TDP-Jana Sena alliance
-
పిఠాపురంలో కత్తుల కూటమి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతలు కత్తులు దూసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల నాటినుంచి టీడీపీ, జనసేన నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటున్నారు. తాజాగా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో వారి మధ్య వైషమ్యాలు ముదురుపాకాన పడ్డాయి. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ రూ.50 కోట్ల వార్షిక టర్నోవర్తో నడుస్తోంది.మొత్తం 2,011 ఖాతాదారులున్న ఈ బ్యాంక్లో ఐదుగురు డైరెక్టర్ల పదవులకు రెండు రోజుల క్రితం ఎన్నికలు జరిగాయి. ఇరు పార్టీల నుంచి ఐదు స్థానాలకు నామినేషన్లు వేయడంతో కూటమి పార్టీల మధ్య పొత్తు చిత్తయింది. జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ మధ్యవర్తిత్వం వహించి.. టీడీపీ రెండు, జనసేన మూడు స్థానాల్లో పోటీ చేసేలా ఒప్పందం కుదిర్చారు.టీడీపీ ఒక స్థానంతో సరి!ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి టీడీపీ ఒక స్థానానికే పరిమితమైంది. పొత్తును చిత్తు చేస్తూ జనసేన బలపరిచిన వ్యక్తులు మూడు (2, 4, 5) స్థానాలు దక్కించుకోగా.. సొసైటీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకుడు బాలిపల్లి రాంబాబు 1వ వార్డు నుంచి గెలుపొంది డైరెక్టర్ అయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన తీరుపై టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.టీడీపీ వర్గాల మండిపాటుసార్వత్రిక ఎన్నికల నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాజాగా సొసైటీ ఎన్నికల్లో జనసేన నేతలు దొంగ దెబ్బ తీయడాన్ని వర్మ, టీడీపీ నేతలకు పుండుపై కారం చల్లినట్టయింది. వర్మ ప్రాధాన్యం తగ్గించి, దెబ్బకొట్టే వ్యూహంతోనే పవన్ డైరెక్షన్లో జనసేన నేతలు పొత్తు ధర్మాన్ని తుంగలోకి తొక్కారని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం చైర్మన్ జనసేనకు, టీడీపీకి వైస్ చైర్మన్ పదవులు దక్కాలి. దీనికి జనసేన నేతలు తూట్లు పొడిచి చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో ఏ ఒక్కటీ దక్కకుండా చేయడంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. సోమవారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో జనసేన బలపరిచిన చెల్లుబోయిన ప్రమీలా నాగేశ్వరరావు చైర్మన్, మేళం రామకృష్ణ వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. -
పీక్ స్టేజ్కు కూటమి కుట్రలు.. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లకు వార్నింగ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి పాలనలో బెదిరింపుల పర్వం పీక్ స్టేజ్కు చేరుకుంది. బెదిరింపులతో, దొడ్డిదారిలో ఎమ్మెల్సీ పదవి, మేయర్ పీఠం దక్కించుకోవాలని టీడీపీ, జనసేన కుట్రలు చేస్తోంది. ఈ క్రమంలోనే కూటమిలో చేరకపోతే వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల ఆస్తులను ధ్వంసం చేస్తామని, వారిపై దాడులు చేస్తామని కూటమి నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు.కాగా.. విశాఖ మేయర్, ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు టీడీపీ, జనసేన కుట్రలు చేస్తోంది. ఈనేపథ్యంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరాలని పచ్చ పార్టీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. టీడీపీలో చేరకపోతే వారి ఆస్తులను ధ్వంసం చేస్తామని తప్పుడు కేసులు పెడతామని కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు. ఇలా ఇప్పటికే పలువురు కార్పొరేటర్లను టార్గెట్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చారు.ఇక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. ఎన్నికల్లో టీడీపీకి తగిన మద్దతు లేకపోయినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారం దుర్వినియోగంతో గెలవాలని దుర్భుద్ధితో ముందుకు సాగుతోంది. ఎన్నికల కోసం కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్సీ పదవికి పోటీ చేయాలని టీడీపీ రాజకీయం చేస్తోంది. మరోవైపు.. టీడీపీకి మేయర్ పీఠం, జనసేనకు డిప్యూటీ మేయర్ దక్కేలా కుట్రలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కూటమికి పూర్తి మెజార్టీ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడంపై విశాఖవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
విగ్రహాలపై అక్కసు
సాక్షి నెట్వర్క్ : ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల విధ్వంసకర ప్రవర్తన కొనసాగుతోంది. కర్రలు, రాళ్లు, రాడ్లతో వీరంగం చేస్తున్నారు. విగ్రహాలను, శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. వీరు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల తీరుపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామంలో ప్రధాన రహదారి పక్కన ఆంజనేయస్వామి ఆలయం ఎదుట ఉన్న మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.రెండేళ్ల కిందట అన్ని అనుమతులు తీసుకుని ఏర్పాటుచేసిన ఈ విగ్రహాన్ని అప్పటి ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ ఆవిష్కరించారు. ఈ విగ్రహం తలభాగాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే అనిల్కుమార్ సూచన మేరకు స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు కనగాల హరిబాబు పార్టీ మండల పార్టీ నాయకులతో కలిసి సోమవారం పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, ఆంజనేయస్వామి దేవస్థానంలోని సీసీ కెమెరాలను పరిశీలించి దుండగుల ఆచూకీ తెలుసుకోవాలని కోరారు.మండలంలోని కపిలేశ్వరపురం, వీరంకిలాకు, పమిడిముక్కల, ఐనపూరు గ్రామాల్లోని వైఎస్సార్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని, దాడులను అరికట్టాలని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు యలమంచిలి గణేష్ పార్టీ నాయకులతో కలిసి స్టేషన్లో వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీలు కొడమంచిలి మహేష్, గంజాల సీతారామయ్య, ఎంపీటీసీ సభ్యుడు గుర్విందపల్లి వంశీ, కోఆప్షన్ సభ్యుడు దియానత్అలీ, మాజీ ఎంపీపీ శొంఠి వెంకటేశ్వరరావు, సర్పంచ్ కోట మణిరాజు, పీఏసీఎస్ అధ్యక్షుడు అక్కినేని సతీష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. శిలాఫలకాలపై గునపాలతో దాడికాకినాడ జిల్లా కరప మండలం కూరాడ గ్రామ సచివాలయంపై ఉన్న దివంగత నేత వైఎస్సార్, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చిత్రాలను సోమవారం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు గునపాలతో పగులకొట్టి తొలగించారు. గత ఏడాది ఈ సచివాలయం నిర్మించి, ఇరువైపులా వైఎస్సార్, జగన్, కన్నబాబు ముఖ చిత్రాలను సిమెంట్తో చెక్కించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా జనసేన అభ్యర్థి పంతం నానాజీ గెలుపొందారు.ఈ నేపథ్యంలో కూరాడలో జనసేన నాయకులు, కార్యకర్తలు గ్రామ సచివాలయంపై ఉన్న వైఎస్సార్సీపీ నాయకుల చిత్రాలను, గ్రామంలో అభివృద్ధి పనుల శిలాఫలకాలను కూడా తొలగించారు. నంద్యాల మండలం రాయమాల్పురం గ్రామంలో అభివృద్ధి శిలాఫలకాలను సోమవారం టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. 20 రోజుల కిందట కురిసిన వర్షాలకు గతంలో టీడీపీ నేతలు అభివృద్ధి పనుల సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకం కింద పడిపోయింది. అయితే ఇది వైఎస్సార్సీపీ వర్గీయుల పని అని టీడీపీ నేతలు అనుమానించారు. ఈ నేపథ్యంలో వారు సోమవారం గ్రామ సచివాలయం వద్ద ఉన్న శిలాఫలకం, రహదారి పక్కనున్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు.వీటిపై పంచాయతీ కార్యదర్శి విశ్వనాథరెడ్డి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కందులూరు గ్రామంలో రైతుభరోసా కేంద్రం, సచివాలయాలపై ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలను సోమవారం టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబునాయుడు, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే స్వామి ఉన్న ఫ్లెక్సీలను రైతుభరోసా కేంద్రం, సచివాలయాలపై అంటించి కవ్వింపు చర్యలకు దిగారు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీని చింతలపట్టెడలో నూతనంగా నిర్మించిన సెంగుంధ మొదలియార్ కమ్యూనిటీ హాలు వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆర్కే రోజా పేరిట ఉన్న శిలాఫలకాన్ని టీడీపీ నాయకులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు.సోమవారం ఉదయం మండపం వద్ద శిలాఫలకం ధ్వంసం కావడాన్ని గమనించిన మున్సిపల్ చైర్మన్ పి.జి.నీలమేఘం, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బి.ఆర్.వి.అయ్యప్పన్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు సీఐ సురేష్కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సంస్కృతి ఇప్పటివరకు నగరిలో లేదని తెలిపారు. దీన్ని కట్టడి చేయాలని కోరారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం కురువల్లిలో సోమవారం టీడీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. గ్రామ సచివాలయం, అంగన్వాడీ భవనాల వద్ద శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ఈ విషయంపై ఎస్ఐ శ్రీనివాసులకు ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ జయరామ్రెడ్డి తెలిపారు. -
కుర్చీలపై కన్ను!
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. టీడీపీ నుంచి 135 మంది ఎమ్మెల్యేలుగా గెలిచినందున ఆశావహుల సంఖ్య భారీగా ఉంది.అయితే మొత్తం 24 మంత్రి పదవులే ఇచ్చే అవకాశం ఉన్నందున అందులోనే మూడు పార్టీలకు సర్దుబాటు చేయడం కత్తిమీద సాములా మారింది. జనసేనకు కనీసం ఐదు మంత్రి పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతుండగా బీజేపీకి రెండు పదవులు ఇచ్చే అవశాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రెండు పార్టీలకూ ఇవ్వగా మిగిలిన మంత్రి పదవులను టీడీపీ సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అచ్చెన్నా..! రామ్మోహనా!ఉమ్మడి శ్రీకాకుళం నుంచి టీడీపీ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర మంత్రివర్గంలో ఆయన సోదరుడి కుమారుడు రామ్మోహన్ నాయుడికి అవకాశం దక్కితే మాత్రం అచ్చెన్నాయుడికి ఛాన్స్ ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఒక కుటుంబంలో ఒకరికే పదవి ఇచ్చే యోచన ఉంటే వీరిలో ఒకరికే అవకాశం లభించవచ్చు. అదే జిల్లా నుంచి కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా నుంచి గెలిచిన కళా వెంకట్రావు, అదితి గజపతిరాజు పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయి.విశాఖ జిల్లాలో ఈసారి గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కకపోవచ్చని చెబుతున్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడికి కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని.. మహిళ, ఎస్సీ కోటాలో వంగలపూడి అనితకు అవకాశం లభిస్తుందనే చర్చ నడుస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకునే వీలుందని చెబుతున్నారు. సీనియర్ల అవసరం ఉందని భావిస్తే యనమల రామకృష్ణుడిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఆయన కుమార్తె దివ్య తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా యనమలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు.నిమ్మలకు పక్కాఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడికి మంత్రివర్గంలో పక్కాగా చోటు దక్కుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. క్లిష్ట సమయంలో పార్టీ కోసం చురుగ్గా పని చేసి చంద్రబాబు, లోకేశ్కి దగ్గరవడంతో ఆయనకు అవకాశం కచ్చితంగా లభిస్తుందని చెబుతున్నారు. బీసీ కోటాలో పితాని సత్యనారాయణ పేరు బలంగా వినిపిస్తోంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకి మంత్రి పదవిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఆయన మంత్రిగా పని చేయరని పార్టీలో కొందరు చెబుతుండగా, ఇస్తే తీసుకుంటారని మరి కొందరు వాదిస్తున్నారు.చింతమనేని ప్రభాకర్ పేరు కూడా రేసులో వినిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర ఖాయంగా మంత్రి అవుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ నేతగా పని చేసిన అనుభవం, ప్రతిపక్షంలోనూ చురుగ్గా వ్యవహరించడంతో ఆయనకు అవకాశం ఖాయమని భావిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, నక్కా ఆనంద్బాబు పేర్లు సైతం వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి అవకాశం లభించవచ్చని చెబుతున్నారు.నారాయణకు మళ్లీ ఛాన్స్ ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డి. బాలవీరాంజనేయస్వామిలో ఒకరికి మంత్రి పదవి దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లా నుంచి గెలిచిన వారిలో పి.నారాయణ గ్యారంటీగా మంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనతోపాటే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్లు కూడా చంద్రబాబు పరిశీలనలో ఉన్నాయి.చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్రెడ్డి, పులివర్తి నానిలో ఒకరిని మంత్రిగా చేస్తారని చెబుతున్నారు. కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవి, వరదరాజులరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి మంత్రి అవుతారని చెబుతున్నారు. అనంతపురం జిల్లా నుంచి గెలిచిన వారిలో పయ్యావుల కేశవ్, పరిటాల సునీతలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చు. కాల్వ శ్రీనివాసుల పేరు కూడా పరిశీలనలో ఉంది.పవన్కు పదవిపై అస్పష్టతే..జనసేన నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే విషయంపై స్పష్టత రాలేదు. నాదెండ్ల మనోహర్ మంత్రివర్గంలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కొణతాల రామకృష్ణ, పంతం నానాజీ, కందుల దుర్గేష్, పులపర్తి రామాంజనేయులు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.బీజేపీ కోటాలో సుజనాబీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరికి మంత్రివర్గంలో చోటు పక్కాగా ఉంటుందని చెబుతున్నారు. కామినేని శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తున్నా ఎంత వరకు అవకాశం దక్కుతుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుజనా చౌదరి పోటీలో ఉన్నందున ఆయనకు అవకాశాలు సన్నగిల్లాయి. సత్యకుమార్, విష్ణుకుమార్రాజులో ఒకరిని మంత్రి పదవి వరించే అవకాశం ఉందని చెబుతున్నారు. -
మళ్లీ వైఎస్సార్సీపీదే విజయం
సాక్షి, నరసరావుపేట : ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి రానుందని ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ ఆరా సృష్టం చేసింది. ఆ సంస్థ ఎండీ షేక్ మస్తాన్ శనివారం తన స్వగ్రామం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అంచనాలను వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్లో 49.41 శాతం ఓట్లతో వైఎస్సార్సీపీ 94–104 ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందే అవకాశం ఉందన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 47.55 శాతం ఓటు షేర్తో 71–81ఎమ్మెల్యే స్థానాలు పొంది ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీలకు ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదన్నారు. ఇతరులకు 3 శాతం ఓట్లు పడవచ్చన్నారు. లోక్సభ ఫలితాలలో వైఎస్సార్సీపీ 13–15 ఎంపీ స్థానాలు, టీడీపీ కూటమి 10–12 స్థానాలు పొందే అవకాశం ఉందన్నారు. ఆరా మస్తాన్ ఇంకా ఏం చెప్పారంటే.. షర్మిలకు కనీసం డిపాజిట్ దక్కదు కడప ఎంపీగా పోటీ చేసిన పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల ఓడిపోవడంతోపాటు కనీసం డిపాజిట్ కూడా దక్కదు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడం ద్వారా వైఎస్సార్సీపీ 3 ఎంపీ స్థానాలను కోల్పోతుంది. మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి రాజంపేట ఎంపీ స్థానంలో ఓడిపోతున్నారు. బీజేపీ, జనసేనతో పొత్తు వల్ల టీడీపీకి గతంలో కంటే కొంత ఓటు శాతం పెరిగినప్పటికీ అధికారం మాత్రం దక్కడం లేదు. తెలంగాణలో బీజేపీకే ఎక్కువ ఎంపీలు తెలంగాణ లోక్సభ ఫలితాల్లో బీజేపీకి 8–9 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్కు 7–8 ఎంపీలు, ఎంఐఎంకు ఒక్క స్థానం దక్కే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానం పొందిన బీఆర్ఎస్కు ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదు. కాంగ్రెస్కు 38.43 శాతం, బీజేపీకి 36.65 శాతం, బీఆర్ఎస్కు 18.99 శాతం ఓట్లు నమోదవుతాయి. మా సర్వే ఫలితాలు వంద శాతం నిజం కావాలని కోరుకుంటున్నా. గతంలో మా అంచనా ఫలితాలు నిజమయ్యాయి.ఈసారి కూడా అదే జరగనుంది. పార్టీల ప్రలోభాలు, ఒత్తిళ్లకు లోను కాకుండా వృత్తిని వృత్తిగా భావించి ఫలితాలను వెల్లడించాను. వైఎస్సార్సీపీ అభ్యర్థులను మార్చడం కొన్ని చోట్ల మేలు చేసింది. పేదలు–పెత్తందార్ల మధ్య యుద్ధం అన్న జగన్ మాటలు పని చేశాయి. బీజేపీతో పొత్తు వల్ల ఓట్ల పరంగా నష్టపోయినా, పోల్ మేనేజ్మెంట్ పరంగా టీడీపీకి ఉపయోగపడింది. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంశం కూటమికి ఇబ్బందిగా మారింది.వైఎస్సార్సీపీ వైపు మహిళలు, గ్రామీణ ఓటర్లుముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలన వైపు మహిళలు, గ్రామీణులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మొగ్గు చూపినట్టు మా సర్వేలో తేలింది. కరోనా వల్ల కొంత సమయం వృథా అయినా, పాలనలో నూతన విధానాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల చెంతకు పాలన తేవడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 71 శాతానికి పైగా ఉన్న గ్రామీణ ఓటర్ల అభిమానాన్ని పొందింది. పింఛన్దారులు సంతోషంగా ఉన్నారు. మహిళల ఖాతాల్లో ప్రతి రెండు మూడు నెలలకు ఏదో ఓ పథకం ద్వారా ఆర్థిక వెసులుబాటు కలి్పంచడంతో రాష్ట్రంలో 56 శాతం మహిళలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారు.కూటమికి మహిళలు కేవలం 42 శాతం మాత్రమే మద్దతిచ్చారు. పురుషులు కూటమికి 51.56 శాతం, వైఎస్సార్సీపీకి 45.53 శాతం ఓటు వేశారు. మహిళలు పురుషుల కన్నా సుమారు 4.7 లక్షల మంది అధికంగా ఓటు వేయడం, అందులోనూ 56 శాతం మంది వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వడంతో మరోసారి అధికారం నిలబెట్టుకుంటోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు వైఎస్సార్సీపీకి అండగా నిలవడంతో 2019లో వచ్చిన ఓటు శాతాన్ని వైఎస్ జగన్ నిలుపుకున్నారు. -
May 23rd: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 23rd AP Elections 2024 News Political Updates..7:30 PM, May 23rd, 2024పల్నాడు జిల్లాలో భారీగా అరెస్ట్లుపోలింగ్ రోజు, తర్వాత జరిగిన విధ్వంసం.. పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తల అరెస్ట్పిడుగురాళ్లకు చెందిన 47 మంది టీడీపీ నేతల అరెస్ట్తంగెడకు చెందిన 11 మంది టీడీపీ కార్యకర్తల అరెస్ట్వీరితో పాటు మరో 22 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు5:56 PM, May 23rd, 2024రాష్ట్రంలో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు: ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిసీఈవో ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ ఫిర్యాదుఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై టీడీపీ దాడులు చేసిందిపోలింగ్ రోజు నుంచి టీడీపీ అరాచకాలపై మేము ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాంమేము 60కి పైగా పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరపాలని కోరాంవెబ్ కెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపి రీపోలింగ్ జరపాలని కోరాంఈసీ స్పందించకపోతే రిగ్గింగ్పై హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు పోరాటం చేస్తాంఓటు వేసిన వారిని టీడీపీ వాళ్లు కొట్టి, చంపాలని చుస్తే పోలీసులు స్పందించలేదుఎన్నికలకు వారం రోజుల ముందు పోలీసులను మార్చారుదాని వల్లనే హింస చెలరేగిందిఈ హింసకి బీజేపీ, టీడీపీ, ఈసీ ఎవరు బాధ్యత వహిస్తారు?ఎన్ని చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసినా ప్రజలు మాత్రం జగన్ని గెలిపించాలని నిర్ణయించారుమాచర్లలో తుమ్రకోట, వెల్దుర్తి వంటి చోట్ల టీడీపీ రిగ్గింగ్ చేసిందిటీడీపీ రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదుఅయినా భద్రత చర్యలు తీసుకోలేదు: ఎమ్మెల్యే మల్లాది విష్ణుసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు ముందే ఈసీ దృష్టికి తీసుకుని వెళ్లాంముందస్తు భద్రత కల్పించమని అడిగాంఅయినా భద్రత చర్యలు తీసుకోలేదుపురందేశ్వరి అధికారులను మార్చమని ఒత్తిడి తెచ్చారుఆమె చేసిన ఒత్తిడి నిర్ణయంతో హింస జరిగింది4:54 PM, May 23rd, 2024పల్నాడులో హింసాత్మక ఘటనలపై సిట్ విచారణరెంటచింతల పీఎస్లో కొనసాగుతున్న సిట్ విచారణబెట్టిపాలెం, తమృకోట గ్రామస్తులను విచారిస్తున్న సిట్హింసకు పాల్పడిన కొంతమందిని గుర్తించిన సిట్4:19 PM, May 23rd, 2024ఈసీలో ఇంటిదొంగలెవరు?లోకేష్కు చేర్చింది ఈసీలోని ఇంటి దొంగలేనా?ఏపీ ఎలక్షన్ కమిషన్ తీరుపై అనుమానాలుఈసీ అనుమతి లేకుండా బయటకు వెళ్లిన వీడియో ఫుటేజ్రిటర్నింగ్ అధికారి పరిధిలో ఉండాల్సిన వీడియోను అమ్మేశారా?నారా, దగ్గుబాటి కుటుంబాలకు ఈసీ దాసోహమైందా?పచ్చ బ్యాచ్ కంప్లయింట్ చేయడంతో బయటకొచ్చి ప్రెస్మీట్ పెట్టిన ఎంకే మీనాలోకేష్ ట్విట్టర్కు వీడియో ఎలా చేరిందన్న దానిపై ఎంకే మీనా మౌనంతాజాగా వీడియో తాము విడుదల చేయలేదంటూ కూల్గా చెప్పిన సీఈవో మీనావీడియో ఎవరు రిలీజ్ చేశారో మాత్రం చెప్పని సీఈవో4:05 PM, May 23rd, 2024ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లిహైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికాసేపట్లో విచారణ జరపనున్న హైకోర్టు3:48 PM, May 23rd, 2024అంబటి రాంబాబు ట్వీట్వైరల్ అవుతున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో ఎన్నికల కమిషన్కు సంబంధం లేదని ప్రకటించింది అంటే పోలీసులు, అధికారులు టీడీపీతో ఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తోందిపిన్నెల్లిపై ఫేక్ వీడియోను ఎక్స్లో రిలీజ్ చేసిన నారా లోకేష్పై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలివైరల్ అవుతున్న మాచర్ల MLA Video ఎన్నికల కమిషన్ కు సంబంధం లేదని ప్రకటించిందంటే పోలీసులు, అధికారులు తెలుగు దేశంతోఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తుంది!— Ambati Rambabu (@AmbatiRambabu) May 23, 20242:15 PM, May 23rd, 2024పిన్నెల్లి వీడియో మేము విడుదల చేయలేదు: సీఈవో ముఖేష్ కుమార్ మీనాపిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటనఆ వీడియోను మేము విడుదల చేయలేదుఎన్నికల కమిషన్ నుండి బయటకు వెళ్లలేదుఅది ఎలా బయటకు వెళ్లిందో తెలుసుకుంటాం. దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతినుండో బయటకు వెళ్లిందిపాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేశాంమాచర్లకు టీడీపీ నేతలు వెళ్లడం మంచిది కాదుఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చిందిటీడీపీ నాయకులకు అనుమతి లేదని చెప్పాంవాళ్లు వెళితే వైఎస్సార్సీపీ నేతలు కూడా వెళతామంటారుమళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశముంది. బయట నాయకులు ఎవ్వరూ మాచర్లకు వెళ్లకూడదుఎవ్వరినీ ఆ గ్రామాల్లోకి వెళ్లనీయొద్దని ఆదేశించాను. 2:00 PM, May 23rd, 2024అంబటి పిటిషన్పై తీర్పు రిజర్వ్ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టుసత్తెనపల్లిలో రిగ్గింగ్ జరిగిందని, రీపోలింగ్ జరపాలని పిటిషన్ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన అంబటిప్రతివాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదుగురిని చేర్చిన అంబటి 1:40 PM, May 23rd, 2024టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు చెప్పిన స్పందించలేదు: అనిల్ కుమార్ యాదవ్ఓటమి భయంతోనే టీడీపీ దాడులకు పాల్పడింది 8 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక్కటే ఎందుకు బయటకు వచ్చింది ఈవీఎంల ధ్వంసం దృశ్యాలను ఎవరు బయటపెట్టారుఈసీ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయిఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడి పై కూడా దాడులు చేశారుపల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలు పగలగొట్టారు తుమ్మురుకోట, వబుచెర్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు చింతపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు పాల్వాయిగేటు ప్రాంతంలో టీడీపీ నేతల విధ్వంసం చేశారు టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు? ఎస్సీ, ఎస్టీలను కొడుతున్న వీడియోలు ఈసీకి కనపడలేదా? టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట్ల రీపోలింగ్ పెట్టాలి ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తాం 1:15 PM, May 23rd, 2024లోకేష్, బాబు చెప్పిన దాన్ని పోలీసులు ఫాలో అవుతున్నారు: కోరముట్ల శ్రీనివాసులురైల్వేకోడూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు కామెంట్స్..ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఒక ప్రజానాయకుడుఅలాంటి నాయకుడిపై లుకౌట్ నోటీస్ జారీచేయడం దారుణంఒకరేమో జీవితఖైదు అని, ఇంకోరేమో కనీసం 10 ఏళ్లు శిక్ష పడుతుంది అంటూ పరిధులు దాటి మాట్లాడుతున్నారు..ఏ శిక్ష వేయాలో ఈనాడు, అంధ్రజ్యోతి నిర్ణయిస్తాయా?కూటమి అభ్యర్థి గుప్త గుంతకల్లో ఈవీఎంను పగలకొడితే ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు.పిన్నెల్లిపై లుకౌట్ నోటీస్ జారీ చెయ్యడం కరెక్టా?వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన ప్రజానాయకుడు పిన్నెలిమాచర్ల రెంటచింతలలో జరిగిన సంఘటనపై నివేదిక తెప్పించుకోకుండానే లోకేష్, బాబు చెప్పిన దాన్ని పోలీసులు ఫాలో అవుతున్నారు.ఆ పోలింగ్ స్టేషన్ లో కూటమి రిగ్గింగ్ చేసింది.పోలింగ్ స్టేషన్లోకి వెళ్లి క్షణికావేశంలో ఈవీఎం పగలకొట్టి ఉండవచ్చుదానిపై పోలీసులు స్పందించే తీరు సరికాదు మొదటి నుండి కూటమి సభ్యులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నా ఒక్కరిపై కూడా ఈసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదుఈసీ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోంది. 12:45 PM, May 23rd, 2024ఈసీకి సూటిగా ప్రశ్నలు సంధించిన సజ్జలమాచర్ల ఘటనపై స్పందించిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిఎన్నికల సంఘానికి సజ్జల రామకృష్ణారెడ్డి సూటి ప్రశ్నలుపాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా?వీడియో సరైందేనా కాదా అన్నది నిర్దారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది?ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుంది?మాచర్ల నియోజకవర్గంలో ఏడు ఘటనలు (ఈవీఎంలపై) జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.!అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తుంది?ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, ఏడు చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయటపెట్టదు?అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుందిఅంతే కానీ.. ఒక చిన్న క్లిప్పింగ్ను మాత్రమే బయటకు ఎలా వస్తుంది?తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే..అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు?దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు?. 3. More importantly, in the videos attached below, there is clear evidence of TDP goons attacking innocent voters. Why has no action been initiated in these instances? pic.twitter.com/iYVvwO5nXj— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 12:10 PM, May 23rd, 2024మచిలీపట్నంలో మాక్ డ్రిల్..కృష్ణాజిల్లా..మచిలీపట్నం కోనేరు సెంటర్ జిల్లా ఎస్పీ అద్నాన నయీం అస్మి ఆధ్వర్యంలో మాక్ డ్రిల్కౌంటింగ్ ప్రక్రియలో అల్లర్లకు పాల్పడితే జరిగే పరిణామాలను మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు చూపించిన పోలీస్ సిబ్బంది.ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కామెంట్స్..ప్రజలు ఎన్నికల ప్రక్రియలో సహకరించారుకౌంటింగ్లో కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాంకౌంటింగ్ సమయంలో డీజేలకు, టపాసులకు, సభలు, సమావేశాలకు అనుమతులు లేవుఅల్లర్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు 10:22 AM, May 23rd, 2024సిట్ దర్యాప్తు.. కంటిన్యూఏపీలో కౌంటింగ్కు సమయం దగ్గర పడుతుండడంతో ముమ్మరంగా తనిఖీలుపోలింగ్ టైంలో, తర్వాత అల్లర్లలో పాల్గొనవారిపై నిఘారాష్ట్రవ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపుఏపీలో ఘర్షణలపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తుతిరుపతి, తాడిపత్రి, పల్నాడులో సిట్ మకాంజిల్లాల పోలీసులు కేసులు విచారిస్తున్న తీరును పర్యవేక్షిస్తున్న సిట్ బృందాలుఅవసరమైతే మరోసారి అల్లర్లు జరిగిన ప్రాంతానికి వెళ్లే యోచన9:17 AM, May 23rd, 2024తిరుపతి చంద్రగిరిలో పోలీసుల అలర్ట్నారావారిపల్లి,శేషాపురంలో పోలీసుల పికెటింగ్చంద్రగిరిలో 144తో పాటు సెక్షన్ 30 అమలుసమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాల కవాతుసభలు, సమావేశాలు, ఊరేగింపులను నో పర్మిషన్పోలింగ్ తర్వాత అల్లర్ల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు 8:10 AM, May 23rd, 2024పల్నాడులో మరో టెన్షన్నేడు చలో మాచర్లకు టీడీపీ పిలుపుటీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు మాచర్ల యాత్ర చేపట్టిన పచ్చ బ్యాచ్మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనలకు అనుమతి లేదని తేల్చి చెప్పిన పోలీసులు. 7:45 AM, May 23rd, 2024నేడు అంబటి పిటిషన్ విచారణఏపీ హైకోర్టులో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పిటిషన్పై నేడు విచారణసత్తెనపల్లిలో రిగ్గింగ్ జరిగిందని, రీపోలింగ్ జరపాలని అంబటి డిమాండ్ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన అంబటిప్రతివాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదుగురిని చేర్చిన అంబటి 7:20 AM, May 23rd, 2024‘గేటు’లో గూండాగిరి.. ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్పాల్వాయి గేటులో ఓటర్లను బెదిరించి పచ్చముఠాల రిగ్గింగ్ వైఎస్సార్సీపీ ఏజెంట్లను చితకబాది బూత్ల నుంచి ఈడ్చివేతబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలపై పోలింగ్ బూత్లలో దౌర్జన్యం పార్టీ నేతల సమాచారంతో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రిగ్గింగ్ను ప్రతిఘటించి స్పందించాలని పలు దఫాలు ఎన్నికల అధికారులకు ఫోన్లు వెబ్ కాస్టింగ్ పరిశీలించి రిగ్గింగ్ అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఉదాశీనత.. పల్నాడులో ఏడు చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్క వీడియో మాత్రమే బహిర్గతం అవసరమైన మేరకు ఎడిటింగ్.. వారం తరువాత తాపీగా విదేశాల్లో ఉన్న లోకేశ్ ఎక్స్ ఖాతా నుంచి విడుదల భద్రంగా ఉండాల్సిన వెబ్ కాస్టింగ్ సమాచారం బయటకు వెళ్లడంపై సందేహాలు రిగ్గింగ్, ఏజెంట్లపై దాడులు, ఓటర్లని బెదిరించిన వారిని పట్టించుకోకుండా ప్రతిఘటించిన వారిపై కేసుల నమోదు పట్ల సర్వత్రా విస్మయం 7:00 AM, May 23rd, 2024ఓటమి బాటలో బాబుకుప్పంలో తప్పిన లెక్కలు.. వికటించిన వ్యూహాలుఇన్నాళ్లూ చంద్రబాబును గెలిపించింది 51 వేల దొంగ ఓట్లే రెండు విడతలుగా ఆ ఓట్ల తొలగింపు దీంతో ఓటమికి దగ్గరవుతూ వచ్చిన బాబుస్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలోనూ టీడీపీ ఘోర పరాజయం 35 ఏళ్లుగా కుప్పం ప్రజలను నమ్మించి మోసం చేసిన వైనం వైఎస్సార్సీపీ రాకతో ప్రతి ఇంటికీ సంక్షేమం, అభివృద్ది మారుతూ వచ్చిన ఓటర్ల తీర్పు.. గత ఎన్నికల్లో తగ్గిన మెజారిటీ ఈ దఫా ఓటమి ఖాయం అని తేలడంతో కుటుంబ సమేతంగా పరుగులు కుప్పంలో ఓటు, ఇల్లు లేని బాబు.. ఓటమి భయంతో ఇంటి నిర్మాణ పనులు ఓటుకు రూ.2 వేలు పంపిణీ చేసినా విఫల యత్నమే అంటున్న స్థానికులు 6:50 AM, May 23rd, 2024కుట్ర విఫలం వల్లే రాద్ధాంతం ఘోర ఓటమి భయంతో టీడీపీ నేతల దారుణకాండవైఎస్సార్సీపీకి దన్నుగా నిలిచే వర్గాల వారు ఓట్లు వేయకుండా అడ్డుకునే కుట్ర పల్నాడు, తాడిపత్రి, జమ్మలమడుగు, చంద్రగిరి సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ రోజున అల్లర్లు పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు నెట్టి రిగ్గింగ్ చేసిన టీడీపీ రౌడీలు వెబ్ కాస్టింగ్లో అరాచకపర్వం స్పష్టంగా కన్పిస్తున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులు టీడీపీ మూక రిగ్గింగ్ను అడ్డుకునేందుకు యత్నించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపోలింగ్ రోజున తమ కుట్ర విఫలమవడంతో టీడీపీ అండ్ గ్యాంగ్ యాగీ 6:40 AM, May 23rd, 2024టీడీపీ రిగ్గింగ్.. పూర్తి వీడియో బయటపెట్టాలి: కాసు మహేష్రెడ్డిమాచర్లలో చాలా చోట్ల టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారుపిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని.. దీనిపై ఎంతవరకైనా పోరాటం చేస్తాంపిన్నెల్లి తప్పు చేశారని టీడీపీ ప్రచారం చేస్తోందిమొత్తం వీడియో బయటపెడితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి.ఒక్కటే వీడియో ఎందుకు రిలీజ్ చేశారు?రిగ్గింగ్ జరిగిందని చెప్తుంటే... ఎందుకు వీడియో రిలీజ్ చేయడం లేదు?మాచర్లలో ఎవరు దాడి చేశారో ప్రజలందరికి తెలియాలిమాచర్లలో అల్లర్లకు కారణం ఎవరు? టీడీపీ కాదా?బీసీలు, ఎస్టీలు వైఎస్సార్సీపీకి ఓటేశారనే కారణంతో దాడులు చేశారుఅందరికీ చట్టపరమైన శిక్ష పడేవరకు పోరాడతాంరిగ్గింగ్ జరిగిందని మేము చెబుతున్నాం.. మీరు ఎందుకు వీడియో బయటపెట్టడం లేదు?ఎన్నికల అధికారులు ఆరోజు ఏమైందనేది మొత్తం వీడియో బయటపెట్టాలిఈవీఎం ధ్వంసం ఘటనకు ముందు 2, 3 గంటల వీడియో బయటపెట్టాలిమమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారుదాడులకు సంబంధించి ఈసీ పూర్తి వీడియోలు బయటపెట్టాలిఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగిందని ఈసీనే చెబుతోందిమాచర్ల వీడియోను మాత్రమే బయటపెట్టారుమిగిలిన వీడియోలను ఎందుకు బయటపెట్టడం లేదుఈసీ విశ్వసనీయత కోల్పోతుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం 6:30 AM, May 23rd, 2024మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలు చేసింది టీడీపీ నేతలేమాచర్లలో టీడీపీ నేతల రిగ్గింగ్ఒక్కొక్కటిగా బయటపడుతున్న వీడియోలువైఎస్సార్సీపీ మద్దతుదారులను ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్న టీడీపీ మూకలురెంటచింతల మండలం పాల్వాయి గేటులోని 201, 202 పోలింగ్ బూత్లో టీడీపీ రిగ్గింగ్టీడీపీ నేతలు రిగ్గింగ్కు పాల్పడుతున్నా పట్టించుకోని ఎన్నికల అధికారులుఓటర్లను ఓటు వేయనివ్వని టీడీపీ నేతలుఓటర్లు బూత్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడులకు తెగబడ్డ టీడీపీ నేతలుటీడీపీ నేతల రిగ్గింగ్పై పోలీసులు, ఎన్నికల అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదులుఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు -
May 19th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 19th AP Elections 2024 News Political Updates5:40 PM, May 19th, 2024తిరుపతి: టీడిపి కుట్ర పూరిత ఆరోపణలు చేస్తోంది: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలోకేశ్ ట్విట్టర్లో మాపై తప్పుడు పోస్టులు పెడుతున్నాడునారా లోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలుపప్పు లోకేష్ అందుకే అనేదిదేవినేని ఉమా ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేక పోయావు2013 నుంచి ఆఫ్రికాలో మేము వ్యాపారం చేస్తున్నాంఇక్కడ నుంచి వాహనాలు, మెషినరీ అక్కడకు పంపిస్తున్నాము,ఫెరో మగనీస్, సిలికాన్ మైనింగ్ ప్రాజెక్ట్లు ఉన్నాయిస్వర్ణ మెటల్స్కు 100 వెహికల్స్ అవసరం ఉంది , ఇక్కడ నుంచి వాహనాలు పంపిస్తున్నాము,మేము వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లో ఉన్నాము,మేము విదేశాలకు పారిపోతున్నాము అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారువైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశాలకు పారిపోతున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారుపచ్చ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయిఐదేళ్లు నువ్వు మంత్రిగా చేసి, సీటు తెచ్చుకోలేని నువ్వు మాట్లాడతావాబీజేపీ నాయకురాలు హైదారాబాద్లో ఓటు ఉంది, చంద్రబాబుకు హైదారాబాద్లో ఓటు పెట్టుకుని ఇక్కడ రాజకీయం చేస్తున్నారునేను విద్యార్ది దశ నుంచి స్టూడెంట్ యునియన్ నాయకుడిగా చంద్రబాబుకి పోటీగా నిలబడి ఉన్నాను4వ తేది ఎన్నికలు ఫలితాలు తర్వాత మీరు ఎక్కడ ముఖాలు పెట్టుకుంటారో చూడాలిమేము చేసిన సంక్షేమ పథకాలు వల్లే పోలింగ్ పెరిగింది4వ తేదీ రిజల్ట్ తర్వాత అన్ని మాట్లాడదాందేవినేని ఉమా ఇరిగేషన్ శాఖ మంత్రి గా వేల కోట్లు దోచుకున్నది నువ్వుపోలింగ్ శాతం పెరగటానికి మహిళలే కారణం, ఐ పాక్ టీమ్ ఇదే చెప్పిందిఏడు నుంచి 8 శాతం పెరిగిందిఅందరి కృషివల్లే మేము ఎక్కువ సీట్లు ఘన విజయం సాధిస్తున్నాముచంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్లే ఘర్షణలు కారణంవైఎస్సార్సీపీ గతం కంటే ఎక్కువ సీట్లు సాధించడం ఖాయం. మొదటి నుంచి అదే మాట చెప్తున్నా5:38 PM, May 19th, 2024అనంతపురం:తాడిపత్రి లో సిట్ దర్యాప్తు బృందానికి వినతి పత్రం అందజేసిన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ టీమ్సిట్ బృందానికి వినతి పత్రం అందించిన వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేతలు ఉమాపతి, సత్యనారాయణ రెడ్డిఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో దౌర్జన్యం చేసిన పోలీసులపై విచారణ చేయాలని డిమాండ్ఎస్పీ అమిత్ బర్దర్, ఏఎస్పీ రామకృష్ణ చౌదరిలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు 5:15 PM, May 19th, 2024సిట్ అధికారులకు నాకు తెలిసిన సమాచారం ఇచ్చా: మంత్రి అంబటి రాంబాబుకన్నా లక్ష్మీనారాయణ దగ్గర కొందరు అధికారులు డబ్బులు తీసుకున్నారుసిట్ అధికారులు అన్ని విషయాలు తెలుసుకుంటారని భావిస్తున్నానుపల్నాడులో జరిగిన హింసకు కారణం చంద్రబాబేనా నియోజకవర్గంలో శాంతి భద్రతలు లేవు.. గ్రామాలు వదిలి వెళ్లిపోయారుకొండపిలో ముస్లింలు ఇళ్లు వదిలి వెళ్లిపోయారుగ్రామాలు విడిచి వెళ్లిన వారిని తిరిగి రప్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందిఅలసత్వం వహించిన వారిపై సిట్ అధికారులు చర్యలు తీసుకోవాలిజూన్ 9న విశాఖలో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు3:50 PM, May 19th, 2024పల్నాడు:సిట్ బృందాన్ని కలిసిన మంత్రి అంబటిపలు విషయాలు సిట్ బృందానికి నివేదించిన అంబటిఎన్నికల్లో ఇప్పుడు జరిగినంత హింస ఎప్పుడూ జరగలేదుపోలీసులతో టీడీపీ నాయకులు కుమ్మక్కయ్యారు. దాడులు అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారుపోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులపై కూడా సిట్ బృందానికి అంబటి వివరించారు3:00 PM, May 19th, 2024కృష్ణాజిల్లా:మరోసారి గన్నవరం ఎయిర్ పోర్టులో ఉయ్యూరు లోకేష్ బాబుఅదుపులోకి తీసుకున్న పోలీసులురెండ్రోజుల క్రితం అనుమానాస్పదంగా ఎయిర్ పోర్ట్ లో తిరిగిన ఉయ్యూరు లోకేష్సీఎం జగన్ పర్యటన ఎయిర్ పోర్టుకు వస్తున్న సమయంలో ఆందోళన చేసేందుకు ప్లాన్ చేసిన లోకేష్తనిఖీల్లో భాగంగా సరైన టికెట్ లేకపోవడం, సరైన సమాధానం లేకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు41ఏ నోటీస్ ఇచ్చి శనివారం పంపించిన పోలీసులుతిరిగి ఆదివారం మరోసారి డిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్ట్కు వచ్చిన లోకేష్ఎయిర్ పోర్ట్ అధికారుల తనిఖీల్లో శాటిలైట్ ఫోన్ కలిగి ఉన్న లోకేష్గన్నవరం పోలీసులకు సమాచారం ఇచ్చిన ఎయిర్ పోర్ట్ అధికారులులోకేష్ను అదుపులోకి తీసుకున్న గన్నవరం పోలీసులుకేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా శాటిలైట్ ఫోన్ వినియోగిస్తున్న లోకేష్ 12:30 PM, May 19th, 2024తిరుపతిలో సిట్ బృందం పరిశీలనతిరుపతి జిల్లా..చంద్రగిరి మండలం కూచివారిపల్లిలో సిట్ బృందం పరిశీలనటీడీపీ నాయకుల దాడిలో ధ్వంసమైన కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇల్లును పరిశీలించిన బృందంచంద్రగిరి వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్మెన్ను వివరాలు అడిగి తెలుసుకున్న సిట్ బృందంసీఐ రామయ్య, కానిస్టేబుల్ వెంకటరమణను ఆరోజు జరిగిన సంఘటన గురించి వివరాలు తెలుసుకున్న సిట్ అధికారులు 11:45 AM, May 19th, 2024టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్సీపీ ఏజెంట్ తండ్రి మృతి..శ్రీకాకుళంటీడీపీ నాయకుల దాడిలో వైఎస్సార్సీపీ ఏజెంట్ తండ్రి మృతిగురువారం వైఎస్సార్సీపీ ఏజెంట్ మాధవరావు తండ్రి తోట మల్లేష్పై అచ్చెన్నాయుడు అనుచరుల దాడికోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ బూత్-288లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్గా ఉన్న మాధవరావుమాధవరావు కుటుంబ సభ్యులపై ఒక్కసారిగా దాడికి పాల్పడిన టీడీపీ నాయకులుమాధవరావు తండ్రి తోట మల్లేష్ గుడిలో పూజ చేస్తుండగా దాడికి పాల్పడిన అచ్చెన్నాయుడి అనుచరులుదాడిలో తీవ్రంగా గాయపడిన తోట మల్లేష్ రావు.వెంటనే శ్రీకాకుళం రిమ్స్కు తరలింపు.పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్కు తరలించిన వైద్యులుచికిత్స పొందుతూ కేజీహెచ్లో మరణించిన తోట మల్లేశ్వరరావు 11:10 AM, May 19th, 2024ఎన్నికల విధులకు వెళ్తూ ఏఎస్ఐ రమణ మృతిఎన్టీఆర్ జిల్లాఎన్నికల విధులకు హాజరయ్యేందుకు రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైన విజయవాడ సీపీఎస్ ఏఎస్ఐ రమణరమణను వేగంగా ఢీకొట్టిన ఎర్టిగా కారు.తీవ్రగాయాల పాలైన రమణ..పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపుచికిత్సపొందుతూ మృతి చెందిన రమణ 10:40 AM, May 19th, 2024పరారీలో చింతమనేని..ఏలూరు జిల్లాపరారీలో దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ఈనెల 16 రాత్రి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన చింతమనేనిబెంగళూరు వెళ్ళినట్టు ప్రాథమిక సమాచారంఆయనతోపాటు మరో 14 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తింపుహత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుండి సినీ పక్కిలో దౌర్జన్యం చేసి బలవంతంగా తీసుకెళ్లిన చింతమనేనిచింతమనేనితో పాటు 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదుచింతమనేని అతని అనుచరులను పట్టుకునేందుకు ఆరుగురు సీఐల నేతృత్వంలో ఆరు స్పెషల్ టీంలు ఏర్పాటుచింతమనేని అతని అనుచురులపై సెక్షన్ 353, 224, 225, 143, 149 సెక్షన్ల కింద కేసులు నమోదుచింతమనేని కేసును పర్యవేక్షిస్తున్న నూజివీడు డీఎస్పీ లక్ష్మయ్యముద్దాయి రాజశేఖర్ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పెదవేగి పోలీస్ సిబ్బంది.కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిన ఏలూరు జిల్లా కోర్టు.రిమాండ్ విధించిన ముద్దాయిని ఏలూరు జిల్లా సబ్ జైలుకు తరలించిన పెదవేగి పోలీస్ సిబ్బంది. 10:00 AM, May 19th, 2024ఏపీలో దూకుడు పెంచిన సిట్ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ఏర్పాటైన సిట్పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై దర్యాప్తు జరుపుతున్న సిట్మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై ప్రధానంగా దృష్టిసారించిన సిట్అనుమానితుల్లో కొందరు అజ్ఞాతంలోకి, మరికొందరు హైదారాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు గుర్తించిన సిట్సోమవారం ఈసీకి నివేదిక ఇవ్వనున్న సిట్ సారథి వినీత్ బ్రిజిలాల్ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో పని ప్రారంభించిన సిట్ బృందాలుఅల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు పరిశీలించి అవసరమైన చోట అదనపు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్న సిట్సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను పరిశీలిస్తున్న సిట్ 9:30 AM, May 19th, 2024ఎన్నికల విధులకు హాజరుకాని వారిపై చర్యలు..చిత్తూరు జిల్లాజిల్లావ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల విధులకు హాజరు కానీ అధికారులపై చర్యలుజిల్లాలో 228 మంది పీవో, ఏపీవో, ఓపీవోలపై క్రమశిక్షణ చర్యలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.షన్మోహన్ 8:00 AM, May 19th, 2024నెల్లూరులో పోలీసుల కార్డన్ సెర్చ్..ఎస్పీ ఆరిఫ్ హఫీస్ ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్డెన్ సర్చ్ నిర్వహణ సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 7:00 AM, May 19th, 2024మాట నిలుపుకున్న సీఎం జగన్విజయవాడమాట నిలుపుకున్న సీఎం జగన్ ప్రభుత్వంఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే డీబీటీ నిధులు జమనాలుగు రోజుల్లో రూ.5,868 కోట్లు నిధులు జమవైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా మహిళలకు రూ.1843 కోట్లు జమఇన్ఫుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో రూ.1236 కోట్లు జమవైఎస్సార్ చేయూత పథకం కింద రూ.1552 కోట్లు జమఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల పేదలకు రూ.629 కోట్లు జమజగనన్న విద్య దీవెన ఫీజు రియంబర్స్మెంట్ కింద రూ.605 కోట్లు జమఎన్నికల కమిషన్ అడ్డుకోవడంతో ఇన్నాళ్లు ఆగిన నిధుల జమఈసీకి తీవ్రంగా చీవాట్లు పెట్టిన ఎన్నికల కమిషన్సీఎం జగన్ హామీ ఇచినట్టుగానే ఎన్నికలు అవ్వగానే చెల్లింపులు 6:50 AM, May 19th, 2024తాడిపత్రి చేరుకున్న సిట్ బృందంఅనంతపురం:తాడిపత్రి చేరుకున్న సిట్ బృందంపోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై విచారణ చేపట్టిన సిట్ బృందం సభ్యులుటీడీపీ నేతలు రాళ్లు రువ్విన జూనియర్ కాలేజీ మైదానాన్ని పరిశీలించిన సిట్ బృందం సభ్యులు 6:40 AM, May 19th, 2024పల్నాడుపై పగబట్టిన బాబుటీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి వరుస దాడులునాటి నుంచి నేటి వరకు అదే తీరు2020లో కాజ టోల్గేట్ వద్ద పిన్నెల్లిపై దాడివిజయవాడ నుంచి రౌడీలను పంపిన బాబుఎన్ని కుట్రలు పన్నినా పుంజుకోలేని టీడీపీఅభివృద్ధితో పోటీపడలేకే ఘర్షణలకు ఆజ్యం 6:30 AM, May 19th, 2024అల్లర్లకు ఆద్యుడు చంద్రబాబే: జోగి రమేష్రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నాడుప్రణాళిక బద్ధంగా వైస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారుగతంలో ఇటువంటి పరిస్థితులు లేవుఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నాడుఎన్నికలై నాలుగు రోజులైనా వైస్సార్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయిఅమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నాడుఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతాడుటీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందికులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడుప్రజలే బాబుకి బుద్ధి చెబుతారువైస్సార్సీపీ నేతలు సమన్వయం పాటించండిటీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్కు ఫిర్యాదు చేశాం -
కూటమిలో కొత్త ట్విస్ట్.. ఏపీ బీజేపీలో ఓటమి భయం!
ఏపీ బీజేపీలో ఓటమి భయం పట్టుకుంది. పోలింగ్ ముందు ఒక లెక్క.. పోలింగ్ తర్వాత మరో లెక్కతో బీజేపీ అంచనాలు పూర్తిగా రివర్స్ అయిపోయాయి. టీడీపీ, జనసేన నుంచి సరైన సహకారం లేకపోవడం, మరోవైపు సొంత పార్టీ సీనియర్ నేతలు దూరంగా ఉండటంతో ఘోర ఓటమి తప్పదనే భావన ఏపీ బీజేపీలో కనిపిస్తోంది.మొత్తంగా కూటమిలో చేరి పూర్తిగా నష్టపోయామనే భావనలో బీజేపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే కాషాయపార్టీ నేతలెవరూ మీడియా ముందుకు రాలేని పరిస్ధితి. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర బీజేపీలో ప్రస్తుతం నిశ్శబ్ధ వాతావరణం కనిపిస్తోంది. పోలింగ్ తర్వాత ఎందుకు బీజేపీ నేతలందరూ సైలెంట్ అయ్యారు.ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత వింత పరిస్ఙితి కనిపిస్తోంది. పోలింగ్ ముందు వరకు ఉన్న ఉత్సాహం.. ఆ తర్వాత బీజేపీ నేతలలో కనిపించటం లేదు. కూటమిలో చేరి పూర్తిగా తప్పు చేశామనే భావన కమలనాథుల్లో కనిపిస్తోంది. టీడీపీ, జనసేనతో కూటమిగా జత కట్టిన బీజేపీ ఆరు ఎంపీ స్ధానాలకు, పది అసెంబ్లీ స్ధానాలకు పోటీ చేసింది. వాస్తవానికి కూటమిలో చేరడాన్ని ఏపీకి చెందిన బీజేపీ సీనియర్ల అంతా వ్యతిరేకించారు.రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కుమ్మక్కు రాజకీయాలతో రాజీ పడాల్సిన దుస్థితి బీజేపీకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్ధితులలో కూటమిలో చేరిన తర్వాత సీట్లపై మొదట పెద్ద పంచాయితీనే నడిచింది. బీజేపీ పట్టున్న ఎనిమిది ఎంపీ స్ధానాలు, కనీసం 25 అసెంబ్లీ స్దానాలలో పోటీ చేయాలని సీనియర్లు ఒత్తిడి తెచ్చారు. అయితే చంద్రబాబుతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేసిన పురందేశ్వరి కేవలం ఆరు ఎంపీ, పది ఎమ్మెల్యే స్ధానాలతో సరిపెట్టింది. ఆ తర్వాత టిక్కెట్ల కేటాయింపులలో సీనియర్లకి ప్రాధాన్యత ఇవ్వాలని సీనియర్ నేతలు ఢిల్లీ వరకు వెళ్లారు.ఇక విశాఖ ఎంపీ స్ధానం కోసం రాజ్యసభ సభ్యులు జీవీఎల్ తీవ్రంగా ప్రయత్నించారు. గత రెండేళ్లగా అధిష్టానం ఆదేశాలతో జీవీఎల్ విశాఖలోనే ఇల్లు కొనుక్కుని అక్కడే ఉంటూ పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో జీవీఎల్కి వెన్నుపోటు పొడుస్తూ తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కోసం పురందేశ్వరి విశాఖ సీటుని వదులుకున్నారు. ఇక విశాఖ దక్కకపోవడంతో కనీసం అనకాపల్లి అయినా దక్కుతుందని జీవీఎల్ భావించినా అక్కడా నిరాశే ఎదురైంది.ఇక, అనకాపల్లి సీటు కోసం ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్కు చుక్కెదురైంది. అలాగే ఏలూరు సీటు కోసం దశాబ్ధకాలంగా కష్టపడుతున్న తపనా చౌదరి ఎన్నో ఆశలు పెట్టుకుంటే కూటమి తరపున టీడీపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ బరిలోకి దిగారు. ఇక రాజమండ్రిలో పుట్టి నాలుగున్నర దశాబ్ధకాలంగా బీజేపీలో ఉన్న ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుని కాదని పురందేశ్వరి రాజమండ్రి నుంచి బరిలోకి దిగారు. అటు, హిందూపూర్ ఎంపీ లేదా కదిరి స్ధానం కోసం ప్రయత్నించిన విష్టు వర్ధన్ రెడ్డి వంటి నేతకు అవకాశాలు దక్కలేదు.ఇలా సొంత పార్టీని నమ్ముకుని దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్న నేతలను కాదనుకుని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకి అవకాశం ఇవ్వడం కూడా బీజేపీలోనే అంతర్గత కుమ్ములాటలకి కారణమైంది. అనకాపల్లి ఎంపీ స్ధానాన్ని స్ధానిక నేతలకు కాకుండా టీడీపీ నుంచి గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన కడప జిల్లావాసి సీఎం రమేష్ను బరిలోకి దింపడం ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత పెంచిందని భావిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు కూడా అనకాపల్లి సీటు తమదేనని డబ్బాలు కొట్టుకున్న నేతలు పోలింగ్ ముగిసిన తర్వాత చడీచప్పుడూ లేకుండా గప్ చుప్ అయ్యారు. లెక్కలు వేసుకున్న తర్వాత సీఎం రమేష్ను బరిలోకి దింపి తప్పు చేశామని బీజేపీ నేతలు భావిస్తున్నారట.అసలు అనకాపల్లి సీటు కాకుండా విశాక సీటు తీసుకుని ఉంటే గెలుపుపై ధీమా ఉండేదని కూడా ఇపుడు గగ్గోలు పెడుతున్నారట. ఇక విజయవాడ వెస్ట్ నుంచి బ్యాంకులని బురిడీ కొట్టించిన సుజన్ చౌదరిని రంగంలోకి దింపడం ప్రజల్లోకి రాంగ్ సిగ్నల్ పంపేలా చేసిందంటున్నారు. ఇక్కడ సుజానా చౌదరి దింపడం వల్లే దెబ్బ పడిందని భావిస్తున్నారట.ఇక అనపర్తి, బద్వేలు లాంటి చోట్ల రాత్రికి రాత్రి టీడీపీ నేతలను బీజేపీలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడంపైనా కాషాయ పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేశారు. అనపర్తిలో మొదటగా మాజీ సైనికుడు శివరామకృష్ణంరాజుకి కేటాయించారు. ఆ తర్వాత సీటుని అనపర్తి టీడీపీ ఇన్చార్జ్ నల్లమిల్లి రామకృష్ణరెడ్డిని రాత్రికి రాత్రి తన కారులోనే స్వయంగా పురందేశ్వరి విజయవాడ బీజేపీ కార్యాలయానికి తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుని అప్పటికపుడు టిక్కెట్ ప్రకటించారు. కేవలం తన గెలుపుకోసమే పురందేశ్వరి ఈ విధంగా చేశారని బీజేపీ సీనియర్లు మండిపడ్డారు. ఇలా చాలా వరకు సీట్ల ఎంపికలో పురందేశ్వరి.. టీడీపీకి సహకరించారు.ఇక, అనపర్తి అభ్యర్ధిగా బరిలోకి దిగిన టీడీపీ నేత నల్లమిల్లి కనీసం బీజేపీ కండువా కప్పుకోవడానికి కూడా ఇష్టపడకుండా పలుసార్లు ప్రచారం చేయడం కూడా బీజేపీని అయోమయానికి గురిచేసింది. ఇదే సమయంలో కమలదల సీనియర్లు జీవీఎల్, సోము వీర్రాజు, విష్ధువర్ధన్ రెడ్డి లాంటి వాళ్లు ఎక్కడా ప్రచారంలో కనిపించలేదు. సీనియర్ నేతలంతా కూడా జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొలేదని తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్ షా, నడ్డా లాంటి అగ్రనేతలు ప్రచారం చేసినపుడు మాత్రం సభలలో కనిపించి సీనియర్లు మమా అనిపించారు. దీంతో, బీజేపీ పూర్తిగా ఆత్మ రక్షణలో పడింది. ఇలా వరుస తప్పిదాలతో అవకాశాలున్న చోట కూడా బీజేపీ విజయావకాశాలను జార విడుచుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, కొన్ని స్థానాల్లో బీజేసీకి క్రాస్ ఓటింగ్ భయం కూడా పట్టుకుంది.దీనికి తోడు బీజేపీ పోటీ చేసిన చోట టీడీపీ, జనసేన ఓటు పూర్తిగా బదిలీ కాకపోవడం కూడా కొంపముంచిందంటున్నారు. తమకు టికెట్ ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో, ఎన్నికలపై కమలనాథులు ఎవరూ మనస్పూర్తిగా పనిచేయలేదు. అంతేకాకుండా చంద్రబాబు అబద్దపు అలవుకాని హామీలతో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా కొంత కొంప ముంచిందంటున్నారు. ఈ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు ప్రచారం చేసినా ఓటర్లని ఆకట్టుకోలేకపోయామంటున్నారు. ఆఖరికి మేనిఫెస్టో విడుదల సమయంలో చంద్రబాబు ఇస్తున్న మేనిఫెస్టోని పట్టుకోవడానికి బీజేపీ ఇన్చార్జ్ ఇష్టపడలేదు.ఇదిలాఉండగా.. ఎన్నికల ప్రచార సమయంలో అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం ఎంపీ స్ధానాలతో పాటు మరో మూడు, నాలుగు అసెంబ్లీ స్ధానాలు తమకు గ్యారంటీ అని భావించినా పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రం తగిన అంచనాలకు రాలేకపోతున్నారు. అధికార పార్టీపై ఆశించిన స్ధాయిలో వ్యతిరేకత కనిపించకపోవడం, మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేయడంతో బీజేపీని ఓటమి భయం వెంటాడుతోంది. పోలింగ్ ముగిసి లెక్కలు వేసుకున్న తర్వాత కనీసం ఒక్క సీటు కూడా రాదేమోననే ఆందోళన కాషాయ పార్టీ నేతలలో కనిపిస్తోంది. ఈ క్రమంలో ఒక్క నాయకుడు కూడా మీడియా ముందుకు వచ్చి తాము గెలుస్తామని చెప్పలేకపోతున్నారనే టాక్ నడుస్తోంది. -
May 16th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 16th AP Elections 2024 News Political Updates6:25 PM, May 16th, 2024విజయవాడరాష్ట్ర ప్రజలంతా మళ్లీ వైఎస్ జగన్ రావాలని కోరుకున్నారు: మంత్రి బొత్సరాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మళ్లీ వైఎస్ జగనే రావాలని కోరుకున్న వైనం ఓటింగ్ లో స్పష్టంగా తెలిసిందిఎన్నికలలో నూతన ట్రెండ్ని వైఎస్ జగన్ తీసుకొచ్చారుఇచ్చిన హామీలని గత ఐదేళ్లలో హామీలు అమలు చేశాంవిద్య, వైద్యా రంగాలలో విప్లవాత్మకమైన సంస్కరణలు గత ఐదేళ్లలో జరిగాయిగత అయిదేళ్ల పాలన చూసి ఓటు వేయండని చరిత్రలో ఏ పార్టీ అడగలేదుప్రజలకి మేలు జరుగుతుందంటేనే సిఎం వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటారు...మళ్లీ వెనకడుగు వేయరుసిఎం పాలన చూసే ప్రజలు ఉవ్వెత్తున వచ్చి ఓటేశారుజూన్ 9 న విశాఖలో సిఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారుఅంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాం*ఒకటో తేధీన పెన్షన్ రావాలని వృద్దులు...మళ్లీ పథకాలు కొనసాగాలని మహిళలు కోరుకున్నారుటీడీపీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందిమా టార్గెట్ 175కి 175 సీట్లు... దానికి దగ్గరగానే రిజల్ట్ రాబోతోందిహింసని ప్రేరేపించకూడదనే మేము సంయమనం పాటిస్తున్నాంజగన్ లాంటి నాయకుడు లేకపోతే మంచి పాలన అందదని ఓట్లు వేశారుసిఎం జగన్ పాలనలో సామాజిక న్యాయం సమంగా పాటించడం చరిత్రలో ఎపుడూ జరగలేదు50 శాతంసీట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాంఇలాంటి సామాజిక న్యాయం జరిగిన పాలన గతంలో ఎపుడూ చూడలేదునాకు ఈ కారణం వల్ల ఓటేయండి అని చంద్రబాబు అడిగారానన్ను చూసి ఓటు వేయండని చంద్రబాబు అడిగారామా పాలన చూసి... మీకు మంచి జరిగితేనే ఓటు వేయండని సీఎం వైఎస్ జగన్ అడిగారుచంద్రబాబు గత పాలనచూసి ఎవరైనా నమ్ముతారాసీఎం వైఎస్ జగన్ అంటే చెప్పిందే చేస్తాడు...చేసేదే చెప్తాడు అని నమ్మకంసీఎం జగన్ పాలనలోనే ఆర్ధికంగా ఎదిగామని సామాన్యులు భావించబట్టే మాకు ఓటేసారుభూహక్కు చట్టం గురించి తప్పుడు వార్తలు రాశారుచంద్రబాబు కుయుక్తుల వల్లే పెన్షన్ ఆగాయిపోలింగ్ తర్వాత నుంచి డిబిటి స్కీమ్స్ కింద జమ అవుతాయని చెప్పాంచెప్పునట్టుగానే డిబిటి నిధులు విడుదలవుతున్నాయిఇదీ మా ప్రభుత్వ క్రెడిబిలిటీఅదే చంద్రబాబు అయితే ఎన్నికలు ముగిసాయి కాబట్టి తన తాబేదార్లకి , కాంట్రాలర్లకి ఇచ్చేవారు5:21 PM, May 16th, 2024అనంతపురం:తాడిపత్రిలో అల్లర్లు సృష్టించిన టీడీపీ నేతలపై కేసు నమోదుతాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 526 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడిన టీడీపీ నేతలుపరారీలో టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిఇప్పటిదాకా 55 మందిని అరెస్టు చేసిన పోలీసులుఉరవకొండ కోర్టు లో నిందితులను హాజరుపరిచిన పోలీసులుజేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన వర్గీయులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు5:15 PM, May 16th, 2024దీపక్ మిశ్రా వల్లే ఈ విధ్వంసం: మోపిదేవి వెంకట రమణపోలీసుల పక్షపాత ధోరణి వల్లే ఈ హింస జరుగుతోందిదీపక్ మిశ్రా కనుసన్నల్లో పోలీసులు ఉన్న చోట ఈ హింస జరుగుతుందిప్రశాంతంగా ఉన్న ఏపీ లో ఇలాంటి పరిస్థితులు రావటానికి కారణాలు దీపక్ మిశ్రాదీపక్ మిశ్రా పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరాం5:12 PM, May 16th, 2024ఎన్నికలు పక్షపతం లేకుండా ఏకపక్షంగా జరిగేలా ఎవరు చేశారో గవర్నర్కు తెలిపాం: పేర్ని నానిఉద్దేశ పూర్వకంగా బీజేపీ టీడీపీ దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం తెచ్చారుఅతని వల్లే ఈ విధ్వంసంరాష్ట్రంలో హింస జరుగుతున్న ప్రాంతాల్లో వారితో జగన్ ఇప్పటికే మాట్లాడారుసంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు జగన్ చెప్పారుహింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై చర్యలు ఉంటాయని పార్టీ శ్రేణులకు జగన్ చెప్పారు అని గవర్నర్ కు తెలిపాం.దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారుజిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారుపోలింగ్ పూర్తయినా కూడా దీపక్ మిశ్రా ఏపీ వదిలి వెళ్లటం లేదుజిల్లాల్లో ఉన్న అందరూ అధికారులను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారుదీపక్ మిశ్రా స్థానంలో సర్వీస్లో ఉన్న అధికారిని ఏర్పాటు చేయాలని గవర్నర్ను కోరాం 5:12 PM, May 16th, 2024పల్నాడు ఎస్పీ, ఐజీ త్రిపాఠి వంటి కొందరు అధికారులు ఎన్నికల వేల పచ్చ చొక్కాలు వేసుకున్నారు: మేరుగ నాగార్జునరాయలసీమ, పల్నాడులో పోలీసులను మార్చాలని కోరాంకౌంటింగ్ ఉన్న నేపథ్యంలో దీపక్ మిశ్రాను మార్చి దేశంలో ఏ అధికారి అయినా పర్లేదు అని గవర్నర్ను కోరాం 5:10 PM, May 16th, 2024పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన రేపుతోంది: మంత్రి బొత్సఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశాముఅబర్వర్ దీపక్ మిశ్రా పక్ష పతంగా వ్యవహరిస్తున్నారుటీడీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారుఅబర్వర్ గా ఉన్న దీపక్ మిశ్రా పై న్యాయ విచారణ చేయాలిఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ తెచ్చుకుని దీపక్ మిశ్రాను మార్చాలని కోరాము 3:34 PM, May 16th, 2024ఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరైన ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తాఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై ఈసీ సీరియస్పల్నాడు, కారంచేడు, తాడిపత్రి, చంద్రగిరి, నర్సీపట్నం తదితర ప్రాంతాల్లో చెలరేగిన హింసరాష్ట్రంలో ఐజీలు, ఎస్పీలు, సిఐలు మార్చిన చోట చెలరేగిన హింసపోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పని తీరుపై ఆరోపణలుటీడీపీ నేతల సూచనలకు అనుగుణంగా దీపక్ మిశ్రా బదిలీలు చేశారని ఆరోపణఇదే అదునుగా భావించి దాడులకు పాల్పడ్డ టీడీపీ నేతలుపల్నాడు, తిరుపతి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో బీసీల ఇళ్లపై దాడులకు దిగిన టీడీపీ నేతలుతమకు ఓటు వేయలేదన్న అక్కసుతో దాడులకు పాల్పడిన టీడీపీ నాయకులు2:40 PM, May 16th, 2024ఈసీని కలవనున్న ఏపీ సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తాఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై వివరణ కోరిన ఈసీరాష్ట్రంలో ఐజీలు, ఎస్పీలు, సీఐలు మార్చిన చోట చెలరేగిన హింసపోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా పని తీరుపై ఆరోపణలుటీడీపీ నేతల సూచనలకు అనుగుణంగా దీపక్ మిశ్రా బదిలీలు చేశారని ఆరోపణఇదే అదునుగా భావించి దాడులకు పాల్పడ్డ టీడీపీ నేతలుపల్నాడు, తిరుపతి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో బీసీల ఇళ్లపై దాడులకు దిగిన టీడీపీ నేతలుతమకు ఓటు వేయలేదన్న అక్కసుతో దాడులకు పాల్పడిన టీడీపీ నాయకులు2:15 PM, May 16th, 2024ఎన్నికల ఫలితాల్లో చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్విజయవాడ..విజయవాడలో ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీసీఎం జగన్ కామెంట్స్..ఏపీలో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయం. మనమే అధికారంలోకి రాబోతున్నాం. ఈసారి చరిత్ర సృష్టించబోతున్నాం. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత యావత్ దేశం మనవైపు చూస్తుంది. గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్సభ స్థానాలు గెలవబోతున్నాం. ఒకరు ఊహించిన దానికంటే మనకు ఎక్కువ సీట్లు వస్తాయి. 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలు గెలిస్తే ఈసారి 151 అసెంబ్లీ సీట్లకు పైగా గెలవబోతున్నాం. అలాగే 22కు పైగా లోక్సభ స్థానాలు గెలుస్తాం. తద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం. వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు మరింత మేలు చేద్దాం. రానున్న రోజుల్లో కూడా వైఎస్సార్సీపీ, ఐప్యాక్ ప్రయాణం ఇలాగే ముందుకు కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో ఏడాదిన్నరగా ఐ ప్యాక్ టీం అందించిన సేవలు వెలకట్టలేనిది. 1:50 PM, May 16th, 2024ఢిల్లీ చేరుకున్న సీఎస్, డీజీపీఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తామధ్యాహ్నం మూడు గంటలకు ఈసీ ముందు హాజరు కానున్న సీఎస్, డీజీపీఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై వివరణ కోరిన ఈసీ1:30 PM, May 16th, 2024పెదవేగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతఏలూరు జిల్లాపెదవేగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతహత్యాయత్నం కేసులో ఉన్న ముద్దాయిని టీడీపీ కార్యకర్త కావడంతో పోలీస్ స్టేషన్ నుండి బలవంతంగా తీసుకువెళ్లిన చింతమనేని ప్రభాకర్.మరోసారి బయటపడ్డ చింతమనేని ప్రభాకర్ గుండా గిరిపోలీసులు అడ్డుకోవడంతో చింతమనేని ప్రభాకర్తో పాటు వారి అనుచరులు పోలీసులపై దాడికి ప్రయత్నం.కొప్పులవారిగూడెం ఎలక్షన్ రోజున బూత్లో ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు రవిపై దాడి చేసిన ముద్దాయి తాలూరి రాజశేఖర్పెదవేగి పీఎస్లో ఉన్న అతనిని చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యంగా లాక్కొని తన కారులో వేసుకొని తన అనుచరులతో పారిపోయాడు. హత్యాయత్నం చేసిన ముద్దాయిని చింతమనేని తీసుకువెళ్లిపోవటంతో పీఎస్ ఎదుట బైఠాయించి వైఎస్సార్సీపీ శ్రేణుల నిరసన. 12:50 PM, May 16th, 2024టీడీపీ అభ్యర్థి అనుచరుడి దౌర్జన్యం.నెల్లూరు..సామాన్యులపై కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అనుచరుడు మురళి దౌర్జన్యం.డబ్బులు తీసుకుని తమకు ఓటు వేయలేదని.. డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగిన మురళి.కావ్య కృష్ణారెడ్డి డబ్బులు తీసుకొని రమ్మన్నాడంటూ ఫోన్ చేసి బెదిరించిన టీడీపీ నాయకుడు నున్నా మురళి.సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ నేత మురళి బెదిరింపుల ఆడియో.కావ్య కృష్ణారెడ్డి అనుచరుల బలవంతపు వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓటర్లు. 12:20 PM, May 16th, 2024గవర్నర్ను కలవనున్న వైఎస్సార్సీపీ బృందంతాడేపల్లి :సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్న వైఎస్సార్సీపీ బృందంపోలింగ్ అనంతరం చెలరేగిన హింసపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్సీపీ నేతలుసీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో గవర్నర్ను కలవనున్న నేతలుహింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరనున్న వైఎస్సార్సీపీ బృందం12:00 PM, May 16th, 2024అల్లర్లు సృష్టించిన టీడీపీ నేతలపై కేసు నమోదుఅనంతపురం:తాడిపత్రిలో అల్లర్లు సృష్టించిన టీడీపీ నేతలపై కేసు నమోదుతాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 526 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడిన టీడీపీ నేతలుపరారీలో టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిఇప్పటిదాకా 55 మందిని అరెస్టు చేసిన పోలీసులుఉరవకొండ కోర్టులో నిందితులను హాజరుపరిచిన పోలీసులుజేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన వర్గీయులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసిన పోలీసులు11:45 AM, May 16th, 2024టీడీపీ నాయకుడి దాష్టీకంకృష్ణా జిల్లా..ఉంగుటూరు మండలం ఆత్కూరులో టీడీపీ నాయకుడు దాష్టీకంఫ్యాన్కు ఓటు వేసిందని మహిళను ట్రాక్టర్తో ఢీకొట్టిన టీడీపీ నాయకుడు ఏడుకొండలుఆత్కూరు గ్రామానికి చెందిన వేముల సంధ్యారాణికి తీవ్ర గాయాలు.సంధ్యారాణి రెండు కాళ్ళకు తీవ్ర గాయాలుపిన్నమనేని హాస్పిటల్కు తరలింపుహాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంధ్యారాణిని పరామర్శించిన వల్లభనేని వంశీఆత్కూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు 10:25 AM, May 16th, 2024ఎన్నికల హింసపై గవర్నర్కు ఫిర్యాదుఏపీలో ఎన్నికల హింసపై గవర్నర్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదుఇవాళ సాయంత్రం రాజ్భవన్ వెళ్లనున్న వైఎస్సార్సీపీ బృందంమంత్రి బొత్స నేతృత్వంలో గవర్నర్ అబ్దుల్ నజీర్కు కలవనున్న వైఎస్సార్సీపీ బృందంపోలింగ్ సందర్భంగా టీడీపీ అరాచకాలపై, పోలీసులు వ్యవహరించిన తీరును గవర్నర్కు వివరించే అవకాశంహింసకు బాధ్యులైన వాళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్న వైఎస్సార్సీపీ నేతలు 9:40 AM, May 16th, 2024రాష్ట్రంలో డీబీటీ పథకాలకు నిధుల విడుదల..డీబీటీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభంనిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1480,జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్మెంట్కు రూ.502 కోట్లు విడుదలమిగిలిన పథకలకూ విడుదల కానున్న నిధులురెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను పూర్తిచేయనున్న ప్రభుత్వంటీడీపీ ఫిర్యాదులతో పోలింగ్కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను అడ్డుకున్న ఎన్నికల సంఘంఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంతవరకూ అనుమతిపై ఎటూ తేల్చని ఎన్నికల సంఘంఎన్నికల సంఘం తీరుపై హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వంఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో హైకోర్టు ఆగ్రహంసమయం ముగిసిపోవడంతో పోలింగ్కు ముందు విడుదల కాని నిధులుపోలింగ్ ముగిసిన తర్వాత నిధుల విడుదల ప్రారంభం 9:00 AM, May 16th, 2024అనంతలో సెక్షన్ 144 కొనసాగింపు..అనంతపురం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగింపుఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ వినోద్ కుమార్ఎన్నికల సందర్భంగా అనంతలో టీడీపీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పచ్చ మూకలు దాడులు చేశారు. 8:20 AM, May 16th, 2024ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటువిజయవాడఫిరాయింపు ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటుఅనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్న శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుటీడీపీలో చేరిన జాంగా కృష్ణ మూర్తివైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి అనర్హుడిగా ప్రకటించిన శాసన మండలి చైర్మన్ 7:45 AM, May 16th, 2024వైఎస్సార్సీపీ అనుకూల వర్గాలే టార్గెట్.. మహిళలపై పచ్చ మూకల దాష్టీకాలునర్సీపట్నంలో దుశ్శాసన పర్వం ఒంటరి మహిళను జుట్టు పట్టుకొని ఈడ్చి కాళ్లతో తన్నిన అయ్యన్న అనుచరులుకృష్ణా జిల్లాలో దమనకాండమహిళను ట్రాక్టర్తో తొక్కి చంపడానికి ప్రయత్నించిన టీడీపీ నేతమహిళలపై హత్యాయత్నాలు చేస్తున్నా ఏమీ పట్టనట్లు ఈసీ నిర్లిప్తత గ్రామాలు వీడి దూరంగా తలదాచుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపు దాకా కొనసాగించేలా చంద్రబాబు పన్నాగం.. రాష్ట్రవ్యాప్తంగా దాడులకు పురిగొల్పుతూ భయానక వాతావరణం రాజకీయ ప్రత్యర్థులపై గ్రామాల్లో విచ్చలవిడిగా దాడులు.. కౌంటింగ్కు వైఎస్సార్సీపీ ఏజెంట్లను దూరంగా ఉంచడమే లక్ష్యం 7:20 AM, May 16th, 2024నేడు విజయవాడకు సీఎం జగన్ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విజయవాడకు రానున్నారు.ఈ సందర్భంగా బెంజి సర్కిల్లో ఉన్న ఐ-ప్యాక్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. సుమారు అర గంట పాటు ఐ-ప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ కానున్నారు. 7:00 AM, May 16th, 2024నేడు ఈసీఐని కలవనున్న ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీఎస్, డీజీపీని నివేదిక కోరిన ఈసీఐఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్న సీఎస్, డీజీపీఎన్నికల పోలింగ్కు కొద్దీ రోజులు ముందే డీజీపీ, ఐజీ, ఎస్పీలను మార్చిన ఎన్నికల కమిషన్అకస్మాత్తుగా పోలీస్ అధికారులను మార్చడంతో పెరిగిన హింసాత్మక ఘటనలుపల్నాడు ఎస్పీ, ఐజీ, డీజీపీని పోలింగ్కు ముందు మార్చిన ఈసీఐఈసీ ఆకస్మిక నిర్ణయాలతో హింస పెరిగిందని భావిస్తున్న అధికారులు 6:50 AM, May 16th, 2024ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదుటీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపినట్లు దీపక్ మిశ్రాపై సీఈవో, డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుపోలింగ్ రోజు కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్సీపీపోలింగ్కు 3 రోజుల ముందు టీడీపీ నేత విష్ణువర్థన్ ఇచ్చిన పార్టీకి దీపక్ మిశ్రా హాజరైనట్లు గుర్తింపుఆ తర్వాత నుంచి పోలీస్ అధికారుల మార్పులపై అనుమానాలుమాచర్ల,గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్ఐల మార్పులుచివరికి సీఎం జగన్పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా దీపక్ మిశ్రా జోక్యం చేసుకున్నారని వైఎస్సార్సీపీ ఫిర్యాదుఈ కేసులో ఏ2 నిందితుడిని అరెస్ట్చేయొద్దని విచారణ అధికారిపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్సీపీఆధారాలతో సహా డీజీపీ, ఈసీలకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ 6:40 AM, May 16th, 2024రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతోనే దాడులకు తెగబడ్డారు: సజ్జల రామకృష్ణారెడ్డిటీడీపీ అరాచక శక్తులు పోలింగ్ సరిగ్గా జరగకుండా చేయాలని చూశాయిరిగ్గింగ్ చేయాలనీ, మా వారిని అడ్డుకోవాలనీ చూశారుటీడీపీ నేతలు చేసిన అరాచకాలపై ఈసీ, డీజీపీలకు ఫిర్యాదు చేశాంఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరిందిపురంధేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారువారు కోరిన అధికారులను వేశారుమొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారువిష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారువిష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషిఅలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసిందిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరసపెట్టి ట్రాన్సఫర్ చేశారుఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారుప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారుఅక్కడే ఎక్కువ హింస చెలరేగిందిజరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయిమంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారుఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదువెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలిఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలిసంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందికౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోందికచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోందిసీఎస్, డీజీపిని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణంపోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాంపురంధేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాంపోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉందిలేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్ గా నియమించటం ఏంటి?ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారురిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?ఓటర్లు తమ బాధ్యతగా తీసుకుని పోలింగులో పాల్గొన్నారు. 6:30 AM, May 16th, 2024మైదుకూరులో టీడీపీ గుండాల దాడివిశ్వనాథ పురానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం ఎన్నికల రోజు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చున్నాడని కోపంతో ఓబుల్ రెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలుదాడిలో తీవ్ర గాయాలు.. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఆసుపత్రిలో ఓబుల్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి -
May 15th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 15th AP Elections 2024 News Political Updates9:16 PM, May 15th, 2024మైదుకూరులో టీడీపీ గుండాల దాడివిశ్వనాథ పురానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త భూమిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం ఎన్నికల రోజు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చున్నాడని కోపంతో ఓబుల్ రెడ్డిపై దాడి చేసిన టీడీపీ గూండాలుదాడిలో తీవ్ర గాయాలు.. మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఆసుపత్రిలో ఓబుల్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి7:30 PM, May 15th, 2024రిగ్గింగ్ చేయాలనే ఆలోచనతోనే దాడులకు తెగబడ్డారు: సజ్జల రామకృష్ణారెడ్డిటీడీపీ అరాచక శక్తులు పోలింగ్ సరిగ్గా జరగకుండా చేయాలని చూశాయిరిగ్గింగ్ చేయాలనీ, మా వారిని అడ్డుకోవాలనీ చూశారుటీడీపీ నేతలు చేసిన అరాచకాలపై ఈసీ, డీజీపీలకు ఫిర్యాదు చేశాంఎన్నికల సంఘం విధుల్లో కూడా టీడీపీ దూరిందిపురంధేశ్వరి ఎవరిపై ఫిర్యాదు చేశారో వారిని బదిలీ చేశారువారు కోరిన అధికారులను వేశారుమొత్తం 29 మంది అధికారులను ఉన్నట్టుండి ట్రాన్సఫర్ చేశారువిష్ణువర్ధనరావు అనే రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా వెళ్లారువిష్ణువర్ధన్ రావు టీడీపీ నేత సుజనాచౌదరికి దగ్గరి మనిషిఅలాంటి వ్యక్తి ఇచ్చిన విందుకు పోలీసు అబ్జర్వర్ వెళ్లితే ఇక ఎన్నికలు ప్రశాంతంగా ఎలా జరుగుతాయి?టీడీపీ ఆఫీసులో రూపు దిద్దుకున్న ప్లాన్ ని దీపక్ మిశ్రా ద్వారా ఈసీ అమలు చేసిందిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ అధికారులు అందరినీ వరసపెట్టి ట్రాన్సఫర్ చేశారుఎవరిపై ఫిర్యాదు వచ్చినా విచారణ చేయకుండానే వెంటనే ట్రాన్సఫర్ చేశారుప్రకాశం, పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో అధికారులను మార్చారుఅక్కడే ఎక్కువ హింస చెలరేగిందిజరుగుతున్న దాడులన్నీ ఒన్ సైడే జరుగుతన్నాయిమంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా హౌస్ అరెస్టు చేశారుఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి కుటుంబంపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదువెంటనే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని వెంటనే వెనక్కు పిలవాలిఎన్నికల కమిషన్ త్వరగా స్పందించి శాంతిభద్రతలను పరిరక్షించాలిసంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఎల్లోమీడియా తప్పుడు ప్రచారం చేస్తోందికౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చేసేందుకు కూడా టీడీపీ కుట్రలు పన్నుతోందికచ్చితంగా రెండోసారి జగన్ పాలన రాబోతోందిసీఎస్, డీజీపిని కేంద్ర ఎన్నికల సంఘం పిలిపించటం అసాధారణంపోలింగ్ తర్వాత కూడా పరిపాలన జరగకుండా చేయటం ఏంటి?వీటన్నిటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాంపురంధేశ్వరి ఇచ్చిన లేఖల ప్రకారం ఈసీ పనిచేయటంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తాంపోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాని నియమించటం వెనుక కుట్ర ఉందిలేకపోతే రిటైర్డ్ ఆఫీసర్ ని పోలీసు అబ్జర్వర్ గా నియమించటం ఏంటి?ఉద్యోగంలో ఉన్న ఆఫీసర్ ని నియమిస్తే బాధ్యతతో వ్యవహరిస్తారురిటైర్డ్ అధికారిని నియమిస్తే బాధ్యత ఏం ఉంటుంది?ఓటర్లు తమ బాధ్యతగా తీసుకుని పోలింగులో పాల్గొన్నారు6:09 PM, May 15th, 2024పోలింగ్లో మహిళా విప్లవం కనిపించింది: ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓటింగ్ ద్వారా ప్రజావిప్లవం చూపించారు81.86 శాతం పోలింగ్ నమోదవడం గొప్ప విషయంసమర్థవంతమైన పరిపాలన చేయటం వలనే జనమంతా బయటకు వచ్చి ఓట్లేశారుచివరి ఇంటి వరకు ఎక్కడా అక్రమాలు లేకుండా పాలనా ఫలాలు అందాయిదీన్ని తట్టుకోలేక టీడీపీ నేతలు మారణకాండ సృష్టించారుబడుగు, బలహీన వర్గాలపై దాడులకు దిగారుఓటర్లు బయటకు రాకుండా చేసేందుకు చేయరాని కుట్రలు చేశారుమంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలపై కూడా దాడులు చేశారు2019లో పసుపుకుంకుమ కింద డబ్బులిచ్చినందున తామే గెలుస్తామన్నారుచివరికి 23 సీట్లతో సరిపెట్టుకున్నారుఈసారి పురుషుల కంటే ఐదు లక్షలమంది మహిళలు అధికంగా ఓట్లేశారువారంతా జగన్కే పట్టం కట్టారుజగన్ చేసిన న్యాయపాలన చూసిన మహిళలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓట్లేశారుకులం, మతం, ప్రాంతాలతో పని లేకుండా జగన్ పరిపాలన చేశారుహైదరాబాద్ నుండి రౌడీలు, గుండాలను తెచ్చి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే భయపడతామా?సమస్యాత్మక కేంద్రాల వద్ద ఒక్కొక కానిస్టేబుల్ని మాత్రమే పెట్టారుఅసలు ఎన్నికల కమిషన్ అత్యంత దారుణంగా వ్యవహరించిందిఎల్లోమీడియా ఎంత విషం చిమ్మినా జనం పట్టించుకోలేదు5:31 PM, May 15th, 2024ఏపీ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అక్రమాలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదుటీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపినట్లు దీపక్ మిశ్రాపై సీఈవో, డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుపోలింగ్ రోజు కూటమికి మద్దతుగా వ్యవహరించాలని పోలీసు అధికారులపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్సీపీపోలింగ్కు 3 రోజుల ముందు టీడీపీ నేత విష్ణువర్థన్ ఇచ్చిన పార్టీకి దీపక్ మిశ్రా హాజరైనట్లు గుర్తింపుఆ తర్వాత నుంచి పోలీస్ అధికారుల మార్పులపై అనుమానాలుమాచర్ల,గురజాలలో రాత్రికి రాత్రే సీఐలు, ఎస్ఐల మార్పులుచివరికి సీఎం జగన్పై జరిగిన హత్యాయత్నం కేసులో కూడా దీపక్ మిశ్రా జోక్యం చేసుకున్నారని వైఎస్సార్సీపీ ఫిర్యాదుఈ కేసులో ఏ2 నిందితుడిని అరెస్ట్చేయొద్దని విచారణ అధికారిపై దీపక్ మిశ్రా ఒత్తిడి తెచ్చారన్న వైఎస్సార్సీపీఆధారాలతో సహా డీజీపీ, ఈసీలకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ5:06 PM, May 15th, 2024నర్సీపట్నం మండలంలో టీడీపీ నేతల దుర్మార్గ చర్యఅనకాపల్లి:ధర్మసాగరంలో మహిళను కొట్టి వివస్త్రను చేసిన టీడీపీ కార్యకర్తలుమహిళకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపుఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న బాధితురాలు కుమారిగతంలో వాలంటీర్గా విధులు నిర్వహించిన కుమారిఎన్నికలు అయ్యాక ఇంటికెళ్లి దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు 4:12 PM, May 15th, 2024పల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?: పేర్ని నానిటీడీపీ నేతలు, కార్యకర్తలు యథేచ్చగా కర్రలు, రాడ్లతో దాడులు చేశారుమా వాళ్లు ఎదురు తిరిగితే మాపై కేసులు పెడుతున్నారుపోలింగ్ తర్వాత జరుగుతున్న హింసలకు పోలీసుల వైఫల్యమే కారణంపల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు?రిటైర్డ్ అధికారిని పోలీసు అబ్జర్వర్ ని పెడితే ఏం జవాబుదారీతనం ఉంటుంది?బీజేపి, కూటమికి సహకరించమని పోలీసు అధికారులనే ఆయన బెదిరించారుమా కార్యకర్తలపై హత్యానేరం కేసులు పెడుతున్నారుపురందేశ్వరి చెప్పినట్టు పోలీసు అధికారును మార్చినచోటే హింస జరిగిందిఅంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడ్డారు4:09 PM, May 15th, 2024పోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీతో కుమ్మక్కయ్యారు: మంత్రి అంబటి రాంబాబుపోలీసు వ్యవస్థలో కొంతమంది టీడీపీ వారితో కలిసిపోయారుమాకు బాగా ఓట్లు పడేచోట భారీగా పోలీసులను పెట్టారుటీడీపీకి బలమైన గ్రామాలలో పోలీసులను పెట్టలేదుదీంతో వారు పోలింగ్ బూత్ లను క్యాప్చర్ చేశారునన్ను హౌస్ అరెస్టు చేసి, నా ప్రత్యర్థిని యథేచ్ఛగా తిరగనిచ్చారుచాలా దుర్మార్గపు చర్యలకు దిగారుపోలీసు అధికారులను ఉన్నట్టుండి మార్చారుఅలా మార్చితే మేలైన పరిస్థితులు ఉండాలి కదా? మరి ఎందుకు హింస జరిగింది?అధికారులను మార్చిన తర్వాత ఎందుకు హింస జరిగింది?అవగాహన లేని డీజీపి, ఎస్పీలను పెట్ఠం వలన హింస జరిగిందిఎన్నికల కమిషన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందిపోలీసు పరిశీలకుడు ఢిల్లీ ఆదేశాలు, పురంధేశ్వరి ఆదేశాలతోనే చేశారుసీఎస్, డీజీపిలను ఢిల్లీకి పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చుతన నియోజకవర్గంలో రీపోలింగ్ అవసరం లేదని ఈసీ ఎలా చెబుతుంది?వెబ్ కెమెరాలను విశ్లేషించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?3:51 PM, May 15th, 2024టీడీపీ దాడులపై డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుడీజీపి హరీష్ కుమార్ గుప్తాని కలిసిన వైఎస్సార్సీపీ నేతలురాష్ట్రంలో అనేక చోట్ల టీడీపీ కార్యకర్తల దాడులు, హింసాత్మక చర్యలపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలుడీజీపిని కలిసిన వారిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు3:19 PM, May 15th, 2024ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఢిల్లీకి పిలిచిన ఈసీఐఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీఎస్, డీజీపీని నివేదిక కోరిన ఈసీఐఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్న సీఎస్, డీజీపీఎన్నికల పోలింగ్కు కొద్దీ రోజులు ముందే డీజీపీ, ఐజీ, ఎస్పీలను మార్చిన ఎన్నికల కమిషన్అకస్మాత్తుగా పోలీస్ అధికారులను మార్చడంతో పెరిగిన హింసాత్మక ఘటనలుపల్నాడు ఎస్పీ, ఐజీ, డీజీపీని పోలింగ్కు ముందు మార్చిన ఈసీఐఈసీ ఆకస్మిక నిర్ణయాలతో హింస పెరిగిందని భావిస్తున్న అధికారులు3:15 PM, May 15th, 2024కాసేపట్లో డీజీపి హరీష్ కుమార్ గుప్తాను కలవనున్న వైఎస్సార్సీపీ నేతలురాష్ట్రంలో అనేక చోట్ల టీడీపీ కార్యకర్తల దాడులు, హింసాత్మక చర్యలపై ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్సీపీ నేతలుడీజీపిని కలవనున్న వారిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని తదితరులు1:10 PM, May 15th, 2024పల్నాడులో టెన్షన్..!పల్నాడు జిల్లా..పల్నాడులో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించిన కలెక్టర్మాచర్ల, గురజాల నియోజకవర్గంలో షాపులు ముయించివేస్తున్న పోలీసులు 12:20 PM, May 15th, 2024పల్నాడు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతితాడేపల్లి :చిలకలూరిపేట బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిమరణించినవారి కుటుంబాలకు సంతాపం తెలిపిన సీఎం జగన్వారి కుటుంబాలకు అండగా నిలుస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్ష 12:00 PM, May 15th, 2024తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్..అనంతపురం:తాడిపత్రిలో పోలీసుల తీరు వివాదాస్పదంఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో వీరంగం సృష్టించిన పోలీసులుసీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసంహార్డ్ డిస్క్, సీపీయూలను మాయం చేసిన పోలీసులుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పనిమనుషులను బెదిరించిన పోలీసులుతాడిపత్రి నియోజకవర్గంలో 30 మంది వైఎస్సార్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులుపోలీసుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డివైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదుఏఎస్పీ రామకృష్ణ సహకారంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజం చేస్తున్నారుపోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం 11:40 AM, May 15th, 2024పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు: మంత్రి మేరుగ నాగార్జునతాడేపల్లి :మేరుగ నాగార్జున కామెంట్స్.. మంత్రి కామెంట్స్..వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుంది.ఇది పేదలకు పెత్తందారులకు మద్య జరిగిన యుద్ధం.ప్రజలు నిజమైన నాయకుడికి పట్టం కట్టబోతున్నారు.జూన్ నాలుగోవ తేదిన వైఎస్సార్సీపీ సునామీ రాబోతుంది.చంద్రబాబు ప్రస్టేషన్లోకి వెళ్ళాడు.పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు.సమస్యాత్మక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాలని కోరినా ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదుకేంద్రంతో కుమ్మక్కై చంద్రబాబు ఎన్నికలలో అక్రమాలకు పాల్పడ్డారు.పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారు.అధికారంలోకి రాగానే ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన పోలీసు అధికారులపై విచారణ జరిపిస్తాంఘోరాతి ఘోరంగా ఎన్నికల్లో టీడీపీ నేతలు దాడులు చేశారు.జూన్ నాలుగున రాష్ట్ర చరిత్రలో నూతన అధ్యాయం లిఖిస్తాంరాష్ట్రంలో రామరాజ్యం రాబోతుందిపేదలు వైఎస్సార్సీపీకి ఓటు వేశారని దాడులు చేశారు.వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై పనిగట్టుకొని దాడులకు ఉసిగొల్పారుడీబీటీల ద్వారా నిధులు ప్రజల ఖాతాల్లోకి రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే. 9:40 AM, May 15th, 2024టీడీపీ నాయకుల దాష్టీకం..పల్నాడు జిల్లా..దాచేపల్లి మండలం మాదినపాడులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాష్టీకంకర్రలు, ఇనుప రాడులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులుబత్తుల ఆదినారాయణ రెడ్డి అనే వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులుతీవ్ర గాయాల కారణంగా ఆసుపత్రికి తరలింపు.గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు 8:51 AM, May 15th, 2024ఏలూరులోనూ టీడీపీ దౌర్జన్యకాండఏలూరు చేపల తూము సెంటర్ 40 డివిజన్ లో రెచ్చిపోయిన టీడీపీ మూకలువైఎస్ఆర్సిపి కార్యకర్తలపై కత్తులతో దాడిగణేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలుపోలింగ్ కేంద్రాల వద్ద ఇరువర్గాల మధ్య చెలరేగిన గొడవ.. తాజా కొట్లాటకు దారి తీసిన వైనంగాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపుఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అర్ధరాత్రి టెన్షన్ వాతావరణంప్రభుత్వ ఆసుపత్రి వద్ద మళ్లీ దాడిరంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులుకొనసాగుతున్న పోలీస్ పహారా 8:25 AM, May 15th, 2024కడపలో అభ్యర్థులకు హైసెక్యూరిటీవైయస్సార్ జిల్లా జమ్మలమడుగులో కొనసాగుతున్న 144 సెక్షన్పట్టణంలో జనాలు ఎక్కువగా గుమికూడి ఉండకూడదంటూ పోలీసుల ఆదేశాలువైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్ రెడ్డితో పాటు కూటమి అభ్యర్ది ఆదినారాయణ రెడ్డి, కడప టిడిపి ఎంపీ అభ్యర్ది భూపేష్ రెడ్డి లకు 2+2 నుండి 4+4 భద్రత పెంపు 7:59 AM, May 15th, 2024ఏపీలో పోలింగ్ శాతం మొత్తంగా ఇలా.. ఏపీలో మొత్తంగా 81.69 శాతం పోలింగ్ నమోదు.ఈవీఎంల ద్వారా 80.59 శాతం పోలింగ్ నమోదు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10 శాతం నమోదు.అల్లూరి : 70.20అనకాపల్లి : 83.84అనంతపురం : 81.08అన్నమయ్య : 77.83బాపట్ల : 85.15చిత్తూరు : 87.09కోనసీమ : 83.84తూ.గో : 80.93ఏలూరు : 83.67గుంటూరు : 78.81కాకినాడ: 80.31కృష్ణా: 84.05కర్నూలు : 76.42నంద్యాల: 82.09ఎన్టీఆర్: 79.36పల్నాడు : 85.65పార్వతిపురం మన్యం : 77.10ప్రకాశం : 87.09నెల్లూరు : 79.63సత్యసాయి : 84.63శ్రీకాకుళం : 75.59తిరుపతి : 78.63విశాఖ : 68.63విజయనగరం : 81.33ప.గో : 82.59కడప : 79.58 7:45 AM, May 15th, 2024టీడీపీ నేతల దాడులు..పల్నాడు జిల్లామాచవరం గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ గుండాలు దాడి.మాచవరం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు చౌదరి సింగరయ్య పార్టీ నాయకుడు దారం లక్ష్మీ రెడ్డిపై టీడీపీ నాయకుల దాడి.ఇద్దరి కాళ్లు, చేతులపై దాడి. గాయపడిని వారిని స్థానిక ఆసుపత్రికి తరలింపు. 7:20 AM, May 15th, 2024శాంతి భద్రతలకు సహకరిస్తాం: కేతిరెడ్డి పెద్దారెడ్డిఅనంతపురం:ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కామెంట్స్..టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాంతాడిపత్రిలో వైఎస్సార్సీపీ శ్రేణులు సమన్వయంతో ఉండాలిశాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తాం. 7:00 AM, May 15th, 2024తాడిపత్రిలో ఉద్రిక్తతలు..అనంతపురం:తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాల మోహరింపుతాడిపత్రిలో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించిన టీడీపీ నేతలుఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన జేసీ వర్గీయులుఅల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులుపోలీసుల విజ్ఞప్తితో తాడిపత్రి నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితాడిపత్రిని వీడిన టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో పరిస్థితి ని అదుపులోకి తెచ్చిన పోలీసులునగరంలో 144 సెక్షన్ కొనసాగింపు 6:45 AM, May 15th, 2024డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్ టీడీపీ దౌర్జన్యకారుల మీద చర్యలకు డిమాండ్ఏపీ డీజీపీ హరీష్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన వనిత. చంద్రగిరి, గురజాల, తాడిపత్రి, గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తల హింసాకాండ ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని వనిత సీరియస్. దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు. 6:30 AM, May 15th, 2024విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచింది: బొత్సఅన్ని ప్రాంతాల్లోని ఫ్యాన్ గాలి కనిపించిందిమహిళలు, పెద్ద ఎత్తున బారులు తీరి ఓటింగ్లో పాల్గొన్నారుతమకు గౌరవం పెరిగిందని వృద్దులు భావించి ఓటు వేశారు.ఎన్నికల్లో టీడీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు పన్నిందిప్రజలు సంక్షేమ పథకాలను అడ్డుకుంది.ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయివైఎస్ .జగన్ గెలుస్తారు.. వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారుఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చుతారుమాయ మాటలను ప్రలోభాలను ప్రజలు నమ్మలేదునేను రాజీనామా చేస్తున్నట్లు ఒక మాయ లేఖ సృష్టించిందిఈ లేఖ కూటమి దిగజారుడు రాజకీయాలకు ఒక పరాకాష్టమాయ మాటలతో అధికారంలోకి రావాలని చంద్రబాబు చూశారుచంద్రబాబు మాయ మాటలు ప్రజలు అందరికి తెలుసుమాట ఇస్తే మడమ తిప్పని నేతలు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్సీఎం జగన్ మీద నమ్మకంతో మళ్ళీ ప్రజలు ఓట్లు వేశారుటీడీపీ నేతలు సహనం కోల్పోయారుమా నాయకులు, కార్యకర్తలు ఉద్రేకపడొద్దని సూచన చేశాంఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు -
పెత్తందారులకు మళ్లీ షాకే!
