కోసం ప్రజలను మోసం చేయాలన్న ఆశతో చంద్రబాబు ఉన్నాడు: ఎమ్మెల్యే ద్వారంపూడి పొత్తులో ఉన్న బీజేపీ పార్టీయే చంద్రబాబును నమ్మడం లేదుకాకినాడ పోర్టులో ఏది ఎగుమతి అవుతుందో చంద్రబాబుకు తెలియదా?కాకినాడ పేరుకు దేశంలో మంచి పేరు ఉంది2014 ఎన్నికల కు ముందు అప్పులు పాలైనపోయిన వ్యక్తి..మాజీ ఎమ్మెల్యే కొండబాబు.2019 నాటికి అవినీతితో ఆస్తులు సంపాదించుకున్న వ్యక్తి కొండబాబుక్రికెట్ బుకీలో దిట్ట మీ కూటమీ ఎంపీ అభ్యర్ధి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ఒక సెంటు నేను కాకినాడలో కబ్జా చేశానని నిరూపిస్తే.. నా ఆస్ధి ప్రజలకు రాసిచ్చేస్తానుకొండబాబు అనే వ్యక్తి ఎమ్మెల్యే గా వస్తే మళ్ళీ కాకినాడలో గంజాయి , కబ్జాలు ,అవినీతి పెరిగిపోతుందిరూ.1,000 కోట్లు ఓఎన్జీసి నా ఎకౌంట్ లో నష్టపరిహారం సొమ్ములు వేసిందని మత్స్యకారులకు కొండబాబు మాయ మాటలు చెబుతున్నారు.ఓఎన్జీసి నుండి సమాచార హక్కు క్రింద సమాచారం తీసుకున్నాను. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానుఅలాగే దీనిపై కొండబాబుపై పరువు నష్ట దావా వేస్తున్నాను04:15 PM, May 5th, 2024తాడేపల్లిల్యాండ్ టైటిల్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకువచ్చింది: ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుఏపీలో 6 వేల పంచాయతీలలో భూ సర్వే జరిగింది.చంద్రబాబు,పవన్ కి ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు.వందల ఎకరాలు రామోజీ రావు ఫిల్మ్ సిటీ కోసం అక్రమంగా దోచుకున్నాడు.31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు జగన్.ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవుఏపీలో బీజేపీ కేంద్ర నాయకులు పర్యటన చేస్తున్నారుఈ యాక్టును అమలు చేయనివ్వద్దొని కేంద్ర పెద్దలను అడిగే దమ్ము చంద్రబాబు, పవన్ కి ఉందా?పురేందేశ్వరి ఈ యాక్టు కరెక్టే అని అన్నారు.పోలవరం గురించి మాట్లాడటానికి బీజేపీ నాయకులకి సిగ్గు ఉండాలిపోలవరం డబ్బును ఎటిఎంలా చంద్రబాబు వాడుకున్నాడని మోదీనే గతంలో అన్నారు 03:30 PM, May 5th, 2024చిత్తూరు జిల్లా:చిత్తూరులో పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారువిజయానంద రెడ్డి, చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొనుగోలుకు నగదు పంచుతున్న ఇద్దరినీ పట్టుకుని వన్ టౌన్ లో లక్షన్నర నగదుతో అప్పగిస్తే వదిలేశారుఅందుకే స్టేషన్ ముందు అర్ధనగ్న నిరసన చేస్తున్నా500 మంది బెంగుళూరు,,అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ తిష్ట వేసి మద్యం, నగదు పంపిణీ చేస్తున్నారుపోలీసులు పట్టించుకోవడం లేదు 02:20 PM, May 5th, 2024తాడేపల్లి :,భూ సంస్కరణలను జగన్ తెస్తుంటే చంద్రబాబు, పవన్ భయపడితున్నారు: రావెల కిషోర్ బాబువారు ఆక్రమించుకున్న భూముల చిట్టా ఎక్కడ బయట పడుతుందోనని భయపడుతున్నారుమోదీ తెచ్చిన ఈ చట్టాన్ని కూటమిలోని చంద్రబాబు వద్దంటున్నారుదీనిపై మోదీ మాట్లాడాలి, నోరు విప్పాలిలేదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి మోదీ తెస్తున్న చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించాలిజనం ఛీ కొడుతున్నా చంద్రబాబు, పవన్ ఇంకా అసత్యాలు ప్రచారం చేస్తున్నారుప్రజలు తిరుగుబాటు చేస్తున్నా పట్టించుకోవడం లేదుప్రజల్ని తప్పుదారి పట్టించి రాజకీయంగా లబ్ది పొందాలని చంద్రబాబు కుట్ర పన్నారుపేదలకు భూములు పంచే వ్యక్తి సీఎం జగన్ఆసైన్డు ల్యాండ్ మీద హక్కులు కల్పించిన ఘనత జగన్దిచుక్కల భూమి సమస్యలను పరిష్కరించినది జగన్అలాంటి వ్యక్తి గురించి చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారుటీడీపీ ఐవిఆర్ఎస్ కాల్స్ పై సీఐడీ విచారణ చేస్తోందితప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు01:42 PM, May 5th, 2024ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్.. టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణచంద్రబాబు ఏ1గా, లోకేష్ ఏ2గా ఎఫ్ఐఆర్ నమోదుల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ఐవీఆర్ఎస్ కాల్స్తో టీడీపీ దుష్ప్రచారంటీడీపీ అసత్య ప్రచారంపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీచంద్రబాబు, లోకేష్తో పాటు 10 మందిపై కేసు నమోదుఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదు12:15 PM, May 5th, 2024చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు40 ఏళ్ల సీనియారిటీ అని చెప్పే చంద్రబాబుకి ఉన్న కన్ఫ్యూజన్ ఎవరికి లేదుల్యాండ్ టైటిలింగ్ మాట్లాడుతున్న బాబు.. ఆ చట్టం తీసుకొచ్చింది బీజేపీనే అనే సంగతి మరిచాడా ?సభల్లో వైఎస్సార్సీపీపై మాట్లాడుతున్న బాబు.. బీజేపీ గురించి ఎందుకు మాట్లాడం లేదుబీజేపీతో జోడి కట్టి ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తానంటే మోసం కదా?నాడు మోదీని తిట్టిన బాబు నేడు పొగుడుతున్నారు.. 4ఏళ్లలో మోదీ ఏం చేశాడో చెప్పాలిమోదీ రాష్టానికి చేసిన మేలు ఏంటో బాబు చెప్పాలికూటమి మ్యానిఫెస్టో విడుదలలో పురందేశ్వరి ఎందుకు లేదుకూటమి మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ నేతలు చెప్పడం దేనికి సంకేతంఅవకాశవాదం, స్వార్థంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు10:59 AM, May 5th, 2024సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్ వైఎస్ వివేకా హత్య కేసులో ఛార్జ్షీట్ తీసుకుని రండి..బహిరంగ చర్చకు సిద్ధమా.. ఎక్కడికైనా వస్తాఈ నెల 11 లోపు తన సవాల్పై స్పందించాలిషర్మిల స్పష్టంగా తెలుసుకుని వాస్తవాలు మాట్లాడాలినాడు షర్మిలను పాదయాత్ర చేయమని ఎవరూ అడగలేదువైఎస్ సోదరి విమలమ్మ మీ వెంట ఎందుకు లేరు?వైఎస్ సోదరులు సైతం మీకు మద్దతు ఇవ్వడం లేదువివేకా మృతి తర్వాత ఎన్నిసార్లు ఆయన సమాధి వద్దకు వెళ్లారుషర్మిల దుర్మార్గపు పనులు చేస్తున్నారు కాబట్టే.. కుటుంబం నుంచి కూడా ఆమెకు మద్దతు లేదురూ.వెయ్యి కోట్ల పని చేయనందుకే షర్మిల వ్యతిరేకంగా మారిందివైఎస్ పేరును చెడ్డగొట్టడానికి షర్మిల కుట్రలు చేస్తోందిసీఎం జగన్, పొన్నవోలుపై షర్మిల వ్యాఖ్యలు సరికాదుషర్మిల ప్రచారానికి స్పందన లేక ఫ్రస్ట్రేషన్కు గురవుతుంది. బాబు, పవన్ స్క్రిప్ట్ షర్మిల చదువుతుందివైఎస్ విజయమ్మ మాట పెడచెవిన పెట్టినప్పుడే షర్మిల అంశం ముగిసిందిషర్మిల మోసాలు, అక్రమాలు బయట పెట్టడానికి నేను ఒక్కడిని చాలుతెలంగాణలో షర్మిల వందల కుటుంబాలను మోసం చేశారు. జగన్, షర్మిల పెళ్లికి చంద్రబాబును వైఎస్ పిలిచారన్నది అబద్ధంబాబు ఆడుతున్న ఆటలో షర్మిల పాచిక అయిందివైఎస్ జగన్కు అద్ధం చూపడం దుర్మార్గంఒకసారి ఇంటికి వెళ్లి ఆ అద్ధంలో మీ ముఖం చూసుకోండి తెలంగాణలో ఏం మాట్లాడారు. ఏపీలో మాట్లాడారో ఒకసారి చూసుకోండిషర్మిలకు పిచ్చి ముదిరి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది10:59 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై బాబు, పవన్ విష ప్రచారం: ఎమ్మెల్యే మల్లాది విష్ణుప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారుఐవీఆర్ఎల్ సర్వేలో తప్పుడు ప్రచారం చేస్తున్నారుమా ఫిర్యాదు పై ఈసీ స్పందించింది చర్యలకు సీఐడీకి సిఫారసు చేసిందిప్రజల భూమికి భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయంసీఎం జగన్ను ఎదుర్కోలేక బాబు, పవన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు ఆపకపోతే క్రిమినల్ చర్యలు తప్పవుల్యాండ్ టైటిల్ యాక్ట్ మేం తెచ్చింది కాదునీతి ఆయోగ్ ద్వారా కేంద్రమే అన్ని రాష్ట్రాలకు సూచించింది టీడీపీ, జనసేన నేతలు మాట్లాడుతుంటే ఏపీ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు?కేంద్రం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ బీజేపీ శాఖ ఎందుకు నోరుమూసుకుంది? ఏపీల ప్రచారానికి వస్తున్న మోదీ, అమిత్ షా సభల్లో చెప్పాలి10:51 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలుల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై కొన్ని పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయిభూ రికార్డుల డిజిటలైజేషన్తో సమస్యల పరిష్కరించడానికి ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారు.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులు లాగేసుకుంటారంటూ కావాలనే కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయిల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలియకపోతే మమ్మల్ని అడిగితే చెప్పేవాళ్లంఎన్నికల్లో మాతో భాగస్వామ్యం ఉన్న పార్టీలు ఇలా తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదుల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇతర రాష్ట్రాల్లో అమలవుతుందిఎలా అయినా గెలవాలన్న ఆలోచనతో ప్రజలను భయభ్రాంతులను చేయడం మంచిది కాదుఈ దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్ కూడా సీఐడీ దర్యాప్తు వేసిందిజనసేన, తెలుగుదేశం మేనిఫెస్టో మాకు సంబంధం లేదుచంద్రబాబు చెప్తున్నా సూపర్ సిక్స్ కోసం చాలా డబ్బులు కావాలిచంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిఆయన వాటిని అమలు చేయకపోతే ఆ నెపం మా పైకి వస్తుందిఅందుకే.. జనసేన, తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు8:56 AM, May 5th, 2024నేడు ఏపీకి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాకశ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం బత్తలపల్లి రోడ్డులోని సీఎన్బీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగించనున్న అమిత్షావైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న రాజ్నాథ్ సింగ్ 8:51 AM, May 5th, 2024అవన్నీ అపోహలేల్యాండ్ టైట్లింగ్ చట్టంతో భూములకు మరింత రక్షణఈ చట్టం అమల్లోకి వస్తే భూములు, ఆస్తులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుందిఅన్ని పత్రాలూ యజమానుల వద్దే ఉంటాయి.. ప్రభుత్వం వద్ద కేవలం రికార్డులేఈ చట్టం కోర్టు ద్వారాలు మూసేయదు.. కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తుందిహక్కుల నిరూపణకు ఇప్పుడున్న చట్టాలు అంతిమ సాక్ష్యాలు కావుఅందుకే ఈ చట్టం అవసరమవుతోందిభూచట్టాల నిపుణుడు, నల్సార్ ప్రొఫెసర్ ఎం. సునీల్కుమార్7:37 AM, May 5th, 2024జనం.. జనం.. ప్రభంజనంసీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలకు పోటెత్తిన ప్రజానీకంహిందూపురంలో 43 డిగ్రీల ఎండనూ లెక్కచేయని జనంనియోజకవర్గ చరిత్రలో ఏ నాయకుడికి లేని రీతిలో బ్రహ్మరథంఈసారి హిందూపురం వైఎస్సార్సీపీదే అంటున్న రాజకీయ పరిశీలకులుపలమనేరులో వర్షాన్ని కూడా లెక్క చేయని ప్రజలునెల్లూరులో జననీరాజనం 7:25 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ చట్టం వ్యవహారం.. టీడీపీపై ఈసీ కొరడాదుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తుప్రజలను భయాందోళనలకు గురిచేయడంపై ఈసీ సీరియస్ ఎన్నికల నిబంధనలకు పాతరేస్తున్నారని మండిపాటు వైఎస్సార్సీపీ ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న కమిషన్తక్షణం దీనిపై దర్యాప్తుచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం7:16 AM, May 5th, 2024కళ్లు గద్దెపై.. బుద్ధి భూమిలోల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై బరితెగించి అబద్ధాలులేని వ్యక్తులకు అన్యాయం జరిగిందంటూ రామోజీ ఆక్రోశం కల్పిత పాత్రలను సృష్టించి, ఏదో జరిగిపోయిందని ఆక్రందనరిజిస్టరే లేనపుడు అందులో కొందరి పేర్లు లేకపోవటం సాధ్యమా?చట్టం దేవుడెరుగు... చట్టానికి సంబంధించిన రూల్సే రాలేదని తెలీదా?రూల్స్ వచ్చాక.. వాటిపై సమగ్ర చర్చ జరిగిన తరవాతే తుది రూపుపైపెచ్చు రీసర్వే పూర్తయ్యాకే ఈ చట్టాన్ని అమలు చేయటం సాధ్యంఇప్పటికి 4 వేల గ్రామాల్లోనే రీ సర్వే పూర్తి.. ఇంకా 13 వేల గ్రామాల్లో పెండింగ్అది పూర్తయి.. రూల్స్ ఖరారయ్యాక కదా చట్టం అమలు గురించి మాట్లాడేది..అయినా అన్ని రాష్ట్రాలనూ అమలు చేయమంటున్నది కేంద్రమే కదా!అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తేనే... ఇక్కడా చేస్తామని చెబుతున్న రాష్ట్రంమోదీ ముందు తల ఊపి.. బయట మాత్రం విష ప్రచారం చేస్తున్న బాబుబాబునెవరూ నమ్మటం లేదని గ్రహించి... మారీచుడి పాత్రలోకి రామోజీజనాన్ని భయపెట్టడానికి అబద్ధాలే అ్రస్తాలుగా మాయా యుద్ధంపోలింగ్ వరకూ ఈ ఒక్క అంశంమీదే మాట్లాడాలని ‘ఎల్లో’ తాఖీదుమిగతావన్నీ పక్కనబెట్టి విస్తృతంగా విష ప్రచారం చేస్తున్న పచ్చ మంద7:14 AM, May 5th, 2024బాబుకు భంగపాటు.. బెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంబెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించేందుకు కుతంత్రంలబ్ధిదారుల నమోదు పేరిట కుట్రఓటర్ల జాబితా వివరాల దుర్వినియోగంతీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక7:12 AM, May 5th, 2024లాక్కునేవి కాదు..ఇచ్చే చేతులివి..నిషేధిత జాబితా నుంచి 35 లక్షల ఎకరాల తొలగింపుసీఎం జగన్ సంస్కరణలతో ‘రెవెన్యూ’లో సులభమైన పాలన వందల ఏళ్ల నాటి చిక్కుముళ్లకు పరిష్కారంచుక్కల భూములు, సర్విస్ ఈనాం, షరతుల గల పట్టా భూములకు విముక్తి27.41 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులులంక భూములకు అసైన్మెంట్ పట్టాలుకుప్పలు తెప్పలుగా ఉన్న రెవెన్యూ సమస్యలన్నింటికీ పరిష్కారంనిరుపేదలకు 46 వేల ఎకరాల భూముల పంపిణీ శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం 951 ఎకరాలుకొత్త రిజిస్ట్రేషన్ల విధానం.. ఆటో మ్యుటేషన్చరిత్ర సృష్టించిన 30.61 లక్షల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖ స్వరూపాన్ని మార్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు6:59 AM, May 5th, 2024మళ్లీ దోపిడీకి తెరపైకి..మాజీ ఎమ్మెల్యే అరాచకాలెన్నో!గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబుకు తమ్ముడు వక్ఫ్ ఆస్తులు చెరబట్టి దోచేసిన ఘనుడుటిప్పు షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపులో చేతివాటంప్రతి పనికీ రేటుగట్టి వసూలు చేసిన చరిత్ర బెదిరింపులు, దౌర్జన్యాలు షరామామూలేఏకంగా పది క్రిమినల్ కేసులు 6:56 AM, May 5th, 2024మీ భూమికి భద్రత.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటుమీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ..రిజిస్ట్రేషన్ తర్వాత రైతులకే డాక్యుమెంట్లుఅన్నదాతలు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదుభూ తగాదాలకు శాశ్వత పరిష్కారంగా వందేళ్ల తర్వాత రీసర్వేపేదలకు భూములిచ్చేది జగన్.. లాక్కునేది చంద్రబాబే -
AP Election Updates May 4th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 4th May...08:25 PM, May 4th, 2024ఫ్యాన్ గుర్తుపై ఓటేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారు: ఎమ్మెల్యే వెల్లంపల్లిప్రజలు స్పందన చూస్తుంటే 175కు 175 స్థానాలు విజయం సాధిస్తాంసెంట్రల్లో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారుచంద్రబాబు మాయమాటలు చెప్పేవాడు తప్ప... ఎప్పుడూ ప్రజలకు మంచి చేసింది లేదు2014, 2019ల్లో విభజించిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసి పాత మేనిఫెస్టోని ప్రజల ముందు పెట్టాడుసీఎం జగన్ పథకాలను చంద్రబాబు కాపీ కొట్టి ఆయన మేనిఫెస్టోలో పెట్టాడుచంద్రబాబు మేనిఫెస్టోని కూటమినేతలే వ్యతిరేకిస్తున్నారుచంద్రబాబు పెట్టిన మేనిఫెస్టోని వాళ్ల పార్టీ నేతలే నమ్మడం లేదు08:21 PM, May 4th, 2024కాకినాడ:ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై జరుగుతున్న దుష్ప్రచారలపై స్పందించిన ఎన్నికల కమీషన్కు ధన్యవాదాలు:: కురసాల కన్నబాబుసిఐడి త్వరగతిన విచారణ చేసి దోషులను తేల్చాలి.చంద్రబాబు రోజు రోజుకి దిగజారి పోతున్నాడు.చంద్రబాబు ఓ అబద్దాల ఫ్యాక్టరీ.అప్రమత్తంగా లేకపోతే ఎన్ని అబద్దాలైనా ప్రచారం చేస్తాడు.ప్రజల మనస్సును గెలుచుకుని ఓట్లు వేయించుకోవాలన్న ఆలోచన లేదుప్రజలను అభద్రతా భావానికి గురిచేసి ఓట్లు వేయించుకోవాలని చంద్రబాబు ఆలోచన.సిఎం జగన్తో చంద్రబాబుకు ఎప్పటికీ పోలిక08:13 PM, May 4th, 2024తాడేపల్లి :చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం: సీఎం వైఎస్ జగన్4% ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తామని శపథం చేస్తున్న బీజేపీతో చంద్రబాబు ఒక పక్క జతకడతాడు.మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం దొంగ ప్రేమని నటిస్తూ డ్రామాలు మొదలుపెట్టాడు.నేను ఈరోజు ధైర్యంగా చెప్తున్నా.. ఆరు నూరైనా మైనారిటీలకి 4 శాతం రిజర్వేషన్ ఉండి తీరాల్సిందే.ఇది మీ వైఎస్సార్ బిడ్డ జగన్ మాటముస్లింల రిజర్వేషన్ కోసం ఎందాకైనా పోరాడతామరి చంద్రబాబు ఇలా మోదీ సభలో చెప్పగలడా?ఎన్డీయే నుంచి బయటికి రాగలడా? -07:21 PM, May 4th, 2024ఎన్టీఆర్ జిల్లా:చంద్రబాబు గతంలో 650 హామీలు, ఇప్పుడు 6,500 హామీలు ఇచ్చాడు: ఎంపీ కేశినేని నానిఒక్క హామీని నెరవేర్చుతాడా చంద్రబాబుచంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోయింది2024 ఎలక్షన్ అనంతరం తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లి పోవడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారుచంద్రబాబు కుప్పంలో ఓడిపోతాడు కాబట్టి టీడీపీని టేకోవర్ చేసుకోవచ్చని బిజెపి కూటమితో జతకట్టిందిచంద్రబాబుపై బీజేపీకి నమ్మకం లేదుమేనిఫెస్టో రిలీజ్ చేస్తే పక్కన ఉండడానికి కూడా బీజేపీ ఇష్టపడలేదువిశ్వసనీయత కలిగి చెప్పింది చేసే వ్యక్తి సీఎం జగన్ 07:07 PM, May 4th, 2024తాడేపల్లి :ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ అసత్య ప్రచారం: సజ్జల రామకృష్ణారెడ్డివ్యవస్థల మీద నమ్మకం పోయేలాగ వ్యవహరిస్తున్నారు.ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారు అని చెప్పడం దేనికి సంకేతంఅధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు చేయాల్సిన విమర్శలు ఇవేనా?14 యేళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా?అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ చట్టం తెచ్చారుఇంకా గజిట్ అవ్వలేదు చట్టం అమలు అవ్వలేదు. విధి విధానాలు ఖరారు అవ్వలేదుఎన్నికల కోసం ఈ రకంగా ప్రచారం చేస్తారా?భూ అక్రమాలకు చెక్ పెట్టడం కోసమే చట్టం ఉద్దేశంచట్టం తేవడం ఒక విప్లవాత్మక మార్పుల్యాండ్ గ్రాబింగ్ చేసింది టీడీపీటీడీపీ ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో చంద్రబాబు భూముల అక్రమాలకు పాల్పడ్డారువెబ్ ల్యాండ్ పోర్టల్ లో మార్పులు చేసి ఎంతో మంది భూములను ఇబ్బందులోకి నెట్టారుసీఆర్డీఏ పరిధిలోని భూములను డీమ్డ్ మ్యూటేషన్ పేరుతో అక్రమాలకు చంద్రబాబు పాల్పడ్డారుసాధ బైనమా పేరుతో భూములు కొల్లగొట్టారుఅసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారుఅరాచకానికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ అడుగులు వేస్తున్నారుతన అనుకూలమైన వారికి భూములు చంద్రబాబు కట్టబెట్టారులీజులకు తీసుకోవడం వాటిని కొల్లగొట్టడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందికబ్జాలకు అలవాటు పడిన వాళ్ళకి సంస్కరణలు నచ్చవుసమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక భూముల రక్షణ విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేకబ్జాలకు,అక్రమాలకు,అన్యాయాలకు అడ్డుకట్ట పడుతుంధని చంద్రబాబు భయపడుతున్నారుభూముల వివరాలను ఏ కంపెనీకి ఇస్తున్నాంఅర్థరహితమైన ఆరోపణలు చేస్తారా190 దేశాల్లో భూముల వివాదాలపై సర్వే చేస్తే 154 స్థానంలో ఉన్నాంభూ సంస్కరణలు అమలు చేస్తుంటే చంద్ర బాబు జీర్ణించుకోలేక పోతున్నారు6వేల గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తి అయ్యిందిరిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే దానికి అడ్డుపడుతున్నారుచంద్రబాబు హయాంలో స్టాంప్స్ కుంభకోణాలకు పాల్పడ్డారుపాస్ పుస్తకాలను డిజిటలైజ్ చేసాముపుస్తకాలపై సీఎం జగన్ ఫోటో వేస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటి?రాష్ట్ర ప్రజలకు లేని సమస్య చంద్రబాబుకు మాత్రమే వచ్చిందా?.ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు అంటే మాత్రం కచ్చితంగా శిక్షించాల్సిందే.సమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక మాత్రమే ఈ చట్టం అమలవుతుందిఇదే విషయాన్ని కోర్టుకు తెలిపాంచట్టం అమలు అవ్వాలి అంటే మరో రెండు నుంచి మూడేళ్లు పడుతుందికొవిడ్ వైరస్ కంటే చంద్రబాబు ముఠా ప్రమాదకరంల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాముఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలివ్యవస్థలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు చేస్తున్నది దేశ ద్రోహం కంటే నేరం06:05 PM, May 4th, 2024టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు.కొద్దిరోజులుగా ఐివీఆర్ఎస్ కాల్స్ ద్వారా నిరాధార ఆరోపణలు చేస్తున్న టీడీపీ.దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ. వైఎస్సార్సీపీ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.విచారణ జరపమని సీఐడీని ఆదేశించిన ఎన్నికల సంఘం.తక్షణమే నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశం.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చేస్తున్న ప్రచారంపై ఈసీకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిర్యాదు .ఐవీఆర్ ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్న వైఎస్సార్సీపీ బృందంప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ఆధారాలు అందచేసిన వైఎస్సార్సీపీ బృందంఎన్నికల కోడ్కు విరుద్దంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్లు గుర్తించిన ఈసీ.ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఐడీకి ఆదేశాలు జారీ చేసిన అడిషనల్ సీఈవో హరేంధిరియ ప్రసాద్.06:05 PM, May 4th, 2024తాడేపల్లి :వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన ముస్లిం మైనారిటీల జేఏసీ నేతలుముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జలతో చర్చించిన జేఏసీ నేతలుసజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్స్ముస్లిం మత పెద్దలు నన్ను కలిశారుముస్లిం రిజర్వేషన్లపై వైఎస్సార్సీపీ వైఖరిని వారు మెచ్చుకున్నారువైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా జగన్ వ్యవహరిస్తున్నారువైసీపి డీఎన్ఏలోనే మైనారిటీలు ఉన్నారుసీఏఏ, ఎన్.ఆర్సి, యూసీసీలపై కూడా మా పార్టీ స్పష్టత ఇచ్చిందిదేశంలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారుఏడు సీట్లను జగన్ ముస్లింలకు ఇచ్చాంరాజ్యసభలో కూడా ముస్లింలకు సీటు కల్పిస్తాంముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పిందిచంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?ఈ విషయంలో కూటమి నేతలు స్పష్టత ఇవ్వాలిదీనిపై ముస్లింలు కూడా కూటమిని గట్టిగా నిలదీయాలివైఎస్సార్ హయాంలో వచ్చిన రిజర్వేషన్లను తొలగించటానికి వీల్లేదన్నదే మా డిమాండ్నసీర్ అహ్మద్, మత పెద్ద కామెంట్స్ముస్లింలకు అండగా నిలుస్తామని వైసీపి నేతలు చెప్పారు.మా సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు.వైఎస్సార్సీపీ మొదటి నుంచీ మాకు అండగా నిలిచింది.మునీర్ అహ్మద్, ముస్లిం మతపెద్దముస్లింలు వెనుకపడి ఉన్నారని వైఎస్సార్ గుర్తించారుఅందుకే రిజర్వేషన్ లు కల్పించారుదానివలన ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారుచంద్రబాబు మా విషయంలో ద్వంద్వ నీతి ప్రదర్శిస్తున్నారుఇలాగే ఉంటే మళ్ళీ ప్రజలు తగిన బుద్ది చెప్తారుసీఎం జగన్ సంక్షేమ పథకాలు మాకు ఎంతో ఉపయోగపడ్డాయిహుస్సేనీబాబా, ముస్లిం మతపెద్ద కామెంట్స్ముస్లింల అపోహలన్నీ వైసీపి మన ఏతలు తొలగించారువచ్చే ఎన్నికలలో రెండు ఓట్లు వైసీపికి వేయాలి175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లు గెలిపిస్తాం5:55 PM, May 4th, 2024నెల్లూరు , ప్రచారసభలో సీఎం వైఎస్ జగన్ స్పీచ్గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం మొదలు టోఫెల్, IB దాకా అంతర్జాతీయ విద్య వరకూ పిల్లల చదువుల్లో విప్లవాలు తెచ్చాం. నాడు నేడు, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, 6వ తరగతి నుండే డిజిటల్ బోర్డులు, డిజిటల్ బోధన, బైజ్యూస్ కంటెంట్, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ క్లాసులు, బైలింగ్వల్ టెక్స్ట్బుక్స్ క్వాలిటీ చదువులు, సస్టెయినబుల్ డెవలప్మెంట్ ఇది కాదా అభివృద్ధివెలిగొండ నీళ్లు రాక, శ్రీశైలం నీళ్లు రాక ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్ బాధితులతో అతలాకుతలం అయినప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు.వెలిగొండ రెండు టన్నెళ్లు పూర్తిచేసాం. ఈ వర్షాకాలంలో వెలిగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకువస్తున్నాం.నెల్లూరు, సంగం బ్యారేజీలు పూర్తి చేసి జాతికి అంకితం చేశాం.చిత్రావతీ రిజర్వాయిర్, గండికోట రిజర్వాయిర్, పులిచింతల రిజర్వాయిర్ లలో R&R పూర్తి చేసి డ్యాముల్లో పూర్తి సామర్థ్యంతో నీళ్లు నింపుతున్నాం.5:25 PM, May 4th, 2024తాడేపల్లి :వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన ముస్లి మైనార్టీల జేఏసీ నేతలుముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జలతో చర్చించిన జేఏసీ నేతలుఅనంతరం సజ్జల మాట్లాడుతూ..ముస్లిం మత పెద్దలు నన్ను కలిశారుముస్లిం రిజర్వేషన్లపై వైఎస్సార్సీపీ వైఖరిని వారు మెచ్చుకున్నారువైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా జగన్ వ్యవహరిస్తున్నారువైఎస్సార్సీపీ డీఎన్ఏలోనే మైనారిటీలు ఉన్నారుసీఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీలపై కూడా మా పార్టీ స్పష్టత ఇచ్చిందిదేశంలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారుఏడు సీట్లను జగన్ ముస్లింలకు ఇచ్చారురాజ్యసభలో కూడా ముస్లింలకు సీటు కల్పిస్తాంముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పిందిచంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?ఈ విషయంలో కూటమి నేతలు స్పష్టత ఇవ్వాలిదీనిపై ముస్లింలు కూడా కూటమిని గట్టిగా నిలదీయాలివైఎస్సార్ హయాంలో వచ్చిన రిజర్వేషన్లను తొలగించటానికి వీల్లేదన్నదే మా డిమాండ్ 5:10 PM, May 4th, 2024విశాఖ :గంటా శ్రీనివాస్ కాపు ద్రోహి: తోట రాజీవ్, కాపునాడు అధ్యక్షుడు, విశాఖరియల్ ఎస్టేట్ వ్యక్తులను ఎన్నికలకు గంటా వాడుకుంటున్నారుగంటా పోటీ చేసిన నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చెయ్యడుఅక్కడి ప్రజలకు అందుబాటులో ఉండడుగంటా ఏ నాడూ చట్ట సభలకు వెళ్ళింది లేదుగంటాకు పొలిటికల్ బ్రోకర్ పోస్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాంగంటా మాకు అవసరం లేదని భీమిలి ప్రజలు అంటున్నారుగంటా మంత్రిగా ఉండి విశాఖకు ఏం చేశాడుగంటాను పవన్ కళ్యాణ్ పలుమార్లు తిట్టాడుఅలాంటి గంటాకు ఎంత డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారునోటికాడ కూడు లాక్కోవడం గంటాకు అలవాటుగంటా రాజకీయ బంధిపోటు దొంగ 3:46 PM, May 4th, 2024నన్ను అంతమొందించే ప్రయత్నం సీఎం రమేష్ చేస్తున్నారు: బుడి ముత్యాల నాయుడుతనకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక పోతున్నారునా ఇంటి మీద డ్రోన్ ఎగరేయవలసిన అవసరమేముంది?డ్రోన్తో నా కదలికలను పరిశీలిస్తున్నారురౌడీయిజం గుండాయిజం చేయాలని సీఎం రమేష్ చూస్తున్నారుప్రజాక్షేత్రంలో తనపై గెలవలేనని చెప్పి నన్ను అంతమొందించే కుట్రలు చేస్తున్నారువచ్చిన వారు కూడా సీఎం రమేష్ పంపితేనే వచ్చామని చెబుతున్నారుసీఎం రమేష్ చెబితేనే డ్రోన్ తో విజువల్స్ తీశామని వచ్చిన వారు చెబుతున్నారువారు మా ప్రాంతానికి చెందిన వ్యక్తుల కాదుఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన వ్యక్తులతో రెక్కీ నిర్వహించాల్సిన అవసరమే ఉంది3:15 PM, May 4th, 2024పలమనేరు ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ప్రత్యేకహోదాను అమ్మేసిన బాబు లాంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా?మోసగాళ్లతో మనం యుద్ధం చేస్తున్నాంకొత్త హామీలతో మోసం చేసేందుకు మళ్లీ ముగ్గురు కలిసి వస్తున్నారు14 ఏళ్లపాటు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క మంచైనా చేశాడా?అధికారంలోకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు, మోసాలు..అధికారం దక్కిన తర్వాత చంద్రబాబు చంద్రముఖి మారిపోతాడుబాబు తన హయాంలో పేద ప్రజలకు ఒక్క సెంటు భూమైనా ఇచ్చాడా?ఈ 59 నెలల పాలనలో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాంమేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసే సాంప్రదాయాన్ని పూర్తిగా మార్చేశాంమేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి 99 శాతం అమలు చేశాం59 నెలల పాలనలో రూ.2.70 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయిస్తాయిచంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తల పెట్టడమేమరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందిగ్రామ సచివాలయాల్లో ప్రజలకు 600 రకాల సేవలు అందుతున్నాయివర్షం రూపంలో దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తున్నారని భావిస్తున్నా 2:50 PM, May 4th, 2024విజయవాడమేము అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేశాం: దేవినేని అవినాష్విజయవాడ ప్రెస్క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్లో వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్10ఏళ్లలో అనేక మార్పులు, చేర్పులు జరిగాయి.. అనేక అనుభవాలు నేర్పిందితూర్పు నియోజకవర్గంలో గత ప్రభుత్వాలు, గత పాలకులు చేయలేని అభివృద్ధి పనులు చేశాం..2వ డివిజన్ నుండి 22 వ డివిజన్ వరకు అన్ని పనులు చేశాంటీడీపీ అధికారంలో ఉండి, మేయర్ ప్రజా ప్రతినిధులు అన్ని ఉన్నా అభివృద్ధి శూన్యంకొండ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించాం2019, 2020లో వరదలు వచ్చాయికృష్ణ లంక కరకట్ట ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ పూర్తిచేశాంరూ. 150 కోట్లు మొదటి విడతలోనే ఇచ్చాంమేము చేసిన పనిని టీడీపీ వాళ్ళు చేసారని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? వీడియోలు ఎలా తీయించుకోగలుతున్నారు?గద్దె రామ్మోహlన్రావు ఒక అసమర్థ ఎమ్మెల్యేకేవలం మాటలు, షో రాజకీయాలతో ప్రజలను గద్దె మోసం చేశాడువైఎస్సార్సీపీ కార్పోరేటర్లు గెలిచిన చోట టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదుమేము ఏ పార్టీ అభ్యర్థులు గెలిచారా అని చూడలేదు.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేశాం4 సంవత్సరాల కాలంలో ప్రతి గడపను 4 సార్లు తిరిగానుటీడీపీ ఒక్కసారి కూడా ప్రజల గడప తొక్కలేదురోడ్లు, మంచినీళ్లు, పార్కు లు ,డ్రైనేజ్ నిర్మించామని ప్రజలే చెపుతున్నారు.. ఇదే గా అభివృద్ధి- ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకున్న అభివృద్ధికి అడ్డాగా తూర్పు నియోజకవర్గాన్ని చూపిస్తాం2:42 PM, May 4th, 2024అనంతపురం:అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో భగ్గుమన్న టీడీపీ అసమ్మతిటీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయుల మధ్య ఘర్షణఐక్యత కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో రసాభాసపరస్పరం వాగ్వాదం, తోపులాటకు పాల్పడ్డ ఇరువర్గాలుటిక్కెట్ రాకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తి గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులు 1:00 PM, May 4th, 2024చంద్రబాబుది క్రిమినల్ మైండ్: జోగి రమేష్చంద్రబాబుపై జోగి రమేష్ సీరియస్ కామెంట్స్రాజకీయ హాంతకుడు బాబు.డీబీటీ ద్వారా వచ్చే పథకాలను ఆపేయమన్నాడు.ఈసీకి ఫిర్యాదు చేయించిన దుర్మార్గుడు చంద్రబాబు.ఆసరా, చేయూత, విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీ పథకాలు ఆపేయాలని ఈసీని కోరారు.అవ్వాతాతలను పొట్టన పెట్టుకున్న వ్యక్తి బాబు.చంద్రబాబు రాక్షసుడు మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు.బాబు నిజస్వరూపం ప్రజలు గమనించాలి.రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు.కుప్పంలో చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడించాలి.మంచి చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నాడు.ముఖ్యమంత్రి జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. 12:40 PM, May 4th, 2024బుడి ముత్యాల నాయుడు ఇంటిపై రెక్కీ! బీజేపీ నేతల ఓవరాక్షన్..డ్రోన్తో విజువల్స్ తీస్తున్న బీజేపీ నేతలు.అనుమానం వచ్చి ఆరా తీసిన స్థానికులు.పొంతన లేని సమాధానాలు ఇచ్చిన బీజేపీ నేతలు.విజువల్స్ తీస్తున్న వారిని పట్టుకున్న స్థానికులు.పట్టుకున్న వారిని పోలీసులకు అప్పగింత.నిందితులను విచారిస్తున్న పోలీసులు.విజువల్స్ తీసిన వారు స్థానికులు కాదంటున్న వైఎస్సార్సీపీ నేతలు.సీఎం రమేష్ ఆదేశాలతోనే విజువల్స్ తీశారంటున్న వైఎస్సార్సీపీ నేతలు, స్థానికులుదేవరపల్లి పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులుముగ్గురిని విచారిస్తున్న దేవరపల్లి పోలీసులుడ్రోన్ కెమెరాను ఎందుకు ఇంటిపై ఎగురవేస్తున్నారు అని ప్రశ్నించిన పోలీసులుముగ్గురి వద్ద బీజేపీ పార్టీ కండువాలు గుర్తించిన పోలీసులు 12:20 PM, May 4th, 2024సుజనా చౌదరికి వైఎస్సార్సీపీ నేతల కౌంటర్..కేశినేని నాని కామెంట్స్మైనారిటీలను, బీసీలను మోసం చేసి పక్క దారిలో పశ్చిమ నియోజకవర్గానికి వచ్చాడు. 12ఏళ్ళు రాజసభ సభ్యుడిగా, మూడేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న నీ వల్ల ఏమైనా అభివృద్ధి జరిగిందా?రాజ్యసభ సభ్యుడిగా 60కోట్లు నిధులు వస్తే ఒక్క అర్ధ రూపాయి అయినా ఖర్చు చేశావా?. పశ్చిమని బెస్ట్ చేస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారుఅసిఫ్, వైస్సార్సీపీ వెస్ట్ అభ్యర్థిచంద్రబాబు ఎలా మాయమాటలు చెప్పాడో.. అలాగే సుజనా కూడా మాయ మాటలు చెపుతున్నాడు.విజయవాడ ప్రజలకు సుజనా చౌదరి మొహం తెలుసా?డబ్బుంటే ఏదైనా చేయొచ్చని సుజనా భ్రమలో ఉన్నాడు.పశ్చిమలో తెలుగుదేశం కండువా కప్పుకొన్నాడు.. ఒక్కడు కూడా సుజనా వెనక లేరు.జెండాలు జత కట్టి వచ్చిన మమ్మల్ని ఢీకొట్టలేరు.. మా జెండా ఏ జెండా రెండు ఒకటే. 12:00 PM, May 4th, 2024గద్దెకు దేవినేని కౌంటర్ దేవినేని అవినాష్ కామెంట్స్.. జగన్ ప్రభుత్వం శంకుస్థాపనలే కాకుండా ప్రారంభోత్సవాలు కూడా చేసింది.రిటేనింగ్ ప్రారంభంతో గద్దె ఓటమి మొదలైందికరకట్టవాసుల కష్టాలు పట్టని టీడీపీ నేతలుప్రతీ ఇంటికే పథకాలు పంపిన జగన్ ప్రభుత్వానికే మా మద్దతు అని ప్రజలు అంటున్నారుటీడీపీ చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారుటీడీపీ నేతల లాగా కాల్ మనీ సెక్స్ రాకెట్ మా పార్టీ నేతలు లేరు670 కోట్లతో తూర్పు నియోజకవర్గ అభివృద్ధి జరిగిందిగంజాయికి పునాదులు వేసింది టీడీపీ ఎమ్మెల్యే కాదా?.విశాఖలో దొరికిన డ్రగ్స్కు గద్దె రామ్మోహన్ కుటుంబానికి సంబంధాలున్నాయినిజానిజాలు వెలికితీయాలిజగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని టీడీపీగా చెప్పుకోడానికి సిగ్గులేదా?.చిల్లర రాజకీయాలు చేయడం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కే దక్కుతుందిఅసమర్థ ఎమ్మెల్యే మాకు వద్దు అని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు 11:20 AM, May 4th, 2024బాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గనటీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన అప్పు ఆయన కడతారా?.75 ఏళ్లు దాటిన తర్వాత కూడా రాజకీయాలు చేస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. కోట్ల సూర్యప్రకాశ్ ఒక్కరోజు నాతో పాటు వచ్చి డోన్లో తిరగండి. పుష్కర కాలం ఎంపీ పదవి అనుభవించి మీరేం సాధించారో చెప్పండి.ప్రతీ దానికి ట్యాక్స్లు కట్టిన నేడు ఆర్థిక నేరుస్థుడినా? అయితే మరి మిమ్మల్ని ఏమనాలి. ఎన్నికల్లో వేసిన నామినేషన్ను కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటారా?. ఆస్తులు సహా అని వివరాలు, దానికి సంబంధించిన పత్రాలను పక్కాగా రిటర్నింగ్ ఆఫీసర్కి సమర్పించాం. అప్లికేషన్లో రాయనంత మాత్రాన తప్పుడు నామినేషన్ అవుతుందా?. నాకు సంబంధించిన వివరాలన్నీ జతపరిచాం. రైల్వే సహాయ మంత్రిగా ఉండి.. పేకాట ఆడటమేనా అందుబాటులో ఉండటం అంటే? స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ ప్రతిపక్షాలకు మేలు జరిగేది కాదా?. డోన్ను కర్నూలులో కలుపుతారా అని అంటున్నారే నంద్యాలలో కలుస్తున్నప్పుడు ఏం చేశారు. మిమ్మల్ని, చంద్రబాబును ప్రజలు నమ్మేపరిస్థితి లేదు. 10:40 AM, May 4th, 2024బాబు నీకు పేదల ఉసురు తగులుతుంది: ఎంపీ విజయసాయిమానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెలా ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఈసీకి ఫిర్యాదుమొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు పంచాయతీ సెక్రటేరియట్లో సైతం పెన్షన్లు పంపిణీని అడ్డుకున్నారు. బ్యాంకుల్లో పెన్షన్ సొమ్ము జమ చేయించడంతో బ్యాంకుల దగ్గర పడిగాపులుకాస్తూ వడదెబ్బతో వయోవృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. బాబు ముఖంలో పశ్చాతాపానికి బదులు మందహాసం కనిపిస్తోంది. పేదల ఉసురు నీకు తప్పక తగులుతుంది బాబూ.మానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెల ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు తన నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు చేయించాడు. మొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 4, 2024 9:20 AM, May 4th, 2024మళ్లీ తప్పులో కాలేసిన లోకేశం! మళ్లీ తప్పులో కాలేసిన మంగళగిరి మాలోకం!ఏపీలో పోలింగ్ ఎప్పుడో కూడా తెలియనివాడు @JaiTDPలో ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వెళ్లి మార్చి 13న ఓటు వేసుకో @naralokesh.. ఏపీ ప్రజలంతా మే 13న ఓటు వేస్తారు మంగళగిరి ప్రజలారా ఇలాంటి బుర్రతక్కువ వాళ్ళు మీకు అవసరమా?#TDPJSPBJPCollapse#EndOfTDP pic.twitter.com/b2a2Xj64CR— YSR Congress Party (@YSRCParty) May 4, 2024 ఏపీలో ఎన్నికలు ఎప్పుడో కూడా తెలియని వ్యక్తి నారా లోకేష్మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ కామెడీ ట్రాక్మే 13న పోలింగ్ అయితే మార్చి 13న ఓటు వేయమన్న లోకేష్లోకేష్ మాటలతో ఒక్కసారిగా నవ్వుకున్న ప్రజలు 8:50 AM, May 4th, 2024చంద్రబాబు మరో కుట్ర..టీడీపీ అధినేత చంద్రబాబు మరో దారుణ కుట్రపేదలకు ప్రభుత్వ పథకాలు అందకుండా మోకాలడ్డుఇప్పటికే వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వనీయకపోవటంతో వృద్దులు, వికలాంగుల అవస్థలుబ్యాంకుల చుట్టూ మండుటెంటలో తిరుగుతున్న పెన్షన్ దారులుతాజాగా వైఎస్సార్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, విద్యాదీవెన, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ నిధులను ఇవ్వనీయకుండా అడ్డుఇవన్నీ గత ఐదేళ్లుగా అమలవుతున్న పథకాలేఐనాసరే టీడీపీ ఫిర్యాదుతో నిధులను రిలీజ్ చేయనివ్వని ఎన్నికల సంఘంఇప్పటికే అనేకసార్లు ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరిన ప్రభుత్వంటీడీపీ ఫిర్యాదుతో ఇంకా అనుమతి ఇవ్వని ఈసీ 7:45 AM, May 4th, 2024ఓటమి భయంలో కూటమి నేతల ఓవరాక్షన్..ఓటమి భయంతో టీడీపీ, జనసేన కూటమి నేతల కుట్ర రాజకీయాలువైఎస్సార్సీపీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక పోతున్న కూటమి నేతలుప్రచారాలలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులకి తెగబడుతున్న టీడీపీ, జనసేన కార్యకర్తలుసీఎం జగన్పై వ్యక్తిగత దూషణలతో కార్యకర్తలని రెచ్చగొట్టేలా ప్రచారంలో బాబు, పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు.వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పుతున్న టిడిపి, జనసేన నేతలుమచిలీపట్నంలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి పేర్ని కిట్టు ప్రచార సమయంలో దాడికి పాల్పడ్డ జనసేన, టీడీపీ నాయకులుదెందులూరు నియోజకవర్గంలో ప్రచారంలో ఉండగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లతో, కర్రలతో చింతమనేని అనుచరుల దాడిచిలకలూరిపేట నియోజకవర్గంలో ఈవూరివారిపాలెంలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా కావటి మనోహర్ నాయుడుపై దాడికి ప్రయత్నం.అదే సమయంలో ప్రచార రథం ధ్వంసంమంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా మేకా వెంకట్ రెడ్డిపై దాడి.ఎన్నికల ప్రచారంలో నిలదీసిన మహిళని చెప్పుతో కొడతానంటూ రెచ్చిపోయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరిసీఎం సభలకి పెరుగుతున్న జనాదరణతో కూటమి నేతలలో ఓటమి భయంఅందుకే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు.. అసహనంతో ప్రజలపై తిట్ల పురాణం 7:00 AM, May 4th, 2024నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..నేడు పలమనేరు నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గొనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్నేడు హిందూపురం, పలమనేరు, నెల్లూరులో బహిరంగ సభల్లో పాల్గొనున్న సీఎం జగన్సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి 12.10 నిమిషాలకు హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎంమధ్యాహ్నం ఒంటి గంటకు పలమనేరుకు చేరుకోనున్న సీఎం జగన్మధ్యాహ్నం 1.30 నుంచి 2.05 వరకు పలమనేరు బహిరంగ సభలో పాల్గొంటారు.మధ్యాహ్నం 2.30 పలమనేరు నుంచి బయలుదేరి 3.50 గంటలకు నెల్లూరు చేరుకోనున్న సీఎం జగన్మధ్యాహ్నం 3.50 నుంచి 4.35 గంటల వరకు నెల్లూరులో పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. 6:45 AM, May 4th, 2024ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం: కేశినేని నానిచంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై పొత్తులో ఉన్న బీజేపీకి నమ్మకం లేదుఅందుకే మేనిఫెస్టోలో బీజేపీ నేతల ఫోటో ఒకటి కూడా లేదు.చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానీ మానిఫెస్టోఅందుకే మేనిఫెస్టోని పట్టుకోడానికి కూడా బీజేపీ నేతలు ఇష్టపడలేదురానున్న ఎన్నికలలో ముఖ్యమంత్రిగా సీఎం జగన్ను మరోసారి గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారుఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, పార్టీ కార్యాలయానికి తాళం వేయడం ఖాయంటీడీపీని బీజేపీలో విలీనం చేసి చంద్రబాబు హైదరాబాద్లో తన ఇంటికి వెళ్లిపోతారుఈ ఎన్నికలలో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందిదేవినేని ఉమా ఒక చచ్చిన పాము.. అతని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ఉమాకు సీటు రాకపోతే ఇంటికి వెళ్లి పరామర్శించలేని ద్రోహి తంగిరాల సౌమ్య 6:30 AM, May 4th, 2024జూనియర్ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని ఓడించాలి: కొడాలి నానిగుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నానిజూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలిపెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలపై నాకు, సీఎం జగన్కు అమితమైన ప్రేమఅందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాముపార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్కు నమ్మక ద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబుఅన్న ఎన్టీఆర్ వారసులు.. అభిమానులెవరు టీడీపీలో ఉండరు, చంద్రబాబు వెంట నడవరుపదిమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకొని టిడిపి కార్యక్రమాలకు వెళితే... ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాంమన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబు, లోకేష్ తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదుఅభిమానులందరూ కష్టపడి టిడిపిని గెలిపిస్తే.. ఎన్టీఆర్ను తుంగలో తొక్కుతారు. లోకేష్ను అందలం ఎక్కిస్తారుఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు పట్టుకున్నప్పుడే.. అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలిచంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తూ చిత్తుగా ఓడిస్తేనే.. పార్టీ పగ్గాలు ఎన్టీఆర్కి వస్తాయిఎవరైతే పెద్ద ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచారో.. పార్టీని కాపాడుకోవడానికి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరికి వస్తారుపెద్ద ఎన్టీఆర్కు దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్ను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారునేను పెద్ద ఎన్టీఆర్ భక్తుడిని.. నందమూరి హరికృష్ణ నా గురువు.. నేను వైసీపీలో ఉన్నా నాకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెబుతాను.నేను తిరిగే కారుకు ఎన్టీఆర్.. వైఎస్సార్ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను.ఎన్టీఆర్ కుటుంబంతో నాకు ఉన్న బాంధవ్యం విడదీయరానిది.. వారికోసం నేను.. నాకోసం వారు అనేక త్యాగాలు చేశారుఎన్టీఆర్, వైఎస్సార్ నాకు రెండు కళ్లుతెలుగుదేశం పార్టీ గౌడ.. యాదవ.. మత్స్యకార.. ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది.. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి.సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటుచేసి.. అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక రాజ్యసభ స్థానాలు ఇస్తూ.. ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించారు.ప్రజలను నమ్ముకుని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్కు, నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి. -
AP Election Updates May 3rd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 3rd May..7:10 PM, May 3rd, 2024అనకాపల్లి:కూటమిలో కొట్లాటయాదవ యువకుడిపై అచ్యుతాపురం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ అనుచరులు దాడికూటమి ఆధ్వర్యంలో యాదవ సామాజిక వర్గం ఆత్మీయ సమావేశం లో కొట్లాటభోజనాలు వద్ద టిడిపి సీనియర్ యువ నాయకుడు గోలగాని నాయుడుకి, జనసేన పార్టీ కార్యకర్తకు మధ్య కొట్లాటసుందరపు విజయ్ కుమార్ చూస్తుండగానే ఆయన పిఏ, అనుచరులు టిడిపి నాయకులు పై దాడిటిడిపి నాయకుడు గోలగాని నాయుడిని గదిలో నిర్బంధించి దాడిఅచ్యుతాపురం పోలీసులకి ఫిర్యాదు చేశారు టిడిపి నాయకులు 6:40 PM, May 3rd, 2024నెల్లూరునెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న ఎన్ఆర్ఐలుదివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, సీఎం వైఎస్ జగన్ దయ వల్లే మైనార్టీలకు, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత లభించింది.గ్రామాల రూపురేఖలు మారాయి.. కళ్ళ ముందు అభివృద్ధి కనిపిస్తుంది.మా ప్రచారాలకు అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందిమరోసారి సీఎం జగన్ సీఎం కావాలని కువైట్, సౌదీ, అమెరికా, లండన్ నుంచి వచ్చామని ఎన్ఆర్ఐలు వెల్లడి 6:18 PM, May 3rd, 2024విజయవాడ:ఈ నెల 6, 8 తేధీలలో ప్రదాని మోదీ ఏపీ పర్యటన6వ తేధీ రాజమండ్రి, అనకాపల్లి పార్లమెంట్ నియోజర్గాల పరిధిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ8వ తేదీ రాజంపేటలో బహిరంగ సభ...సాయంత్రం విజయవాడ రోడ్ షోలో పాల్గొననున్న ప్రధాని మోదీ4:46 PM, May 3rd, 2024గుడివాడ:వారిని చిత్తుచిత్తుగా ఓడించాలి: కొడాలి నానిగుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నానిజూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్న టీడీపీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలిపెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ లపై నాకు.... సీఎం జగన్కు అమితమైన ప్రేమఅందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాముపార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్కు నమ్మక ద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబుఅన్న ఎన్టీఆర్ వారసులు.... అభిమానులెవరు టీడీపీలో ఉండరు.. చంద్రబాబు వెంట నడవరుపదిమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండా పట్టుకొని టిడిపి కార్యక్రమాలకు వెళితే... ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాంమన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబుగాని.... లోకేష్ గాని తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదుఅభిమానులందరూ కష్టపడి టిడిపిని గెలిపిస్తే.... ఎన్టీఆర్ను తుంగలో తొక్కుతారు. లోకేష్ను అందలం ఎక్కిస్తారుఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు పట్టుకున్నప్పుడే.. అభిమానులు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలిచంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని చిత్తూ చిత్తుగా ఓడిస్తేనే.... పార్టీ పగ్గాలు ఎన్టీఆర్కి వస్తాయిఎవరైతే పెద్ద ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచారో.... పార్టీని కాపాడుకోవడానికి వాళ్లే జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల దగ్గరికి వస్తారుపెద్ద ఎన్టీఆర్కు దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.... జూనియర్ ఎన్టీఆర్ను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారునేను పెద్ద ఎన్టీఆర్ భక్తుడిని.... నందమూరి హరికృష్ణ నా గురువు... నేను వైసీపీలో ఉన్నా నాకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీఆర్ అని ధైర్యంగా చెబుతాను.నేను తిరిగే కారుకు ఎన్టీఆర్.... వైఎస్సార్ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను.ఎన్టీఆర్ కుటుంబంతో నాకు ఉన్న బాంధవ్యం విడదీయరానిది.... వారికోసం నేను.... నాకోసం వారు అనేక త్యాగాలు చేశారుఎన్టీఆర్, వైఎస్సార్ నాకు రెండు కళ్లుతెలుగుదేశం పార్టీ గౌడ.... యాదవ....మత్స్యకార.... ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది.... కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి.సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటుచేసి... అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాకరాజ్యసభ స్థానాలు ఇస్తూ.... ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించారు.ప్రజలను నమ్ముకుని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్కు, నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి 4:15 PM, May 3rd, 2024కనిగిరి ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ స్పీచ్ఈ ఎన్నికలు.. ఐదేళ్ల భవిష్యత్జగన్కు ఓటేస్తే.. పథకాలు కొనసాగింపుపొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపేబాబుని నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్ర లేపడమేలకలకా లకలకా అంటూ పసుపుపతి రక్తం తాగుతాడుచంద్రబాబు హయాంలో పెన్షన్ వెయ్యి రూపాయలురూ. వెయ్యి పెన్షన్ను రూ. 3 వేలు చేసింది మీ బిడ్డ జగన్39 లక్షల మందికి మాత్రమే బాబు పెన్షన్ ఇచ్చాడుమీ బిడ్డ జగన్.. 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాడులంచాలు, వివక్ష లేకుండా ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తున్నాంచంద్రబాబు పాపిష్టి కళ్లు అవ్వా తాతలపై పడ్డాయిఎండలో క్యూలో నిలబడి నానా అగచాట్లు పడుతున్నాడుఈ దుర్మార్గ బాబు ఆ నెపాన్ని మనపై వేస్తున్నాడునిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పెన్షన్ను అడ్డుకున్నాడుఅవ్వా తాతలు బ్యాంకులు చుట్టూ తిరిగేలా చేశాడుఅవ్వా, తాతలు ఒక నెల ఓపెక పట్టండిమీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం పెడతావాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తారు3:50 PM, May 3rd, 2024175కి 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదు: సీఎం జగన్ ట్వీట్వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, లంచాలు, వివక్షలేని పాలన కొనసాగాలన్నా ప్రతి ఒక్కరూ రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గడానికి వీల్లేదు. వచ్చే ఎన్నికల్లో మన @YSRCParty అభ్యర్థులను… pic.twitter.com/srQcYkFPcd— YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2024 3:40 PM, May 3rd, 2024కృష్ణాజిల్లా:మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ అభ్యర్ధి పేర్ని కిట్టు ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన అల్లరిమూకల దాడిదాడి ఘటన లో జనసేన నాయకుడు కర్రి మహేష్తో పాటు మరో ముగ్గురి పై అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు3:00 PM, May 3rd, 2024కృష్ణాజిల్లా :గన్నవరంలో టీడీపీకి మరో షాక్.గన్నవరం మండల టీడీపీ మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ మోదుగుమూడి రాజేశ్వరితో పాటు మరో 30 మంది మహిళా కార్యకర్తలు వైసీపీలో చేరిక.పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన వల్లభనేని వంశీ.2:59 PM, May 3rd, 2024వైఎస్సార్సీపీలో చేరిన జనసేన గుంటూరు నగర అధ్యక్షుడునరసరావుపేట లోక్సభ స్థానంలోని పెదకూరపాడు నియోజకవర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ సందర్భంగా వైఎస్సార్సీపీలో చేరిన జనసేన గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన నేరెళ్ల సురేష్2:58 PM, May 3rd, 2024కృష్ణాజిల్లాఅవనిగడ్డ మండలం పాతఎడ్లంకలో వైఎస్సార్సీపీ ఆత్మీయ సమావేశంపాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్ధి సింహాద్రి రమేష్ బాబు, కుమారుడు వికాస్ బాబుసమావేశానికి భారీగా హాజరైన గ్రామస్తులుసింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరిన పాత ఎడ్లంక గ్రామానికి చెందిన 100 కుటుంబాలువారికి వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు2:53 PM, May 3rd, 2024విజయవాడబెజవాడ బార్ అసోసియేషన్ లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఆత్మీయ సమావేశంతూర్పు, పశ్చిమ, సెంట్రల్ అభ్యర్థులు అవినాష్, ఆసిఫ్, వెల్లంపల్లికి మద్దతు తెలిపిన న్యాయవాదులుతమ సంక్షేమం కోసం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల పట్ల న్యాయవాదుల హర్షం2:51 PM, May 3rd, 2024తిరుపతి జిల్లా:పిచ్చాటూరు సచివాలయం పరిధిలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాఎంపీడీఓ కార్యాలయానికి వాలంటీర్లు చేరుకొని తమ రాజీనామా పత్రాలను ఏఓ రాధా రాణికి సమర్పించారు.ప్రజలకు అంకిత భావంతో సేవలు అందిస్తున్న తమను తెలుగుదేశం, జనసేన పార్టీలు తమను కించపరిచే విధంగా మాట్లాడడం జీర్ణించుకోలేక తాము రాజీనామా నిర్ణయం తీసుకున్నాం..వాలంటీర్లుజగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికే తాము రాజీనామా చేస్తున్నట్లు ప్రకటననరసాపురం రోడ్ షోలో సీఎం జగన్ కామెంట్స్..1:00 PM, May 3rd, 2024పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపే. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని తలుపు తట్టి లేపడమే. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా?. టీడీపీ పాలనలో ఏనాడైనా ఇలాంటి పథకాలు అమలు చేశాడా?. చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పుకుంటారు. చంద్రబాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లు తలపెట్టినట్టే.మరో పది రోజల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్ పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. మీ బిడ్డ పాలనలో అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేల పెన్షన్. బాబు పాలనలో ఇంటికే పెన్షన్ వచ్చే పరిస్థితి ఏనాడైనా కనబడిందా?.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, బైజూస్ కంటెంట్. ఇంగ్లీష్ మీడియంతో అడుగులు సీబీఎస్సీ నుంచి ఐబీ వరకు కనపడుతుంది. ఆరో తరగతి నుంచే క్లాస్రూమ్లో డిజిటల్ బోధన అందుతోంది. ప్రభుత్వ స్కూల్స్ విద్యార్ధులకు బైలింగువల్ టెక్ట్స్ బుక్స్. రాష్ట్రంలో ఉన్న 93 శాతం పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. జగనన్న విద్యాదీనెన, వసతి దీవెన మీ బిడ్డ పాలనలోనే వచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లో అంతర్జాతీయ విద్యా కోర్సులు తెచ్చాం.మీ బిడ్డ జగన్.. అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాడు. అక్కాచెల్లెమ్మలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాం. ఆసరా, సున్నావడ్డీ, చేయూతతో అక్కాచెల్లెమ్మలను ఆదుకున్నాం. అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. 31లక్షల ఇళ్లపట్టాలు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చాం. ప్రతీ రంగంలోనూ విప్లవం తీసుకువచ్చాం.రైతులకు పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. సకాలంలో ఇన్పుట్ సబ్సిబీ అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం.పేదవాడి వైద్యం కోసం రూ.25లక్షల వరకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. పేషంట్ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించాం. ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్ల ద్వారా పేదవాడిని ఆదుకున్నాం. నాడు-నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చాం. జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా చిరు వ్యాపారులకు సాయం అందించాం. గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం తెచ్చాం. రూ.2లక్షల 70వేల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో వేశాం. రెండు లక్షల 31వేల ఉద్యోగాలిచ్చాం. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. రూ.87వేల కోట్ల రుణాలు మాఫీ అన్నాడు.. చేశాడా?.డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్. వారిద్దరి వల్లే పెన్షనర్లకు అవస్థలు: మల్లాది విష్ణు12:30 PM, May 3rd, 2024నేటి నుంచి స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారానికి పార్టీ పిలుపునిచ్చిందిప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రమంతా ప్రచారం చేస్తారుఇంటివద్దకే పెన్షన్ను సీఎం జగన్ ఐదేళ్ల పాటు అందించారుచంద్రబాబు దుర్భుద్ధితో పెన్షన్లు అందకుండా చేశాడుఈరోజు పెన్షనర్లు బ్యాంకుల వద్ద నానా అవస్థలు పడుతున్నారుఈ పాపం చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్లదే. వంగా గీత గెలుపు ఖాయం: నటి శ్యామల11:50 AM, May 3rd, 2024వైఎస్సార్సీపీ నాయకురాలు, సినీ నటి శ్యామలవంగా గీత గెలుపు ఖాయం అయిపోయింది.అంత ఇమేజ్ ఉన్న సినిమా స్టార్ అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు మిగితా సినిమా వాళ్ళని తీసుకొస్తున్నారు.చాలా సీనియర్ నాయకురాలు వంగా గీత.ఆమెను ఓడించడం ఎవరి వల్ల కాదు.వంగా గీత ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చారో అందరికీ తెలుసు.వంగా గీతకు భారీ మెజారిటీ కోసం నేను కూడా ప్రచారం చేస్తున్నాను.పిఠాపురం ప్రజలు అభివృద్ది చేసే వారికి ఓటు వేయండి.ఆ అభివృద్ది సీఎం జగన్, వంగా గీత వల్లనే సాధ్యం. టీడీపీ నేతల కారణంగానే వృద్దులకు ఇబ్బందులు..10:30 AM, May 3rd, 2024దేవినేని అవినాష్ కామెంట్స్..డివిజన్లోని ప్రతీ గడపలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారువైఎస్సార్సీపీకి ఓటు వేయడానికి సిద్ధం అని ప్రతీ మహిళా చెబుతున్నారుపెన్షన్ కోసం వృద్దుల ఇబ్బందులకు చంద్రబాబు కారణం కాదా?.టీడీపీ నేతల ఫిర్యాదు వలనే నేడు వృద్ధులకు ఇబ్బందులు.ఈనాడును అడ్డుపెట్టుకొని జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే టీడీపీ నేతల లక్ష్యంస్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో ప్రచారానికి వస్తే ప్రజలు తిరగబడుతున్నారుప్రజలు ఏం తప్పు చేశారని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారుటీడీపీ హయాంలో నియోజకవర్గంలో ప్రతీ కాంట్రాక్టు ఎంఎల్ఏ తమ్ముడు రమేష్వే కాంట్రాక్టులుకరకట్ట ప్రాంతంలో కూడా కమ్యూనిటీ హాల్ కట్టింది జగన్ ప్రభుత్వమేరానున్న ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి 'జగన్ కోసం సిద్ధం' ప్రారంభం8:30 AM, May 3rd, 2024తాడేపల్లి :రాష్ట్ర వ్యాప్తంగా 'జగన్ కోసం సిద్ధం' ప్రారంభంఇంటింటికీ బూత్ స్థాయి కమిటీల విస్తృత ప్రచారంఐదేళ్లలో సీఎం జగన్ చేసిన మేలును మరోసారి ప్రజలకు వివరిస్తున్న పార్టీ శ్రేణులుపేదలే వైఎస్సార్సీపీ స్టార్ క్యాంపెయినర్లుఇప్పటికే 12 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేసిన వైఎస్సార్సీపీవారితో కలిసి ఇంటింటికీ మేనిఫెస్టో తీసుకెళ్తున్న పార్టీ బూత్ కమిటీలుపవన్కు పిచ్చి పీక్స్లో..7:45 AM, May 3rd, 2024పదవి వస్తుందో రాదో అని పవన్కళ్యాణ్ నిర్వేదంయువత గుండెల్లో నిప్పంటించడానికే వచ్చా..వైఎస్సార్సీపీ గూండాలను మోకాళ్లపై కొట్టి కూర్చోబెడతా‘నాకు తిక్కరేగితే ముఖ్యమంత్రి అమ్మమొగుడూ గుర్తుకురాడు’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలువిశాఖ ఎన్నికల సభలో పవన్కళ్యాణ్ హిందూపురంలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..7:25 AM, May 3rd, 2024హిందూపురంలో టీడీపీ నేతల దౌర్జన్యంవైఎస్ జగన్ పాటలు పెట్టారన్న కారణంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడిముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలుఆసుపత్రికి తరలింపుటీడీపీ నేతల దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..7:10 AM, May 3rd, 2024మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న సీఎం జగన్ఉదయం 10 గంటలకు నరసాపురం లోక్సభ స్థానం పరిధిలో ప్రచార సభమధ్యాహ్నం 12:30 గంటలకు నరసరావుపేట లోక్సభ స్థానంలోని పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రచార సభమధ్యాహ్నం మూడు గంటలకు ఒంగోలు లోక్సభ స్థానంలోని కనిగిరిలో ప్రచారం. దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’ నోట్లే7:00 AM, May 3rd, 2024 కదిరి టీడీపీ అభ్యర్థి వాహనంలో రూ.2 కోట్ల సీజ్తూ.గోదావరిలో దొరికిన కట్టల మూలాలూ టీడీపీలోనేలెక్కలు చెప్పలేని డబ్బుతో దొరికిపోయిన మార్గదర్శిబాపట్ల దేశం అభ్యర్థి కంటైనర్లలో భారీగా నగదు పట్టివేతతిరుపతిలో చీరలతో పాటు నోట్లు పంచుతూ దొరికిన ఎల్లో ముఠాబరితెగించి మరీ డబ్బును వరదలా పారిస్తున్న చంద్రబాబుఏకంగా ఈ ఎన్నికల కోసం రూ.13 వేల కోట్లతో భారీ స్కెచ్అవినీతి సొమ్ముతో పాటు తన వర్గీయులు, ఎన్నారైల ద్వారా సమీకరణఅసెంబ్లీ సెగ్మెంట్కు రూ.75 కోట్ల చొప్పున పంచాలని వ్యూహంమార్గదర్శి, నారాయణ, టీడీపీ నేతల కంపెనీల ద్వారా క్షేత్ర స్థాయికిఓటుకు రూ.5 వేలు ఇవ్వటానికైనా వెనకాడొద్దని నేతలకు హుకుంపంచాయతీ నేతకు రూ.50 లక్షలు.. మండల స్థాయి నేతకు రూ.కోటినియోజకవర్గస్థాయి నేత అయితే రూ.3 కోట్లు; దీనికోసం ప్రత్యేక టీమ్పోలీసుల సోదాల్లో దొరికిన ‘పచ్చ’కట్టలు జస్ట్ శాంపిల్ మాత్రమే మోసాల బాబు మరో అబద్ధం..6:50 AM, May 3rd, 2024ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తానంటున్న చంద్రబాబు 2023–24లో రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులు 71,77,637 మంది ఇంటర్ విద్యార్థులు మరో 10,52,221 మంది.. ఈ ఒక్క పథకానికే ఏటా రూ.1,234 వేల కోట్లు అవసరం ఇంత మొత్తం ఇవ్వడం అసాధ్యమంటున్న నిపుణులు ఇక జీఓ–117 రద్దుచేస్తే ప్రభుత్వ విద్య నిర్వీర్యం పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు ఉపాధ్యాయ పోస్టులను సైతం రద్దుచేసేందుకు ఆస్కారం ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్6:40 AM, May 3rd, 2024 రాష్ట్ర వ్యాప్తంగా 4,13,33,702 ఓటర్లు ఉన్నారుపురుషులు- 2,02,74,144, మహిళలు-2,10,56,137దీనికి అదనంగా సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారురాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ బూత్లు ఏర్పాటుమోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ లపై 864 ఎఫ్ఐఆర్లు నమోదు సీ విజిల్ కి 16,345 ఫిర్యాదులు వచ్చాయికొన్ని చోట్ల హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. 6 మందికి గాయాలుఇప్పటి వరకు 203 కోట్లు విలువైన నగదు, మద్యం సీజ్రాష్ట్ర వ్యాప్తంగా 29,897 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్.. దాదాపు 64% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయబోతున్నాం14 నియోజకవర్గాలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్తో పాటు పోలింగ్ నిర్వహణకి సెంట్రల్ ఫోర్సెస్ఎండ వేడిమి అధికంగా ఉన్న కారణంగా టెంట్లు, కూలర్లు, తాగునీళ్లు, మెడికల్ కిట్ల వంటి ప్రత్యేక చర్యలు85 ఏళ్ల పైబడిన వృద్దులు, వికలాంగులు తదితరులు ఇంటి దగ్గర వినియోగించుకోవడానికి 7,28,484 మందిలో కేవలం 28,591మంది అంగీకరించారుహైకోర్టు తీర్పు తర్వాత ఏడు ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్ధానాలలో గాజు గ్లాసు కేటాయించిన అభ్యర్ధులకి వేరే గుర్తులు కేటాయించవలసి వచ్చింది\విశాఖ ఎంపీ స్ధానానికి 33 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్న కారణంగా మూడు ఈవీఎం అవసరమవుతాయితిరుపతి, మంగళగిరిలలో మూడు బ్యాలెట్ యూనిట్లు..మరో 20 నియోజకవర్గాలలో రెండేసి బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతున్నాయిఇందుకోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా 15 వేల ఈవీఎంలు తెప్పించాంరాష్ట్రంలో 50 మంది జనరల్ అబ్జర్వర్లు, 25 మంది పోలీస్ అబ్జర్వర్లు, 25 పార్లమెంటరీ వ్యయ పరిశీలకులు, అసెంబ్లీ స్ధానాలకి 50 వ్యయ పరిశీలకులు ఉన్నారుపోలీస్ శాఖ రిపోర్ట్ మేరకు 384 ఎమ్మెల్యే, 64 మంది ఎంపి అభ్యర్ధులకి ప్రత్యేక భద్రత కల్పించాంపెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికలకమీషన్ మేరకు కొన్ని ఆదేశాలు జారీ చేశాంబ్యాంకు అకౌంట్లు ఉన్నవారికి డిబిటి ద్వారా....అకౌంట్లు లేని వారికి నేరుగా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నాంపెన్షన్ల పంపిణీపై రాజకీయ పార్టీల ప్రచారాలపై నేను స్పందించలేనునామినేషన్ల ఉప సంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితా సిద్ధం అయ్యిందిఅలాగే ఎన్నికల్లో ఓటు వేయనున్న ఓటర్ల తుది జాబితాను కూడా సిద్ధం చేశాంప్రస్తుతం 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారుగతంతో పోలిస్తే 5,94,631 మంది ఓటర్లు పెరిగారుఇక రాష్ట్ర వ్యాప్తంగా అదనం గా పోలింగ్ కేంద్రాలు కూడా పెరిగాయిమొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కోసం సిద్ధం చేశాంఅలాగే మోడల్ కోడ్ లో భాగం గా విస్తృత తనిఖీలు చేస్తున్నాంఇప్పటి వరకూ 203 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాంఈసారి 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తాంఅలాగే రాష్ట్రంలోని 14 నియోజక వర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించాంమాచర్ల, పెదకూరపాడు ఒంగోలు, అల్లగడ్డ్ , తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ళపల్లి ల్లలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాంప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయిఅందుకే పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేలా చర్యలు, మెడికల్ కిట్ లు, ఏర్పాటు చేస్తున్నాంరాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది హోం ఓటింగ్కు సమ్మతి తెలిపారుజనసేన పోటీ చేస్తున్న లోక్ సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు లో గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయింపు లేదుఅలాగే శాసన సభ నియోజక వర్గాల పరిధిలో ఉన్న లోక్ సభ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎవరికీ ఇవ్వంఇప్పటికే కేటాయించిన 7 లోక్ సభ, 8 శాసన సభ నియోజక వర్గాల్లో గుర్తును మార్పు చేసి ఇతర అభ్యర్థులకు ఇచ్చాంఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటింగ్ మొదలు పెట్టాంపెరిగిన అభ్యర్థుల కారణంగా అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్ లు అవసరం అయ్యాయి. వీటిని తెప్పించి జిల్లాకు పంపించాం చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల రామకృష్ణారెడ్డి6:30 AM, May 3rd, 2024 చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని ప్రజలకు తెలుసువైసీపీ బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తోందిరాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అమలు చేయగలిగినవే చెప్పాంకోవిడ్ సమయంలో ఆ రెండేళ్లు కూడా ఆగకుండా సంక్షేమం అమలు చేశాంజగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నారుఇప్పుడేమో మళ్ళీ అడ్డగోలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారుగతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారునిరుద్యోగులకు రూ.3 వేలు, రైతులకు రూ.20 వేలు సహాయం అని మేనిఫెస్టోలో పెట్టారుకానీ అర్హత ఏంటో చెప్పలేదుఅంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా?1999 లో కూడా కోటి మందికి ఉపాధి అని హామీ ఇచ్చారుకానీ అమలు చేయకుండా ఎగనామం పెట్టారుచంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వెయ్యి రూపాయలు చేశారుఅదికూడా సరిగా ఇచ్చారా అంటే అదీ లేదువృద్దులు, వికలాంగులకు ఏ ఇబ్బందీ లేకుండా జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారుఇప్పుడు కోర్టుకు వెళ్లి, ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకున్నారుచివరికి బ్యాంకులో పెన్షన్లు వేసేలా ఈసీ ద్వారా చేయించారుబ్యాంకుల దగ్గర పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోందిచంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఎలాంటి నరకం ఉంటుందో ముందే కనపడుతోందివృద్దులు, వికలాంగుల కష్టాలకు పూర్తి పాపం చంద్రబాబుదేవాలంటీర్ల వ్యవస్థను తొలగించి మళ్ళీ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తారు2019లో ప్రజలు చిత్తుగా ఓడించారన్న కోపం చంద్రబాబుకు ఉందిఅందుకే వారి జీవితాలతో చెలగాటమాడటానికి సిద్ధం అయ్యారుకూటమి మేనిఫెస్టోలో బీజేపీ ఫోటోలు ఎందుకు లేవు?అంటరానితనంగా ఎందుకు వ్యవహరించారు?సిక్కిం, అరుణాచలప్రదేశ్ లో కూటమి మేనిఫెస్టోలో మరి బీజేపీ, మోదీ బొమ్మలు ఎందుకు ఉన్నాయి?చంద్రబాబు హామీలు అమలు చేసేలా లేవని బీజేపీకి అర్థం అయిందిఅందుకే చంద్రబాబు మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పిందిల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విపరీతంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారుఆ యాక్టును బీజేపీ కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని చూస్తోందిఆ చట్టం మీద అనుమానాలు ఉంటే దానికి బాధ్యత బీజేపీదేతప్పుడు ప్రచారాలు చేసే చంద్రబాబు అసలు రాజకీయాలకే అనర్హుడుచంద్రబాబు మేనిఫెస్టో బూతుపత్రంల్యాండ్ టైటిల్ యాక్టు మీద బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలిబీజేపి రాష్ట్ర నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?చంద్రబాబు లెక్క ప్రకారం దేశంలోని భూములన్నీ మోదీ అమ్మకుంటున్నారా?దీనిపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు క్లారిటీ ఇవ్వాలి -
AP Election Updates May 2nd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 2nd May.. ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ మీట్5:24 PM, May 2nd, 2024 రాష్ట్ర వ్యాప్తంగా 4,13,33,702 ఓటర్లు ఉన్నారుపురుషులు- 2,02,74,144, మహిళలు-2,10,56,137దీనికి అదనంగా సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నారురాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ బూత్లు ఏర్పాటుమోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ లపై 864 ఎఫ్ఐఆర్లు నమోదు సీ విజిల్ కి 16,345 ఫిర్యాదులు వచ్చాయికొన్ని చోట్ల హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా.. 6 మందికి గాయాలుఇప్పటి వరకు 203 కోట్లు విలువైన నగదు, మద్యం సీజ్రాష్ట్ర వ్యాప్తంగా 29,897 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్.. దాదాపు 64% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ చేయబోతున్నాం14 నియోజకవర్గాలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్తో పాటు పోలింగ్ నిర్వహణకి సెంట్రల్ ఫోర్సెస్ఎండ వేడిమి అధికంగా ఉన్న కారణంగా టెంట్లు, కూలర్లు, తాగునీళ్లు, మెడికల్ కిట్ల వంటి ప్రత్యేక చర్యలు85 ఏళ్ల పైబడిన వృద్దులు, వికలాంగులు తదితరులు ఇంటి దగ్గర వినియోగించుకోవడానికి 7,28,484 మందిలో కేవలం 28,591మంది అంగీకరించారుహైకోర్టు తీర్పు తర్వాత ఏడు ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్ధానాలలో గాజు గ్లాసు కేటాయించిన అభ్యర్ధులకి వేరే గుర్తులు కేటాయించవలసి వచ్చింది\విశాఖ ఎంపీ స్ధానానికి 33 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్న కారణంగా మూడు ఈవీఎం అవసరమవుతాయితిరుపతి, మంగళగిరిలలో మూడు బ్యాలెట్ యూనిట్లు..మరో 20 నియోజకవర్గాలలో రెండేసి బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతున్నాయిఇందుకోసం బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా 15 వేల ఈవీఎంలు తెప్పించాంరాష్ట్రంలో 50 మంది జనరల్ అబ్జర్వర్లు, 25 మంది పోలీస్ అబ్జర్వర్లు, 25 పార్లమెంటరీ వ్యయ పరిశీలకులు, అసెంబ్లీ స్ధానాలకి 50 వ్యయ పరిశీలకులు ఉన్నారుపోలీస్ శాఖ రిపోర్ట్ మేరకు 384 ఎమ్మెల్యే, 64 మంది ఎంపి అభ్యర్ధులకి ప్రత్యేక భద్రత కల్పించాంపెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికలకమీషన్ మేరకు కొన్ని ఆదేశాలు జారీ చేశాంబ్యాంకు అకౌంట్లు ఉన్నవారికి డిబిటి ద్వారా....అకౌంట్లు లేని వారికి నేరుగా ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నాంపెన్షన్ల పంపిణీపై రాజకీయ పార్టీల ప్రచారాలపై నేను స్పందించలేనునామినేషన్ల ఉప సంహరణ తర్వాత తుది అభ్యర్థుల జాబితా సిద్ధం అయ్యిందిఅలాగే ఎన్నికల్లో ఓటు వేయనున్న ఓటర్ల తుది జాబితాను కూడా సిద్ధం చేశాంప్రస్తుతం 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు ఉన్నారుగతంతో పోలిస్తే 5,94,631 మంది ఓటర్లు పెరిగారుఇక రాష్ట్ర వ్యాప్తంగా అదనం గా పోలింగ్ కేంద్రాలు కూడా పెరిగాయిమొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కోసం సిద్ధం చేశాంఅలాగే మోడల్ కోడ్ లో భాగం గా విస్తృత తనిఖీలు చేస్తున్నాంఇప్పటి వరకూ 203 కోట్ల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నాంఈసారి 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తాంఅలాగే రాష్ట్రంలోని 14 నియోజక వర్గాల్లో 100శాతం వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించాంమాచర్ల, పెదకూరపాడు ఒంగోలు, అల్లగడ్డ్ , తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ళపల్లి ల్లలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాంప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నాయిఅందుకే పోలింగ్ కేంద్రాల వద్ద నీడ ఉండేలా చర్యలు, మెడికల్ కిట్ లు, ఏర్పాటు చేస్తున్నాంరాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది హోం ఓటింగ్కు సమ్మతి తెలిపారుజనసేన పోటీ చేస్తున్న లోక్ సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు లో గాజు గ్లాసు గుర్తు ఇతరులకు కేటాయింపు లేదుఅలాగే శాసన సభ నియోజక వర్గాల పరిధిలో ఉన్న లోక్ సభ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎవరికీ ఇవ్వంఇప్పటికే కేటాయించిన 7 లోక్ సభ, 8 శాసన సభ నియోజక వర్గాల్లో గుర్తును మార్పు చేసి ఇతర అభ్యర్థులకు ఇచ్చాంఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోం ఓటింగ్ మొదలు పెట్టాంపెరిగిన అభ్యర్థుల కారణంగా అదనంగా 15 వేల బ్యాలెట్ యూనిట్ లు అవసరం అయ్యాయి. వీటిని తెప్పించి జిల్లాకు పంపించాం చంద్రబాబు మేనిఫెస్టో అబద్దాల పుట్ట: సజ్జల రామకృష్ణారెడ్డి4:43 PM, May 2nd, 2024 చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని ప్రజలకు తెలుసువైసీపీ బాధ్యతాయుతమైన పార్టీగా వ్యవహరిస్తోందిరాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని అమలు చేయగలిగినవే చెప్పాంకోవిడ్ సమయంలో ఆ రెండేళ్లు కూడా ఆగకుండా సంక్షేమం అమలు చేశాంజగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నారుఇప్పుడేమో మళ్ళీ అడ్డగోలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారుగతంలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి నిలువునా మోసం చేశారునిరుద్యోగులకు రూ.3 వేలు, రైతులకు రూ.20 వేలు సహాయం అని మేనిఫెస్టోలో పెట్టారుకానీ అర్హత ఏంటో చెప్పలేదుఅంటే అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? లేదా?1999 లో కూడా కోటి మందికి ఉపాధి అని హామీ ఇచ్చారుకానీ అమలు చేయకుండా ఎగనామం పెట్టారుచంద్రబాబు హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వెయ్యి రూపాయలు చేశారుఅదికూడా సరిగా ఇచ్చారా అంటే అదీ లేదువృద్దులు, వికలాంగులకు ఏ ఇబ్బందీ లేకుండా జగన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారుఇప్పుడు కోర్టుకు వెళ్లి, ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్లను అడ్డుకున్నారుచివరికి బ్యాంకులో పెన్షన్లు వేసేలా ఈసీ ద్వారా చేయించారుబ్యాంకుల దగ్గర పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందులు చూస్తే బాధ కలుగుతోందిచంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే ఎలాంటి నరకం ఉంటుందో ముందే కనపడుతోందివృద్దులు, వికలాంగుల కష్టాలకు పూర్తి పాపం చంద్రబాబుదేవాలంటీర్ల వ్యవస్థను తొలగించి మళ్ళీ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తారు2019లో ప్రజలు చిత్తుగా ఓడించారన్న కోపం చంద్రబాబుకు ఉందిఅందుకే వారి జీవితాలతో చెలగాటమాడటానికి సిద్ధం అయ్యారుకూటమి మేనిఫెస్టోలో బీజేపీ ఫోటోలు ఎందుకు లేవు?అంటరానితనంగా ఎందుకు వ్యవహరించారు?సిక్కిం, అరుణాచలప్రదేశ్ లో కూటమి మేనిఫెస్టోలో మరి బీజేపీ, మోదీ బొమ్మలు ఎందుకు ఉన్నాయి?చంద్రబాబు హామీలు అమలు చేసేలా లేవని బీజేపీకి అర్థం అయిందిఅందుకే చంద్రబాబు మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పిందిల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద చంద్రబాబు విపరీతంగా అబద్దాలను ప్రచారం చేస్తున్నారుఆ యాక్టును బీజేపీ కేంద్ర ప్రభుత్వమే అమలు చేయాలని చూస్తోందిఆ చట్టం మీద అనుమానాలు ఉంటే దానికి బాధ్యత బీజేపీదేతప్పుడు ప్రచారాలు చేసే చంద్రబాబు అసలు రాజకీయాలకే అనర్హుడుచంద్రబాబు మేనిఫెస్టో బూతుపత్రంల్యాండ్ టైటిల్ యాక్టు మీద బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలిబీజేపి రాష్ట్ర నాయకులు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు?చంద్రబాబు లెక్క ప్రకారం దేశంలోని భూములన్నీ మోదీ అమ్మకుంటున్నారా?దీనిపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నేతలు క్లారిటీ ఇవ్వాలిజనసేనకు ఈసీ ఝలక్1:45 PM, May 2nd, 2024ఏపీలో ఎన్నికల వేళ జనసేనకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు ఈసీ వెల్లడించింది.గాజు గ్లాస్ గుర్తును తమకు మాత్రమే రిజర్వ్ చేసేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో జనసేన పిటిషన్ దాఖలుఈ పిటిషన్పై నేడు విచారణ జరిగింది. ఏపీవ్యాప్తంగా గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేయలేమని ఎన్నికల సంఘం.. హైకోర్టుకు తెలిపింది. అలాగే, ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ మార్చలేమని ఈసీ కోర్టుకు వెల్లడించింది.జనసేన పిటిషన్కు విచారణ అర్హత లేదని ఈసీ పేర్కొంది. ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని ఈసీ.. కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికే ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ఆర్మ్డ్ ఫోర్స్కు పంపించినట్టు ఈసీ స్పష్టం చేసింది. అలాగే, జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై బుధవారమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకు ఈసీ పేర్కొంది. బాబుపై అన్నా రాంబాబు ఫైర్12:30 PM, May 2nd, 2024ప్రకాశం జిల్లాచంద్రబాబుపై వైఎస్సార్సీపీ మార్కాపురం అభ్యర్థి అన్నా రాంబాబు ఫైర్ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై చంద్రబాబు అనవసర అపోహలు సృష్టిస్తున్నాడుఅసలు లేని సమస్యను సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారుచంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితిలో జనం లేరు.14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ప్రజలకు ఏం చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నాడు.చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి టీడీపీ మేనిఫెసో ఒక అబద్ధం: కైలే అనిల్ కుమార్11:30 AM, May 2nd, 2024పామర్రు నియోజకవర్గం నిడుమోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్ధి కైలే అనిల్ కుమార్అడుగడుగునా కైలేకు ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలుకైలే అనిల్ కుమార్ కామెంట్స్..ప్రజలంతా సీఎం జగన్ పాలనే మళ్లీ కావాలనుకుంటున్నారుఎంతమంది కలిసి వచ్చినా ముఖ్యమంత్రి జగన్ను ఏమీ చేయలేరని ప్రజలు విశ్వసిస్తున్నారుటీడీపీ మేనిఫెసో ఒక అబద్ధంజగన్ మోనిఫెస్టో నమ్మకంతో కూడిన ఒక నిజంఅబద్ధం, మోసంతో ఏదోరకంగా అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడుచంద్రబాబుపై బీజేపీకే నమ్మకం లేదుకలిసి ప్రయాణం చేస్తున్న బీజేపీనే నమ్మకపోతే.. ప్రజలు ఎలా నమ్ముతారుపామర్రులో నూటికి 99% శాతం ప్రజలకిచ్చిన వాగ్ధానాలు నెరవేర్చాంమరో అవకాశం ఇస్తే మరింతగా పామర్రు ప్రజలకు సేవచేస్తాపామర్రులో నేను.. మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్ అత్యధిక మెజార్టీతో గెలుస్తాం ‘జగన్ కోసం సిద్ధం’11:00 AM, May 2nd, 2024మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్సీపీ"జగన్ కోసం సిద్ధం" పేరుతో మరో ప్రచార కార్యక్రమంనేడు ప్రారంభించనున్న పార్టీ నేతలుమేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధంపార్టీ స్టార్ క్యాంపెయినర్లతో కలిసి ఇంటిఇంటికీ మేనిఫెస్టో టీడీపీ నేతలకు దేవినేని అవినాష్ కౌంటర్10:00 AM, May 2nd, 202412వ డివిజన్ను 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాముస్థానిక టీడీపీ ఎంఎల్ఏ ఇంటి ముందు రోడ్ కూడా జగన్ ప్రభుత్వమే వేసిందిడివిజన్లో 20 కోట్లతో సంక్షేమం చేసాముప్రతీ గడపలో సీఎం జగన్కే మా ఓటు అని చెబుతున్నారుజగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే అడ్డుకోవటానికి సిగ్గులేదా?స్వప్రయోజనాలు తప్ప ప్రజా సమస్యలు గద్దెకి పట్టవుతూర్పు నియోజకవర్గం ఏమైనా మీ జాగీరా?.ఓటమి భయంతోనే దిగజారుడు రాజకీయాల చేయడం టీడీపీ నేతలకే దక్కిందిరెండుసార్లు ఎంఎల్ఏ ఒకసారి ఎంపీ అనుభవం అంటే ఇదేనా?రానున్న ఎన్నికలే గద్దెకు ఆఖరి ఎన్నికలుకాలనీల అభివృద్ధికి స్థానిక ప్రజల కాంట్రిబ్యూషన్ అడిగింది వాస్తవం కాదాప్రజానీకానికి మంచి చేస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గంప్రజలు మీ చిల్లర చేష్టలు గమనిస్తున్నారుఇంకా పూర్తి స్థాయిలో వృద్దులకు, వితంతువులకు పెన్షన్ అందలేదు నేటి నుంచి కృష్ణా జిల్లాలో హోమ్ ఓటింగ్..9:30 AM, May 2nd, 2024ఇంటివద్దనే ఓటు హక్కు వినియోగించుకోనున్న వయోవృద్ధులు ,దివ్యాంగులుహోమ్ ఓటింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా 35 బృందాలు ఏర్పాటుగన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాలలో 6 బృందాలు ఏర్పాటుపామర్రు నియోజకవర్గంలో 5 బృందాలు ఏర్పాటుమచిలీపట్నం, పెడన, గుడివాడ నియోజక వర్గాలలో 4 బృందాలు ఏర్పాటుఒక్కో హోమ్ ఓటింగ్ బృందంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ పోలింగ్ అధికారి, ఒక సూక్ష్మ పరిశీలకులు, ఒక వీడియో గ్రాఫర్, పోలీస్ ఎస్కార్ట్ ఉండేలా చర్యలు ఉంటాయన్నారుహోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 9,114 మంది, దివ్యాంగులు 22,429 మంది రెండు సార్లు జరుగనున్న హోమ్ ఓటింగ్ ప్రక్రియ నేటి నుంచి మే 6 వరకూ ఒకసారిమే 7 నుంచి 8 వరకూ రెండోసారి హోమ్ ఓటింగ్కు అవకాశం మహాసేన రాజేష్కు ఘోర అవమానం..8:20 AM, May 2nd, 2024అవనిగడ్డలో టీడీపీ నేత మహాసేన రాజేష్కు అవమానంఎన్నికల ప్రచారానికి మహాసేన రాజేష్తో పాటు అంబటి రాయుడిని ఆహ్వానించిన జనసేన నాయకులుమోపిదేవి నుంచి అవనిగడ్డ వరకూ ర్యాలీ.. బహిరంగ సభ ఏర్పాటు చేసిన జనసేన నాయకులుమోపిదేవి కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద స్వాగతం పలుకుతామని మహాసేన రాజేష్కు ఆహ్వానంమహాసేన రాజేష్ రాకుండానే అంబటి రాయుడితో కార్యక్రమం ప్రారంభించేసిన జనసేన నాయకులుతనను పిలిచి అవమానించడంతో జనసేన నేతల తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేష్చల్లపల్లి నుంచి వెనుదిరిగిన మహాసేన రాజేష్జనసేన పార్టీలో దళితులపై వివక్ష మారలేదని తన అనుచరుల వద్ద వాపోయిన రాజేష్తన సీటు విషయంలో జనసేన చేసిన యాగీ మరిచిపోయి పొత్తు ధర్మం కోసం జనసేన తరుపున ప్రచారానికి వస్తే అవమానించారని సన్నిహితుల వద్ద వాపోయిన రాజేష్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెనుతిరిగిన రాజేష్రాజేష్ను పిలిచి అవమానించారంటూ జనసేన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘాలు మధ్య తరగతికి మరింత భరోసా.. వైఎస్సార్సీపీ నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో7:45 AM, May 2nd, 2024వైఎస్సార్సీపీ నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోతో మరోసారి అండగా సీఎం జగన్పట్టణ ప్రాంతాల్లోని మధ్య ఆదాయ కుటుంబాలకు సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు123 పట్టణాల్లో ఎంఐజీ లే అవుట్ల అభివృద్ధిరూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసారూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సహాయంకాపు, ఈబీసీ నేస్తం ద్వారా ఒక్కో కుటుంబానికి ఐదేళ్లలో రూ.60 వేల సాయంప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విదేశీ విద్యా దీవెనతో తోడ్పాటురూ.10 లక్షల వరకు రుణానికి కోర్సు ముగిసే వరకు పూర్తి వడ్డీ చెల్లింపుఆప్కాస్, ఆశ, అంగన్వాడీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నవరత్న పథకాలుప్రభుత్వ ఉద్యోగులకు సొంత జిల్లాలోనే 60 శాతం ప్రభుత్వ ఖర్చుతో ఇంటి స్థలం ‘భృతి’.. అంతా భ్రాంతి.. నిరుద్యోగులపై చంద్రబాబు మాయా వల7:20 AM, May 2nd, 2024నిరుద్యోగులపై చంద్రబాబు మరోసారి మాయా వలజాబు రావాలంటే బాబు రావాలంటూ 2014 ఎన్నికల్లో ప్రచారంకరపత్రాలు వేసి ఊరూరా పంపిణీ ఇంటికో ఉద్యోగం.. లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ.. అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లపాటు ఆ ఊసేలేదుప్రతిపక్ష నేత అసెంబ్లీలో బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తే అసలా పథకమే లేదన్న అచ్చెన్నఆ ఒత్తిడి తట్టుకోలేక 2017–18 బడ్జెట్లో నిరుద్యోగ భృతికి రూ.500 కోట్లు కేటాయింపుఅయినా అమలుచేయని చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ఆరునెలల ముందు ముఖ్యమంత్రి యువ నేస్తం పేరుతో పథకంనెలకు రూ.1,000 చొప్పున ఇస్తామని ప్రకటనసవాలక్ష ఆంక్షలతో కేవలం 12 లక్షల మంది నిరుద్యోగులకు అర్హతకానీ, 2018 అక్టోబరులో కేవలం రూ.40 కోట్లు విడుదల చివరికి 1.62 లక్షల మంది మాత్రమే అర్హులని తేల్చిన బాబు1.70 కోట్ల నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన బాబుఎన్నికలు రావడంతో మళ్లీ యువతకు గేలం.. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలుబాబు గత చరిత్ర చూడండి.. ఆయన్ను నమ్మొద్దంటూ యువతకు విద్యావేత్తలు, మేధావులు హితవు వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే షర్మిల లక్ష్యం7:00 AM, May 2nd, 2024పాడేరు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థితో మంతనాలతో స్పష్టీకరణచంద్రబాబు నాయుడుకు మేలు చేయడమే అజెండాఆడియో లీక్తో అడ్డంగా దొరికిపోయిన వైనంపాడేరు కాంగ్రెస్ టికెట్ తొలుత వంతల సుబ్బారావుకుఆ తర్వాత వైఎస్సార్సీపీ నుంచి వెళ్లిన బుల్లిబాబుకి కేటాయింపుపాడేరులో కాంగ్రెస్ రెబల్గా వంతల పోటీపోటీ నుంచి తప్పుకోవాలని వంతలను ఆదేశించిన షర్మిలవైఎస్సార్సీపీ ఓటు బ్యాంకు కోసమే తాను బాధ్యతలు తీసుకున్నట్లు వెల్లడి పచ్చ మంద కుట్రలతో పెన్షన్దారులకు కష్టాలు.. 6:30 AM, May 2nd, 2024చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్దారులకు మరిన్ని కష్టాలుబ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వృద్దులు, వికలాంగులువాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఇవ్వడాన్ని అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ఎన్నికల సంఘం ఆదేశాలతో బ్యాంకు ఖాతాలో పెన్షన్ వేసిన ప్రభుత్వండబ్బులు డ్రా చేసుకోవటానికి పెన్షన్దారుల అవస్థలునిన్న అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో పెన్షన్ కోసం వెళ్లి వడదెబ్బతో ఇద్దరు మృతిగత నెలలో 39 మంది వృద్దులు మృతిఇంటికే వచ్చే పెన్షన్ ను అడ్డుకున్న చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ వైఖరిపై మండిపడుతున్న పెన్షన్దారులు -
April 28th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 28th AP Elections 2024 News Political Updates...9:00 AM, Apr 28, 2024జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీఆయన పథకాలే వారి మేనిఫెస్టోలోనూ పెట్టారువలంటీర్ల వ్యవస్థ కొనసాగించి... ఎక్కువ వేతనం ఇస్తామంటున్నారుఅంటే అవన్నీ బాగున్నాయని చెబుతున్నట్టే కదాఈ ప్రభుత్వం తీసుకొచి్చన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బాగా నచ్చిందిమహిళలైతే ఎక్కువ మంది వైఎస్సార్సీపీ వైపేసాక్షి ఇంటర్వ్యూలో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 8:30 AM, Apr 28, 2024ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సుచెప్పలేనన్ని నేరాలు.. విప్పలేనన్ని కేసులు..!అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యం విస్తరణ గ్రానైట్ మాఫియా, నిబంధనలకు పాతరతో ట్రావెల్స్ నిర్వహణ పదుల సంఖ్యలో గాలిలో కలిసిన ప్రాణాలు..?బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక శక్తులకు ఊతంపరిశ్రమలపై ఆధిపత్యం, అక్రమ వసూళ్లు 8:00 AM, Apr 28, 2024సైకిల్ ఎక్కేదిలేదు... ప్రచారం చేసేదిలేదుమమ్మల్ని కుక్కలు కంటే హీనంగా చూస్తున్నారుగంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థికి మేం మద్దతు ఇవ్వంజనసేన, బీజేపీ నేతల తీర్మానం7:30 AM, Apr 28, 2024మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్సమరింత ప్రజోపయోగ, అభివృద్ధి కార్యక్రమాలతో 2024 మేనిఫెస్టోసంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రధాన దృష్టిప్రపంచంలో మేటి నగరంగా విశాఖ అభివృద్ధిబాబులా అబద్దపు హామీలు ఇవ్వం7:00 AM, Apr 28, 2024ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్ జగన్14 ఏళ్లూ రెవెన్యూ లోటే ఉంటే బాబు సృష్టించిందేంటి?ఆయనకు ముందు, తర్వాత ‘మిగులు’ ఎలా వచ్చింది?ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్లే కదా!రాష్ట్రానికి ఎక్కువ అప్పులు తెచ్చింది కూడా చంద్రబాబేమూలధన వ్యయం ఎవరి హయాంలో ఎక్కువో తెలియదా?నాడు ఏటా రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... ఇప్పుడది రూ.17,757 కోట్లుపోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు.. ‘నాడు–నేడు’ అన్నీ ఇప్పుడే..దేశ జీడీపీలో మన వాటా నాడు 4.47 శాతమైతే ఇప్పుతడు 4.83 శాతంఅడ్డంగా జనంపై పడి పన్నులు బాదేసింది కూడా బాబే..నాడు జీడీపీలో పన్నుల వాటా 6.57 శాతం... ఇప్పుడు 6.35 శాతమేగణాంకాలతో సహా వివరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్6:30 AM, Apr 28, 2024అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్సాధ్యం కాదని తెలిసీ అబద్ధాలకు రెక్కలు: సీఎం జగన్2014లోనూ జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలుఅధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారుఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్ సిక్స్.. సూపర్ టెన్ అంటున్నాడుఆ హామీలకు అయ్యే ఖర్చెంత? అమలు సాధ్యమేనా?ఇలా చేయడం దొంగతనం కన్నా దారుణం కాదా? 420.. చీటింగ్ కాదా?6:00 AM, Apr 28, 2024సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...తాడిపత్రి వైఎస్సార్ సర్కిల్లో ఉ.10 గంటలకు నిర్వహించే సభతో ప్రచార భేరిమధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరి త్రిభువని సర్కిల్లో..3 గంటలకు కందుకూరులో కేఎంసీ సర్కిల్లో సీఎం వైఎస్ జగన్ ప్రచార సభలురోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహణసిద్ధం సభలు, ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్తో వైఎస్సార్సీపీలో జోష్ -
April 25th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 25th AP Elections 2024 News Political Updates..5:10 PM, Apr 25, 2024తాడేపల్లి :చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్వైఎస్ జగన్ రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే… చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృతపు ఆలోచలు చూస్తే చంద్రబాబు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతోందిమీరు పెట్టిన ట్వీట్ చూస్తే… చివరకు పశువులు కూడా అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోయారని స్పష్టమవుతోంది .@ysjagan రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే… చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృతపు ఆలోచలు చూస్తే @ncbn మీరు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతోంది. మీరు పెట్టిన ట్వీట్ చూస్తే… చివరకు పశువులు కూడా అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోయారని స్పష్టమవుతోంది. https://t.co/pKo2zhOuED— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) April 25, 2024 4:56 PM, Apr 25, 2024మాడుగులలో మూడు ముక్కలాటగా మారిన టీడీపీ రాజకీయంటీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన బండారు సత్యనారాయణమూర్తిటీడీపీ రెబల్గా నామినేషన్ వేసిన గవిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాద్గవిరెడ్డి, పైలా నామినేషన్తో టీడీపీలో ఆందోళన..బండారును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పైలా ప్రసాద్అధిష్టానం బుజ్జగించిన వెనక్కి తగ్గని రామానాయుడు, పైలా ప్రసాద్4:12PM, Apr 25, 2024విజయవాడ:టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు పై ఈసీ సీరియస్అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశంఅనకాపల్లి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనాసీఎం జగన్పై అనుచిత , నిరాధార వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడుఅయ్యన్నపాత్రుడు పై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రేడ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుమల్లాది విష్ణు ఫిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశం3:39PM, Apr 25, 2024కృష్ణాజిల్లా: 2019లో జగన్మోహన్రెడ్డి చెప్పిన ప్రతీ మాట కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లారు:సాక్షి టీవీతో ఆళ్ళ అయోధ్యరామిరెడ్డిమ్యానిఫెస్టోలో ఎగ్జామ్లో సీఎం జగన్కు 99 శాతం మార్కులొచ్చాయిపార్టీ తరపున ప్రజల్లోకి వెళ్లే కార్యకర్తలకు కూడా 99% మార్కులొచ్చేలా చేశారుప్రజలను ఓటడిగే హక్కు మాకు మాత్రమే ఉందనే కాన్ఫిడెన్స్ను తీసుకొచ్చారు175కి 175 గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్ కృష్ణా,గుంటూరులో 35 సీట్లు గెలుస్తాం ప్రజలకు చెప్పడానికి కూటమి దగ్గర ఏమీ లేదుగతంలో ఇదే కూటమిగా కలిసొచ్చారు... విడిపోయారుఇప్పుడు మళ్లీ కూటమిగా వస్తున్నారుఈసారి కూటమిగా కలిసిరావడంలోనే క్యాండెట్ల విషయంలో సమస్యలొచ్చాయిమళ్లీ ఏదో ఒక కథ చెప్పాలి కాబట్టి....ఏదో రకంగా మాపై బురద జల్లుతున్నారు 3:13 PM, Apr 25, 2024వైఎస్సార్సీపీలో చేరిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్రెడ్డి దంపతులుసీఎం జగన్ పులివెందుల పర్యటనలో వైఎస్సార్కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీనాథ్రెడ్డి దంపతులువైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పుంగనూరులో టీడీపీ తరపున పోటీ చేసిన శ్రీనాథ్ రెడ్డి భార్య అనీషా రెడ్డి. 2:43 PM, Apr 25, 2024కృష్ణాజిల్లా :అవనిగడ్డ ఎన్నికల బరిలో మరో బుద్ధప్రసాద్నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి బోయిన బుద్ధప్రసాద్నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన బోయిన బుద్ధప్రసాద్కూటమి అభ్యర్ధిలో అలజడి రేపుతున్న నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ కూటమి అభ్యర్ధిగా.. జనసేన పార్టీ నేత మండలి బుద్ధప్రసాద్ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పేరు కూడా బుద్ధప్రసాద్ కావడంతో మండలి బుద్ధప్రసాద్లో మొదలైన ఆందోళన2:24 PM, Apr 25, 2024కృష్ణాజిల్లా: గన్నవరం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వల్లభనేని వంశీ నాలుగోసారి ఎమ్మెల్యేగా నిలబడుతున్నానుపేదలకు ఆర్థిక స్వావలంబన చేకూరేలా సీఎం పాలన సాగించారుకేవలం కాగితాలకే పరిమితం కాకుండా చేతల్లో పాలనా విప్లవాన్ని చూపించారునా సామాజిక బాధ్యతగా అందరూ బావుండాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీలో చేరానుప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారుకరోనా సమయంలో ఏపీ ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేసిందికరోనా సాకు చూపి పథకాలు ఆపలేదునేను టీడీపీలో 20ఏళ్లు పనిచేశానుకలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మంచి పనులు చేయవచ్చని నాకు తెలియదు జగన్ సీఎం అయిన కొత్తలో ఈ పథకాలు అన్నీ నాలుగు నెలలే ఇస్తారు అన్నారుతర్వాత పథకాల వల్ల శ్రీలంక అవుతుంది అన్నారుఇప్పుడు జగన్ కంటే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారుజగన్ నాణ్యమైన విద్య ఇస్తామంటుంటే, చంద్రబాబు నాణ్యమైన నారావారి సారా ఇస్తామంటున్నారుజగన్ను రక్షించుకోవాల్సిన అవసరం అన్ని వర్గాలకు చారిత్రాత్మక అవసరంరాష్ట్ర ప్రజల దశ, దిశ మార్చే దమ్ము, శక్తి, సంకల్పం జగన్కు మాత్రమే ఉందిజగన్ ఉంటేనే పేద బడుగు బలహీనర్గాలకు న్యాయం జరుగుతుందిచంద్రబాబు ఔట్ డేటెడ్ పొలిటీషియన్విశాఖ స్టీల్ ప్లాంట్ మీద, పోలవరం పునరావాసం మీద కూటమి స్టాండ్ చెప్పాలిపురంధేశ్వరి రాష్ట్రానికి రావాల్సిన హక్కులపైనా మాట్లాడాలికూటమికి ఎజెండా, స్పష్టత లేదుకూటమి డబుల్ ఇంజిన్లోని ఒక ఇంజిన్ తూర్పుకు, మరో ఇంజిన్ పడమరకు వెళ్తున్నాయి2:00 PM, Apr 25, 2024చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: కొడాలి నానిసీఎం జగన్ ఆధ్వర్యంలో ఎన్నికలకు మేమంతా సిద్ధంగుడివాడలో మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం టీడీపీకి చెందిన వ్యక్తులు, చంద్రబాబు మనుషులు.. కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారుఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మేం కట్టుబడి ఉన్నాం టీడీపీ రెచ్చగొట్టినా మేం సంయమనం పాటిస్తున్నాం చంద్రబాబు చెప్పేవి ఏదీ చేయడుబాబొస్తే జాబొస్తుందన్నాడు ఎవడికిచ్చాడు జాబునిరుద్యోగులకు ఉద్యోగ భృతి అన్నాడు ఎవరికిచ్చాడు?.2014లో మోసం చేశాడు. మళ్లీ మోసం చేయడానికే చంద్రబాబుచంద్రబాబుకు అల్జిమర్స్తాను మర్చిపోయాడు కాబట్టి.. ప్రజలు కూడా మర్చిపోయారనుకుంటున్నాడుచంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు మాడు పగిలే తీర్పు ఇవ్వబోతున్నారు. టీడీపీ వెనక ఉన్న వాళ్లకు సామాజికవర్గం నేతలు మదబలం, ధనబలం, కులపిచ్చితి విర్రవీగుతున్నారు టీడీపీని గెలిపించడానికి ఓటర్లకు డబ్బులు పడేయాలనుకుంటున్నారుప్రజాస్వామ్యంలో ఓటును కొని గెలవగలరా?.పరాయిదేశంలో ఉంటూ హాయిగా డబ్బు సంపాదిస్తూ ఇక్కడున్న ఓటర్లను వెధవలంటూ కించపరుస్తున్నారుఇక్కడి ప్రజలు కాదు.. ఓటర్లను దూషిస్తున్న మీరు వెధవలుపచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందిచంద్రబాబు, ఆయన మద్దతుదారులకు కుక్కకాటుకి చెప్పుదెబ్బ తప్పదుఎవరికి ఓటేయాలో ప్రజలకు తెలియదా?. 1:18 PM, Apr 25, 2024టీడీపీకి షాకిస్తూ వైఎస్సార్సీపీలోకి వీరశివారెడ్డివైఎస్సార్ జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణం కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీకి గుడ్ బై పులివెందులలో ఇవాళ సీఎం జగన్ సమక్షంలో YSRCP కండువా కప్పుకున్న వీరశివారెడ్డిసీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితుడినయ్యా.. అందుకే వైఎస్సార్సీపీలో చేరా : వీరశివారెడ్డిసంక్షమే పథకాల్ని సీఎం జగన్ నేరుగా ఇళ్లకే చేర్చారు: వీరశివారెడ్డిఈ పథకాలు ఇలాగే అమలవ్వాలంటే మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి: వీరశివారెడ్డివైఎస్సార్సీపీలో ఏ పని అప్పగించినా చేస్తా.. విధేయుడిగా పని చేస్తా: వీరశివారెడ్డిచంద్రబాబు వల్ల రాష్టానికి ఒక్క ప్రయోజనం లేదు: వీరశివారెడ్డిఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు రాదు: వీరశివారెడ్డిఏపీలో మళ్లీ వైఎస్సార్సీపీదే అధికారం: వీరశివారెడ్డి12:38 PM, Apr 25, 2024సీఎం జగన్ బీసీల పక్షపాతి: YSRCP ఎంపీలురాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ వ్యాఖ్యలుబలహీన వర్గాల మద్దతు సీఎం జగన్ కే ఉంది సామాజిక న్యాయానికి సీఎం జగన్ ఒక రోల్ మోడల్ బీసీల గురించి టీడీపీ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందిబీసీలు అందరూ వైస్సార్సీపీతోనే ఉన్నారని వెల్లడిరాజ్యసభ సభ్యులు కృష్ణయ్య కామెంట్స్బీసీ ముఖ్యమంత్రులు తీసుకోలేని సాహసోపేత నిర్ణయాలను సీఎం జగన్ తీసుకుంటున్నారుబీసీలు అందరూ జగన్ ని దేవుడితో సమానంగా చూస్తున్నారు.. ఒక విజన్ తో పాలన సాగిస్తున్నారు సీఎం జగన్కి మోసం చెయ్యడం రాదు.. ప్రతి ఒక్కర్ని కుటుంబ సభ్యులుగానే చూస్తారాయనచట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం మాదే బీసీల పక్షపాతిగా ఉన్న జగన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద ఉందిఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలు చదువుకోవడం చంద్రబాబుకి ఇష్టం లేదు.ఆయనకు ఓటేస్తే.. నిరుపేద పిల్లలు చదువుకు దూరం అవుతారు..వైస్సార్సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించాలని పిలుపు12:02 PM, Apr 25, 2024కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్ నామినేషన్కాకినాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్ధిగా చలమలశెట్టి సునీల్ నామినేషన్ఆనందభారతీ మైదానం నుండి జిల్లా పరిషత్ సెంటర్ వరకు వేలాది మందితో భారీ ర్యాలీసునీల్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు,పిఠాపురం అభ్యర్ధి వంగా గీతా11:30 AM, Apr 25, 2024పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్వైఎస్సార్ జిల్లా: పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎం జగన్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలు జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన పులివెందుల వీధులు11:15 AM, Apr 25, 2024పులివెందులలో సీఎం జగన్ ప్రసంగం..సీఎం జగన్ మాట్లాడుతూ.. నా సొంత గడ్డ, నా పులివెందుల, నా ప్రాణం. ప్రతీ కష్టంలో పులివెందుల నా వెంట నడిచింది. పులివెందుల అంటే నమ్మకం, అభివృద్ధి, ఒక సక్సెస్ స్టోరీ. మంచి మనసు, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్. పులివెందుల.. ఒక విజయగాథ. మంచి చేయడం, మాట తప్పకపోవడం మన కల్చర్. టీడీపీ మాఫియా.. నాలుగు దశాబ్దాల దుర్మార్గాల్ని ఎదురించింది పులివెందుల బిడ్డలే. కరువు ప్రాంతంగా ఉన్న పులివెందులకు.. కృష్ణా నది నీళ్లు వస్తున్నాయి. పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. ఈ అభివృద్ధికి కారణంగా వైఎస్సార్. వైఎస్సార్, జగన్లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్సార్ వారసులమని.. వారి కుట్రలో భాగంగా ప్రజల మధ్యకు వస్తున్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు?. నాన్నగారిపై కక్షతో, కుట్రతో ఆయనపై కేసులు పెట్టింది ఎవరు?. ఆ కుట్రలు చేసిన పార్టీలో చేరిన వాళ్లు.. వైఎస్సార్ వారసులా?. ఆ మహానేతకు వారసులు ఎవరిని చెప్పాల్సింది.. ప్రజలే. వైఎస్సార్ లెగసీని లేకుండా చేయాలని చూసింది ఎవరు?. వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జ్షీట్లో చేర్చింది ఎవరు?. వైఎస్సార్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం. వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు?. మీ బిడ్డను ఎదుర్కోలేక.. ఒక్కరి మీదకు ఇంతమంది ఏకమవుతున్నారు. వైఎస్సార్పై కుట్రలు చేసిన వాళ్లు ఇస్తున్న స్క్రిప్ట్లు చదువుతున్న వాళ్లు.. వైఎస్సార్ వారసులా? వైఎస్ వివేకానందను చంపింది ఎవరో అందరికీ తెలుసు. వైఎస్ వివేకాను నేనే చంపాను అన్న వ్యక్తి బయట తిరుగుతున్నారు. పసుపు చీర కట్టుకుని వాళ్ల కుట్రలో భాగమైన వీళ్లా వైఎస్సార్ వారసులు?.వివేకాను చంపిన నిందితుడికి మద్దతిస్తుంది ఎవరు?. వివేకాకు రెండో భార్య ఉన్నది వాస్తవం కాదా?. అవినాష్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా?. అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టే.. టికెట్ ఇచ్చాను. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. చిన్నాన్నను ఓడించిన వారినే.. గెలిపించాలని చూడటం దిగజారడం కాదా?. జగన్ను పరిపాలనలో, పథకాల్లో, సంక్షేమంలోనూ కొట్టలేరు. నోటాకు వచ్చినన్ని ఓట్లు రాని కాంగ్రెస్కు ఎవరైనా ఓటు వేస్తారా?రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్కు ఎవరైనా ఓటు వేస్తారా?. హోదాను తుంగలో తొక్కిన కాంగ్రెస్కు ఎవరైనా ఓటు వేస్తారా?. వైఎస్సార్ పేరు కనపడకుండా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. కాంగ్రెస్కు ఓట్లు వేస్తే బాబుకు, బీజేపీకి లాభమా.. కాదా?.మన ఓట్లు చీలిస్తే చంద్రబాబుకు, బీజేపీకి లాభమా, కాదా?. పులివెందులవాసుల చిరకాల కల మెడికల్ కాలేజీ. త్వరలోనే పులివెందుల మెడికల్ కాలేజీ ప్రారంభిస్తాం. 10:50 AM, Apr 25, 2024వైఎస్సార్సీపీని విజయాన్ని ఎవరూ ఆపలేరు: ఎంపీ అవినాష్ రెడ్డి.ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ..జగనన్న ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తున్నారు.ఐదేళ్ల పాటు రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందించాం.ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము.సంక్షేమ పథకాలను అందించాం.ఒక్క అబద్ధాన్ని వంద సార్లు చెబితే అది నిజమవుతుందనేది చంద్రబాబు సిద్ధాంతం.ఎంత మంది కలిసివచ్చినా.. ఎన్ని హామీలు ఇచ్చినా సీఎం జగన్ను ఏమీ చేయలేరు.సీఎం జగన్కు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు.ఎంత మంది కలిసి వచ్చినా వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేరు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేస్తున్నారు. మనల్ని ఎదుర్కొనే బలం లేక గుంపులుగా వస్తున్నారు. చంద్రబాబు పులివెందులలో అడుగుపెట్టిన తర్వాత వర్షాలే లేవు. 10:20 AM, Apr 25, 2024ఎవరెన్ని విమర్శలు చేసినా.. ప్రజలే మాకు ముఖ్యం: కైలే అనిల్ కుమార్సీఎం జగన్ ఆశీర్వాదంతో రెండోసారి ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నా సమాజంలో ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన వారిని ఎలా ముందుకు తీసుకురావాలో సీఎం ఆలోచన చేశారుఅందుకు అనుగుణంగానే ముందుకు వెళ్లాంమరో అవకాశం ఇస్తే మరింత మంచి చేస్తామని చెప్పి ఓటడుగుతున్నాం మాపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారుమా సోదరి షర్మిల విమర్శలు చేస్తున్నారు సీఎం జగన్ నాయకత్వంలో నేను పనిచేస్తున్నానాపట్ల సీఎం జగన్కు పూర్తి విశ్వాసం ఉంది ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు.. సీఎం జగన్ మాత్రమే మాకు ముఖ్యంగత ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక మెజార్టీ నాకు వచ్చింది ఈసారి అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించి ప్రజలు నన్ను అసెంబ్లీకి పంపిస్తారని నమ్ముతున్నా 9:45 AM, Apr 25, 2024చంద్రబాబుకు స్వామిదాస్ కౌంటర్ఎన్టీఆర్ జిల్లా..తిరువూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ కామెంట్స్..నవరత్నాల పథకాలు ప్రతీ ఒక్క కుటుంబానికి చేరాయి, పేదవారందరూ సంతోషంగా ఉన్నారు.మేనిఫెస్టోను 99% అమలుచేసి సీఎం జగన్ సింగిల్గా సింహంలా వస్తున్నారు.మీ కుటుంబంలో మేలు జరిగితేనే ఓటు వేయమని అడుగుతున్నాడు. భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో దమ్మున్న ఏకైక నాయకుడు సీఎం జగనే.గుంటూరు జిల్లా నుండి తిరువూరుకు ఒక అభ్యర్థిని తీసుకొచ్చారు.70వేల మంది ఎస్సీలున్న నియోజకవర్గంలో డాక్టర్లు, ఇంజనీర్లు, మేధావులు మీ పార్టీకి కనపడలేదా?.విశ్వసనీయతకు మారుపేరు సీఎం జగన్.. విశ్వాస ఘాతానికి మాటతప్పిన వ్యక్తి చంద్రబాబు. 8:45 AM, Apr 25, 2024ఏపీలో ఇప్పటి వరకు నామినేషన్ల లిస్ట్ ఇదే..అమరావతి ఏపీలో ఆరు రోజుల్లో పార్లమెంట్ సెగ్మెంట్లకు 555 మంది 653 సెట్ల నామినేషన్లు దాఖలు.తొలి రోజు 43 సెట్ల నామినేషన్లు దాఖలు రెండో రోజు 68 సెట్ల నామినేషన్లు దాఖలుమూడో రోజు 40 సెట్ల నామినేషన్లు దాఖలునాలుగో రోజు 112 సెట్ల నామినేషన్లు దాఖలు ఐదో రోజు 124 సెట్ల నామినేషన్లు దాఖలు ఆరో రోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు.అసెంబ్లీ ఎన్నికల కోసం 3701 సెట్ల నామినేషన్లు దాఖలు.. ఆరు రోజుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లకు 3057 మంది 3701 సెట్ల నామినేషన్లు దాఖలుతొలి రోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు రెండో రోజు 413 సెట్ల నామినేషన్లు దాఖలుమూడో రోజు 263 సెట్ల నామినేషన్లు దాఖలునాలుగో రోజు 610 సెట్ల నామినేషన్లు దాఖలుఐదో రోజు 702 సెట్ల నామినేషన్లు దాఖలుఆరో రోజు 1344 సెట్ల నామినేషన్లు దాఖలు 8:15 AM, Apr 25, 2024టీడీపీతో పొత్తు మోదీకి ఇష్టం లేదు: మేకపాటి రాజమోహన్నెల్లూరు.. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కామెంట్స్..మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వయసు పైబడి మతిభ్రమించి మాట్లాడుతున్నాడు.2024 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ షెడ్డుకి వెళ్ళడం ఖాయం.నారా లోకేష్ ఒక సోంబేరి.. సీఎం జగన్పై హత్యాయత్నం జరిగిన ఘటనపై ఆయన స్పందించిన తీరు గర్హనీయం.టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టం లేదు.రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి పిల్ల బచ్చా అనడం చంద్రబాబు తల బిరుసుకు నిదర్శనం.ఆ పిల్ల బచ్చే దెబ్బకే చంద్రబాబు ఒనికి పోతున్నాడు. మోదీ కాళ్లు పట్టుకొని పొత్తు పెట్టుకున్నాడు.చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటేనే మంచిది.రాజకీయాల నుంచి తప్పుకుంటే చంద్రబాబుకి గౌరవం మిగులుతుంది.వచ్చే ఎన్నికల్లో 175 కి 175 స్థానాలను కైవసం చేసుకుంటాం.సీఎం జగన్లో ఉండే నాయకత్వ లక్షణాలు మరెవ్వరికీ లేవు. 7:42 AM, Apr 25, 2024పులివెందుల బయల్దేరిన సీఎం జగన్తాడేపల్లి నుంచి పులివెందుల బయలుదేరిన సీఎం వైఎస్ జగన్కాసేపట్లో పులివెందుల వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న సీఎం జగన్నామినేషన్కు ముందు బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ఇప్పటికే సీఎం జగన్ తరఫున ఒక సెట్ నామినేషన్ దాఖలునామినేషన్ పత్రాలు సమర్పించిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి కరోనా లాంటి కష్టకాలంలో కూడా మీ బిడ్డ సాకులు వెతుక్కోలేదు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలని.. వారి కష్టం మీ బిడ్డ కష్టం కంటే ఎక్కువని భావించి బటన్ నొక్కడం ఎక్కడా కూడా ఆపలేదు. మరోవైపు 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే కనీసం ఆయన చేసిన ఒక్క మంచి అయినా మీకు గుర్తుకి… pic.twitter.com/u5XX4l9IVW— YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2024 7:21 AM, Apr 25, 2024ఏపీలో బీజేపీకి బాబే లీడర్..దేశమంతా మోదీ కా పరివారే.. ఏపీలో మాత్రం చంద్రబాబుకు అప్పగించిన పురందేశ్వరిసొంత పార్టీ నేతలను కాదని బాబు అద్దె నాయకులకు పార్టీలో సీట్లు కూటమి కట్టినా బీజేపీ సీట్లూ టీడీపీ నేతలకేబద్వేలు నుంచి అనపర్తి దాకా ఇదే పరిస్థితిటీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారి కోసమే ఈ పొత్తులా అంటున్న కమలం నాయకులు7:10 AM, Apr 25, 2024పవన్ ఆస్తులు మాయ.. పెళ్లాల లెక్కలూ మాయే..పవన్ ఎన్నికల అఫిడవిట్లో అడుగుకో అబద్ధంపవన్ అఫిడవిట్లో వివరాలపై విచారణ చేయించాలిఈసీకి వైఎస్సార్సీపీ నేత పోతిన మహేశ్ విజ్ఞప్తి 7:00 AM, Apr 25, 2024నేడు కడపలో చంద్రబాబు ప్రచారంనేడు కడపలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంరాజంపేట, కోడూరులో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభలుసభల్లో బాబుతో పాటు పాల్గొననున్న పవన్ కల్యాణ్కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్న ఇరు పార్టీల అధినేతలు6:55 AM, Apr 25, 2024పచ్చ పార్టీ ప్రలోభాలు..ఓటమి భయంతో అడ్డదారులు తొక్కుతున్న టీడీపీ అభ్యర్థులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ భారీ తాయిలాలతో ఓటర్లకు గాలం ఓవైపు మద్యం.. ఇంకోవైపు మనీ.. మరోవైపు గిఫ్ట్ బాక్సులు పంపిణీ పచ్చనేతల కనుసన్నల్లో భారీగా కర్ణాటక మద్యం డంప్లు చిత్తూరు, తిరుపతిలో పచ్చ పార్టీ నేతల ఓవరాక్షన్. 6:50 AM, Apr 25, 2024కూటమిలో అంతా చంద్రబాబు మనుషులే: సజ్జల రామకృష్ణారెడ్డిచంద్రబాబు కోసమే పవన్ తాప్రతయంకూటమిలో అంతా చంద్రబాబు మనుషులేఎదుటివారిపై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటుకూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు2024లో చంద్రబాబు హామిలిచ్చి మోసం చేశారుపవన్ ఆత్మపరిశీలన చేసుకోవాలిచంద్రబాబు, పవన్లకు ప్రస్టేషన్ పెరుగుతోందివైఎస్సార్సీపీ విజయం వారికి అర్థమైందివిమర్శలు ఎన్నాయినా చేయొచ్చు.. వాటికి ఆధారాలుండాలిరుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది ఎవరు?కాపుల ఓట్లు టీడీపీకి వేయించేందుకే పవన్ ప్రయత్నం2014లో ఇదే కూటమి పోటీ చేసింది. అప్పుడు ప్రజలను ఎలా మోసం చేసిందో అందరికి తెలుసు వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతుందనే వారికి కోపంచిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదుచిరంజీవి మద్దతు ఇవ్వడం మంచిదే కానీ.. ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదని చెప్పాచిరంజీవిని నేను విమర్శించానని చెప్పడం ద్వారా కొంత మందినైనా దగ్గర చేసుకోవచ్చని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారుచంద్రబాబును సీఎం చేయడం కోసం రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు.2014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మద్దతు ఇచ్చాయి. అప్పుడు రాచి రంపాన పెట్టారుమళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారువాంటెడ్ లేబర్ కంటే అన్యాయంగా బీజేపీ, జనసేన టీడీపీకి సాగిలపడ్డాయిఆత్మాభిమానం వదిలేసి రెండు పార్టీలు టీడీపీతో జత కట్టాయిఒడిపోతున్నాం అని తెలిసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారుడ్వాక్రా మహిళల గురించి చంద్ర బాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వొస్తుందిడ్వాక్రా మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదిరుణ మాఫీలు చేస్తానని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదిపవన్ కళ్యాణ్, చంద్రబాబుకు సంస్కారం లేదుచంద్రబాబుకు కుటుంబ విలువలు తెలుసా?చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎక్కడ ఉన్నాడు.?చంద్రబాబు చెల్లెళ్లు ఎక్కడ ఉన్నారు? 6:40 AM, Apr 25, 2024కుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది: వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్టీడీపీ అంటేనే కుట్ర, కుతంత్రాలకు మారు పేరుఓటమి భయంతో 35 ఏళ్లుగా కుప్పంపై లేని ప్రేమ ఇప్పుడు చంద్రబాబు చూపిస్తున్నారుఆయన సతీమణి భువనేశ్వరి నేరుగా కుప్పంలో తిష్ట వేశారుకుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోందికుప్పంలో టీడీపీ పాలిటిక్స్ చేస్తోందికుప్పం ప్రజలకు ఎలా అభివృద్ధి చేయాలి అనేది మినిమం గ్యారంటీ చంద్రబాబు ఇవ్వడం లేదుకుప్పం సింగపూర్ చేస్తా అని 35 ఏళ్లుగా మోసం చేస్తున్నాడు చంద్రబాబుకుప్పం ఎలా అభివృద్ధి చేస్తాడో చెప్పడం లేదు.. ఎస్.ఈ.జడ్లు తీసుకు వస్తాను అనేది చెప్పడం లేదురానున్న 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గంలో పాలారు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, రెండు రిజర్వాయర్లు నిర్మాణం చేసి, నీరు తీసుకు వస్తాంకృష్ణా జలాలు పూర్తి స్థాయిలో కుప్పానికి అందిస్తాంరెండు మూడు కమర్షియలో జోన్ లు తయారు చేస్తాం35 ఏళ్లలో చేయలేనివి రానున్న 5ఏళ్లలో చేస్తాను అని అంటున్నాడు చంద్రబాబుకుప్పంకు ఏమి చేయలేదు అని చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నాడుకుప్పం ప్రజలు ఆలోచనల్లో మార్పు వచ్చింది.. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం -
April 24th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 24th AP Elections 2024 News Political Updates..7:51 PM, Apr 24, 2024కూటమిలో అంతా చంద్రబాబు మనుషులే: సజ్జల రామకృష్ణారెడ్డిచంద్రబాబు కోసమే పవన్ తాప్రతయంకూటమిలో అంతా చంద్రబాబు మనుషులేఎదుటివారిపై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటుకూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు2024లో చంద్రబాబు హామిలిచ్చి మోసం చేశారుపవన్ ఆత్మపరిశీలన చేసుకోవాలిచంద్రబాబు, పవన్లకు ప్రస్టేషన్ పెరుగుతోందివైఎస్సార్సీపీ విజయం వారికి అర్థమైందివిమర్శలు ఎన్నాయినా చేయొచ్చు.. వాటికి ఆధారాలుండాలిరుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది ఎవరు?కాపుల ఓట్లు టీడీపీకి వేయించేందుకే పవన్ ప్రయత్నం2014లో ఇదే కూటమి పోటీ చేసింది. అప్పుడు ప్రజలను ఎలా మోసం చేసిందో అందరికి తెలుసు వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతుందనే వారికి కోపంచిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదుచిరంజీవి మద్దతు ఇవ్వడం మంచిదే కానీ.. ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదని చెప్పాచిరంజీవిని నేను విమర్శించానని చెప్పడం ద్వారా కొంత మందినైనా దగ్గర చేసుకోవచ్చని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారుచంద్రబాబును సీఎం చేయడం కోసం రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు.2014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మద్దతు ఇచ్చాయి. అప్పుడు రాచి రంపాన పెట్టారుమళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారువాంటెడ్ లేబర్ కంటే అన్యాయంగా బీజేపీ, జనసేన టీడీపీకి సాగిలపడ్డాయిఆత్మాభిమానం వదిలేసి రెండు పార్టీలు టీడీపీతో జత కట్టాయిఒడిపోతున్నాం అని తెలిసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారుడ్వాక్రా మహిళల గురించి చంద్ర బాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వొస్తుందిడ్వాక్రా మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదిరుణ మాఫీలు చేస్తానని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదిపవన్ కళ్యాణ్, చంద్రబాబుకు సంస్కారం లేదుచంద్రబాబుకు కుటుంబ విలువలు తెలుసా?చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎక్కడ ఉన్నాడు.?చంద్రబాబు చెల్లెళ్లు ఎక్కడ ఉన్నారు?6:18 PM, Apr 24, 2024చంద్రబాబుకు ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపే: టెక్కలి సభలో సీఎం జగన్మీ బిడ్డకు ఓటేస్తేనే.. పథకాలు కొనసాగుతాయికూటమి మోసాలకు చెంప చెళ్లుమనిపించాలి175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే..డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమా?పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలు58 నెలల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధంవిద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధంవైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వాస్పత్రులు సిద్ధంఇంటింటికి పౌరసేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం..600లకుపైగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధంమంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి..మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం..అక్కాచెల్లెమ్మలకు ఆర్థికంగా, రాజకీయంగా తోడుగా ఉన్నాం..కరోనా కష్టకాలంలోనూ ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం..చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచిపనైనా గుర్తుకొస్తుందా?సాధ్యం కానీ హామీలను మీ బిడ్డ ఎప్పుడూ ఇవ్వడు..మీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. అక్కాచెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది..మాట మీద నిలబడే మీ జగన్ కావాలా?మోసం, దగా చేసే చంద్రబాబు కావాలా? ఆలోచన చేయండి2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా?రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?రూ.10వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నాడు.. చేశాడా?సింగపూర్ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుంది..ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట.. నమ్ముతారా?ఈ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మీరంతా సిద్ధమా?4:00 PM, Apr 24, 2024కుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది: వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్టీడీపీ అంటేనే కుట్ర, కుతంత్రాలకు మారు పేరుఓటమి భయంతో 35 ఏళ్లుగా కుప్పంపై లేని ప్రేమ ఇప్పుడు చంద్రబాబు చూపిస్తున్నారుఆయన సతీమణి భువనేశ్వరి నేరుగా కుప్పంలో తిష్ట వేశారుకుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోందికుప్పంలో టీడీపీ పాలిటిక్స్ చేస్తోందికుప్పం ప్రజలకు ఎలా అభివృద్ధి చేయాలి అనేది మినిమం గ్యారంటీ చంద్రబాబు ఇవ్వడం లేదుకుప్పం సింగపూర్ చేస్తా అని 35 ఏళ్లుగా మోసం చేస్తున్నాడు చంద్రబాబుకుప్పం ఎలా అభివృద్ధి చేస్తాడో చెప్పడం లేదు.. ఎస్.ఈ.జడ్లు తీసుకు వస్తాను అనేది చెప్పడం లేదురానున్న 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గంలో పాలారు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, రెండు రిజర్వాయర్లు నిర్మాణం చేసి, నీరు తీసుకు వస్తాంకృష్ణా జలాలు పూర్తి స్థాయిలో కుప్పానికి అందిస్తాంరెండు మూడు కమర్షియలో జోన్ లు తయారు చేస్తాం35 ఏళ్లలో చేయలేనివి రానున్న 5ఏళ్లలో చేస్తాను అని అంటున్నాడు చంద్రబాబుకుప్పంకు ఏమి చేయలేదు అని చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నాడుకుప్పం ప్రజలు ఆలోచనల్లో మార్పు వచ్చింది.. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం3:54 PM, Apr 24, 2024వైఎస్ జగన్ సింహంలా సింగిల్గానే వస్తున్నారు: పోతిన మహేష్కూటమిది కుమ్మక్కు రాజకీయంసీఎం జగన్ ప్రజల మనిషివైఎస్సార్సీపీ ఘన విజయం సాధించబోతుందిఓటమి భయంతోనే పవన్ మాట్లాడుతున్నారుపవన్ కాపులను అవమానించేలా పవన్ దిగజారిపోయి మాట్లాడుతున్నాడు3:07 PM, Apr 24, 2024గుంటూరులో టీడీపీ నేతల ఓవరాక్షన్మంత్రి విడదల రజిని ఇంటి వద్ద టీడీపీ శ్రేణుల హల్చల్రజని ఇంట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన టీడీపీ శ్రేణులుప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి యత్నం2:56 PM, Apr 24, 2024చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నారు: వాసిరెడ్డి పద్మరుణాలను మాఫీ చేస్తాననీ, కొత్తగా రుణాలు ఇప్పిస్తాననీ చెప్తున్నారుగతంలో సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు?చంద్రబాబు పుణ్యమా అని డ్వాక్రా గ్రూపులు రోడ్డున పడ్డాయిబ్యాంకులు రుణాలు కూడా ఇవ్వని పరిస్థితి తెచ్చారుజగన్ సీఎం అయ్యాకనే మళ్లీ డ్వాక్రా రుణాలను మాఫీ చేశారుమహిళలకు జగన్ సీఎం అయ్యాకే స్వర్ణయుగం ప్రారంభమైందిసంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం 14 లక్షల మంది మహిళలకు పెరిగిందిమహిళలకు ఎందులో నైపుణ్యం ఉంటే అందులో మరింత శిక్షణ ఇప్పించారురెండు లక్షల కోట్ల రుణాన్ని మహిళలకు జగన్ అతి తక్కువ రుణాలను ఇప్పించారుప్రతి పేద మహిళ అరవై వేల ఆదాయం పొందేలా చేశారు మద్యం గురించి మహిళలతో చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటుపెట్రోలు, డీజిల్ రేట్లు కేంద్రం చేతిలో ఉంటుందిమరి చంద్రబాబు పొత్తు పెట్టుకొని కూడా బీజేపీని ఎందుకు నిలదీయటం లేదు? మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదు?జగన్ మాత్రమే ఎలా చేయగలిగారు? చంద్రబాబుకు దమ్ముంటే టీడీపీలో కూడా యాభై శాతం రిజర్వేషన్ మహిళలకు అమలు చేస్తామని చెప్పగలరా? గంజాయి సాగును సీఎం జగన్ పూర్తిగా నాశనం చేశారుఆపరేషన్ ఆకర్ష్ పేరుతో నిర్మూలించారుచంద్రబాబు చేయలేని పని జగన్ చేసి చూపించారు చంద్రబాబు, పవన్ ఈ రాష్ట్రానికి అవసరం లేదు2:15 PM, Apr 24, 2024మాజీ మంత్రి నారాయణపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్చంద్రబాబుతో కలిసి అమరావతిలో కబ్జా చేసిన నిరుపేదలకు చెందిన 1100 ఎకరాల అసైన్డ్ భూముల గురించి మీరు చెబితే నెల్లూరు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. రూ.4,400 కోట్ల ఈ స్కామ్లో మీకు సగం వాటా ఉన్నది నిజం కాదా?పేదలను బెదిరించి బినామీల పేరుతో వారి భూములను కబ్జా చేయడాన్ని జనం మర్చిపోలేదుఇందులో మీ ప్రమేయం ఉన్నట్టు తెలిపే వివరాలన్నీ పబ్లిక్ డొమెయిన్లోనే ఉన్నాయిబుకాయించాలని చూస్తే మేమే ఇంటింటికి తిరిగి బయట పెడతాం. చంద్రబాబుతో కలిసి అమరావతిలో కబ్జా చేసిన నిరుపేదలకు చెందిన 1100 ఎకరాల అసైన్డ్ భూముల గురించి మీరు చెబితే నెల్లూరు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు నారాయణ గారూ! రూ.4,400 కోట్ల ఈ స్కామ్ లో మీకు సగం వాటా ఉన్నది నిజం కాదా? పేదలను బెదిరించి బినామీల పేరుతో వారి భూములను కబ్జా…— Vijayasai Reddy V (@VSReddy_MP) April 24, 2024 2:00 PM, Apr 24, 2024సీఎం రమేష్కు సవాల్సీఎం రమేష్కు బూడి ముత్యాలనాయుడు ఛాలెంజ్.మాడుగుల నియోజకవర్గ అభివృద్ధిని నేను చూపించడానికి సిద్ధం.మీడియా సమక్షంలో సీఎం రమేష్ వస్తే చూపిస్తాను. ప్రతీ గ్రామానికి మౌలిక వసతులు కల్పించాం.మాడుగుల నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే నేను నామినేషన్ విత్ డ్రా చేసుకుంటా.దేశంలోనే బాగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం మాడుగుల. 1:40 PM, Apr 24, 2024బోండా ఉమాకు ప్రజలే బుద్ధిచెబుతారు: వెల్లంపల్లి టీడీపీ నేతలపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్చంద్రబాబు అరాచకాలు అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రజలకు తెలుసురాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం ముందు ఉంటుంది'గుండా' ఉమా చేసిన భూకబ్జాలు ప్రజలందరికీ తెలుసు.బోండా ఉమా లాంటి వ్యక్తిని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు.బోండా ఉమా రౌడీయిజమే లక్ష్యంగా పాలన సాగించాడు.బోండా ఉమాను ఓడిస్తామని స్థానిక ప్రజలే చెప్తున్నారు. 1:00 PM, Apr 24, 2024బుచ్చయ్య చౌదరిని ప్రజలు నమ్మరు: మంత్రి చెల్లుబోయినవేణుగోపాలకృష్ణ కామెంట్స్..రాష్ట్రంలో జనం ప్రతి అభ్యర్థులోనూ సీఎం జగన్నే చూస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని అద్భుతమైన సోషల్ ఇంజనీరింగ్ను సీఎం జగన్ రాష్ట్రంలో అమలు చేశారుప్రజలు మంచి కోరే వాడికి స్థానికతతో సంబంధం లేదు టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి తన హయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు బుచ్చయ్య చౌదరిని ప్రజలు నమ్మరు రాజమండ్రి రూరల్ స్థానంలో వైఎస్సార్సీపీ విజయ కేతనం ఎగరవేస్తుంది 12:00 PM, Apr 24, 2024వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు.. శ్రీకాకుళం జిల్లా..శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద వైఎస్సార్సీపీలోకి చేరికలు.సీఎం జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరిక. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక.ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం మండలం మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావు వైఎస్సార్సీపీలో చేరిక. పాతపట్నం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు.పార్వతీపురం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ సీనియర్ నేత, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి. 11:45 AM, Apr 24, 2024నామినేషన్ వేసేందుకు బయలుదేరిన మంత్రి అమర్నాథ్..విశాఖ: నామినేషన్ వేసేందుకు బయలుదేరిన మంత్రి గుడివాడ అమర్నాథ్జింక్ గేట్ నుంచి వందలాది మంది అభిమానులు, కార్యకర్తలతో కొనసాగుతున్న ర్యాలీదారిపోడువునా ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలుకార్పొరేటర్లు, ఇంచార్జ్లు నాయకుల డ్యాన్సులతో కొనసాగుతున్న ర్యాలీఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, గురుమూర్తి రెడ్డి, ఊరుకుటి అప్పారావు, దామ సుబ్బారావు, రాజాన రామారావు, ధర్మాల శ్రీను, ఇమ్రాన్. 11:25 AM, Apr 24, 2024వైఎస్సార్సీపీ అభ్యర్థి భారీ ర్యాలీ..పశ్చిమ గోదావరి..పాలకొల్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు భారీ ర్యాలీఎంపీ అభ్యర్థి ఉమాబాలతో పాటు ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి గోపాలరావుసుమారు 20వేల మందితో నామినేషన్ వేసేందుకు ర్యాలీగా వచ్చిన గోపాలరావు మున్సిపల్ కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ దాఖలు భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు 11:00 AM, Apr 24, 2024కుప్పంలో పోటెత్తిన వైఎస్సార్సీపీ అభిమానులు..చిత్తూరుకుప్పంలో పోటెత్తిన వైఎస్సార్సీపీ అభిమానులుమరి కాసేపట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా భరత్ నామినేషన్హాజరవుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్10:45 AM, Apr 24, 2024కాసేపట్లో దేవినేని అవినాష్ నామినేషన్..విజయవాడతూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా దేవినేని అవినాష్ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీభారీఎత్తున హాజరైన తూర్పు నియోజకవర్గ ప్రజలు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలుదేవినేని అవినాష్ కామెంట్స్..మా నామినేషన్ ర్యాలీలు విజయ యాత్రలను తలపిస్తున్నాయిటీడీపీ నామినేషన్ ర్యాలీలు శవయాత్రలను తలపిస్తున్నాయినాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాను తూర్పు నియోజకవర్గంలో సీఎం జగన్ చేసిన అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుందిపదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదునామినేషన్ ర్యాలీకి పెద్దఎత్తున తరలివచ్చి నన్ను ఆశీర్వదించారు 10:30 AM, Apr 24, 2024కేతిరెడ్డి పెద్దారెడ్డి నామినేషన్ దాఖలు..అనంతపురం..తాడిపత్రి వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి నామినేషన్ దాఖలుఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల భారీ ర్యాలీ..10:00 AM, Apr 24, 2024బీజేపీ ఎస్టీ మోర్చా కార్యదర్శికి పదవికి శ్రీనివాస్ రాజీనామా..ఏలూరు పార్లమెంట్ స్థానంలో గారపాటి సీతారామాంజనేయలుకు నో సీటుఏటూరు టికెట్ బడేటి రాధాకృష్ణకు కేటాయింపు. నకిలీ ఎస్టీ కొత్తపల్లి గీతకు అరకు ఎస్టీ ఎంపీ టికెట్గారపాటికి టికెట్ ఇవ్వకపోవడంపై నిరసన.రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా ప్రధాని కార్యదర్శి పదవికి మొడియం శ్రీనివాస రావు రాజీనామా. జేపీ నడ్డాకు శ్రీనివాసరావు లేఖరాష్ట్ర పార్టీలో ఆదివాసీలంటే చాలా చులకన భావం ఉంది.నైతిక విలువలకు తావులేదని, భావ ప్రకటన స్వాతంత్ర్యం లేదని ఘాటు వ్యాఖ్యలు.అరకు ఎస్టీ పార్లమెంటు బీజేపీ టికెట్ కొత్తపల్లి గీతకు ఇవ్వొద్దని కామెంట్స్. 9:00 AM, Apr 24, 2024టీడీపీ నేతలపై కేసులు నమోదు..గుడివాడ టీడీపీ నేతలపై కేసులు నమోదునిన్న గుడివాడ టీడీపీ అభ్యర్ధి వెనిగండ్ల రాము నామినేషన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘననామినేషన్ ర్యాలీలో బారీకేడ్లు తొలగించి అధికారుల ఆదేశాలను ధిక్కరించిన టీడీపీ నేతలుటీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తులసి, రమేష్తో పాటు మరో 10 మందిపై సెక్షన్ 188 కింద కేసులు నమోదు. 8:10 AM, Apr 24, 2024ఏపీలో భారీగా నామినేషన్ల దాఖలు..అమరావతి ఐదురోజుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లకు 1934 మంది 2357 సెట్ల నామినేషన్లు దాఖలుతొలిరోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు రెండోరోజు 413 సెట్ల నామినేషన్లు దాఖలుమూడోరోజు 263 సెట్ల నామినేషన్లు దాఖలునాలుగో రోజు 610 సెట్ల నామినేషన్లు దాఖలుఐదోరోజు 702 సెట్ల నామినేషన్లు దాఖలు 7:55 AM, Apr 24, 2024జనసేన, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం..విశాఖ..భీమిలి నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నేతల మధ్య గొడవగంటా శ్రీనివాసరావు ప్రచారంలో గొడవకు దిగిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.జనసేన కార్యకర్తలు తమపై దాడి చేశారంటూ పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్తలు.ప్రచారానికి పిలిచి తమను అవమానించారంటూ జనసేన కార్యకర్తలు ఆగ్రహం.తమ త్యాగంతోనే గంటాకు సీటు వచ్చిందనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరిస్తున్న జనసేన కార్యకర్తలు.7:30 AM, Apr 24, 2024టీడీపీ నుంచి బీజేపీలోకి నల్లిమిల్లి జంప్..విజయవాడటీడీపీ నుంచి బీజేపీలో చేరిన అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిఏపీ బీజేపీ ఆఫీసులో పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన పురందేశ్వరి, అరుణ్ సింగ్, సిద్దార్థ్ నాథ్ సింగ్నల్లిమిల్లి చేరిక కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి బీజేపీ ఇన్చార్జ్ శివరామకృష్ణంరాజు 7:00 AM, Apr 24, 2024చంద్రబాబుపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసిన సీఈవో ముఖేష్ కుమార్ మీనాఅమరావతి: బహిరంగ సభల్లో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని 18 సార్లు సీఈఓకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీవివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు పలుమార్లు నోటీసులు జారీ చేసిన సీఈవో ముఖేష్ కుమార్ మీనాకొన్ని నోటీసులకు మాత్రమే సమాధానం ఇచ్చిన చంద్రబాబు కొన్ని నోటీసులకు స్పందించని చంద్రబాబు .చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని సీఈవో మీనా.వైసీపీ ఇచ్చిన వీడియో క్లిప్పులను పరిశీలించిన సీఈవో మీనా.చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఈసీఐ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్కు లేఖవీడియో క్లిప్పులను కూడా జత చేస్తూ లేఖ పంపిన సీఈవో 6:45 AM, Apr 24, 2024జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.నామినేషన్ సందర్భంగా జరిగిన ర్యాలీలో జాతీయ పతాకాన్ని వినియోగించిన పవన్ కళ్యాణ్దీనిపై అభ్యంతరం తెలుపుతూ పవన్ ఎన్నికల నింబంధనలు ఉల్లంఘించారని బాపట్ల జిల్లా వేట్లపాలెం కు చెందిన జర్నలిస్ట్ నాగర్జున రెడ్డి.నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 100 మీటర్ల నిబంధనలు ఉల్లంగించిన కూటమీ సభ్యులురిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు చొచ్చుకు వచ్చిన కూటమీ కార్యకర్తలు 6:30 AM, Apr 24, 2024చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నారైలు బలి కావొద్దు: మంత్రి జోగి రమేష్ఎన్నారైలు స్వచ్ఛందంగా ప్రజా సేవ చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదుచంద్రబాబు మాటలు నమ్మి డబ్బులు తరలిస్తే మనీలాండరింగ్ కేసులు అవుతాయిఎన్నారైలు చంద్రబాబును నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేకండ కావరంతోనే ఎన్నారై సభ్యుడు ఓటర్లను వెదవలు అన్నాడుమంచి చేస్తున్న జగనన్న వైపే ఎన్నారైలు ఉండాలిఎవరు మంచి చేస్తున్నారో ఎన్నారైలు ఆలోచించుకోవాలిదొంగ ఓట్లు వేసే ఉద్దేశాలను టీడీపీ మానుకోవాలి మరోసారి వైఎస్ జగన్ గెలవబోతున్నారు2019లో ఓటు వేయనివారు కూడా ఇప్పుడు జగన్ వైపు నిలబడుతున్నారుపేదవారే కాకుండా అగ్రవర్ణాలన్నీ జగన్కు మద్దతు ఇస్తున్నాయికుప్పంలోనే చంద్రబాబు గెలుస్తాడో లేదో డౌట్అన్ని సర్వేల్లోనూ వైఎస్సార్సీపీదే విజయంగా కనిపిస్తోంది -
April 17th: ఏపీ ఎన్నికల సమాచారం
April 17th AP Elections 2024 News Political Updates.. 09:32 PM, Apr 17th, 2024 కృష్ణాజిల్లా: చంద్రబాబు, పవన్లకు షాక్ మచిలీపట్నం వారాహి విజయభేరి సభలో చంద్రబాబు పవన్లకు షాక్ సభను పట్టించుకోకుండా మద్యం షాపులకు క్యూ కట్టిన జనసేన, టీడీపీ శ్రేణులు మందేసి చిల్ అవుతున్న ఇరుపార్టీల కార్యకర్తలు చంద్రబాబు మాట్లాడుతుండగానే వెళ్లిపోతున్న పసుపు క్యాడర్ 07:24 PM, Apr 17th, 2024 కుటుంబాల్లో చిచ్చు పెట్టడంలో చంద్రబాబు దిట్ట: వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్రెడ్డి చంద్రబాబు నీచమైన ఆలోచనలు చేసే వ్యక్తి కుటుంబాల్లో చిచ్చు పెట్టడంలో చంద్రబాబు దిట్ట షర్మిల, సునీతను చంద్రబాబు ట్రాప్ చేశాడు చంద్రబాబు స్క్రిప్ట్నే వాళ్లు చదువుతున్నారు అవినాష్రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు సిట్ దర్యాప్తును సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదు తనకు నచ్చిన వాళ్ల దగ్గరే సీబీఐ వాంగ్మూలం తీసుకుంది రాజశేఖర్ అనే వ్యక్తిని హత్య జరిగే ముందురోజే కాణిపాకం పంపారు చెవ్వులు వినపడని రంగన్నను ఇంటి వద్ద ఉంటారు వివేకా హత్య డ్రామా ప్లే చేసిందే సునీత, రాజశేఖర్రెడ్డి షర్మిల కడపలోనే ఎందుకు పోటీ చేస్తోంది? షర్మిలకు డబ్బులు ఇచ్చేందుకే బాబు టికెట్లు అమ్ముకుంటున్నాడు 06:23 PM, Apr 17th, 2024 మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపటి షెడ్యూల్ మేమంతా సిద్ధం - 17వ రోజు గురువారం (ఏప్రిల్ 18) షెడ్యూల్ సీఎం జగన్ ఉదయం 9 గంటలకు తేతలి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. 06:19 PM, Apr 17th, 2024 జుగుప్సాకరంగా బాలకృష్ణ వ్యాఖ్యలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ బాలకృష్ణ, లోకేష్, ఎల్లో మీడియా కోడ్ ఉల్లంఘనపై ఈసీకి ఫిర్యాదు చేశాం బాలకృష్ణ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి సీఎం ఇమేజ్ని డామేజ్ చేసేలా బాలకృష్ణ మాట్లాడారు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు ఈసీకి ఫిర్యాదు చేసినా టీడీపీ నేతల తీరు మారలేదు బుద్ది లేకుండా అసభ్యకర పదజాలం వాడుతున్నారు హిందుపురం మొహం చూడని బాలకృష్ణ స్వర్ణాంధ్ర యాత్ర చేయటం సిగ్గుచేటు సీఎస్పై తప్పుడు కథనాలు రాయటం సరికాదు ఎన్నారైలు పేదల ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు ఎన్నారైల తీరును ఖండిస్తున్నాము ఎన్నారైలు రాష్ట్రంపై ప్రేమతో సేవ చేయాలి రాజకీయ ప్రయోజనాలకు సహకరించటం సరికాదు 06:11 PM, Apr 17th, 2024 ప్రశాంత్ కిశోర్ పై బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కీలక వ్యాఖ్యలు చంద్రబాబు కోసం ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నారు దీనిపై నాకు స్పష్టమైన సమాచారం ఉంది బాబు, బీజేపీని గెలిపించేందుకు ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నారు ప్రస్తుతం నా కోసం ప్రశాంత్ కిశోర్ పని చేయడం లేదు ప్రశాంత్ కిశోర్ కు ఏవో సమస్యలున్నాయి ఇటీవలే చంద్రబాబును కలిసిన ప్రశాంత్ కిశోర్ బాబును కలిశాక కూటమి గెలుస్తుందంటూ ప్రశాంత్ కిశోర్ ప్రచారం మమతా వ్యాఖ్యలతో స్పష్టమైన చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ బంధం 05:18 PM, Apr 17th, 2024 సీఎం హత్యాయత్నం కేసు విచారణ.. చంద్రబాబుకు ఎందుకీ ఉలిక్కిపాటు? చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రా రెడ్డి మండిపాటు బోండా ఉమాని ఇరికించే ప్రయత్నం జరుగుతుందని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు అసలు బోండా ఉమా ఈ కేసులో ఉన్నాడని మికేలా తెలుసు? అంటే సీఎం జగన్ పై దాడి చేయించింది మిరే అని అంగీకరిస్తున్నారా..? చంద్రబాబుకి ఈ కేసులో విచారణ తన వరకు వస్తుందని భయపడుతున్నాడా? సీఎం జగన్కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు చంద్రబాబు దిగజారుతున్నాడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి జనాదరణ లేక ఇలా తెగిస్తున్నారు మూడు పార్టీలకు ఎల్లో మీడియా తోడై తప్పుడు ప్రచారం చేస్తున్నారు రామోజీరావు మార్గదర్శి స్కాం సొమ్ము కాపాడుకునేందుకు చంద్రబాబుకి కొమ్ము కాస్తున్నాడు సీఎం జగన్కి బస్సు యాత్రలో జనం బ్రహ్మరథం పడితే చూసి ఓర్వలేకపోతున్నారు చంద్రబాబు 14 ఏళ్లు ఏం చేశాడో చెప్పుకోలేకపోవడం సిగ్గుచేటు ఎన్నికలకు ముందే టీడీపీ దివాలా తీసేసింది సీఎం జగన్పై దాడి కేసులో అసలు దొంగ చంద్రబాబు అని అర్థమవుతోంది బోండా ఉమని విచారించకుండానే చంద్రబాబు మాట్లాడుతున్నాడు దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు చంద్రబాబు మాట్లాడుతున్నాడు 05:02 PM, Apr 17th, 2024 ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు 2015లో ఓటుకు నోటు కేసు జరిగింది 2017లో సుప్రీం కోర్టులో కేసు వేశాను గత ఐదు నెలల్లో చిన్న చిన్న కారణాలతో కేసు వాయిదా కోరారు రేపు కేసు విచారణ జరగబోతుంది అన్ని సాక్షాలు ఉన్నా కేసు విచారణ ఆలస్యం కావడం తప్పుడు సంకేతాలు పంపుతుంది ఏడేళ్లయినా విచారణ జరగకపోతే ఇక సామాన్యులకు న్యాయం అందుతుందా? ఓటు కు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు తెలంగాణ ఏసిబి ఈ కేసును సరిగా విచారణ చేయడం లేదు అందుకే సీబిఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి ఇవి కాక మరో మూడు కేసులు పెండింగ్లో ఉన్నాయి మత్తయ్య, సెబాస్టియన్ కూడా దీనిపై సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు అలాగే మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ కూడా ఈ కేసును మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని సుప్రీం కోర్టును కోరారు ఈ కేసులో సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది ఇన్ని కేసులున్నా, చంద్రబాబు సిగ్గు లజ్జా లేకుండా బుకయిస్తున్నారు ఏడేళ్లయినా చిన్న కారణాలతో సాగదీస్తున్నారు రెడ్ హ్యాండెడ్గా ఆడియో, వీడియోలో దొరికినా దొరలా తిరుగుతున్నారు నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి తెలంగాణ సీఎం అయ్యారు నోట్లు పంపిన వ్యక్తి సీఎం కావాలని తిరుగుతున్నారు అన్ని సాక్ష్యాలు ఉన్నా కేసు ఆలస్యం అయితోంది ముద్దాయి ఎవరో అందరికీ తెలిసినా దర్జాగా తిరుగుతున్నారు ఇకనైనా న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగేలా సంకేతాలు ఉండాలి ఓటుకి నోటుకు సంబంధించి ఐదు కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి. అయిదు కోట్లకి బేరం కుదుర్చుకుని, యాభై లక్షలు రేవంత్ ఇస్తూ పట్టుబడ్డారు కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు ఈ కేసులో ఆలస్యం చేసింది ఇప్పుడు మాత్రం కేసు బదిలీ అడుగుతున్నారు రాజకీయ స్వార్థంతో కేసు గురించి పట్టించుకోలేదు 03:57 PM, Apr 17th, 2024 రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం రేపు ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల రేపు నాలుగో విడత లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ, 25 నామినేషన్లకు చివరి తేదీ 26న నామినేషన్ల పరిశీలన, 29న విత్డ్రాకు గడువు, మే 13న పోలింగ్ 02:52 PM, Apr 17th, 2024 అమరావతి : జనసేన అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన పవన్ తొలి బీఫాంను నాదెండ్ల మనోహర్ కు అందజేసిన పవన్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన పవన్ పాలకొండ అభ్యర్థి జయకృష్ణ గైర్హాజరు ఈ ఎన్నికలు అత్యంత కీలకమన్న పవన్ క్షేత్రస్థాయిలో ప్రతిఒక్కరు పర్యటనలు, ప్రచారం చేయాలని విజ్ఞప్తులు బీజేపీ, టీడీపీ నేతలు కలిసి రావడం లేదన్న అభ్యర్థులు ఎలాగైనా కలుపుకుని ముందుకెళ్లాలని సూచన 02:47 PM, Apr 17th, 2024 కుప్పంలో ఈనెల 19న చంద్రబాబు నామినేషన్ చంద్రబాబు తరపున నామినేషన్ వేయనున్న భువనేశ్వరి 19న మ.12.33 గంటలకు చంద్రబాబు తరపున నామినేషన్ 02:45 PM, Apr 17th, 2024 బాలకృష్ణ పై మండిపడ్డ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నా పై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలి నేను మద్యం, ఇసుక వ్యాపారం చేస్తున్నట్టు దమ్ముంటే బాలకృష్ణ నిరూపించాలి బాలకృష్ణ ఇసుకవ్యాపారం చేస్తున్నారని నేనూ ఆరోపిస్తా ప్రజల ఆశీస్సులతో నాలుగోసారి గెలుస్తా: బాలనాగిరెడ్డి 02:40 PM, Apr 17th, 2024 మళ్లీ జగనే ఏపీ నెక్ట్స్ సీఎం : హీరో విశాల్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తి జగన్ వేల కిలో మీటర్ల పాదయాత్రతో ప్రజల కష్టాలను దగ్గరగా చూశారు విద్య విషయంలో ఏపీ సూపర్ విద్యార్థులకు మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నారు: హీరో విశాల్ 02:36 PM, Apr 17th, 2024 రాజమండ్రిలో ఎల్లుండి ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి నామినేషన్ ఎల్లుండి మధ్యాహ్నం 1:30 గంటలకు నామినేషన్ వేయనున్న పురంధేశ్వరి 02:35 PM, Apr 17th, 2024 సీఎం జగన్ పై దాడి ఘటనలో బోండా ఉమ పాత్ర ఉండొచ్చు కేశినేని నాని విజయవాడ : బోండా ఉమ ఒక రౌడీ షీటర్ విజయవాడలో బోండా ఉమ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు బోండా ఉమ కాళకేయుడు, కీచకుడు: కేశినేని నాని 02:32 PM, Apr 17th, 2024 రేపు మంగళగిరిలో నారా లోకేష్ నామినేషన్ అమరావతి: కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నారా లోకేష్ రేపు ఉదయం 9 గంటలకు శ్రీసీతారాముల ఆలయం నుంచి ర్యాలీ భారీగా జనసమీకరణ చేయాలని పార్టీ నేతలకు విజ్ఞప్తి మంగళగిరి కాకపోతే చుట్టు పక్కల నుంచి తీసుకురావాలని పార్టీ అధిష్టానం సూచనలు 02:30 PM, Apr 17th, 2024 ఢిల్లీ: రేపు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబిఐకి అప్పగించాలని పిటిషన్ పిటిషన్లు దాఖలు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత విచారణలో వాయిదా కోరిన చంద్రబాబు న్యాయవాది సిద్దార్థ లుత్రా విచారణ జరపనున్న జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన బాబు ఈ వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తెలంగాణ ఏసీబీ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రలోభ పెట్టిన చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన ఆడియో బయటపెట్టిన ఏసీబీ "మనోళ్లు బ్రీఫ్డ్ మీ" వాయిస్ చంద్రబాబుదేనని నిర్ధారించిన ఫోరెన్సిక్ 01:00 PM, Apr 17th, 2024 అనపర్తి సీటుకు టీడీపీ ఎసరు ? బీజేపీ కోటలో ఉన్న సీటును మార్చేందుకు టీడీపీ ప్రయత్నాలు మాజీ సైనిక ఉద్యోగికి ఇచ్చిన సీటును మార్చవద్దని అధిష్టానానికి ఫిర్యాదులు అనపర్తి సీటును మార్చే ప్రయత్నాలను ఆపాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు చేసిన మాజీ సైనిక ఉద్యోగ సంఘాలు ఎక్స్ సర్వీస్ మెన్ ఎమ్మెస్ఆర్కే.రాజు కు ఇచ్చిన సీటును మారిస్తే దేశవ్యాప్తంగా మాజీ సైనిక ఉద్యోగులను అవమానించినట్లు అవుతుందని ఫిర్యాదులు 12:00 PM, Apr 17th, 2024 రాయచోటి లో టీడీపీకి భారీ షాక్. మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ ఇందాదుల్లాతో సహ పలు కీలక నాయకులు మైనారిటీ నాయకుడు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిక. కొత్తగా వైఎస్సార్సీపీలోలో చేరిన నాయకులకు ఖండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డిలు. సీఎం జగన్ పాలన నచ్చింది, ఎంతగానో ఆకట్టుకుంది, జగన్ వెంట నడవాలని పార్టీ లో చేరామంటున్న నూతన నేతలు. 11:00 AM, Apr 17th, 2024 రాష్ట్రాన్ని దోచుకున్న ఘనత చంద్రబాబుది: పెద్దిరెడ్డి పుంగనూరు నియోజకవర్గం లో కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం. పులిచర్ల మండలంలో నేడు 12 పంచాయతీల్లో మంత్రి పర్యటన. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా మిథున్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంత్రి. పుంగనూరు నియోజకవర్గం లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశాం: పెద్దిరెడ్డి ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది. గండికోట నుండి నీరు ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ మనకు ఇక్కడ మూడు ప్రాజెక్టులు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి ఆ ప్రాజెక్టులను అడ్డుకున్నారు. త్వరలో ఆ పనులు పూర్తి చేసి, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తాం గతంలో ఎన్నడూ లేని విధంగా పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి చేయగలిగాం. మన నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ సాధించే విధంగా మనమంతా కృషి చేయాలి. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఎన్నికల హామీలు అన్ని పూర్తి చేశారు. చంద్రబాబు 2014లో 100 పేజీల మేనిఫెస్టో, 600 హామీలు ఇచ్చారు. అందులో ఏ ఒక్కటి కూడా చంద్రబాబు అమలు చేయలేదు. ఐదేళ్లు తాత్కాలిక రాజధాని నిర్మాణం అని సొంత అజెండాతో చంద్రబాబు పనిచేశారు. కరోనాతో రెండేళ్లు పోయినా హామీలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ది. నేడు సూపర్ సిక్స్, మీ భవిష్యత్తు కు నా గ్యారంటీ అంటూ మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్దమయ్యాడు. సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుందన్న చంద్రబాబు హామీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎన్నికలు కోసం చంద్రబాబు అమలు చేయడం వీలుకాని హామీలు అన్ని ఇస్తున్నారు. కేవలం పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అందించిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు, లబ్ది అందించేవారు. సిఎం వైఎస్ జగన్ ఆలోచన వలన ప్రతి ఇంటికి నేడు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పాఠశాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా 25 లక్షల వరకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మిథున్ రెడ్డి ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా. వైఎస్ జగన్ లాంటి గొప్ప ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదు. మన కోసం శ్రమించే వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలి 10:20 AM, Apr 17th, 2024 దేవినేని నెహ్రు పేదల కోసం పనిచేశారు: దేవినేని అవినాష్ దశాబ్దాలుగా దేవినేని నెహ్రూతో సన్నిహితంగా ఉండే నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది నెహ్రూ జీవితాంతం పేద ప్రజల కోసం పని చేశారు ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్సార్తో కలిసి ప్రజాసేవ చేశారు నెహ్రూ చేసిన మంచిపనులు చిరస్థాయిగా నిలిచిపోయాయి కొండ ప్రాంతాల ప్రజలు నెహ్రును ఎప్పటికీ మరిచిపోయారు నెహ్రూ ఆశయ సాధన కోసం, రాబోయే రోజుల్లో మరింత కష్టపడి పనిచేస్తాం చనిపోయి ఏడేళ్లయినా నెహ్రూ మీద అభిమానం అందరికి అలాగే ఉంది నెహ్రూ అభిమానులకు నెహ్రూ కుటుంబంగా ఎల్లప్పుడు అండగా ఉంటాం 09:40 AM, Apr 17th, 2024 రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ.. రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం రేపు నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ షురూ రేపు ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఏపీ , తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడత లో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ 08:30 AM, Apr 17th, 2024 కూటమిలో ఇంకా కొలిక్కిరాని సీట్ల పంచాయితీ.. కూటమి సీట్లపై ఇప్పటికీ అయోమయంలో చంద్రబాబు రఘురామకృష్ణరాజు కోసం రకరకాల విన్యాసాలు నర్సాపురం ఎంపీ లేదా ఉండి అసెంబ్లీ స్థానాల్లో ఒకటి ఇవ్వాలని ప్రయత్నాలు నర్సాపురం నుంచి బీజేపీని తప్పించడానికి ప్రత్యామ్నాయాలు ఏలూరు ఎంపీ అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం దెందులూరు, అనపర్తి, మాడుగల స్థానాలపైనా లీకులు మరికొన్ని స్థానాల్లోనూ మార్పు తథ్యమని హడావుడి నామినేషన్ల పర్వం మొదలవుతున్నా ఇంకా రాని స్పష్టత 07:20 AM, Apr 17th, 2024 రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయ్: సీఎం జగన్ చంద్రబాబుకు పది మంది సేనానులు.. మీ గురి ఎవరిపై?.. భీమవరం మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ ప్రజలకు అందుతున్న పథకాలు, వ్యవస్థలపై బాణాలా? నేను ఒక్కడినే కానీ ఒంటరిని కాదు.. నాకు తోడుగా పేదల సైన్యం రాష్ట్రమంతటా కోట్ల హృదయాలు జగన్ను కోరుకుంటున్నాయి రొయ్యకు మీసం.. బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయ్ బాబుకు – అభివృద్ధికి ఏం సంబంధం? అంతా సెల్ఫ్ డబ్బా.. సింగపూర్ కట్టాడా? మైక్రోసాఫ్ట్ తెచ్చాడా? బుల్లెట్ ట్రైను తెచ్చాడా? కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు తెచ్చాడా? జిల్లాకో హైటెక్ సిటీ కనిపించిందా? బాబు రిపోర్ట్ అంతా బోగస్.. మన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరే చూడండి కొంగ జపం ఎందుకని నిలదీస్తే నాపై శాపనార్థాలు.. కోపంతో ఊగిపోతున్నారు దత్తపుత్రుడు కార్లు, భార్యల మాదిరిగా నియోజకవర్గాలనూ మారుస్తున్నాడు నిన్ను మిగతా వాళ్లూ అనుసరిస్తే అక్కచెల్లెమ్మల బతుకులు ఏం కావాలి? 07:00 AM, Apr 17th, 2024 ఏపీలో ఫ్యాను గాలి ప్రచండం.. ఏ ఊళ్లో ఏ నోట విన్నా ఈ మాటే జాతీయ మీడియా, పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలదీ అదే మాట రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులదీ ఆ మాటే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్సీపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ బస్సు యాత్రలో జగన్కు అడుగడుగునా నీరాజనాలు పలుకుతుండటమే తార్కాణం జనసేన, బీజేపీతో జత కలిసిన టీడీపీకి మరోసారి ఘోర పరాభవం ఖాయం సీఎం జగన్పై నమ్మకమే వైఎస్సార్సీపీ చారిత్రక విజయానికి బాట చంద్రబాబు మోసకారి కావడం వల్లే ఘోర ఓటమి బాటలో కూటమి 06:50 AM, Apr 17th, 2024 ఓ భూం.. భూమి స్వాహా! భూ‘దండు’ పాళ్యం బ్యాచ్–3 కర్త, కర్మ, క్రియ చంద్రబాబే.. అమరావతి భూ దోపిడీలో చినబాబూ సూత్రధారే తెరవెనుక పాత్రధారులుగా బాబు అండ్ కో బినామీ పేర్లతో పేదల భూములపై పచ్చదండు దాడి రాజధాని లీక్స్తో రూ.2 లక్షల కోట్ల భూ దురాక్రమణ నారాయణ, లింగమనేని, సుజనా, ప్రత్తిపాటి, ధూళిపాళ్ల దోపిడీ లీలలు.. కొమ్మాలపాటి, కోడెల,పయ్యావుల, మురళీ మోహన్ల భూ దందా 06:45 AM, Apr 17th, 2024 అవినీతిలో మేటి పత్తిపాటి.. సీసీఐలో పత్తి కొనుగోలు పేరిట రూ.650 కోట్లు హాంఫట్ మాజీ మంత్రి ప్రత్తిపాటి అక్రమాల చిట్టా యడవల్లిలో దళితుల భూముల కాజేతకు కుట్ర రేషన్ బియ్యం మాఫియా కింగ్గానూ పేరు తక్కువ ధరకు అగ్రిగోల్డ్ భూముల స్వాదీనం భార్య వెంకాయమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ 06:40 AM, Apr 17th, 2024 పవన్ కళ్యాణ్ తడి గుడ్డతో గొంతు కొస్తారని తెలిసిపోయింది: వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ నగరాల సామాజిక వర్గానికి చెందిన ప్రజలంతా నాకు కూటమిలో సీటు వస్తుందని అనుకున్నారు డిల్లీ నుండి ఊడిపడిన సుజనా చౌదరి ఎప్పుడూ వార్డు మెంబర్గా కూడా పోటీ చేయలేదు అవకాశాలు, కేసులను బట్టి సుజనా పార్టీ మారిపోయాడు బ్యాంకులను కొల్లగొట్టిన సుజనా చౌదరి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలబడ్డారు సుజానాకు పశ్చిమ సీటు ఇచ్చారు ఇప్పుడు నేను సామాన్యుడైన అసిఫ్ వైపు నిలబడాలా.. సుజనా వంటి కార్పొరేట్ శక్తి వైపు నిలబడాలా? టీడీపీ, జనసేన బ్రోకర్లు నా ఇంటికి వచ్చినపుడు నేను తిరస్కరించాను నగరాల ఆత్మ గౌరవం కోసం నేను సుజనాను వ్యతిరేకించాను సీఎం జగన్ నగరాలకు మేయర్, దుర్గగుడి చైర్మన్, శ్రీశైలం లో 50సెంట్ల భూమి ఇచ్చారు బీసీలకు గుర్తింపు ఇచ్చారు, నగరాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అనేక పదవులు, గౌరవం, గుర్తింపు ఇచ్చిన సీఎం జగన్ వైపు ఉండాలా.. రాత్రికిరాత్రి సుజనా ను దింపిన కూటమి వైపు ఉండాలా పవన్ కళ్యాణ్ తడి గుడ్డతో గొంతు కొస్తారని తెలిసిపోయింది టీడీపీలో ఆ సామాజిక వర్గానికి తప్ప ఎవరికీ అవకాశం ఉండదని తెలిసింది వైఎస్సార్సీపీలో చేరిన నాలుగు రోజులకే సీఎం జగన్ నన్ను బస్సు యాత్రలో పలకరించి బస్సులోనికి రమ్మన్నారు అభ్యర్థులతో పాటు నన్ను కూడా బస్సు పైకి ఎక్కించారు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆసిఫ్ని గెలిపించాలి లేని గ్లాసు గుర్తు కోసం జనసేన నాయకులు తాపత్రయ పడుతున్నారు సుజనా లోకల్ కాదు.. నేను లోకల్, ఆసిఫ్ లోకల్ సుజనా పేద ప్రజల మనిషి కాదు.. ప్రైవేట్ జెట్లలో తిరిగే వ్యక్తి 06:40 AM, Apr 17th, 2024 సీఎం జగన్ అంటే ప్రజలకు ఒక నమ్మకం: వంగా గీతా రాజకీయ నాయకులంటే గౌరవం పోయింది..ప్రభుత్వాలంటే నమ్మకం పోయింది. సంక్షేమ పధకాలు రాజకీయ నాయకులు...అధికారుల చట్రంలో ఉండేవి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పేదల కోసం సచివాలయం,వాలంటీర్ వ్యవస్ధను తీసుకువచ్చింది ఒక్క సిఎం జగనే కుల మతాలు..పార్టీలు చూడకుండా శాచురేషన్ పద్దతిలో అర్హులకు సంక్షేమ పధకాలు అందించారు. మళ్ళీ వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ సిపిదే పిఠాపురంలో కూడా గెలుపు వైఎస్సార్సీపీదే -
April 16th: ఏపీ ఎన్నికల సమాచారం
April 16th AP Elections 2024 News Political Updates.. 06:40 PM, Apr 16th, 2024 కాకినాడ: సీఎం జగన్ అంటే ప్రజలకు ఒక నమ్మకం: వంగా గీతా రాజకీయ నాయకులంటే గౌరవం పోయింది..ప్రభుత్వాలంటే నమ్మకం పోయింది. సంక్షేమ పధకాలు రాజకీయ నాయకులు...అధికారుల చట్రంలో ఉండేవి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పేదల కోసం సచివాలయం,వాలంటీర్ వ్యవస్ధను తీసుకువచ్చింది ఒక్క సిఎం జగనే కుల మతాలు..పార్టీలు చూడకుండా శాచురేషన్ పద్దతిలో అర్హులకు సంక్షేమ పధకాలు అందించారు. మళ్ళీ వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ సిపిదే పిఠాపురంలో కూడా గెలుపు వైఎస్సార్సీపీదే 06:30 PM, Apr 16th, 2024 విజయవాడ: పవన్ కళ్యాణ్ తడి గుడ్డతో గొంతు కొస్తారని తెలిసిపోయింది: వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ నగరాల సామాజిక వర్గానికి చెందిన ప్రజలంతా నాకు కూటమిలో సీటు వస్తుందని అనుకున్నారు డిల్లీ నుండి ఊడిపడిన సుజనా చౌదరి ఎప్పుడూ వార్డు మెంబర్గా కూడా పోటీ చేయలేదు అవకాశాలు, కేసులను బట్టి సుజనా పార్టీ మారిపోయాడు బ్యాంకులను కొల్లగొట్టిన సుజనా చౌదరి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలబడ్డారు సుజానాకు పశ్చిమ సీటు ఇచ్చారు ఇప్పుడు నేను సామాన్యుడైన అసిఫ్ వైపు నిలబడాలా.. సుజనా వంటి కార్పొరేట్ శక్తి వైపు నిలబడాలా? టీడీపీ, జనసేన బ్రోకర్లు నా ఇంటికి వచ్చినపుడు నేను తిరస్కరించాను నగరాల ఆత్మ గౌరవం కోసం నేను సుజనాను వ్యతిరేకించాను సీఎం జగన్ నగరాలకు మేయర్, దుర్గగుడి చైర్మన్, శ్రీశైలం లో 50సెంట్ల భూమి ఇచ్చారు బీసీలకు గుర్తింపు ఇచ్చారు, నగరాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అనేక పదవులు, గౌరవం, గుర్తింపు ఇచ్చిన సీఎం జగన్ వైపు ఉండాలా.. రాత్రికిరాత్రి సుజనా ను దింపిన కూటమి వైపు ఉండాలా పవన్ కళ్యాణ్ తడి గుడ్డతో గొంతు కొస్తారని తెలిసిపోయింది టీడీపీలో ఆ సామాజిక వర్గానికి తప్ప ఎవరికీ అవకాశం ఉండదని తెలిసింది వైఎస్సార్సీపీలో చేరిన నాలుగు రోజులకే సీఎం జగన్ నన్ను బస్సు యాత్రలో పలకరించి బస్సులోనికి రమ్మన్నారు అభ్యర్థులతో పాటు నన్ను కూడా బస్సు పైకి ఎక్కించారు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆసిఫ్ని గెలిపించాలి లేని గ్లాసు గుర్తు కోసం జనసేన నాయకులు తాపత్రయ పడుతున్నారు సుజనా లోకల్ కాదు.. నేను లోకల్, ఆసిఫ్ లోకల్ సుజనా పేద ప్రజల మనిషి కాదు.. ప్రైవేట్ జెట్లలో తిరిగే వ్యక్తి 06:00 PM, Apr 16th, 2024 అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులపై తప్పుడు వార్తలు రాస్తున్నారు: ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి కొన్ని పత్రికలు పనికట్టుకొని ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి తప్పుడు వార్తల కారణంగా కొంతమంది సస్పెండ్ కావటం బాధాకరం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని ఆరోపించడం సరికాదు తప్పుడు కథనాలను నమ్మి చర్యలు తీసుకోవద్దని ఈసీని కోరాం 05:00 PM, Apr 16th, 2024 అమరావతి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాని కలిసిన రావెల కిషోర్బాబు ఎన్నికలు దగ్గరపడే కొద్దీ చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారు పలాస ప్రచారంలో సీఎం జగన్ని అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేసారు వయసును కూడా మరిచి అసభ్యపదజాలం వాడుతున్నారు చంద్రబాబు తీరును రాష్ట్ర ప్రజలు ఛీత్కరిస్తున్నారు ఓటమి భయంతో ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారు అబద్దాల చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఈసీకి పిర్యాదు చేశాం 02:30 PM, Apr 16th, 2024 అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ పార్టీకి రాజీనామా చేసిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శివబాల. చంద్రబాబు, నారా లోకేష్ బీసీ ద్రోహులు. కోట్ల రూపాయల కు ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్ముకున్నారు. కురుబ సామాజిక వర్గానికి చంద్రబాబు అన్యాయం చేశారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా: శివబాల 02:00 PM, Apr 16th, 2024 చిత్తూరు జిల్లా కుప్పంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ర్యాలీలో పాల్గొని ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన 11 మంది టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేసిన కుప్పం ఏ.ఈ.ఆర్.వో ర్యాలీకి ముందస్తు అనుమతులు తీసుకోలేదని నోటీసులు. 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్న ఏ .ఈ.ఆర్.వో వివరణ ఇవ్వకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్న ఏ.ఈ.ఆర్.వో 01:30 PM, Apr 16th, 2024 నా మంచితనానికి కూడా హద్దు ఉంటుంది: బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం నాయకుల అరాచకాలకు అంతు లేకుండా పోతుంది. కాపు సామాజిక వర్గం సీఎం జగన్ వైపు ఉంది. ఆ ఓట్ల కోసం పవన్ కల్యాణ్పై చంద్రబాబే దాడి చేయిస్తాడు. పవన్ కల్యాణ్ను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నా. సౌమ్యుడని ముఖ్యమంత్రి గారు నన్ను అన్నారు. అంతమాత్రానా నా కుటుంబ సభ్యులు.. నా కార్యకర్తల పై చెయ్యి చేసుకొంటారా? ఇక నుంచి రాజకీయం వేరుగా ఉంటుంది. నా కార్యకర్తలపై చెయ్యి వెస్తే.. నిర్ణయాలు వేరేలా ఉంటాయి. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్.. ఇంటికి వచ్చి వైయస్సార్సీపీ కార్యకర్తలను బయటికి లాగి కొడతా అన్నాడు. మా కార్యకర్తలు చేతకాని వాళ్లు కాదు.. నేను సైగ చేస్తే మీరు ఎవరూ మిగలరు. తెలుగుదేశం నాయకులు రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటే అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారు. నా మంచితనానికి కూడా హద్దు ఉంటుంది 12:30 PM, Apr 16th, 2024 చంద్రబాబుపై మంత్రి మేరుగు నాగార్జున ఫైర్ చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నాడు దళితులు, బీసీలపై దారుణంగా మాట్లాడి క్షమాపణ కూడా చెప్పలేదు గతంలో టిప్పర్ డ్రైవర్ అయిన దళితుడిని అవమానించారు ఇప్పుడు కూలి జనం అంటూ ప్రజలను అవహేళనగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని ఎస్సీ, బీసీ కాలనీలకి వెళ్తాడు జనం చంద్రబాబుని నమ్మడం లేదు అందుకే ఆయన సభలకు జనం రావడం లేదు చివరి అస్త్రంగా సీఎం జగన్ను అంతమొందించాలని చూశాడు వంగవీటి రంగ, పింగళి దశరథ రామయ్యని చంపిన చరిత్ర చంద్రబాబుది చంద్రబాబు ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడో తెలియడం లేదు చంద్రబాబు అహంకారానికి ప్రజలు ఓడించి బుద్ధి చెప్తారు 12:20 PM, Apr 16th, 2024 చంద్రబాబుకు కేశినేని శ్వేత కౌంటర్ చంద్రబాబుకు పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు విజయవాడకు చేసిందేమీ లేదు వైఎస్సార్సీపీ అభ్యర్ధులు స్థానికులు, ఇక్కడ నివాసం ఉంటారు. కూటమి అభ్యర్ధులు పొలిటికల్ టూరిస్టులు సుజనాచౌదరి పశ్చిమ నియోజకవర్గంలో సీటు తీసుకోవడమే అతిపెద్ద తప్పు ఎన్నికలు వచ్చేసరికి జాబు కావాలంటే బాబు రావాలనే ప్రచారం చేస్తున్నారు సీఎం జగన్ లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినా ప్రచారాలు చేసుకోలేదు ఒక క్లియర్ విజన్తో ట్రేడ్లో, అగ్రోలో, వ్యాపారపరంగా విజయవాడను అభివృద్ధి చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు 12:05 PM, Apr 16th, 2024 బాలకృష్ణ పర్యటన రద్దు.. కర్నూలు జిల్లా.. నేడు కోడుమూరులో జరగాల్సిన బాలకృష్ణ పర్యటన రద్దు. టీడీపీ వర్గపోరులో భాగంగా జనసమీకరణ చేయలేక చేతులెత్తెసిన టీడీపీ నాయకులు.. దీంతో బాలకృష్ణ కోడుమూరులో చేపట్టే రోడ్డు షో రద్దు.. 11:50 AM, Apr 16th, 2024 టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు విజయవాడ టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు నారా లోకేష్, టీడీపీ తప్పుడు ప్రచారంపై నోటీసులు జారీ నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా సీఎం జగన్పై చేస్తున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నారాలోకేష్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు మల్లాది విష్ణు ఫిర్యాదుని పరిశీలించిన ఈసీ తప్పుడు ప్రచారం నిజమేనని నిర్ధారించుకున్న ఈసీ చర్యలు తీసుకునేందుకు నోటీసులు జారీ చేసిన అడిషనల్ సీఈఓ హరీంద్ర ప్రసాద్ 11:30 AM, Apr 16th, 2024 నారాయణపురం స్టే పాయింట్ వద్ద వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు.. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక పలువురు నేతలు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేతలు ఆకుర్తి శేఖర్, గారపాటి వాసు, గౌడ సంఘం నేత మాదు గంగాధర్. పార్టీ కండువాలు కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. కార్యక్రమంలో పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన పార్టీ కీలక నేత 2019 గురజాల నియోజకవర్గం జనసేన అభ్యర్ధి చింతలపూడి శ్రీనివాసరావు, డాక్టర్ అశోక్ కుమార్, దాచేపలి మండల జనసేన నేత మందపాటి దుర్గారావు వైఎస్సార్సీపీలోకి చేరిక. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన పిడుగురాళ్ల తెలుగు యువత మాజీ అధ్యక్షుడు ఎన్.పేరయ్య, టీడీపీ సీనియర్ నేత గుంటుపల్లి రామారావు. కార్యక్రమంలో పాల్గొన్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, నరసరావుపేట ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్యాదవ్, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన పలువురు జనసేన పార్టీ కీలక నేతలు, యాదవ సంఘం నేతలు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీవీ రావు, జనసేన జిల్లా కార్యదర్శి పల్లెం యువాన్, యాదవసంఘం నేత పచ్చిగోళ్ల రామకృష్ణ. పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, ఇతర నేతలు. 11:05 AM, Apr 16th, 2024 చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ చంద్రబాబు, రామోజీ రావు, రాధాకృష్ణ ఇతర పెత్తందార్లు అందరూ కలిసి రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో మనం గతంలో చూశాం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసి రాష్ట్ర ప్రజలకు ఏం చేశావ్ చంద్రబాబు? రాష్ట్రంలో పేదలకు అవసరమైన పాఠశాలలో ఒక్కటైనా బాగు చెపించావా చంద్రబాబు? ఏ రంగం లోనైనా చంద్రబాబు ఒక్క మంచి పని గాని చేశావా? టీడీపీ హయాంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టావా?. ఒక్క పోర్టు గానీ, ఒక్క మెడికల్ కాలేజ్ అయినా పెట్టావా?. ఇప్పుడు తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను అంటున్నావ్.. 14 సంవత్సరాలు నువ్వు గాడిదలు కాసావా?. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక్క పరిశ్రమ అయినా పెట్టావా? నోట్లో సీసం పోస్తాను అంటావా? ఈక కూడా పీకలేవ్ గుర్తుపెట్టుకో చంద్రబాబు. గతంలో నీ ప్రభుత్వం హయాంలో రామానాయుడు స్టూడియో, రామోజీరావు కట్టిన రామోజీ స్టూడియో కొండల మీద కట్టలేదా?. రుషికొండలో అద్భుతమైన ప్రభుత్వ భవనాలు కట్టింది మా ప్రభుత్వం. కోటీ 70 లక్షల టీచర్ ఉద్యోగాలు ఇస్తాను అని లోకేష్ అన్నాడు. అంత మంది విద్యార్థులు లేరు కదా?. 6.2 లక్షల ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చింది. తిత్లి తూఫాన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆ సమయంలో విజయం అంటూ చంద్రబాబు ఫ్లెక్సీలు వేయించుకున్నాడు ఈ ప్రాంతంలో గౌతు కుటుంబ పాలన వల్ల ప్రజలు ఆయుధాలు చేత బట్టి, అడవులుబాట పట్టించిన కుటుంబం అది ఈ ప్రాంతంలోని ప్రజలను పట్టి పీడించిన కుటుంబం గౌతు కుటుంబం గతంలో ప్రజల తరుపున మాట్లాడుతుంటే చంద్రబాబు నాపై కేసులు పెట్టాడు. ఈ ఐదేళ్ళ లో ఒక్క కేసు కూడా మీ నాయకులపై కేసు పెట్టలేదు ప్రజాదరణ చూసి ఓర్వలేక రాయితో మా నాయకుడిపై దాడి చేయించావు. విశాఖ రాజధాని చేయకూడదా?. మా విశాఖకి ఏం తక్కువ. ఉత్తరాంధ్రకు మంచి జరుగుతుందంటే ఎందుకు ఒప్పుకోరు. పలసలో కొండలను దోచుకున్న వాళ్ళను మేము పక్కన పెడితే వాళ్లకు చంద్రబాబు కండువా వేసి పార్టీలోకి చేర్చుకున్నాడు 10:50 AM, Apr 16th, 2024 ప్రతిపక్ష పార్టీలకు అది సమాధి ‘రాయి’: అరకు ఎంపీ అభ్యర్థి అఫీషియల్ కాలనీలోని బెల్లం గణపతి ఆలయాన్ని సందర్శించిన అరకు ఎంపీ అభ్యర్థి డాక్టర్ తనూజారాణి సీఎం జగన్పై విసిరిన రాయి ప్రతిపక్ష పార్టీలకు సమాధి రాయి సీఎంగా జగన్ రెండోసారి గెలవడం ఖాయం గిరిజన ప్రాంత ప్రజలు కృతజ్ఞత తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు గిరిజన ప్రాంతంలో అత్యంత అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు ముఖ్మమంత్రి వైఎస్ జగన్. 10:25 AM, Apr 16th, 2024 పేదలపై కడుపు మంట ఎందుకు చంద్రబాబు? పేదలంటే నీకెందుకు ఇంత కడుపు మంట చంద్రబాబు. అవును.. జగనన్న కోసం వస్తున్నది కూలీ చేసుకుని పొట్ట నింపుకునే వాళ్లే.. మాతో ఉంటోంది కూడా వాళ్లే.. మీలాంటి పెత్తందార్లతో మేం పోరాడుతున్నది కూడా వాళ్ల కోసమే -వైఎస్సార్సీపీ పేదలంటే నీకెందుకు ఇంత కడుపు మంట @ncbn..? అవును.. జగనన్న కోసం వస్తోంది కూలీ చేసుకుని పొట్ట నింపుకునే పేదోళ్లే మాతో ఉంటోంది వాళ్లే.. మీలాంటి పెత్తందారులతో మేం పోరాడుతోంది కూడా వాళ్ల కోసమే!#TDPAntiPoor#TDPJSPBJPCollapse#EndOfTDP pic.twitter.com/LqnjJN47xU — YSR Congress Party (@YSRCParty) April 16, 2024 10:00 AM, Apr 16th, 2024 పిఠాపురంలో ఫలితమేదైనా వర్మకు వేదనే.. గెలిస్తే తన బలమంటూ పవన్ గొప్పలు ఓడితే మాజీ ఎమ్మెల్యే వెన్నుపోటని ముద్ర ఏం జరిగినా వర్మకు రాజకీయ సమాధే.. క్యాడర్తో మమేకం కాని జనసేనాధిపతి కొందరు నచ్చజెప్పగా రోజుకు 200 మందితో సెల్పీలకు సమ్మతి ఇప్పుడే ఇలాగుంటే రేపటి మాటేమిటంటున్న స్థానికులు 9:00 AM, Apr 16th, 2024 చంద్రబాబుకు కొడాలి నాని కౌంటర్.. చంద్రబాబుది మాయా కూటమి. సీఎం జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక దాడులు. ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక.. వెనుక నుంచి దాడి చేయడం దుర్మార్గం. చంద్రబాబుది మాయా కూటమి..సీఎం @ysjagan గారికి వస్తున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక.. ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక ... వెనుక నుంచి దాడి చేయడం దుర్మార్గం. -మాజీ మంత్రి కొడాలి నాని#MemanthaSiddham#YSJaganAgain#TDPJSPBJPCollapse pic.twitter.com/x1PDr8th3y — YSR Congress Party (@YSRCParty) April 15, 2024 8:30 AM, Apr 16th, 2024 ఎంపీ విజయసాయి ప్రచారం.. మార్కెట్ వ్యాపారులకు కీలక హామీ ప్రచారంలో కూరగాయల వ్యాపారస్తులు, కొనుగోలుదారులను ఆప్యాయంగా పలకరించిన విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీని దీవించాలని అభ్యర్థించిన విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వచ్చాక మార్కెట్ పక్కన ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం మార్కెట్గా మారుస్తామని హామీ కూరగాయల మార్కెట్ను ఆధునిక ప్రమాణాలతో, అత్యంత సుందరంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించిన విజయసాయి. 7:45 AM, Apr 16th, 2024 ఎల్లుండి నుంచే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ప్రారంభం నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ షురూ ఏపీ , తెలంగాణ సహ పది రాష్ట్రాలలో 96 ఎంపీ సీట్లకు నాలుగో విడత లో ఎన్నికలు ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం మే 13న పోలింగ్ 7:15 AM, Apr 16th, 2024 విశాఖ ఎంపీ సీట్లుపై కొత్త ట్విస్ట్.. విశాఖ ఎంపీ స్థానంపై పట్టు విడవని జీవీఎల్ ఉత్తరాదికి చెందిన వ్యాపారులతో జీవీల్ లాబీయింగ్. ఉత్తరాది వ్యాపారులతో సమావేశమైన జీవీఎల్. విశాఖ ఎంపీ స్థానం కోసం ఉత్తరాది వ్యాపారులతో బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి. జీవీఎల్కు మద్దతుగా జన జాగరణ సమితి నిరసన కార్యక్రమాలు. జీవీఎల్కు మద్దతుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ అధ్యక్షుడు నడ్డాను కలిసిన బీజేపీ నాయకులు. టీడీపీ నేత భరత్ ప్రచారానికి దూరంగా జీవీఎల్. చంద్రబాబు, పురందేశ్వరి తీరుపై గుర్రుగా జీవీఎల్. 7:00 AM, Apr 16th, 2024 నా సంకల్పం చెదరదు: సీఎం జగన్ ఇక్కడున్నది మంచి చేశామన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్. చుట్టుముట్టునది ఏ మంచి కూడా చేయని అబద్ధాలే పునాదాలుగా, మోసాలే అలవాటుగా పెట్టుకున్న కుట్రదారుల అటువైపున.. ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తున్నారంటే.. ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ-5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్.. ఇవన్నీ సరిపోవంటూ ఎన్నో కుట్రలు, ఎన్నో మోసాలు చేస్తున్నారు కుటిల పద్మవ్యూహంలో ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద. మీకు మంచి చేసిన మీ జగన్ మీద, మీ బిడ్డ మీద దాడి చేస్తున్నారు. అయినా మీ బిడ్డ అదరడు.. మీ బిడ్డ బెదరడు కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. చేసిన మంచి మీద, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టే..అర్జునుడి మీద ఒక్క బాణం వేసినంత మాత్రాన కౌరవులు గెలిచినట్లు కాదు జగన్ మీద ఒక్క రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు పైగా మీరు ఈ స్థాయికి దిగజారారు అంటే.. విజయానికి మనం అంత చేరువగా ఉన్నామని, వారు విజయానికి అంత దూరంగా ఉన్నారనే కదా అని అర్థము ఈ తాటాకు చప్పళ్లుకు మీ బిడ్డ అదరడు.. బెదరడు మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే తప్పా ఏ మాత్రం తగ్గదు నుదుటి మీద వారు చేసిన గాయంతో బయటపడ్డానంటే అంటే దానర్థం. దేవుడు బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాశాడు అని దానర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ, పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు. మీ జగన్పై చంద్రబాబు అండ్ కో దాడి చేస్తోంది రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అది ఇవ్వొద్దని ఎవరు చెప్పారు.. అది బాబే కిలో రెండో రూపాయిలకే బియ్యం ఇవ్వొద్దని ఎన్టీఆర్ను దింపేసి ఐదు రూపాయల 25 పైసలకు పెంచేసింది ఎవరు.. అది ఈ బాబే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వొద్దన్నది ఎవరు.. అది ఈ బాబే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి కేసులు వేసింది ఎవరు.. అది కూడా ఈ బాబే తాను ముఖ్యమంత్రిగా ఉంటూ ఎస్సీలను, బీసీలను అవహేళన చేసింది ఎవరు.. అది కూడా ఈ బాబే విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టంది ఎవరంటే.. అది కూడా ఈ బాబే చివరకు అన్ని ఓడిపోయిన ఈ చంద్రబాబును, అతాకుతలమైన ఈ చంద్రబాబును ఎన్టీఆర్ చేరదీసి కూతుర్ని ఇస్తే.. ఆ ఎన్టీఆర్ కుర్చీని లాగేసుకుని, ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి ఎవరంటే.. అది కూడా ఈ బాబే. 6:50 AM, Apr 16th, 2024 పవన్, బాలకృష్ణపై చర్యలు తీసుకోండి.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లఘించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన, బాలకృష్ణ. 13న కదిరి బహిరంగ సభలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఈ నెల 14న తెనాలి నియోజకవర్గంలో జనసేన సభలో పవన్ అనుచిత వ్యాఖ్యలు ఈనాడు ఎన్నికల కోడ్ విరుద్ధంగా వార్తలు రాస్తోంది. 6:45 AM, Apr 16th, 2024 వివేకా కేసు బాబు ప్రయోజనాల కోసమేనా?. షర్మిల, సునీత చేస్తున్నది న్యాయ పోరాటమా.. రాజకీయ పోరాటమా? రాజకీయ పోరాటమైతే కోర్టు తీర్పు వచ్చేవరకూ వేచి ఉండాలి చంద్రబాబుది క్రిమినల్ బ్రెయిన్ వివేకాను ఓడించేందుకు స్పెషల్ చార్టెర్డ్ ఫ్లయిట్లు ఉపయోగించారు అప్పట్లో కోట్లు ఖర్చుచేసి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను కొన్నారు ఈ ఎన్నికల్లో కూడా సుమారు 40 సీట్లు రూ.వందల కోట్లకు అమ్ముకున్నారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్కుమార్రెడ్డి 6:40 AM, Apr 16th, 2024 పాపాల ధూళిపాళ్ల.. దౌర్జన్యాలకు కేరాఫ్.. ధూళిపాళ్ల నరేంద్ర గ్రావెల్, ఇసుక తవ్వకాలతో అడ్డగోలుగా దోపిడీ సంగం డెయిరీనీ సొంత ఆస్తిగా మార్చేసిన నేత దాని ప్రాంగణంలో తండ్రి పేరుతో ఆస్పత్రి నిర్మాణం దేవదాయ భూముల్నీ వదల్లేదు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడంలో దిట్ట సుద్దపల్లి చెరువును క్వారీగా మార్చేందుకు యత్నం తిరగబడిన స్థానికులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆయన కబ్జాలకు గజగజలాడిన పొన్నూరు నియోజకవర్గం 6:30 AM, Apr 16th, 2024 పొత్తు చిత్తే.. బాబుకు కొత్త షాక్లు.. చంద్రబాబు, పవన్, పురందేశ్వరి సైసై.. స్థానిక నేతలు నైనై సీట్ల కేటాయింపును తప్పు పడుతున్న మూడు పార్టీల శ్రేణులు చంద్రబాబు, పవన కళ్యాణ్లు తమను మోసం చేశారని సీట్లు రాని నేతల ఆవేదన అన్ని నియోజకవర్గాల్లోనూ మూడు పార్టీలు కలవడం కల్లే బీజేపీ, జనసేన శ్రేణులు టీడీపీ సభలకు దూరం జనసేన, బీజేపీ పోటీలో ఉన్న చోట ముఖం చాటేస్తున్న టీడీపీ నేతలు తెనాలిలో పవన్ కళ్యాణ్ సభకు దూరంగా ఆలపాటి రాజా బాలకృష్ణ యాత్రలో కనిపించని బీజేపీ, జనసేన నేతలు ఆ ముగ్గురి ఆరాటమే తప్ప క్షేత్ర స్థాయిలో అమలు కాని పొత్తు ఇలాగైతే ఓట్ల బదిలీ సాధ్యం కాదంటున్న విశ్లేషకులు -
April 15th: ఏపీ ఎన్నికల సమాచారం
April 15th AP Elections 2024 News Political Updates.. 8:55 PM, Apr 15th, 2024 నెల్లూరు: నెల్లూరు జిల్లా ప్రజల కోసం నిస్వార్థంగా పని చేస్తాం: విజయసాయి రెడ్డి నెల్లూరు పరిశుభ్రతకి..పట్టణంలో మౌలిక సదుపాయాల విషయంలో.. పట్టణ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పని చేస్తా కేంద్రం నుండి అత్యధిక నిధులు రాబట్టి రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా నెల్లూరు పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతా పార్కులు,క్రీడా మైదానాలు అభివృద్ధికి భూగర్భజలాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాం 8:30 PM, Apr 15th, 2024 ప్రకాశం జిల్లా: చంద్రబాబు చరిత్ర మొత్తం రక్తచరిత్రే: చెవిరెడ్డి వంగవీటి రంగా దగ్గరి నుండి..బెల్లిలలిత వరకూ తనకు అడ్డుగా ఉన్నవారిని తొలగించిన చరిత్ర బాబుది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడిలో చంద్రబాబు కుట్ర ఉంది ఎన్నికల్లో ఓటమి భయంతోనే పచ్చపార్టీ దాడులకు తెగబడుతోంది: 5:30 PM, Apr 15th, 2024 గుడివాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ స్పీచ్లోని ముఖ్యంశాలు ఇక్కడున్నది మంచి చేశామన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్. చుట్టుముట్టునది ఏ మంచి కూడా చేయని అబద్ధాలే పునాదాలుగా, మోసాలే అలవాటుగా పెట్టుకున్న కుట్రదారుల అటువైపున.. ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తున్నారంటే.. ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ-5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్.. ఇవన్నీ సరిపోవంటూ ఎన్నో కుట్రలు, ఎన్నో మోసాలు చేస్తున్నారు కుటిల పద్మవ్యూహంలో ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద. మీకు మంచి చేసిన మీ జగన్ మీద, మీ బిడ్డ మీద దాడి చేస్తున్నారు. అయినా మీ బిడ్డ అదరడు.. మీ బిడ్డ బెదరడు కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ. చేసిన మంచి మీద, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టే..అర్జునుడి మీద ఒక్క బాణం వేసినంత మాత్రాన కౌరవులు గెలిచినట్లు కాదు జగన్ మీద ఒక్క రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు పైగా మీరు ఈ స్థాయికి దిగజారారు అంటే.. విజయానికి మనం అంత చేరువగా ఉన్నామని, వారు విజయానికి అంత దూరంగా ఉన్నారనే కదా అని అర్థము ఈ తాటాకు చప్పళ్లుకు మీ బిడ్డ అదరడు.. బెదరడు మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే తప్పా ఏ మాత్రం తగ్గదు నుదుటి మీద వారు చేసిన గాయంతో బయటపడ్డానంటే అంటే దానర్థం. దేవుడు బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్ట్ రాశాడు అని దానర్థం. నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ, పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు. మీ జగన్పై చంద్రబాబు అండ్ కో దాడి చేస్తోంది రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అది ఇవ్వొద్దని ఎవరు చెప్పారు.. అది బాబే కిలో రెండో రూపాయిలకే బియ్యం ఇవ్వొద్దని ఎన్టీఆర్ను దింపేసి ఐదు రూపాయల 25 పైసలకు పెంచేసింది ఎవరు.. అది ఈ బాబే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వొద్దన్నది ఎవరు.. అది ఈ బాబే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి కేసులు వేసింది ఎవరు.. అది కూడా ఈ బాబే తాను ముఖ్యమంత్రిగా ఉంటూ ఎస్సీలను, బీసీలను అవహేళన చేసింది ఎవరు.. అది కూడా ఈ బాబే విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టంది ఎవరంటే.. అది కూడా ఈ బాబే చివరకు అన్ని ఓడిపోయిన ఈ చంద్రబాబును, అతాకుతలమైన ఈ చంద్రబాబును ఎన్టీఆర్ చేరదీసి కూతుర్ని ఇస్తే.. ఆ ఎన్టీఆర్ కుర్చీని లాగేసుకుని, ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి ఎవరంటే.. అది కూడా ఈ బాబే. 4:15 PM, Apr 15th, 2024 శ్రీకాకుళం వెనుక బడ్డ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు చంద్రబాబు ఏం చేసారో ఈ రోజు పలాస సభలో చెప్పాలి: మంత్రి సీదిరి అప్పలరాజ ఉత్తరాంధ్ర వలసల నివారణకు చంద్రబాబు ఏం చేసారు..? పాదయాత్రలో ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలు జగన్ మోహన్ రెడ్డి చూసారు. అందుకే విశాఖ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయాలనుకున్నారు మా విశాఖ కి ఏం తక్కువ ..ఉత్తరాంద్రకు మంచి జరుగుతుందంటే ఎందుకు ఒప్పుకోరు చంద్రబాబు...? ఉత్తరాంధ్ర ప్రజలు మెల్కోవాల్సిన సమయం ఇది... చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు... బాబుకు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలి 4:10 PM, Apr 15th, 2024 కడప: కుటుంబాల్లో చిచ్చుపెట్టడమే చంద్రబాబు పని: వైఎస్సార్సీపీ నేత రమేష్రెడ్డి ఎల్లో మీడియాతో బురద జల్లిస్తున్నారు వివేకా కుమార్తె సునీతను పావుగా వాడుకుంటున్నారు సీఎం జగన్, అవినాష్రెడ్డిపై బురదజల్లుతున్నారు ప్రతిపక్షాలు వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నాయి అవినాష్రెడ్డి ఎంపీ కావాలని వివేకానే ప్రచారం చేశారు ఈ కేసును బాబు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు ఎవరిపై కక్ష సాధించేందుకు షర్మిత ఏపీకి వచ్చారు? షర్మిల, సునీత అసత్య ప్రచారాలు మానుకోవాలి చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది ఎన్నికల తర్వాత టీడీపీ మూతపడటం ఖాయం 3:50 PM, Apr 15th, 2024 తిరుపతి: అవతలి వాళ్ళను నాశనం చేయడమే చంద్రబాబు నైజం: భూమన కరుణాకర్ రెడ్డి చంద్రబాబు హత్య రాజకీయాలు చేసిన వ్యక్తి రాజారెడ్డి హత్య కేసులో నిందితులకు షెల్టర్ ఇచ్చాడు చంద్రబాబు చేసిన తప్పులు ప్రజలు ఎవరూ మర్చిపోరు సీఎం జగన్ పై దాడి జరిగిన వెంటనే అచ్చెన్నాయుడు డ్రామా అంటున్నాడు చంద్రబాబు జీవితం అంతా హత్యా రాజకీయమే చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేదు అని గ్రహించి జగన్ను నిర్మూలించాలి అని కుట్ర చేశాడు పవన్ కళ్యాణ్ దుర్మార్గంగా మాట్లాతున్నారు 2003 లో చంద్రబాబుపై అలిపిరి దాడి జరిగినప్పుడు టీ పోసే వ్యక్తి కూడా స్పందించలేదు చంద్రబాబు పై దాడి జరిగిన రోజు గాంధీ విగ్రహం దగ్గర దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు అది వైఎస్సార్ కుటుంబం గొప్పతనం నీపై దాడులు, నీ గత దుర్మార్గాలు చూస్తే నీపై దాడి జరిగితే ప్రజలు నమ్మరు చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టడం వల్లనే దాడి జరిగింది 3:20 PM, Apr 15th, 2024 తాడేపల్లి సీఎం జగన్ మీద దాడి బాధాకరం: ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆయన త్వరగా కోలుకోవాలని అల్లాకు ప్రార్థనలు చేస్తున్నాం మక్కా మసీద్ నుండి ప్రార్థనలు చేసిన నీరు సీఎం గారికి ఇవ్వడం జరిగింది షార్ప్ షూటర్ తో దాడి చేయించినట్టు అర్థమవుతోంది జగన్ పై దాడి పక్కదోవ పట్టించడానికి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు నిజంగా చంద్రబాబు మీద దాడి జరిగితే సినిమా స్టార్స్ అందరూ ఇక్కడే ఉండే వారు వారితో బాగా పబ్లిసిటీ చేయించుకునేవాడు ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ తీరు మార్చుకుంటే మంచిది పెత్తందారులే సీఎంపై దాడి చేయించారు 3:01 PM, Apr 15th, 2024 తిరుపతి జిల్లా: చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే..: ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్రెడ్డి చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లనే సీఎం జగన్పై హత్యాయత్నం జరిగింది చంద్రబాబుకు ప్రజాదరణ లేదు సీఎం జగన్మోహన్రెడ్డికి నవరత్రాలు సంక్షేమ పథకాలు ఉన్నాయి చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క రత్నం కూడా లేదు గతంలో ఇచ్చిన 600 హామీలు గాలికి వదిలేసిన చంద్రబాబు.. ఇప్పుడు సూపర్ సిక్స్ అంటున్నాడు చంద్రబాబు పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా తరహా మాదిరి కుట్ర ఆలోచన, దాడులు చేయిస్తున్నారు 2:10 PM, Apr 15th, 2024 ప్రజలకు మంచి జరిగితే చంద్రబాబు ఓర్చుకోలేడు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎన్టీఆర్ చనిపోయే ముందు చంద్రబాబును పశువు కంటే దారుణమైన వ్యక్తిగా సంబోధించారు చంద్రబాబు రాజకీయ ప్రస్థానమంతా దాడులు, దౌర్జన్యాలే చంద్రబాబు ప్రజలకు మంచి జరిగితే ఓర్చుకోలేడు పదవీ దాహంతోనే ఎన్టీఆర్ను తుదముట్టించాడు విద్యార్ధి దశనుంచే చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టి కళాశాలలో రాజకీయాలు చేసేవాడు బానిసత్వం నుండి స్వేచ్ఛవైపు నడిపించే వ్యక్తులను పెత్తందారులు పొట్టన పెట్టుకున్న ఘటనలున్నాయి సీఎం జగన్ పేదవాళ్ల తలరాతలు మార్చడం తట్టుకోలేకే హత్యాప్రయత్నం చేసారు ముఖ్యమంత్రి జగన్ను తుదముట్టించేందుకు ఎప్పటినుంచే ప్లాన్ చేస్తున్నారు.. ఇన్నాళ్లకు సఫలీకృతమైంది దెబ్బ కణితపై తగిలి ఉంటే ప్రాణం పోయేది. కన్నుకు తగిలి ఉంటే కన్ను పోయేది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉంటున్న ప్రాంతంలోనే దాడి జరిగింది పవన్ కల్యాణ్కి కనీస మానవత్వం లేదు సినిమా అనుకుంటున్నాడేమే.. రాయి తగిలితే ఏమవుతుందని అంటున్నారు దనదాహం, ప్యాకేజ్ తో పవన్ మాట్లాడుతున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ కన్ను తీవ్రంగా దెబ్బతిన్నది చంద్రబాబుది రాక్షస మనస్తత్వం.. ఆయనలో మానవత్వం నశించిపోయింది జగన్పై దాడి చేయండి అంటూ రాక్షస మూకలను రెచ్చగొడుతున్నారు పుష్కరాల్లో భక్తులు చనిపోయినా, తన రోడ్ షోల్లో ప్రజలు చనిపోయినా కనికరం లేదు చంద్రబాబు ఒళ్లంతా విషం నింపుకున్నారు పేదవాళ్లకు అండగా ఎదిగిన రంగాను చంద్రబాబే తుదముట్టించారు రంగా హత్యకు కారకుడు చంద్రబాబే కారంచేడు హత్యల సమయంలో, పుష్కరాల్లో ప్రజలు చనిపోయినపుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థల రిపోర్టులు బయటకు రానివ్వలేదు చంద్రబాబు వెన్నుపోటుదారుడు, నరరూప రాక్షకుడు చంద్రబాబు ఎన్నిసార్లు పరిపాలించినా పేదల గుండెల్లో లేరు గొడవలు సృష్టించి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనేది చంద్రబాబు ఆలోచన ఎంతమంది చనిపోయినా పదవులు పొందాలనేదే ఆయన కోరిక చంద్రబాబు పూర్తిగా క్రూరత్వంతో నిండిపోయారు 1:50 PM, Apr 15th, 2024 చంద్రబాబు, లోకేష్కు మంత్రి అమర్నాథ్ కౌంటర్ సీఎం జగన్ మీద జరిగిన దాడిపై కూటమి నేతలు చేస్తున్న మాటలను ఖండిస్తున్నాను. సీఎం జగన్కు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక దాడి చేయించారు. కంటిపైన రాయి తగిలింది కాబట్టి సరిపోయింది. లేదంటే కన్ను పోయేది. సింపతీ పొందాల్సిన అవసరం సీఎం జగన్కు ఏముంది. ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారు. జరిగిన దాడిని దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు ఖండించారు. సీఎం జగన్ ఏమీ తప్పు చేశారని దాడులు చేస్తున్నారు. చంద్రబాబు ఆయన మీద ఆయన రాళ్ళు వేయించుకొని ప్రచారం కోసం వాడుకుంటున్నాడు. రాయి చుట్టూ ఒక షార్ట్ ఫిల్మ్ తీసే పనిలో ఉన్నారు. అమిత్ షాపై రాళ్ళు వేసింది టీడీపీ కార్యకర్తలు కాదా?. ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించింది చంద్రబాబు కాదా?. వంగవీటి రంగాను చంపించింది చంద్రబాబు కాదా?. ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ హయంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ సభకు సిద్ధం. టీడీపీ హయాంలో కంటే ఉద్యోగాలు పెట్టుబడులు మూడు రెట్లు అధికంగా తీసుకువచ్చాము. బ్రెయిన్ లెస్ ఫెలో లోకేష్ నా గురించి మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు స్టాండ్ ఏమిటో చెప్పకుండా పారిపోయాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ అండగా ఉంది. ప్రత్యేక హోదా, పోలవరంను ఎలా తాకట్టు పెట్టారో స్టీల్ ప్లాంట్ను కూడా అదే విధంగా చంద్రబాబు తాకట్టు పెడతారు. లోకేష్, చంద్రబాబు లా బ్యాక్ డోర్ పొలిటీషియన్ను కాదు. 1:30 PM, Apr 15th, 2024 సైకిల్కి కూడా తుప్పు పట్టింది.. బొత్స కౌంటర్ సీఎం జగన్ను టార్గెట్ చేసి షూటర్ను పెట్టి అటాక్ చేసినట్టు ఉంది. పవన్ వంటి సినిమా సెలబ్రిటీలకు డ్రామాలు తెలుసు. జగన్ యాక్టర్ కాదు.. రియల్ హీరో. సైకిల్కి కూడా తుప్పు పట్టింది. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పార్టీ అధ్యక్షుని చూడలేదు. పవన్కు పరిపక్వాత లేదు అది రావాలంటే 25 ఏళ్ళు పడుతుంది. పవన్ ఎన్ని సీట్లు గెలుస్తాడో చెప్పగలడా? పిఠాపురంలో పార్టీ కోసం కాకుండా ఆయన కోసం పవన్ మాట్లాడుతున్నాడు. పవన్ బాషలోనే డొల్లతనం కనపడుతుంది. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం పేరు ఒకటి చెప్పమనండి. పవన్కి వ్యవస్థల గురించి ఏమి తెలుసు. సీఎం జగన్కు గాయం అయితే ప్రధాని సహా ఎందుకు స్పందించారు.. అది వ్యవస్థ. 1:15 PM, Apr 15th, 2024 పవన్పై ముద్రగడ ఫైర్... పవన్ కళ్యాణ్ను నమ్మితే సినిమా చూపిస్తాడు సంవత్సరానికో.. ఆరు నెలలకో ఒకసారి వచ్చి హలో అనే పవన్కు ఓటు వెయ్యాలా? జనసేన నుండి పోటీ చేసే అభ్యర్ధులకు కనీసం తన నెంబర్ కూడా పవన్ ఇవ్వలేదు. పవన్ను ఓడిస్తే జీవితంలో మళ్ళీ సినిమా వాళ్ళు రాజకీయాల్లో రావడానికి సాహసం చేయ్యరు. సినిమాల్లో సంపాదించుకుంటున్నారు.. మధ్యలో నటించడం కోసం ఎమ్మెల్యే పదవులు కావాలంటున్నారు. ప్రజలకు సేవ చేయడానికి ఎమ్మెల్యే పదవులు కాదు. వారు సినిమా షూటింగ్లు చేసుకోవడానికి ఎమ్మెల్యే పదవులు హైదరాబాద్, విజయవాడలో ఆస్తులు అమ్ముకుని పవన్ను పిఠాపురం వచ్చేయమనండీ చంద్రబాబు తన ఎస్టేట్కు జనరల్ మేనేజర్తో పాటుగా మార్కెటింగ్ మేనేజర్ పోస్టును పవన్కి ఇచ్చేశాడు మొత్తం కాపులందర్ని గుత్తగా కొనేయడానికి పవన్కు మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ ఇచ్చాడు. ఈ ఉద్యోగం తప్పా.. ప్రజలకు సేవ చేయాలని పవన్కు లేదు. పిఠాపురం ఎమ్మెల్యేగా వంగా గీతా, ఎంపీగా సునీల్ను గెలిపించుకోవాలి. సీఎం జగన్ దృష్టిలో పిఠాపురం మొదటి స్ధానంలో ఉండేలా కష్టపడి పని చేయాలి 12:55 PM, Apr 15th, 2024 ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నా: సీఎం జగన్ పార్టీ నేతలకు ధైర్యం చెప్పిన సీఎం జగన్ మనకు దేవుడి దయ, ప్రజల ఆశ్వీరాదం ఉంది. ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నాను. ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు. ధైర్యంగా ముందుకు అడుగువేద్దాం. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. 12:40 PM, Apr 15th, 2024 మంచి చేసే వారికే ఓటెయ్యాలి: మంత్రి బొత్స మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన యువకులు. యువతకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది. యువతకు క్రమశిక్షణ, పోటీతత్వం చాలా అవసరం. యువత ఓటు వేసే ముందు ఆలోచించాలి. మీకు మంచి చేసిన వారికి ఓటు వేయాలి. రాష్ట్రంలో యువతకు అన్ని రంగాల్లో వైసీపీ ప్రధాన్యత ఇస్తుంది. 12:20 PM, Apr 15th, 2024 చంద్రబాబుకు మంత్రి అంబటి కౌంటర్.. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్కు లేదన్నారు సీఎం జగన్ పాలనలో చంద్రబాబు ఆటలు సాగవని పచ్చ బ్యాచ్కు తెలుసు. అందుకే ఇలా దాడికి ప్లాన్ చేశారు. సీఎం జగన్ ఏరోజు ఏరోజు సానుభూతి కోసం ప్రయత్నించలేదు. సంక్షేమ పథకాలే సీఎం జగన్ను గెలిపిస్తాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ప్రతిపక్షాలకు లేదు. అందుకే కూటమిగా వస్తూ కుట్రలు చేస్తున్నాయి. మీరు ముగ్గురు కలిసినా 30 మంది కలిసినా సీఎం జగన్ను ఓడించలేరు. సీఎం జగన్పై దాడిని ప్రధాని మోదీ కూడా ఖండించారు. కానీ, చంద్రబాబు, పవన్లకు మాత్రం వెటకారంగా ఉంది. నాదెండ్ల మనోహార్ కోసం ప్రచారం చేసేందుకు పవన్ వచ్చారు. నాదెండ్లకు ఓటు వేస్తే తెనాలి నాశనమే. ముఖ్యమంత్రి జగన్ గాయంపై పవన్ కల్యాణ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. పవన్ సినిమా యాక్టర్ కాబట్టి చూసేందుకు వస్తున్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి కనుక ఆయనను చూసేందుకు, కలిసేందుకు వస్తున్నారు. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్కు లేదు. పవన్ ఎన్నోసార్లు అనుచితంగా మాట్లాడారు. మళ్లీ వైఎస్సార్సీపీ నేతలు బూతులు తిడతారంటూ ఆరోపిస్తారు. గతంలో పవన్ తాను మాట్లాడిన బూతులు మరచిపోయారా?. దీనికి పవన్ ఏం సమాధానం చెబుతారు?. అధికారం లేకుండా చంద్రబాబు బతకలేడు. టీడీపీ వాళ్లు అశాంతిని సృష్టిస్తారు. వైస్సార్సీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి. 11:50 AM, Apr 15th, 2024 టీడీపీలో భగ్గుమన్న విబేధాలు.. నందికొట్కూరు టీడీపీలో మరోసారి భగ్గుమన్న విబేధాలు మాండ్రా శివానందరెడ్డి, బైరెడ్డి వర్గీయుల మధ్య వర్గవిబేధాలు బాలయ్య పర్యటనలో భాగంగా నందికొట్కూరు పటేల్ కూడలిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎక్కడ కనిపించని టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఫోటో బైరెడ్డి వర్గీయులు ఫ్లెక్సీల ముందు ఆందోళన చేపట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం. 11:30 AM, Apr 15th, 2024 వైఎస్సార్సీపీలోకి చేరికలు.. కేసరపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద వైస్సార్సీపీలో చేరికలు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక కీలక నేతలు. కేసరపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద తెలుగుదేశం నుంచి వైయస్సార్సీపీలో చేరిన వారికి కండువాలు వేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ నేత, ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఏపీలో మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్, హజ్ కమిటీ మాజీ చైర్మన్ అహ్మద్ హుస్సేన్, టీడీపీ అఫీసియల్ స్పోక్స్ పర్సన్ ముస్తాఫా మొమిన్, కర్నూలు జిల్లా తాలిమీ బోర్డు అధ్యక్షుడు ముఫ్తీ నూర్ మహమ్మద్, మహమ్మద్ ఇలియాస్లు వైఎస్సార్సీపీలో చేరిక వీరికి పార్టీ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. 11:10 AM, Apr 15th, 2024 వైఎస్సార్సీపీదే గెలుపు: మంత్రి చెల్లుబోయిన గతంలో ఎన్నడూ లేనివిధంగా రాజమండ్రి పార్లమెంట్ సీటు బీసీలకు కేటాయించారు. రాజమండ్రి అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీదే గెలుపు. సామాజిక సాధికార యాత్ర సీఎం జగన్తోనే సాధ్యమైంది. 10:45 AM, Apr 15th, 2024 గన్నవరంలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సు యాత్ర కృష్ణా జిల్లాలోని సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర సీఎం జగన్కు ఘన స్వాగతం పలికిన ప్రజలు.. కృష్ణా జిల్లా సిద్ధమా..? #MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 15, 2024 10:00 AM, Apr 15th, 2024 రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు.. పల్నాడు జిల్లా.. ముప్పాళ్ళ మండలం తొండపిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తల దాడి ఎన్నికల ప్రచారం పాల్గొన్న మాజీ మేయర్ కన్నా నాగరాజు ప్రచారం ముగించుకొని ఇళ్లకు వెళ్లే క్రమంలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు. టీడీపీ కార్యకర్తల దాడిలో నలుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు. 9:00 AM, Apr 15th, 2024 బండారును బూతులు తిట్టిన చంద్రబాబు! పెందుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని బండారుకి ఆశచూపి ఆఖర్లో హ్యాండిచ్చిన చంద్రబాబు. జనసేన తరఫున బండారు చిరకాల ప్రత్యర్థి పంచకర్ల రమేష్బాబుకు టికెట్ ఇచ్చిన బాబు. మనస్థాపంతో ఎన్నికల ప్రచారానికి దూరంగా బండారు. దాంతో పిలిచి మాట్లాడినా వినకపోవడంతో అందరి ముందే బాబు తిట్ల దండకం ఇదేనా నీ సంస్కారం అంటూ చంద్రబాబుపై నెటిజన్లు సీరియస్. బండారు సత్యనారాయణని బండ బూతులు తిట్టిన చంద్రబాబు! పెందుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని బండారుకి ఆశచూపి ఆఖర్లో హ్యాండిచ్చిన చంద్రబాబు.. @JanaSenaParty తరఫున బండారు చిరకాల ప్రత్యర్థి పంచకర్ల రమేష్బాబు అక్కడ బరిలోకి మనస్థాపంతో ఎన్నికల ప్రచారానికి దూరంగా బండారు. దాంతో పిలిచి… pic.twitter.com/CSit15mLcf — YSR Congress Party (@YSRCParty) April 15, 2024 8:15 AM, Apr 15th, 2024 చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి సీరియస్ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు వయస్సు తగినట్లు మాట్లాడటం లేదు రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి, హత్య రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలను ప్రజలు అందరు గమనిస్తున్నారు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో రాళ్ళ దాడి అంటూ చంద్రబాబు డ్రామా చేశాడు. చంద్రబాబుపై గతంలో అలిపిరి బాంబు దాడి జరిగి ముందస్తు ఎన్నికలకు వెళ్తే చిత్తుగా ఓడించారు. ఈ విషయం బాబు గుర్తుంచుకోవాలి రాళ్ళతో కొట్టండి అంటూ సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు చేశాడు ప్రజలకు అధికారంలో అండగా సంక్షేమంగా చూస్తే మనపై నమ్మకం ఉంచుతారు సీఎం జగన్పై జరిగిన దాడి ఘటనను ప్రజలు అందరు ఖండిస్తున్నారు గతంలో ప్రతిపక్ష నేతగా, ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్పై దాడి జరిగితే కనీసం పరామర్శకు రావాల్సింది పోయి చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబును ప్రజలు అంతా గమనిస్తున్నారు, తగిన బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు 7:30 AM, Apr 15th, 2024 అయ్యన్న..హన్నన్న..నేరాల ప్రీతిపాత్రుడు లేటరైట్ను దోచుకున్న మాజీ మంత్రి కుటుంబీకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.వందల కోట్ల అక్రమార్జన అప్పట్లో లేటరైట్ అనుమతులు రద్దు చేస్తూ ఇచ్చిన కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ పంట కాలువనూ కబ్జా చేసి అక్రమ నిర్మాణం విధుల్లో ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్పై దాడి కొండలనూ కొల్లగొట్టిన ఘనుడు 7:15 AM, Apr 15th, 2024 నారాసురుడిది ఆది నుంచీ రక్త చరిత్రే.. సీఎం జగన్కు జనం బ్రహ్మరథం.. ఓర్వేలేని చంద్రబాబు రాళ్లు.. చేతికి ఏది దొరికితే దానితో సీఎం జగన్పై దాడి చేయాలంటూ శనివారం తాడికొండలో టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టిన వైనం విజయవాడ సింగ్నగర్లో డాబా కొట్ల సెంటర్లో అదే రోజు రాత్రి 8.10 గంటలకు సీఎం జగన్పై హత్యాయత్నం చంద్రబాబు ప్రోద్బలంతోనే ఈ హత్యాయత్నానికి తెగబడ్డారంటున్న వైఎస్సార్సీపీ నేతలు, రాజకీయ విశ్లేషకులు స్కిల్ స్కామ్లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాMý... చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగని రీతిలో సీఎం జగన్ను దారుణంగా శిక్షిస్తానని రంకెలు ఆది నుంచి కుట్రలు, కుతంత్రాలు, అరాచకత్వం..వెన్నుపోట్లు.. హత్యా రాజకీయాలే చంద్రబాబు సిద్ధాంతం విద్యార్థి దశలోనే కుల రాజకీయాలతో ఎస్వీ యూనివర్సిటీని భ్రష్టు పట్టించారు.. అస్థిత్వం కోసం టీడీపీలో చేరి కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలు.. తన దోపీడీ గుట్టును రట్టు చేస్తున్నారనే నెపంతో నాటి సీఎం ఎన్టీఆర్ వ్యక్తిగత కార్యదర్శి రాఘవేంద్రరావును మట్టుబెట్టించడంతో రక్తదాహం ప్రారంభం టీడీపీపై పట్టు కోసం ఎన్టీఆర్పై మల్లెల బాబ్జీతో హత్యాయత్నం చేయించారని ఆరోపించిన మాజీ సీఎం నాదెండ్ల వంగవీటి రంగాను అంత మొందించడంలో చంద్రబాబుదే కీలకపాత్ర అని స్పష్టం చేసిన చేగొండి హరిరామజోగయ్య అధికారం కోసం పిల్లనిచి్చన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు.. వైశ్రాయ్ హోటల్ వద్ద చెప్పులతో దాడి అవమాన భారం, మనస్థాపంతో మృతి చెందిన ఎన్టీఆర్ ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్ష కారకుడు చంద్రబాబేనని నాడూ, నేడూ చెబుతున్న రాజకీయ విశ్లేషకులు 1995 నుంచి 2004 మధ్య రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి, వేటాడి మట్టుబెట్టించడమే ధ్యేయం రాజకీయ ప్రాబల్యం కోసం అత్యంత ప్రజాదరణ కలిగిన మహానేత వైఎస్ కుటుంబంపై కక్ష తీర్చుకునేందుకు ఎప్పటికప్పుడు కుట్రలు విశాఖ ఎయిర్పోర్టులో నాటి ప్రతిపక్ష నేత జగన్పై హత్యాయత్నం చేయించిన వైనం గత ఎన్నికలప్పుడు సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపైనే తిరుపతిలో రాళ్లతో దాడి చేయించిన బాబు ఇప్పుడు తన రాజకీయ జీవితానికి ముప్పు ఏర్పడటంతో అమిత్ షాతో కాళ్లబేరం దుష్టచతుష్టయంతో కలిసి అనునిత్యం కుట్రలే సీఎం జగన్పై హత్యాయత్నంతో చంద్రబాబు క్రూర స్వభావం మరోమారు బట్టబయలు 7:00 AM, Apr 15th, 2024 నేడు సీఎం జగన్ బస్సు యాత్ర ఇలా.. కేసరపల్లి నుంచి ఉదయం 9 గంటలకు సీఎం బస్సు యాత్ర ప్రారంభం జొన్నపాడు వద్ద భోజన విరామం సాయంత్రం గుడివాడ వద్ద బహిరంగ సభ హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకుంటారు. నారాయణపురం వద్ద రాత్రి బస 6:55 AM, Apr 15th, 2024 రెచ్చిపోయిన టీడీపీ, జనసేన మూకలు.. విజయవాడ యనమలకుదురులో తెలుగుదేశం, జనసేనకు చెందిన రౌడీ మూకల దౌర్జన్యం వైఎస్సార్సీపీ పార్టీ ప్రచార ఆటోను ధ్వంసం చేసి డ్రైవర్ను వెంటపడి తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ఓటమి తథ్యమని భావించి దాడులకు తెగబడుతున్న ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి జగన్పై హత్యాయత్నం జరిగిన వెనువెంటనే మరో ఘటన పెనమలూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగి రమేష్ ప్రచార ఆటోపై దాడి డ్రైవర్ను దూషించి, బ్యానర్లు చింపి, ఆటో ధ్వంసం చేసిన బోడే ప్రసాద్ అనుచరులు రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ దాడులకు తెగబడుతున్న వైనం ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థులకు ప్రజల నుండి స్పందన లభించకపోవడంతో విధ్వంసం స్థానికంగా అల్లర్లు సృష్టించి పెనమలూరులో శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తున్న వైనం 6:50 AM, Apr 15th, 2024 టీడీపీ హ్యతా రాజకీయాలపై నిరసనలు.. జననేతకు సంఘీభావం తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, వైఎస్సార్సీపీ నేతలు నల్లబ్యాడ్జీలతో ర్యాలీలు చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్ ప్రోద్బలంతోనే హత్యాయత్నానికి తెగబడ్డారని ఆగ్రహావేశాలు పలుచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలు దగ్థం నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చంద్రబాబు, ఆయన భజన బృందాలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక 6:40 AM, Apr 15th, 2024 టీడీపీ అభ్యర్థికి షాక్.. కృష్ణాజిల్లా.. దళితవాడలో గుడివాడ టీడీపీ అభ్యర్ధి వెనిగండ్ల రాముకి చేదు అనుభవం గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో ఘటన తమ వాడకు రావొద్దంటూ దళిత సంఘాలు ఆందోళన గుడివాడ గడ్డ కొడాలి అడ్డా అంటూ వైఎస్సార్సీపీ శ్రేణుల నినాదాలు 6:30 AM, Apr 15th, 2024 కూటమిలో కుంపట్లు.. విశాఖపట్నం.. టీడీపీ కార్పొరేటర్పై జనసేన కార్యకర్తలు దాడి 88వ వార్డ్ టీడీపీ కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడుపై ఆ వార్డ్ సీనియర్ జనసేన నాయకుడు గల్లా శ్రీను దాడి.. కార్పొరేటర్ను చితకబాదిన శ్రీను. వార్డ్లో టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో దాడి పెందుర్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన మొల్లి ముత్యాల నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెందుర్తి పోలీసులు -