సాక్షి, అమరావతి : పెత్తందార్లకు మళ్లీ షాక్ ఇచ్చేందుకు పేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలంతా సిద్ధమయ్యారు. ఇంటింటా అభివృద్ధి కొనసాగాలని.. రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. మళ్లీ జగన్ వస్తేనే సంక్షేమాభివృద్ధి పథకాలు కొనసాగుతాయని బలంగా నమ్ముతున్నారు. సాధికారత కోసం ఎన్నికల మహా సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియలో ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓట్లేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించేందుకు పేదలంతా సిద్ధమయ్యారు.గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించి, వైఎస్సార్సీపీకి ప్రజలు చారిత్రక విజయాన్ని అందించారు. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తొలి ఏడాదిలోనే 95 శాతం హామీలు అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు సరైన నిర్వచనం చెప్పారు. 59 నెలల్లో 99 శాతం హామీలు అమలు చేశారు. ఎలాంటి వివక్ష చూపకుండా, లంచాలకు తావులేకుండా.. అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించారు.సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి పేదలకు మొత్తం రూ.4.49 లక్షల కోట్ల లబ్ధి చేకూరింది. వాటిని సది్వనియోగం చేసుకున్న పేదలు.. జీవనోపాధులను మెరుగుపర్చుకుని తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు. రాష్ట్రంలో పేదరికం చంద్రబాబు హయాంలో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి అది 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. సాధికారత కోసం పేదలంతా సిద్ధం విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని.. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానంటూ 650కిపైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది. 2019 ఎన్నికల్లో వేరుపడిన ఆ పార్టీలు ఇప్పుడు మళ్లీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తూ అలవికాని హామీలు ఇచ్చాయి.ఆ హామీల అమలు సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చిన బీజేపీ.. టీడీపీ కూటమి మేనిఫెస్టోను ముట్టుకోవడానికి కూడా వెనుకంజ వేసింది. సీఎం జగన్ గత ఎన్నికల తరహాలోనే అమలు చేయదగిన హామీలతోనే కేవలం రెండే రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. కూటమికి ఇక్కడ సారథ్యం వహిస్తున్న చంద్రబాబు.. చెప్పిన మాటపై నిలబడడని, మోసం చేస్తారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకు పోయింది. చెప్పిన హామీలన్నీ అమలు చేసిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం కుదిరింది. దీంతో సాధికారత కోసం మళ్లీ జగనే రావాలని పేదలంతా బలంగా కోరుకుంటున్నారు. భవిష్యత్తు మరింత గొప్పగా మార్చుకునేందుకు..⇒ రాష్ట్రంలో 70 శాతం ప్రజల జీవనాధారం వ్యవసాయం. సీఎం జగన్ గ్రామాల్లో ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లను ఏర్పాటు చేసి, విత్తు నుంచి విక్రయం దాకా రైతుల చేయిపట్టి నడిపిస్తున్నారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సహాయం.. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. రైతులపై ఎలాంటి భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని తెచ్చారు. పండించిన పంటల ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే.. ఆ సీజన్ ముగిసేలోగా పరిహారాన్ని అందించి రైతులకు దన్నుగా నిలుస్తున్నారు. తద్వారా వ్యవసాయాన్ని పండుగగా మార్చారు. ⇒ గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలు సొంత ఊళ్లోనే సులభంగా అన్ని పనులను చక్కబెట్టుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం.. జగనన్న సురక్ష, విలేజ్ హెల్త్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ప్రజల ఆరోగ్యానికి సీఎం జగన్ భరోసా కల్పించారు. పునర్ వ్యవస్థీకరణ ద్వారా 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. ⇒వైఎస్సార్ చేయూత, ఆసారాతో మహిళలకు సీఎం జగన్ అండగా నిలిచారు. ఆ పథకాల ద్వారా అందించిన ఆర్థిక సాయంతో⇒‘పేదలంటే మారుమూల పల్లెల్లో, పట్టణాల్లోని మురికి వాడల్లోనే ఉండాలి.. పెత్తందారుల ఇళ్లలో పనులు చేస్తూ, వాళ్లు తినగా మిగిలింది తింటూ బతకాలి.. పిల్లలను స్కూల్ లెవల్ వరకు తెలుగు మీడియంలో మాత్రమే చదివించాలి.. ఇంగ్లిష్ మీడియంలో చదివించాలనే ఆలోచనే రాకూడదు.. టెన్త్ తర్వాత పెత్తందారుల ఫ్యాక్టరీలో ప్యాకింగ్ విభాగంలో, లోడింగ్.. అన్లోడింగ్ సెక్షన్లో, సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకోమని బతిమిలాడాలి..అమరావతిలో పేదలనే వారు అసలు ఉండకూడదు.. ఎన్నో ఏళ్లుగా ఇలా కొనసాగుతోంటే ఈ సీఎం జగన్ వచ్చాక, ఆ పరిస్థితి మార్చేస్తున్నారు.. సీఎం ఇలా చేస్తే మేము చూస్తూ ఊరుకుంటామా.. కోర్టుల్లో కేసులేశాం.. లేని వివాదాలు సృష్టించాం.. భయాందోళనలు పెంచేశాం.. డబ్బు సంచులతో ఎన్ఆర్ఐలను దింపాం.. పనోళ్లను పనోళ్లుగా ఉంచకుండా పేదరికాన్ని తగ్గించేస్తే మేమంతా ఏమైపోవాలి?’ అని చంద్రబాబు ఆయన పెత్తందారుల గ్యాంగ్ ఊగిపోతోంది. ⇒ ఈనాడు రామోజీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని మందులు వాడినా హిస్టీరియా తగ్గడం లేదు. రాత్రిళ్లు ఉన్నట్లుండి లేచి కూర్చుంటున్నారట. అదిగో జగన్.. జగన్.. మళ్లీ వస్తున్నాడు అంటూ కలవరిస్తున్నారట! తప్పకుండా ఆయన కల నెరవేరుతుంది. పేదరికంపై, పేదలపై, దిగువ మధ్యతరగతి వర్గాలపై విషం నింపుకున్న ఈ పెత్తందారులు ఫలానా మంచి పని చేశామని ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోలేని దుస్థితిలో నిస్సిగ్గుగా మంచి చేస్తున్న ప్రభుత్వంపై దుర్మార్గంగా నిందలు వేస్తున్నారు. దు్రష్పచారాలు చేస్తున్నారు. వీరందరి వలువలూడదీసి తరమడానికి ఓటర్లంతా సిద్ధంగా ఉన్నారు. ఊరూరా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు బారులు తీరి కనిపిస్తున్నారు. ఆ రెండు బటన్లు ఎప్పుడెప్పుడు నొక్కుదామా అని వేచి చూస్తున్నారు. -
చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలి: ఎంపీ విజయసాయి రెడ్డి
సాక్షి, నెల్లూరు: చంద్రబాబు కూటమికి మైనార్టీలు ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మైనార్టీలకు మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు కూటమికి మైనార్టీలు ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలి. ఆ పార్టీలకు ఓటేయటమంటే రిజర్వేషన్ రద్దుకు అంగీకరించినట్లే. టోపీ పెట్టుకుని మసీదులకు వెళ్తున్న చంద్రబాబు ఇప్పటికే అనేకసార్లు మైనారిటీలను మోసం చేశాడు. ఉపాధి పథకాలు, ఉపకార వేతనాలు, విదేశీ విద్యలో వారికి ఫలాలు అందకుండా చేసిన చరిత్ర బాబుది. ఇప్పుడు వేమిరెడ్డి, నారాయణ ద్వారా నెల్లూరు అర్బన్ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ను డబ్బు సంచులతో ఓడించాలని చూస్తున్నాడు’.ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు కూటమికి మైనార్టీలు ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలి. ఆ పార్టీలకు ఓటేయటమంటే రిజర్వేషన్ రద్దుకు అంగీకరించినట్లే. టోపీ పెట్టుకుని మసీదులకు వెళ్తున్న చంద్రబాబు ఇప్పటికే అనేకసార్లు మైనారిటీలను మోసం చేశాడు. ఉపాధి పథకాలు,…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 4, 2024 మానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెలా ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు తన నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు చేయించాడు. మొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు పంచాయతీ సెక్రటేరియట్లో సైతం పెన్షన్లు పంపిణీని అడ్డుకుని బ్యాంకుల్లో పెన్షన్ సొమ్ము జమ చేయించడంతో బ్యాంకుల దగ్గర పడిగాపులుకాస్తూ వడదెబ్బతో వయోవృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. బాబు ముఖంలో పశ్చాతాపానికి బదులు మందహాసం కనిపిస్తోంది. పేదల ఉసురు నీకు తప్పక తగులుతుంది బాబూ మానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెల ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు తన నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు చేయించాడు. మొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 4, 2024 ‘నెల్లూరు సమగ్రాభివృద్ధి కోసం 100 శాతం కమిట్మెంట్తో రూపొందించినదే నెల్లూరు మేనిఫెస్టో. మన నెల్లూరు అని ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకునేలా దేశంలోనే అగ్రగామి ప్రాంతంగా నెల్లూరును అభివృద్ధి చేస్తామని మాటిస్తూ మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి అఖండ మెజారిటీతో నన్ను ఎంపీగా గెలిపించాలని కోరుతున్నాను’ అని కామెంట్స్ చేశారు. -
పేదలకు మంచి చేస్తుంటే వాళ్లు తట్టుకోలేక పోతున్నారు.. కూటమి గెలిస్తే పథకాలు ఆపేస్తారంట..!
-
బీజేపీని డిఫెన్స్లో పడేసిన సీఎం జగన్!
మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం కూటమిని ముందుగానే క్లీన్ బౌల్ చేసేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు బీజేపీతో కలిసి అట్టహాసంగా విడుదల చేయాలని అనుకున్న మేనిఫెస్టో విడుదల తుస్సు మంది. దానికి కారణం భారతీయ జనతా పార్టీ ఆ మానిఫెస్టోని ముట్టుకోవడానికి ఇష్టపడక పోవడమే. ఇది జగన్ కొట్టిన దెబ్బే కదా!ఆయన గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో 2014 శాసనసభ ఎన్నికల సమయంలో ఈ మూడు పార్టీలు కలిసి విడుదల చేసిన మేనిఫెస్టో గురించి, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, ప్రధాని మోదీల ఫోటోలతో కూడిన కరపత్రాన్ని ప్రజలకు చూపుతూ అందులో ఇచ్చిన వాగ్దానాల అమలు తీరు గురించి ప్రశ్నిస్తున్నారు. ప్రజలలో ఇది విస్తృతంగా చర్చనీయాంశం అయింది. అప్పుడు హామీలు అమలు చేయకుండా మోసం చేసిన ఈ ముగ్గురు మళ్లీ జనం ముందుకు వస్తున్నారని అంటూ అందులో ఉన్న అంశాలను చదివి వినిపించి ప్రజలతో సమాధానాలు ఇప్పిస్తున్నారు. అది ఈ మూడు పార్టీలకు బాగా డ్యామేజీగా మారింది. వాటిలో ఒక్కదానికి కూడా చంద్రబాబు నాయుడు సమధానం ఇవ్వలేకపోతున్నారు. అంతేకాక తన సభలలోకాని, తన ఎన్నికల ప్రణాళిక విడుదలలో కాని జగన్ ఒక మాట చెబుతున్నారు.2019లో తాను ఇచ్చిన మానిఫెస్టోని, అమలు ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజలకు ఇస్తూ, 2024లో తాను చేయబోయే కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. పాతవాటిని కొనసాగిస్తూ,కొత్తవి పెద్దగా ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా మేనిఫెస్టోని రూపొందించి దానికి అయ్యే వ్యయాన్ని వివరిస్తున్నారు. అలాగే చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పేరుతో ప్రచారం చేసిన వాగ్దానాలకు అయ్యే ఖర్చును లెక్కేసి చెబుతున్నారు. వాటి ప్రకారం చూస్తే చంద్రబాబుది పూర్తిగా ఆచరణసాధ్యం కాని మేనిఫెస్టో అని తేలిపోతుంది. ఈ పరిస్థితిలోనే తమ పరువు చంద్రబాబు చేతిలో మరింతగా పోగొట్టుకోవడం ఇష్టం లేక ప్రధాని మోదీ వంటి బీజేపీ నేతలు తమ పేర్లు టీడీపీ మేనిఫెస్టోలో పెట్టవద్దని చెప్పారట. బీజేపీ పెద్దలు ఈ మేనిఫెస్టోకి దూరం అయితే, పవన్ కల్యాణ్ పెద్దగా చదువుకోలేదు. కాబట్టి చంద్రబాబు ఏమి చెబితే దానికి ఊగొట్టే స్థితిలో ఉన్నారు. చంద్రబాబు తన పాత మేనిఫెస్టో ఊసుకాని, జగన్ అమలు చేసిన మేనిఫెస్టో సంగతులు కాని చెప్పకుండా ఆకాశమే హద్దుగా కొత్త హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తన సభలలో మళ్లీ ఈ ముగ్గురూ చంద్రబాబు, పవన్,మోదీ మళ్ళీ జనాన్ని మోసం చేయడానికి వస్తున్నారని, ఇంటింటికి బెంజ్ కారు ఇస్తామంటున్నారని, కిలో బంగారం ఇస్తామని చెబుతున్నారని నమ్ముతారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇది బాగా క్యాచీ డైలాగుగా మారడంతో బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారింది.చంద్రబాబు ఇచ్చే తప్పుడు వాగ్దానాలకు తాము కూడా బాధ్యులవుతున్నామని, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో చంద్రబాబు వల్ల అప్రతిష్టపాలు అవుతున్నామని అనుకున్నారేమో కాని, కనీసం మోదీ , జేపీ నడ్డా, అమిత్ షా ,దగ్గుబాటి పురందేశ్వరి వంటి ఏ ఒక్క నేత ఫోటో మానిఫెస్టో పై వేయలేదు. టీడీపీ,జనసేనల రెండు పార్టీల మేనిఫెస్టోగానే ప్రకటించవలసి వచ్చింది. కాకపోతే బతిమలాడి బీజేపీ ఇన్ చార్జీ సిద్దార్ద్ నాధ్ సింగ్ ను తీసుకువచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆయనేమో మేనిఫెస్టో కాపీ పట్టుకోకుండా తిరస్కరించారు. పురందేశ్వరిని ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా బీజేపీ నిలువరించినట్లుగా ఉంది.లేకుంటే ఇంత ముఖ్యమైన కార్యక్రమానికి రాకుండా ఉంటారా? దీంతో మొత్తం ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన సందర్భం కాస్తా తుస్సు అంది. ఇదంతా జగన్ ఎఫెక్ట్ అన్న అభిప్రాయం కలుగుతుంది.చంద్రబాబు ఇచ్చిన హామీల విలువ సుమారు 1.65 లక్షల కోట్ల విలువ అని ఒక అంచనా. అదే జగన్ ఇచ్చిన హామీల వ్యయం రూ. 70 వేల కోట్లు. ఇంతకాలం జగన్ బటన్ నొక్కుడుతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్ లు ఇప్పుడు యు టర్న్ తీసుకుని ఇంకా తాము ఎక్కువ ఇస్తామని చెబుతున్నారు. అప్పట్లో జగన్ పై అడ్డగోలుగా రాసిన రామోజీ,రాధాకృష్ణలు, ప్రస్తుతం చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై విశ్లేషించడానికే భయపడుతున్నారు. ఇంత మొత్తం డబ్బు ఎక్కడనుంచి వస్తుందని అడిగితే చంద్రబాబు కు ఇబ్బందిగా ఉంటుందని భావించి వారు దానికి జోలికి పోవడం లేదు. కానీ పేజీల కొద్ది ఆ వాగ్దానాలను పరిచి తాము టీడీపీ పక్కా ఏజెంట్లమని ప్రజలకు మరోసారి తెలియచేశారు.తెలంగాణ, కర్నాటక కాంగ్రెస్ మేనిఫెస్టోలతో పాటు ఏపీలో జగన్ అమలు చేస్తున్న స్కీముల్ని కాపీ కొట్టి కొంత అదనంగా ఇస్తామని చంద్రబాబు చెప్పారు. కర్నాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తాము ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయలేక సతమతం అవుతున్నాయి. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు చేసినా.. దానివల్ల ఆర్టీసీకి పెద్ద నష్టమే వస్తోంది. దానిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఎంత శ్రద్ద చూపుతుందన్నది అనుమానమే. ఈ పరిస్థితిలో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు కూడా కష్టమే అవుతుంది.చంద్రబాబు ఇచ్చిన కొన్ని హామీలను చూద్దాం. వాటికి అయ్యే వ్యయం ఎంతో లెక్కగడదాం.ఉదాహరణకు ఏపీలో 19-59 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకు 1,500 రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో రెండున్నర కోట్ల మంది మహిళలు ఉన్నారనుకుంటే.. అందులో కోటి మంది 19 ఏళ్లలోపు వారు, 59 ఏళ్ల పైబడిన వారిని తీసివేస్తే దాదాపు కోటిన్నర మందికి ఈ స్కీం అమలు చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెలకు రూ.2,250 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. అంటే ఏడాదికి 27వేల కోట్ల రూపాయల ఖర్చు అన్నమాట.నిరుద్యోగ భృతి కింద మూడువేల రూపాయల చొప్పున ఇస్తామన్నారు. వారి సంఖ్య ఎంతో చెప్పలేదు. పోని ఆయన 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నారు కనుక,ఆ సంఖ్యనే ఆధారంగా తీసుకుంటే నెలకు రూ.600 కోట్లు వ్యయం చేయవలసి ఉంటుంది. అంటే ఏడాదికి రూ. 7,200 కోట్లు అన్నమాట.రైతులకు రైతు భరోసా కింద జగన్ ప్రభుత్వం 13 వేల రూపాయలు ఇస్తోంది. దానిని 16 వేలు చేశారు. కాని చంద్రబాబు ఏకంగా ఇరవైవేలు ఇస్తామని అంటున్నారు. ఆ ప్రకారం ఏడాదికి రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయి. పోనీ ఇందులో సగం కేంద్రం వాటా అనుకున్నా, ఐదువేల కోట్ల రూపాయలు రాష్ట్రం ఖర్చు పెట్టాలి.అమ్మ ఒడి కింద ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున జగన్ ప్రభుత్వం ఇస్తోంది. దానిని 17వేలకు పెంచుతామని జగన్ తెలిపారు. చంద్రబాబు గతంలో తన ప్రభుత్వంలో ఈ స్కీమును అమలు చేయకపోయినా, ఇప్పుడు ఇంటిలో ఎందరు పిల్లలు ఉంటే అందరికి 15వేల రూపాయలు ఇస్తానంటున్నారు. ఇద్దరు పిల్లలనే లెక్కవేసుకుంటే పదిహేనువేల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది.వృద్దాప్య పెన్షన్ లను నెలకు నాలుగువేలు చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాలకు ఈ స్కీం అర్హతకు వయోపరిమితిని 50 ఏళ్లకు తగ్గిస్తామని టీడీపీ చెబుతోంది. ప్రస్తుతం ఉన్న 65లక్షల మంది పేదలకు వీరు తోడవుతారు. దీని ప్రకారం నెలకు రూ.2,600 కోట్లు వ్యయం అవుతుంది.అంటే సంవత్సరానికి రూ.31 వేల కోట్లు అన్నమాట.ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై మళ్లీ అబద్దాలు ఆడారు. ఇది కేంద్ర ప్రతిపాదిత చట్టం అని పలువురు చెబుతున్నా వినకుండా చంద్రబాబు ఇదే ప్రచారం చేస్తున్నారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంత పాడుతున్నాయి. గతంలో పురందేశ్వరి పొత్తు రాకముందు, టీడీపీ ఈ చట్టంపై చేస్తున్నది దుష్ప్రచారం అని స్పష్టంగా చెప్పారు. నిజంగానే జగన్ ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఈ చట్టం తెచ్చి ఉంటే, కేంద్రానికి లేఖ రాసి వివరణ కోరవచ్చు కదా!. ఏ ప్రభుత్వం అయినా ప్రజల ఆస్తులను లాక్కోవడానికి చట్టాలు చేస్తుందా? ఈ చట్టం ద్వారా ప్రజలకు మరింత సదుపాయం కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం అన్ని రాష్రాల కోసం దీనిని ప్రతిపాదిస్తే, అంతతటిని జగన్ కు ఆపాదించి, నానా చెత్త ప్రచారం చేస్తున్నారు. దమ్ముంటే మోదీ ఉఏపీలో ఆస్తులను లాక్కోవడానికి ఈ చట్టం తెచ్చారని చంద్రబాబు అనాలి. ఒకప్పుడు తాను గొప్ప సంస్కరణవాదినని ప్రచారం చేసుకున్న చంద్రబాబు నిజ స్వరూపం ఇది . కేంద్రాన్ని దీనిపై అడగకపోతేమానే.. సిద్దార్ద్ సింగ్ ,పురందేశ్వరిలలో ఎవరో ఒకరితో ఈ చట్టం గురించి మాట్లాడించి ఉండవచ్చు కదా! ఆయన అదేమీ చేయలేదంటే దాని అర్దం బీజేపీ ఇలాంటి పిచ్చి ఆరోపణలను పట్టించుకోదనే కదా! ఏదో మొక్కుబడికి సిద్దార్ద్ నాద్ సింగ్ కూటమి మేనిఫెస్టోకి మద్దతు అని చెప్పారు. అది నిజమే అయితే ఎందుకు మోదీ ఫొటో ఈసారి వేయవద్దని ఎందుకు చెప్పారో వివరణ ఇవ్వాలి కదా!చంద్రబాబు చేసిన అన్ని హామీలను అమలు చేస్తే అసాధ్యం కనుకే, మరోసారి నవ్వుల పాలు కాకుండా ఉండడానికి మోదీ తన ఫొటో ప్రచురించడానికి ఇష్టపడలేదని అనుకోవాలి. అందుకే జగన్ తన స్పీచ్ లలో ఢిల్లీ పెద్దలు, బీజేపీ వారు కూడా చంద్రబాబును నమ్మడం లేదని తేల్చేశారు. బీజేపీతో కలిశాం కనుక ప్రత్యేక హోదా,విభజన హామీలు, తెలంగాణ నుంచి రావల్సిన బకాయిలు, ఆస్తుల విభజన సాధిస్తామని ఒక్క మాట చెప్పకుండా ఎన్నికల ప్రణాళికను పూర్తి చేశారు. అంటే వాటి ఊసే టీడీపీ ఎత్తొద్దని బీజేపీ కండిషన్ పెట్టినట్లే కదా! ఏ రకంగా చూసినా, ఇది ప్రజల మేనిఫెస్టో కాదు. కేవలం అధికారం కోసం చంద్రబాబు ఆడే రాజకీయ నాటకపు మోసఫెస్టో తప్ప ఇంకొకటి కాదని ఘంటాపధంగా చెప్పవచ్చు. చంద్రబాబు మేనిఫెస్టోని ఏపీ మేలు కోరుకునేవారు ఎవరూ అంగీకరించకూడదు కూడా.విద్య రంగంలో అమలు లో ఉన్న సిలబస్ ను రివ్యూ చేస్తారట. అంటే దాని అర్ధం ఇప్పుడు ఉన్న ఇంగ్లీష్ మీడియం ను రద్దు చేస్తామని చెప్పడమా?. అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ స్కూల్ పిల్లలకు ఇస్తున్న ఐబీ సిలబస్ ను ఎత్తివేస్తారా?. విద్యార్ధులకు టాబ్ లు వంటి వాటిని ఇవ్వడం ఆపివేస్తారా? మళ్లీ ప్రైవేటు స్కూళ్లకే పేదలు వెళ్లాల్సిన పరిస్థితి క్రియేట్ చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారా? .. .. ముస్లిం రిజర్వేషన్ లను కొనసాగిస్తారా?లేదా? బీజేపీ స్పష్టంగా రిజర్వేషన్ లు రద్దు చేస్తామని చెబుతుంటే.. దానిని చంద్రబాబు గట్టిగా ఖండించలేక పోతున్నారు. NDA కూటమి ఎజెండాలో ఇది ముఖ్యమైనదిగా ఉంది. దానిపై బీజేపీవాళ్లతో ఎందుకు మాట్లాడించడం లేదు.పోనీ తాను బీజేపీని ఎదిరించి రిజర్వేషన్ లను కొనసాగిస్తానని కూడా ప్రణాళికలో హామీ ఇవ్వలేదు.177 రకాల హామీలు ఇవ్వడం ద్వారా అన్ని వర్గాల వారి ఆదరణ చూరగొనాలన్నది చంద్రబాబు ఆలోచన. కాని అన్ని వర్గాల వారు టీడీపీ మేనిఫెస్టోని చూస్తే, పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఇంతకాలం ఈ పాయింట్ మీద జగన్ను వ్యతిరేకించేవారు.. ఇప్పుడు జగనే బెటర్ అనే పొజిషన్కు చంద్రబాబు తీసుకొచ్చారు.ఇలా.. కూటమి మేనిఫెస్టో వాగ్దానాలను గమనిస్తే, ఆకాశమే హద్దుగా చంద్రబాబు ఇచ్చేశారు. వీటిని అమలు చేయడానికి రెండు,మూడు రాష్ట్రాల బడ్జెట్ లు కూడా సరిపోవు. అంటే ఈ స్కీములను ఎగవేయడం తప్ప మరో దారి ఉండదు. లేదంటే ఈ స్కీము లబ్దిదారులలో జాబితాలో కోత పెట్టి వ్యయం అంచనాను బాగా తగ్గించుకోవాలి.దీనిపై లబ్దిదారులంతా మండిపడతారు. ఏ రకంగా చూసినా చంద్రబాబు మోసం చేసినట్లే అవుతుంది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బయటపడ్డ చంద్రబాబు నిజస్వరూపం
-
టీడీపీకి రెబెల్స్ పోటు.. అయోమయంలో బాబు
-
April 28th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 28th AP Elections 2024 News Political Updates...9:00 AM, Apr 28, 2024జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీఆయన పథకాలే వారి మేనిఫెస్టోలోనూ పెట్టారువలంటీర్ల వ్యవస్థ కొనసాగించి... ఎక్కువ వేతనం ఇస్తామంటున్నారుఅంటే అవన్నీ బాగున్నాయని చెబుతున్నట్టే కదాఈ ప్రభుత్వం తీసుకొచి్చన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ బాగా నచ్చిందిమహిళలైతే ఎక్కువ మంది వైఎస్సార్సీపీ వైపేసాక్షి ఇంటర్వ్యూలో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ 8:30 AM, Apr 28, 2024ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సుచెప్పలేనన్ని నేరాలు.. విప్పలేనన్ని కేసులు..!అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి సామ్రాజ్యం విస్తరణ గ్రానైట్ మాఫియా, నిబంధనలకు పాతరతో ట్రావెల్స్ నిర్వహణ పదుల సంఖ్యలో గాలిలో కలిసిన ప్రాణాలు..?బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక శక్తులకు ఊతంపరిశ్రమలపై ఆధిపత్యం, అక్రమ వసూళ్లు 8:00 AM, Apr 28, 2024సైకిల్ ఎక్కేదిలేదు... ప్రచారం చేసేదిలేదుమమ్మల్ని కుక్కలు కంటే హీనంగా చూస్తున్నారుగంగాధర నెల్లూరు టీడీపీ అభ్యర్థికి మేం మద్దతు ఇవ్వంజనసేన, బీజేపీ నేతల తీర్మానం7:30 AM, Apr 28, 2024మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్సమరింత ప్రజోపయోగ, అభివృద్ధి కార్యక్రమాలతో 2024 మేనిఫెస్టోసంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ కల్పనపై ప్రధాన దృష్టిప్రపంచంలో మేటి నగరంగా విశాఖ అభివృద్ధిబాబులా అబద్దపు హామీలు ఇవ్వం7:00 AM, Apr 28, 2024ఏ సంపద సృష్టించావు బాబూ? సీఎం వైఎస్ జగన్14 ఏళ్లూ రెవెన్యూ లోటే ఉంటే బాబు సృష్టించిందేంటి?ఆయనకు ముందు, తర్వాత ‘మిగులు’ ఎలా వచ్చింది?ఆయనకు ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్లే కదా!రాష్ట్రానికి ఎక్కువ అప్పులు తెచ్చింది కూడా చంద్రబాబేమూలధన వ్యయం ఎవరి హయాంలో ఎక్కువో తెలియదా?నాడు ఏటా రూ.15,227 కోట్లు ఖర్చుచేస్తే... ఇప్పుడది రూ.17,757 కోట్లుపోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు.. ‘నాడు–నేడు’ అన్నీ ఇప్పుడే..దేశ జీడీపీలో మన వాటా నాడు 4.47 శాతమైతే ఇప్పుతడు 4.83 శాతంఅడ్డంగా జనంపై పడి పన్నులు బాదేసింది కూడా బాబే..నాడు జీడీపీలో పన్నుల వాటా 6.57 శాతం... ఇప్పుడు 6.35 శాతమేగణాంకాలతో సహా వివరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్6:30 AM, Apr 28, 2024అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్సాధ్యం కాదని తెలిసీ అబద్ధాలకు రెక్కలు: సీఎం జగన్2014లోనూ జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలుఅధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారుఇప్పుడు మళ్లీ అదే కూటమి కట్టి సూపర్ సిక్స్.. సూపర్ టెన్ అంటున్నాడుఆ హామీలకు అయ్యే ఖర్చెంత? అమలు సాధ్యమేనా?ఇలా చేయడం దొంగతనం కన్నా దారుణం కాదా? 420.. చీటింగ్ కాదా?6:00 AM, Apr 28, 2024సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...తాడిపత్రి వైఎస్సార్ సర్కిల్లో ఉ.10 గంటలకు నిర్వహించే సభతో ప్రచార భేరిమధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరి త్రిభువని సర్కిల్లో..3 గంటలకు కందుకూరులో కేఎంసీ సర్కిల్లో సీఎం వైఎస్ జగన్ ప్రచార సభలురోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహణసిద్ధం సభలు, ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్తో వైఎస్సార్సీపీలో జోష్ -
April 25th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 25th AP Elections 2024 News Political Updates..5:10 PM, Apr 25, 2024తాడేపల్లి :చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్వైఎస్ జగన్ రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే… చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృతపు ఆలోచలు చూస్తే చంద్రబాబు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతోందిమీరు పెట్టిన ట్వీట్ చూస్తే… చివరకు పశువులు కూడా అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోయారని స్పష్టమవుతోంది .@ysjagan రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే… చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృతపు ఆలోచలు చూస్తే @ncbn మీరు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతోంది. మీరు పెట్టిన ట్వీట్ చూస్తే… చివరకు పశువులు కూడా అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోయారని స్పష్టమవుతోంది. https://t.co/pKo2zhOuED— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) April 25, 2024 4:56 PM, Apr 25, 2024మాడుగులలో మూడు ముక్కలాటగా మారిన టీడీపీ రాజకీయంటీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన బండారు సత్యనారాయణమూర్తిటీడీపీ రెబల్గా నామినేషన్ వేసిన గవిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాద్గవిరెడ్డి, పైలా నామినేషన్తో టీడీపీలో ఆందోళన..బండారును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పైలా ప్రసాద్అధిష్టానం బుజ్జగించిన వెనక్కి తగ్గని రామానాయుడు, పైలా ప్రసాద్4:12PM, Apr 25, 2024విజయవాడ:టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు పై ఈసీ సీరియస్అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశంఅనకాపల్లి జిల్లా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనాసీఎం జగన్పై అనుచిత , నిరాధార వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడుఅయ్యన్నపాత్రుడు పై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రేడ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుమల్లాది విష్ణు ఫిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశం3:39PM, Apr 25, 2024కృష్ణాజిల్లా: 2019లో జగన్మోహన్రెడ్డి చెప్పిన ప్రతీ మాట కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లారు:సాక్షి టీవీతో ఆళ్ళ అయోధ్యరామిరెడ్డిమ్యానిఫెస్టోలో ఎగ్జామ్లో సీఎం జగన్కు 99 శాతం మార్కులొచ్చాయిపార్టీ తరపున ప్రజల్లోకి వెళ్లే కార్యకర్తలకు కూడా 99% మార్కులొచ్చేలా చేశారుప్రజలను ఓటడిగే హక్కు మాకు మాత్రమే ఉందనే కాన్ఫిడెన్స్ను తీసుకొచ్చారు175కి 175 గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్ కృష్ణా,గుంటూరులో 35 సీట్లు గెలుస్తాం ప్రజలకు చెప్పడానికి కూటమి దగ్గర ఏమీ లేదుగతంలో ఇదే కూటమిగా కలిసొచ్చారు... విడిపోయారుఇప్పుడు మళ్లీ కూటమిగా వస్తున్నారుఈసారి కూటమిగా కలిసిరావడంలోనే క్యాండెట్ల విషయంలో సమస్యలొచ్చాయిమళ్లీ ఏదో ఒక కథ చెప్పాలి కాబట్టి....ఏదో రకంగా మాపై బురద జల్లుతున్నారు 3:13 PM, Apr 25, 2024వైఎస్సార్సీపీలో చేరిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్రెడ్డి దంపతులుసీఎం జగన్ పులివెందుల పర్యటనలో వైఎస్సార్కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీనాథ్రెడ్డి దంపతులువైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పుంగనూరులో టీడీపీ తరపున పోటీ చేసిన శ్రీనాథ్ రెడ్డి భార్య అనీషా రెడ్డి. 2:43 PM, Apr 25, 2024కృష్ణాజిల్లా :అవనిగడ్డ ఎన్నికల బరిలో మరో బుద్ధప్రసాద్నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి బోయిన బుద్ధప్రసాద్నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన బోయిన బుద్ధప్రసాద్కూటమి అభ్యర్ధిలో అలజడి రేపుతున్న నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ కూటమి అభ్యర్ధిగా.. జనసేన పార్టీ నేత మండలి బుద్ధప్రసాద్ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పేరు కూడా బుద్ధప్రసాద్ కావడంతో మండలి బుద్ధప్రసాద్లో మొదలైన ఆందోళన2:24 PM, Apr 25, 2024కృష్ణాజిల్లా: గన్నవరం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వల్లభనేని వంశీ నాలుగోసారి ఎమ్మెల్యేగా నిలబడుతున్నానుపేదలకు ఆర్థిక స్వావలంబన చేకూరేలా సీఎం పాలన సాగించారుకేవలం కాగితాలకే పరిమితం కాకుండా చేతల్లో పాలనా విప్లవాన్ని చూపించారునా సామాజిక బాధ్యతగా అందరూ బావుండాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీలో చేరానుప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారుకరోనా సమయంలో ఏపీ ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేసిందికరోనా సాకు చూపి పథకాలు ఆపలేదునేను టీడీపీలో 20ఏళ్లు పనిచేశానుకలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మంచి పనులు చేయవచ్చని నాకు తెలియదు జగన్ సీఎం అయిన కొత్తలో ఈ పథకాలు అన్నీ నాలుగు నెలలే ఇస్తారు అన్నారుతర్వాత పథకాల వల్ల శ్రీలంక అవుతుంది అన్నారుఇప్పుడు జగన్ కంటే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారుజగన్ నాణ్యమైన విద్య ఇస్తామంటుంటే, చంద్రబాబు నాణ్యమైన నారావారి సారా ఇస్తామంటున్నారుజగన్ను రక్షించుకోవాల్సిన అవసరం అన్ని వర్గాలకు చారిత్రాత్మక అవసరంరాష్ట్ర ప్రజల దశ, దిశ మార్చే దమ్ము, శక్తి, సంకల్పం జగన్కు మాత్రమే ఉందిజగన్ ఉంటేనే పేద బడుగు బలహీనర్గాలకు న్యాయం జరుగుతుందిచంద్రబాబు ఔట్ డేటెడ్ పొలిటీషియన్విశాఖ స్టీల్ ప్లాంట్ మీద, పోలవరం పునరావాసం మీద కూటమి స్టాండ్ చెప్పాలిపురంధేశ్వరి రాష్ట్రానికి రావాల్సిన హక్కులపైనా మాట్లాడాలికూటమికి ఎజెండా, స్పష్టత లేదుకూటమి డబుల్ ఇంజిన్లోని ఒక ఇంజిన్ తూర్పుకు, మరో ఇంజిన్ పడమరకు వెళ్తున్నాయి2:00 PM, Apr 25, 2024చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: కొడాలి నానిసీఎం జగన్ ఆధ్వర్యంలో ఎన్నికలకు మేమంతా సిద్ధంగుడివాడలో మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం టీడీపీకి చెందిన వ్యక్తులు, చంద్రబాబు మనుషులు.. కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారుఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మేం కట్టుబడి ఉన్నాం టీడీపీ రెచ్చగొట్టినా మేం సంయమనం పాటిస్తున్నాం చంద్రబాబు చెప్పేవి ఏదీ చేయడుబాబొస్తే జాబొస్తుందన్నాడు ఎవడికిచ్చాడు జాబునిరుద్యోగులకు ఉద్యోగ భృతి అన్నాడు ఎవరికిచ్చాడు?.2014లో మోసం చేశాడు. మళ్లీ మోసం చేయడానికే చంద్రబాబుచంద్రబాబుకు అల్జిమర్స్తాను మర్చిపోయాడు కాబట్టి.. ప్రజలు కూడా మర్చిపోయారనుకుంటున్నాడుచంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు మాడు పగిలే తీర్పు ఇవ్వబోతున్నారు. టీడీపీ వెనక ఉన్న వాళ్లకు సామాజికవర్గం నేతలు మదబలం, ధనబలం, కులపిచ్చితి విర్రవీగుతున్నారు టీడీపీని గెలిపించడానికి ఓటర్లకు డబ్బులు పడేయాలనుకుంటున్నారుప్రజాస్వామ్యంలో ఓటును కొని గెలవగలరా?.పరాయిదేశంలో ఉంటూ హాయిగా డబ్బు సంపాదిస్తూ ఇక్కడున్న ఓటర్లను వెధవలంటూ కించపరుస్తున్నారుఇక్కడి ప్రజలు కాదు.. ఓటర్లను దూషిస్తున్న మీరు వెధవలుపచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందిచంద్రబాబు, ఆయన మద్దతుదారులకు కుక్కకాటుకి చెప్పుదెబ్బ తప్పదుఎవరికి ఓటేయాలో ప్రజలకు తెలియదా?. 1:18 PM, Apr 25, 2024టీడీపీకి షాకిస్తూ వైఎస్సార్సీపీలోకి వీరశివారెడ్డివైఎస్సార్ జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణం కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీకి గుడ్ బై పులివెందులలో ఇవాళ సీఎం జగన్ సమక్షంలో YSRCP కండువా కప్పుకున్న వీరశివారెడ్డిసీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితుడినయ్యా.. అందుకే వైఎస్సార్సీపీలో చేరా : వీరశివారెడ్డిసంక్షమే పథకాల్ని సీఎం జగన్ నేరుగా ఇళ్లకే చేర్చారు: వీరశివారెడ్డిఈ పథకాలు ఇలాగే అమలవ్వాలంటే మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి: వీరశివారెడ్డివైఎస్సార్సీపీలో ఏ పని అప్పగించినా చేస్తా.. విధేయుడిగా పని చేస్తా: వీరశివారెడ్డిచంద్రబాబు వల్ల రాష్టానికి ఒక్క ప్రయోజనం లేదు: వీరశివారెడ్డిఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు రాదు: వీరశివారెడ్డిఏపీలో మళ్లీ వైఎస్సార్సీపీదే అధికారం: వీరశివారెడ్డి12:38 PM, Apr 25, 2024సీఎం జగన్ బీసీల పక్షపాతి: YSRCP ఎంపీలురాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ వ్యాఖ్యలుబలహీన వర్గాల మద్దతు సీఎం జగన్ కే ఉంది సామాజిక న్యాయానికి సీఎం జగన్ ఒక రోల్ మోడల్ బీసీల గురించి టీడీపీ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందిబీసీలు అందరూ వైస్సార్సీపీతోనే ఉన్నారని వెల్లడిరాజ్యసభ సభ్యులు కృష్ణయ్య కామెంట్స్బీసీ ముఖ్యమంత్రులు తీసుకోలేని సాహసోపేత నిర్ణయాలను సీఎం జగన్ తీసుకుంటున్నారుబీసీలు అందరూ జగన్ ని దేవుడితో సమానంగా చూస్తున్నారు.. ఒక విజన్ తో పాలన సాగిస్తున్నారు సీఎం జగన్కి మోసం చెయ్యడం రాదు.. ప్రతి ఒక్కర్ని కుటుంబ సభ్యులుగానే చూస్తారాయనచట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం మాదే బీసీల పక్షపాతిగా ఉన్న జగన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద ఉందిఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలు చదువుకోవడం చంద్రబాబుకి ఇష్టం లేదు.ఆయనకు ఓటేస్తే.. నిరుపేద పిల్లలు చదువుకు దూరం అవుతారు..వైస్సార్సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించాలని పిలుపు12:02 PM, Apr 25, 2024కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్ నామినేషన్కాకినాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్ధిగా చలమలశెట్టి సునీల్ నామినేషన్ఆనందభారతీ మైదానం నుండి జిల్లా పరిషత్ సెంటర్ వరకు వేలాది మందితో భారీ ర్యాలీసునీల్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు,పిఠాపురం అభ్యర్ధి వంగా గీతా11:30 AM, Apr 25, 2024పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్వైఎస్సార్ జిల్లా: పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీఎం జగన్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలు జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన పులివెందుల వీధులు11:15 AM, Apr 25, 2024పులివెందులలో సీఎం జగన్ ప్రసంగం..సీఎం జగన్ మాట్లాడుతూ.. నా సొంత గడ్డ, నా పులివెందుల, నా ప్రాణం. ప్రతీ కష్టంలో పులివెందుల నా వెంట నడిచింది. పులివెందుల అంటే నమ్మకం, అభివృద్ధి, ఒక సక్సెస్ స్టోరీ. మంచి మనసు, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్. పులివెందుల.. ఒక విజయగాథ. మంచి చేయడం, మాట తప్పకపోవడం మన కల్చర్. టీడీపీ మాఫియా.. నాలుగు దశాబ్దాల దుర్మార్గాల్ని ఎదురించింది పులివెందుల బిడ్డలే. కరువు ప్రాంతంగా ఉన్న పులివెందులకు.. కృష్ణా నది నీళ్లు వస్తున్నాయి. పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. ఈ అభివృద్ధికి కారణంగా వైఎస్సార్. వైఎస్సార్, జగన్లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్సార్ వారసులమని.. వారి కుట్రలో భాగంగా ప్రజల మధ్యకు వస్తున్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు?. నాన్నగారిపై కక్షతో, కుట్రతో ఆయనపై కేసులు పెట్టింది ఎవరు?. ఆ కుట్రలు చేసిన పార్టీలో చేరిన వాళ్లు.. వైఎస్సార్ వారసులా?. ఆ మహానేతకు వారసులు ఎవరిని చెప్పాల్సింది.. ప్రజలే. వైఎస్సార్ లెగసీని లేకుండా చేయాలని చూసింది ఎవరు?. వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జ్షీట్లో చేర్చింది ఎవరు?. వైఎస్సార్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం. వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు?. మీ బిడ్డను ఎదుర్కోలేక.. ఒక్కరి మీదకు ఇంతమంది ఏకమవుతున్నారు. వైఎస్సార్పై కుట్రలు చేసిన వాళ్లు ఇస్తున్న స్క్రిప్ట్లు చదువుతున్న వాళ్లు.. వైఎస్సార్ వారసులా? వైఎస్ వివేకానందను చంపింది ఎవరో అందరికీ తెలుసు. వైఎస్ వివేకాను నేనే చంపాను అన్న వ్యక్తి బయట తిరుగుతున్నారు. పసుపు చీర కట్టుకుని వాళ్ల కుట్రలో భాగమైన వీళ్లా వైఎస్సార్ వారసులు?.వివేకాను చంపిన నిందితుడికి మద్దతిస్తుంది ఎవరు?. వివేకాకు రెండో భార్య ఉన్నది వాస్తవం కాదా?. అవినాష్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా?. అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టే.. టికెట్ ఇచ్చాను. అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. చిన్నాన్నను ఓడించిన వారినే.. గెలిపించాలని చూడటం దిగజారడం కాదా?. జగన్ను పరిపాలనలో, పథకాల్లో, సంక్షేమంలోనూ కొట్టలేరు. నోటాకు వచ్చినన్ని ఓట్లు రాని కాంగ్రెస్కు ఎవరైనా ఓటు వేస్తారా?రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్కు ఎవరైనా ఓటు వేస్తారా?. హోదాను తుంగలో తొక్కిన కాంగ్రెస్కు ఎవరైనా ఓటు వేస్తారా?. వైఎస్సార్ పేరు కనపడకుండా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. కాంగ్రెస్కు ఓట్లు వేస్తే బాబుకు, బీజేపీకి లాభమా.. కాదా?.మన ఓట్లు చీలిస్తే చంద్రబాబుకు, బీజేపీకి లాభమా, కాదా?. పులివెందులవాసుల చిరకాల కల మెడికల్ కాలేజీ. త్వరలోనే పులివెందుల మెడికల్ కాలేజీ ప్రారంభిస్తాం. 10:50 AM, Apr 25, 2024వైఎస్సార్సీపీని విజయాన్ని ఎవరూ ఆపలేరు: ఎంపీ అవినాష్ రెడ్డి.ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ..జగనన్న ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తున్నారు.ఐదేళ్ల పాటు రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందించాం.ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము.సంక్షేమ పథకాలను అందించాం.ఒక్క అబద్ధాన్ని వంద సార్లు చెబితే అది నిజమవుతుందనేది చంద్రబాబు సిద్ధాంతం.ఎంత మంది కలిసివచ్చినా.. ఎన్ని హామీలు ఇచ్చినా సీఎం జగన్ను ఏమీ చేయలేరు.సీఎం జగన్కు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు.ఎంత మంది కలిసి వచ్చినా వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేరు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేస్తున్నారు. మనల్ని ఎదుర్కొనే బలం లేక గుంపులుగా వస్తున్నారు. చంద్రబాబు పులివెందులలో అడుగుపెట్టిన తర్వాత వర్షాలే లేవు. 10:20 AM, Apr 25, 2024ఎవరెన్ని విమర్శలు చేసినా.. ప్రజలే మాకు ముఖ్యం: కైలే అనిల్ కుమార్సీఎం జగన్ ఆశీర్వాదంతో రెండోసారి ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నా సమాజంలో ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన వారిని ఎలా ముందుకు తీసుకురావాలో సీఎం ఆలోచన చేశారుఅందుకు అనుగుణంగానే ముందుకు వెళ్లాంమరో అవకాశం ఇస్తే మరింత మంచి చేస్తామని చెప్పి ఓటడుగుతున్నాం మాపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారుమా సోదరి షర్మిల విమర్శలు చేస్తున్నారు సీఎం జగన్ నాయకత్వంలో నేను పనిచేస్తున్నానాపట్ల సీఎం జగన్కు పూర్తి విశ్వాసం ఉంది ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు.. సీఎం జగన్ మాత్రమే మాకు ముఖ్యంగత ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక మెజార్టీ నాకు వచ్చింది ఈసారి అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించి ప్రజలు నన్ను అసెంబ్లీకి పంపిస్తారని నమ్ముతున్నా 9:45 AM, Apr 25, 2024చంద్రబాబుకు స్వామిదాస్ కౌంటర్ఎన్టీఆర్ జిల్లా..తిరువూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ కామెంట్స్..నవరత్నాల పథకాలు ప్రతీ ఒక్క కుటుంబానికి చేరాయి, పేదవారందరూ సంతోషంగా ఉన్నారు.మేనిఫెస్టోను 99% అమలుచేసి సీఎం జగన్ సింగిల్గా సింహంలా వస్తున్నారు.మీ కుటుంబంలో మేలు జరిగితేనే ఓటు వేయమని అడుగుతున్నాడు. భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో దమ్మున్న ఏకైక నాయకుడు సీఎం జగనే.గుంటూరు జిల్లా నుండి తిరువూరుకు ఒక అభ్యర్థిని తీసుకొచ్చారు.70వేల మంది ఎస్సీలున్న నియోజకవర్గంలో డాక్టర్లు, ఇంజనీర్లు, మేధావులు మీ పార్టీకి కనపడలేదా?.విశ్వసనీయతకు మారుపేరు సీఎం జగన్.. విశ్వాస ఘాతానికి మాటతప్పిన వ్యక్తి చంద్రబాబు. 8:45 AM, Apr 25, 2024ఏపీలో ఇప్పటి వరకు నామినేషన్ల లిస్ట్ ఇదే..అమరావతి ఏపీలో ఆరు రోజుల్లో పార్లమెంట్ సెగ్మెంట్లకు 555 మంది 653 సెట్ల నామినేషన్లు దాఖలు.తొలి రోజు 43 సెట్ల నామినేషన్లు దాఖలు రెండో రోజు 68 సెట్ల నామినేషన్లు దాఖలుమూడో రోజు 40 సెట్ల నామినేషన్లు దాఖలునాలుగో రోజు 112 సెట్ల నామినేషన్లు దాఖలు ఐదో రోజు 124 సెట్ల నామినేషన్లు దాఖలు ఆరో రోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు.అసెంబ్లీ ఎన్నికల కోసం 3701 సెట్ల నామినేషన్లు దాఖలు.. ఆరు రోజుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లకు 3057 మంది 3701 సెట్ల నామినేషన్లు దాఖలుతొలి రోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు రెండో రోజు 413 సెట్ల నామినేషన్లు దాఖలుమూడో రోజు 263 సెట్ల నామినేషన్లు దాఖలునాలుగో రోజు 610 సెట్ల నామినేషన్లు దాఖలుఐదో రోజు 702 సెట్ల నామినేషన్లు దాఖలుఆరో రోజు 1344 సెట్ల నామినేషన్లు దాఖలు 8:15 AM, Apr 25, 2024టీడీపీతో పొత్తు మోదీకి ఇష్టం లేదు: మేకపాటి రాజమోహన్నెల్లూరు.. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కామెంట్స్..మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వయసు పైబడి మతిభ్రమించి మాట్లాడుతున్నాడు.2024 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ షెడ్డుకి వెళ్ళడం ఖాయం.నారా లోకేష్ ఒక సోంబేరి.. సీఎం జగన్పై హత్యాయత్నం జరిగిన ఘటనపై ఆయన స్పందించిన తీరు గర్హనీయం.టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టం లేదు.రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి పిల్ల బచ్చా అనడం చంద్రబాబు తల బిరుసుకు నిదర్శనం.ఆ పిల్ల బచ్చే దెబ్బకే చంద్రబాబు ఒనికి పోతున్నాడు. మోదీ కాళ్లు పట్టుకొని పొత్తు పెట్టుకున్నాడు.చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటేనే మంచిది.రాజకీయాల నుంచి తప్పుకుంటే చంద్రబాబుకి గౌరవం మిగులుతుంది.వచ్చే ఎన్నికల్లో 175 కి 175 స్థానాలను కైవసం చేసుకుంటాం.సీఎం జగన్లో ఉండే నాయకత్వ లక్షణాలు మరెవ్వరికీ లేవు. 7:42 AM, Apr 25, 2024పులివెందుల బయల్దేరిన సీఎం జగన్తాడేపల్లి నుంచి పులివెందుల బయలుదేరిన సీఎం వైఎస్ జగన్కాసేపట్లో పులివెందుల వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న సీఎం జగన్నామినేషన్కు ముందు బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ఇప్పటికే సీఎం జగన్ తరఫున ఒక సెట్ నామినేషన్ దాఖలునామినేషన్ పత్రాలు సమర్పించిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి కరోనా లాంటి కష్టకాలంలో కూడా మీ బిడ్డ సాకులు వెతుక్కోలేదు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలని.. వారి కష్టం మీ బిడ్డ కష్టం కంటే ఎక్కువని భావించి బటన్ నొక్కడం ఎక్కడా కూడా ఆపలేదు. మరోవైపు 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే కనీసం ఆయన చేసిన ఒక్క మంచి అయినా మీకు గుర్తుకి… pic.twitter.com/u5XX4l9IVW— YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2024 7:21 AM, Apr 25, 2024ఏపీలో బీజేపీకి బాబే లీడర్..దేశమంతా మోదీ కా పరివారే.. ఏపీలో మాత్రం చంద్రబాబుకు అప్పగించిన పురందేశ్వరిసొంత పార్టీ నేతలను కాదని బాబు అద్దె నాయకులకు పార్టీలో సీట్లు కూటమి కట్టినా బీజేపీ సీట్లూ టీడీపీ నేతలకేబద్వేలు నుంచి అనపర్తి దాకా ఇదే పరిస్థితిటీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారి కోసమే ఈ పొత్తులా అంటున్న కమలం నాయకులు7:10 AM, Apr 25, 2024పవన్ ఆస్తులు మాయ.. పెళ్లాల లెక్కలూ మాయే..పవన్ ఎన్నికల అఫిడవిట్లో అడుగుకో అబద్ధంపవన్ అఫిడవిట్లో వివరాలపై విచారణ చేయించాలిఈసీకి వైఎస్సార్సీపీ నేత పోతిన మహేశ్ విజ్ఞప్తి 7:00 AM, Apr 25, 2024నేడు కడపలో చంద్రబాబు ప్రచారంనేడు కడపలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంరాజంపేట, కోడూరులో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభలుసభల్లో బాబుతో పాటు పాల్గొననున్న పవన్ కల్యాణ్కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్న ఇరు పార్టీల అధినేతలు6:55 AM, Apr 25, 2024పచ్చ పార్టీ ప్రలోభాలు..ఓటమి భయంతో అడ్డదారులు తొక్కుతున్న టీడీపీ అభ్యర్థులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ భారీ తాయిలాలతో ఓటర్లకు గాలం ఓవైపు మద్యం.. ఇంకోవైపు మనీ.. మరోవైపు గిఫ్ట్ బాక్సులు పంపిణీ పచ్చనేతల కనుసన్నల్లో భారీగా కర్ణాటక మద్యం డంప్లు చిత్తూరు, తిరుపతిలో పచ్చ పార్టీ నేతల ఓవరాక్షన్. 6:50 AM, Apr 25, 2024కూటమిలో అంతా చంద్రబాబు మనుషులే: సజ్జల రామకృష్ణారెడ్డిచంద్రబాబు కోసమే పవన్ తాప్రతయంకూటమిలో అంతా చంద్రబాబు మనుషులేఎదుటివారిపై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటుకూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు2024లో చంద్రబాబు హామిలిచ్చి మోసం చేశారుపవన్ ఆత్మపరిశీలన చేసుకోవాలిచంద్రబాబు, పవన్లకు ప్రస్టేషన్ పెరుగుతోందివైఎస్సార్సీపీ విజయం వారికి అర్థమైందివిమర్శలు ఎన్నాయినా చేయొచ్చు.. వాటికి ఆధారాలుండాలిరుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది ఎవరు?కాపుల ఓట్లు టీడీపీకి వేయించేందుకే పవన్ ప్రయత్నం2014లో ఇదే కూటమి పోటీ చేసింది. అప్పుడు ప్రజలను ఎలా మోసం చేసిందో అందరికి తెలుసు వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతుందనే వారికి కోపంచిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదుచిరంజీవి మద్దతు ఇవ్వడం మంచిదే కానీ.. ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదని చెప్పాచిరంజీవిని నేను విమర్శించానని చెప్పడం ద్వారా కొంత మందినైనా దగ్గర చేసుకోవచ్చని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారుచంద్రబాబును సీఎం చేయడం కోసం రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు.2014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మద్దతు ఇచ్చాయి. అప్పుడు రాచి రంపాన పెట్టారుమళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారువాంటెడ్ లేబర్ కంటే అన్యాయంగా బీజేపీ, జనసేన టీడీపీకి సాగిలపడ్డాయిఆత్మాభిమానం వదిలేసి రెండు పార్టీలు టీడీపీతో జత కట్టాయిఒడిపోతున్నాం అని తెలిసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారుడ్వాక్రా మహిళల గురించి చంద్ర బాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వొస్తుందిడ్వాక్రా మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదిరుణ మాఫీలు చేస్తానని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదిపవన్ కళ్యాణ్, చంద్రబాబుకు సంస్కారం లేదుచంద్రబాబుకు కుటుంబ విలువలు తెలుసా?చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎక్కడ ఉన్నాడు.?చంద్రబాబు చెల్లెళ్లు ఎక్కడ ఉన్నారు? 6:40 AM, Apr 25, 2024కుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది: వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్టీడీపీ అంటేనే కుట్ర, కుతంత్రాలకు మారు పేరుఓటమి భయంతో 35 ఏళ్లుగా కుప్పంపై లేని ప్రేమ ఇప్పుడు చంద్రబాబు చూపిస్తున్నారుఆయన సతీమణి భువనేశ్వరి నేరుగా కుప్పంలో తిష్ట వేశారుకుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోందికుప్పంలో టీడీపీ పాలిటిక్స్ చేస్తోందికుప్పం ప్రజలకు ఎలా అభివృద్ధి చేయాలి అనేది మినిమం గ్యారంటీ చంద్రబాబు ఇవ్వడం లేదుకుప్పం సింగపూర్ చేస్తా అని 35 ఏళ్లుగా మోసం చేస్తున్నాడు చంద్రబాబుకుప్పం ఎలా అభివృద్ధి చేస్తాడో చెప్పడం లేదు.. ఎస్.ఈ.జడ్లు తీసుకు వస్తాను అనేది చెప్పడం లేదురానున్న 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గంలో పాలారు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, రెండు రిజర్వాయర్లు నిర్మాణం చేసి, నీరు తీసుకు వస్తాంకృష్ణా జలాలు పూర్తి స్థాయిలో కుప్పానికి అందిస్తాంరెండు మూడు కమర్షియలో జోన్ లు తయారు చేస్తాం35 ఏళ్లలో చేయలేనివి రానున్న 5ఏళ్లలో చేస్తాను అని అంటున్నాడు చంద్రబాబుకుప్పంకు ఏమి చేయలేదు అని చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నాడుకుప్పం ప్రజలు ఆలోచనల్లో మార్పు వచ్చింది.. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం -
April 24th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
April 24th AP Elections 2024 News Political Updates..7:51 PM, Apr 24, 2024కూటమిలో అంతా చంద్రబాబు మనుషులే: సజ్జల రామకృష్ణారెడ్డిచంద్రబాబు కోసమే పవన్ తాప్రతయంకూటమిలో అంతా చంద్రబాబు మనుషులేఎదుటివారిపై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటుకూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు2024లో చంద్రబాబు హామిలిచ్చి మోసం చేశారుపవన్ ఆత్మపరిశీలన చేసుకోవాలిచంద్రబాబు, పవన్లకు ప్రస్టేషన్ పెరుగుతోందివైఎస్సార్సీపీ విజయం వారికి అర్థమైందివిమర్శలు ఎన్నాయినా చేయొచ్చు.. వాటికి ఆధారాలుండాలిరుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది ఎవరు?కాపుల ఓట్లు టీడీపీకి వేయించేందుకే పవన్ ప్రయత్నం2014లో ఇదే కూటమి పోటీ చేసింది. అప్పుడు ప్రజలను ఎలా మోసం చేసిందో అందరికి తెలుసు వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతుందనే వారికి కోపంచిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదుచిరంజీవి మద్దతు ఇవ్వడం మంచిదే కానీ.. ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదని చెప్పాచిరంజీవిని నేను విమర్శించానని చెప్పడం ద్వారా కొంత మందినైనా దగ్గర చేసుకోవచ్చని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారుచంద్రబాబును సీఎం చేయడం కోసం రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు.2014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మద్దతు ఇచ్చాయి. అప్పుడు రాచి రంపాన పెట్టారుమళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారువాంటెడ్ లేబర్ కంటే అన్యాయంగా బీజేపీ, జనసేన టీడీపీకి సాగిలపడ్డాయిఆత్మాభిమానం వదిలేసి రెండు పార్టీలు టీడీపీతో జత కట్టాయిఒడిపోతున్నాం అని తెలిసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారుడ్వాక్రా మహిళల గురించి చంద్ర బాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వొస్తుందిడ్వాక్రా మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదిరుణ మాఫీలు చేస్తానని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదిపవన్ కళ్యాణ్, చంద్రబాబుకు సంస్కారం లేదుచంద్రబాబుకు కుటుంబ విలువలు తెలుసా?చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎక్కడ ఉన్నాడు.?చంద్రబాబు చెల్లెళ్లు ఎక్కడ ఉన్నారు?6:18 PM, Apr 24, 2024చంద్రబాబుకు ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపే: టెక్కలి సభలో సీఎం జగన్మీ బిడ్డకు ఓటేస్తేనే.. పథకాలు కొనసాగుతాయికూటమి మోసాలకు చెంప చెళ్లుమనిపించాలి175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే..డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమా?పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలు58 నెలల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధంవిద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధంవైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వాస్పత్రులు సిద్ధంఇంటింటికి పౌరసేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం..600లకుపైగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధంమంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి..మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం..అక్కాచెల్లెమ్మలకు ఆర్థికంగా, రాజకీయంగా తోడుగా ఉన్నాం..కరోనా కష్టకాలంలోనూ ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం..చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచిపనైనా గుర్తుకొస్తుందా?సాధ్యం కానీ హామీలను మీ బిడ్డ ఎప్పుడూ ఇవ్వడు..మీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. అక్కాచెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది..మాట మీద నిలబడే మీ జగన్ కావాలా?మోసం, దగా చేసే చంద్రబాబు కావాలా? ఆలోచన చేయండి2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా?రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?రూ.10వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ అన్నాడు.. చేశాడా?సింగపూర్ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుంది..ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట.. నమ్ముతారా?ఈ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మీరంతా సిద్ధమా?4:00 PM, Apr 24, 2024కుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది: వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్టీడీపీ అంటేనే కుట్ర, కుతంత్రాలకు మారు పేరుఓటమి భయంతో 35 ఏళ్లుగా కుప్పంపై లేని ప్రేమ ఇప్పుడు చంద్రబాబు చూపిస్తున్నారుఆయన సతీమణి భువనేశ్వరి నేరుగా కుప్పంలో తిష్ట వేశారుకుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోందికుప్పంలో టీడీపీ పాలిటిక్స్ చేస్తోందికుప్పం ప్రజలకు ఎలా అభివృద్ధి చేయాలి అనేది మినిమం గ్యారంటీ చంద్రబాబు ఇవ్వడం లేదుకుప్పం సింగపూర్ చేస్తా అని 35 ఏళ్లుగా మోసం చేస్తున్నాడు చంద్రబాబుకుప్పం ఎలా అభివృద్ధి చేస్తాడో చెప్పడం లేదు.. ఎస్.ఈ.జడ్లు తీసుకు వస్తాను అనేది చెప్పడం లేదురానున్న 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గంలో పాలారు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, రెండు రిజర్వాయర్లు నిర్మాణం చేసి, నీరు తీసుకు వస్తాంకృష్ణా జలాలు పూర్తి స్థాయిలో కుప్పానికి అందిస్తాంరెండు మూడు కమర్షియలో జోన్ లు తయారు చేస్తాం35 ఏళ్లలో చేయలేనివి రానున్న 5ఏళ్లలో చేస్తాను అని అంటున్నాడు చంద్రబాబుకుప్పంకు ఏమి చేయలేదు అని చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నాడుకుప్పం ప్రజలు ఆలోచనల్లో మార్పు వచ్చింది.. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం3:54 PM, Apr 24, 2024వైఎస్ జగన్ సింహంలా సింగిల్గానే వస్తున్నారు: పోతిన మహేష్కూటమిది కుమ్మక్కు రాజకీయంసీఎం జగన్ ప్రజల మనిషివైఎస్సార్సీపీ ఘన విజయం సాధించబోతుందిఓటమి భయంతోనే పవన్ మాట్లాడుతున్నారుపవన్ కాపులను అవమానించేలా పవన్ దిగజారిపోయి మాట్లాడుతున్నాడు3:07 PM, Apr 24, 2024గుంటూరులో టీడీపీ నేతల ఓవరాక్షన్మంత్రి విడదల రజిని ఇంటి వద్ద టీడీపీ శ్రేణుల హల్చల్రజని ఇంట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన టీడీపీ శ్రేణులుప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి యత్నం2:56 PM, Apr 24, 2024చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నారు: వాసిరెడ్డి పద్మరుణాలను మాఫీ చేస్తాననీ, కొత్తగా రుణాలు ఇప్పిస్తాననీ చెప్తున్నారుగతంలో సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు?చంద్రబాబు పుణ్యమా అని డ్వాక్రా గ్రూపులు రోడ్డున పడ్డాయిబ్యాంకులు రుణాలు కూడా ఇవ్వని పరిస్థితి తెచ్చారుజగన్ సీఎం అయ్యాకనే మళ్లీ డ్వాక్రా రుణాలను మాఫీ చేశారుమహిళలకు జగన్ సీఎం అయ్యాకే స్వర్ణయుగం ప్రారంభమైందిసంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం 14 లక్షల మంది మహిళలకు పెరిగిందిమహిళలకు ఎందులో నైపుణ్యం ఉంటే అందులో మరింత శిక్షణ ఇప్పించారురెండు లక్షల కోట్ల రుణాన్ని మహిళలకు జగన్ అతి తక్కువ రుణాలను ఇప్పించారుప్రతి పేద మహిళ అరవై వేల ఆదాయం పొందేలా చేశారు మద్యం గురించి మహిళలతో చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటుపెట్రోలు, డీజిల్ రేట్లు కేంద్రం చేతిలో ఉంటుందిమరి చంద్రబాబు పొత్తు పెట్టుకొని కూడా బీజేపీని ఎందుకు నిలదీయటం లేదు? మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదు?జగన్ మాత్రమే ఎలా చేయగలిగారు? చంద్రబాబుకు దమ్ముంటే టీడీపీలో కూడా యాభై శాతం రిజర్వేషన్ మహిళలకు అమలు చేస్తామని చెప్పగలరా? గంజాయి సాగును సీఎం జగన్ పూర్తిగా నాశనం చేశారుఆపరేషన్ ఆకర్ష్ పేరుతో నిర్మూలించారుచంద్రబాబు చేయలేని పని జగన్ చేసి చూపించారు చంద్రబాబు, పవన్ ఈ రాష్ట్రానికి అవసరం లేదు2:15 PM, Apr 24, 2024మాజీ మంత్రి నారాయణపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్చంద్రబాబుతో కలిసి అమరావతిలో కబ్జా చేసిన నిరుపేదలకు చెందిన 1100 ఎకరాల అసైన్డ్ భూముల గురించి మీరు చెబితే నెల్లూరు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. రూ.4,400 కోట్ల ఈ స్కామ్లో మీకు సగం వాటా ఉన్నది నిజం కాదా?పేదలను బెదిరించి బినామీల పేరుతో వారి భూములను కబ్జా చేయడాన్ని జనం మర్చిపోలేదుఇందులో మీ ప్రమేయం ఉన్నట్టు తెలిపే వివరాలన్నీ పబ్లిక్ డొమెయిన్లోనే ఉన్నాయిబుకాయించాలని చూస్తే మేమే ఇంటింటికి తిరిగి బయట పెడతాం. చంద్రబాబుతో కలిసి అమరావతిలో కబ్జా చేసిన నిరుపేదలకు చెందిన 1100 ఎకరాల అసైన్డ్ భూముల గురించి మీరు చెబితే నెల్లూరు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు నారాయణ గారూ! రూ.4,400 కోట్ల ఈ స్కామ్ లో మీకు సగం వాటా ఉన్నది నిజం కాదా? పేదలను బెదిరించి బినామీల పేరుతో వారి భూములను కబ్జా…— Vijayasai Reddy V (@VSReddy_MP) April 24, 2024 2:00 PM, Apr 24, 2024సీఎం రమేష్కు సవాల్సీఎం రమేష్కు బూడి ముత్యాలనాయుడు ఛాలెంజ్.మాడుగుల నియోజకవర్గ అభివృద్ధిని నేను చూపించడానికి సిద్ధం.మీడియా సమక్షంలో సీఎం రమేష్ వస్తే చూపిస్తాను. ప్రతీ గ్రామానికి మౌలిక వసతులు కల్పించాం.మాడుగుల నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే నేను నామినేషన్ విత్ డ్రా చేసుకుంటా.దేశంలోనే బాగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం మాడుగుల. 1:40 PM, Apr 24, 2024బోండా ఉమాకు ప్రజలే బుద్ధిచెబుతారు: వెల్లంపల్లి టీడీపీ నేతలపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్చంద్రబాబు అరాచకాలు అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రజలకు తెలుసురాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం ముందు ఉంటుంది'గుండా' ఉమా చేసిన భూకబ్జాలు ప్రజలందరికీ తెలుసు.బోండా ఉమా లాంటి వ్యక్తిని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు.బోండా ఉమా రౌడీయిజమే లక్ష్యంగా పాలన సాగించాడు.బోండా ఉమాను ఓడిస్తామని స్థానిక ప్రజలే చెప్తున్నారు. 1:00 PM, Apr 24, 2024బుచ్చయ్య చౌదరిని ప్రజలు నమ్మరు: మంత్రి చెల్లుబోయినవేణుగోపాలకృష్ణ కామెంట్స్..రాష్ట్రంలో జనం ప్రతి అభ్యర్థులోనూ సీఎం జగన్నే చూస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని అద్భుతమైన సోషల్ ఇంజనీరింగ్ను సీఎం జగన్ రాష్ట్రంలో అమలు చేశారుప్రజలు మంచి కోరే వాడికి స్థానికతతో సంబంధం లేదు టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి తన హయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు బుచ్చయ్య చౌదరిని ప్రజలు నమ్మరు రాజమండ్రి రూరల్ స్థానంలో వైఎస్సార్సీపీ విజయ కేతనం ఎగరవేస్తుంది 12:00 PM, Apr 24, 2024వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు.. శ్రీకాకుళం జిల్లా..శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద వైఎస్సార్సీపీలోకి చేరికలు.సీఎం జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరిక. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక.ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం మండలం మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావు వైఎస్సార్సీపీలో చేరిక. పాతపట్నం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు.పార్వతీపురం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ సీనియర్ నేత, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి. 11:45 AM, Apr 24, 2024నామినేషన్ వేసేందుకు బయలుదేరిన మంత్రి అమర్నాథ్..విశాఖ: నామినేషన్ వేసేందుకు బయలుదేరిన మంత్రి గుడివాడ అమర్నాథ్జింక్ గేట్ నుంచి వందలాది మంది అభిమానులు, కార్యకర్తలతో కొనసాగుతున్న ర్యాలీదారిపోడువునా ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలుకార్పొరేటర్లు, ఇంచార్జ్లు నాయకుల డ్యాన్సులతో కొనసాగుతున్న ర్యాలీఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, గురుమూర్తి రెడ్డి, ఊరుకుటి అప్పారావు, దామ సుబ్బారావు, రాజాన రామారావు, ధర్మాల శ్రీను, ఇమ్రాన్. 11:25 AM, Apr 24, 2024వైఎస్సార్సీపీ అభ్యర్థి భారీ ర్యాలీ..పశ్చిమ గోదావరి..పాలకొల్లు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు భారీ ర్యాలీఎంపీ అభ్యర్థి ఉమాబాలతో పాటు ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి గోపాలరావుసుమారు 20వేల మందితో నామినేషన్ వేసేందుకు ర్యాలీగా వచ్చిన గోపాలరావు మున్సిపల్ కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ దాఖలు భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు 11:00 AM, Apr 24, 2024కుప్పంలో పోటెత్తిన వైఎస్సార్సీపీ అభిమానులు..చిత్తూరుకుప్పంలో పోటెత్తిన వైఎస్సార్సీపీ అభిమానులుమరి కాసేపట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా భరత్ నామినేషన్హాజరవుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్10:45 AM, Apr 24, 2024కాసేపట్లో దేవినేని అవినాష్ నామినేషన్..విజయవాడతూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా దేవినేని అవినాష్ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీభారీఎత్తున హాజరైన తూర్పు నియోజకవర్గ ప్రజలు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలుదేవినేని అవినాష్ కామెంట్స్..మా నామినేషన్ ర్యాలీలు విజయ యాత్రలను తలపిస్తున్నాయిటీడీపీ నామినేషన్ ర్యాలీలు శవయాత్రలను తలపిస్తున్నాయినాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాను తూర్పు నియోజకవర్గంలో సీఎం జగన్ చేసిన అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుందిపదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదునామినేషన్ ర్యాలీకి పెద్దఎత్తున తరలివచ్చి నన్ను ఆశీర్వదించారు 10:30 AM, Apr 24, 2024కేతిరెడ్డి పెద్దారెడ్డి నామినేషన్ దాఖలు..అనంతపురం..తాడిపత్రి వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి నామినేషన్ దాఖలుఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల భారీ ర్యాలీ..10:00 AM, Apr 24, 2024బీజేపీ ఎస్టీ మోర్చా కార్యదర్శికి పదవికి శ్రీనివాస్ రాజీనామా..ఏలూరు పార్లమెంట్ స్థానంలో గారపాటి సీతారామాంజనేయలుకు నో సీటుఏటూరు టికెట్ బడేటి రాధాకృష్ణకు కేటాయింపు. నకిలీ ఎస్టీ కొత్తపల్లి గీతకు అరకు ఎస్టీ ఎంపీ టికెట్గారపాటికి టికెట్ ఇవ్వకపోవడంపై నిరసన.రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా ప్రధాని కార్యదర్శి పదవికి మొడియం శ్రీనివాస రావు రాజీనామా. జేపీ నడ్డాకు శ్రీనివాసరావు లేఖరాష్ట్ర పార్టీలో ఆదివాసీలంటే చాలా చులకన భావం ఉంది.నైతిక విలువలకు తావులేదని, భావ ప్రకటన స్వాతంత్ర్యం లేదని ఘాటు వ్యాఖ్యలు.అరకు ఎస్టీ పార్లమెంటు బీజేపీ టికెట్ కొత్తపల్లి గీతకు ఇవ్వొద్దని కామెంట్స్. 9:00 AM, Apr 24, 2024టీడీపీ నేతలపై కేసులు నమోదు..గుడివాడ టీడీపీ నేతలపై కేసులు నమోదునిన్న గుడివాడ టీడీపీ అభ్యర్ధి వెనిగండ్ల రాము నామినేషన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘననామినేషన్ ర్యాలీలో బారీకేడ్లు తొలగించి అధికారుల ఆదేశాలను ధిక్కరించిన టీడీపీ నేతలుటీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తులసి, రమేష్తో పాటు మరో 10 మందిపై సెక్షన్ 188 కింద కేసులు నమోదు. 8:10 AM, Apr 24, 2024ఏపీలో భారీగా నామినేషన్ల దాఖలు..అమరావతి ఐదురోజుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లకు 1934 మంది 2357 సెట్ల నామినేషన్లు దాఖలుతొలిరోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు రెండోరోజు 413 సెట్ల నామినేషన్లు దాఖలుమూడోరోజు 263 సెట్ల నామినేషన్లు దాఖలునాలుగో రోజు 610 సెట్ల నామినేషన్లు దాఖలుఐదోరోజు 702 సెట్ల నామినేషన్లు దాఖలు 7:55 AM, Apr 24, 2024జనసేన, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం..విశాఖ..భీమిలి నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నేతల మధ్య గొడవగంటా శ్రీనివాసరావు ప్రచారంలో గొడవకు దిగిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.జనసేన కార్యకర్తలు తమపై దాడి చేశారంటూ పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్తలు.ప్రచారానికి పిలిచి తమను అవమానించారంటూ జనసేన కార్యకర్తలు ఆగ్రహం.తమ త్యాగంతోనే గంటాకు సీటు వచ్చిందనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరిస్తున్న జనసేన కార్యకర్తలు.7:30 AM, Apr 24, 2024టీడీపీ నుంచి బీజేపీలోకి నల్లిమిల్లి జంప్..విజయవాడటీడీపీ నుంచి బీజేపీలో చేరిన అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డిఏపీ బీజేపీ ఆఫీసులో పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన పురందేశ్వరి, అరుణ్ సింగ్, సిద్దార్థ్ నాథ్ సింగ్నల్లిమిల్లి చేరిక కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి బీజేపీ ఇన్చార్జ్ శివరామకృష్ణంరాజు 7:00 AM, Apr 24, 2024చంద్రబాబుపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసిన సీఈవో ముఖేష్ కుమార్ మీనాఅమరావతి: బహిరంగ సభల్లో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని 18 సార్లు సీఈఓకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీవివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు పలుమార్లు నోటీసులు జారీ చేసిన సీఈవో ముఖేష్ కుమార్ మీనాకొన్ని నోటీసులకు మాత్రమే సమాధానం ఇచ్చిన చంద్రబాబు కొన్ని నోటీసులకు స్పందించని చంద్రబాబు .చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని సీఈవో మీనా.వైసీపీ ఇచ్చిన వీడియో క్లిప్పులను పరిశీలించిన సీఈవో మీనా.చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఈసీఐ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్కు లేఖవీడియో క్లిప్పులను కూడా జత చేస్తూ లేఖ పంపిన సీఈవో 6:45 AM, Apr 24, 2024జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.నామినేషన్ సందర్భంగా జరిగిన ర్యాలీలో జాతీయ పతాకాన్ని వినియోగించిన పవన్ కళ్యాణ్దీనిపై అభ్యంతరం తెలుపుతూ పవన్ ఎన్నికల నింబంధనలు ఉల్లంఘించారని బాపట్ల జిల్లా వేట్లపాలెం కు చెందిన జర్నలిస్ట్ నాగర్జున రెడ్డి.నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 100 మీటర్ల నిబంధనలు ఉల్లంగించిన కూటమీ సభ్యులురిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు చొచ్చుకు వచ్చిన కూటమీ కార్యకర్తలు 6:30 AM, Apr 24, 2024చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నారైలు బలి కావొద్దు: మంత్రి జోగి రమేష్ఎన్నారైలు స్వచ్ఛందంగా ప్రజా సేవ చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదుచంద్రబాబు మాటలు నమ్మి డబ్బులు తరలిస్తే మనీలాండరింగ్ కేసులు అవుతాయిఎన్నారైలు చంద్రబాబును నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టేకండ కావరంతోనే ఎన్నారై సభ్యుడు ఓటర్లను వెదవలు అన్నాడుమంచి చేస్తున్న జగనన్న వైపే ఎన్నారైలు ఉండాలిఎవరు మంచి చేస్తున్నారో ఎన్నారైలు ఆలోచించుకోవాలిదొంగ ఓట్లు వేసే ఉద్దేశాలను టీడీపీ మానుకోవాలి మరోసారి వైఎస్ జగన్ గెలవబోతున్నారు2019లో ఓటు వేయనివారు కూడా ఇప్పుడు జగన్ వైపు నిలబడుతున్నారుపేదవారే కాకుండా అగ్రవర్ణాలన్నీ జగన్కు మద్దతు ఇస్తున్నాయికుప్పంలోనే చంద్రబాబు గెలుస్తాడో లేదో డౌట్అన్ని సర్వేల్లోనూ వైఎస్సార్సీపీదే విజయంగా కనిపిస్తోంది -
పక్కా ప్రణాళికతోనే సీఎం జగన్పై హత్యాయత్నం
సాక్షి, అమరావతి: పక్కా ప్రణాళికతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై విజయవాడలో హత్యాయత్నానికి తెగబడ్డారని వైఎస్సార్సీసీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తాము ఆది నుంచి చెబుతున్నదే పోలీసుల దర్యాప్తులో కూడా తేలిందని అన్నారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా గురిపెట్టి రాయితో కొట్టారని, ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ ఎడమ కంటి కనుబోమ్మకు తగిలి, పక్కనే ఉన్న మాజీ మంత్రి వెలంపల్లి కంటికి తగిలిందన్నారు. సీఎం జగన్కు కొద్దిగా కింద కణతకు తగిలి ఉంటే ప్రాణాలకు ప్రమాదం జరిగేదని చెప్పారు. ఇదంతా డ్రామా అంటున్న పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ నేతలు కానీ గురిపెట్టి రాయితో కొట్టించుకోగలరా అని నిలదీశారు. సీఎం జగన్పై హత్యాయత్నం కేసులో బొండా ఉమాను ఎందుకు ఇరికిస్తారని, ఇందులో ఆయన పాత్ర ఉంటే దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. నేరం చేసిన వాడు ఎవరైనా అతన్ని ఇరికించాలని చూస్తున్నారని చెబితే దానిలో హేతుబద్ధత ఉంటుందా అని నిలదీశారు. పోలీసుల దర్యాప్తులో బొండా ఉమా లేదా అంతకంటే పైన ఉన్నవారు లేదా దిగునవ ఉన్న వాళ్ల పాత్ర ఉన్నట్లు తేలితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి అంతటి వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని సామాన్యుడు ఎవరైనా గురిపెట్టి రాయితో కొట్టడానికి సాహసిస్తారా అని ప్రశ్నించారు. అందుకే ఈ హత్యాయత్నం వెనుక కుట్ర ఉందన్నారు. దాడి చేసిన వారి వెనుక ఎవరైనా పెద్ద వ్యక్తి ఉండి ఉండాలని, లేదంటే రెచ్చగొట్టైనా ఉండాలని అన్నారు. జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం మరోసారి చారిత్రక విజయంతో రాష్ట్రంలో అధికారంలోకి వచి్చ, పేదింటి భవిష్యత్తును, రాష్ట్రాన్ని మరింత గొప్పగా మార్చేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ చేస్తున్న మహాయజ్ఞంలో ఎన్నారైలు భాగస్వాములవడం హర్షణీయమని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రచారం కోసం యూఎస్ఏకి చెందిన ఎన్నారైలు సమకూర్చిన 13 ప్రచార రథాలను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద సజ్జల గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్, జగన్ అభిమానులు వీటిని స్వచ్ఛందంగా అందించారని చెప్పారు. రాష్ట్రంలో 58 నెలలుగా జరిగిన సంక్షేమం, అభివృద్ధి మరో ఐదేళ్ళు కావాలని ప్రజలతోపాటు ఎన్నారైలు కూడా కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం జగన్ విజయాన్ని తమ విజయంగా అనుకుంటున్న ఎన్నారైలను చల్లా మధు బృందం సమన్వయం చేసి, వారు సమకూర్చిన ఈ వాహనాలను ఇక్కడకు తెచ్చారన్నారు. సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్ట, అగ్రవర్ణ పేదలకు జరిగిన మేలును ఈ రథాలలో ప్రదర్శిస్తామన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించబోతోందని, మరోసారి ముఖ్యమంత్రిగా సీఎం జగన్ ప్రమాణస్వీకారం చేస్తారనే ఊపు రాష్ట్రమంతటా కనిపిస్తోందని చెప్పారు. -
టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉనికే లేని బీజేపీని టీడీపీ నెత్తిన పెట్టుకుని మతతత్వ రాజకీయాలకు ఊపిరిపోస్తోందని, ఏపీలో టీడీపీకి ఓటేస్తే.. బీజేపీకి వేసినట్టేనని ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్మీరా ఆందోళన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ అనైతిక పొత్తుపై స్పందించిన ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఏపీలో టీడీపీ భుజంపై గన్ పెట్టిన బీజేపీ దానిని.. ముస్లిం సమాజంపైకి గురిపెట్టిందన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ చట్టాలతో దేశంలో ముస్లింల ఉనికికే ప్రమాదం తెచ్చిన బీజేపీతో టీడీపీ జత కట్టడం ముస్లి సమాజానికి చేటు తేవడమేనన్నారు. ఉమ్మడి పౌరస్మృతి(యూనిఫామ్ సివిల్ కోడ్) చట్టాన్ని అమలు చేసి ముస్లిం షరీయ చట్టాన్ని కనుమరుగు చేస్తారన్నారు. దీని వల్ల ముస్లిం ఆస్తి పంపకాలు, నిఖా వంటి అనేక కీలక అంశాల్లో ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లింలకు వైఎస్సార్ ఇచి్చన 4 శాతం(బీసీ–ఈ)రిజర్వేషన్ను పూర్తిగా ఎత్తివేస్తామని ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్షా, మరో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటించారని, అదే జరిగితే ఏపీలోనూ ముస్లింల పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. ముస్లిం సంప్రదాయమైన హిజాబి(బుర్ఖా)ను పూర్తిగా నిషేధిస్తారని చెప్పారు. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి ముస్లింల అభ్యున్నతి కోసం ఉన్న వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయడానికి బీజేపీ ప్రధాన అజెండాలో టీడీపీ పాలుపంచుకుంటోందని దుయ్యబట్టారు. బీజేపీ–టీడీపీ కూటమి అధికారంలోకొస్తే ముస్లింలపై దేశ ద్రోహం కేసులు పెరుగుతాయన్నారు. సీఎం జగన్ అన్ని విధాలా ముస్లింలను ఆదరించారని చెప్పారు. ఉపముఖ్యమంత్రి, మండలి డిప్యూటీ చైర్మన్, ముగ్గురికి ప్రభుత్వ సలహాదారులుగా అవకాశం ఇవ్వడంతో పాటు ఎంతోమందికి స్థానిక ప్రభుత్వాల్లో అవకాశం కల్పించారన్నారు. జగన్తోనే ముస్లిం సమాజానికి భద్రత, మేలు ఉంటాయని నాగుల్ మీరా స్పష్టం చేశారు. -
నన్ను చూడొద్దు..ఎన్డీఏను చూడండి
‘గత 58 నెలల మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించండి’. –బస్సు యాత్రలో ప్రజలకు విన్నవిస్తున్న సీఎం వైఎస్ జగన్ ‘నన్ను కాదు.. ఎన్డీఏను చూసి కూటమికి ఓటు వేయండి. కూటమిలో భాగస్వామికాని వైఎస్సార్సీపీకి రెండోసారి అవకాశం ఇవ్వడంలో అర్థం లేదు’. –ప్రజాగళం సభల్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నటీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మీ ఇంట్లో మంచి జరిగిందా.. లేదా? మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి: సీఎం జగన్ ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో గత 58 నెలల పాలనలో సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలన వల్ల చేసిన మంచిని వివరిస్తున్నారు. సంస్కరణలతో విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలపడం గురించి స్పష్టికరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టుకట్టి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలను ఎండగడుతున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో వేరుపడిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ వాటితో కలిసి మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే ఓటు వేసి ఆశీర్వదించాలని వినమ్రంగా కోరుతున్న సీఎం జగన్కు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. సాక్షి, అమరావతి: ప్రజాగళం సభల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు చేస్తున్న విజ్ఞప్తిని పరిశీలిస్తే.. రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రజలకు చేసిందేమీ లేదని అంగీకరించినట్లు స్పష్టమవుతోంది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో పది శాతం కూడా అమలు చేయకుండా ప్రజలను వంచించారు. ఇటు ప్రజలకు.. అటు రాష్ట్రానికి చేసిన మంచేమీ లేకపోవడంతో తన పరిపాలనను చూసి ఓటు వేయాలని అడిగే నైతికతను చంద్రబాబు కోల్పోయారు. అందుకే తన పరిపాలనను చూసి కాకుండా, ఎన్డీఏకు ఓటు వేయాలని చంద్రబాబు కోరుతుండటం చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మద్య నిషేధానికి మంగళం పాడి, రూ.2కే కిలో బియ్యాన్ని రూ.5.50కు పెంచేసి అప్పట్లో మోసం చేశారు. మొన్నటికి మొన్న.. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జట్టు కట్టిన చంద్రబాబు.. 650కి పైగా హామీలిచ్చి కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో 2014 జూన్ 8న కొలువుదీరిన సర్కార్ మాటలతో మాయ చేస్తూ పాలన సాగించింది. చంద్రబాబు, మోదీ, పవన్ కల్యాణ్ ఫొటోలతో, చంద్రబాబు సంతకం చేసి మరీ ఇంటింటికీ లేఖలు పంపి ఇచ్చిన ప్రధాన హామీల్లో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేయకుండా వంచించారు. రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా అక్క చెల్లెమ్మలను బాబు దగా చేశారు. ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతిగా నెలకు రూ.2 వేలు చొప్పున ఇస్తామని నమ్మబలికి యువతను మోసగించారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా వంచించారు. బీసీ సబ్ ప్లాన్ కింద ఏడాదికి రూ.పది వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు వ్యయం చేస్తామని చెప్పి, ఆనక మాట తప్పి బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచారు. అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఏ ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వకుండా వంచించారు. పవర్ లూమ్స్, చేనేత రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశారు. అరకొరగా ఇచ్చే సంక్షేమ పథకాల ఫలాలు దక్కాలంటే తమకు లంచాలు ఇవ్వాల్సిందేనంటూ నాడు జన్మభూమి కమిటీలు అరాచకం సృష్టించాయి. వీటన్నింటిని గుర్తించిన జనం.. 2019 ఎన్నికల్లో కేవలం 23 శాసనసభ స్థానాలకే టీడీపీని పరిమితం చేసి చంద్రబాబుకు విశ్వసనీయ లేదని చాటి చెప్పారు. పది నెలల క్రితం రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో సూపర్ సిక్స్ పథకాలంటూ ప్రకటించిన మినీ మేనిఫోస్టును జనం పట్టించుకోకపోవడం ద్వారా చంద్రబాబుకు విశ్వసనీయత లేదని మరోమారు నిరూపించారు. వీటన్నింటి వల్ల ఇప్పుడు తనను చూసి కాకుండా, ఎన్డీఏకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యరి్థంచడం ద్వారా తనకు విశ్వసనీయత లేదని చంద్రబాబు ఒప్పేసుకున్నట్లయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేసిస్తున్నారు. విషయం లేకే బాబు విన్యాసాలు బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావించి, గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి వేరుపడిన చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిత్వహననం చేస్తూ తిట్ల పురాణం అందుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా అధికారంలోకి రావాలనే నెపంతో పవన్ కళ్యాణ్ను వేరుగా పోటీ చేయించారు. కానీ.. ఇప్పుడు ప్రజా క్షేత్రంలో వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమని గ్రహించి.. ఉనికి చాటుకోవడానికి బీజేపీ, జనసేనతో చంద్రబాబు మళ్లీ జట్టుకట్టారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏకు ఓటు వేయాలని అభ్యర్థిస్తూనే.. కూటమిలో భాగస్వామికాని వైఎస్సార్సీపీని రెండోసారి గెలిపించి చాన్స్ ఇవ్వడంలో అర్థం లేదంటూ విచిత్ర విన్యాసాలకు తెరతీశారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కమీషన్ల కక్కుర్తితో పోలవరం నిర్మాణ బాధ్యతల కోసం ప్రత్యేక హోదాను 2016 సెపె్టంబరు 7న కేంద్రానికి తాకట్టు పెట్టారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరిస్తూ సంతకం చేశారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీతోనే రాష్ట్రానికి ప్రయోజనమంటూ బుకాయించారు. కమీషన్ల కోసం పోలవరంలో చంద్రబాబు విధ్వంసం సృష్టించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పోలవరాన్ని కమీషన్ల కోసం ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీ అప్పట్లో మండిపడటం ఎవరూ మరచిపోలేదు.నాడు కేంద్రానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబే.. ఇప్పుడు 22 మంది లోక్సభ సభ్యులు ఉన్న వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదాను సాధించలేక పోయిందని ఆరోపించడం రాజకీయ పరిశీలకులను విస్మయానికి గురిచేస్తోంది. విషయం లేకే చంద్రబాబు ఇలాంటి విచిత్ర విన్యాసాలకు తెరతీశారని వ్యంగోక్తులు విసురుతున్నారు. -
డ్రామా అంటున్న వాళ్లు రాయితో కొట్టించుకోగలరా?
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడిని డ్రామా అంటున్న వారెవరైనా రాయితో కొట్టించుకోగలరా అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. పవన్ తన అభిమానులతో రాయితో కొట్టించుకోగలరా? కత్తితో పొడిపించుకోగలరా? అని ప్రశి్నంచారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు వస్తున్న ప్రజా స్పందనను చూసి టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు వణికిపోతున్నాయని, ఎన్నికల తర్వాత వాటికి పుట్టగతులుండవని భయపడుతున్నాయని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్పై దాడి యాదృచి్ఛకంగా జరిగింది కాదని, దాని వెనుక నేపథ్యం ఉంది కాబట్టే.. ఆ దాడి చేయించింది టీడీపీనే అంటూ తాము ఆరోపించామన్నారు. ఈ వ్యవహారంలో సంబంధం లేదని టీడీపీ వివరణ ఇచ్చుకోవచ్చు లేదంటే సీబీఐ దర్యాప్తు కోరవచ్చని, విచారణ వేగంగా చేయాలని డిమాండ్ చేయవచ్చని, అలాకాకుండా ఇది డ్రామా అనటం సరికాదని చెప్పారు. దాడి నింద తమపై పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారన్న విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. సీఎం జగన్పై దాడి విషయంలో ప్రతిపక్షాలు ప్రజల్లో గందరగోళం సృష్టించేలా మాట్లాడుతున్నాయని చెప్పారు. సీఎం జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి బెంబేలెత్తిపోయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మతి లేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విజయవాడలో సింగ్నగర్ డాబా కొట్ల సెంటర్లో ఈనెల 13న రోడ్ షో నిర్వహిస్తున్న సీఎం జగన్పై 8.15 గంటల ప్రాంతంలో దాడి జరిగితే.. రక్తం ధారగా కారుతున్నా ఓర్చుకుని, ప్రాథమిక చికిత్స చేయించుకుని ఆ తర్వాత రెండు గంటల పాటు బస్సుయాత్రలో పాల్గొన్నారని వివరించారు. ఎక్కడా గాయం చూపుతూ ప్రజల దగ్గర సానుభూతి పొందే ప్రయత్నం చేయలేదని చెప్పారు. వైద్యుల సూచనపై ఆ తర్వాతి రోజు విశ్రాంతి తీసుకున్నారని వివరించారు. అదే దాడి చంద్రబాబుపై జరిగి ఉంటే దాన్ని తన ప్రచారానికి వాడుకునేవారని చెప్పారు. డ్రామాలాడే నైజం చంద్రబాబుదేనన్నారు. గతంలో అలిపిరి ఘటన జరిగినప్పుడు చంద్రబాబు చేతికి కట్టువేసుకుని సానుభూతి పొందేందుకు ఆర్నెల్లు ప్రచారం చేసుకున్నారని తెలిపారు. 2019లో విశాఖపట్నం ఎయిర్పోర్టులో జగన్ను కత్తితో పొడిచినప్పుడు కూడా షర్ట్ రక్తంతో తడిసిపోయిందని, దాన్ని మార్చుకుని ఫ్లైట్ ఎక్కి హైద్రాబాద్కు చేరుకుని, చికిత్స తీసుకున్నారేగానీ ఎక్కడా ఆయనకు తగిలిన గాయం గురించి మాట్లాడలేదని గుర్తు చేశారు. డ్రామా ఆడాల్సిన అవసరం సీఎం జగన్కు ఏమాత్రం లేదని చెప్పారు. గతంలోకంటే మిన్నగా ఆయనకు ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలకు ఆదరణ తగ్గిపోయిందని, ఎక్కడికి వెళ్లినా దడి కట్టుకుని సమావేశాలు పెట్టుకుంటున్నారని దెప్పిపొడిచారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరుగుతున్న శ్రీ మహారుద్ర సహిత రాజ శ్యామల సహస్ర చండీ యాగ మహోత్సవంలో సోమవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. జగన్ రెండోసారి అధికారం చేపట్టాలన్న ప్రజల ఆకాంక్ష దేవుడి కటాక్షంతో నెరవేరుతుందన్నారు. -
పిఠాపురం:ఫలితం ఏదైనా వర్మకు వేదనే
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ పడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు రాజకీయంగా సమాధే అనే అభిప్రాయం ఆయన అనుచరవర్గం నుంచే వినిపిస్తోంది. ఒకవేళ విజయం సాధిస్తే అదంతా తన బలమేనని పవన్ గొప్పలు పోవడం గ్యారంటీ. ఓటమి పాలైతే వర్మ వెన్నుపోటు పొడిచారనే నెపం నెట్టేస్తారు. ఫలితం ఏదైనా తమ నాయకునికి రాజకీయ భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోందని వర్మ వర్గీయులు బలంగా భావిస్తున్నారు. ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి పవన్, వర్మల మధ్య సఖ్యత వీధుల్లో మాత్రమే కనిపిస్తోందని, అంతర్గతంగా ఎన్నెన్నో ఉన్నాయని జనసేన నాయకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ 2019లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులైన టీసీ నాగిరెడ్డి (గాజువాక) చేతిలో 16,753 ఓట్లు, గ్రంధి శ్రీనివాస్ (భీమవరం) చేతిలో 8,357 ఓట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేయబోతున్నట్లు చివరి నిమిషం వరకు కలరింగ్ ఇచ్చారు. టీడీపీ, బీజేపీలతో కలిసి జనసేన ఉమ్మడిగా ఎన్నికలకు వెళుతుండటం, తన సామాజిక వర్గీయులైన కాపు ఓటర్లు అధికంగా ఉన్నందున పవన్ పిఠాపురం అసెంబ్లీ స్థానాన్నిఎంచుకుని పోటీకి దిగారు. ఇక్కడి నుంచి 2014లో స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసి 47,080 ఓట్ల మెజారీ్టతో గెలుపొందిన ఎస్వీఎస్ఎన్ వర్మ 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో 14,992 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచీ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న వర్మను పొత్తుల మాటున పక్కకు నెట్టి పవన్ కల్యాణ్ సీటు చేజిక్కించుకున్నారు. మాటపై నిలబడతారా? అసెంబ్లీ సీటు చేజారడంతో జనసేనకు సహకరించే ప్రసక్తే లేదని, అనుయాయుల సహకారంతో మళ్లీ ఇండిపెండెంట్గా రంగంలోకి దిగుతానని బీరాలు పోయిన వర్మతో బాబు మంతనాలు జరిపి.. పవన్కు సహకరించేందుకు సమ్మతింపజేసిన సంగతి విదితమే. అన్యమనస్కంగానే ప్రచారంలోకి దిగిన తమ నేతతో ఎనలేని సఖ్యతను నటిస్తూ ఎన్నికల వరకూ సర్వం నీ చేతుల మీదుగానే సాగాలని అభిలíÙస్తున్నట్లుగా పవన్ పోకడలు ఉంటున్నాయని వర్మ అనుచరగణం అంటోంది. వాస్తవంగా జనసేన, టీడీపీ వ్యవహారాలు ఆ దిశగా లేవనేది క్షేత్ర స్థాయిలో పరిశీలకుల విశ్లేషణ. మరోవైపు మిత్రపక్షంలోని బీజేపీది పిఠాపురంలో నామమాత్రపు పాత్రేనని అంటున్నారు. ఈ పరిస్థితిలో వర్మ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. పవన్ గెలుపు ఓటముల్లో ఏదైనా సరే తనకు సంకట స్థితేనని ఈ మాజీ ఎమ్మెల్యే తన ముఖ్య అనుయాయుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. పవన్ది మాటపై నిలబడే తత్వం కాదని అనేక అంశాల్లో ఇప్పటికే నిర్ధారణయ్యింది. నాగిని నృత్యంలా ఆయన నాలుక ఎన్ని వంకర్లయినా తిరుగుతుంది. అవసరానికి వాడుకుని ఎన్నికలయ్యాక తూచ్.. నీకూ నాకూ చెల్లు అనడన్న గ్యారంటీ ఏమిటి? అనే ప్రశ్నను విజయవాడలో టీడీపీ ముఖ్య నాయకుని వద్ద వర్మ వ్యక్తం చేశారు. తర్వాత పిఠాపురం వైపు చూస్తారా? ఎన్నికలయ్యాక పవన్ పిఠాపురం వైపు చూస్తారా అనే అనుమానాలు జనసేనతో పాటు టీడీపీ క్యాడర్లోనూ లేకపోలేదు. 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత రెండు పర్యాయాలు మాత్రమే ఆయన గాజువాక వచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసనకు సంఘీభావం తెలిపేందుకు ఓసారి, పార్టీ నాయకులతో సమావేశానికి మరోసారి వచ్చారు. భీమవరానికి కూడా అంతే. పార్టీ నాయకులతో సమావేశానికి ఓ రోజు, వారాహి యాత్రలో భాగంగా మూడు రోజులు ఉంటానని చెప్పి, రెండు రోజులకు పరిమితమయ్యారు. నామమాత్రంగా పార్టీ సమావేశం కానిచ్చేసిన పవన్.. తక్కిన సమయాన్ని బ్రో సినిమా ట్రైలర్ డబ్బింగ్ పనికి వినియోగించుకున్నారు. 2023లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన జనసేన అధినేత.. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో 2024 ఫిబ్రవరి 21న ముఖ్య నాయకులను కలుసుకునేందుకు మరోమారు వచ్చారు. పోటీ అంత సేఫ్ ఏమీ కాదు పోటీకి పిఠాపురాన్ని ఎంచుకున్నప్పటికీ అదంత సేఫ్ సీటేమీ కాదనే అనుమానాలు పవన్ వర్గంలో లేకపోలేదు. ఇదివరకే సొంత జిల్లాలోని భీమవరం నుంచి పవన్ ఓటమి చెందగా, ఆయన సోదరుడు చిరంజీవి సైతం సొంత నియోజకవర్గమైన పాలకొల్లులో బి.ఉషారాణి చేతిలో పరాభవం చవిచూశారు. మరో సోదరుడైన నాగబాబు సైతం నరసాపురం లోక్సభ అభ్యర్థిగా ఓడారు. వీటన్నింటినీ పరిశీలిస్తే గోదావరి జిల్లాలు కొణిదెల కుటుంబానికి సానుకూలం కాదనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. కాగా, పవన్ కల్యాణ్ ధోరణికి పిఠాపురం నియోజకవర్గం ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. సినిమా యాక్టర్, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పవన్ను కలవాలనుకునే వారికి ఏమాత్రం సాధ్యపడటం లేదు. ఈ విషయమై కొందరు నచ్చజెప్పగా ముందుగా నిర్ణయించిన వారిలో రోజుకు 50–60 మందికి సెల్పీలు దిగే అవకాశం ఇస్తానని సెలవిచ్చారట. ఈ లెక్కన రానున్న 30 రోజుల్లో గరిష్టంగా 1500–1800 మందిని కలుసుకోగలరన్న మాట. అదీ ఆయన నెల రోజుల పాటు నియోజకవర్గంలో నిలకడగా ఉన్న పక్షంలోనే. లేదంటే అదీ లేదు. ఇప్పుడే ఇలాగైతే ఎన్నికల తర్వాత తమ పరిస్థితి ఏమిటని పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గీత.. పక్కా లోకల్ పవన్కు పోటీదారైన వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత విద్యాభ్యాసం అనంతరం టీడీపీలో చురుకుగా ఉంటూ జెడ్పీ చైర్పర్సన్గా, రాజ్యసభ సభ్యురాలిగా, ఎమ్మెల్యే (ప్రజారాజ్యం)గా, లోక్సభ సభ్యురాలిగా పిఠాపురం నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు కలిగి ఉన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వంగా గీతను ‘మా అమ్మాయి’ అని చెప్పుకునేంతగా అందుబాటులో ఉంటూ కలిసిపోతారని, ఆమెతో పోటీ పడటం అంత సులువు కాదని టీడీపీ, జనసేన పారీ్టల ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. -
పొత్తు చిత్తే! బీజేపీ, జనసేన శ్రేణులు టీడీపీ సభలకు దూరం
► చంద్రబాబు కాళ్లబేరం.. బీజేపీ నేతలతో తిట్లు తిని పవన్ కళ్యాణ్లు కుదుర్చుకున్న పొత్తు కింది స్థాయిలో ఎక్కడా పొసగడం లేదు. వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక కలిసిన మూడు పార్టీలకు జనంలోనే కాదు ఆయా పార్టీల్లోనూ నిరాదరణే ఎదురవుతోంది. ఆ పార్టీల అగ్ర నేతల హడావుడే తప్ప, కింది స్థాయిలో ఎక్కడా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి పని చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ► సీట్లు దక్కని నేతలు తమ నియోజకవర్గాల్లో కూటమి తరఫున పని చేసేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. చంద్రబాబు సభలు పెట్టినా, వారు ఆ ఛాయలక్కూడా వెళ్లడం లేదు. ఆయన విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహించినా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి దూరంగా ఉన్నారు. తెనాలిలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభకు అక్కడి టీడీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజా డుమ్మా కొట్టారు. ►చంద్రబాబు సభల్లో చాలా చోట్ల బీజేపీ,జనసేన నాయకులను వేదికపైకి రానివ్వడం లేదు. ఆ పార్టీల అభ్యర్థులు ఉన్నచోట మొక్కుబడిగా పిలుస్తున్నా మిగిలిన నియోజకవర్గాల్లో వారిని దరిదాపుల్లోకి సైతం రానీయడం లేదు.టీడీపీ అభ్యర్థులున్న చోట్ల బీజేపీ, జనసేన నాయకులను పట్టించుకోవడంలేదు. ►అనంతపురం జిల్లాలో బాలకృష్ణ చేపట్టిన యాత్రలో జనసేన, బీజేపీ జాడే కనిపించడం లేదు. మరోవైపు చంద్రబాబు ఒక్కడే నిర్వహిస్తున్న సభలతోపాటు పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కలిసి నిర్వహిస్తున్న కూటమి సభలు కూడా అట్టర్ఫ్లాప్ అవుతున్నాయి. ఆ సభలకు జనం రావడం గగనమవుతోంది. దీంతో చంద్రబాబు ఒక్కడే వచ్చింనా, కూటమిగా వచ్చింనా ప్రయోజనం మాత్రం శూన్యమేనని ఇట్టే తెలుస్తోంది. ►నాయకులే కలవనప్పుడు ఇక ఆ పారీ్టల మధ్య ఓట్ల బదిలీ ఎలా జరుగుతుందన్నది విశ్లేషకులు ప్రశ్న. సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఓట్ల బదిలీ జరిగే అవకాశాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. పేరుకు మాత్రమే ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ.. నేతలు, కార్యకర్తల మధ్య ఏ దశలోనూ పొసగడం లేదు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నా, టీడీపీ పూర్తిగా సహకరించడం లేదు. అక్కడ టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ.. క్యాడర్ ఎవరూ జనసేనకు సహకరించకుండా కట్టడి చేసి తానొక్కడే పవన్ కళ్యాణ్ వద్దకు వెళుతూ ఆయన కోసం పని చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. కింది స్థాయిలో టీడీపీ క్యాడర్ కూడా జనసేన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉంది. తమ సీటును తాడూ బొంగరం లేని పార్టీ ఎగరేసుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీటును అన్యాయంగా జనసేనకు వదిలేసి సిగ్గు లేకుండా తిరుగుతున్నారని ఇటీవల వర్మను ఒక గ్రామంలో టీడీపీ కార్యకర్తలు నిలదీసి వెళ్లగొట్టారు. కోనసీమ జిల్లాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పి.గన్నవరం, అమలాపురంలో సంయుక్తంగా నిర్వహించిన సభలకు జనం రాలేదు. రావులపాలెంలో నిర్వహించిన సభకు 3 వేల మంది కూడా రాలేదు. కూటమి తొలి సభే తుస్సు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 28న జరిగిన కూటమి తొలి సభే తుస్సుమంది. ఆ సభకు 6 లక్షల మంది జనం వస్తారని హంగామా చేసినా, వచ్చింది వేలల్లోనే. కార్యకర్తల కోసం కేటాయించిన గ్యాలరీల్లో సభ ప్రారంభం నుంచి చివరి వరకు సగం పైగా ఖాళీగానే ఉండిపోయాయి. ఈ నెల 5న నరసాపురం, పాలకొల్లులో చంద్రబాబు నిర్వహించిన కూటమి సభలు పేలవంగా జరిగాయి. పాలకొల్లు సభలో చంద్రబాబు జనసేన రాష్ట్ర నేత బన్నీ వాసును ప్రచార రథం ఎక్కనీయక పోవడంతో ఆయన అలిగి వెళ్లిపోయారు. తణుకులో బాబు, పవన్ల నిలదీత ఈ నెల 10వ తేదీన తణుకులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను జనసేన పార్టీల నేతలు అడ్డుకుని నిలదీశారు. ఆశించిన స్థాయిలో జనం రాకపోగా, నిలదీతతో ఇద్దరు నేతలు ఖంగుతిన్నారు. తనకు ప్రకటించిన సీటును టీడీపీకి వదిలేశారని ఆగ్రహంతో ఉన్న జనసేన ఇన్ఛార్జి ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు సభకు గైర్హాజరవ్వగా ఆయన అనుచరులు సభా వేదిక వద్దకు చేరుకుని ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. అక్కడే టీడీపీ, జనసేన కార్యకర్తలు తోపులాటకు దిగారు. గుంటూరు జిల్లా తాడికొండలో చంద్రబాబు నిర్వహిచిన సభలో జనసేన నాయకులను ప్రచార వాహనంపైకి ఎక్కంచి బీజేపీ నేతలను పక్కకు తోసివేశారు. తెనాలిలో పవన్కళ్యాణ్ సభకు అక్కడి టీడీపీ ఇన్ఛార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజా డుమ్మా కొట్టి నాదెండ్ల మనోహర్ కోసం తాను పని చేసేది లేదని చెప్పకనే చెప్పారు. ప్రధాని మోడీ వచ్చింన సభే విఫలం గత నెల 17వ తేదీన చిలకలూరిపేటలో ప్రధాని మోడీ హాజరైన కూటమి సభ విఫలమవడం పొత్తు పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఎంత ప్రయత్నించినా జనం అనుకున్న స్థాయిలో రాకపోగా సభను నిర్వహించడంలో టీడీపీ నేతలు విఫలమవడంతో అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో మోడీ.. టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 6న చంద్రబాబు క్రోసూరు, సత్తెనపల్లిలో చేపట్టిన ప్రజాగళం సభల్లో జనసేన, బీజేపీ నేతలు కనిపించలేదు. సత్తెనపల్లి సభ జనం లేక అట్టర్ఫ్లాప్ అయ్యింది. టీడీపీ తీరుపై జనసేన, బీజేపీ నేతల ఆగ్రహం బాపట్ల జిల్లాలో ఇప్పటి వరకు మూడు ప్రజాగళం సభలు జరగ్గా ఒక్కటీ విజయవంతం కాలేదు. బాపట్ల, వేమూరు, రేపల్లెలో జరిగిన సభలకు జనం కరువయ్యారు. ఆ సభలకు జనసేన, బీజేపీ నేతలు ఒకరిద్దరిని ప్రచార వాహనంపైకి పిలవడమే తప్ప కార్యకర్తలు ఎక్కడా కనిపించ లేదు. టీడీపీ తమకు సభల గురించి చెప్పడం లేదని, అస్సలు తమను పట్టించు కోవడంలేదని జనసేన, బీజేపీ నేతలు వాపోతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో గత నెల 31న జరిగిన చంద్రబాబు సభలో పెట్టిన ఫ్లెక్సీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేరు లేకపోవడంతో ఆ పార్టీ నేతలు గొడవకు దిగారు. అంతటా అదే తీరు ► ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాకలో ఈ నెల 14న చంద్రబాబు నిర్వహించిన సభకు బీజేపీ నేతలు హాజరు కాలేదు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రరెడ్డి సహా జిల్లా నాయకులెవ్వరూ హాజరవకపోడం చర్చనీయాంశమైంది. కూటమి పార్టీల నాయకుల జాడ కూడా కనిపించలేదు. చంద్రబాబు పర్యటనకు పెందుర్తి సీటు దక్కని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి దూరంగా ఉన్నారు. చివర్లో చంద్రబాబు ఆయన్ను పిలిపించుకుని మాట్లాడినా బండారు శాంతించలేదు. ►తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు ఆశించిన స్థాయిలో జరగలేదని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కొవ్వూరులో జరిగిన సభలో కూటమి నాయకులు కనిపించలేదు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో జరిగిన సభకు బీజేపీ, జనసేన నేతలు వెళ్లలేదు. ఈ నెల 10వ తేదీన నిడదవోలులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరైన సభకు జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ను ప్రచార వాహనంపైకి పిలిచి ఆ సీటును త్యాగం చేసిన టీడీపీ నేత బూరుగుపల్లి శేషారావును మాత్రం పట్టించుకోలేదు. దీంతో శేషారావు అనుచరులు గొడవకు దిగారు. ►నెల్లూరు జిల్లా కావలిలో గత నెల 29న చంద్రబాబు.. బీజేపీ, జనసేనలతో కలిసి నిర్వహించిన బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది. జనం లేకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన సభ నాలుగు గంటలు ఆలస్యంగా జరిగింది. అప్పటి వరకు చంద్రబాబు బస్సులోనే ఉండిపోయారు. ఈ నెల 29న ఉదయగిరిలో జరిగిన సభకు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గైర్హాజరాయ్యారు. ►కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గత నెల 31న చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభకు టీడీపీ అభ్యర్థి జయ నాగేశ్వరరెడ్డి.. బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఎవ్వరినీ ఆహ్వనించ లేదు. కర్నూలులోనూ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్.. కూటమి పార్టీలను పట్టించుకోకుండా ఒంటరిగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. ►ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి సమావేశాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. స్వయంగా చంద్రబాబు, బాలకృష్ణ ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నా.. బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎక్కడా కనిపించడం లేదు. గత నెల 28న చంద్రబాబు రాప్తాడులో నిర్వహించిన సభలో బీజేపీ ఊసే లేదు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం సభలోనూ బీజేపీ వాళ్లు ఎవరూ లేరు. తమకు ఆహ్వనం లేదని స్థానిక జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి, సభకు దూరంగా ఉన్నారు. -
April 12th: ఏపీ ఎన్నికల సమాచారం
April 12th AP Elections 2024 News Political Updates.. 12:06 PM, April 12th 2024 స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ చూస్తోంది: మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్నాం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ చూస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ వైజాగ్ వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయొద్దని సీఎం జగన్ చెప్పారు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చెయ్యమని కుటమి నేతలు ధైర్యంగా చెప్పగలరా? స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసానని గంటా చెప్పారు రాజీనామా చేసిన గంటా.. ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీతో ఎలా జత కడతారు మోసం చేయడానికి ప్రజలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నీకు అంతా అమాయకంగా కనిపిస్తున్నారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడమే మా ధ్యేయం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే కుటమి నేతలకు ఓటు అడిగే హక్కు లేదు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మార్చాలని కోరుతూ పురందేశ్వరి లేఖలు రాస్తున్నారు గత ప్రభుత్వాల్లో ఇదే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మన రాష్ట్రంలో పనిచేయలేదా? ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తొలగించి హెరిటేజ్, మార్గదర్శి మేనేజర్లను ఎన్నికలు అధికారులుగా నియమించాలని పురందేశ్వరిని లేఖల రాయమనండి కేంద్రంలో వారి ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? చంద్రబాబు, పురందేశ్వరి ఎన్ని గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు వేసిన ప్రజలు నమ్మరు 11:15 AM, April 12th 2024 కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్ టీడీపీ, బీజేపీని వదిలి వైఎస్సార్సీపీలో చేరిన కీలకమైన నేతలు తెలుగుదేశం, బీజేపీల నుంచి సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన కీలక నేతలు పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం, బీజేపీ నుంచి వైయస్సార్సీపీలో చేరిన వారికి కండువాలు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి ఆలూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైయస్సార్సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ కోడుమూరు నియోజకవర్గం టీడీపీ నుంచి వైయస్సార్సీపీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్రెడ్డి కోడుమూరు నియోజకవర్గంలో వైయస్సార్సీపీలో చేరిన తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి బీజేపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ 9:32 AM, April 12th 2024 ఒంగోలులో పోలీసుల ఓవరాక్షన్ పోలీసుల తీరుపై బాలినేని శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం ఒంగోలు ఘర్షణలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు ఘర్షణ పాల్పడిన టీడీపీ కార్యకర్తలను వదిలి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై బాలినేని మండిపాటు 7:59 AM, April 12th 2024 చంద్రబాబును మించిన ఊసరవెల్లి షర్మిల షర్మిలపై వైఎస్సార్టీపీ ఫౌండర్, వైఎస్సార్ వీరాభిమాని కొండా రాఘవరెడ్డి ఫైర్ చంద్రబాబు లాంటి రాక్షసులతో చేతులు కలిపింది వైఎస్ కుటుంబాన్ని రోడ్డున పడేయాలని చూస్తున్నావు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావు? సమైక్యాంధ్రలో ఊసరవెల్లి ఎవరంటే చంద్రబాబు అని ఠక్కున చెప్తారు.. కానీ, ఇప్పుడు అంతకుమించిన ఊసరవెల్లిగా కీర్తి గడిస్తున్నావు వైఎస్సార్ పేరు చెప్పుకుని ప్రచారం చేసుకుంటూ వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోం. వైఎస్సార్ వీరాభిమానులుగా మేం సహించలేం వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్రెడ్డిలది ఆదర్శనీయమైన కుటుంబం వారెంతో మందికి మేలుచేశారని.. కానీ, ఆ కుటుంబం నుంచి వచ్చి షర్మిల మానసిక పరిస్థితేంటో అర్థంకావడం లేదు ఆమె ఏడున్నరేళ్ల తర్వాత తెలంగాణకు వచ్చి వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు మా వైఎస్సార్ బిడ్డ వచ్చిందని సంతోషపడ్డాం షర్మిల అక్కడ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసింది ఆడ బిడ్డను కాదు, ఈడ బిడ్డనే అంది.. నా మెట్టినిల్లు తెలంగాణ అంది, పాదయాత్ర చేసింది. 119 సీట్లులో పోటీచేస్తానంది.. పాలేరు నుంచి పోటీ చేస్తానంటివి, మట్టి పట్టుకుంటివి.. ఎన్నికలకు ముందు పార్టీని మూసేసింది 7:10 AM, April 12th 2024 చంద్రబాబు పనికిమాలిన ఎత్తుగడలు ఓ విధానమూ లేదు...నినాదమూ లేదు..'ఆరోపణలే అజెండా'! 2014–19 మధ్య తాను చేసిందేమీ లేక... చంద్రబాబు దుష్ప్రచారం విధ్వంస పాలన, రాష్ట్రాన్ని నాశనం చేశారు... అంటూ రోజూ అరుపులు అంటే ఏంటో... రాష్ట్రాన్ని ఏం నాశనం చేశారో చెప్పే పరిస్థితే లేదు బడులను బాగు చేసి, విద్యా వ్యవస్థను సంస్కరించటం విధ్వంసమా? నిరుపేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తేవటం నాశనం చేయటమా? సాగును బాగు చేసి, రైతన్నకు భరోసా ఇవ్వటం రాష్ట్రాన్ని దెబ్బతీయటమా? సంక్షేమంతో పేదలందరినీ ఆదుకోవటం, గ్రామాలకు కొత్త కళ తేవటం తప్పా? పోర్టులు, హార్బర్లు, భారీ పరిశ్రమలతో పురోగమనం కనిపించటం లేదా? ఐదేళ్లలో దాదాపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన చరిత్ర ఎవరికైనా ఉందా? ఇవన్నీ తెలిసే తన హామీలను నమ్మటం లేదని గ్రహించి... బాబు తిట్ల దండకం ప్రభుత్వాన్ని దూషించటమే పనిగా పనికిమాలిన ఎత్తుగడలు 7:05 AM, April 12th 2024 నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా.. ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల నుంచి సీఎం యాత్ర ప్రారంభం హౌసింగ్ బోర్డు వద్ద భోజన విరామం సాయంత్రం గుంటూరులో ఏటుకూరు బైపాస్ వద్ద బహిరంగ సభ నంబూరు బైపాస్ వద్ద రాత్రి బస 6:59 AM, April 12th 2024 ప్రభం‘జనం’..మేమంతా సిద్ధం నిబద్ధత, నిజాయితీతో పని చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు జన నీరాజనం మాటపై నిలబడే నాయకుని నాయకత్వంలో పని చేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల పోటా పోటీ వైఎస్సార్సీపీలో చేరేందుకు భారీ ఎత్తున ఆసక్తి చూపుతున్న నేతలు కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పార్టీలో చేర్చుకుంటున్న సీఎం ప్రజా బలం ఉన్న నేతలు పార్టీ వీడుతుండటంతో కూటమి పెద్దల్లో ఆందోళన గేట్లు ఎత్తేస్తే ఆ పార్టీలు కుదేలవడం ఖాయమంటోన్న రాజకీయ పరిశీలకులు 6:57 AM, April 12th 2024 రాజకీయాల్లో నటించకు పవన్.. పార్టీని ప్యాకప్ చేసి షూటింగ్లు చేసుకోండి.. సినిమాల్లో నటించండి.. రాజకీయాల్లో వద్దు కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దు సీఎం జగన్ అభ్యర్థుల విజయానికి సహకరించాలి పిఠాపురం ప్రజలు అమ్ముడుపోయే వాళ్లులా కనిపిస్తున్నారా? స్వచ్ఛమైన నీరు ఇస్తామనాలిగానీ, స్వచ్ఛమైన సారా ఇస్తామని చెప్పడమేమిటి? కాపు సంఘ సమావేశంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం 6:56 AM, April 12th 2024 చంద్రబాబుకి సామాజిక న్యాయ వేదిక సూపర్ సిక్స్ ప్రశ్నలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇస్తోంది మహిళలకు 50 శాతం అవకాశాలపై మీరెందుకు హామీ ఇవ్వడంలేదు? బీసీ, పేద ఓసీలు, కాపులు, మహిళలకు సమన్యాయం చేయడానికి ఇబ్బంది ఏమిటి? సామాజిక న్యాయం అమలులో స్పష్టత ఇవ్వాలి చంద్రబాబుకు బహిరంగ లేఖ విడుదల చేసిన ఎస్జేఎఫ్ 6:53 AM, April 12th 2024 మహిళా వలంటీర్లపై గూండాగిరి పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న మహిళలపై దౌర్జన్యం కుర్చిలు విరగ్గొట్టి భయభ్రాంతులకు గురి చేసిన వైనం బయట నుంచి తలుపులు వేసిన జనసేన నేతలు ఓ గర్భిణి ఉందని వేడుకున్నా వినిపించుకోని వైనం భయంతో స్పృహ తప్పిన గర్భిణి.. ఓ యువతి ఫోన్తో రంగంలోకి పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు వచ్చి తలుపులు తెరిచే వరకు గృహ నిర్బంధంలోనే మహిళలు జనసేన అభ్యర్థి నానాజీ, మరికొందరిపై క్రిమినల్ కేసు 6:47 AM, April 12th 2024 వలంటీర్లపై చంద్రబాబుది కపట ప్రేమే: సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నటి వరకు వలంటీర్లను తూలనాడింది చంద్రబాబే తిరిగి జన్మభూమి కమిటీలను తేవాలన్నదే ఆయన ధ్యేయం ఆ కమిటీల్లో సభ్యులనే వలంటీర్లను చేయాలనుకుంటున్నారు.. ఇది జరగని పని మార్గదర్శిపై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకం బాబును గద్దెనెక్కించేందుకు రామోజీ దిగజారిపోయారు వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపిక శాస్త్రీయంగా జరిగింది.. మార్పులు ఉండవు చట్టంలోని లొసుగులు తనకు అనుకూలంగా మార్చుకుని అతిపెద్ద అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వ్యక్తి రామోజీ. ప్రజలకు నీతులు చెప్పే రామోజీ.. ఏ రోజైనా నిష్పక్షపాతంగా ఉన్నాడా? -వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి#ScamsterRamoji#MargadarsiScam pic.twitter.com/UTZ9WUCKqj — YSR Congress Party (@YSRCParty) April 11, 2024 -
చంద్రబాబుకు కొత్త కష్టాలు.. అసలు కథ ముందుందా?
సాక్షి, అల్లూరి: ఏపీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త కష్టాలు మొదలవుతున్నాయి. కూటమిలో సీట్ల పంపిణీ కారణంగా టీడీపీలో సీట్లు దక్కని నేతలు రెబల్స్గా మారారు. ఈ నేపథ్యంలో వారంతా టీడీపీ ఓటమిని కోరుకుంటున్నాట్టు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో, కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులకు టెన్షన్ స్టార్ట్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, టీడీపీపై గిరిజన నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. చంద్రబాబు తీరుపై గిరిజన టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. పార్టీని నమ్ముకుంటే తమను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ దక్కని గిడ్ఢి ఈశ్వరి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఓడిస్తామన్నారు. మరోవైపు.. చంద్రబాబు చేసిన మోసం ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారు టీడీపీ నేత అబ్రహం. చంద్రబాబు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు మోసానికి కుటుంబంతో సహా చనిపోవాలనుకున్నామని దన్ను దొర చెప్పుకొచ్చారు. టీడీపీ పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తాను చేతులు కాల్చుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు లేదన్నారు మాజీ మంత్రి కుమారి కాంతమ్మ. ఇక, పార్టీ సభ్యత్వం లేని వారికి కూడా చంద్రబాబు సీట్లు ఇచ్చారని ఎంవీవీ ప్రసాద్ ఫైరయ్యారు. చంద్రబాబు, లోకేష్ నిర్ణయాలతో ఏజెన్సీలో పార్టీ తుడిచి పెట్టుకుపోయిందని గిరిజన నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. -
April 11th: ఏపీ ఎన్నికల సమాచారం
April 10th AP Elections 2024 News Political Updates.. 8:00 AM, April 11th 2024 ఎలాగూ చేయం కదా.. మాట ఇచ్చేదాం! అలవి కాని హామీలు... అధికారం కోసం చంద్రబాబు తాయిలాలు రోజుకో హామీతో ప్రజలను మభ్య పెడుతున్న టీడీపీ అధినేత.. నిన్న మొన్నటి వరకూ సూపర్ సిక్స్ పేరుతో మాయ మాటలు అన్ని పార్టీల నుంచి కాపీ కొట్టి కొత్తగా కిచిడి మేనిఫెస్టో విడుదల.. ఇప్పుడు ప్రజామేనిఫెస్టో అంటూ నయా హామీతో మాయోపాయాలు గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ బుట్టదాఖలు చేసిన చరిత్ర బాబుది.. ప్రజలు ప్రశ్నిస్తారన్న కారణంతో మేనిఫెస్టోనే మాయం చేసిన మేధావి ఇప్పుడు అదే రీతిలో హామీలిచ్చేస్తూ హంగామా 7:40 AM, April 11th 2024 టీడీపీలో అసమ్మతి ప్రకంపనలు రాష్ట్రవ్యాప్తంగా కుదేలవుతోన్న కూటమి వరుస దెబ్బలతో తేరుకోలేకపోతున్న టీడీపీ రాజంపేట కూటమిలో కుంపట్లు..పోటాపోటీగా ప్రచారం ఉండి టీడీపీలో అసమ్మతి ప్రకంపనలు తిరుగుబాటు ధోరణిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వంపై తీవ్ర మండిపాటు హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ పదేళ్లు ఉన్నాఅభివృద్ధి చెందలేదన్న విమర్శలు 7:20 AM, April 11th 2024 జనసేన ఖాళీ.. కోనసీమలో ఖాళీ అయిన జనసేన ఒక్కొక్కరుగా నాయకులంతా వైఎస్సార్సీపీలో చేరిక టికెట్లు ఇస్తామని ఆశ చూపి చివరికి ఇవ్వకపోవడంతో విసుగు చెంది పార్టీని వీడుతున్న నేతలు ఇప్పటికే ముమ్మిడివరం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, అమలాపురం జనసేన ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పార్టీకి రాజీనామా సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక తాజాగా జనసేన పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి 7:00 AM, April 11th 2024 చంద్రబాబు, ఈనాడుపై మాజీ మంత్రి పేర్నినాని ఫైర్ చంద్రబాబును ఈనాడు జాకీలేసి లేపుతోంది ఈనాడుకు సుప్రీంకోర్టులో గట్టి దెబ్బ తగిలింది మార్గదర్శి చిట్ ఫండ్ ద్వారా చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు వేలకోట్లు సేకరించి పేపర్లు.. టీవీలు నడుపుతున్నారు చంద్రబాబును రాజ్యాధికారంలో ఉంచి తన వ్యాపార సామ్రాజ్యాన్ని రామోజీ విస్తరించుకున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్తో రామోజీ డొంకంతా కదిలింది రోజూ పేపర్లో నీతి సూక్తులు రాసే ఈనాడు పాపాల పుట్ట కోర్టులో కేసులు నడుస్తున్నా ప్రజల నుంచి డబ్బు వసూలు ఆపలేదు సొమ్ము జనానిది.. సోకు రామోజీదీ.. చంద్రబాబుది సీఎం జగన్ పేద, మధ్యతరగతి వారికి అత్యధికంగా టిక్కెట్లిచ్చారు దళితుల్లోనూ డబ్బుంటేనే టిక్కెట్లిచ్చిన వ్యక్తి చంద్రబాబు కండువాలు కూడా వేసుకోకుండానే టిక్కెట్లిచ్చింది మీ కూటమి కాదా రామోజీ టిప్పర్ డ్రైవర్కు టిక్కెట్ ఇచ్చారని అవమానించారు రామోజీకి ఇవేమీ కనబడవు...తన పేపర్లో రాయడు కోట్లు.. కోట్లు ఉన్నవాళ్లను తీసుకొచ్చి డబ్బున్నోళ్లకే టిక్కెట్లిచ్చిన వ్యక్తి చంద్రబాబు కూటమిలో నూటికి 95 శాతం సంపన్నులకే టిక్కెట్లిచ్చారు మార్గదర్శిలోకి వచ్చిన డబ్బు ఎవరిదో చెప్పు రామోజీ మార్గదర్శికి సంబంధించి 50 లక్షలు పట్టుకుంటే.. ఆ డబ్బు ఎలా వచ్చిందో క్లెయిమ్ చేసుకోలేదు పాపపు సొమ్ము పోగేసి మూటలు కట్టి.. ఆ డబ్బుతో పేపర్లు పెట్టి మాపై విషం చిమ్ముతున్నారు నిన్నటి వరకూ ఈనాడులో వాలంటీర్ల పై ఏం రాశారో మర్చిపోయారా? వాలంటీర్ల పై అత్యంత దారుణంగా దారిసింది ఈనాడు కదా ఇప్పుడు సిగ్గూ ఎగ్గూ లేకుండా వాలంటీర్లకు పదివేలిస్తానని చంద్రబాబు చెప్పాడు.. ఈనాడు రాసింది వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలన్నది మీరే కదా.. మా కార్యకర్తలకు మీరు ఇప్పుడు పదివేలివ్వాలనుకుంటున్నారా మార్గదర్శి మోసాల పై ఒక్కనాడైనా ఈనాడులో రాసుకోవచ్చు కదా అందరి బతుకుల గురించి రాసేవాడివి.. నీ బతుకు గురించి ఎందుకు రాయవు చంద్రబాబు పదివేలు కాదు..నెలకు లక్ష ఇస్తానన్నా.. ఓటర్లు..వాలంటీర్లు నమ్మరు ఓటరుకైనా...వాలంటీర్ కైనా జగన్ అంటేనే నమ్మకం చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది దగా 6:50 AM, April 11th 2024 తుప్పు పట్టిన సైకిల్ను తిప్పికొట్టాలి: పిడుగురాళ్ల సభలో సీఎం జగన్ ఈజ్ అఫ్ డూయింగ్ లో ఏపీ నెంబర్ వన్గా ఉంది రైతన్నకు చంద్రబాబు చేసిందేమి లేదు గతంలో ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు రైతులపై ప్రేమ చూపిస్తారట 14 ఏళ్ల పాలనలో రైతుకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి ? వ్యవసాయం దండగన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు రైతులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు 2014 మేనిఫెస్టో లో రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేశారు కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న వ్యక్తి చంద్రబాబు రైతులకు పగటిపూట 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని మోసం చేశారు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానని మోసం చేశారు రైతులకు సున్నా వడ్డీ, ఇన్ ఫుట్ సబ్సిడీ ఎగ్గొట్టేశాడు బాబుది బోగస్ రిపోర్ట్ .. జగన్ ది ప్రోగ్రెస్ రిపోర్ట్ మనం వచ్చాక రైతన్నకు తోడుగా ఉన్నాం ప్రతి వై ఏడాది రైతు భరోసా ద్వారా రూ. 13,500 ఇచ్చాం పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం 58 నెలల కాలంలో 17 వందల కోట్లు ఫీడర్ల పై ఖర్చు చేశాం 5 ఏళ్లలో రైతు భరోసా ద్వారా రూ. 67,500 ప్రతి రైతుకు ఇచ్చాం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పాం విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉన్నాం రూ. 64 వేల కోట్లతో ధాన్యం సేకరణ చేపట్టాం ఏ సీజన్ లోని ఇన్ ఫుట్ సబ్సిడీ ని ఆ సీజన్ లోనే ఇస్తున్నాం సున్నా వడ్డీకే పంట రుణాలిచ్చాం 35 లక్షల ఎకరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించాం 6:40 AM, April 11th 2024 పవన్ కల్యాణ్కి తణుకు పట్టణంలో నిరసన సెగ వారాహి యాత్రలో తణుకు టిక్కెట్ విడివాడ రామచంద్రరావు కి ప్రకటించిన పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా తణుకు టిక్కెట్ను టీడీపీ అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణకు కేటాయించిన చంద్రబాబు వారాహి యాత్రలో ప్రకటించిన మొదటి టిక్కెట్ టీడీపీకి కట్టబెట్టిన పవన్ కళ్యాణ్.. వారాహి యాత్రలో నీవు ఇచ్చిన మాటకు విలువేదంటూ ప్లకార్డులతో నిరసన తెలిపిన విడివాడ రామచంద్ర వర్గీయులు గెలిచే స్థానాన్ని వదులుకోవడం త్యాగం అంటారా అంటూ ఫ్లకార్డులు ప్రదర్శన. ప్రజా గళం సభ వద్ద టీడీపీ జనసేన శ్రేణులు బాహాబాహికి దిగిన వైనం ఉద్రిక్తతకు దారి తీయడంతో అదుపు చేసిన పోలీసులు 6:30 AM, April 11th 2024 పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో రగులుతున్న మంటలు ఎమ్మెల్యే రామరాజుకు సీటు మారుస్తారన్న ప్రచారం పై మండిపడుతున్న టీడీపీ నేతలు రామరాజును పక్కనపెడితే ఊరుకోబోమని టీడీపీ కేడర్ వార్నింగ్ రామరాజుకు సీటు ఇవ్వకుంటే పార్టీని ఓడిస్తామని కార్యకర్తల హెచ్చరిక రాజీనామాలకు సిద్ధమవుతున్న ఉండి టీడీపీ నేతలు సీటు మారిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటున్న ఎమ్మెల్యే రామరాజు ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు, పవన్ పర్యటన తణుకు, నిడదవోలులో ఉమ్మడి ప్రజాగళం సభలు సాయంత్రం తణుకు నరేంద్ర సెంటర్ లో బహిరంగ సభ రాత్రి నిడదవోలు గణేష్ చౌక్ లో పబ్లిక్ మీటింగ్ తణుకు, నిడదవోలు సభల్లో కలిసి పాల్గొననున్న చంద్రబాబు, పవన్ నిడదవోలు సభలో పాల్గొననున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సభలు సరే, క్యాడర్ లేకపోతే ఎలా అని కూటమిలో నేతల మల్లగుల్లాలు -
కూటమిలో కుమ్ములాట.. తణుకు ప్రచారంలో ఏం జరగనుందో?
సాక్షి, తణుకు: ఏపీలో ఎన్నికల వేళ కూటమిలో సీట్ల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ పలు చోట్ల కూటమి కార్యకర్తల మధ్య పొసగడం లేదు. టికెట్ ఆశించి భంగపడిన నేతలు పార్టీ పెద్దల తీరును తప్పుబడుతున్నారు. దీంతో, కూటమి రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదిలా ఉండగా.. తణుకు కూటమి రాజకీయంలో సీట్ల పంచాయితీ ఇంకా కొలిక్కిరాలేదు. తణుకులో టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తల మధ్య దూరం పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో నేడు తణుకులో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి జనసేన చీఫ్ పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో తణుకు రాజకీయం హీటెక్కింది. అయితే, కూటమి నేతల ప్రచారం సందర్భంగా తణుకు జనసేన ఇన్చార్జ్ విడివాడకు ఆహ్వనం అందలేదు. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దల తీరుపై జనసేన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తణుకు టికెట్ టీడీపీకి ఇవ్వడాన్ని జనసేన నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో నేడు వీరి ప్రచారంపై ఉత్కంఠ నెలకొంది. అసంతృప్త నేతలతో మాట్లాడి చల్లార్చే ప్రయత్నం చంద్రబాబు, పవన్ ఉమ్మడిగా పర్యటించే తణుకు, అమలాపురంలో టీడీపీ, నిడదవోలు, పి.గన్నవరంలో జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పొత్తులో భాగంగా ఇక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కూటమి అభ్యర్థులకు కొందరు సహకరించడంలేదనే ప్రచారం ఉంది. వీరిద్దరి పర్యటనలో అసంతృప్త నేతలతో మాట్లాడే అవకాశం ఉంది. చంద్రబాబు-పవన్ ఉమ్మడి వ్యూహం కూటమిలో అసంతృప్తులను చల్లారుస్తుందా? టికెట్ దక్కని నేతలు ఒక్కతాటిపైకి వచ్చి కలిసి పనిచేస్తారా? చూడాలి మరి. -
కూటమిలో క్రోధాగ్ని నిరసనల భగభగలు
సాక్షి, రాజమహేంద్రవరం/నూజివీడు/కాళ్ల: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కుమ్ములాటల పర్వం కొనసాగుతోంది. తెలుగు సంవత్సరాది వేళా నిరసనల సెగ చల్లారలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి స్వపక్ష శ్రేణుల్లోనే విభేదాల అగ్గి రాజేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలోని ద్వారకామాయి ఫంక్షన్ హాలులో సోమవారం రాత్రి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమన్వయ సమావేశం రసాభాసగా మారింది. రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన తరువాత తొలిసారి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పురందేశ్వరి పాల్గొన్నారు. సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, పురందేశ్వరి, కూటమి రాజానగరం నియోజకవర్గ అభ్యర్థి, జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిలో టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి ఫొటో లేకపోవడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ కోసం సీటు త్యాగం చేసిన నేత ఫొటో ఎందుకు పెట్టలేదని పురందేశ్వరిని నిలదీస్తూ ఆ ఫ్లెక్సీని చించి పారేశారు. ఫ్లెక్సీలో ఉన్న మోదీ ఫొటోనూ చించివేస్తున్నా వారిని వారించేందుకు పురందేశ్వరి కనీసం యత్నించకపోగా, చిరునవ్వులు చిందిస్తూ అలాగే వేదికపై కూర్చోవడం విమర్శలకు దారి తీసింది. ఆమె తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల నిరసనల నేపథ్యంలో ఫంక్షన్ హాలు నుంచి ఆమె మెల్లగా జారుకున్నారు. సాధారణంగా పార్టీ అగ్రనేతల ఫొటోలు, ఫ్లెక్సీలను ఎవరైనా చించితే నాయకులు, కార్యకర్తలు సహించలేరు. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వైఖరి ఇందుకు భిన్నంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ► పశ్చిమగోదావరి జిల్లా ఉండి సీటు మార్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉండటంతో ఎమ్మెల్యే మంతెన రామరాజు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. కాళ్ల మండలం పెదఅమిరం నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సమావేశంలో టీడీపీ నాయకులు స్పందిస్తూ.. ఉండి అభ్యర్థిని మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజీనామాలకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. సమావేశానికి పార్టీ పరిశీలకుడిగా వచ్చిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సమక్షంలోనే వారు ఈ విషయాన్ని తేల్చిచెప్పడం గమనార్హం. ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ.. తన సీటును వదులుకోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఏ తప్పూ చేయకుండా త్యాగానికి సిద్ధం కావాలనడం న్యాయం కాదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్నీ విధిగా చేయడం తన తప్పా అని ప్రశ్నించారు. కార్యకర్తల నిర్ణయమే తనకు శిరో«దార్యమని, వేరే వ్యక్తికి సీటు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ నేతల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని గన్ని వీరాంజనేయులు చెప్పారు. తొలి నుంచీ పురందేశ్వరికి చుక్కెదురు వాస్తవానికి ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన పురందేశ్వరికి మొదటి నుంచీ ఇక్కడ చుక్కెదురవుతూనే ఉంది. రాజమహేంద్రవరం వచ్చిన వెంటనే ఆమె స్థానిక బీజేపీ నాయకులను కలుపుకొని వెళ్లాల్సింది పోయి.. వేరుకుంపటి పెట్టారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును పూర్తిగా పక్కన పెట్టారు. ఈ పరిణామం సోము వర్గంతోపాటు పార్టీ శ్రేణులను దూరం చేసింది. దీంతో సభలు, సమావేశాల్లో ఆమెకు నిరసనల సెగ ఎదురవుతూనే ఉంది. అనపర్తి ఎమ్మెల్యే టికెట్ను తొలుత టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించి.. పొత్తు అనంతరం బీజేపీకి ఇవ్వడంపైనా టీడీపీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అక్కడ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, స్థానిక బీజేపీ నాయకులను వ్యతిరేకిస్తూ రామకృష్ణారెడ్డి స్వతంత్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా పురందేశ్వరి పెదవి విప్పకపోవడంపై ఆమె టీడీపీకి లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో చించుతున్నా స్పందించకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. -
కూటమిని వీడని గందరగోళం
సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమైతే కట్టాయి కానీ, ఆ మూడూ ఒక్కటిగా లేవు. పట్టుమని పది సీట్లు గెలుస్తామన్న నమ్మకం వాటికే లేదు. ఒంటరిగా పోటీ చేసే బలం ఒక్క పారీ్టకీ లేదు. అసలు ప్రజలకి ఆ పార్టీలపై నమ్మకమే లేదు. అయినా లేని బలాన్ని ఊహించుకుని ఎంత హడావుడి చేస్తున్నా ఆ కూటమిలో ఉన్న డొల్లతనం ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. నానా ప్రయాసలు పడి సీట్ల సర్దుబాటు చేసుకున్నా, అతి కష్టం మీద 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా మూడు పార్టీల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. తమదే సీటు అని అభ్యర్థులు ధైర్యంగా ముందుకెళ్లే పరిస్థితి ఒక్క చోటా లేదు. అందుకు తగ్గట్టుగానే జాబితాలు ప్రకటించాక పలు స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఇంకా మారుస్తున్నా్నరు. సుమారు 50 నియోజకవర్గాల్లో తిరుగుబాట్లు, అసంతృప్తుల ఆందోళనలతో ఏ రోజున ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సీట్లు ఖరారైనా అదే తుది నిర్ణయం కాదని టీడీపీ అధినేత చంద్రబాబే చెప్పారు. మరికొన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థులను మార్చడానికి చంద్రబాబు కసరత్తు కూడా చేస్తున్నారు. 20కి పైగా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడానికి చంద్రబాబు చర్చలు జరుపుతుండడంతోపాటు ఆ నియోజకవర్గాల్లోని నేతలకు సంకేతాలు కూడా ఇచ్చారు. కీలకమైన రెండు, మూడు ఎంపీ స్థానాలపైనా తర్జనభర్జన పడుతున్నారు. బీజేపీ, జనసేన సీట్లు కూడా ఒకటి, రెండు మారే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో కూటమిలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చాలామంది అభ్యర్థులు అసలు ప్రచారం చేసుకోవాలా వద్దా అన్న మీమాంసలో పడిపోయారు. నర్సాపురం ఎంపీ సీటుపై ఊహాగానాలు ప్రధానంగా నర్సాపురం ఎంపీ స్థానంపై వస్తున్న రకరకాల ఊహాగానాలు కూటమిలో అయోమయాన్ని సృష్టించాయి. ఈ సీటును బీజేపీకి కేటాయించి, శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఇక్కడి నుంచి పోటీ చేయడానికి విశ్వప్రయత్నాలు చేసి విఫలమైన రఘురామకృష్ణరాజు ఇప్పటికీ ఆ సీటు తనదేని అంటున్నారు. బీజేపీ శ్రీనివాసవర్మను మార్చి రఘురామకు ఆ సీటు ఇస్తుందని కొద్దిరోజులు ప్రచారం జరిగింది. అయితే, రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరడంతో అది జరిగే పని కాదని తేలిపోయింది. బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్సింగ్ నర్సాపురంలో తమ అభ్యర్థిని మార్చే అవకాశమే లేదని సోమవారం తేల్చి చెప్పేశారు. అయినా దీనిపై టీడీపీ నాయకులు ఇంకా రగడ సృష్టిస్తూనే ఉన్నారు. నర్సాపురం లోక్సభ స్థానాన్ని బీజేపీ నుంచి వెనక్కి తీసుకొని, ఏలూరు లోక్సభ స్థానం కేటాయిస్తారని, అప్పుడు రఘురామకృష్ణరాజు నర్సాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఏలూరు బీజేపీ సీటు ఆశించిన తపన ఫౌండేషన్కు చెందిన గారపాటి చౌదరి అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్పై స్థానికంగా వస్తున్న వ్యతిరేకతతో ఆయన్ని మారుస్తారనే ప్రచారమూ దీనికి తోడైంది. మరోవైపు రఘురామకృష్ణరాజుకు ఉండి అసెంబ్లీ సీటు ఇవ్వకూడదంటూ అక్కడ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆయనకిస్తే తిరుగుబాటు చేస్తామని కూడా హెచ్చరించాయి. దీంతో నర్సాపురం, ఏలూరు లోక్సభ స్థానాల్లో కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాతపట్నం, శ్రీకాకుళంలో మార్పు తప్పదా? పాతపట్నం, శ్రీకాకుళం సీట్లలో కూడా మార్పు తథ్యమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ రెండు స్థానాలకు అభ్యర్థులుగా ప్రకటించిన మామిడి గోవిందరావు, గొండు శంకర్పై కేడర్ నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు మనసు మార్చుకున్నానని తెలుస్తోంది. పాతపట్నం సీటును మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణకి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. శ్రీకాకుళం సీటుకు గుండా లక్ష్మీదేవి పేరును పరిశీలిస్తున్నారు. దీంతో ఇప్పటికే టికెట్లు వచ్చాయని అన్ని ఏర్పాట్లతో ప్రచారం చేసుకుంటున్న నేతలు ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సీటుపైనా ప్రతిష్టంభన కొనసాగుతోంది. పొత్తులో బీజేపీకి వెళ్లిన ఈ సీటును తిరిగి టీడీపీకి ఇస్తారనే సమాచారంతో బీజేపీ స్థానిక నేతల్లో అయోమయం ఏర్పడింది. జనసేనకు కేటాయించిన యలమంచిలి, నర్సాపురం స్థానాల్లోనూ అభ్యర్థులు మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొన్ని స్థానాలపైనా జరుగుతున్న రకరకాల ప్రచారాలు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. -
పాపం జన సైనికులు.. సినిమా ట్విస్ట్ ఇచ్చిన పవన్!
జనసేన పార్టీ పెట్టగానే ఓ కొత్త రాజకీయ పార్టీ వచ్చింది కదా అని ఔత్సాహిక యువత కొంత ఉత్సాహపడింది. పైగా అది ప్రశ్నించడానికే అని చెప్పడంతో నిజమే కాబోలు అనుకున్నారు. అయితే, పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వందేళ్ల పార్టీలో ఉన్నన్ని అవలక్షణాలన్నీ ఒక్క జనసేనలోనే ఉన్నాయి. ప్రత్యేకించి పార్టీ నాయకుడే పార్టీకి భవిత లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని కార్యకర్తలకు అర్దం అవుతోంది. అందుకే వారు ఇపుడు ఈ పార్టీలోకి ఎందుకొచ్చామా అని తలలు బాదుకుంటున్నారు. ఏ రాజకీయ పార్టీకి అయినా ఒక విధానం ఉంటుంది. ఒక నినాదం ఉంటుంది. ఒక సిద్ధాంతం ఉంటుంది. ఏ నిర్ణయం అయినా పార్టీలోని సహచర నేతలతో సమాలోచనలు చేసిన తర్వాతనే నాయకుడు ఒక ఆలోచనకు వస్తారు. కానీ, జనసేన పార్టీలో ఇటువంటి కసరత్తులు ఎన్నడూ కనపడవు. జనసేన పార్టీలో నెంబర్ టూగా ఉన్న నాదెండ్ల మనోహర్ను జనసేనలోకి పంపింది ఎవరో పవన్కి తప్ప అందరికీ తెలుసు. జనసేనలో ఉంటూ నాదెండ్ల మనోహర్ ఏం చేస్తూ ఉంటారో.. ఒక్క చంద్రబాబు నాయుడికి మాత్రమే తెలుసు. జనసేనలో ఎవరిని చేర్చుకోవాలో ఎవరిని చేర్చుకోకూడదో నాదెండ్లే డిసైడ్ చేస్తారని అందరూ అనుకుంటారు. కానీ, అసలు నిజం ఏంటంటే దాన్ని డిసైడ్ చేసేది చంద్రబాబే. టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు టీడీపీని గద్దె దింపిన వైఎస్సార్సీపీ పార్టీపై బురదజల్లాల్సి వచ్చినపుడు పవన్కు స్పెషల్ ప్యాకేజీలు ఉంటాయంటారు. ఉదాహరణకు ఏపీలో సీఎం జగన్ తీసుకు వచ్చిన వాలంటీర్ వ్యవస్థ అద్భుతాలు చేస్తోంది. ఆ వ్యవస్థతో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వంపై అభిమానం మరింతగా పెరిగింది. ఏ ఇంటికెళ్లినా.. ఏ అవ్వాతాతని కదిపినా వాలంటీరును ఆత్మబంధువులా చూస్తున్నారు. ఈ అనుబంధం ఇలానే కొనసాగితే ఇక విపక్షాలు రామ భజన చేసుకోవలసి వస్తుందని భయపడ్డ చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై తనకు తోచిన చెత్త విమర్శలు తాను చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడినా జనం నమ్మరు కాబట్టి.. చంద్రబాబు ఏం చెప్పాలనుకున్నారో దాన్ని పవన్ చేత కూడా చెప్పిస్తూ ఉంటారు. వాలంటీర్ల గురించి కూడా చంద్రబాబు అదే చేశారు. బాబు ఆదేశించడం ఆలస్యం పవన్ కల్యాణ్ వాలంటీర్లపై రోత వాగుడు వాగారు. వాలంటీర్లు ఇళ్లల్లో ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని వారిని అసాంఘిక శక్తుల చేత కిడ్నాప్ చేయిస్తున్నారని చెత్త కామెంట్ చేశారు పవన్. పైగా దీనికి కేంద్ర నిఘా బృందం ప్రతినిథులను అడ్డు పెట్టుకున్నారు. వారికి ఇంకో పని లేనట్లు.. ఏ చట్ట సభలోనూ సభ్యత్వంలేని పవన్ చెవిలో వాలంటీర్ల గురించి ఊదారట. అది జనం నమ్మాలట. ఇంతకీ పవన్ వదరుబోతు తనాన్ని ఒక్కసారి ఆలకించండి. వాలంటీర్లపై చంద్రబాబుకు కోపం ఉంది కాబట్టి.. జనసేనకు చంద్రబాబు కిరాయి కడుతున్నారు కాబట్టి.. తాను కూడా వాలంటీర్లను వ్యతిరేకించాల్సిందేనని పవన్ అనుకుంటున్నట్లుంది. తాజాగా ఎన్నికల కోడ్ వచ్చాక వాలంటీర్లు పింఛన్లు అందించడానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు-పవన్ కల్యాణ్ ఒక ప్లాన్ చేశారు. తమ చెప్పుచేతల్లో పనిచేసే మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చేత ఈసీకి ఫిర్యాదు చేయించారు. దాంతో ఎన్నికలు అయ్యే వరకు పింఛన్లే కాదు ఎటువంటి సంక్షేమ పథాకాలను వాలంటీర్ల చేత ఇప్పించడానికి వీల్లేదని ఈసీ ఆంక్షలు విధించింది. దీన్ని చంద్రబాబు, పవన్లు తమ విజయంగా భావించారు. ఈ ఆంక్షలతో 66 లక్షల మంది పెన్షన్దార్లు ఇబ్బందులుపడ్డారు. మండుటెండల్లో తిరిగి చంద్రబాబు నాయుడి పాలన రోజుల మాదిరిగా వృద్ధులు పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన దుర్గతి పట్టింది. ఇది వారిని క్షోభకు గురి చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఈ పేద ప్రజలే విపక్షాలకు గుణపాఠం చెబుతారని పాలక పక్ష నేతలు అంటున్నారు. చంద్రబాబు విధానాలే పవన్కు శిరోధార్యాలు. చంద్రబాబు ఆలోచనలే పవన్కు సూచనలు. టీడీపీని కాపాడటమే జనసేన అజెండాగా పవన్ నడుచుకుంటున్నారు. ఈ క్రమంలో జనసేన కోసం మొదట్నుంచీ కష్టపడ్డ వారిని సైతం పవన్ నట్టేట ముంచారు. జనసేన అధికారంలోకి రావాలని కానీ.. వస్తుందని కానీ పవన్ కల్యాణ్ అనడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడానికి వీల్లేదంటున్నారు. చంద్రబాబును సీఎం సీటు ఎక్కించాలని ఆరాట పడుతున్నారు. ఈక్రమంలో తన మేలు కోరిన కాపు నేతలను సైతం పవన్ అవమానించి పంపారు. జనసేన భవిత కోసం కాపు మేథావులు ఇచ్చిన సూచనలు సలహాలను బుట్టదాఖలు చేశారు. చంద్రబాబు పల్లకి మోయడానికి తానే ఒక బోయీ అయ్యారు. అదే జనసేన అజెండాగా మార్చుకున్నారు. -
పవన్, చంద్రబాబు పొలిటికల్ డాన్సర్లే: మంత్రి అంబటి
సాక్షి, సత్తెనపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అంబటి రాంబాబు. అసలు చంద్రబాబు పార్టీలో పోటీ చేసేందుకు నేతలే లేరని ఎద్దేవా చేశారు. మేము వదిలేసిన వ్యక్తులకు టీడీపీలో టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నారని సెటైర్లు వేశారు. కాగా, మంత్రి అంబటి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సభలన్నీ అట్టర్ ఫ్లాప్. సందుల్లో మీటింగ్లు పెట్టి జనం రాలేందంటే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదు. ఎక్కడ పదువులు అనుభవించి ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు సిగ్గు, శరం లేదు. లావు కృష్ణదేవరాయులు మా పార్టీ నుంచి వెళ్లి సైకిల్ ఎక్కాడు. వైఎస్సార్ టికెట్ ఇస్తే గెలిచిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి. బాబుతో పొత్తు అంటే సమాధి కట్టడమే.. చంద్రబాబు ఇష్టం వచ్చిన మాట్లాడారు. చంద్రబాబు పక్కన ఉన్న ముగ్గురు ఎవరు?. తన పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తు లేవు. చంద్రబాబు, పవన్లను నేను విమర్శించానే తప్ప తిట్టలేదు. సొంత పార్టీ నేతలే చంద్రబాబును తిడుతున్నారు. కన్నా లక్ష్మీనారాయణ తిట్టిన తిట్లు చంద్రబాబుకు గుర్తు లేదు. పొత్తు పెట్టుకోవడం సమాధి కట్టేయడమే చంద్రబాబు పని. ఇది గతంలోనే కన్నా చెప్పారు. విమర్శలు మరింత ఘాటుగా చేస్తాను. కానీ, దిగజారి మాట్లాడను. సీఎం వైఎస్ జగన్ దెబ్బకు టీడీపీ తట్టుకునే పరిస్థితి లేదు. 175 స్థానాల్లో గెలిచి మళ్లీ వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారు. సర్వేలన్నీ ఇప్పటికే వైఎస్సార్సీపీ విజయాన్ని తేల్చేశాయి. ఎన్నికల్లో ఓటమి ఖాయం కావడంతో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు గెలవడం కష్టమే. పిఠాపురంలో పవన్ కల్యాణ్ కూడా ఓడిపోతాడు. పవన్కు రాజకీయాలెందుకు? అసలు పవన్కు రాజకీయాలు ఎందుకు?. రెండు రోజలు ప్రచారం చేసి ఐదు రోజలు పడుకుంటాడు. రాష్ట్రమంతటా పవన్ తిరిగే పరిస్థితి లేదు. డబ్బుల కోసం కక్కుర్తిపడే అవసరం నాకు లేదు. చంద్రబాబు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నది ఎవరు?. చంద్రబాబు చేసిన తప్పిదంతోనే పోలవరం ఆలస్యమవుతోంది. సంక్రాంతికి డాన్స్లు చేస్తే తప్పేంటి?. పండుగకు కుటుంబ సభ్యులతో డాన్స్ చేస్తే తప్పా?. చంద్రబాబులా నేను పొలిటికల్ డాన్సర్ను కాదు. రోజుకో పార్టీతో డాన్స్ చేస్తే వ్యక్తి చంద్రబాబు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇద్దరూ పొలిటికల్ డాన్సర్లే’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. -
చంద్రబాబు ఎస్టేట్కు పవన్ జనరల్ మేనేజర్: ముద్రగడ సెటైర్లు
సాక్షి, పశ్చిమ గోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్టేట్కు జనరల్ మేనేజర్గా పవన్ కల్యాణ్ ఉన్నాడని ఎద్దేవా చేశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీని ప్యాకప్ చేసి పంపాలని కోరారు. ఇదే సమయంలో నారా లోకేష్ ఎవరి కోసం యువగళం పాదయాత్ర చేశారని ముద్రగడ ప్రశ్నించారు. కాగా, మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు ఆధ్వర్యంలో తణుకులో కాపు నేతల ఆత్మీయ సమ్మేళనంలో ముద్రగడ పద్మనాభం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని పేదలకు అండగా ఉన్నారు. పేదలు ఐదు వేళ్లతో అన్నం తినే పరిస్థితి గతంలో ఎవరూ చేయలేదు. సీఎం జగన్ పాలనపై నేను ప్రశ్నించలేదంటున్న పవన్.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎక్కడ దాక్కున్నావ్. పవన్ పేకాట క్లబ్లు నడిపే వారితో నన్ను తిట్టిస్తున్నాడు. సోషల్ మీడియాలో చెత్త మెసేజ్లు పెడుతూ నన్ను అవమానిస్తున్నారు. కాపు రిజర్వేషన్లు కేంద్రం పరిధిలో ఉందని సీఎం జగన్ నాడే చెప్పారు. పిఠాపురంలో తనను ఓడించేందుకు కోట్లు ఖర్చు చేస్తున్నారని పవన్ అంటున్నారు. మళ్లీ ఆయనే రెండు లక్షల మెజార్టీ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 20 సీట్లకే పవన్ ముఖ్యమంత్రి అవుతారంట. చంద్రబాబు.. లోకేష్ను ముఖ్యమంత్రిని చేయాలని చూస్తాడు కానీ.. పవన్ను ఎందుకు సీఎంను చేయాలనుకుంటాడు. ఆ 20 సీట్లు కూడా త్యాగం చేసి జనసేనను క్లోజ్ చేస్తే ఆయన త్యాగశీలిగా మిగిలిపోతాడు. సినిమా షూటింగ్స్ చేసుకునే వారిని ఎమ్మెల్యే చేయాలని అంటున్నాడు. ప్రజల్లో ఉండే వారిని మాత్రమే గెలిపించండి. కూటమి అధికారంలోకి వస్తే సీఎం జగన్ పథకాలను అమలు చేస్తామంటున్నారు. దానికి మీకు అధికారం కావాలా?. నాణ్యమైన విద్య, వైద్యం, వస్తువులు అందిస్తామని అంటారు కానీ.. ఎవరైనా స్వచ్చమైన లిక్కర్ ఇస్తామని అంటారా?. పేదల పెన్నిది సీఎం జగన్ను ముఖ్యమంత్రిని చేయాలి. వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు. -
చంద్రబాబుకు నిరసన సెగ.. టీడీపీ శ్రేణుల ఆందోళన
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీ టీడీపీ రాజకీయ కూటమి సీట్ల పంచాయితీపై ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు తాజాగా నిరసన సెగ తగిలింది. చంద్రబాబు ఎదుటే పార్టీ కోసం కష్టపడిన వారిని సీటు ఇవ్వాలని టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. కాగా, నల్లజర్ల పర్యటనలో భాగంగా చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. కూటమిలో టికెట్ల కేటాయింపుపై టీడీపీ శ్రేణులు భగుమంటున్నాయి. నల్లజర్లలో చంద్రబాబు బస చేసిన ప్రాంతంలో పోలవరం టికెట్ టీడీపీకే కేటాయించాలంటూ పార్టీ నేతలు నిరనస చేపట్టారు. ఈ సందర్బంగా పార్టీలో కష్టపడిన వారికి మాత్రమే టికెట్ కేటాయించాలని నినాదాలు చేశారు. బోరగం శ్రీనివాస్కి టికెట్ కేటాయించాలని ఆయన వర్గీయలు ఆందోళనకు దిగారు. తక్షణమే పోలవం అభ్యర్థిని మార్చాలని నినాదాలు చేశారు. -
‘పవర్’లేని పవన్ పాలిటిక్స్.. ఇదేనా జనసేన నీతి?