April 12th: ఏపీ ఎన్నికల సమాచారం
April 12th AP Elections 2024 News Political Updates.. 12:06 PM, April 12th 2024 స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ చూస్తోంది: మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్నాం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ చూస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ వైజాగ్ వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయొద్దని సీఎం జగన్ చెప్పారు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చెయ్యమని కుటమి నేతలు ధైర్యంగా చెప్పగలరా? స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసానని గంటా చెప్పారు రాజీనామా చేసిన గంటా.. ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీతో ఎలా జత కడతారు మోసం చేయడానికి ప్రజలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నీకు అంతా అమాయకంగా కనిపిస్తున్నారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడమే మా ధ్యేయం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే కుటమి నేతలకు ఓటు అడిగే హక్కు లేదు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మార్చాలని కోరుతూ పురందేశ్వరి లేఖలు రాస్తున్నారు గత ప్రభుత్వాల్లో ఇదే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మన రాష్ట్రంలో పనిచేయలేదా? ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తొలగించి హెరిటేజ్, మార్గదర్శి మేనేజర్లను ఎన్నికలు అధికారులుగా నియమించాలని పురందేశ్వరిని లేఖల రాయమనండి కేంద్రంలో వారి ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? చంద్రబాబు, పురందేశ్వరి ఎన్ని గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు వేసిన ప్రజలు నమ్మరు 11:15 AM, April 12th 2024 కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్ టీడీపీ, బీజేపీని వదిలి వైఎస్సార్సీపీలో చేరిన కీలకమైన నేతలు తెలుగుదేశం, బీజేపీల నుంచి సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కీలక నేతలు పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం, బీజేపీ నుంచి వైయస్సార్సీపీలో చేరిన వారికి కండువాలు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైయస్సార్సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ కోడుమూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైయస్సార్సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్రెడ్డి కోడుమూరు నియోజకవర్గంలో వైయస్సార్సీపీలో చేరిన తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి బీజేపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ 9:32 AM, April 12th 2024 ఒంగోలులో పోలీసుల ఓవరాక్షన్ పోలీసుల తీరుపై బాలినేని శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం ఒంగోలు ఘర్షణలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు ఘర్షణ పాల్పడిన టీడీపీ కార్యకర్తలను వదిలి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై బాలినేని మండిపాటు 7:59 AM, April 12th 2024 చంద్రబాబును మించిన ఊసరవెల్లి షర్మిల షర్మిలపై వైఎస్సార్టీపీ ఫౌండర్, వైఎస్సార్ వీరాభిమాని కొండా రాఘవరెడ్డి ఫైర్ చంద్రబాబు లాంటి రాక్షసులతో చేతులు కలిపింది వైఎస్ కుటుంబాన్ని రోడ్డున పడేయాలని చూస్తున్నావు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావు? సమైక్యాంధ్రలో ఊసరవెల్లి ఎవరంటే చంద్రబాబు అని ఠక్కున చెప్తారు.. కానీ, ఇప్పుడు అంతకుమించిన ఊసరవెల్లిగా కీర్తి గడిస్తున్నావు వైఎస్సార్ పేరు చెప్పుకుని ప్రచారం చేసుకుంటూ వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోం. వైఎస్సార్ వీరాభిమానులుగా మేం సహించలేం వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్రెడ్డిలది ఆదర్శనీయమైన కుటుంబం వారెంతో మందికి మేలుచేశారని.. కానీ, ఆ కుటుంబం నుంచి వచ్చి షర్మిల మానసిక పరిస్థితేంటో అర్థంకావడం లేదు ఆమె ఏడున్నరేళ్ల తర్వాత తెలంగాణకు వచ్చి వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మా వైఎస్సార్ బిడ్డ వచ్చిందని సంతోషపడ్డాం షర్మిల అక్కడ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసింది ఆడ బిడ్డను కాదు, ఈడ బిడ్డనే అంది.. నా మెట్టినిల్లు తెలంగాణ అంది, పాదయాత్ర చేసింది. 119 సీట్లులో పోటీచేస్తానంది.. పాలేరు నుంచి పోటీ చేస్తానంటివి, మట్టి పట్టుకుంటివి.. ఎన్నికలకు ముందు పార్టీని మూసేసింది 7:10 AM, April 12th 2024 చంద్రబాబు పనికిమాలిన ఎత్తుగడలు ఓ విధానమూ లేదు...నినాదమూ లేదు..'ఆరోపణలే అజెండా'! 2014–19 మధ్య తాను చేసిందేమీ లేక... చంద్రబాబు దుష్ప్రచారం విధ్వంస పాలన, రాష్ట్రాన్ని నాశనం చేశారు... అంటూ రోజూ అరుపులు అంటే ఏంటో... రాష్ట్రాన్ని ఏం నాశనం చేశారో చెప్పే పరిస్థితే లేదు బడులను బాగు చేసి, విద్యా వ్యవస్థను సంస్కరించటం విధ్వంసమా? నిరుపేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తేవటం నాశనం చేయటమా? సాగును బాగు చేసి, రైతన్నకు భరోసా ఇవ్వటం రాష్ట్రాన్ని దెబ్బతీయటమా? సంక్షేమంతో పేదలందరినీ ఆదుకోవటం, గ్రామాలకు కొత్త కళ తేవటం తప్పా? పోర్టులు, హార్బర్లు, భారీ పరిశ్రమలతో పురోగమనం కనిపించటం లేదా? ఐదేళ్లలో దాదాపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన చరిత్ర ఎవరికైనా ఉందా? ఇవన్నీ తెలిసే తన హామీలను నమ్మటం లేదని గ్రహించి... బాబు తిట్ల దండకం ప్రభుత్వాన్ని దూషించటమే పనిగా పనికిమాలిన ఎత్తుగడలు 7:05 AM, April 12th 2024 నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా.. ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల నుంచి సీఎం యాత్ర ప్రారంభం హౌసింగ్ బోర్డు వద్ద భోజన విరామం సాయంత్రం గుంటూరులో ఏటుకూరు బైపాస్ వద్ద బహిరంగ సభ నంబూరు బైపాస్ వద్ద రాత్రి బస 6:59 AM, April 12th 2024 ప్రభం‘జనం’..మేమంతా సిద్ధం నిబద్ధత, నిజాయితీతో పని చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు జన నీరాజనం మాటపై నిలబడే నాయకుని నాయకత్వంలో పని చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల పోటా పోటీ వైఎస్సార్సీపీలో చేరేందుకు భారీ ఎత్తున ఆసక్తి చూపుతున్న నేతలు కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పార్టీలో చేర్చుకుంటున్న సీఎం ప్రజా బలం ఉన్న నేతలు పార్టీ వీడుతుండటంతో కూటమి పెద్దల్లో ఆందోళన గేట్లు ఎత్తేస్తే ఆ పార్టీలు కుదేలవడం ఖాయమంటోన్న రాజకీయ పరిశీలకులు 6:57 AM, April 12th 2024 రాజకీయాల్లో నటించకు పవన్.. పార్టీని ప్యాకప్ చేసి షూటింగ్లు చేసుకోండి.. సినిమాల్లో నటించండి.. రాజకీయాల్లో వద్దు కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దు సీఎం జగన్ అభ్యర్థుల విజయానికి సహకరించాలి పిఠాపురం ప్రజలు అమ్ముడుపోయే వాళ్లులా కనిపిస్తున్నారా? స్వచ్ఛమైన నీరు ఇస్తామనాలిగానీ, స్వచ్ఛమైన సారా ఇస్తామని చెప్పడమేమిటి? కాపు సంఘ సమావేశంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం 6:56 AM, April 12th 2024 చంద్రబాబుకి సామాజిక న్యాయ వేదిక సూపర్ సిక్స్ ప్రశ్నలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇస్తోంది మహిళలకు 50 శాతం అవకాశాలపై మీరెందుకు హామీ ఇవ్వడంలేదు? బీసీ, పేద ఓసీలు, కాపులు, మహిళలకు సమన్యాయం చేయడానికి ఇబ్బంది ఏమిటి? సామాజిక న్యాయం అమలులో స్పష్టత ఇవ్వాలి చంద్రబాబుకు బహిరంగ లేఖ విడుదల చేసిన ఎస్జేఎఫ్ 6:53 AM, April 12th 2024 మహిళా వలంటీర్లపై గూండాగిరి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న మహిళలపై దౌర్జన్యం కుర్చిలు విరగ్గొట్టి భయభ్రాంతులకు గురి చేసిన వైనం బయట నుంచి తలుపులు వేసిన జనసేన నేతలు ఓ గర్భిణి ఉందని వేడుకున్నా వినిపించుకోని వైనం భయంతో స్పృహ తప్పిన గర్భిణి.. ఓ యువతి ఫోన్తో రంగంలోకి పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు వచ్చి తలుపులు తెరిచే వరకు గృహ నిర్బంధంలోనే మహిళలు జనసేన అభ్యర్థి నానాజీ, మరికొందరిపై క్రిమినల్ కేసు 6:47 AM, April 12th 2024 వలంటీర్లపై చంద్రబాబుది కపట ప్రేమే: సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నటి వరకు వలంటీర్లను తూలనాడింది చంద్రబాబే తిరిగి జన్మభూమి కమిటీలను తేవాలన్నదే ఆయన ధ్యేయం ఆ కమిటీల్లో సభ్యులనే వలంటీర్లను చేయాలనుకుంటున్నారు.. ఇది జరగని పని మార్గదర్శిపై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకం బాబును గద్దెనెక్కించేందుకు రామోజీ దిగజారిపోయారు వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపిక శాస్త్రీయంగా జరిగింది.. మార్పులు ఉండవు చట్టంలోని లొసుగులు తనకు అనుకూలంగా మార్చుకుని అతిపెద్ద అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వ్యక్తి రామోజీ. ప్రజలకు నీతులు చెప్పే రామోజీ.. ఏ రోజైనా నిష్పక్షపాతంగా ఉన్నాడా? -వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి#ScamsterRamoji#MargadarsiScam pic.twitter.com/UTZ9WUCKqj — YSR Congress Party (@YSRCParty) April 11, 2024 -
April 11th: ఏపీ ఎన్నికల సమాచారం
April 10th AP Elections 2024 News Political Updates.. 8:00 AM, April 11th 2024 ఎలాగూ చేయం కదా.. మాట ఇచ్చేదాం! అలవి కాని హామీలు... అధికారం కోసం చంద్రబాబు తాయిలాలు రోజుకో హామీతో ప్రజలను మభ్య పెడుతున్న టీడీపీ అధినేత.. నిన్న మొన్నటి వరకూ సూపర్ సిక్స్ పేరుతో మాయ మాటలు అన్ని పార్టీల నుంచి కాపీ కొట్టి కొత్తగా కిచిడి మేనిఫెస్టో విడుదల.. ఇప్పుడు ప్రజామేనిఫెస్టో అంటూ నయా హామీతో మాయోపాయాలు గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ బుట్టదాఖలు చేసిన చరిత్ర బాబుది.. ప్రజలు ప్రశ్నిస్తారన్న కారణంతో మేనిఫెస్టోనే మాయం చేసిన మేధావి ఇప్పుడు అదే రీతిలో హామీలిచ్చేస్తూ హంగామా 7:40 AM, April 11th 2024 టీడీపీలో అసమ్మతి ప్రకంపనలు రాష్ట్రవ్యాప్తంగా కుదేలవుతోన్న కూటమి వరుస దెబ్బలతో తేరుకోలేకపోతున్న టీడీపీ రాజంపేట కూటమిలో కుంపట్లు..పోటాపోటీగా ప్రచారం ఉండి టీడీపీలో అసమ్మతి ప్రకంపనలు తిరుగుబాటు ధోరణిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వంపై తీవ్ర మండిపాటు హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ పదేళ్లు ఉన్నాఅభివృద్ధి చెందలేదన్న విమర్శలు 7:20 AM, April 11th 2024 జనసేన ఖాళీ.. కోనసీమలో ఖాళీ అయిన జనసేన ఒక్కొక్కరుగా నాయకులంతా వైఎస్సార్సీపీలో చేరిక టికెట్లు ఇస్తామని ఆశ చూపి చివరికి ఇవ్వకపోవడంతో విసుగు చెంది పార్టీని వీడుతున్న నేతలు ఇప్పటికే ముమ్మిడివరం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, అమలాపురం జనసేన ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పార్టీకి రాజీనామా సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక తాజాగా జనసేన పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి 7:00 AM, April 11th 2024 చంద్రబాబు, ఈనాడుపై మాజీ మంత్రి పేర్నినాని ఫైర్ చంద్రబాబును ఈనాడు జాకీలేసి లేపుతోంది ఈనాడుకు సుప్రీంకోర్టులో గట్టి దెబ్బ తగిలింది మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు వేలకోట్లు సేకరించి పేపర్లు.. టీవీలు నడుపుతున్నారు చంద్రబాబును రాజ్యాధికారంలో ఉంచి తన వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీ విస్తరించుకున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్తో రామోజీ డొంకంతా కదిలింది రోజూ పేపర్లో నీతి సూక్తులు రాసే ఈనాడు పాపాల పుట్ట కోర్టులో కేసులు నడుస్తున్నా ప్రజల నుంచి డబ్బు వసూలు ఆపలేదు సొమ్ము జనానిది.. సోకు రామోజీదీ.. చంద్రబాబుది సీఎం జగన్ పేద, మధ్యతరగతి వారికి అత్యధికంగా టిక్కెట్లిచ్చారు దళితుల్లోనూ డబ్బుంటేనే టిక్కెట్లిచ్చిన వ్యక్తి చంద్రబాబు కండువాలు కూడా వేసుకోకుండానే టిక్కెట్లిచ్చింది మీ కూటమి కాదా రామోజీ టిప్పర్ డ్రైవర్కు టిక్కెట్ ఇచ్చారని అవమానించారు రామోజీకి ఇవేమీ కనబడవు...తన పేపర్లో రాయడు కోట్లు.. కోట్లు ఉన్నవాళ్లను తీసుకొచ్చి డబ్బున్నోళ్లకే టిక్కెట్లిచ్చిన వ్యక్తి చంద్రబాబు కూటమిలో నూటికి 95 శాతం సంపన్నులకే టిక్కెట్లిచ్చారు మార్గదర్శిలోకి వచ్చిన డబ్బు ఎవరిదో చెప్పు రామోజీ మార్గదర్శికి సంబంధించి 50 లక్షలు పట్టుకుంటే.. ఆ డబ్బు ఎలా వచ్చిందో క్లెయిమ్ చేసుకోలేదు పాపపు సొమ్ము పోగేసి మూటలు కట్టి.. ఆ డబ్బుతో పేపర్లు పెట్టి మాపై విషం చిమ్ముతున్నారు నిన్నటి వరకూ ఈనాడులో వాలంటీర్ల పై ఏం రాశారో మర్చిపోయారా? వాలంటీర్ల పై అత్యంత దారుణంగా దారిసింది ఈనాడు కదా ఇప్పుడు సిగ్గూ ఎగ్గూ లేకుండా వాలంటీర్లకు పదివేలిస్తానని చంద్రబాబు చెప్పాడు.. ఈనాడు రాసింది వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలన్నది మీరే కదా.. మా కార్యకర్తలకు మీరు ఇప్పుడు పదివేలివ్వాలనుకుంటున్నారా మార్గదర్శి మోసాల పై ఒక్కనాడైనా ఈనాడులో రాసుకోవచ్చు కదా అందరి బతుకుల గురించి రాసేవాడివి.. నీ బతుకు గురించి ఎందుకు రాయవు చంద్రబాబు పదివేలు కాదు..నెలకు లక్ష ఇస్తానన్నా.. ఓటర్లు..వాలంటీర్లు నమ్మరు ఓటరుకైనా...వాలంటీర్ కైనా జగన్ అంటేనే నమ్మకం చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది దగా 6:50 AM, April 11th 2024 తుప్పు పట్టిన సైకిల్ను తిప్పికొట్టాలి: పిడుగురాళ్ల సభలో సీఎం జగన్ ఈజ్ అఫ్ డూయింగ్ లో ఏపీ నెంబర్ వన్గా ఉంది రైతన్నకు చంద్రబాబు చేసిందేమి లేదు గతంలో ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు రైతులపై ప్రేమ చూపిస్తారట 14 ఏళ్ల పాలనలో రైతుకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి ? వ్యవసాయం దండగన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు రైతులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు 2014 మేనిఫెస్టో లో రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేశారు కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న వ్యక్తి చంద్రబాబు రైతులకు పగటిపూట 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని మోసం చేశారు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని మోసం చేశారు రైతులకు సున్నా వడ్డీ, ఇన్ ఫుట్ సబ్సిడీ ఎగ్గొట్టేశాడు బాబుది బోగస్ రిపోర్ట్ .. జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్ట్ మనం వచ్చాక రైతన్నకు తోడుగా ఉన్నాం ప్రతి వై ఏడాది రైతు భరోసా ద్వారా రూ. 13,500 ఇచ్చాం పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం 58 నెలల కాలంలో 17 వందల కోట్లు ఫీడర్ల పై ఖర్చు చేశాం 5 ఏళ్లలో రైతు భరోసా ద్వారా రూ. 67,500 ప్రతి రైతుకు ఇచ్చాం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పాం విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉన్నాం రూ. 64 వేల కోట్లతో ధాన్యం సేకరణ చేపట్టాం ఏ సీజన్ లోని ఇన్ ఫుట్ సబ్సిడీ ని ఆ సీజన్ లోనే ఇస్తున్నాం సున్నా వడ్డీకే పంట రుణాలిచ్చాం 35 లక్షల ఎకరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించాం 6:40 AM, April 11th 2024 పవన్ కల్యాణ్కి తణుకు పట్టణంలో నిరసన సెగ వారాహి యాత్రలో తణుకు టిక్కెట్ విడివాడ రామచంద్రరావు కి ప్రకటించిన పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా తణుకు టిక్కెట్ను టీడీపీ అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణకు కేటాయించిన చంద్రబాబు వారాహి యాత్రలో ప్రకటించిన మొదటి టిక్కెట్ టీడీపీకి కట్టబెట్టిన పవన్ కళ్యాణ్.. వారాహి యాత్రలో నీవు ఇచ్చిన మాటకు విలువేదంటూ ప్లకార్డులతో నిరసన తెలిపిన విడివాడ రామచంద్ర వర్గీయులు గెలిచే స్థానాన్ని వదులుకోవడం త్యాగం అంటారా అంటూ ఫ్లకార్డులు ప్రదర్శన. ప్రజా గళం సభ వద్ద టీడీపీ జనసేన శ్రేణులు బాహాబాహికి దిగిన వైనం ఉద్రిక్తతకు దారి తీయడంతో అదుపు చేసిన పోలీసులు 6:30 AM, April 11th 2024 పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో రగులుతున్న మంటలు ఎమ్మెల్యే రామరాజుకు సీటు మారుస్తారన్న ప్రచారం పై మండిపడుతున్న టీడీపీ నేతలు రామరాజును పక్కనపెడితే ఊరుకోబోమని టీడీపీ కేడర్ వార్నింగ్ రామరాజుకు సీటు ఇవ్వకుంటే పార్టీని ఓడిస్తామని కార్యకర్తల హెచ్చరిక రాజీనామాలకు సిద్ధమవుతున్న ఉండి టీడీపీ నేతలు సీటు మారిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటున్న ఎమ్మెల్యే రామరాజు ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు, పవన్ పర్యటన తణుకు, నిడదవోలులో ఉమ్మడి ప్రజాగళం సభలు సాయంత్రం తణుకు నరేంద్ర సెంటర్ లో బహిరంగ సభ రాత్రి నిడదవోలు గణేష్ చౌక్ లో పబ్లిక్ మీటింగ్ తణుకు, నిడదవోలు సభల్లో కలిసి పాల్గొననున్న చంద్రబాబు, పవన్ నిడదవోలు సభలో పాల్గొననున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సభలు సరే, క్యాడర్ లేకపోతే ఎలా అని కూటమిలో నేతల మల్లగుల్లాలు -
April 10th: ఏపీ ఎన్నికల సమాచారం
April 10th AP Elections 2024 News Political Updates 10:25 AM, April 10th 2024 వైఎస్సార్సీపీలోకి పోతిన మహేష్ వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు జనసేన నేత పోతిన మహేష్, మాజీ ఎమ్మెల్యేలు పాములు రాజేశ్వరి, రమేష్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పోతిన మహేష్ వైఎస్సార్సీపీలో చేరిక. వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. పోతిన మహేష్ ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్పై తీవ్రమైన ఆరోపణలు 10:10 AM, April 10th 2024 జనసేన, టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరికలు.. పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీలోకి చేరికలు.. నరసాపురం మండలం చామకూరి పాలెం గ్రామంలో ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు జనసేన, తెలుగుదేశం పార్టీ నుండి సుమారు వందమంది వైఎస్సార్సీపీలో చేరిక పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాదరాజు 9:51 AM, April 10th 2024 టీడీపీకి మరో సీటు అమ్మేసిన పవన్ కల్యాణ్ పాలకొండలోనూ టీడీపీ అభ్యర్థే నిమ్మక జయకృష్ణను జనసేన అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కల్యాణ్ వారం కిందటే టీడీపీ నుండి జనసేనలో చేరిన జయకృష్ణ జనసేన కోసం పనిచేసిన గిరిజనులను ముంచేసిన పవన్ కల్యాణ్ అవనిగడ్డ, పాలకొండ రెండు సీట్లు టీడీపీ అభ్యర్థులకే ఇచ్చిన పవన్ కల్యాణ్ మొత్తం 21 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్ చంద్రబాబు పంపిన మనుసులకే సీట్లిచ్చిన పవన్ కల్యాణ్ భీమవరం, అవనిగడ్డ, పాలకొండ, రైల్వే కోడూరు, అనకాపల్లి, పి గన్నవరం, పోలవరం సీట్లు చంద్రబాబు మనుషులకే కేటాయింపు వైసీపీ నుండి వెళ్లినవారికి విశాఖ సౌత్, తిరుపతి, పెందుర్తి, మచిలీపట్నం ఎంపీ సీట్లు కేటాయింపు నాదెండ్ల మనోహర్ ఆశీస్సులు ఉన్నవారికి తాడేపల్లిగూడెం,యలమంచిలి, నెల్లిమర్ల, నిడదవోలు, రాజోలు, నరసాపురం, కాకినాడ రూరల్ సీట్లు కేటాయింపు జనసేన పార్టీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు తీరని ద్రోహం చేసిన పవన్ కల్యాణ్ జనసేన ను వరుసగా వీడుతున్న బీసీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చిన పవన్ కల్యాణ్ జనసేన జెండా మోసిన వారిని నిండా ముంచేసిన పవన్ కల్యాణ్ పక్క పార్టీ నేతల ప్యాకేజీ ముందు అభాసుపాలైన జనసేన విధేయత 9:31 AM, April 10th 2024 మహిళా కానిస్టేబుల్పై టీడీపీ నేత దాడి.. కేసు బుచ్చెయ్యపేట మండలంలోని మంగళాపురంలో విధి నిర్వహణలో ఉన్న సచివాలయ మహిళా పోలీస్ కానిస్టేబుల్పై దాడిచేసిన టీడీపీ నాయకురాలు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు అల్లంకి ఉమాదేవిపై బుచ్చెయ్యపేట పోలీసులు కేసు నమోదు ఈ నెల 6న పింఛన్ నగదు తీసుకునేందుకు సచివాలయానికి వెళ్లిన టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు ఉమాదేవి పింఛన్ నగదు తన వద్దకు వచ్చి ఇవ్వాలని మహిళా పోలీస్ జంపా మహాలక్ష్మితో గొడవ విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీస్పై పరుష పదజాలంతో తిడుతూ, ఆమె మెడపై గోర్లతో గాట్లు పెట్టి మెడలో ఉన్న చైన్ను లాగి తెంచేసిన వైనం అక్కడే విధి నిర్వహణలో ఉన్న తోటి సచివాలయ సిబ్బంది వీడియో తీస్తుండగా ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టి, తమ ఊరిలో ఎలా ఉద్యోగం చేస్తారో? చూస్తానంటూ బెదిరింపులు ఉమాదేవిపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత మహిళా పోలీస్ మహాలక్ష్మి బుచ్చెయ్యపేట పోలీస్లకు ఫిర్యాదు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు బుచ్చెయ్యపేట పోలీసులు వెల్లడి 9:20 AM, April 10th 2024 షర్మిలకు షాకిచ్చిన సామాన్యుడు. సీఎం జగన్కు ఎందుకు ఓటెయ్యాలో చెప్పిన సామాన్యుడు. షర్మిల, కాంగ్రెస్కు ట్విస్ట్ ఇచ్చిన వ్యక్తి. ప్రతిపక్షాలు కుట్రలు చేసినా సీఎంగా మళ్లీ జగనే ఉండాలని ఆకాంక్షించాడు. జనం గుండెల్లో గుడి కొట్టుకోవడం ఇదే.. వైఎస్ జగన్ గారికి, వైఎస్సార్ సీపీకి ప్రజలు మళ్లీ ఎందుకు ఓటేయాలో వారే చెబుతున్నారు వినండి.. ఈ యువకుడే కాదు.. రాష్ట్రంలోని ఎవరినీ అడిగినా ఇలాగే చెప్తారు.. ప్రతిపక్షాల కుట్రలు ప్రజల దగ్గర సాగవు. pic.twitter.com/r1poaJ0ZnH — Vijayasai Reddy V (@VSReddy_MP) April 9, 2024 9:00 AM, April 10th 2024 కూటమి కార్యకర్తల తన్నులాట.. రాజమండ్రిలో పురంధేశ్వరి సమక్షంలో ఆత్మీయ సమావేశం ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో తన్నుకుని బ్యానర్లు చించివేత తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల మధ్య బాహాబాహీ. రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో తన్నుకుని బ్యానర్లు చించుకున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు. తిలకించండి. pic.twitter.com/v79dbCahn9 — Vijayasai Reddy V (@VSReddy_MP) April 9, 2024 8:45 AM, April 10th 2024 సీఎం రమేష్, అయ్యన్నకు ఈసీ నోటీసులు.. సీఎం రమేష్, అయ్యన్నపాత్రుడికి ఎన్నికల కమిషన్ నోటీసులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఇద్దరు నేతలు సంజాయిషీ ఇవ్వాలని కోరిన రిటర్నింగ్ అధికారి. ఈనెల ఆరో తేదీన నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో చీర, రూ.2 వేలు పంచిన సీఎం రమేష్, అయ్యన్నపాత్రుడు. డబ్బులు పంపిణీ చేస్తున్న సమయంలో ప్రశ్నించిన ఫ్లైయింగ్ స్క్వాడ్పై చిందులేసిన సీఎం రమేష్. అదే సందర్భంలో చీఫ్ సెక్రటరీపై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై సంజాయిషీ కోరిన రిటర్నింగ్ అధికారి జైరాం. 8:15 AM, April 10th 2024 మేమంతా సిద్ధం డే 12.. షెడ్యూల్ ఇలా.. ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం దగ్గర నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర. సాయంత్రం 4 గంటలకు అయ్యప్ప నగర్, పిడుగురాళ్ల దగ్గర బహిరంగ సభ ధూళిపాళ్ల వద్ద రాత్రి బస చేయనున్న సీఎం జగన్ Memantha Siddham Yatra, Day -12. ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 4 గంటలకు అయ్యప్ప నగర్, పిడుగురాళ్ల దగ్గర బహిరంగ సభ ధూళిపాళ్ల వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/YjhvEpKLEX — YSR Congress Party (@YSRCParty) April 10, 2024 7:45 AM, April 10th 2024 పాలకొండ అభ్యర్థిని ప్రకటించిన పవన్.. పాలకొండ జనసేన అభ్యర్ధిగా నిమ్మక జయకృష్ణ ఇటీవల టీడీపీ నుంచి జనసేనలో చేరిన నిమ్మక జయకృష్ణ జనసేన నుంచి విశాఖ సౌత్ అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్ 7:15 AM, April 10th 2024 పురందేశ్వరికి షాకిచ్చిన టీడీపీ నేతలు రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి నిరసన సెగ మిత్రపక్షాల సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ నేతల ఆందోళన ఫ్లెక్సీలో టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి ఫొటో లేదని ఆగ్రహం ఫ్లెక్సీ చించి రోడ్డుపై బైఠాయింపు.. స్తంభించిన ట్రాఫిక్ పురందేశ్వరి మౌనంపై బీజేపీ నేతల ఆగ్రహం ∙ ఇప్పటికే సోము వీర్రాజు వర్గం దూరం నూజివీడులో టీడీపీ అభ్యర్థి పార్థసారథికి గుబులు రెబల్ అభ్యర్థి ముద్దరబోయినకు జై కొట్టిన తెలుగుదేశం శ్రేణులు ఉండి ఎమ్మెల్యే రామరాజు కంటతడి సీటు వదులుకునేందుకు సిద్ధంగా లేనని స్పష్టీకరణ 7:00 AM, April 10th 2024 పవన్కు షాకిస్తున్న జనసైనికులు.. చంద్రబాబు చట్రంలో చిక్కుకున్న జనసేన అధినేత పవన్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తున్న చంద్రబాబు గెలవని స్థానాలు జనసేనకు కట్టబెట్టిన టీడీపీ అధినేత.. ఇచ్చిన స్థానాల్లోనూ తన మనుషులే ఉండేలా కుట్రలు అన్నింటికీ తల ఊపుతున్న పవన్ పవన్పై అసంతృప్తితో జనసేన నేతలు, అభిమానులు పార్టీకి భవిష్యత్తు లేదని నిర్ధారణ.. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు పార్టీకి పట్టున్న ఉభయ గోదావరి జిల్లాల్లోనే పలువురు బయటకు వీరిలో అనేక మంది గత ఎన్నికల్లో పోటీ చేసి, గట్టి పోటీ ఇచ్చిన వారే 6:45 AM, April 10th 2024 బీసీ నేతలకు పవన్ కల్యాణ్ వెన్నుపోటు జనసేనలో బీసీ నేతలకు నో టిక్కెట్ అర్థబలం ఉన్న నేతల కోసం బలహీన వర్గాల నేతలకు పవన్ హ్యాండ్ పవన్ మోసం చేయడంతో పార్టీని వీడుతున్న బీసీ నేతలు క్రిష్ణా జిల్లాలో ఒకేరోజు ఇద్దరు బీసీ నేతలు జనసేనకి గుడ్ బాయ్ విజయవాడ పశ్చిమ ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా కైకలూరు జనసేన ఇన్ ఛార్జ్ బీవీ రావు రాజీనామా నగరాలు, యాదవ సామాజికవర్గాల నేతలు కావడంతో సీటివ్వని పవన్ కల్యాణ్ సుజనా చౌదరి కోసం నగరాల నేత పోతిన మహేష్ కి హ్యాండ్ ఇచ్చిన పవన్ కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం యాదవ నేత బీవీరావుకి హ్యాండ్ ఇచ్చిన పవన్ మరోవైపు గోదావరి జిల్లాల్లోనూ వరుసగా బీసీ నేతలు రాజీనామా ఇప్పటికే శెట్టిబలిజ నేతలు పితాని బాలక్రిష్ణ, మాజీ మేయర్ సరోజ లు రాజీనామా ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్క శెట్టిబలిజ, గౌడ వర్గ నేతలకు సీటివ్వని జనసేన గుంటూరులో నాదెండ్ల మనోహర్ కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చిన పవన్ 6:30 AM, April 10th 2024 చంద్రబాబు, రఘురామరాజుకి బీజేపీ ఝలక్ సీట్ల మార్పునకు అంగీకరించని బీజేపీ బీజేపీ ప్రకటించిన జాబితాలో మార్పులకు ససేమిరా నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ కే మద్దతు అధికారికంగా ప్రకటించిన బిజెపి ఏపీ ఇన్ ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ నర్సాపురం, ఏలూరు ఎంపీ సీట్లు మార్చాలని చంద్రబాబు ప్రతిపాదన చంద్రబాబు ప్రతిపాదనకు ససేమిరా అన్న బిజెపి రఘురామకృష్ణం రాజుకి నర్సాపురం సీటుపై ఆశలు గల్లంతు మోదీ నియమించిన శ్రీనివాస వర్మను మార్చేది లేదన్న సిద్ధార్థనాథ్ సింగ్ ఎమ్మెల్యే సీట్ల మార్పుపైనా క్లారిటీ ఇవ్వని బిజెపి అనపర్తి, జమ్మలమడుగు, తంబళ్లపల్లి సీట్ల మార్పు ప్రతిపాదనపై సందిగ్ధత -
April 9th: ఏపీ ఎన్నికల సమాచారం
April 9th AP Elections 2024 News Political Updates 07:10 PM, April 09 2024 దత్తపుత్రడు డబ్బుకు అమ్ముడుపోతాడు కానీ వాలంటీర్లు కాదు: పేర్ని నాని చంద్రబాబు వస్తే వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తాడు జన్మభూమి కమిటీల పేరు మార్చి..చంద్రబాబు తనవారినే వాలంటీర్లుగా పెట్టుకుంటాడు బాబు మోసాలు, కుట్రలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు మళ్లీ రాబోయేది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే సీఎం జగన్పై 2లక్షల 50 వేల మంది వాలంటీర్లకు నమ్మకం ఉంది సీఎం జగన్ ఎలా చూసుకుంటారో వాలంటీర్లకు తెలుసు 06:40 PM, April 09 2024 వర్మ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం: వంగా గీత ఫేక్ వీడియోలు సృష్టించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు పార్టీ మెటీరియల్తో వెళ్తున్న వాహనాన్ని అధికారులు ఆపితే..అందులో డబ్బుందని తప్పుడు ప్రచారం చేశారు ఎవరు డబ్బు ఖర్చు చేస్తారో పిఠాపురం ప్రజలకు బాగా తెలుసు అసత్య ప్రచారాలతో ఎలాంటి ప్రయోజనం పొందలేరు 06:30 PM, April 09 2024 ఉండి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రామరాజు కంటతడి టికెట్ వేరొకరికి కేటాయించేందుకు సిద్ధమయ్యారు కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటానని కుటుంబసభ్యులు చెప్పినట్టు చేస్తానని చెప్పా రాజకీయాల నుంచి విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తా 05:18 PM, April 09 2024 పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సీటుపై టీడీపీ శ్రేణుల్లో అయోమయం ఎమ్మెల్యే అభ్యర్థి రామరాజు సీటు మారుస్తారని ప్రచారం సీటు మార్పు ఉంటుందనే అనుమానంతో రామరాజు వర్గం ఆందోళన రామరాజు సీటు మార్చొద్దంటూ టీడీపీ కార్యకర్తల నిరసన ఆత్మీయ సమావేశంలో కంటతడి పెట్టిన రామరాజు 02:18 PM, April 09 2024 డాక్టర్ భీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: రామచంద్రాపురం మండలం కోట గ్రామంలో బీభత్సం సృష్టించిన జనసేన కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాలి దుర్గా రావు, గాలి రమేష్, అనిశెట్టి కోటేశ్వర రావులపై దాడికి పాల్పడిన జనసేన కార్యకర్తలు గంగు మళ్ళ వీర బాబు, ధర్మయ్య, ఆదిలక్ష్మి గాయపడిన వారిని రామచంద్రపురం ఏరియా హాస్పిటల్కి తరలింపు వైఎస్సార్సీపీ కార్యకర్తలను చంపేస్తామంటూ ఫోన్లో బెదిరిస్తున్న జనసేన కార్యకర్తలు జనసేన కార్యకర్త గంగుమల్ల వీరబాబుపై గతంలోని పలు పోలీస్ కేసులు జరిగిన దాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు 01:57 PM, April 09 2024 బీసీ నేతలకు పవన్ కల్యాణ్ వెన్నుపోటు జనసేనలో బీసీ నేతలకు నో టిక్కెట్ అర్థబలం ఉన్న నేతల కోసం బలహీన వర్గాల నేతలకు పవన్ హ్యాండ్ పవన్ మోసం చేయడంతో పార్టీని వీడుతున్న బీసీ నేతలు క్రిష్ణా జిల్లాలో ఒకేరోజు ఇద్దరు బీసీ నేతలు జనసేనకి గుడ్ బాయ్ విజయవాడ పశ్చిమ ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా కైకలూరు జనసేన ఇన్ ఛార్జ్ బీవీ రావు రాజీనామా నగరాలు, యాదవ సామాజికవర్గాల నేతలు కావడంతో సీటివ్వని పవన్ కళ్యాణ్ సుజనా చౌదరి కోసం నగరాల నేత పోతిన మహేష్ కి హ్యాండ్ ఇచ్చిన పవన్ కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం యాదవ నేత బీవీరావుకి హ్యాండ్ ఇచ్చిన పవన్ మరోవైపు గోదావరి జిల్లాల్లోనూ వరుసగా బీసీ నేతలు రాజీనామా ఇప్పటికే శెట్టిబలిజ నేతలు పితాని బాలక్రిష్ణ, మాజీ మేయర్ సరోజ లు రాజీనామా ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్క శెట్టిబలిజ, గౌడ వర్గ నేతలకు సీటివ్వని జనసేన గుంటూరులో నాదెండ్ల మనోహర్ కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చిన పవన్ 01:30 PM, April 09 2024 చంద్రబాబు, రఘురామరాజుకి బీజేపీ ఝలక్ సీట్ల మార్పునకు అంగీకరించని బిజెపి బీజేపీ ప్రకటించిన జాబితాలో మార్పులకు ససేమిరా నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ కే మద్దతు అధికారికంగా ప్రకటించిన బిజెపి ఏపీ ఇన్ ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ నర్సాపురం, ఏలూరు ఎంపీ సీట్లు మార్చాలని చంద్రబాబు ప్రతిపాదన చంద్రబాబు ప్రతిపాదనకు ససేమిరా అన్న బిజెపి రఘురామకృష్ణం రాజుకి నర్సాపురం సీటుపై ఆశలు గల్లంతు మోదీ నియమించిన శ్రీనివాస వర్మను మార్చేది లేదన్న సిద్ధార్థనాథ్ సింగ్ ఎమ్మెల్యే సీట్ల మార్పుపైనా క్లారిటీ ఇవ్వని బిజెపి అనపర్తి, జమ్మలమడుగు, తంబళ్లపల్లి సీట్ల మార్పు ప్రతిపాదనపై సందిగ్ధత 01:08 PM, April 09 2024 కామినేనికి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు సవాల్ ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కామినేని శ్రీనివాసరావు 40 ఏళ్ల నుంచి కైకలూరు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు కైకలూరులో 70 శాతం అభివృద్ధి తానే చేశానంటున్నాడు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని చెప్పగల సమర్ధుడు కామినేని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కైకలూరులో రూ. 746 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు చేశాం 760 కోట్లతో రోడ్లు, స్కూళ్లు, సచివాలయాలు కట్టి అభివృద్ధి చేశాం ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందో చర్చించేందుకు నేను సిద్ధం కామినేనికి దమ్ముంటే ఒకే వేదిక పైకి వచ్చి నాతో చర్చించాలి 11:40 AM, April 09 2024 కిరణ్కుమార్రెడ్డిపై ఎంపీ మిథున్రెడ్డి ఫైర్ ఆస్తులు కాపాడుకోవడానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరాడు సీఎంగా పనిచేసిన కాలంలో ఆయన వేల కోట్లు అక్రమంగా సంపాదించారు అక్రమ సంపాదన పరిరక్షణ కోసమే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ చెంత చేరాడు సీఎంగా దిగిపోయిన తర్వాత ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు సంత నియోజకవర్గ పీలేరు 10 సంవత్సరాలగా రాలేదు కరోనా సమయంలో సొంత గ్రామం వాసులకు ఒక్క సహాయం కూడా చేయలేదు కేవలం తన స్వార్థం కోసం ఇప్పుడు బీజేపీ నుంచి రాజంపేట ఎంపీ స్థానంకు పోటీ చేస్తున్నారు కిరణ్ కుమార్రెడ్డి చిత్తుగా ఓడిపోవడం ఖాయం సొంత గ్రామ వాసులకు న్యాయం చేయని కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ ప్రజలకు ఏ మేలు చేస్తాడు 9:43 AM, April 09 2024 విశాఖ: కూటమిలో ప్లెక్సీ వార్ గంటా శ్రీనివాసరావుపై మండిపడ్డ జనసేన, బీజేపీ నేతలు.. టీడీపీ ఫ్లెక్సీలో మోదీ, పవన్ కల్యాణ్ ఫోటోలు చిన్నగా వేయడంపై ఆగ్రహం కూటమి ధర్మాన్ని గంటా పాటించలేదంటూ ఆగ్రహం మోదీ, పవన్ కల్యాణ్ను గంటా అవమానించారంటూ మండిపాటు జనసేన త్యాగం వలనే గంటాకు సీటు వచ్చిందన్న సంగతిని మర్చిపోవద్దని హెచ్చరిక 8:38 AM, April 09 2024 షర్మిలకు ఝలక్ ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు జై జగన్ అంటూ అభిమానుల నినాదాలు అక్కడ నుంచి కాదు.. తన వద్దకు వచ్చి మాట్లాడాలని షర్మిల సవాల్ దీంతో ఆమె వద్దకు వెళ్లి సీఎం చేసిన మంచి పనులను వివరించిన ఓబుళరెడ్డి మాట రాక నిశ్చేష్టురాలైన షర్మిల మైక్ ఇచ్చి మరీ పరువు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు! జగనన్న పాలనలో ఈ రాష్ట్రంలో ప్రతీ సామాన్యుడికి మంచి జరిగింది, అందుకే సామాన్యులే జగనన్న కి స్టార్ క్యాంపెయినర్లు. ఈ రాష్ట్రంలో ఏ మూలకి పోయి, ఎవరిని అడిగినా ఇలానే గర్వంగా మాట్లాడగలుగుతారమ్మా! #YSJaganAgain pic.twitter.com/A8jBX0tJ4X — YSR Congress Party (@YSRCParty) April 8, 2024 8:24 AM, April 09 2024 బాబూ.. కాపులను మరోసారి మోసం చేయొద్దు చంద్రబాబుకి కాపు ఐక్యవేదిక బహిరంగ లేఖ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాపులను మరోసారి మోసం చేయవద్దు పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు పవన్తో కలిసి వస్తున్న చంద్రబాబు కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలి మూడు దశాబ్దాలుగా అమలుకు నోచుకోని కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు నాన్చుడు ధోరణి 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారు కేంద్రం ఇచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు ఐదు శాతం అంటూ ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పారు 8:22 AM, April 09 2024 రాజకీయాల్లోనూ పవన్ది నటనే స్వార్ధం కోసమే పవన్ జనసేనను స్థాపించారు త్యాగం పేరుతో లోపాయికారి ఒప్పందాలతో నాలాంటి వారిని నట్టేట ముంచారు భీమవరం నుంచి పిఠాపురం ఎందుకు మారారో పవన్ చెప్పాలి అనకాపల్లి సీటునూ ఎందుకు త్యాగం చేశారు? జన సైనికులను జెండా కూలీలుగా, టీడీపీకి బానిసలుగా మార్చారు పార్టీని పూర్తిగా నాశనం చేసిన నాదెండ్ల మనోహర్ జనసేనకు రాజీనామా చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ బీసీలు మాత్రమే సీట్లు త్యాగాలు చేయాలా @PawanKalyan..? పొత్తు ధర్మం బీసీలకి మాత్రమే వర్తిస్తుందా @ncbn? ఎందుకని @JaiTDPలోని కమ్మ సామాజిక వర్గం వాళ్లు త్యాగాలు చేయడం లేదు?@JanaSenaPartyలో సామాజిక న్యాయం ఎక్కడుంది? పోతిన మహేష్ ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెప్పగలవా పవన్… pic.twitter.com/2aHvGRkB03 — YSR Congress Party (@YSRCParty) April 8, 2024 7:05 AM, April 09 2024 కూటమిని వీడని గందరగోళం అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినా ఇంకా స్పష్టత కరువు 20కిపైగా ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు ప్రయత్నాలు నర్సాపురం ఎంపీ సీటుపై ఊహాగానాలు ఆ సీటును బీజేపీ నుంచి వెనక్కి తీసుకుంటున్నారని ప్రచారం రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరికతో అయోమయం ఏలూరు ఎంపీ అభ్యర్థిని మారుస్తున్నట్లు ప్రచారం పలు సీట్లకు ప్రకటించిన అభ్యర్థులపైనా చంద్రబాబు పునరాలోచన తలలు పట్టుకుంటున్న తమ్ముళ్లు 6:58 AM, April 09 2024 టీడీపీలో ‘ఆడియో’ దుమారం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఫోన్ సంభాషణతో ఆ పార్టీలో కలవరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఫోన్ సంభాషణతో ఆ పార్టీలో కలవరం.. సర్వేపల్లిలో సోమిరెడ్డి ఓడిపోతాడు ఆత్మకూరులో ‘ఆనం’కు పదివేలతో ఓటమి ఖాయం వైఎస్సార్సీపీని వీడిపోవడం నాకిష్టం లేదు ఎన్నికల్లో విజయం సాధించకుంటే క్విట్ అవుతాం కలకలం రేపుతున్న టీడీపీ కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యాఖ్యలు ఆడియో విడుదల చేసిన ఎమ్మెల్యే ప్రసన్న సోదరుడు ఎవరూలేక వైఎస్సార్సీపీ నుంచి టీడీపీ అభ్యర్థుల్ని దిగుమతి చేసుకుంది : విజయసాయిరెడ్డి నా సోదరుడికి రూ.3 కోట్లు ఆఫర్ ఇచ్చినా తిరస్కరించాం: నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి 6:57 AM, April 09 2024 మీతోనే మా పయనం.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జన నినాదం మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జన నినాదం పదికాలాల పాటు సుపరిపాలన అందించాలని ఆకాంక్ష ముఖాముఖిలో సీఎం జగన్ను ఆశీర్వదించిన అవ్వాతాతలు సంక్షేమాభివృద్ధికి మరోసారి పట్టాభిషేకం చేస్తామని ప్రతిన మండుటెండను లెక్క చేయక ఊరూరా ఘన స్వాగతం కురిచేడు, వినుకొండలో జన సంద్రాన్ని తలపించిన రోడ్షో పల్నాడు జిల్లా వినుకొండలో మేమంతా సిద్ధం యాత్రకు పోటెత్తిన వైయస్ఆర్సీపీ సైన్యం. Memantha Siddham Yatra, Day -11.#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/Ka9FrFG6Ke — YSR Congress Party (@YSRCParty) April 8, 2024 6:35 AM, April 09 2024 మళ్లీ పలికిన బాబు చిలక నాడు లగడపాటిలా నేడు పీకే చిలక జోస్యం చంద్రబాబు విసిరే ప్యాకేజీ కోసం పచ్చగూటికి చేరిన ప్రశాంత్ కిశోర్ అవసరమైనప్పుడల్లా బాబుకు అనుకూల ప్రకటనలు.. మళ్లీ వైఎస్సార్సీపీ గెలుస్తుందని డజనుకు పైగా జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి ఏ యంత్రాంగం లేని పీకే.. ప్యాకేజీ కోసమే చంద్రబాబు మాటలు 2019లోనూ లగడపాటి రాజగోపాల్తో చిలక జోస్యం చెప్పించిన చంద్రబాబు ఆ జోస్యం వికటించడంతో మాయమైన లగడపాటి.. ఈ ఎన్నికల తర్వాత పీకే కూడా మాయమవడం ఖాయం రాజకీయంగా కలిసిరాక దిక్కుతోచని స్థితి దాంతో ఇం‘ధనం’ కోసం ఎవరికి నచ్చినట్లుగా వారికి చిలక జోస్యం తెలంగాణ, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో వికటించిన జోస్యం 6:30 AM, April 09 2024 ఓటమి భయంతో టీడీపీ అడ్డదారులు ప్యాకేజీలతో ఆయారాం గయారాంలకు వల కోవూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి సోదరుడికే రూ.3 కోట్ల ఆఫర్ రంగంలోకి దిగిన ‘వేమిరెడ్డి’ టీమ్ -
Apr 8th: ఏపీ ఎన్నికల సమాచారం
April 8th AP Elections 2024 News Political Updates 9:07 PM, April 08 2024 విజయవాడ: బోండా ఉమా పోటీ చేయడానికి అనర్హుడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఉన్న బోండా ఉమా ఓట్లను రద్దు చేయాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు అజిత్ సింగ్ నగర్ లోని కమర్షియల్ బిల్డింగ్ అయిన టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో బోండా ,బోండా కుటుంబానికి ఓట్లు కమర్షియల్ బిల్డింగ్లో ఓట్లు ఉన్నందున వాటిని తొలగించాలని కోరిన మల్లాది విష్ణు ఆధారాలను ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించిన మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ నేతలు 8:15 PM, April 08 2024 విజయవాడ: ఉమ్మడి కృష్ణాజిల్లాలో జనసేనకు వరుస ఎదురుదెబ్బలు విజయవాడ వెస్ట్లో జనసేనకు గుడ్ బై చెప్పిన పోతిన మహేష్ పోతిన మహేష్ బాటలోనే కైకలూరు జనసేన నేత బి.వి.రావు జనసేన క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేసిన బి.వి.రావు కైకలూరు టిక్కెట్ ఆశించి భంగపడ్డ బి.వి.రావు గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసి ఓడిపోయిన బి.వి.రావు ఐదేళ్లుగా కైకలూరులో పార్టీ కోసం కష్టపడిన బి.వి.రావు కైకలూరు స్థానాన్ని బీజేపీకి వదిలేసిన పవన్ బీజేపీ తరపున కామినేని శ్రీనివాసరావుకు కైకలూరు టిక్కెట్ కేటాయింపు జనసేనను నమ్ముకున్న మరో బిసి నేతకు అన్యాయం బీసీ వ్యక్తినైన నాకు తీవ్ర అన్యాయం జరిగింది: బీవీ రావు పార్టీ జెండా మోసిన వారిని మోసం చేశారు బీసీలమైన మాకు ఆత్మాభిమానం ఉంది ఎవరి కాళ్ల దగ్గర చాకిరీ చేయడానికి మేం సిద్ధంగా లేం ఉమ్మడి కృష్ణాజిల్లాలో జనసేనలో పనిచేసిన ఒక్కరికి కూడా టిక్కెట్ ఇవ్వలేదు 16 నియోజకవర్గాల్లో జెండా మోసిన జనసేన కార్యకర్తలకు న్యాయం చేయలేదు టిక్కెట్ ఎందుకు ఇవ్వలేకపోయాడో..పవన్ పిలిచి మాకు చెప్పలేదు కామినేనికి సీటు ఇస్తున్నట్లు కూడా పవన్ మాతో చెప్పలేదు కామినేని శ్రీనివాసరావు ఒంటెద్దు పోకడతో మేం మనస్తాపం ఆత్మాభిమానం చంపుకుని మేం పనిచేయలేం జనసేనలో పదవులకు , క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశా 6:52 PM, April 08 2024 వైఎస్అర్ జిల్లా: మైదుకూరు నియోజకవర్గం దువ్వూరులొ పీసీసీ అద్యక్షురాలు షర్మిలకు షాక్ దువ్వూరులో షర్మిల మాట్లాడుతుండగా జై జగన్ అంటూ నినాదాలు మాట్లాడేందుకు ఒకరు వేదికపైకి రావాలంటూ ఆహ్వానించిన షర్మిల షర్మిల అహ్వనం మేరకు వేదికపైకి వెళ్లిన మైదుకూరు జేసీఎస్ కన్వీనర్ యేమిరెడ్డి చంద్ర ఓబుల్రెడ్డి జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలంటూ షర్మిల సవాల్ షర్మిల ఎదుట సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించిన చంద్ర ఓబుల్రెడ్డి జగనన్న మా సమస్యలు విన్నాడు... నేను ఉన్నానన్నాడు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాడు మీరు కుటుంబ సమస్య చెబుతున్నారు కాదనను అది మీరు ఇంట్లో తేల్చుకొవాలన్న చంద్ర ఓబుల్రెడ్డి మేము జగన్కు అండగా నిలుస్తామన్న చంద్ర ఓబుల్రెడ్డి 5:40 PM, April 08 2024 బాపట్ల జిల్లా: మార్టూరులో టీడీపీ, జనసేన పార్టీలకు భారీ షాక్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన 40 కాపు సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు 5:29 PM, April 08 2024 కృష్ణాజిల్లా: ఎన్నికల ప్రచారంలో మనీ పాలిటిక్స్ చేస్తున్న టీడీపీ నేతలు టీడీపీ నేతల ఎన్నికల ప్రచారంలో వెయ్యి పలుకుతున్న హారతి పళ్లెం హారతి పట్టిన మహిళలకు వెయ్యి రూపాయలిస్తున్న టీడీపీ నేతలు గన్నవరం ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంచిన టీడీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావ్ 3:40 PM, April 08 2024 చిత్తూరు వెదురుకుప్పం మండలంలో టీడీపీకి భారీ షాక్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సమక్షంలో టీడీపీ నుంచి 100 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక టీడీపీకి చెందిన చిరంజీవి రెడ్డి, భాస్కర్ రెడ్డి, మోహన్ రెడ్డి, రమేష్ రెడ్డిలతో సహా వంద కుటుంబాలు చేరిక 3:30 PM, April 08 2024 కుప్పం(చిత్తూరు జిల్లా) కుప్పం నియోజకవర్గంలోమూకుమ్మడిగా వాలంటీర్ల రాజీనామా గుడిపల్లి మండలంలో 208 మంది, రామకుప్పం మండలంలో 260 మంది, శాంతిపురం మండలంలో 250 మంది వాలంటీర్లు రాజీనామా రాజీనామా పత్రాలను ఎంపిడిఓ కు అందజేసిన వాలంటీర్లు కుప్పం మండలంలో ఇదివరకే 384 మంది వాలంటీర్లు రాజీనామా కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ను, సీఎంగా జగన్ను గెలిపిచుకునేందుకు రాజీనామా చేసినట్లు స్పష్టం చేసిన వాలంటీర్లు 3:00 PM, April 08 2024 భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): భీమవరం మండలం చినగరువు, తుందుర్రు, జొన్నలగరువు గ్రామాలలో నాయకులు , కార్యకర్తలతో వైఎస్సార్సీపీ ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్న భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ మూడు గ్రామాల నుంచి 150 మంది జనసేన,టీడీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరిక పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 2:00 PM, April 08 2024 నటించేవాడు నాయకుడు కాలేడు: పోతిన మహేష్ జనసేనలోని నా బాధ్యతలకు, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశాను నేను అవేశంతోనో, సీటు రాలేదనే అసంతృప్తితోనో మాట్లాడట్లేదు భవిష్యత్తు ఇచ్చేవాడే నాయకుడు.. నటించేవారు నాయకుడు కాలేదు రాజకీయాల్లో నటించేవారు నాయకుడు కాలేరు. పవన్ కళ్యాణ్ ను నమ్మి అడుగులు వేసాను కొత్తతరం న్యాయకత్వం కోసం గుడ్డిగా అడుగులు వేసాం పవన్ కళ్యాణ్ మార్పు తీసుకొస్తాడని నమ్మాం 2014లో పోటీ చేయకపోయినా, 2019లో ఒక్క సీటు గెలిచిన 2024పై ఆశలు పెట్టుకున్నాం జరుగుతున్నది, జరిగింది అర్థం కాక పిచ్చెక్కింది కానీ పవన్ కళ్యాణ్ లో స్పందన లేదు రాష్ట్ర ప్రజలకు, కాపు యువతకు, నాలాంటి కొత్తతరం నాయకులకు పవన్ సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం అందరూ తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ మేడిపండు చూడ మేలిమి ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు.. లాంటి వ్యక్తి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ఇన్నేళ్లు ప్రయాణం చేసినందుకు మామీద మాకు అసహ్యం వేస్తుంది పార్టీ నిర్మాణం, కేడర్పై పవన్ దృష్టి సారించలేదు అన్నీ తాత్కాలికం.. అంతా నటన.. నమ్మి నట్టేట మునిగిపోయాం.. ప్రజలు జనసైనికులకంటే తెలివైనవారు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ప్రజలకు అర్థం కావట్లేదు అనుకున్నాం ఎంత చెప్పినా ప్రజలకు జనసేన పట్ల నమ్మకం రాలేదు 25కేజీల బియ్యం కాదు.. 25ఏళ్ల భవిష్యత్తు కావాలనే పవన్ కళ్యాణ్ కనీసం 25సీట్లలో పోటీ చేయలేకపోయారు 25రోజుల తర్వాత పార్టీ భవిషత్తు చెప్పగలరా 21సీట్లతో రాష్ట్ర ప్రజలకు, జనసేన పార్టీకి ఏం భవిషత్తు ఇవ్వగలరు పవన్ స్వార్ధానికి మా కుటుంబాలు బలైపోతున్నాయి పార్టీలో మీకు తెలియకుండా అన్నీ జరుగుతున్నాయని భ్రమ పడ్డాం కానీ అన్నీ మీకు తెలిసే జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ చూపులో ద్వంద అర్థాలు ఉన్నాయి సీట్లన్నీ తెలుగుదేశం నాయకులకే కేటాయించారు గెలిచిన నలుగురు ఎమ్మేల్యేలు మీకోసం నిలబడతారా? జనసేన ఎందుకు పెట్టారు.. ఏం ఆశించి పెట్టారు అసలు జనసేన ఎవరికోసం పెట్టారు పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టారని తెలుస్తోంది 1:15 PM, April 08 2024 జగన్ మళ్లీ సీఎం కావాలన్నదే ప్రజల కోరిక: వంగా గీత వైఎస్సార్సీపీపై వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రజల్లో సీఎం జగన్కు, వైఎస్సార్సీపీకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఫ్యాన్ గాలి జోరుగా, హుషారుగా ఉంది. ముఖ్యమంత్రి జగన్పై ప్రజల్లో ధీమా ఉంది. ఆయన రుణం తీర్చుకుంటామని ఓటర్లు చెబుతున్నారు. ఇంటికి పెన్షన్ పంపి మా పేదరికాన్ని గౌరవించారని వృద్దులు చెబుతున్నారు. మళ్ళీ జగన్ రావాలి అని ప్రజల కోరిక ప్రజలు మా మీద నమ్మకాన్ని చూపిస్తున్నప్పుడు ఎండలు మాకు ఒక లెక్కకాదు. 12:35 PM, April 08 2024 ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత పిటిషన్ పార్టీ ఫిరాయించిన జంగాపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసిన విప్ అప్పిరెడ్డి ఇటీవలే ఫిరాయింపుల చట్టం ఉల్లంఘించి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి జంగాపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ శాసనమండలి చైర్మన్కి ఫిర్యాదు 12:30 PM, April 08 2024 ఉండిలో రసవత్తరంగా రాజీకీయం జోరుగా ప్రచారం చేస్తున్న టీడీపీ రెబల్ శివరామరాజు చంద్రబాబును కలవాలని నన్నుపిలిచారు కానీ ప్రజాక్షేత్రంలో నేను ఉండాలని వెళ్లలేదు ఉండి ప్రజలు నన్ను ఆదరిస్తారు ఎమ్మెల్యే రామరాజును ప్రత్యర్ధిగా నేను చూడడంలేదు ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎందుకు రావాలి? 12:20 PM, April 08 2024 చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ ఎన్నడూ లేని విధంగా కోట్ల రూపాయల లబ్ధి ప్రతీ గ్రామానికి జరిగింది సీఎం జగన్ సుపరిపాలనలోనే ఇది సాధ్యమైంది. ఎన్నికల ముందు చెప్పిన అన్ని హామీలు ముఖ్యమంత్రి జగన్ అమలు చేశారు అన్ని అమలు చేశాకే మళ్ళీ ఓటు అడుగుతున్న నేత సీఎం జగన్ సీఎం జగన్కు, చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా అందరూ గమనించాలి 600 హామీలు ఇచ్చి మోసం చేసిన ఘనత చంద్రబాబుది ముఖ్యమైన హామీలు అని చెప్పి పాంప్లెట్లు పంచి, ఒక్క పని కూడా చేయలేదు మళ్ళీ ఎన్నికల సమయం ఆసన్నమైంది. చంద్రబాబు ఈసారి సూపర్ సిక్స్ అంటూ నెరవేర్చలేని హామీలు ఇస్తున్నారు 14వేల కోట్ల రూపాయలు ఉన్న మహిళా సంఘం రుణాలు కూడా మాఫీ చేయలేదు రైతు రుణమాఫీ, ఇంటింటికీ ఉద్యోగం అని చెప్పి అందరినీ మోసం చేసిన ఘనుడు చంద్రబాబు 2019 ముందు తర్వాత మహిళల బ్యాంక్ ఖాతాలు చూస్తే ఎంత మేలు జరిగిందో అర్థమౌతుంది ప్రజలే మరోసారి సీఎంగా జగన్ను చూడాలనుకుంటున్నారు చంద్రబాబు సూపర్ సిక్స్ అమలు సాధ్యం కాదని లెక్కలతో సహా సీఎం జగన్ నిరూపించారు. సూపర్ సిక్స్ అమలుకు 2.5 లక్షల కోట్లు అవసరం మన పథకాల అమలు వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు సూపర్ సిక్స్ అమలు చేస్తారు? కులం, మతం, పార్టీ చూడకుండా సీఎం జగన్ పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అమలు చేశారు టీడీపీ హయాంలో కేవలం జన్మభూమి కమిటీలు చెప్పిన వారికి మాత్రమే పథకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుంది సీఎం జగన్ను ప్రజలు కచ్చితంగా ఆశీర్వదిస్తారు మే 13న జరిగే ఎన్నికల్లో నన్ను శాసనసభకు, మిథున్ రెడ్డిని పార్లమెంట్కు పంపించాలని కోరుతున్నా మూడున్నర ఏళ్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి కిరణ్ కుమార్ రెడ్డి నేడు బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు అభివృద్ధిని పక్క నియోజకవర్గానికి కూడా పరిచయం చేయలేని ఘనత కిరణ్ కుమార్ రెడ్డిది 12:00 PM, April 08 2024 నియోజకవర్గాల్లో కూటమి నేతల మధ్య పొసగని సఖ్యత చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం చేయాలని నిర్ణయం పవన్ రోజూ అనారోగ్యం అంటున్నాడని టీడీపీ నేతల ఆరోపణ కనీసం నాలుగు సభల్లో పాల్గొంటేనే ఓట్లపై నమ్మకం పెట్టుకోవచ్చన్న ఆలోచన ప్రజాగళం మూడోవిడత సభల్లో పవన్తో కలిసి ప్రచారం చేయాలని చంద్రబాబు ప్రణాళిక ఈనెల 10, 11 తేదీల్లో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం లేదా సభ ఈనెల 10న తణుకు, నిడదవోలు, 11న పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ప్రజాగళం బహిరంగ సభలు చివరి క్షణంలో పవన్ రాకపోతే ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోన్న టీడీపీ నేతలు పవన్ నాన్-సీరియస్ పాలిటిక్స్తో అసలుకే మోసం వస్తుందని ఆందోళన 11:45 AM, April 08 2024 ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సీట్ల పంచాయతీ ఏలూరు ఎంపీ సీటు టీడీపీకి కేటాయించడంపై బీజేపీ నేతల ఆగ్రహం బీజేపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయనున్న గారపాటి చౌదరి పోలవరం అసెంబ్లీ సీటుపై కూడా కొనసాగుతున్న రగడ పోలవరం బీజేపీకి కేటాయించడంపై టీడీపీ నేతల అసంతృప్తి అభ్యర్థిని మార్చాలంటూ పట్టుబడుతున్న టీడీపీ నేతలు నరసాపురం పార్లమెంట్ పరిధిలో మార్పులు లేనట్టే నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున శ్రీనివాస వర్మ ఉండి అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా రామరాజు కొనసాగింపు మార్పులు, చేర్పులకు ఇష్టపడని టీడీపీ, బీజేపీ 11:30 AM, April 08 2024 జనసేనకు పోతిన మహేష్ రాజీనామా బెజవాడలో టీడీపీ, బీజేపీలకు షాక్ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన వెంకట మహేష్. పశ్చిమ సీటు తనకు కేటాయించకపోవడంతో రాజీనామా పోతిన మహేష్ని మోసం చేసిన పవన్ కళ్యాణ్ వేల కోట్లున్న సుజనా చౌదరి కోసం బీసీ నాయకుడు పోతిన మహేష్ను దగా చేసిన పవన్ విజయవాడ పశ్చిమ సీటు నీదేనని పోతిన మహేష్కి గతంలో చెప్పిన పవన్ పవన్ హామీతో అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న పవన్ అగ్రవర్ణ నేత కోసం బీసీ నేత మహేష్కి హ్యాండ్ ఇచ్చిన పవన్ పవన్ అవమానించడంతో జనసేనకి పోతిన మహేష్ రాజీనామా 11:45 AM, April 08 2024 రాజోలు జనసేన సీటుపై చర్చ వరప్రసాద్ రాజోలు టికెట్ కేటాయించిన జనసేన అసంతృప్తిగా ఉన్న బొంతు రాజేశ్వరరావు వర్గం వరప్రసాద్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్లు వరప్రసాద్కు వ్యతిరేకంగా రోడ్లపై కరపత్రాలు 11:00 AM, April 08 2024 ప్రజలకు అందుబాటులో ఉన్న వారినే గెలిపించండి: ఎంపీ విజయసాయి టీడీపీ అభ్యర్థి ప్రశాంతి రెడ్ది మాట్లాడిన ఫోన్ కాల్లో ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయ్. ఓడిపోతే ప్రజలను పట్టించుకోకుండా.. వ్యాపారాలు చేసుకుంటామని ప్రశాంతి రెడ్డి ఫోన్ కాల్లో చెప్పింది. వ్యాపారవేత్తలను కాకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ప్రసన్నను మరోసారి గెలిపించండి. నెల్లూరు ప్రజలకు సేవ చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నా. 10:30 AM, April 08 2024 టీడీపీ సభ అట్టర్ప్లాప్: నంబూరు శంకరరావు పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో చంద్రబాబు నిర్వహించిన సభ అట్టర్ ప్లాప్ అయింది. సభ అట్టర్ ప్లాప్ కావడంతో సానుభూతి కోసం టీడీపీ ఎన్నికల కార్యాలయాన్ని తెలుగుదేశం నాయకులే తగలబెట్టుకున్నారు ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో గొడవలు సృష్టించడానికి తెలుగుదేశం అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కుట్ర పన్నుతున్నాడు భాష్యం ప్రవీణ్ నియోజకవర్గంలో అడుగుపెట్టగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు ఇప్పుడు వాళ్లకు వాళ్లే తెలుగుదేశం కార్యాలయాన్ని తగలబెట్టుకొని మాపైన బురద చల్లుతున్నారు రౌడీయిజం చేసి భయపెట్టాలనుకుంటే బెదిరిపోయే వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరు. టీడీపీ ఆఫీసు తగలబెట్టడంపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి 9:45 AM, April 08 2024 జనసేన తీరుపై బీజేపీ, టీడీపీ నేతలు ఫైర్ జనసేన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న బీజేపీ, టీడీపీ నేతలు సీరియస్ జనసేన ఫేస్ బుక్ ఫొటోల్లో కనిపించని టీడీపీ, బీజేపీ నేతల ఫొటోలు. అనకాపల్లి వారాహి సభ నేపథ్యంలో పవన్, కొణతాల ఫొటోలకే పరిమితం. మోదీ, చంద్రబాబు ఫొటో లేకపోవడంపై కూటమి నేతలు అసంతృప్తి. ఇదే నా కూటమి ధర్మం అంటూ పవన్ తీరుపై ఆగ్రహం. 9:10 AM, April 08 2024 చంద్రబాబుపై మంత్రి అంబటి సెటైర్లు.. అవసరానికి కలిసి పనిచేసే పొలిటికల్ డాన్సర్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్. ఎన్నికల తర్వాత బాబు జైలుకైనా వెళ్తారు. లేదంటే టీడీపీని బీజేపీలో అయినా విలీనం చేస్తారు. అవసరానికి కలిసి పనిచేసే పొలిటికల్ డాన్సర్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఎన్నికల తర్వాత బాబు జైలుకైనా వెల్తారు.. లేదంటే తెదేపాను బీజేపీలో విలీనం అయినా చేస్తారు. -మంత్రి అంబటి రాంబాబు#TDPJSPBJPCollapse#PackageStarPK#EndOfTDP pic.twitter.com/hahEndjprx — YSR Congress Party (@YSRCParty) April 7, 2024 8:30 AM, April 08 2024 హామీలను గాలికొదిలిన వ్యక్తి చంద్రబాబు: ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన ప్రతీ వాగ్దానం నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ మాత్రమే. చంద్రబాబు 600 హామీలను గాలికి వదిలేశాడు. ఈ వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలి. వెనకబడిన తరగతుల వారు న్యాయమూర్తులుగా పనికిరారని సుప్రీంకోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు లెటర్ రాశాడు. బీసీలపై చంద్రబాబుకు ఎందుకంత దురభిప్రాయమో చెప్పాలి. సీఎం జగన్ కులం చూడలేదు, మతం చూడలేదు ప్రజల వెనకాల ఉన్న పేదరికమే చూశారు మీరు కూడా సీఎం జగన్ హృదయాన్ని మాత్రమే చూడండి... మండపేట నియోజకవర్గంలో ఒక్కసారి మార్పు తీసుకురండి. వైఎస్సార్సీపీని గెలిపించండి. మంచి ఫలితాలు వస్తాయి 7:45 AM, April 08 2024 టీడీపీకి షాక్ పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్. పోరంకి చెందిన 150 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక. మంత్రి జోగి రమేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న టీడీపీ నాయకులు. పార్టీ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి సాదరంగా ఆహ్వానించిన జోగి రమేష్ 7:15 AM, April 08 2024 నేడు మేమంతా సిద్ధం యాత్ర షెడ్యూల్ ఇలా.. సీఎం జగన్ ఉదయం 9 గంటలకు వెంకటాచలంపల్లి రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు ఉదయం 9:30 గంటలకి వెంకటాచలంపల్లి దగ్గర సామజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు అనంతరం చీకటిగల పాలెం మీదుగా వినుకొండ 3 గంటలకు చేరుకుని రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు తరువాత కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం రాత్రి బసకు చేరుకుంటారు 6:50 AM, April 08 2024 చంద్రబాబు, టీడీపీ నేతలపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు కోడ్ ఉల్లంఘనపై నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణ మూర్తి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు సీఎస్, డీజీపీపై టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: నారాయణమూర్తి అయ్యన్నపాత్రుడు దిగజారి మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం బద్దంగా ఉన్న వ్యక్తులపై ఈ తరహా వ్యాఖ్యలు సరికాదు టీడీపీ నేతలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించి మాట్లాడుతున్నారు:ఎమ్మెల్యే మల్లాది విష్ణు 175 నియోజకవర్గాల్లో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం సుజనా చౌదరి, కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారంలో డబ్బులు యథేచ్ఛగా పంచుతున్నారు. ఓటర్లకు డబ్బులు ఇవ్వడం ద్వారా ప్రజాసేవ చేయకుండా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, బీజేపీ ప్రజల కోసం పాటుపడిన దాఖలాలు లేవు. ప్రత్యేక హోదాను ప్యాకేజ్గా మార్చిన వ్యక్తులు టీడీపీ, బీజేపీ నాయకులే అయ్యన్నపాత్రుడు భాష, వ్యవహార శైలి దారుణం చీరలు పంచితే తప్పేంటి అనడం ఎంతవరకు కరెక్ట్. డీజీపీని దుర్భాషలాడిన ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశాం పెన్షన్ ఇవ్వకపోతే చస్తారా అంటూ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. టీడీపీ అధికారం కోసం చేసే ప్రయత్నాలను ప్రజలు గమనించాలి చంద్రబాబు రాహుల్ని కలిసి, కాంగ్రెస్ తో తిరిగి ఇప్పుడు మమ్మల్ని పిల్ల కాంగ్రెస్ అని విమర్శిస్తున్నారు ఐదేళ్లు అమరావతి జపం చేసిన మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఒడించారో ఆలోచించుకోవాలి. మైనార్టీల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు వైఎస్సార్ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చినపుడు కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి చంద్రబాబు మతతత్వ శక్తులతో కలిసి పనిచేసే నువ్వు కూడా మైనార్టీల గురించి మాట్లాడతావా? రైతులకు ఎవరి హయాంలో ఎంత మంచి జరిగిందో చర్చకు సిద్ధమా? రుణమాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు టీడీపీ, జనసేనకు చెందిన నాయకులంతా జగన్ వెంట నడుస్తున్నారు కూటమి కచ్చితంగా ఓటమి పాలు అవుతుంది 6:40 AM, April 08 2024 బీజేపీకి పురందేశ్వరి వెన్నుపోటు! పొత్తులో కమలానికి కేటాయించిన అనపర్తి సీటు విషయంలో చంద్రబాబు డ్రామా అక్కడ మొదట టీడీపీ అభ్యర్థిని ప్రకటించి ఆ తర్వాత బీజేపీకి కేటాయింపు అయినా.. బీజేపీ అభ్యర్థితో పోటాపోటీగా టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి ప్రచారం రాజమండ్రి టీడీపీ పార్లమెంట్ సమావేశానికి సైతం ఆయనకు బాబు ఆహా్వనం ఆయనే అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తారంటూ టీడీపీ దొంగాట ఈ పరిణామాలను ఏమాత్రం పట్టించుకోని బీజేపీ రాష్ట్ర అధినేత్రి పురందేశ్వరి అక్కడ టీడీపీ అభ్యర్థి పోటీలో ఉంటేనే తనకు ప్రయోజనమనే ఆమె మౌనం? మొదట నుంచి పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతున్నా ఆమె పట్టించుకోకపోవడంపై శ్రేణుల్లో ఆగ్రహం 6:35 AM, April 08 2024 ఊసరవెల్లి చంద్రబాబు.. కొత్త జిత్తులు.. వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక కూటమిపేరుతో చంద్రబాబు ఎత్తుగడ షర్మిలను సీఎం జగన్పై ప్రయోగించిన కుటిలనేత దానివల్ల ఆశించిన ఫలితం లేక ఇప్పుడు సరికొత్త ప్రచారం వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే షర్మిల నాటకాలుఆడుతున్నట్టు ఆరోపణ 6:30 AM, April 08 2024 కూటమిలో కత్తులు.. బాబు డీఎన్ఏ వెన్నుపోటును వంటబట్టించుకున్న నేతలు పోటీలో ఉన్న మిత్రపార్టీలకు వెనుక దెబ్బ సామాజిక న్యాయానికి పాతరేసిన పార్టీలు ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఓసీలకే కేటాయింపు పోలవరంలో జనసేన అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్న టీడీపీ శ్రేణులు ఉమ్మడి అనంతపురంలో సీనియర్లకు రాజకీయ సన్యాసం! తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిని మార్చాలని మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయుల అల్టిమేటం పాలకొల్లు బాబు సభలో బన్నీవాసుకు అవమానం.. జనసైనికుల మండిపాటు గిద్దలూరులో రెబల్గా ఆమంచి స్వాములు. -
Apr 7th: ఏపీ ఎన్నికల సమాచారం
April 7th AP Elections 2024 News Political Updates 9:41 PM, April 07 2024 చంద్రబాబు, టీడీపీ నేతలపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు కోడ్ ఉల్లంఘనపై నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణ మూర్తి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు సీఎస్, డీజీపీపై టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: నారాయణమూర్తి అయ్యన్నపాత్రుడు దిగజారి మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం బద్దంగా ఉన్న వ్యక్తులపై ఈ తరహా వ్యాఖ్యలు సరికాదు టీడీపీ నేతలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించి మాట్లాడుతున్నారు:ఎమ్మెల్యే మల్లాది విష్ణు 175 నియోజకవర్గాల్లో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం సుజనా చౌదరి, కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారంలో డబ్బులు యథేచ్ఛగా పంచుతున్నారు. ఓటర్లకు డబ్బులు ఇవ్వడం ద్వారా ప్రజాసేవ చేయకుండా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ, బీజేపీ ప్రజల కోసం పాటుపడిన దాఖలాలు లేవు. ప్రత్యేక హోదాను ప్యాకేజ్గా మార్చిన వ్యక్తులు టీడీపీ, బీజేపీ నాయకులే అయ్యన్నపాత్రుడు భాష, వ్యవహార శైలి దారుణం చీరలు పంచితే తప్పేంటి అనడం ఎంతవరకు కరెక్ట్. డీజీపీని దుర్భాషలాడిన ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశాం పెన్షన్ ఇవ్వకపోతే చస్తారా అంటూ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. టీడీపీ అధికారం కోసం చేసే ప్రయత్నాలను ప్రజలు గమనించాలి చంద్రబాబు రాహుల్ని కలిసి, కాంగ్రెస్ తో తిరిగి ఇప్పుడు మమ్మల్ని పిల్ల కాంగ్రెస్ అని విమర్శిస్తున్నారు ఐదేళ్లు అమరావతి జపం చేసిన మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఒడించారో ఆలోచించుకోవాలి. మైనార్టీల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు వైఎస్సార్ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చినపుడు కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి చంద్రబాబు మతతత్వ శక్తులతో కలిసి పనిచేసే నువ్వు కూడా మైనార్టీల గురించి మాట్లాడతావా? రైతులకు ఎవరి హయాంలో ఎంత మంచి జరిగిందో చర్చకు సిద్ధమా? రుణమాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు టీడీపీ, జనసేనకు చెందిన నాయకులంతా జగన్ వెంట నడుస్తున్నారు కూటమి కచ్చితంగా ఓటమి పాలు అవుతుంది 9:12 PM, April 07 2024 చంద్రబాబుపై ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ ఫైర్ చంద్రబాబుకి మతిభ్రమించి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు ఈ పుణ్యభూమిలో చంద్రబాబే ఒక గంజాయి మొక్క రాజకీయ వారసత్వం కోసమే చంద్రబాబు.. ఎన్టీఆర్ను హత్య చేశాడా? ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. నిమ్మకూరులో సెంటు స్థలమైనా పేదలకు ఇచ్చాడా? పామర్రులో ఐటీ టవర్ కడతానని సొల్లు చెబుతున్నాడు అవినీతి చేయాల్సిన అవసరం నాకు లేదు చంద్రబాబుకు ఫ్రస్టేషన్ పెరిగిపోతోంది తన సభలకు జనం లేకపోవడంతో ఏదేదో మాట్లాడుతున్నాడు పామర్రులో జనం రాక గంట పాటు బస్సులో పడుకున్నాడు పామర్రులో చిన్న అవినీతి లేకుండా 13 వేల ఇళ్ల పట్టాలిచ్చా చంద్రబాబు జూబ్లీహిల్స్ లో 500 కోట్లతో ఇల్లు కట్టుకోవచ్చు నేను పామర్రులో ఇల్లుకట్టుకుంటే చంద్రబాబు, టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు ప్రజలను ఇబ్బందులు పెట్టి చంద్రబాబు తన శాడిజం చూపిస్తున్నాడు చంద్రబాబుకి అధికారం దక్కుతుందనేది కలే ఎస్సీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు ఎస్సీల గురించి పలకడానికి కూడా చంద్రబాబుకు అర్హత లేదు 7:53 PM, April 07 2024 మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. (ఏప్రిల్ 8) రేపటి షెడ్యూల్ సీఎం జగన్ ఉదయం 9 గంటలకు వెంకటాచలంపల్లి రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు ఉదయం 9:30 గంటలకి వెంకటాచలంపల్లి దగ్గర సామజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు అనంతరం చీకటిగల పాలెం మీదుగా వినుకొండ 3 గంటలకు చేరుకుని రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు తరువాత కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం రాత్రి బసకు చేరుకుంటారు 6:30 PM, April 07 2024 పెన్షన్లు ఆపిన శాడిస్టు చంద్రబాబు: ‘కొనకొనమిట్ల’ సభలో సీఎం జగన్ పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి ఈ ఎన్నికలు రాబోయే మీ ఐదేళ్ల భవిష్యత్ నిర్ణయిస్తాయి మీ బిడ్డ ఎప్పుడూ పేదల పక్షమే జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు..బాబుకు వేస్తే ముగింపు చంద్రబాబు దారి ఎప్పుడూ అడ్డదారే చంద్రబాబు పేరు గుర్తుకొస్తే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్ధాలు, కుట్రలు చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్తో ఫిర్యాదు చేయించాడు అవ్వాతాతలకు వితంతు అక్క, చెల్లెలకు, పేదవారికి పెన్షన్లు ఇంటికి పోకుండా అడ్డుకున్నాడు వాలంటీర్లతో పెన్షన్లు ఇంటికెళ్లడం నేరమని ఫిర్యాదు చేయించాడు ఈ ఎన్నికలు పేదలు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో నెల ఒకటో తారీఖున పెన్షన్లు తెచ్చిచ్చారు చంద్రబాబు జన్మభూమి కమిటీలు పెన్షన్లుకు లంచాలు తీసుకున్నాయి వెయ్యి రూపాలయ కోసం రోజుల తరబడి నిలుచున్నా పెన్షన్లు రాలేదు ఎక్కడా లంచాల్లేకుండా వాలంటీర్ వ్యవస్థతో మీ బిడ్డ పెన్షన్లు ఇప్పించాడు వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేస్తున్నాడు అవ్వా తాతలను చంపిన దిక్కుమాలిన హంతకుడు చంద్రబాబు పెన్షన్లు ఆపిన శాడిస్టు చంద్రబాబు ఒకరికి మంచి జరుగుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు పేదవాడు పెద్దవాడవుతుంటే చూడలేనివాడు శాడిస్టు బాబు పేదలకు స్థలాలిస్తుంటే అడ్డుకునేవాడిని శాడిస్టు అంటారు వ్యవసాయం దండగ అన్న వ్యక్తే శాడిస్టు ఎస్సీ,ఎస్టీ,బీసీలను కించపరుస్తూ మాట్లాడిన చంద్రబాబు శాడిస్టు ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం పెడుతంటే అడ్డుకున్నవాడు శాడిస్టు పేదలకు నగదు అందిస్తే ఏపీ శ్రీలంక అవుతుందన్న బాబు షాడిస్టు కాక ఇంకేంటి వాలంటీర్లను కించపరిచి నీచంగా మాట్లాడిన బాబు అండ్ గ్యాంగ్ మొత్తం శాడిస్టులే మేలు జరిగిందని చెప్పినందుకు గీతాంజలిని సోషల్ మీడియాలో సైకోలతో వేధించిన పెద్ద శాడిస్టు చంద్రబాబు 5:05 PM, April 07 2024 పామర్రులో చంద్రబాబుకు షాక్ జనం లేకపోవడంతో హెలీ ప్యాడ్ వద్ద బస్సులోనే ఉండిపోయిన చంద్రబాబు జనం లేకపోవడంతో షెడ్యూల్ టైమ్ కంటే రెండు గంటలు ఆలస్యంగా పామర్రుకు చేరుకున్న చంద్రబాబు చంద్రబాబు మీటింగ్ కు జనసమీకరణలో టీడీపీ నేతలు ఫెయిల్ పామర్రు టీడీపీ అభ్యర్ధి వర్ల కుమార్ రాజాతో పాటు టీడీపీ నేతలపై చంద్రబాబు ఫైర్ జనసమీకరణ చేయడం చేతకాదా అంటూ చంద్రబాబు అసహనం 2:00 PM, April 07 2024 టీడీపీ తప్పుడు ప్రచారాలపై కేశినేని నాని ఫైర్ నేను టీడీపీ నుంచి వైఎస్సార్సీపీకి వచ్చాక నామీద కొన్ని చానెల్స్ అసత్య ప్రచారాలు చేస్తున్నాయి సుజనా చౌదరి, పిట్టల దొర చంద్రబాబుకు సిగ్గు ఉంటే నా మీద చేసే ప్రచారాలు నిరూపించాలి సుజనా చౌదరి గురించి నాకు 25 సంవత్సరాలు నుంచి తెలుసు రాజ్యసభ సభ్యుడు కాకముందు సుజనా ఏం చేశాడో తెలుసు రాజ్యసభ సభ్యుడు అయ్యాక ఏం చేసాడో చెప్తే ఈ పత్రికలన్నీ రాస్తారా?. 2014 నుండి 2019 వరకూ చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు అమరావతి మీద, రియల్ ఎస్టేట్ మీద పెట్టిన ఫోకస్ విజయవాడ మీద పెట్టలేదు. విజయవాడ 60 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది 2018 నాతో అవిశ్వాస తీర్మానం పెట్టించి ఎన్డీయేలో నుంచి బయటికి వచ్చి మోదీని నానా మాటలు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అమరావతికి నిధులు ఇవ్వలేదని మోదీని ఎన్నో మాటలు అన్న వ్యక్తి చంద్రబాబు మోదీ, చంద్రబాబు అప్పుడు ఎందుకు విడిపోయారు.. ఇప్పుడు ఎందుకు కలిశారు. అప్పుడు ఇవ్వని నిధులు ఇప్పుడు ఇస్తా అన్నాడా?. విజయవాడ పశ్చిమ సీటు ముస్లింలకు ఇస్తానని మోసం చేసిన పార్టీ టీడీపీ. విజయవాడ పశ్చిమ సీటు బీసీలకు ఇస్తాను అని మోసం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సుజనా చౌదరి నీ బ్యాంకు దోపిడీలు, నీ వ్యాపారాలు, నీ కేసులు అన్ని నాకు తెలుసు చంద్రబాబు విజయవాడ పశ్చిమ సీటును బడాబాబులకు ఇచ్చారు. సీఎం జగన్ మాత్రం ఒక సామాన్య కార్పొరేటర్గా ఉన్న అసిఫ్కి సీటు ఇచ్చారు నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా.. కేశినేని భవన్ అంటే విజయవాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు 1:50 PM, April 07 2024 అభివృద్ధి చూసి ఓటెయ్యండి: ఎమ్మెల్యే రాచమల్లు ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఎన్నికల ప్రచారం టీడీపీ హయాంలో ప్రొద్దుటూరులో ఒక్క కోటి రూపాయల అభివృద్ధి కూడా జరగలేదు అలా చేసి ఉంటే నేను నామినేషన్ వేయను వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.150 కోట్లతో మంచినీటి సమస్య పరిష్కారం చేశాము. రూ. 450కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. 24వేల మందికి స్థలము కొని వారికి ఇంటి పట్టాలు పంపిణీ చేశాము నేను నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చేసి ఉంటే నాకు ఓటు వేసి గెలిపించండి మళ్ళీ వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలోకి రాగానే ప్రొద్దుటూరుకు మెడికల్ కాలేజీ తెస్తామని హామీ ఇస్తున్నాను. 1:30 PM, April 07 2024 టీడీపీ, జనసేనకు షాక్ కృత్తివెన్ను మండలంలో టీడీపీ,జనసేనకు షాక్ టీడీపీ, జనసేనను వీడి వైఎస్సార్సీపీలో చేరిన చిన్నపాండ్రాక గ్రామానికి చెందిన 50 కుటుంబాలు పెడన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పాల రాము సమక్షంలో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉప్పాల రాము 12:45 PM, April 07 2024 టీడీపీపై అశోక్ గౌడ్ ఫైర్ ప్రకాశం.. డబ్బు ఉన్న వారికే చంద్రబాబు టికెట్ ఇచ్చారు. టీడీపీలో బీసీలను అన్యాయం జరుగుతోంది. సీఎం జగన్ హయాంలో బీసీలకు పెద్దపీట వేశారు. టీడీపీ నేతలే చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు 12:20 PM, April 07 2024 పవన్, చంద్రబాబుకు మంత్రి అంబటి కౌంటర్ టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు పార్టీలో పోటీ చేసేందుకు నేతలే లేరు. మేము వదిలేసిన వ్యక్తులకు టీడీపీలో టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నారు. చంద్రబాబు సభలన్నీ అట్టర్ ఫ్లాప్. సందుల్లో మీటింగ్లు పెట్టి జనం రాలేందంటే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు. ఎక్కడ పదువులు అనుభవించి ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు సిగ్గు, శరం లేదు. లావు కృష్ణదేవరాయులు మా పార్టీ నుంచి వెళ్లి సైకిల్ ఎక్కాడు. వైఎస్సార్ టికెట్ ఇస్తే గెలిచిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి. చంద్రబాబు ఇష్టం వచ్చిన మాట్లాడారు. చంద్రబాబు పక్కన ఉన్న ముగ్గురు ఎవరు?. తన పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తు లేవు. చంద్రబాబు, పవన్లను నేను విమర్శించానే తప్ప తిట్టలేదు. సొంత పార్టీ నేతలే చంద్రబాబును తిడుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ తిట్టిన తిట్లు చంద్రబాబుకు గుర్తు లేదు. పొత్తు పెట్టుకోవడం సమాధి కట్టేయడమే చంద్రబాబు పని. ఇది గతంలోనే కన్నా చెప్పారు. విమర్శలు మరింత ఘాటుగా చేస్తాను. కానీ, దిగజారి మాట్లాడను. సీఎం వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీ తట్టుకునే పరిస్థితి లేదు. 175 స్థానాల్లో గెలిచి మళ్లీ వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారు. సర్వేలన్నీ ఇప్పటికే వైఎస్సార్సీపీ విజయాన్ని తేల్చేశాయి. ఎన్నికల్లో ఓటమి ఖాయం కావడంతో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు గెలవడం కష్టమే. పిఠాపురంలో పవన్ కల్యాణ్ కూడా ఓడిపోతాడు. అసలు పవన్కు రాజకీయాలు ఎందుకు?. రెండు రోజలు ప్రచారం చేసి ఐదు రోజలు పడుకుంటాడు. రాష్ట్రమంతటా పవన్ తిరిగే పరిస్థితి లేదు. డబ్బుల కోసం కక్కుర్తిపడే అవసరం నాకు లేదు. చంద్రబాబు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నది ఎవరు?. చంద్రబాబు చేసిన తప్పిదంతోనే పోలవరం ఆలస్యమవుతోంది. సంక్రాంతికి డాన్స్లు చేస్తే తప్పేంటి?. పండుగకు కుటుంబ సభ్యులతో డాన్స్ చేస్తే తప్పా?. చంద్రబాబులా నేను పొలిటికల్ డాన్సర్ను కాదు. రోజుకో పార్టీతో డాన్స్ చేస్తే వ్యక్తి చంద్రబాబు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇద్దరూ పొలిటికల్ డాన్సర్లే. 11:35 AM, April 07 2024 వైస్సార్సీపీలోకి టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతల చేరికలు.. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు వైఎస్సార్సీపీలో చేరిన దెందులూరు నియోజకవర్గం టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలు. టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్, ఏపీ గౌడ సంఘం అధ్యక్షులు చలుమోలు అశోక్గౌడ్, క్లస్టర్ ఇన్ఛార్జి భాను ప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడసంఘం నేత ఎం. వరప్రసాద్ వైఎస్సార్సీపీలో చేరిక. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ డీవీఆర్కే చౌదరి, డీసీసీ కార్యదర్శి సీహెచ్ కిరణ్లు వైఎస్సార్సీపీలో చేరిక బీజేపీ పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు శంకర్ గౌడ్ వైఎస్సార్సీపీలో చేరిక. పార్టీ జెండాలు కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వనించిన సీఎం జగన్ 11:15 AM, April 07 2024 ఫ్యాన్ గాలికి సైకిల్ కొట్టుకుపోతుంది: దేవినేని అవినాష్ ప్రతీ డివిజన్ అభివృద్ధి చేసి ఓటు అడుగుతున్నాం ఏ ముఖంతో టీడీపీ నేతలు ఓటు అడుగుతారు గొడవలు సృష్టించి లబ్ధి పొందాలని స్థానిక టీడీపీ నేతలు చూస్తున్నారు హుందాతనం కోల్పోతున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చనిపోయిన వ్యక్తులపై దూషణలు చేయడం రాజకీయమా?. రాష్ట్రంలో గంజాయికి ఆధ్యులు తెలుగుదేశం నేతలు కాదా. గతంలో హెరిటేజ్ వాహనాల్లో గంజాయి తరలించింది టీడీపీ నేతలు కాదా?. సీఎం జగన్ ప్రభుత్వంపై ఎల్లో మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు 650 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు 650 హామీలు నెరవేర్చామని టీడీపీ నేతలు చెప్పుకోగలరా? సీఎం జగన్ మేనిఫెస్టో నవరత్నాలు అన్నీ అమలు చేశాం అని ధైర్యంగా చెప్పగలం పెన్షన్ కోసం వెళ్లి 36 మంది చనిపోయారు.. వారి కుటుంబాలకు టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి చంద్రబాబు సొంత మనిషి నిమగడ్డ కాదా?. అనునిత్యం వాలంటీర్లపై విషం చంద్రబాబు విషం కక్కుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోవడం ఖాయం సేవా దృక్పథంతో వున్న వాలంటీర్లను వేధించడం సరికాదు 10:30 AM, April 07 2024 చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటైన నెరవేర్చారా?: మంత్రి పెద్దిరెడ్డి ప్రజలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి కోరుతున్నాను. ప్రతీ గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని సంక్షేమ పథకాలు అందయో ప్రజలందరికీ తెలుసు సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన ఎన్నికల హామీలు అన్ని పూర్తి చేశారు చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటైన నెరవేర్చారా ? రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి అని చెప్పి అందరినీ మోసం చేశారు రాజధాని నిర్మాణం కూడా చేయకుండా తాత్కాలిక రాజధానిని నిర్మించారు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు పూర్తి చేసి ఓటు వేయాలని కోరుతున్నారు సంక్షేమ పథకాలు వలన రాష్ట్రం శ్రీలంకగా మారిందని చంద్రబాబు విమర్శించారు పథకాల వలన రాష్ట్రం దివాలా తీస్తుందని అన్న వ్యక్తి 2.5 లక్షల కోట్లతో సూపర్ సిక్స్ అమలు చేస్తారా? చంద్రబాబు రైతులను మోసం చేస్తే.. సీఎం జగన్ రైతులకు అండగా నిలబడ్డారు ఎమ్మార్వో ఆఫీసులకు వెళ్ళే పని లేకుండా మన గ్రామంలోనే సచివాలయంను తీసుకొచ్చారు అర్హులైన టీడీపీ కార్యకర్తలకు, నాయకులకి కూడా సంక్షేమ పథకాలు అందించాం జన్మభూమి కమిటీలు ఇంత నిబద్దతతో పని చేశాయా? ప్రతీ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. నాడు-నేడు ద్వారా పూర్తి స్థాయిలో పాఠశాలల అభివృద్ది జరిగింది చంద్రబాబు మానిఫెస్టోలో ప్రతీ ఇంటికి కిలో బంగారం, బెంజ్ కార్ అని కూడా అంటారు ఆ హామీలు సాధ్యమైనవా అన్నది ప్రజలు ఆలోచన చేయాలి వైఎస్సార్సీపీ హయాంలో ప్రతీ కుటుంబానికి లబ్ది జరిగింది ప్రజలు ఆలోచన చేసి సీఎం జగన్కు మద్దతు ఇవ్వాలి మే 13న జరిగే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఫ్యాను గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేయాలని కోరుతున్నాను. 10:10 AM, April 07 2024 టీడీపీ మునిగిపోతున్న నావ: ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు టీడీపీ నేతలపై శంకర్రావు ఫైర్ పార్టీ మారుతున్నానని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్కు భయపడి ముగ్గురు కలిసి వస్తున్నారు. రెండు నెలల తర్వాత బాబు, పవన్ ఏపీలో కూడా ఉండరు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. బాబు, పవన్ పర్మినెంట్గా హైదరాబాద్కు షిఫ్ట్ అవుతారు. 09:30 AM, April 07 2024 పదో రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఇలా.. Memantha Siddham Yatra, Day -10. ఉదయం 9 గంటలకు జువ్విగుంట దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 4 గంటలకు కొనకనమెట్ల దగ్గర బహిరంగ సభ వెంకటాచలంపల్లి క్రాస్ వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/zqgVFAcXrX — YSR Congress Party (@YSRCParty) April 7, 2024 08:30 AM, April 07 2024 టీడీపీకి షాక్..! అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీడీపీకి షాక్ మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధం. రమేష్ రెడ్డితో ఎంపీ మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి చర్చలు. త్వరలో పార్టీ కండువా కప్పుకోనున్న రమేష్ రెడ్డి. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి సొదరుడు రమేష్ రెడ్డి. 07:50 AM, April 07 2024 చంద్రబాబుకు సీఎం వైఎస్ జగన్ సూటి ప్రశ్న అయ్యా చంద్రబాబూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్నావే.. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారైనా నాలా పబ్లిక్గా నీ మేనిఫెస్టోను చూపించి.. ఇదిగో నేను చెప్పిన హామీలను నెరవేర్చా అని చూపించే ప్రయత్నం చేశావా? చంద్రబాబు నిజంగా ప్రజలకి మంచి చేసి ఉంటే.. మరి మూడు పార్టీలతో పొత్తులు ఎందుకు అని నేను అడుగుతున్నా. సిద్ధం సభల నుంచి మీ అందరి ముందు ఇదే ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పటి వరకు చంద్రబాబు నాకైతే సమాధానం ఇవ్వలేదు. మరి మీకేమైనా ఇచ్చాడా? అయ్యా చంద్రబాబూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్నావే. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారైనా నాలా పబ్లిక్గా నీ మేనిఫెస్టోను చూపించి.. ఇదిగో నేను చెప్పిన హామీలను నెరవేర్చా అని చూపించే ప్రయత్నం చేశావా?#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/tacPwGHyn7 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 6, 2024 07:40 AM, April 07 2024 మారని బాబు.. మళ్లీ అదే రుబాబు.. ఈసీ అయినా డోంట్ కేర్... పోలీస్ వ్యవస్థనూ బ్లాక్మెయిల్ ఎన్నికల అక్రమాలే లక్ష్యం.. దుష్ప్రచారమే కుతంత్రం నాడూ నేడూ కుట్ర రాజకీయం ఇదే ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం వాటి తీరుపై ఐపీఎస్ అధికారుల మండిపాటు పూర్తి ఆధారాలతో ఈసీకి ఫిర్యాదు 07:25 AM, April 07 2024 ఆంధ్రప్రదేశ్లో పెరిగిన ఓటర్లు ఓటేయడానికి ముందుకు వస్తున్న యువత మార్చిలో షెడ్యూల్ తర్వాత కొత్తగా 1.26 లక్షల ఓటర్లు చేరిక 2.09 కోట్లకు పెరిగిన మహిళా ఓటర్లు 2.01 కోట్లకు చేరిన పురుష ఓటర్లు జనవరిలో తుది జాబితా ప్రకటన తర్వాత 2.56 లక్షలు పెరుగుదల స్వీప్ ప్రచార కార్యక్రమంతో భారీగా చేరుతున్న కొత్త ఓటర్లు. 07:10 AM, April 07 2024 మోసానికి మారుపేరు చంద్రబాబు: సీఎం వైఎస్ జగన్ అబద్ధాలు, వెన్నుపోటు, మోసం, కుట్రలు కలిపితే చంద్రబాబు కావలి బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయ్యా చంద్రబాబూ.. మీ పాలనలో గుర్తొచ్చే పథకమేదైనా ఉందా? ఎన్నిసార్లు అడిగినా ఎందుకు సమాధానం చెప్పడం లేదు? ఎన్నికల తర్వాత మీ మేనిఫెస్టోను పబ్లిక్గా చూపావా? అంత ధైర్యం, దమ్ము ఉందా? చూపవుగాక చూపవు.. ఎందుకంటే చేసిన మంచేమీ లేదు.. బాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టినట్లే తోడేళ్లు, మోసగాళ్ల బ్యాచ్ మళ్లీ మోసం చేయడానికి వస్తోంది ఎవరి వల్ల మేలు జరిగిందో ఇంటింటా చర్చ జరగాలి.. ఇవి రాష్ట్ర భవిష్యత్, పేదల భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలు మీ ఓటు.. మీ ఐదేళ్ల మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.. 99 శాతం హామీలు అమలు చేసి మీ ముందుకు వచ్చా మీ ఇంట మీకు మేలు జరిగుంటే మీ బిడ్డకు తోడుగా నిలవండి 07:00 AM, April 07 2024 లోకేష్పై టీడీపీ నేత దన్నుదొర సంచలన వ్యాఖ్యలు టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్చార్జ్ దన్నుదొర సంచలన వ్యాఖ్యలు. భవిష్యత్తు కార్యాచరణపై టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన దన్ను దొర. చంద్రబాబు మోసం వలన కుటుంబంతో కలిసి చనిపోవాలనుకున్నాం. కార్యకర్తల గురించి ఆలోచించి వెనుకడుగు వేశాను. లేదంటే ఈపాటికి మా కుటుంబం శవాలను చూసేవారు. చంద్రబాబు సీటు ప్రకటించి మోసం చేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి టీడీపీని బలోపేతం చేశాను. బలం లేని బీజేపీకి టికెట్ ఎలా కేటాయిస్తారు సీటు కోసం చంద్రబాబు లోకేష్ని కలిసినా తేలిగ్గా మాట్లాడారు.. గిరిజనులు అంటే చంద్రబాబు లోకేష్కు చులకన అంటూ విమర్శలు చేశారు 06:55 AM, April 07 2024 సీఎం రమేష్ హల్చల్.. నర్సీపట్నంలో బీజేపీ కార్యకర్తలతో సీఎం రమేష్ మీటింగ్.. మీటింగ్ వచ్చిన మహిళలకు విచ్చలవిడిగా చీరలు డబ్బులు పంపిణీ.. ఒక్కో మహిళకు పార్టీ రంగులో ఉన్న చీర, 2000 రూపాయలు పంపిణీ.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న డబ్బులు పంపిణీ చేసిన వీడియోలు.. రౌడీయిజం డబ్బుతో రాజకీయం చేస్తున్న సీఎం రమేష్.. గురువారం డీఆర్ఐ అధికారులను బెదిరించిన సీఎం రమేష్.. సీఎం రమేష్ తీరుతో భయభ్రాంతులకు గురైన స్థానికులు.. 06:45 AM, April 07 2024 టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి నోటి దురుసు.. మరోసారి అయ్యన్న నోటి దురుసు.. అధికారులపై నోరు పారేసుకున్న అయ్యన్న. డిజీ, సీఎస్లను పనికిమాలిన ఎదవలంటూ సంబోధన.. వారిద్దరినీ మార్చాలన్న అయ్యన్న.. చీరలు పంచితే పోలీసుల రాద్ధాంతం చేస్తున్నారంటూ పోలీసులపై ఆగ్రహం. చీరలు పంచామని నిజం ఒప్పుకున్న అయ్యన్న. 06:30 AM, April 07 2024 షర్మిల వ్యాఖ్యలు.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కౌంటర్ తాను చేస్తోన్న ఆరోపణలపై షర్మిల ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రజలు కూడా షర్మిల విమర్శలను గమనించాలి జగనన్న చెల్లిగా వచ్చినప్పుడు ఎలా బ్రహ్మరథం పట్టారో పీసీసీ అధ్యక్షురాలిగా వస్తే ఎలాంటి స్పందన వచ్చిందో అందరు చూస్తున్నారు జిల్లా ప్రజలు ఎలా స్వాగతం పలుకుతున్నారో షర్మిల గమనించాలి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని మాట్లాడే విషయంలోను షర్మిల అత్మ పరిశీలన చేసుకోవాలి తెలంగాణాలో వైఎస్సార్ తెలంగాణా పార్టీ ఎలా ప్రారంభించారో.. తెలంగాణా నా సొంత ప్రాంతం అంటూ ఎలా మాట్లాడారో గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ను గతంలో ఎలా దుయ్యబట్టారో అందరికి తెలిసిందే వైఎస్సార్ కుమార్తెగా అమెను గౌరవిస్తున్నాం తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తామని అంటే చాలా సంతోషించాం కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అక్కడి నాయకులందరిని ముంచివేసింది -
ఏప్రిల్ 06: ఏపీ ఎన్నికల సమాచారం
April 6th AP Elections 2024 News Political Updates 09:06 PM, April 06 2024 షర్మిల వ్యాఖ్యలు.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కౌంటర్ తాను చేస్తోన్న ఆరోపణలపై షర్మిల ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రజలు కూడా షర్మిల విమర్శలను గమనించాలి జగనన్న చెల్లిగా వచ్చినప్పుడు ఎలా బ్రహ్మరథం పట్టారో పీసీసీ అధ్యక్షురాలిగా వస్తే ఎలాంటి స్పందన వచ్చిందో అందరు చూస్తున్నారు జిల్లా ప్రజలు ఎలా స్వాగతం పలుకుతున్నారో షర్మిల గమనించాలి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్గా చేసుకుని మాట్లాడే విషయంలోను షర్మిల అత్మ పరిశీలన చేసుకోవాలి తెలంగాణాలో వైఎస్సార్ తెలంగాణా పార్టీ ఎలా ప్రారంభించారో.. తెలంగాణా నా సొంత ప్రాంతం అంటూ ఎలా మాట్లాడారో గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ను గతంలో ఎలా దుయ్యబట్టారో అందరికి తెలిసిందే వైఎస్సార్ కుమార్తెగా అమెను గౌరవిస్తున్నాం తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తామని అంటే చాలా సంతోషించాం కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అక్కడి నాయకులందరిని ముంచివేసింది 06:25 PM, April 06 2024 అబద్దాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు: సీఎం జగన్ కావలి లో జన ప్రభంజనం కనిపిస్తోంది మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా.? మరో 5 వారాల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఇది జగన్, చంద్రబాబు మధ్య యుద్ధం కాదు పేదల పక్షాన ఉన్న మీ బిడ్డ జగన్ ఉన్నాడు పెత్తందార్ల పక్షాన ఉన్న చంద్రబాబు ఉన్నాడు మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగింది జరిగిన మంచి కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా? అబద్దాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు.! చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు బాబు పేరు చెప్తే పేదలకు చేసిన మంచి ఒక్కటీ లేదు ఎన్నికల ముందు మాత్రమే బాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది బాబు తన మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చలేదు మేనిఫెస్టో చూపించే దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా ? చంద్రబాబు మంచి చేసి ఉంటే మూడు పార్టీలతో పొత్తు ఎందుకు ? మోసాలు, వెన్నుపోట్లతో బాబు 14 ఏళ్లు సీఎం గా ఉన్నారు.! ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలల పాటు సంక్షేమం అందించా రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం మేనిఫెస్టో లోని 99 శాతం హామీలు నెరవేర్చాం ఇంటింటికి పౌర సేవలను డోర్ డెలివరీ చేయిస్తున్నాం లంచాలు, వివక్ష లేని వ్యవస్థను తీసుకొచ్చాం నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం నేను చేసిన మంచిలో కనీసం 10 శాతమైన బాబు చేశాడా ? చంద్రబాబును 4 నెలలుగా ప్రశ్నలు అడుగుతూ వచ్చా ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు బెంజ్ కారు, బంగారం ఇస్తానంటూ మభ్యపెడతాడు పేదవాడికి మంచి చేశానని ఏరోజైనా చంద్రబాబు చెప్పగలిగాడా? నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం ప్రతి గ్రామంలో ఆర్బీకే, విలేజ్ క్లినిక్స్ పెట్టాం మహిళల రక్షణ కోసం దిశా యాప్ తీసుకొచ్చాం అవ్వాతాతల సంక్షేమం, మహిళా సాధికారత చేసి చూపించాం ఎన్నికల మేనిఫెస్టో ను పవిత్ర గ్రంధంగా భావించాం 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి పేదలకు ఈ మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వమే రావాలి మరో ఐదేళ్ల పాటు మంచి కొనసాగాలంటే మీరు తోడుగా ఉండాలి ఫ్యాన్ కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి 2014 లో ముగ్గురి ఫొటోలతో ముఖ్యమైన హామీలు ఇచ్చారు చంద్రబాబును పొరపాటున కూడా నమ్మొద్దు చంద్రబాబును నమ్మితే బంగారు కడియం ఇస్తానన్న పులిని నమ్మినట్లే రైతు రుణమాఫీ చేస్తానన్నాడు .. చేశాడా ? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు .. చేశాడా ? ఆడబిడ్డ పుడితే రూ . 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు .. చేశాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు .. ఇచ్చాడా ? ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు .. ఇచ్చాడా ? రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు .. వేశాడా ? సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు .. చేశాడా ? ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నాడు ... నిర్మించాడా ? 04:42 PM, April 06 2024 చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అందుకే ఎమ్మెల్యే ఎంపీ టిక్కెట్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సీఎం జగన్ 1.60 లక్షల ఉద్యోగాలు కల్పించారని చంద్రబాబు అంగీకరించారు చంద్రబాబు వాలంటీర్ల వ్యతిరేకి చంద్రబాబు నిర్వాకం వల్లే పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు కష్టాలు పడ్డారు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయం 04:28 PM, April 06 2024 ‘మార్గదర్శి’ పై కేసు నమోదు ద్వారక పోలీస్ స్టేషన్లో 188 సెక్షన్ల కింద కేసు ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.52 లక్షలు తరలింపు ఎన్నికల అధికారులు, ప్లయింగ్ స్క్వాడ్ టీం ఫిర్యాదు మేరకు కేసు మార్గదర్శి సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్న పోలీసులు మార్గదర్శి సితం పెట అకౌంట్ అసిస్టెంట్ వి. లక్ష్మణ్ రావు, ఆఫీస్ బాయ్ శ్రీను పై కేసు నమోదు 03:14 PM, April 06 2024 ఢిల్లీకి విశాఖ బీజేపీ నేతలు బీఎల్ సంతోష్ ను కలిసిన విశాఖ బీజేపీ నేతలు విశాఖ టికెట్ జీవీఎల్కు ఇవ్వాలని కోరిన నేతలు విశాఖలో బీజేపీ ని కాపాడాలని నేతల ఆందోళన జేపీ నడ్డాను కూడా కలవనున్న విశాఖ బీజేపీ నేతలు 01:45 PM, April 06 2024 అనకాపల్లి: ఎన్నికల కోసం జనసేన నేతల మద్యం దిగుమతి సోమలింగంపాలెం వద్ద గడ్డిమెట్లో దాచిన మద్యం పట్టివేత మద్యం విలువ రూ.90 లక్షలపైన ఉంటుందని అంచనా గోవా నుంచి తెచ్చిన మద్యంగా పోలీసుల నిర్ధారణ 01:30 PM, April 06 2024 పాలకొల్లులో రెండో రోజు చంద్రబాబు పర్యటన పశ్చిమ గోదావరి జిల్లాలోని కూటమి అభ్యర్థులు, ముఖ్యనేతలతో అంతర్గత సమావేశం ఎన్నికల సన్నద్ధత పై కూటమి అభ్యర్థులు, నేతలతో చర్చ మూడు పార్టీల నేతల మధ్య అంతర్గత సర్దుబాట్లపై దిశానిర్దేశం 01:25 PM, April 06 2024 రఘురామకృష్ణంరాజుకు ఉండి అసెంబ్లీ సీటు ఖరారు పాలకొల్లు సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అనుచరుల ఆందోళన చంద్రబాబు బయటకు రాకుండా హాలు ముందు బైఠాయించిన రామరాజు అనుచరులు ఉండి గడ్డ రామరాజు అడ్డ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ నినాదాలు 01:20 PM, April 06 2024 చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా కడపలో కిరాణా షాపులు బంద్ చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ కిరాణా షాపుల్లో సరసమైన ధరలకు గంజాయి లభిస్తుందని వ్యాఖ్య 01:15 PM, April 06 2024 వైఎస్సార్సీపీలో చేరిన శెట్టిబత్తుల రాజాబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ అమలాపురం టికెట్ దక్కకపోవడంతో 3 రోజుల క్రితం జనసేనకు రాజీనామా చేసిన రాజాబాబు 12:58 PM, April 06 2024 చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల్లో లబ్ధి కోసం ఎన్ని అబద్దాలైన ఆడగల వ్యక్తి చంద్రబాబు ఇప్పుడు వృద్ధులకు రూ. 4000 చొప్పున పెన్షన్ ఇస్తానని మరో అబద్ధం చెప్తున్నాడు 2014 ఎన్నికల అప్పుడు 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి అమలు చేయలేదు వలంటీర్ వ్యవస్థ పై నిమ్మగడ్డ రమేష్ ద్వారా తప్పుడు ఫిర్యాదు చేయించాడు పెన్షన్ల కోసందూర ప్రాంతాలకు వెళ్లి మండుటెండలో అవస్థలు పడి కొంతమంది వృద్ధులు చనిపోయారు ఆ అవ్వ తాతల ఉసురు చంద్రబాబుకు తప్పదు చంద్రబాబు ఎన్ని అబద్ధాల హామీలు ఇచ్చిన తిరిగి సీఎంగా జగనే అవుతారు 12:42 PM, April 06 2024 వాళ్లు కాపులకు ఏం చేశారసలు?.. : ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయ బాబు రబ్బరు చెప్పులు వేసుకున్న వారిని అసెంబ్లీకి తీసుకెళతానని పవన్ కల్యాణ్ మోసం చేశాడు చంద్రబాబు కు దాసోహం అంటూ 21 సీట్లు తీసుకున్నాడు బీజేపీలో ఉన్న ఒక్క కాపుకి కూడా చంద్రబాబు సీటు లేకుండా చేశాడు పవన్ కల్యాణ్ కోసం కాపు జాతి లేదు కాపుల కోసం పని చేసే ఎవరికైనా మద్దతు ఉంటుంది 31 సీట్లు కాపు లకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు బిజెపి ఒక్క సీటు ఇవ్వలేదు.. టీడీపీ కూడా కాపులకు న్యాయం చేయలేదు అందుకే.. కాపులంతా సీఎం జగన్ వెంటే ఉన్నారు ఆర్టీఐ మాజీ కమీషనర్ విజయ బాబు వ్యాఖ్యలు 12:02 PM, April 06 2024 ప్రతీ పేదోడి గుండెల్లో జగన్: గుడివాడ అమర్నాథ్ ఎన్నికల్లో పోటీలో ఎవరున్నారో అని పేద వాడు ఆలోచించడు అక్కడ పేద వాడికి కనిపించేది జగన్ మాత్రమే! మంచి చేసిన జగన్ కు మాత్రమే ఓటు వెయ్యాలని పేదవాడు అనుకుంటాడు సీఎం రమేష్ ఎక్కడి నుంచి అనకాపల్లికి వచ్చాడు సీఎం రమేష్ ఆధార్ కార్డు అడ్రెస్ చూడండి.. హైదరాబాద్ అడ్రెస్ ఉంటుంది సీఎం రమేష్ ఎస్టీడీ.. బూడి ముత్యాలనాయుడు లోకల్ సీఎం రమేష్ ఎంపీ నిధులు అనకాపల్లిలో ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టాడా..? సీఎం రమేష్ బ్యాంకులకు కన్నం వేసి అనకాపల్లిలో తల దాచుకోడానికి వచ్చాడు.. పువ్వు పార్టీ అనకాపల్లిలో గెలిచేది లేదు సీఎం రమేష్ ఆ పువ్వు చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమే కొణతాల, దాడి వీరభద్రరావుపైనా మంత్రి అమర్నాథ్ సెటైర్లు అనకాపల్లిలో రాజకీయ శత్రువులను నేను కలిపాను వారు ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలి అలాంటి వారు నామీద పడి ఏడుస్తున్నారు సీఎం జగన్ ను ముఖ్యమంత్రి చెయ్యడం కోసం ఏదైనా చేస్తా 11:55 AM, April 06 2024 షర్మిల వ్యాఖ్యల్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా: ఎంపీ అవినాష్రెడ్డి కడప ఎన్నికల ప్రచారం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలు స్పందించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి నేను వైఎస్ వివేకాను హత్య చేసిన హంతకుడినంటూ పీసీసీ అద్యక్షురాలు షర్మిల అన్నారు ఆ వ్యాఖ్యల్ని అమె విజ్ఞతకే వదిలేస్తున్నా ఆ వ్యాఖ్యలు వినడానికే చాలా భయంకరంగా ఉంది మసి పూసి బూడిద జల్లి తుడుచుకొమంటారు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా మాట్లాడే వాళ్లు ఎమైనా ఎంతైనా మాట్లాడుకొని కాకపోతే మాట్లాడే వాళ్లు మనుషులైతే విజ్ఞత, విచక్షణ ఉండాలి మాట్లాడే వారిది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత, విచక్షణ ఉండాలి 11:49 AM, April 06 2024 టీడీపీ త్వరలో నామరూపాల్లేకుండా పోతుంది: వైవీ సుబ్బారెడ్డి సీఎం రమేష్ ఎక్కడి నుంచో వచ్చి ఉత్తరాంధ్రలో రౌడీయిజం చేస్తున్నారు సీఎం రమేష్ మార్క్ రౌడీయిజం మనకు కావాలా? సీఎం రమేష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రాజ్యసభలో ఖాళీ అయినట్లే.. మిగతా మూడు చోట కూడా టీడీపీ ఖాళీ అవుతుంది ఎన్నికల తర్వాత నామారూపాల్లేకుండా పోతుంది 10:55AM, April 06 2024 కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకానా? టీడీపీ అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం బీజేపీతో అంతర్గత మార్పులపై చంద్రబాబు ఫోకస్ నరసాపురం, కడప ఎంపీ స్థానాలు ఇచ్చిపుచ్చుకునే యోచనలో టీడీపీ బీజేపీ మాడుగుల, చింతపూడి, మడకశిర, సూళ్లురుపేట, సత్యవేడు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు? 10:37AM, April 06 2024 విశాఖలో జీవీఎల్ పోస్టర్ల కలకలం విశాఖలో బీజేపీ నేత జీవీఎల్ పేరిట పోస్టర్లు జన జాగరణ సమితి పేరిట ఆంధ్రాయూనివర్సిటీలో వెలిసిన పోస్టర్లు విశాఖ ఎంపీ సీటు జీవీఎల్కే కేటాయించాలంటూ సందేశాలు విశాఖ అభివృద్ధి కోసం పార్లమెంట్లో జీవీఎల్ గళం వినిపించారని.. ఆయనకే టికెట్ ఇవ్వడం న్యాయమంటూ పోస్టర్లపై రాతలు పొత్తులో భాగంగా ఇప్పటికే టీడీపీకి విశాఖ ఎంపీ సీటు విశాఖ బీజేపీకి వెళ్తే గనుక.. నరసాపురం కోరే ఛాన్స్ నరసాపురం ఓకే అయితే గనుక.. టీడీపీలో తాజాగా చేరిన రఘురామ కృష్ణంరాజుకు ఇచ్చే అవకాశం 09:48AM, April 06 2024 ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే: కేశినేని, దేవినేని అవినాష్ విజయవాడ పటమట లంక 14వ డివిజన్లో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం కార్యక్రమం ప్రచారంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్ నియోజకవర్గంలో దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కారం చూపిన దేవినేని అవినాష్: కేశినేని నాని స్క్రూ బ్రిడ్జి అండర్ పాస్ నిర్మాణానికి స్థానిక నాయకులు చేసిన కృషి అభినందనీయం: కేశినేని నాని జగన్ అందించే పథకాలు మాకు అందాయి అని ప్రతీ గడపలో చెబుతున్నారు: కేశినేని నాని నేదురుమల్లి నీ, ఎన్టీఆర్ నీ వెన్ను పోటు పొడిచింది చంద్రబాబును కాదా?: కేశినేని నాని చంద్రబాబు శిష్యులు కాబట్టే మంచి చేసే జగన్ ప్రభుత్వం పై కుక్కల్లాగా వాగుతున్నారు: కేశినేని నాని మేము మాటలు వ్యక్తుల కాదు చేతల ప్రభుత్వం లో వున్నాము: కేశినేని నాని టీడీపీ చిల్లర నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పని లేదు: కేశినేని నాని రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీస్తోంది: దేవినేని అవినాష్ స్క్రూ బ్రిడ్జ్ అండర్ పాస్ పనులు ఎలా పూర్తి చేస్తారో అని ఎల్లో మీడియా లో విమర్శించారు: దేవినేని అవినాష్ అండర్ పాస్ పనులను త్వరితగిన పూర్తి చేస్తున్నాం: దేవినేని అవినాష్ నిస్సిగ్గుగా టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు: దేవినేని అవినాష్ రిటైనింగ్ వాల్ టిడిపి నిర్మిస్తే వరదలు ఏందుకు వచ్చాయో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పాలి: దేవినేని అవినాష్ ఓటమి భయంతోనే వ్యక్తి గత రోషణకు చేస్తున్న టీడీపీ నేతలు: దేవినేని అవినాష్ ప్రజలు అందరూ వైఎస్ఆర్సీపీ కి అండగా ఉన్నారు: దేవినేని అవినాష్ 09:15AM, April 06 2024 చంద్రబాబుకి బుద్ధి చెప్తాం: నెల్లూరు ప్రజలు నెల్లూరులో చింతా రెడ్డిపాలెం క్రాస్ రోడ్డు వద్దకు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్కు స్వాగతం పలికేందుకు సిద్ధం జై జగన్ అంటూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పేందుకు అందరూ సిద్ధం అంటూ ప్రజల నినాదాలు 08:27AM, April 06 2024 నెల్లూరు సిద్ధమా?: సీఎం జగన్ ట్వీట్ నేడు ఉమ్మడి నెల్లూరులో సీఎం జగన్ బస్సు యాత్ర సాయంత్రం కావలిలో వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం బహిరంగ సభ ఇప్పటికే రాయలసీమలో బస్సు యాత్ర సూపర్ సక్సెస్ Day-9 నెల్లూరు జిల్లా సిద్ధమా…?#MemanthaSiddham — YS Jagan Mohan Reddy (@ysjagan) April 6, 2024 07:54AM, April 06 2024 రాజమండ్రిలో బీజేపీ ఆఫీస్ ప్రారంభం నేడు రాజమండ్రిలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి పర్యటన బీజేపీ ఆఫీస్ను ప్రారంభించనున్న పురందేశ్వరి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి నేడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఎన్డీయే కూటమి పార్లమెంటరీ సమావేశంలో పాల్గొననున్న పురందేశ్వరి 07:32AM, April 06 2024 ఇవాళ పల్నాడులో చంద్రబాబు ప్రచారం పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం క్రొసూర్, సత్తెనపల్లి ప్రజా గళం బహిరంగ సభలు 07:17AM, April 06 2024 చుక్కాని లేని జనసేనాని విభజిత ఆంధ్రప్రదేశ్కు, జనసేన పార్టీకి ఇవి మూడవ ఎన్నికలు. ఇప్పటికీ పార్టీ నిర్మాణం, ఒక సిద్ధాంతమంటూ లేకుండా పోయిన పవన్ కల్యాణ్ కొమరం భీం, వీరమల్లు, చేగువేరా, జన సైన్యం, వీర మహిళలు అంటూ భారీ భారీ డైలాగులు.. పేర్ల వాడకాలు బీజేపీ వంటి పార్టీ పక్షం వహించటం మరీ ఎబ్బెట్టు మొదట ముఖ్యమంత్రి పదవి అంటూ అభిమానులతో నినాదాలు చేయించిన పవన్ తర్వాత 50–60 స్థానాలలో పోటీ అంటూ ప్రచారం ప్రభుత్వ ఏర్పాటులో పెద్ద చెయ్యి అని ప్రకటనలు చివరకు 21 సీట్లకు పరిమితం కావటంతో జనసేన శ్రేణులే.. అసలు పవన్ ఎందుకు పార్టీ పెట్టాడా? అని నిలదీతలు పైగా చంద్రబాబుకి ఊడిగం చేస్తున్నాడనే విమర్శ పవన్పై 07:04AM, April 06 2024 నేడు 9వ రోజు మేమంతా సిద్ధం యాత్ర తొమ్మిదో రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగనున్న సీఎం జగన్ బస్సు యాత్ర సాయంత్రం కావలిలో సిద్ధం బహిరంగ సభ నిన్న యాత్రకు విరామం.. నెల్లూరు నేతలతో సీఎం జగన్ భేటీ ఇప్పటికే రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో పూర్తైన ఎన్నికల ప్రచార యాత్ర అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలుకుతూ సీఎం జగన్కు బ్రహ్మరథం పట్టిన వైనం పేదలే స్టార్క్యాంపెయినర్లుగా ప్రచారం దూసుకెళ్తున్న సీఎం జగన్ పాలనపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్తో పాటు సలహాలు, సూచనలు స్వీకరిస్తున్న సీఎం జగన్ మేనిఫెస్టోలో మరింత మంచి జరిగేలా కొత్త పథకాలు ప్రవేశపెట్టే యోచన ప్రతీ సభలోనూ జరిగిన మంచిని వివరిస్తూ.. కూటమిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సీఎం జగన్ Memantha Siddham Yatra, Day -9. ఉదయం 9 గంటలకు చింతరెడ్డిపాలెం దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 3 గంటలకు కావలి బైపాస్ దగ్గరబహిరంగ సభ జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/3oqaBoGJAU — YSR Congress Party (@YSRCParty) April 6, 2024 06:45AM, April 06 2024 షర్మిలపై మండిపడ్డ ఎమ్మెల్యే సుధా కడపలో పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల ప్రచారం షర్మిల ప్రచారంలో చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించిన బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా షర్మిల వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా విచారణ కోర్టులో జరుగుతుండగానే అవినాష్ రెడ్డి హంతకుడని షర్మిల మాట్లాడటం సమంజసం కాదు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా వైఎస్ వివేకానందరెడ్డి హత్య పట్ల అందరిలో బాధ ఉంది: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా గతంలో దివంగత వైఎస్అర్, వివేకానందరెడ్డిలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఇప్పుడు సిఎం వైఎస్ జగన్, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిలు ప్రజల సమస్యలు పరిష్కరిస్తు అండగా నిలుస్తున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా మేము ఎవరి ఇంటికి వెళ్లినా మా తమ్ముడు, మా అన్న అంటూ చెబుతున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా అలాంటి మంచి వ్యక్తులపై నిరాధార అరోపణలు చెయ్యడం దారుణం: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా చంపిన వ్యక్తి అప్రూవర్ గా మారి బయట తిరుగుతున్నాడు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా కోర్టులు ఇంకా తీర్పులు ఇవ్వాల్సి ఉంది: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఈలోపు తొందరపడి అవినాష్రెడ్డి మీద షర్మిల ఆరోపణలు చేయడం సరికాదు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా నా భర్త ఎమ్మెల్యేగా ఉండి చనిపోతే జగనన్న నన్ను తోబొట్టులా అదరించాడు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా రెండవ మారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా షర్మిల ప్రచారం చేసుకోకుండా ఏదొ పొలిటికల్ ఏజెండాను పెట్టుకుని మాట్లాడుతున్నారు: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా ఇకనైనా ఇలాంటివి వదిలిపెట్టి ప్రచారం చేసుకొవాలి: బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ప్రెస్ వ్యాఖ్యలు 06:30AM, April 06 2024 ఎల్లో మీడియాపై ఐపీఎస్ ఆఫీసర్ అసోషియేషన్ సీరియస్ చంద్రబాబు కోసం బరితెగించొద్దు! పచ్చమందకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వార్నింగ్ ‘ఈనాడు’ ‘ఆంధ్రజ్యోతి’ హద్దులు మీరుతున్నాయి ఆ పార్టీల నేతలు నోటికొచ్చినట్లు వాగుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం... ఈసీకి ఇప్పటికే ఫిర్యాదు చేశాం అందరిపైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ‘వీళ్లా ఐపీఎస్లు’ కథనంపై మండిపడ్డ చీఫ్ సెక్రటరీ.. పరువునష్టం చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ తమ కౌంటర్ను ‘ఈనాడు’ బ్యానర్గా వెయ్యాలని డిమాండ్.. ఎల్లో మీడియా అడ్డగోలు కథనాలపై ఐఏఎస్, ఐపీఎస్ల అసంతృప్తి ఒక వర్గానికి కొమ్ముకాస్తారా: పౌర సంఘాల ధ్వజం రామోజీ, పచ్చ మీడియా రాతలపై ఈసీ, ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు ఈసీ నియామకాలపైనా ఎందుకు అక్కసు? ఎస్పీలను ఈసీ బదిలీ చేస్తే ఆహా ఓహో అని పొగడ్తలు.. అదే ఈసీ కొత్త ఎస్పీలను నియమిస్తే మాత్రం దు్రష్పచారం ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ.. రామోజీ జేబు సంస్థ కాదు.. ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లతో జాబితా పంపిన సీఎస్.. ఆ జాబితాను పరిశీలించి ఎస్పీలను నియమించిన ఈసీ చంద్రబాబు కోసం హద్దులు దాటుతున్న ఎల్లో మీడియా! ఐపీఎస్ అధికారులను కించపరిచేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి గత మూడు రోజులుగా వరుస కథనాలు సరైన ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు రాస్తుండటంపై ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సీరియస్ చంద్రబాబుకి తొత్తుగా మారిన ఎల్లో మీడియాపై ఇప్పటికే ఉమ్మేస్తున్న… pic.twitter.com/LaB6dcPczr — YSR Congress Party (@YSRCParty) April 5, 2024 సామాన్యులే మన పార్టీ కార్యకర్తలు!#YSJaganAgain#VoteForFan pic.twitter.com/UyO2f6gCUh — YSR Congress Party (@YSRCParty) April 5, 2024 -
ఏప్రిల్ 05.. ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 5th Telugu Updates 09:23 PM, ఏప్రిల్ 05 2024 ఈనాడు తప్పుడు రాతలపై సీఎస్ జవహర్రెడ్డి ఆగ్రహం తనపై రాసిన తప్పుడు వార్తపై మండిపడ్డ సీఎస్ ఈనాడు చీఫ్ ఎడిటర్కి లేఖ రాసిన సీఎస్ ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ కొత్త ఎస్పీల బదిలీలపై ఈనాడు తప్పుడు కథనం సీఎస్ జవహర్రెడ్డి ఎలక్షన్ కమిషన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఈనాడు తప్పుడు కథనం అబద్ధపు రాతలపై ఖండన లేఖ విడుదల చేసిన సీఎస్ తన ఖండన ఈనాడు మొదటి పేజీలో రాయాలని కోరిన జవహర్ రెడ్డి లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని.స్పష్టం చేసిన సీఎస్ ఎన్నికల సంఘం చేసిన బదిలీలను ఎలా తప్పు పడతారు? ఐపీఎస్ అధికారులు ఏసిఆర్లు, సీనియారిటీ, అనుభవం పరిశీలించాకే నియమించాం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ జాబితాను ఈసీఐ పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చింది ఈసీఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ రాష్ట్ర ప్రభుత్వం పంపిన అధికారుల ప్యానెల్పై అభ్యంతరాలుంటే ఈసీఐ కొత్త ప్యానెల్ కోరుతోంది అధికారుల బదిలీలు, నియమకాలపై సర్వాధికారాలు ఈసీఐకి ఉంటాయి అధికారుల ప్రతిష్ట దెబ్బతీసేలా వార్తలు రాయడం అనైతికం ప్రతి అధికారి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారు అలాంటి వారిపై ఇలా తప్పుడు, నిరాధార వార్తలు రాయడం సమంజసం కాదు తక్షణమే ఈనాడు మొదటి పేజీలో నా ఖండన ప్రచురించాలి లేదంటే లీగల్ చర్యలు తీసుకుంటా.. లేఖలో పేర్కొన్న సీఎస్ 09:09 PM, ఏప్రిల్ 05 2024 పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతి పై ఐపీఎస్ అధికారుల సంఘం ఫైర్ ముగ్గురిపైన క్రిమినల్ చర్యలకు దిగాలని ఐపీఎస్ అధికారుల సంఘం నిర్ణయం ఐపీఎస్లపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించం.. ప్రకటన విడుదల చేసిన ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం ఐపీఎస్ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పురందేశ్వరి ఈసీకి ఫిర్యాదు చేయడాన్ని ఖండించిన సంఘం క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని నిర్ణయం తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు ప్రకటించిన ఐపీఎస్ల సంఘం 08:14 PM, ఏప్రిల్ 05 2024 పేదలపై చంద్రబాబు కక్ష సాధింపు: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదని అడ్డుపడింది చంద్రబాబు కాదా? చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను ఎవరు నమ్మరు షర్మిలను చంద్రబాబు తప్పు దోవ పట్టిస్తున్నారు దివంగత మహానేత వైయస్సార్ పాలనను సీఎం జగన్ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు వైఎస్సార్ మరణం తర్వాత ఎఫ్ఐఆర్లో ఆ మహానేత పేరును కాంగ్రెస్ చేర్చింది అలాంటి పార్టీలో షర్మిల చేరడం ఆంధ్ర రాష్ట్రానికి ఆమెకి ఎటువంటి సంబంధాలు లేవు కొంతసేపు తెలంగాణ కోడలు అంటుంది కొంతసేపు ఆంధ్ర ఆడపిల్లను అంటుంది షర్మిల మాటలకు పొంతన లేదు సీఎం జగన్ పై రాళ్లు వేస్తే దివంగత వైఎస్సార్ కూడా నిన్ను క్షమించడు నారా లోకేష్కు దమ్ముంటే మంగళగిరిలో గెలిచి చెప్పమనండి మీడియా వాళ్లందరూ వెళ్లి నారా లోకేష్ మంగళగిరిలో గెలుస్తారా..? లేదా అడగండి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతారు ఈ రాష్ట్రంలో 175కు 175 గెలిచే పార్టీ వైఎస్సార్సీపీ నారా లోకేష్కి దమ్ము ధైర్యం ఉంటే ప్రధాని మోదీ, అమిషా, పవన్ కాళ్లు ఎందుకు పట్టుకున్నావ్. టీడీపీ నేతలు మెడ నిండా ఎన్ని కండువాలు వేసుకుంటున్నారో వాళ్లకే తెలియదు 05:59 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు ఉచ్చులో.. కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల: వాసిరెడ్డి పద్మ కోర్టు పరిధిలో ఉన్న అంశాలను షర్మిల మాట్లాడుతున్నారు తీర్పు శిక్ష ఈవిడే వేసేస్తున్నారు.. ఇది తీవ్రమైన అంశం విచారణలో ఉన్న అంశాల పై ఇంత రాజకీయం చేయడం సరికాదు కడప ప్రజలు అమాయకులు.. అజ్ఞానులు కాదు వైఎస్ కుటుంబాన్ని విడదీయాలని జరుగుతున్న కుట్ర కడప ప్రజలకు కొత్త కాదు షర్మిల సానుభూతి రాజకీయాలు చేస్తున్నారు వైఎస్ వివేకానందను ఓడించడానికి చేసిన కుట్రలు మరిచిపోయారా? ఆ రోజు కుట్రలు చేసిన వారు ఈరోజు మీ పక్కన ఉండి మాట్లాడుతున్నారు చంద్రబాబు ఉచ్చులో.. కాంగ్రెస్ పన్నాగంలో షర్మిల చిక్కుకుంది అవినాష్ రెడ్డి పై హంతకుడని నింద వేస్తున్నారు కోర్టులో విచారణ జరుగుతున్న అంశాన్ని ఎన్నికల అంశంగా మార్చడం వెనుక ఉన్న రాజకీయమేంటి? చంద్రబాబు రాజకీయంలో షర్మిల, సునీత పావులుగా మారారు ఏం సాధించడానికి మీరు ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది కాంగ్రెస్ రాష్ట్రం అన్యాయం అయిపోవడానికి కారణం కాంగ్రెస్ కాదా? విభజన హామీలు గాలికి వదిలేసింది కాంగ్రెస్ కాదా? ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని గతంలో మీరు మాట్లాడలేదా? ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకున్నారు ప్రజలకు షర్మిల సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణలో మీరు పార్టీ ఎందుకు పెట్టారు? ఎందుకు మూసేశారు ఏపీకి నష్టం జరిగినా తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తామన్నారు తెలంగాణలో నాయకులను వాడుకుని మోసం చేశారు ఏపీ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలని ఆరోజు ఎందుకు అనుకున్నారు ఏపీ ప్రజల కోసం ఈ రోజు ఎందుకు వస్తున్నారు చంద్రబాబును మించిన ఊసరవెల్లిలా షర్మిల మారుతున్నారు చంద్రబాబు కంటే ఎక్కువ యూటర్న్ లు తీసుకుంటున్నారు మీ యూటర్న్ల వెనుక మీ ఉద్ధేశ్యమేంటి.. ప్రజలకు సంజాయిషీ చెప్పాలి వివేకాను రాజకీయంగా లేకుండా చేసిన వారితో చేతులు కలిపారు షర్మిలను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది ఆధారాలు లేకుండా అవినాష్ పై ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికల్లో ఏం చేస్తారో కడప ప్రజలకు చెప్పండి ఏపీ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ దోషి ఎవరు ఏం చేశారో కడప ప్రజలకు తెలుసు షర్మిల ప్రచారం పూర్తిగా ఎన్నికలకు విరుద్ధం కచ్చితంగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం 05:01 PM, ఏప్రిల్ 05 2024 ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ బస్సుయాత్ర 9వ రోజు శనివారం(ఏప్రిల్ 6) షెడ్యూల్ ఉదయం 9 గంటలకు చింతరెడ్డి పాలెం రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరనున్న సీఎం జగన్ కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి చేరుకుని సాయంత్రం 3 గంటలకి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్ , సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు,వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద రాత్రి బసకు చేరుకుంటారు. 04:53 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు బుజ్జగించినా తేలని గోపాలపురం టికెట్ పంచాయితీ చంద్రబాబు ముందే బయటపడ్డ వర్గ విభేదాలు చంద్రబాబు బస చేసిన నల్లజర్ల ప్రియాంక కన్వెన్షన్ హాల్ వద్ద ముళ్లపూడి వర్గీయుల ఆందోళన మద్దిపాటి వద్దు ఎవరైనా ముద్దు అంటూ చంద్రబాబు కాన్వాయ్ ముందు ఫ్లకార్డులతో నిరసన,నినాదాలు ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో అదుపు చేసిన పోలీసులు, స్పెషల్ ఫోర్స్ మద్దిపాటి వెంకట రాజుని వెంటనే మార్చాలంటూ చంద్రబాబు కాన్వాయ్ ముందు బైఠాయించి తెలుగు తమ్ముళ్ల నిరసన 03:45 PM, ఏప్రిల్ 05 2024 గతంలో చంద్రబాబు కాపులను రౌడీలు అనలేదా?: పోసాని కృష్ణమురళి ఎన్ని అన్యాయాలు చేసినా చంద్రబాబు అంటే పవన్కు దేవుడు చంద్రబాబు కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెడతారు చంద్రబాబు అవినీతి పనులు చేసి రాజమండ్రి జైలుకెళ్లారు. వాలంటీర్ల సేవలను సైతం చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారు. నిమ్మగడ్డ రమేష్తో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారు ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్డీఆర్ను చంపేశారు చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టుకోడు.. ఇంటింటికి తిరగడు చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చాడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగావీటి రంగాను చంపేశారు పవన్ కల్యాణ్ను చంద్రబాబు లొంగదీసుకున్నారు 02:02 PM, ఏప్రిల్ 05 2024 అచ్చెన్న, అయ్యన్నలకు ఈసీ నోటీసులు టీడీపీ నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడుకి ఎన్నికల సంఘం నోటీసులు సీఎం వైఎస్ జగన్ పై తప్పుడు ఆరోపణలు చేసిన అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా తప్పుడు ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు టీడీపీ నేతలపై ఈసీఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు కి నోటీసులు ఇచ్చిన సీఈఓ మీనా 01:45 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుపై ఫైర్.. టీడీపీ మీటింగ్లో తిట్ల పురాణం చిప్పగిరి మండలం నెమకల్లు టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు ఆలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ కు సొంత పార్టీ లో నిరసన సెగ పార్టీ కార్యకర్తల ఆత్మీయసమావేశం లో వీరభద్ర గౌడ్ సమక్షంలో రెండు వర్గాలు రసాభాస మా అవసరం మీకు పట్టదా అంటూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు ఒక్క వర్గానికే ప్రాధాన్యత చంద్రబాబు ఇస్తున్నాడని తెలుగు తమ్ముళ్లు మండిపాటు సమాచారం ఇవ్వకుండా మీటింగులు ఎలా పెడతారంటూ ఒకరి పై నొకరు తిట్ల పురాణం 1:15 PM, ఏప్రిల్ 05 2024 విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నా: కేఏ పాల్ మన పార్టీ(ప్రజాశాంతి) అధికారంలోకి వస్తుంది అందుకే విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటిస్తున్నా కారణం నేను విశాఖలోనే పుట్టి, పెరిగి చాలా సేవ చేశా రాయలసీమ ముఖ్యమంత్రిలు విశాఖను పట్టించుకోలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కోర్టులో ఆర్గ్యుమెంట్ చేశాను స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల భూముల కోసం కోర్టులో పోరాడా స్టీల్ ప్లాంట్ కోసం రూ.8 వేల కోట్లు ఇస్తానని చెప్పాను ఇవ్వకపోతే నేను జైలు శిక్షకు కూడా సిద్ధంగా ఉన్నాను కోర్టుల్లో జడ్జిలు తప్పుడు తీర్పులు ఇస్తే వారి సంగతి తేల్చుతా 12:30 PM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకు నిరసన సెగ టికెట్ల కేటాయింపుపై భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు చంద్రబాబు పర్యటనల్లో నిరసన సెగలు పార్టీలో కష్టపడ్డ వారికి టికెట్లు కేటాయించాలంటూ నినాదాలు నల్లజర్ల లో చంద్రబాబు బసచేసిన ప్రాంతంలో పోలవరం టికెట్ టీడీపీకే కేటాయించాలంటూ పార్టీ శ్రేణుల నిరసన బొరగం శ్రీనివాస్ కి టికెట్ కేటాయించాలని ఆయన వర్గీయుల ఆందోళన పోలవరం అభ్యర్థి ని మార్చాలని నినాదాలు చేస్తున్న టీడీపి శ్రేణులు 11:43 AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకే శవ రాజకీయాలు అలవాటు: హోం మంత్రి తానేటి వనిత వలంటీర్లను గోనె సంచులకు మోసుకునేవాళ్లు.. ఇళ్లలో మగవాళ్లు లేనప్పుడు తలుపులు తట్టి ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు డేటా తీసుకెళ్లి అమ్మేస్తున్నారు మహిళల అక్రమ రవాణా చేస్తున్నారన్న అన్న వ్యక్తి పవన్ కల్యాణ్ వలంటీర్లను చిన్న చూపు చూస్తూ కించపరుస్తూ.. వారి ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వ్యక్తులు చంద్రబాబు పవన్ కళ్యాణ్.. కోర్టులకు వెళ్లి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయించింది ఎవరు?.. చంద్రబాబే అవ్వ తాతల మరణాలకి చంద్రబాబే కారణం చంద్రబాబుకే శవ రాజకీయాలు అలవాటు పుష్కరాల్లో షూటింగ్ ల పేరుతో సామాన్యుల ప్రాణాలు పట్టణ పెట్టుకుంది ఎవరు చంద్రబాబు కాదా....? జగనన్న బస్సు యాత్రకు వస్తున్న జన సందోహన్ని చూసి వీరికి వణుకు పుడుతుంది దళిత మహిళలని లేకుండా నాపై చెత్తాచెదారం అంటూ హీనంగా మాట్లాడారు.. చంద్రబాబు కొవ్వూరులో టిడిపి వ్యక్తిని తీసుకెళ్లి గోపాలపురంలో ఎందుకు పెట్టారు జవహర్ ను తీసుకెళ్లి గతంలో తిరువూరులో పెట్టింది ఎవరు.... కొవ్వూరు నియోజకవర్గం లో ఒక రూపాయి దోచుకున్నానని నిరూపిస్తే రాజకీయాలను శాశ్వతంగా వైదొలుగుతాను...? దోచుకున్నానని ఆధారాలతో నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం... కొవ్వూరు లో టిడిపి హాయంలో ఏడేచ్చగా దోచుకుంది వారి నాయకులు దొమ్మేరులో దళిత యువకుడు ఆత్మహత్య చనిపోతే చంద్రబాబు నాపై ఆపాదిస్తున్నారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులపై బురద చల్లితే సానుభూతి వస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారు భ్రమరావతి కట్టినంత ఈజీ కాదు ప్రజల్లో అబద్దాల మేడలు కట్టడం ప్రజల గుండెల్లో జగనన్న సంక్షేమ పథకాలు గూడు కట్టుకుని ఉన్నాయి జగనన్నను పేదలు ఆరాధ్య దైవంగా భావిస్తూ పేదల గుండెల్లో స్థానం కల్పించారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పై నాయకులపై బురద చల్లితే.. మైలేజీ వస్తుందని అనుకోవడం వారి భ్రమ కొవ్వూరులో గోపాలపురంలో కూడా టిడిపిలో వర్గ విభేదాలు రెండు గ్రూపులు ఉన్నాయి వైఎఎస్సార్సీపీలో కొవ్వూరు గోపాలపురంలో ఐక్యతగా పనిచేస్తున్నామని కడుపుమంటతో ఉక్రోశంతో చంద్రబాబు ఉన్నారు ప్రజలు ఎవరూ చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి గెలవడం కాదు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను.. చంద్రబాబు తన మ్యానిఫెస్టోలో లో కాపీ పేస్ట్ చేస్తున్నారు మా నియోజకవర్గంలో దళితులపై అట్రాసిటీ కేసులు పెట్టామని అంటున్నారు ఒకటైన నిరూపించమని సవాల్ చేస్తున్నాను టిడిపి హయంలో మహిళలను వివస్రను చేశారు ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని అనుకుంటారు అన్న వ్యక్తి చంద్రబాబు పురందేశ్వరి అధికారులపై బురద చల్లాలి అనుకోవడం బాధాకరం ఐఏఎస్ ఐపీఎస్ చిన్న స్థాయి ఉద్యోగుల సైతం వారి ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తారు వారి ప్రభుత్వానికి కొమ్ము కాయరు టీడీపీ హయాంలో అలా చేసినట్లు ఉన్నారు అందుకే ఇలాంటి లేఖలు రాస్తున్నారు తూర్పు గోదావరిలో హోం మంత్రి తానేటి వనిత వ్యాఖ్యలు 11:03 AM, ఏప్రిల్ 05 2024 సీఎం రమేష్ ఓ అహంకారి: ఎమ్మెల్యే ధర్మశ్రీ అనకాపల్లిలో సీఎం రమేష్ రౌడీయిజం తనిఖీలకు వచ్చిన అధికారులతో సీఎం రమేష్ అనుచిత ప్రవర్తన తీవ్రంగా ఖండించిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు శాంతికాముకులు, హింసను సహించరు సీఎం రమేష్ ఎక్కడ నుండి వచ్చారు మళ్లీ అక్కడికే పంపుతారు సీఎం రమేష్ అహంకారంతో విర్రవీగుతున్నారు సీఎం రమేష్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు తనపై అసత్య ఆరోపణలు చేసిన సీఎం రమేష్ పై పరువు నష్టం దావా వేస్తా 10:52 AM, ఏప్రిల్ 05 2024 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓ నమ్మకద్రోహి: మంత్రి పెద్దిరెడ్డి మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ రాష్ట్ర విభజనకు కిరణ్ కుమార్ రెడ్డి నే కారణం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నది కూడా మాజీ సీఎం కిరణ్ ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి చిత్తుగా ఓడిపోతారు కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వేధించాడు కిరణ్ కుమార్ రెడ్డి నమ్మకద్రోహి గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఒడించాం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఒడిస్తాం చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తాం ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు శ్రీ వైఎస్ జగన్ ను కిరణ్ కుమార్ రెడ్డి వేధించారు ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారు పుంగనూరు ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 10:34 AM, ఏప్రిల్ 05 2024 ప్రజా సమస్యల పరిష్కారమే జగన్ ప్రభుత్వం ఎజెండా టీడీపీ చేయని అనేక అభివద్ధి పనులు జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది అబద్ధపు ప్రచారాలు చేసుకునీ కాలం గడుపుతున్న టీడీపీ నేతలు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు ప్రజా సమస్యలు పట్టవు పెన్షన్ కోసం వృద్ధుల మరణ మృదంగం కి టీడీపీ నేతలు కారణం కాదా ఎందుకు గద్దె రామ్మోహన్ నీ గెలిపించామా? అని స్థానిక ప్రజలు వాపోతున్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలను ఇంటికే పరిమితం చేయడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు దేవినేని అవినాష్ వ్యాఖ్యలు 10:02 AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకు అవ్వా తాతల ఉసురు తప్పదు: చింతల ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఆ వృద్ధులు పడుతున్న అవస్థలు చూస్తే చాలా బాధ వేస్తుంది పెన్షన్ కోసం వృద్ధులను మంచాలపై తీసుకు వెళ్లాల్సి వస్తోంది వలంటరీ వ్యవస్థ పై చంద్రబాబు కక్ష కట్టి తప్పుడు ఫిర్యాదులు చేయించాడు నాలుగు సంవత్సరాల 11 నెలల పాటు వలంటీర్లు సేవలు అందించారు ప్రతినెల 1వ తేదీ ఉదయాన్నే వలంటీర్లు పెన్షన్లు అందించే వాళ్ళు తప్పుడు ఫిర్యాదులు చేసి వలంటీర్లను పక్కన పెట్టించిన చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెప్తారు ఇప్పటికైనా ఎన్నికల సంఘం పునరాలోచన చేసి వాలంటీర్లతో పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 09:37 AM, ఏప్రిల్ 05 2024 వేర్ ఈజ్ లోకేషం? ఎన్నికల వేళ.. టీడీపీలో ఆసక్తికర పరిణామం తెర వెనుకే ఉంటున్న చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు శంఖరావాలకు సైతం బ్రేక్ ఇచ్చిన లోకేష్ పూర్తిగా ఉండవల్లి నివాసానికే పరిమితమైన వైనం మంగళగిరి ప్రచారానికి వెళ్తే.. అడుగడుగునా నిలదీస్తున్న జనం దీంతో.. లోకేష్ ప్రచారానికి దూరంగా ఉంటున్న పార్టీ శ్రేణులు అపార్ట్మెంట్లలో ప్రచారానికే మొగ్గుచూపిస్తున్న నారా లోకేష్ వైఎస్సార్సీపీ అభ్యర్థి లావణ్యకు ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్న మంగళగిరి వాసులు సోషల్ మీడియాలో సినబాబుపై పేలుతున్న సెటైర్లు 09:09 AM, ఏప్రిల్ 05 2024 టీడీపీని కబళిస్తున్న చంద్రబాబు తప్పిదాలు: విజయసాయిరెడ్డి 1982 నుంచి టీడీపీలో ఉన్న నేతలు అందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. వైఎస్సార్సీపీలో చేరుతున్నారు జగన్ సంక్షేమ పాలన వల్లే టీడీపీ నేతలు ఆకర్షితులు అవుతున్నారు.. వలంటీర్ వ్యవస్థ పై పిర్యాదులు చేసి.. పింఛన్ దారులకు దూరం చెయ్యడం చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం.. చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు తెలుగుదేశం పార్టీనే కబలించి వేస్తుంది.. వలంటీర్ మీద ఆధారపడిన ప్రతి కుటుంబం చంద్రబాబు కుట్రలను వ్యతిరేకిస్తున్నారు.. అధికారంలో వచ్చిన తర్వాత పార్టీలో చేరిన అందరికీ ప్రాధాన్యత ఇస్తాం.. రేపటి(ఏప్రిల్ 6) సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర చింతరెడ్డిపాలెం నుంచి ప్రారంభం అవుతుంది ప్రతీ స్వాగత పాయింట్ల వద్ద వైఎస్సార్సీపీ నేతలు సీఎం జగన్కు స్వాగతం పలుకుతారు.. సాయంత్రం నాలుగు గంటలకి సీఎం జగన్ కావలి చేరుతారు.. 6 గంటలకి సభ ముగుస్తుంది నెల్లూరు చేరిక కార్యక్రమంలో YSRCP MP అభ్యర్థి విజయసాయి రెడ్ది వ్యాఖ్యలు 09:02 AM, ఏప్రిల్ 05 2024 ఇవాళ బస్సు యాత్రకు విరామం నెల్లూరులోకి ప్రవేశించిన మేమంతా సిద్ధం యాత్ర నేడు సీఎం జగన్ బస్సు యాత్రకు విరామం బస చేసిన ప్రాంతంలోనే.. నెల్లూరు జిల్లా నేతలతో భేటీ కానున్న సీఎం జగన్ రాయలసీమ జిల్లాల యాత్రపై సమీక్ష నిర్వహించనున్న సీఎం జగన్ ఇప్పటికే వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విజయవంతంగా సాగిన యాత్ర ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలు, సలహాలు-సూచనల మేరకు కొత్త పథకాలను మేనిఫెస్టోలో ప్రవేశపెట్టే అంశంపై చర్చించే అవకాశం ఉదయం నుంచే చింతరెడ్డిపాలెం సీఎం జగన్ బస కేంద్రానికి చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు రేపు.. తొమ్మిదవ రోజు బస్సు యాత్రలో పాల్గొననున్న సీఎం జగన్ నెల్లూరు బైపాస్ చింతరెడ్డిపాలెం బస చేసిన ప్రాంతం నుంచి ప్రారంభం కానున్న యాత్ర రేపు కావలిలో సిద్ధం బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్ 08:47 AM, ఏప్రిల్ 05 2024 విజయసాయిరెడ్డి సమక్షంలో చేరికలు నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఉదయం పండగ వాతావరణం టీడీపీ నుంచి పలువురు వైఎస్సార్సీపీలోకి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ జడ్పీటీసీ రుక్మిణి, మాజీ Sc కమిషన్ మెంబర్ రవీంద్ర కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయిరెడ్డి.. కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి 08:27 AM, ఏప్రిల్ 05 2024 నేటి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ఇలా.. నరసాపురం, పాలకొల్లులో చంద్రబాబు పర్యటన ప్రజా గళం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు స్థానిక టీడీపీ నేతలతో కీలక మంతనాలు నిర్వహించే ఛాన్స్ 08:06 AM, ఏప్రిల్ 05 2024 రఘురామ కొత్త రాగం నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కొత్త రాగం కూటమి తరఫునే పోటీ చేస్తానని గతంలో ప్రకటించుకున్న రఘురామ సీటు తన్నుకుపోయిన బీజేపీ.. తన అనుచరుడి కోసం పైరవీలు మొదలుపెట్టిన చంద్రబాబు తాజాగా రఘురామ కొత్త రాగం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయడమే తన ఆశయమంటూ ప్రకటన నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది మరో రెండు రోజుల్లో తేలుతుంది. ఢిల్లీ ఎంపీగానో, అమరావతి ఎమ్మెల్యేగానో చూడాలి. పోటీ చేయడమైతే పక్కా. ఎంపీగా బరిలో నిలవాలన్నది నా ఆశ. అసెంబ్లీలో ఉండాలన్నది ప్రజల కోరిక. చాలా మంది నన్ను అసెంబ్లీలో స్పీకర్గా చూడాలనుకుంటూ రఘురామ వ్యాఖ్య నేను కోరుకుంటున్న కేంద్రమా, ప్రజలు కోరుతున్న రాష్ట్రమో త్వరలోనే తెలుస్తుందంటూ గప్పాలు 07:42AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబు గంజాయి వ్యాఖ్యలు.. భగ్గుమన్న వ్యాపారులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం రావులపాలెం బంద్ కు పిలుపునిచ్చిన చాంబర్ ఆఫ్ కామర్స్ రావులపాలెంలో టీడీపీ నిర్వహించిన ప్రజా గళం సభలో వ్యాపారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు రావులపాలెంలో కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతారంటూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు చంద్రబాబు తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన వ్యాపారులు బంద్ నిర్వహించడంతోపాటు చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న చాంబర్ ఆఫ్ కామర్స్ చంద్రబాబు మాటలపై మండిపడుతున్న ఆర్యవైశ్య సంఘాలు 07:15AM, ఏప్రిల్ 05 2024 మరో రెండు జనసేన సీట్లు బాబు ఖాతాలోకే చంద్రబాబుతో పొత్తంటే బాబు మెచ్చిన వాళ్లకి, బాబు చెప్పిన వాళ్లకి, బాబు పంపిన వాళ్లకి టికెట్లిచ్చేయడమే. జనసేనకు కేటాయించిన మరో రెండు సీట్లనూ చంద్రబాబు ఇలాగే కొట్టేశారు. టీడీపీ నేతలకే దక్కిన రైల్వేకోడూరు, అవనిగడ్డ జనసేన సీట్లు అవనిగడ్డ సీటు మండలి బుద్ధ ప్రసాద్కే గతంలో జనసేనను తీవ్రంగా విమర్శించిన బుద్ధ ప్రసాద్ టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన బుద్ధ ప్రసాద్ బుద్ధ ప్రసాద్కు టికెట్ఇవ్వడంపై అవనిగడ్డ జనసేనలో అసంతృప్తి రాజీనామాలకు సిద్ధమైన పలు వర్గాలు మరోవైపు.. బాబు ఒప్పుకోలేదని రైల్వేకోడూరు అభ్యర్ధిని మార్చేసిన పవన్ యనమల భాస్కరరావు పేరును స్వయంగా ప్రకటించిన పవన్ కల్యాణ్ బాబు కోసం.. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ప్రధాన అనుచరుడు అరవ శ్రీధర్కు టికెట్ మూడు రోజుల కిందట జనసేనలో చేరిన ముక్కవారిపల్లి సర్పంచ్ అరవ శ్రీధర్ పవన్ నిర్ణయంపై మండి పడుతున్న పార్టీ నేతలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆయా స్థానాల్లో జనసేన శ్రేణుల నిర్ణయం? 07:06AM, ఏప్రిల్ 05 2024 అధికారులపై సీఎం రమేష్ దౌర్జన్యం అనకాపల్లిలో కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ దౌర్జన్యం టీడీపీ సానుభూతిపరుడు షాపుపై డీఆర్ఐ అధికారుల తనిఖీలు జీఎస్టీ రికార్డులు తనిఖీలు చేస్తున్న అధికారులపై గుండాయిజం తనిఖీలు వెంటనే ఆపాలంటూ బెదిరింపులు నా సంగతి మీకు తెలియదు అంటూ రౌడీయిజం అధికారులను ఏక వచనంతో సంబోధిస్తూ అధికారుల చేతిలో నుంచి ఫైళ్లు లాక్కున్న సీఎం రమేష్ సీఎం రమేష్ రౌడీయిజం చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు ప్రశాంతమైన అనకాపల్లిలో గతంలో ఎన్నడు ఇటువంటి సంఘటన జరగలేదంటున్న ప్రజలు అధికారులపై టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టిన సీఎం రమేష్ పోలీసులు సర్ది చెప్పిన పట్టించుకోని సీఎం రమేష్ టీడీపీ కార్యకర్తలు ఎక్కడ నుంచో వచ్చి అనకాపల్లిలో రౌడీయిజం చేయడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం 06:54AM, ఏప్రిల్ 05 2024 నేటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం నేటి నుంచి ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారం రాజమండ్రి ఎంపీ బరిలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి నుంచి ప్రచారం ప్రారంభించనున్న పురందేశ్వరి పొత్తులో భాగంగా.. పది అసెంబ్లీ, ఆరు ఎంపీ సీట్లు తీసుకున్న ఏపీ బీజేపీ సీట్ల పంపకంపై ఏపీ బీజేపీలో తీవ్ర అసంతృప్తి.. పురందేశ్వరి తీరుపై విమర్శలు టీడీపీ తీసుకున్న విశాఖ ఎంపీ సీటు బీజేపీకి వెళ్లే అవకాశం బీజేపీ నరసాపురం సీటును వదులుకునే చాన్స్ నరసాపురం ఎంపీ సీటు కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్న రఘురామ కృష్ణంరాజు కడప ఎంపీ సీటును బీజేపీ ఇచ్చే యోచనలో టీడీపీ జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం టీడీపీకి ఇచ్చే ఆలోచనలో బీజేపీ మరో మూడు నాలుగురోజుల్లో సీట్లు మార్చుకునే అంశంపై రానున్న స్పష్టత 06:49AM, ఏప్రిల్ 05 2024 తిరుపతి జిల్లా సిద్ధంపై సీఎం జగన్ ట్వీట్ తిరుపతి జిల్లాలో ముగిసిన మేమంతా సిద్ధం యాత్ర గురువారం సీఎం జగన్ బస్సు యాత్రకు తిరుపతి ప్రజల బ్రహ్మరథం సాయంత్రం నాయుడుపేట బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్ పేదలను గెలిపించాలని మనం యుద్దం చేయబోతున్నాం: సీఎం జగన్ నా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే 50 శాతం పదవులు ఇచ్చాం: సీఎం జగన్ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కోర్టులకు వెళ్లారు: సీఎం జగన్ 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం: సీఎం జగన్ ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్ తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు: సీఎం జగన్ తలుపు తట్టి పథకాలు అందిస్తుంటే బాబు జీర్ణించుకోలేకపోయారు: సీఎం జగన్ పేదలకు తోడుగా నిలబడేందుకు మీరంతా సిద్ధమా?: సీఎం జగన్ పెన్షన్ల కోసం వెళ్లి 31 మంది అవ్వతాతలు ప్రాణాలు విడిచారు: సీఎం జగన్ 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబు ఏమనాలి?: సీఎం జగన్ 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబును హంతకుడు అందామా?: సీఎం జగన్ జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది: సీఎం జగన్ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి: సీఎం జగన్ ఏపీ పేద వర్గాల ప్రజలంతా నా వాళ్లు: సీఎం జగన్ చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు: సీఎం జగన్ చంద్రబాబు పేరు చేప్తే గుర్తుకొచ్చేది.. మోసాలు, కుట్రలు: సీఎం జగన్ చిన్న పిల్లలు మేనమామ అని పిలుస్తుంటే గర్వంగా ఉంది: సీఎం జగన్ జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది: సీఎం జగన్ మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే: సీఎం జగన్ Day-8 తిరుపతి జిల్లా సిద్ధం! #MemanthaSiddham #VoteForFan pic.twitter.com/1GxnW91kLr — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 నా అవ్వాతాతలు, వితంతువు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులకి చెప్తున్నా.. కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం ప్రతి ఇంటికీ సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకే పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/ewqX04uLG4 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 06:40AM, ఏప్రిల్ 05 2024 చంద్రబాబుకి ఈసీ నోటీసులు సీఎం జగన్పై ప్రతిపక్ష నేత చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు గురువారం నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం మార్చి 31వ తేదీన నిర్వహించిన ప్రజా గళం సభల్లో చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు ఎమ్మిగనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు ఈసీకి వైఎస్సార్సీపీ లేళ్ల అప్పిరెడ్డి, మరొకరు ఫిర్యాదు ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబుకి నోటీసులు 48 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ ఈసీ ఆదేశం 06:30AM, ఏప్రిల్ 05 2024 చివరకు ఇదీ టీడీపీ పరిస్థితి: YSRCP ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి టీడీపీకి అంత బెరుకేంటో? రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుని తిట్టిపోస్తున్న జనం. వలంటీర్ వ్యవస్థను నిలువరించి.. ఫించన్లను జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం నెగిటివ్ కామెంట్స్కి భయపడి చంద్రబాబు సభల లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్కి చాట్ ఆప్షన్ను మాయం చేసిన టీడీపీ అదే సమయంలో.. టీడీపీని మరింతగా ముంచేస్తున్న పొత్తులు సీట్ల పంపకాల్లో బాబు ఒంటెద్దు పోకడ ప్రజల్లో దిద్దుకోలేక.. పార్టీలో సర్దుకోలేక చేతులెత్తేస్తున్న చంద్రబాబు! ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి అంత బెరుకేంటి @JaiTDP..? రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుని తిట్టిపోస్తున్న జనం. దాంతో నెగిటివ్ కామెంట్స్కి భయపడి చంద్రబాబు సభల లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్కి చాట్ ఆప్షన్ను మాయం చేసిన టీడీపీ టీడీపీని నిండా ముంచేస్తున్న పొత్తులు, సీట్ల పంపకాల్లో బాబు… pic.twitter.com/nJNBTLnz5B — YSR Congress Party (@YSRCParty) April 4, 2024 -
April 4th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 4th Telugu Updates 9:49 PM, April 4th 2024 జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది.. సీఎం జగన్ ట్వీట్ నా అవ్వాతాతలు, వితంతువు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులకి చెప్తున్నా.. కొంచెం ఓపిక పట్టండి జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది నా మొట్టమొదటి సంతకం ప్రతి ఇంటికీ సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకే పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా అవ్వాతాతలు, వితంతువు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులకి చెప్తున్నా.. కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం ప్రతి ఇంటికీ సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకే పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/ewqX04uLG4 — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2024 8:30 PM, April 4th 2024 చంద్రబాబుకి ఎన్నికల సంఘం నోటీసులు మార్చి 31న ఎమ్మిగనూరు సభలో చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశం చంద్రబాబు ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదు 48 గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఆదేశం 6:05 PM, April 4th 2024 ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు: సీఎం జగన్ పేదలను గెలిపించాలని మనం యుద్దం చేయబోతున్నాం నా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే 50 శాతం పదవులు ఇచ్చాం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దని కోర్టులకు వెళ్లారు 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోయారు తన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి అడ్డుకున్నారు తలుపు తట్టి పథకాలు అందిస్తుంటే బాబు జీర్ణించుకోలేకపోయారు పేదలకు తోడుగా నిలబడేందుకు మీరంతా సిద్ధమా? పెన్షన్ల కోసం వెళ్లి 31 మంది అవ్వతాతలు ప్రాణాలు విడిచారు 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబు ఏమనాలి? 31 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబును హంతకుడు అందామా? జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి ఏపీ పేద వర్గాల ప్రజలంతా నా వాళ్లు చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు చంద్రబాబు పేరు చేప్తే గుర్తుకొచ్చేది.. మోసాలు, కుట్రలు చిన్న పిల్లలు మేనమామ అని పిలుస్తుంటే గర్వంగా ఉంది జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే 5:16 PM, April 4th 2024 నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబు.. సీఎం జగన్ ట్వీట్ జగన్ ఒక టిప్పర్ డ్రైవర్కి సీటిచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడు అంతటితో ఆగలేదు, వేలిముద్రగాడంటూ వీరాంజనేయులుని అవమానించాడు నువ్వు కోట్లకి కోట్లు డబ్బులు ఉన్న పెత్తందారులకి టికెట్లు ఇచ్చావు చంద్రబాబు నేను ఒక పేదవాడికి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం చేస్తున్నా నాకు, నీకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబు 4:43 PM, April 4th 2024 రైల్వేకోడూరు జనసేన అభ్యర్థి మార్పు రైల్వేకోడూరు నుంచి మరో పచ్చ చొక్క నేతకు జనసేన టికెట్ అరవ శ్రీధర్ బరిలో ఉంటారని ప్రకటించిన జనసేన ఇటీవలే యనమల భాస్కర్ రావును జనసేన అభ్యర్దిగా ప్రకటించిన జనసేన ప్రచారంలోకి దిగకముందే టికెట్ మార్పు ప్రస్తుతం ముక్కావారిపల్లె సర్పంచ్ గా కొనసాగుతున్న నూతన అభ్యర్ది అరవ శ్రీధర్ మూడు రోజుల క్రితమే జనసేనలో చేరిన శ్రీధర్ 3:45 PM, April 4th 2024 సీఎం వైఎస్ జగన్ని ప్రజలు దేవుడిగా చూస్తున్నారు: మంత్రి రోజా వడమాలపేట మండలంలోని కల్లూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రోజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాకు భరోసా కల్పిస్తున్నాయని ప్రజలు అంటున్నారు రాష్ట్రంలో చంద్రబాబు అండ్ కో.. ముసలి వారికి ఇబ్బందులకు గురిచేస్తున్నారు చంద్రబాబుకి ప్రజలు బుద్దిచెప్పే రోజు దగ్గర్లోనే ఉంది నగరిలో ప్రతిపక్షాలు నన్ను ఎదుర్కోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్ ఇచ్చిన సీట్లులో కూడా అభ్యర్థులు లేక టీడీపీ అభ్యర్థులకే ఇచ్చారు 2:15 PM, April 4th 2024 చంద్రబాబు నిర్వాకం.. వాలంటీర్ల రాజీనామా నంద్యాలలో 29 మంది వాలంటీర్లు రాజీనామా. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ తమపై కక్ష సాధింపు చర్యలు సిగ్గుచేటు అంటూ వాలంటీర్లు సీరియస్ నంద్యాల పట్టణంలోని ఆరో వార్డులో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా. తమ రాజీనామా పత్రాలను సచివాలయ ఇంచార్జ్కు సమర్పించిన వాలంటీర్లు. 2:00 PM, April 4th 2024 ఎల్లో మీడియాకు కళ్ళు మూసుకుపోయాయి: కొడాలి నాని ఫైర్ దుర్మార్గుడైన చంద్రబాబు నక్కజిత్తుల ఆలోచనల వల్లే వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు తన చీప్ పబ్లిసిటీ కోసం రాష్ట్రంలోని పేదవర్గాల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు రోడ్డు పాలు చేశాడు కూటమి పార్టీల నేతలకు, పచ్చ మీడియా పెద్దలకే గౌరవ మర్యాదలు ఆత్మగౌరవం ఉంటుందా? పేదలకు ఉండదా? క్యూలైన్లో నిలబడి పెన్షన్ తీసుకునే రోజులను వృద్ధులు మర్చిపోయి చాలా రోజులైంది ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కోసం కార్యాలయాలకు వెళ్లి గంటలకొద్ది నిలబడటమనేది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆత్మగౌరవ సమస్య ప్రభుత్వం బాధ్యతగా ఇళ్ల వద్దకే వెళ్లి ఇవ్వడంతో హక్కుగా లబ్ధిదారులు ఇప్పటివరకు అందుకుంటున్నారు పేదవాళ్లు కోరుకునే ఆత్మగౌరవం దెబ్బతినకుండా మూడో కంటికి తెలియకుండా ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ సాయం అందిస్తున్నాం చంద్రబాబు స్వార్థానికి రాష్ట్రంలోని లక్షలాదిమంది వృద్దులు, వికలాంగులు, వితంతువులు కష్టపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నాం మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించాను నేను వద్దన్నా నాపై అభిమానంతో ఒకటి రెండు చోట్ల నా కాళ్లు కడిగారు చంద్రబాబు, పవన్, లోకేష్ వాళ్ల డప్పులు వాళ్లే కొట్టుకొంటున్నారు వాళ్ల దండలు వారే తెచ్చుకుంటున్నట్లు వారి తమ్ముళ్లను వాళ్లే పోగేసుకునేలా కార్యక్రమాలు నేను చేయడం లేదు ఎల్లో మీడియాకు కళ్ళు మూసుకుపోయాయి చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి ఎంతకైనా దిగజారతారు ఎన్నికల ప్రచారంలో చెంబుడు నీళ్లు కాళ్లపై పొయ్యడం పెద్ద విషయమా? నన్ను అల్లరి చేయడానికి ఏమీ లేక తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. 1:30 PM, April 4th 2024 రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైంది: వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభలో ఇప్పుడు టీడీపీని ఆచూకీ లేకుండా చేశాం. రాజ్యసభతోనే వైనాట్ 175 ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా మళ్లీ సీఎం జగన్ గెలవడం ఖాయం. నాడు లోక్సభలో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేశాను. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం ముందు నడిచాను. సీఎం జగన్ ఆశీస్సులతో మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కావడం ఆనందంగా ఉంది. రాజ్యసభలో 11కు 11 సీట్లు వైఎస్సార్సీపీనే గెలిచింది. ఈ సంఖ్యాబలం వల్ల రాష్ట్ర అభివృద్ధికి మరింత మేలు జరుగుతుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు సాధిస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు 12:40 PM, April 4th 2024 చంద్రబాబుది శవ రాజకీయం: వెల్లంపల్లి శ్రీనివాస్ మైసూర్ బోండాకు వాంబే కాలనీలో ఓటు అడిగే అర్హత లేదు. పచ్చి తాగుబోతుకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి. ఉమాని సెంట్రల్ ప్రజలు విస్మరించారు. ఆయన సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడు. సెంటర్లో 25వేల మెజార్టీతో వైఎస్సార్సీపీ జెండా ఎగురుతుంది. ఎవరైనా చనిపోతే చంద్రబాబు ఆనందపడతాడు. వాలంటరీ వ్యవస్థ ఉసురు తగిలి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కొట్టుకుపోతుంది. మేధావులు అని చెప్పుకునే దద్దమ్మలు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ ఒకసారి వాంబే కాలనీ వచ్చి పేదల పరిస్థితి చూడు. చంద్రబాబు మాట విని నిమ్మగడ్డ రమేష్ ప్రజల ఉసురు పోసుకున్నాడు. ఎండలో వృద్ధులు పెన్షన్ తీసుకుని ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు సంతోషిస్తున్నాడు. ఎలక్షన్ అయిన తర్వాత కట్టగట్టి వీరందరినీ బయటికి తరిమికొట్టాలి వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. వాలంటరీ వ్యవస్థ గురించి పవన్ దుర్మార్గంగా మాట్లాడాడు. పవన్ లాంటి వెదవల్ని ప్రజలు నమ్మరు. దివ్యాంగులకు వృద్ధులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. శవ రాజకీయాలు చేసేది చంద్రబాబు. నందమూరి హరికృష్ణ చనిపోతే డెడ్ బాడీ దగ్గర కేటీఆర్తో శవరాజకీయాలు చేసింది చంద్రబాబు కాదా? వెన్నుపోటు, దుర్మార్గ రాజకీయాలు చేసేది చంద్రబాబే. 12:15 PM, April 4th 2024 అవనిగడ్డ జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధప్రసాద్ చంద్రబాబు చెప్పిన వారికే జనసేనలో సీట్లు అవనిగడ్డ జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధప్రసాద్ బుద్ధప్రసాద్ను అభ్యర్థిగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం జనసేనలో చేరిన బుద్ధప్రసాద్ జనసేనలో మొదటి నుంచి కష్టపడిన వారికి హ్యాండిచ్చిన పవన్ సర్వేల పేరుతో ఊరించి ఆశపెట్టి జనసేన పార్టీ శ్రేణులను దారుణంగా మోసం చేసిన పవన్ ఉమ్మడి కృష్ణాజిల్లాలో జనసేనకు కేవలం దక్కింది రెండు స్థానాలే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు ఇద్దరూ బయటి పార్టీల నుంచి వచ్చిన వారికే సీటిచ్చిన పవన్ ఉమ్మడి కృష్ణాజిల్లాలో 16 నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా జనసేనలో కష్టపడిన వారికి దక్కని అవకాశం పవన్ తీరుపై మండిపడుతున్న జనసేన శ్రేణులు 11:50 AM, April 4th 2024 పేదలను ఇబ్బందిపెడుతున్న వ్యక్తి చంద్రబాబు: కేశినేని నాని తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కేడర్ అంతా విజయోత్సాహంతో ఉంది అవినాష్ విజయానికి ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి రిటైనింగ్ వాల్ వలన ఎన్నో కుటుంబాలు మానసిక భద్రత పొందుతున్నాయు సీఎం జగన్ను ఒప్పించి వేగవంతంగా రిటైనింగ్ వాల్ అవినాష్ పూర్తి చేశాడు నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ సొంతం పెన్షన్దారులను ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు పేదలకు, సామాన్యులకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇస్తుంటే చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారు 2024 ఎన్నికలు అయిపోతే సొంత రాష్ట్రం తెలంగాణకి చంద్రబాబు పారిపోతాడు శవ రాజకీయాలకి చంద్రబాబు పెట్టింది పేరు కుట్ర రాజకీయాలు, నీచ రాజకీయాలకి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు 11:30 AM, April 4th 2024 వైఎస్సార్సీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం: దేవినేని అవినాష్ పలు డివిజన్లకి చెందిన జోనల్ కార్యాలయాన్ని నేడు ప్రారంభించాం రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం. జిల్లా వ్యాప్తంగా భారీ మెజార్టీలతో సీట్లు గెలవబోతున్నాం ఇక్కడ ప్రజలు పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు సీఎం జగన్ అందిస్తున్న పథకాలు, చేసిన అభివృద్ధితో ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నాం ప్రజలు మమ్మలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు 11:00 AM, April 4th 2024 వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నేతలు.. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్బంగా పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు. 2019లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసిన విష్టువర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం జగన్ కామెంట్స్.. ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. అందరినీ కలిసే పరిస్ధితి కష్టం అనేది దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను. ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నాం కాబట్టి, వెళ్లాల్సిన రూటు ఇంకా చాలా ఉంది. ప్రతి ఒక్కరినీ కలవలేకోయాం అని బాధపడవద్దు అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ ఇదే నా రిక్వెస్ట్ అని ప్రస్తావిస్తూ.. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు, పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆరో తేదీన కావలిలో ‘కావలి సిద్ధం’ సభ కూడా మీ దగ్గరే జరుగుతుంది. మీ అందరినీ అప్పుడు వీలైనంతవరకు ఆ రోజు కలిపించమని విష్టుకు చెబుతున్నాను. ఎంతమందిని వీలైతే అంతమందిని కలిపిస్తాడు ధన్యవాదాలు. 10:30 AM, April 4th 2024 అనంత టీడీపీలో అసమ్మతి.. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉద్రిక్తత టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న అసమ్మతి నేతలు టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న ప్రభాకర్ చౌదరి వర్గీయులు టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ గోబ్యాక్ అంటూ నినాదాలు ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట టీడీపీ రెండు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు 10:00 AM, April 4th 2024 పేదల పక్షపాతి సీఎం జగన్: నల్లగట్ల స్వామిదాస్ సీఎం జగన్ను ఓడించేందుకు కూటమి కుట్రలు చేస్తోంది. కూటమి కలలన్నీ కల్లలు అయిపోతాయి. రాష్ట్రంలో టీడీపీ భవిష్యత్తు అంధకారమై పోతుంది.. సజావుగా సాగుతున్న పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి కూటమి కుట్రలు చేసింది. వికలాంగులకు, వితంతువులకు, వృద్ధులకు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదనే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. భారతదేశంలోనే వాలంటీర్ వ్యవస్థ ఒక ఆదర్శం. దుర్మార్గమైన చర్యతో సంక్షేమ పాలనను ఆపేందుకే ప్రయత్నం. పేదల పక్షపాతి పార్టీ సీఎం జగన్. అందుకే ఒక టిప్పర్ డ్రైవర్, మరో ఉపాధి హామీ కూలి వంటి పేదలకు స్థానం కల్పించారు. పెట్టుబడుల పార్టీ, పెత్తందారుల పార్టీ, ధనవంతుల పార్టీలు కూటమిలో ఉన్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు, తెలంగాణ నుంచి రావాల్సిన వాటా ఇవ్వలేని బీజేపీ ఏ విధంగా రాష్ట్రంలో ఓట్లు అడుగుతారు. రాష్ట్ర ప్రజలందరూ సీఎం జగన్ను తిరిగి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. తిరువూరు నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో జగనన్నకు కానుకగా ఇస్తాం. 09:25 AM, April 4th 2024 నేడు రఘురామ కీలక మీటింగ్ భీమవరంలో ఈరోజు రఘురామకృష్ణరాజు కీలక మీటింగ్ సన్నిహితులు, అభిమానులతో అంతర్గత ఆత్మీయ సమావేశం రఘురామకృష్ణరాజు రేపు టీడీపీలో చేరతారంటూ ప్రచారం ఇన్ని రోజులు చంద్రబాబు కోసం కష్టపడ్డారు కాబట్టి చంద్రబాబు టికెట్ ఇవ్వాలని డిమాండ్ ఇప్పటికే చంద్రబాబు నుంచి అందిన గ్రీన్ సిగ్నల్ చంద్రబాబు పాలకొల్లు టూర్లో తెలుగుదేశం గూటికి చేరే ఛాన్స్ ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటున్న అనుచరులు 09:00 AM, April 4th 2024 వన్స్ మోర్ సీఎం జగన్.. బస్సు యాత్ర దారిపొడవునా అందరి నోటా ఇదే మాట సీఎం జగన్కు నీరాజనం.. రోడ్డుపైకి తరలి వచ్చిన గ్రామాలకు గ్రామాలు మేలు చేసిన జననేతకే తమ ఓటు అని స్పష్టీకరణ ఏం చూసి చంద్రబాబుకు ఓటేయాలని నిలదీత ఎన్ని జెండాలు జత కట్టినా వారు చిత్తే.. తామంతా అన్ని విధాలా ఆదుకున్న ఈ ప్రభుత్వం వెంటే.. ఎలుగెత్తి చాటిన చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజానీకం బస్సు యాత్ర దారిపొడవునా అందరి నోటా ఇదే మాట 08:40 AM, April 4th 2024 పవన్పై ముద్రగడ ఫైర్ పవన్ కల్యాణ్పై మండిపడ్డ ముద్రగడ పద్మనాభం కార్యకర్తలను పవన్ దగ్గరకు కూడా రానివ్వరు రోజుకు మూడు షిఫ్ట్ల్లో బౌన్సర్లు పనిచేస్తున్నారు చుట్టూ బౌన్సర్లు పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఔ బ్లేడ్ బ్యాచ్ అంటూ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదం పిరికితనం, చేతకానితనంతోనే పవన్ వ్యాఖ్యలు 08:20 AM, April 4th 2024 నేడు ముగ్గురు వైఎస్సార్సీపీ ఎంపీల ప్రమాణ స్వీకారం.. నేడు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి వీరితో ప్రమాణస్వీకారం చేయించనున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజ్యసభలో 11కు పెరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ(97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే 08:00 AM, April 4th 2024 ఇట్లుంటది బాబు.. టిప్పర్ డ్రైవర్ దెబ్బ అంటే.. ఇట్లుంటది బాబు.. టిప్పర్ డ్రైవర్ దెబ్బ!#ChandrababuInsultsDrivers#YSJaganAgain#VoteForFan pic.twitter.com/H2OMYTdMyM — YSR Congress Party (@YSRCParty) April 3, 2024 07:45 AM, April 4th 2024 నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా.. గురవరాజుపల్లె ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభం చిన్న సింగమల వద్ద 11 గంటలకు లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో సీఎం ముఖాముఖి నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారి పక్కన బహిరంగ సభ చింతరెడ్డిపాలెం సమీపంలో రాత్రి బస 07:00 AM, April 4th 2024 టీడీపీలో నిరసన జ్వాలలు.. చంద్రబాబుపై సీనియర్ల తిరుగుబాటు సీట్ల కేటాయింపులో విఫలమయ్యారని ఆవేదన బీసీ సాకుతో ఏలూరు సీటు యనమల అల్లుడికి ఇవ్వడంపై మాగంటి బాబు ఆగ్రహం నమ్మించి మోసం చేశారంటున్న కిమిడి నాగార్జున, బండారు సత్యనారాయణమూర్తి అనపర్తి బరిలో ఇండిపెండెంట్గా నల్లమిల్లి!.. కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రచారంలో వర్గపోరు ఆదోని, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, నంద్యాల, డోన్ టీడీపీ ఇన్చార్జ్లకు దక్కని టికెట్లు మంత్రాలయం, కోడుమూరు, ఆదోనిలో చల్లారని నిరసన జ్వాలలు 06:50 AM, April 4th 2024 తన స్టార్ క్యాంపెయినర్లకు సీఎం వైఎస్ జగన్ పిలుపు మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి తమకి జరిగిన మంచిని మరో 100 మందికి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన సమయమొచ్చింది! మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి. తమకి జరిగిన మంచిని మరో 100 మందికి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన… pic.twitter.com/jzfwuV10Ke — YS Jagan Mohan Reddy (@ysjagan) April 3, 2024 06:40 AM, April 4th 2024 జగన్ పాలనలోనే ప్రజలకు న్యాయం: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బౌన్సర్లతో పవన్ ప్రజలను భయపెడుతున్నాడు పేద ప్రజల మనసు ఎరిగిన వైఎస్ జగన్ పాలనతోనే వారికి న్యాయం జరుగుతుంది రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు కాపులను అణగదొక్కాలని చూస్తే సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారు ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పొత్తు ఏర్పరచుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు ఎన్ని దుర్మార్గపు రాజకీయాలు చేసినా, ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా సీఎం జగన్ చరిష్మా ముందు ఓడిపోక తప్పదు పవన్ కాపుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేశాడు నన్ను ఎవరు ముట్టుకోకూడదు అంటూ బౌన్సర్లతో జనాలను కొట్టించే నాయకులు రాజకీయాలకు దూరంగా ఉండాలి. 06:30 AM, April 4th 2024 కడప జిల్లా రాజంపేట టీడీపీలో చల్లారని అసమ్మతి సెగలు అయోమయంలో బత్యాల చెంగల్రాయుడి రాజకీయ భవితవ్యం టికెట్ల కేటాయింపుపై పునరాలోచన చేయాలని బత్యాల డిమాండ్ బత్యాల డిమాండ్ ను పట్టించుకోని టీడీపీ హైకమాండ్ పార్టీ మారేందుకు సిద్ధమైన బత్యాల చెంగల్రాయుడు ఇప్పటికే వైసీపీ నుంచి బత్యాలకు ఆఫర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్కు వెళ్లే ఆలోచన ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటున్న బత్యాల అనుచరులు -
April 3rd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 3rd Telugu Updates7:15 AM, April 3rd 2024చంద్రబాబు డ్రామాలపై సీఎం జగన్ సీరియస్చంద్రబాబు డ్రామాలు.. దిగజారుడుతనంపై ప్రజలు ఆలోచన చేయాలి. 2014లో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికీ పంపిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు.కానీ ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో దత్తపుత్రుడు, మోదీ గారితో కలిసి చంద్రబాబు మరో డ్రామాకి తెరదీస్తున్నాడు. లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకి ప్రతి నెలా ఒకటో తారీఖున చేతికి పెన్షన్ వచ్చేది. పెన్షన్లు ఇచ్చే వలంటీర్లు.. ఏప్రిల్ 1 నుంచి ఇవ్వ డానికి వీల్లేదని చంద్రబాబు ఆయన మనుషుల చేత ఈసీకి ఫిర్యాదు చేయించి ఆదేశాలిప్పించాడు.చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి. లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకి ప్రతి నెలా ఒకటో తారీఖున చేతికి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లు.. ఏప్రిల్ 1 నుంచి ఇవ్వడానికి వీళ్లేదని చంద్రబాబు తన మనుషుల చేత ఈసీకి ఫిర్యాదు చేయించి ఆదేశాలిప్పించాడు. చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి!#MemanthaSiddham… pic.twitter.com/hlDNmzyupI— YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2024 7:05 AM, April 3rd 2024టీడీపీ రెడీ చేసిన చీరలు స్వాధీనం..పామర్రు (మ) పెరిశేపల్లిలో ఓ ఇంట్లో భారీ మొత్తంలో చీరలు స్వాధీనంఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చీరలను సిద్ధం చేసిన టీడీపీరమణ అనే వ్యక్తి ఇంట్లో చీరల బస్తాలను గుర్తించిన పోలీసులుపక్కా సమాచారంతో ఎస్.ఎస్.టీమ్ తో కలిసి తనిఖీలు చేపట్టిన పోలీసులుసుమారు 10 లక్షల విలువైన చీరలు స్వాధీనండీఎస్పీ శ్రీకాంత్ కామెంట్స్ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు పెద్ద మొత్తంలో గిప్ట్ లు తెచ్చినట్లు సమాచారం వచ్చిందిమాకు అందిన సమాచారం మేరకు ఎస్ ఎస్ టీమ్ తో తనిఖీలు నిర్వహించాంమావద్ద ఉన్న ఆధారాలతో రమణ, గణేష్ అనే వ్యక్తులను విచారించాంఎలక్షన్లలో పంపిణీ చేసేందుకు టీడీపీ పార్టీ వారు తెప్పించినట్లు నిర్ధారణ అయ్యిందిసుమారు 10 లక్షల విలువ ఉంటుందని ప్రాథమిక అంచనా వేస్తున్నాంవిజయవాడలో బుక్ చేసి పంపిణీ కోసం పామర్రు తెచ్చినట్లు గుర్తించాం 6:50 AM, April 3rd 2024వైజాగ్ ఎంపీ సీటుపై కూటమిలో కుంపటిబీజేపికి కేటాయించాలని కమలంలో ఊపందుకున్న డిమాండ్వివిధ మోర్చాల ఆధ్వర్యంలో కీలక సమావేశంగతంలో గెలిచిన సీటును పొత్తుల పేరుతో వదలడం బీజేపీకి నష్టం చేయడమేనంటున్న నేతలుపొత్తులో భాగంగా టీడీపీకి వెళ్ళిన వైజాగ్ ఎంపీ టిక్కెట్టిడిపి ఎంపీ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన బాలయ్య చిన్నల్లుడు భరత్టీడీపీకి సీటు కేటాయిస్తే ఓటింగ్కు దూరం అవుతామని తేల్చేసిన నార్త్ ఇండియన్ సంఘాలుఅనపర్తి, నర్సాపురం వంటి చోట మార్పులు జరుగుతున్నప్పుడు వైజాగ్ ఎందుకు మార్చరని డిమాండ్ 6:40 AM, April 3rd 2024అవనిగడ్డ జనసేనలో కుంపట్లు అవనిగడ్డ సీట్ బుద్ధ ప్రసాద్కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న శ్రీనివాస్ వర్గీయులు జనసేన పిల్లల పార్టీ అన్న బుద్ధప్రసాద్కి సీట్ ఎలా ఇస్తారంటున్న ఆ పార్టీ నేతలు ఇవాళ అవనిగడ్డలో జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశం చివరి నిమిషంలో తన సీట్ మార్చారంటున్న శ్రీనివాస్ డబ్బులకు సీట్లు అమ్ముకున్నారని ఆరోపించిన బుద్ధప్రసాద్కి సీట్ ఇస్తారా? జనసేనలో చేర్చుకుని మరీ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటున్న నేతలు 6:30 AM, April 3rd 2024వాలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేసేలాగ చంద్రబాబు వ్యవహరిస్తున్నారు: మంత్రి మేరుగ నాగార్జునపెన్షన్లను పంపిణీ చేయకుండా వృద్దులు, వికలాంగులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారుపేదలకు సహాయం చేయనీయకుండా చేశారుబీసీలు జడ్జీలుగా పనికిరారని విమర్శలు చేశారుఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని చంద్రబాబు అన్నారుటిప్పర్ డ్రైవర్లకు సీటు ఇవ్వటం ఏంటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారుచంద్రబాబుకు డ్రైవర్లంటే ఎందుకు అంత కక్ష?ఇంత బరితెగింపు రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదుచంద్రబాబు, ఆయన కూటమికి డ్రైవర్లు తగిన బుద్ది చెప్తారుపెన్షన్లను ఆపటానికి చంద్రబాబే కారణంకరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాదు పారిపోయారుకానీ వాలంటీర్లే దగ్గరుండి పేదలకు సేవలు చేశారుఅలాంటి వారిని మెచ్చుకోకపోగా కక్ష సాధించటమేంటి?ఇలాంటి చంద్రబాబుకు ఎవరు ఓటేస్తారు?చంద్రబాబు బతుకు చెడజగన్ ని బడుగు, బలహీన వర్గాలు అండగా నిలుస్తాయిపవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు -
April 3rd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 3rd Telugu Updates 09:43 PM, April 3rd 2024 తన స్టార్ క్యాంపెయినర్లకు సీఎం వైఎస్ జగన్ పిలుపు మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి తమకి జరిగిన మంచిని మరో 100 మందికి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన సమయమొచ్చింది! మన ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి. తమకి జరిగిన మంచిని మరో 100 మందికి చెప్పి ప్రతి ఓటు కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కి చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్తపడాల్సిన… pic.twitter.com/jzfwuV10Ke — YS Jagan Mohan Reddy (@ysjagan) April 3, 2024 09:10 PM, April 3rd 2024 కృష్ణా జిల్లా: వజ్రమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి జోగి రమేష్ గంగూరులో పెన్షన్ కోసం వెళ్లి మృతి చెందిన వెంపటి వజ్రమ్మ మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి జోగిరమేష్ వజ్రమ్మ మృతి బాధ కలిగించింది: జోగి రమేష్ చంద్రబాబు అభం శుభం ఎరగని అవ్వను పొట్టన పెట్టుకున్నాడు వాలంటీర్లు తలుపు తట్టి అవ్వా తాతలకు పెన్షన్ అందజేసేవారు చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేసి రాక్షసానందం పొందుతున్నాడు జగనన్న చేసే మంచి పనులు ఓర్వలేక చంద్రబాబు కోర్టుకు వెళ్లాడు చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని ఈనెల 7వ తేదీన ఉయ్యూరు వస్తాడు? త్వరలోనే ప్రజలు చంద్రబాబుకి బుద్ధి చెబుతారు ప్రజలందరూ ముక్తకంఠంతో మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ఉండాలని ఆకాంక్షిస్తున్నారు 09:06 PM, April 3rd 2024 రాజమండ్రి రూరల్ జగన్ పాలనలోనే ప్రజలకు న్యాయం: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బౌన్సర్లతో పవన్ ప్రజలను భయపెడుతున్నాడు పేద ప్రజల మనసు ఎరిగిన వైఎస్ జగన్ పాలనతోనే వారికి న్యాయం జరుగుతుంది రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు కాపులను అణగదొక్కాలని చూస్తే సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారు ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పొత్తు ఏర్పరచుకుని కుటిల రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు ఎన్ని దుర్మార్గపు రాజకీయాలు చేసినా, ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా సీఎం జగన్ చరిష్మా ముందు ఓడిపోక తప్పదు పవన్ కాపుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేశాడు నన్ను ఎవరు ముట్టుకోకూడదు అంటూ బౌన్సర్లతో జనాలను కొట్టించే నాయకులు రాజకీయాలకు దూరంగా ఉండాలి. 07:45 PM, April 3rd 2024 గంగూరులో టీడీపీ నేత బోడే ప్రసాద్కు చేదు అనుభవం పెన్షన్ కోసం వెళ్తూ మృతి చెందిన వెంపటి వజ్రమ్మ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన బోడే ప్రసాద్ ,టీడీపీ నేతలు ఎందుకు వచ్చారని బోడ్ ప్రసాద్,టీడీపీ నేతలను నిలదీసిన మృతురాలి కుటుంబ సభ్యులు. చంద్రబాబు వల్లే వజ్రమ్మ మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు మృతదేహాన్ని సందర్శించేందుకు రావొద్దని నినాదాలు చేసేది ఏమీ లేక వెనుదిరిగిన బోడె ప్రసాద్,టీడీపీ నేతలు 07:00 PM, April 3rd 2024 పూతలపట్టు బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మనం ప్రభుత్వం మంచి చేయడానికి ఉపయోగించుకుంది ఇన్ని జెండాలు, ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. కుట్రలు కుతంత్రాలు జగన్కు, చంద్రబాబుకు యుద్ధం కాదు ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబు, ప్రజలకు జరుగుతున్న ఎన్నికలు ఈ యుద్ధంలో నేను ప్రజల పక్షంలో ఉన్నాం ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీ, హోదాను అడ్డుకున్న మరో పార్టీ అంతా చంద్రబాబు పక్షమే. ఒక్కడిపై పోరాటానికి ఇంతమంది వస్తున్నారు మంచివైపు నిలబడి యుద్ధం చేయడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా..? ధర్మాన్ని గెలిపించడానికి మీరంతాసిద్ధమా? 6:30 PM, April 3rd 2024 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు: సీఎం జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు, కూటమి ఎంత విషయం కక్కుతున్నారో ప్రజలు చూస్తున్నారు 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే. రైతు భరోసా పేరుతో రైతులకు నేరు 34,370 కోట్లు ఇచ్చాం . ఉచిత పంటల భీమా కోసం రూ. 7,800 కోట్లు చెల్లించాం. ఇన్పుట్ సబ్సిడీ పేరుతో రైతుకు రూ. 3,262 కోట్లు అందించాం. 53 లక్షల మంది తల్లుల అకంట్లలో అమ్మఒడిడి ద్వారా 26,067 కోట్లు ఇచ్చాం. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద 18 వేల కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయుత కింద 39 ళక్షల మంది అక్క చెల్లెళ్లకు రూ. 19,182 కోట్లు అందించాం. ఈబీసీ నేస్తం కింద 1,876 కోట్లు ఇచ్చాం. కాపు నేస్తం కింద రూ. 2,029 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆసారా కింద 25, 571 కోట్లు. ఆరోగ్య శ్రీ కింద 33 12463 కోట్లు ఖర్చు చేశాం. సున్నా వడ్డీ కింద అక్క చెల్లెళ్లకు రూ. 4,969 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ. 1,390 కోట్లు ఇచ్చాం. 10 లక్షల మంది అగ్రి గోల్డ్ బాధితులకు రూ. 906 కోట్లు చెల్లించాం. 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇచ్చాం ఆరోగశ్రీని 25 లక్షలకు పెంచింది మీ జగన్ ప్రభుత్వం ఏకంగా 2 లక్షల 70 వేల కోట్లను నేరుగా అకౌంట్లో వేసింది మధ్యలో ఎక్కడా జన్మభూమి లాంటి దళారులు లేరు. మీరు వేసే ఓటు ఐదేళ్లు అంటే 1825 రోజులు మీ భవిష్యత్ వారి చేతుల్లో పెట్టినట్లే. చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, మా ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలి ఎవరి హయాంలో మంచి జరిగిందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ ఓటు వల్ల మన తలరాతలు మారుతాయని ఆలోచించుకోండి 6:00 PM, April 3rd 2024 కోనసీమలో జనసేనకు ఎదురుదెబ్బ జనసేన పార్టీకి రాజీనామా చేసిన అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు అమలాపురంలో పార్టీ అధిష్టానం చాలా అన్యాయం చేసింది అమలాపురంలో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు.. జనసైనికుల మీద వీర మహిళల ఆశయాల మీద నీళ్లు చల్లింది. పవన్ కళ్యాణ్ అమలాపురం సీటును టీడీపీకి కేటాయించారు తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా అనైతికంగా సీటు దక్కించుకుంది ఎన్నో ఉద్యమాలు చేసి అమలాపురంలో జనసేన జెండాను నిలబెట్టాను తెలుగుదేశం జెండా మోయడానికి సిద్ధంగా లేము పవన్ కల్యాణ్ ఓ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి పార్టీ ఇంచార్జ్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నాను 5:30 PM, April 3rd 2024 ఎన్నికల బందోబస్తు, ఇతర ఏర్పాట్లపై ప్రధాన ఎన్నికల కమీషనర్ రాజీవ్ కుమార్ సమావేశం సీఎస్, డీజీపీ, సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ శాంతి భద్రతలు, భద్రతా బలగాల మోహరింపు, ఎన్నికల వ్యయ నిర్వహణపై చర్చ సెన్సిటివిటి, నోడల్ అధికారుల నియామకంపై చర్చ నోటిఫికేషన్ ఆఫ్ డ్రై డే మరియు పెయిడ్ హాలిడే ప్రకటన 5:10 PM, April 3rd 2024 ప్రస్తుత్తం బీజేపీలోనే ఉన్నా : సినీనటి జయప్రద నాకు అవకాశం ఇస్తే ఏపీ ప్రజలకు సేవ చేసుకుంటా పిలిస్తే స్టార్ క్యాంపెయినర్గా ఏపీలో ప్రచారం చేస్తా ఏపీకి రాజధాని, ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేస్తా 4:50 PM, April 3rd 2024 నేటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం 5 రోజుల పాటు చంద్రబాబు ప్రజాగళం సభలు నేడు రావులపాలెం, రామచంద్రాపురంలో ప్రజాగళం సభలు కాసేపట్లో రాజమండ్రి చేరుకోనున్న చంద్రబాబు 4:30 PM, April 3rd 2024 చంద్రబాబుపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయి చంద్రబాబు వస్తే 66 లక్షల మందికి ఇబ్బందులు తప్పవు 4:16 PM, April 3rd 2024 కడప జిల్లా రాజంపేట టీడీపీలో చల్లారని అసమ్మతి సెగలు అయోమయంలో బత్యాల చెంగల్రాయుడి రాజకీయ భవితవ్యం టికెట్ల కేటాయింపుపై పునరాలోచన చేయాలని బత్యాల డిమాండ్ బత్యాల డిమాండ్ ను పట్టించుకోని టీడీపీ హైకమాండ్ పార్టీ మారేందుకు సిద్ధమైన బత్యాల చెంగల్రాయుడు ఇప్పటికే వైసీపీ నుంచి బత్యాలకు ఆఫర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్కు వెళ్లే ఆలోచన ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటున్న బత్యాల అనుచరులు 3:55 PM, April 3rd 2024 ఏలూరు పార్లమెంట్ సీటు పై కూటమి నేతల్లో చిచ్చు ఇప్పటికే మాజీ ఎంపీ మాగుంట దూరం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి అసంతృప్తి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని గారపాటి అనుచరుల డిమాండ్ ఈనెల 6న తన నిర్ణయం ప్రకటిస్తానంటున్న గారపాటి చౌదరి గారపాటితో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్నీ వీరాంజనేయులు మంతనాలు 3:54 PM, April 3rd 2024 జనసేనను వదలని సింబల్ టెన్షన్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫ్రీ సింబల్స్ జాబితాలో గాజు గ్లాసు గుర్తు ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తు కేటాయించొద్దని ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు ఏటా ఏప్రిల్ లో ఇదే తరహా ఫ్రీ సింబల్స్ విడుదల చేస్తూనే ఉంటుంది గాజు గ్లాసు గుర్తును తమకే కేటాయించాలని సీఈసీని కోరతామంటున్న జనసేన నేతలు 3:43 PM, April 3rd 2024 చంద్రబాబు దొంగ నాటకాలు: మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబు ఏనాడూ సచివాలయం గుమ్మం తొక్కలేదు ఒకటో తేదీనే పెన్షన్లు ఇచ్చిన ఘన చరిత్ర సీఎం జగన్ ది చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతున్నారు చంద్రబాబుకు పేదలపై ప్రేమ ఇప్పుడొచ్చిందా ? రైతు రుణమాఫీ చేస్తామని మీరు అప్పుడు ఎగ్గొట్టారు 2019 ఎన్నికల సమయంలో రైతుకు జన్మభూమి కమిటీ ద్వారా డబ్బులు పంచుతున్నా మేం అడ్డుకోలేదు జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ కార్యకర్తలకు పంచుకున్నారు పసుపు కుంకుమ పేరుతో డబ్బులు వేసినా ఆపాలని మేం ఈసీకి ఫిర్యాదు చేయలేదు ఈసీ దగ్గర పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ఇప్పుడు చెబుతున్నారు నిన్నటిదాకా ఏం మాట్లాడారు ? .. ఇప్పుడేమంటారు ? మేం ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఇన్నాళ్లు ఆరోపించారు లక్షా 60 వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని మీరు ఇప్పుడు చెబుతున్నారు మరి ఈ సచివాలయ ఉద్యోగులంతా ఎక్కడి నుంచి వచ్చారు ? ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న పాపపు నోళ్లతోనే లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పాల్సి వచ్చింది జగన్ సీఎం అయ్యాక 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలిచ్చారు జగన్ ప్రభుత్వంలోనే యువతకు లంచాలు లేకుండా ఉద్యోగాలు వచ్చాయి చంద్రబాబు సిగ్గు లేకుండా జగన్ ప్రభుత్వం పై నిందలు వేస్తున్నారు ఐదేళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా లేక చివరి 2 నెలలు పెన్షన్లు ఎవరిచ్చారో చూసి ఓటేస్తారా ? చంద్రబాబు కూడా 40 వేల కోట్లు ఇచ్చారు మరి అప్పుడు జనం ఎందుకు ఓటేయలేదు ? పసుపు కుంకుమ, రైతు నేస్తం అంటూ చంద్రబాబు ఎర వేసినా జనం నమ్మలేదు పెన్షన్లు ఆపాలన్న దౌర్భాగ్యపు ఆలోచన ఎవరికి వచ్చింది ? ముసలివారి ఉసురు మీకు తగలదా ? వాలంటీర్లు ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే మాకు ఓటేస్తారా ? 50 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే నీకు ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా ? 58 నెలలు ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించాం 2 నెలలు పెన్షన్లు ఆపినంత మాత్రాన లబ్దిదారులకు జగన్ పై ప్రేమ తగ్గిపోతుందా ? వాలంటీర్ల వ్యవస్థ పై విషం కక్కారు వాలంటీర్ల వ్యవస్థ దుర్మార్గమైనదైతే ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు కదా ? నిన్నటిదాకా మీరు మాట్లాడిన ప్రతిమాటా విషపు మాటే 3:13 PM, April 3rd 2024 పెన్షనర్ల పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ పెన్షన్లను వాలంటీర్లు పంపిణీ చేయొద్దన్న ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ పెన్షనర్ల పిటిషన్ను డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు ఈసీ చర్యలపై అడిగి తెలుసుకున్న ఏపీ హైకోర్టు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని హైకోర్టుకు తెలిపిన ఏపీ సీఎస్ 2:00 PM, April 3rd 2024 టీడీపీకి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ కండ్రిక 64 డివిజన్ వైఎస్సార్సీపీకి కంచుకోట. రూరల్ ప్రాంతమైనా సరే అభివృద్ధి విషయంలో ముందే ఉంది. డివిజన్లోని చిన్న చిన్న సమస్యలపై శాశ్వత పరిష్కారానికి కృషి. దుర్మార్గుడు చంద్రబాబు చేసిన పనికి అవ్వతాతలు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో పెన్షన్దారుల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది. సంక్షేమానికే సీఎం జగన్ ప్రత్యేక ప్రాధాన్యత. చంద్రబాబు పరాకాష్టానికి రోజులు దగ్గరపడ్డాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలపరిచింది సీఎం జగనే. చంద్రబాబు చేసిన దిక్కుమాలిన పనికి రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకు బుద్దే లేదు. వాలంటీర్లను దూరంగా పెట్టాలని ఎలక్షన్ కమిషన్కు టీడీపీ నేతలే ఫిర్యాదు చేశారు. మళ్లీ ఎందుకు బోండా ఉమా ఈ నాటకాలు ఆడుతున్నాడు. తాగుబోతు బోండా ఉమా ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు. బోండా ఉమా గజినీలా తయారయ్యాడు. రాత్రి చెప్పినవి పొద్దునకి మర్చిపోతున్నాడు. సెంటర్లో బోండా ఉమాకు ఓటమి ఖాయమని తెలుసు. 1:40 PM, April 3rd 2024 టీడీపీ అభ్యర్థికి నిరసన సెగ.. కూనవరం మండలంలో రంపచోడవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థికి నిరసన సెగ. మిరియాల శిరీష భర్త మఠం భాస్కర్పై అనేక అవినీతి అభియోగాలున్నాయని టీడీపీ వర్గాల ఆరోపణ. వంతల రాజేశ్వరికి కాకుండా, కనీసం పార్టీలో సభ్యత్వం కూడా లేని మిరియాల శిరీషకు టికెట్ ప్రకటించడంపై అసంతృప్తి. ఈ క్రమంలో చంద్రబాబుపై టీడీపీ శ్రేణులు సీరియస్ రంపచోడవరం ఎమ్మెల్యే స్థానం పట్ల పునరాలోచించాలని, లేదంటే తాము సహకరించబోమని హెచ్చరిక. 1:15 PM, April 3rd 2024 పవన్ తెనాలి పర్యటన రద్దు.. పవన్ ఆరోగ్యం సరిగా లేనందున్న తెనాలి పర్యటన రద్దు చేసుకున్నారన్న లోకం మాధవి తెనాలిలో నిర్వహించాల్సి ఉన్న రోడ్ షో, బహిరంగ సభ రద్దు రేపు నెలిమర్లలో నిర్వహించాల్సి ఉన్న వారాహి బహిరంగ సభ వాయిదా పవన్ ఆరోగ్యం సరిగా లేనందున రేపటి నెలిమర్ల సభ వాయిదా నెల్లిమర్ల వారాహి సభ కొత్త తేదీ మళ్లీ ప్రకలిస్తామన్న మాధవి. 12:45 PM, April 3rd 2024 పేదల పాపం చంద్రబాబుకు తగులుతుంది: కేశినేని నాని ఫైర్ సీఎం జగన్ చలువతో వాలంటీర్లు ఇంటికే వెళ్లి పెన్షన్లు ఇచ్చేవారు చంద్రబాబు వాలంటీర్లపై మొదటి నుంచీ విషం కక్కుతున్నాడు పేదల పాలిట.. ఈ రాష్ట్రం పాలిట శాపం చంద్రబాబు మండుటెండలో వృద్ధులను ఇబ్బంది పడేలా చేశాడు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించాలని చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు పేదలు, పెన్షన్దారులపై చంద్రబాబు తన కక్ష తీర్చుకుంటున్నాడు పేదలు, వృద్ధుల శాపం కచ్చితంగా చంద్రబాబుకి తగులుతుంది 12:20 PM, April 3rd 2024 వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు.. కాకినాడలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు 84 సచివాలయాల పరిధిలో పని చేస్తున్న 500 మంది రాజీనామా గతంలో చంద్రబాబు, పవన్ కళ్యణ్ వ్యాఖ్యలపై మనస్ధాపం మా వ్యక్తిగత పనుల కోసం బయటకు వచ్చినా.. ఎందుకు వచ్చారు అనే ప్రశ్నలతో అవమానాలు ఎదుర్కోంటున్న వాలంటీర్లు. దీంతో ముకుమ్మడిగా రాజీనామాలను మున్సిపల్ అధికారులకు అందజేసిన వాలంటీర్లు. 12:00 PM, April 3rd 2024 చంద్రబాబుపై ఎంపీ భరత్ ఫైర్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కసారి అందరు గమనించండి. అవ్వాతాతలను, దివ్యంగులను లైన్లో మళ్ళీ నుంచోబెట్టిన పెట్టిన వ్యక్తి చంద్రబాబు ఒకవైపు వాలంటీర్లపై ఫిర్యాదు చేసి మళ్ళీ ఇళ్ళ వద్దకే పెన్షన్లు తీసుకువెళ్లాలని అధికారులను చంద్రబాబు ఎలా కోరుతున్నారు వాలంటీర్లు లేకుండా ఇళ్ల వద్దకు పెన్షన్ ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది చంద్రబాబు లోకేష్కు చంద్రబాబుకు చెప్పి పెన్షన్లు వాలంటీర్లతో ఇవ్వకుండా అడ్డుకున్నది తానేనని ఆదిరెడ్డి వాసు చెప్పుకోవడం దారుణం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి అవ్వాతాతలకు పెన్షన్ అడ్డుకున్నామని తెలుగుదేశం నాయకులు కాలర్ ఎగరేసి చెబుతున్నారు టీడీపీ నాయకుల దుర్మార్గాలను ప్రజలు గమనిస్తున్నారు వాలంటీర్లు కాకుండా ఎవరు ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేస్తారో చంద్రబాబు చెప్పాలి. చంద్రబాబు ఇప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా?. 11:30 AM, April 3rd 2024 షర్మిలకు ఎమ్మెల్యే రాచమల్లు కౌంటర్ పీసీసీ చీఫ్ షర్మిల తన స్దాయికి మించిన మాటలు మాట్లాడుతున్నారు ఆమె సంబంధంలేని మాటలు మాట్లాడుతున్నారు తెలంగాణ ఆడబిడ్డగా ఏపీకి సంబంధించి మాట్లాడటం విడ్డూరం షర్మిల కామెంట్స్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలే వైఎస్సార్ పేరును కాంగ్రెస్ ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది అదే విషయాన్ని నీవు విమర్శించావు కాంగ్రెస్కు జీ హూజూర్ అన్నప్పుడే నీవు నైతికంగా చనిపోయావు నిందితుడు అవినాష్కు టికెట్ అన్నావు ఆ మాట అనే అధికారం ఆమెకు ఎవరిచ్చారు నిర్దారణ చేయాల్సింది న్యాయస్దానం, ప్రజాస్థానం. రేపు ఎన్నికల్లో ఇచ్చే తీర్పు రెఫరెండంగా భావిస్తావా?. అలా అనుకుంటే మేము సంసిద్దం. కోర్టు తీర్పు ఇచ్చినా మేము సిద్దమే. ఇవన్నీ జరిగితే మీరు ముక్కున వేలేసుకుంటారా? రేపు ఎన్నికల తరువాత అవినాష్ అందరి ప్రసంశలు అందుకుబోతున్నారు. ఇప్పుడు అందరి చెవ్వుల్లో పూలు పెడుతున్నారా?. నేను తెలంగాణా బిడ్డను అన్నావు.. ఇక్కడే చదివా.. పెళ్లి చేసుకున్నా.. పాడేరు మట్టి కోసం బ్రతుకుతానన్నావు. క్యాలెండర్లో ఒక పేజీ మారేలోపు మాట మార్చి రాష్టం మార్చావు.. జెండా మార్చావు. కుట్ర పూరిత ఆలోచనలకు పావయ్యావు నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావో అందరికీ తెలుసు. వైఎస్సార్ కుమార్తెగా నిన్ను గౌరవిస్తాం కానీ, మాటకు మాట.. చర్యకు ప్రతి చర్య తప్పక మావైపు నుంచి ఉంటుంది 11:20 AM, April 3rd 2024 మచిలీపట్నంలో టీడీపీకి షాక్ టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన సీనియర్ నాయకులు, 20 టీడీపీ కుటుంబాలు ఎమ్మెల్యే పేర్ని నాని , మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పేర్ని కిట్టు ఆధ్వర్యంలో పార్టీలో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి పేర్ని నాని, పేర్ని కిట్టు 11:00 AM, April 3rd 2024 వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్.. రాజ్యసభలో టీడీపీ జీరో.. రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతైంది. టీడీపీ ఏకైన రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ పదవీ కాలం ముగిసింది. రాజ్యసభలో టీడీపీ జీరో అయ్యింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ అవతరించింది. రాజ్యసభలో బీజేపీ (97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే. ఏపీలోని 11 రాజ్యసభ సీట్లకు గాను 11 సీట్లను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. రాజ్యసభ సీట్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ విజయం సాధించింది. నేటి నుంచి అధికారికంగా ఏపీ నుంచి రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ ప్రాతినిధ్యం ఉంటుంది. రేపు రాజ్యసభ సభ్యులుగా నూతన ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 10:30 AM, April 3rd 2024 వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ. 2019లో టీడీపీ తరపున గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన హరికృష్ణ అమ్మగారిపల్లె స్టే పాయింట్ వద్ద వైఎస్సార్సీపీలో చేరిక. 9:30 AM, April 3rd 2024 ఏడో రోజు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా.. Memantha Siddham Yatra, Day -7. ఉదయం 9 గంటలకు అమ్మగారిపల్లె దగ్గర నుంచి ప్రారంభం సాయంత్రం 3 గంటలకు పూతలపట్టు బైపాస్ రోడ్డులో బహిరంగ సభ సభ అనంతరం రేణిగుంట మీదుగా గురవరాజుపల్లె వరకు కొనసాగుతుంది. గురువరాజుపల్లె వద్ద రాత్రి బస #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/qw7x7QFOCM — YSR Congress Party (@YSRCParty) April 3, 2024 8:30 AM, April 3rd 2024 పేదలపై పచ్చ బ్యాచ్ పంతం.. ఐదేళ్లుగా ఇంటి వద్దే అందుతున్న సంక్షేమ పథకాలపై పెత్తందారుల అక్కసు వలంటీర్ వ్యవస్థపై తొలి నుంచి విషం కక్కిన చంద్రబాబు, పవన్కళ్యాణ్ గోనె సంచులు మోసే ఉద్యోగాలంటూ తూలనాడిన చంద్రబాబు ఇంట్లో మగాళ్లు లేనప్పుడు తలుపులు తడుతున్నారంటూ నీచమైన వ్యాఖ్యలు వలంటీర్లు సంఘ విద్రోహ శక్తులంటూ పవన్ విద్వేష ప్రసంగాలు తాము అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామంటూ హూంకరింపులు ఎన్నికల వేళ కుట్రపూరితంగా వలంటీర్ల సేవలను అడ్డుకున్న వైనం లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులపై తీవ్ర ప్రభావం ప్రజా వ్యతిరేకతతో ఎప్పటిలాగే బాబు యూటర్న్ డ్రామాలు ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలంటూ మొసలి కన్నీళ్లు 8:00 AM, April 3rd 2024 టీడీపీకి షాక్.. గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో టీడీపీకి షాక్.. టీడీపీ వీడి వైసిపిలో చేరిన 15 కుటుంబాలు.. పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్.. 7:32 AM, April 3rd 2024 దొరికిన దొంగ చంద్రబాబు.. పెన్షన్లపై చంద్రబాబు చిల్లర రాజకీయం తామే ఈసీకి లేఖ రాసినట్టు ఒప్పుకున్న టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు. కోర్టులో కేసు వేసి, వాలంటీర్ల సేవలను అడ్డుకుని, అవ్వాతాతలకి పెన్షన్ ఇవ్వనీయకుండా చేసింది టీడీపీనే అని నిజం ఒప్పుకున్న టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు. ఇంత చిల్లర రాజకీయాలు దేనికి @ncbn?#TDPAgainstVolunteers #TDPAntiPoor#EndOfTDP pic.twitter.com/6DqinBjtol — YSR Congress Party (@YSRCParty) April 2, 2024 7:15 AM, April 3rd 2024 చంద్రబాబు డ్రామాలపై సీఎం జగన్ సీరియస్ చంద్రబాబు డ్రామాలు.. దిగజారుడుతనంపై ప్రజలు ఆలోచన చేయాలి. 2014లో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికీ పంపిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో దత్తపుత్రుడు, మోదీ గారితో కలిసి చంద్రబాబు మరో డ్రామాకి తెరదీస్తున్నాడు. లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకి ప్రతి నెలా ఒకటో తారీఖున చేతికి పెన్షన్ వచ్చేది. పెన్షన్లు ఇచ్చే వలంటీర్లు.. ఏప్రిల్ 1 నుంచి ఇవ్వ డానికి వీల్లేదని చంద్రబాబు ఆయన మనుషుల చేత ఈసీకి ఫిర్యాదు చేయించి ఆదేశాలిప్పించాడు. చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి. లక్షల మంది అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకి ప్రతి నెలా ఒకటో తారీఖున చేతికి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లు.. ఏప్రిల్ 1 నుంచి ఇవ్వడానికి వీళ్లేదని చంద్రబాబు తన మనుషుల చేత ఈసీకి ఫిర్యాదు చేయించి ఆదేశాలిప్పించాడు. చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి!#MemanthaSiddham… pic.twitter.com/hlDNmzyupI — YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2024 7:05 AM, April 3rd 2024 టీడీపీ రెడీ చేసిన చీరలు స్వాధీనం.. పామర్రు (మ) పెరిశేపల్లిలో ఓ ఇంట్లో భారీ మొత్తంలో చీరలు స్వాధీనం ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చీరలను సిద్ధం చేసిన టీడీపీ రమణ అనే వ్యక్తి ఇంట్లో చీరల బస్తాలను గుర్తించిన పోలీసులు పక్కా సమాచారంతో ఎస్.ఎస్.టీమ్ తో కలిసి తనిఖీలు చేపట్టిన పోలీసులు సుమారు 10 లక్షల విలువైన చీరలు స్వాధీనం డీఎస్పీ శ్రీకాంత్ కామెంట్స్ ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు పెద్ద మొత్తంలో గిప్ట్ లు తెచ్చినట్లు సమాచారం వచ్చింది మాకు అందిన సమాచారం మేరకు ఎస్ ఎస్ టీమ్ తో తనిఖీలు నిర్వహించాం మావద్ద ఉన్న ఆధారాలతో రమణ, గణేష్ అనే వ్యక్తులను విచారించాం ఎలక్షన్లలో పంపిణీ చేసేందుకు టీడీపీ పార్టీ వారు తెప్పించినట్లు నిర్ధారణ అయ్యింది సుమారు 10 లక్షల విలువ ఉంటుందని ప్రాథమిక అంచనా వేస్తున్నాం విజయవాడలో బుక్ చేసి పంపిణీ కోసం పామర్రు తెచ్చినట్లు గుర్తించాం 6:50 AM, April 3rd 2024 వైజాగ్ ఎంపీ సీటుపై కూటమిలో కుంపటి బీజేపికి కేటాయించాలని కమలంలో ఊపందుకున్న డిమాండ్ వివిధ మోర్చాల ఆధ్వర్యంలో కీలక సమావేశం గతంలో గెలిచిన సీటును పొత్తుల పేరుతో వదలడం బీజేపీకి నష్టం చేయడమేనంటున్న నేతలు పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్ళిన వైజాగ్ ఎంపీ టిక్కెట్ టిడిపి ఎంపీ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన బాలయ్య చిన్నల్లుడు భరత్ టీడీపీకి సీటు కేటాయిస్తే ఓటింగ్కు దూరం అవుతామని తేల్చేసిన నార్త్ ఇండియన్ సంఘాలు అనపర్తి, నర్సాపురం వంటి చోట మార్పులు జరుగుతున్నప్పుడు వైజాగ్ ఎందుకు మార్చరని డిమాండ్ 6:40 AM, April 3rd 2024 అవనిగడ్డ జనసేనలో కుంపట్లు అవనిగడ్డ సీట్ బుద్ధ ప్రసాద్కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న శ్రీనివాస్ వర్గీయులు జనసేన పిల్లల పార్టీ అన్న బుద్ధప్రసాద్కి సీట్ ఎలా ఇస్తారంటున్న ఆ పార్టీ నేతలు ఇవాళ అవనిగడ్డలో జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశం చివరి నిమిషంలో తన సీట్ మార్చారంటున్న శ్రీనివాస్ డబ్బులకు సీట్లు అమ్ముకున్నారని ఆరోపించిన బుద్ధప్రసాద్కి సీట్ ఇస్తారా? జనసేనలో చేర్చుకుని మరీ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటున్న నేతలు 6:30 AM, April 3rd 2024 వాలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేసేలాగ చంద్రబాబు వ్యవహరిస్తున్నారు: మంత్రి మేరుగ నాగార్జున పెన్షన్లను పంపిణీ చేయకుండా వృద్దులు, వికలాంగులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు పేదలకు సహాయం చేయనీయకుండా చేశారు బీసీలు జడ్జీలుగా పనికిరారని విమర్శలు చేశారు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని చంద్రబాబు అన్నారు టిప్పర్ డ్రైవర్లకు సీటు ఇవ్వటం ఏంటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబుకు డ్రైవర్లంటే ఎందుకు అంత కక్ష? ఇంత బరితెగింపు రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదు చంద్రబాబు, ఆయన కూటమికి డ్రైవర్లు తగిన బుద్ది చెప్తారు పెన్షన్లను ఆపటానికి చంద్రబాబే కారణం కరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాదు పారిపోయారు కానీ వాలంటీర్లే దగ్గరుండి పేదలకు సేవలు చేశారు అలాంటి వారిని మెచ్చుకోకపోగా కక్ష సాధించటమేంటి? ఇలాంటి చంద్రబాబుకు ఎవరు ఓటేస్తారు? చంద్రబాబు బతుకు చెడ జగన్ ని బడుగు, బలహీన వర్గాలు అండగా నిలుస్తాయి పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు -
April 2nd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 2nd Telugu Updates 8:30 AM, April 2nd 2024మనం చెప్పిన వాళ్లకే పథకాలివ్వాలి: నారా లోకేష్అధికారం లేకున్నా లోకేష్ బెదిరింపులు.వాలంటీర్లు మనం చెప్పినట్టు పనిచేయాలని బెదిరింపులు.మనం చెప్పిన వాళ్లకే పథకాలు ఇవ్వాలని కామెంట్స్ 8:00 AM, April 2nd 2024పచ్చ బ్యాచ్పై వాలంటీర్ల ఆగ్రహం..చంద్రబాబు బ్యాచ్ కుట్రలపై వాలంటీర్ల మనోవేదనమూకుమ్మడి రాజీనామాలకు దిగుతున్న వాలంటీర్లునిన్న మచిలీపట్నం, తాడిపత్రిలో పెద్ద ఎత్తున రాజీనామాలుమచిలీపట్నంలోనే ఏకంగా 1227 మంది రాజీనామాతమను సేవా కార్యక్రమాలకు దూరంగా ఉంచటంపై ఆగ్రహంపెన్షన్ల కోసం వృద్దులు, వికలాంగులు ఫోన్లు చేస్తున్నాంటూ ఆవేదన 7:00 AM, April 2nd 202421 కాదు.. 11.. పేరు జనసేనది.. పోటీ టీడీపీనే..పేరే జనసేనది.. పోటీచేసేది టీడీపీనే అంటున్న జనసేన శ్రేణులుఇవి చంద్రబాబు–పవన్కళ్యాణ్ కుమ్మక్కు డ్రామాలంటూ మండిపాటుజనసేనకిచ్చిన మెజారిటీ సీట్లలో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన వారే ఇప్పుడు జనసేన అభ్యర్థులుగా బరిలో..వీరు కూడా సీటు కేటాయింపు తర్వాత జనసేనలోకి చేరికతాజాగా.. అవనిగడ్డ, పాలకొండ టీడీపీ నేతలు అలా జనసేనలో చేరి ఇలా టికెట్లు కైవసంగత ఎన్నికల్లో పోటీచేసిన.. లేదా గత ఐదేళ్లలో పార్టీకి పనిచేసిన వారికి దక్కింది సగం సీట్లే అంటున్న నేతలుబీజేపీకి కేటాయించిన పది సీట్ల పరిస్థితి కూడా ఇంతేనంటూ కమలదళంలో చర్చ6:50 AM, April 2nd 2024తిరుగుబాటుతో తత్తరపాటు..అవ్వాతాతలకు పింఛన్లపై ఆటంకాలు బాబు బృందం నిర్వాకమే పింఛన్ల పంపిణీపై వలంటీర్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న ఈసీకి అచ్చెన్న ఫిర్యాదు 4 నెలలుగా సుప్రీం, ఢిల్లీ హైకోర్టు, రాష్ట్ర హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్లు.. ఫిబ్రవరి 23, 25న ఈసీకి సైతం ఫిర్యాదు నిమ్మగడ్డ – బాబు బంధం స్థానిక ఎన్నికల్లోనే బట్టబయలు బాబు బృందం ఫిర్యాదులతోనే ఇంటి వద్ద పింఛన్లకు ఈసీ బ్రేక్ సీఎం జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ‘ఈనాడు’ రోత కథనాలు గతంలో విమర్శించిన సచివాలయాల ఉద్యోగులతోనే పింఛన్లు పంచాలంటూ డిమాండ్ లబ్ధిదారుల ఇళ్ల వివరాలకు వారూ ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిందేగా?ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్న అధికారులపై అభాండాలు 6:40 AM, April 2nd 2024టీడీపీ నేతలను నిలదీస్తున్న ప్రజలు నూజివీడులో టీడీపీ అభ్యర్ధి కొలుసు పార్ధసారథికి షాకిచ్చిన నూజివీడు ప్రజలు నూజివీడు 10వ వార్డులో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న పార్ధసారథి మొఘల్ చెరువు ప్రాంతం ప్రజలకు ఇళ్లపట్టాలిస్తానన్న పార్ధసారథి కోర్టులో ఉన్న చెరువులో ఇళ్లపట్టాలు ఎట్లా ఇస్తారో సమాధానం చెప్పాలని నిలదీసిన స్థానికులుటీడీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఇస్తామన్న పార్ధసారథి అదే విషయం బాండ్ రాసివ్వాలని కోరిన వృద్ధురాలు వృద్ధురాలి ప్రశ్నలకు ఖంగుతిన్న పార్థసారథి , టీడీపీ నేతలుమొఘల్ చెరువు ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పలేక అక్కడ్నుంచి జారుకున్న పార్థసారథి, టీడీపీ నేతలు6:30 AM, April 2nd 2024చంద్రబాబుది నోరా లేకా.. తాటిమట్టా?: పేర్ని నానివాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తా అని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారుఐదారు నెలల క్రితం వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాం అని చంద్రబాబు అనలేదా?పెన్షర్లకు డబ్బులు ఇవ్వకుండా ఆపింది ఎవరు?వాలంటీర్లపై అసత్య ప్రచారాలు చేశారుప్రభుత్వ కార్యక్రమాల నిలుపుదల చేసింది చంద్రబాబు కాదా?నిమ్మగడ్డ రమేష్కు ఎవరితో సంబంధాలు ఉన్నాయో తెలియదుఎన్టీఆర్ను కూలదోసింది ప్రజలకు తెలియదా?చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసుఎవరు దిగివచ్చినా పెన్షన్లు ఆపడం వారితరం కాదు -
April 2nd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 2nd Telugu Updates 8:39 PM, April 2nd 2024 నెల్లూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా పేదలంతా ఉన్నారు: కనుమూరి రవి చంద్రారెడ్డి చంద్రబాబు 100 తలలు ఉన్న రాక్షసుడు వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందకుండా చేసి అవ్వా, తాతల ఉసురుతో పాటు కిడ్నీ బాధితుల ఉసురు కూడా చంద్రబాబు పోసుకుంటున్నాడు రాష్ట్రంలో 65 లక్షల పెన్షన్ దారుల ఓట్లు పోయాయని చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు భయం పట్టుకుంది పొరపాటున చంద్రబాబు నాయుడుకు ఓట్లు వేస్తే జన్మభూమి కమిటీలను తీసుకొస్తాడు 8:00 PM, April 2nd 2024 పార్వతీపురం మన్యం జిల్లా: సంక్షేమం గ్రామాల్లో ఉండాలంటే మళ్లీ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలి: వైవీ సుబ్బారెడ్డి పార్వతీపురం లో మేమంతా సిద్ధం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మీ ప్రాంతాల్లో ప్రజాదరణ కలిగిన నాయకులను అభ్యర్థలను ఎంపిక చేయడం జరిగింది. నేటి వరకు గడిచిన వైఎస్సార్సీపీ పాలన ప్రతి ప్రాంతంలో ప్రజలు సంక్షేమ పథకాలతో ఎంతో సంతోషంగా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఇంతే సంక్షేమం గ్రామంల్లో ఉండాలి అంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి వైఎస్సార్సీపీ శ్రేణులు గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయ్యాలి మన ప్రభుత్వంలో ప్రతి పేదవాడికీ నాణ్యత గల విద్యా, వైద్యం అందించడం జరిగింది దివంగత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ఐదు లక్షల వరకు ఆరోగ్యానికి భరోసా కల్పించారు మరి ఆయన తనయుడు సీఎం జగన్ 25 లక్షల రూపాయలు వరకు ఉచిత వైద్యం కోసం పథకాన్ని నిర్వహించారు. గడిచిన 58 నెలలుగా మన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 1540 కోట్ల రూపాయలను పార్వతీపురం నియోజకవర్గంలో 1 లక్ష 54 వేల మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఒక్క పార్వతీపురంలో 45 వేల మంది అవ్వ,తాతలు ఫించన్ లబ్ధిదారులు ఉన్నారు 5:50 PM, April 2nd 2024 పేదల పక్షాన ఉన్న మనకు గొప్ప గెలుపు రాబోతోంది: మదనపల్లె మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ చంద్రబాబు జిత్తులమారి, పొత్తుల మారి అధికారం కోసం చంద్రబాబు పసుపుపతిగా మారాడు మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న వ్యక్తి బాబు 2014లో పసుపుపతిగా మూడు పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నాడు రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఆడబిడ్డ పుడితే రూ. 25వేల డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా? ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తాడంట ఇది 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ఒకటి ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు మరి మదనపల్లెలో ఏమైనా హైటెక్ సిటీ కనబడుతుందా? ఆయన మ్యానిఫెస్టో చూస్తే ఇంకా ఇటువంటివి 650కి పైగా హామీలు కనిపిస్తాయి ముఖ్యమైన హామీల పరిస్థితి ఇది అయితే, మరి మ్యానిఫెస్టో సంగతి దేవుడెరుగు ఎన్నికలు అయిపోగానే మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తారు ఇంటింటి అభివృద్ధిని, ప్రతీ ఊరు అభివృద్ధిని, సామాజిక వర్గాల అభ్యున్నతిని, అక్క చెల్లెమ్మల సాధికారితను, అవ్వా తాతల సంక్షేమాన్ని, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునేందుకు, కొనసాగించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. ప్రతీ గ్రామానికి మంచి చేశాం చేసిన మంచిని ప్రతీ గడపకు వివరించి 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు గెలించేందుకు, డబుల్ సెంచరీ కొట్టేందుకు, రెండు వందలకు రెండొందల కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా 2019లో దేవుడు, మీరు ఇచ్చిన చారిత్రక తీర్పు తర్వాత మ్యానిఫెస్టోలో ఇచ్చి న ప్రతీ హామీని నెరవేర్చాం మ్యానిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చిన ప్రభుత్వం.. నెరవేర్చిన తర్వాత ఓటు అడగటానికి అడుగులు వేస్తా ఉన్నా ప్రభుత్వం. విశ్వసనీయతకు ఇది అర్థం అని చెబుతూ అడుగులు వేశాం ఈ 58 నెలల పాలనలో.. ఐదేళ్లు మన ప్రభుత్వం మంచి పాలన అందించిన తర్వాత మీ ముందు నిలబడి ఇది మంచి చేశామని సగర్వంగా, సవినయంగా చెప్పగలగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా కూడా నా దగ్గర నుంచి మన పార్టీ కార్యకర్తలు కానీ, మన నాయకులు కానీ, మన అభిమానులు కానీ, మన వాలంటీర్లు కానీ ప్రతీ ఇంటికి వెళ్లి గడిచిన ఈ 58 నెలల్లో ఇంటింటికి మీకు మంచి జరిగి ఉంటే మీ జగన్కు మీ బిడ్డకు, మన ప్రభుత్వానికి, మన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఓటు వేయమని అడుగుతున్నారంటే దానికి కారణం మంచి చేశాం కాబట్టేనని సగర్వంగా చెప్పగలుగుతున్నాను ఇవాళ ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతిపక్షంలో ఉన్నవారంతా విడివిడిగా రాలేకపోతున్నారు.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చేయలేకపోతున్నారు అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జత కట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు. జెండాలు జత కట్టడమే వారి పని.. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ పని అని సగర్వంగా చెప్పగలుగుతున్నాను 5:30 PM, April 2nd 2024 కాకినాడ: చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజా వ్యతిరేఖ కార్యక్రమాలు చేసే చంద్రబాబును ప్రజలు బహిష్కరించాలి చంద్రబాబువి కుట్ర,కుతంత్ర రాజకీయాలు పేదలకు ఇళ్ళ స్ధలాలు ఇవ్వకుండా గతంలో అడ్డంకులు సృష్టించాడు ఇవాళ వాలంటీర్ల ద్వారా అవ్వ తాతలకు ఫించన్ అందకుండా చేశాడు 5:00 PM, April 2nd 2024 విశాఖ: వైజాగ్ ఎంపీ సీటుపై కూటమిలో కుంపటి బీజేపికి కేటాయించాలని కమలంలో ఊపందుకున్న డిమాండ్ వివిధ మోర్చాల ఆధ్వర్యంలో కీలక సమావేశం గతంలో గెలిచిన సీటును పొత్తుల పేరుతో వదలడం బీజేపీకి నష్టం చేయడమేనంటున్న నేతలు పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్ళిన వైజాగ్ ఎంపీ టిక్కెట్ టిడిపి ఎంపీ అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించిన బాలయ్య చిన్నల్లుడు భరత్ టీడీపీకి సీటు కేటాయిస్తే ఓటింగ్కు దూరం అవుతామని తేల్చేసిన నార్త్ ఇండియన్ సంఘాలు అనపర్తి, నర్సాపురం వంటి చోట మార్పులు జరుగుతున్నప్పుడు వైజాగ్ ఎందుకు మార్చరని డిమాండ్ 4:40 PM, April 2nd 2024 తాడేపల్లి : వాలంటీర్ల వ్యవస్థను ధ్వంసం చేసేలాగ చంద్రబాబు వ్యవహరిస్తున్నారు: మంత్రి మేరుగ నాగార్జున పెన్షన్లను పంపిణీ చేయకుండా వృద్దులు, వికలాంగులను తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు పేదలకు సహాయం చేయనీయకుండా చేశారు బీసీలు జడ్జీలుగా పనికిరారని విమర్శలు చేశారు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని చంద్రబాబు అన్నారు టిప్పర్ డ్రైవర్లకు సీటు ఇవ్వటం ఏంటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబుకు డ్రైవర్లంటే ఎందుకు అంత కక్ష? ఇంత బరితెగింపు రాజకీయాల్లో ఎప్పుడూ చూడలేదు చంద్రబాబు, ఆయన కూటమికి డ్రైవర్లు తగిన బుద్ది చెప్తారు పెన్షన్లను ఆపటానికి చంద్రబాబే కారణం కరోనా సమయంలో చంద్రబాబు హైదరాబాదు పారిపోయారు కానీ వాలంటీర్లే దగ్గరుండి పేదలకు సేవలు చేశారు అలాంటి వారిని మెచ్చుకోకపోగా కక్ష సాధించటమేంటి? ఇలాంటి చంద్రబాబుకు ఎవరు ఓటేస్తారు? చంద్రబాబు బతుకు చెడ జగన్ ని బడుగు, బలహీన వర్గాలు అండగా నిలుస్తాయి పవన్ కళ్యాణ్ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు 4:30 PM, April 2nd 2024 కుప్పం(చిత్తూరు జిల్లా): వాలంటీర్లపై నిందలు వేస్తూ, వేధిస్తున్నారు : ఎంపీ రెడ్డప్ప కుప్పం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ రెడ్డప్ప ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ తీసుకొచ్చారు వాలంటీర్లు ఉసురు తగిలి తెలుగుదేశం పార్టీ కొట్టుకు పోవడం ఖాయం మేము ఉన్నా లేకపోయినా, వాలంటీర్లే రాష్ట్ర భవిష్యత్తు వృద్ధులకు, పేద ప్రజలకు చేదోడు వాదోడుగా వాలంటీర్లు వాలంటీర్ల నుండి పెన్షన్ ఇవ్వకుండా చేసింది చంద్రబాబు చంద్రబాబు ఓడిపోతాడనీ సర్వేల్లో తేలిపోయింది మే 13 న జరిగే ఎన్నికల్లో భరత్ అఖండ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం కుప్పంలో జరిగే గంగమ్మ జాతరకు చంద్రబాబు ఎప్పుడైనా వచ్చారా? మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ మాకు పోటీ కాదు 4:00 PM, April 2nd 2024 ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు మండలం రోలుపడి గ్రామ వాలంటీర్లు 18 మంది రాజీనామా ప్రజలకు సేవ చేస్తుంటే తమపై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన వాలంటీర్లు రాజీనామా పత్రాలను ఎంపీడీవో కార్యాలయంలో అందజేసిన వాలంటీర్లు 2:55 PM, April 2nd 2024 ఢిల్లీ: ఏపీ లోక్సభ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ అధిష్టానం ఐదు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ కడప లోక్సభ నుంచి షర్మిల పోటీ కాకినాడ నుంచి పల్లంరాజు రాజమండ్రి నుంచి గిడుగు రుద్దరాజు బాపట్ల నుంచి జేడీ శీలం కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ వీటితో పాటు 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ 1:50 PM, April 2nd 2024 ఎన్నికల కోసం అబ్జర్వర్ల నియామకం ఏపీలో ఎన్నికల నిర్వహణ కోసం అబ్జర్వర్లను నియమించిన సీఈసీ. జనరల్ స్పెషల్ అబ్జర్వర్గా రిటైర్డ్ ఐఏఎస్ రాంమోహన్ మిశ్రా. పోలీసు స్పెషల్ అబ్జర్వర్గా రిటైర్డ్ ఐపీఎస్ దీపక్ మిశ్రా. 1:35 PM, April 2nd 2024 అవనిగడ్డ జనసేనలో కుంపట్లు అవనిగడ్డ సీట్ బుద్ధ ప్రసాద్కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న శ్రీనివాస్ వర్గీయులు జనసేన పిల్లల పార్టీ అన్న బుద్ధప్రసాద్కి సీట్ ఎలా ఇస్తారంటున్న ఆ పార్టీ నేతలు ఇవాళ అవనిగడ్డలో జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ ఆత్మీయ సమావేశం చివరి నిమిషంలో తన సీట్ మార్చారంటున్న శ్రీనివాస్ డబ్బులకు సీట్లు అమ్ముకున్నారని ఆరోపించిన బుద్ధప్రసాద్కి సీట్ ఇస్తారా? జనసేనలో చేర్చుకుని మరీ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటున్న నేతలు 1:15 PM, April 2nd 2024 అవ్వాతాతల దెబ్బకు బాబు అబ్బా అంటాడు: కొండా రాజీవ్ చంద్రబాబు హాయంలో పెన్షన్ డబ్బుల కోసం ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎటువంటి కష్టం లేకుండా పెన్షన్ అందించారు. సీఎం జగన్ను ఎదుర్కోలేక బాబు అండ్ బ్యాచ్ పేదలపై కక్ష తీర్చుకుంటున్నారు. నిమ్మగడ్డ రమేష్తో బాబు శిఖండి ఆట ఆడుతున్నాడు. వాలంటీర్లను చూస్తే బాబుకి వెన్నులో వణుకు పుడుతుంది. చంద్రబాబు బుద్ది ఏమిటో ప్రజలకు అర్థమవుతుంది. పెన్షన్ రాకుండా ఆపిన బాబు.. ఇప్పుడు సకాలంలో పెన్షన్ ఇవ్వాలని దొంగ ఏడుపు నటిస్తున్నాడు. చంద్రబాబుకి దమ్ముంటే ఎన్నికల సంగ్రామంలో తేల్చుకోవాలి. వచ్చే ఎన్నికల్లో అవ్వా తాతలు కొట్టే దెబ్బ.. చంద్రబాబు అబ్బా అంటాడు. 12:50 PM, April 2nd 2024 చంద్రబాబు షాడో నిమ్మగడ్డ రమేష్: ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు షాడో. చంద్రబాబు పెన్షనర్ల ఉసురు పోసుకుంటున్నాడు. ఒకటో తేదీన పెన్షన్ ఠంచనుగా వస్తుందని వారంతా ఆనందంగా ఉండేవారు. పెన్షన్ అందకుండా చేసినందుకు ప్రజలు చంద్రబాబుని ఛీ కొడుతున్నారు. ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు నీచ రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు 67 లక్షల మంది పెన్షనర్ల ఉసురు తగిలి పోతాడు. చంద్రబాబు, పవన్, లోకేష్లకు డిపాజిట్లు కూడా రావు. నేను ఇంకా మాట్లాడితే బూతులు వస్తాయి. 12:30 PM, April 2nd 2024 పోటీకి కాంగ్రెస్ సీనియర్ల వెనకడుగు.. ఏపీ కాంగ్రెస్లో కొత్త ట్విస్ట్.. ఎన్నికల్లో పోటీకి సీనియర్ల వెనకడుగు ఏపీ ఎన్నికల బరిలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ల విముఖత పోటీ చేయనంటున్న రఘువీరారెడ్డి, కేవీపీ బలవంతంగా పల్లం రాజు, గిడుగు రుద్ర రాజులను బరిలోకి దింపుతున్న అధిష్టానం కనీసం డిపాజిట్ రాకపోతే పార్టీలో పరువు పోతుందని ఆవేదన ఓడిపోయే దానికి మమ్మల్ని ఎందుకు బలి చేస్తారంటున్న సీనియర్లు మమ్మల్ని పోటీ నుంచి తప్పించాలని హై కమాండ్ పెద్దలను వేడుకుంటున్న సీనియర్లు 12:00 PM, April 2nd 2024 జనసేనకు ఫ్రీ సింబల్గా గ్లాసు గుర్తు కేటాయింపు.. ఫ్రీ సింబల్గా గాజు గ్లాసు గుర్తు. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్ కేవలం రిజిస్టర్డ్ పార్టీగానే జనసేన గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపులేని పార్టీల జాబితాను విడుదల చేసిన ఎన్నికల కమిషన్. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఏపీ సీఈవో గెజిట్ నోటిఫికేషన్లు విడుదల. గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో వైఎస్సార్సీపీ, టీడీపీ. రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన. వైఎస్సార్సీపీకి ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తులను ప్రకటించిన ఈసీ. ఫ్రీ సింబల్స్ జాబితాలో గ్లాసు గుర్తు. 11:15 AM, April 2nd 2024 పేదల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది: వెల్లంపల్లి ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి సీఎం జగన్ను గెలిపిస్తారు. ఇంటికి వచ్చే పెన్షన్ని దుర్మార్గుడు చంద్రబాబు అడ్డుకున్నాడు. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, వైఎస్ షర్మిల, పవన్ కళ్యాణ్ పేద ప్రజల మీద కక్ష కట్టారు. సుమారు 65 లక్షల మంది పెన్షన్లను ఎల్లో టీమ్ నిలిపివేశారు. పెన్షన్దారులు చంద్రబాబు అండ్ టీమ్కి బుద్ధి చెప్పేందుకు సిద్ధం. వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఇంటి వద్దకు పెన్షన్ ఏ విధంగా పంపిస్తారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేపట్టావా?. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్లన్నీ ఎత్తివేసి టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి ఇస్తారంట. ఇలాంటి దుర్మార్గులకి ఓటు ఎందుకు వేయాలి. జన్మభూమి కమిటీలు పెట్టి టీడీపీ సానుభూతిపరులకే పెన్షన్లు ఇస్తారు. కులమతాలకు అతీతంగా సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారు. బుద్దా వెంకన్న, పోతిన మహేష్, వర్ల రామయ్యకు కూడా మేము సంక్షేమ పథకాలు అందించాం. టీడీపీ అధికారంలోకి రావడం కలగా మిగిలిపోతుంది నారా లోకేష్ ప్రజల పట్ల దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో నారా లోకేష్తో పనిలేదు. జనసేన కార్యకర్తలను, నాయకులను పవన్ మభ్యపెడుతున్నాడు. పవన్ మాటలకు పొంతనే ఉండదు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక సొంతిల్లు అయినా ఏర్పాటు చేసుకో. పవన్ గతంలో పాచిపోయిన లడ్డులు అని మోదీ కాళ్లు పట్టుకున్నాడు. మీ కన్న తల్లిని తిట్టిన వారితో నువ్వు పొత్తు పెట్టుకుని పల్లకీ మోస్తున్నావ్. వీటికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. పవన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు. పేదల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. 10:40 AM, April 2nd 2024 వైఎస్సార్సీపీలో చేరిన బీజేపీ, టీడీపీ నేతలు చీకటిమునిపల్లె స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో చేరికలు. వైఎస్సార్సీపీలో చేరిన బీజేపీ సీరియర్ నేత, రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆప్నా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి. వైఎస్సార్సీపీలో చేరిన మదనపల్లె టీడీపీ మైనార్టీ నేత మొబసిర్ అహ్మద్. కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నేత ఎం.గంగాధర్. 10:15 AM, April 2nd 2024 చంద్రబాబుకు ప్రజలు బుద్ధిచెబుతారు: అల్లు భానుమతి వాలంటీర్లు ఎవరో బయట వారు కాదు. మన కుటుంబం నుంచి వచ్చిన వారే వాలంటీర్. వాలంటీర్ల సేవలను అడ్డుకుంటున్న చంద్రబాబుకి ప్రజలు బుద్ది చెబుతారు. ఉత్తరాంధ్ర నుంచి కూటమి అభ్యర్థుల్లో చాలా మంది నాన్ లోకల్స్ ఉన్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ స్థానిక నేతలకు అవకాశం కల్పించింది. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 9:30 AM, April 2nd 2024 టీడీపీ నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: దేవినేని అవినాష్ సీఎం జగన్ ఐదేళ్ల పాలనను ప్రతీ ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. అమ్మఒడి, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలు అందుకున్నాం అని ప్రతీ ఒక్కరూ అంటున్నారు మళ్లీ మా ఓటు జగన్కే అని ప్రజలు అనటం సంతోషాన్నిచ్చింది టీడీపీ నేతలు చేసిన కుట్ర వల్లే నేటికీ అవ్వతాతలకు పెన్షన్ అందలేదు టీడీపీ అధికారంలోకి వస్తే స్థానిక నేతల కనుసన్నలలోనే పథకాలు ఇస్తామని లోకేష్ అనటం బాధాకరం కుల మతాలకు అతీతంగా పథకాలు అమలు చేశాం. టీడీపీ నేతలు చెప్పే అసత్య ప్రచారం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏనాడూ ప్రజల కష్టాలు తీర్చిన దాఖలా లేదు సీఎం జగన్ సహకారంతో రూ.650కోట్లతో తూర్పు నియోజకవర్గం అభివృద్ధి జరిగింది కరోనా కష్టకాలంలో కూడా ప్రజలకు సేవ చేసింది వైఎస్సార్సీపీ నాయకులు, వాలంటీర్లు మాత్రమే 8:30 AM, April 2nd 2024 మనం చెప్పిన వాళ్లకే పథకాలివ్వాలి: నారా లోకేష్ అధికారం లేకున్నా లోకేష్ బెదిరింపులు. వాలంటీర్లు మనం చెప్పినట్టు పనిచేయాలని బెదిరింపులు. మనం చెప్పిన వాళ్లకే పథకాలు ఇవ్వాలని కామెంట్స్ .@JaiTDP అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు మనం చెప్పినట్టు పనిచేయాలి. మనం చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలి అంటున్న లోకేష్.#TDPAgainstVolunteers #EndOfTDP pic.twitter.com/kRy3qhftdx — YSR Congress Party (@YSRCParty) April 1, 2024 8:00 AM, April 2nd 2024 పచ్చ బ్యాచ్పై వాలంటీర్ల ఆగ్రహం.. చంద్రబాబు బ్యాచ్ కుట్రలపై వాలంటీర్ల మనోవేదన మూకుమ్మడి రాజీనామాలకు దిగుతున్న వాలంటీర్లు నిన్న మచిలీపట్నం, తాడిపత్రిలో పెద్ద ఎత్తున రాజీనామాలు మచిలీపట్నంలోనే ఏకంగా 1227 మంది రాజీనామా తమను సేవా కార్యక్రమాలకు దూరంగా ఉంచటంపై ఆగ్రహం పెన్షన్ల కోసం వృద్దులు, వికలాంగులు ఫోన్లు చేస్తున్నాంటూ ఆవేదన 7:00 AM, April 2nd 2024 21 కాదు.. 11.. పేరు జనసేనది.. పోటీ టీడీపీనే.. పేరే జనసేనది.. పోటీచేసేది టీడీపీనే అంటున్న జనసేన శ్రేణులు ఇవి చంద్రబాబు–పవన్కళ్యాణ్ కుమ్మక్కు డ్రామాలంటూ మండిపాటు జనసేనకిచ్చిన మెజారిటీ సీట్లలో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన వారే ఇప్పుడు జనసేన అభ్యర్థులుగా బరిలో.. వీరు కూడా సీటు కేటాయింపు తర్వాత జనసేనలోకి చేరిక తాజాగా.. అవనిగడ్డ, పాలకొండ టీడీపీ నేతలు అలా జనసేనలో చేరి ఇలా టికెట్లు కైవసం గత ఎన్నికల్లో పోటీచేసిన.. లేదా గత ఐదేళ్లలో పార్టీకి పనిచేసిన వారికి దక్కింది సగం సీట్లే అంటున్న నేతలు బీజేపీకి కేటాయించిన పది సీట్ల పరిస్థితి కూడా ఇంతేనంటూ కమలదళంలో చర్చ 6:50 AM, April 2nd 2024 తిరుగుబాటుతో తత్తరపాటు.. అవ్వాతాతలకు పింఛన్లపై ఆటంకాలు బాబు బృందం నిర్వాకమే పింఛన్ల పంపిణీపై వలంటీర్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 1న ఈసీకి అచ్చెన్న ఫిర్యాదు 4 నెలలుగా సుప్రీం, ఢిల్లీ హైకోర్టు, రాష్ట్ర హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్లు.. ఫిబ్రవరి 23, 25న ఈసీకి సైతం ఫిర్యాదు నిమ్మగడ్డ – బాబు బంధం స్థానిక ఎన్నికల్లోనే బట్టబయలు బాబు బృందం ఫిర్యాదులతోనే ఇంటి వద్ద పింఛన్లకు ఈసీ బ్రేక్ సీఎం జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ‘ఈనాడు’ రోత కథనాలు గతంలో విమర్శించిన సచివాలయాల ఉద్యోగులతోనే పింఛన్లు పంచాలంటూ డిమాండ్ లబ్ధిదారుల ఇళ్ల వివరాలకు వారూ ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిందేగా? ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్న అధికారులపై అభాండాలు 6:40 AM, April 2nd 2024 టీడీపీ నేతలను నిలదీస్తున్న ప్రజలు నూజివీడులో టీడీపీ అభ్యర్ధి కొలుసు పార్ధసారథికి షాకిచ్చిన నూజివీడు ప్రజలు నూజివీడు 10వ వార్డులో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న పార్ధసారథి మొఘల్ చెరువు ప్రాంతం ప్రజలకు ఇళ్లపట్టాలిస్తానన్న పార్ధసారథి కోర్టులో ఉన్న చెరువులో ఇళ్లపట్టాలు ఎట్లా ఇస్తారో సమాధానం చెప్పాలని నిలదీసిన స్థానికులు టీడీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఇస్తామన్న పార్ధసారథి అదే విషయం బాండ్ రాసివ్వాలని కోరిన వృద్ధురాలు వృద్ధురాలి ప్రశ్నలకు ఖంగుతిన్న పార్థసారథి , టీడీపీ నేతలు మొఘల్ చెరువు ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పలేక అక్కడ్నుంచి జారుకున్న పార్థసారథి, టీడీపీ నేతలు 6:30 AM, April 2nd 2024 చంద్రబాబుది నోరా లేకా.. తాటిమట్టా?: పేర్ని నాని వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తా అని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారు ఐదారు నెలల క్రితం వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాం అని చంద్రబాబు అనలేదా? పెన్షర్లకు డబ్బులు ఇవ్వకుండా ఆపింది ఎవరు? వాలంటీర్లపై అసత్య ప్రచారాలు చేశారు ప్రభుత్వ కార్యక్రమాల నిలుపుదల చేసింది చంద్రబాబు కాదా? నిమ్మగడ్డ రమేష్కు ఎవరితో సంబంధాలు ఉన్నాయో తెలియదు ఎన్టీఆర్ను కూలదోసింది ప్రజలకు తెలియదా? చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసు ఎవరు దిగివచ్చినా పెన్షన్లు ఆపడం వారితరం కాదు -
April 1st: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News April 1st Telugu Updates 7:45PM, April 1st 2024 ఏలూరు జిల్లా: టీడీపీ నేతలను నిలదీస్తున్న ప్రజలు నూజివీడులో టీడీపీ అభ్యర్ధి కొలుసు పార్ధసారథికి షాకిచ్చిన నూజివీడు ప్రజలు నూజివీడు 10వ వార్డులో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న పార్ధసారథి మొఘల్ చెరువు ప్రాంతం ప్రజలకు ఇళ్లపట్టాలిస్తానన్న పార్ధసారథి కోర్టులో ఉన్న చెరువులో ఇళ్లపట్టాలు ఎట్లా ఇస్తారో సమాధానం చెప్పాలని నిలదీసిన స్థానికులు టీడీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఇస్తామన్న పార్ధసారథి అదే విషయం బాండ్ రాసివ్వాలని కోరిన వృద్ధురాలు వృద్ధురాలి ప్రశ్నలకు ఖంగుతిన్న పార్థసారథి , టీడీపీ నేతలు మొఘల్ చెరువు ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పలేక అక్కడ్నుంచి జారుకున్న పార్థసారథి, టీడీపీ నేతలు 6:50 PM, April 1st 2024 ప్రకాశం ఎన్నికల ముందే వాలంటీర్ వ్యవస్థపై విషం కక్కుతున్నారు చంద్రబాబు:మంత్రి సురేష్ తెలుగుదేశంలోని బీటీమ్.. అవ్వాతాతల పై కక్ష తీర్చుకొంటున్నారు అవ్వ తాతలు వికలాంగుల ఉసురుతో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయం పించన్ దారుల చేతిలో ఓటు అనే ఆయుదం ఉన్నది.. వారే ఎవరు ముఖ్యమంత్రి కావాలో నిర్ణయిస్తారు 6:40 PM, April 1st 2024 డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా: పింఛన్ల విషయంలో రాజకీయాలు చేస్తున్న టీడీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉంది: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాష్ట్రంలో పింఛను దార్లు అంతా సీఎం జగన్కు జేజేలు పలుకుతుంటే ఓర్చుకోలేని చంద్రబాబు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషన్కు పిర్యాదు చేయడం సిగ్గు చేటు చంద్రబాబుకు అమాయక ప్రజల పట్ల ఎందుకింత కడుపుమంట అన్నది అర్థం కావడం లేదు మొదటి నుంచి ప్రతిపక్షాలు వాలంటీర్లు అంటే వ్యతిరేఖ ధోరణిలో ఉన్నారు టిప్పర్ డ్రైవర్కి పార్టీ టికెట్ ఇస్తే వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు సిగ్గు పడాలి అతి సాధారణ వ్యక్తిని శాసన సభకు పంపించాలనుకోవడం జగన్ ఔన్నత్యానికి నిదర్శనం బీసీల పట్ల సవతి తల్లి ప్రేమ చూపడం టీడీపీకి పరిపాటిగా మారింది పింఛన్ల విషయమై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన నీచ బుధ్ధి చంద్రబాబుది 6:35 PM, April 1st 2024 తాడేపల్లి: చంద్రబాబుది నోరా లేకా.. తాటిమట్టా?: పేర్ని నాని వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తా అని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారు ఐదారు నెలల క్రితం వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాం అని చంద్రబాబు అనలేదా? పెన్షర్లకు డబ్బులు ఇవ్వకుండా ఆపింది ఎవరు? వాలంటీర్లపై అసత్య ప్రచారాలు చేశారు ప్రభుత్వ కార్యక్రమాల నిలుపుదల చేసింది చంద్రబాబు కాదా? నిమ్మగడ్డ రమేష్కు ఎవరితో సంబంధాలు ఉన్నాయో తెలియదు ఎన్టీఆర్ను కూలదోసింది ప్రజలకు తెలియదా? చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసు ఎవరు దిగివచ్చినా పెన్షన్లు ఆపడం వారితరం కాదు 6:00 PM, April 1st 2024 విశాఖపట్నం: ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చంద్రబాబులో రాక్షస ఆలోచన కనిపిస్తోంది: అవంతి శ్రీనివాస్ అవ్వ తాతలకు అందే పెన్షన్ను అడ్డుకున్నారు నిమ్మ గడ్డ రమేష్తో వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందకుండా అడ్డం పడ్డారు టీడీపీ హయాంలో 58 వేల మందికి పెన్షన్ వస్తే.. సీఎం జగన్ ప్రభుత్వం హయాంలో 30 లక్షల మందికి పెన్షన్ అందుతోంది వాలంటీర్లు అంటే చంద్రబాబుకు కక్ష.. వాలంటీర్లు ... సచివాలయం వ్యవస్థ వృధా అని చంద్రబాబు అంటారు అసలు సచివాలయం వ్యవస్థ వల్లే కోవిడ్ సమయంలో మేలు జరిగిందని ప్రధాని మోదీ అభినందించారు తమిళనాడు సీఎం స్టాలిన్ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు వాలంటీర్లు వైఎస్సార్సీపీకి ఓటు వేసేస్తారని బాబు భయ పడుతున్నారు ఎన్నికల కమిషన్ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి మూడు నెలలు ఎన్నికల కోడ్ వుంది. అప్పటి వరకు ఎన్నికల కమిషన్ ఆలోచన చేయాలి.. వృద్ధుల పరిస్థితి గమనించాలి చంద్రబాబు కపట వన్నెల పులి...చంద్రబాబు శని...పెన్షన్ ఆపమని అతనే పిటిషన్ వేసి అతనే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయమని లేఖ రాయడం విడ్డూరం ఎన్టీఆర్ను వేధించి ఆయన ఫోటోతో రాజకీయం చేసిన కపట నాయకుడు చంద్రబాబు ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేయాలని ఇప్పటికే నిర్ణయించారు 5:40 PM, April 1st 2024 కర్నూలు జిల్లా: వెల్దుర్తిలో 68 మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా జగనన్నకు అండగా నిలిచేందుకు స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టు ప్రకటించిన వాలంటీర్లు ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం లేకుండా చేశారంటూ టీడీపీపై విమర్శలు 4:50 PM, April 1st 2024 అనంతపురం: సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతం గా ముందుకు సాగుతోంది: మంత్రి ఉషాశ్రీచరణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రజల మద్దతు మరింతగా పెరిగింది బస్సు యాత్ర ద్వారా ప్రజల బాగోగులను సీఎం జగన్ స్వయంగా తెలుసుకుంటున్నారు ప్రజలు, మేధావులు ఇచ్చే సలహాలు సూచనలు సీఎం జగన్ వింటున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వారికే నష్టం చేకూరుస్తుంది వాలంటీర్లపై చంద్రబాబు కక్షసాధింపు లకు పాల్పడుతున్నారు చంద్రబాబు నిర్వాకం వల్లే వృద్ధులు, దివ్యాంగులకు సకాలంలో పింఛన్లు అందలేదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఓడిపోతారు 4:45 PM, April 1st 2024 అల్లూరి సీతారామరాజు జిల్లా: పాడేరు తెదేపాలో చల్లారని చిచ్చు గిడ్డి ఈశ్వరికి న్యాయం చేయాలి అంటూ టీడీపీ నాయకుల ర్యాలీ రమేష్ నాయుడు వద్దు. గిడ్డి ఈశ్వరి ముద్దు అంటూ నినాదాలు గిడ్డి ఈశ్వరికి మద్దతుగా పాడేరులో భారీ ర్యాలీ పాడేరు సీటుపై అధిష్టానం పునరలోచన చేయాలి ఇండిపెండెంట్గా గిడ్డి ఈశ్వరిని గెలిపించుకుంటాం కార్యకర్తలు నినాదాలు 4:30 PM, April 1st 2024 నెల్లూరు: వాలంటీర్ వ్యవస్థ లేకుండా జన్మభూమి కమిటీలు ఉండాలని టీడీపీ భావిస్తోంది జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు చంద్రశేఖర్రెడ్డి వాలంటీర్ల సేవలను పొందుతున్న కుటుంబాలను చంద్రబాబు అవమానించారు నెల్లూరు నగర అభివృద్ధి మీద మాజీ మంత్రి నారాయణపై చెప్పిన ప్రతిమాట వాస్తవమే నెల్లూరు అభివృద్ధి అంటూ హడ్కో ద్వారా మాజీ మంత్రి నారాయణ అప్పు తీసుకుని పనులు పూర్తి చేయలేకపోయారు రూ. 830 కోట్లు టీడీపీ హయాంలో నెల్లూరు నగరం కోసం అప్పులు తెచ్చారు. గత ప్రభుత్వంలో అప్పులు తీసుకుని అభివృద్ధి అంటూ నారాయణ నాటక మాడితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ. 1100 కోట్లతో నెల్లూరును అభివృద్ధి చేశారు నెల్లూరు సిటీలో జరిగిన అభివృద్ధిపై మాజీ మంత్రి నారాయణ దమ్ముంటే చర్చకు రావాలి 4:15 PM, April 1st 2024 విశాఖ: సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పెన్షన్ దారుడు సంతోషంగా ఉన్నారు: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వాలంటీర్లు నిస్వార్ధంగా సేవ చేస్తున్నారు ఎక్కడ అవినీతి లేకుండా పెన్షన్లు అందుతున్నాయి సీఎం జగన్ కు వస్తున్న మంచి పేరు చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు చంద్రబాబు చేసిన తీరుతో పెన్షన్ దారుల తీవ్ర ఇబ్బందులు పడతారు పేదలు సంతోషంగా ఉండటం చంద్రబాబు నచ్చదు పేదలు ఉసురు చంద్రబాబుకు తగులుతుంది చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు 2:18 PM, April 1st 2024 కృష్ణాజిల్లా: మూకుమ్మడి రాజీనామాలు చేసిన వాలంటీర్లు మచిలీపట్నం నియోజకవర్గంలో వాలంటీర్లు రాజీనామా రాజీనామా చేసేందుకు వచ్చిన వాలంటీర్లతో నిండిపోయిన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్కి అందించిన వాలంటీర్లు చంద్రబాబు,పవన్, బీజేపీ తీరుపై మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి ప్రజలకు సేవ చేస్తుంటే మా పై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నాయి పెన్షన్లు ఇవ్వకుండా మమ్మల్ని అడ్డుకోవడం మమ్మల్ని కలచివేసింది మా దగ్గర్నుంచి సిమ్స్..డివైస్ లు తీసేసుకున్నారు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారన్నారు మేం ఎవరిదగ్గర డేటా సేకరించామో మాకు సమాధానం చెప్పాలి మమ్మల్ని ఎన్నో రకాలుగా అవమానించినా భరించాం పేదలకు ఇచ్చే పెన్షన్లను ఇవ్వకుండా అడ్డుకోవడం మమ్మల్ని బాధించింది ఉదయం నుంచి వృద్ధులు ఫోన్లమీద ఫోన్లు చేస్తున్నారు ఇంతకు ముందులా మేం బాధపడాల్సిన పరిస్థితులొచ్చాయని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 2:15 PM, April 1st 2024 జనసేనలో చేరిన మండలి, జయకృష్ణ పవన్ సమక్షంలో జనసేనలో చేరిన మండలి బుద్ధ ప్రసాద్, నిమ్మక జయకృష్ణ ఇద్దరి నేపథ్యం టీడీపీనే అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్థులుగా లైన్క్లియర్ నేడో, రేపో అధికారిక ప్రకటన నిరసనలు తెలిపేందుకు సిద్ధంగా ఉన్న జనసేన కేడర్ 1:48 PM, April 1st 2024 అమ్మకానికి అవనిగడ్డ సీటు? అమ్మకానికి అవనిగడ్డ, పాలకొండ సీట్లంటూ జనసేనపై విమర్శలు అవనిగడ్డ వేలంపాటలో ఓడిన జనసేన నేతలు ముగ్గురు జనసేన నేతల పేర్లతో సర్వే చేయించిన పవన్ కల్యాణ్ డబ్బులకు వేలంపాట పెట్టిన జనసేన అవనిగడ్డ అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ పేరు? మండలి బుద్ధ ప్రసాద్ చేరికను వ్యతిరేకిస్తున్న జనసైనికులు ప్రసాద్కు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్దమైన వైనం 12:48 PM, April 1st 2024 హిందూపురం బరిలో పరిపూర్ణానంద స్వామి.. ట్విస్ట్ హిందూపురం నుంచి పోటీ చేస్తున్నా: పరిపూర్ణానంద స్వామి హిందూపురం నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నా: పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా: పరిపూర్ణానంద బీజేపీ అంటే గౌరవం ఉంది: పరిపూర్ణానంద సీటు విషయంలో బీజేపీ అధిష్టానం పునరాలోచన చేస్తోంది.. నాకే దక్కుతుందనే నమ్మకం ఉంది: పరిపూర్ణానంద మోదీ మరోసారి ప్రధాని కావాలన్నదే నా అభిమతం: పరిపూర్ణానంద హిందూపురాన్ని అభివృద్ది చేయాల్సిన బాధ్యత నాపై ఉంది: పరిపూర్ణానంద ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు హిందూపురం అభివృద్ధిపై లిఖితపూర్వకంగా హామీ ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటా : పరిపూర్ణానంద 12:21 PM, April 1st 2024 పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ శిఖండిలా మారారు: వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి ఎన్నికల ప్రచారం సంక్షేమ పథకాలు ఆపాలని నీచ రాజకీయాలు చేస్తున్నారు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఎలా ఇస్తారు ? చంద్రబాబుకు పెన్షన్ దారులు బుద్ది చెప్తారు ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది 12:09 PM, April 1st 2024 బజారున పడ్డ తెలుగుదేశం నేతలు రోడ్డెక్కిన చంద్రబాబు వెన్నుపోటు బాధితులు ఆస్తులు అమ్ముకున్నాం, గౌరవాలు కోల్పోయామని ఆవేదన టీడీపీని విమర్శిస్తూ ఉయ్యురు మాజీ జడ్పీటీసీ పూర్ణిమ ఓ పత్రికలో అడ్వర్టైజ్మెంట్ 12:06 PM, April 1st 2024 జగన్ అంటే నిజం... నిజాన్ని జనం నమ్ముతారు: మంత్రి వేణు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ రాయుడుపాకల గ్రామంలో విఘ్నేశ్వరుని ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన వైఎస్సార్సీపీ రూరల్ అసెంబ్లీ అభ్యర్థి వేణుగోపాలకృష్ణ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనని సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ చేశారు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలే మాకు శ్రీరామరక్ష ఆయన గెలుపును కోరుతూ ప్రజల్లోకి వెళుతున్నాం ప్రతి అభ్యర్థిలోనూ ప్రజలు జగన్నే చూస్తారు పవన్ కల్యాణ్కు సహనం తక్కువ ప్రచారం ప్రారంభించిన రెండో రోజే వెళ్లిపోయాడు పవన్ కల్యాణ్ పిఠాపురం పరిమితం చేయటం ద్వారా చంద్రబాబు రాజకీయ ప్రదర్శించాడు చంద్రబాబును నమ్ముకుని బాగుపడిన వారు చరిత్రలో లేరు 11:42 AM, April 1st 2024 పవన్, చంద్రబాబు ఆ సీటును అమ్మేశారు: కేశినేని సుజనా చౌదరిపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫైర్ సుజనా చౌదరికి ప్రజలే బుద్ధి చెప్తారు విమానాల్లో తిరిగే సుజనా చౌదరి.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఏం చేస్తారు? అసలు వెస్ట్ నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు ఉన్నాయో కూడా సుజనాకు తెలియదు పవన్, చంద్రబాబు ఆ సీటును అమ్మేశారు పోతిన మహేష్ను వాడుకుని వదిలేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ 11:26 AM, April 1st 2024 సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి టీడీపీ కీలక నేతలు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ సమక్షంలో టీడీపీ నుంచి వైస్సార్ కాంగ్రెసు పార్టీలోకి చేరిన కీలక నేతలు సంజీవపురం స్టే పాయింట్ వద్ద వైఎస్సార్సీపీలో చేరిన పుట్టపర్తి నియోజకవర్గ అమడగూరు మండల మాజీ జెడ్పీటీసీ(మాజీ ఎంపీపీ), పొట్ట పురుషోత్తం రెడ్డి, పొట్ట మల్లిఖార్జున రెడ్డి వైఎస్సార్సీపీలోకి హిందూపురం టీడీపీ నేతలు సంజీవపురం స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మాజీ ఎంపీపీ వి హనోక్, టీడీపీ నేత, చంద్ర దండు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అన్షార్ అహ్మద్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 11:01 AM, April 1st 2024 రాజంపేట టీడీపీలో టికెట్ వార్ రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ టీడీపీ రాజంపేట అభ్యర్థిగా రాయచోటికి చెందిన సుగువాసి సుబ్రహ్మణ్యంను ఖరారు చేయడంతో బత్యాల చెంగల్ రాయుడు నిరసన సుగవాసి వద్దు బత్యాల ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు రాజంపేట టీడీపీ అభ్యర్థిగా బత్యాల చంగల్ రాయుడిని ప్రకటించాలని డిమాండ్ రాజంపేట పాత బస్టాండ్ నుంచి మన్నూరు యల్లమ్మ దేవస్థానం వరకు భారీ నిరసన ర్యాలీ పెద్ద ఎత్తున పాల్గొన్న బత్యాల వర్గం 10:43 AM, April 1st 2024 జమ్మలమడుగులో మారుతున్న రాజకీయ సమీకరణాలు జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి బీజేపీ ఒప్పుకుంటే జమ్మలమడుగులో పోటీకి సిద్ధమన్న భూపేష్రెడ్డి బీజేపీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పేరు పరిశీలన బీజేపీ అధిష్టానంతో ఇప్పటికే ఆదినారాయణ చర్చలు జమ్మలమడుగు సీటును వదులుకుంటే టీడీపీకి పెరగనున్న మరో సీటు 10:20 AM, April 1st 2024 తెలంగాణ పోలీసు నుంచి పరారైన టీడీపీ నేత శివానందరెడ్డి నంద్యాల నందికొట్కూరు (మ) అల్లూరు గ్రామంలో టీడీపీ నేత, మాజీ ఐపీఎస్ మాండ్ర శివానంద రెడ్డి ఇంట్లో తెలంగాణ పోలీసులు సోదాలు భూవివాదం కేసులో విషయంలో శివానంద రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన తెలంగాణ సీసీఎస్ పోలీసులు తెలంగాణ పోలీసులతో వాగ్వాదానికి దిగిన శివానందరెడ్డి పెద్ద ఎత్తున శివానందరెడ్డి ఇంటికి చేరుకున్న టీడీపీ శ్రేణులు పోలీసుల విధుల్ని అడ్డగించేందుకు టీడీపీ నేతల యత్నం దొరక్కుండా ఇంట్లో నుంచే కారులో పరారైనా టీడీపీ నేత శివానందరెడ్డి 9:55 AM, April 1st 2024 ‘లంచాల కోసం ఆఫీసులు పెట్టిన చరిత్ర కిరణ్కుమార్రెడ్డిది’ సీఎం జగన్ బస్ యాత్ర కి అనూహ్యమైన స్పందన వస్తోంది నా రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని జనం బస్సు యాత్రలో కనిపిస్తున్నారు 175 సీట్లు గెలుస్తామన్న నమ్మకం బస్ యాత్ర తో కలిగింది చంద్రబాబు కి రాయలసీమలో ఓటు అడిగే హక్కు లేదు రాయలసీమ లో ఒక్క ప్రాజెక్టు అయిన చంద్రబాబు కట్టాడా? సీఎం జగన్ రాయలసీమ లో ప్రాజెక్టు లు పూర్తి చేస్తున్నారు చంద్రబాబుని కుప్పంలో కూడా ఒడిస్తాం కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చింది సీఎం జగన్ సొంత జిల్లాకి కూడా మేలు చేయని వ్యక్తి చంద్రబాబు అమిత్ షా కాళ్ళు పట్టుకుని బీజేపీ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు రోజుల తరబడి ఢిల్లీలో పడిగాపులు కాసి పొత్తు పెట్టుకున్నాడు ఇప్పుడు బీజేపీ నే పొత్తు ఆడిగిందని అబద్దాలు చెప్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి(మాజీ సీఎం) కి నా కోసం మాట్లాడే అర్హత లేదు ఆఫీస్ పెట్టి లంచాలు వసూలు చేసిన చరిత్ర కిరణ్ కుమార్ రెడ్డి ది ఎన్నికలు అవ్వగానే కిరణ్ కుమార్ రెడ్డి సూట్ కేస్ సర్దుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాడు సీఎం పదవి కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం జగన్ ని అనగదొక్కడానికి సోనియాగాంధీ తో కుమ్మక్కయ్యాడు ఇప్పుడు మేము ఓడించి బుద్ధి చెప్తాము అనంతపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 9:25 AM, April 1st 2024 హైదరాబాద్ నుంచి పిఠాపురం చేరుకోనున్న పవన్ ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి పిఠాపురం చేరుకోనున్న పవన్ మధ్యాహ్నం 12 గంటల నుంచి నియోజకవర్గ కార్యకర్తలతో పవన్ అంతర్గత సమీక్ష నేడు అంతర్గత పార్టీ సమీక్షలకు పరిమితం కానున్న పవన్ నిన్న పిఠాపురంలో అర్ధాంతరంగా ముగిసిన పవన్ పర్యటన ఆకస్మికంగా హైదరాబాద్కు పయనం 9:10 AM, April 1st 2024 అవనిగడ్డ రాజకీయాల్లో కీలక పరిణామాలు నేడు జనసేన లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఇప్పటికే పవన్ తో చర్చలు పూర్తయినట్లు సమాచారం కూటమి తరపున జనసేన అభ్యర్థిగా బుద్ధప్రసాద్ పోటీ చేస్తారని ప్రచారం అవనిగడ్డ టికెట్ పెండింగ్లో పెట్టిన జనసేన జనసేనలో బుద్ధప్రసాద్ చేరాక రేపు లేదా ఎల్లుండి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం 9:07 AM, April 1st 2024 బాపట్లలో టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ బాపట్ల లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు భేటీ ఎన్నికలలో వ్యూహ, ప్రతివ్యూహాలపై నేతలతో చంద్రబాబు చర్చ ఉదయం 10 గంటలకు హెలికాఫ్టర్ లో హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు 9:05 AM, April 1st 2024 విజయనగరం జిల్లా: చంద్రబాబు తీరుపై సీనియర్ నేత అశోక్ గజపతి రాజు అసహనం చంద్రబాబు నిర్ణయాలు వలన పార్టీ నాశనం అయింది ఇక రాజకీయాలకు దూరంగా ఉంటాను ఎవరైనా అడిగితే ఉచిత సలహాలు ఇస్తుంటాను ఆఫ్ ది రికార్డు అంటూ మీడియా ప్రతినిధులతో అశోక్ గజపతి రాజు చిట్ చాట్ 8:25 AM, April 1st 2024 ప్రజాగళానికి చంద్రబాబు బ్రేక్ టీడీపీ ఎన్నికల ప్రచార ప్రజాగళం సభలకు రెండ్రోజుల విరామం బాపట్ల ప్రచారం నుంచి నేరుగా హైదరాబాద్కు చేరిన చంద్రబాబు హైదరాబాద్లోనే రెండ్రోజులు ఉండనున్న ప్రతిపక్ష నేత ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితిపై సమీక్ష 8:12 AM, April 1st 2024 చంద్రబాబు అండ్ కో కుట్ర.. వృద్దులు, వికలాంగులపై పెన్షన్ల పంపిణీ ఎఫెక్ట్ చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ చౌదరి కుట్రలతో పెన్షన్దారులకు అవస్థలు వాలంటీర్లను పెన్షన్ పంపిణీ బాధ్యత నుండి తప్పించిన కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబు కుట్రలతో మూడు నెలలపాటు పెన్షన్ దారులకు తప్పని ఇబ్బందులు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు ఎండ, వడగాడ్పులను తట్టుకుని వెళ్తేనే అందనున్న పెన్షన్ నడవలేని వృద్దులు, వికలాంగుల పరిస్థితి అగమ్యగోచరం వాలంటీర్లు ఉన్నప్పుడు అందరికీ తెల్లవారుజామునే పెన్షన్ల పంపిణీ చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ చౌదరి కుట్రలతో తీవ్ర ఇబ్బందులు పడనున్న పెన్షన్ దారులు 7:42 AM, April 1st 2024 నేడు ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు పూర్తిచేసిన ఏపీ కాంగ్రెస్ ఏఐసీసీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసిన తుది జాబితాపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితాపై చర్చ ఇందులో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సూరజ్ హెగ్డే, షఫీ పరంబిల్లతో పాటు పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, రఘువీరారెడ్డి, కొప్పుల రాజు దాదాపు అన్ని స్థానాలకు సంబంధించిన తుది జాబితాను ఖరారు ఆశావహులు ఎక్కువగా ఉన్న స్థానాల్లో మాత్రం రెండు, మూడు పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ ముందు ఉంచనున్నారు 7:18 AM, April 1st 2024 కూటమికి 'గోదారి'లో ఎదురీతే! అధికారమే లక్ష్యంగా జత కట్టిన మూడు పార్టీలు సీట్ల కేటాయింపులో తప్పటడుగులు.. రెండు ప్రధాన సామాజిక వర్గాలకు మొండిచేయి జనసేనలో శెట్టిబలిజలకు ప్రాతినిధ్యం నిల్.. కాపులను విస్మరించిన కమలనాథులు.. ఆ రెండు వర్గాలకూ వైఎస్సార్సీపీ పెద్దపీట 7:13 AM, April 1st 2024 నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా.. మేమంతా సిద్ధం 5వ రోజు సోమవారం (ఏప్రిల్1) షెడ్యూల్ యాత్రలో భాగంగా సీఎం జగన్ ‘ శ్రీసత్యసాయి జిల్లాలోని సంజీవపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ఎస్పీ కొట్టాల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు. పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు అనంతరం బయలుదేరి కదిరి చేరుకుంటారు. అక్కడ పీవీఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు వెళతారు. 7:09 AM, April 1st 2024 పింఛన్లపై బాబు డబుల్ గేమ్ అటు అడ్డుపడి ఈసీకి ఫిర్యాదు ఇటు పంచాలంటూ లేఖలు ప్రజాగ్రహంతో బాబు బృందంలో ఆందోళన అటుపక్క సామాజిక పింఛన్లను అడ్డుకోవడం.. ఇటుపక్క సకాలంలో ఇచ్చేయాలంటూ ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం! ఇదీ చంద్రబాబు రెండు నాలుకల వైఖరి! స్వార్థ ప్రయోజనాల కోసం దిగజారుడు రాజకీయాలు పేదల నోట్లో మట్టి కొట్టే ఆలోచనలు తనకు మినహా మరెవరికీ ఉండవని మరోసారి రుజువు చేసుకున్న చంద్రబాబు ఇంటింటికీ పింఛన్ ఇస్తున్న వాలంటీర్ల సేవలను కుట్రతో అడ్డుకున్న @ncbn, ఆయన మద్దతుదారులు అవ్వాతాతల్లారా 2 నెలలు ఓపిక పట్టండి. మళ్లీ వచ్చేది జగనన్న ప్రభుత్వమే.#TDPAgainstVolunteers#TDPAntiPoor#MosagaduBabu#EndOfTDP pic.twitter.com/Z31qiuWEjw — YSR Congress Party (@YSRCParty) March 31, 2024 7:05 AM, April 1st 2024 పేదలపై ఇంత కక్ష ఎందుకు బాబూ? జాతిపిత ఆశయాలను సీఎం జగన్ నెరవేరుస్తుంటే ఇన్ని అడ్డంకులా? పేదలకు పెన్షన్లు ఇస్తున్న వలంటీర్లపై కత్తికడతారా? చంద్రబాబు వైఖరిపై యూకేలో గాంధీ విగ్రహం వద్ద ప్రవాసాంధ్రుల నిరసన 7:04 AM, April 1st 2024 కూటమిలో కుతకుత రాష్ట్రంలో ఎక్కడా నేతల మధ్య కనిపించని ఐక్యత క్షేత్రస్థాయిలో నాయకుల అసంతృప్తి ప్రకంపనలు అభ్యర్థులకు సహకరించేందుకు అసంతృప్తులు ససేమిరా జగ్గయ్యపేటలో తాతయ్యకు టికెట్పై మండిపడుతున్న కేడర్ అధిష్టానంపై అసంతృప్తితో టీడీపీకి మాజీ ఎమ్మెల్యే చాంద్బాషా రాజీనామా పాడేరులో అభ్యర్థి ఎంపికపై శ్రేణుల వ్యతిరేకత అనంతపురం అర్బన్లో టీడీపీ రెబల్గా పోటీ చేయనున్నట్టు ప్రభాకర చౌదరి వెల్లడి రంపచోడవరంలో మిరియాల శిరీషకు తమ్ముళ్ల నుంచి నిరసన సెగ నందిగామ అభ్యర్థి తంగిరాల సౌమ్యను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు గుంతకల్లులో గుమ్మనూరుపై దేశం శ్రేణుల గుర్రు మార్కాపురంలో టీడీపీ, బీజేపీల మధ్య ఫ్లెక్సీల చిచ్చు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటిపై జనసేన నాయకుల ఆగ్రహం అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై స్వపార్టీలోనే నిరసన 6:54 AM, April 1st 2024 వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు: సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుకు ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు: చంద్రబాబుది మోసపూరిత రాజకీయం వాలంటీర్లపై చంద్రబాబు పూటలో మాట మాట్లాడుతున్నారు పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే చంద్రబాబుకు గిట్టదు నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు తరపున పని చేస్తున్నారు సిటిజన్ ఫర్ డెమొక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులే వాలంటీర్ వ్యవస్థను బాబు పెడితే 2.5 లక్షల జలగలు తయారయ్యేవి చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం కూడా లేదు వృద్ధులను, వికలాంగులను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది ఓ రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా? చంద్రబాబు విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడు కాదు తానొస్తే ఈ వ్యవస్థలు ఏమీ ఉండవని చంద్రబాబు మెసేజ్ ఇచ్చారు వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటింటికీ అందుతున్నాయి. పవన్ను చంద్రబాబు మింగేస్తాడని ముందే చెప్పాం. పవన్కు ఇచ్చిన సీట్లలోనూ చంద్రబాబు మనుషులే ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి చంద్రబాబు కక్ష కట్టారు వాలంటీర్లంటే చంద్రబాబుకు ఎందుకంత భయం బాబు లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులే వస్తాయి పెన్షన్లు కాదు కదా.. కనీసం దరఖాస్తు చేసుకోవడం కూడా కష్టమే చిన్న సర్టిఫికెట్ కోసం రోజుల తరబడి తిరిగే పరిస్థితి ఉండేది ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందించడమే వాలంటీర్ల లక్ష్యం బాబు కడుపు మంటతో వృద్ధులు, వికలాంగులకు సేవలను నిలిపివేశారు టీడీపీ స్క్రిప్ట్ ప్రకారం నిమ్మగడ్డ రమేష్ పని చేస్తారు రాష్ట్ర ప్రజల అవసరాలు చంద్రబాబుకు పట్టవు జగన్ బస్సుయాత్రకు జనసునామీ కదిలి వస్తోంది పొత్తు పెట్టుకున్న జనసేన, బీజేపీలను చంద్రబాబు మింగేశారు పిఠాపురానికి ఎవరో పంపితే పవన్ వెళ్లాల్సి వచ్చింది ఇష్టం లేకుండా పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు సీఎం సీఎం అనే పరిస్థితి నుండి చివరికి 21 సీట్లకే పరిమితం అయ్యాడు బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది టీడీపీలో జెండా ఎత్తేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబుకు అర్థం అయింది అందుకే చౌకబారు మాటలు, దూషణలతో ప్రచారం చేస్తున్నారు ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు అత్యంత కీలకం కుట్రలు చేసే వారెవరో, మేలు చేసే వారెవరో ప్రజలకు అర్థం అయింది ప్రతి ఇంట్లో ఉన్న లబ్ధిదారులే మాకు స్టార్ క్యాంపెయినర్లు పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే @ncbnకి గిట్టదు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థలో ఉండేది అంతా @JaiTDP మనుషులే. -వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి#TDPAgainstVolunteers#TDPAntiPoor#MosagaduBabu#EndOfTDP pic.twitter.com/HoPN0fxznB — YSR Congress Party (@YSRCParty) March 31, 2024 -
March 31th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News March 31th Telugu Updates 9:20 PM, March 31th 2024 ఎన్టీఆర్ జిల్లా: నందిగామ టీడీపీ అభ్యర్ధి తంగిరాల సౌమ్యకు షాక్ వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో దళిత మేలుకో కార్యక్రమం లో పాల్గొన్న తంగిరాల సౌమ్య సౌమ్యను అడ్డుకున్న దళితులు తమకు తెలియకుండా ఎలా కార్యక్రమం నిర్వహిస్తారంటూ సౌమ్య కారుని అడ్డుకున్న దళితులు సౌమ్యను అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగిన టీడీపీ శ్రేణులు ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం రంగంలోకి దిగిన పోలీసులు 8:50 PM, March 31th 2024 బాపట్ల జిల్లా: టీడీపీ, బీజేపీ ,జనసేన పార్టీలకు వాలంటీర్లు అంటే భయం అనుకున్నాం: ఎంపీ నందిగామ సురేష్ కానీ వాలంటీర్లు అంటే సింహం స్వప్నాలని ఇప్పుడు తెలిసింది కోర్టుకు వెళ్లి పెన్షన్ దారులను ఇబ్బంది పెట్టడం లో చంద్రబాబు, పవన్ హస్తం ఉంది పేద ప్రజలు టీడీపీకి ఓటు వేయలేదని చంద్రబాబు కక్ష పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు రాష్ట్రంలో 30 లక్షల మంది డ్రైవర్లు టీడీపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి 7:00 PM, March 31th 2024 కృష్ణాజిల్లా: కూటమి ఎంపీ అభ్యర్ధి బాలశౌరిపై అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఫైర్ ప్రజలకు మంచి జరిగేలా వాలంటీర్లు పని చేస్తున్నారు జగన్ ప్రభుత్వంలో జరిగే మంచి పనిని సహించలేని మనస్తత్వం చంద్రబాబుది పీజీ చదివిన వ్యక్తికి టీడీపీ హయాంలో ఉద్యోగం రాకపొతే ట్రక్ డ్రైవర్గా చేరాడు ట్రక్ డ్రైవర్ని లోకువ చేసి చంద్రబాబు మాట్లాడుతున్నాడు ఎంతమందిని కలుపుకున్నా చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబుకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు కుడితిలో పడ్డ ఎలుకలా బాలశౌరి పరిస్థితి తయారైంది బాలశౌరి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు ఒకసారి రాజశేఖరరెడ్డి హయాంలో, రెండవసారి జగన్ హయాంలో బాలశౌరి ఎంపీ అయ్యాడు ఎక్కడ బాధలు, కష్టం ఉంటే అక్కడ ఉంటానని బాలశౌరి అంటున్నాడు కరోనా సమయంలో బాలశౌరికి అవనిగడ్డ, బందరు, పెడన ఎందుకు గుర్తుకురాలేదు..? బ్రోకరేజ్ ఎక్కడ ఉంటే అక్కడ బాలశౌరి ఉంటాడు బ్రోకర్ కాకాపోతే జగన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం బాలశౌరికి లేదు నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తి సీఎం జగన్మోహన్రెడ్డి సీఎం జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి ఇచ్చిన మాట ప్రకారం బందరు పోర్టు పనులు ప్రారంభించారు మచిలీపట్నం పార్లమెంటరీలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ గెలవబోతోంది 6:45 PM, March 31th 2024 పశ్చిమగోదావరి జిల్లా: గత టీడీపీ ప్రభుత్వంలో అవ్వ తాతలు పెన్షన్ కోసం ఎదురుచూసి సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితులు ఉండేవి: వైఎస్సార్సీపీ పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అవ్వ తాతలకు ఇంటి వద్దకే పెన్షన్లు అందించే విధంగా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు తన అనుచరుడైన నిమ్మగడ్డ రమేష్తో కోర్టులో వాలంటీర్ సేవలు నిలిపి వేశాడు గత టీడీపీ పరిస్థితులను తీసుకురావాలని చూస్తున్నాడు ఎన్నికల్లో టీడీపీకి చంద్రబాబు నాయుడుకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు 6:30 PM, March 31th 2024 శ్రీ సత్యసాయి జిల్లా: కదిరిలో టీడీపీకి ఎదురుదెబ్బ టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా చంద్రబాబు మైనారిటీల ద్రోహి: మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా 4:30 PM, March 31th 2024 సీఎం జగన్ పాలన చూసి మీకు భయం పుడుతోంది: పేర్ని నాని సీఎం జగన్ పాలనలో సేవలను అడ్డుకోవాలనేదే చంద్రబాబు లక్ష్యం సిటిజన్ ఫర్ డెమొక్రసీ రాజకీయ ప్రేరేపిత సంస్థ టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు ఉండటం లేదు జగన్ ప్రభుత్వం మేలైన సేవలు అందిస్తుందని వీరికి కడుపు మంట గత ఆరు నెలలుగా ఎన్నికలే లక్ష్యంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈనాడులో జగన్ మీద ఏం వార్తలు రాసినా ఎన్నికల కమిషన్ చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? ఎన్నికల సంఘం ఈనాడుకు ఎందుకు లొంగిపోయింది? ఈనాడులో వార్త రావటం, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవటం ఏంటి? ఎన్నికల వ్యవస్థను రామోజీరావను నడుపుతున్నాడా? వాలంటీర్లను కొనసాగిస్తామంటూ ఒకవైపు చెబుతారు మరొకవైపు వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చంద్రబాబు ఆఫీసు ఎదుట అడ్డగోలుగా ఫ్లెక్సీలు పెట్టినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? భువనేశ్వరి మూడు లక్షల చెక్కులు ఇస్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? దానిపై మేము ఫిర్యాదు చేస్తే కనీసం నోటీసులు కూడా ఎందుకు ఇవ్వరు? ఎన్నికల సంఘాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు? ఈ పక్షపాత ధోరణిలో ఎన్నికల సంఘం ఎందుకు వ్యవహరిస్తోంది? ఎన్నికల కోడ్ వచ్చేంతవరకు వాలంటీర్లు రెడ్ లైట్ ఏరియాకు అమ్మాయిలను సరఫరా చేసేవారని విమర్శించారు కోడ్ వచ్చాక వారికి యాభై వేల జీతం ఇస్తామని కళ్లబొల్లి మాటలు చెప్తున్నారు వాలంటీర్లపై వేటు వేయించటం ద్వారా పేదలందరినీ ఇబ్బందులు పెట్టారు మూడు నెలలపాటు 66 లక్షల మంది పేదలు నరకయాతన పడేలా చంద్రబాబు బ్యాచ్ కుట్ర పన్నింది వీరి దుర్మార్గపు చర్యలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలి వచ్చే ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెట్టాలి బీజేపీకి ఓటేయొద్దని చంద్రబాబు అంటున్నారు తమ పార్టీ అభ్యర్థి పేరు తెలియక నువ్వు ఎవరు అని అడుగుతున్నారు చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయింది 4:00 PM, March 31th 2024 శ్రీకాకుళం: చంద్రబాబు పవన్, పచ్చ మీడియా కలిసి మొత్తం వలంటీర్ల వ్యవస్థనే తుంచేసే కుట్రలు: మంత్రి సీదిరి అప్పలరాజు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ఇంటిగడప వద్దకే చేరుస్తున్న వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, ఆయన బ్యాచ్ మొదటినుంచీ కుట్రలు చేస్తున్నారు వలంటీర్లు జీతాలు కోసం కాకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటం కోసం నిమ్మగడ్డ రమేష్ పనిచేస్తున్నారు పేదల కోసం పని చేసే వలంటీర్లపై ఫిర్యాదు చేయటానికి సిగ్గు లేదా చంద్రబాబు? 3:55 PM, March 31th 2024 నెల్లూరు జిల్లా: ఆత్మకూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 100 మంది టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరిక వారికి వైఎస్సార్సీపీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి ఆత్మకూరులో టీడీపీ భూస్థాపితం అవ్వడం ఖాయమని ఎమ్మెల్యే వెల్లడి 3:40 PM, March 31th 2024 తాడేపల్లి : ఎల్లోమీడియాపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ చంద్రబాబు గారి ముఖంలో వెలుగు చూడాలన్న తపనతో ఎల్లో మీడియా రాస్తున్న రాతలు ‘దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా ఉంటున్నాయి అసలు దున్నా లేదు. దూడా లేదు నిత్యం జగన్ గారి ప్రభుత్వంపై అర్థం పర్థం లేని రాతలతో కుళ్లు వెళ్లబోసుకుంటోంది ఎక్కడ ఏది జరిగినా అది జగన్ గారే చేయించినట్టు, వైఎస్సార్సీపీ హస్తమున్నట్టు అబద్ధాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్తోంది పచ్చమీడియా అదృష్టవశాత్తు జనాలకు వీళ్ల కపటత్వం అర్థమైంది కాబట్టి వంకర రాతలను ఎవరూ పట్టించుకోవడం లేదు. చంద్రబాబు గారి ముఖంలో వెలుగు చూడాలన్న తపనతో ఎల్లో మీడియా రాస్తున్న రాతలు ‘దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టు’గా ఉంటున్నాయి. అసలు దున్నా లేదు. దూడా లేదు. నిత్యం జగన్ గారి ప్రభుత్వంపై అర్థం పర్థం లేని రాతలతో కుళ్లు వెళ్లబోసుకుంటోంది. ఎక్కడ ఏది జరిగినా అది జగన్ గారే… — Vijayasai Reddy V (@VSReddy_MP) March 31, 2024 3:30 PM, March 31th 2024 నంద్యాల జిల్లా: డోన్ టీడీపీలో దుమారం రేపుతున్న బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలు కేఈ సోదరులపై బీసీ జనార్దన్రెడ్డి తీవ్ర విమర్శలు డోన్లో ఏర్పాటు చేసిన కోట్ల , సుబ్బారెడ్డి వర్గీయుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ కే ఈ సోదరులను చిల్లరగాళ్ళు, బ్రోకర్లు,నెత్తిమీద పావలా పెడితే చెల్లని వాళ్ళు,కమీషన్లతో నోట్ల కట్టలు వెనక్కి వేసుకున్న హీన చరిత్ర కలిగినోళ్లు నన్ను కోవర్టు అంటారా అంటూ పరోక్షంగా ఘాటు విమర్శలు చేసిన బీసీ ఈ సమావేశానికి దూరంగా ఉన్న కేఈ వర్గీయులు కేఈ , కోట్ల వర్గీయులు కలిసి ఎన్నికలకు ముందుకు వెళుతున్న ఈ సమయంలో బీసీ జనార్ధన్రెడ్డి తమ నియోజివర్గానికి వచ్చి మా మధ్య చిచ్చు పెట్టి వెళ్లాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు 3:10 PM, March 31th 2024 విజయనగరం జిల్లా: విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్ధికి షాక్ ఇచ్చిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్దులు పరిచయ కార్యక్రమానికి డుమ్మాకొట్టిన 5గురు ఎమ్మెల్యే అభ్యర్ధులు ఇంటింటికి వెళ్లి పిలిచినా మొహం చాటేసిన అభ్యర్ధులు డుమ్మాకొట్టిన వారిలో కళావెంకటరావు, కోండ్రుమురళీ మోహన్, ఎన్.ఈశ్వరరావు, కొండపల్లి శ్రీనివాసరావు, బేబినాయిన ఎంపీ అభ్యర్ధి కలిశెట్టి అప్పలనాయుడును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్దులు కూటమి టికెట్ల పై సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు తీవ్ర అసహనం చంద్రబాబు నిర్ణయాలు పార్టీని నాశనం చేస్తున్నాయని మీడియా ఆఫ్ ద రికార్డ్ లో వ్యాఖ్య ఇక నుండి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన పార్టీ కోరుకుంటే ఉచిత సలహాలు ఇస్తుంటాను అని వెటకారంగా చెప్పిన అశోక్ గజపతి రాజు 2:50 PM, March 31th 2024 అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అనంతపురం టిక్కెట్ దగ్గుపాటి ప్రసాద్ కు కేటాయింపు పై ప్రభాకర్ చౌదరి మనస్తాపం అనంతపురం కమ్మ భవన్ లో టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన వైకుంఠం ప్రభాకర్ చౌదరి కార్యకర్తలు కోరితే అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా 2:30 PM, March 31th 2024 చంద్రబాబుకు ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు: సజ్జల రామకృష్ణారెడ్డి వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చంద్రబాబుది మోసపూరిత రాజకీయం వాలంటీర్లపై చంద్రబాబు పూటలో మాట మాట్లాడుతున్నారు పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే చంద్రబాబుకు గిట్టదు నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు తరపున పని చేస్తున్నారు సిటిజన్ ఫర్ డెమొక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులే వాలంటీర్ వ్యవస్థను బాబు పెడితే 2.5 లక్షల జలగలు తయారయ్యేవి చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం కూడా లేదు వృద్ధులను, వికలాంగులను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది ఓ రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా? చంద్రబాబు విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడు కాదు తానొస్తే ఈ వ్యవస్థలు ఏమీ ఉండవని చంద్రబాబు మెసేజ్ ఇచ్చారు వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటింటికీ అందుతున్నాయి. పవన్ను చంద్రబాబు మింగేస్తాడని ముందే చెప్పాం. పవన్కు ఇచ్చిన సీట్లలోనూ చంద్రబాబు మనుషులే ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి చంద్రబాబు కక్ష కట్టారు వాలంటీర్లంటే చంద్రబాబుకు ఎందుకంత భయం బాబు లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులే వస్తాయి పెన్షన్లు కాదు కదా.. కనీసం దరఖాస్తు చేసుకోవడం కూడా కష్టమే చిన్న సర్టిఫికెట్ కోసం రోజుల తరబడి తిరిగే పరిస్థితి ఉండేది ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందించడమే వాలంటీర్ల లక్ష్యం బాబు కడుపు మంటతో వృద్ధులు, వికలాంగులకు సేవలను నిలిపివేశారు టీడీపీ స్క్రిప్ట్ ప్రకారం నిమ్మగడ్డ రమేష్ పని చేస్తారు రాష్ట్ర ప్రజల అవసరాలు చంద్రబాబుకు పట్టవు జగన్ బస్సుయాత్రకు జనసునామీ కదిలి వస్తోంది పొత్తు పెట్టుకున్న జనసేన, బీజేపీలను చంద్రబాబు మింగేశారు పిఠాపురానికి ఎవరో పంపితే పవన్ వెళ్లాల్సి వచ్చింది ఇష్టం లేకుండా పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు సీఎం సీఎం అనే పరిస్థితి నుండి చివరికి 21 సీట్లకే పరిమితం అయ్యాడు బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది టీడీపీలో జెండా ఎత్తేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబుకు అర్థం అయింది అందుకే చౌకబారు మాటలు, దూషణలతో ప్రచారం చేస్తున్నారు ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు అత్యంత కీలకం కుట్రలు చేసే వారెవరో, మేలు చేసే వారెవరో ప్రజలకు అర్థం అయింది ప్రతి ఇంట్లో ఉన్న లబ్ధిదారులే మాకు స్టార్ క్యాంపెయినర్లు 2:25 PM, March 31th 2024 విజయవాడ టీడీపీపై కృష్ణాజిల్లా బీజేపీ శ్రేణులు ఆగ్రహం కూటమి పొత్తు వల్ల నిజమైన బీజేపీ నేతలు,శ్రేణులు ఇబ్బంది పడుతున్నాం పార్టీ కోసం కష్టపడిన వారికి తీవ్ర అన్యాయం జరిగింది జీవీఎల్, పీవీఎన్ మాధవ్, సోము వీర్రాజు,పరిపూర్ణానంద స్వామి , విష్ణువర్థన్రెడ్డి వంటి వారికి తీరని అన్యాయం జరిగింది జీవీఎల్ మూడేళ్లుగా విశాఖలో అనేక కార్యక్రమాలు చేశారు సోమువీర్రాజు అధ్యక్షతన పార్టీ ఎంతో బలోపేతం అయ్యింది నిజనైన బీజేపీ నేతలకు వెన్నుపోటు పొడిచారు టీడీపీ నేతలెవరూ బీజేపీకి సహకరించడం లేదు బీజేపీని నమ్ముకున్న వారిని పార్టీకి దూరం చేస్తున్నారు అనపర్తిలో బీజేపీ అభ్యర్ధి పై తప్పుడు ప్రచారం చేస్తే ఏ ఒక్కరూ స్పందించలేదు బీజేపీ కార్యకర్తలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే చూస్తూ ఊరుకోం టీడీపీ నేతలకు తగిన గుణపాఠం చెబుతాం బీజేపీ నేతలపై టీడీపీ సోషల్ మీడియా తప్పుడు రాతలు రాస్తోంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం మానుకోకపోతే టీడీపీ వారి పై సైబర్ కేసులు పెడతాం మీ కుటుంబ సభ్యుల కోసం పొత్తు పెట్టుకుని బీజేపీ వారిని తిట్టిస్తారా... ఇదేనా పొత్తు ధర్మం అమిత్ షా, మోదీని బూతులు తిట్టిన పార్టీ టీడీపీ బీజేపీ నేతలను దుర్భాషలాడుతుంటే చంద్రబాబు నోట్లో లాలీపాప్ పెట్టుకున్నాడా చంద్రబాబు మేమేమైనా టిష్యూ పేపర్ అనుకుంటున్నారా మా కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం =కృష్ణాజిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు,కొర్రపోలు శ్రీనివాసరావు టీడీపీ నేతలు పొత్తు ధర్మం పాటించడం లేదు గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు మమ్మల్ని కలుపుకుపోవడం లేదు బీజేపీకి కొన్ని సిద్ధాంతాలున్నాయి పొత్తు ధర్మాన్ని యార్లగడ్డ విస్మరిస్తున్నారు -మల్లెపూడి సతీష్ బాబు, కృష్ణాజిల్లా లీగల్ సెల్ కన్వీనర్ 2:20 PM, March 31th 2024 వాలంటీర్ వ్యవస్థపై ఫిర్యాదు చేయడం రాజకీయ కుట్రే: భూమన అవ్వా తాతలు ఇబ్బంది పడకుండా ఇంటి వద్దే పెన్షన్లు ఇస్తున్నారు వాలంటీర్లపై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థపై తప్పుడు సమాచారం ఇవ్వడం బాధాకరం బాబు కుటిల రాజకీయాలు నీచస్థాయికి చేరాయి 2:10 PM, March 31th 2024 నిమ్మగడ్డ రమేష్, టీడీపీ కోవర్ట్: కారుమూరి సునీల్ ప్రజలను ఇబ్బంది పెట్టడంలో టీడీపీకి ముందుంటుంది వృద్ధులు ఇబ్బంది పడటం, బాబుకు ఆనందం టీడీపీ నేతలు మానవ బాంబుల్లా వ్యవహరిస్తున్నారు 1:20 PM, March 31th 2024 విశాఖ సౌత్ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ జనసేన విశాఖ సౌత్ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ ఈ మేరకు వంశీకృష్ణ పేరును ప్రకటించిన పవన్ 12:40 PM, March 31th 2024 కొనసాగుతున్న ‘న్యాయం కోసం నల్లమిల్లి’ కార్యక్రమం అనపర్తిలో కొనసాగుతున్న ‘న్యాయం కోసం నల్లమిల్లి’ కార్యక్రమం టీడీపీ టికెట్ రాకపోవడంతో ఇంటింటికి వెళ్లిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా ప్రజల మద్ధతు కోరుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి 12:10 PM, March 31th 2024 చంద్రబాబు, పవన్పై ఎంపీ కేశినేని నాని ఫైర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టింది పేదలు.. కార్మిక.. కర్షక వర్గాల కోసం చంద్రబాబు ఆ సిద్ధాంతాలను తుంగలో తొక్కేశాడు చంద్రబాబుకు పేదలంటే చాలా చులకన టిప్పర్ డ్రైవర్కు సీటివ్వడాన్ని అవహేళన చేశాడంటే చంద్రబాబు మనస్తత్వం ఎలాంటిదో తెలుస్తుంది పేదలు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వడం చంద్రబాబుకు నచ్చదు ధనికులు మాత్రమే పదవుల్లో ఉండాలని చంద్రబాబు ఆలోచన చంద్రబాబుది అంతా క్యాష్ కొట్టు టిక్కెట్ పట్టు స్కీమ్ చంద్రబాబుకు రవాణా రంగం అంటే మొదటి నుంచి చులకన పేద టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే అవ్వకూడదని రాజ్యాంగంలో రాసుందా ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు రవాణా రంగంలోని డ్రైవర్ల తమ వాహనాలకు టీడీపీ జెండాలు కట్టుకుని తిరిగారు ఢిల్లీ వరకూ టీడీపీ పేరు మారుమోగిందంటే డ్రైవర్ల వల్లే.. ప్రతీ రాష్ట్రానికీ టీడీపీ జెండా వెళ్లిందంటే లారీ డ్రైవర్ల చలవే.. ధనికులు మాత్రమే బ్రతకాలి.. వారి కోసమే రోడ్లు, హోటల్స్ కడతానని చంద్రబాబు చెబుతాడు పేదల పట్ల చిత్తశుద్ధిలేని వ్యక్తి చంద్రబాబు, టీడీపీ 2014లో మూడు పార్టీలు కలిసి 600 హామీలిచ్చారు.. ఒక్కటి కూడా నెరవేర్చలేదు నాతో చంద్రబాబు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టించాడు ఇప్పుడు ఎందుకు బీజేపీతో కలుస్తున్నాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి చేసిన తప్పుడు పనుల నుంచి బయటపటడానికి మోదీ కాళ్లు పట్టుకున్నాడు చంద్రబాబును ప్రజలు గో బ్యాక్ బాబు అంటున్నారు పవన్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ కేశినేని నాని విజయవాడ వెస్ట్లో మాటతప్పింది ఎవరు.. పవన్ సమాధానం చెప్పాలి పోతిన మహేష్ను నట్టేట ముంచేసి.. ఇప్పుడు పవన్ నీతి కబుర్లు చెబుతున్నాడు పోతిన మహేష్కు టికెట్ ఇస్తానని మాటిచ్చింది పవనే కదా జనసేన కోసం పదేళ్ల నుంచి పోతిన మహేష్ కష్టపడ్డాడు పదేళ్లు ఒక బీసీని పవన్ వాడుకున్నారు ఇప్పడు ఒక ధనికుడు పార్టీ ఫండ్ ఇస్తే.. ఆ సీటు తీసుకెళ్లి బీజేపీకి ఇచ్చాడు పేదవర్గాలుండే వెస్ట్ నియోజకవర్గం సీటును పవన్ మల్టీ మిలియనీర్ సుజనా చౌదరికి అమ్ముకున్నాడు. 11:40 AM, March 31th 2024 పేదవాళ్ల లబ్ధిపై టీడీపీ కుటల రాజకీయం: మంత్రి బొత్స పేదవాడికి వచ్చే లబ్దితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తోంది. ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసి డీఎస్సీ పరీక్షను కూడా అడ్డుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే డీఎస్పీని ప్రకటించాం. ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనలను ఫాలో అవుతాం. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం డీఎస్పీ పరీక్ష నిర్వహిస్తాం. ప్రతిపక్షం తీరు ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. సామాజిక సాధికారత ప్రారంభించిన నాటి నుంచి రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ మొదలైంది. ఉత్తరాంధ్రలో అన్ని ఎంపీ స్థానాల్లో బలహీన వర్గాలకే వైఎస్సార్సీపీ అవకాశం కల్పించింది. బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఓసీలకు టీడీపీ కూటమి టికెట్లు ఇచ్చింది. ఒక్క వర్గం కిందనే ప్రజలంతా ఉండాలని చంద్రబాబు కోరుకుంటాడు. ఏ వర్గానికి చెందిన మేలు ఆ వర్గం వారే సాధించుకోవాలని సీఎం జగన్ ఆలోచన చేశారు. పవన్కు ఇచ్చిన రెండు ఎంపీ సీట్లు కూడా బీసీకి కేటాయించలేదు. బీజేపీ కూడా అదే పంధాలో వెళ్లింది. స్టీల్ ప్లాంట్ అంశం కేంద్ర పరిధిలోనిది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న పార్టీతో ఇప్పుడు ఎవరు కలిశారు. నాడు పాచిపాయిన లడ్డులు ఇచ్చారని అన్న పవన్ ఇప్పుడు వారితో కలిశాడు. స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పుడు కూటమి ఏం చెప్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశామని బీజేపీ ప్రకటన చేయాలి.. ఇది మా డిమాండ్. స్టీల్ ప్లాంట్పై సమాధానం చెప్పకుండా వారు ఇక్కడ ప్రచారం చేయడానికి అర్హత లేదు. ప్రజలు తిరస్కరించడంతో ఏం జరుగుతుందోనని భయపడి బీజేపీతో టీడీపీ పొత్తుపెట్టుకుంది. చంద్రబాబు ఆయన కొడుకు భయపడి జెడ్ కేటగిరి సెక్యూరిటీ తీసుకున్నారు. ఆ సెక్యూరిటీ కోసమే బీజేపీతో చేతులు కలిపారు. లోకేష్ కంటే నేను ఎక్కువ కాలం మంత్రిగా పని చేశాను. నాకెందుకు అంత సెక్యూరిటీ లేదు. బీజేపీతో కలిసింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. ఆత్మరక్షణ కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నారు. 11:15 AM, March 31th 2024 టీడీపీలో చల్లారని అసంతృప్తి మంటలు.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజుకుంటున్న అసమ్మతి రాయబారులను పంపినా వెనక్కి తగ్గని అసమ్మతి నేతలు అనంతపురంలోని కమ్మ భవన్లో ప్రత్యేక సమావేశం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్న ప్రభాకర్ చౌదరి అదే బాటలో ధర్మవరం టికెట్ ఆశించి భంగపడ్డ గోనుగుంట్ల 10:50 AM, March 31th 2024 పిఠాపురంలో రెండో రోజు పవన్.. పిఠాపురంలో నేడు రెండో రోజు పవన్ కల్యాణ్ పర్యటన దత్తాత్రేయస్వామిని దర్శించుకోనున్న పవన్ మధ్యాహ్నం పిఠాపురం పార్టీ కార్యకర్తలు సమావేశంలో పాల్గొననున్న పవన్ సాయంత్రం పిఠాపురం నుంచి హైదరాబాద్ వెళతారని ప్రచారం నాలుగు రోజుల పర్యటనను రెండ్రోజులకు కుదించుకున్న పవన్ సాయంత్రం హెలికాప్టర్లో హైదరాబాద్ పయనం రేపు ఉదయం పిఠాపురం రానున్న పవన్ నేడు జరగాల్సిన జనసేన, టీడీపీ కార్యకర్తల సమావేశం రద్దు 10:35 AM, March 31th 2024 టీడీపీలో కొనసాగుతున్న అసంతృప్తి.. టీడీపీలో కొనసాగుతున్న అసంతృప్తి జ్వాలలు. టీడీపీకి వ్యతిరేకంగా గలమెత్తిన మాజీ మంత్రి మణి కుమారి, ఎంవీవీ ప్రసాద్. పార్టీని నమ్ముకున్న వాళ్ళని అన్యాయం చేశారు. పార్టీ కోసం అప్పుల పాలయ్యాము. కష్టపడిన వారిని పక్కన పెట్టారు. కొత్తగా వచ్చిన వారికి సీట్లు ఏ విధంగా ఇస్తారు. పార్టీ కోసం నక్సల్స్ చేతిలో కుటుంబ సభ్యులను కోల్పోయాము. మాకే సీట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. 10:15 AM, March 31th 2024 పవన్పై వంగా గీత సీరియస్ పిఠాపురంలో లేనిపోని విషయాలను పవన్ కళ్యాణ్ అంటగడుతున్నాడు. పవన్ అబద్దాలు చెప్పడం కరెక్టు కాదు ఎక్కడో డబ్బులు దాచారని యువతను రెచ్చ గొడుతున్నాడు పిఠాపురం లో ఎక్కడ మత విద్వేషాలు.. ఆలయాలు కూలగొట్టడం జరగలేదు రాజకీయ కోసం ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. 9:45 AM, March 31th 2024 పార్టీ చెబితేనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాం: జీవీఎల్ ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల్లో ధన ప్రభావం అధికంగా ఉంది. ఇది చింతించాల్సిన విషయం స్వయంగా ఆర్థిక మంత్రి పోటీ చేయలేనని చెప్పడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పేదరికంలో ఉన్న రాష్ట్రాల్లో నిజాయితీగా ఎన్నికలు జరుగుతున్నాయి సామాజిక మార్పు రానట్టైతే ఎన్నికలు ప్రమాదకరంగా మారిపోతాయి అభివృద్ధి అజెండాగా ఎన్నికలు జరగాలి విశాఖ సీటు బీజేపీదే..కూటమి కారణంగా సీటు రాలేదు నియోజక వర్గాల వారీగా అభ్యర్థులు తమ అజెండా ప్రకటించాలి బీజేపీకి 14 నుంచి 15 శాతం పార్లమెంట్ ఎన్నికల్లో బలం వుంది కూటమి తర్వాత సర్వే ఇంకా జరపలేదు ఏపీలో సీట్ల కోసమే పొత్తు... సామాజికవర్గం కోణంలో నన్ను ప్రజలు చూడలేదు . బీజేపీ కార్యకర్తలకు విశాఖ నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేయాలన్న కోరిక బలంగా ఉంది. ఆ విషయం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాం పార్టీ చెబితేనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాం. 9:10 AM, March 31th 2024 నేడు ఎమ్మిగనూరులో బాబు ప్రచార సభ నేడు ఎమ్మిగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచార సభ ఎమ్మిగనూరులో కనిపించని పొత్తు ధర్మం ప్రజా గళం సభకు తమకు ఆహ్వానం లేదంటున్న జనసేన, బీజేపీ నాయకులు. టీడీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు జనసేన జెండాలను టీడీపీ కార్యకర్తలతో మోయిస్తున్న చంద్రబాబు. 8:15 AM, March 31th 2024 టీడీపీ కోసం తహసీల్దార్ ఓవరాక్షన్.. సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు మండల తహసీల్దార్ భాగ్యలత ఓవరాక్షన్ వాట్సప్ గ్రూపులో తెలుగుదేశం ప్రచారం చేస్తున్న వైనం. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అనంతపురం ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గ్రూపులకు సమాచారం. కొడికొండ చెక్పోస్టు నుండి హిందూపురం వరకు జరిగే ర్యాలీకి కార్యకర్తలు రావాలంటూ పిలుపు. తహసీల్దార్ భాగ్యాలత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయనున్న నాయకులు 7:40 AM, March 31th 2024 వాలంటీర్లు పెన్షన్ ఇవ్వనీయకుండా అడ్డుకున్న చంద్రబాబు.. అవ్వాతాతాలపై కసి తీర్చుకున్న చంద్రబాబు ఒకటో తారీకుఅవ్వాతాతలకు, వాలంటీర్లు పెన్షన్ ఇవ్వనీయకుండా అడ్డుకున్న చంద్రబాబు. ఇంటింటికి సేవలు అందిస్తున్న వాలంటీర్లను అడ్డుకోవడం ద్వారా పేదల నోటిదగ్గర కూడు తీసేసే కుట్రకు పాల్పడ్డారు నాడు ఇంగ్లీష్ మీడియం విద్యను కూడా ఇలాగే కోర్టులను అడ్డం పెట్టుకుని ఆపారు. ఇప్పుడు నిమ్మగడ్డతో కలిసి వాలంటీర్ల సేవలు అడ్డుకున్నారు. మొదట్నుంచీ వాలంటీర్ల మీద కక్షగట్టిన చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారు. ఇది మీ గెలుపు కాదు చంద్రబాబు. మీ రాజకీయ పతనానికి సిద్ధంగా ఉండండి. దీనికి త్వరలోనే మీ తగిన మూల్యం చెల్లించుకుంటుంది. మీకు రాజకీయ ఘోరీ కట్టడానికి వాలంటీర్లు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు! 7:25 AM, March 31th 2024 పసుపు పార్టీ ఉక్కిరిబిక్కిరి టీడీపీ తుది జాబితాపై కార్యకర్తల్లో ఆగ్రహ జ్వాలలు. అనంతపురంల పార్టీ కార్యాలయానికి నిప్పు. గుంతకల్లు కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసం చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టిన కార్యకర్తలు. రాజంపేటలో ఎగిసిపడిన అసంతృప్తి జ్వాలలు. పొత్తు ముసుగులో డబ్బున్న వారికే @JaiTDP టికెట్లు కేటాయించడంతో టీడీపీ కార్యాలయాలను తగలబెడుతున్న పసుపు జెండా మోసిన కార్యకర్తలు. పలుచోట్ల @ncbn చిత్రపటాలు సైతం కాల్చివేత.#TDPJSPBJPCollapse#MosagaduBabu#EndOfTDP pic.twitter.com/B8hLKBuHC0 — YSR Congress Party (@YSRCParty) March 30, 2024 7:10 AM, March 31th 2024 నారాయణపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ నారాయణా! మీకు వేల కోట్ల డబ్బు ఉండొచ్చు అంతకు మించిన అహంకారం నిండా ఆవరించి ఉంది. మీపై పోటీ చేసే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఎవరో కూడా తెలియదన్నావు చూడు అదే మాట మీద ఉండు రెండు వారాలైతే రోజుకు వందసార్లు కలవరిస్తావు ఖలీల్ గారి పేరును ఎన్నికల కౌంటింగ్ రోజున ఇంత భారీ మెజారిటీతో గెలిచాడా అని నోరెళ్లబెడతావు పీడకలలు కంటావు. దళితులు, బిసిలు, మైనారిటీలు, పేదలంటే నీకెంత అసహ్యమో ఖలీల్ ఎవరో తెలియదు అనడాన్ని బట్టి అర్థమవుతోంది. విజ్ఞులైన నెల్లూరు ప్రజలు మీకు గుణపాఠం చెప్పకుండా వదలరు ఈ ఎలక్షన్తో మీ రాజకీయ చరిత్ర ముగుస్తుంది 7:00 AM, March 31th 2024 వాలంటీర్లు ప్రజలకు గొప్పగా సేవలు అందిస్తున్నారు: కురసాల కన్నబాబు ఈ ఐదేళ్ళ కాలంలో వాలంటీర్లు లాంటి వ్యవస్ధను పెట్టడానికి వేరే రాష్ట్రం ధైర్యం చేయలేకపోయింది. ప్రజలకు గొప్ప సేవలందించే వాలంటీర్లను నియంత్రించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై దుర్మర్గమైన కామెంట్లు చేశారు. తాజా గా ఎన్నికల కమీషన్ కు నిమ్మగడ్డ ద్వారా వాలంటీర్లపై పిర్యాదు చేశారు. దీని వల్ల నష్టం ఎవరికీ? రాజకీయంగా వైఎస్ఆర్ సిపిని దీని ద్వారా ఏలా నియంత్రించ గలగుతారు. ప్రజలకు అందే సేవలను నియంత్రించారు. ఐదేళ్ళుగా పెన్షన్లు డోర్ డెలివరీ జరుగుతుంది. మీ తీరు వల్ల పెన్షన్ అందుకునే వృద్దులకు నష్టం జరుగుతుంది. ఈ రెండు నెలలు పెన్షన్లు అందకుండా చేశామని చంద్రబాబు పండుగ చేసుకుంటున్నాడు వాలంటీర్లను నియంత్రిస్తే వైఎస్ఆర్ సిపిని నియంత్రించాం అనుకోవడం చంద్రబాబు భ్రమ ప్రజల గుండెల్లో అభిమానం నింపున్న నాయకుడిగా జగన్ కనిపిస్తున్నారు. వాలంటీర్లను నియంత్రిస్తే జగన్ గారు వీక్ అయిపోతారు అనుకుంటే చంద్రబాబు అమాయకత్వం. చంద్రబాబు తీరు పూర్వం కత్తి కాంతారావు కత్తి ఫైట్లలా ఉంది 6:50 AM, March 31th 2024 కూటమిలో ప్రకంపనలు రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో ప్రకంపనలు కార్యకర్తల సమావేశంలో భావోద్వేగానికి గురైన బండారు లాబీయింగ్కే టికెట్ అంటూ కిమిడి నాగార్జున కంటతడి గిరిజనులంటే చంద్రబాబుకు చిన్నచూపన్న గిడ్డి ఈశ్వరి అవినీతి గంటాకు భీమిలి టికెట్ ఇచ్చారని కోరాడ ధ్వజం కామవరపుకోటలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ టీడీపీ నమ్మకద్రోహంపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆవేదన 6:40 AM, March 31th 2024 మీడియా ముందు కంటతడి పెట్టిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. టీడీపీ సభ్యత్వం లేని వ్యక్తికి పాడేరు సీటు ఇచ్చారు. రమేష్ నాయుడు డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కున్నాడు.. పాడేరు సీటు విషయమై చంద్రబాబు పునరాలోచన చేయాలి. లేదంటే రమేష్ నాయుడుని కంకణం కట్టుకొని ఓడించి తీరుతాం... గిరిజనలంటే చంద్రబాబుకు ఎందుకు అంత చులకనా... ఏం పాపం చేసాం.. మేం అర్హులం సీటు ఇవ్వడానికి అర్హులం కాదా 6:30 AM, March 31th 2024 ఏప్రిల్ 1న ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన: రఘువీరారెడ్డి ఏప్రిల్ 1వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్న సీనియర్ నేత రఘువీరారెడ్డి 2వ తేదీ నుంచి అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లారు దేశంలో, ఏపీలో కూడా కాంగ్రెస్ గ్యారెంటీలు ఉంటాయి -
March 30th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News March 30th Telugu Updates 9:50 PM, March 30th 2024 కాకినాడ: వాలంటీర్లు ప్రజలకు గొప్పగా సేవలు అందిస్తున్నారు: కురసాల కన్నబాబు ఈ ఐదేళ్ళ కాలంలో వాలంటీర్లు లాంటి వ్యవస్ధను పెట్టడానికి వేరే రాష్ట్రం ధైర్యం చేయలేకపోయింది. ప్రజలకు గొప్ప సేవలందించే వాలంటీర్లను నియంత్రించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై దుర్మర్గమైన కామెంట్లు చేశారు. తాజా గా ఎన్నికల కమీషన్ కు నిమ్మగడ్డ ద్వారా వాలంటీర్లపై పిర్యాదు చేశారు. దీని వల్ల నష్టం ఎవరికీ? రాజకీయంగా వైఎస్ఆర్ సిపిని దీని ద్వారా ఏలా నియంత్రించ గలగుతారు. ప్రజలకు అందే సేవలను నియంత్రించారు. ఐదేళ్ళుగా పెన్షన్లు డోర్ డెలివరీ జరుగుతుంది. మీ తీరు వల్ల పెన్షన్ అందుకునే వృద్దులకు నష్టం జరుగుతుంది. ఈ రెండు నెలలు పెన్షన్లు అందకుండా చేశామని చంద్రబాబు పండుగ చేసుకుంటున్నాడు వాలంటీర్లను నియంత్రిస్తే వైఎస్ఆర్ సిపిని నియంత్రించాం అనుకోవడం చంద్రబాబు భ్రమ ప్రజల గుండెల్లో అభిమానం నింపున్న నాయకుడిగా జగన్ కనిపిస్తున్నారు. వాలంటీర్లను నియంత్రిస్తే జగన్ గారు వీక్ అయిపోతారు అనుకుంటే చంద్రబాబు అమాయకత్వం. చంద్రబాబు తీరు పూర్వం కత్తి కాంతారావు కత్తి ఫైట్లలా ఉంది 9:25 PM, March 30th 2024 కాకినాడ: చేబ్రోలులో పవన్ సభ అట్టర్ ప్లాప్ పవన్ సభకు జనం కరువు పవన్ మాట్లాడుతుండగానే వెనుదిరిగిన జనం 9:00 PM, March 30th 2024 ప. గో. జిల్లా: చంద్రబాబుని మాయల ఫకీరు, జిత్తులమారి నక్కగా అభివర్ణించిన మంత్రి కారుమూరి నిమ్మగడ్డ రమేష్ చేత ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయించి వాలంటరీల సేవలు నిలిపి వేయించిన నీచుడు చంద్రబాబు ప్రజలకు మేలు చేసేది ఏదైనా చంద్రబాబుకి ద్వేషమే ఎవరైనా ఏడుస్తుంటే చంద్రబాబు ఆనందిస్తాడు ఎండలు మండుతున్నాయి . పెన్షన్ ల కోసం అవ్వాతాతలు మళ్ళీ లైన్లో నిలబడి సొమ్మ సిల్లీ పడిపోతే చంద్రబాబుకి సంతోషం చంద్రబాబుకి అయన తోక పార్టీకి ఏనాడూ వాలంట్రీలు అంటే ఇష్టం లేదు. చంద్రబాబు సిగ్గు లేకుండా, దుర్మార్గంగా, హేయమైన విధానాలు పాటిస్తూ నిమ్మగడ్డ రమేష్ చేత వాలంట్రీల పై పిర్యాదు చేయించాడు. వాలంట్రీల పై చంద్రబాబు నీచ బుద్ది కపట ప్రేమ ఈ రోజు బయట పడింది 8:50 PM, March 30th 2024 విజయవాడ: పెన్షన్ పంపిణీపై నిమ్మగడ్డ అండ్ కో ఫిర్యాదుపై ఎంపీ కేశినేని నాని , ఎమ్మెల్యేలు వెలంపల్లి, మల్లాది విష్ణు ఫైర్ సీఎం జగన్ చెప్పినట్లు పేదలకు పెత్తందార్లకు మధ్య యుద్ధమిది పేదలకు అందించే పెన్షన్లు నిలుపుదల చేయడం చాలా దారుణం పెన్షన్ల పంపిణీ అంశం పై ఈసీ పునరాలోచించుకోవాలి పెన్షన్లు ఆపేస్తే లబ్ధిదారులు ఇబ్బంది పడతారు మొన్నటి వరకూ ఒకటవ తేదీనే పెన్షన్ ఇచ్చేవాళ్లం ఆ విధానాన్ని కొనసాగించేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం -ఎంపీ,కేశినేని నాని మేధావుల ముసుగులో 64 లక్షల మంది పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారు నిమ్మగడ్డ రమేష్తో పాటు మరికొందరు చంద్రబాబు ఏజెంట్లుగా... తొత్తులుగా మారారు చంద్రబాబు డైరెక్షన్ లోనే పెన్షన్లు ఇవ్వొద్దని చెప్పించారు దీనికి టీడీపీ కచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందే -ఎమ్మెల్యే , మల్లాది విష్ణు నిమ్మగడ్డ రమేష్ అండ్ బ్యాచ్ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు చంద్రబాబు సమయంలో మూడురోజులు క్యూలో నిలబడితేనే పెన్షన్లు వచ్చేవి కాదు ఈ కుట్రకు కారణం చంద్రబాబే వృద్ధుల ఉసురు చంద్రబాబుకు కచ్చితంగా తగులుతుంది సీఎం జగన్ ఇంటికే పెన్షన్లు అందిస్తున్నారు వాలంటీర్ల ద్వారా ఇంటికే పెన్షన్లు ఇస్తున్న ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తున్నారు -ఎమ్మెల్యే ,వెలంపల్లి శ్రీనివాసరావు 7:40 PM, March 30th 2024 పల్నాడు జిల్లా: వాలంటర్లీపై ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమైంది: అంబటి రాంబాబు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే అవతాతలు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడతారు సీఎం జగన్పైన కక్షతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాలంటరీ పైన అనేకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయించాడు ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి పెన్షన్లు తీసుకునే వారి పైన కక్షతోనే చంద్రబాబు నాయుడు ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలతో వాలంటీర్లను బలి చేయాలనుకుంటున్నాడు కాని బలవుతుంది వాలంటీర్లు కాదు... అవ్వ తాతలు వికలాంగులు, సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులు 6:00 PM, March 30th 2024 పాడేరు: మీడియా ముందు కంటతడి పెట్టిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. టీడీపీ సభ్యత్వం లేని వ్యక్తికి పాడేరు సీటు ఇచ్చారు. రమేష్ నాయుడు డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కున్నాడు.. పాడేరు సీటు విషయమై చంద్రబాబు పునరాలోచన చేయాలి. లేదంటే రమేష్ నాయుడుని కంకణం కట్టుకొని ఓడించి తీరుతాం... గిరిజనలంటే చంద్రబాబుకు ఎందుకు అంత చులకనా... ఏం పాపం చేసాం.. మేం అర్హులం సీటు ఇవ్వడానికి అర్హులం కాదా 5:34 PM, March 30th 2024 నారాయణపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ నారాయణా! మీకు వేల కోట్ల డబ్బు ఉండొచ్చు అంతకు మించిన అహంకారం నిండా ఆవరించి ఉంది. మీపై పోటీ చేసే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఎవరో కూడా తెలియదన్నావు చూడు అదే మాట మీద ఉండు రెండు వారాలైతే రోజుకు వందసార్లు కలవరిస్తావు ఖలీల్ గారి పేరును ఎన్నికల కౌంటింగ్ రోజున ఇంత భారీ మెజారిటీతో గెలిచాడా అని నోరెళ్లబెడతావు పీడకలలు కంటావు. దళితులు, బిసిలు, మైనారిటీలు, పేదలంటే నీకెంత అసహ్యమో ఖలీల్ ఎవరో తెలియదు అనడాన్ని బట్టి అర్థమవుతోంది. విజ్ఞులైన నెల్లూరు ప్రజలు మీకు గుణపాఠం చెప్పకుండా వదలరు ఈ ఎలక్షన్తో మీ రాజకీయ చరిత్ర ముగుస్తుంది నారాయణా! మీకు వేల కోట్ల డబ్బు ఉండొచ్చు. అంతకు మించిన అహంకారం నిండా ఆవరించి ఉంది. మీపై పోటీ చేసే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఎవరో కూడా తెలియదన్నావు చూడు. అదే మాట మీద ఉండు. రెండు వారాలైతే రోజుకు వందసార్లు కలవరిస్తావు ఖలీల్ గారి పేరును. ఎన్నికల కౌంటింగ్ రోజున ఇంత భారీ… — Vijayasai Reddy V (@VSReddy_MP) March 30, 2024 5:06 PM, March 30th 2024 విశాఖ: చంద్రబాబు అహంకారంతో మాట్లాడుతున్నాడు: గుడివాడ అమర్నాథ్ పేదవాడికి - పెత్తందారుడికి మధ్య యుద్ధం జరుగుతుందని సీఎం జగన్ ముందే చెప్పారు అందుకే పేదవారికి టికెట్లు ఇస్తున్నారు టిప్పర్ డ్రైవర్, ఉపాధి హామీ కూలి, సామాన్య కార్యకర్త వీరందరికి సీఎం జగన్ పోటీ చేసే అవకాశం కల్పించారు ఇవన్నీ చూసి చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నాడు చంద్రబాబు పెత్తందారీ పోకడలను ప్రజలకు గమనిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు 3:40 PM, March 30th 2024 కర్నూలు జిల్లా: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా ముమ్మడివరం నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి భారీగా వైఎస్సార్సీపీలో చేరికలు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో తుగ్గలి వద్ద సీఎం శ్రీ వైయస్.జగన్ సమక్షంలో వైఎస్సార్సీలో చేరిన ముమ్మడివరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సానబోయిన మల్లిఖార్జున్ సహా పలువురు జనసేన పార్టీ కీలక నేతలు 3:06 PM, March 30th 2024 నెల్లూరు జిల్లా: కందుకూరు ఎమ్మెల్యే మహీధర్రెడ్డి నాకు గురువు తో సమానం: విజయసాయిరెడ్డి మహీధర్ రెడ్డి చేసిన మేలు నా జీవితంలో మరిచిపోలేను కందుకూరు లో పిలిస్తే పలికే దేవుడిగా మహీధర్ రెడ్డి అన్న ను ప్రజలు కొలుస్తారు కందుకూరు లో మహీధర్ రెడ్డి అన్న పోటీచేయలని కోరుకున్నా కానీ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోషల్ ఇంజినీరింగ్లో భాగంగా బీసీ అభ్యర్థికి కేటాయించారు భవిష్యత్లో మహీధర్రెడ్డి ఆలోచనల మేరకే కందుకూరులో పరిపాలన ఉంటుంది మానుగుంట మహీధర్రెడ్డి ప్రజా సేవలోనే ఉండాలని కోరుకుంటున్నా మహీధర్ రెడ్డి అన్నకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పార్టీ గౌరవిస్తుంది 2:57 PM, March 30th 2024 ఉమ్మడి ప్రకాశం జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాం : బాలినేని సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయి బాబు అబద్ధాలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు మరోసారి బాబుకు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధం 2:55 PM, March 30th 2024 ప్లీజ్.. నన్ను సపోర్ట్ చేయు గొల్లప్రోలులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మతో పవన్ సమావేశం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై ఇద్దరి మధ్య చర్చ స్థానిక పరిస్థితులు, సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చ ఓటు వేయించే బాధ్యత తీసుకోవాలని కోరిన పవన్ ఇండిపెండెంట్గా దిగితే ఇద్దరూ ఓడిపోతామని హెచ్చరిక 2:30 PM, March 30th 2024 విశాఖ: గంటా శ్రీనివాసరావుపై మండిపడ్డ భీమిలి టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ కోరాడ రాజబాబు మంత్రిగా అనేక భూ అక్రమాలకు గంటా శ్రీనివాసరావు పాల్పడ్డారు గంటా శ్రీనివాసరావు ఒక అవినీతిపరుడు గంట భూ అక్రమాలకు పాల్పడ్డాడని సైట్ కు ఫిర్యాదులు అందాయి జీవీఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్ పార్టీ టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తి గంటా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర గంటాది ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చిన నేతకు భీమిలిలో సీటు ఎలా ఇస్తారు 4 ఏళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉన్నారు డబ్బున్న వారికే చంద్రబాబు టికెట్ల ఇస్తున్నారు టీడీపీలో సీట్లకు వేలంపాట పెడుతున్నారు యువతకి 40 శాతం సీట్లు ఇస్తామన్నారు స్థానిక కాపులకు ఎందుకు సీట్లు ఇవ్వలేదు 2:20 PM, March 30th 2024 నెల్లూరు జిల్లా: సీఎం జగన్ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటా: కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి కందుకూరు నియోజకవర్గంలో కులాలకు అతీతంగా పనిచేశా నాకు టికెట్ రాలేదన్నా..బాధ లేదు పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటా వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని, కందుకూరు అసెంబ్లీ అభ్యర్థిగా బుర్రా మధుసూధన్ యాదవ్ని భారీ మెజారిటీతో గెలిపిద్దాం కార్యకర్తలు ఎలాంటి అరమరికలు లేకుండా పనిచేసి కందుకూరులో వైస్సార్సీపీ జెండా ఎగరేయాలి 2:10 PM, March 30th 2024 చంద్రబాబుకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్.. డబ్బున్న వాళ్లకే చంద్రబాబు టికెట్లు ఇచ్చారు. వెనుకబడిన వర్గాలవారిని అసెంబ్లీకి పంపాలనే ఆలోచన సీఎం జగన్ది. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారు. 1:40 PM, March 30th 2024 చంద్రబాబు రోడ్ షో అట్టర్ ప్లాప్: ప్రతాప్ కుమార్ రెడ్డి చంద్రబాబు సభపై కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్. కావలిలో చంద్రబాబు రోడ్ షో అట్టర్ ప్లాప్ అయ్యింది. జనాలు లేక గంటసేపు బస్సులో ఉండి ఆ తర్వాత 2000 మందితో సభ పెట్టుకొన్నారు. చంద్రబాబు హయాంలో కావలికి చేసింది ఏమీ లేదు.. శిలాఫలకాలు తప్ప. రామాయపట్నం, పోర్ట్ ఫిషింగ్ హార్బర్, రోడ్లు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది సీఎం జగన్ ఆధ్వర్యంలోనే. గ్రావెల్ మాఫియాకు నాకు ఎలాంటి సంబంధం లేదు. బోగోలు మండలం బిట్రగుంట వద్ద నేను భూములు ఆక్రమించానని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా. 1:19 PM, March 30th 2024 ఏలూరు ఎంపీ సీటుపై కూటమిలో రగడ ఏలూరు పార్లమెంట్ సీటుపై బీజేపీలో అసమ్మతి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కామినేని ఆత్మీయ సమావేశానికి దూరంగా బీజేపీ నేతలు టీడీపీ పుట్టా మహేష్ కుమార్కి కేటాయించడంపై అభ్యంతరాలు గారాపాటి చౌదరికి టికెట్ ఇవ్వాలంటూ విజ్ఞప్తులు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయాలని గారాపాటిపై అనుచరుల ఒత్తిడి రెండు మూడు రోజుల్లో గారాపాటి ప్రకటన? 1:16 PM, March 30th 2024 వర్మ ఇంట్లో పవన్ భోజనం గొల్లప్రోలు చేరుకున్న పవన్ కల్యాణ్ నేరుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి పవన్ వర్మ ఇంట్లోనే పవన్ భోజనం సాయంత్రం చేబ్రోలు రామాలయం వీధిలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభ 1:12 PM, March 30th 2024 బండారుకు చంద్రబాబు పిలుపు బండారు సత్యనారాయణమూర్తికి చంద్రబాబు పిలుపు పెందుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ బండారు తీవ్ర అస్వస్థతో ఆస్పత్రిపాలైన వైనం మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యల ఫలితమేనంటూ స్థానికంగా చర్చ బుజ్జగించి చంద్రబాబు ఏ హామీ ఇస్తారో అనే చర్చ 1:09 PM, March 30th 2024 ఎచ్చెర్లలో బీజేపీ బీసీ నేతల ఆందోళన శ్రీకాకుళం ఎచ్చెర్లలో నడికుర్తి ఈశ్వర్ రావుకు టికెట్ ఇవ్వడంపై బీజేపీ బీసీ నేతల అభ్యంతరాలు కళా వెంకట్రావ్ను చీపురుపల్లికి పంపంచి మరీ.. బీజేపీకి టికెట్ ఇప్పించిన చంద్రబాబు బీసీలు అధికంగా ఉన్న చోట.. ఓసీకీ ఇవ్వడంపై బీజేపీ నేతల అభ్యంతరం అభ్యర్థిని మార్చాలంటూ ఆందోళనకు సిద్ధమైన బీజేపీ నేతలు 1:05 PM, March 30th 2024 ఏప్రిల్ 1న ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన: రఘువీరారెడ్డి ఏప్రిల్ 1వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్న సీనియర్ నేత రఘువీరారెడ్డి 2వ తేదీ నుంచి అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లారు దేశంలో, ఏపీలో కూడా కాంగ్రెస్ గ్యారెంటీలు ఉంటాయి 12:55 PM, March 30th 2024 గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు: వల్లభనేని వంశీ పేదవర్గాలన్నీ ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు బడుగు, బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం అండగా నిలిచింది ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలకు నమ్మకం ఉంది ప్రజలతో పాటు నాకు ఈ ప్రభుత్వంపై సంతృప్తి స్థాయి ఎక్కువగా ఉంది అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం సాయం చేసింది నేను ఆ ప్రభుత్వంలోనూ పనిచేశా.. ఈ ప్రభుత్వంలోనూ పనిచేశా గత ప్రభుత్వాల్లో ఒకరు చనిపోతేనే మరొకరికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది ఈ ప్రభుత్వమే ఉత్తమమైనది అని నేను భావిస్తున్నా నన్ను ఓడిస్తానని నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్లు చెబితే సరిపోదు గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు ఇక్కడున్న ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు గెలుస్తారు నిత్యం వార్తల్లో ఉండటానికి కొత్తగా వచ్చిన వారు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు నేను 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 12:45 PM, March 30th 2024 జనసేసలో వీడని గందరగోళం.. జనసేన అభ్యర్థుల ప్రకటనలో వీడని గందరగోళం మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరీ అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అభ్యర్థులను ప్రకటించని పవన్ కళ్యాణ్ పాలకొండకి అభ్యర్థి లేక వెతుకుతున్న జనసేన అవనిగడ్డలో అభ్యర్థిని ఇంకా ప్రకటించని జనసేన ఇప్పటికే కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి వదిలేసిన జనసేన విశాఖ సౌత్ సీటుపై సందిగ్ధత విశాఖ సౌత్ సీటు కూడా టీడీపీకి వదిలేస్తారంటూ ప్రచారం విశాఖ సౌత్ సీటు వంశీ కృష్ణకి ఇస్తామని గతంలో పార్టీలో చేర్చుకున్న పవన్ విశాఖ సౌత్ అభ్యర్థిని ఇప్పటికీ ప్రకటించని జనసేన 12:25 PM, March 30th 2024 మచిలీపట్నం జనసేన అభ్యర్థి బాలశౌరీ మచిలీపట్నం లోక్సభ జనసేన అభ్యర్థిగా బాలశౌరీ ఈ మేరకు అధికార ప్రకటన చేసిన పవన్ కల్యాణ్ కాకినాడ జనసేన లోక్సభ అభ్యర్థిగా ఉదయ్ ఇంకా పెండింగ్లో మూడు అసెంబ్లీ స్థానాలు 11:50 AM, March 30th 2024 ఎన్నికల తర్వాత టీడీపీకి మనుగడ ఉండదు : విజయసాయిరెడ్డి చంద్రబాబు అమలు చేయలేని హామీలను ఇస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిసిపోతాయి టీడీపీకి సిద్ధాంతాలు, విధివిధానాలు లేవు రాజకీయమే పరమావధిగా టీడీపీ నడుచుకుంటోంది ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీ ఉండదు ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ, జనసేన కలిసిపోతాయి చంద్రబాబుకు ఇది ఆఖరి ఎన్నిక అందుకే అమలు చేయలేని హామీలు ఇస్తున్నారు ధనవంతులను పార్టీలోకి చేర్చుకుంటూ ధనంతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు దేశ రాజకీయాల్లో ఇది దురదృష్టకరం 11:30 AM, March 30th 2024 గంటాకు వ్యతిరేకంగా సమావేశం.. భీమిలి నియోజకవర్గంలో మాజీమంత్రి గంటాకు వ్యతిరేకంగా సమావేశం. సమావేశాన్ని ఏర్పాటు చేసిన నియోజకవర్గం ఇన్చార్జ్ కోరాడ రాజబాబు. హాజరైన టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు. గంటా శ్రీనివాస్కు సీటు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నాయకులు. పార్టీ కోసం కష్టపడిన కోరాడ రాజబాబుకు అన్యాయం జరిగిందనే అభిప్రాయం. చంద్రబాబు వైఖరిని తప్పుపట్టిన నేతలు. భీమీలి అసెంబ్లీ సీటు రాజబాబుకి ఇవ్వాలని తీర్మానం. పార్టీ తన నిర్ణయాన్ని పునరాలోచన చేయకపోతే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం. 11:12 AM, March 30th 2024 సీపీఎం అరకు ఎంపీ అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్స లోక్సభ ఎన్నికల బరిలో సీపీఎం ఒంటరిపోరు తొలి జాబితా విడుదల చేసిన జాతీయ అధిష్టానం ఆంధ్రప్రదేశ్లోని అరకు (ఎస్టి) సీటుకు సీపీఎం పోటీ సీపీఎం అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్స 10:49 AM, March 30th 2024 మైసూర్ బోండాకు అంత సీన్ లేదు: వెల్లంపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమను.. మైసూర్ బోండాంగా అభివర్ణిస్తూ వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా గతంలో మైసూర్ బోండా నియోజకవర్గంలో 32 డివిజన్లలో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. బోండా ఉమా కు చిత్తశుద్ధి లేదు.. అందుకే ప్రజల నుంచి మద్దతు లేదు రాష్ట్రంలో ఆర్యవైశ్యులంతా సీఎం జగన్ వైపే ఉన్నారు బోండా ఉమా కుల, మతాల మధ్య విద్వేషాలు రగిల్చే వ్యక్తి రాష్ట్రంలో సీఎం జగన్ కులమతాలకు అతీతంగా పాలనందిస్తున్నారు బోండా ఉమా పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడినంత మాత్రాన ఏమి జరిగిపోదు విజయవాడ సెంట్రల్ ప్రజలు బోండా ఉమను తరిమి కొడతారు. 10:29 AM, March 30th 2024 గంటాకు సీటు.. రెబల్గా జనసేన అభ్యర్థి పోటీ? భీమిలి సీటు గంటాకు కేటాయించడంపై భగ్గుమన్న జనసేన.. తీవ్ర అసంతృప్తి ఇండిపెండెంట్ గా పంచకర్ల సందీప్ పోటీ చేయాలని కార్యకర్తలు ఒత్తిడి భీమిలిలో చందాలు వేసుకొని జనసేన పార్టీని గెలిపించుకుంటాం 10 సంవత్సరాల కష్టపడిన వారిని పవన్ కల్యాణ్ మోసం చేశారు పవన్ కళ్యాణ్ చేసిన పనికి సిగ్గుతో తలదించుకుంటున్నాం భీమిలి నియోజకవర్గంలో టీడీపీకి సహకరించేది లేదు పొత్తులో భాగంగా 21 స్థానాలు తీసుకోవడంపై అసంతృప్తి కష్టపడి కాకుండా కొత్తగా పార్టీ లోకి వచ్చినవారికి సీట్లు ఇస్తున్నారు నియోజకవర్గాల మారే గంటా శ్రీనివాసరావు సంగతి మాకు తెలుసంటున్న జనసేన శ్రేణులు 10:17 AM, March 30th 2024 నంద్యాల టీడీపీ సెక్రటరీపై కోడ్ ఉల్లంఘన కేసు నంద్యాల జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టీడీపీ నేత నంద్యాల టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ పై కేసు నమోదు... నంద్యాల సాయి బాబా నగర్ లోని 24 వ వార్డులు ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా టీడీపీ శంఖారావం కిట్లను పంపిణీ చేసిన టీడీపీ నాయకుడు ఫిరోజ్ పై ఫిర్యాదు స్థానికంగా ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ లో వచ్చిన వీడియో ఆధారంగా ఎన్నికల అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసిన డిప్యూటీ తహసీల్దార్ నాగరాజు 188 ఐపిసి సెక్షన్ క్రింద నంద్యాల టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ పై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు... 10:15 AM, March 30th 2024 నాలుగో రోజు ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతున్న వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం యాత్ర కర్నూలు జిల్లా పత్తిపాడు నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర తగ్గలి ప్రజలతో నేడు ముఖాముఖి కార్యక్రమం మధ్యాహ్నాం అనంతపురంలోకి ప్రవేశించనున్న సీఎం జగన్ యాత్ర రాత్రికి ధర్మవరం నియోజకవర్గం సంజీవపురంలో బస 10:02 AM, March 30th 2024 విశాఖ YSRCPలోకి భారీగా చేరికలు గాజువాకలో వైఎస్సార్సీపీ నూతన కార్యాలయం పార్టీ కార్యాలయం ప్రారంభించిన రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు జనసేన, టీడీపీ సీనియర్లకు YSRCP కండువా కప్పిన వైవీ సుబ్బారెడ్డి గాజువాకలో అమర్నాథ్ను, విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైవీ సుబ్బారెడ్డి పిలుపు మళ్లీ జగన్ సీఎం అయ్యేలా ఆశీర్వదించాలని ప్రజల్ని కోరిన సుబ్బారెడ్డి 9:30 AM, March 30th 2024 టీడీపీకి భార్ షాక్.. ఆత్మకూరులో టీడీపీకీ భారీ షాక్.. దశాబ్దాలుగా టీడీపీలో ఉంటున్న అనంతసాగరం మండల అధ్యక్షుడు రవీంద్ర, మైనార్టీ నాయకుడు ఖాజావలి సహా మరో 200 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరిక జిల్లా పార్టీ కార్యాలయంలో కండువా కప్పి ఆహ్వానించిన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి విక్రమ్ రెడ్డి, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసిన విజయ సాయిరెడ్డి. ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ అడ్డా.. మరోసారి పార్టీ జెండా ఎగరడం ఖాయమన్న విక్రమ్ రెడ్డి 9:00 AM, March 30th 2024 టీడీపీలో భగ్గుమంటున్న అసంతృప్త జ్వాలలు.. కడప జిల్లా రాజంపేట టీడీపీ అసంతృప్తి నిన్న అర్ధరాత్రి తన అనుచరులతో సమావేశమైన చెంగల్రాయుడు. టీడీపీలో పనిచేసిన వారికి గుర్తింపు లేదని ఆగ్రహం అనుచరులతో చర్చించిన అనంతరం కీలక నిర్ణయం ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నిర్ణయం 8:40 AM, March 30th 2024 ఉత్తరాంధ్ర టీడీపీలో ప్రకంపనలు.. చివరి జాబితా సీట్లు ప్రకటనపై అసంతృప్తి జ్వాలలు. పాడేరులో టీడీపీ ఫ్లెక్సీలు, ఇదేం ఖర్మ పాంప్లెట్స్ తగలబెట్టిన గిడ్డి ఈశ్వరి అనుచరులు. పాడేరు సీటు రమేష్ నాయుడుకు ఇవ్వడంపై గిడ్డి ఈశ్వరి తీవ్ర అసంతృప్తి. భీమిలి సీటు గంటాకు ఇవ్వడంపై అసంతృప్తితో రగిలిపోతున్న కోరాడ రాజబాబు. భీమిలిలో గంటాకు సహకరించేది లేదన్న జనసేన నేతలు. చీపురుపల్లి సీటు కళా వెంకట్రావు ఇవ్వడంపై కిమిడి నాగార్జున ఆగ్రహం. పార్టీకి రాజీనామా చేసిన కిమిడి నాగార్జున చంద్రబాబు ఫోటోతో ఉన్న కరపత్రాలు దహనం జనసేనకు నెలుమర్ల సీటు కేటాయించడంపై బంగార్రాజు అసంతృప్తి. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ టీడీపీకి రాజీనామా చేసిన బంగార్రాజు. పెందుర్తి సీటు జనసేనకు ఇవ్వడంపై టీడీపీలో అసంతృప్తి. నేడు అనుచరులతో సమావేశమవుతున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. 8:20 AM, March 30th 2024 గిరిజన నేతలను నట్టేట ముంచిన బాబు.. నమ్ముకున్న గిరిజన నేతలను నట్టేట ముంచిన చంద్రబాబు. అరకు ఎమ్మెల్యే అభ్యర్థి దున్ను దొరే అంటూ రా కదలిరా సభలో ప్రకటించిన చంద్రబాబు. ప్లేట్ ఫిరాయించి ఆ సీటును బీజేపీకి అప్పగించిన బాబు. మాజీ ఎమ్మెల్యే దివంగత కిడారి సర్వేశ్వరరావు కుమారుడు మాజీ మంత్రి కిడారి శ్రావణ్కు కూడా టికెట్ ఇస్తానని మోసం చేసిన బాబు. పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి హ్యాండిచ్చి వేరొకరికి టికెట్ కేటాయించిన టీడీపీ హైకమాండ్ రంపచోడవరం నియోజకవర్గం నుంచి వంతల రాజేశ్వరిని కూడా వంచించిన టీడీపీ అధినాయకత్వం. చంద్రబాబుపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ గిరిజన నేతలు. బాబు నమ్మించి మోసం చేశాడంటూ నేరుగా చంద్రబాబు ఇంటి వద్ద కొద్దిరోజులు క్రితం నిరసనకు దిగిన వంతల రాజేశ్వరి. ఇండిపెండెంట్గా బరిలోకి దిగేందుకు సిద్ధమైన దొన్ను దొర 8:00 AM, March 30th 2024 టీడీపీ అభ్యర్థికి నోటీసులు.. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖత్కు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోటీసులు ఈనెల 25వ తేదీన సద్దాం హుస్సేన్పై చంద్రశేఖర్ అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల్లో ఒక వర్గం ఓట్లు చీల్చి ముస్లిం మనోభావాలను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా కామెంట్స్ ఈ క్రమంలో తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు. దీంతో, చంద్రశేఖర్కు నోటీసులు జారీ చేసిన రిటర్నింగ్ అధికారి 7:45 AM, March 30th 2024 అనపర్తి టీడీపీలో కొనసాగుతున్న అసమ్మతి తూర్పు గోదావరిలో అనపర్తి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి అనుచరుల ఆగ్రహం.. టీడీపీ జెండాలు, సైకిల్ దహనం అనుచరుల సమావేశంలో కుటుంబ సభ్యులతో కలిసి కంటతడి పెట్టిన నల్లమిల్లి బుజ్జిగించేందుకు యత్నించిన అధినేత చంద్రబాబుతో ఫోన్లోనూ అసహనం ప్రదర్శించిన నల్లమిల్లి ఇవాళ రెండోరోజు ప్రజల ముందుకు నల్లమిల్లి బిక్కవోలులో నల్లమిల్లి కుటుంబ సభ్యుల పర్యటన నల్లమిల్లి తన సింపథీ డ్రామాలు ఆపి.. చంద్రబాబునే నిలదీయాలంటున్న వైఎస్సార్సీపీ 7:35 AM, March 30th 2024 అనంత టీడీపీలో అసమ్మతి జ్వాలలు టిక్కెట్ల కేటాయింపులో సీనియర్లకు చంద్రబాబు మొండిచేయి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి దక్కని టిక్కెట్ అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయులు చంద్రబాబు ఫ్లెక్సీలకు నిప్పు పెట్టిన టీడీపీ నేతలు అనంతపురం ఎంపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తన కుమారుడు జేసీ పవన్ రెడ్డికి ఎంపీ టిక్కెట్ వస్తుందని ఆశించిన జేసీ మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్నకు గుంతకల్లు టిక్కెట్ ఇచ్చిన చంద్రబాబు గుంతకల్లు టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గుమ్మనూరు జయరామ్నకు టిక్కెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ గుంతకల్లులో టీడీపీ నేతల నిరసన చంద్రబాబు, నారా లోకేష్ ఫ్లెక్సీలు చించేసి దహనం చేసిన టీడీపీ నేతలు 7:30 AM, March 30th 2024 మేమంతా సిద్ధం@డే-4 నేడు కర్నూలు, అనంత జిల్లాల్లో సీఎం జగన్ బస్సు యాత్ర శనివారం(మార్చి 30) ఉదయం పత్తికొండ బస నుంచి ప్రారంభం కానున్న మేమంతా సిద్ధం యాత్ర రాతన, తుగ్గలి, జోన్నగిరి మీదుగా సాగనున ఎన్నికల ప్రచార యాత్ర కర్నూలు జిల్లా తుగ్గలిలో ప్రజలతో ముఖాముఖి కానున్న సీఎం జగన్ ఈరోజు మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనున్న సీఎం జగన్ బస్సు యాత్ర జొన్నగిరి మీదుగా గుత్తిలోకి ప్రవేశించనున్న ప్రచార రథం గుత్తి శివారులో భోజన విరామం గుత్తి, పామిడి, గార్లదిన్నె, అనంతపురం, రాప్తాడు మీదుగా సాగనున్న సీఎం జగన్ రోడ్ షో ధర్మవరం నియోజకవర్గం సంజీవపురం శివారులో రాత్రి బస 7:25 AM, March 30th 2024 నేడు మూడు జిల్లాలో చంద్రబాబు పర్యటన నెల్లూరు, తిరుపతి, కడపలో ప్రతిపక్ష నేత ఎన్నికల ప్రచారం సూళ్లురుపేట, నాయుడుపేట, ప్రొద్దుటూరులో టీడీపీ బహిరంగ సభలు ప్రజా గళం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు 7:20 AM, March 30th 2024 పిఠాపురం ప్రచారం.. నేడు వర్మ ఇంటికి పవన్ నేటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం పిఠాపురంలో నాలుగు రోజుల పాటు ప్రచారం శక్తిపీఠం అమ్మవారి ఆలయంలో వారాహి వాహనానికి పూజలు దొంతమూరులోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి పవన్ వర్మ ఇంట్లో కేడర్, వివిధ వర్గాలతో సమావేశం సాయంత్రం బహిరంగ సభ 7:15 AM, March 30th 2024 ప్రచారంలోకి ఏపీ మాజీ సీఎం నేడు ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న నల్లారి కిరణ్కుమార్రెడ్డి రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున కిరణ్కుమార్రెడ్డి పోటీ శనివారం మదనపల్లెలో రోడ్షోలో పాల్గొననున్న నల్లారి కిరణ్ 7:10 AM, March 30th 2024 పసుపు పార్టీ ఉక్కిరిబిక్కిరి టీడీపీ తుదిజాబితాపై కార్యకర్తల్లో ఆగ్రహ జ్వాలలు అనంతపురంలో పార్టీ కార్యాలయానికి నిప్పు గుంతకల్లు కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టిన కార్యకర్తలు గుమ్మనూరు జయరాం టికెట్పై చెలరేగిన నిరసనలు సత్యవేడులో ఆదిమూలం మాకొద్దంటూ ర్యాలీ చీపురుపల్లి టీడీపీలో ‘కళ’కలం అనపర్తిపై ఫలించని ‘దేశం’ రాయబారం తంబళ్లపల్లెలో ఆవిర్భావ దినోత్సవానికి వర్గపోరు రాజంపేటలో ఎగిసిపడిన అసంతృప్తి జ్వాలలు బద్వేలు టీడీపీ అభ్యర్థికే బీజేపీ సీటంటూ ఆగ్రహం ‘గంటా’కు రూ. కోట్లున్నాయని టికెట్ ఇచ్చారంటూ ధ్వజం 7:00 AM, March 30th 2024 టీడీపీ అభ్యర్థి కొలికిపూడికి షాక్.. తిరువూరు టీడీపీ అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాస్కు షాకిచ్చిన మహిళలు గంపలగూడెం మండలం దుందిరాల పాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కొలికపూడి సైకిల్కు ఓటేయాలని కోరిన కొలికపూడి తమకు సైకిల్ వద్దు.. ఫ్యానే కావాలన్న మహిళలు సైకిల్ రాదు.. ఫ్యాన్కే ఓటేస్తామన్న మహిళలు మహిళలు తిరగబడటంతో అక్కడ్నుంచి జారుకున్న కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ శ్రేణులు 6:50 AM, March 30th 2024 ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ నా కళ్లముందు ఉన్న ఒక దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పాలని ఉంది ఎమ్మిగనూరు సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుంది వాన చినుకులన్నీ చేరి ఒక్కటైనట్లు, బిందు బిందువు చేరి ఒక సింధువు అయినట్లు ఒక జన సముద్రం కనిపిస్తోంది మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా చేయి చేయి కలిపినట్లుంది జెండాలు జత కట్టిన వారిని, పేదల వ్యతిరేకులను ఓడించి.. మీ వాడిని, మీ బిడ్డని ఆశీర్వదించడం కోసం, గెలిపించడం కోసం ఇక్కడకి రావడం నా పూర్వ జన్మ సుకృతం మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది పెత్తందార్లను ఓడించడానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?\ నేను మీ సోదరుడిగా అడుగుతున్నాను.. రాఖీ కట్టమని ప్రతీ అక్క చెల్లెమ్మను కోరుతున్నాను.. ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని అక్కా చెల్లెమ్మలను అడుగుతున్నాను నా చేతికి మాత్రమే కాదు.. ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రాఖీ కట్టమని కోరుతున్నాను అక్క చెల్లెమ్మల కోసం 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరుతో రిజిస్టేషన్ చేయడమే కాకుండా, అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్న ప్రభుత్వానికి రాఖీ కట్టమని అడుగుతున్నాను. ఎప్పుడూ చూడని విధంగా మహిళల కోసం దిశ యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని కోరుతా ఉన్నా మీ గ్రామంలోనే అక్క చెల్లెమ్మల కోసం ఒక మహిళా పోలీస్ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని కోరుతా ఉన్నా 6:40 AM, March 30th 2024 కళ్యాణదుర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ టీడీపీకి రాజీనామా యోచనలో కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు ఉమామహేశ్వర నాయుడును కలిసిన కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి తలారి రంగయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం పరిశీలకులు ఎంఆర్సీ రెడ్డి టీడీపీ నేత ఉమామహేశ్వర నాయుడును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన నేతలు 6:30 AM, March 30th 2024 టీడీపీ, జనసేనలకు షాక్.. ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమిని వీడుతున్న ముఖ్య నేతలు తాడేపల్లిగూడెంలో ఈలి నాని టీడీపీకి గుడ్బై ఆయన దారిలోనే నూజివీడు మాజీ ఎమ్మెల్యే రామకోటయ్య ఇటీవలే టీడీపీని వీడిన ఎన్ఆర్ఐ గోపాల్ యాదవ్ చేగొండి సూర్యప్రకాశ్, నౌడు వెంకటరమణలు జనసేనకు రాం రాం.. తాజాగా జనసేనకు రాజీనామా చేసిన ముమ్మిడివరం నేత పితాని -
March 29th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News March 29th Telugu Updates 9:30 PM, March 29th 2024 నెల్లూరు: వింజమూర్లో జరిగిన చంద్రబాబు ప్రజాగళం కార్యక్రమానికి డుమ్మా కొట్టిన ఉదయగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు టికెట్ రాలేదని గత కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఉదయగిరి నియోజకవర్గ కూటమి నాయకులకు వేదికపై దక్కని చోటు 9:00 PM, March 29th 2024 అనంతపురం: కళ్యాణదుర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ టీడీపీకి రాజీనామా యోచనలో కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు ఉమామహేశ్వర నాయుడును కలిసిన కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి తలారి రంగయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం పరిశీలకులు ఎంఆర్సీ రెడ్డి టీడీపీ నేత ఉమామహేశ్వర నాయుడును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన నేతలు 8:50 PM, March 29th 2024 తాడేపల్లి : చంద్రబాబుపై సీఎం వైఎస్ జగన్ ఫైర్ వైఎస్సార్సీపీలో 50% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ఇచ్చాం అని గర్వంగా చెప్పగలుగుతున్నాం అయినా పేదలు రాజకీయంగా ఎదుగుతుంటే మీకు అంత కడుపుమంట ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? వైయస్ఆర్సీపీ లో 50% సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ఇచ్చాం అని గర్వంగా చెప్పగలుగుతున్నాం. అయినా పేదలు రాజకీయంగా ఎదుగుతుంటే మీకు అంత కడుపుమంట ఎందుకు చంద్రబాబు నాయుడు గారు?#MemanthaSiddham pic.twitter.com/dSxGLtAe9Z — YS Jagan Mohan Reddy (@ysjagan) March 29, 2024 5:50 PM, March 29th 2024 ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ నా కళ్లముందు ఉన్న ఒక దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పాలని ఉంది ఎమ్మిగనూరు సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుంది వాన చినుకులన్నీ చేరి ఒక్కటైనట్లు, బిందు బిందువు చేరి ఒక సింధువు అయినట్లు ఒక జన సముద్రం కనిపిస్తోంది మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా చేయి చేయి కలిపినట్లుంది జెండాలు జత కట్టిన వారిని, పేదల వ్యతిరేకులను ఓడించి.. మీ వాడిని, మీ బిడ్డని ఆశీర్వదించడం కోసం, గెలిపించడం కోసం ఇక్కడకి రావడం నా పూర్వ జన్మ సుకృతం మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది పెత్తందార్లను ఓడించడానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?\ నేను మీ సోదరుడిగా అడుగుతున్నాను.. రాఖీ కట్టమని ప్రతీ అక్క చెల్లెమ్మను కోరుతున్నాను.. ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని అక్కా చెల్లెమ్మలను అడుగుతున్నాను నా చేతికి మాత్రమే కాదు.. ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రాఖీ కట్టమని కోరుతున్నాను అక్క చెల్లెమ్మల కోసం 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరుతో రిజిస్టేషన్ చేయడమే కాకుండా, అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్న ప్రభుత్వానికి రాఖీ కట్టమని అడుగుతున్నాను. ఎప్పుడూ చూడని విధంగా మహిళల కోసం దిశ యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని కోరుతా ఉన్నా మీ గ్రామంలోనే అక్క చెల్లెమ్మల కోసం ఒక మహిళా పోలీస్ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని కోరుతా ఉన్నా 4:50 PM, March 29th 2024 విజయవాడ: టీడీపీపై X లో ఘాటైన వ్యాఖ్యలు చేసిన జనసేన నేత పోతిన మహేష్ టీడీపీ నాయకులు జనసేన పార్టీ మీద పెట్టిన శ్రద్ధలో సగం టీడీపీ మీద పెట్టుండాల్సింది అలా చేసుంటే టీడీపీ నాయకులను సెంట్రల్ నియోజకవర్గంలో కాపాడుకోవచ్చు జనసేనలో చీలికలు తెచ్చే పనులుమాని మీ పార్టీని బలపర్చుకోండంటూ చురకలు పొత్తు ధర్మం మాకే కాదు, మీకు కూడా వర్తిస్తుందంటూ పోస్టు పెట్టిన పోతిన మహేష్ 4:29 PM, March 29th 2024 అనంతపురం: మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు టిక్కెట్ ఇవ్వడంపై ఆగ్రహం గుంతకల్లు టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణుల నిరసన చంద్రబాబు ఫ్లెక్సీలు దహనం చేసిన టీడీపీ నేతలు టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ 4:15 PM, March 29th 2024 విజయవాడ: సీటు దక్కకపోవడంతో విజయవాడ వెస్ట్ జనసేన నేత పోతిన మహేష్ ఆవేదన పోరాడి పోరాడి కన్నీరు కూడా రావడం లేదు నా బాధను క్రీస్తు శిలువకు చెప్పుకున్నా సీటు కోసం పోరాడినా అవకాశం రాలేదు ప్రతి రోజూ పరీక్ష అంటే ఎలా అంటూ ఉద్వేగానికి లోనైన పోతిన మహేష్ 4:01 PM, March 29th 2024 నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాక్ ఇచ్చిన కావలి జనం బహిరంగ సభకు జనాలు లేకపోవడంతో సుమారు గంటలు పాటు హెలిపాడ్ దగ్గరే ఉండిపోయిన చంద్రబాబు జనాలను సమీకరించడంలో టిడిపి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి విఫలమయ్యారంటూ చంద్రబాబు ఆగ్రహం రెండు గంటల 50 నిమిషాలకే ప్రత్యేక హెలికాప్టర్లో కావలి జడ్పీ గ్రౌండ్ లో దిగిన చంద్రబాబు నాలుగు గంటలకి ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభ ఉన్నా కూడా.. జనాలు రాకపోవడంతో గ్రౌండ్ లోనే ఉన్న బాబు టిడిపి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఓవరాక్షన్ కారణంగానే ఇలా జరిగిందని తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం కావ్య కృష్ణారెడ్డి నియంతృత్వ పోకడల వల్ల కావలిలో పార్టీ నాశనం అయిందని చంద్రబాబుకు నేతల ఫిర్యాదు 3:59 PM, March 29th 2024 అనంతపురం: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మనస్తాపం అనంతపురం అర్బన్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ ప్రభాకర్ చౌదరి చంద్రబాబు తీరును తప్పుబట్టిన టీడీపీ సీనియర్ నేత వైకుంఠం ప్రభాకర్ చౌదరి టీడీపీ లో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లేదా? టీడీపీ ఓ లిమిటెడ్ కంపెనీలా మారిపోయింది చంద్రబాబు ను కలవాల్సిన అవసరం నాకు లేదు చంద్రబాబు వాడుకుని వదిలేసే రకం ఏ సర్వే ఆధారంగా అనంతపురం టిక్కెట్ను దగ్గుబాటి ప్రసాద్కు ఇచ్చారో చంద్రబాబు చెప్పాలి కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా 3:50 PM, March 29th 2024 ప్రకాశం జిల్లా: గిద్దలూరు నియోజకవర్గంలో మరోసారి ఎగిరేది వైఎస్సార్సీపీ జెండానే: వైఎస్సార్సీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మార్కాపురం ఎమ్మెల్యే, గిద్దలూరు సమన్వయకర్త ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గంలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం సంక్షేమం,అభివృద్ధితో మళ్లీ జగన్ రావాలని కోరుకుంటున్న ప్రజలు సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి చేసుకుందాం సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు నూటికి నూరు శాతం అమలు సీఎం జగన్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని ఒంగోలు పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాలు కైవసం కులం, మతం ప్రాంతం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ 3:20 PM, March 29th 2024 అనంతపురం అర్బన్ టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి దగ్గుపాటి ప్రసాద్కు టికెట్ ఇవ్వడంపై ప్రభాకర్ చౌదరి తీవ్ర అసంతృప్తి ఫ్లెక్సీలు తగలబెట్టిన ప్రభాకర్ చౌదరి వర్గీయులు టీడీపీ జిల్లా కార్యాలయంపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం 3:15 PM, March 29th 2024 అంబేద్కర్ కోనసీమ జనసేన పార్టీకి పితాని బాలకృష్ణ గుడ్ బై జనసేన పార్టీ, పదవికి రాజీనామా చేసిన పితాని బాలకృష్ణ ఈ నెల 30న(రేపు) సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్న పితాని బాలకృష్ణ 3:03 PM, March 29th 2024 తాడేపల్లి : అవ్వాతాతల అప్యాయతపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనది అవ్వాతాతల సంక్షేమం కోసం వారికి ఇచ్చే పెన్షన్ను రూ.3000కు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం మనం చేసిన మంచి దారి పొడువునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తుంది అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనది. అవ్వాతాతల సంక్షేమం కోసం వారికి ఇచ్చే పెన్షన్ను రూ.3000కు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మనం చేసిన మంచి దారిపొడువునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తుంది.#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/C0VOCM7NvQ — YS Jagan Mohan Reddy (@ysjagan) March 29, 2024 2:25 PM, March 29th 2024 బీసీలకు చంద్రబాబు హ్యాండ్ బీసీలకు చంద్రబాబు ఊచకోత లోక్సభ సీట్లలో బీసీలకు ద్రోహం చేసిన చంద్రబాబు టీడీపీ కూటమిలో 25లో కేవలం ఆరు సీట్లు మాత్రమే బీసీలకు... 20 అన్రిజర్వ్ సీట్లలో 11 సీట్లు బీసీలకు ఇచ్చిన వైఎస్సార్సీసీ 2:13 PM, March 29th 2024 పెండింగ్ స్థానాలకు టీడీపీ అభ్యర్థుల ఖరారు నాలుగు లోక్సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు అభ్యర్థుల్ని ఖరారు చేసి జాబితా విడుదల చేసిన చంద్రబాబు జాబితా విడుదల చేసిన టీడీపీ పంతం నెగ్గించుకున్న గంటా శ్రీనివాస్.. భీమిలి సీటు గంటాకే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు గుంతకల్లు సీటు జయరాం టికెట్పై మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ తీవ్ర అభ్యంతరాలు జయరాంకు టికెట్ ఇవ్వొద్దని ఆందోళనలు, నిరసనలు పట్టించుకోని చంద్రబాబు అనంత సీనియర్ నేత ప్రభాకరచౌదరికి నిరాశ జేసీ కుటుంబం నుంచి ఈసారి ఒక్కరికే సీటు జేసీ వారసుడు పవన్కుమార్కూ నిరాశే తాపడిత్రి నుంచి అస్మిత్రెడ్డికి ఛాన్స్ 1:45 PM, March 29th 2024 తారాస్థాయికి చేరిన టీడీపీ అసమ్మతి సెగలు తిరుపతి సత్యవేడు నియోజకవర్గంలో తారాస్థాయికి చేరిన టిడిపి అసమ్మతి సెగలు కోనేటి ఆదిమూలం కు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి నేతలు సమావేశం ఎన్.ఆర్. ఐ రమేష్ నాయుడు నేతృత్వంలో తిరుపతి రాజ్ పార్క్ హోటల్ లో సత్యవేడు టిడిపి అసమ్మతి నేతలు సమావేశం నారాయణ వనం, పిచ్చాటురు, కే.వి.బి.పురం, బుచ్చినాయుడు కండ్రిగ, వరదయ్య పాలెం, సత్యవేడు, నాగల పురం మండలాలుకు చెందిన టీడీపీ నేతలు ,ముఖ్య నాయకులు హాజరు 1:23 PM, March 29th 2024 కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు కోడమూరు, వేముగోడు, సార్ గోనెగండ్ల మీదుగా సాగనున్న యాత్ర సాయంత్రం ఎమ్మిగనూరులో వైఎస్సార్సీపీ భారీ బహిరంగ సభ 12:54 PM, March 29th 2024 ఆసక్తికరంగా ధర్మవరం రాజకీయం పొత్తులో భాగంగా బీజేపీ సత్యకుమార్కు సీటు కేటాయింపు మండిపడుతున్న టీడీపీ జనసేన శ్రేణులు బీజేపీ అభ్యర్థికి సహకరించబోమంటూ ప్రకటనలు ఇరు వర్గాల నేతలను పిలిపించుకుని మాట్లాడనున్న టీడీపీ-జనసేన అధినేతలు 12:43 PM, March 29th 2024 నూకసాని వ్యాఖ్యలతో ప్రకాశం టీడీపీలో అలజడి టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జిల్లా టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ సంచలన వ్యాఖ్యలు జిల్లా టీడీపీలో కొందరు అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారు రెండు మూడు రోజుల్లో అలాంటి నేతలకు గట్టి సమాధానం చెబుతా.. పరోక్షంగా రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు , ఒంగోలు అసెంబ్లీ టిడిపి అభ్యర్థి దామచర్ల జనార్దన్ పై వ్యాఖ్యలు గత కొద్దిరోజులుగా దామచర్ల జనార్దన్ కి నూకసాని బాలాజీ కి మధ్య విబేధాలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గా తనకు గౌరవం ఇవ్వలేదని నూకసాని బాలాజీ గుర్రు బీసీ కోటాలో ఒంగోలు ఎంపీ సీటు ఆశించిన నూకసాని నూకసానికి మొండి చేయి చూపించిన చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవం రోజునే జిల్లా పార్టీ అధ్యక్షుడు వ్యాఖ్యలు పై జిల్లా లో తీవ్ర చర్చ 12:12 PM, March 29th 2024 దేవినేని ఉమను బుజ్జగిస్తున్న చంద్రబాబు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమకు ఈ ఎన్నికల్లో సీటు నిరాకరణ మైలవరం టికెట్ వలస నేత వసంత కృష్ణకు కేటాయించడంతో దేవినేని నిరాశ పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని దేవినేని ఉమకు చెప్పిన చంద్రబాబు దేవినేని ఉమకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు సమన్వయ బాధ్యతలు ఇస్తానని చల్లబర్చే యత్నం 11:30 AM, March 29th 2024 ఉమ్మడి విశాఖ జిల్లా జనసేనలో గందరగోళం సుందరపు విజయ్ కుమార్ పై ఐవీఆర్ఎస్ సర్వే సీటు కేటాయించి నిర్వహించడంపై విజయ్ కుమార్ ఆందోళన విజయ్ కుమార్ యలమంచిలి నుంచి తప్పిస్తారనే ప్రచారం మొదట విశాఖ సౌత్ సీటు వంశీకే అంటూ ప్రచారం తర్వాత జనసేన జాబితాలో కనిపించని వంశీ పేరు సౌత్ నియోజకవర్గంలో ప్రచారానికి సైతం దూరంగా పవన్ కల్యాణ్ చోడవరం సీటు టీడీపీకి కేటాయించడంపై పీవీఎస్ఎన్ రాజు అసంతృప్తి అనుచరులతో సమావేశం భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చ 11:15 AM, March 29th 2024 అమరావతి: పెండింగ్ సీట్లలో అభ్యర్ధుల ఖరారుపై తేల్చుకోలేకపోతున్న జనసేన 3 అసెంబ్లీ, ఒక లోక్ సభ సీటుపై ఇంకా రాని స్పష్టత డైలమాలోనే బందరు పార్లమెంటు సీటు మరింత సమర్ధవంతమైన అభ్యర్ధుల కోసం పవన్ సెర్చ్ ఆపరేషన్ అంగబలం, అర్ధబలం ఉన్న అభ్యర్ధుల కోసం జనసేన గాలింపు 11:00 AM, March 29th 2024 కృష్ణా జిల్లా గన్నవరంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదంటూ జనసేన నేతల ఆవేదన పవన్ చెప్పడంతో టీడీపీకి మద్దతుగా పనిచేస్తున్నాం టీడీపీకి బానిసత్వం చేయడానికి మేం సిద్ధంగా లేం: గన్నవరం జనసేన ఇన్ ఛార్జ్ చలమలశెట్టి రమేష్ బాబు 10:45 AM, March 29th 2024 ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట టీడీపీలో బయటపడ్డ వర్గపోరు పార్టీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య పై అసమ్మతి నేతల ఫైర్ కమ్మ సామాజికవర్గ నేతలను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం -స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని హెచ్చరిక 10:34 AM, March 29th 2024 జనసేన సీటు.. అయినా పవన్ ప్రచారానికి దూరం?! ఉమ్మడి విశాఖ జిల్లా జనసేనలో గందరగోళం సుందరపు విజయ్ కుమార్ పై ఐవీఆర్ఎస్ సర్వే సీటు కేటాయించి సర్వే నిర్వహించడంపై విజయ్ కుమార్ ఆందోళన విజయ్ కుమార్ ను యలమంచిలి నుంచి తప్పిస్తారనే ప్రచారం మొదట విశాఖ సౌత్ సీటు వంశీకే అంటూ ప్రచారం తరువాత జనసేన జాబితాలో కనిపించని వంశీ పేరు సౌత్ నియోజకవర్గంలో ప్రచారానికి సైతం దూరంగా పవన్ కల్యాణ్ చోడవరం సీటు టీడీపీకి కేటాయించడంపై పి వి ఎస్ ఎన్ రాజు అసంతృప్తి అనుచరులతో రహస్యంగా సమావేశం భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చ 10:00 AM, March 29th 2024 మూడో రోజు సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్ యాత్ర పెంచికలపాడు వద్ద ప్రారంభమైంది. 09:53 AM, March 29th 2024 జగ్గయ్యపేట టీడీపీలో భగ్గుమన్న విభేదాలు పెనుగంచిప్రోలులో సమావేశమైన జగ్గయ్యపేట నియోజకవర్గ టీడీపీ అసమ్మతి నేతలు బొల్లా వర్సెస్ శ్రీరామ్ రాజగోపాల్ వర్గాలుగా విడిపోయిన క్యాడర్ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో సమావేశమైన టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ వ్యతిరేక వర్గం పార్టీలో మాకు కనీసం మర్యాద ఇవ్వడం లేదు :బొల్లా రామకృష్ణ ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం వర్గీయులుగా మా పై ముద్ర వేశారు :బొల్లా రామకృష్ణ శ్రీరామ్ రాజగోపాల్ కు అధిష్టానం టిక్కెట్ ప్రకటించిన తర్వాత ఇంతవకూ మమ్మల్ని కలుపుకుపోవడం లేదు :బొల్లా రామకృష్ణ నేను టీడీపీ పార్టీ వ్యక్తినే కాదని శ్రీరామ్ రాజగోపాల్ నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు:బొల్లా రామకృష్ణ గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధుల గెలుపు కోసం లక్షలాది రూపాయలు వెచ్చించా :బొల్లా రామకృష్ణ నేను అంత ఖర్చు చేశాను కాబట్టే టీడీపీ అభ్యర్ధులు గెలిచారు :బొల్లా రామకృష్ణ టీడీపీ పార్టీ అందరిదీ.. తాతయ్య సొత్తు కాదు:బొల్లా రామకృష్ణ శ్రీరామ్ రాజగోపాల్(తాతయ్య) నాపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి :బొల్లా రామకృష్ణ లేకపోతే నా భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తా:బొల్లా రామకృష్ణ 09:15 AM, March 29th 2024 ‘సార్.. పురందేశ్వరి తీరుతో పార్టీ భ్రష్టుపట్టుకుపోయింది’ వాడి వేడిగా జరిగిన విశాఖ జిల్లా బీజేపీ పదాధికారుల సమావేశం బీజేపీ అగ్ర నేతలు అరుణ్ సింగ్, మధుకర్ జీ హాజరు మీటింగ్లోనే ఆ ఇద్దరిని నిలదీసిన బీజేపీ నాయకులు ఉత్తరాంధ్ర నుంచి సీఎం రమేష్, ఎన్ ఈశ్వరరావుకు సీట్లు ఇవ్వడంపై అసంతృప్తి ఓసి వెలమ, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఉత్తరాంధ్రలో సీట్లు ఎలా ఇస్తారని ఆగ్రహం పార్టీ కోసం కష్టపడ్డ మాధవ్, జివిఎల్, సోము వీర్రాజు సీట్లు కేటాయించకపోవడంపై మండిపాటు కాపు సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఎందుకు కేటాయించలేదని ప్రశ్నల వర్షం పురందేశ్వరి తీరు వల్ల పార్టీ భ్రష్టుపట్టుకుపోయిందని ఫైర్ అయిన నేతలు ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో నాలుగో వంతు సీట్లు కమ్మ సామాజిక వర్గానికే కట్టబెట్టారని ఫిర్యాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ కోసం పని చేయలేమని స్పష్టం చేసిన బీజేపీ నేతలు ఒక్క అసెంబ్లీ స్థానం మహిళలకు కేటాయించక పోవడాన్ని తప్పు పట్టిన నేతలు 08:49 AM, March 29th 2024 నెల్లూరు జిల్లాలో చంద్రబాబు ప్రచారం పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం కావలి, వింజమూరు బహిరంగ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు ప్రజా గళం పేరిట ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేత 08:21 AM, March 29th 2024 ఏప్రిల్ 7న పెందుర్తి లో పవన్ ప్రచారం ఉత్తరాంధ్ర పర్యటనలో పవన్ ప్రచారం షెడ్యూల్ ప్రకటన పెందుర్తి లేదా వేపగుంటలో పవన్ బహిరంగ సభ 07:48 AM, March 29th 2024 Memantha Siddham.. డే 3 షెడ్యూల్ మూడో రోజుకి చేరుకున్న మేమంతా సిద్ధం యాత్ర నేటి(మార్చి 29) సీఎం జగన్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ విడుదల చేసిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం కర్నూలు జిల్లా పెంచికలపాడు లోని రాత్రి బస చేసిన నుంచి ప్రారంభం కానున్న సీఎం జగన్ బస్సు యాత్ర పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరిక మధ్యాహ్నాం రాళ్లదొడ్డికి వద్ద భోజన విరామం ఆపై కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభకు చేరిక సాయంత్రం ఎమ్మిగనూర్ బహిరంగ సభలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం సభ అనంతరం అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం,బెణిగేరి,ఆస్పరి, చిన్నహుల్తి,పత్తికొండ బైపాస్ చేరిక ఇవాళ రాత్రికి అక్కడి కేజీఎన్ ఫంక్షన్ హాల్ దగ్గర ఏర్పాటు చేసిన శిబిరంలో బస ఇదీ చదవండి: ప్రభం‘జనం’.. సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు 07:40 AM, March 29th 2024 రఘురామ.. కొత్త పాట ఇంకా నరసాపురం టికెట్ ఆశలు వదులుకోని రఘురామ కృష్ణంరాజు చంద్రబాబు తనకు అన్యాయం చేయరంటూ స్టేట్మెంట్ మోదీ, బాబు, పవన్లపై పూర్తి విశ్వాసం ఉందంటూ వ్యాఖ్యలు బీజేపీ ఢిల్లీ పెద్దలు తనకు బాగా క్లోజ్ అంటూ బిల్డప్పులు ఇచ్చే రఘురామ ఏపీ బీజేపీ అధిష్టానంతో మాత్రం పరిచయం, సాన్నిహిత్యం లేదంటూ సన్నాయి నొక్కులు అందుకే టికెట్ వచ్చి ఉండకపోవచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్య 07:35 AM, March 29th 2024 పచ్చ పార్టీ ప్రలోభాలు డబ్బులు ఎరవేసి ప్రత్యర్థి పార్టీ నేతల కొనుగోళ్లు గ్రామస్థాయి నేతలకు రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలు.. చోటా నేతలకు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలు.. పార్టీలో చేరిన వారికి రూ.10వేల చొప్పున చెల్లింపులు అదే మండలస్థాయి ప్రజాప్రతినిధులకు రూ.25 లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఆఫర్ అద్దంకి, పర్చూరు, రేపల్లెలోనూ టీడీపీ ప్రలోభాలు బాపట్ల, వేమూరులోనూ ఇదే పరిస్థితి ఓటర్లను నమ్మలేక నేతల కొనుగోలుకు సిద్ధపడిన వైనం బాపట్ల టీడీపీ అభ్యర్థి వర్మ కంపెనీ కంటైనర్లో పట్టుబడ్డ రూ.56 లక్షల నగదు ఆక్వా కంటైనర్ల మాటున పెద్దఎత్తున టీడీపీ నేతలు నగదు రవాణా! పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 07:12 AM, March 29th 2024 మారని బాబు, మళ్లీ పాత హామీలే ప్రజాగళం రోడ్షోలో పాల్గొన్న చంద్రబాబు, టీడీపీ లీడర్లు మళ్లీ పాత హామీల లిస్టును చదివి వినిపించిన చంద్రబాబు ప్రతీ పొలంలో బిందు సేద్యం పెట్టిస్తాను సీమకు గోదావరి జలాలు తీసుకువస్తా రాయలసీమలో ప్రతి చెరువు నింపుతా యువతకు బంగారు భవిష్యత్తు చూపిస్తాను అందరికీ వర్క్ ఫ్రం హోం జాబ్లు ఇప్పిస్తాను ఇంట్లో ఉంటూనే డబ్బులు సంపాదించుకోవచ్చు షర్మిల, సునీతలను మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలను కూడా నేనే మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు రాష్ట్రంలో ఇన్ని మార్పులు చేసేందుకు మీ బిడ్డ ప్రభుత్వానికి 58 నెలలు మాత్రమే పట్టింది. అయితే 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇందులో కనీసం 10 శాతం కూడా చేయలేదు. ఒకవేళ చేసుంటే ఎల్లోమీడియా, ఆయన భజనపరులు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసేవారు. కానీ ఇవన్నీ చేసిన నాకు దక్కిన బ… pic.twitter.com/9eGfucnFXQ — YS Jagan Mohan Reddy (@ysjagan) March 28, 2024 సంబంధిత కథనం: అలా చేసుంటే ఎల్లో మీడియా ఆకాశానికెత్తేదే కదా! 07:06 AM, March 29th 2024 అనపర్తిలో TDP ఆగ్రహజ్వాలలు నల్లమిల్లికి టికెట్ ఇవ్వకపోవడంతో భగ్గుమన్న అనపర్తి నల్లమిల్లికి జరిగిన అన్యాయంపై భగ్గుమన్న శ్రేణులు టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై మండిపాటు పార్టీ కరపత్రాలు, జెండా, సైకిల్ దహనం టికెట్ ఇవ్వాల్సిందేనంటూ బిజేపీ ఆఫీస్ ముందు కూర్చున్న పనతల సురేష్ సీటు ఇవ్వలేదంటూ అధిష్టానంపై వరదాపురం సూరి అసంతృప్తి కూటమిలో ఓవైపు ఆందోళనలు.. మరోవైపు సర్దుబాట్లు అనపర్తి తెలుగు తమ్ముళ్లతో చంద్రబాబు చర్చలు పరిస్థితి చక్కదిద్ధేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు ఫోన్ నల్లమిల్లిని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నం చంద్రబాబుతో నిర్మొహమాటంగా నియోజకవర్గ పరిస్థితి, కార్యకర్తల ఆవేదనను వివరించిన నల్లమిల్లి పార్టీ కోసం ప్రాణాలొడ్డి పోరాడితే తనను బలిచేశారని అధినేతకు స్పష్టం చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ‘మీకోసం తెగించి పోరాడిన అతికొద్ది మంది నేతలలో నేనూ ఒకడిని’ అని నల్లమిల్లి ఆవేదన నాలుగు దశాబ్దాలపాటు మా కుటుంబం మీ వెంటే ఉందన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయినా అన్యాయం చేశారన్న నల్లమిల్లి నేటి నుంచి కుటుంబంతో సహా జనంలోకి వెళ్లి తనకు జరిగిన అన్యాయం వివరించి సింపథీ కోసం యత్నించనున్న నల్లమిల్లి 06:51AM, March 29th 2024 మేమంతా సిద్ధం.. ప్రభంజనం నంద్యాల జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు జన సంద్రంలా నంద్యాల.. బహిరంగ సభకు పోటెత్తిన జనం నేడు కర్నూలు జిల్లాలో కొనసాగనున్న యాత్ర ఎమ్మిగనూరులో సాయంత్రం భారీ బహిరంగ సభ 06:42AM, March 29th 2024 అల్లూరి జిల్లా.. బాబుపై సీనియర్ల ఆగ్రహం ఇద్దరికీ నో టికెట్ బీజేపీ నుంచి అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పాంగి రాజారావు టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై పెరుగుతున్న అసంతృప్తి ఇటీవలే అబ్రహం ఫైర్.. అదే రూట్లో దొన్నుదొర తాడోపేడో తేల్చుకునేందుకు విజయవాడకు దొన్నుదొర అరకు అభ్యర్థిగా దొన్నుదొర పేరును మొదట్లోనే ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు టికెట్ బీజేపీకి కేటాయించడంపై ఆగ్రహం 06:42AM, March 29th 2024 ‘తూర్పు’లో తలకిందులు! తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాలో 21 నియోజకవర్గాలు దాదాపు మూడు వంతుల నియోజకవర్గాల్లో మూడు ముక్కలైన టీడీపీ తలో దారీ వెతుక్కుంటున్న కూటమి నేతలు 06:30AM, March 29th 2024 ఓటుతో తలరాతను మార్చుకుందాం: సీఎం జగన్ నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెల్ఫోన్ ఉన్న ప్రతి కార్యకర్త ఓ ఎడిటర్, ఓ ఛానల్ ఓనర్ సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఏకేద్దాం పొత్తులు, జిత్తులు, ఎత్తులతో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు 77 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఎవ్వరూ చేయని మార్పులు మనం చేశాం 2014 ఎన్నికల మేనిఫెస్టోలోని ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చారా? ప్రతి గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కళ్లెదుటే కన్పిస్తోంది పిల్లల భవిష్యత్కు దారి చూపాం.. వైద్య రంగంలో సమూల మార్పులు తెచ్చాం సామాజిక న్యాయం విషయంలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాం రాష్ట్రం రూపు రేఖలు మార్చేందుకు మనమంతా సిద్ధమవుదాం ఓటుతో మన తల రాతను మనమే రాసుకుందాం నంద్యాలలో జరిగిన మేమంతా సిద్ధం కార్యక్రమం సూపర్ సక్సెస్🔥#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/PZvGGLdvde — YSR Congress Party (@YSRCParty) March 28, 2024 -
March 28th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 28th Latest News Telugu.. 10:02PM, March 28, 2024 కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో కొల్లు రవీంద్రకు షాక్ ఇచ్చిన తెలుగు తమ్ముళ్లు మచిలీపట్నం 39వ డివిజన్ గొడుగుపేటలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన 50 కుటుంబాలు కొల్లు అనుచరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) 08:40PM, March 28, 2024 తిరుపతి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: భూమన కరుణాకర్రెడ్డి తిరుపతి నగరంలో 36, 37 డివిజన్ పరిధిలో గాలి వీధిలో ఎన్నికల ప్రచారం చేసిన తిరుపతి ఎమ్మేల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రతి ఇంటికి ప్రచారం, స్వాగతించిన ప్రజలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు కూటమిని ప్రజలు తమ ఓటుతో ఊడ్చి పారేయడం ఖాయం వైఎస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారు ఎన్నికల ప్రచారంలో ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతుండడమే ఇందుకు నిదర్శనం ప్రతి ప్రతిపక్షాలు పనిగట్టుకుని జగనన్నపై, మాపై ఎన్ని రకాలుగా వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు జగనన్న ప్రభుత్వంలో వారికి జరిగిన మంచి పనులనే వారు గుర్తు పెట్టుకుని ఉన్నారు 07:50PM, March 28, 2024 నెల్లూరు రూరల్ పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం: విజయసాయిరెడ్డి కొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఆక్రమించారు ఎంపీగా గెలిచిన వెంటనే ఆ భూములను తిరిగి స్వాధీన పరుచుకుంటాం.. ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్గా ఆదాల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతే రూరల్ నియోజకవర్గం అభివృద్ధి చెందింది 07:00PM, March 28, 2024 నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్ పేట లో జరిగిన ప్రజాగళం సమావేశానికి స్పందన కరువు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతుండగా సభ నుంచి వెళ్లిపోయిన జనాలు.. ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో స్థానిక నేతలపై అసహనం వ్యక్తం చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం 06:40PM, March 28, 2024 బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా?: సీఎం జగన్ నంద్యాల ఓ జన సముద్రంలా కనిపిస్తోంది జనసంద్రంలా వచ్చిన సైన్యం సిద్ధం అంటోంది నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారు మళ్లీ నారా పాలన తెస్తామంటున్నారు వారిని అడ్డుకేనేందుకు ప్రజలంతా సిద్ధం సంక్షేమ రాజ్యాన్ని కూల్చడానికి మూడు పార్టీలు ఒక్కటయ్యాయి ఇటు జగన్ ఒక్కడు.. అటు చంద్రబాబు, దత్తపుత్రుడు,బిజేపీ వీరికి కాంగ్రెస్ పార్టీ కూడా తోడైంది పొత్తు కుట్రలను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలి 175 ఎమ్మెల్యే,25 ఎంపీ స్ధానాలు గెలిచి డబుల్ సెంచరీ కొడదాం గతంలో చంద్రబాబు అబద్ధాలు చూశాం..మోసాలు చూశాం వైఎస్సార్సీపీకి ఓటేస్తే మరో ఐదేళ్లు ముందుకు.. బాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి ఇతర పార్టీలకు ఓటేసిన వాళ్లు కూడా ఓసారి ఆలోచించాలి వైఎస్సార్సీపీ ఐదేళ్లపాలనపై అందిరితో చర్చించండి ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి మోసాల చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలి గతంలో చంద్రబాబు మోసాలు చూశాం. చంద్రబాబు జిత్తులమారి, పొత్తులమారి. బాబు మోసాలకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతాం. బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? 06:10PM, March 28, 2024 నల్లమిల్లికి టికెట్ ఇవ్వకపోవడంతో భగ్గుమన్న అనపర్తి టికెట్ ఇవ్వాల్సిందేనంటూ బిజేపీ ఆఫీస్ ముందు కూర్చున్న పనతల సురేష్ సీటు ఇవ్వలేదంటూ అధిష్టానంపై వరదాపురం సూరి అసంతృప్తి కూటమిలో ఓవైపు ఆందోళనలు..మరోవైపు సర్దుబాట్లు 06:00PM, March 28, 2024 మారని బాబు, మళ్లీ పాత హామీలే ప్రజాగళం రోడ్షోలో పాల్గొన్న చంద్రబాబు, టీడీపీ లీడర్లు. మళ్లీ పాత హామీల లిస్టును చదివి వినిపించిన చంద్రబాబు. ప్రతీ పొలంలో బిందు సేద్యం పెట్టిస్తాను. సీమకు గోదావరి జలాలు తీసుకువస్తా. రాయలసీమలో ప్రతి చెరువు నింపుతా. యువతకు బంగారు భవిష్యత్తు చూపిస్తాను. అందరికీ వర్క్ ఫ్రం హోం జాబ్లు ఇప్పిస్తాను. ఇంట్లో ఉంటూనే డబ్బులు సంపాదించుకోవచ్చు. షర్మిల, సునీతలను మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలను కూడా నేనే మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. 05:45PM, March 28, 2024 అనపర్తి తెలుగు తమ్ముళ్లతో చంద్రబాబు చర్చలు పరిస్థితి చక్కదిద్ధేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు ఫోన్ నల్లమిల్లిని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నం. చంద్రబాబుతో నిర్మొహమాటంగా నియోజకవర్గ పరిస్థితి, కార్యకర్తల ఆవేదనను వివరించిన నల్లమిల్లి పార్టీ కోసం ప్రాణాలొడ్డి పోరాడితే నన్ను బలిచేశారని అధినేతకు స్పష్టం చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. మీకోసం తెగించి పోరాడిన అతికొద్ది మంది నేతలలో నేనూ ఒకడినన్న నల్లమిల్లి. నాలుగు దశాబ్దాలపాటు మా కుటుంబం మీ వెంటే ఉందన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయినా అన్యాయం చేశారన్న నల్లమిల్లి 5:20 PM, March 28th 2024 నంద్యాల చేరుకున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కాసేపట్లో బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ జనసంద్రంగా మారిన నంద్యాల 5:15 PM, March 28th 2024 ఏప్రిల్ 7న పెందుర్తిలో పవన్ కళ్యాణ్ ప్రచారం ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పవన్ ప్రచారం పెందుర్తి లేదా వేపగుంటలో పవన్ బహిరంగ సభ 5:10 PM, March 28th 2024 తూర్పు గోదావరి : అన్ని స్థానాలకు బీజేపీ కి అభ్యర్థులు ఉన్నారు: పురంధేశ్వరి పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలు తీసుకున్నాం పార్టీతో పాటు కూటమి అభ్యర్థులనూ గెలిపించాలి విశాఖ డ్రగ్స్ కేసుతో మా కుటుంబానికి సంబంధం లేదు 5:00 PM, March 28th 2024 రాజమండ్రిలో బీజేపీ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ సమావేశానికి సోమువీర్రాజు డుమ్మా టికెట్ ఇవ్వనందుకు సోమువీర్రాజు అలిగారంటూ ప్రచారం ఆరోగ్యం బాగాలేనందుకే రాలేదంటున్న బీజేపీ నేతలు రాజమండ్రి రూరల్ లేదా సిటీ టికెట్ ఆశించిన సోమువీర్రాజు పొత్తులో భాగంగా జిల్లాలో బీజేపీ కి అనపర్తి సీటు మాత్రమే ఇచ్చిన టీడీపీ టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సోమువీర్రాజు 4:25 PM, March 28th 2024 మీ దగ్గర పాలేరు గిరీ చేసేందుకు మేం సిద్ధంగా లేము: చలమలశెట్టి రమేష్ భువనేశ్వరి చంద్రబాబు, లోకేష్ గురించి బాగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమన్నా మాట్లాడకపోవడం బాధాకరం భువనేశ్వరి తీరుతో మా మనోభావాలు దెబ్బతిన్నాయి మీ అడుగులకు మడుగులు ఎత్తడానికి మేం సిద్ధంగా లేము మీ దగ్గర పాలేరు గిరీ చేసేందుకు మేం సిద్ధంగా లేము పవన్ కళ్యాణ్ గురించి,జనసేన కార్యకర్తల గురించి మాట్లాడటం ఇష్టం లేనప్పుడు మీ కార్యక్రమాలకు మమ్మల్ని పిలవకండి పిలిచి అవమానించకండని హెచ్చరిస్తున్నా టీడీపీ వైఖరి మార్చుకోకపోతే గన్నవరంలో సహకరించేదిలేదు సోషల్ మీడియా వేదికగా టీడీపీ అధిష్టానాన్ని హెచ్చరించిన గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ 4:20 PM, March 28th 2024 కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటనలో బయటపడ్డ టీడీపీ-జనసేన మధ్య విభేదాలు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నిన్న హనుమాన్ జంక్షన్లో పర్యటించిన భువనేశ్వరి నాలుగు రోడ్ల జంక్షన్లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన భువనేశ్వరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలని కోరిన జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేందుకు నిరాకరించిన భువనేశ్వరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకుండానే అక్కడి నుండి వెళ్లిపోయిన భువనేశ్వరి భువనేశ్వరి తీరుతో అసహనం వ్యక్తం చేసిన జనసేన కార్యకర్తలు 3:40 PM, March 28th 2024 బాపట్ల టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీలో పోలీసుల సోదాలు చీరాల మండలం కావూరి వారిపాలెంలోని కంపెనీలో కొనసాగుతున్న సోదాలు రూ. 56 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన నగదుగా గుర్తింపు చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసుల తనిఖీలు 3:00 PM, March 28th 2024 కృష్ణాజిల్లా: టీడీపీ నేత కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఫైర్ కొల్లు రవీంద్ర శవాల మీద పేలాలు ఏరుకునే రకం నిజాన్ని దాచిపెట్టి అబద్ధాలు మాట్లాడుతున్నాడు తాను చేయని పనులను కూడా చేశామని చెప్పుకోవడం సిగ్గులేనితనానికి నిదర్శనం ప్రస్తుతం ఎన్నికల కోడ్లో ఉన్నాం అధికారులతో సమీక్షలు చేసి మాట్లాడి తాగునీటి సమస్యను పరిష్కరించే అవకాశం లేదు కృష్ణా నదిలో , శ్రీశైలం ప్రాజెక్ట్లో నీరులేకపోవడం, పులిచింతల నుండి నీటిని వాడుకుంటున్నాం ప్రస్తుతం 4.5 టీఎంసీ తాగు నీటిని కృష్ణ, గుంటూరు, ప్రకాశం వాడుకోవాలి సెప్టెంబర్, ఆగస్టు ప్రాంతాలలో గోదావరి, కృష్ణా నదులలో వరద వచ్చే అవకాశం ఉంది అప్పటివరకు ఈ 4.5 టీఎంసీ నీటినే జాగ్రత్తగా వాడుకోవాలి గతంలో ఎప్పుడూ ఇలా ఇబ్బంది రాలేదు తరకటూరు , పంపుల చెరువు లోతు 12 అడుగులు.... 5.2 మీటర్లు స్టోరేజ్ ను పెడతారు నీరిచ్చిన ప్రతి రోజూ 100 గ్రామాలకు గాను 7 సెంటి మీటర్లు లోతు నీటి సాంద్రత తగ్గుతుంది పొలిటికల్ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు అధికారులు ఎవ్వరూ ఇప్పటి వరకు వేసవిలో నీరు ఇస్తామని చెప్పే పరిస్థితి లేదు ముందు చూపు లేనిది ఎవరికి.. కొల్లు రవీంద్ర ఏమైనా పనొడా కొల్లు రవీంద్రకు ఛాలెంజ్ చేస్తున్నా ప్రస్తుతం 9 అడుగుల నీరు నిల్వ వుంది చూసుకో టీడీపీ సమయంలో రోజూ నీరిచ్చామని దగాకోరు మాటలు మాట్లాడుతున్నాడు 2018 లో మురికి నీరుకు జనం అల్లాడిపోయారు కొల్లు రవీంద్రా...అప్పుడు మేము ధర్నా చేశాం అప్పుడు తమరు పచ్చరంగు నీరు సప్లై చేస్తున్నందుకు ధ్వజమెత్తిన పేర్ని అంటూ విలేకరులు మీ సొంత పత్రికలలో రాశారు కొల్లు రవీంద్ర ముందు చూపు గురించి మాకు తెలియదా పేర్ని నాని వచ్చిన తరవాత ఎవరైనా బోర్లు వేశారా ... నీటి కోసం ఇబ్బంది పడ్డారా కొల్లు రవీంద్ర సిగ్గు శంరం లేకుండా అబద్ధాలు చెబుతాడు 2:50 PM, March 28th 2024 గుడివాడ(కృష్ణాజిల్లా): ఎమ్మెల్యే కొడాలి నాని రెండో రోజు ఎన్నికల ప్రచారం అర్హత ఉండి గుడివాడ నియోజకవర్గంలో ప్రభుత్వ సహాయం అందలేదని, ఇళ్ల స్థలాలు రాలేదని ప్రతిపక్షాలు ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయను. 20 సంవత్సరాల పేదల ఇళ్ల స్థలాల అప్పును రూపాయి కట్టించుకొని రద్దు చేసిన చరిత్ర సీఎం జగన్ ది. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రుణం రద్దుచేసి.... పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేశారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో లబ్ధిదారులను రుణ విముక్తులను చేస్తాం. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రుణాలన్నీ రద్దు చేసే బాధ్యత నాది.... సీఎం జగన్ది జగన్ ప్రభుత్వ పాలన దేశ చరిత్రలోనే రికార్డ్... స్వర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది కులాలు, మతాలు, పార్టీలకతీతంగా ప్రభుత్వ సాయాన్ని ప్రతి ఒక్కరికి అందించడాన్ని గర్వంగా భావిస్తున్నాం 2:47 PM, March 28th 2024 అనంతపురం: రాప్తాడులో చంద్రబాబుకు చేదు అనుభవం జనం లేక వెలవెల బోయిన చంద్రబాబు సభ సభా ప్రాంగణం ఖాళీగా ఉండటం తో చంద్రబాబు అసహనం చంద్రబాబు మాట్లాడుతుండగానే వెళ్లిపోయిన టీడీపీ నేతలు, కార్యకర్తలు 2:00 PM, March 28th 2024 కొత్తపల్లి గీత ఎంపిక రాజ్యాంగ విరుద్ధం: బీజేపీ నేతలు ఫైర్ అరకు పార్లమెంట్ సీటు అసలైన ఎస్టీలకు కేటాయించాలంటూ బీజేపీ నేతల డిమాండ్ బీజేపీ స్టేట్ కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు సీరియస్ అరకు పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధిగా కొత్తపల్లి గీత ఎంపిక రాజ్యాంగ విరుద్ధం ఆమె ఎంపికను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కొత్తపల్లి గీత అర్హురాలు కాదు కొత్తపల్లి గీతకు టిక్కెట్ ఇవ్వొద్దని పలుమార్లు అధిష్టానానికి చెప్పాం తొమ్మిదేళ్లుగా నేను పార్టీ కోసం పనిచేస్తున్నా మాలాంటి వారిని పక్కన పెట్టి ఆమెను తీసుకోవడానికి గల కారణాలేంటో తెలియడం లేదు కొత్తపల్లి నకిలీ గిరిజనురాలు.. ఆమె ట్రైబ్ కాదు అధిష్టానానికి చెప్పిచెప్పి మేం అలసిపోయాం కొత్తపల్లి గీత అభ్యర్ధిత్వాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నాం పురంధేశ్వరి ఒత్తిడికి తలొగ్గి అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చారు ఇప్పటికైనా అధిష్టానం స్పందించాలి అరకు పార్లమెంట్ నిర్ణయంపై పునఃసమీక్షించుకోవాలి. మాకు న్యాయం చేయాలి 1:45 PM, March 28th 2024 ప్రొద్దుటూర్ సభ గ్రాండ్ సక్సెస్: ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రొద్దుటూరులో జరిగిన మేమంత సిద్ధం బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్. గతంలో జరిగిన అన్ని సభల కంటే ఎక్కువగా ప్రజలు తరలివచ్చారు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో హత్య చేసిన వ్యక్తికి సునీత మద్దతు ఇవ్వడం బాధాకరం. తాను నేరుగా నేనే చంపాను అంటున్న అతనికి మద్దతు ఇచ్చి బెయిల్ కూడా ఇప్పించడం ఎంతవరకు సమంజసం. దీని వెనుకల ఎవరున్నారు అనేది ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు వీరి వెనుక ఉండి రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు. జరిగే పరిణామాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు 1:30 PM, March 28th 2024 చంద్రబాబుపై ఎంపీ భరత్ ఫైర్ చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేస్తున్నాడు అనపర్తిలో కూటమి అభ్యర్థిని మార్చడం ద్వారా వైఎస్సార్సీపీకి మరింత అధికంగా మెజారిటీ లభిస్తుంది చంద్రబాబుకు వ్యక్తిగత లాభమే ముఖ్యం రాజమండ్రిలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేశాము రాజమండ్రి వాసులు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గమనించారు కచ్చితంగా వైఎస్సార్సీపీ ఇక్కడ విజయం సాధిస్తుంది. 1:05 PM, March 28th 2024 బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రికత్త.. ఏపీ బీజేపీ కార్యాలయం వద్ద బద్వేల్ బీజేపీ లీడర్ పనతల సురేష్ ఆందోళన బద్వేల్ బీజేపీ టికెట్ టీడీపీ నేత రోషన్కు కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం తనకు న్యాయం చేయాలని డిమాండ్ పనతల సురేష్ కామెంట్స్.. బద్వేల్ టిక్కెట్ విషయంలో అధిష్టానం పునరాలోచించుకోవాలి పక్క పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వడం బాధాకరం కనీసం పార్టీలో చేరకుండానే రోషన్కు సీటు కేటాయించడం అనుమానాలకు తావిస్తోంది బీజేపీలో ఉన్న దళితులకు సీటివ్వాలని డిమాండ్ చేస్తున్నా నేను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. టిక్కెట్ అడగడం నా హక్కు.. నాకు అర్హత ఉంది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నాపై 70కి పైగా కేసులు పెట్టాడు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు బీజేపీలో ఉన్న దళితులను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు సీట్ల కోసం వచ్చిన వాళ్లు పార్టీకి ద్రోహం చేస్తారు 12:48 PM, March 28th 2024 వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి కారుమూరి ఆత్మీయ సమ్మేళనం.. ప్రతీ ఇంటికి వెళ్లి ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్తకు ఉంది అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి లబ్ది చేకూర్చారు మన నాయకుడు సీఎం జగన్ గత ప్రభుత్వం 600హామీలు ఇచ్చి తుంగలో తిక్కింది మన ప్రభుత్వంలో మన జగనన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు నాడు-నేడు ద్వారా విద్యా వ్యవస్థలో పెను మార్పులు తెచ్చి దేశంలో మన రాష్ట్రాన్ని విద్యలో ప్రథమ స్థానంలో నిలిపారు రానున్న 45 రోజులు మనం సమిష్టిగా కృషి చేసి జగనన్నను మరోసారి సీఎం చేసుకోవాలి ప్రజలెవ్వరూ మూడు కండువాలతో వచ్చే వారి మాటలు విని మోసపోకూడదు 12:32 PM, March 28th 2024 రాప్తాడులో చంద్రబాబు రోడ్ షో అనంతపురంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం ప్రజాగళం పేరిట ప్రచారంలో పాల్గొంటున్న ప్రతిపక్ష నేత గురువారం ఉదయం రాప్తాడులో రోడ్షోలో పాల్గొన్న చంద్రబాబు వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం: చంద్రబాబు మూడు పార్టీలు కలిసింది రాష్ట్ర ప్రజల కోసం: చంద్రబాబు 12:21 PM, March 28th 2024 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత సీఎం జగన్ను కలిసేందుకు వచ్చిన మాజీ మంత్రి అఖిలప్రియ అడ్డుకున్న భద్రతా సిబ్బంది సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చానన్న అఖిలప్రియ అఖిలప్రియను అడ్డుకుని.. రైతు ప్రతినిధులను సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లిన పోలీసులు సమస్య సర్దుమణగడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన అఖిలప్రియ 12:00 PM, March 28th 2024 కన్నీరుపెట్టుకున్న నల్లమిల్లి.. అనుచరుల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ప్రజల అభిప్రాయం మేరకు నా భవిష్యత్ కార్యాచరణ. నాకు జరిగిన అన్యాయం ప్రజలకు వివరిస్తాను. అనపర్తి టికెట్ తనకు కాకుండా బీజేపీ కేటాయించడంపై అసంతృప్తి. రేపటి నుంటి నా కుటుంభ సభ్యులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తాను. నాకు టికెట్ రాకుండా బీజేపీతో కలిసి కుట్ర జరిగింది. 11:40 AM, March 28th 2024 ఇవి మన తలరాతని మార్చే ఎన్నికలివి: సీఎం జగన్ ఆళ్లగడ్డలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా యర్రగుంట్లలో సీఎం జగన్ ముఖాముఖి వివిధ పథకాల్లో దాదాపు 93.06 శాతం మంది ప్రజలు లబ్ధి పొందారు: సీఎం జగన్ యర్రగుంట్ల పరిధిలో 1496 ఇళ్లకు గాను 1391 ఇళ్లకు లబ్ధి జరిగింది: సీఎం జగన్ ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నాం: సీఎం జగన్ ఏ పార్టీ అని చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: సీఎం జగన్ ఎర్రగుంట్లలో 1,391 ఇళ్లకు రూ. 48.74కోట్లు అందించాం: సీఎం జగన్ అమ్మ ఒడి కింద 1,043 మంది తల్లులకు లబ్ధి చేకూరింది: సీఎం జగన్ వైఎస్సార్ ఆసరా ద్వారా మూడు కోట్ల పైగా లబ్ధి చేకూరింది: సీఎం జగన్ ఆరోగ్యశ్రీ కింద రెండు కోట్లకుపైగా లబ్ధి చేకూరింది: సీఎం జగన్ చేదోడు కింద రూ. 31,20,000 లక్షలు లబ్ధి జరిగింది: సీఎం జగన్ వయసులో చిన్నోడినైనా నేను ఎర్రగుంట్లకు చేసిన అభివృద్ధి ఇది: సీఎం జగన్ 14ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు ఇదంతా చేయలేదు?: సీఎం జగన్ ఎన్నడూ జరగని విధంగా గ్రామాలు బాగుపడ్డాయి: సీఎం జగన్ మొట్టమొదటి సారిగా స్కూల్స్ బాగుపడ్డాయి: సీఎం జగన్ ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటికి వైద్యం అందిస్తున్నారు: సీఎం జగన్ మీ బిడ్డ హయాంలోనే రైతన్నకు పెట్టుబడి సాయం అందించే మార్పు జరిగింది: సీఎం జగన్ మార్పు ఏ స్థాయిలో జరుగుతుందో ఆలోచించండి: సీఎం జగన్ ఇవి మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు.. జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి చేసిన మంచిని చూసి ఓటేయండి 11:11 AM, March 28th 2024 అనపర్తిలో అలజడి చంద్రబాబుపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల ఆగ్రహం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయింపు అనపర్తి సీటు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్నారంటూ నల్లమిల్లి అనుచరుల ఆవేదన చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు ఆపాలంటూ నినాదాలు సైకిల్ను, టీడీపీ జెండాలు.. కరపత్రాలను మంటలో వేసి నిరసనలు తన నివాసంలో అనుచరులతో నల్లమిల్లి సమావేశం కాసేపట్లో నిర్ణయం ప్రకటించనున్న నల్లమిల్లి అనపర్తి నుంచి రెబల్గా పోటీ చేసే ఛాన్స్ 11:07 AM, March 28th 2024 కామినేని ఓ పొలిటికల్ బ్రోకర్ : ఎమ్మెల్యే నాగేశ్వరరావు గుడ్ మార్నింగ్ కలిదిండి కార్యక్రమంలో పాల్గొన్న కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కైకలూరు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ పై ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఫైర్ ఎల్లో మీడియా పేపర్లో నామీద నా కొడుకుల మీద అసత్య ప్రచారాలు చేస్తున్నాడు: ఎమ్మెల్యే నాగేశ్వరరావు కైకలూరు నియోజకవర్గంలో నామీద గెలిసి చూపించాలని సవాల్ చేస్తున్నా: ఎమ్మెల్యే నాగేశ్వరరావు కామినేని ఒక పొలిటికల్ బ్రోకర్ : ఎమ్మెల్యే నాగేశ్వరరావు డబ్బు ఉందనే అహంకారంతో ఓటుకి 5 వేలు ఇచ్చి కొంటానంటున్నావు: ఎమ్మెల్యే నాగేశ్వరరావు కైకలూరు నియోజకవర్గంలో నీకు అమ్ముడుపోయే ఓటర్ ఎవరూ లేరు: ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఓడిపోతాననే భయంతోనే అసత్య ఆరోపణలు చేస్తున్నావు: ఎమ్మెల్యే నాగేశ్వరరావు 11:00 AM, March 28th 2024 ఎన్నికల ప్రచారంలో మంత్రి అమర్నాథ్ గాజువాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ సత్తెమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అమర్నాథ్. రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన అమర్నాథ్. ప్రచార కార్యక్రమంలో తిప్పల దేవన్ రెడ్డి, కేబుల్ మూర్తి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. 10:55 AM, March 28th 2024 బోండా ఉమకు వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఈ డివిజన్లో ఉన్న దోబీకానాను మోడల్ దోబీకానగా చేస్తాం. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా పనిచేస్తున్నాయి. కుల, మతాలకు అతీతంగా సీఎం జగన పాలన అందిస్తున్నారు. బోండా ఉమ ప్రజల సమస్యలు ఏనాడైనా తెలుసుకున్నాడా?. ఉమా లాంటి తాగుబోతుని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ముందు నీ అలవాట్లు మార్చుకొని ప్రజల్లోకి రండి. తాగిన మైకంలో బోండా ఉమా భూకబ్జాలు, రౌడీయిజం, బ్లాక్ మెయిలర్ రాజకీయం చేయటం మానుకోండి. ఇటువంటి అవ లక్షణాలు ఉన్న వ్యక్తికి ప్రజలు ఎందుకు ఓటు వేస్తారు. చంద్రబాబు వస్తే కరువు కాటకాలు.. బోండా ఉమ వస్తే తాగుబోతులు పెరుగుతారు. 10:45 AM, March 28th 2024 అనకాపల్లి జనసేనలో అసంతృప్తి.. చోడవరం సీటు టీడీపీకి కేటాయించడంపై జనసేనలో అసంతృప్తి. జనసేన ముఖ్య నేతలతో రహస్యంగా పీవీఎస్ఎన్ రాజు సమావేశం. భవిష్యత్తు కార్యాచరణపై నాయకులతో చర్చ. ఇండిపెండెంట్గా పోటీ చేయాలని రాజుపై నాయకులు ఒత్తిడి. పార్టీ మారాలని మరి కొంతమంది నేతలు ఒత్తిడి. కష్టపడిన వారికి జనసేనలో గుర్తింపు లేదని ఆగ్రహం త్వరలో ఒక నిర్ణయం తీసుకుందామని నేతలకు చెప్పిన రాజు. 10:35 AM, March 28th 2024 పవన్కు పరేషాన్ పవన్కు తలనొప్పిగా తిరుగుబాటు విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ రెబల్ పోటీ ప్రకటన విజయవాడ వెస్ట్తో పాటు తిరుపతి, కాకినాడ రూరల్, విశాఖ సౌత్, చోడవరం, అనకాపల్లిలో జనసేన శ్రేణుల నిరసనలు ఆయా స్థానాల్లో సీట్లు రాని జనసేన నేతల ఆందోళనలు పవన్ మాటల్ని లెక్క చేయని నేతలు పవన్ నిర్ణయమే శిరోధార్యమని నిన్న హెచ్చరికలు జారీ చేసిన జనసేన కార్యదర్శి నాగబాబు పొత్తుల పేరుతో జనసైనికులకు పవన్ టోకరా ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్న వైనం 10:00 AM, March 28th 2024 సీఎం జగన్ సమక్షంలో YSRCPలో చేరిన ఉమ్మడి కర్నూలు టీడీపీ నేతలు ఆళ్లగడ్డలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన పలువురు టీడీపీ ప్రముఖులు మాజీ కార్యదర్శి, అఖిలభారత బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్ శర్మ. టీడీపీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆర్టీసీ మాజీ చైర్మన్ రెడ్డ్యం వెంకటసుబ్బారెడ్డి. బనగానపల్లె నియోజకవర్గం కోయిలకుంట్ల మేజర్ పంచాయితీ మాజీ సర్పంచ్ వీ ఎస్ కృష్ణమూర్తి(లాయర్ బాబు). చేరికల కార్యక్రమంలో పాల్గొన్న కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి 9:45 AM, March 28th 2024 రెండో రోజు సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం.. ఆళ్లగడ్డ నుంచి సీఎం జగన్ రెండో రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం నంద్యాలలో సీఎం జగన్ సభ Memantha Siddham Yatra - Day 2. జగనన్న మేమంతా సిద్ధం యాత్ర ఈరోజు షెడ్యూల్ ఇదే! ఉదయం ఆళ్లగడ్డలో ప్రజలతో ఇంటరాక్ట్.. సాయంత్రం నంద్యాలలో సభ.#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/hdEKiPoKzx — YSR Congress Party (@YSRCParty) March 28, 2024 9:20 AM, March 28th 2024 టీడీపీ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం.. కూటమిలో భాగంగా బీజేపీ అనవర్తి అభ్యర్థిగా ములగపాటి శివరామకృష్ణం రాజు ప్రకటన అనపర్తిలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిన్న రాత్రి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద హడావుడి చేసిన పార్టీ కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకున్న ఇద్దరు కార్యకర్తలు, వారించిన నల్లమిల్లి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలంటున్న అభిమానులు కార్యకర్తలతో కొద్దిసేపటి క్రితం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన రామకృష్ణారెడ్డి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం 9:10 AM, March 28th 2024 టీడీపీ నేతల్లో ఆగ్రహ జ్వాలలు.. అరకు అసెంబ్లీ సీట్లు బీజేపీకి కేటాయించడంతో రగిలిపోతున్న టీడీపీ నాయకులు రెండు నెలల క్రితం స్వయంగా అరకులో టీడీపీ అభ్యర్థి దొర పేరు ప్రకటించిన చంద్రబాబు పొత్తుల పేరిట బీజేపీకి కేటాయించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు పార్టీని నమ్ముకున్న వారిని స్వప్రయోజనం కోసం నట్టేట ముంచారని ఆగ్రహం చంద్రబాబుని నమ్మి పార్టీ ఫిరాయించి మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల కొడుకులకు మొండి చేయి టీడీపీ రెబల్గా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న తెలుగు తమ్ముళ్లు 8:50 AM, March 28th 2024 అనంతలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం.. నేడు అనంతపురంలో చంద్రబాబు పర్యటన రాప్తాడు, బుక్కరాయపట్నంలో ఎన్నికల ప్రచారంలో బాబు. సాయంత్రం కదిరిలో టీడీపీ బహిరంగ సభ 8:30 AM, March 28th 2024 టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి.. ధర్మవరం నియోజకవర్గంలోని టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి ధర్మవరం టిక్కెట్ బీజేపీ నేత సత్యకుమార్ కు కేటాయింపు ధర్మవరం టిక్కెట్పై ఇన్నాళ్లూ ఆశలు పెట్టుకున్న టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరీ ఇద్దరికీ కాదని సత్యకుమార్కు కేటాయింపు నాన్ లోకల్ అయిన సత్యకుమార్కు టికెట్ కేటాయింపుపై టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో నిరుత్సాహం ధర్మవరంలో సత్యకుమార్కు పనిచేయలేమంటున్న టీడీపీ, బీజేపీ నేతలు 8:10 AM, March 28th 2024 చంద్రబాబు క్షుద్ర రాజకీయం.. పదిమందితో అసెంబ్లీ జాబితా విడుదల చేసిన బీజేపీ. అసెంబ్లీ జాబితాలో చోటు దక్కని సోము వీర్రాజు, మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, పరిపూర్ణానంద స్వామి. వలస నేతలకే అధిక ప్రాధాన్యతను ఇచ్చారని సీనియర్లు ఆగ్రహం. తనకు నచ్చిన వారికి అనుకూలంగా పురంధేశ్వరి నివేదికలు పంపారని ఆగ్రహం. చంద్రబాబు డైరెక్షన్లోనే సీట్లు కేటాయింపు జరిగిందని ధ్వజం. చంద్రబాబుకు అనుకూలమైన వ్యక్తులతో బీజేపీలో సీట్లు దక్కాయని అసంతృప్తి. చంద్రబాబు నమ్మిన బంట్లు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, సత్య కుమార్, ఆదినారాయణ రెడ్డికు సీట్లు. పదిమందిలో ఆరుగురు వలస నేతలకే సీట్లు ఇచ్చారంటూ మండిపాటు. 7:45 AM, March 28th 2024 బీసీలకు హ్యాండిచ్చిన బాబు.. ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు హ్యాండిచ్చిన చంద్రబాబు పేరుకే బీసీల పార్టీ అని బిల్డప్ ఎన్టీఆర్ జిల్లాలో రెండు సీట్లు ఎస్సీలకు కేటాయింపు ఐదు సీట్లు ఓసీలకు కేటాయించిన చంద్రబాబు మూడు తన సామాజికవర్గానికి చెందిన వారికే కట్టబెట్టిన చంద్రబాబు తమకు బాబు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ బీసీ వర్గాలు మండిపాటు ఎన్టీఆర్ జిల్లాలో రెండు సీట్లు బీసీ, రెండు ఎస్సీలకు, మూడు ఓసీలకు కేటాయించిన సీఎం జగన్ 7:30 AM, March 28th 2024 పురంధేశ్వరిని కలిసిన పరిపూర్ణానంద స్వామి హిందూపురం ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలని వినతి లేనిపక్షంలో ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానంటూ కామెంట్స్ ఉదయం వచ్చి మధ్యాహ్నం అభ్యర్థులైపోతున్నారు పొత్తుకు ముందు నుంచే నేను హిందూపురం టికెట్ ఆశించాను. 7:20 AM, March 28th 2024 నమ్మించి మోసం చేసిన వ్యక్తి పవన్: పోతిన మహేష్ పవన్పై మండిపడుతున్న విజయవాడ వెస్ట్ జనసేన శ్రేణులు వెస్ట్ టిక్కెట్పై ఆశపెట్టుకున్న జనసేన నమ్మించి మోసం చేసిన పవన్ పార్టీ కోసం కష్టపడిన వారికి పవన్ న్యాయం చేస్తాడని నమ్మిన పోతిన మహేష్ వెస్ట్ సీటు జనసేనకే ఇవ్వాలంటూ పదిరోజులుగా నిరసనలు చేపట్టిన పోతిన మహేష్ మద్దతుదారులు సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో పోతిన ఆశలు ఆవిరి తనను వాడుకుని వదిలేశారంటున్న పోతిన మహేష్ ఇండిపెండెంట్గా బరిలోకి దిగనున్న మహేష్ పవన్ ఫోటోతోనే బరిలోకి దిగేయోచనలో పోతిన 7:00 AM, March 28th 2024 చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్ 2024 ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నాం నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది ఎన్నికలయ్యాక బాబు ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు వైఎస్ వివేకాను ఎవరు చంపారో అందరికి తెలుసు హంతకుడికి నా వాళ్లు మద్దతిస్తున్నారు పేదల భవిష్యత్తుకు అడ్డుపడుతున్న దుష్ట చతుష్టయాన్ని ఓడించాలి దుష్టచతుష్టయాన్ని ఓడించేందుకు మీ అర్జునుడు సిద్ధం నేను దేవుడు, ప్రజలనే నమ్ముకున్నా చంద్రబాబు మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదు మన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన ఘనత మనది చంద్రబాబు వదిన గారి చుట్టం కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రగ్స్ వచ్చాయి తప్పు చేసేది వారు.. నెపం నెట్టేది మనపై చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్ ఈనాడు పేపర్ను చూస్తే.. ఛీ ఇదీ ఒక పేపరేనా అనిపిస్తోంది చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, నా ఇద్దరు చెల్లెలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి ఒకే ఒక్కడిపై యుద్ధం చేస్తున్నారు. వీరెవరికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు నాకు దేవుడు, ప్రజలు అండగా ఉన్నారు అధికారం కోసం చంద్రబాబు అందరికి కాళ్లు పట్టుకుంటున్నారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించాం ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నాం రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం, దేశంలోనే ఎక్కడా లేదు పెన్షన్ కోసం ప్రతి ఏడాది రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం 6:50 AM, March 28th 2024 జనసేన పెండింగ్ స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు అవనిగడ్డ, పాలకొండ, విశాఖ అసెంబ్లీ స్థానాలు పెండింగ్. మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని పెండింగ్ లో ఉంచిన జనసేనాని. ఆయా నియోజకవర్గాల నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్. మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో భేటీ అయిన పవన్. విజయవాడ పశ్చిమ సీటు కోసం పవన్ ను కలిసిన పోతిన మహేష్. మరో రెండు రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు పవన్ కసరత్తు. ఈనెల 30 నుంచి పిఠాపురంలో ప్రచారాన్ని ప్రారంభించనున్న పవన్ 6:40 AM, March 28th 2024 చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్లైనా పట్టుకుంటాడు చంద్రబాబు వెనుక ఉన్న తెలుగు తమ్ముళ్లకు.. పదిమంది జనసేనలకు తప్ప ...ఈ విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు జూన్ 4 తర్వాత చంద్రబాబు పేరు తలుచుకునే వారెవరు రాష్ట్రంలో ఉండరు అందితే జుట్టు.. లేదంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తే గెలవడని తెలిసే ఇంటికి వెళ్లి మరీ పవన్ కాళ్లు పట్టుకున్నాడు మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని బాధపడని చంద్రబాబు.. అమిత్ షా డిమాండ్లకు తలొగ్గి తిరిగి పొత్తు పెట్టుకున్నాడు వాలంటీర్ల పై చంద్రబాబు యూటర్న్ అంతా దొంగ నాటకం వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నాడు వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తోంది వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల్లో ఉపయోగించుకోవాల్సిన అవసరం మాకు లేదు చదువుకున్న వాలంటీర్లకు ఏది మంచో తెలుసు, అదే వాళ్లు ప్రజలకు చెబుతారు ఐదేళ్లుగా ప్రజల ప్రతి అవసరాలు తీరుస్తూ సేవలందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ అవమానకరంగా మాట్లాడారు ఇప్పుడు చంద్రబాబు యూటర్న్ తీసుకుని వాలంటీర్ల జీతాలు పెంచుతామంటున్నాడు చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే ఇప్పుడున్న వాలంటీర్లను ఇంటికి పంపి.. తెలుగుదేశం కార్యకర్తలతో చంద్రబాబు కలెక్షన్లు వసూలు చేస్తాడు జన్మభూమి కమిటీలను తిరిగి ఏర్పాటు చేసి.. కార్యకర్తలను పెట్టుకుని వారికి జీతాలిస్తాడు 6:30 AM, March 28th 2024 టీడీపీకి వలస నేతలే దిక్కు.. అభ్యర్థులు లేక చంద్రబాబు అవస్థలు కనీసం పార్టీలో చేరకుండానే తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల ఎంపీ సీటు అసెంబ్లీ స్థానాల్లోనూ వలస నేతలే అభ్యర్థులే దొరకని దుస్థితి బాపట్లకు తెలంగాణ దిగుమతి నేత -
March 27th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 27th Latest News Telugu.. 9:04 PM, March 27th 2024 చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్ 2024 ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నాం నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది ఎన్నికలయ్యాక బాబు ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు వైఎస్ వివేకాను ఎవరు చంపారో అందరికి తెలుసు హంతకుడికి నా వాళ్లు మద్దతిస్తున్నారు పేదల భవిష్యత్తుకు అడ్డుపడుతున్న దుష్ట చతుష్టయాన్ని ఓడించాలి దుష్టచతుష్టయాన్ని ఓడించేందుకు మీ అర్జునుడు సిద్ధం నేను దేవుడు, ప్రజలనే నమ్ముకున్నా చంద్రబాబు మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదు మన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన ఘనత మనది చంద్రబాబు వదిన గారి చుట్టం కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రగ్స్ వచ్చాయి తప్పు చేసేది వారు.. నెపం నెట్టేది మనపై చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్ ఈనాడు పేపర్ను చూస్తే.. ఛీ ఇదీ ఒక పేపరేనా అనిపిస్తోంది చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, నా ఇద్దరు చెల్లెలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి ఒకే ఒక్కడిపై యుద్ధం చేస్తున్నారు. వీరెవరికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు నాకు దేవుడు, ప్రజలు అండగా ఉన్నారు అధికారం కోసం చంద్రబాబు అందరికి కాళ్లు పట్టుకుంటున్నారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించాం ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నాం రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం, దేశంలోనే ఎక్కడా లేదు పెన్షన్ కోసం ప్రతి ఏడాది రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం 7:06 PM, March 27th 2024 పురంధేశ్వరిని కలిసిన పరిపూర్ణానంద స్వామి హిందూపురం ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలని వినతి. లేనిపక్షంలో ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతా: పరిపూర్ణానంద ఉదయం వచ్చి మధ్యాహ్నం అభ్యర్థులైపోతున్నారు. పొత్తుకు ముందు నుంచే నేను హిందూపురం టికెట్ ఆశించా 6:06 PM, March 27th 2024 జనసేన పెండింగ్ స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు అవనిగడ్డ, పాలకొండ, విశాఖ అసెంబ్లీ స్థానాలు పెండింగ్. మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని పెండింగ్ లో ఉంచిన జనసేనాని. ఆయా నియోజకవర్గాల నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్. మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో భేటీ అయిన పవన్. విజయవాడ పశ్చిమ సీటు కోసం పవన్ ను కలిసిన పోతిన మహేష్. మరో రెండు రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు పవన్ కసరత్తు. ఈనెల 30 నుంచి పిఠాపురంలో ప్రచారాన్ని ప్రారంభించనున్న పవన్ 5:06 PM, March 27th 2024 ‘మేము సిద్దం’ బస్సు యాత్రకు గ్రామగ్రామాన ప్రజల బ్రహ్మరథం తమ అభిమాన నాయకుడు సీఎం వైఎస్ జగన్ను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్న జనం ప్రతి గ్రామానా పూలు చల్లుతూ ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు వేంపల్లెలో పూలు చల్లుతూ కోలాటం అడుతూ మహిళల స్వాగతం జనసంద్రంగా మారిన యర్రగుంట్ల గ్రామా గ్రామాన ప్రజలు తరలిరావడంతో ప్రొద్దుటూరు సభకు గంటన్నర అలస్యం ప్రొద్దుటూరుకు భారీగా చేరుకున్న ప్రజలు 4:58 PM, March 27th 2024 కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర కడప పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర వీరపునాయునిపల్లె చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర కాసేపట్లో యర్రగుంట్ల మీదగా ప్రొద్దుటూరు చేరుకోనున్న సీఎం జగన్ బస్సు యాత్ర ప్రొద్దుటూరు బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం జగన్ 4:34 PM, March 27th 2024 అధికారంలో వస్తే మద్యం ధరలు తగ్గిస్తాం.. ప్రజాగళం సభలో చంద్రబాబు నగరి ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రజాగళం పేరుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రతి రోజు నాలుగు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు 3:55 PM, March 27th 2024 చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్లైనా పట్టుకుంటాడు చంద్రబాబు వెనుక ఉన్న తెలుగు తమ్ముళ్లకు.. పదిమంది జనసేనలకు తప్ప ...ఈ విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు జూన్ 4 తర్వాత చంద్రబాబు పేరు తలుచుకునే వారెవరు రాష్ట్రంలో ఉండరు అందితే జుట్టు.. లేదంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి చంద్రబాబు ఒంటరిగా పోటీ చేస్తే గెలవడని తెలిసే ఇంటికి వెళ్లి మరీ పవన్ కాళ్లు పట్టుకున్నాడు మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని బాధపడని చంద్రబాబు.. అమిత్ షా డిమాండ్లకు తలొగ్గి తిరిగి పొత్తు పెట్టుకున్నాడు వాలంటీర్ల పై చంద్రబాబు యూటర్న్ అంతా దొంగ నాటకం వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నాడు వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తోంది వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల్లో ఉపయోగించుకోవాల్సిన అవసరం మాకు లేదు చదువుకున్న వాలంటీర్లకు ఏది మంచో తెలుసు, అదే వాళ్లు ప్రజలకు చెబుతారు ఐదేళ్లుగా ప్రజల ప్రతి అవసరాలు తీరుస్తూ సేవలందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ అవమానకరంగా మాట్లాడారు ఇప్పుడు చంద్రబాబు యూటర్న్ తీసుకుని వాలంటీర్ల జీతాలు పెంచుతామంటున్నాడు చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే ఇప్పుడున్న వాలంటీర్లను ఇంటికి పంపి.. తెలుగుదేశం కార్యకర్తలతో చంద్రబాబు కలెక్షన్లు వసూలు చేస్తాడు జన్మభూమి కమిటీలను తిరిగి ఏర్పాటు చేసి.. కార్యకర్తలను పెట్టుకుని వారికి జీతాలిస్తాడు 3:39 PM, March 27th 2024 నెల్లూరు సిటీలో నారాయణ చేసిన అభివృద్ధి ఓ బూటకం మాజీ మంత్రి నారాయణపై వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్ది ఫైర్ నెల్లూరు సిటిలో నారాయణ చేసిన అభివృద్ధి బూటకం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో నారాయణ.. హడ్కొ ద్వారా 11 శాతం వడ్డీతో 90 శాతం అప్పు తీసుకొచ్చారు.. టీడీపీ ప్రభుత్వం నుంచి సాయం శున్యం 830 కోట్లు అప్పు తీసుకుని పనులు కూడా పూర్తి చేయలేని అసమర్ధుడు పొంగూరు నారాయణ. 2019లో కేంద్ర పట్టణభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు, రాష్ట్ర పట్టణభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ ఉన్న సమయంలో ఒక్క అభివృద్ధి కూడా చేయలేదు.. స్మార్ట్ సిటీ జాబితాలో నెల్లూరుని చేర్చి ఉంటే.. పైసా ఖర్చు లేకుండా నెల్లూరు అభివృద్ధి జరిగేది రాజకీయాలకు నారాయణ సరిపోరు.. ఆయనోక అపరిచితుడు.. పని ఉంటే ఒకలా.. పని లేకపోతే మరోలా ప్రవర్తిస్తారు రూ 1100 కోట్లతో కేవలం రెండేళ్లలో పెన్నా నది.. సర్వేపల్లి కాలువ రిటైన్ వాల్స్.. పెన్నాపై కొత్త వంతెన వైఎస్సార్సీపీ హయాంలో అభివృద్ధి నెల్లూరు జిల్లా అభివృద్ధి.. 2007,2008,2009లో వైఎస్సార్ హయాంలో పారిశ్రామిక అభివృద్ధి మొదలైంది. 3:29 PM, March 27th 2024 ‘వివేకం’ చిత్రంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ ఈ చిత్రాన్ని లైవ్ స్ర్టీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశం స్టేట్ ఎలక్షన్ కమిషన్ను ఆదేశించిన కేంద్ర ఎన్నికల సంఘం వివేకా హత్య కేసు కోర్టులో ఉండగానే తప్పుడు రీతిలో చిత్రీకరణ దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలో హింసని ప్రేరేపించేలా ఉన్న సినిమా చర్యలు కోరిన లేళ్ల తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం 1:25 PM, March 27th 2024 ఎమ్మెల్సీ రఘురాజుపై ఫిర్యాదు ఎమ్మెల్సీ ఇందూకురి రఘురాజుపై అనర్హత పిటిషన్ ప్రజా ప్రతినిధ్య చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు శాసనమండలి చైర్మన్కి ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ విప్ పాలవలస విక్రాంత్ 1:20 PM, March 27th 2024 సీఎం జగన్ చేతల్లో చూపించే వ్యక్తి: మంత్రి విశ్వరూప్ సీఎం జగన్ దేశంలోనే ఎక్కడలేని అత్యుత్తమైన సోషల్ ఇంజనీరింగ్ విధానాన్ని అభ్యర్థుల విషయంలో పాటించారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేశారు ఇప్పటివరకు మాటలు చెప్పే నేతలే తప్ప సీఎం జగన్ చేసినట్టు చేతల్లో చూపించే నేతలు దేశంలో లేరు సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష అమలాపురంలో నియోజకవర్గంలో ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ కామెంట్స్.. ప్రతి నియోజకవర్గంలోనూ సీఎం జగన్ను జనం అభ్యర్థిగా చూస్తున్నారు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైఎస్సార్సీపీ విజయం తథ్యం 1:00 PM, March 27th 2024 చంద్రబాబు, లోకేష్కు కొడాలి నాని సవాల్.. గుడివాడలో ఐదోసారి నేను గెలవబోతున్నాను. ఎన్నికల ముందు నన్ను ఓడిచేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారు ఎంత మంది వచ్చినా వైఎస్సార్సీపీ తరపున హ్యాట్రిక్ కొడతాను. గుడివాడ టీడీపీ అడ్డా.. గాడిద గుడ్డు అని చంద్రబాబు సొల్లు చెబుతున్నాడు. నన్ను ఓడించాలనుకుంటున్న చంద్రబాబు, లోకేష్కు ఇదే నా సవాల్ చంద్రబాబు, లోకేష్ గుడివాడలో నాపై పోటీ చేసి గెలవాలి టీడీపీ పుట్టిన తర్వాత గుడివాడలో టీడీపీకి 50% ఓటింగ్ మూడు సార్లు మాత్రమే వచ్చింది నాపై పోటీకి భయపడి గంటకో వ్యక్తిని.. పూటకో వ్యక్తిని తెచ్చే బ్రతుకులు టీడీపీవి. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చినవాడిని చంద్రబాబు నాపై పోటీకి పెట్టాడు వచ్చేసారికి అంతరిక్షం నుంచి తెచ్చుకుంటారు చంద్రబాబు ఎంత 420 వ్యక్తి అనేది చంద్రగిరి, గుడివాడ, పామర్రు ప్రజలకు తెలుసు చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఓడించలేడు ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీనే. గుడివాడలో గెలిచేది నేనే. మళ్లీ జగన్ సీఎం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుంది మేం ప్రజల్లోకి వెళ్లి ఇదే చెబుతున్నాం 12:45 PM, March 27th 2024 మేమంతా సిద్ధం యాత్ర.. పచ్చ మందలో టెన్షన్! మేమంతా సిద్ధం యాత్రతో ప్రజలకు మధ్యకు సీఎం జగన్. సీఎం జగన్ యాత్రలో పచ్చ మందలో టెన్షన్! జగనన్న మేమంతా సిద్ధం యాత్రతో బెంబేలెత్తిపోతున్న పచ్చమంద!#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/29WsfAYt6w — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 12:30 PM, March 27th 2024 లోకేష్ నుంచి అంతే ఆశించగలం: వైవీ సుబ్బారెడ్డి సీఎం క్యాంప్ ఆఫీసులో ఉన్న ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫర్నీచర్ వెళ్తే దానికి రాద్దాంతం చేస్తున్నారు వైజాగ్ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ లోకేష్ బంధువులదే. అందుకే ఏ కంటైనర్ చూసినా అనుమానం వస్తుంది. దొడ్డి దారిలో మంత్రి అయిన లోకేష్కు ఇంతకుమించి సంస్కారం ఉంటుందని అనుకోలేం. బీసీల అడ్డా అయిన ఉత్తరాంధ్రలో ఎంపీ అభ్యర్థులుగా ఓసీలు అయిన శ్రీ భరత్, సీఎం రమేష్లకు టికెట్లు ఇచ్చారు. వీరికి టికెట్లు ఇచ్చి కూటమి ఏం మెసేజ్ ఇచ్చిందో చెప్పాలి. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక బీసీలకే పోటీ చేసే అవకాశం కల్పించింది. ఉత్తరాంధ్రలో ఇతర ప్రాంత ఎంపీ ఓసీ అభ్యర్థుల ఆధిపత్యాన్ని ప్రచారంలో ఎండగడతాం. 12:10 PM, March 27th 2024 కూటమికి వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉండి విజయవాడ నగర అభివృద్ధిని తుంగలో తొక్కాడు. బోండా ఉమ ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి సెంట్రల్కు ఏం చేశారో చెప్పాలి. చంద్రబాబు మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మరు. గతంలో నరేంద్ర మోదీ చంద్రబాబుని పెద్ద దొంగ అన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ ముగ్గురు దొంగలే. సీఎం జగన్కు రాష్ట్రంలో జన బలం ఉంది. 11:41 AM, March 27th 2024 ప్రజాగళం.. పలమనేరు బయల్దేరిన చంద్రబాబు నేటి నుంచి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి ఎన్నికల ప్రచారం ప్రజాగళం పేరిట ప్రచారంలో పాల్గొననున్న టీడీపీ అధినేత పలమనేరు నుంచి ప్రజాగళం ప్రారంభం రోజుకి నాలుగు నియోజకవర్గాలు కవర్ చేసేలా రూట్మ్యాప్ రూపొందించిన టీడీపీ కాసేపటి కిందట కుప్పం నుంచి పలమనేరుకు బయల్దేరిన చంద్రబాబు 11:20 AM, March 27th 2024 కుప్పంలో చంద్రబాబు ఓటమి ఫిక్స్.. చంద్రబాబు తన ఉనికిని కాపాడుకోవడానికి కుప్పంలో టీడీపీలో పలువురు చేరారనడం హాస్యాస్పదం. కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్. తెలుగుదశం పార్టీకి ఓటు వేయకపోతే మీ భర్తలకు అన్నం పెట్టవద్దు అని చిచ్చూలు పెడుతున్నారు. చంద్రబాబు ఎప్పుడూ నిజాలు మాట్లాడడు. గత ఐదేళ్లలో కుప్పంలో అనేక అభివృద్ధి పనులు చేశాం. మేము అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బాపట్ల నుండి తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీని చూసి చంద్రబాబు భయపడి డబ్బున్న వ్యక్తులకు టిక్కెట్లు ఇస్తున్నారు. టీడీపీలో ఎవరైనా మాకు ఓట్లు వేయండి అని అడిగేవారు ఉన్నారా? చంద్రబాబు సమావేశాలకు కర్ణాటక, క్రిష్ణగిరి, చిత్తూరు వాళ్ళే పాల్గొన్నారు. వాలంటీర్లపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం. కుప్పం ప్రజలకే మొట్టమొదటిగా నీరు ఇచ్చాము. చిత్తూరు జిల్లా అన్ని విధాలా వెనుకబడింది. కోర్టును శాసించే హక్కు మాకు లేదూ. చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కుప్పంలో 35 ఏళ్లుగా చంద్రబాబు ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు? చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది. కుప్పంలో చంద్రబాబు అన్ని వర్గాలను అణగతొక్కారు. చిత్తూరు జిల్లాలో బీసీ సామాజికవర్గానికి ఒక్క సీటు అయినా కేటాయించారా?. 11:00 AM, March 27th 2024 టీడీపీ, చంద్రబాబకు దేవినేని అవినాష్ కౌంటర్.. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన చేసింది సీఎం జగన్ ప్రభుత్వమే. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే తిరుగుతున్న రోడ్లు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం వేసినవి కావా? కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఇళ్ళ పట్టాల సమస్య తీర్చిన వ్యక్తి సీఎం జగన్. కాలువ కట్టపై ఇల్లు తీసివేస్తారని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. టీడీపీ అసత్య ప్రచారం తిప్పి కొడతాం కాపు కళ్యాణమండపం నిర్మాణంపై కట్టుబడి ఉన్నాం టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోలేని స్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎవరో కూడా కొందరికి తెలియని పరిస్థితి నెలకొంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఎన్నికల్లో గెలవాలని గద్దె ప్రయత్నిస్తున్నారు ఏం అభివృద్ధి చేశారని తూర్పు నియోజకవర్గాన్ని కంచుకోటగా చెప్పుకుంటున్నారు తూర్పు నియోజకవర్గం టీడీపీ కంచు కోటను బద్దలకొడతాం నియోజకవర్గంలో బత్తిన రాముతో కలిసి ప్రజల ముందుకు వెళ్తాం జనసేన అధినేత పవన్ను సైతం చంద్రబాబు మోసం చేశారు జనసేన పార్టీపై చంద్రబాబు ఆదిపత్యాన్ని సహించలేకే వైసీపీకి వచ్చానని బత్తిన రాము తెలిపారు నియోజవర్గ సీనియర్ నాయకులు యలమంచిలి రవి, బత్తిన రాముతో కలిసి కుటుంబ సభ్యుల్లా నియోజకవర్గంలో పర్యటిస్తాం మంచి మెజారిటీతో సీటు గెలిచి ముఖ్యమంత్రి జగన్కు బహుమతిగా ఇస్తాం 10:30 AM, March 27th 2024 కూటమికి అభ్యర్థి కరువు.. అనపర్తిలో కూటమికి అభ్యర్థి కరువు అభ్యర్థులు దొరక్క అనపర్తి స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయలేకపోతున్న కూటమి నేతలు. బీజేపీ తరఫున అనపర్తిలో పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎవరు లేరు. దీంతో ఎవరూ ముందుకు రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో కూటమి నాయకులు 10:00 AM, March 27th 2024 ప్రొద్దుటూరులో టీడీపీ నేతల ఓవరాక్షన్.. ప్రొద్దుటూరులో మేము సిద్ధం సభ ఫ్లెక్సీలను చించివేసిన దుండగులు ఫ్లెక్సీలను చించిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాచమల్లు ఫ్లెక్సీల చించివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాచమల్లు. సీఎం సభకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టీడీపీ నాయకులు చించేశారు. సభా కార్యక్రమాలను ఆటంకం కలిగే విధంగా ప్రయత్నం చేయడం దుర్మార్గం. దీనిపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్సీపీ నాయకులను పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోకూడదంటూ టీడీపీ అభ్యర్ది వరదరాజులరెడ్డి సొదరుడు రాఘవరెడ్డి బెదిరిస్తున్నాడు. దీనిపై కూడా ఎన్నికల కమిషన్ కూడా విచారణ చేయాలి. 8:45 AM, March 27th 2024 మేమంతా సిద్ధం.. సీఎం జగన్ వెంటే ప్రజలు నేటి నుంచి ఎన్నికల ప్రచారంలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగనన్న వెంట నడిచేందుకు ప్రజలంతా సిద్ధం. సీఎం జగన్ రాక కోసం వేచిచూస్తున్న ప్రజలు. ఎన్నికల సమరానికి తెరతీస్తూ నేడు ప్రచారాన్ని ప్రారంభిస్తున్న జగనన్న వెంట నడిచేందుకు మేమంతా సిద్ధం🔥#MemanthaSiddham #YSJaganAgain#VoteForFan pic.twitter.com/CTGG2ovhZd — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 A special illustration will be released today at 10:00 AM in tribute to our leader, @ysjagan garu, as he kickstarts the #MemanthaSiddham Yatra. Stay tuned!#YSJaganAgain pic.twitter.com/f0UmuPTXiW — YSR Congress Party (@YSRCParty) March 27, 2024 8:00 AM, March 27th 2024 టీడీపీ, జనసేనకు షాక్ కోడూరు మండలంలో టీడీపీ, జనసేనకు షాక్ టీడీపీ, జనసేనను వీడి వైఎస్సార్సీపీలో చేరిన పది కుటుంబాలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సింహాద్రి రమేష్ బాబు కామెంట్స్.. పేదలకు ఉపయోగపడే వ్యవస్థలపై చంద్రబాబు నిత్యం విషం చిమ్ముతున్నారు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి గ్రామ వాలంటీర్లను స్లీపర్ సెల్స్ అని చెప్పటం టీడీపీ తీరుకు నిదర్శనం గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు, పవన్ అవాకులు చెవాకులు పేలుతున్నారు చంద్రబాబుని, పవన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వచ్చే ఎన్నికల్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు జగనన్నకు మద్దతు పలుకుతున్నారు. పేదల కోసం చేపట్టిన పనులు అమలు చేసి సీఎం జగన్ సఫలీకృతుడయ్యారు సీఎం జగన్ మాటను ప్రజలు విశ్వసిస్తున్నారు 7:30 AM, March 27th 2024 బాబు, పవన్పై ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ఫైర్ వాలంటీర్లపై టీడీపీ నేతల వ్యాఖ్యలు దారుణం వాలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడంపై భరత్ సీరియస్ చంద్రబాబు, లోకేష్, పవన్ చిల్లర వ్యాఖ్యలకు వాలంటీర్లు సరైన బుద్ధి చెబుతారు. ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లపై @JaiTDP నేతలు కత్తి కట్టడం దారుణం@ncbn, @naralokesh, @PawanKalyan చిల్లర వ్యాఖ్యలకు వాలంటీర్లు సరైన బుద్ధి చెబుతారు -రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్#YSJaganDevelopsAP#APVolunteers#YSJaganAgain#VoteForFan pic.twitter.com/ctYANQ5pu0 — YSR Congress Party (@YSRCParty) March 26, 2024 7:15 AM, March 27th 2024 నేటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర.. ఈరోజు నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభం. ఎన్నికల ప్రచార భేరికి ఇడుపులపాయలో శ్రీకారం తొలి రోజు కడప పార్లమెంట్ పరిధిలో నిర్వహణ వేంపల్లి, వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల మీదుగా కొనసాగనున్న యాత్ర ప్రొద్దుటూరు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డు వద్ద శిబిరానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి రాత్రికి అక్కడే శిబిరంలోనే బస చేయనున్న సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 21 రోజులపాటు కొనసాగనున్న యాత్ర నిత్యం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహణ రోజూ ఉదయం వివిధ వర్గాలతో మమేకం.. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడంపై సలహాలు, సూచనల స్వీకరణ సాయంత్రం పూట ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో భారీ బహిరంగ సభలు 58 నెలల్లో సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేకూర్చిన మేలును వివరిస్తూ సభలు 2014–19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని కూటమి మోసాలను గుర్తు చేస్తూ ప్రసంగాలు ఇప్పుడు మళ్లీ అదే కూటమితో బాబు వస్తున్నారంటూ ప్రజలను అప్రమత్తం చేయనున్న సీఎం మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే ఓటుతో మరోసారి ఆశీర్వదించాలని వినమ్రంగా ప్రజలకు విజ్ఞప్తి 99% హామీల అమలు, సుపరి పాలనతో జగన్ నాయకత్వంపై జనంలో పెరిగిన విశ్వసనీయత 175 శాసనసభ, 25 ఎంపీ సీట్లు లక్ష్యంగా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలు సూపర్ హిట్ 7:00 AM, March 27th 2024 ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ- బీజేపీ బేరసారాలు ఆదోనిలో కలకలం రేపుతున్న ఆడియో సంభాషణ రూ.3 కోట్లు డబ్బు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడికి ఆఫర్ ఇచ్చిన బీజేపీ నాయకులు సీటు వదులు కావాలంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి 3 కోట్ల రూపాయలు ముట్ట చెప్పాలని బీజేపీ నేతల ప్రతిపాదన పురందేశ్వరి ఆదీశాలతోనే బేరసారాలు జరుగుతున్నట్లు బీజేపీలో చర్చ కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు కునిగిరి నాగరాజు (ఇతను సైతం బీజేపీ నాయకుడు)కు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మధ్య ఫోన్ సంభాషణ పురందరేశ్వరి మూడు కోట్ల రూపాయలు డబ్బులు అడిగిందని ఇస్తే ఆ స్థానాన్ని అదే జిల్లా ఆలూరుకి మారుస్తామని బేరం పెట్టిన ఆడియో . పురందేశ్వరి కోట్ల రూపాయలకు సీట్లు ఇస్తుందని ఈ మధ్య పలువురు నేతలు ఆరోపిస్తున్న సందర్భంలో ఈ ఆడే ఆడియో సాక్షాలతో దొరకడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. బీజేపీ జాతీయ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి 6:45 AM, March 27th 2024 దిక్కుతోచని ‘కూటమి’! పొత్తులో భాగంగా టీడీపీకి దక్కిన ఒంగోలు పార్లమెంట్ స్థానం అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు.. బీసీ నేతకు బాబు హ్యాండ్ మాగుంట కుటుంబాన్ని వెంటాడుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాం వారికిస్తే మోదీ ఆగ్రహిస్తారన్న సందిగ్ధంలో టీడీపీ అధినేత ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి 6:30 AM, March 27th 2024 టీడీపీలో తిరుగుబాటు.. అవనిగడ్డ సీటు మండలి బుద్ధప్రసాద్కు ఇవ్వకపోవడంతో నిరసన పార్టీ పదవులకు 30 మంది నియోజకవర్గ టీడీపీ నేతల రాజీనామా మంగళగిరి పార్టీ కార్యాలయానికి రాజీనామా లేఖలు పెందుర్తిలో పంచకర్లకు బండారు అనుచరుల సహాయ నిరాకరణ టీడీపీ తీరుపై జనసేన నేతల ఆగ్రహం -