కూటమి రాజకీయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జనసైనికులకు షాకిస్తూ పవన్ కల్యాణ్ మరో నిర్ణయం తీసుకున్నారు. అవనిగడ్డ అభ్యర్థి ఎవరు? తాజాగా పార్టీలోకి వచ్చిన నేతకే టికెట్ వరిస్తుందా? జనసేన పార్టీకి చెందిన సీనియర్లకు అవకాశం దక్కుతుందా? అనే ఉత్కంఠకు పవన్ తెరదించారు. అంతా అనుకున్నట్టుగానే అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ పేరును పార్టీ అధినేత పవన్ ఖరారు చేశారు. ఇక, మొదటి నుంచి అవనిగడ్డ సీటు తమకే కేటాయించాలంటూ స్థానిక నేతలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కాగా, మొదట మండలి బుద్ధప్రసాద్కు టీడీపీ నుంచి అవనిగడ్డ సీటు దక్కలేదు. అయితే, చంద్రబాబు ప్లాన్లో భాగంగా ఆయన జనసేనలో చేరారు. దీంతో, కూటమి పొత్తులో భాగంగా ఆయనకే సీటు వచ్చేలా చంద్రబాబు ప్లాన్ చేసి టికెట్ ఇప్పించారు. ఈ విషయంలో బ్యాక్గ్రౌండ్లో చంద్రబాబు ఉంటే తెరమీద పవన్ నటించారు. మరోవైపు.. మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరిన నాటి నుంచి జనసేన టికెట్ ఆశించిన విక్కుర్తి శ్రీనివాస్, బండ్రేడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో జనసేనపై తీవ్ర విమర్శలు చేసిన బుద్ధప్రసాద్కు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. కానీ, కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేన అభ్యర్ధిగా మండలి బుద్ధ ప్రసాద్ పేరునే పవన్ ఖరారు చేశారు. ఇక, గతంలో కాంగ్రెస్, టీడీపీలో పనిచేసిన బుద్ధ ప్రసాద్.. ఇటీవల జనసేన పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. మిగిలిన పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థి పేర్లపై పవన్ రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై అభిప్రాయ సేకరణ చేస్తూ పార్టీ నాయకులతో పవన్ చర్చిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే రైల్వే కోడూరు స్థానానికి ఇప్పటికే యనమల భాస్కరరావు పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ విషయంలో మిత్ర పక్షమైన టీడీపీ నుంచి కూడా అనుకూలత లేకపోవడంతో అభ్యర్థిని మార్చాలని నాయకులు తమ అభిప్రాయాలను తెలియచేశారు. కొద్ది గంటలో రైల్వే కోడూరు స్థానం అభ్యర్థి మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
కూటమిలో వేరు కుంపట్లు
సాక్షి, పుట్టపర్తి: జెండాలు జత కట్టాయి.. నేతలు కూటమిగా ఏర్పడ్డారు.. సీట్లు పంచుకున్నారు.. అభ్యర్థులను ఖరారుచేశారు.. కానీ, అసలైనది అయిన సహకారం వీరి మధ్య కరువైంది. ప్రధానంగా మిత్రపక్షాల నుంచి టీడీపీకి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇదే అదనుగా బీజేపీకి చెక్ పెట్టాలని టీడీపీ నేతలు స్కెచ్ వేస్తున్నారు. మరోవైపు.. తమకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని జనసేన కార్యకర్తలూ అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా పార్టీల పెద్దలు కలుసుకునేందుకు మాత్రమే కూటమి వేదికగా మారినట్లు స్పష్టమవుతుండగా క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కూటమిలో టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగేందుకు ఎవరికి వారు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం పార్లమెంటు సీటుతో పాటు ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, రాప్తాడులో వేరు కుంపట్లు ఉంటాయని చెబుతున్నారు. మూడు పార్టీల నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఎవరికి వారుగా పోటీచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాప్తాడు నుంచి వరదాపురం సూరి? బీజేపీ తరఫున ధర్మవరం టికెట్ ఆశించిన వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ)కి కూడా నిరాశే ఎదురైంది. బీజేపీ అధిష్టానం ధర్మవరం టికెట్ను వై. సత్యకుమార్కు ఖరారు చేసింది. దీని వెనుక పరిటాల శ్రీరామ్ హస్తం ఉందని భావిస్తున్న సూరి తనకు టికెట్ రాకుండా టీడీపీ అధిష్టానం వద్ద అడ్డుపుల్లలు వేసిన పరిటాల కుటుంబ సభ్యులను ఓడించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి.. పరిటాల సునీతను ఓడించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ‘స్వతంత్రం’గా పరిపూర్ణానందస్వామి.. హిందూపురం ఎంపీగా బీజేపీ తరఫున పోటీచేస్తానని రెండు నెలలుగా పరిపూర్ణానందస్వామి ప్రచారం చేసుకున్నారు. అయితే, కూటమిలో భాగంగా టీడీపీ నేత బీకే పార్థసారథికి ఆ ఎంపీ టికెట్ ఖరారుచేశారు. కానీ, పరిపూర్ణానందస్వామి తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని.. కార్యకర్తలు అందరూ సహకరించాలని ఆయన కోరుతున్నారు. టీడీపీ–జనసేన తనను మోసం చేశాయని ఆయన మండిపడుతున్నారు. ప్రచారానికి శ్రీరామ్ దూరం? ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున ప్రచారం చేసేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. రాప్తాడులో పరిటాల సునీత గెలుపు కోసం బిజీబిజీగా గడపాల్సి ఉందని.. ఇతర పార్టీ నేతల గెలుపు కోసం తానెందుకు సమయం వృథా చేసుకోవాలని తన అనుచరుల వద్ద శ్రీరామ్ చర్చించినట్లు సమాచారం. అలాగే.. జనసేన నేత చిలకం మధుసూదన్రెడ్డి కూడా సత్యకుమార్కు మద్దతిచ్చే పరిస్థితి కనిపించలేదు. కదిరిలో అంటీముట్టనట్లుగా విష్ణు.. ఇక కూటమి నిర్ణయాలు తనను నిరాశపరిచాయని కదిరి బీజేపీ నేత విష్ణువర్థన్రెడ్డి తన అనుచరుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. రానున్న ఎన్నికల్లో కదిరిలో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేయకపోవచ్చని సమాచారం. కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్లి.. అక్కడ బీజేపీ పార్లమెంటు అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. పుట్టపర్తిలో టీడీపీకి సహాయ నిరాకరణ.. కలిసి పోటీచేయాలన్న లక్ష్యంతో టీడీపీ–బీజేపీ –జనసేన కూటమిగా ఏర్పడినా.. పుట్టపర్తిలో మాత్రం ఆ దిశగా ఆయా నాయకులు ముందుకెళ్లడంలేదు. అక్కడ జనసేన నాయకుల అడ్రస్లేదు. బీజేపీ నేతలు ఎక్కడ ఉన్నారో కనిపించని పరిస్థితి. కేవలం టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. అనంతపురం నుంచి ఉద్యోగం మాదిరిగా ఉదయం వచ్చి సాయంత్రం వెళ్తున్నట్లు ‘తమ్ముళ్లు’ చెబుతున్నారు. -
March 22nd: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Elections & Political March 21st Latest News Telugu 8:56PM, March 22nd, 2024 పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం పట్టణంలో జనసేనకు షాక్ భీమవరం పట్టణం 1వ వార్డు జనసేన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరిక వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైయస్సార్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 8:50PM, March 22nd, 2024 ఎన్టీఆర్ జిల్లా: మైలవరం టీడీపీలో దేవినేని ఉమా తిరుగుబావుటా టిక్కెట్ దక్కపోవడంతో తీవ్ర అసహనంలో దేవినేని ఉమా చంద్రబాబు నమ్మించి మోసం చేయడంతో కార్యకర్తలతో కలిసి రోడ్డెక్కిన ఉమా కార్యకర్తలతో కలిసి మౌనంగా ర్యాలీ చేపట్టి తన నిరసన తెలిపిన ఉమా వసంత కృష్ణప్రసాద్ వద్దు .. ఉమా ముద్దు అంటూ కార్యకర్తల నినాదాలు వసంతకు సహకరంచేది లేదని తేల్చి చెప్పిన ఉమా వర్గం మైలవరం టిక్కెట్ దేవినేని ఉమాకే ఇవ్వాలని డిమాండ్ 6:27 PM, March 22nd, 2024 విజయవాడ: పిఠాపురంలో ఎదురీదుతున్న పవన్ బరిలోకి దిగకుండానే ఓటమి భయంలో పవన్ కళ్యాణ్ మిత్రపక్షాలనుంచి కరువైన సహకారం పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించగానే భగ్గుమన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గీయులు పవన్ నిర్ణయంపై తెలుగుదేశం కార్యకర్తల ఆందోళన మాజీ ఎమ్మెల్యే వర్మ రోజుకో ప్రకటనతో అయోమయంలో టీడీపీ, జనసేన క్యాడర్ పవన్ గెలుపుకి మిత్రపక్షం నుంచి సహకారం అనుమానమే పిఠాపురంలో గెలుపుకోసం పవన్ నానా తంటాలు వారంలో మూడు రోజులపాటు పిఠాపురంలోనే మకాం వేయాలని నిర్ణయం పిఠాపురం నుంచే రాష్ట్ర వ్యాప్త పర్యటనలకి ఏర్పాట్లు చేయాలని పవన్ ఆదేశాలు 6:25 PM, March 22nd, 2024 విశాఖ: మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. మహిళలకు మందు తాగించి చంద్రబాబుపై కేకే రాజు దాడి చేయించారన్న విష్ణుకుమార్ రాజు విష్ణుకుమార్ రాజుపై మండిపడుతున్న మహిళలు మహిళలు మందు తాగే వారిగా కనిపిస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు 6:23 PM, March 22nd, 2024 విజయవాడ బరిలోకి దిగకుండానే ఓటమి భయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎదురీదుతున్న పవన్ మిత్రపక్షాలనుంచి కరువైన సహకారం పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించగానే భగ్గుమన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వర్గీయులు పవన్ నిర్ణయంపై తెలుగుదేశం కార్యకర్తల ఆందోళన మాజీ ఎమ్మెల్యే వర్మ రోజుకో ప్రకటనతో అయోమయంలో టీడీపీ, జనసేన క్యాడర్ పవన్ గెలుపుకి మిత్రపక్షం నుంచి సహకారం అనుమానమే పిఠాపురంలో గెలుపుకోసం పవన్ నానా తంటాలు వారంలో మూడు రోజులపాటు పిఠాపురంలోనే మకాం వేయాలని నిర్ణయం పిఠాపురం నుంచే రాష్ట్ర వ్యాప్త పర్యటనలకి ఏర్పాట్లు చేయాలని పవన్ ఆదేశాలు 5:27 PM, March 22nd, 2024 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: కోనసీమ జిల్లాలో టీడీపీ-జనసేన పార్టీల్లో నాయకుల మధ్య తీవ్ర విభేదాలు రామచంద్రపురంలో టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించినా ఊరుకోని జనసేన నాయకులు జనసేన ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన బొలిశెట్టి చంద్రశేఖర్ పి గన్నవరంలో తేలని కూటమి అభ్యర్థి... బీజేపీకి ఇచ్చేందుకు సిద్ధమవుతున్న నేతలు ఈ స్థానం బీజేపీకి ఇస్తే కలసిరామంటున్న జనసేన-టీడీపీ నేతలు రాజోలు జనసేనలో కొనసాగుతున్న రగడ జనసేన ఇంచార్జ్ బొంతు రాజేశ్వరరావును కాదని మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ సీటు ప్రకటించిన జనసేన ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదంటున్న బొంతు వర్గం 5:04 PM, March 22nd, 2024 కృష్ణాజిల్లా: గన్నవరంలో కడప టీడీపీ ఇంచార్జి మాధవి హల్ చల్ కారులో వెళ్తూ వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఫోటోతీసిన మాధవి ఫోటో ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యకర్తలను పరుష పదజాలంతో దూషించిన మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు కారు రోడ్డు మీదే ఆపేసి టీడీపీ కార్యకర్తలను పిలిపించిన మాధవి పోలీసులతో వాగ్వాదానికి దిగిన టీడీపీ కార్యకర్తలు 4:28 PM, March 22nd, 2024 పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ-జనసేనల మధ్య గందరగోళ పరిస్థితులు టీడీపీ-జనసేన అధినేతల వ్యవహార శైలి , సీట్ల ప్రకటనతో మింగుడు పడని ఇరు పార్టీల కేడర్ పొత్తుల పేరుతో కత్తులు నూరుకుంటున్న ఇరు పార్టీల నేతలు జిల్లాలో రగులుతున్న అసంతృప్తి సెగలు నరసాపురంలో జనసేన నేత బొమ్మిడి నాయకర్కు సీటు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, కొవ్వలి రామ్మోహన్ నాయుడు తనకు సమాచారం ఇవ్వకుండా టికెట్ కేటాయించారంటూ అలకబూనిన కొత్తపల్లి సుబ్బారాయుడు భీమవరంలో జనసేన అభ్యర్థిని బరిలో దింపకుండా టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు చేర్చుకుని టికెట్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు ఆచంట నియోజకవర్గంలో కొందరు నేతలకే ప్రాధాన్యతఇస్తున్నారంటూ.. జనసేన నేతల్లో వర్గ పోరు తణుకు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మాట ఇచ్చిన సీటు రాకపోవడంతో నైరస్యంలో ఉన్న విడివాడ రామచంద్రరావు.. తణుకులో టీడీపీ జెండా ఎగరనివ్వనని శపథం పూనిన విడివాడ దశాబ్ద కాలంగా పార్టీకి సేవ చేసిన టికెట్ తనకు కేటాయించకపోవడంతో రెబల్ అభ్యర్థిగా బరిలో దిగనున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పోలవరం సీటుపై తేలని పంచాయతీ... టీడీపీ నుండి బొరగం శ్రీనివాస్,లేదా జనసేన నుండి బాలరాజు కేటాయించుకుంటే.. తాము సహకరించబోమన్న కేడర్ ఇతరుల పేరుతో కొనసాగుతున్న ఐవీఆర్ఎస్ సర్వేలు 4:24 PM, March 22nd, 2024 తిరుపతి జిల్లా: తిరుపతి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు వ్యతిరేకిస్తున్న టీడీపీ, జన సేనలో ఒక వర్గం లోకల్ ముద్దు - నాన్ లోకల్ వద్దు అంటూ టీడీపీ జనసేన నాయకులు ఉమ్మడిగా వ్యతిరేకిస్తున్న వైనం నాగబాబు వద్దకు చేరిన తిరుపతి పంచాయితీ జనసేన కు కేటాయించిన సీటుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పోటీ, టికెట్ ఇస్తే జనసేన నుంచి సిద్దం అంటున్న సుగుణమ్మ శ్రీకాళహస్తిలో ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ టికెట్ దక్కించుకున్న కోనేటి ఆది మూలం వద్దు అంటున్న తెలుగు తమ్ముళ్లు టీడీపీ రెబెల్ గా బరిలో దిగిన సత్యవేడు మాజీ ఇంచార్జ్ జీడి రాజశేఖర్ మదనపల్లి నియోజక వర్గం లో షాజహాన్ బాషాను వ్యతిరేకిస్తున్న దొమ్మల పాటి రమేష్, జన సేన పార్టీ నేత రామ్ దాస్ చౌదరి తంబల్లపల్లెలో జయచంద్రరెడ్డికి కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాయాదవ్ వర్గం ఆగ్రహం 4:06 PM, March 22nd, 2024 సీట్లు కేటాయింపుపై కాకినాడ జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ-జనసేన మధ్య అసమ్మతి పోరు జగ్గంపేట సీటు జ్యోతుల నెహ్రూకు ప్రకటించడంతో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగిన జనసేన ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్య చంద్ర నెహ్రూ ను వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించిన సూర్యచంద్ర పిఠాపురంలో పవన్ తప్పా...వేరొకరు పోటీ చేస్తే పల్లకి మోసేది లేదని చెబుతున్న టీడీపీ ఇంచార్జ్ ఎస్ విఎస్ఎన్వర్మ పవన్ లోక్ సభకు వెళ్తే టీడీపీ నుండి పిఠాపురంలో పోటికి సిద్దమని ప్రకటన తంగెళ్ళతో ఉన్న తీవ్ర విభేధాలతో రగిలిపోతున్న వర్మ కాకినాడ సిటీ సీటు వనమాడి కొండబాబుకు ప్రకటించడంతో జనసేన ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ శిభిరంలో నెలకొన్న నైరాశ్యం కాకినాడ సీటుపై ముత్తా పెట్టుకున్న ఆశలు గల్లంతు 3:54 PM, March 22nd, 2024 శ్రీకాకుళం: చంద్రబాబు తీరుపై శ్రీకాకుళం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం బాబు ప్రకటించిన మూడో జాబితాపై టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి మూడవ జాబితాలోని కనిపించని గుండ లక్ష్మీదేవి పేరు బాబు తీరుపై శ్రీకాకుళంలోని గుండ లక్ష్మీదేవి అనుచరులు ఆందోళన చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు పార్టీ జెండాలు, మేనిఫెస్టో కాల్చి నిరసన తెలిపిన కార్యకర్తలు డబ్బు కోసం శ్రీకాకుళం సీటును చంద్రబాబు అమ్ముకున్నాడు అంటూ నిరసన మరోవైపు పాతపట్నంలో కలమట వెంకటరమణ అనుచరులు ఆందోళన టీడీపీని నమ్ముకుని ఉన్న వాళ్ళని చంద్రబాబు మోసం చేశాడని ఆవేదన మామిడి గోవిందరావుకు సీటు ప్రకటించడాన్ని తప్పుపట్టిన టీడీపీ కార్యకర్తలు వెంటనే మార్చి సీటు కలవట వెంకటరమణకు ఇవ్వాలని డిమాండ్ లేనిపక్షంలో టీడీపీకి రాజీనామా చేస్తామని హెచ్చరించిన నాయకులు 3వ జాబితాలో ప్రకటించని మాజీ మంత్రి కళా వెంకట్రావు పేరు కళా వెంకట్రావుకు ఎచ్చర్లలో వెంటనే సీటు ప్రకటించాలని ఆయన అనుచరులు డిమాండ్ తీవ్ర నిరాశలో ఉన్న కళా వెంకట్రావు వర్గం టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కళా వెంకట్రావు అభిమానులు చంద్రబాబు తీరు తమకు చాలా తమకు బాధ కలిగిస్తుందన్న టీడీపీ నాయకులు ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కళా వెంకట్రావు పేరును ప్రకటించాలని డిమాండ్ 3:52 PM, March 22nd, 2024 చీపురుపల్లి టికెట్పై టీడీపీలో కొనసాగుతున్న ఉత్కంఠ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు కిమిడి నాగార్జున గంటా శ్రీనివాస్కు చీపురుపల్లి టికెట్ ఇస్తామన్న చంద్రబాబు. ఆందోళనలో కిమిడి నాగార్జున కేడర్ గంటాకు టికెట్ ఇస్తే పనిచేసేది లేదని హెచ్చరిక 3:50 PM, March 22nd, 2024 విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లా టీడీపీలో ఆరని అసమ్మతి జ్వాలలు గజపతినగరం టికెట్ కొండపల్లి శ్రీనివాస్కు ఇవ్వడం పట్ల భగ్గుమన్న మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు వర్గం. పార్టీ పదవులుకు మూకుమ్మడి రాజీనామాలు నెల్లిమర్ల టికెట్ జనసేన అభ్యర్ది లోకం మాధవికి కేటాయించడంపై మండిపడ్డ టీడీపీ ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు వర్గం చంద్రబాబు తీరుకు నిరసనగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని ప్రకటించిన బంగార్రాజు సోదరుడు కర్రోతు సత్యనారాయణ. 3:40 PM, March 22nd, 2024 ఏపీ సచివాలయం: చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు: పేర్ని నాని విశాఖ సంఘటనతో భారతదేశం ఉలిక్కిపడింది 25 వేల కిలోల మత్తు పదార్థాలని సీబీఐ పట్టుకుంది ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు ఎవరో తెలకుండానే చంద్రబాబు మా పార్టీ పై విషం చిమ్మాడు సీబీఐ నోరు విప్పకుండానే చంద్రబాబు బయటకొచ్చాడు విదేశాలనుంది డ్రగ్స్ అందుకున్నో లు అంత చంద్రబాబు , కుటుంబ సభ్యుల చుట్టలే చంద్రబాబు మరిది, వదినకి చుట్టాలే డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారు చంద్రబాబు వదిన చుట్టాలు, పిల్లలే ఈ కంపెనీతో సంబంధాలు ఉన్నవాళ్లే చంద్రబాబు ఓటు కోసం డ్రగ్స్ పంచేందుకు తెచ్చారేమో అన్న అనుమానం ఉంది దీనిలో చంద్రబాబు, లోకేష్లపై విచారణ జరపాలని కోరాం గతంలో 5 ఏళ్ల కిందట సింగపూర్ మంత్రిని తెచ్చాడు ఆ సింగపుర్ మంత్రి జైల్లో ఉన్నాడు చంద్రబాబుకి ఇతర దేశాల్లోని మాఫియాలతో అంటకాగిన చరిత్ర ఉంది చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు ఆ భయంతో నే దీనిపై విచారణ చెయ్యాలి ఓటు కోసం టీడీపీ డ్రగ్స్ పంచకుండా అడ్డుకోవాలని ఈసీ ని కోరాం దీనిపై చర్యలు తీసుకుంటామని సీఈఓ చెప్పారు చంద్రబాబు ట్వీట్ పై కూడా ఫిర్యాదు చేసాము అది ఎన్నికల నియమావలికి విరుద్ధం తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఈసీ నిబంధనలు ఉన్నాయి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు ప్రలోభ పెట్టేందుకు చెక్కులు పంచిపెట్టారు దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో కోరాం దానిపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తామని అన్నారు ఈనాడు పత్రికలో విషంతో వార్తలు రాశారు ఈనాడు నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాం 3:15 PM, March 22nd, 2024 ఏపీ ఎలక్షన్ కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు ముఖేష్ కుమార్ మీనాతో పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, మనోహర్ రెడ్డి, నారాయణ మూర్తి సమావేశం వైజాగ్ డ్రగ్ రాకెట్ లో చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి, టీడీపీ నేతల కుటుంబ సభ్యుల పాత్రపై ఫిర్యాదు ఎన్నికల్లో అసాంఘిక శక్తులను ప్రోత్సహించడానికి టీడీపీ నేతలు ఈ డ్రగ్స్ని తెప్పించే ప్రయత్నం చేసారని ఫిర్యాదు 2:55 PM, March 22nd, 2024 టీడీపీ, బీజేపీ మధ్య కొనసాగుతున్న టిక్కెట్ల దోబూచులాట నాలుగు ఎంపీ స్ధానాలు పెండింగ్లో పెట్టిన చంద్రబాబు బీజేపీతో పేచీ తేలకపోవడంతోనే ఆయా స్ధానాలు పెండింగ్ రాజమండ్రి లేదా ఒంగోలు,రాజంపేట, అనంతపురం, కడప స్ధానాల విషయంలో టీడీపీలో అయోమయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కోసం ఒంగోలు, రాజమండ్రి స్ధానాలు పెండింగ్ ఈ రెండింటిలో ఒక స్ధానం నుంచి పోటీ చేయడానికి పురందేశ్వరి ప్రయత్నాలు రాజంపేట లేదా అనంతపురం స్దానాల కోసం బీజేపీ నేత సత్యకుమార్ ప్రయత్నాలు వెంకయ్యనాయుడు పీఏగా సుధీర్ఘకాలం పనిచేసి.. వెంకయ్య ఆశీస్సులతో బీజేపీ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న సత్యకుమార్ బీజేపీలో ఉంటూ చంద్రబాబు వాయిస్ వినిపించే సత్యకుమార్ కోసం రాజంపేట, అనంతపురం పెండింగ్ కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా షర్మిల పోటీచేస్తారనే ప్రచారం షర్మిల కోసం కడప స్ధానాన్ని పెండింగ్లో పెట్టిన చంద్రబాబు 2:25 PM, March 22nd, 2024 కూటమిలో ఇంకా క్లారిటీకి రాని స్థానాలివే.. కూటమిలో ఇంకా క్లారిటీ లేని 20 అసెంబ్లీ, 10 లోక్సభ స్థానాలు అనంత, కృష్ణా జిల్లాల్లో మూడేసి స్థానాలు పెండింగ్ శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు జిల్లాల్లో రెండేసి స్థానాలు పెండింగ్ విజయనగరం, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కో స్థానం పెండింగ్ బీజేపీ ఖాతాలోకి పి.గన్నవరం? తిరుపతి అభ్యర్థి మార్పుపై జనసేనలో తర్జన భర్జన కొన్ని స్థానాలను మార్చుకుంటామని అడుగుతోన్న జనసేన మారుతున్న సమీకరణాల మేరకు అవకాశం ఇవ్వాలంటోన్న జనసేన ఏ సర్వే చూసినా.. ఏమున్నదన్నట్టుగా జనసేన పరిస్థితి తెలుగు బీజేపీ నేతలతో తలకిందులైన ఏపీ బీజేపీ పరిస్థితి బీజేపీని నమ్ముకుని ఇన్నాళ్లు ఉన్నవారికి మొండిచేయి అని ప్రచారం బాబు ప్రయోజనాల కోసం కీలక స్థానాలు వదులుకున్నారని విమర్శలు 2:10 PM, March 22nd, 2024 చంద్రబాబు పాలనలో నీరే లేదు: మంత్రి పెద్దిరెడ్డి ఇచ్చిన ప్రతి హామీ అమలుచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ 2014లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏ ఒక్కటి అమలు చేయలేదు చంద్రబాబు సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశారు గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చారు కరోనా కష్టకాలంలో ఎంతో కష్టపడి పని చేసిన వాలంటీర్లు పట్ల చులకనగా చంద్రబాబు మట్లాతున్నారు. సీఎం జగన్ పాలనలో బ్యాంకులు, అధికారులు స్వాగతిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా వైద్యానికి ఎక్కువగా ఖర్చు చేశాం ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ తీసుకువచ్చిన ఏకైక సీఎం జగన్. విద్యార్దులకు ఎంతో ప్రయోజనం చేస్తున్నారు పేదల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి చంద్రబాబు పాలనలో ఏనాడు ఆలోచన చేయలేదు చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా గుర్తుకు రాదు ఆరణియార్ ప్రాజెక్ట్ ఈరోజు సీఎం జగన్ పాలనలో జల కలతో ఉంది చంద్రబాబు పాలనలో నీరే లేదు సీఎం జగన్ రెండే ఓట్లు అడుగుతున్నారు. ఎంపీగా గురుమూర్తిని, ఎమ్మెల్యేగా రాజేష్ను గెలిపించుకోవాలని కోరుతున్నాను. 1:45 PM, March 22nd, 2024 విశాఖ డ్రగ్స్ కేసు నిందితులతో టీడీపీ నేతలకు సంబంధాలు: సజ్జల పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలున్నాయి దీనివెనుక చంద్రబాబు, ఆయన వదిన, మరికొందరు గ్యాంగ్ ఉన్నారు ఇది ఖచ్చితంగా టీడీపీ నాయకుల పనే అని గట్టిగా అనుమానిస్తున్నాం పురంధేశ్వరికి సంబంధించిన గ్యాంగ్ ఉన్నట్టు మాకు అనుమానం తప్పించుకోవడానికే మా మీద నిందలు వేస్తున్నట్టు ఉంది లక్కీగా పట్టుకున్నాం కాబట్టి దేశానికి, రాష్ట్రానికి పెద్ద రిలీఫ్ వీళ్ల అరుపులు చూస్తూంటే వీళ్లే చేసినట్టు అనిపిస్తోంది దాని వెనుక ఎవరున్నారని చూస్తే వాళ్లకు సంబంధాలు ఉన్నాయి దొంగే దొంగ అన్నట్టుగా టీడీపీ తీరు ఉంది టీడీపీ నేతలు కావాలనే మాపై ఆరోపణలు చేస్తున్నారు విశాఖలో భారీగా డ్రగ్స్ ను సీబీఐ పట్టుకుంది చంద్రబాబు కనీసం ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారు తప్పు చేసి రివర్స్ లో మా మీదే ఆరోపణలు చేస్తున్నారు తప్పించుకోవాడానికే టీడీపీ నేతలు మా మీద నిందలు వేస్తున్నారు తప్పు చేసి కావాలనే మా మీద నిందలు వేస్తున్నారు తప్పుడు ఆరోపణలు చేయడం టీడీపీకి అలవాటుగా మారింది డ్రగ్స్ నిందితులకు, టీడీపీ నేతలకు సంబంధాలున్నాయి 1:25 PM, March 22nd, 2024 టీడీపీలో కొనసాగుతున్న నిరసనలు.. శ్రీకాకుళం సీటు ఆశించిన గుండ లక్ష్మీదేవి గొండు శంకర్కు టికెట్ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం పార్టీ జెండాలు కాల్చి లక్ష్మీదేవి అనుచరుల నిరసన టీడీపీ మూడో జాబితాలో టికెట్ ఇవ్వకపోవడంతో గుండ లక్ష్మీదేవి అనుచరుల ఆగ్రహం 1:00 PM, March 22nd, 2024 గత్యంతరం లేక బోడేకు సీటిచ్చారు: మంత్రి జోగి రమేష్ సెటైర్లు పెనమలూరు టీడీపీ సీటు బోడె ప్రసాద్ కు ఇవ్వడంతో మంత్రి జోగి రమేష్ సంబరాలు కార్యకర్తలకు స్వీట్లు పంచిన జోగి రమేష్ చంద్రబాబు పెనమలూరులో అనేక సర్వేలు చేయించాడు: జోగి రమేష్ పెనమలూరులో నా మీద పోటీ చేయడానికి చంద్రబాబు భయపడ్డాడు: జోగి రమేష్ గత్యంతరం లేక చివరికి బోడెకి సీటు ఇచ్చాడు: జోగి రమేష్ పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందించాం: జోగి రమేష్ కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, అలాగే పవన్ కూడా ఓడిపోతారు.: జోగి రమేష్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా జనాలు బుద్ధి చెబుతారు.: జోగి రమేష్ పేదలకు, పెత్తందారులకు జరిగే ఎన్నిక ఇది : జోగి రమేష్ 175 స్థానాలు కైవసం చేసుకుంటాం: జోగి రమేష్ 12:45 PM, March 22nd, 2024 విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఆసక్తికర పరిణామాలు విజయవాడ పార్లమెంట్ ఫైట్లో కేశినేని బ్రదర్స్ వైఎస్సార్సీపీ తరఫున కేశినేని నాని, టీడీపీ నుంచి కేశినేని చిన్ని పోటీ పెనమలూరు టికెట్ పోరాడి దక్కించుకున్న బోడె ప్రసాద్ తనకు టికెట్ రాదనే ప్రచారంతో ఇటీవల బోడె ప్రసాద్ నిరసనలు టీడీపీ మూడో లిస్టులో మూడు కీలక నియోజకవర్గాలకు అభ్యర్థుల ఖరారు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరు ఖరారు పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో బోడె ప్రసాద్ మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమను పక్కనపెట్టిన టీడీపీ ఇటీవలే వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్ 12:30 PM, March 22nd, 2024 ఏలూరు టీడీపీ, బీజేపీలో భగ్గుమన్న అసంతృప్తి సెగలు నాన్ లోకల్ వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడంతో రేగిన చిచ్చు చంద్రబాబుపై చింతలపూడి టీడీపీ కార్యకర్తల ఆగ్రహం పొత్తులో భాగంగా సీటు ఆశించి భంగపడ్డ గారపాటి చౌదరి రెబల్ అభ్యర్థిగా బరిలో దిగాలని గారపాటికి కేడర్ సూచన 12:10 PM, March 22nd, 2024 తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధికి టీడీపీ ఎంపీ టికెట్ బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ కృష్ణప్రసాద్ తాజాగా బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ ఆశించిన కృష్ణప్రసాద్ చివరికి ఏపీ బాపట్ల లోక్సభ బరిలో మాజీ డీజీపీ 11:45 AM, March 22nd, 2024 మాజీమంత్రి ఆలపాటి ఆగ్రహం టికెట్ రాకపోవడంతో మాజీమంత్రి ఆలపాటి ఆగ్రహం టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ సాయంత్రం నాలుగు గంటలకు తెనాలిలో కార్యకర్తలతో ఆలపాటి సమావేశం రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేసే అవకాశం 11: 20 AM, March 22nd, 2024 విశాఖ డ్రగ్స్ కేసులో పట్టుబడింది టీడీపీ నేతల అనుచరులే: ఎంపీ భరత్ విశాఖ డ్రగ్స్ మాఫియా చాలా రోజులుగా సాగుతోంది. ఎన్నికల కోడ్ వచ్చినా హిందూపురంలో బాలకృష్ణ చీరలు పంచుతున్నారు. రూ.5 వేల గౌరవ వేతనం తీసుకునే పిల్లలపై మీ ప్రతాపం చూపిస్తారా?. 11:00 AM, March 22nd, 2024 బీసీలకు, కాపులకు చంద్రబాబు వెన్నుపోటు.. టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా లీక్ మీడియాకు లీక్ ఇచ్చిన టీడీపీ వర్గాలు అధికారికంగా ట్వీట్ చేయని చంద్రబాబు, టీడీపీ బీసీలకు, కాపులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు 13 స్థానాల్లో కేవలం 4 స్థానాలే బీసీలకు ఇచ్చిన చంద్రబాబు 11 ఎంపీ స్థానాలను బీసీలకు ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ బీసీ జనాభా అత్యధికంగా ఉన్న సీట్లు అగ్రవర్ణాలకే ఇచ్చిన టీడీపీ విశాఖ, నర్సరావుపేట, గుంటూరు అన్ని కమ్మ సామాజికవర్గానికే ఇచ్చిన చంద్రబాబు కడప నుండి తెచ్చి ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ని పెట్టిన చంద్రబాబు 13 ఎంపీ సీట్లలో ఒక్క సీటు కూడా కాపులకు ఇవ్వని చంద్రబాబు పక్క పార్టీల నుండి వచ్చిన వారికే అధిక ఎంపీ సీట్లు ఇచ్చిన చంద్రబాబు మరో నాలుగు సీట్లు పెండింగ్లో టీడీపీ 10:35 AM, March 22nd, 2024 టీడీపీ మూడో జాబితా విడుదల.. టీడీపీ మూడో జాబితా విడుదలైంది. 11 మంది అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. పలాస-గౌతు శిరీష, మైలవరం- వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అమలాపురం- ఆనందరావు పాతపట్నం- మామిడి గోవింద రావు. శ్రీకాకుళం- గొండు శంకర్ చీరాల- మాల కొండయ్య. పాతపట్నం- మామిడి గోవిందరావు. శృంగవరపుకోట- కోళ్ల లలితా కుమారి. పెనమలూరు- బోడే ప్రసాద్ లోక్సభ.. విజయవాడ లోక్సభ- కేశినేని చిన్ని హిందుపూర్- కే. పార్థసారథి. విశాఖ-భరత్. గుంటూరు-చంద్రశేఖర్ చిత్తూరు-ప్రసాదరావు 10:20 AM, March 22nd, 2024 టీడీపీ కూటమిపై విజయసాయి సెటైర్లు.. తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల్లో ఎక్కువ మంది మాజీ వైఎస్సార్సీపీ నేతలే వైఎస్సార్సీపీ టీడీపీ, జనసేన పార్టీలు తమ కేడర్లోని నాయకులను ఎందుకు ప్రోత్సహించడం లేదు? అలా సొంత నాయకత్వాన్ని ప్రోత్సాహించటానికి ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయి? వారు తమ కార్యకర్తలను ఎందుకు నమ్మటంలేదు? వచ్చే ఎన్నికలు వైఎస్సార్సీపీ, ఫిరాయింపుదారుల మధ్య పోటీలాగా కనిపిస్తోంది. Most of the TDP-JSP Parliament candidates are former @YSRCParty leaders. Where are your leaders? Why is the opposition scared to promote leaders from its cadres like we do? Why do they not trust their cadres? Looks like it will be the YSRCP Team vs. Defectors. — Vijayasai Reddy V (@VSReddy_MP) March 22, 2024 10:00 AM, March 22nd, 2024 నేడు టీడీపీ మూడో జాబితా? నేడు టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలయ్యే అవకాశం బీజేపీ, జనసేనతో సీట్ల ఖరారుపై స్పష్టతకు వచ్చిన చంద్రబాబు 17 ఎంపీ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉన్న టీడీపీ 09:30 AM, March 22nd, 2024 టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. గోపాలపురం టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు. మద్దిపాటి వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణుల భారీ నిరసనలు మద్దిపాటి వద్దు.. ఇంకెవరైనా ముద్దు అంటూ ముళ్ళపూడి వర్గీయులు ప్లకార్డులతో ఆందోళనలు ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజుని వెంటనే మార్చాలంటూ అసమ్మతి వర్గం డిమాండ్. మద్దిపాటికి టికెట్ కేటాయించిన అధిష్టానం. మద్దిపాటి వెంకటరాజు గోపాలపురంలో ఓడిస్తామంటున్న అసమ్మతి వర్గీయులు 09:00 AM, March 22nd, 2024 టీడీపీలో విభేదాలు.. శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీలో తారాస్థాయికి చేరిన విభేదాలు బొజ్జల సుధీర్కు షాక్ ఇస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఉమ్మడి పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి పేరుని ఏకపక్షంగా ప్రకటించారని మండిపడుతున్న మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు 08:00 AM, March 22nd, 2024 సీఎం జగన్ బిజీ బీజీ పార్టీ నేతలతో బిజీగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకవైపు పార్టీ నేతలతో సమీక్షలు, మరోవైపు బస్సుయాత్రకు సన్నాహాలు నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలతో సమావేశం జిల్లాలోని పరిస్థితులపై చర్చలు ప్రత్యర్థి పార్టీల నేతల బలాబలాలపై ఆరా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రచారాలపై సమీక్షలు ప్రత్యర్థి పార్టీ నేతలను ఎలా ఎదుర్కొనాలనే దానిపై దిశానిర్దేశం 07:45 AM, March 22nd, 2024 జనసేన నాయకులతో నాగబాబు భేటీ.. తిరుపతి జనసేన నాయకులతో నాగబాబు సమావేశం తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై కలిసి పనిచేసేది లేదంటున్న జనసేన నాయకులు జనసేనలో ఆరణి శ్రీనివాసులుకు మరో వర్గం నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్తో పాటు 25మందితో నిన్న సాయంత్రం భేటీ కేడర్ అభిప్రాయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లనున్న నాగబాబు ఆరణి శ్రీనివాసులును బ్లాక్ మెయిల్ చేస్తున్న జనసేనకు చెందిన ఒక వర్గం చంద్రబాబు మైండ్ గేమ్లో భాగంగానే తిరుపతి ఉమ్మడి అభ్యర్థిపై వివాదం లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ తీసుకుని వచ్చి ఆరని శ్రీనివాసులుతో పనిచేయలేమంటున్న జన సైనికులు, టీడీపీ నాయకులు మరోసారి అభ్యర్థి ఎంపికపై సర్వే చేస్తామని హామీ ఇచ్చిన నాగబాబు జనసేన పార్టీ టికెట్ ఇస్తే పార్టీ మారేందుకు సిద్దం అంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నేత వూకా విజయకుమార్ మరోసారి తిరుపతి ఉమ్మడి అభ్యర్ధి ఎంపికపై పునరాలోచనలో జనసేన టీడీపీ మద్దతు ఉంటుందని ఆరని శ్రీనివాసులుకు హామీ ఇచ్చిన నారా లోకేష్ 07:30 AM, March 22nd, 2024 బాలకృష్ణకు ఓటమి భయం.. హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు ఓటమి భయం హిందూపురం ఓటర్లకు బాలకృష్ణ ప్రలోభాలు హిందూపురం నియోజకవర్గంలో చీరల పంపిణీ చేపట్టిన టీడీపీ నేతలు చీరలు తీసుకోండి.. బాలకృష్ణకు ఓటేయండి అంటున్న టీడీపీ నేతలు చీరలు, బాలకృష్ణ ఫోటోలతో కూడిన క్యాలెండర్లు, ఓటరు జాబితా స్వాధీనం చేసుకున్న పోలీసులు హిందూపురంలో టీడీపీ నేతల ప్రలోభాలపై సర్వత్రా విమర్శలు 07:10 AM, March 22nd, 2024 సైకిల్పై డాలర్ ‘సవారీ’ టీడీపీలో చక్రం తిప్పుతున్న ఎన్ఆర్ఐ ‘రాజా’ చంద్రబాబు, లోకేశ్ అమెరికాకు వెళితే ఈయన ఇంట్లోనే బస ఆ చొరవతోనే ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లా సీట్లకేటాయింపు లో జోక్యం రాజా ఏం చెబితే దానికి ఓకే అంటున్న చంద్రబాబు. 07:00 AM, March 22nd, 2024 ఏపీ విపక్ష కూటమిలో తేలని సీట్ల పంచాయతీ బీజేపీ పోటీ చేసే స్థానాలపై ఇంకా రాని క్లారిటీ పొత్తులో భాగంగా ఆరు ఎంపీ, పది అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ ఆరు ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లలో ఎవరెక్కడ పోటీ అనే దానిపై రాని స్పష్టత ఢిల్లీలోనే ఏపీ బీజేపీ నేతలు పురంధేశ్వరి, సోమువీర్రాజు బీజేపీ సీట్లపై క్లారిటీ రాకపోవడంతో టీడీపీ, జనసేన జాబితాల్లో జాప్యం ఎంపీ సీట్ల కోసం ఏపీ బీజేపీ అగ్రనేతల ప్రయత్నాలు రాజమండ్రి సీటు కోరుతున్న పురంధేశ్వరి, సోమువీర్రాజు వైజాగ్లో పోటీ చేస్తానంటున్న జీవీఎల్ అనకాపల్లి సీటు కావాలంటున్న సీఎం రమేష్ రాజంపేట సీటు కోసం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు అరకు టికెట్ ఆశిస్తున్న కొత్తపల్లి గీత ఏలూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఆంజనేయ చౌదరి తిరుపతి సీటు కోసం మాజీ ఐఏఎస్ రత్నప్రభ ప్రయత్నాలు విజయనగరం సీటు కేటాయించాలంటున్న మాధవ్ 06:50 AM, March 22nd, 2024 పిఠాపురం ప్రజలకు భీమవరం, గాజువాక ప్రజల బహిరంగ లేఖ పవన్ కళ్యాణ్ని పిఠాపురం ప్రజలు నమ్మొద్దు పవన్ భీమవరం, గాజువాకలో గత ఎన్నికల్లో పోటీ చేశారు ఏనాడు పవన్ పోటీ చేసిన నియోజకవర్గంలో నివాసం లేరు కనీసం ఆ నియోజకవర్గంలో పర్యటనలు కూడా చెయ్యలేదు ప్యాకెజి కోసం తూతూ మంత్రంగా సభలు పెట్టి వెళ్లిపోయారు ఇప్పుడు మా రెండు నియోజకవర్గాలను కాదని పిఠాపురం ఎంచుకున్నాడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన బహిరంగ లేఖ 06:40 AM, March 22nd, 2024 పవన్కు ఎదురు తిరిగిన పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ సీటు ఆశించిన పోతిన మహేష్ టికెట్ ఇచ్చేది లేదని తేల్చేసిన వపన్ పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సిందేనన్న పవన్ పవన్ కుదరదని చెప్పడంతో రెబల్గా బరిలోకి దిగాలని నిర్ణయం ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని పవన్కు స్పష్టం చేసిన పోతిన మహేష్ 06:30 AM, March 22nd, 2024 మిగిలిన సీట్లపై చంద్రబాబు-పవన్ మల్లగుల్లాలు ఏపీ రాజకీయాల గురించి హైదరాబాద్లో బాబు, పవన్ చర్చలు చంద్రబాబును ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన పవన్ ఇద్దరి మధ్య దాదాపు గంటకుపైగా సాగిన చర్చ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్ధుల ఎంపికపై చంద్రబాబు,పవన్ చర్చలు 16 అసెంబ్లీ, 17 ఎంపీ అభ్యర్ధుల ఖరారు దిశగా కసరత్తు ఉమ్మడి ప్రచార వ్యూహంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చలు -
నారా లోకేష్పై టీడీపీలో కొత్త చర్చ.. అసలేం జరుగుతోంది?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారాల పుత్రుడు.. ఆయన రాజకీయ వారసుడు నారా లోకేష్ పార్టీ నిర్వహించే ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదు. ఎందుకని లోకేష్ను కీలక సభలకు దూరం పెడుతున్నారు చంద్రబాబు?. పార్టీలో విశ్వసనీయ వర్గాల భోగట్టా ప్రకారం లోకేష్ది ఐరన్ లెగ్ అని చంద్రబాబు భయపడుతున్నారట. అందుకే ఎన్నికలయ్యే వరకు కీలక సభల్లో లోకేష్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఆయన స్థానంలో దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ను పక్కన కూర్చోబెట్టుకుని షోలు రన్ చేయాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. నారా లోకేష్.. నారావారి ముద్దుల కొడుకు. నందమూరి వారి ముద్దుల అల్లుడు. తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవలేక చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మంత్రి పదవి అందుకుని ఎమ్మెల్సీ అయిన వ్యక్తి. అంచెలంచెలుగా కాకుండా వాయువేగంతో ప్రమోషన్లపై ప్రమోషన్లు కొట్టేసిన రాజకీయ వారసుడు. అయిదేళ్ల పాటు మంత్రి పదవిని అనుభవించిన తర్వాత కూడా 2019 ఎన్నికల్లో మంగళగిరిలో దారుణంగా ఓడిన నాయకుడు. చంద్రబాబు ఎలాగో ఒక లాగ అధికారంలోకి వస్తే సీఎం సీటుపై ఓసారి కూర్చోవాలని ఆకాంక్షిస్తోన్న ఆశావహుడు కూడా. పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడుకు వయసు మీద పడటంతో తనయుడిని రాజకీయ వారసుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు యువగళం పేరిట పాదయాత్రకు ప్లాన్ చేశారు చంద్రబాబు. అది కాస్తా జనం లేక ఫ్లాప్ కావడంతో చంద్రబాబు జైలుకెళ్లిన సందర్భాన్ని అంది పుచ్చుకుని పాదయాత్రను మమా అనిపించారు. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా నారా లోకేష్ను కీలక నేతగా చేసి పెట్టారు చంద్రబాబు నాయుడు. అది పార్టీలోని చాలా మంది సీనియర్లకు నచ్చకపోయినా మౌనంగా ఉండిపోయారు. 2019లోనే టీడీపీ గెలిస్తే లోకేష్ను సీఎం సీటుపై కూర్చోబెట్టి తాను రాజకీయంగా కాస్త రెస్ట్ తీసుకుందామనుకున్నారు చంద్రబాబు. అయితే, టీడీపీ అధికారంలోకి రాలేదు సరికదా గౌరవప్రదమైన స్కోరు కూడా సాధించలేకపోయింది. కేవలం 23 అసెంబ్లీ సీట్లు మూడు లోక్సభ స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో నారా లోకేష్ తన నియోజకవర్గంలో గెలవలేక చేతులెత్తేశారు. అయినా గెలిచిన సీనియర్లపై లోకేష్ పెత్తనం చేసే అవకాశం దక్కింది. ఆ అధికారంతోనే ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల ఎంపికలోనూ నారా లోకేష్ జోక్యం చేసుకుని కొందరు ఎన్ఆర్ఐలకు టికెట్లు ఇప్పించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్తో కలిసి హడావిడి చేశారు. తండ్రికి బెయిల్ ఇప్పించుకోవడం కోసం ఢిల్లీలోనే మకాం వేసి బీజేపీ అగ్రనేతలను తన పెద్దమ్మ పురందేశ్వరి సౌజన్యంతో కలవగలిగారు. చంద్రబాబు బెయిల్పై విడుదలైన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు లోకేష్. ఇటువంటి లోకేష్ కొద్ది రోజులుగా పార్టీ తరపున జరిగే కీలక కార్యక్రమాల్లో కనపడటంలేదు. ఆయన ఎందుకు మిస్ అవుతున్నారో ఎవరికీ అర్దం కావడం లేదు. టీడీపీ-జనసేనల పొత్తు ఖరారు అయిన తర్వాత రెండు పార్టీలు కలిసి మొట్టమొదటిసారిగా తాడేపల్లిగూడెంలో జెండా సభ నిర్వహించాయి. ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాజకీయంగా ఎన్నికల ముందు టీడీపీ నిర్వహించే అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో లోకేష్ ఎక్కడా కనపడలేదు. ఆయన ఎందుకు రాలేదు అన్న అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ నడిచింది. ఆ వెంటనే టీడీపీ-జనసేనలు తమ తమ అభ్యర్ధుల జాబితాలను విడుదల చేశాయి. రెండు జాబితాలు విడుదల చేస్తే ఆ రెండింటికీ నారా లోకేష్ దూరంగానే ఉన్నారు. ఆయనే దూరంగా ఉన్నారా? లేక నాయకత్వమే దూరం పెట్టిందా? అన్న చర్చ జరుగుతోంది. చాలా ముఖ్యమైన ఈ కార్యక్రమంలో చంద్రబాబు-పవన్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారే తప్ప లోకేష్ రాలేదు. ఆయన వేరే పనిలో బిజీగా ఉన్నారా అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అభ్యర్ధుల జాబితా విడుదలను మించిన బిజీ కార్యక్రమం ఇంకేముంటుంది?. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు.. అమిత్ షాను కలవడానికి ఢిల్లీ వెళ్లినపుడూ ఆయనతో లోకేష్ లేరు. దత్తపుత్రుడు చంద్రబాబు మాత్రమే ఉన్నారు. సరే అపుడు టీడీపీ ప్రతినిధిగా చంద్రబాబు.. జనసేన తరపున లోకేష్ ఉన్నారని సరిపెట్టుకోవచ్చు. మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా చిలకలూరిపేటలో ప్రజాగళం పేరిట నిర్వహించిన సభలో కూడా నారా లోకేష్ కనపడలేదు. చంద్రబాబు, పవన్, దగ్గుబాటి పురందేశ్వరిలతో పాటు టీడీపీ, బీజేపీ సీనియర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కూడా నారా లోకేష్ వేదికపై లేరు. నిజానికి ఈ సభ ఏర్పాట్లు చేసేందుకు శ్రీకారం చుట్టినపుడు లోకేష్ ఉన్నారు. కానీ, అసలు సభలో మాత్రం ఆయనకు చోటు లేకుండా పోయింది. వేదిక కింద ఉన్నారాయన. దీనిపై టీడీపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. వరుసగా ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలోనూ నారా లోకేష్ పాల్గొనకపోవడానికి కారణాలు ఏంటి? పార్టీ నాయకత్వంపై కానీ తన తండ్రిపై కానీ లోకేష్ అలిగారా? లేక పొత్తులపై ఆయనకు అసంతృప్తి ఏమన్నా ఉందా? లేక తనకు సరైన విలువ ఇవ్వడం లేదని భావిస్తున్నారా? అని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే అసలు విషయం వేరే ఉందని చంద్రబాబుకు సన్నిహితులైన వారు చెబుతున్నారు. నారా లోకేష్ పాల్గొన్న సభలు పార్టీకి అచ్చి రావడంలేదని చంద్రబాబు భావిస్తున్నారట. ఎన్నికల తంతు పూర్తి అయ్యేవరకు లోకేష్ లెగ్ సభావేదికలపై లేకుండా చూసుకోవాలని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ఆయన్ను మంగళగిరిలో ప్రచారం చేసుకోమని చెప్పి చిలకలూరి పేటలో సభ పెట్టేసుకున్నారు చంద్రబాబు. పార్టీ అధ్యక్షుడు కన్న తండ్రే తనను నియోజకవర్గానికి పరిమితం అవ్వమని చెప్పడంతో లోకేష్ అయిష్టంగానే మంగళగిరిలో తిరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. -
వాడిపోతున్న 'పొత్తు' తిరుగుడు పూలు
సత్యవేడు(తిరుపతి జిల్లా)/మదనపల్లె/ఉప్పలగుప్తం/డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ)/కపిలేశ్వరపురం(మండపేట)/కందుకూరు/సాక్షి,అమలాపురం: మండుతున్న ఎండలకు తోడు ఎన్డీఏ కూటమిలో సీట్ల చిచ్చు ఎగసిపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పార్టీ శ్రేణుల నుంచి టీడీపీ, జనసేన, బీజేపీలకు నిరసన సెగ తగులుతోంది. కార్యకర్తలు రోడ్డెక్కి మరీ అధిష్టానాల తీరును ఎండగడుతున్నారు. ఏం చేయాలో పాలుపోక ఆయా పార్టీలు కిందామీదా పడుతున్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీస్థానంలో టీడీపీ అభ్యర్థిగా కోనేటి ఆదిమూలంను తమపై రుద్దవద్దని తెలుగు తమ్ముళ్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సత్యవేడులోని బేరిశెట్టి కల్యాణ వేదికలో సమావేశం పెట్టి మరీ అభ్యర్థిని మార్చాలని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. తమను ఐదేళ్లపాటు ఇబ్బంది పెట్టిన ఆదిమూలంతో కలిసి పనిచేయలేమని తెగేసిచెప్పారు. ► అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఏడాదిక్రితం టీడీపీలో చేరిన వ్యక్తికి ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి ఆనంద్ నాయకత్వంలో అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్లోని ఆయన స్వగృహంలో టీడీపీ, బీజేపీ, జనసేన ప్రధాన నాయకులంతా సోమవారం రహస్యంగా సమావేశమయ్యారు. మెజార్టీ వర్గాలను కాదని మైనార్టీకి సీటు ఇవ్వడం తగదని పేర్కొన్నారు. తమలో ఎవరు ఒకరం పోటీలో ఉంటామని స్పష్టం చేశారు. సమావేశంలో టీడీపీ ఇన్చార్జ్ దొమ్మలపాటి రమేష్, జనసేన రాయలసీమ కో–కనీ్వనర్ గంగారపు రాందాస్చౌదరి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు భగవాన్ పాల్గొన్నారు. ► విశాఖ దక్షిణం జనసేనలో సీటు చిచ్చురేగింది. పార్టీ ప్రకటించకుండా తానే అభ్యర్థినని ప్రచారం చేసుకుంటున్న వంశీకృష్ణ శ్రీనివాస్పై 39వ వార్డు కార్పొరేటర్ మహ్మద్ సాధిక్, దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకుడు డాక్టర్ మూగి శ్రీనివాస్ మండిపడ్డారు. సోమవారం వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. ప్రజల్లో ఉన్న నాయకులకు పార్టీ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వంశీకృష్ణ ఎమ్మెల్యే అభ్యర్థిగా పనికిరారని, స్థానికేతరులను ప్రజలు ఆదరించరని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు సాధిక్, కందుల నాగరాజు, మత్స్యకార నాయకుడు డాక్టర్ మూగి శ్రీనివాస్లో ఎవరికైనా టికెట్ ఇవ్వాలని కోరారు. ► అమలాపురం అసెంబ్లీ సీటును పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయిస్తారనే ప్రచారం జరగడంతో జనసేన నాయకులు, మహిళా కార్యకర్తలు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. గొల్లవిల్లి, ఉప్పలగుప్తం ప్రధాన సెంటర్లలో కంచాలపై గరిటెలు మోగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. టీడీపీకి కేటాయిస్తే తాము సహకరించబోమని హెచ్చరించారు. ► డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో 43 గ్రామాలు ఉండగా.. దాదాపు 30 గ్రామాల్లో జనసేన, టీడీపీ మధ్య విభేదాలున్నాయని జనసేన ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ పేర్కొన్నారు. మండపేటలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఇన్నాళ్లూ పార్టీ కోసం పనిచేసిన తమకు సరైన ప్రాధాన్యం ఇస్తామని పవన్ నుంచి స్పష్టమైన హామీ వస్తేనే టీడీపీకి సహకరిస్తామని స్పష్టం చేశారు. లీలాకృష్ణకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తామని హామీ ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ► కందుకూరు టికెట్ను టీడీపీ ఇంటూరి నాగేశ్వరరావుకు కేటాయించడంతో ఆ పార్టీ అసమ్మతి నేత ఇంటూరి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆత్మీయ సమావేశం పేరుతో బలప్రదర్శనకు దిగారు. పార్టీ కష్టకాలంలో ఉండగా అండగా నిలిచానని, పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఎవరూ ముందుకు రాకపోతే తాను అండదండలు అందించి అభ్యర్థులను నిలబెట్టానని పేర్కొన్నారు. టికెట్ విషయంలో అధిష్టానం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఇంటింటి ప్రచారం చేపట్టి తన బలమేమిటో పార్టీ అధిష్టానానికి చూపిస్తానని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యేలు పోతుల రామారావు, శివరాంల మద్దతూ తనకే ఉందని రాజేష్ బహిరంగంగా ప్రకటించడం గమనార్హం. మిత్రపక్షాల్లో అసహనం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లోక్ సభ స్థానానికి అభ్యర్థి ఎవరనే విషయాన్ని టీడీపీ తేల్చడం లేదు. ఇది తేలితేనే కానీ అమలాపురం, పి.గన్నవరం అసెంబ్లీ స్థానాలపై స్పష్టత రానుంది. దీంతో మిత్రపక్షాల్లో అసహనం వ్యక్తమవుతోంది. అమలాపురం ఎంపీ స్థానాన్ని జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ ఆశిస్తున్నారు. ఆయన స్థితిమంతుడు కాదనే నెపంతో అసెంబ్లీకి పంపించాలని బాబు యోచిస్తున్నారు. దీనికి హరీష్ ఒప్పుకోవడం లేదు. ఎంపీగా కొత్తగా పార్టీలో చేరిన పాము సత్యశ్రీ లేదా గుంటూరుకు చెందిన పారిశ్రామికవేత్త రమేష్ ప్రసాద్లలో ఒకరిని ఎంపిక చేయాలని పార్టీ తలుస్తోంది. హరీష్ను పి.గన్నవరం, అమలాపురం అసెంబ్లీ స్థానాల్లో ఒకదానికి పంపాలని చూస్తోంది. పి.గన్నవరానికి టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్ను తొలి జాబితాలోనే ప్రకటించినా సర్వత్రా వ్యతిరేకత రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ సీటు ఆశిస్తున్న బీజేపీ తన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమాను దాదాపుగా ఎంపిక చేసింది. అమలాపురం సీటు ఆశిస్తున్న జనసేన శెట్టిబతుల రాజబాబు, డీఎంఆర్ శేఖర్లలో ఒకరిని బరిలో దింపాలని భావిస్తోంది. అయితే టీడీపీ అమలాపురం అసెంబ్లీ నుంచి హరీష్ను బరిలో దింపాలని చూస్తుందనే ప్రచారంతో జనసేన శ్రేణుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. -
సభ నిర్వహించుకోలేక పోలీసులపై నిందలా?
సాక్షి, అమరావతి: చిలకలూరిపేట సభను నిర్వహించుకోలేక అభాసుపాలై పోలీసులపై నిందలేస్తే ఎలా అని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. కూటమి నేతల తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉందన్నారు. సభ అట్టర్ ఫెయిల్ కావడంతో ప్రధాని మోదీ తిట్టి ఉంటారని, దీంతో చంద్రబాబు, పవన్ పోలీసులపై నెపం వేస్తున్నారని అన్నారు. ఆయన సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర విభజన నేపథ్యంలో పదేళ్ల క్రితం 2014లో జరిగిన ఎన్నికల్లో వీరు ముగ్గురూ తిరుపతిలో ఒకే వేదికపై కనిపించారు. కొత్త రాష్ట్రం, కొత్త సమస్యల పరిష్కారానికి జాతీయ స్థాయి నాయకత్వం కావాలని అప్పట్లో చంద్రబాబు అన్నారు. దీనికి సరైన పరిష్కారం చూపుతామంటూ పవన్ను తోడుగా తీసుకుని తిరుపతి సభలో మోదీ ప్రత్యక్షమయ్యారు. మళ్లీ పదేళ్ల తర్వాత అదే నాటకమాడుతున్నారు. ఆనాడు కొత్త పెళ్లి కాబట్టి కాస్తంత ఊపు మీద ఉన్నట్లు కన్పించారు. ఇప్పుడు మాత్రం ప్రజల్ని మోసగిస్తున్న ఛాయలు వారి ముఖాల్లో కనిపించాయి’ అని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే.. అప్పట్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసినా కేవలం 1 శాతం ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. నాడు వారు ఇచ్చిన ప్రత్యేక హోదాతో సహా మిగతా హామీలన్నీ ఏమయ్యాయి? మూడేళ్ల తర్వాత విడిపోయి బండ బూతులు తిట్టుకున్నారు. చంద్రబాబు ఏకంగా మోదీ కుటుంబాన్ని గురించి కూడా మాట్లాడారు. ఈరోజు అదే చంద్రబాబు అవే పార్టీలను కలుపుకొని వేదిక ఎక్కారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చారు? 2014లో రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ, ఆడబిడ్డ పుట్టగానే 25 వేలు వేస్తామని, జాబు కావాలంటే బాబు రావాలి – లేదంటే నెలకు రూ.2000 నిరుద్యోగ భృతి.. ఇలా 600కు పైగా హామీలు ఇచ్చారు. అవన్నీ ఎమయ్యాయో చిలకలూరిపేటలో సంజాయిషీ ఇచ్చి ఉండాల్సింది. ఇప్పుడేం చెప్పినా ప్రజలు నమ్మరనే సీఎం జగన్పై దుమ్మెత్తిపోయడమే పనిగా చంద్రబాబు, పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. చిన్న సభనూ సక్రమంగా నిర్వహించలేకపోయారు సాక్షాత్తు ప్రధాని మోదీ పాల్గొన్న సభ గందరగోళంగా జరిగింది. వాళ్ల మైక్ సిస్టమ్స్ ఫెయిల్ అయితే పోలీసులు రాలేదని ఆరోపిస్తున్నారు. లక్షల మంది వచ్చే మా సిద్ధం సభలకు మా ఏర్పాట్లు మేం చేసుకున్నాం. అలానే ఎవరి ఏర్పాట్లు వారు చేసుకోవాలి. పొరపాటున కరెంటు పోయి ఉంటే మాపైనే ఎన్నో అనేవారు. ఒక చిన్న సభ.. అంతా కలిపి 50 – 60 వేలు వచ్చి ఉంటారు. అదీ సక్రమంగా నిర్వహించలేక, వారి చేతకాని తనాన్ని పోలీసు శాఖకు అంటగట్టడం దివాళాకోరుతనం. ప్రధాని మోదీకి సన్మానం అన్నారు.. అవమానించారు. ఇవన్నీ అర్జంటుగా అధికారంలోకి వచ్చేయాలన్న చంద్రబాబు ఆత్రాన్ని సూచిస్తాయి. జగన్ చెల్లెళ్లే ఓట్లేయద్దంటున్నారు అని చంద్రబాబు అంటే.. వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ రెండు ఒకటేనని ప్రధాని మోదీ చెబుతున్నారు. మీరు ఏది చెబితే అది నమ్మడానికి ప్రజలంత అజ్ఞానులు అనుకుంటున్నారా? సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి ప్రధానితో సమావేశమైన ప్రతిసారీ ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, రైల్వే జోన్, విభజన హామీలతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే నడపాలని కోరుతూ వస్తున్నారు. ప్రధాని మోదీ పాల్గొన్న వేదిక నుంచే ఈ హామీలు అమలు చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. చిలకలూరిపేట సభలో ప్రత్యేక హోదా, పోలవరం, స్టీల్ప్లాంట్పై ప్రధాని మోదీని చంద్రబాబు, పవన్ కనీసం అడగలేకపోయారు. విశ్వసనీయతకు వారంటీ అవసరం లేని గ్యారంటీ జగన్ తాము పెట్టుకున్న నమ్మకానికి డబుల్గా జగన్ చేశారనే నమ్మకం ప్రజల్లో ఉంది. ప్రజల్లో ఆ స్పందన కనిపిస్తోంది. సిద్ధం సభల్లో కనిపించిన స్పందన అక్కడి నుంచి వచ్చిందే. విశ్వసనీయతకు వారంటీ అవసరం లేని గ్యారంటీ సీఎం వైఎస్ జగన్ అనేది ఈ ఐదేళ్లలో కనిపించింది. చంద్రబాబు, పవన్ ఎన్ని చెప్పినా రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలు జగన్ పాలన వల్ల లబ్ధి పొందాయి. ఇది తాత్కాలికం కాదు. వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయి. అందుకే ప్రజలు జగన్ను వారి మనిషిగా ఓన్ చేసుకుంటున్నారు. చంద్రబాబు 2014లో వేసిన నాటకం మళ్లీ వేసి ప్రజలను భ్రమల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, వాటిని తిప్పికొట్టాలి. -
కూటమి ఆశలు పటాపంచలు
సాక్షి, అమరావతి: టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి ఆశలు పగటి కలలే అని తేలిపోయింది. వారి పొత్తులకు ప్రజా స్పందన కరవైంది. ఈ పొత్తులు మూడు పార్టీల ముఖ్యమైన నేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ఇష్టపడటంలేదు. నియోజకవర్గాల్లో పార్టీల నేతలు, కార్యకర్తలు ఉప్పు, నిప్పులానే ఘర్షణ పడుతున్నారు. ప్రజా స్పందన అయితే శూన్యం. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పొత్తుకు ముందు 20 రోజుల క్రితం కాపు సామాజికవర్గం బాగా బలంగా ఉండే తాడేపల్లిగూడెం ప్రాంతంలో టీడీపీ – జనసేన ‘జెండా’ సభ నిర్వహించాయి. అది అట్టర్ ఫ్లాప్ అయింది. బీజేపీతో పొత్తు తర్వాత ఆదివారం కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉండే చిలకలూరిపేట ప్రాంతంలోని బొప్పూడిలో సభ పెట్టారు. ప్రధాని మోదీ కూడా పాల్గొన్న ఈ సభపై చంద్రబాబు, పవన్ సహా కూటమి నేతలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సభకూ ప్రజల నుంచి స్పందన లేక అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో మూడు పార్టీల నాయకులు, శ్రేణులు నిరాశలో మునిగిపోయారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్న ఈ సభకు ప్రజాస్పందన మొదలు సభ జరిగిన తీరు, నాయకుల ప్రసంగాలు అన్నింటిపై మూడు పార్టీల సీనియర్ నేతలు సైతం పెదవి విరుస్తున్నారు. కార్లు అడ్డుపెట్టి.. ట్రాఫిక్ జామ్ చేసి చిలకలూరిపేట సభకు భారీగా జనసమీకరణ చేయడం కోసం టీడీపీ నాయకులు మొదట దాదాపు 2500 బస్సులు కావాలని ఆర్టీసీ అధికారులను కోరారు. క్షేత్రస్థాయిలో ప్రజా స్పందన వ్యతిరేకంగా ఉందని తెలిసిపోవడంతో ఆఖరి నిమిషంలో 1540 బస్సులను క్యాన్సిల్ చేసి, 960 బస్సులను మాత్రమే తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని ప్రైవేట్ స్కూళ్ల బస్సులనూ తీసుకున్నారు. వీటిలో ఏ బస్సుల్లోనూ సగం కూడా నిండలేదు. ఏ ఒక్క బస్సూ నిండుగా సభకు రాలేదని స్థానికులు చెప్పారు. ఏలూరు లోక్సభ ప్రాంతం మొదలు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రాంతం మధ్య దాదాపు సగం రాష్ట్రం నుంచి ఈ సభ కోసం మూడు పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని 10 లక్షలకు తక్కువ కాకుండా జనసమీకరణ చేయాలని భావించాయి. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పటికీ, పదో వంతు కూడా జనాలు సభలో కనిపించలేదు. చివరకు సభకు ఎక్కువ మంది జనాలు వచ్చారని చూపించుకోవడానికి టీడీపీ నాయకులే జాతీయ రహదారిపై కార్లు అడ్డంగా పెట్టి రెండు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చేసి వాటినే డ్రోన్లతో చిత్రీకరించి చూపించేందుకు ప్రయత్నించారు. వారు కార్లు అడ్డం పెట్టడం సహా పూర్తి వాస్తవ చిత్రం వారి చిత్రాల్లోనే కనిపించేస్తోంది. సభలో వైఫల్యాలను పోలీసులపై రుద్దే యత్నం బీజేపీతో అధికారికంగా పొత్తు ఖరారు కాకముందే మార్చి తొలివారంలోనే టీడీపీ జనసేన పార్టీలు చిలకలూరిపేట సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. మూడు పార్టీల పొత్తు ఖరారైన తర్వాత ప్రధాని మోదీని కూడ ఈ సభకు ఆహ్వానించారు. అయితే, ఈ సభకు జనసమీకరణ పూర్తిగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలోనే కొనసాగింది. సభ నిర్వహణను ఆఖరి నిమిషంలో బీజేపీ నాయకులకు అప్పగించారు. సభలో ప్రధాని స్థాయిలో ఉన్న మోదీని అవమానించారు. ప్రధాని వేదికపైకి వచ్చిన తర్వాత బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు సభ నిర్వహణ చేపట్టారు. వేదికపైకి వచ్చిన ప్రధాని మోదీకి శాలువా కప్పి సన్మానించాలని చంద్రబాబును, పుష్పగుచ్ఛం అందించాలని పవన్ను కోరారు. అయితే, చంద్రబాబు, పవన్ వద్ద కనీసం ఓ పూల బొకే కూడా లేకపోవడంతో ప్రధాని అలానే కొద్దిసేపు నిలబడ్డారు. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తన వద్ద ఉన్న వినాయకుని ప్రతిమను ప్రధానికి బహూకరించి, సన్మాన కార్యక్రమం మ మ అనిపించారు. ఆ తర్వాత ప్రధాని ప్రసంగించే సమయంలో మైకులు మూడు సార్లు మూగబోయాయి. అంతకు ముందే సభలో జనం పలుచగా ఉండటంతో ఎక్కువ మంది వచ్చారన్నట్లుగా చూపించడానికి టీడీపీ నేతల ఆదేశాల మేరకు పలువురు కార్యకర్తలు సౌండ్ బాక్స్లు, ఫ్లడ్ లైట్ల టవర్ల పైకి ఎక్కారు. అది ప్రమాదమని తెలిసినా, చంద్రబాబు, ఆ సమయంలో ప్రసంగిస్తున్న పవన్ వారిని వారించలేదు. ఇది గమనించి ప్రధానే స్వయంగా పవన్ను ప్రసంగం ఆపమని చెప్పి, తాను మైకు ముందుకు వచ్చి వారందరినీ కిందికి దిగాలని కోరాల్సివచ్చింది. ఇలా అన్ని అంశాల్లో సభ నిర్వహణలో తెలుగుదేశం పార్టీ నాయకుల లోపాలు స్పష్టంగా కనపడుతున్నా, ఆ లోపాలను పోలీసులు, అధికారులపైనా నెట్టేందుకు టీడీపీ, జనసేన నాయకులు పూనుకున్నారు. కూటమి రాజకీయ నినాదంపైనా అస్పష్టతే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ, వారికి ఉమ్మడి రాజకీయ విధానం లేదన్న విషయం వారి ప్రసంగాలే తేల్చేశాయి. రాష్ట్రానికి వచ్చే ఐదేళ్లూ వారు ఏం చేస్తామన్నది కూడా చెప్పకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా కేవలం సీఎం జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత, రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారు. తాడేపల్లిగూడెం సభలో పూర్తిగా సీఎం వైఎస్ జగన్పై వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారు. చిలకలూరిపేట సభలో ఓ పక్క మోదీపై ప్రశంసలు కురిపిస్తూ, జగన్పై అవే విమర్శలను కొనసాగించారు. ప్రస్తుత పీసీసీ (రాష్ట్ర కాంగ్రెస్ ) అధ్యక్షురాలుగా కొనసాగుతున్న షర్మిల సొంత చెల్లెలు అయి ఉండి కూడా సీఎం జగన్ని నమ్మడంలేదని బాబు, పవన్ విమర్శిస్తే.. అదే సభలో ప్రధాని మోదీ మాత్రం కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటేనని, ఒకే కుటుంబానికి చెందిన షర్మిల, వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే ఇలా రెండు పార్టీల్లో ఉన్నారని విమర్శలు చేయడం గమనార్హం. కీలకమైన రాజకీయ విధానంలో మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదనడానికి ఇదే ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకు విడిపోయారో, మళ్లీ ఎందుకు కలిశారో చెప్పకుండా.. 2014 ఎన్నికలప్పుడు ఈ మూడు పార్టీలే ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో వందల హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఏ హామీ అమలుచేయలేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ పేరిట రైతులు, మహిళలను వంచించారు. ఐదేళ్లు తిరగకుండానే మూడు పార్టీలు విడిపోయి, ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకొన్నాయి. 2019లో వేర్వేరుగా పోటీ చేశాయి. మళ్లీ ఇప్పుడు ఆ మూడు పార్టీలే కూటమి కట్టాయి. అప్పుడు ఎందుకు విడిపోయారు, తిరిగి మళ్లీ ఎందుకు కలిశారో వారే చెప్పలేకపోతున్నారు. దీంతో వారి కార్యకర్తలే వారిని నమ్మడంలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగుదేశం పేరే ఎత్తని ప్రధాని మోదీ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రధాని స్థానంలో ఉన్న నరేంద్ర మోదీపై వ్యక్తిగతంగా, రాజకీయంగానూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వస్తే టీడీపీ నాయకులు గో బ్యాక్ నినాదాలతో హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ప్రధాని పాల్గొనే సభలకు సమీపంలో నల్ల బెలూన్లు సైతం ఎగరవేశారు. ఆదివారం చిలకలూరిపేట సభలో చంద్రబాబు, మోదీ ఇరువురు పక్క పక్కనే కూర్చున్నా, ప్రధాని మోదీ గత ఐదేళ్లనాటి చేదు సంఘటనలు ఇంకా మరిచిపోలేదేమో అన్నట్టుగా ముభావంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఐదేళ్ల కిత్రం మోదీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబే ఈ సభలో హిందీలో, తెలుగు భాషలో పొగడ్తల వర్షం కురిపించారు. అయితే, ప్రధాని మోదీ తన ప్రసంగంలో తెలుగుదేశం పార్టీ పేరును ఒక్కసారి కూడా ఉచ్ఛరించలేదు. కేవలం ఎన్డీఏ పేరుతో ప్రజలను ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. చంద్రబాబు పేరును కేవలం ఒక్కసారి మాత్రమే పలికారు. -
చిరంజీవి ఒక్క దెబ్బతో ముగింపు.. పవన్ కల్యాణ్ మాత్రం..
మన ఇళ్లలో పెళ్లిళ్లు.. పేరంటాలు.. ఫంక్షన్స్ జరుగుతున్నపుడు చూస్తున్నదే.. బాగా దగ్గరి బంధువులను ‘ఆ మనవాళ్లే ఏమనుకోరులే’ అంటూ వాళ్ళను పట్టించుకోము. సింపుల్గా తీసి పడేస్తాం.. కానీ వాళ్ళు.. ఎక్కడెక్కడి నుంచో వచ్చినవాళ్ళను మాత్రం మూడేసి సార్లు పలకరించి టీ, కాఫీలు అందించి వాళ్లకు ఎక్కడలేని ప్రాధాన్యం ఇచ్చి నెత్తినబెట్టుకుంటాం.. చివరకు తేలేది ఏమంటే మనకు కష్టం వచ్చినపుడు మాత్రం మళ్ళీ మన చుట్టూ చేరేది మనవాళ్లే.. ఇందాక మనం అధిక ప్రాధాన్యం ఇచ్చినవాళ్లెవరూ మళ్ళీ కనిపించరు. జనసేనాని పవన్ సైతం తన పార్టీని అచ్చం అలాగే నడిపిస్తున్నారు. పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడుతున్న తిరుపతి కిరణ్ రాయల్, విశాఖ బొలిశెట్టి సత్యనారాయణ వంటివాళ్లను టిక్కెట్ల విషయంలో ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. వాళ్ళు మనవాళ్లే కదా.. మనకు అలవాటైనవాళ్లు.. యాడికి పోతారులే.. మన గుమ్మం ముందే ఉంటారు అనే నమ్మకమో.. ఇంకేదో కానీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వలేదు. భీమిలిలో పంచకర్ల సందీప్ పరిస్థితి కూడా ఇదే.. పాపం ఎన్నాళ్ళనుంచో పార్టీలో ఉన్నా చివరకు టిక్కెట్ దక్కలేదు. ఎవరెవరికో టిక్కెట్లు దక్కడం.. అదికూడా టీడీపీ నుంచి వచ్చినవాళ్ళను టిక్కెట్లు ఇవ్వడాన్ని చూస్తుంటే పొత్తులో భాగంగా వచ్చిన ఆ 21 సీట్లలో అధిక భాగం చంద్రబాబు చెప్పినవాళ్లకే ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా సీట్లు ఇచ్చినందుకు కూడా ఎంతో కొంత ప్యాకేజీ అందుకున్నారేమో అనే సందేహాలు కూడా పార్టీలో వెల్లువెత్తుతున్నాయి. అనంతపురంలో లక్ష్మీపతి, వైజాగ్లో సుందరపు సతీష్ లాంటి నేతలు పార్టీకోసం ఎంతో కష్టపడ్డారు. ఆర్థికంగా కూడా అండగా నిలిచారు. వాళ్ళు విరాళాల రూపంలో కూడా భారీగా ముట్టజెప్పినా చివరకు వాళ్లకు ఏమీ లేకపోవడంతో వారి అనుచరులు రగిలిపోతున్నారు. తెలుగుదేశంలో టిక్కెట్లు రానివాళ్లను చంద్రబాబే మెల్లగా జనసేనలోకి పంపించి టిక్కెట్లు ఇప్పిస్తున్నారని ఆ క్రమంలోనే మొదటి నుంచీ ఉన్న అసలైన జనసేన కేడర్ను తొక్కేసి టిక్కెట్లు ఎత్తుకెళ్లిపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేసి దాన్ని నడపలేక ఏకమొత్తంలో కాంగ్రెస్కు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఆయన్ను నమ్ముకున్న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది అభిమానులు.. వేలాది మంది కార్యకర్తలు ఘోరంగా నష్టపోయారు, మోసపోయారు. అయితే, అది ఒక దెబ్బతో ముగిసింది. కానీ ఇప్పుడు పవన్ మాత్రం.. ఎన్నికలవారీగా.. అంటే ఐదేళ్లకు ఒకసారి ఇలా విడతలవారీగా పార్టీని టీడీపీకి తాకట్టుపెట్టేసి కేడర్ను, కాపులను మోసం చేస్తున్నారని వాపోతున్నారు. ఈ టిక్కెట్ల విషయంలో కూడా భారీగా డబ్బులు చేతులు మారినట్లు కేడర్లో అనుమానాలు ఉన్నాయ్. రాజ్యాధికారం సాధిస్తాం.. ఎవరివద్దా ఊడిగం చేయం అని మీటింగుల్లో గట్టిగా అరిచే పవన్ తానే ఏకంగా చంద్రబాబుకు లొంగిపోయి పార్టీని అప్పగించేశారని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. -సిమ్మాదిరప్పన్న. -
March 16th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 7:16 PM, Mar 16th, 2024 కృష్ణాజిల్లా: పెనమలూరు టీడీపీలో బోడే ప్రసాద్ తిరుగుబాటు టిక్కెట్ ఇచ్చేది లేదని తేల్చేసిన చంద్రబాబు రెబల్ అభ్యర్ధిగా బరిలోకి దిగాలని బోడే ఆలోచన యనమలకుదురులో రెండవ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించిన బోడే తనకు ఓటేసి గెలిపించాలంటూ కుటుంబంతో సహా ఇంటింటికీ వెళ్లి అభ్యర్ధిస్తున్న బోడే చంద్రబాబు అన్యాయం చేశాడు..మీరే న్యాయం చేయాలంటూ ప్రజలను ఓట్లడుగుతున్న బోడే ఇండిపెండెంట్గా పోటీచేసి గెలిచి సత్తా చూపిస్తానంటున్న బోడే ప్రసాద్ 6:10 PM, Mar 16th, 2024 విజయవాడ చంద్రబాబు నివాసంలో రెండో రోజు కొనసాగిన బుజ్జగింపులు తాను కచ్చితం పిఠాపురం నుండి పోటీ చేసి తీరతానని చెప్పిన వర్మ పొత్తు ధర్మం పాటించాలని చెప్పిన బాబు స్థానికుడీకే టికెట్ ఇవ్వాలని , ఎక్కడినుండో వొచ్చిన వ్యక్తి కి సహరీంచేది లేదని చెప్పిన వర్మ అనుచరులు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు, కేబినెట్ హోదా ఇస్తామని కార్యకర్తల సమక్షంలో ప్రకటించిన బాబు బాబు హామీతో మెత్తబడ్డ వర్మ 6:06 PM, Mar 16th, 2024 ‘మే 13 మేము సిద్ధం’.. సీఎం జగన్ ట్వీట్ ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఏపీలో మే 13వ తేదీన పోలింగ్ జూన్ 4వ తేదీన కౌంటింగ్ నాల్గో విడతలో ఏపీలో ఎన్నికలు 13th May 2024 Siddham! #VoteForFan #Siddham — YS Jagan Mohan Reddy (@ysjagan) March 16, 2024 5:15 PM, Mar 16th, 2024 విశాఖ మజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి నివాసం వెన్నల పాలెం లో సీట్లు దక్కని టీడీపీ నేతల సమావేశం పాల్గొన్న చోడవరం ఇంచార్జ్ బత్తుల తాతయ్య బాబు మాడుగుల ఇన్చార్జ్ పి వి జి కుమార్ ఎలమంచిలి ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు అనకాపల్లి టీడీపీ ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ. టీడీపీలో కొనసాగాలా ? పార్టీని వీడి వెళ్లాలా అన్న అంశంపై చర్చించినట్లు సమాచారం మరొకసారి చంద్రబాబు నాయుడు డబ్బు ఉన్న వర్గాలకే టికెట్లు ఇవ్వడం పై అసమ్మతినేతల ఆగ్రహం 4:27 PM, Mar 16th, 2024 టీడీపీ కంచుకోటలు బద్దలు కొడతాం: వైఎస్సార్సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహారాజు ఉండి నియోజకవర్గంలో ఈసారి ఎగిరేది వైఎస్సార్సీపీ జెండానే సంక్షేమం, అభివృద్ధితో మళ్లీ జగన్ రావాలని ప్రజలు కోరుకుంటున్నాను సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి చేశాం సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు నూటికి నూరు చేస్తాం అమలయ్యాయి నేను చేసిన కృషికి ఉండి అభ్యర్థిగా అవకాశం కల్పించిన సీఎం జగన్కి రుణపడి ఉంటాను సీఎం జగన్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని ఉండి టీడీపీ కంచుకోటలు బద్దలు కొడతాం భారీ మెజారిటీతో ఉండి సీటు కైవసం.. చేసుకుంటాం కులం, మతం ప్రాంతం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ టీడీపీ ఎమ్మెల్యే రామరాజు ఎక్కడా ప్రజల్లోకి వచ్చింది లేదు టీడీపీ వారు సైతం మేము గెలవాలని కోరుకుంటున్నారు 4:11 PM, Mar 16th, 2024 ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఏపీలో మే 13వ తేదీన పోలింగ్ జూన్ 4వ తేదీన కౌంటింగ్ నాల్గో విడతలో ఏపీలో ఎన్నికలు దేశ వ్యాప్తంగా మోగిన సార్వత్రిక ఎన్నికల నగారా లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏపీ, ఒడిశా, అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను విడుదల దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు ఇక ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహణ ఈ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహణ షెడ్యూల్ ప్రకటనతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి 4:00 PM, Mar 16th, 2024 రాజకీయంగా నాకు సీఎం జగన్ పునర్జన్మ ఇచ్చారు: జగ్గంపేట వైఎస్సార్సీపీ అభ్యర్ధి తోట నరసింహం దేశ చరిత్రలో 175 అసెంబ్లీ స్ధానాలు, 25 పార్లమెంటు స్ధానాలకు ఒకేసారి ప్రకటించడం సామాన్య విషయం కాదు జగన్ నాయకత్వంలో మాత్రమే జరిగింది చాలా దమ్ము ధైర్యం ఉంటేనే ఇలా ప్రకటన చేయగలరు 100 శాతం సీట్లు ప్రకటించడం.. అందులో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వడం సామాన్య విషయం కాదు నాకు సీటు ప్రకటించిన సీఎం జగన్కు నా కుటుంబం అంతా రుణపడి ఉంటుంది రాజకీయంగా నాకు సిఎం జగన్ పునర్జన్మ ఇచ్చారు. 3:49 PM, Mar 16th, 2024 కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్లో టీడీపీ రెబెల్ అభ్యర్థి మాచాని సోమనాథ్ ధర్నా టీడీపీ టికెట్ బీసీలకు ఇవ్వాలి.. బీసీలకు ఇవ్వని పక్షంలో టీడీపీని ఓడిస్తాం 3:40 PM, Mar 16th, 2024 మాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు: మంత్రి గుడివాడ అమర్నాథ్ బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు గతం కంటే ఎక్కువ మంది బీసీ, మైనార్టీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు సీఎం జగన్ నమ్ముకున్న సామాజిక న్యాయమే మళ్లీ ఆయన్ను గెలిపించి సీఎం చేస్తుంది విశ్వసనీయతే ప్రామాణికంగా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి ఇచ్చిన మాట నిలబెట్టుకొలేని చంద్రబాబుకి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న జగన్కు మధ్య ఎన్నికల యుద్ధం జరగబోతుంది మాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు మాకు ఢిల్లీ నుంచి ఎవరో వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు సినిమా హీరో అసలు అవసరం లేదు నాకు గాజువాక నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్కి ధన్యవాదాలు 3:35 PM, Mar 16th, 2024 సీఎం జగన్ విలువలకు ప్రాధాన్యత ఇస్తారు: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీట్ల ప్రకటనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేసిన వ్యక్తి జగన్ కాపులను మోసం చేసిన వ్యక్తి పవన్ మోదీని, ఆయన కుటుంబాన్ని తిట్టిన వ్యక్తితో పొత్తు ఎలా పెట్టుకున్నారు? రాజకీయల్లో సీఎం జగన్ విలువలకు ప్రాధాన్యత ఇస్తారు రాజకీయాలు ఎన్నికల సమయంలోనే అని నమ్మే వ్యక్తి జగన్ టీడీపీ, జనసేన, బీజేపీ ఏ పార్టీయినా అందరికి సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్ కరోనా కాలంలో చంద్రబాబు, పవన్ హైదరాబాద్ పారిపోతే.. జగన్ ప్రజలను ఆదుకున్నారు సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బోండా స్వాతంత్ర్య సమర యోధుల స్థలాలు అక్రమించాడు మళ్లీ గెలిచి లండన్లో ఎంజాయ్ చేయలనుకుంటున్నాడు సెంట్రల్లో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీ సాధిస్తుంది.. 3:30 PM, Mar 16th, 2024 పెనమలూరులో మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తాం: మంత్రి జోగి రమేష్ పెనమలూరు నుంచి పోటీ చేయడానికి అవకాశమిచ్చిన సీఎం జగన్కి ప్రత్యేక కృతజ్ణతలు ఎన్నో రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు పనిచేశారు కానీ ఈ స్ధాయిలో ఎస్సీ, ఎస్టీ, బిసీలకి అవకాశలివ్వలేకపోయారు 77 ఏళ్ల స్చాతంత్ర్య చరిత్రలో తొలిసారిగా ఎస్సీ,ఎస్టీ, బిసీ, మైనార్టీలకి 50 శాతం సీట్లు కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్దే మా బలహీనవర్గాలన్నీ సిఎం జగన్కి ఓటు వేసి రుణం తీర్చుకుంటాం వచ్చే ఎన్నికలలో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్ధానాలు గెలవబోతున్నాం సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు మళ్లీ ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ని గెలిపించుకోవాలని ప్రజలు డిసైడ్ అయ్యారు 2:10 PM, Mar 16th, 2024 ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన వైఎస్సార్సీపీ శనివారం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ప్రకటన 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాల్ని చదివి వినిపించిన ధర్మాన ప్రసాదరావు సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లు ప్రకటించిన పార్టీ అధిష్టానం. YSRCP సిద్ధం : 175 ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా YSRCP సిద్ధం : ఎంపీ అభ్యర్థులు వీరే కూటమికి అభ్యర్థులు దొరకడం లేదు: వరుదు కల్యాణి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అభ్యర్థులు దొరకడం లేదు. టీడీపీ రెండు జాబితాల్లో చంద్రబాబు బీసీలకు అన్యాయం చేశాడు. తన కులానికి పెద్దపీట వేసుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో బీసీలు అంతా చంద్రబాబుకు బుద్ధి చెబుతారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి, ఇచ్చిన సంక్షేమంతో ప్రజలు మరోసారి ఆయనకు పట్టం కడతారు. ఎంతమంది కలిసిన వచ్చినా విజయం మాత్రం వైఎస్సార్సీపీదే. 10: 45AM, Mar 16th, 2024 జనసేనలో పీక్ స్టేజ్కు అసమ్మతి.. విజయవాడ జనసేనలో అసమ్మతి సెగ. పశ్చిమ నియోజకవర్గం జనసేనకు ఇవ్వాలంటూ నిరసనకు దిగిన వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేష్, కార్యకర్తలు. కొద్ది రోజులుగా పొత్తులో బీజేపీకి సిట్ వెళ్ళినట్లు జరుగుతున్న ప్రచారంతో ఆందోళన. పవన్ హామీ ఇచ్చారు సిట్ తనకే ఇవ్వాలి అంటున్న పోతిన మహేష్. పార్టీ నుండి ఎలాంటి స్పష్టత లేకపోవటంతో ఆందోళన బాట పట్టిన నేతలు. పవన్ని నమ్మి మోసపోయామని అంటున్న జనసైనికులు. టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని చెపుతున్న జనసైనికులు 10:30 AM, Mar 16th, 2024 బీజేపీలో ముదురుతున్న ముసలం.. ఏలూరు జిల్లా బీజేపీలో ముదురుతున్న ముసలం. రెబల్ అభ్యర్థిగా మారుతున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి. కూటమి పొత్తుకు ఏలూరు జిల్లా పెద్ద దెబ్బ. ఏలూరు ఎంపీ సీటుపై కన్నేసిన టీడీపీ, బీజేపీలోని టీడీపీ నేతలు. ఆత్మీయ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి రాజకీయాలంటే కొన్ని కుటుంబాలకేనా.. ఇతరుల పల్లకి మోయటమెనా అన్న గారపాటి చౌదరి కొల్లేరుకు వలస పక్షులు వస్తున్నట్లు డబ్బు సంచులతో ఏలూరు వస్తున్నారు డబ్బు సంచులతో వచ్చేవారు గెలిస్తే ఢిల్లీలో ఉంటారు.. ఓడితే సర్దుకునిపోతారంటూ వ్యాఖ్యలు ఏలూరు పార్లమెంట్ ఎన్నికల బరిలో తాను ఉంటాను ఉంటాను అంటూ తేల్చి చెప్పిన గారపాటి చౌదరి 10:07 AM, Mar 16th, 2024 మీడియాతో వైఎస్సార్సీపీ నేత ముద్రగడ బేషరతుగానే వైఎస్సార్సీపీలో చేరా ప్రజలకు సేవ చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నా జగన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలనే పార్టీలో చేరా దళితుల భిక్షతోనే ఈ స్థాయికి వచ్చా పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో కావొచ్చు.. నేను రాజకీయాల్లో హీరోను. వైఎస్సార్సీపీ పార్టీ స్ధాపనలో నేను కూడ ఒక వ్యక్తిని. దురష్టవశాత్తూ కొన్ని శక్తులు నన్ను దూరం చేశాయి. మళ్ళీ ఇన్నాళ్ళకు పార్టీలో చేరడం ఆనందంగా ఉంది. ఎలాంటి కోరికలు లేకుండా సీఎం జగన్కు సేవ చేయాలని ఉంది. మేము సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పుడు.. ఇప్పుడు ఉన్న నటులు పుట్టలేదు. బీసీలు, దళితులు మా కుటుంబానికి మద్దతుగా నిలిచారు ప్రత్తిపాడుకు ఉన్న మర్యాద దేశంలో ఎక్కడా ఉండదు. నేను రాజకీయాల్లో రావడానికి కాపులు కారణం కాదు. రాజకీయాల్లో మొలతాడు లేని వాడు కూడా నాకు చెబుతున్నాడు. కాపులు, దళితుల కోసం ఉద్యమం చేశాను. కిర్లంపూడి స్పరంచ్ పదవులు వస్తే బీసీని గెలిపించాను. నా వర్గాన్ని.. నా మనుషులను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను. వాళ్లు సినిమాల్లో హీరో కావచ్చు.. నేను రాజకీయాల్లో హీరోని. సీఎం జగన్ కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. ముఖ్యమంత్రి జగన్ దగ్గరకు ఎందుకు వెళ్ళావు.. మా నాయకుడు దగ్గరకు ఎందుకు వెళ్ళ లేదని పోస్టులు పెడుతున్నారు. నా మీద తప్పుడు పోస్టులు పెడుతున్నారు. మీరా నాకు పాఠాలు నేర్పేది. కాపు ఉద్యమం కోసం సానుభూతిగా ఒక ఉత్తరం రాశారా? మా కుటుబాన్ని చంద్రబాబు అవమానిస్తే.. ఈ ఐదేళ్ళు ఎక్కడ ఉన్నారు. మా మడుగులో దాక్కుని మాట్లాడడం బాగోలేదు. సినిమా వాళ్ళకు ఓటు వేస్తే ఆరు నెలలకు ఒకసారి వస్తారు. ఆరు నెలలకు.. సంవత్సరానికి వచ్చి రాజకీయాలు చేసేద్దాం అంటే ఏలా? జనసేన పార్టీ క్లోజ్ అయిపోతుంది. వేరే పార్టీలో కలవడం కాదు. సినిమా వాళ్ళు రాజకీయ నాయకులను గౌరవించరు. మీ ఇంటికి వస్తే ఏమీ ఇస్తారు.. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అనే విధంగా సినిమా వాళ్ళ వ్యవహరం ఉంటుంది గ్రహణం వీడింది కనుకే చంద్రబాబు 2019 ఎన్నికల తరువాత ఇంటికి వెళ్ళి పోయాడు. చంద్రబాబు చేసిన అవమానానికి నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను చంద్రబాబు పతనం చూద్దువు గాని అని భగవంతుడు చెప్పాడు. మరో 30 ఏళ్ళు వైఎస్ జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పేదల పెన్నిదిగా ఉన్న జగన్ను ప్రజలు దీవిస్తారు. పార్టీ ఆదేశాలను శిరసావహిస్తాను. ఏదైనా చేయడానికి సిద్దం 70-80 సీట్లు నుండి పోటీ చేయండి. ముఖ్యమంత్రి పదవి తీసుకోండి అని జనసేన నేతలకు చెప్పాను. మీరు తీసుకునే 20 సీట్ల కోసం నన్ను లాక్కండి అని చెప్పాను. చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత టీడీపీ గ్రాఫ్ పడిపోయింది. బీజేపీ నేతలు కూడా నన్ను ఫోన్ ద్వారా సంప్రదించారు. 175 స్ధానాలు పోటీ చేయండి అని అడిగాను. స్టీల్ ప్లాంట్, పోలవరం కోసం అడిగాను నేనెప్పుడూ పవన్కు సలహ ఇవ్వలేదు. నా ముఖం ఆయన.. ఆయన ముఖం నేను ఎప్పుడు చూడలేదు. 7:45 AM, Mar 16th, 2024 టీడీపీలో కొనసాగుతున్న అసంతృప్తి.. ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీలో కొనసాగుతున్న అసంతృప్తి జ్వాలలు బండారు సత్యనారాయణ, గండి బాబ్జికి టికెట్ దక్కక పోవడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ ఇద్దరు నేతలను బుజ్జిగించే యత్నంలో విఫలమైన భరత్ వెలగపూడి, గణబాబు కుటుంబమంతా పార్టీ కోసం శ్రమ పడితే పొత్తు పేరిట మోసం చేశారని బండారు కుటుంబ సభ్యుల ఆగ్రహం పాడేరులో గిడ్డి ఈశ్వరికి టికెట్ దక్కకపోవడంతో నిరసనలు పార్టీ వీడాలని కార్యకర్తల సూచన నేడు రేపో కార్యకర్తలతో సమావేశం కానున్న గిడ్డి ఈశ్వరి 7:10 AM, Mar 16th, 2024 నేడు వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటన.. 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలను వెల్లడించనున్న సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రకటన మరోవైపు తుది దశకు చేరుకున్న ఎన్నికల మేనిఫెస్టో 18 నుంచి ప్రచారం ప్రారంభించే చాన్స్ వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు రెండు లేదా మూడు బహిరంగ సభలు, రోడ్ షోలు 7:00 AM, Mar 16th, 2024 ఎన్నికల తర్వాత టీడీపీ.. బీజేపీలో విలీనం కాబోతోంది: విజయసాయిరెడ్డి మూడు పార్టీలు కలిసిన తర్వాత వైఎస్సార్సీపీ గ్రాఫ్ మరింత పెరిగింది వైఎస్సార్సీపీ ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు మూడు పార్టీలతో కలిసి వస్తున్నాడు ప్రజలందరికీ నచ్చేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండబోతోంది సీఎం జగన్ మేనిఫెస్టో ఇస్తే.. తప్పకుండా అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా.. మేనిఫోస్టో ఉంటుంది 175కి 175 స్థానాల్లో కచ్చితంగా గెలిచి తీరుతాం 6:50 AM, Mar 16th, 2024 ప్రధాని మోదీ పర్యటన వేళ ఏపీ బీజేపీలో కలకలం బీజేపీ అధ్యక్షుడు నడ్డాకి రాసిన లేఖని వ్యూహాత్మకంగా లీక్ చేసిన సీనియర్లు ఓడే సీట్లనే బీజేపీకి టీడీపీ కేటాయిస్తోందని లేఖలో పేర్కొన్న సీనియర్లు ఆ సీట్లలో టీడీపీ గతంలో గెలవలేదని లేఖలో పేర్కొన్న సీనియర్లు టీడీపీ నేతలని బీజేపీలోకి పంపి టిక్కెట్లు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సీనియర్లు బీజేపీ ముసుగులో టీడీపీ నేతలు తెరపైకి వస్తున్నారని ఆరోపణ పార్టీ కోసం పనిచేసిన వారికే టిక్కెట్లు కేటాయించాలన్న సీనియర్లు ఏపీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించకపోతే పార్టీకి నష్టమన్న సీనియర్లు 6:40 AM, Mar 16th, 2024 హింసలేని, రీపోలింగ్కు ఆస్కారం లేని ఎన్నికలే లక్ష్యంగా ఈసారి ఎన్నికలు నిర్వహణ ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలదే బాధ్యత ఘటనపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఎస్పీలపై చర్యలు తీసుకుంటాం ఎన్నికల కోడ్ అమలు నుంచి పెయిడ్ న్యూస్ పై ప్రత్యేక దృష్టి పెడతాం పార్టీ అనుబంధ ఛానళ్లలో అనుకూల వార్తలు వస్తే ఆ వ్యయాన్ని సదరు పార్టీ, అభ్యర్ధుల ఖాతాల నుంచే చేసిన వ్యయంగా భావిస్తాం ఎంసీఎంసీ కమిటీలు ఈ తరహా వార్తలను, ప్రచారాలను నిశితంగా పరిశీలన చేస్తున్నాయి ఇప్పటి వరకూ అన్ని రాజకీయ పార్టీల నుంచి 155 ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తుులు వచ్చాయి ఎమ్మెల్యేకు 40 లక్షలు, ఎంపీ అభ్యర్ధికి 95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించింది నామినేషన్ల చివరి తేదీ నుంచి అభ్యర్ధుల ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ ప్రచారంలో పాల్గోనకూడదని సర్వీసు నిబంధనల్లోనే ఉంది అలాంటి ఉదంతాలు వస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం 6:30 AM, Mar 16th, 2024 పెనమలూరు టిక్కెట్ పై చంద్రబాబు నుంచి బోడే ప్రసాద్కు దక్కని హామీ సీటిచ్చినా ఇవ్వకపోయినా పోటీచేస్తానని ప్రకటించిన బోడే ప్రసాద్ యనమలకుదురు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బోడే నేను చంద్రబాబును దేవుడిలా భావించా పెనమలూరులో నాకే అవకాశం కల్పించండని కోరుతున్నా అవకాశం కల్పించకపోతే చంద్రబాబు ఫోటోతో రోడ్డెక్కుతా నా కుటుంబంతో సహా వీధుల్లోనే ఉంటా నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తా పార్టీని నమ్ముకుని నేను అన్ని రకాలుగా దెబ్బతిన్నా నా అవసరం పార్టీకి ఏ రకంగా లేదో సమాధానం చెప్పాలి నేను కచ్చితంగా పెనమలూరు నుంచే పోటీ చేస్తా చంద్రబాబు నుంచి నాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీచేస్తా నేను ఏ సింబల్ పై పోటీచేసినా గెలిపించాలని ప్రజలను కోరుతున్నా -
సార్.. కొంప మునిగింది.. ఏం పొత్తులో ఏమో సార్.. మన పార్టీ వాళ్లు..
ఇక్కడ పొత్తులో కేటాయించిన అభ్యర్థిని మన వాళ్లు, మరో పొత్తు పార్టీ వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడేమో మనల్ని ఇంకా ఘోరంగా వ్యతిరేకిస్తున్నారు.. అక్కడేమో.. -
రేపట్నుంచి ఏపీలో రాజకీయ సునామీ
సాక్షి, హైదరాబాద్: లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రేపు షెడ్యూల్ ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.ఈ నేపథ్యంలో కోడ్ తక్షణం అమలులోకి రానుండగా.. అభ్యర్థుల ఖరారు.. ఎన్నికల ప్రచారాల హోరుతో ప్రధాన పార్టీలు రాష్ట్ర రాజకీయాల్ని హీటెక్కించబోతున్నాయి. రేపు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఉండగా.. అదే సమయంలో ఏపీలో మరో ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అధికార వైఎస్సార్సీపీ మొత్తం 175 స్థానాలకు, లోక్సభ 25 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ నుంచి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థుల ప్రకటన చేయబోతున్నారు. గత ఎన్నికల సమయంలోనూ ఆయన ఇలాగే ప్రకటించారు. ఎన్నికల కోసం అభ్యర్థుల విషయంలో వైఎస్సార్సీపీ తొలి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సామాజిక సమీకరణాలు, స్థానిక పరిస్థితుల ప్రభావం, అభ్యర్థుల గెలుపోటములపై నిర్వహించే సర్వేల ఆధారంగా.. ఇప్పటికే 70కి పైగా అసెంబ్లీ, 20కి పైగా పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మిగతా స్థానాల్లో కొన్నింట్లో సిట్టింగ్లకే అవకాశం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీగా మార్పులు లేకుండా ఇప్పటికే పూర్తిస్థాయి జాబితా సిద్ధమైనట్లు సమాచారం. రేపు అధికారిక ప్రకటన వెలువడుతుండడంతో ఇటు వైఎస్సార్సీపీ శ్రేణులు.. అటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మరోసారి పొత్తు రాజకీయాన్నే నమ్ముకుంది. జనసేన, బీజేపీలతో కూటమిగా ఈ ఎన్నికలకు చంద్రబాబు వెళ్తున్నారు. ఇప్పటికే సీట్ల పంపకంపై చర్చలు జరగ్గా.. అభ్యర్థుల్ని ప్రకటించడం కూటమిలో చిచ్చును రాజేస్తోంది. చాలా చోట్ల అసంతృప్తులు రాజీనామాలకు దిగుతున్నారు. ఆశావహులు, వాళ్ల వాళ్ల అనుచరులు.. పొత్తు అభ్యర్థికి సహకారం ఉండబోదని తెగేసి చెబుతున్నారు. వాళ్లను చల్లార్చేందుకు, బుజ్జిగించేందుకు ఆయా పార్టీల అధినేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇంకోపక్క తెలంగాణలో ఒంటరి పోరుకే మొగ్గు చూపిన బీజేపీ.. చిత్రంగా ఏపీలో మాత్రం టీడీపీ-జనసేనతో జట్టు కట్టింది. అయితే బీజేపీ పోటీ చేయబోయే స్థానాల్లో టీడీపీ, జనసేనల నుంచి సహకారం అనుమానంగానే కనిపిస్తోంది. ముందు ముందు ఇది మరింత రసవత్తరంగా ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటిదాకా మూడు పార్టీల ఉమ్మడి సమన్వయ భేటీ జరగ్గకపోవడం గమనార్హం. 2019లో ఏడు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఏపీకి మొదటి విడతలోనే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు నిర్వహించింది ఈసీ. అదీ.. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీంతో ఈసారి కూడా ఒకే విడుత.. అదీ తొలి విడతలోనే ఎన్నికలు జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
బాబు సీక్రెట్ సిగ్నల్.. నా ఆశీస్సులుంటాయ్ గెలుచుకు రండి!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కుటిల రాజకీయ ఎత్తుగడలను మళ్లీ తెరమీదకు తెస్తున్నారు. ఒకవైపు భాగస్వామ్య పక్షాల కోసం త్యాగాలు తప్పవని అంటూనే.. మరోవైపు వారి వెనుక గోతులు తవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థులు తిరుగుబాటు చేసి బరిలో నిలుస్తూ ఉంటే, పైపై బుజ్జగింపులతో వారిని పోటీ నుంచి తప్పించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.అయితే, ఈ బుజ్జగింపులు మొత్తం నాటకాలేనని, రహస్య సంకేతాలు, సందేశాలు, రహస్య దూతల ద్వారా వారికి ఆయన పుష్కలంగా ఆశీస్సులు అందజేస్తున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. భాగస్వామీపక్షాలకు కేటాయించిన సీట్లలో తెలుగుదేశం తిరుగుబాటు అభ్యర్థులను దొంగ చాటుగా ప్రోత్సహిస్తూ, ఆ సీటు గెలుచుకుని మళ్లీ మన పార్టీలోకి వచ్చేయండి అని చంద్రబాబు వారికి రహస్యంగా సూచిస్తున్నట్లు తెలుస్తోంది.ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉన్న ఒకటి రెండు చోట్ల.. అనివార్యమైన పరిస్థితుల్లో ఒకరికి టికెట్ కట్టబెట్టినప్పటికీ రెండో నాయకుడు తిరుగుబాటు చేస్తుంటే చంద్రబాబు నిర్లిప్తంగా ఉన్నట్లుగా, చిత్తశుద్ధి లేని బుజ్జగింపులు చేస్తున్నట్లుగా వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే అనేక నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అతలాకుతలంగా ఉంది. అసంతృప్తులు, అసమ్మతులు భగ్గుమంటున్నాయి. పార్టీ ఆఫీసులలో విధ్వంసం జరుగుతోంది. ఐదేళ్లపాటు చాకిరీ చేయించుకున్న పార్టీ అధిష్టానం ఎన్నికల సమయం వచ్చేసరికి రిక్త హస్తం చూపించడంపై ఇన్నాళ్లు కష్టపడిన నాయకులు కుతకుతలాడిపోతున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి తానే బరిలో ఉంటానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత అక్కడ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వర్మ వర్గీయులలో అసంతృప్తి రాజుకుంది. 2014 ఎన్నికలలో ఇండిపెండెంట్గా విజయం సాధించినంతటి సొంత బలం వర్మకు ఉంది. అదే 2019 ఎన్నికలు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగిన వర్మ, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హవా ఎదుట నిలబడలేకపోయారు. ఓటమి తప్పలేదు. కానీ, అప్పటినుంచి ప్రజల్లో ఉంటూ పార్టీని కాపాడుకుంటూ పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు అభ్యర్థిగా పవన్ వస్తాడు అనేసరికి ఆ వర్గం భగ్గుమంటోంది. చంద్రబాబు నాయుడు వర్మకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు కూడా సమాచారం వస్తోంది. చర్చించడానికి ఉండవల్లిలో నివాసానికి రమ్మని చంద్రబాబు ఆహ్వానిస్తే.. కార్యకర్తలతో సమావేశం పూర్తయిన తర్వాత వస్తానని వర్మ సమాధానంగా చెప్పారు. పెనమలూరు నియోజకవర్గం పరిస్థితి కూడా గందరగోళంగా ఉంది. అక్కడ బోడే ప్రసాద్కు టికెట్ దక్కదని తేల్చి చెప్పేశారు.మైలవరం సీటును వైసీపీ నుంచి కొత్తగా ఫిరాయించి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్కి ఇవ్వాల్సి రావడంతో, దేవినేని ఉమామహేశ్వర రావును పెనమలూరుకు బదిలీ చేయాలని చంద్రబాబు కుట్ర. ఇన్నాళ్లు ఆ నియోజకవర్గంలో పనిచేసిన బోడే ప్రసాద్ ఇప్పుడు రగిలిపోతున్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే బరిలో ఉంటానని.. ఇండిపెండెంటుగానైనా పోటీ చేస్తానని, విజయం సాధించి నియోజకవర్గాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తానని ఆయన తన భక్తిని చాటుకుంటున్నారు.బీజేపీకి జనసేనకు కేటాయించిన సీట్లలో తన పార్టీ వారు బరిలోకి దిగేలాగా చంద్రబాబు చేసిన వ్యూహరచన పాతది. కొన్ని సంవత్సరాల కిందట బీజేపీలోకి ప్రవేశించిన తెలుగుదేశం నాయకులు, పులవర్తి రామాంజనేయులు తరహాలో ఇప్పుడిప్పుడే జనసేనలో చేరుతున్న నాయకులు అభ్యర్థిత్వాలను దక్కించుకుంటున్నారు. ఆ మొదటి వ్యూహం పూర్తయిన తర్వాత, రెండో వ్యూహాన్ని చంద్రబాబు కార్యరూపంలో పెడుతున్నారు. తమ పార్టీకి చెందిన కొందరిని ఇండిపెండెంట్లుగా బరిలోకి దించుతున్నారు. వారికి తన ఆశీస్సులు ఉంటాయని రహస్య దూతల ద్వారా తెలియపరుస్తున్నారు.పవన్ కళ్యాణ్ పార్టీ గెలిచే సీట్లు తన ప్రభుత్వానికి అవసరం కానీ, ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రభుత్వంలో తలనొప్పిగా మారుతారని, తన కొడుకును వారసుడిగా సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టడానికి అడ్డు తగులుతారనే భయం చంద్రబాబులో ఉంది. అందుకే పిఠాపురం నియోజకవర్గంలో వర్మను బుజ్జగిస్తున్నట్లుగా నటిస్తూ, ఇండిపెండెంటుగా పోటీ చేయడానికి ఆయనే ఎగదోస్తున్నారని అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా అనేక నియోజకవర్గాలలో ఇలాంటి కుటిల వ్యూహాలతో చంద్రబాబు మిత్ర పక్షాల అభ్యర్థులను కూడా తనకు అలవాటు అయిన దారిలో వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.- వంశీకృష్ణ -
March 15th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 8:40 PM, Mar 15th, 2024 కృష్ణాజిల్లా: పెనమలూరు టిక్కెట్ పై చంద్రబాబు నుంచి బోడే ప్రసాద్కు దక్కని హామీ సీటిచ్చినా ఇవ్వకపోయినా పోటీచేస్తానని ప్రకటించిన బోడే ప్రసాద్ యనమలకుదురు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బోడే నేను చంద్రబాబును దేవుడిలా భావించా పెనమలూరులో నాకే అవకాశం కల్పించండని కోరుతున్నా అవకాశం కల్పించకపోతే చంద్రబాబు ఫోటోతో రోడ్డెక్కుతా నా కుటుంబంతో సహా వీధుల్లోనే ఉంటా నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తా పార్టీని నమ్ముకుని నేను అన్ని రకాలుగా దెబ్బతిన్నా నా అవసరం పార్టీకి ఏ రకంగా లేదో సమాధానం చెప్పాలి నేను కచ్చితంగా పెనమలూరు నుంచే పోటీ చేస్తా చంద్రబాబు నుంచి నాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీచేస్తా నేను ఏ సింబల్ పై పోటీచేసినా గెలిపించాలని ప్రజలను కోరుతున్నా 7:00 PM, Mar 15th, 2024 విజయవాడ: పలువురు అసంతృప్తి నేతలను పిలిచి మాట్లాడకుండా హైదరాబాద్ వెళ్లిపోయిన చంద్రబాబు ఉదయం నుండి చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన చేస్తున్న రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి 8 గంటల నుండి ధర్నా చేస్తే రెండే నిమిషాల్లో చెప్పాలని చెప్పిన బాబు ఏం చెప్పినా చూద్దాం అని సమాధానం చెప్పి వెళ్లిపోయిన బాబు నిరాశలో బుజ్జగింపులకోసం వచ్చిన నేతలు 6:50 PM, Mar 15th, 2024 ఎన్నికల తర్వాత టీడీపీ.. బీజేపీలో విలీనం కాబోతోంది: విజయసాయిరెడ్డి మూడు పార్టీలు కలిసిన తర్వాత వైఎస్సార్సీపీ గ్రాఫ్ మరింత పెరిగింది వైఎస్సార్సీపీ ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు మూడు పార్టీలతో కలిసి వస్తున్నాడు ప్రజలందరికీ నచ్చేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండబోతోంది సీఎం జగన్ మేనిఫెస్టో ఇస్తే.. తప్పకుండా అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా.. మేనిఫోస్టో ఉంటుంది 175కి 175 స్థానాల్లో కచ్చితంగా గెలిచి తీరుతాం 5:45 PM, Mar 15th, 2024 చంద్రబాబుతో ముగిసిన కళా వెంకట్రావు భేటీ రెండో జాబితాలో కూడా కళాకు దక్కని చోటు ఎచ్చర్ల స్థానాన్ని ఆశిస్తున్న కళా వెంకట్రావు 5:40 PM, Mar 15th, 2024 కాకినాడ జిల్లా: పార్టీ కోసం ఎంతో చేశాను..ఎన్నో యిబ్బందులు పడ్డాను పార్టీ కార్యకర్తల సమావేశంలో టీడీపీ ఇంచార్జ్ వర్మ చెప్పిన పనిని పార్టీ కోసం తూచ తప్పకుండా చేయడం నేరమా? ఇవాళ చాలా నష్టం జరిగింది. నేనైనా.. చంద్రబాబు అయినా ప్రజాభిప్రాయాన్ని అడ్డుకోలేం రేపు నన్ను రమ్మని చంద్రబాబు కబురు పెట్టారు. కార్యకర్తల అభిప్రాయాలు చంద్రబాబు కు వెల్లడిస్తాను. ఆ తరువాత వచ్చి నా అభిప్రాయం చెబుతాను ఎక్కడా వెనుకంజ వెనుకంజ వెయ్యను. 5:28 PM, Mar 15th, 2024 విజయవాడ: చంద్రబాబుతో ముగిసిన పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ భేటీ చంద్రబాబును ఒప్పించేందుకు చాలా ప్రయత్నం చేశాను. చివరికి క్షణంలోనైనా నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను న్యాయం జరగకపోతే ఏం చేయాలనేది కార్యకర్తలు నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది టికెట్ నాకే ఇవ్వాలని నేను అడుగుతున్నాను.నేనే పోటీ చేస్తానని చెబుతున్నాను చంద్రబాబు ఫోటో పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తాను బీఫామ్ ఇస్తే పార్టీ జెండా పెట్టుకుని ముందుకు వెళ్తాను ఇవ్వకపోతే చంద్రబాబు ఫోటో పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తాను 5:04 PM, Mar 15th, 2024 విజయవాడ: నేరుగా చంద్రబాబుకు తగిలిన నిరసన సెగ హెలిప్యాడ్ వరకు చొచ్చుకు వెళ్లిన వడ్డెర సంఘం నేతలు చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు బీసీలను నమ్మించి మోసం చేసిన వ్యక్తి బాబు అంటూ నినాదాలు హెలిప్యాడ్ దిగి రావాలని డిమాండ్ చేసిన వడ్డేర సంఘం నేతలు 4:50 PM, Mar 15th, 2024 అమరావతి హింసలేని, రీపోలింగ్కు ఆస్కారం లేని ఎన్నికలే లక్ష్యంగా ఈసారి ఎన్నికలు నిర్వహణ ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలదే బాధ్యత ఘటనపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఎస్పీలపై చర్యలు తీసుకుంటాం ఎన్నికల కోడ్ అమలు నుంచి పెయిడ్ న్యూస్ పై ప్రత్యేక దృష్టి పెడతాం పార్టీ అనుబంధ ఛానళ్లలో అనుకూల వార్తలు వస్తే ఆ వ్యయాన్ని సదరు పార్టీ, అభ్యర్ధుల ఖాతాల నుంచే చేసిన వ్యయంగా భావిస్తాం ఎంసీఎంసీ కమిటీలు ఈ తరహా వార్తలను, ప్రచారాలను నిశితంగా పరిశీలన చేస్తున్నాయి ఇప్పటి వరకూ అన్ని రాజకీయ పార్టీల నుంచి 155 ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తుులు వచ్చాయి ఎమ్మెల్యేకు 40 లక్షలు, ఎంపీ అభ్యర్ధికి 95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించింది నామినేషన్ల చివరి తేదీ నుంచి అభ్యర్ధుల ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ ప్రచారంలో పాల్గోనకూడదని సర్వీసు నిబంధనల్లోనే ఉంది అలాంటి ఉదంతాలు వస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం 4:40 PM, Mar 15th, 2024 శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరంలో బెడిసి కొట్టిన టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ధర్మవరం సీటు బీజేపీకి కేటాయింపు పై టీడీపీ శ్రేణుల ఆగ్రహం సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఇంటిని ముట్టడించిన పరిటాల వర్గీయులు ధర్మవరం టిక్కెట్ పరిటాల శ్రీరామ్ కు ఇవ్వాలని డిమాండ్ సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్న మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి ధర్మవరం టిక్కెట్ బీజేపీ నేత వరదాపురం సూరీకి ఇస్తే సహకరించేది లేదంటున్న పరిటాల శ్రీరామ్ వర్గీయులు 4:35 PM, Mar 15th, 2024 విజయవాడ: చంద్రబాబును కలిసేందుకు వచ్చిన మాజీ మంత్రి జవహర్ కొవ్వూరు టికెట్ ఆశిస్తున్న జవహర్ నిన్న ప్రకటించిన జాబితాలో కొవ్వూరు స్థానాన్ని ముప్పిడి వెంకటేశ్వరరావుకు కేటాయింపు. జవహర్ను బుజ్జగించేందుకు పిలిచిన టీడీపీ అధిష్టానం టికెట్ తనకే ఇవ్వాలని కోరుతున్న జవహర్ 3:50 PM, Mar 15th, 2024 విశాఖ: విశాఖలో కాపు సేన ఆధ్వర్యంలో సమావేశం టీడీపీ, జనసేన, బీజేపీ కాపులకు అన్యాయం చేస్తున్నారు: నారాయణమూర్తి.. కాపు సేన రాష్ట్ర అధ్యక్షుడు 2024 ఎన్నికలలో కాపు లకి చాలా అన్యాయం జరుగుతుంది అప్పట్లో విశాఖ లో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఉంటే అందులో రెండు స్థానాలు కాపులకు ఇచ్చేవారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా దిని ప్రతి ఫలం మీకు కనిపిస్తుంది ఉమ్మడి జిల్లాలో 10 లక్షల మంది కాపు లు ఉన్నారు ఆల్రెడీ పొత్తులో భాగంగా కాపు నాయకలని టీడీపీ తొక్కేసింది మీరు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు 1995 నుంచి మాకు ఎవరితో సంబంధం లేదు.. కాపులతో మాత్రమే మాకు సంబంధం ముద్రగడ పద్మనాభం కి మా సపోర్ట్ ఉంటుంది కాపు ఐకాన్గా మేము ముద్రగడకి అనుకుంటాం విశాఖ సిటీలో నాలుగు నియోజకవర్గం లలో మేము ప్రభావితం చేస్తాం 3:30 PM, Mar 15th, 2024 విజయవాడ ప్రదాని మోదీ పర్యటన వేళ ఏపీ బీజేపీలో కలకలం బీజేపీ అధ్యక్షుడు నడ్డాకి రాసిన లేఖని వ్యూహాత్మకంగా లీక్ చేసిన సీనియర్లు ఓడే సీట్లనే బీజేపీకి టీడీపీ కేటాయిస్తోందని లేఖలో పేర్కొన్న సీనియర్లు ఆ సీట్లలో టీడీపీ గతంలో గెలవలేదని లేఖలో పేర్కొన్న సీనియర్లు టీడీపీ నేతలని బీజేపీలోకి పంపి టిక్కెట్లు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సీనియర్లు బీజేపీ ముసుగులో టీడీపీ నేతలు తెరపైకి వస్తున్నారని ఆరోపణ పార్టీ కోసం పనిచేసిన వారికే టిక్కెట్లు కేటాయించాలన్న సీనియర్లు ఏపీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించకపోతే పార్టీకి నష్టమన్న సీనియర్లు 3:25 PM, Mar 15th, 2024 విజయవాడ: చంద్రబాబు నివాసానికి వచ్చిన కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఇప్పటి వరకు కాకినాడ టికెట్ ప్రకటించని బాబు టికెట్ తనకు ఇవ్వాలని కోరుతున్న కొండబాబు.. కొండబాబును చంద్రబాబు నివాసం వద్ద అడ్డుకున్న రంపచోడవరం టీడీపీ కార్యకర్తలు 3:19 PM, Mar 15th, 2024 విజయవాడ: చంద్రబాబు నివాసానికి చేరుకున్న బోడె ప్రసాద్ సీటు కేటాయించకపోతే ఇండిపెండెంట్ గా పోటీలో ఉంటానని చెప్పిన బోడె బోడెను బుజ్జగింపులకు పిలిచిన బాబు 3:15 PM, Mar 15th, 2024 విజయవాడ: మైలవరం టిక్కెట్ కోసం పట్టువీడని బొమ్మసాని సుబ్బారావు ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలంటున్న బొమ్మసాని వరుస బలప్రదర్శనలతో చంద్రబాబుకు తలపోటుగా మారిన బొమ్మసాని సుబ్బారావు బొమ్మసానికే టిక్కెట్ ఇవ్వాలంటూ గొల్లపూడిలో బొమ్మసాని అనుకూల వర్గం ర్యాలీ నాన్ లోకల్ వద్దు..లోకల్ ముద్దంటూ నినాదాలు చేసిన బొమ్మసాని వర్గం 3:09 PM, Mar 15th, 2024 విజయవాడ విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశంలో అలజడి టీడీపీతో పొత్తులపై జాతీయ ప్రదాన కార్యదర్సి వినోద్ ధావడేని నిలదీసిన కార్యకర్తలు ప్రదాని మోదీపై చంద్రబాబు చేసిన విమర్సలకి క్షమాపణలు చెప్పకుండా ఎలా పొత్తులు పెట్టుకున్నారని ప్రశ్నలు ప్రదానికి చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనన్న కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎలా సీట్లు ఇస్తారంటూ ప్రశ్నలు బీజేపీకోసం పనిచేసే వారికే టిక్కెట్లు ఇవ్వాలన్న కార్యకర్తలు బీజేపీకి కేటాయించిన సీట్లలో చంద్రబాబు పెత్తనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్యకర్తలు కార్యకర్తల ప్రశ్నలకి ఉక్కిరిబిక్కిరి అయిన జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడే ప్రదాని మోదీ చిలకలూరిపేట సభని విజయవంతం చేయండి...రేపు జాతీయ అధ్యక్షుడు నడ్డాని కలుస్తా అధిష్టానం దృష్టికి కార్యకర్తల మనోభాబాలని తీసుకెళ్తా అన్న వినోద్ ధావడే 2:40 PM, Mar 15th, 2024 కాకినాడ : పిఠాపురంలో బలప్రదర్శనకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే వర్మ 3 మండలాలు, 2 మున్సిపాలిటీల నుంచి అనుచరులు రావాలని సూచన పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు లేకుండా ఎమ్మెల్యే వర్మ సమావేశం స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి మొగ్గుచూపుతున్న ఎమ్మెల్యే వర్మ పిఠాపురం సీటును జనసేనకు కేటాయించడంతో టీడీపీలో మొదలైన రచ్చ ఇప్పటికే ఎమ్మెల్యే వర్మకు పార్టీ పెద్దల నుంచి పిలుపు కార్యకర్తలతో సమావేశం తర్వాత టీడీపీ పెద్దలను కలుస్తానన్న వర్మ 2:15 PM, Mar 15th, 2024 రేపటిలోపు పెండింగ్ స్థానాలకు అభ్యర్థులు: చంద్రబాబు ఇవాళ, రేపటిలోగా ఎంపీ అభ్యర్థులతో పాటు పెండింగ్ స్థానాలను కూడా ప్రకటిస్తామన్న చంద్రబాబు. సీనియర్లకు సీట్లు లేకపోవడంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కొంతమందిని పిలిచి మాట్లాడుతున్నాను. అందరిని పిలిచి మాట్లాడదామనుకున్నా సమయం సరిపోడం లేదు. సీట్లు దక్కని సీనియర్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను. 2:00 PM, Mar 15th, 2024 చంద్రబాబు శిలా ఫలకాలకే పరిమితమయ్యారు: వైవీ సుబ్బారెడ్డి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ సీఎంగా జగన్ గెలవాలి. ఎల్లో మీడియా టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ప్రచారాన్ని తిప్పి కొట్టాలి పేదలకు అనేక సంక్షేమ పథకాలను సీఎం జగన్ అందిస్తున్నారు ప్రతీ ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలి. చంద్రబాబు శిలా ఫలకాలకే పరిమితమయ్యారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నారు. విశాఖ అభివృద్ధిలో బొత్స ఝాన్సీ కీలకపాత్ర పోషిస్తారు. విశాఖ అభివృద్ధి దివంగత నేత రాశేఖర్ రెడ్డి, సీఎం వైఎస్ జగన్ హయాంలో జరిగింది. 1: 45 PM, Mar 15th, 2024 టీడీపీలో అసమ్మతి.. కాకినాడ.. నేడు పిఠాపురంలో టీడీపీ కార్యకర్తల సమావేశం సమావేశంలో పాల్గోననున్న మాజీ ఎమ్మెల్యే వర్మ. పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తానని నిన్న ప్రకటించడంతో టీడీపీలో రేగుతున్న అసమ్మతి సెగ. మూకుమ్మడి రాజీనామాలకు సిద్దమవుతున్న టీడీపీ శ్రేణులు. 1: 35 PM, Mar 15th, 2024 చంద్రబాబుకు పోతుల సునీత కౌంటర్ నెల్లూరులో ఎమ్మెల్సీ పోతుల సునీత కామెంట్స్. బీసీలను చంద్రబాబునాయుడు వెన్నుపోటు పొడిచారు. గత ఎన్నికల్లో ఇచ్చిన సీట్ల కంటే తక్కువ సీట్లు ఇచ్చారు. చంద్రబాబు అబద్దపు హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అన్నీ రద్దు అవ్వుతాయి. 1: 25PM, Mar 15th, 2024 విశాఖ వంగలపూడి అనితకు షాక్ ఇచ్చిన జనసేన నేతలు.. పాయకరావుపేటలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన అనిత. అనిత ఎన్నికల ప్రచారానికి జనసేన నేతల దూరం. అనితను వ్యతిరేకిస్తున్న స్థానిక జనసేన నాయకులు. అనిత ప్రచారానికి మొహం చాటేసిన గెడ్డం బుజ్జి లక్ష్మిశివకుమారి, శివదత్. పొత్తులో భాగంగా పాయకరావుపేట సీటును ఆశించిన జనసేన నేతలు. 1:15 PM, Mar 15th, 2024 సత్యవేడు టీడీపీలో లుకలుకలు చంద్రబాబు తీరును దుయ్యపట్టిన జేడీ రాజశేఖర్ సత్యవేడులో టీడీపీ కోసం ఏంతో కష్టపడ్డాను నాకు కాకుండా వైఎస్సార్సీపీ బహిష్కృత ఆదిమూలంకు సత్యవేడు టికెట్ ఇచ్చారు ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా సత్యవేడులో పోటీ చేస్తాను చంద్రబాబు, లోకేష్ ఫోటోలు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తాను. నేను గెలిచి నా విజయాన్ని చంద్రబాబుకు అంకితమిస్తా. సత్యవేడులో ఆదిమూలంను చిత్తుగా ఓడిస్తాను. 12:55 PM, Mar 15th, 2024 టీడీపీపై పీతల సుజాత షాకింగ్ కామెంట్స్ మాజీ మంత్రి పీతల సుజాత సంచలన ఆరోపణలు డబ్బు లేదని దళితులకు సీట్లు ఇవ్వరా? పక్క రాష్ట్రాల వారికి, ఎన్ఆర్ఐలకు సీట్లు ఇస్తున్నారు చంద్రబాబుని కలవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు టీడీపీలోని కొందరు పెత్తందార్లు దళితులను అవమానిస్తున్నారు. నేను 20 ఏళ్లుగా టీడీపీలో ఉంటే సీటు ఇవ్వలేదు పశ్చిమగోదావరిలో ఒక్క మాల వ్యక్తికి సీటు ఇవ్వకపోవడం అన్యాయం మా కుటుంబం 1982 నుండి టీడీపీలోనే ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పనిచేస్తే సీట్లేమో ఎన్ఆర్ఐలకు ఇస్తున్నారు నాతో పాటు మాజీమంత్రి జవహర్కి కూడా టికెట్ ఇవ్వలేదు. సీనియర్లకు సీట్లు ఇవ్వకపోవడం అన్యాయం నన్ను 2015 నుండి పెత్తందార్లు అవమానిస్తున్నారు. 12:45 PM, Mar 15th, 2024 టీడీపీని వీడనున్న గంటా..! మరోసారి పార్టీ మారే ఆలోచనలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ భీమిలి టికెట్ నిరాకరించడంతో టీడీపీకి రాజీనామా చేసే యోచనలో గంటా! నిన్న తన అనుచరులతో సమావేశం నిర్వహించిన గంటా.. పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే చెయ్యాలి లేదంటే వేరే దారి చూసుకోవాలని సూచించిన చంద్రబాబు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా పార్టీలు మారడం గంటాకు అలవాటే. 12:30 PM, Mar 15th, 2024 చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.. చంద్రబాబు ఇంటిపైకి దూసుకువెళ్లిన టీడీపీ శ్రేణులు. వంతల రాజేశ్వరికి టికెట్ ఇవ్వాలని ఆందోళన. శిరీషా వద్దంటూ నినాదాలు. చంద్రబాబుకి తలనొప్పిగా మారిన నేతల అసంతృప్తి 12:10 PM, Mar 15th, 2024 అనకాపల్లిలో జనసేనకు షాక్ జనసేన పార్టీకి రాజీనామా చేసిన పర్చూరి భాస్కర్ రావు అనకాపల్లి సీటు కొణతాలకు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి తన అనుచరులతో సమావేశమై నిర్ణయం ప్రకటించిన పరుచూరి భాస్కరరావు అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశాను: పరుచూరి భాస్కరరావు నాకు ఏటువంటి సమాచారం లేకుండా అనకాపల్లి అసెంబ్లీ సీట్లు మార్చారు: పర్చూరి భాస్కరరావు 11:56 AM, Mar 15th, 2024 చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు ఏపీపీఎస్సీ బోర్డుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు సవాంగ్, పీఎస్ఆర్ ఆంజనేయులే ప్రధాన దోషులంటూ ఆరోపణ వాళ్ల నుంచి ఐపీఎస్ హోదా వెనక్కి తీసుకోవాలంటూ వ్యాఖ్యలు 11:45 AM, Mar 15th, 2024 రంపచోడవరం టీడీపీలో బయటపడ్డ విభేదాలు రంపచోడవరం టీడీపీ టికెట్ మిర్యాల శిరీషకు ఇచ్చిన అధిష్టానం వంతల రాజేశ్వరికి ఇవ్వకపోవడంపై అసమ్మతి సెగ రంపచోడవరం నుండి ఉండవల్లి చంద్రబాబు నివాసానికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ముఖ్యనేతలు, 3000 వేల మంది కార్యకర్తలతో బాబు ఇంటికి రాజేశ్వరి టికెట్ వంతలకు ఇవ్వాలని.. శిరీషకు మద్దతు ఇచ్చేది లేదని చెబుతున్న టీడీపీ కార్యకర్తలు లేకుంటే.. చంద్రబాబు ముందే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటున్న టీడీపీ శ్రేణులు 11:14 AM, Mar 15th, 2024 విజయవాడ పశ్చిమలో జనసేనకు బిగ్ షాక్ పొత్తుల్లో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తున్నట్లు తేల్చి చెప్పేసిన పవన్ జనసేనకే వెస్ట్ టిక్కెట్ వస్తుందని ఆశించిన జనసేన నాయకులు ఇప్పటికే ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసుకున్న జనసేన వెస్ట్ ఇంఛార్జి పోతిన మహేష్ పోతినకు టిక్కెట్ ఇవ్వలేకపోతున్నట్లు ప్రకటించి హైదరాబాద్ వెళ్లిపోయిన పవన్ పవన్ ప్రకటనతో ఖంగుతిన్న పోతిన మహేష్ పవన్ తీరు పై మండిపడుతున్న పోతిన మహేష్,వెస్ట్ జనసేన శ్రేణులు పవన్ నమ్మించి మోసం చేశాడని ఆగ్రహం అన్ని డివిజన్ల ఇంఛార్జిలు,కార్యకర్తలతో సమావేశమైన పోతిన మహేష్ పోతినకు టిక్కెట్ ఇవ్వాల్సిందేనంటూ పశ్చిమ జనసేన కార్యాలయం వద్ద ఆందోళన ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో పోతిన 10:50 AM, Mar 15th, 2024 వైఎస్సార్సీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీలో చేరిన సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ.. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగానూ చేసిన ముద్రగడ తనయుడు గిరితో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసిన ముద్రగడ ఇద్దరికీ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ కాపు ఉద్యమనేత చేరికతో మరింత జోష్లో వైఎస్సార్సీపీ శ్రేణులు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ @ysjagan సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి… pic.twitter.com/8HrShBHGR0 — YSR Congress Party (@YSRCParty) March 15, 2024 10:20 AM, Mar 15th, 2024 కూటమిలో తిరుపతి సీటు పంచాయితీ నాన్ లోకల్ వద్దు.. లోకల్ ముద్దంటూ ఆందోళనలు అరణి శ్రీనివాసులు టికెట్ ఇవ్వొద్దంటూ నిరసనలు తిరుపతి సీటు రగడపై ఇరు పార్టీల పెద్దల ఫోకస్ పార్టీ పెద్దల సూచనతో ఆత్మగౌరవ సభ వాయిదా సభను వాయిదా వేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు 10:16 AM, Mar 15th, 2024 ఏలూరు జిల్లా బీజేపీలో ముసలం ఎంపీ సీటు పై బీజేపీలో రగులుతున్న అసంతృప్తి టికెట్ పై ఆశలు పెట్టుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి చివరి నిమిషంలో తెరపైకి మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి పేరు రావడంతో అయోమయం ఏలూరు పార్లమెంట్లో గత పదేళ్లుగా బీజేపీని బలోపేతం చేసిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి నేడు పార్టీలకతీతంగా ఆత్మీయ సమావేశం కు పిలుపునిచ్చిన గారపాటి చౌదరి ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి చౌదరి పేరు లేకుంటే రెబల్ గా పోటీ చేయాలంటూ క్యాడర్ డిమాండ్ నేడు ఏలూరులో ఆత్మీయ సమావేశం లో కీలక ప్రకటన చేయనున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి 10:12 AM, Mar 15th, 2024 పిఠాపురంపై స్పెషల్ ఫోకస్ పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ ప్రకటన వెలువడగానే.. పిఠాపురం టీడీపీలో భగ్గుమన్న మంటలు వర్మను కాదని నాన్ లోకల్ పవన్కు ఎలా ఇస్తారని టీడీపీ శ్రేణుల రచ్చ పవన్కు చుక్కలు చూపిస్తామంటున్న స్థానిక నేతలు చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలు తగలబెట్టి.. పవన్ను ఓడిస్తామని తీర్మానం భీమవరం, గాజువాకలో ఓడించినట్లే పవన్ను పిఠాపురంలోనూ మరోసారి ఓడిస్తామంటున్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి నేతృత్వంలో జరగనున్న ఎన్నికల ప్రచారం ముద్రగడ చేరిక కూడా వైఎస్సార్సీపీకి కలిసొచ్చే అంశం 10:03 AM, Mar 15th, 2024 రేపే వైఎస్సార్సీపీ తుది జాబితా వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితా సిద్ధం రేపు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ ఘాట్ వేదికగా అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులు జాబితా ప్రకటన 2019లోనూ ఇలాగే ఇడుపులపాయ నుంచే ప్రకటించిన సీఎం జగన్ ఇప్పటికే 70కి పైగా అసెంబ్లీ, 20కి పైగా పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తల నియామకం(మార్పులు.. చేర్పులు) ఇంఛార్జిలనే అభ్యర్థులుగా దాదాపుగా ప్రకటించిన సీఎం జగన్ రేపటి తుది జాబితాపై వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్కంఠ స్థానిక పరిస్థితులు.. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపోటములపై సర్వేల ఆధారంగా.. అభ్యర్థుల్ని ఎంపిక చేసిన వైఎస్సార్సీపీ 09:22 AM, Mar 15th, 2024 టీడీపీని వీడే యోచనలో కేఎస్ జవహార్ టీడీపీ అధిష్టానంపై మాజీ మంత్రి కేఎస్ జవహార్ ఆగ్రహం టికెట్ దక్కకపోవడంతో పార్టీ వీడే యోచన అధిష్టానం ఫోన్లకు సైతం స్పందించని వైనం జవహర్ను బుజ్జగించేందుకు ముప్పినేని వెంకటేశ్వర్లు ప్రయత్నం ఇవాళ కొవ్వూరులోని నివాసంలో ముఖ్య అనుచరులతో భేటీ ఇవాళో, రేపో టీడీపీని వీడే ప్రకటన 8:50 AM, Mar 15th, 2024 వైఎస్సార్సీపీలో జాయినింగ్స్ జోష్ కాసేపట్లో సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం చేరిక సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న ముద్రగడ ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని సహా పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల జాయినింగ్ పార్టీలో చేరిన గొల్లపల్లి సూర్యారావు, చేగొండి సూర్యప్రకాష్, పులివెందుల సతీష్ రెడ్డి తదితర ముఖ్యనేతలు ఎన్నికల షెడ్యూల్కు ముందు పెద్ద పెద్ద నేతలు చేజారిపోతుండటంతో టీడీపీ, జనసేనల్లో ఆందోళన 8:30 AM, Mar 15th, 2024 కొల్లు రవీంద్ర ఓవరాక్షన్.. పేదలకు మంచి జరగడం తట్టుకోలేకపోతున్న టీడీపీ నేతలు మచిలీపట్నంలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఓవరాక్షన్ తహశీల్దార్ కార్యాలయంలోకి చొరబడి ఉద్యోగుల విధులను అడ్డుకున్న కొల్లు రవీంద్ర , అతని అనుచరులు ప్రభుత్వం చొరవతో మచిలీపట్నం పరిధిలోని 18,119 నివేశస్థలాలకు సంబంధించి కన్వేయన్స్ డీడ్లు పంపిణీ చేపట్టిన అధికారులు పంపిణీ చేయాల్సిన వాటిలో మిగిలిపోయిన 2,829 కన్వేయన్స్ డీడ్లను కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ కార్యాలయంలో పరిశీలిస్తున్న అధికారులు కన్వేయన్స్ డీడ్లను సచివాలయాలు, గ్రామాల వారీగా వేరు చేస్తున్న సిబ్బంది 30 మంది అనుచరులతో వచ్చి తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసిన కొల్లు రవీంద్ర అండ్ గ్యాంగ్ దొంగపట్టాలు తయారు చేస్తున్నారంటూ నానా హడావిడి చేసిన కొల్లు రవీంద్ర దొంగపట్టాలు తయారు చేస్తున్నట్లు ఒప్పుకోవాలంటూ ఫొటోలు, వీడియోలు తీస్తూ బెదిరింపులకు పాల్పడ్డ కొల్లు రవీంద్ర కలెక్టర్కు ఫోన్ చేయడంతో పాటు తహశీల్దార్ కార్యాలయంలో ఆందోళనకు దిగిన కొల్లు రవీంద్ర టీడీపీ నేతల ఫిర్యాదుతో ఘటనపై తక్షణ ఎంక్వైరీకి ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు కలెక్టర్ ఆదేశాలతో తహశీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి కన్వేయన్స్ డీడీలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తహసీల్దార్ కార్యాలయంలో ఎలాంటి దొంగ పట్టాలు తయారు చేయడంలేదని కలెక్టర్కు రిపోర్ట్ ఇచ్చిన జేసీ గీతాంజలి శర్మ 8:00 AM, Mar 15th, 2024 రెండు స్థానాలపై కొనసాగుతున్న సస్పెన్స్.. మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో టీడీపీలో కొనసాగుతున్న ఉత్కంఠ. సెకండ్ లిస్టులో ఈ రెండు నియోజకవర్గాలను పెండింగ్లో పెట్టిన అధిష్టానం. పెనమలూరు ఇన్ఛార్జ్ బోడె ప్రసాద్కు టికెట్ ఇవ్వలేమని చెప్పిన టీడీపీ అధిష్టానం. టీడీపీలోనే ఉంటాను.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న బోడె ప్రసాద్. మైలవరంలో కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన. ఇద్దరిలో ఒకరికి మైలవరం, మరొకరికి పెనమలూరు టికెట్ ఇచ్చే ఆలోచనలో టీడీపీ అధిష్టానం. 7:40 AM, Mar 15th, 2024 విజయవాడ.. ఏపీ బీజేపీలో ముదురుతున్న టిక్కెట్ల పంచాయితీ బీజేపీలో కలకలం రేపుతున్న సీనియర్ల లేఖ చంద్రబాబు తీరు, ఏపీ రాజకీయ పరిణామాలపై ఢిల్లీకి ఫిర్యాదులు పొత్తులపై గళం విప్పుతున్న ఏపీ బీజేపీ నేతలు బీజేపీ అడుగుతున్న సీట్లపై తేల్చకుండానే చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించారని బీజేపీ సీనియర్లు ఫైర్ బీజేపీకి గెలవని సీట్లు కేటాయిస్తున్నారంటూ మండిపడుతున్న సీనియర్ నేతలు బీజేపీ జాతీయ నాయకత్వానికి లేఖ రాసిన రాష్ట్ర సీనియర్ నేతలు టీడీపీ గెలవని సీట్లు బీజేపీకి కేటాయించిందంటూ మండిపాటు అధిష్టానానికి లేఖ రాసిన 16 మంది బీజేపీ సీనియర్లు టీడీపీ తీరుపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఏపీ ఇన్ఛార్జ్ మధుకర్జీని కలిసిన సీనియర్లు రెండు దశాబ్దాలుగా టీడీపీ గెలవని బద్వేలు, జమ్మలమడుగు, అనపర్తి, విజయవాడ వెస్ట్, ఆధోని వంటి సీట్లు కేటాయించడంపై ఫిర్యాదు సీఎం సొంత జిల్లా వైఎస్సార్ కడపలో రెండు సీట్లు కేటాయింపుపై అసంతృప్తి బద్వేలు లాంటి అసెంబ్లీలో కనీసం పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా లేరని ఆగ్రహం బీజేపీ సీట్లని చంద్రబాబు ఎలా నిర్ణయిస్తారని మండిపడుతున్న సీనియర్లు టిక్కెట్ల కేటాయింపులో పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ 7:20 AM, Mar 15th, 2024 పురందేశ్వరిపై ఫిర్యాదు.. విశాఖ.. పురందేశ్వరి తీరుపై బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు. పురందేశ్వరి తీరుతో పార్టీ నష్టపోతుందని లేఖలో ప్రస్తావన. తన స్వార్థ రాజకీయాల కోసం పార్టీని బలి చేస్తున్నారని ఆరోపణ. పొత్తులో భాగంగా అరకు ఎంపీ, పాడేరు ఎమ్మెల్యే స్థానాలు తీసుకోవడంపై నేతల ఫిర్యాదు. అరకు, పాడేరు స్థానాలపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి. అరకు ఎంపీ సీటుకు బదులు విశాఖ ఎంపీ స్థానం తీసుకోవాలని సూచన. పాడేరు సీటుకు బదులు చోడవరం లేదా మాడుగుల కేటాయించాలని ప్రస్తావన. 7:10 AM, Mar 15th, 2024 నేడు వైఎస్సార్సీపీలో ముద్రగడ చేరిక కాపు నేత ముద్రగడ పద్మనాభం నేడు వైఎస్సార్సీపీలో చేరిక తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న ముద్రగడ ముద్రగడ కుమారుడు గిరి కూడా వైఎస్సార్సీపీలో చేరిక. 7:00 AM, Mar 15th, 2024 ఏపీలో మళ్లీ ఫ్యాన్దే హవా అసెంబ్లీ సీట్ల సర్వే ఫలితాలు వైఎస్సార్సీపీ:121+/-5 టీడీపీ-జనసేన-బీజేపీ: 54+/-5 కాంగ్రెస్: 00 ఇతరులు: 00 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం అంచనా వైఎస్సార్సీపీ: 49.5 శాతం టీడీపీ-జనసేన-బీజేపీ: 43 శాతం కాంగ్రెస్: 2.5 శాతం ఇతరులు: 5 శాతం YSRCP Poised to be elected again in Andhra Pradesh, Even Against Alliance of TDP, JSP, and BJP According to our survey findings, the YSRCP in Andhra Pradesh stands in a strong position to secure another term in the 2024 elections. Despite potential alliances forming against it,… pic.twitter.com/PCdwZx6w6B — Political Critic (@PCSurveysIndia) March 14, 2024 6:55 AM, Mar 15th, 2024 భగ్గుమన్న పొత్తు బంధం.. టీడీపీ రెండో జాబితా ప్రకటన వెలువడగానే రాష్ట్ర వ్యాప్తంగా దుమారం జనసేన, బీజేపీలకు సీట్ల కేటాయింపుపై సర్వత్రా ఆగ్రహావేశాలు భగ్గుమన్న విభేదాలు...రోడ్డుకెక్కిన అసమ్మతి పోటాపోటీగా టీడీపీ, జనసేన నాయకుల నిరసన జ్వాలలు పిఠాపురం నుంచి పవన్ బరిలోకి దిగుతానన్న పదినిమిషాలకే రచ్చరచ్చ టీడీపీకి గండి బాబ్జీ రాజీనామా..! భాష్యం ప్రవీణ్కు సీటు కేటాయించడంతో నిరాశలో కొమ్మాలపాటి.. బోడె ప్రసాద్కు సీటు లేదని తేల్చిచెప్పిన అధిష్టానం మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామన్న బోడె మద్దతుదారులు రంపచోడవరంలో శిరీషకు టికెట్ ఇవ్వడంపై నిరసన సెగలు.. కోసిగిలో నిరసన తెలిపిన తిక్కారెడ్డి అనుచరులు.. తిరుపతిలో ఆరణికి వ్యతిరేకంగా నగరంలో ఫ్లెక్సీలు కొవ్వూరులో ‘ముప్పిడి’ ఫ్లెక్సీలు చించేసిన ‘జవహర్’ వర్గీయులు 6:50 AM, Mar 15th, 2024 ‘పొత్తు’కు పోతే ‘కత్తెర’ పడింది పొత్తులో మధ్యవర్తిత్వం చేసి నష్టపోయాం పెద్ద మనసుతో వెళ్లి మనల్ని మనమే చిన్న చేసుకున్నాం రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్ జనసేన కాకపోతే ఇంకెవరు? నాతో పని చేసేవాళ్లు..కాఫీ ఇచ్చి ఎమ్మెల్యే అయిపోదామని ఆశపడ్డ వాళ్లు సంక్షేమం ఎక్కువైతే శ్రీలంక పరిస్థితే.. సోషల్ మీడియా వల్ల అవతలివారు చనిపోయే పరిస్థితి రాకూడదు జనసేన పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ 6:40 AM, Mar 15th, 2024 విశాఖ ఎంపీ స్థానం కోసం పోటీ పడుతున్న టీడీపీ - బీజేపీ సీటు తనదేనని ధీమాగా ఉన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ టీడీపీ నుంచి భరత్కు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్న బాబు, పురంధేశ్వరి టీమ్ జీవీఎల్ అధ్వర్యంలో విశాఖ లో బైక్ ర్యాలీ ఢిల్లీ నుంచి వచ్చిన జీవీఎల్కు ఘన స్వాగతం పలికి ర్యాలీగా తీసుకెళ్లిన పార్టీ శ్రేణులు విశాఖ లోక్ సభ కోసం ప్రయత్నిస్తున్న జీవీఎల్ తాజా ర్యాలీ పై ఆసక్తికర చర్చ 6:30 AM, Mar 15th, 2024 టీడీపీకి రాజీనామాకు రెడీగా ఉన్నాం: ప్రగడ నాగేశ్వరరావు అనకాపల్లి ఎలమంచిలి.. టీడీపీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎలమంచిలి సీటు జనసేనకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాం. పార్టీ నాయకులు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అనకాపల్లి జిల్లాలో టీడీపీ తరఫున ఒక్క సీటు కాపులకు ఇవ్వకపోవడం దారుణం. కాపులు అవసరం మీకు లేదా?. చంద్రబాబు నిర్ణయాలతో సైకిల్ గుర్తు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. -
Pawan Kalyan: ప్చ్.. ఈసారి పూర్తిగా క్షవరం!
పవన్ కల్యాణ్ సెంటిమెంట్లకు, ఇంకా సూటిగా చెప్పాలంటే మూఢ నమ్మకాలకు చాలా చాలా విలువ ఇచ్చే వ్యక్తి అని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన తన అత్యంత విశ్వసనీయుడైన సహచరుడితో కలిసి క్షుద్రపూజలు కూడా చేయిస్తూ ఉంటారని, ఆ క్షుద్రపూజలే ఎన్నికల్లో గెలిపిస్తాయనే విశ్వాసంతో కూడా ఉంటారని కూడా గతంలో విస్తృతంగా ప్రచారం అయింది. అలాంటి పవన్ కల్యాణ్ ఒక్కో సమయంలో ఒక్కో రకం సెంటిమెంటును ఆశ్రయిస్తుంటారు. ఈసారి 2024 ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆయన ‘క్లీన్ షేవ్’ సెంటిమెంటును నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ తరచుగా బవిరిగడ్డంతో కనిపిస్తూ ఉంటారు. నిజానికి సినిమా హీరోలు చాలా వరకు షూటింగులు లేని సమయాల్లో గడ్డం మెయింటైన్ చేస్తూ షూటింగు ఉన్నప్పుడు మాత్రం ఆ పాత్ర అవసరాన్ని బట్టి క్లీన్ షేవ్ చేసుకుంటూ ఉంటారు. పవన్ కల్యాణ్, రాజకీయ నేతగా నిత్యం గడ్డంతో కనిపించడాన్నే ప్రజలకు అలవాటు చేశారు. గడ్డంతో మాత్రమే తన మొహానికి కాస్త పెద్దరికం వస్తుందని ఆయన అనుకున్నారో ఏమో తెలియదు. లేదా గడ్డంతో వెళితే గొప్ప రాజకీయ నాయకుడు అయిపోతావని ఎవరైనా స్వాములు ఆయనకు ఉపదేశించారో తెలియదు. మొత్తానికి గడ్డంతోనే రాజకీయం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పటిదాకా ఆయన సాధించిన ఫలితం సున్నా. ఈ ఎన్నికల సీజను వచ్చిన తర్వాత.. ముందుగా గడ్డాన్ని పూర్తిగా త్యజించారు. ఎప్పుడు చూసినా ‘క్లీన్ షేవ్డ్’ గా కనిపిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ‘క్లీన్ షేవ్’ లుక్ గెలిపిస్తుందనే సెంటిమెంటు ఆయనను ముందుకు నడిపిస్తున్నట్టుగా ఉంది. పాపం ఎన్నికల సీజన్లో పవన్ ఇంకా అనేక సెంటిమెంట్లను కూడా పక్కన పెట్టారు. గత ఎన్నికల సమయానికి ఆయన మెడలో అందరికీ కనిపించేలా కట్టుకున్న ఒక తావీదు సాయంతో రాజకీయం చేశారు. ఎర్రటి దారానికి కట్టిన తావీదు ఉండేది. తావీదు మహిమ తనను గెలిపిస్తుందనే ఆయన బలంగా నమ్మారు. కానీ అది పనిచేయలేదు. తావీదు ఎంత దారుణంగా ప్రతికూల ఫలితాన్నిచ్చింది. పార్టీ తరఫున ఒక్కడు గెలిస్తే, గెలిచిన వెంటనే ఫిరాయించేశాడు. స్వయంగా పవన్ రెండుచోట్ల ఓడిపోయారు.తావీదు మీద ఆయనకు నమ్మకం పోయింది గానీ.. చాలాకాలం దానిని కొనసాగించాడు. ఈలోగా ఉంగరాల పిచ్చి పట్టుకుంది. రాళ్ల ఉంగరాలు ధరిస్తే రాజయోగం పడుతుందని బాబాలో, స్వాములో మళ్లీ పవన్ చెవిలో ఊదినట్టున్నారు. వెంటనే ఆయన బాగా స్ఫుటంగా కనిపించేలా ఎర్రటి పెద్ద రాయి, పగడం లాంటిది, పొదిగిన ఉంగరాన్ని ధరిస్తూ దూసుకెళ్లిపోయారు. ఆ ఉంగరాల ప్రభావం కూడా రాజకీయ వైభవాన్ని అందించలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ మొత్తంగా స్టైల్ మార్చారు. చేతులకు ఉన్న పదివేళ్లకూ ఒక్క ఉంగరం కూడా లేదు. రాళ్ల ఉంగరాలు గానీ, ఇతరత్ర మంత్ర శక్తులు ఆవాహన చేసిన బంగారు ఉంగరాలు గానీ పెట్టుకోవడం లేదు. తాయెత్తులు ధరించడం లేదు. ఎట్ లీస్ట్ మెడలో అందరికీ కనిపించేలా ధరించడం లేదు. గడ్డాన్ని కూడా పరిత్యజించారు. క్లీన్ షేవ్డ్ వ్యక్తిగా, ఏ ఎగస్ట్రా సెంటిమెంటు ఆభరణాలు, తొడుగులు లేని మనిషిగా ప్రస్తుతం రాజకీయం చేస్తున్నారు. మరి ఈ క్లీన్ షేవ్ సెంటిమెంట్ కనీసం ఆయననైనా గెలిపిస్తుందా? లేదా, ఫలితాలు కూడ క్లీన్ షేవ్ అయిపోతాయా అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో జరుగుతోంది. పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని.. తమ పార్టీ స్థాయికి తగినన్ని సీట్లు పొందడంలోనే విఫలం అయ్యారు. ఆ రకంగా చూస్తే ఇప్పటికే పాక్షికంగా ‘షేవ్’ అయినట్టే. ఎన్నికల ఫలితాల తర్వాత ‘క్లీన్ షేవ్’ అయినట్టా కానట్టా అని తేలుతుంది!.-వంశీకృష్ణ -
March 14th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 9:30PM, Mar 14th, 2024 తిరుపతి: తిరుపతి అసెంబ్లీ సీటు కేటాయింపు పై ముదురుతున్న వివాదం తిరుపతి టీడీపీ జనసేన నేతలు సమిష్టి నిర్ణయం తిరుపతి స్థానికుల ఆత్మగౌరవ సభ కు ఏర్పాట్లు రామతులసి కల్యాణ మండపం రేపు ఉదయం 10 గంటలకు సమావేశం కానున్న టీడీపీ జనసేన నేతలు భవిష్యత్ కార్యాచరణ ఆరణి వద్దు - పవన్ ముద్దు అంటూ పిలుపు నాన్ లోకల్ వద్దు ,లోకల్ ముద్దు అంటున్న తిరుపతి జనసేన - టీడీపీ నేతలు 9:10PM, Mar 14th, 2024 అమరావతి: పెండింగ్ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఎంపికపై చంద్రబాబు కసరత్తు రేపు 7 లేదా 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే యోచనలో టీడీపీ అధినేత మొదటి విడతలో 94, రెండో విడతలో 34 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన రేపు, ఎల్లుండిలో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే యోచనలో చంద్రబాబు 8:10PM, Mar 14th, 2024 విశాఖ విశాఖ ఎంపీ స్థానం కోసం పోటీ పడుతున్న టీడీపీ - బీజేపీ సీటు తనదేనని ధీమాగా ఉన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ టీడీపీ నుంచి భరత్కు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్న బాబు, పురంధేశ్వరి టీమ్ జీవీఎల్ అధ్వర్యంలో విశాఖ లో బైక్ ర్యాలీ ఢిల్లీ నుంచి వచ్చిన జీవీఎల్కు ఘన స్వాగతం పలికి ర్యాలీగా తీసుకెళ్లిన పార్టీ శ్రేణులు విశాఖ లోక్ సభ కోసం ప్రయత్నిస్తున్న జీవీఎల్ తాజా ర్యాలీ పై ఆసక్తికర చర్చ 6:45PM, Mar 14th, 2024 తాడేపల్లిగూడెంలో టీడీపీకి భారీ షాక్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈలి నాని వైఎస్సార్సీపీలో చేరిక సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఈలి నాని పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగ 6:40PM, Mar 14th, 2024 కర్నూలు : కోసిగి మండల కేంద్రంలో ఉద్రిక్తత పెట్రోలు పోసుకొని బలవన్మరణానికి టీడీపీ కార్యకర్తల యత్నం పెట్రోలు పోసుకున్న వీరయ్య, కోసిగయ్య, హనుమంతు తన తలను పగలగొట్టుకున్న ఓ టీడీపీ కార్యకర్త కష్టకాలంలో కార్యకర్తలను కాపాడుకున్న వ్యక్తి తిక్కారెడ్డి అంటున్న కార్యకర్తలు పాలకుర్తి తిక్కారెడ్డికి టికెట్ ఇవ్వకుండా మూడు పార్టీలు మారిన రాఘవేంద్రరెడ్డికి ఇస్తారా అంటూ టీడీపీ కార్యకర్తల ఆగ్రహం చంద్రబాబు డౌన్.. డౌన్ అంటూ నినాదాలు మంత్రాలయం టీడీపీలోనూ కొనసాగుతున్న హైటెన్షన్ అభ్యర్ధిగా ప్రకటించకపోవడంతో అనుచరుల అసంతృప్తి 10 రోజుల క్రితం వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన రాఘవేంద్రరెడ్డికి టికెట్ ఇవ్వడంపై టీడీపీ కార్యకర్తల ఆగ్రహం 6:30PM, Mar 14th, 2024 ఎన్నికలకు ఈసీ రెడీ...రేపు షెడ్యూల్ వచ్చే అవకాశం ఒకవేళ రేపు కుదరకపోతే ఎల్లుండి షెడ్యూల్ ప్రకటన ఖాళీగా ఉన్న ఇద్దరు కమిషనర్ల నియామకం ఇవాళ పూర్తి జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమావేశాలు పూర్తి చేసిన ఈసీదేశంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఈసీ ఏడు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం - మొదటి విడతలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగే అవకాశం లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు 6:25PM, Mar 14th, 2024 తూ.గో.జిల్లా: టీడీపీ రెండో జాబితా విడుదలతో రగులుతున్న అసంతృప్తి సెగలు కొవ్వూరు టీడీపీ సీటు జవహర్కు దక్కకపోవడంతో.. జవహర్ వర్గీయులు ఆగ్రహం జవహర్ ఇంటి ముందు ఆందోళన జవహర్ చేపట్టిన వర్గీయులు . టీడీపీ ఫ్లెక్సీలు చింపి నిరసన కొవ్వూరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తాను తప్పుకునేది లేదని చెన జవహర్ రెండో జాబితాలో ముప్పిడికి సీటు కేటాయించడంతో జవహర్ ఇంటి ముందు టైర్లు అంటించి నిరసన తెలిపిన జవహర్ వర్గం 6:13PM, Mar 14th, 2024 ఎన్టీఆర్ జిల్లా: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీల జీవితాలు బాగుడాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉండాలి: ఎంపీ ,కేశినేని నాని శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను కొత్తగా నిర్మించారు ప్రపంచ స్థాయి చదువులతో రాష్ట్ర విద్యార్ధులను ఉన్నత స్థాయిలో ఉంచేందుకు ఎంతో ఖర్చు చేస్తున్నారు ప్రజారోగ్యం కోసం గ్రామాల్లో హెల్త్ సెంటర్లు నిర్మించి వైద్యం అందిస్తున్నారు ఆరోగ్యశ్రీ ద్వారా ఎంత పెద్ద జబ్బు అయినా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం ఉచితంగా అందిస్తున్న ఘనత సీఎం జగన్దే ప్రపంచంలో పేద వర్గాలకు అండగా నిలబెడుతున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ కోటి 35 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారి గుండెల్లో చిరస్థాయిగా జగన్ నిలిచిపోయారు విజయవాడ వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను , జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా ఉదయభానును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నాం 6:11PM, Mar 14th, 2024 రేపు వైఎస్సార్సీపీలో చేరనున్న ముద్రగడ ఉదయం గం. 10:30ని.లకు వైఎస్సార్సీపీలో చేరనున్న ముద్రగడ సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న ముద్రగడ 6:01PM, Mar 14th, 2024 కృష్ణాజిల్లా: టిక్కెట్ దక్కక పోవడంపై టీడీపీ నేత , మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆవేదన చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బోడే పెనమలూరులో టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామని ఫోన్ చేయించారు ఈ నాలుగున్నరేళ్లలో నేనేం తప్పుచేశాను పెనమలూరులో సర్వేలు నాకేమైనా వ్యతిరేకంగా ఉన్నాయా ? అవకాశం లేనప్పుడు నా పేరుతో ఐవీఆర్ఎస్ సర్వేలు ఎందుకు చేయించారు? ఐవీఆర్ఎస్ సర్వేల్లో కూడా 86 శాతం నాకే మద్దతు వచ్చింది నేను ఓడిపోయినప్పుడు కూడా బాధపడలేదు పెనమలూరులో అవకాశం కల్పించలేకపోతున్నామంటే నా గుండె కలచివేసింది ఈ పదేళ్లలో భార్యా,పిల్లలను వదిలేసి పార్టీ కోసమే నా సమయాన్నంతా వెచ్చించా పార్టీ కోసం కోట్లు ఖర్చుచేశా చంద్రబాబు కుటుంబం నుంచి ఎవరిని తెచ్చినా నెత్తిమీద పెట్టుకుని గెలిపిస్తాం వేరే వ్యక్తిని తీసుకొచ్చి నిలబెడితే సహకరించేది లేదు 5:45PM, Mar 14th, 2024 తూర్పుగోదావరి జిల్లా: టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో రామచంద్రపురం లో అలజడి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న జనసేన కార్యకర్తలు వాసంశెట్టి సుభాష్ రౌడీ షీటర్ని తమ వద్దకు రానివ్వమని గతంలో ఆందోళన చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు రామచంద్రపురం అసెంబ్లీ ఇంచార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యానికి మొండి చేయి చూపిన చంద్రబాబు ఏజెన్సీ రంపచోడవరం టికెట్ మిరియాల శిరీష కు కేటాయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు రంపచోడవరం టికెట్ పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి 5:35PM, Mar 14th, 2024 తాడేపల్లి : బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు బీసీలకు భారీగా సీట్ల తగ్గింపు రెండు లిస్టులలో కలిపి ఇప్పటికి బీసీలకు కేటాయించినది కేవలం 24 సీట్లే గత ఎన్నికల్లో 43 ఇచ్చి ఇప్పుడు సగానికి సగం తగ్గింపు తన సొంత సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత కమ్మలకు ఏకంగా 28 సీట్లను కేటాయించుకున్న చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్న టీడీపీ అధినేత కాపులకు 8, మైనారిటీలు 3 సీట్లకే పరిమితం చంద్రబాబు వ్యవహారశైలిపై ఫైర్ అవుతున్న కమ్మేతర వర్గాలు 05:25PM, Mar 14th, 2024 పిఠాపురంలో టీడీపీలో అసమ్మతి సెగ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ పోటీ చేస్తారన్న ప్రకటనతో భగ్గుమన్న అసమ్మతి టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను ఎన్వీఎస్ఎన్ వర్మ అనుచరులు దహనం వర్మను పార్టీ మోసం చేసిందంటూ నినాదాలు వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన వర్మకి సీటు రాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్న టీడీపీ కార్యకర్తలు 05:05PM, Mar 14th, 2024 కృష్ణాజిల్లా: పెనమలూరులోని బోడె ప్రసాద్ కార్యాలయంలో ఉద్రిక్తత బోడేకు టిక్కెట్ రాకపోవడం పై కార్యకర్తల్లో తీవ్ర అసహనం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన టీడీపీ కార్యకర్త అడ్డుకున్న తోటి కార్యకర్తలు 04:59PM, Mar 14th, 2024 కాకినాడ: నాపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు అవాస్తం అని తేలింది: ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మళ్ళీ నా గురించి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఊరుకోను నా మీద పోటీ చేయ్యమని అడిగితే తోక ముడుచుకుని పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోయాడు ఇప్పటీకీ పవన్ పై పోటీకి రెడీగా ఉన్నాను నేనేమిటో కాకినాడ ప్రజలకు తెలుసు ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా చిత్తశుద్దిగా ప్రజలకు సేవలందించాను 03:50PM, Mar 14th, 2024 కృష్ణా: పెనమలూరు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసహనం బోడే ప్రసాద్కు టికెట్ దక్కకపోవడంపై మండిపాటు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటన చంద్రబాబు తీరుపై బోడే ప్రసాద్ వర్గం ఆగ్రహం పార్టీ కోసం వాడుకుని టికెట్ ఇవ్వకుండా వదిలేశారని ఆవేదన టీడీపీ ఓటమే లక్ష్యంగా పని చేస్తామంటున్న బోడే వర్గం చంద్రబాబు సీఎం ఎలా అవుతారో చూస్తామంటున్న బోడె వర్గం 03:36PM, Mar 14th, 2024 నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా: ఆర్జీవీ ఈ విషయాన్ని తెలపడానికి చాలా సంతోషంగా ఉంది ఇది ఆకస్మిక నిర్ణయం SUDDEN DECISION..Am HAPPY to inform that I am CONTESTING from PITHAPURAM 💪💐 — Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2024 03:18PM, Mar 14th, 2024 విజయవాడ కాపులను సీఎం జగన్ మోసంచేస్తున్నారంటూ టీడీపీ, పవన్లు చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ సెంట్రల్ నియోజకవర్గంలో కోటి 25 లక్షలతో కాపు కళ్యాణ మండపం నిర్మించాం టీడీపీ సమయంలో చేయలేని పనిని మేం చేసి చూపించాం వైఎస్సార్సీపీ వచ్చిన తర్వాత ఏపీలో 77 లక్షల మంది కాపులకు రూ. 39,311 కోట్లు ఖాతాల్లో వేశాం అరకొరగా మిగిలిపోయిన కాపు భవనాలను పూర్తిచేశాం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 2583 కుటుంబాలకు 12 కోట్ల 74 లక్షలు కాపునేస్తం అందించాం టీడీపీ ఐదేళ్లలో ఏనాడైనా ఈ 2583 కుటుంబాలను పట్టించుకున్నారా ఏ మొహం పెట్టుకుని మీ పత్రికల్లో రాసుకుంటున్నారు పవన్ పార్టీ తాకట్టు పెట్టిన త్యాగరాజు తాకట్టు త్యాగరాజు పవన్ తన ప్రగల్భాలు మానుకోవాలి ఓట్లు చీలకుండా చేయడం మీ మూడు పార్టీలకే తెలుసా సీఎం జగన్ను ఢీకొట్టలేకే టీడీపీ , జనసేన , బీజేపీ కలిసివస్తున్నాయి 2024లో వైఎస్సార్సీపీ మరోమారు ప్రభంజనం సృష్టించబోతుంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం 2014లో తిరుపతిలో మాట్లాడిన మాటలు చంద్రబాబు, పవన్కు గుర్తులేవా టీడీపీ , జనసే, బీజేపీ ప్రజలను మోసం చేయడానికే వచ్చాయి? మోదీని నువ్వెన్ని బూతులు తిట్టావో మర్చిపోయావా చంద్రబాబు వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించి నాశనం చేసింది చంద్రబాబే 03:15PM, Mar 14th, 2024 పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించిన పవన్ గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని పవన్ ప్రకటన 02:41PM, Mar 14th, 2024 విశాఖ: మాజీ మంత్రి గంటా తన అనుచరులతో రహస్య సమావేశం రుషికొండలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌజ్లో గంటా రహస్య సమావేశం టీడీపీలో కొనసాగాలా లేదా అనే అంశంపై అనుచరులతో మంతనాలు టీడీపీ అధిష్టానం వైఖరితో విసిగిపోయిన గంటా టీడీపీ రెండో జాబితాలో కూడా గంటా శ్రీనివాస్ కు టికెట్ కేటాయించని టీడీపీ మొదటి నుంచీ భీమిలి టికెట్ కోసం పట్టుబట్టిన గంటా భీమిలి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన చంద్రబాబు 02:28 PM, Mar 14th, 2024 విజయవాడ: చంద్రబాబు, పవన్ పై కాపు కార్పొరేషన్ అడపా శేషు ఫైర్ చంద్రబాబు చేతిలో పవన్ జోకర్ జనసేన పార్టీని పెట్టించింది చంద్రబాబే కాపులను ఎదగకుండా చేసింది చంద్రబాబే 21 సీట్లు తీసుకుని కాపులను యాచించే స్థాయికి పవన్ దిగజార్చేశాడు తనను నమ్ముకున్న జనసేన కార్యకర్తలు , వీరమహిళలకు పవన్ ఏం సమాధానం చెబుతాడు పవన్ పేరుకే పవర్ స్టార్ పవన్ ముఖ్యమంత్రి అవుతాడని కాపులంతా నమ్మారు కాపులకు నమ్మకద్రోహం చేసిన వ్యక్తి పవన్ పవన్ ఈ రాష్ట్రానికి చుట్టం చూపుగా వచ్చి వెళ్తాడు పవన్ను కాపు సోదరులు ఎవరూ నమ్మొద్దు టీడీపీ,జనసేన ,బీజేపీకి ఏపీతో సంబంధం లేదు ఈ రాష్ట్ర ప్రజలను తన కుటుంబంగా భావిస్తున్న జగన్ కు కాపులంతా అండగా నిలవాలి 02:15 PM, Mar 14th, 2024 టీడీపీకి రాజీనామాకు రెడీగా ఉన్నాం: ప్రగడ నాగేశ్వరరావు అనకాపల్లి ఎలమంచిలి: టీడీపీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎలమంచిలి సీటు జనసేనకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాం. పార్టీ నాయకులు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అనకాపల్లి జిల్లాలో టీడీపీ తరఫున ఒక్క సీటు కాపులకు ఇవ్వకపోవడం దారుణం. కాపులు అవసరం మీకు లేదా?. చంద్రబాబు నిర్ణయాలతో సైకిల్ గుర్తు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 01:49 PM, Mar 14th, 2024 విశాఖలో టీడీపీకి షాక్ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ రాజీనామా దక్షిణ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తగా వ్యవహరించిన గండి బాజ్జీ దక్షిణ లేదా మాడుగుల టికెట్ ఆశించి.. రెండో జాబితాలో భంగపడ్డ బాజ్జీ 01:32 PM, Mar 14th, 2024 బాబు అండ్ కోపై బనగానపల్లె బహిరంగ సభలో సీఎం జగన్ పేదరికానికి కులం ఉండదు పేదవాళ్లను ఆదుకునే గుణం ప్రభుత్వానికి ఉండాలి పేదలను ఆదుకునేందుకు పాలకులకు గొప్ప మనసు ఉండాలి వైఎస్సార్ ఈబీసీ అనేది.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమం కాదు ఇది పేదరికం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే మన ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది వైఎస్సార్ ఈబీసీ పేద మహిళలకు ఎంతో మేలు జరిగింది 4, 19, 583 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవాళ రూ. 629.37 కోట్లు జమ చేస్తున్నాం మొత్తంగా మూడు దఫాల్లో.. 4 లక్షల 95 వేల మందికి మంచి జరిగింది రూ.1877 కోట్ల రూపాయలు వైఎస్సార్ ఈబీసీ పథకం ద్వారా మాత్రమే మంచి చేయగలిగాం కొత్తగా 65 వేల మంది ఈ సాయం అందుకుంటున్నారు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం గత ప్రభుత్వానికి మన ప్రభుత్వాని తేడా గమనించండి గతంలో ఏ పథకం ఉందో తెలియదు.. ఏ పథకం ఇస్తారో తెలియదు మహిళల ఖాతాల్లో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా వేయలేదు లబ్ధిదారులు ఏ పార్టీకి ఓటేశారో అని కూడా మేం చూడలేదు అర్హులైన అన్ని వర్గాల వారికి పథకాలు అందజేస్తున్నాం ఆర్థికంగా వెనుకబడిన ఓబీసీలను ఆదుకున్నాం చంద్రబాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుంది పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు చేసిన దగా గుర్తొస్తుంది చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి గుర్తుకు రాదు ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు దత్తపుత్రుడి పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన మోసగాడు గుర్తొస్తాడు ఐదేళ్లకొకసారి కార్లను మార్చేసినట్లు భార్యలను మార్చే ఓ మ్యారేజ్ స్టార్ గుర్తొస్తాడు ఒకరికి విశ్వసనీయత.. మరొకరికి విలువలు లేవు ఇలాంటి వీళ్లు మూడు పార్టీలుగా.. కూటమిగా మీ బిడ్డ మీదకు యుద్ధానికి వస్తున్నారు కాదు కాదు.. మీ బిడ్డ మీదకు కాదు.. పేదల వాడి భవిష్యత్తు మీదకు యుద్ధంగా వస్తున్నారు 2014లో ఇదే ముగ్గురు ఒక కూటమిగా మన ముందుకు వచ్చారు ఇదే పవన్, దత్తపుత్రుడు బీజేపీతో కలిసి ఇప్పుడు చెబుతున్నట్లే.. అప్పుడు మోసపూరిత హామీలు ఇచ్చారు వాగ్దానాలపై చంద్రబాబు సంతకం పెట్టి మరీ మోసం చేశారు చంద్రబాబు.. గత ఎన్నికల్లో ఒక్క మేనిఫెస్టో హామీ అయినా అమలు చేశారా? 2014లో మోసపూరిత హామీలు ఇచ్చారు మళ్లీ ఇప్పుడు పవన్, చంద్రబాబు, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి మళ్లీ మోసం చేసందుకు ప్రతీ ఇంటికి కేజీ బంగారం, బెంజికార్ ఇస్తామంటారు రాబోయే రోజుల్లో మరిన్ని మోసాలతో ముందుకు వస్తారు ఈ యుద్ధంలో నాకు మోసం చేయడం చేతకాదు రాబోయే రోజుల్లో మోసాలు అబద్ధాలు మరిన్ని చెబుతారు వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు ఓటు అనే దివ్యాస్త్రం ప్రయోగించండి ఎన్నికల కోడ్ మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతోంది బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేశాం డబ్బు జమ కావడం కొంచెం ఆలస్యం కావొచ్చు వారం అటు ఇటుగా జరుగుతుంది ప్రతీ ఒక్కరికీ డబ్బులు చేరతాయి ఈ రెండువారాల పాటు ఓ ఈనాడు చదవొద్దు.. ఆంధ్రజ్యోతి చూడొద్దు.. టీవీ5 చూడొద్దు ఆటోమేటిక్గా డబ్బులు పడతాయి ఈ యుద్ధం చెడిపోయిన మీడియ వ్యవస్థతో కూడా మంచి జరిగినా కూడా కుళ్లిపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తో కూడా యుద్ధం చేస్తున్నాం దేవుడి దయతో.. ప్రజలకు మరింత మంచి చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా ఒక జగనన్న సీఎంగా ముఖ్యమంత్రిగా ఉంటే మంచి జరుగుతుందని గుర్తు పెట్టుకోండి ఇక్కడి టీడీపీ అభ్యర్థి ధనికుడు.. రామిరెడ్డికి అంతస్తోమత లేదు వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి.. కానీ, ఓటు బటన్ నొక్కేటప్పుడు రామిరెడ్డి అన్నకు ఓటేయండి రామిరెడ్డికి ఓటేస్తే.. జగనన్న ముఖ్యమంత్రి అవుతాడని గుర్తుపెట్టుకోండి కాబట్టి జగన్ను సీఎం చేయాలంటే రామిరెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది పేదల భవిష్యత్తు మారాలన్నా.. అవ్వాతాతల పెన్షన్ ఇంటికే చేరాలన్నా.. అక్కచెల్లెమ్మల పిల్ల చదువులు గొప్పగా సాగాలన్నా.. రైతన్నల ముఖంలో ఆనందం చూడాలన్నా.. వ్యవసాయం ఒక పద్ధతిగా జరగాలన్నా.. బటన్నొక్కడం నేరుగా ఖాతాల్లో డబ్బు పడాలన్నా.. ఒక వలంటీర్ వ్యవస్థ ఉండాలన్నా.. కేవలం ఒక్క మీ బిడ్డ పాలనలో జరుగుతాయని మరిచిపోవద్దు పొరపాటు జరిగితే.. అన్నింటికి తెరపడుతుంది గ్రామాల్లో లంచాలు వివక్ష వస్తాయి పేదల బతుకులు, చదువులు కూడా ఆవిరైపోతాయి.. అంధకారం అయిపోతాయి.. అన్యాయం అయిపోయే పరిస్థితి వస్తుందని గుర్తు ఎరగమని సెలవు తీసుకుంటున్నా.. ఇదే బనగానపల్లెలో ఇళ్లు స్థలాలు ఇస్తే.. ఇదే జనార్థన్రెడ్డి కోర్టుకు పోయారు ఇంటి స్థలాలు ఇస్తే సీఎం జగన్కు, రామిరెడ్డికి మంచి పేరు వస్తుందనే ఇదంతా ప్రస్తుతం ఈ వ్యవహారంలో మన ప్రభుత్వం కోర్టుల్లో యుద్ధం చేయాల్సి వస్తోంది 3,200 కుటుంబాలకు త్వరలో శుభవార్త వింటామని కోరుకుంటున్నా మీ బిడ్డ మీకు ఎప్పుడూ మంచి చేసేందుకు అండగా ఉంటాడు 01:04 PM, Mar 14th, 2024 గాజువాకలో జనసేనకు నిరాశ గాజువాకలో జనసేనకు నిరాశ సీటు ఆశించి భంగపడ్డ కోన తాతారావు గాజువాక స్థానం పల్లా శ్రీనివాస్ కు కేటాయింపు రెండో జాబితాలో కనిపించని ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేతల పేర్లు రెండో జాబితాలో గంటా శ్రీనివాసరావుకు బండారు సత్యనారాయణమూర్తికి దక్కని చోటు చోడవరంలో బత్తుల తాతయ్య బాబుకు మొండి చేయి మాడుగులలో గవిరెడ్డి రామానాయుడుకు, పివిజి కుమార్ కు నిరాశ మాడుగుల ఎన్నారై పైల ప్రసాద్ కు అవకాశం 12:50 PM, Mar 14th, 2024 టీడీపీ రెండో జాబితా విడుదల అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ రెండో జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. రెండో జాబితాలో 34 మంది అభ్యర్థుల ప్రకటన ఇప్పటి వరకు టీడీపీ నుంచి 94+34 మంది అభ్యర్థుల ప్రకటన ఇంకా మిగిలిన 16 స్థానాలు 12:40 PM, Mar 14th, 2024 టీడీపీకి దేవినేని అవినాష్ కౌంటర్ అభివృధి సంక్షేమం అంటే జగన్ ప్రభుత్వంమే ప్రజలకు గుర్తుకు వస్తుంది. కృష్ణలంక ప్రాంతం అంటే వైఎస్సార్సీపీ కంచుకోటగా మారింది కృష్ణలంక ప్రాంత వాసుల ఇళ్ళ పట్టాల సమస్య తీర్చిన జగన్ జగన్ ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతికి విష ప్రచారం చేయటం అలవాటుగా మారింది స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఓటమి భయంతోనే దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విమర్శలతో గద్దె రామ్మోహన్ నిజస్వరూపం బయటపడుతోంది తూర్పులో ఓడిపోవడానికి సిద్ధమైన టీడీపీ ఎమ్మెల్యే రామ్మోహన్ కాల్ మనీ, సెక్స్ రాకెట్, పేకాట రాయుడులా మారినా టీడీపీ ఎమ్మెల్యే రామ్మోహన్ 650కోట్లతో నియోజకవర్గం అభివృద్ధి చేశానని దమ్ముగా చెప్పుకొగలం సీఎం జగన్ను విమర్శించే స్థాయి గద్దెకు లేదు గత ఐదేళ్లలో అబద్ధపు ప్రచారాలతో కాలం గడిపారు విజయవాడ తూర్పులో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పని అయిపోయింది నీచ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్లు టీడీపీ నేతలు ఒక మహిళ తాను పొందిన లబ్ధిపై సంతోషం వ్యక్తం చేస్తే చూసి తట్టుకోలేని టీడీపీ నేతలు గీతాంజలి మృతి చెందేలా ట్రోలింగులు పోస్టింగులు చేసిన టీడీపీ నేతలు పసి పిల్లలకు తల్లిని లేకుండా చేసింది టీడీపీ నేతలు కాదా?. తలకిందులుగా తపస్సు చేసిన నారా లోకేష్ జీవితంలో ఎమ్మెల్యే కాలేడు చంద్రబాబుకు గద్దె రామ్మోహన్కు వయసు పెరిగినా బుద్ధి లేని వ్యక్తులు మహిళ చనిపోతే ఇలా రాద్ధాంతం చేస్తారా? అని నీచపు మాటలు మాట్లాడారు చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించారు పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పడంతో రాష్ట్రంలోని జనసైనికులు రాజకీయ అనాథలుగా మారారు తమ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని వాపోతున్నారు రాష్ట్రంలోని కాపు నేతలు సైతం పవన్ను చీదరించుకుంటున్నారు 12:25 PM, Mar 14th, 2024 టీడీపీలో రెండో లిస్ట్ టెన్షన్.. టీడీపీ రెండో విడత జాబితాపై సీనియర్ల లో టెన్షన్. మొదటి విడతలో సీనియర్లకు మొండి చేయి చూపిన బాబు. కనీసం సెకండ్ లిస్టులోనైనా తమ పేరు ఉందా లేదా అనే టెన్షన్లో సీనియర్లు. ఎచ్చెర్ల టిక్కెట్ కోసం కళా వెంకట్రావు పెందుర్తి కోసం బండారు సత్యనారాయణమూర్తి. రాజమండ్రి రూరల్ కోసం బుచ్చయ్య చౌదరి. మైలవరం లేదా పెనమలూరు కోసం దేవినేని ఉమా. దెందులూరు టిక్కెట్ కోసం చింతమనేని ప్రభాకర్. గురజాల కోసం ఎరపతినేని. సర్వేపల్లి స్థానం కోసం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఎమ్మిగనూరు స్థానం కోసం జయ నాగేశ్వరరెడ్డి ఆశలు. వీరిలో ఇప్పటికే కొంతమందిని పిలిచి బుజ్జగింపులకు దిగిన బాబు. టికెట్ కావాలని పట్టుబడుతున్న సీనియర్లు. కొంతమందిని ఎంపీలుగా పంపుతామని అంటున్న బాబు.. ఎమ్మెల్యేగానే పోటీలో ఉంటామని చెప్పిన సీనియర్ నేతలు. 12:10 PM, Mar 14th, 2024 విశాఖ నుంచి పోటీ చేస్తున్నా.. జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటన వచ్చే ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటన 11:50 AM, Mar 14th, 2024 టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఉండవల్లిలో సంజీవ్కు పసుపు కండువా కప్పిన చంద్రబాబు ఇటీవల వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన సంజీవ్ 11:30 AM, Mar 14th, 2024 బాబు ఇంటికి ఆశావహుల క్యూ నేడు టీడీపీ రెండో జాబితా ప్రకటన తొలి జాబితాలో 94 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన చంద్రబాబు రెండో జాబితాలో 20కిపైగా పేర్లు ప్రకటించే ఛాన్స్ సీటు దక్కదనే ఆందోళనలో పలువురు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి క్యూ ఒకే నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురి మధ్య పోటీ ఎవరికి దక్కుతుందో అనే ఆందోళనలో ఆ నేతల అనుచరులు 11:10 AM, Mar 14th, 2024 టీడీపీ నేతల్లో భగ్గుమన్న అసంతృప్తి.. చంద్రబాబు తీరుపై ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ సీనియర్ నేతలు గుర్రు. టికెట్లు కేటాయించకపోవడంపై అసంతృప్తి. కాసేపట్లో అనుచరులతో సమావేశం కానున్న గంటా. భీమిలి నియోజకవర్గాన్ని ఆశిస్తున్న గంటా. భీమిలి కుదరదు అంటున్న చంద్రబాబు బండారుకు పెందుర్తి సీటు నిరాకరణ. బండారు ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్న అనుచరులు. చంద్రబాబు తీరుపై అయ్యన్న కినుక. తన కుమారునికి ఎంపీ సీటు ఇవ్వకపోవడంపై అసంతృప్తి. 10:50 AM, Mar 14th, 2024 పయ్యావుల కేశవ్కు విశ్వేశ్వరరెడ్డి కౌంటర్.. పయ్యావుల కేశవ్కు వైఎస్సార్సీపీ ఉరవకొండ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కౌంటర్ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు ఓటమి భయం పట్టుకుంది అందుకే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఓటర్లకు చీరలు పంచుతున్నారు పయ్యావుల కేశవ్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాను. ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెండు కోట్ల రూపాయల విలువైన చీరలు పంచారు పయ్యావుల కేశవ్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు ఓటమి భయంతో మహిళలకు చీరల పంపిణీ చేస్తున్నారు కూటమి ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీదే విజయం 10:15 AM, Mar 14th, 2024 గీతాంజలి కేసులో తొలి అరెస్ట్.. గీతాంజలి ఆత్మహత్య కేసులో బోండా ఉమా అనుచరుడు పసుమర్తి రాంబాబు అరెస్ట్ గీతాంజలిపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టిన పసుమర్తి రాంబాబు పసుమర్తి రాంబాబును అరెస్ట్ చేసిన తెనాలి పోలీసులు రాంబాబును తెనాలికి తీసుకెళ్లిన పోలీసులు 9:30 AM, Mar 14th, 2024 కూటమిపై ఎంపీ మిథున్రెడ్డి విమర్శలు.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై ఎంపీ మిథున్ రెడ్డి విమర్శలు జనసేనకు ఇచ్చిన 21 సీట్లలో 11 మంది టీడీపీ అభ్యర్థులే బీజేపీ నుంచి పోటీ చేసేవారు కూడా టీడీపీ అభ్యర్థులే కాంగ్రెస్ కూడా టీడీపీకి కోవర్ట్గా పనిచేస్తోంది. చంద్రబాబు మనుషులే అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తారు 9:00 AM, Mar 14th, 2024 నేడు జనసేన రెండో విడత జాబితా.. ఇవాళ రెండో జాబితా విడుదల చేయనున్న జనసేన 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జనసేన భీమవరం, నరసాపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, రాజోలు, విశాఖ సౌత్, పెందుర్తి, యలమంచిలి సీట్లకు అభ్యర్థులు ఖరారు మొత్తం 21 స్థానాల్లో 15 సీట్లపై క్లారిటీ ఇచ్చిన పవన్ - పవన్ పోటీ చేసే స్థానంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం మెజార్టీ సీట్లలో పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని జన సైనికుల ఆగ్రహం టీడీపీ నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు ఇస్తే పొత్తుకు అర్థం ఏముంటుందన్న పార్టీ వర్గాలు 8:20 AM, Mar 14th, 2024 టీడీపీ నేత పయ్యావులకు షాక్.. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కు చేదు అనుభవం ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్లకు చీరల పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ టీడీపీ నేతల చీరలను తిప్పికొట్టిన మహిళలు బెలుగుప్ప, ఉదిరిపికొండ గ్రామాల్లో టీడీపీ చీరలను దగ్ధం చేసిన మహిళలు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చీరలు మాకొద్దంటూ నినాదాలు చేసిన మహిళలు 8:00 AM, Mar 14th, 2024 కాకినాడ పిఠాపురంలో కొనసాగుతున్న ఫ్లెక్సీల వార్ పిలిస్తే పలికేవాడు స్థానికుడికే నా ఓటు అంటూ నిన్న పిఠాపురం నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు టీడీపీ కోఆర్డినేటర్ వర్మ ఏర్పాటు చేయించారని జనసేన అనుమానం సోషల్ మీడియాలో ఫ్లెక్సీలకు కౌంటర్ ఇస్తున్న జనసైనికులు పవన్ రాకకోసం పిఠాపురం ఎదురు చూస్తుందంటూ పోస్టులు పవన్కే నా ఓటు అంటూ కౌంటర్ పోస్టులు పెడుతున్న జనసేన 7:30 AM, Mar 14th, 2024 పవన్ నిర్ణయాలపై జనసైనికుల్లో ఆగ్రహం.. టికెట్ల కేటాయింపుపై జనసేన నాయకుల్లో ఆగ్రహం. విశాఖ సౌత్, పెందుర్తి సీట్లు వంశీ, పంచకర్ల రమేష్ బాబుకు కేటాయింపు. కొత్తగా వచ్చిన నాయకులకు టికెట్ల ఎలా కేటాయిస్తారు అంటూ అసంతృప్తి. వారు పార్టీ కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్. పదేళ్లు రాజకీయాలకు దూరంగా వున్న కొణతాలకు సీటు ఇవ్వడంపై మండిపాటు తీవ్ర నిరాశలో ఉషా కిరణ్, పంచకర్ల సందీప్ కోన తాతారావు, తమ్మిరెడ్డి శివశంకర్, పీవీఎస్ఎన్ రాజు. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం జరుగుతోందని ఆవేదన. 7:10 AM, Mar 14th, 2024 గంటాకు షాకిచ్చిన చంద్రబాబు.. మాజీమంత్రి గంటా శ్రీనివాస్కు షాక్ ఇచ్చిన చంద్రబాబు చేస్తే చీపురుపల్లి చెయ్.. లేదంటే పార్టీకి పని చెయ్ గంటాకు తెగేసి చెప్పిన చంద్రబాబు సాయంత్రం చంద్రబాబును కలిసిన మాజీ మంత్రులు గంటా, నారాయణ వియ్యంకుడు నారాయణ ద్వారా ఒత్తిడి తెచ్చిన మాజీమంత్రి గంటా తనకు విశాఖపట్నం జిల్లాలో సీటు ఇవ్వాలని కోరిన మాజీ మంత్రి. చీపురుపల్లి నుండే పోటీ చెయ్యాలని చెప్పిన చంద్రబాబు చంద్రబాబు వార్నింగ్తో మాజీమంత్రి గంట అసంతృప్తి రేపు విశాఖలో తన సన్నిహితులు అనుచరులతో గంటా సమావేశం సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. 7:00 AM, Mar 14th, 2024 టీడీపీ, జనసేన మధ్య వింత డ్రామా జనసేన సీట్లు కూడా టీడీపీ నేతలకే టీడీపీ నుండి నేతలను పంపిస్తున్న చంద్రబాబు వారినే పార్టీలో చేర్చుకుని సీట్లు ఇస్తున్న పవన్ కల్యాణ్ నిన్న భీమవరం, నేడు తిరుపతి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే అంజిబాబు అంజిబాబుకి భీమవరం ఎమ్మెల్యే సీటు ఖరారు చేసిన పవన్ కల్యాణ్ ఈ రోజు జనసేనలో చేరిన టీడీపీ నేత గంటా నరహరి తిరుపతి అసెంబ్లీ సీటు గంట నరహరి కి ఖరారు చేసిన పవన్ కల్యాణ్ నరసాపురంలోనూ ఇదే పంథా టీడీపీ నుంచి జనసేనలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడికి సీటు ఖరారు ఇదేం పొత్తు అంటూ పవన్పై జనసేన నాయకుల ఆగ్రహం 6:50 AM, Mar 14th, 2024 ఈ నెల 18 నుంచి సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం ప్రారంభించే అవకాశం తొలిరోజు ఇచ్చాపురం, విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్లో సీఎం జగన్ ప్రచారం రోడ్ షో కూడా ఉండే అవకాశం రోజూ రెండు మూడు బహిరంగ సభలు, రోడ్ షోలు ఉండేలా ప్లాన్ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ 6:45 AM, Mar 14th, 2024 ఏపీ బీజేపీలో ముసలం పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతపై బీజేపీ సీనియర్లలో అసంతృప్తి అనకాపల్లి, ఏలూరు ఎంపీ రేసులో టీడీపీ నుంచి వచ్చిన సీఎం రమేష్, సుజనా చౌదరి పేర్లపై ఆగ్రహం నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా రఘురామకృష్ణంరాజుని ప్రచారం చేస్తుండటంపైనా తీవ్ర అసంతృప్తి అరకుకి కొత్తపల్లి గీత,రాజమండ్రికి పురందేశ్వరి అంటూ ఎల్లో మీడియా లీకులు ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతల రహస్య సమావేశం కేంద్రంలో అధికారంలో ఉండి తక్కువ సీట్లు తీసుకోవడం సీనియర్లు మండిపాటు జీవీఎల్, సోము వీర్రాజు లాంటి సీనియర్ల పేర్లు లేకుండా టీడీపీ కుట్రలపై చర్చిస్తున్న సీనియర్లు చంద్రబాబు కోసం పనిచేసే నేతలకి సీట్ల ప్రాధాన్యతపై చర్చ పార్టీలో మొదటి నుంచి పనిచేసేవారికి ప్రాధాన్యతనివ్వాలంటున్న సీనియర్లు 6:30 AM, Mar 14th, 2024 పవన్కు మంత్రి జోగి రమేష్ స్ట్రాంగ్ కౌంటర్ పవన్ రాజకీయ అజ్ఞాని పార్టీ పెట్టాడు ముఖ్యమంత్రిని అవుతానన్నాడు పొత్తన్నాడు 60 సీట్ల మనవే అన్నాడు 60 నుంచి 24 సీట్లకు వచ్చాడు ఇప్పుడు 24 నుంచి 21 సీట్లకు వచ్చాడు ఆ 21 సీట్లలోనైనా పోటీచేయడానికి అభ్యర్ధులున్నారా?. రేపు జరిగే ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం మంచితనానికి దుర్మార్గులైన చంద్రబాబు, పవన్, బీజేపీకి మధ్య జరిగే యుద్ధం ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీలను ప్రజలు కృష్ణానదిలో కలిపేయడం ఖాయం 2014లో ముగ్గురూ కలిసొచ్చారు.. విడిపోయారు మళ్లీ ఇప్పుడు ముగ్గురూ కలిసి వస్తున్నారు చంద్రబాబు, పవన్, బీజేపీలకు విలువలు, విశ్వసనీయత లేవు లెక్కాలేదు .. తిక్కా లేదు చంద్రబాబు కుప్పంలో, లోకేష్ మంగళగిరిలో ఓడిపోతారు ఎక్కడ పోటీచేస్తాడో తెలియని పవన్ అసెంబ్లీ గేటు కూడా దాటలేడు చంద్రబాబు, పవన్ పనికిరాని వ్యక్తులు. యుద్ధంలో పోటీచేయమంటే అస్త్ర సన్యాసం చేసిన వ్యక్తి పవన్ 175 చోట్లా పోటీచేయమంటే చంద్రబాబు పారిపోయాడు కనీసం 50 చోట్లైనా అభ్యర్థులను పెట్టమంటే పవన్ పారిపోయాడు టీడీపీ, జనసేన, బీజేపీలకు అడ్రస్ లేకుండా చేస్తాం ఇది రాసిపెట్టుకోండి 175 స్థానాల్లో 175 వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తాం చంద్రబాబు, పవన్ హైదరాబాద్ పారిపోతారు బీజేపీ ఢిల్లీ పారిపోతుంది ఏపీలో ఉండే ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ.. ఏకైక నాయకుడు సీఎం జగన్. -
జనసేన పవన్: 15 టికెట్లున్నాయ్.. రండిబాబూ రండి!
తనకేదో వీరబీభత్సమైన ప్రజాదరణ ఉన్నదని ముందుగా ప్రచారం చేసుకోవాలి. ఓట్లు పడినా పడకపోయినా పర్లేదు.. స్టార్ట్ కెమెరా యాక్షన్ అనగానే.. ఎమోషన్స్ రకరకాలుగా పండించినంత ప్రొఫెషనల్గా, వేదిక ఎక్కితే ఆవేశపూరిత ప్రసంగాలతో విజిల్స్ కొట్టించుకోవాలి. చాలు.. అక్కడితో మాబలం అపూర్వం అని చాటుకుని.. సీట్ల విషయంలో పెద్ద బేరాలు పెట్టవచ్చు. పెద్ద నెంబరు దగ్గర ప్రారంభించి.. వీలైనన్ని దక్కించుకోవచ్చు. సీట్లు దక్కిన తర్వాత పరిస్థితి ఏమిటి.. వాటిని బహిరంగమార్కెట్లో వేలానికి పెట్టవచ్చు. ..అచ్చంగా ఇది పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న తీరు!జనసేన పార్టీని స్థాపించి పదేళ్లకు పైగానే అయింది గానీ.. పార్టీ సంస్థాగత నిర్మాణం అనే పదానికి అర్థం కూడా తెలియని నాయకుడు పవన్ కల్యాణ్.. ఇప్పుడు మరోసారి తెలుగుదేశం పొత్తుల్లో ఉంటూ, ఈసారి వారు విదిల్చిన సీట్లలో పోటీకి దిగుతున్నారు. ఇంతకూ ఆయనకు అన్ని స్థానాల్లో పోటీకి అభ్యర్థులు ఉన్నారా? అంటే ఆ పార్టీలో ఎవ్వరివద్దా సమాధానం ఉండదు. ప్రతీచోటా టికెట్ ఆశించే అనాకానీ నేతలు బోలెడుమంది ఉంటారు. కానీ పవన్ కల్యాణ్ ఆశించే ‘బలం’ చూపించగలిగిన వాళ్లు ఎందరుంటారు? అందుకే 24 అనుకుని 21 తగ్గిన తర్వాత 6 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించిన పవన్ కల్యాణ్.. మిగిలిన 15 సీట్లను బేరానికి పెడుతున్నారు.పవన్ కల్యాణ్ తాను ఎంత గొప్ప నాయకుడిని అని చెప్పుకున్నా.. తన పార్టీ ఎంత గొప్పదని చెప్పుకున్నా.. సభలు గట్రా నిర్వహించేప్పుడు ఆయనతో పాటు వేదికమీద కూర్చోడానికి నాదెండ్ల మనోహర్ తప్ప మరో నాయకుడికి గతి లేదు. అలాగే 24, 21 కాదు కదా.. ఆయన పార్టీకి చంద్రబాబు 50 సీట్లు కేటాయించినా ఆయన వద్ద పట్టుమని పది మంది అభ్యర్థులు కూడా సిద్ధంగా లేరు అనే భావన ప్రజలకు కలుగుతోంది. ఎందుకంటే.. తొలిజాబితా అనే పేరుతో ఐదుగురి పేర్లను, తర్వాత మరొక పేరును పవన్ విడుదల చేశారు. మిగిలిన స్థానాలకు ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు. ఈలోగా.. ఏ పార్టీనుంచి ఎవరు వచ్చి తమ పార్టీలో చేరుతారా? అని ఎదురుచూస్తూ గడుపుతున్నారు. ప్రకటించిన ఆరు సీట్లలో కూడా కొణతల రామకృష్ణ కొన్ని వారాల కిందటే పార్టీలో చేరిన వ్యక్తి. తాజాగా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనకు రెండు ఎంపీ సీట్లు దక్కగా మచిలీపట్నం సీటును కొత్తగా పార్టీలో చేరిన వల్లభనేని బాలశౌరికి కట్టబెట్టేస్తున్నారు. చూడబోతే ఒకటీ అరా తప్ప జనసేన వాటాకు దక్కిన సీట్లన్నీ జస్ట్ ఇప్పుడే పార్టీలో చేరుతున్న వారికే దక్కుతున్నాయి. సీటు కన్ఫర్మేషన్ తర్వాతనే.. ఉన్న పార్టీని వదలి జనసేనలో చేరుతున్నారనే వాదన కూడా ఉంది. అన్ని సీట్లను కొత్తవారికే ఇస్తోంటే ప్రధానంగా రెండు అనుమానాలు కలుగుతాయి. ఒకటి- జనసేన పార్టీకి అసలు సొంతంగా ఎమ్మెల్యే స్థాయికి పోటీచేయగల నాయకుల కొరత చాలా ఉంది. రెండు- పంపకాల్లో సీట్లను తేల్చుకున్న తర్వాత.. పవన్ కల్యాణ్ వాటిని అమ్మకానికి పెడుతున్నారు. ఇందులో రెండో ఆప్షన్ ఎక్కువ సందర్భాల్లో నిజమని ప్రజలు నమ్ముతున్నారు.పార్టీ దుస్థితి అనాలో లేదా, పవన్ కల్యాణ్లోని వ్యాపార మెళకువ అనాలో తెలియదు. మొత్తానికి ఆయన అలవాటు మాత్రం సీట్లను బేరం పెట్టుకోవడమే. తెలంగాణలో బీజేపీతో చాలా దూరం సాగదీసి 119లో ఎనిమిది సీట్లు దక్కించుకున్న పవన్కు ఆయా స్థానాల్లో పోటీచేయించేందుకు కూడా అభ్యర్థులు లేరు. సగానికి పైగా అప్పటికప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చి చేరిన వారికి ఆ సీట్లను అమ్ముకున్నారు. ఇప్పుడు ఏపీలో ఆయనకు దక్కినది 21 కాగా.. ఆరు చోట్ల అభ్యర్థులను నిర్ణయించేయగా, మిగిలిన 15 సీట్లను బేరానికి పెట్టారు.నిజానికి పవన్ కల్యాణ్ ఒక స్థానంలో పోటీచేస్తారు కదా అనుకోవచ్చు. అదేం లేదు.. మంచి బేరం తగిలితే.. మొత్తం 15 టికెట్లను కూడా అమ్మడానికి ఆయన సిద్ధమే అని ప్రజలు అనుకుంటున్నారు. ఎటూ దక్కిన రెండు ఎంపీ సీట్లలో ఒకటి వల్లభనేని బాలశౌరి బేరానికి ఇచ్చేసిన పవన్ కాకినాడలో తానే ఎంపీగా పోటీచేస్తారనే ప్రచారం ఉంది. ఎటూ ఏపీలో ఈ కూటమి గెలిచేది లేదు.. ఎంపీగా నెగ్గితే సెంటర్లో మంత్రి కావచ్చునని ఆయన ఆశపడుతున్నారు. అందువల్ల.. మంచి బేరం దొరికితే.. తనకోసం ఒక్కటి కూడా ఉంచుకోకుండా మొత్తం 15 ఎమ్మెల్యే సీట్లను కొత్తగా వచ్చేవారికి అమ్మేస్తారని అనుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి, డబ్బు సంచులతో వచ్చేవారికి రెడ్ కార్పెట్ వేస్తున్నారని అనుకుంటున్నారు.-వంశీకృష్ణ -
కొణతాల మదిలో ఓటమి భయం
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ–జనసేన పొత్తు పాట్లు తారస్థాయికి చేరుకున్నాయి. సోమవారం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లిలో నిర్వహించిన “టీడీపీ–జనసేన’ పార్టీల విస్తృత స్థాయి ఉమ్మడి సమావేశానికి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పరుచూరి భాస్కర్రావు డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు దాడి రత్నాకర్, వారి వర్గీయులు ఈ సమావేశానికి హాజరవుతారని విస్తృత ప్రచారం చేశారు. సమావేశం చివరి వరకూ అందరూ ఎదురుచూశారు. కానీ వారెవరూ రాలేదు. వీరికి తోడుగా జనసేన నేత పరుచూరి భాస్కర్రావు, ఆయన వర్గీయులు కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. కేవలం 150 నుంచి 200 మందితోనే నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరగడం, జనసేన, టీడీపీ కేడర్ రాకపోవడంతో కొణతాల రామకృష్ణ వర్గీయులు డీలా పడ్డారు. కొణతాల మదిలో ఓటమి భయం టీడీపీ–జనసేన పార్టీల తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మరుక్షణం నుంచి అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ, జనసేన శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, జనసేన నాయకుడు పరుచూరి భాస్కర్రావు వర్గీయులైతే పదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తే.. నిన్న కాక మొన్న పారీ్టలో చేరిన వారికి టికెట్ ఎలా ఖరారు చేస్తారని ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. వీరికి తోడుగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా టికెట్ ఆశించారు. టీడీపీ–జనసేన పారీ్టల మొదటి జాబితాలో అనూహ్యంగా అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ను మాజీ మంత్రి కొణతాలకు ఖరారు చేశారు. దీంతో పీలా, పరుచూరి, దాడి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వచ్చారు. అధిష్టానం ఆదేశాల మేరకు కొణతాలకు మద్దతు ఇస్తామని చెప్పినప్పటికీ.. వారి మదిలో కొణతాలను ఓడించాలనే ఉంది. వ్యతిరేక వర్గంగా ఉన్న పీలా, దాడి వీరభద్రరావులను కొణతాల స్వయంగా కలిసి సయోధ్య కుదుర్చుకున్నారు. అంతేకాకుండా మీడియా ముందు తామంతా కలిసి ఉన్నట్లుగానే చెప్పుకొచ్చారు. ఇదే సరైన సమయంగా భావించిన కొణతాల సోమవారం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి అందరం కలిసి ఉన్నారనే సంకేతాన్ని కేడర్కు అందిద్దామని ఆశించారు. కానీ విస్తృత స్థాయి సమావేశానికి కీలకమైన దాడి వీరభద్రరావు, పరుచూరి భాస్కర్రావుతో పాటు వారి వర్గీయులు సైతం రాకపోవడంతో కొణతాల మదిలో ఓటమి భయం పట్టుకుంది. అనకాపల్లి నియోజకవర్గం జనసేన కేడర్ కూడా పూర్తిగా హాజరు కాలేదు. అలిగిన నాగ జగదీష్ టీడీపీ–జనసేన పార్టీల విస్తృత స్థాయి సమావేశాన్ని పీలా గోవింద సత్యనారాయణతో కలిసి కొణతాల నడిపించడంతో పీలా వ్యతిరేకవర్గ నాయకుడైన బుద్ధ నాగజగదీష్ అలకబూనారు. విస్తృతస్థాయి సమావేశానికి వచ్చిన జగదీష్ ను, ఆయన వర్గీయులను పట్టించుకోకుండా పీలాకు ప్రాధాన్యం ఇవ్వడంతో చిన్నబుచ్చుకున్నట్టు సమాచారం. మొత్తం మీద అనకాపల్లి నియోజవర్గంలో టీడీపీ–జనసేన పొత్తుతో కేడర్ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. -
‘బీజేపీ, జనసేనల్లో వీళ్లను ఓడించండి’
తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించినంత వరకు చంద్రబాబునాయుడుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయనలాగా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసినవాళ్లు ప్రస్తుతానికి లేరు. అలాగే ఆయన పేరుకు ఒక పర్యాయపదం కూడా ఉంది. అదే ‘వెన్నుపోటు’! రాజకీయంగా ఓడిపోయి దిక్కులేకుండా పడి ఉన్న సమయంలో చేరదీసి పార్టీ కీలక బాధ్యతలు కూడా అప్పగించిన సొంత మామయ్యను వెన్నుపోటు పొడిచి పార్టీని, అధికారాన్ని హస్తగతం చేసుకున్న తీరు చంద్రబాబుది. అలాంటి చంద్రబాబు.. తన వెన్నుపోటు బుద్ధులను ఎలా మార్చుకుంటారు? ఎందుకు మార్చుకుంటారు?.. అందుకే.. పొత్తులు కుదిరిన తర్వాత కూడా బీజేపీ, జనసేన పార్టీల తరఫున పోటీచేయబోయే కొందరు అభ్యర్థుల్ని ఓడించడానికి చంద్రబాబు ఇప్పటినుంచే స్కెచ్ సిద్ధం చేసినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. పొత్తుల్లో భాగంగా చంద్రబాబు.. మిత్రపక్షాలు ఇద్దరికీ కలిపి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీస్థానాలు మాత్రమే కేటాయించారు. వారిలో వారు కొట్టుకునేలా, బీజేపీ అంటే మితిమీరిన భయం ఉన్న పవన్ కల్యాణ్ తనకు విదిలించిన 24 సీట్లలో కూడా కొన్ని కోల్పోయేలాగా ఆయన తన స్కెచ్ ను పదును పెట్టారు. అయితే తాజాగా వినిపిస్తున్న గుసగుసలు ఏంటంటే.. బీజేపీ తరఫున, జనసేన తరఫున కూడా పోటీచేయబోతున్న కొందరు కీలక నాయకుల్ని ఓడించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని!. చంద్రబాబుతో పొత్తుబంధాన్ని వ్యతిరేకించిన వారు, ఆయన వెన్నుపోటు దారుడని, ఆయన్ని నమ్ముకుని రాజకీయం చేస్తే తమను నట్టేట ముంచేస్తాడని బహిరంగంగానే తమ అనుమానాలను వ్యక్తంచేసిన వారు ఈ రెండు పార్టీల్లో కూడా ఉన్నారు. అలాంటి వారు ఎన్నికల్లో నెగ్గరాదని.. వారికి ఓటమి రుచిచూపించి వారి రాజకీయ భవిష్యత్తును అయోమయంలో పడేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట.ఈ వ్యూహానికి ఒక ఉదాహరణ కూడా చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అద్యక్షుడు సోము వీర్రాజు విషయమే తీసుకుందాం. ఆయన పార్టీ సారథిగా ఉన్నన్నాళ్లూ చంద్రబాబునాయుడుకు చుక్కలు చూపించారు. చంద్రబాబు అవినీతి, అక్రమాల గురించి ఒక రేంజిలో ఆడుకున్నారు. చంద్రబాబు అక్రమాల మీద విచారణ జరగాలని కూడా డిమాండ్ చేశారు. పొత్తుల గురించిన చర్చలు మొదలైన తర్వాత కూడా.. సోము వీర్రాజు ప్రతికూలంగా మాట్లాడారు. రాష్ట్రంలో పొత్తులు ఉండవని, 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు తాము ఒంటరిగా పోటీచేస్తాం అని ఆయన చెప్పుకొచ్చారు.అయితే ఇప్పుడు పొత్తులు కుదిరిన తర్వాత ఆయన రాజమండ్రి ఎంపీ నియోజకవర్గం నుంచి బరిలో దిగవచ్చునని వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సోము వీర్రాజు ఎంపీగా నెగ్గకుండా.. ఇప్పటికే చంద్రబాబు తమ పార్టీ వారిని పురమాయించినట్లుగా తెలుస్తోంది. పగబట్టిన తాచుపాములాగా.. తనను తిట్టిన సోము వీర్రాజుకు తన తడాఖా చూపించాలని ఆయన అనుకుంటున్నారట. జనసేనలో కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా గతంలో మాట్లాడిన వారిని టార్గెట్ చేస్తున్నారట. ఎమ్మెల్యేల విషయంలోనైనా రాజీపడతారేమో గానీ.. ఎంపీల జాబితాలో మాత్రం.. తనకు గిట్టని వారిని ఓడించడానికి చంద్రబాబు లిస్టు సిద్ధంచేసినట్టు సమాచారం. చంద్రబాబునాయుడు అసలు వైఖరి తెలిసిన వాళ్లు మాత్రం.. ఒకవేళ రాష్ట్ర బీజేపీ సారథి దగ్గుబాటి పురందేశ్వరి నిలబడినా కూడా.. ఆమెను ఓడించడానికి తెరవెనుక కుట్రలు చేస్తారని, మంత్రి పదవుల వద్ద చికాకు పెడతాడనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ఓటమికి ఆయన కుట్ర చేసినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. :::వంశీకృష్ణ -
March 12th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu 07:14 PM, Mar 12th, 2024 ప.గో.జిల్లా: భీమవరంలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయం వద్ద టీడీపీ ఫ్లెక్సీలు తొలగింపు టీడీపీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ శివరామరాజు సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ అధిష్టానం టీడీపీ పార్టీ తనను గుర్తించలేదని ఆవేధన వ్యక్తం చేసిన శివరామరాజు. శివరామరాజు కార్యాలయం వద్ద ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించిన అనుచరులు 06:42 PM, Mar 12th, 2024 గీతాంజలి చావు వెనక ఉన్నది లోకేష్: ఎంపీ నందిగాం సురేష్ లోకేష్.. చంద్రబాబు డైరెక్షన్లో ఉన్నారు నా చిన్నప్పుడు మా చెల్లి చనిపోయింది ఇప్పటికి ఆ వయస్సు. వాళ్ళు ఎవరు కనిపించినా చెల్లి అని పిలుస్తాను ఒళ్ళు కొవ్వెక్కి, మదంతో వాగుతున్నారో అందరిని 24 ఎన్నికల లోపు మేము ఏంటో చూపిస్తాం కొంత మందికి గుర్తించాం.. మరికొంత మందిని గుర్తిస్తున్నాం.. అందరిని శిక్షిస్తాం గీతాంజలి చనిపోయి మంటల్లో కాలుతుంటే ఆ మంటల్లో చలి కాచుకొంటున్నరు మీరు నిజంగా మగాళ్ళు అయితే ఒరిజినల్ అకౌంట్లతో రండి మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు వున్నారు.. వాళ్ళు చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది గీతాంజలి ఆత్మ శాంతించాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాం జై జగన్ అని ఒక్క కామెంట్ పెడితే.. వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు లోకేష్ మీ నాన్నకి 75 ఏళ్ళు.. తర్వాత నిన్ను ఎవరు కాపాడలేరు.. ఐ టీడీపీ కుక్కలు పెదవాళ్ళ పై పడి హింసిస్తున్నరు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు వాళ్ళ అమ్మ చనిపోయిన విషయం కూడా తెలీదు రానున్న రోజుల్లో అందరిపై చర్యలు ఉంటాయి లోకేష్ని ఎఫ్ఐఆర్లో పెడతాం 06:32 PM, Mar 12th, 2024 ఐ టీడీపీ వాళ్ళే ఇలాంటివి చేస్తున్నారు: ఎమ్మెల్సీ పోతుల సునీతా రాష్ట్రములో టీడీపీకి పుట్టగతులు ఉండవు.. మహిళలు మానసికంగా స్ట్రాంగ్ గా ఉండాలి.. గీతాంజలి చావుకు కారణమైనవారు సభ్య సమాజంలో తలదించాల్సిందే గీతాంజలి కుటుంబానికి మనం అందరం అండగా నిలవాలి మహిళల రక్షణకు పెద్దపీటవేసే జగన్మోహన్ రెడ్డి ప్రతి సచివాలయంలో ఒక మహిళ పోలీస్ని ఏర్పాటు చేశాం 05:15 PM, Mar 12th, 2024 విజయవాడ టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు పచ్చగా ఉండే టీడీపీ కొంప కూల్చడానికే బీజేపీ పొత్తు రెండో మూడో ఎంపీ సీట్లు ఇస్తా అన్న చంద్రబాబు ను ఎక్కువ సిట్లకు ఒప్పించారు తెలుగు ప్రజల మొట్టమొదటి ద్రోహి బీజేపీ అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్న రీతిగా చంద్రబాబు బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడు తెలుగు ప్రజలను ఖూనీ చేసిన బద్మాష్లు ఆ ముగ్గురు 04:30 PM, Mar 12th, 2024 జగన్ ప్రభుత్వంలో 14వేల కోట్లతో విద్యా వ్యవస్థలో సమూల మార్పు తెచ్చారు: ఎంపీ కేశినేని నాని నాడు నేడు ద్వారా పాఠశాల రూపు రేఖలు మార్చారు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్. మీడియం ప్రవేశ పెట్టిన ఘనత జగన్ కే దక్కుతుంది విద్య, వైద్యం కోసం ఎన్నో సంస్కరణలను జగన్ ప్రభుత్వంలో తీసుకువచ్చారు ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ట్రెండ్ నడుస్తోంది: విద్యార్థుల దశ నుంచే స్టార్ట్ ఆప్ కంపెనీ లకు నాంది పలకాలి 04:20 PM, Mar 12th, 2024 నిండు ప్రాణాన్ని టీడీపీ, జనసేన మూకలు బలి తీసుకున్నాయి: ఎమ్మెల్సీ పోతుల సునీత తన కుటుంబానికి నాలుగు పథకాలు వచ్చాయని సంతోషంగా చెపితే.. టార్గెట్ చేసి చంపేశారు.. సమాజంలో టీడీపీ, జనసేన వారిని మృగాలుగా చూడాలి. వారు సోషల్ మీడియాని నడిపేది అమాయకులని బలి తీసుకోవటానికా? దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం. 04:00 PM, Mar 12th, 2024 టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై మండలి బుద్ధప్రసాద్ ఆవేదన అవనిగడ్డ టికెట్ తనకే వస్తుందని ఆశపడ్డ బుద్ధప్రసాద్. పొత్తులో సీటు జనసేనకు కేటాయించే అవకాశం. అవనిగడ్డ సీటు తమకే ఇవ్వాలని పట్టుబడుతున్న టీడీపీ. ఇప్పటికే చంద్రబాబుకు తీర్మానం చేసి పంపించిన అవనిగడ్డ టీడీపీ నాయకులు. బుద్ధప్రసాద్,టీడీపీ నాయకుల తీర్మానాన్ని పక్కన పెట్టేసిన చంద్రబాబు. అధిష్టానం తీరుపై బుద్ధప్రసాద్ అసహనం . 03:40 PM, Mar 12th, 2024 విజయవాడ చంద్రబాబు పై ఒరిజినల్ బీజేపీ నేతల అసంతృప్తి చంద్రబాబు, పురంధేశ్వరి కలిసి ఒరిజినల్ బీజేపీ నేతలకు అన్యాయం చేస్తున్నారని మండిపాటు పొత్తుల పంచాయితీలో రెండుగా విడిపోయిన ఏపి బీజేపీ పొత్తులపై మరోసారి పునర్ సమీక్షించాలంటూ జాతీయ నాయకత్వం అపాయింట్మెంట్ కోరిన ఏపి బీజేపీ సీనియర్లు బీజేపీ కి వెన్నుపోటు పొడిచేలా సీట్ల పంపకాలు జరిగాయి అంటున్న జాతీయ ,రాష్ట్ర నేతలు కేంద్ర పెద్దలను కలిసే యోచనలో సత్య కుమార్,విష్ణు వర్ధన్ రెడ్డి, జివియల్ , సోము వీర్రాజు తొ పాటు 30 మంది బీజేపి అగ్ర నేతలు వలస నేతలకు టికెట్లు ఇచ్చి పార్టీ నేతలకు అన్యాయం చేయోద్దని కోరుతున్న బీజేపీ నేతలు ఓడిపోయిన నేతలకు మరోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని కోరుతున్న బీజేపీలో ఒక వర్గం నేతలు సీట్ల ఎంపిక, అభ్యర్థుల ఎంపిక లో బీజేపీ ఒరిజినల్ నేతల అభిప్రాయాలు తీసుకోవాలని కోరనున్న నేతలు 03:39 PM, Mar 12th, 2024 విశాఖ: పవన్ తీరుపై జనసేన నేతలు అసంతృప్తి 24 నుంచి 21 సీట్లుకు తగ్గడంపై ఆగ్రహం పవన్ స్వార్థం కోసం ఇంకా ఎంతమంది బలి కావాలని ఆవేదన నాయకుడు అనే వాడు సీట్లు ఆదనంగా అడగాలి ఉన్న సీట్లును వదులుకునే వాడిని నాయకుడు అనరు. పవన్ తీరుతో 25 మంది సీట్లను కోల్పోవలసి వచ్చింది చంద్రబాబును నాలుగైదు సీట్లు అదనంగా ఎందుకు అడగలేకపోతున్నారు మొదట టీడీపీ, ఇప్పుడు బీజేపీ కోసం జనసేన సీట్లు కోత పెడతారా పవన్ కళ్యాణ్ తీరుతో పార్టీ నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుంది తాడేపల్లి : 03:09 PM, Mar 12th, 2024 ప్రభుత్వం సొంత ఇంటి కల నెరవేరింది అని గీతాంజలి చెప్పడం శాపంగా మారింది: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం గీతాంజలి మరణంతో ఆమె కుటుంబం రోడ్డున పడింది టీడీపీ,జనసేన సోషల్ మీడియా వేధింపులు కారణంగానే గీతాంజలి ఆత్మహత్య చెసుకుంది.. పవన్,లోకేష్, బాలకృష్ణ కు మహిళలంటే లోకువ టీడీపీ అంటేనే దుశ్శాసన పార్టీ, తెలుగు డెకాయిట్ పార్టీ.. పేదలకు సొంత ఇల్లు ఇస్తుంటే దాన్ని శ్మశానం తో పోల్చింది టీడీపీ పార్టీనే. 79 లక్షల మహిళలకు జగన్ లబ్ది చేకూర్చారు.. టీడీపీ, జనసేన సోషల్ మీడియా సైకోలుగా మారాయి మహిళలు ఎవరూ భయపడవద్దు జగన్ అన్న తోడుగా ఉన్నాడు దిశ యాప్ను మహిళలంతా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలాంటి ఇబ్బంది ఉన్నా దిశ యాప్ను వాడండి మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న టీడీపీ, జనసేన వాళ్ళని తరిమి కొట్టండి ఆ పార్టీలకు రాజకీయ మనుగడ లేకుండా చేయండి 02:35 PM, Mar 12th, 2024 తెనాలి: గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించిన మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జెల వెంకటలక్ష్మి.. మేమున్నామంటూ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిన వెంకటలక్ష్మి పిల్లల భవిష్యత్తు కోసం అన్ని విధాలా చర్యలు తీసుకునే విధంగా సీఎం జగన్మోహన్రెడ్డితో మాట్లాడతామని హామీ మహిళ మీద ఎటువంటి ట్రోలింగ్లు అత్యంత హేయమైనవి ఎవరైతే ట్రోలింగ్స్ పాల్పడ్డారు వారిపై చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరాం - వెంకటలక్ష్మి ఏ ఒక్కరు గీతాంజలి లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఏ సమస్యలున్న కుటుంబ సభ్యుల తోటి లేదా పోలీస్ స్టేషన్లో లేదా మహిళా కమిషన్ దృష్టికి తీసుకుని రండి మహిళలపై ట్రోలింగ్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది మహిళలపై ట్రోల్లింగ్స్ చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాం ప్రభుత్వం వద్ద లబ్ధిపొందాం అని చెప్పడం ఐ టీడీపీ వాళ్ళు సహించలేకపోయారు 02:32 PM, Mar 12th, 2024 తాడేపల్లి : గీతాంజలి మృతికి టీడీపీ, జనసేన కార్యకర్తల ట్రోల్సే కారణం: హోంమంత్రి తానేటి వనిత ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరించాం కొంతమంది వ్యక్తుల సోషల్ మీడియా అక్కౌంట్స్ పై నిఘా పెట్టాం గీతాంజలి ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదు జగన్ అన్న వలన తన కుటుంబానికి జరిగిన మేలు గురించే మాట్లాడింది అలాంటి సాధారణ గృహిణి మీద కూడా ట్రోల్స్ వేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు ఇందుకు కారణమైన ఎవరినీ వదిలేదు ఇప్పటికే కేసు నమోదు చేశాం దోషుల సంగతి తేల్చుతాం మరో మహిళపై ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతాం గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం ప్రకటిస్తున్నాం 01:51 PM, Mar 12th, 2024 చంద్రబాబు, పవన్, షర్మిలపై కొడాలి నాని ఫైర్ నన్ను నమ్మి ఓటేయండని చెప్పిన పవన్.. చంద్రబాబును వదిలేసి మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు మోదీని నానా బూతులు తిట్టింది చంద్రబాబు కాదా? ఈ దేశాన్ని దోచుకున్నది మోదీ అని చెప్పింది చంద్రబాబు కాదా? పాచిపోయిన లడ్డూలిచ్చారన్నది పవన్ కాదా? నా తల్లిని దూషించారు.. టీడీపీ అంతం చూస్తానని పవన్ ప్రగల్భాలు పలికాడు రాష్ట్రం ఏం విధ్వంసం అయిపోయింది మీరంతా కలిశారు ప్రజలకు సంక్షేమం అందిస్తున్నందుకు రాష్ట్రం నాశనమైపోయిందా? పోర్టులు, జెట్టీలు, మెడికల్ కాలేజీలు నిర్మించినందుకు రాష్ట్రం నాశనమైపోయిందా? రైతులకు, మహిళలకు రుణమాఫీ ఇస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు ఒకరిని ఒకరు తిట్టుకుని సిగ్గులేకుండా ఇప్పుడు అంతా కలిసి వస్తున్నారు సీఎం జగన్ను ఓడించడమే అన్ని పార్టీల ఆశయం పవన్ సిగ్గులేకుండా 21 సీట్లకు వచ్చాడు పార్టీని పెట్టింది దేనికి అడుక్కోవడానికా ఈయన్ని నమ్ముకున్నవాళ్లందరికీ పవన్ ఏం చెప్తాడు జనసేన ఓట్లు చంద్రబాబుకు బదిలీ అయ్యే పరిస్థితి లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అట్టర్ ప్లాప్ చంద్రబాబుకు ఈ సారి 23 సీట్లు కూడా రావు షర్మిల ఎవరికోసం ప్రచారం చేస్తారు ఎవరు గెలవాలని షర్మిల కోరుకుంటున్నారు కాంగ్రెస్లో ఉండి బీజేపీలో ఉన్న చంద్రబాబును గెలిపించడానికి షర్మిల ప్రయత్నిస్తోంది మణిపూర్ ఊచకోతకు ఏపీలో ఉన్న సీఎం జగన్కు ఏం సంబంధం తెలంగాణలో తిరిగినప్పుడు షర్మిలకు మణిపూర్ గుర్తుకురాలేదా? పాస్టర్ అని చెప్పుకునే బ్రదర్ అనీల్ మణిపూర్ వెళ్లాడా? రాహుల్, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మణిపూర్ వెళ్లారా? బీజేపీ క్రైస్తవులను ఊచకోత కోశారని మీరు చెబుతున్నారు నరేంద్రమోదీని ఏపీలో కాలు పెట్టనివ్వనన్నది చంద్రబాబు కాదా? బీజేపీతో కలిసి తప్పుచేశానన్న చంద్రబాబు సిగ్గులేకుండా మోదీతో ఎలా కలిశాడు? తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఎన్టీఆర్ టీడీపీని పెట్టాడు చంద్రబాబు తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టుపెట్టాడు ఏపీలో కాంగ్రెస్ జెండా పట్టుకునేవాడు కూడా లేడు ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణలో పార్టీ పెట్టింది ఆ పార్టీని హుస్సేన్ సాగర్లో కలిపేసి ఏపీకి వచ్చి సీఎం జగన్ని సాధించాలని చూస్తోంది కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు ఏపీలో కాంగ్రెస్ పార్టీ డిస్పోజబుల్ పార్టీ డిపాజిట్లు కూడా రానోళ్లు 5 వేలు మహిళలకు ఇస్తారంటే నమ్మడానికి జనం పిచ్చోళ్లా.. 01:34 PM, Mar 12th, 2024 పవన్ తన అన్న నాగబాబు కూడా సీటు ఇచ్చుకోలేకపోయారు: మంత్రి గుడివాడ అమర్నాథ్ పవన్ కల్యాణ్ను అమాయకుడిని చేసి సీట్లు తగ్గించారు: మంత్రి గుడివాడ అమర్నాథ్ కేఏ పాల్తో తప్ప అందరితో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చూసి ఓటేయమని సీఎం జగన్ కోరుతున్నారు పొత్తులను చూసి ఓటేయమని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి ప్రజలే ఆలోచించాలి గతసారి కంటే ఈసారి ఇంకా అధికంగా సీట్లతో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ-టీడీపీ- జనసేన పార్టీలు ఏమి సమాధానం చెప్తాయి 01:32 PM, Mar 12th, 2024 గీతాంజలి మృతి చాలా దురదృష్టకరం: వాసిరెడ్డి పద్మ గీతాంజలి ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లా సోషల్ మీడియా సైకోలను విడిచిపెట్టకూడదు టీడీపీ, జనసేన కార్యకర్తల వేధింపులను ప్రభుత్వం, మహిళాలోకం సీరియస్గా తీసుకుంటుంది బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి పొందిన మేలును చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా గీతాంజలి మృతి పై చంద్రబాబు, పవన్లు స్పందించాలి గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది 11:47 AM, Mar 12th, 2024 గీతాంజలి కేసు: అజయ్పై చర్యలు తీసుకోవాల్సిందే ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో నారా లోకేష్ ప్రధాన అనుచరుడు సజ్జా అజయ్ దిష్టిబొమ్మ దహనం గీతాంజలిపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్ పెట్టిన అజయ్ తీవ్ర మనోవేదనకు గురై బలవన్మరణ ప్రయత్నం చేసిన గీతాంజలి గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూత అజయ్పై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా విభాగం 11:23 AM, Mar 12th, 2024 ఇంకా 73 రోజుల్లో మళ్లీ సీఎంగా జగన్: YSRCP తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద డిజిటల్ బోర్డు ఏర్పాటు 'జగన్ అనే నేను..' పేరుతో ఏర్పాటు చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణస్వీకారం చేసే రోజును తెలియచేస్తూ కౌంట్ డౌన్ మరో 73 రోజుల్లో సీఎంగా రెండోసారి జగన్ ప్రమాణస్వీకారం చేస్తారంటూ డిజిటల్ బోర్డు ఏర్పాటు 11:00 AM, Mar 12th, 2024 నిడదవోలులో జనసేనకు సహకరించం: టీడీపీ కార్యకర్తలు నిడదవోలు నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య రాజుకున్న చిచ్చు పొత్తులో భాగంగా జనసేన కందుల దుర్గేష్కు టికెట్ కేటాయింపు సోమవారం ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుర్గేష్ నిడదవోలు టికెట్ కేటాయించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే శేషా రావు వర్గం ఆగ్రహం టికెట్ శేషారావుకే ఇవ్వాలని టీడీపీ కార్యకర్తల డిమాండ్ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు సహకరించేది లేదని ప్రకటనలు ఉమ్మడి అభ్యర్థిగా నేడు నిడదవోలు వెళ్తున్న కందుల దుర్గేష్ ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనే రాజకీయ వర్గాల చర్చ 10:48 AM, Mar 12th, 2024 గీతాంజలి ఘటనపై మంత్రి రోజా ఆవేదన రాష్ట్రంలో నిన్న విషాద ఘటన చోటు చేసుకొంది ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాని చూపించి మీడియా ముందు సంతోషంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్పా? టీడీపీ, జనసేన వాళ్లు ఆ మహిళపై దారణంగా మాట్లాడారు ఎవరైతే గీతాంజలి మరణానికి కారణం అయ్యారో వారిని కఠినంగా శిక్షించాలి. అమె పిల్లలు తల్లి లేని చిన్నారులుగా మారారు ఐ టీడీపీ, జనసేన హద్దుల్లో ఉంటే బాగుంటుంది, మహిళలను చులకనగా మాట్లాడటం.. వల్గర్ గా మాట్లాడటం మంచిది కాదు ఈ ఎన్నికలలో మహిళలపై అమానుషంగా మాట్లాడిన వాళ్లను శిక్షించాలి.. పచ్చపార్టీలను తరిమికొట్టాలి నారా లోకేష్ వార్డు మెంబర్ గా కూడా మాట్లాడలేరు.. నారా లొకేష్ మాటలు పట్టించుకోం గెలవలేమన్న స్థాయికి వచ్చారు కావునే అందరితో పొత్తుకు తహతహలాడుతున్నారు. మంత్రి ఆర్కే రోజా కామెంట్లు 10:02 AM, Mar 12th, 2024 జగన్కు అండగా జనం.. వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకల్లో నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మండలి చిఫ్ విప్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు అధికారం మీద మాత్రమే ప్రేమ అంతేతప్ప ప్రజలు, వారి అవసరాల మీద ఏమాత్రం ప్రేమ లేదు ఈ ఐదేళ్లలో నేను మంచి చేశాననిపిస్తేనే ఓటెయ్యమని జగన్ అంటున్నారు నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి నాయకుడ్ని చూడలేదు తన పాదయాత్రలో జనం చెప్పినవన్నీ జగన్ నోట్ చేసుకున్నారు ప్రజా అవసరాల మీదనే జగన్ పాదయాత్ర చేశారు జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదు ప్రజల అవసరాలే తన ఎజెండా అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్ ఇలాంటి నాయకుడికి ప్రజలందరి ఆశీస్సులు ఇవ్వాలి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్స్.. జగన్ అంటేనే విశ్వసనీయత చెప్పిన మాట ప్రకారం మ్యానిఫెస్టో అమలు చేదిన ఘనత జగన్ ది మంత్రి జోగి రమేష్ కామెంట్స్.. జగన్ లాంటి సీఎం మాక్కూడా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు చరిత్ర సృష్టించటం జగన్ కే సాధ్యం కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేష్ ని ఓడించి తీరుతాం గుంటనక్కలు, తోడుదొంగలు చేసే నీచ రాజకీయాలను వైసీపి కార్యకర్తలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి ఈ ఐదేళ్లలో ఎన్నో మేళ్లు చేసినందునే ధైర్యంగా ఓటు అడగుతున్నాం అన్ని వర్గాల ప్రజలు మన వెంట నడుస్తున్నారు వారికి అండగా నిలవాలంటే మళ్ళీ జగన్ని సీఎం చేసుకోవాలి వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షరాలు కామెంట్స్.. గత 13 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి జగన్ రైతులు, కార్మికులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాలకు జగన్ అండగా నిలిచారు హఫీజ్ ఖాన్, ఎమ్మెల్యే కామెంట్స్ జగన్ ఉంటేనే అందరికీ మేలు జరుగుతాయి ఆయన్ని అణచివేయాలని ఎంతోమంది చూశారు ఎన్ని కుట్రలు పన్నినా ఎదుర్కొని జగన్ విజేతగా నిలిచారు ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు అన్నిటినీ ఎదుర్కొని అధికారం సాధించారు ఈ ఐదేళ్లూ చెప్పిన అన్ని హామీలూ నెరవేర్చారు జగన్ కు ఉన్న ప్రజా బలం ముందు ప్రతిపక్షాలు కిందామీద పడుతున్నాయి అర్ధరాత్రి కూడా చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ నేతల ఇళ్ల ముందు పడిగాపులు కాశారు ఇలాంటి వారు ప్రజలకు ఏం చేస్తారు? మోసాలలో పుట్టి మోసాలు చేసే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు 08:49 AM, Mar 12th, 2024 పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెలీలపై వేటు ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సి రామచంద్రయ్యపై వేటు జనసేనలో చేరిన వంశీకృష్ణ, టీడీపీలో చేరిన సి.రామచంద్రయ్యపై వేటు వైఎస్సార్సీపీ తరఫున ఎన్నికై.. ఆ రెండు పార్టీలోకి ఫిరాయించిన ఈ ఇద్దరు మండలి కార్యదర్శికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చి.. విచారించిన శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు సమగ్ర విచారణ అనంతరం వేటు వేసిన మండలి చైర్మన్ మోషేన్ రాజు 08:06 AM, Mar 12th, 2024 చంద్రబాబు జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో పొత్తు: కొడాలి నాని చంద్రబాబు తనపై ఉన్న 57 అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో పొత్తు రానున్న ఎన్నికల్లో ఎలాగూ అధికారంలోకి రానని తెలుసుకున్న బాబు తనపై ఉన్న కేసుల్లో అరెస్టు కాకుండా తప్పించుకునేందుకే.. ముందుగానే బీజేపీతో పొత్తు పెట్టుకుని కొత్త డ్రామాలకు తేరలేపారు సిగ్గు, శరం లేకుండా ఈ వయసులో కూడా చంద్రబాబు మూడు రోజులు ఢిల్లీలో పడిగాపులు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా అందుబాటులో లేకపోయినా వారి పీఏలతో పొత్తు కుదుర్చుకున్నారు అధికారం కోసం చంద్రబాబు ఎన్ని మోసాలైనా చేస్తారు ఎవరి బూట్లు అయినా నాకేందుకు వెనుకాడరు అధికారంలో ఉన్నప్పుడు నల్లచొక్కా వేసుకుని రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని పోరాటాలు చేసిన వ్యక్తి చంద్రబాబు కాదా.. భార్య, పిల్లలు లేని మోదీ దేశాన్ని ఏం ఉద్దరిస్తాడని, బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్తో కలసి పోటీ చేస్తున్నానని 2019 ఎన్నికల్లో చెప్పింది నిజం కాదా? మళ్లీ ఇప్పుడు మోదీ గొప్పవాడు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని బాబు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు వెయ్యిమంది మోదీలు, లక్షమంది బాబులు, కోటి మంది పవన్కళ్యాణ్లు కలిసి వచ్చిన ఉపయోగం ఉండదు దేవుడి ఆశీస్సులు, ప్రజాబలంతో సీఎం వైఎస్ జగన్ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటి చేసి మరోసారి సీఎం కావడం తథ్యం 07:37 AM, Mar 12th, 2024 నేడు వైఎస్సార్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జెండావిష్కరించనున్న పార్టీ నేతలు అనంతరం సేవా కార్యక్రమాలు నిర్వహణ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 07:33 AM, Mar 12th, 2024 ఈ ఎన్నికలు.. టీడీపీకి చావుబతుకుల సమస్య: వసంత కృష్ణప్రసాద్ మైలవరం టీడీపీ సీటు పై వీడని సందిగ్ధత కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన వసంత కృష్ణప్రసాద్ ఉమా సైలెంట్ అయినా.. టిక్కెట్ కోసం ట్రై చేస్తున్న బొమ్మసాని సుబ్బారావు తాజాగా చర్చనీయాంశంగా మారిన కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు నేనే మైలవరం అభ్యర్ధి అనుకోవద్దు: వసంత కృష్ణప్రసాద్ నాకు మద్దతివ్వండి...నాకు టిక్కెట్ ఇస్తేనే సహకరించండని నేను అనడం లేదు : వసంత కృష్ణప్రసాద్ నేను,దేవినేని ఉమా కాకుండా మూడో వ్యక్తి వచ్చినా అంతా కలిసి పనిచేద్దాం : వసంత కృష్ణప్రసాద్ అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించినా రేపు ప్రచార వాహనం పై అంతే ధీటుగా పని చేస్తా: వసంత కృష్ణప్రసాద్ నేను తెలుగుదేశం పార్టీ లో చేరి మీలో ఒకడిగా మీతో కలిసి నడవడానికి మీ దగ్గరకు వచ్చాను: వసంత కృష్ణప్రసాద్ నాకు, దేవినేని ఉమాకు మధ్య 20 సంవత్సరాల నుండి రాజకీయ విభేదాలు ఉన్నాయి: వసంత కృష్ణప్రసాద్ 2024 ఎన్నికలు చాలా కీలకం, తెలుగుదేశం పార్టీకి చావు బ్రతుకుల సమస్య: వసంత కృష్ణప్రసాద్ 07:24 AM, Mar 12th, 2024 వీరమహిళపై టీడీపీ నేతల దాడి.. పవన్ స్పందన నిల్ జనసేన మహిళా నేతపై దాడి జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణపై దాడికి పాల్పడ్డ పచ్చ తమ్ముళ్లు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం దాసరివారిపాలెం కనపర్తిల వద్ద ఘటన దాడికి పాల్పడింది ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్ అనుచరులే కులంపేరుతో దూషించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు అరుణ ఛాతీ మీద చెయ్యేసి గుండెల మీద బలంగా గుద్దినట్లు చెబుతున్న బాధితురాలు దాడిని అడ్డుకోబోయిన మరో జనసేన నేతపైనా తల పగిలేలా దాడి పార్టీ అధినేత పవన్కళ్యాణ్కు ఫిర్యాదు చేసినా స్పందన నిల్ ఎన్నికలయ్యాక చూద్దాంలే పార్టీ నేతలతో కబురు పంపినట్లు సమాచారం! 07:24 AM, Mar 12th, 2024 మరోసారి చంద్రబాబుకి పవన్ దాసోహం 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ బీజేపీకి సీట్ల సర్దుబాటుకు జనసేన అసెంబ్లీ స్థానాల్లో 3 తగ్గించిన బాబు బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలు టీడీపీకి 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు 07:03 AM, Mar 12th, 2024 ‘సిద్ధం’ సభలతో విపక్షాల్లో వణుకు మేదరమెట్ల సభ జనసంద్రాన్ని ముందే ఊహించి చీప్ట్రిక్స్కు బరితెగించిన పచ్చ ముఠా ఉదయం ఫొటోలు తీసుకుని జనం మొహం చాటేశారంటూ పైశాచికానందం అందుకే 45 నిముషాల ఆలస్యంగా ప్రత్యక్ష ప్రసారాలు ఇస్తున్నారంటూ విచిత్ర విమర్శలు వాటిని అందిపుచ్చుకుని ఊగిపోయిన ఎల్లో మీడియా ఈ సభను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించిన 1.50 కోట్ల మంది ఘోర పరాజయం భయంతోనే చౌకబారు ఆరోపణలంటూ ఏకిపారేస్తున్న రాజకీయ విశ్లేషకులు 6:59 AM, Mar 12th, 2024 టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మ బలి జగనన్న ఇంటి పట్టా ఇచ్చారని సంతోషంతో చెప్పటమే ఆమె నేరం అమ్మ ఒడి, చేయూత, పింఛన్తో కుటుంబం బాగుపడిందనటమే తప్పయ్యింది ఓ యూట్యూబ్ చానల్కు సంతోషంగా చెప్పిన తెనాలికి చెందిన గీతాంజలి సోషల్ మీడియా వేదికలపై వెంటాడి వేధించిన టీడీపీ, జనసేన మూకలు ఆమెను దూషిస్తూ... వేషభాషలను ఎగతాళి చేస్తూ దారుణంగా ట్రోలింగ్ మనస్థాపంతో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం.. ఆనక ఆస్పత్రిలో మృతి సీఎం సూచనతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచి ఇద్దరు కుమార్తెలను ఆదుకుంటామని భరోసా సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ గీతాంజలి ట్రెండింగ్ జగనన్న నా సొంతింటి కల నెరవేర్చారు అని చెప్పడమే గీతాంజలి చేసిన పాపమా? @JaiTDP, @JanaSenaParty ట్రోలింగ్తో చంపేశారు..!#JusticeForGeethanjali pic.twitter.com/NcOJ3pdL3d — YSR Congress Party (@YSRCParty) March 11, 2024 6:42 AM, Mar 12th, 2024 చంద్రబాబు ట్వీట్.. రగిలిపోతున్న జనసేన బీజేపీ-టీడీపీ-జేఎస్పీ(జనసేన) పొత్తుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్ టీడీపీకి 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్, జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్, బీజేపీకి 10 అసెంబ్లీ 2 పార్లమెంట్ సీట్లను ఆయా పార్టీలే ప్రకటిస్తాయన్న బాబు జనసేనకు 24 సీట్లు అని ఇంతకు ముందు సంయుక్తంగా ప్రకటించిన చంద్రబాబు-పవన్ పవన్ను మళ్లీ మోసం చేసిన బాబు! రగిలిపోతున్న జనసేన శ్రేణులు జనసేనలో అసంతృప్తి బయటపడే అవకాశం విశ్వామిత్రుడు బ్రహ్మపదానికి వెళ్లింది 24తోనే, గాయత్రి మంత్రం 24 అక్షరాలు, అందుకే 24 సీట్లకు ఒప్పుకున్నా అని కాకమ్మ కధలు చెప్పి జనసైనికుల చెవిలో పువ్వులు పెట్టిన @PawanKalyan, ఇప్పుడు చంద్రబాబు 21 సీట్లు ముష్టేసాక ఏ కహాని చెబుతాడో? 🤭#PackageStarPK #TDPJSPCollapse https://t.co/M6wAM6VuSz — YSR Congress Party (@YSRCParty) March 11, 2024 -
గందరగోళంలో పవన్.. చంద్రబాబు ప్లాన్లో భాగమేనా?