March 26th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 26th Latest News Telugu.. 06:40 PM, March 26th 2024 తాడేపల్లి : వైఎస్సార్సీపీలో చేరిన విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన పలువురు టీడీపీ, జనసేన నేతలు పార్టీలో చేరిన వారిలో గండూరి మహేష్, నందెపు జగదీష్ (మాజీ కార్పొరేటర్లు) కొక్కిలిగడ్డ దేవమణి (మాజీ కోఆప్షన్ మెంబర్), కోసూరు సుబ్రహ్మణ్యం (మణి) టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ గోరంట్ల శ్రీనివాసరావు, మాజీ డివిజన్ అధ్యక్షులు, బత్తిన రాము (జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇంఛార్జి) ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్ 06:17 PM, March 26th 2024 తాడేపల్లి : సీఎం వైఎస్ జగన్ సమక్షంలోవైఎస్సార్సీపీలో చేరిన రాజంపేట టీడీపీ ఇంఛార్జి గంటా నరహరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్ 06:05 PM, March 26th 2024 అమరావతి: ఎలక్షన్ కమిషన్ ఆల్ పార్టీస్ మీటింగ్ అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు పత్రికల్లో ప్రజల అభిప్రాయాల్ని తప్పుదోవ పట్టించే వార్తలకు అడ్డుకట్ట వేయాలని కోరాం నిత్యం వైఎస్సార్సీపీపై బురద చల్లుతూ వార్తలు రాస్తున్న విధానంపై ఫిర్యాదు చేసాం 48 గంటల ముందు అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళేముందు అనుమతి తీసుకోవాలనే నిబంధనను సవరించాలని కోరాం పాంప్లెట్స్ పంచేందుకు అనుమతి తీసుకోవాలని నిబంధనను సవరించాలని కోరాం బ్రాండింగ్, హోర్డింగ్స్, పార్టీ ఆఫీసుల్లో ప్రచార ప్రకటనలపై నిబంధనలపై మరోసారి పునరాలోచించాలని కోరాం అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెల్లాం 05:50 PM, March 26th 2024 విజయవాడ: బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే చంద్రబాబుకు తెలుసు: రాయన భాగ్యలక్ష్మి, మేయర్ విజయవాడను అభివృద్ధి చేసి చూపించారు సీఎం జగన్మోహన్రెడ్డి జగన్మోహన్రెడ్డి పాలనలో మేం భాగస్వామ్యులైనందుకు ఆనందంగా ఉంది సీఎం జగన్.. బీసీలకు పెద్ద పీట వేశారనడానికి నేనే ఉదాహరణ ఒక బిసీ మహుళనైన నన్ను విజయవాడకు మేయర్ చేశారు విజయవాడ ఈస్ట్, వెస్ట్,సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీగా కేశినేని నానిని గెలిపించుకుంటాం చంద్రబాబు తన బినామీలను మా పై పోటీ పెడుతున్నాడు సామాన్యుడు రాజకీయాల్లోకి రాకూడదని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు వ్యవస్థల్ని మేనేజ్ చేసే వ్యక్తిని తీసుకొచ్చి నా పై వెస్ట్ లో పోటీకి దించుతున్నారు పశ్చిమనియోజకవర్గం వైఎస్సార్సీపీకి అడ్డా రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ జెండా ఎగురవేస్తాం ముస్లింలకు జగన్ మోహన్ రెడ్డి అధికప్రాధాన్యత ఇస్తున్నారు చంద్రబాబుకు బీసీలు తగిన బుద్ధి చెబుతారు -షేక్ ఆసిఫ్, విజయవాడ వెస్ట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి 05:40 PM, March 26th 2024 తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): టీడీపీ నేత బొజ్జల సుధీర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు వాలంటీర్లపై బొజ్జల సుధీర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా నిష్పక్షపాతంగా గౌరవవేతనం తీసుకుంటూ ప్రభుత్వం తరపున సేవలందిస్తున్న వాలంటీర్లను టెర్రరిస్టులు అని బొజ్జల సుధీర్ మాట్లాడడం చాలా దారుణం. అలా మాట్లాడనికి అసలు మనిషినా, పశువునా? బొజ్జల సుధీర్ బేషరతుగా వాలంటీర్లకు, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నుండి సస్పెండ్ చేయాలి 05:30 PM, March 26th 2024 తాడేపల్లి : వైఎస్సార్సీపీలో చేరిన సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు పార్టీలో చేరిన వారిలో వేనాటి రామచంద్రారెడ్డి(సూళ్లురుపేట), మస్తాన్ యాదవ్(వెంకటగిరి) మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, గొరకపూడి చిన్నయ్యదొర తదితరులు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ 05:25 PM, March 26th 2024 వైఎస్సార్సీపీ చేరిన నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన చిన్నం రామకోటయ్య 05:20 PM, March 26th 2024 ఏపీ అసెంబ్లీ స్థానాల్లో మరోసీటు అదనంగా కోరుతున్న బీజేపీ రాజంపేట లేదా తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాల్లో ఒకటి కావాలని బీజేపీ పట్టు రెండు సిట్టింగ్ స్థానాలు కావడంతో ససేమిరా అంటున్న టీడీపీ మొత్తం 11 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ 05:18 PM, March 26th 2024 టీడీపీని వీడే యోచనలో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు ఏలూరు ఎంపీ టికెట్ యనమల కుటుంబానికి ఇవ్వడంతో మాగంటి బాబు అసంతృప్తి మాగంటి బాబు పార్టీ మారతాడని ప్రచారం 05:15 PM, March 26th 2024 పల్నాడు : పెదకూరపాడు టీడీపీ నేత కంచేటి సాయిని సత్తెనపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అమరావతిలో వైఎస్సార్సీపీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో సాయి అరెస్ట్ సత్తెనపల్లి పీఎస్ కు పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్, కార్యకర్తలు సత్తెనపల్లి కోర్టు దగ్గర పోలీస్ బందోబస్తు 05:13 PM, March 26th 2024 ఏలూరు : నారా భువనేశ్వరి పర్యటనలో ఉద్రిక్తత నారా భువనేశ్వరిని కలిసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న వ్యక్తిగత సిబ్బంది టికెట్లు రాని కొందరు గొడవ చేసే అవకాశం ఉందని అడ్డుకున్న వ్యక్తిగత సిబ్బంది టీడీపీ కార్యకర్తలు, వ్యక్తిగత సిబ్బందికి మధ్య తోపులాట 05:12 PM, March 26th 2024 AP: ముగిసిన బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేయాలి బీజేపీ శ్రేణులకు కేంద్రం పెద్దల దిశానిర్దేశం 05:11 PM, March 26th 2024 అమరావతి : రాజకీయ పార్టీల నేతలతో సమావేశంc కానున్న ఈసీ ఎన్నికల నియమ నిబంధనలపై పార్టీల నేతలతో చర్చించనున్న ఈసీ 04:45 PM, March 26th 2024 బుజ్జగింపు చర్యలు.. పార్టీ పదవులతో ఎర సీట్లు ఇవ్వలేని అసెంబ్లీ ఆశావహులకు పార్టీ పదవులు ఇస్తున్న టీడీపీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా రెడ్డి సుబ్రహ్మణ్యం. పార్టీ జాతీయప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్. విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులుగా గండి బాబ్జి హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా బీవీ వెంకట రాముడు. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం సురేష్,మన్నె సుబ్బారెడ్డి,కొవ్వలి రామ్మోహన్ నాయుడు. పార్టీ కార్యదర్శులుగా ముదునూరి మురళీకృష్ణం రాజు,వాసురెడ్డి ఏసుదాసు నియామకం 03:41 PM, March 26th 2024 రఘురామ కృష్ణరాజుకు నర్సాపురం ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందే హైదరాబాద్ లో హల్చల్ చేసిన రఘురామ మనుషులు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అభిమానులు పూజలు బీజేపీ మోసం చేసింది, టీడీపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ 03:39 PM, March 26th 2024 కర్నూలు : కలకలం రేపుతున్న ఆడియో రికార్డు ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ, బీజేపీ బేరసారాలు రూ.3 కోట్లు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామన్న బీజేపీ నేత పురందేశ్వరికి రూ.3 కోట్లు ఇవ్వాలని బీజేపీ నేత ప్రతిపాదన పురందేశ్వరి ఆదేశాలతోనే బేరసారాలు జరుగుతున్నట్లు బీజేపీలో చర్చ 02:51 PM, March 26th 2024 విజయవాడ: వాలంటీర్లను టెర్రరిస్టుతో పోల్చడం దుర్మార్గం: దేవినేని అవినాష్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటికే పథకాలు అందిస్తున్నాం టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలి పది సంవత్సరం అధికారంలో ఉండి స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు నియోజకవర్గంలో కుట్ర రాజకీయాల కు తెరలేపుతున్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకులందరూ సమన్వయంగా ఉండాలని కోరుకుంటున్నా తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి రాష్ట్రంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే జగన్ కోరిక ఎన్టీఆర్ హయంలో మద్యనిషేధం చేస్తే మరల ప్రజలను మద్యం మత్తులోకి ముంచిన వ్యక్తి చంద్రబాబు కాదా? చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడితనానికి ఆద్యం పడింది 02:49 PM, March 26th 2024 టీడీపీ నేత సుధీర్ రెడ్డిపై ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ ఆగ్రహం వాలంటీర్లను టెర్రరిస్టుతో పోల్చడం దుర్మార్గం టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలి 02:34 PM, March 26th 2024 అనకాపల్లి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు ప్రస్తుతం మాడుగుల నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన ముత్యాల నాయుడు మాడుగుల వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా ఈర్లి అనురాధ ఈర్లి అనురాధ.. డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు కూతురు 01:47 PM, March 26th 2024 వలంటీర్లపై చంద్రబాబు,పవన్ పగ పెట్టారు: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గ్రామ వలంటీర్ల వలనే సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయి. కోవిడ్ సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి వలంటీర్లు సేవలందిచారు వలంటీర్లను టెర్రెరిస్ట్లతో పోల్చడాన్ని ఖండిస్తున్నాము గ్రామ వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు,పవన్ కళ్యాణ్ పగ పెట్టారు సచివాలయ వ్యవస్థ ద్వారా సుమారు నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి వలంటీర్లపై కక్ష పెట్టుకున్నారు గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారు వైఎస్సార్సీపీ ఎవ్వరికి భయపడదు ఎవరికి ఎవరు భయపడుతున్నారో గమనించాలి సీఎం జగన్ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నారు విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయాలని బీజేపి నిర్ణయించుకుంది స్టీల్ ఫ్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపిలో ఈ పార్టీలు ఎందుకు కలిసాయి? చంద్రబాబు ఎప్పుడైనా పిల్లలు చదువులు కోసం ఆలోచన చేసారా? రాష్ట్రంలో పేదవాడికి, పెత్తందారుడికి మధ్య ఎన్నికల యుద్ధం జరగబోతుంది 01:47 PM, March 26th 2024 టీడీపీ నేత బొజ్జల సుధీర్రెడ్డి వ్యాఖ్యలపై రచ్చ వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చిన టీడీపీ నేత సుధీర్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా భగ్గుమన్న వాలంటీర్లు, లబ్ధిదారులు సర్వత్రార వ్యతిరేకత రావడంతో టీడీపీ దిద్దుబాటు చర్యలు సుధీర్రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: అచ్చెన్నాయుడు వాలంటీర్లకు జీతాలు పెంచుతామని అచ్చెన్నాయుడు బీరాలు 01:31 PM, March 26th 2024 ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ- బీజేపీ బేరసారాలు ఆదోనిలో కలకలం రేపుతున్న ఆడియో సంభాషణ రూ.3 కోట్లు డబ్బు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడికి ఆఫర్ ఇచ్చిన బీజేపీ నాయకులు సీటు వదులు కావాలంటే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి 3 కోట్ల రూపాయలు ముట్ట చెప్పాలని బీజేపీ నేతల ప్రతిపాదన పురందేశ్వరి ఆదీశాలతోనే బేరసారాలు జరుగుతున్నట్లు బీజేపీలో చర్చ కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు కునిగిరి నాగరాజు (ఇతను సైతం బీజేపీ నాయకుడు)కు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మధ్య ఫోన్ సంభాషణ పురందరేశ్వరి మూడు కోట్ల రూపాయలు డబ్బులు అడిగిందని ఇస్తే ఆ స్థానాన్ని అదే జిల్లా ఆలూరుకి మారుస్తామని బేరం పెట్టిన ఆడియో . పురందేశ్వరి కోట్ల రూపాయలకు సీట్లు ఇస్తుందని ఈ మధ్య పలువురు నేతలు ఆరోపిస్తున్న సందర్భంలో ఈ ఆడే ఆడియో సాక్షాలతో దొరకడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. బీజేపీ జాతీయ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి 01:26 PM, March 26th 2024 నాకే టికెట్ ఎగ్గొట్టిన బాబు పోలవరం కడతానంటే నమ్ముతారా?: రఘురామ చంద్రబాబుకు రఘురామ టికెట్ డిమాండ్ బీజేపీ అధిష్టానం ఉద్దేశ్యాలు తేడాగా ఉన్నాయి ఏపీ బీజేపీని నడిపిస్తుంది ఎవరో నాకు తెలుసు కేంద్ర బీజేపీని నడిపిస్తున్నది కూడా వారేనా? బీజేపీ మోసం చేస్తే నాకు టికెట్ ఇవ్వరా? నరసాపురంలోనే తెలుగుదేశం పార్టీ నాకు టికెట్ ఇవ్వాలి చంద్రబాబు ఆడిన మాట తప్పి నాకు టికెట్ ఎగ్గొడితే ఎలా? నాకు సీటు ఇవ్వలేని వాడు (చంద్రబాబు) రేపు పోలవరం కడతానంటే ఎలా నమ్ముతారు? : రాష్ట్రానికి చంద్రబాబు ఏదో చేస్తానంటే ఎలా నమ్ముతారు? : రఘురామకృష్ణరాజు 01:16 PM, March 26th 2024 విజయవాడ: బీజేపీ పదాదికారుల సమావేశానికి సీనియర్లు దూరం సమావేశానికి హాజరుకాని సీనియర్లు జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి, సత్యకుమార్ తదితరులు పదాదికారుల సమావేశానికి సీనియర్లు గైర్హాజరుపై బీజేపీలో చర్చ ఎంపీ టిక్కెట్లు రాకపోవడంపై సీనియర్ల అలక 12:28 PM, March 26th 2024 కృష్ణాజిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్న టీడీపీ శ్రేణులు మండలి బుద్ధప్రసాద్కు టిక్కెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం మూకుమ్మడి రాజీనామాలు చేయాలని నిర్ణయం రోజుకొక మండలం నుంచి రాజీనామాలు చేస్తూ నిరసన తెలపాలని నిర్ణయం టీడీపీ క్రియాశీలక సభ్యత్వాలకు,పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేసిన అవనిగడ్డ మండలం టీడీపీ శ్రేణులు జనసేనకు ఎట్టిపరిస్థితుల్లోనూ సహకరించకూడదని తీర్మానం 12:25 PM, March 26th 2024 ఉద్యోగులపై ప్రతిపక్షాల అభాండాలు: ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం ప్రభుత్వ చట్టాలను నిర్వర్తించడమే ఉద్యోగస్తుల బాధ్యత రాష్ట్రాన్ని బాగు చేసేందుకే వాలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు వలంటీర్, సచివాలయ వ్యవస్థలకు జాతీయ స్థాయిలో మంచిపేరు వచ్చింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే వలంటీర్ వ్యవస్థను విమర్శిస్తున్నారు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం కరోనా సమయంలో సుధీర్రెడ్డి హైదరాబాద్లో దాకున్నాడు కరోనా సమయంలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనిచేశారు లోకేష్ పోలీసులను బెదిరిస్తున్నారు పార్టీలు వస్తూ పోతూ ఉంటాయి.. ఉద్యోగులే పర్మినెంట్ ఎన్నో పార్టీలను చూశాంజజ కానీ టీడీపీ మాదిరిగా ఎవరూ ఉద్యోగులను బెదిరించలేదు లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులకు ఎవరూ భయపడరు ఉద్యోగులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది కోవిడ్ వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చాయి ఎన్ని సమస్యలు ఉన్నా ఇటీవలే రెండు డీఏ ఇచ్చారు ఉద్యోగులు ఏది అడిగినా చేయాలనే తాపత్రయం సీఎం జగన్ది ఆర్థిక సమస్యలతోనే కొన్ని చేయలేకపోతున్నారు దశలవారీగా ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తున్నాం ఉద్యోగస్తులంతా పోస్టల్ బ్యాలెట్ను తప్పకుండా ఉపయోగించుకోవాలి వెల్ఫేర్ స్కీమ్స్లో దేశానికే ఆదర్శంగా ఉన్న ప్రభుత్వానికి ఉద్యోగస్తులంతా అండగా ఉండాలి 12:19 PM, March 26th 2024 తిరుపతి టీడీపీ పార్టీ నేతలు రహస్య సమావేశం తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వం పై చర్చ ఏకమైన తిరుపతి టీడీపీ ముఖ్య నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చ తిరుపతి టీడీపీ నేత జే.బి.శ్రీనివాసులు ఇంట్లో సమావేశమైన నేతలు అధినేత చంద్రబాబు నాయుడు తో మరోసారి తిరుపతి సీటుపై పునః సమీక్షించాలని విజ్ఞప్తి చేయనున్న నేతలు కుప్పం రావాలని మాజీ సుగుణమ్మ కు పిలుపు ఇచ్చిన చంద్రబాబు, చంద్రబాబు మాటను ఖాతరు చేయని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ 12:01 PM, March 26th 2024 వలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చడం దారుణం: మార్గాని భరత్ జగనన్న పేదలకు సహాయం చేస్తున్నాడని కారణంతోనే జీతం లేకపోయినా వాలంటీర్లు పనిచేశారు అభం శుభం తెలియని వాలంటీర్లపై కత్తి కట్టడం దారుణం తెలుగుదేశం పార్టీ జిహాది పార్టీ ఎన్డీయే పొత్తు తాత్కాలికమే అని చంద్రబాబు కార్యకర్తల సమావేశంలోనే చెప్పాడు.. తాత్కాలికమంటే అర్థం ఏమిటి? నరేంద్ర మోదీ వస్తే ముస్లింలు ఓట్లు తీసేస్తాడని చెప్పిన వ్యక్తి చంద్రబాబ నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే సెక్యులరిజం ఉండదని క్రైస్తవులకు చెప్పిన వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అంటే ముస్లింలు, క్రైస్తవుల ఓట్లు వద్దని నేరుగా చెబుతున్నాడు ఓటమిని అంగీకరించలేని పనికిమాలిన వ్యక్తులు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ అమలవుతుండగా తప్పుడు కరపత్రాలు నాపై ఎలా పంచుతున్నారు.. దీన్ని వెలికి తీయాల్సిన బాధ్యత పోలీసులదే మోరంపూడి ఫ్లైఓవర్ పనులకు నా స్థలాన్ని ఉచితంగా ఇచ్చాను నాపై తప్పుడు ప్రచారం చేసిన ఆదిరెడ్డి వాసు పై 10 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేస్తున్నాను నేను అభివృద్ధి చేసిన ప్రతి ప్రాంతంలో నాపై తప్పుడు కరపత్రాలు పంచుతున్నారు ఆదిరెడ్డి వాసు.. పిరికిపందలా వ్యవహరించుకు. దమ్ముంటే నేరుగా నన్ను ఎదుర్కో.. ఐదేళ్లు నీ భార్య ఎమ్మెల్యేగా ఉంది.. రాజమండ్రికి మీరు ఏం చేశారు? ప్రజలను నమ్మించి మోసం చేసిన వారిని పొలిటికల్ తీవ్స్ అంటారు 2014 నుంచి 19 వరకు ఓట్లు వేయించుకుని ఆదిరెడ్డి భవాని రాజమండ్రి ప్రజలను నమ్మించి, మోసం చేశారు 11:24 AM, March 26th 2024 ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంపీ కూటమి అభ్యర్థులు ఎంపికపై విమర్శలు చీటింగ్, ఫోర్జరీ, భూ కబ్జాలు చేసిన వారికి ఏ విధంగా సీట్లు ఇస్తారని ప్రశ్నిస్తున్న బీజేపీ, టీడీపీ నేతలు 40 ఎకరాల భూకబ్జాకు పాల్పడిన గీతం యూనివర్సిటీ సీఎం రమేష్పై 450 కోట్ల రూపాయల చీటింగ్ కేసు బ్యాంకులకు 47 కోట్లు రుణాలు ఎగవేసిన కొత్తపల్లి గీత బ్యాంకు రుణాల ఎగవేత కేసులో కొత్తపల్లి గీతకు జైలు శిక్ష బీజేపీ పార్టీలో అవినీతిపరులు తప్పితే మంచివారికి చోటు లేదని ప్రశ్నిస్తున్న నేతలు 11:19 AM, March 26th 2024 అనపర్తి టీడీపీలో కలకలం అనపర్తి అభ్యర్థిగా గతంలోనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించిన చంద్రబాబు అనపర్తి స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి ఖరారు అవుతుందంటూ జోరుగా జరుగుతున్న ప్రచారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న అనపర్తి టీడీపీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిలిపివేసిన టీడీపీ క్యాడర్ మూకుమ్మడిగా దిగువ స్థాయి కేడర్ అంతా రాజీనామాలు చేసి జోన్ -2 ఇన్చార్జ్ సుజయ్ కృష్ణ రంగారావుకు అందజేత 11:17 AM, March 26th 2024 టీడీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారు.. మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వలంటీర్ల వ్యవస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది కానీ టీడీపీ వలంటీలను ఉగ్రవాదులతో పోల్చడం దారుణం వలంటీర్లు స్లీపర్ సెల్స్ అంటూ శ్రీకాళహస్తి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి దారుణంగా మాట్లాడారు గతంలో చంద్రబాబు కూడా వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడారు టీడీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారు నిస్వార్ధంగా సేవలు అందిస్తున్న వాలంటీర్ల గురించి నీచంగా మాట్లాడడం సిగ్గుచేటు టీడీపీపై ఇక ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లను ఏ ఒక్కరు వదులుకోరు కేవలం తమ స్వార్థం కోసం వాలంటీర్లపై టీడీపీ నిందలు వేస్తోంది 11:03 AM, March 26th 2024 అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికపై ఏపీ బీజేపీ కసరత్తు ఏపీలో 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ ఇప్పటికే 6 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధుల ప్రకటన ఇవాళ ఏపీ బీజేపీ నేతల కీలక సమావేశం 10:05 AM, March 26th 2024 వలంటీర్లు ఉగ్రవాదులు కాదు.. సేవా సైనికులు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వలంటీర్లను చూసి చంద్రబాబు, టీడీపీ నేతలకు వెన్నులో వణుకు వలంటీర్లలో 70 శాతంకు పైగా మహిళలే ఉన్నారు వారంతా ఉగ్రవాదులా..? గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వలంటీర్లతోనే సాధ్యమైంది వలంటీర్లలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఉన్నారు.. వారంటే చంద్రబాబుకు చులకన అందుకే టీడీపీ నేతలు వారిని ఉగ్రవాదులతో పోల్చుతున్నారు. సుధీర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి.. 09:26 AM, March 26th 2024 మాజీ మంత్రి బండారు ఇంటి వద్ద ఉద్రిక్తత పెందుర్తిలో కొనసాగుతున్న నిరసనలు పెందుర్తి టిక్కెట్ బండారుకు ఇవ్వాలని డిమాండ్ టీడీపీ జెండాలను కరపత్రాలను తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు పెందుర్తి టికెట్ విషయంలో చంద్రబాబు లోకేష్ మోసం చేశారని ఆగ్రహం చంద్రబాబు, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు బండారు తీవ్ర అస్వస్థతకు గురికావడానికి తండ్రీకొడుకులే కారణమంటూ మండిపాటు బండారుకు సీటు ఇవ్వకపోతే జనసేన అభ్యర్థిని ఓడిస్తామని హెచ్చరిక 09:22 AM, March 26th 2024 విశాఖ సౌత్ సీటుపై పవన్ కల్యాణ్ యూ టర్న్..? వంశీకే సీటు అంటూ హామీ ఇచ్చిన పవన్ ఇంటింటా ప్రచారం మొదలు పెట్టిన వంశీ నూతన పార్టీ కార్యాలయం ప్రారంభించిన వంశీ చివరి నిమిషంలో జనసేన జాబితాలో కనిపించని వంశీ పేరు.. ఆందోళనలో వంశీ వర్గీయులు.. వంశీకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో ధర్నాలు నిరసనలు వంశీ పై వ్యతిరేకతతోనే సౌత్ సీటు పెండింగ్ లో పెట్టారనే చర్చ మరో వైపు విశాఖ సౌత్ లేదా భీమిలి ఆశిస్తున్న బీజేపీ నేత మాధవ్ జరుగుతున్న పరిణామాలతో అయోమయంలో జనసేన క్యాడర్ 09:13 AM, March 26th 2024 టీడీపీ నేత సుధీర్ రెడ్డి మనీషా .. పశువా ?: వెల్లంపల్లి శ్రీనివాస్ వలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు వలంటీర్లు సమాజ సేవ చేస్తున్నారు గౌరవ వేతనం తీసుకుని చుట్టుపక్కల వారికి సాయం అందిస్తున్నారు వలంటీర్లు ప్రజల కుటుంబ సభ్యులు లాంటివారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వారి పార్టీ నేతలు వాలంటీర్లు గురించి మాట్లాడితే సహించేది లేదు చంద్రబాబు మాటమీద నిలబడడు వలంటీర్లు గోనె సంచులు మోసే ఉద్యోగం అంటూ గతంలో హేళన చేసారు ఇటీవల వలంటీర్లు కొనసాగిస్తాం అంటున్నారు టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ మాత్రం వాలంటీర్లను దూషిస్తున్నారు ఇంకోసారి వాలంటీర్ల గురించి మాట్లాడితే సహించేది లేదు 08:56 AM, March 26th 2024 పెండింగ్ స్థానాలపై పవన్ కసరత్తు ఇప్పటికే 18 అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంట్ స్థానాన్ని ప్రకటించిన జనసేన 3 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంపై తేలని పంచాయతీ 08:36 AM, March 26th 2024 కుప్పంలో చంద్రబాబు రెండోరోజు పర్యటన కుప్పం నియోజకవర్గం ప్రజల్ని ఆకట్టుకోని చంద్రబాబు బహిరంగసభ చంద్రబాబు మాట్లాడుతూ ఉండగా తిరుగు ప్రయాణమైన టీడీపీ కార్యకర్తలు టీడీపీకి ఓటు వేయకపోతే మగవాళ్ళను ఇంట్లోకి రానివ్వదంటూ మహిళల్ని రెచ్చగొడుతున్న చంద్రబాబు కుప్పంలో నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న చంద్రబాబు చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల్లో ఇంటి ఇంటికి ప్రచారం చేసినా పట్టించుకోని కుప్పం ప్రజలు కుప్పంలో 33 వేల దొంగ ఓట్లు తొలగింపుతో చంద్రబాబు వెన్నులో వణుకు 08:31 AM, March 26th 2024 జనసేనలో తేలని టికెట్ల పంచాయితీ జనసేనలో తేలని అవనిగడ్డ ఎమ్మెల్యే, మచిలీపట్నం టిక్కెట్ల పంచాయితీ మచిలీపట్నం ఎంపీ టిక్కెట్పై ఆశలు పెట్టుకున్న వల్లభనేని బాలశౌరి ఇటీవల జనసేనలో చేరిన బాలశౌరి నిన్నటి వరకూ తనకే టిక్కెట్ అనే ధీమాలో ఉన్న బాలశౌరి తాజాగా మచిలీపట్నం ఎంపీ అభ్యర్ధిగా తెరపైకి కొత్తపేరు మచిలీపట్నం ఎంపీ అభ్యర్ధి కోసం పరిశీలనలో బాలశౌరితో పాటు బండారు నరసింహారావు పేరు బండారు పేరు పరిశీలనతో ఎంపీ టిక్కెట్ పై ఆందోళనలో బాలశౌరి అవనిగడ్డలో ముగ్గురు పేర్లను పరిశీలిస్తున్న పవన్ బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ, విక్కుర్తి శ్రీనివాస్ పేర్లతో సర్వేలు చేయిస్తున్న పవన్ ఐవీఆర్ఎస్ సర్వేలతో అయోమయంలో జనసేన క్యాడర్ 08:26 AM, March 26th 2024 సూరి..శ్రీరాం.. మధ్యలో సత్యకుమార్ ధర్మవరం టికెట్ కోసం వర్గపోరు మధ్యేమార్గంగా రేసులోకి మరోపేరు ధర్మవరం అసెంబ్లీ సీటుపై వీడని పీటముడి రేసులోకి సత్యకుమార్! ధర్మవరం టికెట్ కోసం పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి పట్టు ఇద్దరినీ పక్కనబెట్టి.. బీజేపీ తరఫున సత్యకుమార్ను బరిలోకి దించేందుకు సన్నాహాలు సూరి, శ్రీరామ్లలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరో వర్గం కూడా పోటీకి దిగడం, గొడవలు చేయడం, అల్లర్లు సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ టికెట్ నిరాకరిస్తున్నట్లు సమాచారం 08:13 AM, March 26th 2024 మోదీతో జగన్ ది ప్రభుత్వ సంబంధమే: సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రం, రాష్ట్రం అన్నట్టుగానే బీజేపీతో అనుబంధం బీజేపీ నుంచి మాకెప్పుడో ఆఫర్ ఉంది ఎన్డీఏతో వెళ్లాలనుకుంటే ఎప్పుడో వెళ్లేవాళ్లం ఎవరితో పొత్తు వద్దని నిర్ణయించుకున్నాం నలుగురితో కలిసి పోటీచేస్తే తర్వాత తేడాలొస్తాయ్ చంద్రబాబులా పొత్తునుంచి బయటికొచ్చి ఇష్టానుసారంగా మాట్లాడలేం గెలుపుపై వందశాతం ధీమాతో ఉన్నాం 87శాతం మందికి సంక్షేమం అందించాం ప్రతీ నియోజకవర్గంలో కనీసం 50 శాతం ఓట్లు మాకే ప్రజలపై మాకు ఆ నమ్మకం ఉంది ఎంతమంది కలిసొచ్చినా వాళ్లకొచ్చే ఓట్లు 50 శాతం లోపే పవన్ పై వ్యక్తిగతంగా ఎలాంటి కక్షా లేదు పర్సనల్గా పవన్ను చూస్తే జాలేస్తోంది అంత కరిష్మా ఉన్న వ్యక్తి పదేళ్లుగా ఇలాంటి రాజకీయం చేస్తారా? రాజకీయాలపై పవన్కు ఒక క్లారిటీ లేదు రాజకీయ లక్ష్యాలే తప్ప.. వైఎస్ కుటుంబంలో గొడవలేం లేవు షర్మిల పట్ల అన్నగా జగన్ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు రాజకీయంగా షర్మిలే తప్పటడుగులు వేశారు ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండదు 07:52 AM, March 26th 2024 30 నుంచి పవన్ ఎన్నికల ప్రచారం పిఠాపురం నియోజకవర్గం నుంచే ఈ ప్రారంభం మూడు విడతలుగా ప్రచారం రండి.. రండి.. ఇక్కడకే దయచేయండి పిఠాపురంలో నా కోసం ప్రచారం చేయండి టికెట్లు ఇవ్వని వారికి పవన్ నుంచి పిలుపు 07:21 AM, March 26th 2024 ‘శవా’లెత్తిపోతున్న టీడీపీ వ్యక్తిగత హత్యలకు రాజకీయ రంగు ఎన్నికల వేళ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాద్ధాంతం నల్లమాడ మండలంలో అమర్నాథ్రెడ్డి అనే వ్యక్తి హత్య టీడీపీలో ఏనాడూ కనిపించకపోయినా కార్యకర్తగా ప్రచారం చంద్రబాబు సహా టీడీపీ పెద్దలంతా ఓవరాక్షన్ 07:15 AM, March 26th 2024 ‘దేశం’లో కమలం కల్లోలం ఇప్పటికే అనపర్తి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించిన టీడీపీ తాజాగా ఈ సీటు బీజేపీకని ప్రచారం.. భగ్గుమన్న టీడీపీ శ్రేణులు సీటు మారిస్తే ఊరుకోబోమని అధిష్టానానికి హెచ్చరిక పలువురు టీడీపీ నేతల రాజీనామా రాజీనామా పత్రాలు జోన్–2 ఇన్చార్జి సుజయ్ కృష్ణకు అందజేత అనపర్తి నుంచి పోటీకి ససేమిరా అంటున్న సోము వీర్రాజు 07:02 AM, March 26th 2024 ఇటు పేదల సైన్యం.. అటు పెత్తందార్ల పటాలం రిజర్వుడు స్థానాలు పోగా మిగిలిన జనరల్ స్థానాల్లో 40 శాతం సీట్లను బీసీలకే ఇచ్చిన సీఎం జగన్ రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు లేకున్నా బలహీన వర్గాలకు 48 శాసనసభ, 11 ఎంపీ సీట్లు అసెంబ్లీ, ఎంపీ కలిపి మొత్తం 200 స్థానాల్లో.. 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే సేవే పరమావధిగా.. నిజాయితీ కొలమానంగా విద్యావంతులు, సామాన్యులకు పట్టం ఉపాధి కూలీ లక్కప్ప, టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు, కార్మికుడు ఖలీల్ అహ్మద్, రైతు బిడ్డ తిరుపతిరావుకు అవకాశం రాజకీయ సాధికారతతో సీఎం జగన్ బలంగా అడుగులు.. దేశ చరిత్రలో ఇదో రికార్డు 156 శాసనసభ, 20 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి 33 శాసనసభ, 4 లోక్సభ స్థానాల్లోనే బీసీలకు చాన్స్.. బడుగులకు ఇచ్చింది 23 శాతమే ఓసీలకు కేటాయించిన 75 స్థానాల్లో 30 చోట్ల సొంత సామాజిక వర్గానికే చంద్రబాబు చాన్స్ కోట్లు కుమ్మరించే వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఎన్నారైలు, ఆర్థిక నేరగాళ్లు, నేర చరితులకే బాబు టికెట్లు.. బడుగులకు మరోసారి వెన్నుపోటు 06:50 AM, March 26th 2024 రేపటి నుంచి ‘మేమంతా సిద్ధం’.. ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి రేపటి నుంచి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు సీఎం జగన్ శ్రీకారం వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థనలు, నివాళులు అర్పించి యాత్ర ప్రారంభం వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరులో సభ 27న రాత్రి ఆళ్లగడ్డలో బస.. 28న నంద్యాల లోక్సభ నియోజకవర్గంలో బస్సుయాత్ర ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు కొనసాగనున్న యాత్ర సిద్ధం సభలు జరిగిన 4 ఎంపీ నియోజకవర్గాలు మినహా 21 చోట్ల బస్సు యాత్ర బస్సు యాత్రలో రోజూ ఉదయం ప్రజలు, మేధావులతో సీఎం సమావేశం ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనల స్వీకరణ సాయంత్రం ఆయా చోట్ల జరిగే బహిరంగ సభలకు హాజరు పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు... మరోసారి చారిత్రక విజయం సాధించడమే లక్ష్యంగా "మేమంతా సిద్ధం" పేరుతో ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి భారీ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్న సీఎం @ysjagan. #MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/JR8BXV6rqe — YSR Congress Party (@YSRCParty) March 25, 2024 06:47 AM, March 26th 2024 ఆరు అసెంబ్లీ సీట్లపై బాబు అయోమయం పెండింగ్లో పెట్టిన స్థానాలపై గందరగోళం పొత్తులో టీడీపీ సీట్లు 144.. ఖరారు చేసినవి 138 మాత్రమే పి.గన్నవరం జనసేనకు బదిలీ.. అనపర్తిపై తేల్చని బీజేపీ టీడీపీ సీట్లలో మిగతా ఆరు ఏవన్న దానిపై అనిశ్చితి బీజేపీకి ఇచ్చిన 10 స్థానాలు ఏమిటో ఇప్పటికీ తేలలేదు గుంతకల్లు, ఆదోని, ఆలూరు సీట్లతో బంతాట రాజంపేట, జమ్మలమడుగులో ఏదన్నదీ తేలని వైనం దర్శి, అనంతపురం అర్బన్లో అభ్యర్థుల కోసం పాట్లు 4 ఎంపీ అభ్యర్థుల ఖరారులోనూ జాప్యమే 06:43 AM, March 26th 2024 వెన్నుపోటు పొడుస్తారా? టీడీపీపై బీజేపీ నాయకుల ఆగ్రహం తడిగుడ్డతో గొంతులు కోసేవాడు అంటూ ప్రధానిపైనే టీడీపీ పోస్టులు మా పార్టీ సభ్యత్వం లేని రఘురామకు ఎందుకు సీటివ్వాలంటున్న బీజేపీ నేతలు 17 ఎంపీ సీట్లు ఉన్న చంద్రబాబే ఇచ్చి ఉండొచ్చుగా అంటూ మండిపాటు చివరికి కాంగ్రెస్తో కలిసి కూడా దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి మరోవైపు.. టీడీపీ అనుకూల పత్రికల్లోనూ మోదీపై విష ప్రచారం టీడీపీ దుష్ప్రచారాన్ని పట్టించుకోని రాష్ట్ర నాయకత్వంపై బీజేపీ నేతల ఆగ్రహం -
March 25th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 25th Latest News Telugu.. 9:10PM, March 25th 2024 పశ్చిమ గోదావరి జిల్లా: ఉండిలో ఇప్పటివరకు ఒక లెక్క సీఎం జగన్మోహన్రెడ్డి వచ్చినాక మరో లెక్క: పీవీఎల్ నరసింహ రాజు, ఉండి వైఎస్సార్సీపీ అభ్యర్థి పేదలకు సంక్షేమాన్ని చేర్చిన గొప్ప నాయకుడు సీఎం జగన్ పేదలందరూ సీఎం జగన్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు ఆక్వా రైతుల్ని జగన్మోహన్రెడ్డి ఆదుకున్నట్టు ఏ ముఖ్యమంత్రి ఆదుకోలేదు జోన్ పరిధిని 10 ఎకరాల లోపు రైతులకు సబ్సిడీ అందేలా చర్యలు తీసుకున్నారు శ్రీ కాళహస్తి టిడిపి అభ్యర్థి వాలంటీర్నీ స్లీపర్ సెల్స్ టెర్రరిస్టులు అనడాన్ని ఖండిస్తున్నాం ఇవాళ ఏ పేద గడపని అడిగిన వాలంటీర్ల వల్లే సంక్షేమం వస్తుందని చెబుతున్నారు సీఎం జగన్ గొప్ప ఆశయంతో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు నూటికి 90 శాతం అర్హులైన వారికికి పథకాలు అందుతున్నాయంటే అది వాలంటీర్ల వల్లేసాధ్యం పేదవారికి ఏ పథకం ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా తెలియదు ఏ పథకానికి అర్హత ఉందో తెలుసుకుని సచివాలయాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నారు వాలంటీర్లు ప్రపంచమంతా వాలంటరీ వ్యవస్థను అభినందిస్తుంతే ప్రతిపక్షాల బురద చల్లాలని చూస్తున్నారు వాలంటీర్లను తమ కుటుంబంలో సభ్యులుగా ప్రజలు చూసుకుంటున్నారు ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి జెండా ఈసారి ఎగరడం ఖాయం. నర్సాపురం పార్లమెంట్లో బీసీ మహిళను ఎంపీ గా నిలబెట్టిన నాయకుడు సీఎం జగన్ చంద్రబాబుటీడీపీ బీసీల పార్టీ అని వారిని మోసం చేశాడు బీసీ, ఎస్టీ, ఎస్టీ వెనకబడిన వర్గాలన్ని సీఎం జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఏ ఆశయంతో వచ్చాడో ఆ ఆశయాలనే పక్కనపెట్టి చంద్రబాబుకు పెంపుడు కుక్కలాగా మారాడు చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటున్నాడు.. నుంచో మంటే నుంచుంటున్నాడు పవన్ కళ్యాణ్ అయోమయ స్థితిలో ఉన్నాడు 7: 05PM, March 25th 2024 విశాఖ: వాలంటీర్లను టెర్రరిస్ట్ లన్న బొజ్జల సుధీర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా: అవంతి శ్రీనివాస్ వాలంటీర్ల సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తున్నరనే వాలంటీర్లపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు వాలంటీర్ల ఆత్మవిశ్వాసం దెబ్బ తినే విధంగా టీడీపీ నేతలుగా వ్యవహరిస్తున్నారు గతంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాలంటీర్లను కించిపరిచే విధంగా మాట్లాడారు టీడీపీ నేతలు వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలి 6: 20PM, March 25th 2024 ఏపీకి పురంధేశ్వరి నమ్మకద్రోహం చేశారు : సుంకర పద్మశ్రీ పురంధేశ్వరిని తూ.గో జిల్లాలో ప్రజలు తిరగనివ్వొద్దు పురంధేశ్వరికి రాజకీయ భిక్షపెట్టింది కాంగ్రెస్సే సోనియా పురంధేశ్వరికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఆస్తులు కాపాడుకోవడానికి పురంధేశ్వరి కన్నతల్లిలాంటి కాంగ్రెస్ను మోసం చేశారు ప్రత్యేక హోదా, విభజన హామీలపై హామీ ఇచ్చాకే పురంధేశ్వరి మాట్లాడాలి 6:18 PM, March 25th 2024 గుంటూరు మంద కృష్ణ ఏపీలో మాదిగలను చంద్రబాబుకు హోల్ సేల్ గా అమ్మేశాడు నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఎన్నికలొచ్చిన ప్రతీసారి చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకోవడం మంద కృష్ణకు అలవాటు ఈ నెల 30న మంద కృష్ణ నిర్వహించే సభను అడ్డుకుంటాం ఎస్సీ కార్పొరేషన్ లో మాదిగల వాటా కోసం మంద కృష్ణ ఎప్పుడూ పోరాటం చేయలేదు 6:15 PM, March 25th 2024 విజయవాడ పురంధేశ్వరి అధ్యక్షతన రేపు బీజేపీ పదాధికారుల సమావేశం హాజరు కానున్న బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసి, నాయకులకు బాధ్యతలు అప్పగించే యోచనలో ఏపీ బీజేపీ 6:12 PM, March 25th 2024 జనసేనలో తెగని విజయవాడ వెస్ట్ పంచాయితీ టికెట్ తనకే కేటాయించాలంటూ పోతిన మహేష్ దీక్ష దీక్ష ముగిసినా టికెట్ పై ఇంకా రాని క్లారిటీ నాకు సీటు ఇవ్వకపోతే కూటమికే నష్టం 2019 ఎన్నికల తర్వాత చాలా మంది పార్టీని వదిలేశారు నేను పార్టీకి ఆర్థికంగా అండగా ఉన్నా - ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశా 6:10 PM, March 25th 2024 బై ది పీపుల్, ఫర్ ది పీపుల్ అనే పదానికి అసలైన నిర్వచనం వైఎస్ జగన్ : వంగా గీత నా మీద నమ్మకంతోనే పిఠాపురం సీటు ఇచ్చారుజనం మనసులో జగన్, మా పిఠాపురం ప్రజల మనసులో నేనున్నాను పిఠాపురంలో మా విజయం తధ్యం నియోజకవర్గంలో ప్రతీ ఇంటికీ నేను వారి కుటుంబ సభ్యురాలినే కులాలకతీతంగా సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం మాది నాకు మళ్లీ పిఠాపురంలో సేవ చేసే అవకాశం వైఎస్ జగన్ కల్పించారు స్థానిక నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశాం స్కూల్స్, హాస్పిటల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్ చేశాం ఎవరెన్ని కుట్రలు చేసినా పిఠాపురం పీఠం నాదే - కోర్టులు, పోలీస్ స్టేషన్లకు పర్మినెంట్ బిల్డింగ్స్ నిర్మించాం వైఎస్ జగన్ అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం చేస్తున్నారు 6:08 PM, March 25th 2024 బీజేపీ చీఫ్ పురంధేశ్వరిని కలిసిన మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందన్న పురంధేశ్వరి ఎన్డీఏ అభ్యర్ధుల గెలుపు కోసం పని చేస్తామన్న మంద కృష్ణ మాదిగ 6:05 PM, March 25th 2024 కాకినాడ: జనసేనలో మహిళలకు గౌరవం లేదు జనసేన మాజీ రాష్ట్ర కార్యకదర్శి పోలసపల్లి సరోజ జనసేనలో చాలా అవమానాలు ఎదుర్కోన్నాను. పవన్ చెప్పే సిద్దాంతాలు..ఆశయాలు పేపర్ మీదకే పరిమితం పవన్ చుట్టూ ఒక కాపు కోటరీ ఉంది. ఆ కోటరీ పవన్ కలవనివ్వరూ జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ టీడీపీ కోవర్ట్ జనసేన కాపుల పార్టీయే కాదు..కమ్మవారి పార్టీ కూడా జనసేనలొ బిసి నాయకులకు విలువ లేదు. జనసేన 21 సీట్లలో మహిళలకు ఎన్ని సీట్లు ఇచ్చారు అందుకే జనసేన పార్టీకి గుడ్ బై చెప్పాను. 5:08 PM, March 25th 2024 అనకాపల్లి జిల్లా: టీడీపీలో మంటలు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద ఉద్రిక్తత పెందుర్తి టిక్కెట్ బండారుకు ఇవ్వాలని నిరసన టీడీపీ జెండాలను కరపత్రాలను తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు పెందుర్తి టికెట్ విషయంలో చంద్రబాబు లోకేష్ మోసం చేశారని ఆగ్రహం చంద్రబాబు, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు 5:01 PM, March 25th 2024 శ్రీ సత్యసాయి జిల్లా: హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరులో టీడీపీ నేతల దౌర్జన్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు దిగిన టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చిలమత్తూరు లక్ష్మి నరసింహ స్వామి ఉత్సవాల సందర్భంగా గొడవ 4:33 PM, March 25th 2024 YSRCP: మార్చి 27 బస్సుయాత్ర షెడ్యూల్ బుధవారం ఉదయం 10:56 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుండి కడపకు సీఎం జగన్ 12:20కి ఇడుపులపాయ చేరుకోనున్న సీఎం జగన్ మధ్యాహ్నం 1 నుండి 1:20 వరకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న జగన్ 1:30కి బస్సుయాత్ర ప్రారంభం వేంపల్లి, వి.ఎన్.పల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకోనున్న బస్సుయాత్ర సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొననున్న వైఎస్ జగన్ అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ చేరుకోనున్న వైఎస్ జగన్ ఆ రాత్రి ఆళ్లగడ్డలోనే బస చేయనున్న వైఎస్సార్సీపీ అధినేత 3:57 PM, March 25th 2024 శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతలపై మాజీ ఎమ్మెల్యే కలమట ఫైర్ కొత్తూరు మండలం నివగాంలో అనుచరులతో సమావేశం జిల్లా టీడీపీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకటరమణ పాతపట్నం విషయంలో చంద్రబాబు పునరాలోచన చేయాలి సానుకూల నిర్ణయం రాకపోతే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటా ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడ్డాను వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చి నాకు తీరని అన్యాయం చేశారు నాపై తప్పుడు నివేదికలు అధిష్టానానికి పంపించి జిల్లా నేతలు టికెట్ దక్కకుండా చేశారు: కలమట నాకు టికెట్ రాకపోవడంతో ఆవేదన చెందుతూ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు: ఎంపీ జీవీఎల్ నిస్వార్ధంతో నేను చేసిన సేవ ఎప్పటికీ వృథాగా పోదు భవిష్యత్ లో బీజేపీ జెండా రెపరెపలాడిస్తా : ఎంపీ జీవీఎల్ అమరావతి రేపు బీజేపీ పదాధికారుల సమావేశం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ మిత్రపక్షాలతో సమన్వయంపై సమావేశంలో చర్చ నేతలు, కేడర్ కు దిశానిర్దేశం చేయనున్న బీజేపీ అధినాయకత్వం కడప: బద్వేల్ బీజేపీలో అసంతృప్తి సెగలు టికెట్ తనకే ఇవ్వాలని పనతల సురేష్ పట్టు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రోషన్నకు టికెట్ ఇవ్వొద్దంటూ సురేష్ పోస్ట్ కృష్ణా : అవనిగడ్డలో పీక్స్ కు టీడీపీ, జనసేన పొత్తు పంచాయితీ టికెట్ జనసేనకు ఇవ్వడంతో మండలి బుద్ధ ప్రసాద్ వర్గం తీవ్ర అభ్యంతరం సాయంత్రంలోపు మండలి బుద్ధ ప్రసాద్ ను అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ సానుకూల ప్రకటన రాకుంటే రాజీనామాకు సిద్ధమంటున్న బుద్ధ ప్రసాద్ వర్గం మండలి బుద్ధ ప్రసాద్ ఇంటి వద్ద సమావేశమైన టీడీపీ నేతలు 3:48 PM, March 25th 2024 కృష్ణాజిల్లా: చంద్రబాబు బాటలోనే పవన్ సర్వేల పేరుతో ఆశావాహులను, క్యాడర్ను కన్ఫ్యూజ్ చేస్తున్న పవన్ అవనిగడ్డ జనసేన అభ్యర్ధి కోసం ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వే బండ్రెడ్డి రామకృష్ణ, బండి రామకృష్ణ, వికుర్తి శ్రీనివాస్ పేరుతో సార్వే ఒకేసారి ముగ్గురు పేర్లతో సర్వే నిర్వహిచడంతో అయోమయంలో జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ సర్వేలతో రగిలిపోతున్న అవనిగడ్డ టీడీపీ కార్యకర్తలు 3:18 PM, March 25th 2024 ఏపీ బీజేపీ లిస్టు రెడీ.! రెండు రోజుల్లో అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును ప్రచారంపై ఫోకస్ పెట్టిన ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వచ్చే నెల 5 నుంచి పురందేశ్వరి ఎన్నికల ప్రచారం రాజమండ్రి నుంచి బీజేపీ ప్రచారం ప్రారంభించనున్న పురందేశ్వరి 3:05 PM, March 25th 2024 చిత్తూరు జిల్లా: టీడీపీకి ఓటేస్తేనే మగవారిని ఇంట్లోకి రానీయండి అంటూ చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కుప్పం టీడీపీ కార్యాలయం వద్ద మహిళలతో ముఖముఖీ సమావేశమైన చంద్రబాబు టీడీపీకి ఓటేస్తేనే మగవారిని ఇంట్లోకి రానీయండి.. అన్నం పెట్టొద్దు అంటూ చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు 2:43 PM, March 25th 2024 పిఠాపురంపై పవన్లో పెరుగుతున్న ఆందోళన సీన్ సితార అయ్యే అవకాశం ఉందని రిపోర్టులు టీడీపీ ఓట్లు ఎట్టి పరిస్థితుల్లో పడవంటున్న జనసేన కార్యకర్తలు కాపులు కూడా ఓట్లేయడం కష్టమంటున్న పార్టీ నేతలు పిఠాపురంలో గెలవాలంటే ఏం చేయాలి? పవన్కళ్యాణ్ సమాలోచనలు నిన్న మంగళగిరిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మతో పవన్ సమావేశం ఈసారికి హెల్ప్ చేయండి, ఎలాగొలా గెలుస్తానంటూ వర్మకు బుజ్జగింపులు పవన్ సూచన మేరకు ఇవాళ వర్మతో కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్ధి ఉదయ శ్రీనివాస్ భేటీ పరిస్థితి ఇలాగే ఉంటే కాకినాడ ఎంపీకి పోటీ చేయడం మంచిదని సన్నిహితుల సూచనలు 2:35 PM, March 25th 2024 టీడీపీకి షాక్ ఇస్తున్న అన్నమయ్య జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు రాజంపేట పార్లమెంట్ పరిధిలో మూకూమ్మడిగా ప్రచారం ఆపేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పార్లమెంట్ సీటు బీజేపీకి ఇవ్వడంతో ఆయా ప్రభావం ఎమ్మెల్యే అభ్యర్థుల పైన తీవ్రంగా పడే అవకాశం ఉండటంతో ప్రచారం ఆపేసిన అసెంబ్లీ అభ్యర్థులు రాష్ట్రంలోనే... రాజంపేట పార్లమెంట్ వ్యాప్తంగా ముస్లిమ్స్ ఎక్కువగా ఉండటం, బలిజలు 2.50 లక్షల ఓటింగ్ ఉండటంతో ఆందోళనలో ఎమ్మెల్యే అభ్యర్థులు. ముస్లిమ్స్ ప్రభావంతో పీలేరు, రాయచోటి, మదనపల్లి, తంబళ్లపల్లి పల్లెలో తీవ్ర ప్రభావం.. బలిజల ప్రభావంతో రాజంపేట, రైల్వే కోడూరు కోల్పోయే అవకాశం. 2:25 PM, March 25th 2024 సోషల్ మీడియా శాడిజనికి గీతాంజలి బలి: కోన వెంకట్ ఒక పవిత్ర ఆత్మను చంపేశారు సోషల్ మీడియా శాడిజానికి నేను కూడా విక్టింనే చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది వీలైతే కొత్త చట్టాలను తేవాలి ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పుకుంటే ట్రోల్ చేస్తున్నారు జనాన్ని భయపెడుతున్నారు ప్రముఖ సినిమా రచయిత, ప్రొడ్యూసర్, దర్శకుడు కోన వెంకట్ తెనాలిలో గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన కోన వెంకట్ 2:21 PM, March 25th 2024 అవనిగడ్డలో తిరుగుబావుటా ఎగరేసిన టీడీపీ నేతలు పొత్తుల్లో జనసేనకు అవనిగడ్డ సీటు కేటాయించడం పై తీవ్ర అసంతృప్తి అవనిగడ్డ సీటు టీడీపీకే ఇవ్వాలని డిమాండ్ మండలి బుద్ధప్రసాద్ ను కూటమి అభ్యర్ధిగా ప్రకటించాలని పట్టుబడుతున్న టీడీపీ క్యాడర్ బుద్ధప్రసాద్ కు టిక్కెట్ ఇవ్వకపోతే జనసేనకు సహకరించేది లేదు : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ జనసేనకు టిక్కెట్ ఇస్తే అవనిగడ్డ క్యాండెట్ ను ఓడిస్తాం : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ నలభైయేళ్లుగా పార్టీ జెండా మోశాం.. తొలిసారి మాకు బాధకలుగుతోంది : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ బుద్ధప్రసాద్ ను ఇండిపెండెంట్ గా పోటీచేయించి గెలిపించుకుంటాం : అవనిగడ్డ టీడీపీ క్యాడర్ సీటు మాకే వస్తుందని ఎంతగానో ఆశించాం : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు మండలి బుద్ధప్రసాద్ కు సీటు దక్కక పోవడం మమ్మల్ని బాధించింది: మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు అవనిగడ్డ సీటు విషయంలో చంద్రబాబు మరోమారు పునరాలోచించుకోవాలి : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు నెలరోజుల నుంచి సీటు పై నాన్చుతూనే ఉన్నారు : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు మా ఆవేదనను అధిష్టానం గుర్తించాలి : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు సీటు మాకెందుకు ఇవ్వడంలేదో సమాధానం చెప్పాలి : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు జనసేనకు అనిగడ్డ సీటు ఇస్తున్నామని ఇంతవరకూ మాకు చెప్పలేదు: మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు నిన్న జనసేన జాబితా ప్రకటనతోనే మాకు తెలిసింది : మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు సీటు విషయంలో కనీసం మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు: మండలి వెంకట్ రామ్, బుద్ధప్రసాద్ కుమారుడు 2:16 PM, March 25th 2024 నో టికెట్.. జీవీఎల్ వీడియో సందేశం విశాఖ ప్రజలకి , కార్యకర్తలకి జీవీఎల్ వీడియో సందేశం విశాఖ సీటు నాకు రానందుకు విశాఖ వాసులు చాలామంది ఫోన్ చేసి బాధపడ్డారు విశాఖ ప్రజల అభిమానం చూరగొన్నందుకు సంతోషంగా ఉంది గత మూడేళ్లగా విశాఖ అభివృద్దికి, విశాఖ ప్రజలకి సేవకి సంతోషాన్ని కలిగించింది విశాఖలో పోటీచేయడానికి అవకాశం రాని సంగతి మీకు తెలిసిందే ప్రజలకి మంచి జరగాలని నిస్వార్ధంగా సేవ చేశా విశాఖ అభివృద్దికి మనం కలిసి చేసిన సేవ వృదా అయిందని భావించద్దు ఎన్నికలని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సేవ చేయలేదు జీవీఎల్ ఫర్ వైజాగ్ అన్నది నిరంతర ప్రక్రియ ప్రజాసేవ, విశాఖ అభివృద్ది ఒక కమిట్ మెంట్ తో చేసేవి త్వరలోనే విశాఖ వచ్చి మీ అందరినీ కలుస్తా విశాఖ అభివృద్దే ధ్యేయంగా కార్యకర్తలంతా కలిసి ఒక కార్యచరణ రూపొందించుకుందాం విశాఖ అభివృద్దే లక్ష్యం విశాఖలోనే ఉంటూ భవిష్యత్ లో విశాఖ అభివృద్దికి మీ అందరితో కలిసి కృషి చేస్తా 1:52 PM, March 25th 2024 తిరుపతి టికెట్ పంచాయితీ.. సుగుణమ్మ కంటతడి తిరుపతి జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు టికెట్ దక్కలేదని కంటతడి పెట్టిన సుగుణమ్మ అహర్నిశలు టీడీపీ కోసం పనిచేశా: సుగుణమ్మ తిరుపతి అసెంబ్లీ స్థానం దక్కకపోవడం బాధాకరం: సుగుణమ్మ చంద్రబాబు చేపించిన సర్వేలు ఏమయ్యాయి?: సుగుణమ్మ టికెట్ జనసేనకు కేటాయించడంపై పునరాలోచన చేయాలి: సుగుణమ్మ బయటి వ్యక్తులకు ఎన్నికల్లో మద్దతు తెలపలేం: సుగుణమ్మ చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతి టికెట్ పై మరోసారి చర్చించాలి : సుగుణమ్మ ఎక్కడి నుంచో వచ్చినవారికి మద్దతు పలకమంటే నేను అంగీకరించినా.. కేడర్ అంగీకరించడం లేదు: సుగుణమ్మ 1:46 PM, March 25th 2024 ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారానికి డేట్ ఫిక్స్ వచ్చే నెల ఐదవ తేదీ నుంచి ఏపీ బీజేపీ ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో పర్యటించనున్న జాతీయ అగ్ర నేతలు బహిరంగ సభలతో పాటు ర్యాలీలు, రోడ్ షోలు రాజమండ్రి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి 1:35 PM, March 25th 2024 ఏపీలో పెండింగ్ సీట్లపై కూటమిలో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇంకా 20 అసెంబ్లీ స్థానాలు పెండింగ్లో పెట్టిన కూటమి 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించని బీజేపీ టీడీపీ -7, జనసేన - 3 పెండింగ్ - 20 స్థానాలకు సామాజిక సమీకరణాల లెక్కల్లో కూటమి విజయనగరం స్థానం కాపులకు దక్కే అవకాశం విజయనగరం పరిధిలో 2 లక్షలకు పైగా తూర్పు కాపుల ఓట్లు తెరమీదకు కళా వెంకట్రావు, గేదెల శ్రీనివాస్, మీసాల గీత పేర్లు శ్రీకాకుళం, అనకాపల్లి, స్థానాలు కొప్పుల వెలమ, వెలమలకు కేటాయింపు ఒంగోలు, కడప పార్లమెంట్ స్థానాలకు గానూ రెడ్డి సామాజిక వర్గానికి ఛాన్స్ మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేస్తారా? దర్శి, చీపురుపల్లి, భీమిలి, అనంతపురం అర్బన్, రాజంపేట, గుంతకల్లు, ఆలూరు స్థానాలకు ఖరారు కానీ టీడీపీ అభ్యర్థులు జనసేన నుంచి పెండింగ్ లో పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ స్థానాలు. 1:20 PM, March 25th 2024 కాపు ఉద్యమానికి కారకుడు చంద్రబాబు: ముద్రగడ కాపు ఉద్యమాన్ని అణచివేయడానికి బాబుకు పవన్ సహకరించారు కాపులు రోడెక్కే పరిస్థితిని చంద్రబాబు కలగజేశాడు ఆనాడు చంద్రబాబు పక్కన ఉన్న పవన్ ఉద్యమకారులను కొట్టినా.. కేసులు పెట్టినా ఎప్పుడు మాట్లాడలేదు. కాపు ఉద్యమాన్ని అణిచివేయడానికి చంద్రబాబు పక్కనుండి పవన్ చేసిన ఉపకారం అంతా ఇంతా కాదు. ఇవాళ పిఠాపురం నుండి పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజార్టీటితో గెలుస్తాను.. ఓటర్ల అమ్ముడు పోతారు అనే భావం వ్యక్తం చేశారు. పిఠాపురం ఓటర్లు డబ్బులకు అమ్ముపోయిన వారిగా మాట్లాడటం భాధాకరంగా ఉంది. ఓటర్లు ఈ విషయం గమనించమని కోరుతున్నాను. జనసేన బలోపేతానికి ఫలితం ఆశించకుండా పని చేయాలనుకున్నాను 70-80 సీట్లు.. సగ కాలం ముఖ్యమంత్రి పదవి అడగాలని జనసేనకు చెప్పాను. దీని పై పవన్ స్పందన ఎక్కడా రాలేదు. ఇనుప ముక్కను నీటిలో నాన బెడితే ఏలా ఉంటుందో.. అలా పవన్ కాలయాపణ చేశారు. 1:05 PM, March 25th 2024 చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ చంద్రబాబు గారి మ్యానిప్యులేషన్ల గురించి తెలియందెవరికి? సీటు కావాలంటే వందకోట్లు చెల్లించాలి ఎవరినైనా గుంజుకోవాలంటే డబ్బు వెదజల్లుతాడు అది ఏడు కోట్లా, 20 కోట్లా స్థాయిని బట్టి ధర నిర్ణయిస్తాడు బుకాయింపులు వద్దు. చంద్రబాబు గారి హాట్ డీల్స్ ఎలా ఉంటాయో పసివాడిని అడిగినా చెబ్తారు వొంటేరూ.. 12:55 PM, March 25th 2024 ముఖ్యనేతలతో పురంధేశ్వరి సమావేశం పది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ ప్రచార షెడ్యూల్పై ఏపీ ముఖ్య నాయకులతో చర్చ ఆరు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ నేడో, రేపో పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన బీజేపీ సభలకు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు రాక వచ్చే నెల ఐదో తేదీ నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం రాజమండ్రి నుంచి ప్రచారం ప్రారంభించనున్న పురంధేశ్వరి 12:40 PM, March 25th 2024 బాబు, సుజానా చౌదరిపై కేశినేని నాని ఫైర్ విజయవాడ వెస్ట్ బీజేపీ సీటుపై ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్స్ పరోక్షంగా సుజనా చౌదరిని కౌంటర్ చేసిన కేశినేని నాని వెస్ట్లో వైసీపీ అభ్యర్ధి ఆసిఫ్పై పెద్ద కుట్ర జరుగుతోంది మొన్నటి వరకూ జనసేనకే వెస్ట్ టిక్కెట్ అన్నారు ఇప్పుడు బీసీ వ్యక్తిని కాదని.. బీజేపీ నుంచి ఒక ధనికుడిని తీసుకొస్తున్నారు పశ్చిమ నియోజకవర్గం ముస్లింలు, బీసీలు, పేదలు ఉన్న నియోజకవర్గం సీఎం జగన్ ఒక కార్యకర్తగా ఎదిగిన ఆసిఫ్కు టిక్కెట్ ఇచ్చారు మన ప్రత్యర్ధులు చార్టెడ్ ఫ్లైట్లో తిరిగే ఒక వ్యాపారవేత్తను మనపై పోటీకి పెట్టారు ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు నిజంగా ఇది పేదలకు పెత్తందార్లకు మధ్య పోటీనే చంద్రబాబు బీసీ, ఎస్సీ, మైనార్టీలను మోసం చేస్తున్నారు కేంద్రమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి ఉపయోగపడని వ్యక్తిని ఎందుకు తెస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఢిల్లీ నుంచి గల్లీ వరకూ వ్యవస్థలను మేనేజ్ చేయగల వ్యక్తిని ఆసిఫ్ మీదకు వదిలారు డబ్బుతో పశ్చిమ నియోజకవర్గాన్ని కొనాలని చూస్తున్నారు మేనేజ్మెంట్తో మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు 12:20 PM, March 25th 2024 పొత్తులో సీటు చిచ్చు.. అవనిగడ్డలో చిచ్చురాజేసిన సీటు పంచాయతీ పొత్తుల్లో జనసేనకు దక్కనున్న అవనిగడ్డ సీటు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అవనిగడ్డ టీడీపీ కేడర్ అవనిగడ్డ సీటు టీడీపీకే ఇవ్వాలని డిమాండ్ మండలి బుద్ధప్రసాద్ను కూటమి అభ్యర్ధిగా ప్రకటించాలని పట్టుబడుతున్న టీడీపీ కేడర్ భవిష్యత్ కార్యాచరణ కోసం సమావేశమైన అవనిగడ్డ టీడీపీ కేడర్ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న టీడీపీ నేతలు 12:00 PM, March 25th 2024 రఘురామకు బీజేపీ కౌంటర్ రఘురామకృష్ణంరాజు విమర్శలపై బీజేపీ కౌంటర్ బీజేపీ ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్ధుల జాబితాలో ఆర్ఆర్ఆర్కు నో ఛాన్స్ జాబితాలో పేరు లేకపోవడంలో ఆశ్చర్యమేముందన్న బీజేపీ సీనియర్ నేత లక్ష్మీపతి రాజా ఏపీ బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం లేకుండా సీటు ఎలా అంటూ సెటైర్లు వారిపై జాలిచూపే పార్టీలు ఎందుకు సీటు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి? ఎంపీల జాబితా ప్రకటన తర్వాత బీజేపీపై అక్కసు వెళ్లగక్కిన రఘురామకృష్ణంరాజు తనకి నర్సాపురం సీటు ఇవ్వలేదంటూ బీజేపీపై విమర్శలు. 11:36 AM, March 25th 2024 పవన్పై నమ్మకం ఉంది: పోతిన మహేష్ విజయవాడ వెస్ట్లో తేలని టికెట్ పంచాయితీ జనసేన తరఫున పట్టువీడని పోతిన మహేష్ కూటమిలో నాకు సీటు రావడమే న్యాయం: మహేష్ ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశా: మహేష్ పవన్పై నమ్మకం ఉంది: మహేష్ నాకు టికెట్ ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు: మహేష్ 11:03 AM, March 25th 2024 కుప్పంలో భారీగా మద్యం పట్టివేత? చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల వేళ భారీ మద్యం పట్టివేత కర్ణాటక నుండి గుడుపల్లి మండలం సోడిగానీపల్లి కి తరలిస్తున్న మద్యం స్వాధీనం ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోబాపెట్టేందుకు ఈ మద్యం తరలిస్తున్నట్లు అధికారుల అంచనా రూ. 6లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసున్న పోలీసులు ఇద్దరు ముద్దాయిలు, ఒక ద్విచక్ర వాహనం ఒక కారును అదుపులోకి తీసుకున్న SEB పోలీసులు 10:47 AM, March 25th 2024 బాబు ఎగస్ట్రా సీటు ఇస్తారా? రసదయకంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రాజకీయం అభ్యర్థుల్ని ప్రకటించినా.. కొన్ని చోట్ల తెగని పంచాయితీ భీమిలి లేదా విశాఖ సౌత్ సీటు అడుగుతున్న బీజేపీ నేత మాధవ్ టీడీపీ నుంచి భీమిలి సీటు ఆశిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు జనసేన నుంచి దక్షిణ విశాఖ ఆశిస్తున్న వంశీ యాదవ్ వంశీ యాదవ్కు సీట్లు ఇవ్వొద్దని జనసేన శ్రేణుల ఆందోళనలు ఇవాళో, రేపో చంద్రబాబును కలవనున్న మాధవ్ సీట్లు సర్దుబాటులో భాగంగా బీజేపీకి మరొక సీటు అదనంగా అడగనున్న మాధవ్ ఇచ్చేది అనుమానమే అంటున్న రాజకీయ వర్గాలు 10:02 AM, March 25th 2024 27 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ‘ప్రజాగళం’ పేరుతో సన్నాహాలు రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో పర్యటన 27న చిత్తూరు జిల్లాలో పర్యటన ప్రారంభం 31వ తేదీ వరకు పర్యటనలు ఖరారు 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్లో ప్రచారం 28న రాప్తాడు, శింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు ప్రచారం 09:38 AM, March 25th 2024 చివరకు బండారు ఇలా.. పెందుర్తి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి టికెట్ దక్కకపోవడంతో మనోవేదన తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిక షుగర్ లెవల్స్ తగ్గిపోవడం వల్ల పల్స్ రేటు గణనీయంగా పడిపోయిందన్న డాక్టర్లు కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమైన బండారు.. మూడో లిస్ట్లోనూ నో టికెట్ పెందుర్తి టికెట్ జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పంచకర్ల రమేష్ బాబుకు కేటాయింపు బండారుకు పలువురు టీడీపీ నేతల పరామర్శ మంత్రి రోజాను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యల ఫలితమేనంటూ స్థానికంగా చర్చ 09:27 AM, March 25th 2024 అద్దెకు మరో జనసేన కార్యాలయం జెండా ఎత్తేసిన మరో జనసేన కార్యాయలం నంద్యాల జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో ఆఫీస్కు తాళం పట్టుమని 30 రోజులు గడవకముందే ‘అద్దెకు ఇవ్వబడును’ అనే బోర్డు మొన్నీమధ్యే ఉత్తరాంధ్రలో ఇలాంటి పరిస్థితి మాధవధారలోని జనసేన ఉత్తరాంధ్ర రీజనల్ పార్టీ కార్యాలయానికి తాళం వేసి టులెట్ బోర్టు కార్యాలయాలు నిర్వహించే స్తోమత లేనప్పుడు ఎందుకీ ఆర్భాటాలు అని నిలదీస్తున్న జనసేన నేతలు! 09:10 AM, March 25th 2024 పవన్.. మరీ ఇంత దుర్మార్గమా? ధనసేన చేతిలో జనసేన నేతలు దగా అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో జనసేన పోటీ 18 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన జనసేన డబ్బున్న, అగ్రవర్ణాలకే సీట్లు ఇచ్చిన పవన్ కల్యాణ్ 18 మందిలో కేవలం ఇద్దరికి మాత్రమే బీసీలకు సీట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ మైనారిటీలకు ఒక్క సీటు కూడా ఇవ్వని జనసేన అనకాపల్లి, నరసాపురం మాత్రమే బీసీలకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ శెట్టి బలిజ, గౌడ, తూర్పు కాపు, బీసీ వెలమ, యాదవ, బోయ, కురుబా ,చేనేత కులాలకు ఒక్క సీటు కూడా ఇవ్వని పవన్ కళ్యాణ్ మొత్తం 18 సీట్ల లో 12 సీట్లు ఓసీలకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి సీట్లను పక్క పార్టీ నేతలకు పిలిచి ఇచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన కోసం పనిచేసిన నాయకులను పక్కన పడేసిన పవన్ జనసేన లో ఒకే ఒక్క మహిళకు అవకాశం ఇచ్చిన పవన్ జనసేన వీర మహిళలు ఎవ్వరు పోటీ కి పనికిరారని తేల్చిన పవన్ బొలిశెట్టి సత్య, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, పంచకర్ల సందీప్, ఉషా చరణ్, బొలిశెట్టి సత్యనారాయణ, బోలుబోయిన శ్రీనివాస్ యాదవ్ , రాయపాటి అరుణ, పోతిన మహేష్, ముత్త శశిధర్, రియాజ్, జానీ మాస్టర్, పితాని బాలకృష్ణ.. పవన్ హ్యాండ్ ఇచ్చిన లిస్ట్ పెద్దదే 08:40 AM, March 25th 2024 సీ-విజిల్ యాప్.. అనంతలో 29 మంది సస్పెండ్ ఎన్నికల కోడ్ అమలులో భాగంగా గా సీ-విజిల్ యాప్ ద్వారా అందిన 168 ఫిర్యాదులు విచారణ తర్వాత చర్యలు తీసుకున్నట్లు ప్రకటించిన కలెక్టర్ గౌతమి ఇప్పటిదాకా రూ. 16.94 లక్షల స్వాధీనం నిబంధనలు పాటించని 29 మందిని సస్పెండ్ 08:30 AM, March 25th 2024 గీత టికెట్పై గిరిజన సంఘాల్లో అసంతృప్తి అరకు ఎంపీ సీటు కొత్తపల్లి గీతకు ఇచ్చిన బీజేపీ పురందేశ్వరి తన స్వలాభం కోసమే గీతకు టికెట్ ఇప్పించారనే ఆరోపణ 2014లో వైఎస్ఆర్సిపీ అరకు ఎంపీగా గెలిచి పార్టీ ఫిరాయించిన కొత్తపల్లి గీత గీత సామాజిక వర్గంపై ఇప్పటికే గిరిజన సంఘాల ఫిర్యాదు 2019 లో జనరల్ స్థానం విశాఖ ఎంపీగా పోటీ చేసిన గీత గత విశాఖ ఎంపీ ఎన్నికల్లో కేవలం 1159 ఓట్లు సంపాదించిన కొత్తపల్లి గీత గత ఎన్నికల్లో 14వ స్థానంలో 0.09 ఓట్లు సంపాదించిన కొత్తపల్లి గీత ఎన్నికల సంఘం గుర్తించని జన జాగృతి పార్టీని బీజేపీలో విలీనం చేసినట్టు చెప్పి బీజేపీ టికెట్ కు లాబీయింగ్ చేసిన కొత్తపల్లి గీత కొత్తపల్లి గీతకు టికెట్ కేటాయింపు పై స్థానిక గిరిజన వర్గాల్లో అసంతృప్తి 08:12 AM, March 25th 2024 నేడు రామచంద్రపురానికి ఎంపీ మిథున్రెడ్డి కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి తోట త్రిమూర్తులు నిర్వహించే ఆత్మీయ సమావేశంలో పాల్గొనున్న మిథున్ పిల్లి సూర్యప్రకాష్కు తన అనుచరులు సపోర్ట్ చేయాలని సమావేశం 07:45 AM, March 25th 2024 మేమంతా సిద్ధం.. తొలి ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం యాత్రకు అంతా సిద్ధం మరో మరో 48 గంటల్లో వైఎస్ జగన్ బస్సుయాత్ర ప్రారంభం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ నుండి ప్రారంభం కానున్న బస్సుయాత్ర రోజుకొక జిల్లాలో సాగుతూ శ్రీకాకుళం జిల్లాలో ముగియనున్న యాత్ర జగన్ బస్సుయాత్రతో ఏపీలో మరింత పెరిగిన పొలిటికల్ హీట్ తొలిరోజు సాయంత్రం ప్రొద్దుటూరులో బహిరంగ సభ తొలి బస్సుయాత్ర సభలో జగన్ ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి బస్సుయాత్రతో వైఎస్సార్సీపీ కేడర్లో మరింత జోష్ 07:28AM, March 25th 2024 నేడు కుప్పానికి చంద్రబాబు సొంత నియోజకవర్గంలో టీడీపీ అధినేత పర్యటన రెండ్రోజుల పాటు కుప్పంలోనే ఉండనున్న నారా చంద్రబాబు నాయుడు కుప్పం సెంటర్లో ఇవాళ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ సాయంత్రం బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు రేపు హంద్రినీవా పరిశీలన 27 నుంచి ప్రజాగళం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు ప్రతీరోజూ నాలుగు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు 07:26AM, March 25th 2024 ఎమ్మెల్యే సీట్లలోనూ ఇంతేనా?.. బీజేపీ సీనియర్ల ఆవేదన బీజేపీ జాబితాలో సీనియర్లకి దక్కని అవకాశం ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి అవకాశమివ్వడానికి సీనియర్ల గొంతుకోసారంటూ విమర్సలు జీవీఎల్, పీవీఎన్ మాధవ్, సోము వీర్రాజు,గారపాటి చౌదరి, సత్యకుమార్, విష్ణు వర్దన్ రెడ్డి లాంటి సీనియర్లకి టిక్కెట్లే ఇవ్వని అధిష్టానం ఎంపీ రేసులో చివరి వరకు ప్రయత్నించినా నిరాశే చంద్రబాబు, పురందేశ్వరిల కుట్రల వల్లే సీనియర్లకి అవకాశం దక్కలేదంటున్న బీజేపీ వర్గాలు కాంగ్రెస్కి బాండ్ల రూపంలో రూ. 30 కోట్లు విరాళమిచ్చిన సీఎం రమేష్కి అనకాపల్లి ఎంపీ టికెట్ కడపకి చెందిన సీఎం రమేష్ కి అనకాపల్లి సీటు కేటాయించడంపై సీనియర్లు ఆగ్రహం సీఎం రమేష్కి టిక్కెట్ అంటే.. టీడీపీకి కేటాయించినట్లేనంటున్న బీజేపీ నేతలు బ్యాంకులని బురిడీ కొట్టిన కేసులతో పాటు.. ఎస్టీ కాదని కోర్టులో కేసులు నడుస్తున్న కొత్తపల్లి గీతకి అరకు పార్లమెంట్ నాలుగు దశాబ్దాలకి పైగా బీజేపీకి సేవలందించిన సోము వీర్రాజుని కాదని రాజమండ్రి నుంచి స్ధానికేతురాలైన పురందేశ్వరికి అవకాశం నరసాపురం టిక్కెట్ ఆశించిన రఘురామకృష్ణంరాజుకి బీజేపీ చెక్ ఢిల్లీలో ఉండి 15 రోజులగా ప్రయత్నించినా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని బీజేపీ అధిష్టానం రఘురామకృష్ణంరాజు విషయంలో మాత్రం సీనియర్ల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న వైనం బీజేపీలో చేరిన వెంటనే వరప్రసాద్కి తిరుపతి టిక్కెట్ ఒకటి రెండు రోజులలో పది అసెంబ్లీ స్ధానాల జాబితా ప్రకటించనున్న బీజేపీ ఎమ్మెల్యే జాబితాలోనూ ఇతర పార్టీ నేతలకే ఎక్కువ ఛాన్స్ 07:04AM, March 25th 2024 ఎల్లుండి నుంచే ‘మేమంతా సిద్ధం’ అధికార వైఎస్సార్సీపీ భారీ ఎన్నికల ప్రచారం మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర ఎల్లుండి (మార్చి 27 నుంచి) ఇడుపులపాయ నుంచి మొదలు సాయంత్రం ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమంతో పాటు పాలనతో సామాజిక న్యాయాన్ని వివరిస్తూ ప్రజల్లో సీఎం జగన్ పార్లమెంటరీ స్థానాల పరిధిలో బహిరంగ సభలు ఉదయం ప్రజలతో మమేకం.. సాయంత్రం పబ్లిక్ మీటింగ్ పబ్లిక్ ఇంటెరాక్షన్లో ప్రజల నుంచి సలహాలు, సూచనల స్వీకరణ ఈ యుద్ధం 15 ఏళ్ళుగా నాకు అలవాటే. నాతో నడిచిన మీకూ అలవాటే... కౌరవ సైన్యాన్ని మరోసారి ఎదుర్కొనేందుకు నేను సిద్ధం... మీరు సిద్ధమా✊🏻#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/GGPuif7Ig2 — YSR Congress Party (@YSRCParty) March 24, 2024 06:57AM, March 25th 2024 18 స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలు పెండింగ్ రెండు లోక్సభ స్థానాల్లో కాకినాడకు ఇప్పటికే అభ్యర్థి ఖరారు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని ప్రకటించిన పవన్ అమిత్ షా చెబితే ఎంపీగా తాను పోటీ చేస్తానన్న పవన్ కాకినాడలో తాను ఎంపీగా పోటీ చేసి.. పిఠాపురం నుంచి ఉదయ్ పోటీ చేస్తాడని స్పష్టీకరణ 06:52AM, March 25th 2024 లోకేష్ ఎక్కడికెళ్లినా.. ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్కు చుక్కలు ఎక్కడికెళ్లినా ప్రజల నిరసనలు.. నిలదీతలు.. ప్రశ్నల వర్షం అధికారంలో ఉండగా ఏం చేశారు?.. కరోనా టైంలో ఏమైపోయారు? అంటూ నిలదీస్తున్న మంగళగిరి వాసులు లోకేశ్ ప్రచారంలో ఇదీ పరిస్థితి సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న వైనం ప్రచారానికి ముఖ్య నేతల డుమ్మా చివరకు అపార్ట్మెంట్లలో ప్రచారానికే పరిమితమైన లోకేష్ మంగళగిరిలో టీడీపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన? ఓటర్లకు బల్ల బండ్లు, తోపుడు బండ్లు, కుట్టు మిషన్ల పంపిణీ ఓ ప్రదేశంలో వాటిని నిలిపి.. ఓటర్లే వాటిని తీసుకెళ్లేలా ఒత్తిడి అధికారులకు అనుమానం రాకుండా కొనసాగుతున్న ప్రలోభాలపర్వం 06:48AM, March 25th 2024 ఏపీ బీజేపీకి ఇలాంటి పరిస్థితా? వలసలకే సీట్లా?.. ఏపీలో బీజేపీకి అభ్యర్థులే కరువైన రీతిలో ఎంపీల లిస్టు ఆరు స్థానాల్లో నరసాపురం తప్ప అన్ని సీట్లూ వలస నేతలకే కండువా కప్పుకున్న రోజే వరప్రసాద్కు తిరుపతి సీటు కడప నుంచి అనకాపల్లికి వచ్చి సీఎం రమేష్ పోటీ ఈ మధ్యే చేరిన కిరణ్కుమార్రెడ్డికి రాజంపేట పురందేశ్వరికి రాజమండ్రి, కొత్తపల్లి గీతకు అరకు నిరుత్సాహానికి గురైన జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణు సీనియర్లలో తీవ్ర ఆవేదన వలస నేతలకు సీట్లు ఇప్పించడంలో చంద్రబాబు కీ రోల్ బాబును నమ్ముకున్న రఘురామ రాజు మాత్రం హ్యాండ్ 06:35AM, March 25th 2024 బాబుకి బుద్ధి చెప్పి తీరతా: గొంప కృష్ణ ఎన్ఆర్ఐ గొంప కృష్ణని నిండా ముంచిన చంద్రబాబు శృంగవరపుకోట ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ ఆశచూపి అమెరికా నుంచి పిలిపించిన చంద్రబాబు టీడీపీ కోసం కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టించిన నారా లోకేష్ బాబు, లోకేష్ను నమ్మి అమెరికా నుంచి వస్తే కుటుంబాన్ని రోడ్డుపాలు చేశారంటూ గొంప కృష్ణ ఆవేదన రానున్న ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి బాబుకి బుద్ధి చెప్తానని శపథం! 06:30AM, March 25th 2024 టీడీపీ.. ఆ 31 స్థానాల్లోనూ గందరగోళమే 30కి పైగా స్థానాల్లో భగ్గుమంటున్న టీడీపీ నేతలు సీట్లు రాక పలుచోట్ల రెబల్స్గా మారిన తెలుగు తమ్ముళ్లు వారిని బుజ్జగించేందుకు శతవిధాలా యత్నిస్తున్న చంద్రబాబు ఎంత సర్ది చెప్పినా టికెట్ దక్కించుకున్నవారిని ఓడిస్తామంటున్న అసంతృప్తులు పైకి పార్టీ కోసం పనిచేస్తామని చెబుతున్నా లోలోన రగిలిపోతున్న వైనం పొత్తుల్లో పోయిన 31 స్థానాల్లోనూ గందరగోళమే రెడ్డిగూడెంలో బలప్రదర్శన చేపట్టిన టికెట్ దక్కని దేవినేని ఉమ ఏలూరు ఎంపీ టికెట్పై రాజీలేని పోరాటం చేస్తున్న బీజేపీ గోపాలపురంలో మద్దిపాటికి తప్పని అసమ్మతి బెడద -
March 24th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 23rd Latest News Telugu.. 9:30 PM, March 24th, 2024 ఏపీ బీజేపీ ఎంపీ స్ధానాలకు ఖరారైన పేర్లు అనకాపల్లి- సీఎం రమేష్ అరకు- కొత్తపల్లి గీత రాజమండ్రి- పురందేశ్వరి నరసాపురం- శ్రీనివాస వర్మ రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి- వరప్రసాద్ 9:10 PM, March 24th, 2024 తూర్పుగోదావరి జిల్లా: అనపర్తిలో ప్రచారం నిలిపివేసిన టీడీపీ నేతలు అనపర్తి నియోజకవర్గం బిజెపికి కేటాయిస్తారనే వార్తలు రావడంతో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన అనపర్తి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో పై స్పష్టత వచ్చేవరకు ప్రచారం నిర్వహించకూడదని నిర్ణయించుకున్న టిడిపి వర్గాలు 7:30 PM, March 24th, 2024 బీజేపీ పోటీ చేసే అసెంబ్లీ స్థానా్లో తెరపైకి కొత్త పేర్లు విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తారంటూ ప్రచారం వెస్ట్ సీటు పై పట్టు వీడని జనసేన నేత పోతిన మహేష్ ఇప్పటికే టికెట్ బీజేపీకి ఖరారైనట్టు లీకులు సుజనా లోక్ సభ బదులు అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం ధర్మవరం అసెంబ్లీ టికెట్ సత్యకుమార్కే అంటూ వార్తలు 6:22 PM, March 24th, 2024 విజయవాడ: ఏపీ బీజేపీ జాబితాపై అధిష్టానం తుది కసరత్తు బీజేపీ పోటీ చేయబోయే అసెంబ్లీ స్ధానాలు దాదాపు ఖరారు ఒకటి రెండు స్ధానాల అభ్యర్ధుల మార్పుపై కొనసాగుతున్న సస్పెన్స్ అసెంబ్లీకి దాదాపుగా ఖరారైన పేర్లు ఎచ్చెర్ల- NER విద్యాసంస్ధల అదినేత- నడికుడితి ఈశ్వరరావు( కమ్మ) విశాఖ నార్త్- విష్ణుకుమార్ రాజు ( క్షత్రియ) పాడేరు (ఎస్టీ) - ఉమా మహేశ్వరరావు అనపర్తి- సోము వీర్రాజు (కాపు) కైకలూరు - తపన చౌదరి లేదా కామినేని శ్రీనివాస్ ( కమ్మ) విజయవాడ వెస్ట్- సుజనా చౌదరి (కమ్మ) లేదా పురిగెళ్ల రఘురామ్ ( బ్రాహ్మణ) ఆదోని- పార్ధ డెంటల్ అధినేత పార్ధసారది ( బిసి-బోయ ) ధర్మవరం- వరదాపురం సూరి ( కమ్మ ) లేదా సత్యకుమార్ ( బిసి- ) బద్వేలు- (ఎస్సీ )పనతల సురేష్ ( గతఉప ఎన్నికలలో పోటీ చేసిన బీజేపీ నేత ) జమ్మలమడుగు- ఆదినారాయణ రెడ్డి (రెడ్డి) అనపర్తి అసెంబ్లీ నుంచి పోటీ చేయనంటున్న సోము వీర్రాజు... కొనసాగుతున్న సస్పెన్స్ విజయవాడ వెస్ట్ సీటుకోసం చివరి నిమిషంలో తెరపైకి సుజనా చౌదరి పేరు....పోటీ పడుతున్న పురిగెళ్ల రఘురామ్ నేటి సాయంత్రం బీజేపీ విడుదల చేసే జాబితాలో కొన్ని సీట్లు ప్రకటిస్తారని ప్రచారం 5:15 PM, March 24th, 2024 ఏలూరు జిల్లా టీడీపీలో బీసీల గురించి విస్తుపోయే నిజాలు నాయకులు చెబుతుంటే భయం వేసింది: టీడీపీ నేత గోరు ముచ్చు గోపాల్ యాదవ్ టీడీపీకి బీసీలు దూరం అయ్యారు అని టీడీపీ లో చేరాను. టీడీపీలో ఎదిగిన బీసీ నాయకులు పట్టుమని పదిమంది కూడా లేరు. టీడీపీ లో బీసీ ల గురించి విస్తుపోయే నిజాలు నాయకులు చెబుతుంటే భయం వేసింది లోకేష్ ఎమ్మెల్యే,లేదా ఎంపీ సీటు ఇస్తానంటే పార్టీ లో చేరాను రాబిన్ శర్మ టీం నన్ను కలిసి జూన్ 26 న చంద్రబాబు దగ్గరకు తీసుకుని వెళ్లారు సీటు నేకే అని చెప్పి గ్రౌండ్ లెవల్లోపనిచేసుకోమన్నారు యువ గళo యాత్రలో చేరిన నాపై కొన్ని దుష్ట శక్తులన్నీ కుట్రలు చేశారు ఏలూరు ఎంపీ సీటు నాకు అని చెబితే అది కమ్మ సీటు ఎదురు వెళ్ళవద్దు పార్టీ లో కొందరు అన్నారు లక్షల 20వేల మంది సర్వేలో నాకు 90వేల మంది నాకు మద్దతు ఇచ్చారు ఐవీఆర్ఎస్ సర్వేలో నాకు 70శాతం మద్దతు వచ్చింది.. నోటా కన్నా తక్కువ శాతం వచ్చే వ్యక్తులను టీడీపీ సీటు ఇచ్చారు యనమల రామకృష్ణుడు నాదగ్గర సమాచారం తీసుకుని నాకు వెన్ను పోటు పొడిచారు బీసీలు అంటే యనమల ... యనమల అంటే బీసీ అన్న రీతిలో వ్యవహరించారు టీడీపీ లో బీసీలు అంటే యనమల కుటుంబమేనా? నా భార్య సీరియస్గా ఉంటే సింగపూర్ వెళ్లిన నా దగ్గర డబ్బులు లీవని పుకార్లు పుట్టించారు నాకు టికెట్ రాక పోవడం కారణం యనమల రామకృష్ణుడే టీడీపీ లో బీసీలకు యనమల అనకొండ శకునీ యనమల రామకృష్ణుడు కుటుంబంలో నలుగురికి సీట్లు ఇస్తే బీసీలకు న్యాయం చేసినట్లేనా? యనమల బ్యాక్వర్డ్ కాదు... ఫార్వాడే యనమల 10 మందికి రాజకీయ భవిష్యత్ ఇచ్చాడా....? యనమల రామకృష్ణుడు చంద్రబాబు అరెస్టు అయితే ఎక్కడ మద్దతు ఇచ్చారుం... జయ హో బీసీ అన్నారు... అది ఎక్కడ.... ఆచరణ లో లేదు.... మధ్య తరగతి నుంచి వచ్చిన నేను సంవత్స కాలం నుండి కష్టపడుతుంటే నేడు అపాంట్ మెంట్ కూడా ఇవ్వలేదు టీడీపీ యనమల రామకృష్ణుడు కుటుంబానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తుంది ...? కడప నుండి వచ్చిన యనమల అల్లుడికి ఏలూరు టిక్కెట్ ఇచ్చారు...పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులు పొందాలని చూస్తున్నారు యనమల రామకృష్ణుడిని తీసి పక్కన పెట్టండి....టీడీపీ బతుకుతుంది నాకు వెన్ను పోటుకు ప్రధాన కారణం...యనమల రామకృష్ణుడే 4:59 PM, March 24th, 2024 తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, సూళ్లూరుపేట ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య సమక్షంలో టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 200 మంది టీడీపీ కార్యకర్తలు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంఎల్ఏ సంజీవయ్య పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందని వెల్లడి రాష్ట్రంలో సిఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. 4:37 PM, March 24th, 2024 కాకినాడ: జనసేనకు రాజీనామా చేసిన రాష్ట్ర కార్యదర్శి, మాజీ మేయర్ పోలసపల్లి సరోజ జనసేనలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి వాడేసుకున్న పంతం నానాజీకీ రూరల్ టికెట్ ఇచ్చారు జనసేన అనేది ఒక రెసిడెన్షియల్ కాలేజీ లాంటిది దానిని ఒక కార్పోరేట్ ఆఫీస్లా నడుపుతున్నారు జనసేనలో మహిళలకు విలువ లేదు పవన్ కళ్యాణ్ చుట్టూ కాపు కోటరీ ఒకటి ఉంది దీంతో ఎవర్ని పవన్ను కలవ నివ్వరు నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, చక్రవర్తి వంటి నేతలతో మేము చాలా ఇబ్బందిపడ్డాము. నాదెండ్ల మనోహర్ తెలుగు దేశం కోవర్ట్. బీసీలకు జనసేనలో విలువ లేదు. \నేను బిసీను కాబట్టి నాకు పార్టీలో విలువ లేదు. జనసేనలో బిసిలు ఇప్పటికైనా మేల్కోవాలి 4:20 PM, March 24th, 2024 జయప్రకాశ్ నారాయణపై పోసాని ఫైర్ తమ కులానికి చెందిన వాడు కాబట్టి చంద్రబాబుకు జేపీ మద్దతు అవినీతిపరుడైన చంద్రబాబుకు జీపీ మద్దతివ్వడం సిగ్గుచేటు 2014-19 మధ్య చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడు చంద్రబాబు పాలనలో టీడీపీ నేతలు దోచుకున్నారు సీఎం జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి జేపీకి కనిపించడం లేదా? మేధావి ముసుగు వేసుకున్న జేపీని ప్రజలు నమ్మొద్దు వంగవీటి రంగాను చంపించిన వ్యక్తి చంద్రబాబు చంద్రబాబును మళ్లీ సీఎం చేస్తే రాష్ట్రం నాశనమే కమ్మకులానికి చెందిన వాడైనా వెధవలకు నేను సపోర్ట్ చేయను ఎన్నికల ముందు జేపీ చేత చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా ఇది బాబు మోసాలను గమనించే జగన్కు ప్రజలు 151 సీట్లు ఇచ్చారు చంద్రబాబును మళ్లీ సీఎం చేస్తే రాష్ట్రం నాశనమే 4:10 PM, March 24th, 2024 నెల్లూరు: విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన జనసేన నేతలు కులతత్వం, మతతత్వం పార్టీలు ఒక్కటయ్యాయి నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్థి దొరకలేదు వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థిని లాక్కుని టికెట్ ఇచ్చారు టీడీపీ నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు - విజయసాయిరెడ్డి 3:30 PM, March 24th, 2024 విజయవాడ: టీడీపీలో దీర్ఘకాలం పనిచేసిన మహిళ నేతలను బాబు ఝలక్ టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ మహిళ నేతలు మాజీ మంత్రి పీతల సుజాతకి టికెట్ ఇవ్వకపోగ అవమానం మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీకి హామీ ఇచ్చి మాట మార్చిన బాబు మహానాడులో తొడకొట్టిన గ్రీష్మకి సీటు నిరాకరణ శ్రీకాకుళం నేత గుండా లక్ష్మీ దేవిని నమ్మించి మోసం చేసిన బాబు.. ఇండిపెండెంట్గా బరిలో ఉంటానన్న లక్ష్మీ గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పనను పక్కన పెట్టిన బాబు విజయనగరం నుండి టికెట్ ఆశించిన మీసాల గీతకి దక్కని టికెట్ రాజకీయాలు అంటే ఎలా వుంటాయో ఈ రోజు అర్థం అయ్యిందని కత్తి సింబల్ పెట్టిన ఉండవల్లి శ్రీదేవి 2:15 PM, March 24th, 2024 శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరం సీటును బీజేపీకి ఇవ్వొద్దంటున్న టీడీపీ నేతలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా కోరిన వారిపై మండిపడ్డ టీడీపీ నేతలు ధర్మవరం టిక్కెట్ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కే ఇవ్వాలని డిమాండ్ చంద్రబాబు చెప్పినా వినేది లేదని స్పష్టం చేసిన టీడీపీ నేత 2:10 PM, March 24th, 2024 విజయవాడ: విజయవాడ నగరంలో 70సంవత్సరాల నుండి నాగ వంశ సంఘం గుర్తింపు కోసం పోరాటం చేశాం.. ఎన్నో ప్రభుత్వాలు వొచ్చాయి.. వెళ్లాయి.. కానీ మా వంశాన్ని, మా సంఘాన్ని జగన్ గుర్తించాడు..గుర్తిపునిచ్చాడు గుర్తించడమే కాదు.. ఒక కార్పొరేషన్ కి కూడా ఏర్పాటు చేసిన ఘనత జగన్దే. మేము వైస్సార్సీపీ నేతలకు రుణ పడి ఉంటాం విజయవాడ లో మా సంఘానికి ఒక భవనాన్ని నిర్మించడానికి వైసీపీ ఎంపీ నాని ఆర్థిక సహకారం అందించారు జగన్ పాదయాత్ర లో ఇచ్చిన హామీని అమలు చేశారు. మాకు కులధ్రువీకరణ పాత్రలు వొస్తున్నాయి అంటే అది జగన్ కారణం. రాష్ట్రములో ఇప్పటివరకు ప్రధాన పోస్టుల్లో మా కులం నుండి ఎవరు లేరు.. జగన్ నామినేటెడ్ పోస్టులు కల్పించారు. ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ రావాలని మేము కోరుకొంటున్నాం. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తాం -నాగ వంశ సంఘం నేతలు 2:05 PM, March 24th, 2024 ఏపీ ప్రజలు విషమ పరిస్థితిలో ఉన్నారు : చలసాని నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవే చివరి ఎన్నికలు ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థితిలో ఉంది మోదీ మాయలో ఎవరూ పడవద్దు రాష్ట్రం గురించి ఒక్కమాట కూడా మోదీ మాట్లాడలేదు రాష్ట్రంలో బీజేపీని ఓడించాలన్న చలసాని శ్రీనివాస్ 1:50 PM, March 24th, 2024 మరో 30 ఏళ్లు జగన్ సీఎంగా ఉంటారు: ముద్రగడ పవన్కు ముద్రగడ కౌంటర్ 20 సీట్ల కోసం పవన్కు నేను ఎందుకు సపోర్ట్ చేయాలి ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేకుండా పార్టీ పెడితే నేను వెళ్లాలా?. చిరంజీవి ఓడిపోయాడు.. పవన్ రెండు చోట్ల ఓడిపోయాడు ఉద్యమం వలన నేను నష్టపోయాను నా శత్రువులతో పవన్ కల్యాణ్ ఎలా కలుస్తాడు పిఠాపురంలో పవన్ ఖచ్చితంగా ఓడిపోతాడు కాపుల కోసం పవన్ ఇప్పుడు ఉద్యమం చేయవచ్చు కదా? సినిమా వాళ్లు రాజకీయాలకు పనికిరారు చంద్రబాబు నన్ను చాలా ఇబ్బందులు పెట్టాడు సీఎం జగన్కు.. పవన్కు చాలా తేడా ఉంది చంద్రబాబు, పవన్ ఓటమి కోసం పని చేస్తాను. 1:40 PM, March 24th, 2024 ఎంపీ టికెట్ విషయంలో బీజేపీలో అసంతృప్తి ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ను ప్రకటించిన టీడీపీ గారపాటి సీతారామాంజనేయ చౌదరికి టికెట్ కేటాయించాలని బీజేపీ నేతల డిమాండ్ పురంధేశ్వరిని కలవనున్న బీజేపీ నేతలు 1:30 PM, March 24th, 2024 టీడీపీ నేత, మాజీ మంత్రి బండారుకు అస్వస్థత మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు అస్వస్థత.. ఆయుష్మాన్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స. చంద్రబాబు చేసిన మోసంతో తీవ్ర మనస్థాపానికి గురైన బండారు. బండారుకు సీటు ఇవ్వకుండా అవమానించిన చంద్రబాబు. చంద్రబాబు చేసిన మోసంతో తీవ్ర మనోవేదనకు గురైన బండారు. బండారు త్వరగా కోలుకోవాలని కార్యకర్తలు ఆకాంక్ష. పెందుర్తి సీటు జనసేనకు ఇవ్వడాన్ని నిరసిస్తూ టీడీప నేతల క్యాండిల్ ర్యాలీ. బండారుకే పెందుర్తి సీటు కేటాయించాలని డిమాండ్ 1:15 PM, March 24th, 2024 తిరుపతిలో టీడీపీకి భారీ షాక్.. తిరుపతి అర్బన్ మండలం రణధీర్పురం పంచాయతీలో టీడీపీకి భారీ షాక్ టీడీపీ నుంచి మాజీ ఎంపీటీసీ రేణుక గురుమూర్తితోపాటు 200 మంది వైఎస్సార్సీపీలో చేరిక తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్న రేణుక గురుమూర్తి జగనన్న అభివృద్ధి, ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి నిరంతరం ప్రజా సేవకు ఆకర్షితులై పార్టీలో చేరామంటున్న ప్రజలు 1:00 PM, March 24th, 2024 ఎన్డీయే కూటమిలో క్లారిటీకి రాని సీట్లు ఇవే.. ఏపీ ఎన్డీఏ కూటమిలో ఇంకా క్లారిటీ రాని 20 అసెంబ్లీ, 10 లోక్సభ సీట్లు తాము ప్రకటించిన అనపర్తి, పి.గన్నవరం స్థానాలను బీజేపీ, జనసేనకు వదులుకున్న టీడీపీ టీడీపీలో ఏడుకు పెరిగిన పెండింగ్ స్థానాల జాబితా బీజేపీ 10, జనసేన మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పెండింగ్ బీజేపీ పెండింగ్ : ఎచ్చెర్ల, అనపర్తి, విజయవాడ వెస్ట్, బద్వేల్, ఆదోని, పాడేరు, ధర్మవరం జమ్మలమడుగు, కైకలూరు, విశాఖ నార్త్ జనసేన పెండింగ్: పాలకొండ, రైల్వే కోడూరు, అవనిగడ్డ టీడీపీ పెండింగ్ : దర్శి, చీపురుపల్లి, భీమిలి, అనంతపురం అర్బన్, రాజంపేట, గుంతకల్, ఆలూరు పెండింగులో కూటమి తరపున ఎంపీ స్థానాలు బీజేపీ ఎంపీ సీట్లు : విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, తిరుపతి, నరసాపురం పెండింగ్ టీడీపీ ఎంపీ సీట్లు : అనంతపురం, రాజంపేట, కడప, ఒంగోలు పెండింగ్ రాజంపేట లోక్సభ స్థానం కూడా ఇవ్వాలని కోరుతున్న బీజేపీ విజయనగరం స్థానంలో రాజంపేట లేదా అనంత లోక్సభ స్థానం కోరుతున్న బీజేపీ 12:40 PM, March 24th, 2024 చంద్రబాబును కలిసిన మందకృష్ణ ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలిసిన మందకృష్ణ మాదిగ మంద కృష్ణ వెంట చంద్రబాబును కలిసిన వర్ల రామయ్య, ఎంఎస్ రాజు ఎంఎస్ రాజుకు బాపట్ల ఎంపీ టికెట్ ఇవ్వాలనుకున్న చంద్రబాబు సమీకరణాల నేపథ్యంలో రాజుకు టికెట్ ఇవ్వలేకపోయిన చంద్రబాబు ఎంఎస్ రాజుకు టికెట్ ఇవ్వకపోతే ఎలా అని అడిగిన మందకృష్ణ 12:20 PM, March 24th, 2024 భీమిలీ జనసేనలో అసంతృప్తి.. మన భీమిలి, మన సందీప్ పేరుతో జనసేన నేతలు మీడియా సమావేశం. భీమిలి సీటు జనసేనకే ఇవ్వాలని డిమాండ్ గంటాకు సీటు ఇచ్చారనేది ప్రచారం మాత్రమే. స్థానికులకే భీమిలి సీటు ఇవ్వాలి. దోపిడీ చేసే నేతలకు సీటు ఇవ్వొద్దు. పని చేసే నాయకులకు సీటు ఇవ్వాలి, పనికిమాలిన నేతకు ఇవ్వొద్దంటూ జనసేన నేతల కామెంట్స్. 11:50 AM, March 24th, 2024 బీజేపీలో చేరిన ఎమ్మెల్యే వరప్రసాద్ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ సమక్షంలో బీజేపీలో చేరిక తిరుపతి ఎంపీ సీటు వరప్రసాద్కి దాదాపు ఖరారు వరప్రసాద్తో పాటు బీజేపీలో టీడీపీ నేత రోషన్ రోషన్కు బద్వేల్ ఎమ్మెల్యే సీటు ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం నిన్న జరిగిన సీఈసీ సమావేశంలో ఏపీలో ఆరు ఎంపీ స్థానాలు , 10 ఎమ్మెల్యే స్థానాలను ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం ఈరోజు సాయంత్రం ఏపీ ఎంపీ , ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్న బీజేపీ 11:15 AM, March 24th, 2024 ఏలూరు టీడీపీలో ఆగ్రహ జ్వాలలు.. టీడీపీ మూడో జాబితాపై చల్లారని అసంతృప్తి జ్వాలలు ఏలూరు ఎంపీ సీటు కేటాయింపుపై భగ్గుమన్న నిరసనలు నాన్ లోకల్ వ్యక్తి పుట్టా మహేష్ యాదవ్కు టిక్కెట్ కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు చంద్రబాబు, లోకేష్ కుట్రలకు బలి పశువు అయిన మరో బీసీ నేత గోపాల్ యాదవ్. రాజకీయాల్లోకి తెచ్చి డబ్బు ఖర్చుపెట్టించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన గోపాల్ యాదవ్ టైర్లు దహనం చేసి, కొవ్వొత్తుల ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేసిన గోపాల్ వర్గీయులు చంద్రబాబు బీసీలను నమ్మయించి గొంతు కోసారని ఆవేదన బీసీ డిక్లరేషన్ అని చంద్రబాబు చెప్పినప్పుడు బీసీలకు పెద్దపీట వేస్తారని అనుకున్నాను. బీసీలు అంటే ఓన్లీ యనమల ఫ్యామిలీ, సుధాకర్ యాదవ్ ఫ్యామిలీ అని నాకు తెలియదు. యనమల రామకృష్ణుడు నాకు వెన్నుపోటు పొడిచాడన్న గోపాల్ యాదవ్. 25 ఎంపీ స్థానాల్లో చంద్రబాబు ఓసీలకు తప్ప బీసీలకు ఎక్కడా కూడా పెద్ద స్థానాలు కల్పించలేదు కడపలో ఉన్న యాదవ్ను తీసుకొచ్చి ఏలూరు ఎంపీ స్థానాన్ని కల్పించారు ఇక్కడ యాదవులు మీకు కనిపించలేదా ? నేడు కార్యకర్తలు బీసీ సంఘాల నేతలతో ఆత్మీయ సమావేశం. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న గోపాల్ యాదవ్. 10:55 AM, March 24th, 2024 టీడీపీలో కోట్లకు సీట్ల దుమారం.. టీడీపీలో దుమారం రేపుతున్న కోట్లకు సీట్ల వ్యవహారం రూ.15 కోట్లు చెల్లించిన వారికే కొవ్వూరు టీడీపీ సీటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆడియో రూ.10 కోట్లకు టిక్కెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆవేదన రూ.15 కోట్లకు వేరే అభ్యర్ధికి టికెట్ ఇచ్చేశామని చెప్పిన టీడీపీ డబ్బు సంచులకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కేడర్ అసహనం 10:30 AM, March 24th, 2024 ఈనెల 27 నుంచి జగనన్న ప్రచారం ప్రారంభం ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి జగనన్న ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్న జననేత జగనన్న వెంట నడిచేందుకు మేమంతా సిద్ధం✊🏻#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/i1zBPRe4rV — YSR Congress Party (@YSRCParty) March 24, 2024 10:00 AM, March 24th, 2024 యువత సీఎం జగన్వైపు ఉన్నారు: దేవినేని అవినాష్ రాష్ట్రంలో యువత అంతా జగన్ వైపే ఉన్నారు సీఎం విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెనతో విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేశాము. ఆడుదాం ఆంధ్ర ద్వారా గ్రామీణ స్థాయి యువతలో క్రీడా స్ఫూర్తిని వెలికి తీశాం శాప్ ద్వారా రాష్ట్రంలోని యువతకు క్రీడలలో ప్రోత్సహించాం నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా యువతకు అనేక ఉపాధి అవకాశాలు కల్పించాం వార్డ్ సచివాలయాలలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది 9:00 AM, March 24th, 2024 బోల్తాకొట్టిన బాబు... అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బాబు పిట్ట!#TikamakaPottulu#TDPJSPBJPCollapse#PackageStarPK#EndOfTDP pic.twitter.com/lbbJ8xIBqD — YSR Congress Party (@YSRCParty) March 23, 2024 8:30 AM, March 24th, 2024 ధనస్వామ్యానికే పెద్దపీట వేస్తున్న చంద్రబాబు.. డబ్బుంటేనే టీడీపీలో ఎంపీ సీట్లు.. బెజవాడ, గుంటూరులో కేశినేని నాని, ఎన్నారై పెమ్మసానికి టికెట్. పార్టీ ఫిరాయించిన లావు, వేమిరెడ్డిలకు సరసరావుపేట, నెల్లూరు టికెట్స్. విశాఖలో బాలకృష్ణ రెండో అల్లుడు గీతం భారత్కు టికెట్. ఏలూరు ఎంపీ సీటు యనమల అల్లుడికి ఎవరూ దొరక్క తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల ఎంపీ సీటు. 8:05 AM, March 24th, 2024 విజయవాడ వెస్ట్ సీటుపై కొత్త ట్విస్ట్! విజయవాడ వెస్ట్లో ఆసక్తికర పరిణామం విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నుంచి పోటీకి బీజేపీ, జనసేన ఆసక్తి అక్కడి నుంచి సుజనాచౌదరిని పొటీకి దించాలని చూస్తున్న బీజేపీ 2019లో బీజేపీలో చేరిన సుజనా చౌదరి అంతకుముందు కేంద్రమంత్రిగా పని చేసిన సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ సీటు కోసం పట్టుబడుతున్న జనసేన నేత పోతిన మహేష్ బీజేపీ నుండి టికెట్ ఆశిస్తున్న అనేకమంది నేతలు 7:45 AM, March 24th, 2024 ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా ఖరారు.. ఆరు లోక్సభ.. 10 అసెంబ్లీ స్థానాలు కొలిక్కి కేంద్ర ఎన్నికల కమిటీలో జాబితాపై నిర్ణయం ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన 7:30 AM, March 24th, 2024 చంద్రబాబుపై కేశినేని నాని సంచలన ఆరోపణలు.. ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబుకు అలవాటు ఏబీ వెంకటేశ్వర రావుతో ఫోన్ ట్యాపింగ్ చేయించింది చంద్రబాబే. గతంలో మోదీ.. చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేశాడని ఆరోపించాడు ఇప్పుడు అదే మోదీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు ఇప్పుడు ఎన్డీయేలోనే ఉన్నారుగా దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరిపించండి నా ఫోన్ని 2018 నుండి ట్యాప్ చేస్తున్నారు నా ఫోన్ ట్యాప్ చేసుకున్నా నాకేం భయం లేదు సీఎం జగన్కి, నాకు ఫోన్ ట్యాప్ చెయ్యాల్సిన అవసరం లేదు ఫోన్ ట్యాప్ చెయ్యడానికి కానిస్టేబుల్ని పంపిస్తారా..? చంద్రబాబు హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, మాదాపూర్ ఓ ఇంట్లో ఉండి ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారు విజయవాడ టీడీపీ అభ్యర్థి నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఆయన భూకబ్జాలు, చీటింగ్, నేర చరిత్రలపై త్వరలో పుస్తకాలు వస్తాయి విశాఖలో డ్రగ్స్ తెప్పించింది చంద్రబాబు సన్నిహితులే లోఫర్లు, చీటర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు టీడీపీ సీట్లు ఇచ్చింది దేవినేని ఉమా చాప్టర్ క్లోజ్ అయ్యింది 100 కోట్లకి చంద్రబాబు ఆ సీటు అమ్మేశాడు అని దేవినేని ఉమానే చెప్పారు 7:15 AM, March 24th, 2024 మహిళా నేతలనూ వంచించిన బాబు మాజీ మంత్రి పీతల సుజాతకు సీటు ఇవ్వకపోగా అవమానం ఓడిపోయే తిరుపతి ఉప ఎన్నికలో పనబాకను పోటీ చేయించిన బాబు ఈ ఎన్నికల్లో ఎంపీ సీటు, ఆమె భర్తకు ఎమ్మెల్యే సీటిస్తానని హామీ ఎన్నికలు వచ్చేసరికి ఒక్క సీటూ ఇవ్వకుండా మోసం మాజీ స్పీకర్ ప్రతిభా భారతికీ మొండిచేయి మహానాడులో తొడగొట్టిన ఆమె కుమార్తె గ్రీష్మకు సీటు నిరాకరణ ఆది నుంచి అండగా ఉన్న గుండా లక్ష్మీదేవికీ నో టికెట్టు గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పనలకూ టికెట్లు లేవు ఫిరాయింపు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి మొండిచేయి 7:00 AM, March 24th, 2024 మహాసేన రాజేష్కి చంద్రబాబు వెన్నుపోటు పి.గన్నవరం టిక్కెట్ ఇచ్చినట్లే ఇచ్చి వ్యతిరేకత పేరుతో జనసేనకి సీటు కేటాయింపు పి.గన్నవరం నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ.. విజయవాడలో పి.గన్నవరం సీటు ప్రకటించిన పవన్ కళ్యాణ్ మొదట పి.గన్నవరం సీటు టీడీపీకి కేటాయింపు పి.గన్నవరంలో మహాసేన రాజేష్ని ప్రకటించిన చంద్రబాబు మహాసేన రాజేష్ అభ్యర్దిత్వాన్ని వ్యతిరేకించిన స్ధానిక జనసేన నేతలు మహాసేన రాజేష్ని పి.గన్నవరంలో పర్యటించకుండా అడ్డుకున్న జనసేన నేతలు మహాసేన రాజేష్కి టిక్కెట్ ఇవ్వద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు ఆందోళన వ్యతిరేకత, ఆందోళనల నేపధ్యంలో పి.గన్నవరం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మహాసేన రాజేష్ ప్రకటన కొన్మి రోజుల తర్వాత పి.గన్నవరం నుంచే పోటీకి దిగుతానని మహాసేన రాజేష్ ప్రకటన ఇదే సమయంలో మహాసేన రాజేష్ కి వెన్నుపోటు పొడిచి పి.గన్నవరం జనసేనకి ఇచ్చిన చంద్రబాబు మహాసేన రాజేష్ మిచ వ్యతిరేకంగా ఆందోళనలు చేయించిన గిడ్డి సత్యనారాయణకే జనసేన నుంచి పి.గన్నవరం టిక్కెట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సత్యనారాయణకి నియామక పత్రాలు అందించిన పవన్ కళ్యాణ్ 6:50 AM, March 24th, 2024 చంద్రబాబును మోయడమే పవన్ సిద్దాంతం: మాకినీడి శేషుకుమారి జనసేన పార్టీకి ఒక సిద్దాంతం, ఆశయం లేదు మాకినీడి శేషుకుమారి, పిఠాపురం జనసేన మాజీ ఇంచార్జ్ చంద్రబాబును మోయడమే పవన్ సిద్దాంతం. సిద్దాంతాలు,భావ జాలంపై పవన్ మాటలు విని జనసేనకు ఆకర్షితమైయ్యాను. రాజకీయం అంటే పవన్ సినిమా డైలాగులు..స్ర్కిప్టు చదవడం అనుకుంటున్నారు. ప్రజారాజ్యం, టీడీపీ, జనసేన నమ్ముకుని మోసపోయాను నా రాజకీయ జీవితం వృదా అయిపోయింది జనసేనలో నియంతృత్వ ధోరణీ ఉంది.నాయకుల మద్య సమన్వయం లేదు గోదావరి జిల్లాలో నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీని ఎంజాయి చేసి తన ఇమేజ్ ను పెంచుకున్నారు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గెష్,పంతం నానాజీ జనసేన పార్టీని నాశనం చేశారు జనసేనలో నన్ను మానసికంగా క్షోభకు గురిచేశారు నేను పడిన క్షోభ కోసం ఏనాడు పవన్ కళ్యాణ్ నాతో మాట్లాడ లేదు పిఠాపురంలో కాపులు ఓట్లు వేస్తే గెలిచేస్తాం అనుకోవడం పొరపాటు అన్ని కులాలు..మతాలు ఉన్న నియోజకవర్గం పిఠాపురం పిఠాపురంలో కాపులు ఉన్నారని పవన్ అనుకున్నప్పుడు.. ఒక కాపు మహిళనైన నాకు ఏం న్యాయం చేశారు సిఎం జగన్ ను చూడగానే భావోద్వేగానికి గురయ్యాను నాయకుడంటే వైఎస్ జగన్ వైఎస్ఆర్ బిడ్డ ఇంటే ఇది అనే భావన కలిగింది జగన్ను చూశాక సరైనా నాయకున్ని.పార్టిని ఎన్నుకున్నాను అని అనిపించింది పిఠాపురం ప్రజలతో ఎంతో అనుబంధం ఉన్న వంగా గీతాకు గెలుపు తధ్యం రాజకీయంగా ఓటమి ఎరుగని మహిళ నాయకురాలు వంగా గీతా 6:40 AM, March 24th, 2024 టీడీపీ నేతలకు షాకిచ్చిన చంద్రబాబు, నాదెండ్ల వర్క్ షాపులో టీడీపీ నేతలకు షాకిచ్చిన చంద్రబాబు, జనసేన మనోహర్ టిక్కెట్ దక్కిందని సంబరపడుతున్న అభ్యర్ధులకు షాకిచ్చిన చంద్రబాబు 25 రోజుల్లో మీ పనితీరుపై మళ్లీ అంచనాలు వేస్తాను. సర్వేల్లో అనుకూలంగా రాకపోతే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యలతో అభ్యర్ధుల్లో కలవరం జనసేన నాదెండ్ల మనోహర్ కామెంట్స్ జనసేన కార్యకర్తలతో మీరే సమన్వయం చేసుకోవాలి ఇబ్బందులు వస్తే అప్పుడు ఇరు పార్టీల అధినాయకత్వంతో చర్చిస్తాం మనోహర్ వ్యాఖ్యలపై మండిపడుతున్న టీడీపీ నేతలు 6:30 AM, March 24th, 2024 పవన్కు అల్లిమేటం జారీ చేసిన పోతిన మహేష్. పవన్ కళ్యాణ్కు వెస్ట్ జనసేన నేత పోతిన మహేష్ అల్టిమేటం నేను నిరంతరం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ కోసమే పనిచేశా సొంత పార్టీ నేతలు ఇబ్బంది పెట్టినా ఏనాడూ నోరుమెదపలేదు పార్టీ ఏ పదవిచ్చినా బాధ్యతగా నెరవేర్చాను. విజయవాడ నగరంలో జనసేనను బలోపేతం చేశాం. జనసేన తరపున ఐదేళ్లలో అనేక పోరాటాలు, కార్యక్రమాలు చేశాను. నా సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేశాను. పశ్చిమ నియోజకవర్గ సీటు నాకే ఇవ్వాలని కోరుతున్నాను. పశ్చిమ నియోజకవర్గంలోనే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. జనసేన జెండా పట్టాను. నాది దురాశ కాదు.. నా డిమాండ్లో న్యాయం, ధర్మం ఉంది కచ్చితంగా జనసేన జెండాతోనే పోటీ చేస్తాను. నా సీటు విషయంలో పవన్ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. పార్టీ కోసం కష్టపడిన నాలాంటి వారికి సీటిస్తేనే న్యాయం జరుగుతుంది. నా నమ్మకం, విశ్వాసం పవనే. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. -
March 23rd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 23rd Latest News Telugu.. 6:20 PM, March 23rd, 2024 ఢిల్లీ: బద్వేల్లో బయటపడ్డ చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం బద్వేలు టికెట్టు బీజేపీకి బలవంతంగా అంటగట్టిన బాబు అక్కడ తన పార్టీ నాయకుడు రోషన్నను పంపేందుకు గేమ్ ప్లాన్ నెలరోజులు బీజేపీ కండువా వేసుకుందామని క్యాడర్కు నచ్చ చెపుతున్న బద్వేల్ టీడీపీ నేతలు ఎన్నికల తర్వాత మళ్లీ టీడీపీ జెండానే పట్టుకోవాలంటున్న బద్వేల్ నేతలు గత ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి 20 వేల ఓట్లు తెచ్చుకున్న యువ మోర్చా జాతీయ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి సురేష్ ఒరిజినల్ బీజేపీ నాయకులకు అన్యాయం చేస్తున్నారని పురందేశ్వరిపై ఆగ్రహం సీఎం రమేష్ ద్వారా టీడీపీ అభ్యర్థులను బీజేపీలోకి పంపి రాజకీయం నడుపుతున్న చంద్రబాబు సీఎం రమేష్ చెప్పినట్లుగా హై కమాండ్కు పేర్లు పంపుతున్న పురందేశ్వరి 6:17 PM, March 23rd, 2024 విజయవాడ మహాసేన రాజేష్కి చంద్రబాబు వెన్నుపోటు పి.గన్నవరం టిక్కెట్ ఇచ్చినట్లే ఇచ్చి వ్యతిరేకత పేరుతో జనసేనకి సీటు కేటాయింపు పి.గన్నవరం నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ.. విజయవాడలో పి.గన్నవరం సీటు ప్రకటించిన పవన్ కళ్యాణ్ మొదట పి.గన్నవరం సీటు టీడీపీకి కేటాయింపు పి.గన్నవరంలో మహాసేన రాజేష్ని ప్రకటించిన చంద్రబాబు మహాసేన రాజేష్ అభ్యర్దిత్వాన్ని వ్యతిరేకించిన స్ధానిక జనసేన నేతలు మహాసేన రాజేష్ని పి.గన్నవరంలో పర్యటించకుండా అడ్డుకున్న జనసేన నేతలు మహాసేన రాజేష్కి టిక్కెట్ ఇవ్వద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు ఆందోళన వ్యతిరేకత, ఆందోళనల నేపధ్యంలో పి.గన్నవరం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మహాసేన రాజేష్ ప్రకటన కొన్మి రోజుల తర్వాత పి.గన్నవరం నుంచే పోటీకి దిగుతానని మహాసేన రాజేష్ ప్రకటన ఇదే సమయంలో మహాసేన రాజేష్ కి వెన్నుపోటు పొడిచి పి.గన్నవరం జనసేనకి ఇచ్చిన చంద్రబాబు మహాసేన రాజేష్ మిచ వ్యతిరేకంగా ఆందోళనలు చేయించిన గిడ్డి సత్యనారాయణకే జనసేన నుంచి పి.గన్నవరం టిక్కెట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సత్యనారాయణకి నియామక పత్రాలు అందించిన పవన్ కళ్యాణ్ 5:30 PM, March 23rd, 2024 టీడీపీ నుంచి జనసేనకు మారిన పి.గన్నవరం టికెట్ తొలి జాబితాలో పి.గన్నవరం అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ సరిపెల్ల రాజేష్ ను వ్యతిరేకించిన స్థానిక నేతలు రాజేష్ పై వ్యతిరేకతతో జనసేనకు సీటు - గిడ్డి సత్యనారాయణకు టికెట్ కేటాయించిన పవన్ హైదరాబాద్ లో పోలీసు అధికారిగా పనిచేసిన గిడ్డి రెండు నెలల క్రితం జనసేనలో చేరిన గిడ్డి సత్యనారాయణ 4:48 PM, March 23rd, 2024 నిన్న శ్రీదేవి..ఇవ్వాళ పీతల సుజాత మెల్లగా తెలుస్తోన్న చంద్రబాబు వెన్నుపోటు నొప్పి ఇన్నాళ్లు ఎవరు చెప్పినా వినలేదు అబ్బో బాబు గారు అన్నారు 40 ఇయర్స్ ప్రతాపం తెలిసిన తర్వాత అమ్మో బాబు అంటున్నారు ప్రస్తుత రాజకీయాలు- లాయల్టీ,కమిట్మెంట్, హోనెస్ట్ కి విలువ లేకుండా పోతున్నాయి! — Peethala Sujatha (@SujathaPeethala) March 22, 2024 4:10 PM, March 23rd, 2024 కాకినాడ: జనసేన పార్టీకి ఒక సిద్దాంతం, ఆశయం లేదు మాకినీడి శేషుకుమారి, పిఠాపురం జనసేన మాజీ ఇంచార్జ్ చంద్రబాబును మోయడమే పవన్ సిద్దాంతం. సిద్దాంతాలు,భావ జాలంపై పవన్ మాటలు విని జనసేనకు ఆకర్షితమైయ్యాను. రాజకీయం అంటే పవన్ సినిమా డైలాగులు..స్ర్కిప్టు చదవడం అనుకుంటున్నారు. ప్రజారాజ్యం, టీడీపీ, జనసేన నమ్ముకుని మోసపోయాను నా రాజకీయ జీవితం వృదా అయిపోయింది జనసేనలో నియంతృత్వ ధోరణీ ఉంది.నాయకుల మద్య సమన్వయం లేదు గోదావరి జిల్లాలో నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీని ఎంజాయి చేసి తన ఇమేజ్ ను పెంచుకున్నారు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గెష్,పంతం నానాజీ జనసేన పార్టీని నాశనం చేశారు జనసేనలో నన్ను మానసికంగా క్షోభకు గురిచేశారు నేను పడిన క్షోభ కోసం ఏనాడు పవన్ కళ్యాణ్ నాతో మాట్లాడ లేదు పిఠాపురంలో కాపులు ఓట్లు వేస్తే గెలిచేస్తాం అనుకోవడం పొరపాటు అన్ని కులాలు..మతాలు ఉన్న నియోజకవర్గం పిఠాపురం పిఠాపురంలో కాపులు ఉన్నారని పవన్ అనుకున్నప్పుడు.. ఒక కాపు మహిళనైన నాకు ఏం న్యాయం చేశారు సిఎం జగన్ ను చూడగానే భావోద్వేగానికి గురయ్యాను నాయకుడంటే వైఎస్ జగన్ వైఎస్ఆర్ బిడ్డ ఇంటే ఇది అనే భావన కలిగింది జగన్ను చూశాక సరైనా నాయకున్ని.పార్టిని ఎన్నుకున్నాను అని అనిపించింది పిఠాపురం ప్రజలతో ఎంతో అనుబంధం ఉన్న వంగా గీతాకు గెలుపు తధ్యం రాజకీయంగా ఓటమి ఎరుగని మహిళ నాయకురాలు వంగా గీతా 4:06 PM, March 23rd, 2024 సంధ్య కంపెనీ తప్పు చేసిందని సీబీఐ చెప్పలేదు: టీడీపీ నేత లావు కృష్ణదేవరాయలు అడిషనల్ సీఈవోను కలిసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు తన పై సోషల్ మీడియాలో ప్రచారంపై అడిషనల్ సీఈవోకు ఫిర్యాదు చేసిన ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు ట్విట్టర్, సోషల్ మీడియాలో నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు సీబీఐ విశాఖ పోర్టులో పట్టుకున్న డ్రై ఈస్ట్ ముసుగులో డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నవాళ్లతో నాకు లింక్ పెడుతూ పోస్టింగ్ లు పెడుతున్నారు నేను ఆ కంపెనీలో షేర్ హోల్డర్ ని కాదు, భాగస్వామిని కాదు సీబీఐ ఆ కంపెనీ తప్పుచేసిందని ఇంకా చెప్పనేలేదు వారితో ఉన్న ఫొటోను నాకు జోడించి పెట్టడం ఎంతవరకూ కరెక్ట్ : కృష్ణదేవరాయలు 3:37 PM, March 23rd, 2024 వాలంటీర్ వ్యవస్థను దెబ్బకొట్టడమే లక్ష్యంగా సాగుతున్న ప్రయత్నం సీఈవోకు లేఖ రాసిన మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటనల రూటులోనే నిమ్మగడ్డ ప్రజలకు జరుగుతున్న మంచిని చూడని వైనం వృద్ధులు, వికలాంగుల పట్ల లేని కనికరం డబ్బులు చేతికి ఇవ్వొద్దు, అకౌంట్లలో వేయాలి అంటూ సీఈవోకు లేఖ అకౌంట్ ఉన్న వాళ్లు తీసుకుంటారు అకౌంట్ లేదంటే.. పెన్షనర్లే వెళ్లి డబ్బులు తెచ్చుకుంటారు పెన్షనర్ల దగ్గరకు వెళ్లి వాలంటీర్లు డబ్బులు అందించడం వద్దు పింఛను పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలి అంటూ లేఖ 2:15 PM, March 23rd, 2024 సీఎం జగన్కు సినిమా హీరో కన్నా క్రేజ్ ఎక్కువ: మంత్రి రోజా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. సీఎం జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని ఎప్పుడు చేద్దామా అని ప్రజలు చూస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతీ హామీ అమలు చేశారు, తండ్రి తగ్గ తనయుడుగా సీఎం జగన్ పాలన అందించారు ఏ సినిమా హీరోకు లేని క్రేజ్ సీఎం జగన్కు ఉంది. 2014లో చంద్రబాబు అండ్ మూడు పార్టీలు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి, రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టారు ప్రజల్ని మళ్ళీ మోసం చేసేందుకు మీ ముందుకు వస్తున్నారు మేనిఫెస్టోతో సీఎం జగనన్న త్వరలో ప్రజలు ముందుకు రాబోతున్నారు 2014లో ప్రత్యేక హోదా తెస్తాం, బాబు వస్తే జాబు వస్తుంది అని మోసం చేశారు. జనసేన కూడా టీడీపీ నేతలకే టికెట్ ఇచ్చింది. 1:50 PM, March 23rd, 2024 27న సీఎం జగన్ బస్సు యాత్రలు ప్రారంభం: మంత్రి పెద్దిరెడ్డి ఈనెల 27న మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం. మార్చి 30న గుత్తిలో బహిరంగ సభ ఏప్రిల్ 2న పీలేరులో బహిరంగ సభ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వచ్చే నెల 2,3 తేదీల్లో బస్సుయాత్ర. మూడో తేదీన సాయంత్రం తిరుపతి పార్లమెంట్ పరిధిలో బస్సుయాత్ర. తిరుపతి పార్లమెంట్ పరిధిలో శ్రీకాళహస్తి, నాయుడుపేటలో బహిరంగ సభలు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వచ్చే నెల 3,4 తేదీల్లో మేము సిద్ధం సభలు. 1:30 PM, March 23rd, 2024 టీడీపీ నేతలకు షాకిచ్చిన చంద్రబాబు, నాదెండ్ల వర్క్ షాపులో టీడీపీ నేతలకు షాకిచ్చిన చంద్రబాబు, జనసేన మనోహర్ టిక్కెట్ దక్కిందని సంబరపడుతున్న అభ్యర్ధులకు షాకిచ్చిన చంద్రబాబు 25 రోజుల్లో మీ పనితీరుపై మళ్లీ అంచనాలు వేస్తాను. సర్వేల్లో అనుకూలంగా రాకపోతే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యలతో అభ్యర్ధుల్లో కలవరం జనసేన నాదెండ్ల మనోహర్ కామెంట్స్ జనసేన కార్యకర్తలతో మీరే సమన్వయం చేసుకోవాలి ఇబ్బందులు వస్తే అప్పుడు ఇరు పార్టీల అధినాయకత్వంతో చర్చిస్తాం మనోహర్ వ్యాఖ్యలపై మండిపడుతున్న టీడీపీ నేతలు 1:05 PM, March 23rd, 2024 చంద్రబాబుకు నిరసన సెగ.. విజయవాడ పశ్చిమ టిక్కెట్ జలీల్ ఖాన్కు కేటాయించాలంటూ మైనార్టీల నిరసన ఏ కన్వెన్షన్ హాల్లో టీడీపీ వర్క్ షాపునకు హాజరైన చంద్రబాబు చంద్రబాబు కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేసిన జలీల్ ఖాన్ మద్దతుదారులు పొత్తుల్లో వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం మైనార్టీలకే వెస్ట్ సీటు కేటాయించి జలీల్ ఖాన్కు టిక్కెట్ ఇవ్వాలంటున్న ఆయన వర్గం తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానంటూ గతంలో హెచ్చరించిన జలీల్ ఖాన్ జలీల్ ఖాన్ మద్దతుదారుల నిరసనతో ఖంగుతిన్న చంద్రబాబు 12:50 PM, March 23rd, 2024 సీట్లు రాని వారు త్యాగం చేశారు అంతే: చంద్రబాబు తెలుగుదేశం అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాం ఏకైక అభిప్రాయంతో ముందుకు వచ్చింది జనసేన పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తుకు పవన్ ముందుకు వచ్చారు జనసేన కార్యకర్తలు కూడా ఒక పద్ధతి ప్రకారం పని చేస్తున్నారు పొత్తులో భాగంగా 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయాం సీట్లు రానివారు కష్టపడలేదని కాదు.. రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నారు మూడు పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక చేశాం రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకం అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే కొన్ని సీట్లు పోయే ప్రమాదం ఉంది సమర్ధులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం ఉండదు డబ్బు సంపాదన ఒక్కటే కాదు సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచన వస్తున్నందుకు ధన్యవాదాలు రాబోయే రోజుల్లో డబ్బుతో కాకుండా సేవాభావంతోనే ముందుకొచ్చే పరిస్థితి తీసుకురావాలి ఇవాళ కొంతమందికి సీట్లు ఇవ్వకపోవచ్చు.. వాళ్లు చేసిన త్యాగం నేనెప్పుడూ మరచిపోను నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్లు కష్టపడి పని చేశారు 12:30 PM, March 23rd, 2024 పవన్ను నమ్మెద్దు పిఠాపురం ప్రజలకు లేఖ పిఠాపురం ప్రజలకు లేఖ రాసిన భీమవరం, గాజువాక ప్రజలు పవన్ను నమ్మెద్దు అంటూ లేఖలో హెచ్చరిక. ప్రజలకు దగ్గరగా ఉంటే వ్యక్తుల్నే ఎన్నుకోవాలని భీమవరంవాసుల వినతి. పవన్ ఓడిపోతే తిరిగి పిఠాపురంవైపు కూడా చూడరు. నిలకడలేని వ్యక్తి రాజకీయాలు చేయడం వల్ల ఎలాంటి లాభం లేదు. పొత్తులు పెట్టుకున పవన్ ఏనాడూ మాట మీద నిలబడలేదు. ఎన్నికల వేళ సభలతో హడావుడి చేస్తున్నాడు తప్ప ఏమీ ఉండదు అంటూ లేఖ 12:15 PM, March 23rd, 2024 పవన్కు అల్లిమేటం జారీ చేసిన పోతిన మహేష్. పవన్ కళ్యాణ్కు వెస్ట్ జనసేన నేత పోతిన మహేష్ అల్టిమేటం నేను నిరంతరం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ కోసమే పనిచేశా సొంత పార్టీ నేతలు ఇబ్బంది పెట్టినా ఏనాడూ నోరుమెదపలేదు పార్టీ ఏ పదవిచ్చినా బాధ్యతగా నెరవేర్చాను. విజయవాడ నగరంలో జనసేనను బలోపేతం చేశాం. జనసేన తరపున ఐదేళ్లలో అనేక పోరాటాలు, కార్యక్రమాలు చేశాను. నా సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేశాను. పశ్చిమ నియోజకవర్గ సీటు నాకే ఇవ్వాలని కోరుతున్నాను. పశ్చిమ నియోజకవర్గంలోనే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. జనసేన జెండా పట్టాను. నాది దురాశ కాదు.. నా డిమాండ్లో న్యాయం, ధర్మం ఉంది కచ్చితంగా జనసేన జెండాతోనే పోటీ చేస్తాను. నా సీటు విషయంలో పవన్ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. పార్టీ కోసం కష్టపడిన నాలాంటి వారికి సీటిస్తేనే న్యాయం జరుగుతుంది. నా నమ్మకం, విశ్వాసం పవనే. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. 11:50 AM, March 23rd, 2024 ఎల్లో మీడియాపై ద్వారంపూడి ఫైర్ ఏటిమొగలో ఎమ్మెల్యే ద్వారంపూడి ఎన్నికల ప్రచారంపై ఎల్లో మీడియా అసత్య కథనాలు. తప్పుడు కథనాలను ఖండించిన ద్వారంపూడి ఈనాడు, ఏబీఎన్, టీవీ-5కి ద్వారంపూడి ఛాలెంజ్. కాకినాడలో ఏ ప్రాంతానికి రమ్మన్నా వస్తాను. ఆ ప్రాంతంలో ప్రజలు ఏ సమస్య గురించి అడిగినా వారితో మాట్లాడేందుకు సిద్దం గత ఐదేళ్ళలో ఏటిమొగలో మౌళిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా పార్క్ను నిర్మించాను 1800 మందికి ఇళ్ళ స్ధలాలు మంజూరు చేశాను. నా ఎన్నికల ప్రచారానికి ఏటిమొగ మత్స్యకారులు బ్రహ్మరధం పట్టారు. 11:35 AM, March 23rd, 2024 కలకలం రేపుతున్న బీజేపీ నేతల ఆడియో క్లిప్స్ ఏలూరు పార్లమెంటు సీటు టీడీపీకి కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలు ఏపీ బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణాధికారి మధుకర్ జీ కు ఫోన్లు చేసి ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఏలూరు నేతలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న మధుకర్ జీ తో కార్యకర్తలు జరిపిన సంభాషణలు పార్టీ కోసం కష్టపడిన గారపాటి సీతారామాంజనేయ చౌదరికి టికెట్ కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు ఏలూరు బీజేపీలో కనీసం ఖండవాలకు కూడా గతి లేని పరిస్థితిలో ఉన్న పార్టీని ఆదుకున్న వ్యక్తి తపన చౌదరి అంటూ... వాపోతున్న కార్యకర్తలు.. టీడీపీకి తామ ఊడిగించేయాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి లేకుంటే పార్టీ నుండి వెళ్లిపోండి అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేసిన మధుకర్ జి చంద్రబాబు లాయల్టీ గా ఉంటారని గ్యారెంటీ ఇవ్వగలరా? అంటూ ప్రశ్నించిన కార్యకర్తలు పొత్తే వద్దనుకున్న తమకు పొత్తులు కలిపారని వాపోయిన మధుకర్ జి తపన చౌదరికి టిక్కెట్ ఇవ్వకుంటే పార్టీ దిక్కుమొక్కు లేకుండా పోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కార్యకర్తలు శరీరం బీజేపీలో.. ఆత్మలు టీడీపీలో ఉన్న వ్యక్తులే సహకరిస్తారని తామ సహకరించేది లేదని పార్టీ కి అల్టిమేటం జారీ చేసిన కార్యకర్తలు 11:20 AM, March 23rd, 2024 ప్రారంభమైన TDP వర్క్షాప్ అమరావతిలో టీడీపీ అభ్యర్థులతో చంద్రబాబు వర్క్షాప్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ హాజరైన జనసేన నేత నాదెండ్ల, బీజేపీ నేత పాతూరి నాగభూషణం 11:00 AM, March 23rd, 2024 టీడీపీ గంటా పేరుతో సర్వే కలకలం.. భీమిలిలో గంటా శ్రీనివాస్ పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే కలకలం. గంటా పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తున్న టీడీపీ. సర్వేపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న గంటా వ్యతిరేకవర్గం. గంటా పేరుతో జరిగే సర్వేలో నోటా బటన్ నొక్కాలని గంటాకు వ్యతిరేక వర్గం ప్రచారం. ఇప్పటికే గంటాకు వ్యతిరేకంగా సమావేశమైన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు. స్థానికులకే సీటు ఇవ్వాలని డిమాండ్. 10:30 AM, March 23rd, 2024 చంద్రబాబు, లోకేష్పై చలసాని కుమార్తె ఫైర్.. కృష్ణా జిల్లా.. పెనమలూరు టీడీపీలో ముసలం బోడే ప్రసాద్కు టిక్కెట్ ఇవ్వడంపై చలసాని పండు కుమార్తె స్మిత తీవ్ర అభ్యంతరం చంద్రబాబు, లోకేష్పై దేవినేని స్మిత ఆగ్రహం చంద్రబాబు, లోకేష్ మా కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారు 2009లో మా తండ్రి ఓటమికి పార్టీనే కారణం సొంత పార్టీ నేతలే నా తండ్రికి వెన్నుపోటు పొడిచారు నాతండ్రి చనిపోయిన తర్వాత అండగా ఉంటామని అందరూ హామీ ఇచ్చారు నా మామగారు చనిపోయిన బాధలో ఉన్నా కూడా పార్టీ కోసం రైతు ర్యాలీ చేపట్టాం 2014, 2019లోనూ టిక్కెట్ మాకు ఇవ్వలేదు ఈసారి టిక్కెట్ ఇస్తానని లోకేష్ హామీ ఇచ్చారు చంద్రబాబు, లోకేష్ మాటలు నమ్మి ఇంటింటికీ తిరిగి పార్టీని బలోపేతం చేశాను బోడే ప్రసాద్కు ఏ రకంగా సీటిస్తారు గ్రౌండ్ వర్క్ చేసుకునేది మేము.. టిక్కెట్లు లాబీయిస్టులకా? ఈసారి మాకు టిక్కెట్ ఇవ్వండని రెండేళ్లుగా అడుగుతున్నాం మా నాన్నను గెలిపించుకుంటామని బాబుని కోరాం చంద్రబాబు, లోకేష్ను అనేక మార్లు టిక్కెట్ కోసం అడిగాం టిక్కెట్ ఎందుకు ఇవ్వలేరపోయారో కనీసం పిలిచి కూడా చంద్రబాబు మాకు చెప్పలేదు చంద్రబాబు, లోకేష్ అపాయింట్ మెంట్స్ కోసం వేచిచూస్తున్నాను. లోకేష్కు వాట్సాప్లలో మెసేజ్లు పెట్టాం మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.. మా మెసేజ్లకు ఆన్సర్ చేయడం లేదు చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ మేం భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేశాం టిక్కెట్ లేదంటే బోడే ఏడ్చాడు, బ్లాక్ మెయిల్ చేశాడు మేం బోడేలా చేయలేదు కదా.. మాకు పార్టీ ఇచ్చే విలువ ఇదేనా?. బోడే ప్రసాద్ లాగా బ్లాక్ మెయిల్ చేసే వారికే చంద్రబాబు టిక్కెట్లిస్తారా? నా వెనుక ఎవరూ లేరనేగా ఆడిపిల్లనైన నన్ను ఏడిపిస్తున్నారు. మాకు తీవ్ర అన్యాయం జరిగింది. మేం చేసిన తప్పేంటో చంద్రబాబు సమాధానం చెప్పాలి విలువలేని పార్టీకోసం మేం ఎందుకు పనిచేయాలి చంద్రబాబు సతీమణిలాగే మేం కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నాం. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. 10:00 AM, March 23rd, 2024 చంద్రబాబు పై రగిలిపోతున్న బీసీ నేతలు అతి తక్కువ సీట్లు ఇవ్వడంపై మండిపాటు సీఎం జగన్ ఇచ్చిన ప్రాధాన్యత చూసి తెలుసుకోవాలన్న నేతలు చంద్రబాబు బీసీలను నమ్మయించి గొంతు కోసారని ఆవేదన బీసీలకు 41 లోక్ సభ..48 అసెంబ్లీ ఇచ్చిన వైస్సార్సీపీ బీసీలకు కేవలం 4 ఎంపి, 31 అసెంబ్లీ స్థానాలు ఇచ్చిన టీడీపీ ఏలూరులో రోడ్డు ఎక్కి నిరసన తెలుపుతున్న నేతలు బీసీలు అధికంగా విశాఖ, నరసరావుపేట, గుంటూరు సీట్ల ను తన సామాజిక వర్గానికి ఇచ్చుకొన్న చంద్రబాబు ఏలూరులో పార్టీ కోసం పని చేసిన వాళ్ళను పక్కన పెట్టి పుట్ట మహేష్ యాదవ్ కి ఇవ్వడం పై మండి పడిగా గోపాల్ యాదవ్ 9:40 AM, March 23rd, 2024 బాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ.. అల్లూరి జిల్లా పాడేరులో టీడీపీ నేతల వినూత్న నిరసన పాడేరు సీటు గిడ్డి ఈశ్వరికి ఇవ్వాలని డిమాండ్ చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు మోదకొండమ్మ తల్లికి 101 బిందెల పసుపు నీళ్లతో అభిషేకం పొత్తులో భాగంగా బీజేపీ సీటు ఇవ్వొద్దంటూ నినాదాలు బీజేపీకి సీటు ఇస్తే టీడీపీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరిక 9:33 AM, March 23rd, 2024 టీడీపీలో బీసీ మహిళకు ఘోర అవమానం శ్రీకాకుళం జిల్లా గుండ అప్పల సూర్య నారాయణ దంపతులకు ఘోర అవమానం సీనియర్ నాయకురాలు గుండ లక్ష్మీదేవికి టికెట్ నిరాకరించడంతో తీవ్ర నిరసన జ్వాలలు చంద్రబాబు చిత్రపటం, టీడీపి పోస్టర్ లు దగ్ధం బుజ్జగించే ప్రయత్నం చేయని చంద్రబాబు, అచ్చెన్నాయుడు బీసీ మహిళను అవమాన పరుస్తున్నారంటూ మండిపడుతున్న కేడర్ పిఠాపురంలో ఇదే తరహా ఘటనలో వర్మను పిలిచి బుజ్జగించిన చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకున్నారంటూ అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులపై ధ్వజం 40 ఏళ్లు పార్టీ కోసం కష్టపడిన కుటుంబానికి అవమానకరంగా పక్కన పెట్టడం పై టీడీపీలో సర్వత్రా చర్చ 9:00 AM, March 23rd, 2024 తెలుగు’దేశ’ ముదుర్లు.. కాంగ్రెస్ ఖాతాలోకి సీఎం రమేశ్ రూ.30 కోట్లు.. చెప్పినట్టల్లా ఆడటానికి కాంగ్రెస్కు ప్యాకేజీ పంపిన బాబు కేసుల కోసం బీజేపీతో... కాపుల కోసం జనసేనతో పొత్తు 2019లో ఓడిన వెంటనే సీఎం రమేశ్ను బీజేపీలోకి పంపిన బాబు ఆయన ద్వారానే 2023లో కాంగ్రెస్కు రూ.30 కోట్ల నిధులు నిధులు అందాకే షర్మిల పార్టీ విలీనం; ఏపీ పీసీసీకి నియామకం ఆది నుంచీ జగన్ టార్గెట్గానే విమర్శలు; ఇప్పుడు కడపలో పోటీ కూడా? పీకే, షర్మిల, పవన్ సహా బాబు బ్యాచ్ మొత్తానికి ప్రత్యేక విమానం కూడా రమేశ్దే కుట్రలలో తన రికార్డులను తానే బద్దలుగొడుతున్న నారా వారు 8:35 AM, March 23rd, 2024 ధనబలం ఉన్న వారికే ఎంపీ సీట్లు కేశినేని చిన్ని, ఎన్నారై పెమ్మసానికి బెజవాడ, గుంటూరు స్థానాలు పార్టీ ఫిరాయించిన లావు, వేమిరెడ్డిలకు నరసరావుపేట, నెల్లూరు విశాఖలో జీవీఎల్కు బాబు ఝలక్.. బాలకృష్ణ రెండో అల్లుడు భరత్కు టికెట్ ఏలూరు ఎంపీ సీటు యనమల అల్లుడికి కేటాయింపు ఎవరూ దొరక్క తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల ఎంపీ సీటు మైలవరం అసెంబ్లీ సీటు వసంతకే.. దేవినేని ఉమాకు షాక్ ఎట్టకేలకు పెనమలూరు సీటు బోడెకు ఖరారు సర్వేపల్లి మళ్లీ సోమిరెడ్డికే సంబంధిత వార్త కోసం క్లిక్ చేయండి 8:15 AM, March 23rd, 2024 ఔను.. పుష్ప అంటే ఫ్లవరే! కమలం పార్టీలో అసలైన బీజేపీ నేతలకు సీట్లు దక్కకుండా బాబు పావులు బీజేపీకి ఇచ్చిన సీట్లలో టీడీపీ నేతలు పోటీకి ఏర్పాట్లు.. దాదాపు అన్ని సీట్లు బీజేపీలోని తన అనుంగులకే దక్కేలా వ్యూహం సహకరిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి!.. ఎక్కడ కుదిరితే అక్కడ పోటీకి సిద్ధమవుతున్న బాబు మనుషులు రాయలసీమ నాయకులకు ఉత్తరాంధ్రలో సీట్లు పురందేశ్వరి సహా పలువురు జిల్లాల సరిహద్దులు దాటి పోటీకి యత్నాలు బాబు ఆటలో జీవీఎల్, సోము వీర్రాజుకు కూడా దక్కని టికెట్లు తీవ్ర ఆవేదనలో అసలైన బీజేపీ నాయకులు 7:45 AM, March 23rd, 2024 నేడు టీడీపీ అభ్యర్థులకు వర్క్షాప్.. టీడీపీ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు టీడీపీ వర్క్ షాప్. హాజరుకానున్న చంద్రబాబు, 139 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 13 మంది ఎంపీ అభ్యర్థులు, ఇతర నియోజకవర్గాల ఇంచార్జ్లు. ఈరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరగనున్న వర్క్ షాప్. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయనున్న టీడీపీ ఎలక్షన్ టీం. ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న చంద్రబాబు. జనసేన, బీజేపీ నుంచి వర్క్ షాప్నకు హాజరుకానున్న ఇద్దరు ప్రతినిధులు. 7:25 AM, March 23rd, 2024 కేశినేని బ్రదర్స్.. నువ్వా-నేనా ఏపీ రాజకీయాల్లో విజయవాడ లోక్సభ స్థానానికి ఎంతో ప్రాధాన్యం వడ్డే శోభనాద్రీశ్వరరావు, పర్వతనేని ఉపేంద్ర, లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్లు ఇక్కడి నుంచే లోక్సభకు ఈ ఎన్నికల్లో కేశినేని బ్రదర్స్ ఢీ విజయవాడ లోక్సభకు టీడీపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేరు ప్రకటన మరోవైపు సిటింగ్ ఎంపీ కేశినేని నాని వైఎస్సార్సీపీ నుంచి బరిలో కుటుంబ తగాదాలు వ్యక్తిగత విభేదాలుగా మారి ఇప్పుడు రాజకీయ వైరంగా.. ఈసారి నువ్వా-నేనా అన్నట్లు పోరు ఇద్దరూ సొంత అన్నదమ్ములు.. రెండు ప్రధాన పార్టీలకు ప్రాతినిధ్యం తీవ్ర చర్చనీయాంశంగా మారబోతున్న విజయవాడ ఎంపీ సీటు ఎలక్షన్ 7:15 AM, March 23rd, 2024 టీడీపీపై ఆలపాటి సీరియస్ సీటు రాకపోవడంపై ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆవేదన నాకు ఈ పార్టీ నుంచి విముక్తిని ప్రసాదించమని అధినాయకత్వాన్ని కోరుకుంటున్నాను గుంటూరు వెస్ట్తో పాటు పెనమలూరు నియోజకవర్గంలో నాపై పార్టీ సర్వే చేయించింది గుంటూరు వెస్ట్లో 80 శాతం పెనమలూరులో నాకు అనుకూలంగా సర్వే రిపోర్టులు వచ్చాయి అయినా పార్టీ అధిష్టానం నాకు టికెట్ ఇవ్వలేదు ఇది అత్యంత బాధాకరమైన విషయం నేను కార్యకర్తల్లోకి వెళ్ళలేకపోతున్నాను నేను సమర్ధుడిని కాదేమో అని కార్యకర్తలను అనుకుంటున్నారు చివరకు భార్య మొహం కూడా చూడలేకపోతున్నాను ఇలాంటి సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది మీరందరూ నా నాయకత్వాన్ని కోరుకుంటే నాయకత్వం వహిస్తా.. లేదంటే లేదు. 7:10 AM, March 23rd, 2024 తిరగబడిన తెలుగు తమ్ముళ్లు.. శ్రీకాకుళం టీడీపీలో తిరుగుబాటు పార్టీ కోసం కష్టపడిన వారికి సీటు ఇవ్వకపోవడంతో టీడీపీ నేతల ఆగ్రహం శ్రీకాకుళంలో టీడీపీపై తిరగబడిన తెలుగు తమ్ముళ్లు! పార్టీ కోసం పనిచేసిన వాళ్లని పక్కనపెట్టి రూ.కోట్లకి టికెట్లను @naralokesh అమ్ముకున్నాడని ఆగ్రహం శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ను గొండు శంకర్కి కేటాయించడంతో మండిపడుతూ గుండ లక్ష్మీ వర్గం తిరుగుబాటు. నియోజకవర్గంలో @JaiTDPని ఓడించి… pic.twitter.com/6K2MdvIO7S — YSR Congress Party (@YSRCParty) March 22, 2024 7:05 AM, March 23rd, 2024 టీడీపీ, బీజేపీ మధ్య కొనసాగుతున్న టిక్కెట్ల దోబూచులాట నాలుగు ఎంపీ స్ధానాలు పెండింగ్లో పెట్టిన చంద్రబాబు బీజేపీతో పేచీ తేలకపోవడంతోనే ఆయా స్ధానాలు పెండింగ్ రాజమండ్రి లేదా ఒంగోలు,రాజంపేట, అనంతపురం, కడప స్ధానాల విషయంలో టీడీపీలో అయోమయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కోసం ఒంగోలు, రాజమండ్రి స్ధానాలు పెండింగ్ ఈ రెండింటిలో ఒక స్ధానం నుంచి పోటీ చేయడానికి పురందేశ్వరి ప్రయత్నాలు రాజంపేట లేదా అనంతపురం స్దానాల కోసం బీజేపీ నేత సత్యకుమార్ ప్రయత్నాలు వెంకయ్యనాయుడు పీఏగా సుధీర్ఘకాలం పనిచేసి.. వెంకయ్య ఆశీస్సులతో బీజేపీ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న సత్యకుమార్ బీజేపీలో ఉంటూ చంద్రబాబు వాయిస్ వినిపించే సత్యకుమార్ కోసం రాజంపేట, అనంతపురం పెండింగ్ కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా షర్మిల పోటీచేస్తారనే ప్రచారం షర్మిల కోసం కడప స్ధానాన్ని పెండింగ్లో పెట్టిన చంద్రబాబు 7:00 AM, March 23rd, 2024 చంద్రబాబుకు పీతల సుజాత కౌంటర్ టీడీపీలో రాజకీయంపై ఆవేదన ప్రస్తుత రాజకీయాలు లాయల్టీ, కమిట్మెంట్, హోనెస్ట్కి విలువ లేకుండా పోతున్నాయని కామెంట్స్ టికెట్ రాకపోవడంతో చంద్రబాబుపై సీరియస్ ప్రస్తుత రాజకీయాలు- లాయల్టీ,కమిట్మెంట్, హోనెస్ట్ కి విలువ లేకుండా పోతున్నాయి! — Peethala Sujatha (@SujathaPeethala) March 22, 2024 6:50 AM, March 23rd, 2024 పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ-జనసేనల మధ్య గందరగోళ పరిస్థితులు టీడీపీ-జనసేన అధినేతల వ్యవహార శైలి , సీట్ల ప్రకటనతో మింగుడు పడని ఇరు పార్టీల కేడర్ పొత్తుల పేరుతో కత్తులు నూరుకుంటున్న ఇరు పార్టీల నేతలు జిల్లాలో రగులుతున్న అసంతృప్తి సెగలు నరసాపురంలో జనసేన నేత బొమ్మిడి నాయకర్కు సీటు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, కొవ్వలి రామ్మోహన్ నాయుడు తనకు సమాచారం ఇవ్వకుండా టికెట్ కేటాయించారంటూ అలకబూనిన కొత్తపల్లి సుబ్బారాయుడు భీమవరంలో జనసేన అభ్యర్థిని బరిలో దింపకుండా టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు చేర్చుకుని టికెట్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు ఆచంట నియోజకవర్గంలో కొందరు నేతలకే ప్రాధాన్యతఇస్తున్నారంటూ.. జనసేన నేతల్లో వర్గ పోరు తణుకు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మాట ఇచ్చిన సీటు రాకపోవడంతో నైరస్యంలో ఉన్న విడివాడ రామచంద్రరావు.. తణుకులో టీడీపీ జెండా ఎగరనివ్వనని శపథం పూనిన విడివాడ దశాబ్ద కాలంగా పార్టీకి సేవ చేసిన టికెట్ తనకు కేటాయించకపోవడంతో రెబల్ అభ్యర్థిగా బరిలో దిగనున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పోలవరం సీటుపై తేలని పంచాయతీ... టీడీపీ నుండి బొరగం శ్రీనివాస్,లేదా జనసేన నుండి బాలరాజు కేటాయించుకుంటే.. తాము సహకరించబోమన్న కేడర్ ఇతరుల పేరుతో కొనసాగుతున్న ఐవీఆర్ఎస్ సర్వేలు 6:40 AM, March 23rd, 2024 చంద్రబాబు తీరుపై శ్రీకాకుళం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం బాబు ప్రకటించిన మూడో జాబితాపై టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి మూడవ జాబితాలోని కనిపించని గుండ లక్ష్మీదేవి పేరు బాబు తీరుపై శ్రీకాకుళంలోని గుండ లక్ష్మీదేవి అనుచరులు ఆందోళన చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు పార్టీ జెండాలు, మేనిఫెస్టో కాల్చి నిరసన తెలిపిన కార్యకర్తలు డబ్బు కోసం శ్రీకాకుళం సీటును చంద్రబాబు అమ్ముకున్నాడు అంటూ నిరసన మరోవైపు పాతపట్నంలో కలమట వెంకటరమణ అనుచరులు ఆందోళన టీడీపీని నమ్ముకుని ఉన్న వాళ్ళని చంద్రబాబు మోసం చేశాడని ఆవేదన మామిడి గోవిందరావుకు సీటు ప్రకటించడాన్ని తప్పుపట్టిన టీడీపీ కార్యకర్తలు వెంటనే మార్చి సీటు కలవట వెంకటరమణకు ఇవ్వాలని డిమాండ్ లేనిపక్షంలో టీడీపీకి రాజీనామా చేస్తామని హెచ్చరించిన నాయకులు 3వ జాబితాలో ప్రకటించని మాజీ మంత్రి కళా వెంకట్రావు పేరు కళా వెంకట్రావుకు ఎచ్చర్లలో వెంటనే సీటు ప్రకటించాలని ఆయన అనుచరులు డిమాండ్ తీవ్ర నిరాశలో ఉన్న కళా వెంకట్రావు వర్గం టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కళా వెంకట్రావు అభిమానులు చంద్రబాబు తీరు తమకు చాలా తమకు బాధ కలిగిస్తుందన్న టీడీపీ నాయకులు ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కళా వెంకట్రావు పేరును ప్రకటించాలని డిమాండ్ 6:30 AM, March 23rd, 2024 చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు: పేర్ని నాని విశాఖ సంఘటనతో భారతదేశం ఉలిక్కిపడింది 25 వేల కిలోల మత్తు పదార్థాలని సీబీఐ పట్టుకుంది ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు ఎవరో తెలకుండానే చంద్రబాబు మా పార్టీ పై విషం చిమ్మాడు సీబీఐ నోరు విప్పకుండానే చంద్రబాబు బయటకొచ్చాడు విదేశాలనుంది డ్రగ్స్ అందుకున్నో లు అంత చంద్రబాబు , కుటుంబ సభ్యుల చుట్టలే చంద్రబాబు మరిది, వదినకి చుట్టాలే డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారు చంద్రబాబు వదిన చుట్టాలు, పిల్లలే ఈ కంపెనీతో సంబంధాలు ఉన్నవాళ్లే చంద్రబాబు ఓటు కోసం డ్రగ్స్ పంచేందుకు తెచ్చారేమో అన్న అనుమానం ఉంది దీనిలో చంద్రబాబు, లోకేష్లపై విచారణ జరపాలని కోరాం గతంలో 5 ఏళ్ల కిందట సింగపూర్ మంత్రిని తెచ్చాడు ఆ సింగపుర్ మంత్రి జైల్లో ఉన్నాడు చంద్రబాబుకి ఇతర దేశాల్లోని మాఫియాలతో అంటకాగిన చరిత్ర ఉంది చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు ఆ భయంతో నే దీనిపై విచారణ చెయ్యాలి ఓటు కోసం టీడీపీ డ్రగ్స్ పంచకుండా అడ్డుకోవాలని ఈసీ ని కోరాం దీనిపై చర్యలు తీసుకుంటామని సీఈఓ చెప్పారు చంద్రబాబు ట్వీట్ పై కూడా ఫిర్యాదు చేసాము అది ఎన్నికల నియమావలికి విరుద్ధం తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఈసీ నిబంధనలు ఉన్నాయి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు ప్రలోభ పెట్టేందుకు చెక్కులు పంచిపెట్టారు దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో కోరాం దానిపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తామని అన్నారు ఈనాడు పత్రికలో విషంతో వార్తలు రాశారు ఈనాడు నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాం. -
March 22nd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 21st Latest News Telugu 8:56PM, March 22nd, 2024 పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం పట్టణంలో జనసేనకు షాక్ భీమవరం పట్టణం 1వ వార్డు జనసేన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరిక వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైయస్సార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 8:50PM, March 22nd, 2024 ఎన్టీఆర్ జిల్లా: మైలవరం టీడీపీలో దేవినేని ఉమా తిరుగుబావుటా టిక్కెట్ దక్కపోవడంతో తీవ్ర అసహనంలో దేవినేని ఉమా చంద్రబాబు నమ్మించి మోసం చేయడంతో కార్యకర్తలతో కలిసి రోడ్డెక్కిన ఉమా కార్యకర్తలతో కలిసి మౌనంగా ర్యాలీ చేపట్టి తన నిరసన తెలిపిన ఉమా వసంత కృష్ణప్రసాద్ వద్దు .. ఉమా ముద్దు అంటూ కార్యకర్తల నినాదాలు వసంతకు సహకరంచేది లేదని తేల్చి చెప్పిన ఉమా వర్గం మైలవరం టిక్కెట్ దేవినేని ఉమాకే ఇవ్వాలని డిమాండ్ 6:27 PM, March 22nd, 2024 విజయవాడ: పిఠాపురంలో ఎదురీదుతున్న పవన్ బరిలోకి దిగకుండానే ఓటమి భయంలో పవన్ కళ్యాణ్ మిత్రపక్షాలనుంచి కరువైన సహకారం పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించగానే భగ్గుమన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గీయులు పవన్ నిర్ణయంపై తెలుగుదేశం కార్యకర్తల ఆందోళన మాజీ ఎమ్మెల్యే వర్మ రోజుకో ప్రకటనతో అయోమయంలో టీడీపీ, జనసేన క్యాడర్ పవన్ గెలుపుకి మిత్రపక్షం నుంచి సహకారం అనుమానమే పిఠాపురంలో గెలుపుకోసం పవన్ నానా తంటాలు వారంలో మూడు రోజులపాటు పిఠాపురంలోనే మకాం వేయాలని నిర్ణయం పిఠాపురం నుంచే రాష్ట్ర వ్యాప్త పర్యటనలకి ఏర్పాట్లు చేయాలని పవన్ ఆదేశాలు 6:25 PM, March 22nd, 2024 విశాఖ: మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. మహిళలకు మందు తాగించి చంద్రబాబుపై కేకే రాజు దాడి చేయించారన్న విష్ణుకుమార్ రాజు విష్ణుకుమార్ రాజుపై మండిపడుతున్న మహిళలు మహిళలు మందు తాగే వారిగా కనిపిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు 6:23 PM, March 22nd, 2024 విజయవాడ బరిలోకి దిగకుండానే ఓటమి భయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎదురీదుతున్న పవన్ మిత్రపక్షాలనుంచి కరువైన సహకారం పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించగానే భగ్గుమన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గీయులు పవన్ నిర్ణయంపై తెలుగుదేశం కార్యకర్తల ఆందోళన మాజీ ఎమ్మెల్యే వర్మ రోజుకో ప్రకటనతో అయోమయంలో టీడీపీ, జనసేన క్యాడర్ పవన్ గెలుపుకి మిత్రపక్షం నుంచి సహకారం అనుమానమే పిఠాపురంలో గెలుపుకోసం పవన్ నానా తంటాలు వారంలో మూడు రోజులపాటు పిఠాపురంలోనే మకాం వేయాలని నిర్ణయం పిఠాపురం నుంచే రాష్ట్ర వ్యాప్త పర్యటనలకి ఏర్పాట్లు చేయాలని పవన్ ఆదేశాలు 5:27 PM, March 22nd, 2024 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: కోనసీమ జిల్లాలో టీడీపీ-జనసేన పార్టీల్లో నాయకుల మధ్య తీవ్ర విభేదాలు రామచంద్రపురంలో టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించినా ఊరుకోని జనసేన నాయకులు జనసేన ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన బొలిశెట్టి చంద్రశేఖర్ పి గన్నవరంలో తేలని కూటమి అభ్యర్థి... బీజేపీకి ఇచ్చేందుకు సిద్ధమవుతున్న నేతలు ఈ స్థానం బీజేపీకి ఇస్తే కలసిరామంటున్న జనసేన-టీడీపీ నేతలు రాజోలు జనసేనలో కొనసాగుతున్న రగడ జనసేన ఇంచార్జ్ బొంతు రాజేశ్వరరావును కాదని మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ సీటు ప్రకటించిన జనసేన ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదంటున్న బొంతు వర్గం 5:04 PM, March 22nd, 2024 కృష్ణాజిల్లా: గన్నవరంలో కడప టీడీపీ ఇంచార్జి మాధవి హల్ చల్ కారులో వెళ్తూ వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఫోటోతీసిన మాధవి ఫోటో ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలను పరుష పదజాలంతో దూషించిన మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు కారు రోడ్డు మీదే ఆపేసి టీడీపీ కార్యకర్తలను పిలిపించిన మాధవి పోలీసులతో వాగ్వాదానికి దిగిన టీడీపీ కార్యకర్తలు 4:28 PM, March 22nd, 2024 పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ-జనసేనల మధ్య గందరగోళ పరిస్థితులు టీడీపీ-జనసేన అధినేతల వ్యవహార శైలి , సీట్ల ప్రకటనతో మింగుడు పడని ఇరు పార్టీల కేడర్ పొత్తుల పేరుతో కత్తులు నూరుకుంటున్న ఇరు పార్టీల నేతలు జిల్లాలో రగులుతున్న అసంతృప్తి సెగలు నరసాపురంలో జనసేన నేత బొమ్మిడి నాయకర్కు సీటు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, కొవ్వలి రామ్మోహన్ నాయుడు తనకు సమాచారం ఇవ్వకుండా టికెట్ కేటాయించారంటూ అలకబూనిన కొత్తపల్లి సుబ్బారాయుడు భీమవరంలో జనసేన అభ్యర్థిని బరిలో దింపకుండా టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు చేర్చుకుని టికెట్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు ఆచంట నియోజకవర్గంలో కొందరు నేతలకే ప్రాధాన్యతఇస్తున్నారంటూ.. జనసేన నేతల్లో వర్గ పోరు తణుకు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మాట ఇచ్చిన సీటు రాకపోవడంతో నైరస్యంలో ఉన్న విడివాడ రామచంద్రరావు.. తణుకులో టీడీపీ జెండా ఎగరనివ్వనని శపథం పూనిన విడివాడ దశాబ్ద కాలంగా పార్టీకి సేవ చేసిన టికెట్ తనకు కేటాయించకపోవడంతో రెబల్ అభ్యర్థిగా బరిలో దిగనున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పోలవరం సీటుపై తేలని పంచాయతీ... టీడీపీ నుండి బొరగం శ్రీనివాస్,లేదా జనసేన నుండి బాలరాజు కేటాయించుకుంటే.. తాము సహకరించబోమన్న కేడర్ ఇతరుల పేరుతో కొనసాగుతున్న ఐవీఆర్ఎస్ సర్వేలు 4:24 PM, March 22nd, 2024 తిరుపతి జిల్లా: తిరుపతి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు వ్యతిరేకిస్తున్న టీడీపీ, జన సేనలో ఒక వర్గం లోకల్ ముద్దు - నాన్ లోకల్ వద్దు అంటూ టీడీపీ జనసేన నాయకులు ఉమ్మడిగా వ్యతిరేకిస్తున్న వైనం నాగబాబు వద్దకు చేరిన తిరుపతి పంచాయితీ జనసేన కు కేటాయించిన సీటుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పోటీ, టికెట్ ఇస్తే జనసేన నుంచి సిద్దం అంటున్న సుగుణమ్మ శ్రీకాళహస్తిలో ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ టికెట్ దక్కించుకున్న కోనేటి ఆది మూలం వద్దు అంటున్న తెలుగు తమ్ముళ్లు టీడీపీ రెబెల్ గా బరిలో దిగిన సత్యవేడు మాజీ ఇంచార్జ్ జీడి రాజశేఖర్ మదనపల్లి నియోజక వర్గం లో షాజహాన్ బాషాను వ్యతిరేకిస్తున్న దొమ్మల పాటి రమేష్, జన సేన పార్టీ నేత రామ్ దాస్ చౌదరి తంబల్లపల్లెలో జయచంద్రరెడ్డికి కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాయాదవ్ వర్గం ఆగ్రహం 4:06 PM, March 22nd, 2024 సీట్లు కేటాయింపుపై కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ-జనసేన మధ్య అసమ్మతి పోరు జగ్గంపేట సీటు జ్యోతుల నెహ్రూకు ప్రకటించడంతో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగిన జనసేన ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్య చంద్ర నెహ్రూ ను వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించిన సూర్యచంద్ర పిఠాపురంలో పవన్ తప్పా...వేరొకరు పోటీ చేస్తే పల్లకి మోసేది లేదని చెబుతున్న టీడీపీ ఇంచార్జ్ ఎస్ విఎస్ఎన్వర్మ పవన్ లోక్ సభకు వెళ్తే టీడీపీ నుండి పిఠాపురంలో పోటికి సిద్దమని ప్రకటన తంగెళ్ళతో ఉన్న తీవ్ర విభేధాలతో రగిలిపోతున్న వర్మ కాకినాడ సిటీ సీటు వనమాడి కొండబాబుకు ప్రకటించడంతో జనసేన ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ శిభిరంలో నెలకొన్న నైరాశ్యం కాకినాడ సీటుపై ముత్తా పెట్టుకున్న ఆశలు గల్లంతు 3:54 PM, March 22nd, 2024 శ్రీకాకుళం: చంద్రబాబు తీరుపై శ్రీకాకుళం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం బాబు ప్రకటించిన మూడో జాబితాపై టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి మూడవ జాబితాలోని కనిపించని గుండ లక్ష్మీదేవి పేరు బాబు తీరుపై శ్రీకాకుళంలోని గుండ లక్ష్మీదేవి అనుచరులు ఆందోళన చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు పార్టీ జెండాలు, మేనిఫెస్టో కాల్చి నిరసన తెలిపిన కార్యకర్తలు డబ్బు కోసం శ్రీకాకుళం సీటును చంద్రబాబు అమ్ముకున్నాడు అంటూ నిరసన మరోవైపు పాతపట్నంలో కలమట వెంకటరమణ అనుచరులు ఆందోళన టీడీపీని నమ్ముకుని ఉన్న వాళ్ళని చంద్రబాబు మోసం చేశాడని ఆవేదన మామిడి గోవిందరావుకు సీటు ప్రకటించడాన్ని తప్పుపట్టిన టీడీపీ కార్యకర్తలు వెంటనే మార్చి సీటు కలవట వెంకటరమణకు ఇవ్వాలని డిమాండ్ లేనిపక్షంలో టీడీపీకి రాజీనామా చేస్తామని హెచ్చరించిన నాయకులు 3వ జాబితాలో ప్రకటించని మాజీ మంత్రి కళా వెంకట్రావు పేరు కళా వెంకట్రావుకు ఎచ్చర్లలో వెంటనే సీటు ప్రకటించాలని ఆయన అనుచరులు డిమాండ్ తీవ్ర నిరాశలో ఉన్న కళా వెంకట్రావు వర్గం టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కళా వెంకట్రావు అభిమానులు చంద్రబాబు తీరు తమకు చాలా తమకు బాధ కలిగిస్తుందన్న టీడీపీ నాయకులు ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కళా వెంకట్రావు పేరును ప్రకటించాలని డిమాండ్ 3:52 PM, March 22nd, 2024 చీపురుపల్లి టికెట్పై టీడీపీలో కొనసాగుతున్న ఉత్కంఠ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున గంటా శ్రీనివాస్కు చీపురుపల్లి టికెట్ ఇస్తామన్న చంద్రబాబు. ఆందోళనలో కిమిడి నాగార్జున కేడర్ గంటాకు టికెట్ ఇస్తే పనిచేసేది లేదని హెచ్చరిక 3:50 PM, March 22nd, 2024 విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లా టీడీపీలో ఆరని అసమ్మతి జ్వాలలు గజపతినగరం టికెట్ కొండపల్లి శ్రీనివాస్కు ఇవ్వడం పట్ల భగ్గుమన్న మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు వర్గం. పార్టీ పదవులుకు మూకుమ్మడి రాజీనామాలు నెల్లిమర్ల టికెట్ జనసేన అభ్యర్ది లోకం మాధవికి కేటాయించడంపై మండిపడ్డ టీడీపీ ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు వర్గం చంద్రబాబు తీరుకు నిరసనగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని ప్రకటించిన బంగార్రాజు సోదరుడు కర్రోతు సత్యనారాయణ. 3:40 PM, March 22nd, 2024 ఏపీ సచివాలయం: చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు: పేర్ని నాని విశాఖ సంఘటనతో భారతదేశం ఉలిక్కిపడింది 25 వేల కిలోల మత్తు పదార్థాలని సీబీఐ పట్టుకుంది ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు ఎవరో తెలకుండానే చంద్రబాబు మా పార్టీ పై విషం చిమ్మాడు సీబీఐ నోరు విప్పకుండానే చంద్రబాబు బయటకొచ్చాడు విదేశాలనుంది డ్రగ్స్ అందుకున్నో లు అంత చంద్రబాబు , కుటుంబ సభ్యుల చుట్టలే చంద్రబాబు మరిది, వదినకి చుట్టాలే డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారు చంద్రబాబు వదిన చుట్టాలు, పిల్లలే ఈ కంపెనీతో సంబంధాలు ఉన్నవాళ్లే చంద్రబాబు ఓటు కోసం డ్రగ్స్ పంచేందుకు తెచ్చారేమో అన్న అనుమానం ఉంది దీనిలో చంద్రబాబు, లోకేష్లపై విచారణ జరపాలని కోరాం గతంలో 5 ఏళ్ల కిందట సింగపూర్ మంత్రిని తెచ్చాడు ఆ సింగపుర్ మంత్రి జైల్లో ఉన్నాడు చంద్రబాబుకి ఇతర దేశాల్లోని మాఫియాలతో అంటకాగిన చరిత్ర ఉంది చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు ఆ భయంతో నే దీనిపై విచారణ చెయ్యాలి ఓటు కోసం టీడీపీ డ్రగ్స్ పంచకుండా అడ్డుకోవాలని ఈసీ ని కోరాం దీనిపై చర్యలు తీసుకుంటామని సీఈఓ చెప్పారు చంద్రబాబు ట్వీట్ పై కూడా ఫిర్యాదు చేసాము అది ఎన్నికల నియమావలికి విరుద్ధం తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఈసీ నిబంధనలు ఉన్నాయి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు ప్రలోభ పెట్టేందుకు చెక్కులు పంచిపెట్టారు దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో కోరాం దానిపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తామని అన్నారు ఈనాడు పత్రికలో విషంతో వార్తలు రాశారు ఈనాడు నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాం 3:15 PM, March 22nd, 2024 ఏపీ ఎలక్షన్ కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు ముఖేష్ కుమార్ మీనాతో పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, మనోహర్ రెడ్డి, నారాయణ మూర్తి సమావేశం వైజాగ్ డ్రగ్ రాకెట్ లో చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై ఫిర్యాదు ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి టీడీపీ నేతలు ఈ డ్రగ్స్ని తెప్పించే ప్రయత్నం చేసారని ఫిర్యాదు 2:55 PM, March 22nd, 2024 టీడీపీ, బీజేపీ మధ్య కొనసాగుతున్న టిక్కెట్ల దోబూచులాట నాలుగు ఎంపీ స్ధానాలు పెండింగ్లో పెట్టిన చంద్రబాబు బీజేపీతో పేచీ తేలకపోవడంతోనే ఆయా స్ధానాలు పెండింగ్ రాజమండ్రి లేదా ఒంగోలు,రాజంపేట, అనంతపురం, కడప స్ధానాల విషయంలో టీడీపీలో అయోమయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కోసం ఒంగోలు, రాజమండ్రి స్ధానాలు పెండింగ్ ఈ రెండింటిలో ఒక స్ధానం నుంచి పోటీ చేయడానికి పురందేశ్వరి ప్రయత్నాలు రాజంపేట లేదా అనంతపురం స్దానాల కోసం బీజేపీ నేత సత్యకుమార్ ప్రయత్నాలు వెంకయ్యనాయుడు పీఏగా సుధీర్ఘకాలం పనిచేసి.. వెంకయ్య ఆశీస్సులతో బీజేపీ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న సత్యకుమార్ బీజేపీలో ఉంటూ చంద్రబాబు వాయిస్ వినిపించే సత్యకుమార్ కోసం రాజంపేట, అనంతపురం పెండింగ్ కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా షర్మిల పోటీచేస్తారనే ప్రచారం షర్మిల కోసం కడప స్ధానాన్ని పెండింగ్లో పెట్టిన చంద్రబాబు 2:25 PM, March 22nd, 2024 కూటమిలో ఇంకా క్లారిటీకి రాని స్థానాలివే.. కూటమిలో ఇంకా క్లారిటీ లేని 20 అసెంబ్లీ, 10 లోక్సభ స్థానాలు అనంత, కృష్ణా జిల్లాల్లో మూడేసి స్థానాలు పెండింగ్ శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు జిల్లాల్లో రెండేసి స్థానాలు పెండింగ్ విజయనగరం, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కో స్థానం పెండింగ్ బీజేపీ ఖాతాలోకి పి.గన్నవరం? తిరుపతి అభ్యర్థి మార్పుపై జనసేనలో తర్జన భర్జన కొన్ని స్థానాలను మార్చుకుంటామని అడుగుతోన్న జనసేన మారుతున్న సమీకరణాల మేరకు అవకాశం ఇవ్వాలంటోన్న జనసేన ఏ సర్వే చూసినా.. ఏమున్నదన్నట్టుగా జనసేన పరిస్థితి తెలుగు బీజేపీ నేతలతో తలకిందులైన ఏపీ బీజేపీ పరిస్థితి బీజేపీని నమ్ముకుని ఇన్నాళ్లు ఉన్నవారికి మొండిచేయి అని ప్రచారం బాబు ప్రయోజనాల కోసం కీలక స్థానాలు వదులుకున్నారని విమర్శలు 2:10 PM, March 22nd, 2024 చంద్రబాబు పాలనలో నీరే లేదు: మంత్రి పెద్దిరెడ్డి ఇచ్చిన ప్రతి హామీ అమలుచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ 2014లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏ ఒక్కటి అమలు చేయలేదు చంద్రబాబు సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశారు గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చారు కరోనా కష్టకాలంలో ఎంతో కష్టపడి పని చేసిన వాలంటీర్లు పట్ల చులకనగా చంద్రబాబు మట్లాతున్నారు. సీఎం జగన్ పాలనలో బ్యాంకులు, అధికారులు స్వాగతిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా వైద్యానికి ఎక్కువగా ఖర్చు చేశాం ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ తీసుకువచ్చిన ఏకైక సీఎం జగన్. విద్యార్దులకు ఎంతో ప్రయోజనం చేస్తున్నారు పేదల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి చంద్రబాబు పాలనలో ఏనాడు ఆలోచన చేయలేదు చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా గుర్తుకు రాదు ఆరణియార్ ప్రాజెక్ట్ ఈరోజు సీఎం జగన్ పాలనలో జల కలతో ఉంది చంద్రబాబు పాలనలో నీరే లేదు సీఎం జగన్ రెండే ఓట్లు అడుగుతున్నారు. ఎంపీగా గురుమూర్తిని, ఎమ్మెల్యేగా రాజేష్ను గెలిపించుకోవాలని కోరుతున్నాను. 1:45 PM, March 22nd, 2024 విశాఖ డ్రగ్స్ కేసు నిందితులతో టీడీపీ నేతలకు సంబంధాలు: సజ్జల పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలున్నాయి దీనివెనుక చంద్రబాబు, ఆయన వదిన, మరికొందరు గ్యాంగ్ ఉన్నారు ఇది ఖచ్చితంగా టీడీపీ నాయకుల పనే అని గట్టిగా అనుమానిస్తున్నాం పురంధేశ్వరికి సంబంధించిన గ్యాంగ్ ఉన్నట్టు మాకు అనుమానం తప్పించుకోవడానికే మా మీద నిందలు వేస్తున్నట్టు ఉంది లక్కీగా పట్టుకున్నాం కాబట్టి దేశానికి, రాష్ట్రానికి పెద్ద రిలీఫ్ వీళ్ల అరుపులు చూస్తూంటే వీళ్లే చేసినట్టు అనిపిస్తోంది దాని వెనుక ఎవరున్నారని చూస్తే వాళ్లకు సంబంధాలు ఉన్నాయి దొంగే దొంగ అన్నట్టుగా టీడీపీ తీరు ఉంది టీడీపీ నేతలు కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు విశాఖలో భారీగా డ్రగ్స్ ను సీబీఐ పట్టుకుంది చంద్రబాబు కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు తప్పు చేసి రివర్స్ లో మా మీదే ఆరోపణలు చేస్తున్నారు తప్పించుకోవాడానికే టీడీపీ నేతలు మా మీద నిందలు వేస్తున్నారు తప్పు చేసి కావాలనే మా మీద నిందలు వేస్తున్నారు తప్పుడు ఆరోపణలు చేయడం టీడీపీకి అలవాటుగా మారింది డ్రగ్స్ నిందితులకు, టీడీపీ నేతలకు సంబంధాలున్నాయి 1:25 PM, March 22nd, 2024 టీడీపీలో కొనసాగుతున్న నిరసనలు.. శ్రీకాకుళం సీటు ఆశించిన గుండ లక్ష్మీదేవి గొండు శంకర్కు టికెట్ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం పార్టీ జెండాలు కాల్చి లక్ష్మీదేవి అనుచరుల నిరసన టీడీపీ మూడో జాబితాలో టికెట్ ఇవ్వకపోవడంతో గుండ లక్ష్మీదేవి అనుచరుల ఆగ్రహం 1:00 PM, March 22nd, 2024 గత్యంతరం లేక బోడేకు సీటిచ్చారు: మంత్రి జోగి రమేష్ సెటైర్లు పెనమలూరు టీడీపీ సీటు బోడె ప్రసాద్ కు ఇవ్వడంతో మంత్రి జోగి రమేష్ సంబరాలు కార్యకర్తలకు స్వీట్లు పంచిన జోగి రమేష్ చంద్రబాబు పెనమలూరులో అనేక సర్వేలు చేయించాడు: జోగి రమేష్ పెనమలూరులో నా మీద పోటీ చేయడానికి చంద్రబాబు భయపడ్డాడు: జోగి రమేష్ గత్యంతరం లేక చివరికి బోడెకి సీటు ఇచ్చాడు: జోగి రమేష్ పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించాం: జోగి రమేష్ కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, అలాగే పవన్ కూడా ఓడిపోతారు.: జోగి రమేష్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా జనాలు బుద్ధి చెబుతారు.: జోగి రమేష్ పేదలకు, పెత్తందారులకు జరిగే ఎన్నిక ఇది : జోగి రమేష్ 175 స్థానాలు కైవసం చేసుకుంటాం: జోగి రమేష్ 12:45 PM, March 22nd, 2024 విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఆసక్తికర పరిణామాలు విజయవాడ పార్లమెంట్ ఫైట్లో కేశినేని బ్రదర్స్ వైఎస్సార్సీపీ తరఫున కేశినేని నాని, టీడీపీ నుంచి కేశినేని చిన్ని పోటీ పెనమలూరు టికెట్ పోరాడి దక్కించుకున్న బోడె ప్రసాద్ తనకు టికెట్ రాదనే ప్రచారంతో ఇటీవల బోడె ప్రసాద్ నిరసనలు టీడీపీ మూడో లిస్టులో మూడు కీలక నియోజకవర్గాలకు అభ్యర్థుల ఖరారు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరు ఖరారు పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో బోడె ప్రసాద్ మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమను పక్కనపెట్టిన టీడీపీ ఇటీవలే వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్ 12:30 PM, March 22nd, 2024 ఏలూరు టీడీపీ, బీజేపీలో భగ్గుమన్న అసంతృప్తి సెగలు నాన్ లోకల్ వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడంతో రేగిన చిచ్చు చంద్రబాబుపై చింతలపూడి టీడీపీ కార్యకర్తల ఆగ్రహం పొత్తులో భాగంగా సీటు ఆశించి భంగపడ్డ గారపాటి చౌదరి రెబల్ అభ్యర్థిగా బరిలో దిగాలని గారపాటికి కేడర్ సూచన 12:10 PM, March 22nd, 2024 తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధికి టీడీపీ ఎంపీ టికెట్ బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ కృష్ణప్రసాద్ తాజాగా బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ ఆశించిన కృష్ణప్రసాద్ చివరికి ఏపీ బాపట్ల లోక్సభ బరిలో మాజీ డీజీపీ 11:45 AM, March 22nd, 2024 మాజీమంత్రి ఆలపాటి ఆగ్రహం టికెట్ రాకపోవడంతో మాజీమంత్రి ఆలపాటి ఆగ్రహం టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ సాయంత్రం నాలుగు గంటలకు తెనాలిలో కార్యకర్తలతో ఆలపాటి సమావేశం రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేసే అవకాశం 11: 20 AM, March 22nd, 2024 విశాఖ డ్రగ్స్ కేసులో పట్టుబడింది టీడీపీ నేతల అనుచరులే: ఎంపీ భరత్ విశాఖ డ్రగ్స్ మాఫియా చాలా రోజులుగా సాగుతోంది. ఎన్నికల కోడ్ వచ్చినా హిందూపురంలో బాలకృష్ణ చీరలు పంచుతున్నారు. రూ.5 వేల గౌరవ వేతనం తీసుకునే పిల్లలపై మీ ప్రతాపం చూపిస్తారా?. 11:00 AM, March 22nd, 2024 బీసీలకు, కాపులకు చంద్రబాబు వెన్నుపోటు.. టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా లీక్ మీడియాకు లీక్ ఇచ్చిన టీడీపీ వర్గాలు అధికారికంగా ట్వీట్ చేయని చంద్రబాబు, టీడీపీ బీసీలకు, కాపులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు 13 స్థానాల్లో కేవలం 4 స్థానాలే బీసీలకు ఇచ్చిన చంద్రబాబు 11 ఎంపీ స్థానాలను బీసీలకు ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ బీసీ జనాభా అత్యధికంగా ఉన్న సీట్లు అగ్రవర్ణాలకే ఇచ్చిన టీడీపీ విశాఖ, నర్సరావుపేట, గుంటూరు అన్ని కమ్మ సామాజికవర్గానికే ఇచ్చిన చంద్రబాబు కడప నుండి తెచ్చి ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ని పెట్టిన చంద్రబాబు 13 ఎంపీ సీట్లలో ఒక్క సీటు కూడా కాపులకు ఇవ్వని చంద్రబాబు పక్క పార్టీల నుండి వచ్చిన వారికే అధిక ఎంపీ సీట్లు ఇచ్చిన చంద్రబాబు మరో నాలుగు సీట్లు పెండింగ్లో టీడీపీ 10:35 AM, March 22nd, 2024 టీడీపీ మూడో జాబితా విడుదల.. టీడీపీ మూడో జాబితా విడుదలైంది. 11 మంది అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. పలాస-గౌతు శిరీష, మైలవరం- వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అమలాపురం- ఆనందరావు పాతపట్నం- మామిడి గోవింద రావు. శ్రీకాకుళం- గొండు శంకర్ చీరాల- మాల కొండయ్య. పాతపట్నం- మామిడి గోవిందరావు. శృంగవరపుకోట- కోళ్ల లలితా కుమారి. పెనమలూరు- బోడే ప్రసాద్ లోక్సభ.. విజయవాడ లోక్సభ- కేశినేని చిన్ని హిందుపూర్- కే. పార్థసారథి. విశాఖ-భరత్. గుంటూరు-చంద్రశేఖర్ చిత్తూరు-ప్రసాదరావు 10:20 AM, March 22nd, 2024 టీడీపీ కూటమిపై విజయసాయి సెటైర్లు.. తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల్లో ఎక్కువ మంది మాజీ వైఎస్సార్సీపీ నేతలే వైఎస్సార్సీపీ టీడీపీ, జనసేన పార్టీలు తమ కేడర్లోని నాయకులను ఎందుకు ప్రోత్సహించడం లేదు? అలా సొంత నాయకత్వాన్ని ప్రోత్సాహించటానికి ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయి? వారు తమ కార్యకర్తలను ఎందుకు నమ్మటంలేదు? వచ్చే ఎన్నికలు వైఎస్సార్సీపీ, ఫిరాయింపుదారుల మధ్య పోటీలాగా కనిపిస్తోంది. Most of the TDP-JSP Parliament candidates are former @YSRCParty leaders. Where are your leaders? Why is the opposition scared to promote leaders from its cadres like we do? Why do they not trust their cadres? Looks like it will be the YSRCP Team vs. Defectors. — Vijayasai Reddy V (@VSReddy_MP) March 22, 2024 10:00 AM, March 22nd, 2024 నేడు టీడీపీ మూడో జాబితా? నేడు టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలయ్యే అవకాశం బీజేపీ, జనసేనతో సీట్ల ఖరారుపై స్పష్టతకు వచ్చిన చంద్రబాబు 17 ఎంపీ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉన్న టీడీపీ 09:30 AM, March 22nd, 2024 టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. గోపాలపురం టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు. మద్దిపాటి వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణుల భారీ నిరసనలు మద్దిపాటి వద్దు.. ఇంకెవరైనా ముద్దు అంటూ ముళ్ళపూడి వర్గీయులు ప్లకార్డులతో ఆందోళనలు ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజుని వెంటనే మార్చాలంటూ అసమ్మతి వర్గం డిమాండ్. మద్దిపాటికి టికెట్ కేటాయించిన అధిష్టానం. మద్దిపాటి వెంకటరాజు గోపాలపురంలో ఓడిస్తామంటున్న అసమ్మతి వర్గీయులు 09:00 AM, March 22nd, 2024 టీడీపీలో విభేదాలు.. శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీలో తారాస్థాయికి చేరిన విభేదాలు బొజ్జల సుధీర్కు షాక్ ఇస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఉమ్మడి పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి పేరుని ఏకపక్షంగా ప్రకటించారని మండిపడుతున్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు 08:00 AM, March 22nd, 2024 సీఎం జగన్ బిజీ బీజీ పార్టీ నేతలతో బిజీగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకవైపు పార్టీ నేతలతో సమీక్షలు, మరోవైపు బస్సుయాత్రకు సన్నాహాలు నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సమావేశం జిల్లాలోని పరిస్థితులపై చర్చలు ప్రత్యర్థి పార్టీల నేతల బలాబలాలపై ఆరా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రచారాలపై సమీక్షలు ప్రత్యర్థి పార్టీ నేతలను ఎలా ఎదుర్కొనాలనే దానిపై దిశానిర్దేశం 07:45 AM, March 22nd, 2024 జనసేన నాయకులతో నాగబాబు భేటీ.. తిరుపతి జనసేన నాయకులతో నాగబాబు సమావేశం తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై కలిసి పనిచేసేది లేదంటున్న జనసేన నాయకులు జనసేనలో ఆరణి శ్రీనివాసులుకు మరో వర్గం నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్తో పాటు 25మందితో నిన్న సాయంత్రం భేటీ కేడర్ అభిప్రాయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లనున్న నాగబాబు ఆరణి శ్రీనివాసులును బ్లాక్ మెయిల్ చేస్తున్న జనసేనకు చెందిన ఒక వర్గం చంద్రబాబు మైండ్ గేమ్లో భాగంగానే తిరుపతి ఉమ్మడి అభ్యర్థిపై వివాదం లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ తీసుకుని వచ్చి ఆరని శ్రీనివాసులుతో పనిచేయలేమంటున్న జన సైనికులు, టీడీపీ నాయకులు మరోసారి అభ్యర్థి ఎంపికపై సర్వే చేస్తామని హామీ ఇచ్చిన నాగబాబు జనసేన పార్టీ టికెట్ ఇస్తే పార్టీ మారేందుకు సిద్దం అంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నేత వూకా విజయకుమార్ మరోసారి తిరుపతి ఉమ్మడి అభ్యర్ధి ఎంపికపై పునరాలోచనలో జనసేన టీడీపీ మద్దతు ఉంటుందని ఆరని శ్రీనివాసులుకు హామీ ఇచ్చిన నారా లోకేష్ 07:30 AM, March 22nd, 2024 బాలకృష్ణకు ఓటమి భయం.. హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఓటమి భయం హిందూపురం ఓటర్లకు బాలకృష్ణ ప్రలోభాలు హిందూపురం నియోజకవర్గంలో చీరల పంపిణీ చేపట్టిన టీడీపీ నేతలు చీరలు తీసుకోండి.. బాలకృష్ణకు ఓటేయండి అంటున్న టీడీపీ నేతలు చీరలు, బాలకృష్ణ ఫోటోలతో కూడిన క్యాలెండర్లు, ఓటరు జాబితా స్వాధీనం చేసుకున్న పోలీసులు హిందూపురంలో టీడీపీ నేతల ప్రలోభాలపై సర్వత్రా విమర్శలు 07:10 AM, March 22nd, 2024 సైకిల్పై డాలర్ ‘సవారీ’ టీడీపీలో చక్రం తిప్పుతున్న ఎన్ఆర్ఐ ‘రాజా’ చంద్రబాబు, లోకేశ్ అమెరికాకు వెళితే ఈయన ఇంట్లోనే బస ఆ చొరవతోనే ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లా సీట్లకేటాయింపు లో జోక్యం రాజా ఏం చెబితే దానికి ఓకే అంటున్న చంద్రబాబు. 07:00 AM, March 22nd, 2024 ఏపీ విపక్ష కూటమిలో తేలని సీట్ల పంచాయతీ బీజేపీ పోటీ చేసే స్థానాలపై ఇంకా రాని క్లారిటీ పొత్తులో భాగంగా ఆరు ఎంపీ, పది అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ ఆరు ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లలో ఎవరెక్కడ పోటీ అనే దానిపై రాని స్పష్టత ఢిల్లీలోనే ఏపీ బీజేపీ నేతలు పురంధేశ్వరి, సోమువీర్రాజు బీజేపీ సీట్లపై క్లారిటీ రాకపోవడంతో టీడీపీ, జనసేన జాబితాల్లో జాప్యం ఎంపీ సీట్ల కోసం ఏపీ బీజేపీ అగ్రనేతల ప్రయత్నాలు రాజమండ్రి సీటు కోరుతున్న పురంధేశ్వరి, సోమువీర్రాజు వైజాగ్లో పోటీ చేస్తానంటున్న జీవీఎల్ అనకాపల్లి సీటు కావాలంటున్న సీఎం రమేష్ రాజంపేట సీటు కోసం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు అరకు టికెట్ ఆశిస్తున్న కొత్తపల్లి గీత ఏలూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఆంజనేయ చౌదరి తిరుపతి సీటు కోసం మాజీ ఐఏఎస్ రత్నప్రభ ప్రయత్నాలు విజయనగరం సీటు కేటాయించాలంటున్న మాధవ్ 06:50 AM, March 22nd, 2024 పిఠాపురం ప్రజలకు భీమవరం, గాజువాక ప్రజల బహిరంగ లేఖ పవన్ కళ్యాణ్ని పిఠాపురం ప్రజలు నమ్మొద్దు పవన్ భీమవరం, గాజువాకలో గత ఎన్నికల్లో పోటీ చేశారు ఏనాడు పవన్ పోటీ చేసిన నియోజకవర్గంలో నివాసం లేరు కనీసం ఆ నియోజకవర్గంలో పర్యటనలు కూడా చెయ్యలేదు ప్యాకెజి కోసం తూతూ మంత్రంగా సభలు పెట్టి వెళ్లిపోయారు ఇప్పుడు మా రెండు నియోజకవర్గాలను కాదని పిఠాపురం ఎంచుకున్నాడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన బహిరంగ లేఖ 06:40 AM, March 22nd, 2024 పవన్కు ఎదురు తిరిగిన పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన పోతిన మహేష్ టికెట్ ఇచ్చేది లేదని తేల్చేసిన వపన్ పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సిందేనన్న పవన్ పవన్ కుదరదని చెప్పడంతో రెబల్గా బరిలోకి దిగాలని నిర్ణయం ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని పవన్కు స్పష్టం చేసిన పోతిన మహేష్ 06:30 AM, March 22nd, 2024 మిగిలిన సీట్లపై చంద్రబాబు-పవన్ మల్లగుల్లాలు ఏపీ రాజకీయాల గురించి హైదరాబాద్లో బాబు, పవన్ చర్చలు చంద్రబాబును ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన పవన్ ఇద్దరి మధ్య దాదాపు గంటకుపైగా సాగిన చర్చ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబు,పవన్ చర్చలు 16 అసెంబ్లీ, 17 ఎంపీ అభ్యర్ధుల ఖరారు దిశగా కసరత్తు ఉమ్మడి ప్రచార వ్యూహంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చలు -
March 21st: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 21st Latest News Telugu 09:17 PM, మార్చి 21 2024 నెల్లూరు జిల్లా: కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో లేని సోమిరెడ్డి ఎన్నికలు దగ్గర పడడంతో నానాయాగి చేస్తున్నాడు: మంత్రి కాకాణి సర్వేపల్లి టికెట్ విషయంలో చంద్రబాబు అనేక రకాల సర్వేలు చేసినా.. ఏ సర్వే కూడా టీడీపీ కి అనుకూలంగా రాలేదు గత్యంతరం లేక సోమిరెడ్డి, సోమిరెడ్డి కొడుకు, సోమిరెడ్డి కోడలు పేర్లు పరిశీలిస్తున్నారు టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే ఉన్నారు 08:30 PM, మార్చి 21 2024 విశాఖ: జనసేన కార్యకర్తలు ఆరుగురిపై కేసు నమోదు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వంశీ అనుచరులు.. నిన్న సాదిక్ పార్టీ ఆఫీస్ పైకి వెళ్లి దాడి చేసిన ఘటనపై కేసు నమోదు నిందితులను కోర్టు ఎదుట హాజరు పరిచిన పోలీసులు జనసేన కార్యకర్తలు ఆరుగురుకి 15 రోజులు రిమాండ్ విధించిన కోర్టు 08:00 PM, మార్చి 21 2024 శ్రీకాళహస్తి: టీడీపీ నేతల్లో తారాస్థాయికి చేరిన అసమ్మతి టీడీపీ అసమ్మతి నేత మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, జనసేన నియోజకవర్గం ఇంచార్జి వినుత భేటీ బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ కేటాయించవద్దు అంటున్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఉమ్మడి పార్టీల నాయకులు రహస్య భేటీ శ్రీకాళహస్తి నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్న కోలా ఆనంద్ ఢిల్లీలో మకాం వేసిన బీజేపీ నేత కోలా ఆనంద్, పొత్తు ధర్మం పాటించాలని, శ్రీకాళహస్తి బీజేపీకి కేటాయించాలని డిమాండ్ 07:02 PM, మార్చి 21 2024 ఏపీ విపక్ష కూటమిలో తేలని సీట్ల పంచాయతీ బీజేపీ పోటీ చేసే స్థానాలపై ఇంకా రాని క్లారిటీ పొత్తులో భాగంగా ఆరు ఎంపీ, పది అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ ఆరు ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లలో ఎవరెక్కడ పోటీ అనే దానిపై రాని స్పష్టత ఢిల్లీలోనే ఏపీ బీజేపీ నేతలు పురంధేశ్వరి, సోమువీర్రాజు బీజేపీ సీట్లపై క్లారిటీ రాకపోవడంతో టీడీపీ, జనసేన జాబితాల్లో జాప్యం ఎంపీ సీట్ల కోసం ఏపీ బీజేపీ అగ్రనేతల ప్రయత్నాలు రాజమండ్రి సీటు కోరుతున్న పురంధేశ్వరి, సోమువీర్రాజు వైజాగ్లో పోటీ చేస్తానంటున్న జీవీఎల్ అనకాపల్లి సీటు కావాలంటున్న సీఎం రమేష్ రాజంపేట సీటు కోసం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు అరకు టికెట్ ఆశిస్తున్న కొత్తపల్లి గీత ఏలూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఆంజనేయ చౌదరి తిరుపతి సీటు కోసం మాజీ ఐఏఎస్ రత్నప్రభ ప్రయత్నాలు విజయనగరం సీటు కేటాయించాలంటున్న మాధవ్ 06:30 PM, మార్చి 21 2024 అమరావతి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో ముగిసిన మూడు జిల్లాల ఎస్పీల భేటీ. ముగ్గురు ఎస్పీలను విడి విడిగా పిలిచి వివరణ అడిగిన ఏపీ సీఈఓ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన ఏపీలోని శాంతి భద్రతల విషయంలో నేరుగా ఈసీఐ నిఘా పెట్టిందన్న సీఈఓ ముగ్గురు ఎస్పీలిచ్చిన వివరణల నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్న ఏపీ సీఈఓ ఎంకే మీనా. 06:15 PM, మార్చి 21 2024 పిఠాపురం ప్రజలకు భీమవరం, గాజువాక ప్రజల బహిరంగ లేఖ పవన్ కళ్యాణ్ని పిఠాపురం ప్రజలు నమ్మొద్దు పవన్ భీమవరం, గాజువాకలో గత ఎన్నికల్లో పోటీ చేశారు ఏనాడు పవన్ పోటీ చేసిన నియోజకవర్గంలో నివాసం లేరు కనీసం ఆ నియోజకవర్గంలో పర్యటనలు కూడా చెయ్యలేదు ప్యాకెజి కోసం తూతూ మంత్రంగా సభలు పెట్టి వెళ్లిపోయారు ఇప్పుడు మా రెండు నియోజకవర్గాలను కాదని పిఠాపురం ఎంచుకున్నాడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన బహిరంగ లేఖ 06:02 PM, మార్చి 21 2024 ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాని కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రత్తిపాడులో టీడీపీ అభ్యర్థి దాడి, నారా భువనేశ్వరి డబ్బు పంపిణీపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు, అనుచరులు దాడికి దిగారు నా ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడికి వచ్చారు 20 కార్లలో రామాంజనేయులు గూండాలను తీసుకొచ్చారు నా డ్రైవర్, మా కార్యకర్తలకి గాయాలయ్యాయి మహిళా కార్యకర్త పిల్లి మేరిపై టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు దాడి చేశాడు నాపై హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు ఓటమి భయంతో టీడీపీ హత్య రాజకీయాలు చెయ్యాలని చేస్తోంది పెమ్మసాని చంద్రశేఖర్ గుండాయిజంని ప్రోత్సహిస్తున్నారు -ప్రత్తిపాడు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ నారా భువనేశ్వరి అవినీతి సొమ్ముతో ఓటర్లను ప్రభావితం చెయ్యడానికి ప్రయత్నిస్తోంది రాయచోటిలో భువనేశ్వరి డబ్బులు పంపిణీ చేస్తోంది నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు భువనేశ్వరిపై చర్యలు తీసుకోవాలని సీఈఓ ని కోరాం ఈనాడు పత్రిక అడ్డగోలు రాతల పై ఫిర్యాదు చేశాం సీఎం జగన్ పై విషపు రాతల తో తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఈనాడు పత్రిక పై చర్యలు తీసుకోవాలని కోరాం -నారాయణ మూర్తి, వైఎస్సార్సీపీ నేత 05:45 PM, మార్చి 21 2024 కాకినాడ: ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఏటిమొగలోని 14,15 డివిజన్ లలో ప్రచారం ఏటిమొగ మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహరం అందేలా కృషి చేస్తాను ఉప్పలంక నుండి ఉప్పాడ వరకు ఉన్న మత్స్యకార గ్రామాల్లో రిలియన్స్ సీఎస్ఆర్ నిధులు అందించే పట్టుపదలతో ఉన్నాను ఏటిమొగ లో రోడ్లు,డ్రైన్లు నిర్మించి మత్స్యకార ప్రాంతాలను అభివృద్ధి చేశాను 05:42 PM, మార్చి 21 2024 నెల్లూరు: ప్రచారానికి వెళుతుంటే ప్రజల స్పందన అద్భుతంగా ఉంది: విజయసాయిరెడ్డి సిటీ నియోజకవర్గంలోని 47వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, నగర అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ప్రచారంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, NDCC బ్యాంకు చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నారు తమ ప్రభుత్వంలోనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాం -మరోసారి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు 05:39 PM, మార్చి 21 2024 తిరుపతి: తిరుపతి అసెంబ్లీ స్థానం ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు నారా లోకేష్ను కలిసిన తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు 05:30 PM, మార్చి 21 2024 అనకాపల్లి.. మాడుగుల నియోజకవర్గంలో టీడీపీలో బయటపడే విభేదాలు మాడుగుల నియోజకవర్గంలో కొనసాగుతున్న నిరసనలు ఎన్నారై పైల ప్రసా ద్కు సీటు వద్దంటూ కార్యకర్తలు ప్రదర్శన నాన్ లోకల్ వద్దు లోకల్ ముద్ద అంటూ నిరసన టీడీపీ అధిష్టానం సీటుపై పున పరిశీలన చేయాలని డిమాండ్. లేదంటే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరిక.. 05:26 PM, మార్చి 21 2024 విజయవాడ: ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41-ఏ నిబంధలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ లోకేష్ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ సీఐడీ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేసిన లోకేష్ తరపు న్యాయవాదులు ఏప్రిల్ 15కు తదుపరి విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 04:40 PM, మార్చి 21 2024 టీడీపీకి టికెట్.. జనసేన కార్యకర్తల ఆందోళన.. రామచంద్రపురం టికెట్ టీడీపీకి ఇవ్వడంపై జనసేన కార్యకర్తల ఆందోళన.. జనసేన కార్యాలయానికి భారీగా చేరుకున్న జనసేన కార్యకర్తలు.. రామచంద్రపురం టికెట్ జనసేనకే ఇవ్వాలని డిమాండ్. .జనసేన నేత పోలిశెట్టి చంద్రశేఖర్ లేదా నాగబాబుకి ఇవ్వాలని కోరిన కార్యకర్తలు.. నియోజకవర్గానికి సంబంధం లేని అమలాపురం స్థానికుడు వాసంశెట్టి సుభాష్కు ఇవ్వడంపై ఆగ్రహం. 04:10 PM, మార్చి 21 2024 విజయవాడ: పవన్కు ఎదురు తిరిగిన పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన పోతిన మహేష్ టికెట్ ఇచ్చేది లేదని తేల్చేసిన వపన్ పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సిందేనన్న పవన్ పవన్ కుదరదని చెప్పడంతో రెబల్గా బరిలోకి దిగాలని నిర్ణయం ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని పవన్కు స్పష్టం చేసిన పోతిన మహేష్ 03:38 PM, మార్చి 21 2024 మా ప్రచారాన్ని ఫాలో అయ్యే దుస్థితిలో టీడీపీ కూటమి : వైవీ సుబ్బారెడ్డి మోదీ వస్తే తప్ప ప్రచారం చేయలేని పరిస్థితిలో వాళ్లు ఉన్నారు వారాహిని ఎన్నిసార్లు దించుతారు... ఎన్నిసార్లు ఎత్తుతారు 03:36 PM, మార్చి 21 2024 మిగిలిన సీట్లపై చంద్రబాబు-పవన్ మల్లగుల్లాలు ఏపీ రాజకీయాల గురించి హైదరాబాద్లో బాబు, పవన్ చర్చలు చంద్రబాబును ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన పవన్ ఇద్దరి మధ్య దాదాపు గంటకుపైగా సాగిన చర్చ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబు,పవన్ చర్చలు 16 అసెంబ్లీ, 17 ఎంపీ అభ్యర్ధుల ఖరారు దిశగా కసరత్తు ఉమ్మడి ప్రచార వ్యూహంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చలు 02:30 PM, మార్చి 21 2024 విజయవాడ విజయవాడ వెస్ట్లో కొనసాగుతున్న పోతిన మహేష్ నిరసనలు పశ్చిమ టికెట్ మహేష్కి ఇవ్వాలని, పవన్ మనసు మార్చాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు దేవుడి కి 108 కొబ్బరికాయలు కొట్టి మరి వేడుకొంటున్న జనసేన కార్యకర్తలు 7రోజులుగా నిరసన కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తలు 02:15 PM, మార్చి 21 2024 మహాదోపిడీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఎలా దోపిడీకి పాల్పడ్డారో ఈ పుస్తకంలో వివరించారు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో స్పష్టంగా రాశారు జన్మభూమి కమిటీలతో దోపిడీలకు పాల్పడ్డారు కేంద్ర, రాష్ట్ర నిధులను దోచేశారు బాబు మోసాలు ప్రజలకు అర్థమయ్యే 2019లో ఓడించారు మరోసారి రాక్షసుల ముఠా ఏకమైంది షర్మిల మాట్లాడే స్క్రిప్ట్ చంద్రబాబు నుంచే వస్తోంది ఐఎంజీ స్కామ్కు ఆద్యుడు చంద్రబాబు రూ.లక్ష పెట్టుబడితో వచ్చిన కంపెనీకి 5 రోజుల్లోనే 400 ఎకరాలు కేటాయించిన ఘనుడు చంద్రబాబు రూ.వేల కోట్ల దోపిడీకి ఆ రోజుల్లోనే బాబు ప్లాన్ చేశారు అమరావతి స్కాం లాంటిదే ఐఎంజీ స్కాం ఇలాంటి అవినీతిపురుడికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి 02:12 PM, మార్చి 21 2024 స్కిల్ బిల్ పాండే చంద్రబాబు తాడేపల్లిలో మహాదోపిడీ పుస్తకావిష్కరణ చంద్రబాబు స్కాంల మీద పుస్తకం రాస్తే 250 పేజీలు వచ్చింది దోపిడీలు చేసిన గద్దలు ఇప్పుడు సుద్దులు చెప్తున్నాయి రామోజీ జర్నలిజం ముసుగులో విషం చిమ్ముతున్నారు చంద్రబాబు కుహనా రాజకీయాలను నేను దగ్గరగా చూశా ‘‘స్కిల్ బిల్ పాండే’’ చంద్రబాబు స్కిల్ కార్పొరేషన్ లో భారీ స్కాం చేసి జైలు పాలయిన వ్యక్తి చంద్రబాబు తొక్కేస్తానంటూ విర్రవీగిన పవన్ కళ్యాణ్ చివరికి తన కార్యకర్తలనే తొక్కేశారు జగన్ కనుసైగ చేస్తే జనం పవన్ ని తొక్కుకుంటూ తీసుకెళ్తారు చంద్రబాబు వస్తే మళ్లీ దోపిడీ రాజ్యం వస్తుంది -రచయిత, సీనియర్ జర్నలిస్టు విజయబాబు వ్యాఖ్యలు 02:00 PM, మార్చి 21 2024 ముగిసిన బాబు-పవన్ భేటీ ముగిసిన చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ హైదరాబాద్ చంద్రబాబు నివాసంలో భేటీ అయిన పవన్ కల్యాణ్ 75 నిమిషాల పాటు కొనసాగిన బాబు-పవన్ భేటీ ఏపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ ఉమ్మడి హామీలు సహా ఏపీ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ 01:45 PM, మార్చి 21 2024 వలంటీర్ల మీద ఫేక్ ప్రచారం.. స్పందించిన ఈసీ వలంటీర్ల మీద సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం వలంటీర్లు ప్రచారంలో పాల్గొంటే.. ఫొటోలు, వీడియోలు తీసి పంపాలంటూ ఏపీ ఎన్నికల సంఘం పేరిట ప్రచారం వాట్సాప్ చేయాలంటూ ఫేక్ సర్క్యూలర్ ఎక్స్ వేదికగా ఖండించిన ఏపీ సీఈవో ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసిన ఏపీ సీఈవో FAKE NEWS ALERT!#APElections2024 pic.twitter.com/pnWUZ8ZUqb — Chief Electoral Officer, Andhra Pradesh (@CEOAndhra) March 21, 2024 01:37 PM, మార్చి 21 2024 విజయవాడ వెస్ట్ టికెట్ మాదే: అడ్డూరి శ్రీరామ్ విజయవాడ వెస్ట్ సీటుపై బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు వెస్ట్ సీటుపై ఇప్పటికే చర్చలు ముగిశాయి.. బీజేపీకే టికెట్ 2014 పొత్తు లెక్కల ప్రకారం బీజేపీకే టికెట్ వస్తుంది పొత్తులో త్యాగాలు సహజం, జనసేన కలిసి వస్తుందని భావిస్తున్నా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ వ్యాఖ్యలు 01:22 PM, మార్చి 21 2024 విజయవాడ వెస్ట్ జనసేనకు ఇవ్వాలి : పోతిన మహేష్ పొత్తులో సీటు ఎవరైనా కోరుకోవచ్చు విజయవాడ వెస్ట్ సీటు జనసేనకు రావడం న్యాయం విజయవాడ వెస్ట్ జనసేన ఇంఛార్జి పోతిన మహేష్ వ్యాఖ్యలు 01:10 PM, మార్చి 21 2024 చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఇరు నేతల సమావేశం ఎన్నికల ప్రచారం, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై చర్చ 23,24 తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటన 27 నుంచి ఉత్తరాంధ్ర నుంచి వారాహితో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న పవన్ 12:43 PM, మార్చి 21 2024 ఏపీ బీజేపీకి ఇంఛార్జిల నియామకం లోక్సభ ఎన్నికల వేళ మూడు రాష్ట్రాలకు ఇంఛార్జిల నియామకం ఏపీకి బీజేపీ ఎన్నికల ఇంఛార్జిగా అరుణ్ సింగ్, కో ఇంఛార్జిగా సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఏపీ బీజేపీలో ఇంకా తేలని సీట్ల పంచాయితీ 12:27 PM, మార్చి 21 2024 ఏపీలో నాడు డబుల్ ఇంజిన్ సర్కార్ దివాళ తీసింది: విజయసాయిరెడ్డి 2014లోనే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ను చూశాం డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఏపీ దివాళ తీసింది బీజేపీ, టీడీపీ పక్షపాతిగా వ్యవహరించాయి టీడీపీ హయాంలో ఒక జిల్లా, ఒక కుటుంబం ఒక కులం మాత్రమే అభివృద్ధి చెందింది వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్ AP has already seen a “double-engine” sarkar between 2014-18 to realize that both the engines of BJP and TDP work in the opposite directions leading to policy paralysis, stagnation of rural economy and rampant corruption. Only, 1 district, 1 caste and 1 family prospers under TDP. — Vijayasai Reddy V (@VSReddy_MP) March 21, 2024 12:02 PM, మార్చి 21 2024 విజయవాడ వెస్ట్ ఎవరికో? విజయవాడ వెస్ట్ సీటు కోసం బీజేపీ, జనసేన మధ్య పోటీ పొత్తులో భాగంగా బీజేపీకే టికెట్ వెళ్లినట్లు ప్రచారం గెలుపు కోసం బీజేపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో మీటింగ్ టికెట్ కోసం జనసేన వెస్ట్ ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ పట్టు మహేష్ కే టికెట్ ఇవ్వాలని వారం రోజులుగా అనుచరుల నిరసనలు నిన్న పవన్ తో పోతిన మహేష్ భేటీ చర్చలు నడుస్తున్నాయి.. ఆందోళన వద్దన్న పవన్! పొత్తులో భాగంగా బీజేపీకే టికెట్ వెళ్లినట్లు ప్రచారం పవన్ తాజా హామీతో.. జనసేన - బీజేపీలో ఎవరికి టికెట్ ఫైనల్ అవుతుందోనని ఉత్కంఠ 11:38 AM, మార్చి 21 2024 నంద్యాల జిల్లా డోన్ టీడీపీలో టికెట్ పంచాయితీ డోన్ 1అభ్యర్థిగా ఇప్పటికే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని ప్రకటించిన అదిష్ఠానం టీడీపీ బీఫామ్ మాత్రం తనకే వస్తుందంటున్న స్థానిక నేత ధర్మవరం సుబ్బారెడ్డి డోన్ అభ్యర్థిని నేనే అని చంద్రబాబు రెండుసార్లు బహిరంగంగా చెప్పారు: ధర్మవరం సుబ్బారెడ్డి నేను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం : ధర్మవరం సుబ్బారెడ్డి 11:27 AM, మార్చి 21 2024 రాజోలు జనసేన అభ్యర్థి ప్రకటన రాజోలు జనసేన అభ్యర్థిపై వీడిన సస్పెన్స్ రాజోలు జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ దేవా వరప్రసాద్ బొంతు రాజేశ్వరరావు వర్గంలో తీవ్ర నిరాశ 2019లో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు 10:39 AM, మార్చి 21 2024 చంద్రబాబుపై బోడె ప్రసాద్ అసహనం పెనమలూరు టీడీపీలో కొనసాగుతున్న సీటు పంచాయితీ రకరకాల పేర్లతో సర్వే చేయిస్తున్న చంద్రబాబు చంద్రబాబు సర్వేల పై బోడే ప్రసాద్ అసహనం పార్టీకోసం ఎంతో కోల్పోయా : బోడే ప్రసాద్ సొంతవాళ్లే నన్ను మోసం చేశారు: బోడే ప్రసాద్ పార్టీ కోసం పని చేయటమే నాకు తెలుసు: బోడే ప్రసాద్ పని చేయటం రాని వాళ్ళు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు: బోడే ప్రసాద్ పోటీ చేయటం కోసం ఇలాంటి ప్రచారాలు చేయాలా ?: బోడే ప్రసాద్ సర్వేలన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి: బోడే ప్రసాద్ కానీ చంద్రబాబు నన్ను విస్మరించారు: బోడే ప్రసాద్ పెనమలూరు టీడీపీ టికెట్ నాకే వస్తుందని ఇప్పటికీ నమ్ముతున్నాను: బోడే ప్రసాద్ అధిష్టానం తీసుకునే నిర్ణయం బట్టి నేను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుంది: బోడే ప్రసాద్ ఖచ్చితంగా టికెట్ నాకే ప్రకటిస్తారని నా నమ్మకం: బోడే ప్రసాద్ 10:11 AM, మార్చి 21 2024 ఇళ్లు తొలగించాలని లేఖ ఇచ్చిన వ్యక్తి గద్దె రామ్మోహన్: దేవినేని అవినాష్ ఫైర్ టీడీపీ హయాంలో లో ఏటువంటి అభివృధి జరగలేదు కలువ గట్ల వాసులకు 1.20లక్షల రూపాయలు తో మంచి నీటి సౌకర్యం కల్పించాం మౌలిక సుడుపాయాలు కల్పనే జగన్ ప్రభుత్వానికి ప్రథమ లక్ష్యం ప్రతి ఒక్క కుటుంబానికి అనేక పథకాలు అందించాం అసత్య ప్రచారాలతో కాలం గడుపుతున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్నికల నేపథ్యంలో బూటకపు హామీలతో ప్రజల ముందు వస్తున్న టీడీపీ జనసేన నేతలు కలువ గట్ల ఇల్లు తీసేస్తారు అనీ గద్దె రామ్మోహన అసత్య ప్రచారం చేస్తున్నాడు జగన్ హయాంలో లో ఏ ఒక్కరి ఇల్లు తొలగించరని హామీ ఇస్తున్నా గతం లో కలువ గట్ల ప్రాంతం లో ఇళ్ళ తొలగింపు పై లేఖ ఇచ్చిన వ్యక్తి గద్దె రామ్మోహన్ ఎవరు మోసం చేస్తారు, అబద్ధాలు చెబుతారో ప్రజలకు తెలుసు కలువ గట్ల ఇళ్లు తీసేసి సింగపూర్ సంస్థ కు అప్పజెప్పాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది హుందా తనం కోల్పోయి రెచ్చ గొట్టు వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శవ రాజకీయాలు, నీచ రాజకీయాలకు తెర లేపుతున్న టీడీపీ నేతలు నాయి బ్రాహ్మణులను తోకలు కట్ చేస్తా అనీ అన్నది చంద్రబాబు కాదా? బీసీ లు అంటే ఓటు బ్యాంక్ గా మాత్రమే చంద్రబాబు చూస్తారు 14సంవత్సరాలుగా సీఎంగా ఉన్నప్పుడు చేయకుండా బీసీ డిక్లరేషన్ ఇప్పుడు చేస్తా అనడం హాస్యాస్పదం గతంలో జగన్ పథకాలను మెచ్చుకుని.. నేడు చంద్రబాబు మాయలకు లొంగిపోయిన వ్యక్తి జయప్రకాష్ నారాయణ దేవినేని అవినాష్ వ్యాఖ్యలు 10:56 AM, మార్చి 21 2024 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వలంటీర్లపై వేటు కృష్ణా జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు వాలంటీర్లపై వేటు చిన్నపురంలో బందరు అభ్యర్థి పేర్ని కిట్టు తరఫున వలంటీర్ల ప్రచారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరుగురు వలంటీర్లు పాల్గొన్నట్లు గుర్తింపు విధుల నుంచి తొలగిస్తూ ఎంపీడీవో ఉత్తర్వులు 10:34 AM, మార్చి 21 2024 పి.గన్నవరం బీజేపీకే? డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో మారుతున్న రాజకీయాలు పి గన్నవరం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థులను మార్చే ప్రయత్నం టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ ని మార్చి బిజెపి అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చేందుకు ప్రయత్నాలు... రేసులో మాజీ ప్రభుత్వ అధికారి టి ఎస్ ఎన్ మూర్తి ఇప్పటికే ప్రచారంలోకి దిగిన వైఎస్సార్సీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ 10:01 AM, మార్చి 21 2024 అనంతలో YSRCP ప్రచారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఎన్నికల ప్రచారం ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ అభ్యర్థులు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తలారి రంగయ్య, అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగా శంకర్ నారాయణ ప్రజల నుంచి అపూర్వ స్పందన 09:32 AM, మార్చి 21 2024 చోడవరం టీడీపీలో విభేదాలు అనకాపల్లి చోడవరం నియోజకవర్గం టీడీపీలో బయటపడ్డ విభేదాలు కేఎస్ఎన్ రాజుకు సీటు ఇవ్వడంపై బత్తుల తాతయ్య బాబు, గూనూరు మల్లు నాయుడు ఆగ్రహం కాపులను, వెలమ సామాజిక వర్గాలను విస్మరించడంపై అసంతృప్తి రాజుకి వ్యతిరేకంగా వెలమ సంఘాల ప్రతినిధులు సమావేశం టీడీపీకి ఓటు వేయి రాదని తీర్మానం ఎన్నికల ప్రచారానికి దూరంగా తాతయ్య బాబు, మల్లు నాయుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా రాజుకు సీటు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు అటువంటి వ్యక్తికి చోడవరం సీటు ఎలా ఇస్తారని ప్రశ్న కె ఎస్ ఎన్ రాజుకు సహకరించేది లేదంటున్న తాతయ్య బాబు మల్లు నాయుడు చంద్రబాబు తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని డిమాండ్ 09:14 AM, మార్చి 21 2024 గ్లాస్ గుర్తు కనపడని జిల్లాగా ఎన్టీఆర్ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెస్ట్ నియోజకవర్గంలో సమావేశం విజయవాడ టౌన్ కాపులకు అడ్డా అని సంఘం నేతల ప్రకటన జనసేన తరఫున పోతిన మహేష్కుకి టికెట్ ఇవ్వాలని కాపు సంఘాల డిమాండ్ బీజేపీకి టికెట్ కేటాయించడాన్ని తప్పు పట్టిన కాపు సంఘం నేతలు మహేష్ బీసీ అయినా ఆయన వెనుకే మేము ఉంటాం పశ్చిమ సీటు మహేష్ కే కేటాయించాలి పీక తెగిపోయే పొత్తు ఎందుకు? గ్లాస్ గుర్తు కనపడని జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను మార్చారంటూ ఆవేదన 08:44 AM, మార్చి 21 2024 దుత్తలూరులో బరితెగించిన టీడీపీ నేతలు నెల్లూరు జిల్లా దుత్తలూరులో ఉదయగిరి టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కాకర్ల సురేష్ ఆత్మీయ సమావేశం ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. ఆత్మీయ సమావేశాలు నిర్వహించకూడదంటూ అడ్డుకున్న అధికారిపై టీడీపీ నేతల దురుసు ప్రవర్తన పరుష పదజాలంతో దూషణలు.. దాడికి యత్నం.. అధికారితో తీవ్రవాగ్వాదం అనుమతులు లేవంటూ ఎంపీడీవోకి పోలీసులకు ఫిర్యాదు మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఐపీసీ 188 కింద నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు 08:34 AM, మార్చి 21 2024 ఉల్లం'ఘను'లు యథేచ్ఛగా టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘన పలుచోట్ల నిబంధనలు పట్టించుకోని టీడీపీ నేతలు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన తిరుపతి జిల్లాలో కానిస్టేబుల్, చిత్తూరులో ఏఎన్ఎం సస్పెన్షన్ పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 08:28 AM, మార్చి 21 2024 నేడు ఈసీ ముందుకు మూడు జిల్లాల ఎస్పీలు ఈసీ ముందు హాజరుకానున్న ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లా ఎస్పీలు ఆళ్లగడ్డ, గిద్దలూరు, మాచర్ల హింసాత్మక ఘటనలపై వివరణ కోరిన ఈసీ వివరణ ఇవ్వనున్న మూడు జిల్లాల ఎస్పీలు 08:07 AM, మార్చి 21 2024 నాగబాబు చెంతకు తిరుపతి పంచాయితీ తిరుపతి జనసేన నేతలకు అధిష్టానం నుంచి పిలుపు స్థానికులకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న నేతలు, కార్యకర్తలు టికెట్ శ్రీనివాసులుకే ఉంటుందని హామీ ఇచ్చిన పవన్ పొత్తులో భాగంగా తిరుపతి టికెట్ జనసేనకే కేటాయించిన టీడీపీ! అరణి శ్రీనివాసులుకు ఇవ్వొద్దంటూ కొంతకాలంగా డిమాండ్ నేడు జనసేన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో భేటీ కానున్న తిరుపతి జనసేన నేతలు శ్రీనివాసులుకు ఇస్తే ప్రచారానికి దూరంగా ఉంటామని నాగబాబుకి స్పష్టం చేయాలని నిర్ణయం పవన్ సమక్షంలో వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన శ్రీనివాసులు 07:38 AM, మార్చి 21 2024 బీజేపీలో కొలిక్కికరాని అభ్యర్థుల ఎంపిక ఢిల్లీలోనే ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, సోమువీర్రాజు, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్ మధుకర్ రాజమండ్రి ఎంపీ సీటు ఆశిస్తున్న సోమువీర్రాజు ఎమ్మెల్యేగా పోటీ చేయనని సోమువీర్రాజు స్పష్టీకరణ ఇప్పటికే రాజమండ్రి సీటు కోరుతున్న పురందేశ్వరి 07:18 AM, మార్చి 21 2024 వారాహి దుమ్ము దులుపుతున్న పవన్ మరోసారి తెరపైకి వారాహి యాత్ర ఎన్నికల నేపథ్యంలో వారాహిపైనే ప్రచారం నిర్వహించాలని పవన్ నిర్ణయం అప్పట్లో వారాహి మీద రాష్ట్రవ్యాప్త యాత్ర అంటూ హడావిడి స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. వారాహిని పూర్తిగా పక్కనపడేసిన పవన్ ఎన్నికలొచ్చాయి కాబట్టి మళ్లీ బయటకు తీస్తున్న వైనం 27వ తేదీన ఉత్తరాంధ్ర నుంచి పవన్ పర్యటన కాపులు ఓటేసి గెలిపిస్తారా? అనే అనుమానంతో.. పిఠాపురం పోటీ డైలమాలో పవన్ 06:42 AM, మార్చి 21 2024 పిఠాపురంలో పవన్ పోటీ.. డౌటే పిఠాపురంలో మారుతున్న రాజకీయం బరిలోకి దిగకుండానే జనసేన అధినేత పవన్ కి పిఠాపురంలో ఎదురుగాలి పార్టీని వీడుతున్న కీలకకాపు నేతలు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన పిఠాపురం మాజీ ఇన్ ఛార్జి మాకినీడు శేషు కుమారి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన శేషుకుమారి 2019 ఎన్నికలలో పిఠాపురం జనసేన అభ్యర్ధిగా పోటీచేసి 28 వేల ఓట్లు సాధించిన శేషుకుమారి పవన్ కి సిద్దాంతం లేదు... నిబద్దత లేదు: శేషు కుమారి జనసేనకి విధివిధానాలు లేవ్: శేషు కుమారి ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి సీనియర్ నేత చేగొండి సూర్యప్రకాష్ వైఎస్సార్సీపీలో చేరిక పవన్ తీరుతో విసుగెత్తి వైఎస్సార్సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం పవన్ వ్యవహారశైలి...నాయకత్వ లక్షణాలపై నమ్మకం కోల్పోయిన గోదావరి జిల్లా కాపులు కాకినాడ ఎంపీగా పవన్ బరిలోకి దిగితే పిఠాపురంలో తానే టీడీపీ తరపున పోటీ చేస్తానంటూ మరోసారి బాంబు పేల్చిన మాజీ ఎమ్మెల్యే వర్మ వరుసగా ఎదురుదెబ్బల నేపధ్యంలో పిఠాపురంలో పవన్ పోటీపై అనుమానమే! ఎంపీ సాకుగా చూపి పిఠాపురం పోటీ నుంచి తప్పుకుంటాడేమోననే అనుమానాలు 06:42 AM, మార్చి 21 2024 మైనారిటీలకు మంచి చేసిందెవరు?: YSRCP చంద్రబాబు అసత్య ప్రచారం ముస్లిం మైనారిటీల సంక్షేమం,అభివృద్ధికోసం తాను తెచ్చిన ప్రతీ పథకాన్ని సీఎం జగన్ రద్దు చేశారంటూ ఆరోపణ ఎవరి పాలనలో మైనారిటీలకు మంచి జరిగిందో తెలుసంటూ టీడీపీ ట్వీట్కు వైఎస్సార్సీపీ కౌంటర్ Everyone knows who did what to minorities! https://t.co/oOscpTDN1h pic.twitter.com/DLtTaoqtmA — YSR Congress Party (@YSRCParty) March 20, 2024 06:30 AM, మార్చి 21 2024 కడప, అన్నమయ్య సిద్ధం ఈ నెల 27 నుంచి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి మొదలుకానున్న యాత్ర పోస్టర్లు ఆవిష్కరించిన ఎంపీ అవినాష్రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆంజాద్ భాషా, ఇతర ముఖ్య నేతలు కపడ, అన్నమయ్య జిల్లాలు సిద్ధమంటూ పోస్టర్లు ఈ నెల 27న సీఎం @ysjagan ఇడుపులపాయ నుంచి "మేమంతా సిద్ధం" పేరుతో బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కడపలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు సమావేశమై బస్సుయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు.#MemanthaSiddham#YSJaganAgain… pic.twitter.com/Uky7UD4H4K — YSR Congress Party (@YSRCParty) March 20, 2024 -