సాక్షి, విజయవాడ: ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి రాజకీయం రసవత్తరంగా మారింది. చంద్రబాబు ఆడుతున్న పొలిటికల్ గేమ్లో పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుందా? అంటే.. అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. బీజేపీ, టీడీపీ గేమ్లో పవన్ సమిధలా మారినట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ముందు నుంచీ కాకినాడ స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. కాపులు ఎక్కువగా ఉన్న కాకినాడ సిటీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాలని భావించాడు. కాగా, కూటమి ఏర్పాటులో సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ పెద్దలు పవన్ను కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో, పవన్ గందరగోళంలో పడినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆందోళనలో కేడర్ ఇక, కాకినాడ పార్లమెంట్ స్థానంలో జనసేన పరిస్థితి బాగోలేదని, గెలిచే పరిస్థితి లేదని గతంలోనే పవన్కు పార్టీ కేడర్ స్పష్టతనిచ్చింది. ఎంపీగా పోటీ చేస్తే ఓటమి తప్పదని హెచ్చరించినట్టు కూడా తెలుస్తోంది. కాకినాడలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్టు వారు పవన్కు సూచించారు. అయితే, తాజాగా ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పవన్ పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జనసైనికులు మరింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓటమి తప్పదని జనసేనాని, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు, కూటమిలో తొలి జాబితా విడుదల సందర్భంగా పవన్ ఎక్కడ పోటీ చేస్తారనేది చెప్పకపోవడంతో జనసైనికులు అధినేతపై ఆగ్రహంగా ఉన్నారు. ఇన్నాళ్లూ ఎక్కడికి వెళ్లినా పవన్ను సీఎం.. సీఎం అని భావించి కేడర్ నినాదాలు చేసింది. ఇప్పుడు సీఎం కాదు కదా.. ఎమ్మెల్యేగా కూడా ఉండే పరిస్థితిలేదని వారంతా బాధపడుతున్నారు. నైతిక విలువల్లో దిగజారిపోతే ఇలానే ఉంటుందంటూ జనసేన నాయకుల అసహనంగా ఉన్నారు. ప్రమాదంలో నాగబాబు పొలిటికల్ కేరీర్.. ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ కారణంగా ఆయన సోదరుడు నాగాబాబు పొలిటికల్ కేరీర్ కూడా ప్రశ్నార్ధకంగా మారింది. ఇన్నాళ్లు అనకాపల్లి నుంచి పోటీ చేస్తారని భావించిన నాగబాబు తాజాగా అక్కడి నుంచి జెండా ఎత్తేశారు. ఉన్నట్టుండి అనకాపల్లి నుంచి హైదరాబాద్కు మకాం మార్చారు. నాగాబాబు అనకాపల్లిలో పోటీ చేసే ఛాన్స్లేదని జనసైనికులు తెగేసి చెబుతున్నారు. సర్వేలు కూడా నాగబాబుకు వ్యతిరేకంగా రావడంతో ఆయన అనకాపల్లిని వదులుకున్నట్టు సమాచారం. దీంతో, పార్టీ వ్యవహారాలకు నాగాబాబు దూరంగా ఉంటున్నారనే చర్చ నడుస్తోంది. చంద్రబాబు మైండ్ గేమ్.. చంద్రబాబు పొలిటికల్ ప్లాన్లో భాగంగానే ఇలా జరిగినట్టు పలువురు చెబుతున్నారు. పవన్ను రాష్ట్ర రాజకీయాల్లో ఉంచకూడదనే ప్లాన్లో భాగంగా ఎంపీగా పంపాలని చంద్రబాబు డిసైడయ్యారు. ఈ స్కెచ్లో భాగంగా తన మాటను బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ద్వారా చంద్రబాబు.. బీజేపీ పెద్దలకు చేరేలా చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో, ఎన్నో విధాలుగా తనకు లాభం జరుగుతుందని చంద్రబాబు ఆలోచన చేసినట్టు సమాచారం. -
నారా లోకేష్కు చేదు అనుభవం!
సాక్షి, అనంతపురం: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబుకి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పటికే లోకేష్ పాల్గొంటున్న శంఖారావం సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. ఇక ఇప్పుడు పొత్తు పార్టీల కుమ్మలాటలు కూడా చినబాబు సమక్షంలోనే జరుగుతుండడం గమనార్హం. అనంతపురంలో నారా లోకేష్ శంఖారావం సభలు జరుగుతున్నాయి. అయితే అక్కడ టీడీపీ-జనసేన పొత్తు బెడిసి కొట్టింది. అనంత అర్బన్ టికెట్ తమకేనంటూ టీడీపీ-జనసేన నేతలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకుని ఘర్షణ వాతావరణం సృష్టించారు. లోకేష్ స్టేజ్ మీద మాట్లాడుతున్న టైంలోనే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. అనంత అర్బన్ టికెట్కు టీడీపీ తరఫున ప్రభాకర్ చౌదరి పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే జనసేన తరఫున టీసీ వరుణ్ ఆశిస్తున్నారు. కలిసి పని చేయాలని ఇరు పార్టీల నేతలు పదే పదే చెబుతున్నా.. ఆయా వర్గాల నేతలు, కార్యకర్తలు ససేమిరా చెబుతుండడం విశేషం. -
AP: కూటమిలో తేలని సీట్ల పంచాయితీ
సాక్షి, విజయవాడ: ఏపీలో పొత్తుల తక్కెడ తప్పుడు ప్రయోగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ - జనసేన - టీడీపీ కూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో సయోధ్య కుదరకపోగా విభేదాలు పొడసూపుతున్నాయి. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని పని చేసిన వారికి కాకుండా పలు స్థానాల్లో కొత్త ముఖాలు తెరపైకి రావడం అగ్గి రాజేస్తోంది. ఇప్పటివరకు జరిగిన చర్చలు, దాని తర్వాత బీజేపీ, టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడిన దాని ప్రకారం.. ఏపీలో వివిధ పార్లమెంటు సీట్లకు బీజేపీ పోటీ చేసే పేర్లు ఇలా ఉన్నాయి. అనకాపల్లి : సీఎం రమేష్ అరకు: కొత్తపల్లి గీత రాజమండ్రి : పురందేశ్వరి ఏలూరు : సుజనా చౌదరీ హిందూపూర్ : పరిపూర్ణానంద రాజంపేట : కిరణ్ కుమార్ రెడ్డి జనసేన మచిలీపట్నం: బాలశౌరి కాకినాడ : పవన్ కళ్యాణ్ అలాగే అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ నేతల పేర్లు ఇలా ఉన్నాయి. విశాఖ నార్త్ : విష్ణుకుమార్ రాజు జమ్మలమడుగు: ఆదినారాయణ రెడ్డి కదిరి : విష్ణువర్ధన్ రెడ్డి విజయవాడ సెంట్రల్ : యామిని చోడవరం/మాడుగుల : మాధవ్ కైకలూరు: కామినేని శ్రీనివాస్ ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతున్నది, స్థానిక బీజేపీ నేతలను ఇబ్బంది పెడుతున్న అంశం ఏంటంటే.. పైన ప్రచారంలోకి వచ్చిన పేర్లలో ఒరిజినల్ బిజెపి నేతలే లేరని క్షేత్ర స్థాయిలో గగ్గోలు మొదలైంది. బిజెపికి ఇచ్చిన ఆరు ఎంపీ సీట్లలో పోటీ చేసేది నలుగురు టిడిపి వాళ్లేనని ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగుదేశం నుంచి వచ్చింది : సీఎం రమేష్, సుజనా చౌదరి కాంగ్రెస్ నుంచి వచ్చింది : పురందేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి ఇతర పార్టీ నుంచి వచ్చింది : కొత్తపల్లి గీత, పరిపూర్ణానంద ఇన్నాళ్లు విశాఖను నమ్ముకుని పార్టీ కోసం తిరిగిన జీవీఎల్, రాజమండ్రిలో ప్రతీ చిన్న కార్యక్రమంలో కనిపించే సోము వీర్రాజుకు టిక్కెట్ దక్కే అవకాశాలు లేకపోవడం సగటు బీజేపీ కార్యకర్తలను విస్మయానికి గురి చేస్తోంది. విశాఖ నుంచి పోటీ చేసేందుకు జీవీఎల్ ఎప్పటి నుంచో ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో విశాఖలోనే ఇల్లు కొనుక్కొని గత రెండేళ్లుగా అక్కడే ఉంటూ పార్టీని బలోపేతం చేశారు. రాజమండ్రి లోక్సభ స్థానం ఆశించిన స్థానిక సీనియర్ నేత సోము వీర్రాజుది ఇదే పరిస్థితి. హిందూపూర్ లోక్సభ స్ధానం కోరిన విష్ణువర్దన్ రెడ్డికి కూడా హ్యాండిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ ప్రయోజనాల కోసం బీజేపీ కీలక నేతలకి టిక్కెట్ లేకుండా చేశారని పురంధేశ్వరిపై బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. బీజేపీ గతంలో పోటీ చేసి గెలిచిన విశాఖ ఎంపీ సీటును పురందేశ్వరీ అడగకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. బీజేపీ అగ్రనేతలతో నేడు పవన్ కల్యాణ్, చంద్రబాబు విజయవాడలోని నోవాటెల్లో మరోసారి భేటీ కానున్నారు. నిన్న జరిగిన భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నేడు మరోసారి భేటీ అవుతున్నారు. -
March 11th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu 9:45 PM, Mar 11th, 2024 కృష్ణా జిల్లా: చంద్రబాబు ఓటమి భయంతో ఢిల్లీలో మోదీ కాళ్లు పట్టుకున్నాడు: మంత్రి జోగి రమేష్ టీడీపీ, జనసేన, బీజేపీ గుంపులుగా వస్తున్నాయి. జగన్ సింహాలా సింగల్ గా పోటీచేస్తారు చంద్రబాబు, పవన్ తోడు దొంగలు కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తా అని దొంగ హామీలు ఇస్తారు చంద్రబాబు దొంగ హామీలు ప్రజలు నమ్మరు జూ. ఎన్టీఆర్ని చంద్రబాబు వాడుకుని వదిలేశాడు 9:20 PM, Mar 11th, 2024 విజయవాడ: టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య కుదరని ఏకాభిప్రాయం ఎనిమిది ఎంపీ సీట్లతో పాటు పది అసెంబ్లీ సీట్లకి పట్టుబట్టిన బీజేపీ సుధీర్ఘంగా చర్చించినా కొలిక్కి రాని సీట్ల పంచాయితీ విశాఖ, అనకాపల్లి, అరకు, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ లేదా గుంటూరు, హిందూపూర్, రాజంపేట లేదా తిరుపతి లోక్ సభ స్ధానాల కోసం బీజేపీ పట్టు శ్రీకాకుళం లేదా ఎచ్చెర్ల,విశాఖ నార్త్, విశాఖ సౌత్ లేదా వెస్ట్ లేదంటే మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాలు కావాలంటూ బీజేపీ ప్రతిపాదనలు పి.గన్నవరం, రాజమండ్రి లేదా ముమ్మిడివరం, ఉండి లేదా నరసాపురం, కైకలూరు, కదిరి, గుంతకల్లు లేదా మదనపల్లె, శ్రీకాళహస్తి అసెంబ్లీ కావాలంటున్న బీజేపీ తాము అడిగిన సీట్లని కేటాయించాలన్న బీజేపీ కేంద్ర మంత్రి షెకావత్ బీజేపీ ప్రతిపాదనలపై ఖంగుతిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మూడు ఎంపీ సీట్లకి, 24 అసెంబ్లీ సీట్లకి తగ్గలేనని తేల్చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో ఉమ్మడి సమావేశం ముగిసాక మరోసారి పవన్ తో చర్చించిన చంద్రబాబు అసెంబ్లీ సీట్లు 24 నుంచి 22కి....మూడు ఎంపీ స్ధానాలనుంచి రెండుకి తగ్గించుకోవాలని పవన్ ని కోరిన చంద్రబాబు సీట్లు తగ్గించుకోలేనని...క్యాడర్కి సమాధానం చెప్పుకోలేకపోతున్నానని పవన్ స్పష్టం చేసినట్లు ప్రచారం రేపు కూడా మరోసారి చర్చలు జరిగే అవకాశం 8:30 PM, Mar 11th, 2024 కొలిక్కిరాని సీట్ల పంచాయితీ ఎడతెగని చర్చలు.. 12 గంటలకు మొదలైన చర్చలు.. 12 గంటలకు చంద్రబాబు నివాసానికి వచ్చిన గజేంద్ర సింగ్ షెకావత్, పాండా. ఒంటిగంటన్నరకు చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్. దాదాపు 8గంటలు చర్చలు జరిపిన మూడు పార్టీల నేతలు. చర్చల్లో కుదరని ఏకాభిప్రాయం. బీజేపీ ప్రతిపాదనలతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి. 7:40 PM, Mar 11th, 2024 కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం రామవరపుమోడీలో టీడీపీకి ఎదురుదెబ్బ . పెడన వైసీపీ ఇంఛార్జి ఉప్పాల రాము ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు. టీడీపీ నేత గూడవల్లి నాంచారయ్యతో పాటు కార్యకర్తలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉప్పాల రాము. 7:20 PM, Mar 11th, 2024 చంద్రబాబు పచ్చి మోసగాడు, నమ్మొద్దు: ఎంపీ కేశినేని నాని చేయూత ఈ రోజు మీకు పెద్ద పండగ. మీలో పథకాలు ఎవరికి వస్తున్నాయి అంటే ప్రజలు ఒక్కసారిగా చెయ్యి ఎత్తడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి అందరిని పోగేసుకుంటున్నాడు బాబు. చంద్రబాబు పచ్చి మోసగాడు, మీరు నమ్మొద్దు. సీఎం జగన్ నమ్మకస్తుడు. ఇచ్చిన మాట తప్పడు. జగన్ను సీఎంగా మనం అందరం గెలిపించుకోవాలి. మనందరం బాగుండాలి అంటే పిల్లలు బాగా చదువుకోవాలి అంటే వెనకబడిన కులాలు బాగుండాలి అంటే జగన్ సీఎం కావాలి. 6:50 PM, Mar 11th, 2024 తణుకు: సీఎం జగన్ గొప్ప నిజాయితీ పాలన అందించారు: మంత్రి కారుమూరి రూ. 3300 కోట్లు తణుకు అభి వృద్ధి కి కేటాయించారు నా మీద ప్రతి పక్షాలు బురద చల్లినా... నాకు మంత్రి పదవి ఇచ్చిన దేవుడు జగన్మోహన్రెడ్డి కార్య కర్తల కోసం అహర్నిశలు కష్టపడతాను మూడు కండవాలు కప్పుకుని వస్తున్న వారిపై యుద్దానికి సిద్దంగా ఉన్నాం 5:50 PM, Mar 11th, 2024 కృష్ణాజిల్లా: చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు: కొడాలి నాని జనసేన , బీజేపీని కలుపుకుని ఎన్నికలకు వస్తున్నాడు రాజకీయంగా, ఆర్ధికంగా తను బాగుపడాలన్నదే చంద్రబాబు ఆలోచన ముస్లింలు, క్రైస్తవులకు బీజేపీ అన్యాయం చేసిందంటాడు మళ్లీ అదే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తాడు మోదీని వ్యక్తిగతంగా తిట్టాడు... ఇప్పుడు మోదీ గొప్పోడంటున్నాడు మోదీని అడ్డం పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకోవాలని చంద్రబాబు చూస్తున్నాడు అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఎవరి కాళ్లైనా నాకుతాడు మంచి జరిగితేనే ఓటేయమని దమ్ముగా అడుగుతున్న ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డి పవన్ , చంద్రబాబు, బీజేపీ కలిసి పోటీ చేసినా వైఎస్సార్సీపీని ఓడించలేరు జగన్మోహన్రెడ్డిని రెండవ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయకుండా అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలి తుప్పు పట్టిన సైకిల్ను రాబోయే ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓడించి .... బుడమేరులో పడేయాలి 5:47 PM, Mar 11th, 2024 చంద్రబాబుపై సీఐడీ చార్జ్షీట్ అసైన్డ్ భూముల కుంభకోణంలో ఛార్జ్ షీట్ రూ. 4, 400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సీఐడీ నిర్ధారణ అసైన్డ్ భూముల స్కాంలో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ ముద్దాయిగా చార్ఝ్ షీట్ 1100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు పేర్కొన్న సీఐడీ అమరావతి రాజధానిలో భారీ భూదోపిడీ క్యాపిటల్ సిటీ ప్లాన్ తో చంద్రబాబు అండ్ కో భూ దోపిడీ చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములు కాజేసినట్టు సీఐడీ నిర్ధారణ రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూముల స్కాం చేసినట్టు సీఐడీ నిర్ధారణ చంద్రబాబు, నారాయణతో పాటుమాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామక్రిష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ ముద్దాయిలుగా ఛార్జ్ షీట్ దాఖలు 4:55 PM, Mar 11th, 2024 ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన వలస పక్షి కొలికపూడి: వైఎస్సార్సీపీ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాస్ విజయవాడ నడిబొడ్డులో జరిగిన వంగవీటి మోహన రంగా హత్యను వైఎస్సార్కు ఆపాదించే దుష్టప్రయత్నం చేయడం దారుణం తిరువూరు నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన వలస పక్షి కొలికపూడి శ్రీనివాస్ కొలికపూడి చెప్పేవన్నీ అబద్ధాలే అని ప్రజలు గమనించారు మహానేత వైఎస్సార్ పై నిందలు వేసే ప్రయత్నం మానుకోవాలి కాపుల ఓట్లుకోసం ఒక దుష్ట తలంపుతో చేస్తున్నాడు ఆనాడు ప్రభుత్వం ఎవరిది, ఆ రోజు పత్రికలు చూశావా, ఘర్షణలు చూశావా కొలికపూడి కనీస విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం,అబద్దాలు,మాయల పకీరుల కల్లబొల్లి మాటలు చెబితే నమ్మే ప్రజలు లేరు కొలికపూడి శ్రీనివాస్కు నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు 4:49 PM, Mar 11th, 2024 విజయవాడ మొదటికొచ్చిన బీజేపీ, టీడీపీ, జనసేన సీట్ల పంచాయతీ సీట్ల సంఖ్యపై బీజేపీ పట్టు ఢిల్లీలో కేవలం ఎన్డీయేపై చేరికపైనే చర్చలు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్న షెకావత్ షెకావత్ ప్రతిపాదనలతో ఖంగుతిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎనిమిది ఎంపీ, ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు కావాలని బీజేపీ ప్రతిపాదన ఆరు ఎంపీ, ఆరు ఎమ్మెల్యేలంటూ ఇన్నాళ్లూ టీడీపీ లీకులు ఎల్లో మీడియాలోను అదే ప్రచారం 8 ఎంపీ, 8 ఎమ్మెల్యే ఇవ్వాల్సిందేనని బీజేపీ స్పష్టత అంగీకరించాల్సిందేనని చంద్రబాబుకి బీజేపీ అల్టిమేటం 4:02 PM, Mar 11th, 2024 విశాఖ: నాలుగు ప్రాంతాల్లో నాలుగు సిద్దం బహిరంగ సభలను ఏర్పాటు చేశాం: మంత్రి బొత్స సభలకు విశేషమైన స్పందన వచ్చింది నేను మేలు చేస్తేనే ఓటు వేయని సీఎం జగన్ చెపుతున్నారు లక్షలాది మంది వచ్చి సీఎం జగన్ కు ఆశీర్వాదం తెలిపారు పొత్తుల కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెంపర్లాడుతున్నారు 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పోత్తల కోసం అందరి గుమ్మం ఎక్కుతున్నారు చంద్రబాబు అంటే కట్టప్ప, చంద్రబాబు అంటే వెన్నుపోటు దారుడు.. అంటూ చంద్రబాబు గురించి బీజేపీ నేతలు మాట్లాడిన వీడియో ప్రదర్శించిన బొత్స స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి చంద్రబాబు ఏం చెపుతారు సీఎం జగన్ మాటలను కొన్ని మీడియా సంస్థలు వక్రికరించారు 175 స్థాలనాలకు 175 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుస్తుంది 3:59 PM, Mar 11th, 2024 విజయవాడ సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు నివాసంలో కొనసాగుతున్న మూడు పార్టీల చర్చలు రెండున్నర గంటలు దాటినా చర్చలలో కుదరని ఏకాభిప్రాయం విశాఖ సిటీలో రెండు అసెంబ్లీ స్ధానాలు కావాలంటున్న బీజేపీ విశాఖ నార్త్, విశాఖ సౌత్ లేదా విశాఖ వెస్ట్ లేదంటే వి.మాడిగుల అసెంబ్లీ కోసం బీజేపీ పట్టు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం సీటుని కోరుతున్న బీజేపీ మదనపల్లె, శ్రీకాళహస్తి, కదిరి స్థానాల కోసం బీజేపీ పట్టు పలు అసెంబ్లీ స్థానాలపై వీడని సందిగ్ధత 3:27 PM, Mar 11th, 2024 విశాఖపట్నం బీజేపీలో టికెట్ వార్ పురంధేశ్వరి వ్యూహాలకు ఎంపీ జీవిఎల్ ప్రతి వ్యూహం విశాఖ లోక్ సభ స్థానంపై కన్నేసిన జీవీఎల్ విశాఖ లోక్సభ సీటు జీవీఎల్ నరసింహ రావుకు ఇవ్వాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పలు సంఘాల లేఖలు వైజాగ్ బ్రాహ్మణుల సంక్షేమ సంఘం, మాజీ నావియన్ సెయిలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, రాజస్థానీ విప్ర సంక్షేమ సంఘం , విశాఖ జిల్లా బీజేపీ ఓబిసీ మోర్చా, కృష్ణ దేవరాయ సంక్షేమ సేవా సంఘం, వాల్టెయిర్ కలిబరి, స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ , భారతీయ సాంస్కృతిక సంఘ్ , మిథిలా సాంస్కృతిక పరిషత్, అఖిల భారతీయ పూర్వ సైనిక్ సేవా పరిషత్ లు నడ్డా కు లేఖలు 3:25 PM, Mar 11th, 2024 అనంతపురం: చంద్రబాబు మాకొద్దు అంటున్న ప్రజలు టీడీపీ నేతలు బలవంతంగా వేసి వెళ్లిన పోస్టర్లను తొలగించిన వృద్ధులు కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం కురాకులపల్లిలో ఘటన 3:20 PM, Mar 11th, 2024 సత్తెనపల్లి: చంద్రబాబు ఓ మ్యానిపులేటర్: మంత్రి అంబటి రాంబాబు సిద్ధం సభ చూసి ఓర్వలేకపోతున్నారు లక్షలాది మంది జనం చూసి తట్టుకోలేకపోతున్నారు అందుకే గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ వేసుకోవాల్సిన అవసరం మాకేంటి? చంద్రబాబే తన సభలకు గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ వేసుకోవాలి 2:57 PM, Mar 11th, 2024 విజయవాడ సీట్ల సర్దుబాటుపై కొనసాగుతున్న అయోమయం ఎనిమిది ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ సీట్లకోసం పట్టపడుతున్న బీజేపీ చంద్రబాబు నివాసంలో ఏపీ బీజేపీ పురందేశ్వరికి అందని ఆహ్వానం ఏయే సీట్లు బీజేపీకి ఇవ్వాలనే దానిపై జరుగుతున్న కీలక చర్చలు ఈ కీలక సమావేశానికి పురందేశ్వరిని దూరం పెట్టిన చంద్రబాబు గంట నుంచి కొనసాగుతున్న చర్చలు....చర్చలలో బీజేపీ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్,జాతీయ ఉపాద్యక్షుడు బైజయంత్ పాండా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటుపై కొనసాగుతున్న అయోమయం సీట్ల కోసం విజయవాడలోనే మకాం వేసిన సిఎంరమేష్, రఘురామకృష్ణంరాజు, సత్యకుమార్ అనకాపల్లి పరిశీలనలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేరు రాజమండ్రి లొక్ సభ స్ధానాన్ని సోము వీర్రాజుకి అడుగుతున్న బీజేపీ అగ్రనేతలు హిందూపూర్ రేసులో విష్ణువర్దన్ రెడ్డి పేరు సాయంత్రానికి జాబితాని బీజేపీ పార్లమెంటరీ కమిటీకి పంపనున్న షెకావత్ 2:45 PM, Mar 11th, 2024 పురందేశ్వరి లేకుండానే చర్చలు విజయవాడ: చంద్రబాబు నివాసంలో మూడు పార్టీ నేతల భేటీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేకుండానే జరుగుతున్న చర్చలు ఈ కీలక సమావేశానికి పురందేశ్వరిని దూరం పెట్టిన చంద్రబాబు బీజేపీ పోటి చేసే పార్లమెంట్ స్థానాల్లో అని కులాలు ఉండేలా కార్యాచరణ మైనార్టీలు పోటీ నియోజకవర్గాల్లో బీజేపీ కి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదనలు బీజేపీ కీలక నేతలు ఎంపీ జీవిఎల్, సోము వీర్రాజు, విష్ణు వర్దన్ రెడ్డిలు పోటీ చేస్తారని క్లారిటి ఇచ్చిన బీజేపీ సోము వీర్రాజు ఎమ్మెల్యేగా పోటీ కాకుండా గతంలో మాదిరి ఎమ్మెల్సీ ఇస్తామన్న టీడీపీ. నో చెప్పిన బీజేపీ గుంటూరు తూర్పు, విజయవాడ వెస్ట్, కడప, శ్రీకాళహస్తి కావాలంటున్న బీజేపీ విజయవాడ వెస్ట్ పై పట్టుబడుతున్న జనసేన 2:10 PM, Mar 11th, 2024 వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగనన్న నెరవేచ్చారు సీనియర్ ఎన్టీఆర్, జూ.ఎన్టీఆర్కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. టీడీపీ, జనసేన, బీజేపీ గుంపుగా వస్తున్నాయి ఢిల్లీ వెళ్లి చంద్రబాబు, పవన్ మోదీ కాళ్లు పట్టుకున్నారు చంద్రబాబుకి విలువలు, విశ్వసనీయత లేవు చంద్రబాబు పచ్చి మోసగాడు. రైతులను, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. 2014లో మోసం చేసినట్టే మళ్లీ మోసం చేస్తారు. మంచి చేశాడు కాబట్టి ప్రజల గుండెల్లో జగన్ నిలిచారు. జగన్ సింగల్ గా వస్తారు. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే మంత్రి జోగిరమేష్ వ్యాఖ్యలు 1:52 PM, Mar 11th, 2024 ఎవరు.. ఎక్కడ? చంద్రబాబు ఉండవల్లి నివాసంలో కూటమి నేతల మీటింగ్ సీట్ల సర్దుబాటుపై ప్రధాన నేతల మధ్య చర్చలు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నదానిపైనే అయోమయం సోము వీర్రాజు సంగతేంటన్న దానిపైనే ప్రధాన చర్చ మీటింగ్లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీ బైజయంత్ పాండాల విశాఖపట్నం 1:52 PM, Mar 11th, 2024 ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారు ఈనెల 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న పీఎం మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం విశాఖలోని రైల్వే మైదానంలో నిర్వహించబోయే సభలో పాల్గొననున్న ప్రధాని ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి పూర్తిస్థాయి షెడ్యూల్ వెలువడాల్సి ఉంది 1:15 PM, Mar 11th, 2024 కూటమి చర్చలకు పురంధేశ్వరికి నో ఇన్విటేషన్ చంద్రబాబు నివాసంలో బీజేపీ, జనసేన కూటమితో చర్చలు సీట్ల సర్దుబాటులో ఇప్పటికీ కొనసాగుతున్న అయోమయం చంద్రబాబు నివాసానికి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా. మరికాసేపట్లో చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ ఎనిమిది పార్లమెంట్, ఎనిమిది ఎమ్మెల్యే సీట్లకి పట్టపడుతున్న బీజేపీ చంద్రబాబు నివాసంలో చర్చలకి పురందేశ్వరికి అందని ఆహ్వానం ఏయే సీట్లు బీజేపీకి ఇవ్వాలనే దానిపై జరగనున్న కీలక చర్చలు ఈ కీలక సమావేశానికి పురందేశ్వరిని దూరం పెట్టిన చంద్రబాబు 12:25 PM, Mar 11th, 2024 చంద్రబాబు నివాసానికి బీజేపీ, జనసేన నేతలు కూటమిలో పొత్తులపై చర్చించేందుకు చంద్రబాబుకు ఇంటికి చేరుకున్న నేతలు చంద్రబాబు నివాసానికి చేరుకున్న కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ , బీజేపీ కేంద్ర ఉపాధ్యక్షుడు జయంత్ పాండా. షెకావత్తో పాటు వచ్చిన జనసేన నాదెండ్ల మనోహర్. కాసేపట్లో చంద్రబాబు నివాసానికి రానున్న పవన్ కళ్యాణ్. 12:10 PM, Mar 11th, 2024 ఆరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన నిడదవోలు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా దుర్గేష్ ఆరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన పవన్ పంతం నెగ్గించుకున్న బుచ్చయ్య చౌదరి బుచ్చయ్య చౌదరి కోసం కందుల దుర్గేష్కు హ్యాండ్ ఇచ్చిన పవన్ రాజమండ్రి రూరల్ సీటు ఆశించిన కందుల దుర్గేష్ జనసేన నేతలు ఆందోళనను పట్టించుకోని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆదేశం మేరకు దుర్గేష్ని నిడదవోలు పంపాలని పవన్ నిర్ణయం 11:55 AM, Mar 11th, 2024 చంద్రబాబు ఇంటికి చేరుకున్న టీడీపీ నేతలు.. ఉండవల్లి నివాసానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకున్న అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు. కాసేపట్లో చంద్రబాబు నివాసానికి రానున్న బీజేపీ ముఖ్య నేతలు, పవన్ కళ్యాణ్. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య కీలక చర్చలు. 11:20 AM, Mar 11th, 2024 చంద్రబాబు, పవన్కు మంత్రి కాకాని కౌంటర్ మేదరమెట్ల సిద్ధం సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. లక్షలాది మంది జనం వచ్చారు. ప్రజల్లో ఎంత స్పందన ఉందో తెలుస్తోంది. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయి. అందుకే అంతమంది సభకు వచ్చారు. సభ సక్సెస్ అవ్వడంతో చంద్రబాబుకి కడుపుమంట పెరిగింది. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు గ్రాఫిక్స్? దీనికి పచ్చబ్యాచ్ సమాధానం చెప్పాలి. గ్రాఫిక్స్కి పేటెంట్ హక్కుదారుడు చంద్రబాబు అమరావతి రాజధాని అని బాహుబలి గ్రాఫిక్స్లో చూపించావు. గ్రీన్ మ్యాట్ వేస్తే.. దాని గురించి బురద చల్లాలని దుర్మార్గ ప్రయత్నం చేశారు. చంద్రబాబు అబద్ధాల కోరు.. సిద్ధం సభల ద్వారా జగన్ ప్రజల్లోకి వెళ్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు. రా కదలిరా సభ చేస్తున్నారు.. ఈ సభల్లో ఎక్కడన్నా జనాలు ఉన్నారా? ఎన్నికల ముందు చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ పొత్తు కోసం తిరుగుతున్నాడు. జనం లేని పార్టీకి పవన్ కళ్యాణ్ సేనాని. 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేశాయి. ఢిల్లీలో మోదీ గురించి ఏదేదో మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఆయనతో పొత్తుకోసం తిరుగుతున్నాడు లోకేష్ మా అమ్మని తిట్టాడు అని సిగమెత్తినట్లు పవన్ మాట్లాడి.. ఇప్పుడు సిగ్గు లేకుండా వారిద్దరూ కలిసి పోటీ చేస్తున్నారు. పవన్, లోకేష్ కాలర్ పట్టుకుంటాడేమో అనుకున్నా.. కానీ పవన్.. చంద్రబాబు, లోకేష్ కాళ్ళు పట్టుకున్నాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జెండాలు మార్చుకున్నారు.. జనాలేమో వైసీపీలోకి వచేస్తున్నారు. 10:30 AM, Mar 11th, 2024 టీడీపీకి ఎంపీ కేశినేని నాని కౌంటర్ మైలవరంలో సర్నాల తిరుపతిరావును మీరు గెలిపించుకోవాలి మీకు ఏ చిన్నపాటి ఇబ్బంది వచ్చినా హెల్త్ సెంటర్ మీకు దగ్గరలోనే ఉన్నాయి.. అదే జగన్న అంటే కుల మత బేధాలు లేకుండా మీకు డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు జగనన్న మాటిచ్చి నిలబెట్టుకున్నాడు. చంద్రబాబు మాట ఇచ్చి మోసం చేశాడు జగనన్న ఈ కాలనీలో ఇప్పటివరకు 93 కోట్లు ఇచ్చారు. మీ ఆరోగ్యాలు బాగుండాలి అని జగనన్న ఈ పథకాలు తీసుకు వచ్చారు. చంద్రబాబు నమ్మించి మీ అందరినీ మోసం చేశారు. ఇంతక ముందు వసంత కృష్ణ ప్రసాద్ మిమ్మల్ని మోసం చేశాడు నమ్మక ద్రోహం చేశాడు. అందుకే జగనన్న సామాన్యుడైన సర్నాలను నిలబెట్టారు. ఒక సామాన్యుడి బాధ సామాన్యుడికి తెలుసు. 9:55 AM, Mar 11th, 2024 అన్ని సీట్లు కూడా రావని బాబుకి తెలిసిపోయింది: గ్రంధి శ్రీనివాస్ మెదరమెట్లో జరిగిన సిద్ధం సభ దేశ చరిత్రలోనే నిలిచిపోతుంది సూర్యుడు నిప్పులు కక్కుతున్నా.. 15 లక్షల మంది ఎక్కడా అలసిపోకుండా జై జగన్ నినాదాలతో మేమంతా సిద్ధమంటూ మారుమోగిపోయింది పేదలకు పెత్తందారులకు జరిగే యుద్ధంలో.. సీఎం జగన్ అర్జునుడిలా విజయం సాధిస్తారు... విద్యా వైద్యం పట్ల గత ప్రభుత్వాలు తిలోదకాలు ఇచ్చాయి నాడు వైఎస్సార్ పేదల కోసం ఒక్క అడుగు వేస్తే.. జగన్ పది అడుగులు వేశారు దగాకి వెన్నుపోటుకి కుట్ర రాజకీయాలకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ ప్రజలను మోసం చేయడం దగా చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య ఇచ్చిన హామీలు 90% సీఎం జగన్ నెరవేర్చారు డిబిటీ నాన్ డిబిటీ ద్వారా 3 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో చేర్చారు చంద్రబాబు సూపర్ సిక్స్ కోసం రూ. 87 వేల కోట్లు ఖర్చు పెట్టాలి.. ఇచ్చిన హామీలకు లక్షా 50 వేల కోట్లు అవుతుంది ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు.. రూ. 1,40,000 కోట్ల హామీలిస్తున్నారు ఎన్నికల ముందు ప్రజలను మోసం చేయడం.. వారికి పంగనామాలు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య చెప్పాడంటే చేస్తాడు అంతే.. అనే బలమైన నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంటరిగా వెళ్తే 23 సీట్లు కూడా రావనీ చంద్రబాబుకి తెలిసి పోయింది సీపీఎం సీపీఐ కాంగ్రెస్ తో చంద్రబాబు అనధికార పొత్తు పెట్టుకుంటున్నారు పేదల పక్షాన నిలుస్తున్న జగన్పై.. పొత్తులతో యుద్ధం చేయాలని చూస్తున్నారు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్ నెస్ సెంటర్లతో గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశారు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యలు 8:45 AM, Mar 11th, 2024 అభిమానులకు ముద్రగడ లేఖ.. వైఎస్సార్సీపీలో చేరికపై తన అభిమానులకు లేఖ విడుదల చేసిన కాపు ఉద్యమనేత ముద్రగడ ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు మీడియా ద్వారా మీకందరికి తెలుసు అనుకుంటున్నాను. సీఎం జగన్ పిలుపు మేరకు వైఎస్సార్సీపీలోకి వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నాను మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద వైఎస్ జగన్ను కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పని చేస్తాను. పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు.. అభివృద్ధిని సీఎం జగన్తో చేయించాలని ఆశతో ఉన్నాను. మీ బిడ్డ అయిన నేను ఎప్పుడు తప్పు చేయలేదు.. చేయను. ఈనెల 14న కిర్లంపూడి నుండి తాడేపల్లికి బయలుదేరుతున్నాను. అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు పాలపంచుకుని రావాలన్నారు. 8:00 AM, Mar 11th, 2024 ప్రతిపక్ష పార్టీల తొలి ఉమ్మడి సమావేశం.. విజయవాడలో బీజేపీ - జనసేన - టీడీపీ తొలి ఉమ్మడి సమావేశం. సీట్ల సర్దుబాటు, పోటీ చేసే స్థానాలపై చర్చ. సీట్ల సర్దుబాటుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం. ఇప్పటికే సీట్ల అంశంపై చర్చిస్తున్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ , ఎంపీ జై జయంత్ పాండా, సంఘటన మంత్రి శివ ప్రకాష్ నిన్న బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్తో బీజేపీ పెద్దలు భేటీ. 7:35 AM, Mar 11th, 2024 ఎవరికి ఎన్ని సీట్లు.. ఉదయం 10:30 గంటలకి నోవాటెల్ హోటల్కి చంద్రబాబు. పొత్తులో భాగంగా మూడు పార్టీల ఉమ్మడి సమావేశం పొత్తుల ఖరారు తర్వాత జరుగుతున్న మూడు పార్టీల మొదటి సమావేశం. జనసేన-బీజేపీకి 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలు కేటాయించినట్లు ఇప్పటికే చంద్రబాబు వెల్లడి. ఏయే స్థానాల్లో జనసేన-బీజేపీ పోటీ చేయాలనే దానిపై సమావేశంలో చర్చ. ఆయా స్థానాల్లో అభ్యర్థులు ఎంపీకపైన కసరత్తు చేయనున్న మూడు పార్టీలు. మూడు పార్టీలు పోటీ చేసే స్థానాలపై ఈరోజు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం. 7:05 AM, Mar 11th, 2024 ఓటును సంధించండి: సీఎం జగన్ జమ్మిచెట్టుపై దాచిన ఈ అస్త్రాన్ని బయటకు తీయండి పేదల అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందారులపై ప్రయోగించండి మేదరమెట్ల సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాకు అధికారమంటే వ్యామోహం లేదు.. ప్రతి చరిత్ర పుస్తకంలో నా పేరు ఉండాలి.. ప్రతి పేదవాడి ఇంట్లో నా ఫొటో ఉండాలన్నదే కోరిక పేదల తలరాతలు మార్చాలన్నదే నా కల, నా లక్ష్యం బాబు సైకిల్కు చక్రాలు లేవు.. అది తుప్పు పట్టింది దాన్ని తోయడానికి వేరే పారీ్టలు కావాలి అందుకే దత్తపుత్రుడితో కలిసి ఢిల్లీలో మోకరిల్లారు దత్తపుత్రుడు సైకిల్ దిగమంటే దిగుతాడు.. ఎక్కమంటే ఎక్కుతాడు త్వరలో మేనిఫెస్టో.. చేయగలిగిందే చెబుతాం 2014 ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి మోసం చేశారు.. ఇప్పుడు మళ్లీ అదే డ్రామాకు సిద్ధమయ్యారు బాబు మాటలు నమ్మితే సంక్షేమాభివృద్ధి దూరం మీ బిడ్డ మాట ఇచ్చాడంటే చేస్తాడంతే ప్రతి గడప నుంచి స్టార్ క్యాంపైనర్లు బయటకు రావాలి ఈ మార్పు కొనసాగాలంటే మీ బిడ్డ మళ్లీ సీఎం అవ్వాలని ఇంటింటా చెప్పండి పార్టీలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా 7:00 AM, Mar 11th, 2024 కేంద్ర బృందంతో పురంధేశ్వరి భేటీ.. బీజేపీ అభ్యర్థుల జాబితాపై విజయవాడ నోవాటెల్లో నిన్న రాత్రి కీలక సమావేశం. కేంద్ర బృందంతో భేటీ అయిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ , ఎంపీ జై జయంత్ పాండా, సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, మధుకర్ , పురంధేశ్వరి. అభ్యర్థుల ఎంపీకపై బీజేపీ తుది కసరత్తు. జాబితాను నేటి పార్లమెంటరీ పార్టీ సమీక్షకి పంపే అవకాశం 6:55 AM, Mar 11th, 2024 బీజేపీ పెద్దలతో పవన్ భేటీ.. బీజేపీ పెద్దలతో భేటీ అయిన జనసేన పవన్ కల్యాణ్ గంటకుపైగా కేంద్ర మంత్రి శకవత్తో పవన్ చర్చలు. పోటీ చేసే స్థానాలపై సమాలోచనలు. చర్చల అనంతరం మౌనంగా వెళ్లిపోయిన పవన్. నేడు మరోసారి శకవత్తో పవన్ భేటీ అయ్యే అవకాశం. 6:50 AM, Mar 11th, 2024 రాజకీయ కుంభమేళా! సార్వత్రిక ఎన్నికలకు ముందే కనిపిస్తున్న వైఎస్సార్సీపీ సునామీ మేదరమెట్ల సభకు దక్షిణ కోస్తాలో 44 నియోజకవర్గాల నుంచి పోటెత్తిన జనప్రవాహం ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయిన వందలాది ఎకరాల సభా ప్రాంగణం వాహనాలతో కోల్కతా – చెన్నై జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ మేదరమెట్ల – రేణంగివరం ఆరు వరుసల రహదారిపై 18 కి.మీ. పొడవునా ఆగిన వాహనాలు మరో చారిత్రక విజయాన్ని చేకూర్చేందుకు సిద్ధమంటూ నినదించిన లక్షలాది గళాలు సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తల్లో ఉన్న విశ్వాసానికి అద్దం పట్టిన సభ భీమిలి, దెందులూరు, రాప్తాడుకు మించి నాలుగో సభ విజయవంతం కావడంపై శ్రేణుల్లో జోష్ 6:40 AM, Mar 11th, 2024 టీడీపీకి పొత్తు పోటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన సెగ అభ్యర్థుల ఖరారుపైనా శ్రేణుల్లో ఆందోళన డబ్బులు ఖర్చుచేయించి వెన్నుపోటు పొడిచారంటూ గగ్గోలు కాకినాడ రూరల్లో శెట్టిబలిజ నేత పెంకే శ్రీనివాసబాబా కన్నీళ్లు పోలవరం నియోజకవర్గంలో కార్యకర్త ఆత్మహత్యాయత్నం తంబళ్లపల్లెలో బైక్ ర్యాలీకి నేతల డుమ్మా యలమంచిలిలోనూ కార్యకర్తల నిరసన గుంతకల్లులో గుమ్మనూరు గోబ్యాక్ అంటూ ర్యాలీ 6:30 AM, Mar 11th, 2024 టీడీపీ పొత్తుపై ఏపీ బీజేపీ నేతల తీవ్ర అసంతృప్తి టీడీపీ కోసం రాష్ట్ర బీజేపీ నేతలను తాకట్టు పెట్టారని రగిలిపోతున్న ఆ పార్టీ ఏపీ నేతలు తన సామాజిక వర్గం కోసం ఏపీ బీజేపీని పురందేశ్వరి తాకట్టు పెట్టారని ఆగ్రహం ఏపీ బీజేపీకి సీట్ల తగ్గింపులో చక్రం తిప్పిన సుజనా చౌదరి, సీఎం రమేష్ అధికారంలో లేనప్పుడే 14 ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నామని అంటున్న బీజేపీ నేతలు ఇప్పుడు ముష్టి 8 అసెంబ్లీ సీట్లకు లొంగిపోవడం పైన రగులుతున్న ఏపీ బీజేపీ నేతలు పురందేశ్వరి ఏపీ బీజేపీ నేతల భవిష్యత్తు కాపాడలేకపోయారని తీవ్ర ఆగ్రహం ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురందేశ్వరి ఫెయిలయ్యారని అగ్గిమీద గుగ్గిలం పురందేశ్వరి చెబితే వినే వారెవరు పార్టీలో లేరని వ్యాఖ్యలు -
టీడీపీకి పొత్తు‘పోటు’
కాకినాడ రూరల్/బుట్టాయగూడెం/బి.కొత్తకోట/అచ్యుతా పురం(యలమంచిలి)/గుంతకల్లు/భీమడోలు : తెలుగుదేశం పార్టీలో పొత్తులతోపాటు అభ్యర్థుల ఖరారు నిరసనల సెగ రేపుతున్నాయి. ఇన్నాళ్లూ పార్టీ కోసం డబ్బులు ఖర్చుపెట్టి పనిచేస్తే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు తమను వెన్నుపోటు పొడిచారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో శెట్టిబలిజ నేత, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ పెంకే శ్రీనివాసబాబా ఆదివారం తన నివాసంలో రెండువేల మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ సీటును జనసేనకు ఇచ్చిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ దంపతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ అధిష్టానం సత్యనారాయణకు కాకినాడ రూరల్ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పదవిని, ఆయన అనుచరుడు కటకంశెట్టి బాబీకి కో కో–ఆర్డినేటర్ పదవిని కట్టబెట్టింది. దీనిపై తొలి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న తనకు కనీస సమాచారం ఇవ్వలేదని పెంకే శ్రీనివాసబాబా ఆవేదన వ్యక్తం చేశారు. అదేమని అడిగితే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేత యనమల రామకృష్ణుడు తన ముఖంలో కరిష్మా లేదని అవమానించారని శ్రీనివాసబాబా కార్యకర్తల సమక్షంలో కన్నీటిపర్యంతమయ్యారు. పార్టీ కోసం హైదరాబాద్లో ఆస్తులూ అమ్ముకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా చంద్రబాబు తనకు ప్రాధాన్యం ఇవ్వకుండా వేరేవారికి పదవులు కట్టబెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజికన్యాయం గురించి మాట్లాడే జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీసీల సీటు లాక్కున్నారని విమర్శించారు. టీడీపీపై నమ్మకం పోయిందని, చంద్రబాబు నుంచి పిలుపు వస్తుందేమోనని, వారం పది రోజులు వేచి చూసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని శ్రీనివాసబాబా వెల్లడించారు. టీడీపీ నేత కాకరపల్లి చలపతిరావు, మరికొందరు నేతలు మాట్లాడుతూ శ్రీనివాసబాబాతో ఇండిపెండెంట్గా పోటీ చేయించి టీడీపీకి తమ సత్తాచాటుతామని పేర్కొన్నారు. కాకినాడలో కన్నీరు పెట్టుకుంటున్న బీసీ నేత శ్రీనివాస బాబా ► ఏలూరు జిల్లా పోలవరం సీటును జనసేనకు కేటాయిస్తున్నారని వస్తున్న వార్తలపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొరగం శ్రీనివాసులు వర్గం ఆందోళన చెందుతోంది. ఈ మేరకు కార్యకర్తలు ఆదివారం బుట్టాయగూడెం, రెడ్డిగణపవరం గ్రామాల్లో నిరసన వ్యక్తం చేశారు. అంతర్వేదిగూడేనికి చెందిన ఆండ్రు శ్యామ్కుమార్ అనే కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. మిగతా కార్యకర్తలు పెట్రోల్ బాటిల్ లాక్కుని నిలువరించారు. ► అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి బి.కొత్తకోటలో ఆదివారం నిర్వహించిన బైక్ ర్యాలీకి ఆ పార్టీ నేతలు డుమ్మా కొట్టారు. జయచంద్రారెడ్డి అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులతోపాటు ముఖ్యమైన నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అభ్యర్థిని మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ర్యాలీ సమయంలో జయచంద్రారెడ్డి వర్గీయులు జ్యోతిచౌక్లో కాల్చిన టపాకాయలు పేలకపోవడంతో వాటిని అలాగే వదిలేశారు. అవి కొంతసేపటికి పేలి ప్రజలపై నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. కొన్ని రవ్వలు రోడ్డుపైనే ఉన్న టెలిఫోన్ స్తంభంపై పడటంతో తీగలు కాలిపోయాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పారు. ► అనకాపల్లి జిల్లా యలమంచిలి టీడీపీలో ముసలం పుట్టింది. ఇక్కడ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావుకు సీటు లేకపోవడంతో కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా అధిష్టానంపై నిప్పులు చెరుగుతున్నారు. యలమంచిలిలో జరిగిన సమావేశంలో జై ప్రగడ అంటూ నినాదాలు చేస్తూ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అలాగే అనకాపల్లి నియోజకవర్గంలోనూ ఇన్చార్జ్ పీలా గోవింద్కు సీటు ఇవ్వకపోవడంతో అక్కడి కార్యకర్తలూ గుర్రుగా ఉన్నారు. వారిని సముదాయించేందుకు పార్టీ నేతలు యత్నిస్తున్నారు. యలమంచిలిలో పదేళ్లపాటు పార్టీ పటిష్టత కోసం పనిచేసిన ప్రగడను కరివేపాకులా పక్కన పెట్టేయడం వెనుక మాజీ ఎంపీ, ఎమ్మెల్యేల హస్తం ఉన్నట్టు కార్యకర్తలు అనుమానిస్తున్నారు. కార్యకర్తల నిరసనలతో పార్టీ అధిష్టానం తలపట్టుకుంటోంది. ► అరాచక నేత, పేకాట, లిక్కర్ డాన్ గుమ్మనూరు జయరాం గో బ్యాక్ అంటూ అనంతపురం జిల్లా గుంతకల్లులో ఆదివారం టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టాయి. స్థానిక బీరప్ప గుడి సర్కిల్ నుంచి ప్రధాన రహదారి మీదుగా గాంధీచౌక్ వరకు ప్రదర్శన సాగింది. గుమ్మనూరు అభ్యర్థిత్వాన్ని అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. చంద్రబాబు స్థానికుల మనోభావాలను పట్టించుకోకుండా జయరాంకు టికెట్ ఇస్తే ఓడించి తీరతామని మహిళా నాయకులూ స్పష్టం చేశారు. ►ఏలూరు జిల్లా ఉంగుటూరు టీడీపీ సీటును గన్ని వీరాంజనేయులుకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పార్టీ శ్రేణులు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి కార్లలో తరలివెళ్లారు. అక్కడ ప్లకార్డులతో నినాదాలు చేశారు. చంద్రబాబు అందుబాటులో లేనందున పార్టీ ప్రతినిధి షరీఫ్కు వినతిపత్రం అందించి వెనుదిరిగారు. ఉంగుటూరు సీటును జనసేనకు కేటాయిస్తున్నట్టు ప్రచారం జరగడంతో కొద్దిరోజులుగా టీడీపీ కార్యకర్తలు రగిలిపోతున్నారు. -
చేతులెత్తేసిన జనసైనికులు.. టీడీపీ అభ్యర్థికి బిగ్ షాక్!
వైఎస్ఆర్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జనసేన క్యాడర్ సహకరించడంలేదా? జనసేన సహాయ నిరాకరణ చేయడం నిజమే అంటున్నారు టీడీపీ నేతలు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ అని టీడీపీ ప్రచారం చేస్తోంది. మరి ఎన్నికల తర్వాత తమకు గ్యారెంటీ ఎవరిస్తారని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు. ఎన్నికల్లో ఓటమి ఎలాగూ ఖాయమైంది. ఓడిపోయే టీడీపీ అభ్యర్థుల కోసం తామెందుకు కష్టపడాలంటూ జనసైనికులు దూరంగా ఉంటున్నారు. కడప జిల్లాలో టీడీపీ, జనసేన మధ్య ఏం జరుగుతోంది..? సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాలమే కాదు.. పరిస్థితులు కూడా కలిసిరావడంలేదంట జోక్స్ పేలుతున్నాయి. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి నానా కష్టాలు పడి తన భార్య మాధవికి కడప అసెంబ్లీ సీటు దక్కించుకున్నారు. తొలిజాబితాలో కడప అభ్యర్థిని ప్రకటించగానే.. శ్రీనివాసులురెడ్డి, ఆయన సతీమణి మాధవీరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తికాకముందు రెండు పార్టీల నేతలు కలిసి మెలిసి తిరిగారు. తొలిజాబితా ప్రకటించగానే అటు టీడీపీలోనూ.. ఇటు జనసేన నుంచి నిరసన స్వరం వినిపిస్తోంది. కడప అసెంబ్లీ సీటు మాధవీరెడ్డికి కేటాయించడం ఇష్టం లేని టీడీపీ నేతలు, టిక్కెట్ ఆశిస్తున్నవారు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. అభ్యర్థులను ప్రకటించకముందు కడప అసెంబ్లీ నియోజకవర్గంలో సీటు తమదే అంటూ ప్రచారం చేసుకున్నవారి వెంట జనసేన కేడర్ తిరిగేవారు. అయితే, అభ్యర్థి ప్రకటన తర్వాత హఠాత్తుగా జనసేన దూరం జరిగింది. దీంతో, ఓ వైపు సొంత పార్టీ నేతల నుంచి సహాయ నిరాకరణ, మరోవైపు పొత్తు పెట్టుకున్న పార్టీ నుంచి కూడా సహకారం అందకపోవడంతో.. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, మాధవీరెడ్డికి ఏం చేయాలో దిక్కుతోడంలేదు. వైఎస్సార్సీపీతో సమరానికి తాము సైతం అంటూ ముందుకు వచ్చిన జనసైనికులు ఒక్కసారిగా ప్రచారానికి దూరం కావటం టీడీపీ నేతల్లో కలవరాన్ని రేపుతోంది. జనసైనికులు దూరంగా ఉండటానికి గల కారణాలను అక్కడి టీడీపీ నాయకులు రకరకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ టీడీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. ఓడిపోయే యుద్ధంలోకి దిగిన తర్వాత రేపు తమ పరిస్థితి ఏంటని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. కడపలో 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సుంకర శ్రీనివాస్ ప్రస్తుతం సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించిన శ్రీనివాస్ జనసేన తరపున సొంతంగా ప్రచారం చేపట్టారు. కానీ, పొత్తులో భాగంగా కడప అసెంబ్లీ టికెట్ టీడీపీ తీసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అటు టీడీపీలో టిక్కెట్ ఆశించిన నేతలు, ఇటు జనసేన నాయకులు మొత్తంగా టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. సొంత పార్టీ నుంచే కాకుండా.. ప్యాకేజీ స్టార్ పార్టీ నుంచి కూడా సహకారం లేకపోవడంతో.. ఇక టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి, అభ్యర్థిగా నిలిచిన ఆయన సతీమణి మాధవీరెడ్డి ప్రచారానికి సంబంధించి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారట. భార్యాభర్తలిద్దరూ ప్లాన్ చేసుకుని కొంత మంది పెయిడ్ కార్యకర్తలను తీసుకువచ్చి వారితో ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారట. ఇదంతా గమనించిన జనసేన నాయకులు, కార్యకర్తలు ఎన్నికల రోజున పెయిడ్ కార్యకర్తలు ఓట్లు వేయించలేరని, ఇదేవిధంగా తమను పట్టించుకోకుండా ముందుకు వెళ్తే ఫలితాలు మారోలా ఉంటాయని జనసైనికులు నేరుగా కామెంట్స్ చేస్తున్నారట. మొదట్లో కలిసొచ్చిన జనసైనికులు అంతలోనే ముఖం చాటేయడంతో కడప టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డికి, శ్రీనివాసులురెడ్డికి భయం మొదలైందట. సొంతపార్టీ నేతలు, మిత్రపక్షం సహకరించకపోతే.. బలమైన అధికారపక్షం అభ్యర్థిని ఢీకొనేదెలా అనే ఆందోళన మొదలైందట. వైఎస్ఆర్ కాంగ్రెస్ను ఢీకొడతాం. గెలిచి చూపిస్తాం అంటూ తొడగొట్టిన టీడీపీ నాయకులకు వాస్తవాలు బోధపడటంతో దిక్కుతోచడం లేదట. ఎన్నికలు రాకముందే చేతులెత్తేయాల్సిందేనా అనే అంతర్మథనం మొదలైందనే టాక్ నడుస్తోంది. -
చంద్రబాబుకు కొత్త ట్విస్ట్.. మాట మార్చిన టీడీపీ నేతలు!
తెలుగుదేశం, జనసేన కూటమి ఏపీ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయింది. చంద్రబాబు, ఆయన సొంత పుత్రుడు, దత్తపుత్రుడు ఏ పేరుతో సభలు నిర్వహించినా ప్రజలు రావడంలేదు. యువగళం దగ్గర నుంచి శంఖారావం వరకు.. మంగళగిరిలో నిర్వహించిన బీసీ జయహో సభకు జనం దూరంగానే ఉన్నారు. చిన్న చిన్న మైదానాల్లో సభలు పెట్టినా కనీసం కుర్చీలు కూడా నిండటంలేదు. చంద్రబాబు ఉపన్యాసాలకు స్పందన కూడా ఉండటంలేదు. ఏపీలో ఎండలతో పాటు పొలిటికల్ హీట్ కూడా రోజు రోజుకూ పెరుగుతోంది. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతూ.. విశ్వసనీయత కోల్పోయిన టీడీపీ అధినేత చంద్రబాబు సభలకు ప్రజలు మొహం చాటేస్తున్నారు. చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేష్.. ఆఖరుకు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హాజరైనా కూడా ప్రజలు స్పందించడంలేదు. పొలిటికల్ గ్లామర్, సినీ గ్లామర్ అనుకుంటున్నా.. ఏ గ్లామర్ పనిచేయడం లేదు. సభలకు వచ్చిన జనాలను చూసి చంద్రబాబు, లోకేష్, పవన్, బాలకృష్ణ తెల్ల మొహాలు వేస్తున్నారు. జనాలు తక్కువగా ఉండడంతో పార్టీ నేతలపై మండిపడుతున్నారు. జనాలను సమీకరించడం చేతకాదంటూ వారిపై చిందులు తొక్కుతున్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ పాదయాత్రలో భాగంగా అక్కడక్కడా బహిరంగ సభలు నిర్వహించేవారు. దానికి సమాంతరంగా చంద్రబాబు ఇదేమి ఖర్మ రా బాబు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఈa రెండు కార్యక్రమాలు అయిన తర్వాత.. రా కదలిరా అంటూ ప్రతీ జిల్లాకు ఒక బహిరంగ సభను నిర్వహించారు. ఇవికాక.. తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ఉమ్మడిగా తెలుగు జన సభలు పేరుతో బహిరంగ సభలకు శ్రీకారం చుట్టారు. ఇటీవల తాడేపల్లిగూడెంలో ఒక సభ.. తాజాగా మంగళగిరిలో మరో సభ నిర్వహించారు. నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో కేవలం లోకేష్ ను దృష్టిలో పెట్టుకొని బీసీ డిక్లరేషన్ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం నుంచి కర్నూల్ వరకు ఉన్న కొందరు బీసీ నేతలు సభకు హాజరైనా జనం మాత్రం వీరిని పట్టించుకోలేదు. కొంతకాలం నుంచి చంద్రబాబు, లోకేష్, పవన్ ఎన్ని సభలు నిర్వహిస్తున్నా.. అక్కడ కనిపిస్తున్నది.. జనం కాదు.. కేవలం ఖాళీ కుర్చీలు మాత్రమే. పది నుంచి పదిహేను వేలు మాత్రమే కుర్చీలు వేస్తున్నా అవి కూడా చాలావరకు ఖాళీగానే ఉంటున్నాయి. తెలుగుదేశం మీటింగ్లకు జనం రాకపోవడమే కాదు.. అసలు టీడీపీ కార్యకర్తలు కూడా మొహం చాటేస్తున్నారు. చంద్రబాబు మోసపూరిత ప్రసంగాలు విని వినీ జనానికి విసుగెత్తిపోతోంది. మరోసారి మోసపోవడానికి జనం ఎవరూ సిద్ధంగా లేరు. 2014 ఎన్నికల్లో 650 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోగా.. టీడీపీ వెబ్సైట్ నుంచి దాన్ని మాయం చేశారు. దీనిపై ప్రజలు అడిగే ప్రశ్నలకు టీడీపీ కేడర్ కూడా సమాధానాలు చెప్పలేక.. సిగ్గుపడుతున్నారు. మళ్ళీ ఎన్నికలు వస్తుండటంతో సూపర్ సిక్స్ పేరుతో ఇస్తున్న హామీలను ఎవరూ విశ్వసించడంలేదు. ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవడం దివంగత రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుందని ప్రజలే చెబుతున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రి జగన్ మీద ప్రజలకు నమ్మకం ఉంది గనుక సిద్దం బహిరంగ సభలకు ఊహించిన దాని కంటే అధికంగా లక్షల సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడుకి సీఎం జగన్కు ఉన్న తేడా అని టీడీపీ నేతలే స్వయంగా కామెంట్ చేస్తున్నారు. -
బాబు కన్నింగ్.. ఏపీ బీజేపీ గగ్గోలు !
సాక్షి, ఢిల్లీ: అందితే జట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాంటి నాయకుడి కోసం జనసేనను.. కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన పవన్ కల్యాణ్ మొత్తానికి చావు తప్పి కన్ను లొట్ట బోయినంత పని చేశారు. ఢిల్లీ వేదికగా ఒకటిన్నర రోజులపాటు నడిపిన పొత్తుల డ్రామాకు ఎట్టకేలకు తెర దించారు. అమిత్ షా అపాయింట్మెంట్ అతికష్టం మీద దొరకబుచ్చుకుని.. బీజేపీని ఎలాగోలా కూటమికి ఒప్పించారు. నాడు హోదా పేరు చెప్పి బయటకు వచ్చిన బాబు..నేడు కేసుల కోసం, కొడుకు కోసం మళ్లీ ఎన్డీఏలో చేరారు. అయితే ఈ పరిణామాలేవీ ఏపీలోని ‘అసలైన’ బీజేపీకి ఇప్పుడు సహించడం లేదు. టీడీపీ-జనసేనలతో బీజేపీ పొత్తు కుదిరిందని.. పొత్తులో భాగంగా ఎవరికైనా సీటు రాకుంటే నిరుత్సాహపడొద్దని ఢిల్లీ నుంచి శనివారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు తేల్చి చెప్పారు. అదే సమయంలో టీడీపీ తమ పాత మిత్రపక్షమేనని బీజేపీ సైతం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. అధికారికంగా ఎన్ని సీట్లు తీసుకుంటామనేది అటు బీజేపీ.. ఇటు టీడీపీ ఇంకా ప్రకటించలేదు. ఈలోపు టీడీపీ నేతలు ఇస్తున్న లీకులతో అసెంబ్లీ సీట్ల విషయంలో బీజేపీ అధిష్టానం గట్టిగానే రాజీ పడిందన్న విషయం స్పష్టమౌతోంది. టీడీపీ లీకుల ప్రకారం.. బీజేపీ పోటీ చేయబోయే పార్లమెంట్ స్థానాలు అనకాపల్లి - CM రమేష్ అరకు - కొత్తపల్లి గీత రాజమండ్రి - పురందేశ్వరీ ఏలూరు - సుజనా చౌదరీ హిందూపూర్ - పరిపూర్ణనంద రాజంపేట - కిరణ్కుమార్ రెడ్డి అలాగే జనసేన పోటీ చేయబోయే సీట్లు: మచిలీపట్నం - బాలశౌరీ కాకినాడ - పవన్ కళ్యాణ్ వీటితో పాటు పొత్తులో భాగంగా అనూహ్యంగా.. కేవలం ఎనిమిది అసెంబ్లీ స్థానాలకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనేతల్ని ఒప్పించినట్లు టీడీపీ పెద్దలు ఇప్పుడు ప్రచారానికి దిగారు. ఈ నెల 17 లేదా 18న తేదీల్లో టీడీపీ - జనసేన బహిరంగ సభ నిర్వహించి.. అక్కడి నుంచే బీజేపీతో కలిసి అధికారిక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో ఆ మీటింగ్కు ప్రధాని మోదీ సైతం హాజరు అవుతారని.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం. ముష్టి పడేశారా? బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు మరోసారి కన్నింగ్ రాజకీయం ప్రదర్శించారు. దీంతో.. కేవలం సింగిల్ డిజిట్ అసెంబ్లీ స్థానాలే బీజేపీకి దక్కబోతున్నాయని తెలిసి ఏపీ ఒరిజినల్ బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తన సామాజిక వర్గం కోసం ఏపీ బీజేపీని తాకట్టు పెట్టారంటూ పార్టీ చీఫ్, చంద్రబాబు వదిన దగ్గుబాటి పురంధేశ్వరిపై మడిపడుతున్నారు. పైగా సీట్ల తగ్గింపులో చంద్రబాబు కుట్ర ఫలించిందని.. బీజేపీలో ఉన్న తన అనుచరులు సుజనా చౌదరి, సీఎం రమేష్లతో ఈ తతంగం అంతా నడిపించారని ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె మాట వింటారని అనుకోలేదు! టీడీపీతో పొత్తు విషయంలో మొదటి నుంచి పురంధేశ్వరి ఢిల్లీ పెద్దలకు సానుకూల నివేదికలే ఇస్తున్నట్లు ఒక ప్రచారం ఉంది. అయితే అధిష్టానంపై నమ్మకం.. అంతకు మించి పురంధేశ్వరి మాటలు చెబితే ఎవరు వింటారని ఏపీ బీజేపీ నేతలు మొదటి నుంచి గట్టిగానే అనుకుంటూ వచ్చారు. ఆ నమ్మకంతోనే అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెబుతూ వచ్చారు. ఈలోపు ఎనిమిది సీట్లకే పరిమితం కాబోతున్నామనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఇదే కూటమి తరఫున 14 ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నామని.. ఇప్పుడు అంతకు మించి తీసుకోకుండా ముష్టి 8 అసెంబ్లీ సీట్లకు లొంగిపోవడం ఏంటని రగిలిపోతున్నారు ఏపీ బీజేపీ నేతలు. సీట్లు సాధించడంలో పురంధేశ్వరి ఘోరంగా ఫెయిల్ అయ్యారని.. ఏపీ బీజేపీ నేతల భవిష్యత్తు కాపాడలేకపోయారని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఏపీ బీజేపీ చంద్రబాబు గుప్పిట్లోకి వెళ్లిపోయిందనే ఆవేదననే ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు వాళ్లు ఇప్పుడు. -
Delhi: చంద్రబాబు, పవన్ గప్చుప్.. అసలేం జరిగింది?
సాక్షి, ఢిల్లీ: ఎట్టకేలకు చంద్రబాబుకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వీరు ముగ్గురు దాదాపు గంటపాటు పొత్తులపై చర్చలు జరిపినట్టు సమాచారం. కానీ, చివరకు ఎలాంటి ప్రకటనా వెల్లడించకపోవడం గమనార్హం. కాగా, అమిత్షాతో చంద్రబాబు, పవన్ భేటీ ముగిసిన అనంతరం ఎలాంటి సంయుక్త పొత్తు ప్రకటన వెలువడలేదు. వీరి భేటీపై ప్రకటన చేయకుండా ఎవరికి వారే విడివిడిగా వెళ్లిపోయారు. అయితే, వీరి భేటీ గురించి మాత్రం టీడీపీ కొన్ని లీకులు ఇస్తోంది. మూడు పార్టీల పొత్తులో భాగంగా జనసేన-బీజేపీకి కలిపి ఎనిమిది పార్లమెంట్ స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాలు ఇవ్వనున్నట్టు టీడీపీ ప్రచారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో జనసేనకు కేటాయించిన సీట్లలోనే చంద్రబాబు కోత పెట్టినట్టు తెలుస్తోంది. ఇక, టీడీపీ మాత్రం 17 లోక్సభ, 145 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని పార్టీ నేతలు లీకులు ఇస్తున్నారు. ఇదే సమయంలో అరకు, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి, హిందూపూర్, రాజంపేట సీట్లు బీజేపీకి ఇచ్చామని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. కాగా, పొత్తులపై వీరు ఎప్పుడు స్పందిస్తారో వేచిచూడాలి. త్యాగానికి జనసేన రెడీ.. కూటమి పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ మరో త్యాగానికి సిద్ధమైనట్టు సమాచారం. జనసేనకు ఇచ్చిన మూడు పార్లమెంట్ స్థానాల్లో ఒక్క స్థానం బీజేపీకి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన కేవలం అనకాపల్లి, మచిలీపట్నం నుంచి మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంది. ఇక, ఈ రెండు స్థానాల్లో కాకినాడలో పవన్ కల్యాణ్, మచిలీపట్నం నుంచి బాలశౌరీ పోటీ నిలిచే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, బీజేపీ పెద్దల సూచనల మేరకు పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. రఘురామకు చేదు అనుభవం.. ఇదిలా ఉండగా.. ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు చేదు అనుభం ఎదురైంది. చంద్రబాబు, పవన్ తమ వెంట రఘురామను అమిత్ షా వద్దకు తీసుకువెళ్లలేదు. దీంతో, సిబ్బంది కూడా ఆయనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తనను లోపలికి అనుమతించాలని కాల్స్ మీద కాల్స్ చేశారు. అయినా కూడా రఘురామను లోపలికి అనుమతించలేదు. ఇక చేసేదేమీ లేక వారు బయటకు వచ్చేంత వరకు రఘురామ గేటు బయలే నిలబడ్డాడు. -
పొత్తులో చెత్త ప్లాన్.. చంద్రబాబు మైండ్ గేమ్లో జనసేన బలి!
సాక్షి, ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ క్రీడలో జనసేన అధినేత పవన కల్యాణ్ పావుగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ను బలి చేసేందుకు చంద్రబాబు మరో కొత్త ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో, జనసైనికులకు గట్టి షాక్ తగిలే అవకాశముంది. కాగా, చంద్రబాబు ఢిల్లీ వేదికగా బీజేపీతో పొత్తు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పొత్తు ఉండాలంటే బీజేపీ తాము అడిగిన స్థానాలివ్వాలనే కండీషన్ పెట్టింది. దీంతో, బీజేపీ అడుగుతున్న స్థానాల విషయంలో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు.. మరో కొత్త ప్లాన్ చేసినట్టు సమాచారం. పొత్తులో భాగంగా బీజేపీ కోరుకుంటున్న ఎంపీ సీట్లను జనసేన కోటా నుంచి తగ్గించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ-జనసేన కూటమి పొత్తులో భాగంగా మూడు లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలను జనసేనకు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, జనసేనకు కేటాయించిన మూడు లోక్సభ స్థానాల నుంచే సీట్లను కట్ చేసే ప్లాన్ చంద్రబాబు చేస్తున్నాడు. ఈ మేరకు పవన్ను చంద్రబాబు ఒప్పంచే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తుపై ఢిల్లీ వేదికగా సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షాతో పొత్తుల విషయం చర్చించేందుకు చంద్రబాబు, పవన్ పడిగాపులు కాస్తున్నారు. అయితే, అమిత్ షా మాత్రం చంద్రబాబును పెద్దగా పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించడంలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. -
ఢిల్లీలో పొలిటికల్ ట్విస్ట్లు.. చంద్రబాబుతో పొత్తు డౌటే!
సాక్షి, ఢిల్లీ: బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తుపై ఢిల్లీ వేదికగా సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షాతో పొత్తుల విషయం చర్చించేందుకు చంద్రబాబు, పవన్ పడిగాపులు కాస్తున్నారు. అయితే, అమిత్ షా మాత్రం చంద్రబాబును పెద్దగా పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించడంలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కాగా, అమిత్ షా ప్రస్తుతం ఒడిషా, మహారాష్ట్ర పొత్తులకు సంబంధించిన చర్చలతో బిజీగా ఉన్నారు. మరోవైపు.. ఈరోజు ఉదయం 11 గంటలకు అమిత్ షా బీహార్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. పాట్నాలో పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు. ఆలోపు చంద్రబాబుతో అమిత్ షా భేటీ అవుతారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. ఇక.. చంద్రబాబు, పవన్ అమిత్ షా ఇంటి ముందే ఉన్నట్టు సమాచారం. ఈరోజు కూడా చర్చలు జరగకపోతే వీరిద్దరూ రేపటి వరకు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఉదయం అమిత్ షా భేటీ కాకపోతే మళ్లీ రాత్రి వరకు చంద్రబాబు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా.. బీజేపీ-టీడీపీతో పొత్తు చర్చలు తేలకపోవడంతో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, సోమువీర్రాజును రాష్ట్రానికి వెళ్లిపోవాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. అయితే, వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు అంశంపై బీజేపీ హైకమాండ్ పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో తాము కోరుకుంటున్న సీట్లు ఇవ్వకపోతే పొత్తు ప్రసక్తేలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక, ప్రవాస్ యోజన కింద కేంద్ర బీజేపీ ఏపీలో 11 ఎంపీ సీట్లను టార్గెట్గా పెట్టుకుంది. ఈ క్రమంలో పలువురు కేంద్ర మంత్రులు కూడా 11 నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఎంపీ స్థానాల విషయంలో తగ్గేదేలేదని కాషాయ నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కన్నింగ్ మైండ్ సెట్తో ఏపీలో బీజేపీని కొన్ని స్థానాలకే పరిమితం చేసే చూస్తూ ఊరుకునేదిలేదని గట్టిగానే వారు చెప్తున్నారు. ఎన్నడూ గెలవని జనసేనకి 24 అసెంబ్లీ, మూడు ఎంపీ సీట్లు ఇచ్చారు. గతంలో ఆరు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీకి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిందేనని అంటున్నారు. దీంతో, టీడీపీ-జనసేన కూటమి తటపటాయిస్తోంది. -
ఢిల్లీలో నో అపాయింట్మెంట్.. బాబు-పవన్ పడిగాపులు
సాక్షి, ఢిల్లీ: బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తుపై హస్తిన వేదికగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ(శుక్రవారం) చంద్రబాబుకి బీజేపీ అగ్రనేత అమిత్ షా అపాయింట్మెంట్ దక్కలేదు. దీంతో గల్లా నివాసంలో బాబు, అటు తాజ్మహల్ సింగ్ హోటల్లో పవన్ కల్యాణ్ పడిగాపులు కాస్తున్నారు. ఎలాగైనా సరే పొత్తు ఖరారు చేసుకోవాలని డిసైడ్ అయిన ఈ ఇద్దరూ ఈ రాత్రికి, రేపు.. అవసరమైతే ఎల్లుండి కూడా ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రస్తుతం ఒడిషా, మహారాష్ట్ర పొత్తులకు సంబంధించిన చర్చలతో బిజీగా ఉన్నారు. అందుకే ఆయన చంద్రబాబుని పట్టించుకోలేదని తెలుస్తోంది. అంతేకాదు.. రేపు ఉదయం ఆయన పాట్నా(బీహార్) పర్యటనకు వెళ్లాల్సి ఉంది. దీంతో ఈలోపే చంద్రబాబు అమిత్ షాను కలుస్తారని టీడీపీ వర్గాలు ప్రకటనలు చేసుకుంటున్నాయి. అయితే షా కార్యాలయం మాత్రం చంద్రబాబుకి అపాయింట్మెంట్ ఖరారైనట్లు ప్రకటనేం చేయలేదు. మరోవైపు పవన్ ద్వారా అయినా కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సైతం ఫలించడం లేదని సమాచారం. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక.. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీపడి ఇప్పుడు పొత్తు కోసం దేహి దేహి అంటున్నారు. అయితే బాబు రాజకీయం ఎరిగిన బీజేపీ.. ఏపీలో 9 ఎంపీ, 15 అసెంబ్లీ సీట్లు ఇస్తేనే పొత్తు ఉంటుందని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన కూటమి తటపటాయిస్తోంది. ఇక.. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డ చంద్రబాబు.. 2018లో ప్రత్యేక హోదా కోసమే యేన్డీయే నుంచి బయటికి వచ్చానని ప్రగల్బాలు పలకడం గుర్తుండే ఉంటుంది. ఈ తరుణంలో.. కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా బాబు ఇప్పుడు ఎన్డీఏలో చేరడంలో మతలబు ఏంటి? ప్రశ్నిస్తున్నారు పలువురు. ఇది రాష్ట్ర ప్రయోజనామా ? సొంత పార్టీ ప్రయోజనామా ? అని నిలదీస్తున్నారు. -
లోక్సభ ఎన్నికల సర్వే.. ఏపీలో YSRCPదే హవా
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీదే హవా అని మరో సర్వే స్పష్టం చేసింది. టైమ్స్ నౌ ETG సర్వేలో.. మొత్తం 25 సీట్లలో వైఎస్సార్సీపీ 21 నుంచి 22 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. అలాగే టీడీపీ జనసేన కూటమికి 3 నుంచి 4 స్థానాలు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది. ఎన్టీయే కూటమికి 0(ఇంకా టీడీపీ-జనసేనలతో పొత్తు ఖరారు కాలేదు), ఇతరులు సున్నా కైవసం చేసుకుంటారని వెల్లడించింది. ఇక లోక్సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 49 శాతం ఓటింగ్, టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం, ఎన్డీయే కూటమికి 2 శాతం, ఇతరులకు 4 శాతం ఓటింగ్ నమోదు కావొచ్చని అంచనా వేసింది. 2023 డిసెంబర్ 13వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ మధ్య ఏపీలో ఈ సర్వేను ఈటీజీ నిర్వహించింది. ఇందుకోసం మొత్తం 3లక్షల 20 వేల మంది నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇందులో క్షేత్రస్థాయి అభిప్రాయ సేకరణ 85 శాతం కాగా.. ఫోన్ల ద్వారా మరో 15 శాతం అభిప్రాయాలను సేకరించారు. TN-@ETG_Research Survey#LokSabhaElections2024 | Andhra Pradesh: Total Seats: 25 Seat Share: - YSRCP: 21-22 - TDP+JSP: 3-4 - NDA: 0 - Others: 0 Watch #IndiaUpfront as @Padmajajoshi further decodes the vote share projections. pic.twitter.com/4jexZ6TWHk — TIMES NOW (@TimesNow) March 8, 2024 -
జనసేనాని పొలిటికల్ కన్ఫ్యూజన్.. ఎంపీగా పవన్ పోటీ?
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలకు వైఎస్సార్సీపీ ఒంటరిగా వెళ్తుంటే.. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పోటీలో నిలుస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాలో అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఎన్నికల్లో పొత్తు కోసం చంద్రబాబు, పవన్ ఢిల్లీ బాటపట్టారు. బీజేపీతో ఎలాగైనా పొత్తుపెట్టుకోవాలని బాబు, దత్తపుత్రుడు హస్తినలో మకాం వేశారు. ఇక, పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థులను ప్రకటించినప్పటికీ పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారనేది మాత్రం వెల్లడించలేదు. కాగా, పవన్ రెండు చోట్ల పోటీ చేస్తారని జనసేన నుంచి లీకులు మాత్రం బయటకు వస్తున్నాయి. అయితే, రెండు అసెంబ్లీ స్థానాలే కాకుండా ఒక అసెంబ్లీ నియోజకవర్గం, మరోచోట పార్లమెంట్ స్థానం నుంచి పవన్ పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా.. రెండుచోట్ల పోటీ చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే దానిపై పవన్ తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఎంపీగా ఏ స్థానం నుంచి పోటీచేయాలనే విషయంపై కూడా సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఎన్డీయే నుంచి కేంద్రంలో మంత్రి పదవి తీసుకునే యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చివరగా.. ఏ దిక్కు లేకపోతే ఢిల్లీనే దిక్కు కదా!. అంతకుముందు టీడీపీతో జనసేన పొత్తు సందర్బంగా ఎన్నో చీవాట్లు తిన్నానని చెప్పాడు. అన్ని చీవాట్లు తిన్నది ఎందుకనుకుంటున్నారు?. 24 సీట్లతో ఊరబొడిచేదేమీ లేదు. ఎన్ని గెలుస్తామో తెలియదు. అసలు అభ్యర్థులు ఎవరో చివరి దాకా స్పష్టత లేదు. ఇప్పుడు మిగిలిందొక్కటే కమల నాథుల కరుణ కటాక్షం. ఎంపీగా గట్టిగా ప్రయత్నిస్తే.. ఓడినా ఢిల్లీ వాళ్లే చూసుకుంటారు అనేది పవన్ ధీమా. -
March 8th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 09:50PM, Mar 8th, 2024 తాడేపల్లి : రెండు పార్లమెంటు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జ్లను ప్రకటించిన వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా బీవై రామయ్య అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్తగా రాపాక వరప్రసాద్ రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా గొల్లపల్లి సూర్యారావు 09:05PM, Mar 8th, 2024 ఢిల్లీ: చంద్రబాబుకు నో అపాయింట్మెంట్ అమిత్ షా అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు పడిగాపులు ఈరోజు(శుక్రవారం) బాబుకు దక్కని అమిత్ షా అపాయింట్మెంట్ రేపు (శనివారం) ఉదయం అమిత్ షా ను కలుస్తారని టిడిపి లీకులు ఢిల్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పడి గాపులు ఒడిశా, మహారాష్ట్ర పొత్తులపై బిజీగా ఉన్న అమిత్ షా అయినా సరే, పొత్తు ఖాయం చేసుకునే వెళ్లాలని భావిస్తున్న బాబు, పవన్ గల్లా నివాసంలో బాబు, తాజ్మహల్ సింగ్ హోటల్లో పవన్ కళ్యాణ్ ఎదురుచూపులు 08:50PM, Mar 8th, 2024 టైమ్స్ నౌ-ETG లోక్సభ ఎన్నికల సర్వే: ఏపీలో వైఎస్సార్సీపీదే హవా మొత్తం 25 సీట్లలో వైఎస్సార్సీపీ 21 నుంచి 22 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం టీడీపీ జనసేన కూటమికి 3 నుంచి 4 స్థానాలు మాత్రమే వచ్చే ఛాన్స్ వైఎస్సార్సీపీకి 49 శాతం ఓటింగ్, టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం ఓటింగ్ పడే అవకాశం ఉందని చెప్పిన సర్వే 07:15PM, Mar 8th, 2024 ఎల్లుండి(ఆదివారం) సీఎం వైఎస్ జగన్ బాపట్ల జిల్లా మేదరమెట్ల పర్యటన మేదరమెట్లలో వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావ సభ సిద్దం సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు, అక్కడ జరిగే వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావ సభ.. సిద్దం బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్ 05:50 PM, Mar 8th, 2024 ఢిల్లీ: చంద్రబాబు పొత్తుల జాగారం అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ట్మెంట్ ఉదయం నుంచి ఎదురుచూపులు ఈరోజు అపాయింట్మెంట్ డౌటే అని అంటున్న బీజేపీ వర్గాలు ఒడిశా, మహారాష్ట్ర పొత్తులపై బిజీగా ఉన్న అమిత్ షా అయినా సరే, పొత్తు ఖాయం చేసుకునే వెళ్లాలని భావిస్తున్న బాబు, పవన్ గల్లా నివాసంలో బాబు, తాజ్మహల్ సింగ్ హోటల్లో పవన్ కళ్యాణ్ ఎదురుచూపులు కొనసాగుతున్న చంద్రబాబు పొత్తు ‘రాజీ’కీయం స్పెషల్ స్టేటస్ను గాలికొదిలేసిన బాబు సొంత ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డ బాబు 2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్ డి ఎ నుంచి బయటికి వచ్చానని ప్రగల్బాలు పలికిన బాబు కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా బాబు ఎన్డీఏలో చేరడంలో మతలబు ఏంటి? ఇది రాష్ట్ర ప్రయోజనామా ? సొంత పార్టీ ప్రయోజనామా ? మొన్నటిదాకా రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటూ ప్రగల్బాలు పలికిన బాబు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక, రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీపడి పొత్తు కోసం దేహి దేహి అంటున్న బాబు 05:30 PM, Mar 8th, 2024 దాదాపు లక్ష కోట్లు విలువైన స్కామ్ చేసిన ఘనాపాటి చంద్రబాబు: సజ్జల 20 ఏళ్ల క్రితం చంద్రబాబు చేసిన మహా దోపిడీని చూసి తెలంగాణ హైకోర్టు సైతం విస్తుపోయింది ప్రపంచంలోనే ఒక క్లాసికల్ దోపిడీ చేయగల వ్యక్తి చంద్రబాబు అని మళ్ళీ రుజువయింది తెలంగాణ తీర్పును ఎల్లోమీడియా ఎందుకు రాయలేదు? నాలుగు రోజుల్లోనే కథంతా నడిపారు ఒరిజినల్ ఐఎంజీతో సంబంధం లేకుండా దోపిడీ చేశారు 850 ఎకరాల స్థలాలు ఇచ్చేశారు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో ఐదు వేల గజాల స్థలం ఇవ్వాలని గచ్చిబౌలి లో నాలుగు వందల ఎకరాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు కనీసం క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా జీవోలు ఇచ్చి దోపిడీ చేశారు లక్ష కోట్ల ప్రాపర్టీ కైవసనికి 20 సంవత్సరాల క్రితమే చంద్రబాబు స్కెచ్ వేశారు అపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడే నాలుగు రోజుల్లోనే పని కానిచ్చారు వైఎస్ఆర్ ఔదార్యంతో వదిలేయటం వలనే చంద్రబాబు బయట పడ్డారు లేకపోతే అప్పట్లోనే చంద్రబాబు జైలు ఊచలు లెక్కపెట్టేవారు అప్పటికీ, ఇప్పటికీ కనీసం చంద్రబాబులో మార్పు రాలేదు అమరావతిలో కూడా 17 వందల ఎకరాలను బోగస్ కంపెనీలకు కట్టబెట్టారు ఐఎంజీ స్కామ్ లాగే సేమ్ అమరావతిలో కూడా చేశారు చంద్రబాబు, తన మనుషులంతా ఆ ప్రైమ్ ఏరియాలోనే భూములు ఉండేలా ప్లాన్ చేశారు దాని అభివృద్ధి మాత్రం ప్రభుత్వ నిధులతో చేపట్టాలని చూశారు రైతుల నుండి భూములను తీసుకుని మొత్తంగా మింగేయాలని చూశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అలాగే తప్పుడు పనులు చేసి జైలు పాలయ్యారు 2015లోనే స్కిల్ స్కాం మొదలెట్టారు అంతర్జాతీయ స్కామ్ స్టర్ చంద్రబాబు అప్పట్లో వైఎస్సార్ ఐఎంజీ స్కామ్ ని బయటపెడితే, ఇప్పుడు జగన్ అమరావతి స్కామ్ ని బయటపెట్టారు రింగ్ రోడ్డు నుండి అనేక స్కామ్ లను బయటకు తీశారు జగన్ అధికారంలోకి రాకపోతే రాష్ట్రాన్ని అమ్మేసేవాడు 2024లో అధికారం ఇస్తే ఇక రాష్ట్రనే కనపడదు అధికారం కోసం ఎవరూ ఊహించని హామీలు ఇస్తారు అధికారంలో వచ్చాక ఎవరికీ అర్థం కాని దోపిడీ చేస్తారు చంద్రబాబు ఢిల్లీలో చేయని ప్రయత్నం లేదు టీడీపీ అంపశయ్య మీద ఉంది ఆఖరి క్షణంలో చివరి ప్రయత్నంగా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు ఈసారి బీజేపీతోపాటు కాంగ్రెస్ ను కూడా అంతర్గతంగా పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు పొత్తులను చూస్తుంటే మాకు ప్రజా బలం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీకి షర్మిలమ్మని అధ్యక్షరాలిని చేశారు ఆమె వెనుక నడిపించేవారు వేరే వారున్నారు పొత్తులనేవి చంద్రబాబు బలహీనతకు నిదర్శనం అదే సమయంలో మా బలం కూడా తెలుస్తోంది అన్ని పార్టీల కలిసినా అధికారంలోకి రాలేవు ఇప్పుడు పొత్తులో ఉన్న పార్టీలకు భావసారూప్యత ఏమీ లేదు 03:36 PM, Mar 8th, 2024 తాడేపల్లి : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అదనపు బాధ్యతలు అనంతపురం, హిందూపురం, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాలతో పాటుగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పార్టీ “రీజినల్ కో-ఆర్డినేటర్” గా నియామకం సీఎం, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం 03:02 PM, Mar 8th, 2024 ఢిల్లీలో చంద్రబాబు పడి గాపులు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఉదయం నుంచి ఎదురుచూపులు ఉదయం 10 గంటలకు మీటింగ్ ఉందని సమాచారం ఇచ్చిన టీడీపీ వర్గాలు ఇప్పటివరకు దొరకని అపాయింట్మెంట్ వేరే ప్రోగ్రాం ఉండడంతో బయటికి వెళ్లిపోయిన అమిత్ షా ఈరోజు కూడా అర్ధరాత్రి వరకు పడిగాపులు తప్పవని చర్చ ఎలాగైనా సరే పొత్తు ఖాయం చేసుకుని వెళ్లాలని భావిస్తున్న బాబు, పవన్ కొనసాగుతున్న చంద్రబాబు పొత్తు ‘రాజీ’కీయం స్పెషల్ స్టేటస్ను గాలికొదిలేసిన బాబు సొంత ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డ బాబు 2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చానని ప్రగల్బాలు పలికిన బాబు కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా బాబు ఎన్డీఏలో చేరడంలో మతలబు ఏంటి? ఇది రాష్ట్ర ప్రయోజనామా ? సొంత పార్టీ ప్రయోజనామా ? మొన్నటిదాకా రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటూ ప్రగల్బాలు పలికిన బాబు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక, రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీపడి పొత్తు కోసం దేహి దేహి అంటున్న బాబు 02:16 PM, Mar 8th, 2024 చంద్రబాబు ఢిల్లీ టూర్ పై కేశినేని నాని హాట్ కామెంట్స్ 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు,లోకేష్ భారీ అవినీతికి పాల్పడ్డారు 2019లో మోదీ అధికారంలోకి రారని చంద్రబాబు అనుకున్నాడు కాంగ్రెస్ కూటమిని కలుపుకుని ప్రధానమంత్రి అయిపోవచ్చని బాబు దురాశకు పోయాడు అప్పట్లో నాతో మోదీ పై అవిశ్వాస తీర్మానం పెట్టించాడు మోదీని వ్యక్తిగతంగా నానా తిట్లు తిట్టాడు 2019లో జగన్ మోహన్ రెడ్డి దెబ్బకు బొక్కబోర్లా పడ్డాడు ఓడిపోయిన మరుక్షణం నుంచే చంద్రబాబుకు భయం పట్టుకుంది కేంద్రం నుంచి కేసుల్లో ఇరికిస్తారనే భయంతో మోదీ,అమిత్ షాను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు ఎన్డీఏ నుంచి ఎందుకు బయటికి వచ్చాడో తిరిగి ఎన్డీఏతో ఎందుకు కలుస్తున్నాడో చంద్రబాబుకే తెలియాలి అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఏం మార్పులొచ్చాయి? ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారా ? రైల్వే జోన్ ఇస్తానని హామీ ఇచ్చారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చారా? అభివృద్ధికి డబ్బులిస్తామని చెప్పారా? చంద్రబాబు వద్ద చాలా ప్రశ్నలకు సమాధానం లేదు తను,తన కొడుకు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే చంద్రబాబు భయం టీడీపీ పార్టీని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడు టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి రాజ్యసభలో ఖాళీ అయ్యింది తెలంగాణలో టీడీపీ ఖాళీ అయ్యింది 2024 ఎన్నికల తర్వాత టీడీపీ మూతపడుతుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం కలే ఎన్నికలయ్యాక తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోతాడు 12:59 PM, Mar 8th, 2024 అనకాపల్లి: దాడి వీరభద్రరావు నివాసానికి కొణతాల దాడి వీరభ్రద్రరావు మద్దతు కోరిన కొణతాల రామకృష్ణ సుదీర్ఘ కాలం రాజకీయ ప్రత్యర్ధులుగా కొనసాగిన ఇరువురు నేతలు కూటమిలో ఓట్లు ఎంత వరకు బదిలీ అవుతాయన్న దానిపై రెండు పార్టీల్లో అనుమానాలు అందుకే పరిధి దాటి రాజీ పడుతోన్న కొణతాల 12:54 PM, Mar 8th, 2024 ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా పోటీ చేసే యోచనలో పవన్ కల్యాణ్? రెండింటికీ పోటీ చేయడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయనేదాని పై తర్జనభర్జన ఎంపీగా ఏ స్థానం నుంచి పోటీ చేయాలనే విషయంపై సమాలోచనలు ఎన్డీఏ నుంచి కేంద్రంలో మంత్రి పదవి తీసుకునే యోచనలో పవన్ కల్యాణ్? ఏ దిక్కు లేకపోతే ఢిల్లీనే దిక్కు కదా.! చీవాట్లు తిన్నది ఎందుకనుకుంటున్నారు.? 24 సీట్లతో ఊరబొడిచేదేమీ లేదు.! ఎన్ని గెలుస్తామో తెలియదు అసలు అభ్యర్థులు ఎవరో చివరిదాకా స్పష్టత లేదు ఇప్పుడు మిగిలిందొక్కటే కమల నాథుల కరుణ కటాక్షం ఎంపీగా గట్టిగా ప్రయత్నిస్తే.. ఓడినా ఢిల్లీ వాళ్లే చూసుకుంటారు 12:52 PM, Mar 8th, 2024 రంగాని చంపించింది ఎవరో అందరికి తెలుసు: పోసాని కృష్ణమురళి కాపు సోదరులు రాజకీయంగా ఎంత దగా పడుతున్నారో అవమానపడుతున్నారో వారికీ తెలియాలి మళ్లీ కాపులను మోసం చేయడానికి వస్తున్నవారిని గుర్తించాలి కాపుల ఆశ జ్యోతి వంగవీటి.. మాకందరికి ఆయన పెద్ద హీరో ఆయన్ని ఎలా చంపారో ఈ పోస్టర్ మీకు చెబుతుంది రంగాను గొంతు కోసి చనిపోయాడా లేదా? చూసి మరి చంపారు రంగాను చంపించింది చంద్రబాబే రంగాని చంపించింది ఎవరో అందరికి తెలుసు.. వాళ్ల అబ్బాయి కూడా తెలుసు రంగా ఎమ్మెల్యేగా ఉన్నపుడు గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలు, ప్రకాశం జిల్లాలో 70 ఎమ్మెల్యే సీట్లను ప్రభావితం చేసిన నాయకుడు రంగా అందుకే అపుడు రంగాను చంపించేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నాడు ఆ రోజుల్లో రంగాను ఎంత హింసించారో అందరికి తెలుసు తనకు ప్రాణహాని ఉందని అప్పట్లో సీఎం ఎన్టీఆర్, హోం మినిస్టర్ కోడెలకు సెక్యూరిటీ కోసం రంగా రిక్వెస్ట్ పెట్టుకున్నాడు అయినా చంద్రబాబు వల్ల భద్రత రాలేదు ఇక సెక్యూరిటీ కోసం కేంద్రానికి లేఖ రాసాడు సెక్యూరిటీ వచ్చేలోపే రంగాను రోడ్డు మీద నరికి చంపించారు రంగా ఉంటే సీఎం అయ్యేవారని కాపులు భావిస్తున్నారు ఆ తరుణంలో పవన్ కల్యాణ్ వచ్చాడు చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ లను పవన్ తిట్టడంతో కాపులు నమ్మారు పార్టీ పెట్టాను సీఎం అవుతానని పవన్ అన్నాడు రంగా తర్వాత కాపు కులంలో పవన్ సీఎం అవుతాడని కాపులు నమ్మారు కాపులు అంత నమ్మిన వేళ చివరికి చంద్రబాబుకి సపోర్ట్ చేయాలని నాకు అంత సీన్ లేదని పవన్ చెప్తున్నాడు మోదీ నిజాయితీపరుడు అందుకే సపోర్ట్ చేశాను తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్కు సపోర్ట్ చేశాను అందరికంటే జగన్ బెస్ట్ కాబట్టి జగన్ను సపోర్ట్ చేశాను పవన్ కళ్యాణ్ నిజాయితి పరుడయితే ఆయనకి సపోర్ట్ చేసేవాడ్ని రంగాని చంపినా వాడికి ఓటు వేయమని పవన్ చెప్తున్నాడు ముద్రగడను అవమానించడమే కాక అరెస్ట్ చేయించాడు చంద్రబాబు కాపు ఆడపిల్లలను అవమానించాడు చంద్రబాబు అప్పుడు మాట్లాడని పవన్ అవినీతి కేసులో చంద్రబాబు జైలుకి వెళ్లగానే వెళ్లి పలకరించావ్ కాపులు రౌడీలు గుండాలు అన్న చంద్రబాబుకు ఓటు వేయాలని పవన్ చెబుతున్నాడు కాపుల్లో చదువుకున్న వాళ్లు లేరా? నీకు చేతకానపుడు కాపుల్లో ఇంకొకరిని పెట్టాలి రంగాని చంపినా చంద్రబాబును సీఎం ఎలా చేయమంటావ్? కమ్మ కులంలో పుడితే బాగుండేదని పవన్ ఫీల్ అవుతున్నాడు రంగాని చంపిన వాడు సీఎం అయితే బాగుంటుందని పవన్ అభిప్రాయం నేను రంగా శిష్యుడ్ని.. రంగాను అభిమానించే వారు ఎవరైనా సైకిల్కి ఓటు వేయకండి 12:06 PM, Mar 8th, 2024 టీడీపీ,జనసేన, బీజేపీ పొత్తులపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ 2014-19 మధ్య కాలంలో ఏపీకి చేసిన మోసం, అబద్ధాలు, అమలు చేయని వాగ్దానాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుంది? ఇది మరొక ప్యాకేజీతో ఏర్పాటైన పొత్తు ఈ 3 కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుంది సుస్థిర ప్రభుత్వం కోసం వైసీపికే ఓటు వేయండి Even if BJP joins the TDP-Jana Sena alliance, how will it be any different from all the deceit, lies, and unkept promises that AP witnessed between 2014-19? It is the same product with a different packaging, a chair with 3 legs is bound to fall. Vote for a stable govt., vote… — Vijayasai Reddy V (@VSReddy_MP) March 8, 2024 11:43 AM, Mar 8th, 2024 జనసేన చీరాల ఇన్ఛార్జ్ ఆమంచి స్వాములు రాజీనామా వ్యక్తిగత కారణాల రీత్యా ఇంచార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆమంచి స్వాములు టికెట్ హామీ రాకపోవడంతో రాజీనామా చేసిన స్వాములు స్వాములు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కి స్వయాన సోదరుడు 11:36 AM, Mar 8th, 2024 ఢిల్లీ: అమిత్ షా ఇంటి చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణలు మరోసారి చంద్రబాబు పొత్తు బేరసారాల సమావేశం కాసేపట్లో అమిత్ షా నివాసానికి మళ్లీ బాబు, పవన్ కల్యాణ్ కొనసాగుతున్న చంద్రబాబు పొత్తు "రాజీ"కీయం స్పెషల్ స్టేటస్ను గాలికొదిలేసిన బాబు సొంత ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడ్డ బాబు 2018లో ప్రత్యేక హోదా కోసమే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చానని ప్రగల్బాలు పలికిన బాబు కేంద్రం స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్నా బాబు ఎన్డీఏలో చేరడంలో మతలబు ఏంటి? ఇది రాష్ట్ర ప్రయోజనామా? సొంత పార్టీ ప్రయోజనామా? మొన్నటిదాకా రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటూ ప్రగల్బాలు పలికిన బాబు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక, రాష్ట్ర ప్రయోజనాల్లో రాజీపడి పొత్తు కోసం దేహి దేహి అంటున్న బాబు 11:07 AM, Mar 8th, 2024 మోసాల బాబూ.. డ్రామాలు ఇక ఆపు: ఎంపీ కేశినేని నాని గొల్లపూడికి దేవినేని ఉమా, వసంత చేసిందేమీ లేదు వాళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో నేను ఒక్కసారి కూడా ఎలాంటి శంకుస్థాపన కార్యక్రమాలకు రాలేదు 15 లక్షల జనాభా ఉన్న విజయవాడకు చంద్రబాబు వంద కోట్లు కూడా ఇవ్వలేదు ఫ్లైఓవర్లు.. రోడ్లకు కూడా నేనే ఎంపీగా డబ్బులు తెచ్చా గొల్లపూడికి సీఎం జగన్ రూ. 210 కోట్ల సంక్షేమాన్ని అందించారు 40 వేల మంది ఉన్న గొల్లపూడిని 60 కోట్లతో తలశిల రఘురాం అభివృద్ది చేశారు చంద్రబాబుకు మైనార్టీలంటే పడదు చంద్రబాబు వంటి మోసగాడిని నమ్మొద్దు బీజేపీతో చంద్రబాబు ఆడుతున్న నాటకాలను మైనార్టీలంతా గమనించాలి 2018 సంవత్సరంలో చంద్రబాబు ఆదేశాల మేరకు నేనే ప్రధాని మోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టా ఆ రోజు ప్రధాని మోదీని తిట్టాడు.. ఇప్పుడు మళ్లీ ఆయన చుట్టూ తిరుగుతున్నాడు ఓట్ల కోసం మైనార్టీలను చంద్రబాబు ఎలా వాడుకున్నాడో అందరికీ చెప్పాలి నా అమరావతి అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క సెక్రటేరియట్ కట్టలేకపోయాడు సీఎం జగన్ 30 వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో సచివాలయాలు కట్టించారు 175కి 175 స్థానాలు వైఎస్సార్సీపీ గెలవడం ఖాయం అభివృద్ధిపై చంద్రబాబుతో ఎక్కడైనా చర్చించేందుకు నేను సిద్ధం 9:34 AM, Mar 8th, 2024 తీవ్ర అసంతృప్తిలో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ అవనిగడ్డ సీటు విషయంలో తీవ్ర అసంతృప్తిలో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ తొలి జాబితాలో మండలి బుద్ధప్రసాద్ కు దక్కని అవకాశం ఉమ్మడి అభ్యర్ధిగా తనకే వస్తుందని ఆశపడ్డ బుద్ధప్రసాద్ పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేనకు ఇచ్చే అవకాశం అవనిగడ్డ సీటు తమకే కేటాయించాలంటున్న మండలి బుద్ధప్రసాద్, టీడీపీ శ్రేణులు ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసి చంద్రబాబు, పవన్కు పంపించిన అవనిగడ్డ టీడీపీ నేతలు,కార్యకర్తలు అవనిగడ్డ తమ్ముళ్ల డిమాండ్ను పట్టించుకోని చంద్రబాబు సీటు దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా బుద్ధప్రసాద్ నైరాశ్యంలో టీడీపీ క్యాడర్ 9:31 AM, Mar 8th, 2024 అభివృద్ధిని చూడలేని ప్రతిపక్షాలు: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సీఎం జగన్ రోజూ ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును, సంస్థలను జాతికి అంకితం చేస్తున్నా సహించలేని స్థితిలో ప్రతిపక్షాలున్నాయి సీఎం జగన్ పరిపాలనలో విద్య, వైద్యం, శాశ్వత అభివృద్ధి పనులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఏ గ్రామానికి వెళ్లి చూసినా బాగుపడిన పాఠశాలలు, కొత్తగా నిర్మించిన ఆర్బీకేలు, సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రేరీలు దర్శనమిస్తున్నాయి చంద్రబాబు పాలనలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులను చాలెంజ్గా తీసుకుని పూర్తి చేస్తూ వస్తున్న విషయం ప్రతిపక్షాలకు కనిపించడం లేదా? కరోనాలాంటి విపత్తుతో రెండేళ్లపాటు ఇంటి నుంచి కాలు బయటకు పెట్టలేని పరిస్థితులు నెలకొన్నా.. ఎంతో అభివృద్ధి చేశాం 8:25 AM, Mar 8th, 2024 బాబు ప్యాకేజీలో భాగమే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు: ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆయన వ్యాఖ్యలు రోజూ ఎల్లోమీడియా, చంద్రబాబు గ్యాంగ్ చేసేవే... పీకే ఔనంటే కాదని, కాదంటే ఔనని అర్థం చేసుకోవాలి తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపు పక్కా అన్నాడుగా.. ఏమైంది ఒక పీకే వల్ల ఏమీ కావట్లేదనే ఈ పీకేను చంద్రబాబు తెచ్చాడు 7:50 AM, Mar 8th, 2024 బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో చంద్రబాబు కాళ్లబేరం బీజేపీతో పొత్తు కోసం తహతహ గంటపాటు అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు, పవన్ పొత్తుల చర్చలు రాజకీయంగా తనకి ఇదే చివరి ఎన్నికలంటూ బీజేపీ పెద్దల వద్ద వేడుకోలు 9 నుంచి 11 లోక్ సభ స్ధానాలు, 15 నుంచి 20 అసెంబ్లీ స్ధానాలకి పట్టుపడుతున్న బీజేపీ గత రెండేళ్లగా 11 లోక్ సభ స్ధానాలపై కేంద్ర మంత్రుల ఇన్చార్జ్లగా పనిచేశామన్న అమిత్ షా విశాఖపట్నం, అరకు, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, రాజంపేట, తిరుపతి, హిందూపురం స్ధానాలపై ఫోకస్ పెట్టామన్న బీజేపీ పెద్దలు ఈ స్ధానాలలో 9 లోక్సభ స్ధానాలు ఇవ్వాల్సిందేనన్న బీజేపీ పెద్దలు ఎన్డీఏలో చేరడానికి ముందే గతంలో మోదీపై చేసిన విమర్శలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని చంద్రబాబుకి షరతులు బీజేపీ షరతులకి ఓకే చెబితేనే ఎన్డీఏలో చేర్చుకుంటామని చంద్రబాబుకి స్పష్టం చేసిన అమిత్ షా బీజేపీ షరతులకి ఓకే చెప్పిన చంద్రబాబు బీజేపీ అడిగిన సీట్లు ఇచ్చేందుకు దాదాపుగా అంగీకరించిన చంద్రబాబు పొత్తు కుదిరితే రేపటి పార్లమెంట్ బోర్డులో అభ్యర్ధులపై ఎంపికపై చర్చించనున్న బీజేపీ 7:33 AM, Mar 8th, 2024 బాబు-దత్తపుత్రుడు మోసాలివిగో.. అనకాపల్లి సభలో సీఎం జగన్ చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచన, పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది విశ్వసనీయతలేని మనిషి గుర్తుకొస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకం. ఓ మాయని మచ్చగా గుర్తుకొస్తుంది కార్లు మార్చినట్లు భార్యలను మార్చేది ఈ విలువలు లేని దత్తపుత్రుడేనని గుర్తుకొస్తుంది 2014లో చంద్రబాబు-దత్తపుత్రుడు కలసి ఫొటోలు దిగి సంతకాలు పెట్టి మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలిచ్చారో ఒకసారి గుర్తు చేసుకుందామా? రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామన్నారు అక్కచెల్లెమ్మలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం అంతా విడిపిస్తామని వాగ్దానాలు చేశారు అప్పట్లో టీవీల్లో ఒక అడ్వరై్టజ్మెంట్ వచ్చేది ఒక చెయ్యి మెడలో తాళిబొట్టు లాగేది. ఇంకో చేయి వచ్చి పట్టుకుని.. బాబు వస్తున్నాడు, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తాడని హామీలు గుప్పించారు ప్రతి ఇంటికీ ఏటా 12 గ్యాస్ సిలిండర్లపై రూ.1,200 సబ్సిడీ, ఐదేళ్లలో రూ.6 వేల సబ్సిడీ ఇస్తామని 2014 మేనిఫెస్టోలో వారిద్దరూ హామీ ఇచ్చారు మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు ఆడబిడ్డ పుట్టగానే రూ.25 వేలు డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి మహాలక్ష్మి అని అమ్మవారి పేరు కూడా పెట్టారు మొదటి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు పండంటి బిడ్డ అనే పథకం పేరుతో పేద గర్భిణీ స్త్రీలకు రూ.10 వేలు ఇస్తామన్నారు బడికి వెళ్లే ప్రతి ఆడపిల్లలకు సైకిళ్లు, ప్రతి అక్కచెల్లెమ్మకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘కుటీర లక్ష్మి’ అనే వాగ్దానం చేశారు. 2014 ఎన్నికల వాగ్దానాల్లో ఒక్కటైనా చంద్రబాబు, దత్తపుత్రుడు అమలు చేశారా? పొదుపు సంఘాల రుణాలు తీర్చకుండా మోసగించారు అప్పటి దాకా అమల్లో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి రద్దు చేశారు అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తుంటే చంద్రబాబు చోద్యం చూశారేగానీ ఆదుకోవాలన్న మనసురాలేదు. గ్యాస్ సిలిండర్ల మీద ఐదేళ్లలో రూ.6 వేలు సబ్సిడీ ఇస్తామని నమ్మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సెల్ ఏర్పాటు చేయకపోగా విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్లు నడిపించారు. మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా ఆడబిడ్డ పుడితే ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశారా? అమ్మవారి పేరుతో వాగ్దానాలు చేసి మోసగించి వీరిద్దరూ ఈ రోజు మహాశక్తి అనే కొత్త మోసానికి తెరతీస్తున్నారు బెల్ట్ షాపులను రద్దు చేయకపోగా ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం మరో మోసం అవ్వాతాతలకు చివరి 2 నెలలు మాత్రమే పెన్షన్ పెంచడం మరో గజ మోసం ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారు బాబు, దత్తపుత్రుడు 2014లో బీసీలకు ఏకంగా 143 వాగ్దానాలు చేసి నెరవేర్చింది మాత్రం ఏకంగా పెద్ద సున్నా .@ncbn, @PawnaKalyan లను నమ్మడం అంటే కాటేసే పామును, తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే 2014లో ఇద్దరు కలిసి బీసీలకు ఏకంగా 143 హామీలు ఇచ్చారు. కానీ అమలు చేసింది మాత్రం గుండు సున్నా. -సీఎం @ysjagan #MosagaduBabu#PackageStarPK#TDPJSPCollapse#EndOfTDP pic.twitter.com/KPSl1QOxlq — YSR Congress Party (@YSRCParty) March 7, 2024 7:23 AM, Mar 8th, 2024 ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలి రాజకీయపార్టీలకు ఎన్నికల సంఘం స్పష్టీకరణ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచే ప్రవర్తన నియమావళి అమలు అభ్యర్థులు, ఏజెంట్ల వద్ద రూ.50 వేలకు మించి నగదు ఉండకూడదు రూ.10 వేలకు మించి విలువైన వస్తువుల రవాణా నిషిద్ధం స్టార్ క్యాంపెయినర్ల దగ్గర రూ. లక్షకు మించి ఉండకూడదు లోక్సభ అభ్యర్థి గరిష్ట వ్యయం రూ.95 లక్షలు శాసన సభ అభ్యర్థి గరిష్ట వ్యయం రూ.40 లక్షలు ఎన్నికల వ్యయంపై ప్రత్యేక ఖాతా నిర్వహించాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా 7:21 AM, Mar 8th, 2024 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు గెలుస్తాం: ఎంపీ విజయసాయిరెడ్డి 10న జరిగే సిద్ధం సభకు 15 లక్షల మంది వస్తారు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను సభలో సీఎం జగన్ వివరిస్తారు ఎన్నికల్లో గెలిచాక ఐదేళ్లపాటు చేపట్టే కార్యక్రమాలు ప్రకటిస్తారు ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా వైఎస్సార్సీపీకి నష్టంలేదు ఆదాయం పెరిగింది కాబట్టే తలసరి ఆదాయం పెరిగింది సభకు వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం నేతలతో కలసి సిద్ధం సభా ప్రాంగణం పరిశీలన ఈనెల 10న మేదరమెట్లలో జరిగే సిద్ధం సభకు శరవేగంగా ఏర్పాట్లు సిద్ధం సభ వేదిక నుంచి ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను సీఎం @ysjagan వివరిస్తారు. -రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి#Siddham#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/hZL3H0r0uZ — YSR Congress Party (@YSRCParty) March 7, 2024 7:10 AM, Mar 8th, 2024 చంద్రబాబు చూపంతా ఢిల్లీ పైనే బాబు పర్యటనపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ భయంతోనే ఢిల్లీలో కాళ్లబేరం.. పిలుపు రాకపోయినా వెళ్లి పడిగాపులు! ఒకవేళ పొత్తు ఖరారైతే మరిన్ని సీట్లు కోల్పోతామని కేడర్లో భయం బాబు మాటలను మోదీ, అమిత్ షా మరచిపోలేదు అందుకే పొత్తు పేరుతో ముప్పు తిప్పలు పెడుతున్నారు ఎటూపాలుపోక బాబు తిప్పలు 7:05 AM, Mar 8th, 2024 ఇంతింతై.. ఆకాశమంతై.. శాసనమండలి చరిత్రలో డిప్యూటీ చైర్పర్సన్గా తొలిసారి మైనార్టీ మహిళకు అవకాశం కేబినెట్లో హోం, వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమం వంటి కీలక శాఖల అప్పగింత సర్పంచి, మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్పర్సన్.. మున్సిపల్ ఛైర్ పర్సన్, మేయర్ పదవుల్లో మహిళలకు అగ్రతాంబూలం నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ చేస్తూ చట్టం 1,356 రాజకీయ నియామక పదవుల్లో 688 మహిళలకే.. 6:51 AM, Mar 8th, 2024 పొత్తుపై నేడు స్పష్టత! అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ తామడిగిన సీట్లు ఇవ్వాల్సిందేనన్న బీజేపీ అగ్రనేతలు ఏపీలో ప్రతిపక్ష పార్టీల పొత్తుల వ్యవహారంలో శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వీరు చర్చించినట్లు సమాచారం. తమకు 8–10 లోక్సభ స్థానాలు, 15–20 అసెంబ్లీ స్థానాలు ఇస్తేనే పొత్తుకు ఓకే చెబుతామని బీజేపీ పెద్దలు కరాఖండిగా చెప్పారని తెలిసింది ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై శుక్రవారం ఒక స్పష్టత రానుండగా. సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ పెద్దలతో జరిగిన భేటీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం -
బీజేపీతో పొత్తుకు టీడీపీ ప్లాన్.. బాబు ఇస్తామన్న లోక్సభ స్థానాలివే!
సాక్షి, అమరావతి: ఏపీలో జెండాలు కలవడమే ఎజెండాగా మారుతోంది ప్రతిపక్షాల రాజకీయం. ఎన్నికలకు ఒంటరిగా వెళ్తే నెగ్గలేమని అర్థమైన విపక్షాలు పొత్తుల కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు కోసం కళ్లుకాయలు కాసేలా చంద్రబాబు ఎదురుచూస్తున్నారు. కాగా, బీజేపీ అండగా ఉంటే కానీ.. ముందుకెళ్లలేమని అర్థమైన చంద్రబాబు, పవన్ ఇప్పుడు హస్తిన వైపు చూస్తున్నారు. ఈ పొత్తులో బీజేపీ పెద్దలు ఎన్ని షరతులు పెట్టినా ఒకే అనేందకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా 9 లేదా 10 లోక్సభ సీట్లు ఇచ్చేందుకు రెడీ అంటూ అభ్యర్థిస్తున్నారు. ప్రాథమికంగా బీజేపీకి టీడీపీ ఇస్తామన్న స్థానాలు ఇవే.. 1. వైజాగ్: జీవీఎల్ 2. అరకు: కొత్తపల్లి గీత 3. ఏలూరు: సీఎం రమేష్ 4. రాజమండ్రి: పురంధేశ్వరి/సోము వీర్రాజు 5. నర్సాపురం: అభ్యర్థిని డిసైడ్ చేయలేదు. 6. రాజంపేట: కిరణ్ కుమార్ రెడ్డి 7. హిందూపురం: విష్ణువర్ధన్ రెడ్డి/సత్యకుమార్/పరిపూర్ణనంద 8. విజయవాడ: సుజనాచౌదరి 9. తిరుపతి: మాజీ ఐఏఎస్ రత్న ప్రభ లేదా ఆమె కూతురు -
March 7th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 09:03 PM, Mar 7th, 2024 ఏపీ పొత్తు రాజకీయాలు ఢిల్లీ చేరుకున్న పవన్ కల్యాణ్ కాసేపట్లో బీజేపీ పెద్దలతో భేటీ ఇప్పటికే చేరుకున్న చంద్రబాబు...అమిత్ షాతో భేటీకి యత్నం ఏపీ ఎన్నికల కోసం ఇప్పటికే చేయి కలిపిన టీడీపీ, జనసేన బీజేపీని కూడా కూటమిలోకి ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ఇప్పటికే ఓసారి అమిత్ షాతో భేటీ అయ్యి భంగపడ్డ బాబు టీడీపీతో పొత్తు కోసం బీజేపీని ఒప్పించబోయి తిట్లు తిన్నానన్న పవన్ పొత్తులపై అర్ధరాత్రి లేదంటే ఉదయం కల్లా స్పష్టత వచ్చే అవకాశం 08:51 PM, Mar 7th, 2024 శెట్టి బలిజలకు వైఎస్సార్సీపీ న్యాయం: టీడీపీ నేత! డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన శెట్టిబలిజల ఆత్మీయ సమావేశం శెట్టిబలిజలకు వైఎస్సార్సీపీ కల్పించిన ప్రాధాన్యత చెబుతూ పొగిడిన టీడీపీ నేత రెడ్డి సుబ్రమణ్యం శెట్టిబలిజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం కల్పించింది: సుబ్రమణ్యం ఒక మంత్రి, రాజ్యసభ ఎంపీ, రెండు ఎమ్మెల్సీలు, రెండు పార్లమెంటు సీట్లు, మూడు ఎమ్మెల్యే సీట్లు ఉమ్మడి గోదావరి జిల్లాలో కేటాయించింది: సుబ్రమణ్యం ఆధికార పార్టీకి ధీటుగా టీడీపీ శెట్టిబలిజలకు సముచిత స్థానం ఇవ్వాల్సిందే: సుబ్రమణ్యం అధికార పార్టీ ఇచ్చినట్టు టీడీపీలో కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తీర్మానం 08:10 PM, Mar 7th, 2024 బందరు ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ వ్యూహం మార్చిన వైఎస్సార్సీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు మార్పుతో.. అధికారికంగా ప్రకటించిన వైఎస్సార్సీపీ ఈ ప్రాంత ప్రజలకు చంద్రశేఖర్ బాగా సుపరిచితులు:పేర్ని నాని ఆయన తండ్రి కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు:పేర్ని నాని మంత్రిగా కూడా ఆయన పని చేశారు:పేర్ని నాని చంద్రశేఖర్ మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారు:పేర్ని నాని ఆయన రావటం వలన పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో మంచి జరుగుతుంది:పేర్ని నాని మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని సీఎం కోరటంతో చంద్రశేఖర్ వచ్చారు :పేర్ని నాని నన్ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించటం సంతోషంగా ఉంది: సింహాద్రి చంద్రశేఖర్రావు ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఎప్పుడూ లేను: సింహాద్రి చంద్రశేఖర్రావు ప్రజలకు సేవలు అందించటానికే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చా: సింహాద్రి చంద్రశేఖర్రావు 07:39 PM, Mar 7th, 2024 టీడీపీ వాళ్లు ఓటు వృథా చేసుకోవద్దు: నాని సెటైర్లు చంద్రబాబు ప్రభుత్వ అభివృద్ధిని.. నేడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలి కుప్పం నియోజకవర్గానికి 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుప్పం నియోజకవర్గం ఎంత అభివృద్ధి జరిగిందో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు జగ్గయ్యపేట నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన టీడీపీ నేత శ్రీరామ్ రాజగోపాల్ ఏనాడూ అభివృద్ధి గురించి ఆలోచించలేదు నేడు సామినేని ఉదయభాను నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ వారు ఓటు వృధా చేసుకోవద్దు టీడీపీ వారి ఓటు కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థికే వేయాలి వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే 175 కి 175 అసెంబ్లీ సీట్లు గెలిచి చరిత్ర సృష్టించబోతున్నాం విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు 06:40 PM, Mar 7th, 2024 గుంతకల్లు టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి గుమ్మనూరు జయరాంను వ్యతిరేకిస్తూ గుత్తిలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. గుంతకల్లు నుంచి పోటీ చేస్తానంటున్న గుమ్మనూరు జయరాం గుమ్మనూరు జయరాం మాకొద్దు.. జితేంద్ర గౌడ్ ముద్దంటూ నినాదాలు. గుమ్మనూరు జయరాం గుంతకల్లు నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఓడిస్తామంటున్న టీడీపీ కార్యకర్తలు 06:00 PM, Mar 7th, 2024 కాకినాడ రూరర్లో వేడెక్కిన రాజకీయం పొత్తులో భాగంగా జనసేనకు వెళ్ళిన సీటు పంతం నానాజీకి టీడీపీ నుంచి దక్కని మద్దతు టీడీపీలో హార్ట్ టాపిక్గా పిల్లి అనంతలక్ష్మి తీరు 05:21 PM, Mar 7th, 2024 చంద్రబాబు చిత్రపటాన్ని చించి పడేసిన మహిళలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీ భగవాన్ బాలయోగిశ్వరుల తపో ఆశ్రమంలో అపచారం? టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారంటూ ఆరోపణ హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మండిపడ్డ ఆశ్రమ భక్తులు చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చించి సమీప పంట బోదులో పాడవేసిన మహిళలు పాలాభిషేకం జరిగిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధిచేసిన మహిళలు 05:01 PM, Mar 7th, 2024 మేదరమెట్ల సిద్ధం.. జోరుగా ఏర్పాట్లు మేదరమెట్ల వద్ద ఈనెల 10న సిద్ధం సభ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైన వైఎస్సార్సీపీ శరవేగంగా జరుగుతున్న ఏర్పాట్లు సభకు 15 లక్షల పైగా జనం హాజరవుతారని అంచనా జన సందోహానికి ఇబ్బందులు జరగకుండా సకల ఏర్పాట్లు గుంటూరు -ఒంగోలు కి మధ్యలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లించే అవకాశం సభ ఏర్పాట్లను పరిశీలించనున్న పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి 04:37 PM, Mar 7th, 2024 నారా లోకేష్కు ఝలక్ మడకశిరలో నారా లోకేష్ కు అసమ్మతి నేతల ఝలక్ లోకేష్ శంఖారావం సభకు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గైర్హాజరు మడకశిర అభ్యర్థి సునీల్ కుమార్ ను మార్చాలని కోరుతున్న గుండుమల తిప్పేస్వామి 04:19 PM, Mar 7th, 2024 ఎన్నికల కమిషన్ సీఈఓ అఖిలపక్ష సమావేశం ఎన్నికల నిర్వహణపై విజయవాడలో అన్ని పార్టీలతో సమావేశమైన సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఈసీ నిబంధనలు, ఎన్నికల కోడ్ అమలుపై పార్టీలకు అవగాహన కల్పించిన సీఈవో నామినేషన్లు ర్యాలీ లు, హెలికాప్టర్ లు, సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఆదేశం 04:04 PM, Mar 7th, 2024 చీవాట్లు పెట్టినా సరే.. ఢిల్లీకి చంద్రబాబు బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు శతకోటి ప్రయత్నాలు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన చంద్రబాబు రాత్రి 8 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న పవన్ కళ్యాణ్ రాత్రి 9 గంటల తరువాత బీజేపీ నేతలతో బాబు, పవన్ సమావేశం అయ్యే అవకాశం పొత్తు పెట్టుకోవాలని బీజేపీని కోరనున్న బాబు, పవన్ పొత్తుకు ఓకే అంటే ఇప్పుడే ఎన్డీయే లో చేరుతున్నట్టు ప్రకటిస్తానన్న చంద్రబాబు కుదిరితే రేపో, ఎల్లుండో అభ్యర్థుల ఖరారు రాత్రికి ఢిల్లీలోనే చంద్రబాబు బస చంద్రబాబుతో పొత్తు అంటేనే బీజేపీ పెద్దలు చీవాట్లు తినిపించారని ప్రకటించిన పవన్ కళ్యాణ్ చీవాట్లు పెట్టినా సరే.. పొత్తు పెట్టుకోవాల్సిందే అంటోన్న చంద్రబాబు బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి గత కొన్నాళ్లుగా బాబు ప్రయత్నాలు బీజేపీలోకి నలుగురు రాజ్యసభ సభ్యులను పంపిన చంద్రబాబు 03:45 PM, Mar 7th, 2024 తంబళ్లపల్లి టీడీపీలో ముదిరిన విభేదాలు టి.సదుంలో టీడీపీ అభ్యర్ధి జయచంద్రారెడ్డి కారుపై రాళ్ల దాడి. జయచంద్రారెడ్డి కారుపై రాళ్లు రువ్విన వ్యతిరేక వర్గం తంబళ్లపల్లి టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే శంకర్. టి.సదుంలో వాయిదా పడిన టీడీపీ విజయ సంకల్ప యాత్ర సొంతపార్టీ నేతలే రాళ్లు రువ్వారని భావిస్తున్న జయచంద్రారెడ్డి 03:30 PM, Mar 7th, 2024 అనుచరులతో ముద్రగడ భేటీ త్వరలో శుభవార్త వింటారు. అమావాస్య తర్వాత నిర్ణయం చెప్తాను. మనకి అవకాశం ఇచ్చే వారిని మనం గౌరవించాలి. కచ్చితంగా రాజకీయాలు చేస్తాను 03:25 PM, Mar 7th, 2024 ఎన్నికల్లో పోటీపై వాసిరెడ్డి పద్మ స్పందన మహిళా కమిషన్ చైర్పర్సన్ గా రాజీనామా చేశాను పోటీ చేయాలనే ఆలోచన మాత్రమే రాజీనామాకు కారణం కాదు పోటీ చేయడమే గీటు రాయి కాదు 03:20 PM, Mar 7th, 2024 పిఠాపురం జనసేన-టీడీపీ కూటమిలో లుకలుకలు పిఠాపురం స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మకు కేటాయించాలని నేటి సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసుకున్న టీడీపీ నేతలు. పొత్తులో భాగంగా పిఠాపురం సీటు జనసేనకు వెళుతుందని ప్రచారం. సాయంత్రం సమావేశంలో పార్టీకి రాజీనామాపై వర్మ నిర్ణయం. పార్టీ టికెట్ ఇవ్వకపోతే వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్తున్న అనుచరులు. 2014లో టీడీపీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన వర్మ. 03:10 PM, Mar 7th, 2024 దళితులను అవమానించిన పార్టీ టీడీపీ: మంత్రి ఆదిమూలపు సురేష్ కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నారు ఎల్లో మీడియా, టీడీపీ పార్టీ. దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు అన్న వ్యక్తులు దళితుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. వెలిగొండ సభలో ఆ ప్రాంత ప్రజలు ముఖ్యమంత్రి దగ్గరకు రావాలని ఆరాటపడుతుంటే వాళ్లను తీసుకొని రావడనికి నేను, తాటిపర్తి చంద్రశేఖర్ వెళ్లాం. దానిని ఏదో జరిగిపోయినట్టు, దళితులకు అవమానము జరిగినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేయడం దారుణం. ఇచ్చిన మాట నిలుపుకునే వ్యక్తి జగన్.. 2020లో మాట ఇచ్చాడు 2024 లో ప్రాజెక్టు పూర్తి చేశారు. నిద్రపోయే వాళ్లని లేపవచ్చు, నిద్రపోయినట్లు నటించే వాళ్లను లేపలేం. ప్రాజెక్టు పూర్తి కాలేదు అనే వాళ్ళను తీసుకెళ్లి చూపిస్తాం రండి. అభివృద్ధి చెయ్యడం చేతకాననే మా ప్రభుత్వంపై నిందలు. ఓటమి ఖాయం అని తెలిసే ప్రశాంత్ కిషోర్ చేత టీడీపీ అసత్యాలు పలికిస్తున్నారు. రెండునెలలో ఎవరికి ఓటమో తెలుస్తుంది. 02:44 PM, Mar 7th, 2024 చంద్రబాబు ఢిల్లీ టూర్ పై కేశినేని నాని కౌంటర్ ఎన్డీఏ కూటమి నుండి ఎందుకు బయటకు వచ్చాడో .. మళ్లీ ఎందుకు వెళ్తున్నాడో చంద్రబాబే సమాధానం చెప్పాలి 2018 సంవత్సరంలో చంద్రబాబు ఆదేశాల మేరకు నేనే ప్రధాని మోదీ పై అవిశ్వాస తీర్మానం పెట్టా పార్లమెంటులో సభ్యులు ఏం మాట్లాడాలనేది చంద్రబాబు స్లిప్పులు రాసి పంపించాడు ముందు స్పెషల్ ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు మళ్ళీ ప్యాకేజీ వద్దంటూ స్పెషల్ కేటగిరి కావాలంటూ రివర్స్ అయ్యాడు 2019 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది అనే ఆలోచనతో కాంగ్రెస్ తో కలిశాడు పనికిరాని కొడుకు లోకేష్ ను ముఖ్యమంత్రి చేసి తాను ప్రధాని కావాలనేది చంద్రబాబు దురాలోచన అందుకే అప్పట్లో ఆత్మ పోరాట దీక్షల పేరుతో ప్రధానమంత్రి మోడీ పై వ్యక్తిగత విమర్శలు చేశాడు ఆరోజు ప్రధానమంత్రి మోదీని విచక్షణ కోల్పోయి తిట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల డబ్బులతో ప్రత్యేక విమానంలో మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రాలు తిరిగాడు ఇతర పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చేయాలనుకుని బొక్క బోర్లా పడ్డాడు ఇప్పుడు మోదీ , అమిత్ షా కరుణాకటాక్షాల కోసం ఎన్డీఏ కూటమిలో చేరటానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎన్ని అడ్డదారులు తొక్కటానికైనా చంద్రబాబు సిద్ధంగా ఉంటాడు చంద్రబాబును రాష్ట్ర ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు 02:23 PM, Mar 7th, 2024 ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ అనకాపల్లిలో ముఖ్య నాయకులతో భేటీ అయిన సీఎం జగన్ స్థానిక ఇంఛార్జి లు, ఎమ్మెల్యే లతో సీఎం జగన్ చర్చ సమావేశం అనంతరం బయటకి వచ్చి అభిమానులకి అభివాదం భేటీ అనంతరం హెలికాఫ్టర్లో విమాన విమానాశ్రయానికి 01:49 PM, Mar 7th, 2024 నారా లోకేష్కు చేదు అనుభవం హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లో నారా లోకేష్కు చేదు అనుభవం జనం లేక వెలవెల బోయిన నారా లోకేష్ శంఖారావం సభలు హిందూపురంలో జనం లేక కుర్చీలను మడతేసిన టీడీపీ నేతలు మడకశిరలో ఖాళీ కుర్చీలతో బోసిపోయిన సభ టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేసిన నారా లోకేష్ నా సభలకు జనం ఎందుకు రాలేదంటూ లోకేష్ అసంతృప్తి 01:36 PM, Mar 7th, 2024 కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడు.. పవన్పై సీఎం జగన్ సెటైర్లు చంద్రబాబు పేరు చెబితే మోసాలు, వంచనలే గుర్తొస్తాయి చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది! దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడు కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడు వీరద్దరూ కలిసి 2014లో వాగ్ధానాలు ఇచ్చి మోసం చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ దగా చేశారు 2014లో ఒక్క వాగ్ధానం అయినా చంద్రబాబు అమలు చేశాడా? మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన వ్యక్తి చంద్రబాబు పండంటి బిడ్డ పథకం పేరుతో మోసం చేశారు కాల్మనీ సెక్స్ రాకెట్ను నడిపించిన ప్రభుత్వం చంద్రబాబుది చంద్రబాబును నమ్మడం అంటే కాటేసే పామును నమ్మడమే వీరిని నమ్మడం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చకోవడమే చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదు ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు బీసీలకు చంద్రబాబు చేసింది సున్నా రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారు కేజీ బంగారం, ప్రతీ ఇంటికీ బెంజ్కారు ఇస్తామంటారు చంద్రబాబు, దత్త పుత్రుడు కలిసి మేనిఫెస్టో పేరుతో మోసం చేస్తారు రాబోయే రోజుల్లో మరిన్ని అబద్ధాలు చెబుతారు 11:33 AM, Mar 7th, 2024 ముద్రగడను కలిసిన మిథున్రెడ్డి, ద్వారంపూడి కాకినాడ: కిర్లంపూడిలో ముద్రగడను కలిసిన మిథున్రెడ్డి, ద్వారంపూడి ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిసిన మిథున్రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి 11:25 AM, Mar 7th, 2024 ముద్రగడ నివాసానికి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి కిర్లంపూడి లో కాపు ఉద్యమనేత ముద్రగడను మర్యాదపూర్వకంగా కలిసిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరికాసేపట్లో ముద్రగడను కలవనున్న వైఎస్సార్సీపీ రిజనల్ కోఆర్డినేటర్ మిధున్ రెడ్డి 10:43 AM, Mar 7th, 2024 ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో మూడు ముక్కలైన టీడీపీ టిక్కెట్ కోసం కొట్టుకుంటున్న ఉమా,వసంత,బొమ్మసాని వసంతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు రగిలిపోతున్న దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు వసంతకు సహకరించేది లేదంటున్న ఉమా, అతని వర్గం వసంతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతున్న మైలవరం టీడీపీ నేతలు, శ్రేణులు నేను లోకల్.. నేనే లోకల్ అంటున్న బొమ్మసాని సుబ్బారావు ఉమా, వసంతలకు పోటీగా బలప్రదర్శన నిర్వహించిన బొమ్మసాని సుబ్బారావు పార్టీ కోసం పనిచేస్తున్న తనను చంద్రబాబు గుర్తించాలంటున్న బొమ్మసాని తనకే మైలవరం సీటు అడిగే అర్హత ఉందంటున్న బొమ్మసాని 9:55 AM, Mar 7th, 2024 రాజకీయంగా బాబు అండ్కోను గోతిలో పాతిపెట్టండి: కొడాలి నాని సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎనీఆర్ను గుండెల్లో పెట్టుకుని అభిమానించే ప్రతి ఒక్కరూ.. పందుల్లా కలిసి వస్తున్న చంద్రబాబు అండ్కోను రాబోయే ఎన్నికల్లో గోతిలో పాతి పెట్టాలి పనికి రాని లోకేశ్ను గెలిపిస్తే.. పెద్ద ఎన్టీఆర్ మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్ను బయటకు గెంటేసి టీడీపీని ఆక్రమించుకుంటారు పుట్టిన రోజు, చావు రోజుకు తేడా తెలియని లోకేశ్ను సీఎం చేయాలనే దురుద్ధేశంతో జూనియర్ ఎన్టీఆర్పై అనేక కుట్రలు చేసి ఇబ్బందులు పెడుతున్నారు 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజలకు రూ.2.50లక్షల కోట్లను సంక్షేమ ఫలాలుగా అందించిన సీఎం జగన్ కోసం రెండు సార్లు ఈవీఎం బటన్ను ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి 8:41 AM, Mar 7th, 2024 చంద్రబాబు, పవన్ అన్యాయం చేశారు.. కృష్ణాజిల్లా: పెడన సీటు విషయంలో పట్టువీడని జనసేన కార్యకర్తలు చంద్రబాబు, పవన్ తమకు అన్యాయం చేశాడంటున్న జనసేన నాయకులు బూరగడ్డ వేదవ్యాస్ను ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలని ఒత్తిడి తెస్తున్న పెడన కాపు సామాజికవర్గం జనసేన నేతలు చంద్రబాబుపై మండిపడుతున్న జనసేన నాయకులు చలంకుర్తి పృథ్వీ ప్రసన్న చంద్రబాబు, పవన్ పెడన సీటు విషయంలో పునరాలోచించుకోవాలి పొత్తు పేరుతో 24 సీట్లు కేటాయించి అన్యాయం చేశారు చంద్రబాబు అరెస్టయ్యాక టీడీపీ పార్టీ చచ్చిపోయింది మా నాయకుడు చెప్పగానే చంద్రబాబు కోసం జనసేన కార్యకర్తలు ధర్నాలు చేశారు మాకు న్యాయం చేయకపోతే చంద్రబాబు, పవన్ కచ్చితంగా ఇబ్బంది పడతారు చంద్రబాబు కమ్మ వారి సీట్లలో కమ్మ వారికి ఇచ్చారు కాపుల సీట్లలో బీసీలకు కేటాయించారు కాపులు, బీసీలకు మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు మొన్నటి వరకూ జనసేన అని ధైర్యంగా చెప్పుకుని తిరిగాం కేవలం 24 సీట్లకు పరిమితం చేసి జనసేన పార్టీని చంద్రబాబు అవమానించారు టీడీపీకి ఆక్సిజన్ ఇచ్చిన మా నాయకుడిని చిన్నచూపు చూస్తున్నారు వైఎస్సార్సీపీ ఇప్పటి వరకూ ప్రకటించిన సీట్లలో 21 మంది కాపులకు అవకాశం కల్పించింది చంద్రబాబు ప్రకటించిన 94 సీట్లలో కాపులకిచ్చింది నాలుగు మాత్రమే సంఖ్యాబలంలో అధికులమైన కాపులను చిన్నచూపు చూస్తున్నారు కృష్ణాజిల్లాలో పెనమలూరు, గుడివాడ, గన్నవరం కమ్మవారికి ఇచ్చారు కాపులు ఎక్కువ ఉన్న మచిలీపట్నం,పెడన బీసీలకు ఇచ్చారు 49 వేల పైచిలుకు కాపు ఓట్లున్న పెడన సీటు కాపులకే ఇవ్వాలి వేదవ్యాస్కు ఇస్తే జనసేన అండగా నిలుస్తుంది రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ప్రకటించిన బూరగడ్డ వేదవ్యాస్ 7:49 AM, Mar 7th, 2024 ఢిల్లీ: బీజేపీ-టీడీపీ పొత్తుపై కొనసాగుతున్న సస్పెన్స్ నిన్న అర్ధరాత్రి బీజేపీ హైకమాండ్తో అభ్యర్థులు ఎంపికపై ఏపీ బీజేపీ నేతలు చర్చలు పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని ప్రకటించిన పురందేశ్వరి ఈ రోజు మరోసారి హై కమాండ్ తో సమావేశం అవుతామని వెల్లడి ఐదు ఎంపీ సీట్లు, 11 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు రెడీ అంటూ టీడీపీ లీకులు 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లకు అభ్యర్థులను తయారు చేస్తున్న బీజేపీ నేడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన నేడు పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం అరకొర సీట్లతో పొత్తుల వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదంటున్న ఏపీ బీజేపీ నేతలు 7:42 AM, Mar 7th, 2024 ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు బీజేపీ పెద్దలను కలవనున్న టీడీపీ అధినేత బీజేపీతో పొత్తు, ఎన్డీయేలో చేరిక, సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తుందంటున్న టీడీపీ వర్గాలు. 7:33 AM, Mar 7th, 2024 ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు దురుద్దేశపూరితమే: ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన వ్యాఖ్యలను గమనిస్తే ఎటువంటి గణాంకాలు, శాస్త్రీయ ఆధారాలు లేకుండా చెప్పినట్టు స్పష్టమవుతోంది వాటిని ప్రజలు నమ్మరు సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీ మరోసారి క్లీన్స్వీప్ చేయడం ఖాయం సీఎం జగన్ 2019 ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చారు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలను నిర్మూలించి బడుగు, బలహీన వర్గాల వారు ఆర్థికాభివృద్ధి చెందేలా పాలన సాగించారు గత ప్రభుత్వంతో పోలిస్తే తలసరి ఆదాయం, స్థూల ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే ఒకటి, రెండు స్థానాల్లోనే ఉంది అది తెలిసి కూడా రాష్ట్రం వెనుకబడి ఉందని ప్రతిపక్షాలు విమర్శించడం అర్థరహితం సిద్ధం సభలకు విశేష స్పందన లభిస్తోంది రాష్ట్ర ప్రజల్లో వైఎస్సార్సీపీ పట్ల ప్రేమ, అభిమానం మరింత అధికమైంది ఇక్కడ పుట్టి పెరిగిన తనకు ఈ జిల్లాకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు సీఎం జగన్కి ప్రత్యేక ధన్యవాదాలు ప్రశాంత్ కిషోర్ మాటల్లో విశ్వసనీయత లేదు. ఆ మాటల వెనక దురుద్దేశం ఉంది.. వాటిని ప్రజలు నమ్మరు. -నెల్లూరు ఎంపీ అభ్యర్థి & రీజినల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి pic.twitter.com/BXVIbcXp69 — YSR Congress Party (@YSRCParty) March 6, 2024 7:20 AM, Mar 7th, 2024 ఇది దేవుడి స్క్రిప్ట్..నాన్న మొదలుపెడితే..నేను పూర్తి చేశా ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం.. నిజంగా నా అదృష్టం వెలిగొండను జాతికి అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్ వాయువేగంతో జంట సొరంగాలు పూర్తి పూర్తయిన టన్నెళ్లను స్వయంగా పరిశీలించి పైలాన్ను ఆవిష్కరించిన సీఎం ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు.. 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగునీరు కూడా.. రూ.1,200 కోట్లతో ఎల్ఏ, ఆర్అండ్ఆర్ ఆగస్టు నుంచి ప్రాజెక్టు ద్వారా నీళ్లు రూ.53 కోట్లతో రెండు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన గిద్దలూరు నియోజకవర్గంలో 13,500 ఎకరాలకు సాగునీరు ప్రకాశం, నెల్లూరు, వైయస్ఆర్ కడప జిల్లాల్లోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలన్నది దివంగత మహానేత వైయస్ఆర్ గారి ఆశయం. అందుకు అనుగుణంగా ఆ ప్రాంతాలకు జీవనాడి వంటి పూల వెంకటసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్కు 2004లో శంకుస్థాపన… pic.twitter.com/CRp33xrmIs — YS Jagan Mohan Reddy (@ysjagan) March 6, 2024 7:15 AM, Mar 7th, 2024 విప్లవ భేరి రాష్ట్రంలో 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన విప్లవాత్మక మార్పులు తెచ్చిన సీఎం వైఎస్ జగన్ తొలి కేబినెట్ ఏర్పాటుతోనే సామాజిక విప్లవం ఆవిష్కరణ మేనిఫెస్టోయే దిక్సూచి.. 99 శాతం హామీల అమలుతో విశ్వసనీయత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మహిళలకు నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ వివక్ష, లంచాలకు తావు లేకుండా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2.55 లక్షల కోట్లు జమ ఈ సొమ్ము సద్వినియోగంతో 11.77 శాతం నుంచి 4.19 శాతానికి తగ్గిన పేదరికం గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇందులో ఈ 58 నెలల్లో నియమించినవే 2.13 లక్షలు ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాల భర్తీ నాడు–నేడుతో పాఠశాలలకు కొత్త రూపు.. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ అమ్మ ఒడితో ప్రభుత్వ పాఠశాలల్లో 98.73 శాతానికి పెరిగిన విద్యార్థుల నికర నమోదు నిష్పత్తి కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి.. పూర్తిస్థాయిలో సిబ్బంది నియామకం ఆరోగ్యశ్రీ పరిధి రూ.25 లక్షలకు పెంపు, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్, జనన్న ఆరోగ్య సురక్షతో నాణ్యమైన వైద్య సేవలు సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రగామి.. పారిశ్రామికాభివృద్ధి వేగవంతం ఆర్బీకేల ద్వారా వ్యవసాయ రంగంలో దూసుకుపోతున్న రాష్ట్రం జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే ఈ విప్లవం కొసాగాలని కోరుకుంటున్న అన్ని వర్గాల ప్రజలు, మేధావులు 7:06 AM, Mar 7th, 2024 టీడీపీలో కొత్త కష్టాలు వలస నేతలతో ఉన్న నేతలకు గండం వేమిరెడ్డి రాకతో సోమిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి సీట్లు గల్లంతు సోమిరెడ్డికి బదులు సర్వేపల్లిలో రూప్కుమార్కి సీటివ్వాలని వేమిరెడ్డి పట్టు కోవూరు సీటును తన సతీమణికి ఇప్పించేందుకు ప్రయత్నాలు లావు శ్రీకృష్ణదేవరాయలు చేరికతో యరపతినేని, అరవింద్బాబు సీట్ల కిందకు నీరు గుమ్మనూరు జయరాం దెబ్బకు జితేంద్ర గౌడ్.. సారథి ప్రభావంతో ముద్దరబోయినకు చెక్ ఫిరాయింపు నేతలకు పెద్దపీట వేసి తమను అవమానిస్తున్నారని సీనియర్ల ఆగ్రహం 7:04 AM, Mar 7th, 2024 మాజీ ఎంపీ హరిరామజోగయ్య లేఖాస్త్రం కాపుల డిక్లరేషన్ ఎప్పుడు పవన్? బీసీలకు ప్రకటించిన హామీలను కాపులకూ ప్రకటించాల్సిందే.. 52 శాతం ఉన్న బీసీలకు డిక్లరేషన్ ప్రకటించడం ఆహ్వానించదగ్గ విషయమే కాపులకూ డిక్లరేషన్ ఎప్పుడు ప్రకటిస్తారో కూడా తెలియజేయాల్సింది మంగళగిరిలో ఏర్పాటుచేసిన జయహో బీసీ సభలో చంద్రబాబు, పవన్లు బీసీ డిక్లరేషన్ పేరుతో 10 ఎన్నికల హామీలిచ్చారు ఇందులో పవన్ తన వంతుగా బీసీలకు రాజ్యాధికారం దక్కేలా.. యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తెస్తానంటూ 11వ హామీ ఇచ్చారు అదే విధంగా 25 శాతం ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తుల ఆర్థిక సామాజిక పరిస్థితులపైనా చర్చించాల్సిన అవసరం ఉంది టీడీపి –జనసేన కూటమి తమ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ప్రకటించిన హామీలతో సమానంగా కాపులకూ ప్రకటించాల్సిందే ఇదిలా ఉండగా, మదనపల్లికి.. శ్రీరామ రామాంజనేయులు, తిరుపతి.. ఆరణి శ్రీనివాస్, రాజంపేట.. ఎంవీ రావు, అనంతపురం.. టీసీ వరుణ్, పుట్టపర్తి.. శివశంకర్, తంబళ్లపల్లి కొండా నరేంద్ర, గుంతకల్లు.. మణికంఠకు కేటాయించాలని సూచిస్తూ పవన్కు జోగయ్య మరో లేఖ బీసీలకు అండగా నిలించింది ఎవరు? చంద్రబాబు హయాంలో బీసీల కోసం ఖర్చు చేసింది కేవలం రూ.19 వేల కోట్లు సీఎం వైయస్ జగన్ పాలనలో 2019 నుంచి ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.1.78 లక్షల కోట్లు (డీబీటీ + నాన్ డీబీటీ)#YSRCPWithBCs#TDPAntiBC pic.twitter.com/D5pteMdI09 — YSR Congress Party (@YSRCParty) March 6, 2024 6:51 AM, Mar 7th, 2024 మడతబెట్టిన హామీలకు డిక్లరేషన్ రూపం.. బీసీల కోసం మరో వేషం వచ్చే ఐదేళ్లలో బీసీలకు బాబు చేస్తానన్న ఖర్చు రూ.1.50 లక్షల కోట్లు గత ఐదేళ్లలో జగన్ బీసీలకు చేకూర్చిన లబ్ధి రూ.1.76 లక్షల కోట్లు బీసీలంటే ‘బ్యాక్ బోన్’ అన్న వైఎస్సార్సీపీ స్లోగన్నే కాపీ కొట్టిన టీడీపీ బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నీ జగన్ సర్కారు అమలు చేస్తున్నవే బీసీ కార్పొరేషన్లు.. కుల ధ్రువీకరణ పత్రాలు.. కుల గణన.. ఇలా అన్నీ కాపీనే అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయకుండా డ్రామాలు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం ఇస్తామన్న బాబు 50 శాతానికిపైగా పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన వైఎస్సార్సీపీ అభాసుపాలైన చంద్రబాబు, పవన్కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ -
March 6th : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 8:39 PM, Mar 6th, 2024 బాబు దృష్టిలో బీసీ అంటే..బాబు క్యాస్ట్..!: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి చంద్రబాబు తన ‘బీసీలకు మాత్రం న్యాయం చేశారు. ఆయన దృష్టిలో బీసీ అంటే బాబు క్యాస్ట్. పదవులిచ్చినా, కాంట్రాక్టులిచ్చినా వారి సామాజికవర్గానికే ఇచ్చుకున్నాడు. ఆయనకు సేమ్ క్యాస్ట్ (ఎస్సీ)కు కూడా మేలు చేసుకున్నాడు. రాజ్యసభకు మా బీసీలను ఒక్కరినైనా పంపావా చంద్రబాబూ..? మా జగనన్న నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సాధికారత కల్పించారు. బీసీ పక్షపాత ముఖ్యమంత్రిగా జగన్ గారు నిలిచారు. బీసీ ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా మాకు ఈ రాష్ట్రంలో న్యాయం జరిగింది. ఒక బీసీ ఎమ్మెల్సీగా సగర్వంగా తెలుపుతున్నా. రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. జగనన్న పాలనలో బీసీలకు మోసం జరిగిందని అంటున్నారు. మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు సిద్ధమా? మా జగనన్న పాలనలో బీసీలకు ఏం జరిగింది..మీ పరిపాలనలో బీసీలకు ఏం జరిగిందో చర్చించడానికి మేం సిద్ధం. ఎక్కడకు వెళ్దామో చెప్పండి..అక్కడికే వచ్చి చర్చిద్దాం. మీరు చెప్పుకోడానికి ఒక్క పథకం కూడా లేని పరిస్థితిలో మీరు బతుకుతున్నారు. ఈ ఐదేళ్లలో డీబీటీ ద్వారా రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాలకు పంపితే..అందులో రూ.1.22 లక్షల కోట్లు కేవలం బీసీలకే చేరింది. దీన్ని కాదనే దమ్ము ధైర్యం మీ కూటమిలో ఎవరికైనా ఉందా? నాన్ డీబీటీతో కూడా కలుపుకుంటే బీసీలకు రూ.1.73 లక్షల కోట్లు బీసీలకు అందింది. మీ 14 ఏళ్ల పరిపాలనలోనైనా ఇంత మేలు బీసీలకు చేశారా? ఏమీ చేయకుండా మీరు బీసీలను ఏ ముఖం పెట్టుకుని బీసీల ఓట్లు అడుగుతున్నారా? బీసీ డిక్లరేషన్ అనే పేరుతో ప్రజల ముందుకు రావడానికి మీకు కనీసం సిగ్గుందా? జగన్ గారు ఏం మోసం చేశాడో చెప్పాలి. 124 సార్లు బటన్ నొక్కి బీసీల ఖాతాల్లో డబ్బు వేయడం మోసమా? శాశ్వత బీసీ కమిషన్ను ఏర్పాటు చేయడం జగన్ గారు చేసిన మోసమా? బీసీ కులగణన కూడా మా జగనన్న సారధ్యంలోనే చేపట్టారు. ఇచ్చిన ఇళ్ల పట్టాలు, గృహాల్లో మెజార్టీ బీసీలకే దక్కాయి. స్పీకర్గా మా బీసీనే చేశారు. క్యాబినెట్లో 11 మంది బీసీలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఉద్యోగ అవకాశాల్లోనూ బీసీలకు పెద్ద పీట వేస్తున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో 60 శాతం బీసీలే ఉన్నారు. 54 వేల మందికి శాశ్విత ఉద్యోగాలు వచ్చాయి. 2.14లక్షల శాశ్విత ఉద్యోగాలు ఇస్తే దానిలో అందులో 60 శాతం అవకాశం బీసీలకే దక్కింది. ఉద్యోగాలు, పదవులు, పథకాల్లో బీసీలకే అగ్రతాంబూలం వేస్తున్న నాయకుడు వైఎస్ జగన్. మీరెన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 6:39 PM, Mar 6th, 2024 ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబుకి తలపోటుగా మారిన మైలవరం తమ్ముళ్ల పంచాయతీ మైలవరం టిక్కెట్ కోసం రోడ్డెక్కిన బొమ్మసాని లోకల్ నినాదాన్ని వినిపించేందుకు బలప్రదర్శన తన అనుచరగణం, కార్యకర్తలతో గొల్లపూడిలో బొమ్మసాని సుబ్బారావు భారీ ర్యాలీ మైలవరం టిక్కెట్ కోసం పోటీపడుతున్న వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా వాళ్లిద్దరికీ కాకుండా తనకే టిక్కెట్ ఇవ్వాలంటున్న బొమ్మసాని పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా..చంద్రబాబు తనను గుర్తించాలంటున్న బొమ్మసాని 6:00 PM, Mar 6th, 2024 విజయవాడ: వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి జై కొడుతున్న బ్రాహ్మణ సంఘాలు మరొకసారి సీఎం జగన్ను ముఖ్యమంత్రి చేసుకునేందుకు బ్రాహ్మణ సంఘాలు ముందుకొచ్చాయి వెల్లంపల్లి శ్రీనివాసరావును సెంట్రల్ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషదాయకం బ్రాహ్మణులకు రాజకీయాల్లో ఉన్నత స్థానం కల్పిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు బ్రాహ్మణ కార్పొరేషన్ వెల్ఫేర్ చైర్మన్ పీకే రావు 2019లో బ్రాహ్మణులకు సీఎం జగన్ ప్రభుత్వం పెద్దపెట్టవేసింది రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులంతా ఐక్యంగా సెంట్రల్ నియోజకవర్గం సీటును గెలిపిస్తాం సెంట్రల్లో వైఎస్సార్సీపీని బలపరుస్తాం పవన్ కళ్యాణ్, చంద్రబాబు వ్యాఖ్యలు అర్ధం లేనివి జ్వాలాపురం శ్రీకాంత్, దేవాదాయ శాఖ సలహాదారులు 4:10 PM, Mar 6th, 2024 సీఎం జగన్ను ఫాలో అవటం తప్ప ప్రతిపక్షాలకు వేరే గత్యంతరం లేదు: తానేటి వనిత తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన హోం మంత్రి తానేటి వనిత. హోంమంత్రి సమక్షంలో వైఎఎస్సార్సీపీలో చేరిన టీడీపీ జనసేన కార్యకర్తలు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి వనిత. సీఎం జగన్ హయాంలో పేదలు ఆర్థికంగా బలపడ్డారు: తానేటి వనిత. ప్రతి కుటుంబానికి లక్ష నుంచి 5,00,000ల వరకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారు. పేదరికం 12 నుంచి ఆరు శాతానికి తీసుకొచ్చిన నాయకుడు సీఎం జగన్. జగనన్నను ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాడు జన్మభూమి కమిటీలలో వారికి ఇష్టం వచ్చిన వారికి సంక్షేమం అందిది. నేడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గడపకు సంక్షేమం చేరుతుంది. చంద్రబాబు.. ప్రజల కోసం యుద్ధాలు చేయనవసరం లేదు. 2014 చంద్రబాబు పెట్టిన బడ్జెట్ నేటి అమలు చేస్తున్న బడ్జెట్ ఒకటే. ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేకపోయారు. వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్ను బతికించి షర్మిలను తీసుకువచ్చి రకరకాల స్కెచ్లు వేస్తున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబు వాలంటరీ వ్యవస్థ గ్రామ సచివాల వ్యవస్థ ఎందుకు తెలేదు. టీడీపీ హయంలో ప్రజలను ఓటు బ్యాంకుగానే చూశారు తప్ప ప్రజలకు సంక్షేమం చేయలేదు. చంద్రబాబు దొంగ సర్వేలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. టీడీపీ పడవ ఎప్పుడో మునిగిపోయింది. వార్డు మెంబర్గా కూడా గెలవలేని వారు వైఎస్సార్సీపీ గురించి జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు కోడిగుడ్డుపై ఈకలు పీకాలనుకోవడం వారి అవివేకం. టీడపీ, జనసేన జెండాలు మోసుకు రావడం తప్ప వారికి ఒక అజెండా అనేది ఏమీ లేదు. నలుగురు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని విమర్శలు చేస్తున్నారు. 3:30 PM, Mar 6th, 2024 విజయవాడ: అవినాష్ సమర్ధవంతమైన న్యాయకత్వాన్ని నిర్వహిస్తున్నారు: ఎంపీ కేశినేని నాని ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి అవినాష్ అవినాష్ సీఎం జగన్ని ఏం అడిగినా టాప్ ప్రియారిటీ ఇచ్చి నిధులు విడుదల చేశారు అవినాష్ ఎమ్మెల్యే అయితే తూర్పు నియోజకవర్గ రూపు రేఖలు మారిపోతాయి 20ఏళ్ల పాటు వివిధ హోదాల్లో ఉన్న గద్దె రామ్మోహన్ ఒక చిన్నపని కూడా చేయలేదు రిటైనింగ్ వాల్ వల్ల వేల కుటుంబాలకు రక్షణ ఏర్పాటైంది సుమారు 60వేలమందికి మేలు జరిగింది రాష్ట్రంలోని ఏ సందులో నిలబడి చూసినా అభివృద్ధి కనిపిస్తుంది కావాలనే చంద్రబాబు, ఒక సెక్షన్ మీడియా అభివృద్ధి లేదని దుష్ప్రచారం చేస్తోంది చంద్రబాబు ఒక్క సెక్రటరియిట్ సరిగా కట్టలేకపోతె జగన్ 11వేలకు పైగా గ్రామ సచివాలయలు కట్టారు 30వేల కోట్లతో సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు కట్టారు మెడికల్ కాలేజీలు, పోర్టులు కట్టారు ఇదే అసలైన అభివృద్ధి అంటే చంద్రబాబు జీవితంలో చేసిన అభివృద్ధి, జగన్ మూడేళ్లలో చేసిన అభివృద్ధి మూడు రెట్లు ఎక్కువ అభివృద్ధి చేయలేదని ఎవరైనా అంటే డిఫెన్స్లో పడకండి సంక్షేమంతో పాటు అభివృద్ధి చేశామని గట్టిగా చెప్పండి ఎన్నికల ముందే చంద్రబాబుకు బీసీలు, ముస్లింలు గుర్తుకొస్తారు గతంలో మోడీని చంద్రబాబు ఇష్టానుసరంగా తిట్టాడు నాకు కుటుంబం ఉంది నీకు లేదా అని ప్రశ్నించారు నేను లోకేష్కి తండ్రిని నువ్వెవరు అంటూ నల్ల చొక్కాతో మోదీని అడిగిన వ్యక్తి చంద్రబాబు 2:50 PM, Mar 6th, 2024 నెల్లూరు: ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటల్లో విశ్వసనీయత లేదు: విజయసాయిరెడ్డి ఆ మాటలు వెనుక దురుద్దేశం ఉంది ప్రజలకిచ్చిన 99 శాతం హామీలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది ఎవరి హయాంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందో ప్రజలకు బాగా తెలుసు అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు మరింత మెరుగైన పరిపాలన అందించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ మేనిఫెస్టోలో ప్రకటిస్తారు.. మూడు సిద్ధం మహా సభలు చరిత్రలో నిలిచిపోయేలా శ్రేణులు హాజరయ్యాయి. సీఎం జగన్ ఆదేశాలు మేరకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు అయ్యారు పుట్టి, పెరిగిన గడ్డపై పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేస్తాను వీపీఆర్(వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి) నాకు మంచి మిత్రులు.. రాజకీయ వేరు, స్నేహం వేరు జిల్లా మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. రాజ్యసభ సభ్యులుగా ఉంటూ జిల్లాను అభివృద్ధి చేశాను పార్టీకి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాను. టికెట్ రాలేదని మంత్రి జయరాం టీడీపీలో చేరారు. రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకుంటే బాగుండేది 2:30 PM, Mar 6th, 2024 నాలుగేళ్లుగా అబద్దాల బాబులు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు: కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు 2014లో కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఆ రిజర్వేషన్ కోసం ముద్రగడ చేసిన ఉద్యమానికి జగన్ మద్దతిచ్చారు నిన్న బీసీ సభలో చంద్రబాబు బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నారు చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా? బీసీలకు, కాపులకు సామాజికంగా, రాజకీయంగా అండగా ఉన్నది జగనే కోవిడ్ను లెక్క చేయకుండా తిరిగిన వ్యక్తి అవినాష్ 2:26 PM, Mar 6th, 2024 దేవినేని నెహ్రూ కన్న కలలు అవినాష్ నిజం చేసి చూపిస్తారు: మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్యేలు, మంత్రుల కంటే ఎక్కువ నిధులు తెచ్చి తూర్పు నియోజకవర్గాన్ని అవినాష్ అభివృద్ధి చేసాడు ఎండనకా, వాననకా రాత్రింబవళ్లు అవినాష్ కష్టపడ్డాడు ఇన్నాళ్లు పడిన కష్టం ఒక ఎత్తు, రానున్న 50రోజులు ఇంకో ఎత్తు ఇప్పటికే అవినాష్ గెలుపు ఖాయమైంది ఏప్రిల్ 16న ఎన్నికలు జరిగే అవకాశం ఉంది తూర్పు నియోజకవర్గాన్ని గెలిపించి జగనన్నకు కానుకగా ఇద్దాం వ్యక్తిత్వం ఉన్నవాడు.. మంచివాడు అవినాష్ను గెలిపించండి తిరుపతి జిల్లా: 2: 19 PM, Mar 6th, 2024 నేను పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తా.. అభిమానిస్తా: భూమన అభినయ్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఫైట్లు చేసినట్లు, డ్యాన్స్లు చేసినట్లు చేయలేను ఆయన నాలాగా ప్రజలతో మమేకం అవ్వగలడా నాలాగా అద్భుతమైన మెరుగైన రోడ్లు వేయగలడా. టీడీపీ నాయకులు అభివృద్ధి చేస్తామని చెప్పి శిలాఫలకలపై ఫైల్ పై సంతకాలు చేశారు అంతే సీఎం జగన్ చెప్పింది చేశారు చేసి చూపించారు తిరుపతి ప్రజల ఎన్నో ఏళ్ల కల మెరుగైన రోడ్లు రావాలన్నది. ఆ కలను నెరవేర్చిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి నాకు ఓటు వేయండి. మీరు వేసే ఓటుకు నేను ఐదేళ్లు మీ కోసం తిరుపతి అభివృద్ధి కోసం కష్టపడతా చంద్రబాబు నాయుడిలాగా సింగపూర్ చేస్తా.. త్రీడీ గ్రాఫిక్స్ చూపించలేదు మీ కళ్ళ ముందే నేను అభివృద్ధి చేసి చూపించా 2:06 PM, Mar 6th, 2024 టీడీపీ-జనసేన సభలు అట్టర్ప్లాప్: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు సిద్ధం సభలు చూసి టీడీపీ సభలు పెట్టింది కానీ టీడీపీ, జనసేన సభలకు జనం రాలేదు పవన్ ఎక్కడ పోటీ చేస్తాడో తెలియదు అసలు పోటీ చేస్తాడో లేదో తెలియదు చంద్రబాబు కుప్పంలో, లోకేష్ మంగళగిరిలో కచ్చితంగా ఓడిపోతారు వాళ్లంతా కలిసి జగన్ని భయపెడతాం అంటే ఎవరైనా నమ్ముతారా? గద్దె రామ్మోహన్ ఇప్పటి వరకు చేసిందేమీ లేదు 1:00 PM, Mar 6th, 2024 నాడు వైఎస్సార్.. నేడు నేను.. ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్: సీఎం జగన్ వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ను జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి జగన్ సీఎం జగన్ కామెంట్స్.. వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్ధాల కల నెరవేరింది. టన్నెల్లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించింది. అద్భుతమైన ప్రాజెక్ట్ను పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది. మహానేత వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశారు. ఆయన కుమారుడిగా ఈ ప్రాజెక్ట్ను నేనే పూర్తి చేయడం గర్వంగా ఉంది. ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్. ఈ ప్రాజెక్ట్తో 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాం. ఈ టెన్నల్ వల్ల ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. వెలిగొండ ప్రాజెక్ట్తో నాలుగు లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 12:46 PM, Mar 6th, 2024 చంద్రబాబు మమ్మల్ని వాడుకుని వదిలేశారు: ఎంపీ కేశినేని నాని నేను, స్వామిదాస్ టీడీపీని విడిచిపెట్టడానికి తిరువూరు వేదికైంది సీఎం జగన్ మా పై ఎంతో ఆత్మీయత చూపించారు సీఎం జగన్ అభివృద్ధి చేయడం లేదని చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది అభివృద్ధిపై మీతో చర్చించేందుకు నేను సిద్ధం చంద్రబాబు అమరావతిలో తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీ, కోర్టు కట్టారు సీఎం జగన్ 30 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు కట్టారు తాత్కాలిక సచివాలయం కట్టిన చంద్రబాబు గొప్పవాడా? 15 వేల సెక్రటేరియట్లు కట్టించిన సీఎం జగన్ గొప్పవాడా.. ప్రజలు ఆలోచించాలి ప్రజల ఆరోగ్యం కోసం 8500 కోట్లతో 17 మెడికల్ కాలేజీలకు ఖర్చు పెట్టిన సీఎం జగన్ గొప్పవాడా..కాదా కుప్పానికి నీళ్లిచ్చింది కూడా జగనే చంద్రగిరిలో గెలవలేక కుప్పానికి వెళ్లిన వలస పక్షి చంద్రబాబు 30 ఏళ్లలో కుప్పానికే ఏం చేయలేనోడు ఏపీని ఏం అభివృద్ధి చేస్తాడు ఎన్నికలొచ్చినప్పుడల్లా చంద్రబాబుకి బీసీలు గుర్తుకొస్తారు ఫైవ్ స్టార్ హోటల్స్ కట్టడం అభివృద్ధి కాదు 2.50 లక్షల కోట్లతో సంక్షేమం అందించిన మగాడు సీఎం జగన్ ప్రపంచంతో పేద పిల్లలు పోటీ పడాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విద్యను తెచ్చారు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా ఎవరూ చేయలేదు వందశాతం ఎన్నికల హామీలను పూర్తిచేసిన ఒకే ఒక్కడు సీఎం జగన్ సీఎం జగన్ చేసిన మంచి పనులు చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు చంద్రబాబు.. పనికిమాలిన కొడుకు లోకేష్ కలిసి తిరువూరుకు కల్లుతాగే కొండముచ్చును తెచ్చారు డ్రైనేజ్లో కప్పలుండగా ఏముంటాయ్ అమరావతి ఉద్యమం కోసం హైదరాబాద్ నుంచి కొలికపూడిని తెచ్చారు అతని బాగోగులు చూసుకోవాలని చంద్రబాబు నాతో చెప్పాడు కొలికపూడిని నేను ఒక హోటల్లో పెట్టా కొలికపూడి బ్లాక్ మెయిల్ భరించలేక ఆ హోటల్ వాళ్లు రోజూ గోలగోల చేసేవారు కొలికపూడి ఒక బ్లాక్ మెయిలర్ స్వామిదాస్ అవినీతి చేసినట్లు నిరూపించాలని సవాల్ విసురుతున్నా నిరూపిస్తే స్వామిదాస్తో పాటు నేను కూడా పోటీనుంచి తప్పుకుంటా కొలికపూడి నీ బ్లాక్ మెయిలింగ్ చరిత్ర అంతా నాకు తెలుసు నామినేషన్లు వేయగానే బ్లాక్ మెయిలింగ్ మొదలుపెడతాడు కొలికపూడి తిరువూరుకు వచ్చింది కలెక్షన్ కోసం.. ఎలక్షన్ కోసం కాదు మానవ అభివృద్ధిని మించిన అభివృద్ధి మరొకటి లేదు ఎల్లో మీడియా ప్రచారాన్ని నమ్మకండి సీఎం జగన్ చేసిన మంచిని అందరికీ చెప్పండి పేదలు బాగుండాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి అన్ని కులాల వారు బాగుండాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి 175 కి 175 సాధించడమే మన లక్ష్యం తిరువూరులో ఆలీ బాబా అరడజను దొంగలు ముఠా ఉంది డబ్బున్న వాళ్లకే చంద్రబాబు టిక్కెట్లిస్తాడు డబ్బంతా అవగొట్టి శావల దేవదత్ను బయటికి గెంటేశారు ఇప్పుడు తిరువూరు టీడీపీకి దొంగలకే దొంగ వచ్చాడు తిరువూరులో అత్యధిక మెజార్టీతో స్వామిదాస్ను గెలిపించుకోవాలి 12:38PM, Mar 6th, 2024 వైఎస్ జగన్ ప్రభుత్వంపై నటి పూనమ్ కౌర్ ప్రశంసలు కోవిడ్ మహమ్మారి సమయంలో చేనేత కార్మికులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది వారి కోసం చాలా మంచి పనులు చేసింది. చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా చెబుతున్నా ఇది చాలా గొప్ప విషయం #ysrcp has done the best job for weavers during pandemic and I am as an activist extremely greatfull for this . — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 6, 2024 12:20 PM, Mar 6th, 2024 బాబు, గద్దె రామ్మోహన్కు దేవినేని అవినాష్ కౌంటర్ ఎవరి హయాంలో జరగని విధంగా వైఎస్సార్సీపీ హయాంలో అభివృద్ది, సంక్షేమం జరిగింది నియోజకవర్గంలోని ప్రతీ గడప ముడు సార్లు తొక్కిన ఘనత మనదే ప్రతీ కార్యకర్త బాధ్యతగా నాతో పాటు తిరిగారు కార్యకర్తలే నా బలం.. వారి సంతోషమే నా సంతోషం రాబోయే యాభై రోజులు ఎంతో కీలకమైనవి ఎన్ని దుష్టశక్తులు ఏకమైనా జగన్ ఒంటరిగా పోటీ చేస్తున్నారు తూర్పులో వైసీపీ, రాష్ట్రంలో జగన్ అధికారంలోకి రావడం ఖాయం తూర్పులో 650 కోట్లతో అభివృద్ది పనులు, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందజేశాం. మన బలం నాడు, నేడు సీఎం జగన్ మాత్రమే టీడీపీ తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్, చంద్రబాబు గుంట నక్కలు లాంటి వారు స్వంతత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నుంచే గద్దెకు అసత్యాలు ప్రచారం చేయటం అలవాటు నాటకాలు ఆడటంలో గద్దె ఎక్స్పర్ట్ లేనిపోని ఆరోపణలు చేస్తూ రెచ్చకొడుతున్నరు ఏదైనా గొడవ అయితే దాని ద్వారా లబ్ధి పొందాలని గద్దె చూస్తున్నారు వారి నీచ రాజకీయాలు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది ముందు నుంచి గాంధీలా బిల్డప్ ఇస్తాడు అసలు వాస్తవాలు చూస్తే కాల్ మని, బెట్టింగ్, గంజాయి లాంటివి ప్రోత్సహిస్తారు సీఎం జగన్ రాష్ట్రంలో లేకపోతే పేదల పరిస్థితి దారుణంగా ఉండేది 11:41 AM, Mar 6th, 2024 చంద్రబాబు కొత్త డ్రామా: ఎంపీ మార్గాని భరత్ చంద్రబాబు బీసీలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారు చంద్రబాబు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు? ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు బీసీలకు వైఎస్సార్సీపీ చేసిన న్యాయం మీరు ఎప్పటికీ ఇవ్వలేరు. బీసీ పదం ఎత్తడానికి చంద్రబాబు అనర్హుడు బీసీలను ఓటు బ్యాంకుగానే చూసే వ్యక్తి చంద్రబాబు ఇదే చంద్రబాబు.. ఒకటి కాదు రెండు కాదు 14 ఏళ్లు రాష్ట్రాలు పాలించాడు అప్పుడు బీసీ డిక్లరేషన్ గుర్తు రాలేదా? ఇవాళ కొత్తగా డ్రామాకి తెరలేపాడు బీసీల కోసం 50,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు చంద్రబాబుతో బీసీలకు సంబంధించి పలు డిబేట్లకు రెడీగా ఉన్నా బీసీలకు సీఎం జగన్ 75 వేల కోట్లు ఇచ్చారు. నేరుగా లక్షా 70 వేల కోట్లు బీసీల ఖాతాల్లో పడింది అధికారంలోకి వస్తే లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు బీసీల డీఎన్ఏ టీడీపీ అని చెప్పే చంద్రబాబు బీసీలకు ఇచ్చింది 21 సీట్లు మాత్రమే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రి సీటు జగనన్న బీసీలకు ఇచ్చాడు కనీసం నువ్వు ఆ సాహసం చేసావా? చంద్రబాబు, పవన్ కల్యాణ్కు ఛాలెంజ్ చేస్తున్నా.. మేము ఇచ్చిన స్థాయిలో బీసీలకు మీరు సీట్లు ఇవ్వగలరా? మీ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు తెలిసిపోతుంది ఈ 42 ఏళ్లలో రాజ్యసభ సీట్లు ఎంతమంది బీసీలకు ఇవ్వగలిగారు 11:40 AM, Mar 6th, 2024 ఎంపీ పదవి కోసమే పురంధేశ్వరి ఆరాటం: కొడాలి నాని కృష్ణాజిల్లా గుడివాడలో కొడాలి నాని సమక్షంలో వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు ఎమ్మెల్యే కొడాలి నాని కామెంట్స్.. టీడీపీకి బీసీలు ఎప్పుడో దూరమైపోయారు. చంద్రబాబు సామాజిక వర్గం.. ఆయన కేడర్కే ప్రాధాన్యత. అన్ని విభాగాల్లో బీసీలకు 50% పదవులు ఇస్తున్న ఘనత సీఎం జగన్దే. చంద్రబాబు సీట్లు అమ్ముకుంటున్నాడు. దానికి నిదర్శనం గుడివాడనే. పార్టీ కోసం పని చేసే వారిని కాకుండా 150 కోట్లకు గుడివాడ సీటును ఎన్నారైకు అమ్ముకున్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా అమెరికా ఎన్ఆర్ఐకు గుడివాడ ప్రజలు బుద్ధి చెబుతారు. ఎంపీ పదవి కోసమే పురంధేశ్వరి ఆరాటం. సీఎం జగన్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తుందని పురంధేశ్వరి బాధపడుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారంగానే ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. పరిమితికి మించి చేసినట్లయితే ఢిల్లీలో ఫిర్యాదు చేయవచ్చుకదా.? తాను ఎంపీ అవ్వడానికి బీజేపీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి ఆమె ప్రయత్నిస్తోంది. 11:25 AM, Mar 6th, 2024 ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ.. ఉండవల్లిలో ముసిగిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. చంద్రబాబు నివాసంలో గంటన్నర పాటు చర్చించిన ఇరువురు నేతలు బీజేపీతో పొత్తు అంశం పై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. 11:09 AM, Mar 6th, 2024 చంద్రబాబు బీసీల ద్రోహి: ఎమ్మెల్యే శంకర్ నారాయణ జయహో బీసీ పేరుతో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు బీసీలకు ఏం చేశారు? బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారు జగన్ సంక్షేమ పథకాల వల్ల బీసీలకు అత్యధిక లబ్ది చేకూరుతోంది బీసీ సోదరుల్లారా.. చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్మొద్దు మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్దే 10:32 AM, Mar 6th, 2024 సీఎం జగన్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన నాయకుడు: మంత్రి వేణు చంద్రబాబు ఏరోజైనా మేనిఫెస్టోను అమలు చేశారా? బీసీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు బీసీలకు అన్ని చోట్లా ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలను చంద్రబాబు పట్టించుకోలేదు 10:05 AM, Mar 6th, 2024 చంద్రబాబు అమరావతి కాదు.. భ్రమరావతి: ఎంపీ సత్యవతి సీఎం జగన్ హయాంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది. టీడీపీ హయాంలో రాజధాని అమరావతి కాదు భ్రమరావతి. మూడు రాజధానుల నిర్ణయానికి ముఖ్యమంత్రి జగన్ కట్టుబడి వున్నారు బీసీలకు పెద్ద పీట వేసిన వ్యక్తి సీఎం జగన్ బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్ 9:45 AM, Mar 6th, 2024 చంద్రబాబుతో పవన్ భేటీ.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో బాబు, పవన్ భేటీ బీజేపీతో పొత్తు, అసంతృప్తి నేతల అంశంపై చర్చ. మిగిలిన సీట్లపై చర్చిస్తున్న ఇద్దరు నేతలు. 9:20 AM, Mar 6th, 2024 టీడీపీ మాజీ మంత్రి నారాయణ మరో బండారం బట్టబయలు..! మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ మరో బండారం బట్టబయలైంది! నారాయణ అల్లుడు పునీత్ 84 వాహనాలకి సంబంధించిన సుమారు రూ.10 కోట్లు జీఎస్టీ కట్టకుండా ఎగ్గొట్టడంతో అతనిపై కేసు నమోదు. నిజానికి ఆ వెహికల్స్ను నారాయణ సంస్థలు కొన్నట్లు రవాణా శాఖకు ఇన్వాయిస్లు చూపించారు. కానీ.. వింతగా నారాయణ విద్యా సంస్థల నుంచి ప్రతీ నెలా అద్దె కడుతున్నట్లు లెక్కల్లో చూపిస్తున్నారు ఇప్పుడేమంటావ్ చంద్రబాబు.. మీ నారాయణ నిప్పు, తుప్పు అంటావా? మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ మరో బండారం బట్టబయలైంది..! నారాయణ అల్లుడు పునీత్ 84 వాహనాలకి సంబంధించిన సుమారు రూ.10 కోట్లు జీఎస్టీ కట్టకుండా ఎగ్గొట్టడంతో అతనిపై కేసు నమోదైంది నిజానికి ఆ వెహికల్స్ను నారాయణ సంస్థలు కొన్నట్లు రవాణా శాఖకు ఇన్వాయిస్లు… — YSR Congress Party (@YSRCParty) March 6, 2024 8:45 AM, Mar 6th, 2024 దేవినేని ఉమాకు వసంత స్ట్రాంగ్ కౌంటర్ దేవినేని ఉమాకు కౌంటర్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ ఉమా నన్ను టార్గెట్గా పనిచేస్తే సరైన సమయంలో సమాధానం చెబుతా అంటూ వార్నింగ్. ఉమా, బొమ్మసాని కలిసి పనిచేయడం ఎందుకు?. ఉమాకు టికెట్ ఇస్తే నేను కలిసి పనిచేస్తా. 8:00 AM, Mar 6th, 2024 వాలంటీర్లపై మాట మార్చిన చంద్రబాబు గతంలో వాలంటీర్లపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల కోసం కొత్త పలుకులు వాలంటీర్లను మచ్చిక చేసుకును ప్రయత్నం ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో రూట్ మార్చిన చంద్రబాబు నాడు వాలంటీర్లపై విషం కక్కిన చంద్రబాబు, పవన్ నేడు వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అంటూ కలరింగ్ గతంలో వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన @ncbn.. ఎన్నికలు వస్తుండడంతో మిమ్మల్ని కొనసాగిస్తానంటూ మచ్చిక చేసుకునే ప్రయత్నం#APVolunteers #TDPJSPCollapse#MosagaduBabu pic.twitter.com/Jvh2tMjOST — YSR Congress Party (@YSRCParty) March 5, 2024 7:45 AM, Mar 6th, 2024 వెలిగొండపై పచ్చ మీడియా చెత్త పలుకులు.. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభానికి సర్వం సిద్ధం! వెలిగొండపై విషం కక్కడానికి రెడీ అయిన ఎల్లో మీడియా వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభానికి సర్వం సిద్ధం! విషం కక్కడానికి @JaiTDP, యెల్లో మీడియా సంసిద్ధం!#VeligondaProject#YSJaganAgain#YSJaganDevelopsAP @ysjagan pic.twitter.com/GJQWnSu2sx — YSR Congress Party (@YSRCParty) March 5, 2024 7:30 AM, Mar 6th, 2024 సిద్ధం సభకు ఏర్పాట్లు.. ఈనెల 10న వైఎస్సార్సీపీ నాలుగో సిద్ధం సభ బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో ఏర్పాట్లు హాజరుకానున్న గుంటూరు, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, తిరుపతి, బాపట్ల జిల్లాల కార్యకర్తలు 15 లక్షల మంది వస్తారని వైఎస్సార్సీపీ నేతల అంచనా అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్న నేతలు పది లక్షల మందికి పైగా హాజరుతో చరిత్ర సృష్టించిన రాప్తాడు సభ ఆ రికార్డులను బద్దలు కొట్టబోతున్న మేదరమెట్ల సభ పెత్తందార్లపై పోరాటానికి రణనినాదంతో మార్మోగనున్న సిద్ధం సభ 7:15 AM, Mar 6th, 2024 ఢిల్లీకి ఏపీ బీజేపీ లిస్ట్ 25 లోక్సభ స్థానాలకు ఇద్దరు లేదా ముగ్గురి చొప్పున ఎంపిక 175 అసెంబ్లీ స్థానాలకు మూడేసి పేర్లతో అధిష్టానానికి నివేదిక శివప్రకాష్ నేతృత్వంలో జిల్లాల వారీగా పూర్తయిన భేటీలు 6:50 AM, Mar 6th, 2024 మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్త్రఫ్ మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే టీడీపీలోకి చేరిన గుమ్మనూరు సీఎం జగన్ సిఫార్సు మేరకు బర్త్రఫ్ చేసిన గవర్నర్ మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరాం చేరికపై భగ్గుమన్న టీడీపీ నేతలు గుంతకల్లు టీడీపీ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ఆందోళన గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరికను వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గుమ్మనూరు జయరాం అవినీతి పరుడు అంటూ టీడీపీ నేతలు నినాదాలు జయరాం ఇచ్చే డబ్బుకు ఆశ పడి టీడీపీలో చేర్చుకోవడం దౌర్భాగ్యం గుమ్మనూరు జయరాంకు సహకరించేది లేదన్న గుంతకల్లు టీడీపీ నేతలు 6:40 AM, Mar 6th, 2024 జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చంద్రబాబు చెప్పగలరా?: సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఒక మాఫియాను తయారు చేసుకుని బీసీ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు చేయని వాడికి ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది? మన దగ్గర అవకాశం దక్కని వారు బయటకు వెళ్తున్నారు గుమ్మనూరి జయరాం రాజీనామా చేస్తే ఆయన్ను టీడీపీ జాయిన్ చేసుకుంటోంది జయరాం అక్రమాలు చేశారంటూ చంద్రబాబు తన అనుకూల ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ఎలా చేర్చుకుంటున్నారు? చంద్రబాబుకు బలం ఉంటే పొత్తులు ఎందుకు? వలంటీర్ల గురించి మేము గర్వంగా ఫీలవుతాం చంద్రబాబు తన జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చెప్పగలరా? జగన్ పై రాజకీయ విమర్శలు చేయలేక గొడ్డలి పోటు అంటూ మాట్లాడుతున్నారు పురందేశ్వరి, షర్మిల, సీపీఐ, సీపీఎం, దత్తపుత్రుడుతో పాటు ఇప్పుడు మేధావులు అంటూ మరికొందరితో వరుసగా విమర్శలు చేస్తున్నారు కొత్తగా వచ్చిన పార్టీ తరహాలో చంద్రబాబు బీసీలపై హామీలను ఇస్తున్నారు జగన్ చేసినవన్ని తానే చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు బరితెగించేలా చంద్రబాబు ప్రవర్తన ఉంది ఎస్సీ, బీసీ డిక్లరేషన్ పేరుతో మాటలు చెబుతున్నారు 2014-19 మధ్య చంద్రబాబు ఏమి చేశారు? జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా గ్యాంగ్ని చంద్రబాబు తయారు చేశారు చివరికి మరుగుదొడ్ల విషయంలో కూడా అక్రమాలు చేశారు రాజధాని పేరుతో అతిపెద్ద స్కామ్ చేశారు ఇంక చాలు అంటూ ప్రజలు 2019లో చంద్రబాబుని సాగనంపారు 23 ఎమ్మెల్యేలను లాక్కొని తొక్కాలని చూసినా జగన్ నిలబడ్డారు సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు 70శాతం పదవులు ఇచ్చారు అన్ని వర్గాలలో ఉన్న మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఆయా వర్గాల్లో నాయకత్వం పటిష్టత కోసం జగన్ కష్టపడ్డారు ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ జరగలేదు చట్టం చేసి మరీ జగన్ చర్యలు చేపట్టారు జగన్కి ఉన్న నిబద్ధత మరొకరికి లేదు. జగన్ ఒక రెఫార్మర్గా ఆలోచనలు చేశారు బీసీల్లో వడ్డెరలకు పూర్తి న్యాయం జరుగుతుంది చంద్రబాబు అనుకూలంగా సర్వేలు లేవు. అయినప్పటికీ అనుకూలంగా ఉన్నట్టు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు 6:30 AM, Mar 6th, 2024 అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ లో అసమ్మతి సెగలు మద్దతు కోసం వెళ్లిన టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణికి ఎదురుదెబ్బ మద్దతు ఇవ్వాలని ముంతిమడుగు కేశవరెడ్డి ఇంటికి వెళ్లిన బండారు శ్రావణి తాను సహకరించేది లేదని శ్రావణికి తేల్చి చెప్పిన కేశవరెడ్డి తన సోదరుడి పై కేసులు పెట్టి ఇప్పుడు సాయం అడుగుతావా అంటూ మండిపాటు చేసేదేమి లెక్క అక్కడ నుండి వెళ్లిపోయిన బండారు శ్రావణి బండారు శ్రావణి కి మద్దతుగా నిలిచిన జేసీ బ్రదర్స్ -
ప్చ్.. ఊరేదైనా మారని తీరు
సాక్షి, గుంటూరు: ఊరేదైనా తీరు మాత్రం మారడం లేదు. సభా ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు.. ఆ కుర్చీల్లో వచ్చి కూర్చోవాలంటూ జనాలకు నేతలు మైకుల్లో విజ్ఞప్తి చేయడాలు.. రిపీట్ అవుతున్నాయి. టీడీపీ సభలకు జనం పల్చగా వస్తుండడంతో.. తెలివిగా జనసేనతో కలిసి ఉమ్మడి సభల ప్లాన్ వేశారు చంద్రబాబు. కానీ, అక్కడా అదే ఫలితం కనిపిస్తోంది. మొన్న తాడేపల్లిగూడెం.. ఇవాళ మంగళగిరిలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మంగళగిరిలో మంగళవారం సాయంత్రం నిర్వహిస్తున్న ‘జయహో బీసీ’ సభకు జనం కరువయ్యారు. మూడు గంటలకు మీటింగ్ ప్రారంభం కాగా.. జనం లేక ఆరు గంటల దాకా చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఎదురు చూశారు. ఈలోపు ఇరు పార్టీల నేతలు మైకుల్లో జనాలు వచ్చి కుర్చీల్లో కూర్చోవాలంటూ బతిమిలాడుకున్నారు. అయినా జనం తరలిరాకపోవడంతో హాజరైన జనంతోనే సభను ప్రారంభించాల్సి వచ్చింది ఆ ఇద్దరు. మంగళగిరి సభలో.. చంద్రబాబు బుద్ధి బయటపడింది. పేరుకే అది బీసీ మీటింగ్ తప్ప.. నిర్వహణ మొత్తం పెత్తందారులకే అప్పగించారు. అందుకే చంద్రబాబు బుద్ధిని ముందే పసిగట్టిన బీసీ నేతలు.. ఆయన మోసాలు నమ్మేదీ లేదంటూ ఆ మీటింగ్ వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో అట్టర్ఫ్లాప్ దిశగా మంగళగిరి టీడీపీ-జనసేన సభ పరుగులు తీస్తోంది. -
జనసేనలో ట్విస్ట్.. వాడకమంటే నీదే పవన్!