March 20th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 20th Latest News Telugu 08:30 PM, మార్చి 20 2024 వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు సూళ్లూరుపేట ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయుడుపేటకు చెందిన 300 కుటుంబాలు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య 08:00 PM, మార్చి 20 2024 తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో టీడీపీకి బిగ్ షాక్ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో సూళ్లూరుపేట ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 150 కుటుంబాలు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య, ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి 7:27 PM, మార్చి 20 2024 విజయవాడ సెంట్రల్ టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రహస్య సమావేశం పెట్టుకున్న సెంట్రల్ టీడీపీ నేతలు బోండా ఉమా వైఖరితో విసిగిపోయిన సెంట్రల్ టీడీపీ నేతలు బోండా ఒంటెద్దు పోకడపై అసహనంలో టీడీపీ నేతలు బోండాపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయాలని సమావేశంలో నిర్ణయం బోండా ఉమాని మార్చకపోతే తామే పార్టీ నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో సెంట్రల్ టీడీపీ నేతలు 7:30 PM, మార్చి 20 2024 తూర్పుగోదావరి: నల్లజర్ల టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు మద్దిపాటి వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణుల భారీ నిరసన మద్దిపాటి వద్దు ఇంకెవరైనా ముద్దు అంటూ ముళ్లపూడి వర్గీయులు ప్లకార్డులతో ఆందోళన ఏడాదిన్నర నుంచి టీడీపీలో కొనసాగుతున్న వర్గ పోరు ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజుని వెంటనే మార్చాలంటూ అసమ్మతి వర్గం డిమాండ్ మద్దిపాటికి టికెట్ కేటాయించిన అధిష్టానం మద్దిపాటి వెంకటరాజు గోపాలపురంలో గెలవడంటున్న అసమ్మతి వర్గీయులు అయినప్పటికీ అధిష్టానం మళ్లీ మద్దిపాటికే టికెట్ ఖరారు చేయడంపై భగ్గుమన్న వర్గ విబేధాలు 5:47 PM, మార్చి 20 2024 పిఠాపురంలో జనసేకు భారీ షాక్.. వైఎస్సార్సీపీలోకి మాకినీడి శేషుకుమారి సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషుకుమారి 2019ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన శేషుకుమారి జనసేనకి అసలు విధివిధానాలే లేవు: శేషకుమారి గత ఎన్నికలలో 28 వేల ఓట్లు నాకు వచ్చాయి పవన్ పార్టీకి ఒక నిబద్దతనేదే లేదు పవన్ని జనం నమ్మే పరిస్థితి లేదు పిఠాపురం ప్రజల మనోభావాలను పవన్ అర్థం చేసుకోలేడు జనాసేనలో అనేక సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయి జగన్తో అసలు పవన్ని ఎవరూ పోల్చుకోరు జగన్ స్థాయి వేరు.. పవన్ చెప్పే సిద్ధాంతాలు మైకుల ముందే పరిమితం.. ఆచరణలో శూన్యం 5:34 PM, మార్చి 20 2024 సీఎం జగన్ పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు: ఎంపీ ఆర్.కృష్ణయ్య 50 ఏళ్ల నుంచి బీసీల కోసం నేను పోరాడుతున్నా 12 వేల ఉద్యమాలు చేశాం 2 వేల జీవోల సాధించాం జగన్ను చూసి దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారు సీఎం జగన్కి ఉన్నంత ధైర్యం, సాహసం, నిజాయితీ ఎవరికీ లేవు బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు చరిత్రలో ఎన్నడూ చేయనంత మేలు చేస్తున్నారు గత ప్రభుత్వాలు మమ్మల్ని ఓట్లుగానే చూశాయి సీఎం జగన్ మాత్రమే తన కుటుంబంలా చూసుకున్నారు సీఎం జగన్ను మళ్లీ సీఎంగా చేసుకోవాలి ప్రజల అభివృద్ధే సీఎం జగన్ అభివృద్ధి ప్రజలు దేవుడి ఫోటోతో పాటు సీఎం జగన్ ఫోటోను పెట్టుకుంటున్నారు నేను కర్నూలులో స్వయంగా చూశా సీఎం జగన్ రాజకీయ నాయకుడు కాదు.. సంఘ సంస్కర్త ఎలాంటి పోరాటం చేయకుండానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్ మేలు చేశారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా నిజాయితీగా ఆలోచించాలి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ను ఓటేసి గెలిపించాలి 5:13 PM, మార్చి 20 2024 పవన్కి అసలు రాజకీయాలపై క్లారిటీ లేదు: వైఎస్సార్సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత డబ్బులతో రాజకీయం చేయాలని పవన్ అనుకుంటున్నారు మేము గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసే ఓట్లేయమని అడుగుతాం కాపు కుల మహిళా నేతగా పిఠాపురంలో నాకు మంచి ఇమేజ్ ఉంది నాకు బంధువులు, స్నేహితులు పిఠాపురంలో చాలా ఎక్కువ నన్ను తన పార్టీలోకి రమ్మనటం పవన్ అవివేకం పవన్ని కూడా నేను మా వైఎస్సార్సీపీకి రమ్మంటే బావుంటుందా? జగన్ మీద జనానికి నమ్మకం ఉంది ఆయన్ను ఢీకొనలేక మిగతా పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తున్నాయి అయినా గెలుస్తామన్న నమ్మకమే వారికి లేదు పవన్కి అసలు రాజకీయాలపై క్లారిటీ లేదు జనం డబ్బులకు అమ్ముడు పోతారని పవన్ వ్యాఖ్యలు చేయటం సరికాదు 4:51 PM, మార్చి 20 2024 వైఎస్సార్సీపీ నుంచి ఎవరూ టీడీపీలో చేరడంలేదు: కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ కుటుంబంపై తాడిపత్రిలో ఎవరైనా గెలుస్తారు రోడ్డు పక్కన ఉన్నవారికి డబ్బులు ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు జేసీ ఫ్యామిలీ తాడిపత్రి ప్రతిష్టను దిగజారుస్తోంది 2019 ఎన్నికల కంటే ఈసారి బలంగా ఉన్నాం నిజమైన కార్యకర్తలు నా వెంటే ఉన్నారు : కేతిరెడ్డి పెద్దారెడ్డి 4:33 PM, మార్చి 20 2024 పశ్చిమగోదావరి: ఉండిలో టీడీపీ రెబల్ అభ్యర్ధి శివరామరాజు ప్రచారం ఉండిలో ప్రచారం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే శివరామరాజు అనుచరులతో, అభిమానులతో భారీ కార్ల ర్యాలీ ఉండి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానంటున్న శివరామరాజు 4:01 PM, మార్చి 20 2024 టీడీపీ, జనసేనకి షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్ పరిధిలో లేని అంశంపై మాకు ఫిర్యాదు చేశారని స్పష్టం చేసిన సీఈవో ప్రధానమంత్రి సభ ఫెయిల్యూర్పై ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేన ఎన్డీఏ సభ ఫెయిల్యూర్ని పోలీస్లపై నెట్టేందుకు ప్రయత్నించిన టీడీపీ, జనసేన బీజేపీ, టీడీపీ, జనసేన సభ విఫలం కావడానికి పోలీస్ కారణమంటూ గగ్గోలు పోలీసులను బ్లాక్ మెయిల్ చేయడనికి ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేన సీఈఓ సమాధానంతో బట్టబయలైన టీడీపీ, జనసేన బండారం డీజీపీ, ఎస్పీని టార్గెట్ చేస్తూ సీఈవోకి ఫిర్యాదు ప్రధానమంత్రి భద్రత అంశం మా పరిధిలో లేదు: సీఈవో ముఖేష్ కుమార్ మీనా ప్రధాని సభ భద్రత కేంద్ర హోంశాఖ, ఎస్ పీజీ పరిధిలో ఉంటాయి ప్రధాని పర్యటన భద్రత అంతా హోం శాఖనే చూస్తుంది ఎన్నికల కమిషన్ కి ఇందులో ఎటువంటి పాత్ర ఉండదు నాకు ఫిర్యాదు చేసినా నేను ఎలాంటి చర్యలు తీసుకోలేదు 03:26 PM, మార్చి 20 2024 గుంటూరు: ప్రత్తిపాడులో టీడీపీ శ్రేణుల రౌడీయిజం ప్రత్తిపాడు వైఎస్సార్సీపీ సమన్వయకర్త బలసాని ఇంటిపై దాడి టీడీపీ శ్రేణుల దాడిలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు కారులో ఉండి దాడికి డైరెక్షన్ ఇచ్చిన టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు 03:20 PM, మార్చి 20 2024 పిఠాపురంలో జనసేనకు భారీ షాక్ ఆ పార్టీ మాజీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి కాసేపట్లో వైఎస్సార్సీపీలో చేరిక సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న శేషకుమారి 02:51 PM, మార్చి 20 2024 27 నుంచి ‘మేము సిద్ధం’ బస్సు యాత్ర.. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం 27న వైఎస్సార్ జిల్లాలో ‘మేము సిద్దం’ బస్సుయాత్ర 28న నంద్యాల జిల్లాలో కొనసాగనున్న సిద్దం బస్సుయాత్ర అనంతరం కర్నూలు జిల్లాలో కొనసాగనున్న బస్సు యాత్ర సిద్దం కావాలంటూ ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలకు పిలుపునిచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపనున్న బస్సు యాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్యే, ఎంపీ, నియోజవర్గ ఇన్ఛార్జ్లు, ముఖ్య నేతలతో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పెద్దిరెడ్డి ఆ దిశగా అడుగులు పడుతున్నాయి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో టీడీపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటుందో చంద్రబాబు సమాధానం చెప్పాలి చంద్రబాబు ధోరణి అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు 01:27 PM, మార్చి 20 2024 పవన్ వ్యాఖ్యలు.. పిఠాపురం వర్మ కౌంటర్ పిఠాపురంలో పవన్ తప్ప వేరెవరొచ్చినా పల్లకి మోయను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తేనే సహకరిస్తాం వేరే వాళ్లు పోటీకి దిగితే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తా పవన్ ఎంపీగా వెళ్తే నన్ను పోటీ చేయమని చంద్రబాబు చెప్పారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యలు 01:04 PM, మార్చి 20 2024 జనసేనలో జగడం విశాఖ జనసేన కార్పొరేటర్ సాధిక్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వంశీ యాదవ్కు టికెట్ ఇవ్వొద్దంటూ మరో వర్గం మహిళా కార్యకర్తల నిరసన మహిళలపై దాడికి దిగిన వంశీ వర్గీయులు పరిస్థితి ఉద్రిక్తం 12:53 PM, మార్చి 20 2024 బాబు ఓ ఊసరవెల్లి: కేశినేని నాని దేశంలోనే అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం ముందుంది రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి గద్దె రామ్మోహన్ విఫలమయ్యారు తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో దేవినేని అవినాష్ తన దైన ముద్ర వేసుకున్నారు మంచి వాడిగా ముసుగు వేసుకున్న అసమర్థుడు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మోదీ భజన చేసేందుకు టీడీపీ జనసేన నేతలు సిద్ధమయ్యారు ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తి చంద్రబాబు ఎన్టీఆర్ ఆత్మ గౌరవాన్ని బీజేపీ పెద్దలకు చంద్రబాబు తాకట్టు పెట్టాడు పిఠాపురంలో ఓడిపోవటాని పవన్ సిద్ధమయ్యాడు ఓటమి భయంతోనే పవన్ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు ,పవన్కు ప్రజాగళం సభలో మోదీని శాలువా తో సత్కరించడం చేతకాలేదు 2024 ఎన్నికల తరువాత టీడీపీ జనసేన పార్టీలు బీజేపీలో విలీనం అయిపోతాయి లోకేష్ కనులన్నల్లోనే టీడీపీ సోషల్ మీడియా నడుస్తోంది కేశినేని నాని వ్యాఖ్యలు 12:44 PM, మార్చి 20 2024 అణగారిన వర్గాలకు జగనన్న ప్రభుత్వం భరోసా: దేవినేని అవినాష్ జగన్ పాలనలో అభివృద్ధి సంక్షేమ అందుతుందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతీ ఒక్కరికీ పథకాలు అందించిన ఘనత జగన్ ది తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు ఓటు వేసినా వేయక పోయినా సంక్షేమ పథకాలు అందించాం ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో ప్రజలు ఆలోచించాలి సొంత అజెండా కోసమే బీజేపీతో టీడీపీ ,జనసేన పార్టీలు దోస్తీ కలిశాయి మైనార్టీ లకు వ్యతిరేకంగా గా NRC ,CAA లను తీసుకువచ్చిన బీజేపీకి చంద్రబాబు మద్దతు పలికాడు జగన్ లేకపోతే సంక్షేమ పథకాలకు ఆమడ దూరంగా ఆంధ్ర రాష్ట్రం ఉండేది అణగారిన వర్గాలకు జగన్ ప్రభుత్వం భరోసా కల్పించింది దేవినేని అవినాష్ వ్యాఖ్యలు 12:34 PM, మార్చి 20 2024 అన్ని వర్గాలకు సీఎం జగన్ మేలు చేశారు: కిలారి రోశయ్య మంచి చేస్తేనే ఓటు వేయాలన్న ఏకైక నేత జగన్ బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు వంద సీట్లు ఇచ్చారు సీట్ల సర్దుబాటులో విపక్షాలు మునిగి తేలుతున్నాయి ఎన్ఆర్ఐలకు స్ధానిక సమస్యలు తెలియవు ఎన్నికల ప్రచారంలో కిలారి రోశయ్య వ్యాఖ్యలు 12:14 PM, మార్చి 20 2024 టీడీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ పై కొనసాగుతున్న ఉత్కంఠ ఇవాళ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం ఎంపీ సీట్ల లో మార్పులు కావాలంటూ ఢిల్లీ హైకమాండ్ ని కలిసిన రాష్ట్ర బీజేపీ నేతలు విజయనగరం పార్లమెంట్ స్థానం బదులు రాయలసీమలో మరో స్థానాన్ని కోరుతున్న బీజేపీ పార్లమెంట్ స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేలా టీడీపీ ఆలోచనలు ఏలూరు పార్లమెంట్ కు తెరపైకి యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ ఇప్పటికే ఏలూరు స్థానాన్ని, ఆశిస్తున్న కంభంపాటి, డా. పవన్, భాష్యం రామకృష్ణ అనంతపురంలో చివరి నిమిషంలో తెరపైకి వచ్చిన జేసీ పవన్ కుమార్ రెడ్ 12:11 PM, మార్చి 20 2024 పురుగుల మందు తాగిన టీడీపీ నేత పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ లో టికెట్ గొడవ పార్టీకి కష్టపడి పనిచేసిన అరవింద బాబుకు టికెట్ కేటాయించాలంటూ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పులిమి రామిరెడ్డి ప్రెస్ మీట్ అరవింద్ బాబు టికెట్ ను లావు శ్రీకృష్ణదేవరాయలు అడ్డుకుంటున్నారని ఆగ్రహం అరవింద్ బాబు టికెట్ కేటాయించాలంటూ ప్రెస్ మీట్ లోనే పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నం పాల్పడిన పులిమి రామిరెడ్డి వెంటనే హాస్పిటల్ కి తరలింపు 11:49 AM, మార్చి 20 2024 బాబు ఓ రాజకీయ వికలాంగుడు: పెద్దిరెడ్డి పొత్తులు లేకుండా చంద్రబాబు నిలబడలేరు చంద్రబాబు రాజకీయ వికలాంగుడు జనసేన, బీజేపీలు ఊతకర్రల్లా వచ్చాయి ఈ పొత్తులను ముందుగా ఊహించిందే బాబుది అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే సిద్ధాంతం జుట్టు అందలేనది ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దల కాళ్లు పట్టుకున్నారు మూడు రాజధానులకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు కర్నూలు న్యాయరాజధాని తప్పక అవుతుంది 28న నంద్యాల, 29న ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభలు ఉంటాయి 11:33 AM, మార్చి 20 2024 సీఎం క్యాంప్ ఆఫీస్కు ముద్రగడ, వంగా గీత తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ముద్రగడ పద్మనాభం, వంగా గీత నేతలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్ ముద్రగడ, ద్వారంపూడికి పిఠాపురం బాధ్యతలు అప్పజెప్తారనే ప్రచారం వైఎస్సార్సీపీలో చేరనున్న పిఠాపురం జనసేన మాజీ ఇన్ఛార్జి మాకినీడు శేషు కుమారి 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థినిగా పోటీ చేసిన శేషు కుమారి జనసేన పరిణామాలపై గత కొంతకాలంగా ఆమె తీవ్ర అసంతృప్తి కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న శేషు కుమారి 11:33 AM, మార్చి 20 2024 పవన్ పోటీపై ద్వారంపూడి సెటైర్లు పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయలంటే చంద్రబాబు టిక్ పెట్టాలి ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్కు ఏమిటీ ఖర్మ? తన సామాజిక వర్గం ఎక్కువగా ఉందనే పిఠాపురం వెళ్లారు కానీ, పిఠాపురం ప్రజలు పవన్ను కచ్చితంగా ఓడిస్తారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వ్యాఖ్యలు 11:06 AM, మార్చి 20 2024 లోకేష్ కాన్వాయ్లో తనిఖీలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్ను తనిఖీ చేసిన పోలీసులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఉండవల్లి కరకట్ట వద్ద తనిఖీలు సహకరించిన నారా లోకేష్ కాన్వాయ్లోని కార్లు అన్నింటినీ తనిఖీ చేసిన పోలీసులు 10:45 AM, మార్చి 20 2024 కొండబాబుపై పరువు నష్టం దావా వేస్తా: ద్వారంపూడి వార్నింగ్ మాజీ ఎమ్మెల్యే కొండబాబుకు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్ ఓఎన్జీసీ నుండి రూ.1000 కోట్లు తీసుకున్నానని నిరూపించు:ద్వారంపూడి నిరూపిస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను:ద్వారంపూడి నిరూపించకపోతే వచ్చే ఎన్నికల నుంచి తప్పుకుంటావా? :ద్వారంపూడి ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టదావా వేస్తా:ద్వారంపూడి ఓఎన్జీసీ నష్టపరిహరం కోసం మత్స్యకారులు చేస్తున్న ఉద్యమాన్ని కొండబాబు నీరుగారుస్తున్నాడు:ద్వారంపూడి ఓఎన్జీసీ నష్టపరిహరం నూటికి నూరు శాతం అందాలని నా కోరిక:ద్వారంపూడి రాజకీయాలకు అతీతంగా మత్స్యకారుల ఉద్యమానికి నా మద్దతు:ద్వారంపూడి మత్స్యకారుల ఉద్యమానికి ఓఎన్జీసీ అధికారులు దిగివచ్చారు:ద్వారంపూడి నష్టపరిహరం పై కమీటీ వేసి నెలరోజుల్లో నివేదిక ఇస్తామన్నారు:ద్వారంపూడి 10:03 AM, మార్చి 20 2024 పవన్కు ఇదేం కొత్త కాదు: వెల్లంపల్లి పవన్ కల్యాణ్ కు ఓటమి కొత్త కాదు. పిఠాపురంలో పవన్కు ఓట్లే పడవు వంగా గీత మీద పవన్ గెలవడం అసాధ్యం ఓటమి భయంతోనే భీమవరం గాజువాకను పవన్ వదిలేశారు ఓడిపోవడం ఖాయం అయింది కాబట్టే పవన్ ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు పదేళ్లు పార్టీ నాయకుడుగా ఉండి బీజేపీ చెప్తే ఎంపీ, ఎమ్మెల్యే గాని పోటీ చేస్తానంట హాస్యాస్పదంగా ఉంది. ఎన్నికల తర్వాత బీజేపీలోకి జనసేన పార్టీ పవన్ విలీనం చేస్తారు శ్రీపాద వల్లభుడు మీద ప్రమాణం చేసి జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయడని పవన్ను చెప్పమనండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ , మంగళగిరిలో లోకేష్, కుప్పంలో చంద్రబాబు ఓటమి కాయం. 175/175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తాం గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్ 09:44 AM, మార్చి 20 2024 పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వంగా గీత కౌంటర్ ప్రజా రాజ్యం తరఫున రాజకీయాల్లోకి వచ్చిన వంగా గీత.. జనసేనలోకి రావాలంటూ పవన్ వ్యాఖ్య పవన్ వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్సార్సీపీ నేత వంగా గీత నేను కూడా పవన్ ను వైసీపీలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది?: వంగా గీత 2009 కంటే ముందే రాజకీయాల్లో ఉన్నా: వంగా గీత చిరంజీవి గుర్తించి పార్టీలోకి ఆహ్వానించారు: వంగా గీత పవన్ వి దింపుడు కల్లెం ఆశలు: వంగా గీత పిఠాపురంలో అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతు ఇస్తున్నారు: వంగా గీత కాకినాడలో పిఠాపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత వ్యాఖ్యలు 09:02 AM, మార్చి 20 2024 కూటమి అభ్యర్థుల జాబితాపై ఎదురుచూపులు అభ్యర్థుల ప్రకటనలో ముందున్న వైఎస్సార్సీపీ ఒక్క అనకాపల్లి ఎంపీ సీటు మినహా అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైఎస్సార్సీపీ ఇప్పటివరకు 128 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ, మరో 16 స్థానాలపై కసరత్తు జనసేన లో ఐదు అసెంబ్లీ సీట్లకు రావాల్సిన క్లారిటీ బీజేపీ పోటీచేసే పది స్థానాలపై ఇంకారాని స్పష్టత ఇప్పటివరకు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించని ఏపీ బీజేపీ 08:45 AM, మార్చి 20 2024 లిస్ట్పై బాబులో వణుకు తేలని టీడీపీ ఎంపీ సీట్ల పంచాయతీ ఇప్పటివరకు ఒక్క ఎంపీ అభ్యర్థి ని ప్రకటించని చంద్రబాబు 3 రోజులుగా జాబితా విడుదల అంటూ మీడియాకు లీకులు బీజేపీ సీట్ల లెక్క తేలక పెండింగ్ లో టీడీపీ లిస్ట్ వందల కోట్లు ఇచ్చిన వాళ్ళకే టీడీపీ ఎంపీ సీట్లు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటన తో టీడీపీ లో రచ్చ రచ్చ ఎంపీ సీట్లు ప్రకటిస్తే మరింత రచ్చ అవుతుందని బాబు లో వణుకు ఇదీ చదవండి: ఢిల్లీ పెద్దలకు చేరిన బాబు కుట్ర 08:06 AM, మార్చి 20 2024 సీఎం జగన్ బ్రాండ్గా ఎన్నికల ప్రచారం ప్రజలతో మమేకమవుతూ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సిద్ధం ప్రతిధ్వనికి కొనసాగింపుగా సీఎం జగన్ బస్సు యాత్ర బస్సు యాత్ర ద్వారా కార్యకర్తలను ఎన్నికల సంగ్రామానికి సన్నద్ధం చేస్తాం ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్రవరకు విరామం లేకుండా బస్సు యాత్ర నిత్యం వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి.. సాయంత్రం భారీ బహిరంగ సభ 27న ఇడుపులపాయ నుంచి ప్రారంభం.. తొలిరోజు ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ 28న నంద్యాల, 29న కర్నూలు లోక్సభ నియోజకవర్గాల్లో యాత్ర ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్ర కార్యకర్తల్లో చైతన్యం నింపే కార్యక్రమమిది మా బ్రాండ్ సీఎం జగనే నోటిఫికేషన్ తరువాత సీఎం జగన్ మలివిడత ప్రచారం 27వ తేదీ (తొలి రోజు యాత్ర): ఉదయం ఇడుపులపాయలో మహానేత వైఎస్సార్ ఘాట్ వద్ద యాత్రకు శ్రీకారం. సాయంత్రం ప్రొద్దుటూరులో తొలి ‘మేమంతా సిద్ధం’ భారీ బహిరంగ సభ. 28వ తేదీ (రెండో రోజు) : ఉదయం నంద్యాల లేదా ఆళ్లగడ్డలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి. సాయంత్రం నంద్యాలలో భారీ బహిరంగ సభ. 29వ తేదీ (మూడో రోజు): కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. పలు రంగాల ప్రముఖులతో ముఖాముఖి. సాయంత్రం ఎమ్మిగనూరులో భారీ బహిరంగ సభ. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి 08:01 AM, మార్చి 20 2024 రెండుగా చీలిన తిరుపతి జనసేన తిరుపతి అసెంబ్లీ స్థానం ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు వద్దంటున్న కూటమి రెండు వర్గాలుగా చీలిపోయిన జనసేన పొత్తు ధర్మం పాటించని టీడీపీ తెరవెనుక చక్రం తిప్పుతున్న చంద్రబాబు నేడు మరోసారి భేటీ కానున్న జనసేన అసమ్మతి వర్గం తిరుపతి నగరం 50 డివిజన్లలో జనసేన అధ్యక్షులను మార్పులు చేర్పులు చేస్తే ఊరుకునేది లేదంటున్న కిరణ్ రాయల్ వర్గం నాన్ లోకల్ ఆరణి శ్రీనివాసులు కు సహకరించేది లేదంటున్న జనసేన జనసేన తరఫు అయినా పోటీ చేస్తానంటున్న టీడీపీ సుగుణమ్మ 07:31 AM, మార్చి 20 2024 జనంలోకి సీఎం జగన్.. 27 నుంచి బస్సు యాత్ర వైఎస్సార్సీపీ భారీ ఎన్నికల ప్రచారం మేమంతా సిద్ధం పేరుతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సుయాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభించనున్న సీఎం జగన్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో.. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లు కవర్ అయ్యేలా కొనసాగనున్న యాత్ర ప్రజల నుంచి సూచనలు,సలహాలు స్వీకరించనున్న సీఎం జగన్ ఉత్తరాంధ్రలో ముగియనున్న బస్సు యాత్ర యాత్ర అనంతరం.. ప్రతీరోజూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు ఎన్నికలకు ఎక్కువ రోజులు సమయం ఉండడంతో.. ఒకవైపు పాలన చూస్తూనే మరోవైపు ప్రచారంలో పాల్గొననున్న సీఎం జగన్ 07:28 AM, మార్చి 20 2024 అయోమయం పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయడంపై పవన్పై తర్జన భర్జన నిన్న కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ పేరును ప్రకటించిన పవన్ ఆ వెంటనే మరో గందరగోళమైన ప్రకటన బీజేపీ పెద్దలు నన్ను ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పారు: పవన్ ఒకవేళ అమిత్ షా చెప్తే నేను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తా: పవన్ నేను ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారు: పవన్ ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పవన్ ప్రకటన ఇప్పుడు మళ్లీ అవసరమైతే కాకినాడ ఎంపీగా వెళతానంటున్న పవన్ ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత లేక తలలు పట్టుకుంటున్న జనసేన వర్గాలు 07:15 AM, మార్చి 20 2024 హస్తినలోనే ఏపీ బీజేపీ నేతలు ఏపీ బీజేపీలో ముదురుతున్న టిక్కెట్ల లొల్లి ఢిల్లీకి చేరిన పంచాయితీ టిక్కెట్ల కోసం ఢిల్లీలోనే తెలుగు బీజేపీ నేతల పాగా ఢిల్లీలోనే ఉండి సీఎం రమేష్, సుజనా చౌదరి తదితరుల తీవ్ర ప్రయత్నాలు అనకాపల్లి సీటు కోసం రమేష్ ఒత్తిడి ఏలూరు స్ధానం కోసం సుజనా చౌదరి ఢిల్లీ లాబీయింగ్ నరసాపురం ఎంపీ కోసం రఘురామకృష్ణంరాజు పైరవీలు ఢిల్లీ పెద్దల చుట్టూ రఘురామ చక్కర్లు రఘురామకృష్ణంరాజు చంద్రబాబు కోసం పనిచేసే మనిషంటూ సీనియర్ల ఫిర్యాదులు సీనియర్ల ఫిర్యాదు నేపధ్యంలో రఘురామకృష్ణంరాజుకి అపాయింట్ మెంట్ సైతం ఇవ్వని బీజేపీ అధిష్టానం అయినా నరసాపురం టిక్కెట్ నాదేనంటూ రఘురామకృష్ణంరాజు ప్రగల్బాలు విశాఖ సీటుకోసం జీవీఎల్ ఢిల్లీలోనే మకాం నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగే అవకాశం ఏపీలోని ఆరు ఎంపీ స్ధానాలపై అభ్యర్దుల ఎంపిక ఉంటుందంటున్న బీజేపీ శ్రేణులు ఒకటి, రెండు రోజులలోనే బీజేపీ ఎంపీ స్ధానాలు, అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం అనకాపల్లి, అరకు, ఏలూరు లేదా నరసాపురం, రాజంపేట, హిందూపూర్ , తిరుపతి స్ధానాలు బీజేపీకి అంటూ టీడీపీ లీకులు టీడీపీ లీకులపై గుర్రుగా ఉన్న బీజేపీ సీనియర్లు గెలిచే స్ధానాలే తీసుకోవాలంటున్న బీజేపీ సీనియర్లు చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకి మరోసారి పార్టీని బలి చేయద్దంటున్న సీనియర్లు 06:53 AM, మార్చి 20 2024 ‘ఎవరైనా ఒకటే.. వెన్నుపోటే’ చంద్రబాబు తీరుపై నిమ్మల, బీకే వర్గాల గుర్రు వాడుకుని వదిలేశారంటూ కేడర్ వద్ద ఆవేదన కదిరిలో మైనార్టీకి సీటివ్వకుండా మోసం చేశారంటున్న చాంద్బాషా వర్గం కళ్యాణదుర్గంలో బాబు సొంత సామాజిక వర్గంలోనే అసమ్మతి జ్వాలలు అనంతపురం, గుంతకల్లు సీట్లపై అందుకే తాత్సారం 06:42 AM, మార్చి 20 2024 ఉండవల్లిలో టీడీపీ దౌర్జన్యం తాడేపల్లి మండలం ఉండవల్లి లో తెలుగుదేశం నాయకులు దౌర్జన్యం తెలుగుదేశం బోర్డులు తొలగించేందుకు వచ్చిన సచివాలయం సిబ్బంది అడ్డుకున్న తెలుగుదేశం నాయకులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పర్మిషన్ లేని బోర్డులు తొలగించాల్సిందేనన్న సచివాలయం సిబ్బంది సచివాలయం సిబ్బందితో వాదనకు దిగిన తెలుగుదేశం నాయకులు 06:30 AM, మార్చి 20 2024 సోషల్ మీడియాలో దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ వినూత్న పంథా సోషల్ మీడియాలో వెరైటీ క్యాంపెయిన్ సామాన్యులే తన స్టార్ క్యాంపెయినర్లు అని ప్రకటించుకున్న సీఎం జగన్ తాము వైఎస్సార్సీపీ వైపు అని కరాఖండిగా చెప్పేస్తున్న జనం తద్వారా.. ఐటీడీపీ, జనసేన సోషల్ ప్రచారాల్ని తిప్పి కొడుతున్న వైనం ఒక్కరితో చెప్పించండి చూద్దాం..స్లీవ్స్ మడతపెట్టి మరీ @JaiTDPకి ఓ సామాన్యుడి ఛాలెంజ్!#Siddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/FNzeqdn2Ey — YSR Congress Party (@YSRCParty) March 19, 2024 06:28 AM, మార్చి 20 2024 జనసేనతో ‘బాబు’ బంతాట ఆ పార్టీకి కేటాయించిన 21 సీట్లలో అభ్యర్థుల ప్రకటనకూ చంద్రబాబు అడ్డు బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాలపై రాని తుది స్పష్టత రెండు అసెంబ్లీ స్థానాలపై మూడు పార్టీల మధ్య కొనసాగుతున్న చర్చ తనూ ప్రకటించక, జనసేననూ ప్రకటించనివ్వక బాబు రాజకీయం చంద్రబాబు తీరుపై మూడు పార్టీల నేతలూ మండిపాటు 06:26 AM, మార్చి 20 2024 ఎన్నికల సంఘం సీఈవోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు సిఈఓ ముఖేష్ కుమార్ మీనాకి ఫిర్యాదు చేసిన ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఈనాడు పత్రిక, టీడీపీ సోషల్ మీడియా, నాగబాబు సోషల్ మీడియా పోస్టింగ్లపై ఫిర్యాదు సీఎం జగన్పై తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఈనాడు, నాగబాబు, టీడీపీ సోషల్ మీడియా పై చర్యలు తీసుకోవాలని వినతి -
March 19th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 19th Latest News Telugu తిరుపతి: తిరుపతి జనసేనలో అసమ్మతి సెగలు నాన్ లోకల్ వద్దు - లోకల్ ముద్దు అంటున్న తిరుపతి జనసేన నేతలు, టీడీపీ నాయకులు తిరుపతి జనసేన నియోజకవర్గం ఇన్చార్జి కిరణ్ రాయల్ ఇంటిలో సమావేశమైన అసమ్మతి నాయకులు తిరుపతి కార్పొరేషన్ 50 డివిజన్ జనసేన అధ్యక్షులతో కిరణ్ రాయల్ సమావేశం ఆరని శ్రీనివాసులు కు సహకరించేది లేదంటున్న తిరుపతి జనసేన నాయకులు 50 డివిజన్ జనసేన అధ్యక్షులను మార్పులు, చేర్పులుపై కసరత్తు చేస్తున్న ఆరని శ్రీనివాసులు శ్రీనివాసులు వైఖరిపై కిరణ్ రాయల్ వర్గం ఆగ్రహం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్దే తేల్చుకుంటాము అంటున్న కిరణ్ రాయల్ 07:50 PM, మార్చి 19 2024 పిఠాపురం నుంచి పోటీ చేయడంపై పవన్ తర్జనభర్జన బీజేపీ నాయకత్వం నన్ను ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పింది కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించిన పవన్ ఒకవేళ అమిత్ సా చెప్తే నేను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తా తాను ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారన్న పవన్ ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ ఇప్పుడు మళ్లీ అవసరమైతే కాకినాడ ఎంపీగా వెళతానంటున్న పవన్ ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత లేక తలలు పట్టుకుంటున్న జనసేన వర్గాలు 07:30 PM, మార్చి 19 2024 ఎన్నికల సంఘం సీఈవోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు సిఈఓ ముఖేష్ కుమార్ మీనాకి ఫిర్యాదు చేసిన ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఈనాడు పత్రిక, టీడీపీ సోషల్ మీడియా, నాగబాబు సోషల్ మీడియా పోస్టింగ్లపై ఫిర్యాదు సీఎం జగన్పై తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఈనాడు, నాగబాబు, టీడీపీ సోషల్ మీడియా పై చర్యలు తీసుకోవాలని వినతి 07:10 PM, మార్చి 19 2024 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ధనం, మద్యంతో ముందుకు రావాలని టీడీపీ ప్రయత్నిస్తోంది ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పైన దేవుడు కింద ప్రజలు అనే బలమైన నమ్మకంతో సీఎం జగన్ ప్రజల ముందుకు వస్తున్నారు.... రాష్ట్ర చరిత్రలో భారీ ప్రజా మద్దతు లభించింది కేవలం సిద్ధం సభల ద్వారానే... ధనం, మద్యంతో ముందుకు రావాలని టీడీపీ ప్రయత్నిస్తోంది సింగిల్ గా వస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఢిల్లీ పెద్దలు కాళ్లు పట్టుకోవడం ప్రతిపక్షాలవంతయింది రానున్న రోజుల్లో మండపేటతో సహా రాష్ట్రమంతా మళ్లీ జగనన్న పాలన రావడం ఖాయం ఎమ్మెల్యే జోగేశ్వరరావు తాటాకు చప్పుళ్ళకు భయపడే పరిస్థితి లేదు ఎవరుపులో ఎవరు నక్కో రెండు నెలల్లో ప్రజలే తేలుస్తారు నేను వచ్చిన మూడుఏళ్ళలో నియోజకవర్గం ఎంతో ప్రశాంతంగా ఉందని ప్రజలు సంతోషిస్తున్నారు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి 07:03 PM, మార్చి 19 2024 తాడేపల్లి : సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి , ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి (గుంటూరు). కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇంఛార్జిగా పనిచేసిన మద్దిరెడ్డి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన లక్ష్మీనారాయణ శాస్త్రి 07:00 PM, మార్చి 19 2024 గుంటూరులో జనసేన నేత బాలశౌరిని కలిసిన వంగవీటి రాధా దాదాపు గంటసేపు బాలశౌరితో వంగవీటి రాధా భేటీ నిన్న రాత్రి తెనాలిలో నాదెండ్ల మనోహర్ ను కలిసిన రాధా మరుసటి రోజే బాలశౌరిని కలవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ 06:50 PM, మార్చి 19 2024 వైఎస్సార్ జిల్లాలో టీడీపీకి షాక్ మైదుకూరు టీడీపీ నేత వెంకట సుబ్బారెడ్డి రాజీనామా వైఎస్సారసీపీలో చేరిన రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, సోదరుడు వైఎస్ అవినాష్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన రెడ్యం సోదరులు 06:10 PM, మార్చి 19 2024 విజయవాడ : బీజేపీలో మరోసారి సీట్ల పంచాయితీ బీజేపీకి పొత్తుల్లో భాగంగా 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు కేటాయింపు చంద్రబాబు టీడీపీ గెలవని సీట్లు బీజేపీకి కేటాయించారని అధిష్ఠానానికి లేఖ రాసిన బీజేపీ సీనియర్లు పాడేరు, అనపర్తి, ఆదోనితో పాటు మరికొన్ని సీట్ల పై బీజేపీ అభ్యంతరం గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, కదిరి సీట్లను చంద్రబాబు ప్రకటించటం పై బీజేపీ అభ్యంతరం బీజేపీ అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన పురంధేశ్వరి ఈనెల 21లోగా బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ 05:20 PM, మార్చి 19 2024 సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ కామెంట్స్.. గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి. సీఎం జగనన్న బీసీ, ఎస్సీ , ఎస్టీ మైనార్టీలను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చూడాలని అత్యధిక శాతం సీట్లు కేటాయించారు సీఎం జగన్ ప్రజారంజకమైన పారదర్శక పాలన పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన తీరును చూసి ప్రజలు మరో చారిత్రాత్మకమైన తీర్పును ఇవ్వనున్నారు ఈ ఎన్నికలతో పెత్తందారుల పార్టీలన్నీ కనుమరుగుకానున్నాయి 05:00 PM, మార్చి 19 2024 కాకినాడ చిత్రాడలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన పిఠాపురం వైఎస్సార్సీపీ అభ్యర్ధి వంగా గీతా సెంటుమెంట్ గా మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు రెండు దశబ్ధాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను పిఠాపురం ఆడపడుచును నేను పిఠాపురంతో ఆత్మీయ అనుబంధం ఉంది ప్రజలకు దగ్గరగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ మంచి పాలన అందించిన జగన్..ప్రజల దీవెన నాకు ఉంది.అదే నా విజయం మా టలు చెప్పే వెళ్ళిపోయే వ్యక్తి కాదు వంగా గీతా... పని చేసే వ్యక్తి వంగా గీతా 04:45 PM, మార్చి 19 2024 విశాఖ: ఎన్నికల ప్రచారానికి చిన్న పిల్లలను వాడుకుంటున్న వెలగపూడి రామకృష్ణ బాబు.. చిన్న పిల్లలను టీడీపీ స్టిక్కర్లు అంటించడానికి వాడుకుంటున్న వెలగపూడి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వెలగపూడి చిన్న పిల్లలతో పనిచేయించడం చట్టరీత్యా నేరం వెలగపూడి తీరుపై సర్వత్రా విమర్శలు వెలగపూడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ 04:38 PM, మార్చి 19 2024 కృష్ణాజిల్లా: పెనమలూరు టీడీపీ టికెట్పై నో క్లారిటీ అభ్యర్ధిని ఖరారు చేయకుండా నాన్చుతున్న చంద్రబాబు రోజుకో అభ్యర్ధి పేరును తెరపైకి తెస్తున్న చంద్రబాబు టిక్కెట్ ఆశించి భంగపడ్డ పెనమలూరు టీడీపీ ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గతంలో బోడేతో పాటు దేవినేని ఉమా,వసంత కృష్ణప్రసాద్, ఎం.ఎస్.బేగ్ పేర్లతో సర్వే చేయించిన చంద్రబాబు తాజాగా ఆలపాటి రాజా పేరుతో ఐవీఆర్ ఎస్ సర్వే చేయించిన చంద్రబాబు ఆలపాటి వద్దు బోడే ముద్దు అంటున్నారు పెనమలూరు క్యాడర్ నాన్ లోకల్ వద్దంటూ ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వేలో నోటా బటన్ను నొక్కుతున్న టీడీపీ క్యాడర్ 03:20 PM, మార్చి 19 2024 ఇడుపులపాయ నుంచే బస్సుయాత్ర ప్రారంభం: సజ్జల రామకృష్ణారెడ్డి ఈనెల 27నుంచి వైఎస్ జగన్ బస్సుయాత్ర ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సుయాత్ర కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు బస్సుయాత్ర సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన చోట్ల బస్సుయాత్ర తొలుత ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు ప్రొద్దుటూరులోనే వైఎస్ జగన్ తొలి బహిరంగ సభ 4 సిద్ధం సభలతో క్యాడర్ని ఎన్నికలకు సమాయత్తం చేశాం ఈ ఐదేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించాం సిద్ధం సభలు జాతీయ స్థాయిలో పేరు పొందాయి దీనికి కొనసాగింపుగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సుయాత్ర చేస్తారు ఇడుపులపాయ నుండి ఈ బస్సుయాత్ర మొదలు పెడతారు రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను కలుస్తారు సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలో బస్సుయాత్ర ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు యాత్ర జరుగుతుంది తరువాత మిగిలిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు సీఎంగా ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ కష్టపడ్డారు ప్రొద్దుటూరులో తొలి మేమంతా సిద్ధం సభ జరుగుతుంది జగన్ సభలకు ఊర్లకు ఊర్లే కదిలి వస్తాయి అందరూ ఆశ్చర్యపడేలా సభలు ఉంటాయి ఉదయం కొన్ని వర్గాలతో ఇంటరాక్షన్స్ ఉంటుంది వారినుండి సలహాలు సూచనలు తీసుకుంటారు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కనీసం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలో యాత్ర ఉండేలా చూస్తున్నాం రెండవ రోజు నంద్యాల, లేదా ఆళ్లగడ్డలో వివిధ వర్గాల ప్రజలతో సీఎం జగన్ ఇంటరాక్షన్ 28న నంద్యాలలో బహిరంగ సభ 29న ఎమ్మిగనూరులో సభ ఉంటుంది 03:18 PM, మార్చి 19 2024 తిరువూరు(ఎన్టీఆర్ జిల్లా): సీఎం జగన్ అవకాశం కల్పించారు.. కొత్త వాళ్ళు పుట్టుకొచ్చారు: నల్లగట్ల స్వామిదాస్ ఇక్కడ ఎల్లలు కూడా తెలియని వ్యక్తి వచ్చాడు జగనన్న కల్పించిన నవరత్నా పథకాలు ప్రజలందరికీ చేరాయి నేను సైతం సమిధనొక్కటి ఆహుతిచ్చానూ జగనన్న బాటలోనే నేను.. పేదల పక్షపాతిగా జీవించాను.. తుది శ్వాస వరకు ప్రజల సేవ కోసమే పని చేస్తాను జగనన్నకు కృతజ్ఞుడిగా ఉంటా 03:15 PM, మార్చి 19 2024 తిరువూరు నియోజకవర్గ మాదిగల ఆత్మీయ సమావేశం ఎంపీ నందిగం సురేష్ కామెంట్స్ 2019లో సీఎం జగన్కు 151 సీట్లు ఇచ్చారు సీఎం జగన్ 175 అంటున్నారు అదే మన లక్ష్యం 2024 స్వామిదాస్ను అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత మనపై ఉంది తిరువూరులో మెజార్టీనే లెక్కలోకి తీసుకోవాలి, గెలుపు లెక్కే కాదు 600 హామీలు ఇచ్చి ఒక్క హామీ నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి చంద్రబాబు మనం ఉన్నతంగా ఉండాలన్నా, ఉన్నతంగా ఎదగాలన్న జగనన్న కావాలి ఎస్సీ, బీసీ, మైనార్టీలను వాడుకున్న వ్యక్తి చంద్రబాబు చిలకలూరిపేట సభలో మోడీ వచ్చారు వాళ్ళందరూ జగన్ను దూషిస్తారని ఆశించారు కానీ ఒక్కమాట కూడా ప్రధాని మాట్లాడలేదు దేశ ప్రధానికి సభలో కనీసం శాలువా, బొకే కూడా ఇవ్వకుండా అవమానపరిచారు లక్ష మంది కూడా రాలేదు కానీ లక్షల్లో వచ్చారని చెప్పుకున్నారు చంద్రబాబు పంపిన వ్యక్తే తిరువూరు అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాస్ అమరావతి అనేది ఒక కుల రాజధాని పవన్ కళ్యాణ్ బాధేంటి అంటే నాకంటే చిన్నవాడు సీఎం కావడం ఏంటని సిద్దం సభకు 10,15 లక్షల మంది వస్తుంటే ప్రజాగళం సభలో సినిమా యాక్టర్ తప్ప మరెవరూ లేరు మనం జగన్ను వదులుకుంటే మన జీవితాలను వదులుకున్నట్లే వైఎస్ఆర్ పేరు లాగా, తండ్రి ఫోటో ప్రక్కన తన ఫోటో ఉండాలన్నదే జగన్ తపన 2024లో జగన్ గెలిస్తే చంద్రబాబు హైదరాబాద్,లోకేష్ సింగపూర్ వెళ్ళిపోతారు మరో ముప్పై ఏళ్ళు సీఎంగా జగనే ఉంటారు చంద్రబాబు నాపై తప్పుడు కేసులు పెట్టాడు జగనన్న నన్ను పార్లమెంట్లో కూర్చోబెట్టారు పవన్ కళ్యాణ్ ఒక మహిళపై పోటీ చేస్తున్నాడు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు కొడుకు లోకేష్ ను గెలుపించుకొలేక పోయాడు 03:00 PM, మార్చి 19 2024 విశాఖ సౌత్ నియోజకవర్గం జనసేనలో మరోసారి బయటపడ్డ విభేదాలు వంశీకి వ్యతిరేకంగా కార్యకర్తల నినాదాలు వంశీకి సీటు వద్దంటూ నిరసన వంశీ వద్దు జనసేన ముద్దు అంటూ ప్లకార్డుల ప్రదర్శన స్థానికులకే సీటు ఇవ్వాలంటూ డిమాండ్ 02:55 PM, మార్చి 19 2024 చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీం విచారణ వాయిదా బెయిల్ రద్దు కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ విచారణ జరిపిన జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా 02:25 PM, మార్చి 19 2024 విజయవాడ ఏపీ బీజేపీలో చంద్రబాబు చిచ్చు టిక్కెట్ల కేటాయింపులో కొనసాగుతున్న ప్రతిష్టంబన బిజెపికి ఓడిపోయే సీట్లని కేటాయించేలా చంద్రబాబు వ్యూహం బిజెపికి టీడీపీ కేటాయిస్తున్న సీట్లు- శ్రీకాకుళం, విశాఖ నార్త్ , కైకలూరు, పాడేరు, అనపర్తి, విజయవాడ వెస్ట్, బద్వేల్, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని స్ధానాలుగా ప్రచారం బిజెపి అడుగుతున్న సీట్లు-విశాఖ జిల్లాలో రెండు స్ధానాలు విశాఖ నార్త్/ పాడేరు/ చోడవరం లేదా మాడుగుల, తూర్పు గోదావరి జిల్లాలో రెండు స్ధానాలు పి.గన్నవరం, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు స్ధానాలు కైకలూరు, విజయవాడ సెంట్రల్, గుంటూరులో ఒక స్ధానం, రాయలసీమ నుంచి కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి బిజెపి అడిగిన స్ధానాలలో చోడవరం, మాడుగుల రాజమండ్రి సిటీ, పి.గన్నవరం, విజయవాడ సెంట్రల్, కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి.. ఎనిమిది స్ధానాలలో ఇప్పటికే అభ్యర్ధులని ప్రకటించిన టీడీపీ చోడవరం లేదా మాడుగుల స్ధానాలు కోరిన బిజెపి...నిన్న ఏకపక్షంగా ఆ స్ధానాలు ప్రకటించిన చంద్రబాబు పాడేరు అసెంబ్లీ స్ధానాన్ని బిజెపికి కేటాయించిన చంద్రబాబు రాజమండ్రి స్ధానాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త వాసుకి కేటాయించి అనపర్తిని బిజెపికి అంటగట్టిన చంద్రబాబు అనపర్తిలో బిజెపికి అర్బన్ అధ్యక్షుడు కూడా లేడంటున్న బిజెపి నేతలు విజయవాడ సెంట్రల్ అడిగితే విజయవాడ వెస్డ్ కేటాయించిన చంద్రబాబు జనసేన నేత పోతిన మహేష్ ఆశలకి గండి కొడుతూ విజయవాడ వెస్ట్ బిజెపికి కేటాయింపు కదిరి, శ్రీకాళహస్తి, మదనపల్లి స్ధానాలు ఇవ్వాలని పట్టుబట్టిన బిజెపి... బిజెపికి మొండిచేయి చూపి కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి స్ధానాలని ప్రకటించిన చంద్రబాబు హిందూపూర్ లోక్ సభ స్ధానం కోసం విష్ణువర్దన్ రెడ్డి ఆశలు.. లేకపోతే కదిరి అసెంబ్లీ అయినా వస్తుందని భావింవిన విష్ణువర్దన్ రెడ్డి చంద్రబాబు రాజకీయంతో విష్ణువర్దన్ రెడ్డి ఆశలపై నీళ్లు కదిరిపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్ధసారధి మరియు ఆయన తనయుడు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ లకి నిరాశే కడప పార్లమెంట్ లో బద్వేలు, జమ్మలమడుగు రెండు అసెంబ్లీ స్ధానాలు బిజెపికి బద్వేలు ఉప ఎన్నికలలో డిపాజిట్ కూడా రాలేదని గుర్తు చేస్తున్న బిజెపి సీనియర్లు బద్వేలులో టీడీపీకి అభ్యర్ధి లేక బిజెపికి కేటాయింపు టీడీపీ నుంచి బిజెపిలో చేరిన వరదాపురం సూరి కోసం ధర్మవరం, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కోసం జమ్మలమడుగు సీట్లు బిజెపికి కేటాయించిన చంద్రబాబు ఈ ఇద్దరు నేతలు చంద్రబాబు బి టీమ్ అంటూ బిజెపి అధిష్టానానికి సీనియర్ల ఫిర్యాదులు రెండున్నర దశాబ్దాలగా టీడీపీ ఓడిపోతున్న సీట్లన్నీ బిజెపికే చంద్రబాబు కుటిల రాజకీయాలపై మండిపడుతున్న బిజెపి ఢిల్లీలో శివప్రకాష్ జీ కి ఫిర్యాదు చేసిన బిజెపి సీనియర్లు కొన్ని సీట్లు మార్చాలంటూ టీడీపీపై బిజెపి ఒత్తిడి 02:11 PM, మార్చి 19 2024 ఎన్నికల కోడ్.. ఎన్టీఆర్ కలెక్టర్, సీపీ ప్రెస్ మీట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జిల్లాలో అందరూ నిబంధనలు పాటించాలి: కలెక్టర్ ఢిల్లీరావు సభలు,సమావేశాలకు ముందుగా అనుమతి తీసుకోవాలి : కలెక్టర్ ఢిల్లీరావు ప్రభుత్వ కార్యాలయాల పై ఎటువంటి రాజకీయ ప్రకటనలు, నాయకుల ఫొటోలు ఉండరాదు: కలెక్టర్ ఢిల్లీరావు ఇప్పటి వరకు ఉన్న ప్రకటనలు మొత్తం పూర్తిగా తొలగించాం: కలెక్టర్ ఢిల్లీరావు జిల్లాలో 1102 విగ్రహాల పై ముసుగులు కప్పాం: కలెక్టర్ ఢిల్లీరావు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహణకు 42ఫ్లయింగ్ స్క్వాడ్ టీం లు ఏర్పాటు : కలెక్టర్ ఢిల్లీరావు ప్రజల నుంచి ఫిర్యాదు లు స్వీకరణకు ప్రత్యేక కేంద్రాలు పెట్టాం: కలెక్టర్ ఢిల్లీరావు కంట్రోల్ రూమ్ నెంబర్ .. 0866 2570051: కలెక్టర్ ఢిల్లీరావు వాట్సప్ నెంబర్.. 9154970454 కు ఫిర్యాదు చేయవచ్చు: కలెక్టర్ ఢిల్లీరావు ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 1863 : కలెక్టర్ ఢిల్లీరావు జిల్లాలో మొత్తం ఓటర్లు 16 లక్షల 83 వేలు: కలెక్టర్ ఢిల్లీరావు మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్న యువ ఓటర్లు 37,760 : కలెక్టర్ ఢిల్లీరావు 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, వికలాంగులు 24,410 మంది: కలెక్టర్ ఢిల్లీరావు నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎస్ఈబీ, పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం 845 లీటర్లు: సీపీ కాంతిరాణా టాటా 3.4 కోట్ల ఖరీదైన 33.97 కిలోల లోహాలు స్వాధీనం : సీపీ కాంతిరాణా టాటా 48,26,880 రూపాయల నగదు స్వాధీనం : సీపీ కాంతిరాణా టాటా డబ్బు పెద్ద మొత్తంలో తీసుకెళితే తగిన ఆధారాలు ఉంచుకోవాలి: సీపీ కాంతిరాణా టాటా జిల్లా సరిహద్దు ప్రాంతంలో గట్టి నిఘా పెట్టాం: సీపీ కాంతిరాణా టాటా 3215 బైండోవర్ కేసులు నమోదుచేశాం : సీపీ కాంతిరాణా టాటా జిల్లాలో 361 లైసెన్స్ గన్ లు డిపాజిట్ చేసుకున్నాం : సీపీ కాంతిరాణా టాటా నిబంధనలకు విరుద్ధంగా, రెచ్చగొట్టేలా పోస్ట్ లు పెడితే చర్యలు ఉంటాయి: సీపీ కాంతిరాణా టాటా నందిగామ, మైలవరం, తిరువూరుతో పాటు అదనంగా చెక్ పోస్ట్ లు పెట్టాం: సీపీ కాంతిరాణా టాటా 02:04 PM, మార్చి 19 2024 పవన్కు హరిరామ జోగయ్య లేఖ జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ కాపుల కోసం మేనిఫెస్టో ప్రవేశపెట్టాలని లేఖలో డిమాండ్ బీసీ డిక్లరేషన్కు సమానంగా కాపు, బలిజ, తెలగ వర్గాల కోసం మేనిఫెస్టో పెట్టాలి బీసీలకు ప్రకటించిన హామీలను కాపులు, బలిజ, తెలగ సామాజిక వర్గాలకు కూడా కేటాయించాలి 01:50 PM, మార్చి 19 2024 సీఎం జగన్ బస్సు యాత్రపై కాసేపట్లో క్లారిటీ మధ్యాహ్నాం 3గం. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ప్రెస్ మీట్లో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర షెడ్యూల్ ప్రకటించనున్న పార్టీ నేతలు 27 నుంచి ఇడుపులపాయ నుంచి మొదలుకానున్న యాత్ర.. ఇచ్ఛాపురంలో ముగింపు? వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన యాత్ర మొదలుపెట్టనున్న సీఎం జగన్ ప్రొద్దుటూరులో లక్షమందితో తొలి బహిరంగ సభ వైఎస్సార్సీపీ ప్లాన్ 01:26 PM, మార్చి 19 2024 చంద్రబాబుపై కేఏ పాల్ ఫైర్ ఎన్టీఆర్ బతికుంటే మోదీ పక్కన కూర్చునే వాడా? అది తెలుగువాడి ఆత్మగౌరవం ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి బాబు చంపేశారు చంద్రబాబు దుర్మార్గుడు అని ఎన్టీఆరే స్వయంగా చెప్పారు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని బాబు ఎప్పుడైనా అడిగారా? 01:24 PM, మార్చి 19 2024 బాబు నివాసం వద్ద లోకేష్ కాన్వాయ్కి అడ్డుపడి.. ఉండవల్లి లోని చంద్రబాబు నివాసం వద్ద కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ భాషా అనుచరుల ఆందోళన కదిరి టిక్కెట్ ను అత్తర్ చాంద్ భాషా కు ఇవ్వాలని డిమాండ్ ఇప్పటికే కదిరి టిక్కెట్ ను కందికుంట ప్రసాద్ సతీ మనకి కేటాయించిన టీడీపీ ఐదేళ్లుగా కష్టపడుతున్న అత్తర్ చాంద్ భాషాకు న్యాయం చేయాలని డిమాండ్ హిందూపురం ఎంపీ టికెట్ ను ఇచ్చిన గెలిపించుకుంటామని చెబుతున్న అనుచరులు లోకేష్ కాన్వాయ్ ని ఆపిన కార్యకర్తలు అక్కడ టికెట్ గెలవాలి మీరు వెళ్లి పని చేయండని చెప్పిన లోకేష్ బాషా కి టికెట్ ఇస్తే గెలుస్తామని చెప్పున కార్యకర్తలు ఎవరు గెలుస్తారో, ఎవరు ఎం చేసారో అన్ని మాకు తెలుసని.. గొడవ పడొద్దని చెప్పి వెళ్లిపోయిన లోకేష్ 01:22 PM, మార్చి 19 2024 జనసేన నుంచైనా పోటీ చేస్తా: టీడీపీ నేత సుగుణమ్మ తిరుపతి నియోజకవర్గం టీడీపీ నేతలు కీలక సమావేశం ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు ఖరారు అంటూ ప్రచారంపై మండిపాటు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నేతృత్వంలో సమావేశం... ఎమ్మెల్యే శ్రీనివాసులకు తిరుపతి టికెట్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది: సుగుణమ్మ స్దానికులకు సీటు ఇవ్వాలని అనేది మా ఏకగ్రీవ నిర్ణయం: సుగుణమ్మ కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఎవరికి సీటు ఇచ్చినా ఒకే.. వారి గెలుపు కోసం పనిచేస్తాం: సుగుణమ్మ ఆరిణి శ్రీనివాసులకు మాత్రం ఇవ్వద్దు.. గెలిచే వ్యక్తికి మాత్రమే సీటు ఇవ్వండి: సుగుణమ్మ జగన్ 151 సీట్లు గెలిచినప్పుడే నేను వెయ్యి ఓట్ల స్వల్ప ఓటమీ చెందాను : సుగుణమ్మ తిరుపతి టీడీపీ పోటి చేయడం లేదనేది ప్రజలకు,కేడర్ తీరని లోటుగా ఉంది: సుగుణమ్మ కూటమిలో బిజెపి, జనసేన తిరుపతి సీటును కోరాయి: సుగుణమ్మ పోత్తులో భాగంగా తిరుపతి సీటును జనసేనకు ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు: సుగుణమ్మ పార్టీ అదేశిస్తే జనసేన నుండి అయినా బరిలో దిగుతా: సుగుణమ్మ 01:13 PM, మార్చి 19 2024 ఎన్నికలకు దూరంగా వంగవీటి రాధా? వరుసగా రెండోసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా వంగవీటి రాధా? కేవలం ప్రచారానికే పరిమితం కానున్న రాధా! జనసేన పోటీ చేసే స్థానాల్లో ప్రచారం చేసే అవకాశం రాధాతో ప్రచారం చేయించాలని తీవ్రంగా యత్నిస్తున్న జనసేన నిన్న నాదెండ్ల మనోహర్.. ఇవాళ బాలశౌరితో భేటీ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన రాధా స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించేందుకు నిరాసక్తి?! పవన్తో పాటు రాధా కూడా ప్రచారం చేస్తే కాపు ఓట్లు పడతాయని జనసేన ప్లాన్ 12:43 PM, మార్చి 19 2024 చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత టీడీపీలో ఆలూరు నియోజకవర్గ టికెట్ పంచాయితీ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి తరలివచ్చిన ఆమె అనుచరులు 25 ఏళ్లుగా ఆలూరులో టీడీపీ అభ్యర్థికి ఓటమి తప్పడం లేదని ఆవేదన సుజాతమ్మకు టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని కార్యకర్తల ధీమా జూబ్లీహిల్స్ లో చంద్రబాబు ఇంటి ముందు కార్యకర్తల ఆందోళన ఆలూరు టికెట్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు ఇవ్వాలని డిమాండ్ వినతిపత్రం ఇచ్చేందుకు భారీగా వచ్చిన టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు ఇంట్లోకి అనుమతించాలంటూ టీడీపీ కార్యకర్తల ఆందోళన చంద్రబాబును కలుస్తామంటూ పోలీసులతో వాగ్వాదం.. ఉద్రిక్తత 12:18 PM, మార్చి 19 2024 టీడీపీలో పెనమలూరు సీటు పంచాయతీ తెరమీదకు కొత్త పేర్లతో మారుతున్న సమీకరణాలు మాజీ మంత్రులు ఆలపాటి రాజా, దేవినేని ఉమా, దేవినేని చందు పేర్లు పరిశీలన ఆలపాటి రాజా తెనాలి సీటు పొత్తులో జనసేనకి కేటాయింపు దేవినేని ఉమా ఆశిస్తున్న మైలవరం సీటు ఎమ్మెల్యే వసంతకు దాదాపు ఖరారు గతంలో గన్నవరం సీటు ఆశించిన దేవినేని చందు ఫ్యామిలీ పెనమలూరు సీటు కోసం బోడే ప్రసాద్, తుమ్మల చంద్రశేఖర్ ప్రయత్నాలు రెండు లేదా మూడు రోజుల్లో టికెట్ కేటాయింపు పై క్లారిటీ ఇచ్చే దిశగా అధిష్ఠానం కసరత్తులు 12:05 PM, మార్చి 19 2024 TDP ఎంపీ జాబితా నేడే! నేడు టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల పొత్తులో భాగంగా 17 స్థానాలు తీసుకున్న టీడీపీ పదికి పైగా స్థానాలకు క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు మిగిలిన స్థానాలపై కొనసాగుతున్న కసరత్తు బీజేపీ ఎంపీ అభ్యర్థులపై నేడు సాయంత్రానికి రానున్న క్లారిటీ ఈ నేపథ్యంలో.. తమ జాబితా విడుదలకు సిద్ధమైన టీడీపీ లిస్టులో.. గుంటూరు - పెమ్మసారి చంద్రశేఖర్ ఒంగోలు - మాగుంట రాఘవ రెడ్డి నంద్యాల -బైరెడ్డి శబరి శ్రీకాకుళం - రామ్మోహన్ నాయుడు విశాఖపట్నం - భరత్ అమలాపురం - గంటి హరీష్ విజయవాడ - కేశినేని చిన్ని నరసరావుపేట - లావు కృష్ణదేవరాయలు నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్ 11:51 AM, మార్చి 19 2024 మేమంతా సిద్ధం.. సీఎం జగన్ తొలి సభ ప్రొద్దుటూరులో! ఈ నెల 27 నుండి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇడుపులపాయ నుండి ప్రారంభం కానున్న బస్సు యాత్ర తొలిరోజు కడప ఎంపీ సీటు పరిధిలో పర్యటన.. ప్రొద్దుటూరులో బహిరంగ సభ కడప పార్లమెంట్ పరిధిలోని 7 నియోజక వర్గాల స్టార్ క్యాంపెయినర్లతో(సామాన్య ప్రజలతో) సభ లక్ష మంది అంచనాతో ప్రొద్దటూరు సభ రెండో రోజు నంద్యాల పార్లమెంట్ స్థానం పరిధిలో బస్సు యాత్ర నంద్యాల పార్లమెంట్లో వివిధ వర్గాలతో ముఖాముఖి, సాయంత్రం అక్కడే బహిరంగ సభ మూడో రోజు కర్నూలు పార్లమెంట్ స్థానం పరిధిలో సాగనున్న మేమంతా సిద్దం బస్సు యాత్ర కర్నూలు పార్లమెంట్ లో వివిధ వర్గాల ప్రతినిధులు తో ముఖాముఖి, సాయంత్రం బహిరంగ సభ 11:48 AM, మార్చి 19 2024 ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మరీ.. చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయం మంగళగిరిలో టీడీపీ కూటమి మేనిఫెస్టోను ఇంటింటికి పంపడానికి ప్లాన్ చేసిన లోకేష్ చెన్నై నుంచి డైరెక్ట్ పోస్టుతో 1,80,000 మేనిఫెస్టోను మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు పోస్ట్ చేసిన లోకేష్ మేనిఫెస్టో పై బీజేపీ గుర్తు మాయం ఎన్నికల కోడ్ కావడంతో లక్షా 80 వేల మేనిఫెస్టో కాపీలను పంపిణీ చేయకుండా నిలిపివేసిన పోస్టల్ శాఖ అధికారులు మంగళగిరి పోస్ట్ ఆఫీస్ లో 23 బస్తాల్లో తెలుగుదేశం మేనిఫెస్టో కాపీలు ఎన్నికల అధికారులకు సమాచారం ఇస్తా అంటున్న పోస్టల్ శాఖ అధికారులు 11:32 AM, మార్చి 19 2024 గంటా శ్రీనివాస్ సీటు పై కొనసాగుతున్న సందిగ్ధత భీమిలి టికెట్ కోసం పట్టుబడుతోన్న గంటా చీపురుపల్లిలో పోటీ చేయాలంటోన్న అధిష్టానం మూడో జాబితాలో అయినా గంటాకు టికెట్ ఖరారవుతుందా లేదా? పక్కచూపులు చూస్తోన్న గంటా అనుచరులు 11:23 AM, మార్చి 19 2024 నాదెండ్లతో వంగవీటి రాధా భేటీ తెనాలి జనసేన ఆఫీస్ లో నాదెండ్ల మనోహర్ తో వంగవీటి రాధా భేటీ గంటసేపు కొనసాగిన ఇద్దరి సమావేశం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన రాధా తాజా రాజకీయ పరిస్థితుల పై ఇద్దరి మధ్య భేటీ రాష్ట్రవ్యాప్తంగా రాధా పర్యటన ఉండేలా చర్చ జరిగినట్లు సమాచారం 11:21 AM, మార్చి 19 2024 మూడు పార్టీల్లో రగులుతున్న కుంపటి ఇప్పటికే మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ బొజ్జల సుధీర్ రెడ్డిని అంగీకరించిన మిత్రపక్షాలు టికెట్ కోసం బీజేపీ, జనసేన ఇన్ ఛార్జ్ ల యత్నం బీజేపీ, జనసేన వేర్వేరుగా ఇంటింటి ప్రచారం టీడీపీలో అసంతృప్తి లేకుండా చేసుకునే పనిలో సుధీర్ 11:18 AM, మార్చి 19 2024 నంద్యాల నందికొట్కూరులో ఓటర్లకు టీడీపీ ప్రలోభాలు టీడీపీ నంద్యాల ఎంపీ రేసులో ఉన్న బైరెడ్డి శబరమ్మ, తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి ముస్లిం ఓటర్లకు టీడీపీ చీరలు పంచే కార్యక్రమం హజీనగర్, మారుతినగర్,శాంతి టాకీస్, బైరెడ్డి నగర్ కాలనీలో రంజాన్ తోఫా పేరుతో ఇంటింటికి చీరెలు పంపిణీ చేసిన టీడీపీ కార్యకర్తలు. చీరెలు పంపిణీలో శబరి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి ముద్రించి ఉన్న ఫొటోలు, కోడ్ ఉల్లంఘనను అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్న వైఎస్సార్సీపీ 10:51 AM, మార్చి 19 2024 ఓట్ల కోసం టీడీపీ కుల రాజకీయం గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం కుల రాజకీయం ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంటి పేర్లు మార్చేస్తున్న చంద్రబాబు నాయుడు గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి రియల్ ఎస్టేట్ వ్యాపారి గల్లా రామ చందర్రావు భార్య గల్లా మాధవి ప్రయత్నం సీటు కోసం ప్రయత్నించేటప్పుడు గల్లా మాధవిగా పరిచయమైన రామ చందర్రావు భార్య టికెట్ అనౌన్స్ చేసేటప్పుడు పిడుగురాళ్ల మాధవి గా పేరు మార్చేసిన చంద్రబాబు నాయుడు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పిడుగురాళ్ల( గళ్ళ) మాధవిగా పరిచయం బీసీల ఓట్ల కోసం ఇంటిపేరు పిడుగురాళ్ల తగిలించిన చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్ల కోసం బ్రాకెట్లో గళ్ళ అని చేర్చిన చంద్రబాబు నాయుడు మాధవి రెండు ఇంటిపేర్లు పెట్టుకోవటం చూసి షాప్ తింటున్న వెస్ట్ నియోజకవర్గ ప్రజలు ఓట్ల కోసం ఈ కుల రాజకీయాలు ఏంటని ఆగ్రహం 10:33 AM, మార్చి 19 2024 కుళ్లిపోయిన కొబ్బరి ‘బోండాన్ని’ నమ్మొద్దు సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కుటుంబంలో మంచి జరిగింది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబుకు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క కుటుంబంలో కూడా సంక్షేమం లేదు. మా ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండని కోరుతున్న వ్యక్తి సీఎం జగన్. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడిన ప్రజలకు సంక్షేమంలో సీఎం జగన్ పెద్దపేట వేశారు. పేదలకు సీఎం జగన్ అమరావతిలో ఇల్లు కేటాయిస్తే దుర్మార్గం చంద్రబాబు అడ్డుకున్నాడు. పేదవారిని అరగదొక్కే వ్యక్తి చంద్రబాబు సెంట్రల్ నియోజకవర్గం లో కుళ్ళిపోయిన కొబ్బరి బోండాన్ని(బోండా ఉమామహేశ్వరరావును ఉద్దేశిస్తూ..) ఎవరు నమ్మొద్దు. సెంట్రల్ లో పనికిరాని ఈ కొబ్బరి బోండం ప్రజలను మోసం చేయడానికి బోండా ఉమ ఇక్కడ పోటీ చేస్తున్నాడు బోండా ఉమకి ఓటు అడిగా అర్హత లేదు బోండా ఉమకి రౌడీయిజం, గుండాయిజం, కబ్జాలు చేయటానికి ఎమ్మెల్యే పదవి కావాలి ప్రజలను బోండా ఉమ భయపెడితే సహించబోము బోండా ఉమా బెదిరిస్తే ఎవరు భయపడనవసరం లేదు బోండా ఉమా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ప్రజలను బెదిరిస్తే బోండా ఉమ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం విజయవాడ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలు ఇదీ చదవండి: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కుదేలవుతున్న ‘కూటమి’ 10:05 AM, మార్చి 19 2024 అనకాపల్లి ఎంపీ టికెట్ వైఎస్సార్సీపీ క్లారిటీ ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది అనకాపల్లి ఎంపీ టికెట్ పై త్వరలో నిర్ణయం తీసుకుంటాం ఈనెల 27 నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది సిద్ధం సభలు జరగని ప్రతి జిల్లాలో సీఎం పర్యటిస్తారు అన్ని ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహణపై కసరత్తు చేస్తున్నాం టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది వైజాగ్లో వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు 09:55 AM, మార్చి 19 2024 ఇదే నా లాస్ట్ పోటీ.. ప్లీజ్: వక్కలగడ్డ విజయవాడ వెస్ట్లో బీజేపీ నేత వక్కలగడ్డ భాస్కరరావు ఆత్మీయ సమావేశం నేను బీజేపీ టికెట్ ఆశిస్తున్నాను.. మీరంతా నన్ను ఆశీర్వదించండి.. 2014లో కూడా ప్రయత్నం చేశాను ఇదే నా చివరి అవకాశం గెలిచిన, ఓడిన వొచ్చే ఎన్నికల్లో పోటీ చేయను వెస్ట్ టికెట్ వైశ్యులకే ఇవ్వాలని కోరుతున్నా విజయవాడ పశ్చిమ సీటు రచ్చ బీజేపీకి పోటీగా జనసేన ఆత్మీయ సమావేశం జనసేన తరఫున టికెట్ ఆశిస్తున్న పోతిన మహేష్ 09:43 AM, మార్చి 19 2024 కొత్తపల్లి గీత.. వెనక పురంధేశ్వరి 2014లో వైఎస్ఆర్సిపి అరకు ఎంపీగా గెలిచి పార్టీ ఫిరాయించిన కొత్తపల్లి గీత పురందేశ్వరి స్వలాభం కోసం అరకు ఎంపి గా కొత్తపల్లి గీతకు టికెట్ గత ఎన్నికల్లో ఎంపీగా 1,159 ఓట్లు సంపాదించిన కొత్తపల్లి గీత2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంవీవీకి 4,36,906 ఓట్లు టీడీపీ అభ్యర్థికి 4 32.492 ఓట్లు కొత్తపల్లి గీతకు కేవలం 1,159 ఓట్లు.. తుది ఫలితాల్లో 14వ స్థానంలో 0.09 ఓట్లతో ఎన్నికల సంఘం గుర్తించని జన జాగృతి అనే పార్టీని బీజేపీలో విలీనం చేసినట్టు చెప్పి.. టికెట్కు లాబీయింగ్ చేసిన కొత్తపల్లి గీత గీత సామాజిక వర్గంపై ఇప్పటికే గిరిజన సంఘాల ఫిర్యాదు 2019 లో జనరల్ స్థానం విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిన గీత 09:32 AM, మార్చి 19 2024 విశాఖలో రగిలిపోతున్న బండారు పెందుర్తి సీటు జనసేనకి ఇవ్వడంపై కొనసాగుతున్న అసంతృప్తి జ్వాలలు పెందుర్తి సీటు ఇవ్వకపోవడంపై అసంతృప్తితో రగిలిపోతున్న బండారు మాజీ మంత్రి బండారుకు సీటు ఇవ్వాలని కార్యకర్తలు నిరసన బైక్ ర్యాలీతో బల ప్రదర్శనకు దిగిన టీడీపీ కార్యకర్తలు ఇప్పటికే అసమ్మతి నేతలతో సమావేశమైన బండారు భవిష్యత్తు కార్యాచరణపై చర్చ రెండు మూడు రోజుల్లో మీడియా ముందుకు బండారు 09:17 AM, మార్చి 19 2024 ప్చ్.. కూటమిది ఒక విచిత్రమైన పరిస్థితి చిలకలూరిపేట ఎన్డిఎ సభ అట్టర్ ఫ్లాప్ కావడంతో సాకులు వెతుకుతున్న టీడీపీ, జనసేన ప్రజాగళం సభకి 15 లక్షల మంది వస్తారంటూ ఎల్లో మీడియా ద్వారా ఊదరగొట్టిన టీడీపీ నేతలు లక్ష మంది కూడా హాజరుకాకపోవడంపై పోలీసులపై నెపం నెట్టేసిన టీడీపీ, జనసేన ఆర్టీసీ బస్సులు ఇచ్చినా కూడా జనాన్ని సమీకరించుకోలేని స్థితి మొదట 2,500 బస్సులు కావాలని.. జనం రాకపోవడంతో 1,540 బస్సుల క్యాన్సిల్ డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లిచ్చినా కూటమి సభ వైపు ముఖం చూడని జనం సగం కుర్చీలు ఖాళీగా ఉండటంతో తేలిపోయిన సభ ఆనక.. పార్టీలు, నేతలమధ్య సమన్వయ లోపాన్ని పోలీసులపైకి నెట్టేసిన టీడీపీ, జనసేన జనం మద్దతు లేదని తేలిపోవడంతో పోలీసుల వల్లే జనం హాజరు కాలేదంటూ ఫిర్యాదులు ఎస్పీ వల్లే సభకి జనం రాలేదని ఎన్నికల కమీషన్ కి జనసేన ఫిర్యాదు సభ పేలవంగా జరగడంపై మూడు పార్టీల కార్యకర్తలలో నైరాశ్యం జనం రాకపోయినా.. కుర్చీలు ఖాళీగా ఉన్నా సభ విజయవంతమైందంటూ మరోవైపు ఎవరికి వారే గొప్పలు 09:10 AM, మార్చి 19 2024 మైలవరం సీన్ రివర్స్ మైలవరం నియోజకవర్గం టీడీపీలో సీన్ రివర్స్ వసంత కృష్ణప్రసాద్ సీటుపై డైలమా ఫుల్ ఫ్రస్టేషన్ లో వసంత కృష్ణ ప్రసాద్ టిక్కెట్ ఎవరికిస్తారో తేల్చని చంద్రబాబు రెండో జాబితాలో ను కనిపించని వసంత పేరు సన్నిహితుల దగ్గర మండిపడుతున్న వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం టిక్కెట్ తనదేనని చెప్పుకున్న వసంత కృష్ణప్రసాద్ వసంతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మైలవరం టీడీపీ నేతలు, కార్యకర్తలు మైలవరం లో కనిపించని దేవినేని ఉమా వసంత కి సహకరించేది లేదని తెగేసి చెప్పిన ఉమా తన సీటు కోసం చంద్రబాబు, లోకేష్ చుట్టూ తిరుగుతున్న దేవినేని ఉమా 08:39 AM, మార్చి 19 2024 మేమంతా సిద్ధమంటూ వైఎస్సార్సీపీలో జోష్ బస్సుయాత్రకు సీఎం వైఎస్ జగన్ రెడీ 27 నుండి బస్సుయాత్ర ప్రారంభమయ్యే అవకాశం జగన్ బస్సుయాత్ర ప్రకటనతో వైఎస్సార్సీపీ కేడర్లో ఫుల్ జోష్ యాత్రలో పాల్గొనేందుకు రెడీ అవుతున్న నేతలు, కార్యకర్తలు ఎక్కడ నుండి ప్రారంభమై ఎక్కడ ముగుస్తుందో నేడు క్లారిటీ 08:36 AM, మార్చి 19 2024 విజయవాడ వెస్ట్: కూటమిలో ఆగని ముసలం బీజేపీ, జనసేన పోటాపోటీ ఆత్మీయ సమావేశాలు జనసేన నేతలతో పోతిన మహేష్ ఆత్మీయ సమావేశం బీజేపీ నేత వక్కలగడ్డ భాస్కరరావు ఆత్మీయ సమావేశం పశ్చిమ సీటు బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారంతో రచ్చ గప్చుప్ అయిపోయిన టీడీపీ నేతలు 08:22 AM, మార్చి 19 2024 ఢిల్లీ వెళ్లిన దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీ వెళ్లిన ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అధిష్టానం పెద్దల్ని కలవనున్న పురందేశ్వరి లోక్సభ, అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థుల ఖరారుపై చర్చ టీడీపీ జనసేన కూటమిలో భాగంగా.. 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు తీసుకున్న బీజేపీ ఆయా స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసుకురానున్న పురందేశ్వరి 07:45 AM, మార్చి 19 2024 పిఠాపురంలో వర్మ కండిషన్లు కాకినాడ పిఠాపురంలో మళ్ళీ మొదటికి వచ్చిన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ పరిస్ధితి పవన్ పోటీపై కండిషన్లు పెడుతున్న వర్మ పవన్ తరఫు ప్రచారంలో తనకు స్వేచ్చను ఇవ్వాలంటున్న వర్మ జనసేనతో తనకున్న గ్యాప్ను బయపెట్టిన వర్మ టీడీపీ నుండి గెంటేసిన వాళ్ళు జనసేనలో ఉన్నారంటూ విమర్శ వాళ్ళే తనను హత్య కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని ఆరోపణ. కలకలం రేపుతున్న వర్మ వాఖ్యలు పవన్ గెలుపుకు కష్టమని నడుస్తున్న చర్చ 07:30 AM, మార్చి 19 2024 మేం గెల్చాం.. గుర్తుందా?: బీజేపీ విశాఖ ఎంపీ స్థానం పై పట్టు వదలని బీజేపీ తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నా బీజేపీ నేతలు.. 2014 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా బీజేపీ గెలిచింది.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది గెలిచిన పార్టీకే సీటు ఇవ్వాలనే డిమాండ్ విశాఖలో బీజేపీకి చాలా ప్రాధాన్యత ఉంది బీజేపీ 90 వేల మెజారిటీతో గెలిస్తే, టీడీపీ 4,500 మెజారిటీతో ఓడింది 07:25 AM, మార్చి 19 2024 నేడు వైఎస్సార్సీపీ కీలక ప్రకటన ఎన్నికల ప్రచారం.. జనంలోకి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర భారీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం జగన్ 21 రోజులపాటు.. ఒక్కో జిల్లా పార్లమెంట్ స్థానం పరిధిలో టూర్ ఇడుపులపాయ నుంచి ప్రారంభంకానున్న యాత్ర.. శ్రీకాకుళంతో ముగింపు ఉదయం ఇంటరాక్షన్.. మధ్యాహ్నం/సాయంత్రం భారీ బహిరంగ సభ ప్రచారంలో.. ప్రభుత్వ పని తీరు మెరుగుపర్చుకునేందుకు జనాల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించే పనిలో సీఎం జగన్ ప్రజలతో మమేకమై సలహాలు, సూచనలు స్వీకరించనున్న సీఎం జగన్ నేడు యాత్ర తేదీలను అధికారికంగా ప్రకటించనున్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వెలువడనున్న ప్రకటన మేనిఫెస్టో ఎప్పుడనేదానిపైనా కూడా ప్రకటన వచ్చే ఛాన్స్? 07:04 AM, మార్చి 19 2024 తిప్పల నాగిరెడ్డికి కీలక బాధ్యతలు వైఎస్సార్సీపీ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగి రెడ్డికి కీలక బాధ్యతలు వైఎస్సార్సీపీ డిప్యూటీ రీజినల్ కో ఆర్డినేటర్గా నియమించిన సీఎం జగన్ 06:54 AM, మార్చి 19 2024 వైఎస్సార్సీపీ భారీ ఎన్నికల ప్రచారం.. సీఎం జగన్ బస్సుయాత్ర ఇడుపులపాయ నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార భేరి శ్రీకారం చుట్టనున్న సీఎం వైఎస్ జగన్ సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాల్లో మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర 21 రోజులపాటు ఇచ్ఛాపురం వరకు కొనసాగింపు.. ప్రతి రోజూ ఒక జిల్లాలో ఉదయం వివిధ వర్గాల ప్రజలతో సమావేశం ప్రభుత్వ పనితీరు మరింత మెరుగవ్వడం కోసం వారి నుంచి సలహాలు, సూచనల స్వీకరణ.. సాయంత్రం సభకు ఆ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి తరలిరానున్న పార్టీ శ్రేణులు బస్సు యాత్ర పూర్తయ్యే వరకు ప్రజా క్షేత్రంలోనే ముఖ్యమంత్రి ఇప్పటికే నాలుగు సిద్ధం సభలు సూపర్ హిట్ 175 శాసనసభ, 24 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారు 58 నెలల్లో చేసిన మంచిని వివరించనున్న వైఎస్ జగన్ 2014లో ఇచ్చిన హామీలు అమలు చేయని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి.. ఇప్పుడు అదే కూటమి మళ్లీ మోసం చేయడానికి వస్తోందని ప్రజలను అప్రమత్తం చేయనున్న జననేత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా తొలి విడత ప్రచారం పూర్తి చేసేలా ప్రణాళిక 06:41 AM, మార్చి 19 2024 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి ఈసీ నోటీసులు వైఎస్సార్సీపీ ఫిర్యాదు మేరకు నోటీస్ జారీ చేసిన సీఈవో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎక్స్, ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడిచేసే ప్రచారంపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుపై చంద్రబాబుకి సీఈవో నోటీసులు 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్పై అసభ్య పోస్టులు తొలగించాలని ఆదేశం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేసిన సీఈవో టీడీపీకి మొట్టికాయలు వేసిన ఎలక్షన్ కమీషన్! సీఎం @ysjagan గారిని అవమానించేలా @JaiTDP అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ ఈసీ నోటీసులు ఇవ్వడంతో లెంపలేసుకుని నిమిషాల్లో పోస్ట్ని డిలీట్ చేసిన టీడీపీ ఇకపై ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే.. పోస్ట్లు కాదు టీడీపీ పార్టీనే డిలీట్… pic.twitter.com/7aKALv3C8e — YSR Congress Party (@YSRCParty) March 18, 2024 06:30 AM, మార్చి 19 2024 రీజినల్ కో-ఆర్డినేటర్లకు సీఎం జగన్ దిశానిర్దేశం అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది ఎన్నికల షెడ్యూల్ వల్ల ఈ వెసులుబాటు వచ్చింది. ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి ప్రతి సచివాలయాన్నీ సందర్శించాలి, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి. సిద్ధం సభలు తరహాలోనే బస్సు యాత్రకూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలి. రీజినల్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి -
వైఎస్సార్సీపీ గెలుపు గుర్రాలివే..
-
March 16th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 7:16 PM, Mar 16th, 2024 కృష్ణాజిల్లా: పెనమలూరు టీడీపీలో బోడే ప్రసాద్ తిరుగుబాటు టిక్కెట్ ఇచ్చేది లేదని తేల్చేసిన చంద్రబాబు రెబల్ అభ్యర్ధిగా బరిలోకి దిగాలని బోడే ఆలోచన యనమలకుదురులో రెండవ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించిన బోడే తనకు ఓటేసి గెలిపించాలంటూ కుటుంబంతో సహా ఇంటింటికీ వెళ్లి అభ్యర్ధిస్తున్న బోడే చంద్రబాబు అన్యాయం చేశాడు..మీరే న్యాయం చేయాలంటూ ప్రజలను ఓట్లడుగుతున్న బోడే ఇండిపెండెంట్గా పోటీచేసి గెలిచి సత్తా చూపిస్తానంటున్న బోడే ప్రసాద్ 6:10 PM, Mar 16th, 2024 విజయవాడ చంద్రబాబు నివాసంలో రెండో రోజు కొనసాగిన బుజ్జగింపులు తాను కచ్చితం పిఠాపురం నుండి పోటీ చేసి తీరతానని చెప్పిన వర్మ పొత్తు ధర్మం పాటించాలని చెప్పిన బాబు స్థానికుడీకే టికెట్ ఇవ్వాలని , ఎక్కడినుండో వొచ్చిన వ్యక్తి కి సహరీంచేది లేదని చెప్పిన వర్మ అనుచరులు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు, కేబినెట్ హోదా ఇస్తామని కార్యకర్తల సమక్షంలో ప్రకటించిన బాబు బాబు హామీతో మెత్తబడ్డ వర్మ 6:06 PM, Mar 16th, 2024 ‘మే 13 మేము సిద్ధం’.. సీఎం జగన్ ట్వీట్ ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఏపీలో మే 13వ తేదీన పోలింగ్ జూన్ 4వ తేదీన కౌంటింగ్ నాల్గో విడతలో ఏపీలో ఎన్నికలు 13th May 2024 Siddham! #VoteForFan #Siddham — YS Jagan Mohan Reddy (@ysjagan) March 16, 2024 5:15 PM, Mar 16th, 2024 విశాఖ మజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి నివాసం వెన్నల పాలెం లో సీట్లు దక్కని టీడీపీ నేతల సమావేశం పాల్గొన్న చోడవరం ఇంచార్జ్ బత్తుల తాతయ్య బాబు మాడుగుల ఇన్చార్జ్ పి వి జి కుమార్ ఎలమంచిలి ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు అనకాపల్లి టీడీపీ ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ. టీడీపీలో కొనసాగాలా ? పార్టీని వీడి వెళ్లాలా అన్న అంశంపై చర్చించినట్లు సమాచారం మరొకసారి చంద్రబాబు నాయుడు డబ్బు ఉన్న వర్గాలకే టికెట్లు ఇవ్వడం పై అసమ్మతినేతల ఆగ్రహం 4:27 PM, Mar 16th, 2024 టీడీపీ కంచుకోటలు బద్దలు కొడతాం: వైఎస్సార్సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహారాజు ఉండి నియోజకవర్గంలో ఈసారి ఎగిరేది వైఎస్సార్సీపీ జెండానే సంక్షేమం, అభివృద్ధితో మళ్లీ జగన్ రావాలని ప్రజలు కోరుకుంటున్నాను సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి చేశాం సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు నూటికి నూరు చేస్తాం అమలయ్యాయి నేను చేసిన కృషికి ఉండి అభ్యర్థిగా అవకాశం కల్పించిన సీఎం జగన్కి రుణపడి ఉంటాను సీఎం జగన్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని ఉండి టీడీపీ కంచుకోటలు బద్దలు కొడతాం భారీ మెజారిటీతో ఉండి సీటు కైవసం.. చేసుకుంటాం కులం, మతం ప్రాంతం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ టీడీపీ ఎమ్మెల్యే రామరాజు ఎక్కడా ప్రజల్లోకి వచ్చింది లేదు టీడీపీ వారు సైతం మేము గెలవాలని కోరుకుంటున్నారు 4:11 PM, Mar 16th, 2024 ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఏపీలో మే 13వ తేదీన పోలింగ్ జూన్ 4వ తేదీన కౌంటింగ్ నాల్గో విడతలో ఏపీలో ఎన్నికలు దేశ వ్యాప్తంగా మోగిన సార్వత్రిక ఎన్నికల నగారా లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏపీ, ఒడిశా, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను విడుదల దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు ఇక ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహణ ఈ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహణ షెడ్యూల్ ప్రకటనతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి 4:00 PM, Mar 16th, 2024 రాజకీయంగా నాకు సీఎం జగన్ పునర్జన్మ ఇచ్చారు: జగ్గంపేట వైఎస్సార్సీపీ అభ్యర్ధి తోట నరసింహం దేశ చరిత్రలో 175 అసెంబ్లీ స్ధానాలు, 25 పార్లమెంటు స్ధానాలకు ఒకేసారి ప్రకటించడం సామాన్య విషయం కాదు జగన్ నాయకత్వంలో మాత్రమే జరిగింది చాలా దమ్ము ధైర్యం ఉంటేనే ఇలా ప్రకటన చేయగలరు 100 శాతం సీట్లు ప్రకటించడం.. అందులో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వడం సామాన్య విషయం కాదు నాకు సీటు ప్రకటించిన సీఎం జగన్కు నా కుటుంబం అంతా రుణపడి ఉంటుంది రాజకీయంగా నాకు సిఎం జగన్ పునర్జన్మ ఇచ్చారు. 3:49 PM, Mar 16th, 2024 కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో టీడీపీ రెబెల్ అభ్యర్థి మాచాని సోమనాథ్ ధర్నా టీడీపీ టికెట్ బీసీలకు ఇవ్వాలి.. బీసీలకు ఇవ్వని పక్షంలో టీడీపీని ఓడిస్తాం 3:40 PM, Mar 16th, 2024 మాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు: మంత్రి గుడివాడ అమర్నాథ్ బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు గతం కంటే ఎక్కువ మంది బీసీ, మైనార్టీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు సీఎం జగన్ నమ్ముకున్న సామాజిక న్యాయమే మళ్లీ ఆయన్ను గెలిపించి సీఎం చేస్తుంది విశ్వసనీయతే ప్రామాణికంగా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి ఇచ్చిన మాట నిలబెట్టుకొలేని చంద్రబాబుకి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న జగన్కు మధ్య ఎన్నికల యుద్ధం జరగబోతుంది మాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు మాకు ఢిల్లీ నుంచి ఎవరో వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు సినిమా హీరో అసలు అవసరం లేదు నాకు గాజువాక నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్కి ధన్యవాదాలు 3:35 PM, Mar 16th, 2024 సీఎం జగన్ విలువలకు ప్రాధాన్యత ఇస్తారు: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీట్ల ప్రకటనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేసిన వ్యక్తి జగన్ కాపులను మోసం చేసిన వ్యక్తి పవన్ మోదీని, ఆయన కుటుంబాన్ని తిట్టిన వ్యక్తితో పొత్తు ఎలా పెట్టుకున్నారు? రాజకీయల్లో సీఎం జగన్ విలువలకు ప్రాధాన్యత ఇస్తారు రాజకీయాలు ఎన్నికల సమయంలోనే అని నమ్మే వ్యక్తి జగన్ టీడీపీ, జనసేన, బీజేపీ ఏ పార్టీయినా అందరికి సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్ కరోనా కాలంలో చంద్రబాబు, పవన్ హైదరాబాద్ పారిపోతే.. జగన్ ప్రజలను ఆదుకున్నారు సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బోండా స్వాతంత్ర్య సమర యోధుల స్థలాలు అక్రమించాడు మళ్లీ గెలిచి లండన్లో ఎంజాయ్ చేయలనుకుంటున్నాడు సెంట్రల్లో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీ సాధిస్తుంది.. 3:30 PM, Mar 16th, 2024 పెనమలూరులో మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం: మంత్రి జోగి రమేష్ పెనమలూరు నుంచి పోటీ చేయడానికి అవకాశమిచ్చిన సీఎం జగన్కి ప్రత్యేక కృతజ్ణతలు ఎన్నో రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు పనిచేశారు కానీ ఈ స్ధాయిలో ఎస్సీ, ఎస్టీ, బిసీలకి అవకాశలివ్వలేకపోయారు 77 ఏళ్ల స్చాతంత్ర్య చరిత్రలో తొలిసారిగా ఎస్సీ,ఎస్టీ, బిసీ, మైనార్టీలకి 50 శాతం సీట్లు కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్దే మా బలహీనవర్గాలన్నీ సిఎం జగన్కి ఓటు వేసి రుణం తీర్చుకుంటాం వచ్చే ఎన్నికలలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్ధానాలు గెలవబోతున్నాం సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు మళ్లీ ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ని గెలిపించుకోవాలని ప్రజలు డిసైడ్ అయ్యారు 2:10 PM, Mar 16th, 2024 ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన వైఎస్సార్సీపీ శనివారం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ప్రకటన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాల్ని చదివి వినిపించిన ధర్మాన ప్రసాదరావు సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లు ప్రకటించిన పార్టీ అధిష్టానం. YSRCP సిద్ధం : 175 ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా YSRCP సిద్ధం : ఎంపీ అభ్యర్థులు వీరే కూటమికి అభ్యర్థులు దొరకడం లేదు: వరుదు కల్యాణి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అభ్యర్థులు దొరకడం లేదు. టీడీపీ రెండు జాబితాల్లో చంద్రబాబు బీసీలకు అన్యాయం చేశాడు. తన కులానికి పెద్దపీట వేసుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో బీసీలు అంతా చంద్రబాబుకు బుద్ధి చెబుతారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి, ఇచ్చిన సంక్షేమంతో ప్రజలు మరోసారి ఆయనకు పట్టం కడతారు. ఎంతమంది కలిసిన వచ్చినా విజయం మాత్రం వైఎస్సార్సీపీదే. 10: 45AM, Mar 16th, 2024 జనసేనలో పీక్ స్టేజ్కు అసమ్మతి.. విజయవాడ జనసేనలో అసమ్మతి సెగ. పశ్చిమ నియోజకవర్గం జనసేనకు ఇవ్వాలంటూ నిరసనకు దిగిన వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేష్, కార్యకర్తలు. కొద్ది రోజులుగా పొత్తులో బీజేపీకి సిట్ వెళ్ళినట్లు జరుగుతున్న ప్రచారంతో ఆందోళన. పవన్ హామీ ఇచ్చారు సిట్ తనకే ఇవ్వాలి అంటున్న పోతిన మహేష్. పార్టీ నుండి ఎలాంటి స్పష్టత లేకపోవటంతో ఆందోళన బాట పట్టిన నేతలు. పవన్ని నమ్మి మోసపోయామని అంటున్న జనసైనికులు. టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని చెపుతున్న జనసైనికులు 10:30 AM, Mar 16th, 2024 బీజేపీలో ముదురుతున్న ముసలం.. ఏలూరు జిల్లా బీజేపీలో ముదురుతున్న ముసలం. రెబల్ అభ్యర్థిగా మారుతున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి. కూటమి పొత్తుకు ఏలూరు జిల్లా పెద్ద దెబ్బ. ఏలూరు ఎంపీ సీటుపై కన్నేసిన టీడీపీ, బీజేపీలోని టీడీపీ నేతలు. ఆత్మీయ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి రాజకీయాలంటే కొన్ని కుటుంబాలకేనా.. ఇతరుల పల్లకి మోయటమెనా అన్న గారపాటి చౌదరి కొల్లేరుకు వలస పక్షులు వస్తున్నట్లు డబ్బు సంచులతో ఏలూరు వస్తున్నారు డబ్బు సంచులతో వచ్చేవారు గెలిస్తే ఢిల్లీలో ఉంటారు.. ఓడితే సర్దుకునిపోతారంటూ వ్యాఖ్యలు ఏలూరు పార్లమెంట్ ఎన్నికల బరిలో తాను ఉంటాను ఉంటాను అంటూ తేల్చి చెప్పిన గారపాటి చౌదరి 10:07 AM, Mar 16th, 2024 మీడియాతో వైఎస్సార్సీపీ నేత ముద్రగడ బేషరతుగానే వైఎస్సార్సీపీలో చేరా ప్రజలకు సేవ చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నా జగన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలనే పార్టీలో చేరా దళితుల భిక్షతోనే ఈ స్థాయికి వచ్చా పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో కావొచ్చు.. నేను రాజకీయాల్లో హీరోను. వైఎస్సార్సీపీ పార్టీ స్ధాపనలో నేను కూడ ఒక వ్యక్తిని. దురష్టవశాత్తూ కొన్ని శక్తులు నన్ను దూరం చేశాయి. మళ్ళీ ఇన్నాళ్ళకు పార్టీలో చేరడం ఆనందంగా ఉంది. ఎలాంటి కోరికలు లేకుండా సీఎం జగన్కు సేవ చేయాలని ఉంది. మేము సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పుడు.. ఇప్పుడు ఉన్న నటులు పుట్టలేదు. బీసీలు, దళితులు మా కుటుంబానికి మద్దతుగా నిలిచారు ప్రత్తిపాడుకు ఉన్న మర్యాద దేశంలో ఎక్కడా ఉండదు. నేను రాజకీయాల్లో రావడానికి కాపులు కారణం కాదు. రాజకీయాల్లో మొలతాడు లేని వాడు కూడా నాకు చెబుతున్నాడు. కాపులు, దళితుల కోసం ఉద్యమం చేశాను. కిర్లంపూడి స్పరంచ్ పదవులు వస్తే బీసీని గెలిపించాను. నా వర్గాన్ని.. నా మనుషులను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను. వాళ్లు సినిమాల్లో హీరో కావచ్చు.. నేను రాజకీయాల్లో హీరోని. సీఎం జగన్ కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. ముఖ్యమంత్రి జగన్ దగ్గరకు ఎందుకు వెళ్ళావు.. మా నాయకుడు దగ్గరకు ఎందుకు వెళ్ళ లేదని పోస్టులు పెడుతున్నారు. నా మీద తప్పుడు పోస్టులు పెడుతున్నారు. మీరా నాకు పాఠాలు నేర్పేది. కాపు ఉద్యమం కోసం సానుభూతిగా ఒక ఉత్తరం రాశారా? మా కుటుబాన్ని చంద్రబాబు అవమానిస్తే.. ఈ ఐదేళ్ళు ఎక్కడ ఉన్నారు. మా మడుగులో దాక్కుని మాట్లాడడం బాగోలేదు. సినిమా వాళ్ళకు ఓటు వేస్తే ఆరు నెలలకు ఒకసారి వస్తారు. ఆరు నెలలకు.. సంవత్సరానికి వచ్చి రాజకీయాలు చేసేద్దాం అంటే ఏలా? జనసేన పార్టీ క్లోజ్ అయిపోతుంది. వేరే పార్టీలో కలవడం కాదు. సినిమా వాళ్ళు రాజకీయ నాయకులను గౌరవించరు. మీ ఇంటికి వస్తే ఏమీ ఇస్తారు.. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అనే విధంగా సినిమా వాళ్ళ వ్యవహరం ఉంటుంది గ్రహణం వీడింది కనుకే చంద్రబాబు 2019 ఎన్నికల తరువాత ఇంటికి వెళ్ళి పోయాడు. చంద్రబాబు చేసిన అవమానానికి నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను చంద్రబాబు పతనం చూద్దువు గాని అని భగవంతుడు చెప్పాడు. మరో 30 ఏళ్ళు వైఎస్ జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పేదల పెన్నిదిగా ఉన్న జగన్ను ప్రజలు దీవిస్తారు. పార్టీ ఆదేశాలను శిరసావహిస్తాను. ఏదైనా చేయడానికి సిద్దం 70-80 సీట్లు నుండి పోటీ చేయండి. ముఖ్యమంత్రి పదవి తీసుకోండి అని జనసేన నేతలకు చెప్పాను. మీరు తీసుకునే 20 సీట్ల కోసం నన్ను లాక్కండి అని చెప్పాను. చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత టీడీపీ గ్రాఫ్ పడిపోయింది. బీజేపీ నేతలు కూడా నన్ను ఫోన్ ద్వారా సంప్రదించారు. 175 స్ధానాలు పోటీ చేయండి అని అడిగాను. స్టీల్ ప్లాంట్, పోలవరం కోసం అడిగాను నేనెప్పుడూ పవన్కు సలహ ఇవ్వలేదు. నా ముఖం ఆయన.. ఆయన ముఖం నేను ఎప్పుడు చూడలేదు. 7:45 AM, Mar 16th, 2024 టీడీపీలో కొనసాగుతున్న అసంతృప్తి.. ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీలో కొనసాగుతున్న అసంతృప్తి జ్వాలలు బండారు సత్యనారాయణ, గండి బాబ్జికి టికెట్ దక్కక పోవడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ ఇద్దరు నేతలను బుజ్జిగించే యత్నంలో విఫలమైన భరత్ వెలగపూడి, గణబాబు కుటుంబమంతా పార్టీ కోసం శ్రమ పడితే పొత్తు పేరిట మోసం చేశారని బండారు కుటుంబ సభ్యుల ఆగ్రహం పాడేరులో గిడ్డి ఈశ్వరికి టికెట్ దక్కకపోవడంతో నిరసనలు పార్టీ వీడాలని కార్యకర్తల సూచన నేడు రేపో కార్యకర్తలతో సమావేశం కానున్న గిడ్డి ఈశ్వరి 7:10 AM, Mar 16th, 2024 నేడు వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటన.. 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలను వెల్లడించనున్న సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రకటన మరోవైపు తుది దశకు చేరుకున్న ఎన్నికల మేనిఫెస్టో 18 నుంచి ప్రచారం ప్రారంభించే చాన్స్ వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు రెండు లేదా మూడు బహిరంగ సభలు, రోడ్ షోలు 7:00 AM, Mar 16th, 2024 ఎన్నికల తర్వాత టీడీపీ.. బీజేపీలో విలీనం కాబోతోంది: విజయసాయిరెడ్డి మూడు పార్టీలు కలిసిన తర్వాత వైఎస్సార్సీపీ గ్రాఫ్ మరింత పెరిగింది వైఎస్సార్సీపీ ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు మూడు పార్టీలతో కలిసి వస్తున్నాడు ప్రజలందరికీ నచ్చేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండబోతోంది సీఎం జగన్ మేనిఫెస్టో ఇస్తే.. తప్పకుండా అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా.. మేనిఫోస్టో ఉంటుంది 175కి 175 స్థానాల్లో కచ్చితంగా గెలిచి తీరుతాం 6:50 AM, Mar 16th, 2024 ప్రధాని మోదీ పర్యటన వేళ ఏపీ బీజేపీలో కలకలం బీజేపీ అధ్యక్షుడు నడ్డాకి రాసిన లేఖని వ్యూహాత్మకంగా లీక్ చేసిన సీనియర్లు ఓడే సీట్లనే బీజేపీకి టీడీపీ కేటాయిస్తోందని లేఖలో పేర్కొన్న సీనియర్లు ఆ సీట్లలో టీడీపీ గతంలో గెలవలేదని లేఖలో పేర్కొన్న సీనియర్లు టీడీపీ నేతలని బీజేపీలోకి పంపి టిక్కెట్లు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సీనియర్లు బీజేపీ ముసుగులో టీడీపీ నేతలు తెరపైకి వస్తున్నారని ఆరోపణ పార్టీ కోసం పనిచేసిన వారికే టిక్కెట్లు కేటాయించాలన్న సీనియర్లు ఏపీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించకపోతే పార్టీకి నష్టమన్న సీనియర్లు 6:40 AM, Mar 16th, 2024 హింసలేని, రీపోలింగ్కు ఆస్కారం లేని ఎన్నికలే లక్ష్యంగా ఈసారి ఎన్నికలు నిర్వహణ ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలదే బాధ్యత ఘటనపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఎస్పీలపై చర్యలు తీసుకుంటాం ఎన్నికల కోడ్ అమలు నుంచి పెయిడ్ న్యూస్ పై ప్రత్యేక దృష్టి పెడతాం పార్టీ అనుబంధ ఛానళ్లలో అనుకూల వార్తలు వస్తే ఆ వ్యయాన్ని సదరు పార్టీ, అభ్యర్ధుల ఖాతాల నుంచే చేసిన వ్యయంగా భావిస్తాం ఎంసీఎంసీ కమిటీలు ఈ తరహా వార్తలను, ప్రచారాలను నిశితంగా పరిశీలన చేస్తున్నాయి ఇప్పటి వరకూ అన్ని రాజకీయ పార్టీల నుంచి 155 ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తుులు వచ్చాయి ఎమ్మెల్యేకు 40 లక్షలు, ఎంపీ అభ్యర్ధికి 95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించింది నామినేషన్ల చివరి తేదీ నుంచి అభ్యర్ధుల ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ ప్రచారంలో పాల్గోనకూడదని సర్వీసు నిబంధనల్లోనే ఉంది అలాంటి ఉదంతాలు వస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం 6:30 AM, Mar 16th, 2024 పెనమలూరు టిక్కెట్ పై చంద్రబాబు నుంచి బోడే ప్రసాద్కు దక్కని హామీ సీటిచ్చినా ఇవ్వకపోయినా పోటీచేస్తానని ప్రకటించిన బోడే ప్రసాద్ యనమలకుదురు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బోడే నేను చంద్రబాబును దేవుడిలా భావించా పెనమలూరులో నాకే అవకాశం కల్పించండని కోరుతున్నా అవకాశం కల్పించకపోతే చంద్రబాబు ఫోటోతో రోడ్డెక్కుతా నా కుటుంబంతో సహా వీధుల్లోనే ఉంటా నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తా పార్టీని నమ్ముకుని నేను అన్ని రకాలుగా దెబ్బతిన్నా నా అవసరం పార్టీకి ఏ రకంగా లేదో సమాధానం చెప్పాలి నేను కచ్చితంగా పెనమలూరు నుంచే పోటీ చేస్తా చంద్రబాబు నుంచి నాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీచేస్తా నేను ఏ సింబల్ పై పోటీచేసినా గెలిపించాలని ప్రజలను కోరుతున్నా -
March 15th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 8:40 PM, Mar 15th, 2024 కృష్ణాజిల్లా: పెనమలూరు టిక్కెట్ పై చంద్రబాబు నుంచి బోడే ప్రసాద్కు దక్కని హామీ సీటిచ్చినా ఇవ్వకపోయినా పోటీచేస్తానని ప్రకటించిన బోడే ప్రసాద్ యనమలకుదురు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బోడే నేను చంద్రబాబును దేవుడిలా భావించా పెనమలూరులో నాకే అవకాశం కల్పించండని కోరుతున్నా అవకాశం కల్పించకపోతే చంద్రబాబు ఫోటోతో రోడ్డెక్కుతా నా కుటుంబంతో సహా వీధుల్లోనే ఉంటా నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తా పార్టీని నమ్ముకుని నేను అన్ని రకాలుగా దెబ్బతిన్నా నా అవసరం పార్టీకి ఏ రకంగా లేదో సమాధానం చెప్పాలి నేను కచ్చితంగా పెనమలూరు నుంచే పోటీ చేస్తా చంద్రబాబు నుంచి నాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీచేస్తా నేను ఏ సింబల్ పై పోటీచేసినా గెలిపించాలని ప్రజలను కోరుతున్నా 7:00 PM, Mar 15th, 2024 విజయవాడ: పలువురు అసంతృప్తి నేతలను పిలిచి మాట్లాడకుండా హైదరాబాద్ వెళ్లిపోయిన చంద్రబాబు ఉదయం నుండి చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన చేస్తున్న రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి 8 గంటల నుండి ధర్నా చేస్తే రెండే నిమిషాల్లో చెప్పాలని చెప్పిన బాబు ఏం చెప్పినా చూద్దాం అని సమాధానం చెప్పి వెళ్లిపోయిన బాబు నిరాశలో బుజ్జగింపులకోసం వచ్చిన నేతలు 6:50 PM, Mar 15th, 2024 ఎన్నికల తర్వాత టీడీపీ.. బీజేపీలో విలీనం కాబోతోంది: విజయసాయిరెడ్డి మూడు పార్టీలు కలిసిన తర్వాత వైఎస్సార్సీపీ గ్రాఫ్ మరింత పెరిగింది వైఎస్సార్సీపీ ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు మూడు పార్టీలతో కలిసి వస్తున్నాడు ప్రజలందరికీ నచ్చేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండబోతోంది సీఎం జగన్ మేనిఫెస్టో ఇస్తే.. తప్పకుండా అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా.. మేనిఫోస్టో ఉంటుంది 175కి 175 స్థానాల్లో కచ్చితంగా గెలిచి తీరుతాం 5:45 PM, Mar 15th, 2024 చంద్రబాబుతో ముగిసిన కళా వెంకట్రావు భేటీ రెండో జాబితాలో కూడా కళాకు దక్కని చోటు ఎచ్చర్ల స్థానాన్ని ఆశిస్తున్న కళా వెంకట్రావు 5:40 PM, Mar 15th, 2024 కాకినాడ జిల్లా: పార్టీ కోసం ఎంతో చేశాను..ఎన్నో యిబ్బందులు పడ్డాను పార్టీ కార్యకర్తల సమావేశంలో టీడీపీ ఇంచార్జ్ వర్మ చెప్పిన పనిని పార్టీ కోసం తూచ తప్పకుండా చేయడం నేరమా? ఇవాళ చాలా నష్టం జరిగింది. నేనైనా.. చంద్రబాబు అయినా ప్రజాభిప్రాయాన్ని అడ్డుకోలేం రేపు నన్ను రమ్మని చంద్రబాబు కబురు పెట్టారు. కార్యకర్తల అభిప్రాయాలు చంద్రబాబు కు వెల్లడిస్తాను. ఆ తరువాత వచ్చి నా అభిప్రాయం చెబుతాను ఎక్కడా వెనుకంజ వెనుకంజ వెయ్యను. 5:28 PM, Mar 15th, 2024 విజయవాడ: చంద్రబాబుతో ముగిసిన పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ భేటీ చంద్రబాబును ఒప్పించేందుకు చాలా ప్రయత్నం చేశాను. చివరికి క్షణంలోనైనా నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను న్యాయం జరగకపోతే ఏం చేయాలనేది కార్యకర్తలు నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది టికెట్ నాకే ఇవ్వాలని నేను అడుగుతున్నాను.నేనే పోటీ చేస్తానని చెబుతున్నాను చంద్రబాబు ఫోటో పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తాను బీఫామ్ ఇస్తే పార్టీ జెండా పెట్టుకుని ముందుకు వెళ్తాను ఇవ్వకపోతే చంద్రబాబు ఫోటో పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తాను 5:04 PM, Mar 15th, 2024 విజయవాడ: నేరుగా చంద్రబాబుకు తగిలిన నిరసన సెగ హెలిప్యాడ్ వరకు చొచ్చుకు వెళ్లిన వడ్డెర సంఘం నేతలు చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు బీసీలను నమ్మించి మోసం చేసిన వ్యక్తి బాబు అంటూ నినాదాలు హెలిప్యాడ్ దిగి రావాలని డిమాండ్ చేసిన వడ్డేర సంఘం నేతలు 4:50 PM, Mar 15th, 2024 అమరావతి హింసలేని, రీపోలింగ్కు ఆస్కారం లేని ఎన్నికలే లక్ష్యంగా ఈసారి ఎన్నికలు నిర్వహణ ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలదే బాధ్యత ఘటనపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఎస్పీలపై చర్యలు తీసుకుంటాం ఎన్నికల కోడ్ అమలు నుంచి పెయిడ్ న్యూస్ పై ప్రత్యేక దృష్టి పెడతాం పార్టీ అనుబంధ ఛానళ్లలో అనుకూల వార్తలు వస్తే ఆ వ్యయాన్ని సదరు పార్టీ, అభ్యర్ధుల ఖాతాల నుంచే చేసిన వ్యయంగా భావిస్తాం ఎంసీఎంసీ కమిటీలు ఈ తరహా వార్తలను, ప్రచారాలను నిశితంగా పరిశీలన చేస్తున్నాయి ఇప్పటి వరకూ అన్ని రాజకీయ పార్టీల నుంచి 155 ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తుులు వచ్చాయి ఎమ్మెల్యేకు 40 లక్షలు, ఎంపీ అభ్యర్ధికి 95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించింది నామినేషన్ల చివరి తేదీ నుంచి అభ్యర్ధుల ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ ప్రచారంలో పాల్గోనకూడదని సర్వీసు నిబంధనల్లోనే ఉంది అలాంటి ఉదంతాలు వస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం 4:40 PM, Mar 15th, 2024 శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరంలో బెడిసి కొట్టిన టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ధర్మవరం సీటు బీజేపీకి కేటాయింపు పై టీడీపీ శ్రేణుల ఆగ్రహం సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఇంటిని ముట్టడించిన పరిటాల వర్గీయులు ధర్మవరం టిక్కెట్ పరిటాల శ్రీరామ్ కు ఇవ్వాలని డిమాండ్ సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్న మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ధర్మవరం టిక్కెట్ బీజేపీ నేత వరదాపురం సూరీకి ఇస్తే సహకరించేది లేదంటున్న పరిటాల శ్రీరామ్ వర్గీయులు 4:35 PM, Mar 15th, 2024 విజయవాడ: చంద్రబాబును కలిసేందుకు వచ్చిన మాజీ మంత్రి జవహర్ కొవ్వూరు టికెట్ ఆశిస్తున్న జవహర్ నిన్న ప్రకటించిన జాబితాలో కొవ్వూరు స్థానాన్ని ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయింపు. జవహర్ను బుజ్జగించేందుకు పిలిచిన టీడీపీ అధిష్టానం టికెట్ తనకే ఇవ్వాలని కోరుతున్న జవహర్ 3:50 PM, Mar 15th, 2024 విశాఖ: విశాఖలో కాపు సేన ఆధ్వర్యంలో సమావేశం టీడీపీ, జనసేన, బీజేపీ కాపులకు అన్యాయం చేస్తున్నారు: నారాయణమూర్తి.. కాపు సేన రాష్ట్ర అధ్యక్షుడు 2024 ఎన్నికలలో కాపు లకి చాలా అన్యాయం జరుగుతుంది అప్పట్లో విశాఖ లో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఉంటే అందులో రెండు స్థానాలు కాపులకు ఇచ్చేవారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా దిని ప్రతి ఫలం మీకు కనిపిస్తుంది ఉమ్మడి జిల్లాలో 10 లక్షల మంది కాపు లు ఉన్నారు ఆల్రెడీ పొత్తులో భాగంగా కాపు నాయకలని టీడీపీ తొక్కేసింది మీరు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు 1995 నుంచి మాకు ఎవరితో సంబంధం లేదు.. కాపులతో మాత్రమే మాకు సంబంధం ముద్రగడ పద్మనాభం కి మా సపోర్ట్ ఉంటుంది కాపు ఐకాన్గా మేము ముద్రగడకి అనుకుంటాం విశాఖ సిటీలో నాలుగు నియోజకవర్గం లలో మేము ప్రభావితం చేస్తాం 3:30 PM, Mar 15th, 2024 విజయవాడ ప్రదాని మోదీ పర్యటన వేళ ఏపీ బీజేపీలో కలకలం బీజేపీ అధ్యక్షుడు నడ్డాకి రాసిన లేఖని వ్యూహాత్మకంగా లీక్ చేసిన సీనియర్లు ఓడే సీట్లనే బీజేపీకి టీడీపీ కేటాయిస్తోందని లేఖలో పేర్కొన్న సీనియర్లు ఆ సీట్లలో టీడీపీ గతంలో గెలవలేదని లేఖలో పేర్కొన్న సీనియర్లు టీడీపీ నేతలని బీజేపీలోకి పంపి టిక్కెట్లు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సీనియర్లు బీజేపీ ముసుగులో టీడీపీ నేతలు తెరపైకి వస్తున్నారని ఆరోపణ పార్టీ కోసం పనిచేసిన వారికే టిక్కెట్లు కేటాయించాలన్న సీనియర్లు ఏపీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించకపోతే పార్టీకి నష్టమన్న సీనియర్లు 3:25 PM, Mar 15th, 2024 విజయవాడ: చంద్రబాబు నివాసానికి వచ్చిన కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఇప్పటి వరకు కాకినాడ టికెట్ ప్రకటించని బాబు టికెట్ తనకు ఇవ్వాలని కోరుతున్న కొండబాబు.. కొండబాబును చంద్రబాబు నివాసం వద్ద అడ్డుకున్న రంపచోడవరం టీడీపీ కార్యకర్తలు 3:19 PM, Mar 15th, 2024 విజయవాడ: చంద్రబాబు నివాసానికి చేరుకున్న బోడె ప్రసాద్ సీటు కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా పోటీలో ఉంటానని చెప్పిన బోడె బోడెను బుజ్జగింపులకు పిలిచిన బాబు 3:15 PM, Mar 15th, 2024 విజయవాడ: మైలవరం టిక్కెట్ కోసం పట్టువీడని బొమ్మసాని సుబ్బారావు ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలంటున్న బొమ్మసాని వరుస బలప్రదర్శనలతో చంద్రబాబుకు తలపోటుగా మారిన బొమ్మసాని సుబ్బారావు బొమ్మసానికే టిక్కెట్ ఇవ్వాలంటూ గొల్లపూడిలో బొమ్మసాని అనుకూల వర్గం ర్యాలీ నాన్ లోకల్ వద్దు..లోకల్ ముద్దంటూ నినాదాలు చేసిన బొమ్మసాని వర్గం 3:09 PM, Mar 15th, 2024 విజయవాడ విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశంలో అలజడి టీడీపీతో పొత్తులపై జాతీయ ప్రదాన కార్యదర్సి వినోద్ ధావడేని నిలదీసిన కార్యకర్తలు ప్రదాని మోదీపై చంద్రబాబు చేసిన విమర్సలకి క్షమాపణలు చెప్పకుండా ఎలా పొత్తులు పెట్టుకున్నారని ప్రశ్నలు ప్రదానికి చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనన్న కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎలా సీట్లు ఇస్తారంటూ ప్రశ్నలు బీజేపీకోసం పనిచేసే వారికే టిక్కెట్లు ఇవ్వాలన్న కార్యకర్తలు బీజేపీకి కేటాయించిన సీట్లలో చంద్రబాబు పెత్తనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు కార్యకర్తల ప్రశ్నలకి ఉక్కిరిబిక్కిరి అయిన జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడే ప్రదాని మోదీ చిలకలూరిపేట సభని విజయవంతం చేయండి...రేపు జాతీయ అధ్యక్షుడు నడ్డాని కలుస్తా అధిష్టానం దృష్టికి కార్యకర్తల మనోభాబాలని తీసుకెళ్తా అన్న వినోద్ ధావడే 2:40 PM, Mar 15th, 2024 కాకినాడ : పిఠాపురంలో బలప్రదర్శనకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే వర్మ 3 మండలాలు, 2 మున్సిపాలిటీల నుంచి అనుచరులు రావాలని సూచన పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు లేకుండా ఎమ్మెల్యే వర్మ సమావేశం స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి మొగ్గుచూపుతున్న ఎమ్మెల్యే వర్మ పిఠాపురం సీటును జనసేనకు కేటాయించడంతో టీడీపీలో మొదలైన రచ్చ ఇప్పటికే ఎమ్మెల్యే వర్మకు పార్టీ పెద్దల నుంచి పిలుపు కార్యకర్తలతో సమావేశం తర్వాత టీడీపీ పెద్దలను కలుస్తానన్న వర్మ 2:15 PM, Mar 15th, 2024 రేపటిలోపు పెండింగ్ స్థానాలకు అభ్యర్థులు: చంద్రబాబు ఇవాళ, రేపటిలోగా ఎంపీ అభ్యర్థులతో పాటు పెండింగ్ స్థానాలను కూడా ప్రకటిస్తామన్న చంద్రబాబు. సీనియర్లకు సీట్లు లేకపోవడంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కొంతమందిని పిలిచి మాట్లాడుతున్నాను. అందరిని పిలిచి మాట్లాడదామనుకున్నా సమయం సరిపోడం లేదు. సీట్లు దక్కని సీనియర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను. 2:00 PM, Mar 15th, 2024 చంద్రబాబు శిలా ఫలకాలకే పరిమితమయ్యారు: వైవీ సుబ్బారెడ్డి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ సీఎంగా జగన్ గెలవాలి. ఎల్లో మీడియా టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ప్రచారాన్ని తిప్పి కొట్టాలి పేదలకు అనేక సంక్షేమ పథకాలను సీఎం జగన్ అందిస్తున్నారు ప్రతీ ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలి. చంద్రబాబు శిలా ఫలకాలకే పరిమితమయ్యారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నారు. విశాఖ అభివృద్ధిలో బొత్స ఝాన్సీ కీలకపాత్ర పోషిస్తారు. విశాఖ అభివృద్ధి దివంగత నేత రాశేఖర్ రెడ్డి, సీఎం వైఎస్ జగన్ హయాంలో జరిగింది. 1: 45 PM, Mar 15th, 2024 టీడీపీలో అసమ్మతి.. కాకినాడ.. నేడు పిఠాపురంలో టీడీపీ కార్యకర్తల సమావేశం సమావేశంలో పాల్గోననున్న మాజీ ఎమ్మెల్యే వర్మ. పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తానని నిన్న ప్రకటించడంతో టీడీపీలో రేగుతున్న అసమ్మతి సెగ. మూకుమ్మడి రాజీనామాలకు సిద్దమవుతున్న టీడీపీ శ్రేణులు. 1: 35 PM, Mar 15th, 2024 చంద్రబాబుకు పోతుల సునీత కౌంటర్ నెల్లూరులో ఎమ్మెల్సీ పోతుల సునీత కామెంట్స్. బీసీలను చంద్రబాబునాయుడు వెన్నుపోటు పొడిచారు. గత ఎన్నికల్లో ఇచ్చిన సీట్ల కంటే తక్కువ సీట్లు ఇచ్చారు. చంద్రబాబు అబద్దపు హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అన్నీ రద్దు అవ్వుతాయి. 1: 25PM, Mar 15th, 2024 విశాఖ వంగలపూడి అనితకు షాక్ ఇచ్చిన జనసేన నేతలు.. పాయకరావుపేటలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనిత. అనిత ఎన్నికల ప్రచారానికి జనసేన నేతల దూరం. అనితను వ్యతిరేకిస్తున్న స్థానిక జనసేన నాయకులు. అనిత ప్రచారానికి మొహం చాటేసిన గెడ్డం బుజ్జి లక్ష్మిశివకుమారి, శివదత్. పొత్తులో భాగంగా పాయకరావుపేట సీటును ఆశించిన జనసేన నేతలు. 1:15 PM, Mar 15th, 2024 సత్యవేడు టీడీపీలో లుకలుకలు చంద్రబాబు తీరును దుయ్యపట్టిన జేడీ రాజశేఖర్ సత్యవేడులో టీడీపీ కోసం ఏంతో కష్టపడ్డాను నాకు కాకుండా వైఎస్సార్సీపీ బహిష్కృత ఆదిమూలంకు సత్యవేడు టికెట్ ఇచ్చారు ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా సత్యవేడులో పోటీ చేస్తాను చంద్రబాబు, లోకేష్ ఫోటోలు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తాను. నేను గెలిచి నా విజయాన్ని చంద్రబాబుకు అంకితమిస్తా. సత్యవేడులో ఆదిమూలంను చిత్తుగా ఓడిస్తాను. 12:55 PM, Mar 15th, 2024 టీడీపీపై పీతల సుజాత షాకింగ్ కామెంట్స్ మాజీ మంత్రి పీతల సుజాత సంచలన ఆరోపణలు డబ్బు లేదని దళితులకు సీట్లు ఇవ్వరా? పక్క రాష్ట్రాల వారికి, ఎన్ఆర్ఐలకు సీట్లు ఇస్తున్నారు చంద్రబాబుని కలవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు టీడీపీలోని కొందరు పెత్తందార్లు దళితులను అవమానిస్తున్నారు. నేను 20 ఏళ్లుగా టీడీపీలో ఉంటే సీటు ఇవ్వలేదు పశ్చిమగోదావరిలో ఒక్క మాల వ్యక్తికి సీటు ఇవ్వకపోవడం అన్యాయం మా కుటుంబం 1982 నుండి టీడీపీలోనే ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పనిచేస్తే సీట్లేమో ఎన్ఆర్ఐలకు ఇస్తున్నారు నాతో పాటు మాజీమంత్రి జవహర్కి కూడా టికెట్ ఇవ్వలేదు. సీనియర్లకు సీట్లు ఇవ్వకపోవడం అన్యాయం నన్ను 2015 నుండి పెత్తందార్లు అవమానిస్తున్నారు. 12:45 PM, Mar 15th, 2024 టీడీపీని వీడనున్న గంటా..! మరోసారి పార్టీ మారే ఆలోచనలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ భీమిలి టికెట్ నిరాకరించడంతో టీడీపీకి రాజీనామా చేసే యోచనలో గంటా! నిన్న తన అనుచరులతో సమావేశం నిర్వహించిన గంటా.. పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే చెయ్యాలి లేదంటే వేరే దారి చూసుకోవాలని సూచించిన చంద్రబాబు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా పార్టీలు మారడం గంటాకు అలవాటే. 12:30 PM, Mar 15th, 2024 చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.. చంద్రబాబు ఇంటిపైకి దూసుకువెళ్లిన టీడీపీ శ్రేణులు. వంతల రాజేశ్వరికి టికెట్ ఇవ్వాలని ఆందోళన. శిరీషా వద్దంటూ నినాదాలు. చంద్రబాబుకి తలనొప్పిగా మారిన నేతల అసంతృప్తి 12:10 PM, Mar 15th, 2024 అనకాపల్లిలో జనసేనకు షాక్ జనసేన పార్టీకి రాజీనామా చేసిన పర్చూరి భాస్కర్ రావు అనకాపల్లి సీటు కొణతాలకు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి తన అనుచరులతో సమావేశమై నిర్ణయం ప్రకటించిన పరుచూరి భాస్కరరావు అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశాను: పరుచూరి భాస్కరరావు నాకు ఏటువంటి సమాచారం లేకుండా అనకాపల్లి అసెంబ్లీ సీట్లు మార్చారు: పర్చూరి భాస్కరరావు 11:56 AM, Mar 15th, 2024 చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు ఏపీపీఎస్సీ బోర్డుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు సవాంగ్, పీఎస్ఆర్ ఆంజనేయులే ప్రధాన దోషులంటూ ఆరోపణ వాళ్ల నుంచి ఐపీఎస్ హోదా వెనక్కి తీసుకోవాలంటూ వ్యాఖ్యలు 11:45 AM, Mar 15th, 2024 రంపచోడవరం టీడీపీలో బయటపడ్డ విభేదాలు రంపచోడవరం టీడీపీ టికెట్ మిర్యాల శిరీషకు ఇచ్చిన అధిష్టానం వంతల రాజేశ్వరికి ఇవ్వకపోవడంపై అసమ్మతి సెగ రంపచోడవరం నుండి ఉండవల్లి చంద్రబాబు నివాసానికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ముఖ్యనేతలు, 3000 వేల మంది కార్యకర్తలతో బాబు ఇంటికి రాజేశ్వరి టికెట్ వంతలకు ఇవ్వాలని.. శిరీషకు మద్దతు ఇచ్చేది లేదని చెబుతున్న టీడీపీ కార్యకర్తలు లేకుంటే.. చంద్రబాబు ముందే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటున్న టీడీపీ శ్రేణులు 11:14 AM, Mar 15th, 2024 విజయవాడ పశ్చిమలో జనసేనకు బిగ్ షాక్ పొత్తుల్లో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తున్నట్లు తేల్చి చెప్పేసిన పవన్ జనసేనకే వెస్ట్ టిక్కెట్ వస్తుందని ఆశించిన జనసేన నాయకులు ఇప్పటికే ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసుకున్న జనసేన వెస్ట్ ఇంఛార్జి పోతిన మహేష్ పోతినకు టిక్కెట్ ఇవ్వలేకపోతున్నట్లు ప్రకటించి హైదరాబాద్ వెళ్లిపోయిన పవన్ పవన్ ప్రకటనతో ఖంగుతిన్న పోతిన మహేష్ పవన్ తీరు పై మండిపడుతున్న పోతిన మహేష్,వెస్ట్ జనసేన శ్రేణులు పవన్ నమ్మించి మోసం చేశాడని ఆగ్రహం అన్ని డివిజన్ల ఇంఛార్జిలు,కార్యకర్తలతో సమావేశమైన పోతిన మహేష్ పోతినకు టిక్కెట్ ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమ జనసేన కార్యాలయం వద్ద ఆందోళన ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో పోతిన 10:50 AM, Mar 15th, 2024 వైఎస్సార్సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీలో చేరిన సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ.. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగానూ చేసిన ముద్రగడ తనయుడు గిరితో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసిన ముద్రగడ ఇద్దరికీ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ కాపు ఉద్యమనేత చేరికతో మరింత జోష్లో వైఎస్సార్సీపీ శ్రేణులు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ @ysjagan సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి… pic.twitter.com/8HrShBHGR0 — YSR Congress Party (@YSRCParty) March 15, 2024 10:20 AM, Mar 15th, 2024 కూటమిలో తిరుపతి సీటు పంచాయితీ నాన్ లోకల్ వద్దు.. లోకల్ ముద్దంటూ ఆందోళనలు అరణి శ్రీనివాసులు టికెట్ ఇవ్వొద్దంటూ నిరసనలు తిరుపతి సీటు రగడపై ఇరు పార్టీల పెద్దల ఫోకస్ పార్టీ పెద్దల సూచనతో ఆత్మగౌరవ సభ వాయిదా సభను వాయిదా వేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు 10:16 AM, Mar 15th, 2024 ఏలూరు జిల్లా బీజేపీలో ముసలం ఎంపీ సీటు పై బీజేపీలో రగులుతున్న అసంతృప్తి టికెట్ పై ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి చివరి నిమిషంలో తెరపైకి మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి పేరు రావడంతో అయోమయం ఏలూరు పార్లమెంట్లో గత పదేళ్లుగా బీజేపీని బలోపేతం చేసిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి నేడు పార్టీలకతీతంగా ఆత్మీయ సమావేశం కు పిలుపునిచ్చిన గారపాటి చౌదరి ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి చౌదరి పేరు లేకుంటే రెబల్ గా పోటీ చేయాలంటూ క్యాడర్ డిమాండ్ నేడు ఏలూరులో ఆత్మీయ సమావేశం లో కీలక ప్రకటన చేయనున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి 10:12 AM, Mar 15th, 2024 పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ ప్రకటన వెలువడగానే.. పిఠాపురం టీడీపీలో భగ్గుమన్న మంటలు వర్మను కాదని నాన్ లోకల్ పవన్కు ఎలా ఇస్తారని టీడీపీ శ్రేణుల రచ్చ పవన్కు చుక్కలు చూపిస్తామంటున్న స్థానిక నేతలు చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలు తగలబెట్టి.. పవన్ను ఓడిస్తామని తీర్మానం భీమవరం, గాజువాకలో ఓడించినట్లే పవన్ను పిఠాపురంలోనూ మరోసారి ఓడిస్తామంటున్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి నేతృత్వంలో జరగనున్న ఎన్నికల ప్రచారం ముద్రగడ చేరిక కూడా వైఎస్సార్సీపీకి కలిసొచ్చే అంశం 10:03 AM, Mar 15th, 2024 రేపే వైఎస్సార్సీపీ తుది జాబితా వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితా సిద్ధం రేపు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ ఘాట్ వేదికగా అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులు జాబితా ప్రకటన 2019లోనూ ఇలాగే ఇడుపులపాయ నుంచే ప్రకటించిన సీఎం జగన్ ఇప్పటికే 70కి పైగా అసెంబ్లీ, 20కి పైగా పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తల నియామకం(మార్పులు.. చేర్పులు) ఇంఛార్జిలనే అభ్యర్థులుగా దాదాపుగా ప్రకటించిన సీఎం జగన్ రేపటి తుది జాబితాపై వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్కంఠ స్థానిక పరిస్థితులు.. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటములపై సర్వేల ఆధారంగా.. అభ్యర్థుల్ని ఎంపిక చేసిన వైఎస్సార్సీపీ 09:22 AM, Mar 15th, 2024 టీడీపీని వీడే యోచనలో కేఎస్ జవహార్ టీడీపీ అధిష్టానంపై మాజీ మంత్రి కేఎస్ జవహార్ ఆగ్రహం టికెట్ దక్కకపోవడంతో పార్టీ వీడే యోచన అధిష్టానం ఫోన్లకు సైతం స్పందించని వైనం జవహర్ను బుజ్జగించేందుకు ముప్పినేని వెంకటేశ్వర్లు ప్రయత్నం ఇవాళ కొవ్వూరులోని నివాసంలో ముఖ్య అనుచరులతో భేటీ ఇవాళో, రేపో టీడీపీని వీడే ప్రకటన 8:50 AM, Mar 15th, 2024 వైఎస్సార్సీపీలో జాయినింగ్స్ జోష్ కాసేపట్లో సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం చేరిక సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న ముద్రగడ ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని సహా పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల జాయినింగ్ పార్టీలో చేరిన గొల్లపల్లి సూర్యారావు, చేగొండి సూర్యప్రకాష్, పులివెందుల సతీష్ రెడ్డి తదితర ముఖ్యనేతలు ఎన్నికల షెడ్యూల్కు ముందు పెద్ద పెద్ద నేతలు చేజారిపోతుండటంతో టీడీపీ, జనసేనల్లో ఆందోళన 8:30 AM, Mar 15th, 2024 కొల్లు రవీంద్ర ఓవరాక్షన్.. పేదలకు మంచి జరగడం తట్టుకోలేకపోతున్న టీడీపీ నేతలు మచిలీపట్నంలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఓవరాక్షన్ తహశీల్దార్ కార్యాలయంలోకి చొరబడి ఉద్యోగుల విధులను అడ్డుకున్న కొల్లు రవీంద్ర , అతని అనుచరులు ప్రభుత్వం చొరవతో మచిలీపట్నం పరిధిలోని 18,119 నివేశస్థలాలకు సంబంధించి కన్వేయన్స్ డీడ్లు పంపిణీ చేపట్టిన అధికారులు పంపిణీ చేయాల్సిన వాటిలో మిగిలిపోయిన 2,829 కన్వేయన్స్ డీడ్లను కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ కార్యాలయంలో పరిశీలిస్తున్న అధికారులు కన్వేయన్స్ డీడ్లను సచివాలయాలు, గ్రామాల వారీగా వేరు చేస్తున్న సిబ్బంది 30 మంది అనుచరులతో వచ్చి తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసిన కొల్లు రవీంద్ర అండ్ గ్యాంగ్ దొంగపట్టాలు తయారు చేస్తున్నారంటూ నానా హడావిడి చేసిన కొల్లు రవీంద్ర దొంగపట్టాలు తయారు చేస్తున్నట్లు ఒప్పుకోవాలంటూ ఫొటోలు, వీడియోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడ్డ కొల్లు రవీంద్ర కలెక్టర్కు ఫోన్ చేయడంతో పాటు తహశీల్దార్ కార్యాలయంలో ఆందోళనకు దిగిన కొల్లు రవీంద్ర టీడీపీ నేతల ఫిర్యాదుతో ఘటనపై తక్షణ ఎంక్వైరీకి ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు కలెక్టర్ ఆదేశాలతో తహశీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి కన్వేయన్స్ డీడీలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తహసీల్దార్ కార్యాలయంలో ఎలాంటి దొంగ పట్టాలు తయారు చేయడంలేదని కలెక్టర్కు రిపోర్ట్ ఇచ్చిన జేసీ గీతాంజలి శర్మ 8:00 AM, Mar 15th, 2024 రెండు స్థానాలపై కొనసాగుతున్న సస్పెన్స్.. మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో టీడీపీలో కొనసాగుతున్న ఉత్కంఠ. సెకండ్ లిస్టులో ఈ రెండు నియోజకవర్గాలను పెండింగ్లో పెట్టిన అధిష్టానం. పెనమలూరు ఇన్ఛార్జ్ బోడె ప్రసాద్కు టికెట్ ఇవ్వలేమని చెప్పిన టీడీపీ అధిష్టానం. టీడీపీలోనే ఉంటాను.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న బోడె ప్రసాద్. మైలవరంలో కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన. ఇద్దరిలో ఒకరికి మైలవరం, మరొకరికి పెనమలూరు టికెట్ ఇచ్చే ఆలోచనలో టీడీపీ అధిష్టానం. 7:40 AM, Mar 15th, 2024 విజయవాడ.. ఏపీ బీజేపీలో ముదురుతున్న టిక్కెట్ల పంచాయితీ బీజేపీలో కలకలం రేపుతున్న సీనియర్ల లేఖ చంద్రబాబు తీరు, ఏపీ రాజకీయ పరిణామాలపై ఢిల్లీకి ఫిర్యాదులు పొత్తులపై గళం విప్పుతున్న ఏపీ బీజేపీ నేతలు బీజేపీ అడుగుతున్న సీట్లపై తేల్చకుండానే చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించారని బీజేపీ సీనియర్లు ఫైర్ బీజేపీకి గెలవని సీట్లు కేటాయిస్తున్నారంటూ మండిపడుతున్న సీనియర్ నేతలు బీజేపీ జాతీయ నాయకత్వానికి లేఖ రాసిన రాష్ట్ర సీనియర్ నేతలు టీడీపీ గెలవని సీట్లు బీజేపీకి కేటాయించిందంటూ మండిపాటు అధిష్టానానికి లేఖ రాసిన 16 మంది బీజేపీ సీనియర్లు టీడీపీ తీరుపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఏపీ ఇన్ఛార్జ్ మధుకర్జీని కలిసిన సీనియర్లు రెండు దశాబ్దాలుగా టీడీపీ గెలవని బద్వేలు, జమ్మలమడుగు, అనపర్తి, విజయవాడ వెస్ట్, ఆధోని వంటి సీట్లు కేటాయించడంపై ఫిర్యాదు సీఎం సొంత జిల్లా వైఎస్సార్ కడపలో రెండు సీట్లు కేటాయింపుపై అసంతృప్తి బద్వేలు లాంటి అసెంబ్లీలో కనీసం పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా లేరని ఆగ్రహం బీజేపీ సీట్లని చంద్రబాబు ఎలా నిర్ణయిస్తారని మండిపడుతున్న సీనియర్లు టిక్కెట్ల కేటాయింపులో పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ 7:20 AM, Mar 15th, 2024 పురందేశ్వరిపై ఫిర్యాదు.. విశాఖ.. పురందేశ్వరి తీరుపై బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు. పురందేశ్వరి తీరుతో పార్టీ నష్టపోతుందని లేఖలో ప్రస్తావన. తన స్వార్థ రాజకీయాల కోసం పార్టీని బలి చేస్తున్నారని ఆరోపణ. పొత్తులో భాగంగా అరకు ఎంపీ, పాడేరు ఎమ్మెల్యే స్థానాలు తీసుకోవడంపై నేతల ఫిర్యాదు. అరకు, పాడేరు స్థానాలపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి. అరకు ఎంపీ సీటుకు బదులు విశాఖ ఎంపీ స్థానం తీసుకోవాలని సూచన. పాడేరు సీటుకు బదులు చోడవరం లేదా మాడుగుల కేటాయించాలని ప్రస్తావన. 7:10 AM, Mar 15th, 2024 నేడు వైఎస్సార్సీపీలో ముద్రగడ చేరిక కాపు నేత ముద్రగడ పద్మనాభం నేడు వైఎస్సార్సీపీలో చేరిక తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న ముద్రగడ ముద్రగడ కుమారుడు గిరి కూడా వైఎస్సార్సీపీలో చేరిక. 7:00 AM, Mar 15th, 2024 ఏపీలో మళ్లీ ఫ్యాన్దే హవా అసెంబ్లీ సీట్ల సర్వే ఫలితాలు వైఎస్సార్సీపీ:121+/-5 టీడీపీ-జనసేన-బీజేపీ: 54+/-5 కాంగ్రెస్: 00 ఇతరులు: 00 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం అంచనా వైఎస్సార్సీపీ: 49.5 శాతం టీడీపీ-జనసేన-బీజేపీ: 43 శాతం కాంగ్రెస్: 2.5 శాతం ఇతరులు: 5 శాతం YSRCP Poised to be elected again in Andhra Pradesh, Even Against Alliance of TDP, JSP, and BJP According to our survey findings, the YSRCP in Andhra Pradesh stands in a strong position to secure another term in the 2024 elections. Despite potential alliances forming against it,… pic.twitter.com/PCdwZx6w6B — Political Critic (@PCSurveysIndia) March 14, 2024 6:55 AM, Mar 15th, 2024 భగ్గుమన్న పొత్తు బంధం.. టీడీపీ రెండో జాబితా ప్రకటన వెలువడగానే రాష్ట్ర వ్యాప్తంగా దుమారం జనసేన, బీజేపీలకు సీట్ల కేటాయింపుపై సర్వత్రా ఆగ్రహావేశాలు భగ్గుమన్న విభేదాలు...రోడ్డుకెక్కిన అసమ్మతి పోటాపోటీగా టీడీపీ, జనసేన నాయకుల నిరసన జ్వాలలు పిఠాపురం నుంచి పవన్ బరిలోకి దిగుతానన్న పదినిమిషాలకే రచ్చరచ్చ టీడీపీకి గండి బాబ్జీ రాజీనామా..! భాష్యం ప్రవీణ్కు సీటు కేటాయించడంతో నిరాశలో కొమ్మాలపాటి.. బోడె ప్రసాద్కు సీటు లేదని తేల్చిచెప్పిన అధిష్టానం మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామన్న బోడె మద్దతుదారులు రంపచోడవరంలో శిరీషకు టికెట్ ఇవ్వడంపై నిరసన సెగలు.. కోసిగిలో నిరసన తెలిపిన తిక్కారెడ్డి అనుచరులు.. తిరుపతిలో ఆరణికి వ్యతిరేకంగా నగరంలో ఫ్లెక్సీలు కొవ్వూరులో ‘ముప్పిడి’ ఫ్లెక్సీలు చించేసిన ‘జవహర్’ వర్గీయులు 6:50 AM, Mar 15th, 2024 ‘పొత్తు’కు పోతే ‘కత్తెర’ పడింది పొత్తులో మధ్యవర్తిత్వం చేసి నష్టపోయాం పెద్ద మనసుతో వెళ్లి మనల్ని మనమే చిన్న చేసుకున్నాం రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్ జనసేన కాకపోతే ఇంకెవరు? నాతో పని చేసేవాళ్లు..కాఫీ ఇచ్చి ఎమ్మెల్యే అయిపోదామని ఆశపడ్డ వాళ్లు సంక్షేమం ఎక్కువైతే శ్రీలంక పరిస్థితే.. సోషల్ మీడియా వల్ల అవతలివారు చనిపోయే పరిస్థితి రాకూడదు జనసేన పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ 6:40 AM, Mar 15th, 2024 విశాఖ ఎంపీ స్థానం కోసం పోటీ పడుతున్న టీడీపీ - బీజేపీ సీటు తనదేనని ధీమాగా ఉన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ టీడీపీ నుంచి భరత్కు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్న బాబు, పురంధేశ్వరి టీమ్ జీవీఎల్ అధ్వర్యంలో విశాఖ లో బైక్ ర్యాలీ ఢిల్లీ నుంచి వచ్చిన జీవీఎల్కు ఘన స్వాగతం పలికి ర్యాలీగా తీసుకెళ్లిన పార్టీ శ్రేణులు విశాఖ లోక్ సభ కోసం ప్రయత్నిస్తున్న జీవీఎల్ తాజా ర్యాలీ పై ఆసక్తికర చర్చ 6:30 AM, Mar 15th, 2024 టీడీపీకి రాజీనామాకు రెడీగా ఉన్నాం: ప్రగడ నాగేశ్వరరావు అనకాపల్లి ఎలమంచిలి.. టీడీపీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎలమంచిలి సీటు జనసేనకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాం. పార్టీ నాయకులు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అనకాపల్లి జిల్లాలో టీడీపీ తరఫున ఒక్క సీటు కాపులకు ఇవ్వకపోవడం దారుణం. కాపులు అవసరం మీకు లేదా?. చంద్రబాబు నిర్ణయాలతో సైకిల్ గుర్తు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. -
March 14th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 9:30PM, Mar 14th, 2024 తిరుపతి: తిరుపతి అసెంబ్లీ సీటు కేటాయింపు పై ముదురుతున్న వివాదం తిరుపతి టీడీపీ జనసేన నేతలు సమిష్టి నిర్ణయం తిరుపతి స్థానికుల ఆత్మగౌరవ సభ కు ఏర్పాట్లు రామతులసి కల్యాణ మండపం రేపు ఉదయం 10 గంటలకు సమావేశం కానున్న టీడీపీ జనసేన నేతలు భవిష్యత్ కార్యాచరణ ఆరణి వద్దు - పవన్ ముద్దు అంటూ పిలుపు నాన్ లోకల్ వద్దు ,లోకల్ ముద్దు అంటున్న తిరుపతి జనసేన - టీడీపీ నేతలు 9:10PM, Mar 14th, 2024 అమరావతి: పెండింగ్ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఎంపికపై చంద్రబాబు కసరత్తు రేపు 7 లేదా 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే యోచనలో టీడీపీ అధినేత మొదటి విడతలో 94, రెండో విడతలో 34 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన రేపు, ఎల్లుండిలో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే యోచనలో చంద్రబాబు 8:10PM, Mar 14th, 2024 విశాఖ విశాఖ ఎంపీ స్థానం కోసం పోటీ పడుతున్న టీడీపీ - బీజేపీ సీటు తనదేనని ధీమాగా ఉన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ టీడీపీ నుంచి భరత్కు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్న బాబు, పురంధేశ్వరి టీమ్ జీవీఎల్ అధ్వర్యంలో విశాఖ లో బైక్ ర్యాలీ ఢిల్లీ నుంచి వచ్చిన జీవీఎల్కు ఘన స్వాగతం పలికి ర్యాలీగా తీసుకెళ్లిన పార్టీ శ్రేణులు విశాఖ లోక్ సభ కోసం ప్రయత్నిస్తున్న జీవీఎల్ తాజా ర్యాలీ పై ఆసక్తికర చర్చ 6:45PM, Mar 14th, 2024 తాడేపల్లిగూడెంలో టీడీపీకి భారీ షాక్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈలి నాని వైఎస్సార్సీపీలో చేరిక సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఈలి నాని పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగ 6:40PM, Mar 14th, 2024 కర్నూలు : కోసిగి మండల కేంద్రంలో ఉద్రిక్తత పెట్రోలు పోసుకొని బలవన్మరణానికి టీడీపీ కార్యకర్తల యత్నం పెట్రోలు పోసుకున్న వీరయ్య, కోసిగయ్య, హనుమంతు తన తలను పగలగొట్టుకున్న ఓ టీడీపీ కార్యకర్త కష్టకాలంలో కార్యకర్తలను కాపాడుకున్న వ్యక్తి తిక్కారెడ్డి అంటున్న కార్యకర్తలు పాలకుర్తి తిక్కారెడ్డికి టికెట్ ఇవ్వకుండా మూడు పార్టీలు మారిన రాఘవేంద్రరెడ్డికి ఇస్తారా అంటూ టీడీపీ కార్యకర్తల ఆగ్రహం చంద్రబాబు డౌన్.. డౌన్ అంటూ నినాదాలు మంత్రాలయం టీడీపీలోనూ కొనసాగుతున్న హైటెన్షన్ అభ్యర్ధిగా ప్రకటించకపోవడంతో అనుచరుల అసంతృప్తి 10 రోజుల క్రితం వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన రాఘవేంద్రరెడ్డికి టికెట్ ఇవ్వడంపై టీడీపీ కార్యకర్తల ఆగ్రహం 6:30PM, Mar 14th, 2024 ఎన్నికలకు ఈసీ రెడీ...రేపు షెడ్యూల్ వచ్చే అవకాశం ఒకవేళ రేపు కుదరకపోతే ఎల్లుండి షెడ్యూల్ ప్రకటన ఖాళీగా ఉన్న ఇద్దరు కమిషనర్ల నియామకం ఇవాళ పూర్తి జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమావేశాలు పూర్తి చేసిన ఈసీదేశంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఈసీ ఏడు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం - మొదటి విడతలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగే అవకాశం లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు 6:25PM, Mar 14th, 2024 తూ.గో.జిల్లా: టీడీపీ రెండో జాబితా విడుదలతో రగులుతున్న అసంతృప్తి సెగలు కొవ్వూరు టీడీపీ సీటు జవహర్కు దక్కకపోవడంతో.. జవహర్ వర్గీయులు ఆగ్రహం జవహర్ ఇంటి ముందు ఆందోళన జవహర్ చేపట్టిన వర్గీయులు . టీడీపీ ఫ్లెక్సీలు చింపి నిరసన కొవ్వూరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తాను తప్పుకునేది లేదని చెన జవహర్ రెండో జాబితాలో ముప్పిడికి సీటు కేటాయించడంతో జవహర్ ఇంటి ముందు టైర్లు అంటించి నిరసన తెలిపిన జవహర్ వర్గం 6:13PM, Mar 14th, 2024 ఎన్టీఆర్ జిల్లా: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీల జీవితాలు బాగుడాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉండాలి: ఎంపీ ,కేశినేని నాని శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను కొత్తగా నిర్మించారు ప్రపంచ స్థాయి చదువులతో రాష్ట్ర విద్యార్ధులను ఉన్నత స్థాయిలో ఉంచేందుకు ఎంతో ఖర్చు చేస్తున్నారు ప్రజారోగ్యం కోసం గ్రామాల్లో హెల్త్ సెంటర్లు నిర్మించి వైద్యం అందిస్తున్నారు ఆరోగ్యశ్రీ ద్వారా ఎంత పెద్ద జబ్బు అయినా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం ఉచితంగా అందిస్తున్న ఘనత సీఎం జగన్దే ప్రపంచంలో పేద వర్గాలకు అండగా నిలబెడుతున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ కోటి 35 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారి గుండెల్లో చిరస్థాయిగా జగన్ నిలిచిపోయారు విజయవాడ వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను , జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా ఉదయభానును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నాం 6:11PM, Mar 14th, 2024 రేపు వైఎస్సార్సీపీలో చేరనున్న ముద్రగడ ఉదయం గం. 10:30ని.లకు వైఎస్సార్సీపీలో చేరనున్న ముద్రగడ సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న ముద్రగడ 6:01PM, Mar 14th, 2024 కృష్ణాజిల్లా: టిక్కెట్ దక్కక పోవడంపై టీడీపీ నేత , మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆవేదన చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బోడే పెనమలూరులో టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామని ఫోన్ చేయించారు ఈ నాలుగున్నరేళ్లలో నేనేం తప్పుచేశాను పెనమలూరులో సర్వేలు నాకేమైనా వ్యతిరేకంగా ఉన్నాయా ? అవకాశం లేనప్పుడు నా పేరుతో ఐవీఆర్ఎస్ సర్వేలు ఎందుకు చేయించారు? ఐవీఆర్ఎస్ సర్వేల్లో కూడా 86 శాతం నాకే మద్దతు వచ్చింది నేను ఓడిపోయినప్పుడు కూడా బాధపడలేదు పెనమలూరులో అవకాశం కల్పించలేకపోతున్నామంటే నా గుండె కలచివేసింది ఈ పదేళ్లలో భార్యా,పిల్లలను వదిలేసి పార్టీ కోసమే నా సమయాన్నంతా వెచ్చించా పార్టీ కోసం కోట్లు ఖర్చుచేశా చంద్రబాబు కుటుంబం నుంచి ఎవరిని తెచ్చినా నెత్తిమీద పెట్టుకుని గెలిపిస్తాం వేరే వ్యక్తిని తీసుకొచ్చి నిలబెడితే సహకరించేది లేదు 5:45PM, Mar 14th, 2024 తూర్పుగోదావరి జిల్లా: టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో రామచంద్రపురం లో అలజడి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న జనసేన కార్యకర్తలు వాసంశెట్టి సుభాష్ రౌడీ షీటర్ని తమ వద్దకు రానివ్వమని గతంలో ఆందోళన చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు రామచంద్రపురం అసెంబ్లీ ఇంచార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యానికి మొండి చేయి చూపిన చంద్రబాబు ఏజెన్సీ రంపచోడవరం టికెట్ మిరియాల శిరీష కు కేటాయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు రంపచోడవరం టికెట్ పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి 5:35PM, Mar 14th, 2024 తాడేపల్లి : బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు బీసీలకు భారీగా సీట్ల తగ్గింపు రెండు లిస్టులలో కలిపి ఇప్పటికి బీసీలకు కేటాయించినది కేవలం 24 సీట్లే గత ఎన్నికల్లో 43 ఇచ్చి ఇప్పుడు సగానికి సగం తగ్గింపు తన సొంత సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత కమ్మలకు ఏకంగా 28 సీట్లను కేటాయించుకున్న చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్న టీడీపీ అధినేత కాపులకు 8, మైనారిటీలు 3 సీట్లకే పరిమితం చంద్రబాబు వ్యవహారశైలిపై ఫైర్ అవుతున్న కమ్మేతర వర్గాలు 05:25PM, Mar 14th, 2024 పిఠాపురంలో టీడీపీలో అసమ్మతి సెగ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ పోటీ చేస్తారన్న ప్రకటనతో భగ్గుమన్న అసమ్మతి టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను ఎన్వీఎస్ఎన్ వర్మ అనుచరులు దహనం వర్మను పార్టీ మోసం చేసిందంటూ నినాదాలు వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన వర్మకి సీటు రాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్న టీడీపీ కార్యకర్తలు 05:05PM, Mar 14th, 2024 కృష్ణాజిల్లా: పెనమలూరులోని బోడె ప్రసాద్ కార్యాలయంలో ఉద్రిక్తత బోడేకు టిక్కెట్ రాకపోవడం పై కార్యకర్తల్లో తీవ్ర అసహనం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన టీడీపీ కార్యకర్త అడ్డుకున్న తోటి కార్యకర్తలు 04:59PM, Mar 14th, 2024 కాకినాడ: నాపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు అవాస్తం అని తేలింది: ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మళ్ళీ నా గురించి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఊరుకోను నా మీద పోటీ చేయ్యమని అడిగితే తోక ముడుచుకుని పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోయాడు ఇప్పటీకీ పవన్ పై పోటీకి రెడీగా ఉన్నాను నేనేమిటో కాకినాడ ప్రజలకు తెలుసు ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా చిత్తశుద్దిగా ప్రజలకు సేవలందించాను 03:50PM, Mar 14th, 2024 కృష్ణా: పెనమలూరు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసహనం బోడే ప్రసాద్కు టికెట్ దక్కకపోవడంపై మండిపాటు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటన చంద్రబాబు తీరుపై బోడే ప్రసాద్ వర్గం ఆగ్రహం పార్టీ కోసం వాడుకుని టికెట్ ఇవ్వకుండా వదిలేశారని ఆవేదన టీడీపీ ఓటమే లక్ష్యంగా పని చేస్తామంటున్న బోడే వర్గం చంద్రబాబు సీఎం ఎలా అవుతారో చూస్తామంటున్న బోడె వర్గం 03:36PM, Mar 14th, 2024 నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా: ఆర్జీవీ ఈ విషయాన్ని తెలపడానికి చాలా సంతోషంగా ఉంది ఇది ఆకస్మిక నిర్ణయం SUDDEN DECISION..Am HAPPY to inform that I am CONTESTING from PITHAPURAM 💪💐 — Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2024 03:18PM, Mar 14th, 2024 విజయవాడ కాపులను సీఎం జగన్ మోసంచేస్తున్నారంటూ టీడీపీ, పవన్లు చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ సెంట్రల్ నియోజకవర్గంలో కోటి 25 లక్షలతో కాపు కళ్యాణ మండపం నిర్మించాం టీడీపీ సమయంలో చేయలేని పనిని మేం చేసి చూపించాం వైఎస్సార్సీపీ వచ్చిన తర్వాత ఏపీలో 77 లక్షల మంది కాపులకు రూ. 39,311 కోట్లు ఖాతాల్లో వేశాం అరకొరగా మిగిలిపోయిన కాపు భవనాలను పూర్తిచేశాం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 2583 కుటుంబాలకు 12 కోట్ల 74 లక్షలు కాపునేస్తం అందించాం టీడీపీ ఐదేళ్లలో ఏనాడైనా ఈ 2583 కుటుంబాలను పట్టించుకున్నారా ఏ మొహం పెట్టుకుని మీ పత్రికల్లో రాసుకుంటున్నారు పవన్ పార్టీ తాకట్టు పెట్టిన త్యాగరాజు తాకట్టు త్యాగరాజు పవన్ తన ప్రగల్భాలు మానుకోవాలి ఓట్లు చీలకుండా చేయడం మీ మూడు పార్టీలకే తెలుసా సీఎం జగన్ను ఢీకొట్టలేకే టీడీపీ , జనసేన , బీజేపీ కలిసివస్తున్నాయి 2024లో వైఎస్సార్సీపీ మరోమారు ప్రభంజనం సృష్టించబోతుంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం 2014లో తిరుపతిలో మాట్లాడిన మాటలు చంద్రబాబు, పవన్కు గుర్తులేవా టీడీపీ , జనసే, బీజేపీ ప్రజలను మోసం చేయడానికే వచ్చాయి? మోదీని నువ్వెన్ని బూతులు తిట్టావో మర్చిపోయావా చంద్రబాబు వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించి నాశనం చేసింది చంద్రబాబే 03:15PM, Mar 14th, 2024 పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించిన పవన్ గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని పవన్ ప్రకటన 02:41PM, Mar 14th, 2024 విశాఖ: మాజీ మంత్రి గంటా తన అనుచరులతో రహస్య సమావేశం రుషికొండలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌజ్లో గంటా రహస్య సమావేశం టీడీపీలో కొనసాగాలా లేదా అనే అంశంపై అనుచరులతో మంతనాలు టీడీపీ అధిష్టానం వైఖరితో విసిగిపోయిన గంటా టీడీపీ రెండో జాబితాలో కూడా గంటా శ్రీనివాస్ కు టికెట్ కేటాయించని టీడీపీ మొదటి నుంచీ భీమిలి టికెట్ కోసం పట్టుబట్టిన గంటా భీమిలి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన చంద్రబాబు 02:28 PM, Mar 14th, 2024 విజయవాడ: చంద్రబాబు, పవన్ పై కాపు కార్పొరేషన్ అడపా శేషు ఫైర్ చంద్రబాబు చేతిలో పవన్ జోకర్ జనసేన పార్టీని పెట్టించింది చంద్రబాబే కాపులను ఎదగకుండా చేసింది చంద్రబాబే 21 సీట్లు తీసుకుని కాపులను యాచించే స్థాయికి పవన్ దిగజార్చేశాడు తనను నమ్ముకున్న జనసేన కార్యకర్తలు , వీరమహిళలకు పవన్ ఏం సమాధానం చెబుతాడు పవన్ పేరుకే పవర్ స్టార్ పవన్ ముఖ్యమంత్రి అవుతాడని కాపులంతా నమ్మారు కాపులకు నమ్మకద్రోహం చేసిన వ్యక్తి పవన్ పవన్ ఈ రాష్ట్రానికి చుట్టం చూపుగా వచ్చి వెళ్తాడు పవన్ను కాపు సోదరులు ఎవరూ నమ్మొద్దు టీడీపీ,జనసేన ,బీజేపీకి ఏపీతో సంబంధం లేదు ఈ రాష్ట్ర ప్రజలను తన కుటుంబంగా భావిస్తున్న జగన్ కు కాపులంతా అండగా నిలవాలి 02:15 PM, Mar 14th, 2024 టీడీపీకి రాజీనామాకు రెడీగా ఉన్నాం: ప్రగడ నాగేశ్వరరావు అనకాపల్లి ఎలమంచిలి: టీడీపీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎలమంచిలి సీటు జనసేనకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాం. పార్టీ నాయకులు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అనకాపల్లి జిల్లాలో టీడీపీ తరఫున ఒక్క సీటు కాపులకు ఇవ్వకపోవడం దారుణం. కాపులు అవసరం మీకు లేదా?. చంద్రబాబు నిర్ణయాలతో సైకిల్ గుర్తు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 01:49 PM, Mar 14th, 2024 విశాఖలో టీడీపీకి షాక్ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ రాజీనామా దక్షిణ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తగా వ్యవహరించిన గండి బాజ్జీ దక్షిణ లేదా మాడుగుల టికెట్ ఆశించి.. రెండో జాబితాలో భంగపడ్డ బాజ్జీ 01:32 PM, Mar 14th, 2024 బాబు అండ్ కోపై బనగానపల్లె బహిరంగ సభలో సీఎం జగన్ పేదరికానికి కులం ఉండదు పేదవాళ్లను ఆదుకునే గుణం ప్రభుత్వానికి ఉండాలి పేదలను ఆదుకునేందుకు పాలకులకు గొప్ప మనసు ఉండాలి వైఎస్సార్ ఈబీసీ అనేది.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమం కాదు ఇది పేదరికం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే మన ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది వైఎస్సార్ ఈబీసీ పేద మహిళలకు ఎంతో మేలు జరిగింది 4, 19, 583 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవాళ రూ. 629.37 కోట్లు జమ చేస్తున్నాం మొత్తంగా మూడు దఫాల్లో.. 4 లక్షల 95 వేల మందికి మంచి జరిగింది రూ.1877 కోట్ల రూపాయలు వైఎస్సార్ ఈబీసీ పథకం ద్వారా మాత్రమే మంచి చేయగలిగాం కొత్తగా 65 వేల మంది ఈ సాయం అందుకుంటున్నారు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం గత ప్రభుత్వానికి మన ప్రభుత్వాని తేడా గమనించండి గతంలో ఏ పథకం ఉందో తెలియదు.. ఏ పథకం ఇస్తారో తెలియదు మహిళల ఖాతాల్లో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా వేయలేదు లబ్ధిదారులు ఏ పార్టీకి ఓటేశారో అని కూడా మేం చూడలేదు అర్హులైన అన్ని వర్గాల వారికి పథకాలు అందజేస్తున్నాం ఆర్థికంగా వెనుకబడిన ఓబీసీలను ఆదుకున్నాం చంద్రబాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుంది పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు చేసిన దగా గుర్తొస్తుంది చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి గుర్తుకు రాదు ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు దత్తపుత్రుడి పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన మోసగాడు గుర్తొస్తాడు ఐదేళ్లకొకసారి కార్లను మార్చేసినట్లు భార్యలను మార్చే ఓ మ్యారేజ్ స్టార్ గుర్తొస్తాడు ఒకరికి విశ్వసనీయత.. మరొకరికి విలువలు లేవు ఇలాంటి వీళ్లు మూడు పార్టీలుగా.. కూటమిగా మీ బిడ్డ మీదకు యుద్ధానికి వస్తున్నారు కాదు కాదు.. మీ బిడ్డ మీదకు కాదు.. పేదల వాడి భవిష్యత్తు మీదకు యుద్ధంగా వస్తున్నారు 2014లో ఇదే ముగ్గురు ఒక కూటమిగా మన ముందుకు వచ్చారు ఇదే పవన్, దత్తపుత్రుడు బీజేపీతో కలిసి ఇప్పుడు చెబుతున్నట్లే.. అప్పుడు మోసపూరిత హామీలు ఇచ్చారు వాగ్దానాలపై చంద్రబాబు సంతకం పెట్టి మరీ మోసం చేశారు చంద్రబాబు.. గత ఎన్నికల్లో ఒక్క మేనిఫెస్టో హామీ అయినా అమలు చేశారా? 2014లో మోసపూరిత హామీలు ఇచ్చారు మళ్లీ ఇప్పుడు పవన్, చంద్రబాబు, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి మళ్లీ మోసం చేసందుకు ప్రతీ ఇంటికి కేజీ బంగారం, బెంజికార్ ఇస్తామంటారు రాబోయే రోజుల్లో మరిన్ని మోసాలతో ముందుకు వస్తారు ఈ యుద్ధంలో నాకు మోసం చేయడం చేతకాదు రాబోయే రోజుల్లో మోసాలు అబద్ధాలు మరిన్ని చెబుతారు వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు ఓటు అనే దివ్యాస్త్రం ప్రయోగించండి ఎన్నికల కోడ్ మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతోంది బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేశాం డబ్బు జమ కావడం కొంచెం ఆలస్యం కావొచ్చు వారం అటు ఇటుగా జరుగుతుంది ప్రతీ ఒక్కరికీ డబ్బులు చేరతాయి ఈ రెండువారాల పాటు ఓ ఈనాడు చదవొద్దు.. ఆంధ్రజ్యోతి చూడొద్దు.. టీవీ5 చూడొద్దు ఆటోమేటిక్గా డబ్బులు పడతాయి ఈ యుద్ధం చెడిపోయిన మీడియ వ్యవస్థతో కూడా మంచి జరిగినా కూడా కుళ్లిపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తో కూడా యుద్ధం చేస్తున్నాం దేవుడి దయతో.. ప్రజలకు మరింత మంచి చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా ఒక జగనన్న సీఎంగా ముఖ్యమంత్రిగా ఉంటే మంచి జరుగుతుందని గుర్తు పెట్టుకోండి ఇక్కడి టీడీపీ అభ్యర్థి ధనికుడు.. రామిరెడ్డికి అంతస్తోమత లేదు వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి.. కానీ, ఓటు బటన్ నొక్కేటప్పుడు రామిరెడ్డి అన్నకు ఓటేయండి రామిరెడ్డికి ఓటేస్తే.. జగనన్న ముఖ్యమంత్రి అవుతాడని గుర్తుపెట్టుకోండి కాబట్టి జగన్ను సీఎం చేయాలంటే రామిరెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది పేదల భవిష్యత్తు మారాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే చేరాలన్నా.. అక్కచెల్లెమ్మల పిల్ల చదువులు గొప్పగా సాగాలన్నా.. రైతన్నల ముఖంలో ఆనందం చూడాలన్నా.. వ్యవసాయం ఒక పద్ధతిగా జరగాలన్నా.. బటన్నొక్కడం నేరుగా ఖాతాల్లో డబ్బు పడాలన్నా.. ఒక వలంటీర్ వ్యవస్థ ఉండాలన్నా.. కేవలం ఒక్క మీ బిడ్డ పాలనలో జరుగుతాయని మరిచిపోవద్దు పొరపాటు జరిగితే.. అన్నింటికి తెరపడుతుంది గ్రామాల్లో లంచాలు వివక్ష వస్తాయి పేదల బతుకులు, చదువులు కూడా ఆవిరైపోతాయి.. అంధకారం అయిపోతాయి.. అన్యాయం అయిపోయే పరిస్థితి వస్తుందని గుర్తు ఎరగమని సెలవు తీసుకుంటున్నా.. ఇదే బనగానపల్లెలో ఇళ్లు స్థలాలు ఇస్తే.. ఇదే జనార్థన్రెడ్డి కోర్టుకు పోయారు ఇంటి స్థలాలు ఇస్తే సీఎం జగన్కు, రామిరెడ్డికి మంచి పేరు వస్తుందనే ఇదంతా ప్రస్తుతం ఈ వ్యవహారంలో మన ప్రభుత్వం కోర్టుల్లో యుద్ధం చేయాల్సి వస్తోంది 3,200 కుటుంబాలకు త్వరలో శుభవార్త వింటామని కోరుకుంటున్నా మీ బిడ్డ మీకు ఎప్పుడూ మంచి చేసేందుకు అండగా ఉంటాడు 01:04 PM, Mar 14th, 2024 గాజువాకలో జనసేనకు నిరాశ గాజువాకలో జనసేనకు నిరాశ సీటు ఆశించి భంగపడ్డ కోన తాతారావు గాజువాక స్థానం పల్లా శ్రీనివాస్ కు కేటాయింపు రెండో జాబితాలో కనిపించని ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేతల పేర్లు రెండో జాబితాలో గంటా శ్రీనివాసరావుకు బండారు సత్యనారాయణమూర్తికి దక్కని చోటు చోడవరంలో బత్తుల తాతయ్య బాబుకు మొండి చేయి మాడుగులలో గవిరెడ్డి రామానాయుడుకు, పివిజి కుమార్ కు నిరాశ మాడుగుల ఎన్నారై పైల ప్రసాద్ కు అవకాశం 12:50 PM, Mar 14th, 2024 టీడీపీ రెండో జాబితా విడుదల అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ రెండో జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. రెండో జాబితాలో 34 మంది అభ్యర్థుల ప్రకటన ఇప్పటి వరకు టీడీపీ నుంచి 94+34 మంది అభ్యర్థుల ప్రకటన ఇంకా మిగిలిన 16 స్థానాలు 12:40 PM, Mar 14th, 2024 టీడీపీకి దేవినేని అవినాష్ కౌంటర్ అభివృధి సంక్షేమం అంటే జగన్ ప్రభుత్వంమే ప్రజలకు గుర్తుకు వస్తుంది. కృష్ణలంక ప్రాంతం అంటే వైఎస్సార్సీపీ కంచుకోటగా మారింది కృష్ణలంక ప్రాంత వాసుల ఇళ్ళ పట్టాల సమస్య తీర్చిన జగన్ జగన్ ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతికి విష ప్రచారం చేయటం అలవాటుగా మారింది స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఓటమి భయంతోనే దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విమర్శలతో గద్దె రామ్మోహన్ నిజస్వరూపం బయటపడుతోంది తూర్పులో ఓడిపోవడానికి సిద్ధమైన టీడీపీ ఎమ్మెల్యే రామ్మోహన్ కాల్ మనీ, సెక్స్ రాకెట్, పేకాట రాయుడులా మారినా టీడీపీ ఎమ్మెల్యే రామ్మోహన్ 650కోట్లతో నియోజకవర్గం అభివృద్ధి చేశానని దమ్ముగా చెప్పుకొగలం సీఎం జగన్ను విమర్శించే స్థాయి గద్దెకు లేదు గత ఐదేళ్లలో అబద్ధపు ప్రచారాలతో కాలం గడిపారు విజయవాడ తూర్పులో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పని అయిపోయింది నీచ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్లు టీడీపీ నేతలు ఒక మహిళ తాను పొందిన లబ్ధిపై సంతోషం వ్యక్తం చేస్తే చూసి తట్టుకోలేని టీడీపీ నేతలు గీతాంజలి మృతి చెందేలా ట్రోలింగులు పోస్టింగులు చేసిన టీడీపీ నేతలు పసి పిల్లలకు తల్లిని లేకుండా చేసింది టీడీపీ నేతలు కాదా?. తలకిందులుగా తపస్సు చేసిన నారా లోకేష్ జీవితంలో ఎమ్మెల్యే కాలేడు చంద్రబాబుకు గద్దె రామ్మోహన్కు వయసు పెరిగినా బుద్ధి లేని వ్యక్తులు మహిళ చనిపోతే ఇలా రాద్ధాంతం చేస్తారా? అని నీచపు మాటలు మాట్లాడారు చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించారు పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పడంతో రాష్ట్రంలోని జనసైనికులు రాజకీయ అనాథలుగా మారారు తమ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని వాపోతున్నారు రాష్ట్రంలోని కాపు నేతలు సైతం పవన్ను చీదరించుకుంటున్నారు 12:25 PM, Mar 14th, 2024 టీడీపీలో రెండో లిస్ట్ టెన్షన్.. టీడీపీ రెండో విడత జాబితాపై సీనియర్ల లో టెన్షన్. మొదటి విడతలో సీనియర్లకు మొండి చేయి చూపిన బాబు. కనీసం సెకండ్ లిస్టులోనైనా తమ పేరు ఉందా లేదా అనే టెన్షన్లో సీనియర్లు. ఎచ్చెర్ల టిక్కెట్ కోసం కళా వెంకట్రావు పెందుర్తి కోసం బండారు సత్యనారాయణమూర్తి. రాజమండ్రి రూరల్ కోసం బుచ్చయ్య చౌదరి. మైలవరం లేదా పెనమలూరు కోసం దేవినేని ఉమా. దెందులూరు టిక్కెట్ కోసం చింతమనేని ప్రభాకర్. గురజాల కోసం ఎరపతినేని. సర్వేపల్లి స్థానం కోసం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఎమ్మిగనూరు స్థానం కోసం జయ నాగేశ్వరరెడ్డి ఆశలు. వీరిలో ఇప్పటికే కొంతమందిని పిలిచి బుజ్జగింపులకు దిగిన బాబు. టికెట్ కావాలని పట్టుబడుతున్న సీనియర్లు. కొంతమందిని ఎంపీలుగా పంపుతామని అంటున్న బాబు.. ఎమ్మెల్యేగానే పోటీలో ఉంటామని చెప్పిన సీనియర్ నేతలు. 12:10 PM, Mar 14th, 2024 విశాఖ నుంచి పోటీ చేస్తున్నా.. జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటన వచ్చే ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటన 11:50 AM, Mar 14th, 2024 టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఉండవల్లిలో సంజీవ్కు పసుపు కండువా కప్పిన చంద్రబాబు ఇటీవల వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన సంజీవ్ 11:30 AM, Mar 14th, 2024 బాబు ఇంటికి ఆశావహుల క్యూ నేడు టీడీపీ రెండో జాబితా ప్రకటన తొలి జాబితాలో 94 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన చంద్రబాబు రెండో జాబితాలో 20కిపైగా పేర్లు ప్రకటించే ఛాన్స్ సీటు దక్కదనే ఆందోళనలో పలువురు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి క్యూ ఒకే నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురి మధ్య పోటీ ఎవరికి దక్కుతుందో అనే ఆందోళనలో ఆ నేతల అనుచరులు 11:10 AM, Mar 14th, 2024 టీడీపీ నేతల్లో భగ్గుమన్న అసంతృప్తి.. చంద్రబాబు తీరుపై ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ సీనియర్ నేతలు గుర్రు. టికెట్లు కేటాయించకపోవడంపై అసంతృప్తి. కాసేపట్లో అనుచరులతో సమావేశం కానున్న గంటా. భీమిలి నియోజకవర్గాన్ని ఆశిస్తున్న గంటా. భీమిలి కుదరదు అంటున్న చంద్రబాబు బండారుకు పెందుర్తి సీటు నిరాకరణ. బండారు ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్న అనుచరులు. చంద్రబాబు తీరుపై అయ్యన్న కినుక. తన కుమారునికి ఎంపీ సీటు ఇవ్వకపోవడంపై అసంతృప్తి. 10:50 AM, Mar 14th, 2024 పయ్యావుల కేశవ్కు విశ్వేశ్వరరెడ్డి కౌంటర్.. పయ్యావుల కేశవ్కు వైఎస్సార్సీపీ ఉరవకొండ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కౌంటర్ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు ఓటమి భయం పట్టుకుంది అందుకే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఓటర్లకు చీరలు పంచుతున్నారు పయ్యావుల కేశవ్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాను. ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెండు కోట్ల రూపాయల విలువైన చీరలు పంచారు పయ్యావుల కేశవ్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు ఓటమి భయంతో మహిళలకు చీరల పంపిణీ చేస్తున్నారు కూటమి ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీదే విజయం 10:15 AM, Mar 14th, 2024 గీతాంజలి కేసులో తొలి అరెస్ట్.. గీతాంజలి ఆత్మహత్య కేసులో బోండా ఉమా అనుచరుడు పసుమర్తి రాంబాబు అరెస్ట్ గీతాంజలిపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టిన పసుమర్తి రాంబాబు పసుమర్తి రాంబాబును అరెస్ట్ చేసిన తెనాలి పోలీసులు రాంబాబును తెనాలికి తీసుకెళ్లిన పోలీసులు 9:30 AM, Mar 14th, 2024 కూటమిపై ఎంపీ మిథున్రెడ్డి విమర్శలు.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై ఎంపీ మిథున్ రెడ్డి విమర్శలు జనసేనకు ఇచ్చిన 21 సీట్లలో 11 మంది టీడీపీ అభ్యర్థులే బీజేపీ నుంచి పోటీ చేసేవారు కూడా టీడీపీ అభ్యర్థులే కాంగ్రెస్ కూడా టీడీపీకి కోవర్ట్గా పనిచేస్తోంది. చంద్రబాబు మనుషులే అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తారు 9:00 AM, Mar 14th, 2024 నేడు జనసేన రెండో విడత జాబితా.. ఇవాళ రెండో జాబితా విడుదల చేయనున్న జనసేన 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జనసేన భీమవరం, నరసాపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, రాజోలు, విశాఖ సౌత్, పెందుర్తి, యలమంచిలి సీట్లకు అభ్యర్థులు ఖరారు మొత్తం 21 స్థానాల్లో 15 సీట్లపై క్లారిటీ ఇచ్చిన పవన్ - పవన్ పోటీ చేసే స్థానంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం మెజార్టీ సీట్లలో పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని జన సైనికుల ఆగ్రహం టీడీపీ నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు ఇస్తే పొత్తుకు అర్థం ఏముంటుందన్న పార్టీ వర్గాలు 8:20 AM, Mar 14th, 2024 టీడీపీ నేత పయ్యావులకు షాక్.. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు చేదు అనుభవం ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్లకు చీరల పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ టీడీపీ నేతల చీరలను తిప్పికొట్టిన మహిళలు బెలుగుప్ప, ఉదిరిపికొండ గ్రామాల్లో టీడీపీ చీరలను దగ్ధం చేసిన మహిళలు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చీరలు మాకొద్దంటూ నినాదాలు చేసిన మహిళలు 8:00 AM, Mar 14th, 2024 కాకినాడ పిఠాపురంలో కొనసాగుతున్న ఫ్లెక్సీల వార్ పిలిస్తే పలికేవాడు స్థానికుడికే నా ఓటు అంటూ నిన్న పిఠాపురం నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు టీడీపీ కోఆర్డినేటర్ వర్మ ఏర్పాటు చేయించారని జనసేన అనుమానం సోషల్ మీడియాలో ఫ్లెక్సీలకు కౌంటర్ ఇస్తున్న జనసైనికులు పవన్ రాకకోసం పిఠాపురం ఎదురు చూస్తుందంటూ పోస్టులు పవన్కే నా ఓటు అంటూ కౌంటర్ పోస్టులు పెడుతున్న జనసేన 7:30 AM, Mar 14th, 2024 పవన్ నిర్ణయాలపై జనసైనికుల్లో ఆగ్రహం.. టికెట్ల కేటాయింపుపై జనసేన నాయకుల్లో ఆగ్రహం. విశాఖ సౌత్, పెందుర్తి సీట్లు వంశీ, పంచకర్ల రమేష్ బాబుకు కేటాయింపు. కొత్తగా వచ్చిన నాయకులకు టికెట్ల ఎలా కేటాయిస్తారు అంటూ అసంతృప్తి. వారు పార్టీ కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్. పదేళ్లు రాజకీయాలకు దూరంగా వున్న కొణతాలకు సీటు ఇవ్వడంపై మండిపాటు తీవ్ర నిరాశలో ఉషా కిరణ్, పంచకర్ల సందీప్ కోన తాతారావు, తమ్మిరెడ్డి శివశంకర్, పీవీఎస్ఎన్ రాజు. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం జరుగుతోందని ఆవేదన. 7:10 AM, Mar 14th, 2024 గంటాకు షాకిచ్చిన చంద్రబాబు.. మాజీమంత్రి గంటా శ్రీనివాస్కు షాక్ ఇచ్చిన చంద్రబాబు చేస్తే చీపురుపల్లి చెయ్.. లేదంటే పార్టీకి పని చెయ్ గంటాకు తెగేసి చెప్పిన చంద్రబాబు సాయంత్రం చంద్రబాబును కలిసిన మాజీ మంత్రులు గంటా, నారాయణ వియ్యంకుడు నారాయణ ద్వారా ఒత్తిడి తెచ్చిన మాజీమంత్రి గంటా తనకు విశాఖపట్నం జిల్లాలో సీటు ఇవ్వాలని కోరిన మాజీ మంత్రి. చీపురుపల్లి నుండే పోటీ చెయ్యాలని చెప్పిన చంద్రబాబు చంద్రబాబు వార్నింగ్తో మాజీమంత్రి గంట అసంతృప్తి రేపు విశాఖలో తన సన్నిహితులు అనుచరులతో గంటా సమావేశం సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. 7:00 AM, Mar 14th, 2024 టీడీపీ, జనసేన మధ్య వింత డ్రామా జనసేన సీట్లు కూడా టీడీపీ నేతలకే టీడీపీ నుండి నేతలను పంపిస్తున్న చంద్రబాబు వారినే పార్టీలో చేర్చుకుని సీట్లు ఇస్తున్న పవన్ కల్యాణ్ నిన్న భీమవరం, నేడు తిరుపతి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే అంజిబాబు అంజిబాబుకి భీమవరం ఎమ్మెల్యే సీటు ఖరారు చేసిన పవన్ కల్యాణ్ ఈ రోజు జనసేనలో చేరిన టీడీపీ నేత గంటా నరహరి తిరుపతి అసెంబ్లీ సీటు గంట నరహరి కి ఖరారు చేసిన పవన్ కల్యాణ్ నరసాపురంలోనూ ఇదే పంథా టీడీపీ నుంచి జనసేనలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడికి సీటు ఖరారు ఇదేం పొత్తు అంటూ పవన్పై జనసేన నాయకుల ఆగ్రహం 6:50 AM, Mar 14th, 2024 ఈ నెల 18 నుంచి సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం ప్రారంభించే అవకాశం తొలిరోజు ఇచ్చాపురం, విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లో సీఎం జగన్ ప్రచారం రోడ్ షో కూడా ఉండే అవకాశం రోజూ రెండు మూడు బహిరంగ సభలు, రోడ్ షోలు ఉండేలా ప్లాన్ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ 6:45 AM, Mar 14th, 2024 ఏపీ బీజేపీలో ముసలం పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతపై బీజేపీ సీనియర్లలో అసంతృప్తి అనకాపల్లి, ఏలూరు ఎంపీ రేసులో టీడీపీ నుంచి వచ్చిన సీఎం రమేష్, సుజనా చౌదరి పేర్లపై ఆగ్రహం నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా రఘురామకృష్ణంరాజుని ప్రచారం చేస్తుండటంపైనా తీవ్ర అసంతృప్తి అరకుకి కొత్తపల్లి గీత,రాజమండ్రికి పురందేశ్వరి అంటూ ఎల్లో మీడియా లీకులు ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతల రహస్య సమావేశం కేంద్రంలో అధికారంలో ఉండి తక్కువ సీట్లు తీసుకోవడం సీనియర్లు మండిపాటు జీవీఎల్, సోము వీర్రాజు లాంటి సీనియర్ల పేర్లు లేకుండా టీడీపీ కుట్రలపై చర్చిస్తున్న సీనియర్లు చంద్రబాబు కోసం పనిచేసే నేతలకి సీట్ల ప్రాధాన్యతపై చర్చ పార్టీలో మొదటి నుంచి పనిచేసేవారికి ప్రాధాన్యతనివ్వాలంటున్న సీనియర్లు 6:30 AM, Mar 14th, 2024 పవన్కు మంత్రి జోగి రమేష్ స్ట్రాంగ్ కౌంటర్ పవన్ రాజకీయ అజ్ఞాని పార్టీ పెట్టాడు ముఖ్యమంత్రిని అవుతానన్నాడు పొత్తన్నాడు 60 సీట్ల మనవే అన్నాడు 60 నుంచి 24 సీట్లకు వచ్చాడు ఇప్పుడు 24 నుంచి 21 సీట్లకు వచ్చాడు ఆ 21 సీట్లలోనైనా పోటీచేయడానికి అభ్యర్ధులున్నారా?. రేపు జరిగే ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం మంచితనానికి దుర్మార్గులైన చంద్రబాబు, పవన్, బీజేపీకి మధ్య జరిగే యుద్ధం ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీలను ప్రజలు కృష్ణానదిలో కలిపేయడం ఖాయం 2014లో ముగ్గురూ కలిసొచ్చారు.. విడిపోయారు మళ్లీ ఇప్పుడు ముగ్గురూ కలిసి వస్తున్నారు చంద్రబాబు, పవన్, బీజేపీలకు విలువలు, విశ్వసనీయత లేవు లెక్కాలేదు .. తిక్కా లేదు చంద్రబాబు కుప్పంలో, లోకేష్ మంగళగిరిలో ఓడిపోతారు ఎక్కడ పోటీచేస్తాడో తెలియని పవన్ అసెంబ్లీ గేటు కూడా దాటలేడు చంద్రబాబు, పవన్ పనికిరాని వ్యక్తులు. యుద్ధంలో పోటీచేయమంటే అస్త్ర సన్యాసం చేసిన వ్యక్తి పవన్ 175 చోట్లా పోటీచేయమంటే చంద్రబాబు పారిపోయాడు కనీసం 50 చోట్లైనా అభ్యర్థులను పెట్టమంటే పవన్ పారిపోయాడు టీడీపీ, జనసేన, బీజేపీలకు అడ్రస్ లేకుండా చేస్తాం ఇది రాసిపెట్టుకోండి 175 స్థానాల్లో 175 వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తాం చంద్రబాబు, పవన్ హైదరాబాద్ పారిపోతారు బీజేపీ ఢిల్లీ పారిపోతుంది ఏపీలో ఉండే ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ.. ఏకైక నాయకుడు సీఎం జగన్. -
March 13th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu 8:47 PM, Mar 13th, 2024 సమన్వయకర్తలు, నేతలతో సీఎం జగన్ సమావేశం తాడేపల్లి: వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, నేతలతో సీఎం జగన్ సమావేశం నగరి, నరసరావుపేట, సత్తెనపల్లి సమన్వయకర్తలు, స్థానిక నేతలతో సమావేశం పార్టీ గెలుపునకు ఉమ్మడిగా కృషి చేయాలన్న సీఎం జగన్ గతం కంటే ఎక్కువ మెజారిటీలు వచ్చేలా చూడాలన్న సీఎం సీఎం సూచనలతో ఆ దిశగా పని చేస్తామన్న నేతలు 8:38 PM, Mar 13th, 2024 ఏలూరు జిల్లా: వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల నుంచి వెయ్యి మంది కార్యకర్తలు చేరిక పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి డ్వాక్రా, రైతుల రుణాలు, మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశాడు: ఎంపీ మిథున్ రెడ్డి నిరుద్యోగ భృతి అంటూ వారిని మోసం చేశాడు జన్మభూమి కమిటీల పేరుతో పేదలను దోచుకున్నారు గతంలోనూ చంద్రబాబు ఉన్నప్పుడు ఇదే బడ్జెట్ సీఎం జగన్ లేకపోతే రానున్న రోజుల్లో పథకాలు ఆగిపోతాయి సచివాలయాలు, జన్మభూమి కమిటీలకు అడ్డాగా మారిపోతాయి వాలంటీర్లు వ్యవస్థను తొలగిస్తారు టీడీపీ, జనసేనకు ఇచ్చిన 24 సీట్లలో 11మంది టీడీపీ అభ్యర్థులే బీజేపీ పేరుతో పోటీ చేసేవారు కూడా టీడీపీ అభ్యర్థులే కాంగ్రెస్ కూడా తెలుగుదేశం పార్టీకి కోవర్ట్గా పనిచేస్తుంది చంద్రబాబు మనుషులే అన్ని పార్టీల్లో ఉంటారని గమనించాలి అన్ని పార్టీలు ఏకమై సీఎం జగన్పై కుట్రలు చేస్తున్నాయి సీఎం జగన్ పొత్తు ప్రజలతోనే.. ఏ పార్టీని నమ్ముకో లేదు 7:42 PM, Mar 13th, 2024 సంక్షేమ సారధి.. అభివృద్ధి వారధి మన జగనన్న: పోలవరం సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచారు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్లుగా 58 నెలల పాలన సాగించారు వివక్షత.. అవినీతికి తావు లేకుండా పాలన సాగించారు రాష్ట్రంలో అభివృద్ధి ప్రతిపక్షాలకు కనబడటం లేదు మొద్దు నిద్రలో ఉన్న ప్రతిపక్షానికి అభివృద్ధి కళ్లకు కనపడదు జగనన్న మీద బురద జల్లుతూ ఎత్తులు, పొత్తులు.. జిత్తులతో గుంటనక్కల్లా వస్తున్నారు జగనన్న ఎదుర్కోలేక నాలుగైదు జండాలు కట్టుకొని వస్తున్నారు పోలవరం గడ్డ జగనన్న అడ్డా పోలవరం నియోజకవర్గాన్ని గెలిచి జగనన్నకు గిఫ్ట్గా ఇస్తాం 7:03 PM, Mar 13th, 2024 పల్నాడు జిల్లా: వినుకొండలో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్లిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుమతి లేకుండా ర్యాలీగా ఒక్కసారిగా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వైపు దూసుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్న పోలీసులు పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం పోలీసులను నెట్టేసి వారి చేతిలో ఉన్న లాఠీలను లాక్కోడానికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు పోలీసులపైన దౌర్జన్యం 5:16 PM, Mar 13th, 2024 టీడీపీ, జనసేన మధ్య వింత డ్రామా జనసేన సీట్లు కూడా టీడీపీ నేతలకే టీడీపీ నుండి నేతలను పంపిస్తున్న చంద్రబాబు వారినే పార్టీలో చేర్చుకుని సీట్లు ఇస్తున్న పవన్ కల్యాణ్ నిన్న భీమవరం, నేడు తిరుపతి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే అంజిబాబు అంజిబాబుకి భీమవరం ఎమ్మెల్యే సీటు ఖరారు చేసిన పవన్ కల్యాణ్ ఈ రోజు జనసేనలో చేరిన టీడీపీ నేత గంటా నరహరి తిరుపతి అసెంబ్లీ సీటు గంట నరహరి కి ఖరారు చేసిన పవన్ కల్యాణ్ నరసాపురంలోనూ ఇదే పంథా టీడీపీ నుంచి జనసేనలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడికి సీటు ఖరారు ఇదేం పొత్తు అంటూ పవన్పై జనసేన నాయకుల ఆగ్రహం 4:48 PM, Mar 13th, 2024 ఈ నెల 18 నుంచి సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం ప్రారంభించే అవకాశం తొలిరోజు ఇచ్చాపురం, విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లో సీఎం జగన్ ప్రచారం రోడ్ షో కూడా ఉండే అవకాశం రోజూ రెండు మూడు బహిరంగ సభలు, రోడ్ షోలు ఉండేలా ప్లాన్ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ 4:35 PM, Mar 13th, 2024 బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి పరాభవం చంద్రబాబు నివాసానికి వచ్చిన బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి చంద్రబాబుని కలిసేందుకు అనుమతి లేదంటూ గేటు వద్ద నిలిపేసిన పోలీసులు బీజేపీ నుంచి జమ్మలమడుగు టికెట్ ఆశిస్తున్నా ఆదినారాయణరెడ్డి టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వొద్దని చెపుతున్న బీజేపీ సీనియర్ నేతలు ఈ రోజు బీజేపీ కార్యాలయంలో ఇదే అంశంపై భేటీ అయినా బీజేపీ పెద్దలు చంద్రబాబు ద్వారా టిక్కెట్ కోసం మంతనాలు చేయాలని వచ్చిన ఆదినారాయణరెడ్డి 3:59 PM, Mar 13th, 2024 ఏపీ బీజేపీలో ముసలం పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతపై బీజేపీ సీనియర్లలో అసంతృప్తి అనకాపల్లి, ఏలూరు ఎంపీ రేసులో టీడీపీ నుంచి వచ్చిన సీఎం రమేష్, సుజనా చౌదరి పేర్లపై ఆగ్రహం నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా రఘురామకృష్ణంరాజుని ప్రచారం చేస్తుండటంపైనా తీవ్ర అసంతృప్తి అరకుకి కొత్తపల్లి గీత,రాజమండ్రికి పురందేశ్వరి అంటూ ఎల్లో మీడియా లీకులు ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతల రహస్య సమావేశం కేంద్రంలో అధికారంలో ఉండి తక్కువ సీట్లు తీసుకోవడం సీనియర్లు మండిపాటు జీవీఎల్, సోము వీర్రాజు లాంటి సీనియర్ల పేర్లు లేకుండా టీడీపీ కుట్రలపై చర్చిస్తున్న సీనియర్లు చంద్రబాబు కోసం పనిచేసే నేతలకి సీట్ల ప్రాధాన్యతపై చర్చ పార్టీలో మొదటి నుంచి పనిచేసేవారికి ప్రాధాన్యతనివ్వాలంటున్న సీనియర్లు 3:55 PM, Mar 13th, 2024 పశ్చిమగోదావరి: ఉండి టీడీపీలో ముసలం సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వివాదం టీడీపీకి గుడ్బై చెప్పే యోచనలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు 20 ఏళ్ల నుంచి టీడీపీకి నిబద్ధతతో పనిచేశా: శివరామరాజు నా అభిప్రాయం తీసుకోకుండా అభ్యర్థిని ప్రకటించారు త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా 3:22 PM, Mar 13th, 2024 వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేత గండి రవికుమార్ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ నేత గండి రవికుమార్ రవికుమార్తో పాటు వైఎస్సార్సీపీలోకి చేరిన స్ధానిక టీడీపీ నేత డెడ్డెం ప్రసాదరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే అదీప్రాజ్, వైఎస్సార్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ భగవాన్ జయరామ్. 2:55 PM, Mar 13th, 2024 2014లో పొత్తులతో గెలిచిన చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేశారు?: ఎంపీ మార్గాని భరత్ యువత చదువుకోవడానికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని చంద్రబాబు అంటున్నారు అంటే.. అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి పథకాలన్నీ రద్దు చేస్తారా? మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలు ఎలా చదువుకోవాలి? పిల్లల చదువులతో ప్రభుత్వానికి పనిలేదా? బాబు వస్తేనే జాబు వస్తుందన అప్పట్లో ప్రచారం చేసి, చివరికి ఆయన కొడుక్కి మాత్రమే పదవులు ఇచ్చుకున్నారు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిలువునా మోసం చేశారు ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే ప్రమాణస్వీకారం చేయనని చెప్పుకున్నారు మరి ప్రత్యేకహీదా ఇస్తేనే ప్రమాణస్వీకారం చేస్తానని ఎందుకు అనలేదు? చంద్రబాబు చేసిన ధర్మపోరాటాల దీక్షలు ఏం అయ్యాయి? టీటీడీ డబ్బులతో ఢిల్లీలో సభలు పెట్టి ఏం సాధించారు? పాచిపోయిన లడ్డూలు అన్న పవన్ ఇప్పుడు ఏ ముకం పెట్టుకుని బీజేపీ తో కలిశారో కూడా చెప్పాలి అసలు బ్యాంకు లోన్ అనే పదం చంద్రబాబు నోట ఎందుకు వచ్చింది? రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అని మోసం చేశారు చంద్రబాబు అధికారంలో ఉన్నంతకాలం మోసానికి గురవ్వని వర్గం లేదు 2014లో పొత్తులతో గెలిచిన చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేశారు? నిలువునా రాష్ట్రాన్ని మోసం చేశారా లేదా? జగన్ కేంద్రంతో పొత్తు లేకపోయినా ఏపీకి జగన్ ఎన్ని అభివృద్ధి పనులు చేశారో కనపడటం లేదా? జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలు కనపడటం లేదా? 2:42 PM, Mar 13th, 2024 జరిగిన మేలు చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా: కమ్యూనిస్ట్ నేత కత్తి పద్మ కమ్యూనిస్టు నేతలుగా మేమంతా పోరాటం చేసేది పేద ప్రజల మేలుకోసమే.. ఈ ప్రభుత్వంలో పేద ప్రజలకు మేలు జరుగుతుంది.. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి.. ఇల్లు లేని వారికి జగన్ ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది.. ఇల్లు తీసుకున్న లబ్ధిదారుల్లో గీతాంజలి ఒకరు.. ఆమెకు జరిగిన మేలు చెప్పినందుకు ఈ సోషల్ మీడియా మూకలు ఆమెపై మానసికంగా దాడి చేసి ఆమెను హత్య చేశాయి.. గీతాంజలిని ట్రోల్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి చట్ట ప్రకారం వారిపై తగు చర్యలు తీసుకోవాలి ట్రోల్ చేయమని పార్టీలు డబ్బులు ఇచ్చి వారిని ప్రేరేపిస్తున్నాయి అందుకే ఇంతటి ఘోరం జరిగింది గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సహాయం ప్రకటించడం మంచి పరిణామం ఎవరు అవునన్నా కాదన్నా ఈ ప్రభుత్వంలో పేదలకు మంచి జరుగుతుంది. 2:25 PM, Mar 13th, 2024 టీడీపీలో గుర్తింపు లేదు: మాజీ ఎమ్మెల్యే శివ రామరాజు ఉండి టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివ రామరాజు ఆవేదన టీడీపీ కోసం కష్టపడి పని చేసినా పార్టీలో తగిన గుర్తింపు లేదు 2024 ఎన్నికల్లో టికెట్ ఇస్తారని ఆశించాను. టికెట్ అడిగినా కనీసం చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన లేదు. టీడీపీ కోసం నిబద్ధతతో పనిచేసినా కనీసం గౌరవ ఇవ్వలేదు. గతంలో దేశంలోనే ఉత్తమ ఎమ్మెల్యేగా నాకు అవార్డు వచ్చింది. సర్వేల్లో సైతం భారీ మెజారిటీతో గెలుస్తానని అధిష్టానానికి తెలుసు ఈ 15 రోజుల్లో అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఉండి నియోజకవర్గంలో ప్రజాఅభీష్టం మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను ఏ ప్లాట్ఫామ్ మీద పోటీ చేయనున్నానో రెండు రోజుల్లో ప్రకటిస్తాను. 2:10 PM, Mar 13th, 2024 టీడీపీ, జనసేన ఆత్మగౌవరం లేని పార్టీలు: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మోదీకి రాష్ట్రాన్ని దారాదత్తం చేయడానికి చంద్రబాబు, పవన్ సిద్ధమయ్యారు. మోదీని పల్లకిలో ఇద్దరు నేతలు మోస్తున్నారు. పదేళ్లలో రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమిటో చెప్పాలి. రాష్ట్రానికి అన్యాయం చేశారని బయటకు వచ్చామని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబుకు నీతి నిజాయితీ లేవు. టీడీపీ-జనసేన కార్యకర్తల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కలుస్తున్నారు. టీడీపీ-జనసేన కార్యకర్తలు కోపంతో రగిలిపోతున్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం ఎందుకు చంద్రబాబు, పవన్ మాట్లాడడం లేదు. రైల్వే జోన్ కూడా ఇవ్వలేదు, పోలవరానికి నిధులు ఇవ్వలేదు. టీడీపీ-బీజేపీ-జనసేనది విద్రోహ కూటమి. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో చంద్రబాబు ఎలా కలిశారు. వీరి పొత్తు రాష్ట్రాన్ని ముంచేస్తుంది. 21 సీట్లు తీసుకోవడాన్ని చూసి జనసేన నేతలు సిగ్గు పడుతున్నారు. ఆత్మ గౌరవంలేని పార్టీలు టీడీపీ-జనసేన. ఆత్మ గౌరవంలేని పార్టీలు ఉంటే ఎంత? లేకుంటే ఎంత?. 1:50 PM, Mar 13th, 2024 లోక్సభ బరిలో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ లోక్సభ ఎన్నికల్లో పోటీ విశాఖ నుంచి బరిలో కేఏ పాల్ కేఏ పాల్ పోటీపై స్పష్టతనిచ్చిన బాబూ మోహన్ కేఏ పాల్కు మద్దతుగా ప్రచారం చేయనున్న బాబూ మోహన్ 1:20 PM, Mar 13th, 2024 టీడీపీ మహిళా నేతల ఆందోళన.. కడప ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ మహిళా నేతల ఆందోళన. కడప టీడీపీ ఇంచార్జ్ మాధవి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు. మాధవికి కడప టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న సీనియర్ కార్యకర్తలు. తమను పట్టించుకోని నాయకులు తమకు వద్దంటూ ఒంటి కాలిపై నిలబడి, కళ్ళకు గంతలు కట్టుకుని నిరసన. నాన్ లోకల్ లీడర్లు వద్దని, లోకల్ లీడర్ల నాయకత్వం కావాలని మహిళల నిరసనలు. 1:00 PM, Mar 13th, 2024 పవన్కు మంత్రి జోగి రమేష్ స్ట్రాంగ్ కౌంటర్ పవన్ రాజకీయ అజ్ఞాని పార్టీ పెట్టాడు ముఖ్యమంత్రిని అవుతానన్నాడు పొత్తన్నాడు 60 సీట్ల మనవే అన్నాడు 60 నుంచి 24 సీట్లకు వచ్చాడు ఇప్పుడు 24 నుంచి 21 సీట్లకు వచ్చాడు ఆ 21 సీట్లలోనైనా పోటీచేయడానికి అభ్యర్ధులున్నారా?. రేపు జరిగే ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం మంచితనానికి దుర్మార్గులైన చంద్రబాబు, పవన్, బీజేపీకి మధ్య జరిగే యుద్ధం ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీలను ప్రజలు కృష్ణానదిలో కలిపేయడం ఖాయం 2014లో ముగ్గురూ కలిసొచ్చారు.. విడిపోయారు మళ్లీ ఇప్పుడు ముగ్గురూ కలిసి వస్తున్నారు చంద్రబాబు, పవన్, బీజేపీలకు విలువలు, విశ్వసనీయత లేవు లెక్కాలేదు .. తిక్కా లేదు చంద్రబాబు కుప్పంలో, లోకేష్ మంగళగిరిలో ఓడిపోతారు ఎక్కడ పోటీచేస్తాడో తెలియని పవన్ అసెంబ్లీ గేటు కూడా దాటలేడు చంద్రబాబు, పవన్ పనికిరాని వ్యక్తులు. యుద్ధంలో పోటీచేయమంటే అస్త్ర సన్యాసం చేసిన వ్యక్తి పవన్ 175 చోట్లా పోటీచేయమంటే చంద్రబాబు పారిపోయాడు కనీసం 50 చోట్లైనా అభ్యర్థులను పెట్టమంటే పవన్ పారిపోయాడు టీడీపీ, జనసేన, బీజేపీలకు అడ్రస్ లేకుండా చేస్తాం ఇది రాసిపెట్టుకోండి 175 స్థానాల్లో 175 వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తాం చంద్రబాబు, పవన్ హైదరాబాద్ పారిపోతారు బీజేపీ ఢిల్లీ పారిపోతుంది ఏపీలో ఉండే ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ.. ఏకైక నాయకుడు సీఎం జగన్. 12:45 PM, Mar 13th, 2024 అభిమానులకు ముద్రగడ మరో లేఖ తన అభిమానులకు ముద్రగడ లేఖ ఈనెల 14న సీఎం జగన్ సమక్షంలో చేరిక వాయిదా ఈనెల 15, లేదా 16 వ తేదిన ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలో చేరిక. సెక్యూరిటీ ఇబ్బందుల దృష్ట్యా తనతో ఎవరూ రావొద్దని అభిమానులకు మనవి చేసిన ముద్రగడ 12:30 PM, Mar 13th, 2024 వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటన ఈనెల 16న ఇడుపులపాయకు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఇప్పటికే అభ్యర్థుల లిస్టు దాదాపు ఖరారు ఒకటి, రెండు మార్పులతో ఫైనల్ లిస్టు వైఎస్సార్ ఘాట్ వద్ద అధికారికంగా ప్రకటించనున్న పార్టీ అధినేత జగన్ అనంతరం ఎన్నికల ప్రచారంలోకి దిగనున్న వైఎస్ జగన్ 12:10 PM, Mar 13th, 2024 జేసీ ప్రభాకర్కు భయం పట్టుకుంది: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేను ఓడినా .. గెలిచినా తాడిపత్రిలోనే ఉంటా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఓడిపోతే దేశం వదిలిపెట్టిపోతాడు మహిళను మోసం చేసిన టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జునకు జేసీ మద్దతు ఇస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంత వరకు కౌన్సిలర్ మల్లికార్జునను మంద లించలేదు తనకు అన్యాయం జరిగిందని జేసీ ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళితే బాధితురాలిపై జేసీ దురుసుగా ప్రవర్తించారు మహిళకు అన్యాయం జరుగుతే మహిళలు వెంట ఎవరైనా ఉంటారు, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి వారి కౌన్సిలర్ వెంటా ఉన్నాడు కౌన్సిలర్ పోతే జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ పదవి పోతుందని భయపడుతున్నాడు 11:55 AM, Mar 13th, 2024 అందరూ ప్రజా సేవకులే: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి దగ్గర్నుంచి వలంటీర్ల దాకా అంతా ప్రజా సేవకులే అవినీతి రహిత పాలనే ధ్యేయంగా గ్రామ సచివాలయాల ఏర్పాటు మా ప్రభుత్వంలో ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప రికార్డ్ సచివాలయాల వద్దనే ఎరువులు, విత్తనాల దుకాణం ఏర్పాటు ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపించేలా చేశాం 11:40 AM, Mar 13th, 2024 పవన్కు మంత్రి అమర్నాథ్ కౌంటర్ సీఎం జగన్ ఆదేశం మేరకు గాజువాకలో పోటీ చేస్తా గాజువాక నేను పుట్టి, పెరిగిన సొంత నియోజకవర్గం మా తాత, తండ్రి అక్కడ గెలిచారు నేను కూడా సీఎం జగన్ ప్రజాదరణతో గెలుస్తాను. పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తారా లేదో తెలియదు ప్రత్యర్థి ఎవరైనా మాకు నష్టం లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దొంగలు ఎవరో తేలింది టీడీపీ, జనసేన స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి ఇప్పుడు స్టీల్ప్లాంట్ కార్మికులు, విశాఖ ప్రజలు మూడు పార్టీలకు బుద్ధి చెప్తారు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని చంద్రబాబు నాశనం చేశాడు పొత్తులో చంద్రబాబు తగ్గించుకోవాల్సిన సీట్లు పవన్ తగ్గించుకున్నారు జనసేన నాయకులు, కార్యకర్తల జీవితాలను పవన్ నాశనం చేశారు సీఎం జగన్ను ఓడించడం అన్నది పవన్ కాదు ఎవ్వరి వల్ల సాధ్యం కాదు 11:20 AM, Mar 13th, 2024 ఆడబిడ్డకు అన్యాయం చేస్తున్న జేసీ ప్రభాకర్ నేను ఓడినా .. గెలిచినా తాడిపత్రి లోనే ఉంటా జేసీ ప్రభాకర్ రెడ్డి ఓడిపోతే దేశం వదిలిపెట్టి పోతాడు మహిళను మోసం చేసిన టీడీపీ కౌన్సిలర్ మల్లికార్జున కు జేసీ మద్దతు ఇస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంత వరకు కౌన్సిలర్ మల్లికార్జున ను మందలించలేదు తనకు అన్యాయం జరిగిందని జేసీ ప్రభాకర్ రెడ్డి వద్దకు వెళితే బాధితురాలితోనూ జేసీ దురుసుగా ప్రవర్తించారు మహిళకు అన్యాయం జరుగుతే మహిళలు వెంట ఎవరైనా ఉంటారు.. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి వారి కౌన్సిలర్ వెంటా ఉన్నాడు కౌన్సిలర్ పోతే జేసీ ప్రభాకర్ రెడ్డి చైర్మన్ పదవి పోతుందని భయపడుతున్నాడు జేసీ ప్రభాకర్పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి మండిపాటు 11:05 AM, Mar 13th, 2024 పొమ్మనలేక పొగపెడుతున్న చంద్రబాబు.. వివాదాల మయంగా మారిన విశాఖ సౌత్ టీడీపీ పరిస్థితి. గండి బాబ్జికి పొమ్మనలేక పొగ పెడుతున్న చంద్రబాబు. సౌత్ నియోజకవర్గం నుంచి మారాలని బాబ్జిపై ఒత్తిడి. మాడుగుల వెళ్లాలని బాబ్జికి ఆదేశం. పొత్తులో భాగంగా సౌత్ సీటు జనసేనకు అంటున్న టీడీపీ. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటున్న గండి బాబ్జి. మాడుగుల వెళ్ళేది లేదంటున్న బాబ్జి. సౌత్లో జనసేనకు బలమే లేదంటున్న బాబ్జి అనుచరులు. బాబ్జికి మద్దతుగా అనుచరులు మీడియా సమావేశం. సౌత్ నుంచి జనసేన సీటు ఆశిస్తున్న సీతంరాజు సుధాకర్, వంశీ, సాధిక్. 10:54 AM, Mar 13th, 2024 ఏలూరు జిల్లా బీజేపీలో ముసలం ఎంపీ సీటు పై బిజెపిలో రగులుతున్న అసంతృప్తి టికెట్ పై ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి చివరి నిమిషంలో తెరపైకి మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి పేరు రావడంతో అయోమయం ఏలూరు పార్లమెంట్లో గత పదేళ్లుగా బిజెపిని బలోపేతం చేసిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఈనెల 15న పార్టీలకతీతంగా ఆత్మీయ సమావేశం కు పిలుపునిచ్చిన గారపాటి చౌదరి నేడు బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి చౌదరి పేరు లేకుంటే రెబల్ గా పోటీ చేయాలంటూ క్యాడర్ డిమాండ్ ఈ నెల 15 న ఏలూరులో ఆత్మీయ సమావేశం లో కీలక ప్రకటన చేయనున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి 10:20 AM, Mar 13th, 2024 భీమవరం టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి భీమవరంలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయం వద్ద టీడీపీ ఫ్లెక్సీలు తొలగింపు టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ శివరామరాజు. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ అధిష్టానం టీడీపీ అధిష్టానం తనను గుర్తించలేని శివరామరాజు ఆవేదన శివరామరాజు కార్యాలయం వద్ద ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించిన అనుచరులు 9:40 AM, Mar 13th, 2024 పవన్కు గ్రంధి శ్రీనివాస్ కౌంటర్ పవన్ కల్యాణ్ను మానసిక వైద్యులకు చూపించాలి పవన్ను ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేపించాలి వ్యాధిని.. రోగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. పవన్ మాట్లాడే మాటలు సమాజానికే ప్రమాదకరం పవన్ నన్ను గూండా అని భీమవరం నుండి తరిమి కొట్టాలని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. పవన్కు నామీదు ఎందుకంత అసూయ అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. గత నెలలో భీమవరం వచ్చి నామీద ద్వేషం లేదన్నాడు. ఇప్పుడేమో రౌడీ అంటూ మాట్లాడుతున్నాడు. తాను స్థలం కొందామంటే నేను అడ్డుకున్నానని అంటున్నాడు. పవన్ మానసిక స్థితి చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ప్రపంచ కుబేరులు భీమవరంలో ఎక్కడ ఉన్నారు?. చంద్రబాబు కాళ్లు, చేతులు పట్టుకుని 24 సీట్లు తీసుకున్నావ్. జనసైనికుల ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావు. నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న జనసైనికులకు.. పార్టీ లేదు.. తొక్కా లేదు అన్న రీతిలో వ్యవహరిస్తున్నావు. జనసేన కార్యకర్తలు సలహాలు ఇవ్వదంటూ చులకనగా మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడే భాష ఏంటి?. నీకు ఎకరం స్థలం కావాలా?. నాకు ఉన్న తొమ్మిది ఎకరాల్లో ఎక్కడ కావాలో చెప్పు నేను ఇస్తాను. మిమ్మల్ని కావాలనుకునే వ్యక్తులకు కనీసం సెల్ఫీ దిగే అవకాశం కూడా లేదు. మీ నిజ స్వరూపం తెలియక పవన్ సీఎం పవన్ సీఎం అంటూ వారు అరుస్తున్నారు. ఇప్పటికే 24 సీట్లకు పరిమితమై చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నావు. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులిలా తిరుగబడుతుంది. నువ్వు ఎలా ఉన్నావో ఇప్పటికైనా తెలుసుకో. పవన్ కల్యాణ్కు దమ్ముంటే పులివెందులో పోటీ చేయాలి. 8:50AM, Mar 13th, 2024 కూటమిలో కొత్త చిచ్చు..! సీట్ల సర్దుబాటుపై అసలు బీజేపీ నేతలలో తీవ్ర అసంతృప్తి అధికారంలో లేనప్పుడు 2014 పొత్తులలోనే నాలుగు ఎంపీ, 13 అసెంబ్లీ సీట్లలో పోటీ చేశామని గుర్తు చేస్తున్న బీజేపీ నేతలు కేంద్రంలో అధికారంలో ఉండి తక్కువ సీట్లు తీసుకోవడంపై మండిపాటు ఎనిమిది ఎంపీ, 25 అసెంబ్లీ సీట్లు తీసుకోవాల్సిదంటున్న అసలు నేతలు అరకు, నరసాపురం స్ధానాలు కోరకపోయినా ఇచ్చినట్లుగా పచ్చ మీడియా ద్వారా టీడీపీ లీకులపై బీజేపీలో ఆందోళన జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్దన్ రెడ్డి పేర్లే జాబితాలో లేకుండా టీడీపీ కుట్రలు చంద్రబాబు కోసం పనిచేసే సీఎం రమేష్, సుజనాచౌదరి, కొత్తపల్లి గీత, పురందేశ్వరి పేర్లపై అసంతృప్తి మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్లకే టిక్కెట్లు కేటాయించాలంటున్న బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని కలిపి ఫిర్యాదు చేసే యోచనలో అసలు బీజేపీ అగ్రనేతలు 8:15AM, Mar 13th, 2024 పయ్యావుల కేశవ్ ప్రలోభాలు.. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఓటర్లకు ప్రలోభాలు ఉరవకొండ నియోజకవర్గంలో చీరల పంపిణీ చేపట్టిన టీడీపీ నేతలు ఇంటింటికీ చీరలు, కరపత్రాలు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు చీరలు తీసుకోండి.. పయ్యావుల కేశవ్కు ఓటేయండి అంటున్న ఉరవకొండ టీడీపీ నేతలు 7:50 AM, Mar 13th, 2024 మోదీకి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: లక్ష్మీపార్వతి ప్రధాని మోదీకి చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి గుజరాత్ నుంచి మోదీని అరెస్ట్ చేసి, బహిష్కరించాలని అప్పటి ప్రధాని వాజ్పాయ్కు బాబు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మళ్లీ బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. రాజకీయ స్వలాభం కోసం పొత్తులు, ఎంతటి నీచానికైన దిగజరుతాడు అనటానికి బీజేపీ పంచన చేరడమే నిదర్శనం సిద్దం సభలకు వచ్చే ప్రజల్ని చూసి చంద్రబాబుకు వెన్నులో వణుకు పుడుతోంది ప్రజలకు డీబీటీ ద్వారా 2.50 లక్షలు కోట్లు పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అందించిన ఏకైక వ్యక్తి సీఎం జగన్ అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలను అందించారు రాష్ట్రంలో టీడీపీ అండ్ కో పార్టీలను పాతాళానికి తొక్కే రోజులు ఆసన్నమయ్యాయి. 7:20 AM, Mar 13th, 2024 వైఎస్సార్సీపీ 12వ జాబితా విడుదల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితా విడుదల చిలకలూరిపేట సమన్వయకర్తగా కావటి మనోహర్నాయుడు గాజువాక సమన్వయకర్తగా గుడివాడ అమర్నాథ్. 7:00 AM, Mar 13th, 2024 చంద్రబాబు పై ఒరిజినల్ బీజేపీ నేతల అసంతృప్తి చంద్రబాబు, పురంధేశ్వరి కలిసి ఒరిజినల్ బీజేపీ నేతలకు అన్యాయం చేస్తున్నారని మండిపాటు పొత్తుల పంచాయితీలో రెండుగా విడిపోయిన ఏపి బీజేపీ పొత్తులపై మరోసారి పునర్ సమీక్షించాలంటూ జాతీయ నాయకత్వం అపాయింట్మెంట్ కోరిన ఏపి బీజేపీ సీనియర్లు బీజేపీ కి వెన్నుపోటు పొడిచేలా సీట్ల పంపకాలు జరిగాయి అంటున్న జాతీయ ,రాష్ట్ర నేతలు కేంద్ర పెద్దలను కలిసే యోచనలో సత్య కుమార్,విష్ణు వర్ధన్ రెడ్డి, జివియల్ , సోము వీర్రాజు తొ పాటు 30 మంది బీజేపి అగ్ర నేతలు వలస నేతలకు టికెట్లు ఇచ్చి పార్టీ నేతలకు అన్యాయం చేయోద్దని కోరుతున్న బీజేపీ నేతలు ఓడిపోయిన నేతలకు మరోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని కోరుతున్న బీజేపీలో ఒక వర్గం నేతలు సీట్ల ఎంపిక, అభ్యర్థుల ఎంపిక లో బీజేపీ ఒరిజినల్ నేతల అభిప్రాయాలు తీసుకోవాలని కోరనున్న నేతలు 6:50 AM, Mar 13th, 2024 పవన్ తీరుపై జనసేన నేతలు అసంతృప్తి 24 నుంచి 21 సీట్లుకు తగ్గడంపై ఆగ్రహం పవన్ స్వార్థం కోసం ఇంకా ఎంతమంది బలి కావాలని ఆవేదన నాయకుడు అనే వాడు సీట్లు ఆదనంగా అడగాలి ఉన్న సీట్లును వదులుకునే వాడిని నాయకుడు అనరు. పవన్ తీరుతో 25 మంది సీట్లను కోల్పోవలసి వచ్చింది చంద్రబాబును నాలుగైదు సీట్లు అదనంగా ఎందుకు అడగలేకపోతున్నారు మొదట టీడీపీ, ఇప్పుడు బీజేపీ కోసం జనసేన సీట్లు కోత పెడతారా పవన్ కళ్యాణ్ తీరుతో పార్టీ నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుంది 6:40 AM, Mar 13th, 2024 చంద్రబాబు, పవన్, షర్మిలపై కొడాలి నాని ఫైర్ నన్ను నమ్మి ఓటేయండని చెప్పిన పవన్.. చంద్రబాబును వదిలేసి మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు మోదీని నానా బూతులు తిట్టింది చంద్రబాబు కాదా? ఈ దేశాన్ని దోచుకున్నది మోదీ అని చెప్పింది చంద్రబాబు కాదా? పాచిపోయిన లడ్డూలిచ్చారన్నది పవన్ కాదా? నా తల్లిని దూషించారు.. టీడీపీ అంతం చూస్తానని పవన్ ప్రగల్భాలు పలికాడు రాష్ట్రం ఏం విధ్వంసం అయిపోయింది మీరంతా కలిశారు ప్రజలకు సంక్షేమం అందిస్తున్నందుకు రాష్ట్రం నాశనమైపోయిందా? పోర్టులు, జెట్టీలు, మెడికల్ కాలేజీలు నిర్మించినందుకు రాష్ట్రం నాశనమైపోయిందా? రైతులకు, మహిళలకు రుణమాఫీ ఇస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు ఒకరిని ఒకరు తిట్టుకుని సిగ్గులేకుండా ఇప్పుడు అంతా కలిసి వస్తున్నారు సీఎం జగన్ను ఓడించడమే అన్ని పార్టీల ఆశయం పవన్ సిగ్గులేకుండా 21 సీట్లకు వచ్చాడు పార్టీని పెట్టింది దేనికి అడుక్కోవడానికా ఈయన్ని నమ్ముకున్నవాళ్లందరికీ పవన్ ఏం చెప్తాడు జనసేన ఓట్లు చంద్రబాబుకు బదిలీ అయ్యే పరిస్థితి లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అట్టర్ ప్లాప్ చంద్రబాబుకు ఈ సారి 23 సీట్లు కూడా రావు షర్మిల ఎవరికోసం ప్రచారం చేస్తారు ఎవరు గెలవాలని షర్మిల కోరుకుంటున్నారు కాంగ్రెస్లో ఉండి బీజేపీలో ఉన్న చంద్రబాబును గెలిపించడానికి షర్మిల ప్రయత్నిస్తోంది మణిపూర్ ఊచకోతకు ఏపీలో ఉన్న సీఎం జగన్కు ఏం సంబంధం తెలంగాణలో తిరిగినప్పుడు షర్మిలకు మణిపూర్ గుర్తుకురాలేదా? పాస్టర్ అని చెప్పుకునే బ్రదర్ అనీల్ మణిపూర్ వెళ్లాడా? రాహుల్, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మణిపూర్ వెళ్లారా? బీజేపీ క్రైస్తవులను ఊచకోత కోశారని మీరు చెబుతున్నారు నరేంద్రమోదీని ఏపీలో కాలు పెట్టనివ్వనన్నది చంద్రబాబు కాదా? బీజేపీతో కలిసి తప్పుచేశానన్న చంద్రబాబు సిగ్గులేకుండా మోదీతో ఎలా కలిశాడు? తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఎన్టీఆర్ టీడీపీని పెట్టాడు చంద్రబాబు తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టుపెట్టాడు ఏపీలో కాంగ్రెస్ జెండా పట్టుకునేవాడు కూడా లేడు ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణలో పార్టీ పెట్టింది ఆ పార్టీని హుస్సేన్ సాగర్లో కలిపేసి ఏపీకి వచ్చి సీఎం జగన్ని సాధించాలని చూస్తోంది కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు ఏపీలో కాంగ్రెస్ పార్టీ డిస్పోజబుల్ పార్టీ డిపాజిట్లు కూడా రానోళ్లు 5 వేలు మహిళలకు ఇస్తారంటే నమ్మడానికి జనం పిచ్చోళ్లా.. 6:30 AM, Mar 13th, 2024 నిడదవోలులో జనసేనకు సహకరించం: టీడీపీ కార్యకర్తలు నిడదవోలు నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య రాజుకున్న చిచ్చు పొత్తులో భాగంగా జనసేన కందుల దుర్గేష్కు టికెట్ కేటాయింపు సోమవారం ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుర్గేష్ నిడదవోలు టికెట్ కేటాయించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే శేషా రావు వర్గం ఆగ్రహం టికెట్ శేషారావుకే ఇవ్వాలని టీడీపీ కార్యకర్తల డిమాండ్ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు సహకరించేది లేదని ప్రకటనలు ఉమ్మడి అభ్యర్థిగా నేడు నిడదవోలు వెళ్తున్న కందుల దుర్గేష్ ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనే రాజకీయ వర్గాల చర్చ -
March 12th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu 07:14 PM, Mar 12th, 2024 ప.గో.జిల్లా: భీమవరంలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయం వద్ద టీడీపీ ఫ్లెక్సీలు తొలగింపు టీడీపీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ శివరామరాజు సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ అధిష్టానం టీడీపీ పార్టీ తనను గుర్తించలేదని ఆవేధన వ్యక్తం చేసిన శివరామరాజు. శివరామరాజు కార్యాలయం వద్ద ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించిన అనుచరులు 06:42 PM, Mar 12th, 2024 గీతాంజలి చావు వెనక ఉన్నది లోకేష్: ఎంపీ నందిగాం సురేష్ లోకేష్.. చంద్రబాబు డైరెక్షన్లో ఉన్నారు నా చిన్నప్పుడు మా చెల్లి చనిపోయింది ఇప్పటికి ఆ వయస్సు. వాళ్ళు ఎవరు కనిపించినా చెల్లి అని పిలుస్తాను ఒళ్ళు కొవ్వెక్కి, మదంతో వాగుతున్నారో అందరిని 24 ఎన్నికల లోపు మేము ఏంటో చూపిస్తాం కొంత మందికి గుర్తించాం.. మరికొంత మందిని గుర్తిస్తున్నాం.. అందరిని శిక్షిస్తాం గీతాంజలి చనిపోయి మంటల్లో కాలుతుంటే ఆ మంటల్లో చలి కాచుకొంటున్నరు మీరు నిజంగా మగాళ్ళు అయితే ఒరిజినల్ అకౌంట్లతో రండి మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు వున్నారు.. వాళ్ళు చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది గీతాంజలి ఆత్మ శాంతించాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాం జై జగన్ అని ఒక్క కామెంట్ పెడితే.. వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు లోకేష్ మీ నాన్నకి 75 ఏళ్ళు.. తర్వాత నిన్ను ఎవరు కాపాడలేరు.. ఐ టీడీపీ కుక్కలు పెదవాళ్ళ పై పడి హింసిస్తున్నరు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు వాళ్ళ అమ్మ చనిపోయిన విషయం కూడా తెలీదు రానున్న రోజుల్లో అందరిపై చర్యలు ఉంటాయి లోకేష్ని ఎఫ్ఐఆర్లో పెడతాం 06:32 PM, Mar 12th, 2024 ఐ టీడీపీ వాళ్ళే ఇలాంటివి చేస్తున్నారు: ఎమ్మెల్సీ పోతుల సునీతా రాష్ట్రములో టీడీపీకి పుట్టగతులు ఉండవు.. మహిళలు మానసికంగా స్ట్రాంగ్ గా ఉండాలి.. గీతాంజలి చావుకు కారణమైనవారు సభ్య సమాజంలో తలదించాల్సిందే గీతాంజలి కుటుంబానికి మనం అందరం అండగా నిలవాలి మహిళల రక్షణకు పెద్దపీటవేసే జగన్మోహన్ రెడ్డి ప్రతి సచివాలయంలో ఒక మహిళ పోలీస్ని ఏర్పాటు చేశాం 05:15 PM, Mar 12th, 2024 విజయవాడ టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు పచ్చగా ఉండే టీడీపీ కొంప కూల్చడానికే బీజేపీ పొత్తు రెండో మూడో ఎంపీ సీట్లు ఇస్తా అన్న చంద్రబాబు ను ఎక్కువ సిట్లకు ఒప్పించారు తెలుగు ప్రజల మొట్టమొదటి ద్రోహి బీజేపీ అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్న రీతిగా చంద్రబాబు బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడు తెలుగు ప్రజలను ఖూనీ చేసిన బద్మాష్లు ఆ ముగ్గురు 04:30 PM, Mar 12th, 2024 జగన్ ప్రభుత్వంలో 14వేల కోట్లతో విద్యా వ్యవస్థలో సమూల మార్పు తెచ్చారు: ఎంపీ కేశినేని నాని నాడు నేడు ద్వారా పాఠశాల రూపు రేఖలు మార్చారు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్. మీడియం ప్రవేశ పెట్టిన ఘనత జగన్ కే దక్కుతుంది విద్య, వైద్యం కోసం ఎన్నో సంస్కరణలను జగన్ ప్రభుత్వంలో తీసుకువచ్చారు ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ట్రెండ్ నడుస్తోంది: విద్యార్థుల దశ నుంచే స్టార్ట్ ఆప్ కంపెనీ లకు నాంది పలకాలి 04:20 PM, Mar 12th, 2024 నిండు ప్రాణాన్ని టీడీపీ, జనసేన మూకలు బలి తీసుకున్నాయి: ఎమ్మెల్సీ పోతుల సునీత తన కుటుంబానికి నాలుగు పథకాలు వచ్చాయని సంతోషంగా చెపితే.. టార్గెట్ చేసి చంపేశారు.. సమాజంలో టీడీపీ, జనసేన వారిని మృగాలుగా చూడాలి. వారు సోషల్ మీడియాని నడిపేది అమాయకులని బలి తీసుకోవటానికా? దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం. 04:00 PM, Mar 12th, 2024 టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై మండలి బుద్ధప్రసాద్ ఆవేదన అవనిగడ్డ టికెట్ తనకే వస్తుందని ఆశపడ్డ బుద్ధప్రసాద్. పొత్తులో సీటు జనసేనకు కేటాయించే అవకాశం. అవనిగడ్డ సీటు తమకే ఇవ్వాలని పట్టుబడుతున్న టీడీపీ. ఇప్పటికే చంద్రబాబుకు తీర్మానం చేసి పంపించిన అవనిగడ్డ టీడీపీ నాయకులు. బుద్ధప్రసాద్,టీడీపీ నాయకుల తీర్మానాన్ని పక్కన పెట్టేసిన చంద్రబాబు. అధిష్టానం తీరుపై బుద్ధప్రసాద్ అసహనం . 03:40 PM, Mar 12th, 2024 విజయవాడ చంద్రబాబు పై ఒరిజినల్ బీజేపీ నేతల అసంతృప్తి చంద్రబాబు, పురంధేశ్వరి కలిసి ఒరిజినల్ బీజేపీ నేతలకు అన్యాయం చేస్తున్నారని మండిపాటు పొత్తుల పంచాయితీలో రెండుగా విడిపోయిన ఏపి బీజేపీ పొత్తులపై మరోసారి పునర్ సమీక్షించాలంటూ జాతీయ నాయకత్వం అపాయింట్మెంట్ కోరిన ఏపి బీజేపీ సీనియర్లు బీజేపీ కి వెన్నుపోటు పొడిచేలా సీట్ల పంపకాలు జరిగాయి అంటున్న జాతీయ ,రాష్ట్ర నేతలు కేంద్ర పెద్దలను కలిసే యోచనలో సత్య కుమార్,విష్ణు వర్ధన్ రెడ్డి, జివియల్ , సోము వీర్రాజు తొ పాటు 30 మంది బీజేపి అగ్ర నేతలు వలస నేతలకు టికెట్లు ఇచ్చి పార్టీ నేతలకు అన్యాయం చేయోద్దని కోరుతున్న బీజేపీ నేతలు ఓడిపోయిన నేతలకు మరోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని కోరుతున్న బీజేపీలో ఒక వర్గం నేతలు సీట్ల ఎంపిక, అభ్యర్థుల ఎంపిక లో బీజేపీ ఒరిజినల్ నేతల అభిప్రాయాలు తీసుకోవాలని కోరనున్న నేతలు 03:39 PM, Mar 12th, 2024 విశాఖ: పవన్ తీరుపై జనసేన నేతలు అసంతృప్తి 24 నుంచి 21 సీట్లుకు తగ్గడంపై ఆగ్రహం పవన్ స్వార్థం కోసం ఇంకా ఎంతమంది బలి కావాలని ఆవేదన నాయకుడు అనే వాడు సీట్లు ఆదనంగా అడగాలి ఉన్న సీట్లును వదులుకునే వాడిని నాయకుడు అనరు. పవన్ తీరుతో 25 మంది సీట్లను కోల్పోవలసి వచ్చింది చంద్రబాబును నాలుగైదు సీట్లు అదనంగా ఎందుకు అడగలేకపోతున్నారు మొదట టీడీపీ, ఇప్పుడు బీజేపీ కోసం జనసేన సీట్లు కోత పెడతారా పవన్ కళ్యాణ్ తీరుతో పార్టీ నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుంది తాడేపల్లి : 03:09 PM, Mar 12th, 2024 ప్రభుత్వం సొంత ఇంటి కల నెరవేరింది అని గీతాంజలి చెప్పడం శాపంగా మారింది: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం గీతాంజలి మరణంతో ఆమె కుటుంబం రోడ్డున పడింది టీడీపీ,జనసేన సోషల్ మీడియా వేధింపులు కారణంగానే గీతాంజలి ఆత్మహత్య చెసుకుంది.. పవన్,లోకేష్, బాలకృష్ణ కు మహిళలంటే లోకువ టీడీపీ అంటేనే దుశ్శాసన పార్టీ, తెలుగు డెకాయిట్ పార్టీ.. పేదలకు సొంత ఇల్లు ఇస్తుంటే దాన్ని శ్మశానం తో పోల్చింది టీడీపీ పార్టీనే. 79 లక్షల మహిళలకు జగన్ లబ్ది చేకూర్చారు.. టీడీపీ, జనసేన సోషల్ మీడియా సైకోలుగా మారాయి మహిళలు ఎవరూ భయపడవద్దు జగన్ అన్న తోడుగా ఉన్నాడు దిశ యాప్ను మహిళలంతా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలాంటి ఇబ్బంది ఉన్నా దిశ యాప్ను వాడండి మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న టీడీపీ, జనసేన వాళ్ళని తరిమి కొట్టండి ఆ పార్టీలకు రాజకీయ మనుగడ లేకుండా చేయండి 02:35 PM, Mar 12th, 2024 తెనాలి: గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించిన మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జెల వెంకటలక్ష్మి.. మేమున్నామంటూ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిన వెంకటలక్ష్మి పిల్లల భవిష్యత్తు కోసం అన్ని విధాలా చర్యలు తీసుకునే విధంగా సీఎం జగన్మోహన్రెడ్డితో మాట్లాడతామని హామీ మహిళ మీద ఎటువంటి ట్రోలింగ్లు అత్యంత హేయమైనవి ఎవరైతే ట్రోలింగ్స్ పాల్పడ్డారు వారిపై చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరాం - వెంకటలక్ష్మి ఏ ఒక్కరు గీతాంజలి లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఏ సమస్యలున్న కుటుంబ సభ్యుల తోటి లేదా పోలీస్ స్టేషన్లో లేదా మహిళా కమిషన్ దృష్టికి తీసుకుని రండి మహిళలపై ట్రోలింగ్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది మహిళలపై ట్రోల్లింగ్స్ చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాం ప్రభుత్వం వద్ద లబ్ధిపొందాం అని చెప్పడం ఐ టీడీపీ వాళ్ళు సహించలేకపోయారు 02:32 PM, Mar 12th, 2024 తాడేపల్లి : గీతాంజలి మృతికి టీడీపీ, జనసేన కార్యకర్తల ట్రోల్సే కారణం: హోంమంత్రి తానేటి వనిత ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరించాం కొంతమంది వ్యక్తుల సోషల్ మీడియా అక్కౌంట్స్ పై నిఘా పెట్టాం గీతాంజలి ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదు జగన్ అన్న వలన తన కుటుంబానికి జరిగిన మేలు గురించే మాట్లాడింది అలాంటి సాధారణ గృహిణి మీద కూడా ట్రోల్స్ వేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు ఇందుకు కారణమైన ఎవరినీ వదిలేదు ఇప్పటికే కేసు నమోదు చేశాం దోషుల సంగతి తేల్చుతాం మరో మహిళపై ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతాం గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం ప్రకటిస్తున్నాం 01:51 PM, Mar 12th, 2024 చంద్రబాబు, పవన్, షర్మిలపై కొడాలి నాని ఫైర్ నన్ను నమ్మి ఓటేయండని చెప్పిన పవన్.. చంద్రబాబును వదిలేసి మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు మోదీని నానా బూతులు తిట్టింది చంద్రబాబు కాదా? ఈ దేశాన్ని దోచుకున్నది మోదీ అని చెప్పింది చంద్రబాబు కాదా? పాచిపోయిన లడ్డూలిచ్చారన్నది పవన్ కాదా? నా తల్లిని దూషించారు.. టీడీపీ అంతం చూస్తానని పవన్ ప్రగల్భాలు పలికాడు రాష్ట్రం ఏం విధ్వంసం అయిపోయింది మీరంతా కలిశారు ప్రజలకు సంక్షేమం అందిస్తున్నందుకు రాష్ట్రం నాశనమైపోయిందా? పోర్టులు, జెట్టీలు, మెడికల్ కాలేజీలు నిర్మించినందుకు రాష్ట్రం నాశనమైపోయిందా? రైతులకు, మహిళలకు రుణమాఫీ ఇస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు ఒకరిని ఒకరు తిట్టుకుని సిగ్గులేకుండా ఇప్పుడు అంతా కలిసి వస్తున్నారు సీఎం జగన్ను ఓడించడమే అన్ని పార్టీల ఆశయం పవన్ సిగ్గులేకుండా 21 సీట్లకు వచ్చాడు పార్టీని పెట్టింది దేనికి అడుక్కోవడానికా ఈయన్ని నమ్ముకున్నవాళ్లందరికీ పవన్ ఏం చెప్తాడు జనసేన ఓట్లు చంద్రబాబుకు బదిలీ అయ్యే పరిస్థితి లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అట్టర్ ప్లాప్ చంద్రబాబుకు ఈ సారి 23 సీట్లు కూడా రావు షర్మిల ఎవరికోసం ప్రచారం చేస్తారు ఎవరు గెలవాలని షర్మిల కోరుకుంటున్నారు కాంగ్రెస్లో ఉండి బీజేపీలో ఉన్న చంద్రబాబును గెలిపించడానికి షర్మిల ప్రయత్నిస్తోంది మణిపూర్ ఊచకోతకు ఏపీలో ఉన్న సీఎం జగన్కు ఏం సంబంధం తెలంగాణలో తిరిగినప్పుడు షర్మిలకు మణిపూర్ గుర్తుకురాలేదా? పాస్టర్ అని చెప్పుకునే బ్రదర్ అనీల్ మణిపూర్ వెళ్లాడా? రాహుల్, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మణిపూర్ వెళ్లారా? బీజేపీ క్రైస్తవులను ఊచకోత కోశారని మీరు చెబుతున్నారు నరేంద్రమోదీని ఏపీలో కాలు పెట్టనివ్వనన్నది చంద్రబాబు కాదా? బీజేపీతో కలిసి తప్పుచేశానన్న చంద్రబాబు సిగ్గులేకుండా మోదీతో ఎలా కలిశాడు? తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఎన్టీఆర్ టీడీపీని పెట్టాడు చంద్రబాబు తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టుపెట్టాడు ఏపీలో కాంగ్రెస్ జెండా పట్టుకునేవాడు కూడా లేడు ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణలో పార్టీ పెట్టింది ఆ పార్టీని హుస్సేన్ సాగర్లో కలిపేసి ఏపీకి వచ్చి సీఎం జగన్ని సాధించాలని చూస్తోంది కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు ఏపీలో కాంగ్రెస్ పార్టీ డిస్పోజబుల్ పార్టీ డిపాజిట్లు కూడా రానోళ్లు 5 వేలు మహిళలకు ఇస్తారంటే నమ్మడానికి జనం పిచ్చోళ్లా.. 01:34 PM, Mar 12th, 2024 పవన్ తన అన్న నాగబాబు కూడా సీటు ఇచ్చుకోలేకపోయారు: మంత్రి గుడివాడ అమర్నాథ్ పవన్ కల్యాణ్ను అమాయకుడిని చేసి సీట్లు తగ్గించారు: మంత్రి గుడివాడ అమర్నాథ్ కేఏ పాల్తో తప్ప అందరితో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చూసి ఓటేయమని సీఎం జగన్ కోరుతున్నారు పొత్తులను చూసి ఓటేయమని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి ప్రజలే ఆలోచించాలి గతసారి కంటే ఈసారి ఇంకా అధికంగా సీట్లతో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ-టీడీపీ- జనసేన పార్టీలు ఏమి సమాధానం చెప్తాయి 01:32 PM, Mar 12th, 2024 గీతాంజలి మృతి చాలా దురదృష్టకరం: వాసిరెడ్డి పద్మ గీతాంజలి ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లా సోషల్ మీడియా సైకోలను విడిచిపెట్టకూడదు టీడీపీ, జనసేన కార్యకర్తల వేధింపులను ప్రభుత్వం, మహిళాలోకం సీరియస్గా తీసుకుంటుంది బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి పొందిన మేలును చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా గీతాంజలి మృతి పై చంద్రబాబు, పవన్లు స్పందించాలి గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది 11:47 AM, Mar 12th, 2024 గీతాంజలి కేసు: అజయ్పై చర్యలు తీసుకోవాల్సిందే ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో నారా లోకేష్ ప్రధాన అనుచరుడు సజ్జా అజయ్ దిష్టిబొమ్మ దహనం గీతాంజలిపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్ పెట్టిన అజయ్ తీవ్ర మనోవేదనకు గురై బలవన్మరణ ప్రయత్నం చేసిన గీతాంజలి గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూత అజయ్పై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా విభాగం 11:23 AM, Mar 12th, 2024 ఇంకా 73 రోజుల్లో మళ్లీ సీఎంగా జగన్: YSRCP తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద డిజిటల్ బోర్డు ఏర్పాటు 'జగన్ అనే నేను..' పేరుతో ఏర్పాటు చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణస్వీకారం చేసే రోజును తెలియచేస్తూ కౌంట్ డౌన్ మరో 73 రోజుల్లో సీఎంగా రెండోసారి జగన్ ప్రమాణస్వీకారం చేస్తారంటూ డిజిటల్ బోర్డు ఏర్పాటు 11:00 AM, Mar 12th, 2024 నిడదవోలులో జనసేనకు సహకరించం: టీడీపీ కార్యకర్తలు నిడదవోలు నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య రాజుకున్న చిచ్చు పొత్తులో భాగంగా జనసేన కందుల దుర్గేష్కు టికెట్ కేటాయింపు సోమవారం ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుర్గేష్ నిడదవోలు టికెట్ కేటాయించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే శేషా రావు వర్గం ఆగ్రహం టికెట్ శేషారావుకే ఇవ్వాలని టీడీపీ కార్యకర్తల డిమాండ్ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు సహకరించేది లేదని ప్రకటనలు ఉమ్మడి అభ్యర్థిగా నేడు నిడదవోలు వెళ్తున్న కందుల దుర్గేష్ ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనే రాజకీయ వర్గాల చర్చ 10:48 AM, Mar 12th, 2024 గీతాంజలి ఘటనపై మంత్రి రోజా ఆవేదన రాష్ట్రంలో నిన్న విషాద ఘటన చోటు చేసుకొంది ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాని చూపించి మీడియా ముందు సంతోషంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్పా? టీడీపీ, జనసేన వాళ్లు ఆ మహిళపై దారణంగా మాట్లాడారు ఎవరైతే గీతాంజలి మరణానికి కారణం అయ్యారో వారిని కఠినంగా శిక్షించాలి. అమె పిల్లలు తల్లి లేని చిన్నారులుగా మారారు ఐ టీడీపీ, జనసేన హద్దుల్లో ఉంటే బాగుంటుంది, మహిళలను చులకనగా మాట్లాడటం.. వల్గర్ గా మాట్లాడటం మంచిది కాదు ఈ ఎన్నికలలో మహిళలపై అమానుషంగా మాట్లాడిన వాళ్లను శిక్షించాలి.. పచ్చపార్టీలను తరిమికొట్టాలి నారా లోకేష్ వార్డు మెంబర్ గా కూడా మాట్లాడలేరు.. నారా లొకేష్ మాటలు పట్టించుకోం గెలవలేమన్న స్థాయికి వచ్చారు కావునే అందరితో పొత్తుకు తహతహలాడుతున్నారు. మంత్రి ఆర్కే రోజా కామెంట్లు 10:02 AM, Mar 12th, 2024 జగన్కు అండగా జనం.. వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకల్లో నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మండలి చిఫ్ విప్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు అధికారం మీద మాత్రమే ప్రేమ అంతేతప్ప ప్రజలు, వారి అవసరాల మీద ఏమాత్రం ప్రేమ లేదు ఈ ఐదేళ్లలో నేను మంచి చేశాననిపిస్తేనే ఓటెయ్యమని జగన్ అంటున్నారు నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి నాయకుడ్ని చూడలేదు తన పాదయాత్రలో జనం చెప్పినవన్నీ జగన్ నోట్ చేసుకున్నారు ప్రజా అవసరాల మీదనే జగన్ పాదయాత్ర చేశారు జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదు ప్రజల అవసరాలే తన ఎజెండా అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్ ఇలాంటి నాయకుడికి ప్రజలందరి ఆశీస్సులు ఇవ్వాలి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్స్.. జగన్ అంటేనే విశ్వసనీయత చెప్పిన మాట ప్రకారం మ్యానిఫెస్టో అమలు చేదిన ఘనత జగన్ ది మంత్రి జోగి రమేష్ కామెంట్స్.. జగన్ లాంటి సీఎం మాక్కూడా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు చరిత్ర సృష్టించటం జగన్ కే సాధ్యం కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేష్ ని ఓడించి తీరుతాం గుంటనక్కలు, తోడుదొంగలు చేసే నీచ రాజకీయాలను వైసీపి కార్యకర్తలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి ఈ ఐదేళ్లలో ఎన్నో మేళ్లు చేసినందునే ధైర్యంగా ఓటు అడగుతున్నాం అన్ని వర్గాల ప్రజలు మన వెంట నడుస్తున్నారు వారికి అండగా నిలవాలంటే మళ్ళీ జగన్ని సీఎం చేసుకోవాలి వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షరాలు కామెంట్స్.. గత 13 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి జగన్ రైతులు, కార్మికులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాలకు జగన్ అండగా నిలిచారు హఫీజ్ ఖాన్, ఎమ్మెల్యే కామెంట్స్ జగన్ ఉంటేనే అందరికీ మేలు జరుగుతాయి ఆయన్ని అణచివేయాలని ఎంతోమంది చూశారు ఎన్ని కుట్రలు పన్నినా ఎదుర్కొని జగన్ విజేతగా నిలిచారు ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు అన్నిటినీ ఎదుర్కొని అధికారం సాధించారు ఈ ఐదేళ్లూ చెప్పిన అన్ని హామీలూ నెరవేర్చారు జగన్ కు ఉన్న ప్రజా బలం ముందు ప్రతిపక్షాలు కిందామీద పడుతున్నాయి అర్ధరాత్రి కూడా చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ నేతల ఇళ్ల ముందు పడిగాపులు కాశారు ఇలాంటి వారు ప్రజలకు ఏం చేస్తారు? మోసాలలో పుట్టి మోసాలు చేసే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు 08:49 AM, Mar 12th, 2024 పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెలీలపై వేటు ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సి రామచంద్రయ్యపై వేటు జనసేనలో చేరిన వంశీకృష్ణ, టీడీపీలో చేరిన సి.రామచంద్రయ్యపై వేటు వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికై.. ఆ రెండు పార్టీలోకి ఫిరాయించిన ఈ ఇద్దరు మండలి కార్యదర్శికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చి.. విచారించిన శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు సమగ్ర విచారణ అనంతరం వేటు వేసిన మండలి చైర్మన్ మోషేన్ రాజు 08:06 AM, Mar 12th, 2024 చంద్రబాబు జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో పొత్తు: కొడాలి నాని చంద్రబాబు తనపై ఉన్న 57 అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో పొత్తు రానున్న ఎన్నికల్లో ఎలాగూ అధికారంలోకి రానని తెలుసుకున్న బాబు తనపై ఉన్న కేసుల్లో అరెస్టు కాకుండా తప్పించుకునేందుకే.. ముందుగానే బీజేపీతో పొత్తు పెట్టుకుని కొత్త డ్రామాలకు తేరలేపారు సిగ్గు, శరం లేకుండా ఈ వయసులో కూడా చంద్రబాబు మూడు రోజులు ఢిల్లీలో పడిగాపులు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా అందుబాటులో లేకపోయినా వారి పీఏలతో పొత్తు కుదుర్చుకున్నారు అధికారం కోసం చంద్రబాబు ఎన్ని మోసాలైనా చేస్తారు ఎవరి బూట్లు అయినా నాకేందుకు వెనుకాడరు అధికారంలో ఉన్నప్పుడు నల్లచొక్కా వేసుకుని రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని పోరాటాలు చేసిన వ్యక్తి చంద్రబాబు కాదా.. భార్య, పిల్లలు లేని మోదీ దేశాన్ని ఏం ఉద్దరిస్తాడని, బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్తో కలసి పోటీ చేస్తున్నానని 2019 ఎన్నికల్లో చెప్పింది నిజం కాదా? మళ్లీ ఇప్పుడు మోదీ గొప్పవాడు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని బాబు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు వెయ్యిమంది మోదీలు, లక్షమంది బాబులు, కోటి మంది పవన్కళ్యాణ్లు కలిసి వచ్చిన ఉపయోగం ఉండదు దేవుడి ఆశీస్సులు, ప్రజాబలంతో సీఎం వైఎస్ జగన్ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటి చేసి మరోసారి సీఎం కావడం తథ్యం 07:37 AM, Mar 12th, 2024 నేడు వైఎస్సార్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జెండావిష్కరించనున్న పార్టీ నేతలు అనంతరం సేవా కార్యక్రమాలు నిర్వహణ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 07:33 AM, Mar 12th, 2024 ఈ ఎన్నికలు.. టీడీపీకి చావుబతుకుల సమస్య: వసంత కృష్ణప్రసాద్ మైలవరం టీడీపీ సీటు పై వీడని సందిగ్ధత కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన వసంత కృష్ణప్రసాద్ ఉమా సైలెంట్ అయినా.. టిక్కెట్ కోసం ట్రై చేస్తున్న బొమ్మసాని సుబ్బారావు తాజాగా చర్చనీయాంశంగా మారిన కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు నేనే మైలవరం అభ్యర్ధి అనుకోవద్దు: వసంత కృష్ణప్రసాద్ నాకు మద్దతివ్వండి...నాకు టిక్కెట్ ఇస్తేనే సహకరించండని నేను అనడం లేదు : వసంత కృష్ణప్రసాద్ నేను,దేవినేని ఉమా కాకుండా మూడో వ్యక్తి వచ్చినా అంతా కలిసి పనిచేద్దాం : వసంత కృష్ణప్రసాద్ అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించినా రేపు ప్రచార వాహనం పై అంతే ధీటుగా పని చేస్తా: వసంత కృష్ణప్రసాద్ నేను తెలుగుదేశం పార్టీ లో చేరి మీలో ఒకడిగా మీతో కలిసి నడవడానికి మీ దగ్గరకు వచ్చాను: వసంత కృష్ణప్రసాద్ నాకు, దేవినేని ఉమాకు మధ్య 20 సంవత్సరాల నుండి రాజకీయ విభేదాలు ఉన్నాయి: వసంత కృష్ణప్రసాద్ 2024 ఎన్నికలు చాలా కీలకం, తెలుగుదేశం పార్టీకి చావు బ్రతుకుల సమస్య: వసంత కృష్ణప్రసాద్ 07:24 AM, Mar 12th, 2024 వీరమహిళపై టీడీపీ నేతల దాడి.. పవన్ స్పందన నిల్ జనసేన మహిళా నేతపై దాడి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణపై దాడికి పాల్పడ్డ పచ్చ తమ్ముళ్లు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం దాసరివారిపాలెం కనపర్తిల వద్ద ఘటన దాడికి పాల్పడింది ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్ అనుచరులే కులంపేరుతో దూషించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు అరుణ ఛాతీ మీద చెయ్యేసి గుండెల మీద బలంగా గుద్దినట్లు చెబుతున్న బాధితురాలు దాడిని అడ్డుకోబోయిన మరో జనసేన నేతపైనా తల పగిలేలా దాడి పార్టీ అధినేత పవన్కళ్యాణ్కు ఫిర్యాదు చేసినా స్పందన నిల్ ఎన్నికలయ్యాక చూద్దాంలే పార్టీ నేతలతో కబురు పంపినట్లు సమాచారం! 07:24 AM, Mar 12th, 2024 మరోసారి చంద్రబాబుకి పవన్ దాసోహం 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ బీజేపీకి సీట్ల సర్దుబాటుకు జనసేన అసెంబ్లీ స్థానాల్లో 3 తగ్గించిన బాబు బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలు టీడీపీకి 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు 07:03 AM, Mar 12th, 2024 ‘సిద్ధం’ సభలతో విపక్షాల్లో వణుకు మేదరమెట్ల సభ జనసంద్రాన్ని ముందే ఊహించి చీప్ట్రిక్స్కు బరితెగించిన పచ్చ ముఠా ఉదయం ఫొటోలు తీసుకుని జనం మొహం చాటేశారంటూ పైశాచికానందం అందుకే 45 నిముషాల ఆలస్యంగా ప్రత్యక్ష ప్రసారాలు ఇస్తున్నారంటూ విచిత్ర విమర్శలు వాటిని అందిపుచ్చుకుని ఊగిపోయిన ఎల్లో మీడియా ఈ సభను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించిన 1.50 కోట్ల మంది ఘోర పరాజయం భయంతోనే చౌకబారు ఆరోపణలంటూ ఏకిపారేస్తున్న రాజకీయ విశ్లేషకులు 6:59 AM, Mar 12th, 2024 టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మ బలి జగనన్న ఇంటి పట్టా ఇచ్చారని సంతోషంతో చెప్పటమే ఆమె నేరం అమ్మ ఒడి, చేయూత, పింఛన్తో కుటుంబం బాగుపడిందనటమే తప్పయ్యింది ఓ యూట్యూబ్ చానల్కు సంతోషంగా చెప్పిన తెనాలికి చెందిన గీతాంజలి సోషల్ మీడియా వేదికలపై వెంటాడి వేధించిన టీడీపీ, జనసేన మూకలు ఆమెను దూషిస్తూ... వేషభాషలను ఎగతాళి చేస్తూ దారుణంగా ట్రోలింగ్ మనస్థాపంతో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం.. ఆనక ఆస్పత్రిలో మృతి సీఎం సూచనతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచి ఇద్దరు కుమార్తెలను ఆదుకుంటామని భరోసా సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ గీతాంజలి ట్రెండింగ్ జగనన్న నా సొంతింటి కల నెరవేర్చారు అని చెప్పడమే గీతాంజలి చేసిన పాపమా? @JaiTDP, @JanaSenaParty ట్రోలింగ్తో చంపేశారు..!#JusticeForGeethanjali pic.twitter.com/NcOJ3pdL3d — YSR Congress Party (@YSRCParty) March 11, 2024 6:42 AM, Mar 12th, 2024 చంద్రబాబు ట్వీట్.. రగిలిపోతున్న జనసేన బీజేపీ-టీడీపీ-జేఎస్పీ(జనసేన) పొత్తుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్ టీడీపీకి 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్, జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్, బీజేపీకి 10 అసెంబ్లీ 2 పార్లమెంట్ సీట్లను ఆయా పార్టీలే ప్రకటిస్తాయన్న బాబు జనసేనకు 24 సీట్లు అని ఇంతకు ముందు సంయుక్తంగా ప్రకటించిన చంద్రబాబు-పవన్ పవన్ను మళ్లీ మోసం చేసిన బాబు! రగిలిపోతున్న జనసేన శ్రేణులు జనసేనలో అసంతృప్తి బయటపడే అవకాశం విశ్వామిత్రుడు బ్రహ్మపదానికి వెళ్లింది 24తోనే, గాయత్రి మంత్రం 24 అక్షరాలు, అందుకే 24 సీట్లకు ఒప్పుకున్నా అని కాకమ్మ కధలు చెప్పి జనసైనికుల చెవిలో పువ్వులు పెట్టిన @PawanKalyan, ఇప్పుడు చంద్రబాబు 21 సీట్లు ముష్టేసాక ఏ కహాని చెబుతాడో? 🤭#PackageStarPK #TDPJSPCollapse https://t.co/M6wAM6VuSz — YSR Congress Party (@YSRCParty) March 11, 2024 -
చంద్రబాబు పొత్తు వెనక ఇంత పెద్ద స్కెచ్చా.?
నలబై ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా ఆత్మగౌరవ నినాదం మారుమోగుతుండేది. అప్పట్లో కాంగ్రెస్ ఐ ప్రభుత్వం ఉండేది. ఆ పార్టీకి చెందిన నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం ప్రతిదానికి ఢిల్లీ పార్టీ నాయకత్వంపై ఆధారపడవలసి వచ్చేది. వారి అపాయింట్మెంట్ కోసం వేచి ఉండవలసి వచ్చేది. దాంతో ఈనాడు వంటి పత్రికలు ఈ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ నడి వీధులలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్నారని ప్రచారం చేసేవి. కాంగ్రెస్ ఐ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రామ్రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిలు కూడా ఈ విమర్శలను ఎదుర్కోవలసి వచ్చేది. తమ పార్టీ నేతలను తాము కలుస్తానని వేచి ఉంటే అది ఆంధ్రుల ఆత్మగౌరవ సమస్య ఎలా అవుతుందో అర్దం కాక కాంగ్రెస్ వారు తలలు పట్టుకునేవారు. అయినా ఆ విమర్శలను సరిగా తిప్పికొట్టలేకపోయేవారు. సరిగ్గా అదే టైమ్లో ప్రముఖ సినీ నటుడు ఎన్టీరామారావు ఆత్మగౌరవ నినాదంతోనే పార్టీని స్థాపించి దానిని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లారు. ప్రజలంతా ఆయన గ్లామర్తో పాటు ఈ నినాదానికి బాగా ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ సీఎంలను మార్చడం వల్ల కూడా నష్టపోయింది. అది చరిత్ర... అప్పట్లో ఒకే పార్టీవారు ఢిల్లీలోను, ఉమ్మడి ఏపీలోను పాలనలో ఉన్నా... తెలుగు ప్రజలు ఆత్మగౌరవ సమస్యను ఎదుర్కున్నారు. మరి ఇప్పుడు అదే సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రుల పరువును ఢిల్లీ వీధులలో తీసివేశారని చెప్పాలి. తెలుగుదేశం, జనసేన కార్యకర్తల పరువును మంట కలిపారని అంగీకరించాలి. ఈ ఇద్దరు నేతలు ఆత్మాభిమానం వదలుకుని, కేవలం పదవులపై యావతో ఎలాంటి అవమానాన్ని అయినా భరించడానికి సిద్దపడి రోజుల తరబడి పడిగాపులు పడ్డారంటే ఏమని అనాలి..! 1978-83 మధ్య కాలంలో ఆత్మగౌరవం సమస్యపైన ఈనాడు దినపత్రిక ఎన్ని కధనాలు ఇచ్చేదో తలచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అదే పత్రిక ఇప్పుడు ఎలా రాస్తోంది చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలవంచుకోవలసిందే. రాష్ట్ర ప్రయోజనాలకోసం చంద్రబాబు, పవన్కళ్యాణ్ డిల్లీలో కూర్చున్నారట. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ, జనసేనలు నానా పాట్లు పడితే, అదేదో బీజేపీనే వెయిటింగ్లో ఉన్నట్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వంటి మీడియా సంస్థలు ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేసే యత్నం చేశాయి. గత ఐదేళ్లలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడైనా ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీ, హోంమంత్రి అధికారిక అపాయింట్మెంట్ కాస్త లేటు అయితే చాలు.. ఇంకేముంది.. అంత అవమానం.. ఇంత అవమానం.. అని ప్రచారం చేసిన ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలు ఇప్పుడు చంద్రబాబు, పవన్కళ్యాణ్లు ఇంత పరువు తక్కువగా ఢిల్లీలో కళ్లు కాయలు కాచేలా మూడు రోజుల పాటు అమిత్షాతో భేటీ కోసం ఎదురు చూస్తే మాత్రం మొత్తం అన్ని మూసుకుని కూర్చున్నారు. ఐదేళ్ల క్రితం తానే ప్రధాని మోదీ కంటే సీనియర్ని అంటూ డంబాలు పలికి, మోదీని అనరాని మాటలు అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఢిల్లీలో కిక్కురుమనకుండా కూర్చుని టీడీపీ కార్యకర్తల, అభిమానుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ యమునా నదిలో కలిపారు. పవన్కళ్యాణ్ పెద్దగా ఆత్మాభిమానం గురించి పట్టించుకోరు కాబట్టి ఆయన సంగతి అనవసరం. టీడీపీని, బీజేపీని కలపడానికి తాను అవమానాలకు గురి కావాల్సి వచ్చిందని, చివాట్లు తిన్నానని పవన్కళ్యాణ్ చెప్పడం ద్వారా బీజేపీకి టీడీపీ అంటే ఎంత చీత్కారమో చెప్పకనే చెప్పారు. ఆ మాట విన్నప్పుడైనా చంద్రబాబు నాయుడు కాస్త అయినా ఆత్మాభిమానం ప్రధర్శిస్తారనుకుని ఆశించిన టీడీపీ కార్యకర్తలకు తీవ్ర ఆశాభంగం కలిగించారని చెప్పాలి. దానిని పట్టించుకోకుండా అమిత్షా అపాయింట్మెంట్ దొరికితే చాలు అన్న చందంగా ఆయన ఢిల్లీలో పడిగాపులు పడ్డారు. బీజేపీ గురించి కూడా మాట్లాడుకోవాలి... 2019 ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్టు అని, ముస్లింలు, క్రిస్టియన్లను బతకనివ్వడని, అవినీతి పరుడని, భార్యనే ఏలుకోలేని వాడని... ఇలా అనేక దూషణలకు చంద్రబాబు పాల్పడ్డాడు. వాటన్నిటిని మర్చిపోయి ఇప్పుడు అదే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సిద్దపడిందంటే వారికి ఉన్న ఆత్మగౌరవం ఇదేనా అని అనుకోక తప్పదు. మోదీ చాలా ఆత్మాభిమానంతో ఉంటారని ఆశించడం తప్పు అన్న భావనకు అవకాశం ఇచ్చారు. సరే పొత్తు కుదిరిందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర ప్రకటించారు. మామూలుగా అయితే చంద్రబాబు, పవన్కల్యాణ్లు ఎగిరి గంతేసినంత పనిచేసేవారు. మరి వారు ఇంకా పూర్తిగా అన్ని అంశాలు సెటిల్ కాకపోవడం వల్ల మీడియా ముందుకు రాలేదేమో తెలియదు. మూడు పార్టీలు కలిసి ప్రకటన చేస్తారని కనకమేడల తెలిపారు. ఇదంతా రాష్ట్ర ప్రయోజనాల కోసం నమ్మబలికే యత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి ఏదో అన్యాయం చేస్తున్నారంట.. వీరు వచ్చి బాగు చేస్తారంట.. అప్పుడే మళ్లీ ప్రజలను మోసం చేయడానికి తయారైపోయారు. అసలు వీరు ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకుంది తెలపడం లేదు. ప్రత్యేక హోదా, తదితర విభజన హామీలు అన్ని అప్రస్తుతమని ఆయన వ్యాఖ్యానించడం ద్వారా రాష్ట్రంపై వారికి ఉన్న శ్రద్ద ఏమిటో చెప్పకనే చెప్పారు. అధికారంపై యావతో సిద్దాంతాలు, విధానాలు.. వేటితో సంబంధం లేకుండా పొత్తు పెట్టుకోవడమే కాకుండా మళ్లీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 2019లో ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వనందుకే కదా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తానంటోందని కదా మీరు చెప్పింది.. కాంగ్రెస్ ఇప్పటికీ అదే మాట మీద ఉంది కదా! అయినా కాంగ్రెస్ను వదలి బీజేపీతో ఎందుకు అంటకాగుతున్నారు! ఇది ఫక్తు అధికార కాంక్ష కాకుండా మరేమవుతుంది? అసలు సమస్య వేరే ఉంది. చంద్రబాబు నాయుడుకు రాష్ట్రంలో ఒంటరిగా పోటీచేస్తే తుక్కు-తుక్కుగా ఓడిపోతామన్న భయం ఉంది. అందుకే ఆరుశాతం ఓట్లు ఉన్న జనసేన వెంటబడి పొత్తు పెట్టుకున్నారు. అక్కడితో ఆగకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని శరణు వేడుకున్నారు. ఒక్కశాతం ఓట్లు కూడా గత ఎన్నికలలో తెచ్చుకోలేకపోయిన బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడానికి సిద్దమయ్యారని వార్తలు వచ్చాయి. అంటే దాని అర్ధం బీజేపీని అడ్డం పెట్టుకుని తనపై ఎలాంటి కేసులు రాకుండా చూసుకోవడానికే అన్న సంగతి తెలుస్తూనే ఉంది కదా! ఆదాయపన్ను శాఖ ఇప్పటికే పంపిన నోటీసులు తన మెడపై వేలాడుతూనే ఉన్నాయి. సీబీటీడీ ప్రకటించిన రెండువేల కోట్ల రూపాయల అక్రమాల భయం వెంటాడుతూనే ఉంది. ఏపీలో బయటపడ్డ స్కిల్ స్కామ్తో సహా పలు కుంభకోణాలు తనకు చుట్టుకున్నాయి. తాజాగా ఐఎమ్జీ భరతభూమి కుంభకోణంలో సీబీఐ విచారణ పడుతుందేమోనన్న ఆందోళన ఉంది. వీటన్నిటినుంచి తప్పించుకోవడానికి బీజేపీతో కాళ్ల బేరానికి వెళ్లడమే శరణ్యమని చంద్రబాబు భావించి ఉండాలి. ఈ క్రమంలో బీజేపీ చిత్తశుద్దిని కూడా శంకించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఈ ఉదంతం అంతటిని పరిశీలిస్తే టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఆత్మగౌరవం లేని, పచ్చి అవకాశవాద పొత్తు అని ఇట్టే తేలిపోతోంది. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
March 11th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu 9:45 PM, Mar 11th, 2024 కృష్ణా జిల్లా: చంద్రబాబు ఓటమి భయంతో ఢిల్లీలో మోదీ కాళ్లు పట్టుకున్నాడు: మంత్రి జోగి రమేష్ టీడీపీ, జనసేన, బీజేపీ గుంపులుగా వస్తున్నాయి. జగన్ సింహాలా సింగల్ గా పోటీచేస్తారు చంద్రబాబు, పవన్ తోడు దొంగలు కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తా అని దొంగ హామీలు ఇస్తారు చంద్రబాబు దొంగ హామీలు ప్రజలు నమ్మరు జూ. ఎన్టీఆర్ని చంద్రబాబు వాడుకుని వదిలేశాడు 9:20 PM, Mar 11th, 2024 విజయవాడ: టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య కుదరని ఏకాభిప్రాయం ఎనిమిది ఎంపీ సీట్లతో పాటు పది అసెంబ్లీ సీట్లకి పట్టుబట్టిన బీజేపీ సుధీర్ఘంగా చర్చించినా కొలిక్కి రాని సీట్ల పంచాయితీ విశాఖ, అనకాపల్లి, అరకు, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ లేదా గుంటూరు, హిందూపూర్, రాజంపేట లేదా తిరుపతి లోక్ సభ స్ధానాల కోసం బీజేపీ పట్టు శ్రీకాకుళం లేదా ఎచ్చెర్ల,విశాఖ నార్త్, విశాఖ సౌత్ లేదా వెస్ట్ లేదంటే మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాలు కావాలంటూ బీజేపీ ప్రతిపాదనలు పి.గన్నవరం, రాజమండ్రి లేదా ముమ్మిడివరం, ఉండి లేదా నరసాపురం, కైకలూరు, కదిరి, గుంతకల్లు లేదా మదనపల్లె, శ్రీకాళహస్తి అసెంబ్లీ కావాలంటున్న బీజేపీ తాము అడిగిన సీట్లని కేటాయించాలన్న బీజేపీ కేంద్ర మంత్రి షెకావత్ బీజేపీ ప్రతిపాదనలపై ఖంగుతిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మూడు ఎంపీ సీట్లకి, 24 అసెంబ్లీ సీట్లకి తగ్గలేనని తేల్చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో ఉమ్మడి సమావేశం ముగిసాక మరోసారి పవన్ తో చర్చించిన చంద్రబాబు అసెంబ్లీ సీట్లు 24 నుంచి 22కి....మూడు ఎంపీ స్ధానాలనుంచి రెండుకి తగ్గించుకోవాలని పవన్ ని కోరిన చంద్రబాబు సీట్లు తగ్గించుకోలేనని...క్యాడర్కి సమాధానం చెప్పుకోలేకపోతున్నానని పవన్ స్పష్టం చేసినట్లు ప్రచారం రేపు కూడా మరోసారి చర్చలు జరిగే అవకాశం 8:30 PM, Mar 11th, 2024 కొలిక్కిరాని సీట్ల పంచాయితీ ఎడతెగని చర్చలు.. 12 గంటలకు మొదలైన చర్చలు.. 12 గంటలకు చంద్రబాబు నివాసానికి వచ్చిన గజేంద్ర సింగ్ షెకావత్, పాండా. ఒంటిగంటన్నరకు చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్. దాదాపు 8గంటలు చర్చలు జరిపిన మూడు పార్టీల నేతలు. చర్చల్లో కుదరని ఏకాభిప్రాయం. బీజేపీ ప్రతిపాదనలతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి. 7:40 PM, Mar 11th, 2024 కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం రామవరపుమోడీలో టీడీపీకి ఎదురుదెబ్బ . పెడన వైసీపీ ఇంఛార్జి ఉప్పాల రాము ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు. టీడీపీ నేత గూడవల్లి నాంచారయ్యతో పాటు కార్యకర్తలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉప్పాల రాము. 7:20 PM, Mar 11th, 2024 చంద్రబాబు పచ్చి మోసగాడు, నమ్మొద్దు: ఎంపీ కేశినేని నాని చేయూత ఈ రోజు మీకు పెద్ద పండగ. మీలో పథకాలు ఎవరికి వస్తున్నాయి అంటే ప్రజలు ఒక్కసారిగా చెయ్యి ఎత్తడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి అందరిని పోగేసుకుంటున్నాడు బాబు. చంద్రబాబు పచ్చి మోసగాడు, మీరు నమ్మొద్దు. సీఎం జగన్ నమ్మకస్తుడు. ఇచ్చిన మాట తప్పడు. జగన్ను సీఎంగా మనం అందరం గెలిపించుకోవాలి. మనందరం బాగుండాలి అంటే పిల్లలు బాగా చదువుకోవాలి అంటే వెనకబడిన కులాలు బాగుండాలి అంటే జగన్ సీఎం కావాలి. 6:50 PM, Mar 11th, 2024 తణుకు: సీఎం జగన్ గొప్ప నిజాయితీ పాలన అందించారు: మంత్రి కారుమూరి రూ. 3300 కోట్లు తణుకు అభి వృద్ధి కి కేటాయించారు నా మీద ప్రతి పక్షాలు బురద చల్లినా... నాకు మంత్రి పదవి ఇచ్చిన దేవుడు జగన్మోహన్రెడ్డి కార్య కర్తల కోసం అహర్నిశలు కష్టపడతాను మూడు కండవాలు కప్పుకుని వస్తున్న వారిపై యుద్దానికి సిద్దంగా ఉన్నాం 5:50 PM, Mar 11th, 2024 కృష్ణాజిల్లా: చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు: కొడాలి నాని జనసేన , బీజేపీని కలుపుకుని ఎన్నికలకు వస్తున్నాడు రాజకీయంగా, ఆర్ధికంగా తను బాగుపడాలన్నదే చంద్రబాబు ఆలోచన ముస్లింలు, క్రైస్తవులకు బీజేపీ అన్యాయం చేసిందంటాడు మళ్లీ అదే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తాడు మోదీని వ్యక్తిగతంగా తిట్టాడు... ఇప్పుడు మోదీ గొప్పోడంటున్నాడు మోదీని అడ్డం పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకోవాలని చంద్రబాబు చూస్తున్నాడు అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఎవరి కాళ్లైనా నాకుతాడు మంచి జరిగితేనే ఓటేయమని దమ్ముగా అడుగుతున్న ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డి పవన్ , చంద్రబాబు, బీజేపీ కలిసి పోటీ చేసినా వైఎస్సార్సీపీని ఓడించలేరు జగన్మోహన్రెడ్డిని రెండవ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయకుండా అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలి తుప్పు పట్టిన సైకిల్ను రాబోయే ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓడించి .... బుడమేరులో పడేయాలి 5:47 PM, Mar 11th, 2024 చంద్రబాబుపై సీఐడీ చార్జ్షీట్ అసైన్డ్ భూముల కుంభకోణంలో ఛార్జ్ షీట్ రూ. 4, 400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సీఐడీ నిర్ధారణ అసైన్డ్ భూముల స్కాంలో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ ముద్దాయిగా చార్ఝ్ షీట్ 1100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు పేర్కొన్న సీఐడీ అమరావతి రాజధానిలో భారీ భూదోపిడీ క్యాపిటల్ సిటీ ప్లాన్ తో చంద్రబాబు అండ్ కో భూ దోపిడీ చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములు కాజేసినట్టు సీఐడీ నిర్ధారణ రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూముల స్కాం చేసినట్టు సీఐడీ నిర్ధారణ చంద్రబాబు, నారాయణతో పాటుమాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామక్రిష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ ముద్దాయిలుగా ఛార్జ్ షీట్ దాఖలు 4:55 PM, Mar 11th, 2024 ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన వలస పక్షి కొలికపూడి: వైఎస్సార్సీపీ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాస్ విజయవాడ నడిబొడ్డులో జరిగిన వంగవీటి మోహన రంగా హత్యను వైఎస్సార్కు ఆపాదించే దుష్టప్రయత్నం చేయడం దారుణం తిరువూరు నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన వలస పక్షి కొలికపూడి శ్రీనివాస్ కొలికపూడి చెప్పేవన్నీ అబద్ధాలే అని ప్రజలు గమనించారు మహానేత వైఎస్సార్ పై నిందలు వేసే ప్రయత్నం మానుకోవాలి కాపుల ఓట్లుకోసం ఒక దుష్ట తలంపుతో చేస్తున్నాడు ఆనాడు ప్రభుత్వం ఎవరిది, ఆ రోజు పత్రికలు చూశావా, ఘర్షణలు చూశావా కొలికపూడి కనీస విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం,అబద్దాలు,మాయల పకీరుల కల్లబొల్లి మాటలు చెబితే నమ్మే ప్రజలు లేరు కొలికపూడి శ్రీనివాస్కు నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు 4:49 PM, Mar 11th, 2024 విజయవాడ మొదటికొచ్చిన బీజేపీ, టీడీపీ, జనసేన సీట్ల పంచాయతీ సీట్ల సంఖ్యపై బీజేపీ పట్టు ఢిల్లీలో కేవలం ఎన్డీయేపై చేరికపైనే చర్చలు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్న షెకావత్ షెకావత్ ప్రతిపాదనలతో ఖంగుతిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎనిమిది ఎంపీ, ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు కావాలని బీజేపీ ప్రతిపాదన ఆరు ఎంపీ, ఆరు ఎమ్మెల్యేలంటూ ఇన్నాళ్లూ టీడీపీ లీకులు ఎల్లో మీడియాలోను అదే ప్రచారం 8 ఎంపీ, 8 ఎమ్మెల్యే ఇవ్వాల్సిందేనని బీజేపీ స్పష్టత అంగీకరించాల్సిందేనని చంద్రబాబుకి బీజేపీ అల్టిమేటం 4:02 PM, Mar 11th, 2024 విశాఖ: నాలుగు ప్రాంతాల్లో నాలుగు సిద్దం బహిరంగ సభలను ఏర్పాటు చేశాం: మంత్రి బొత్స సభలకు విశేషమైన స్పందన వచ్చింది నేను మేలు చేస్తేనే ఓటు వేయని సీఎం జగన్ చెపుతున్నారు లక్షలాది మంది వచ్చి సీఎం జగన్ కు ఆశీర్వాదం తెలిపారు పొత్తుల కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెంపర్లాడుతున్నారు 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పోత్తల కోసం అందరి గుమ్మం ఎక్కుతున్నారు చంద్రబాబు అంటే కట్టప్ప, చంద్రబాబు అంటే వెన్నుపోటు దారుడు.. అంటూ చంద్రబాబు గురించి బీజేపీ నేతలు మాట్లాడిన వీడియో ప్రదర్శించిన బొత్స స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి చంద్రబాబు ఏం చెపుతారు సీఎం జగన్ మాటలను కొన్ని మీడియా సంస్థలు వక్రికరించారు 175 స్థాలనాలకు 175 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుస్తుంది 3:59 PM, Mar 11th, 2024 విజయవాడ సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు నివాసంలో కొనసాగుతున్న మూడు పార్టీల చర్చలు రెండున్నర గంటలు దాటినా చర్చలలో కుదరని ఏకాభిప్రాయం విశాఖ సిటీలో రెండు అసెంబ్లీ స్ధానాలు కావాలంటున్న బీజేపీ విశాఖ నార్త్, విశాఖ సౌత్ లేదా విశాఖ వెస్ట్ లేదంటే వి.మాడిగుల అసెంబ్లీ కోసం బీజేపీ పట్టు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం సీటుని కోరుతున్న బీజేపీ మదనపల్లె, శ్రీకాళహస్తి, కదిరి స్థానాల కోసం బీజేపీ పట్టు పలు అసెంబ్లీ స్థానాలపై వీడని సందిగ్ధత 3:27 PM, Mar 11th, 2024 విశాఖపట్నం బీజేపీలో టికెట్ వార్ పురంధేశ్వరి వ్యూహాలకు ఎంపీ జీవిఎల్ ప్రతి వ్యూహం విశాఖ లోక్ సభ స్థానంపై కన్నేసిన జీవీఎల్ విశాఖ లోక్సభ సీటు జీవీఎల్ నరసింహ రావుకు ఇవ్వాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పలు సంఘాల లేఖలు వైజాగ్ బ్రాహ్మణుల సంక్షేమ సంఘం, మాజీ నావియన్ సెయిలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, రాజస్థానీ విప్ర సంక్షేమ సంఘం , విశాఖ జిల్లా బీజేపీ ఓబిసీ మోర్చా, కృష్ణ దేవరాయ సంక్షేమ సేవా సంఘం, వాల్టెయిర్ కలిబరి, స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ , భారతీయ సాంస్కృతిక సంఘ్ , మిథిలా సాంస్కృతిక పరిషత్, అఖిల భారతీయ పూర్వ సైనిక్ సేవా పరిషత్ లు నడ్డా కు లేఖలు 3:25 PM, Mar 11th, 2024 అనంతపురం: చంద్రబాబు మాకొద్దు అంటున్న ప్రజలు టీడీపీ నేతలు బలవంతంగా వేసి వెళ్లిన పోస్టర్లను తొలగించిన వృద్ధులు కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం కురాకులపల్లిలో ఘటన 3:20 PM, Mar 11th, 2024 సత్తెనపల్లి: చంద్రబాబు ఓ మ్యానిపులేటర్: మంత్రి అంబటి రాంబాబు సిద్ధం సభ చూసి ఓర్వలేకపోతున్నారు లక్షలాది మంది జనం చూసి తట్టుకోలేకపోతున్నారు అందుకే గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ వేసుకోవాల్సిన అవసరం మాకేంటి? చంద్రబాబే తన సభలకు గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ వేసుకోవాలి 2:57 PM, Mar 11th, 2024 విజయవాడ సీట్ల సర్దుబాటుపై కొనసాగుతున్న అయోమయం ఎనిమిది ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ సీట్లకోసం పట్టపడుతున్న బీజేపీ చంద్రబాబు నివాసంలో ఏపీ బీజేపీ పురందేశ్వరికి అందని ఆహ్వానం ఏయే సీట్లు బీజేపీకి ఇవ్వాలనే దానిపై జరుగుతున్న కీలక చర్చలు ఈ కీలక సమావేశానికి పురందేశ్వరిని దూరం పెట్టిన చంద్రబాబు గంట నుంచి కొనసాగుతున్న చర్చలు....చర్చలలో బీజేపీ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్,జాతీయ ఉపాద్యక్షుడు బైజయంత్ పాండా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటుపై కొనసాగుతున్న అయోమయం సీట్ల కోసం విజయవాడలోనే మకాం వేసిన సిఎంరమేష్, రఘురామకృష్ణంరాజు, సత్యకుమార్ అనకాపల్లి పరిశీలనలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేరు రాజమండ్రి లొక్ సభ స్ధానాన్ని సోము వీర్రాజుకి అడుగుతున్న బీజేపీ అగ్రనేతలు హిందూపూర్ రేసులో విష్ణువర్దన్ రెడ్డి పేరు సాయంత్రానికి జాబితాని బీజేపీ పార్లమెంటరీ కమిటీకి పంపనున్న షెకావత్ 2:45 PM, Mar 11th, 2024 పురందేశ్వరి లేకుండానే చర్చలు విజయవాడ: చంద్రబాబు నివాసంలో మూడు పార్టీ నేతల భేటీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేకుండానే జరుగుతున్న చర్చలు ఈ కీలక సమావేశానికి పురందేశ్వరిని దూరం పెట్టిన చంద్రబాబు బీజేపీ పోటి చేసే పార్లమెంట్ స్థానాల్లో అని కులాలు ఉండేలా కార్యాచరణ మైనార్టీలు పోటీ నియోజకవర్గాల్లో బీజేపీ కి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదనలు బీజేపీ కీలక నేతలు ఎంపీ జీవిఎల్, సోము వీర్రాజు, విష్ణు వర్దన్ రెడ్డిలు పోటీ చేస్తారని క్లారిటి ఇచ్చిన బీజేపీ సోము వీర్రాజు ఎమ్మెల్యేగా పోటీ కాకుండా గతంలో మాదిరి ఎమ్మెల్సీ ఇస్తామన్న టీడీపీ. నో చెప్పిన బీజేపీ గుంటూరు తూర్పు, విజయవాడ వెస్ట్, కడప, శ్రీకాళహస్తి కావాలంటున్న బీజేపీ విజయవాడ వెస్ట్ పై పట్టుబడుతున్న జనసేన 2:10 PM, Mar 11th, 2024 వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగనన్న నెరవేచ్చారు సీనియర్ ఎన్టీఆర్, జూ.ఎన్టీఆర్కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. టీడీపీ, జనసేన, బీజేపీ గుంపుగా వస్తున్నాయి ఢిల్లీ వెళ్లి చంద్రబాబు, పవన్ మోదీ కాళ్లు పట్టుకున్నారు చంద్రబాబుకి విలువలు, విశ్వసనీయత లేవు చంద్రబాబు పచ్చి మోసగాడు. రైతులను, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. 2014లో మోసం చేసినట్టే మళ్లీ మోసం చేస్తారు. మంచి చేశాడు కాబట్టి ప్రజల గుండెల్లో జగన్ నిలిచారు. జగన్ సింగల్ గా వస్తారు. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే మంత్రి జోగిరమేష్ వ్యాఖ్యలు 1:52 PM, Mar 11th, 2024 ఎవరు.. ఎక్కడ? చంద్రబాబు ఉండవల్లి నివాసంలో కూటమి నేతల మీటింగ్ సీట్ల సర్దుబాటుపై ప్రధాన నేతల మధ్య చర్చలు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నదానిపైనే అయోమయం సోము వీర్రాజు సంగతేంటన్న దానిపైనే ప్రధాన చర్చ మీటింగ్లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీ బైజయంత్ పాండాల విశాఖపట్నం 1:52 PM, Mar 11th, 2024 ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారు ఈనెల 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న పీఎం మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం విశాఖలోని రైల్వే మైదానంలో నిర్వహించబోయే సభలో పాల్గొననున్న ప్రధాని ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి పూర్తిస్థాయి షెడ్యూల్ వెలువడాల్సి ఉంది 1:15 PM, Mar 11th, 2024 కూటమి చర్చలకు పురంధేశ్వరికి నో ఇన్విటేషన్ చంద్రబాబు నివాసంలో బీజేపీ, జనసేన కూటమితో చర్చలు సీట్ల సర్దుబాటులో ఇప్పటికీ కొనసాగుతున్న అయోమయం చంద్రబాబు నివాసానికి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా. మరికాసేపట్లో చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ ఎనిమిది పార్లమెంట్, ఎనిమిది ఎమ్మెల్యే సీట్లకి పట్టపడుతున్న బీజేపీ చంద్రబాబు నివాసంలో చర్చలకి పురందేశ్వరికి అందని ఆహ్వానం ఏయే సీట్లు బీజేపీకి ఇవ్వాలనే దానిపై జరగనున్న కీలక చర్చలు ఈ కీలక సమావేశానికి పురందేశ్వరిని దూరం పెట్టిన చంద్రబాబు 12:25 PM, Mar 11th, 2024 చంద్రబాబు నివాసానికి బీజేపీ, జనసేన నేతలు కూటమిలో పొత్తులపై చర్చించేందుకు చంద్రబాబుకు ఇంటికి చేరుకున్న నేతలు చంద్రబాబు నివాసానికి చేరుకున్న కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ , బీజేపీ కేంద్ర ఉపాధ్యక్షుడు జయంత్ పాండా. షెకావత్తో పాటు వచ్చిన జనసేన నాదెండ్ల మనోహర్. కాసేపట్లో చంద్రబాబు నివాసానికి రానున్న పవన్ కళ్యాణ్. 12:10 PM, Mar 11th, 2024 ఆరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన నిడదవోలు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా దుర్గేష్ ఆరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన పవన్ పంతం నెగ్గించుకున్న బుచ్చయ్య చౌదరి బుచ్చయ్య చౌదరి కోసం కందుల దుర్గేష్కు హ్యాండ్ ఇచ్చిన పవన్ రాజమండ్రి రూరల్ సీటు ఆశించిన కందుల దుర్గేష్ జనసేన నేతలు ఆందోళనను పట్టించుకోని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆదేశం మేరకు దుర్గేష్ని నిడదవోలు పంపాలని పవన్ నిర్ణయం 11:55 AM, Mar 11th, 2024 చంద్రబాబు ఇంటికి చేరుకున్న టీడీపీ నేతలు.. ఉండవల్లి నివాసానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకున్న అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు. కాసేపట్లో చంద్రబాబు నివాసానికి రానున్న బీజేపీ ముఖ్య నేతలు, పవన్ కళ్యాణ్. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య కీలక చర్చలు. 11:20 AM, Mar 11th, 2024 చంద్రబాబు, పవన్కు మంత్రి కాకాని కౌంటర్ మేదరమెట్ల సిద్ధం సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. లక్షలాది మంది జనం వచ్చారు. ప్రజల్లో ఎంత స్పందన ఉందో తెలుస్తోంది. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయి. అందుకే అంతమంది సభకు వచ్చారు. సభ సక్సెస్ అవ్వడంతో చంద్రబాబుకి కడుపుమంట పెరిగింది. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు గ్రాఫిక్స్? దీనికి పచ్చబ్యాచ్ సమాధానం చెప్పాలి. గ్రాఫిక్స్కి పేటెంట్ హక్కుదారుడు చంద్రబాబు అమరావతి రాజధాని అని బాహుబలి గ్రాఫిక్స్లో చూపించావు. గ్రీన్ మ్యాట్ వేస్తే.. దాని గురించి బురద చల్లాలని దుర్మార్గ ప్రయత్నం చేశారు. చంద్రబాబు అబద్ధాల కోరు.. సిద్ధం సభల ద్వారా జగన్ ప్రజల్లోకి వెళ్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు. రా కదలిరా సభ చేస్తున్నారు.. ఈ సభల్లో ఎక్కడన్నా జనాలు ఉన్నారా? ఎన్నికల ముందు చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ పొత్తు కోసం తిరుగుతున్నాడు. జనం లేని పార్టీకి పవన్ కళ్యాణ్ సేనాని. 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేశాయి. ఢిల్లీలో మోదీ గురించి ఏదేదో మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఆయనతో పొత్తుకోసం తిరుగుతున్నాడు లోకేష్ మా అమ్మని తిట్టాడు అని సిగమెత్తినట్లు పవన్ మాట్లాడి.. ఇప్పుడు సిగ్గు లేకుండా వారిద్దరూ కలిసి పోటీ చేస్తున్నారు. పవన్, లోకేష్ కాలర్ పట్టుకుంటాడేమో అనుకున్నా.. కానీ పవన్.. చంద్రబాబు, లోకేష్ కాళ్ళు పట్టుకున్నాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జెండాలు మార్చుకున్నారు.. జనాలేమో వైసీపీలోకి వచేస్తున్నారు. 10:30 AM, Mar 11th, 2024 టీడీపీకి ఎంపీ కేశినేని నాని కౌంటర్ మైలవరంలో సర్నాల తిరుపతిరావును మీరు గెలిపించుకోవాలి మీకు ఏ చిన్నపాటి ఇబ్బంది వచ్చినా హెల్త్ సెంటర్ మీకు దగ్గరలోనే ఉన్నాయి.. అదే జగన్న అంటే కుల మత బేధాలు లేకుండా మీకు డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు జగనన్న మాటిచ్చి నిలబెట్టుకున్నాడు. చంద్రబాబు మాట ఇచ్చి మోసం చేశాడు జగనన్న ఈ కాలనీలో ఇప్పటివరకు 93 కోట్లు ఇచ్చారు. మీ ఆరోగ్యాలు బాగుండాలి అని జగనన్న ఈ పథకాలు తీసుకు వచ్చారు. చంద్రబాబు నమ్మించి మీ అందరినీ మోసం చేశారు. ఇంతక ముందు వసంత కృష్ణ ప్రసాద్ మిమ్మల్ని మోసం చేశాడు నమ్మక ద్రోహం చేశాడు. అందుకే జగనన్న సామాన్యుడైన సర్నాలను నిలబెట్టారు. ఒక సామాన్యుడి బాధ సామాన్యుడికి తెలుసు. 9:55 AM, Mar 11th, 2024 అన్ని సీట్లు కూడా రావని బాబుకి తెలిసిపోయింది: గ్రంధి శ్రీనివాస్ మెదరమెట్లో జరిగిన సిద్ధం సభ దేశ చరిత్రలోనే నిలిచిపోతుంది సూర్యుడు నిప్పులు కక్కుతున్నా.. 15 లక్షల మంది ఎక్కడా అలసిపోకుండా జై జగన్ నినాదాలతో మేమంతా సిద్ధమంటూ మారుమోగిపోయింది పేదలకు పెత్తందారులకు జరిగే యుద్ధంలో.. సీఎం జగన్ అర్జునుడిలా విజయం సాధిస్తారు... విద్యా వైద్యం పట్ల గత ప్రభుత్వాలు తిలోదకాలు ఇచ్చాయి నాడు వైఎస్సార్ పేదల కోసం ఒక్క అడుగు వేస్తే.. జగన్ పది అడుగులు వేశారు దగాకి వెన్నుపోటుకి కుట్ర రాజకీయాలకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ ప్రజలను మోసం చేయడం దగా చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య ఇచ్చిన హామీలు 90% సీఎం జగన్ నెరవేర్చారు డిబిటీ నాన్ డిబిటీ ద్వారా 3 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో చేర్చారు చంద్రబాబు సూపర్ సిక్స్ కోసం రూ. 87 వేల కోట్లు ఖర్చు పెట్టాలి.. ఇచ్చిన హామీలకు లక్షా 50 వేల కోట్లు అవుతుంది ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు.. రూ. 1,40,000 కోట్ల హామీలిస్తున్నారు ఎన్నికల ముందు ప్రజలను మోసం చేయడం.. వారికి పంగనామాలు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య చెప్పాడంటే చేస్తాడు అంతే.. అనే బలమైన నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంటరిగా వెళ్తే 23 సీట్లు కూడా రావనీ చంద్రబాబుకి తెలిసి పోయింది సీపీఎం సీపీఐ కాంగ్రెస్ తో చంద్రబాబు అనధికార పొత్తు పెట్టుకుంటున్నారు పేదల పక్షాన నిలుస్తున్న జగన్పై.. పొత్తులతో యుద్ధం చేయాలని చూస్తున్నారు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్ నెస్ సెంటర్లతో గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశారు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యలు 8:45 AM, Mar 11th, 2024 అభిమానులకు ముద్రగడ లేఖ.. వైఎస్సార్సీపీలో చేరికపై తన అభిమానులకు లేఖ విడుదల చేసిన కాపు ఉద్యమనేత ముద్రగడ ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు మీడియా ద్వారా మీకందరికి తెలుసు అనుకుంటున్నాను. సీఎం జగన్ పిలుపు మేరకు వైఎస్సార్సీపీలోకి వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నాను మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద వైఎస్ జగన్ను కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పని చేస్తాను. పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు.. అభివృద్ధిని సీఎం జగన్తో చేయించాలని ఆశతో ఉన్నాను. మీ బిడ్డ అయిన నేను ఎప్పుడు తప్పు చేయలేదు.. చేయను. ఈనెల 14న కిర్లంపూడి నుండి తాడేపల్లికి బయలుదేరుతున్నాను. అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు పాలపంచుకుని రావాలన్నారు. 8:00 AM, Mar 11th, 2024 ప్రతిపక్ష పార్టీల తొలి ఉమ్మడి సమావేశం.. విజయవాడలో బీజేపీ - జనసేన - టీడీపీ తొలి ఉమ్మడి సమావేశం. సీట్ల సర్దుబాటు, పోటీ చేసే స్థానాలపై చర్చ. సీట్ల సర్దుబాటుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం. ఇప్పటికే సీట్ల అంశంపై చర్చిస్తున్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ , ఎంపీ జై జయంత్ పాండా, సంఘటన మంత్రి శివ ప్రకాష్ నిన్న బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్తో బీజేపీ పెద్దలు భేటీ. 7:35 AM, Mar 11th, 2024 ఎవరికి ఎన్ని సీట్లు.. ఉదయం 10:30 గంటలకి నోవాటెల్ హోటల్కి చంద్రబాబు. పొత్తులో భాగంగా మూడు పార్టీల ఉమ్మడి సమావేశం పొత్తుల ఖరారు తర్వాత జరుగుతున్న మూడు పార్టీల మొదటి సమావేశం. జనసేన-బీజేపీకి 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలు కేటాయించినట్లు ఇప్పటికే చంద్రబాబు వెల్లడి. ఏయే స్థానాల్లో జనసేన-బీజేపీ పోటీ చేయాలనే దానిపై సమావేశంలో చర్చ. ఆయా స్థానాల్లో అభ్యర్థులు ఎంపీకపైన కసరత్తు చేయనున్న మూడు పార్టీలు. మూడు పార్టీలు పోటీ చేసే స్థానాలపై ఈరోజు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం. 7:05 AM, Mar 11th, 2024 ఓటును సంధించండి: సీఎం జగన్ జమ్మిచెట్టుపై దాచిన ఈ అస్త్రాన్ని బయటకు తీయండి పేదల అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందారులపై ప్రయోగించండి మేదరమెట్ల సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాకు అధికారమంటే వ్యామోహం లేదు.. ప్రతి చరిత్ర పుస్తకంలో నా పేరు ఉండాలి.. ప్రతి పేదవాడి ఇంట్లో నా ఫొటో ఉండాలన్నదే కోరిక పేదల తలరాతలు మార్చాలన్నదే నా కల, నా లక్ష్యం బాబు సైకిల్కు చక్రాలు లేవు.. అది తుప్పు పట్టింది దాన్ని తోయడానికి వేరే పారీ్టలు కావాలి అందుకే దత్తపుత్రుడితో కలిసి ఢిల్లీలో మోకరిల్లారు దత్తపుత్రుడు సైకిల్ దిగమంటే దిగుతాడు.. ఎక్కమంటే ఎక్కుతాడు త్వరలో మేనిఫెస్టో.. చేయగలిగిందే చెబుతాం 2014 ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి మోసం చేశారు.. ఇప్పుడు మళ్లీ అదే డ్రామాకు సిద్ధమయ్యారు బాబు మాటలు నమ్మితే సంక్షేమాభివృద్ధి దూరం మీ బిడ్డ మాట ఇచ్చాడంటే చేస్తాడంతే ప్రతి గడప నుంచి స్టార్ క్యాంపైనర్లు బయటకు రావాలి ఈ మార్పు కొనసాగాలంటే మీ బిడ్డ మళ్లీ సీఎం అవ్వాలని ఇంటింటా చెప్పండి పార్టీలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా 7:00 AM, Mar 11th, 2024 కేంద్ర బృందంతో పురంధేశ్వరి భేటీ.. బీజేపీ అభ్యర్థుల జాబితాపై విజయవాడ నోవాటెల్లో నిన్న రాత్రి కీలక సమావేశం. కేంద్ర బృందంతో భేటీ అయిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ , ఎంపీ జై జయంత్ పాండా, సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, మధుకర్ , పురంధేశ్వరి. అభ్యర్థుల ఎంపీకపై బీజేపీ తుది కసరత్తు. జాబితాను నేటి పార్లమెంటరీ పార్టీ సమీక్షకి పంపే అవకాశం 6:55 AM, Mar 11th, 2024 బీజేపీ పెద్దలతో పవన్ భేటీ.. బీజేపీ పెద్దలతో భేటీ అయిన జనసేన పవన్ కల్యాణ్ గంటకుపైగా కేంద్ర మంత్రి శకవత్తో పవన్ చర్చలు. పోటీ చేసే స్థానాలపై సమాలోచనలు. చర్చల అనంతరం మౌనంగా వెళ్లిపోయిన పవన్. నేడు మరోసారి శకవత్తో పవన్ భేటీ అయ్యే అవకాశం. 6:50 AM, Mar 11th, 2024 రాజకీయ కుంభమేళా! సార్వత్రిక ఎన్నికలకు ముందే కనిపిస్తున్న వైఎస్సార్సీపీ సునామీ మేదరమెట్ల సభకు దక్షిణ కోస్తాలో 44 నియోజకవర్గాల నుంచి పోటెత్తిన జనప్రవాహం ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయిన వందలాది ఎకరాల సభా ప్రాంగణం వాహనాలతో కోల్కతా – చెన్నై జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ మేదరమెట్ల – రేణంగివరం ఆరు వరుసల రహదారిపై 18 కి.మీ. పొడవునా ఆగిన వాహనాలు మరో చారిత్రక విజయాన్ని చేకూర్చేందుకు సిద్ధమంటూ నినదించిన లక్షలాది గళాలు సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తల్లో ఉన్న విశ్వాసానికి అద్దం పట్టిన సభ భీమిలి, దెందులూరు, రాప్తాడుకు మించి నాలుగో సభ విజయవంతం కావడంపై శ్రేణుల్లో జోష్ 6:40 AM, Mar 11th, 2024 టీడీపీకి పొత్తు పోటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన సెగ అభ్యర్థుల ఖరారుపైనా శ్రేణుల్లో ఆందోళన డబ్బులు ఖర్చుచేయించి వెన్నుపోటు పొడిచారంటూ గగ్గోలు కాకినాడ రూరల్లో శెట్టిబలిజ నేత పెంకే శ్రీనివాసబాబా కన్నీళ్లు పోలవరం నియోజకవర్గంలో కార్యకర్త ఆత్మహత్యాయత్నం తంబళ్లపల్లెలో బైక్ ర్యాలీకి నేతల డుమ్మా యలమంచిలిలోనూ కార్యకర్తల నిరసన గుంతకల్లులో గుమ్మనూరు గోబ్యాక్ అంటూ ర్యాలీ 6:30 AM, Mar 11th, 2024 టీడీపీ పొత్తుపై ఏపీ బీజేపీ నేతల తీవ్ర అసంతృప్తి టీడీపీ కోసం రాష్ట్ర బీజేపీ నేతలను తాకట్టు పెట్టారని రగిలిపోతున్న ఆ పార్టీ ఏపీ నేతలు తన సామాజిక వర్గం కోసం ఏపీ బీజేపీని పురందేశ్వరి తాకట్టు పెట్టారని ఆగ్రహం ఏపీ బీజేపీకి సీట్ల తగ్గింపులో చక్రం తిప్పిన సుజనా చౌదరి, సీఎం రమేష్ అధికారంలో లేనప్పుడే 14 ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నామని అంటున్న బీజేపీ నేతలు ఇప్పుడు ముష్టి 8 అసెంబ్లీ సీట్లకు లొంగిపోవడం పైన రగులుతున్న ఏపీ బీజేపీ నేతలు పురందేశ్వరి ఏపీ బీజేపీ నేతల భవిష్యత్తు కాపాడలేకపోయారని తీవ్ర ఆగ్రహం ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురందేశ్వరి ఫెయిలయ్యారని అగ్గిమీద గుగ్గిలం పురందేశ్వరి చెబితే వినే వారెవరు పార్టీలో లేరని వ్యాఖ్యలు -
March 9th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 8:54 PM, Mar 9th, 2024 పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు CM CM అని అరిసిన ఓ కాపులారా.. CM అంటే చీఫ్ మినిస్టరా ? CM అంటే సెంట్రల్ మినిస్టరా ? CM అంటే చంద్రబాబు మనిషా CM అంటే చీటింగ్ మనిషా అంటూ అంబటి ట్వీట్ CM CM అని అరిసిన ఓ కాపులారా! CM అంటే చీఫ్ మినిస్టరా? CM అంటే సెంట్రల్ మినిస్టరా? CM అంటే చంద్రబాబు మనిషా? CM అంటే చీటింగ్ మనిషా ?@ncbn @PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) March 9, 2024 7:38 PM, Mar 9th, 2024 తిరగబడ్డ తెలుగు తమ్ముళ్లు యలమంచిలి అసెంబ్లీ స్థానం జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం ప్రచారం నేపథ్యంలో తిరగబడ్డ తెలుగు తమ్ముళ్లు యలమంచిలి సీటు జనసేనకు ఇవ్వొద్దని టీడీపీ నాయకులు డిమాండ్. ఫర్నిచర్ ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు కుర్చీలను గాల్లోకి లేపి ఇరగొట్టిన టీడీపీ నేతలు జనసేనకు సీటు కేటాయిస్తే సహకరించేది లేదన్న టీడీపీ శ్రేణులు పప్పల చలపతిరావు, ప్రగడ నాగేశ్వరరావులు పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్. యలమంచిలి సీటు జనసేనకిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిక 7:34 PM, Mar 9th, 2024 ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రచార సన్నద్ధతపై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చ ఇవాళ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో సమావేశం రానున్న 20 రోజుల్లో రాష్ట్రంలో విస్తృత ప్రచారానికి సిద్ధం రోజుకు 2 లేదా 3 సభలు, రోడ్షోలు నిర్వహించేలా ప్లాన్ ఒకే ప్రాంతంలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో సభలు ఉండేలా ప్రణాళిక సభలు, రోడ్ షోలపై ఎమ్మెల్యేలతో విస్తృతంగా చర్చ కీలక నియోజకవర్గాలను టచ్ చేస్తూ ప్రచారం చేయనున్న వైఎస్ జగన్ మరోవైపు తుది దశకు చేరుకున్న మేనిఫెస్టో తన ప్రచారంలో మేనిఫెస్టో గురించి విస్తృతంగా చెప్పనున్న వైయస్ జగన్ 6:35 PM, Mar 9th, 2024 చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు: మంత్రి గుడివాడ అమర్నాథ్ సీఎం జగన్ను ఎదుర్కొనలేక టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. చంద్రబాబుకు పొత్తులు కొత్తేమీ కాదు వైఎస్సార్సీపీ మినహా అన్ని పార్టీలతోనూ చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు అభివృద్ధిని చూసి ఓటు వేయమని సీఎం జగన్ చెబుతుంటే, మా పొత్తులును చూసి ఓటు వేయమని చంద్రబాబు పవన్ చెప్తున్నారు. ఎన్నికలకు మేము సిద్ధం అంటుంటే, అమిత్ షా ఇంటి ముందు పొత్తుల కోసం మేము సిద్ధమని చంద్రబాబు, పవన్ అంటున్నారు బీజేపీకి ఓటు వేస్తే జగన్కు ఓటు వేసినట్టేనని గతంలో చంద్రబాబు మాట్లాడారు. బీజేపీకి మాకు ఎటువంటి సంబంధం లేదని గతంలోనే చెప్పాం పొత్తుల పేరుతో చంద్రబాబు ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుంటారు ఒక వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీతో పొత్తు పెట్టుకోగల సామర్థ్యం చంద్రబాబుది.. చంద్రబాబు పొత్తులతోనే కూటమి ఓటమి మొదలైంది పొత్తుల గురించి ఆలోచించాల్సిన సమయం మాకు లేదు మా పొత్తు ప్రజలతోనే ఉంటుంది 6:28 PM, Mar 9th, 2024 పొత్తులపై అధికారికంగా ప్రకటన విడుదల చేసిన బీజేపీ టీడీపీ,జనసేనలతో కలిసి ఏపీలో పొత్తుగా పోటీచేస్తున్నట్లు ప్రకటన సీట్ల షేరింగ్పై ఒకటి, రెండు రోజులలో వెల్లడిస్తామని వెల్లడి బీజేపీకి 6 ఎంపీ, 8 అసెంబ్లీ సీట్లు? 1996 నుంచి టీడీపీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది: బీజేపీ 5:46 PM, Mar 9th, 2024 టీడీపీ పొత్తుపై ఏపీ బీజేపీ నేతల తీవ్ర అసంతృప్తి టీడీపీ కోసం రాష్ట్ర బీజేపీ నేతలను తాకట్టు పెట్టారని రగిలిపోతున్న ఆ పార్టీ ఏపీ నేతలు తన సామాజిక వర్గం కోసం ఏపీ బీజేపీని పురందేశ్వరి తాకట్టు పెట్టారని ఆగ్రహం ఏపీ బీజేపీకి సీట్ల తగ్గింపులో చక్రం తిప్పిన సుజనా చౌదరి, సీఎం రమేష్ అధికారంలో లేనప్పుడే 14 ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నామని అంటున్న బిజెపి నేతలు ఇప్పుడు ముష్టి 8 అసెంబ్లీ సీట్లకు లొంగిపోవడం పైన రగులుతున్న ఏపీ బీజేపీ నేతలు పురందేశ్వరి ఏపీ బీజేపీ నేతల భవిష్యత్తు కాపాడలేకపోయారని తీవ్ర ఆగ్రహం ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురందేశ్వరి ఫెయిలయ్యారని అగ్గిమీద గుగ్గిలం పురందేశ్వరి చెబితే వినే వారెవరు పార్టీలో లేరని వ్యాఖ్యలు 5:02 PM, Mar 9th, 2024 పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉమ్మడి పొత్తులో ముసలం తాడేపల్లిగూడెం పట్టణంలో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలనిరాశ, నిస్పృహలు పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెం సీటు జనసేనకే ఇస్తున్నట్లు చెప్పిన టీడీపీ తాడేపల్లిగూడెం సీటు లేదని అధిష్టానం పొత్తుకు ముందే చెప్తే బాగుండేది: వలవల మల్లిఖార్జున రావు 2018లో నాకు నియోజకవర్గ ఇంచార్జి ఇచ్చినప్పటి నుండి పార్టీ కోసం పనిచేశా. పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సీటు కోసం పట్టుపట్టారని ఈసారి మీరు సపోర్ట్ చేయాలని చెప్పారు. ఇది సరికాదని చెప్పి వచ్చేశా నిన్న చంద్రబాబు 15 నిముషాలు ఫోన్లో మాట్లాడి ఎమ్మెల్సీ ఇస్తా అని అన్నారు ఏం చేయాలో నాకు అర్ధం కావట్లేదు. నా కుటుంబసభ్యులు లాంటి నా కార్యకర్తల నిర్ణయం చెప్పాలి క్రమశిక్షణ ఎక్కువ ఉన్న నియోజకవర్గం మనది అందుకే మనల్ని లోకువగా చూస్తున్నారని మన నాయకులు అంటున్నారు నాలుగేళ్లుగా నన్ను నమ్మి నాతో నడచిన కార్యకర్తలకు నా కృతజ్ఞతలు పార్టీ పిలుపునిచ్చిన ప్రతిసారి వ్యయ ప్రయాసలకు ఓర్చి పనిచేశాను చంద్రబాబు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆయన చెప్పినట్లు చెయ్యాలని అనుకుంటున్నాను. కార్యకర్తల విషయంలో పదవుల విషయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు, నాకు ఎమ్మెల్సీ ఇస్తానని అన్నారు కార్యకర్తల అభీష్టం మేరకే పనిచేస్తాను 3:02 PM, Mar 9th, 2024 ఎన్టీఆర్ జిల్లా: పొత్తులపై కేశినేని నాని హాట్ కామెంట్స్ చంద్రబాబు పచ్చి మోసగాడు అన్న నందమూరి తారక రామారావు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం టీడీపీ స్థాపించారు మూడు రోజుల నుంచి అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం ఢిల్లీలో చంద్రబాబు పడిగాపులు కాశాడు చంద్రబాబు తెలుగు వారి ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టాడు ఎంత మంది కలిసొచ్చినా జగన్ను ఓడించడం కల్ల జగన్మోహన్రెడ్డి 175/175 సాధించడం ఖాయం జగన్ దెబ్బకు చంద్రబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది పవన జన సైనికుల ఆత్మ గౌరవాన్ని లోకేష్ దగ్గర తాకట్టు పెట్టాడు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వార్ వన్ సైడే 2:02 PM, Mar 9th, 2024 బీజేపీ పెద్దల డిమాండ్లతో చంద్రబాబు గుండెల్లో గుబులు రాజమండ్రి ఎంపీతో పాటు సిటీ లేదా రూరల్ సీటు కోరుతున్న బీజేపీ హిందూపురం ఎంపీ, పుటపర్తి, అనంతపురం ఎమ్మెల్యే సీట్లు కావాలని డిమాండ్ నంద్యాల ఎంపీ, కర్నూల్ ఎమ్మెల్యే సీటు కోరుతున్న బీజేపీ రాజంపేట, తిరుపతి ఎంపీ, తిరుపతి ఎమ్మెల్యే సీటు కావాలని డిమాండ్ ఏలూరు, నర్యాపురం ఎంపీలతో పాటు భీమవరం, నర్సాపురం, ఉంగటూరు ఎమ్మెల్యే సీట్లు అడుగుతున్న బీజేపీ శ్రీకాకుళం, విజయనగరం, కురపం అసెంబ్లీ సీట్లు అడుగుతున్న బీజేపీ కాకినాడ సిటీ, పిఠాపురం అసెంబ్లీ సీట్లు డిమాండ్ చేసిన బీజేపీ గుంటూరు సిటీ రెండు సీట్లలో ఒకటి కోరిన బీజేపీ బాపట్ల, నరసరావుపేట, సత్తెనపల్లి అసెంబ్లీ సీట్లు డిమాండ్ ఒంగోలు, నెల్లూరు సిటీ స్థానాలు కోరుతున్న బీజేపీ బీజేపీ డిమాండ్తో టీడీపీ నేతల్లో టెన్షన్ 1:50 PM, Mar 9th, 2024 తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి వ్యాఖ్యలకు నిరసనగా రోడ్డెక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు, బీసీ సంఘాలు మంత్రి వేణుగోపాల కృష్ణను ఎమ్మెల్యే బుచ్చయ్య దూషించడంపై మండిపడిన బీసీ సంఘాలు. ఐఎల్టీడీ నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు కొనసాగిన నిరసన ర్యాలీ బుచ్చయ్య చౌదరి తక్షణమే బీసీలకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ తమ నాయకుడు మంత్రి వేణు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయకులు, కార్యకర్తలు 1:40 PM, Mar 9th, 2024 పశ్చిమగోదావరి జిల్లా: వైఎస్సార్సీపీలో చేరిన జనసైనికులు భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన తోలేరు, వెంకటాపురం జనసైనికులు గ్రంధి శ్రీనివాస్ అంటే తనకు వ్యక్తిగత ద్వేషం, కోపం లేదని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2014లో తన గెలుపు కోసం పనిచేసిన వారు 2019లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి నన్ను విడిచిపెట్టి ఆయనకు మద్దతు పలికారు ఇందులో తప్పేమీ లేదు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు కాబట్టి తిరిగి నా దగ్గరికి రావడానికి జనసైనికులు ఎటువంటి సంకోచం పెట్టుకోవద్దు జన సైనికులను వైసీపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తుడుచుకుపోయినట్లుగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా తుడుచుకుపెట్టి పోతుంది రాష్ట్ర ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 1:30 PM, Mar 9th, 2024 నెల్లూరు జిల్లా: టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన 50 కుటుంబాలు వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మంత్రి కాకాణి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు 1:25 PM, Mar 9th, 2024 పశ్చిమ గోదావరి జిల్లా: సీఎం జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు సైతం అమలు చేశారు గణపవరం మండలం పిప్పర గ్రామంలోవైఎస్సార్ చేయూత,వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మాజీ మంత్రి రంగనాథరాజు, ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబు సచివాలయం, రైతు భరోసా కేంద్రం ,వైయస్సార్ హెల్త్ క్లీనిక్ భవనాలను ప్రారంభించిన నాయకులు సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాల పది నెలలు అవుతుంది సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని సైతం అమలు చేశారు పేదల ఖాతాలకు సంక్షేమ పథకాల రూపంలో 2లక్షల 55వేల కోట్లు చేరువ చేశారు సంక్షేమ అభివృద్ధి కావాలా అబద్దాలు చెప్పే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కావాలా ఆలోచించండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పొత్తుల కోసం మూడు రోజుల నుంచి ఢిల్లీలో కాపలాకాస్తున్నారు దమ్ముంటే చంద్రబాబు ఒంటరిగా గెలవగలిగితే బీజేపీ, పవన్ కల్యాణ్లతో పనేముంది? చంద్రబాబుకు ధైర్యం లేదు 1:20 PM, Mar 9th, 2024 ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క పేదవారికి సెంటు స్థలం ఇవ్వలేదు: ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ ఐదేళ్ళ పాలనలో రాష్ట్రంలో 31 లక్షల పేదలకు నివాస స్థలాలు ఇచ్చారు కోటి మందికి పైగా నీడ కల్పించిన గొప్ప వ్యక్తి సీఎం జగన్ టీడీపీ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కట్టించిన పాపాన పోలేదు డ్వాక్రా, రైతు రుణమాఫీ, బ్యాంకుల్లో బంగారం విడిపిస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్ పేదల సంక్షేమానికే 2.56లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమానికి ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన దాఖలలు లేవు 120 సార్లు పేదల సంక్షేమం కోసం సీఎం జగన్ బటన్ నొక్కారు.. పేదల పక్షపాతి సీఎం జగన్కు ఓటు అనే బటన్ ప్రజలు నొక్కాలి 1:10 PM, Mar 9th, 2024 పిఠాపురం టీడీపీలో పొత్తు చిచ్చు పిఠాపురం టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే వర్మకు ఇవ్వాలని నేతల పట్టు టీడీపీ ఆఫీసు ముందు వర్మ వర్గీయుల బలప్రదర్శన వర్మకు టీడీపీ టికెట్ ఇవ్వకుంటే రెబల్గా పోటీ చేస్తారని ప్రచారం పిఠాపురం త్యాగం చేయాలని వర్మకు టీడీపీ సంకేతాలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటున్న వర్మ వర్గీయులు పిఠాపురం టీడీపీలో అసంతృప్తిపై తలలు పట్టుకున్న పార్టీ పెద్దలు 1:08 PM, Mar 9th, 2024 త్యాగానికి జనసేన సిద్ధం ఒక ఎంపీ సీటును బీజేపీకి త్యాగం చేయనున్న పవన్ జనసేనకు కేటాయించే సీట్లలో సర్ధుబాటుకు పవన్ ఓకే 8 లోక్సభ, 13 అసెంబ్లీ స్థానాలను అడుగుతున్న బీజేపీ జనసేన సీట్లలో కోతపడే అవకాశం అనకాపల్లి, మచిలీపట్నంలో మాత్రమే జనసేన పోటీ చేసే అవకాశం 12:30 PM, Mar 9th, 2024 ఢిల్లీ: అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు, పవన్ల భేటీ.. వెలువడని సంయుక్త పొత్తు ప్రకటన సంయుక్త ప్రకటన లేకుండానే విడివిడిగా వెళ్లిపోయిన చంద్రబాబు, పవన్ , అమిత్ షా జనసేన బిజేపీకి కలిపి 8 పార్లమెంట్,30 అసెంబ్లీ స్థానాలు అని టిడిపి ప్రచారం జనసేన సీట్లకు కోత పెట్టిన చంద్రబాబు 17 లోక్ సభ,145 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని అంటున్న టీడీపీ అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపూర్,రాజంపేట సీట్లు బీజేపీకి ఇచ్చామని ప్రచారం చేస్తున్న టీడీపీ 12:25 PM, Mar 9th, 2024 ఏలూరు జిల్లా: పోలవరం నియోజవర్గంలో టీడీపీ వర్గపోరు టీడీపీ నేత బొరగం శ్రీనివాస్కి టికెట్ ఇవ్వాలని ఆందోళనలు వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు పోలవరం నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తున్నట్లు వస్తున్న ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు. పోలవరం ఎమ్మెల్యే టికెట్ను బొరగం శ్రీనివాస్కి కేటాయించకుంటే మూకమ్మడి రాజీనామాలకు సిద్ధమంటూ అల్టిమేటం జారీ పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు ఇవ్వకుండా... పొత్తుల్లో తమకు ద్రోహం చేస్తున్నారని వాపోతున్న టీడీపీ నేతలు 12:20 PM, Mar 9th, 2024 అమిత్ షాతో ముగిసిన భేటీ.. అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ ముగిసింది. భేటీలో భాగంగా పొత్తులపై చర్చించినట్టు సమాచారం. ఎంపీ స్థానాల అంశంపై కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. 11:50AM, Mar 9th, 2024 ఢిల్లీ: అమిత్ షా నివాసంలోకి రఘురామ కృష్ణంరాజుకు నో ఎంట్రీ గేటు బయటే రఘురామ కృష్ణంరాజు రోడ్డు మీద ఉండి తనను అనుమతించాలని ఫోన్లు చేస్తున్న రఘురామ తమ వెంట రఘురామ కృష్ణంరాజును తీసుకెళ్ళని బాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షా ఇంటి గేటు బయట నిలబడ్డ రఘురామ కృష్ణంరాజు 11:30AM, Mar 9th, 2024 ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ భేటీ అమిత్ షా నివాసంలో సమావేశం జనసేన కోటకు కోత పెట్టేందుకు సిద్ధమైన బాబు జనసేనకు కేటాయించిన 3 లోక్సభ , 24 ఎమ్మెల్యే సీట్లలో చంద్రబాబు కత్తెర టీడీపీ కోటా నుంచి బీజేపీకి సీట్లు ఇవ్వకుండా జనసేన ను బలి చేస్తున్న బాబు ఇప్పటికే తమకు తక్కువ సీట్లు ఇచ్చారన్న అసంతృప్తిలో ఉన్న జనసేన క్యాడర్ 11:10AM, Mar 9th, 2024 టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పై మంత్రి వెల్లంపల్లి కౌంటర్ విజయవాడ : పొత్తు కోసం ఢిల్లీలో చంద్రబాబు, పవన్ పడిగాపులు మోదీ కంటే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబుకు సిగ్గుందా? బీజేపీతో పొత్తు కోసం అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నారు జగన్కు భయపడే పొత్తు పెట్టుకుంటున్నారు చంద్రబాబు, పవన్ కంటే కేఏ పాల్ పార్టీనే బెటర్ 11:05AM, Mar 9th, 2024 అమిత్ షాతో చంద్రబాబు భేటీ అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు, పవన్ పొత్తు ఏర్పాటు విషయంలో చర్చిస్తున్న నేతలు ఎంపీ స్థానాల విషయంలో తగ్గేదేలే అంటున్న బీజేపీ. 10:47AM, Mar 9th, 2024 విజయవాడ రాణిగారితోట ప్రాంత వాసులకు మౌలికా సదుపాయాల కల్పన జగన్ ప్రభుత్వంలోనే జరిగింది: దేవినేని అవినాష్ ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ, పార్కులను, 30కోట్లతో అభివృధి, 60 కోట్లతో సంక్షేమం అమలు చేశా0 గతంలో టీడీపీ ఓటువేసి మోసపోయామని స్థానిక ప్రజలంటున్నారు లోకేష్ను సీఎం చేయడం కోసమే బిజేపీ పెద్దల వద్ద చంద్రబాబు సాగిలపడ్డాడు ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీతో విడిపోయామని గతంలో చంద్రబాబు అనలేదా బంధుత్వాలు లేని వ్యక్తి నరేంద్ర మోదీ అని చంద్రబాబు విమర్శించలేదా? అమిత్ షా పై కోడి గుడ్లతో దాడి చేయించింది చంద్రబాబు కాదా? ధర్మ పోరాట దీక్ష ద్వారా బీజేపీ పెద్దలపై అనేక అవాక్కులు పేలిన టీడీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ అనురాధ మోడీ, అమిత్ షా లను మట్టి కొట్టుకుపోతారు అని శాపనార్థాలు చేశారు ఇప్పుడు ఎందుకు బీజేపీ కి సాగిలపడ్డరో చంద్ర బాబు రాష్ట్ర ప్రజలకు చెప్పాలి జనసేనతో కలిసినా టీడీపీకి దిక్కులేకనే బీజేపీతో బంధుత్వానికి బయలుదేరాడు బీజేపీ సాగిలపడేకంటే టీడీపీని విలీనం చేయండి ఎంత మంది కలసివొచ్చినా అన్ని సర్వే లు జగన్ వైపే ఉన్నాయి జగన్ చేసే అభివృద్ధి ఈనాడు, ఆంధ్రజ్యోతి టీవీ5 లకు కనపడదు రాష్ట్రంలో ఏ వీధికి వెళ్లి ప్రజలను అడిగినా జగన్ చేస్తున్న అభివృద్ధిపై చెబుతారు జగన్ ప్రభుత్వంలో కుప్పం లో జరిగిన అభివృధి పైనే టీడీపీ నాయకులు చర్చకు సిద్దమా? 10:21AM, Mar 9th, 2024 విశాఖ: భీమిలి నియోజకవర్గ టీడీపీలో రాజుకున్న అసమ్మతి భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్గా వ్యవహరిస్తున్న కోరాట రాజబాబు రాజబాబుని కాదని ఐవిఆర్ఎస్లో బంగారు రాజు పేరుతో సర్వే ఐవిఆర్ఎస్ సర్వేపై మండిపడుతున్న రాజబాబు నమ్మించి మోసం చేస్తున్నారని మండిపాటు సర్వే వెనక గంటా శ్రీనివాసరావు హస్తముందనే అనుమానం ఢిల్లీ: జనసేన మరోసారి బలి బీజేపీ కోరుకుంటున్న ఎంపీ సీట్లను జనసేన కోట నుంచి తగ్గించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ఇప్పటికే జనసేనకు మూడు లోక్సభ, 24 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన టీడీపీ అందులోంచి లోక్సభ సీట్లను కట్ చేసేందుకు పవన్ను ఒప్పిస్తున్న బాబు 9:00 AM, Mar 9th, 2024 చంద్రబాబుకు మంత్రి అంబటి కౌంటర్.. మేము ఎన్నికలకు సిద్ధం.. మీరు అమిత్ షా ఇంటి ముందు సిద్ధం. అంటూ చంద్రబాబు, పవన్పై సెటైర్లు.. మేము ఎన్నికలకు సిద్ధం మీరు అమిత్ షా ఇంటి ముందు సిద్ధం !@PawanKalyan @ncbn — Ambati Rambabu (@AmbatiRambabu) March 8, 2024 8:20 AM, Mar 9th, 2024 టీడీపీతో బీజేపీ పొత్తు డౌటేనా? ఇతర రాష్ట్రాల పొత్తుల బిజీగా ఉన్నామని బాబును కలవని అమిత్ షా, జేపీ నడ్డా. టీడీపీతో పొత్తుపై పెద్దగా ఆసక్తి చూపని బీజేపీ అధిష్టానం తాము కోరుకుంటున్న సీట్లు ఇవ్వకపోతే పొత్తు డౌటే అంటున్న బీజేపీ వర్గాలు పొత్తు చర్చలు తేలకపోవడంతో రాష్ట్రానికి వెళ్లిపోవాలని పురందేశ్వరి, సోమువీర్రాజును ఆదేశించిన పార్టీ అధిష్టానం నేడు బిజీ షెడ్యూల్లో అమిత్ షా. 7:30 AM, Mar 9th, 2024 20ఏళ్ల క్రితమే బాబు భూబాగోతం.. చంద్రబాబు అక్రమాలే వేరే రేంజ్.. ఫేక్ కంపెనీకి కారుచౌకగా కట్టబెట్టాలని చూసిన చంద్రబాబు. ఆ భూ కేటాయింపులను రద్దు చేస్తూ అప్పట్లో వైఎస్సార్ ప్రభుత్వం ఉత్తర్వులు. 20 ఏళ్ళ క్రితమే బాబు భూభాగోతం ఫేక్ కంపెనీకి కారుచౌకగా కట్టబెట్టాలని చూసిన @JaiTDP, @ncbn భూ కేటాయింపులను రద్దు చేస్తూ అప్పట్లో వైఎస్ సర్కార్ ఉత్తర్వులు.#MosagaduBabu#EndOfTDP pic.twitter.com/kesQTr9ZoD — YSR Congress Party (@YSRCParty) March 8, 2024 7:20 AM, Mar 9th, 2024 రెండు పార్లమెంటు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జ్లను ప్రకటించిన వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా బీవై రామయ్య అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా రాపాక వరప్రసాద్ రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా గొల్లపల్లి సూర్యారావు సీఎం @ysjagan గారి ఆదేశాల మేరకు వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తగా బీవై. రామయ్య..అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తగా రాపాక వరప్రసాద్....రాజోలు అసెంబ్లీ సమన్వయకర్తగా గొల్లపల్లి సూర్యారావును నియమిస్తూ లేఖను విడుదల చేసింది.… pic.twitter.com/CbwE3X1CeE — YSR Congress Party (@YSRCParty) March 8, 2024 7:10 AM, Mar 9th, 2024 చంద్రబాబుకు నో అపాయింట్మెంట్ అమిత్ షా అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు పడిగాపులు ఈరోజు(శుక్రవారం) బాబుకు దక్కని అమిత్ షా అపాయింట్మెంట్ రేపు (శనివారం) ఉదయం అమిత్ షా ను కలుస్తారని టీడీపీ లీకులు ఢిల్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పడి గాపులు ఒడిశా, మహారాష్ట్ర పొత్తులపై బిజీగా ఉన్న అమిత్ షా అయినా సరే, పొత్తు ఖాయం చేసుకునే వెళ్లాలని భావిస్తున్న బాబు, పవన్ గల్లా నివాసంలో బాబు, తాజ్మహల్ సింగ్ హోటల్లో పవన్ కళ్యాణ్ ఎదురుచూపులు 7:00 AM, Mar 9th, 2024 టైమ్స్ నౌ-ETG లోక్సభ ఎన్నికల సర్వే: ఏపీలో వైఎస్సార్సీపీదే హవా మొత్తం 25 సీట్లలో వైఎస్సార్సీపీ 21 నుంచి 22 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం టీడీపీ జనసేన కూటమికి 3 నుంచి 4 స్థానాలు మాత్రమే వచ్చే ఛాన్స్ వైఎస్సార్సీపీకి 49 శాతం ఓటింగ్, టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం ఓటింగ్ పడే అవకాశం ఉందని చెప్పిన సర్వే 6:45 AM, Mar 9th, 2024 చంద్రబాబు పొత్తుల జాగారం అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ట్మెంట్ ఉదయం నుంచి ఎదురుచూపులు ఈరోజు అపాయింట్మెంట్ డౌటే అని అంటున్న బీజేపీ వర్గాలు ఒడిశా, మహారాష్ట్ర పొత్తులపై బిజీగా ఉన్న అమిత్ షా అయినా సరే, పొత్తు ఖాయం చేసుకునే వెళ్లాలని భావిస్తున్న బాబు, పవన్ గల్లా నివాసంలో బాబు, తాజ్మహల్ సింగ్ హోటల్లో పవన్ కళ్యాణ్ ఎదురుచూపులు కొనసాగుతున్న చంద్రబాబు పొత్తు ‘రాజీ’కీయం స్పెషల్ స్టేటస్ను గాలికొదిలేసిన బాబు సొంత ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డ బాబు 2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్ డి ఎ నుంచి బయటికి వచ్చానని ప్రగల్బాలు పలికిన బాబు కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా బాబు ఎన్డీఏలో చేరడంలో మతలబు ఏంటి? ఇది రాష్ట్ర ప్రయోజనామా ? సొంత పార్టీ ప్రయోజనామా ? మొన్నటిదాకా రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటూ ప్రగల్బాలు పలికిన బాబు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక, రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీపడి పొత్తు కోసం దేహి దేహి అంటున్న బాబు 6:30 AM, Mar 9th, 2024 దాదాపు లక్ష కోట్లు విలువైన స్కామ్ చేసిన ఘనాపాటి చంద్రబాబు: సజ్జల 20 ఏళ్ల క్రితం చంద్రబాబు చేసిన మహా దోపిడీని చూసి తెలంగాణ హైకోర్టు సైతం విస్తుపోయింది ప్రపంచంలోనే ఒక క్లాసికల్ దోపిడీ చేయగల వ్యక్తి చంద్రబాబు అని మళ్ళీ రుజువయింది తెలంగాణ తీర్పును ఎల్లోమీడియా ఎందుకు రాయలేదు? నాలుగు రోజుల్లోనే కథంతా నడిపారు ఒరిజినల్ ఐఎంజీతో సంబంధం లేకుండా దోపిడీ చేశారు 850 ఎకరాల స్థలాలు ఇచ్చేశారు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో ఐదు వేల గజాల స్థలం ఇవ్వాలని గచ్చిబౌలి లో నాలుగు వందల ఎకరాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు కనీసం క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా జీవోలు ఇచ్చి దోపిడీ చేశారు లక్ష కోట్ల ప్రాపర్టీ కైవసనికి 20 సంవత్సరాల క్రితమే చంద్రబాబు స్కెచ్ వేశారు అపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడే నాలుగు రోజుల్లోనే పని కానిచ్చారు వైఎస్ఆర్ ఔదార్యంతో వదిలేయటం వలనే చంద్రబాబు బయట పడ్డారు లేకపోతే అప్పట్లోనే చంద్రబాబు జైలు ఊచలు లెక్కపెట్టేవారు అప్పటికీ, ఇప్పటికీ కనీసం చంద్రబాబులో మార్పు రాలేదు అమరావతిలో కూడా 17 వందల ఎకరాలను బోగస్ కంపెనీలకు కట్టబెట్టారు ఐఎంజీ స్కామ్ లాగే సేమ్ అమరావతిలో కూడా చేశారు చంద్రబాబు, తన మనుషులంతా ఆ ప్రైమ్ ఏరియాలోనే భూములు ఉండేలా ప్లాన్ చేశారు దాని అభివృద్ధి మాత్రం ప్రభుత్వ నిధులతో చేపట్టాలని చూశారు రైతుల నుండి భూములను తీసుకుని మొత్తంగా మింగేయాలని చూశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అలాగే తప్పుడు పనులు చేసి జైలు పాలయ్యారు 2015లోనే స్కిల్ స్కాం మొదలెట్టారు అంతర్జాతీయ స్కామ్ స్టర్ చంద్రబాబు అప్పట్లో వైఎస్సార్ ఐఎంజీ స్కామ్ ని బయటపెడితే, ఇప్పుడు జగన్ అమరావతి స్కామ్ ని బయటపెట్టారు రింగ్ రోడ్డు నుండి అనేక స్కామ్ లను బయటకు తీశారు జగన్ అధికారంలోకి రాకపోతే రాష్ట్రాన్ని అమ్మేసేవాడు 2024లో అధికారం ఇస్తే ఇక రాష్ట్రనే కనపడదు అధికారం కోసం ఎవరూ ఊహించని హామీలు ఇస్తారు అధికారంలో వచ్చాక ఎవరికీ అర్థం కాని దోపిడీ చేస్తారు చంద్రబాబు ఢిల్లీలో చేయని ప్రయత్నం లేదు టీడీపీ అంపశయ్య మీద ఉంది ఆఖరి క్షణంలో చివరి ప్రయత్నంగా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు ఈసారి బీజేపీతోపాటు కాంగ్రెస్ ను కూడా అంతర్గతంగా పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు పొత్తులను చూస్తుంటే మాకు ప్రజా బలం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీకి షర్మిలమ్మని అధ్యక్షరాలిని చేశారు ఆమె వెనుక నడిపించేవారు వేరే వారున్నారు పొత్తులనేవి చంద్రబాబు బలహీనతకు నిదర్శనం అదే సమయంలో మా బలం కూడా తెలుస్తోంది అన్ని పార్టీల కలిసినా అధికారంలోకి రాలేవు ఇప్పుడు పొత్తులో ఉన్న పార్టీలకు భావసారూప్యత ఏమీ లేదు -
March 8th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 09:50PM, Mar 8th, 2024 తాడేపల్లి : రెండు పార్లమెంటు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జ్లను ప్రకటించిన వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా బీవై రామయ్య అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా రాపాక వరప్రసాద్ రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా గొల్లపల్లి సూర్యారావు 09:05PM, Mar 8th, 2024 ఢిల్లీ: చంద్రబాబుకు నో అపాయింట్మెంట్ అమిత్ షా అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు పడిగాపులు ఈరోజు(శుక్రవారం) బాబుకు దక్కని అమిత్ షా అపాయింట్మెంట్ రేపు (శనివారం) ఉదయం అమిత్ షా ను కలుస్తారని టిడిపి లీకులు ఢిల్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పడి గాపులు ఒడిశా, మహారాష్ట్ర పొత్తులపై బిజీగా ఉన్న అమిత్ షా అయినా సరే, పొత్తు ఖాయం చేసుకునే వెళ్లాలని భావిస్తున్న బాబు, పవన్ గల్లా నివాసంలో బాబు, తాజ్మహల్ సింగ్ హోటల్లో పవన్ కళ్యాణ్ ఎదురుచూపులు 08:50PM, Mar 8th, 2024 టైమ్స్ నౌ-ETG లోక్సభ ఎన్నికల సర్వే: ఏపీలో వైఎస్సార్సీపీదే హవా మొత్తం 25 సీట్లలో వైఎస్సార్సీపీ 21 నుంచి 22 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం టీడీపీ జనసేన కూటమికి 3 నుంచి 4 స్థానాలు మాత్రమే వచ్చే ఛాన్స్ వైఎస్సార్సీపీకి 49 శాతం ఓటింగ్, టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం ఓటింగ్ పడే అవకాశం ఉందని చెప్పిన సర్వే 07:15PM, Mar 8th, 2024 ఎల్లుండి(ఆదివారం) సీఎం వైఎస్ జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్ల పర్యటన మేదరమెట్లలో వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావ సభ సిద్దం సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు, అక్కడ జరిగే వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావ సభ.. సిద్దం బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ 05:50 PM, Mar 8th, 2024 ఢిల్లీ: చంద్రబాబు పొత్తుల జాగారం అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ట్మెంట్ ఉదయం నుంచి ఎదురుచూపులు ఈరోజు అపాయింట్మెంట్ డౌటే అని అంటున్న బీజేపీ వర్గాలు ఒడిశా, మహారాష్ట్ర పొత్తులపై బిజీగా ఉన్న అమిత్ షా అయినా సరే, పొత్తు ఖాయం చేసుకునే వెళ్లాలని భావిస్తున్న బాబు, పవన్ గల్లా నివాసంలో బాబు, తాజ్మహల్ సింగ్ హోటల్లో పవన్ కళ్యాణ్ ఎదురుచూపులు కొనసాగుతున్న చంద్రబాబు పొత్తు ‘రాజీ’కీయం స్పెషల్ స్టేటస్ను గాలికొదిలేసిన బాబు సొంత ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డ బాబు 2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్ డి ఎ నుంచి బయటికి వచ్చానని ప్రగల్బాలు పలికిన బాబు కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా బాబు ఎన్డీఏలో చేరడంలో మతలబు ఏంటి? ఇది రాష్ట్ర ప్రయోజనామా ? సొంత పార్టీ ప్రయోజనామా ? మొన్నటిదాకా రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటూ ప్రగల్బాలు పలికిన బాబు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక, రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీపడి పొత్తు కోసం దేహి దేహి అంటున్న బాబు 05:30 PM, Mar 8th, 2024 దాదాపు లక్ష కోట్లు విలువైన స్కామ్ చేసిన ఘనాపాటి చంద్రబాబు: సజ్జల 20 ఏళ్ల క్రితం చంద్రబాబు చేసిన మహా దోపిడీని చూసి తెలంగాణ హైకోర్టు సైతం విస్తుపోయింది ప్రపంచంలోనే ఒక క్లాసికల్ దోపిడీ చేయగల వ్యక్తి చంద్రబాబు అని మళ్ళీ రుజువయింది తెలంగాణ తీర్పును ఎల్లోమీడియా ఎందుకు రాయలేదు? నాలుగు రోజుల్లోనే కథంతా నడిపారు ఒరిజినల్ ఐఎంజీతో సంబంధం లేకుండా దోపిడీ చేశారు 850 ఎకరాల స్థలాలు ఇచ్చేశారు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో ఐదు వేల గజాల స్థలం ఇవ్వాలని గచ్చిబౌలి లో నాలుగు వందల ఎకరాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు కనీసం క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా జీవోలు ఇచ్చి దోపిడీ చేశారు లక్ష కోట్ల ప్రాపర్టీ కైవసనికి 20 సంవత్సరాల క్రితమే చంద్రబాబు స్కెచ్ వేశారు అపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడే నాలుగు రోజుల్లోనే పని కానిచ్చారు వైఎస్ఆర్ ఔదార్యంతో వదిలేయటం వలనే చంద్రబాబు బయట పడ్డారు లేకపోతే అప్పట్లోనే చంద్రబాబు జైలు ఊచలు లెక్కపెట్టేవారు అప్పటికీ, ఇప్పటికీ కనీసం చంద్రబాబులో మార్పు రాలేదు అమరావతిలో కూడా 17 వందల ఎకరాలను బోగస్ కంపెనీలకు కట్టబెట్టారు ఐఎంజీ స్కామ్ లాగే సేమ్ అమరావతిలో కూడా చేశారు చంద్రబాబు, తన మనుషులంతా ఆ ప్రైమ్ ఏరియాలోనే భూములు ఉండేలా ప్లాన్ చేశారు దాని అభివృద్ధి మాత్రం ప్రభుత్వ నిధులతో చేపట్టాలని చూశారు రైతుల నుండి భూములను తీసుకుని మొత్తంగా మింగేయాలని చూశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అలాగే తప్పుడు పనులు చేసి జైలు పాలయ్యారు 2015లోనే స్కిల్ స్కాం మొదలెట్టారు అంతర్జాతీయ స్కామ్ స్టర్ చంద్రబాబు అప్పట్లో వైఎస్సార్ ఐఎంజీ స్కామ్ ని బయటపెడితే, ఇప్పుడు జగన్ అమరావతి స్కామ్ ని బయటపెట్టారు రింగ్ రోడ్డు నుండి అనేక స్కామ్ లను బయటకు తీశారు జగన్ అధికారంలోకి రాకపోతే రాష్ట్రాన్ని అమ్మేసేవాడు 2024లో అధికారం ఇస్తే ఇక రాష్ట్రనే కనపడదు అధికారం కోసం ఎవరూ ఊహించని హామీలు ఇస్తారు అధికారంలో వచ్చాక ఎవరికీ అర్థం కాని దోపిడీ చేస్తారు చంద్రబాబు ఢిల్లీలో చేయని ప్రయత్నం లేదు టీడీపీ అంపశయ్య మీద ఉంది ఆఖరి క్షణంలో చివరి ప్రయత్నంగా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు ఈసారి బీజేపీతోపాటు కాంగ్రెస్ ను కూడా అంతర్గతంగా పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు పొత్తులను చూస్తుంటే మాకు ప్రజా బలం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీకి షర్మిలమ్మని అధ్యక్షరాలిని చేశారు ఆమె వెనుక నడిపించేవారు వేరే వారున్నారు పొత్తులనేవి చంద్రబాబు బలహీనతకు నిదర్శనం అదే సమయంలో మా బలం కూడా తెలుస్తోంది అన్ని పార్టీల కలిసినా అధికారంలోకి రాలేవు ఇప్పుడు పొత్తులో ఉన్న పార్టీలకు భావసారూప్యత ఏమీ లేదు 03:36 PM, Mar 8th, 2024 తాడేపల్లి : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదనపు బాధ్యతలు అనంతపురం, హిందూపురం, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాలతో పాటుగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పార్టీ “రీజినల్ కో-ఆర్డినేటర్” గా నియామకం సీఎం, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం 03:02 PM, Mar 8th, 2024 ఢిల్లీలో చంద్రబాబు పడి గాపులు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఉదయం నుంచి ఎదురుచూపులు ఉదయం 10 గంటలకు మీటింగ్ ఉందని సమాచారం ఇచ్చిన టీడీపీ వర్గాలు ఇప్పటివరకు దొరకని అపాయింట్మెంట్ వేరే ప్రోగ్రాం ఉండడంతో బయటికి వెళ్లిపోయిన అమిత్ షా ఈరోజు కూడా అర్ధరాత్రి వరకు పడిగాపులు తప్పవని చర్చ ఎలాగైనా సరే పొత్తు ఖాయం చేసుకుని వెళ్లాలని భావిస్తున్న బాబు, పవన్ కొనసాగుతున్న చంద్రబాబు పొత్తు ‘రాజీ’కీయం స్పెషల్ స్టేటస్ను గాలికొదిలేసిన బాబు సొంత ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డ బాబు 2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చానని ప్రగల్బాలు పలికిన బాబు కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా బాబు ఎన్డీఏలో చేరడంలో మతలబు ఏంటి? ఇది రాష్ట్ర ప్రయోజనామా ? సొంత పార్టీ ప్రయోజనామా ? మొన్నటిదాకా రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటూ ప్రగల్బాలు పలికిన బాబు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక, రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీపడి పొత్తు కోసం దేహి దేహి అంటున్న బాబు 02:16 PM, Mar 8th, 2024 చంద్రబాబు ఢిల్లీ టూర్ పై కేశినేని నాని హాట్ కామెంట్స్ 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు,లోకేష్ భారీ అవినీతికి పాల్పడ్డారు 2019లో మోదీ అధికారంలోకి రారని చంద్రబాబు అనుకున్నాడు కాంగ్రెస్ కూటమిని కలుపుకుని ప్రధానమంత్రి అయిపోవచ్చని బాబు దురాశకు పోయాడు అప్పట్లో నాతో మోదీ పై అవిశ్వాస తీర్మానం పెట్టించాడు మోదీని వ్యక్తిగతంగా నానా తిట్లు తిట్టాడు 2019లో జగన్ మోహన్ రెడ్డి దెబ్బకు బొక్కబోర్లా పడ్డాడు ఓడిపోయిన మరుక్షణం నుంచే చంద్రబాబుకు భయం పట్టుకుంది కేంద్రం నుంచి కేసుల్లో ఇరికిస్తారనే భయంతో మోదీ,అమిత్ షాను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు ఎన్డీఏ నుంచి ఎందుకు బయటికి వచ్చాడో తిరిగి ఎన్డీఏతో ఎందుకు కలుస్తున్నాడో చంద్రబాబుకే తెలియాలి అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఏం మార్పులొచ్చాయి? ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారా ? రైల్వే జోన్ ఇస్తానని హామీ ఇచ్చారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చారా? అభివృద్ధికి డబ్బులిస్తామని చెప్పారా? చంద్రబాబు వద్ద చాలా ప్రశ్నలకు సమాధానం లేదు తను,తన కొడుకు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే చంద్రబాబు భయం టీడీపీ పార్టీని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడు టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి రాజ్యసభలో ఖాళీ అయ్యింది తెలంగాణలో టీడీపీ ఖాళీ అయ్యింది 2024 ఎన్నికల తర్వాత టీడీపీ మూతపడుతుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం కలే ఎన్నికలయ్యాక తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోతాడు 12:59 PM, Mar 8th, 2024 అనకాపల్లి: దాడి వీరభద్రరావు నివాసానికి కొణతాల దాడి వీరభ్రద్రరావు మద్దతు కోరిన కొణతాల రామకృష్ణ సుదీర్ఘ కాలం రాజకీయ ప్రత్యర్ధులుగా కొనసాగిన ఇరువురు నేతలు కూటమిలో ఓట్లు ఎంత వరకు బదిలీ అవుతాయన్న దానిపై రెండు పార్టీల్లో అనుమానాలు అందుకే పరిధి దాటి రాజీ పడుతోన్న కొణతాల 12:54 PM, Mar 8th, 2024 ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా పోటీ చేసే యోచనలో పవన్ కల్యాణ్? రెండింటికీ పోటీ చేయడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయనేదాని పై తర్జనభర్జన ఎంపీగా ఏ స్థానం నుంచి పోటీ చేయాలనే విషయంపై సమాలోచనలు ఎన్డీఏ నుంచి కేంద్రంలో మంత్రి పదవి తీసుకునే యోచనలో పవన్ కల్యాణ్? ఏ దిక్కు లేకపోతే ఢిల్లీనే దిక్కు కదా.! చీవాట్లు తిన్నది ఎందుకనుకుంటున్నారు.? 24 సీట్లతో ఊరబొడిచేదేమీ లేదు.! ఎన్ని గెలుస్తామో తెలియదు అసలు అభ్యర్థులు ఎవరో చివరిదాకా స్పష్టత లేదు ఇప్పుడు మిగిలిందొక్కటే కమల నాథుల కరుణ కటాక్షం ఎంపీగా గట్టిగా ప్రయత్నిస్తే.. ఓడినా ఢిల్లీ వాళ్లే చూసుకుంటారు 12:52 PM, Mar 8th, 2024 రంగాని చంపించింది ఎవరో అందరికి తెలుసు: పోసాని కృష్ణమురళి కాపు సోదరులు రాజకీయంగా ఎంత దగా పడుతున్నారో అవమానపడుతున్నారో వారికీ తెలియాలి మళ్లీ కాపులను మోసం చేయడానికి వస్తున్నవారిని గుర్తించాలి కాపుల ఆశ జ్యోతి వంగవీటి.. మాకందరికి ఆయన పెద్ద హీరో ఆయన్ని ఎలా చంపారో ఈ పోస్టర్ మీకు చెబుతుంది రంగాను గొంతు కోసి చనిపోయాడా లేదా? చూసి మరి చంపారు రంగాను చంపించింది చంద్రబాబే రంగాని చంపించింది ఎవరో అందరికి తెలుసు.. వాళ్ల అబ్బాయి కూడా తెలుసు రంగా ఎమ్మెల్యేగా ఉన్నపుడు గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలు, ప్రకాశం జిల్లాలో 70 ఎమ్మెల్యే సీట్లను ప్రభావితం చేసిన నాయకుడు రంగా అందుకే అపుడు రంగాను చంపించేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నాడు ఆ రోజుల్లో రంగాను ఎంత హింసించారో అందరికి తెలుసు తనకు ప్రాణహాని ఉందని అప్పట్లో సీఎం ఎన్టీఆర్, హోం మినిస్టర్ కోడెలకు సెక్యూరిటీ కోసం రంగా రిక్వెస్ట్ పెట్టుకున్నాడు అయినా చంద్రబాబు వల్ల భద్రత రాలేదు ఇక సెక్యూరిటీ కోసం కేంద్రానికి లేఖ రాసాడు సెక్యూరిటీ వచ్చేలోపే రంగాను రోడ్డు మీద నరికి చంపించారు రంగా ఉంటే సీఎం అయ్యేవారని కాపులు భావిస్తున్నారు ఆ తరుణంలో పవన్ కల్యాణ్ వచ్చాడు చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ లను పవన్ తిట్టడంతో కాపులు నమ్మారు పార్టీ పెట్టాను సీఎం అవుతానని పవన్ అన్నాడు రంగా తర్వాత కాపు కులంలో పవన్ సీఎం అవుతాడని కాపులు నమ్మారు కాపులు అంత నమ్మిన వేళ చివరికి చంద్రబాబుకి సపోర్ట్ చేయాలని నాకు అంత సీన్ లేదని పవన్ చెప్తున్నాడు మోదీ నిజాయితీపరుడు అందుకే సపోర్ట్ చేశాను తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్కు సపోర్ట్ చేశాను అందరికంటే జగన్ బెస్ట్ కాబట్టి జగన్ను సపోర్ట్ చేశాను పవన్ కళ్యాణ్ నిజాయితి పరుడయితే ఆయనకి సపోర్ట్ చేసేవాడ్ని రంగాని చంపినా వాడికి ఓటు వేయమని పవన్ చెప్తున్నాడు ముద్రగడను అవమానించడమే కాక అరెస్ట్ చేయించాడు చంద్రబాబు కాపు ఆడపిల్లలను అవమానించాడు చంద్రబాబు అప్పుడు మాట్లాడని పవన్ అవినీతి కేసులో చంద్రబాబు జైలుకి వెళ్లగానే వెళ్లి పలకరించావ్ కాపులు రౌడీలు గుండాలు అన్న చంద్రబాబుకు ఓటు వేయాలని పవన్ చెబుతున్నాడు కాపుల్లో చదువుకున్న వాళ్లు లేరా? నీకు చేతకానపుడు కాపుల్లో ఇంకొకరిని పెట్టాలి రంగాని చంపినా చంద్రబాబును సీఎం ఎలా చేయమంటావ్? కమ్మ కులంలో పుడితే బాగుండేదని పవన్ ఫీల్ అవుతున్నాడు రంగాని చంపిన వాడు సీఎం అయితే బాగుంటుందని పవన్ అభిప్రాయం నేను రంగా శిష్యుడ్ని.. రంగాను అభిమానించే వారు ఎవరైనా సైకిల్కి ఓటు వేయకండి 12:06 PM, Mar 8th, 2024 టీడీపీ,జనసేన, బీజేపీ పొత్తులపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ 2014-19 మధ్య కాలంలో ఏపీకి చేసిన మోసం, అబద్ధాలు, అమలు చేయని వాగ్దానాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుంది? ఇది మరొక ప్యాకేజీతో ఏర్పాటైన పొత్తు ఈ 3 కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుంది సుస్థిర ప్రభుత్వం కోసం వైసీపికే ఓటు వేయండి Even if BJP joins the TDP-Jana Sena alliance, how will it be any different from all the deceit, lies, and unkept promises that AP witnessed between 2014-19? It is the same product with a different packaging, a chair with 3 legs is bound to fall. Vote for a stable govt., vote… — Vijayasai Reddy V (@VSReddy_MP) March 8, 2024 11:43 AM, Mar 8th, 2024 జనసేన చీరాల ఇన్ఛార్జ్ ఆమంచి స్వాములు రాజీనామా వ్యక్తిగత కారణాల రీత్యా ఇంచార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆమంచి స్వాములు టికెట్ హామీ రాకపోవడంతో రాజీనామా చేసిన స్వాములు స్వాములు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కి స్వయాన సోదరుడు 11:36 AM, Mar 8th, 2024 ఢిల్లీ: అమిత్ షా ఇంటి చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణలు మరోసారి చంద్రబాబు పొత్తు బేరసారాల సమావేశం కాసేపట్లో అమిత్ షా నివాసానికి మళ్లీ బాబు, పవన్ కల్యాణ్ కొనసాగుతున్న చంద్రబాబు పొత్తు "రాజీ"కీయం స్పెషల్ స్టేటస్ను గాలికొదిలేసిన బాబు సొంత ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డ బాబు 2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చానని ప్రగల్బాలు పలికిన బాబు కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా బాబు ఎన్డీఏలో చేరడంలో మతలబు ఏంటి? ఇది రాష్ట్ర ప్రయోజనామా? సొంత పార్టీ ప్రయోజనామా? మొన్నటిదాకా రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటూ ప్రగల్బాలు పలికిన బాబు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక, రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీపడి పొత్తు కోసం దేహి దేహి అంటున్న బాబు 11:07 AM, Mar 8th, 2024 మోసాల బాబూ.. డ్రామాలు ఇక ఆపు: ఎంపీ కేశినేని నాని గొల్లపూడికి దేవినేని ఉమా, వసంత చేసిందేమీ లేదు వాళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో నేను ఒక్కసారి కూడా ఎలాంటి శంకుస్థాపన కార్యక్రమాలకు రాలేదు 15 లక్షల జనాభా ఉన్న విజయవాడకు చంద్రబాబు వంద కోట్లు కూడా ఇవ్వలేదు ఫ్లైఓవర్లు.. రోడ్లకు కూడా నేనే ఎంపీగా డబ్బులు తెచ్చా గొల్లపూడికి సీఎం జగన్ రూ. 210 కోట్ల సంక్షేమాన్ని అందించారు 40 వేల మంది ఉన్న గొల్లపూడిని 60 కోట్లతో తలశిల రఘురాం అభివృద్ది చేశారు చంద్రబాబుకు మైనార్టీలంటే పడదు చంద్రబాబు వంటి మోసగాడిని నమ్మొద్దు బీజేపీతో చంద్రబాబు ఆడుతున్న నాటకాలను మైనార్టీలంతా గమనించాలి 2018 సంవత్సరంలో చంద్రబాబు ఆదేశాల మేరకు నేనే ప్రధాని మోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టా ఆ రోజు ప్రధాని మోదీని తిట్టాడు.. ఇప్పుడు మళ్లీ ఆయన చుట్టూ తిరుగుతున్నాడు ఓట్ల కోసం మైనార్టీలను చంద్రబాబు ఎలా వాడుకున్నాడో అందరికీ చెప్పాలి నా అమరావతి అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క సెక్రటేరియట్ కట్టలేకపోయాడు సీఎం జగన్ 30 వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో సచివాలయాలు కట్టించారు 175కి 175 స్థానాలు వైఎస్సార్సీపీ గెలవడం ఖాయం అభివృద్ధిపై చంద్రబాబుతో ఎక్కడైనా చర్చించేందుకు నేను సిద్ధం 9:34 AM, Mar 8th, 2024 తీవ్ర అసంతృప్తిలో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ అవనిగడ్డ సీటు విషయంలో తీవ్ర అసంతృప్తిలో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ తొలి జాబితాలో మండలి బుద్ధప్రసాద్ కు దక్కని అవకాశం ఉమ్మడి అభ్యర్ధిగా తనకే వస్తుందని ఆశపడ్డ బుద్ధప్రసాద్ పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేనకు ఇచ్చే అవకాశం అవనిగడ్డ సీటు తమకే కేటాయించాలంటున్న మండలి బుద్ధప్రసాద్, టీడీపీ శ్రేణులు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసి చంద్రబాబు, పవన్కు పంపించిన అవనిగడ్డ టీడీపీ నేతలు,కార్యకర్తలు అవనిగడ్డ తమ్ముళ్ల డిమాండ్ను పట్టించుకోని చంద్రబాబు సీటు దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా బుద్ధప్రసాద్ నైరాశ్యంలో టీడీపీ క్యాడర్ 9:31 AM, Mar 8th, 2024 అభివృద్ధిని చూడలేని ప్రతిపక్షాలు: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సీఎం జగన్ రోజూ ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును, సంస్థలను జాతికి అంకితం చేస్తున్నా సహించలేని స్థితిలో ప్రతిపక్షాలున్నాయి సీఎం జగన్ పరిపాలనలో విద్య, వైద్యం, శాశ్వత అభివృద్ధి పనులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఏ గ్రామానికి వెళ్లి చూసినా బాగుపడిన పాఠశాలలు, కొత్తగా నిర్మించిన ఆర్బీకేలు, సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రేరీలు దర్శనమిస్తున్నాయి చంద్రబాబు పాలనలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులను చాలెంజ్గా తీసుకుని పూర్తి చేస్తూ వస్తున్న విషయం ప్రతిపక్షాలకు కనిపించడం లేదా? కరోనాలాంటి విపత్తుతో రెండేళ్లపాటు ఇంటి నుంచి కాలు బయటకు పెట్టలేని పరిస్థితులు నెలకొన్నా.. ఎంతో అభివృద్ధి చేశాం 8:25 AM, Mar 8th, 2024 బాబు ప్యాకేజీలో భాగమే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు: ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆయన వ్యాఖ్యలు రోజూ ఎల్లోమీడియా, చంద్రబాబు గ్యాంగ్ చేసేవే... పీకే ఔనంటే కాదని, కాదంటే ఔనని అర్థం చేసుకోవాలి తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపు పక్కా అన్నాడుగా.. ఏమైంది ఒక పీకే వల్ల ఏమీ కావట్లేదనే ఈ పీకేను చంద్రబాబు తెచ్చాడు 7:50 AM, Mar 8th, 2024 బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో చంద్రబాబు కాళ్లబేరం బీజేపీతో పొత్తు కోసం తహతహ గంటపాటు అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు, పవన్ పొత్తుల చర్చలు రాజకీయంగా తనకి ఇదే చివరి ఎన్నికలంటూ బీజేపీ పెద్దల వద్ద వేడుకోలు 9 నుంచి 11 లోక్ సభ స్ధానాలు, 15 నుంచి 20 అసెంబ్లీ స్ధానాలకి పట్టుపడుతున్న బీజేపీ గత రెండేళ్లగా 11 లోక్ సభ స్ధానాలపై కేంద్ర మంత్రుల ఇన్చార్జ్లగా పనిచేశామన్న అమిత్ షా విశాఖపట్నం, అరకు, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, రాజంపేట, తిరుపతి, హిందూపురం స్ధానాలపై ఫోకస్ పెట్టామన్న బీజేపీ పెద్దలు ఈ స్ధానాలలో 9 లోక్సభ స్ధానాలు ఇవ్వాల్సిందేనన్న బీజేపీ పెద్దలు ఎన్డీఏలో చేరడానికి ముందే గతంలో మోదీపై చేసిన విమర్శలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని చంద్రబాబుకి షరతులు బీజేపీ షరతులకి ఓకే చెబితేనే ఎన్డీఏలో చేర్చుకుంటామని చంద్రబాబుకి స్పష్టం చేసిన అమిత్ షా బీజేపీ షరతులకి ఓకే చెప్పిన చంద్రబాబు బీజేపీ అడిగిన సీట్లు ఇచ్చేందుకు దాదాపుగా అంగీకరించిన చంద్రబాబు పొత్తు కుదిరితే రేపటి పార్లమెంట్ బోర్డులో అభ్యర్ధులపై ఎంపికపై చర్చించనున్న బీజేపీ 7:33 AM, Mar 8th, 2024 బాబు-దత్తపుత్రుడు మోసాలివిగో.. అనకాపల్లి సభలో సీఎం జగన్ చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచన, పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది విశ్వసనీయతలేని మనిషి గుర్తుకొస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకం. ఓ మాయని మచ్చగా గుర్తుకొస్తుంది కార్లు మార్చినట్లు భార్యలను మార్చేది ఈ విలువలు లేని దత్తపుత్రుడేనని గుర్తుకొస్తుంది 2014లో చంద్రబాబు-దత్తపుత్రుడు కలసి ఫొటోలు దిగి సంతకాలు పెట్టి మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలిచ్చారో ఒకసారి గుర్తు చేసుకుందామా? రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామన్నారు అక్కచెల్లెమ్మలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం అంతా విడిపిస్తామని వాగ్దానాలు చేశారు అప్పట్లో టీవీల్లో ఒక అడ్వరై్టజ్మెంట్ వచ్చేది ఒక చెయ్యి మెడలో తాళిబొట్టు లాగేది. ఇంకో చేయి వచ్చి పట్టుకుని.. బాబు వస్తున్నాడు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తాడని హామీలు గుప్పించారు ప్రతి ఇంటికీ ఏటా 12 గ్యాస్ సిలిండర్లపై రూ.1,200 సబ్సిడీ, ఐదేళ్లలో రూ.6 వేల సబ్సిడీ ఇస్తామని 2014 మేనిఫెస్టోలో వారిద్దరూ హామీ ఇచ్చారు మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు ఆడబిడ్డ పుట్టగానే రూ.25 వేలు డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి మహాలక్ష్మి అని అమ్మవారి పేరు కూడా పెట్టారు మొదటి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు పండంటి బిడ్డ అనే పథకం పేరుతో పేద గర్భిణీ స్త్రీలకు రూ.10 వేలు ఇస్తామన్నారు బడికి వెళ్లే ప్రతి ఆడపిల్లలకు సైకిళ్లు, ప్రతి అక్కచెల్లెమ్మకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘కుటీర లక్ష్మి’ అనే వాగ్దానం చేశారు. 2014 ఎన్నికల వాగ్దానాల్లో ఒక్కటైనా చంద్రబాబు, దత్తపుత్రుడు అమలు చేశారా? పొదుపు సంఘాల రుణాలు తీర్చకుండా మోసగించారు అప్పటి దాకా అమల్లో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి రద్దు చేశారు అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తుంటే చంద్రబాబు చోద్యం చూశారేగానీ ఆదుకోవాలన్న మనసురాలేదు. గ్యాస్ సిలిండర్ల మీద ఐదేళ్లలో రూ.6 వేలు సబ్సిడీ ఇస్తామని నమ్మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సెల్ ఏర్పాటు చేయకపోగా విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్లు నడిపించారు. మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా ఆడబిడ్డ పుడితే ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశారా? అమ్మవారి పేరుతో వాగ్దానాలు చేసి మోసగించి వీరిద్దరూ ఈ రోజు మహాశక్తి అనే కొత్త మోసానికి తెరతీస్తున్నారు బెల్ట్ షాపులను రద్దు చేయకపోగా ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం మరో మోసం అవ్వాతాతలకు చివరి 2 నెలలు మాత్రమే పెన్షన్ పెంచడం మరో గజ మోసం ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారు బాబు, దత్తపుత్రుడు 2014లో బీసీలకు ఏకంగా 143 వాగ్దానాలు చేసి నెరవేర్చింది మాత్రం ఏకంగా పెద్ద సున్నా .@ncbn, @PawnaKalyan లను నమ్మడం అంటే కాటేసే పామును, తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే 2014లో ఇద్దరు కలిసి బీసీలకు ఏకంగా 143 హామీలు ఇచ్చారు. కానీ అమలు చేసింది మాత్రం గుండు సున్నా. -సీఎం @ysjagan #MosagaduBabu#PackageStarPK#TDPJSPCollapse#EndOfTDP pic.twitter.com/KPSl1QOxlq — YSR Congress Party (@YSRCParty) March 7, 2024 7:23 AM, Mar 8th, 2024 ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి రాజకీయపార్టీలకు ఎన్నికల సంఘం స్పష్టీకరణ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచే ప్రవర్తన నియమావళి అమలు అభ్యర్థులు, ఏజెంట్ల వద్ద రూ.50 వేలకు మించి నగదు ఉండకూడదు రూ.10 వేలకు మించి విలువైన వస్తువుల రవాణా నిషిద్ధం స్టార్ క్యాంపెయినర్ల దగ్గర రూ. లక్షకు మించి ఉండకూడదు లోక్సభ అభ్యర్థి గరిష్ట వ్యయం రూ.95 లక్షలు శాసన సభ అభ్యర్థి గరిష్ట వ్యయం రూ.40 లక్షలు ఎన్నికల వ్యయంపై ప్రత్యేక ఖాతా నిర్వహించాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా 7:21 AM, Mar 8th, 2024 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు గెలుస్తాం: ఎంపీ విజయసాయిరెడ్డి 10న జరిగే సిద్ధం సభకు 15 లక్షల మంది వస్తారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను సభలో సీఎం జగన్ వివరిస్తారు ఎన్నికల్లో గెలిచాక ఐదేళ్లపాటు చేపట్టే కార్యక్రమాలు ప్రకటిస్తారు ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా వైఎస్సార్సీపీకి నష్టంలేదు ఆదాయం పెరిగింది కాబట్టే తలసరి ఆదాయం పెరిగింది సభకు వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం నేతలతో కలసి సిద్ధం సభా ప్రాంగణం పరిశీలన ఈనెల 10న మేదరమెట్లలో జరిగే సిద్ధం సభకు శరవేగంగా ఏర్పాట్లు సిద్ధం సభ వేదిక నుంచి ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను సీఎం @ysjagan వివరిస్తారు. -రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి#Siddham#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/hZL3H0r0uZ — YSR Congress Party (@YSRCParty) March 7, 2024 7:10 AM, Mar 8th, 2024 చంద్రబాబు చూపంతా ఢిల్లీ పైనే బాబు పర్యటనపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ భయంతోనే ఢిల్లీలో కాళ్లబేరం.. పిలుపు రాకపోయినా వెళ్లి పడిగాపులు! ఒకవేళ పొత్తు ఖరారైతే మరిన్ని సీట్లు కోల్పోతామని కేడర్లో భయం బాబు మాటలను మోదీ, అమిత్ షా మరచిపోలేదు అందుకే పొత్తు పేరుతో ముప్పు తిప్పలు పెడుతున్నారు ఎటూపాలుపోక బాబు తిప్పలు 7:05 AM, Mar 8th, 2024 ఇంతింతై.. ఆకాశమంతై.. శాసనమండలి చరిత్రలో డిప్యూటీ చైర్పర్సన్గా తొలిసారి మైనార్టీ మహిళకు అవకాశం కేబినెట్లో హోం, వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమం వంటి కీలక శాఖల అప్పగింత సర్పంచి, మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్పర్సన్.. మున్సిపల్ ఛైర్ పర్సన్, మేయర్ పదవుల్లో మహిళలకు అగ్రతాంబూలం నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ చేస్తూ చట్టం 1,356 రాజకీయ నియామక పదవుల్లో 688 మహిళలకే.. 6:51 AM, Mar 8th, 2024 పొత్తుపై నేడు స్పష్టత! అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ తామడిగిన సీట్లు ఇవ్వాల్సిందేనన్న బీజేపీ అగ్రనేతలు ఏపీలో ప్రతిపక్ష పార్టీల పొత్తుల వ్యవహారంలో శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వీరు చర్చించినట్లు సమాచారం. తమకు 8–10 లోక్సభ స్థానాలు, 15–20 అసెంబ్లీ స్థానాలు ఇస్తేనే పొత్తుకు ఓకే చెబుతామని బీజేపీ పెద్దలు కరాఖండిగా చెప్పారని తెలిసింది ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై శుక్రవారం ఒక స్పష్టత రానుండగా. సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ పెద్దలతో జరిగిన భేటీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం -
March 7th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 09:03 PM, Mar 7th, 2024 ఏపీ పొత్తు రాజకీయాలు ఢిల్లీ చేరుకున్న పవన్ కల్యాణ్ కాసేపట్లో బీజేపీ పెద్దలతో భేటీ ఇప్పటికే చేరుకున్న చంద్రబాబు...అమిత్ షాతో భేటీకి యత్నం ఏపీ ఎన్నికల కోసం ఇప్పటికే చేయి కలిపిన టీడీపీ, జనసేన బీజేపీని కూడా కూటమిలోకి ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ఇప్పటికే ఓసారి అమిత్ షాతో భేటీ అయ్యి భంగపడ్డ బాబు టీడీపీతో పొత్తు కోసం బీజేపీని ఒప్పించబోయి తిట్లు తిన్నానన్న పవన్ పొత్తులపై అర్ధరాత్రి లేదంటే ఉదయం కల్లా స్పష్టత వచ్చే అవకాశం 08:51 PM, Mar 7th, 2024 శెట్టి బలిజలకు వైఎస్సార్సీపీ న్యాయం: టీడీపీ నేత! డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన శెట్టిబలిజల ఆత్మీయ సమావేశం శెట్టిబలిజలకు వైఎస్సార్సీపీ కల్పించిన ప్రాధాన్యత చెబుతూ పొగిడిన టీడీపీ నేత రెడ్డి సుబ్రమణ్యం శెట్టిబలిజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించింది: సుబ్రమణ్యం ఒక మంత్రి, రాజ్యసభ ఎంపీ, రెండు ఎమ్మెల్సీలు, రెండు పార్లమెంటు సీట్లు, మూడు ఎమ్మెల్యే సీట్లు ఉమ్మడి గోదావరి జిల్లాలో కేటాయించింది: సుబ్రమణ్యం ఆధికార పార్టీకి ధీటుగా టీడీపీ శెట్టిబలిజలకు సముచిత స్థానం ఇవ్వాల్సిందే: సుబ్రమణ్యం అధికార పార్టీ ఇచ్చినట్టు టీడీపీలో కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తీర్మానం 08:10 PM, Mar 7th, 2024 బందరు ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ వ్యూహం మార్చిన వైఎస్సార్సీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు మార్పుతో.. అధికారికంగా ప్రకటించిన వైఎస్సార్సీపీ ఈ ప్రాంత ప్రజలకు చంద్రశేఖర్ బాగా సుపరిచితులు:పేర్ని నాని ఆయన తండ్రి కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు:పేర్ని నాని మంత్రిగా కూడా ఆయన పని చేశారు:పేర్ని నాని చంద్రశేఖర్ మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారు:పేర్ని నాని ఆయన రావటం వలన పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో మంచి జరుగుతుంది:పేర్ని నాని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని సీఎం కోరటంతో చంద్రశేఖర్ వచ్చారు :పేర్ని నాని నన్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించటం సంతోషంగా ఉంది: సింహాద్రి చంద్రశేఖర్రావు ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఎప్పుడూ లేను: సింహాద్రి చంద్రశేఖర్రావు ప్రజలకు సేవలు అందించటానికే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చా: సింహాద్రి చంద్రశేఖర్రావు 07:39 PM, Mar 7th, 2024 టీడీపీ వాళ్లు ఓటు వృథా చేసుకోవద్దు: నాని సెటైర్లు చంద్రబాబు ప్రభుత్వ అభివృద్ధిని.. నేడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలి కుప్పం నియోజకవర్గానికి 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుప్పం నియోజకవర్గం ఎంత అభివృద్ధి జరిగిందో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు జగ్గయ్యపేట నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన టీడీపీ నేత శ్రీరామ్ రాజగోపాల్ ఏనాడూ అభివృద్ధి గురించి ఆలోచించలేదు నేడు సామినేని ఉదయభాను నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ వారు ఓటు వృధా చేసుకోవద్దు టీడీపీ వారి ఓటు కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థికే వేయాలి వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే 175 కి 175 అసెంబ్లీ సీట్లు గెలిచి చరిత్ర సృష్టించబోతున్నాం విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు 06:40 PM, Mar 7th, 2024 గుంతకల్లు టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి గుమ్మనూరు జయరాంను వ్యతిరేకిస్తూ గుత్తిలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. గుంతకల్లు నుంచి పోటీ చేస్తానంటున్న గుమ్మనూరు జయరాం గుమ్మనూరు జయరాం మాకొద్దు.. జితేంద్ర గౌడ్ ముద్దంటూ నినాదాలు. గుమ్మనూరు జయరాం గుంతకల్లు నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఓడిస్తామంటున్న టీడీపీ కార్యకర్తలు 06:00 PM, Mar 7th, 2024 కాకినాడ రూరర్లో వేడెక్కిన రాజకీయం పొత్తులో భాగంగా జనసేనకు వెళ్ళిన సీటు పంతం నానాజీకి టీడీపీ నుంచి దక్కని మద్దతు టీడీపీలో హార్ట్ టాపిక్గా పిల్లి అనంతలక్ష్మి తీరు 05:21 PM, Mar 7th, 2024 చంద్రబాబు చిత్రపటాన్ని చించి పడేసిన మహిళలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీ భగవాన్ బాలయోగిశ్వరుల తపో ఆశ్రమంలో అపచారం? టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారంటూ ఆరోపణ హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మండిపడ్డ ఆశ్రమ భక్తులు చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చించి సమీప పంట బోదులో పాడవేసిన మహిళలు పాలాభిషేకం జరిగిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధిచేసిన మహిళలు 05:01 PM, Mar 7th, 2024 మేదరమెట్ల సిద్ధం.. జోరుగా ఏర్పాట్లు మేదరమెట్ల వద్ద ఈనెల 10న సిద్ధం సభ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైన వైఎస్సార్సీపీ శరవేగంగా జరుగుతున్న ఏర్పాట్లు సభకు 15 లక్షల పైగా జనం హాజరవుతారని అంచనా జన సందోహానికి ఇబ్బందులు జరగకుండా సకల ఏర్పాట్లు గుంటూరు -ఒంగోలు కి మధ్యలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించే అవకాశం సభ ఏర్పాట్లను పరిశీలించనున్న పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి 04:37 PM, Mar 7th, 2024 నారా లోకేష్కు ఝలక్ మడకశిరలో నారా లోకేష్ కు అసమ్మతి నేతల ఝలక్ లోకేష్ శంఖారావం సభకు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గైర్హాజరు మడకశిర అభ్యర్థి సునీల్ కుమార్ ను మార్చాలని కోరుతున్న గుండుమల తిప్పేస్వామి 04:19 PM, Mar 7th, 2024 ఎన్నికల కమిషన్ సీఈఓ అఖిలపక్ష సమావేశం ఎన్నికల నిర్వహణపై విజయవాడలో అన్ని పార్టీలతో సమావేశమైన సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఈసీ నిబంధనలు, ఎన్నికల కోడ్ అమలుపై పార్టీలకు అవగాహన కల్పించిన సీఈవో నామినేషన్లు ర్యాలీ లు, హెలికాప్టర్ లు, సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఆదేశం 04:04 PM, Mar 7th, 2024 చీవాట్లు పెట్టినా సరే.. ఢిల్లీకి చంద్రబాబు బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు శతకోటి ప్రయత్నాలు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన చంద్రబాబు రాత్రి 8 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న పవన్ కళ్యాణ్ రాత్రి 9 గంటల తరువాత బీజేపీ నేతలతో బాబు, పవన్ సమావేశం అయ్యే అవకాశం పొత్తు పెట్టుకోవాలని బీజేపీని కోరనున్న బాబు, పవన్ పొత్తుకు ఓకే అంటే ఇప్పుడే ఎన్డీయే లో చేరుతున్నట్టు ప్రకటిస్తానన్న చంద్రబాబు కుదిరితే రేపో, ఎల్లుండో అభ్యర్థుల ఖరారు రాత్రికి ఢిల్లీలోనే చంద్రబాబు బస చంద్రబాబుతో పొత్తు అంటేనే బీజేపీ పెద్దలు చీవాట్లు తినిపించారని ప్రకటించిన పవన్ కళ్యాణ్ చీవాట్లు పెట్టినా సరే.. పొత్తు పెట్టుకోవాల్సిందే అంటోన్న చంద్రబాబు బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి గత కొన్నాళ్లుగా బాబు ప్రయత్నాలు బీజేపీలోకి నలుగురు రాజ్యసభ సభ్యులను పంపిన చంద్రబాబు 03:45 PM, Mar 7th, 2024 తంబళ్లపల్లి టీడీపీలో ముదిరిన విభేదాలు టి.సదుంలో టీడీపీ అభ్యర్ధి జయచంద్రారెడ్డి కారుపై రాళ్ల దాడి. జయచంద్రారెడ్డి కారుపై రాళ్లు రువ్విన వ్యతిరేక వర్గం తంబళ్లపల్లి టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే శంకర్. టి.సదుంలో వాయిదా పడిన టీడీపీ విజయ సంకల్ప యాత్ర సొంతపార్టీ నేతలే రాళ్లు రువ్వారని భావిస్తున్న జయచంద్రారెడ్డి 03:30 PM, Mar 7th, 2024 అనుచరులతో ముద్రగడ భేటీ త్వరలో శుభవార్త వింటారు. అమావాస్య తర్వాత నిర్ణయం చెప్తాను. మనకి అవకాశం ఇచ్చే వారిని మనం గౌరవించాలి. కచ్చితంగా రాజకీయాలు చేస్తాను 03:25 PM, Mar 7th, 2024 ఎన్నికల్లో పోటీపై వాసిరెడ్డి పద్మ స్పందన మహిళా కమిషన్ చైర్పర్సన్ గా రాజీనామా చేశాను పోటీ చేయాలనే ఆలోచన మాత్రమే రాజీనామాకు కారణం కాదు పోటీ చేయడమే గీటు రాయి కాదు 03:20 PM, Mar 7th, 2024 పిఠాపురం జనసేన-టీడీపీ కూటమిలో లుకలుకలు పిఠాపురం స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మకు కేటాయించాలని నేటి సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసుకున్న టీడీపీ నేతలు. పొత్తులో భాగంగా పిఠాపురం సీటు జనసేనకు వెళుతుందని ప్రచారం. సాయంత్రం సమావేశంలో పార్టీకి రాజీనామాపై వర్మ నిర్ణయం. పార్టీ టికెట్ ఇవ్వకపోతే వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్తున్న అనుచరులు. 2014లో టీడీపీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన వర్మ. 03:10 PM, Mar 7th, 2024 దళితులను అవమానించిన పార్టీ టీడీపీ: మంత్రి ఆదిమూలపు సురేష్ కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారు ఎల్లో మీడియా, టీడీపీ పార్టీ. దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు అన్న వ్యక్తులు దళితుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. వెలిగొండ సభలో ఆ ప్రాంత ప్రజలు ముఖ్యమంత్రి దగ్గరకు రావాలని ఆరాటపడుతుంటే వాళ్లను తీసుకొని రావడనికి నేను, తాటిపర్తి చంద్రశేఖర్ వెళ్లాం. దానిని ఏదో జరిగిపోయినట్టు, దళితులకు అవమానము జరిగినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేయడం దారుణం. ఇచ్చిన మాట నిలుపుకునే వ్యక్తి జగన్.. 2020లో మాట ఇచ్చాడు 2024 లో ప్రాజెక్టు పూర్తి చేశారు. నిద్రపోయే వాళ్లని లేపవచ్చు, నిద్రపోయినట్లు నటించే వాళ్లను లేపలేం. ప్రాజెక్టు పూర్తి కాలేదు అనే వాళ్ళను తీసుకెళ్లి చూపిస్తాం రండి. అభివృద్ధి చెయ్యడం చేతకాననే మా ప్రభుత్వంపై నిందలు. ఓటమి ఖాయం అని తెలిసే ప్రశాంత్ కిషోర్ చేత టీడీపీ అసత్యాలు పలికిస్తున్నారు. రెండునెలలో ఎవరికి ఓటమో తెలుస్తుంది. 02:44 PM, Mar 7th, 2024 చంద్రబాబు ఢిల్లీ టూర్ పై కేశినేని నాని కౌంటర్ ఎన్డీఏ కూటమి నుండి ఎందుకు బయటకు వచ్చాడో .. మళ్లీ ఎందుకు వెళ్తున్నాడో చంద్రబాబే సమాధానం చెప్పాలి 2018 సంవత్సరంలో చంద్రబాబు ఆదేశాల మేరకు నేనే ప్రధాని మోదీ పై అవిశ్వాస తీర్మానం పెట్టా పార్లమెంటులో సభ్యులు ఏం మాట్లాడాలనేది చంద్రబాబు స్లిప్పులు రాసి పంపించాడు ముందు స్పెషల్ ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు మళ్ళీ ప్యాకేజీ వద్దంటూ స్పెషల్ కేటగిరి కావాలంటూ రివర్స్ అయ్యాడు 2019 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది అనే ఆలోచనతో కాంగ్రెస్ తో కలిశాడు పనికిరాని కొడుకు లోకేష్ ను ముఖ్యమంత్రి చేసి తాను ప్రధాని కావాలనేది చంద్రబాబు దురాలోచన అందుకే అప్పట్లో ఆత్మ పోరాట దీక్షల పేరుతో ప్రధానమంత్రి మోడీ పై వ్యక్తిగత విమర్శలు చేశాడు ఆరోజు ప్రధానమంత్రి మోదీని విచక్షణ కోల్పోయి తిట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల డబ్బులతో ప్రత్యేక విమానంలో మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రాలు తిరిగాడు ఇతర పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలనుకుని బొక్క బోర్లా పడ్డాడు ఇప్పుడు మోదీ , అమిత్ షా కరుణాకటాక్షాల కోసం ఎన్డీఏ కూటమిలో చేరటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎన్ని అడ్డదారులు తొక్కటానికైనా చంద్రబాబు సిద్ధంగా ఉంటాడు చంద్రబాబును రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు 02:23 PM, Mar 7th, 2024 ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ అనకాపల్లిలో ముఖ్య నాయకులతో భేటీ అయిన సీఎం జగన్ స్థానిక ఇంఛార్జి లు, ఎమ్మెల్యే లతో సీఎం జగన్ చర్చ సమావేశం అనంతరం బయటకి వచ్చి అభిమానులకి అభివాదం భేటీ అనంతరం హెలికాఫ్టర్లో విమాన విమానాశ్రయానికి 01:49 PM, Mar 7th, 2024 నారా లోకేష్కు చేదు అనుభవం హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లో నారా లోకేష్కు చేదు అనుభవం జనం లేక వెలవెల బోయిన నారా లోకేష్ శంఖారావం సభలు హిందూపురంలో జనం లేక కుర్చీలను మడతేసిన టీడీపీ నేతలు మడకశిరలో ఖాళీ కుర్చీలతో బోసిపోయిన సభ టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేసిన నారా లోకేష్ నా సభలకు జనం ఎందుకు రాలేదంటూ లోకేష్ అసంతృప్తి 01:36 PM, Mar 7th, 2024 కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడు.. పవన్పై సీఎం జగన్ సెటైర్లు చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయి చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది! దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడు కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడు వీరద్దరూ కలిసి 2014లో వాగ్ధానాలు ఇచ్చి మోసం చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ దగా చేశారు 2014లో ఒక్క వాగ్ధానం అయినా చంద్రబాబు అమలు చేశాడా? మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన వ్యక్తి చంద్రబాబు పండంటి బిడ్డ పథకం పేరుతో మోసం చేశారు కాల్మనీ సెక్స్ రాకెట్ను నడిపించిన ప్రభుత్వం చంద్రబాబుది చంద్రబాబును నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమే వీరిని నమ్మడం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చకోవడమే చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదు ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు బీసీలకు చంద్రబాబు చేసింది సున్నా రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారు కేజీ బంగారం, ప్రతీ ఇంటికీ బెంజ్కారు ఇస్తామంటారు చంద్రబాబు, దత్త పుత్రుడు కలిసి మేనిఫెస్టో పేరుతో మోసం చేస్తారు రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారు 11:33 AM, Mar 7th, 2024 ముద్రగడను కలిసిన మిథున్రెడ్డి, ద్వారంపూడి కాకినాడ: కిర్లంపూడిలో ముద్రగడను కలిసిన మిథున్రెడ్డి, ద్వారంపూడి ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిసిన మిథున్రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి 11:25 AM, Mar 7th, 2024 ముద్రగడ నివాసానికి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి కిర్లంపూడి లో కాపు ఉద్యమనేత ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరికాసేపట్లో ముద్రగడను కలవనున్న వైఎస్సార్సీపీ రిజనల్ కోఆర్డినేటర్ మిధున్ రెడ్డి 10:43 AM, Mar 7th, 2024 ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో మూడు ముక్కలైన టీడీపీ టిక్కెట్ కోసం కొట్టుకుంటున్న ఉమా,వసంత,బొమ్మసాని వసంతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు రగిలిపోతున్న దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు వసంతకు సహకరించేది లేదంటున్న ఉమా, అతని వర్గం వసంతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతున్న మైలవరం టీడీపీ నేతలు, శ్రేణులు నేను లోకల్.. నేనే లోకల్ అంటున్న బొమ్మసాని సుబ్బారావు ఉమా, వసంతలకు పోటీగా బలప్రదర్శన నిర్వహించిన బొమ్మసాని సుబ్బారావు పార్టీ కోసం పనిచేస్తున్న తనను చంద్రబాబు గుర్తించాలంటున్న బొమ్మసాని తనకే మైలవరం సీటు అడిగే అర్హత ఉందంటున్న బొమ్మసాని 9:55 AM, Mar 7th, 2024 రాజకీయంగా బాబు అండ్కోను గోతిలో పాతిపెట్టండి: కొడాలి నాని సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎనీఆర్ను గుండెల్లో పెట్టుకుని అభిమానించే ప్రతి ఒక్కరూ.. పందుల్లా కలిసి వస్తున్న చంద్రబాబు అండ్కోను రాబోయే ఎన్నికల్లో గోతిలో పాతి పెట్టాలి పనికి రాని లోకేశ్ను గెలిపిస్తే.. పెద్ద ఎన్టీఆర్ మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్ను బయటకు గెంటేసి టీడీపీని ఆక్రమించుకుంటారు పుట్టిన రోజు, చావు రోజుకు తేడా తెలియని లోకేశ్ను సీఎం చేయాలనే దురుద్ధేశంతో జూనియర్ ఎన్టీఆర్పై అనేక కుట్రలు చేసి ఇబ్బందులు పెడుతున్నారు 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజలకు రూ.2.50లక్షల కోట్లను సంక్షేమ ఫలాలుగా అందించిన సీఎం జగన్ కోసం రెండు సార్లు ఈవీఎం బటన్ను ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి 8:41 AM, Mar 7th, 2024 చంద్రబాబు, పవన్ అన్యాయం చేశారు.. కృష్ణాజిల్లా: పెడన సీటు విషయంలో పట్టువీడని జనసేన కార్యకర్తలు చంద్రబాబు, పవన్ తమకు అన్యాయం చేశాడంటున్న జనసేన నాయకులు బూరగడ్డ వేదవ్యాస్ను ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలని ఒత్తిడి తెస్తున్న పెడన కాపు సామాజికవర్గం జనసేన నేతలు చంద్రబాబుపై మండిపడుతున్న జనసేన నాయకులు చలంకుర్తి పృథ్వీ ప్రసన్న చంద్రబాబు, పవన్ పెడన సీటు విషయంలో పునరాలోచించుకోవాలి పొత్తు పేరుతో 24 సీట్లు కేటాయించి అన్యాయం చేశారు చంద్రబాబు అరెస్టయ్యాక టీడీపీ పార్టీ చచ్చిపోయింది మా నాయకుడు చెప్పగానే చంద్రబాబు కోసం జనసేన కార్యకర్తలు ధర్నాలు చేశారు మాకు న్యాయం చేయకపోతే చంద్రబాబు, పవన్ కచ్చితంగా ఇబ్బంది పడతారు చంద్రబాబు కమ్మ వారి సీట్లలో కమ్మ వారికి ఇచ్చారు కాపుల సీట్లలో బీసీలకు కేటాయించారు కాపులు, బీసీలకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు మొన్నటి వరకూ జనసేన అని ధైర్యంగా చెప్పుకుని తిరిగాం కేవలం 24 సీట్లకు పరిమితం చేసి జనసేన పార్టీని చంద్రబాబు అవమానించారు టీడీపీకి ఆక్సిజన్ ఇచ్చిన మా నాయకుడిని చిన్నచూపు చూస్తున్నారు వైఎస్సార్సీపీ ఇప్పటి వరకూ ప్రకటించిన సీట్లలో 21 మంది కాపులకు అవకాశం కల్పించింది చంద్రబాబు ప్రకటించిన 94 సీట్లలో కాపులకిచ్చింది నాలుగు మాత్రమే సంఖ్యాబలంలో అధికులమైన కాపులను చిన్నచూపు చూస్తున్నారు కృష్ణాజిల్లాలో పెనమలూరు, గుడివాడ, గన్నవరం కమ్మవారికి ఇచ్చారు కాపులు ఎక్కువ ఉన్న మచిలీపట్నం,పెడన బీసీలకు ఇచ్చారు 49 వేల పైచిలుకు కాపు ఓట్లున్న పెడన సీటు కాపులకే ఇవ్వాలి వేదవ్యాస్కు ఇస్తే జనసేన అండగా నిలుస్తుంది రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ప్రకటించిన బూరగడ్డ వేదవ్యాస్ 7:49 AM, Mar 7th, 2024 ఢిల్లీ: బీజేపీ-టీడీపీ పొత్తుపై కొనసాగుతున్న సస్పెన్స్ నిన్న అర్ధరాత్రి బీజేపీ హైకమాండ్తో అభ్యర్థులు ఎంపికపై ఏపీ బీజేపీ నేతలు చర్చలు పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని ప్రకటించిన పురందేశ్వరి ఈ రోజు మరోసారి హై కమాండ్ తో సమావేశం అవుతామని వెల్లడి ఐదు ఎంపీ సీట్లు, 11 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు రెడీ అంటూ టీడీపీ లీకులు 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లకు అభ్యర్థులను తయారు చేస్తున్న బీజేపీ నేడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన నేడు పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం అరకొర సీట్లతో పొత్తుల వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదంటున్న ఏపీ బీజేపీ నేతలు 7:42 AM, Mar 7th, 2024 ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు బీజేపీ పెద్దలను కలవనున్న టీడీపీ అధినేత బీజేపీతో పొత్తు, ఎన్డీయేలో చేరిక, సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తుందంటున్న టీడీపీ వర్గాలు. 7:33 AM, Mar 7th, 2024 ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు దురుద్దేశపూరితమే: ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన వ్యాఖ్యలను గమనిస్తే ఎటువంటి గణాంకాలు, శాస్త్రీయ ఆధారాలు లేకుండా చెప్పినట్టు స్పష్టమవుతోంది వాటిని ప్రజలు నమ్మరు సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీ మరోసారి క్లీన్స్వీప్ చేయడం ఖాయం సీఎం జగన్ 2019 ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చారు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలను నిర్మూలించి బడుగు, బలహీన వర్గాల వారు ఆర్థికాభివృద్ధి చెందేలా పాలన సాగించారు గత ప్రభుత్వంతో పోలిస్తే తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే ఒకటి, రెండు స్థానాల్లోనే ఉంది అది తెలిసి కూడా రాష్ట్రం వెనుకబడి ఉందని ప్రతిపక్షాలు విమర్శించడం అర్థరహితం సిద్ధం సభలకు విశేష స్పందన లభిస్తోంది రాష్ట్ర ప్రజల్లో వైఎస్సార్సీపీ పట్ల ప్రేమ, అభిమానం మరింత అధికమైంది ఇక్కడ పుట్టి పెరిగిన తనకు ఈ జిల్లాకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు సీఎం జగన్కి ప్రత్యేక ధన్యవాదాలు ప్రశాంత్ కిషోర్ మాటల్లో విశ్వసనీయత లేదు. ఆ మాటల వెనక దురుద్దేశం ఉంది.. వాటిని ప్రజలు నమ్మరు. -నెల్లూరు ఎంపీ అభ్యర్థి & రీజినల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి pic.twitter.com/BXVIbcXp69 — YSR Congress Party (@YSRCParty) March 6, 2024 7:20 AM, Mar 7th, 2024 ఇది దేవుడి స్క్రిప్ట్..నాన్న మొదలుపెడితే..నేను పూర్తి చేశా ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం.. నిజంగా నా అదృష్టం వెలిగొండను జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్ వాయువేగంతో జంట సొరంగాలు పూర్తి పూర్తయిన టన్నెళ్లను స్వయంగా పరిశీలించి పైలాన్ను ఆవిష్కరించిన సీఎం ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు.. 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగునీరు కూడా.. రూ.1,200 కోట్లతో ఎల్ఏ, ఆర్అండ్ఆర్ ఆగస్టు నుంచి ప్రాజెక్టు ద్వారా నీళ్లు రూ.53 కోట్లతో రెండు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన గిద్దలూరు నియోజకవర్గంలో 13,500 ఎకరాలకు సాగునీరు ప్రకాశం, నెల్లూరు, వైయస్ఆర్ కడప జిల్లాల్లోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలన్నది దివంగత మహానేత వైయస్ఆర్ గారి ఆశయం. అందుకు అనుగుణంగా ఆ ప్రాంతాలకు జీవనాడి వంటి పూల వెంకటసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్కు 2004లో శంకుస్థాపన… pic.twitter.com/CRp33xrmIs — YS Jagan Mohan Reddy (@ysjagan) March 6, 2024 7:15 AM, Mar 7th, 2024 విప్లవ భేరి రాష్ట్రంలో 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన విప్లవాత్మక మార్పులు తెచ్చిన సీఎం వైఎస్ జగన్ తొలి కేబినెట్ ఏర్పాటుతోనే సామాజిక విప్లవం ఆవిష్కరణ మేనిఫెస్టోయే దిక్సూచి.. 99 శాతం హామీల అమలుతో విశ్వసనీయత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మహిళలకు నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ వివక్ష, లంచాలకు తావు లేకుండా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2.55 లక్షల కోట్లు జమ ఈ సొమ్ము సద్వినియోగంతో 11.77 శాతం నుంచి 4.19 శాతానికి తగ్గిన పేదరికం గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇందులో ఈ 58 నెలల్లో నియమించినవే 2.13 లక్షలు ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాల భర్తీ నాడు–నేడుతో పాఠశాలలకు కొత్త రూపు.. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ అమ్మ ఒడితో ప్రభుత్వ పాఠశాలల్లో 98.73 శాతానికి పెరిగిన విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి.. పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకం ఆరోగ్యశ్రీ పరిధి రూ.25 లక్షలకు పెంపు, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్, జనన్న ఆరోగ్య సురక్షతో నాణ్యమైన వైద్య సేవలు సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రగామి.. పారిశ్రామికాభివృద్ధి వేగవంతం ఆర్బీకేల ద్వారా వ్యవసాయ రంగంలో దూసుకుపోతున్న రాష్ట్రం జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే ఈ విప్లవం కొసాగాలని కోరుకుంటున్న అన్ని వర్గాల ప్రజలు, మేధావులు 7:06 AM, Mar 7th, 2024 టీడీపీలో కొత్త కష్టాలు వలస నేతలతో ఉన్న నేతలకు గండం వేమిరెడ్డి రాకతో సోమిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి సీట్లు గల్లంతు సోమిరెడ్డికి బదులు సర్వేపల్లిలో రూప్కుమార్కి సీటివ్వాలని వేమిరెడ్డి పట్టు కోవూరు సీటును తన సతీమణికి ఇప్పించేందుకు ప్రయత్నాలు లావు శ్రీకృష్ణదేవరాయలు చేరికతో యరపతినేని, అరవింద్బాబు సీట్ల కిందకు నీరు గుమ్మనూరు జయరాం దెబ్బకు జితేంద్ర గౌడ్.. సారథి ప్రభావంతో ముద్దరబోయినకు చెక్ ఫిరాయింపు నేతలకు పెద్దపీట వేసి తమను అవమానిస్తున్నారని సీనియర్ల ఆగ్రహం 7:04 AM, Mar 7th, 2024 మాజీ ఎంపీ హరిరామజోగయ్య లేఖాస్త్రం కాపుల డిక్లరేషన్ ఎప్పుడు పవన్? బీసీలకు ప్రకటించిన హామీలను కాపులకూ ప్రకటించాల్సిందే.. 52 శాతం ఉన్న బీసీలకు డిక్లరేషన్ ప్రకటించడం ఆహ్వానించదగ్గ విషయమే కాపులకూ డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటిస్తారో కూడా తెలియజేయాల్సింది మంగళగిరిలో ఏర్పాటుచేసిన జయహో బీసీ సభలో చంద్రబాబు, పవన్లు బీసీ డిక్లరేషన్ పేరుతో 10 ఎన్నికల హామీలిచ్చారు ఇందులో పవన్ తన వంతుగా బీసీలకు రాజ్యాధికారం దక్కేలా.. యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తెస్తానంటూ 11వ హామీ ఇచ్చారు అదే విధంగా 25 శాతం ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తుల ఆర్థిక సామాజిక పరిస్థితులపైనా చర్చించాల్సిన అవసరం ఉంది టీడీపి –జనసేన కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ప్రకటించిన హామీలతో సమానంగా కాపులకూ ప్రకటించాల్సిందే ఇదిలా ఉండగా, మదనపల్లికి.. శ్రీరామ రామాంజనేయులు, తిరుపతి.. ఆరణి శ్రీనివాస్, రాజంపేట.. ఎంవీ రావు, అనంతపురం.. టీసీ వరుణ్, పుట్టపర్తి.. శివశంకర్, తంబళ్లపల్లి కొండా నరేంద్ర, గుంతకల్లు.. మణికంఠకు కేటాయించాలని సూచిస్తూ పవన్కు జోగయ్య మరో లేఖ బీసీలకు అండగా నిలించింది ఎవరు? చంద్రబాబు హయాంలో బీసీల కోసం ఖర్చు చేసింది కేవలం రూ.19 వేల కోట్లు సీఎం వైయస్ జగన్ పాలనలో 2019 నుంచి ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.1.78 లక్షల కోట్లు (డీబీటీ + నాన్ డీబీటీ)#YSRCPWithBCs#TDPAntiBC pic.twitter.com/D5pteMdI09 — YSR Congress Party (@YSRCParty) March 6, 2024 6:51 AM, Mar 7th, 2024 మడతబెట్టిన హామీలకు డిక్లరేషన్ రూపం.. బీసీల కోసం మరో వేషం వచ్చే ఐదేళ్లలో బీసీలకు బాబు చేస్తానన్న ఖర్చు రూ.1.50 లక్షల కోట్లు గత ఐదేళ్లలో జగన్ బీసీలకు చేకూర్చిన లబ్ధి రూ.1.76 లక్షల కోట్లు బీసీలంటే ‘బ్యాక్ బోన్’ అన్న వైఎస్సార్సీపీ స్లోగన్నే కాపీ కొట్టిన టీడీపీ బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నీ జగన్ సర్కారు అమలు చేస్తున్నవే బీసీ కార్పొరేషన్లు.. కుల ధ్రువీకరణ పత్రాలు.. కుల గణన.. ఇలా అన్నీ కాపీనే అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయకుండా డ్రామాలు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం ఇస్తామన్న బాబు 50 శాతానికిపైగా పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన వైఎస్సార్సీపీ అభాసుపాలైన చంద్రబాబు, పవన్కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ -
March 6th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 8:39 PM, Mar 6th, 2024 బాబు దృష్టిలో బీసీ అంటే..బాబు క్యాస్ట్..!: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి చంద్రబాబు తన ‘బీసీలకు మాత్రం న్యాయం చేశారు. ఆయన దృష్టిలో బీసీ అంటే బాబు క్యాస్ట్. పదవులిచ్చినా, కాంట్రాక్టులిచ్చినా వారి సామాజికవర్గానికే ఇచ్చుకున్నాడు. ఆయనకు సేమ్ క్యాస్ట్ (ఎస్సీ)కు కూడా మేలు చేసుకున్నాడు. రాజ్యసభకు మా బీసీలను ఒక్కరినైనా పంపావా చంద్రబాబూ..? మా జగనన్న నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సాధికారత కల్పించారు. బీసీ పక్షపాత ముఖ్యమంత్రిగా జగన్ గారు నిలిచారు. బీసీ ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా మాకు ఈ రాష్ట్రంలో న్యాయం జరిగింది. ఒక బీసీ ఎమ్మెల్సీగా సగర్వంగా తెలుపుతున్నా. రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. జగనన్న పాలనలో బీసీలకు మోసం జరిగిందని అంటున్నారు. మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు సిద్ధమా? మా జగనన్న పాలనలో బీసీలకు ఏం జరిగింది..మీ పరిపాలనలో బీసీలకు ఏం జరిగిందో చర్చించడానికి మేం సిద్ధం. ఎక్కడకు వెళ్దామో చెప్పండి..అక్కడికే వచ్చి చర్చిద్దాం. మీరు చెప్పుకోడానికి ఒక్క పథకం కూడా లేని పరిస్థితిలో మీరు బతుకుతున్నారు. ఈ ఐదేళ్లలో డీబీటీ ద్వారా రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాలకు పంపితే..అందులో రూ.1.22 లక్షల కోట్లు కేవలం బీసీలకే చేరింది. దీన్ని కాదనే దమ్ము ధైర్యం మీ కూటమిలో ఎవరికైనా ఉందా? నాన్ డీబీటీతో కూడా కలుపుకుంటే బీసీలకు రూ.1.73 లక్షల కోట్లు బీసీలకు అందింది. మీ 14 ఏళ్ల పరిపాలనలోనైనా ఇంత మేలు బీసీలకు చేశారా? ఏమీ చేయకుండా మీరు బీసీలను ఏ ముఖం పెట్టుకుని బీసీల ఓట్లు అడుగుతున్నారా? బీసీ డిక్లరేషన్ అనే పేరుతో ప్రజల ముందుకు రావడానికి మీకు కనీసం సిగ్గుందా? జగన్ గారు ఏం మోసం చేశాడో చెప్పాలి. 124 సార్లు బటన్ నొక్కి బీసీల ఖాతాల్లో డబ్బు వేయడం మోసమా? శాశ్వత బీసీ కమిషన్ను ఏర్పాటు చేయడం జగన్ గారు చేసిన మోసమా? బీసీ కులగణన కూడా మా జగనన్న సారధ్యంలోనే చేపట్టారు. ఇచ్చిన ఇళ్ల పట్టాలు, గృహాల్లో మెజార్టీ బీసీలకే దక్కాయి. స్పీకర్గా మా బీసీనే చేశారు. క్యాబినెట్లో 11 మంది బీసీలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఉద్యోగ అవకాశాల్లోనూ బీసీలకు పెద్ద పీట వేస్తున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో 60 శాతం బీసీలే ఉన్నారు. 54 వేల మందికి శాశ్విత ఉద్యోగాలు వచ్చాయి. 2.14లక్షల శాశ్విత ఉద్యోగాలు ఇస్తే దానిలో అందులో 60 శాతం అవకాశం బీసీలకే దక్కింది. ఉద్యోగాలు, పదవులు, పథకాల్లో బీసీలకే అగ్రతాంబూలం వేస్తున్న నాయకుడు వైఎస్ జగన్. మీరెన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 6:39 PM, Mar 6th, 2024 ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబుకి తలపోటుగా మారిన మైలవరం తమ్ముళ్ల పంచాయతీ మైలవరం టిక్కెట్ కోసం రోడ్డెక్కిన బొమ్మసాని లోకల్ నినాదాన్ని వినిపించేందుకు బలప్రదర్శన తన అనుచరగణం, కార్యకర్తలతో గొల్లపూడిలో బొమ్మసాని సుబ్బారావు భారీ ర్యాలీ మైలవరం టిక్కెట్ కోసం పోటీపడుతున్న వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా వాళ్లిద్దరికీ కాకుండా తనకే టిక్కెట్ ఇవ్వాలంటున్న బొమ్మసాని పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా..చంద్రబాబు తనను గుర్తించాలంటున్న బొమ్మసాని 6:00 PM, Mar 6th, 2024 విజయవాడ: వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి జై కొడుతున్న బ్రాహ్మణ సంఘాలు మరొకసారి సీఎం జగన్ను ముఖ్యమంత్రి చేసుకునేందుకు బ్రాహ్మణ సంఘాలు ముందుకొచ్చాయి వెల్లంపల్లి శ్రీనివాసరావును సెంట్రల్ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషదాయకం బ్రాహ్మణులకు రాజకీయాల్లో ఉన్నత స్థానం కల్పిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు బ్రాహ్మణ కార్పొరేషన్ వెల్ఫేర్ చైర్మన్ పీకే రావు 2019లో బ్రాహ్మణులకు సీఎం జగన్ ప్రభుత్వం పెద్దపెట్టవేసింది రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులంతా ఐక్యంగా సెంట్రల్ నియోజకవర్గం సీటును గెలిపిస్తాం సెంట్రల్లో వైఎస్సార్సీపీని బలపరుస్తాం పవన్ కళ్యాణ్, చంద్రబాబు వ్యాఖ్యలు అర్ధం లేనివి జ్వాలాపురం శ్రీకాంత్, దేవాదాయ శాఖ సలహాదారులు 4:10 PM, Mar 6th, 2024 సీఎం జగన్ను ఫాలో అవటం తప్ప ప్రతిపక్షాలకు వేరే గత్యంతరం లేదు: తానేటి వనిత తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన హోం మంత్రి తానేటి వనిత. హోంమంత్రి సమక్షంలో వైఎఎస్సార్సీపీలో చేరిన టీడీపీ జనసేన కార్యకర్తలు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి వనిత. సీఎం జగన్ హయాంలో పేదలు ఆర్థికంగా బలపడ్డారు: తానేటి వనిత. ప్రతి కుటుంబానికి లక్ష నుంచి 5,00,000ల వరకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారు. పేదరికం 12 నుంచి ఆరు శాతానికి తీసుకొచ్చిన నాయకుడు సీఎం జగన్. జగనన్నను ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాడు జన్మభూమి కమిటీలలో వారికి ఇష్టం వచ్చిన వారికి సంక్షేమం అందిది. నేడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గడపకు సంక్షేమం చేరుతుంది. చంద్రబాబు.. ప్రజల కోసం యుద్ధాలు చేయనవసరం లేదు. 2014 చంద్రబాబు పెట్టిన బడ్జెట్ నేటి అమలు చేస్తున్న బడ్జెట్ ఒకటే. ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేకపోయారు. వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ను బతికించి షర్మిలను తీసుకువచ్చి రకరకాల స్కెచ్లు వేస్తున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబు వాలంటరీ వ్యవస్థ గ్రామ సచివాల వ్యవస్థ ఎందుకు తెలేదు. టీడీపీ హయంలో ప్రజలను ఓటు బ్యాంకుగానే చూశారు తప్ప ప్రజలకు సంక్షేమం చేయలేదు. చంద్రబాబు దొంగ సర్వేలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. టీడీపీ పడవ ఎప్పుడో మునిగిపోయింది. వార్డు మెంబర్గా కూడా గెలవలేని వారు వైఎస్సార్సీపీ గురించి జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు కోడిగుడ్డుపై ఈకలు పీకాలనుకోవడం వారి అవివేకం. టీడపీ, జనసేన జెండాలు మోసుకు రావడం తప్ప వారికి ఒక అజెండా అనేది ఏమీ లేదు. నలుగురు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని విమర్శలు చేస్తున్నారు. 3:30 PM, Mar 6th, 2024 విజయవాడ: అవినాష్ సమర్ధవంతమైన న్యాయకత్వాన్ని నిర్వహిస్తున్నారు: ఎంపీ కేశినేని నాని ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి అవినాష్ అవినాష్ సీఎం జగన్ని ఏం అడిగినా టాప్ ప్రియారిటీ ఇచ్చి నిధులు విడుదల చేశారు అవినాష్ ఎమ్మెల్యే అయితే తూర్పు నియోజకవర్గ రూపు రేఖలు మారిపోతాయి 20ఏళ్ల పాటు వివిధ హోదాల్లో ఉన్న గద్దె రామ్మోహన్ ఒక చిన్నపని కూడా చేయలేదు రిటైనింగ్ వాల్ వల్ల వేల కుటుంబాలకు రక్షణ ఏర్పాటైంది సుమారు 60వేలమందికి మేలు జరిగింది రాష్ట్రంలోని ఏ సందులో నిలబడి చూసినా అభివృద్ధి కనిపిస్తుంది కావాలనే చంద్రబాబు, ఒక సెక్షన్ మీడియా అభివృద్ధి లేదని దుష్ప్రచారం చేస్తోంది చంద్రబాబు ఒక్క సెక్రటరియిట్ సరిగా కట్టలేకపోతె జగన్ 11వేలకు పైగా గ్రామ సచివాలయలు కట్టారు 30వేల కోట్లతో సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు కట్టారు మెడికల్ కాలేజీలు, పోర్టులు కట్టారు ఇదే అసలైన అభివృద్ధి అంటే చంద్రబాబు జీవితంలో చేసిన అభివృద్ధి, జగన్ మూడేళ్లలో చేసిన అభివృద్ధి మూడు రెట్లు ఎక్కువ అభివృద్ధి చేయలేదని ఎవరైనా అంటే డిఫెన్స్లో పడకండి సంక్షేమంతో పాటు అభివృద్ధి చేశామని గట్టిగా చెప్పండి ఎన్నికల ముందే చంద్రబాబుకు బీసీలు, ముస్లింలు గుర్తుకొస్తారు గతంలో మోడీని చంద్రబాబు ఇష్టానుసరంగా తిట్టాడు నాకు కుటుంబం ఉంది నీకు లేదా అని ప్రశ్నించారు నేను లోకేష్కి తండ్రిని నువ్వెవరు అంటూ నల్ల చొక్కాతో మోదీని అడిగిన వ్యక్తి చంద్రబాబు 2:50 PM, Mar 6th, 2024 నెల్లూరు: ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటల్లో విశ్వసనీయత లేదు: విజయసాయిరెడ్డి ఆ మాటలు వెనుక దురుద్దేశం ఉంది ప్రజలకిచ్చిన 99 శాతం హామీలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది ఎవరి హయాంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందో ప్రజలకు బాగా తెలుసు అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు మరింత మెరుగైన పరిపాలన అందించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ మేనిఫెస్టోలో ప్రకటిస్తారు.. మూడు సిద్ధం మహా సభలు చరిత్రలో నిలిచిపోయేలా శ్రేణులు హాజరయ్యాయి. సీఎం జగన్ ఆదేశాలు మేరకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు అయ్యారు పుట్టి, పెరిగిన గడ్డపై పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేస్తాను వీపీఆర్(వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి) నాకు మంచి మిత్రులు.. రాజకీయ వేరు, స్నేహం వేరు జిల్లా మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. రాజ్యసభ సభ్యులుగా ఉంటూ జిల్లాను అభివృద్ధి చేశాను పార్టీకి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాను. టికెట్ రాలేదని మంత్రి జయరాం టీడీపీలో చేరారు. రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకుంటే బాగుండేది 2:30 PM, Mar 6th, 2024 నాలుగేళ్లుగా అబద్దాల బాబులు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు: కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు 2014లో కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఆ రిజర్వేషన్ కోసం ముద్రగడ చేసిన ఉద్యమానికి జగన్ మద్దతిచ్చారు నిన్న బీసీ సభలో చంద్రబాబు బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నారు చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా? బీసీలకు, కాపులకు సామాజికంగా, రాజకీయంగా అండగా ఉన్నది జగనే కోవిడ్ను లెక్క చేయకుండా తిరిగిన వ్యక్తి అవినాష్ 2:26 PM, Mar 6th, 2024 దేవినేని నెహ్రూ కన్న కలలు అవినాష్ నిజం చేసి చూపిస్తారు: మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్యేలు, మంత్రుల కంటే ఎక్కువ నిధులు తెచ్చి తూర్పు నియోజకవర్గాన్ని అవినాష్ అభివృద్ధి చేసాడు ఎండనకా, వాననకా రాత్రింబవళ్లు అవినాష్ కష్టపడ్డాడు ఇన్నాళ్లు పడిన కష్టం ఒక ఎత్తు, రానున్న 50రోజులు ఇంకో ఎత్తు ఇప్పటికే అవినాష్ గెలుపు ఖాయమైంది ఏప్రిల్ 16న ఎన్నికలు జరిగే అవకాశం ఉంది తూర్పు నియోజకవర్గాన్ని గెలిపించి జగనన్నకు కానుకగా ఇద్దాం వ్యక్తిత్వం ఉన్నవాడు.. మంచివాడు అవినాష్ను గెలిపించండి తిరుపతి జిల్లా: 2: 19 PM, Mar 6th, 2024 నేను పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తా.. అభిమానిస్తా: భూమన అభినయ్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఫైట్లు చేసినట్లు, డ్యాన్స్లు చేసినట్లు చేయలేను ఆయన నాలాగా ప్రజలతో మమేకం అవ్వగలడా నాలాగా అద్భుతమైన మెరుగైన రోడ్లు వేయగలడా. టీడీపీ నాయకులు అభివృద్ధి చేస్తామని చెప్పి శిలాఫలకలపై ఫైల్ పై సంతకాలు చేశారు అంతే సీఎం జగన్ చెప్పింది చేశారు చేసి చూపించారు తిరుపతి ప్రజల ఎన్నో ఏళ్ల కల మెరుగైన రోడ్లు రావాలన్నది. ఆ కలను నెరవేర్చిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి నాకు ఓటు వేయండి. మీరు వేసే ఓటుకు నేను ఐదేళ్లు మీ కోసం తిరుపతి అభివృద్ధి కోసం కష్టపడతా చంద్రబాబు నాయుడిలాగా సింగపూర్ చేస్తా.. త్రీడీ గ్రాఫిక్స్ చూపించలేదు మీ కళ్ళ ముందే నేను అభివృద్ధి చేసి చూపించా 2:06 PM, Mar 6th, 2024 టీడీపీ-జనసేన సభలు అట్టర్ప్లాప్: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు సిద్ధం సభలు చూసి టీడీపీ సభలు పెట్టింది కానీ టీడీపీ, జనసేన సభలకు జనం రాలేదు పవన్ ఎక్కడ పోటీ చేస్తాడో తెలియదు అసలు పోటీ చేస్తాడో లేదో తెలియదు చంద్రబాబు కుప్పంలో, లోకేష్ మంగళగిరిలో కచ్చితంగా ఓడిపోతారు వాళ్లంతా కలిసి జగన్ని భయపెడతాం అంటే ఎవరైనా నమ్ముతారా? గద్దె రామ్మోహన్ ఇప్పటి వరకు చేసిందేమీ లేదు 1:00 PM, Mar 6th, 2024 నాడు వైఎస్సార్.. నేడు నేను.. ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్: సీఎం జగన్ వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ను జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి జగన్ సీఎం జగన్ కామెంట్స్.. వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్ధాల కల నెరవేరింది. టన్నెల్లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించింది. అద్భుతమైన ప్రాజెక్ట్ను పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది. మహానేత వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశారు. ఆయన కుమారుడిగా ఈ ప్రాజెక్ట్ను నేనే పూర్తి చేయడం గర్వంగా ఉంది. ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్. ఈ ప్రాజెక్ట్తో 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాం. ఈ టెన్నల్ వల్ల ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. వెలిగొండ ప్రాజెక్ట్తో నాలుగు లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 12:46 PM, Mar 6th, 2024 చంద్రబాబు మమ్మల్ని వాడుకుని వదిలేశారు: ఎంపీ కేశినేని నాని నేను, స్వామిదాస్ టీడీపీని విడిచిపెట్టడానికి తిరువూరు వేదికైంది సీఎం జగన్ మా పై ఎంతో ఆత్మీయత చూపించారు సీఎం జగన్ అభివృద్ధి చేయడం లేదని చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది అభివృద్ధిపై మీతో చర్చించేందుకు నేను సిద్ధం చంద్రబాబు అమరావతిలో తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీ, కోర్టు కట్టారు సీఎం జగన్ 30 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు కట్టారు తాత్కాలిక సచివాలయం కట్టిన చంద్రబాబు గొప్పవాడా? 15 వేల సెక్రటేరియట్లు కట్టించిన సీఎం జగన్ గొప్పవాడా.. ప్రజలు ఆలోచించాలి ప్రజల ఆరోగ్యం కోసం 8500 కోట్లతో 17 మెడికల్ కాలేజీలకు ఖర్చు పెట్టిన సీఎం జగన్ గొప్పవాడా..కాదా కుప్పానికి నీళ్లిచ్చింది కూడా జగనే చంద్రగిరిలో గెలవలేక కుప్పానికి వెళ్లిన వలస పక్షి చంద్రబాబు 30 ఏళ్లలో కుప్పానికే ఏం చేయలేనోడు ఏపీని ఏం అభివృద్ధి చేస్తాడు ఎన్నికలొచ్చినప్పుడల్లా చంద్రబాబుకి బీసీలు గుర్తుకొస్తారు ఫైవ్ స్టార్ హోటల్స్ కట్టడం అభివృద్ధి కాదు 2.50 లక్షల కోట్లతో సంక్షేమం అందించిన మగాడు సీఎం జగన్ ప్రపంచంతో పేద పిల్లలు పోటీ పడాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విద్యను తెచ్చారు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా ఎవరూ చేయలేదు వందశాతం ఎన్నికల హామీలను పూర్తిచేసిన ఒకే ఒక్కడు సీఎం జగన్ సీఎం జగన్ చేసిన మంచి పనులు చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు చంద్రబాబు.. పనికిమాలిన కొడుకు లోకేష్ కలిసి తిరువూరుకు కల్లుతాగే కొండముచ్చును తెచ్చారు డ్రైనేజ్లో కప్పలుండగా ఏముంటాయ్ అమరావతి ఉద్యమం కోసం హైదరాబాద్ నుంచి కొలికపూడిని తెచ్చారు అతని బాగోగులు చూసుకోవాలని చంద్రబాబు నాతో చెప్పాడు కొలికపూడిని నేను ఒక హోటల్లో పెట్టా కొలికపూడి బ్లాక్ మెయిల్ భరించలేక ఆ హోటల్ వాళ్లు రోజూ గోలగోల చేసేవారు కొలికపూడి ఒక బ్లాక్ మెయిలర్ స్వామిదాస్ అవినీతి చేసినట్లు నిరూపించాలని సవాల్ విసురుతున్నా నిరూపిస్తే స్వామిదాస్తో పాటు నేను కూడా పోటీనుంచి తప్పుకుంటా కొలికపూడి నీ బ్లాక్ మెయిలింగ్ చరిత్ర అంతా నాకు తెలుసు నామినేషన్లు వేయగానే బ్లాక్ మెయిలింగ్ మొదలుపెడతాడు కొలికపూడి తిరువూరుకు వచ్చింది కలెక్షన్ కోసం.. ఎలక్షన్ కోసం కాదు మానవ అభివృద్ధిని మించిన అభివృద్ధి మరొకటి లేదు ఎల్లో మీడియా ప్రచారాన్ని నమ్మకండి సీఎం జగన్ చేసిన మంచిని అందరికీ చెప్పండి పేదలు బాగుండాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి అన్ని కులాల వారు బాగుండాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి 175 కి 175 సాధించడమే మన లక్ష్యం తిరువూరులో ఆలీ బాబా అరడజను దొంగలు ముఠా ఉంది డబ్బున్న వాళ్లకే చంద్రబాబు టిక్కెట్లిస్తాడు డబ్బంతా అవగొట్టి శావల దేవదత్ను బయటికి గెంటేశారు ఇప్పుడు తిరువూరు టీడీపీకి దొంగలకే దొంగ వచ్చాడు తిరువూరులో అత్యధిక మెజార్టీతో స్వామిదాస్ను గెలిపించుకోవాలి 12:38PM, Mar 6th, 2024 వైఎస్ జగన్ ప్రభుత్వంపై నటి పూనమ్ కౌర్ ప్రశంసలు కోవిడ్ మహమ్మారి సమయంలో చేనేత కార్మికులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది వారి కోసం చాలా మంచి పనులు చేసింది. చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా చెబుతున్నా ఇది చాలా గొప్ప విషయం #ysrcp has done the best job for weavers during pandemic and I am as an activist extremely greatfull for this . — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 6, 2024 12:20 PM, Mar 6th, 2024 బాబు, గద్దె రామ్మోహన్కు దేవినేని అవినాష్ కౌంటర్ ఎవరి హయాంలో జరగని విధంగా వైఎస్సార్సీపీ హయాంలో అభివృద్ది, సంక్షేమం జరిగింది నియోజకవర్గంలోని ప్రతీ గడప ముడు సార్లు తొక్కిన ఘనత మనదే ప్రతీ కార్యకర్త బాధ్యతగా నాతో పాటు తిరిగారు కార్యకర్తలే నా బలం.. వారి సంతోషమే నా సంతోషం రాబోయే యాభై రోజులు ఎంతో కీలకమైనవి ఎన్ని దుష్టశక్తులు ఏకమైనా జగన్ ఒంటరిగా పోటీ చేస్తున్నారు తూర్పులో వైసీపీ, రాష్ట్రంలో జగన్ అధికారంలోకి రావడం ఖాయం తూర్పులో 650 కోట్లతో అభివృద్ది పనులు, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందజేశాం. మన బలం నాడు, నేడు సీఎం జగన్ మాత్రమే టీడీపీ తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్, చంద్రబాబు గుంట నక్కలు లాంటి వారు స్వంతత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నుంచే గద్దెకు అసత్యాలు ప్రచారం చేయటం అలవాటు నాటకాలు ఆడటంలో గద్దె ఎక్స్పర్ట్ లేనిపోని ఆరోపణలు చేస్తూ రెచ్చకొడుతున్నరు ఏదైనా గొడవ అయితే దాని ద్వారా లబ్ధి పొందాలని గద్దె చూస్తున్నారు వారి నీచ రాజకీయాలు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది ముందు నుంచి గాంధీలా బిల్డప్ ఇస్తాడు అసలు వాస్తవాలు చూస్తే కాల్ మని, బెట్టింగ్, గంజాయి లాంటివి ప్రోత్సహిస్తారు సీఎం జగన్ రాష్ట్రంలో లేకపోతే పేదల పరిస్థితి దారుణంగా ఉండేది 11:41 AM, Mar 6th, 2024 చంద్రబాబు కొత్త డ్రామా: ఎంపీ మార్గాని భరత్ చంద్రబాబు బీసీలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారు చంద్రబాబు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు? ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు బీసీలకు వైఎస్సార్సీపీ చేసిన న్యాయం మీరు ఎప్పటికీ ఇవ్వలేరు. బీసీ పదం ఎత్తడానికి చంద్రబాబు అనర్హుడు బీసీలను ఓటు బ్యాంకుగానే చూసే వ్యక్తి చంద్రబాబు ఇదే చంద్రబాబు.. ఒకటి కాదు రెండు కాదు 14 ఏళ్లు రాష్ట్రాలు పాలించాడు అప్పుడు బీసీ డిక్లరేషన్ గుర్తు రాలేదా? ఇవాళ కొత్తగా డ్రామాకి తెరలేపాడు బీసీల కోసం 50,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు చంద్రబాబుతో బీసీలకు సంబంధించి పలు డిబేట్లకు రెడీగా ఉన్నా బీసీలకు సీఎం జగన్ 75 వేల కోట్లు ఇచ్చారు. నేరుగా లక్షా 70 వేల కోట్లు బీసీల ఖాతాల్లో పడింది అధికారంలోకి వస్తే లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు బీసీల డీఎన్ఏ టీడీపీ అని చెప్పే చంద్రబాబు బీసీలకు ఇచ్చింది 21 సీట్లు మాత్రమే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రి సీటు జగనన్న బీసీలకు ఇచ్చాడు కనీసం నువ్వు ఆ సాహసం చేసావా? చంద్రబాబు, పవన్ కల్యాణ్కు ఛాలెంజ్ చేస్తున్నా.. మేము ఇచ్చిన స్థాయిలో బీసీలకు మీరు సీట్లు ఇవ్వగలరా? మీ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు తెలిసిపోతుంది ఈ 42 ఏళ్లలో రాజ్యసభ సీట్లు ఎంతమంది బీసీలకు ఇవ్వగలిగారు 11:40 AM, Mar 6th, 2024 ఎంపీ పదవి కోసమే పురంధేశ్వరి ఆరాటం: కొడాలి నాని కృష్ణాజిల్లా గుడివాడలో కొడాలి నాని సమక్షంలో వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు ఎమ్మెల్యే కొడాలి నాని కామెంట్స్.. టీడీపీకి బీసీలు ఎప్పుడో దూరమైపోయారు. చంద్రబాబు సామాజిక వర్గం.. ఆయన కేడర్కే ప్రాధాన్యత. అన్ని విభాగాల్లో బీసీలకు 50% పదవులు ఇస్తున్న ఘనత సీఎం జగన్దే. చంద్రబాబు సీట్లు అమ్ముకుంటున్నాడు. దానికి నిదర్శనం గుడివాడనే. పార్టీ కోసం పని చేసే వారిని కాకుండా 150 కోట్లకు గుడివాడ సీటును ఎన్నారైకు అమ్ముకున్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా అమెరికా ఎన్ఆర్ఐకు గుడివాడ ప్రజలు బుద్ధి చెబుతారు. ఎంపీ పదవి కోసమే పురంధేశ్వరి ఆరాటం. సీఎం జగన్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తుందని పురంధేశ్వరి బాధపడుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారంగానే ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. పరిమితికి మించి చేసినట్లయితే ఢిల్లీలో ఫిర్యాదు చేయవచ్చుకదా.? తాను ఎంపీ అవ్వడానికి బీజేపీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి ఆమె ప్రయత్నిస్తోంది. 11:25 AM, Mar 6th, 2024 ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ.. ఉండవల్లిలో ముసిగిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. చంద్రబాబు నివాసంలో గంటన్నర పాటు చర్చించిన ఇరువురు నేతలు బీజేపీతో పొత్తు అంశం పై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. 11:09 AM, Mar 6th, 2024 చంద్రబాబు బీసీల ద్రోహి: ఎమ్మెల్యే శంకర్ నారాయణ జయహో బీసీ పేరుతో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు బీసీలకు ఏం చేశారు? బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారు జగన్ సంక్షేమ పథకాల వల్ల బీసీలకు అత్యధిక లబ్ది చేకూరుతోంది బీసీ సోదరుల్లారా.. చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్మొద్దు మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్దే 10:32 AM, Mar 6th, 2024 సీఎం జగన్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన నాయకుడు: మంత్రి వేణు చంద్రబాబు ఏరోజైనా మేనిఫెస్టోను అమలు చేశారా? బీసీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు బీసీలకు అన్ని చోట్లా ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను చంద్రబాబు పట్టించుకోలేదు 10:05 AM, Mar 6th, 2024 చంద్రబాబు అమరావతి కాదు.. భ్రమరావతి: ఎంపీ సత్యవతి సీఎం జగన్ హయాంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది. టీడీపీ హయాంలో రాజధాని అమరావతి కాదు భ్రమరావతి. మూడు రాజధానుల నిర్ణయానికి ముఖ్యమంత్రి జగన్ కట్టుబడి వున్నారు బీసీలకు పెద్ద పీట వేసిన వ్యక్తి సీఎం జగన్ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్ 9:45 AM, Mar 6th, 2024 చంద్రబాబుతో పవన్ భేటీ.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో బాబు, పవన్ భేటీ బీజేపీతో పొత్తు, అసంతృప్తి నేతల అంశంపై చర్చ. మిగిలిన సీట్లపై చర్చిస్తున్న ఇద్దరు నేతలు. 9:20 AM, Mar 6th, 2024 టీడీపీ మాజీ మంత్రి నారాయణ మరో బండారం బట్టబయలు..! మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ మరో బండారం బట్టబయలైంది! నారాయణ అల్లుడు పునీత్ 84 వాహనాలకి సంబంధించిన సుమారు రూ.10 కోట్లు జీఎస్టీ కట్టకుండా ఎగ్గొట్టడంతో అతనిపై కేసు నమోదు. నిజానికి ఆ వెహికల్స్ను నారాయణ సంస్థలు కొన్నట్లు రవాణా శాఖకు ఇన్వాయిస్లు చూపించారు. కానీ.. వింతగా నారాయణ విద్యా సంస్థల నుంచి ప్రతీ నెలా అద్దె కడుతున్నట్లు లెక్కల్లో చూపిస్తున్నారు ఇప్పుడేమంటావ్ చంద్రబాబు.. మీ నారాయణ నిప్పు, తుప్పు అంటావా? మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ మరో బండారం బట్టబయలైంది..! నారాయణ అల్లుడు పునీత్ 84 వాహనాలకి సంబంధించిన సుమారు రూ.10 కోట్లు జీఎస్టీ కట్టకుండా ఎగ్గొట్టడంతో అతనిపై కేసు నమోదైంది నిజానికి ఆ వెహికల్స్ను నారాయణ సంస్థలు కొన్నట్లు రవాణా శాఖకు ఇన్వాయిస్లు… — YSR Congress Party (@YSRCParty) March 6, 2024 8:45 AM, Mar 6th, 2024 దేవినేని ఉమాకు వసంత స్ట్రాంగ్ కౌంటర్ దేవినేని ఉమాకు కౌంటర్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ ఉమా నన్ను టార్గెట్గా పనిచేస్తే సరైన సమయంలో సమాధానం చెబుతా అంటూ వార్నింగ్. ఉమా, బొమ్మసాని కలిసి పనిచేయడం ఎందుకు?. ఉమాకు టికెట్ ఇస్తే నేను కలిసి పనిచేస్తా. 8:00 AM, Mar 6th, 2024 వాలంటీర్లపై మాట మార్చిన చంద్రబాబు గతంలో వాలంటీర్లపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల కోసం కొత్త పలుకులు వాలంటీర్లను మచ్చిక చేసుకును ప్రయత్నం ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో రూట్ మార్చిన చంద్రబాబు నాడు వాలంటీర్లపై విషం కక్కిన చంద్రబాబు, పవన్ నేడు వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అంటూ కలరింగ్ గతంలో వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన @ncbn.. ఎన్నికలు వస్తుండడంతో మిమ్మల్ని కొనసాగిస్తానంటూ మచ్చిక చేసుకునే ప్రయత్నం#APVolunteers #TDPJSPCollapse#MosagaduBabu pic.twitter.com/Jvh2tMjOST — YSR Congress Party (@YSRCParty) March 5, 2024 7:45 AM, Mar 6th, 2024 వెలిగొండపై పచ్చ మీడియా చెత్త పలుకులు.. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభానికి సర్వం సిద్ధం! వెలిగొండపై విషం కక్కడానికి రెడీ అయిన ఎల్లో మీడియా వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభానికి సర్వం సిద్ధం! విషం కక్కడానికి @JaiTDP, యెల్లో మీడియా సంసిద్ధం!#VeligondaProject#YSJaganAgain#YSJaganDevelopsAP @ysjagan pic.twitter.com/GJQWnSu2sx — YSR Congress Party (@YSRCParty) March 5, 2024 7:30 AM, Mar 6th, 2024 సిద్ధం సభకు ఏర్పాట్లు.. ఈనెల 10న వైఎస్సార్సీపీ నాలుగో సిద్ధం సభ బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో ఏర్పాట్లు హాజరుకానున్న గుంటూరు, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, తిరుపతి, బాపట్ల జిల్లాల కార్యకర్తలు 15 లక్షల మంది వస్తారని వైఎస్సార్సీపీ నేతల అంచనా అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్న నేతలు పది లక్షల మందికి పైగా హాజరుతో చరిత్ర సృష్టించిన రాప్తాడు సభ ఆ రికార్డులను బద్దలు కొట్టబోతున్న మేదరమెట్ల సభ పెత్తందార్లపై పోరాటానికి రణనినాదంతో మార్మోగనున్న సిద్ధం సభ 7:15 AM, Mar 6th, 2024 ఢిల్లీకి ఏపీ బీజేపీ లిస్ట్ 25 లోక్సభ స్థానాలకు ఇద్దరు లేదా ముగ్గురి చొప్పున ఎంపిక 175 అసెంబ్లీ స్థానాలకు మూడేసి పేర్లతో అధిష్టానానికి నివేదిక శివప్రకాష్ నేతృత్వంలో జిల్లాల వారీగా పూర్తయిన భేటీలు 6:50 AM, Mar 6th, 2024 మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్త్రఫ్ మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే టీడీపీలోకి చేరిన గుమ్మనూరు సీఎం జగన్ సిఫార్సు మేరకు బర్త్రఫ్ చేసిన గవర్నర్ మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరాం చేరికపై భగ్గుమన్న టీడీపీ నేతలు గుంతకల్లు టీడీపీ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ఆందోళన గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరికను వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గుమ్మనూరు జయరాం అవినీతి పరుడు అంటూ టీడీపీ నేతలు నినాదాలు జయరాం ఇచ్చే డబ్బుకు ఆశ పడి టీడీపీలో చేర్చుకోవడం దౌర్భాగ్యం గుమ్మనూరు జయరాంకు సహకరించేది లేదన్న గుంతకల్లు టీడీపీ నేతలు 6:40 AM, Mar 6th, 2024 జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చంద్రబాబు చెప్పగలరా?: సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఒక మాఫియాను తయారు చేసుకుని బీసీ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు చేయని వాడికి ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? మన దగ్గర అవకాశం దక్కని వారు బయటకు వెళ్తున్నారు గుమ్మనూరి జయరాం రాజీనామా చేస్తే ఆయన్ను టీడీపీ జాయిన్ చేసుకుంటోంది జయరాం అక్రమాలు చేశారంటూ చంద్రబాబు తన అనుకూల ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఎలా చేర్చుకుంటున్నారు? చంద్రబాబుకు బలం ఉంటే పొత్తులు ఎందుకు? వలంటీర్ల గురించి మేము గర్వంగా ఫీలవుతాం చంద్రబాబు తన జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చెప్పగలరా? జగన్ పై రాజకీయ విమర్శలు చేయలేక గొడ్డలి పోటు అంటూ మాట్లాడుతున్నారు పురందేశ్వరి, షర్మిల, సీపీఐ, సీపీఎం, దత్తపుత్రుడుతో పాటు ఇప్పుడు మేధావులు అంటూ మరికొందరితో వరుసగా విమర్శలు చేస్తున్నారు కొత్తగా వచ్చిన పార్టీ తరహాలో చంద్రబాబు బీసీలపై హామీలను ఇస్తున్నారు జగన్ చేసినవన్ని తానే చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు బరితెగించేలా చంద్రబాబు ప్రవర్తన ఉంది ఎస్సీ, బీసీ డిక్లరేషన్ పేరుతో మాటలు చెబుతున్నారు 2014-19 మధ్య చంద్రబాబు ఏమి చేశారు? జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా గ్యాంగ్ని చంద్రబాబు తయారు చేశారు చివరికి మరుగుదొడ్ల విషయంలో కూడా అక్రమాలు చేశారు రాజధాని పేరుతో అతిపెద్ద స్కామ్ చేశారు ఇంక చాలు అంటూ ప్రజలు 2019లో చంద్రబాబుని సాగనంపారు 23 ఎమ్మెల్యేలను లాక్కొని తొక్కాలని చూసినా జగన్ నిలబడ్డారు సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు 70శాతం పదవులు ఇచ్చారు అన్ని వర్గాలలో ఉన్న మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఆయా వర్గాల్లో నాయకత్వం పటిష్టత కోసం జగన్ కష్టపడ్డారు ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ జరగలేదు చట్టం చేసి మరీ జగన్ చర్యలు చేపట్టారు జగన్కి ఉన్న నిబద్ధత మరొకరికి లేదు. జగన్ ఒక రెఫార్మర్గా ఆలోచనలు చేశారు బీసీల్లో వడ్డెరలకు పూర్తి న్యాయం జరుగుతుంది చంద్రబాబు అనుకూలంగా సర్వేలు లేవు. అయినప్పటికీ అనుకూలంగా ఉన్నట్టు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు 6:30 AM, Mar 6th, 2024 అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ లో అసమ్మతి సెగలు మద్దతు కోసం వెళ్లిన టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణికి ఎదురుదెబ్బ మద్దతు ఇవ్వాలని ముంతిమడుగు కేశవరెడ్డి ఇంటికి వెళ్లిన బండారు శ్రావణి తాను సహకరించేది లేదని శ్రావణికి తేల్చి చెప్పిన కేశవరెడ్డి తన సోదరుడి పై కేసులు పెట్టి ఇప్పుడు సాయం అడుగుతావా అంటూ మండిపాటు చేసేదేమి లెక్క అక్కడ నుండి వెళ్లిపోయిన బండారు శ్రావణి బండారు శ్రావణి కి మద్దతుగా నిలిచిన జేసీ బ్రదర్స్ -
March 5th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 7:44 PM, Mar 5th, 2024 మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్త్రఫ్ మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే టీడీపీలోకి చేరిన గుమ్మనూరు సీఎం జగన్ సిఫార్సు మేరకు బర్త్రఫ్ చేసిన గవర్నర్ మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరాం చేరికపై భగ్గుమన్న టీడీపీ నేతలు గుంతకల్లు టీడీపీ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ఆందోళన గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరికను వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గుమ్మనూరు జయరాం అవినీతి పరుడు అంటూ టీడీపీ నేతలు నినాదాలు జయరాం ఇచ్చే డబ్బుకు ఆశ పడి టీడీపీలో చేర్చుకోవడం దౌర్భాగ్యం గుమ్మనూరు జయరాంకు సహకరించేది లేదన్న గుంతకల్లు టీడీపీ నేతలు 6:45 PM, Mar 5th, 2024 అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ లో అసమ్మతి సెగలు మద్దతు కోసం వెళ్లిన టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణికి ఎదురుదెబ్బ మద్దతు ఇవ్వాలని ముంతిమడుగు కేశవరెడ్డి ఇంటికి వెళ్లిన బండారు శ్రావణి తాను సహకరించేది లేదని శ్రావణికి తేల్చి చెప్పిన కేశవరెడ్డి తన సోదరుడి పై కేసులు పెట్టి ఇప్పుడు సాయం అడుగుతావా అంటూ మండిపాటు చేసేదేమి లెక్క అక్కడ నుండి వెళ్లిపోయిన బండారు శ్రావణి బండారు శ్రావణి కి మద్దతుగా నిలిచిన జేసీ బ్రదర్స్ 6:23 PM, Mar 5th, 2024 భూమా అఖిలప్రియకు భూమా కిషోర్ రెడ్డి వార్నింగ్ మర్యాదగా రాజకీయాలు చేసుకుంటే సరి .. లేదంటే ఆమె జీవితం బట్టబయలు చేస్తా ఎక్కడ ఏమి చేసిందో.. ఎవరితో లాలూచీ పడిందో బయటకు చెప్పేస్తా డిపాజిట్లు కాదు కదా.. నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయి భూమా అఖిలప్రియకు ఇదే చివరి వార్నింగ్ బాబాయ్ కూతురని వదిలిపెడుతున్నా చెంచాగాళ్లతో కామెంట్లు చేయిస్తే ఊరుకోను 5:43 PM, Mar 5th, 2024 చంద్రబాబుకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ నాకు రూ.500 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు మీరు ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేస్తా నాకు ఉన్నాయని చెప్తున్న 500 కోట్లు మీరే రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు పంచండి చంద్రబాబుకు ఇదే నా ఛాలెంజ్ చెన్నెకొత్తపల్లిలో మేము మామిడి చెట్లు నరికివేయిస్తే కేసు ఎందుకు పెట్టలేదు చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే రాప్తాడు టీడీపీ నేత మాజీ మంత్రి పరిటాల సునీత అవినీతి చంద్రబాబుకు కనిపించలేదా? పరిటాల కుటుంబీకుల అక్రమాస్తులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరు? చంద్రబాబు దిగజారి ఆరోపణలు చేస్తున్నారు కియా ఫ్యాక్టరీ చంద్రబాబు వల్ల రాలేదు వైఎస్సార్, నరేంద్ర మోదీ కృషి ఫలితంగా కియా ఫ్యాక్టరీ ఏర్పడింది హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించిన ఘనత వైఎస్సార్ దే పెనుకొండ ప్రాంతంలో వైఎస్సార్ నీటి వసతి కల్పించారు కనుకే కియా ఫ్యాక్టరీ వచ్చింది 5:36 PM, Mar 5th, 2024 కడప టీడీపీ లో భగ్గుమన్న అసమ్మతి వర్గం అధిష్టానం తీరుపై టీడీపీ రెబల్స్ సమావేశం వలస నేతలకు టికెట్లు ఇస్తున్నారంటూ ఆగ్రహం డబ్బు ఉన్నవాళ్లకే టికెట్లు ఇస్తున్నారని మండిపాటు న్యాయం జరిగే వరకు పోరాడుతామంటున్న టీడీపీ నేతలు న్యాయం చేయకపోతే తాడోపేడో తేల్చుకుంటామంటూ వార్నింగ్ 5:10 PM, Mar 5th, 2024 చంద్రబాబు అంటే అలా ఉంటుంది.! బొమ్మసాని సుబ్బారావుతో వసంత కృష్ణప్రసాద్ భేటీ తనకు మైలవరం టికెట్ ఇస్తే సహకరించాలని వినతి మైలవరంలో పరిస్థితిబాగోలేదని కృష్ణప్రసాద్ కు చెప్పా పెనమలూరు అయితే బాగుంటుందని చెప్పా నాకు కూడా టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నా : బొమ్మసాని సుబ్బారావు 4:50 PM, Mar 5th, 2024 కళ్యాణదుర్గం టీడీపీ లో అసమ్మతి సెగలు టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు చేదు అనుభవం తనకు మద్దతు ఇవ్వాలని హనుమంతరాయచౌదరిని కోరిన అమిలినేని 4:45 PM, Mar 5th, 2024 అమరావతి: మండలి ఛైర్మన్ వద్ద విచారణకు హాజరైన ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణయాదవ్ వైసీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్ పై ముగిసిన విచారణ న్యాయ సలహా తర్వాత అనర్హత పిటిషన్ పై తీర్పు వెలువరించనున్న ఏపీ శాసనమండలి ఛైర్మన్ అనకాపల్లి: 4:39 PM, Mar 5th, 2024 నర్సీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాస వైఎస్సార్సీపీ సభ్యులపై దాడికి దిగిన టీడీపీ సభ్యులు వైఎస్సార్సీపీ సభ్యులను బెదిరించిన అయ్యన్న సతీమణి పద్మావతి, కుమారుడు రాజేష్ వైఎస్సార్సీపీ సభ్యుల పొడియం వైపు వెళ్లి దౌర్జన్యం చేసిన టీడీపీ కౌన్సిలర్లు వేలు చూపించి బెదిరించిన అయ్యన్న సతీమణి పద్మావతి వైఎస్సార్సీపీ సభ్యులపైకి వెళ్లిన కుమారుడు రాజేష్ దౌర్జన్యంగా కౌన్సిల్ సమావేశంలోకి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు శ్రీకాకుళం 4:31 PM, Mar 5th, 2024 ఉద్దానం కిడ్నీ రోగులకు అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం: మంత్రి సీదిరి అప్పలరాజు పలాసలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ రీసెర్చ్ ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలతో వైద్యం అందిస్తున్నాం అన్ని విభాగాలకు చెందిన నిపుణులైన డాక్టర్లు ఈ హాస్పిటల్లో పని చేస్తున్నారు వైఎస్సార్సీపీ సర్కార్కు వచ్చిన మంచి పేరు చూసి ఓర్వలేక ఎల్లో మీడియా దుష్ప్రచారం ప్రతిపక్ష నాయకులు కంటి ఆపరేషన్ చేసుకొని చూస్తే ప్రభుత్వం కిడ్నీ రోగులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తుందో కనిపిస్తుంది 3:36 PM, Mar 5th, 2024 జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చంద్రబాబు చెప్పగలరా?: సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఒక మాఫియాను తయారు చేసుకుని బీసీ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు చేయని వాడికి ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? మన దగ్గర అవకాశం దక్కని వారు బయటకు వెళ్తున్నారు గుమ్మనూరి జయరాం రాజీనామా చేస్తే ఆయన్ను టీడీపీ జాయిన్ చేసుకుంటోంది జయరాం అక్రమాలు చేశారంటూ చంద్రబాబు తన అనుకూల ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఎలా చేర్చుకుంటున్నారు? చంద్రబాబుకు బలం ఉంటే పొత్తులు ఎందుకు? వలంటీర్ల గురించి మేము గర్వంగా ఫీలవుతాం చంద్రబాబు తన జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చెప్పగలరా? జగన్ పై రాజకీయ విమర్శలు చేయలేక గొడ్డలి పోటు అంటూ మాట్లాడుతున్నారు పురందేశ్వరి, షర్మిల, సీపీఐ, సీపీఎం, దత్తపుత్రుడుతో పాటు ఇప్పుడు మేధావులు అంటూ మరికొందరితో వరుసగా విమర్శలు చేస్తున్నారు కొత్తగా వచ్చిన పార్టీ తరహాలో చంద్రబాబు బీసీలపై హామీలను ఇస్తున్నారు జగన్ చేసినవన్ని తానే చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు బరితెగించేలా చంద్రబాబు ప్రవర్తన ఉంది ఎస్సీ, బీసీ డిక్లరేషన్ పేరుతో మాటలు చెబుతున్నారు 2014-19 మధ్య చంద్రబాబు ఏమి చేశారు? జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా గ్యాంగ్ని చంద్రబాబు తయారు చేశారు చివరికి మరుగుదొడ్ల విషయంలో కూడా అక్రమాలు చేశారు రాజధాని పేరుతో అతిపెద్ద స్కామ్ చేశారు ఇంక చాలు అంటూ ప్రజలు 2019లో చంద్రబాబుని సాగనంపారు 23 ఎమ్మెల్యేలను లాక్కొని తొక్కాలని చూసినా జగన్ నిలబడ్డారు సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు 70శాతం పదవులు ఇచ్చారు అన్ని వర్గాలలో ఉన్న మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఆయా వర్గాల్లో నాయకత్వం పటిష్టత కోసం జగన్ కష్టపడ్డారు ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ జరగలేదు చట్టం చేసి మరీ జగన్ చర్యలు చేపట్టారు జగన్కి ఉన్న నిబద్ధత మరొకరికి లేదు. జగన్ ఒక రెఫార్మర్గా ఆలోచనలు చేశారు బీసీల్లో వడ్డెరలకు పూర్తి న్యాయం జరుగుతుంది చంద్రబాబు అనుకూలంగా సర్వేలు లేవు. అయినప్పటికీ అనుకూలంగా ఉన్నట్టు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు 3:22 PM, Mar 5th, 2024 శ్రీసత్యసాయి: మడకశిర టీడీపీలో ఆగని అసంతృప్తి టీడీపీ అభ్యర్ధి సునీల్ కుమార్ ను మార్చాలంటూ ఆందోళన ఆందోళన చేపట్టిన గుండుమల తిప్పేస్వామి వర్గం పెట్రోల్ పోసుకున్న కార్యకర్త చంద్రను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు 3:16 PM, Mar 5th, 2024 మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం: ఎంపీ విజయసాయిరెడ్డి పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలు, ఎంపీలను పక్కన బెట్టాం ముందుగా వేమిరెడ్డిని పోటీకి సిద్ధం చేశాం మారిన రాజకీయ పరిస్థితులతో నేను పోటీలో ఉంటున్నా లోక్ సభ ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని అనుకోలేదు కానీ పార్టీ నిర్ణయమే శిరోధార్యం నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి గెలుస్తా : ఎంపీ విజయసాయిరెడ్డి 3:15 PM, Mar 5th, 2024 విజయవాడ : దేవినేని ఉమాకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కౌంటర్ నా టార్గెట్ గా ఉమా పని చేస్తే సమాధానం చెబుతా దేవినేని ఉమా పార్టీ కార్యక్రమాలు చేస్తే స్వాగతిస్తాం ఉమాకు టికెట్ ఇచ్చినా నేను, నా వర్గం పని చేయడానికి సిద్ధం నన్ను పక్క నియోజకవర్గం వెళ్లమని పార్టీ చెబితే సిద్ధం 3:10 PM, Mar 5th, 2024 సత్యసాయి: మడకశిర టీడీపీలో టికెట్ చిచ్చు సునీల్ కు టికెట్ ఇవ్వడంపై తిప్పేస్వామి అసంతృప్తి అభ్యర్థిని మార్చాలంటూ తిప్పేస్వామి వర్గీయుల ఆందోళన నన్ను సంప్రదించకుండా అభ్యర్థిని ప్రకటించారు కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా 2:56 PM, Mar 5th, 2024 శ్రీసత్యసాయి జిల్లా: ‘సిద్ధం’ సముద్రం.. ‘రా కదలిరా’ పిల్ల కాలువ’: మంత్రి ఉషశ్రీ చరణ్ పరిగి మండలంలో టీడీపీ నుంచి 430 కుటుంబాలు మంత్రి ఉషశ్రీ చరణ్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి చేరిక. ‘రా కదలిరా సభ’ టీడీపీకి ఇదే ఆఖరి సభ.. టీడీపీ సభలకు జనం రావడం లేదు రెండు రోజుల ముందు వరకు వాలంటీర్లను కించపరిచిన చంద్రబాబు పెనుగొండ సభలో వాలంటీర్లను కొనసాగిస్తామంటూ టీడీపీకి పని చేయడంటూ అడుక్కోవడం చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అనంతపురం వద్ద జరిగిన సిద్ధం సభలో పార్కింగ్ స్థలంలో సగం కూడా లేదు చంద్రబాబు రా కదలిరా సభ సిద్ధం సభ సముద్రమైతే రా కదలిరా సభ పిల్ల కాలువ చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు 1:40PM, Mar 5th, 2024 ఎన్టీఆర్ జిల్లా: పేదలను గుండెల్లో పెట్టుకుని చూసుకున్న వ్యక్తి జగనన్న: ఎంపీ కేశినేని నాని సొంత ఇళ్లు లేని వారికి 30 లక్షల ఇళ్లు ఇచ్చారు ఇంటి పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నారు గతంలో దేవినేని ఉమా దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చాడు ఈ రోజు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పట్టాలు పంపిణీ చేస్తున్నాం..అంటే అది జగనన్న పుణ్యమే గతంలో పేదలకు కేంద్రం నుంచి వచ్చిన డబ్బుతో ఆరు లక్షల ఇళ్లు అని చెప్పి ఇంటికి లక్ష రూపాయల చొప్పున కమీషన్ నొక్కేసి మీకు ఇల్లు ఇవ్వలేదు తండ్రి కొడుకులు ఇద్దరూ మిమ్మిల్ని మోసం చేశారు కానీ జగన్ అలా చేయలేదు గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల కోసం అర్జీ పెట్టుకుంటే ఇక్కడే ఆ అప్లికేషన్లు తగలెట్టారు కానీ ఈ రోజు ఈ స్థలంలోనే ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ తో సహా అందుకుంటున్న మీరు అదృష్టవంతులు జగన్ మోహన్ రెడ్డి మీకు చెప్పినటువంటి పథకాలు అన్ని పూర్తి చేశారు గత ప్రభుత్వానికి మోసం చేయడమే తెలుసు చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడో మీరే చెప్పాలి అన్ని వర్గాలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి మన జగనన్న అందరూ బాగుండాలి అంటే జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవాలి మైలవరంలో జగనన్న ఒక సామాన్యమైన వ్యక్తిని అపర కుభేరుడు మీద పోటీ పెట్టారు సర్నాల తిరుపతిరావును గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ పైనే ఉంది జగనన్న నన్ను ఎంపీ కేశినేని నాని చేతుల్లో పెట్టారు: మైలవరం ఇంఛార్జి తిరుపతిరావు ఇన్నిరోజులు నాయకత్వంతో ఉన్నా, ఇప్పుడు ప్రజల్లోకి రావడం నా అదృష్టం నా దేవుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నన్ను ఇంచార్జిగా ఉంచాలన్న తొలగించాలన్న జగనన్నే.. మీరు చెప్పుడు మాటలు నమ్మొద్దు నాయకులు వలసలు వచ్చి ఇక్కడ ఏలుతున్నారు నియోజకవర్గంలో ఇసుక బూడిద మట్టి మీద వచ్చే ఆదాయాన్ని చూస్తున్నారు కానీ ప్రజల సమస్యలు చూడడం లేదు దేవినేని ఉమా తాగడానికి ప్రజలకు నీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థుడు దేవినేని ఉమా ప్రజలకు సేవ చేస్తే అభివృద్ధి వస్తుంది..అంతేగానీ మట్టి, ఇసుక గ్రావెల్ దోచుకుంటే అభివృద్ధి రాదు మనం ఓట్లు వేసి గెలిపించిన వ్యక్తికూడా అభివృద్ధి జరగడం లేదం టే విడ్డూరంగా ఉంది మన జగనన్న మనకు ఒక టైగర్ను పంపించాడు ఆయనే నాని అన్న వసంత రాజధాని అని కొత్త పాట పాడుతున్నారు వసంత కృష్ణప్రసాద్ నువ్వు సీటు కొనుక్కుని మళ్ళీ వస్తున్నావ్ ప్రజలు తగిన శాస్తి చేస్తారు వసంత కృష్ణప్రసాద్ మైలవరం నియోజకవర్గ వీరప్పన్..అడవి దొంగ నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే చస్తా, 11:25AM, Mar 5th, 2024 అనంతపురం: కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు చేదు అనుభవం వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని టీడీపీ అసమ్మతి నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరిని కోరిన అమిలినేని సురేంద్ర బాబు నిరాకరించిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి చంద్రబాబు తో తాడోపేడో తేల్చుకుంటా, నాకు టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదో తేల్చుకుంటా నేను లంచగొండి కాదు.. అవినీతి చేయలేదు, చంద్రబాబును కలిసిన తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా కళ్యాణదుర్గం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి 10:20AM, Mar 5th, 2024 చిత్తూరులో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన సంతపేట 47వ డివిజన్ లో 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న ఉద్యానవనం కు భూమి పూజ చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యక్రమం లో పాల్గొన్న ఎంపీ ఎన్ రెడ్డప్ప, చిత్తూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి, చుడా చైర్మన్ శ్రీ పురుషోత్తం రెడ్డి ఈ ప్రాంతం లో ఒక మంచి పార్క్ అతి త్వరలో వస్తుంది ఈరోజు భూమి పూజ చేశాం, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తాం మరోసారి చిత్తూరు ఎంపీగా ఎన్ రెడ్డప్ప పోటీ చేస్తున్నారు చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా విజయనంద రెడ్డి నిలబడుతున్నారు వారిద్దరినీ గెలిపించి సిఎం వైఎస్ జగన్కు అండగా నిలవాలని కోరుతున్నా 9:45AM, Mar 5th, 2024 ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ నాయకులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి తిరువూరు బోసుబొమ్మ సెంటర్కు రావాలంటూ కొలికపూడి శ్రీనివాస్ సవాళ్లు కొలికపూడి వంటి వ్యక్తుల సవాళ్లకు స్పందించాల్సిన అవసరం లేదంటున్న వైఎస్సార్సీపీ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాస్ టిడిపి అభ్యర్థి కొలికపూడి శ్రీనివా'స్ను హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా తిరువూరు బోసుబొమ్మ సెంటర్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు రేపటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ పనుల్లో నిమగ్నమైన స్వామిదాస్ 8:02 AM, Mar 5th, 2024 విజయవాడ నేడు ఫిరాయింపు ఎమ్మెల్సీల అనర్హత పై విచారణ అనర్హత పిటిషన్ పై నోటీసులు జారీచేసిన శాసన మండలి చైర్మన్ నేడు తుది విచారణకు హాజరు కావాలని నోటీసులు ఫిరాయించిన ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ యాదవ్, సి రామచంద్రయ్య లకు నోటీసులు 7:02 AM, Mar 5th, 2024 ఒక పీకే అయిపోయాడు.. ఇప్పుడు ఇంకొక పీకే వచ్చాడు: మంత్రి జోగి రమేష్ ప్రశాంత్ కిషోర్కి ఆంధ్రాలో టీమ్ ఉందా? అతను సర్వేలు ఎప్పుడు చేసాడు ఐ ప్యాక్కి, ప్రశాంత్ కిషోర్కి సంబంధం లేదు ఎల్లో మీడియాలో డబ్బాలు కొట్టేందుకు రెండు మాటలు మాట్లాడాడు ప్రశాంత్ కిషోర్ పెట్టిన పార్టీ ఏమైంది ప్రశాంత్ కిషోర్ని ఎవరూ పట్టించుకోరు చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు టీడీపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్నే పీకే చదువుతున్నాడు ఎంతంది పీకేలు వచ్చినా, చంద్రబాబు వచ్చినా జగన్ గెలుపును ఆపలేరు జగనన్న పాలనను ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు వై నాట్ 175 అనే నినాదంతోనే ముందుకెళ్తున్నాం 7:00 AM, Mar 5th, 2024 విశాఖలో ప్రలోభాల పర్వానికి తెర లేపిన టీడీపీ భీమిలి నియోజకవర్గంలో బట్టలు పసుపు కుంకుమ పంపిణీకి సిద్ధం పంచేందుకు లక్ష కిట్లను రెడీ చేసిన మాజీ మంత్రి గంటా భీమిలి నుంచి పోటీకి సిద్ధమవుతున్న గంటా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటాను ఆదేశించిన చంద్రబాబు అధినేత మాటను లెక్క చేయని గంటా 6:50 AM, Mar 5th, 2024 బాబు డైరెక్షన్లోనే పీకే వ్యాఖ్యలు! శనివారం చంద్రబాబుతో మూడుగంటలు సమావేశం బాబు చెప్పిన మేరకే ఆదివారం పీకే వైఎస్సార్సీపీపై వ్యతిరేక వ్యాఖ్యలు ఏ సర్వేలు చేయడంలేదంటూనే వైఎస్సార్సీపీపై విషం బాబు మేలు కోరే ఇలా మాట్లాడారంటున్న విశ్లేషకులు సోమవారమూ బాబుతో పీకే రెండున్నర గంటలపాటు భేటీ ఆ భేటీ తర్వాతే అనంతపురం జిల్లా సభకు చంద్రబాబు 6:40AM, Mar 5th, 2024 పవన్ను ఓడించేది టీడీపీనే: కొడాలి నాని ఇద్దరు గుంటనక్కల మధ్య ప్రయాణం చేస్తున్నాడు 3 శాతం ఉన్న కమ్మ సామాజికవర్గానికి 30 సీట్లిచ్చిన బాబు 20 శాతం ఉన్న కాపు సామాజికవర్గానికి 24 సీట్లు మాత్రమే ఇచ్చాడు డబ్బున్న వాళ్లకే టీడీపీలో టికెట్లు: పేర్ని నాని రాజకీయ వ్యాపారం చేసే బాబు, పవన్ రాష్ట్రానికి అవసరం లేదు: భరత్రామ్ రాజమహేంద్రవరంలో సిద్ధం సభ 6:38AM, Mar 5th, 2024 బీసీ డిక్లరేషన్ కంటే మిన్నగా మేలు చేస్తున్న సీఎం జగన్ కేబినెట్ నుంచి స్థానిక సంస్థల దాకా సింహభాగం పదవులు వారికే 1.73 లక్షల కోట్ల మేర డీబీటీ, నాన్ డీబీటీతో బీసీలకు లబ్ధి సామాజిక న్యాయంతోపాటు చదువుల్లోనూ బీసీ బిడ్డలకు ప్రోత్సాహం విద్యా దీవెనతో పూర్తి ఫీజులు చెల్లిస్తూ ఉన్నత విద్యకు సంపూర్ణ తోడ్పాటు భోజన ఖర్చుల కోసం విద్యార్థులు ఇబ్బంది పడకుండా ‘వసతి దీవెన’ నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియంతో తీర్చిదిద్దిన స్కూళ్లతో బీసీల విద్యా సాధికారతకు బాటలు.. సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్దుతున్నారంటూ సామాజికవేత్తల ప్రశంసలు బీసీ డిక్లరేషన్ను తుంగలో తొక్కి మరోసారి చంద్రబాబు అదే పాట.. బీసీల కంచుకోటలు కుప్పం, మంగళగిరిలో తిష్ట వేసి ఆ వర్గాలకు వెన్నుపోటు 6:35AM, Mar 5th, 2024 వైఎస్సార్సీపీలో కీలక చేరికలు వైఎస్సార్సీపీలో చేరిన ఏపీసీసీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ గురునాథరావు వైఎస్సార్సీపీలో చేరిన జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్ వైఎస్సార్సీపీలోకి బీజేపీ ఆళ్లగడ్డ ఇన్చార్జి భూమా కిషోర్రెడ్డి నిన్న( సోమవారం) తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిక -
March 4th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 7:20 PM, Mar 4th, 2024 నర్సీపట్నం: నారా లోకేష్కు షాక్ ఇచ్చిన ఆర్పి అగ్రహారం గ్రామస్తులు పది రోజుల క్రితం నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిక టీడీపీలో చేరిన కార్యకర్తలు తిరిగి ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక కుటుంబ కలహాలతో టీడీపీలో చేరాం: ఆర్పి అగ్రహారం గ్రామస్తులు జగన్నన్న ఆధ్వర్యంలో రాష్టం సుభిక్షంగా ఉంది రాష్ట్రం మరింత అభివృద్ధి జరగాలంటే జగన్ మరొకసారి సీఎంగా గెలవాలి 6:36 PM, Mar 4th, 2024 రాజమండ్రి: టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుపై ఎంపీ భరత్ ఫైర్ వాలంటీర్లను బెదిరిస్తున్న ఆదిరెడ్డికి వార్నింగ్ ఇచ్చిన భరత్ వాలంటీర్లను బెదిరిస్తే చెప్పుతో కొడతా బ్లేడ్, గంజాయా బ్యాచ్లను పెంచి పోషించేది ఆదిరెడ్డి వర్గమే 6:30 PM, Mar 4th, 2024 తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రిలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఎన్నికల లోపు కచ్చితంగా ఇస్తాం: పేర్ని నాని రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వాలంటీర్లను బెదిరించాడు ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తే ఊరుకునేది లేదంటూ మాట్లాడిన ఆడియోను సిద్ధం సభలో ప్రజలకు వినిపించిన ఎంపీ భరత్ దేశంలో రాజకీయాలను మారుస్తూ కార్యకర్తలకు విలువ ఇచ్చిన ఏకైక నాయకుడు సీఎం జగన్.. ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు జరిగాయి.. కార్యకర్తలు మాకు వద్దు.. నాయకులను మార్చమంటే మార్చాడు 2019కి ముందు అనేక హామీలు ఇచ్చి... హామీ పత్రాలు కూడా చంద్రబాబు ఇచ్చాడు కానీ ఏ ఒక్కటి అమలు చేయలేదు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కొడుక్కి మినహా ఎవరికి జాబు రాలేదు 6:25 PM, Mar 4th, 2024 విజయవాడ వాంబే కాలనీ లో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పట్టాలు పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గంలో 21488 మందికి జగనన్న ఇళ్ల పట్టాలు కేటాయించడం జరిగింది అమరావతిలో 8500 ఇళ్ల కేటాయించడం జరిగింది 14 వేల 886 నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయి 3342 ఇల్లు నిర్మాణం పూర్తి సిద్ధంగా ఉన్నాయి కొద్దిరోజుల్లో మిగతా ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేసిన ఘనత సీఎం జగన్ కె దక్కింది చంద్రబాబు జీవితంలో స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు మిగతా ఇళ్లన్నీ పూర్తి అవ్వాలంటే మరల సీఎం జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి ఎంతమందికి మా చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందజేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం 6:20 PM, Mar 4th, 2024 విశాఖ: రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం జగన్ వైజాగ్లో పర్యటన చేస్తున్నారు: గుడివాడ అమర్నాథ్ విజన్ వైజాగ్ పేరుతో సీఎం జగన్ పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఈ సమావేశానికి వివిధ రంగాలకు 2000 మంది ప్రముఖులు హాజరవుతారు.. ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిని వివరిస్తారు విశాఖను ఒక గ్లోబుల్ సిటీగా మర్చలనేది సీఎం ఆలోచన ఈస్ట్ కోస్గ్గా గేట్ వేగా వైజాగ్ను చూడలనేది సీఎం ఉద్దేశ్యం విశాఖ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని విజన్ విశాఖ పేరుతో ప్రసంగిస్తారు గ్లోబుల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ద్వారా గ్రౌండ్ అయిన పెట్టుబడుల వివరాలను సీఎం జగన్ తెలియజేస్తారు విశాఖ అభివృద్ధికి సంబంధించి విజన్ విశాఖ డాక్యుమెంట్ ను సీఎం జగన్ విడుదల చేస్తారు 1500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు 100 కోట్ల రూపాయలతో నిర్మించే నూతన జీవీఎంసీ భవన్ కు శంకుస్థాపన చేయనున్నారు 7 కోట్ల రూపాయలతో స్కిల్ సెంటర్స్ కు శంకుస్థాపన చేయనున్నారు 7 తేదీన అనకాపల్లిలో ఆసరా 4 విడత కార్యక్రమంను ప్రారంభిస్తారు సచివాలయం తాకట్టు అనేది అవాస్తవం ప్రజలను మభ్యపెట్టే విధంగా రాతల రాస్తున్నారు తప్పుడు వార్తలు మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు పిర్యాదు చేయడానికి సిద్దంగా ఉన్నాము ఎల్లో మీడియా రాసిన ప్రతి తప్పుడు వార్తలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అభివృద్ధిని అడ్డుకోవాలని 600 తప్పుడు కేసులు వేశారు వైజాగ్ గ్రోత్ ఇంజన్గా రాష్ట్రానికి ఉంటుంది 6:15 PM, Mar 4th, 2024 ఎన్టీఆర్ జిల్లా: చిట్టేల లాంటి చిన్న గ్రామంలో 36 మంది వైఎస్సార్సీపీలో చేరారంటే టీడీపీ ఖాళీ అయినట్లే: ఎంపీ కేశినేని నాని చంద్రబాబు పచ్చి మోసగాడు.. డ్వాక్రా,రైతు రుణమాఫీ చేస్తా అని చేయలేదు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అన్ని వర్గాలు బాగుండాలంటే మళ్లీ జగన్నే గెలిపించుకోవాలి తిరువూరు టీడీపీ అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాస్కుకేశినేని నాని స్ట్రాంగ్ కౌంటర్ అమరావతి ఉద్యమం పేరిట హైదరాబాద్ నుంచి ఒకతను వచ్చాడు అప్పుడు మూడు నెలలు అతన్ని నేనే ఒక హోటల్ లో పెట్టాను అతని అరాచకాలు భరించలేక హోటల్ వారే గగ్గోలు పెట్టేవారు అదే హోటల్ వారిని చందాలు అడిగేవాడు అతని అరాచకాలు అలాంటివి చంద్రబాబుకు తిరువూరు అంటే చాలా కోపం ఇక్కడ టీడీపీలో ఆలీ బాబా 40 చోర్ లు ఉన్నారు ఎందుకంటే వాళ్లకు కొత్తవారు వస్తే డబ్బులు కావాలి కాబట్టి ఆలీబాబా 40 దొంగలను మించిన పెద్ద దొంగని తిరువూరు పంపించాడు చంద్రబాబు అమెరికా నుండి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి మమ్మల్నీ డబ్బులు అడుగుతున్నాడేంటీ అని నన్ను అడుగుతున్నారు స్వామిదాస్ మీద కొలికపూడి కామెంట్ చేశాడట ఎవరితోనైనా ఒక్కరిని ఇబ్బంది పెట్టారని చెబితే నేను,స్వామిదాస్ ఇద్దరం పోటి నుండి విరమిస్తాం 5:04 PM, Mar 4th, 2024 ఎన్టీఆర్ జిల్లా : తిరువూరు మండలం చిట్టెల గ్రామంలో టీడీపీ నుండి వైఎస్సార్సీపీలో చేరిన 18 కుటుంబాలు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎంపీ కేశినేని నాని, నియోజకవర్గ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాస్ 4:15 PM, Mar 4th, 2024 విశాఖపట్నం మౌలిక సదుపాయాల కల్పనలో సీఎం జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారు: ఎమ్మెల్సీ రవీంద్ర ముస్సోరిలో సివిల్స్ శిక్షణా కేంద్రంలో కూడా ఇన్ని సదుపాయాలు లేవు వాలంటీర్లు, సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజలకు మేలు జరుగుతోంది కోవిడ్ సమయంలో వైద్యం అందించడంలో ఖర్చుకు వెనుకాడని నాయకుడు సీఎం జగన్ 2:55 PM, Mar 4th, 2024 విజయవాడ ఒక పీకే అయిపోయాడు.. ఇప్పుడు ఇంకొక పీకే వచ్చాడు: మంత్రి జోగి రమేష్ ప్రశాంత్ కిషోర్కి ఆంధ్రాలో టీమ్ ఉందా? అతను సర్వేలు ఎప్పుడు చేసాడు ఐ ప్యాక్కి, ప్రశాంత్ కిషోర్కి సంబంధం లేదు ఎల్లో మీడియాలో డబ్బాలు కొట్టేందుకు రెండు మాటలు మాట్లాడాడు ప్రశాంత్ కిషోర్ పెట్టిన పార్టీ ఏమైంది ప్రశాంత్ కిషోర్ని ఎవరూ పట్టించుకోరు చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు టీడీపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్నే పీకే చదువుతున్నాడు ఎంతంది పీకేలు వచ్చినా, చంద్రబాబు వచ్చినా జగన్ గెలుపును ఆపలేరు జగనన్న పాలనను ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు వై నాట్ 175 అనే నినాదంతోనే ముందుకెళ్తున్నాం 2:52 PM, Mar 4th, 2024 విశాఖ: విశాఖలో ప్రలోభాల పర్వానికి తెర లేపిన టీడీపీ భీమిలి నియోజకవర్గంలో బట్టలు పసుపు కుంకుమ పంపిణీకి సిద్ధం పంచేందుకు లక్ష కిట్లను రెడీ చేసిన మాజీ మంత్రి గంటా భీమిలి నుంచి పోటీకి సిద్ధమవుతున్న గంటా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని గంటాను ఆదేశించిన చంద్రబాబు అధినేత మాటను లెక్క చేయని గంటా 2:50 PM, Mar 4th, 2024 శ్రీసత్యసాయి జిల్లా: సూరీ వర్సెస్ పరిటాల.. ధర్మవరంలో బయటపడ్డ టీడీపీ నేతల విబేధాలు ధర్మవరం నియోజకవర్గంలో తీవ్ర స్థాయికి చేరిన టీడీపీ నేతల విబేధాలు మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరీ వర్సెస్ టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ బత్తలపల్లిలో వరదాపురం సూరీ వర్గీయుల వాహనాలు ధ్వంసం చేసిన పరిటాల అనుచరులు పరిటాల - సూరీ వర్గీయుల రాళ్ల దాడులు వరదాపురం సూరీ వర్గీయులు ప్రయాణిస్తున్న 10 వాహనాలు ధ్వంసం నలుగురు వరదాపురం సూరీ వర్గీయులకు గాయాలు పెనుకొండలో సాయంత్రం జరిగే చంద్రబాబు రా.. కదలిరా.. సమావేశానికి వెళ్తుండగా ఘటన ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న వరదాపురం సూరీ వర్గీయులు చంద్రబాబు సభకు వెళ్లకూడదంటూ దాడికి పాల్పడిన పరిటాల శ్రీరామ్ వర్గీయులు ధర్మవరం టికెట్ కోసం కొంతకాలంగా గొడవపడుతున్న పరిటాల శ్రీరామ్ - వరదాపురం సూరీ 2:41PM, Mar 4th, 2024 శ్రీసత్యసాయి జిల్లా: పెనుకొండలో చంద్రబాబు రా.. కదలిరా సభ సందర్భంగా టీడీపీ నేతల ప్రలోభాలు : జనాన్ని తరలించేందుకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు లేపాక్షి మండలం మైదుగోళం వద్ద ఇద్దరు టీడీపీ నేతల అరెస్టు 4608 కర్నాటక మద్యం బాటిళ్లు స్వాధీనం కర్నాటక నుంచి పెనుకొండకు మద్యం తీసుకెళ్తుండగా టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు టీడీపీ నేతలు హుస్సేన్, మాంతేష్లను అరెస్ట్ చేసిన పోలీసులు పారిపోయిన మరో ఇద్దరు నేతలు 2:25 PM, Mar 4th, 2024 తూర్పుగోదావరి జిల్లా: ప్రతిపక్షాలకు ఓ ఎజెండా అంటూ ఏమీ లేదు: హోంమంత్రి తానేటి వనిత 2024లో సీఎం జగన్ సింగిల్గా పోటీ చేస్తుంటే ప్రతిపక్షాలు పొత్తులతో వస్తున్నారు ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై స్పందించడం లేదు ప్రజలకు ఏం మంచి చేస్తామో చెప్పడం లేదు మొన్నటి వరకు సంక్షేమ పథకాలతో అప్పుల పాలవుతుందని ప్రచారం చేశారు ఇప్పుడు సీఎం జగన్ సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తామని ప్రతిపక్ష పార్టీలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది వారికి ఓ ఎజెండా లేదు పక్క వాళ్ళ ఏజెండాను కాపీ కొట్టడమే ప్రతిపక్షాల పని 1:35 PM, Mar 4th, 2024 బాబుకు షాకిచ్చిన నేతలు.. పెనమలూరు టిక్కెట్పై ఎటూ తేల్చని చంద్రబాబు రోజుకో పేరుతో ఐవీఆర్ఎస్ సర్వేలు చేయిస్తున్న చంద్రబాబు తాజాగా పెనమలూరులో తెరపైకి ఎం.ఎస్.బేగ్ పేరు ఎం.ఎస్.బేగ్ పేరిట సర్వే చేయిస్తున్న టీడీపీ సర్వేపై మండిపడుతున్న పెనమలూరు టీడీపీ మైనార్టీ నేతలు టీడీపీ, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ షాహిద్ పెనమలూరు టిక్కెట్ ప్రకటించకుండా చంద్రబాబు నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తున్నారు మొదటి జాబితాలో బోడె ప్రసాద్కు సీటు ప్రకటిస్తారని ఆశించాం బోడె ప్రసాద్కి సీటు ఇవ్వకుంటే మైనారిటీ అభ్యర్థిగా నాకు కేటాయించాలి వలస వచ్చే వారికి మేము సహకరించే ప్రసక్తే లేదు. స్థానికులకే సీటు ప్రకటించాలి. పార్టీ కోసం కష్టపడిన వారిని చంద్రబాబు గుర్తించడం లేదు వైఎస్సార్సీపీ ఇప్పటికే ఏడుగురు మైనార్టీ అభ్యర్థులను ప్రకటించింది. చంద్రబాబు ఒక మైనార్టీ అభ్యర్థిని ప్రకటించారు రెండో మైనార్టీ అభ్యర్థిగా నా పేరు చంద్రబాబు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాను. 1:15 PM, Mar 4th, 2024 పీకేపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు సెటైర్లు.. పేదలకు మేలు చేస్తున్న సీఎం జగన్ రెండోసారి అధికారంలోకి రాకుండా చేయాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు అంతా కలిసి ముప్పేట దాడి చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ వంటి వారితో మాట్లాడిస్తున్నారు బీహార్ నుంచి తీసుకొచ్చి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో పీకే అంచనా తప్పింది 12:43 PM, Mar 4th, 2024 కృష్ణాజిల్లా: సచివాలయం కూడా తాకట్టు పెట్టేశారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబుకు గగ్గోలు పెడుతున్నాడు నేడు రాష్ట్ర అప్పులు రూ. 4 లక్షల కోట్లు ఉంటే... రూ. 2.50 లక్షల కోట్లు చంద్రబాబు చేసినవే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే... చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారా ప్రజలకు అవసరమైనప్పుడు... ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలే సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమే ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలో అన్న విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా? ప్రజల అవసరాల కోసం... ప్రభుత్వ వెసులుబాటును బట్టే ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుంది చిల్లర రాజకీయ నాయకుడు... చంద్రబాబు చేస్తేనే సంసారం 12:00 PM, Mar 4th, 2024 విజయవాడ ప్రశాంత్ కిషోర్ను వ్యూహకర్తగా మేము పరిగణించట్లేదు: ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎం జగన్ పేద ప్రజలకు ఉచితంగా ఇల్లు కేటాయిస్తే దుర్మార్గుడు చంద్రబాబు అడ్డుకున్నాడు చంద్రబాబు తప్పుడు పేపర్లు కోర్టులో సబ్మిట్ చేసి దుర్మార్గానికి పాల్పడ్డాడు కచ్చితంగా న్యాయపోరాటం చేసి పేదలకు ఇల్లు కట్టిస్తాం పేదవారు సంతోషంగా ఉంటే చూడలేని వ్యక్తి చంద్రబాబు నేటి రాజకీయ విశ్లేషణలకు ప్రశాంత్ కిషోర్ పనికిరాడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి అవగాహన లేదు నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్లో ప్రశాంత్ కిషోర్ను తీసుకొచ్చి మంతనాలు జరిపాడు చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ కలసి ఉన్నారు చంద్రబాబు ప్యాకేజీ కింద ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ వాస్తవ సంగతులు ప్రశాంత్ కిషోర్కి తెలియదు ఇద్దరు పీకేలు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో పీకేది ఏం లేదు పవన్ కళ్యాణ్ ఒక పీకే.. ప్రశాంత్ కిషోర్ ఒక పీకే ఇలాంటి వారి గురించి ఆలోచించే పరిస్థితి సీఎం జగన్కి లేదు ఆంధ్ర రాష్ట్రంలో సీఎం జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారు 11:30 AM, Mar 4th, 2024 చిత్తూరు చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఫిరాయింపుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్లు చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు జనసేనలోకి వెళ్తున్నారని తెలిసింది ఆ ఫోటోలు కూడా బయటకి వచ్చాయి ఆయన్ని పార్టీ నుండి ఇప్పటికే సస్పెండ్ చేశాం డిస్క్వాలిఫికేషన్కు అవకాశం ఉంటే అదికూడా పరిశీలిస్తాం తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం దురదృష్టకరం 11:00 AM, Mar 4th, 2024 పీకే వ్యాఖ్యలకు రాచమల్లు కౌంటర్ పీకే వ్యాఖ్యలపై స్పందించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పీకే ఒక వ్యక్తి.. జనం కాదు.. వ్యూహకర్త.. అతను ప్రజల్లో తిరిగి సమస్యలు పరిష్కరించేవాడు కాదు అలాంటి వ్యక్తి టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని మాట్లాడటం కరెక్ట్ కాదు ఇదే పీకే 15 రోజుల క్రితం వైఎస్సార్సీపీ గెలవబోతుందని చెప్పాడు సర్వేలంటే శాస్త్రీయత ఉంటుంది కానీ పీకే మాటాల్లో శాస్త్రీయత లేదు. సర్వేలన్నీ వైఎస్సార్సీపీకే 130-150 సీట్లు వస్తాయని చెబుతున్నాయి వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారని సర్వేలు చెబుతున్నాయి ఇక, 15 రోజుల్లోనే పీకే మాట మర్చారు. 10:20 AM, Mar 4th, 2024 మోసాల బాబును ప్రజలు నమ్మొద్దు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చంద్రబాబు దళితుల సంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తి కాదు సీఎం జగన్ దళితులు, ఎస్టీలు, మైనార్టీలు, బడుగులకు ఎంతో చేశారు బాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు వైఎస్సార్సీపీవైపే చంద్రబాబు ప్రజల్ని ఏమార్చేందుకు వస్తున్నారు మోసపూరిత హామీలతో బాబు ఎత్తుగడలు 9:30 AM, Mar 4th, 2024 భీమవరంలో గెలుపు నాదే: గ్రంధి శ్రీనివాస్ ఎమ్మెల్యే గ్రంధి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన పవన్ కల్యాణ్ అభిమానులు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కామెంట్స్.. భీమవరంలో 2019లో పవన్ వెంట వెళ్లిన అభిమానులు తిరిగి.. మళ్లీ ఇప్పుడు నా వద్దకు వస్తున్నారు ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలపై పాజిటివ్గా ఉన్నారు. నా గురించి తెలుసుకుని పవన్ కల్యాణ్ను భీమవరం నుంచి పారిపోయారు. 8:40 AM, Mar 4th, 2024 చంద్రబాబుపై మంత్రి అంబటి సెటైర్లు.. అవసరానికి వాడుకుని వదిలేసే వ్యక్తి చంద్రబాబు. కోడెల శివప్రసాద్ మరణానికి కారణం చంద్రబాబే. చంద్రబాబుకు కౌంటరిచ్చిన మంత్రి అంబటి రాంబాబు. అవసరానికి వాడుకుని వదిలేసే వ్యక్తి చంద్రబాబు కోడెల శివప్రసాద్ గారి మరణానికి కారణం @ncbn -మంత్రి అంబటి రాంబాబు#MosagaduBabu#EndOfTDP pic.twitter.com/pRxKBY11xA — YSR Congress Party (@YSRCParty) March 3, 2024 8:00 AM, Mar 4th, 2024 టీడీపీకి వరుస షాక్లు.. ధర్మవరంలో టీడీపీకి ఎదురుదెబ్బ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెయ్యి మంది టీడీపీ కార్యకర్తలు ఇప్పటికే పలుచోట్ల టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు. 7:20 AM, Mar 4th, 2024 పీకేకు మంత్రి అంబటి కౌంటర్.. నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు! ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సిద్దంగా వున్నాడు! నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు! ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సిద్దంగా వున్నాడు! @PrashantKishor — Ambati Rambabu (@AmbatiRambabu) March 3, 2024 7:00 AM, Mar 4th, 2024 సిద్ధం కాని ‘సైకిల్’ ముందుకు కదలక మొండికేసే.. తెలుగుదేశంలో గందరగోళం సీట్లు తేలవు.. జనం పట్టించుకోరు రెండో జాబితాపై నోరు మెదపని చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూపులు మరోవైపు బాబు సభలకు స్పందన కరువు ‘రా కదలిరా’ సభలన్నీ ఫ్లాప్ జనసేన– టీడీపీ ఉమ్మడి అ‘జెండా’ ఫెయిల్ ఏం చేయాలో పాలుపోక దుష్ప్రచారాన్నే నమ్ముకున్న బాబు 6:50 AM, Mar 4th, 2024 బాబు మాటలే.. పీకే నోట.. అవి కిరాయి పలుకులే: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం బెంగాల్ ఎన్నికల తర్వాత వ్యూహకర్తగా తప్పుకున్న ప్రశాంత్ కిశోర్ బిహార్లో చెల్లని కాసులా మారడంతో చంద్రబాబుతో డీల్ వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడం తథ్యమని టైమ్స్ నౌ, జీ న్యూస్, రిపబ్లిక్ టీవీ లాంటి డజనుకుపైగా మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి సీఎం జగన్ సిద్ధం సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ పొత్తులో సీట్ల లెక్క తేలాక చంద్రబాబు, పవన్ నిర్వహించిన తాడేపల్లిగూడెం సభ అట్టర్ ఫ్లాప్ ఉనికి కాపాడుకోవడానికే పీకేతో తప్పుడు మాటలు మాట్లాడిస్తున్న చంద్రబాబు 6:40 AM, Mar 4th, 2024 బీహార్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?: మంత్రి అమర్నాథ్ పీకేను చంద్రబాబు పలుమార్లు రహస్యంగా కలిసారు ఒక రోజు క్రితం కూడా హైదరాబాద్లో సమావేశమయ్యారు ఒక పీకే వల్ల కావడం లేదనే రెండో పీకేని తెచ్చుకున్నారా..? మాంత్రికుడనుకుంటున్న ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎందుకు సున్నా అయ్యాడు? సొంత రాష్ట్రం బిహార్లో రాజకీయ భిక్షగాడిలా మారాడు ఏపీలో సర్వే టీం లేని ఆయన డీబీటీకి ప్రజలు ఓట్లు వేయరని ఎలా చెప్పారు? 6:30 AM, Mar 4th, 2024 పొత్తులపై మరోసారి ఏపీ బీజేపీ క్లారిటీ రెండు రోజుల సమావేశాల్లో పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరగలేదు: పురందేశ్వరి, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తులు చేశాం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్ధానాలలో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియని చేపట్టాం 26 జిల్లాలు.. 175 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆరా తీశాం. అభ్యర్థుల ఎంపిక.. సామాజిక సమీకరణ సహా అన్ని అంశాలపై చర్చించాం. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి నివేదిస్తాం పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చిస్తారు.. నిర్ణయిస్తారు పొత్తులు సహా ఎలాంటి నిర్ణయమైనా పార్టీ హైకమాండుదే. 175 సెగ్మెంట్లకు గాను 2 వేల పైచిలుకు అప్లికేషన్లు ఇచ్చాయి జన్ మత్ లేఖలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నాం మేనిఫెస్టో నిమిత్తం జన్ మత్ లేఖ కార్యక్రమం చేపట్టనున్నాం 50 వేల మంది నుంచి అభిప్రాయాలు తీసుకుంటాం రాజ్నాధ్ ఇప్పటికే వచ్చారు.. మరి కొందరి అగ్ర నేతల పర్యటనలు కూడా త్వరలో ఉంటాయి. -
March 3rd : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 9:40 PM, Mar 3rd, 2024 విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ కార్తకర్తలే జగన్మోహన్రెడ్డి బలం చంద్రబాబు కుటిల బుద్ధి సామాన్య కార్యకర్తలకు సైతం అర్థమవుతోంది పవన్ కల్యాణ్కు ఎప్పుడు ఆర్థం అవుతుందో పేద ప్రజల జీవితాలకు భరోసా కల్పించే విధంగా జగన్ సిద్ధాంతాలు చంద్రబాబుతో కలశాకే పవన్ గ్రాఫ్ పడిపోయింది పెత్తందారీ వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్ టీడీపీ రాష్ట్ర ప్రజల అభివృద్ధికై జగన్ అనేక సార్లు బటన్ నొక్కారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్ లు నొక్కాలి 9:30 PM, Mar 3rd, 2024 విశాఖ.. టిడిపి జనసేన ఒడిపోతాయని ప్రజల గట్ ఫీలింగ్: మంత్రి గుడివాడ అమర్నాథ్ రెండున్నర లక్షల కోట్లు ప్రజలకు ఇవ్వడం వలన సీఎం జగన్ గెలడు అని చెపుతున్నారు.. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు ఇస్తామంటున్నారు.. చంద్రబాబును బహిరంగంగా కలిసిన తరువాత ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు.. బీహార్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా మాయల ఫకీరు మాటలను ఇక్కడ ప్రజలు నమ్మరు. ఒక పికే సరిపోలేదని మరొక పికేను చంద్రబాబు తెచ్చుకున్నారు.. ఇంట గెలవని పీ కే మాటలను ఇక్కడ ప్రజలు నమ్ముతారా. బీహార్లో పికే పరిస్థితి ఎలాగ ఉందో చంద్ర బాబు పరిస్థితి రాష్ట్రంలో ఉంది.. మాయల ఫకీరు మాటలను ప్రజలు ఎవరు నమ్మరు.. ప్రజల్లో బలం లేని వారే ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. గతంలో లగడపాటి టీడీపీకి 130 సీట్లు వస్తాయని చెప్పారు.. ఏమైంది. ప్రజలు సీఎం జగన్ నాయకత్వం ను కోరుకుంటున్నారు.. ఐ ప్యాక్ అనేది ప్రశాంత్ కిషోర్తో లేదు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు 8:50 PM, Mar 3rd, 2024 విజయవాడ: పొత్తులపై మరోసారి ఏపీ బీజేపీ క్లారిటీ రెండు రోజుల సమావేశాల్లో పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరగలేదు: పురందేశ్వరి, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తులు చేశాం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్ధానాలలో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియని చేపట్టాం 26 జిల్లాలు.. 175 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆరా తీశాం. అభ్యర్థుల ఎంపిక.. సామాజిక సమీకరణ సహా అన్ని అంశాలపై చర్చించాం. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి నివేదిస్తాం పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చిస్తారు.. నిర్ణయిస్తారు పొత్తులు సహా ఎలాంటి నిర్ణయమైనా పార్టీ హైకమాండుదే. 175 సెగ్మెంట్లకు గాను 2 వేల పైచిలుకు అప్లికేషన్లు ఇచ్చాయి జన్ మత్ లేఖలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నాం మేనిఫెస్టో నిమిత్తం జన్ మత్ లేఖ కార్యక్రమం చేపట్టనున్నాం 50 వేల మంది నుంచి అభిప్రాయాలు తీసుకుంటాం రాజ్ నాధ్ ఇప్పటికే వచ్చారు.. మరి కొందరి అగ్ర నేతల పర్యటనలు కూడా త్వరలో ఉంటాయి. 8:00 PM, Mar 3rd, 2024 బీసీలకు, మైనార్టీలకు పెద్ద పీట వేసే ప్రభుత్వం వైఎస్సార్సీపీ: కొడాలి నాని పేదల ఇళ్ల స్ధలాల కోసం ఒక్క ఎకరా సేకరించని చంద్రబాబుతో నాకు పోలికేంటి పవన్ను చూస్తే జాలేస్తుంది వెన్ను పోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన నాదెండ్ల, చంద్రబాబును వెంటేసుకుని తిరుగుతున్నాడు కోట్లాది మంది పేద వర్గాలకు కుల మతాలకతీతంగా మేలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీ గుడివాడలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కొత్తగా వచ్చిన ఎన్నారై నాయకులు గుడివాడలో చేసేదేముంది 7:50 PM, Mar 3rd, 2024 పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం పట్టణంలో జనసేనకు షాక్ పలు వార్డులలోని 100 మంది జనసేన కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 6:34 PM, Mar 3rd, 2024 అల్లూరి జిల్లా: గిరిజనులకు మేలు చేయని పార్టీకి ఓడించండి: రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి గిరిజన ప్రాంతానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సమూల అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డి గిరిజనుల హక్కుల కోసం 1/70 రాజశేఖర్ రెడ్డి తెచ్చారు గిరిజన ప్రాంతాల్లో ఖనిజ సంపదను దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు కుట్రలు జనం మర్చిపోలేదు 6:24 PM, Mar 3rd, 2024 ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో 6వ తేదీ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లు నియోజకవర్గ ఆత్మీయ సమావేశ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎంపీ కేశినేని నాని,మైలవరం ఇంఛార్జి సర్నాల తిరుపతిరావు ఆత్మీయ సమావేశానికి 50 వేల మంది కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తున్నాం: ఎంపీ కేశినేని నాని మైలవరంలో అపర కుభేరుడికి సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చిన సర్నాల తిరుపతిరావు యాదవ్ కు మధ్య జరగబోతోంది ఈ పోటీలో నెగ్గేది తిరుపతిరావే మైలవరంలో ఇప్పటి వరకూ కమ్మవారే ప్రాతినిధ్యం వహించారు సీఎం జగన్మోహన్రెడ్డి పేదల పక్షపాతి పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన సర్నాల తిరుపతిరావును నిలబెట్టడమే విజయం సాధించినట్లు 5:50 PM, Mar 3rd, 2024 కోనసీమ: రామచంద్రాపురంలో టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య తోపులాట రెడ్డి సుబ్రమణ్యం, బొలిశెట్టి చంద్రశేఖర్ వర్గీయుల మధ్య ఘర్షణ సుబ్రమణ్యం భార్య అభ్యర్థి అని ప్రచారం చేయడంపై జనసేన ఆగ్రహం పార్టీ అభ్యర్థిని ప్రకటించకుండా ప్రచారం చేయడమేంటని ప్రశ్నించిన జనసేన కార్యకర్తలు దీంతో టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య తోపులాట, ఉద్రిక్తత 5:35 PM, Mar 3rd, 2024 గుడివాడలో టీడీపీకి భారీ షాక్ టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు సీనియర్ టీడీపీ నాయకుడు మహమ్మద్ ఖాసిం అబూ నాయకత్వంలో వైఎస్సార్సీపీలో చేరిన పలువురు మాజీ కౌన్సిలర్లు,టీడీపీ నేతలు, వెయ్యి మంది మైనార్టీ కార్యకర్తలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీమంత్రి కొడాలి నాని 5:15 PM, Mar 3rd, 2024 నన్ను ఆంబోతు అంటున్నావ్.. నీ చరిత్ర ఏంటో తెలుసుకో చంద్రబాబు: మంత్రి అంబటి రాంబాబు ఆంబోతులకు ఆవులను సప్లయి చేసిన వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు మాట్లాడేటప్పుడు నాలుక జాగ్రత్త చంద్రబాబు ఒక చీటర్ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నాడు చంద్రబాబు చెత్త పాలన చేశారు కాబట్టే చిత్తుచిత్తుగా ఓడిపోయారు చంద్రబాబు ఓ మోసగాడు, ఓ 420 కోడెల ఆత్మహత్యకు కారణం చంద్రబాబు చంద్రబాబు కుట్రలకు కోడెల భయపడ్డారు కోడెల కుటుంబాన్ని చంద్రబాబు వేధించారు కోడెల చనిపోయినా ఆ కుటుంబంపై చంద్రబాబుకు కక్ష పోలేదు కోడెల కుటుంబానికి టికెట్ ఎందుకు ఇవ్వలేదు మీకు, మీ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్ లేదు 4:20 PM, Mar 3rd, 2024 వైఎస్సార్జిల్లా: ఆధినారాయణ రెడ్డి దమ్ముంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే అబ్యర్తిగా పోటీచేయ్: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీడియముందు మాట్లాడే వాడు పులికాదు ప్రజల్లో తిరిగి ప్రజలకష్టాలు తెలుసుకునే వాడు పులి 4:10 PM, Mar 3rd, 2024 వైఎస్సార్జిల్లా: జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవ ఆత్మీయ సమ్మేళన సభ సభలో పాల్గొన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి,కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు,ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు: రామసుబ్బారెడ్డి చంద్రబాబు ఒక్క పథకం చెప్పి ప్రజల్లోకి వెళ్లలేని పరిస్తితిలో ఉన్నాడు వైఎస్ కుటుంబం అనే మంచి మొక్క మీద పెరిగి కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆదినారాయణరెడ్డి వైఎస్ కుటుంబం అనే మంచి మొక్క మీద పెరిగి వారి కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచిన ఆదినారాయణ రెడ్డి దేవగుడి కుటుంబాన్ని నమ్మే పరిస్తితిలో జనాలు లేరు 3:10 PM, Mar 3rd, 2024 చంద్రబాబును ఆర్యవైశ్యులు దగ్గరకు రానివ్వరు: వెలంపల్లి శ్రీనివాస్ నేను 20 రోజుల్లో ఎమ్మెల్యే అయ్యాను 2009లో నా రాజకీయ జీవితం ప్రారంభమైంది కోగంటి సత్యంకు మాకు రాజకీయ విభేదాలు లేవు బోండా ఉమా ఎన్నో విధాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు బోండా ఉమా నన్నేం చేయలేడు సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్యవైశ్యుల అండతో 40 వేల మెజార్టీతో గెలుస్తాం ఆర్యవైశ్యు లకు సీఎం జగన్ అండగా ఉంటారు సీఎం జగన్ ముగ్గురు ఆర్యవైశ్యు లకు అవకాశం కల్పించారు చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్యవైశ్యలకు అభివృద్ధి లేదు చింతామణి నాటకం బ్యాన్ చేసింది.. సీఎం జగన్ చంద్రబాబు ఎందుకు చింతామణి నాటకం ఆపలేదు రఘురామకృష్ణం రాజు చింతామణి నాటకం మళ్లీ విడుదల చేయాలని రాద్ధాంతం చేస్తున్నాడు ఆర్థికంగా వెనుక బడిన వర్గాలకు సీఎం జగన్ అండగా ఉన్నారు సీఎం జగన్ నాకు సెంట్రల్ నియోజకవర్గం సీటు ఇచ్చారు. నెల రోజుల నుండి బోండా ఉమాకి చెమటలు పడుతున్నాయి బోండా ఉమాకి ఓటమి భయం పట్టుకుంది చంద్రబాబుకి ఓటు వేస్తే ప్రయోజనం లేదు అందరు ఫ్యాన్ గుర్తికే ఓటు వేయండి. పశ్చిమ నియోజకవర్గం సీఎం జగన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలుస్తున్నాం. 2009-2024 నా ఆస్తుల చూడండి. బోండా ఉమా దుర్మార్గుడు బోండా ఉమా మాటలు ఎవరూ నమ్మొద్దు 2:17 PM, Mar 3rd, 2024 విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్సీపీ కంచుకోట: ఎంపీ కేశినేని పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్ధి షేక్ ఆసిఫ్ అభ్యర్ధిని మారుస్తారనేది అపోహలు పెట్టుకోవద్దు రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన ప్రాంతం పశ్చిమ నియోజకవర్గం నేను మొదటిసారి ఎంపీగా గెలిచినపుడు 13 వేల మెజార్టీ పశ్చిమ నుంచే వచ్చింది రెండవ సారి ఎంపీగా గెలిచినపుడు 9 వేల మెజార్టీ పశ్చిమ నుంచే వచ్చింది ఈసారి కూడా గెలుపు మనదే పశ్చిమ నుంచి గెలిచిన వెలంపల్లి శ్రీనివాసరావు జగన్మోహన్రెడ్డి సహకారంతో ఎంతో అభివృద్ధి చేశారు షేక్ ఆసిఫ్ అంటే సీఎంకు చాలా ఇష్టం ఓసీ మేయర్ సీటులో బీసీ మహిళను కూర్చోబెట్టిన ఘనత జగన్మోహన్రెడ్డిది కృష్ణాజిల్లా జడ్పీ చైర్మన్ బీసీ మహిళకు కేటాయించారు సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో జగన్ మోహన్ రెడ్డి నెంబర్ వన్ లీడర్ కరోనా సమయంలోనూ ఇచ్చిన మాటను తప్పకుండా పనిచేసిన కమిట్ మెంట్ ఉన్న నాయకుడు జగన్ సంక్షేమం పేరుతో అభివృద్ధి చేయడం లేదని చంద్రబాబు విమర్శిస్తున్నారు చంద్రబాబు వంద కోట్లైనా విజయవాడకు ఇచ్చాడా? డ్రైనేజ్ వ్యవస్థ కోసం 400 కోట్లు తెస్తే...ఆ నిధులను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు నా పలుకుబడి ఉపయోగించి నిధులు తెచ్చినవే చంద్రబాబుతో చర్చకు నేను సిద్ధం రియల్ ఎస్టేట్ వ్యాపాపరం కోసం 33 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నాడు తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ,కోర్టు తప్ప ఐదేళ్లలో నువ్వు కట్టిందేంటి నేను వైఎస్సార్సీపీలోకి వచ్చాక 100కు పైగా సచివాలయాలు ప్రారంభించా అమరావతి కోసం చంద్రబాబు 3వేల కోట్లైనా ఖర్చు చేశాడా అని ప్రశ్నిస్తున్నా ప్రతీ గ్రామానికి ఒక సచివాలయం కట్టి జగన్ ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారు 80 వేల కోట్లతో మెడికల్ కాలేజ్లు కట్టిస్తున్న వ్యక్తి జగన్మోహన్రెడ్డి జగన్మోహన్రెడ్డి చేసిన సంక్షేమాన్ని చెప్పుకోవడంలో మనం వెనకబడ్డాం చంద్రబాబు ఏం చేశాడో...ఈ ఐదేళ్లలో జగన్మోహన్రెడ్డి ఏం చేశారో ప్రజలకు మనం వివరించాలి అభివృద్ధి అంటే బిల్డింగ్లు, హోటళ్లు కాదు మానవ అభివృద్ధే అసలైన అభివృద్ధి చంద్రబాబు,రామోజీరావుకు జగన్ చేసే అభివృద్ధి కనిపించదు చంద్రబాబును సీఎంగా చేసుకోవడమే ఈనాడు లక్ష్యం సామాన్యులను పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత జగన్మోహన్రెడ్డిది విజయవాడ వెస్ట్,మైలవరం,తిరువూరులో 30 వేల మెజార్టీతో గెలవబోతున్నాం పవన్ను చూస్తే నిజంగా జాలేస్తోంది కేవలం 24 సీట్ల కోసం చంద్రబాబు, లోకేష్ నాయుడి దగ్గర జనసేన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు 2009లో పంచలూడగొడతానన్నాడు ఇప్పుడు పాతాళానికి తొక్కేస్తానంటున్నాడు జగన్మోహన్రెడ్డిపెట్టిన అభ్యర్ధుల పై ఓడిపోయి ప్రగల్భాలు పలుకుతున్నాడు గ్లాసు గుర్తును ఓడించడానికి చంద్రబాబు చాలు పవన్ నిలబెట్టిన 24 మంది అభ్యర్ధుల్ని చంద్రబాబే ఓడిస్తాడు 1:30 PM, Mar 3rd, 2024 చంద్రబాబు, పవన్పై ఆదిమూలపు సెటైర్లు.. పొత్తులు ఉదయించే సూర్యుడు అనుకొంటాన్నారు. అస్తమించే సూర్యుడు అని తెలుసుకోవాలి పార్టీ పెట్టిన వాళ్లు ముఖ్యమంత్రి కావాలనుకొంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం పార్టీ పెట్టిన నేత పవన్ కళ్యాణ్ ఇంతవరకూ ఎక్కడ పోటీ చేస్తాడో తెలియని వ్యక్తి సీఎం జగన్పై విమర్శలు చేస్తున్నాడు. పవన్ స్థానమేంటో ముందు తెలుసుకోవాలి. పవన్ వామనుడు అయితే చంద్రబాబు బలిచక్రవర్తి. అది పవన్కు త్వరలోనే అర్దం అవుతుంది 12:40 PM, Mar 3rd, 2024 మరో డ్రామాకు రెడీ అంటున్న చంద్రబాబు.. ఎంపీ భరత్ సెటైర్లు.. చంద్రబాబు నయా డ్రామాకు మళ్లీ తెరలేపుతున్నాడు. గతంలో ధర్మ పోరాట దీక్ష అని చేసి ఇప్పుడు ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి వెళ్తున్నాడు. చంద్రబాబు మళ్లీ కొత్తగా ధర్మ యుద్ధం అనే కార్యక్రమం మొదలుపెట్టాడు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీలు చేస్తానని చేయకపోవడం ధర్మ యుద్ధమా?. జాబ్స్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేయడమా ధర్మ యుద్ధమా?. గత ప్రభుత్వంలో పెన్షన్లు తీసుకోవాలంటే ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. సీఎం జగన్ బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి మూడు లక్షల కోట్ల రూపాయలు వెళ్లాయి. సీఎం జగన్ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక గుంట నక్కలన్నీ ఏకమవుతున్నాయి. ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. 12:15 PM, Mar 3rd, 2024 చంద్రబాబు నోరులో అదుపులోకి పెట్టుకుని మాట్లాడాలి: మంత్రి కాకాణి నెల్లూరు జిల్లాలో పోటీ చేసేందుకు టీడీపీకి ఓటర్లు లేరు. ఎవరి వల్ల సామాన్య ప్రజలకు మేలు జరిగిందో చెప్పలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఆత్మ స్తుతి.. పరనింద అన్నట్లుగా నిన్న చంద్రబాబు నెల్లూరులో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి మేము సిద్ధం.. ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు మోసగాడని.. ప్రజల్లో ఒక ఇమేజ్ ఉంది. గత ఐదేళ్ల కాలంలో నెల్లూరు జిల్లాకి చంద్రబాబు ఏం చేశారో చెప్పే దమ్ము ఉందా..? సొంత నియోజకవర్గంగా ఉన్న చంద్రగిరిలో పోటీ చేసి గెలిచే దమ్ము లేక చంద్రబాబు కుప్పానికి పారిపోయాడు. నారా లోకేష్ని తంతే మంగళగిరిలో ఎందుకు పడ్డాడు..? సీట్లను కూడా ప్రకటించుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. పార్టీ జెండా మోసిన సొంత నేతల్ని గొంతు కోసి.. జనసేన నేతలకి టికెట్ ఇస్తున్నాడు. నాయకులు పార్టీ మారితే.. ఓటర్లు కూడా మారతారు అనుకోవడం చంద్రబాబు భ్రమ. చంద్రబాబు నాయకత్వాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు అంగీకరించరు. తన అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్దమని చంద్రబాబు నెల్లూరులో ప్రకటిస్తారని భావించా.. కానీ, తోక ముడిచి బాబు పారిపోయారు. చంద్రబాబును జనాలు తన్ని తరిమెసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మాట్లాడేటప్పుడు చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలి. నెల్లూరులో చంద్రబాబు తన స్థాయికి దిగజారి మాట్లాడారు. 11:40 AM, Mar 3rd, 2024 పేదలపై టీడీపీ నేతలది సవిత తల్లి ప్రేమ.. దేవినేని అవినాష్ పేదల సొంతింటి కల నెరవేర్చడమే సీఎం జగన్ ప్రభుత్వ లక్ష్యం టీడీపీ నేతలది పేదలపై సవితి తల్లి ప్రేమ టీడీపీ హయాంలో పేదలను నిర్లక్ష్యం చేశారు ప్రతీ మహిళ పేరు మీదనే సీఎం జగన్ ఇంటి పట్టాలు ఇస్తున్నారు టీడీపీ హయాంలో ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేశారు పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలపై టీడీపీ నేతలు రాజకీయం చేయటం దుర్మార్గం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 99% హామీలను జగన్ ప్రభుత్వం నెరవేర్చింది టీడీపీ నాయకుల చిల్లర చేష్టలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలే టీడీపీ, జనసేన కూటమికి బుద్ధి చెబుతారు 11:00 AM, Mar 3rd, 2024 వైఎస్సార్సీపీ దెబ్బకు చంద్రబాబు యూటర్న్.. వైఎస్సార్సీపీ రాప్తాడు సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ రాప్తాడు తరహాలో అక్కడ మీటింగ్కు చంద్రబాబు ప్లాన్. లక్షల్లో కూడా జనం రారని తేల్చేసిన టీడీపీ నేతలు బీరాలకి పోయి పరువు పోగొట్టుకోవద్దని పచ్చ నేతల హితవు. భయంతో ఉన్నఫళంగా పెనుకొండకి సభా స్థలి మార్పు. ఫిబ్రవరిలో 10 లక్షల మందితో జరిగిన రాప్తాడు సిద్ధం జగనన్న స్టామినాని ఈ ప్రపంచానికి చాటింది పోటీగా అక్కడే ఓ సభ పెట్టాలనుకున్నా.. జనం రాకపోతే పరువు పోతుందని బాబు యూటర్న్..!#TDPJSPCollapse#MosagaduBabu#PoliticalBrokerPK#EndOfTDP pic.twitter.com/ExUHTW4Y78 — YSR Congress Party (@YSRCParty) March 2, 2024 10:30 AM, Mar 3rd, 2024 చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్ సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన సీఎం జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం. అబద్ధపు హామీలతో మరోసారి ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు మీ ముందుకు వస్తున్నాడు. గతంలో ఇచ్చిన 600 హామీలలో ఏ ఒక్క హామీ అయిన నెరవేర్చాడా?. నావల్ల మంచి జరిగిందని అనిపిస్తేనే నన్ను ఆశీర్వదించండి అంటూ సీఎం జగన్ మీ ముందుకు వస్తున్నాడు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే అది సీఎం జగన్తోనే సాధ్యం. మోహన్ రెడ్డి తోనే మాత్రమే సాధ్యం. 10:00 AM, Mar 3rd, 2024 బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రెండోరోజు ప్రారంభమైన జిల్లాల వారీ సమావేశాలు నేడు 11 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్షించనున్న శివప్రకాష్ జీ ఒంగోలు, నెల్లూరు, బాపట్ల పార్లమెంట్ నేతలతో సమీక్షలు ప్రారంభం మధ్యాహ్నం నుంచి అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమీక్ష నిన్న 14 పార్లమెంట్ పరిధిలో సమీక్షలు పూర్తి నిన్న 14 లోక్సభ స్ధానాలు, 98 అసెంబ్లీ స్ధానాలకి పూర్తైన అభ్యర్దుల ఎంపిక ప్రతీ అసెంబ్లీ, లోక్సభ స్ధానాలకి ముగ్గురేసి చొప్పున అభ్యర్ధుల ఎంపిక స్ధానిక రాజకీయ పరిస్ధితులు, సామాజిక వర్గాల వారీ ఓటర్లు, పార్టీ స్ధితిగతులపై సమీక్షించిన తర్వాత అభ్యర్ధుల ఎంపిక 9:30 AM, Mar 3rd, 2024 టీడీపీ నేత ఓవరాక్షన్.. వాలంటీర్పై టీడీపీ నేత ప్రవీణ్రెడ్డి ఓవరాక్షన్ కామెంట్స్.. ఈడ్చుకెళ్లి వాలంటీర్లను కొడతామని ప్రవీణ్ అనుచిత వ్యాఖ్యలు... స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మహిళా వాలంటీర్. నీకు రంగస్థలం సినిమా చూపిస్తామంటూ కౌంటర్ నీకు రంగస్థలం సినిమా చూపిస్తామంటూ మహిళా వాలంటీర్ కౌంటర్🔥 అంకుశం సినిమాలో రామిరెడ్డిని ఈడ్చుకెళ్లి కొట్టినట్టు కొడతానని గ్రామ వాలంటీర్లను బెదిరించిన ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్రెడ్డి#APVillageWarriors#APVolunteers #TDPGoons#EndOfTDP pic.twitter.com/q6xbwcjlsH — YSR Congress Party (@YSRCParty) March 2, 2024 8:30 AM, Mar 3rd, 2024 ఏపీ బీజేపీలోని తెలుగు నేతలకి ఝలక్ మరోసారి ఒంటరి పోటీపై స్పష్టమైన సంకేతాలిచ్చిన బీజేపీ హైకమాండ్ సమావేశంలో పొత్తులపై ఎక్కడా చర్చించలేదని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఎన్నికల కసరత్తులు, అభ్యర్దుల ఎంపికపై జిల్లాల వారీ బీజేపీ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ నేతృత్వంలో సమావేశాలు తొలిరోజు 14 పార్లమెంట్ నియోజకవర్గాలలో సమీక్ష పూర్తి నేడు మిగిలిన 11 పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్షించనున్న శివప్రకాష్ జీ పొత్తులపై చర్చించామని, పొత్తులు కోరుకుంటున్నట్లు సమావేశంలో చెప్పామన్న సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు టీడీపీ, జనసేనతో పొత్తులో వెళ్లి 2014లో గెలిచామని, 2024లో మరోసారి పొత్తులో వెళ్తామని విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు సమావేశంలో అసలు పొత్తుల ప్రస్తావన రాలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ ప్రకటన 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్ధానాలలో పోటీపై కసరత్తులు జరుగుతున్నాయన్న శివన్నారాయణ 8:00 AM, Mar 3rd, 2024 చంద్రబాబు ‘ఫ్యామిలీ’ డ్రామా కుటుంబానికి ఒక్క సీటే పేరుతో బాబు రాజకీయం అదే సూత్రంతో జేసీ, పరిటాల, అయ్యన్నలకు చెక్ తమతోపాటు తమ వారసులకు సీట్లు ఇవ్వాలని కోరుతున్న ఆ కుటుంబాల సీనియర్లు పనబాకకు కూడా చెప్పిందొకటి, చేసేదొకటి ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే సీటిస్తానని చంద్రబాబు పట్టు కానీ, తన కుటుంబంలో మాత్రం నలుగురికి కేటాయింపు తనతో సహా తన కుమారుడు, బావమరిది, బావమరిది అల్లుడికి సీట్లు అలాగే, కింజరాపు కుటుంబంలోనూ ఇద్దరికి.. మాకో నిబంధన, చంద్రబాబుకో నిబంధనా అంటూ సీనియర్ల రుసరుస 7:30 AM, Mar 3rd, 2024 పవన్ను నమ్ముకుంటే గోదారే! తాడేపల్లిగూడెం సభ అనంతరం గోదావరి జిల్లాల్లో జనసైనికుల డీలా చంద్రబాబు మాయలో పడి తమను కించపర్చడంపై కేడర్లో తీవ్ర అసంతృప్తి తాను పోటీ చేసే స్థానంపై స్పష్టత ఇవ్వకపోవడంతో పవన్పై సన్నగిల్లుతున్న నమ్మకం జారుకుంటున్న ఆశావహులు.. గోదావరి జిల్లాల్లో పడిపోతున్న గ్రాఫ్ తణుకులో స్తబ్దుగా విడివాడ.. కొత్తపల్లి చేరికతో నరసాపురంలో గ్రూపు రాజకీయాలు వైఎస్సార్సీపీలోకి చేగొండి చేరికతో పాలకొల్లు, ఆచంటలో ప్రభావం 7:15 AM, Mar 3rd, 2024 బాబు ప్లాన్.. పచ్చ బ్యాచ్ సీనియర్ల పడిగాపులు.. టీడీపీ రెండవ జాబితా కోసం పడిగాపులు దేవినేని ఉమాకు సీటు కష్టమేనంటున్న బాబు ఇరకాటంలో యరపతినేని, పొత్తు పోటులో బండారు సత్యనారాయణ స్థానిక నేతల వ్యతిరేకతతో చింతమనేనికి ఎసరు ఇరకాటంలో జేసీ బ్రదర్స్ ఎంపీ సీట్లపైనా చంద్రబాబు దోబూచులాట బీజేపీతో పొత్తుపై స్పష్టత వచ్చేదాకా ఏమీ చెప్పలేనంటున్న బాబు 7:00 AM, Mar 3rd, 2024 చంద్రబాబు రాజకీయం.. ఇచ్చుకో.. దండుకో డబ్బుతో రండి.. అధికారంలోకి వస్తే దండుకోండి బడాబాబులకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓపెన్ ఆఫర్ రూ.కోట్లు ఇచ్చే ఎన్నారైలు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులకే టికెట్లలో పెద్దపీట పెమ్మసాని, వెనిగండ్ల రాము, అమిలినేని సురేంద్రబాబు, కాకర్ల సురేష్ లకు రెడ్కార్పెట్ అధికారంలోకి వస్తే ప్రజాధనాన్ని దోచుకునే వెసులుబాటు కల్పిస్తానంటూ బాబు భరోసా మరింతమందికి గాలం వేసేందుకు బాబు, చినబాబు రకరకాల పన్నాగాలు.. రాయ‘బేరాలు’ ‘సిద్ధం’ సభలు సూపర్ హిట్.. టీడీపీ– జనసేన సభ అట్టర్ ఫ్లాప్తో వెనుకంజ వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని టైమ్స్ నౌ, జీన్యూస్ వంటి డజనుకు పైగా సంస్థల సర్వేల్లో వెల్లడి ఓటమి భయంతో ముందుకురాని ‘పెట్టుబడి’దారులు వారిలో ఉత్సాహం నింపేందుకే వైఎస్సార్సీపీ నుంచి బయటకు పోయినవారితో చేరికల తతంగం 2014లో భారీగా పెట్టుబడి పెట్టిన పొంగూరు నారాయణ.. ప్రతిఫలంగా ఎమ్మెల్సీని చేసి కేబినెట్లో కీలక మంత్రి పదవి కట్టబెట్టిన బాబు ఈసారి రూ.900 కోట్లు సమకూర్చిన వైనం 6:50AM, Mar 3rd, 2024 బాపట్ల సిద్ధం సభలో వైఎస్సార్సీపీ మేనిఫెస్టో వైఎస్సార్సీపీ మేనిఫెస్టోకు రంగం సిద్దమైంది. ఈనెల పదో తేదీన బాపట్లలోని మేదరమీట్ల వద్ద సిద్ధం సభలో మేనిఫెస్టో విడుదల వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్న సీఎం జగన్ సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి. విజయసాయి కామెంట్స్.. సిద్ధం సభలో నాలుగు సంవత్సరాల పదినెలల్లో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తాం. గతంలో ఏం చేశాం.. రాబోయే కాలంలో ఏం చేస్తామో సీఎం జగన్ వివరిస్తారు. ఈ సిద్దం సభకు 15లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. సిద్ధం సభలకు ప్రజల నుంచి స్పందన బాగా ఉంది. ఒక దానిని మించి ఇంకో సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్సీపీ ఏం చేసిందో ప్రజలకు బాగా తెలుసు. బీసీల కోసం పాటుపడిందెవరో బీసీలకు బాగా తెలుసు. సిద్ధం సభకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభను నిర్వహిస్తాం. మార్చి పదో తేదీ తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. 6:40 AM, Mar 3rd, 2024 ముద్రగడ, హరిరామ జోగయ్యపై జనసేన నేతల ఫైర్ పొత్తును చెడగొట్టాలని చూస్తున్నారని జనసేన ఆగ్రహం పవన్ కుటుంబాన్ని తిట్టినప్పుడు లేఖలు ఎందుకు రాయలేదు? 30 ఏళ్ళ క్రితం కాపులు వేరు.. ప్రస్తుతం కాపులు వేరు కన్న కొడుకులకి సలహాలు ఇవ్వలేరు.. పవన్ కు లేఖలు రాస్తారా? పవన్ కల్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం: కిరణ్ రాయల్ 6:30 AM, Mar 3rd, 2024 మూడు సిద్ధం సభలు చూసి టీడీపీ-జనసేన చల్లబడ్డాయి: మంత్రి అంబటి రాంబాబు జగన్ను ఎదిరించగలిగే స్థాయిలో జెండా సభ లేదు రెండు పార్టీలు కలిసినా వైసీపీని ఎదిరించలేవు ఇక ఈనెల 10న నాలుగో సభతో విపక్షాల రాజకీయానికి ముగింపే చంద్రబాబును సీఎం చెయ్యడం కాపులకు ఇష్టం లేదు పవన్ కల్యాణ్ అయితే కాస్తోకూస్తో ఆలోచిద్దామనుకున్నారు టీడీపీ-జనసేన పొత్తుతో కాపుల్లో నిరాశ అలుముకుంది సీఎంగా జగన్ అయితేనే మంచిదని కాపుల్లో నమ్మకం వచ్చింది అందుకు నిదర్శనమే వైసీపీలో చేగొండి సూర్యప్రకాష్ చేరిక -
AP: బీజేపీ ఒంటరి పోరు!.. పోటీకి భారీగా దరఖాస్తులు
సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు బీజేపీ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో పోటీకి రికార్ఢు స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. దీంతో, టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఆసక్తికరంగా మారింది. అయితే, ఏపీలో పొత్తులు లేకపోయినా పోటీకి సై అంటూ బీజేపీ అభ్యర్థులు వేలాదిగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఇప్పటి వరకు 3283 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క గుంటూరు జిల్లా నుంచే దాదాపు 125కుపైగా దరఖాస్తులు రావడం విశేషం. ఇక, 25 లోక్సభ స్థానాలకుగానూ 1861 దరఖాస్తులు అందాయి. పార్లమెంట్ స్థానాలపై ఫోకస్.. మరోవైపు.. నేడు శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగనుంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురు, ప్రతీ లోక్సభ స్థానానికి మూడు పేర్ల చొప్పున అభ్యర్థుల జాబితాను ఎంపిక చేసి శివప్రకాష్ పార్టీ జాతీయ నాయకత్వానికి పంపనున్నారు. ప్రతీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో ఉన్న నేతలు నేడు జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. ప్రతీ పార్లమెంట్ స్థానంపై చర్చించడానికి ఒక గంట సమయం కేటాయించినట్టు సమాచారం. పొత్తులపై నో కామెంట్స్.. మరోవైపు.. టీడీపీ, జనసేన ఏకపక్ష ప్రకటనలపై బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఇటీవల జరిగిన కోర్ కమిటీ సమావేశాల్లో మెజార్టీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తేనే బీజేపీకి ఓటు షేర్ పెరుగుతుందని నేతలు చెబుతున్నారు. ఇక, ఏపీ చీఫ్ పురంధేశ్వరిపైన స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా బీజేపీలో ఉన్న టీడీపీ నేతలపై అసంతృప్తులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో, పొత్తుల అంశంపై ఎవరూ మాట్లాడవద్దని అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం అధికార వైఎస్సార్సీపీ సహా ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యూహాలకు ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు కనిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ-జనసేన కూటమి తొలి అభ్యర్థుల జాబితా నేపథ్యంలో టికెట్ దక్కనివారు చంద్రబాబు, పవన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల నిరసనలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. -
March 2nd : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 7:21 PM, Mar 2nd, 2024 మూడు సిద్ధం సభలు చూసి టీడీపీ-జనసేన చల్లబడ్డాయి: మంత్రి అంబటి రాంబాబు జగన్ను ఎదిరించగలిగే స్థాయిలో జెండా సభ లేదు రెండు పార్టీలు కలిసినా వైసీపీని ఎదిరించలేవు ఇక ఈనెల 10న నాలుగో సభతో విపక్షాల రాజకీయానికి ముగింపే చంద్రబాబును సీఎం చెయ్యడం కాపులకు ఇష్టం లేదు పవన్ కల్యాణ్ అయితే కాస్తోకూస్తో ఆలోచిద్దామనుకున్నారు టీడీపీ-జనసేన పొత్తుతో కాపుల్లో నిరాశ అలుముకుంది సీఎంగా జగన్ అయితేనే మంచిదని కాపుల్లో నమ్మకం వచ్చింది అందుకు నిదర్శనమే వైసీపీలో చేగొండి సూర్యప్రకాష్ చేరిక 7:20 PM, Mar 2nd, 2024 విశాఖ నార్త్ నుంచే పోటీ చేస్తా : విష్ణుకుమార్ రాజు 2014 ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుతో విశాఖ నార్త్ నుంచి గెలిచా మళ్లీ విశాఖ నార్త్ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నా పొత్తులపై తుది నిర్ణయం అధిష్ఠానానిదే ఈ సమావేశం ప్రీ ఫైనల్ లాంటిది క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఏంటనే దానిపై చర్చ అభ్యర్థుల బలాబలాలపై సమావేశంలో చర్చిస్తున్నాం 7:16 PM, Mar 2nd, 2024 ముద్రగడ, హరిరామ జోగయ్యపై జనసేన నేతల ఫైర్ పొత్తును చెడగొట్టాలని చూస్తున్నారని జనసేన ఆగ్రహం పవన్ కుటుంబాన్ని తిట్టినప్పుడు లేఖలు ఎందుకు రాయలేదు? 30 ఏళ్ళ క్రితం కాపులు వేరు.. ప్రస్తుతం కాపులు వేరు కన్న కొడుకులకి సలహాలు ఇవ్వలేరు.. పవన్ కు లేఖలు రాస్తారా? పవన్ కల్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం: కిరణ్ రాయల్ 7:15 PM, Mar 2nd, 2024 పొత్తులను అధిష్ఠానం నిర్ణయిస్తుంది : ఆదినారాయణరెడ్డి పొత్తులతో వెళ్దామన్నా సిద్ధం...ఒంటరిగా అయినా పోటీకి సిద్ధం టీడీపీ-జనసేన 99 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించాయి ఇంకా ప్రకటించని స్థానాలు చాలా ఉన్నాయి జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తానని చెప్పా 7:14 PM, Mar 2nd, 2024 ఎన్నికలకు ముందే నాపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓటమి అంగీకరించారు: మంత్రి వేణు రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం గెలిచిన తర్వాత గోరంట్ల అమెరికా వెళ్లిపోయారు.. ప్రజలకు అందుబాటులో లేరు ఇసుక దోపిడీకి పాల్పడింది టీడీపీ పార్టీ నేతలే నాపై ఇసుక దోపిడీ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది ప్రతిపక్ష పార్టీలకు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమి తెలుసు 7:12 PM, Mar 2nd, 2024 రెండు వరుస లేఖలు విడుదల చేసిన హరిరామ జోగయ్య గతంలో భీమవరం నుంచి పవన్ పోటీ చేయకుంటే బాగుండేది రాజకీయ అనుభవం లేని ఇద్దరి నేతల సలహాలతోనే పవన్ కల్యాణ్ ఓడిపోయి ఉండవచ్చు భీమవరం-పిఠాపురంలో పవన్ పోటీ పై విశ్లేషించిన జోగయ్య 7:10 PM, Mar 2nd, 2024 విజయవాడ : కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు 1,361 అప్లికేషన్స్ ప్రతి చోటా ఆశావహుల వివరాలు కమిటీకి అందజేశాం గెలుపు అవకాశాలు, పార్టీకి చేసిన సేవలు, నిజాయితీని బట్టి టికెట్ ఇస్తాం ఈనెల 5, 6 వ తేదీల్లో ఆశావహులతో మళ్లీ సమావేశం ఉంటుంది : గిడుగు రుద్రరాజు 6:18 PM, Mar 2nd, 2024 చింతలపూడి నియోజకవర్గం టీడీపీలో భగ్గుమంటున్న వర్గ బేధాలు జంగారెడ్డిగూడెం టౌన్ హాలులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చింతల పూడి టీడీపీ ఇన్ఛార్జ్ సొంగారోషన్ కుమార్ సొంగరోషన్ కుమార్ మీడియా సమావేశానికి డుమ్మా కొట్టిన పట్టణ సీనియర్ నాయకులు సమావేశంలో ఇంచార్జ్ సొంగరోషన్ను పక్కనపెట్టి ఇతర నాయకులు మాట్లాడటంపై మీడియా ముందే మండిపడ్డ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు పార్టీ సమావేశాలలో బయటపడుతున్న వర్గ విబేధాలతో టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన కనీసం సమావేశంపై తమకు సమాచారం కూడా అందడం లేదంటున్న నాయకులు కార్యకర్తలు ఇదే విధంగా విబేధాలు కొనసాగితే చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ గెలుపుపై ఆశలు ఆవిరే అంటున్న సీనియర్ నేతలు 4:19 PM, Mar 2nd, 2024 టీడీపీకి పెనమలూరులో అభ్యర్థులు కరవు: మంత్రి జోగి రమేష్ వైఎస్సార్ తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన మంత్రి జోగి రమేష్. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ టీడీపీకి పెనమలూరులో అభ్యర్థులు కరువయ్యారు. చంద్రబాబు ఐవీఆర్ఎస్ ద్వారా సర్వేలు చేయిస్తున్నాడు చంద్రబాబుపై పోటీ చేయడానికి పెనమలూరు వచ్చా బంపర్ మెజారిటీతో గెలిచి సీఎం జగన్కి బహుమతిగా ఇస్తా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. 2:56 PM, Mar 2nd, 2024 పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడు: మంత్రి అంబటి రాంబాబు సినిమా డైలాగులు చెప్పడానికే పవన్ పనికొస్తాడు చంద్రబాబుకు కాపులు మద్దతు ఇవ్వరు నాలుగో సిద్ధం సభతో టీడీపీ మూతపడటం ఖాయం 2:40 PM, Mar 2nd, 2024 ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులు అనర్హత పిటిషన్పై నోటీసులు జారీ చేసిన శాసన మండలి ఛైర్మన్ ఫిరాయించిన ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలకు నోటీసులు ఈ నెల 5న తుది విచారణకు హాజరుకావాలని నోటీసులు 2:00 PM, Mar 2nd, 2024 పవన్కు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ పవన్.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ తిరిగావ్.. 24 సీట్లకు నిన్ను ఎవరు ఆపారు పవన్?. చంద్రబాబు ఆపాడా?.. ప్యాకేజీ ఆపింది?.. ఏం ఆపిందో ప్రజలకు చెప్పు. 175 సీట్లలో ముష్టి 24 సీట్లులో జనసేన పోటీ చేయడం సిగ్గుచేటు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ తిరిగావ్..24 సీట్లకు నిన్ను ఎవరు ఆపారు @PawanKalyan?@ncbn ఆపాడా..? ప్యాకేజీ ఆపిందా..? ఏమి ఆపిందో ప్రజలకు చెప్పు. 175 సీట్లలో ముష్టి 24 సీట్లలో @JanaSenaParty పోటీ చేయడం సిగ్గుచేటు. -మంత్రి ఆర్కే రోజా#TDPJSPCollapse#MosagaduBabu#PoliticalBrokerPK… pic.twitter.com/YFigJJebXo — YSR Congress Party (@YSRCParty) March 2, 2024 1:30 PM, Mar 2nd, 2024 చంద్రబాబుకు కేశినేని నాని కౌంటర్ సీఎం జగన్ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సామాజిక న్యాయ విధాత సీఎం జగన్ చంద్రబాబు పోకడలతో విసిగిపోయి ముఖ్యమంత్రి జగన్ వెంట నడుస్తున్నాను గ్రామాల్లోకి వెళ్తుంటే ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడు ద్వారా మారిన స్కూల్స్ కనిపిస్తున్నాయి మానవ అభివృద్దే అసలైన అభివృద్ధి పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం భారతదేశ చరిత్రలోనే ఒక అధ్యాయం చంద్రబాబు ఒక్క బీసీని రాష్ట్ర అధ్యక్షుడు మాత్రమే పెట్టారు జగన్ బీసీని మైలవరం ఎమ్మెల్యే, ఏలూరు, నర్సరావుపేట ఎంపీలుగా బీసీలకు టికెట్స్ ఇచ్చిన రిఫార్మర్ రాష్ట్రవ్యాప్తంగా వందలమంది బీసీలకు రాజకీయంగా పదవులు ఇచ్చారు బీసీలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చి గెలిపించిన చరిత్ర చంద్రబాబుకు లేదు మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్పై బీసీ అభ్యర్థి 15వేల మెజారిటీతో గెలుస్తాడు 1:00 PM, Mar 2nd, 2024 బాపట్ల సిద్ధం సభలో వైఎస్సార్సీపీ మేనిఫెస్టో వైఎస్సార్సీపీ మేనిఫెస్టోకు రంగం సిద్దమైంది. ఈనెల పదో తేదీన బాపట్లలోని మేదరమీట్ల వద్ద సిద్ధం సభలో మేనిఫెస్టో విడుదల వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్న సీఎం జగన్ సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి. విజయసాయి కామెంట్స్.. సిద్ధం సభలో నాలుగు సంవత్సరాల పదినెలల్లో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తాం. గతంలో ఏం చేశాం.. రాబోయే కాలంలో ఏం చేస్తామో సీఎం జగన్ వివరిస్తారు. ఈ సిద్దం సభకు 15లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. సిద్ధం సభలకు ప్రజల నుంచి స్పందన బాగా ఉంది. ఒక దానిని మించి ఇంకో సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్సీపీ ఏం చేసిందో ప్రజలకు బాగా తెలుసు. బీసీల కోసం పాటుపడిందెవరో బీసీలకు బాగా తెలుసు. సిద్ధం సభకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభను నిర్వహిస్తాం. మార్చి పదో తేదీ తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. 12:40 PM, Mar 2nd, 2024 నేను పోటీ నుంచి తప్పుకుంటున్నా: మహాసేన రాజేష్ పి.గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్కు టికెట్ ఇచ్చిన అధిష్టానం పోటీ చేయలేనని తప్పుకుంటున్నాంటున్న మహాసేన రాజేష్ 12:10 PM, Mar 2nd, 2024 జెండా పీకేసిన నాగబాబు.. అనకాపల్లిలో జెండా పీకేసిన నాగబాబు. అనకాపల్లి ఎంపీగా పోటీ అంటూ ఆర్భాటం. అచ్చుతాపురంలో ఇల్లు తీసుకుని నాలుగు రోజులు హడావిడి. సమీక్షల పేరుతో ఆర్భాటం. సర్వేలతో నాగబాబుకు మొదలైన ఓటమి భయం. అనకాపల్లి నుండి హైదరాబాద్కు మకాం మార్చిన నాగబాబు. ముటాముల్లే సర్దుకుని హైదరాబాద్కు పయనం. 11:40 AM, Mar 2nd, 2024 బోండా ఉమకు వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ పేదలకు ఇచ్చే ఇళ్లను బోండా ఉమా అడ్డుకున్నాడు. చంద్రబాబుకు టీడీపీ నేతలకు ప్రజలకు ఎప్పుడూ మంచి చేసే ఉద్దేశం లేదు. సెంట్రల్ నియోజకవర్గం ప్రజలను ఓటు అడిగే హక్కు బోండా ఉమకు లేదు నిన్న జరిగిన మీటింగ్లో బోండా ఉమ మైనారిటీల్ని అవమానపరిచాడు. మైనార్టీల వ్యతిరేకి చంద్రబాబు నాయుడు. మైనార్టీల మీద దేశద్రోహం కేసులు పెట్టింది చంద్రబాబే నిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మీటింగ్ పెట్టి అందరిని బెదిరిస్తున్నాడు బోండా ఉమా. చంద్రబాబు, నువ్వూ ఇద్దరూ ఓడిపోతున్నారు. ప్రజలను బెదిరిస్తే బోండా ఉమకు మర్యాద దక్కదు. బోండా ఉమా ఓటమి తథ్యం. సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేస్తాం. 11:15 AM, Mar 2nd, 2024 టీడీపీలో పీక్ స్టేజ్కు టికెట్ పోరు.. మైలవరం టీడీపీలో తారాస్థాయికి చేరిన టికెట్ పోరు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వసంత వెంట కేశినేని చిన్ని, నెట్టెం రఘురాం టీడీపీలోకి వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దేవినేని ఉమా, అతని అనుచరులు వసంత చేరిక సమయంలో కనిపించని దేవినేని ఉమా వసంత కృష్ణప్రసాద్ను పార్టీలో చేర్చుకోవద్దని గతంలోనే చంద్రబాబుకు చెప్పిన ఉమా ఉమా మాటలను లైట్ తీసుకున్న చంద్రబాబు నిన్న అనుచరులతో కలిసి దేవినేని ఉమా తిరుగుబాటు ఎవరో వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సహకరించేది లేదని తెగేసి చెప్పిన దేవినేని ఉమా, అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఉమాను కాదని మరో వ్యక్తికి మైలవరం టిక్కెట్ కేటాయిస్తే చూస్తూ ఊరుకోమని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన ఉమా వర్గం ఉమాతో పాటు వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బొమ్మసాని సుబ్బారావు టీడీపీలోకి వసంత ఎంట్రీతో మూడు ముక్కలుగా విడిపోయిన మైలవరం టీడీపీ 10:45 AM, Mar 2nd, 2024 ‘తెలుగు’ బీజేపీ నేతలకు మధుకర్ జీ క్లాస్ మీడియా ఫ్యానలిస్టులతో, మీడియా కమిటీ ప్రతినిధులతో బీజేపీ మధుకర్ జీ సమావేశం. మీడియాలో పార్టీ తరపున ఎలా స్పందించాలో దిశా నిర్దేశం చేసిన మధుకర్. సమావేశంలో బీజేపీ(తెలుగుదేశం) నేతలకు తలంటిన మధుకర్ జీ వైఎస్సార్సీపీ, టీడీపీలకు సమాన దూరం పాటించాలని హితవు. ఒక వైఎస్సార్సీపీపైనే ఎందుకు విమర్శలు చేస్తున్నారు. టీడీపీపై విమర్శలు ఎందుకు చేయడం లేదు?. గతంలో టీడీపీ కూడా అధికారంలో ఉంది. 70:30 శాతంలో కూడా మీరు విమర్శలు చేయడం లేదు. కుటుంబ పాలనకు వ్యతిరేకం అనేది బీజేపీ విధానం. పొత్తుల గురించి మీకు అప్పుడే తొందర ఎందుకు. ఎప్పుడైనా పొత్తుపై నిర్ణయం తీసుకోవచ్చు. ఈ లోపల మీరు చేసే పని మీరు చేయండి. 10:00 AM, Mar 2nd, 2024 సీఎం జగన్కే మా ఓటు.. సామాన్యులు హామీలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు.. ఇంటింటికీ సంక్షేమం అందించిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. మా ఓటు సీఎం జగన్కే. ఈసారి కూడా ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్. హామీలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి @ncbn అయితే.. ఇంటింటికీ సంక్షేమం అందించిన సీఎం వైయస్ జగన్ మా ఓటు @ysjagan గారికే.. ఈసారి కూడా ఆయనే సీఎం.#PublicVoice#YSJaganAgain #AndhraPradesh pic.twitter.com/YhCYKBqojK — YSR Congress Party (@YSRCParty) March 2, 2024 9:30 AM, Mar 2nd, 2024 షర్మిల వల్ల చాలా నష్టపోయాం.. తెలంగాణలో షర్మిలను నమ్మి రాజకీయంగా, ఆర్థికంగా చాలా నష్టపోయాం. మా వంటి ఎంతో మంది నాయకులకు షర్మిల మోసం చేశారు. ఆమె స్వలాభం కోసం మమ్మల్ని బలి చేశారు. తెలంగాణలో షర్మిల గారిని నమ్మి రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోయాం మా లాంటి ఎంతో మంది నాయకులను ఆమె మోసం చేశారు. -షర్మిల బాధితుడు pic.twitter.com/fKalYF9vO8 — YSR Congress Party (@YSRCParty) March 1, 2024 9:00 AM, Mar 2nd, 2024 ఎన్నికల్లో పోటీ కోసం బీజేపీలో భారీగా దరఖాస్తులు.. బీజేపీలో అసెంబ్లీ, లోక్సభ స్ధానాలలో పోటీకి రికార్డు స్ధాయిలో దరఖాస్తులు పొత్తులు లేకపోయినా పోటీకి సై అంటూ వేలాదిగా ధరఖాస్తులు చేసుకున్న బీజేపీ అభ్యర్ధులు రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ స్ధానాలకి 3283 ధరఖాస్తులు ఒక్క గుంటూరు జిల్లా నుంచే 125 మంది దరఖాస్తులు 25 లోక్భ స్ధానాలకి 1861 దరఖాస్తులు నేడు శివప్రకాష్ జీ ఆద్వర్యంలో అభ్యర్దుల ఎంపిక కసరత్తులు ప్రతీ అసెంబ్లీకి ముగ్గురు, ప్రతీ లోక్సభకి మూడు పేర్లు చెప్పుల అభ్యర్ధుల జాబితా ఎంపిక ఈ జాబితాను జాతీయ నాయకత్వానికి పంపనున్న శివప్రకాష్ ప్రతీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయి బాధ్యతలలో ఉన్న నేతలకి పిలుపు ప్రతీ పార్లమెంట్పై చర్చకు ఒక గంట సమయం కేటాయింపు. 8:10 AM, Mar 2nd, 2024 చంద్రబాబు, పవన్కు లక్ష్మీపార్వతి కౌంటర్.. చంద్రబాబు రాజకీయ సమర్ధుడైతే 23 సీట్లకే ఎందుకు పడిపోయాడు? చంద్రబాబు చేసిని అవినీతి నీకు కనిపించలేదా పవన్? జనసైనికులకు ఉన్న పౌరుషం నీకు లేదు. .@ncbn రాజకీయ సమర్థుడైతే 2019లో 23సీట్లకు ఎందుకు పడిపోయాడు చంద్రబాబు చేసిన అవినీతి కనిపించలేదా @PawanKalyan జనసైనికులకు ఉన్న పౌరుషం కూడా నీకు లేదు. -సీనియర్ ఎన్టీఆర్ భార్య నందమూరి లక్ష్మీపార్వతి#TDPJSPCollapse#MosagaduBabu#PackageStarPK#EndOfTDP pic.twitter.com/XtfDVxEYtT — YSR Congress Party (@YSRCParty) March 1, 2024 7:45 AM, Mar 2nd, 2024 టీడీపీ, జనసేనకు బీజేపీ షాక్! టీడీపీ, జనసేన అభ్యర్ధులని ఏకపక్షంగా ప్రకటించడంపై బీజేపీలో తీవ్ర అసంతృప్తి ఏపీలో ఒంటరి పోరుకి సన్నద్దమవుతున్న బీజేపీ అభ్యర్ధుల ఎంపిక దిశగా బీజేపీ హైకమాండ్ కసరత్తులు నేడు, రేపు ఏపీ బీజేపీ కీలక సమావేశం విజయవాడలో ముఖ్య నేతలతో సమావేశమవుతున్న బీజేపీ నేత శివప్రకాష్ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నలుగురైదుగురు ముఖ్య నేతలకి పిలుపు నేడు 12 పార్లమెంట్ నియోజకవర్గాలు, రేపు 13 పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకి అభ్యర్ధుల ఎంపికపై కసరత్తులు ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ వారీగా అభ్యర్ధుల నుంచి ధరఖాస్తుల స్వీకరణ టీడీపీ, జనసేన ఏకపక్ష ప్రకటనలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం ఒంటరిగానే పోటీ చేయాలని ఇటీవల జరిగిన కోర్ కమిటి సమావేశాల్లోనూ అభిప్రాయపడ్డ మెజార్టీ సభ్యులు ఒంటరిగా పోటీ చేస్తేనే ఏపీలో బీజేపీ ఓటు షేర్ పెరుగుతుందంటున్న నేతలు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీరుపైనా అసంతృప్తి పొత్తులపై మాట్లాడవద్దని అధిష్టానం ఆదేశాలు బీజేపీలో ఉన్న టీడీపీ నేతలపైనా అధిష్టానానికి ఫిర్యాదులు తమ స్వార్ధంకోసమే పొత్తులు కోరుకుంటున్నారని ఫిర్యాదులు వారి తీరుతో పార్టీకి నష్టమంటున్న నేతలు 7:20 AM, Mar 2nd, 2024 బాబు ఓకే చేస్తేనే పవన్ యాక్షన్.. జనసేన అధినేత పవన్ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబు ఓకే చెప్పాల్సిందే ఆ పార్టీకి 24 సీట్లు కేటాయించినా, ఇప్పటివరకు ఐదు మాత్రమే ఖరారు బాబు అభ్యంతరాలతో పవన్ పోటీచేసే నియోజకవర్గం పెండింగే రాజోలు, తణుకు, రాజమండ్రి రూరల్ కూడా.. ఎన్నికల వేళ హైదరాబాద్లో మకాం ఏమిటని పార్టీ శ్రేణుల ప్రశ్న 7:00 AM, Mar 2nd, 2024 చంద్రబాబు, మహాసేన రాజేష్కు ధన్యవాదాలతో.. ఇట్లు నర్రెడ్డి సునీత సునీత ఢిల్లీ ప్రెస్మీట్తో తొలగిన ముసుగు వివేకా హత్య వెనుక ఉన్నది ఎల్లో గ్యాంగే మెజార్టీ ఉన్నా వివేకాను ఎమ్మెల్సీఎన్నికల్లో ఓడించిన పచ్చ ముఠా వివేకా ఉంటే జిల్లాలో రాజకీయమనుగడ ఉండదని టీడీపీ భయం వివేకా రెండో వివాహంతోనేఆ కుటుంబంలో విభేదాలు వివేకా మృతితో సునీత కుటుంబానికే ఆర్థికంగా లబ్ధి వివేకా లేఖను రహస్యంగా ఉంచడం వెనుక ఉద్దేశమూ నిజాలు బయటకు రాకూడదనే గుండెపోటుతో వివేకా మరణించినట్లు చేసిన ప్రచారమూ వారిదే వివేకా రెండో వివాహం...కుటుంబ విభేదాలు కప్పిపుచ్చడం ఎందుకో! తండ్రి హంతకులు, కుట్రదారులనే వెనకేసుకొచ్చిన సునీత వారితో కొంతకాలంగా సునీతదంపతుల సాన్నిహిత్యం చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే సునీత సానుభూతి డ్రామా వైఎస్సార్సీపీకి ఓటేయద్దంటూ అసలు స్వరూపం బయటపెట్టుకున్న సునీత 6:50 AM, Mar 2nd, 2024 వైఎస్సార్సీపీ తొమ్మిదో జాబితా విడుదల నెల్లూరు ఎంపీ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి కర్నూలు అసెంబ్లీ సమన్వయ కర్తగా ఎండీ ఇంతియాజ్ మంగళగిరి సమన్వయకర్తగా మురుగుడు లావణ్య. ఇప్పటిదాకా 9 జాబితాల్లో.. 74 అసెంబ్లీ స్థానాలకు, 21 పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తల నియామకం/మార్పులు సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటముల్నే ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల ఎంపిక ఎన్నికల కోసం దాదాపుగా అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లేనని ప్రకటించిన పార్టీ అధినేత, సీఎం జగన్ సీఎం @ysjagan గారి ఆదేశాల మేరకు వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నెల్లూరు ఎంపీ స్థానానికి సమన్వయకర్తగా వి.విజయసాయిరెడ్డిని, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మురుగుడు లావణ్యని, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎండీ ఇంతియాజ్ నియమిస్తూ లేఖను విడుదల చేసింది… pic.twitter.com/YvUTWfTNQ5 — YSR Congress Party (@YSRCParty) March 1, 2024 6:40 AM, Mar 2nd, 2024 ఏపీలో ఒంటరి పోరుకు బీజేపీ రెడీ? 50 అసెంబ్లీ సీట్లు, 11 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసేందుకు అభ్యర్థులను సిద్ధం చేసుకున్న బీజేపీ అభ్యర్థుల జాబితాను అధిష్టానం పెద్దలకు అందజేసిన ఏపీ బీజేపీ టీడీపీ- జనసేన ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై అసంతృప్తి తమకు పట్టున్న స్థానాలలోనూ అభ్యర్థులను ప్రకటించడంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ నేతలు రేపు 175 స్థానాలలో అభ్యర్థులు ఎంపికపై చర్చించనున్న బీజేపీ 6:30 AM, Mar 2nd, 2024 జనసేనకు భారీ షాక్ ఆ పార్టీని వీడిన చేగొండి సూర్యప్రకాష్.. వైఎస్సార్సీపీలో చేరిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్న సూర్యప్రకాష్ జనసేనాని తీరును ఎండగట్టిన సూర్య ప్రకాష్ పార్టీ నేతలతో కూడా మాట్లాడే టైం లేదా?.. కనీసం పార్టీ బూత్ కమిటీలను ఏర్పాటు చేయలేరా? ఆరేళ్లలో అరగంట మాత్రమే తనతో పవన్ మాట్లాడారు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం ఏమాత్రం చేయకపోగా.. చంద్రబాబును సీఎంను చేయాలనే ఆరాటపడ్డారు సామాజిక న్యాయం గురించి పవన్కు ఏమాత్రం తెలియదు జనసేనలో మాట్లాడే స్వేచ్ఛ ఉండదు సలహాలు ఇచ్చేవారిని వైఎస్సార్సీపీ కోవర్టులంటూ పవన్ బహిరంగంగా అన్నారు ఏం ఆశించి పార్టీ పెట్టారో పవన్కే క్లారిటీ లేదు మనసు చంపుకుని ఆ పార్టీలో ఉండలేక.. ఇవాళే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని.. పదవికి రాజీనామా ఈ ఉదయమే పంపించా బేషరతుగా వైఎస్సార్సీపీలో చేరా క్రమశిక్షణ గల నేతగా వైఎస్సార్సీపీ కోసం పని చేస్తా ఇక నుంచి నా ప్రయాణం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే పవన్ కల్యాణ్ని నమ్మి గతంలో జనసేనలో చేరాను పవన్ బడుగు, బలహీన వర్గాలకు దగ్గరగా ఉంటారనుకున్నా ఏ ఆశలతో వెళ్లానో ఆ ఆశలన్నీ నీరు గార్చారు పైకి కనిపించే పవన్ వేరు.. తెర వెనుక వేరే ఆరు సంవత్సరాలు పనిచేస్తే ఇప్పటికి అరగంట మాత్రమే నాతో మాట్లాడారు నేతలకు కూడా పవన్ విలువ ఇవ్వరు చంద్రబాబునో, లోకేష్నో సీఎం చేయటానికే పవన్ పనిచేస్తున్నారు అంతేతప్ప పార్టీ అభివృద్ధి కోసం పని చేయలేదు పార్టీని నమ్ముకున్న వారంతా పవన్ని నమ్మి మోసపోయారు ఇంట్లోకి కూడా కనీసం ఆహ్వానించరు సినిమా హాల్లో టికెట్ కొనుక్కున్నట్టు ఇంటి బయట నిలపడాలి పిఏసీ సభ్యులుగా ఉన్నా కూడా స్వేచ్చగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు నాదెండ్ల మనోహర్ చెప్పే మాటలు తప్ప ఎవరి మాటలూ వినరు ఎవరైనా ప్రశ్నిస్తే మీరంతా వైసీపీ కోవర్టులు అంటూ ముద్ర వేస్తున్నారు ఏం ఆశించి జనసేన పెట్టారో అర్థం కావటం లేదు ఆ పార్టీలో ఉండటం మనసొప్పక జనసేన నుండి బయటకు వచ్చాను జగన్ గట్స్ ఉన్న లీడర్, అలాంటి నాయకుని వెంట నడవాలని అనుకుంటున్నా ఏమీ ఆశించకుండా పార్టీలో జాయిన్ అయ్యాను సలహాలు సూచనలు ఇవ్వొద్దనే నాయకుడ్ని పవన్నే చూశా ఇలాంటి వ్యక్తి పార్టీని నడిపేకంటే క్లోజ్ చేసి ఇంట్లో కూర్చుంటే మంచిది అవసరం ఉన్నంతసేపు హరిరామజోగయ్యని వాడుకున్నారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక జోగయ్యను ఎందుకు వదిలేశారు? ఏం లబ్ది చేకూరటం వలన చంద్రబాబు పంచన చేరారు? వచ్చే ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు -
Mar1st : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
9:34 PM, Mar 1st, 2024 వైఎస్సార్సీపీ తొమ్మిదో జాబితా విడుదల నెల్లూరు ఎంపీ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి కర్నూలు అసెంబ్లీ సమన్వయ కర్తగా ఎండీ ఇంతియాజ్ మంగళగిరి సమన్వయకర్తగా మురుగుడు లావణ్య 07:46 PM, Mar 1st, 2024 ఏపీలో ఒంటరి పోరుకు బీజేపీ రెడీ? 50 అసెంబ్లీ సీట్లు, 11 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసేందుకు అభ్యర్థులను సిద్ధం చేసుకున్న బీజేపీ అభ్యర్థుల జాబితాను అధిష్టానం పెద్దలకు అందజేసిన ఏపీ బీజేపీ టీడీపీ- జనసేన ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై అసంతృప్తి తమకు పట్టున్న స్థానాలలోనూ అభ్యర్థులను ప్రకటించడంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ నేతలు రేపు 175 స్థానాలలో అభ్యర్థులు ఎంపికపై చర్చించనున్న బీజేపీ 06:15 PM, Mar 1st, 2024 జనసేనకు భారీ షాక్ ఆ పార్టీని వీడిన చేగొండి సూర్యప్రకాష్.. వైఎస్సార్సీపీలో చేరిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్న సూర్యప్రకాష్ జనసేనాని తీరును ఎండగట్టిన సూర్య ప్రకాష్ పార్టీ నేతలతో కూడా మాట్లాడే టైం లేదా?.. కనీసం పార్టీ బూత్ కమిటీలను ఏర్పాటు చేయలేరా? ఆరేళ్లలో అరగంట మాత్రమే తనతో పవన్ మాట్లాడారు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం ఏమాత్రం చేయకపోగా.. చంద్రబాబును సీఎంను చేయాలనే ఆరాటపడ్డారు సామాజిక న్యాయం గురించి పవన్కు ఏమాత్రం తెలియదు జనసేనలో మాట్లాడే స్వేచ్ఛ ఉండదు సలహాలు ఇచ్చేవారిని వైఎస్సార్సీపీ కోవర్టులంటూ పవన్ బహిరంగంగా అన్నారు ఏం ఆశించి పార్టీ పెట్టారో పవన్కే క్లారిటీ లేదు మనసు చంపుకుని ఆ పార్టీలో ఉండలేక.. ఇవాళే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని.. పదవికి రాజీనామా ఈ ఉదయమే పంపించా బేషరతుగా వైఎస్సార్సీపీలో చేరా క్రమశిక్షణ గల నేతగా వైఎస్సార్సీపీ కోసం పని చేస్తా ఇక నుంచి నా ప్రయాణం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే పవన్ కల్యాణ్ని నమ్మి గతంలో జనసేనలో చేరాను పవన్ బడుగు, బలహీన వర్గాలకు దగ్గరగా ఉంటారనుకున్నా ఏ ఆశలతో వెళ్లానో ఆ ఆశలన్నీ నీరు గార్చారు పైకి కనిపించే పవన్ వేరు.. తెర వెనుక వేరే ఆరు సంవత్సరాలు పనిచేస్తే ఇప్పటికి అరగంట మాత్రమే నాతో మాట్లాడారు నేతలకు కూడా పవన్ విలువ ఇవ్వరు చంద్రబాబునో, లోకేష్నో సీఎం చేయటానికే పవన్ పనిచేస్తున్నారు అంతేతప్ప పార్టీ అభివృద్ధి కోసం పని చేయలేదు పార్టీని నమ్ముకున్న వారంతా పవన్ని నమ్మి మోసపోయారు ఇంట్లోకి కూడా కనీసం ఆహ్వానించరు సినిమా హాల్లో టికెట్ కొనుక్కున్నట్టు ఇంటి బయట నిలపడాలి పిఏసీ సభ్యులుగా ఉన్నా కూడా స్వేచ్చగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు నాదెండ్ల మనోహర్ చెప్పే మాటలు తప్ప ఎవరి మాటలూ వినరు ఎవరైనా ప్రశ్నిస్తే మీరంతా వైసీపీ కోవర్టులు అంటూ ముద్ర వేస్తున్నారు ఏం ఆశించి జనసేన పెట్టారో అర్థం కావటం లేదు ఆ పార్టీలో ఉండటం మనసొప్పక జనసేన నుండి బయటకు వచ్చాను జగన్ గట్స్ ఉన్న లీడర్అ లాంటి నాయకుని వెనుక నడవాలని అనుకుంటున్నా ఏమీ ఆశించకుండా పార్టీలో జాయిన్ అయ్యాను సలహాలు సూచనలు ఇవ్వొద్దనే నాయకుడ్ని పవన్నే చూశా ఇలాంటి వ్యక్తి పార్టీని నడిపేకంటే క్లోజ్ చేసి ఇంట్లో కూర్చుంటే మంచిది అవసరం ఉన్నంతసేపు హరిరామజోగయ్యని వాడుకున్నారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక జోగయ్యను ఎందుకు వదిలేశారు? ఏం లబ్ది చేకూరటం వలన చంద్రబాబు పంచన చేరారు? వచ్చే ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు 06:09 PM, Mar 1st, 2024 తాడేపల్లి: వైఎస్సార్సీపీలోకి చేరిన పులివెందుల టీడీపీ నేత సతీష్రెడ్డి కండువా కప్పి ఆహ్వానించిన సీఎం వైఎస్ జగన్ 27 సంవత్సరాలుగా నేను టీడీపీ కోసం పని చేశాను: సతీష్రెడ్డి నేను వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ ఆహ్వానించారు నాతో వైసీపి నేతలు టచ్ లోకి వచ్చాక చంద్రబాబు రాయబారం పంపారు ఇంతకాలం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు తన స్వార్ధం కోసం మళ్లీ రాయబారం చేశారు చంద్రబాబు నాయకత్వం రోజురోజుకీ దిగజారిపోయింది ఇప్పుడు టీడీపీలో లోకేష్ పెత్తనమే నడుస్తోంది సీనియర్లకు గౌరవం లేదు టీడీపీ ఒక వ్యాపార సంస్థగా మారింది వైఎస్ ఫ్యామిలీని నేను ఇబ్బంది పెట్టినా జగన్ నామీద ఎంతో ప్రేమ చూపించారు ఈ ప్రేమ, ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేను అలాంటి మంచి ఫ్యామిలీపై నేను ఎందుకు పోరాటం చేశానా అనిపించింది జగన్ ఏం చెబితే అదే చేస్తా 04:03 PM, Mar 1st, 2024 సీఎం క్యాంప్ కార్యాలయంలో జనసేన నేత సూర్యప్రకాష్ తాడేపల్లి: సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన జనసేన నేత సూర్యప్రకాష్ కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ని కలిసే అవకాశం 04:02 PM, Mar 1st, 2024 సీఎం క్యాంప్ కార్యాలయంలో టీడీపీ నేత సతీష్రెడ్డి తాడేపల్లి: సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ని కలిసే అవకాశం 04:00 PM, Mar 1st, 2024 పవన్ కాపు ద్రోహిగా మిగిలిపోతాడు: కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు కాపులకు ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి సీఎం జగన్ రంగా ఆశయాలను నెరవేరుస్తూ కాపుల మనోభావాలను గౌరవించే వ్యక్తి జగన్ చంద్రబాబును, టీడీపీని ఓడించేందుకు కాపులు పాటుపడాలి కాపులు పూర్తిగా జగన్ వెంటే ఉంటారు ఇప్పటికే 70 శాతానికి పైగా కాపులు జగన్ వెంటే ఉన్నారు జగన్కు అండగా ఉండాల్సిన బాధ్యత కాపులది పవన్కు జగన్ అంటే ఎందుకంత ఉక్రోశం జన్మభూమి కమిటీలు చేసినట్టు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజలు దోపిడీకి గురవుతున్నారా? పవన్ కళ్యాణ్ సీఎం జగన్ స్థాయికి వెళ్లడానికి పవన్ జీవితం మొత్తం సరిపోదు అంబేద్కర్, పూలే భావాలు వంగవీటి రంగా ఆశయాలను జగన్ ముందుకు తీసుకెళ్తున్నారు సీఎం జగన్ గురించి పవన్ ఎంత హీనంగా మాట్లాడితే ప్రజలు పవన్ను అంత హీనంగా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ నడిచి వెళ్లినా ఎవరూ పట్టించుకోని పరిస్థితికి వెళ్తాడు దొంగ మాటలు చెప్పి వంగవీటి కుటుంబాన్ని నమ్మించి మోసం చేశాడు చంద్రబాబు ముద్రగడ పద్మనాభంను ఎలా అవమానించాడో చూశాం కాపులు పవన్కు మధ్ధతు ఇవ్వట్లేదు అనడానికి మొన్నటి సభే ఉదాహరణ పవన్ కాపు ద్రోహిగా మిగిలిపోతాడు చంద్రబాబుకు కాపులను తాకట్టుపెట్టిన చరిత్ర పవన్దే రాజ్యాధికారం కోసం కలలు కన్న కాపులను పవన్ మోసం చేశాడు చంద్రబాబు ఎప్పటికీ కాపు ద్రోహే టీడీపీ అంతం వంగవీటి రంగా ఆశయం సీఎం జగన్ కాపులలో 30 మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించి, ఐదుగురుకి మంత్రులు ఇచ్చి, 150 మంది కాపులకు రాజకీయంగా పదవులు ఇచ్చారు 01:40PM, Mar 1st, 2024 ఏపీ సచివాలయం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్లు సునీత ఎవరి ప్రతినిధిగా మాట్లాడుతున్నారో అందరికీ అర్థమైంది సునీత మాట్లాడిన వాటిలో ఎలాంటి వాస్తవం లేదు సునీత వెనుక ఎవరు ఉన్నారో అందరికీ ఇప్పుడు తెలిసింది వివేకానంద హత్యకు కుట్ర అవసరం మా ప్రత్యర్థులకే ఉంది సునీత మాట్లాడటం వెనుక కుట్ర ఉందని తేలిపోయింది తలా తోకా లేకుండా ఏం మాట్లాడుతున్నారో సునీతకే తెలియాలి సునీత ఎన్నికల్లో పోటీ చేస్తే మంచిదే.. అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారు ఎవరైనా సరే ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళ్లాలి సీఎం జగన్ ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళ్లి గెలిచారు 01:20PM, Mar 1st, 2024 ఏపీలో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్ టీడీపీ-జనసేన కూటమికి బీజేపీ షాక్ కూటమిక దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయం? ఇంకా పూర్తిస్ధాయిలో నిర్ణయం తీసుకోని బీజేపీ ఇతర రాష్ట్రాల వ్యవహారాల్లో బీజీగా బిజేపీ హైకమాండ్ 12:50PM, Mar 1st, 2024 విశాఖపట్నం చంద్రబాబులో ఎటువంటి చలనం లేదు: బ్రాహ్మణులు తెలుగుదేశం కార్యాలయాన్ని ముట్టడించిన బ్రాహ్మణులు బ్రాహ్మణ మహిళలను మహాసేన రాజేష్ అవమానించాడు బ్రాహ్మణ మహిళల గురించి మహాసేన రాజేష్ తప్పుడుగ వీడియోలు చేశాడు మహాసేన రాజేష్కు ఇచ్చిన సీటును వెనక్కి తీసుకోవాలి లేదంటే చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తాము రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము బ్రాహ్మణ మహిళలు అంటే రాజేష్కు అంత చులకనగా కనిపిస్తున్నారా 24 గంటల్లో రాజేష్పై చర్యలు తీసుకోవాలని కోరిన చంద్రబాబులో ఎటువంటి చలనం లేదు బ్రాహ్మణుల సత్తా చంద్రబాబుకి చూపిస్తాము.. బ్రాహ్మణ సంఘాల నేతలు 12:03PM, Mar 1st, 2024 పెత్తందారుల కుట్రలు గమనించమని కోరుతున్నా: సీఎం జగన్ వారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి.. మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవొద్దా? తెలుగు భాష అంతరించిపోతుందంటూ నానా యాగీ చేస్తున్నారు పెత్తందారుల పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండోచ్చు.. మీకు ట్యాబులు ఇస్తే చెడిపోతారంటూ యాగీ చేస్తున్నారు పేదల పిల్లలు ఎప్పటికీ పేదలుగానే మిగిలిపోవాలన్న పెత్తందారుల మనస్తత్వం గమనించండి పెత్తందారులతో మనం క్లాస్ వార్ చేస్తున్నాం చంద్రబాబు, ఆయన మనుషులు పెత్తందారీ భావజాలాన్ని గమనించండి 57 నెలల కాలంగా జగన్నాథ రథచక్రాలు ముందుకు సాగుతున్నాయి నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం: ప్రభుత్వం ట్యాబ్లు ఇస్తే చంద్రబాబు, పవన్ విమర్శిస్తున్నారు పిల్లలకు మంచి చేస్తున్న మనపై చంద్రబాబు అండ్ కో యుద్ధం చేస్తుంది నారాయణ, చైతన్య విద్యాసంస్థల కోసమే చంద్రబాబు ఆలోచన: సీఎం జగన్ పేద పిల్లల భవిష్యత్తు మార్చేందుకు ఎప్పుడైనా చంద్రబాబు ప్రయత్నించారా? చంద్రబాబు పేదవిద్యార్థుల కోసం చేసిన మంచి ఏంటి? చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన చెడు చాలానే ఉంది చంద్రబాబు ఏ రోజైనా ప్రభుత్వ బడులను పట్టించుకున్నారా? నేను చేసిన పనుల్లో ఒక్క శాతమైనా చంద్రబాబు చేశారా? 11:09AM. Mar1st, 2024 విజయవాడ నగర ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే: ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పేద ప్రజలు అమరావతిలో నివసించకూడదని సిద్ధాంతంతో చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నాడు. సీఎం జగన్ అమరావతిలో పేదలకు ఇల్లు కేటాయిస్తే.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ దుర్మార్గానికి పాల్పడుతున్నారు బోండా ఉమా అమరావతి ఇళ్ల పట్టాల అంశానికి సంబంధించి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడు. పేదవాళ్లకు ఇల్లు ఇస్తే బోండా ఉమ ఓర్చుకోలేకపోతున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి టిడ్కో ఇల్లు బోండా ఉమా అమ్ముకున్నాడు కోర్టులో స్టే తీసుకొచ్చింది బోండా ఉమా కాదా బోండా ఉమా అడ్డుపడిన అమరావతిలో పేద ప్రజలకు ఇళ్లు కట్టించి ఇస్తాం బోండా ఉమ లాంటి వ్యక్తులు 100 మంది అడ్డుపడినా.. పేద ప్రజలకు ఇళ్లు కట్టించడమే మా అజెండా 11:00AM. Mar1st, 2024 దేవినేని అవినాష్ కామెంట్లు జనసెన పార్టీ ఎందుకు స్థాపించారో పవన్ ఇప్పటికైనా చెప్పాలి నిరంతరం ప్రజల మధ్య వుంటున్న వైఎస్సార్సీపీ నాయకులు కష్టం అన్న ప్రతీ ఒక్కరికీ అదుకున్న జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం లో చేయూత రూపంలో మహిళలకు తోడ్పాటు మళ్ళా చంద్రబాబు వొస్తే రాష్ట్ర భవిష్యత్తు అగమ్య గోచరం టీడీపీ హయాంలో ప్రజలపై, అధికారులపై దౌర్జన్యం చేశారు రాజకీయ భవిష్యాత్తు కోల్పోతున్నాం అని జనసైనికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి కట్టవలసిన టాక్స్లు ఎగగొడితే అరెస్టులు చేయరా తప్పుచేస్తే చంద్రబాబు అయిన ఒకటే చేయని పనులకు చేసిన్నటు బిల్లు వసూళ్లు చేసిన చరిత్ర టీడీపీ నాయకులది టీడీపీ హయాంలో ఇరిగేషన్, అగ్రికల్చర్, ఐటీ శాఖలు అంతా అవినీతే మయమే 10:49AM. Mar1st, 2024 అనపర్తిలో పెద్ద ఎత్తున పోలీసులు మొహరింపు తూర్పుగోదావరి జిల్లా: ఎమ్మెల్యే అవినీతి పరుడంటూ కరపత్రాలు పంచిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బహిరంగ చర్చకు సిద్దమైన ఎమ్మెల్యే, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఇవాళ ముహూర్తం ఖరారు చేసుకున్న ఇద్దరు నేతలు నిజ నిర్ధారణ చర్చకు తన ఇంటి వద్ద వేదిక ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో రామకృష్ణారెడ్డి చేసిన అక్రమాలను స్క్రీన్ ఏర్పాటు చేసి మరీ ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి రామవరం నుండి బయలుదేరి అనపర్తిలో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఇంటి వద్ద బహిరంగ చర్చకు వస్తామన్న టిడిపి నేత రామకృష్ణారెడ్డి బహిరంగ చర్చకు అనుమతి లేదన్న పోలీసులు ఇరుపక్షాల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మొహరింపు 08:40AM. Mar1st, 2024 ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని జోస్యం సూర్యుడు పడమర ఉదయించిన సరే సీఎంగా జగనే ప్రమాణ స్వీకారం చేస్తారు మే నెలాఖరున సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయకుండా ఆపగలిగే మగాడు రాష్ట్రంలో లేడు. చంద్రబాబు..పవన్... వదినమ్మ.... చెల్లెమ్మ... మోదీ... సోనియా ఎంతమంది కలిసి వచ్చినా సరే. సీఎం జగన్ ను అధికారం నుండి దింపగలిగే శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు జగన్ సైకో అని ప్రతిపక్షాలు ఎలా అనగలుగుతున్నాయి? జగన్ ముఖంలో నవ్వు తప్ప మరొకటి కనిపించదు మాడు ముఖం, చించుకోవడం, ఫ్రస్టేషన్, గంతులు వేయడం ఇది ప్రతిపక్షాల తీరు ఇలాంటి సైకోలందరూ కలిసి జగన్ను వేధిస్తున్నారు 58 నెలల పాలనలో ఆర్థిక సమస్యలు తలెత్తిన.... కరోనా ఇబ్బందులు వచ్చిన....ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా జగన్ పాలించాడు అదే చంద్రబాబు అయితే ఇంట్లో పడుకొని..... కరోనా కష్టాలతో ప్రజలను పస్తులుంచేవాడు 08:29AM. Mar1st, 2024 వైఎస్సార్సీపీని గెలిపించుకుందాం: శాలివాహన, దేవాంగ నాయకుల పిలుపు వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందాం చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఎంతమందితో పొత్తు పెట్టుకు న్నా వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం వైఎస్ జగన్ను నేరుగా ఎదుర్కోలేక టీడీపీ, జనసేన పొత్తులతో వస్తూ.. ఇంకా బలం సరిపోక బీజేపీ దోస్తీ కోసం అర్రులు 08:10AM. Mar1st, 2024 తూర్పుగోదావరి జిల్లా: అనపర్తిలో టెన్షన్ వాతావరణం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ల మధ్య సాగుతున్న సవాళ్ళ పర్వం ఎమ్మెల్యే అవినీతి పరుడంటూ కరపత్రాలు పంచిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బహిరంగ చర్చకు సిద్దమైన ఎమ్మెల్యే, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఇవాళ ముహూర్తం ఖరారు చేసుకున్న ఇద్దరు నేతలు చర్చలకు వేదికను సిద్ధం చేసిన ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి బహిరంగ చర్చకు అనుమతి లేదంటున్న పోలీసులు 07:20AM. Mar1st, 2024 ఆరని మంటలు.. బాబుకు చెమట్లు! రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థిత్వాలపై రగిలిపోతున్న తమ్ముళ్లు అనకాపల్లిలో తాడోపేడో తేల్చుకుంటామంటున్న పీలా వర్గీయులు నారా భువనేశ్వరిని రోడ్డుపైనే అడ్డుకున్న ఆయన అనుయాయులు పి.గన్నవరంలో సరిపెళ్ల రాజేశ్కు వ్యతిరేకంగా దళితుల ఆందోళన మడకశిరలో సునీల్ వద్దంటూ టీడీపీ నేతల నిరసన డీకే పార్థసారథికే పెనుకొండ టికెట్ ఇవ్వాలని నేతల డిమాండ్ నమ్మినందుకు నట్టేట ముంచారని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని ఆగ్రహం 06:50AM. Mar1st, 2024 పవన్ బొమ్మ పెట్టినా కాపుల ఓట్లు రావు ప్రజారాజ్యంలా జనసేననూ నిర్విర్యం చేసే ప్రయత్నం నాదెండ్లను అడ్డుపెట్టుకుని జనసేనను దెబ్బతీస్తారన్న అనుమానాలున్నాయి 24 సీట్ల కోసం యుద్ధం చేయాల్సిన అవసరం మాకేంటి? చంద్రబాబుకు కాపు ఐక్య వేదిక బహిరంగ లేఖ 06:45AM. Mar1st, 2024 జనం లేక ‘జంట’ షాక్ జెండా సభకో దండం అంటూ ముఖం చాటేసిన కేడర్ తొలి అడుగులోనే టీడీపీ–జనసేనకు అసమ్మతి పిడుగు ఊదరగొట్టిన ఉమ్మడి సభకు హాజరైంది 40–50 వేలలోపే జనం లేక ఇరుపక్షాల నేతలపై చంద్రబాబు, పవన్ చిర్రుబుర్రులు ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా సీఎం జగన్ను దూషించడంలో పోటాపోటీ తొలి సభే అట్టర్ ఫ్లాప్ కావడంతో టీడీపీ–జనసేన శ్రేణుల్లో నైరాశ్యం వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ సభలు ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అతి పెద్ద ప్రజాసభగా నిలిచిన రాప్తాడు సిద్ధం సభ ఎన్నికల్లో మరోసారి ‘ఫ్యాన్’ ప్రభంజనానికి సంకేతంగా నిలిచిన మూడో సభ వైఎస్సార్సీపీ విజయం ఖాయమని తేల్చిచెప్పిన డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థల సర్వేలు 06:40AM. Mar1st, 2024 కాపు కాయలేం జనసేనకు దూరమవుతున్న అభిమానులు బలం లేదు కాబట్టే 24 సీట్లకు ఒప్పుకున్నామనడంపై ఆగ్రహం.. కాపుల్లో వ్యతిరేకత.. అంతర్మధనం 06:35AM. Mar1st, 2024 24 సీట్లతో కక్కుర్తి పడి.. పవన్ అలా.. : గ్రంధి శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ-జనసేనలకు షాక్ ఇరు పార్టీల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 300 మంది కార్యకర్తలు.. టీడీపీ జనసేన కార్యకర్త లకు పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీ , జనసేన పార్టీల నుండి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఐదు సంవత్సరాల కాలంలో యనమదుర్రు డ్రైన్ పై తొమ్మిది బ్రిడ్జిలను నిర్మించాము కులం మతం ప్రాంతం పార్టీ తేడా లేకుండా అందరికీ సంక్షేమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారు గతంలో జన్మభూమి కమిటీలద్వారా టీడీపీ నేతలు పేదలను దోచుకున్నారు 3,50,000 కోట్లు పేదల ఖాతాల అవినీతి లేకుండా చేరువు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి మాటిస్తే మడమ తిప్పని నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి 600 హామీలు ఇచ్చి ప్రజలను దగా చేసిన నాయకుడు చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశాడు..చంద్రబాబు వెన్నుపోటు కి అబద్ధాలకి అసత్యాలకి, దగాకీ, మోసానికి నిలువుటద్దంచంద్రబాబు విశ్వసనీయతకు నిలువుటద్దం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 600 హామీలలో చంద్రబాబు ఎన్ని హామీలు నెరవేర్చారో ప్రజలకు చెప్పాలి.... హైదరాబాద్ నేనే డవలప్ చేశాను అంటూ సొంత డబ్బా కొట్టుకునే వ్యక్తి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాను అని ఓటు అడిగే దమ్ము చంద్రబాబుకు లేదు మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా అడుగుతున్న దేశం లోనే మొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మెంటల్ ఇన్బ్యాలెన్స్తో తో పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు 24 సీట్లతో కక్కుర్తి పడి.. చంద్రబాబు కాళ్ల దగ్గర ఇలా పడి ఉన్నాడు.. ఇది ఏంటని జనసేన కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు యువ రక్తం కావాలంటూ మరో వైపు పవన్ కల్యాణ్ 75 ఏళ్ల ముసలోడు చంద్రబాబుని కావాలంటున్నాడు ప్రశ్నిస్తానని అన్న పవన్ కల్యాణ్ చంద్రబాబు ఎన్ని తప్పులు చేసిన ప్రశ్నించలేదు పవన్ కల్యాణ్ కి దృష్టిదోషం ఉంది సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమం ఆయన కళ్ళకు కనపడటం లేదు పవన్ కల్యాణ్ ఒక మానసిక రోగిలా మారిపోయాడు పవన్ కల్యాణ్ నాలుగో పెళ్ళాం నాదెండ్ల మనోహర్.. అని ప్రజలు అనుకుంటున్నారు నాదెండ్ల మనోహర్ కి మీకు ఉన్న సంబంధం ఏంటి.. పవన్ కల్యాణ్ వచ్చాక రాజకీయాల్లో తిట్ల పోకడలు వచ్చాయి.. చంద్రబాబు పవన్ అధికారం లోకి వస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయా...? వీళ్ళకి ఓటు వేయకపోతే వారిని పాతాళానికి తొక్కేస్తారా ...? మక్కెల్లి ఇరగ తీస్తా తొక్కేస్తారా అంటూరా...? పేదల భవిష్యత్తుకు మేము ఇది చేస్తామని చెప్పటం లేదు పవన్ కల్యాణ్* జగన్మోహన్ రెడ్డి మీద ఈర్ష ద్వేషాలతోటి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా.. దడవని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని రోజు తలుచుకుంటూ తట్టుకోలేక విషం కక్కుతున్నారు పవన్ కల్యాణ్ ని సీఎం చేసుకోవాలని... జనసేన కార్యకర్తలు అనుకున్నారు జనసేన కార్యకర్తల ఆశలన్నీ కూడా అడియాసలు చేశాడు పవన్ కల్యాణ్ తల తీసుకెళ్లి చంద్రబాబు పాదాల దగ్గర పెట్టి కాపులను అవమానించాడు.. పార్టీ కార్యకర్తల అభీష్టాలు కూడా గౌరవం ఇవ్వని వ్యక్తి పవన్ కల్యాణ్ ఆత్మాభిమానం ఉన్నవారు ఎవరూ కూడా పవన్ కల్యాణ్ వెంట నడవరు... జనసేన నుండి పవన్ వైఖరికి విసిగిపోయిన కార్యకర్తలు,నాయకులు మా పార్టీలోకి వస్తే సాధారణంగా ఆహ్వానిస్తాం 06:30AM. Mar1st, 2024 లోకేష్ దుర్మార్గాలను బయటపెడతా: గొల్లపల్లి సూర్యారావు చంద్రబాబు, నారా లొకేష్పై గొల్లపల్లి సూర్యారావు కీలక వ్యాఖ్యలు టీడీపీని వీడి తాజాగా వైఎస్సార్సీపీలో చేరిన సూర్యారావు తీవ్ర అవమానం జరగడం వల్లే బయటకు వచ్చానంటూ వ్యాఖ్య టీడీపీ పార్టీలో చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు టీపీపీలో పనిచేసిన మాకు ఒక జెండాను కూడా ఇవ్వలేదు పార్టీ శ్రేయస్సు కోసం భారీగా ఖర్చుచేసి.. పార్టీ కోసం కష్టపడ్డ నాకు చంద్రబాబు అన్యాయం చేశారు సీనియర్ అని చూడకుండా నిర్లక్ష్యం చేశారు ఆయన కొడుకు లోకేష్ దుర్మార్గమైన ఆలోచనలతో ‘లోకేష్ రాజ్యాంగం’ తేవాలని కలలు కంటున్నారు త్వరలోనే లోకేష్ దుర్మార్గపు ఆలోచనలు బయటపెడతా టీడీపీలో దళితులకు అన్యాయం జరుగుతోంది కష్టపడి పనిచేసిన నన్ను.. చంద్రబాబు లోకేష్ అవమానకర పరిస్థితిలో మెడ పట్టుకుని బయటికి గెంటేశారు 500 కోట్లా?.. ఈనాడుపై ఎమ్మెల్యే తోపుదుర్తి ఫైర్ ఈనాడు అసత్య కథనాలపై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపాటు నేను 500 కోట్లు సంపాదించానట్టు ఈనాడు అసత్య ప్రచారం: ఎమ్మెల్యే ప్రకాష్ ఖాళీ బాండు పైన సంతకం పెట్టి పంపిస్తా వాటిని మీరే అమ్మండి: ఎమ్మెల్యే ప్రకాష్ నాకు నిజంగా 500 కోట్లు ఆస్తులు ఉంటే వాటిని అమ్మి నా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి 50వేల రూపాయలు చంద్రబాబు చేతులపై పంచాలి: ఎమ్మెల్యే ప్రకాష్ బహిరంగ సవాల్ విసిరిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. 20 శాతం జనాభా ఉన్న కాపులకు 24 సీట్లా?: కొడాలి నాని చంద్రబాబు జెండాను పవన్ మోస్తున్నారు 20 శాతం జనాభా ఉన్న కాపులకు 24 సీట్లా? 3 శాతం ఉన్న వర్గానికి 31 సీట్లా? చంద్రబాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యం చంద్రబాబు-పవన్ చేతిలో మోసపోయేందుకు ఎవరూ సిద్ధంగా లేరు జగన్ను పవన్ కల్యాణ్ తొక్కేయడం కాదు.. చంద్రబాబును 80 లక్షల పాదాలు పాతాళానికి తొక్కాయి పవన్ ఓటు బ్యాంకుతో గెలవాలనే స్థితికి చంద్రబాబు చేరుకున్నాడు టీడీపీ+ జనసే=0 పవన్ కల్యాణ్ అంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది, కానీ.. సినిమా నటుడిగానే ఆయన్ని గౌరవిస్తా పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని గతంలోనే చెప్పాను చంద్రబాబు కోసం పవన్ ఇప్పుడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు పవన్ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే... పవన్ కల్యాణ్ ఎవరిని బెదిరిస్తున్నాడు? ఎవరినైనా ఎదిరించగలిగే శక్తి జగన్ అని జనసేన కార్యకర్తలే చెబుతారు చంద్రబాబు జైలుకు వెళ్తే పవన్ బాధపడ్డాడట ప్రజా నాయకుడు వంగవీటి రంగాను నడిరోడ్డుతో చంపినప్పుడు బాధ అనిపించలేదా? స్నేహం చేస్తే చచ్చేవరకు నాది స్నేహం అన్నాడు.. బీజేపీ, సీపీఐ-సీపీఎంలతో స్నేహం ఏమైంది? పవన్ నాలుగో పెళ్ళాం నాదెండ్ల మనోహర్ జనసేన కార్యకర్తలు, కాపు సోదరులు పునరాలోచించుకోండి ఇప్పుడున్న రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఆటలో అరటిపండు మాత్రమే కొన్నాళ్ళకు పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకున్నందుకు చంద్రబాబే తల పట్టుకునే పరిస్థితి ఎదురవుతుంది.. జనసేన ప్లస్ తెలుగుదేశం ఈక్వల్ టు జీరో పవన్ కల్యాణ్ మాట్లాడే సరికే జనం ఖాళీ అయిపోయారు .. ఇంక మీరు గెలవగలిగేదేముంది? టీడీపీ జనసేనలతో పొత్తు ఉందని ఇప్పటివరకు బిజెపి స్పష్టం చేయలేదు పవన్ కల్యాణ్ నాలుగో పెళ్ళాం నాదెండ్ల మనోహరే చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కు మొగుడు జగన్మోహన్ రెడ్డి జెండా సభకు నారా లోకేష్ దూరంగా ఉండటంపై అంబటి సంచలన వ్యాఖ్యలు పిల్లిని సంకన పెట్టుకుని వెళ్లకూడదనే లోకేషన్ సభకు రానివ్వలేదు చంద్రబాబు అన్ని తెలిసినవాడు కావడం వల్లే లోకేష్ ను సభకు వద్దన్నారు లోకేష్ టీడీపీకి అపశకునం.. లోకేష్ వచ్చిన తర్వాతే టీడీపీ పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది -
Feb 29th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 06:59PM. Feb 29th, 2024 24 సీట్లతో కక్కుర్తి పడి.. పవన్ అలా.. : గ్రంధి శ్రీనివాస్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ-జనసేనలకు షాక్ ఇరు పార్టీల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 300 మంది కార్యకర్తలు.. టీడీపీ జనసేన కార్యకర్త లకు పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీ , జనసేన పార్టీల నుండి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఐదు సంవత్సరాల కాలంలో యనమదుర్రు డ్రైన్ పై తొమ్మిది బ్రిడ్జిలను నిర్మించాము కులం మతం ప్రాంతం పార్టీ తేడా లేకుండా అందరికీ సంక్షేమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారు గతంలో జన్మభూమి కమిటీలద్వారా టీడీపీ నేతలు పేదలను దోచుకున్నారు 3,50,000 కోట్లు పేదల ఖాతాల అవినీతి లేకుండా చేరువు చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి మాటిస్తే మడమ తిప్పని నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి 600 హామీలు ఇచ్చి ప్రజలను దగా చేసిన నాయకుడు చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశాడు..చంద్రబాబు వెన్నుపోటు కి అబద్ధాలకి అసత్యాలకి, దగాకీ, మోసానికి నిలువుటద్దంచంద్రబాబు విశ్వసనీయతకు నిలువుటద్దం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 600 హామీలలో చంద్రబాబు ఎన్ని హామీలు నెరవేర్చారో ప్రజలకు చెప్పాలి.... హైదరాబాద్ నేనే డవలప్ చేశాను అంటూ సొంత డబ్బా కొట్టుకునే వ్యక్తి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాను అని ఓటు అడిగే దమ్ము చంద్రబాబుకు లేదు మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని ధైర్యంగా అడుగుతున్న దేశం లోనే మొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మెంటల్ ఇన్బ్యాలెన్స్తో తో పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు 24 సీట్లతో కక్కుర్తి పడి.. చంద్రబాబు కాళ్ల దగ్గర ఇలా పడి ఉన్నాడు.. ఇది ఏంటని జనసేన కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు యువ రక్తం కావాలంటూ మరో వైపు పవన్ కల్యాణ్ 75 ఏళ్ల ముసలోడు చంద్రబాబుని కావాలంటున్నాడు ప్రశ్నిస్తానని అన్న పవన్ కల్యాణ్ చంద్రబాబు ఎన్ని తప్పులు చేసిన ప్రశ్నించలేదు పవన్ కల్యాణ్ కి దృష్టిదోషం ఉంది సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమం ఆయన కళ్ళకు కనపడటం లేదు పవన్ కల్యాణ్ ఒక మానసిక రోగిలా మారిపోయాడు పవన్ కల్యాణ్ నాలుగో పెళ్ళాం నాదెండ్ల మనోహర్.. అని ప్రజలు అనుకుంటున్నారు నాదెండ్ల మనోహర్ కి మీకు ఉన్న సంబంధం ఏంటి.. పవన్ కల్యాణ్ వచ్చాక రాజకీయాల్లో తిట్ల పోకడలు వచ్చాయి.. చంద్రబాబు పవన్ అధికారం లోకి వస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయా...? వీళ్ళకి ఓటు వేయకపోతే వారిని పాతాళానికి తొక్కేస్తారా ...? మక్కెల్లి ఇరగ తీస్తా తొక్కేస్తారా అంటూరా...? పేదల భవిష్యత్తుకు మేము ఇది చేస్తామని చెప్పటం లేదు పవన్ కల్యాణ్* జగన్మోహన్ రెడ్డి మీద ఈర్ష ద్వేషాలతోటి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా.. దడవని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని రోజు తలుచుకుంటూ తట్టుకోలేక విషం కక్కుతున్నారు పవన్ కల్యాణ్ ని సీఎం చేసుకోవాలని... జనసేన కార్యకర్తలు అనుకున్నారు జనసేన కార్యకర్తల ఆశలన్నీ కూడా అడియాసలు చేశాడు పవన్ కల్యాణ్ తల తీసుకెళ్లి చంద్రబాబు పాదాల దగ్గర పెట్టి కాపులను అవమానించాడు.. పార్టీ కార్యకర్తల అభీష్టాలు కూడా గౌరవం ఇవ్వని వ్యక్తి పవన్ కల్యాణ్ ఆత్మాభిమానం ఉన్నవారు ఎవరూ కూడా పవన్ కల్యాణ్ వెంట నడవరు... జనసేన నుండి పవన్ వైఖరికి విసిగిపోయిన కార్యకర్తలు,నాయకులు మా పార్టీలోకి వస్తే సాధారణంగా ఆహ్వానిస్తాం 06:38PM. Feb 29th, 2024 లోకేష్ దుర్మార్గాలను బయటపెడతా: గొల్లపల్లి సూర్యారావు చంద్రబాబు, నారా లొకేష్పై గొల్లపల్లి సూర్యారావు కీలక వ్యాఖ్యలు టీడీపీని వీడి తాజాగా వైఎస్సార్సీపీలో చేరిన సూర్యారావు తీవ్ర అవమానం జరగడం వల్లే బయటకు వచ్చానంటూ వ్యాఖ్య టీడీపీ పార్టీలో చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు టీపీపీలో పనిచేసిన మాకు ఒక జెండాను కూడా ఇవ్వలేదు పార్టీ శ్రేయస్సు కోసం భారీగా ఖర్చుచేసి.. పార్టీ కోసం కష్టపడ్డ నాకు చంద్రబాబు అన్యాయం చేశారు సీనియర్ అని చూడకుండా నిర్లక్ష్యం చేశారు ఆయన కొడుకు లోకేష్ దుర్మార్గమైన ఆలోచనలతో ‘లోకేష్ రాజ్యాంగం’ తేవాలని కలలు కంటున్నారు త్వరలోనే లోకేష్ దుర్మార్గపు ఆలోచనలు బయటపెడతా టీడీపీలో దళితులకు అన్యాయం జరుగుతోంది కష్టపడి పనిచేసిన నన్ను.. చంద్రబాబు లోకేష్ అవమానకర పరిస్థితిలో మెడ పట్టుకుని బయటికి గెంటేశారు 06:21PM. Feb 29th, 2024 500 కోట్లా?.. ఈనాడుపై ఎమ్మెల్యే తోపుదుర్తి ఫైర్ ఈనాడు అసత్య కథనాలపై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపాటు నేను 500 కోట్లు సంపాదించానట్టు ఈనాడు అసత్య ప్రచారం: ఎమ్మెల్యే ప్రకాష్ ఖాళీ బాండు పైన సంతకం పెట్టి పంపిస్తా వాటిని మీరే అమ్మండి: ఎమ్మెల్యే ప్రకాష్ నాకు నిజంగా 500 కోట్లు ఆస్తులు ఉంటే వాటిని అమ్మి నా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి 50వేల రూపాయలు చంద్రబాబు చేతులపై పంచాలి: ఎమ్మెల్యే ప్రకాష్ బహిరంగ సవాల్ విసిరిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. 06:08PM. Feb 29th, 2024 20 శాతం జనాభా ఉన్న కాపులకు 24 సీట్లా?: కొడాలి నాని చంద్రబాబు జెండాను పవన్ మోస్తున్నారు 20 శాతం జనాభా ఉన్న కాపులకు 24 సీట్లా? 3 శాతం ఉన్న వర్గానికి 31 సీట్లా? చంద్రబాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యం చంద్రబాబు-పవన్ చేతిలో మోసపోయేందుకు ఎవరూ సిద్ధంగా లేరు జగన్ను పవన్ కల్యాణ్ తొక్కేయడం కాదు.. చంద్రబాబును 80 లక్షల పాదాలు పాతాళానికి తొక్కాయి పవన్ ఓటు బ్యాంకుతో గెలవాలనే స్థితికి చంద్రబాబు చేరుకున్నాడు 05:30PM. Feb 29th, 2024 టీడీపీ+ జనసే=0 పవన్ కల్యాణ్ అంటే వ్యక్తిగతంగా గౌరవం ఉంది, కానీ.. సినిమా నటుడిగానే ఆయన్ని గౌరవిస్తా పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడని గతంలోనే చెప్పాను చంద్రబాబు కోసం పవన్ ఇప్పుడు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు పవన్ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే... పవన్ కల్యాణ్ ఎవరిని బెదిరిస్తున్నాడు? ఎవరినైనా ఎదిరించగలిగే శక్తి జగన్ అని జనసేన కార్యకర్తలే చెబుతారు చంద్రబాబు జైలుకు వెళ్తే పవన్ బాధపడ్డాడట ప్రజా నాయకుడు వంగవీటి రంగాను నడిరోడ్డుతో చంపినప్పుడు బాధ అనిపించలేదా? స్నేహం చేస్తే చచ్చేవరకు నాది స్నేహం అన్నాడు.. బీజేపీ, సీపీఐ-సీపీఎంలతో స్నేహం ఏమైంది? పవన్ నాలుగో పెళ్ళాం నాదెండ్ల మనోహర్ జనసేన కార్యకర్తలు, కాపు సోదరులు పునరాలోచించుకోండి ఇప్పుడున్న రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఆటలో అరటిపండు మాత్రమే కొన్నాళ్ళకు పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకున్నందుకు చంద్రబాబే తల పట్టుకునే పరిస్థితి ఎదురవుతుంది.. జనసేన ప్లస్ తెలుగుదేశం ఈక్వల్ టు జీరో పవన్ కల్యాణ్ మాట్లాడే సరికే జనం ఖాళీ అయిపోయారు .. ఇంక మీరు గెలవగలిగేదేముంది? టీడీపీ జనసేనలతో పొత్తు ఉందని ఇప్పటివరకు బిజెపి స్పష్టం చేయలేదు పవన్ కల్యాణ్ నాలుగో పెళ్ళాం నాదెండ్ల మనోహరే చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కు మొగుడు జగన్మోహన్ రెడ్డి జెండా సభకు నారా లోకేష్ దూరంగా ఉండటంపై అంబటి సంచలన వ్యాఖ్యలు పిల్లిని సంకన పెట్టుకుని వెళ్లకూడదనే లోకేషన్ సభకు రానివ్వలేదు చంద్రబాబు అన్ని తెలిసినవాడు కావడం వల్లే లోకేష్ ను సభకు వద్దన్నారు లోకేష్ టీడీపీకి అపశకునం.. లోకేష్ వచ్చిన తర్వాతే టీడీపీ పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది 04:55PM. Feb 29th, 2024 జనసేన, టీడీపీలదే లూటింగ్ టీమ్: వైవీ సుబ్బారెడ్డి పవన్ కల్యాన్పై ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు సినిమా డైలాగ్ లు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జరిగేది క్లాస్ వార్, క్యాస్ట్ వార్ కాదు.. జనసేన, టీడీపీలదే లూటింగ్ టీమ్.. లూటి చేసిన దానికి స్కిల్ స్కాం ఒక ఉదాహరణ.. 175 సీట్లు గెలవడం కోసమే వైఎస్సార్సీపీలో మార్పులు 03:45PM. Feb 29th, 2024 నగరి నియోజకవర్గంలో టీడీపీ అసమ్మతి సెగ టీడీపీ అభ్యర్థిగా గాలి భాను ప్రకాశ్కు టికెట్ కేటాయించడంపై అసంతృప్తి టీడీపీ నేత, సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజీ అధినేత అశోక్ రాజు పార్టీకి రాజీనామా గాలి ముద్దు కృష్ణమ నాయుడి కుటుంబ తగాదాల వల్లే 2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. గాలి భానుప్రకాష్కు టికెట్ ఇవ్వడం వల్లే రాజీనామా రాయలసీమ జిల్లాల్లో క్షత్రియ కోటాలో నగరి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన అశోక్ రాజు 2019 ఎన్నికల తరువాత కష్టపడ్డ తెలుగు దేశం పార్టీ నాయకులకు,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలపలేదు చంద్రబాబు నాయుడు ఏకపక్ష నిర్ణయం వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నా నగరి నియోజకవర్గంలో గాలి భానుప్రకాష్ స్మగ్లింగ్ పాల్పడే వారితో, అసాంఘిక, సంఘ విద్రోహ కార్యకలాపాలు చేసే వారితో సావాసం చేస్తున్నాడు అతని ధోరణి నచ్చకే రాజీనామా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదు నన్ను వైఎసస్సార్సీపీ సానుభూతి పరుడని కూడా ప్రచారం చేశారు ఎన్నికల్లో గాలి భానుప్రకాష్కు పనిచేయలేకే పార్టీకు రాజీనామా 03:30PM. Feb 29th, 2024 తాడేపల్లి పవన్ జీవితంలో ఏనాడూ ఎమ్మెల్యే కూడా కాలేడు: నందిగం సురేష్, ఎంపీ సీఎం జగన్ అనే పేరు వింటేనే చంద్రబాబు, పవన్ కి భయం పుడుతోంది అందుకే నిన్నటి సభలో 200 సార్లు జగన్ పేరు ప్రస్తావించారు పావలా బిళ్ల కింద పడితే గోలగోల చేసినట్టే పవన్ మాట్లాడారు ఎవరి సలహాలు వద్దనటం వలనే చివరికి చంద్రబాబు పంచన చేరాల్సి వచ్చింది పవన్తో సినిమాలు తీయటానికి కూడా ఏ నిర్మాత ముందుకు రావటం లేదు ఎమ్మెల్యే కాలేక, సినిమాలు ఆఫర్లు లేక పవన్ ఫ్రస్టేషన్లో ఉన్నారు చంద్రబాబు, పవన్లు జెండాలు మార్చుకుని ఊపుకునే స్థితికి వెళ్లారు వివేకా హత్య వెనుక చంద్రబాబు ఉన్న సంగతి పవన్ కి తెలుసు తన స్వార్ధం కోసం కన్నతండ్రిపై కూడా పవన్ నీచంగా మాట్లాడారు ఊసకాళ్లతో ఉండే పవన్ తాడేపల్లిలో జగన్ ఇంటిని బద్దలు కడతాడంట గత ఎన్నికల్లో పవన్ ని రెండు చోట్లా జగన్ ఓడించి పాతాళంలోకి తొక్కారు 14 ఏళ్ల తన పాలనలాగే మళ్లీ చేస్తానని చంద్రబాబు చెప్పగలరా? తన వలన మేలు జరిగితేనే ఓటెయ్యమని సీఎం జగన్ ధైర్యంగా చెప్తున్నారు తన అభిమానులు, జగన్ ఒకేలా పవన్కి కనిపిస్తున్నారు అందుకే తనను ఎవరూ ప్రశ్నించవద్దని అంటున్నారు మళ్లీ జగన్ గురించి విమర్శలు చేస్తే పవన్ని రాజకీయంగా ఎలా తొక్కాలో మాకు తెలుసు డిపాజిట్టు కూడా రాని సీట్లు పవన్కి చంద్రబాబు ఇచ్చారు విజయవాడ 03:15PM. Feb 29th, 2024 ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధిస్తాం: జీడీ నెల్లూరు సమన్వయకర్త కృపా లక్ష్మీ కామెంట్లు సీఎం జగన్ మహిళలను రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు ఎస్సిలకు ఎవ్వరు ఇవ్వని ప్రాధాన్యం సీఎం జగన్ ఇస్తున్నారు నాపై జగనన్న పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా విద్యావంతులు, యువత, మహిళలను జగనన్న ప్రోత్సహిస్తున్నారు జీడీ నెల్లూరు వైఎస్సార్సీపీ పార్టీ కంచుకోట సీఎం జగన్ ప్రతి కుటుంబానికి మేలు చేశారు సీఎం జగన్ కి ఓటేసి ప్రజలు రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మా కుటుంబం ఎన్నో ఏళ్లుగా వైఎస్సార్సీపీ కుటుంబంతో నడుస్తోంది మా తండ్రి నారాయణ స్వామిని తొలి దళిత ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత జగనన్నది ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది జగనన్న వైఎస్ జగన్తో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం జీడీ నెల్లూరులో భారీ మెజారిటీ తో విజయం సాధిస్తాం 03:00PM. Feb 29th, 2024 విజయవాడ: టీడీపీ-జనసేన జెండా సభ అట్టర్ ప్లాప్.. మంత్రి కొట్టు సత్యనారాయణ చంద్రబాబుకి... పవన్ కల్యాణ్కి మాత్రం సమన్వయం ఉంది టీడీపీ-జనసేన నేతల మధ్య సమన్వయం లేదు.. ఎవరిదారి వారే అన్నట్లుగా ఉంది 30 వేల మందికి ఏర్పాట్లు చేసి ఆరు లక్షల మంది అంటే ఎలా? సాయంత్రం 6 గంటల వరకు జనం లేక సభే ప్రారంభం కాలేదు అవినీతి అనకొండ అని గూగుల్ లో చూస్తే చంద్రబాబు అని వస్తుంది కానీ పవన్ కిమాత్రం చంద్రబాబు చాలా గొప్పగా కనిపిస్తున్నారు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మా సామాజిక వర్గం చాలా నొచ్చుకుంటోంది చంద్రబాబు వెనకాల పవన్ చేతులు కట్టుకుని నిలబడటం... వెనకాలే వెళ్లడం ఏంటి? టీడీపీకి తలొగ్గాలన్న పవన్ మాటలు విని సభకి వచ్చిన కాపులు సిగ్గుతో చచ్చిపోయారు అయిదు సంవత్సరాలగా ప్రజలు సంతోషంగా ఉంటే పవన్ కే తెలియటం లేదు చంద్రబాబు అయిదేళ్ల రాక్షస పాలనని వదిలించుకోవడానికి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా పవన్ కళ్యాన్కి బుద్ది రాలేదు నా పాలనలో మేలు జరిగితేనే ఓటు వేయండని జగన్ అంటున్నారు చంద్రబాబు పాలన అద్బుతం అని పవన్ అంటున్నారు పవన్కి సూటిగా సవాల్ విసురుతున్నా 2014 నుంచి 2019 మా అయిదేళ్ల పాలన చూసి ఓటు వేయండని చెప్పడానికి మీరు సిద్దంగా ఉన్నారా మా అయిదేళ్ల పరిపాలన చూసి ఓటు వేయండని చంద్రబాబు, పవన్, పప్పు చెప్పగలరా నీకు 24 సీట్లు ఇచ్చింది చంద్రబాబు కాదా? చంద్రబాబుని అద:పాతాళానికి తొక్కేస్తానని పవన్ వామనుడి కధ చెప్పారేమో 02:45PM. Feb 29th, 2024 అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన ఇన్ఛార్జిల్లో అలుముకున్న అసంతృప్తి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల ప్రకటన తర్వాత వేడేక్కిన అసమ్మతి టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పీ. గన్నవరంలో మహాసేన రాజేష్ కు సహకరించని టీడీపీ, జనసేన కేడర్ పవన్ కల్యాణ్ నిర్ణయం కోసం కొత్తపేట నేత బండారు శ్రీనివాస్ ఎదురుచూపులు ముమ్ముడివరంలో దాట్ల బుచ్చిబాబుకే మల్లాడి కృష్ణారావు మద్దతు ... వేచి చూసే ధోరణిలో జనసేన అమలాపురం, రామచంద్రాపురం అభ్యర్థులపై ఇంకా రాని స్పష్టత జనసేన ఇంచార్జ్ ల్లో అలుముకుంటున్న అసంతృప్తి 01:55PM. Feb 29th, 2024 నెల్లూరు: ఉదయగిరి టీడీపీ లో చల్లారని అసంతృప్తి జ్వాలలు మాజీ ఎమ్మెల్యే బొల్లినేనిని కాదని.. ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్కి టికెట్ ఇవ్వడంపై కార్యకర్తలు ఆగ్రహం కలిగిరిలో కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆత్మీయ సమావేశం హాజరైన నియోజకవర్గ ముఖ్య నేతలు ఉదయగిరి అభ్యర్థిత్వంపై అధిష్టానం పునరాలోచించుకోవాలని కార్యకర్తల డిమాండ్.. 01:50PM. Feb 29th, 2024 పవన్ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ పవన్ కల్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్కి చేరింది 30 సీట్లు కూడా తెచ్చుకోలేని పవన్ ఇష్టమొచ్చినట్లు మట్లాడుతున్నాడు చంద్రబాబు మాయలో పవన్ పడిపోయారు 24 సీట్లు తీసుకొని... కార్యకర్తలకు పవన్ అన్యాయం చేశారు రిషికొండలో అద్భుతమైన భవనం నిర్మిస్తున్నాం ముఖ్యమంత్రి రిషికొండలో ఉండాలని కమిటి నిర్ణయించింది క్యాంప్ ఆఫీసు కాకపోతే.. టూరిస్టు ప్లేస్ గా ఉంటుంది 01:20PM. Feb 29th, 2024 టీడీపీ, జనసేన సభలో కేవలం జగన్ నామస్మరణే చేశారు: పేర్ని నాని వారికి ఎందుకు ఓటేయాలో బాబు, పవన్ చెప్పలేకపోయారు ప్రజల క్షేమం, రాష్ట్ర క్షేమం చంద్రబాబు పవన్కు పట్టదు కాపుల ఆత్మగౌరవాన్ని పెంచే ఒక్కమాట కూడా చెప్పలేదు పవన్ సినిమా డైలాగ్లు బట్టీకొట్టారు పవన్కు చేతనైతే సీఎం జగన్పై చేసిన ఆరోపణలు నిరూపించాలి సీఎం జగన్ వద్ద బేరాలు ఉండవు యుద్ధం చూపిస్తానన్న పవన్ 2014, 2019లో ఏం చేశారు 2019లో పవన్ అమరావతి ఒక కులానికే రాజధాని అన్నారు ఇవాళ అమరావతే రాజధాని అంటున్నారు పవన్ తనను నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచుతున్నారు పవన్ వామనుడు కాదు శల్యుడు, శికండిలాంటి వాడు వివేకా హత్య నిందితులు పవన్, చంద్రబాబుతో అంటకాగుతున్నాడు పవన్ సభలో అన్నీ సొల్లు కబుర్లే చెప్పాడు 01:14PM. Feb 29th, 2024 టీడీపీ, జనసేన జెండా సభ అట్టర్ ప్లాప్ : మంత్రి కొట్టు సత్యనారాయణ పవన్ కు సవాల్ విసురుతున్నా టీడీపీ పాలన చూసి ప్రజలు ఓటు వేయాలని పవన్ అడగాలి పవన్ నిర్ణయాలతో కార్యకర్తలు నీరుగారిపోయారు కాపులను, కార్యకర్తలను పవన్ నట్టేట ముంచారు సభలో వారి అజెండా ఏంటో చెప్పలేకపోయారు పవన్ కు కాసులపై ఆశ తప్ప.. ఆశయం లేదు జగన్ ని అధ: పాతాళానికి తొక్కేయడానికి మీరెవరు? టీడీపీ జెండా మోయడమే జనసేన పార్టీ అజెండా 01:08PM. Feb 29th, 2024 ఉదయగిరిలో పోటీ చేసి తీరుతా : బొల్లినేని 14 ఏళ్లుగా ఉదయగిరి ఇన్ఛార్జిగా పని చేశా టీడీపీ క్యాడర్ మద్దతు నాకే ఉంది చంద్రబాబు దృష్టికి కార్యకర్తల అభిప్రాయం తీసుకెళ్తా ఆఖరి ప్రయత్నంగా చంద్రబాబును కలుస్తా చంద్రబాబు వద్దు అన్నా పోటీ చేయడం ఖాయం 01:05PM. Feb 29th, 2024 చిరంజీవి కనీసం ఒకచోటైనా గెలిచాడు...పవన్ రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి : ఎంపీ కేశినేని నాని పవన్ తెలంగాణాలో ఉంటూ ఏపీలో గెస్ట్ రోల్ జనసైనికుల అభిమానాన్ని బాబుకు ప్యాకేజ్ గా అమ్మేశాడు చంద్రబాబు దగ్గర ముష్టి 24 సీట్లు తీసుకున్నాడు చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి చీడ పురుగులు స్పెషల్ ప్యాకేజీ ఇస్తే ఫస్ట్ లిస్టు, మామూలు ప్యాకేజ్ ఇస్తే రెండో లిస్టులో సీట్లు ఇస్తున్నాడు ఏం ప్యాకేజ్ లేని వాళ్లకు సీట్లు లేవు సీట్లు అమ్మడంలో లోకేష్ నంబర్ వన్ 01:00PM. Feb 29th, 2024 గుమ్మనూరు ఫ్యామిలీకి టికెట్ కేటాయింపు పై తర్జనభర్జన ఆలూరు, గుంతకల్లులో జయరాం టికెట్ పై టిడిపి కేడర్ లో అసంతృప్తి రెండో విడతలో ఎంత మంది సీనియర్లకు తగ్గుతున్న ఆశలు సీనియర్ల సీట్ల పై ఎటూ తేల్చుకోలేకపోతున్న టీడీపీ అధిష్ఠానం ఎచ్చెర్ల, పెందుర్తి, దెందులూరు, మైలవరం, పెనమలూరు, గురజాల సీట్ల పై రాని క్లారిటీ కళా, బండారు, చింతమనేని, దేవినేని, యరపతినేని టికెట్ల పై అస్పష్టత 12:59PM. Feb 29th, 2024 వైఎస్సార్సీపీలో చేరిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన ఇంతియాజ్ 12:30PM. Feb 29th, 2024 చంద్రబాబుపై మండిపడుతున్న బ్రాహ్మణ సంఘాలు సరిపల్లి రాజేష్(మహాసేన రాజేష్)కు పి గన్నవరం టికెట్ ఇవ్వడంపై బ్రాహ్మణుల నిరసన బ్రాహ్మణులను కించపరిచిన రాజేష్కు టికెట్ ఎలా ఇస్తారు? చంద్రబాబుకు వ్యతిరేకంగా బ్రాహ్మణ సంఘాల నిరసన బ్రాహ్మణులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ 12:10PM. Feb 29th, 2024 విజయవాడ మరోసారి అధికారంలోకి వచ్చేది వైఎస్సార్సీపీనే: దేవినేని అవినాష్ గంగానమ్మగుడి రోడ్డు 22వ డివిజన్ లో 4వ రోజు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం తూర్పు నియోజకవర్గంలో రూ. 650 కోట్ల తో అభివృద్ధి పనులు , రూ. 950 కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేశాం సీఎం జగన్లాంటి నాయకుడు భవిష్యత్లో లేకుంటే ఇబ్బందులు పడతారని ప్రజలు అనుకుంటున్నారు మరోసారి అధికారంలో సీఎం జగన్ ప్రభుత్వమే పేదలకు ఏ సమస్య వచ్చినా మేము అందుబాటులో ఉంటున్నాం కరోనా సమయంలో ఒక్క టీడీపీ నాయకుడు అయిన బయటకి వచ్చారా ? తాడేపల్లి టీడీపీ జనసేన మీటింగ్ చూశాక చంద్రబాబుకి వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు చంద్రబాబు గతంలో చిరంజీవికి చేసిన మోసం మర్చిపోలేము పవన్ కల్యాణ్కి చంద్రబాబు ఇచ్చిన కౌగిలి విష కౌగిలిలా ఉంది 12:02PM. Feb 29th, 2024 అనంతపురం: బయటపడ్డ కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు ప్రలోభాలు టీడీపీ కార్యక్రమాలకు వచ్చే వారికి డబ్బు పంపిణీ చేస్తున్న అమిలినేని సురేంద్ర బాబు వర్గీయులు డబ్బు ఇచ్చి జనసమీకరణ చేసిన అమిలినేని సురేంద్ర బాబు కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్ర బాబు కు కళ్యాణదుర్గం టిక్కెట్ ఖరారు చేసిన చంద్రబాబు తొలిసారిగా కళ్యాణదుర్గం వచ్చిన అమిలినేని సురేంద్ర బాబు డబ్బు, మద్యం పంపిణీ చేసిన అమిలినేని సురేంద్ర బాబు వర్గీయులు వైరల్గా మారిన టీడీపీ డబ్బు మద్యం పంపిణీ దృశ్యాలు 12:00PM. Feb 29th, 2024 ఇటు అభివృద్ధి, అటు సంక్షేమం ప్రజలకు అందిస్తూ ముందుకు సాగుతున్నాం: తిరుపతి వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి తిరుపతి 46 డివిజన్లో స్థానిక మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న భూమన అభినయ్ రెడ్డి గత నాయకులు రాజకీయ అవసరాల కోసం జీవకోన అభివృద్ధిని గాలికి వదిలేశారు, కానీ తాము అధికారంలోకి వచ్చాక జీవకోన రూపురేఖలు మార్చాం గతంలో మీరు ప్రయాణించే రోడ్లు ఇరుకాటి సంధులతో ఇబ్బందికరంగా ఉండేవి, ఇప్పుడు విస్తరణ చేపట్టి చేసి సీసీ రోడ్లు నిర్మించాం, దీంతో ట్రాఫిక్ సమస్యలు తీరాయి. అలాగే ప్రజలకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాం, నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాం, కేవలం రెండున్నర సంత్సరాల కాలంలోనే 18మాస్టర్ ప్లాన్ రోడ్లు, 7ఫ్రీ లెఫ్ట్లు, 5స్లిప్ వేలను వేసి నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చాం, భవిష్యత్తులో మరో 14 మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించాం జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి, ఇటు అభివృద్ధి.. అటు సంక్షేమం ప్రజలకు అందిస్తూ ముందుకు సాగుతున్నాం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థిస్తున్నా 11:32AM, Feb 29th, 2024 కోనసీమ: పి.గన్నవరం టీడీపీ, జనసేనలో విభేదాలు అయినవిల్లి వినాయకుడి టెంపుల్లో పూజలు చేసి, ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మహాసేన రాజేష్ టీడీపీ అభ్యర్థి రాజేష్ ఎన్నికల ప్రచారానికి ఇరు పార్టీ నేతల డుమ్మా 11:02AM, Feb 29th, 2024 తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన సభ అట్టర్ఫ్లాప్: మంత్రి అమర్నాథ్ సిద్ధం సభకు వచ్చిన జనాభాలో 10 శాతం కూడా రాలేదు టీడీపీ, జనసేన కూటమి వల్ల క్యాష్ ట్రాన్స్ఫర్ అయ్యిందే తప్ప, ఓటు కాదు కాపుల్లో బలం ఉంద్న పవన్.. 24 సీట్లకే ఎందుకు పరిమితం అయ్యారు? కాపుల ఓట్ల కోసం పవన్ను చంద్రబాబు వాడకుంటున్నారు 10:31AM, Feb 29th, 2024 రైతులకు సంబంధించి ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేర్చారు: మంత్రి కాకాణి నాలుగు విడతల్లో 67,500 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసాం 57 నెలల పరిపాలనలో రైతులకు చేసిన లబ్దిని వారికీ గర్వంగా చెబుతున్నాం ప్రకృతి విపత్తులు వల్ల నష్టపోయిన రైతులకు గత ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోతే వాటిని కూడా మా ప్రభుత్వమే ఇచ్చింది ప్రభుత్వం నిర్ణయించిన దాని కన్నా ఎక్కువ ధరకు దాన్యాన్ని రైతులు అమ్ముకునేలా చర్యలు తీసుకుంటున్నాం బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు.. మాట తప్పి వారిని మోసం చేశారు చంద్రబాబు హయాంలో ఒక్క రైతైనా సంతోషంగా ఉన్నారా..? అయన దరిద్రుడు కాబట్టే కరువు కాటకాలు విలయతాండవం చేసాయి నీరు చేట్టు పథకం పేరుతో టీడీపీ నేతలు 50 వేల కోట్లు దోచుకున్నారు పిచ్చి, ఉన్మాదం దాటి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు నేను పిచ్చోడ్ని.. నన్ను నమ్మొద్దు అన్నట్లుగా నిన్నటి సభలో పవన్ మాట్లాడారు చంద్రబాబు, పవన్ వామనావతారం ఎత్తి కార్యకర్తలను తొక్కేస్తున్నారు 10:10AM, Feb 29th, 2024 వారి అజెండా ఏమిటో ప్రజలకు చెప్పలేకపోయారు: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ఱ తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ-జనసేన సమావేశంలో వారి అజెండా ఏంటో చెప్పలేకపోయారు కాసుల కోసం ఆశ, ఆశయం లేని పవన్ కల్యాణ్ పార్టీని నడుపుతున్నాడు నిన్నటి సభలో చంద్రబాబు జూనియర్ ఆర్టిస్ట్గా మిగిలిపోయారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్దే జగన్ని అధఃపాతాళానికి తొక్కేయడానికి మీరెవరు? ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచించాల్సిన సమయం వచ్చింది జగన్మోహన్రెడ్డిని విమర్శించేందుకే తాడేపల్లిగూడెంలో సభ పెట్టారు ప్రజాస్వామ్యంలో యుద్ధాలు చేయాల్సిన అవసరం ఉండదు టీడీపీ జెండా మోయడమే జనసేన పార్టీ అజెండా జనసేన పార్టీ క్యాడర్లో ఆత్మస్థైర్యాన్ని పవన్ పాడు చేస్తున్నాడు 9:27AM, Feb 29th, 2024 కాకినాడ: పవన్ కల్యాణ్కు కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ రెండు పర్యాయాలు కిర్లంపూడి వస్తానని మీరు నాకు కబురు పంపారు ఎలాంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగింది అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ఆశించి మీతో కలిసి సేవ చేయాలనుకున్నాను కానీ మీరు నన్ను కలవడానికి మీకు ఎన్నో చోట్ల అనుమతులు అవసరం మీ నిర్ణయాలు మీ చేతుల్లో లేవు పవర్ షేరింగ్ అనేది లేదని అర్ధమైంది మీ 24 సీట్ల కోసం నా అవసరం రాదు.. రాకూదనే భగవంతున్ని కోరుకుంటున్నాను మీలా గ్లామర్ ఉన్నవాన్ని కాకపోచ్చు ప్రజల్లో పరపతి లేకపోవడం వల్ల మీ దృష్టిలో లాస్ట్ గ్రేడ్ వ్యక్రిగా, తుప్పు పట్టిన ఇనుములా గుర్తించారు 8:30 AM, Feb 29th, 2024 చంద్రబాబు, లోకేష్లు అవమానించారు: ఎస్వీ సతీష్కుమార్రెడ్డి టీడీపీలో ఉన్నాన్నాళ్లు ఛీత్కారాలు ఎదుర్కొన్నా అందుకే నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నాను టీడీపీలో కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది అయితే తన అనుచరులు, కార్యకర్తలు తిరిగి రాజకీయ ప్రవేశం చేయాలంటున్నారు ఆ సమయంలో ఎవరితో పోరాటం చేశానో అలాంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు స్నేహహస్తం అందించారు సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకు తాను వైఎస్సార్సీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నా 7:30 AM, Feb 29th, 2024 తుస్సుమన్న టీడీపీ–జనసేన (టీజే) తొలి బహిరంగ సభ 6 లక్షల మంది వస్తారని ఊదరగొట్టిన నేతలు కిందా మీదా పడి 40–50 వేల మందికే పరిమితం పొత్తుకు తమ మద్దతు లేదని స్పష్టం చేసిన ఇరు పార్టీల కేడర్ రెండు పార్టీలకు పట్టున్న జిల్లాలో సభ పెట్టినా నిరాశే తక్కువ స్థలంలో జనం కిక్కిరిసేలా చేసి పోటెత్తినట్లు చూపాలని వ్యూహం ఆ మేరకు కూడా ఆయా పార్టీల శ్రేణులు రాక బెడిసిన స్కెచ్ ఖాళీగా కనిపించిన సగం గ్యాలరీలు.. బాబు ప్రసంగానికి స్పందన కరువు 7:25 AM, Feb 29th, 2024 టీడీపీలో రాజీనామా ప్రకంపనలు మాజీ మంత్రి గొల్లపల్లి రాజీనామాతో కోనసీమ టీడీపీలో కష్టాలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న ఉండి శివరామరాజు అదే దారిలో పయనించనున్న మండలి బుద్ధప్రసాద్ ప్రత్యామ్నాయం చూసుకుంటున్న బూరగడ్డ వేదవ్యాస్ తుది నిర్ణయం తీసుకుంటానన్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని ఐవీఆర్ఎస్ సర్వేపై అనంతలో వెల్లువెత్తిన నిరసనలు ఫలించని చంద్రబాబు బుజ్జగింపులు 7:20 AM, Feb 29th, 2024 175 స్థానాల్లో గెలుపే లక్ష్యం: విజయసాయిరెడ్డి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది 3న జరగాల్సిన సిద్ధం సభ 10కి మార్పు రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుపొందడం ఖాయం 7:10 AM, Feb 29th, 2024 కేంద్ర వాణిజ్య శాఖ గణాంకాల్లో బట్టబయలైన బాబు మాటల బురిడీ బాబు హయాంలో కంటే సీఎం జగన్ హయాంలో రాష్ట్రంలో మూడు రెట్లు పెరిగిన వాస్తవ పెట్టుబడులు 2014–18 మధ్య రాష్ట్రంలోకి వచ్చి న పెట్టుబడులు రూ.32,803 కోట్లే 2019 నుంచి 2023 జూన్ వరకు వచ్చి న పెట్టుబడులు రూ.1,00,103 కోట్లు రెండేళ్లు కరోనా ఉన్నా భారీ పెట్టుబడులను ఆకర్షించిన జగన్ సర్కారు.. 2022లో రూ.45,217 కోట్ల పెట్టుబడులు తేవడం ద్వారా దేశంలోనే అగ్రస్థానం 7:05 AM, Feb 29th, 2024 వైఎస్సార్సీపీ ఎనిమిదో జాబితా విడుదల.. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఐదుగురు సభ్యులతో కూడిన ఎనిమిదో జాబితా విడుదల గుంటూరు.. కిలారు రోశయ్య పొన్నూరు.. అంబటి మురళి ఒంగోలు ఎంపీ.. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కందుకూరు.. బుర్రా మధుసూదన్ యాదవ్ జి.డి. నెల్లూరు.. కల్లత్తూరు కృపాలక్ష్మి. 7:00 AM, Feb 29th, 2024 ఏసీబీ కోర్డు: స్కిల్ స్కాంలో లక్ష్మీనారాయణ పిటీషన్పై ముగిసిన వాదనలు లక్ష్మీనారాయణ పిటీషన్పై తదుపరి విచారణ మార్చి5 కి వాయిదా... అదే రోజు ఆదేశాలిస్తామన్న ఏసీబీ కోర్టు స్కిల్ స్కామ్ కేసులో అప్రూవర్గా మారడానికి అనుమతి కోరుతూ ఏసీబీకోర్టులో ఏసీఐ ఎండీ చంద్రకాంత్ షా పిటీషన్ చంద్రకాంత్ షా పిటిషన్పై చంద్రబాబు కౌంటర్ దాఖలు చేయకుండా ఏ-2 నిందితుడు లక్ష్మీనారాయణచే పిటిషన్ చంద్రకాంత్ షా పిటీషన్లో జతచేసిన డాక్యుమెంట్లు ఇవ్వాలని పిటీషన్లో పేర్కొన్న లక్ష్మీనారాయణ స్కిల్ కేసులో తాను కూడా ముద్దాయిగా ఉన్నందున డాక్యుమెంట్లు ఇవ్వాలని లక్ష్మీనారాయణ తరపు న్యాయవాదుల వాదనలు పిటీషన్లో చంద్రకాంత్ షా జతచేసిన డాక్యుమెంట్లు లక్ష్మీనారాయణకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించిన సీఐడీ అదనపు పీపీ జ్యోతి ఈ దశలో చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డు చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలలో భాగమే లక్ష్మీనారాయణ పిటీషన్ అన్న అదనపు పీపీ చంద్రకాంత్ షా పిటీషన్లో జతచేసిన డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ ఏ2 నిందితుడు, మాజీ ఐఎఎస్ లక్ష్మీనారాయణ పిటీషన్ చెల్లదని సీఐడీ తరపు వాదనలు ఇరువర్గాల వాదనలు ముగియడంతో మార్చి 5న తదుపరి ఆదేశాలు జారీచేస్తామన్న ఏసీబీ కోర్టు బోగస్ ఇన్వాయిస్లతో నిధులు స్వాహా చేశారని ఆధారాలతో సహా ఇప్పటికే పిటీషన్లో పేర్కొన్న చంద్రకాంత్ షా స్కిల్ కేసులో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన ఏ-22 నిందితుడు యోగేష్ గుప్తా నిధుల అక్రమ తరలింపులో కీలక పాత్రగా పేర్కొన్న చంద్రకాంత్ షా స్కిల్ కేసులో ఏ-26 నిందితుడు సావన్ కుమార్ జజూతో కలిసి యోగేష్ గుప్తా 2016 లో తనని కలిసారన్న చంద్రకాంత్ షా డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకి సాఫ్ట్ వేర్ సమకూర్చినట్లుగా బోగస్ ఇన్వాయిస్లు ఇవ్వాలని వారు కోరినట్లు పేర్కొన్న చంద్రకాంత్ షా ఏసీఐ కంపెనీ తరపున స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్లు, డిజైన్ టెక్కి రెండు బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చానన్న చంద్రకాంత్ షా బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చినందుకు రూ.65 కోట్లు తన కంపెనీ ఖాతాలో నిధులు జమచేశారని వాంగ్మూలం అవే నిధులని సావన్ కుమార్ చెప్పిన పలు డొల్ల కంపెనీలకి మళ్లించానని చంద్రకాంత్ షా పిటీషన్ ఆ రూ.65 కోట్ల నిధులనే టీడీపీ ఖాతాలోకి చేరినట్లుగా ఇప్పటికే సీఐడీ గుర్తింపు 6:50 AM, Feb 29th, 2024 లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు.. మరోసారి వాయిదా ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు విచారణ మరోసారి వాయిదా కౌంటర్ దాఖలు చేయడానికి మళ్లీ సమయం కోరిన టీడీపీ లాయర్లు మార్చి 11 కి విచారణ వాయిదా గత రెండు నెలలగా ఏసీబీ కోర్టులో వాయిదాలతో నెట్టుకొస్తున్న టీడీపీ న్యాయవాదులు కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ యత్నాలు కౌంటర్ దాఖలు చేయాలని స్వయంగా ఏసీబీ కోర్టు ఆదేశాలని పట్డించుకోని లోకేష్ యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లోకేష్ చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని.. రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయమూర్తిపై దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు అధికారులకు రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై ఏసీబీ కోర్టులో రెండు నెలల క్రితం సీఐడీ పిటీషన్ కౌంటర్ దాఖలు చేస్తే అడ్డంగా దొరికిపోతామనే భయంతో వాయిదాలు స్వయంగా ఏసీబీ కోర్టు నుంచి లోకేష్కి నోటీసులు జారీ ఏసీబీ కోర్టు ఆదేశాలని సైతం లెక్కచేయని లోకేష్ నేటి విచారణలో మరోసారి వాయిదా కోరిన టీడీపీ లాయర్లు 6:40 AM, Feb 29th, 2024 ఓవైపు సభ.. మరోవైపు జనసేన నిరసన తాడేపల్లి గూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభ సభ నాడే జనసేన లో పెల్లుబికిన నిరసన జ్వాలలు ఏలూరులో జనసేన పార్టీ కార్యాలయంలో జనసైనికుల నిరసన తాడేపల్లిగూడెం లో బహిరంగ సభ ను బాయ్ కాట్ చేసిన ఏలూరు జనసేన పార్టీ నాయకులు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన నిరసనలో పాల్గొన్న జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఏలూరు సీటు జనసేనకు కేటాయించాలని నినాదాలు ఏలూరు నియోజకవర్గంలో జనసేన బలంగా ఉందని, పునరాలోచించాలని డిమాండ్ 6:30 AM, Feb 29th, 2024 టీడీపీ ఓవరాక్షన్.. మాచర్లలో ఉద్రిక్తత పల్నాడు జిల్లా మాచర్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓవరాక్షన్ 28వ వార్డులోని ఇళ్లకు జెండాలు కొడుతున్న తెలుగుదేశం నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఇంటికి తెలుగుదేశం జెండా కట్టిన తెలుగుదేశం నాయకులు కట్టిన తెలుగుదేశం జెండా తీసేయాలని చెప్పిన కౌన్సిలర్ ఆయన భర్త మస్తాన్ మస్తాన్ తో వాదనకు దిగి దాడికి పాల్పడిన తెలుగుదేశం నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్విన తెలుగుదేశం నాయకులు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు. -
Feb 28th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 10:05 PM, Feb 28th, 2024 అది వాళ్లిద్దరి ఖర్మ: హరిరామ జోగయ్య చంద్రబాబు , పవన్ పై సంచలన కామెంట్ చేసిన మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామజోగయ్య తెలుగుదేశం జనసేన బాగు కోరి నేనిచ్చే సలహా అధినేతలిద్దరికీ నచ్చినట్లు లేదు అది వారి ఖర్మ ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు 8:45 PM, Feb 28th, 2024 ఏసీబీ కోర్డు: స్కిల్ స్కాంలో లక్ష్మీనారాయణ పిటీషన్పై ముగిసిన వాదనలు లక్ష్మీనారాయణ పిటీషన్పై తదుపరి విచారణ మార్చి5 కి వాయిదా... అదే రోజు ఆదేశాలిస్తామన్న ఏసీబీ కోర్టు స్కిల్ స్కామ్ కేసులో అప్రూవర్గా మారడానికి అనుమతి కోరుతూ ఏసీబీకోర్టులో ఏసీఐ ఎండీ చంద్రకాంత్ షా పిటీషన్ చంద్రకాంత్ షా పిటిషన్పై చంద్రబాబు కౌంటర్ దాఖలు చేయకుండా ఏ-2 నిందితుడు లక్ష్మీనారాయణచే పిటిషన్ చంద్రకాంత్ షా పిటీషన్లో జతచేసిన డాక్యుమెంట్లు ఇవ్వాలని పిటీషన్లో పేర్కొన్న లక్ష్మీనారాయణ స్కిల్ కేసులో తాను కూడా ముద్దాయిగా ఉన్నందున డాక్యుమెంట్లు ఇవ్వాలని లక్ష్మీనారాయణ తరపు న్యాయవాదుల వాదనలు పిటీషన్లో చంద్రకాంత్ షా జతచేసిన డాక్యుమెంట్లు లక్ష్మీనారాయణకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించిన సీఐడీ అదనపు పీపీ జ్యోతి ఈ దశలో చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డు చేయకుండా అడ్డుకునే ప్రయత్నాలలో భాగమే లక్ష్మీనారాయణ పిటీషన్ అన్న అదనపు పీపీ చంద్రకాంత్ షా పిటీషన్లో జతచేసిన డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ ఏ2 నిందితుడు, మాజీ ఐఎఎస్ లక్ష్మీనారాయణ పిటీషన్ చెల్లదని సీఐడీ తరపు వాదనలు ఇరువర్గాల వాదనలు ముగియడంతో మార్చి 5న తదుపరి ఆదేశాలు జారీచేస్తామన్న ఏసీబీ కోర్టు బోగస్ ఇన్వాయిస్లతో నిధులు స్వాహా చేశారని ఆధారాలతో సహా ఇప్పటికే పిటీషన్లో పేర్కొన్న చంద్రకాంత్ షా స్కిల్ కేసులో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన ఏ-22 నిందితుడు యోగేష్ గుప్తా నిధుల అక్రమ తరలింపులో కీలక పాత్రగా పేర్కొన్న చంద్రకాంత్ షా స్కిల్ కేసులో ఏ-26 నిందితుడు సావన్ కుమార్ జజూతో కలిసి యోగేష్ గుప్తా 2016 లో తనని కలిసారన్న చంద్రకాంత్ షా డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకి సాఫ్ట్ వేర్ సమకూర్చినట్లుగా బోగస్ ఇన్వాయిస్లు ఇవ్వాలని వారు కోరినట్లు పేర్కొన్న చంద్రకాంత్ షా ఏసీఐ కంపెనీ తరపున స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్లు, డిజైన్ టెక్కి రెండు బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చానన్న చంద్రకాంత్ షా బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చినందుకు రూ.65 కోట్లు తన కంపెనీ ఖాతాలో నిధులు జమచేశారని వాంగ్మూలం అవే నిధులని సావన్ కుమార్ చెప్పిన పలు డొల్ల కంపెనీలకి మళ్లించానని చంద్రకాంత్ షా పిటీషన్ ఆ రూ.65 కోట్ల నిధులనే టీడీపీ ఖాతాలోకి చేరినట్లుగా ఇప్పటికే సీఐడీ గుర్తింపు 6:44 PM, Feb 28th, 2024 లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు.. మరోసారి వాయిదా ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు విచారణ మరోసారి వాయిదా కౌంటర్ దాఖలు చేయడానికి మళ్లీ సమయం కోరిన టీడీపీ లాయర్లు మార్చి 11 కి విచారణ వాయిదా గత రెండు నెలలగా ఏసీబీ కోర్టులో వాయిదాలతో నెట్టుకొస్తున్న టీడీపీ న్యాయవాదులు కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ యత్నాలు కౌంటర్ దాఖలు చేయాలని స్వయంగా ఏసీబీ కోర్టు ఆదేశాలని పట్డించుకోని లోకేష్ యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లోకేష్ చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని.. రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయమూర్తిపై దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు అధికారులకు రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై ఏసీబీ కోర్టులో రెండు నెలల క్రితం సీఐడీ పిటీషన్ కౌంటర్ దాఖలు చేస్తే అడ్డంగా దొరికిపోతామనే భయంతో వాయిదాలు స్వయంగా ఏసీబీ కోర్టు నుంచి లోకేష్కి నోటీసులు జారీ ఏసీబీ కోర్టు ఆదేశాలని సైతం లెక్కచేయని లోకేష్ నేటి విచారణలో మరోసారి వాయిదా కోరిన టీడీపీ లాయర్లు 5:39 PM, Feb 28th, 2024 పవన్ ప్రకటించిన 4 స్థానాల్లో అసంతృప్తి రగులుతోంది: రాయలసీమ బలిజ సంఘం పవన్ కల్యాణ్కు ఇచ్చిన 24 సీట్లలో కాపులు, బలిజలు ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు అందుకే కాపుల్లోనూ అసంతృప్తి ఉంది పవన్తో కాపులు, బలిజలకు పూర్తిస్థాయిలో న్యాయం జరగదు టీడీపీ హైకమాండ్తో మాట్లాడాలంటే కాపులు, బలిజలు యజ్ఞాలు చేయాల్సిన పరిస్థితి ఉంది: టీడీపీ నేత ఓవీ రమణ 4:54 PM, Feb 28th, 2024 మాగుంట వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి రియాక్షన్ ఎంపీ మాగుంట వ్యాఖ్యలు పై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందన రాజకీయ నేతలు ఎన్నికల సమయాల్లో రకరకాల కారణాల తో పార్టీ మారుతుంటారు వైస్సార్సీపీ లో ఆత్మగౌరవ సమస్య ఎప్పటికి తలెత్తదు పార్టీ మారే వారు అన్ని పార్టీలలో వుంటారు టీడీపి నుండి ఎంపీ కేశినేని నాని వైస్సార్సీపీ లో చేరారు...టీడీపీ లో నేతలకు ఆత్మగౌరవం లేదనుకోవాలా....? మాగుంట వ్యాఖ్యలు సరైనది కాదు వైస్సార్సీపీ లో చిన్న కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి నేత వరకు ఎనలేని గౌరవమర్యాదలు ఉంటాయి.. పార్టీ మారే వారికి ఎవరికారణాలు వారికి ఉండొచ్చు 3:56 PM, Feb 28th, 2024 ఓవైపు సభ.. మరోవైపు జనసేన నిరసన తాడేపల్లి గూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభ సభ నాడే జనసేన లో పెల్లుబికిన నిరసన జ్వాలలు ఏలూరులో జనసేన పార్టీ కార్యాలయంలో జనసైనికుల నిరసన తాడేపల్లిగూడెం లో బహిరంగ సభ ను బాయ్ కాట్ చేసిన ఏలూరు జనసేన పార్టీ నాయకులు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన నిరసనలో పాల్గొన్న జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఏలూరు సీటు జనసేనకు కేటాయించాలని నినాదాలు ఏలూరు నియోజకవర్గంలో జనసేన బలంగా ఉందని, పునరాలోచించాలని డిమాండ్ 3:48 PM, Feb 28th, 2024 టీడీపీ- జనసేన ‘జెండా’కు డుమ్మా! తాడేపల్లిగూడెం తెలుగుజన విజయకేతనం సభకు కృష్ణాజిల్లా నేతలు డుమ్మా సభకు దూరంగా అవనిగడ్డ టీడీపీ శ్రేణులు మండలి బుద్ధప్రసాద్ కు టిక్కెట్ పై స్పష్టత ఇవ్వనందుకు సభను బాయ్ కాట్ చేసిన టీడీపీ క్యాడర్ పెడన టిక్కెట్ టీడీపీకి కేటాయించడంతో అసంతృప్తితో రగిలిపోతున్న జనసేన నేతలు,శ్రేణులు ఉమ్మడి సభకు డుమ్మాకొట్టిన పెడన జనసేన నేతలు,కార్యకర్తలు 3:12 PM, Feb 28th, 2024 టీడీపీ ఓవరాక్షన్.. మాచర్లలో ఉద్రిక్తత పల్నాడు జిల్లా మాచర్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓవరాక్షన్ 28వ వార్డులోని ఇళ్లకు జెండాలు కొడుతున్న తెలుగుదేశం నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఇంటికి తెలుగుదేశం జెండా కట్టిన తెలుగుదేశం నాయకులు కట్టిన తెలుగుదేశం జెండా తీసేయాలని చెప్పిన కౌన్సిలర్ ఆయన భర్త మస్తాన్ మస్తాన్ తో వాదనకు దిగి దాడికి పాల్పడిన తెలుగుదేశం నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాళ్లు రువ్విన తెలుగుదేశం నాయకులు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు 2:43PM, Feb 28th, 2024 నేను అలిగానని ప్రచారం చేస్తున్నారు: మాజీ మంత్రి బాలినేని ఈ ఐదు సంవత్సరాల లో ఎంప్లాయిస్ ఇబ్బంది పడ్డారు, కానీ, సియం మిమ్మల్ని గుండేల్లో పెట్టుకొన్నారు పీఆర్ఎసీ విషయంలో సీఎంతో మాట్లాడతా కొంతమంది నేను అలిగాను అని ప్రచారం చేస్తున్నారు నేను ప్రజలకోసమే ప్రశ్నిస్తా ఉన్న విషయం ఉన్నట్టుగా చెపుతా ఐదు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రిగా పని చేసా అవసరం అయితే రాజకియాలు మానుకొంటాను కాని ప్రశ్నించడం మానుకోను. డబ్బులు లేకనే మీకు పీఆర్సీ ఇవ్వలేదు.. త్వరలోనే వస్తాయి నిధులు కోసమే సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు మీ వల్ల ఎమ్మెల్సీ అయిన అశోక్ బాబు మీ కోసం పోరాడలేదు మాగుంట శ్రీనివాస్ రెడ్ది కోసం పోరాడాను ఆయనతో పాటు టీడీపీలోకి పోవాలనుకోలేదు చిత్త శుద్దితో ఉంటే ఎవరు ఏమి మాట్లాడినా లెక్కచెయ్యక్కర్లేదు పార్టీ లో ఉండి ద్రోహం చేసే వ్యక్తి ని కాదు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు చెప్పిన మాటలే నాకు ఆదర్శం ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్ది ఆసక్తికర వ్యాఖ్యలు 2:18PM, Feb 28th, 2024 చంద్రబాబు అధికారం కోసమే.. : గొల్లపల్లి ఫైర్ నన్ను మెడ పట్టి టీడీపీ నుంచి గెంటేశారు వైఎస్ జగన్ అక్కున చేర్చుకున్నారు ఉంటే ఉండు పోతే పో అన్నట్లు చూశారు అధికారం కోసం చంద్రబాబు మౌన మునిగా మారారు లోకేష్ దుర్మార్గపు ఆలోచనతో టీడీపీని నడిపిస్తున్నాడు 2:05PM, Feb 28th, 2024 వైఎస్సార్సీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి గొల్లపల్లి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలో చేరిన సూర్యారావు. నిబద్ధతతో పనిచేసినందుకు టీడీపీ అవమానించిందని ఆగ్రహం చంద్రబాబు నన్ను మెడ పట్టి గెంటేసినంత పనిచేశారు. సీఎం జగన్ నన్ను అక్కునచేర్చుకున్నారు. 1:40PM, Feb 28th, 2024 వాలంటీర్లు కుటుంబంలో ఒక భాగస్వామి: విడదల రజిని వాలంటీర్లు సేవా గుణం కలిగిన వారు. వాలంటీర్ అనగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుర్తుకు వస్తారు. వాలంటీర్ల వ్యవస్థ దేశంలోనే ఇది ఒక గొప్ప వ్యవస్థ. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వలంటీర్ వ్యవస్థపై డిబేట్ జరుగుతుంది. వాలంటీర్లు కుటుంబంలో ఒక భాగస్వామి. ప్రతిపక్షాలు మిమ్మల్ని ఎప్పుడూ గుర్తించలేదు. ప్రతిపక్షాలు ఈ వ్యవస్థను తొలగించాలని చూస్తోంది. 1:15 PM, Feb 28th, 2024 టీడీపీ అభ్యర్థికి షాకిచ్చిన జనసేన నేతలు.. వంగలపూడి అనితకు షాక్ ఇచ్చిన జనసేన నేతలు. పొత్తులో భాగంగా జనసేన నేతల ఇంటికి వెళ్లిన అనిత. తనకు మద్దతు తెలపాలని జనసేన నాయకులను కోరిన అనిత అనితకు మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేసిన జనసేన నేతలు. గతంలో ఎమ్మెల్యేగా తమపై తప్పుడు కేసులు పెట్టారన్న జనసేన నాయకులు. గెలిచిన తర్వాత తమను మళ్లీ వేధించరన్న గ్యారెంటీ ఏమిటన్న నేతలు 12:30 PM, Feb 28th, 2024 టీడీపీలో రెండు టికెట్లపై పంచాయితీ.. చిత్తూరు జిల్లా టీడీపీలో రెండు టికెట్లపై పంచాయితీ చంద్రబాబు నివాసానికి క్యూకట్టిన శ్రీకాళహస్తి, సత్యవేడు నేతలు నారా లోకేష్ను కలిసేందుకు శ్రీకాళహస్తి, సత్యవేడు నేతల ప్రయత్నం శ్రీకాళహస్తి టికెట్ను ఎస్సీవీ నాయుడుకు ఇవ్వాలంటోన్న అనుచరులు సత్యవేడు సీటును హెలెన్కు కేటాయించాలని కార్యకర్తల డిమాండ్ 12:00 PM, Feb 28th, 2024 టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి గుడ్ బై రాజీనామా టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా పార్టీ కష్టపడితే అవమానించారని లేఖ రాజోలు టికెటివ్వలేదని ఆవేదన త్వరలో భవిష్యత్ కార్యాచరణ పొత్తులో భాగంగా టికెట్ జనసేనకు కేటాయించిన టీడీపీ 11:40 AM, Feb 28th, 2024 మా సంగతి ఏంటి బాబు? చంద్రబాబు ఇంటికి అసంతృప్త నేతలు ఇన్నాళ్లు ఆశ పెట్టి ఇప్పుడు టికెట్ లేదంటావా? వేర్వేరు సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు అనంతపురం పార్లమెంటు స్థానం ఇవ్వాలని కోరిన జేసీ పవన్ బీకే పార్ధసారధిని అనంతపురం నుంచి పోటీ చేయాలని చెప్పినట్టు ప్రచారం చంద్రబాబును కలిసిన శంకర్ యాదవ్, తిప్పేస్వామి ఇప్పుడు టికెట్ ఇవ్వలేనని చెప్పేసిన చంద్రబాబు కదిరి, హిందూపురం ఎంపీ సీటు కోరిన చాంద్ బాషా చంద్రబాబుతో అర్ధగంటపాటు భేటీ అయిన మాజీ మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి చర్చ 11:15 AM, Feb 28th, 2024 తంబళ్లపల్లిలో వెన్నుపోటా? చంద్రబాబును కలిసిన శంకర్ యాదవ్ ఎలాంటి హామీ చంద్రబాబు ఇవ్వలేదంటున్న పార్టీ నేతలు పార్టీకోసం పని చేస్తే తర్వాత చూసుకుందామని సూచన టికెట్లు ఇచ్చేశాం, ఇప్పుడేం చేయలేనంటున్న చంద్రబాబు 10:30 AM, Feb 28th, 2024 వైఎస్సార్సీపీకి మాగుంట రాజీనామా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైఎస్సార్సీపీకి రాజీనామా. టికెట్ నిరాకరించడంతో వైఎస్సార్సీపీకి మాగుంట రాజీనామా. 2014లో ఒంగోలు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిపోయిన మాగుంట. 2019 ఎన్నికల్లో ఒంగోలు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గెలిచిన మాగుంట. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నాయకత్వం టికెట్ నిరాకరించడంతో రాజీనామా. 10:00 AM, Feb 28th, 2024 చంద్రబాబు గుంపును చూసి భయపడే ప్రసక్తే లేదు: వెల్లంపల్లి శ్రీనివాస్ సీఎం జగన్ చూసి ప్రతిపక్షాలకు వణుకు పుట్టి అందరూ కలిసి వస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ధైర్యం ఉంటే సింగల్గా పోటీ చేయండి. గుంపుల్లా వచ్చిన ఎవరేం చేయలేరు. సీఎం జగన్ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు, పవన్కు లేదు. సీఎం జగన్ ప్రజలతో పొత్తులో ఉన్నారు. చంద్రబాబు ఎప్పుడు పొత్తులతోనే పోటీ చేస్తాడు. ప్రజలకు మంచి చేసే వాడికి పొత్తులు ఎందుకు. మా టార్గెట్ కుప్పం.. అక్కడి నుండే గెలుచుకొని వస్తాం వారిద్దరికీ ఏ నియోజకవర్గం నుండి నిలబడాలో క్లారిటీ లేదు. కుప్పం, మంగళగిరి కచ్చితంగా ఓడిపోతారు. చంద్రబాబు గుంపును చూసి భయపడే పరిస్థితి లేదు. 09:30 AM, Feb 28th, 2024 భీమవరంలో కుర్చీ మడతేసిన పవన్ జనసేన అధినేత పవన్ భీమవరంలో కుర్చీ మడతేశారు. భీమవరం కాదు పిఠాపురం నుంచి పవన్ పోటీ? పిఠాపురారంలో కాపుల ఓట్లు 91వేలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచే పవన్ పోటీ! భీమవరంలో 80వేల కాపు ఓట్లు ఉన్నాయి. 09:00 AM, Feb 28th, 2024 టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై సంచలన కామెంట్స్.. బాలకృష్ణను హీరోయిన్లను వేధిస్తాడు. అర్ధరాత్రి తప్పతాగి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిటిస్టులపై వేధింపులు. అర్ధరాత్రి హీరోయిన్లు డోర్ కొట్టడం బాలకృష్ణకు అలవాటు. ఇప్పటికే రాధిక ఆప్టే, విచిత్ర, తదితరులను వేధించిన బాలయ్య. సినిమాల్లో స్త్రీ జనోద్ధారకుడిగా ఫోజులు.. అసలు రూపం మాత్రం ఇలా.. పేరుకేమో తెరపై అతను హీరో.. కానీ తెరచాటున మహిళల్ని లైంగికంగా వేధించే కామాంధుడు. అవుట్ డోర్ షూటింగ్స్లో అర్ధరాత్రి తప్పతాగి హీరోయిన్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ల రూము దగ్గరికి వెళ్లి డోర్ కొట్టడం నందమూరి బాలకృష్ణకి అలవాటు. ఇప్పటికే రాధిక ఆప్టే, విచిత్ర తదితర హీరోయిన్లు తమని… pic.twitter.com/j04KVVUpBH — YSR Congress Party (@YSRCParty) February 27, 2024 08:40 AM, Feb 28th, 2024 టీడీపీలో చల్లారని టికెట్ల చిచ్చు బాబుకు నిద్రలేని రాత్రిళ్లు!.. టీడీపీలో చల్లారని టికెట్ల చిచ్చు ఉండిలో రామరాజుకు సహకరించేది లేదన్న శివరామరాజు అవనిగడ్డ సీటు బుద్ధప్రసాద్కు ఇవ్వకపోవడంపై కేడర్ నిరసనలు పి.గన్నవరంలో మహాసేన రాజేశ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ శ్రేణుల దాడి నిడదవోలు సీటుపై శేషారావు వర్గం ఆగ్రహజ్వాలలు కృష్ణాలో 4 నియోజకవర్గాల్లో తమ్ముళ్ల సిగపట్లు చంద్రబాబు వారించినా వెనక్కితగ్గని సీనియర్లు 08:15 AM, Feb 28th, 2024 కేశినేని నానితో టీడీపీ నేత గొల్లపల్లి భేటీ.. ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో కీలక నేతల భేటీ ఎంపీలు మిథున్ రెడ్డి, కేశినేని శ్రీనివాస్(నాని)తో భేటీ అయిన మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొల్లపల్లి సూర్యారావు టీడీపీని వీడే ఆలోచనలో గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీలో సామాజిక అన్యాయం జరగడం లేదు. ముఖ్యమంత్రి జగన్ విధానాలు చాలా బాగున్నాయంటూ మెచ్చుకున్న సూర్యారావు వైస్సార్సీపీలోనే సామాజిక న్యాయం జరుగుతుందన్న సూర్యారావు ఎన్నికల్లో సామాజిక వర్గాల కూర్పు, సీనియర్ ,జూనియర్లకు అవకాశాలు కల్పిస్తున్న వైఎస్సార్సీపీ మెజారిటీ సామాజిక వర్గాలకు న్యాయం చేయడంతో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందన్న గొల్లపల్లి. 07:40 AM, Feb 28th, 2024 లోకేష్ రెడ్ బుక్ బెదిరింపు కేసుపై నేడు విచారణ ఏసీబీ కోర్టులో నేడు మరోసారి లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు విచారణ గత రెండు నెలలగా ఏసీబీ కోర్టులో వాయిదాలు కోరుతూ వచ్చిన లోకేష్ న్యాయవాదులు కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ యత్నాలు యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లోకేష్ చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారు. రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయమూర్తిపై దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు అధికారులకి రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ సీఐడీ పిటిషన్పై ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకుండా లోకేష్ నాన్చుడు ధోరణి. రెడ్ బుక్ అంశంపై సీఐడీ నోటీసులని పట్టించుకోని లోకేష్ స్వయంగా ఏసీబీ కోర్టు నుంచి నారా లోకేష్కు నోటీసులు జారీ ఏసీబీ కోర్టు ఆదేశాలని సైతం లెక్కచేయని లోకేష్ ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకుండా వాయిదాలు కోరుతూ వచ్చిన టీడీపీ లాయర్లు 07:25 AM, Feb 28th, 2024 కార్యకర్తల గురించి సీఎం వైఎస్ జగన్ ట్వీట్ ఏ రాజకీయ పార్టీ కార్యకర్త అయినా తమ నాయకుడి గురించి కాలర్ ఎగరేసి చెప్పే పరిస్థితి ఉన్నప్పుడే ఆ పార్టీకి గౌరవం ఉంటుంది నేడు దేశ రాజకీయాల్లో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమేనన్న మాట రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో వినిపిస్తోంది. ఇప్పుడు మన కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్ళి, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని ధైర్యంగా చెప్పే పరిస్థితి ఉంది రాష్ట్రంలోని 87 శాతం కుటుంబాలకు మన ప్రభుత్వంలో మంచి చేయగలిగామని చెప్పేందుకు గర్వపడుతున్నాను. ఏ రాజకీయ పార్టీ కార్యకర్త అయినా తమ నాయకుడి గురించి కాలర్ ఎగరేసి చెప్పే పరిస్థితి ఉన్నప్పుడే ఆ పార్టీకి గౌరవం ఉంటుంది. నేడు దేశ రాజకీయాల్లో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ @YSRCParty మాత్రమేనన్న మాట రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో వినిపిస్తోంది. ఇప్పుడు మన కార్యకర్తలు ప్ర… pic.twitter.com/imHhONIv7h — YS Jagan Mohan Reddy (@ysjagan) February 27, 2024 07:00 AM, Feb 28th, 2024 YSRCP కీలక సమావేశంలో సీఎం జగన్ వ్యాఖ్యలు ► రానున్న 45 రోజులపాటు కీలకం ►మనం చేసిన మంచి పనులు.. చేసే మంచిని ప్రజలకు చెప్పండి.. ►రాజకీయాల్లో విశ్వనీయత ముఖ్యం ►చంద్రబాబుకు విశ్వసనీయత లేదు ►2014లో చంద్రబాబు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ హామీలిచ్చారు ►సాధ్యపడని హామీలను కూడా మేనిఫెస్టోలో పెట్టారు ►అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు ►చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీలు నాకు ఇంకా గుర్తుంది ►రైతు రుణాలు మాఫీ చేస్తానన్నాడు, బంగారం లోన్లు తీరుస్తానన్నాడు ►సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేశాడు ►అసలు అమలు సాధ్యం కాని హామీలు ఎలా ఇచ్చాడో చంద్రబాబుకే తెలియాలి ►ఒక హామీ ఒక నాయకుడు ఇచ్చాడంటే దానికి విశ్వసనీయత ఉండాలి ►తప్పుడు హామీలు ఎప్పుడు మనం ఇవ్వలేదు, ఇవ్వం కూడా ►మనం ఏది ఇవ్వగలమో.. అది చెబుతున్నాం ► 99 శాతం హామీలన్నింటిని నెరవేర్చాం ►దేశంలో విశ్వసనీయత ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ ► మోసం ఎప్పుడూ నిలబడదు ► 2019లో మనం అమలు చేయగలిగే హామీలిచ్చాం ►ప్రజలకు గుర్తుండిపోయేలా 2019 మేనిఫెస్టో తెచ్చాం ► రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 151 నియోజకవర్గాల్లో విజయం సాధించాం ►మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయగలరా? అని అడిగారు ►ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి తీరతామని ఆనాడు చెప్పా ►ఇది చెప్పాం .. ఇది చేశాం అని ఇంటింటికి వెళ్లి చెప్పగలుగుతున్నాం ►మన పథకాలతో 87 శాతం పైచిలుకు కుటుంబాలకు సంక్షేమం అందిచాం ►కుప్పంలో 93 శాతం కుటుంబాలకు మేలు చేశాం ►కుప్పంలో 87 వేల ఇళ్లు ఉంటే.. 83 వేల ఇళ్లకు మంచి జరిగింది ► కుప్పంలో 45 వేల కుటుంబాలకు రూ.1,400 కోట్లు ఇచ్చాం ►రాష్ట్రవ్యాప్తంగా జగన్ బటన్ నొక్కడం.. పేదల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేశాం ► ఏకంగా రూ.2 లక్షల 55 వేల కోట్లు అక్కచెల్లెమ్మల ఖాతాలో జమ చేశాం ► మనం చేసిన మంచి చూసి ప్రత్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి ►57 నెలల్లో పూర్తి ప్రక్షాళన జరిగింది.. సంక్షేమ పాలన అందించాం ► పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం ►గతంలో వెయ్యి రూపాయలు ఉన్న ఫించన్.. 3 వేలకు చేశాం ► పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుబాటులోకి తెచ్చాం ► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చాం ► లంచాలు వివక్ష లేకుండా ప్రతీ ఇంటికి సంక్షేమం అందించాం ► నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చేశాం ►దిశ యాప్తో మహిళలకు భద్రత కల్పించాం ►దిశ యాప్తో పోలీసులు త్వరగా స్పందిస్తున్నారు ►ఫోన్ చేస్తే చాలూ మహిళలకు రక్షణ దొరుకుతోంది ►ఆరోగ్యశ్రీని అత్యుత్తమ స్థాయిలో విస్తరించాం ► లంచాలకు, వివక్షలకు తావు లేకుండా సంక్షేమ పాలన అందించాం ► ఇవాళ జరుగుతోంది కులాల మధ్య యుద్ధం కాదు ► ఓసీల్లో కూడా నిరుపేదలు ఉన్నారు ► పేదలు ఓవైపు ఉంటే.. పెత్తందారులు మరోవైపు ఉన్నారు ► జగన్ ఎప్పుడూ పేదల వైపే ఉంటాడు ►జగన్ గెలిస్తే పేదవాడికి న్యాయం జరుగుతుంది ►మీ జగన్ ఉంటే పేదవాడు బాగుపడతాడు ►జగన్ ఉంటే లంచాలు లేకుండా బటన్లు కొనసాగుతాయి ► జగన్ ఉంటేనే విలేజ్ క్లినిక్లు పని చేస్తాయి ►జగన్ రాకుంటే మళ్లీ జన్మభూమిలదే రాజ్యమవుతుంది ►45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ►వైఎస్సార్సీపీలో టికెట్ల ఎంపిక దాదాపు పూర్తైంది ► ఇప్పుడు ప్రకటించిన పేర్లే దాదాపుగా ఫైనల్ లిస్ట్ ►దాదాపుగా టికెట్లు కన్ఫామ్ చేసినట్లే ►సంక్షేమం కొనసాగాలంటే జగనే సీఎంగా ఉండాలి ►జగన్ చేయగలిగింది మాత్రమే చెబుతాడు ►చంద్రబాబు మాత్రం ఎలాంటి అబద్ధం అయినా చెబుతాడు ►చంద్రబాబు మాత్రం తన అవసరాల కోసం ఎవరినైనా మోసం చేస్తాడు ►ప్రతీ ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో ఓటర్లలోకి వెళ్లండి ►ప్రతీ ఒక్కరూ ప్రతీ ఇంటికి వెళ్లి జరిగిన మంచిని చెప్పండి ►జరిగిన మంచిని బాగా చెప్పగలిగితేనే విజయం సాధిస్తాం ►నా స్థాయిలో నేను చేయగలిగినదంతా చేశా ►ఇప్పుడు మీ వంతు..చేసిన మంచిని ఓటర్లకు చెప్పండి 06:50 AM, Feb 28th, 2024 నేడు టీడీపీ-జనసేన ఉమ్మడి సభ నేడు టీడీపీ – జనసేన ఉమ్మడి సభకు హాజరయ్యేవారు వేలల్లోనే ఏడు ఎకరాల్లో వేదిక, రెండు హెలిప్యాడ్లు, వీఐపీ రెస్ట్ రూమ్లు మిగతా 15 ఎకరాల్లో కార్యకర్తల కోసం 22 గ్యాలరీలు ఒక్కో గ్యాలరీలో 1,500 కుర్చీలు.. వచ్చేది 33 వేల మందే 06:40 AM, Feb 28th, 2024 మైలవరంలో శవరాజకీయాలు.. వాట్సాప్ వార్ టీడీపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యతిరేకిస్తున్న దేవినేని ఉమా వర్గం తాజాగా.. ఐవీఆర్ఎస్ సర్వేలో వసంత పేరిట సర్వే నోటా నొక్కాలంటూ వాట్సాప్లో ప్రచారం ఇటీవలె పుల్లారావు అనే కార్యకర్త మృతి ఉమాకు టికెట్ దక్కదన్న ఆవేదనతోనే చనిపోయాడంటూ ఉమా వర్గీయుల ప్రచారం అనారోగ్యంతో చనిపోయాడంటున్న మరో వర్గం శవరాజకీయాలు మొదటి నుంచి అలవాటేనంటూ మరో వర్గం వాట్సాప్లో కౌంటర్ పుల్లారావు తనయుడి ఆడియో రికార్డింగ్ పేరిట వాట్సాప్లో ఓ క్లిప్ వైరల్ 06:30 AM, Feb 28th, 2024 టీడీపీలో టికెట్లపై సస్పెన్స్..! నిడదవోలు, రాజమండ్రి రూరల్ టికెట్ల పై సస్పెన్స్ కంటిన్యూ రెండు, మూడు రోజుల్లో అధికారికంగా అభ్యర్థుల ప్రకటన కడియపులంకలో జనసైనికులతో కందుల దుర్గేష్ భేటీ రాజమండ్రి రూరల్ సీటు గోరంట్ల బుచ్చయ్య కు ఖరారు తనకెందుకు ఇవ్వడం లేదని కందుల దుర్గేష్ ఆగ్రహం నిడదవోలులో పోటీ చేయాలని కందుల దుర్గేష్ కు జనసేన సూచన నిడదవోలు సీటును జనసేన కు ఇవ్వడం పై టీడీపీ శ్రేణుల ఆగ్రహం ఇలాగయితే ఓటు బదిలీ పక్కనబెట్టి మొత్తానికి మొత్తం మునుగుతామంటున్న రెండు పార్టీల నేతలు -
Feb 26th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 08:36 PM, Feb 26th, 2024 నాదెండ్లకు నిరసన సెగ పశ్చిమగోదావరి జిల్లా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్కు నిరసన సెగ పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లిగూడెంలో ఈ నెల 28న జరగబోయే జనసేన టీడీపీ ఉమ్మడి బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. సోమవారం రాత్రి పెంటపాడు మండలం అలంపురంలోని జయా గార్డెన్స్లో బస చేసిన మనోహర్. మనోహర్ బస చేసిన ప్రాంతానికి చేరుకున్న తణుకు జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు, నాయకులు, కార్యకర్తలు విడివాడ రామచంద్రరావుకు టికెట్టు కేటాయించకపోవడంతో మనోహర్ బస చేసిన గెస్ట్హౌస్ ఎదుట నిరసన. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న విడివాడ రామచంద్రరావు అనుచరులు, పార్టీ శ్రేణులు తాడేపల్లిగూడెం డీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు, ఉద్రిక్తత వాతావరణం. జయా గార్డెన్స్కు చేరుకున్న జనసేన నాయకులు విడివాడ రామచంద్రరావు, బొలిశెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేష్లు ఎంత సముదాయించిన మాట వినని విడివాడ నాకు టికెట్ ఇవ్వకపోతే ప్రాణం తీసుకుంటానంటున్న విడివాడ బెదిరింపులు. 07:58 PM, Feb 26th, 2024 ఏదో ఒక సీటు అయినా ఫర్వాలేదు! నెల్లూరు జిల్లాలో జనసేనకు ఒక స్థానం కూడా కేటాయించకపోవడంతో జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట నేతలు కార్యకర్తలు ఆందోళన ఏదో ఒక సీటు కేటాయించాలని డిమాండ్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి కామెంట్స్.. జనసేన పార్టీ కోసం గత ఆరు సంవత్సరాల నుంచి నేతలు కార్యకర్తలు ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు ఈ పోరాటాలతోనే పార్టీని బలోపేతం చేసుకున్నాం కరోనా సమయంలో ఎవరూ చేయని విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించాము ఏడాదిన్నర కాలం నుంచి జనం కోసం జనసేన కార్యక్రమాన్ని కూడా చేపట్టాం కోట్లాది రూపాయల వ్యాపారాలను వదులుకొని పుట్టిన ఊరికి ఏదో మంచి చేయాలని వచ్చాను..ప్రజలు ఎంతో ఆదరించారు నెల్లూరు సిటీ నుంచి జన సేన కు పోటీ చేసే అవకాశం వస్తుందని భావించాను గతంలో పీఆర్పీ ఈ నియోజకవర్గంలో విజయం సాధించింది నెల్లూరు జిల్లాలో ఒక సీటు కూడా కేటాయించకపోవడంతో నేతలంతా తీవ్ర కలత చెందుతున్నారు పవన్తో మాట్లాడి జిల్లాలో ఒక సీటైనా కేటాయించేలా ప్రయత్నం చేస్తామంటున్న నేతలు 07:25 PM, Feb 26th, 2024 చింతలపూడి టీడీపీలో నాన్ లోకల్ చిచ్చు చింతలపూడి నియోజకవర్గ టీడీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు జంగారెడ్డిగూడెంలో చింతలపూడి టిడిపి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పరిచయ కార్యక్రమం లో రసాభాస నియోజకవర్గ పరిశీలికులు కోళ్ల నాగేశ్వరరావు, సొంగ రోషన్ కుమార్ ఎదుటే కుమ్ము లాడుకున్న తెలుగు తమ్ముళ్లు రోషన్ కుమార్ నాన్ లోకల్ అంటూ..నినాదాలు చేసిన రోషన్ వ్యతిరేక వర్గం 07:12 PM, Feb 26th, 2024 టీడీపీలో అసమ్మతి నేతల ‘సిద్ధం’! తిరుపతి సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీలో బయటపడ్డ అసమ్మతి మీడియా ముందు తన గోడును వివరించిన పరసా షాలినీ రత్నం పార్టీని నమ్ముకున్న తన తండ్రి పరసా రత్నానికి అన్యాయం జరిగిందని ఆవేదన గత 30 ఏళ్లుగా పార్టీ నమ్ముకొని పనిచేస్తున్నాము...నియోజకవర్గంలో పరసా అండలేకుండా టిడిపికి ఉందా..? తమను రాజకీయ గుర్తింపు ఇవ్వకపోతే దేనికైనా సిద్దం 06:30 PM, Feb 26th, 2024 టీడీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు ఏలూరు జిల్లా: చింతలపూడి నియోజకవర్గ టీడీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు జంగారెడ్డిగూడెంలో చింతలపూడి టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పరిచయ కార్యక్రమంలో రసాభాస నియోజకవర్గ పరిశీలికులు కోళ్ల నాగేశ్వరరావు, సొంగ రోషన్ కుమార్ ఎదుటే కుమ్ము లాడుకున్న తెలుగు తమ్ముళ్లు రోషన్ కుమార్ నాన్ లోకల్ అంటూ.. నినాదాలు చేసిన రోషన్ వ్యతిరేక వర్గం 06:00 PM, Feb 26th, 2024 175 కి 175 గెలవబోతున్నాం.. ఎమ్మెల్సీ, లేళ్ల అప్పిరెడ్డి ఆ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే మూడు ప్రాంతాల్లో సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయి మార్చి 3వ తేదీన చివరి ‘సిద్ధం’ సభ జరగబోతోంది ఎన్నికలకు సమాయాత్తమవుతున్న సమయంలో రేపటి మీటింగ్ కీలకం కాబోతోంది రేపటి కీలక సమావేశంలో మా నాయకులు సీఎం జగన్ దిశా నిర్ధేశం చేస్తారు క్షేత్రస్థాయిలో ఎలా ముందుకు వెళ్లాలో వివరిస్తారు కీలకమైన నాయకులు, బూత్ లెవల్లో నాయకులంతా రేపటి మీటింగ్ హాజరవుతారు పార్టీ పరంగా వివిధ హోదాల్లో ఉన్న 2700 మందికి ఆహ్వానం పంపించాం ఎంతమంది కలిసి వచ్చినా మా విజయాన్ని ఎవరూ ఆపలేరు విజయనగరం: చీపురుపల్లిలో టీడీపీకి షాక్ చీపురుపల్లి టీడీపీ మాజీ జడ్పిటీసీ మీసాల వరాలు నాయుడు చీపురుపల్లి మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ మీసాల సరోజిని 17 మంది మాజీ వార్డు సభ్యులు 1000 మంది కర్యకర్తలు మంత్రి బొత్స సత్యనారాయణ, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లానచంద్రశేఖర్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక 05:20PM, Feb 26th, 2024 టీడీపీ-జనసేన పొత్తు అతుకుల బొంత: సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ, జనసేన పార్టీలో అసంతృప్తులు మా పార్టీలోకి వస్తామంటున్నారు అవకాశం ఉన్న చోట వారిని చేర్చుకునే అంశాన్ని పరిశీలిస్తాం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ జగన్ నెరవేర్చారు రేపటి సమావేశంలో సీఎం జగన్ ఎన్నికలకు దిశా నిర్దేశం చేస్తారు ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎలా పనిచేయాలనేది చెబుతారు క్యాడర్కు సీఎం జగన్ దిశా నిర్దేశం చేస్తారు ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేలా సీఎం సూచనలు చేస్తారు ఎన్నికలకు ముందు జరిగే ఆఖరి కీలక సమావేశం ఇది గడప గడపకూ కార్యక్రమంతో వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజల చెంతనే ఉంది ఐదేళ్లుగా జరిగిన సంక్షేమ పాలనను ప్రజలకు వివరిస్తాం ఎన్నికలకు ముందు జరగబోయే ఆఖరు సమావేశం క్షేత్రస్థాయి.. మండల కార్యకర్తల సమావేశం ఇది సీఎం జగన్ మోహన్రెడ్డితో పాటు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇంఛార్జులు పాల్గొంటారు ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎంత అప్రమత్తంగా ఉండాలో సీఎం జగన్ దిశానిర్ధేశం చేస్తారు ప్రత్యర్ధులు అవకతవకలకు పాల్పడకుండా ఎలా చూడాలో చెప్తారు ప్రజల్లోకి మరింతగా పార్టీని ఎలా తీసుకెళ్లాలో వివరిస్తారు వైఎస్సార్సీపీ పార్టీ ఎప్పుడూ ప్రజల్లోనే ఉంది.. నాయకులెప్పుడూ ప్రజల్లోనే ఉన్నారు ప్రభుత్వం చేస్తున్న మంచిని.. పథకాలను ప్రజలకు చేరవేస్తూనే ఉన్నాం నాలుగున్నరేళ్లుగా ప్రజల అవసరాలను తెలుసుకుని తీరుస్తున్నాం ఎన్నికలకు అందరికంటే ముందే పోటీలోకి దిగే గట్టి టీమ్ను ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాం ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పూర్తి చేశాం బూత్ కమిటీలు కూడా రెడీ చేస్తున్నాం సమర్ధవంతమైన బూత్ కమిటీ మెంబర్లను ఎంపిక ఓరియంటేషన్ ప్రక్రియ రేపు జరగనుంది రేపటి సమావేశం తర్వాత మేం పూర్తిస్థాయిలో ఎన్నికలకు సిద్ధమవుతాం మా అభ్యర్ధుల్ని ఎంపిక చేస్తున్నప్పుడు ఏదో అయిపోతుందని మమ్మల్ని విమర్శించారు అసంతృప్తులెవరైనా ఉంటే పిలిచి మాట్లాడుతున్నాం.. అంతా సర్దుకున్నారు టీడీపీ, జనసేన సీట్ల సర్ధుబాటు అతుకుల బొంత పవన్ను ఘోరంగా అవమానించి 24 సీట్లు కేటాయించారు గంపగుత్తగా వస్తున్నారని మేం ఎవరిని పడితే వారిని చేర్చుకోం అలాంటి వారి వల్ల అనవసరమైన తలనొప్పులు.. పార్టీకి భారం 04:20PM, Feb 26th, 2024 పేదవాడు బాగుండాలంటే జగనే మళ్లీ రావాలి: : మంత్రి జోగి రమేష్ చంద్రబాబు అధికారంలోకి వస్తే సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు రద్దు చేస్తా అంటున్నాడు అమరావతిలో అద్దాల మేడలు కడుతా అంటున్నాడు పేదవాడు బాగుండాలంటే మళ్లీ జగన్ ప్రభుత్వమే రావాలి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ జగన్ నెరవేర్చారు కొలుసు పార్ధసారథి పై జోగిరమేష్ ఫైర్ టిడ్కో ఇల్లు నిర్మించడంలో పార్థసారథి విఫలం చెందాడు బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తి చంద్రబాబు సమక్షంలో పచ్చ కండవా కప్పుకున్నాడు 04:20PM, Feb 26th, 2024 కర్నూలు టీడీపీలో అసంతృప్తి సెగలు టికెట్ రాకపోడంతో శనివారం ఆత్మహత్యాయత్నం చేసిన ఆకెపోగు ప్రభాకర్ టికెట్ వస్తుందని ఎదురుచూసిన ఆకెపోగు కానీ బొగ్గుల దస్తగిరికి టికెట్ కేటాయించిన టీడీపీ దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం పురుగుల మందు తాగిన ఆకెపోగు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స.. కోలుకున్న ఆకెపోగు 03:45PM, Feb 26th, 2024 పెత్తందార్లపై సీఎం జగన్ యుద్ధం చేస్తున్నారు: కురసాల కన్నబాబు ప్రతి రూపాయి పేదల అకౌంట్లో వేసి పారదర్శక పాలన చేస్తున్నారు చంద్రబాబు అండ్ కో దుష్ర్పచారాలను మనం తిప్పికొట్టాలి యుద్ధానికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం: ఎంపీ సత్యవతి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభకు విశేషమైన స్పందన లభిస్తుంది దేహి అనుకుంటూ టీడీపీ, జనసేన ఒకరితో మరొకరు పొత్తులు: మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫలితాల తర్వాత కోల్డ్ స్టోరేజ్కు ప్రతిపక్షాలు వెళ్లిపోతాయి లోకేష్కు అనకాపల్లి సరిహద్దులు కూడా తెలియవు 03:15PM, Feb 26th, 2024 నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో టీడీపీ సింబల్పై నేనే పోటీ చేస్తా: కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల్లో పార్టీ సింబల్ పైనే పోటీ చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రెండు రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తానని అభిమానులకు విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడి రెండు రోజులుగా కార్యకర్తలతో చర్చలు జరుపుతున్న మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి రెండు రోజులు క్రితమే కావలి టిడిపి అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డిని ఖరారు చేసిన చంద్రబాబు 02:50PM, Feb 26th, 2024 జనసేనకు చెందిన వందమంది యువకులు వైఎస్సార్సీపీలో చేరిక తణుకు నియోజకవర్గం అత్తిలిలో షాదీఖానా భవనంలో అత్తిలి మండలం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన మంత్రి కారుమూరి అత్తిలి మండలంలో జనసేన పార్టీకి చెందిన వంద మంది యువకులు వైఎస్సార్సీపీలో చేరిక యువకులకు వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కారుమూరి 02:45PM, Feb 26th, 2024 సిద్ధం సభకు వచ్చే జనాన్ని చూసి ప్రతిపక్షాల వెన్నులో వణుకు: అనిల్ కుమార్ యాదవ్ వచ్చే నెల మూడో తేదీన జరిగే సిద్ధం సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలి దాదాపు 15 లక్షల మందికి పైగా సిద్ధం సభకు ప్రజలు వస్తారని భావిస్తున్నాం మేము సీట్లు సర్దుబాటు చేసుకుంటే చంద్రబాబు నాయుడు అవాకులు చవాకులు పేలాడు మొన్న లిస్టు అనౌన్స్ చేసిన తర్వాత ఆయన ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో అందరికీ తెలుసు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టాడు కాపులందరినీ తీసుకెళ్లి చంద్రబాబుకు కట్టపెట్టాడు పవన్ కళ్యాణ్ సిద్ధం సభకు వస్తున్న జనాన్ని చూసి ప్రతిపక్షాలకు నిద్రపట్టట్లేదు: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మూడో తేదీ నిర్వహించే సిద్ధం సభ చరిత్రలో నిలిచిపోతుంది నా పాలనలొ మీకు మంచి జరిగిందని భావిస్తేనే నాకు ఓటేయండి అని చెబుతున్న ఏకైక మగాడు జగన్మోహన్రెడ్డి సిద్ధం లాంటి సభల ద్వారా ఈ ఐదేళ్ల ఈ ఐదేళ్ల కాలంలో మా ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్తున్నాం కానీ ప్రతిపక్షాలు వాళ్ళ సభల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు 02:40PM, Feb 26th, 2024 బుద్ధప్రసాద్ను కాదని జనసేనకు ఇస్తే సహించేది లేదు అవనిగడ్డ అసెంబ్లీ సీటు టీడీపీకే ఇవ్వాలని పట్టుబడుతున్న టీడీపీ కార్యకర్తలు అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయిస్తారని ప్రచారం తీవ్ర అసంతృప్తిలో టీడీపీ శ్రేణులు తొలిజాబితాలో తన పేరు లేకపోవడంపై ఇప్పటికే అసహనం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ అవనిగడ్డ అసెంబ్లీ సీటు మండలి బుద్ధ ప్రసాద్కి కేటాయించాలని టీడీపీ శ్రేణుల డిమాండ్ మోపిదేవిలో అవనిగడ్డ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం సమావేశంలో టిడిపి కార్యకర్తల ఏకగ్రీవ తీర్మానం అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం మండలి బుద్ధప్రసాద్కు కేటాయించాలని డిమాండ్ 02:15PM, Feb 26th, 2024 కుప్పం సభలో సీఎం జగన్ కామెంట్స్.. 675 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణాజలాలు కుప్పం ప్రవేశించాయి కుప్పం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి చేసి చూపించాం కృష్ణాజలాల నిల్వ కోసం మరో రెండు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం అందుకోసం పరిపాలన పరమైన అనుమతులు కూడా ఇచ్చాం కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులను నింపుతాం కృష్ణా జలాల నిల్వ కోసం మరో రెండు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం అందుకోసం పరిపాలన పరమైన అనుమతులు కూడా ఇచ్చాం రూ. 530 కోట్లతో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నాం చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారు కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యే 14 ఏళ్లు సీఎం గా కూడా పనిచేశారు 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు చేయలేకపోయారు కుప్పంకు ప్రయోజనం లేని చంద్రబాబుతో రాష్ట్రానికి సీఎం ప్రయోజనం 2 లక్షల మంది ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలన్న కుప్పం బ్రాంచ్ కెనాల్ ను నిధులు పారే ప్రాజెక్టుగా చంద్రబాబు అంచనాలు పెంచి అయినవాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టారు మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కల సాకారం చేసింది చంద్రబాబును ఇంతకాలం భరించిన కుప్పం ప్రజల సహనానికి జోహార్లు చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక మంచి జరిగిందా కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ జగన్ కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది మీ జగన్ కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ జగన్ కుప్పానికి రెవెన్యూ డివిజన్ తెచ్చింది మీ జగన్ చిత్తూరు పాల డెయిరీ ని పునః ప్రారంభించింది మీ జగన్ కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూశాం కులం మతం, ప్రాంతం పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమాన్ని కుప్పం ప్రజలంతా మా వాల్లేనని గర్వంగా చెబుతున్నా చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి ఐనా బ్యాంకుల ఖాతాల్లో వేశారా మీ బిడ్డ ప్రభుత్వంలో 57 నెలల కాలంలో ఎన్ని లక్షలు అందుకున్నారో పెన్షన్ల కోసం క్యూలైన్ల లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా చేశాం ప్రతి నెలా ఇంటికే వచ్చి వాలంటీర్లు పెన్షన్ అందిస్తున్నారు కుప్పంలో కేవలం 31 వేల మందికి మాత్రమే చంద్రబాబు పెన్షన్ ఇచ్చారు రూ. 3 వేలకు పెన్షన్ పెంచి 45,374 మందికి పెన్షన్ ఇస్తున్నాం ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పెన్షన్ అందిస్తున్నాం చంద్రబాబు హయాంలో రైతు భరోసా అనే కార్యక్రమమే లేదు కుప్పంలో 44,640 మంది రైతులకు రూ. 214 కోట్ల రైతు భరోసా ఇచ్చాం కుప్పం నియోజకవర్గంలో 1400 వాలంటీర్ల తో సేవలు అందిస్తున్నాం కుప్పం నియోజకవర్గంలో 76 విలేజ్ క్లినిక్ లు ఏర్పాటు చేశాం పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారు వైఎస్సార్ ఆసరా కింద రాష్ట్రంలో రూ. 26 వేల కోట్లు అందించాం కుప్పంలో 44,888 మహిళలకు రూ. 175 కోట్లు ఇచ్చాం కుప్పంలో 35,951 మంది తల్లులకు జగనన్న అమ్మఒడి అందించాం కుప్పంలో 15,727 మందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం ఈ నెలలో మరో 15 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నాం వైఎస్సార్ చేయూత ద్వారా 19,921 మందికి రూ. 85 కోట్లు ఇచ్చాం నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని పునరుజ్జీవింప చేశాం కుప్పంలో కొత్త 108 వాహనాలు అందించాం కుప్పంలో ఆరోగ్యశ్రీ ద్వారా 17,552 మందికి ఆరోగ్య సేవలు అందించాం బాబు హయాంలో అరకొర ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చారు ఇప్పుడు ప్రతి విద్యార్థి వందశాతం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిస్తున్నాం ఏ ఒక్కరూ మిస్ అవకుండా అందరికీ ప్రయోజనం చేకూరుస్తున్నాం 02:12PM, Feb 26th, 2024 వసంత ఎలా వస్తాడో మేం చూస్తాం: టీడీపీ కార్యకర్తలు వసంత కృష్ణప్రసాద్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మైలవరం(ఎన్టీఆర్ జిల్లా) చండ్రగూడెం తెలుగుదేశం పార్టీ కార్యకర్త లక్కింశెట్టి పుల్లారావు గుండెపోటుతో మృతి దేవినేని ఉమాకు టిక్కెట్ రాదనే వార్తలు వల్లే పుల్లారావుకు గుండెపోటు వచ్చిందంటున్న టీడీపీ కార్యకర్తలు పుల్లారావు అంతిమయాత్రలో పాల్గొన్న దేవినేని ఉమా ఉమా సమక్షంలో వసంత కృష్ణప్రసాద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన టీడీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు వసంతను మేం టీడీపీలోకి ఆహ్వానించడం లేదు ఆయన రావడాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం టీడీపీలోకి ఎలా వస్తాడో.. వచ్చి ఇక్కడ ఎలా తిరుగుతాడో చూస్తాం తప్పుడు సర్వేలతో మా మనోధైర్యాన్ని దెబ్బతీసిన వ్యక్తి వసంత కృష్ణప్రసాద్ ప్రైవేట్ సర్వేలతో మమ్మల్ని అయోమయానికి గురిచేశారు మమ్మల్ని ఆర్ధికంగా, మానసికంగా కుంగదీసిన వ్యక్తి వసంత అలాంటి వ్యక్తి వచ్చి మా భుజాల పై స్వారీ చేస్తామంటే ఒప్పుకోం 02:06PM, Feb 26th, 2024 తప్పుడు ప్రచారాల్ని తిప్పి కొట్టాలి: వైఎస్సార్సీపీ నేతలు అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ ఆధ్వర్యంలో సిద్దం సభ.. సభకు హాజరైన వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మంత్రి అమరనాథ్ , ఎంపీ సత్యవతి, జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్.. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. తప్పుడు ప్రచారంను వైఎస్సార్సీపీ నాయకులు తిప్పి కొట్టాలి.. యువతకు పార్టీలో సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారు.. పార్టీకి 30 ఏళ్లకు సరిపడ యువతను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో దోపిడి దారులకు, పేదలకు మద్య యుద్ధం జరుగుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని చంద్రబాబు లూటీ చేశారు.. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే మళ్ళీ సీఎంగా జగన్ గెలవాలి. రానున్న రెండు నెలలు ప్రతి కార్యకర్త ఒక సైనికుడుగా పని చేయాలి. ఇంటింటికి వెళ్లి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి.. మంత్రి అమరనాథ్ మాట్లాడుతూ.. దేహి అనుకుంటూ టీడీపీ జనసేన ఒకరితో మరొకరు పొత్తులు పెట్టుకున్నారు.. ఫలితాలు తరువాత ప్రతి పక్ష పార్టీల నేతలు కోల్డ్ స్టోరేజ్ కు వెళ్ళిపోతారు.. లోకేష్ కు అనకాపల్లి సరిహద్దులు కూడా తెలియవు.. అనకాపల్లి లో సభ అని చెప్పి పక్క నియోజక వర్గంలో సభ పెట్టారు.. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. యుద్ధానికి సిద్దంగా వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజక వర్గాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి రాష్ట్ర వ్యాప్తంగా సిద్దం సభలకు విశేషమైన స్పందన లభిస్తుంది.. 01:59PM, Feb 26th, 2024 పవన్ చెప్పు చూపిస్తే.. నేను బూటు చూపిస్తున్నా పవన్ కల్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసిన వైఎస్సార్సీపీ కాపు జేఏసీ నేత రామ్ సుధీర్ పవన్ కల్యాణ్ 2018లో చంద్రబాబును అబుదాబిలో కలిశాడు చంద్రబాబు వద్ద నుంచి కోట్లాది రూపాయలను తీసుకున్నాడు పవన్ కల్యాణ్ 2019 తరువాత చార్టర్ ఫ్లైట్ కొన్నారు పవన్కు వేల కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి పవన్ చెప్పు చూపిస్తే.. నేను బూటు చూపిస్తున్నా నాదెండ్ల లింగమనేని ఇద్దరు కలిసి టికెట్ల డిసైడ్ చేస్తున్నారు జనసేన పార్టీ పేరుతో సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు నిన్ను నమ్మి మోసపోయిన నాకు నువ్వు సమాధానం చెప్పాలి పార్టీ పెట్టి కాపులను పవన్ కల్యాణ్ మోసం చేశారు నాదెండ్ల మనోహర్ తో కలిసి జనసేన పార్టీ నాయకులను పవన్ రోడ్డున పడేశారు పార్టీ సభ్యత్వాల పేరుతో స్కాం కు తెరలేపారు టీడీపీకి హోల్ సేల్ గా పవన్ జనసేన పార్టీని అమ్మేశాడు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలని అడుగుతున్నారు 25 కోట్లతో కార్లు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి రబ్బరు చెప్పులు వేసుకునే వాళ్లతో రాజకీయాలు చేయిస్తానని ఇప్పుడు మాట మార్చారు డబ్బున్న వాళ్ళని మాత్రమే జన సేన పార్టీ నాయకులను చేస్తుంది 01:50PM, Feb 26th, 2024 శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీలో రచ్చ పెనుకొండ టీడీపీలో సవిత వర్సెస్ బీకే పార్థసారధి సవితకు టికెట్ కేటాయించడంపై బీకే పార్థసారథి వర్గీయుల నిరసన నిన్న టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు దగ్థం చేసిన బీకే వర్గీయులు టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు బలోపేతానికి కృషి చేశా: బీకే పార్థసారధి 01:10PM, Feb 26th, 2024 దేవినేని ఉమాకు మైలవరం టిక్కెట్పై ఆశలు గల్లంతు దేవినేని ఉమాను పెనమలూరు పంపించే ఆలోచనలో చంద్రబాబు పెనమలూరులో ఐవీఆర్ఎస్ కాల్స్ కలకలం కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరిస్తున్న టీడీపీ దేవినేని ఉమా మీకు కావాలా అంటూ చంద్రబాబు పేరుతో ఐవీఆర్ఎస్ కాల్స్ ఐవీఆర్ఎస్ కాల్స్ తో ఆందోళనలో పెనమలూరు టీడీపీ ఇంఛార్జి బోడే ప్రసాద్ కృష్ణాజిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు నివాసానికి వచ్చిన బోడే ప్రసాద్ 12:50PM, Feb 26th, 2024 రక్తదానం చేసినా సీటివ్వలేదు : బుద్ధా వెంకన్న ఆత్మీయ సమ్మేళనంలో బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు విజయవాడ వెస్ట్ సీటును నాకు ఇస్తారని అనుకున్నా దేశంలో ఏ నాయకుడు నాలాగా రక్తాభిషేకం చేయలేదు అయినా నాకు విజయవాడ వెస్ట్ టికెటివ్వలేదు 12:25PM, Feb 26th, 2024 జనసేన కొత్తపేట ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ అలక కొత్తపేట టికెట్ టీడీపీకి కేటాయించడంతో అసంతృప్తి పవన్ కల్యాణ్ పునరాలోచన చేయాలి జనసేనకు కేటాయిస్తే అత్యధిక మెజార్టీతో గెలుస్తాం 12:20PM, Feb 26th, 2024 కాకినాడ: పిల్లి అనంతలక్ష్మి ఇంటి దగ్గర ఉద్రిక్తత టీడీపీ ఫ్లెక్సీలు చించి తగలబెట్టిన కార్యకర్తలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఇంటికి భారీగా చేరుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ టికెట్ జనసేనకు కేటాయింపు పిల్ల అనంతలక్ష్మికి మద్దతుగా కార్యకర్తల నినాదాలు అనంతలక్ష్మికి న్యాయం జరగకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిక పిల్లి దంపతులు పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలంటూ ఒంటిపై డీజిల్ పోసుకున్న టీడీపీ కార్యకర్త కార్యకర్తపై నీళ్ళు పోసి సర్ధి చెప్పిన అనంతలక్ష్మి భవిష్యత్త్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్న అనంతలక్ష్మి దంపతులు వచ్చే నెల 3న నిర్ణయం తీసుకుంటానంటున్న పిల్లి అనంతలక్ష్మి 12:10PM, Feb 26th, 2024 ఉండవల్లి చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత చంద్రబాబు నివాసం వద్ద ధర్నాకు దిగిన టీడీపీ నేతలు తంబళ్లపల్లె టికెట్ శంకర్ యాదవ్కు ఇవ్వాలని డిమాండ్ తంబళ్లపల్లె టికెట్ను జయచంద్రారెడ్డికి కేటాయించడాన్నివ్యతిరేకిస్తున్న శంకర్, ఆయన వర్గం 11:50AM, Feb 26th, 2024 నమ్మిన వ్యక్తుల్ని మోసం చేయడం చంద్రబాబు నైజం: దేవినేని అవినాష్ జనసేన పార్టీకి సీట్ల కేటాయింపులో చంద్రబాబు తన జిత్తులమారితనం ప్రదర్శించారు చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు పవన్ చాటిన కృతజ్ఞత సైతం విస్మరించిన చంద్రబాబు సీట్ల పంపకంలో జరిగిన అన్యాయంపై జనసేన నేతలే రోడ్డెక్కి ప్రశ్నిస్తున్నారు కృష్ణలంక ప్రాంతంలో ఇళ్లపట్టాల సమస్య ను పరిష్కరించిన జగన్ ప్రభుత్వం గడపగడపకు పర్యటనలో ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది వైఎస్సార్ ఆశీర్వాదం, ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకు జగన్ గెలుపును ఎవరూ ఆపలేరు 11:40AM, Feb 26th, 2024 సీఎం జగన్ వదిలిన కృష్ణా జలాల్లో చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు కొట్టుకుపోతుంది: మంత్రి ఆర్కే రోజా కృష్ణమ్మ పరవళ్లలో చంద్రబాబు కనపడకుండా పోతారు 35 ఏళ్లుగా కుప్పం ప్రజలకు వెన్నుపోటు పొడిచారు ఎలాంటి అభివృద్ధి, సంక్షేమం లేకుండా వారిని రోడ్డున పడేశారు కుప్పానికి అభివృద్ధి అంటే ఏంటో జగన్ చేసి చూపించారు నిరంతరం భయంతో బతికే వ్యక్తి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన కుర్చీలో బాలకృష్ణ కూర్చోగానే వెంటనే పవన్ కల్యాణ్ని దించారు పొత్తులు అంటూ జైలు దగ్గర ప్రకటించారు మొన్న కుప్పం నుంచి పోటీ చేస్తానని భువనేశ్వరి చెప్పగానే నిన్న తన సీటును తానే ప్రకటించుకున్నారు కుప్పం ప్రజలు వాస్తవాలను గ్రహించారు వచ్చే ఎన్నికలలో కుప్పం ప్రజల తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు అవుతుంది 11:35AM, Feb 26th, 2024 కాకినాడ రూరల్ టీడీపీలో అసమ్మతి సెగ సీటు జనసేనకు కేటాయించడంపై టీడీపీ కార్యకర్తల ఆగ్రహం మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి రాజీనామా చేయాలని డిమాండ్ ఒంటిపై పెట్రోల్ పోసుకున్న టీడీపీ కార్యకర్త మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న టీడీపీ నేతలు 11:22AM, Feb 26th, 2024 అనకాపల్లి జనసేన లో బైట పడ్డ అసంతృప్తి. అనకాపల్లి ఎమ్మెల్యే సీటు రాకపోవడంపై పరుచూరి భాస్కర్ రావు ఆవేదన.. కన్నీటి పర్యంతమైన పరుచూరి భాస్కరరావు.. అనకాపల్లి జనసేన ఇంచార్జిగా వ్యవహరిస్తున్న భాస్కర్ రావు. భాస్కరరావు స్థానంలో కొణతాల రామకృష్ణకు సీటు కేటాయింపు 11:20AM, Feb 26th, 2024 టిడ్కో ఇళ్ల పేరుతో ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు: వెల్లంపల్లి శ్రీనివాస్ అమరావతి స్థలాలు చట్ట ప్రకారమే పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చిన అంతిమంగా మేమే గెలుస్తాం. అమరావతి స్థలాల్లో కచ్చితంగా పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తాం. 10:50AM, Feb 26th, 2024 సీట్ల కేటాయింపు తర్వాత టీడీపీలో అసంతృప్త జ్వాలలు అసంతృప్త నేతలకు చంద్రబాబు బుజ్జగింపులు అలక పాన్పు ఎక్కిన నేతలకు సర్దిచెబుతున్న బాబు ఉమా, ఆలపాటి, గంటా, రమణ, పీలాతో మంతనాలు 10:20AM, Feb 26th, 2024 పవన్ ప్రకటించిన మొట్టమొదటి సీటు లాక్కున్న చంద్రబాబు ఆరిమిల్లి రాధాకృష్ణ కోసం జనసేనకి ఎర్త్ పెట్టిన చంద్రబాబు విడివాడ రామచంద్రరావుకి హ్యాండ్ ఇచ్చేసిన పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో క్షమాపణ చెప్పి సీటు ప్రకటించిన పవన్ ఇప్పుడు మళ్లీ రెండోసారి హ్యాండ్ ఇచ్చిన పవన్ కల్యాణ్ చంద్రబాబు ఎలా చెప్తే అలా తలాడిస్తున్న పవన్ కల్యాణ్ భీమిలి సీటు కూడా మళ్లీ టీడీపీకే గంటా కోసం జనసేన సీటు లాక్కంటున్నచంద్రబాబు భీమిలి సీటులో పంచకర్ల సందీప్కి షాక్ ఇవ్వనున్న పవన్ చంద్రబాబు ఏం చెప్పినా అంగీకరిస్తున్న పవన్ పవన్ పూర్తిగా పార్టీని చంద్రబాబు చేతుల్లో పెట్టేశారని జనసేన నేతల మండిపాటు 10:05AM, Feb 26th, 2024 చిత్తూరులో బీసీలు ఆగ్రహం చిత్తూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశించిన బీసీ నేత సీఆర్ రాజన్కు టీడీపీ మొండిచేయి మండిపడుతున్న బీసీ సామాజిక వర్గం శ్రీకాళహస్తి నుంచి కుప్పం వరకు బస్సు యాత్ర నిర్వహించి బీసీలను చైతన్యం చేయాలని నిర్ణయం మరొకవైపు బెంగళూరు నుంచి దిగుమతి చేసుకున్న గురజాల జగన్మోహన్ నాయుడుకు చిత్తూరు టికెట్ ఇవ్వడంపై కాపు నేతలు ఆగ్రహం 10:00AM, Feb 26th, 2024 టీడీపీ-జనసేన పొత్తుతో భగ్గుమంటున్న నేతలు పలుచోట్ల నిరసనలు, ర్యాలీలు ఆగ్రహంతో రగిలిపోతున్న సీట్లు దక్కని నేతలు పొత్తులతో అవకాశం కోల్పోయిన అసంతృప్తులు కూడా ఇదే దారి 9:20AM, Feb 26th, 2024 బీసీలంటే చంద్రబాబుకు చిన్నచూపు: బీసీ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు కేవలం 18 సీట్లే ఇచ్చి టీడీపీ అవమానించింది వైఎస్సార్సీపీ 50 శాతం బీసీలకు ఇచ్చింది బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చంద్రబాబు చెప్పటం హాస్యాస్పదం వైఎస్సార్సీపీ బీసీలకు 50 శాతం సీట్లు ఇచ్చింది టీడీపీ కూడా 50 శాతం సీట్లు ఇవ్వాలి 9:00AM, Feb 26th, 2024 స్కిల్ కేసుపై నేడు విచారణ నేడు సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై విచారణ చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై నేడు విచారణ విచారణ జరుపనున్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం 8:15AM, Feb 26th, 2024 బాబు పల్లకీ మోసే కాపు ఎవరైనా పాపాత్ముడే..! మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు రంగాను చంపినా.. ముద్రగడను అవమానించినా.. బాబు పల్లకీ మోసే.. కాపు ఎవరైనా ఆపాత్ముడే. రంగా ను చంపిన ముద్రగడను అవమానించిన బాబు పల్లకీ మోసే కాపు ఎవరైనా పాపాత్ముడే! pic.twitter.com/3w7jbsFpyA — Ambati Rambabu (@AmbatiRambabu) February 26, 2024 7:40AM, Feb 26th, 2024 చంద్రబాబుకు కేశినేని నాని కౌంటర్.. సీఎం జగన్ నియమించిన సర్నాల తిరుపతిరావే మైలవరం అభ్యర్థి తిరుపతిరావుని మారుస్తారని ఎలాంటి అపోహ పెట్టుకోవద్దు సర్నాల తిరుపతిరావు పోటీ చేస్తున్నాడు.. గెలుస్తున్నాడు.. చరిత్ర తిరగరాయబోతున్నాడు వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమాలే కాదు చంద్రబాబు, పవన్ నేరుగా కలిసిపోటీచేసినా గెలుపు తిరుపతిరావుదే తిరుపతిరావు 25వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయం సాధారణ కార్యకర్తను నాయకుడు చేయగలిగిన ఒకే ఒక్కడు జగన్ చంద్రబాబు 23 మంది కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చానని చెప్పుకుంటున్నాడు కానీ చంద్రబాబు అవకాశం ఇచ్చింది వాళ్ల డబ్బును చూసి మాత్రమే.. 2014, 2019 ఎన్నికలకు భిన్నంగా 2024 ఎన్నికలు ఉండబోతున్నాయి 2014లో నమ్మి గెలిపిస్తే చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు 2019లో ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించిన ప్రజలకు జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు సంక్షేమ పథకాలతో ప్రజలకు సీఎం జగన్పై నమ్మకం రెట్టింపు అయ్యింది ప్రజలు మళ్ళీ జగన్ ను సీఎంగా గెలిపించుకుంటారు ఈనాడు, టీవీ-5, ఏబీఎన్, టీడీపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం చేస్తున్నాయి. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబు మోసం చేసేందుకు పవన్తో కలిసి మళ్లీ వస్తున్నాడు అభివృద్ధిలేదన్న వారికి చెప్పండి.. మా ఊర్లో సచివాలయం ఉంది అని. పెన్షన్ నుంచి పథకాల వరకూ ఇళ్లకే వస్తున్నాయని చెప్పండి ముఖ్యమంత్రి జగన్ మన పిల్లలకు ఇంగ్లీష్ మీడియం తెచ్చారని చెప్పండి 7:15AM, Feb 26th, 2024 పవన్.. జీ హుజూర్.. చంద్రబాబు ఎన్ని సీట్లిచ్చినా, ఏ సీట్లిచ్చినా పవన్ జీ హుజూర్ జనసేన జుట్టును పూర్తిగా చేతిలోకి తీసుకున్న టీడీపీ గత ఎన్నికల్లో పవన్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చిన సీట్లూ టీడీపీకే.. అప్పట్లో జనసేనకు అరకొర ఓట్లు వచ్చిన సీట్లే ఇప్పుడు ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో 15 స్థానాల్లో జనసేనకు 30 వేలకు పైగా ఓట్లు వాటిలో ఒకే ఒక్కటి ఇప్పుడు జనసేనకు... పి.గన్నవరం వంటి సీట్లూ హుళక్కే విజయవాడలోనూ జనసేన స్థావరాల్లోకి టీడీపీ చొరబాటు.. ఇక్కడ జనసేనకు ఎక్కువ ఓట్లు వచ్చిన రెండు సీట్లూ టీడీపీకే పవన్ కల్యాణ్ తీరుపై రగిలిపోతున్న పార్టీ వర్గాలు.. ఇలాగైతే ఓట్ ట్రాన్స్ఫర్ సాధ్యం కాదని బాహాటంగానే వ్యాఖ్యలు 7:00AM, Feb 26th, 2024 అనకాపల్లి టీడీపీలో అసంతృప్తి సెగలు అనకాపల్లి సీటు కొణతాలకు కేటాయించడంతో భగ్గుమన్న టీడీపీ నేతలు నల్ల బ్యాడ్జీలతో టీడీపీ కార్యకర్తల నిరసన పీలా గోవింద్ సత్యనారాయణకు సీటు ఇవ్వకపోవడంపై నిరసన గెలిచే సీటును టీడీపీకి కేటాయించలేదంటూ ఆ పార్టీ శ్రేణుల ఆగ్రహం పార్టీ నిర్ణయం కోసం సాయంత్రం వరకు గడువచ్చిన కార్యకర్తలు హై కమాండ్ స్పందించకపోతే తిరుగుబాటు చేస్తామని హెచ్చరిక 6:45 AM, Feb 26th, 2024 టీడీపీ, జనసేన పొత్తుపై మండిపడుతున్న కాపు నేతలు జనసేనకు 24 సీట్లే ఇవ్వడం బాధాకరం జనసేనను భూస్థాపితం చేయాలనే చంద్రబాబు కుట్ర 2009లో చంద్రబాబు ప్రజారాజ్యాన్ని భూస్థాపితం చేశారు తప్పుడు సమాచారంతో చిరంజీవిని ఎదగకుండా చేశారు రంగా సీఎం అయిపోతాడనే భయంతో హత్య చేయించారు నోటితో నవ్వి.. నొసటితో వెక్కిరించే వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు తేనెపూసిన కత్తి లాంటివాడంటూ మండిపడుతున్న కాపు నేతలు 6:30 AM, Feb 26th, 2024 మైలవరం టీడీపీ టిక్కెట్ పై తేలని పంచాయతీ వసంత కృష్ణప్రసాద్ మైలవరం నుంచి టీడీపీ పోటీచేస్తారన్న ప్రచారం నేపధ్యంలో తనకే టిక్కెట్ కావాలంటున్న బొమ్మసాని సుబ్బారావు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన బొమ్మసాని సుబ్బారావు మైలవరం టికెట్ పై ప్రజలు ఆందోళనలో ఉన్నారు ఇప్పటివరకు పార్టీ ఏ పిలుపునిచ్చినా కార్యక్రమాలు చేశా ధర్నాలు ...ర్యాలీలు చేసి ఎన్నో కేసులు పెట్టించుకున్నా పార్టీ గుర్తించలేదు జి.కొండూరులో కేసుల విషయంలో 35 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా నియోజకవర్గం మొత్తం తిరగడం చేతకాక కాదు ... హైకమాండ్ను గౌరవించి తిరగలేదు 1990 నుండి రాజకీయాల్లో ఉన్నా పార్టీ పెద్దలు అర్ధం చేసుకోవాలి ఒక ఎమ్మెల్యే పార్టీ మారినంత మాత్రాన పార్టీకు ఉపయోగం ఉండదు నా సేవలు గుర్తించి చంద్రబాబు నాకు ఈసారికి టిక్కెట్ ఇవ్వాలి -
Feb 25th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 9: 15PM, Feb 25th, 2024 ఎన్టీఆర్ జిల్లా: మైలవరం టీడీపీ టిక్కెట్ పై తేలని పంచాయతీ వసంత కృష్ణప్రసాద్ మైలవరం నుంచి టీడీపీ పోటీచేస్తారన్న ప్రచారం నేపధ్యంలో తనకే టిక్కెట్ కావాలంటున్న బొమ్మసాని సుబ్బారావు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన బొమ్మసాని సుబ్బారావు మైలవరం టికెట్ పై ప్రజలు ఆందోళనలో ఉన్నారు ఇప్పటివరకు పార్టీ ఏ పిలుపునిచ్చినా కార్యక్రమాలు చేశా ధర్నాలు ...ర్యాలీలు చేసి ఎన్నో కేసులు పెట్టించుకున్నా పార్టీ గుర్తించలేదు జి.కొండూరులో కేసుల విషయంలో 35 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా నియోజకవర్గం మొత్తం తిరగడం చేతకాక కాదు ... హైకమాండ్ను గౌరవించి తిరగలేదు 1990 నుండి రాజకీయాల్లో ఉన్నా పార్టీ పెద్దలు అర్ధం చేసుకోవాలి ఒక ఎమ్మెల్యే పార్టీ మారినంత మాత్రాన పార్టీకు ఉపయోగం ఉండదు నా సేవలు గుర్తించి చంద్రబాబు నాకు ఈసారికి టిక్కెట్ ఇవ్వాలి 9:02PM, Feb 25th, 2024 కాకినాడ: పెద్దాపురం జనసేన పార్టీలో అసమ్మతి సెగ టిడిపి నుండి మూడోసారి చినరాజప్పకు సీటు కేటాయింపు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ తుమ్మల బాబు మనస్తాపం కార్యకర్తల సమావేశంలో భావోగ్వేం రాజకీయాల కోసం ఆస్ధులు అమ్ముకున్నానన్న బాబు పవన్ కళ్యాణ్ వచ్చి తమకు భరోసా ఇవ్వాలని డిమాండ్ 8:02PM, Feb 25th, 2024 విజయవాడ : చంద్రబాబుతో ముగిసిన గంటా భేటీ. చీపురుపల్లి నుంచి పోటీ చేయమన్నారు భీమిలి లేదా విశాఖ జిల్లా నుంచి పోటీ చేస్తానని చెప్పాను పొత్తుల వల్ల కొందరికి సీట్లు దక్కకపోవచ్చు.. వారికి పార్టీ న్యాయం చేస్తుంది. పొత్తులు.. సీట్ల సర్దుబాటు అనేది టీడీపీ - జనసేన పార్టీల అంతర్గత వ్యవహరం 7:20PM, Feb 25th, 2024 టీడీపీ, జనసేన పొత్తుపై మండిపడుతున్న కాపు నేతలు జనసేనకు 24 సీట్లే ఇవ్వడం బాధాకరం జనసేనను భూస్థాపితం చేయాలనే చంద్రబాబు కుట్ర 2009లో చంద్రబాబు ప్రజారాజ్యాన్ని భూస్థాపితం చేశారు తప్పుడు సమాచారంతో చిరంజీవిని ఎదగకుండా చేశారు రంగా సీఎం అయిపోతాడనే భయంతో హత్య చేయించారు నోటితో నవ్వి.. నొసటితో వెక్కిరించే వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు తేనెపూసిన కత్తి లాంటివాడంటూ మండిపడుతున్న కాపు నేతలు 7:00PM, Feb 25th, 2024 విజయవాడ: చంద్రబాబుతో ముగిసిన దేవినేని ఉమా భేటీ బాబుతో భేటీ అనంతరం దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చంద్రబాబు మాటే శిరోధార్యం అని కామెంట్ చేసిన దేవినేని ఉమా తాను చంద్రబాబు కుటుంబ సభ్యుడినంటూ ఉమా కామెంట్ తనకు టిక్కెట్ ఉందా లేదా అనే విషయం పై నోరుమెదపని దేవినేని ఉమా 6:00PM, Feb 25th, 2024 విజయనగరం జిల్లా సీఎం వైఎస్ జగన్ సంక్షేమ అభివృద్ధి పాలన మరలా తీసుకురావాలి: రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పొత్తులతో మళ్లీ ఎన్నికలకు వస్తున్న చంద్రబాబు గతంలో 600 హామీలు అని చెప్పి మోసం చేశారు ఇప్పుడు ఆరు హామీలు అని మభ్యపెట్టడానికి మళ్లీ వచ్చారు. ఎన్ని పొత్తులతో వచ్చినా చంద్రబాబుకు బుద్ధి చెప్పి పంపాలి. 5:40 PM, Feb 25th, 2024 బాబు దెబ్బ పవన్ అబ్బా గోరంట్ల బుచ్చయ్య చౌదరికే రాజమండ్రి రురల్? కందుల దుర్గేష్ను నిడదవోలు నుంచి పోటీ చేయమన్న పవన్ 5:20 PM, Feb 25th, 2024 పశ్చిమగోదావరి జిల్లా: టీడీపీ కోసం కష్టపడితే అవమానించారు : మాజీ ఎమ్మెల్యే శివరామరాజు బాబు కనీస గౌరవం ఇవ్వకుండా పక్కన పెట్టారు ఉండి సీటు నాకు రాకపోవడానికి కారణం అధిష్టానమే చెప్పాలి నా బలం ఏంటో ప్రజాక్షేత్రంలో చూపిస్తా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సహకరించేది లేదు ఎన్నికల్లో బరిలోకి దిగుతా 5:10 PM, Feb 25th, 2024 పెడన టికెట్ టీడీపీకి కేటాయించడంతో రోడ్డెక్కిన జనసేన కార్యకర్తలు కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ దిష్టిబొమ్మ దగ్ధం పదేళ్లుగా కష్టపడితే, ఆశలు అడియాశలు చేశారన్న జనసేన కేడర్ తమకి చెప్పకుండా పెడన టికెట్ టీడీపీకి ఎలా ఇస్తారని నిలదీత జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ టీడీపీకి అమ్ముడుపోయారంటూ ఆరోపణలు అతడి వల్లే పెడన టికెట్ జనసేనకు రాకుండా పోయిందని ఆగ్రహం పెడన టికెట్ పై పవన్ పునరాలోచించాలన్న జనసేన కార్యకర్తలు నిర్ణయం మారకపోతే 2 రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామన్న జనసేన నేతలు 5:00 PM, Feb 25th, 2024 అనకాపల్లి టీడీపీలో అసంతృప్తి సెగలు అనకాపల్లి సీటు కొణతాలకు కేటాయించడంతో భగ్గుమన్న టీడీపీ నేతలు నల్ల బ్యాడ్జీలతో టీడీపీ కార్యకర్తల నిరసన పీలా గోవింద్ సత్యనారాయణకు సీటు ఇవ్వకపోవడంపై నిరసన గెలిచే సీటును టీడీపీకి కేటాయించలేదంటూ ఆ పార్టీ శ్రేణుల ఆగ్రహం పార్టీ నిర్ణయం కోసం సాయంత్రం వరకు గడువచ్చిన కార్యకర్తలు హై కమాండ్ స్పందించకపోతే తిరుగుబాటు చేస్తామని హెచ్చరిక 4:45 PM, Feb 25th, 2024 డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట టిక్కెట్టు టిడిపికి కేటాయించడంపై భగ్గుమన్న జనసేన శ్రేణులు పార్టీ కార్యాలయం వద్ద జెండాలు పీకేసిన జనసేన కార్యకర్తలు జనసేన జెండాలు ఫ్లెక్సీలు తొలగించి దగ్ధం చేసిన జనసేన నాయకులు తమపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చిన పార్టీ కోసం కట్టుబడి ఉన్నామన్న నాయకులు చంద్రబాబు మంత్రాలు చదువుతున్నట్లు అభ్యర్థులను ప్రకటిస్తుంటే పక్కన కూర్చున్న పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడని మండిపాటు... పవన్ కళ్యాణ్ కు నిజంగానే ప్యాకేజీ ఇస్తారని తమను హేళన చేస్తున్నారు అవమానాన్ని భరించలేక జనసేన జెండాలు ఫ్లెక్సీలు దగ్ధం చేస్తున్నాం కొత్తపేట టిక్కెట్టు విషయమై టిడిపి జనసేన అధినేతలు నిర్ణయం మార్చుకోవాలని కోరిన జనసేన కార్యకర్తలు కొత్తపేట టిక్కెట్టు జనసేన నాయకుడు బండారు శ్రీనివాస్కు కేటాయించాలని డిమాండ్ 4:40 PM, Feb 25th, 2024 పవన్ 24 సీట్లే తీసుకోవడం ఆయన సామర్థ్యం తెలుస్తుంది: మంత్రి బొత్స మా పార్టీ ప్రకటించిన జాబితాపై గందరగోళం లేదు ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటున్నారు 4:30 PM, Feb 25th, 2024 విజయవాడ చంద్రబాబు మైనార్టీలను ఓటు బ్యాంకుకు మాత్రమే వాడుకున్నాడు: వైస్సార్సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా మైనార్టీలకు టీడీపీ తరుపున ఒక్క టికెట్ ఇవ్వటం దారుణం రాష్ట్రంలో మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపేట అజిత్ నగర్ ఖబరస్థాన్ పై బోండా ఉమ, ఎల్లో మీడియా నీచ రాజకీయాలు చేయడం దారుణం. 4:20 PM, Feb 25th, 2024 చంద్రబాబు బలంగా ఉంటే 24 సీట్లు పవన్ కళ్యాణ్కి పంచేవాడా? రమేష్ బాబు, అవనిగడ్డ ఎమ్మెల్యే టిడిపి పార్టీ బలంగా లేదు కాబట్టే చంద్రబాబు పవన్ కళ్యాణ్ని కలుపుకున్నాడు మళ్ళీ భయంతోనే చంద్రబాబు బీజేపీ దగ్గరకు వెళ్ళాడు జగన్ను తిట్టించేందుకు ఆయన చెల్లెల్ని చంద్రబాబు తీసుకొచ్చారు ఎన్ని చేసినా ప్రజలు జగన్ వెంటే ఉన్నారు మళ్ళీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు నిన్న మొన్నటి వరకు చంద్రబాబు పాలన అద్భుతమని బుద్ధప్రసాద్ అన్నారు బుద్ధప్రసాద్కి సీటు రాకపోతే చంద్రబాబు పాలన అద్భుతం కాదని బుద్ధప్రసాద్ అంటున్నారు 3:33 PM, Feb 25th, 2024 పవన్ కాపు ద్రోహిగా మిగిలిపోతాడు: అడపా శేషు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ చంద్రబాబుకు కాపులను తాకట్టుపెట్టిన చరిత్ర నీదే నిన్ను చిన్నచూపు చూస్తే కాపులను చూసినట్లు కాదా పవన్ ఇలా చేస్తాడని కాపులు, జనశేన నాయకులు కలలో కూడా ఊహించి ఉండరు రాజకీయ కుటుంబాలకు తెలుస్తుంది రాజకీయ విలువ సినీనటుడుకి ఏం తెలుస్తుంది రాజకీయాలు రాజ్యాధికారం కోసం కలలు కన్న కాపులను పవన్ దారుణంగా మోసం చేశాడు చంద్రబాబు వేసిన ముస్టితో మురిసిపోతున్నాడు చంద్రబాబును ఎప్పటికీ కాపు ద్రోహిగానే చూస్తాం అలాంటి చంద్రబాబుతో చేతులు కలిపి కాపులను మోసం చేశావ్ రంగా కాపుల ఔన్నత్యాన్ని నిలబెడితే పవన్ కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు హరిరామ జోగయ్య ఎంతో మనోవేదనకు గురై ఈ లేఖ రాశాడు రంగాను చంపించిన వ్యక్తి చంద్రబాబు తనపై ఉన్న ముద్రను పోగొట్టుకోవడానికి పవన్ను చంద్రబాబు వాడుకున్నాడు జనసేన పార్టీని చంద్రబాబే పెట్టించాడన్న అనుమానం మాకు కలుగుతోంది పవన్ను అడ్డుపెట్టుకుని ముద్రగడ, వంగవీటి రంగా కుటుంబాలకు రాజకీయంగా అవకాశం లేకుండా చేశారు 3:20 PM, Feb 25th, 2024 కర్నూలులో తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు బీసీ జయహో సభలో మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి హల్చల్ ఎమ్మిగనూరు టికెట్ కోసం వాగ్వాదనికి దిగిన మాచాని సోమనాథ్ వర్గీయులు బీసీ జయహో సభలో బీసీని అవమానించారని మాచాని అనుచరులు అసహనం 2:27 PM, Feb 25th, 2024 విజయవాడ: టీడీపీ, జనసేన సీట్ల ప్రకటనపై దేవినేని అవినాష్ సెటైర్లు టీడీపీ , జనసేన పొత్తు నారా లోకేష్ అభివృద్ధి కోసమే ఎందుకూ పనికిరాని ...టీడీపీ కార్యకర్తలే వద్దనుకుంటున్న లోకేష్ కోసమే చంద్రబాబు ప్రయత్నం నారాలోకేష్ ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడమే చంద్రబాబు లక్ష్యం చంద్రబాబు చెప్పే సన్రైజ్ స్టేట్ అంటే ఏపీ అభివృద్ది కాదు ఆయన సన్ లోకేష్ రైజ్ కోసమేనని ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలి తూర్పు నియోజకవర్గానికి ఏం చేశాడని మూడవ సారి గద్దె రామ్మోహన్ కు చంద్రబాబు సీటిచ్చాడు చంద్రబాబు జనసేనను నమ్మించి మోసం చేశాడు పవన్ కళ్యాణ్ ను , జనసేన పార్టీ లేకుండా చేయాలనేదే టీడీపీ , నారా లోకేష్ లక్ష్యం 24 సీట్లకే పరిమితం చేయడం పై జనసేన నాయకులు ఆలోచించాలి జనసేన నాయకులు...కార్యకర్తలారా ఆలోచించండి మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన చంద్రబాబు వెంట ఉంటారా అన్ని వర్గాలకు మేలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలుస్తారా చంద్రబాబు ఎవరికి ఎక్కువ టిక్కెట్లిచ్చాడో అంతా గమనిస్తున్నారు 2:05 PM, Feb 25th, 2024 పవన్పై హరిరామజోగయ్య ఫైర్ టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా 24 సీట్లు ఇవ్వడమేంటి? జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా? జనసేన సైనికులు సంతృప్తిపడేలా సీట్ల పంపకం ఉందా?. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు. ఒకరు ఒవ్వడం.. మరొకరు దేహీ అని పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకోదు. ఏ ప్రాతిపదికన సీట్ల పంపకం చేశారు. జనసైనికులకు కావల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు. పవన్ పరిపాలన అధికారం చేపట్టడం. పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇవ్వడమేంటి. జనసేనకు 24 స్థానాలకు మించి గెలిచే సత్తా లేదా? పొత్తు ధర్మంలో భాగంగా పవన్ రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి. చెరిసగం మంత్రి పదవులు దక్కాలి. ఇవ్వన్నీ చంద్రబాబు నాయుడే ప్రకటించాలి. సామాజిక న్యాయం అనుసరిస్తూ అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన జరిగినయా? 118 సీట్లలో కమ్మవారికి 24 సీట్లు, రెడ్లకు 17 సీట్లు, కావులకు 15 సీట్లు, బీసీలకు 25 సీట్లు జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరగలేదు. 1:45 PM, Feb 25th, 2024 యాదవుల చిరకాల కోరిక నెరవెరింది: అనిల్ కుమార్ యాదవ్ యాదవులకు సీఎం జగన్ పెద్ద పీట వేశారు. కీలకమైన పదవులు యాదవులకు కట్టబెట్టారు. రాజ్యసభ, లోక్సభ సీట్లు యాదవులకు ఇచ్చారు. నన్ను మంత్రిగా సీఎం జగన్ చేశారు. సీఎం జగన్ నమ్మిన వారి కోసం ఏమైనా చేస్తారు. నరసరావుపేట, ఏలూరు లోక్సభ స్థానాలు యాదవులకు కేటాయించారు. బీసీలకు సముచితమైన గౌరవం ఇచ్చారు. మనకు గౌరవం ఇచ్చిన సీఎం జగన్కు యాదవులు అందరూ అండగా ఉండాలి. 1:20 PM, Feb 25th, 2024 టీడీపీ, జనసేనపై బొత సెటైర్లు.. టీడీపీతో పొత్తులో జనసేన పవన్ 24 సీట్లకే పరిమితమయ్యారంటే ఆయన సామర్థ్యం అర్థం చేసుకోవచ్చు. అమిత్ షాను కలిసినా, అమితాబచ్చన్ని కలిసినా వైఎస్సార్సీపీ సింగిల్గా మాత్రమే పోటీ చేస్తుంది. మా పార్టీ ప్రకటించిన లిస్టులపై గందరగోళం లేదు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. 1:00 PM, Feb 25th, 2024 నా దీక్షతోనైనా పవన్ కళ్లు తెరవాలి: సూర్యచంద్ర డబ్బులు లేని వారికి రాజకీయాల్లో స్థానం లేదు. ఐదేళ్లు జనం మధ్యలో ఉంటూ జనం సమస్యల కోసం పోరాడాను. పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తానని చెప్పారు. నాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు పొత్తు ధర్మంలో టికెట్ రాలేదని చెప్తున్నారు. డబ్బులేని వారెవరు రాజకీయాల్లోకి రాకుండా ఉండాలని కోరుతూ ఆమరణ దీక్ష చేస్తున్నాను. నా మరణం రాజకీయ పార్టీలతో సహా అందరికీ కనువిప్పు కలగాలి సూర్యచంద్ర సతీమణి శ్రీదేవి కామెంట్స్.. పొత్తు ధర్మం పేరు చెప్పి జనసేన పార్టీ మమ్మల్ని మోసం చేసింది. డబ్బు లేదని తెలిసి జనాల్లో తిరుగుతూ కష్టపడే నాయకున్ని ఎందుకు విస్మరించారు. మాపై ఆధారపడిన జనసేన కార్యకర్తల పరిస్థితి ఏమిటి?. జనసేన కార్యకర్తలు ఎవరూ కుటుంబాల్ని, తల్లిదండ్రులను విడిచిపెట్టి పార్టీ కోసం త్యాగాలు చేయకండి. నా భర్తకు అన్యాయం జరిగింది. ఐదేళ్లుగా ఇద్దరం జనం సమస్యలపై పోరాడుతున్నా పవన్ మమ్మల్ని పరిగణలోకి తీసుకోకపోవడం దారుణం. జనసేన పార్టీలో డబ్బున్న వారికే టికెట్లు. మా ప్రాణ త్యాగం అందరికీ గుణపాఠం కావాలి 12:40 PM, Feb 25th, 2024 పెనుకొండ టీడీపీపై అధిష్టానం ఫోకస్ మాజీ ఎమ్మెల్యే పార్ధసారథికి చంద్రబాబు నుంచి పిలుపు పెనుకొండ టీడీపీ అభ్యర్ధిగా సవితమ్మ పేరు ప్రకటన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్థసారథి వర్గీయులు 12:20 PM, Feb 25th, 2024 ఉమ్మడి కృష్ణా జిల్లాలో తీవ్ర పోటీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెండింగ్ స్ధానాలపై నేతల మధ్య తీవ్ర పోటీ మైలవరం, పెనమలూరు టికెట్ రేసులో నలుగురు ఆశావహులు మైలవరం రేసులో దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు, వసంత కృష్ణ ప్రసాద్ పెనమలూరు టికెట్పై గంపెడాశలు పెట్టుకున్న ఇన్చార్జ్ బోడె ప్రసాద్ వసంత కృష్ణ ప్రసాద్ చేరే అవకాశం ఉండటంతో పెండింగ్లో రెండు స్ధానాలు 12:00 PM, Feb 25th, 2024 అవనిగడ్డ సీటుపై క్లారిటీతో ఉన్న జనసేన జనసేన అభ్యర్థిగా విక్కుర్తి వెంకట శ్రీనివాస్ పోటీ చేయనున్నట్టు స్థానిక నేతలకు సంకేతాలు విక్కుర్తి శ్రీనివాస్ కి పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు రెండు రోజుల్లో అభ్యర్థిగా ప్రకటన చేస్తారని లోకల్ టాక్ ఇవాళ అవనిగడ్డ వెళ్లి స్థానిక నేతలను కలవనున్న శ్రీనివాస్ 11:40 AM, Feb 25th, 2024 టీడీపీలో ఫస్ట్ లిస్ట్ మంటలు తీవ్ర అసంతృప్తిలో టికెట్ రాని నేతలు అసంతృప్తులను బుజ్జగిస్తున్న చంద్రబాబు చంద్రబాబుని కలిసిన ఆలపాటి రాజా తెనాలి టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న ఆలపాటి రాజా తెనాలి సీటు నాదెండ్ల మనోహర్కు కేటాయింపు తీవ్ర అసంతృప్తికి గురైన ఆలపాటి రాజా రేపు పార్ధసారథితో మాట్లాడనున్న చంద్రబాబు 11:15 AM, Feb 25th, 2024 పొత్తులపై పురంధేశ్వరి కామెంట్స్.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రజల్లోకి వెళ్తున్నాం మా ప్రయత్నం, మా స్ట్రాటజీ మాకున్నాయి టీడీపీ, జనసేన పూర్తి స్థానాలు ప్రకటించలేదు.. కొన్నే ప్రకటించారు మా నాయకులతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం ఉంటుంది పొత్తులు.. ఎన్ని సీట్టు అనేది అధిష్టానమే నిర్ణయిస్తుంది అప్పటి వరకూ మేం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పనిచేస్తాం పొత్తులు.. సీట్ల పంపకంపై మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది 11:00 AM, Feb 25th, 2024 పవన్కు మంత్రి అంబటి కౌంటర్ తన సీటేటో? తానే డిసైడ్ చేసుకోలేనోడు.. ఇక, జనాలకు ఏం చేస్తాడు.. జన సైనికులకు ఏం చేస్తాడు? తన సీటేదో ? తానే డిసైడ్ చేసుకోలేనోడు "జనానికి" ఏమి చేస్తాడు "జనసైనికులకి" ఏం చేస్తాడు !@PawanKalyan @JanaSenaParty — Ambati Rambabu (@AmbatiRambabu) February 25, 2024 10:45 AM, Feb 25th, 2024 చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కౌంటర్ ప్రభుత్వం వైఫల్యాలు ఉంటే ప్రతిపక్షాలు ఒంటరిగానే పోటీ చేసేవి. ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ పొత్తలతో ముఖ్యమంత్రి జగన్ను ఓడించాలని చూస్తున్నారు కానీ, ప్రజలు ప్రతిపక్షాలకు బుద్దిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ వల్లే నాలాంటి పేదలు ఎమ్మెల్యేలు అయ్యారు. చంద్రబాబు పదవీ వ్యామోహంతో అందరి కాళ్ల పట్టుకొంటున్నారు. కులాలను, మాతాలను విడగొట్టి ఓట్ల రాజకీయాలు చెయ్యడం ఒక్క చంద్రబాబుకే సాధ్యం 10:15 AM, Feb 25th, 2024 త్వరలో విశాఖ నుంచే పరిపాలన: వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రంలో పలు బీచ్ల అభివృద్ధి ప్రభుత్వం కృషి చేసింది. విశాఖపట్నం చాలా ప్రశాంతమైన నగరం. రాబోయే రోజుల్లో విశాఖ పరిపాలన రాజధానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు. విశాఖ నుంచి ప్రభుత్వం నడుస్తుంది. ఏపీ అభివృద్ది విషయంలో పచ్చ మీడియా పిచ్చి రాతలు రాస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతోంది. పర్యాటక అభివృద్ధి ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్మాణమే ఉదాహరణ. విశాఖ బీచ్లో కోటి అరవై లక్షల రూపాయలతో ప్లోటింగ్ బ్రిడ్జిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చాం. పర్యాటకులను ఆకర్షించేలా విశాఖను అభివృద్ధి చేస్తున్నాము. 9:00 AM, Feb 25th, 2024 ప్యాకేజీ స్టార్ సీటుపై క్లారిటీ ఇవ్వని దత్త తండ్రి కాపులను హింసించిన చంద్రబాబును ఎలా నమ్ముతారు? 24 సీట్లు తీసుకున్న పవన్ సీఎం ఎలా అవుతాడు? 24 సీట్లతో పవన్ యుద్ధం ఎలా చేస్తాడు. కాపులను హింసించిన @ncbnను ఎలా నమ్ముతారు? 24 సీట్లు తీసుకున్న @PawanKalyan ఎలా సీఎం అవుతాడు? -మంత్రి గుడివాడ అమర్నాథ్#TDPJSPCollapse pic.twitter.com/J5IoI6ivLa — YSR Congress Party (@YSRCParty) February 24, 2024 8:15 AM, Feb 25th, 2024 చంద్రబాబు పొలిటికల్ స్టంట్లో పావుగా పవన్.. ఎంతో మందిని మోసం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకున్న చంద్రబాబు నేడు పవన్కు అదే తరహా మోసం. జనసేనకు గుప్పెడు సీట్లు విదిలించిన బాబు. జనసేన స్థానాలను కూడా చెప్పుకుండా కథ నడిపిన చంద్రబాబు. ఇన్నేళ్ళుగా ఎంతోమందిని మోసగిస్తూ రాజకీయ పబ్బం గడుపుకున్న చంద్రబాబు నేడు పవన్ కళ్యాణ్ ను మోసం చేసారు. ఆయనకు గుప్పెడు సీట్లు విదిలించి , అది కూడా అభ్యర్థులను, జనసేన పోటీ చేసే స్థానాలను కూడా చెప్పకుండా కథ నడిపించారు. #TDPJSPCollapse #PackageStarPK#EndOfTDP pic.twitter.com/ZOrhTfL01K — YSR Congress Party (@YSRCParty) February 24, 2024 7:30 AM, Feb 25th, 2024 అచ్చుతాపురంలో కొనసాగుతున్న ఉద్రిక్తత గోకవరం మండలం అచ్చుతాపురంలో కొనసాగుతున్న ఉద్రిక్తత జనసేన టికెట్ ప్రకటించకపోవడంతో అచ్యుతాపురం ఆలయం వద్దకు సతీసమేతంగా పాదయాత్ర చేస్తూ వెళ్లిన పాఠంశెట్టి సూర్యచంద్ర తమకు జరిగిన అన్యాయానికి నిరసనగా ఆమరణ దీక్ష చేపట్టిన పాఠంశెట్టి దంపతులు నిరుపేదలు, డబ్బులేని వారు కష్టపడి పనిచేసినా అసెంబ్లీకి వెళ్లలేరా అని తీవ్ర ఆవేదన అమ్మవారి ఆలయం వద్దే రాత్రంతా గడిపిన పాఠంశెట్టి దంపతులు పాఠంశెట్టి దీక్షకు మద్దతుగా ఆలయం వద్దకు చేరుకున్న అభిమానులు ఉద్రిక్తతలు తలెత్తకుండా బందోబస్తు చేపట్టిన పోలీసులు 7:10 AM, Feb 25th, 2024 సమన్వయం లేనిచోటే సమన్వయ సభ 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన బహిరంగ సభ ఒకేరోజు వేర్వేరుగా ఏర్పాట్లు పరిశీలించిన ఇరు పార్టీలు తొలి జాబితాలో ఖరారు కాని గూడెం టికెట్ 7:00 AM, Feb 25th, 2024 బాబుకే భ'జనసేన'! దాని ఫలితమే టీడీపీ పొత్తులో కేవలం అరకొర సీట్లకు పరిమితం ఆ పార్టీ కష్టాల్లో ఉంటే జనసేనే పైకి లాగిందన్న పవన్ కానీ, అదే టీడీపీ ఇంతకన్నా బలంగా ఉన్నప్పుడే 2009లో టీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు కేటాయించింది అప్పుడు తెలంగాణలో 119 సీట్లు ఉండగా, అందులో 45 సీట్లు టీఆర్ఎస్కే ఆ మహాకూటమిలో ఉమ్మడి ఏపీలో ఉభయ కమ్యూనిస్టులకు 32 సీట్లు కూడా ఇచ్చింది 2014లో బీజేపీకి కూడా చాలా ప్రాధాన్యత సంఖ్యలో సీట్లు కేటాయించింది కానీ, జనసేనకు ఇప్పుడు ఇంతేనా అంటూ అభిమానుల మండిపాటు పార్టీ ఆవిర్భావం నుంచీ తమ అధినేత బాబు సేవలోనేనని ఆగ్రహావేశాలు 6:50 AM, Feb 25th, 2024 వంగవీటి రాధాకు టిక్కెట్ కేటాయించకపోవడంపై రంగా , రాధా అభిమానులు ఆగ్రహం చంద్రబాబు పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రంగా అభిమానులు వంగవీటి రంగాను పొట్టపెట్టుకున్న చంద్రబాబు ... వంగవీటి రాధాకు టికెట్ ఇవ్వకుండా గొంతు కోశారు వంగవీటి రాధాకు టిక్కెట్ ఇవ్వకుండా మరోమారు రంగాను పొట్టన పెట్టుకున్నాడు రంగా కుటుంబానికి మరోమారు ద్రోహం చేశారు బోండా లాగా కబ్జాలు రౌడీయిజాలు రాధా చేయలేరు ప్రజల రక్తాన్ని పీల్చి ముడుపులు తెచ్చి ఇవ్వలేరు కాబట్టే కాపు ముద్దుబిడ్డ రంగా వారసుడుని పక్కనపెట్టి నీచరాజకీయాలకు తెరలేపారు రంగా ఆత్మక్షోభకు గురయ్యేలా చేశారు చంద్రబాబు ఎప్పటికీ కాపు ద్రోహి 6:40 AM, Feb 25th, 2024 పవన్ కళ్యాణ్ నైజం ఇప్పుడు కాపులకు అర్థమైంది: పేర్ని నాని ఇన్నాళ్లు మమ్మల్ని విమర్శించిన వాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తాడు 24 సీట్లతో పవన్ కళ్యాణ్ కాపులకు రాజ్యాధికారం తెస్తాడా? పవన్ కళ్యాణ్ లెక్కలు చూస్తుంటే మంగళవారం సామేత గుర్తొస్తుంది పొత్తులో ఉప పొత్తు బీజేపీతో పవన్ పెట్టుకుంటాడేమో పవన్ కళ్యాణ్ సీటు కూడా చంద్రబాబునే డిసైడ్ చేస్తారు పొత్తులో ఉప పొత్తు బీజేపీతో పవన్ పెట్టుకుంటాడేమో పవన్ కళ్యాణ్ సీటు కూడా చంద్రబాబు నే డిసైడ్ చేస్తారు జనసేన , టీడీపీ కార్యకర్తలు త్యాగం చేయాలంట చంద్రబాబు, పవన్ కుటుంబాలకు మాత్రం సీట్లు పంచేసుకున్నారు కాపులకు మరి హీనంగా 7 సీట్లు ప్రకటించారు చంద్రబాబు కులానికి 21 సీట్లు ఇచ్చుకున్నాడు బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, కాపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేది సీఎం జగనే భువనేశ్వరి భయంతో చంద్రబాబు సీటు ప్రకటించుకున్నాడు కుప్పం సీటు భువనేశ్వరి లాక్కుంటుంది అని బాబు భయపడ్డాడు ఈ జాబితా తో జనసేన నాయకులు, కార్యకర్తల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది 6:30 AM, Feb 25th, 2024 24 సీట్లతో యుద్ధం చేస్తావా పవన్: సజ్జల పవన్ కళ్యాణ్ ను చూస్తే జాలేస్తోంది అత్యంత దయనీయస్ధితిలో పవన్ ఉన్నారు చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్ధితికి పవన్ దిగజారిపోయారు ఎన్నో ప్రగల్భాలు పలికిన పవన్ ఇప్పుడు ఎందుకు దిగజారిపోయారు పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవు జనసేనను మింగేసి ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారు టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలు తాను పోటీ చేసే స్ధానంపైనా పవన్ కు క్లారిటీ లేదు జనసేన మిగిలిన స్ధానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్ధులను పంపుతారు పవన్ ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలి 175 స్దానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్ధులే లేరు పవన్ టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే బాగుంటుంది 24 మందితో వైఎస్సార్సీపీ మీద పవన్ యుద్ధం చేస్తారా? 24 స్ధానాల్లో పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించలేని స్ధితిలో పవన్ ఉన్నారు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేదు.. ఏం చేస్తారో కూడా చెప్పడం లేదు ఎవరు ఎన్ని సీట్లలో పోటీచేసినా మాకు ఇబ్బంది లేదు వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీదే ఘన విజయం -
Feb 24th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 9:05PM, Feb 24th, 2024 టీడీపీ-జనసేనకు అభ్యర్థులే దొరకడం లేదు: జోగి రమేష్ పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో క్లారిటీ లేదు మా టార్గెట్ 175కు 175 సీట్లు గెలవడమే మళ్లీ వైఎస్ జగనే సీఎంగా కొనసాగడం ఖాయం 8:50PM, Feb 24th, 2024 తూర్పుగోదావరి జిల్లా: చంద్రబాబుకి ఇదే ఆఖరి ఎలక్షన్: ఎంపీ కేశినేని నాని ఎన్నికల ఫలితాలు రాగానే సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్ళిపోతాడు జనసేన నాయకులు కార్యకర్తలపై జాలేస్తుంది జనసేన నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఆయన చంద్రబాబుకు ప్రాణమిచ్చేందుకు సిద్ధపడుతున్నాడు రాజానగరంలో జక్కంపూడి రాజాను కచ్చితంగా గెలిపించుకోవాలి 8: 40PM, Feb 24th, 2024 విజయవాడ: వంగవీటి రాధాకు టిక్కెట్ కేటాయించకపోవడంపై రంగా , రాధా అభిమానులు ఆగ్రహం చంద్రబాబు పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రంగా అభిమానులు వంగవీటి రంగాను పొట్టపెట్టుకున్న చంద్రబాబు ... వంగవీటి రాధాకు టికెట్ ఇవ్వకుండా గొంతు కోశారు వంగవీటి రాధాకు టిక్కెట్ ఇవ్వకుండా మరోమారు రంగాను పొట్టన పెట్టుకున్నాడు రంగా కుటుంబానికి మరోమారు ద్రోహం చేశారు బోండా లాగా కబ్జాలు రౌడీయిజాలు రాధా చేయలేరు ప్రజల రక్తాన్ని పీల్చి ముడుపులు తెచ్చి ఇవ్వలేరు కాబట్టే కాపు ముద్దుబిడ్డ రంగా వారసుడుని పక్కనపెట్టి నీచరాజకీయాలకు తెరలేపారు రంగా ఆత్మక్షోభకు గురయ్యేలా చేశారు చంద్రబాబు ఎప్పటికీ కాపు ద్రోహి 8: 20PM, Feb 24th, 2024 చిత్తూరు: ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ ముందుంది: మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ, జనసేలు అభ్యర్థులను వెతుకుతున్నాయి ఇవాళ ప్రకటించిన లిస్ట్ చూస్తే ఆ కూటమికి అభ్యర్థులు కరువైనట్లు కనిపిస్తోంది మరోసారి వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం 7:40PM, Feb 24th, 2024 మనం ఆయన్ని నమ్మాము... కానీ ఆయన మనల్ని నమ్మలేదు పవన్ కళ్యాణ్ పై కొత్తపేట జనసేన ఇన్ ఛార్జ్ బండారు శ్రీనివాస్ వ్యాఖ్యలు టిక్కెట్టు దక్కకపోవడంపై నిర్వేదం. 6:50 PM, Feb 24th, 2024 మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత తంబళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోటలోని మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. శంకర్కు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన వర్గయుల ఆగ్రహం ఫ్లెక్సీలు చింపివేసి నిరసన 6:45 PM, Feb 24th, 2024 ఏపీలో రోడ్డెక్కుతున్న తెలుగు తమ్ముళ్లు టికెట్ రాకపోవడంతో పలుచోట్ల నిరసనలు పి.గన్నవరం టికెట్ మహాసేన రాజేష్కు కేటాయించిన టీడీపీ! మహాసేన రాజేష్కు ఇవ్వడంపై తమ్ముళ్ల ఆగ్రహం పార్టీకి రాజీనామా చేసిన పి.గన్నవరం మండల అధ్యక్షుడు సత్తిబాబు 6:44 PM, Feb 24th, 2024 నెల్లూరు: వచ్చే నెల 3న మేదరమెట్లలో సిద్ధం సభ: విజయసాయి రెడ్డి తిరుపతి, నెల్లూరు, ఒంగోలు లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నేతలతో చర్చించాం మేదరమెట్ల సభకు 15 లక్షల మందికి పైగా వస్తారు 2024 నుంచి 2029 వరకు ఏమి చేయబోతున్నారో జగన్ వివరిస్తారు ప్రభుత్వం అందించిన పథకాలను సభలో సీఎం జగన్ వివరిస్తారు 6:43 PM, Feb 24th, 2024 జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర భావోద్వేగం టికెట్ దక్కకపోవడంతో మనస్తాపంతో ఆమరణదీక్ష అచ్యుతాపురం దుర్గాదేవి గుడి ఎదుట దీక్షకు సిద్ధమైన సూర్య ఆమరణ దీక్షతో ప్రాణాలు పోయినా లెక్కచేయను రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్లు అసెంబ్లీకి వెళ్లకూడదా? సామాన్యులు టికెట్ కోరుకోవడమే తప్పా? : సూర్యచంద్ర 6:41 PM, Feb 24th, 2024 ఉత్తరాంధ్రలో జనసేనకు ఇచ్చిన 2 స్థానాల్లో టీడీపీ అసంతృప్తులు నెల్లిమర్ల, అనకాపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ల అసంతృప్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కర్రోతు బంగార్రాజు అనకాపల్లి టికెట్ పీలా గోవింద్ కే ఇవ్వాలని అనుచరుల డిమాండ్ 6:40 PM, Feb 24th, 2024 ఏలూరు: టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే టీడీపీ టికెట్ ఇవ్వడంతో అలక ఉండి నుంచే పోటీ చేస్తానని తన క్యాడర్కు కలువపూడి శివ భరోసా 2009, 2014లో ఉండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన కలువపూడి శివ అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానంటున్న కలువపూడి శివ 6:20PM, Feb 24th, 2024 పవన్ కళ్యాణ్ నైజం ఇప్పుడు కాపులకు అర్థమైంది: పేర్ని నాని ఇన్నాళ్లు మమ్మల్ని విమర్శించిన వాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తాడు 24 సీట్లతో పవన్ కళ్యాణ్ కాపులకు రాజ్యాధికారం తెస్తాడా? పవన్ కళ్యాణ్ లెక్కలు చూస్తుంటే మంగళవారం సామేత గుర్తొస్తుంది పొత్తులో ఉప పొత్తు బీజేపీతో పవన్ పెట్టుకుంటాడేమో పవన్ కళ్యాణ్ సీటు కూడా చంద్రబాబునే డిసైడ్ చేస్తారు పొత్తులో ఉప పొత్తు బీజేపీతో పవన్ పెట్టుకుంటాడేమో పవన్ కళ్యాణ్ సీటు కూడా చంద్రబాబు నే డిసైడ్ చేస్తారు జనసేన , టీడీపీ కార్యకర్తలు త్యాగం చేయాలంట చంద్రబాబు, పవన్ కుటుంబాలకు మాత్రం సీట్లు పంచేసుకున్నారు కాపులకు మరి హీనంగా 7 సీట్లు ప్రకటించారు చంద్రబాబు కులానికి 21 సీట్లు ఇచ్చుకున్నాడు బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, కాపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేది సీఎం జగనే భువనేశ్వరి భయంతో చంద్రబాబు సీటు ప్రకటించుకున్నాడు కుప్పం సీటు భువనేశ్వరి లాక్కుంటుంది అని బాబు భయపడ్డాడు ఈ జాబితా తో జనసేన నాయకులు, కార్యకర్తల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది 5:53PM, Feb 24th, 2024 అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీలో రచ్చరచ్చ తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్కు మొండిచెయ్యి టీడీపీ ఫ్లెక్సీలను చింపేసిన శంకర్ యాదవ్ వర్గం 5:50PM, Feb 24th, 2024 టీడీపీ-జనసేన శ్రేణుల్లో విభేదాలు, అసమ్మతి సెగలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పీతల సుజాతకు మొండిచెయ్యి చింతలపూడి నాన్లోకల్కు టికెట్ కేటాయింపుతో టీడీపీ శ్రేణుల్లో విభేదాలు ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు ఆశాభంగం తణుకులో పవన్ మాట ఇచ్చినా.. రామచంద్రరావుకు దక్కని సీటు తాడేపల్లిగూడెం, నర్సాపురం స్థానాల్లో టీడీపీ-జనసేనల మధ్య కుదరని సయోధ్య ఏలూరు సీటుపై ఆశ పెట్టుకున్న జనసేన నేత రెడ్డప్ప నాయుడికి ఆశాభంగం 5:05PM, Feb 24th, 2024 పవన్ కనీసం తన సీటును ప్రకటించుకోలేదు:మంత్రి అంబటి ఎక్కడ పోటీ చేస్తారో ప్రకటించలేని స్థితిలో పవన్ ఉన్నారు పవన్కు ఓటమి భయం పట్టుకుంది అభిమానులకు పవన్ వెన్నుపోటు పొడిచారు పల్లకీ మోసి పరువు పోగొట్టుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు చేసుకో చంద్రబాబును కాపాడేందుకు పవన్ రాజకీయాల్లోకి వచ్చారు చంద్రబాబు, పవన్ ఓడిపోతారని వాళ్ల ఫేస్ చూస్తే తెలుస్తుంది పవన్ ఎక్కడ పోటీ చేస్తారో తెలియన అధ్వాన్న స్థితి చంద్రబాబు పల్లకి మోసే దశకు పవన్ చేరుకున్నారు ప్యాకేజీ రాజకీయాల్లో పవన్ బలికావొద్దు 5:02PM, Feb 24th, 2024 కృష్ణాజిల్లా: మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తీవ్ర అసంతృప్తి అవనిగడ్డ నుంచి టీడీపీ తరపున టిక్కెట్ ఆశిస్తున్న బుద్ధ ప్రసాద్ ప్రస్తుతం అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న బుద్ధప్రసాద్ అవనిగడ్డ టిక్కెట్ జనసేనకు కేటాయిస్తారని ప్రచారం ఉమ్మడి అభ్యర్ధిగా తనకే టిక్కెట్ వస్తుందని ఆశపడ్డ బుద్ధ ప్రసాద్ పొత్తుల సీట్ల ప్రకటనలో అవనిగడ్డ సీటును పెండింగ్ లో పెట్టిన చంద్రబాబు , పవన్ నాపేరు ప్రకటించనందుకు నేను మహదానందంగా ఉన్నాను పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందినట్లుగా ఉంది నేను పదవుల కోసం పుట్టలేదు రాజకీయాలు మన కళ్లముందే మారిపోయాయి డబ్బు రాజకీయాలకు ప్రధానమైపోయింది ధనవంతుల కోసమే పార్టీలు అభ్యర్ధులుగా అన్వేషిస్తున్నాయంటూ చంద్రబాబు పై పరోక్ష విమర్శలు చేసిన బుద్ధప్రసాద్ 5:00PM, Feb 24th, 2024 విజయనగరం: కళా వెంకట్రావ్ వర్గానికి ఆశాభంగం కిమిడి కళా వెంకట్రావ్, కిమిడి నాగార్జునకు దక్కని చోటు కళా వెంకట్రావ్ వ్యతిరేకించిన కొండ్రు మురళీమోహన్కు రాజాం టికెట్ 4:56PM, Feb 24th, 2024 విశాఖ జిల్లాలో మొదలైన రాజీనామాల పర్వం విశాఖ వెస్ట్ టీడీపీ టికెట్ గణబాబుకు కేటాయించడంపై పాసర్ల అసంతృప్తి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కార్యదర్శి పాసర్ల ప్రసాద్ రాజీనామా తొలి నుంచి గణబాబుకు టికెట్ను వ్యతిరేకిస్తున్న పాసర్ల ప్రసాద్ పార్టీకి నిస్వార్థంగా సేవ చేసినా గుర్తింపు దక్కలేదని పాసర్ల ఆవేదన 4:50PM, Feb 24th, 2024 ప్యాకేజీ స్టార్ సీటుపై క్లారిటీ ఇవ్వని చంద్రబాబు: మంత్రి అమర్నాథ్ 24 సీట్లు తీసుకున్న పవన్ ఎలా సీఎం అవుతాడు? అది ప్యాకేజీ ఇంజినీరింగ్..! సామాజిక న్యాయాన్ని పట్టించుకోని టిడిపి, జనసేన కాపులను హింసించిన బాబును ఎలా నమ్ముతారు? మళ్ళీ అధికారంలోకి వచ్చేది జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే 4:10PM, Feb 24th, 2024 టీడీపీ, జనసేన పార్టీల డొల్లతనం బయటపడింది: ధర్మశ్రీ నియోజకవర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి పవన్ పార్టీని జనసేన అనాలో, భజన సేన అనాలో అర్థమైంది పవన్.. కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు పార్టీకి జెండా.. అజెండా ఉండాలి కాపులకి ఏ విధంగా న్యాయం చేశావో చెప్పాలి టీడీపీకి నీ భాషలో పొత్తు.. కానీ జనం భాషలో తొత్తుగా తయారయ్యావు పల్లకి మోసి పరువు తీసుకోవడం కంటే సినిమాలు చేసుకో: మంత్రి అంబటి పల్లకి మోసి పరువు తీసుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకోవడం మంచిది ..... మన అన్నగారిలా!! పల్లకి మోసి పరువు తీసుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకోవడం మంచిది ..... మన అన్నగారిలా!!@PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) February 24, 2024 పల్లకి మోయడానికి తప్ప పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేసారు.... ఛీ పల్లకి మోయడానికి తప్ప పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేసారు.... ఛీ @PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) February 24, 2024 3:56 PM, Feb 24th, 2024 తికమక పొత్తులు - వెన్నుపోటు కత్తులు! 😂#TDPJSPCollapse#EndOfTDP pic.twitter.com/msvjk4bJrQ — YSR Congress Party (@YSRCParty) February 24, 2024 3:30 PM, Feb 24th, 2024 బంటుమిల్లి పర్యటనలో వేదవ్యాస్కు అస్వస్థత కృష్ణా : చినపాండ్రాక PHCలో వేదవ్యాస్కు ప్రాథమిక చికిత్స పెడన టికెట్ కృష్ణప్రసాద్కు కేటాయించడం పై మాజీ ఎమ్మెల్యే వేదవ్యాస్ అసంతృప్తి 2024లో పెడన సీటు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఏం జరిగిందో తెలియదు కానీ లిస్ట్ లో నా పేరు లేదు కార్యకర్తలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తా 3:16 PM, Feb 24th, 2024 తిరుపతి: కాపుల ఆత్మగౌరవాన్ని బాబుకు పవన్ తాకట్టు పెట్టారు: మంత్రి ఆర్కే రోజా పవన్.. రాజకీయాలకు పనికిరారు 24 సీట్ల కోసం కాపుల ఆత్మగౌరవాన్ని బాబుకు పవన్ తాకట్టు పెట్టారు పవన్, చంద్రబాబు కలిసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొంగలా దొరికిపోయారు ప్యాకేజీ కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు రాష్ట్రాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారు 2:50 PM, Feb 24th, 2024 కాకినాడ: టీడీపీ-జనసేనలో టికెట్ల అసమ్మతి జగ్గంపేట సీటు టీడీపీకి కేటాయించడంపై జనసేనలో నైరాశ్యం టీడీపీ టికెట్ జ్యోతుల నెహ్రూకు కేటాయింపుపై జనసేనలో అసంతృప్తి పవన్ తీరుపై తీవ్ర మనస్తాపం చెందిన జనసేన ఇన్చార్జ్ సూర్యచంద్ర ఎమ్మెల్యే సీటు ఆశించడం తప్పని బోరున విలపించిన పాఠంశెట్టి 2:40 PM, Feb 24th, 2024 టీడీపీలో అసంతృప్తి సెగలు రాయచోటిలో రమేష్ రెడ్డికి మొండిచేయి రామ్ ప్రసాద్ రెడ్డికి రాయచోటి టికెట్ ప్రకటన తనను సంప్రదించకుండా టికెట్ ప్రకటించారని రమేష్ రెడ్డి ఆగ్రహం చంద్రబాబుది అనాలోచిత నిర్ణయంత్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తా 2:30 PM, Feb 24th, 2024 బీసీలు, మైనారిటీలకు చంద్రబాబు వెన్నుపోటు తన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత 94 సీట్లలో ఏకంగా 21 సీట్లు కమ్మలకే మైనారిటీలకు కేవలం ఒకే ఒక్క సీటు బీసీలకు 18, ఎస్సీలు 20, కాపులకు కేవలం 7 సీట్లే చంద్రబాబు వ్యవహారశైలిపై ఫైర్ అవుతున్న ఇతర వర్గాలు 2:20 PM, Feb 24th, 2024 అనంతపురం : కల్యాణదుర్గం టీడీపీలో భగ్గుమన్న విభేదాలు కాంట్రాక్టర్ సురేంద్రబాబుకు టికెట్ కేటాయించిన చంద్రబాబు చంద్రబాబు తీరుపై ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం ఆగ్రహం చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసిన ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం 2:10 PM, Feb 24th, 2024 గజపతి నగరం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి పార్టీ కార్యాలయంలో అనుచరులతో అప్పలనాయుడు అత్యవసర భేటీ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు కొండపల్లి అప్పలనాయుడుకు టికెట్ ఇవ్వకపోవడంపై క్యాడర్ అసంతృప్తి కష్టకాలంలో పార్టీ జెండాను మోసినవారిని ఎందుకు కాదన్నారంటూ ఆగ్రహం 2:00 PM, Feb 24th, 2024 24 సీట్లతో యుద్ధం చేస్తావా పవన్: సజ్జల పవన్ కళ్యాణ్ ను చూస్తే జాలేస్తోంది అత్యంత దయనీయస్ధితిలో పవన్ ఉన్నారు చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్ధితికి పవన్ దిగజారిపోయారు ఎన్నో ప్రగల్భాలు పలికిన పవన్ ఇప్పుడు ఎందుకు దిగజారిపోయారు పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్ కు లేవు జనసేనను మింగేసి ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారు టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలు తాను పోటీ చేసే స్ధానంపైనా పవన్ కు క్లారిటీ లేదు జనసేన మిగిలిన స్ధానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్ధులను పంపుతారు పవన్ ను అభిమానించే వారంతా ఆలోచించుకోవాలి 175 స్దానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్ధులే లేరు పవన్ టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే బాగుంటుంది 24 మందితో వైఎస్సార్సీపీ మీద పవన్ యుద్ధం చేస్తారా? 24 స్ధానాల్లో పూర్తిగా అభ్యర్ధులను ప్రకటించలేని స్ధితిలో పవన్ ఉన్నారు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పలేదు.. ఏం చేస్తారో కూడా చెప్పడం లేదు ఎవరు ఎన్ని సీట్లలో పోటీచేసినా మాకు ఇబ్బంది లేదు వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీదే ఘన విజయం 1:10 PM, Feb 24th, 2024 కర్నూలు టీడీపీలో ముసలం.. ఆలూరు టీడీపీలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు. ఆలూరు ఇంఛార్జ్ కోట్ల సుజాతమ్మకు సైడ్ ఇస్తున్న చంద్రబాబు.. మాజీలు వీరభద్రగౌడ్, శివప్రసాద్ పేర్లు టికెట్ కోసం పరిశీలన. దీంతో, టీడీపీలో ముసలం. ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా తిరుగుబాటు తప్పదంటున్న టీడీపీ నేతలు. కర్నూలు జిల్లా ఆలూరులో @JaiTDP లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి..! ఆలూరు ఇంఛార్జ్ కోట్ల సుజాతమ్మని పక్కనపెట్టి.. మాజీలు వీరభద్రగౌడ్, శివప్రసాద్ పేర్లని టికెట్ పరిశీలన కోసం @ncbn తీసుకోవడంతో ముసలం మొదలైంది. ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా నియోజకవర్గంలో తిరుగుబాటు… — YSR Congress Party (@YSRCParty) February 24, 2024 1:00 PM, Feb 24th, 2024 తొలి జాబితా ఎఫెక్ట్.. టీడీపీకి షాక్! రాయచోటిలో చంద్రబాబుపై తిరుగుబాటు.. మూకుమ్మడి రాజీనామాలకు రెడీ అయిన టీడీపీ నేతలు ఇంఛార్జ్ రమేష్రెడ్డి హ్యాండిచ్చిన చంద్రబాబు. టీడీపీని వీడిన 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్లు, 286 మంది బూత్ కమిటీ సభ్యులు, 6 మంది పీఎంపీ, 20 మంది ఐటీడీపీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నర్సారెడ్డి తదితరులు. డబ్బు కోసం టీడీపీ టికెట్ అమ్ముకోవడానికి నిరసనగా రాజీనామాలు. రాయచోటిలో బాబుపై తిరుగుబాటు.. మూకుమ్మడి రాజీనామాలు..! నియోజకవర్గ ఇంఛార్జ్ రమేశ్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్లు, 286 మంది బూత్ కమిటీ సభ్యులు, 6 మంది పీఎంపీ, 20 మంది ఐటీడీపీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు నర్సారెడ్డి తదితరులు పార్టీని వీడారు.… — YSR Congress Party (@YSRCParty) February 24, 2024 12:45 PM, Feb 24th, 2024 ఒంటరిగా పోటీకి దమ్ములేని చంద్రబాబు.. తొలి జాబితాలో టీడీపీకి 94 స్థానాలు, జనసేకు 24 స్థానాలు, బీజేపీతో పొత్తు కోసం తహతహలాడుతున్న చంద్రబాబు బీజేపీ కోసం 57 స్థానాలను రిజర్వ్ చేసిన బాబు, పవన్ బీజేపీ ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేందుకు రెడీ అయిన చంద్రబాబు. బీజేపీ కోసం వెంపర్లాడుతున్న @ncbn ఇప్పటికే @JaiTDP కి కొన్ని సీట్లు కేటాయించి, @JanaSenaParty కి కొన్ని సీట్లు ముష్టి వేసి, బీజేపీ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళని కూడా పొత్తులోకి తీసుకుని వాళ్లకు ఇవ్వడానికి 57 సీట్లు రిజర్వ్ చేసి ఉంచాడు. సొంతంగా ఎన్నికలకు వెళ్లే దమ్ములేని… — YSR Congress Party (@YSRCParty) February 24, 2024 12:15 PM, Feb 24th, 2024 టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు వీరే.. ఇచ్ఛాపురం- బెందాళం అశోక్ టెక్కలి-అచ్చెన్నాయుడు ఆమదాలవలస-కూన రవికుమార్ రాజాం-కోండ్రు మురళి కురుపాం - తొయ్యక జగదీశ్వరి పార్వతీపురం - విజయ్ బోనెల సాలూరు - గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి-ఆర్ఎస్వీకేకే రంగారావు(బేబీ నాయన) గజపతినగరం - కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం - అదితి గజపతిరాజు విశాఖ ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణబాబు విశాఖ వెస్ట్ - పీజీవీఆర్ నాయుడు అరకు - సియ్యారి దొన్ను దొర పాయకరావుపేట - వంగలపూడి అనిత నర్సీపట్నం - చింతకాయల అయ్యన్నపాత్రుడు తుని-యనమల దివ్య పెద్దాపురం - నిమ్మకాయల చినరాజప్ప అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణ రెడ్డి ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు పి.గన్నవరం - రాజేశ్ కుమార్ కొత్తపేట - బండారు సత్యానంద రావు మండపేట - జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ - ఆదిరెడ్డి వాసు జగ్గంపేట - జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ) ఆచంట - పితాని సత్యనారాయణ పాలకొల్లు - నిమ్మల రామానాయుడు ఉండి - మంతెన రామరాజు తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ ఏలూరు - బాదెటి రాధాకృష్ణ చింతలపూడి - సోంగ రోషన్ తిరువూరు - కొలికపూడి శ్రీనివాస్ నూజివీడు - కొలుసు పార్థసారథి గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు గుడివాడ - వెనిగండ్ల రాము పెడన - కాగిత కృష్ణ ప్రసాద్ మచిలీపట్నం - కొల్లు రవీంద్ర పామర్రు - వర్ల కుమార రాజ విజయవాడ సెంట్రల్ - బొండ ఉమ విజయవాడ ఈస్ట్ - గద్దె రామ్మోహన రావు నందిగామ - తంగిరాల సౌమ్య జగ్గయ్యపేట - శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ - తెనాలి శ్రవణ్ కుమార్ మంగళగిరి - నారా లోకేశ్ పొన్నూరు - ధూళిపాళ్ల నరేంద్ర వేమూరు(ఎస్సీ) - నక్కా ఆనంద్బాబు రేపల్లె - అనగాని సత్యప్రసాద్ బాపట్ల - వి.నరేంద్ర వర్మ ప్రత్తిపాడు(ఎస్సీ) - బూర్ల రామాంజినేయులు చిలకలూరిపేట - ప్రత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి - కన్నా లక్ష్మినారాయణ వినుకొండ - జీవీ ఆంజనేయులు మాచర్ల - జూలకంటి బ్రహ్మానందరెడ్డి యర్రగొండపాలెం (ఎస్సీ) - గూడూరి ఎరిక్సన్ బాబు పర్చూరు - ఏలూరి సాంబశివరావు అద్దంకి - గొట్టిపాటి రవికుమార్ సంతనూతలపాడు (ఎస్సీ) - బొమ్మాజి నిరంజన్ విజయ్కుమార్ ఒంగోలు - దామచర్ల జనార్దనరావు కొండపి - డోలా బాల వీరాంజనేయస్వామి కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కావలి - కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు సిటీ - పి. నారాయణ నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గూడూరు (ఎస్సీ) - పాశం సునీల్కుమార్ సూళ్లూరుపేట (ఎస్సీ) - నెలవేల విజయశ్రీ ఉదయగిరి - కాకర్ల సురేశ్ కడప - మాధవిరెడ్డి రాయచోటి - మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పులివెందుల- మారెడ్డి రవీంద్రనాథ్రెడ్డి మైదుకూరు - పుట్టా సుధాకర్ యాదవ్ ఆళ్లగడ్డ - భూమా అఖిలప్రియ శ్రీశైలం - బుడ్డా రాజశేఖర్రెడ్డి కర్నూలు - టీజీ భరత్ పాణ్యం - గౌరు చరితా రెడ్డి నంద్యాల - ఎన్ఎండీ ఫరూక్ బనగానపల్లి - బీసీ జనార్దనరెడ్డి డోన్ - కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి పత్తికొండ - కేఈ శ్యాంబాబు కోడుమూరు - బొగ్గుల దస్తగిరి రాయదుర్గం - కాలవ శ్రీనివాసులు ఉరవకొండ - కేశవ్ తాడిపత్రి - జేసీ అస్మిత్ రెడ్డి శింగనమల (ఎస్సీ) - బండారు శ్రావణి శ్రీ కల్యాణదుర్గం - అమిలినేని సురేంద్రబాబు రాప్తాడు - పరిటాల సునీత మడకశిర (ఎస్సీ) - ఎం.ఈ. సునీల్కుమార్ హిందూపురం - నందమూరి బాలకృష్ణ పెనుకొండ - సవిత తంబళ్లపల్లె - జయచంద్రారెడ్డి పీలేరు - నల్లారి కిశోర్కుమార్ రెడ్డి నగరి - గాలి భానుప్రకాశ్ గంగాధర నెల్లూరు (ఎస్సీ) - డాక్టర్ వీఎం. థామస్ చిత్తూరు - గురజాల జగన్మోహన్ పలమనేరు - ఎన్.అమర్నాథ్రెడ్డి కుప్పం - నారా చంద్రబాబు నాయుడు ఐదు స్థానాలకు జనసేన అభ్యర్థులు వీరే కాకినాడ రూరల్.. నానాజీ, నెల్లిమర్ల.. లోకం మాధవి తెనాలి.. నాదెండ్ల మనోహర్ అనకాపల్లి.. కొణతాల రామకృష్ణ. రాజానగరం.. రామకృష్ణుడు 11:25AM, Feb 24th, 2024 ఏపీలో పొత్తులపై పురంధేశ్వరి కామెంట్స్ పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. టీడీపీ, జనసేన పొత్తులో ఉండి సీట్ల సర్ధుబాటు చేసుకుంటున్నారు. బీజేపీతో పొత్తులో ఉన్నానని పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారు ఆ విషయం అధిష్టానం చూసుకుంటుంది. అప్పటివరకు క్షేత్రస్థాయిలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు పనిచేస్తాం 11:10AM, Feb 24th, 2024 చంద్రబాబుతో పవన్, మనోహర్ భేటీ టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితాపై కసరత్తు చంద్రబాబుతో పవన్, నాదెండ్ల మనోహర్ భేటీ కాసేపట్లో అభ్యర్థుల ప్రకటన 10:54AM, Feb 24th, 2024 బీజేపీతో టీడీపీ-జనసేన దొంగాట.. ఒకవైపు బీజేపీతో చర్చలు అంటూనే మరోవైపు టీడీపీ-జనసేన సీట్ల ప్రకటన ఈనెల 21, 22న బీజేపీ అధిష్టానంతో చంద్రబాబు-పవన్ చర్చలని లీకులు పొత్తుల డ్రామా ఆడి చివరికి ఏకపక్షంగా సీట్లు ప్రకటిస్తున్న టీడీపీ-జనసేన బీజేపీకి చంద్రబాబు వెన్నుపోటు పొడవడం కొత్తేమీ కాదంటున్న పరిశీలకులు ఇలా అయితే ఇక పొత్తు లేనట్లే అంటున్న బీజేపీ నేతలు 10:43 AM, Feb 24th, 2024 బాబు ఇంటికి జనసేనాని చంద్రబాబు నివాసానికి బయల్దేరిన పవన్ కల్యాణ్ కాసేపట్లో టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల తొలి జాబితాను ప్రకటించనున్న బాబు-పవన్ టీడీపీ-జనసేనకు 50-10 లేదంటే 60-10గా ఉండే అవకాశం 10:15 AM, Feb 24th, 2024 ఏం చేద్దాం తమ్ముళ్లూ? కాసేపట్లో టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ 11 గంటలకు అభ్యర్థులు ఇరువురు నేతల సంయుక్త ప్రకటన టీడీపీ నుండి 50, జనసేన నుండి 10 సీట్లు ప్రకటించే అవకాశం కాసేపటి కిందట.. ఉండవల్లిలోని తన నివాసంలో కీలక నేతలతో చంద్రబాబు భేటీ హాజరైన అచ్చెన్న, యనమల తదితర సీనియర్లు జాబితాపై నేతలతో బాబు చర్చలు పలు నియోజకవర్గాల కోసం ఇరు పార్టీల నడుమ తీవ్ర పోటీ టికెట్ దక్కనివాళ్లు త్యాగాలు చేస్తారా? తిరగబడతారా? .. నెలకొన్న ఆసక్తి ఇదీ చదవండి: టీడీపీ-జనసేనలో మిగిలేదెవరో? 10:05 AM, Feb 24th, 2024 ఎల్లో మీడియా చెత్త రాతలు.. జర్నలిజం విలువలు వదిలేసిన ఎల్లో మీడియా చంద్రబాబుకు అధికారం కోసం పిచ్చి రాతలు.. ప్రభుత్వంపై బురద చల్లి వికృతానందం. టిష్యూ పేపర్లా మారిన ఆంధ్రజ్యోతి. 9:45 AM, Feb 24th, 2024 చంద్రబాబు సొంతింట్లో కుంపటి.. కుప్పం నుంచి బైబై అంటున్న చంద్రబాబు పోటీకి రెడీ అంటున్న భువనేశ్వరి చంద్రబాబు సొంతింట్లో కుంపటి..! #WhyNotKuppam#ByeByeBabu#WhyNot175#EndOfTDP pic.twitter.com/dKCTquryle — YSR Congress Party (@YSRCParty) February 23, 2024 9:15 AM, Feb 24th, 2024 అజ్ఞాతంలోకి టీడీపీ ఇన్ఛార్జ్ కిమిడి రెండు రోజులుగా అజ్ఞాతంలోకి చీపురుపల్లి టీడీపీ ఇన్చార్జ్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున. చీపురుపల్లి నుండి గంటా శ్రీనివాసరావును పోటీ చేయమని ఆదేశించిన టీడీపీ అధిష్టానం. అధిష్టానం తీరుతో పార్టీకి దూరంగా కిమిడి నాగార్జున. చంద్రబాబు ఫోన్కు స్పందించని నాగార్జున. గంటాకు టికెట్ ఇస్తే మూకుమ్మడి రాజీనామాలకు సిద్దం అవుతున్న చీపురుపల్లి కేడర్ 8:40AM, Feb 24th, 2024 పెద్దాపురంలో టీడీపీలో కొత్త ట్విస్ట్.. పెద్దాపురంలో టడీపీ సీటు విషయంలో కొత్త ట్విస్ట్ చిన రాజప్పకు కంట్లో నలుసుగా మారిన లోకేష్ అనుచరుడు గుణ్ణం చంద్రమౌళి. సీటు కోసం విశ్వప్రయ్నాలు చేస్తున్న చంద్రమౌళి ఇటీవల కారణంగా నియోజకవర్గంలో తన కుమారుడు రంగనాథ్ను పార్టీ కార్యక్రమాలకు తిప్పిన రాజప్ప టీడీపీ నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో రాజప్పకు 52%, నోటాకు 48% ఓటింగ్. దీంతో పెద్దాపురంలో మరోసారి ఇంటర్నల్ సర్వే చేపట్టిన టీడీపీ. పెద్దాపురం సీటు నాదే అంటున్న చినరాజప్ప. నేడు ప్రకటించే జాబితపై రాజప్ప ఉంటుందా? అనే అంశంపై ఆసక్తికర చర్చ. 8:15AM, Feb 24th, 2024 బొబ్బిలి టికెట్పై సస్పెన్స్.. బొబ్బిలి టీడీపీ టికెట్పై తర్జన భర్జన. టికెట్ ఆశిస్తున్న బేబీనాయనకు ఆశాభంగం అని జోరుగా ప్రచారం. తెరపైకి మాజీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావు పేరు. బేబీనాయన శిబిరంలో తీవ్ర అసంతృప్తి. 7:45AM, Feb 24th, 2024 నేడు టీడీపీ-జనసేన జాబితా విడుదల! పొత్తుల్లో భాగంగా నేడు టీడీపీ-జనసేన పార్టీల తొలి జాబితా విడుదల 60-70 నుంచి అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం జాబితా విడుదల నేపథ్యంలో టీడీపీ నేతల్లో టెన్షన్ టికెట్ రాకపోతే చంద్రబాబుపై యుద్ధానికి రెడీ అంటున్న పచ్చ నేతలు కొందరికి సీటు ఇవ్వకపోవడంతో ఇప్పటికే పలు చోట్ల ఉద్రిక్తతలు 7:25AM, Feb 24th, 2024 టీడీపీలో ముసలం.. పారాచూట్ నేతల హవా.. ఎన్నికలకు ముందు పలు నియోజకవర్గాల్లో దిగిపోయిన బయట వ్యక్తులు ధన బలం, ఇతర హంగులుండడంతో వారికే చంద్రబాబు ప్రాధాన్యం మొదటినుంచి ఉన్నవారిని పక్కన పెట్టడంతో వారిలో తీవ్ర అసంతృప్తి గుడివాడలో వెనిగళ్ళ రాము రాకతో మొదటి నుంచి ఉన్న ‘రావి’కి చెక్ గుంటూరులో ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ కోసం పార్టీ నేతలకు ఝలక్ పార్వతీపురంలో చిరంజీవులును పక్కనపెట్టి ఎన్ఆర్ఐకి పెద్దపీట అన్ని జిల్లాల్లోనూ పారాచూటర్లతో స్థానిక నేతలకు ఇబ్బందులు 7:15AM, Feb 24th, 2024 మార్చి 3న సిద్ధం సభ వైఎస్సార్సీపీ సిద్ధం నాలుగో సభ ఖరారు. మార్చి మూడో తేదీన బాపట్ల జిల్లా అద్ధంకిలోని మేదరమెట్లలో సిద్ధం సభ సిద్ధం సభ ఏర్పాట్లు చూస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి. భీమిలీ, ఏలూరు, రాప్తాడు సభలకు పోటెత్తిన ప్రజలు నాలుగో సభకు కూడా రికార్డు స్థాయిలో హాజరుకానున్న జనం. 7:00AM, Feb 24th, 2024 చంద్రబాబుకు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ దేశంలో ఉన్న రాష్ట్ర రాజధానులన్నీ వందల ఏళ్ల క్రితం ఏర్పడి.... ఇప్పుడు మెగా సిటీలుగా మనకు దర్శనమిస్తున్నాయి. సొల్లు చంద్రబాబు రాజధాని నిర్మిస్తా అని ఎలా చెబుతాడు పొలాల్లో రాజధాని ఎలా కడతాం రాజధాని రైతులు ఏం త్యాగం చేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప మద్రాస్, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ కోల్ కత్తా ఏ రాజధానిలో అయినా 150 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి మిగిలిన 99శాతం ప్రైవేట్ ఆస్తులుగా ఉంటాయి 33 వేల ఎకరాలు తీసుకున్న చంద్రబాబు... పిట్టల దొర కబుర్లు చెబుతున్నాడు ప్రజల సమస్యలు నేరుగా పరిష్కారమయ్యే వ్యవస్థనుక్రియేట్ చేసిన జగన్ గొప్పవాడా...? రాజధాని కడతానంటూ గ్రాఫిక్స్ తో దొంగ నాటకాలు ఆడిన చంద్రబాబు గొప్పవాడా...? దేశంలో రాజధాని కట్టిన నేత ఎవరైనా ఉన్నారా....? ఒక్కడే రాజధాని కట్టడం అనేది సాధ్యం కాదు 25 లక్షల జనాభా.... పోర్టు.... అన్ని రకాల హంగులు ఉన్న వైజాగ్ లో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భూమి సేకరిస్తే.... మహానగరంగా అయ్యి తీరుతుంది వైజాగ్ను వ్యాపార, వర్తక, వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేస్తే..... వచ్చే సంపద ద్వారా పేద ప్రజలకు మరింత మేలు చేయొచ్చని జగన్ ఆలోచిస్తున్నారు ప్రజలకు మేలు చేస్తే సహించలేని చంద్రబాబు అండ్ కో ఇక్కడే రాజధాని ఉండాలని కోర్టులకు వెళ్లి స్టే తెచ్చారు సీఎం జగన్ రెండు లక్షల 57వేల కోట్ల రూపాయలు ...120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజల ఖాతాల్లో వేశారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , బీజేపీ వెయ్యి సార్లు బటన్ నొక్కి డబ్బంతా చంద్రబాబుకు చెందిన రాజదాని రైతులు ఖాతాల్లో జమ చేసేవారు కోట్లాదిమంది ప్రజలు ఏమైపోయినా వారికి అనవసరం నేనైతే సంపద సృష్టించే వాడిని, జగన్కు అది చేత కావడం లేదని చంద్రబాబు అంటున్నాడు జగన్ రాజకీయ నాయకుడి కంటే కూడా.. ఓ సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో A టు Z తెలిసిన వ్యక్తి సీఎం జగన్ 6:50AM, Feb 24th, 2024 కాకినాడలో టీడీపీ, జనసేన రచ్చకెక్కిన విభేదాలు తమకు చెప్పకుండా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం పై టీడీపీ ఫైర్ సీటు ప్రకటించకుండా కార్యాలయం ఎలా ప్రారంభిస్తారు చంద్రబాబు, టీడీపీకి జనసేన ఊపిరి పోసిందని ఓ అసామి మాట్లాడారు అలాంటి వ్యాఖ్యలు చేస్తే మేం చేతగాని వాళ్లలా చూస్తూ ఊరుకోవాలా? జనసేనకు బీసీల ఓట్లు అవసరం లేదా? కాకినాడ రూరల్ సీటును టీడీపీ ఎప్పటి నుంచో బీసీలకు కేటాయిస్తోంది 6:30AM, Feb 24th, 2024 కాకినాడ రూరల్లో టీడీపీ వర్సెస్ జనసేన జనసేన తీరును తప్పుపట్టిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త సత్యనారాయణ నిన్న కాకినాడ రూరల్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జనసేన టికెట్ కేటాయించకుండానే పార్టీ ఆఫీస్ తెరవడం పై టీడీపీ అభ్యంతరరం జనసేనకు టికెట్ ఇస్తే సహకరించబోమని నిన్న టీడీపీ నేతల ప్రకటన ఆ ప్రకటన పై సారీ చెబుతూనే జనసేన తీరును తప్పుపట్టిన పిల్లి సత్యనారాయణ తమ ఇష్టం వచ్చినట్లుగా కార్యక్రమాలు చేస్తే ఎలా అంటున్న పిల్లి వర్గం తమ కుటుంబం పై తప్పుగా చెప్పి టికెట్ రాకుండా దుష్టశక్తులు కుట్ర చేశాయన్న పిల్లి సత్యనారాయణ -
AP Political Updates Feb 23rd: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 6:49PM, Feb 23rd, 2024 రాజధాని కడతానంటూ గ్రాఫిక్స్తో చంద్రబాబు దొంగ నాటకాలు" కొడాలి నాని దేశంలో ఉన్న రాష్ట్ర రాజధానులన్నీ వందల ఏళ్ల క్రితం ఏర్పడి.... ఇప్పుడు మెగా సిటీలుగా మనకు దర్శనమిస్తున్నాయి. సొల్లు చంద్రబాబు రాజధాని నిర్మిస్తా అని ఎలా చెబుతాడు పొలాల్లో రాజధాని ఎలా కడతాం రాజధాని రైతులు ఏం త్యాగం చేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప మద్రాస్, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ కోల్ కత్తా ఏ రాజధానిలో అయినా 150 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి మిగిలిన 99శాతం ప్రైవేట్ ఆస్తులుగా ఉంటాయి 33 వేల ఎకరాలు తీసుకున్న చంద్రబాబు... పిట్టల దొర కబుర్లు చెబుతున్నాడు ప్రజల సమస్యలు నేరుగా పరిష్కారమయ్యే వ్యవస్థనుక్రియేట్ చేసిన జగన్ గొప్పవాడా...? రాజధాని కడతానంటూ గ్రాఫిక్స్ తో దొంగ నాటకాలు ఆడిన చంద్రబాబు గొప్పవాడా...? దేశంలో రాజధాని కట్టిన నేత ఎవరైనా ఉన్నారా....? ఒక్కడే రాజధాని కట్టడం అనేది సాధ్యం కాదు 25 లక్షల జనాభా.... పోర్టు.... అన్ని రకాల హంగులు ఉన్న వైజాగ్ లో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భూమి సేకరిస్తే.... మహానగరంగా అయ్యి తీరుతుంది వైజాగ్ను వ్యాపార, వర్తక, వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేస్తే..... వచ్చే సంపద ద్వారా పేద ప్రజలకు మరింత మేలు చేయొచ్చని జగన్ ఆలోచిస్తున్నారు ప్రజలకు మేలు చేస్తే సహించలేని చంద్రబాబు అండ్ కో ఇక్కడే రాజధాని ఉండాలని కోర్టులకు వెళ్లి స్టే తెచ్చారు సీఎం జగన్ రెండు లక్షల 57వేల కోట్ల రూపాయలు ...120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజల ఖాతాల్లో వేశారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , బీజేపీ వెయ్యి సార్లు బటన్ నొక్కి డబ్బంతా చంద్రబాబుకు చెందిన రాజదాని రైతులు ఖాతాల్లో జమ చేసేవారు కోట్లాదిమంది ప్రజలు ఏమైపోయినా వారికి అనవసరం నేనైతే సంపద సృష్టించే వాడిని, జగన్కు అది చేత కావడం లేదని చంద్రబాబు అంటున్నాడు జగన్ రాజకీయ నాయకుడి కంటే కూడా...ఓ సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో A టు Z తెలిసిన వ్యక్తి సీఎం జగన్ 06:20PM, Feb 23rd, 2024 తాడేపల్లి కాకినాడలో టీడీపీ, జనసేన రచ్చకెక్కిన విభేదాలు తమకు చెప్పకుండా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం పై టీడీపీ ఫైర్ సీటు ప్రకటించకుండా కార్యాలయం ఎలా ప్రారంభిస్తారు చంద్రబాబు, టీడీపీకి జనసేన ఊపిరి పోసిందని ఓ అసామి మాట్లాడారు అలాంటి వ్యాఖ్యలు చేస్తే మేం చేతగాని వాళ్లలా చూస్తూ ఊరుకోవాలా? జనసేనకు బీసీల ఓట్లు అవసరం లేదా? కాకినాడ రూరల్ సీటును టీడీపీ ఎప్పటి నుంచో బీసీలకు కేటాయిస్తోంది 04: 44 PM, Feb 23rd, 2024 వచ్చే నెల 3 న నిర్వహించే సిద్ధం సభపై సమీక్ష సమీక్ష నిర్వహించిన రీజనల్ కో ఆర్డినేటర్ విజయసాయి రెడ్డి గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా ఎమ్మెల్యేలు, అధ్యక్షులు, పార్టీ నేతలతో సమీక్ష 02: 55 PM, Feb 23rd, 2024 అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేది సీఎం జగన్ ఆకాంక్ష: మంత్రి జోగిరమేష్ ప్రజలు బాగుండాలని జగన్ ఆలోచిస్తారు ప్రతిపక్షాలు పొత్తులు ఎలా పెట్టుకోవాలో ఆలోచిస్తున్నాయి. సీట్లు ఎలా పంచుకోవాలో చంద్రబాబుకి,పవన్ కళ్యాణ్ కి అర్థం కావడం లేదు. 2014 లో మోసం చేసినట్లు 2024 లో మళ్ళీ మోసం చేస్తారు సిద్ధం సభతో ప్రజలందరినీ సన్నద్ధం చేశాం వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే 175 సీట్లు కైవసం చేసుకుంటాం ప్రతిపక్షాలను కృష్ణా నదిలో కలిపేస్తాం 02: 50 PM, Feb 23rd, 2024 టీడీపీ నేత కొల్లు రవీంద్రపై పేర్ని నాని ధ్వజం కొల్లు రవీంద్రకు ఓటమి భయం పట్టుకుంది ఇంగితజ్ఞానం లేకుండా కొల్లు రవీంద్ర అబద్ధాలు చెప్తున్నారు పేదలకు మూడు సెంట్ల స్థలం ఇస్తానని మోసం చేశారు ఐదేళ్లు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్రం ఒక్కరికీ మేలు చేయలేదు కొల్లు రవీంద్రలా నాటకాలాడటం మాకు రాదు నవయుగ సంస్థను అడ్డుపెట్టుకుని కోర్టులో అడ్డంకులు సృష్టించింది మీరు కాదా 2004లో పోర్టు నిర్మాణం కోసం ప్రయత్నం చేసిన వ్యక్తిని నేను మోసం చేసే కుటుంబం ఎవరిదో ప్రజలకు తెలుసు మీరు మెడికల్ కాలేజ్ తెస్తే...మేము కట్టామనడం దారుణం విజయవాడ నుంచి మచిలీటప్నం వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు కళ్లుతెరిచి అభివృద్ధిని చూడు ఒకసారి నీలాంటి స్థాయిలేనివాడితో...గతిలేనివాడితో నేను చర్చకు రావడమేంటి ఏనాడైనా పేదవాడికి మేలు చేయడానికి చంద్రబాబును కలిశావా మీలా దొంగ శంకుస్థాపనలు చేయడం మా వల్ల కాదు మీ కుటుంబం కోసం నేను మాట్లాడను...నాకు సభ్యత ఉంది నీకు చేతనైతే పేర్ని కృష్ణమూర్తిలా ఒక్కరోజు బ్రతికి చూపించు మత్స్యకార గ్రామాలను దగా చేసిన మోసగాడు కొల్లు రవీంద్ర ఈ డ్రామా కోర్ ఒట్టి మోసగాడు దళితుల పై కపట ప్రేమ చూపిస్తున్నాడు మా కుటుంబం గురించి వేలెత్తి చూపించే అర్హత నీకు లేదు మీ తప్పుడు ఆలోచనలు మచిలీపట్నంలో సాగవు రైతులకు భూ హక్కు కల్పించడానికి యజ్ఞం చేస్తున్న రెవిన్యూ సిబ్బందికి జగన్ అండగా ఉంటారు ఉడత ఊపులకు చింతకాయలు రాలవు 02: 43 PM, Feb 23rd, 2024 అమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో తలలు పట్టుకుంటున్న టీడీపీ-జనసేన టీడీపీ-జనసేన పొత్తుతో అమలాపురం సీటు పై రాని స్పష్టత టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి పై కొనసాగుతున్న కసరత్తు టీడీపీలో టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు టీడీపీ టికెట్ రేసులో జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ మాధుర్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే చిర్ల జగదీశ్వరి, పడమట శ్యామ్, నాగబత్తుల శ్రీనివాసరావు అమలాపురం అసెంబ్లీ టికెట్ తమకేనని ప్రచారం చేసుకుంటున్న జనసేన జనసేన టికెట్ కోసం పోటీపడుతున్న శెట్టిబత్తుల రాజబాబు, డీఎంఆర్ చంద్రశేఖర్ 02:33 PM, Feb 23rd, 2024 కాకినాడ రూరల్లో టీడీపీ వర్సెస్ జనసేన కాకినాడ : జనసేన తీరును తప్పుపట్టిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త సత్యనారాయణ నిన్న కాకినాడ రూరల్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జనసేన టికెట్ కేటాయించకుండానే పార్టీ ఆఫీస్ తెరవడం పై టీడీపీ అభ్యంతరరం జనసేనకు టికెట్ ఇస్తే సహకరించబోమని నిన్న టీడీపీ నేతల ప్రకటన ఆ ప్రకటన పై సారీ చెబుతూనే జనసేన తీరును తప్పుపట్టిన పిల్లి సత్యనారాయణ తమ ఇష్టం వచ్చినట్లుగా కార్యక్రమాలు చేస్తే ఎలా అంటున్న పిల్లి వర్గం తమ కుటుంబం పై తప్పుగా చెప్పి టికెట్ రాకుండా దుష్టశక్తులు కుట్ర చేశాయన్న పిల్లి సత్యనారాయణ 02:26 PM, Feb 23rd, 2024 జనసేనను ఓడించాలన్న ఆలోచన మాకు రాకూడదని దేవుడ్ని కోరుతున్నాం కాకినాడలో జనసేనపై మాజీ ఎమ్మెల్యే జంట ఫైర్ జనసేన వైఖరిపై ఫైర్ అవుతున్న మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ దంపతులు. సీటు ప్రకటించకుండా.. మమ్మల్ని కలుపుకోకుండా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించింది. జనసేన తీరు వల్లే మా క్యాడర్ నిన్న రియాక్ట్ అయ్యారు తెలుగు దేశం పార్టీకీ.. చంద్రబాబు కు మా జనసేన ఊపిరి పోసిందని ఓ ఆసామీ మాట్లాడారు. ఆ వాఖ్యలకు మేము చేతకాని వాళ్లలా ఊరుకోవాలా? పవన్ కాకుండా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికా? మేము వచ్చామని మా దగ్గర అంటే ఊరుకుంటామా? జనసేనను ఓడించాలన్న ఆలోచన మాకు రాకూడదని భగవంతున్ని కోరుకుంటున్నాను. మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మీ భర్త పిల్లి సత్యనారాయణ వ్యాఖ్యలు 01:55 PM, Feb 23rd, 2024 బీసీలకు జనసేన సీటెక్కడ? బీసీలను పక్కన పెట్టి ఓసీలకు సీటు ఇస్తామంటే నియోజకవర్గంలో బీసీలు ఒప్పుకోవడం లేదు ఎప్పటీ నుండో టీడీపీ కాకినాడ రూరల్ సీటు బీసీలకు కేటాయిస్తోంది బీసీగా ఇప్పుడు నాకు సీటు ఇవ్వరూ మరి బీసీలకు జనసేన ఎక్కడ నుండి సీటు ఇస్తారు? బీసీలకు ఓట్లు లేవా.. ఈ నాయకులను(జనసేన) బీసీలు నెగ్గించవద్దా? మేమేదో తప్పు చేశామని సీటు రానివ్వమని జనసేన నేతలు చెప్పడం తప్పు. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ వ్యాఖ్యలు 01:39 PM, Feb 23rd, 2024 ఎన్నికల షెడ్యూలపై లేటెస్ట్ అప్డేట్ మార్చి 13 తర్వాత ఏ క్షణానైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల ఎన్నికల ఏర్పాట్లపై చివరి దశకు చేరుకున్న ఎన్నికల కమిషనర్ల రాష్ట్రాల పర్యటన మార్చి 12, 13 న జమ్ము కశ్మీర్ పర్యటన అనంతరం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివిజన్లో ఏర్పాటుచేసిన ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం 01:23 PM, Feb 23rd, 2024 ఎమ్మిగనూరులో బీసీల షాక్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టిడిపికి బీసీలు షాక్ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టీడీపీ టికెట్ బీసీ అభ్యర్థి డాక్టర్ మచ్చని సోమ్నాథ్కే ఇవ్వాలని పట్టు బీసీల ఆత్మీయ సమ్మేళనంలో బీసీ కులాల తీర్మానం వైఎస్సార్సీపీ బీసీలకు టికెట్ ఇచ్చి సామాజిక న్యాయం చేసిందని గుర్తు చేసిన బీసీలు 12:58 PM, Feb 23rd, 2024 చంద్రబాబు రాజకీయ రాక్షసుడు: సీఎం జగన్ ఒంగోలు పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్ చంద్రబాబు తన హయాంలో పేదలకు సెంట్ స్థలం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇస్తుంటే కోర్టులకెళ్లి అడ్డుకుంటున్నాడు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తుంటే 1191 కేసులు వేయించాడు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే.. కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందన్నారు చంద్రబాబు కుట్రలు అధిగమించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం చంద్రబాబు లాంటి వారితో రాజకీయాలు భ్రష్టు పట్టాయి వంద సినిమాల్లో ఉండే విలన్ల దుర్మార్గం కంటే.. చంద్రబాబు దుర్మార్గం ఎక్కువ మనం సిద్ధం అంటుంటే.. చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేం అంటున్నారు కుప్పం నుంచే బైబై బాబు అంటున్నారు చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా నమ్మట్లేదు చంద్రబాబు 650 హామీలిచ్చి.. 10 కూడా నెరవేర్చలేదు నిస్సిగ్గుగా ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో వస్తున్నాడు చంద్రబాబులా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మద్దతు నాకు లేదు బాబులా దళారులను, బ్రోకర్లను నేను నమ్ముకోలేదు నేను నమ్ముకుంది దేవుడు.. ప్రజల్ని మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలబడండి 12:32 PM, Feb 23rd, 2024 టీడీపీతో అభివృద్ధిపై చర్చకు నేను రెడీ: ఎంపీ నాని ప్రజల వద్దకే పాలన కల్పన జగన్ తోనే సాధ్యం అయింది విలేజ్ క్లినిక్ ల ద్వారా ప్రజా ఆరోగ్యం భద్రత కల్పించిన జగన్ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటివద్దకే సంక్షేమ పథకాలు అందించిన జగన్ ప్రభుత్వం మానవ అభివృద్ధి కావాలి.. గ్రాఫిక్స్ అభివృద్ధి ప్రజలకు ఏందుకు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పై టీడీపీ తో చర్చకు నేను సిద్ధం. బీసీలకు సముచిత స్థానం కల్పించడం జగన్ కే సాధ్యమైంది టీడీపీలోనే బీసీలకు ఏం న్యాయం చేశారో చెప్పగలరా? విజయవాడ ఎంపీ కేశినేని నాని కామెంట్లు 12:10 PM, Feb 23rd, 2024 అంతా అసత్య ప్రచారం: దేవినేని అవినాష్ ప్రతీ డివిజన్ లో 20కోట్ల పై బడి అభివృద్ధి జరిగింది టిడిపి హయాంలో గతుకుల రోడ్లు, నిండిన డ్రైనేజీ లు వుండేవి కొండ ప్రాంత లో రైలింగ్, మెట్ల నిర్మాణం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిది ఓటు వేసినా వేయక పోయినా సంక్షేమం, అభివృధి ఆపొడ్డు అని జగన్ చెప్పారు ఎల్లో మీడియా ద్వారా టీడీపీ అసత్య ప్రచారం చేయటం బాధాకరం గత 10సం టీడీపీ ఎమ్మెల్యే గా వుండి గద్దె ఏం అభివృద్ధి చేశారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజక వర్గంలో కూడా అనేక అభివృధి, సంక్షేమ పథకాల అమలు చేసిన జగన్ రానున్న ఎన్నికల్లో టిడిపిని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎన్టీఆర్ జిల్లా లోని 7 నియోజకవర్గాలలో వైసిపి జెండా ఎగుర వేస్తాం విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ కామెంట్లు 12:01 PM, Feb 23rd, 2024 వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది: పేర్నికిట్టు టీడీపీ నేత కొల్లు రవీంద్రకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్నికిట్టు అభివృద్ధి జరుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు బందరు అభివృద్ధి పై కొల్లురవీంద్రతో చర్చించేందుకు నేను సిద్ధం పగటి వేషగాళ్లు జనాల్లో సిగ్గులేకుండా తిరుగుతున్నారు...ప్రజలు వారిని నమ్మొద్దు 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారు .. ఏం ఉద్ధరించారు కరోనా సమయంలో ప్రజలకు ఏం చేశారని ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు రోడ్డు శంఖుస్థాపనలు బూటకం అని అబద్ధాలు మాట్లాడుతున్నారు అబద్ధమో.. నిజమో వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది లేదా ఓ పదిరోజులు ఇక్కడే ఉండి జరిగే పనులు చూడండి అవసరమైతే అద్దె డబ్బులు కట్టి మీకోసం ఓ ఇల్లు ఏర్పాటు చేస్తాం పదిరోజులకు సరిపడా ఖర్చులకు డబ్బులు వేయమంటే వేస్తాం మీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారు సరైన సమయంలో ప్రజలు మీకు బుద్ధి చెబుతారు 11:54 AM, Feb 23rd, 2024 చంద్ర మాయ గురించి అందరికీ తెలుసు: వెల్లంపల్లి బోండా ఉమ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రజల వద్దకు వస్తున్నాడు ప్రజలు చెప్తున్నారు బోండా ఉమాకి ఓటేస్తే రౌడీయిజం, కబ్జాలు పెరుగుతాయని బోండా ఉమాను ప్రజలు అసహ్యించుకుంటున్నారు షర్మిల.. నేను తెలంగాణ కోడలు అని చెప్పి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది షర్మిల ఓటు తెలంగాణలో ఉండి.. ఆంధ్ర ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి షర్మిలను చంద్రబాబు పంపితేనే వచ్చింది చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశాడు భువనేశ్వరి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి భువనేశ్వరి.. చంద్రబాబుని పక్కన పెట్టి రంగంలోకి దిగారు భువనేశ్వరికి పోటీ చేయాలని ఉంది కానీ చంద్రబాబు పోటీ చేయనివ్వడు మీ అబ్బాయి లోకేష్ పోటీ చేసినా గెలవలేడు మీకు పేద ప్రజల సమస్యలు అవసరంలేదు...పెత్తందారులే కావాలి చంద్రబాబు మాయ గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు భువనేశ్వరి మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు చంద్రబాబుపై ఎమ్మెల్యే వెల్లంపల్లి సెటైర్లు 11:38 AM, Feb 23rd, 2024 పదవి మోజుతోనే కాంగ్రెస్లో చేరారా?.. షర్మిలకు కౌంటర్ పేదల తలరాత మార్చాలనే ఆలోచనతో సీఎం జగన్ నిరంతరాయంగా కృషి చేస్తున్నారు వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ., సీఎం జగన్ ను జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఏం కష్టము వచ్చిందో తెలియదు షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లిపోయింది తెలంగాణలో పోటీ చేస్తామని తెలంగాణ వైఎస్ఆర్ టీపీ పెట్టింది మరెందుకు ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిందో తెలియదు అధ్యక్షురాలి పదవి మోజుతో కాంగ్రెస్ గూటికి చేరింది టీడీపీ., కాంగ్రెస్., బీజేపీ పార్టీలను గతంలో తిట్టిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లడం హాస్యాస్పదం అన్ని విధాలా జగన్ పేద ప్రజలను ఆదుకుంటున్నారనే కడుపు మంట ప్రతిపక్షాలకు పదవి వద్దు అనుకుంటే అన్నతో కలసి పనిచేయాలి రాజశేఖర్ రెడ్డి విలువలను కాంగ్రెస్ కాళ్ల దగ్గర షర్మిల పెట్టింది నవరత్నాల వల్ల లాభం లేదు అనే విమర్శలు తగదు షర్మిల గురించి ఇంకా మాట్లాడాలని అనుకోవడం లేదు.. ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా జగన్ ను సీఎం కుర్చీ నుంచి దించేయాలని ప్రతీ పార్టీ కంకణం కట్టుకుని ఉన్నాయి వాళ్లు ఏం చేస్తారో ప్రజలకు చెప్పారు . వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెప్తారు పవన్ కల్యాణ్ మతాన్ని., కులాన్ని రెచ్చ గొడుతున్నారు చంద్రబాబును తిట్టి… ఇప్పుడు చంద్రబాబే సీఎం కావాలని పవన్ కోరుకుంటున్నారు తిరుమలలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వ్యాఖ్యలు 10:50 AM, Feb 23rd, 2024 వైసీపీ గూటికి తిరిగి ఆర్కే.. షర్మిల స్పందన కాంగ్రెస్ను వీడి తిరిగి సొంత గూటిలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఆర్కే పార్టీని వీడటంపై స్పందించిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి నాకు కారణాల్లేవ్ ఆర్కేకు నాకు మధ్య రాజకీయాలు లేవు ఆర్కే నాకు దగ్గర మనిషి ఆర్కే ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకున్నా ఆర్కే తనపై ఉన్న ఒత్తిళ్ల మేరకు వైఎస్సార్సీపీలోకి వెళ్లి ఉండొచ్చు! 10:33 AM, Feb 23rd, 2024 బాబు-కాంగ్రెస్ నాటకంలో పావుగా షర్మిల: మంత్రి ఆర్కే రోజా చంద్రబాబు నాయుడు 1998, 2008,2018 లో ఇవ్వాల్సిన డీఎస్సీలను.. సీఎం జగన్ ఇచ్చి 17వేల పోస్టుల భర్తీ చేశారు 6,100 భర్తీలకు సీఎం జగన్ నోటిఫికేషన్ విడుదల చేశారు షర్మిలకు రాజకీయ అవగాహన లేదని నిన్న చేసిన హడావిడి చూస్తే అర్థం అయింది నాలుగున్నరేళ్లు ఏపీలో లేకుండా తెలంగాణ బిడ్డను అని చెప్పుకుంది ఇప్పుడు వచ్చి జగన్ పై షర్మిల విషం చిమ్ముతూ ఆరాటాలు., పోరాటాలు చూసి ప్రజలు నవ్వుతున్నారు చంద్రబాబు., కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారు వాళ్లు ఎంత మంచోళ్ళో.. వాళ్ల కుటుంబానికి పవన్ చెప్పాల్సి ఉంది పిచ్చి మాటలు మాట్లాడటం పవన్ మానుకోవాలి జగన్., షర్మిలకు సమానంగా పేరు ప్రఖ్యాతలు., ఆస్తులు పంచి పెట్టారు తిరుమలలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలు 10:27 AM, Feb 23rd, 2024 అంబేద్కర్ ఆశయాల్ని అమలు చేస్తున్న సీఎం జగన్ సామాజిక న్యాయం సీఎం జగన్ తోనే సాధ్యం ఒక దళితునికి రాజ్యసభ సీటు ఇవ్వడం సాధారణ విషయం కాదు. బడుగు బలహీన వర్గాల వారికి పదవుల్లో సీఎం జగన్ పెద్దపేట వేశారు. చంద్రబాబు రాజ్యసభ సీట్లును వందల కోట్లకు అమ్ముకున్నారు.. రూపాయి తీసుకోకుండా దళితుడైన బాబురావుకి సీఎం జగన్ రాజ్యసభ సీటు ఇచ్చారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారు రాజాం(విజయనగరం) ఎమ్మెల్యే కంబాల జోగులు వ్యాఖ్యలు 10:10 AM, Feb 23rd, 2024 సీఎం జగన్కు రుణపడి ఉంటాను: ఎంపీ గొల్ల బాబురావు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన తరువాత తొలిసారిగా విశాఖ చేరుకున్న గొల్ల బాబురావు. విశాఖ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు. గొల్ల బాబురావు కామెంట్స్.. దళితులకు గొప్ప పదవులు ఇచ్చిన గొప్ప నేత ముఖ్యమంత్రి జగన్ ఒక దళితుడికి రాజ్యసభ సీటు ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు. బాబురావుకి కాదు దళితులందరికీ రాజ్యసభ సీటు జగన్ సీఎం ఇచ్చారు. సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటాను. రాజ్యసభ సీటు పేరు చెప్పి వర్ల రామయ్యను చంద్రబాబు మోసం చేశారు. దళితుడికి ఇవ్వాల్సిన రాజ్యసభ సీటును తన సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇచ్చుకున్నారు 9:30 AM, Feb 23rd, 2024 పొత్తులపై చర్చలు.. పొత్తులపై కాంగ్రెస్, వామపక్ష పార్టీ నేతల భేటీ కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్నభవన్లో చర్చలు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలతో భేటీ అయిన సీపీఐ నేతలు 8:30 AM, Feb 23rd, 2024 షర్మిలకు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కౌంటర్ అత్యంత పారదర్శకంగా సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియ జరిగింది సచివాలయ ఉద్యోగులకు, వలంటీర్ ఉద్యోగాలకు తేడా తెలీదా? కాంగ్రెస్, టీడీపీలతో జతకట్టి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలా? వాస్తవాలు తెలుసుకుని షర్మిల మాట్లాడాలి. లేకపోతే రానున్న కాలంలో ప్రజలే బుద్ది చెబుతారు. 7:15 AM, Feb 23rd, 2024 గంటాకు షాకిచ్చిన చంద్రబాబు.. సీనియర్ నేత, మాజీ మంత్రి గంటాపై చంద్రబాబు అసహనం చీపురుపల్లి వద్దని.. భీమిలిలోనే పోటీ చేస్తానని చెప్పినందుకు ఆగ్రహం తాను చెప్పినట్లు చెయ్యకపోతే బయటకు పొమ్మన్న చంద్రబాబు తనను ఓడించేందుకే ఇలా చేస్తున్నారని వాపోయిన గంటా శ్రీనివాసరావు బయటకు వచ్చాక మాత్రం... సాధ్యాసాధ్యాలు చూశాకే నిర్ణయమని వ్యాఖ్య 6:55 AM, Feb 23rd, 2024 బాబుకు బీసీలు బైబై వెన్ను విరిచిన చంద్రబాబును తరిమేందుకు బీసీ బిడ్డలు సిద్ధం సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్దిన వైఎస్సార్సీపీ వెంట పయనం భీమిలి, దెందులూరు, రాప్తాడు సభలతో ప్రస్ఫుటితమైందంటున్న పరిశీలకులు ‘బీసీ గర్జన’ కంటే మిన్నగా మంచి చేస్తున్న సీఎం జగన్ రాజకీయ, సామాజిక సాధికారతతో బలహీన వర్గాలు బలోపేతం కుప్పం స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 65,351 ఓట్ల మెజార్టీ గత ఎన్నికల్లో 30,722 ఓట్ల ఆధిక్యతతో బయటపడ్డ బాబు బీసీల గడ్డలో మళ్లీ పోటీకి వెనుకంజ.. సురక్షిత స్థానం కోసం అన్వేషణ సొంత సామాజిక వర్గం ప్రాబల్యం ఉండే ప్రాంతాలపై కన్ను 6:50 AM, Feb 23rd, 2024 పొత్తులపై పురంధేశ్వరి కామెంట్స్.. పొత్తులపై పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తామనేది కూడా హైకమాండే నిర్ణయిస్తుంది. పార్టీ బలోపేతంపైనే మేం ఫోకస్ పెట్టాం. కార్యకర్తలు ఉత్సాహంగా పని చేస్తున్నారు. బీజేపీ ప్రజా సేవకు అంకితమైన పార్టీ. ప్రజా సేవ చేసి.. అధికారంలోకి రావాలనేది బీజేపీ ఉద్దేశ్యం. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయి. 370 అనేది బీజేపీకి నంబర్ కాదు.. సెంటిమెంట్. 6:40 AM, Feb 23rd, 2024 చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి అంబటి ఓట్లు కొనాల్సిందేనని పవన్ మాటలతో అర్థమవుతోంది చంద్రబాబుతో పొత్తు అంటే బీజేపీ జాతీయ నేతలు ఎందుకు తిట్టకుండా ఉంటారు బీజేపీతో పొత్తులో ఉండి చంద్రబాబుతో పొత్తు ఏంటి? రానున్న రోజుల్లో పవన్ మరిన్ని చివాట్లు తింటారు ఓట్లు కొనాల్సిందేనని పవన్ మాటలతో అర్థమవుతోంది టీడీపీ, జనసేన పార్టీలు గందరగోళంలో ఉన్నాయి ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలీదు ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో కూడా తెలీదు చంద్రబాబు, పవన్ రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చింది పార్టీలు మారిన వ్యక్తులు మాపై పోటీ చేస్తున్నారు ఇద్దరు విశ్వాస ఘాతకులు నాపైనా, అనిల్పైనా పోటీ చేస్తున్నారు విశ్వాసఘాతకులను తరిమికొట్టాలని సత్తెనపల్లె ప్రజలను కోరుతున్నా భువనేశ్వరి వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించలేదు కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని తేలిపోయింది చంద్రబాబు బాటలోనే పవన్ నడుస్తున్నాడు చంద్రబాబు, పవన్లకు రెస్ట్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధం 6:30 AM, Feb 23rd, 2024 టీడీపీ సీటు విషయంలో గంటా గరం గరం.. సీటుపై గంటా శ్రీనివాస్ గరం గరం నాకు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది నేను విశాఖ నార్త్ నుండి పోటీ చేయడం లేదు విశాఖ నార్త్లో వేరే ఇన్ఛార్జ్ను పెట్టమన్నాను. నన్ను చీపురుపల్లి వెళ్లమని పార్టీ చెప్పింది కానీ చీపురుపల్లిపై నేను నిర్ణయం తీసుకోలేదు నేనైతే ఈ జిల్లాలోనే పోటీ చేయాలని అనుకుంటున్నాను నన్ను ఈ జిల్లా నుండి పంపేద్దాం అనుకుంటున్నారా? పార్టీ నాయకులకు నా అభిప్రాయాలు చెప్తాను ఇంకా టీడీపీ, జనసేన సీట్ల లెక్క తేలలేదు కేవలం నాలుగు సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చింది నేను ప్రతీ ఎన్నికల్లోనూ నియోజకవర్గం మారుతున్నా కానీ విశాఖ జిల్లాలోనే పోటీ చేస్తున్నాను ఇప్పుడు కూడా విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది -
AP Political Updates Feb 22nd: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 9:02 PM, Feb 22nd, 2024 జగనన్న ఆదేశించాడు.. ఈ రాంబంటు అమలుచేస్తాడు: అనిల్ కుమార్ యాదవ్ ఘనమైన చరిత్ర కలిగిన నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గానికి బీసీ అయిన నన్ను అభ్యర్ధిగా పంపించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్రెడ్డి నేను ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తరువాత గొర్రెలు కాసుకునే వ్యక్తిని మంత్రిని చేశారని టీడీపీ వ్యక్తులు హేళనగా మాట్లాడారు తల పగిలినా, రక్తం కారినా వెనుకడుగు వేసే వ్యక్తి కాదు మీ అనిల్ కుమార్ ప్రతి ఒక్క బీసీ సోదరుడు తమ సత్తా చూపించాల్సిన సమయం వచ్చింది ఇంతమంది కట్ట కట్టుకొని ఒక్క జగనన్న పై పోటీకి వస్తున్నారంటే ఎవరి సత్తా ఏంటో అందరికీ తెలిసింది మనం అందరం నమ్మున్న మన నాయకుడు జగన్మోహన్రెడ్డి వెంట నిలబడుదాం మీ అందరి ఆశీసులతో నరసరావుపేట ఎంపీగా గెలిచిన తరువాత ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటా 8:49 PM, Feb 22nd, 2024 పల్నాడు జిల్లా: గతంలో బీసీలు అంటే ఏవో నాలుగు రకాల కులాలు మాత్రమే కనిపించేవి: ఎంపీ మోపిదేవి వెంకటరమణ కానీ ఇప్పుడు 136 బీసీ కులాలను వెలుగులోకి తీసుకువచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్రెడ్డి వార్డు మెంబర్లుగా కూడా పోటీ చేయలేని వారిని ఎమ్మెల్యేలుగా కార్పొరేషన్ చైర్మన్ గా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది సామాన్య కార్యకర్త కూడా ఉన్నతమైన పదవులు అందటం కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే చూశాం లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను అందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బీసీ లందరూ మళ్లీ అధికారంలోకి తీసుకురావాలి జగన్మోహన్రెడ్డి పాలన బీసీలకు స్వర్ణయుగం: ఆర్ కృష్ణయ్య బీసీలు పాలితులు కాదు పాలకులుగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీల రాజకీయ అభివృద్ధికి పెద్దపీట వేశారు రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే కోరుకుంటున్నారు అది కొంతమందికి నచ్చటం లేదు బీసీ కులాలు మరింత అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిది బీసీలంతా కలిసి మళ్ళి ముఖ్యమంత్రి చేసుకోవాలి 7:00 PM, Feb 22nd, 2024 విజయవాడ: దమ్ము, ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు సింగిల్గా పోటీ చేయాలి: వెలంపల్లి శ్రీనివాసరావు సీఎం జగన్ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు లేదు నారా భువనేశ్వరి ఎప్పటి నుంచో కోరిక, చంద్రబాబను పక్కన పెట్టి లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని లోకేష్ వల్ల సాధ్యం కాదనే చంద్రబాబు పక్కన కూర్చోపెట్టాడు ఎన్టీఆర్కు చంద్రబాబు ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో.. భువనేశ్వరి కూడా అదే విధంగా చేస్తుందేమోనని అనిపిస్తోంది చంద్రబాబు వేస్ట్ అని భువనేశ్వరి మనసులో మాట బయటపెట్టారు చంద్రబాబును పక్కన పెట్టి లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలని గతంలోనే భువనేశ్వరి ఆలోచించింది 6:50 PM, Feb 22nd, 2024 ప్రకాశం జిల్లా: సీఎం జగన్ మాట ఇచ్చాడంటే తప్పడు అనడానికి ఇదే నిదర్శనం: బాలినేని శ్రీనివాస్రెడ్డి ఒకేసారి 25వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టడం ఒక చరిత్ర ఒంగోలు నియోజక నగరంలో పూరి గుడిసె లేని ఇంటిని చూడాలనిదే లక్ష్యం 536 ఎకరాల్లో సుమారు 25వేల మందికి ఇంటి స్థలం లేని పేదలకు రేపు రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు అందజేస్తాం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చాడంటే తప్పడు అనడానికి ఈ బృహత్తర కార్యక్రమం నిదర్శనం కష్ట కాలంలో కూడా 231 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటా తెలుగుదేశం పార్టీ ఇన్ని కుట్రలు చేసినా పేదల పక్షాన ముందుకెళ్తూనే ఉంటాం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా రేపు లబ్ధిదారులకు స్థల రిజిస్ట్రేషన్ పత్రాలు అందిస్తాం అలాగే 339 కోట్ల రూపాయలతో నిర్మించే త్రాగు నీటి ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు పేద మధ్యతరగతి వర్గాల పక్షాన మా ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధిని, సేవను ప్రజలు గుర్తుపెట్టుకోవాలి 5:40 PM, Feb 22nd, 2024 విజయవాడ: పవన్పై ఆంధ్రప్రదేశ్ ఇంటలెక్చువల్స్ & సిటిజన్స్ ఫోరం (APIC) అధ్యక్షులు పి. విజయబాబు ఫైర్ పవన్ కళ్యాణ్ సీజనల్ పొలిటీషియన్ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి పవన్ వ్యాఖ్యలు రాజకీయాల పై అతని డొల్లతనాన్ని బయటపెట్టాయి పవన్కి అసలు అభివృద్ధి అంటే తెలుసా దోచుకుని సింగపూర్లో దాచుకోవడమా అభివృద్ధి అంటే.. కోవిడ్ వచ్చిన రెండేళ్లు మినహాయిస్తే.. జగన్ చేసిన అప్పుల శాతం బేరీజు వేసుకోవాలి మిగులు రెవిన్యూ ఉన్న ఏపీ బాబు అధికారంలోకి వచ్చాక పతనమైంది ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ స్వయంగా ఆ విషయాన్ని గణాంకాలతో సహా స్పష్టంగా చెప్పింది. సిద్ధం అంటే యుద్ధం అని పవన్ అంటున్నారు ఆయన చేసిన యుద్ధమేంటో గత ఎన్నికల్లో ప్రజాస్వామ్య యుద్ధంలో చూశాం 151 సీట్లు సాధించిన యోధుడైన జగన్ను ప్రశ్నించే అర్హత పవన్కు ఉందా? చంద్రబాబు,లోకేష్ గురించి ఏం మాట్లాడాడో పవన్ మర్చిపోయాడా చంద్రబాబు, లోకేష్ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మాట్లాడిన వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి ఓసారి చూడు పవన్ బటన్ నొక్కుడు కార్యక్రమం అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నావ్ కానీ ఆ డబ్బు మార్కెట్ లో సర్క్యులేట్ అవుతోంది.. అది అభివృద్ధి కాదా? చంద్రబాబు హయాంలో కొందరు వ్యక్తులు దోచేసిన డబ్బు సింగపూర్ బ్యాంకుల్లోకి వెళ్లింది. రెండు చోట్ల ఓడిపోయిన పిరికివాడికి జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు షర్మిల చేసిన సరిదిద్దుకోలేని చారిత్రక తప్పిదాలను ఆమె తెలుసుకునే రోజు దగ్గర్లోనే ఉంది 5:30 PM, Feb 22nd, 2024 కాకినాడ రూరల్లో జనసేనతో పొత్తును వ్యతిరేకిస్తున్న తెలుగు తమ్ముళ్లు పిల్లి అనంతలక్ష్మికే టికెట్ ఇవ్వాలని తెలుగు తమ్ముళ్ల డిమాండ్ టికెట్ పిల్లి అనంతలక్ష్మికి ఇవ్వకపోతే జనసేనకు సహకరించమని స్పష్టీకరణ 5:01 PM, Feb 22nd, 2024 సత్తెనపల్లె: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి అంబటి ఓట్లు కొనాల్సిందేనని పవన్ మాటలతో అర్థమవుతోంది చంద్రబాబుతో పొత్తు అంటే బీజేపీ జాతీయ నేతలు ఎందుకు తిట్టకుండా ఉంటారు బీజేపీతో పొత్తులో ఉండి చంద్రబాబుతో పొత్తు ఏంటి? రానున్న రోజుల్లో పవన్ మరిన్ని చివాట్లు తింటారు ఓట్లు కొనాల్సిందేనని పవన్ మాటలతో అర్థమవుతోంది టీడీపీ, జనసేన పార్టీలు గందరగోళంలో ఉన్నాయి ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో తెలీదు ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో కూడా తెలీదు చంద్రబాబు, పవన్ రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చింది పార్టీలు మారిన వ్యక్తులు మాపై పోటీ చేస్తున్నారు ఇద్దరు విశ్వాస ఘాతకులు నాపైనా, అనిల్పైనా పోటీ చేస్తున్నారు విశ్వాసఘాతకులను తరిమికొట్టాలని సత్తెనపల్లె ప్రజలను కోరుతున్నా భువనేశ్వరి వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించలేదు కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని తేలిపోయింది చంద్రబాబు బాటలోనే పవన్ నడుస్తున్నాడు చంద్రబాబు, పవన్లకు రెస్ట్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధం 4:07 PM, Feb 22nd, 2024 షర్మిలపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజం షర్మిల.. మీరే అసలైన ఉగ్రవాది, నియంత ఈ రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో చర్చకు రండి తెలంగాణలో యువతను రెచ్చగొట్టేటట్లు ఇక్కడ చేయాలని అనుకుంటున్నారు దివంగత నేత రాజశేఖర్రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టీలో చేరిన మీరు ఎలా విమర్శలు చేస్తారు ఈ రాష్ట్రానికి విభజన హామీలు ఇవ్వని పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా రాకపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక రెండు లక్షల పద్నాలుగువేల ఉద్యోగాలు ఏపీలో వచ్చాయి చంద్రబాబు నాయుడు ఇచ్చిన డీఎస్సీలో అభ్యర్థులకు సీఎం జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది మీరు చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారు దీనికి సాక్ష్యం ఉద్యోగాలు లేవని పదేపదే మీరు చెప్పడం ఒక్క రికమండేషన్ లేకుండా సచివాలయంలో డిగ్రీ ఇంజనీరింగ్ ఎంటెక్ చేసిన యువతకు ఉద్యోగాలు కల్పించారు సచివాలయ ఉద్యోగులను పార్టీ కార్యకర్తల అనడం షర్మిల అవివేకం 3:28 PM, Feb 22nd, 2024 బీజేపీ హైకమాండ్ పిలుపు కోసం పవన్ ఎదురుచూపులు నిన్న అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందంటూ ప్రచారం నిన్న భీమవరం పర్యటన అర్థాంతరంగా ముగించిన పవన్ ఇవాళ ఢిల్లీ వెళతారంటున్న జనసేన వర్గాలు 3:22 PM, Feb 22nd, 2024 విజయవాడలో తెలుగుదేశం - జనసేన సమన్వయ కమిటీ సమావేశం భేటీలో పాల్గొన్న ఇరుపార్టీల సమన్వయ కమిటీ సభ్యులు ఒక్క భారీ సభ లేదు, జనం మరిచిపోతున్నారని ఆందోళన ఈ నెల 28న ఒక సభ పెడితే ఎలా ఉంటుందన్న దానిపై చర్చ ఉమ్మడి సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వస్తే జనం వస్తారా? ఎంత మందిని రప్పిస్తే జనం దృష్టిలో పడతాం? ఎంత భారీగా వస్తే పోటీలోకొస్తాం? అసలు జనానికి ఏమని చెప్పాలి? ఎలా ఒప్పించాలి? ఇంకా పొత్తులు కూడా ఖరారు కాని చోట అభ్యర్థులని ఎవరిని చూపించాలి? 3:00 PM, Feb 22nd, 2024 ఎన్టీఆర్ జిల్లా: పవన్ మాటలకు, చేతలకు పొంతన లేదు : వెల్లంపల్లి దీర్ఘకాలిక రాజకీయానికి పవన్ పనికిరారు పవన్ ను రాష్ట్రంలోని ప్రజలెవరూ నమ్మరు చంద్రబాబును సీఎంను చేయడానికే జనసేన ఉంది టీడీపీలో జనసేనను విలీనం చేస్తే సరిపోతుంది 2:50 PM, Feb 22nd, 2024 తాడేపల్లి: పవన్ కళ్యాణ్ పూర్తిగా దిగజారిపోయాడు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు ఆలోచన ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు పూర్తిగా రూపాంతరం చెంది జన సైనికులను త్యాగాలకు సిద్ధం కావాలంటున్నారు పార్టీ అధినేతను అని మర్చిపోయాడు పవన్ నీచ రాజకీయాలను గమనించాలి భీమవరంలో పవన్ కళ్యాణ్ ఎవరిని కలిసాడో జన సైనికులు ఆలోచించాలి టీడీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ పవన్ కలిశాడు జనసేన, కాపు నాయకుల ఇళ్లకు పవన్ ఎప్పుడైనా వెళ్ళారా కాపులకు రాజ్యాధికారం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారనే చంద్రబాబు రంగాను అంతమొందించారు పవన్ జనసేనను మర్చిపోయి సీనియర్ టీడీపీ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారు ఢిల్లీ వెళ్లి చీవాట్లు తిన్నానని చెప్పుకుంటున్నారు పవన్ అసలు ఢిల్లీ వెళ్లి ఎవరిని కలిశాడు, ఎవరికోసం కలిశాడు కాపులను ఉద్ధరించడానికి, జనసైనికులను ఎమ్మెల్యేలుగా చేయడానికి వెళ్లాడా? పాతవాళ్లు పోతారు.. కొత్తవాళ్లు వస్తారని పవన్ చెప్తున్నారు టీడీపీ నేతలను చేర్చుకోవడానికి పవన్ సిద్ధమయ్యారు కాపులు తనకి ఓటు వేయరని, తనను నమ్మరని పవన్ ముందే చెప్పారు పవన్ జనసేనను టీడీపీలో విలీనం చేస్తారనే అనుమానం కలుగుతోంది పవన్ తెలుగుదేశం తొత్తు పేదల రక్తాన్ని పీల్చేసిన వ్యక్తి చంద్రబాబు ప్రజాసొమ్మును పెత్తందార్లకు దోచిన వ్యక్తి చంద్రబాబు రాబోయే కురుక్షేత్రంలో కాపులంతా టీడీపీని భూస్థాపితం చేయాలి 2:35 PM, Feb 22nd, 2024 విజయవాడ: స్కిల్ స్కామ్ కేసు విచారణ వాయిదా ఈనెల 27కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు అప్రూవర్గా అనుమతించాలని ఇప్పటికే ఏసీఐ ఎండీ చంద్రకాంత్ పిటిషన్ చంద్రకాంత్ జత చేసిన డాక్యుమెంట్లు ఇవ్వాలంటూ ఏ-2 నిందితుడు మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ పిటిషన్ లక్ష్మీ నారాయణకు డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని సీఐడీ వాదనలు తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు 1:15 PM, Feb 22nd, 2024 చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: కేశినేని నాని దేశంలో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది ప్రతీ 50 కుటుంబాలకు సేవ చేసే వ్యక్తి వాలంటీర్ ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది. కానీ వాలంటీర్లకు గౌరవం అదనం ఒక తాత్కాలిక సచివాలయం చంద్రబాబు కడితే.. సీఎం జగన్ పాలనలో 11వేల వార్డ్ సచివాలయాల నిర్మాణం పూర్తి దశకు చేరుకుంది. పేద ప్రజల ఆర్థిక స్థితి మెరుగు పరచిన వ్యక్తి సీఎం జగన్ కరోనా కష్టకాలంలో కూడా పథకాలను జగన్ ప్రభుత్వం అమలుపరిచింది. అంబేడ్కర్పై ఉన్న గౌరవానికి సూచనగా స్మృతివనం ఏర్పాటు చేశారు చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు 1:00 PM, Feb 22nd, 2024 చంద్రబాబుకు దేవినేని అవినాష్ కౌంటర్ వాలంటీర్లను సంచీలు మోసేవాళ్ల అని చంద్రబాబు విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ అంటే ముఖ్యమంత్రి జగన్ సైన్యం ప్రభుత్వ వ్యవస్థలో వాలంటీర్ కూడా భాగమే ప్రభుత్వ పథకాలను ప్రజలు ఇంటివద్దకే అందిస్తున్నారు వాలంటీర్లు. కరోనా సమయంలో వాలంటీర్లు ఫ్రంట్ లైన్ వార్నియర్స్గా పనిచేశారు లబ్ధిదారులను కుటుంబ సభ్యులు పలకరించకపోయినా వాలంటీర్లు వారి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు గ్రాఫిక్స్ రాజకీయాలకు టీడీపీ నాయకులు బ్రాండ్ అంబాసిడర్లు 12:45 PM, Feb 22nd, 2024 బీజేపీ, పవన్కు కొడాలి నాని కౌంటర్ పవన్ యుద్ధం కామెంట్స్కు మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ పవన్ కళ్యాణ్ ఎక్కడ యుద్ధం చేస్తాడు చంద్రబాబు ఎక్కడ యుద్ధం చేస్తాడు బీజేపీ ఎక్కడ యుద్ధం చేస్తుంది అందరూ కలిసి యుద్ధం చేస్తారా?. ఎవరు ఎవరితో యుద్ధం చేస్తారు ఎవరు ఎక్కడ యుద్ధానికి రెడీనో కనీసం వాళ్లకైనా క్లారిటీ ఉందా?. పవన్ ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు .. ఎన్ని చోట్ల యుద్ధం చేస్తాడు. చంద్రబాబు ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు.. ఎన్ని చోట్ల చేస్తాడు. బీజేపీ వీళ్లతో కలిసే యుద్ధం చేయబోతుందా? విడిగా చేస్తుందా?. టీడీపీ, జనసేనలో టిక్కెట్లు ఆశించేవారికైనా తెలుసా ఎక్కడ, ఎన్ని సీట్లలో పోటీచేస్తారో ముందు క్లారిటీ తెచ్చుకోండి తర్వాత యుద్ధం..సై.. అనండి ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడితే అది యుద్ధం అవ్వదు.. కామెడీ పోస్ట్ అవుతుంది 12:30 PM, Feb 22nd, 2024 రాజకీయాల్లో పవన్ ఓ అనైతిక రాజకీయవేత్త: మంత్రి అంబటి ఎన్నికల సమయంలో పొత్తులపై బీజేపీ నాయకత్వంతో చీవాట్లు తిన్నానన్న పవన్ పవన్కు మంత్రి అంబటి కౌంటర్ పవన్ కల్యాణ్ మాటలు చిత్రంగా, ఆశ్చర్యకంగా ఉన్నాయి. పవన్ లాంటి అనైతిక రాజకీయవేత్త ఈ రాష్ట్రంలోనే లేడు. ఒక పార్టీతో పొత్తులో ఉండి మరో పార్టీతో రాజకీయం చేస్తున్నాడు. ఓట్లు కొనుక్కోకూడదని చెగువేరాలాగా పవన్ కాకమ్మ కథలు చెప్పాడు. మళ్లీ మాట మార్చి ఓట్లు కొనుక్కోమంటూ తన కేడర్కు పవన్ లైసెన్స్ ఇచ్చాడు 12:15 PM, Feb 22nd, 2024 టీడీపీ సీటు విషయంలో గంటా గరం గరం.. సీటుపై గంటా శ్రీనివాస్ గరం గరం నాకు విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది నేను విశాఖ నార్త్ నుండి పోటీ చేయడం లేదు విశాఖ నార్త్లో వేరే ఇన్ఛార్జ్ను పెట్టమన్నాను. నన్ను చీపురుపల్లి వెళ్లమని పార్టీ చెప్పింది కానీ చీపురుపల్లిపై నేను నిర్ణయం తీసుకోలేదు నేనైతే ఈ జిల్లాలోనే పోటీ చేయాలని అనుకుంటున్నాను నన్ను ఈ జిల్లా నుండి పంపేద్దాం అనుకుంటున్నారా? పార్టీ నాయకులకు నా అభిప్రాయాలు చెప్తాను ఇంకా టీడీపీ, జనసేన సీట్ల లెక్క తేలలేదు కేవలం నాలుగు సీట్లపై మాత్రమే స్పష్టత వచ్చింది నేను ప్రతీ ఎన్నికల్లోనూ నియోజకవర్గం మారుతున్నా కానీ విశాఖ జిల్లాలోనే పోటీ చేస్తున్నాను ఇప్పుడు కూడా విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉంది 11:50 AM, Feb 22nd, 2024 టీడీపీకి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహనశీలి ఏపీలోని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ప్రజాస్వామిక వాదులు దుష్టచతుష్టయం ఎన్ని తప్పుడు వార్తలు రాసినా సీఎం జగన్ ఎంతో ఓర్పుతో ఉన్నారు ఎల్లో మీడియా పదేపదే రెచ్చగొట్టినా సహనం పాటిస్తున్నారు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లను వైఎస్సార్సీపీ బహిష్కరించింది ఆహ్వానం లేకపోయినా ఎల్లో మీడియా ప్రతినిధులు వైఎస్సార్సీపీ సభలకు ఎందుకు వస్తున్నారు?. రామోజీ, రాధాకృష్ణ.. చంద్రబాబు నాయుడు తొత్తులే ప్రతిపక్షాలు, మీడియా సంస్థలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు ఎల్లో మీడియా బాధ్యత వహిస్తుందా? కుప్పంలో చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలన్న భువనేశ్వరి వ్యాఖ్యలను ప్రజలు నిశితంగా గమనించాలి ఓటమి భయంతోనే చంద్రబాబు కుప్పం నుంచి తప్పుకుంటున్నారు భువనేశ్వరి వ్యాఖ్యల వెనుక నందమూరి ఫ్యామిలీ ఉద్దేశాలు కూడా ఉండొచ్చు రాజ్యసభలో టీడీపీ జీరో అయ్యింది త్వరలోనే అసెంబ్లీలో కూడా తెలుగుదేశం పార్టీ జీరో అవుతుంది 11:30 AM, Feb 22nd, 2024 పొత్తులపై పురంధేశ్వరి కామెంట్స్.. పొత్తులపై పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తామనేది కూడా హైకమాండే నిర్ణయిస్తుంది. పార్టీ బలోపేతంపైనే మేం ఫోకస్ పెట్టాం. కార్యకర్తలు ఉత్సాహంగా పని చేస్తున్నారు. బీజేపీ ప్రజా సేవకు అంకితమైన పార్టీ. ప్రజా సేవ చేసి.. అధికారంలోకి రావాలనేది బీజేపీ ఉద్దేశ్యం. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు వస్తాయి. 370 అనేది బీజేపీకి నంబర్ కాదు.. సెంటిమెంట్. 11:10 AM, Feb 22nd, 2024 కాంగ్రెస్పై విజయసాయిరెడ్డి సెటైర్లు.. కాంగ్రెస్కు ఎంపీ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల కొరత బాగా ఉంది రేపు రాహుల్ గాంధీ కూడా బీజేపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు కాంగ్రెస్ తన పునాదిని, అగ్రనేతలను కూడా కోల్పోయింది ఏపీకి కాంగ్రెస్ చేసిన ద్రోహం వల్లే దేశమంతటా ఈ పరిస్థితి ఏర్పడింది With this rate of erosion of leaders from the Congress Party, I won’t be shocked if tomorrow I get to know that Rahul Gandhi is joining the BJP too. Congress has lost its base and even its top leaders now. Their betrayal of AP started this downfall that expanded to the whole… — Vijayasai Reddy V (@VSReddy_MP) February 22, 2024 10:00 AM, Feb 22nd, 2024 టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించిన ప్రజలు.. టీడీపీ నేతలను నిలదీసిన ప్రజలు అనంత మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి చేదు అనుభవం ఇంటింటికి వెళ్లిన ప్రభాకర్ నిలదీసిన ప్రజలు ఇంతకుముందు ప్రభాకర్ను చూడలేదన్న ఓ మహిళ సదరు మహిళ మాటలకు అసహనం వ్యక్తం చేసిన ప్రభాకర్ ప్రతీరోజూ మీ ఏరియాకు రాలేనంటూ ప్రభాకర్ కామెంట్స్ “టీడీపీ నేతల్ని నిలదీస్తున్న ప్రజలు” .@JaiTDP నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి చేదు అనుభవం ఎదురైంది. నగరంలో ఇంటింటికి తిరుగుతున్న సమయంలో మిమ్మలి ఇదివరకు ఎప్పుడూ చూడలేదని.. ఇప్పుడే కనిపిస్తున్నారని ఓ మహిళ నిలదీసింది. దీంతో నేను ఎమ్మెల్యేగా పనిచేశానని.. ప్రతి రోజూ మీ… pic.twitter.com/c45hMMk1L0 — YSR Congress Party (@YSRCParty) February 21, 2024 9:30 AM, Feb 22nd, 2024 చంద్రబాబుకు మంత్రి రోజా కౌంటర్.. కుప్పంలో చంద్రబాబు అవుట్ కుప్పంలో భువనేశ్వరి మాటల వెనుక అర్థం అదే.. మేము ఇన్ని రోజులు చెప్పిన మాటనే నేడు ఆమె బయటపెట్టారు. కుప్పంలో కూడా చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు. ఈరోజు కుప్పంలో నారా భువనేశ్వరి మాటలు వింటే ఇక చంద్రబాబు పనైపోయిందని అర్థమవుతోంది. మేము ఇన్ని రోజులు చెప్పిన మాటనే ఈరోజు భువనేశ్వరి బయటపెట్టారు. -మంత్రి రోజా #EndOfTDP pic.twitter.com/obnSo5DMTU — YSR Congress Party (@YSRCParty) February 21, 2024 8:40 AM, Feb 22nd, 2024 కుప్పంలో మారుతున్న పొలిటికల్ సమీకరణాలు.. కుప్పంలో రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాలు కుప్పంలో పోటీకి భయపడుతున్న చంద్రబాబు కృష్ణా జిల్లా పెనుమలూరు స్థానంపై దృష్టి పెట్టిన చంద్రబాబు కుప్పంపై పట్టుకొల్పోతున్న టీడీపీ, ఇప్పటికే నాలుగు మండలాలు, కుప్పం మున్సిపాలిటీ వైఎస్సార్ కాంగ్రెస్ వశం కుప్పం నియోజకవర్గంలో సర్పంచ్ లు, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపు కుప్పం సర్వేల్లో చంద్రబాబుకు వ్యతిరేక పవనాలు నారా భువనేశ్వరి వాఖ్యలపై స్పందించని టీడీపీ, అయోమయంలో తెలుగు తమ్ముళ్లు 7:45 AM, Feb 22nd, 2024 కుప్పం నుంచి చంద్రబాబు యూటర్న్.. కుప్పం నుండి చంద్రబాబు పరార్పై రాజకీయ కలకలం వైఎస్సార్సీపీ సవాల్ను స్వీకరించలేక చేతులెత్తేసిన చంద్రబాబు 35 ఏళ్లుగా మోసపూరిత మాటలతో చంద్రబాబు రాజకీయం అభివృద్ధి మంత్రంతో కుప్పం ప్రజలను అక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం 20వేల మందికి ఇళ్ల పట్టాలు, ఇప్పటికే 10 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి కుప్పాన్ని మున్సిపాలిటీగా, రెవిన్యూ డివిజన్ కేంద్రంగా చేసిన సీఎం జగన్ హంద్రీనీవా నుండి తాగునీరు ఏర్పాటు దీంతో ఓటమిని ముందే గ్రహించి పోటీ నుండి తప్పుకున్న చంద్రబాబు. 7:30 AM, Feb 22nd, 2024 పవన్, చంద్రబాబుకు కొడాలి నాని కౌంటర్ పవన్, చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ మేం సిద్ధం అంటుంటే పవన్ కళ్యాణ్ కూడా సిద్ధం అంటున్నాడు. సీఎం జగన్ 175 స్థానాల్లో అభ్యర్ధుల్ని పెట్టి సిద్ధం అంటున్నారు.. మీరు దేనికి సిద్ధం మా ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెట్టడానికి మీరు సిద్ధమా? 175 మంది అభ్యర్థులను పెట్టరా.. ఫ్లెక్సీలే పెడతారా? మాపై మీ అభ్యర్ధుల్ని నిలబెట్టి సిద్ధం అంటే బాగుంటుంది అంటూ కౌంటర్ 7:15 AM, Feb 22nd, 2024 చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ నేతలు నూజివీడులో చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగింపు నూజివీడులోని టీడీపీ ఆఫీసులో ఫ్లెక్సీలు తొలగించిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు టీడీపీ నేతల తీరుతో చంద్రబాబుకు షాక్ “END OF TDP” నూజవీడులోని తన కార్యాలయంలో టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారు ఆ పార్టీ నాయకుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు. అందుకే పార్టీ లేదు బొక్కా లేదు అని @JaiTDP అధ్యక్షుడు అచ్చెం నాయుడు ఎప్పుడో చెప్పాడు.#EndOfTDP pic.twitter.com/pQfoHWbb14 — YSR Congress Party (@YSRCParty) February 21, 2024 6:45 AM, Feb 22nd, 2024 నేడు విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం సమావేశంలో పాల్గొననున్న టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ పై చర్చ సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చ వివిధ జిల్లాల్లో ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ పై చర్చ టీడీపీ కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల, పితాని, పయ్యావుల, నిమ్మల, తంగిరాల సౌమ్య జనసేన కమిటీ సభ్యులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, గోవిందరావు, నాయకర్, యశస్విని 6:35 AM, Feb 22nd, 2024 నేడు ఏసీబీ కోర్టులో స్కిల్ స్కాం కేసు విచారణ స్కిల్ స్కాం నిందితుడు, మాజీ ఎండీ లక్ష్మీనారాయణ పిటిషన్పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు స్కిల్ స్కాంలో అప్రూవర్గా మారడానికి అనుమతించాలని ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా పిటిషన్ చంద్రకాంత్ షా పిటిషన్లో జత చేసిన డాక్యుమెంట్లు తనకి అందజేయాలని లక్ష్మీనారాయణ పిటిషన్ స్కిల్ కేసులో తాను కూడా ముద్దాయిగా ఉన్నందున చంద్రకాంత్ షా వేసిన పిటీషన్లోని డాక్యుమెంట్స్ ఇవ్వాలని వాదించిన లక్ష్మీనారాయణ తరపు న్యాయవాదులు విచారణ నేటికి వాయిదా నేడు ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించనున్న సీఐడీ తరపు న్యాయవాదులు 6:30 AM, Feb 22nd, 2024 భువనేశ్వరి మాటలతో క్లారిటీ వచ్చేసింది: మంత్రి అంబటి రాంబాబు భువనేశ్వరి, లోకేష్ ఇద్దరు కలిసి కుర్చీలు మడత పెడుతున్నారు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ కుర్చీ మడత పెట్టేశారు భువనేశ్వరి చంద్రబాబు నాయుడుని రెస్ట్ తీసుకోమని చెప్తోంది కుప్పంలో చంద్రబాబుకి రెస్ట్ ఇవ్వండి అని కార్యకర్తలకు చెప్తుంది కుప్పంలో చంద్రబాబు నాయుడు కుర్చీ కూడా మడత పెట్టేశారని అర్ధమౌతుంది. భువనేశ్వరి చంద్రబాబు పెద్దవాడైపోయాడు ఆయన రెస్ట్ తీసుకుంటాడు నేను పోటీ చేస్తానని చెప్తోంది చంద్రబాబు, లోకేష్కు రెస్ట్ ఇచ్చి ఎన్టీఆర్ కుమార్తె కుప్పంలో పోటీ చేసినా... కుప్పంలో ఓడిపోవడం ఖాయం చంద్రబాబు కుప్పంలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన కుప్పంలో నీళ్లు ఇవ్వలేకపోయాడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో త్వరలో కుప్పంలో నీళ్లు ఇవ్వబోతున్నాం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు అనిల్ కుమార్ యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి చంద్రబాబు తెలుగుదేశాన్ని మూసేసే పరిస్థితి దగ్గర్లో ఉందని ప్రజలకు అర్థమైంది భువనేశ్వరి మాట్లాడిన మాటలతో క్లారిటీ వచ్చింది చంద్రబాబుకు ఏజ్ అయిపోయింది టైం అయిపోయింది ఆయన కొడుకుని చూస్తే ఎందుకు పనికిరాడు అందుకే కనీసం కుప్పంలో నన్ను అన్న గెలిపించండి అని టీడీపీ కార్యకర్తలను భువనేశ్వరి బతిమిలాడుకుంటుంది 6:25 AM, Feb 22nd, 2024 ఓటుకు నోటు: పవన్ కళ్యాణ్ పరమార్థమిదే భీమవరం కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ డబ్బులు పంచితే గానీ నెగ్గలేమట.! డబ్బులు ఖర్చు పెడితేనే రాజకీయాలట.! ఎన్నికలప్పుడు మాత్రమే ఏపీకి వస్తే తప్పు కాదా? ప్యాకేజీ పాలిటిక్స్ చేస్తే ప్రజలెలా పట్టించుకుంటారు?భీమవరంలో పవన్ కళ్యాణ్ నోటి వెంట కొత్త మాటలు వచ్చాయి ఎన్నికల వేళ జనసేన, టిడిపి నేతలను ఆశ్చర్యచకితులను చేసే వ్యాఖ్యలు తమను చూసి ఎవరూ ఓటు వేయరన్న ఉద్దేశ్యంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాజకీయాలంటే డబ్బు ఖర్చు పెట్టడమేనంటూ ఓటరు విలువను దిగజార్చారు ఎన్నికల సంఘం ఆదర్శాలను అపహస్యం చేసేలా తన బాసు చంద్రబాబు అనుసరిస్తోన్న ఓటుకు నోటు సిద్ధాంతాన్ని గుర్తు చేశారు -
Feb 21st: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 09:33 PM, Feb 21st, 2024 రేపు విజయవాడలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం సమావేశంలో పాల్గొననున్న టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో సమన్వయం, ఉమ్మడి కార్యాచరణ పై చర్చ సమావేశంలో మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చ వివిధ జిల్లాల్లో ప్రచార వ్యూహాల రూట్ మ్యాప్ పై చర్చ టీడీపీ కమిటీ సభ్యులుగా అచ్చెన్నాయుడు, యనమల, పితాని, పయ్యావుల, నిమ్మల, తంగిరాల సౌమ్య జనసేన కమిటీ సభ్యులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, గోవిందరావు, నాయకర్, యశస్విని 08:16 PM, Feb 21st, 2024 ఏసీబీ కోర్టులో స్కిల్ స్కాం కేసు విచారణ స్కిల్ స్కాం నిందితుడు, మాజీ ఎండీ లక్ష్మీనారాయణ పిటిషన్పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు స్కిల్ స్కాంలో అప్రూవర్గా మారడానికి అనుమతించాలని ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా పిటిషన్ చంద్రకాంత్ షా పిటిషన్లో జత చేసిన డాక్యుమెంట్లు తనకి అందజేయాలని లక్ష్మీనారాయణ పిటిషన్ స్కిల్ కేసులో తాను కూడా ముద్దాయిగా ఉన్నందున చంద్రకాంత్ షా వేసిన పిటీషన్లోని డాక్యుమెంట్స్ ఇవ్వాలని వాదించిన లక్ష్మీనారాయణ తరపు న్యాయవాదులు విచారణ రేపటికి వాయిదా రేపు ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించనున్న సీఐడీ తరపు న్యాయవాదులు 07:06 PM, Feb 21st, 2024 భువనేశ్వరి మాటలతో క్లారిటీ వచ్చేసింది: మంత్రి అంబటి రాంబాబు భువనేశ్వరి, లోకేష్ ఇద్దరు కలిసి కుర్చీలు మడత పెడుతున్నారు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ కుర్చీ మడత పెట్టేశారు భువనేశ్వరి చంద్రబాబు నాయుడుని రెస్ట్ తీసుకోమని చెప్తోంది కుప్పంలో చంద్రబాబుకి రెస్ట్ ఇవ్వండి అని కార్యకర్తలకు చెప్తుంది కుప్పంలో చంద్రబాబు నాయుడు కుర్చీ కూడా మడత పెట్టేశారని అర్ధమౌతుంది. భువనేశ్వరి చంద్రబాబు పెద్దవాడైపోయాడు ఆయన రెస్ట్ తీసుకుంటాడు నేను పోటీ చేస్తానని చెప్తోంది చంద్రబాబు, లోకేష్కు రెస్ట్ ఇచ్చి ఎన్టీఆర్ కుమార్తె కుప్పంలో పోటీ చేసినా... కుప్పంలో ఓడిపోవడం ఖాయం చంద్రబాబు కుప్పంలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన కుప్పంలో నీళ్లు ఇవ్వలేకపోయాడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో త్వరలో కుప్పంలో నీళ్లు ఇవ్వబోతున్నాం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు అనిల్ కుమార్ యాదవ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి చంద్రబాబు తెలుగుదేశాన్ని మూసేసే పరిస్థితి దగ్గర్లో ఉందని ప్రజలకు అర్థమైంది ఇవాళ భువనేశ్వరి మాట్లాడిన మాటలతో క్లారిటీ వచ్చింది చంద్రబాబుకు ఏజ్ అయిపోయింది టైం అయిపోయింది ఆయన కొడుకుని చూస్తే ఎందుకు పనికిరాడు అందుకే కనీసం కుప్పంలో నన్ను అన్న గెలిపించండి అని టీడీపీ కార్యకర్తలను భువనేశ్వరి బతిమిలాడుకుంటుంది 06:55 PM, Feb 21st, 2024 ఓటుకు నోటు: పవన్ కళ్యాణ్ పరమార్థమిదే భీమవరం కార్యకర్తల సమావేశంలో పవన్ కల్యాణ్ డబ్బులు పంచితే గానీ నెగ్గలేమట.! డబ్బులు ఖర్చు పెడితేనే రాజకీయాలట.! ఎన్నికలప్పుడు మాత్రమే ఏపీకి వస్తే తప్పు కాదా? ప్యాకేజీ పాలిటిక్స్ చేస్తే ప్రజలెలా పట్టించుకుంటారు?భీమవరంలో పవన్ కళ్యాణ్ నోటి వెంట కొత్త మాటలు వచ్చాయి ఎన్నికల వేళ జనసేన, టిడిపి నేతలను ఆశ్చర్యచకితులను చేసే వ్యాఖ్యలు తమను చూసి ఎవరూ ఓటు వేయరన్న ఉద్దేశ్యంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాజకీయాలంటే డబ్బు ఖర్చు పెట్టడమేనంటూ ఓటరు విలువను దిగజార్చారు ఎన్నికల సంఘం ఆదర్శాలను అపహస్యం చేసేలా తన బాసు చంద్రబాబు అనుసరిస్తోన్న ఓటుకు నోటు సిద్ధాంతాన్ని గుర్తు చేశారు 05:53 PM, Feb 21st, 2024 భువనేశ్వరి ఆమె మనసులో మాట బయటపెట్టారు: మంత్రి జోగి రమేష్ రాష్ట్రప్రజలంతా చంద్రబాబును అసహ్యించుకుంటున్నారు చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారు భువనేశ్వరి ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ప్రజల మనసులో ఉన్న ఆకాంక్షను ఆమె గమనించారు భువనేశ్వరి సరదాగా చెప్పిన మాట కాదు ఆమె మనసులో ఉన్న భావనే బయటపెట్టారు 35 ఏళ్ల నుంచి కుప్పానికి చంద్రబాబు ఏం చేయలేదు చంద్రబాబు కుప్పానికీ పనికిరాడు..రాష్ట్రానికీ పనికిరాడని సొంత భార్యే చెప్పేసింది సిద్ధాంతం, విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు టీడీపీని తీసుకెళ్లి తాకట్టుపెట్టేస్తాడు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు 175 స్థానాల్లో టీడీపీని నిలబెట్టలేని అసమర్ధుడయ్యాడు టీడీపీని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశాడు పవన్కు 50, 60 పంచాలి.. మరో పార్టీకి ఇంకొన్ని పంచాలనే ఆలోచనలో ఉన్నాడు చంద్రబాబు దిక్కులేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు ఇవన్నీ గమనించారు కాబట్టే చంద్రబాబును పక్కకు తోసేయాలని భువనేశ్వరి ఆలోచన చంద్రబాబు, లోకేష్ పనికిరాడు...ఎన్టీఆర్ కూతురుగా తానే బెటర్ అని భువనేశ్వరి భావిస్తున్నట్లున్నారు చంద్రబాబు ఓడిపోతున్నాడని భువనేశ్వరి ముందే కనిపెట్టారు ఎన్టీఆర్ కూతురుగా తనకైనా ఓట్లేస్తారని భువనేశ్వరి అనుకుంటున్నారు ఈసారి కుప్పంలో చంద్రబాబు అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం 05:13 PM, Feb 21st, 2024 అందుకే కుప్పం నుంచి చంద్రబాబు పారిపోయారు: నారమల్లి పద్మజ చంద్రబాబు రాజకీయాలకు పనికి రారని భువనేశ్వరి తేల్చి చెప్పారు ఏఏజీ ఆస్పత్రి వారు కూడా చంద్రబాబు రెస్టు తీసుకోవాలని అప్పుడే చెప్పారు కానీ చంద్రబాబు తిరుగుతూనే ఉన్నారు జనం నుండి స్పందన లేకపోవడంతో కుర్చీ మడత పెట్టేశారు ఎమ్మెల్యేగానే కాదు, రాజకీయాలకు కూడా చంద్రబాబు పనికిరారు భువనేశ్వరి అబద్దాలను చూస్తుంటే చంద్రబాబుకు మించిపోతున్నారు విజయవాడలో కాల్ మనీ రాకెట్ బయట పడినప్పుడు భువనేశ్వరి ఎందుకు మాట్లాడలేదు? రుషితేశ్వరి ర్యాగింగ్తో ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఏమయ్యారు? తహశీల్దార్ వనజాక్షిపై దారుణంగా మీ ఎమ్మెల్యే దాడి చేస్తే భువనేశ్వరి ఏం చేశారు? అసలు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా? బాలకృష్ణ మహిళలను కించపరిచేలా మాట్లాడినప్పుడు ఎందుకు క్షమాపణలు చెప్పలేదు? తెలుగుదేశం పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారు మూడు సిద్ధం సభలు చూశాక చంద్రబాబుకు వెన్నులో వణుకు పుట్టింది అందుకే కుప్పం నుంచి చంద్రబాబు పారిపోయారు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో జరిగే ఘటనలను కూడా ఏపీలో జరిగినట్టు పచ్చి అబద్దాలు చెప్తున్న మహిళ భువనేశ్వరి అబద్దాల టీడీపీకి కరెక్టయిన అధ్యక్షులు భువనేశ్వరి ఆమెకే అధ్యక్షపదవి ఇస్తే బెటర్ 05:06 PM, Feb 21st, 2024 మళ్లీ వాయిదా లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు 28కి వాయిదా కౌంటర్ దాఖలు చేయడానికి మరోసారి సమయమడిగిన లోకేష్ లాయర్లు వారం రోజుల సమయమిస్తూ 28కి కేసు విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు గత నాలుగు వాయిదాల సమయంలోనూ ఏసీబీ కోర్టులో సమయం కోరిన లోకేష్ న్యాయవాదులు కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ యత్నాలు యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లోకేష్ చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని.. రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయమూర్తిపై దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు అధికారులకి రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై ఏసీబీ కోర్టులో సీఐడీ పిటీషన్ సీఐడీ పిటీషన్పై ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకుండా లోకేష్ నాన్చుడు రెడ్ బుక్ అంశంపై సీఐడీ నోటీసులు పట్టించుకోని లోకేష్ స్వయంగా ఏసీబీ కోర్టు నుంచి లోకేష్కి నోటీసులు జారీ ఏసీబీ కోర్టు ఆదేశాలని సైతం లెక్కచేయని లోకేష్ ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకుండా వాయిదాలు కోరుతూ వచ్చిన టీడీపీ లాయర్లు 04:10 PM, Feb 21st, 2024 చంద్రబాబు కుప్పంలో కుర్చీ మడత పెట్టేశారు: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేశారు ఇప్పటికే రాజ్యసభలో జీరో అయ్యింది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలోనూ టీడీపీ జీరో అవుతుంది. చంద్రబాబు కుప్పంలో పోటీ చేయలేడని మేము ముందే చెప్పాం కుప్పం ప్రజలకు జగన్ మాత్రమే అన్ని సౌకర్యాలు కల్పించారు 03:52 PM, Feb 21st, 2024 కుప్పం నుంచి చంద్రబాబు పారిపోయారు: జూపూడి ప్రభాకరరావు ‘సిద్దం’ సభలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు స్కూల్స్ బాగుపడాలన్నా, అందరికీ వైద్యం అందాలన్నా జగనే కావాలని జనం అంటున్నారు చంద్రబాబు సామాజిక న్యాయాన్ని ఎప్పుడో మర్చిపోయారు ఇప్పటికీ సీట్ల కేటాయింపు కూడా చేసుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు అసలు చంద్రబాబుకు ఎందుకు ఓటేయాలో ఒక్క కారణం కూడా చూపించలేరు అంబేద్కర్ పేరు ఉచ్చరించే అర్హత చంద్రబాబుకు లేదు కుప్పం నుంచి చంద్రబాబు పారిపోయారు భువనేశ్వరి చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారా? టీడీపీలో ఏం జరుగుతుంది? లోకేష్, భువనేశ్వరి కలిసి చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారు 02:56 PM, Feb 21st, 2024 ఎన్నికల టార్గెట్ క్లియర్గా ఉంది: సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ డీఎన్ఏలోనే మైనార్టీలు ఉన్నారు అందుకు తగినట్టే పార్టీ విధానాలు ఉంటాయి సునామిలాగా వస్తున్న ఆదరణని పోలింగ్ బూత్ వద్దకు తీసుకువెళ్లి రెండు బటన్లను నొక్కించాలి రాబోయే 50 రోజుల్లో ఇదే మన పని.. టార్గెట్ క్లియర్గా ఉంది.. పరీక్షలు వచ్చినపుడు ఎలా పనిచేస్తామో.. అలానే ఇప్పుడు పని చేయాలి చిన్నపాటి విచక్షణ కూడా లేకుండా ప్రభుత్వం పని చేస్తోంది 2019 వరకు చంద్రబాబు ముఠా చేసిన అరాచకాన్ని చూశాం అందుకే ప్రజలు మనకు పట్టం కట్టారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చాము ఇక పై మైనార్టీలను ఇతర వర్గాలకు నాయకులను చేస్తాం మైనార్టీ లకు 50శాతం పదవులు ఇచ్చాము అన్ని వర్గాలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు కొన్ని కులాల్లో నాయకులు దొరకని పరిస్థితి ఉంది ఓట్ల కోసం పథకాలను రూపొందించలేదు సంక్షేమం, అభివృద్ధి కలగలిపిన రాష్ట్రం గా ఏపీ ని జగన్ తీర్చిదిద్దుతున్నారు సంక్షేమ పథకాలు ద్వారా సామాన్యులకు కొనుగోలు శక్తి పెరిగింది. టీడీపీ ఎంత విషప్రచారం చేసినా వాస్తవాలేంటో ప్రజలకు తెలిసి వచ్చింది రోగాలు ఉన్నాయని జైలు నుండి బెయిల్ పై వచ్చిన చంద్రబాబు.. ఈ రోజు తాను యువకుడిని అంటూ ఊర్లలో తిరుగుతున్నాడు 01:37 PM, Feb 21st, 2024 బెజవాడ సైకిల్కు ఎదురుగాలి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మారుతున్న సమీకరణాలు పొత్తులో భాగంగా తూర్పులో రాధకి టికెట్ ఇవ్వాలన్న యోచనలో చంద్రబాబు గుర్రుమన్న గద్దె రామ్మోహన్ పార్టీ మారే యోచనలో గద్దె నిన్న రాత్రి ఇతర పార్టీ నేతలను కలిసిన గద్దె రామ్మోహన్ 01:29 PM, Feb 21st, 2024 భీమవరంలో గెలిపించండి ప్లీజ్: జనసేనాని తెలుగుదేశం పార్టీ నాయకులతో పవన్ కల్యాణ్ సమావేశం ఈ సారి ఎలాగైనా అసెంబ్లీకి పంపాలని కోరిన పవన్ రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలున్నా పట్టించుకోవద్దని విజ్ఞప్తి నేతల మధ్య విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని వేడ్కోలు ఏమైనా సమస్యలుంటే మీ పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకురావాలని పవన్ కల్యాణ్ సూచన కేవలం కొందరు నాయకులనే కలిస్తే సరిపోతుందా? : పవన్తీరుపై తెలుగుతమ్ముళ్ల ఆగ్రహం ఇక్కడికి రమ్మన్నారు, గంటల కొద్దీ కూర్చోబెట్టారు, కనీసం పలకరించాలని పవన్కు తెలియదా? మమ్మల్ని పట్టించుకోకుండా లీడర్లతో మాట్లాడి వెళ్లిపోతాడా? రేపు ఓట్లు వేసేది, వేయించేది ఎవరు? : పవన్ తీరుపై టీడీపీ కార్యకర్తల మండిపాటు 01:22 PM, Feb 21st, 2024 పవనూ.. 40 చెప్పి 20లోనే పోటీనా?: వెల్లంపల్లి సెటైర్లు పేద ప్రజలకు అమరావతిలో ఇల్లు కేటాయిస్తే దుర్మార్గుడు చంద్రబాబు కోర్టుకెళ్లి అడ్డుకున్నాడు. పేదవారి ఇల్లు పట్ల చంద్రబాబు కోర్టులో స్టే ఎందుకు వేశాడు. పేదవారు సంతోషంగా ఉండటం చూడలేని వ్యక్తి చంద్రబాబు 2019 లో చంద్రముఖి చంద్రబాబు ను సీఎం జగన్ పెట్లో పెట్టి తాళం వేశాడు. లక లక.. అంటూ రాక్షసుడు చంద్రబాబు ప్రభుత్వం రాలేదు చంద్రముఖి లాంటి చంద్రబాబును అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద ఉంది. చంద్రబాబు పరిపాలనతో రాష్ట్రం నాశనం అవుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం కరువు, అప్పుల పాలవుతుంది. రాష్ట్ర ప్రజలు కుప్పంలో కూడా చంద్రబాబును ఓడించి సీఎం జగన్ కు 175 సీట్లు కానుక ఇస్తారు. పవన్ కళ్యాణ్ సింగల్ గా పోటీ చేసే దమ్ము ధైర్యం లేదు పవన్ కళ్యాణ్ మరి ఎందుకు 20 సీట్లకు అమ్ముడుపోయాడు. ప్యాకేజీల కోసం బతికేది పవన్ కళ్యాణ్. జనసేనా సింగల్ గా పోటీ చేస్తే 40 సీట్లు వస్తాయి అన్న పవన్ 20 సీట్లు అడుక్కోవడం దేనికి? మాజీ మంత్రి,ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్ 01:01 PM, Feb 21st, 2024 భీమవరం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నిరుత్సాహం పవన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు జిల్లా టీడీపీ కార్యాలయంలో పవన్ తో సమావేశం కోసం ఉదయం నుండి వేచి ఉన్న నాయకులు కేవలం భీమవరం నియోజకవర్గ నాయకులతో సమావేశం అని ఏర్పాటు చేసిన జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తన నివాసంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లతో మాత్రమే జరిగిన భేటీ పవన్ అర్థతరంగా వెళ్లిపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు భీమవరం టీడీపీ నాయకులతో పవన్ మీటింగ్ క్యాన్సిల్ అవడం పై సర్ది చెప్పే ప్రయత్నం చేసిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మమ్మల్నే కలవకపోతే ప్రజలని ఎలా కలుస్తారంటూ టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేసిన భీమవరం టీడీపీ నాయకులు పవన్ కల్యాణ్ వచ్చింది తెలుగుదేశం పార్టీని పాడు చేయడానికా....అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి కార్యకర్తలు ఇంకెప్పుడూ పవన్ మీటింగ్ అని భీమవరం పిలవద్దంటూ వీరవాసరం నాయకులు ఆగ్రహం మండలాల వారీ మీటింగ్ పెట్టండి అని సీరియస్ పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ మీరెవరు ఎక్కడ మీటింగ్ పెట్టాలో చెప్పడానికి అంటూ మండిపడ్డ పితాని 12:39 PM, Feb 21st, 2024 కళ్యాణదుర్గంలో మా పార్టీ గందరగోళంగా ఉంది: టీడీపీ నేతలు కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్ర బాబు కు టిక్కెట్ ఖరారు మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి మీడియా సమావేశం కళ్యాణదుర్గం టీడీపీ లో రాజకీయ గందరగోళం నెలకొంది చంద్రబాబు నాయుడు కు అల్టిమేటం జారీ చేసిన ఇరువురు నేతలు కళ్యాణదుర్గం టీడీపీ టిక్కెట్ తనకే ఖరారు అయిందని కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్ర బాబు ప్రచారం చేసుకుంటున్నారు అధికారికంగా చంద్రబాబు ఎక్కడా ప్రకటించలేదు మాతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు మా ఇద్దరిలో ఎవరో ఒకరికి టిక్కెట్ కేటాయించాలి కళ్యాణదుర్గం లో పార్టీ కోసం పనిచేసిన ఏ నేతకు ఇచ్చినా పని చేస్తాం స్థానికేతరులకు టిక్కెట్ ఇస్తే అంగీకరించేదిలేదన్న ఇద్దరు నేతలు 12:25 PM, Feb 21st, 2024 జనసైనికుల దూషణ.. ఎక్స్లో బుచ్చయ్య రియాక్షన్ రాజమండ్రిలో జనసేన వర్సెస్ టీడీపీ మధ్య ముదురుతున్న రగడ రాజమండ్రి రూరల్ స్ధానం నుంచే పోటీచేస్తానని స్పష్టం చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుచ్చయ్య చౌదరిని సోషల్ మీడియాలో టార్గెట్ చేసిన జనసేన కార్యకర్తలు కుర్చీ మడత పెడతామంటూ బుచ్చయ్యపై దూషణలు సోషల్ మీడియాలో వచ్చిన అంశాలను పట్టించుకోవద్దన్న బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ తెలుగుదేశం కార్యకర్తలు కి అభిమానులకి శ్రేయోభిలాషులకు మనవి.. టీవి న్యూస్ ల లో వాట్స్ యాప్ మెసేజ్ ల్లో వస్తున్న వార్తలు అనేవి ఊహాజనితం.. అవి నమ్మి భావోద్వేగాల కి గురి అవ్వోద్దు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కచ్చితంగా "గోరంట్ల" పోటీ లో ఉంటారు...దీంట్లో… — Gorantla butchaiah choudary (@GORANTLA_BC) February 20, 2024 12:15 PM, Feb 21st, 2024 టీడీపీ లో చింతలపూడి సీటు చిచ్చు సీటు దక్కకపోవడం తో మాజీ మంత్రి పీతల సుజాత తీవ్ర అసహనం చింతలపూడి ఇంచార్జ్ గా రోషన్ కుమార్ ని ప్రకటించిన టీడీపీ సీనియర్ ని అవమానించారంటూ పీతల సుజాత అసంతృప్తి పవన్ కల్యాణ్, టీడీపీ నేతల సమావేశానికి పీతల సుజాత డుమ్మా భవిష్యత్ కార్యాచరణ పై పీతల సుజాత అనుచరుల తో మంతనాలు పీతల సుజాత తో సంప్రదింపులు చేస్తున్న టీడీపీ నేతలు చింతమనేని ,మాగంటి బాబు లను నమ్ముకుని సీటు పై ఆశలు పెట్టుకున్న మరో నేత బొమ్మాజి అనిల్ కు చుక్కెదురు 12:11 PM, Feb 21st, 2024 గ్లాస్ గుర్తు.. విచారణ వాయిదా జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై హైకోర్టులో విచారణ జనసేన గాజుగ్లాసు గుర్తు రద్దు చేయాలని RPC పార్టీ పిటిషన్ ఏపీ హైకోర్టులో నేడు జరిగిన విచారణ వాదనలు వినిపించేందుకు సమయం కోరిన జనసేన విచారణ 28వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు 12:08 PM, Feb 21st, 2024 టీడీపీ అబద్ధపు ప్రచారాలు నమ్మొద్దు: ఎంపీ మిథున్ టీడీపీ ఎన్ని ప్రచారాలు చేసుకున్న సీఎంగా మళ్ళీ జగనే టీడీపీ అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దు కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలి బూతు స్థాయిలో పని విభజన చేసుకొని ముందుకు సాగాలి అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తాం పీలేరు కార్యకర్తల సమావేశంలో దిశా నిర్దేశం చేసిన ఎంపీ మిధున్ రెడ్డి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరిగి రావడం ఖాయం ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు 12:03 PM, Feb 21st, 2024 భీమవరం నుంచే పోటీ చేస్తా: పవన్ కల్యాణ్ నేడు భీమవరంలో పర్యటిస్తున్న పవన్ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంట్లో టీడీపీ నేతలతో భేటీ అయిన పవన్ భీమవరం నుంచే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ టీడీపీ నేతలతో స్పష్టం చేసిన జనసేనాని మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నివాసానికి వెళ్లి మరీ అదే విషయం స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ 11:50 AM, Feb 21st, 2024 టీడీపీపై అంబటి సెటైర్ రాజ్యసభలో కుర్చీ మడతేసిన టీడీపీ అతిత్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా అంటూ అంబటి ట్వీట్ రాజ్యసభలో కుర్చీ మడతేసిన టీడీపీ అతి త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా !@naralokesh @ncbn — Ambati Rambabu (@AmbatiRambabu) February 21, 2024 11:32 AM, Feb 21st, 2024 కొనకళ్లకు పచ్చసెగ తగులుతోందా? టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్లకు వ్యతిరేకంగా ప్రచారం తెలుగుదేశంలోనే కొందరు వ్యతిరేక ప్రచారం టీడీపీ కొనకళ్ల విడిచిపెట్టి వెళతాడంటూ సోషల్ మీడియాలో టిడిపి నేతల పోస్టింగ్లు పొమ్మనలేక పొగ పెడుతున్నారంటూ సన్నిహితుల దగ్గర కొనకళ్ల ఆవేదన 11:25 AM, Feb 21st, 2024 ఎందరు ఎదురొచ్చినా గెలిచిచూపిస్తా: అనిల్ కుమార్ యాదవ్ జగన్ కోసం తల తెంచుకుంటా ఎవరికీ తలవంచను! ఒక్కడిని ఓడించడానికి ఐదుగురు కలిసి వస్తున్నారు ఎంపీగా గెలిచాక.. పల్నాడులోనే ఇల్లు కట్టుకొని ఉంటా జగన్ కోసం రామబంటులా పనిచేస్తా 11:03 AM, Feb 21st, 2024 లోకేష్ పిల్లి అని ఏపీ మొత్తానికి తెలుసు! నర్సీపట్నంలో లోకేష్ శంఖారావం అట్టర్ ప్లాప్ రాష్ట్రస్థాయి నేత లోకేష్ వస్తే 2000 మంది కూడా రాలేదు నర్సీపట్నంలో వైయస్సార్సీ బస్సు యాత్ర సభకు 40000 మంది హాజరయ్యారు రాష్ట్రంలో పిల్లి అంటే లోకేష్ అని ప్రతి ఒక్కరికి తెలుసు పులి అంటే వైయస్ జగన్ అని దేశం మొత్తం తెలుసు లోకేష్ లాంటి పిల్లులు ఎంత మంది వచ్చినా సీఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరు చంద్రబాబు నిరుద్యోగ భృతి, ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారు మళ్లీ ఇప్పుడు 3000 నిరుద్యోగ భృతి అంటూ 420 మాటలు చెబుతున్నారు నేను రూపాయి అవినీతి చేసినట్లు దమ్ముంటే నిరూపించాలి నీ పక్కనే అయ్యన్న వంటి దోపిడీ దొంగలను పట్టుకుని మాపై విమర్శలా? వందల కోట్లు దోపిడీ చేసింది అయ్యన్న కాదా? నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ వ్యాఖ్యలు 10:23 AM, Feb 21st, 2024 తణుకులో కోల్డ్ వార్ తణుకు సీటు కోసం టీడీపీ-జనసేన ఫైట్ టీడీపీ, జనసేన లోకల్ లీడర్ల వార్ విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని గతంలో పవన్ ప్రకటన పోటీకి పట్టుబడుతున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ టికెట్ నాకంటే నాకంటూ ఇద్దరి పోటాపోటీ ప్రచారం పవన్ పర్యటనతో ఆసక్తిగా మారిన పొత్తు రాజకీయం 09:49 AM, Feb 21st, 2024 జనం సీఎం జగన్తోనే ఉన్నారు: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడు గా ధ్రువీకరణ పత్రం తీసుకున్న వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం సంతోషంగా ఉంది సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ పోటీ చేయాలని భావించింది కానీ మా ఎమ్మెల్యేలు అందరూ సీఎం జగన్ పట్ల విశ్వాసం తో ఉన్నారు అందుకే మేము ఏకగ్రీవంగా గెలవగలిగాము టీడీపీ ని పెద్దల సభ లో ఖాళీ చేశాం మొత్తం స్థానాలు వై ఎస్సార్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది ఒక్కొక్క సభ లో టీడీపీ ని ఖాళీ చేస్తున్నాం తర్వాత లోక్ సభ, శాసనసభ లో కూడా క్లీన్ స్వీప్ అవుతుంది మా పార్టీ నుండి వెళ్లిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే లు మళ్ళీ తిరిగివస్తున్నారు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న వారికి రాజకీయ మనుగడ ఉండదు సీఎం జగన్ తో ఉంటేనే ఎవరికైనా రాజకీయంగా మంచి జరుగుతుంది సీఎం జగన్ తో జనం ఉన్నారు 08:55 AM, Feb 21st, 2024 లోకేష్ రెడ్బుక్ కేసుపై నేడు విచారణ విజయవాడ ఏసీబీ కోర్టులో నారా లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ నారా లోకేష్ ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41ఏ నిబంధలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని సీఐడీ పిటిషన్ ఈ కేసు పై ఏసిబి కోర్టులో ఈ రోజు విచారణ. 08:23 AM, Feb 21st, 2024 తెనాలిలో టికెట్ చిచ్చు? తెనాలిలో టీడీపీపై జనసేన పైచేయి! పంతం నెగ్గించుకున్న నాదెండ్ల తెనాలి టికెట్ నాదెండ్ల మనోహర్కే మాజీ మంత్రి ఆలపాటికి లేదని తేల్చేసిన నారా లోకేష్ సర్వేలు తనకే ఉన్నాయని ప్రకటించుకుంటూ వస్తున్న ఆలపాటి గల్లా జయదేవ్ క్రియాశీలక రాజకీయాలకు దూరం గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆలపాటికి సూచన లేదంటే మీ దారి మీరు చూస్కోవాలని ఆలపాటికి స్పష్టీకరణ తన వర్గంతో చర్చలు, సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకోనున్న ఆలపాటి 07:58 AM, Feb 21st, 2024 అనంతలో టీడీపీ నేతల దౌర్జన్యం టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కి చేదు అనుభవం టీడీపీ నేత ప్రభాకర్ చౌదరిని నిలదీసిన మహిళ నువ్వు ఎప్పుడూ రాలేదని ప్రభాకర్ చౌదరిని నిలదీసిన మహిళ అనంతపురం నగరంలోని 21, 13, 2 డివిజన్లలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చేయని అభివృద్ధి చేసినట్లుగా చెప్పేందుకు ప్రభాకర్ చౌదరి యత్నం నువ్వు ఎప్పుడూ రాలేదు కదా అని మొహం మీద చెప్పేసిన మహిళ ప్రతి రోజూ మీ ఏరియాకు రాలేనంటూ అసహనం వ్యక్తం చేసిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి చిత్రీకరిస్తున్న వారిపై దౌర్జన్యం చేసిన టీడీపీ నేతలు 07:41 AM, Feb 21st, 2024 భీమవరంలో పవన్ పర్యటన నేడు భీమవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ఇక్కడి నుంచే పవన్ పోటీ చేస్తాడంటూ పొలిటికల్ సర్కిల్లో టాక్ గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసి ఓడిన పవన్ టీడీపీతో ఈ ఎన్నికలకు పొత్తుతో వెళ్లాలని జనసేన నిర్ణయం చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే ప్రకటించిన పవన్ కల్యాణ్ నేటి సమావేశానికి టీడీపీ నేతల డుమ్మా? టీడీపీతో కలవడం బీజేపీకి ఇష్టం లేదని.. బలవంతంగా తానే ఒప్పించానని విశాఖ కార్యకర్తలతో పవన్ వ్యాఖ్య పవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతల అసంతృప్తి రాజమండ్రి ఎయిర్పోర్టులో పవన్ ఆహ్వానానికి వెళ్లాల్సి ఉన్నా.. దూరంగా ఉన్న వైనం టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా సీట్ల పంపకంపై ఇంకా రాని క్లారిటీ 07:27 AM, Feb 21st, 2024 మూడు రోజులైనా ఆగట్లేదు! ఇంట్లో ఫ్యాన్.. ఇంటి బయట సైకిల్.. సింక్ లో టీ గ్లాస్.. ఆదివారం రాప్తాడు వైఎస్సార్సీపీ సిద్ధం సభలో సీఎం జగన్ పంచ్ డైలాగులు ఇది విశ్వసనీయతకు, మోసకారితనానికి మధ్య జరుగుతున్న యుద్ధమన్న సీఎం జగన్ కౌరవసేన వంటి టీడీపీ కూటమికి ఎదురుగా వెళుతున్నది అభిమన్యుడు కాదు.. గాండీవి అర్జునుడన్న సీఎం జగన్ తన వెనుక శ్రీకృష్ణుడిలా ప్రజలు ఉన్నారని తెలిపారు. సోషల్ మీడియాలో రాప్తాడు పంచ్ డైలాగులు విపరీతంగా వైరల్ 07:23 AM, Feb 21st, 2024 వైఎస్సార్సీపీకి లేదు పోటీ! రాజ్యసభ మూడు స్థానాలు వైఎస్సార్ సీపీ కైవసం ఏకగ్రీవంగా మూడు స్థానాలు వైసీపీ గెలుచుకున్నట్టు ప్రకటించిన ఎన్నికల కమిషన్ రాజ్యసభ సభ్యులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి ఏకగ్రీవం అధికారికంగా ప్రకటించిన ఎన్నికల కమిషన్ 06:58 AM, Feb 21st, 2024 యూజ్ అండ్ త్రోలో బాబుని మించినవాళ్లు లేరేమో! చంద్రబాబు పాలసీ అయిన యూజ్ అండ్ త్రో దెబ్బకు మరో నాయకుడు బలి టీడీపీకి నూజివీడు మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వర రావు గుడ్బై కష్టకాలంలో ఉన్నప్పుడు తనను వాడుకుని ఇప్పుడు తనను పక్కన పెట్టేస్తున్నారంటూ ముద్రబోయిన అవేదన చంద్రబాబు తనను నమ్మించి మోసం చేశారని ముద్రబోయిన మండిపాడు నూజివీడు ఇంచార్జిగా తప్పించడానికి నిరసిస్తూ టీడీపీకి రాజీనామా 06:42 AM, Feb 21st, 2024 అరరె.. బాబు మర్చిపోయారే! ఓటమి భయం బాబు మొహంలోనే కాదు.. మాటల్లో కూడా ప్రజలకి రోజూ డబ్బా కొడుతున్న హామీనే మర్చిపోయావా? ఇక దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయగలవా చంద్రబాబూ? 2014లో ఇలానే 650 హామీలు ఇచ్చి మర్చిపోయావ్! జనాలకీ గుర్తుండకూడదని మేనిఫెస్టోని మాయం చేశావ్. కానీ ప్రజలు తెలివైనోళ్లు బాబూ..!! ఓటమి భయం బాబు మొహంలోనే కాదు.. మాటల్లో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ప్రజలకి రోజూ డబ్బా కొడుతున్న హామీనే మర్చిపోయావంటే.. ఇక దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయగలవా @ncbn? 2014లో ఇలానే 650 హామీలు ఇచ్చి మర్చిపోయావ్.. జనాలకీ గుర్తుండకూడదని మేనిఫెస్టోని మాయం చేశావ్. కానీ ప్రజలు… pic.twitter.com/fmCAsx2X8J — YSR Congress Party (@YSRCParty) February 20, 2024 06:30 AM, Feb 21st, 2024 అసెంబ్లీకి దారేదీ? పవన్ రూటేదీ? ఏం తేల్చకుండానే ముగిసిన పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటన రేపు మంగళగిరి నుంచి భీమవరం పర్యటనకు వెళ్లనున్న పవన్ కల్యాణ్ రాజమండ్రి రూరల్ టికెట్ నాకేనంటూ ప్రకటించిన జనసేన నేత కందుల దుర్గేష్ అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారని తెలిపిన కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్, రాజానగరం నుంచి పోటీ చేయడం ఖాయమని చెప్పిన పవన్ జనసేన నుంచి రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరు ఖరారు టీడీపీ అధిష్ఠానంతో కలిసి త్వరలో అధికారికంగా ప్రకటిస్తామన్న పవన్ కల్యాణ్ రాజానగరం నుంచి జనసేన పోటీ చేయడం ఖాయం...అభ్యర్థి పై క్లారిటీ ఇస్తామంటున్న పవన్ -
Feb 20th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 06:30 PM, Feb 20th, 2024 అసెంబ్లీకి దారేదీ? పవన్ రూటేదీ? ఏం తేల్చకుండానే ముగిసిన పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటన రేపు మంగళగిరి నుంచి భీమవరం పర్యటనకు వెళ్లనున్న పవన్ కల్యాణ్ రాజమండ్రి రూరల్ టికెట్ నాకేనంటూ ప్రకటించిన జనసేన నేత కందుల దుర్గేష్ అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారని తెలిపిన కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్, రాజానగరం నుంచి పోటీ చేయడం ఖాయమని చెప్పిన పవన్ జనసేన నుంచి రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పేరు ఖరారు టీడీపీ అధిష్ఠానంతో కలిసి త్వరలో అధికారికంగా ప్రకటిస్తామన్న పవన్ కల్యాణ్ రాజానగరం నుంచి జనసేన పోటీ చేయడం ఖాయం...అభ్యర్థి పై క్లారిటీ ఇస్తామంటున్న పవన్ 06:25 PM, Feb 20th, 2024 రాజానగరం, రాజమండ్రి కూటమిలో రచ్చ రాజానగరం టికెట్ జనసేనకు ప్రకటించడం పై టీడీపీ నేతల్లో అసంతృప్తి రాజమండ్రి రూరల్ లో సైతం ఇదే పరిస్థితి వస్తుందా అనే అనుమానాలు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్, రాజానగరం స్థానాలు జనసేనకు ఇస్తే తమ సామాజిక వర్గానికి సీట్లు కోల్పోయామని కమ్మ సామాజిక వర్గం అసంతృప్తి రాజమండ్రి రూరల్ టికెట్ తనకే ఉంటుందన్న గోరంట్ల నేనూ జిల్లాలో పార్టీ వ్యవస్ధాపకుడినే, సీనియర్ నే పార్టీ టికెట్ నాకే, ఇందులో ఎలాంటి వివాదం లేదు జనసేనకు మరో నియోజవకర్గం కేటాయిస్తాం, సర్దుబాటు చేసుకుంటారో.. లేదో వాళ్లిష్టం : బుచ్చయ్య చౌదరీ 06:24 PM, Feb 20th, 2024 రాయచోటి సైకిల్ నేనే తొక్కుతా రాయచోటి టీడీపీ ఇంఛార్జ్ నేనే : మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ టికెట్ వచ్చేది నాకే... రాజీనామా చేయను కావాలని నన్ను తీసేస్తే వెళ్లిపోతా చంద్రబాబు దగ్గర తేల్చుకోవాల్సిన అవసరం నాకు లేదు ఈ ప్రాంతంలోనే ఉంటా...ఇక్కడే పోటీ చేస్తా : రమేష్ కుమార్ 06:20 PM, Feb 20th, 2024 చంద్రబాబు నన్ను దారుణంగా మోసం చేశారు: ముద్రబోయిన వెంకటేశ్వరరావు నూజివీడు టీడీపీ పార్టీకార్యాలయంలో టీడీపీ పోస్టర్లను పీకిపడేసిన ముద్రబోయిన చంద్రబాబు పై ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఫైర్ పార్టీ నన్ను దారుణంగా మోసం చేసింది ఏది చెబుతాడో అది చేయని వ్యక్తి చంద్రబాబు పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డా చచ్చిపోయిన పార్టీని నూజివీడులో బ్రతికించా పార్టీ ఏ పిలుపునిచ్చినా పనిచేశా కరోనా సమయంలో రాష్ట్ర టీడీపీ కార్యాలయం మూతపడినా..నూజివీడు టీడీపీ కార్యాలయం మూతపడలేదు పార్టీ కష్టకాలంలో నన్ను పిలిచి నూజివీడులో పోటీచేయమని యనమల అడిగారు నా ఇంటికి మనిషిని పంపించి మరీ నూజివీడు సీటిచ్చారు ఈరోజు నన్ను నూజివీడు టీడీపీ ఇంఛార్జిగా నన్ను ఎందుకు తీసేశారో చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు 04:50 PM, Feb 20th, 2024 చంద్రబాబు.. మీ పార్టీ సైజు ఎంతో తెలుసుకోండి: కొడాలి నాని అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉన్నా పారిపోయిన చంద్రబాబు చేతకాక ‘X’లో చాలెంజ్లు చేస్తున్నాడు సీఎం జగన్ చాలా స్పష్టంగా ఎన్నికలకు వెళుతున్నారు మీ కుటుంబాల్లో మంచి జరిగితే తనకు ఓటు వేసి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు అమలు చేసిన ఓ పథకం, లేదా రాష్ట్రంలో అభివృద్ధికి చేసిన కార్యక్రమాలను చెప్పాలని సీఎం జగన్ ప్రశ్నిస్తున్నారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని చంద్రబాబు.. బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ‘X’లో చాలెంజ్లు చేస్తున్నాడు భారతదేశంలో ఇద్దరి పెద్ద నాయకులు మధ్య బహిరంగ చర్చ ఎక్కడైనా జరిగిందా? డొంక తిరుగుడు మాటలు మాని దమ్ముంటే మాలాగా ప్రజలకు చేసిన మంచిని చంద్రబాబు చెప్పుకోవాలి ఎవరు సీఎంగా ఉండాలో జగన్ ,చంద్రబాబు కాదుగా నిర్ణయించేది ......ప్రజలే న్యాయ నిర్ణేతలు తనలా మాజీలుగా ఉన్నవారికి చంద్రబాబు X లో ఛాలెంజ్లు చేసుకోవాలి.. ప్రజలు ఎన్నుకున్న జగన్తో కాదు నేను సిద్ధం అంటే నాతో చర్చకు చంద్రబాబు వస్తాడా? సీఎం జగన్ను ఎదుర్కోలేని స్థాయి చంద్రబాబుది అందుకే మూడు పార్టీలతో కలిసి వస్తున్నాడు చంద్రబాబు.. మీ పార్టీ సైజు ఎంతో తెలుసుకోండి ఆ పార్టీకి పార్లమెంట్, రాజ్యసభ, అసెంబ్లీ, శాసనమండలిలో ఎంతమంది ఉన్నారో గుర్తించి ఛాలెంజ్లు చెయ్యాలి 04:43 PM, Feb 20th, 2024 చంద్రబాబు రా.. కదలిరా అంటే ఎవరూ కదలటం లేదు: మంత్రి అంబటి రాంబాబు లోకేష్ శంఖారావం పేరు కూడా సరిగా ఉచ్చరించలేకపోతున్నాడు ఇక పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి ఆయిల్ కూడా కొట్టించటం లేదు మా సిద్దం సభకు జనం తండోపతండాలుగా వస్తున్నారు ఎన్నికల మూడ్ క్లియర్గా అర్థం అవుతోంది జనమంతా వైఎస్ జగన్ వైపే ఉన్నారని క్లియర్ గా అర్థం అవుతోంది జగన్ని చర్చకు రమ్మనటానికి చంద్రబాబుకు సిగ్గు ఉండాలి చర్చించాల్సిన అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పారిపోయిన దద్దమ్మ చంద్రబాబు దద్దమ్మ సవాళ్లు చేయటం చంద్రబాబు మానుకోవాలి చంద్రబాబు కోసం నేనే టీడీపీ ఆఫీసుకు వస్తా అయితే.. చర్చ అయిపోయాక ఏడవనని చంద్రబాబు హామీ ఇస్తేనే వస్తా చంద్రబాబు ముసలోడని మేము అంటే లోకేష్కి తెగ కోపం వస్తోంది జైల్లో ఉన్నప్పుడు తన తండ్రి ముసలోడనీ, రోగాలు ఉన్నాయనీ చెప్పుకుని బెయిల్పై బయటకు తెచ్చారు ఇప్పుడు ముసలోడని మేము అంటే లోకేష్ తెగ ఏడుస్తున్నాడు ఎన్నికల తర్వాత టీడీపీ కుర్చీని మడత పెట్టేస్తారు సింగిల్గా వచ్చే దమ్ము లేనోళ్లు మాకు సవాల్ చేయడం ఏంటి? ఎన్టీఆర్ ఢిల్లీని వ్యతిరేకిస్తే చంద్రబాబు అదే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు వారాహికి రెండు రంగులేశారు. త్వరలోనే మూడో రంగు కూడా వేస్తారు ఎన్నికల తరువాత టీడీపీ అనేదే ఉండదు మ్యానిఫెస్టోని అమలు చేయలేని చరిత్ర చంద్రబాబుది మ్యానిఫెస్టోని అమలు చేసి చూపించిన వ్యక్తి జగన్ మళ్లీ జగన్ ప్రకటించే మ్యానిఫెస్టో కోసం జనం ఎదురు చూస్తున్నారు చంద్రబాబుది మోసఫెస్టో, జగన్ ది మ్యానిఫెస్టో ఎమ్మెల్యే ఆర్కే సిన్సియర్ లీడర్ పార్టీ కోసం మొదటిరోజు నుండి కష్టపడి పనిచేశారు 04:01 PM, Feb 20th, 2024 పవన్ కల్యాణ్ రాకపై ముద్రగడ ఆసక్తికర వ్యాఖ్యలు కాకినాడ: మనం చెప్పాల్సింది చెప్పాం...తర్వాత మనం చేసేదేమీ లేదు వస్తే ఒక నమస్కారం రాకపోతే రెండు నమస్కారాలు అంటున్న ముద్రగడ గత నెల ముద్రగడ నివాసానికి రెండుసార్లు వచ్చిన జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ త్వరలోనే పవన్ ముద్రగడ నివాసానికి వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పిన బొలిశెట్టి పవన్ తన నివాసానికి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తానని చెప్పిన ముద్రగడ నెల రోజులు దాటినా ముఖం చాటేసిన పవన్ పవన్ వైఖరిపై చురకలంటించిన ముద్రగడ 03:29 PM, Feb 20th, 2024 విశాఖ.. లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారు: మంత్రి గుడివాడ అమర్నాథ్ నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు.. పప్పు లోకేష్కు పప్పును కానుకగా పంపుతున్నాను.. కొంచెం ఉప్పు కారం కూడా వేసాను సిగ్గు లజ్జ లేని వ్యక్తులు చంద్రబాబు, లోకేష్ నేను లోకేష్లా బ్యాక్ డోర్ పొలిటీషియన్ను కాదు రాజకీయాల్లో 18 ఏళ్లు కష్టపడి సీఎం జగన్ దయ వలన మంత్రి అయ్యాను అనకాపల్లి అభివృద్ధి లోకేష్ కంటికి కనిపించలేదా.. 420 గాళ్లను పక్కన పెట్టుకొని 420 గాడిలా లోకేష్ మాట్లాడాడు నేను అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాలు నుంచి తప్పుకుంటాను మీ అన్న పవన్ విసన్నపేట వెళ్లి ఏమీ పీకలేకపోయారు.. నువ్వేమీ పీకుతావు లోకేష్ సారాయి, గంజాయి తాగిన వాళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు వీరప్పన్లు, స్మగ్లర్లు లోకేష్ వెంట ఉన్నారు ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధిపై మీడియా సమక్షంలో చర్చకు సిద్దం అయ్యన్న గంజాయి డాన్ అని గంటా ఎప్పుడో చెప్పారు చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఏమీ చెప్పారో గుర్తుకు తెచ్చుకో గతంలో మీ చిన్నాన్న రామ్మూర్తి నాయుడు, పురంధేశ్వరి, దగ్గుబాటి, పవన్ కళ్యాణ్ ఏమన్నారో గుర్తుకు తెచ్చుకో బంధుత్వాలు గురించి మాట్లాడడానికి లోకేష్కు సిగ్గులేదు లోకేష్, చంద్రబాబు కుర్చీలను ఎప్పుడో మడత పెట్టేశాము రెడ్బుక్లో మొదటి పేజీ కూడా ఓపెన్ చేసే అవకాశం లోకేష్కు రాదు ఎర్రబుక్ను మడత పెట్టీ ఎక్కడ పెట్టుకుంటారో లోకేష్ ఇష్టం 03:20 PM, Feb 20th, 2024 వైఎస్సార్సీపీ ఖాతాలో మరో మూడు ఎంపీ స్థానాలు మూడు రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకున్న వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్రెడ్డి అధికారంగా ప్రకటించనున్న అధికారులు దీంతో రాజ్యసభలో 11కు చేరిన వైఎస్సార్సీపీ ఎంపీలు 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో ప్రాతినిథ్యం కోల్పోయిన టీడీపీ 02:50 PM, Feb 20th, 2024 ఇంకో 30 ఏళ్ల పాటు సీఎంగా జగన్ ఉండాలి : ఎమ్మెల్యే ఆర్కే 175కి 175 ఎమ్మెల్యే స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలవాలి మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపునకు నేను పనిచేస్తా పేదవారికి జరుగుతున్న మేలును చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి 2019లో ఓసీ చేతిలో నారా లోకేష్ ఓడిపోయారు 2024 ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓడిపోతారు సీఎం జగన్ మంగళగిరి సీటును బీసీ అభ్యర్థికి ఇస్తామన్నారు ఏ అభ్యర్థికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తా 01:28 PM, Feb 20th, 2024 కుప్పానికి బాబు నీళ్లు కూడా తేలేకపోయాడు: మంత్రి పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం నియోజవర్గంలో ఈనెల 26న సీఎం జగన్ పర్యటన హంద్రీనీవా జలాలను కుప్పం వాసులకు అంకితం చేయనున్నారు శాంతిపురం మండలం గునిశెట్టి వారి పల్లెలో హంద్రీనీవా జలాలకు సీఎం జగన్ జలహారతి అక్కడే బహిరంగ సభ వివరాలు వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు 14 సంవత్సరాల పాటు సీఎంగా పనిచేశాడు : మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబు కుప్పంకు హంద్రీనీవా జనాలు తేలేకపోయాడు: మంత్రి పెద్దిరెడ్డి ఇప్పుడు వేసవి ఉన్న కృష్ణా జలాలను తెప్పిస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి ఇకనుంచి కుప్పం ప్రాంతం శ్యామలం: మంత్రి పెద్దిరెడ్డి ఇప్పటికే 55 చెరువులకు నీళ్లు ఇస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలో రాజన్న క్యాంటీన్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి: మంత్రి పెద్దిరెడ్డి అన్ని రకాల ఆహారాలను రెండు క్యాంటీన్ ల ద్వారా అందిస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి 01:28 PM, Feb 20th, 2024 కేంద్రం సహకారం కోసమే కొన్ని బిల్లులకు మద్ధతు: ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ సెంట్రల్ పార్టీ కార్యాలయంలో పార్టీ జాయినింగ్స్ వేమూరు నియోజకవర్గం నుంచి పలువురు వైసీపీలో చేరిక రాజ్యసభ సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సమక్షంలో చేరికలు వేమూరు నియోజకవర్గం చుండూరు,అమర్తలూరు,భట్టిప్రోలు మండలాలకు చెందిన బిసి,ఎస్సీ, మైనార్టీ నాయకులు,కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయసాయిరెడ్డి పాల్గొన్న వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి వరికూటి అశోక్ బాబు,రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ,ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి వరికూటి అశోక్ బాబు మంచి వ్యక్తి...మృదుస్వభావి వరికూటి అశోక్ బాబును అందరూ ఆశీర్వదించాలి ఎన్నికల్లో గెలిపించాలి...గెలిపిస్తే మీఅందరికీ మేలు జరిగుతుంది వరికూటి అశోక్ బాబుకు మీరంతా సహకరిస్తేనే అసెంబ్లీలో మీ సమస్యలను వినిపిస్తారు మీ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తెస్తే పరిష్కరిస్తా ఎస్సీలను కొందరు రెండు వర్గాలుగా విభజించాలని చూస్తున్నారు వైఎస్సార్సీపీకి అందరూ సమానమే జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఒంటరిగానే పోటీచేయాలనేది మన సిద్ధాంతం దేశానికే ఏపీని తలమానికంగా తీర్చిదిద్దుతాం ఎన్నికలకు 50 రోజులే సమయం ఉంది ప్రతీ ఒక్కరూ పార్టీ విజయానికి కృషి చేయాలి జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే పథకాలు కొనసాగుతాయి మతతత్వ పార్టీతో పొత్తుపెట్టుకునే టీడీపీని నమ్మొద్దని కోరుతున్నా ఏపీలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలవుకావాలంటే కేంద్రం సహకారం అవసరం కేంద్రం సహకారం కోసమే మనం కొన్ని బిల్లులకు మద్దతు పలికాం త్రిపుల్ తలాక్ వంటి బిల్లులకు మనం మద్దతు పలకలేదు సెక్యులర్ భావాలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లుసకు మనం సపోర్టు చేయలేదు మతతత్వ పార్టీలతో ఎప్పుడూ వైఎస్సార్సీపీ పొత్తు ఉండదు 01:10 PM, Feb 20th, 2024 బాబుకి ఓటేస్తే లోకేష్కి మంచిరోజులు: భూమన అభినయ్రెడ్డి చంద్రబాబు నాయుడికి ఓటు వేసి.. తినే అన్నంలో మట్టి వేసుకోవద్దు చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే ఆయనకు ఆయన కొడుక్కి మంచిరోజులొస్తాయి తప్ప ప్రజలకు కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ చంద్రబాబు నాయుడు రద్దు చేస్తారు మీ ఇంటి వద్దకే ఫించన్ అందుతోంది అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీర్ వ్యవస్థ వల్లే పేదరికం నిర్మూలన జరగాలన్న ఒక మంచి ఆలోచనతో అన్ని వర్గాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను బెస్ట్ సిలబస్తో (IB) అందిస్తున్నారు. నాడు - నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో మంచి విద్యా బోధన చేయిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చేసుకోవాలి 12:58 PM, Feb 20th, 2024 చంద్రబాబుకి మంత్రి మేరుగ నాగార్జున సవాల్ అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు మేం సిద్ధం మాతో చర్చకు చంద్రబాబు సిద్ధమా? విజయవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు బాబు రావాలి చంద్రబాబు, లోకేష్, పవన్.. ఎవరైనా చర్చకు రావాలి? సైకిల్ను జనం తొక్కేశారు.. మడతపెట్టి పక్కన పడేశారు చంద్రబాబు దళిత ద్రోహి 12:35 PM, Feb 20th, 2024 వైఎస్సార్సీపీలోకి ఆళ్ల రామకృష్ణారెడ్డి కాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరనున్న ఆర్కే కిందటి ఏడాది డిసెంబర్లో పార్టీకి.. మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆర్కే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు చేరుకున్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో సీఎం జగన్ను కలవనున్న ఆర్కే మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ గెలుపు బాధ్యతల్ని ఆర్కేకు అప్పగించే ఛాన్స్ మంగళగిరి ఇన్ఛార్జిగా ఇప్పటికే గంజి శ్రీనివాస్ను ఎంపిక చేసిన వైఎస్సార్సీపీ అధిష్టానం 12:17 PM, Feb 20th, 2024 బాబు, చినబాబు ఫొటోల్లేకుండానే టీడీపీ సమావేశం! రాయచోటి టీడీపీ లో భగ్గుమన్న అసంతృప్తి లక్కిరెడ్డి పల్లెలో తన వర్గీయులతో టీడీపీ నేత రమేష్ రెడ్డి ఆత్మీయ సమావేశం ఆత్మీయ సమావేశంలో ఎక్కడా కనిపించని చంద్రబాబు, లోకేష్ ఫోటోలు వలస నేతలు పార్టీని ప్రలోభాలు పెట్టి టికెట్ పొందాలని ప్రయత్నిస్తున్నారు: రమేష్ రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో పోరాటం తప్ప మరో మార్గం లేదు : రమేష్ రెడ్డి 11:55 AM, Feb 20th, 2024 భువనేశ్వరి యాత్ర.. జగన్ అనే నిజం గెలుస్తుంది: మంత్రి కారుమూరి చంద్రబాబు పాలనలో సంక్షేమం శూన్యం సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా ప్రజలు సుభిక్షంగా ఉన్నారు వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డే కావాలి-రావాలి అంటున్నారు ప్రజలు ప్రజలకు అన్నివిధాలా ఆదుకున్న నేత సీఎం జగన్ మాత్రనే పార్టీ ఓ కుటుబం లాంటిది.. మా కుటుంబ సమస్య మేమే తీర్చుకుంటాం ఒకరిద్దరు బయటకు వెళ్లిపోతే వారి వ్యక్తిగతం తెలంగాణను తగలేసి ఏపీని తగలపెట్టడానికి షర్మిల వచ్చింది నిజం జగన్… అబద్ధం చంద్రబాబు అని ప్రజలు అంటున్నారు భువనేశ్వరి నిజం గెలవాలని కార్యక్రమం చేపట్టారు.. కచ్చితం నిజం అయిన జగన్ గెలుస్తారు తిరుమలలో మంత్రి కారుమూరి నాగేశ్వర రావు వ్యాఖ్యలు 11:45 AM, Feb 20th, 2024 నార్కో టెస్టుకు చంద్రబాబు సిద్ధమా?: పోసాని వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబే అని పబ్లిక్ డొమైన్లో ఉంది హెరిటేజ్ను మోహన్బాబు నుంచి ఎందుకు లాక్కున్నారు? ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు కార్యకర్త కూడా కాదు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే అని పబ్లిక్ డొమైన్లో ఉంది నా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి వైఎస్సార్సీపీ నేత, ఏపీ చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్టీవీడీసీ) ఛైర్మన్ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు 10:30 AM, Feb 20th, 2024 అమర్నాథ్పై లోకేష్ వ్యాఖ్యలు అర్థరహితం: మలసాల భరత్ కుమార్ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై నారా లోకేష్ అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్న వైఎస్సార్సీపీ కేడర్ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై నారా లోకేష్ వ్యాఖ్యలు అర్ధ రహితం మంత్రి గుడివాడ అమర్నాథ్ నియోజక వర్గాల్లో ఏటువంటి భూకబ్జాలకు పాల్పడలేదు ఒక్క సెంటు భూమిని మంత్రి గుడివాడ అమర్నాథ్ కబ్జా చేసినట్టు నారా లోకేష్ నిరూపించగలరా అనకాపల్లి నియోజకవర్గాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్ని రకాలుగా అభివృద్ధి చేసారు అనకాపల్లి నియోజకవర్గం యువగళం సభ నియోజవర్గంలో కాకుండా పక్క నియోజకవర్గంలో పెట్టుకోవడం సిగ్గు చేటు మంత్రి గుడివాడ అమర్నాథ్ పై ప్రతిపక్షాల చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అర్దరహితం పవన్ కల్యాణ్ కూడా విసన్నపేటలో పర్యటించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో కంగుతిన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ భూకబ్జాలకు పాల్పడ్డారని నిరూపించే సత్తా నారా లోకేష్ కి గాని, తెలుగు దేశం లేదంటే జనసేన నాయకులకు వుందా? నియోజకవర్గ ఇన్ఛార్జి మలసాల భరత్ కుమార్ వ్యాఖ్యలు 09:28 AM, Feb 20th, 2024 పచ్చ పార్టీ నేతలే విశాఖలో భూ రాబందులు ఎంవీవీఎస్ మూర్తి గీతం కళాశాలలో కలిపేసుకున్నది 42.51 ఎకరాలు టీడీపీ నేత పల్లా, ఆయన బంధుగణం నుంచి స్వాధీనం చేసుకున్నది 38.45 ఎకరాలు కబ్జాకోరు గంటా అంటూ సిట్కు ఫిర్యాదు చేసిన టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న బండారు కంటబడ్డ ఏ భూమైనా కబ్జానే... విశాఖ భూములను కబ్జాకోరుల చెర నుంచి విడిపిస్తున్న జగన్ సర్కారు ఇలా గత నాలుగున్నరేళ్లలో 430.81 ఎకరాలు స్వాధీనం ఈ భూముల రిజిస్ట్రేషన్ విలువ రూ.2,638 కోట్లు మార్కెట్ విలువ రూ.5 వేల కోట్ల పైమాటే! టీడీపీ కబ్జాదారుల కోరలు పీకేస్తే ఓర్వలేకపోతున్న చంద్రబాబు, రామోజీ.. విషపు రాతలతో విశాఖ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న ఈనాడు 08:32 AM, Feb 20th, 2024 పవన్ వ్యాఖ్యలపై టీడీపీలో కలకలం మరోసారి తెరపైకి పవన్ ఢిల్లీ పర్యటన 22 న పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారంటూ మీడియాకి లీకులు రెండురోజులలో డిల్లీ వెళ్తున్నానంటూ విశాఖ జిల్లా జనసేన కార్యకర్తలతో పవన్ వ్యాఖ్యలు టిడిపితో కలవడం బిజెపికి ఇష్టం లేదని కార్యకర్తలతో అన్న పవన్ టీడీపీతో జతకట్టడం ఇష్టం లేకున్నా తానే ఒప్పించానని పవన్ వ్యాఖ్యలు పవన్ వ్యాఖ్యలపై టీడీపీలో కలకలం ఇప్పటివరకు పవన్ కి దొరకని బిజెపి పెద్దల అపాయింట్ మెంట్ గత నెలలోనూ ఇదే విధంగా లీకులు పవన్ కి అపాయింట్ మెంట్ ఇవ్వని బీజేపీ పెద్దలు రేపటిలోగా బిజెపి అగ్రనేతల అపాయింట్ మెంట్ ఖరారవుతుందంటున్న జనసేన వర్గాలు టీడీపీ-జనసేన పొత్తులపై ఇప్పటికీ కొనసాగుతున్న అయోమయం- ఖరారు కాని టిక్కెట్లు త్యాగాలకి సిద్దం కావాలంటున్న పవన్ వ్యాఖ్యలతో కార్యకర్తలలో పెరిగిపోతున్న నైరాశ్యం కేడర్ చేజారిపోకుండా ఉండేందుకే మరోసారి ఢిల్లీ డ్రామా 07:23 AM, Feb 20th, 2024 వైఎస్సార్సీపీలో సిద్ధం కళ కళ.. టీడీపీ, జనసేన సభలు వెలవెల సార్వత్రిక ఎన్నికలకు ముందే కనిపిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభంజనం చరిత్రాత్మక రాప్తాడు ప్రజా సభే ఇందుకు నిదర్శనం అంటున్న రాజకీయ పరిశీలకులు ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే అతి పెద్ద ప్రజా సభ 1982లో పుచ్చలపల్లి సుందరయ్య ఆధ్వర్యంలో విజయవాడలో 5 లక్షల మందితో సభ 1990లో వరంగల్లో 100 ఎకరాల్లో నిర్వహించిన పీపుల్స్ వార్ రైతు కూలీ సభకు 7 లక్షల మంది.. 1994లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఐదు లక్షల మందితో ఎన్టీఆర్ సభ ఈ మూడు సభలకు ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రజలు 2010లో వరంగల్లో నాటి టీఆర్ఎస్ సభకు ఏడు లక్షలకుపైగా హాజరైన జనం అనంతపురం జిల్లా రాప్తాడులో 250 ఎకరాల సువిశాల మైదానంలో సిద్ధం సభ ఈ సభకు 10 నుంచి 11 లక్షల మంది కార్యకర్తలు, అభిమానుల రాక అదీ రాయలసీమలోని ఉమ్మడి 4 జిల్లాల పరిధిలోని 52 నియోజకవర్గాల నుంచే.. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సభలు సూపర్ హిట్.. భీమిలికి మించి దెందులూరు.. ఆ రెండింటినీ మించి రాప్తాడు ‘సిద్ధం’ సభ సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తల్లో ఉన్న విశ్వాసానికి అద్దంపట్టిన సిద్ధం సభలు టీడీపీ, జనసేన సభలు వెలవెల 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కదం తొక్కుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులు 07:18 AM, Feb 20th, 2024 నేను పార్టీ లైన్ దాటను: మండలి హనుమంతరావు గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో మండలి హనుమంతరావు పేరుతో ప్రచారం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన మండలి ఎమ్మెల్యే కొడాలి నానికి తనకు అభిప్రాయ భేదాల్లేవని స్పష్టీకరణ ఎమ్మెల్యే కొడాలి నానిని దాటనంటూ ప్రకటన పదవి కావాలి, ఇతర ప్రయోజనాలు కావాలి అనే కోరికలు లేవు: మండలి ఎమ్మెల్యే కొడాలి నానితో అభిప్రాయ భేదాలు పడాల్సిన అవసరం నాకు లేదు: మండలి వృత్తి రీత్యా నేను బిజీగా ఉన్నాను: మండలి నేను వైఎస్సార్ కుటుంబానికి విశ్వాసంగా ఉంటాను: మండలి పార్టీ లైను దాటి వెళ్లను: మండలి వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు 06:52 AM, Feb 20th, 2024 జనసేనాని.. ఇవ్వాళైనా క్లారిటీ ఇస్తాడా? రాజమండ్రిలో నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ఉదయం 10గం. ఏవీఏ రోడ్డులోని జనసేన ఆఫీస్లో పవన్ మీటింగ్ టికెట్ ఆశావహులు, ముఖ్యనేతలతో చర్చించనున్న పవన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఏయే స్థానాల్లో పోటీ చేయాలి.. అభ్యర్థుల ఎంపికపై చర్చ పొత్తు ధర్మం పాటించలేదంటూ.. రాజానగరం, రాజోలులో పోటీ చేస్తామని ఇదివరకే ప్రకటించిన పవన్ వారాలు గడుస్తున్నా.. అభ్యర్థులపై ఇంకా రాని క్లారిటీ! నేటి సమావేశంతో అయినా క్లారిటీ ఇస్తారని ఎదురుచూస్తున్న ఆశావహులు 06:49 AM, Feb 20th, 2024 ఆ నమ్మకమే.. ఈ ప్రజాభిమానం: సజ్జల సీఎం జగన్పై ఏపీ ప్రజలకు అపార విశ్వాసం అందుకే సిద్ధం సభలకు భారీగా జనం రాక జగన్ ప్రభుత్వంలో 87 శాతం మంది ప్రజలు నేరుగా లబ్ధి డీబీటీ ద్వారా రూ.2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ ఇది వాస్తవం కాదా? ప్రతిపక్షాలకు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూటి ప్రశ్న మా నాయకుడిపై ఉన్న విశ్వాసంతోనే సిద్ధం సభలకు భారీగా జనం వస్తున్నారు సీఎం @ysjagan ప్రభుత్వంలో 87 శాతం మంది ప్రజలు నేరుగా లబ్ధి పొందారు డీబీటీ ద్వారా రూ.2.55 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయింది వాస్తవం కాదా? -వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… pic.twitter.com/grxlylf7rI — YSR Congress Party (@YSRCParty) February 19, 2024 06:38 AM, Feb 20th, 2024 నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ, జనసేనకి భారీ షాక్ జనసేన, టీడీపీకి చెందిన 500 మంది యువకులు వైఎస్సార్సీపీలో చేరిక సోమవారంనాడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి యువతలో సీఎం జగన్కు మంచి క్రేజ్ ఉందని, వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే ప్రతాప్ ధీమా 06:31 AM, Feb 20th, 2024 సమాధానం చెప్పే దమ్ముందా చంద్రబాబు? సమాధానం చెప్పే దమ్ముందా @ncbn? #EndOfTDP #MosagaduBabu pic.twitter.com/qNQ8RMO35T — YSR Congress Party (@YSRCParty) February 19, 2024