ఉమ్మడి పశ్చిమగోదావరిలో టీడీపీ, జనసేన టిక్కెట్ల పంపకం రెండు పార్టీల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నేతలు తమ పార్టీల నాయకత్వానికి సవాళ్ళు విసురుతున్నారు. ముఖ్యంగా తణుకు, ఉండి నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పార్టీల్లోని ఆశావహుల ఆగ్రహం నుంచి తిరుగుబాట్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. సీటు రానివారు రెబల్ అభ్యర్థులుగా, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో సీట్లు పొందింది ఎవరో.. రానివారు ఎవరు?.. పశ్చిమగోదావరి జిల్లాలో టికెట్ ప్రకంపనలు తీవ్రమవుతున్నాయి. నమ్మక ద్రోహం చేశారని ఒకరు, కోట్లు ఖర్చు పెట్టించి గొంతు కోశారని మరొకరు తమ పార్టీలపై ధ్వజమెత్తుతున్నారు. ఉండి, తణుకు నియోజకవర్గాల్లో పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. టికెట్లు ఆశించి భంగపడ్డ ఇద్దరు నేతలు తమ అనుచరులతో సమావేశమై స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉంటామంటూ టీడీపీ, జనసేనలకు అల్టిమేటం జారీచేశారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఉండిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు, తణుకులో జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు అసమ్మతి స్వరం తీవ్రస్థాయికి చేరుతోంది. జనసేన నాయకత్వం తనను నమ్మించి గొంతు కోసిందంటూ తణుకు జనసేన ఇన్చార్జ్ విడివాడ రామచంద్రరావు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తాను ఎట్టి పరిస్తితుల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ సీటు దక్కించుకున్న అరిమిల్లి రాధాకృష్ణ విడివాడ నివాసానికి వచ్చి ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించగా నా గుమ్మం తొక్కడానికి వీల్లేదు వెళ్లిపో.. నీ మీద పోటీ చేసేది నేనే అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విడివాడ తీరు చూసి టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణ, ఆయన వెంట వచ్చిన పార్టీ నేతలు ఖంగుతిన్నారు. జనసేన టికెట్ ఆశించిన విడివాడ రామచంద్రరావు ఇప్పటివరకు పార్టీ కోసం భారీగా ఖర్చు చేశారు. 2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో జనసేన టిక్కెట్ను విడివాడకు బదులు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన పసుపులేటి వెంకట రామారావుకు టికెట్ కేటాయించారు. ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే పసుపులేటి వెంకటరామారావు జనసేనకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. అప్పుడు కూడా విడివాడ జనసేనలోనే కొనసాగి పార్టీ చెప్పే ప్రతీ కార్యక్రమం నిర్వహించారు. కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా తణుకులో సమావేశం నిర్వహించినపుడు.. విడివాడను విస్మరించి పార్టీలోకి వచ్చి, పోయేవాళ్లకి టికెట్ ఇచ్చి తప్పు చేశామని, ఈసారి రామచంద్రరావే పోటీలో ఉంటారని సంకేతాలు ఇచ్చారు. టికెట్ తనదేనన్న ధీమాతో అప్పటినుంచి విడివాడ సీరియస్గా పనిచేసి మరింత బాగా ఖర్చుచేసి జనసేన అధినేత చేతిలో రెండోసారి మోసపోయారు. అనుచరులతో సమావేశమై టికెట్ విషయంలో ప్రతిసారీ మోసం చేస్తూనే ఉన్నారని.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి తాడోపేడో తేల్చుకుంటానని విడివాడ చేసిన ప్రకటన తణుకులో హాట్ టాపిక్గా మారింది. ఇక ఉండిలో టీడీపీ టిక్కెట్ వ్యవహారం గురు శిష్యుల మధ్య కుంపట్లు రాజేసింది. గతంలో రెండుసార్లు ఉండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వేటుకూరి శివరామరాజుకు గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీ సీటుకు పోటీ చేసి ఓడారు. ఈసారి తప్పనిసరిగా ఉండి ఎమ్మెల్యే సీటు ఇవ్వాల్సిందేనని చంద్రబాబు దగ్గర పట్టుపట్టారు. గత ఎన్నికల్లో తన శిష్యుడైన మంతెన రామరాజుకు ఎంపీ సీటు ఇవ్వమని చంద్రబాబును కోరగా..పెద్దగా చదువులేని రామరాజుకు ఎంపీ వద్దని వేటుకూరికే ఎంపీ సీటిచ్చారు. మంతెనకు ఉండి ఎమ్మెల్యే సీటు ఇవ్వగా ఆయన గెలిచారు. ఇప్పుడు కూడా ఆయన్నే ఉండి అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో వేటుకూరి శివరామరాజు పార్టీ అధినేత మీద, తన శిష్యుడు ఎమ్మెల్యే రామరాజు మీద మండిపడుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి గెలుస్తానని ఛాలెంజ్ చేస్తున్నారు. వేటుకూరి కోపాన్ని చల్లార్చడానికి పార్టీ నాయకత్వం ఎంత ప్రయత్నించినా వినలేదు. తన అనుచరుల కోరిక మేరకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈవిధంగా రెండు నియోజకవర్గాల్లోనూ సొంత పార్టీల్లోనే తిరుగుబాట్లతో అటు టీడీపీ, ఇటు జనసేన నాయకత్వాలు తలపట్టుకున్నాయి. -
కూటమిలో రసవత్తర రాజకీయం.. పవన్, జనసేన అభ్యర్థికి షాక్!
అనకాపల్లి సీటు వ్యవహారం అటు జనసేనలోను.. ఇటు టీడీపీలోనూ చిచ్చు రేపింది. ఇటీవలే జనసేనలో చేరిన కొణతాల రామకృష్ణకు అనకాపల్లి సీటు కేటాయించడాన్ని జనసేన, టీడీపీలో ఆ సీటు ఆశించినవారు భగ్గుమంటున్నారు. రెండు పార్టీల్లోనూ కొణతాలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జనసేనలో ఒక్కరు, టీడీపీలో ఇద్దరు కీలక నేతలు కొణతాలకు సీటు ఇవ్వడాన్ని సహించలేకపోతున్నారు. ఆయన కోసం పనిచేసేది లేదని తేల్చేస్తున్నారు. ఇంతకీ ఆ నేతలు ఎవరంటే.. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు విడుదల చేసిన తొలి జాబితాలో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పేరును ప్రకటించారు. ఆ పేరు ప్రకటించినప్పటినుంచీ అటు జనసేనలోనూ.. ఇటు తెలుగుదేశంలోనూ కొణతాలను వ్యతిరేకించేవారు బయటికొచ్చారు. ఆయనపై ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంది. టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యన్నారాయణ అనకాపల్లి సీటు ఆశించారు. గోవిందుకు సీటు రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్ల బ్యాడ్జీలతో తమ అసంతృప్తిని టిడిపి అధిష్టానంకు తెలియజేశారు. అనకాపల్లి టీడీపీలో రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తిని చల్లబరిచేందుకు పీలా గోవిందును చంద్రబాబు అమరావతి పిలిపించి చర్చలు జరిపారు. ఈసారి జనసేనకు సహకరించాలని సూచించారు. పీలా మాత్రం తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ చంద్రబాబుకు చెప్పి బయటకు వచ్చేశారు. ఇక కొణతాల రామకృష్ణకు రాజకీయంగా బద్ధ శత్రువు అయిన దాడి వీరభద్రరావు ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరభద్రరావు తన కుమారుడు రత్నాకర్కు అనకాపల్లి సీటు వస్తుందని ఆశించారు. అయితే, తన శత్రువు కొణతాలకు జనసేన నుంచి సీటు ఇవ్వడంతో దాడి వీరభద్రరావు వర్గీయులు లోలోపల రగిలిపోతున్నారు. రాజకీయ ప్రత్యర్థి అయిన కొణతాలతో కలిసి ఎలా పని చేస్తామంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. కొణతాలతో తమకున్న రాజకీయ శత్రుత్వం ఈనాటిది కాదని మూడు దశాబ్దాలకు పైగా వైరం కొనసాగుతున్న సంగతిని దాడి గుర్తు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొణతాల తమపై అనేక తప్పుడు కేసులు పెట్టి వేధించారని దాడి వీరభద్రరావు మండిపడుతున్నారు. కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలోకి రాకముందు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు తనకే వస్తుందని జనసేన నేత పరుచూరి భాస్కరరావు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే అనకాపల్లి ఎంపీ సీటు హామీతో కొణతాల జనసేనలో చేరారు. కానీ, హఠాత్తుగా ఎంపీ సీటు విషయంలో పవన్ సోదరుడు నాగబాబు తెరమీదకు వచ్చారు. ఆయన అక్కడ ఇల్లు కూడా తీసుకుని స్థానికంగా ఉంటున్నారు. దీంతో అలిగిన కొణతాలకు ఎంపీ సీటుకు బదులుగా ఎమ్మెల్యే సీటు కేటాయించారు పవన్కల్యాణ్. దీంతో పరుచూరి భాస్కర్ రావు ఆశలు ఆవిరయ్యాయి. తీవ్ర నిరాశకు గురైన భాస్కరరావు కార్యకర్తల సమక్షంలోనే కన్నీటి పర్యంతమయ్యారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. పవన్ తన నిర్ణయాన్ని పునపరిశీలించాలని భాస్కరరావు వర్గీయులు విజ్ఞప్తి చేశారు. తాము ఆశించిన అనకాపల్లి ఎమ్మెల్యే సీటు మధ్యలో వచ్చి తన్నుకుపోయిన కొణతాల రామకృష్ణపై ఆయనకు ప్రత్యర్థులుగా మారిన ఈ మూడు వర్గాల నేతలు కత్తులు నూరుతున్నారు. ఇటీవల పార్టీలో చేరిన వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని జనసేన నేతలు పవన్ను ప్రశ్నిస్తున్నారు. పదేళ్ల నుండి కొణతాల రాజకీయాలకు దూరంగా ఉన్నారని, ప్రజలతో సంబంధాలు లేని వ్యక్తికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటూ జనసేన అధినేతను నిలదీస్తున్నారు. ఇప్పుడు ఈ మూడు వర్గాలు కొణతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించవనే టాక్ అనకాపల్లిలో నడుస్తోంది. -
లోకేష్కు కొత్త టెన్షన్.. చంద్రబాబు ప్లాన్ అదేనా?
టీడీపీ-జనసేన కూటమి మొదటి ఉమ్మడి సభకు నారా లోకేష్ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏదైనా నిగూఢమైన పని కోసం లోకేష్ను ఎక్కడికైనా పంపడం వల్ల రాలేదా? లేక లోకేష్ సభకు వస్తే జనసైనికులు మండిపడతారని వద్దన్నారా అనే చర్చ సాగుతోంది. రెండు పార్టీలు కలిసి నిర్వహించిన తొలి సభకు ప్రజా స్పందన పేలవంగా ఉండడంతో టీడీపీ, జనసేన శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. ఒక పక్క వైఎస్సార్సీపీ నాయకత్వం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేసేందుకు ఏర్పాటు చేసిన సిద్ధం సభలకు జనసునామీ పోటెత్తుతున్నారు. తాడేపల్లిగూడెం సభ టీడీపీ, జనసేన పార్టీలకు ఇస్తున్న సంకేతాలేంటి?.. తెలుగుదేశం-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత మొట్ట మొదటి సారి రెండు పార్టీలూ కలిసి ఉమ్మడిగా నిర్వహించిన బహిరంగ సభకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు కుమారుడు, ఆయన రాజకీయ వారసుడైన నారా లోకేష్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. చంద్రబాబు టీడీపీకి జాతీయ అధ్యక్షుడు కాగా నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. అంత కీలక పదవిలో ఉన్న లోకేష్ ఎన్నికల ముందు పార్టీ నిర్వహించిన కీలక సభలో లేకపోవడం వెనుక ఏదో ఒక ఆంతర్యం ఉందన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అసలు పుత్రుణ్ని పక్కన పెట్టి దత్త పుత్రుణ్ని వేదిక ఎక్కించారంటూ రాజకీయ ప్రత్యర్ధులు సెటైర్లు వేస్తున్నారు. నారా లోకేష్ గైర్హాజరీకి కారణాలేంటన్న అంశంపై అటు టీడీపీలోనూ ఇటు జనసేనలోనూ చర్చ జరుగుతోందంటున్నారు. టీడీపీ వర్గాల వాదన బట్టి నారా లోకేష్ ఈ సభకు హాజరైతే జనసైనికుల నుండి తీవ్ర స్థాయిలో నిరసన ఎదుర్కోవలసి వస్తుందని చంద్రబాబు భయపడ్డారని అంటున్నారు. అందుకే ఈ సభకు లోకేష్ను రావద్దని బాబే చెప్పారని అంటున్నారు. టీడీపీ సభలకు మాత్రమే లోకేష్ను పరిమితం చేసి టీడీపీ-జనసేనల ఉమ్మడి సభలకు చంద్రబాబు, పవన్ మాత్రమే హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వారు చెబుతున్నారు. ఎన్నికల నగారా మోగిన తర్వాత రెండు పార్టీల ఉమ్మడి సభలు మరికొన్ని జరుగుతాయి. వాటిలోనూ లోకేష్ కనిపించరని అంటున్నారు. ఒకటి మాత్రం వాస్తవం. నారా లోకేష్పై మెజారిటీ జనసైనికులు పీకలదాకా కోపంగా ఉన్నారు. అందులో అనుమానమే లేదు. దానికి కారణం కూడా ఉంది. టీడీపీ-జనసేన పొత్తు ఖరారు అయిన తర్వాత ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాలోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు? అని యాంకర్ ప్రశ్నించగా.. అందులో రెండో ఆలోచనకు ఆస్కారమే లేదన్నారు లోకేష్. మా కూటమిలో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అభ్యర్ధి అన్నారు. పోనీ.. పవన్ కల్యాణ్ను డిప్యూటీ సీఎం అభ్యర్ధిగా భావించ వచ్చా? అని ప్రశ్నించారు. దానికి కూడా లోకేష్ తడుముకోకుండా డిప్యూటీ సీఎం ఎవరనేది పొలిట్బ్యూరో సమావేశంలో చర్చించి చంద్రబాబు నాయుడే ప్రకటిస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవికే కాదు డిప్యూటీ సీఎం పదవికి కూడా పనికిరారన్నట్లు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు జనసేన నేతల్లో మంట పుట్టించాయి. దీంతో, లోకేష్పై వారు నిప్పులు చెరిగారు. సోషల్ మీడియాలోనూ దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. సరిగ్గా ఈ సమయంలోనే జనసేన మద్దతుదారు అయిన చేగొండి హరిరామ జోగయ్య ఓ లేఖ రాశారు. పవన్ను ముఖ్యమంత్రిని చేస్తామని చంద్రబాబు చేత ప్రకటన చేయించాలని అందులో కోరారు. మరోవైపు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని జనసేనలోకి ఆహ్వానించిన జనసైనికులను ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ అధికారంలో జనసేనకు వాటా ఇస్తామన్న గ్యారంటీ ఏమన్నా చంద్రబాబు ఇచ్చారా? అని ప్రశ్నించారు. మాకు తెలీదని వారనగానే అది తేల్చుకుని రండి అప్పుడే నేను పార్టీలో చేరతానన్నారు. ఈ పరిణామాల తర్వాత నారా లోకేష్పై జనసైనికులు కోపంగా ఉన్నారు. ఇది కాకుండా చంద్రబాబకు చెందిన స్కిల్ స్కాం కేసు విచారణ ఇంకా జరుగుతోంది. దాని విషయంలో న్యాయవాదులను మానిటర్ చేయడానికి లోకేష్ను పంపి ఉండవచ్చని అందుకే ఆయన ఉమ్మడి సభకు రాలేదని మరో ప్రచారం జరుగుతోంది. ఇక నిన్న కాక మొన్న జనసేనకు 24 స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించిన తర్వాత టీడీపీ వైఖరిపైనా వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా నిర్వహించిన మొదటి సభలో లోకేష్ ఉంటే జనసైనికులు, పవన్ అభిమానులు రాద్ధాంతం సృష్టించి నిరసనలు వ్యక్తం చేసే అవకాశాలున్నాయని చంద్రబాబు భయపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీటికి తోడు తాడేపల్లిగూడెం సభకు ఆరు లక్షల మంది వస్తారని టీడీపీ-జనసేన నేతలు ప్రకటించగా అరవై వేల మంది కూడా రాకపోవడంతో చంద్రబాబు, పవన్ ఇద్దరూ కూడా కుతకుత లాడిపోతున్నారని అంటున్నారు. లోకేష్ను రానున్న ఉమ్మడి సభలకూ దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం. -
March 3rd : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 9:40 PM, Mar 3rd, 2024 విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ కార్తకర్తలే జగన్మోహన్రెడ్డి బలం చంద్రబాబు కుటిల బుద్ధి సామాన్య కార్యకర్తలకు సైతం అర్థమవుతోంది పవన్ కల్యాణ్కు ఎప్పుడు ఆర్థం అవుతుందో పేద ప్రజల జీవితాలకు భరోసా కల్పించే విధంగా జగన్ సిద్ధాంతాలు చంద్రబాబుతో కలశాకే పవన్ గ్రాఫ్ పడిపోయింది పెత్తందారీ వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్ టీడీపీ రాష్ట్ర ప్రజల అభివృద్ధికై జగన్ అనేక సార్లు బటన్ నొక్కారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్ లు నొక్కాలి 9:30 PM, Mar 3rd, 2024 విశాఖ.. టిడిపి జనసేన ఒడిపోతాయని ప్రజల గట్ ఫీలింగ్: మంత్రి గుడివాడ అమర్నాథ్ రెండున్నర లక్షల కోట్లు ప్రజలకు ఇవ్వడం వలన సీఎం జగన్ గెలడు అని చెపుతున్నారు.. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు ఇస్తామంటున్నారు.. చంద్రబాబును బహిరంగంగా కలిసిన తరువాత ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు.. బీహార్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా మాయల ఫకీరు మాటలను ఇక్కడ ప్రజలు నమ్మరు. ఒక పికే సరిపోలేదని మరొక పికేను చంద్రబాబు తెచ్చుకున్నారు.. ఇంట గెలవని పీ కే మాటలను ఇక్కడ ప్రజలు నమ్ముతారా. బీహార్లో పికే పరిస్థితి ఎలాగ ఉందో చంద్ర బాబు పరిస్థితి రాష్ట్రంలో ఉంది.. మాయల ఫకీరు మాటలను ప్రజలు ఎవరు నమ్మరు.. ప్రజల్లో బలం లేని వారే ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. గతంలో లగడపాటి టీడీపీకి 130 సీట్లు వస్తాయని చెప్పారు.. ఏమైంది. ప్రజలు సీఎం జగన్ నాయకత్వం ను కోరుకుంటున్నారు.. ఐ ప్యాక్ అనేది ప్రశాంత్ కిషోర్తో లేదు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు 8:50 PM, Mar 3rd, 2024 విజయవాడ: పొత్తులపై మరోసారి ఏపీ బీజేపీ క్లారిటీ రెండు రోజుల సమావేశాల్లో పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరగలేదు: పురందేశ్వరి, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తులు చేశాం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్ధానాలలో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియని చేపట్టాం 26 జిల్లాలు.. 175 అసెంబ్లీ స్థానాల్లో రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆరా తీశాం. అభ్యర్థుల ఎంపిక.. సామాజిక సమీకరణ సహా అన్ని అంశాలపై చర్చించాం. సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి జాతీయ నాయకత్వానికి నివేదిస్తాం పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చిస్తారు.. నిర్ణయిస్తారు పొత్తులు సహా ఎలాంటి నిర్ణయమైనా పార్టీ హైకమాండుదే. 175 సెగ్మెంట్లకు గాను 2 వేల పైచిలుకు అప్లికేషన్లు ఇచ్చాయి జన్ మత్ లేఖలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నాం మేనిఫెస్టో నిమిత్తం జన్ మత్ లేఖ కార్యక్రమం చేపట్టనున్నాం 50 వేల మంది నుంచి అభిప్రాయాలు తీసుకుంటాం రాజ్ నాధ్ ఇప్పటికే వచ్చారు.. మరి కొందరి అగ్ర నేతల పర్యటనలు కూడా త్వరలో ఉంటాయి. 8:00 PM, Mar 3rd, 2024 బీసీలకు, మైనార్టీలకు పెద్ద పీట వేసే ప్రభుత్వం వైఎస్సార్సీపీ: కొడాలి నాని పేదల ఇళ్ల స్ధలాల కోసం ఒక్క ఎకరా సేకరించని చంద్రబాబుతో నాకు పోలికేంటి పవన్ను చూస్తే జాలేస్తుంది వెన్ను పోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన నాదెండ్ల, చంద్రబాబును వెంటేసుకుని తిరుగుతున్నాడు కోట్లాది మంది పేద వర్గాలకు కుల మతాలకతీతంగా మేలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్సీపీ గుడివాడలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కొత్తగా వచ్చిన ఎన్నారై నాయకులు గుడివాడలో చేసేదేముంది 7:50 PM, Mar 3rd, 2024 పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం పట్టణంలో జనసేనకు షాక్ పలు వార్డులలోని 100 మంది జనసేన కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 6:34 PM, Mar 3rd, 2024 అల్లూరి జిల్లా: గిరిజనులకు మేలు చేయని పార్టీకి ఓడించండి: రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి గిరిజన ప్రాంతానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సమూల అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్మోహన్రెడ్డి గిరిజనుల హక్కుల కోసం 1/70 రాజశేఖర్ రెడ్డి తెచ్చారు గిరిజన ప్రాంతాల్లో ఖనిజ సంపదను దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు కుట్రలు జనం మర్చిపోలేదు 6:24 PM, Mar 3rd, 2024 ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో 6వ తేదీ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లు నియోజకవర్గ ఆత్మీయ సమావేశ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎంపీ కేశినేని నాని,మైలవరం ఇంఛార్జి సర్నాల తిరుపతిరావు ఆత్మీయ సమావేశానికి 50 వేల మంది కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తున్నాం: ఎంపీ కేశినేని నాని మైలవరంలో అపర కుభేరుడికి సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చిన సర్నాల తిరుపతిరావు యాదవ్ కు మధ్య జరగబోతోంది ఈ పోటీలో నెగ్గేది తిరుపతిరావే మైలవరంలో ఇప్పటి వరకూ కమ్మవారే ప్రాతినిధ్యం వహించారు సీఎం జగన్మోహన్రెడ్డి పేదల పక్షపాతి పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన సర్నాల తిరుపతిరావును నిలబెట్టడమే విజయం సాధించినట్లు 5:50 PM, Mar 3rd, 2024 కోనసీమ: రామచంద్రాపురంలో టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య తోపులాట రెడ్డి సుబ్రమణ్యం, బొలిశెట్టి చంద్రశేఖర్ వర్గీయుల మధ్య ఘర్షణ సుబ్రమణ్యం భార్య అభ్యర్థి అని ప్రచారం చేయడంపై జనసేన ఆగ్రహం పార్టీ అభ్యర్థిని ప్రకటించకుండా ప్రచారం చేయడమేంటని ప్రశ్నించిన జనసేన కార్యకర్తలు దీంతో టీడీపీ-జనసేన కార్యకర్తల మధ్య తోపులాట, ఉద్రిక్తత 5:35 PM, Mar 3rd, 2024 గుడివాడలో టీడీపీకి భారీ షాక్ టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు సీనియర్ టీడీపీ నాయకుడు మహమ్మద్ ఖాసిం అబూ నాయకత్వంలో వైఎస్సార్సీపీలో చేరిన పలువురు మాజీ కౌన్సిలర్లు,టీడీపీ నేతలు, వెయ్యి మంది మైనార్టీ కార్యకర్తలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీమంత్రి కొడాలి నాని 5:15 PM, Mar 3rd, 2024 నన్ను ఆంబోతు అంటున్నావ్.. నీ చరిత్ర ఏంటో తెలుసుకో చంద్రబాబు: మంత్రి అంబటి రాంబాబు ఆంబోతులకు ఆవులను సప్లయి చేసిన వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు మాట్లాడేటప్పుడు నాలుక జాగ్రత్త చంద్రబాబు ఒక చీటర్ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నాడు చంద్రబాబు చెత్త పాలన చేశారు కాబట్టే చిత్తుచిత్తుగా ఓడిపోయారు చంద్రబాబు ఓ మోసగాడు, ఓ 420 కోడెల ఆత్మహత్యకు కారణం చంద్రబాబు చంద్రబాబు కుట్రలకు కోడెల భయపడ్డారు కోడెల కుటుంబాన్ని చంద్రబాబు వేధించారు కోడెల చనిపోయినా ఆ కుటుంబంపై చంద్రబాబుకు కక్ష పోలేదు కోడెల కుటుంబానికి టికెట్ ఎందుకు ఇవ్వలేదు మీకు, మీ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్ లేదు 4:20 PM, Mar 3rd, 2024 వైఎస్సార్జిల్లా: ఆధినారాయణ రెడ్డి దమ్ముంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే అబ్యర్తిగా పోటీచేయ్: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీడియముందు మాట్లాడే వాడు పులికాదు ప్రజల్లో తిరిగి ప్రజలకష్టాలు తెలుసుకునే వాడు పులి 4:10 PM, Mar 3rd, 2024 వైఎస్సార్జిల్లా: జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవ ఆత్మీయ సమ్మేళన సభ సభలో పాల్గొన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి,కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు,ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు: రామసుబ్బారెడ్డి చంద్రబాబు ఒక్క పథకం చెప్పి ప్రజల్లోకి వెళ్లలేని పరిస్తితిలో ఉన్నాడు వైఎస్ కుటుంబం అనే మంచి మొక్క మీద పెరిగి కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆదినారాయణరెడ్డి వైఎస్ కుటుంబం అనే మంచి మొక్క మీద పెరిగి వారి కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచిన ఆదినారాయణ రెడ్డి దేవగుడి కుటుంబాన్ని నమ్మే పరిస్తితిలో జనాలు లేరు 3:10 PM, Mar 3rd, 2024 చంద్రబాబును ఆర్యవైశ్యులు దగ్గరకు రానివ్వరు: వెలంపల్లి శ్రీనివాస్ నేను 20 రోజుల్లో ఎమ్మెల్యే అయ్యాను 2009లో నా రాజకీయ జీవితం ప్రారంభమైంది కోగంటి సత్యంకు మాకు రాజకీయ విభేదాలు లేవు బోండా ఉమా ఎన్నో విధాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు బోండా ఉమా నన్నేం చేయలేడు సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్యవైశ్యుల అండతో 40 వేల మెజార్టీతో గెలుస్తాం ఆర్యవైశ్యు లకు సీఎం జగన్ అండగా ఉంటారు సీఎం జగన్ ముగ్గురు ఆర్యవైశ్యు లకు అవకాశం కల్పించారు చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్యవైశ్యలకు అభివృద్ధి లేదు చింతామణి నాటకం బ్యాన్ చేసింది.. సీఎం జగన్ చంద్రబాబు ఎందుకు చింతామణి నాటకం ఆపలేదు రఘురామకృష్ణం రాజు చింతామణి నాటకం మళ్లీ విడుదల చేయాలని రాద్ధాంతం చేస్తున్నాడు ఆర్థికంగా వెనుక బడిన వర్గాలకు సీఎం జగన్ అండగా ఉన్నారు సీఎం జగన్ నాకు సెంట్రల్ నియోజకవర్గం సీటు ఇచ్చారు. నెల రోజుల నుండి బోండా ఉమాకి చెమటలు పడుతున్నాయి బోండా ఉమాకి ఓటమి భయం పట్టుకుంది చంద్రబాబుకి ఓటు వేస్తే ప్రయోజనం లేదు అందరు ఫ్యాన్ గుర్తికే ఓటు వేయండి. పశ్చిమ నియోజకవర్గం సీఎం జగన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలుస్తున్నాం. 2009-2024 నా ఆస్తుల చూడండి. బోండా ఉమా దుర్మార్గుడు బోండా ఉమా మాటలు ఎవరూ నమ్మొద్దు 2:17 PM, Mar 3rd, 2024 విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్సీపీ కంచుకోట: ఎంపీ కేశినేని పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్ధి షేక్ ఆసిఫ్ అభ్యర్ధిని మారుస్తారనేది అపోహలు పెట్టుకోవద్దు రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన ప్రాంతం పశ్చిమ నియోజకవర్గం నేను మొదటిసారి ఎంపీగా గెలిచినపుడు 13 వేల మెజార్టీ పశ్చిమ నుంచే వచ్చింది రెండవ సారి ఎంపీగా గెలిచినపుడు 9 వేల మెజార్టీ పశ్చిమ నుంచే వచ్చింది ఈసారి కూడా గెలుపు మనదే పశ్చిమ నుంచి గెలిచిన వెలంపల్లి శ్రీనివాసరావు జగన్మోహన్రెడ్డి సహకారంతో ఎంతో అభివృద్ధి చేశారు షేక్ ఆసిఫ్ అంటే సీఎంకు చాలా ఇష్టం ఓసీ మేయర్ సీటులో బీసీ మహిళను కూర్చోబెట్టిన ఘనత జగన్మోహన్రెడ్డిది కృష్ణాజిల్లా జడ్పీ చైర్మన్ బీసీ మహిళకు కేటాయించారు సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో జగన్ మోహన్ రెడ్డి నెంబర్ వన్ లీడర్ కరోనా సమయంలోనూ ఇచ్చిన మాటను తప్పకుండా పనిచేసిన కమిట్ మెంట్ ఉన్న నాయకుడు జగన్ సంక్షేమం పేరుతో అభివృద్ధి చేయడం లేదని చంద్రబాబు విమర్శిస్తున్నారు చంద్రబాబు వంద కోట్లైనా విజయవాడకు ఇచ్చాడా? డ్రైనేజ్ వ్యవస్థ కోసం 400 కోట్లు తెస్తే...ఆ నిధులను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు నా పలుకుబడి ఉపయోగించి నిధులు తెచ్చినవే చంద్రబాబుతో చర్చకు నేను సిద్ధం రియల్ ఎస్టేట్ వ్యాపాపరం కోసం 33 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నాడు తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ,కోర్టు తప్ప ఐదేళ్లలో నువ్వు కట్టిందేంటి నేను వైఎస్సార్సీపీలోకి వచ్చాక 100కు పైగా సచివాలయాలు ప్రారంభించా అమరావతి కోసం చంద్రబాబు 3వేల కోట్లైనా ఖర్చు చేశాడా అని ప్రశ్నిస్తున్నా ప్రతీ గ్రామానికి ఒక సచివాలయం కట్టి జగన్ ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారు 80 వేల కోట్లతో మెడికల్ కాలేజ్లు కట్టిస్తున్న వ్యక్తి జగన్మోహన్రెడ్డి జగన్మోహన్రెడ్డి చేసిన సంక్షేమాన్ని చెప్పుకోవడంలో మనం వెనకబడ్డాం చంద్రబాబు ఏం చేశాడో...ఈ ఐదేళ్లలో జగన్మోహన్రెడ్డి ఏం చేశారో ప్రజలకు మనం వివరించాలి అభివృద్ధి అంటే బిల్డింగ్లు, హోటళ్లు కాదు మానవ అభివృద్ధే అసలైన అభివృద్ధి చంద్రబాబు,రామోజీరావుకు జగన్ చేసే అభివృద్ధి కనిపించదు చంద్రబాబును సీఎంగా చేసుకోవడమే ఈనాడు లక్ష్యం సామాన్యులను పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత జగన్మోహన్రెడ్డిది విజయవాడ వెస్ట్,మైలవరం,తిరువూరులో 30 వేల మెజార్టీతో గెలవబోతున్నాం పవన్ను చూస్తే నిజంగా జాలేస్తోంది కేవలం 24 సీట్ల కోసం చంద్రబాబు, లోకేష్ నాయుడి దగ్గర జనసేన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు 2009లో పంచలూడగొడతానన్నాడు ఇప్పుడు పాతాళానికి తొక్కేస్తానంటున్నాడు జగన్మోహన్రెడ్డిపెట్టిన అభ్యర్ధుల పై ఓడిపోయి ప్రగల్భాలు పలుకుతున్నాడు గ్లాసు గుర్తును ఓడించడానికి చంద్రబాబు చాలు పవన్ నిలబెట్టిన 24 మంది అభ్యర్ధుల్ని చంద్రబాబే ఓడిస్తాడు 1:30 PM, Mar 3rd, 2024 చంద్రబాబు, పవన్పై ఆదిమూలపు సెటైర్లు.. పొత్తులు ఉదయించే సూర్యుడు అనుకొంటాన్నారు. అస్తమించే సూర్యుడు అని తెలుసుకోవాలి పార్టీ పెట్టిన వాళ్లు ముఖ్యమంత్రి కావాలనుకొంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం పార్టీ పెట్టిన నేత పవన్ కళ్యాణ్ ఇంతవరకూ ఎక్కడ పోటీ చేస్తాడో తెలియని వ్యక్తి సీఎం జగన్పై విమర్శలు చేస్తున్నాడు. పవన్ స్థానమేంటో ముందు తెలుసుకోవాలి. పవన్ వామనుడు అయితే చంద్రబాబు బలిచక్రవర్తి. అది పవన్కు త్వరలోనే అర్దం అవుతుంది 12:40 PM, Mar 3rd, 2024 మరో డ్రామాకు రెడీ అంటున్న చంద్రబాబు.. ఎంపీ భరత్ సెటైర్లు.. చంద్రబాబు నయా డ్రామాకు మళ్లీ తెరలేపుతున్నాడు. గతంలో ధర్మ పోరాట దీక్ష అని చేసి ఇప్పుడు ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి వెళ్తున్నాడు. చంద్రబాబు మళ్లీ కొత్తగా ధర్మ యుద్ధం అనే కార్యక్రమం మొదలుపెట్టాడు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీలు చేస్తానని చేయకపోవడం ధర్మ యుద్ధమా?. జాబ్స్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేయడమా ధర్మ యుద్ధమా?. గత ప్రభుత్వంలో పెన్షన్లు తీసుకోవాలంటే ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. సీఎం జగన్ బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి మూడు లక్షల కోట్ల రూపాయలు వెళ్లాయి. సీఎం జగన్ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక గుంట నక్కలన్నీ ఏకమవుతున్నాయి. ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. 12:15 PM, Mar 3rd, 2024 చంద్రబాబు నోరులో అదుపులోకి పెట్టుకుని మాట్లాడాలి: మంత్రి కాకాణి నెల్లూరు జిల్లాలో పోటీ చేసేందుకు టీడీపీకి ఓటర్లు లేరు. ఎవరి వల్ల సామాన్య ప్రజలకు మేలు జరిగిందో చెప్పలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఆత్మ స్తుతి.. పరనింద అన్నట్లుగా నిన్న చంద్రబాబు నెల్లూరులో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి మేము సిద్ధం.. ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు మోసగాడని.. ప్రజల్లో ఒక ఇమేజ్ ఉంది. గత ఐదేళ్ల కాలంలో నెల్లూరు జిల్లాకి చంద్రబాబు ఏం చేశారో చెప్పే దమ్ము ఉందా..? సొంత నియోజకవర్గంగా ఉన్న చంద్రగిరిలో పోటీ చేసి గెలిచే దమ్ము లేక చంద్రబాబు కుప్పానికి పారిపోయాడు. నారా లోకేష్ని తంతే మంగళగిరిలో ఎందుకు పడ్డాడు..? సీట్లను కూడా ప్రకటించుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. పార్టీ జెండా మోసిన సొంత నేతల్ని గొంతు కోసి.. జనసేన నేతలకి టికెట్ ఇస్తున్నాడు. నాయకులు పార్టీ మారితే.. ఓటర్లు కూడా మారతారు అనుకోవడం చంద్రబాబు భ్రమ. చంద్రబాబు నాయకత్వాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు అంగీకరించరు. తన అవినీతి అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్దమని చంద్రబాబు నెల్లూరులో ప్రకటిస్తారని భావించా.. కానీ, తోక ముడిచి బాబు పారిపోయారు. చంద్రబాబును జనాలు తన్ని తరిమెసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. మాట్లాడేటప్పుడు చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకోవాలి. నెల్లూరులో చంద్రబాబు తన స్థాయికి దిగజారి మాట్లాడారు. 11:40 AM, Mar 3rd, 2024 పేదలపై టీడీపీ నేతలది సవిత తల్లి ప్రేమ.. దేవినేని అవినాష్ పేదల సొంతింటి కల నెరవేర్చడమే సీఎం జగన్ ప్రభుత్వ లక్ష్యం టీడీపీ నేతలది పేదలపై సవితి తల్లి ప్రేమ టీడీపీ హయాంలో పేదలను నిర్లక్ష్యం చేశారు ప్రతీ మహిళ పేరు మీదనే సీఎం జగన్ ఇంటి పట్టాలు ఇస్తున్నారు టీడీపీ హయాంలో ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేశారు పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలాలపై టీడీపీ నేతలు రాజకీయం చేయటం దుర్మార్గం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 99% హామీలను జగన్ ప్రభుత్వం నెరవేర్చింది టీడీపీ నాయకుల చిల్లర చేష్టలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు రానున్న ఎన్నికల్లో ప్రజలే టీడీపీ, జనసేన కూటమికి బుద్ధి చెబుతారు 11:00 AM, Mar 3rd, 2024 వైఎస్సార్సీపీ దెబ్బకు చంద్రబాబు యూటర్న్.. వైఎస్సార్సీపీ రాప్తాడు సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ రాప్తాడు తరహాలో అక్కడ మీటింగ్కు చంద్రబాబు ప్లాన్. లక్షల్లో కూడా జనం రారని తేల్చేసిన టీడీపీ నేతలు బీరాలకి పోయి పరువు పోగొట్టుకోవద్దని పచ్చ నేతల హితవు. భయంతో ఉన్నఫళంగా పెనుకొండకి సభా స్థలి మార్పు. ఫిబ్రవరిలో 10 లక్షల మందితో జరిగిన రాప్తాడు సిద్ధం జగనన్న స్టామినాని ఈ ప్రపంచానికి చాటింది పోటీగా అక్కడే ఓ సభ పెట్టాలనుకున్నా.. జనం రాకపోతే పరువు పోతుందని బాబు యూటర్న్..!#TDPJSPCollapse#MosagaduBabu#PoliticalBrokerPK#EndOfTDP pic.twitter.com/ExUHTW4Y78 — YSR Congress Party (@YSRCParty) March 2, 2024 10:30 AM, Mar 3rd, 2024 చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి కౌంటర్ సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన సీఎం జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం. అబద్ధపు హామీలతో మరోసారి ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు మీ ముందుకు వస్తున్నాడు. గతంలో ఇచ్చిన 600 హామీలలో ఏ ఒక్క హామీ అయిన నెరవేర్చాడా?. నావల్ల మంచి జరిగిందని అనిపిస్తేనే నన్ను ఆశీర్వదించండి అంటూ సీఎం జగన్ మీ ముందుకు వస్తున్నాడు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే అది సీఎం జగన్తోనే సాధ్యం. మోహన్ రెడ్డి తోనే మాత్రమే సాధ్యం. 10:00 AM, Mar 3rd, 2024 బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రెండోరోజు ప్రారంభమైన జిల్లాల వారీ సమావేశాలు నేడు 11 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమీక్షించనున్న శివప్రకాష్ జీ ఒంగోలు, నెల్లూరు, బాపట్ల పార్లమెంట్ నేతలతో సమీక్షలు ప్రారంభం మధ్యాహ్నం నుంచి అనకాపల్లి, విజయనగరం, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమీక్ష నిన్న 14 పార్లమెంట్ పరిధిలో సమీక్షలు పూర్తి నిన్న 14 లోక్సభ స్ధానాలు, 98 అసెంబ్లీ స్ధానాలకి పూర్తైన అభ్యర్దుల ఎంపిక ప్రతీ అసెంబ్లీ, లోక్సభ స్ధానాలకి ముగ్గురేసి చొప్పున అభ్యర్ధుల ఎంపిక స్ధానిక రాజకీయ పరిస్ధితులు, సామాజిక వర్గాల వారీ ఓటర్లు, పార్టీ స్ధితిగతులపై సమీక్షించిన తర్వాత అభ్యర్ధుల ఎంపిక 9:30 AM, Mar 3rd, 2024 టీడీపీ నేత ఓవరాక్షన్.. వాలంటీర్పై టీడీపీ నేత ప్రవీణ్రెడ్డి ఓవరాక్షన్ కామెంట్స్.. ఈడ్చుకెళ్లి వాలంటీర్లను కొడతామని ప్రవీణ్ అనుచిత వ్యాఖ్యలు... స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మహిళా వాలంటీర్. నీకు రంగస్థలం సినిమా చూపిస్తామంటూ కౌంటర్ నీకు రంగస్థలం సినిమా చూపిస్తామంటూ మహిళా వాలంటీర్ కౌంటర్🔥 అంకుశం సినిమాలో రామిరెడ్డిని ఈడ్చుకెళ్లి కొట్టినట్టు కొడతానని గ్రామ వాలంటీర్లను బెదిరించిన ప్రొద్దుటూరు టీడీపీ నేత ప్రవీణ్రెడ్డి#APVillageWarriors#APVolunteers #TDPGoons#EndOfTDP pic.twitter.com/q6xbwcjlsH — YSR Congress Party (@YSRCParty) March 2, 2024 8:30 AM, Mar 3rd, 2024 ఏపీ బీజేపీలోని తెలుగు నేతలకి ఝలక్ మరోసారి ఒంటరి పోటీపై స్పష్టమైన సంకేతాలిచ్చిన బీజేపీ హైకమాండ్ సమావేశంలో పొత్తులపై ఎక్కడా చర్చించలేదని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఎన్నికల కసరత్తులు, అభ్యర్దుల ఎంపికపై జిల్లాల వారీ బీజేపీ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ నేతృత్వంలో సమావేశాలు తొలిరోజు 14 పార్లమెంట్ నియోజకవర్గాలలో సమీక్ష పూర్తి నేడు మిగిలిన 11 పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్షించనున్న శివప్రకాష్ జీ పొత్తులపై చర్చించామని, పొత్తులు కోరుకుంటున్నట్లు సమావేశంలో చెప్పామన్న సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు టీడీపీ, జనసేనతో పొత్తులో వెళ్లి 2014లో గెలిచామని, 2024లో మరోసారి పొత్తులో వెళ్తామని విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు సమావేశంలో అసలు పొత్తుల ప్రస్తావన రాలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ ప్రకటన 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్ధానాలలో పోటీపై కసరత్తులు జరుగుతున్నాయన్న శివన్నారాయణ 8:00 AM, Mar 3rd, 2024 చంద్రబాబు ‘ఫ్యామిలీ’ డ్రామా కుటుంబానికి ఒక్క సీటే పేరుతో బాబు రాజకీయం అదే సూత్రంతో జేసీ, పరిటాల, అయ్యన్నలకు చెక్ తమతోపాటు తమ వారసులకు సీట్లు ఇవ్వాలని కోరుతున్న ఆ కుటుంబాల సీనియర్లు పనబాకకు కూడా చెప్పిందొకటి, చేసేదొకటి ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే సీటిస్తానని చంద్రబాబు పట్టు కానీ, తన కుటుంబంలో మాత్రం నలుగురికి కేటాయింపు తనతో సహా తన కుమారుడు, బావమరిది, బావమరిది అల్లుడికి సీట్లు అలాగే, కింజరాపు కుటుంబంలోనూ ఇద్దరికి.. మాకో నిబంధన, చంద్రబాబుకో నిబంధనా అంటూ సీనియర్ల రుసరుస 7:30 AM, Mar 3rd, 2024 పవన్ను నమ్ముకుంటే గోదారే! తాడేపల్లిగూడెం సభ అనంతరం గోదావరి జిల్లాల్లో జనసైనికుల డీలా చంద్రబాబు మాయలో పడి తమను కించపర్చడంపై కేడర్లో తీవ్ర అసంతృప్తి తాను పోటీ చేసే స్థానంపై స్పష్టత ఇవ్వకపోవడంతో పవన్పై సన్నగిల్లుతున్న నమ్మకం జారుకుంటున్న ఆశావహులు.. గోదావరి జిల్లాల్లో పడిపోతున్న గ్రాఫ్ తణుకులో స్తబ్దుగా విడివాడ.. కొత్తపల్లి చేరికతో నరసాపురంలో గ్రూపు రాజకీయాలు వైఎస్సార్సీపీలోకి చేగొండి చేరికతో పాలకొల్లు, ఆచంటలో ప్రభావం 7:15 AM, Mar 3rd, 2024 బాబు ప్లాన్.. పచ్చ బ్యాచ్ సీనియర్ల పడిగాపులు.. టీడీపీ రెండవ జాబితా కోసం పడిగాపులు దేవినేని ఉమాకు సీటు కష్టమేనంటున్న బాబు ఇరకాటంలో యరపతినేని, పొత్తు పోటులో బండారు సత్యనారాయణ స్థానిక నేతల వ్యతిరేకతతో చింతమనేనికి ఎసరు ఇరకాటంలో జేసీ బ్రదర్స్ ఎంపీ సీట్లపైనా చంద్రబాబు దోబూచులాట బీజేపీతో పొత్తుపై స్పష్టత వచ్చేదాకా ఏమీ చెప్పలేనంటున్న బాబు 7:00 AM, Mar 3rd, 2024 చంద్రబాబు రాజకీయం.. ఇచ్చుకో.. దండుకో డబ్బుతో రండి.. అధికారంలోకి వస్తే దండుకోండి బడాబాబులకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓపెన్ ఆఫర్ రూ.కోట్లు ఇచ్చే ఎన్నారైలు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులకే టికెట్లలో పెద్దపీట పెమ్మసాని, వెనిగండ్ల రాము, అమిలినేని సురేంద్రబాబు, కాకర్ల సురేష్ లకు రెడ్కార్పెట్ అధికారంలోకి వస్తే ప్రజాధనాన్ని దోచుకునే వెసులుబాటు కల్పిస్తానంటూ బాబు భరోసా మరింతమందికి గాలం వేసేందుకు బాబు, చినబాబు రకరకాల పన్నాగాలు.. రాయ‘బేరాలు’ ‘సిద్ధం’ సభలు సూపర్ హిట్.. టీడీపీ– జనసేన సభ అట్టర్ ఫ్లాప్తో వెనుకంజ వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని టైమ్స్ నౌ, జీన్యూస్ వంటి డజనుకు పైగా సంస్థల సర్వేల్లో వెల్లడి ఓటమి భయంతో ముందుకురాని ‘పెట్టుబడి’దారులు వారిలో ఉత్సాహం నింపేందుకే వైఎస్సార్సీపీ నుంచి బయటకు పోయినవారితో చేరికల తతంగం 2014లో భారీగా పెట్టుబడి పెట్టిన పొంగూరు నారాయణ.. ప్రతిఫలంగా ఎమ్మెల్సీని చేసి కేబినెట్లో కీలక మంత్రి పదవి కట్టబెట్టిన బాబు ఈసారి రూ.900 కోట్లు సమకూర్చిన వైనం 6:50AM, Mar 3rd, 2024 బాపట్ల సిద్ధం సభలో వైఎస్సార్సీపీ మేనిఫెస్టో వైఎస్సార్సీపీ మేనిఫెస్టోకు రంగం సిద్దమైంది. ఈనెల పదో తేదీన బాపట్లలోని మేదరమీట్ల వద్ద సిద్ధం సభలో మేనిఫెస్టో విడుదల వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్న సీఎం జగన్ సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి. విజయసాయి కామెంట్స్.. సిద్ధం సభలో నాలుగు సంవత్సరాల పదినెలల్లో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తాం. గతంలో ఏం చేశాం.. రాబోయే కాలంలో ఏం చేస్తామో సీఎం జగన్ వివరిస్తారు. ఈ సిద్దం సభకు 15లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. సిద్ధం సభలకు ప్రజల నుంచి స్పందన బాగా ఉంది. ఒక దానిని మించి ఇంకో సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్సీపీ ఏం చేసిందో ప్రజలకు బాగా తెలుసు. బీసీల కోసం పాటుపడిందెవరో బీసీలకు బాగా తెలుసు. సిద్ధం సభకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభను నిర్వహిస్తాం. మార్చి పదో తేదీ తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. 6:40 AM, Mar 3rd, 2024 ముద్రగడ, హరిరామ జోగయ్యపై జనసేన నేతల ఫైర్ పొత్తును చెడగొట్టాలని చూస్తున్నారని జనసేన ఆగ్రహం పవన్ కుటుంబాన్ని తిట్టినప్పుడు లేఖలు ఎందుకు రాయలేదు? 30 ఏళ్ళ క్రితం కాపులు వేరు.. ప్రస్తుతం కాపులు వేరు కన్న కొడుకులకి సలహాలు ఇవ్వలేరు.. పవన్ కు లేఖలు రాస్తారా? పవన్ కల్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం: కిరణ్ రాయల్ 6:30 AM, Mar 3rd, 2024 మూడు సిద్ధం సభలు చూసి టీడీపీ-జనసేన చల్లబడ్డాయి: మంత్రి అంబటి రాంబాబు జగన్ను ఎదిరించగలిగే స్థాయిలో జెండా సభ లేదు రెండు పార్టీలు కలిసినా వైసీపీని ఎదిరించలేవు ఇక ఈనెల 10న నాలుగో సభతో విపక్షాల రాజకీయానికి ముగింపే చంద్రబాబును సీఎం చెయ్యడం కాపులకు ఇష్టం లేదు పవన్ కల్యాణ్ అయితే కాస్తోకూస్తో ఆలోచిద్దామనుకున్నారు టీడీపీ-జనసేన పొత్తుతో కాపుల్లో నిరాశ అలుముకుంది సీఎంగా జగన్ అయితేనే మంచిదని కాపుల్లో నమ్మకం వచ్చింది అందుకు నిదర్శనమే వైసీపీలో చేగొండి సూర్యప్రకాష్ చేరిక -
పవన్ ఒక సర్వభ్రష్టుడు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ విలువలు లేకుండా ఆవేశం, ఆక్రోశంతో ఊగిపోతున్నాడు. చంద్రబాబు రాజకీయ క్రీడలో పావుగా మారి.. తాను ఏం మాట్లాడుతున్నానో అనే సోయి లేకుండా సభలో ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ ఆధారాలులేని ఆరోపణలు, విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు. ఇక, ఇటీవల టీడీపీ-జనసేన కూటమి సభకు స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. పవన్ స్పీచ్కు కూడా పెద్దగా స్పందనేమీ లేదు. ఈ క్రమంలో చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్తో పవన్.. డైలాగ్స్ను బట్టీపట్టి మారి ఆవేశంతో ఊగిపోయారు. విలువలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ‘పెళ్లాం’ అంటే తప్పేంటీ?. పవన్ మాటలు నీచంగా ఉన్నాయి. సీఎం జగన్పై పవన్ మాటలు.. చాలా ఘోరంగా నీచంగా ఉన్నాయి. సభ్య సమాజం పవన్ మాటలను హర్షించడం లేదు. పవన్లోని ‘అపరిచితుడు’ ఇలా.. ►సముద్రం తల వంచదు.. ఒకరి కాళ్ల దగ్గరకు వెళ్లదు అని అంటాడు. కానీ, ఆయన మాత్రం చంద్రబాబు కాళ్లు మొక్కుతాడు. మూడు అడుగులు.. మూడు ఎంపీ సీట్లు.. ►పవన్కు మూడు ఎంపీ సీట్లు ఇచ్చింది చంద్రబాబు.. ఇక్కడ బలి చక్రవర్తి ఎవరు?.. పవన్ కాదా?. 25 ఎంపీ స్థానాల్లో మూడు సీట్లు ఏపాటి? కాపులను మోసం చేసిన వ్యక్తి పవన్.. ►ద్వితీయ శ్రేణి జనసేన నేతలను కూడా పవన్ మోసం చేస్తున్నాడు. కందుల దుర్గేష్ను కూడా చంద్రబాబుకు పవన్ తాకట్టు పెట్టాడు. టీడీపీ నిప్పు కాదు.. పప్పు. జనసేన పార్టీ ఓ తుప్పు పార్టీ. పవన్ను నిజాయితీ ఎక్కడుంది? ►చంద్రబాబు కోపాన్ని తన కోపంగా మార్చుకుని ప్యాకేజీలో భాగంగా బాబును ఇంప్రెస్ చేయడానికి పవన్ ప్రయత్నిస్తున్నాడు. పవన్ నిజాయితీ గురించి మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆయనకు నిజాయితీ ఉందా?. పవన్ ఎప్పుడైనా తాను చెప్పిన మాట మీద నిలబడ్డారా?. మాట మార్చకుండా కుండా ఉన్నారా?. - విజయ్ బాబు, రాజకీయ విశ్లేషకులు -
AP: బీజేపీ ఒంటరి పోరు!.. పోటీకి భారీగా దరఖాస్తులు
సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు బీజేపీ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో పోటీకి రికార్ఢు స్థాయిలో దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. దీంతో, టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఆసక్తికరంగా మారింది. అయితే, ఏపీలో పొత్తులు లేకపోయినా పోటీకి సై అంటూ బీజేపీ అభ్యర్థులు వేలాదిగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఇప్పటి వరకు 3283 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క గుంటూరు జిల్లా నుంచే దాదాపు 125కుపైగా దరఖాస్తులు రావడం విశేషం. ఇక, 25 లోక్సభ స్థానాలకుగానూ 1861 దరఖాస్తులు అందాయి. పార్లమెంట్ స్థానాలపై ఫోకస్.. మరోవైపు.. నేడు శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగనుంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురు, ప్రతీ లోక్సభ స్థానానికి మూడు పేర్ల చొప్పున అభ్యర్థుల జాబితాను ఎంపిక చేసి శివప్రకాష్ పార్టీ జాతీయ నాయకత్వానికి పంపనున్నారు. ప్రతీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో ఉన్న నేతలు నేడు జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. ప్రతీ పార్లమెంట్ స్థానంపై చర్చించడానికి ఒక గంట సమయం కేటాయించినట్టు సమాచారం. పొత్తులపై నో కామెంట్స్.. మరోవైపు.. టీడీపీ, జనసేన ఏకపక్ష ప్రకటనలపై బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఇటీవల జరిగిన కోర్ కమిటీ సమావేశాల్లో మెజార్టీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తేనే బీజేపీకి ఓటు షేర్ పెరుగుతుందని నేతలు చెబుతున్నారు. ఇక, ఏపీ చీఫ్ పురంధేశ్వరిపైన స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా బీజేపీలో ఉన్న టీడీపీ నేతలపై అసంతృప్తులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో, పొత్తుల అంశంపై ఎవరూ మాట్లాడవద్దని అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కోసం అధికార వైఎస్సార్సీపీ సహా ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తూ దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యూహాలకు ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు కనిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ-జనసేన కూటమి తొలి అభ్యర్థుల జాబితా నేపథ్యంలో టికెట్ దక్కనివారు చంద్రబాబు, పవన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల నిరసనలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. -
March 2nd : ఏపీ పొలిటికల్ అప్డేట్స్
AP Elections Political Latest Updates Telugu.. 7:21 PM, Mar 2nd, 2024 మూడు సిద్ధం సభలు చూసి టీడీపీ-జనసేన చల్లబడ్డాయి: మంత్రి అంబటి రాంబాబు జగన్ను ఎదిరించగలిగే స్థాయిలో జెండా సభ లేదు రెండు పార్టీలు కలిసినా వైసీపీని ఎదిరించలేవు ఇక ఈనెల 10న నాలుగో సభతో విపక్షాల రాజకీయానికి ముగింపే చంద్రబాబును సీఎం చెయ్యడం కాపులకు ఇష్టం లేదు పవన్ కల్యాణ్ అయితే కాస్తోకూస్తో ఆలోచిద్దామనుకున్నారు టీడీపీ-జనసేన పొత్తుతో కాపుల్లో నిరాశ అలుముకుంది సీఎంగా జగన్ అయితేనే మంచిదని కాపుల్లో నమ్మకం వచ్చింది అందుకు నిదర్శనమే వైసీపీలో చేగొండి సూర్యప్రకాష్ చేరిక 7:20 PM, Mar 2nd, 2024 విశాఖ నార్త్ నుంచే పోటీ చేస్తా : విష్ణుకుమార్ రాజు 2014 ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుతో విశాఖ నార్త్ నుంచి గెలిచా మళ్లీ విశాఖ నార్త్ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నా పొత్తులపై తుది నిర్ణయం అధిష్ఠానానిదే ఈ సమావేశం ప్రీ ఫైనల్ లాంటిది క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఏంటనే దానిపై చర్చ అభ్యర్థుల బలాబలాలపై సమావేశంలో చర్చిస్తున్నాం 7:16 PM, Mar 2nd, 2024 ముద్రగడ, హరిరామ జోగయ్యపై జనసేన నేతల ఫైర్ పొత్తును చెడగొట్టాలని చూస్తున్నారని జనసేన ఆగ్రహం పవన్ కుటుంబాన్ని తిట్టినప్పుడు లేఖలు ఎందుకు రాయలేదు? 30 ఏళ్ళ క్రితం కాపులు వేరు.. ప్రస్తుతం కాపులు వేరు కన్న కొడుకులకి సలహాలు ఇవ్వలేరు.. పవన్ కు లేఖలు రాస్తారా? పవన్ కల్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం: కిరణ్ రాయల్ 7:15 PM, Mar 2nd, 2024 పొత్తులను అధిష్ఠానం నిర్ణయిస్తుంది : ఆదినారాయణరెడ్డి పొత్తులతో వెళ్దామన్నా సిద్ధం...ఒంటరిగా అయినా పోటీకి సిద్ధం టీడీపీ-జనసేన 99 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించాయి ఇంకా ప్రకటించని స్థానాలు చాలా ఉన్నాయి జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తానని చెప్పా 7:14 PM, Mar 2nd, 2024 ఎన్నికలకు ముందే నాపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓటమి అంగీకరించారు: మంత్రి వేణు రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం గెలిచిన తర్వాత గోరంట్ల అమెరికా వెళ్లిపోయారు.. ప్రజలకు అందుబాటులో లేరు ఇసుక దోపిడీకి పాల్పడింది టీడీపీ పార్టీ నేతలే నాపై ఇసుక దోపిడీ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది ప్రతిపక్ష పార్టీలకు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమి తెలుసు 7:12 PM, Mar 2nd, 2024 రెండు వరుస లేఖలు విడుదల చేసిన హరిరామ జోగయ్య గతంలో భీమవరం నుంచి పవన్ పోటీ చేయకుంటే బాగుండేది రాజకీయ అనుభవం లేని ఇద్దరి నేతల సలహాలతోనే పవన్ కల్యాణ్ ఓడిపోయి ఉండవచ్చు భీమవరం-పిఠాపురంలో పవన్ పోటీ పై విశ్లేషించిన జోగయ్య 7:10 PM, Mar 2nd, 2024 విజయవాడ : కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు 1,361 అప్లికేషన్స్ ప్రతి చోటా ఆశావహుల వివరాలు కమిటీకి అందజేశాం గెలుపు అవకాశాలు, పార్టీకి చేసిన సేవలు, నిజాయితీని బట్టి టికెట్ ఇస్తాం ఈనెల 5, 6 వ తేదీల్లో ఆశావహులతో మళ్లీ సమావేశం ఉంటుంది : గిడుగు రుద్రరాజు 6:18 PM, Mar 2nd, 2024 చింతలపూడి నియోజకవర్గం టీడీపీలో భగ్గుమంటున్న వర్గ బేధాలు జంగారెడ్డిగూడెం టౌన్ హాలులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చింతల పూడి టీడీపీ ఇన్ఛార్జ్ సొంగారోషన్ కుమార్ సొంగరోషన్ కుమార్ మీడియా సమావేశానికి డుమ్మా కొట్టిన పట్టణ సీనియర్ నాయకులు సమావేశంలో ఇంచార్జ్ సొంగరోషన్ను పక్కనపెట్టి ఇతర నాయకులు మాట్లాడటంపై మీడియా ముందే మండిపడ్డ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు పార్టీ సమావేశాలలో బయటపడుతున్న వర్గ విబేధాలతో టీడీపీ కార్యకర్తల్లో ఆందోళన కనీసం సమావేశంపై తమకు సమాచారం కూడా అందడం లేదంటున్న నాయకులు కార్యకర్తలు ఇదే విధంగా విబేధాలు కొనసాగితే చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ గెలుపుపై ఆశలు ఆవిరే అంటున్న సీనియర్ నేతలు 4:19 PM, Mar 2nd, 2024 టీడీపీకి పెనమలూరులో అభ్యర్థులు కరవు: మంత్రి జోగి రమేష్ వైఎస్సార్ తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన మంత్రి జోగి రమేష్. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ టీడీపీకి పెనమలూరులో అభ్యర్థులు కరువయ్యారు. చంద్రబాబు ఐవీఆర్ఎస్ ద్వారా సర్వేలు చేయిస్తున్నాడు చంద్రబాబుపై పోటీ చేయడానికి పెనమలూరు వచ్చా బంపర్ మెజారిటీతో గెలిచి సీఎం జగన్కి బహుమతిగా ఇస్తా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. 2:56 PM, Mar 2nd, 2024 పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరాడు: మంత్రి అంబటి రాంబాబు సినిమా డైలాగులు చెప్పడానికే పవన్ పనికొస్తాడు చంద్రబాబుకు కాపులు మద్దతు ఇవ్వరు నాలుగో సిద్ధం సభతో టీడీపీ మూతపడటం ఖాయం 2:40 PM, Mar 2nd, 2024 ఫిరాయింపు ఎమ్మెల్సీలకు మరోసారి నోటీసులు అనర్హత పిటిషన్పై నోటీసులు జారీ చేసిన శాసన మండలి ఛైర్మన్ ఫిరాయించిన ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి.రామచంద్రయ్యలకు నోటీసులు ఈ నెల 5న తుది విచారణకు హాజరుకావాలని నోటీసులు 2:00 PM, Mar 2nd, 2024 పవన్కు మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ పవన్.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ తిరిగావ్.. 24 సీట్లకు నిన్ను ఎవరు ఆపారు పవన్?. చంద్రబాబు ఆపాడా?.. ప్యాకేజీ ఆపింది?.. ఏం ఆపిందో ప్రజలకు చెప్పు. 175 సీట్లలో ముష్టి 24 సీట్లులో జనసేన పోటీ చేయడం సిగ్గుచేటు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ తిరిగావ్..24 సీట్లకు నిన్ను ఎవరు ఆపారు @PawanKalyan?@ncbn ఆపాడా..? ప్యాకేజీ ఆపిందా..? ఏమి ఆపిందో ప్రజలకు చెప్పు. 175 సీట్లలో ముష్టి 24 సీట్లలో @JanaSenaParty పోటీ చేయడం సిగ్గుచేటు. -మంత్రి ఆర్కే రోజా#TDPJSPCollapse#MosagaduBabu#PoliticalBrokerPK… pic.twitter.com/YFigJJebXo — YSR Congress Party (@YSRCParty) March 2, 2024 1:30 PM, Mar 2nd, 2024 చంద్రబాబుకు కేశినేని నాని కౌంటర్ సీఎం జగన్ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సామాజిక న్యాయ విధాత సీఎం జగన్ చంద్రబాబు పోకడలతో విసిగిపోయి ముఖ్యమంత్రి జగన్ వెంట నడుస్తున్నాను గ్రామాల్లోకి వెళ్తుంటే ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడు ద్వారా మారిన స్కూల్స్ కనిపిస్తున్నాయి మానవ అభివృద్దే అసలైన అభివృద్ధి పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం భారతదేశ చరిత్రలోనే ఒక అధ్యాయం చంద్రబాబు ఒక్క బీసీని రాష్ట్ర అధ్యక్షుడు మాత్రమే పెట్టారు జగన్ బీసీని మైలవరం ఎమ్మెల్యే, ఏలూరు, నర్సరావుపేట ఎంపీలుగా బీసీలకు టికెట్స్ ఇచ్చిన రిఫార్మర్ రాష్ట్రవ్యాప్తంగా వందలమంది బీసీలకు రాజకీయంగా పదవులు ఇచ్చారు బీసీలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చి గెలిపించిన చరిత్ర చంద్రబాబుకు లేదు మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్పై బీసీ అభ్యర్థి 15వేల మెజారిటీతో గెలుస్తాడు 1:00 PM, Mar 2nd, 2024 బాపట్ల సిద్ధం సభలో వైఎస్సార్సీపీ మేనిఫెస్టో వైఎస్సార్సీపీ మేనిఫెస్టోకు రంగం సిద్దమైంది. ఈనెల పదో తేదీన బాపట్లలోని మేదరమీట్ల వద్ద సిద్ధం సభలో మేనిఫెస్టో విడుదల వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్న సీఎం జగన్ సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి. విజయసాయి కామెంట్స్.. సిద్ధం సభలో నాలుగు సంవత్సరాల పదినెలల్లో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తాం. గతంలో ఏం చేశాం.. రాబోయే కాలంలో ఏం చేస్తామో సీఎం జగన్ వివరిస్తారు. ఈ సిద్దం సభకు 15లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. సిద్ధం సభలకు ప్రజల నుంచి స్పందన బాగా ఉంది. ఒక దానిని మించి ఇంకో సభలకు ప్రజలు పోటెత్తుతున్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్సీపీ ఏం చేసిందో ప్రజలకు బాగా తెలుసు. బీసీల కోసం పాటుపడిందెవరో బీసీలకు బాగా తెలుసు. సిద్ధం సభకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభను నిర్వహిస్తాం. మార్చి పదో తేదీ తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. 12:40 PM, Mar 2nd, 2024 నేను పోటీ నుంచి తప్పుకుంటున్నా: మహాసేన రాజేష్ పి.గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్కు టికెట్ ఇచ్చిన అధిష్టానం పోటీ చేయలేనని తప్పుకుంటున్నాంటున్న మహాసేన రాజేష్ 12:10 PM, Mar 2nd, 2024 జెండా పీకేసిన నాగబాబు.. అనకాపల్లిలో జెండా పీకేసిన నాగబాబు. అనకాపల్లి ఎంపీగా పోటీ అంటూ ఆర్భాటం. అచ్చుతాపురంలో ఇల్లు తీసుకుని నాలుగు రోజులు హడావిడి. సమీక్షల పేరుతో ఆర్భాటం. సర్వేలతో నాగబాబుకు మొదలైన ఓటమి భయం. అనకాపల్లి నుండి హైదరాబాద్కు మకాం మార్చిన నాగబాబు. ముటాముల్లే సర్దుకుని హైదరాబాద్కు పయనం. 11:40 AM, Mar 2nd, 2024 బోండా ఉమకు వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్ పేదలకు ఇచ్చే ఇళ్లను బోండా ఉమా అడ్డుకున్నాడు. చంద్రబాబుకు టీడీపీ నేతలకు ప్రజలకు ఎప్పుడూ మంచి చేసే ఉద్దేశం లేదు. సెంట్రల్ నియోజకవర్గం ప్రజలను ఓటు అడిగే హక్కు బోండా ఉమకు లేదు నిన్న జరిగిన మీటింగ్లో బోండా ఉమ మైనారిటీల్ని అవమానపరిచాడు. మైనార్టీల వ్యతిరేకి చంద్రబాబు నాయుడు. మైనార్టీల మీద దేశద్రోహం కేసులు పెట్టింది చంద్రబాబే నిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మీటింగ్ పెట్టి అందరిని బెదిరిస్తున్నాడు బోండా ఉమా. చంద్రబాబు, నువ్వూ ఇద్దరూ ఓడిపోతున్నారు. ప్రజలను బెదిరిస్తే బోండా ఉమకు మర్యాద దక్కదు. బోండా ఉమా ఓటమి తథ్యం. సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేస్తాం. 11:15 AM, Mar 2nd, 2024 టీడీపీలో పీక్ స్టేజ్కు టికెట్ పోరు.. మైలవరం టీడీపీలో తారాస్థాయికి చేరిన టికెట్ పోరు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వసంత వెంట కేశినేని చిన్ని, నెట్టెం రఘురాం టీడీపీలోకి వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దేవినేని ఉమా, అతని అనుచరులు వసంత చేరిక సమయంలో కనిపించని దేవినేని ఉమా వసంత కృష్ణప్రసాద్ను పార్టీలో చేర్చుకోవద్దని గతంలోనే చంద్రబాబుకు చెప్పిన ఉమా ఉమా మాటలను లైట్ తీసుకున్న చంద్రబాబు నిన్న అనుచరులతో కలిసి దేవినేని ఉమా తిరుగుబాటు ఎవరో వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సహకరించేది లేదని తెగేసి చెప్పిన దేవినేని ఉమా, అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఉమాను కాదని మరో వ్యక్తికి మైలవరం టిక్కెట్ కేటాయిస్తే చూస్తూ ఊరుకోమని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన ఉమా వర్గం ఉమాతో పాటు వసంత రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బొమ్మసాని సుబ్బారావు టీడీపీలోకి వసంత ఎంట్రీతో మూడు ముక్కలుగా విడిపోయిన మైలవరం టీడీపీ 10:45 AM, Mar 2nd, 2024 ‘తెలుగు’ బీజేపీ నేతలకు మధుకర్ జీ క్లాస్ మీడియా ఫ్యానలిస్టులతో, మీడియా కమిటీ ప్రతినిధులతో బీజేపీ మధుకర్ జీ సమావేశం. మీడియాలో పార్టీ తరపున ఎలా స్పందించాలో దిశా నిర్దేశం చేసిన మధుకర్. సమావేశంలో బీజేపీ(తెలుగుదేశం) నేతలకు తలంటిన మధుకర్ జీ వైఎస్సార్సీపీ, టీడీపీలకు సమాన దూరం పాటించాలని హితవు. ఒక వైఎస్సార్సీపీపైనే ఎందుకు విమర్శలు చేస్తున్నారు. టీడీపీపై విమర్శలు ఎందుకు చేయడం లేదు?. గతంలో టీడీపీ కూడా అధికారంలో ఉంది. 70:30 శాతంలో కూడా మీరు విమర్శలు చేయడం లేదు. కుటుంబ పాలనకు వ్యతిరేకం అనేది బీజేపీ విధానం. పొత్తుల గురించి మీకు అప్పుడే తొందర ఎందుకు. ఎప్పుడైనా పొత్తుపై నిర్ణయం తీసుకోవచ్చు. ఈ లోపల మీరు చేసే పని మీరు చేయండి. 10:00 AM, Mar 2nd, 2024 సీఎం జగన్కే మా ఓటు.. సామాన్యులు హామీలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు.. ఇంటింటికీ సంక్షేమం అందించిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. మా ఓటు సీఎం జగన్కే. ఈసారి కూడా ముఖ్యమంత్రి అయ్యేది వైఎస్ జగన్. హామీలు ఇచ్చి మోసం చేసిన వ్యక్తి @ncbn అయితే.. ఇంటింటికీ సంక్షేమం అందించిన సీఎం వైయస్ జగన్ మా ఓటు @ysjagan గారికే.. ఈసారి కూడా ఆయనే సీఎం.#PublicVoice#YSJaganAgain #AndhraPradesh pic.twitter.com/YhCYKBqojK — YSR Congress Party (@YSRCParty) March 2, 2024 9:30 AM, Mar 2nd, 2024 షర్మిల వల్ల చాలా నష్టపోయాం.. తెలంగాణలో షర్మిలను నమ్మి రాజకీయంగా, ఆర్థికంగా చాలా నష్టపోయాం. మా వంటి ఎంతో మంది నాయకులకు షర్మిల మోసం చేశారు. ఆమె స్వలాభం కోసం మమ్మల్ని బలి చేశారు. తెలంగాణలో షర్మిల గారిని నమ్మి రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోయాం మా లాంటి ఎంతో మంది నాయకులను ఆమె మోసం చేశారు. -షర్మిల బాధితుడు pic.twitter.com/fKalYF9vO8 — YSR Congress Party (@YSRCParty) March 1, 2024 9:00 AM, Mar 2nd, 2024 ఎన్నికల్లో పోటీ కోసం బీజేపీలో భారీగా దరఖాస్తులు.. బీజేపీలో అసెంబ్లీ, లోక్సభ స్ధానాలలో పోటీకి రికార్డు స్ధాయిలో దరఖాస్తులు పొత్తులు లేకపోయినా పోటీకి సై అంటూ వేలాదిగా ధరఖాస్తులు చేసుకున్న బీజేపీ అభ్యర్ధులు రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ స్ధానాలకి 3283 ధరఖాస్తులు ఒక్క గుంటూరు జిల్లా నుంచే 125 మంది దరఖాస్తులు 25 లోక్భ స్ధానాలకి 1861 దరఖాస్తులు నేడు శివప్రకాష్ జీ ఆద్వర్యంలో అభ్యర్దుల ఎంపిక కసరత్తులు ప్రతీ అసెంబ్లీకి ముగ్గురు, ప్రతీ లోక్సభకి మూడు పేర్లు చెప్పుల అభ్యర్ధుల జాబితా ఎంపిక ఈ జాబితాను జాతీయ నాయకత్వానికి పంపనున్న శివప్రకాష్ ప్రతీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర స్థాయి బాధ్యతలలో ఉన్న నేతలకి పిలుపు ప్రతీ పార్లమెంట్పై చర్చకు ఒక గంట సమయం కేటాయింపు. 8:10 AM, Mar 2nd, 2024 చంద్రబాబు, పవన్కు లక్ష్మీపార్వతి కౌంటర్.. చంద్రబాబు రాజకీయ సమర్ధుడైతే 23 సీట్లకే ఎందుకు పడిపోయాడు? చంద్రబాబు చేసిని అవినీతి నీకు కనిపించలేదా పవన్? జనసైనికులకు ఉన్న పౌరుషం నీకు లేదు. .@ncbn రాజకీయ సమర్థుడైతే 2019లో 23సీట్లకు ఎందుకు పడిపోయాడు చంద్రబాబు చేసిన అవినీతి కనిపించలేదా @PawanKalyan జనసైనికులకు ఉన్న పౌరుషం కూడా నీకు లేదు. -సీనియర్ ఎన్టీఆర్ భార్య నందమూరి లక్ష్మీపార్వతి#TDPJSPCollapse#MosagaduBabu#PackageStarPK#EndOfTDP pic.twitter.com/XtfDVxEYtT — YSR Congress Party (@YSRCParty) March 1, 2024 7:45 AM, Mar 2nd, 2024 టీడీపీ, జనసేనకు బీజేపీ షాక్! టీడీపీ, జనసేన అభ్యర్ధులని ఏకపక్షంగా ప్రకటించడంపై బీజేపీలో తీవ్ర అసంతృప్తి ఏపీలో ఒంటరి పోరుకి సన్నద్దమవుతున్న బీజేపీ అభ్యర్ధుల ఎంపిక దిశగా బీజేపీ హైకమాండ్ కసరత్తులు నేడు, రేపు ఏపీ బీజేపీ కీలక సమావేశం విజయవాడలో ముఖ్య నేతలతో సమావేశమవుతున్న బీజేపీ నేత శివప్రకాష్ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నలుగురైదుగురు ముఖ్య నేతలకి పిలుపు నేడు 12 పార్లమెంట్ నియోజకవర్గాలు, రేపు 13 పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకి అభ్యర్ధుల ఎంపికపై కసరత్తులు ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ వారీగా అభ్యర్ధుల నుంచి ధరఖాస్తుల స్వీకరణ టీడీపీ, జనసేన ఏకపక్ష ప్రకటనలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం ఒంటరిగానే పోటీ చేయాలని ఇటీవల జరిగిన కోర్ కమిటి సమావేశాల్లోనూ అభిప్రాయపడ్డ మెజార్టీ సభ్యులు ఒంటరిగా పోటీ చేస్తేనే ఏపీలో బీజేపీ ఓటు షేర్ పెరుగుతుందంటున్న నేతలు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీరుపైనా అసంతృప్తి పొత్తులపై మాట్లాడవద్దని అధిష్టానం ఆదేశాలు బీజేపీలో ఉన్న టీడీపీ నేతలపైనా అధిష్టానానికి ఫిర్యాదులు తమ స్వార్ధంకోసమే పొత్తులు కోరుకుంటున్నారని ఫిర్యాదులు వారి తీరుతో పార్టీకి నష్టమంటున్న నేతలు 7:20 AM, Mar 2nd, 2024 బాబు ఓకే చేస్తేనే పవన్ యాక్షన్.. జనసేన అధినేత పవన్ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబు ఓకే చెప్పాల్సిందే ఆ పార్టీకి 24 సీట్లు కేటాయించినా, ఇప్పటివరకు ఐదు మాత్రమే ఖరారు బాబు అభ్యంతరాలతో పవన్ పోటీచేసే నియోజకవర్గం పెండింగే రాజోలు, తణుకు, రాజమండ్రి రూరల్ కూడా.. ఎన్నికల వేళ హైదరాబాద్లో మకాం ఏమిటని పార్టీ శ్రేణుల ప్రశ్న 7:00 AM, Mar 2nd, 2024 చంద్రబాబు, మహాసేన రాజేష్కు ధన్యవాదాలతో.. ఇట్లు నర్రెడ్డి సునీత సునీత ఢిల్లీ ప్రెస్మీట్తో తొలగిన ముసుగు వివేకా హత్య వెనుక ఉన్నది ఎల్లో గ్యాంగే మెజార్టీ ఉన్నా వివేకాను ఎమ్మెల్సీఎన్నికల్లో ఓడించిన పచ్చ ముఠా వివేకా ఉంటే జిల్లాలో రాజకీయమనుగడ ఉండదని టీడీపీ భయం వివేకా రెండో వివాహంతోనేఆ కుటుంబంలో విభేదాలు వివేకా మృతితో సునీత కుటుంబానికే ఆర్థికంగా లబ్ధి వివేకా లేఖను రహస్యంగా ఉంచడం వెనుక ఉద్దేశమూ నిజాలు బయటకు రాకూడదనే గుండెపోటుతో వివేకా మరణించినట్లు చేసిన ప్రచారమూ వారిదే వివేకా రెండో వివాహం...కుటుంబ విభేదాలు కప్పిపుచ్చడం ఎందుకో! తండ్రి హంతకులు, కుట్రదారులనే వెనకేసుకొచ్చిన సునీత వారితో కొంతకాలంగా సునీతదంపతుల సాన్నిహిత్యం చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే సునీత సానుభూతి డ్రామా వైఎస్సార్సీపీకి ఓటేయద్దంటూ అసలు స్వరూపం బయటపెట్టుకున్న సునీత 6:50 AM, Mar 2nd, 2024 వైఎస్సార్సీపీ తొమ్మిదో జాబితా విడుదల నెల్లూరు ఎంపీ సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి కర్నూలు అసెంబ్లీ సమన్వయ కర్తగా ఎండీ ఇంతియాజ్ మంగళగిరి సమన్వయకర్తగా మురుగుడు లావణ్య. ఇప్పటిదాకా 9 జాబితాల్లో.. 74 అసెంబ్లీ స్థానాలకు, 21 పార్లమెంట్ స్థానాలకు సమన్వయకర్తల నియామకం/మార్పులు సామాజిక సమీకరణాలు.. అభ్యర్థుల గెలుపోటముల్నే ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల ఎంపిక ఎన్నికల కోసం దాదాపుగా అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లేనని ప్రకటించిన పార్టీ అధినేత, సీఎం జగన్ సీఎం @ysjagan గారి ఆదేశాల మేరకు వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నెల్లూరు ఎంపీ స్థానానికి సమన్వయకర్తగా వి.విజయసాయిరెడ్డిని, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మురుగుడు లావణ్యని, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎండీ ఇంతియాజ్ నియమిస్తూ లేఖను విడుదల చేసింది… pic.twitter.com/YvUTWfTNQ5 — YSR Congress Party (@YSRCParty) March 1, 2024 6:40 AM, Mar 2nd, 2024 ఏపీలో ఒంటరి పోరుకు బీజేపీ రెడీ? 50 అసెంబ్లీ సీట్లు, 11 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసేందుకు అభ్యర్థులను సిద్ధం చేసుకున్న బీజేపీ అభ్యర్థుల జాబితాను అధిష్టానం పెద్దలకు అందజేసిన ఏపీ బీజేపీ టీడీపీ- జనసేన ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై అసంతృప్తి తమకు పట్టున్న స్థానాలలోనూ అభ్యర్థులను ప్రకటించడంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ నేతలు రేపు 175 స్థానాలలో అభ్యర్థులు ఎంపికపై చర్చించనున్న బీజేపీ 6:30 AM, Mar 2nd, 2024 జనసేనకు భారీ షాక్ ఆ పార్టీని వీడిన చేగొండి సూర్యప్రకాష్.. వైఎస్సార్సీపీలో చేరిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్న సూర్యప్రకాష్ జనసేనాని తీరును ఎండగట్టిన సూర్య ప్రకాష్ పార్టీ నేతలతో కూడా మాట్లాడే టైం లేదా?.. కనీసం పార్టీ బూత్ కమిటీలను ఏర్పాటు చేయలేరా? ఆరేళ్లలో అరగంట మాత్రమే తనతో పవన్ మాట్లాడారు పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం ఏమాత్రం చేయకపోగా.. చంద్రబాబును సీఎంను చేయాలనే ఆరాటపడ్డారు సామాజిక న్యాయం గురించి పవన్కు ఏమాత్రం తెలియదు జనసేనలో మాట్లాడే స్వేచ్ఛ ఉండదు సలహాలు ఇచ్చేవారిని వైఎస్సార్సీపీ కోవర్టులంటూ పవన్ బహిరంగంగా అన్నారు ఏం ఆశించి పార్టీ పెట్టారో పవన్కే క్లారిటీ లేదు మనసు చంపుకుని ఆ పార్టీలో ఉండలేక.. ఇవాళే పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని.. పదవికి రాజీనామా ఈ ఉదయమే పంపించా బేషరతుగా వైఎస్సార్సీపీలో చేరా క్రమశిక్షణ గల నేతగా వైఎస్సార్సీపీ కోసం పని చేస్తా ఇక నుంచి నా ప్రయాణం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే పవన్ కల్యాణ్ని నమ్మి గతంలో జనసేనలో చేరాను పవన్ బడుగు, బలహీన వర్గాలకు దగ్గరగా ఉంటారనుకున్నా ఏ ఆశలతో వెళ్లానో ఆ ఆశలన్నీ నీరు గార్చారు పైకి కనిపించే పవన్ వేరు.. తెర వెనుక వేరే ఆరు సంవత్సరాలు పనిచేస్తే ఇప్పటికి అరగంట మాత్రమే నాతో మాట్లాడారు నేతలకు కూడా పవన్ విలువ ఇవ్వరు చంద్రబాబునో, లోకేష్నో సీఎం చేయటానికే పవన్ పనిచేస్తున్నారు అంతేతప్ప పార్టీ అభివృద్ధి కోసం పని చేయలేదు పార్టీని నమ్ముకున్న వారంతా పవన్ని నమ్మి మోసపోయారు ఇంట్లోకి కూడా కనీసం ఆహ్వానించరు సినిమా హాల్లో టికెట్ కొనుక్కున్నట్టు ఇంటి బయట నిలపడాలి పిఏసీ సభ్యులుగా ఉన్నా కూడా స్వేచ్చగా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు నాదెండ్ల మనోహర్ చెప్పే మాటలు తప్ప ఎవరి మాటలూ వినరు ఎవరైనా ప్రశ్నిస్తే మీరంతా వైసీపీ కోవర్టులు అంటూ ముద్ర వేస్తున్నారు ఏం ఆశించి జనసేన పెట్టారో అర్థం కావటం లేదు ఆ పార్టీలో ఉండటం మనసొప్పక జనసేన నుండి బయటకు వచ్చాను జగన్ గట్స్ ఉన్న లీడర్, అలాంటి నాయకుని వెంట నడవాలని అనుకుంటున్నా ఏమీ ఆశించకుండా పార్టీలో జాయిన్ అయ్యాను సలహాలు సూచనలు ఇవ్వొద్దనే నాయకుడ్ని పవన్నే చూశా ఇలాంటి వ్యక్తి పార్టీని నడిపేకంటే క్లోజ్ చేసి ఇంట్లో కూర్చుంటే మంచిది అవసరం ఉన్నంతసేపు హరిరామజోగయ్యని వాడుకున్నారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నాక జోగయ్యను ఎందుకు వదిలేశారు? ఏం లబ్ది చేకూరటం వలన చంద్రబాబు పంచన చేరారు? వచ్చే ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు